ప్రహ్లాదుని జ్ఞానం: నేర్పలేనిది నేర్చుకోవడం
Prahlada's Wisdom: Learning What Cannot Be Taught
ప్రహ్లాదుని ఉపాధ్యాయులు అంతఃపురంలో ఉంచినా తాము నేర్పని భక్తి తత్త్వ జ్ఞానం అతడికి తెలుసు అని గుర్తించారు. 'చుట్టూ ఎంతోమంది ఉపాధ్యాయులుండగా నీకే ఎందుకు నేర్పారు?' అని అడుగుతే - అర్హత (యోగ్యత) నిర్ణయిస్తుందని ప్రహ్లాదుడు సమాధానం. విరమించిన వారు స్వేచ్ఛను వివేకంగా వినియోగించాలి - నిశ్చలంగా కూర్చుని నిత్య పూజ చేయడమే సంపూర్ణ సాధన అని ముఖ్య సందేశం.
Prahlada's teachers find that despite being kept in their inner chamber, he learned things they never taught - bhakti, tattva-jnana, and supreme wisdom. The session poses the question: "With so many teachers around, why did the Lord teach you alone?" - and Prahlada's answer is that worthiness (yogyata) determines who receives. The key teaching: those who have retired must use the freedom wisely - sitting quietly and doing one's daily worship is itself the complete practice.
మాతా పితా హృదయ రక్షణయా విభూతి సర్వం యదేవ నియమేన మతన్వయా కులపతే కులాభిరామం శ్రీమత్పదం శ్రీవరం ప్రణమామిమోర్చనా భూతంబరస్య మహతార్వయ భక్తనాథ శ్రీభక్తితార కులశేఖర యోనిమాః భక్తాం దిరేణు పరకాల యదీంద్ర మిత్రాం శ్రీవత్పరాం కుజమునిం గణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అదతి పుష్పసం కాళ్యం హార ముపుర దోపితం సక్ల శంకల విరియూరం కృష్ణం వందే జగత్గురుం పుల్ల పద్మ భద్రాక్షం నీల ధీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్దురుం కుటిలారగ నెయ్యుట్టం పూర్ణ చంద్ర నిపానం విరస కుండల పరం దేవం కృష్ణం వందే జగద్దురుం శ్రీ వర్షాంకం మహోరస్కం మన మహా విరాజితం శంఖ చక్ర దళం దేవం కృష్ణం వందే జగద్గురుం మందాల జంగ దైర్యుక్తం చావలా సంభు సోమితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం మిణికేటి యుక్తం పితాంబరుస్రోపితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగత్గురుం గోపికానాం పుజత్వంద కుంకుమాం కిత వక్షతం శ్రీనికేతం మహే స్వాగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాంతకమిదం ముణ్యం ప్రాత ఉత్తాయే పదే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తాలం శిక్తే పౌత మర సింమలకం పరాచరాత్మయం వందే శుకతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుసేతమసేత సుచ్యం ద్వైపాయనో విరహకాసర ఆజుహావ పుత్రేతి తన్మయతయా సర్వోపినేదుహు తం సర్వభూత హృదయం మునిమానసోస్మి
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల కులపూషణం శ్రీ రంగార్య కులోపుత్రం శతకోపమహం భజే అస్మభి గురుభ్యో నమః భగవత్ బంధు జర సెండామార్కుడు హిరణ్యకశ్యపుని ఆజ్ఞతోటి ప్రహ్లాదుడికి ధర్మ అర్ధ రామములు అనేటువంటి పురుషార్ధ త్రయమును ఉపదేశించారు. గురువులు చెప్పిన ప్రతి దాన్ని శ్రద్ధగానే విన్నారు. సంత చెప్తే చదివి అడుగులు. కానీ అవి తమకు పనికిరానివి అని నిశ్చయించుకున్నారు, నసాదు మన్యే అంటారు అవి మంచివి కావు. అహస్థాశ్రమంలో సంసారంలో పూర్తిగా మునిగిపోవడానికి జన్మ పరంపరలను పొందటానికి పనికొచ్చేవే కానీ పరమాత్మను ఆశ్రయించడానికి పరమాత్మను చేరటానికి పనికిరావు. అని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్నాడని అశ్రద్ధ చేయలేదు, అనాదరము చూపలేదు. జాగ్రత్తగా ఉన్నాడు. ఆ ఒక్కడు ఈ రహస్యం తెగితే తాను మాత్రం విరి తరిస్తే జ్ఞానము సప్రయోజనం కాదు. ఆహారానికి ధనానికి జ్ఞానానికి తేడా అదే. ఆహారము తనకు దొరికితే తాను ఒక్కడే తిని తన గడుపు నింపుకుంటే తప్పు కాదు. ధనం లభిస్తే తాను ఒక్కడే దాచుకొని తన కుటుంబాన్ని పోషించుకున్నా తప్పు కాదు. జ్ఞానము లభిస్తే తాను మాత్రమే పొంది తాను మాత్రమే తరించడానికి ప్రయత్నించడం మహా పాపం అని శాస్త్రి. నాకు తెలిసిన ఇంత చిన్న జ్ఞానమైన మన దగ్గరలో ఉన్న ఒకరికి వాళ్ళు వినకపోతే వాళ్ళ పాపం. తాను చెప్పకుండా మనస్సులో పాప ధర్మాన్ని జ్ఞానాన్ని మనస్సులో దాచుకుంటే బుద్ధిలో దాచుకుంటే అది బ్రహ్మహత్య పాపంతో సమానము అని చేస్తారు.
ఇది జ్ఞానం అంటే బ్రహ్మే. జ్ఞానం అంటే ఏంటి బ్రహ్మ? మరి ఆ బ్రహ్మని ఒక్కడు చెప్పాలి. ఇందరు ఉండగా పరమాత్మ నీకే ఎందుకు చెప్పాడు? నీవు దాన్ని ఇంద్రి ద్వారా ప్రచారం చేసే యోగ్యతను చూసి స్వామి నీకు ఆ యోగ్యత ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని పది మందికి నీవు పంచితేనే నీకు జ్ఞానం ప్రసాదించినందుకు సార్ధక్యం. అని శాస్త్రం ఉంది కాబట్టి తాను పొందినటువంటి జ్ఞానాన్ని వీరు చూసుకొని తన తోటి పిల్లలకు కూడా బోధించాలని తలంచాడు. అదృష్టం బాగుండి ఆచార్యుల వారు దండమాత్ములు గృహకృత్యాలలో నిమగ్నమై ఉన్న సమయంలో గురువుగారు లేరు కాబట్టి పిల్లలు సామాన్యంగా ఏం చేస్తారు కలిసి అందరం ఆడుకుందాం. అని ప్రహ్లాదుని పిలిచారు. ఈ సమయం బాగుందని ప్రహ్లాదుడే వారిని పిలిచాడు. మీరే రచినానికి చాలా మంచి అవకాశం దొరికింది. రాజకుమారుడు మహానుభావుడు కాబట్టి ఎలాంటి వారు చెప్పినా మన గౌరవంతు ఆ గురువు వచ్చారు, ఆ వచ్చినటువంటి పిల్లలకు తత్వోపదేశం చెప్పిన చెప్పుకున్నాం మనం, 2 రక ప్రదేశాలు చెప్పుకున్నాం ప్రసలగునివి, ఒక ప్రదేశం సాయింద్రికి ఇచ్చారు, రెండవది తోటి బాలు రసిస్తున్నారు. సరే తండ్రికి ఇచ్చినటువంటి ఉపదేశం ఉషరక్షేత్ర వర్షం వలె ఫలించదు అని శాస్త్రం. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి గౌరవం ఉంది పిల్లవాడి మీద ఎంబడే గ్రహిస్తారు వీళ్ళు కరిస్తారు అన్నమాట. అందులో మొదటి మాట కౌమార ఆచరే ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతాన్ రుధా దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అస్థిరం. ప్రారంభించటంలోనే మనలో కలిగేటువంటి సామాన్యమైనటువంటి శంకలు 6, 6వ అధ్యాయం సప్తమంలో 6 సామాన్యమైనటువంటి శంకలు తొలగించి మొదలు పెడుతున్నాడు. స్వత్వము, వేదాంతము, భక్తి, జ్ఞానము, మోక్షమునకు ప్రయత్నం. ఇవి ఎప్పటినుంచి మొదలుపెట్టాలి? ఎప్పుడు చేయాలి? మనం ఏమంటున్నాం ఇప్పటినుంచి ఎందుకండీ అవన్నీ కానీ ఏంటి?
సెలిమెంట్ అయిన తర్వాత అది వేడుస్తూ వేరే పని ఏమీ ఉండదు అప్పుడు ఇంట్లో కూర్చుంటాం మన దగ్గరికి ఎవరు రారు మనం ఎక్కడికి పోము హాయిగా కూర్చుని రోజు పని చేస్తాం కావాలంటే ఇప్పటినుంచి ఎందుకండీ అంటే భగవత్ ప్రాప్తికి ప్రయత్నం అలాగే ధ్యానం, శ్రవణం, మననము ఇవన్నీ వృద్ధాప్యంలోనే చేయాలనేటువంటి ఒక అపోహ నూటికి 90 మందికి ఉంది. వ్యాస భగవానుడు ప్రహ్లాదుడు కలిసి మొదలు ఆ అపోహను తొలగిస్తున్నారు. మొదటి మాట ఏమిటి? కౌమార ఆచరేతు ప్రాజ్ఞః. రాజ్యుడైనవాడు అంటే తెలిసినవాడు, జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానము పొందదలుచుకున్నవాడు, గురువుల ద్వారా జ్ఞానమును పొందినవాడు, వివేకైనవాడు ఏం చేయాలంటే కౌమార ఆచరియతు కౌమారావస్థలోని అంటే. ఐదో ఏడు నుంచే భగవంతుడిని పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రారంభ వయస్సు ఐదు. ఐదు ఏడు వరకు కౌమారం. ఆరో ఏడు వస్తే దాన్ని ఏమంటారు? పౌగండము అంటారు దానికి మళ్ళీ వేరే పేరు. ఈ రీతిలో కుమారావస్థలోనే ధర్మాన్ భాగవతాన్ భాగవత ధర్మములను ఆచరించాలి చెప్పుకున్నామే స్మరణం వందనం తీర్థనం విష్ణో స్మరణ శ్రవణం ఇలా నవ విధ భక్తులు ఉన్నాయి భగవంతుని సేవ భగవంతుని కథ వినటం చెప్పటం తలచుకోవటం దాస్యం, వందనం, అర్చనం, సత్యం, ఆత్మ సమర్భనం అని చెప్పుకున్నారు. ఇవి మనం వినాలి, వినేవాళ్ళు ఉంటే మనం చెప్పాలి. ఇంకో ధర్మ సూక్ష్మం ఏమిటంటే. భగవత్ భాగవత ధర్మములలో ఎవరు చెబుతున్నారో ఎవరు వింటున్నారన్నది ప్రధానం కాదు. చెప్పేవాడు చాలా గొప్పవాడు వినేవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్న భావన తప్పు. భగవత్ భాగవత కథ చెప్పడం ఎంత అదృష్టమో అంతకంటే 100 రెట్లు వినటం అదృష్టం. శ్రవణం వైద్య మనకు మేము చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క వైద్య భక్తులలో ప్రధానమైన గుణము ఏమిటి? శ్రవణం. వినటం చాలా అదృష్టం, వినగలగాలి అందుకే వినేవాళ్ళే మహానుభావులు అని శాస్త్రం.
శవనకాది మహర్షులు సూత మహర్షులు అతన్ని నియమించారు అయ్యా నువ్వు చెప్పాలి మేమందరం వింటాం అంటే అర్థం వాళ్ళు ఎవరు రాని వాళ్ళు కాలేదే శవనకాదికి ఏం రాలే? శోనక మహర్షి అండి సామాన్యుడా మహానుభావుడు అంటా. అంత మహార్షులే ఏం తెలియక ఆయన చెప్తే వినటం లేదు. చెప్పడానికి అంటే వినేవాళ్ళు గొప్పవాళ్ళయ్యా అదృష్టవంతులు. ఎందుకంటే వినేవాడికి వేరే ఆలోచన ఉండదు. చెప్తున్న దాన్ని డైరెక్ట్ గా వింటాడు చెప్పేవాడికి. అన్ని చెప్తున్నానో లేదో, తక్కువ చెప్తున్నానో, ఎక్కువ చెప్తున్నానో, మొత్తం విషయం వచ్చిందో లేదో, ధ్యాన్ ధ్యానం చూడగలిగానో లేదో. ఇవన్నీ సందేహాల్లో అతని దృష్టి వచనం మీదే ఉంటుంది తప్ప ప్రవచనమే తప్ప భగవత్ గుణాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు. ప్రధానమైన కార్యక్రమం శ్రవణం. చాలా అదృష్టం. కాబట్టి ఈ శ్రవణాదులు కౌమార ఆచరి ఐదు ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. ఎందుకయ్యా అంత తొందర మెరయయతమేమి అంటే. దుర్లభం మానుషం జన్మ. ఈ జీవుడికి మనుష్య జన్మ రావటమే చాలా కష్టం. బహునాం జన్మనానంతే జ్ఞానవానమాం ప్రపద్యతే అన్నట్టుగా కొన్ని వందల వేల లక్షల జన్మల తర్వాత. నో సుకృతాలు మూట కట్టుకుంటే మనిషిగా పుడతాం. మనిషిగా పుట్టాం కాబట్టి 120 ఏళ్ళు గ్యారెంటీ అన్నామా? ఎక్కడ ఉంది? పదాతి అధ్రువం. చాలా చమత్సాహం. మానవుడిగా పుడితే పుట్టొచ్చు. పుట్టిన వెంటనే ఇది మనిషిగా పుట్టాను ఇక నేను ఎల్లప్పటికీ ఉంటాను. లేదు అద్రువం అద్రువం కాదు నిత్యం కాదు. ఎప్పుడు ఉండేది కాదు. అంటే ఎప్పుడూ కాకున్నా కొంతకాలం అయితే ఉంటుంది కదా ఓ 50 ఏళ్ళు మీరు పోయి ఉండొచ్చు కానీ 20 ఏళ్ళు తడుచుకున్నానే. ఉన్నన్నాళ్ళు కూడా ఒకే రకమైన ఆలోచన ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అస్థిరం. అధృవం అస్థిరం. మానవ జన్మ అధ్రువం, మానవ జన్మలోని మన మానసిక బౌద్ధిక ప్రవృత్తి అస్తిరం. గుడికి వెళ్దాం అనుకుంటాం, బయలుదేరుతాం, అక్కడిదాకా పోతాం. ఏదో బోనో వస్తుంది, ఏదో కార్యక్రమం అవుతుంది, రేపు పదాంలే అని అనుకుంటాం.
అంటే భగవంతుని ఆరాధనలో ప్రవర్తించడం ప్రారంభించినా అలాగే ప్రవర్తించగలము అన్నా గ్యారెంటీ లేదు. కూర్చున్న మనస్సు అక్కడ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. కానీ నిరంతరం పరమాత్మ యందే మనస్సు లగ్నం చేయటానికి కావలసిన విధానాన్ని అలవాటుతారు. అలవాటు చేస్తూ చేస్తూ చేస్తూ పోతే స్వామి కృప కూడా దానికి తోడైతే పొందగలమో లేదో. కాబట్టి ఐదేళ్ల నుంచి మొదలు పెడితే ఐదేళ్ల నుంచి ప్రారంభిస్తే 50 ఏళ్లకు మనసు నిలబడబోతుందేమో. అది కూడా నమ్మకం లేదు. అందువల్ల అధృవం అస్థిరం ఈ రెండు ఉన్నాయి. దాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడో 60 ఏళ్లకు 90 ఏళ్లకు చేస్తాను అంటే తప్పు. కుమారావస్థలోనే చేయాలి యధాహి పురుషక్షీహ విష్ణోహో పాదోపతర్పణం యతే సర్వభూతానాం ప్రియః ఆత్మా ఈశ్వరః సుహృతు మానవుడిగా పుట్టిన వాడికి మొట్ట మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అంట సూత్రప్రాయంగా చెప్తున్నారు ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు కాబట్టి బాగా పండిపోయాడు నారదుడు బాగా ఇంజెక్ట్ చేశాడు బాగా. ఉదయం నిండా నిండి ఉంది. ఎంత సూక్ష్మంగా కానీ ఒక స్థిరంగా చెప్తున్నారు. మానవుడిగా పుట్టిన వాడికి ప్రథమ కర్తవ్యం, ప్రధాన కర్తవ్యం పరమాత్మ పాదములను చేరుట. విష్ణోః పాదోపసర్పణం శ్రీమన్నారాయణుని పాదములను చేరుటే మొదటి కర్తవ్యము పురుషునికి. ఎందుకంటే అతనొక్కడే అన్ని ప్రాణులకు ప్రియుడు. పరమాత్మే అందరికీ ఆత్మ. అతనే అందరికీ ప్రభువు. అతనే అందరికీ సుహృత్. ఏమిటి మనము ఒక వ్యక్తి యందు ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తితో ఒక వ్యక్తిని కలిసి చేరాలని చూడాలని సేవించాలని భావించడానికి కారణాలు నాలుగే కదా ఇంతకన్నా ఏముంటాయి? వాడు మనకు ప్రీతిపాత్రుడు కావాలి. రెండోది మనను వాడు నిలుపగలగాలి, బ్రతికించగలగాలి. మనకు వాడు మిత్రుడు కావాలి. లేదు మనను శాసించేవాడు ఈశ్వరుడు కావాలి. ఈ నాలుగు పరమాత్మే.
శ్రీమన్నారాయణుడే ప్రియుడు శ్రీమన్నారాయణుడే అందరికీ ఆత్మ శ్రీమన్నారాయణుడే ఈశ్వరుడు అతనే సుహృత్. ఐదు వాడు లేడు. కాబట్టి ప్రతి మానవుని ప్రథమ ప్రధాన కర్తవ్యం శ్రీమన్నారాయణుని పాదములను చేరుటే. ఉత్తర ప్రయాణ్య ప్రయాణం సిద్ధాంత ప్రయాణంగా యధాహి పురుషక్షీహ విష్ణోహో పాదోపసర్పణం యదేన సర్వభూతానాం ప్రియః ఆత్మా ఈశ్వరః సుహృతు సుఖం ఐంద్రీకం దైత్యాః దేహ యోగేన జైనినాం సర్వత్ర లభ్యతే దైవాత్. అదేమి గారు అలా అంటున్నారు మనం పుట్టాము. శరీరం లభించింది. ఈ శరీరములకు కావలసినటువంటి అన్ని సౌకర్యములను, అన్ని సుఖములను పొందాలి కదా. దాని కోసం ప్రయత్నం చేయొద్దా? మనకు పరమాత్మ ఏ ఏ ఇంద్రియములను ఇచ్చాడో ఇచ్చిన ఆ ఇంద్రియములకు సౌకర్యమును కలిగించుకోవద్దా? వారికి ప్రీతి కలిగించొద్దా? మన కర్తవ్యం ఇంద్రియ ప్రీతి కాదా? ఇంద్రియాల సుఖం కాదా? నువ్వు కొత్త మాట చెప్తున్నావేమిటి? అంటే తప్పురా నాయనా. దేహమునిచ్చిన పరమాత్మే ఇంద్రియమునిచ్చినటువంటి పరమాత్మే ఆ దేహమునకు ఆ ఇంద్రియములకు ఏవేవి కావాలో వాటిని ఇస్తాడు. నీ ప్రయత్నంతో పనిలేదు. నీ ప్రయత్నం లేకుండానే నీ ఇంద్రియములకు కావలసిన అన్ని సౌకర్యములు స్వామి కలిగిస్తూనే ఉన్నాడు. దానికి నీ ప్రయత్నంతో పనిలేదు. అలా అంటావేమిటయ్యా అంటావా? దుఃఖం కలగాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చేయరు కదా? మరి దుఃఖం వస్తుందా లేదా? ఎందుకు వస్తున్నది? ఏం చెప్పుతావ్? ప్రయత్నం చేస్తేనే కలుగుతాయి అనుకుంటే దుఃఖము కొరకు ఎవరూ ప్రయత్నం చేయనప్పుడు దుఃఖం ఎలా వస్తున్నది? ఏమన్నాం మన కర్మ.
మరి ఆ కర్మ సుఖాన్ని ఇవ్వదా? నీకు ఇష్టం లేనిదే నీ ప్రయత్నం లేకుండా వచ్చేటప్పుడు, నీకు ఇష్టం ఉన్నది నీ ప్రయత్నం లేకుండా వస్తుంది. కర్మవచనంలో దుఃఖం వస్తుంది అంటే కర్మవచనంతో దుఃఖం సుఖం కూడా వస్తుంది. మీ ప్రయత్నం సుఖ దుఃఖాలకు కాదు అవి ఎలాగో వస్తాయి. ఎలా రాసి ఉంటే ఎలా మనం చేసి ఉంటే అలాంటి సుఖ దుఃఖం వస్తుంది. అది నిజంగానే భగవత్ భాగవత్ ఆచార్య సమాశ్రేయణం నీ కర్మతో అది నువ్వు చేయాలి. అది నీ కర్తవ్యం. తక్కినవి కర్మవశం. శరీరమునిచ్చిన పరమాత్మే శరీరమునకు ఇంద్రియములకు కావలసినటువంటి అన్ని సౌకర్యములు అన్ని సుఖ యోగములు కలిగిస్తాడు. దృష్టాంతము ప్రయత్నం లేకుండానే దుఃఖం కలుగుతున్నట్టుగా. ప్రయత్నం లేకుండానే సుఖం కూడా కలుగుతుంది. కాబట్టి సుఖ దుఃఖాల కోసం ప్రయత్నించాలన్న మాటను భావాన్ని మొదలు వదిలి పెట్టండి. అవి వాడే ఇస్తారు. ఇవి వాడే ఇస్తాడు అన్న నమ్మకాన్ని అక్షవసాయాన్ని కలిగి ఉండి వాడిని సేవించుట నీ కర్మవశం కాదు నీవు దాని కోసం ప్రయత్నించాలి. దాన్ని పరమాత్మ ఆమోదిస్తాడు, సహకరిస్తాడు. అందుకే చెప్తున్నాడు, యదేక సర్వభూతానాం సుఖమైంద్రీయం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్. దేహాన్ని ఇచ్చిన వాడే దైవమే ఆ దేహమునకు సుఖమును దుఃఖమును ఇస్తాడు. అనుమానం ఉంటే యధా దుఃఖమయత్నతః. యత్నం లేకుండా కూడా దుఃఖం వస్తున్నది కదా? దుష్టాంతం సరిపోలేదా? ఇక వేరే కావాలా? సుఖం అలాగే వస్తుంది. కాబట్టి. తత్ప్రయాసః న కర్తవ్యః యతా హయుర్వ్యయ పరం కాబట్టి పరమాత్మ శరీరమునిచ్చిన పరమాత్మ శరీరమునకు కావలసిన సౌకర్యములను ఎలాగో ఇస్తాడు కాబట్టి
శరీరమునకు కావలసిన సౌకర్యముల కోసం వృధాగా ప్రయత్నం మొదలుపెట్టి ఆయుష్యాన్ని దుర్వ్యయం చేసుకోకండి, ఎలాగో ఆయుష్యం ఆగదు. గడుస్తూనే ఉంటుంది. మాట్లాడుతున్నామంటే కౌంట్ డౌన్ మొదలైంది. పుట్టినప్పటి నుంచి ఏం మొదలైతుంది? పెరగడం కాదు మొదలైంది. కరగడం మొదలైంది. ఎలాగ పెడతాం ఏడాది అయింది అండి రెండు ఏడు అయింది అండి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే ఓ గోల చేసుకుంటాం. అసలు అర్థం ఏంటన్నమాట అందులో ఇవి తగ్గిపోయాయి అన్నమాట. లక్ష బరువు అంటే 99, 98, 97 తగ్గుతున్నాయి. అంటాం కదా కౌంట్ డౌన్ అంటాం కదా ఇది లెక్క. కాబట్టి ఎలాగో ఆయుష్యం విజయమవుతుంది నువ్వేం చేసినా. అదేదో కాస్త సద్విజయం చేయండి. భగవత్ భాగవత ఆచార్య సమాచారం చేయండి. స్వామిని కీర్తించండి, స్మరించండి, కథలు వినండి. అలాంటి వారి కోసం ప్రయత్నించండి తప్ప. శరీరాన్ని పోషించుకోవడానికి శరీరమునకు కావలసిన సౌకర్యములను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించి ఆయుష్యమునకు దుర్వ్యయం చేయకండి. సర్వత్వ నృత్య తత్ప్రయాసః న కర్తవ్యః యత ఆయుర్వ్యయః పరం ఇది చాలా ఎక్కువ ఆయుర్ ఏమవుతుంది న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం పరమాత్మ యొక్క పాదపద్మములు పాదపద్మములే మనకు న్యాయమైన క్షేమాన్ని కలిగిస్తాయి. యోగక్షేమో నః కల్పతాం. అంటుంది వేదం కదా యోగ సేవ అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి అప్రాప్తస్య ప్రాప్తిహి యోగః ఇదివరకు మనకు లభించనిది కొత్తగా ఇప్పుడు లభిస్తే దాన్ని యోగం అంటాం. దొరకనిది దొరికితే యోగం. దొరికిన దాన్ని కాపాడుకుంటే క్షేమం. ప్రాప్తస్య రక్షణం క్షేమః.
డబ్బు దొరికింది కానీ కాపాడుకోవాలి, ఇప్పటిదాకా దొరకలేదు ఇప్పుడు దొరికింది అది యోగం. డబ్బు దొరికితే యోగం, దొరికిన దాన్ని కాపాడుకుంటే క్షేమ, అలాగే జ్ఞానం లభిస్తే యోగం, లభించిన జ్ఞానాన్ని కాపాడుకుంటే క్షేమ. పురాణం విన్నాం, జ్ఞానోపదేశం చేసి విన్నాం, చాలా రోజులు విన్నాం. మళ్ళీ గురువుగారు ఇంటికి పోయారు, మనం మన ఇంటికి పోయాం. ఈ దారిలోనే అది పోయింది. అది యోగము కాదు, క్షేమము కాదు. ఇక్కడ యోగక్షేమములు అంటే ప్రాప్తి, ప్రాప్తస్య రక్షణ. ఇవి ప్రధానం కాబట్టి అందులో న తథా విద్యతే క్షేమం ముకుంద చరణాంభుజం తతో యతీత కుశలః క్షేమాయ భయమాస్థితః. ఎందుకంటే పరమాత్మ యొక్క పాదములను లభించుట అంత సులభం కాదు అని చెప్తున్నాడు. ఆ అదే వస్తుందండి అదే రాదు. నీకు ఆహారం దొరికినట్టు, విహారం దొరికినట్టు, జీవనం దొరికినట్టు, సుఖము సంతోషము లభించినట్టు పరమాత్మ పాదములు లభించవు. కొన్ని వందల వేల జన్మలు గడిస్తే గడిస్తే గడిస్తే స్వామి ఎప్పుడో సంకల్పించి ఒక భక్తునితో సంబంధం కూరుస్తాడు. అది క్షణికం కావచ్చు. చాలు. క్షణకాలం భక్తుని పక్కన కూర్చున్నా చాలు. మనకు ఇందులో చెప్తాడు శ్రీమందు రామ మంజంలో చెప్తాడు. ఖండు గాథ అని ఖండు మహర్షి. ఎవరాయనే ఖండు మహర్షి. కండువ మహర్షి కుమారుడు. కండువత్య పుత్ర కండుహు అని శాస్త్రం కదా. ఇతను మహాజ్ఞాని అని చెప్పుకున్నాం మారిష కండు ఇందులో వచ్చింది భాగంలో. అతని పుత్రికే మారిష అని చెప్పాడు. ఇలాంటి ఈ కండు మహర్షి. ఒక గాథ ఇచ్చారు మనకు. ఏమని? చంపదగిన శత్రువైన ఆశ్రయిస్తే అతన్ని కాపాడాలి. స్వప్రాణైహి యహ పరప్రాణాన్ నా పోషయతి స బ్రహ్మః తన ప్రాణములతో ఇతరుల ప్రాణములను పోషించని వాడు బ్రహ్మాత్య చేసినవాడు.
అని ఒక దృష్టాంతం ఇచ్చాడు అని చెప్పుకున్నాం కపోత గాత పావుర వేటగాడు వేటకొచ్చి తాను తానున్న చెట్టు కిందనే మకా వేసి తన భార్యనే వలలో వేసి పట్టి తన పిల్లలను పట్టుకొని అక్కడే కూర్చున్నాడు. వెళ్ళాలి అనేలోపు బయట తుఫాను గాలి వర్షం వచ్చేసింది. వర్షం విలవలేదు, సాయంత్రం అవుతూ ఉంది, వెళ్లి పోలేడు, ఆకలి అవుతుంది, కరి పెడుతుంది, దిక్కు చూస్తున్నాడు, పావురం చూచింది, అతిథి కింద కూర్చుంది. అది గెలువునా మనం వీడికి ఆతిత్యం ఇవ్వాలి అని తాను చెట్టుకు బూడు కట్టుకుంటుంది పుల్లలు కట్టే పుల్లలు ఉంటాయి ఆ ఎండి పుల్లలన్నీ తీసి కింద పడేసి ఇక్కడి నుంచి నిప్పు తెచ్చి పడేసి మడ్డ పెట్టింది. తడి కాసుకోవడం కాదు, వాడు తడి కాసుకోవడం కాకుండా అదేమంటాడు ఈ పట్టిలను తాగి చేసుకొని తినేశాడు. సరే ఆహారం అనేది బాగుంది అనుకోండి, కానీ వాడికి ఈ 3 4 పిల్లలు చిన్నపాటి తిరిగి వాళ్ళ కాఫీ అనేది తిండి ఉండలేదు. ఇంకేమైనా దొరుకుతుందా అని దిక్కు చూస్తున్నాడు. దయచేసి రాగునుడు ఎవరికి నన్ను ఆశ్రయించాడు. ఎలాగో భార్య విలభ్రం చేయాలి. నేను ఒక్కడిని ఉండి మాత్రమే ఏం చేయాలి అని తాను కూడా అదే మాటలో పడి అతనికి ఆహారమే. ఏ మాత్రం జ్ఞానం లేని పావురమే తన చెట్టు కింద నివసించిన ఒక వేటగాడికి అతిథ్య మించి తనను అర్పణం చేసుకుంటే మరి జ్ఞానం ఉన్న మనము శరణు వేడిన శత్రువును రక్షించవద్దు. ఎవరన్నారు? రాముడు వాక్యం. విభీషణ జననాలికి వస్తే నువ్వు శత్రువు, శత్రువు తమ్ముడు అని అంతా మాట్లాడితే శత్రువైనా సరే ఇవ్వాలి. మరి ఈ పావురానికి ఇంత ఉత్తమ ధర్మం, ఉత్తమ బుద్ధి ఎలా కలిగింది అంటే ఆ కండు మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతంలోనే ఈమె ఈ పక్షి. అతను ఏ చెట్టుకి తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టు మీద ఈ పక్షి ఉంది, మహానుభావుడు ఇచ్చినటువంటి చెట్టు మీద క్షణకాలం వారిన పుణ్యానికి ఇంత ఉత్తమ బుద్ధి లభించింది అంటాడు మహానుభావుడు.
విధానం ఏంటంటే ఆత్మ సంభవ. సజ్జన సహవాతం క్షణకాలం కలిగిన మన జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది. దాని కోసం ప్రయత్నం చేయాలి తప్ప శరీరాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేయవలసిన పనే లేదు. అందుకే అంటున్నాడు న తథా విందతే క్షేమం ముకుంద చరణం భుజం పరమాత్మ యొక్క పాదపద్మములను అంత సులభంగా పొందలేదు. తతో యతీత కుచిరః క్షేమాయ భయమాతితః. సంసారం అనేటువంటి మహా ఆపదలో పడ్డవాడు అలాంటి క్షేమకరమైనటువంటి పరమాత్మ పాదములను లభించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుని పాదములను పొందటానికి ప్రయత్నం చేయాలి కానీ శరీరాన్ని పోషించుకోవటానికో శారీరకమైన సౌకర్య ప్రాప్తికో ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. శరీరం పౌరుషం యావతు న విపద్యేత పుష్కలం పుంసః వర్ణయతం ఆయువు తదర్ధం త్యాగితాత్మనః నిష్ఫలం రసౌ రాత్రయం శీతే అంధం ప్రాపితస్తమః ఎందుకు ఇంతగా చెప్తున్నావు? పరమాత్మను ఆశ్రయించడానికి ప్రయత్నించాలి. బాగానే ఉంది, ప్రయత్నిద్దాం. నీ పోషణకు అవసరం లేదు, సరే మానేద్దాం. కానీ ఇంతగా ఎందుకు తపన తోటి బోధిస్తున్నావు అంటే మొదటి మాట శరీరం పౌరుషం యావత్ నవిపద్యేత పుష్కళం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు లభించిన ఈ మానవ దేహము ఎంత కాలము ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా ఉంటుందని ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఇప్పటిదాకా బాగుండొచ్చు ఇంకో అరగంటలో పావుగంటలో అబ్బా కాలు పెరిగిందండి లేవ ఇరికే వస్తాం బ్రహ్మాండంగా నడిచి నాకేమండీ రాయిలా ఉన్నా అంటాం అబ్బా ఎవోనండి ఏమైందో కాలు పెరిగిందండి లేవలేకపోయాను అంటాం ఓ చెయ్యి పడుతుంది తలకాయ పడుతుంది ఏదో పడుతుంది ఏం చేస్తావ్ కాబట్టి మానవ శరీరమునకు ఆపద కలుగటం ముందే పరమాత్మ పాదములను చేరటానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. అంటే స్థితే మనసి సుస్వస్తే.
ఏంటిది వరాహ చరమం అలాగే నారసింహ చరమం, నరసింహ స్వామి వరాహ స్వామి ఏం చెప్పారు మనసు బాగా ఉండాలి. శరీరం బాగా ఉన్నప్పుడు, మీ ఇంద్రియములన్నీ నీ స్వాధీనంలో ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు నువ్వు చెప్పినట్టు వినగలిగినప్పుడు. అన్నీ బాగున్నప్పుడు నన్ను స్మరిస్తే అవన్నీ బాగాలేనప్పుడు నేను స్మరిస్తాను. అహం స్మరామి మద్భక్తన్ కాష్టపాషాణ సన్నిభా ప్రాణం కాస్త పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది శరీరం దీన్ని ఏమంటాం మనం? ఇప్పటిదాకా నా దేహం నా దేహం శరీరం చెదిరి వాళ్ళము ప్రాణం పోగానే ఆ కట్టేయండి గన్ని తీసేయండి అంట. ఇప్పుడు కట్టేయిపోయింది లేదా ఓ రాయి అయిపోయింది. అందుకే కాష్ట పాషాణ సన్నిభాన్. రాయి లాంటి వాళ్ళు, ఒక కట్టె లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని అహం స్మరాన్ని నేను తరుచుకుంటాను. కానీ కట్టెలా కాకముందు వాళ్ళు తరుచుకుంటారు. శరీరం వారి స్వాధీనంలో ఉన్నప్పుడు వాడు మనం తలిస్తే, నన్ను తలిస్తే, స్వాధీనం తప్పితే నేను వాడిని తలిస్తాను. అంతే కాదు నయామి పరమాంగటిం. నేను వాడిని మరి ఎత్తుకొని మోసుకొని పోతాను నా లోకం. నాయా నేను తీసుకొని పోతాను అంటున్నారు స్వామి మనలో ఎవరం కాదు ఆయన వచ్చి పట్టుకొని పోతాడు. అంటే ఏది ప్రధానం? ఎంత కాలం ఆరోగ్యంగా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తలుచుకోవయ్యా. పరమాత్మను స్మరించు అందుకని ఎంతవరకు అంటే ఆపద కలిగేలోపే శరీరం పౌరుషం యావతు నవిపద్యేత పుష్కలం శరీరము పద పొందక ముందే క్షేమకరమైన పరమాత్మ పాదములను ఆశ్రయించు. మళ్ళీ అలాగ అంటావేమయ్యా నూరేళ్ళు ఉంది. నూరేళ్ళలో చివరి రెండు మూడు ఏళ్ళు చేస్తానే. అంటే అసలు నీకు
నూరేళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటావా? మనకు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు, నూరేళ్ళు అనుకుంటున్నాం కానీ మన నూరేళ్ళు ఎంత బిజీగా కలుస్తాయో చెప్తున్నాడు. చూడండి. పుంసం వరదలం ఆయువు నూరేళ్ల ఆయువు. ఈ నూరేళ్లలో రాత్రి తీసి పడాలి కదా. ఇద్దరే పోతావు కదా. చీకటి అయిందని ఏ పని చేయలేమని నిద్రపోతావ్. అంటే ఒక పూట అది ఒక పూట ఇది కదా. ఎన్ని పోయాయి? హాఫ్ పోయింది. 50 ఏళ్ళు స్వాహా. అవునండి నూరేళ్లలో 50 ఏళ్ళు రాత్రి 50 ఏళ్ళు పగలు ఉండవు కదా. నూరు నూరు నూరు పగలు నూరు రాత్రులు ఉండవు కదా. కాబట్టి నీకు 50 ఏళ్ళు పోయాయి. ఇక మిగిలిన చూడు అని చెప్తున్నాడు. ఎదగౌ రాత్రియాం సేతే అంధం ప్రాపితం తమః బుడ్డి చీకటిని పొంది అంటున్నాడు. బాగా దెప్పి పొడుస్తున్నాడు అన్నమాట. మనకు హృదయంలో బాగా నాటాలి. చీకటి కాదు గుడ్డి చీకటి అట. గుడ్డి చీకటి ఏంటి? అంటే సూర్యుడు అస్తమిస్తేనేమో చీకటి. మన జ్ఞానం లేకపోతే గుడ్డి జీవిషం. అంటే రాత్రి కాగానే పడుకోవాలి అది ఒక్కటి తెలుసు మనకు. కానీ ప్రాతఃకారం కంటే రాత్రి పూటే పరమాత్మను స్మరించడానికి తగిన ప్రశాంతత అప్పుడే ఉంటుంది. పగలంతా తిరుగుతుంటారు. రాత్రి ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కూర్చొని స్వామిని స్మరించుకోవచ్చు కదా. అబ్బో పొద్దున్న నుంచి ఒకటే కట్ట అలిసిపోయామండి ఇంకా పని చేస్తామా? అసలు దేని కొన్ని శరీరానికా మనస్సుకా? అందుకే గుడ్డి చీకటిని పొంది అసలు చీకటి కాదు నా మనస్సు గుడ్డిదైంది. ఇలా గుడ్డి చీకటి పొంది వృధాగా రాత్రి పూట పడుకుంటాడు. మనకేమన్నాడు? నిద్రయ కలహేనవ. చెప్తాడు మన ముందర విందు కూడా చేస్తాడు. రెండు రకాలుగా పగలేమో దివాచ అగ్రేహయ. నమో అని చెప్పుకున్నాం చెప్పను అనుకుంటా. కుటుంబ భరణేనవ పగలు ఎలా నడుస్తుంది మనకు డబ్బును సంపాదించాలనే ప్రయత్నం డబ్బు బాగా ఉంటది అనుకోండి కష్టపడడం వల్లేదు ఉద్యోగం పనిలేదు ప్రయత్నం పనిలేదు డబ్బు ఫుల్ పుష్కళంగా ఉంది వాడికేం పని అంటే
డబ్బు బాగా ఉన్నవాడు కుటుంబ పరం కుటుంబాన్ని పోషించొద్దా? బట్టలు తేవాలి, ఇల్లు కట్టాలి, కొడుక్కి ఇల్లు, కోడలికి ఇల్లు, మరి బిడ్డకి ఇల్లు, అల్లుడికి ఇల్లు, వారికేదో స్కూలు, సీటు సంపాదించాలి, దానికి సీటు కట్టాలి. పద్దతి చేసే పనేనండి. నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పించాలి వాళ్ళకి సీటు సంపాదించాలి దానికి పైరవి చేయాలి. చదువు ఒకటి ఉద్యోగాన్ని పైరవి చేయాలి. ఇంతే చేస్తాం. దివే దివాచ అర్ధేహయాలోకే కుటుంబ భరణేనవా. పగలు అయితే డబ్బు సంపాదించటము లే కుటుంబాన్ని కోలించడం. మరి రాత్రి పూట ఏం చేస్తావయ్యా నిద్రయా వ్యవహయేన త్యవావయా అయితే నిద్ర నిద్ర పడలేదు. అమ్మాయికి అబ్బాయితో సమాగమం, అబ్బాయికి అమ్మాయితో సమాగమం. వ్యవాహాయం అంటే స్త్రీ పూర సమాగమం అని వ్యయామం అంటారు. రాత్రి పూట సమాగమం తోటి నిద్రతో గడుపుతారు. పగలు డబ్బు సంపాదనతో కుటుంబ పోషణతో గడుపుతారు. ఖాళీ ఎక్కడ ఉందండి నువ్వు ఏడు ఉంటే ఫుల్ బిజీ అన్నమాట ఇప్పుడు. అందుకే చెప్తున్నాడు. ఇందులో రాత్రియాం సేతి అంధం ప్రాపితస్తమః అంటే 50 ఏళ్ళు పోయాయి. ఇంకెన్ని మిగిలాయి? 50 కాదు చక్కగా చెప్తున్నారు వాటికి కూడా ముగ్ధస్య బాల్యే కౌమారే క్రీడతః యాతి వింశతిహి. 50 ఏళ్లలో కొంతకాలం పిల్లవాడు, బాలుడు, కొంతకాలం శిశువు, కొంతకాలం బాలుడు, కొంతకాలం కుమారుడు. కాబట్టి ఆటలతోటి 20 ఏళ్ళు గడుస్తాయి. ఎన్ని వీడే 30 ఏ కదా ఇప్పుడు జరయాగ్రస్త దేహస్య యాసి అకల్పస్య వింశతిహి. 60 ఏళ్ళు వచ్చినప్పటినుంచి అయ్యో చెదగాదండి ఇంకేం పని చేస్తాం మనం వృద్ధాప్యం వచ్చేసింది కదా అని మోది పెడతాం. వృద్ధాప్యంతో చింతిస్తూ ఒక 20 ఏళ్ళు పోతాయి. ఎన్ని మిగిలాయి? 10 ఏళ్లేనా? చూడండి దూరా పూరేన కామేన మోహేనచ బరీయత. సేతన్ గురు వేడు సత్సత్య సమత్సత్య అపయాతి ఆ 10 ఏళ్ళు ఎక్కడికి అంటే మంచి యవ్వన మదంలో కామంతో క్రీడిస్తూ 10 ఏళ్ళను 10 నిమిషాల్లాగా గడుపుతాడు. వీడే జీరో. కాలే ఎక్కడ ఉన్నాడే? 20 ఏళ్ళు బాల్యము, 20 ఏళ్ళు వార్ధక్యము, 10 ఏళ్ళు యవ్వనము, 50 ఏళ్ళు నిద్ర.
ఇంకో 50 ఏళ్ళు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, అప్పుడు ఏం చేద్దాం వాటిని మరి? కాబట్టి నువ్వు ఫుల్ బిజీ, షెడ్యూల్ బాగా ఉంది నీకు, కాబట్టి ఎప్పుడో తలుస్తాను అంటే ఈ రోజు పుట్టినప్పటినుంచే మొదలుపెట్టు. బాల్యం నుంచి మొదలు పెడితేనే అంటే ఏమిటి? క్రీడాసక్తి మానుకుంటేనే భగవంతుడిని సేవించవచ్చు. మన ప్రహరణ అందించిన సూత్రం ఆటలలో ఆసక్తి తగ్గించి పరమాత్మ యందు మళ్ళించు. ఇప్పుడు నీకు సమయం తిరుగుతుంది. 20 ఏళ్ళు తిరుగుతుంది, ఆ 20 ఏళ్ళు తిరుగుతుంది. మొదటి బాల్య బాల్యంలో ఉన్న 20 ఏళ్ళు పరమాత్మను ధ్యానించడంలో మనస్సు లగ్నం చేస్తే వృద్ధాప్యంలో నీకు చింత కూడా ఉండదు. మనకెందుకు వాడు చూసుకుంటాడు? రెండోది బాల్యం నుంచి పరమాత్మను ధ్యానించు అలవాటు పడ్డవాడికి యవ్వనంలో కామాశక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి అది ఉపయోగం చేసుకోవచ్చు వీటిని వాడుకోవచ్చు. అందుకే కౌమార ఆచరేతు ప్రాజ్ఞః. బాల్యము నుండే ప్రయత్నం చేయాలి. దూరాపూరేణ కామేన మోహేనచ బలీయత శేషం గృహేరు సక్తస్య ప్రమత్తస్య అపయాతి ఇంటిలో ఆసక్తి ఉంటే అబ్బా నేనండి ఎంత చదువుకున్నాను అనుకుంటున్నాను. లేచినప్పటినుంచి రాత్రి 11 దాకా నేను బయటనే ఉంటాను. ఆ పని చేసి ఇంటికి వస్తాను. అంటే ఏంటి గొప్పదమ్మా నేను బాగా సంపాదిస్తున్నాను. నేను నా భర్యా పిల్లల్ని బాగా పోలిస్తున్నాను. ఎవరిని పోలిస్తున్నావ్? ఒక మహన్మాభావుడు ఉండేవాడు. మాట్లాడితే నేనేంటి ఈ ఏడాదిలో ఒక 50 తులాల బంగారం నగలు నా భార్యకు చేయించానండి. పక్కున నవ్వొచ్చింది. ఇంకో భార్య చేసి కొప్పదాం ఈ భార్య చేసి కొప్పదాం ఈ భార్య నువ్వు చేసి కొప్పే ఏంటి బాబు. ఆ గొలుసు చేసి తలావు తీస్తే సంతోషం అవుతుంది. నేను నా భార్యకి 50 గులాలు చేయించాను, నా పిల్లలకు కాలేజీలో తీసుకుందాం అని రెండు రకంలు కట్టానంటే గొప్ప ఏం కాదు అది. ఇంకోటి పెళ్ళోడికి స్కూల్ కి బిద్ది కట్టు సంతోషిస్తాం. నేను ఎంబడి అయ్యాను అండి. ఈ అయ్యగారు ఏది ఒప్పుకోనండి అని పిచ్చివాడు అసలు చెప్పుకోకు రా అట్లా. అంటే ఏంటి నేనేదో గొప్పతనం సాధిస్తున్నాను కానీ ఎంత పూర్తి గోతిలో కూరుకోబోతున్నానో తెలియదు, ఎందుకంటే కామ దురాపూరస్య కామస్య ఎంత బాగా అన్నారు చూడండి.
దురాపూరస్య అన్నాడు. దురాపూరేణ కామేన అన్నాడు అంటే ఎంత అనుభవించినా నిండనివి. ఇది ఫుల్ కాదు, ఫుల్ ఫిల్ అంటాం చూడండి. అబ్బా ఇక మాకు చాలండి. నేను చెప్పు నాకు జ్ఞాపకం లేదు కదా. చెరువు తె చెరవణం జ్ఞాపకం లేదు. కాబట్టి దురాపూరం అది. మీరు ఎంత నింపండి బావి మళ్ళీ విరిసి వెళ్తూనే ఉంటుంది. పొద్దున తింటాం హాయి సరోజో విధంగా సాపాడు చేస్తాం అబ్బా సుష్టుగా భోజనం చేసామండి అంటాం. మళ్ళీ సాయంత్రం ఎనిమిది కాగానే ఆ తిరిగింది. దురాపూరేణ కామేన ఎంత ప్రయత్నించినా నింపలేనిది నింపశక్యము కాని కోరికతో మోహముతో గృహములో ఆసక్తి పొంది పరమత్తుడైన వాడికి తగ్గిన కాలం పోతుంది కాబట్టి బాల్యం నుంచి ప్రయత్నం చేయాలి. చూడండి డైరెక్ట్ గా ఇదంతా ఒక వ్యాసం లాగా ఉంటుంది గమనించండి. గ్రహ ఉపదేశం అనేది ఒక చక్కని తీసేస్తాను అన్నమాట. మొత్తం మానవుని జీవితాన్ని చిత్తలాగా వడబోలి ఎలా పెట్టేది. అంటే నాతో వల్లే మానవుడు జీవుడు. జీవుడికి ఎలా జన్మలన్నీ గడిచిపోతాయి, ఎలా గర్ధం అవుతాయి, మనం ఎలా వీటిని సదుపయోగం చేసుకోవాలి. ఈ విధిలో కో గృహేజు పుమాన సక్తమాత్మానం మధితేంద్రియః స్నేహ పాదేదులై బద్ధం ఉత్సహేత విమోచితుం. ప్రపంచంలో ఎవడైనా ఎంత గొప్పవాడైనా గృహములో సంసారం అంటే దానాపుత్రాదుల యందు ఆసక్తమైన తనను విడిపించుకోగలడా? శద్వం మతి వైదత్యం పశ్యద్వం మతి వైదత్యం ఇంకొంచెం లోకాలు లేవు పాఠం తర్వాత కొంచెం లోకాలు లోలి కింద ఇచ్చాడు మనకు ఒక 10, 15 పేసులు ఒకవేళ ఒక పాధాంతరం అని ప్రక్షిప్తాలని చెప్తారు. ఇందులో ఒకటి, రెండు, మూడు ఇచ్చారు మనం. అదే.
కో గృహే భుమాను సక్తం ఆత్మానం అజితేంద్రియ ఇంద్రియ నిగ్రహము లేని వాడు ఎవడైనా సంసారము యందు ఆసక్తమైనటువంటి మనస్సును ఎలాంటిది అది స్నేహ పాశైహి దృఢం బద్ధం. స్నేహ పాశములతో గట్టిగా కట్టేశారండి బయటికి పోకుండా. మనం తప్పుకుందాం అంటే తాళ్లతో కట్టేశారండి. ఏంటి ఆ తాళ్లు? స్నేహం, ప్రీతి. ప్రేమ అబ్బా ఎంత ప్రేమ అండి మనం గొప్ప చెప్పుకుంటాం అంటే ఎంత మూర్ఖుడు అని అన్నమాట అర్థం. వీడికి ఎంత ప్రేమ అండి పిల్లల మీద అంటే ఏం అర్థం ఎంత మూర్ఖుడు అండి అని. అసలు భగవంతుడు దృష్టి కూడా లేదు ఇదంతా సంసారమే అబ్బా చాలా మూర్ఖుడు అండి అంటే వాడు మహా ఆనందిస్తుంటాడు. అబ్బా నన్ను ప్రేమ ఉన్నోడు అంటున్నారు ఎంత గొప్పోడినో. పూర్తిగా వ్యతిరేకం. సంసారంలో మెచ్చుకుంటున్నారంటే వాడు పరమార్థానికి పనికిరాడు. పరమార్థంలో మెచ్చుకున్నారంటే సంసారానికి పనికిరాడు. లౌకిక జ్ఞానం లేదు అన్నాడు అనుకోండి ధన్యుడు నాయనా, మంచి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు నేను భగవంతుడిని ఆశ్రయిస్తాను. వారా వరహ చూడండి లౌకిక జ్ఞానంలో ఉన్నాడు అనుకోండి ఎందుకు భగవంతుడిని ఆశ్రయిస్తాను మరి ఏం చేస్తాం మనం ఇది వ్యాజి స్తుతి వ్యాజి నుండా అంటారు. ఇంటిలో స్నేహపాశములతో బాగా కట్టివేసినటువంటి మనస్సును ఎవడండీ? ఇంటి నుంచి బయటికి విడిపించుకొని పోగలవాడు. అందుకే కోర్వర్ధ కృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి ఇప్సితః ప్రపంచంలో ఎవరైనా అర్థముల యందు అంటే పురుషార్థం. అర్థము కామము కదా ఈ రెండి యందున్న ఆశను ఎవడైనా విడిపించుకోగలరా వదిలిపెడతారా ఎందుకంటే ప్రాణేభ్యోభ్య ఈప్సితః అర్ధం మీద ఆశ, కామం మీద ఆశ, ప్రాణమూల కంటే గొప్పది. కాదా? అనుమానమా? మరి ఆ పిల్లలను పోషించడానికి తనను తాను పోషించుకోవడానికి తనకు కావలసిన దాన్ని సంపాదించడానికి ప్రాణములను కూడా పణంగా పెట్టి ప్రయత్నిస్తారు కదా ఏది కృష్ణం అన్నట్టు
లోకంలో అందరేమో ప్రాణం అంటే చాలా తీపి అని కబురు చెప్పుకుంటారు. మరి అంత తీపి ఉన్న ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ప్రయత్నించే వాడికి ఏది తీపి అన్నట్టు? ప్రాణమా అర్ధమా దొంగతనం చేస్తారు ఇంకో పని చేస్తున్నారు పట్టుబడ్డాడు ఎవడో కాల్చి చంపేస్తాడు అయినా లెక్క చేయడు మరి ఎన్నోసార్లు నా ప్రాణం ఇచ్చేసేవాడిని కాపాడతానండి అంట అది తెలివిగల మాట లేదా ఏ మాట నీ ప్రాణం ఇచ్చినకి వాణమే కాపాడతావ్ నువ్వు కాపాడు వాడిని కాపాడుతావ్. నువ్వు ప్రాణం పెట్టి వాడిని కాపాడుతావ్. కాబట్టి అడగరు అబ్బా ఎంత ప్రేమ అండి వాడికి ఇంకో రంకు తట్టి వీడు వాడికి. ఏమవుతున్నది. కాబట్టి ప్రాణములను కూడా పణంగా పెట్టి అర్ధకమముల కొడ ప్రయత్నిస్తున్నారంటే అవి. ప్రాణము కంటే కూడా ప్రీతిపాత్రములే. మరి అలాంటి వాటిని ఎవరైనా విక్షిపెట్టాలా? కోన్ వర్ధ కృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపే యీక్షితః యస్త్రీణాతి అసుభిహి ప్రేత్తై తస్కరః సేవకః వణిక్ అది ఇస్తున్నాడు. అత్యంత ప్రీతిపాత్రములైన అత్యుత్తమములైన ప్రాణములతోటి ఆడుకుంటారు. ఎవరు? తత్కరః. దొంగ చెప్పాను కదా ఇప్పుడు. అలాగే సేవకః. మృత్యుడు ఉంటాడు, నిజమాని మెప్పు కల్పించాలి, నా ప్రాణం నా ప్రాణాయాన్ని ఇస్తానండి. పడతారు ప్రాణాయాన్ని ప్రభువు కోసం. అలాగే వణిక్ వ్యాపారం చేసేవారు. చాలా సుక్షం ఉంది, చాలా లోతుకు వెళ్ళాలి. ఇప్పుడంటే కొంచెం సౌకర్యాలు పరిస్థితులు మారాయి కానీ పాత రోజుల్లో వ్యాపారం చేయాలంటే సముద్ర ప్రయాణం చేయాలి. సముద్రం మీద బయలుదేరి వెళ్లి సరతులన్నీ తెచ్చుకోవాలి. సముద్రం ప్రయాణం చేసి ఇంకో ద్వీపానికి వెళ్లి అమ్ముకోవాలి. ఈ సముద్రం ప్రయాణంలో మధ్యన తుఫాన్లు వస్తే అందుకే వ్యాపారానికి పోయే ముందే ఇంట్లో అన్నీ చెప్పి అన్నీ ఏర్పాలు చేసి మళ్ళీ వస్తే కలుద్దాం. లేకుంటే ఇంతే తనకుడు అని చెప్పి వెళ్ళిపోతారు, మరి ఆ మళ్ళీ రాకుంటే అనేవాడు పోకుంటే ఏమవుతుంది? ఇక్కడేం ఉండరాదు అని ఇక్కడే ఉంటే బతికవచ్చు, మరి పోతే బతుకుతావా? పోతే బతికితే బతికొస్తే బాగా బతకొచ్చు కదా.
ప్రాణములతో తిరిగి వస్తే బాగా కొనుక్కోవచ్చు. తిరిగి రాకుంటే మీ సలవు మీరు మా సలవు. ఇలా వ్యాపారి కానీ, సేవకుడు కానీ, తస్కరుడు కానీ ప్రాణములను పణముగా పెట్టి సంసారాన్ని పోషించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే సాంసారికమైనటువంటి ఇచ్చ కోరిక ప్రాణముల కంటే ప్రియమైంది. అలాంటి దాన్ని ఎవ్వడు విడిచిపెట్టలేడు. కరం ప్రియాయాః అనుకంపితాయాః సంఘం రహస్య మృతిరామస్య మంత్రాన్ సుపుర్తి శ్రేయత సహా విసునాం ఏకాంతంలో ప్రియురాలు చెవిలో మాట్లాడే మనసుకు నచ్చిన తీయ తీయని మాటలను వినటానికి కోరుకున్నవారు ప్రాణాలను రుణప్రాయంగా వదిలిపెడతారు. నడుస్తాను స్వామి హదం ప్రియాయా అనుకంపితాయా అందులో సమస్య ఏంటంటే ప్రేమించిన ప్రియుదారు అనటం లేదు ఒక్కొక్క మాటకి అర్థం తెలిస్తే న్యాయంగా మనమే పొడుచుకొని చావాలి అంత చాలా పెద్దదే మాట్లాడతారు దయ చూపిన ప్రియురాలు మాట్లాడి వీడికి దయ చూడు బతకని వీడు మరి ఈ మాట అనకుంటే వారు ఏమనుకుంటారో నీ పట్టి చేస్తున్నా కర్మానికి ఏదో నువ్వే గొప్ప అనాలి కదా అని అనుకంపితాయా దయతో దయ కలిగినటువంటి ప్రియులారా చెవిలో ఏకాంతంలో రహస్యంగా మాట్లాడేటువంటి ప్రీతిని పెంచే మాటలకు ఆశపడి ఎన్నిసార్లు ప్రాణాలను పణంగా పెడతారు కదా. ఈ జీవుడు కథం ప్రియాయాః అనుకంపితాయాః సంఘం రహస్యం రుచిరాంశ్చ మంత్రా దయ చూపే శ్రీరామి యొక్క సమాగమము అలాగే ఆమెతోటి ఆలోచన అలాగే ఆమె మాట్లాడేటువంటి ఇంపైన మంత్రములట మాటలు చెప్తారు మనకు. మొదటి మాట ఏమిటయ్యా అంటే అజ్ఞానం బాగా ముదిరితే చూడండి మనకు పెళ్లి. స్వాహా అజ్యవ వివాహోత్ర భవితా. పది రోజుల్లో పెళ్లి కట్టే ముందే భర్తతో మాట్లాడేవాళ్ళంట కాబోయే భర్తతో. మన పెళ్లి రేపు అవుతుంది కదా లేదా ఇవాళ అవుతుందేమో ఇంకో రోజు అవుతుందేమో మొదటి పని జ్ఞాపకం ఉంచుకోవాలి.
వెళ్లి అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాం అనుకోండి, అత్తమామలకు నేను సేవ చేయాలి, తల్లిదండ్రులకు మీరు సేవ చేయాలి. మీకు నేను నాకు మీరు సేవ చేసే ఛాన్స్ ఉండదు. ఆలోచించుకొని ముందు చెయ్యి తీసుకోండి. కలియుగంలోని వివాహం చేసుకోబోయే భార్య మొదలు చెప్పే కమ్మని మాట ఇది. అంటే మన ఇద్దరమే ఒంటిగా ఉండాలంటే ఇది మాత్రం పని. ఈ మాట ఎంత బాగా నచ్చుతుంది వాడికి చెవులో చెవులో అది కూడా దగ్గర దూరం. చెప్పదు అందరూ వింటారు కదా. దగ్గరికి వచ్చి చెవిలో చెప్తుందట. చెవిలో చెప్పడంలోని రహస్యం ఏమిటయ్యా అంటే యదంగ సంగం పవిత్రా పునఃపునః బుభూష్భిరి కాంక్షతి ఈశా ఈ వంకతో పెదవులు కాస్త బుగ్గకు తగిలిస్తుంది. వక్షస్థలం కాస్త వక్షస్థలం తగిలిస్తుంది. చేయి కాస్త మెడలు పగిలిస్తుంది. ఈ శారీరక స్పర్శతోటి, అవయవ స్పర్శతోటి వచ్చి దాని చేతి అని రహస్యమైన మాటలతోటి ఆమె ఏం చేస్తే దానికి సరిపోతుంది. ఈ హాయి కే ఇంకా వీడు పరమాత్మను తరుచుకుంటాడా? భగవంతుడిని తరుచుకుంటాడా? ఇదంతా అయ్యే పనే. అంటే చూడండి వ్యాసుడు కలియుగంలో మన మనస్సు ఆలోచించే ప్రతి చిన్న ఆలోచనను స్పష్టమైన దృష్టాంతంతో చెప్తాడు. అందుకే కథం ప్రియాయాః అందులో అనుకంపితాయాః సంఘం రహస్యం రుచిరాంశ్య మంత్రాన్ బాగా నచ్చేటువంటి చక్కని మంత్రాల్లాంటివి మంత్రము అన్నాడు. అది ఆ అభిప్రాయం. మంత్రం ఎక్కడ చెప్తాం? చెవిలోనే చెప్తాం. కదు? మనం అది బెర్రో చెప్తాం. మంత్రం చెవిలో ఇలా బాగా నచ్చినటువంటి చెవిలో చెప్పేటువంటి రహస్య సంభాషణము దాయితోడు సుహృత్సుచ స్నేహసితః. మిత్రుల యందు అబ్బా వాడు నా ప్రాణమిత్రులండి ప్రాణ ప్రేమ వాడు కాపాడాలి కాసేపు ఇది కొంతసేపు ప్రియురాలు కొంతసేపు మిత్రుడు ఈ ప్రియురాలతో కాసేపు కార్యక్రయం చేస్తే తర్వాత కార్యక్రయం ఏంటి శిశువు పిల్లలు పుడతారు కదా ఇక వాళ్ళంటే ప్రేమ చెప్పవలసిన పనే లేదు. అందుకే శిశునాం కలాక్షరానాం అనురక్త చిత్తః పిల్లలు మాట్లాడేటువంటి కల అక్షరములు అంటే మధురమైనటువంటి వచ్చి దాని మాటలు అమ్మ అనవంటే మమ్మ అంటది. వాడు మా పిల్లవాడు మా అమ్మ అంటే చూడండి మా పిల్లవాడు మా అమ్మ అన్నాడు ఇవాళ ఎవడు తెలియదో తెలియదు అంతే వీడు ఈ కంతులు వేస్తాడు అబ్బా అన్నాడండి వాడు గోడ కొట్టాడు వాడి దగ్గర కొట్టాడు వాడు అడుగులు ఇచ్చాడు చెప్తాడు మనకు వ్యాసుడు కలియుగంలో పిల్లలు అడుగులు వేయడం మొదలు పెడితే పెద్దవాళ్ళు
గోడ దూకడం మొదలుపెట్టారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళని పోలీసులు అంటున్నారు మరి వీళ్ళు అడుగులేస్తే వాళ్ళు గంతులేస్తారు, వీళ్ళు గంతులేస్తే వాళ్ళు పారిపోతారు శాస్త్రం అని. అందువల్ల వచ్చి రాని పిల్లలు మాట్లాడే మాటలకు. మిత్రులు చూసేటువంటి చర్యలకు, ప్రియురాలు మాట్లాడేటువంటి ఏకాంత సంపాదనకు ఆసక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా పరమాత్మను. మరిస్తారా పుత్రానుస్మరం తా దురిద్రూహు హృదయ భ్రాత్రూ ససూర్వా పితరౌ శరీరౌ పిల్లలను అలాగే అమ్మాయిలను దుహిత్రుహు అంటే పుత్రికలను, భ్రాత్రుహు స్వశ్రుహు, అన్నదమ్ములను, అక్కయ్యలను పితరౌచే జీనవు అప్పటికి పిల్ల పెద్దలు తల్లిదండ్రులు వృద్ధులు అవుతారు. వాళ్ళని వాళ్ళు పోషించుకోలేదు. ఇలాంటి దీర్హ తల్లిదండ్రులను గృహాన్ మనోద్నో ఉపరి ఉపరీక్షదాంస్య. ఉత్తిత్య కుల్యాః పశుభృత్య వర్గాం ఇల్లు మనోజ్ఞ ఉరు పరీక్ష దాంస్య అందమైనటువంటి గొప్ప ఆభరణములు వస్త్రాలు అని ఉంటాయి కదా కొన్నాడు కొందరికి ఏంటంటే ఏది బాగున్నా లేకున్నా నా వస్త్రాలు బాగుండాలి అంటాడు. మరి కొందరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కానీ మెడలో ఒగ్గురు సొన ఉండాలి అంటాడు. అవునండి, అందరూ పక్కానికి అందరూ ఎట్లా వస్తారు? ఎన్నో పెట్టుకొని వస్తారు. మోరిగోలు లేకుంటే ఏం చేసి ఏం చేస్తున్నారంటే ఉప్పాదన బంధా కావాలి రోజు మోరిగోలు స్థితిలో అని అంటారు. కదా అందుకే మనోజ్ఞ ఉరుపరిత్యదం చండమైనటువంటి గొప్ప శరీరాన్ని కప్పేవి అని అడిగాం కదా అంటే మీకు ఒప్పుకుంటే అర్థం చేసుకోండి వర్తనాలు కావచ్చు ఆభరణాలు కావచ్చు ఏమైనా సరే అలాంటి వాటిని వృత్తిత్యా అలాగే బ్రతుకు తెరువులు ఉద్యోగం అనండి, సేవ అనండి, అలాగే పశు మృత్య వర్గాన్ పశువులు, సేవకులు, ఇతరులు వీళ్ళందరినీ ఎవడైనా వదిలి పెడతారా?
జ్ఞానం ఉన్నవారు వీరిని వదిలి పెట్టాలి. త్యజేత కోశస్కృతివా ఇహ ఈహమానః ఎలాగయ్యా అంటే ఇలాంటి వాటినన్నీ వదిలి పెట్టిన వాడే జ్ఞాని. ఎలా వదులుతాడండి? తాను కష్టపడి స్వయంగా ఒక్కొక్కరిని కూర్చుకుంటాడు కదా? ఇలా కూర్చుకున్న వాటిని తాను విడిచిపెడతాడా అంటే కోచస్కృదివా. అర్థమైందా? సాలెపురుగు అంటాం. అది ఏం చేస్తుంది? తన నోటి నుంచి దారం తీసి మొత్తం గూడు కడుతుంది. మళ్ళీ మొత్తం దారాన్ని. తానే నింగేస్తుంది, తానే కూర్చుకుంటుంది, తానే విడిచిపెడుతుంది. అలాగే మనం కూడా మనమే కూర్చుకోవాలి, మనం వదిలిపెట్టాలి. పోసెస్ కృత్ అంటే రెండు మూడు అర్ధాలు ఉన్నాయి ఒకటి సాలిపురుగుని మరి ఒకటి తుమ్మెద అని తేనెటీగ అంట చూడండి తేనెటీగ కూడా కష్టపడి ఒక్కొక్క పువ్వు నుండి మకరందాన్ని తీసుకొని వచ్చి తేనె చెట్టు తయారు చేస్తుంది చాలా ప్రేమగా తయారు చేసి ఇతరులు దాన్ని ఆక్రమించకుండా తానే కాపలా ఉండి కాపాడుతుంది. పొరపాటున ఎవరైనా వచ్చాడనుకోండి వాడిని కుట్టి కుట్టి పెడుతుంది. ఆ వచ్చిన వాడు కాస్త తెలివి వేల వాడై ఓ గొంగడి కప్పుకొని ఓ మంట కింద పెట్టారనుకోండి అమాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి ఇంతకాలం నేను సంపాదించానే దీనికే ఉంటాను అంటుందా? తాను కూర్చుకున్న తేనె తెట్టెను ఎలా తేనె తీగలు విడిచిపెట్టి వెళ్తాయో. తాను సృష్టించినటువంటి దారమును తానే స్వయంగా మింగి ఎలా ఈ తాళిపురుగు వెళ్ళిపోతుందో గృహస్తుడు కూడా తాను సంపాదించుకున్న తాను కూర్చుకున్న భార్య పుత్ర మిత్ర గృహ ఆభరణ వస్తువు. సామగ్రిని అదే రీతిలో విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా వాటియందు ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇలా త్యజేత కోషత్కృతివ ఈహమానః కర్మాణి లోభాత్ అవితృప్తకామః ఔపయస్య త్యజ్వ్యం బహు మన్యమానః కధం విరజ్యేత దురంత మోహః
వదిలి పెట్టాలి కానీ ఎవరైనా వదిలి పెడతారా? ఎలాంటి వాటిని చెప్తున్నాడు కర్మాని లోభాత్ అవితృప్త కామః లోభం తోటి కోరికల యందు వారికి తృప్తే కలగదు. చెప్పుకున్నా ముందర కూడా వస్తుంది మనకు. నజాతు కామస్కామానం ఉపభోగేన కామ్యతి. కోరికలమేవి అనుభవంతో చల్లారవు. అనుభవిస్తున్న కొద్దీ మరి కాస్త కోరికే పుడుతుంది తప్ప అబ్బా చాలండి ఇక అనుకుంటారా అని చెప్పుకున్నాను కదా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు అదే భార్య ఆ భార్యకు అదే భర్త. ఎనడైనా అబ్బా రోజు ఇదేనా అనండి ఏమొద్దులే అంటారా? వీరనరు వారు అనరు ఇదే ఇల్లు ఇదే సంసారం ఎన్నాడండి అంటారా? అవితుప్త కామః ఎన్నడూ వీడికి కోరిక తీరదు. అంతే కాదు ఔపైష్ట జైస్యం బహుమన్యమానః ఈ ఇన్నేళ్ళు వీడు ఏం చేస్తాడు రెండే పనులట ఆలోచించుకోండి. సంసారం అంటే ఏమిటి? అంటే మనకున్నటువంటి రెండు రంధ్రాలను పోషించడానికి అన్నారు. ఒకటి జిహ్వా రంధ్రం ఇంకోటి ఉపర్ధ రంధ్రం. ఈ ఔపత్య జిహ్వములనే ఎంతో గొప్పగా భావిస్తారు. ప్రతి ప్రాణి ఈ రెండింటికి తృప్తి కలిగించడానికే బతుకుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కోరికలు చాలు అంటారండి. ఔపస్య జిహ్వం జైవ్యం బహుమన్యమానః కథం విరజ్యేత ఇలాంటి వాళ్ళు అసలు విరక్తిని పొందుతారా? ఎందుకు దురంత ప్రహ్లాదుడు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఎలాంటి తప్పులను గొప్పలుగా చెప్పుకొని బతుకుతున్నాము ఇంచుమించు మొత్తం బండారం బయట పెడుతున్నాము అన్నమాట. ఇది జీవితము, ఇలా అవుతున్నారు మీరు. ఈ వాస్తవాన్ని తెలుసుకొని పరమాత్మను సేవి ఇంత స్పష్టమైన ఉపదేశం మనకు ఇంకెవరూ చేయలేదు, సూటిగా చెప్తారమ్మ అన్ని సూత్రాలే. సరే నారదుని శిష్యుడు కురవ కాదు కదా.
ఆ రోజు దగ్గర పదివేల సంవత్సరాలు విన్నాడంటే ఎంత జ్ఞానం పొంది ఉండాలి మొత్తం సారం మనకు అందిస్తున్నాడు. కథం విరజ్యేత దురంత మోహః అంతులేని మోహంలో ఉన్నవాడు విరక్తి పొందుతాడా వినడైనా కుటుంబ పోషాయ వియన్ నిజాయుహు నబుజ్యతే అర్ధం విహతం ప్రమత్తః. కుటుంబాన్ని పోషించటానికే తన ఆయుష్యాన్ని ఖర్చు చేస్తూ ఆయుష్యం అయిపోతున్నదన్న విషయం కూడా తెలియలేడు. అయ్యో ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు అనుకున్నానండి, అప్పుడే పోయాడు అంటుంది ప్రేమగల భార్య అంటే ఇంక అన్నీ కూర్చుకోవాలి. చాలా ఉండే దేవ అతినాయి మధ్యన నన్ను ఇట్లా పడించి పోయాడండి ఆయనకే మహారాజు బాగానే పోయాడు కానీ నాకైతే ఏంటి? ప్రేమ అండి. అయ్యో అంటారు అవ్వతాం కాదు. దీని ప్రేమ ఉన్నట్టా ఏమున్నట్టా కడగా ఆలోచించాలి. అయ్యో సగం చేసి పోయాడండి ఇల్లు పూర్తి కాలేదు ఇంత కట్టిపోతే అయిపోయాడు కదా అంటే వారి పని కడగా వారికి తర్వాత పోవాలి. ఏం ప్రేమ అది? ఏం కదిలి బాగుండు అంటే కదిలి దాకా ఉండు కానీ నెగబు. ఏమైంది? కాబట్టి అది వాస్తవము అని నమ్మాలి. ఇందులో నబుజ్యతే అర్ధం విహతం ప్రమత్తః తన శరీరం కానీ తాను సంపాదించినటువంటి పురుషార్ధములు కానీ అయిపోతున్నవి దెబ్బతిన్నవి ప్రమాదం వచ్చినది అనే విషయాన్ని తెలియజాలదు సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే నస్వ కుటుంబ రామః ప్రతి చోట బాధలు ఎదురుగాయి వాళ్ళకి. తాపత్రయాలు అయితే ఆధ్యాత్మికం లేకుంటే ఆది దైవికం కాకుంటే ఆది భౌతికం. జీవితమైన బాగుండదు, మనస్తయినా బాగుండదు, చుట్టూ ఉన్న వాతావరణం అయినా బాగుండదు. మన ఇంట్లో మనం బాగుంటాం. చమత్సకారం, పక్క ఇంట్లో తొందర పడ్డారండి ఇవాళ పొద్దున్న లేవంగానే వార్త. వాడి ఇల్లు బానే ఉంది నాకేం బాధే లేదు. పక్కే ఉండు నొక పడ్డారు. దాంతో ఈ ఇంటోడు వారే అని తెలవకూడదు. అంటే మా ఇంటికి వస్తారని. అబద్ధం కాదు ఆలోచించండి అంటే ఈ విధానం చెప్పేది. అంటే పరమాత్మ మనకు దిగులు కలిగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆయన దగ్గర? మనకే కాదు మరి పచ్చ వాడికే మనకే బాధపడతాం. అయ్యో వాడికేదో వ్యాధి వచ్చిందట అండి నాకే పొడుస్తుంది ఇదో వాళ్ళ అని చెప్పాం కదా నాకేం లేదు అని చెప్పబోతున్నాం కదా అది అబ్బా స్ట్రాంగ్ గా పోవాలా నాకు షుగర్ లేదండి బీపీ లేదు ఇంకేదో లేదు ఇంకేదో చెప్పుకున్నారు అనుకోండి.
ఓ స్థానం అంటాడంటే మీకు కావాలనేమో ఓడే కలవరిస్తున్నారు ఓ రెండు తీసుకోరా అంటాడు. ఏం చేయాలి. అందుకోసం మనకు వ్యాధి ఉన్నా చింతే. వ్యాధి లేకున్నా చింతే. పక్కవాడికి వ్యాధి ఉన్నా మనకే చింతే. ఇదే తాపత్రయం అంటే వ్యాధి భౌతికం. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కలిగేటువంటి ప్రతి మార్పులు మనకు బాధనే కలిగిస్తాయి. మనకున్న మార్పులు మనకు బాధనే కలిగిస్తాయి. అయినప్పుడు ఇలా తాపస్త్రయ దుఃఖితాత్మా నిర్విద్యతేన స్వకుటుంబ రామః ఇలాంటివాడు ప్రతిక్షణం బాధపడుతున్న కుటుంబము యందు ప్రీతి కలిగి ఉండడంతో వాడికి విరక్తి మాత్రం కలగదు. మరి ఎందుకు ఇంత బాధపడతావు వదిలిపెట్టి పోరాదు ఆ బాబోయ్ అవసరానికి వదిలేయలాగండి. ఏదో మనిషి అయినా కష్టాలు రాకపోతాయా? ఏదో ఎదుర్కొని దాటుకుంటూ పోవాలి కానీ ఈ మత్తానికి వదిలేయలాగు. దీన్ని ఏమన్నాం? నా నిల్వి చేస్తే విరక్తి రాదు. ఎందుకు? కుటుంబ రామ. వీడికి కలిగే బాధలు కలిగే సంఘటన వల్ల సంభవించే బాధల కంటే తన కుటుంబాన్ని తాను ఎక్కువ గాధంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఏదో ఈ ఊరు కాకుండా ఇంకో ఊరండి, ఈ దేశం కాకుండా ఇంకో దేశం. మరి ఈ దేహం కాకుండా ఇంకో దేహం అనుకోరాదు ఆ అది మాత్రం వద్దు. తక్కినవన్నీ ఓకే కానీ అది మాత్రం వద్దు. ఈ రీతిలో విరక్తి మాత్రం పొందడు. విత్తేషు నిత్యాభినివిష్ట చేత విద్వాంస దోషం పరవిత్తహర్తుహు ప్రైత్యేహచ. అర్ధానే అజితేంద్రియస్తద్ అశాంతకామహాహరతే కుటుంబీ ఇంకాస్త లోతుకు వెళ్లి చెప్తున్నాడు విత్తేషు నిత్యాభినివిష్ట చేతాః నిరంతరం వీడి మనస్సు ఎక్కడ ఉంటుంది? విత్తములు ఏంది ధనం సంపాదించాలి, ఇల్లు విల్లు కావాలి, ఎవ్వరు వస్తారు కావాలి, ఆభరణాలు కావాలి, పిల్లలను బాగా పోషించాలి, భార్యను బాగా పోషించాలి, నీ దానికి ఏం కావాలి? బాగా డబ్బు కావాలి. సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి వచ్చింది చాలదు చాలా కొంచెం వచ్చింది ఇంకా చాలా కావాలి కాబట్టి పరిపూర్తిగా మనసంతా డబ్బు విందే
ముడిగి ఉంటుంది. విత్తేషు నిత్య ఎల్లప్పుడు ఒకప్పుడు కాదు ఏదో పావకొండ అనుకొని పోవడం కాదు. నిరంతరము విత్తము యందే మనస్సు ఉంచిన వాడై విత్తేషు నిత్యాభినివిష్ట చేత విద్వాంశ్య. జ్ఞానే అజ్ఞాని కాదు. జ్ఞానం లేనివాడు డబ్బు గురించి, ఆస్తి గురించి ఆలోచిస్తే పెద్ద తప్పు కాదు. కానీ పండితుడు అయినవాడు కూడా డబ్బు ఎలా వస్తుంది, ఎలా సంపాదించాలి, ఇంకెలా సంపాదించాలి, ఇంకెలా సంపాదించాలి. జ్ఞానం ఏమైతుంది మనం చెప్పాం జ్ఞాపకం ఉంది కదా. భాగవత మహాస్యం ప్రారంభంలో చెప్పాం. పండితాస్తు కళత్రేణ రమంతే మహిషాయువా అన్నారు. కలియుగంలోని పండితులు తమ భార్యలతో దున్నపోతుల వలె రమిస్తారు తప్ప మోక్షం కోసం ప్రయత్నిస్తారు. ఈ యుగంలో దాంపత్య సుఖము, సంసార సుఖము విత్తార్యం. దీనికి మించినటువంటి ఆశ లేదు అన్నారు. అందుకే పండితుడు కూడా డబ్బు అంటే ఆసక్తి పెట్టుకొని ఇతరుల ధనాన్ని హరించడంలో దోషం అని కూడా చూడదట. అవునండి సంపాదించుకుంటున్నాము, మా గుణమ పోషించుకోవాలి కదా? వాడు సంపాదించలేదు, వాడు ఎలా సంపాదించాడు? మనం ఏం చేసి కాదు దాన్ని ఏం చేసుకోవాలి? అదే పని ఏం చేస్తున్నాం సప్లై ఏంటి అంట. డబ్బు అవహరించేవాడు వాడే డబ్బు బాగా ఉంది కదా, వాడు సంపాదించాడా? ఎలా సంపాదించాడు? మొదలు చేస్తే నేను అదే పని చేసుకున్నాను, తప్పేంటండీ. పరవిత్తాన్ని అపహరించటంలో దోషాన్ని చూడక గుణముగా దాన్ని భావిస్తారు. పరవిత్తహత్తు ప్రేత్యేహ త్యాగ అన్యచితేంద్రియః తత్ అచాంతకామః తథా అదే అంటున్నాడు. తథా అన్యాని చెప్తున్నాడు. అతితేంద్రియః ఇంద్రియ నిగ్రహము లేక కోరికలను క్షమింపచేసుకోలేక కుటుంబీహరతే ఇతరుల ద్రవ్యాన్ని హరిస్తాడు. తన మనస్సు యొక్క శాంతిని కూడా తానే హరించుకుంటాడు. అశాంత కామః హరతే కుటుంబీ విద్వానపీత్సం తదుజాః కుటుంబం పుట్నం స్వలోకాయన కల్పతే.
పండితుడు కూడా ఇదే రీతిలో తన కుటుంబాన్ని పోషించుకుంటూ పరమాత్మ లోకానికి పోవటానికి ప్రయత్నించటం లేదు. విద్వానపి ప్రతిజ్ఞ వారు చెప్పారు. చదువుకున్నటువంటి పండితుడు కూడా కుటుంబం పుష్ణను కుటుంబాన్ని పోషించుకుంటూ స్వలోకాయ నకల్పతే తాను చేరవలసిన ఉత్తమ లోకానికి అంటే వైకుంఠానికి పోవటానికి వాడు కూడా సమర్ధుడు అవ్వటం లేదు. యహా స్వీయ పారస్య విభిన్న భావః తమః ప్రపద్యేత యథా విమూఢః. ఇలా. ఉత్తమ లోకాలను పొందకపోవడానికి కారణం ఏమిటంటే స్వీయ పారస్య విభిన్న భావః ఇది నాది అది వాడిది నేను ఇతరుడు. వేద దృష్టితోటి అంటే ఏమిటి? ప్రతి వారి హృదయంలో అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. కదా? సునిశేవ స్వపాకేచ పండితాః సమదర్శినః చెప్తామే ఆ సమదృష్టి ఉండాలి. అందులో ఉన్న పరమాత్మను నాలో ఉన్న పరమాత్మను చూడగలిగితేనే వాడు పండితుడు అని శాస్త్రం. కానీ అలా కాకుండా స్వీయ పరాక్య బుద్ధి ఇది నాదేంది అది నీది. 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లవాళ్ళు కూడా నీ ఇల్లు నా ఇల్లు నీ కారు నా కారు నీ బొమ్మ నా బొమ్మ అంటారు, పని పోయేటప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతారు. పడి నుంచి ఈ స్వార్థం మొదలైతే 60 ఏళ్లకు భక్తి రమణ వస్తుందండి. వారికి 57 ఏళ్ళు నీ నా నీ నా నోరు పోసి పోసి పోసి 60 ఏళ్లకు వాడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాడికి. అందుకే ఆ మూడో ఏడు నుంచే నారాయణ రామ అనడం మొదలు పెడితే 60 ఏళ్లకు ఆ ఇది వస్తుంది. ప్రధానంగా మనను బోధింపు చేసేది ఏమిటంటే స్వీయ పారక్య బుద్ధి నాది ఇతరులు. ఈ వస్తువు నాది ఆ వస్తువు వాడిది. అంటే వాడి వస్తువు నాకే కావాలి. నా వస్తువు నాకే కావాలి. వాడి వస్తువు కూడా మనకు వెనక పాత వాళ్ళు చెప్పేవాళ్ళు. మీ ఇంటికి వస్తున్నాను నాకేమి ఇస్తావ్? నువ్వు మా ఇంటికి వస్తున్నావా ఏం చేస్తావ్?
మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావ్? రెండు మాకే రావాలి నీకు మాత్రం ఏమొద్దు. ఇలాంటి ఈ స్వీయ పారక్య విభిన్న భావమై తమః ప్రపద్యేత అజ్ఞానాన్ని పొందుతాడు మూఢుని లాగా యతో నకశ్చితు. కుత్ర చిత్వా దీనః త్వమాత్మానం అలం సమర్ధః విమోచితుం. కాబట్టి ఏ విధంగా చూసినా ఏ దిక్కు నుండి ఎక్కడ ఏ కొంచెము కూడా. సంసారంలో బద్ధమైనటువంటి తన మనస్సును ఎవ్వడు విడిపించుకోవాలని. ఎందుకయ్యా అంటే కామదృశాం విహార క్రీడా మృగః స్త్రీల విహారానికి ఆట బొమ్మ అయినటువంటి ఆట మృగం బొమ్మ కూడా కాదు లేడి. ఇంగ్లీష్ లేడీకి వీడు తెలుగు చేయొద్దాడు. కదా కామదృశ్యం విహార విహార క్రీడా మృగ విహరించడానికి ఆటమృగంగా ఉండేటువంటి వాడు. విడిపించుకోలేడు ఎన్నిగడః విసర్గః అర్థమైందా అండి? ఎందుకు విడిచి విడిపించుకోలేడండి? ప్రేమిస్తే ప్రేమించాడు ఒకనాడు వివాహం చేసుకున్నాడు ఉన్నాడు విడిచిపోదాం అంటే. ఒకసారి వివాహం చేసుకున్నాక భార్యను విడిచిపెట్టి పోకుండా మెడకు ఒక పరుబు తాడు పెట్టి కట్టేస్తారు, అంటే తాడు సంతానం. సంతానము బుద్ధి బండ మన భారత్ ఏమంటారంటే తెలుసా నీకు ఏమంటారంటే బుద్ధి బండ తెలుసునా పల్లెటూర్లో ఉండి తెలుస్తుంది కొద్ది రోజులు బుద్ధి బండ అంటే పశువులు దొంగ పశువులు ఉంటాయి కొన్ని ఇంట్లో కట్టేసిన విడిపించుకొని వెళ్లి అర్ధరాత్రిలో పట్ట బవ్వలో ఎవరికీ కనబడకుండా ఎక్కడో రహస్యంగా పోయి తినొస్తాయి అలాంటి బరువు నాడు దొరకవు పారిపోతుంటాయి. దానికి ఒక పెద్ద ఇంత మొద్దు దానికి ఒక చిల్లు చేసి తాడు ఆ మొద్దు కట్టి మెడకేస్తారు. ఆ కింద మొద్దు రెండు కాళ్ళ సందరం ఉంటుంది. ఇది పరిగెత్తుతామంటే ఇటు పోకపోతే ఇటు తవ్వుతుంది కాదు అప్పుడు అటు తవ్వుతుంది ఎడా బెడా వానిస్తుంటది ఆ కట్టి ఉరకలేదు దొరుకుతుంది అన్నమాట. దాన్ని బుద్ధిబండ అంటారు, అలాగే భార్యాభర్తల బుద్ధిబండ ఎవరు సంతానం? ఇటు పోదాం అంటే ఈ కాలం, ఇటు పోదాం అంటే ఆ కాలం.
అందువల్ల సంతానం అనేటువంటి పలుపుతాడు ఉండగా స్త్రీలకు ఆడమృగంగా ఉన్నటువంటి జీవుడు సంసానాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్లగలడు ఎన్నిగడో విసర్గః విమోచితుం కామదృశాం విహార క్రీడా మృగః ఎన్నిగడో విసర్గః తతః విదూరాత్ పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు కాబట్టి రాక్షసులారా చెప్తున్నాను. విషయముల యందు బాగా ప్రీతి ఉన్నటువంటి రాక్షసులతో స్నేహం వదిలి పెట్టండి. మీరు దైత్యులే కాదనటం లేదు దేవదైవం కాదు మీరు అహసులే కానీ మీలాంటి వారితో మీరు స్నేహం చేయకండి విషయాభిలాగ అహసులై యందు స్నేహం చేయకుండా ఉపేత నారాయణం ఆదిదేవం ప్రధానం ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించండి. సముక్త సంఘైహి ఇషితః అపవర్గః. వాడే సంఘమును విడిచినటువంటి వారి చేత పొందదగిన మోక్షం అంటే వాడే. ఎవరు మోక్షం అంటే శ్రీమన్నారాయణుడు. ఎవరు పొందుతారు వాడిని ముక్త సంఘే ఆశ వదిలిన వారి చేత పొందబడేవాడు శ్రీమన్నారాయణదేవి, అందువల్ల మీరందరూ ఈ మీ తోటి వారి తోటి మీలాంటి రాక్షసులతో మీరు స్నేహం చేయకండి, పరమాత్మను ఆశ్రయించండి మనందరికీ మోర్చం లభిస్తుంది. నా క్షమత ప్రేమ యతః బక్వాయాసః అసురాత్మజాః సారా క్షమత చెప్తున్నాను స్వామి మీ ఇంట్లో పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిని మెప్పించాలి, తండ్రిని మెప్పించాలి, మిత్రులను మెప్పించాలి కదా? పెద్దలుగా ఉన్నప్పుడు మగవాడైతే భార్యను మెప్పించాలి, స్త్రీ అయితే భర్తను మెప్పించాలి. సేవకుడిగా ఉన్నప్పుడు యజమానిని మెప్పించాలి కదా? కానీ మనం ఎంత కష్టపడ్డా వారు మన విషయంలో మెప్పు పొందరు. కానీ పరమాత్మను మెప్పించుట చాలా సులభం. చెప్తున్నాడు నాకు అచ్యుతం ప్రణయతః బక్వాయాతః శ్రీమన్నారాయణుడిని ప్రీతి కలిగించడానికి ఎక్కువ శ్రమతో పనిలేదు.
ఆత్మత్వా సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః రెండే కారణాలు ఆ మహానుభావుడు సకల ప్రాణులకు ఆత్మ అండి. ఆలోచించండి. ఆత్మను మెప్పించడానికి వేరే ప్రయత్నం చేయాలా? అందరిలోనూ ఉన్నాడు. అంతటా ఉన్నాడు. మన యజమాని ఎక్కడ ఉంటాడో, మనం ఎక్కడికి పోవాలో, అతన్ని ఎలా సేవించాలో, ఏమనుకుంటే ఏమనుకుంటాడో, ఏం చేస్తే ఏమనుకుంటాడో అన్నీ సందేహాలే. కానీ పరమాత్మ... ఎక్కడున్నాడు? మన ఆత్మ మనలోనే ఉన్నాడు. మనం చేసే వేదాన్ని స్వామి చూస్తూనే ఉన్నాడు. అందుకోసమని ఆత్మత్వా సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వత అంతటా ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తి పోయా ఒక్కో చోట వెళ్ళాలి మనం. పరమాత్మ అంతనే ఉండాలి. నువ్వు ఉన్న చోటనే స్వామి అంటే సంతోషిస్తాడు. నీ లౌకీయ యయమాని వాడు ఎక్కడో ఢిల్లీలో మా ద్రాఘనలో ఉంటే అక్కడికి పోవాలి. ఇక్కడ వీడు సర్వవ్యాపి, సర్వగతుడు, నీతాత్మ. అయినప్పుడు ఇలాంటి మహానుభావుడిని మెప్పించడానికి ఎక్కువ శ్రమతో నీకు పని లేదు. పరావరేషు భూతేషు. బ్రహ్మాంతస్థావరాదితు భౌతికేషు వికారేషు భూతేశ్వత మహస్సుచ గునేషు గుణసామ్యేచ గుణవ్యతికరే తథా ఏకయపరోఖ్యాత్మ భగవాన్ ఈశ్వరః అవ్యయః. తానా స్పష్టంగా చెప్తున్నాడు మనకు పరావరేషు భూతేషు బ్రహ్మాంత స్థావరాధిశా అన్ని రకముల ప్రాణులు ఉన్నాయి ఎలాంటివి అవి బ్రహ్మాంత స్థావరములు బ్రహ్మ దగ్గర నుంచి స్థావరాలు అంటే స్తంభ పర్యంతం ఆ బ్రహ్మ స్తంభం నుండి బ్రహ్మ వరకు ఉన్నటువంటి సకల చరాచర జగత్తులోని ప్రాణులలో అవి భౌతికేషు వికారేషు పాంచభౌతికమైనటువంటి వికారములతో వచ్చేటువంటి భూతేశ్వహ మహత్సుచా పుర్య తేజో వాయువ అన్నాం కదా ఇలాంటి పంచభూతముల యందు అలాగే గుణేషు అంటే తత్వరజ సమో గుణాలు అలాగే గుణ సామ్యేషు అంటే ప్రకృతి గుణ వ్యతికరము అంటే మహత్వత్వం. ఇలా గుణసామ్యములో గుణవ్యతికరములో ఏక పరోక్షాత్మ అన్నిటిలో ఉండే ఆత్మ ఒక్కడే పరోక్షాత్మ ఆయన ఎవరు భగవాన్ ఈశ్వరః అవ్యయః అతనే పరమాత్మ.
అతనే వీటన్నిటిని శాసించేవాడు. అతనే అవ్యయ నాశనము లేనివాడు, తరగనివాడు. ఇలా ప్రత్యేకాత్మ స్వరూపియులైన. దృశ్య రూపేనచ స్వయం వ్యాప్య వాప్య నిర్దేశ్యః అనిర్దేశ్యః అవికల్పితః ఈ మహానుభావుడే ప్రత్యేకాత్మగా కూడా అంటే మన జీవాత్మగా తానే ఉంటాడు. జీవాత్మలోని అంతర్యామిగా తానే ఉంటాడు. జీవాత్మ ఉండటానికి కనబడేటువంటి శరీరము వాడే. ఎవరు శరీరం? వాడే. ఆత్మ ఎవరు? వాడే. అంతర్యామి ఎవరు? వాడే. కనపడే ఆకారము పరమాత్మే కనపడే ఆకారంలో కనపడని ఆత్మ పరమాత్మే కనపడని ఆత్మలో అంతర్యామిగా ఉండే స్కూర్రూపం కూడా పరమాత్మే. అంతగా వాడే అన్ని రూపాలలో వాడే అదృశ్యము వాడే దృశ్యము వాడే ఇక మీకు బాధ ఏమిటి ఇంకా దొరకడం అనుకుంటే బాధనండి ఉన్నది వాడే ఇంకోడు లేడు ఈ హీలో వ్యాప్య వ్యాపక నిర్దేశ్యః అనిర్దేశ్యః వాడే వ్యాప్యము వాడే వ్యాపకం. అంటే అన్ని చోట్ల ఉండేవాడు వాడే కొన్ని చోట్లో ఉంటున్నట్టు కనపడేవాడు వాడే. లోపల వాడే ఉన్నాడు, బయట వాడే ఉన్నాడు. వ్యాప్యము వ్యాపకం. వ్యాపకం అంటే అధిక దేశవృత్తి. ఎక్కువ చోట్ల ఉండేది వ్యాపకం. తక్కువ చోట్ల ఉండేటువంటిది వ్యాప్యం. ఉదాహరణకు ఆత్మ వ్యాపకం. మనుష్యుడు వ్యాప్యం. కదా? పశులో ఆత్మ ఉంది కదా? ఆత్మత్వం పశులో ఉంది, పక్షిలో ఉంది, మృగంలో ఉంది. మనుష్యత్వం కొద్దిగా ఉంటుంది. మరి మనుష్యత్వం వ్యాప్య ధర్మము, ఆత్మత్వం వ్యాపక ధర్మము. అధిక దేశ వృత్తి వ్యాపకము, అల్ప దేశ వృత్తి వ్యాప్యము. ఇలా పరమాత్మే వ్యాప్యము, పరమాత్మే వ్యాపకము అంటే ఎక్కువ చోట్ల వాడే ఉంటాడు. తక్కువ చోట కూడా వాడే ఉంటారు అంటే ఆధారము వాడే ఆధేయము వాడే ఆధారం వ్యాపికం అవుతుంది ఆధేయం వ్యాపికం అవుతుంది కదా భూమి అట్లాగా ఉంది ప్రాణులు కొన్ని చోట్లనే ఉంటారు
భూమి వ్యాపకము మనమందరం వ్యాప్యం. ఇలా వ్యాప్య వ్యాపక నిర్దేశ్యః అనిర్దేశ్యః. చూప తగినవాడు తెలియదగినవాడు అతనే. అలాగే అనిర్దేశ్య తెలపడేం కూడా పరమాత్మ ఎలా ఉంటాడో నేను చెబుదాం. చెప్పలేం, ఎలా ఉంటాడో చెప్పలేము, ఇలా ఉంటాడని చెప్పగలం. ఇగో ఆయనేనండి పరమాత్మ అంటాం, మళ్ళీ కాసేపు ఏమోనండి ఎలా ఉంటాడో ఏం తెలుసు. తెలియదగినవాడు, చెప్పదగినవాడు, చెప్పలేనివాడు. అన్నీ పరమాత్మే కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వర ఏమిటయ్యా? ఇవే మాకు అర్థం కావటం లేదు. చెప్పవచ్చు అంటావ్, చెప్పలేము అంటావ్, చూడవచ్చు అంటావ్, చూడలేను అంటావ్. ఏందనేది ఇది అంటే? ఇది వాకులకు మాటలకు అందేది కాదు, అనుభవ ఆనందేక స్వరూప. ఎవడికి వాడు అనుభవిస్తేనే అర్థమవుతుంది. పరమాత్మ ఇలా ఉంటాడని ఎవ్వరూ చెప్పలేరు. ప్రతివాడు తనలో తాను అనుభవించి ఇదా పరమాత్మ అని పరమాత్మ యొక్క అనుభవానందాన్ని తెలుసుకోవాలే తప్ప. ఇలా ఉంటాడు, ఇంత ఎత్తు ఉంటాడు, ఇంత పొడుగు ఉంటాడు, ఇంత లా ఉంటాడు, ఇంత అందా పని తెలుసు. ఒకడికి రాముడు, ఒకడికి కృష్ణుడు, ఒకడికి శివుడు, ఒకడికి బ్రహ్మ, ఒకడికి దుర్గ, ఒకడికి కాళి వాళ్ళందరూ ఆనందమే. మరి కాడి దుర్గా రామో భయంకరంగా ఉండదంటాం మరి ఆయన భక్తులు భయపడతారా అబ్బా మా అమ్మ ఎంత బాగుంది అంటారు వారికి ఇంత పొడుగు నాలుక రక్తం కారుతూ స్నానం పట్టుకొని సిలో పట్టుకొని నిలబడితే మా అమ్మ ఎంత బాగుంది అంటారు అనుభవానందైక స్వరూప. ఎవరి మటికి వారు వారికి వారు పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడం వల్ల తెలియదగిన వాడే తప్ప ఇంతటి ఆనందమని ఇలా ఉంటాడని ఈ రూపమని ఎవ్వరూ స్వామిని నిర్దేశించి చెప్పలేరు. అలాగని చెప్పకుండా ఊరుకుందామా? ప్రతివాడు చెప్పగలడు. పరమాత్మ ఇలా ఉంటే అందరూ చెప్పగలరు, కచ్చితంగా ఇలాగే ఉంటాడని ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల ఎవరికి వారు ఆనందంతో అనుభవించుదురు పరమేశ్వరుడు మాయయా అంతర్హిత ఐశ్వర్య ఇయ్యతే గుణసర్గయా ఈ మహానుభావుడు గుణసర్గయా మాయయా అంటే
మూడు గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మువ్వ సృష్టించేటువంటి ప్రకృతి చేత పొందబడతాడు. అంటే తాను ప్రకృతితో జగత్తును సృష్టిస్తాడు. మనం కూడా జగత్తులో ఉండే పరమాత్మను పొందాలి కదా. బయజే పొందగల పొందలేం. అందువల్ల మాయతోటే పొందాలి, మాయతోటే పొందిస్తాడు, మాయతోటే మనం పుడతాం, మాయలోనే మనం లీనమవుతాం. ఈ రీతిలో గుణసర్గయ తస్మాత్ సర్వేషు భూతేషు దయాంకురుత సౌహృదం. ఒకటే గుర్తు పరమాత్మ సకల చరాచర జగత్తులోని అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నాడు. అయితే ఏమంటారంటారా? పరమాత్మను ఆరాధించే సులభ ఉపాయము ప్రతి ప్రాణి యందు అన్ని ప్రాణులలో దయ చూపండి. సరిపోయే సకల భూత దయే పరమాత్మ ఆరాధన. అందరిలో ఆయనే ఉన్నాడు. ఆయన దొరకడు పడుకుందాం అంటే. ఎక్కడున్నాడు పడుకో పడుకో దొరకడు. మీరు మీరు స్వామి మీరు స్వామి. కనబడుతున్న వారందరినీ దయ చూపి ప్రేమ చూపితే పరమాత్మను మనం పరాధనే. అందుకే తస్మాత్ సర్వేకు భూతేసు దయాంకురుతా. ప్రతి ప్రాణి యందు దయ చూపండి. అలాగే సౌహృదం స్నేహాన్ని చేయండి. ప్రతి ప్రాణిని ప్రేమించండి. ప్రతి ప్రాణి యందు దయ చూపండి. ఇదియే పరమాత్మ యొక్క ఆరాధన నారాయణుని ఆరాధన. ఇలా. సౌహృదం ఆతురం భావమున్ముచ్య దయా సుష్యేతి అధోక్షయః అన్ని ప్రాణుల యందు దయ తూపాలంటే అందరితో స్నేహం చేయాలంటే మొదలు మనలో ఉన్న రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి. కాదు మన జాతి దానికి విరుద్ధంగా కాదు. ఏం జాతి ఇది? రాక్షస జాతి అంటే ఏం చేస్తుంది అందరినీ యోచిస్తుంది. అందరినీ ద్వేషిస్తుంది కదా, అందరినీ హింసించి అందరినీ ద్వేషించే రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ప్రతి ప్రాణిని ప్రేమించుట, ప్రతి ప్రాణిని దయ చూచుట నేర్చుకుంటే ఇదే భగవదావసన.
గుతమని యయ తుష్యతి అధోక్షజః సకల ప్రాణులను ప్రేమిస్తే పరమాత్మ సంతోషిస్తాడు. తన్ని పూజించడానికి కాదు అతని సృష్టిని ప్రేమించగలిగితే ఆరాధించగలిగితే అతను ఆనందిస్తాడు కృత్యం ఇస్తాడు యథా దుష్యతి అధోక్తయా దుష్టేచ తత్ర కిమలభ్యం. అలాంటి పరమాత్మ సంతోషిస్తే మనకు పొందరానిదంటూ ఏదైనా ఉంటుందా ఇంకా? అది కాబట్టి అనంత ఆద్యే కిం తైహి గుణవ్యతికరాత్ ఇహయే స్వసిద్ధాః గుణవ్యతికరములు అహంకారము. ప్రకృతి, మహత్తత్వం, అహంకారం అంటే వాటిలో వచ్చేటువంటి భూత సృష్టి, ప్రపంచము. ఇలాంటి వాటితో మనకేం పని అండి? గుణవ్యతికరాత్ ఇహయే స్వసిద్ధాః. ధర్మాదయః తిమగుణేనచ కాంక్షితేన సారం దుషాం చరణయోహో ఉపగాయతాంనః ఏ గుణము లేనటువంటి ప్రకృతిని ప్రకృతి ధర్మాలను ఇలాంటి వాటితో మనకేమిటి దేనితో పరమాత్మ ఆరంభిస్తాడో అలాంటి సకల భూత దయను సకల ప్రాణులయో స్నేహాన్ని వీటిని బాగా కడిగి ఉండి సారంజుషాం చరణయో ఉపగాయతాం. పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణి పాదపద్మములను నిరంతరం కీర్తిస్తూ ఉండండి. ఇదే మనకు ధర్మం. ఇదే అర్థం, ఇదే కామం. భగవంతుని పాద గుణ కీర్తన కంటే మించిన ధర్మాదులు లేవు. అలాంటి వాటిని ఆశ్రయించడం వలన మనకు సంసార బంధము తప్ప మోక్షం కలగదు. ఇలా ధర్మార్థ కామైతి యః అభిజితః త్రివర్గః ఈ ఛాత్రయి నయదమౌ వివిధా చ వార్థా. ఏం చేస్తున్నాడు? మరి ఇంత కాలం మన గురువుగారు చెప్పిన వాటిని ఏం చేద్దాం? అంటే ఇవి గురువుగారు చెప్పింది మనకు. ఏమిటి? ధర్మ, అర్ధ, కామములు.
దీన్ని ఏమంటారు? త్రివర్గం అంటారు. యోభిహితః త్రివర్గః ఈక్ష త్రయి నయదమౌ తర్కశాస్త్రము, వినోదశాస్త్రము అలాగే వేదములు, రాజనీతి వివిధాచ వార్త బ్రతుకు తెరువు అంటే అర్థశాస్త్రం. అయినా డబ్బులు సంపాదించాలి. ఇలాంటివన్నీ మంచి అఖిలం నిగమచ్చ సత్యం. ఇదంతా అబద్ధం కాదు. నేను ఎవరికి చెప్పింది? కానీ సత్యం స్వాత్మాత్పణం ససుహృతః పరమస్య పుంసః గురువు గారి దగ్గర ఇవన్నీ నేర్చుకొని ఏం చేయాలి? మనము నేర్చుకున్నవన్నీ మనకు పరమ మిత్రుడైన పరమాత్మకు అర్పించు. అందుకు చదువుకోవాలి. వాటిని ఆచరించామనుకోండి మళ్ళీ లేవు. గురువు దగ్గర వినండి, చదువుకోండి, అన్నీ నేర్చుకోండి. ఈ నేర్చుకున్న వాటిని మొత్తాన్ని కలిపి ఆత్మను పరమాత్మ పాదపద్మముల యందు అర్పించండి. ఇలా భగవంతునికి అర్పించడంతో చదువుకున్న విద్య సఫలమవుతుంది. పరమాత్మార్పణం చేయలేదు, అదే విద్య బంధాన్ని కలిగిస్తుంది. ఒక్క మాట చెప్పేసారు ఏం చదువుకోవాలంటే ఏం చదువుకోవాలి. భగవంతుడికి అర్పించాలని తెలుసుకోవడానికి చదువుకోవాలి. చదువుకొని అర్పించు. స్వాత్మార్పణం. స్వసుహృతః పరమస్య పుంస ఎవరికి ఇస్తున్నాం మనం? స్వసుహృతు మన గతను సుహృతు మిత్రుడు. పరమ పురుషుడు. అలాంటి వాడికి అర్పించాలి జ్ఞానం తదేతత్ అమలం దురవాపమాహ నారాయణః నరసకః శిల నారదాయ. ఇదంతా చెప్తున్నా నాయనా నువ్వు ఎక్కడ ఇది అంటే ఇది చెప్పాను ఇప్పుడు నేను ఈ జ్ఞానం ఇది దురవాపం ఎవ్వరికీ పొందగలిగినది కాదు. ఇలాంటి జ్ఞానం ఎవరికీ కలగదు సామాన్యంగా, దీన్ని నారాయణః నరసకః కిల నారదాయ బోధయత్. పూర్వము నరసక అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన అత్యంత భక్తుడైనటువంటి నారదుడికి ఈ జ్ఞానాన్ని అందించాడు, అది ఏకాంతినాం భగవతః తత్.
అతించనానాం పాదారవింద రజస ఆపృత దేహినాంస్యాత్. మరి నారదుడికి నారాయణుడు చెబితే మనకెలా వస్తుందండి? అంటారేమో మనకు కూడా రాదు. ఈ జ్ఞానం కరగాలంటే. భగవంతుడి కంటే భిన్నమైన వస్తువు ఏదీ లేదు. వేటిని కలవకూడదు? నిరంతరం భగవంతుడి యందే. శ్రీకరణం అర్పించినటువంటి మహానుభావుల పాద ధూళి ఎవరికి దొరుకుతుందో వారికి ఈ జ్ఞానం దొరుకుతుంది. ఇంకొకళ్ళకి ఈ జ్ఞానం లభించదు ఏకాంతినాం భగవతః తదకించనానాం పాదారవింద రజత ఆపృత దేహినాం. అకించెనులైన అంటే భగవంతం మరి. ఏవి లేనటువంటి ఏకాంతినాం భగవంతునికి మాత్ర హస్త అయినటువంటి వారి యొక్క పాదారవింద రజస పాదవర్ణముల యొక్క దుమ్ము చేత ఆపృత దేహినాం తడిసిన మునిగిన శరీరము గలవారికి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. అంటే భాగవత దాస్యము చేయని వారికి ఇలాంటి భగవత్ జ్ఞానము లభించదు. అది మొదలు నేర్చుకోవాలి. ఇదే కదా జ్ఞానం మేము పొందుతాం రాదు. విన్నా పది సార్లు విన్నా ఈ జ్ఞానం విరావలేదు మనస్సులో విరావలేదు. ఎప్పుడు విరుస్తుంది? భాగవతోక్తముల దాస్యం చేస్తే వారి పాదధూళి మనలను స్పృశిస్తేనే ఇలాంటి జ్ఞానం కలుగుతుంది. సురేఖర్ మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంగితం ధర్మం భాగవతం శుద్ధం నారదాతు దేవ దర్శనా అయ్యా నారాయణుడు నారదునికి చెప్పాడు అంటున్నారు మీరు చెప్తున్నారు ఏంటి మాకు. ఇది మీకు ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం నేను పూర్వము నారదుని వలనే విన్నాను చెప్తున్నాడు మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం విజ్ఞానంతో కూడుకున్నటువంటి అంటే లౌకిక, వైదిక, పారమార్థిక జ్ఞానం మొత్తాన్ని భాగవతం ధర్మం శుద్ధం పరిశుద్ధమైన పరమ భాగవత ధర్మాన్ని దేవ దర్శనాత్ నారదాత్
భగవంతుడిని సాక్షాత్కరించుకున్న నారదుని వలన దేవ దర్శన అంటే ఏంటి? భగవంతుడిని సాక్షాత్కరించుకున్నవాడు. అలాంటి నారదుని వలన నేను విన్నాను. అని చెప్పితే వాళ్ళంటున్నారు ప్రహ్లాద త్వం వయంత్యాపి నర్త్యే అన్యాం విద్మహే గురుం. అయ్యా మనమందరం చదువుకున్నది ఒకే గురువు గారి దగ్గరే కదా. మాకు తెలియకుండా నీకు ఇంకో గురువు ఉన్నట్టు మాకైతే తెలియదు. గురువు గారు లేరు. ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలాపి ఈశ్వరౌ. నీకు మాది గురువులు వీళ్ళే గురువులు. కొత్త వాళ్ళు తెలవదు మనం. బాలస్య అంతఃపురస్తస్య మహత్సంగః దురన్వయః. పోనీ ఇక్కడికి రాకముందు నీ అంతఃపురంలో అమ్మగారి దగ్గర ఉందా అంటే అది అంతఃపురం. చిన్న పిల్లవాడివి. అంతఃపురంలో ఉన్న చిన్న పిల్లవాడికి పెద్దలతో సమాగమము లభిస్తుంది. కష్టమే దూరం అయ్యా అసంభవం అది. చెప్పండి. ఒక పావుగంట తర్వాత ఫోన్ చేయండి. ఒక పావుగంట తర్వాత ఫోన్ చేయమ్మా. అంతఃపురంలో ఉన్నటువంటి బారుడికి మహత్తంగ దురాన్వయః గొప్పవారితో సమాగమము కుదరని పని చింతన సౌదయం సౌమ్య సాక్షేత్ విశ్రంభ కారణం మా మీద మీకు ఇష్టం ప్రీతి ఉంటే సమ్మకం ఉంటే ప్రీతి అంటే మాకు చెప్పొచ్చు అనుకుంటే ఏమో రహస్య అని అడిగారు పెద్దోడిని అడిగారు అయ్యా మాకు చెప్పొచ్చు అనుకుంటే నువ్వు చెప్పండి. చెప్పండి అంటే సున్నా మాకు జీరో. శాత్ చేతు విశ్రంభ కారణం మా మీద మీకు విశ్వాసం ఉంటే మాకు చెప్పొచ్చు అనుకుంటే. మీకు ఇంత చిన్న వయస్సులోనే మాకంటే ముందే పెద్దలతో సమాగమము ఎలా జరిగిందో వివరించండి, మా సంశయాన్ని తొలగించండి అని దైత్య పుత్రులు దకరాజుని అడిగారు. సమాధానం రేపు చెప్తాను.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణే క్షెత్సుభమస్తు నిత్యం లోకాత్సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఆ జడ మీద బొది ఇదిగో పాయ కాయి తు ఉందాయా దైత్ ముత్తరులేనా వాళ్ళు చాలా జాగ్రత్తగా అడిగారు దైత్ ముత్తరులు సహబాద్దాం సహబాద్దాం కద జడతో సహబాద్దాం అయితే అన్ని కూలలు
Opening invocation: salutations to the acharya lineage. Then the Krishna vandana verses praising the Lord.
Salutation to Sri Shuka Brahman. The teacher Shri Rangaarya kula-putra is saluted. Salutations to our gurus. O devotees of the Lord - the teachers, on Hiranyakashipu's orders, taught Prahlada the three purusharthas of dharma, artha, and kama. The teachers taught, and Prahlada also listened.
What is this jnana? It is Brahman. Who is Brahman? Someone must teach it. With so many around, why did the Lord teach you alone? Seeing your worthiness to spread it through the appropriate channels, the Lord gave you that qualification and gave you the knowledge. You must now share it with others.
Once retired, there is nothing else to do - one can sit at home. No one comes to us and we go nowhere. Then we can sit quietly and do our daily work. Why not start from now? In the same way, for attaining the Lord, begin now: dhyana, shravana, manana - all these.
Shaunaka and other great sages instructed Suta Maharshi to speak. Does that mean they did not know? Shaunaka is no ordinary sage - he is a mahanuabhava. Such great sages ask him to speak not because they lack knowledge, but because it is the proper way of proceeding in satsanga.
Even if one begins to engage in the Lord's worship, there is no guarantee the mind will stay there. The mind being fixed on the Lord at all times cannot be assured. But one should practice continuously - cultivating the habit of keeping the mind fixed on the Lord alone.
Shrimannarayana alone is the beloved, Shrimannarayana alone is the soul of all, Shrimannarayana alone is the Ishvara, He alone is the suhrit (well-wisher). There is no fifth. Therefore the primary and supreme duty of every human being is to reach the lotus feet of Shrimannarayana.
Does karma give happiness? When what you do not wish comes without your effort, and what you do wish also comes without your effort - karma in its vachana (pronouncement) brings both pleasure and pain. Your effort is not for pleasure or pain - those come anyway. Your effort should be for the Lord.
Do not wastefully spend your lifespan in efforts to secure bodily comforts - somehow your lifespan will pass anyway. Time is always counting down. From the moment of birth what has begun? Not growth - dissolution. Like a candle burning down from the time it is lit.
Earning money is yoga; preserving what is earned is kshema. Similarly, gaining knowledge is yoga; protecting the knowledge gained is kshema. We heard the Purana, we heard the teaching - now how do we preserve it? Like a dove caught in a snare right under the tree where it lived.
The method is this: even a moment's association with a good person (atma-sambhava) can completely transform the course of one's life. One must make that effort rather than effort for bodily sustenance - bodily sustenance comes on its own. Hence the verse: one does not find the good of taking shelter at the Lord's feet in the same way anywhere else.
What is the Varaha charama and the Narasimha charama? What Varaha Swami and Narasimha Swami say is: when the mind is well, when the body is well, when all the senses are under your control, when your limbs obey you - remember me then, when all is good. That is the time to practice.
Will you ever be free in a hundred years? We think we have a hundred years, but see how busy those hundred years will be! Of those hundred years, subtract the nights - they pass in sleep. So half is gone. The remaining fifty years are what remain for sadhana.
One with money has family obligations: buy clothes, build a house, arrange a house for the son, for the daughter-in-law, for the daughter, for the son-in-law, fees for schools, secure admissions - an endless cycle of duties. One wonders: if I had fifty more years, maybe I could finish these tasks. But then what would you do with those extra years?
I wish I had more time - but you are fully busy, your schedule is packed. So start today from birth itself. If you begin from childhood it means: stop the attachment to play. From childhood onward, begin the practice of devotion.
Duraapurasya - he said "duraapura-kama" - desires that however much they are filled are never full. Fulfilled - we say "fulfilled." But when does this happen? The well is filled with water and the next day it is empty again. No matter how much you fill it, it empties. These desires are unfillable.
A person without sense-control, with a mind attached to samsara - that mind is firmly bound with the ropes of affection (sneha-pasha). They have tied us with ropes so we cannot get away. What are those ropes?
The world says life is very dear. Yet for the sake of things dearer than life, one risks one's life - a thief commits crimes knowing he may be shot, yet does it anyway. So what is dearer than life? The objects of samsara are dearer than even life itself.
If you come back alive you can earn more. If you don't come back, that is your fate and ours is ours. So whether a merchant, servant, or thief - they risk their lives to sustain the samsara. This shows that samsaric desires are dearer than life itself.
Even after marriage one still has to serve in-laws and parents - there is not enough time for both sets of obligations. In Kali Yuga the sweet first words of a wife about to be married are about all these divisions of loyalty.
They started jumping over walls. The police threatened them, but the more the police stepped forward, the more they ran - the scripture says so. Thus, seduced by words of friends, enticed by the actions of companions, by the sweet words of beloved ones.
Those with jnana must abandon such things. How does a person give up what he himself has gathered with great effort? The verse says: like a cuckoo that cannot give up the mango tree - those bound by karma and unfulfilled desires cannot let go.
These must be abandoned, but who actually abandons them? The verse says: those with greed, with insatiable kama - they cannot find fulfillment. As we discussed earlier: kama never subsides through enjoyment. Experience does not extinguish desire.
In those days at the hermitage he heard for ten thousand years - how much wisdom must he have accumulated! He is now giving us the entire essence. How can one with infinite delusion ever attain detachment? The deluded one busy sustaining his family does not realize that his entire lifespan is being wasted.
Someone in distress says: give me one thing, give me one more thing. What to do? Because of this, we have anxiety whether we are sick or well. Even others' sickness becomes our worry. This is the tapatraya - the threefold affliction: physical ailments, afflictions from others, and afflictions from nature.
The mind is always preoccupied with wealth. Not just once - going to some pilgrimage and coming back - but a learned person too (vidvan api) is perpetually absorbed in wealth and possessions, unable to turn toward the supreme goal.
Even the learned scholar, busy sustaining the family, does not prepare himself to reach his true destination - the supreme loka that he should attain. This is the great irony.
What do you bring to my home? What do you give if I come to your home? Both sides only want to receive from the other. This self-other distinction, this separateness, leads to delusion. From there one spirals into ignorance and becomes incapable of freeing oneself.
Therefore, the jiva bound by the noose of family and attachment - like a male deer bound to female deer - how can it abandon samsara and leave? It cannot. Hence the verse says: flee far from the attachment to sense-indulging beings.
He is the atma of all beings, He is the Ishvara everywhere. To please Him no separate effort is needed - He is everywhere. Wherever our master is, wherever we must go, how to serve Him - all is already arranged. No separate arrangement is needed.
He alone is the controller, the imperishable one. He is the individual atma in each being, existing as the antaryami. As such, He pervades everywhere and sustains everything. The visible and the invisible are both He.
The earth is the pervaded; we all are the pervaded. Thus He is the vyas-ya (pervader) and we are the vyapya (pervaded). He who is to be pointed to, He who is to be known - that is He. And He is also anirdesya - beyond full description. We can say what He is like but not completely what He is.
The three gunas - sattva, rajas, tamas - form the prakriti that creates. So to know the Lord who is within this creation, we must use maya itself to reach Him - He reveals Himself through maya.
If one loves all beings, the Lord Adhokshaja is pleased. Not worshipping Him directly but loving His creation - if one can love and adore His creation, He rejoices. And if the Lord is pleased, what is unattainable?
This is called trivarga - the three-group. The verse mentions: tarka-shastra (logic), vinoda-shastra (arts), Vedas, rajaneeti (statecraft), and various livelihoods (artha-shastra). All of this is true. But beyond all this - all of creation is ultimately His.
The dust of the lotus feet of those whose bodies are sanctified by devotion to the Lord - those who have applied themselves with all their faculties - purifies even the sacred tirthas. How can this jnana take root in us? When one knows that nothing different from the Lord exists, then the mind can remain fixed on Him alone.
From Narada who had directly realized the Lord - this is what darshana of the Lord means, one who has personally seen and known the Lord. From such a Narada I heard. So the children said: O Prahlada, we all have the same teacher. Is there another teacher you learned from?
Closing benediction: May rulers govern with justice and righteousness. May cows and Brahmanas ever prosper. May all the worlds be happy. Salutations to our gurus. After the Daitya-muttaras carefully asked their questions, let us hear what follows.
Additional closing: The children asked Prahlada with great care and respect what they had not understood - the young demon devotees gathered around their friend and teacher seeking his wisdom.