అరణ్యంలో కృష్ణుడు: గోపాల బాలురు మరియు దూడలు

Krishna in the Forest: Cowherd Boys and Calves

bhagavatam Kandadai Ramanujacharya

కాళీయ నాగ లీల - కృష్ణుడు కాళీయుని తల మీద నృత్యం చేసి శాంతపరిచాడు. కాళీయుని భార్యలు భర్త ప్రాణం కోసం వేడుకున్నారు. కృష్ణుడు అంగీకరించి రమణక ద్వీపానికి వెళ్ళమని పంపాడు. భక్తుడు ప్రార్థించినప్పుడు విషం నశింపజేయబడదు కానీ సమాజం నుండి దూరంగా మళ్ళించబడుతుందని వ్యాఖ్యానకర్తలు నొక్కారు. ప్రభువు పాదాలు తాకిన చోట శుద్ధి జరుగుతుంది - యమునా జలాలు మళ్ళీ నిర్మలమయ్యాయి.

The Kaliya Naga episode - Krishna dances on the heads of the serpent Kaliya, subduing him. Kaliya's wives plead for their husband's life. Krishna agrees and sends them to Ramanaka island. Commentators note that when a devotee prays to the Lord, even anger and harmful impulses (represented by the poison) are not destroyed but redirected away from the community. The Yamuna's waters, previously poisoned, become pure again - showing that wherever the Lord's feet touch, purification happens.

← Prev Next →
Krishna in the Forest: Cowherd Boys and Calves Kandadai Ramanujacharya bhagavatam

ఆద్యస్య కులబదేన మూడాభిరామం శ్రీమత్వసంగ్రీవణం మనమామి మోధనా భూతం సరస్య మహదాత్వయ భక్తనాగ శ్రీవర్తితా పురశేఖర యోనివాహాన్ భక్తాం శివేన పరకాల యకీంద్ర మిధ్యాన్ శ్రీవర్తవాం పుజమునిం పనతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానంతం కృష్ణం వందే జగత్గురుం అతతీ పుత్ప సంహారం హార నూపుర శోభితం రత్న జంచన సేయురం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జద్గురుం కుటిలాలత సంయుక్తం పూర్ణ చంద్ర నివానం వినత కుందర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరక్షం మనమాలా విరాచితం శంకటి స్వధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ సంయుక్తం చారుభాసం సుశోభితం పరిహి మించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేశ యుక్తం పీతాంబర సుతోపితం అవాప్త తులసీ గంధం విష్ణం వందే జగత్గురుం గోపికానాం గుజద్వంద్వ కుంకుమాం చిత వక్షతం శ్రీ గిరిపేతం మహేశ్వాసం విష్ణం వందే జగత్గురుం కృష్ణాశ్వరమిదం పుణ్యం ప్రాతరుత్థాయ రస్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టాత్పారం చిత్తే బౌత్తమ తన్మకం పరాజలాత్మజం వందే సుకదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విఘ్నవే నమో వైబ్రహ్మ రిదయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం త్వరిపాయనో విరహ చాతర ఆయుధావాన్ పుత్రేచి తన్మయతయా సర్వోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమాతోస్మి శ్రీ సుగబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా సూర కులభూషణం శ్రీ రంగాదిక గురో పుత్రం శతయోపమహం భయే

ఆత్మద గురుభ్యో నమః భగవత్ బంధువులారా కృష్ణ రాములు కొద్దిగా పెద్దగయ్యారు. అంటే నందాదయో గోపా కృష్ణ రామ కథా ముదా కురువంత్వర మన నాస్య నావిందన్ భవవేదనాం. శలోకం పిల్లల ఆటపాటలను చూసుకునే తల్లిదండ్రులు ఆటపాటల ఆనందంలో పడి సంసారంలోని బాధలను తెలియజేస్తారు. లేదు లేదు లేదా మర్చిపోయారు ఇది సాంసారికమైన ప్రక్రియ. అలాగే కృష్ణరాముల ఆనలం చూస్తే సంసారంలో ఏదైనా తెలియదు. ఇది పారమార్శిక కృతి. మూలుగా పిల్లల కారణంలో ములిగే మనం సంసారంలో ఉండేటువంటి కష్ట నష్టలు బాధలు మర్చిపోతాం లేదా ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకో మామూలు పిల్లల ఆటలు చూస్తే సాంసారిక బాధను మర్చిపోతుంటే అట రామకృష్ణుల ఆధారం చూస్తే అంటే పరమాత్మ యొక్క లీలావిలాసాలను చూస్తున్నప్పుడు ఇంత సంసారం బాగా కలుగుతుంది. అందుకే నావిందన్ భవవేదన సంసారం అనే సంసారం వల్ల కలిగేటువంటి వేదన తెరుచుకోలేదు. చిన్నగా పిల్లలు కొద్దిగా కొద్దిగా కొద్దిగా పెరిగి కౌమారం జహతుహు వ్రజే కుమార భావాన్ని వినిపెట్టారు అన్నమాట అంటే ఐదో ఏడు కూడా దాట వస్తూ ఉంది ఆరో ఏడు వస్తే పౌగండము అంటాం ఐదేళ్ల దాకా కౌమారము అంటాం. యాదాది దాకా శైశవము అంటాం. వన్ ఇయర్ దాటిందంటే కుమార్పు. ఐదేళ్లు దాటితే పౌగంట అంటాం. 11 ఏళ్ళు దాటితే కిషోరులు, 16 దాటితే యువకులు, యువతులు.

అలాగే 52 దాటితే ఉర్ధాప్యం, 70 దాటితే తవిరత్వం. మనకు ఆరు అవస్థలు ఉంటాయి. అయితే మనం ఇంచుమించు ఈ పదాన్ని ఒకే అర్థంలో వాడుతున్నాం. కొంచెం ఆ తేడా జాగ్రత్తగా మనం గమనిస్తే స్థావీర్యం వేరు, జాధర్యం వేరు, వార్ధక్యం వేరు, పౌగంధం వేరు. రండి రండి కౌమారం వేరు. ఇలా రకరకాలైనటువంటి స్థితిని ఉంచు పెట్టడానికి బలరామకృష్ణులు కౌమారాన్ని విడిచిపెట్టబోతున్నారు. అంటే త్వరలో పౌగండానికి రాబోతున్నారు. కౌమారంలోకి వచ్చామనటానికి కౌమారం దాడలన్న గుర్తు ఏమిటంటే నిలాయనైహి సేతుబంధైహి. మర్కట ఉత్ప్రవనాదితి పిల్లలు ఆడుకుంటారు. ఎలాంటి ఆటలు? నిలాయనై దాగుడు మూతలు. ప్రాతః సేతు బంధై ఇసుక గుళ్ళని ఇసుకలో గుళ్ళు కట్టుకుంటారు. ఒకళ్ళు కడుతుంటే మరొకళ్ళు వచ్చి వాళ్ళని దూకుతారు. ఆ దూకుడిని ఏమంటారు? కోతి జంతువులు అంటారు. అదే మర్కట ఉత్ప్లవనం, దాగుడు మూతలు, పిచ్చుక గూళ్ళు, పొట్టి గంతులు ఇలాంటి రకరకాల ఆటలతోటి కౌమార భవాన్ని వాళ్ళు విడిచి పెడుతూ ఉన్నారు. ఒక చేయి కొంచెం పైకి తిరుగుతుంది అన్నమాట. అప్పుడు కొచ్చితు వనాశాయ మనోదధసు గ్రజాత్ ప్రాతః సముత్సాయ వయస్య వత్తపాన్ ప్రబోధయన్ సుంగర వేణ అరుణ. వినిర్గతః వర్తపురస్వరో హరిహి. స్వామి వనభోజనానికి వెళదాము అనుకున్నాడు. గోపాలకులకు మామూలు రోజు పశువుల వెంట వెళ్ళినప్పుడు చెప్పుకున్నాను కదా కడవగాడు పించను.

దానం చేరుందు ఉండుగో పశువుల వెంట వెళ్తాం అరణ్యానికి చేరుతాం తింటాం అలాంటి గురంలో పుట్టిన వాళ్ళం అని వాళ్ళే చెప్తున్నారు. అయితే కాస్త ఈ భోజనం కాస్త విలక్షణమైన భోజనం. మనం తాదారుగా చెప్తున్నాం. రేపల్లెలో కృష్ణ పరమాత్మ పశువుల వెంట తాను కూడా వెళ్ళగలిగిన వయస్సులోకి వచ్చిన తరువాత గోపాల బాలకులందరూ తమకుగాను తాను తెచ్చుకున్నటువంటి భోజనం ఆహారం సద్దేదంట ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. ఎవరు తెచ్చుకున్నది వారు తినటం కాదు, అన్నీ నా ముందర పెట్టండి. నేను ముడి విప్పి ఏమున్నవో చూసి మనందరం ఒకడే కాబట్టి ఉన్నదాన్ని అందరికీ సమానంగా పంచుతాను. వనభోజనాల్లో ఉన్నవారు లేనివారు తక్కువవారు ఎక్కువవారన్న తేడా ఉండకూడదు. అంటే కలిసి వచ్చాం. అనే నియమాన్ని అనుసరించి అదే పని వాళ్ళు చేస్తున్నారు. ఇందువల్ల కృష్ణ పరమాత్మ వచ్చినప్పటినుంచి వీరి భోజనాల్లో మార్పు వచ్చేసింది. దానికి కారణం ఏమిటి? తేత్వధం పుంజతే పాపాః ఏపచంతి ఆత్మకారణాత్. మనం వండుకొని మన గదిలోనో మన వంట ఇంట్లోనో మనం పెట్టుకొని మనం మాత్రమే పించే దాన్ని అన్నం అనకూడదు పాపం అనాలి. వేదం కూడా కేవల అఘోభవతి కేవల అది వండుకొని అలాగే తినేవాడు కేవల పాపి అవుతాడు. వండిన పదార్థాన్ని ఇంకా లోచుకు వెళితే వంట ప్రారంభం కూడా వైష్ణవ సాంప్రదాయంలో చాలా విలక్షణమైనటువంటి పరిస్థితి ఉంది, అన్నం పాత్ర పొయ్యి మీద పెట్టేటప్పుడు. ఆందారు శ్రీహస్తం. ఎందుకంటే వంట ఆయనే కదా. మరి ఆయనకి ఎవరు వండితే నచ్చుతుంది? మనం వండితే నచ్చుతుందా? వాళ్ళ ఆవిడ వండితే ఆయనకు నచ్చుతుంది. అందుకే ఆందారు శ్రీహస్తం అని వంట మొదలుపెట్టాను.

తిరువారాధన చేసేటప్పుడు అర్ఘ్య పాద్యాలు ఇచ్చేటప్పుడు ఆచార్య శ్రీ హస్తేన అర్ఘ్యం సమర్పయామి. అంటే నేను ఇస్తే పదాన్ని ఇచ్చును ఎంతో పాటి నా చెయ్యి తగిలిస్తే అది ఏముంటుందో స్వామికి నచ్చుతుందో లేదో. అందుకే మా గురువు గారి చేయితో ఇస్తున్నాను. ఇచ్చేది నేనే, చేయి మాత్రం మా గురువు గారి. అంతే కాదు, చెప్పేది నేనే, వాక్కు మాత్రం మా గురువు గారి. అది సాంప్రదాయం విశిష్ట్యం. అస్మద్ గురుభ్యో నమః అని మొదలు వేస్తే ఎందుకో స్వామి ఏం చెప్పాడు మనమేమో మా గురువు గారు అంటాం. ఆ గురువు గారేమో స్వామి పలికిస్తాడు అంటారు. అన్యత. ఏ మయ గురుణ వాచా కరంతి అంజః భవాత్ము. ఇదేదో ఒక ప్రశ్నలో గురువు గారు చెప్పే వాక్కు నేనేనయ్యా. గురువుగారి మాట నేనే, గురువుగారి వాక్కు నేనే, గురువుగారి భావము నాది. మయా గురునా మయా వాక్యం. నేనే గురువును. గురువుగారిని మనలాంటి సామాన్యమైన మానవుడిగా. చూసినవాడు దేవాలయంలోని విగ్రహములో లోహ బుద్ధిని కలిగి ఉన్నవాడు 90 కోట్ల సంవత్సరాలు రవరవ నరకంలో పడతాడు అని చెప్పాడు. ఏది కారణం అంటే కేవలం శరీరాన్ని కేవలం లోహాన్ని చూడదలుచుకుంటే మరి అలాంటి పాంచభౌతిక శరీరం తోపాటు చాలా ప్రాణాలకు ఉంటుంది పశువులకేముంది అది వద్దంటారా పశువులకు అది ఎందుకు గొప్ప వాళ్ళం అయ్యా? పశుపక్ష్యాదుల కంటే జ్ఞానంతో మనం గొప్ప వాళ్ళం అనుకుంటే, మరి ఇంత గొప్ప వాళ్ళమైన మనకు కూడా జ్ఞానం బోధించేవారు? ఎంత గొప్ప వాళ్ళు కావాలి అంతే పరమా. ఇలాంటి తత్వాన్ని బోధించడానికి పచితు వనాచాయ అడవిలో భోజనం చేయాలనేటువంటి సంకల్పంతో స్వామి ప్రాతః సముత్తాయ వయస్య వత్సపాన్ మనమందరము అదే రేపల్లెలోని గొప్పతనం రేపల్లెలోని గోపాలకుల గోపికల అదృష్టం అది ఒక భావాన్ని ఒక చిన్న ప్రక్రియం తరిస్తే శరీరం మనకు ప్రపిస్తుంది

అన్ని లోకాలు అందరూ మృతులు అందరూ జ్ఞానులు అందరూ యోగులు దేవతలందరూ పరమాత్మను లేపటానికి కాపలా కాస్తూ ద్వారం దగ్గర లేవండి లేవండి లేవండి లేవండి అంటే ఆ పరమాత్మ గోపాల బాలుడు అని చెప్తున్నాడు. ఎవరు గొప్పవారండి ఇప్పుడు? వైత్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ కొమ్ము ఊదుతూ. పడుకొని ఉన్న మిత్రులైన దూడలను కాచేటువంటి గోపాల బాలకులను లేపుతున్నాడు, అనంత కోటి బ్రహ్మాండములలో ఉండేటువంటి ఎండరో మహానుభావుడు స్వామి యొక్క నిద్రాకాలిక సౌందర్యం వెంటనే విచ్చుకున్న కనులను. చూడాలని పరవశించి పరితపిస్తూ పరిగాదులు కాస్తుంటే ఆ పరమాత్మ వారిని లేపుడు. అహో భాగ్యం అహో భాగ్యం నంద గోప మజ ఉత్తమా యద్మిత్రం పరమానందం పరమందం అదృష్టం అంటే వాళ్ళది నలజం అదృష్టం గోపాదులు అదృష్టం పరమాత్మ మిత్రులండి వాళ్ళకు మనకేమున్నాడు ఇదే కారణం ఇలా కొమ్ము ఊదటం తోటి అందరినీ లేపి వినేర్గతః వత్తపురస్సరః అందరూ కలిసి జూడలను విలబెట్టుకొని అక్కడి నుంచి బయలు వెలగినారు. తేనైవ సాకం పురుసుకాః సహస్త్రతః స్నిగ్ధాః సుచిగ్వేత్ర విషాన వేనవః స్వాన్ స్వాన్ సహస్త్రోపది సంఖ్యయాన్విషాన్ వత్తాన్ పురస్కృత్య వినిలియ్య యుహు ముద చిన్న చిన్నగా దశమ స్కందంలోని ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క అధ్యాయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క పద్యం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజు జరుగుతున్న కొద్దీ కృష్ణ పరమాత్మ యొక్క ఒక్కొక్క అతి రహస్యమైన విషయాలు పేపర్లలోని పరమాద్భుతాలను యాజుడు చమత్కారంగా ప్రకటిస్తాడు. మనకు రాబోతుంది 29వ అధ్యాయం నుంచి. 30, 31, 32, 33 దీన్ని ఏమంటారు? రాస సంచాధ్యాయులు అంటారు.

పరమాత్మ యొక్క రాశి చిల చెప్పేటువంటి పని అంతే. న్యాయంగా దాన్ని చెప్పుకోవాలి. అందులో రహస్యాలన్నీ న్యాయంగా చెప్పుకోవాలి అంటే. అమెరికా ప్రయాణం అయినంత వస్తే మొదలు చేసుకున్నాం. ఒక ఆరు నెలలు మాత్రమే పడుతుంది. ఒక అధ్యాయం మినిమం ఒక నెల పడుతుంది. ఒక శ్లోకం అది దొరుకుతుంది. మొట్టమొదటి శ్రోతం అవుతుంది భగవాన చితారాత్రి శర విఫ్ఫుల్ల మల్లికాః వీక్ష్య రంతుం మనశ్యకే భగవానపి తారా శ్రీ భగవానపి అనేసరికి పంచ ఉపనిషత్తులు, పంచశాంతులు, కైతిర్యం ఇంకోటి ఇంకోటి అన్నీ కోడి చేసినా మనకేం పనిలేదు. అంటే చిన్న చిన్నగా అందులోకి నింపేస్తారు వాళ్ళు. ఇక్కడ తేనైవ సాకం పృథుకాహ సహస్రసహా సిద్ధా. సుతుగ్వేత్ర విచానవేనవా స్వాన్ స్వాన్ సహస్రోపది సంచయాన్ విచాన వస్తాన్ సురుక్షే గోపాలకులు తమ తమ దూడలను ముందర విడుకొని వారు ఎలాంటి ఉన్న చూడరు సహస్రోపరి సంఖ్యయాన్విత ఇది ఐదు పది ఇరవై వంద కాదు సహస్ర ఉపరి. 1000 కంటే పై మాట వినండి. మొత్తం కాదు ఒక్కొక్కరికి. స్వాను స్వాను సహస్రోపతి అంటే తాము తాము ముందర ఉంచుకున్న దూడలు 1000, 1000 కంటే ఎక్కువే. మరి ఒక్కొక్కరికి 1000 రోజులు ఉన్నాయి అంటే ఓ 25 లక్షలు ఇంటూ 1000. అంటే ఇది కోటిలో ఉన్నాం. ఎక్కడ కావాలి? అందుకే తేనైవ సాకం పృథుకాః శాస్త్రసా చిత్తాః. చాలా చమత్సారమైనటువంటి వాక్యాలు చెప్తారు. పురుషుకాః స్నిగ్ధాః విశాణ వేణవః కొమ్మురు అలాగే పిల్లన గోవులు చుట్టి చుట్టి వేత్రము ఓ బెత్తము ఇలాంటివన్నీ పట్టుకొని.

గోపాల భరతులు వృద్ధ వృద్ధుక బాగా బలిసి ఉన్నారు, అంతగా ఎందుకు బలిశారు వారు? మనలాగా అన్నం వండుకొని బియ్యాన్ని వండుకొని అన్నం తినలేదు, అటుకులు తిని పడుతున్నారు. అవి పృథుకములయ్యాయి. ఏది కారణం? వడ్లు మనం అడుగులు చేయడం జ్ఞాపకం ఉంటే ఎలా అవుతున్నాయి అవి? వడ్లను. ఉడకబెట్టి వేడి చేసి మళ్ళీ కాస్త ఎండబెట్టి మళ్ళీ దాని తర్వాత మరేపు చేసి ఆ తర్వాత అంతా ఒక్కొక్క పోటు పడుతున్న కొద్దీ దానికి వైశాల్యం పెరుగుతుంది వెడల్పు ఉంటుంది ఎంత నేర్పుగా పోటు పెడితే అంత ఫలుతన పోయి టైం ఉంటుంది అంతే కాదు ఎంత పలుతన అవుతూ ఉంటే అంత రుచి పెరుగుతుంది ఒక్కొక్క దెబ్బ పడితే కానీ రుచి పెరగదు పరమాత్మ కూడా అందుకే మనను ఒక్కొక్క దెబ్బ కొట్టుకుంటాడు మన రుచి పెరగాలి మనమందరం అటుకులం కావాలని కోరుకోవాలి అంటాడు యుద్ధోడు అందర, మన సంసారంలో కలిగేటువంటి ప్రతి ఆపద ఒక్కొక్క రోకటి పోటు దీనితో రుచి బాగా పెరిగితే ఏంటి రుచి? మన మన రుచి కాదు భగవంతుని మీద మన రుచి. ఓ దెబ్బ కొడుతున్నా కొద్ది రామ కృష్ణ అంటున్నాం. నువ్వు లేకుంటే ఏమనవు. అందుకోసం రుచి బాగా పెరిగితే స్వామి. మనం బాగా ఆరగిస్తాడు అని అందుకే కృతుకాః సహస్రచః స్నిగ్ధాః సుసిగ్వేత్ర విషానవేనవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్ వితాన్ వర్త్వాన్ సురస్తుత్య వాళ్ళంతా ముందుకు అరిగారు. కృష్ణ వస్తై అసంఖ్యాతై యూధి కృత్య స్వవస్తతాన్ మరొక ప్రత్యేక దేని అంటే ప్రతి గోపాల బాలుడు తన దూడలను లెక్కకు మించి ఉన్న కృష్ణ పరమాత్మ దూడలతో ఒకటి చేసి అంటే ఇవి మాధువురాలు ఇవి మాధువురాలు విడిగా అనుకున్నా బయటికి వెళ్ళగానే అన్నీ కృష్ణుని జూళంతో కలిపేసేయాలి. కృష్ణునితో ఐక్యం పొందితే కానీ గోపాల బాలకులకు నిజమైనటువంటి ఆనందం. అందుకే ఏకీకృత్య సవత్సకాన్ చారయంతః అర్భరీలాతిహి.

పిల్లలు ఆటలతోటి అటూలు విహరించారు. ఫల ప్రవాల స్తపక సుమన పించ ధాతువి కాచ పుంజ మణి స్వర్ణ పూషితాహాతి అపూచయన్. వనమును వీరు అలంకరించారు. ఎలా వనములో దొరికే వస్తువులతో తమును అలంకరించుకొని కాచా గుంజా మణి స్వర్ణ పూకితా బంగారము గురువిందలు మణులు ఇలాంటి వాటితో చేపట్టినటువంటి ఆభరణాలతోటి అలాగే పిచ్చ ధాతుభిహి ముష్ణంతః అది ఫల ప్రవాళ సబక సుమన పిచ్చ దాపు పండ్లతోటి అలాగే కాయలతోటి చిగురు టాకులతోటి గుత్తులతోటి పువ్వులతోటి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా పెట్టి ఒక పక్క ఒక కొంత భాగం అలంకరించుకున్నారు, మరికొంత భాగము ఏదో ఇంత గాజు బెంకల కాచం అంటాం సీసా అంటాం అలాంటి వాటితోటి గుడివిందలు మణులు బంగారం. అవి ఇవి కలిపి తమ తాము బాగా అలంకరించుకొని అలంకరించుకోబడిన గోపాలులు వనమును అలంకరింపచే అలా వారు తిరుగుతూ ఉంటే అరణ్యానికి ఓహో వచ్చింది. ఇలా చేసి ముష్ణంత అన్యోన్య శిఖ్యాదేన్ జ్ఞాతాన్ ఆరాక్ష శిక్షుపుహు. పిల్లలు కాబట్టి వారి ఉట్టిని వీరు, వీరి ఉట్టిని వారు దొంగిరిస్తున్నారు. తెలియకుండా చేయను చూసుకున్నాను. పరపాటి చూశారు ఏరా రిస్కు ఉంటున్నావ్ నువ్వు తీసుకోలేదా? చూస్తే మళ్ళీ చిచ్చుపు అన్యోన్యం ఒకరినొకరు ఆక్షేపించుకుంటున్నారు. సత్రత్యాస పునర్దూరాత్ హసంతస్య పునర్ధరు. నువ్వు ఇలా దగ్గర ఉంటే ఇలా పని చేస్తావ్ అని కోప్పటి దూరంగా పరిగెత్తుతున్నారు. అయ్యో పరిగెత్తుకొని పోయారే అనేసరికి నవ్వుకుంటూ వచ్చి పట్టు తీసుకో. మళ్ళీ వాళ్ళే ఇస్తున్నారు. ఏమిటివన్నీ? అస్సలు కాదు కదా అర్భకరీ లేదు. కోపము లేదు. అసూయ గ్లేషము. అలాంటివి ఉండవు, కాసేపు వాడు లాక్కుంటాడు, కాసేపు వాడు లాక్కుంటాడు. లాక్కోగానే పోపడతారు, కొప్పలు గాని దూరంగా వెళ్తారు, మళ్ళీ పిట్ట దగ్గరికి వచ్చి చేస్తాడు. ఏమిటి ఇవన్నీ మనం కూడా. నా దగ్గర ఉన్నదాన్ని పరమాత్మ రాసుకుంటే నేను కోప్పడతాను. కోప్పడి నిన్ను ఇంత కొలిస్తే ఏం చేసావు మనకు? రేపటి నుంచి నిన్ను కొలవటం బద్.

అంటా ఏం చేయాలి మళ్ళీ అయ్యో స్వామి పొరపాటు ఏందయ్యా చెప్తారా రామ గారు ఎవరబ్బా సొమ్మని కులుకుచు ఉంచిరి రామ సుందరా అని అబ్బా చికిత్స అని ఆయాస పడబోతుంది, ఈ దెబ్బలకు ఉమరువక ఆ బాధ ఉంటుంది. పరమాత్మ పరిక్షిస్తుంటే లాపుంటుంటే మనకు స్వామి మీద కోపం వచ్చేస్తుంది. అది కాస్త పడితే స్వామి తప్ప ఇది చలించండి మీరే తీసుకో ఈ నైట్ ని మళ్ళీ నవ్వుకుంటూ పోతాం అదే చెప్తున్నాను ఈ వాక్యం. సబాలకు రక్షిదలమ్మి పరమాత్మకు జీవాత్మ మధ్యన జరిగేటువంటి ఆటలు. దాన్ని మనం అక్కడక్కడ చెప్తున్నాం మొత్తం చెప్పుకుంటే మనం ఎలాగో కాదు. అంటే ఏ సంఘటన ఏ ఘట్టంతో మనకు పరమాత్మ ఏ తత్వాన్ని చెప్తున్నాడు. వాస్తవంగా గతిమక్షణ ఎందుకు గొప్పదైంది? కథాపరంగా చూస్తే ఏముంది పిల్లలు కదా ఆడుకున్నారు, పాడుకున్నారు. పాడుకున్నారు అంటే సంకేశం. ఎందుకు గొప్పదైంది? భగవంతుని లీలలు మనతో ఎలా చేస్తాడో తోటి పిల్లలను. జీవులనుగా తాను పరమాత్మగా ఆడించి తాను ఆడి వారిని సంతోషింపచేసి ఆ కథ విన్న మనల్ని కూడా సంతోషింప చేస్తాం. ఇలా ఈ దూరం గత కృష్ణ అవనసో అపేక్షణాయతాం అహం పూర్వమహం పూర్వం స్పృశ్య రేమిరే పరమాత్మ కృష్ణుడు. పరవా రాక తా దూరం దూరంగా వెళితే వీరికి పండుగ ఎందుకు ఒక ఆట దొరికింది రేయ్ అందరం కలిసి అగో కృష్ణుడు దూరంగా పోతున్నాడు ఎవరు పోయి ముందు కృష్ణుడిని పుట్టుకుంటే వారు గెలుపుతారు పోటీ పెట్టుకొని అహం పూర్ణి ఏం ఏం ఉంది అని నేను అని అందరూ పరిగెత్తి పాపం స్వామి ఆగేవారు. అందరూ పట్టుకొని నిజంగా చెప్పండి ఎవరు గెలిచారు అంటే నేనే గెలిచారు అదేమిటయ్యా నేను ఆగితే పడుకున్నాను అడిగితే చాలు కదా అయ్యో ఈ దారి ఆగకుండా నడువు అలాగే చేస్తాను నేను

అందరం కూడా స్వామి కరుణిస్తే మనం స్వామిని పట్టుకుంటాము అనుకో కానీ మనకు మనం గా పరిగెత్తి స్వామిని ఎప్పుడు పట్టుకుంటాం అదే చెప్తున్నారు అహం పోరు అంతే ఇది వేలూరు వాలయంతా గుమాంత సురుంగా నిత్య జన మురళి వారిస్తూ కొమ్ములు ఊస్తూ ఇచ్చాయ చేచితు గుంగై ప్రగాయంత పూజంతః కోచిత ఈ పరే ఈ పద్మాల్లో తుమ్మిదల మాదం చేస్తుంటే ఆ అగ్నిదల నాదం తోటి తమగుంచి కొండ జరుగుతుంది. కొందరు కోతిలతో కలిపి పాటలు పాడుతున్నారు, మరి కొందరు విచ్ఛాయ ప్రసాదవంత గచ్ఛంతః సాధువంతుకై విచ్ఛాయాభి. చాలా చమత్కరమైన ఆట. వాటిని మర్చిపోయి అంటారు ఎప్పుడు లేవు అంటే ఏం లేదు అని. పక్షులు పైనుంచి ఎగురుతుంటాయి. పిల్లలు పక్షులు ఎగురుతుంటే ఆ పక్షుల రెక్కలు రెక్కలు పడి కింద భూమి మీద రెక్కలు నీడ పడుతున్నాయి. నీడ పడుతున్నాయి. ఆ నీడలోనే పరిగెత్తుకుంటారు పిల్లలు. అది నొప్పి అన్నమాట. ఎండ ఎండ పడితే మరో ఊడిపోయేది. అంటే పచ్చులు ఎంత వేగంగా వెళ్తున్నాయో విచ్ మీన్స్ ఆ నీడ తప్పకుండా విడువు కారు. వాటిని విచ్చాయాసిహి ప్రధావంతః. పక్షుల ఛాయతో వి అంటే పక్షులు నీడతో పరిగెత్తేవారు అని గచ్ఛంతః సాధు హంసకైహి కొందరు చక్కగా హంసలతోటి సరిగ్గా వెలిగేవారని బకై ఉపవిశం తస్య నిత్యంతస్య కలాపిది కొంగలతో పైకి కూర్చోటము, నెముళ్ళతో కలిసి నాట్యం చేయటము, వికరిసంతః కీటబాలాన్ కోతి పిల్లలను పట్టి లాగటము, ఆరోహంత చైద్యుమాన్ కోతులతో కలిసి ఇక కోతి కొమ్మ చేసి అమ్మ కదంటాం కదా. చెట్లను వాటితో కలిసి ఎక్కడము ద్రుమా వికుర్వంత స్థితైహి సాకం ప్లవంతస్య ఫలాసితు వాటిలో వారు ఎలా వికారం చూపితే వీలుగా వికారం చూపటం. వారు ఇలా ఆకులు పళ్ళు చంపుకుంటే వీళ్ళు చంపటం ఇలా చేస్తూ సాకం భేకైహి విరంగంతః కప్పలతో కలిసి కప్ప గంతులు వీళ్ళు వేశారు.

నిలబడతారు అది ఇగిలి చంపేస్తే వీళ్ళు చంపేస్తారు తప్పకతలు ఉంటాయి కదా మళ్ళీ అది ఇంకో గంతు వీళ్ళకి ఇంకో గంతు అంటే అడవిలో ఆడలకి ఏం కాదు కోతులతో అంటారు కోతులతో అంటారు పావురాలతో అంటారు కప్పలతో అంటారు పత్తులతో అంటారు ఏకా దాటునే ఉండాలి అంటే పిల్లల యొక్క శాంత్యం కేజుతు కాకం దేకైని విరంగంతః తరిస్ప్రస్రవ సంపురుతాః నదీ ప్రవాహంలో మునిగి తేలి కథ ఈలగొడుతున్నారు. ఇహసంతః ప్రతిక్షాయాః శపంతస్య ప్రతిశ్వనాన్. ప్రతిక్షాయాః ఇహసంతః వారి నిరభ్యులు వీరి దాని వారు చూసి నవ్వుతున్నారు. అలాగే శపంతస్య ప్రతిశ్వనాన్. అడవిలో ఓ భాగంలోకి వెళ్లి పెద్దగా పిలిస్తే మరి అవతల నుంచి ప్రతిధ్వని వినపడుతుంది. వినపడితే నాకంటే పెద్దగా పలుకుతావా? అని ఆ భాగాన్ని దీకరిస్తుంటారు, నిండిస్తుంటారు. ఇలా ఇష్టం సతాం బ్రహ్మ సుధానుభూత్యా దాస్యంగతానాం పరదైవతేన మాయా సుతానాం నరదారకేన సాకం ప్రియపుహు కృత పుణ్య పుణ్యా. పాపం ఇంత దాకా వర్ణించారు కానీ ఆతుడు అప్పటినుంచి ఆయన వరకు కూడా కాగలరు. ఈ రహస్యాన్ని నేను చెప్పదాస్తాను. చెప్పకుంటే ఏం లాభం అని గోపాల బాలుడు కృత పుణ్య పుణ్య. ఎన్ని పుణ్యాల పుణ్యాల పోగులై పుట్టారు. వారు ఎన్ని పుణ్యాలు చేస్తున్నారు. పుణ్యాల పోగులే గోపాల బాలు లాగా పుట్టారు. ఎందుకంటే సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతే. బ్రహ్మ సుఖానుభూతి అనేది ఉంది, దీన్ని ఏ మాటలతో వర్ణించాలి? సుఖానుభవం అంటే ఎలాంటిది? ఆనందము అని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాం. ఉన్మస్తకమైనప్పుడు మనం ఉన్న స్థితి ఏమిటి? తెలియదు. నవ్వా, ఏడుపా, విషాదమా, సంతోషమా, పారవత్యమా. మనసులో కలిగిన భావాన్ని ప్రకటించగలిగేంతవరకు అది ఆనందం కాదని అంటారు. మనం వర్ణిస్తున్నాం ఇలా ఉండని అంటే నీకు తెలుస్తున్నది.

బొప్పర భేదం తెలుసుకుంటే ఆనందం ఏమిటవుతుంది? పారవశ్యం కావాలి. అది ఏమిటో అర్థం కాకూడదు. దానికే పేరు బ్రహ్మానందం. అదే బ్రహ్మసూత్రం. ఇందులో ఇంకో సమస్య ఏంటంటే ఈ బ్రహ్మ సుఖము మనం కోరితే కాదు మనం ప్రయత్నిస్తే సిద్ధించదు. పరమాత్మ వీడికి బ్రహ్మానందాన్ని కలిగించాలి అని సంకల్పిస్తే మాత్రమే కలుగుతుంది. అందుకే బ్రహ్మ సుఖానుభూత్య దాస్యంగతానాం పరదైవకేనాం. పరదైవతము పరమాత్మ ఈ గోపాల బాలులకు బ్రహ్మ సుఖానుభూతిని కలిగించి ఆ అనుభూతిలో వారంతా కృష్ణునికి ఏమయ్యారు? దాసులైగారు. దాస్యంగతా. ఎందుకంటే ఆనందము ఉన్మస్తకమైతే నేను నీకు దాసుని అంటా. ఆనందము మనల్ని మర్చించనంత కాలం నేను నీకు సేవకుడిని దూతను అంటా. హనుమంతుడు సీతమ్మను చూసి మాట్లాడేంతవరకు రాముని దూతను రాముని దూతను రాముని దూతను అన్నాడు. సీతమ్మతో మాట్లాడి రాముని స్వరూపాన్ని సీతమ్మ కోరిన రీతిలో తెలిపిన తర్వాత అదరైన బ్రహ్మానం జరిగింది. అందుకే దాసోహం ఓ సరీం నిరుత్య రామస్య నిత్య కర్మ మరి అప్పుడు రాగా దాసోహం ఆ దాసోహంలో నిత్యరోతు దాస్య నృతి చేసిన తర్వాత ఏ సామ్రాజ్యాధిపత్యము మోక్ష సామ్రాజ్యం కూడా పనికిరాదు. ఈ ఇలాంటి దాస్య మహా ఆనంద సముద్రం మనం కోరితే లభించదు, పరమాత్మ అందులో ముంచుతాడు. స్వామి అందులో ముంచాడు అనుకోండి ఆ తర్వాత దాస్యం తప్ప ఏది ఉండదు. అందుకే పరదేవతేన పరదైవతేన దాస్యంగతానాం మాయాశ్రితానాం నరదారకేనా

అరధారకుడు అంటే మానవ బాలకుడు. మనుష్య శిశువును ఇలాంటి వాడు ఏం చేశాడు మాయాశ్రితానాం మాయ చేత ఆశ్రయించబడి దాస్యమును పొంది సత్పురుషులుగా పేరుగాయించి బ్రహ్మ సుఖానుభూతితో ఉన్నటువంటి బారకులు సాకం విజసుహు పరదైవతేన సాకం విజసుహు కృష్ణ పరమాత్మతో కలిసి విహరించారు. పరమాత్మతో కలిసి విహరించటానికి వాళ్ళ యోగ్యత ఏమిటి అంటే కృత పుణ్య పుణ్య. గడ్డి రెండు పుణ్యాలు కాదు, పుణ్యాల రాశులను చేసుకున్నారు. గుంపులు గుంపులు. ఎంత గుంపు ఎంత రాశి? ఉన్న అన్ని పర్వతాల రాశులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది కృతపుణ్య పుణ్యాః ఎందుకంటే ఓ నేత భగవానుడు కూడా పరవచించిపోయాడు, ఆ లీల ఆ ఆట చూసి అబ్బా మరీ ఇంత అదృష్టం నా మాకు లేదు కానీ వాళ్ళకి ఇంత అదృష్టం నా. యాదవి కూడా మరిచిపోయాడు ఎందుకంటే యత్పాదపాంసు బహుజన్మ కృచ్ఛతః కృతాత్మతి యోగిభ్యతి అలభ్యః ఏవా యద్రుగుషయః స్వయం చితః సిం బహ్నతి ఇష్టమహో రజౌ గతా రేపల్లె వాసుల అదృష్టాన్ని ఏ పదాలతో గృహించాలి. ఎందుకంటే బహుజన్మ బుచ్ఛతః తృతాత్మభి యోగివిరతి కొన్ని వేల లక్షల కోట్ల జన్మలలో యోగమును అభ్యసించి మనస్సును ఇంద్రియములను శరీరాన్ని నిగ్రహింపచేసి సత్వింపచేసి అలాంటి మహానుభావులైనటువంటి యోగులకు కూడా యతు పాదపాంసుహు అలక్ష్య ఈ పరమాత్మ యొక్క పాద తూళి యొక్క కణం చిన్నది కూడా దొరకదు వారికి.

కొన్ని లక్షల జన్మలలో తపము యోగము ఆచరించిన వారికి కూడా ఈ పరమాత్మ యొక్క పాద పదాలలో చిన్న త్రూళి కణము దొరకదో తయేవ యత్ దృకు విషయా స్వయం స్థితః అలాంటి పరమాత్మ ఈ గోపాల బాలుల కంటి ముందర తనకు తానుగా వచ్చి నిలబడ్డారండి. వీళ్ళు పిలవలేదు చూసారా కదా. ఈయనే పిలిచారు వాళ్ళని చెప్పుకున్నారా కదా కొమ్ములు ఊది వేడు ఊది భగవాన్ లేపి రండిరా తాను స్వయంగా ప్రపంచమంతా ఆయన కోసం ప్రయత్నిస్తుంటే ఆయనే గోపాల బాలుల కోసం ప్రయత్ని లేపుకొని మరి తీసుకొని వచ్చి వాళ్ళందరిని వరుసగా నిలబెట్టి చూడండిరా, నన్ను చూడండి, నాతో ఆడండి, కలుద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, చెప్తారు మనం తన్నుచు, గుద్దుచు, నగుచు, తాకుచు, ఆడుచు, పాట పాడుచు ఈ విక తొంగుచు తిరుగుచు. ఈ గోపాల బాబులు తపస్సు చేశారండి. ఇంతమంది యోగులు ఇన్ని లక్షల జన్మలలో తపస్సు చేసి కూడా ఒక్క ధూళి కణం పొందలేకుంటే. అలాంటి పుట్టి తోటి కలిపి ఆడి పాడి తన్ని బిద్ది ఇల్లబడి ఇల్లబడి లాగి ఎంత పని చేస్తాడు. అలాంటి పుణ్యాన్ని ఏ భాషలో ఏమని వర్ణిస్తాం? ఎవరికీ వర్ణించడానికి అందుబాటులో ఉండదు. సయేవ యద్దుర్గుషయః స్వయముస్థితః కిం వర్ణయతే విక్షం. ఇలాంటి మహానుభావుల గోపాల బాలకుల అదృష్టాన్ని ఏం వర్ణిస్తాం? ఏం వర్ణిస్తాం? మాటలు అందావ్. మనకేం చెప్పగలం? అబ్బా చాలా పుణ్యాత్ములండి. చాలా అంటే ఎంత? ఏకే సార్ ఎలాంటి మాటలకు అందవు అథ వీరు ఇంత పరమ ఆనందంతో ఉండగా కూడా పరమాత్మ కృప కలిగి అప్పుడప్పుడు ఓ క్షణము అరక్షణము అబ్బా ఏం సంసారం అండి హాయిగా స్నానం కొడుకుకొని ప్రశాంతం కాలం కొడుకుకొని అని కాసేపు అలా కళ్ళు మూసుకొని ఎదురుగా స్వామిని పెట్టుకొని కూర్చుంటాను.

సరిగ్గా ఈ దృష్టి కాస్త పరమాత్మ యందు ఓ పది శకరణ ఐదు శకరణ నగ్నమయ్యే లోపల ఏ పశ్చాప్యం క్యారం ఉంది. అయ్యో పిల్లవాడు ఏడుస్తున్నాడు అండి. స్వామి పోయాడు, పత్తి పోయింది, ఆనందము పోయింది. లేదు పెద్దవాళ్ళే కొడతా అనుకుంటారు. ఏదో ఏ పిల్లో ఏ ఎరుకో కొంట ఇంట్లో ఒక రామ కింద కొడుకుంది. చాలు. ఏ పోస్తున్నానో చూస్తాడు. ఆ ఇందులో బోయలు ఉన్నాయి కదా లక్షలు ఉన్నాయి. కాబట్టి. ఇలా సాంసారికమైన ప్రక్రియలో ఉన్న మనకు ఆచార్య కృపతో పరమాత్మ కృపతో క్షణకాలం పరమాత్మ యందు ధ్యానం. లగ్నమైన వెంటనే పరమాత్మ అప్పుడే వీడుకు మోక్షం వస్తే ఎలా మరి అది సాధించొద్దు అని కొన్ని ఎలా ఏర్పరుస్తాడో. పరమాత్మతో కలిసి ఉన్న కప ఇంత మహా అదృష్టవంతులు భాగ్యవంతులు యా వ్యాస భగవానుడి చేత పొగడుతున్నారు అనుకున్న పిల్లలకు కూడా పరమాత్మానుభవానికి అడ్డు రావడానికి అధ అఘనమః అఘాసురుడు ఒక మహానుభావుడు అతను మహాసురః తేషాం సుఖ క్రీడన వీక్షణ అక్షమాలు చెప్తున్నాను, ఆనందంగా ఆడుకుంటున్న వారి ఆటను చూడజారక అంటే ఓర్వలేక ఆడుకుంటారా మీరంతా వాటితో ఆడుకుంటారా? అన్ని చంపాలని మేము వస్తుంటే వాడితో ఆడుకుంటారా అని దాన్నే చెప్తాం. అని వారి ఆనందమైనటువంటి ఆటను చూడగాలక నిత్యం యదంతః నిజజీవి తీప్సుభి పీతామృతైరపి. అమరైహి ప్రదీచ్యతే నియుదులకుంటే ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద గొప్పవాడా వీడు యశాసురుడు అంత గొప్పవాడా అంటే వీడు ఎంత గొప్పవాడు అంటే

అమృతం తాగిన దేవతలు కూడా వీడు ఎప్పుడు చస్తాడురా అని ఎదురు చూస్తున్నారు. నిత్యం యదంతః నిజజీవికేప్సుసిహి అది తాము. నాలుగు కాలాలు బతకాలి అనుకున్న దేవతలు ఎలాంటి దేవతలు పీతామృతైహి అమృతం తాగినప్పటికీ యదంతః నిత్యం ప్రతీక్ష్యతి. ఈ రాక్షసుని మృతిని ప్రతిక్షణం ఎదురు చూస్తుంటారో అలాంటి వాడు దుష్టువార్భకాన్ కృష్ణముఖాన్ అఘాసురః సంసానుసిక్తః తపహి బతానుజః బకీ బకానుజులు అర్థమైందా? బకీ అంటే పూతన. బకాహ బకాసురుడు వారిద్దరికీ తమ్ముడు. బకాసురుడు ఎవరు విని ఇస్తావు నా తమ్ముడే. పుతన్నకు తమ్ముడు బకాసురుడు. వారిద్దరికీ తమ్ముడు అఖాసురుడు. అంటే కృష్ణ పరమాత్మ మీద పగ పట్టడానికి అతనికి హాని చేయడానికి. అంశుడు పంపిన అదొక్కటే కారణం కాదు, తన సోదరిని సోదరుని పంపాడు అంటే మరి. ఉంటుంది కదా అది ఇది చదివి రాజు పంపాడు తలలో మనసులో కూడా ద్వేగం ఉంది అలా. భగవాన్ జహ అయంతు మే సోదర నాశకృతు తయోహు ద్వయోహు మమయినం సబలం హనిష్యే వీడు నా సోదరులను నచింపజేసిన వారు కాబట్టి అలాంటి ఆ ఇద్దరిని వీరిని కలిపి లేదు కేవలం ఇద్దరినైనా కానీయండి నేను యమలోకానికి తీసుకొని వెళ్తాను. వీడు ఇద్దరిని చంపాడు కాబట్టి నేను ఇద్దరిని చంపుతాను. వీరిద్దరిని. బలరామకృష్ణను సంహరిస్తాను అని ఏతే యదా మత్సుహృదోహో శిలాపః తదా నక్ష సమావ్రజౌచతః ఏతే యదా మత్సుహృదోహో శిలాపః

సదా నష్టతమా వజవతదా ప్రాణేగతే వర్తసు కాను చింతా ప్రజాతవః ప్రాణపుతో వీరిని సంహరించడం ఎందుకయ్యా అంటే ఇప్పటిదాకా మా బంధువులకిచ్చిన నూనె నీళ్ళు వీరి బంధువులు వీరికి ఇవ్వాలి. తమవారు చనిపోయినందువలన తాను ఏడుస్తూనే అలాంటి ఏడిపే వాళ్ళ కూడా రావాలి అని కోరుకున్న వాళ్ళను ఏముందో ఏ పని జరిగితే ఇంత బాధపడ్డారో, మరి ఇలాంటి బాధ కాలికి ముళ్ళు పుచ్చుకున్నవాడు ఆ ముళ్ళను తీసి దూరంగా పడేస్తాడు. ఇంకొకనికి ఇలాంటి ముల్లు ఇలా కుచ్చుకోకూడదని, మరి తన వారు చనిపోతే ఏడ్చేవాడు నిజంగా జ్ఞానికి ఏం చేయాలి? ఇలాంటి దుఃఖం ఇంకొకరికి కరగకూడదని పక్క మంది కాపాడాలి. అజ్ఞానం మాత్సర్యం తోటి నేను ఎడిగినట్టు వాడు కూడా ఎడవాలి. ఎంత గొప్ప అండి? నాకు ఎలా బాధ కలిగిందో వాడికి కూడా కలిగింది. అజ్ఞానానికి పరాకారం. మేము మా బంధువులకిచ్చిన నువ్వుల నీళ్ళు వీళ్ళిద్దరికీ వీళ్ళ బంధువులు ఇవ్వాలి. అంతేకాదు ప్రాణేగతే వర్ప సుఖాను చింత. వాళ్ళిద్దరిను చప్పితే నీకేమిటయ్యా లాభము? వీళ్ళిద్దరూ చనిపోయారు అనుకోండి వీళ్ళే పల్లెలో ఎవ్వడు బతకడు. బతికున్నా పెద్దగా చేయగలిగింది ఏముండదు. ఎందుకంటారా? ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని బిడ్డ నిలిచి. అనేకతే వర్ష్మతు కాకు చింత ప్రాణం పోయిన తరువాత శరీరం గురించి బాధ ఎవరికే కాను చింత ప్రజాతవః ప్రాణ గుతోహి ఈతి ప్రజల యొక్క ప్రాణములు వారికి ప్రాణం. ప్రజల ప్రాణాలు

ప్రభువు ప్రాణాలతో సంబంధించి ఉంటాయి. నాయకుడిని చంపేశామనుకోండి ఇదంతా ఏమంటారు? ఇంక వాళ్ళేం చేయగలరు? అందుకే వీరిని సంహరిస్తానని ఇతి వ్యవత్య జగదం బృహద్భపు సయోజనాయామ మహాద్రి. శ్రీవరం ఇతను ఒక కొండ చిలువ ఆకారంతో వచ్చాడు. ఎలా ఉంది కొండ చిలువ? యోజన ఆయామ మహాద్రి శ్రీవరం. 12 కిలోమీటర్ల పొడుగు ఉండడు. పెద్ద పర్వతం లాగా చాలా లావుగా ఉంది. ధృత్వాద్భుతం యాస్త గుహాననం పెద్ద పర్వత గుహ లాగా నోరు తెరుగుతూ నడివిలో ఉన్నారు. యాత్త గుహాననం తదా పదివ్యచేత గ్రతనాశయా ఖరః కాబట్టి వీరు దూడలను ఆవులను తీసుకొని వెళుతున్న దారిలో నోరు తెరుచుకొని నిలబడి ఉన్నారు. ఎందుకు ద్రసన ఆశయా మీరందరినీ నింజాలి నింజాలి అనేటువంటి కోరికతోటి ధరాధరోస్తః జరద ఉత్తరోస్తః నోరు తెరుచుకున్నాడు అంటే మరి 2 పెదవులు ఉంటాయి కదా, అందులో క్రింది పెదవి భూమి అంటే భూమి జవం. పై పెదవి జరద ఉత్తరోస్తః మేఘాల దగ్గర ఉండటం లేదు. అంటే చాలా చిన్న నూరు అని అన్నమాట. ఇలా జరద ఉత్తరోస్తః దరియాననాంతః గిరిశృంగద ఉస్త్రః. మన యొక్క దవడలు ఉన్నాయే ఈ దవడలు వనానికి ఆ హద్దు ఒక దవడ ఈ హద్దు ఒక దవడ. గిరి శృంగ దమత్సః దానికి కోరలు ఉన్నాయి. ఎలాంటివి పర్వత శిఖరాల్లాగా ఒక్కొక్క కోర. గిరి సుంగద ముఖః ద్వాంతాంతరాస్యః నోటి లోపల అతిక కీకటి వితత వితతాధ్వజిత్వః అగ్ని శిఖలా వెలుగుతున్నటువంటి మండుతున్న నాలుక చదివి పురుషాని ఆశ్వాస దవేక్షనోష్ణః

పురుష అనిల ఆశ్వాస దవ ఈక్షణ పరుష మహా కఠినమైనటువంటి హ్యాక్ సుడిగాడు ఉంటుంది చూడండి జంచాల మారుతాం అలాంటి గాలి విడుస్తున్నాడు శ్వాస విడుస్తున్నాడు ఎలా ఉంటుంది ఆ శ్వాస అంటే దవానాల్లాగా వేడిగా ఉండదు. వనమును కాల్చే కారు చిచ్చు అంటాం చూడండి, కారు చిచ్చు వేడి దలింప చేస్తున్నటువంటి శ్వాసాములం కలవాడై. అంటే అలాంటి వారిని చూచి అందరూ బృందావన శ్రీయమ్మ ఏదో బృందావనంలో ఇదొక కొత్త వింత ఉన్నట్టు ఉంది రా మనకి ఎప్పుడూ రాలేదు వానే వచ్చాము. ఇదొక పెద్ద వింత బృందావనానికి ఒక శోభ బాగుంది బాగుంది. పర్వతం చాలా బాగుంది, ఇది చాలా పెద్దగా ఉంది అనుకొని వ్యాప్తాజగన కుండేన కుత్ప్రేక్షంతేస్మ లీలయ ఇది పర్వత గుహ. కొని ఇదొక కొత్త గొప్ప పరవతం అనుకొని అబ్బా ఈ పరవతం మొత్తం కొండచిలువ నోరు లాగానే ఉందిరా అంటున్నారు. వ్యాస్త అజగెర తుండేనకి ఉత్ప్రేక్షంతే. తెరిచిన కొండచిలువ నోరుగా. పరోత శిఖరం అనుకొని అది ఇలా ఉందని ఊహిస్తున్నారు. అహో మిత్రాని గత తత్వకూటం పురస్తం అందరూ చెప్పండి రా. శాంత కొండ జల ముందర ఉంది. ఇలాంటిది చెప్పండి ముందర ఉంది చెప్పండి అస్మత్ సంగ్రహన వ్యాస్తవ్యార తుండాయతే నవ చూడండి ఎలా ఉంటదో దూరం నుంచి చూడండి మనందరినీ మింగటానికి నోరు తెచ్చినట్లు లేదు రండి రండి రండి వాళ్ళు చెప్తున్నారు. నవ సత్యం అక్క కరా రక్త ఉత్తరా హనువతు ఘనం అధరా హనువతు క్రోధః తత్ప్రతిచ్ఛాయయారుణం కొట్టచిరువనూరు అంటే మరి ఈ దవడ ఆ దవడ కింద పగల ఉండాలి కదా ఎర్రగా ఉండాలి ఇక్కడ నాలుగు ఉండాలి ఇవి ఎక్కడ ఉన్నాయి? ఏంటి అలా అంటున్నారు చూడండి అస్పత్సంద్రసున సత్యం అస్కకరారక్తముత్తరాహనువతు సూర్య చూడండి సూర్య భగవానుని కిరణాలు బాగా పటించేసరికి పైభాగం

అంగిరా అంగిరా అంటామే ఎలా ఉంటుంది కొంచెం కొంచెం వెలుపు కొంచెం కొంచెం వెలుపులో ఉంటుంది కదా ఈ సూర్యకిరణాలు పడి ఆ పర్వతం యొక్క పై భాగం కూడా కొండచిలుప యొక్క పై జోర దాకా కనబడుతుంది కదా. నిజంగా చూడండి అలాగే లేదు అలాగే అగరానోతు రోధా అగత్వతి ఛాయయారుణం కింది భాగము ఆ పక్క ఈ పక్క రెండు దరి అంటామే ఈయన బొడ్డు అంట చూడండి దాని దరి అంటామే ఇది మొత్తం కలిసి ప్రతిస్పర్ధేత సుక్తిభ్యాం సవ్యాత సవ్యాతవ్యే నగోదరే పర్వతం యొక్క లోపలి భాగాలు ఈ పక్క ఆ పక్క నాలుక తోటి తమ వదనం తామే. నాకుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది వారికి పోటీ చేస్తున్నట్టుగా ఉంది తుంగ తుంగారయో క్రేతాః తద్దౌస్తా శిత్య పత్యతా కురు ఈ చిఖరాలు మామ యొక్క దౌష్టలు కోరల్లా కనపడుతున్నాయి. సత్యత తత్ దక్షతత్వ దుర్గంతోపి అంతరామిష గంధవత్ కార్పిచ్చుతో కాలిపోయిన చెట్లు. ఏదైనా మొలకలు ఆ కారిపోయిన వాసన ఎలా ఉందంటే అంతరామిట గంధవతు పాము కొండచిలుమ ఏదో ప్రాణిని. ఈ ఏక్టే చనిపోయిన ప్రాణి యొక్క శరీరంలోని వాసన వస్తున్నట్టుగానే మనకి ఈ వాసన కూడా కనపడుతూ ఉంది. అత్మాన్ కిమత్ర దచితా నివిష్టాన్ హయన్ తథాచేత్ బచవతు వినంక్షతి ఏమో. పర్వతాన్ని చూసి మనం కొండచిలిమి అనుకుంటున్నాము. కొండచిలిమని చూసి పర్వతం అనుకుంటున్నాము. ఇది ఒకవేళ నిజంగా కొండచిలిమి అయ్యుంటే మనం విండగానికి ఉంటే ఏం చేద్దాం? చిలిమి ఏమిటి? నింజటానికి వచ్చిన వాడు ఏమయ్యాడు బకాసురుడు నా ఆత్మ లేదా? వీడు అలాగే అవుతాడు. బకవతు వినంచెతి బకాసురుని లాగా వీడు కూడా నటిస్తాడు. దీన్ని అంటారు అధ్యవసాయం. దురుహ అత్యవసాయం. మన వెంట పరమాత్మ ఉన్న తరువాత మనకేమిటి భయం? మనం ఎవరు ఏం చేయలేం అండి, ఎలా వస్తాయి అబధలు? అబధలు వస్తాయా? వస్తే.

ఇవాళ వచ్చే అవి పోయే అవి వచ్చిన పోతాయి. అంగారం ఇంకెందుకు? బకాసురుడు వచ్చాడు. నువ్వు రా అనుకున్నాడు చచ్చాడు. వీడు అలాగే వస్తే చస్తాడు. నిజంగా పాన్ అయింది వాళ్ళలాగా చూస్తారు. కొండే అరే తిరుగుదాం. మనకి ఇందులో దిక్కు ఉంది ఇప్పుడు. భగవత్ వినంక్షతి. శుత్యుజ్ఞాం పత్యత శోచిని బసవత్వి క్షణా క్షణాదనేటి బకారీ సన్ముఖం వీక్షోద్భసంతః కరతాడనైగయు తార శ్రీకరిగా ఉంది కదా. ఎవడు ఇద్దరు లేదు. అరే గుహలోకి పోతున్నావ్ ఎవరైనా చేసిన పిల్లలు పాములు ఉంటాయేమో అనుకుంటూ ఇద్దరు కప్పట్లు కొట్టుకుంటూ ఇట్లా పడిపోతున్నారు. కప్పట్లు కొడితే మళ్ళీ పోతాయి కదా అని చూస్తామని జాగ్రత్తగా ఉండాలా కప్పట్లు కొట్టుకుంటూ. దాని వజ్రులు అంటే మాన మాన వృత్తిలో పర్వత గుహలోకి నడుచుకుంటూ వెళ్లారు. అలా సరతారణై ఇత్తం విదోతజ్ఞ మతజ్ఞ భాషితం సృత్వా విచింత్య ఇతి అమృషామృషాయతే. వీళ్ళు ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని అబద్ధమని అబద్ధాన్ని సత్యమని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు పుట్టినారు? ఆత్మ అందరం అవుతున్నాం. కదా? ఏది సత్యమో అది అబద్ధం అవుతుంది. ఏది అబద్ధమో అది సత్యం అవుతుంది. ఈ సంసారం అనేటువంటిది సంసార ఘోర గహనే జరతో మురాయే మారోగ్యరపి చర మృగ ప్రవరార్ధి సత్యంత. ఇలా సంసారం అనే గుహలకు మనం వెళుతూ కూడా చేతులతో చప్పట్లు చేసుకుంటూ వెళ్ళాలి కదా. యతుల్యం తరం తరోతీతి కరహాయదం, మనం చేసేటువంటి కర్మల తప్పుళ్లతో లోపలికి పోదాం, ఇవన్నీ తాటాకుల తప్పులే.

ఎక్కువ కర్మ చేసుకున్నా కొద్దీ ఇంకా అంత లోతుకు పోతుందమ్మా బయటికి రాకుండా ఎన్ని కర్మలు ఎక్కువైతే అంత లోతుకు పోతాము అన్నమాట. కదా అదే చెప్తున్నాడు ఆ సాధుల సంహారం అంటే మనము అజ్ఞానంతో సంసారంలో పడి ఎలా మరి అద్భుతాము అలా స్పష్టంగా చెప్పేటి కొద్ది ఘట్టం అది అందుకే గ్రచితా మిదోదద్య అతజ్ఞ భాషితం స్తుత్వా విచింతేత్య మృషామృషాయ పరమాత్మ విన్నాడు. ఆ మృషామృషాయ. సత్యం కూడా వీరి దగ్గర అబద్ధముగా మారుతున్నది రక్షో విధిత్వా అఖిల భూత హృత్తితః స్వానాం నిరూద్ధుం భగవాన్ మనోదతి అని తెలుసు కదా వారు రాక కులేరు. కానీ పిల్లలు అది తెలియక అందులో పడుతున్నారు. వాళ్ళను కాపాడాలి. ఎందుకు కాపాడాలి? తన పిల్లలు కాబట్టి కాపాడాలి అంటే అఖిల భూత సుహృత్స్థితః. వాడికే కాదు మనందరి హృదయంలో వాడు ఉన్నాడు. మరి హృదయంలో ఉన్నవాడు హృదయాన్ని దేహాన్ని జోధన చేస్తాడా? సుహృత్ అండి ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఆయన ఒకడే ఫ్రెండ్ వచ్చిన వాళ్ళంతా ఫ్రెండ్ లాంటి వాళ్ళు మాతా మిత్రం పితాశి స్వభావాత్ కృతయం హితం కార్య కారణ తస్య అన్యే భవంతి హిత బుద్ధయః అని చెప్పి చెప్పారు. వాళ్ళలో ముగ్గురే మనకు సహజంగా హితాన్ని కోరేవాళ్ళు ముగ్గురే. మొదటిది తల్లి, రెండోది మిత్రుడు, మూడోది తల్లి. వచ్చిన వారు వితనం కోరుతారు. ఎలా? కార్యకారణతః. వారికి ఉన్న పనిని బట్టి ప్రయోజనాలు పెరుగుతాయి. ఆ పని నెరవేరుతుంది ఇతర ఎందుకు అడిగించారు ఏంటి చెప్పు. కాబట్టి పరమాత్మకు మనతో పని లేదు. మనకే ఆయనతో పని లేదు. అందుకే ప్రతి ప్రతి ప్రాణి హృదయంలో ఉండేటువంటి మిత్రుడు కాబట్టి.

అఖిల భూత హృతుస్థితః స్వానాం నిరోధ్వం భగవాన్ తన వారిని కాపాడటానికి ఆపటానికి స్వామి సంకల్పించాడు మనోదతి తావత్ ప్రవిష్తాస్తు అసురోదరాంతరం పరం నవీర్ణ జవహ తవత్స ఇతను అనుకునే లోపే కొన్ని దూడలు కొంతమంది గోపాలకులు పాము నోట్లోకి పోయారు. పోయారు కానీ వాము కడుపులో పడి అరిగిపోలేదు. ఎందుకు? అరగాలి అంటే కాస్త నమిలి తినాలి లేదా మింగాలి. కదా? మరి ఈ కొండచిలువ వీధి లోపలికి పోగానే నోరు మూసుకుంటే అరిగిపోతాడు. కానీ నోరు మూసుకోలేదు. ఎందుకు? వాడు రావాలి కదా? రాము అసలు ఎవరి కోసం నోరు తెరిచాము వాడు రా అనుకున్న మూర్తి ఏం లాభం అవుడురా అని అందరిని ఒక్కసారే నమిలేస్తాను మింగేస్తాను అనుకొని భగవంతుని కోసం ఎదురు చూసేవాడు రాక్షసులైన రుషి అయినా లోకమునకు అనుకోకుండా కూడా హితమే చేస్తారు. వాససుడైన పరమాత్మ పూజ చూసేవాడు మేలే చేపుతున్నాడు. గోపాల బాలకులు దూడలు ఇందరు లోపలికి పోయినా నవలలేదు, మిందలేదు, నోరు మూసుకోలేదు ఎందుకు ప్రతిక్షమానం. వాడొక్కడు వస్తే పని అయిపోతుంది అనుకొని. ఇలా ప్రతీక్షమానేన బకారి వేచనం హతస్వకాంత స్మరణేన రక్షస వీరిని మింగేసేసి మళ్ళీ నోరు తెరవచ్చు కదా ఎందుకలా ఉన్నాడు? వీడి మనస్సులో వాన ఎలా సహజ నవలాలని చూస్తున్నాడు, పగ అక్ష బుద్ధి దాకా ఉంది ఎందుకు హటస్వకాణం. వారిని సంచినవాడు వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు, నోట పడతాడు. కొద్దిసేపట్లో వాడి పని అయిపోతుంది. ఇలా కలలు కంటూ ఉన్నవాడు.

వరం వేరు కదా సరిగ్గా ఉంచుకోవాలి, అది వీరికి వరం అర్థమైందా? పరమాత్మ కాపాడదలుచుకుంటే సంహరించే వారితోటే కాపాడుతుంది. ఎవరు చంపాలనుకుంటారో వారే రావాలి రావటం లేదు. కదా? ఎందుకు? సర్వభూత వృత్తుస్థితః అందుకే అన్నాడు. ప్రతి ప్రాణి హృదయంలో ఉన్నాడు. వీని హృదయంలో ఉండి నోరు మూయకుండా చూశాడు. కానీ కారణం స్వామి రావాలి. భగవంతుని మీద పగ కూడా అంటే పగతో భగవంతుడిని ధ్యానించినా భగవంతుడిని భక్తులకు ఉపకారమే చేస్తాడు. భక్తితో ధ్యానించిన ఎలాగైనా సరే వాడు మనసులో ఉంటే చాలు కదా నేనే కదా భగవంతుడు హృదయంలో ఉంటే ఇది అనేది జరగదు ఇలా. ప్రతిచ్ఛమానేన వకారి వేచనం కృతస్వకాంత స్మరణేన రాక్షసా తాన్ వీక్ష్య కృష్ణః సకలాభయ ప్రదః అనన్యనాథాన్ స్వకరాత్ అవచ్యుతాన్ వారు అనన్యనాథులు. తనకంటే వేరే దిక్కు వాళ్ళకి ఏం లేదు అతను చెప్పారు వీళ్ళు నిజంగా పామే అనుకోండి బకాసులు లాగా రాస్తారు అని ఉన్నారు కదా మనకెందుకు. అది ఆయన చూసుకుంటాడులే అన్నారు కాదు అదే కావాలి. మనం ఆ ఒక్క మాట అనగలిగితే సంసారం లేదు బాధ లేదు. ఆయన చూసుకుంటాడు మనకెందుకు? అనుకున్నాను కాబట్టి తాను వీక్షే కృష్ణః సకరాభయప్రదః అందరికీ అభయాన్ని ఇచ్చేటువంటి కృష్ణ పరమాత్మ వారిని చూసి అనన్యనాథ స్వకరానవచ్యుతాన్ తనకంటే వేరే దిక్కు లేదు కానీ ప్రస్తుతం తన చేతిలో నుండి జారిపోయాడు. సొకరాద వృచ్యుతాన్ దీనాస్య మృత్యో శిరదాగ్ని ఘాసాన్ గుణార్జితః అభిక్షకృతేన విస్మితః.

యా పోయి దీనాన్ మృత్యోహ జడరాగ్నిగాతాన్ మృత్యువు యొక్క కడుపులోని అగ్నికి వీళ్ళు ఆహారం ఉంచుతున్నారు. అలాంటి వారిని భృణార్జితః దైవం ఎంత పని చేస్తుందండి అని తాను కూడా ఆశ్చర్యపోయాడు. నేను ఉన్నాను ఉన్న వాళ్ళలో కూడా మరి ఏం చేస్తాం సార్ మనం. దైవం అలా ఉంటే ఏం చేస్తాం. దిష్టకృతం ఇలాగే ఉంటుంది. భగవతుడు అంటే ఇలాగే చేస్తారు అని చెప్పి. ఇలాంటి వాళ్ళు కూడా ఎవరైనా లోకంలో పామును కొందాలనుకుంటారా దైవం కాకుంటే అని పాపం స్వామి కూడా కాక ఆశ్చర్యపోయి కృత్యం కిమత్రాస్య కలస్య జీవనం నవా అమీ సంతతాం విహింసరం ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. వాడిని చంపుదామంటే ఈ అకాకురుని వీళ్ళంతా సభలో ఉన్నారు. వాడిని బతికిద్దామంటే పోయి మింగేస్తారు. మింగిన వారు బ్రతకాలి, మింగబడిన వారు బ్రతకాలి. వింగిన వాడు కారు మరి వాని బతికిద్దామా వీడిని చంపుదామా వీడిని బతికిచ్చి వాని చంపుదామా ఎలా కావాలి రెండు? వాడి చంత పడి చత్తాడు. ఇది వర్గించాము వాడు వర్గుతాడు. కాబట్టి ఏం చేయాలి? ఇతిమత్ర అత్య కలస్య జీవనం నవ అమీశాన్ సతాం గృహింతనం. ద్వయంకరం చాదితి సంవిచించే రెండు కావాలి. వీడు చావాలి వాడు బతకాలి. కాబట్టి జ్ఞాత్వ ఆలిశతు తుండం అచేట దుత్తరి. పాపం వాడే సెంటు కాదన్నాడు. నోరు తెచ్చుకొని అవసరపడుతున్నాడు నన్ను మింగుతానని. నీ లోబడి పోతే సమస్య అయిపోతుంది కదా. వారికి తృప్తి నన్ను వింగించారని నేను పోయిన తర్వాత అయ్యప్ప నది అవుతుంది పోల్ అదే కదా అందుకే తాను కూడా వాళ్ళతో పాటు ఆ తత్వం యొక్క నోట్లోకి ప్రవేశించాడు అమ్మ వచ్చారు రా అని పోపం వారికి పరమ ఆనందం కలుగుతుంది. ఇలా అచేక తిక్కు హరి అందరి అన్ని ఇంశయాలను సాక్షాత్ కరించుకోగల మహానుభవుడు.

తాను కూడా హృదయము యొక్క ముందులో ప్రవేశించాడు. తథా ధనశ్చతా దేవాః భయాత్ హాహేతి శుక్రుషు. ఈ అగ్గాసురుడు ఇక్కడ ఉండి ఇంతా చేస్తూ ఉంటే దేవతలు మబ్బుల తాగున దాక్కొని ఘనశ్చదా అన్నారు. మబ్బుల తాగున దాక్కొని వీడు ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇలా చూస్తున్న వాళ్ళకు కృష్ణుడు కూడా వినిభెపడ్డాడు. చూశారు. ఇలా చూసి హా హా అని చుక్కులు సురు ఆ తర అయ్యో అయ్యో అయ్యో అని వినిపించారు. జహర్షు ఏచ సంఘం సాధ్యాః కౌడపాః అఘ బాంధవాః అఘాసురుని బంధువులు కంసాదులు జహర్షు సంతోషించారు అబ్బా ఇంత కాడానికి మేము చేయించాము. ఎంత వినసా చెప్పారండి గురు మొహమ్మద్ కూడా ద్వారా మనం విని సంతే సారి ఏం కావాలని వాళ్ళు సంతులు వేశారు వీళ్ళు ఏడించారు తత్కృత్వా భగవాన్ కృష్ణః అవ్యయః సార్భవస్తకం పూర్ణీ కిచీర్షోహో ఆత్మానం తరసా గౌర్ధే గదే ఇలా వారి ఆనందాలు. వీరి విషాదాలు అన్ని రకమైనటువంటి పరమాత్మ అవ్యయః అంతే అన్నారు జ్ఞాపకం వచ్చింది దాసుడికి అనుకుంటే విన్నవాళ్ళు వినకపోయారని అనుకుంటారని అవ్యయః దీని వేయం కాదు. మన వాటిలో ఖర్చే కాదు అన్నమాట. అన్నీ ఖర్చే ఉన్నాయి కానీ ఖర్చు కాని వాళ్ళు ఒక్కరే. పరమాత్మ అరగడు, పెరగడు, మారదు కదా. అందుకే అవ్యయః. సార్భవత్సకం పూర్ణి చూర్ణి చికీర్షోహో ఆత్మానం. తాను లోపలికి వెళ్ళాడు కాబట్టి కొండజలి ఏం చేస్తుంది? అందరూ లోపలికి పోయిన తర్వాత నోరు మూసేసి తాను ఒక చెట్టుకో దేనికో చుట్టుకుంటుంది, అలా ఎన్ని మలకలు తిరిగితే పాము దొబ్బడున్న మన జంతువుల యొక్క ఎముకలు అవయవాలన్నీ కూడా పొడిపొడి అయిపోతాయి.

ఇంకా వేరే ఈ నామాజ తరికి భలం అంతా ఉండదు కదా. ఇదే నీటిలో తాను మింగినటువంటి గో దూడలు గోపాల బాలులను కూడా పొడి చేయాలి అని అనుకుంటున్న సందర్భంలో. నువ్వు నోరు మూస్తే కదా పొడి చేసేది. నేను ఆ నోరు మూయకుండా చేస్తాను. పరమాత్మ గొంతులోకి పోయి పెరిగాడు. అంటే ఇదిగో పుల్ల అడ్డం పెడుతున్నాడు కదా నోటికి చెవ మూయకుండా అలాగే ఈ పుల్ల అడ్డం వచ్చేస్తుంది అన్నమాట. కృష్ణుడు గొంతులో ఆ దెబ్బ పడ్డాడు నిలువుగా. అది తిరిగి తిరిగి తిరిగి పైకి పోదు. ఇలా నిలబడి సార్భ బౌధే గదే తతోతి కాయస్య నిరుద్ధ మార్గినః హుద్గీర్ణ దృష్టే భ్రమత భ్రమిత స్తుతస్తతః పూర్ణో అంతరంగే పవనః నిరుద్ధః మూర్ధాన్ నిష్పాడ్య ఎప్పుడైతే పరమాత్మ అలా తిరిగారో తతః అతికాయత్య నిరుద్ధ మార్గినః పేత శరీరం ఏం లాభం ఆలోచించండి ఇంత పెద్ద శరీరం కూడా ఒక చిన్న రంధ్రంలో నుంచి గాలి బయటికి పోకుంటే అలాగే లోపలికి రాకుంటే అయిపోతుంది అయిపోతుంది పర్వతం. భగవంతు ఉన్నారు. ఈ స్వామి గొంతులో అడ్డం పడ్డాడు. భగవంతు ఏం కావాలి ఇప్పుడు? అందుకే నిరుద్ధ మార్గినః ఉద్గీర్ణ దృష్టి భ్రమతః ఉద్గీర్ణ దృష్టి కనుగుండ్లు బయటికి వచ్చేసాయి. ఇలా పూర్ణః అంతరంగే పవనః నిరుద్ధః. లోపలికి వెళ్ళేటువంటి వచ్చేటువంటి వాయువును నిరోధించారు స్వామి. కదా? అర్థమైందా? పరమాత్మను చేరాలంటే ఏం నిరోధించాలి? వాయువునే. ఏ పద్ధతి తానాయామం అండి, స్వామి యోగ మాత్ర అన్నమాట. దగ్గర ఉండి మరి తానాయామం చేయించారు, దగ్గర ఉండి కొంతులో ఉండే. కరి కరై కర సహ అని తానే గొంతులో చేరి ఆ వాయువును నిరోధించి మూర్ధం వినిష్పిట్య వినర్గతః తలను చీల్చుకొని స్వామి బయటికి వచ్చాడు.

నోట్లోకి వెళ్ళాడు, తలను తీల్చుకొని బయటికి వచ్చి తేనైవ సర్వేరి భైర్యతేతు ప్రాణేతు వస్తాన్ సుహృదః పరేతాన్. అప్పటికే పొడి కాలేదు కానీ వాటి విషవాయువులతోటి జ్వాలలతోటి అందరూ. అలా చనిపోయిన వారందరినీ ఓ రంధ్రం కావాలి కదా, అందుకే తల చేదించారు. ఆ రంధ్రం అందరినీ బయటికి తీశారు. ఇది అందరినీ బయటికి తీసి రానేటి వస్తాన్ని పోవాలి. ఈ తన దృష్ట్యా స్వయా విస్తాప్య తన అమృతము పురిసేటువంటి చల్లని చూపుతో మరణించిన వారందరినీ దేపాడు బ్రతికించి. వక్త్రాన్ ముకుందః భగవాన్ వినిర్యయ యు పునః వక్త్రాతు ముకుందః భగవాన్ మళ్ళీ తాను ఆయన నోటిలో నుంచే బయటికి వచ్చాడు. అది ఎందుకు? తల తీయించాడు, బయటికి వచ్చాడు. ఆ రంథంలో నుంచి అందరినీ బయటికి తెచ్చాడు. బయటికి తెచ్చి అందరినీ బతికించాడు. అంద వగిన తర్వాత తాను మళ్ళీ నోట్లో నుంచి బయటికి వచ్చింది. లోపట ఇంకెవరైనా పొరపాటున ఉన్నారు మళ్ళీ వెళ్లి మొత్తం చూసి వెతికి మనం తప్పిపోయిన వారిని అడుగు వేస్తామా? అది ఈ శరీరం అలా మొత్తం వెతికి వెతికి వెతికి మళ్ళీ స్వామి. ఎలా వెళ్ళాడో అలాగే ఇచ్చాడు. ఇలా పీనాహి భోగోత్సితమద్భుతం మహజ్యోతిహి స్వసామ్నాజ్వలయత్ దిశోదశ ప్రతీక్షకే అవర్చిత నీచ నిర్గమం వివేచ తస్మిన్ శతాం ఇంతకంటే ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటది? చనిపోయినటువంటి ఆ అఘాసురుని దేహము నుండి సకల దిక్కుల ప్రకాశింప చేసేటువంటి దివ్యమైన జ్యోతి వెడలి కృష్ణ పరమాత్మను చేరింది. ఇంతమంది దేవతలు చూస్తూ ఉండగా. మిషతాం దివోకతాం వారందరూ చూస్తూ ఉండాలి వివేశ ఈశ నిర్గమం వివేశ తత్మిన్ మిషతాం దివోకతం ప్రతీక్షకే అవస్థితం ఈశ నిర్గతం

ఇలా ఇది చూసి ఇది చూసి దొరికేది స్వామి ఆ స్వామిలో ప్రవేశించడానికి చూసి తతా అతిహృస్తా స్వకృతో కృతార్హణం పుష్పై సురా అప్సరసస్య నర్తనైహి అమ్మ ఆ కాస్త కొడుకు చచ్చాడురా. వారికి బరువుగా నిద్ర పుట్టింది. ఇక్కడికి మా బాధలు పోయాలి అని అప్సర నాట్యం చేశారు. గంధర్వులు గానము చేశారు. దేవతలు స్తవై ప్రజాపతులు దేవతలు స్తోత్రం చేశారు. అద్భుత స్తోత్ర సుఖాద్య గీతికా జయాది లలికోత్సవ మంగళస్వనా సుత్వా తసామ్నః అంత్యజ ఆగతః అతిరాత్ దుష్టవామహి సిష్ట జగామ విస్మయం ఒకేసారి స్తోత్రాలు ధ్యానాలు నాట్యాలు తాళాలు ఏయే ధ్వనాలు ఉత్సవాలు మంగళధ్వనులు ఎంతమంది చెప్పాను కదా లక్ష ఇంతమంది ఒకేసారి ఇంత గోల చేస్తే పాపం నిద్ర వస్తున్నాడో పోవాలనుకుంటున్నాడో మరి ఏదో తెలవదు కానీ ఆ బ్రహ్మగారికి ఇదంతా నిశ్చర్య పోయింది అని వినొచ్చింది ఏమిటి ఈ గొడవ అంతా అసలు ఏం జరిగింది అని అంటే అలా చూశాడు, చూస్తే ఒక రోజు ఇంత పెద్దగాడు ఉన్నాడు, వాడు పామును చంపేశాడు, పాము తిరిగిన వాటిని బయటికి వేసి మళ్ళీ బతికించాడు, తాను హాయిగా పోయింది. చింతటం, ప్రాణం పోయటం, డ్యూటీ ఎవరిది? నువ్వు కొట్టావు ఇష్టపడేవాడిని రా వీడు. నా డ్యూటీ చేస్తున్నాడేంటి వీడు? ఏమిటి ఇది అని బ్రహ్మ కూడా కాస్త ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం పొందారు. మహే దుష్టువా మహీశత్య జగామ విస్మయం ఆశ్చర్యాన్ని పొందారు. కృత్వా సధామ్నః అంతి అజ ఆగతః అచిరాత్ తన నివాసం దగ్గర దాకా వచ్చిన ఇది చూచి బ్రహ్మ కూడా కొంచెం చూచి చూచి మా ఇదేదో ఇంతగా ఉంది అని ఆశ్చర్యపోయి రాజన్ ఆజగరం చర్మ సూక్తం వృందావని అద్భుతం భజవుకతాం బహుదినం బహు ఆక్రీల గహ్వరం గోపాల బాలకులు ఏమని అన్నారో ఆ మాట నిజమైంది.

ఏమన్నారు మనం ఆడుకోవడానికి ఈ కొండ బాగుంది, ఈ గుహ ఇవన్నీ బాగున్నాయి, బత్త నోరు లాగా ఉంది, ఇది నాలుక లాగా ఉంది, ఇది పీజ్ ఆడుతున్నారు కదా. మరి భక్తుల కలంపులు పరమాత్మ ఎప్పుడు వ్యర్థం చేయరు కాబట్టి అది చనిపోయిన తర్వాత కొన్నాడు కదా అంతా వెళ్ళిపోతుంది. కదా అత్తి జన్మం అత్తి భంజనం అంతా కదా అయిపోయింది. సంధానం అలాగే ఉంది. హాయిగా పిల్లలు వెళ్లి వచ్చి ఆడుకుంటున్నారు. అది క్రీడా స్థలం అయింది. బహుదిధం బహువ ఆ క్రీడ గహ్వరం ఆడుకునే పెద్ద గుహ లాగా. అయిపోయింది లేకపోతే కౌమారజం కర్మ హరేహి ఆత్మ అటి మోక్షణం ఇలా పరమాత్మ పాము నోటి నుండి తమను కాపాడినది ఎప్పుడు కౌమార అంటే ఐదేళ్ల వరకు ఐదేళ్ల వయస్సులో చేసిన ఈ పని మృత్యోహో పౌగండతి బాలాహ దుష్టోచుహు విస్మితా వ్రజే. 5 ఏళ్ల వదల అయినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ గోపాల బాలుడు 6వ ఏట రేపల్లికి పోయి ఇలా జరిగింది అని చెప్పారు. ఏం బాధ అయింది? అర్థం కాకుండా జరిగింది. జరిగింది ఐదవ ఏట వెళ్ళిపోయి చెప్పింది ఆరవ ఏట చెప్పారు. నైదర్ విచిత్రం మనుజార్భమాయినః పరావరానాం పరమస్య వేతసః అగోపి స్పర్శన సౌతపాతక ప్రాపాత్మ సామ్యం. అతతాం సుదుర్లభం ఇది మనకు ఆశ్చర్యమేమో కానీ మనుజ అర్భమాయినః మాయా మానుష బాల విగ్రహుడైన పరమాత్మ శ్రీ అందరికీ పెద్ద ఆశ్చర్యకరం కాదు ఎందుకంటే పరావరాణాం పరమస్య వేధతః పరుల కంటే పరుడు అవరుల కంటే పరుడు తక్కువ వాళ్ళ కంటే ఆయనే పెద్ద అలాంటి మహానుభావుడు అఘోపి యత్ స్పర్శ సౌతపాతకః. ఈ మహానుభావుని యొక్క స్పర్శ వలన అన్ని పాపములు తొలగి అఘాసురుడు కూడా ప్రాప ఆత్మ సామ్యం పరమాత్మ సామ్యాన్ని పొందాడు.

ఎలాంటిది అది అస్తతాం సుదూరులగుం శివుమార్గులకు పొరపాటున కూడా లభింప శిక్షము కాని పరమాత్మ సాన్నిధ్యాన్ని. ఆఘాతులు కూడా పొందాడు. తగుతి యదంగ ప్రతిమాంతరాహితా మనోమయి భాగవతీం దదుంజటిం. ఏ పరమాత్మ యొక్క నామాన్ని ఊహా రూపాన్ని మనసులో పెట్టుకున్న వాడికే మోక్షం వస్తే. పరమాత్మ రూపాన్ని నోట్లో పెట్టుకున్న వాడికి మోట ఉంటాదండి. వాడినే పెట్టుకున్నాను నోట్లో. మనమేమో ఇలా ఉండొచ్చా అనుకుంటాం. నామం పెట్టుకుంటాం మనసులో. నోటెందుకు కొట్టావ్ అనుకుంటావ్. మనసులో పరమాత్మ నామం పరమాత్మ ఆగా ఇలా ఉంటుందని ఊహతో పెట్టుకుంటారు. మనం ఊహించిన పరమాత్మ రూపాన్ని నోట్లో ఉంచుకుంటే అగాసురుడు భగవంతుని యొక్క విగ్రహాన్ని నోట్లో ఉంచుకున్నాడు. వాడికి మోసలాగా మరేం వస్తుందట? కదా సమానం ఏం లేదు కదా అందుకే అంటున్నాడు మనోమయి భాగవతిం దదోగతిం అందుకే స్వామి అతనికి భాగవత మార్గం అంటే మోర్చ మార్గం అని చెప్పాడు సయేవ నిత్యాత్మ సుఖానుభూత్యభి అభిరస్త మాయః అంతర్గతోతి చింతునః అలాంటి పరమాత్మే అన్ని మాయలను తొలగించి ఆత్మానందాన్ని కలిగించేటువంటి వాడు అంతర్గత వాడి నోట్లోకి పోయాడు. పరమాత్మ నోట్లోకి పోయాడంటే ఆయన ఏ స్వరూపం? ఆనంద స్వరూపం. ఏమి ఇస్తాడు మనకు? ఆనందం ఇస్తాడు. సంపాదనని మింగిన ఆనందం ఇస్తాడు. సేవించాలని ఆనందం. అది ఇంకోటి లేదు కదా ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఆనందం ఎలా మనం ఆయన దగ్గరికి పోయినా ఎలా ఆయనలో మనం చేరినా మనలో ఆయన చేరినా మోక్షమే మోక్ష కాబట్టి తయేవ నిత్యాత్మ సుధానుభూత్య వివిధస్తమాయో అంతర్గతోహి కింపున అలాంటి స్వామిలో పడిపోయిన తర్వాత ఆ ధాసురునికి మోక్షం దాకేం వస్తుంది. అని ఇట్ట ద్విజా యాదవ దేవదత్తః కృత్వా స్వరాతుశ్చరితం విచిత్రం సప్రచ్య భూయోపి ప్రకారంగా హరీక్షిత్తు.

సుఖయోగేంద్రుడు చెప్పినటువంటి తన భగవానుడు. తన నిత్య భగవానుడు స్వరాతుహు అంటున్నాడు. ఆయనకి ఏం పేరు దేవరాతుహు అని విశ్వరాత అంటాం కదా. ఏంటిది వేరే విశ్వరాత పురార్థం. కదా విష్టు చేత ఉపయోగపడ్డాడు కదా స్వరాతు అంటున్నాడు తననిచ్చిన వాడు అని తనకు బ్రతికించినటువంటి పరమాత్మ విష్టు చేత అని తిని పపరక్ష పూయోపి తదేవ పుణ్యం వయ్యాతికిన్ ఎన్ను వృహీత చేత ఏ మహానుభావుడి మాటలతో ఆ కట్టుకున్న మనస్సు తలవాడై పరీక్షిత్తు అతనితోటి పరమ పావనమైన పరమాత్మ కథను మళ్ళీ అడిగాడు. ఏమిటది బ్రహ్మన్ ఆరాంతరకృతం తత్కాలీనం కదంపవే. కదా? ఆ ఇరవై ఏడు చేసిన పని ఆరో ఏడు చేసిన పని ఎప్పుడో చేసిన పని ఇంకెప్పుడు చేసిన పని కదా? కాలాంతర కృతం సత్కార్యం. ఎప్పుడు చేశారు ఆ పని అది ఇప్పుడు ఏంటి అది తెలుస్తుంది అదే యత్ కౌమారే అరిపుతం జగు పౌగండకేర్పక కౌమారం అనేటువంటి కర్మను పౌగండకంలో పాడుతున్నారని మీరు చెప్తున్నారు తద్రూమి నిమా పరమాత్మ మహానుభావా మాకు కారణం ఇంకా లేదు మీరు సమర్ధులు కాబట్టి దీన్ని తెలుసుకోవాలని మాకు కుతూహలం ఉంది నూనె మేతతు హరే రేవ మాయా భోదేనాన్యతా ఇలా జరిగిందంటే ఇది. పరమాత్మ యొక్క మాయ కంటే మరేమి కాదు వయం ధన్యతమాలోకే గురువోపి క్షత్ర బంధవః యత్వివా మహా ముహూర్తత్వః పుణ్యం కృష్ణ కథామృతం వయం ధన్యతమాలోకే మీమో చాలా అదృష్టవంతులము. వరంటున్నారు పరీక్షిత్. ఎందుకట గురు అపిక్షత్ర బంధవ మహానుభావా మేము క్షత్రియులమైన క్షత్రియుల్లో చాలా చిన్నవారమైనా. మీ నుండి పరమ పావనమైన శ్రీకృష్ణ భగవానుని కఠామృతం వినగలుగుతున్నామంటే మీరు అదృష్టవంతులవి. కాబట్టి రాహత్యాలు కూడా కావాలి కదా నాకు ఒక డౌట్ వచ్చింది మరి వినాలని కోరుకుంటున్నాం చెప్పండి ఇత్తం ఇత్తముత్వ పృష్టస్తతు బాదరాయణి తత్స్మారితానంత కృత అఖిలేంద్రియః యా

అది ఈ సరికి పరమాత్ములు అన్ని మనసులో కుక్కర్పు పోయారు. అలా పోయి ఆహృత ఆచిరేంద్రియ అన్ని ఇంద్రియాలు మనసంతా వాడే అడిగారు. నేను మిగలలేదు ఆయనకి. అలా కురుచ్ రాకులం లబ్దభ చి దుశీని ఎంతో కష్టబడి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. పరమాత్మ తీసుకొని పోయిన హృదయాలను మనసుల మధ్య చేసుకోవాలంటే కష్టం కదా, వారి ఇచ్చిన తర్వాత అందుకే చాలా కష్టంగా బయటికి వచ్చి ప్రత్యాహతం భారతోత్తమోత్తమ. ఉన్నాడు పరిచిత్తును భాగవతోత్తమ ఉత్తమ మనం ఏమంటాం భాగవతోత్తమ అంటాం కాదు వాళ్ళకంటే ఉత్తమ అలాంటివాడు ఇందులో సాధు పృష్టం మహాభాగ స్వయా భాగవతోత్తమ ఎన్ నూతనై సీత సునువు ఉన్నతి కథ ముహూ మహానుభావ చాలా బాగా అడిగేవారు. చాలా గొప్ప వాళ్ళు. ఎందుకు? మేము చెప్పుకుంటూ పోతుంటే అలా వినుకుంటూ పోతున్నారు అనుకోండి ఇవాళకి చాలు లేదు చెప్పుకున్నానులే అంటారు. కాకుండా స్వామి ఇలా చెప్పారు అక్కడ ఉంచండి అది. అడిగేసరికి మళ్ళీ ఆయన వెనక్కి పోవాలి. అవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. పాతబడిన వాటిని. కడాయి దోస కొత్తగా చేసినట్టుగా ఇప్పుడు జరిగిన విషయాలు మీకి ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు అని మళ్ళీ అడిగి మాకు వాటిలో కొత్తదనాన్ని కొత్త రుచిని అందిస్తున్నాం నాయనా నువ్వు మహానుభావుడవు అందుకే. ఏ నూతన ఏటి ఈ జైత్య గురువన్నటి కథాం భువో సతామయం సారభుతాం నిసర్గః యదర్ధవాణి సుదిచేత సామపి ప్రతిక్షణం నవ్యోదచ్యుత సేతు స్వీయావితానామివ సాతు వార్తాః పరమాత్మ యొక్క భక్తులకు సతామయం సాదుహృతాం నిసజ్జః సజ్జనులను నిరంతరం భరించేటువంటి సేవించేటువంటి సద్పుత్ర ఇది స్వభావమట. ఏమిటి యదర్ధవాణి హృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యో వ్యస్తుతస్య నిరంతరం పరమాత్మ కథలు పరమాత్మ గుణాలు పరమాత్మ నామ సంకీర్తనం నారుత నిరంతరం చేస్తున్నా దానితోటే మనస్సును నాలుకను చెవులను పావనం చేస్తున్నా అది ప్రతిక్షణం నవ్యవత్.

ఈ త్రినామి ఘర్షణ మళ్ళీ కొత్తది. కృతపరమా కథ వచ్చేసిందంటే మళ్ళీ మనందరం కూర్చుంటాం. విన్నాను విన్నదే చాలాసార్లు విన్నాను. కానీ మళ్ళీ భాగవతం దనిమత్సనం అంటే మళ్ళీ కూర్చుంటాం. మళ్ళీ వారం మళ్ళీ కూర్చుంటాం. కొత్తది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తదే అంటే ఎలాగయ్యా ఇలా అడిగిన నరులకు వాళ్ళకి అర్థమై బాగా చెప్పాలి కదా, పరమాత్మ కాబట్టి, పరమతత్వం కాబట్టి, వేదాంతం కాబట్టి ఎప్పుడు కొత్తగా ఉంటుందయ్యా అంటే పాత ఇంటికి వస్తే ఎలా ఉంటుందయ్యా అంటే. వేత్యపు విటుడి వాస ఎప్పటికప్పుడు కొత్తగా నిలబడుతుంది. దాని వృత్తి వేస్తే వృత్తి. నిరంతరంగా విటుడు వస్తుంటారు పోతుంటారు. అయినా మళ్ళీ విటుడు వచ్చాడు అంటే మళ్ళీ చర మామూలే. ఎందుకు ఉపమానం చెప్పారు? మన బుద్ధికి అంతకంటే వేరే అర్థం కాదు కాదు. పరమాత్మ, పరతత్వము, మోర్షము అంటే అదేంటి ఎలా ఉంటుందంట. ఓ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి ఎప్పుడు వచ్చినా కొత్తే కదా అంటే అవునండి ఎప్పుడు అట్లా వెళ్తాం మనం అంతా పోయినట్టు ఆ అందుకే వ్యాసుడు ఇంకో జెట్టి విడగా అని చెప్తున్నాడు మనకు స్త్రీగా విటా అని వాడు ఆ స్త్రీలకు విఠుల వాస్తే ఎలాగైతే నిత్య నిృత్యమో, సాధువులకు పరమాత్మతః నిత్య నిృత్యము. 2 వర్షం అవధితో రాజన్ అతి ముఖ్యం వదామి ఇక్కడి నుంచి మనకు శ్రీమద్ భాగవతాచ్ఛనం భగవతః పూజా విధేయుత్తమం ఆరాధనానం సర్వేశాం. నోర ఆరాధనం పరం తస్మాత్ వరం నేయం తదీయ ఆరాధనం ఇది మనకు తదీయ ఆరాధన కట్టము అన్నమాట. అందుకే సుఖ మహర్షి కూడా పరీక్షిత్తును హెచ్చరిస్తున్నాడు అక్షరుణ్ స్వ అవహితో రాజన్ అతి దుహ్యం వదామిచే మహారాజా

అచ్చ మనస్సు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను అంటుంది. సావధానం జాగిను. నీకు నేను అతి రహస్యం చెప్పబోతున్నాను. అయ్యో స్వామి నేను అడగలేదే నాకు చెప్పమని అంటే గ్రూయుహు. చిచ్చే చిచ్చే నిక్షత్య గురువః గుహ్యం ఉత్తమం స్నేహపాత్రులైన శిష్యుడికి గురువుగారు చెప్పకుండా ఉత్తమ రహస్యాలను చెబుతూనే ఉంటారు. ఎందుకంటే వారికి చెబుతూనే అడగాలని శిష్యుడికి ఇది అడగాలి తెలిస్తే కదా. గురువుగారి దయతోటి అరే చాలా రహస్యాలు రా బాబు జాగ్రత్తగా విను. ఏం అవ్వకుండా వ్యాపారం చేసేవాడు సో షార్ట్ పెట్టుకున్నాడు మనం పోయాం నాయనా కన్ను పప్పు ఉందా ఆ అయ్యగారు వచ్చారా మీరు వస్తారని అయిపోతున్నది కానీ ఒక్కటే రెండే కిలో పెట్టానండి మీ కోసమే చెప్పలేదు అనుకోండి ఎట్లా మీకు అవసరం లేదు కదా. మళ్ళీ ఎవరో వస్తే అయిపోతాయి కదా. మీ కోసం పెట్టాను రెండే కిలో పడేను. మీ మా రావు వాడు ఎవరు వచ్చినా. సరే మనం చూసాం ఆ సంగతి, సరే మనం ఏం చేస్తాం? అబ్బా కొంచెం వద్దు రండి, బాగా అమ్ముతున్నారు మీరు అని మామూలు కంటే ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకుంటాం అది అది కాదు. అలాగే గురువుగారు కూడా శిష్యులకు తత్వాన్ని వంట పట్టించాలంటే నువ్వు తిరుగు బాగా ఉండేది. అది భక్తి ఉంది అందుకే నేను నిన్ను నాకు ప్రీసిస్టెంట్ గా చూస్తున్నా నీకు కాబట్టి చెప్తున్నాను నువ్వు అడిగినా చెప్పొద్దు నువ్వు కాబట్టి అడిగినా చెప్పొద్దు ఇలాంటి మాటలతో శిష్యుని హృదయాన్ని తనవచనం చేసుకొని వారికి మరికాస్త శ్రద్ధను కలిగించి ఆసక్తిని పెంచి ఆ తత్వాన్ని జోలిస్తారు అన్నమాట. అందుకే బ్రూయుహో శిచ్య శృంతస్య పురవః గుష్యమప్యుత సదా అగవదనాన్ వృత్యో రక్షిత్వా వర్తపాలకాన్ సరిత్ పురిణమానీయ భగవాన్ నమః బ్రవీ ఈ రీతిలో పరమాత్మ.

పాము నోటిలో నిండి బయటికి తెచ్చినటువంటి గోపాల బాలకులను ఆ అందరిని తీసుకొని వచ్చి నదీ తీరంలో అందరిని కూర్చోబెట్టి వారితో ఈ మాట అంటున్నాడు అహో అతిరమ్యం పునినం వయస్య. మిత్రులారా ఎంత బాగుందిరా ఈ తీరం, నది తీరం చాలా అందంగా ఉంది, అతి రమ్యం పూలినం స్వతీరి సంపన్ ముదులాంచ్యవా ముదులాంచ్య వాలుకం. రకరకాలుగా ఆడి ఆడి ఆడి ఆట వలన గడ్డెంత అణిగిపోయి పరుపు పరిచినట్టు తివాసి అంటాం కదా తివాసి పరిచినట్టుగా ఉంది ఇదంతా పుటత్ సర్వగంధ కుతాళి పత్రిక ధ్వని ప్రతిధ్వాన లచద్రుమాకులం పద్మాలలో ఉండేటువంటి మకరంధాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి తుమ్మెదల గుంపులు చేసేటువంటి జంకారము ప్రతిధ్వనించబడి ఆ ధ్వనితో మనమంతా సందళి సందళిగా ఉండి అస్త్రభోక్తవ్యమస్మాభి ఈరోజు మనం ఇక్కడే కూర్చొని తిందాము చాలా బాగుంది ప్రదేశం. ఎందుకంటే వాడు చూశాడు కదా. పిల్లవాడు చూశాడు కదా. కాస్త వాడికి అనుకూలంగా అవకాశం కలిగించానా వద్దా మరి ఎవ్వ చేయదు కదా. అందుకే ఇక్కడే కూర్చొని తిందాం. హత్ర భోక్తవ్యమస్మాభి దివారూఢం క్షుధార్పితాః. దూరుడు నడి నెత్తి మీదకి వచ్చాడు. అందరికీ బాగా ఆకలి అవుతుంది. వస్తా పని విపస్పిత్వా చరంతు. మన దూడలు కూడా దగ్గరలో ఉంది కదా నీళ్లు తాగి కొంచెం పక్కకు పోయి. అన్ని మంది గదిని అవి తింటూ ఉంటాయి. మనం మన భోజనాన్ని మనం చేస్తాం. ఇలా తదేటి పాయ ఇత్వార్భ పోత్సాన ఆరుద్య కాస్తు వలె ఈ రీతిలో. స్వామి తిందామన్నా కావాలని కాదంటారు అలాగేనండి అని దూరం తీసుకపోయి వీటిని తాపి నీరు తాపి వాటికి దూరంగా పచ్చిగా ఉంటుంది కదా అందులో వాటిని మించిపెట్టి. ముక్త్వా శిఖ్యాని భుజుహు వాటి నోటికి ఉన్నటువంటి నోటికి ప్రతి నోటికి పుట్టిలా కడతారు బుట్టల్లాగా ఎందుకు కడతారంటే పొలములో ఉన్నటువంటి పైరు తినకుండా ఉండటం.

గడ్డి ఉంటేనే అవి విడుస్తారు. గడ్డి లేకుంటే పొలాలు ఉన్నాయి అనుకోండి ముద్దుకు బుట్ట కడతారు. అది కంటే అక్కడ ఎంత బత్తగా ఉన్నది తినలేదు అన్నమాట. తినే తినే నోటికి అడ్డం మన పల్లెటూర్లో పోతే తెలుస్తుంది అది మీకు ప్రజలను మేపడం చూసుంటే అర్థమవుతుంది యోగ్య ఇలా అవి బాగా తినాలని వాటి నోటికి అడ్డం ఉన్నటువంటి బంధాలను కూడా పూర్తిగా ఇప్పేసి సమం భగవతా ముదా బుబుజుహు. పరమాత్మతో కలిసి అందరూ సంతోషంతో భోజనం చేయడం మొదలుపెట్టారు. కృష్ణస్య విశ్వ కురురాజి మండరైహి రమ్యాననాః పుల్లదుశః వ్రజార్భకాః చపర మాత్ర మధ్యన కూర్చొని రండి అంటే చుట్టూ చేరారు. ఎందుకయ్యా అంటే కృష్ణస్య విశ్వత్పురుదాజి మండలైహి. పరమాత్మ చుట్టూ అన్ని రకములుగా అంతట వ్యాపించి ఉన్న పరమాత్మ యొక్క దివ్య తేజస్పుంద్యాన్ని తనివి తీరా దర్శించగోలిన బాలకుడు. పరమాత్మ రేపు బాగుంటాడు. మనకైతే మొహం బాగుంటుంది కదా. శాస్త్రం ప్రకారం అందుకే మనం నాటకాల్లో నాటకాల్లో వ్యూ చూపకూడదని శాస్త్రం. వ్యూ చూపితే అంటే ప్రాయస్త్యం. మనకి ఇప్పుడు కాలంలో మొదలు ఏం చూపుతున్నారు? వ్యూపే చూపుతున్నారు ఇంకెందుకు కూడా. పైకి రసాభాసం ఉంది కదా రసాభాసం అని పేరు. కానీ పరమాత్మ ఏ భాగంలో బాగుంటాడు అంటే ఏమంటాం? ఆయన దివ్య మంగళ దేవాడు కదా. సర్వదా సర్వదా. ఏ వైపు చూడు పరమాత్మ. ఆనందమే ఆనందం. అందుకని చుట్టూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని చూడటానికి వసమని రమ్యాననః పుల్లదృశః వ్రజార్భకాః ఇలాంటి పరమాత్మ ఇంత దగ్గరగా ఇలా చుట్టూ కూర్చుని ఆ దృష్టం కలిగిందని వారందరి మొఖాలు వికసించాయి. అందరూ కూడా విప్పారాయి. సవోపవిష్తాః విపినే విరేయుహు. శత యథ అంభోరుహ కర్ణికాయ అందరూ కలిసి విపిని అరణ్యంలో కూర్చొని శోభిస్తున్నారు. యథ అంభోరుహ కర్ణికాయ. పద్మం యొక్క మహిళాగంలో కర్ణిక అంటాం లోపల ఉంటుంది గర్భంలో దాని చుట్టూ పుప్పొడి చేరి ఉన్నట్టుగా పిచ్చ పరమాత్మ చుట్టూ గోపాల బాలులందరూ మూగి ఉన్నారు కేచిత్ పుష్పైహి దరైహి కేచిత్ పల్లవైహి అంకురైహి ఫరైహి

తిగ్గు విశ్వ విశ్వ విశ్వ విశ్వ భుజో కృతభాజనః తినటానికి పాత్రలు వాడదు ఏదో ప్లే కు గ్రంథాలు ఇవన్నీ లేవు కదా అందరికి పూలే పాత్రలు. కొందరికి ఆకులు, కొందరికి చిగురుటాకులు, కొందరికి మొలకలు, కొందరికి పండ్లు, కొందరికి ముట్లు అలాగే త్వగ్బిహి చెట్ల యొక్క చర్మం అంటారు. అలాంటివి దృషద్బిహి వాళ్లే కూర్చున్నారు నాయకు కడుక్కు రా ఇక్కడ పెట్టావు. ఇలా కొందరు రాళ్లతోటి గుబుజుహు కృతభాజనః బాగా వాటిని పాత్రలు చేసుకొని తినటం మొదలుపెట్టారు. సర్వే మిధదర్శయంతః స్వస్వభోజ్య రుచి చెప్పాను కదా. ఎవరు ఏం తెచ్చినా అందరికీ చూపాలి. నువ్వు చూడు నాయనా నాది పెరుగు తెచ్చాను, ఇగో వెన్న తెచ్చాను, ఇగో పవన్న తెచ్చాను చూసుకో ఎంత బాగుంది ఎంత ఉంది అనుకుంటున్నావ్ నీకు ఇంత బాగుందా? తాను తింటూ ఎంత బాగుంది చూసావా? నువ్వు తెచ్చావు చూపెట్టావు. అని తమ రుచిని వారికి వారి రుచిని తాము పరస్పరం చూస్తూ చూపుతూ స్వత్వ భోజ్య రుచి వృధకు హతంతః హాతయం తస్య నవ్వుతున్నారు నవ్విస్తున్నారు అలాగే అభ్యజకృహు సహేశ్వరా సహేశ్వరా అభ్యవజకృహు పరమాత్మతో కలిసి అనుభవించారు సోస్ముతే సర్వాన్ కామన్ సహ బ్రహ్మణ విపస్థితా ఏముంటారు అభ్యయపుహు సహేశ్వరః సహ బ్రహ్మణ సహ విపచ్చిత అక్కడ అన్నారు సహేశ్వరః బ్రహ్మానందార్హం. అందరినీ వైకుంఠానికి తీసుకుపోయి పరమాత్మ దగ్గర చుట్టూ పెట్టుకుంటే ఇలాంటి ఆనందం జరుగుతుందో. ఇది మోక్ష సామ్రాజ్యం. అందుకే పరిచిత్తులు సయోగిందులు ఒళ్ళు తగిలబెట్టుకొని విను అదనుకోకు అన్నారు. అభ్యజ కృహు సహేశ్వరాః. నివ్రతి వేణుం జకర పతయోహో సుందరి తేజ కక్షి అందరూ చల్దులు ఆరవిస్తుంటే వారందరినీ తినండి తినండి ఇంకేం చేయవాల అంజ్ఞ పెట్టాలా అంజ్ఞ పెట్టాలా అందరినీ ప్రోత్సహిస్తూ స్వామి భోజనం చేస్తున్నారు. స్వామి వడ్డిస్తున్నాడు. స్వామి తింటున్నాడు. ఎలా ఉన్నారు పరమాత్మ? అతని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఒక వ్యాసుడు ఆపుకోలేక వర్ణిస్తున్నాడు. విభ్రత్ వేణుం జఠర పహయో.

మురళి ఉంటుంది కదా, ఆ మురళిని కడుపులో బొడ్డు దగ్గర దోక్కుకున్నాడు. అలాగే శృంగవేత్రిక సక్షి కొమ్ము కొరడ సంకెలో ఇది తీసుకున్నాడు. అలా శృంగవే శ్రీజ గచ్చే వామే పానవు మసృణక బలం ఎడమ చేతిలో మీగల ముద్ద పెట్టుకొని తత్ఫలాని అంగుళీషు ఊరగాయ ముక్కలను వేళ్ళ సందులో పెట్టుకున్నాడు గుడియుటు తిష్టను మధ్యే స్వపరి సుహృదః తన మిత్రుల మధ్య నిలబడి హాసయన్ నర్మదిహి స్వైహి తనదైన చమత్సారమైన మాటలతో నవ్విస్తూ స్వర్గే లోకే మిశతి బుపుజే యజ్ఞ పుక్ బాలకేలిహి పై నుంచి స్వర్గలోకం చూస్తూ ఉంటే స్వామి బుభుజే తినేశాడు. ఏం తినేవాడు? యజ్ఞ బుక్కు. యజ్ఞ ఫలితాన్ని తినేవాడు ఈ ఊలంగాయ ముక్కలు తిన్నాడు. చెరువు అంటాడు తిన్నాడు. ఎందుకంటారా బాగా తెలియదు. పిల్లలు ఆపే కాదు. పరమాత్మ పిల్లలాక కాబట్టి బాలకేలియై స్వర్గే లోకే నిశతి ఈ మొత్తం శ్లోకం. దేనికి వ్యాఖ్యానం? అహమన్నమ అహమన్నమ అహమన్నమ అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదా. ఇది మనకు ఏతత్ సామ గాయన్నాస్తే ఉంటామే నేను భోగ్యము నేను భోగ్యము నేను భోగ్యము అని మనం పరమాత్మ ముందరికి వెళితే ఆ పరమాత్మ నేను భోక్తం అహమన్నాదః నేను అనుభవించే వాడిని నేను, అనుభవించే వాడిని నేను, అనుభవించే వాడిని నేను పరమాత్మ మనల్ని అనుభవిస్తాడు. మనల్ని అనుభవిస్తూ పరమాత్మ ఆనంద స్వరూపం కనబడతాడు.

వే తత్ఫలాని అంగుళీషు మసృణక బలం వామే పానవు పెరుగు అన్నం ముద్దలు లెమ చేతిలో ఉరగాయి ముక్కలు ప్రేళ్ళ సందులో ఏంటి తెలిసిందా ఇంకా లేదేనా పొరగాయ ముక్క దీనికి ఎప్పుడో కోసి ఇంత ఉప్పు పసుపు కారం వేసి బాగా ఊరబెట్టి ఊరబెట్టి తారాకారాన్ని తీసుకుంటే రుచి బాగా ఉంటది కదా ఏంటిది? మనము ఆయా జన్మలలో ఆచరించిన కలములు ఇవన్నీ ఊలకాయ ముక్కలు కదా ఎంత బాగా నోట్లో దొరికి గుద్ది అంత ఆనంద ఉంటాయి వాటిని ఎవరు తినాలి మనం తినం ఆయన తినాలి మన కర్మ ఫలాన్ని ఆయన తీర్చితేనే మనకు మూర్ఛం. కదా అంటే మనం ఆచరించిన కర్మను కృష్ణార్పణం అన్నాం అనుకోండి హాయిగా ఆయనే అంగుళి. వేళ్ళ సందులు అన్నాడు ఏమర్థం? వ్యాకర్ణం సంస్కృతం ఎన్ని రావాలి అర్థమవుతుంది. అంగుళి ఏమిటి? కేవలం ఉకారం అనేది మనకు అవిభర్చిక అసలు న్యాయం కానీ అంగడి అంటే అంగం లాతీతి అన్నమాట. శరీరాన్ని తెచ్చేదాన్ని అంగుళిది అంటారు. శరీరం మనకి ఏదిస్తుంది? వాసన. కదా? పూర్వజన్మ వాసనతో మనకు మళ్ళీ జన్మ కలుగుతుంది. మళ్ళీ శరీరాన్ని ఇచ్చేది ఏమిటి? పూర్వజన్మ వాసన. వాటి మధ్యన వేళ్ళ మధ్యన ఆ వాసనకు ఈ వాసనకు మధ్యన అంటే సంచిత ఆగాములకు మధ్యన పరమాత్మములను తనవాడిగా చేసుకొని అనుభవిస్తున్నాడు. మోత్స సామ్రాజ్య ఆనందాన్ని అందించాడు. తత్ఫలానే అంగుళీసు అంటే. మన పూర్వ జన్మ కర్మ వాసన వాసనల యొక్క మధ్య భాగంలో కరుణించిన పరమాత్మ పుణ్య పాపే వితూయ నిరంజన పరమం సామ్యముపైతి అని చెప్పినట్టుగా మనతో స్వామి ఆడుకుంటున్నారు.

ఇద్దరు తింటున్నాడు. ఊరగాయ ఇద్దరు తింటున్నాడు. చెప్పుకున్నాం కదా పాలు వేడి చేసి దానికి తోడు పెట్టి దాన్ని గట్టిగా చేసి దాన్ని అన్నంలో కలిపితే పెరుగుతుంది. ఏంటి పాలు? ఎవరి పాలు? పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను మనకు పరమాత్మ బోధించేటువంటి జ్ఞానమైన నిప్పుతో తోడు చేసి దగ్గరికి చేస్తే ఆనందార్భం అంటారు. అది పెరుగు. దాన్ని పరమాత్మలోనే కలిపి భగవత్ స్వస్వరూప గుణ విభూతుల్లో గాని కలిపితే అది పెరగాలి. అలాంటి దాన్ని మనం తింటే మళ్ళీ పుడతాం. స్వామి తింటే మనకు మళ్ళీ పుట్టాలి. ఇది భగవంతుడికి భోజనం పెట్టడం అంటే భగవంతుని భక్తులకు భోజనం పెడితే విశేష ఫలం అంటాడు. ఎందుకు? అహం అస్నామి మద్భక్త విక్వాయాం పరియుపస్థితః. నాకు పెడితే తిననురా నేను, నా భక్తులకు భోజనం పెడితే వారి నారిక మీద నేను జంతువులు వేసుకుంటూ తింటాను. భక్తుల నాలికే నది తీరం. అక్కడ స్వామి ఇలా విహరిస్తున్నాడు. పూర్తిగా ఈ బాలకేళి అంటున్నానే ఈ ఒక్క ఘట్టం. పరమాత్మ మనకు ఎలా మోక్ష సామ్రాజ్యం ఇస్తాడు? మోక్షం ఇచ్చే ముందు మన కర్మలు ఎలా దూరం చేస్తాడు? స్వామి సంకల్పిస్తే ఇలాంటిదంతా భగవంతుని మాయలో ఎంత అత్యద్భుతమో చెప్పటానికి. సుస్వ అవతితో రాజన్ యాద్య సయా వినవయ్యా సావధానంతో విను పరమ రహస్యం చెప్పిన కారణం అది అంటే ఇది కదీయ రాధన ఇది ఇందులో చెప్పలేదు కానీ పాద్మంలోను హరి వంశంలోను బ్రహ్మ వైవర్తనంలోను ఈ హత్యాలను 16 అధ్యాయాలతో చెప్పారు. యాజమ భగవానుడు రాతకేనిని బాగా వర్ణించవచ్చులే ఈ భగవానుని ఇప్పుడెందుకు తెలియదు అని కట్టించేశాడు. అందులో పరమాత్మ ఇందరిని కూర్చోబెట్టి అందరికీ భోజనము పెట్టి తాను ఎదురుగట్టుకొని తాను కూడా పుష్టిస్తుంటే భగవత్ భాగవత శేషం.

అలా చాలా నుంచి దొరకబోతున్నదని 33 కోట్ల దేవతలు కాకుల రూపంలో వచ్చి చెట్ల కొమ్మల మీద వాలారు. ఏవో కొంచెం ఎదురు నుంచి చిన్న బతాయ లేదు ఎదురు పడితే భక్తులు ఇక్కడ చెక్కని ఎందుకు ఏం కావాలి మాకు దొరుకుతాయి అని కావు కావు అని ఎదురు చూస్తున్నాయి చూశారు స్వామి వచ్చింది బిత్తానికే కానీ అయినా ఇంకా దాంత్రికం పోలేదా నిజంగా మీకు ఉచ్చిష్టమే కావాలంటే అలాగే వచ్చి అయ్యా సహాయం చేయండి మాకు ఇవ్వరు. అడగకుండా ఇంకా మళ్ళీ అందులో పిలిచి మారువేషాలు సరే నిజంగా చెప్తున్నానులే. అని అరే పిల్లలు జాగ్రత్తగా తినండి ఒక్క మెతుకు కింద పడకుండా తినాలి జాగ్రత్త స్వామి ఆజ్ఞ తినరు ఒక్క మెతుకు తినరు వాళ్ళు బేర్ బేరమని చూస్తున్నారు పడలేదే సరే చూశారు వాళ్ళు ఆలోచన వచ్చేసింది ఇది బాగుంది ఇప్పుడు కాకుంటే ఎలాగో వీళ్ళు తిని చెదురు కడుక్కుంటారు కదా, నీళ్ళలో నగ్జులు పడతాయి కాకులు కాస్త. చేపలయ్యే చూశాడు స్వామి పిల్లలారా మనము పొద్దున దేవుడికి ఆరవి చేసుకున్నాం ప్రసాదము ప్రసాదం తిరిగి ఎదురు కడుక్కోవద్దు గుర్తుకోండి రా బాబు మీ అంతరాన్ని ఎదురు వేయండి. ఒక సత్యాన్ని కూడా చెప్పారు. ఇప్పటికి మనం దేవాలయంలో న్యాయంగా సత్యం ఎవరైనా ఉంటే ప్రసాదం తిన్న తర్వాత చేయి కడుక్కో. చేయి కడుక్కుంటే ప్రసాదం తీసుకున్న పుణ్యం కాస్త పాపంగా మారుతుంది అది తుడుచుకోవాలి. దాన్ని ఆజ్ఞాపించాలి పాత్ర చూపించండి అది కాదు అంటే ఏంటి పరమాత్మ చేతి నుంచి ప్రసాదం దేవతలకు కూడా దుదులకు ఉంది అలాంటి ప్రసాదాన్ని స్వామి గోపాల గారు ఇచ్చారంటే వారి సదృష్టం ఎంత అనుకోవాలి. ఇలా భారతైవం వత్సపేసు గుంజానేసు అచ్యుతాత్మసు వత్సాహ. అంతరువరి దూరం విమిసుహు తృణలోపితాః ఈ రీతిలో అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తూ ఉంటే

దూడలు కూడా పరమానందంగా ఆ గడ్డి మేస్తూ మేస్తూ మేస్తూ చాలా దూరంలో పడి వెళ్ళిపోయాయి. సన్యంలోకి లోపలికి వెళ్ళాయి. తింటున్న వీళ్ళు చూశారు. అయ్యో గుల్లలు పోతున్నాయండి అని లేవబోయారు. వద్దు వద్దు భోజనం చేస్తున్నప్పుడు మధ్యన లేచి వెళ్లి పని చేసుకుని మళ్ళీ అదే సిటీ మీద కూర్చొని భోజనం చేస్తే ఆ తిన్నదాన్ని అన్నం అనరు పురీషం మనం అంటారని చెప్పారు. యమలోకంలోకి డైరెక్ట్ గా వెళ్తారు, అంతరిత భోజనం అని చేస్తాడు. కూర్చున్నాం, ఏదో ప్లేన్ పెట్టుకున్నాం, కొన్ని బుద్ధలు తిన్నాం, ఎవడో వచ్చాడు, తలుపు తీయాలి, ఏదో ఫోన్ మాట్లాడాలి, తీశామంటే స్వస్తి. అది పోయే దాని మొక్కుతో తినకూడదు. తత్తు పాప పుణ్యం మలం ప్రాపు కాబట్టే నిలబడల్సిన రోజు ఉంది. ఎవరికి అది పోతారో ఇది పోతారో అన్నీ చేస్తుంటాయి. భోజనం చేస్తున్నప్పుడు అంతరాయణం ఉండకూడదు మధ్యన బ్రేక్ ఉండకూడదు. బ్రేక్ అన్నిటికీ ఉండొచ్చు కానీ పోయేదానికి నో బ్రేక్. వేచారు అంటే భోజనం ఎండ్. మళ్ళీ పరిచేచన ఉత్తరాభోజనం పుట్టిన తర్వాత లేవాలి. పూర్వాభోజనం మనమే కాదు బ్రాహ్మరమే కాదు ఆ భోజనం లేని వారు కూడా భోజనం ముందర కూర్చున్నారంటే. పూర్తిగా తిన్న తరువాతే లేరు, మధ్యన లేచారు. మహా పాపము దానికి చాలా పేరు ఉన్నాయి, అందుకోసం కృష్ణుడు నాన్న మీ అంత లేవకండి, నేను అలా నిలబడే ఉన్నాను కదా. వెళ్లి చూస్తాను కుర్చీ వాళ్ళు ఏం చేస్తారో నేను వెళ్లి చూస్తాను అని భర్తాన్ దుష్ట్వా భయసంత్రస్తాన్ ఊచే కృష్ణ అత్య భీమయన్ పిత్రాని ఆశాన్ మా విరమతా మిత్రులారా పోయా మీరు విరమించకండి ఆ నిత్య వ్యవస్థ కానీ నేను తీసుకొస్తాను చూడు నేను అని ఈ మహానుభావుడు పర్వతాలు, గుహలు, చెట్లు, అరుగులు అలా అంతా చూశారు విచిన్వల్ భగవాన్ కృష్ణః సపాణి కవలః చేతిలో ముద్ద పెట్టుకొని దాన్ని పట్టుకొని అంతా తిరుగుతున్నాడు, 14 లోకాలు పరమాత్మ చేతిలో అన్న ముద్దే కదా. అందుకే తపాణిక వల చెదిలో ముద్ద గలవాడు ఉంటే ప్రపంచం ముత్తాన్ని తన చెదిలో పెట్టుకున్న మహానుధావుడు అన్నమాట. కర్మ పాణి అంటే ఏమిటి కర్మ చదువు.

సకల ప్రపంచాన్ని కర్మబద్ధం చేసి పరమాత్మ వెతికడానికి బయలుదేరాడు. అలా వెతికి వెతికి అంబోజన్మజనిని సదాంతరగతః మాయార్భకస్యే చతుహు ఇలా శిష్ట పరమాత్మ వెదకటానికి బయలుదేరగానే అంభో జన్మజనిహి పద్మంలో పుట్టినవాడు. ఆ బ్రహ్మ గారు ఎవరో పిల్లవాడు పాము తిన్నవాడని బతికించారు. నిజంగా ఎంత గొప్పోడేనా? కష్టం విని చలి దగ్గర చూద్దాం అని పరీక్షించ దూరి ద్రష్టం మంజు మహిత్వ మన్యదతి తత్ వత్తానితః వత్తపాన్నిత్వ అన్యత్రకు ఉద్వాంతరధాత్ అని ఇతను ఎంత గొప్పవాడో తెలుసుకుందామని ఆ దూడలను ఇక్కడ ఉన్న గోపాల బాలులను. అంతర్ధానం చేసి ఒక పర్వత గుహలో వారిని నిలిపి దృష్ట్వా నీత్వాన్యత్ దృష్ట్వా అఘాసుర మోక్షణం ప్రభవతః ప్రాప్త పరం విస్మయం ఇతను ఆకాశంలో నిలబడి చూస్తాం ఇక్కడ చూడండి. అథాసురునికి మోక్షం ఇచ్చాడు. కాదు కాదు అథాసురుని నుండి అందరినీ విడిపించాడు. బ్రతికించాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అంటే అప్పుడు అంటే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు లేరు అంతర్ధానం వచ్చేసి దూడలు కూడా లేవు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాము అనుకొని స్లాప్త పరం విస్మయం తతో వత్సాన గృష్వేత్య పుదినేపిచ వత్సపానుభవ గోనే కృష్ణార్చికాయ సమంత. ఆ పానం చూశాడు దొరకలేదు సరే వెనక్కి మళ్ళీ వచ్చాడు వస్తే ఇక ఇల్లు లేరు ఇలా లేరు గుళ్ళ పిల్లలు లేరు అవును అవును లేవు ఈ రెండు చూచి ఉభావతు అనే కృష్ణ విశ్చాయ క్వత దృస్తాంతర్విపినే వస్తానుపాలం విశ్వవితు సర్వం విశికు సంకృష్ణ సహస అవజరామ ఓహో పిల్లవాడ ఆట ఆడుతున్నాడా సరే పిల్లవాడే కదా అదే పాడుకున్నాంలే వాడితో కూడా మనం కూడా ఇదంతా ఇదంతా బ్రహ్మ చేసిన పని అని స్వామి అనుకొని ఎందుకంటే విశ్వవిత్ అంటున్నాడు ఇదేంటి పెద్ద ప్రపంచం తెలిసిన వాడికి దోల ఎక్కణా.

అనంత కోటి బ్రహ్మాండాలను తన ఆజ్ఞలో కలలాడించే స్వామికి ఓపిద వాడు ఒక బ్రహ్మ చేస్తే అని అంటా అందుకోసమని సర్వం విధి కృతం కృష్ణః తతః కృష్ణః ముదంచత్వం తను మాత్రుణాంచ కస్యచ ఉభయాయుతమాత్మానం చక్రే విశ్వకృత్ విశ్వ సకల చరాచర జగత్తును సృష్టించేటువంటి పరమాత్మ ఒక్క యశోదకు ఒక్క నందుడికి మాత్రమే నేను ఆనందం కలిగిస్తే ఏం లాభం? వీళ్ళంతా దేవతా స్త్రీలు, ఋషిపత్నులు, ఋషులు ఏదో వేదం అలా ఉన్నాయి. ఇలాంటి వారందరూ నా ఆజ్ఞతోటే వచ్చారు కదా, మరి వారికి కూడా. తనతో వారు కోరుకున్నటువంటి ఆనందాన్ని మోక్షాన్ని ఇవ్వాలి కదా. ఒక్క ఇరోదమ్మ పాలు తాగితే వాళ్ళ పాలు కూడా తాగి. అలాగే ఒక్క మానవ తీరే కాకుండా గోవుల పాలు కూడా తాగరు అవి కూడా చేస్తున్నాయి కదా లేదా లేదు. అందరికీ సరి అయినటువంటి పరమాత్మ సామ్రాజ్యానందాన్ని అందించగోలిన పరమాత్మ సకల చరాలు జగత్తును సృష్టించగల పరమాత్మ అన్నీ తానే అయ్యారు. పోయిన గోపాల వాళ్ళంతా కృష్ణుడే. ప్రతి దూడా కృష్ణుడు, ప్రతి పిల్లవాడు కృష్ణుడు. అంటే పరిగెత్తుకొని వెళితే రేపళ్ళకు ఎవరు పోతున్నారు? కృష్ణుడే. దూడ ఎవరు? కృష్ణుడే. ఆవుపాలు తాగేది కృష్ణుడే. అలాగే తల్లిపాలు తాగేది కృష్ణుడే. ఏ గోపిక తన పిల్లవాడికి పాలిచ్చినా ఎవరా పిల్లవాడు? కృష్ణుడే. ఈ గోవు పారిచ్చిన కృష్ణుడు. ఇలా సర్వం ఉభయాయితమాత్మానంచక్రే విశ్వకృత్. రెండూ తానే అయ్యాడు. దూడలు తానే అయ్యాడు. గోపాల బాలులు యావత్ వత్సప వత్స కల్పక వపుహు. యావత్ కరాంధ్రియాధికం పిల్లలు తానే అయ్యాడు దూడలు తానే అయ్యాడు అని ఒక్క మాటతో చెబితే చెబుతున్న వ్యాఖ భగవానుడికి తృప్తి కలగలేదు.

అందులో ఏమీ తేడా లేదు. తల్లులు కూడా పిల్లలను గుర్తుపట్టలేదా అంటారేమో పిల్లలే మనం మరి తాగుకోవడానికి. పిల్లలకు ఎలా ఈళ్ళు, ఎలా గోళ్ళు, ఎలా చేతులు, ఎలా కాళ్ళు, ఎలా ముక్కు, ఎలా ముఖం, ఎలా కళ్ళు, ఎలా రెప్పలు ఉన్నాయో అలాగే ఉన్నది. యావత్ వత్సప వత్సక అల్పక వపుహు యావత్ కర అంగ్రి ఆదికం. గోపాలపాలులు, దూడలు, వాళ్ళ యొక్క చిన్న శరీరాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ పాదములు, యావత్తు యక్తి విషాన వేణి ద రసిక్ యావత్తు విభూషాంబరం ఎవరు ఎలా? ఎలాంటి గట్టి పట్టుకున్నారు? ఎలాంటి కొమ్ము పట్టుకున్నారు? ఎలాంటి మురళి పట్టుకున్నారు? ఎలాంటి ఆకు, ఎలాంటి ఉట్టి? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించారు? అంబరం. యావతు శీల గుణాభిదాపుతి వయః ఎవరి స్వభావం ఎలా ఉంటుందో? ఎలా నవ్వేవారో, ఎలా మాట్లాడేవారో, ఎలా కోపించేవారో, ఎలా పిలిచేవారో, ఎలా అడుగులు వేసేవారో, తల్లి నమ్మ రాకూడదు కదా తన పిల్లలే. తన పిల్లవాడు ఎలా బిగ్గు కొస్తాడు, మా అమ్మ పాడి ఎలా అరుగుతాడు, ఎలా కోప్పడతాడు, ఎలా పచిరిస్తాడు, ఎలా ఏడుస్తాడు, ఎలా అరుగుతాడు, ఎలా నవ్వుతాడు, ఎలా చూస్తాడు ఇలా చెప్పేసి సర్వం. యావత్ తీర గుణాది దాకృతి వయః యావత్ విహారాదికం ఎలా ఇంట్లో పరిగెత్తుతాడు విహరిస్తాడు. ఇవన్నీ సర్వం విష్ణుమయం. విరహ అంగవతు అజత్ సర్వ స్వరూపో భగవతు వాస్తవం విష్ణుమయం అయితది. సర్వం విష్ణుమయం అంటాం కదా ఇలా సర్వం విష్ణుమయం. గిరహ అంగవత్ అజహ సర్వ స్వరూపః భభౌ పరమాత్మ వాక్కులు శరీరాలు చేష్టలు ప్రకృతి ఆభరణాలు ఆహారాలు అవయవాలు అన్నీ యధావత్ వాళ్ళు ఎలా ఉన్నారో ఎవ్వరికీ ఏమీ అంతా ఆయనే కదయ్యా తప్పేం లేదు.

కదా తత్సృత్వా తదను ప్రవిష్య సత్యత్యచ్యా భవతు నిరుక్తంచ అనిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞాతంచ అవిజ్ఞాతంచ సత్యంచ అనృతంచ సత్యమభవతు. దే చెప్పి స్వామి స్వీతి ఇచ్చాడు స్వామి జగత్తు ఉన్నది స్వామి లేనిది స్వామి నిజము స్వామి అబద్ధము స్వామి కనపడనిది స్వామి కనపడనిది స్వామి తెలిసినది స్వామి తెలిసినది స్వామి పిల్లవాడు స్వామి, పిల్లవాడి వస్త్రం స్వామి, పిల్లవాడి అవయవాలు స్వామి, వాడి కొమ్ము, వాడి వేణువు, వరుడి మరుడి అన్నీ స్వామి. కారణంతు ధ్యేయః సాయిశ్చర్య వహుశ్యాం ప్రజాయే ఇతి చెప్తాం మనం. పరమాత్మ నేను అన్నీ నేను కావాలని సంకర్పించాడు అయ్యాడు. అది. అధ్యాయం మొత్తం మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని ఉపనిషత్తు మంత్రాలు అన్ని వేద మంత్రాలు ఎంత టైం ఎంత ఓపిక ఎంత జ్ఞాపక శక్తి ఉంటే మంత్రాలు వస్తాయి మొత్తం వేదం మొత్తం ఉపనిషత్తు. పరమాత్మ తనను ఆరాధించిన వారి మీద ఎంత అద్భుతమైన దయను చూపుతాడో చెప్పే అధ్యాయం. అందుకే మోస సామ్రాజ్యాన్ని కోరేవారు పరమాత్మ స్వరూప పరిజ్ఞానం కావాలనుకునేటువంటి వారు. సంసారంలో కలుగుతున్నటువంటి వేదనలు వేదనలు కాకుండా ఆనందంగా భాసించాయి అనుకునేవారు ఈ అధ్యాయాన్ని పారేయండి. చాలామంది మోక్షం అనగానే తగలగా రేపు పొద్దున మోక్షం వస్తుందో ఏమో అని చాలామంది తగలగా పోతారు. కానీ సంచితము ప్రారబ్ధము ఇవన్నీ పోకుండా మోక్షం ఆయన కూడా ఇవ్వడు అందులో. మోసం వస్తుందో ఏమో తొందర రాదు నాకు తెలియదు వాడు. కదా అయ్యో పోవా ఎవడు వస్తారంటే వాడు రాడు ఎందుకు వస్తాడు? తెలియకుండా కూర్చుంటే వస్తారు ఇక అయ్యో మోసం ఇస్తావా ఈ కొరకు అంటున్నాడు అంటే ఇయ్యండి బాబు. అంటే ఇది కొరకు వస్తావా అంటే పోతాం ఇది అలాంటి ఉత్తమం. తత్వదాత్మా భవతు ఇలా సర్వం స్వయమాత్మాత్మకః ఉత్తాం స్వయమాత్మ తాను తానే.

కదా ఆత్మలో ఉన్నది తానే ఆత్మ ఉన్న శరీరము తానే శరీరం చేసినటువంటి క్రియ చూడండి స్వయం ఆత్మ ఆత్మగోవత్తాన్ ప్రతివారియ ఆత్మవత్తపైహి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతున్నది? దూడలు అటు ఇటు వెళుతుంటే అలా వెళ్ళకుండా గోపాలుడు ఆపుతున్నారు. గోపాలుడు దారి తప్పిపోతే పరమాత్మ వారిని పిలిచి ఆపుతున్నాడు, ఇది రేపటి నెల సహజం కానీ ఇప్పుడు తానే తనను ఆపుతున్నాడు. కానీ తనను పంపిస్తున్నాడు, కానీ తన వారికి దారి చూపుతున్నాడు, ఎవరూ లేరు అంతా ఆయనే, చూడతానే గోపాలకుడు తానే కృష్ణుడు తానే, స్వయం ఆత్మ ఆత్మగోవస్తాన్. ప్రతివారి ఆత్మవత్సపైహి తాను తన దూడలను తన గోపాల బాలులను తానుగానే ఉండి ఆపుతున్నాడు తానుగానే ఉండి నేపుతున్నాడు. ఇలా వస్తపైరి శ్రీరన్ ఆత్మవిహారైత్య సర్వాత్మా ప్రాధిచతు వరజం ఇప్పుడు పరమాత్మ సర్వాత్మ కదా సర్వాత్మ అంటే అందరి స్వరూపము కలవాడు. అనిరూపములు కలవాడు. అందరిలో ఆత్మగా ఉండేవాడు. కదా? అందరిగా ఉండేవాడు. ఎవరివి ఆకారవారిని ఆయనే కదా, అందువల్ల స్వామి ఆ రేపల్లెకు బృందావనానికి ప్రవేశించాడు. వ్రజం తత్తద్వత్సాత్ వతన్ నీత్వ తత్తద్గోష్టే నివేశ్యచ ఏ దూడ ఏ గోశాలలో ఉండాలో. దానిలో వారిని అక్కడ బంధించేసి తత్తదాత్మాభవతు రాజన్ తత్తత్ తత్ మత్ ప్రవిష్టవాన్ ఆయా రూపములతో ఆయా ఇండ్లకు ఆయా దుడలను ఆయా రీతిలో కట్టేసి తాను తన ఇంటికి వచ్చాడు. రేకర్ ది వెళ్తా ఇలా వచ్చి తను మాతలః వేణుదవత్వరోచితా ఉత్సాప్తిదోస్తిహి పరివర్తి నిర్భరం స్నేహస్తుత సన్యవయత్ సుతాతవం వత్వా పరంబ్రహ్మ సుతాన్ అపాయయన్

ఇంతకుముందు గుడలను తీసుకొని వచ్చి గోశాలలో కట్టేసి అమ్మ ఆకలి అవుతుంది పాలిపు అంటే మోసానం చేసి రా పో. అలాగే చేస్తా ఇక్కడ అని కోప్పడి చిట్టి మూల చేసే తల్లులు వచ్చి అమ్మ పాలు అనగానే అమాంత పరిగెత్తుకొని వచ్చి బిగ్గిదిగ్గా సౌకర్యం చేసుకొని పిల్లవాడిని ఆలింగనంలో చేపినటువంటి సంయమును వారికి బాగా సాధిస్తున్నారు. పరమాత్మ పాలు తాగుతున్నాడు కదా అనుకొని మత్వా పరంబ్రహ్మ అందరూ ఆ ఏం మరి చెప్పేది మత్వా పరంబ్రహ్మ సుతాన్ అపాయనం పరమాత్మగా భావించి అలాంటి భావన కరిగించి తన పిల్లలకు తల్లులు వారు ప్రాపించారు తతః రూపోర్మర్ధన మధ్యరేపనారంకార రక్షాతిలకాచనాదిభి సంలాలితః అంటే మనం దేవాలయాల్లో మన ఇంట్లో ఉన్నటువంటి అత్యామూర్తిని రోజు తిరిగి లేకుంటే వారానికో కాడ రోజునకు అభిషేకం చేస్తాం కదా ఏం చేస్తాం అభిషేకం సరే నలుగు పిండి కాస్త ఇంకేదో అన్నీ తీసి బాగా ఏళ్ళు కాళ్ళు గోళ్ళు మొఖము వీపు రాస్తుంటాం కదా కదా మరి ఆ పని చేస్తున్నప్పుడు పరమాత్మకు అభిషేకం చేస్తున్నాం పరమాత్మ పాదాలను పరమాత్మ హస్తాలను పరమాత్మ శరీరాన్ని నలుగు పిండి పెట్టి నలుగు పెట్టి మధ్యనాదికం మర్దనాదికం చేస్తున్నాం అని ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు ఊర్తో ఉందా అని మనం ఆ రీతిలో మన పిల్లవాడికి మనం స్నానం పోస్తున్నప్పుడు ఎలాంటి పులకింత, నిలిగింత, పారవశ్యం ఉందో పరమాత్మ కూడా అభిషేకం చేసుకున్నప్పుడు ఆ అనుభూతి చూపిస్తే అది కైంతే. పంచరాత్రాగం అని చెప్తుంది. కవోష్ణైహి అంటుంది. గోరు వెత్తని నీటితో స్వామికి అక్షేపం చేయాలి. అందరూ చెప్తున్నారు. మనవాళ్ళు ఏం చేస్తారంటే మేము గజ్వాద పెట్టాం కూడా.

ఓ మహానుభావుడు దేవాలయంలో పెర్షనే కూడా ఉంటాయి దేవాలయాలు ఉంటాయి. ఓ 40 ఓ 30 ఓ ఉన్నాయి దేవాలయాలు. అన్నిటినీ ఏదో ఆ కార్యలో ఉంటుంది అదంతా బాగా చేసి ఓ 50 60 ఉన్నాయి మొత్తం తీసి దాని మీద పడేశారు. అది ముంచి తీసేస్తే కడిగేసింది అన్నమాట అయిపోయింది. ఆ చెంబు రా తప్పారా గ్లాసు రా అది ఎంత బుద్ధి తక్కువ పని చేస్తున్నావురా. స్వామి అభిషేకం చేస్తున్నావా పాత్రలు తోముతున్నావా ఏమిటి అది. నీ సంగతి ఏమైనా తెలుసా? అన్న అప్పుడు నా రిపోర్ట్ వస్తుంది, ఒక పని చేయాలి పీడ పోతుంది, తడిగే కూడా పడిస్తే అయిపోతుంది, మన ఇంట్లో అన్నం తట్టలేదు ఇందే సడగామా? అదేనా అనుభవి పరమాత్మకు తిరువంజనం చేస్తుంటే శరీరం తులకించాలి కదా మనస్సు ఎలా ఉండాలి? ఈ గోపికలు కృష్ణ పరమాత్మకు అంటే తమ పిల్లలకు ఒక్కొక్క ఏలు, ఒక్కొక్క కాలు, వీపు, చేతులు చెప్తున్నారు చూడండి. మనకు నృప ఉన్మర్ధన మధ్య లేపన అలంకార రక్షా తిలక అచనాదిది. శరీరాన్ని నలుగు పెడుతున్నారు, స్నానం పోస్తున్నారు, గంధాదులు రాస్తున్నారు, అలంకారం చేస్తున్నారు, రక్షాతిలకం పెడుతున్నారు, అన్నం తినిపిస్తున్నారు. సంలాలితాః ఇలాంటి వాటితో చక్కగా లాలించబడి స్వచరితైహి స్వాచరితైహి ప్రహర్షయన్ ఆ పిల్లలు కూడా పిల్లలాటలతోటి ముద్దు ముద్దు మాటలతోటి తల్లిలను ఆనందింపజేస్తున్నారు. సాయంకతో యామయమీన మాథవ ఆ పరమాత్మ పిల్లలాగా ఆడుతున్నాడు ఆడిస్తున్నాడు తలలాగా ఆడిస్తున్నాడు ఆడుతున్నాడు ఇలా జరుగుతూ ఉంది గా వస్తతో ఓష్టము చేతి సత్వరం ఇలా గోపాల బాలులు వస్తే గోపికలు తల్లులు ఎలా పిల్లవాళ్ళను దగ్గరికి తీసుకొని ఆరంగణం చేసుకొని సన్యం తాపించారో. దూడలు వెళితే గోవులు కూడా తమకు తాముగా ముందుకు పరిగెత్తుకొని వచ్చి హుంకార కోస ఈ జంబారాగం చేస్తూ

కుంకారం చేస్తూ పరిభూత సంగతాన్ స్వచాన్ స్వచాన్ వస్తుతరాన్ అపాయ ఇది కూడా తవకం జుడలతోటి పారుతా ముహుర్లిహంత్యః స్రవత్ పోత సంపయః చేపినటువంటి పొదుగు నుండి పారు జుడలకు ఇస్తున్నారు ముహుహు లిహంత్యః ఏమలవాటు పశువులకు జూడలు పాలు తాగుతుంటే అవి తన నాలుకతో జూడల ఒంటిని నాకుతూ ఉంటాయి, ఇది ప్రేమ యొక్క పరాకాష్ట. గోగోపీనాం మాతృకాస్మిన్ సర్వ స్నేహార్థికం వినా ఎవ్వరికీ ప్రేమ ఎక్కువ ఒకరికి తక్కువ పిల్లలను కోపించడమో అదిరించడమో బెదిరించడమో విదురుటమో ఆ పద్ధతిలో ఎవడు దూరంగా పోతే అయ్యో పోతున్నా అని బాగా తప్పా అబ్బా ఎంతసేపు ఉంటావు రా ఎంతసేపు ఎత్తుకోవాలి ఎంతసేపు పాలి అని క్షణక్షణం దినం దినం ప్రేమ. మరి కాస్త ముప్పుడి గొంతు అవుతూ ఉంటే పురోవ పురోవదాస్వపి హరేహే తోకతా మాయయా వినా ఎలాంటి మాయ లేకుండా పిల్లవాడు తా పిల్లవాడే అనుకుంటున్నారు ఎలాగో పిల్లవాడు ఇప్పుడు తా పిల్లవాడే ఇలా రజోకసాం స్వతోకేషు స్నేహ వల్లి ఆబ్ధమన్వహం చరైహి నిశ్చీమ భవృతే యథా కృష్ణే త్వపూర్వ కృష్ణ పరమాత్మ యందు గోపి విక్తు వారందరికీ ఎలా ప్రేమ తెలియుందో పిల్లలందరూ కృష్ణుడే కాబట్టి తల్లులందరికీ తమ పిల్లల మీద ఎన్నడూ లేనంత అవధి లేని ప్రేమ. పొంగుకొచ్చింది అంటున్నాడు. ఇట్ట మాత్మ ఆత్మన ఆత్మానం వత్సపాల ఈ ప్రకారంగా తాను తనతో తన వారిని పోషించుకుంటున్నాడు. తానే తన వారిని కాపలా కాస్తున్నాడు. తానే తన వారికి దానాదులు పోషిస్తున్నాడు. తానే దూడలుగా అందరినీ బయటికి పంపిస్తున్నాడు. ఇలా ఆత్మ ఆత్మన ఆత్మానం వత్సపాల నిషేన దూడలాగా దూడలను కాసేవారి యాజంగా పారయను వత్సపః వర్షం సుక్రీడే. ఒక సంవత్సర కాలం విహరించారు రేపల్లెలో గుండవనంలో ఏకదాచారయన్ వస్తాను సరా మహా వనమాభిషతు పంచశాసు త్రియామాసు హాయనా పూరణీషు అజః సంవత్సరం. ఇంకొక ఐదారు రోజులలో పూర్తి అవుతుంది అనుకుంటున్నా విదూరాచరతః గావః వత్సానుభవజం గోవర్ధనాద్రి శిరసి యరంత్యః దద్రిశుహు తృణం దృష్ట్వాద తత్స్నేహ వశః ఇందులో

ఆవులు దూడలు ఎక్కడో మేస్తున్నాయి ఆవులు ఎక్కడో ఉన్నాయి దూరంగా మేయుతున్నటువంటి దూడలను చూసిన ఆవులు తోకలు పైకెత్తుకొని అంబారవం చేసుకొని వాటికి పాలు ఇవ్వటానికి పరిగెత్తుకొని వచ్చాయి అలాగే పిల్లలు వస్తుంటే చదులు కూడా పరిగెత్తుకొని వస్తున్నారు. ద్విపాత్ కకుద్గ్రీవ ఉదాస్య పుచ్ఛః అఘాత్ పుంకృతైహి అతృపయాద్యవీనా ఆతృపయాద్యవీనా. ఇవి గంతులేస్తూ, తోకలు ఆరిస్తూ, తోకలు ఎగిరేస్తూ దూడలు ఊపుతున్నాయి. గంతులేస్తూ తోకలు లేపుతూ తరుగులు వచ్చాయి. అవి పాలిచ్చాయి, దూడలు. వారు తాగుతూ ఉన్నాయి. సమేత్య గావోదో వత్సాన్ వత్సవత్యప్యపాయయన్ నిలంచైవ చాంగాని లిహంత్య స్వస సంపయః శరీరమంతా. పులకించి పోయినట్టుగా ఆనంద పర్వసురైతే గోపః తద్రోధనాయాసం ఔల్యగ మన్యున దుర్గార్భ కృత్యతో భేక్య గోవద్దదుసుహు సుతాన్ వారు. పిల్లలను వారు చూస్తున్నారు, యుడలను తల్లి చూస్తున్నాయి. పరపరం ప్రేమతో ఉంటే తదీక్షనోత్ప్రేమ తతాపురుతాతయా జాతానురాగాగతం గతమన్యవః అర్పకానుదుః దుఃఖ్య దుర్పిహి పరిరేద్య మూర్ధని గ్రానైహి అవాపుహు. పరమా ముద ముద చే పోయారా అడవికి ఇంత ఆలస్యం చేస్తారా పిల్లలు ఎప్పుడు రావాలి అని రానంత వరకు ఆడి తిప్పుతారని కోపం ఉన్నవాళ్ళు పిల్లలను చూడగానే కోపాన్ని మొత్తం వదిలిపెట్టుకొని దగ్గర తీసుకొని గట్టిగా సౌకర్య చేసుకొని పరమానందాన్ని పొందారు తత్ ప్రవేతః గోపా తో కాసే పునిరితాః పుజ్జాక్షనేహి అపగతాః తలను స్మృతి రాస్త్రవాః ప్రజత్య రామ ప్రేమస్యే ఇలా పెద్దలు అలాగే ఉన్నారు, వృద్ధులు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు, జూడలు ఆవులు. దా జందర్ గోలం ఏం రేప ఇది ఇదివరకు ఎన్నడు చూసిన ఒక పెళ్లి కాదు అంతా ఇంతా ఎవరు చూశారు ఇదంతా? బలరాములు చూశారు. ఇదేమిట్లా బాబు పిల్లలంతా వాళ్ళే, తల్లులు వాళ్ళే, దూడలవే, ఆవులవే. కానీ ఎన్నడూ చూడని అపురూపమైనటువంటి విచిత్రమైన ప్రేమంతా నిండిపోయింది. కిమేకతు చెప్తున్నాడు.

ప్రజస్య రామః ప్రేమర్థేయ వీచ్ఛ ఉత్కంఛమనుక్షణం ముక్తః ముక్తత్వనే స్వపత్యేతు అహేతు వ్యచింతయను పాలు త్రాగటం మరిచిన పిల్లలు కూడా మళ్ళీ తలజరి వచ్చి పాలు తాగుతున్నారు. ఆ తల్లి కూడా పిల్లలకు పాలిస్తున్నారు. చూడాలంటే ఎప్పుడో జడా దిగిన చూడ మర్చిపోవాలి. అది వస్తే మళ్ళీ ఆ ఊపు పాలిస్తుంది. ఇది చూడు వాళ్ళు తాగుతున్నారు. ఒకే అంటారు ముక్తస్తనేతు అపత్యేతుపి అహేతుమిత చింతయతి దేనికి కారణం కాదు మర్చారు పిల్లలు మళ్ళీ పాలు తాగి నుంచుని ఆలోచిస్తూ కిమేతదు అద్భుతమివ వాసుదేవి అక్షిదాత్వని బ్రజస్య సాత్వన స్తోచేసు పూర్వం ప్రేమ వర్ధతే నడువు లేనిది పిల్లలు తన పిల్లల మీద తల్లులకు ఒక అద్భుతమైన ప్రేమ పెరుగుతూ ఉన్నది కేయం వాకుతాయత ఎక్కడి ఇది ఎలా వచ్చింది మాయనా ఓరి మాయ మాయ అయితే మాయ స్వామి మాయ కావాలి కదా. కుత ఆయాత దైవీవా నార్యుతాసువి ప్రాయః మాయాస్తు మే భర్తుహు నాన్యా మేపి విమోజిని. దక్షిణ మాయలు చాలా ఉంటే ఉండొచ్చునేమో కానీ. నన్ను కూడా మోహింప చేసే మాయ అంటే ఆయన మాయ అంటే నా ప్రభువు మాయ తప్ప ఇతర మాయ లేని నన్ను మోహింప చేయలేవు ఇది సంచిత్య దాచార్య వస్తాన్ తవయతానసి సర్వానాచ వైకుంఠం చ స్తుషా వయునేన అప్పుడు ఇలా కాదని ఒకసారి కళ్ళు మూసుకొని జ్ఞాన దృష్టితో చూస్తే అంతా శుభ్ముడే. దుడదు కృష్ణుడే గోపాలు కృష్ణుడే ఇలా మొత్తం అందరిని చూసి నైతే సురేషా హరుసయః నచైతే త్వమేవ పాతీశ శ్రీ దాసుల యోగి. అదృష్టమా అయ్యో ఇంద్రుడికి, బ్రహ్మకు, రుద్రుడికి, దేవతలకు ప్రపంచంలో ఏ ప్రాణి కూడా నోచుకోనంతటి ఇంత గొప్ప ఋషుడు త్వమేవ భాసిసపి జాస్త్రయోకి. వాడు వేరు అనేది వాడకు ఆకారంలో కూడా భేదం లేకుండా నిలిపేలా పడుతున్నావ్. ఇప్పటిదాకా అంతరాత ఒకటైనా కానీ తెలియదు కదా. ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు, ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. అందరిలో ఉన్న పరమాత్మ అంతరత్మ ఒకటి. అంతలోకే తెలుసు. ఇప్పుడు నీవు దాన్ని కూడా మార్చేసావయ్యా, ఆ శరీరం కూడా నువ్వే.

దేరే కడ నీ తెల్లము నువ్వే ఆత్మ నువ్వే కనబడేది నువ్వే కనిపించేది నువ్వే తాగేది నువ్వే త్రాగించేది నువ్వే తినబడే అన్నము తినే మనిషి ఇలా స్వవేవ భాగించా విదాశ్రయేపి సర్వం కృతత్వం నిగమాత్వ దన్వదేతి ఉత్తేన ఉత్తం ప్రభుణా బలః అవయతి వేదము అంతా ఒకటి వేరు వేరు కాదు. కాదు కదా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఎలా అంటున్నారు కదా ఆ వేదశాఖలన్నీ వచ్చి ఇప్పుడు చూస్తే సందేహం తగులుతుందేమో వాళ్ళకు. పిల్ల చాకరకు ఈ ఆచారాన్ని ఈ స్వరూపాన్ని చూస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయి అని పుట్టిన ఉత్తమ ప్రభువున బలహాలి బలరాముడు ఇదంతా పరమాత్మ యొక్క మాయా అని తెలుసుకొని తావదేశ్యాత్మభూహు ఆత్మవానేన తృట్యనేహసా పూర్వవదబ్దం పీళంతం దదృచే సకలం హరిం ఇలా. మనకు తావదేత్యాత్మమోహు ఆత్మమానేన తృటి అనేహసా ఇలా జరుగుతూ ఉంటే బ్రహ్మ తన లెక్కలో ఒక తృటి తెలిసింది, తృటి అంటే సెకండ్లో 392వ కాలం. అర్థమైపోయింది. బ్రహ్మకు యాగాలు జరిగిందని వీళ్ళకి యాగాలు ఎవరికి? చూసి పురోదబ్దం చెదంత దదుశే సకలం హరిం. చూస్తే ఏమి అంతం అనుభవం లేదు. అది అది గడిచింది. తాను గోవు దూడను పిల్లను తీసుకు ఎలా ఉందో అలాగే ఉంది. అందరూ ఉన్నారు ఆడుతున్నారు పాడుతున్నారు ఎగురుతున్నారు తింటున్నారు తాగుతున్నారు. దూడలు నుండి దూడలు తల్లులకు తల్లులు తల్లులు దూడలకు పారేస్తున్నాయి ఈ తల్లులు పిల్లలకు పారేస్తున్నారు. ఇదంతా యావంతః గోకులే బాలాః సవత్సాః సర్వయేవహి. ఎందరు గోపాల బాలులో ఎన్ని దూడలో అవన్నీ మాయాదేహియానామే నాద్యాతి పునరుత్థితాః.

అనుమానం వచ్చేసింది బ్రహ్మకు. మీరు పడుకోబెట్టారు కదా గుహలో ఆ మాయలో. వాళ్ళు ఇక్కడ ఎవరు ఇది అక్కడే ఉన్నారు. అనుమానం ఏం లేదు. కానీ ఇతయే చత్ర కుత్రా కుత్రత్యా హనుమాయ మోధి చరిత్రరే. నా మాయతో వాళ్ళంతా మోధించబడితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొత్త వాళ్ళు తావంత ఏవ సత్రాబ్ద జీదంతః విష్ణునా సమం ఏవమేతేతు తేతేతు చిరంజా శ్వాస ఆత్మభూతి అత్త వాళ్ళలాగానే ఉన్నారు. ఆ పిల్లలు ఎలా అయింది? ఎలా వచ్చారు? ఎవరు ఈ పని చేశారు అని సత్యాక్య కథరేటి జ్ఞాతుణ్నే చింతగు అసలు ఎవరు నా పిల్ల ఎవరు? ఇప్పుడు తానుదాచరి నగిరి యా ఇచో నగిరి యా ఎలా చరిచిపోవాలి ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయమేవ మయా మాయయా జీవతి స్వయమేవ విమోశితః ఇలా పరమాత్మను మోజింప చేయడానికి ప్రయత్నించిన బ్రహ్మ అతని చేత తనమాయతో తానే మోజించవలసినాడు. ఇంత చూసి పట్టుకోలేక బ్రహ్మ కొంచెం డౌట్ వచ్చేస్తుంది సృష్టిగత్తం నేనేనా కాదా? ఈరోజు ఎలా వచ్చాయి? మరి ఇంతకు నా సీటు నా లోకంలో పదిలంగా ఉందా? ఏమన్నా ట్రాన్స్ఫర్ అయిందా? పదిలంగా రాజేశారా? ఇది ఏత్యత్వకం లోకం బ్రహ్మ సర్వపితామహ బ్రహ్మ కూడా స్వైరేవ ద్వారపాలైహి సహ న్యకృతః అంటారు. అది ఎందుకు వెళ్ళాడు బ్రహ్మ లోక తనలో ఉన్నాడు కదా కదా ద్వారబాబు ఏయ్ పోవయ్యా దూరం దూరం దూరంగా పో నేను రా బ్రహ్మను ఎలా మాట్లాడుతున్నారు ఎవరు అనుకుంటున్నారు తెలుసులేవయ్యా అని అప్పుడే చెప్పాడు ఒక దొంగ బ్రహ్మ వస్తాడు ఆయన ఇలా కొట్టండి లోపల కొడితే ముందే చెప్పాడు, మళ్ళీ వస్తావ్ పదా. నేనురా తెలుసునయ్యా అని చెప్పాడు. ఆయన ఎవర్రా ఆ బ్రహ్మ చెప్పాడు. నేనే మీ బ్రహ్మను ఇబ్బంది అంటాడని చెప్పాడు. పోతావా లేదా పిలవమంటావా నేను. ఎవర్రా ఇది చూస్తే ఉన్నది పోయింది అంటాం కదా, ఈ లోకం పోయింది గోవుడు పోయాడు బ్రహ్మలోకం పోయి చిటికె చూస్తా పోయింది అయ్యో స్వామి ఏమి సంగతి ఇది అని నన్ను ఇంతగా చేయించేవాడు ఎవరు?

దాని నుంచి ఒకసారి తొమ్మిది చూసి వెళ్తుంది. అలా చూస్తే చెప్తున్నారు వ్యదృశ్యంత సర్వే వక్తపారాః పశ్చతః అజస్య తక్షణాత్ వ్యదృశ్యంత ఘనశ్యామాః పీఠ కౌశేయ వాసతః అందరూ చతుర్భుజులు. చంత జైకల ధారులు, నీలవే హత్యాములు, పీతాంబర ధారులు, అలాగే కిరీటినః, కుండలినః, హారినః, వనమాదినః. ఆ అందరు పిరీటము, కైవరము, కైవేయము, కుండలము, హారములు ఇలా వనమాడినః. ధూపరైలి కడకైలి పాత కడదూత్రాంగులియకై అంఘ్రిమస్తకతాం ఆపూర్ణ తులసీ నవదాముద్రి అంఘ్రిమస్తకమట. తల నుంచి పాదము దాకా వేళ్ళాడుతున్న తులసి మాలలు కలవారు. కోమలై సర్వగాత్రేకు భూరి పుణ్యవదర్శితై చేంద్రిక వసలంబు మరిహి తారుణ. అంగ పరివీక్షితైహి స్వకార్ధానామివ రజస్తత్వాభ్యాం శ్రస్త్రుపాలకాః ఆత్మాదిస్తంభ పర్యంతైహి భూమివర్తిహి చరాచరైహి సకల చరాచర జగత్తపు. వీళ్లే కాదు నమ్ము చేసేసరికి జగత్తు మొత్తం అట్నే రాదు. రాయి రప్ప గుట్ట చెట్టు బిట్ట అన్నీ చతుర్భుజులు కొనమాళ పీతాంబరం శ్రీవర్తన గౌర్జం. ఏం చేశాను సొల్కం ఒక్కసారి ఇలా. నృత్య గీత మలం గురించి అప్సతలు, యక్షలు, పిన్నరులు, కింపరుషులు దేవతలు నాట్యం చేస్తున్నారు, జ్ఞానం చేస్తున్నారు. ఆడలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం ఈ చత్వం వస్తు అనేటువంటి అష్ట సిద్ధులు వచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నాయి. సిద్ధుల మీద తత్వాలు ఉన్నాయి కదా. తగుతి మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతం అనేటువంటి 24 తత్వములు కూడా మహాదాదులతో రూపుదాల్చి కార స్వభావ సంస్కార కామ కర్మ గుణాదిధి. సకల కాలము, వాటి స్వభావము, వాటి సంస్కారము, వాటి యొక్క పూర్వ గుణములు సత్య జ్ఞాన అనంత ఆనంద మాత్రైహి. ఏకరసమూర్తయా సత్యం జ్ఞానమహంతం బ్రహ్మ యోరేమిహితం గుహాయాం పరమేవ్యోమం అలాంటి సత్య జ్ఞాన ఆనంద ఏకరసమూర్తి అయినటువంటి పరమాత్మ

అస్పష్ట భూరి మహాత్మ్యం. ఎంత గొప్ప వారికైనా ఏ మాత్రం అర్థం కానటువంటి గొప్ప మహాత్మ్యం గల అపి ఉపనిషద్ దృశాం. మామూలు వాళ్ళ కాదు. బరి రత్నం ఒడియబోసిన వాళ్ళకి కూడా ఆయన మహత్య విధ ఉంటుందని అర్థము కాని రీతిలో ఏవం సకృతు ప్రదర్శాయః పరబ్రహ్మాత్మనోకిలా ఒకసారి ఆ అందరిని పరమాత్మ స్వరూపంగా బ్రహ్మ సూచించాడు. యత్య భాశా సర్వమిదం విభాజిత జరాచరం తతా అతి కుతుకోద్వృత్తః శ్రీమిత ఏకాదశీంద్రియః యత్య భాశా ఏ పరమాత్మ యొక్క సత్య భాశా సర్వమిదం విభాతి ఎనేన మంత్రం. నేను సత్య వాస సర్వమిదం విభాతి పరమాత్మ యొక్క శాంతి తోటి ఈ ప్రపంచమంతా భాసిస్తుంది సర్వమిదం విభాతి వేదమంతా అలాగే చెప్తున్నాడు. ఏ పాత ఆశ వవిదం విపాతి తతరాచరం తతః అతిక కుతుక ఉద్దూర్త సమితై కాల సేంద్రియా ఏమిటిది ఏమిటిది ఏమిటిది పరమాశ్చర్యం పరమానందం పరమ కుతూహరం తోటి పాపం బ్రహ్మకున్న 11 ఇంద్రియాలు పని చేయడం మానేశాయి. ఇది స్తంభించిపోయారు ఇంకేం చేశారు అలాంటి మన చేత తన్నే నడుపు అలా స్తంభించిపోయి తద్దాన్మనాభూరజ సూష్ణీం పూర్దేవ్యంతీవ పుత్రికా. తన బొమ్మ తన ముందర ఉన్న బొమ్మ తన చేతిలో పట్టుకుంటే అటు ఇటు కదలకుండా ఎలా ఆగిపోతుందో. ఆట బొమ్మను ఆడుకునేవాడు చూచి ఆనందించి ఆడిస్తున్నట్టుగా ఈ ఆట బ్రహ్మను ఆ స్వామి ఆట బొమ్మను బొమ్మ బ్రహ్మే. వికృతి బ్రహ్మ ప్రకృతి బొమ్మ వికృతి ఇలాంటి ఆట బొమ్మను ఇతీరే ఈజీ అతస్యే నిజ మహిమని స్వప్రమతికే ఇలా అవితస్యము తన మహిమ హించాన్ని ఊహించకందని స్వప్రమితికే పరమాత్మకు మాత్రమే బోధపడే వప్రమితి అంటే ఏంటి? పరమాత్మ రుహాని ఎవరు ఉన్నట్టు తెలియదా? పరమాత్మ ఎవరికి తెలుస్తుంది? ఆయనకే తెలుస్తుంది.

అది ఎలా నమ్మారి ఆయనే నమ్మిస్తాడు. ఆయన నమ్ముతున్నాడు. ఇలా పరత్రజాతః అతంత రసన ముఖ బ్రహ్మ శమితౌ ఇంకో చోట ఎక్కడ ఆయన పుట్టడు. మరి ఎక్కడ ఆయనే పెరగడు, మరి ఎక్కడ ఆయన లేడు అన్న ప్రతి వారికి నేను పుడతాను రా, మీలో పుడతాను. నాలుగు గుణం దానిని దాస్తాను అని అలాంటి వారి మతమును ఖండించడానికి ముఖబ్రహ్మ గమితవు అందరి ముఖమును వాగ్బద్ధం చేసేటువంటి దాంట్లో అనీచేపిద్రక్తుం కుమిదమితివా ముఖెతి సతి పర పరమాత్మ లేడు అనేవారు కూడా ఇదంతా ఏమిటి మరి లేకపోతే అని నాస్తికులు కూడా ఏ పరమాత్మ యొక్క మాయను పరమాత్మను ఒప్పుకోకుండానే మోహం పొందేటువంటి వారు. సజాదా అజః జ్ఞాత్వా తపతి పరమః అజాజవనికాం బ్రహ్మను కూడా తప్పివేసిన మాయా చెరను బ్రహ్మ ఒకసారి చూసిన తర్వాత అర్థమైపోయింది ఓహో నేను చాలా తప్పి చేశాను ఇలాంటి స్వామి వితరణ తెలుసుకొని తతః అర్వాత్ప్రజలబ్ధాత్సః తపరేతవ దుష్టితః చనిపోయిన వాడు మళ్ళీ బతికి వస్తే ఎలా అన్నీ జ్ఞాపకం వస్తాయో. ఇప్పుడు అన్నీ మరి బ్రహ్మకి ఆపణం వచ్చే ఓ నేను పుట్టి నీ దగ్గర నుంచి కదా నాకు చెప్పిందంతా నీ దగ్గర నుంచి కదా అని ప్రాణం వచ్చిన శవంలాయ అంటున్నారు అంటే శవానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో ఆ రీతిలో లేచి కుర్చితః కృత్యాదుర్మీల్యవై కృత్తి ఆచస్తేదం సాత్మన అత్యకర్షణ తోటి కనులు విడుచుకొని చాలా కష్టంతోగా అంటున్నాడు. సపద్యో సపద్యేవాభితస్పస్యం దిశః అపస్థిత్ పురస్తితం వృందావనం జనాది విద్రుమాకీరణం సమాశ్రియం. బ్రహ్మ ఒకసారి ఆశ్చర్యపోయి అణు నలుపుకున్నాడు. నడుపు గొండ తెరిచాడు తెరిచి చూస్తే ఏం లేదు వృందావనం పిల్లలు తల్లి ఆరుకుంటున్నారు బ్రహ్మ లేదు లోకాలు లేవు విష్ణు లేదు రూపాన్ కత్రాలు బలలు ఏం లేదు అలా వాళ్ళంతా మామూలు అన్నమాట యత్ర నైసర్గ దుర్వైరాత్తః తను సమాదయాత్ మిత్రానీ వాదితా వాస దుర్తరుత్తర్షకాదికం అయితే ఒక వింత మాత్రం కనపడుతుంది. అరణ్యాలలో నదీ తీరాలలో చాలా జంతువులు ఉంటాయి కదా.

జంతువుల్లో వాటిలో వాటి కొన్నిటికి పరస్పర విరోధం ఉంటుంది, ముంగిసా పామలు లాగా ఉంటాయి కొన్ని పెద్ద బులి మరోటి సింహము యునులు జన్మ నుంచి అనాధ నుంచి విరోధం ఉన్నటువంటి జంతువులు కూడా ఆ బృందావనంలో ఆ యమునా తీరంలో ఆ విరోధాన్ని విడిచిపెట్టి స్నేహంగా తిరుగుతున్నారు. మరి ఇది మరి ఇది కావాలా? స్వజాతి సాయి వైరం కూడా మానేయడం ఉంటే ఈ వైరం దేనితో వస్తుంది? శరీరంతో వస్తుంది. శరీరం మీద దృష్టి ఉన్నంతవరకు వైరం ఉంటుంది. శరీరాన్ని కాదని ఆత్మజ్ఞానం కలిగితే. అది పరి కొడుము వాళ్ళకి పరస్పరం జాతి వైరాన్ని కూడా మర్చిపోయి మిత్రానీవ అందరి మిత్రులు అజితావాస ధృతరుత్తర్షకాలికం. పరమాత్ముని యొక్క నివాసం ఉండటంతో ఆకరి కానీ, దర్శి కానీ, కోరిక కానీ, కోపము కానీ, వైరము కానీ అన్నీ పారిపోయాయి. తత్వోద్భహతు పశుభ వంశ శిశుత్వ నాచ్యం బ్రహ్మాద్వయం పరం అనంతం అగాధం అబోధం. ఇష్టపరమాత్మ బ్రహ్మకు తన పరబ్రహ్మ తాండవాన్ని చేస్తూ పిలిచాడు. స్వామి తాండవం చేశాడు. ఎంత తాండవం అంటాం కృష్ణ తాండవం అంటాం కదా ఎలాగు తత్ర ఉద్వహతు పశుప వంశ శిశుత్వ నాట్యం. గోపాత్ర నాట్యాన్ని ఎవరు ఆయనే బ్రహ్మ అద్వయం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అలాంటి బ్రహ్మ పరం అనంతం అఘాతం అబోధం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సంగ అలాంటి ఒక ఆద్యంతముల్లి అపరిక్షిన్నుడు అన్నమాట అలాగే ఎవరికీ అర్థం కానివాడు వత్సాన్తకీనివపుర పరిపూర్ చిన్వద్ ఏగం సపాని సమలం పరమేత్య శిష్ట మళ్ళీ మామూలుగానే తాను పిల్లలందరినీ మాయం చేసినప్పుడు అరచేతిలో పెరుగన్నం ముద్ద వేళ్ళలో ఆవకాయ ఊరగాయ ముక్కలు పట్టుకొని దూలలను వెదుచుకున్న పుట్టణని మళ్ళీ చూశాడు. తాను ఏ రూపాన్ని చూచి వెళ్ళిపోయాడో మళ్ళీ వస్తే స్వామి ఆ రూపంలోనే ఉన్నారు. అందరినీ ఇంకా చదువుతూనే ఉన్నారు. ఇలా చూసి దుష్వాత్వరేణ జఘోరణతోవతీర్య పృథ్వియాంబపు కనకదండమివాభిపత్య. ఇంత ముంచావా నాయనా నన్ను బుద్ధి వచ్చింది బాబోయ్ అని తన హంస నుండి క్రిందికి దూకి కనకదండ వివాహ అభిపత్య బంగారు దండం లాగా కాష్టాంగ పడిపోయాడు స్వామి.

పురుష్ఠవా చితుర్ముకుట కోటిమిరంగ్రీ యుగ్మం నాలుగు తలకాయలు నాలుగు తలకాయలు నాలుగు తినిచారు కదా నాలుగు తలకాయలు తీయటాలు పాదాలకు తాకే రాజ నమస్కరించి ముదస్తు జల జలైహి కృతాభిషేకం ఆనంద పార్కములతోటి స్వామి పాదాలను విదేహం చేస్తూ ఉత్సాయోత్సాయ కృష్ణస్య శిరస్య పాదయోహో పతన లేస్తున్నాడు పడుతున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు. దొరికాడు స్వామి దొరికాడు స్వామి దొరికాడు ఎందుకంటే పోయి గుట్టం పోతే రానివ్వలేదు. అక్కడ నో అడ్మిషన్ ఇక్కడ ఏం చేయాలో చేయాలో అంటే ఆడుకోవచ్చు పాడుకోవచ్చు. అమాంతం వచ్చేసి చాలు అమ్మ దొరికారు కదా మళ్ళా పడదు కదా అని ఉత్తాయ ఉత్తాయ పడతున్నారు లేస్తున్నారు మళ్ళీ పడుతున్నారు మళ్ళీ లేస్తున్నారు. ఇలా ఆస్తే మహిత్వం ప్రాగ్దుత్తం స్మృత్వా స్మృత్వా అంతముందే చూశారు కదా అందరూ వరమానులు అందరూ చతుర్భుజాలు అందరూ సంగతి చక్రాలు అందరూ శ్రీవర్తం ఇవన్నీ సూచించి తలిసి తలిసి తలిసి మళ్ళీ మళ్ళీ శనే యథోత్తాయ ఉర్విద్య లోచనే మెల్లగా లేచి కన్నులు తుడుచుకొని ముకుంద ఉద్వీక్ష్య వినంబ్ర కంతర ఆ పరమాత్మను చూసి కథ మెడ కాస్త వంచి పుత్తాంజలికి చెత్తులు జోడించి ప్రత్యయవాన్ సమాధితా వినయంతో సావధానంతో సవే పదువు గద్గదయేలయా వణుకు వస్తూ ఉంటే బొంగులు పోయేటువంటి కంఠముతో పరమాత్మను స్తోత్రం చేశారు. అంటాగానే బ్రహ్మ స్తోత్రము అనేది అద్భుతం అన్నమాట కాబట్టి. పునః స్వాహా రేపు బ్రహ్మస్తుతిని అది కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి బ్రహ్మస్తోత్రం కాబట్టి ఈ స్తోత్రం రోజు చదువుకునేటువంటి వారికి మోహము భయము అజ్ఞానం ఈ మూడు. పడేస్తాయి. పరమాత్మ యందు నమ్మకం కలుగుతుంది. ఎత్తిన వచ్చి పిడుగు పడుతున్నా వాడికే పడింది లేదు. మన దగ్గరికి వచ్చిన బాధ ఓ అదే పడేస్తాడు వాడే తీసేస్తాడు. కదా? అలాంటి విశ్వాసం పరమాత్మ ఇది మనకు అడుగుతుంది అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః ఇదంతా కథలాగే ఉంటుంది లోపల తత్వం ఉంది.

ఇంకా పొందడానికి కావాలని పరిగెత్తుతున్నాం. బ్రహ్మానాధానం.

Opening invocation: Salutations to the Lord of divine beauty, the one who bears the Srivatsa mark, who holds the world in His being. Salutations to the great souls of the Srivaishnava tradition - Bhaktisara, Kulashekhara, and all the acharyas. May their grace illuminate this discourse.

Salutations to our teachers. O devotees of the Lord! Krishna and Balarama have grown somewhat older now. Meaning - Nanda and the gopas took them to the forest as cowherd boys. The childhood stage of crawling and playing in the village has passed; now they are entering the forested pastures with the cattle.

Beyond 52 years comes "urdhvanya" (advanced age), beyond 70 comes "javiraatvam" (elder stage). We have six stages of life. Approximately in the middle of life, one is responsible for the most significant duties. These stages of life and their associated duties are what the Bhagavata tradition carefully maps out for a dharmic life.

Those born in a cowherd clan - they go with the cattle to the forest, they graze them, they eat there. Those born in such a vocation - even as children, they begin learning the ways of the cowherd life. Krishna and Balarama, born into Gokula, naturally grew into this life of the forest, the cattle, and the open sky.

During thiruvaradhana (the daily worship of the Lord), when offering arghya and padya (water for the hands and feet), the tradition is to do it through the acharya's hand: "acharya sri hastena arghyam samarpayami." This shows that the Lord is reached through the guru's hands - the acharya mediates the devotee's offering.

All the worlds, all who have died, all the wise ones, all the yogins, all the devatas - all of them are waiting, watching for the Lord to awaken (to descend). The Lord's incarnation was the most awaited event across all planes of existence. The entire cosmos had been suffering under demonic oppression and yearned for relief.

The task of describing the Lord's nature is not simple - it must be done with proper understanding. In that description lie many secrets. The secrets must be disclosed carefully, correctly, in the right context. This is the responsibility of one who speaks about the Supreme - the responsibility of the pravachanam.

The gopas were all well-nourished and strong. Why so strong? Not from cooked rice like us - they ate what the forest provided. Fresh fruits, forest produce, clean air, active outdoor life - this natural diet and lifestyle kept the cowherd community exceptionally healthy and strong.

The children played and wandered freely. "Phala pravaal stbhaka sumana pincha dhaatuvichacha punja mani swarna" - fruits, tender leaves, clusters of flowers, peacock feathers, minerals, shells, gems, gold - all were gathered and used in their forest play. The beauty of Vrindavana surrounded them on all sides.

What to do now? "Oh Lord, forgive me" - what did Rama say? Who is He? Someone who says "that is my wealth" with pride - when such a one falls, what do they say? When the pride of possession collapses, only then does genuine humility arise. The cowherd boys discuss these things in their playful, innocent way.

All of us - if the Lord is merciful, we will hold on to the Lord. But thinking that on our own we can run after the Lord and catch Him - that is impossible. The Lord must turn toward the devotee. Only when He chooses to be accessible can the devotee truly attain Him. Our effort alone is insufficient without His grace.

They will stand there. If one kills it, those will be killed too - there are inevitably repercussions. Then that one jumps again, these ones respond again - the cycle of violence continues. The demons who come in demonic form will face demonic consequences. The Lord arranges for each demon to meet its appropriate end.

Understanding the difference between the gross and subtle - what becomes the joy from that? Ecstasy - paravashyam. It must become something that cannot be fully comprehended. For that purpose - this is the extraordinary mystery. When one truly understands the Lord's nature, it transcends intellectual comprehension into direct experience.

"Ardhaarakudu" means a human child. What did this demon do to such a little human child? By those who are sheltered in maya - by maya itself - he was overwhelmed. The demon Aghasura, who appeared as a huge serpent, stretched himself out on the forest floor, opening his mouth like a vast cave entrance.

Even those who have practiced tapas and yoga for millions of births - even for them - the tiniest glimpse of the Lord's divine feet is not easily available. Yet these cowherd boys simply walked into the open mouth thinking it was a cave! This is the glory of Vrindavana - there the Lord is accessible to the simple-hearted.

When even this vision is directed a little toward the Lord - even ten percent, even five percent directed toward Him - before that ten percent becomes twenty percent, what remains? What is already there? The accumulated vasanas (impressions) from past actions - these are what obstruct fuller surrender.

Even the devatas who have drunk the amrita (nectar of immortality) were thinking "when will this one die?" - waiting and watching for Kamsa's end. They who dwell eternally within their own divine life - "nitya yadantah nija jeeva" - even they were waiting for the Lord's divine action to remove the evil Kamsa.

"Sada nashthatama" - perpetually being consumed, perpetually going toward destruction. "Vajjavatadaa praanegute" - when the life-breath departs, consciousness also goes. "Varjashu kaanu chintaa prajaatavah" - those born of the life-breath, those who are subject to consciousness - why must they be destroyed? What is the necessity of killing them?

The lives of subjects are connected to the life of their ruler. If the leader is killed - all of this - what do you say then? What else can they do? When the head is cut off, the body falls. Therefore destroying the evil king Kamsa would liberate all those bound under his tyranny. The Lord saw this clearly.

"Purusha anila ashwaasa dava" - the fire of the breath of the great serpent - the harsh, extremely fierce breath of the serpent deity. The whirlwind inside the serpent's belly - there were dangerous currents circulating within. The boys and calves who had entered were already in distress from the foul air.

What is like embers - a little bit of light, a little bit of glow, seen from a distance. This is how the life force of Aghasura appeared - like dying embers - as the Lord drained his vital energy. As the Lord entered and expanded within the serpent's body, the demon's life force was systematically extinguished.

Today those come, those go - what comes will pass. Then why the coal? Bakasura came. "Come," you might say - when the Lord is there, the enemy comes only to meet its end. All these demonic forces that came to Gokula ultimately came for their own liberation - they just did not know it.

The more karma accumulated, the deeper one sinks - to come back out is increasingly difficult. Those who have accumulated heavy karma find it harder to emerge from its grip. How many karmas, how many depths - the accumulated actions of countless births weigh down the soul and keep it trapped in repeated cycles.

"Akhila bhoota hritusthhitah" - dwelling in the hearts of all beings. For the protection of His own people, the Lord made the resolve - "svaanaam nirodham." The Lord who dwells in all hearts decided to protect His devotees. He expanded within the serpent's body until the demon could contain Him no more.

A boon is different - it must be kept correctly, it should be understood. Did they truly understand this boon? When the Lord decides to protect, the act of destruction becomes an act of protection. The same action that appears as death becomes liberation when the Lord is the agent. This is the mystery of divine protection.

"Yaa poyee deenaan mrityoh jadharaagnigaataan" - those who have been placed in the fire of death's belly - they have become food for the fire within death's stomach. The boys and calves inside Aghasura were in exactly this predicament. The Lord had to enter precisely there to rescue them from within death's grip.

He also entered into the heart of the demon. "Tatha dhanashchataa devah bhayaat haaheti shukkrushu" - the devatas who were watching, seeing this, cried out in fear "haa haa!" They were watching from above, unable to intervene, hoping the Lord would prevail. Then the Lord expanded - and the serpent's body burst open.

Moreover, the other name - whatever power the serpent's body had is now gone. From within that same mouth through which the calves and cowherd boys had been swallowed, now - the calves and cowherd boys came back out. They emerged unharmed, brought out by the Lord who had expanded Himself to fill the serpent.

He entered the mouth and came back out - "telaivu teelichukoni bayatiki vachi" - expanding His divine body and forcing the serpent open, the Lord came back out with all the boys and calves. "Tenaiva sarve bhairyatetu praanetu vastaanstu" - all their vital breaths returned to them. They were completely revived and unharmed.

Looking at this, looking at that - how to find the Lord? Those who sought the Lord entered into Him - "tataa atihristaa svakrit" - those who are extremely joyful because of their own great good fortune, those who have truly realized their extraordinary luck - these are the ones who truly find the Lord.

They were saying: "What a good hill this is for us to play on! What good caves! This looks like a wide-open mouth" - and they walked right in! The Lord allowed this to happen by His own will - because entering the apparent danger was actually the path to liberation for all involved, including the demon himself.

That which - "astataam sudoorulagum shiva maargulaku" - even the fortunate ones striving on the auspicious path cannot obtain by ordinary effort. The proximity to the Lord - His divine company - which the greatest seekers strive for lifetime after lifetime - these cowherd boys obtained effortlessly through their simple devotion.

The one Shuka Yogendra described - the Lord of his Lord. His eternal Lord - "svaratuh" - He is speaking. What does He need? Nothing - He has everything. He plays freely. He is completely independent and self-sufficient. Yet He enters into all relationships with complete engagement. This is the mystery of the divine personality.

By now, the Lord had drawn all their minds into Himself - "aahrita achirendriya" - all the senses were drawn in. All the senses of the boys and calves were pulled in toward the Lord. This is what happens when the Lord reveals His divine form - all faculties naturally turn toward Him, as if magnetized.

This three-name friction - again something new. When the complete story arrives, all of us will sit again. "I have heard, I know" - the one who says that - do they really know? Does the mind truly rest in that knowing? True knowledge is not information retained by the mind but transformation of the mind itself.

"Pure mind, keep your body close and listen" - "saavadhaanam jaaginu." I am about to tell you something that is a great secret. This is how the Bhagavatam speaks - "nee ku nenu ati rahasyam cheppataanu" - I am telling you this great secret. Each teaching of the Bhagavatam is a secret being revealed to the receptive heart.

All the cowherd boys who had been rescued from inside the serpent's mouth - taking all of them, he brought them to the riverbank. The river was nearby. All the boys and calves - rescued, alive, well - were brought by Krishna to the bank of the Yamuna for refreshment after their ordeal.

Only if there is grass will they graze freely. If there is no grass but only fields - they will be tied to the basket for safety. The relationship between the cattle and the land - how the gopas managed their herds, where they could graze freely and where they needed restraint - these details of cowherd life are described with precision.

"Tiggu vishwa vishwa vishwa vishwa bhujaa kritabhajanah" - the one who eats, who nourishes the whole world - He uses no special vessels. Whatever is available is used. The Lord who nourishes the cosmos sits on the ground in the forest with the cowherd boys and shares their simple forest meal.

He tucked the flute at His hip near the navel. "Shrungavetraika sakshi" - the flute was His one true witness and companion. The flute, tucked at His side - always present, always ready. The relationship between Krishna and His flute is one of the most beloved images of the Bhagavatam's portrayal of Vrindavana.

"Ve tatphalani angulishu masrinaka balam" - He held fruits in His fingers, smoothing them. In the left hand were yogurt-rice balls, pieces of pickle, along with butter and food items. This description of Krishna's forest picnic - the simplicity and joy of eating together in the forest - is one of the most charming passages of the Bhagavatam.

Both (Krishna and Balarama) were eating. The pickle - both were eating it. We have already described how milk is heated and curd is added to make it set. The details of the cowherd boys' forest meal - the homemade yogurt rice, the pickles, the fresh fruits - paint a vivid picture of their simple abundant life.

From a great distance, thirty-three crore devatas came in the forms of crows and settled in the branches of trees. They had heard what was about to happen - they were drawn to witness the divine play about to unfold. The devatas disguised as crows in the branches above - watching the forest meal, sensing something extraordinary approaching.

The calves too, lost in their own joyful grazing, had wandered very far into the deep forest. They had gone so far that they were out of sight. Into the wilderness - "sanyam loki" - into the deep forest they had strayed. Brahma took advantage of this moment of separation to execute his plan.

The one who controls all the world by karma - the Lord who binds all with karma - set out to search. Searching and searching - "ambhojajnajaya" - the lotus-born Brahma set out to search and test. Brahma, curious about the Lord's nature, decided to test whether this was truly the Supreme by stealing the calves and boys.

The Lord who commands unlimited crores of universes with His will - for Him, what Brahma does is like nothing at all. So they say - "one Brahma does this and that is all he thinks." Yet the Lord plays along, as if searching, to give Brahma his lesson in the fullness of time.

There is no difference in them at all. Even the mothers could not recognize the difference - are the children really theirs? They did not recognize the difference. The children themselves were drinking milk - from their own mothers. Yet how could the mothers not know? This is the Lord's divine power of illusion at work.

"Tatsritvaa tadanu pravishya satyatyachyaa bhavatu niruktancha aniruktancha nilaayanam cha vijnaatam" - having created and then entering into what He created, both the stated and unstated, the dwelling place and the knowledge of the dwelling place. The Lord is both the creator and the one who enters into what is created.

"Whatever is in the atma is itself the atma. The body that holds the atma is itself the body. The action performed - see, the very atma performs the action." Self is Self - the one who knows is the knower, the one who acts is the actor. This is the non-dual understanding of the Lord's presence in all of existence.

Earlier the calves were brought back and kept in the cowshed. When the mother is hungry - when she calls for milk-giving - the calf is brought out. Now Krishna had to act as all the calves, as all the boys - He expanded Himself to become each one of them individually. This is what Brahma encountered when he returned.

There are great souls even in temples, there are temples. Some forty, some thirty, some are there in the temples. Such great devotees, dwelling in sacred places, contemplating the Lord constantly - these are the real temples. The living devotee is a more potent sacred space than any physical structure.

Making sounds, moving about - "paribhoota sangataan svaachaan svaachaan vastutaraan apaaya" - calling them each with their own personal calls, running along with them in their own manner. The Lord imitated each calf and boy so perfectly - even their personal calls, their individual gaits - that no one could tell the difference.

The cows were grazing somewhere, the calves were somewhere - the calves grazing far away. When the cows saw those calves - "the calves that were far away" - their udders immediately filled with milk and they ran toward them. The mothers recognized the divine within the children and responded with overflowing love.

"Prajasya raamah premartheyaa viichha utkanchhamanukshanam mukta muktaatvane svapratyet ahetu" - Balarama began to notice from the behavior of others around them - the cows, the mothers - that something unusual was happening. He who had just been liberated, He who exists for liberation - Balarama became thoughtful.

"Over there - the white one - you are the atma, you are the one who appears, you are the one who is seen, you are the one who drinks, you are the one who is drunk" - Balarama began to perceive that Krishna was not simply His brother but the Supreme Self manifesting in every form. This dawning recognition is described with great beauty.

Brahma was bewildered. "You had placed them to sleep in the cave, in that maya. They are here - who are these ones then?" Brahma, returning after one of his days (which equals many human years), found the same boys and calves he had hidden were somehow still present with Krishna. His own maya had been outwitted by a higher maya.

From there, one glance that goes nine ways simultaneously. Looking thus - "vyadrishyanta sarve" - all at once, all of them were visible everywhere. What the eyes of Brahma saw when he looked in all directions - each cowherd boy, each calf - had become a form of Vishnu with four arms, shining with divine light.

"Aspashta bhoori mahaatmyam" - the greatness of such a one cannot be fully grasped. Even by the greatest intellects, this mahatmya (greatness) remains only partially understood. "Api" - even those who seem to know still miss most of it. The Lord's greatness is infinite and no finite intellect can contain it.

How was He believed? He himself makes us believe. He is the one who generates the faith. "Itilaa paratrjaatah atantarasanaa mukha brahma shamita" - born among the highest, the tongue of Brahma became silent. Even Brahma, the creator, was rendered speechless before the divine revelation that confronted him.

Among animals, some have natural enmity toward each other - like the mongoose and the snake. Some animals are like that - natural opponents. But the Lord's presence in Vrindavana dissolved all such natural enmities. In the Lord's divine play, opposing forces were reconciled and unity pervaded everything.

"Purushthavaa chaturmukuta kotimiranga" - four faces, four crowns, four heads, all bowing down - Brahma with all four heads bowed in prostration. Having seen the overwhelming divine vision - the cowherd boys and calves as forms of Vishnu, then the Lord in His own form - Brahma's pride was completely dissolved in that moment.

We are still running, still wanting to attain more and more. "Brahmaanaadaanam" - the highest attainment, the supreme refuge. This is where the Brahma episode in the Bhagavatam is heading - toward Brahma's complete surrender and recognition of the Lord's supreme nature. The teaching of the story is: whatever greatness we have, it flows from the Lord.