శుకుని వైరాగ్యం: ఆత్మజ్ఞానం మరియు నిజమైన స్వాతంత్ర్యం

Shuka's Renunciation: Atma Jnana and True Freedom

bhagavatam Kandadai Ramanujacharya

అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ మమకారాన్ని వదిలేసిన శుకుని వైరాగ్యం ఈ సత్రం చర్చిస్తుంది. శరీరానికి భిన్నంగా ఆత్మ ఉంటుందని తెలిసినప్పుడు - ఇంద్రుని ఉపదేశం విన్న శుకుడు పరమాత్మలో మనసు నిలిపాడు. నిజమైన స్వాతంత్ర్యానికి ఆత్మ శరీరానికి వేరని తెలుసుకోవడం అవసరమని ముఖ్య సందేశం.

Shuka Yogi's profound renunciation is the focus - even in a kingdom without any deficiency, he abandoned his deeply rooted sense of possessiveness (mamatam). The session explains atma-jnana (knowledge of the Self as distinct from the body) and how Shuka, upon hearing Indra's teaching on Self-knowledge, firmly fixed his mind on the Paramatma. True freedom (svaatantrya) requires knowing the Atma is separate from the body.

← Prev Next →
Shuka's Renunciation: Atma Jnana and True Freedom Kandadai Ramanujacharya bhagavatam

యో నిత్య వచ్యుత పదాంబుజై స్మర్భవ్య తత్పచితరాది సునాయ వీరే అస్మదు గురోః భగవతోస్య దేయైక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా సీతాయువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేను కుడాభిరామం శ్రీమత్ తదంగ్రియుగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సురస్య మహదాత్వయ భక్తనాధ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల ఇతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం త్రణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీ మూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండల సలం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలాదిరాజితం శంఖ చక్ర సలం దేవం కృష్ణం వందే జగద్గురుం మందాల గంధ సంయుక్తం చారురాసం సుశోధితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం గుచద్వంద్వ కుంకుమాం కిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వృందే జగద్గురుం కృష్ణాష్ట కమిలం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శష్టే పౌత్రమ జన్మకం పరాచరాత్మజం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాసిత్తాయ నమో నమః యం ప్రవ్రజంత మనుకేత మకేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం

శ్రీ రంగాదియ గురు పుత్రం షఢ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా పరమాత్మకు సర్వాత్మన సేవ చేయని నాడు మానవ జన్మ పొందుట వ్యర్థము. భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం తోటే ఇతర ప్రాణుల కంటే మానవుడు విశిష్టుడు. కేవలం జీవనమే అనుకుంటే తినటము, నిద్రపోవటము, సంతానాన్ని పొందటము, మరణించటము. ఈ నాలుగే అయితే మానవుడే కావలసిన పని లేదు. ఇక కేవలం ఊపిరి విడుచుట, ఊపిరి పీల్చుకొనుట, ఏదో వెళ్ళుట, వచ్చుట, కదలుట, సాచుట, ముడుచుట ఇవి ప్రాణము లేనివి కూడా చేస్తుంది. కదా? కాబట్టి ఈ క్రియను బట్టి కానీ ఆహార విహారాదులను బట్టి కానీ జీవనము బట్టి కానీ ఈ మూడు మానవత్వాన్ని నిరూపించవు, చాటవు. జ్ఞానము, వివేకము ఇవి మానవుని సొత్తు అయితే ఆ వివేకానికి ప్రధానమైన కర్తవ్యం ఏమిటి? వివేకం అంటేనే వేరు చేసి చూసుట. వివేచనం అంటున్నాం. అంటే వివిచ్ఛ దర్శనం వివేక. వేరు చేసి చూడుట. అంటే వేరుగా ఉన్న వాటిని వేరుగానే చూచుట. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు కదా. మనం ఏమనుకుంటున్నాం? శరీరమే ఆత్మ. అది వివేకం కదా ఉంది. వేరుగా ఉన్న వాటిని ఒకటిగా చూస్తే అవివేకం. దేని ధర్మాన్ని, దేని స్వరూపాన్ని దాని దానిగా గుర్తిస్తే వివేకం. వివేకం ఉన్నవాడు మానవుడు అనుకుంటే మరి శరీరాత్మ విజ్ఞానము కావాలి. ఆత్మ పరమాత్మ విజ్ఞానము కావాలి.

ఇలాగే పెరిగినంకంటే ఆత్మ వేరు. ఈ శరీరంలో ఆత్మ ఉన్నది అనుకున్నాడో, మరి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. అది కూడా అనుకోవాలి కదా. పరమాత్మ ఉండటం వల్లనే ఆత్మకు ఉనికి ఏర్పడినది. స్వరూపం ఏర్పడింది. ఆత్మ ఉండటం వల్లనే శరీరానికి ఉనికి ఏర్పడింది. కాబట్టి నా శరీరం నాకిష్టము. నాకు ప్రాణం అంటే ఎంతో ఇష్టము అనుకున్న ప్రతివాడు వాడికి తెలియకుండానే పరమాత్మను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ పరమాత్మను పరమాత్మగా చూడగలిగితే చాలు. గుర్తించగలిగితే స్వరూపాన్ని మననం చేసుకోగలిగితేనే. మానవ జన్మ సార్ధకమని నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పం కదా కామాధ్యాయము అన్నాం. కేవలము ఏ ఏ కోరికలను పొందాలంటే ఏ ఏ దేవతా ఉపాసన చేయాలో ఒక పక్కన చెప్పినట్టే చెప్పి అబ్బా ఇవే చేతామా అంటే. ఇవన్నీ పొందటానికి మానవుడే కావలసిన అవసరం లేదు. ఎందువల్ల? అన్ని ఫలములు పొంది ఏం చేస్తావు నువ్వు? స్వర్గము వెళ్లి రంభాదులను పొందిన చేసేది ఏమిటి? సంగమమే కదా? ఈ సంగమము ప్రతిచోట పశువులు చేస్తున్నాయి, పక్షులు చేస్తున్నాయి, మృగాలు చేస్తున్నాయి. మరి ఆ పని కోసం అక్కడికి పోవాలా? స్వర్గానికి వెళ్లి ఏం చేస్తున్నావు అంటే భూలోకంలో పశువులు, పక్షులు, మృగాలు చేసే పనికి స్వర్గానికి పోతున్నాను అంటే సిగ్గు చేయడు కదా. ఈ మాత్రం అక్కడ ఎందుకు పోవాలి పొద్దుపోక. పోనీ మంచి భోజనం ఆహారం తీసుకోవడానికి పోతున్నాను ఇక్కడ చేస్తున్నాను అసలు చెప్పు స్వామి ఇంటి వారా అని చెప్తున్నాను నేను. కుక్కలు చేస్తున్నాయి, మరి ఏదో మృగాలు చేస్తున్నాయి, చీమలు, దోమలు అవి ఆహారం తీసుకుంటున్నాయి. ఇక్కడ నీకు ఏది దొరకదో అక్కడ చేయాలి. నీవు భూలోకంలో ప్రాణిగా పుట్టిన వాడవు దేన్ని పొందలేవో పరలోకంలో దాన్ని పొందగలిగావు. కదా? అదేమిటి మరి?

పరమాత్మ సన్నిధి. పరమాత్మ కైంకర్యమే. కాబట్టి స్వర్గాది లోకాలను కోరుటలో అర్థం లేదు. పరమాత్మనే చేరాలి. ఓ పక్క కోరికలు చెప్పి ఇలా కోరిన వాడు మూర్ఖుడు అని చెప్పాడు. మూర్ఖుడే కాదు పశ్యుతుల్యుడు అని చెప్పాడు. అందువల్ల అంటే ఒకే దాంట్లో రెండు చెప్పి మొదటిది అబ్బా ఇవన్నీ చెప్తున్నాడు ఎందుకు అని పిచ్చేలా చేస్తాడు. చేసి ఎందుకు? ఇవన్నీ కొత్తవి కావు నీకు. నీ గొప్పతనము కాదు, నీ ప్రత్యేకత కాదు. చదువు ప్రాణి సహజం. కాబట్టి మానవుడుగా ఉండి మరణించబోయేవాడు మళ్లా పుట్టకుండా ఉండటానికి చేయవలసిన పని పరమాత్మ సన్నిధికి చేరటం. అందుకే శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ సదా హరిః. మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వయ్యాసికేహ ఇతి వచః తత్వ నిశ్చయమాత్మనః వయ్యాసికి ఎవరయ్యని సుఖయోగింద్రుడు వ్యాస భగవానుడి పుత్రుడు. అతని యొక్క తత్వ నిశ్చయం ఆత్మనః తత్వ నిశ్చయం పరమాత్మన అనొచ్చు జీవాత్మనః అనొచ్చు అంటే ఆత్మ స్వరూప నిశ్చయము పరమాత్మ స్వరూప నిశ్చయము ఉపధార్య అంటే నిశ్చయించుకొని విని గురువు వారు ఒక మాట చెప్పారంటే ఒక విషయాన్ని బోధించారంటే మళ్ళీ అందులో విన్నవాడికి సందేహం కలగకూడదు. నిశ్చయ జ్ఞానం కలగాలి. ఓహో ఆత్మ అంటే ఇది. పరమాత్మ అంటే ఇతను. ఆత్మ. ఆత్మ స్వరూప నిశ్చయ జ్ఞానమును పొందిన పరీక్షిత్తు మతిం కృష్ణే వ్యథా పరమాత్మ యందు బుద్ధిని నిలిపాడు. ఎవరాయనే ఔత్తరేయః. ఆయననేమో వయ్యాసకిహి ఈయననేమో ఔత్తరేయః వ్యాస పుత్రుడు అతను. ఉత్తరా పుత్రుడు ఇతను. మరి అభిమన్యవా అనొద్దా అంటే లేడు కదా ఎందుకు వచ్చినాడు. ఉన్నవాళ్ళ పేరు చెప్పుకుందాం. లేని వాళ్ళది ఎందుకని ఔత్తరీయ అన్నాడు. ఉత్తరా పుత్రుడైనటువంటి పరీక్షిత్తు.

వ్యాస పుత్రుడైన సుఖయోగి ఇంద్రుని ఆత్మ తత్వ నిశ్చయాన్ని విని ఒక నిశ్చయానికి తాను వచ్చి పరమాత్మ యందు గాలి గాలికి పడింది. పరమాత్మ యందు అలాంటి మతిని సతీం ఇదివరకు ఉన్నటువంటి స్మృతిం అంటారేమో అలాంటి మతిం వ్యధాత్. ఆత్మజాయా సుతాగారప శుద్ధవిణ బంతుషు రాజ్యేచ అవికలే నిత్యం విరూఢాం మమతాంజహౌ. ఇది చెప్పని నాడు పైన చెప్పిన మాట వ్యర్థమవుతుంది. పరమాత్మ యందు మనస్సు ఉంచాడు అంటే పరమాత్మ యందు మనస్సు ఉంచాడా? పరమాత్మ యందే మనస్సు ఉంచాడు. అప్పుడప్పుడు స్వామి గుడికి పోతాం, దండము పెడతాం, మరి పూజ చేస్తాం. మనందరం కూడా భక్తులమే. కదా? అంత మోషన్ రమ్మంటే రాదు మరి. ఎందుకు రాదంటే 23 గంటల 90 నిమిషాలు అంటే 50 నిమిషాలు ఇంట్లో ఉండి 10 నిమిషాలు గుడిలో ఉంటాం. ఆ ఉన్న పని కూడా గుడిలో మన శరీరమే ఉంటుంది. మనస్సు తెలుసు కదా. అందుకోసమని అలా కాదు. ఇహము యందు సంసారము యందు మనము మనముగా కాకుండా మనవి మనవి అనుకోకుండా ఉండగలిగే బుద్ధి కాదు. అందుకే ఆత్మ జాయా సుత ఆగార పశు ద్రవిణ బంధుషు మొత్తం వచ్చేసాయి. ఇక అందులో లేని ఏం లేదు. మొదలు ఆత్మ అంటే శరీరం. తరువాత జాయ భార్య సుత కుతురులు ఆగార అంటే ఇల్లు. పశువులు, ద్రవిణ అంటే ధనము, బంధులు, బంధులు. ఇలా తన శరీరము, భార్య, పుత్రులు, జాయ, ఆగార, సుత, ఆగార, పశు, ద్రవిణ, బంధులు. వీటి యందు వేటి యందు కూడా తనది అన్న భావాన్ని విడిచిపెట్టాడు. ఆత్మ జాయా సుతాగార పశుద్రవిణ బంధుషు అలాగే. రాజ్యేచ మల అది పోతే కష్టం కదా. ఇవన్నీ పోయినా అది ఉంటుంది నా రాజ్యం అంటే తత్తం పుణ్యానికి. కాబట్టి రాజ్యేచ అవికలే అది ఎలాంటి రాజ్యం అవికలం సర్వ సంపత్ సమృద్ధం.

ఎలాంటి లోటు లేని రాజ్యంలో ఎలాంటి లోటు లేని రాజ్యంలో కూడా అందులో విరూఢాం సమమతాం యహౌ ఎప్పటి నుంచో బాగా పాతుకొని పోయి ఉన్న మమకారాన్ని వదిలిపెట్టాడు. మమకారం ఇవాళ వచ్చింది కాదు. కదా? ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ జీవాత్మ ఉన్నంత కాలం ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఉన్నాయో మనకేం తెలుసు? ప్రతి ఎమ్మలో ఇవన్నీ ఉంటాయి కదా? రాజ్యం లేకపోవచ్చు కానీ శరీరం ఉంటుంది, భార్య ఉంటారు, పుత్రులు ఉంటారు, ఇల్లు ఉంటుంది, పశువులు ఉంటాయి, ధనం ఉంటుంది, బంధువులు ఉంటారు. కాబట్టి అది విరూఢ. బాగా పాదుకొని పోయింది. దాన్ని మనం లాగేయలేం. కదా? గురువు గారి ఉపదేశం వల్ల దాన్ని వదిలి పెట్టాడు. దాన్ని వదిలి పెట్టాడు దీన్ని స్వీకరించాడు. తనవి అనేటువంటి ఐహికమైన సకల సంపదల యందు రాజ్యము యందు మమకారాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందు మాత్రమే. మనస్సును బుద్ధిని నిలిపాడు. మమతాంజహౌ పప్రచ్యచ యమమేవార్ధం యన్మాం పృచ్ఛత సత్తమాః కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధదానః మహామనః యమమేవార్ధం పప్రచ్య. చెప్తున్నాడు సూతుడు అడిగాడు ఇంతకుముందు కదా మళ్ళీ ఏమడిగాడు పరిశ్చిత్తుని అడిగారు కదా అందుకే ఇమమే వార్ధంప ప్రత్య మీరు నన్ను ఇప్పుడు ఏమి అడిగారో అదే విషయాన్ని పరీక్షిత్తు సుఖయోగింద్రుడిని అడిగాడు నమే వార్ధం యన్మాం పృచ్ఛత సప్తమః కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధ దాన మా ఆ కారణం ఏమిటంటే ఏదో వినటం కాదు పరమాత్మ యొక్క ప్రభావాన్ని వినటంలో శ్రద్ధ కలిగినటువంటి మహా మనస్వి కాబట్టి ఇమనేవార్ధం పప్రచ్య ఈ విషయాన్నే అడిగాడు. అందులో సంస్థాం విజ్ఞాయ సన్యస్య కర్మ త్రైవర్గికం చేయతు వాసుదేవే భగవతి ఆత్మ భావం దృఢంగతః పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను కథలను వినాలని ఇంత శ్రద్ధ ఎందుకు కలిగిందండి ఒక్కసారి అంటే చెప్తున్నాడు సంస్థాం విజ్ఞాయ తాను.

త్వరలో పోబోతున్నానని తెలిసి సంస్థాం అంటే మృత్యుం అన్నమాట. మృత్యువును అని అర్థం. ఇలా ఆ మృత్యువును తెలుసుకొని సన్యస్య కర్మ త్రైవర్గికం. తాత్విక, రాజస, తామసం అనేటువంటి మూడు గుణాలు అన్ని కర్మలు ఉంటాయే, అన్ని కర్మలను సన్నిత్య పూర్తిగా విడిచిపెట్టి ఇప్పుడు వాసుదేవి భగవతి అసలైన ఆత్మ ఎవరయ్యా అంటే ఈ శరీరంలో జీవాత్మ కాదు ఆత్మ అందులో ఉన్న పరమాత్మే ఆత్మ. నిజమైన మనకు ఆత్మ ఎవరు? వాసుదేవుడే ఆత్మ భగవంతుడైన వాసుదేవుడే మనకు ఆత్మ అనేటువంటి నిశ్చయ భావానికి వచ్చాడు వచ్చి అంటున్నాడు పరీక్షిత్తు సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానకా మహానుభావా రాము సర్వజ్ఞులు. ప్రయోగం ఎందుకు లేదండి సాక్షాత్తు స్వామి ప్రయోగం ఎందుకు లేదండి. అందువల్ల సర్వజ్ఞులైనటువంటి తమకు మరో మాట అనఘ అంటున్నారు. అంటే పాపము లేనివాడు. ఏం పాపం? పాపం అనేది ఏందంటారు అంటే ప్రాకృతిక విషయ భోగముల యందు ఆసక్తే పాపం. పాపం అంటే ఇంకో పేరేం లేదు. ఎవరినో చూపించడం ఎవరినో బాధించడం కాదు. ఇవి మనకు కావాలనుకుంటే పాపం. ఎందుకంటే మనం అందులోనే ఉన్నాం ఈరోజు. దాంతో ఏమిటండీ మనం ఇది ప్రకృతి. ప్రకృతికి ప్రకృతి కావాలమేటండీ, ప్రకృతి పరమాత్మ కావాలి కానీ. నేను బాగా తినాలి, నాకు మళ్ళీ మంచి ఇల్లు ఉండాలి, నాకు మంచి భార్య ఉండాలి, నాకు మంచి సంతానం ఉండాలి. ఇవన్నీ న్యాయంగా ఇందులో ఏదైనా మంచి ఉంటుందా అని. నీకు మళ్ళీ జన్మనిచ్చేవన్నీ పాపాలు కావు? మరి మంచి భార్య కావాలంటే మళ్ళీ జన్మెత్తాలి. మంచి పుత్రుడు మళ్ళీ జన్మెత్తాలి. ఇల్లు? కోరిక అంటేనే పాపం. ఆ కోరిక కూడా ఐహికమైనప్పుడు పాపం. పారమార్థికమైతే పుణ్యం. భగవత్ సంబంధమైనవన్నీ పుణ్యములు. ఐహికమన్నీ పాపం.

సుఖయోగింద్ర నీకు ఇహంలో విషయ భోగముల యందు ఏ మాత్రము ఆసక్తి లేనివాడా అనగా అంటే విషయ భోగ ఆసక్తి శూన్య. అది అర్థం. అలా చెప్పుకొని సర్వజ్ఞస్య తవ తమో విసీర్యతే మస్యం హరే కథయతః కథాం. మీరు చెప్తున్న పరమాత్మ కథలను వింటుంటే నాకు అజ్ఞానం అంతా తొలగిపోతున్నది. తమః అజ్ఞానం. అది విశీర్యతే తొలగిపోతూ ఉన్నది. భూయ ఏవ విభిత్సామి భగవాన్ కానీ అజ్ఞానం పోయేసరికి మనకేం తెలుస్తుంది? ఏమీ తెలియదని తెలుస్తుంది. కదా అజ్ఞానం ఉన్నంతవరకు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. కదా ఇప్పుడైతే అజ్ఞానం పోయిందో నాకేమీ తెలియదు. మనకేది తెలియదు అనుకున్నామంటే మన అజ్ఞానం పోయినట్టే లెక్క. అది ఎవరే ఏడని ఇంట్లో అన్ని పుస్తకాలు నేను అన్ని చదివి భాగవతం చదివాను, భారతం చదివాను, రామాయణం చదివాను. ఓ పురాణాలు నాకు వచ్చు అయ్యో ఇన్ని ఏం లేదు ఎన్ని చదివిన లేదండి. ఏమనుకున్నావ్ మాట అంటే? అమ్మ చాలా పెద్ద జ్ఞానిలా వీడు అనుకోలేను చెప్తూ నమస్కారం చేయాలి. ఇప్పుడు నిజమైన జ్ఞానం ఏమిటంటే నాకేమీ తెలియదు అనేది. మనకేది తెలియదు అని తెలుసుకుంటేనే అజ్ఞానం పోయినట్టు లెక్క. నాకు తెలుసు అన్న భావం ఉన్నంత కాలం మనము అజ్ఞానం అనే గాఢాంధకారంలో ముడిగి ఉంటాం. కే స్వామి, మీలాంటి మహానుభావుల శ్రీహరి కథను వినటం వల్ల నా అజ్ఞానం తొలగి తెలుసుకోవాలనిపించింది. భూయః వివిత్స వివిత్స అంటే వేత్తుం ఇచ్చ. తెలియాలనేటువంటి కోరిక అది వివిత్సామి భగవాన్ ఆత్మమాయయ యదేదం జతే విశ్వం దుర్విభావ్యం అధీశ్వరైహి సృష్టి గురించి అడుగుతున్నాడు. పరమాత్మ ఈ సకల చరాచర జగత్తును ఎలా సృష్టించాడండి.

అంటే సకామమా నిష్కామమా? తనకోసమా మనకోసమా? తాను వేరుగా ఉండే తానేనా? సందేహాలు వస్తాయి. పరమాత్మ సృష్టించాడంటే పరమాత్మ వేరుగా ఉండి జగత్తును సృష్టించాడా? పరమాత్మే జగత్తయ్యాడా? అయిన జగత్తు పరమాత్మ తనకు కావాలనుకున్నాడా? తనకి ఇది లీల అంటున్నావు అందులో పరమాత్మ ఏదైనా విలాసాన్ని పొందాలని కోరుకుంటున్నాడా? సకాముడా? నిష్కాముడా? సరూపమా, నీరూపమా, అన్వయమా, ఎలా వ్యన్వయమా ఉంటాయి బాధలు. సృష్టించాడంటే మా సృష్టి చేయాలనుకుంటున్నాం మనం. శాస్త్రం శాస్త్రం అంటే చాలా లోతుకు వెళ్ళాలి. కాబట్టి పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు ఎందుకయ్యా అంటే అధీశ్వరైహి దుర్విభావ్యం. బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా ఇది ఎలా జరుగుతున్నదో ఊహించలేకుండా ఉన్నారండి. కనీసం ఇలా అయి ఉంటుందేమో అనుకోవడానికి ఊహకే అందటం లేదు. మామూలు వాళ్ళకి కాదు అధీశ్వరులు. బ్రహ్మ రుద్రేంద్రాదుల ఊహకు కూడా అందని. ఈ సగర చరాచర జగత్తు యొక్క సృష్టి ఎలా చేశాడు? మనం చెప్తున్నాం ఏదో కంప్యూటర్ అని, ఏదో రోబోనా రాబోనా అని తెగ మురుస్తున్నాం. వాటిని చూసి అవి సృష్టించింది ఎవడు? మానవుడే. మరి ఈ సృష్టి? ఏం చేద్దాం? ప్రపంచం మొత్తాన్ని అత్యాశ్చర్యమయం కలిగించే ఇంత గొప్ప యంత్రాలు చూసి ఆహా ఓహో అంటే మరి ఆ యంత్రం సృష్టించింది మానవుడే కదా? మరి ఆ బుద్ధిబలం అంతా ఎవరిది? సరే మానవుడు అనుకుందాం. మరి ఇంత బుద్ధిబలం మానవుడికి ఇచ్చిన అనే జతం. మానవుడు సృష్టించినటువంటి యంత్ర అని చూసి మురుస్తుంటే మరి మానవుడు సృష్టించిన కరమాత్మను చూసి ఏం చేద్దాం? అదే దుర్విభావ్యం. ప్రపంచంలో ఎంత ఆశ్చర్యమైనా, ఎంత వింతైనా, ఎంత అద్భుతమైనా ఏం చెప్పుకుంటున్నాం ఇది మానవ సృష్టి అంటున్నాం సంతోషం. మరి మానవుడు ఎవరు సృష్టి? భగవంతు సృష్టి మీద దాన్నే అందాం. దుర్విభావ్యం దానికి మనకు ఏ సమాధానం దొరకదు. మానవులే కాదు దేవతలే కాదు వారి అతీశ్వరులైనటువంటి బ్రహ్మ రుద్రేంద్రాదుల ఊహ కూడా అందని ఈ జగత్ సృష్టిని పరమాత్మ

ఎలా చేశాడు? యథా గోపాయతి విభుహు యథా సంయచ్ఛతే పునః యాం యాం శక్తిముపాశ్రిత్య పురుషక్తిహి పరఃపుమా. ఎన్నున్నాయండి ఇందులో అంటే యథా గోపాయతి. సకల జగత్తును రక్షిస్తున్నాడు. యథా సంయచ్ఛతే పునః రక్షించిన దాన్ని మళ్ళీ సంహరిస్తున్నాడు అంటే ఆ రోజు ఏం చేయాలి? జగత్తు యొక్క రక్షణను చూస్తే అబ్బా పరమాత్ముని మీద ఎంత ప్రేమ అండి మనందరినీ తన కడుపులో పెట్టుకొని కాపాడుతున్నాడు అనుకుంటాం కదా కడుపులో పెట్టుకోవడం అంటే ప్రళయం మరి. సృష్టి కాదు కదా మనం బయట ఉంచి కాపాడితే సృష్టి లోపలికి మింగి కాపాడితే ప్రళయం అండి చెప్తాం కదా ఈ భిక్షుకులు వస్తారు అయ్యమ్మ అభిష్టం అయ్య అభిష్టం వస్తది కదా ఏమంటారు వాళ్ళు నీ కాళ్ళ జోల చల్లగా ఉండ పెట్టమంటారు అది నలబడితే ఏమైతాదండి? ఏం ప్రేమనా ఏంటిది? అంటే వానికి మిక్షం పెట్టి మనం అంతే అర్థం. అలాగే సకల ప్రపంచాన్ని కడుపులో పెట్టుకొని రక్షించాలంటే ఏం అర్థం? ప్రేమ ఏమి? అంటే రక్షిస్తున్నప్పుడు పరమాత్మ రక్షకుడే రక్షణకే ఉన్నాడు. ఎంతదయండి, ఎంత ప్రేమండి, ఎంత వాత్సల్యం అండి అనుకుంటాం. ప్రళయం వచ్చినప్పుడు అబ్బా ఎంత కష్టం చూడండి. నిర్దయగా సంహరిస్తున్నాడు చూడండి. సుక్షిస్తున్నప్పుడు ఎంత కష్టపడుతున్నారండి జగత్తులో ఎంత అద్భుతం అండి. మహానుభావుని యొక్క సంకల్పం ఎంత అమోఘం అండి మనకు అన్నీ ఆశ్చర్యాలే. అందుకే రక్షణ ఎలా చేస్తున్నాడు, ప్రళయం ఎలా చేస్తున్నాడు, సృష్టి ఎలా చేస్తున్నాడు. ఈ మూడు ఒక్కడే చేస్తున్నాడా, వేరువేరుగా చేస్తున్నావా? వ్యక్తి ఒకడైనా ఆ పని చేస్తున్నప్పుడు ఆ పేరు పెట్టుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి యజమాని. ఆ పేరు పోయినప్పుడు మరి కలెక్టరో లేకుంటే తాసిల్దారో లేకుంటే ఇంకోడో యూడిసో ఎల్డిసో సూపరింటెండెంటో ఇంకేదో చైర్మన్లో ఇవన్నీ ఏంటి? పోస్టులు వాడే ఇంట్లో? ఓ అమ్మాయికి భర్త, ఇంకో అమ్మాయికి తండ్రి, ఇంకో అమ్మాయికి తాత కదా? ఇంకో అమ్మాయికి మామ ఒకడే.

కదా ఒకే వ్యక్తి తండ్రి అవుతాడు, తాత అవుతాడు, భర్త అవుతాడు, మామ అవుతాడు. ఆఫీసులో కలెక్టర్ అవుతాడు, లేకపోతే సీఎం అవుతాడు, పీఎం అవుతాడు, ఇంకా ప్రెసిడెంట్ అవుతాడు. ఇవన్నీ పోస్టులు వ్యక్తి ఒకడే. అలాగే ఆయా పనులు చేస్తున్నప్పుడు ఆయా రీలల కోసం ఆయా పేర్లు పెట్టుకొని చేస్తాడు. కృషి చేస్తున్నాడు బ్రహ్మ అంటున్నాం, రక్షిస్తున్నాడు కృష్ణువు అంటున్నాం, సంహరిస్తున్నాడు రుద్రుడు అంటున్నాం. అవి పోస్టులే తప్ప వ్యక్తులు కారు. కాబట్టి అందులో అంటున్నాడు యామ్ యామ్ శక్తి ఉపాశ్రిత్య ఏ ఏ శక్తిని స్వీకరించిని అంటే సాత్విక శక్తి, రాజస శక్తి, తామసి. తాత్వికం తీసుకున్నాడు విష్ణువుగా రక్షిస్తాడు. పాతసం తీసుకున్నాడు మనకు బ్రహ్మగా సృష్టిస్తాడు. తామసం తీసుకున్నాడు రుద్రునిగా సంహరిస్తాడు. కాబట్టి ఏ ఏ శక్తులను స్వీకరించి పురుషక్తిహి అంటే అన్నీ ఆయన ఇష్టమైనట. ఆయన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. అనేకమైన శక్తులు కలవాడు ఒక మూడు శక్తులు తీసుకుని ఇంత పని చేస్తున్నాడు. తక్కినవన్నీ స్పేర్. అది ఉపయోగమే అందుకే ఆయనకి ఏమంటారు అనంత శక్తిహి భగవాన్. స్వామిని ఏమంటామండి? అనంతమైన శక్తి గలవాడు ఉపయోగించేది ఒక మూడు శక్తులు. అది కూడా మొత్తం కాదు తత్ అంశ అంశ అంశాద్యై అంటాడు. ఒకటిలో ఒకటిలో ఒకటిలో ఒకటిలో ఒకటి. ఈ రీతిలో యాం యాం శక్తిం ఉపాసృత్య పురుషక్తిహి పరః పుమాన్ ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి. తనను ఆడిస్తుంటాడో తాను ఆడుకుంటాడు. చమత్సారం క్రీడయన్ క్రీడన్. ఉన్నదంతా అందులోనే ఉంది. ఎందుకు తాను బ్రహ్మ రూపాన్ని పొందుతాడు. పొందినప్పుడు బ్రహ్మతో తానే చేయిస్తాడు. బ్రహ్మలో తానే ఉండి చేస్తాడు, బ్రహ్మతో చేయిస్తాడు. బ్రహ్మతో చేయిస్తున్నప్పుడు ఆడించేవాడు అన్నమాట. తానే చేస్తున్నప్పుడు ఆడుతున్నవాడు అన్నమాట. అందుకే క్రీడయన్ క్రీడన్ ఆడించేవాడు తానే ఆడేవాడు తానే తనను తాను ఆడుకుంటాడు తనకు తానుగా ఆడుకుంటాడు అంటే విలాసం అంటే లీల.

ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి వికరోతి. ఏర్పాటు చేస్తాడు, ధ్వంసం చేస్తాడు. రూపాన్ని ఇస్తాడు, రూపాన్ని పోగొడతాడు. ఆలోచించండి. అభిమన్యుని యొక్క సృష్టి కావాలి, ఆ మహానుభావుడు పుట్టాలి అంటే ఉత్తర వివాహం కోసం తాను ఎంత చేశాడు? విరాట నగరము అక్కడ ప్రోగ్రాం అక్కడ కార్యక్రమాలు అందరి ముందర ఉండి తాను వాళ్ళను చంపి వీళ్ళను చంపి అన్ని చంపించి వాళ్ళను పిలిపించి ఎక్కడి నుంచో తెప్పించి ఇంత గోల చేశాడు. ఎందుకంటే ఉత్తరా వివాహం కావాలి. ఎందుకు కావాలి అంటే అభిమన్యుడు పుట్టాలి. కదా అభిమన్యుడు కాదు మనం ఇతను పరిష్ఠిత్తు పుట్టాలి. అయినప్పుడు మరి దీనికంటే ముందు ఉత్తర వివాహం కావటానికి అభిమన్యుడిని ఉత్తరను వివాహం చేయడానికి ఎంత అక్కడ లీలా వినొత్తి ఇచ్చాడు. తరువాత ఉత్తర గర్భవతి కాగానే అభిమన్యుడిని వధింప చేయడానికి అంత జాగ్రత్తగా ప్రయత్నించాడు. సమహా అక్కడ ఏం లేదు. వాడు ఉన్నది అందుకోసం. ఒక బీజం పడాలి ఇంకో వంశ వృద్ధి కావాలి. పరిషిత్తు కావాలి. పరిషిత్తు రాబోతున్నాడు ఇనుపు నీ పని అయిపోయింది. మనం ఎట్లాగైతే సాయంకాలం ఆఫీస్ పోతే ఫైవ్ అయింది అనుకుంటే అంటే నాలుగు యాభై తొమ్మిది అయ్యేసరికి అన్ని మూటామూటా సర్దుకొని టేబుల్ తలాలు వేసుకొని ఎప్పుడైతే ఉందని దిగిపోదాం అనుకుంటాం కదండీ. అవును కదా అండి ఆలోచించండి, టైం అయింది అనుకో ఉండ మళ్ళా మళ్ళా అంత పొద్దున్న వచ్చేటప్పుడు మరి ఏదో టైం అవుతుంది అయ్యో టైం అయ్యో మహా వేగంగా ఊరికొస్తాం ఏమో కొంపం ఊడిపోయినట్టు మరి వచ్చి ఇంత ప్రేమకి వచ్చినోడు ఇంక పోకుండా ఉండరాదు అదే అదే అదే పద్ధతి. ఆ దినం వాడు ఎందుకు వచ్చాడంటే వీడి కోసం వీడు వస్తున్నాడు ఇగో నువ్వు పో అయిపోయింది నీ పని అయిపోయింది. వాడు వివాహం చేయడానికి స్వామి ఎంతగా కష్టపడ్డాడో అభిమన్యుడిని వశింప చేయడానికి కూడా అంత కష్టపడ్డాడు. కదా అలాగే మళ్ళీ పరీక్షిత్తును రక్షించడానికి తాను స్వీయ గర్భానికి వెళ్లి కాపాడాడు. మరి వాడు పంపించడానికి తానే బుద్ధి పూజించాడు. దానికి ఎలాంటి ఏమీ లేదు. నా కోసం ఏది కాదు, తానకు తాను ఏది కాదు. దేనితో ఎంతవరకు పనో అంతవరకు చేసి అది ఊరుకుంటాడు. తనకు మమకారం లేదు, మమకారం ఉంటే అయ్యో ఇంత బాగా సృష్టించానే, అబ్బా ఇంత అందంగా ఉంది, రెండు రోజులు ఉంచుకున్నావ్ ఈ ప్రపంచాన్ని అనుకునేవాడు. ఆయనే కాదు కదా.

కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన ఆచారం దేహం చూసి ఎవరు ఆశపడలేదని? ఋషులు, మునులు, యోగులు అన్నీ రకం ఆశపడ్డారు కదా. దాని శరీరం కాసేపు నలు ఉంచుదాం అనుకున్నాడా? టైం అయిపోయింది పోతున్నా అన్నాడు అంతే. అది దానికే పేరు ఏంటంటే యోగీశ్వర. అతను యోగేశ్వరుడు కాబట్టే దీనియందు మమకారం కానీ అభిలాష కానీ ఉంచడు. ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి వికరోతి చ. పుట్టి చేస్తాడు ప్రళయం చేస్తాడు. రూపం ఏర్పరుస్తాడు, రూపాన్ని తొలగిస్తాడు. కరోతి వికరోతి చ నూనం భగవతో బ్రహ్మన్ హరేహి అద్భుత కర్మణః స్వామి యొక్కది ఏంటిది? అద్భుత కర్మ. అతను ఏం చేసినా మనకు అత్యాశ్చర్యమే అలాంటిది దుర్విభావ్యమివాపాతి కవిభిశ్చాపి చేష్టితం. పరమాత్మ యొక్క అన్ని చేష్టలు, పరమాత్మ యొక్క అన్ని లీలలు, జ్ఞానుల ఊహ కూడా అందనట్టే అనిపిస్తున్నాయి. ఎవరికీ అవి తెలియవు. యథా గుణాం ప్రకుటే యుగపత్ క్రమచోపివ విభక్తి పూరిశత్వేకః కుర్వన్ కర్మాణి జన్మభిభి. ఈ పరమాత్మ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ప్రకృతికి ఉన్నటువంటి సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి కదా. ఈ మూటిని ఒకసారే ఏర్పరుస్తాడా? వరుసగా ఏర్పరుస్తాడా? ఏం చెప్తాం అంటే ఒక్కొక్కటి కూరుస్తాడా ఒకసారి మూడు కూరుస్తాడా అంటే రెండు జొన్న చేస్తాడు. క్రమశః అలాగే యుగపద్ధ ఒకేసారి చేస్తానవచ్చు శ్రమంగాను చేస్తానవచ్చు ఇలా రకరకాలుగా ఈ మహానుభావుడు చేసి విభర్తి పూరిసత్వేకః ఇన్ని గుణములను మూడు గుణములను ఒక్కడే కూరుస్తాడు. మూడు గుణములను ఒక్కడే మారుస్తాడు. ఆ

గుణముల వలన కలిగేటువంటి చరాచర ప్రపంచాన్ని ఒక్కడే ఫలిస్తాడు. మళ్ళీ ఇంత ప్రపంచాన్ని ఒక్కడే సంహరిస్తాడు. కదా అందుకే విభర్తి భూరి శస్త్రేకః కుర్వన్ కర్మాణి జన్మపిహి. సకల చరాచర ప్రపంచాన్ని భరించటానికే అతను అవతారాలు ఎత్తుతున్నాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ. ఇలా జన్మభిహి కర్మాని కుర్వన్ ఆయా అవతారములతో ఆయా పనులు చేస్తూ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని తాను భరిస్తున్నాడు రక్షిస్తున్నాడు అంటే ఏమిటి? ప్రపంచంలో ఉండి కాపాడుతున్నాడు, ప్రపంచం కంటే బయట ఉండి కాపాడుతున్నాడు. రెండు కదా? అతను వైకుంఠంలో ఉన్నాడు, మరి ఇక్కడ ఉన్నాడా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః ప్రపంచము లోపల ఉండాలి ప్రపంచమునకు వెలుపలా ఉండాలి ప్రపంచము కంటే విడిగా ఉంటాడు. మళ్ళీ ప్రపంచంలోనూ ఉంటాడు. మళ్ళీ ప్రపంచమే తానుగా ఉంటాడు. ప్రపంచమును చూస్తున్నప్పుడు విడిగా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. పరమాత్మను చూస్తున్నప్పుడు విడిగా ప్రపంచం ఎక్కడ ఉంది అనిపిస్తుంది. కదా? మరి ఎవరు జ్ఞాని? ఇంటి చూసిన వాడు జ్ఞాని. ప్రపంచాన్ని చూడాలి, పరమాత్మను చూడాలి. ప్రపంచంలో పరమాత్మను చూడాలి, పరమాత్మలో ప్రపంచాన్ని చూడాలి. విడిగా ప్రపంచాన్ని, విడిగా పరమాత్మను చూడగలగాలి. తాను పరవాస దేవునిగా వైకుంఠంలో విడిగా ఉంటాడు. అదే మహానుభావుడు సంకర్షణుడిగా సకల ప్రపంచాన్ని భరిస్తుంటాడు. ఇదే మహానుభావుడు అనిరుద్ధునిగా అనేకమైనటువంటి అవతారములను ఎత్తి ప్రపంచంలోనూ ఉంటాడు. ఈ మహానుభావుడే ప్రద్యుమ్నునిగా సకల జ్ఞాన క్రియా యోగములను అందజేస్తాడు. చిత్రు ముత్తులు అంటే అదే అది. అందువల్ల లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు, విడిగానూ ఉన్నాడు. ఇలాంటి మహాను మహానుభావుడు విడిగా

విభక్తి భూరి సత్వేకః కుర్వన్ కర్మాణి జన్మభిహి తన అవతారములతో అనేకమైన కర్మలు చేస్తూ ఇంత పెద్ద ప్రపంచాన్ని విడిగా ఉండి భరిస్తున్నాడు. లోపల ఉండి కాపాడుతున్నాడు. లోపల ఉండి సృష్టిస్తున్నాడు. ఇలా విచికిశ్చిత మేతన్వే బ్రవీతు భగవాన్ యథా అంటే లోపల ఉండి కాపాడుతున్నాడా బయట ఉండి సృష్టిస్తున్నాడా? లోపల ఉండి కాపాడుతున్నాడు అంటే ప్రపంచం పై పరమాత్మ లేడా మరి? బయట ఉండి సృష్టిస్తున్నాడు అంటే ప్రపంచంలో పరమాత్మ లేడా? తానే ప్రపంచము అంటే ప్రపంచం కంటే విడిగా పరమాత్మ ఉన్నాడా లేడా? కదా? అన్ని సందేహాలు. ఇందులో పుట్టాడండి, పనులు చేస్తున్నాడు, కృష్ణుడుగా పుట్టాడు, రాముడిగా పుట్టాడు, పరశురాముడిగా పుట్టాడు. మరి పరశురాముడిగా, రాముడిగా, కృష్ణుడిగా పుట్టినప్పుడు. మరి వైకుంఠంలో స్వామి ఉన్నాడా వైకుంఠం కాళీయా? ఏం చెప్దాం? అయ్యా వైకుంఠంలో ఉన్నాడు అంటే ఇక్కడ లేడా మరి? ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే ఇద్దరా? ఒక్కరా ఇద్దరా? ఒక్కరే అయితే మరి రెండు చోట ఎట్లా ఉన్నారు? ఇద్దరైతే ఏకమేవ అద్భుతీయం ఎట్లా అవుతుంది? ఏం చెప్తుంది? ఏకమేవ అద్భుతీయం బ్రహ్మా అని చెప్తుంది. నువ్వు రెండు అంటున్నావు. ప్రపంచమే ఆయన అంటున్నావు. ఇదంతా ఏమి బురక చెప్పడం లేదు. అసలు అర్థం కావట్లేదు నాయనా. కొంచెం మాకు ఈ విషయాన్ని తెలుసుకోవాలనిపించింది అది మీ మాటలు వింటే. ఇప్పటిదాకా మీరు చెప్పిన మాటలను వింటే మాకు తెలుసుకోవాలనిపించింది మహానుభావా. ఇప్పుడు మీరు చెప్పండి ఇదా లేక అదా అంటే. సూత ఉవాచ ఇత్యుపా మంత్రితో రాజ్ఞ గుణానుకథనే హరే పరమాత్మ యొక్క గుణములను చెప్పమని పరీక్షిత్తు సుఖయోగీంద్రుని ప్రశ్నించాడు ఉపామంత్రితః ఆహ్వానించాడు అయ్యా ఏం చేయండి కథ చెప్పండి మాకు.

ఏ రుషికేశం అనుస్మృత్య ప్రతివక్తుం ప్రచక్రమే. మరి భగవంతుని యొక్క తత్వమును భగవంతుని యొక్క గుణములను చెప్పాలంటే ఏం చేయాలి మనకేమచ్చు ఆయనను తలుచుకోవాలి. కృషీకేశ మనుస్మృత్య ఆయనే కృషీకానాం ఈశ మన సకల ఇంద్రియములక ఆయనే అధిపతి. అతన్ని తలుచుకోకుంటే వాక్ వస్తుందండి. మాటలు రావు, మనసు రాదు, ఏ పని పని చేయవు. కాబట్టి సకల ఇంద్రియ అధిష్టాతగా ఉన్నటువంటి స్వామిని స్మరించి ప్రతివక్తుం ప్రచక్రం. బదులు చెప్పటానికి మొదలు పెట్టాడు అంటున్నాడు. నమః పరస్మై పురుషాయ భూయసే. పరస్మై పురుషాయ భూయ ప్రియసే చాలా జాగ్రత్తగా చెప్తాడు మనకు ఒక్కొక్క దాన్ని వినాలి. చాలా రహస్యంగా ఉంటాయి స్తోత్రం పేరుకే స్తోత్రం కానీ మనకి ఇందులో తస్మై సుభద్ర శ్రవసే నమో నమః అని ముందర వస్తుంది మనకు. ఇది సుభద్ర శ్రవః అని మూడు. శ్లోకాల్లో ఉంటుంది. ఈ స్తోత్రంలో మనకు అందరూ వస్తుంది. అది ఆ మూడు శ్లోకాలు నిత్య పారాయణ శ్లోకాలని అర్థం. పరమాత్మను భాగవతం రామాయణం ఇలాంటివన్నీ ముట్టుకోకుండా రోజు చదువుకుంటే అన్నీ చదువుకున్నాడు. అన్నీ అందులో వచ్చే చెప్తాడు. చూడండి నమఃపరస్మై పురుషాయ పూయసి. తదుద్భవ స్థాన నిరోధ లీలయా కృవీద శక్తితయాయ దేహినాం అంతర్భవాయ అనుపలక్ష్య వర్త్మనే స్తోత్రం తోటే సమాధానం చెప్తున్నాం. వాడు చెప్తాడు కానీ స్తోత్రం వింటే సగం సందేహాలు తొలగిపోతాయి. ఏమంటున్నాడు ఇతను పురుషాయ పరస్మై పురుష అయ్యా ఈ మహానుభావుడు పరమ పురుషుడు అంటే పురుషుని కంటే అతీతుడు ప్రకృతి కంటే అతీతుడు.

పూయసే సత్ ఉద్భవ స్థాన నిరోధ లీరయా గృహీత శక్తి త్రితయాయా ఉద్భవ అంటే పుట్టుక సృష్టి స్థానం అంటే స్థితి నిరోధం అంటే లయం. సృష్టి స్థితి లయములో యొక్క లీల కోసం గృహీత శక్తి త్రితయాయ. తత్వ రజస్తమో శక్తులను తీసుకున్నవాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో ఆ శక్తులు తీసుకొని ఆ మూడు పనులు చేసినవాడు. స్థితయాయ దేహినాం అంతర్భవాయ అనుపలక్ష్య వర్తుమని ఆయన ఎక్కడ ఉంటాడండి? ఇక్కడ ఉంటాడు దేహినాం అంతర్భవాయ. మనందరిలోనూ అంతరాత్మగానే ఉంటాడు. మరి అంతరాత్మగా ఉన్నాడంటే మరి అతను మనలోనికి ప్రవేశించినప్పుడు మనం చూడొచ్చు కదా మరి. చూడొచ్చు అండి. పోనీ వెళ్ళిపోయినప్పుడు అందుకే అనుపలక్ష్య వర్తమని అతని దారి మనకెవరికీ కనబడదు. అతను ఏ దారిలో వస్తాడో తెలియదు, ఏ దారిలో పోతాడో తెలియదు. చెప్తా మనకు భాగవతంలో చెప్తాడు ఇందులో పుష్ణ పరమాత్మ అవతారం చాలించి. వైకుంఠానికి వెళ్తున్నప్పుడు ఎలాగో పుట్టినప్పుడు చూడలేకపోయాం. ఇప్పుడైనా చూస్తాను ఎలా పోతాడో ఈ స్వామి అని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, దేవతా అందరు వసువులు అంతా చుట్టూ బ్రహ్మాండంగా మూర్ధి ఉన్నారు అన్నమాట. ఎక్కడ నుంచి పోతాడో పట్టుకుందాం. ఎవ్వరు కనపడలేదు ఇప్పుడు. అమ్మ బాబోయ్ ఈయన యోగ శక్తి మన ఎవరికీ అందదు అని ఒక రోజు ఇట్లా పోయి ఉంటాడు అనుకోని అటు నమస్కారం చేసి వెనక్కి పోయాడు. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నాం దొరకడు కనపడలేదు ఏం చేయాలి ఇంకా నీకు అందుకే అంటున్నాడు అనుపలక్ష్య వర్తుమని గుర్తింపరాని దారి మార్గం కలవాడు ఎలా వస్తాడో తెలియదు ఎలా వెళ్తాడో కూడా తెలియదు.

అనుపలక్ష్య వర్త్మనే భూయో నమః సదురుజినచ్చిదే అసతాం అసంభవాయ పరమాత్మకి ఇంకో నమస్కారం చేస్తున్నాను. ఎలాంటి పరమాత్మ నమస్కారం ఎందుకు చేయాలి ఆయనకు అంటే సత్ వృజినచ్చిదే సత్పురుషుడా పాపమును పోగొట్టేవాడు వృజినం అంటే పాపం కదా సత్ వృజినచ్చిదే సత్పురుషుల పాపమును తొలగించేవాడు అసతాం అసంభవాయ దుర్జనులను నశింపచేసేవారు. అసంభవాయ అఖిల సత్వమూర్తయే అన్ని ప్రాణులలోనూ మూర్తిభవించి ఉన్నటువంటి మహానుభావుడు. పుముసాం పునః పారమహంస్య ఆశ్రమే వ్యవస్థితానాం అనుమృగ్య దాసుషే ఇది చాలా పరిపూర్ణమైనటువంటి వేదాంతాన్ని చెప్పే స్తోత్రం ఇది. ఎందుకు సుఖయోగి సుఖయోగి ఇట్నే ఉంటుంది మనం చేస్తే ఏదో చక చకరాలు గద పద్మం కడుక్కున్నవాడు వనమాల పెట్టుకుంటాడు బొచ్చ సనాలు శ్రీక గౌస్తు బాగుంటుంది నీ ఇంట్లో వల్లేసి పెద్ద సౌత్రమా? సుఖయోగిందుడు కాబట్టి పూర్తి తత్వంతో ఉంటుంది. ఏమంటున్నాడు పుంసాం పునః పారవహంస్య ఆశ్రమే వ్యవస్థితానాం అనుమృగ్య దాసుషే. పారమహంస్య ఆశ్రమే అంటే సన్యాసాశ్రమం. పరమహంసుడు అంటే ఎవరు? సన్యాసుడు కదా. మరి పారమహంస్య ఆశ్రమే సన్యాసాశ్రమంలో వ్యవస్థితానాం ఉన్నటువంటి పుంసాం. పురుషులకు అనుమృగ్య దాసుచే వెతికే దాన్ని ఇచ్చేవాడా? సన్యాసాశ్రమంలో ఉన్నవారు వెతుకుతున్న దాన్ని ప్రసాదించే వాడికి నమస్కారము. అర్థమైందా అని ఇట్లా చెప్తారా మహారుషులు అంటే? మోక్షం ఇచ్చేవాడా అని అర్థం. ఎందుకంటే మోక్షం ఎవరు అడుగుతాం మనం అడుగుతాం అండి. పరమాత్మ కొబ్బరి కనబడాలి కానీ కనబడితే ఏం అడుగుతాం ఇంకో నాలుగు అంతస్తులు కావాలి లేదా ఇంకో నగురు భార్యలు కావాలి ఇంకా పై మంది పిల్లలు కావాలి ఇంకో నాలుగు కోళ్ళు కావాలి. కదా ఒక్కో కోడికి ఒక్కో వంద జనం ఏడవాలి ఇయ్యదు కాదు ఒక్కో కోడికి అది. కానీ అందుకనే పారమహంస్య ఆశ్రమే వ్యవస్థితానాం పుంసాం.

సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి పురుషులు వెతికే దాన్ని ఇచ్చేవాడా అంటే మోక్షమును ప్రసాదించేటువంటి మహానుభావుడికి. నమస్కారము. నమో నమస్తే అస్తు వృషభాయ సాత్వతాం. సాత్వతాం వృషభాయ వస్తుందా ఇంకేదైనా ఉందా? ఎమర్జెన్సీ లేకు. స్వతాం వృషభాయ అంటున్నారు. దేవుడు తీస్తే వస్తుందో చూడండి వెళ్తే. అదో ఇదో తీస్తే ఆ ఇన్వెర్టర్ ఉంటది. ఆ సరే ఏదో కొంచెం ఏదో వస్తున్నది మేడం కొద్దిగా ఉంటే చాలు. రాకుండా వచ్చి పోతున్నాడు. అంటే మబ్బు పట్టినట్టు ఉంది దాంట్లో. ఇంత పెద్ద స్తోత్రం చేస్తుంటే రాకుండా వస్తాయండి. సుఖయోగి ఇందు నుండి స్తోత్రం చేస్తుంటే ఫ్యాన్ నే అనంటున్నాడు లేకపోతే. ఒక యోగిని సొంత వర్షం రాకుండా ఇట్లా రావాలి అంటున్నాడు. అక్కడేమో సీతారావణ సంపాదనం అక్కడ వర్షం రాకుండా ఇక్కడ ఆ వచ్చేసినట్టు ఉంది. కాదా? బంజి ఆ ఒక్కటే చెప్తున్నారు ఒక్కటే చెప్తున్నారు ఓల్ టైం బంజి రామాయణంలో సుగ్రీవుల కంటే వాణి చాలా బలవంతులు కదా శ్రీగుణి ని పార ఆ శ్రీగుణి తోటి శ్రీగుణి స్నేహితుడు ని ఆశ్రయిస్తాడు ఎవరు శ్రీరాముడు శ్రీరాముడు బలవంతుడిని ఆశ్రయించడు ధర్మాత్ముడిని ఆశ్రయించడు రాముడు ఎవరికి సహాయం చేస్తాడు? రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మం ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు తాను. ఎలాగో అధర్మ బలం ఎక్కువ ఉంటుంది. పోదామంట మనం? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం కంటే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు అంతా అడవుల్లో దాక్కుంటున్నారో చూడండి ఎవరో. వాళ్ళకి బలం ఎక్కువ ఉంది మరి అప్పుడు మనం వాళ్ళని కలుద్దాం అంటారా? బలాన్ని బలం కాదు ఆ రక్షణ కావాలి ధర్మం. ధర్మం ఎక్కడ ఉందో అక్కడికి పోతాడు. ధర్మం అక్కడ ఉందని ముగ్గురు సాక్ష్యం చెప్పారు రాముడికి.

శబంధుడు చెప్పాడు. శబరి చెప్పింది. హనుమంతుడు చెప్పాడు. సుగ్రీవుని భార్యను వాలి బలవంతంగా అపహరించాడు. రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. వాస్తవం చెప్పినా వినలేదు. అని కబంధుడు చెప్పాడు. శబరి చెప్పింది. మొత్తం బయోడాక్ట సేకరించుకునే వచ్చాడు. ఏదో తారు కొంచెం ఉంటే చాలు ఏదో కొంచెం ఉంటే తారు అండి ఆఖరి ఏదో చేయాలనేమో పాపం. అంటే వర్షం పడుతున్నదా? అయితే సరే ఇంకా బాగాలేదు. లేదు ఒక క్యాండిల్ తీయమ్మ అయిపోతుంది ఈ బాధ కంటే. క్యాండిల్ క్యాండిల్ అయిపోతుంది. ఆ తలుపు తీయండి మీకు. అది ఆన్ ద మెటర్ కానీ కరెక్ట్ గా పెట్టలేదు అవాళ మేము ఉన్నాం పెట్టినప్పుడు సరిగ్గా పెట్టలేదు. ఆ కొంచెం వచ్చింది రండి ఇగ రండి చాలు చాలు రండి కొంచెం కనబడితే చాలు ఏదో చేశారు శాండిల్ ఉంది అక్కడ చేసుకున్నాను శాండిల్ ఉంది చూడండి చేసుకున్నాను నేను మళ్ళీ పోతే కష్టం కదా. ఇది పోదు ఇది ఇన్వెర్టర్ దా? మళ్ళీ కూర్చుందాం అండి. ఎందుకు చాలు నా పడితే చాలు. క్యాండిల్ లేండి బాక్ కాదు. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే కాస్త మళ్ళీ బలవంతుడిని, ధనవంతుడిని కాదు ఆశ్రయం చేయవలసింది. ధర్మాత్ముడిని ఆశ్రయం చేయాలి. బాధలు వచ్చినా, అపజయం వచ్చినా ధర్మంతో ఉండాలి కప్పా. గెలుస్తాం కదా అని అధర్మాత్ముడిని ఆశ్రయిస్తే. వాడే అడిగాడు. వాడే వస్తా వృత్తాంతంలో వాడే అడుగుతాడు. వాడు పడుకుంటే ఎలా నన్ను పట్టుకుంటే నన్నే వచ్చి నువ్వు నాతోటే స్నేహం చేస్తే ఒక్క పూటలో రావణాసురుని చిత్తం తెచ్చి నీకు అప్పజెప్పేవాడిని.

అడుగుతాడు బాలి తిరుత పని ఏం చేశావు నాయనా బాణం దెబ్బ బాగా తగిలినట్టు ఉంది మళ్ళీ మర్చిపోయినట్టు ఉంది నీవును మరి ఇంకేది ఉంది కదా నీవు సారం సారం రావణ రావణాసురుడును వాళ్ళకి మైత్రి బంధం ఉంది. పణ ఒప్పందం అగ్రిమెంట్ తెలుసా ఏమిటో ఏది దొరికినా తెలుసా నీకు దొరికితే నాకు నాకు దొరికినా నీకు. నేను నేనే వచ్చి నాయనా వాలి నా భార్యను అవనవసరంగా అతుక్కోకపోయాడు అని చెప్తే సరే మేమిద్దరం పంచుకుంటాంలే అంటాడు. నువ్వు తెచ్చేసావు. చాలు అది చాలమ్మ. ఆల్రెడీ కూడా సరిపోయింది. చాలు ఇంకేం అవసరం ఏంటి. కాబట్టి అన్ని అందులో అన్ని సూక్ష్మాలు ఉన్నాయి అందులో బలవంతులను ఆశ్రయిస్తే రాముడు ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మః ధర్మమో అని ఆశ్రయించాలి బలాన్ని పెట్టుకోవాలి. నమో నమస్తే వృషభాయ సాత్వతాం విదూర కాష్టాయ ముహుహు కుయోగినాం సాత్వతాం వృషభాయ అంటున్నాడు అంటే పరమాత్మ యొక్క యధార్ధమైనటువంటి స్వరూపం కలిగిన వాళ్ళు యోగులు అంటారు. అలాంటి యోగులందరికీ ఈ మహానుభావుడు వృషభాయ అంటే ప్రభువు. వృషభాయ సాత్వతాం విదూర కాష్టాయ ముహుహు కుయోగినాం మేము కూడా యోగులమే అని చెప్పుకునే యోగులు కొందరు ఉన్నారు కదా వాళ్ళను కుయోగులు అన్నారు అంటే దుష్ట యోగులు. అలాంటి వాళ్లకు విదూర కాష్టాయ. ఆయన ఉన్న దిక్కు కూడా చాలా దూరమేనట. ఆయన కాదు. కాష్టం అంటే దిక్కు. కదా విదూర కాస్తాయ దూరములో ఉన్న దిక్కు గలవాడు కుయోగులకు అతను ఏ దిక్కు ఉన్నాడో కూడా అర్థం కాదు కుయోగినం నిరస్త సామ్యాత్యయేన రాధ శాశ్వతామని బ్రహ్మని రమ్స్యతే నమః నిరక్త సామ్య అతిశయేన అంటే నత సమోష్టి అభ్యధిక పుతోన్యత్ చెప్పుకుంటాం కదా వేద వాక్యమేనండి శృతి వాక్యం.

నతత్ సమోస్తి అభ్యధిక కృతః పరమాత్మతో సమానుడే లేడు అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉంటాడు. కాబట్టి సమానత్వాన్ని కానీ అభ్యధికత్వాన్ని కానీ పరిపూర్ణముగా నిరసించినటువంటి వాడు. దేనితోటి? తన దివ్యమైన తేజస్సుతో. దివ్యమైన తన తేజస్సుతో సామ్య అధికారను నిరసించినటువంటి మహానుభావుడు. తన ధామలోనే తనలోనే తాను ఉండి తనలో తాను సర్వదా ఆనందించేవాడు. మనందరికీ తన ఆనంద స్వరూపాన్ని అభివ్యక్తీకరింపచేసేవాడు. కదా? అంటే పరమాత్మను ఇలా స్తోత్రం చేయాలి. ఇది తప్ప నాలుగు భుజాలు ఉన్నాయి, ఎనిమిది కాళ్ళు ఉన్నాయి, ఇది వెయ్యి తలకాయలు ఉన్నాయి, రెండు వేల కళ్ళు ఉన్నాయి. ఎందుకు అవన్నీ పొద్దుకోగా. పరమాత్మ అంటే ఏమిటి? దాని స్వరూపాన్ని చెప్పాలి. అందుకే స్వధామని బ్రహ్మని రంస్యతే నమః. యత్ కీర్తనం, యత్ స్మరణం, యదీక్షణం, యద్వందనం, యద్శ్రవణం, యదర్హణం లోకస్య సద్యః విదునోతి కల్మషం. తస్మై సుభద్ర స్రవసే నమః ఇక్కడి నుంచి ఒక మూడు శ్లోకాలు ఇవి సుభద్ర స్తుతి అంటారు. ఈ మూడు శ్లోకములు నిత్యము పారాయణం చేస్తే 18 పురాణాల సారం ఇందులో ఉంది. అంటే పరమాత్మను మనం ఏం చేయాలో చెప్పాడు. ఏమిటి యత్ కీర్తనం, యత్ స్మరణం, యత్ దీక్షణం. ఏ మహానుభావుని కీర్తన, ఏ మహానుభావుని స్మరణ, ఏ మహానుభావుని యొక్క ధ్యానం. యదీక్షణం, యతు వందనం, యతు శ్రవణం. నమస్కారము అలాగే కథలు వినుట యతర్హణం. ఏ మహానుభావుడిని పూజించుట. లోక సద్యః విధునోతి కల్మషం వెంటనే లోకం యొక్క పాపాన్ని పోగొడుతుందో తస్మై అలాంటి సుభద్ర స్రవసే పరమ మంగళకరమైన కీర్తి కల మహానుభావుడికి

నమస్కారం తస్మై సుభద్ర స్రవసే నమో నమః విచక్షణాః యచ్ చరణోపసాధనాత్ సంగం యుదస్య ఉభయతః అంతరాత్మనః వినంతిహి బ్రహ్మగతిం గతక్లమాః తస్మై సుభద్ర స్రవసే నమో నమః విచక్షణాః మొదలు చెప్పుకున్నాం కదా వివేకము కలవాళ్ళు. అలాంటి వాళ్ళు యశ్చరణోపసాధనాత్ ఏ మహానుభావుని యొక్క పాద పద్మములను సేవించటం వలన చేరటం వలన సంఘం విదస్య ఉభయతః సంఘం విదస్య. ఇహమును పరము అంటే మనం నిజంగా బుద్ధిమంతులమైతే ఈ లోకము వద్దు స్వర్గలోకాదులు అక్కడ ఇదే చెప్పాను కదా ఇక్కడ కొత్తగా ఎక్కడ ఏముందండి ఇదే పని ఇక్కడ లాగే తింటాం ఇక్కడ లాగే తిరుగుతాం ఇక్కడ లాగే విహరిస్తాం అన్నీ ఇక్కడ లాగే. లాభం ఏమిటి అంటే పొరపాటున సంతానం ఉండదు. అంటే మరి కాస్త వ్యామోహాన్ని కోరికను పూర్తిగా పెంచి అందులో నిండా ముంచడం అన్నమాట. ఇక్కడ కొద్దిగా ఏడిస్తే అక్కడ పెద్దగా ఏడవాలి. అవునండి, అసలు ఆలోచించండి. ఇప్పుడు ఇందుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ప్రతి చిన్న వాడు ఇందుడు ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకురా బాబోయ్ నా కర్మ. అనవసరంగా కోరుకున్నా నీ పదవి వద్దు నాయనో లేకుంటేనే బాగుండు అన్న స్థితికి ఉంది. అందుకే ఉభయతః రెండు రెండు చీట్ల ఉభయతః సంఘం యుదస్య ఇహపరముల యందు ఆసక్తిని తొలగించుకొని సంఘం యుదస్య ఎవరు విచక్షణులు. వివేకం గల వాళ్ళు అందరూ చేయరా పని. వివేకం లేని వాళ్ళు ఇక్కడ ఉండాలంటారు అక్కడ ఉండాలంటారు. అబ్బా ఇక్కడే బాగుందంటారు. కొందరు ఆ ఇక్కడే ఉందండి అక్కడ స్వర్గంలో ఇంకా బాగుంటుంది అనుకుంటారు. తెలుగు గల వాళ్ళు అయినా ఈ రెండు వద్దురా బాబు నువ్వు కావాలి ఇవెందుకు మాకు బుద్ధి పోకే. మాటి మాటికి పోయేవి అట్లా దొరికి ఇలా పోయి ఏడిపించేవి మనకెందుకు అందుకే ఉభయతః సంగం యుదస్య ఎట్లా అంతరాత్మనః విందంతిహి బ్రహ్మగతిం మనస్సుకు. సంఘం ఎవరికీ? ఆత్మకు ఏ సంగతి లేదు. చాలా చమత్కారం. అసలు ఆ వ్యవస్థ అనేది దుర్గ్రాహ్యం. అందరికీ అర్థమైనట్టే ఉంటుంది.

ఏం అసంఘం లేదు. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు సంఘం ఎవరికి? ఆత్మకా మనస్సుకా? ఆత్మకి ఏ సంఘం లేదు. మనస్సుకి. స్వర్గం కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అని ఎవరికి? మనస్సుకి ఆత్మకు లేదు. మరి మనస్సుకు సంఘం ఉన్నప్పుడు ఆత్మకు బంధం ఎందుకు? ఈ మనస్సుతో ఏది కలిసి ఉందో దానికి. మనస్సు కోరుకునేవన్నీ ఆత్మ నాదే అనుకుంటుంది. నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, శరీరం కూడా నేను కాదు, నేనంతా వేరే అన్న స్థితి ఎవరికి తెలవాలి? ఆత్మజ్ఞానం. మనస్సుతో బంధించబడి ఉన్నంత కాలం ఆత్మ. తనకే సంబంధం లేదు. తనకన్నీ తెలుసు. జ్ఞానం విజ్ఞానమయం కదా ఆత్మకథ మీద. ఏతమానందమయమనసంక్రమ్యామని చెప్తాం ఏతం విజ్ఞానమయం ఏతమానందమయం చెప్తాం ఒక శక్తులో ఉంటుంది మనం కైత్తిరియం చెప్తాం. ఉమ్ సామగాయం నాస్తి. కాబట్టి ఆనందమయము విజ్ఞానమయమైనటువంటి ఆత్మకు ఈ బంధాలు ఎందుకట? దేని కోసమట అంటే మనస్సు యొక్క సంగముతో మనస్సు వాటి యందు కలిసి ఉన్నప్పుడు ఆ బాధలు వాటికి ఉండాలి కానీ మనకెందుకయ్యా అంటే ఆత్మ ఒక్కడే తప్పు అని చేస్తుంది ఈ మనస్సు నాది అంటుంది. ఉదాహరణ చెప్పాలంటే, నా భార్య అనుకున్న పాపానికి భార్యకు వచ్చిన కష్టాలన్నీ ఎవరికి వస్తాయి? కదా? భార్య కంటే ఎక్కువ ఎవరు ఏడుస్తాడు? అలాగే ఈయన నా భర్త అనుకున్న పాపానికి వాడి దారిద్ర్యం వాడి బాధలు రాముడు అడవికి పోతే చిలకపోవచ్చు వచ్చేది. ఎందుకంటే భార్య కాబట్టి. పొరపాటున ఆయన నా భర్తవు కాదు అంటే ఆ యోజనలో ఉండేది ఈ బాధ లేకపోయేది. భర్త అనుకున్న పాపానికి భర్త పొందే కష్టాలన్నీ భార్యవే. కానీ ఏమనుకుంటారంటే కష్టాలు ఎప్పుడో వస్తాయి, ఆనందం అప్పుడప్పుడు కాదు కష్టాలు ఎప్పుడో వస్తాయి, ఆనందం ఎప్పుడూ వస్తుందట.

అందుకోసం నా భర్త అనుకుంటాడట. కానీ అసలు న్యాయంగా ఎప్పుడూ కష్టాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆనందం లాంటిది, ఆనందం కాదు అది కూడా లాంటిది. కాబట్టి అంటే దుష్టాన్ని చెప్పాను మీరు. నా భార్య, నా భర్త అనుకుంటే వారివన్నీ ఎలా మనకు వస్తాయో, నా మనస్సు అనుకున్న పాపానికి మనస్సు యొక్క సంగమంతా మనకు వస్తుంది. అందువల్ల ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే విషయం అంతా అర్థమవుతుంది. లేకుంటే అది ఏమిటో ఏం చెప్తున్నారో అది ఏమవుతున్నదో మనకేమీ తెలియదు. ఇలా సంగం యుజస్తి ఉభయతః అంతరాత్మనః విందంతిహి బ్రహ్మగతిం గతక్రమాః అన్ని శ్రమలు, అన్ని అలసటలు, అన్ని బాధలు తొలగిపోయి పరమాత్మను పొందుతారు. దేని వలన యత్ పా యత్ చరణోపసాదన పరమాత్మ పాదములను ఆశ్రయించటం వలన మనస్సుకు ఇహబలముల సంగతిని వదిలిపెట్టి పరమాత్మను చెందుతారో అలాంటి స్వామికి నమస్కారము తస్మై సుభద్ర శ్రవసే నమో నమః తపస్వినః దానపరాః యశస్వినః మనస్వినః మంత్ర విధః సుమంగళాః క్షేమం న విందంతి వినా యదర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః మనకు ఎన్ని రకముల ఎన్ని తెగల గొప్పో అందరి పేరు చెప్పాడు. కొందరు మనస్సులట తపస్సులు, దానపరులు, యశస్సులు, మనస్సులు మంత్రవిధులు. కొందరు తపోనిష్టులు, మరికొందరు దానపరులు, మరికొందరు యశస్సులు అంటే కీర్తిని పొందిన వాళ్ళు. ఇంకొందరు మనస్వినః బుద్ధిమంతులు. ఇలాంటి వారు అలాగే మంత్ర విధః అనేకమైనటువంటి మంత్రములను అంటే వేదజ్ఞులు వైదికులు అన్నమాట. వేదమును బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు సుమంగళాః.

పరమ పావనులు శుభంకరులు ఇలాంటి వారు కూడా క్షేమం నవిందంతి విన యదర్పణం. ఇన్ని యోగ్యతలు ఉన్నవాళ్ళు కూడా తాము ఆచరించినవి తాము తమవి అనుకున్నవి. ఎవరికి అర్పించకుంటే క్షేమాన్ని పొందలేరు. అంటే ఎంత బుద్ధిమంతులైనా, ఎంత జ్ఞానం కలవాళ్ళైనా, ఎంత తపస్సు కలవాళ్ళైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా. తనది అనుకున్న దాన్ని ఎవరికి అర్పించకుంటే క్షేమాన్ని పొందలేదో అలాంటి పరమాత్మకు నమస్కారం. అంటే ఏం అర్థం అండి? పొరపాటున కూడా నావి నావి నావి అనుకోకు. ఇక మనస్సు వినదు కదా అనుకుంటే అనుకో. అనుకోని స్వామి నావన్నీ నీకు ఇస్తున్నాను అన్నారు. ఒక్క వాళ్ళ పీడ నావే అన్నారు ఏం బాధ వస్తుంది. సీతమ్మ చెప్తుంది సీతమ్మ రావణాతునితో మైత్రి చేయిరా బాబు నువ్వు అంత వాడవేరా ఏంది కదా అంటున్నాడు. నా ఫ్రెండ్ అను రాముడిని నువ్వు బాగోకపోవు చదువుతావు. పోనీ చావాలా? చావాలన్నా వాడి ఫ్రెండ్ కావాలి. మంచి చావు చావాలన్నా వాడి ఫ్రెండే ఉండారే. బతకాలన్నా వాడే ఉండాలి. నీ ఇష్టం. అసలు ఉండాలన్నా వాడి శ్రేయం కావాలి. నువ్వు ఉండాలా వాడి స్నేహం చెయ్యి. తావాలా మంచి తావు తావాలంటే వాడి స్నేహం చెయ్యి. ఇప్పుడే కదా మనకి. ఇంకేం ఘోరమైన తావు తావొద్దు అనుకుంటే మిత్రం ఔపయకం కర్తుం రామస్థానం పరీక్షతా. వదంత్య అనిత్యత ఘోరం. ఘోరమైన చావు కోరకుంటే వాడు స్నేహం. నేను చస్తాను అంటే గొడవ ఏం అవుతావు మంచి ఒక బలియా తాగుతావు కదా. రసము పోయి, గుర్రములు పోయి, సారథి పోయి, బాణలు పోయి, కవచం పోయి ఒంటిగా నిలబడి శవంలాగా నిలబడి ఆయనతో కొట్టరా చస్తానని బతిలాడి పరిశుద్ధం. దాముడే ఉంది పోమని ఇంటికి పోరి బ్రహ్మ అన్నాడు. వాడి గతి ఏమిటి పాపం ఎందుకు ఆ భక్తం? అందుకోసమని మనవి అనుకున్నవన్నీ ఎవరికీ అర్పించకుంటే మనకు క్షేమం లేదు. అంటే ఇందులో అసలు రహస్యం ఏమిటి? ఎవడు దయ చూస్తే ఇవన్నీ మనకు లభించాయో కదు కీర్తి కానీ, తపస్సు కానీ, జ్ఞానం కానీ, దానం కానీ, బుద్ధి కానీ ఇలాంటివన్నీ ఎవరికి వచ్చాయి?

మరి వాడి సము వాడికి నువ్వు తీసుకుంటావా అంటే ఏదో కొన్నాళ్ళు ఇచ్చాడు ఇచ్చిన మాత్రం నాదే అనుకుంటే ఎలా కొడుతుంది కాబట్టి ఇవన్నీ ఏ మహానుభావుడికి అర్పించకుంటే క్షేమాన్ని పొందరో అలాంటి మహానుభావుడికి నమస్కారము. కిరాత హూణ ఆంధ్ర పులింద పుల్కసా ఆభీర కంకాః యవనాః ఖసాదయః ఏన్యేచ పాపాః యదుపాశ్రయ ఆశ్రయాః శుద్యంతి తస్మై. పర విష్ణవే నమః ప్రపంచంలో అతి పాపాత్ములుగా చెప్పబడే జాతుల వాళ్ళందరూ ఎందుకు అందరిని చెప్పేసారు. అందులో కిరాత, పూణ, ఆంధ్ర, పులింద, పుల్కస అలాగే ఆభీర కంక, యవన ఖసాదయః. ఇలాంటి మహానుభావులందరూ ఇదంతా పరమ పాపులు. ఈ పరమ పాపులందరూ ఎవరిని ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే పాపాలు పోయాయో ఎవరిని ఆశ్రయిస్తే కాదు యదాశ్రయ ఆశ్రయ అంటే భక్తులను ఆశ్రయిస్తే ఎవరి భక్తులను ఆశ్రయిస్తే పాపాలన్నీ పోయాయో అలాంటి పరమాత్మకు నమోదు. అర్థమైందా అండి? మహా పాపులు కూడా భక్తులను ఆశ్రయించి పాపాలన్నీ పోతున్నాయి. మరి భక్తులే ఇన్ని పాపాలు పోగొడుతున్నారంటే మరి ఆయన సంగతి ఏమిటి? కదా అందుకే యదుపాశ్రయ ఆశ్రయ ఏ మహానుభావుడిని ఆశ్రయించిన వారిని ఆశ్రయించడం వలన అన్ని పాపములు తొలగిపోతున్నాయో అలాంటి ప్రభవిష్ణవే నమః సయేష ఆత్మ ఆత్మవతాం అశీశ్వరః అతను ఆత్మ. అందరికీ ఆయనే ఆత్మ. అలాగే ఆత్మవతాం అంటే జ్ఞానవతాం అధీశ్వరః. అతనే ఆత్మ ఆత్మ గలవారికి ఈశ్వరుడు.

అంటే మనందరికీ పరమాత్మే ఆత్మ అనుకునే వారందరికీ ఆయనకు కదండీ జ్ఞానం ఉన్నవాడికి. జ్ఞానం ఉన్నవాడికి ఆ మహానుభావుడే అధిపతి ఆత్మవతాం అధీశ్వరః త్రైమయః ధర్మమయః తపోమయః. ఎలాంటివాడు స్వామి? వేదమూర్తి త్రయ్యి అంటే వేదం త్రయ్యిమయః అంటే వేద స్వరూపుడు. ధర్మమయః అంటే ధర్మ స్వరూపుడు. తపోమయః తపస్వరూపుడు. గతవ్యలీఖైహి అజశంకరాదిభిహి వితర్క్య లింగః భగవాన్ ప్రసీదతాం. పాపములు పోగొట్టుకున్న బ్రహ్మ రుద్రేంద్రాదులతో ఈయన ఎక్కడ ఉన్నాడో అని వెతకబడేవాడు. ఎత్తక పోయేవాడు కాదు. ఇతన్ని గుర్తు చదువుతున్నా ఆయన గుర్తు ఎక్కడ కనబడుతుందా? పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఆయన గుర్తులు కొందరే ఉంటాయి కదా? ఎక్కడ ఉన్నాయి ఆ గుర్తులు? అని లింగం అంటే చిహ్నం. గుర్తు. వెతకబడే గుర్తు కలవాడు అంటే ఎవరి చిహ్నాన్ని పాపములు పోగొట్టుకున్న బ్రహ్మ రుద్రేంద్రాదులు వెతుకుతున్నారో. అంటే పరమాత్మ యొక్క గుర్తులను వెతకాలనే సంకల్పం కలగాలన్నా పరిశుద్ధులు కావాలి. పాపం ఉందనుకోండి ఆయన దొరకడు. మనస్సులో పాపం ఉన్నంత కాలం దొరకదు. గతవ్యలికైహి. అన్ని దోషములు పోగొట్టుకున్న అజ శంకరాదిభిహి బ్రహ్మ రుద్రాదుల చేత వితర్క్య లింగః వెతకబడుతున్నటువంటి చిహ్నము గల భగవాన్ మహాత్మ ప్రసీదతాం మా విషయంలో ప్రసన్నుడగుగాక మయప్రసీదతాం శ్రీ పతిహి, యజ్ఞపతిహి, ప్రజాపతిహి, ధియాపతిహి, లోకపతిహి, ధరాపతిహి. కదా? భక్తి ఆవేశము ఆ భక్తిలో మైమరెస్తే ఆయన కాండెవరండి అని అన్ని పతే కదా మనందరికీ ఎవరు పతి? చెప్పాం కదా మనందరము అందరము స్త్రీలమే. భర్త పరమాత్మే మనందరికీ భర్త. అందుకే అందరికంటే ముందు ఎవరికి భర్త అంటే స్త్రీయాత్పతిహి.

కదా మరి మోజా ఆమె మన నాన్న కాదంటే ఒప్పుకోం. కాబట్టి ఆమె ఆమె ఆమె స్థానం ఆమెదే. అందువల్ల శ్రీయస్పతిహి తరువాత యజ్ఞపతిహి. మనము చేసేటువంటి అన్ని ఆరాధనలకు అతనే అధిపతి. తరువాత ప్రజాపతి. సకల ప్రజలకు అంటే సృష్టికి అతనే అధిపతి. ధీయాంపతిహి మన బుద్ధులకు అంటే జ్ఞాన స్వరూపుడు. అలాగే లోకపతిహి సకల లోకములకు ఆ మహావిభావుడే అధిపతి అలాగే ధరాపతిహి భూమిన భూమి కూడా అతనే అధిపతి పతిహి గతిశ్చ అంధక వృష్ణి సాత్వతాం యాదవులకు, వృష్ణులకు, అంధకులకు విన తుమచాలవాని. ఇలాంటి వంశముల రాజులందరికీ అతనే పతి. ఇలాంటి వారికి ఆ మహానుభావుడే గతి. పతి అతనే. గతి యతనే అంధక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాంపతిహి. ఈ మహానుభావుడు సతాంపతి అంటే అయ్యో లోబడి రామా ఏం కాదు ఏం కాదు అరిస్తే ఏమవుతుంది అయ్యో. వానలో తడిసి మరి అక్కడ కూర్చోవడం ఎందుకు కాబట్టి ఇటు ముందర కూర్చో అమ్మ. ఇట్లా కూర్చో తల ఉంటుంది ఇక్కడ ముందర కూర్చో ఇంకా బోలెడు తల ఉంది. అందువల్ల శతాంపతిహి అంటున్నాడు అతను. సాధునాం పతి సజ్జనపతి అయినటువంటి స్వామి ప్రసీదతాం నా విషయంలో ప్రసన్నుడగు గాక యదంగిరి విద్యాన సమాధి ధౌతయాధియ అనుపశ్యంతిహి తత్వమాత్తుమనః ఆత్మ తత్వమును తెలియాలంటే ఏ మహానుభావుని యొక్క పాదములను ధ్యానించటం వలన కల్మషము తొలగిన వారు ధౌత శుభ్రంగా వాసన కడగబడాలి చెప్తున్నాడు. యదంగిరి విద్యాన సమాధి ధౌతయా. ఏ పరమాత్మ యొక్క పాదముల ధ్యానము వలనకైనటువంటి సమాధి చేత పరిశుద్ధము చేయబడిన ధ్య బుద్ధి చేత జ్ఞానము చేత అనుపశ్యంతి ఆత్మనః తత్వం అనుపశ్యంతి పరమాత్మ యొక్క తత్వాన్ని

తెలుసుకుంటారో చూస్తారో వదంతిచ ఏతతు కవయః యధా రుచం ఈ ఆత్మ తత్వాన్ని తమ తమ రుచులకు అనుగుణంగా అంటే తమకు నచ్చిన రీతిలో తత్వం అదే. తత్వం ఒకటే కానీ తమకు అందులో ఏ రూపం నచ్చితే ఆయనే పరమాత్మ అంటాడు. ఏముందండి. కొందరు శ్రీమన్నారాయణుడు పరమాత్మ. తత్వం అందులో అబద్ధం ఏం లేదు. మరి కొందరు అబ్బే అబ్బే కాదు కాదండి శంకరుడే పరమాత్మ. ఇంకొందరు అబ్బే కాదు బ్రహ్మ. అబ్బే వీళ్ళంత ఒకరు కాదు కాళీ. ఒకరు దుర్గా. ఇప్పుడు ఏదో అన్ని చాలా వచ్చాయి ఇప్పుడు. ఇదంతా చెప్పడానికి ఏంటంటే అసలు వాళ్ళు ఒకడే కానీ ఇది చెప్పుకుంటున్న వాళ్ళు ఇదంతా వాళ్ళ పైత్యం తప్ప అక్కడ కాదు అంటాడు. రుచి అట. యథా రుచి వాళ్ళ రుచి అండి కూరగాయ ఒకటే. అన్నం ఉంది బియ్యం అన్నం అదే పసుపు ఉప్పు కారం పోపు పెడితే బిర్యానీ. పెరుగు పోస్తే దజ్జోల పాలు చక్కెర పోస్తే పరమామ్నం. అన్నం అదే. అదేం మారదు. బిర్యానీ పెట్టినా దానికే పెడతారు. పోపందులే పెట్టాలి ఉప్పందులే వేయాలి కారం అందునే వేయాలి పారందులే పోయాలి పెరుగు అందునే పోయాలి. ఏదో చేస్తావ్ ఏం ఏం అన్నం మాత్రం మారదు. పై రంగులు మారుతాయి అంటే పరమాత్మ మాత్రం మారడు పేర్లు మారుతాయి. ఈ పేరు మీ రుచికి. కాబట్టి అన్నం ఊరిలో బతకడు ఎవడు. అన్నం జన్మ తప్పకుండా వేరే మార్గం లేదు. అయితే అన్నం అనకుండా వేరే పేరు చెప్పుకుంటున్నారు. కాబట్టి. వాళ్ళ వాళ్ళ రుచికి అనుగుణంగా వారి వారికి ఎవరు నచ్చుతారో ఆ విధంగా వారు కలిపించుకొని స్తోత్రం చేస్తున్నారు. ఇంకో రడి అంటే రుచి అంటే శక్తి తేజస్సు తమ తమ శక్తి అనుగుణంగా. అంటే పరమాత్మను తెలుసుకోవడానికి పరమాత్మను ఏ రూపంలో తెలుసుకోగల శక్తి వీరికి ఉందో దాంతో చెప్తారు. అంటే పశువు చూశారు ఆ ఇది పశువేనండి ఇందులో అన్నం లేదు అంటారు. కొంచెం ఆవకాయ కలిపి ఆవకాయ బాగుందండి. ఆవకాయ బాగుందా? ఆవకాయ అన్నం బాగుందా? మరి ఆవకాయ బాగుంటుంది. ఇన్ని అన్నమే అది కనకూడదు. ఇవంతే వారి వారి శక్తికి అనుగుణంగా వారి వారి తేజస్సుకి అనుగుణంగా వారి వారి రుచులకు అనుగుణంగా ఈ స్వరూపాన్ని చెప్తారు. యధారుచం వదంతి చేతత్ కవయః యధారుచం సమీ ముకుందః

భగవాన్ ప్రసీదతామ్ ఇలాంటి పరమాత్మ అందుకే ముకుందః ముకుం దదాతి ముకుం అంటే మోక్షం జ్ఞానం. జ్ఞానమునిచ్చేవాడు మోక్షమునిచ్చేటువంటి ఆ పరమాత్మ నా విషయంలో ప్రసన్నుడగు గాక భగవాన్ ప్రసాద్ ప్రసీదతాం ప్రచోదితాః ఈన పురా సరస్వతి వితన్వతాజిత్సతీం స్మృతిం హృది స్వలక్షణ ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీనాం ఋషభః ప్రసీదతాం ఇది విద్యార్థులు చదువుకుంటే. బాగా ర్యాంకులు వస్తాయి. బాగా పరీక్షలు పాస్ అవుతారు. జ్ఞానం బాగా పెరుగుతుంది. ఏంటంటే బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ప్రసన్నమై సృష్టి కలిగించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిందో. చూడండి ఏమంటాడు ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతా అజస్య స్మృతిం స్మృతిం కృతి అంటున్నాడు ఏన ప్రచోదిత ఏ మహానుభావుని చేత ప్రేరేపించబడినటువంటి సరస్వతి అంటే వాక్కు వేదం. అది ఏం చేసింది అజస్య హృది సతీము స్మృతిం వితన్వత. బ్రహ్మ యొక్క హృదయంలో సత్యమైనటువంటి జ్ఞానమును విస్తరింపజేసినదు. కదా తపస్ తప అన్నాడు కదా. బ్రహ్మ తపస్సు చేసిన తరువాత ఏ మహానుభావుని యొక్క అనుగ్రహంతో సకల వేదములు అతనికి భాషించాయి అని చెప్పుకోలేదు జన్మాద్యస్యత అన్నప్పుడు తేనే బ్రహ్మ హృదా యా ఆది కవయే ఇదే. బ్రహ్మకు తన సంకల్పం తోటే వేదమును ఎవరు ఉపదేశించారో ఆ భావం చెప్తున్నాడు. ప్రచోదితాయేన పురా సరస్వతి. పూర్వము అంటే సృష్టి ప్రారంభ సమయంలో ఏ మహానుభావుని చేత ప్రేరేపించబడిన వాక్దేవి అంటే వేదము.

బ్రహ్మ యొక్క హృదయంలో సృష్టికి సంబంధించినటువంటి స్మృతిని అంటే జ్ఞానమును విస్తరింపచేసిందో స్వలక్షణా ప్రాదురభూతు కిల ఆస్యతః సమే ఋషీణాం ఋషభః ప్రసీదతాం. అలాంటి బ్రహ్మ ఈ జ్ఞానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలిగాడు చెప్తున్నాడు స్వలక్షణా ప్రాదురభూత్. స్వలక్షణ అంటే దాని యొక్క స్వరూపం తోటి వేదము కూడా కేవలం వేదం కాకుండా సృష్టి, స్థితి, సంహారములు లేక ఉదాత్త, అనుదాత్త. స్వరములు అంటాం కదా అలాగే హ్రస్వము, దీర్ఘము, కృతము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఇవి కాకుండా మనకు పశ్చంతి, మధ్యమ, వైఖరి చెప్తాం మనం. వాక్కులో నాలుగు రకములు పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మళ్ళీ అందులో స్వరములు మూడు, మళ్ళీ అందులో భేదములు మూడు, మళ్ళీ అందులో మళ్ళీ ఇంకో మూడు వస్తాయి. కృతంలో కూడా కృతానుదాత్తం, అప్రుతానుదాత్తం, కృతోదాత్తం, అప్రుత ఉదాత్తం, స్వరిత ఉదాత్తం, అస్వరిత ఉదాత్తం ఇలా మొత్తం ఒక్కొక్క వర్ణం 32 రకములు ఉంటుంది. ఒక అక్షరం ఉచ్చరించాలంటే 32 తెలిసి ఉండాలి. ఒక అక్షరం కావాలంటే ఒక అ అన్నామంటే ఈ అ అనేటువంటిది హ్రస్వమా, దీర్ఘమా, కృతమా? ఉదాత్తమా, అనుదాత్తమా, స్వరితమా, మంద్రమా, మధ్యమా, ఉత్తమమా, తారమా, వితారమా, అనుతారమా, వివృతమా, సమృతమా, సమృతంలో మళ్ళీ ఉదాత్తమా, అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా. ఉడిగేద్దాం. బాబోయ్ రాకుంటేనే మంచిది. ఈ అక్షరాలు వద్దు, ఈ వ్యాకరణం వద్దు, ఈ శాస్త్రం మాకెందుకు నమస్కారం చేస్తాం అంతే మేము కదా ఇది. అందుకే స్వలక్షణ అంటున్నారు. ఉత్త వేదం కాదు. వేదమునకే ఈ లక్షణాలు ఉన్నాయా అవన్నీ అంటే సస్వరా అన్నమాట. స్వరముతోటి మంద్ర మధ్య కాడాది వర్ణ కంఠగత భేదములతోటి ఉరకడ్డ శిరోవాది.

స్నాన భేదములతోటి కంఠతాళ్ వారి అవస్తా భేదములతోటి ఇన్ని రకములుగా ఉన్నటువంటి వేదము ఏ మహానుభావుని యొక్క ప్రేరణతో సంకల్పంతో బ్రహ్మకు సాక్షాత్కరించిందో అలా తాదురభూతుకి రాస్యతః సమే ఋషీనాం ఋషభ ఎవరాయన ఇప్పుడు? శ్రీనామ్ ఋష మహేద్రి ఋష వరయ అంటే బ్రహ్మ అంటున్నాం. బ్రహ్మ ఋష ఎవరు? వీడే కదా మరి. అందుకే నరునారాయణుడు ఏమన్నారు ఆది ఋషులు అన్న కారణం అదే. అందరికంటే మల్ల ఋషులు ఎవరండీ? నారాయణుడే మరి. కదా? అందువల్ల ఋషులందరికీ ఏ మహానుభావుడు నాయకుడో, స్వామియో, ప్రభువు, అధిపతో అలాంటి వాడు. ప్రసీదతాం భూతైహి మహద్భిహి య ఇమాః పురో విభుహు నిర్మాయసేతే యదమూషు పురుషః ఈ మహానుభావుడు తన సంకల్పముతో పంచభూతములను సృష్టిస్తాడు కదా అదే కాదు ప్రకృతి ప్రకృతి నుంచి మహత్ తత్వము ద్వారా వస్తుంది ఇంకో అధ్యాయంలో సృష్టి అంతా వస్తుంది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రకృతి ప్రకృతి నుంచి మహత్ తత్వము మహత్ తత్వం నుంచి అహంకార తత్వము అహంకార తత్వంలోని తామస అహంకారం తోటి. పంచభూతములు రాజస అహంకారం తోటి జ్ఞానేంద్రియ కర్మ అంటే రాజస అహంకార అనుగ్రహీత సాత్ సాత్విక అహంకారం అంటాడు. పుట్టినవి సాత్వికం తోటే ప్రభావం అంతా రాజశాంధి ఉంటుంది. కాబట్టి సాత్విక అహంకారం తోటే మనస్సు, దేవతలు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏర్పడతాయి. ఇలా 24 తత్వములు అంటాం. ఈ 24 తత్వములతో ఏర్పరచబడిన పురములలో నివసించేవాడు. ఏమన్నా ఆయనను? పురుషుడు. పురుష అంటే ఏమిటి? పురి చేతే. పురేషు చేతే.

పురుషు చేతే పురములలో ఉండేవాడు. పురం అంటే ఏమిటి? ఇదే ఈ శరీరాన్ని పురం అంటాం. కదా? ఈ శరీరం ఎలా తయారయ్యింది? పంచమహాభూతాలతోటే. కదా? పంచమహాభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియములు అలాగే మనకు చిత్తము, అంతఃకరణము చెప్పుకుంటాం కదా ఇలా. ఈ రీతిలో ఇలాంటి ఈ 24తో ఏర్పడినటువంటి నగరములలో పురములలో ఎవడు ఉంటాడో అందుకే ఆయనను పురుషుడు అంటారు. మరి మనం ఏమవుతాం? రేయ్ అందుకే నేను స్పష్టంగా చెప్పాను మరి. అలాంటి పురుషుని చేత పాలించబడే మనము స్త్రీగా ఉంటాం. అందుకే అంటున్నాడు స్వల. భూతైహి మహద్భిహి ఇమాపురో విభుహు నిర్మాయతేతే నిర్మాయతేతే ఎలాగైతే మనము మనకు కావలసిన ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటామో పరమాత్మ కూడా తనకు కావలసిన పురములు ఏర్పరచుకొని అందులో తాను హాయిగా విశ్రమిస్తాడు. అందుకే అతన్ని పురుషుడు అంటున్నారు. నిర్మాయ చేతే యదమోషు పూరుషః భుంగ్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషీష్ట భగవాన్ వచాంసిమే ఇందులో ఉంటాడు. ఈ పురంలో ఉంటాడు. ఈ పురములో ఉన్నటువంటి 16 ఉన్నాయే, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు, మనస్సు. ఎన్నయ్యాయి? కదా? ఈ 16తో అనుభవిస్తున్నాడు. ఎవరు ఆయనే మనమా? అందులో ఆయనే ఉన్నాడు. అంటే ఆయనే అనుభవిస్తాడు. ఆయన అనుభవిస్తాడు అనుకున్నాం అనుకోండి మనకే బాధ లేదు. అబ్బే ఇదంతా ఆయన అనుభవిస్తున్నాడు అందుకే ఏడు అంటాడు ఇక పో దీనికి నరకం కట్టిపోమంటాడు. అందుకే నాయనా నీవి అను. మనకే బాధ లేదు. ఇంతే రహస్యం జ్ఞానం అంటే అది. ఇందులో ఎవరున్నారు? ఆయనే ఉన్నారు. దీన్ని ఎవరు తయారు చేశారు? ఇల్లు ఆయనదే, ఇంట్లో ఉండేవాడు ఆయనే, మరి ఇంట్లో వచ్చే బాధలు ఎవరివి?

నీకేం బాధ ఉన్నది? నువ్వు నరకం ఎక్కడిక అండి ఇంకా? ఈ శరీరం నాది, ఈ ఇంద్రియములు నావి, ఈ జ్ఞానము నాది, ఈ అనుభవం కూడా నాది అనుకున్నప్పుడు ఈ పాపం నీది, ఈ పుణ్యం నీది. అన్నీ నీవే. అబ్బే నాకు సంబంధం లేదు, నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు ఉంటున్నావ్. పాడైతే నువ్వే బాగు చేసుకుంటావ్, బాగా అయితే నువ్వే పాడు చేసుకుంటావ్ నీ ఇష్టం. మనకే బాధ లేదు. అయితే ఈ 16లో 16తో 16లో కలిగేటువంటి వాటిని అనుభవిస్తున్నట్టుగానే ఉంటాడు తప్ప ఆయన దేన్ని అనుభవించడు. మరి ఇందులో ఉన్న ఆయన ఎట్లు అనుభవించడో, మరి ఇందులో ఉన్న మనం కూడా వాస్తవంగా అనుభవించాం. కదా ఆ ఒక్కటి తెలిసింది అనుకోండి నాకు మోర్షం ఇంక నరకనే సరే. నేను ఏడుస్తున్నాను బాబు అంటే నీకు దుఃఖం. అబ్బాయి మా అబ్బాయి అయితే దుఃఖం అండి పడిపోయాడు రోడ్డు మీద కాలు చెయ్యి ఇరిగింది. మనం పక్కనుంచి పోతుంటాం, చూస్తాం, పాపం ఎవడో కాదరిగిందని పోతాం, అయిపోతుంది. కదా? పొరపాటు మా అబ్బాయికి? ఒకడు పోదు, వచ్చి ఏడుస్తాం. నువ్వు ఏడుచ్చేది దేనికి? మీ అబ్బాయి అయినందుకు కదా దెబ్బ తగిలిన అంటావ్. దెబ్బ తగిలితే అప్పుడే ఏడవాలి మేము. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్? ఏడుపు వచ్చింది మా అబ్బాయి అయినందుకు. అంటే మా అంటే ఏడుపు అది లేకుంటే ఆనందం. కదా? అన్నిటికీ పోలేడు మమకారం అండి. కానీ ఇది నా పురము. ఇది నా ఇల్లు. ఇందులో నేను ఉంటున్నాను. ఈ అనుభవం నాది అనుకున్నంత వరకే మనకు అనుకున్నంత సేపే సంసార బంధం ఉంటుంది. ఇందులో ఆయన ఉన్నాడు. ఆయన అనుభవిస్తారు మనకేం బాధ అంటే ఏ బాధ లేదు. కానీ ఇందులో ఉంటున్న ఆయన ఇందులో ఉన్నటువంటి బలహారులతో కలిగేటువంటి ఆనందమో, సుఖమో, అనుభూతి పొందుతున్నట్టు కనబడతాడు. తప్ప తాను దేన్ని పొందడు బాగా జాగ్రత్తగా చూడండి. భూంతే గుణాన్ షోడశ షోడశాత్మకః

16 ఇంటితో కలిగేటువంటి వాటిని 16 రూపములలో ఉన్న తాను. అంటే అన్నితానే కదా. జ్ఞానీయం ఎవరండీ? తానే కర్మ ఏం చేయాలి ఎవరు? తానే పంచదాన మాత్రలు, తానే మనస్సు కూడా తానే. అంటే ఏంటి? షోడశాత్మకముగా సుఖమును దుఃఖమును ఇస్తాడు. అందులో ఉన్న వానిలా అనుభవిస్తున్నట్టు కనపడతాడు. కానీ అతనికి అది అంటదు ఇది అంటదు. ఎలాగంటే యథా యథా శ్రదే సూర్యః అంటాడు మనకు ఉదాహరణకు ఉంది. మడుగు ఉంది. మడుగులో సూర్యునిలో కనబడుతున్నది. దానికి నీళ్ళు అంటాయా? బురద అంటుంది. ఏమంటుంది నాకేం లేదు. అదిగో చెప్తున్నాడు భుక్తి గుణాన్ షోడశాత్మకః సహ అలంకృషిష్ట భగవాన్ వచాంసిమే. ఇది మనము తప్పకుండా ధ్యానం చేసుకోవలసిన శ్లోకం. మేము మాట్లాడుతున్న మాటలన్నిటిలో ఆయనే వచ్చి అలంకరించాలి అంటున్నాడు. ఆలోచించండి. ఎంత అద్భుతమైన భావన, ఎంత పారవశ్యం. అంటే పరమాత్మను మనం స్తోత్రం చేయలేం. మనం మాట్లాడుతున్న మాటలలో ఆయన చేతి స్తోత్రం అయితది. లేకుంటే ఇంకేదో అయితది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా వాక్ ఆయనే అన్నాం. ఇంద్రియములు ఆయనే అన్నాం కదా అంటే వాక్కు కూడా ఆయనే కదా మరి. జ్ఞానేంద్రియములు ఆయనే, కర్మేంద్రియములు ఆయనే, మనస్సు ఆయనకు అందుతన మాత్రలు ఆయనే ఇవన్నీ ఆయనే అయినప్పుడు మరి వాక్కు కూడా ఆయనే కదా. మనం మాట్లాడుతున్నామంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఆయనే మాట్లాడుతున్నాడు. మరి మనం అర్థం చెప్తున్నామంటే ఎవరి గురించి చెప్తున్నాం? ఆయన గురించి చెప్తున్నాం. కదా? అందుకే నా వాక్కులను ఆయనే అలంకరించుగాక. అంటే నేను ఏది మాట్లాడినా అది పరమాత్మ స్తుతే అగుగాక. భగవంతుని స్తోత్రము కంటే భిన్నమైన దానిని నేను పలకకుండా ఉండేలా ఆయన చేయుగాక. పలకకుండా నువ్వెవరు? ఆయన పలికిస్తే ఏం చేస్తాం కర్మ? అరే అమ్మ నేను పలుకుతాను అబ్బే అవన్నీ ఏం లేవు నువ్వు పలికించకుండా ఉండు. నాయనా నా మాటలన్నీ నీ పరంగానే ఉండని నా వాక్కులను వచ్చి నీవే అలంకరించు ఇంతటి తన్మయీభవన.

పాదాత్మం పదార్పణ బుద్ధి లేనినాడు సుఖయోగిందుడు ఇంత చెప్తారండి. అనవరం అండి చెప్పడానికి చెప్పించేవాడు ఆయన చెప్పాను కదా పరికెడు ఇది భాగవతం అట. ఆయన పరిగించాలి నువ్వు నేను పరిగణడానికి అందుకే నేను మాట్లాడుతున్నటువంటి అన్ని మాటలను ఆ పరమాత్మే అలంకరించుగాక నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేధసే. ఇంతవరకు పరమాత్మను ధ్యానం చేసి ఇప్పుడు తన నాన్నగారిని అంటే గురువుగారైనటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేస్తున్నారు. మరి ఇందులో వాసుదేవాయ ఉంది కదండీ అంటే వ్యాసుడు కాదా? వ్యాసో నారాయణో హరి గాసుకోవడం ఏంటి అండి? కదా అతనే వాసుదేవుడు అతనే వ్యాస బ్రహ్మ. మనం సుఖుని ఏమంటాం? సుఖ బ్రహ్మ. ఎందుకు ఎందుకు అంటున్నాం అంటే ఆయన బ్రహ్మ ఈయన బ్రహ్మ మరి కాదు ఎవరు? అందువల్ల నమస్తస్మై భగవతే వాసుదేవాయ భగవతే వాసుదేవాయ అంటున్నాడు. భగవతే అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి. అనేటువంటి ఆరు గుణములు గల వాసుదేవుడైన వాసుదేవ స్వరూపుడైన బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ వ్యాస వ్యాస భగవానుడికి నమస్కారము. మధ్యాహ్నం ఆయనకెందుకయ్యా నమస్కారము అంటారా అండి? చెప్తున్నా పపూహో జ్ఞానమయం సౌమ్యాః యన్ముఖాంబు యన్ముఖాంబౌరుహ ఆసవం. ఏ వ్యాస భగవానుని యొక్క ముఖ పద్మము నుండి వెలువడిన మకరందాన్ని ఎలాంటి మకరం మకరంధాన్ని జ్ఞానమనే మకరంధాన్ని ఎంతోమంది జ్ఞానులందరూ పానం చేశారో అలాంటివాని. కదా అతని శిష్యుడే కదా మనకు వైశంపాయనుడు వారెవరు యాజ్ఞవల్క్యుడు తాము మహానుభావుడు సుమంతుడు. ఇప్పుడు మనం భరత్ వినంత మా మా నాలుగు ఉన్న అని చెప్తున్నా నాలుగు వేదాలకు అలాగే సూతుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సుఖయోగింద్రుడు వీళ్ళందరూ కూడా అతను బోధించినటువంటి బోధనను వినటం వల్లనే వినే ఈ స్వరూపాన్ని పొందారు. కాబట్టి ఏ మహానుభావుని యొక్క ముఖ పద్మము నుండి వెలువడిన జ్ఞానామృతాన్ని అందరూ పానం చేశారో అలాంటి వ్యాస భగవానునికి నమస్కారము. యదదేవ ఆత్మభూరాజన్

నారదాయ విపృచ్ఛతే వేదగర్భః అభ్యదాత్ సాక్షాత్ యదాః హరిరాత్మనః మహారాజా నన్ను నీవు దేని గురించి అడిగావో ఇదే విషయాన్ని నారదుడు బ్రహ్మను అడిగాడు. అలా అడిగినటువంటి నారదునికి బ్రహ్మ చెప్పిన దాన్ని నేను నీకు చెప్తాను సరిపోతుంది కదా. శ్రమ నాకు అవసరం లేదు నీకు పని లేదు నువ్వు అడిగిన విషయాన్నే ఆయన అడిగాడు యతదేవ ఆత్మభూరాజన్ నారదాయ విపృచ్ఛతే అడుగుతున్నటువంటి నారదునికి వేదగర్భః అభ్యసాతు సాక్షాత్ యదాః హరిరాత్మ సాక్షాత్తు వేదగర్భుడు చెప్పాడు అలాంటి దాన్ని నేను మీకు చెప్తున్నాను అని స్పష్టంగా ఇందులో అధ్యాయం అయిపోయిందా ఇది చతుర్ధోధ్యాయ అయితే ఆపుదాం మళ్ళీ ఇంకో అధ్యాయం వదిలిపెట్టి మళ్ళీ పెట్టడానికి అంటే 10 నిమిషాలే ఉంది. ఆ 18 సంవత్సరాల తర్వాత ఇది పైన విమర్శ చేశారు కొంతమంది విమర్శ చేస్తారు యాత్ర దేనికి ఏమిటది ఇలా సిర్యాత హూనా ఆంధ్ర అని ఒక సంభాణం జాగరి స్పష్ట సిట్యువేషన్ బట్టి మొత్తం జాగరి స్పష్ట సిట్యువేషన్ బట్టి కొంచెం కొంచెం విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? అంటే పక్షమాన్సులు పూజ అంటున్నాడు ఆంధ్రులు పుంచపరిచింది అంటున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ పుంధర ఆంధ్రులు? ఈ ఆంధ్రుదేనా ఆ ఆంధ్రులా? పుంధర కాదు. తెలియని వాళ్ళు వచ్చి మాకు గురించి బాధ ఉంది. తెలిసిన వాళ్ళు వచ్చి బాధ ఉంది కానీ పర్వాలయం ఏముంది అందులో? ఆంధ్ర అది ఇప్పుడు కొంచెం చిరాసులు అని వచ్చి ఉంది. అవునండి. కొంచెం వీళ్ళంతా రాక్షసులండి. ఆంధ్ర అంటే రాక్షసులు ఆంధ్ర. మన శ్రీ మహా శ్రీ ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడే. ఆంధ్రులకు అసతి ఉన్నాడు వాడు వాడి అనుచరులంతా ఆంధ్రులు. ఇప్పుడు ఆ దేశం పేరు దీనికి పెట్టి వాడిని అంటే ఏం లాభం? మీరు ఉన్న ప్రాంతానికే పేరు పెట్టుకుంటున్నారు. కానీ ఇవాళ ఆ పేరుతో రాక కూడా ఉన్నాడు. అతన్ని చంపిన వాళ్ళు అందరూ మహావిష్ణుడు. మీరు తిన్న శ్రీకాపురం దేవాలయం ఉంది. శ్రీకాపురం అందరూ మహావిష్ణుడు దేవాలయం ఉంది. ఆ...

Salutations - 'Yo nitya achyuta padambuja smarabhavya...' I take refuge at the feet of Ramanujacharya, who is the ocean of compassion. I bow with my head to the glorious dual feet of the master of our lineage, the ornament of our family. Salutations to the great saints: Bhaktisara, Kulashekhara, Yogivahana, Parakala Yatindra, and Shrimat Parankusha Muni.

Salutations to Sri Ranga's guru lineage and to Shatakopa - I worship him. Salutations to all our teachers. Dear devotees of the Lord - a human birth not spent in service to the Paramatma with all one's being is utterly wasted. It is through service to the Lord, the devotees, and the Acharya that a human being is distinguished from other creatures. If life were only about eating, sleeping, procreating, and dying - these four alone - what would distinguish a human?

Just as the body is distinct from what it grows into, the atma (soul) is different from the body. One who understands that the atma dwells within this body must further understand that the Paramatma dwells within the atma. It is because the Paramatma is present that the atma has its existence and essential nature. It is because the atma is present that the body has its existence. Therefore, every person who considers 'this body is mine, life is dear to me' should reflect deeply.

The presence of the Paramatma, service to the Paramatma - that is the supreme goal. There is no meaning in desiring heavenly worlds and such. One must reach the Paramatma alone. The speaker first lists desires, then calls such a person a fool - not just a fool but equal to an animal. Thus combining both points together, the first part confounds the listener, then both truths are stated.

Shuka Yogi, the son of Vyasa, upon hearing Indra's determination about Self-knowledge, himself arrived at a firm conclusion and fixed his mind on the Paramatma - that steady, unwavering devotion. 'Aatmajaaya sutaagarapaashuddha-vina bandhushu raajye cha avikale nityam viroodhaam mamatam jahau' - he renounced that deep-rooted sense of 'mine' even in a kingdom lacking nothing.

Even in a kingdom without any deficiency - 'viroodhaam mamatam jahau' - he renounced the deeply rooted sense of possessiveness. This 'mine-ness' did not arise today. As long as this body exists, as long as this jiva exists - through countless lakhs of crores of births - these attachments are present in every one of them, are they not? The king...

Knowing that death - 'samsthaam' meaning mrityu, death - was coming soon, and understanding this, 'sanyasya karma traivargikam' - he renounced all karma of the three types: sattvic, rajasic, and tamasic - completely letting go of all actions - and now turned to Vasudeva, the Paramatma. The true Self - who is this? - the one dwelling within this body...

'O Shuka Yogendra, you who have no attachment whatsoever to sense pleasures in this world' - meaning one completely free of attachment to sense enjoyments. Then he says: 'sarvajnasya tava tamo visirya te asyo hare kathayatah kathaam' - as I listen to the divine stories of the Paramatma that you narrate, all my ignorance is dispelled. 'Tamah' means ignorance; 'vishiryate' means it is being dispelled. 'Bhuya eva va...'

Is it with desire or without desire? For His own sake or for ours? Is He separate from all or is He the very all? Doubts arise. When we say the Paramatma created - did He create the world while remaining separate from it? Or did the Paramatma Himself become the world? Did the Paramatma want the world that came into being for Himself? You call it lila (divine play) - does the Paramatma seek some enjoyment in it? Is He a desiring being?

How did He do it? 'Yathaa gopaayati vibhuh yathaa samyacchate punah yaam yaam shaktim upaashritya purushashaktih parah pumaa' - 'yathaa gopaayati' - He protects the entire world. 'Yathaa samyacchate punah' - what He has protected, He again withdraws in dissolution. When we see the protection of the world, what immense love arises toward the Paramatma!

One person can simultaneously be a father, a grandfather, a husband, a father-in-law, a Collector in the office, a Chief Minister, a Prime Minister, a President - all these are different posts but the person is one. Similarly, when performing those respective duties He takes on those respective names and roles. When the work of creation is happening, He is called Brahma...

'Aatmaanam kreedayan kreetan karoti vikaroti' - He creates, He destroys. He gives form, He takes away form. Consider: for Abhimanyu's creation, for that great soul to be born, how much effort did He expend for Uttara's marriage! The program at Virata's city, the arrangements, all the events - being present among everyone, enabling those circumstances to unfold...

Who was not attracted by the divine form of Krishna Paramatma? Sages, hermits, yogis of every kind were attracted. He did not think 'let me keep this body a little longer.' He simply said 'time is up, I am leaving' - nothing more. That is why His name is Yogishvara. Because He is Yogeshvara, He maintained no possessiveness or desire regarding this body. 'Aatmaanam kreeda...'

He alone manifests the entire moving and unmoving world that arises from the gunas. And He alone dissolves this entire world. Therefore 'vibharti bhoori shastrekaah kurvan karmaani janmabhihi' - He takes on avatars precisely to bear the entire moving and unmoving creation. Matsya, Kurma, Varaha, Narasimha - thus in those various avatars performing various actions...

'Vibhakti bhoori satvekaah kurvan karmaani janmabhihi' - through His various avatars, performing many actions, He bears this vast world while remaining apart from it. He protects from within, He creates from within. Thus 'vichikishhita me tanvai bravitu bhagavaan yathaa' - does He protect from within or create from without? The question: does He protect from within while creating from within?

'Ye hrishikesham anusmrutya prativaktum pracakrame' - to speak about the nature and qualities of the Paramatma, what must one do? We must remember Him. 'Hrishikesham anusmrutya' - 'Hrishikaanaam esha' - He is the Lord of all senses. Without remembering Him, speech does not arise, the mind does not function, no work can be done. Therefore...

'Pooyase sat udbhava sthaana nirodha lirayaa grihita shakti tritayaaya' - 'udbhava' means creation, 'sthaana' means preservation, 'nirodha' means dissolution. For the play of creation, preservation, and dissolution - 'grihita shakti tritaaya' - He who has assumed three powers - the sattvic, rajasic, and tamasic shaktis - taking up these powers under the names Brahma, Vishnu, and Maheshvara to perform those three functions.

'Anupalalakshya vartmane bhuyo namah sadurujinachchhide asataam asambhavaaya' - another salutation to the Paramatma. Why offer salutation to Him? 'Sat vrujinachide' - one who removes the sins of good people. 'Vrjinam' means sin. 'Sat vrujinachchhide' - one who destroys the sins of the righteous. 'Asataam asambhavaaya' - one who brings about the destruction of the wicked...

He who bestows what those in the sannyasa ashrama seek - that is, He who grants moksha - salutation to that great one. 'Namo namaste astu vrishabhaya saatvataanaam' - 'saatvataanaam vrishabhaaya' - the foremost among devotees. Whatever the Lord gives, one should accept. Whatever comes through His will - that alone is to be received. Whether that switch is on or that switch is on - whatever comes from it...

Kabandha said this. Shabari said this. Hanuman said this. Vali had forcibly abducted Sugriva's wife and driven him from the kingdom. Even when the truth was spoken, Vali would not listen - so Kabandha said. Shabari said. Sugriva came having gathered all this biographical information. 'If there's just a little - even a little bit - that's enough.' Perhaps something must be done at the end...

He asks: 'Son, what have you done? The arrow wound seems deep - as if you have forgotten again. You and - there is also this - Ravana - they had a friendship pact, an agreement. Do you know what it was? Whatever is found - if you find it, it's mine; if I find it, it's yours. I will come myself, father...'

'Na tat samoasti abhyadhika kritah' - there is no equal to the Paramatma, nothing superior to Him exists anywhere. Therefore He who has completely negated both equality and superiority - negated them with what? With His own divine radiance. With His own divine brilliance, He has rejected any notion of equality or superiority. That great one who dwells in His own abode, within Himself, comprehending all within Himself...

Salutation - 'tasmai subhadra sravase namo namah vichakshanah, yach charanopasaadhanaat sangam vidhasya ubhayatah antaraatmanah, vinanti hi brahmagatim gataklamaah' - 'vichakshanah' - those with discernment. Such people - 'yash charanopaadhanaat' - by serving whose lotus feet, by taking refuge there, 'sangam vidasya' - severing attachment from both sides of the inner self - they attain the state of Brahman with ease.

There is no attachment whatsoever for the atma. Because if you reflect on it - whose attachment is it? The atma's or the mind's? The atma has no attachment. It is the mind's. 'I want heaven, I want this, I want that' - whose craving is this? The mind's - not the atma's. When the mind has attachment, why should the atma be bound? It is bound because of what is joined to this mind. The mind desires...

Therefore one thinks 'my husband.' But in truth there are always troubles. Occasionally something like happiness arises - not even real happiness, just something resembling it. So I explained the problem - just as when you think 'my wife, my husband,' all their troubles come to you as well, by the sin of thinking 'my mind,' all of the mind's associations come to us. Therefore...

The supremely pure, the auspicious - even such exalted people 'kshemam na vindanti vinay yadapanam' - even with all these qualities, whatever they have practiced, whatever they have considered theirs - if not offered to the Lord - they cannot attain true welfare. That means no matter how wise, how knowledgeable, how austere, how wealthy, or how famous - whoever thinks 'it is mine' without surrendering it...

Moreover, if He has given it temporarily and you think 'it's been mine since the moment it was given' - how can that be right? Therefore - the great one to whom all these must be offered to attain welfare - salutation to that great one. 'Kiraata hoona aandhra pulinda pulkasaa aabhira kankaa yavanaah khasaadayah cha enye paapaa yad upaashraya aashrayaah shudhyanti ta...'

Meaning - for all of us, the Paramatma is the very Atma. Those who know this - for them He is the supreme master. 'Aatmavataam adhishvarah' - Lord of all who have self-knowledge. 'Traimayah dharmamayah tapomayah' - what kind of Lord is He? 'Trayyimayah' - 'trayyi' means the Vedas - He whose very form is the Vedas. 'Dharmamayah' - His very form is Dharma. 'Tapomayah' - His very form is Tapas. 'Gatavyalekhaihi ajashah...'

Her place is hers alone - therefore after 'shriyaspatih' comes 'yajnapatih.' He is the lord of all our worship and rituals. Then 'prajapatih' - the lord of all creation and all beings. 'Dhiyaampatih' - Lord of our intellects, meaning He is the very embodiment of wisdom. Likewise 'lokapatih' - that great one is the lord of all the worlds...

Those who know, those who see - 'vadanti cha etat tu kavayah yathaa rucham' - wise seers speak of this truth according to their own taste and inclination. The ultimate truth is one, but whichever form appeals to them, that is the Paramatma for them. There is nothing wrong in this. Some say Shri Mannarayana is the Paramatma - there is no falsehood in that. Others say no, that is wrong - it is Shankara...

'Bhagavaan prasidataam' - may the Paramatma be pleased. 'Mukundah' - 'mukum dadaati' - 'mukum' means moksha, liberation and wisdom. He who bestows wisdom and liberation - may that Paramatma be gracious toward me. 'Bhagavaan prasaad prasidataam prachauditaah ena puraa sarasvati vitanvataajit satim smrutim hridi svalakshana praadurabhoot kilaasyatah same rishiinaam rishabha prasidataam'

In Brahma's heart, the memory and knowledge related to creation was expanded. 'Svalakshana praadurabhoot kila aasyatah same rishinaam rishabha prasidataam' - Brahma, having received this knowledge, was able to attain the direct knowledge of the Paramatma's own essential nature. 'Svalakshana praadurabhoot' - that very nature manifested with its own intrinsic characteristics...

With all its branches, recensions, and states of knowledge - the Vedas in their many forms - by whose inspiration and will they were revealed to Brahma - 'taadurabhoot kaasyatah same rishinaam rishabha' - who is He? 'Shrinaama risha mahendri risha varaya' - that is Brahma. Who is the rishi Brahma? He himself is! That is why Nara-Narayana...

'Purusha chete' - He who dwells in cities (puras). What is a 'pura'? This very body is called a 'pura.' How was this body formed? From the five great elements - the five great elements, the five organs of action, the five organs of knowledge, and the mind and antahkarana - thus constituted by 24 elements - in such a city, in such a pura - the one who dwells therein...

What difficulty do you have? Where is hell for you at this point? When you think 'this body is mine, these senses are mine, this knowledge is mine, this experience is mine' - then this sin is yours, this merit is yours, everything belongs to you. 'That has nothing to do with me' - the house you built, you live in it. If it deteriorates, you repair it yourself; if it is good, you yourself can ruin it...

The sixteen aspects - He who exists in these sixteen forms - meaning He Himself is all of these. Who is the knower? He Himself. What action is to be performed, by whom? He Himself. The five subtle elements - He Himself. The mind also - He Himself. So what does this mean? In a sixteenfold manner He gives pleasure and pain. He appears as though experiencing them from within. But none of that actually adheres to Him. For example - yatha...

Without the awareness of offering at His feet - Shuka Yogindra says all this. It is inexhaustible in speaking, and the one who makes the speaking happen is the Paramatma Himself - He is the one who enables it. That is why all the words I speak - may the Paramatma adorn them all. 'Namastasmai bhagavate vasudevaaya vedhase' - up to this point, having offered salutations to the Paramatma...

'Naaradaaya vipricchhate vedagarbhah abhyadaat saakshaat yadaah harir aatmanah' - 'O great king, the very matter you asked about - Narada once asked Brahma this very same question. What Brahma told Narada in response - that same teaching I will give to you. It will be sufficient. No extra effort is needed on my part, nor extra work for you - the very thing you asked about is precisely what Narada asked.' 'Yatadeva...'