కృష్ణుడు గోకుల విడిచి వెళ్ళడం: యశోద విదాయ శోకం

Krishna Leaves Gokula: Yashoda's Farewell Grief

bhagavatam Kandadai Ramanujacharya

ద్వాదశ స్కంధం - భాగవతం ముగింపు స్కంధం. ఆగామి కలియుగ రాజులు సమాజ అధోగతి వివరించబడ్డాయి. నాలుగు యుగాలు: సత్య (100% ధర్మం), త్రేత (75%), ద్వాపర (50%), కలి (25%). భాగవత పురాణ మహాత్మ్యం వివరించబడింది - ఒక్కసారి విన్నా జ్ఞాన యోగ తపస్సులు జన్మజన్మలలో సాధించేది లభిస్తుంది. శుకుడు పరీక్షిత్తుకు కథ పూర్తి చేశాడు.

The Twelfth Canto (Dwadasha Skandha) - the concluding canto of the Bhagavatam. It describes the future Kali Yuga kings and the degradation of society. The session explains the four yugas: Satya (100% dharma), Treta (75%), Dvapara (50%), Kali (25%). The Bhagavata Purana's glory (mahatmya) is explained - hearing the Bhagavatam even once grants what jnana, yoga, and tapas take lifetimes to achieve. Shuka completes his narration to Parikshit.

← Prev Next →
Krishna Leaves Gokula: Yashoda's Farewell Grief Kandadai Ramanujacharya bhagavatam

ఈడన్నతి తోత్ర గుణైహి సుజతి అవతి హనితి అజః ఆ క్రయలోనే ప్రపంచాన్ని సృష్టిస్తాడు, కాపాడుతాడు, సంహరిస్తాడు. యథా ప్రవరికా దృత్యాధామి జీవమతీయతే చిత్తే కర్తై పత్వాత్మ కర్తేవ అహం జీయా స్మృతః యదా భ్రమరితా దుష్ట్యా భ్రామ్యతి ఇవా మనం చెప్పుకుంటాం తుమ్మెద లేదా తాలేపురుగు ఏం చేస్తుంది తన నోటితోటి దారాన్ని చుడుతుంది. తాను చుక్కిన దారంలో తానే చిక్కుకుంటుంది. చూసేవాడికి ఇక బయటికి ఏం వస్తుంది అనుకుంటాడు. మళ్ళీ ఆ దారాన్ని తానే తినేసి బయటికి వచ్చేస్తుంది. అందులో ఉన్నప్పుడు ఒక ఇది బయటికి రాదేమో అనిపిస్తుంది. అలాగే దారం లేనప్పుడు ఈ దారం సృష్టిస్తుందా అనిపిస్తుంది. పరమాత్మ ప్రలయకాలంలో లేడేమో అనిపిస్తుంది. జగత్తు కూడా లేడేమో అనిపిస్తుంది. సృష్టిన తర్వాత జగత్తు కనబడుతుంది పరమాత్మ కనబడుతుంది పరమాత్మ కనబడతాడా అనుకుంటే జగత్తుని మళ్ళీ తాను అందులో కలుపుకున్నప్పుడు పరమాత్మ కనబడుతుంది. ప్రళయకాలంలో సూక్ష్మావస్థలో ఉన్నటువంటి పరమాత్మే సృష్టికాలంలో స్థూలావస్థను పొందుతాడు, కారణమే కార్యముగా భాసిస్తుంది. ఇది మనకు భ్రమరిక న్యాయము అంటాము చిత్తేకత్తరి సత్రాత్మ సత్తేవ అహం భ్యాస్ముతః ఏమి చేయకున్నా అన్నీ నేను చేస్తున్నానని మనం భ్రమిస్తాము. పరమాత్మకి ఎలాంటి అహంకార అవకారాలు లేవు. అన్నీ చేస్తాడు కానీ నేను చేస్తున్నానని స్వామి చెప్తాడా? ఏమీ చేయని మనము అన్నీ చేస్తున్నాము అని చెప్పుకుంటాం. అన్నీ చేస్తున్నా స్వామి అబ్బే నాకేం తెలియదు కాదని చెప్పుకుంటాం. ఆకే తెలుసు తారే ఇది. ఇలా యువరో యువయోరేవ నైవాయమాత్మజః భగవాన్ హరి సర్వేషామాత్మజోక్యాత్మ పితామా తైశ్వరః.

అందా యశోదరులారా ఒక్క మీకే పుత్రుడు కాదమ్మా పరమాత్మ అందరికీ ఆత్మజుడే కదా ఆత్మ నుంచి పుట్టినవాడు కదా కదా అందువల్ల అందరికీ అతను ఆత్మే అందరికీ ఆత్మజుడే అందరికీ తల్లి అతనికి తండ్రి అందరికీ కొడుకు అందరికీ అన్నీ ఆయనే ఒక మీ ఒక్కరికే కాదు దృష్టం శృతం పూతభవత్ భవిష్యతు ధాసును చరిష్టురు మహదల్ప గంచ వినాచ్యు తాదు వస్తు తరాన్న వాక్యం చూడబడినది, వినబడినది, జరిగినది, జరగబోవునది, జరుగుతున్నది, స్థిరము అలాగే క్షరము, గొప్పది, పెద్దది, చిన్నది. ఏవైతే ఉంటున్నాయో అనుకుంటున్నామో ఇందులో ప్రతి ఒక్కటి పరమాత్మ లేకుండా ఏదీ ఉండదు. వినా అచ్యుతాత్ వస్తు తరాం నవాక్యం పరమాత్మ లేకుండా ఉన్నదని. చెప్పడానికే వీరు లేదు. సయేవ సర్వం పరమార్థ భూతః. అన్నీ అతనే అసలు పరమార్థం కూడా అతనే. అతను కాని పరమార్థం ఏం లేదు, అతను కాని వస్తువు ఏది లేదు, అతని వాడు కాని వాడు లేడు, అతను అందరి వాడు, అందరూ అతని వాళ్ళు, అతని నుండి అన్నీ వచ్చాయి, అన్నిటిలోనూ అతను ఉన్నాడు. అందువల్ల అతను లేనిది అతను కానిది ఏది లేదు. సయేవ సర్వం పరమార్థ భూతా ఏవం నిశాసా భ్రోతోర్య సీతానంద ఇలా. ఇలా నందుడు, యశోద, ఉద్ధవుడు ముగ్గురు మాట్లాడుతూ ఉండగానే రాత్రి అయిపోయింది. నిత్యాంత వ్యతియాయ రాత్రి గడిచిపోయింది. పరమాత్మ నామములు నీదలు చదువుకుంటే ఒక రాత్రి ఏంటి? కొన్ని కోట్ల రాసులు పోతాయి సరైన వస్తుంది మళ్ళీ శుద్ధి జరుగుతుంది. ఇలా రాత్రి జ్ఞానందస్య కృష్ణానుచరస్య రాజన్ గోప్యః సముత్తాయ నిరూప్య దీపాన్ వాస్తుం సమస్యత్య. దధిన్య మంథన్ తెల్లవారింది గోపికలు లేచి దీపాలను కార్పెంటుట వాస్తులు సమర్భత్య గృహ దేవతాలందరిని పూజించి పెరుగు చిరుగుతున్నారు తా దీప దీప్తైహి మరి విరివిరేయు

రజ్జో వికర్ష భజకం కణ సజః దీపాలతోటి మణులతోటి ప్రకాశిస్తూ వారి ఆభరణాలు మణుల కాంతితో ప్రకాశిస్తున్నాయి. అలాగే పెరుగు తిరగడంతో అవి ధ్వనిస్తున్నాయి, ఆభరణాలు సప్పుడు చేస్తున్నాయి. చలం నికంబ తనహార కుండల స్విషట్క పోలారుణ కుంకుమాననాః ఉద్గాయతీనాం అరవిందలోచనం వ్రజాంగనానాం దీవం అస్పురుషతు ధ్వనిని అంటాడు. గోపికలు వెలుగు చిలుకుతూ ఉన్నప్పుడు పరమాత్మ నామాన్ని జ్ఞానం చేస్తున్నారు. ఉద్గాయతీనాం అరవిందలోచనం. పరమాత్మను ఎలుగెత్తి పాడుతున్నారు వ్రజాంగనానాం దివం అస్పృశ్యతు ధ్వనిహి వారు చేసేటువంటి గాన ధ్వని స్వర్గం దాకా పోయిందట కడిదాకా ముట్టింది దద్దనస్య నిర్మంధన శబ్ద మిశ్రితః వారి పాట ధ్వని కాదు ఒకటి వారి పాట ధ్వని రెండోది వారి ఆభరణముల ధ్వని మూడవది వారు పెరుగు చిలికే ధ్వని కదా ఎన్ని సొమ్మలు పాడుతూ ఉన్నారు పరమాత్మ యొక్క పాట అలాగే వారి ఆభరణములు చంకరణములు తప్పు చేస్తుంటాయి కదా ఇవి రెండోది పెరువు చప్పుడు ఈ మూడు చప్పుడు కలిపి ఇది మున్నీరు అంటారు సముద్రం చదువు సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎన్ని రకాల నీళ్ళు ఉంటాయి? మున్నీరు సముద్రాన్ని తెలుగులో ఏం పేరు? మనం తెలుగు మర్చిపోయాం అనుకున్నాం కానీ మున్నీరు అంటారు, 3 నీళ్ళు ఉంటాయి. ఎక్కడికి 3 నీళ్ళు? పై నుంచి వరుస జనం. భూమి నుంచి నదీ జలం, అడుగు నుంచి ఊట జలం. ఇలా మూడు నీళ్ళు కలిస్తేనే మున్నీరు సముద్రం. ఇక్కడ ఈ రేప అనేది ఒక సముద్రం. ఇక్కడ మూడు నీళ్ళు అంటే మూడు ధ్వనులు కలుస్తున్నాయి. గానధ్వని, ఆభరణ ధ్వని, దధి మంథన ధ్వని. ఈ ధ్వనులన్నీ కలిసి ఏం చేస్తున్నా చూడండి. నిరస్యతేయేన నిత్యాం అమంగళం. ఈ ధ్వనులు కలిసి సకల దిక్కుల అమంగళాన్ని చదవిస్తున్నాయి. గోపికలు పెరుగు చిలుగుతున్నా గోపికల పరమాత్మ నామ గానము గోపికల ఆభరణముల ధ్వని.

మూడు రకముల ధ్వని దిక్కుల అమంగళములను నచింపచేస్తున్నాయి. అంటే భగవంతుని చరితను గానం చేయుటమో, భగవంతుని పేరు పలకటమో. కాదు. భగవంతుని భక్తుల ప్రతి మాట అనంగా అనుకోకూడదు. ప్రతి అడుగు అనంగా అనుకోకూడదు. ఇప్పుడు మనం మర్చిపోయాం సంప్రదాయాలు కానీ పాత రోజుల్లో ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ పక్ష వస్తువులు తెస్తే మొదలు ఏం చేసేవాళ్ళు పెరుమాల ముందర పెట్టి పెద్దలు ఉంటే అయ్యా ఒకసారి వాళ్ళ చేతికి ఇచ్చి వారు మళ్ళీ ఇచ్చి తీసుకుంటారు. మనమే తీసుకుంటాం కానీ వాళ్ళ చేతికి ఇచ్చి తీసుకోవడం అలవాటు. ఎందుకంటే అలాంటి ఉత్తముల స్పష్టతో దీనిలో ఉన్నటువంటి ఏమైనా ఉంటే దోషాలు అవన్నీ పోతాయి. అందువల్ల మహానుభావులు ధరించిన ఆభరణముల ధ్వని కూడా అమంగళాన్ని కోరుతుంది. వారి మాటే కాదు వారి ఆభరణములు వారి అడుగుల తవ్వడి వారు చేస్తున్న పని వల్ల వచ్చే ధ్వని అది ఎలాంటిదైనా కానీ అన్ని అమంగళాలను సలగిస్తుంది. భగవత్ వినితే సూర్యే నందద్వారి రజోకతా దృత్వారసం శాతకౌంబం కత్యాయమితిచా బ్రూవం. ఇలా పెరుగ పని పూర్తయిపోయింది. సూర్యోదయం అయింది. గోపిగారు జట్ట బయటికి వచ్చారు. అది వచ్చేసరికి నందుని ఇంటి ముందర బంగారం ఉంది. ఇరవై ఎకర అబ్బా సత్య ఆయన మళ్ళీ ఎవడు వచ్చాడు బాబు. దొరికి కూడా భయం భయం భయం కొట్టుకోడు పద చూస్తే భయం. అక్రూరుడు అక్రూరుడు మళ్ళీ వాడు వచ్చాడు ఇంకా ఎవరిది రాథము అని అక్రూరాగత చింబ కౌసస్య అర్ధ సాల్ మళ్ళీ వాడి కళ్యాణం మనం మళ్ళీ వాడే వచ్చారా అక్రూరుడు ఎందుకు అంటారా వాడు కౌంతస్య అర్ధసాధకః కౌంతుని పని చక్కగా పెట్టేవాడు ఆ అదే అర్ధసాధకః ఈయన నీతా పదు పురీం కృష్ణ కమలలోచన ఆ దుర్మాకుడే కదా మా పద్మాస్వేయ కృష్ణుడిని తనకి తీసుకుని పోయాడు, కీము సాధ ఇచ్ఛతి అస్మాభిని భర్తు ప్రేతస్య నిష్కృత్యమైన మరి ఎందుకు వస్తాడు ఇప్పుడు వచ్చి?

ఇప్పుడు మా బాధ కలిగించి చచ్చిన వారికి ఉపకారం చేస్తారు వీళ్ళు ఇంకా ప్రేత స్టేటిస్ట్ వాళ్ళు ప్రేత అయి పోయారు మోసడు. ఉంటే ఏమైనా చేస్తారేమో. చనిపోయిన వారికి ఇంకా అకలోడు ఇంకా మేలే చేస్తాడయ్యా ఇంకా ఇప్పుడేం చేస్తాడు మాతోటి వాళ్లకేం లాభం. పోవడం చేయబోతాడా? పోవడం చేయబోతే ఆ వాడికే రాదు. ఆ వాడు బతికి ఉంటే ఏదన్నా ఉపయోగం ఉండొచ్చు. చనిపోయాడు వాడు. మాతో వాడికే బతికి తగులు. ఇది స్త్రీనాం వదంతీనాం ఉద్ధవో ఉద్ధవః ఆఘాత కృతాంహితః. ఇలా అందరూ మాట్లాడుతూ ఉండగానే ఉద్ధవుడు తన నిత్యభూతములు పూర్తి చేసుకొని వచ్చేసాడు. ఇలా మనకు తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియాః ప్రలంబ వాహుం నవకంజరోచనం ఎలా ఉంటాడు ఉద్ధవుడు కూడా దూరం నుంచి చూస్తే పుష్కుడు ఏమో అనిపిస్తుంది. ఇతను పీతాంబర సారి, ఇతను రాజానుబాహువు. అందుకే మరి పాండ మంది వేరే అందుకే అంటున్నారు కృష్ణానిచ్చేదంబ రజస్త్రియా ప్రదంబ బాహుం. నవకంజలోచనం, అజానుబాహు, పద్మార్షుడు, కీతాంబరం, పుష్కరమాలినం. స్వనమాలి కాదు కానీ పుష్కరమాలినం. పద్మాలను మాలగా వేస్తున్నాడు. లతన్ముఖారవిందం, మణిముష్ట కుండలం, సత్యమణికుండలాలు ప్రకాశించేటువంటి ముఖపద్మము. ఇలా సుచిస్మితాః కోయం అపీచ్య దర్శనాః పవిత్రమైన చిరుమగుతో వీరంత ఎవరబ్బా ఇతను ఇంత శుభంగా కనబడుతున్నాడు కృతస్య గస్యచ్యుత వేష భూషణః ఆయన లాగా ఉన్నాడేంటి అదే విధంగా అవే ఆభరణాలు ధరించాడు. ఇతిస్మ సర్వాః హరివవృహు ఉత్సుకాః తముత్తమ శ్లోక పదాంబుజాశ్రయం వాని భక్తుడు కానీ వానిలాగా ఉన్నాడు. అలాంటి వాడిని చూసి ఎవరు ఏమిటి అని కొద్దిగా ఉత్సాహం తరవాలయ్యారు. తం ప్రశ్రయేణ అవనతాహ సుసత్కృతం సవ్రీడః శక్షణ సూనృతాదిభిహి ప్రహస్య అపృచ్ఛన్ ఉపవిష్ట మాతనే విజ్ఞాయ సంజీ చహరం రమాపతి సరే వచ్చాడు కనపడ్డాడు వెళ్ళ తపం కదా అని అందరూ వెళ్లి సర్వాహ పరియోగుడు అతని అతని చుట్టూ చేరారు.

తముత్తమ శ్లోక పదాంబుల సత్కృతం సత్కరించారు ఏదో అర్హం పాద్యం ఆచమనీయం అని ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టి సబ్రీడః సేక్షణ సూరుతాపివి స్త్రీలు కాబట్టి కొంచెం చిన్న ఉత్తరి కొంచెం సిగ్గుతోటి. శివా చెప్పుకుంటూ రాహజీ అప్పుడు చిన్న ఏకాంతంలో అడిగారు. ఉపవిష్త మాసనే విజ్ఞాయ శివా తను ఉపవిష్టు పెట్టారు. ఎందుకు వచ్చారో తెలిసిపోయింది కదా. ఎందుకు వచ్చారు? రమాపతే సందేశహరం. కృష్ణుడు సందేశాన్ని పంపాడు. కృష్ణుడు పంపిన సందేశాన్ని తీసుకొని వచ్చిన వాడని తెలుసుకున్నారు. తెలుసుకొని అంటున్నారు ధ్యానీ మహాత్వాం యదుపతేహే పార్థనం నిత్రులం ఎలా మాట్లాడాలో ఇది వింటే తెలుస్తుంది. అంటే తనకు బాగా కావాల్సిన వాడు తాను వాడు ఒకటే ప్రాణం మనస్సు శరీరం అన్నీ వాడే అలాంటి వాడు ఇప్పుడు ఇగో వస్తానని చెప్పి అది పోతే వాడు పంపిన వారు నన్ను కొడితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అది వస్తా బుద్ధి తక్కువై వచ్చాను అని అనుకుంటున్నాను. ఆ మొత్తం వాన అని విని అంటారు. అంతా డిస్టోరెన్స్. అందుకే జ్ఞాని మహాత్వం యుదుపతేహ పార్వదం. నాయనా నాకు అర్థమైందయ్యా నీవు కృష్ణుని యొక్క సేవకుడవు. అతను పంపిస్తేనే వచ్చినట్టు కనబడుతున్నావ్ అది కూడా తెలిసిపోయింది సముపాగతం. భర్త్రేయ ప్రేహితః పిత్రోః భవాన్ ప్రియచితి సే ఏంటి? ఆయన పంపాడా? తల్లిదండ్రుల క్షేమం పురుష్త్వం అని పంపాడా? ఊపిరి వస్తున్నది ఆవేశం పాపం ఆవేగం కానీ చెప్పలేదు అందుకేనా హరి రంగ క్షేమం కోసమైనా చిత్రో క్రియతి కీర్తయా అది కదా గోవు రచేత స్మరణీయం న చక్షు అది కాకుంటే ఏ పల్లెలో ఆయన గుర్తుంచుకోవలసిన వారు ఎవరున్నారు? కోసం వచ్చారా తల్లిదండ్రుల కోసమే? మాకైతే ఏం తెలవదు. శ్రీకృష్ణునికి రేపళ్ళే వాళ్ళలో తల్లిదండ్రుల కంటే గుర్తుంచుకోవలసిన వాళ్ళు ఎవరున్నారో ఏమీ లేరు. మీరు వారి కోసమే వచ్చినట్టు ఉంది.

స్నేహానుబంధః బంధువునాం మూలేదతి శుద్ధుత్యజః అది కాదమ్మా ఆయన భగవతుడు సాక్షాత్తు మహానుభావుడు ఆయనకి ఇవన్నీ ఉంటాయా అంటే మామూలు ప్రేమ ఉండకపోవచ్చునేమో కానీ సరిగ్గా ఉండవచ్చు కదా. అది అందరి మీద మునికి కూడా ప్రేమ పోదు ఏం చేస్తాం ఆ అలాగే పంపినట్టు ఉంది మునేరపి సుదుస్త్యజః అన్యేషు అర్ధకృతా మైత్రి యావదర్భవ్యుడమ్మ సహజంగా ఉండి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? తల్లి తండ్రి మీద. తక్కిన వాళ్ళ మీద కూడా ఉంటుందనుకోండి పదున్నంత వరకు ఉంటుంది. యావద అక్షర విలవ ఎంతవరకు పనో అంతవరకు మన వాడు. పని అయిపోయింది నువ్వెవరితో నువ్వు ఉన్నావ్? అంతే కదా తక్కిన వారి మీద యావదర్ధ విడంబలం పనిని బట్టే ఉంటుంది. పుంభిహి స్త్రీషు కృతాయద్వతు సుమనస్వివ షట్పదైహి మన పాట మాట్లాడుతున్నాడు. మగవారు ఆడవారి మీద ప్రేమ ఎలా ఉంటుంది? పువ్వుల మీద తొమ్మిది రక ఉన్నట్టే ఉంటుంది. రావాల్సా అక్కడ రావాల్సా అక్కడ రావాల్సా. మకరందం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పువ్వు దగ్గరికి వస్తారా? అలాంటి ప్రేమ మీద ప్రేమ ఇవన్నీ ఉండేలా షట్ఫలం. విశ్వం భగ్యరకమని. లోక సత్యాలు చెప్తారు, అండర్ రాయ్ చేసుకొని రాసుకోవాలి. ఇవన్నీ లోక ధర్మాలు, ఇప్పుడే కాదు సార్వకాలిక సత్యములు. ఆ కాలం ఈ కాలం వచ్చే కాలం కాదు. ఎవరెవరు ఎంతవరకు ఎవరెవరిని వాడుకొని ఎలా వదిలిపెడతారో చెప్తున్నాం. జనరలైజ్డ్ అనొచ్చు. ఒక వారు వీరు కాకుండా నిస్వం త్యజంతి గణికాః వేశ్యలు. గుజ్జులను డబ్బు అయిపోగానే విడిచిపెడతారు. కదా ఎంతవరకు ఉంచుతారు ఎంతవరకు వాడుకుంటారు డబ్బు ఇచ్చినంత గణం ఉంచుతారు డబ్బు అయిపోయింది అయినా పోరా అంటారు. డబ్బు అయిపోగానే వీటిలను వేశ్యలు వదిలిపెడతారు. అకల్పం నృపతిం ప్రజాః ప్రజలు సమర్ధుడు కానిలాదును వదిలిపెడతారు. అధీత విద్యా ఆచార్యం శిష్యులు చదువుకునేంతవరకు గురువుగారిని చేయిస్తారు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు శిష్యులు అధీత విద్యా ఆచార్యం పృత్విజ దక్ష దక్షిణం పృత్విజకులు యజమాని దగ్గర ఎంతేపు ఉంటారు దక్షిణ హైదరాబాద్ దాకా ఉంటారు

అది తీసుకొని పని పొద్దున ఉంటారు ఋత్విజః దత్త దక్షిణం ఖగాహ వీత ఫలం వృక్షం పక్షులు పండ్లు ఉండంగా చదివి ఉంటారు పండ్లు అయిపోతే ఇటు వెళ్ళిపోతారు ఖగాహ వీత ఫలం వృక్షం గుక్త్వాచ జయః గుహం అది దొరికింది బోలి వేయగా ఉంటారు బోలి చేసి పోయి పెడతారు అతిథయః గృహం దగ్ధం మృగా తథా అరణ్యం మృగములు కాలిపోయిన అడవిని పోయి పెట్టి వెళ్ళిపోతారు ఇవన్నీ ఎందుకంటే చివరి మాట కోసం జారో బుక్త్వా దాతాం ప్రియందు. ధ్యారుడు తన ప్రియురాలిని అనుభవించేంతవరకు పాలుకుంటాడు. అనుభవించిన తర్వాత వదిలిపెడతాడు. అనుభవించి స్త్రీని ధ్యారుడు వదిలిపెడతాడు. పశులు పండ్లు వేది చెట్టును వదిలిపెడతాయి. మృగములు అరణ్యాన్ని కాలిపోతే వదిలిపెడతాయి. అరుపు రాజును మొత్తం ఇవన్నీ చెప్పి అది మార్చి మనసులో మార్చి ఎవరు చెప్పారన్నమాట. ఇలా చెప్పి రథాం స్త్రీయం ఇతి గోప్యోది గోవిందే. గత వాక్యాయ మానసా పైకి మాత్రం ఆయన పేరు చెప్పడం లేదు తమ బాధ చెప్పనట్టే ఉంటున్నారు కానీ వాక్యాయ మానసా నోటితోటి శరీరం తోటి మనస్సు తోటి అతని యందే అతన్నే స్మరిస్తూ తం సం గాయంత్యః కృష్ణ దూతే వ్రజమ్యాసే ఉద్ధవే త్యక్త లౌకికాః వారికి దూత వచ్చాడు. మరి దూతతో ఎలా మాట్లాడాలి? వాళ్లకేం తెలుసు? త్యక్త లౌకికా వాళ్లకు లోక మర్యాద ఏమి తెలియదు భగం. ప్రేమ ఊబికి వస్తున్నది ఏం తెలుస్తుంది వాళ్లకు? అవని వదిలిపెట్టి గాయంత్యః ప్రియ కర్మాని రుదత్యత్య గత ప్రియః అని చేతులన్నీ తరుచుకుంటూ వేడుచుకుంటూ సిగ్గు వదిలిపెట్టి సత్య సంస్మృత్య సంస్మృత్య యాని కైశోర బాల్యయో స్వామి యొక్క బాల్య చేష్టలు కిశోర చేష్టలు తలుచుకొని తలుచుకొని కాచిన్ మధుకరం గృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం ప్రియప్రస్తాత్ సందూతం కల్పయుత్వా ఇదం దీన్ని ఏమంటారు? భ్రమల సందేశం అంటాం. మనకు ఉంది కదా మేఘ సందేశం, హంస సందేశం, హనుమత్ సందేశం, భాగవతంలో భ్రమల సందేశం. అంటే తుమ్మెద తుమ్మెదే కృష్ణుడు పంపాడు అని కానీ, తుమ్మెదను కృష్ణుడి దగ్గరికి నేను పంపుతాను అని కానీ, ఒక తుమ్మెదను కల్పించుకొని ఒక నెపం కల్పించుకొని.

కృష్ణునితో మాట్లాడవలసిన మాటలన్నీ తుమ్మిదిరితో మాట్లాడుతారు. అంటే పరపురుషునితో ప్రత్యక్షంగా మాట్లాడకూడదు కాబట్టి ఒక రోజు ఉన్నాడు. వాడితో అనొచ్చు కదా. ఇవన్నీ వాడితో మాట్లాడకూడదు కాబట్టి తుమ్మెద ముద్ర పెట్టుకొని తుమ్మెద చెప్తాడు అంటే ఆయన వాడే వింటాడు అసలు చెప్తా ఎలాగో తెలుసు చెప్పాలి కూడా కాబట్టి డైరెక్ట్ గా వాడితో మాట్లాడడం అనేది. స్త్రీ ధర్మం కాదు కాబట్టి ఇలా ఇప్పుడు వీటిని మనం భ్రమల గీతికలు అంటాం. అంటే మనకి ఇవి కూడా భాగవతంలో నిత్య పారాయణంలో ఉన్నాయి. ప్రవా ప్రవాసినాం సమావేశః భ్రమరైహి ఇహలస్యతే అని పరసు. భ్రమర గీత రోజు చదువుకుంటే దేశాంతరం పోయి చాలా కాలం తెలియకుండా పోయినటువంటి దార్జిత మాత్రమే. ఆ తప్పిపోయిన వాళ్ళని కలుద్దాం, ఆ తప్పిపోయిన వాళ్ళు త్వరగా వస్తే కలుస్తారు అని కలగండి. రోజు దీన్ని పారాయణం చేస్తే కొన్ని రోజులు ఈ ఆ తప్పిపోయిన వారు వస్తారు అని. రోజు నిత్యామ్నీ మనకి ఏం పని లేదు కదా, 3:30కు లేస్తే ఉదయం 6:30 దాకా అన్నీ చదువుకునేవారు. మనం లేచి 9:30కు బయలుదేరి అటు వెళ్ళిపోవాలి ఏం పని లేదు కదా. మధుప హితవ బంధో మాతృ చాంగ్రిం సపత్నియాః కుచ విరోలిత మాలా కుంకుమ స్మస్త్రుభి హీనః మధుప కితవ బంధో మాస్పురుష అంఘ్రిం తపత్న్యా తుమ్మెదను ముందర పెట్టుకొని స్త్రీయునితో మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా కృష్ణ అనకుండా తుమ్మెద అంటున్నారు తేడా అంతే ఏమి లేదు, ఇందులో రహస్యం ఏమిటంటే ఒక ప్రియుడు తనను వదిలిపెట్టి ఇంకో ప్రియుడాల దగ్గరికి వెళ్లి వచ్చాడు. అక్కడికి వెళ్లి వచ్చిన గుర్తులు ఇతని ఒంటి మీద కనబడుతున్నాయి. వాటిని చూసుకుంటూ నీవు ఇలాంటి వంశకుడవు రోజువి నీవు మా దగ్గరికి రావద్దు మనల్ని కృషించవద్దు.

సామాన్యంగా తప్పు చేసినటువంటి భర్త ఏం చేస్తాడు అంటే ఇలాంటి తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ భార్య ఏమి మాట్లాడడానికి గురి లేకుండా అమాంతం రెండు కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకోవడం వల్ల భార్య భర్త కనిపిపోతుంది. వేరే సాధనం లేదు కాబట్టి జాగులు వస్తున్నారు. అందుకే నీవు మా కాళ్ళను ముట్టుకోకు అంటున్నారు. మధుపా చితవ బంధో మాత్పురుష అంధ్రిం. ఇతవ బంధువు అని అంటే కపట బంధువా అని లేని బంధుత్వాన్ని తెచ్చి పెట్టుకున్నాడు అన్నమాట అంతా కాపట్యమే నీవు అంగ్రిం మాతృచా. నా పాదాన్ని ముట్టుకోకు ఎందుకట సపత్నియాః కూచ విరోజిత మాలా కుంకుమస్మస్త్రుభిహి సవతి యొక్క వర్కస్థలములో అలంకరించబడిన కుంకుమ తాకినటువంటి నీ చేతులతో నా కాళ్ళను ముట్టుకోకు అంటే ఏంటి? నీవు నా కాళ్ళను ముట్టుకుంటే నాకు తాకేది ఏమిటి? నీ చేతులు కావు. నా తపతి వర్షత్వర కుంకువ తగులుతుంది కదా, నువ్వు బాగా ప్రేమించావు కదా అవమానిస్తావా అని అందుకోసం ముట్టుకోకు. వహతు మధుపతిహి తన్మానివీనాం ప్రసాదం యదుసదసి విడంబ్యాం యత్య దూతః త్వమీ గృతు సరి ఆ మహా మధుపతి ఉన్నాడే తన్మానివీనాం ప్రసాదం వహతు ఆ మధుపతి వారి వారి ఆ ప్రియురాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ప్రేమను అతను పొందని నా తెలికే అబ్బే అతను మంచివాడేనమ్మా అంటే అతను మంచివాడో కాదు నువ్వు చూసి తెలుస్తుంది కదా మీలాంటి ఒక దూతయ్య ఉన్నాడు కదా అతను ఒక తాల చూస్తాడు యత్య దూతనా త్వం ఈద్రుకు ఏ మహానుృతము ఇలాంటి వాళ్ళ ఉంటే వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు మరి ఇట్లా అంటారు. ఇలా చెప్తూ ఇంద్రుకు సకృత సరసుదాం స్వాం మోధినీం పాయయిత్వ సుమనసైవ సద్యః తత్యజే అస్మాన్ భవాదృకు ఒక్కసారి. అధరామృతాన్ని పానము చేయించి మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళాడు నీలాంటి వాడు భవాదృకు పరిజదరిగదం తం పాదపద్మంతు పద్మ ఇలాంటి వంశకుని పాదపద్మాన్ని పాపం ఆమె ఎట్లా చేయిస్తుంది కదా

అరమే పద్మ అంటే లక్ష్మీదేవి. ఇంత వంచకుడు ఇందాక తిరిగిపోతున్నాడు ఇలాంటి వాని పాదపద్మాలను ఆమెలా సేవిస్తూ ఉన్నది అపిపత కుతచేత ఉత్తమ శ్రోకజల్ప ఈ పాపం అనవసరంగా వారి గురించి. మంచోళ్ళందరూ చాలా చేశారు. వాటిని నమ్మి చేయించిందేమో చూచుండదు. అతను ఎలాంటి వాళ్ళని చూచుండదు. ఆయన భక్తులందరూ ఆయనను బాగా పొగిడారు. నిజం అనుకోని నమ్మి ఈమె సేవించింది తప్ప చూచుంటే లక్ష్మి ఈమెను పొరపాటున కూడా ఈమె ఇద్దరిని సేవించేది కాదు అని చెప్తున్నాడు. ఉత్తమ శ్లోక జలపై కిమిహ బహు సడంగిరే గాయతిత్వం యదూనాం అధిపతిం సడంగిరే అంటున్నాడు. 6 పాదములు కల తుమ్మెదానమాగ గమనించాలి, ఇదంతా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి మకుటాయమానం. ఇది కొద్దురు సార్. ఆరు పాదములు కలది ఏది? మంత్రాలలో ద్వయ మంత్రానికి ఎన్ని పాదాలు? షట్పదోయం ద్విఖండః. ఇది ద్వయ మంత్రం. ద్వయ మంత్రం నిరంతరం పరమాత్మ యొక్క పాద పద్మములనే గుర్తు చేస్తుంది, స్మరిస్తుంది. కదా అందులోనూ మొట్టమొదలు పట్టుకునేది ఎవరు ఆయనను అమ్మవారే. శ్రీమన్నారాయణ చరణం కదా. మొదలు స్త్రీ ఉంటుంది. అయ్యో ఆమె ఎట్లా ఉండు ఆయన దగ్గర ఏదో భక్తుల మాటలు విని నమ్మిందేమో. అంటే అతని నమాజాలం ఏమిటి? లక్ష్మీదేవికి కూడా పరమాత్మ యందు మనస్సు కలగటానికి. భాగవతులు గానం చేసేటువంటి భగవతు కళ్యాణ గుణములే కారణము అన్నమాట. పేరుకు ఇది నిందాపరంగా కనపడ్డా. పరమ భాగవతోత్తముల చేత చేయబడేటువంటి పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు అమ్మవారి మనస్సులో కూడా అయ్యవారికి స్థానం కలిగించినది అంటే ఇక పామరులు. పరమాత్మను స్మరించకుండా ఎలా ఉంటారు? షట్పద శబ్దాన్ని రెండు మూడు సార్లు వాడుతాడు. అంటే ఎవరైనా శ్రీ వైష్ణవులు ఉంటే కనీసం

భయమంతా అని గుర్తించకపోతారా అన్న పావంతోటి స్వామి షట్పదోయం చూడండి. షడంగ్రే గాయచిత్వం యదునామధిపతింబోతుమ్మెదా నీవు పరమాత్మను గానం చేస్తున్నావు అగృహానాం అగ్రతోనః పురాణాం ఎలాంటివాడు? అగృహానాం అగ్రతః ఇల్లు వాకిలి లేని మా ముందర జ్ఞానం చేస్తే ఏం లాభము? ఇల్లు వాకిలి ఉన్న వారి ముందర జ్ఞానం చెయ్. అర్థమైందా? ఇల్లు వాక్యం దేవుని మా ముద్ర పాటి అయినా వారి గురించి మరి ఎక్కడికి రావాలి వస్తే పరబారి మీరు రమ్మన్నా వాళ్ళకి వస్తారా లేదు వాక్యం లేదు ఒక పంగు నడవ చూస్తే వస్తారు కదా అక్కడ వాన దగ్గరికి పో అంటే ఇప్పుడు వారు చూడనే వారు కాదు మధురాపురిలో నాగరిక తీరతో రజిస్తూ ఉంటాడు వాళ్ళ ముద్ర జ్ఞానం చెయ్యి వాళ్ళ దగ్గర ఏదో పుడుతుంటేమో వాళ్ళు వెళ్తారేమో తిరుపుతారు మా దగ్గర ఎందుకు మాకు ఇల్లు రావాలి కదా. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికీ ఇల్లు వాటికి ఉండదు కదా. ఆయన ఏం చెప్పాడు? విత్యానుగ్రహం ఇచ్చామి సత్య విత్తం హరామ్యహం పరమాత్మ ప్రతిజ్ఞ. నేను దయ చూడదలుచుకున్నాను అంటే వాని సంపదను హరిస్తాను. వాళ్ళు వాళ్ళు దరిద్రులు అవుతారు. దయ దయాన్ని అర్థం దాని దయ ఫుల్లుగా ఉన్నట్లు లేక. అంటే వాని నమ్ముకున్న వానికి ఎవరికి ఇల్లు వాకిల్లు ఉంటాయి కదా అలాంటి మా ముందర వానిని చెప్తావు. అంటే ఇది అధర్మ నిత్యోప్య నజాత్మ ఏది ఇది అగత్యమాన్త చరణాలు అని చెప్పుకుంటామే. పరమాత్మ తప్ప మరేదీ లేని వాడన్నమాట. అగృహాణాం అగ్రతోనః పురాణాం. విజయతక సఖీనాం గీయతాం తత్ప్రసంగః క్షుపిత భుజ తరుజస్తే కల్పయంతీష్టమిష్టాః ఇలా మాముందర వారి గురించి చెప్తే మాట్లాడితే ఏం లాభం? వారు ఎవరితో ఇప్పుడు రమిస్తున్నారో పొరపాటున వారు ఈ మాట వింటే ఇష్టపరమా దూతను ఇంకో యువతుల దగ్గరికి పంపాడన్న వాళ్ళు వింటే, వాళ్ళు కూడా మాలాగే ఆయనను బయటికి పంపించేస్తారు. ఇక్కడ అక్కడ రెడ్డ రెడ్డ దేవ అడుగుతారు, మా ముందర ఎందుకు?

కవినా నిక్షూరం అంటారు. చపిత గుజరుజస్తే కల్పయంతి ఇష్టమిత్తా దివిభువిచ రసాయాం కాస్త్రియస్తద్దురాప అయినా అతను మా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయన లోకాలలో అతను పొందలేని వారు ఎవరైనా ఉన్నారా స్త్రీలు? ఎవరనుకుంటే వారందరినీ పొందుతారు ఆయన లోకాలని. దురాపాహ కపట రుచిర హాస భ్రూ విజృంభస్య యా ఎందుకంటే ఎంత కపటంగా నవ్వుతాడో ప్రేమంతో దేవుని నవ్వుతాడు. ఒక్క నవ్వు చూస్తే అందరూ ఆయన ఆయన ప్రేమలో అందరూ పడిపోతారు ఆంధ్ర పడిపోతారు. కపట రుచిర హాస భ్రూ విజృంభస్య. కపటంగా అందమైన చిరునవ్వు కనుమమల కథ అది కదా వాటిని చూస్తే అతనికి పొందరాని వారు పొంద ఎవరైనా ఉన్నారా చరణరజ ఉపాస్తే యస్య పూతిరి వయంకా మీ వెంట మనం అమ్మ తన పాద పరాగాన్ని సాక్షాత్తు లక్ష్మీ శిరస్సులో భరిస్తుంది అంటే మీ వలెక. వయంక అపిచ కృపణ పక్షే ఉత్తమ శ్లోక శబ్దః దానికి ఇంకో మాట కృపణ పక్షే. కొత్తగా ఏమి మిగులుతుంది? దీనులు దిక్కు లేని వారు అతన్ని ఏమని పిలుస్తారు? ఉత్తమ శ్లోక అని పిలుస్తారు. అంటే ఉత్తముల చేత జ్ఞానము చేయబడేవాడు అన్నమాట. అంటే మాతోటి. నేను పిలువము ఆయన పిలువు చేయు అనలే ఆయనకి ఏం పని కేవలం ఒక ఉత్తమ శ్లోక శబ్దం మాత్రం మిగిలింది ఆయనకి అంటే ఉత్త భక్తులైన వాళ్ళు మాత్రమే ఆయనను ధ్యానం చేస్తారు. నచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన ధ్యానం. అటువంటి వారు మాకెందుకో ఏమర్థం? పరమాత్మను నిరంతరం స్మరించే వారు ఎవరు? భక్తులే. భక్తుల చేత జ్ఞానము చేయబడతాడన్న పేరే ఆయనకు కీర్తి. భగవంతునికి కూడా కీర్తి ఇచ్చేవాడు ఎవరన్నమాట? పరమ భాగవతోత్తముడు. ఇదేమిటి? ద్వయ మంత్రము యొక్క ప్రభావం, మహాధ్యం. ఉత్తమ శ్లోక పచ్ఛబ్దః విజుజ శిరసి పాదం వేద్మ్యహం చాతుకారైహి అనునయ విదుశక్తి అభ్యేత్య దౌత్యైహి ముకుందాత్ నీవు కృష్ణుని వలన కోపించిన ఆడవారిని ఎలా ఓదారుస్తారో బాగా నేర్చుకో.

దౌర్జ్యాదనునయ ఆడవాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా వదల్చాలి, ఎలా అనునయించాలి ఇవన్నీ బాగా నేర్చుకున్నావు. అలాంటి వారినన్నీ విసురుజా నీవు వదిలిపెట్టు స్వకృత ఇహ విసృష్టాపత్య. అపత్య పత్యద్యలోకా విరుజదు అకృత చేతా కిన్ను సంధేయముస్మిన్ అతని కోసం మేము భర్తలను, పుత్తులను, ఇళ్లను, సోదరులను అందరినీ కొట్టిపెట్టి వచ్చాము. అందరినీ మేము వదిలిపెట్టి వస్తే ఆయన కనీసం ఇప్పుడు ఏం చేశాడు? మొహమ్మది పెట్టి పోయాడు. ఎంత గొప్పోడు ఆయన. కాబట్టి అల్హం దు సలాం మాకెందుకు? మా దగ్గర ఆ ముసలా చెప్పొద్దు అంటున్నారు. మృగయురివ కపీంద్రం విద్యసే లుబ్ధ ధర్మా వేటగాడు మృగమును మాటు వేసి ఎలా గోతి అందులో పడేస్తాడో మములందరినీ తన మీద పడేశాడు. ప్రేమ లాగా వేటగాడు వేటాడి వాళ్ళందరినీ మృగని లాగా వేటాడి తన బంధంలో చిక్కించాడు. మృగ స్త్రీయం అకృత విరూపం స్త్రీజితః కామయానం. బలిమపి బలిమ బలిమత్వా వ్యక్తయత్ ధ్వాంశవత్ యః తదలం అసిత సఖ్యైహి దుశ్చయస్తత్తధాత్ః ఇవరికి అసిత సఖ్యైహి అలం అంటున్నారు అంటే నల్ల ప్రేమలు చాలు అంటున్నాడు అంటే నల్లని వారి ప్రేమ చాలు అని అన్నాడు రెండర్థాలు అక్షిత అంటే నలుపు అక్షితం అంటే తామసం దుష్టుడితో ప్రేమ వాకెందుకు జోరు జోరు అని వినిపించామండి, తెలిసిపోయింది వాడు మహా వర్చకుడు అని అలాంటిది మనకు అవసరం లేదు. కానీ బాధ ఏంటంటే అతని ప్రేమ వద్దనుకున్నా అతని కథ మాత్రం మేము విడిచిపెట్టలేకపోతున్నాము. ఉన్నాడు దుశ్చయ దుశ్చయః తత్ కథార్థః అతని కథా శరణ అవి దుశ్చయః వదిలిపెట్టరానివి అతన్ని మర్చిపోవాలనుకున్నా. బాడి మీద కథ జ్ఞాపకం వస్తాయి ఏదో ఒక వస్తువు ఏదో వృద్దావనమో తాళీయమో ఏదో ఉంటాయి కదా ఇలా నిరంతరం మరిచిపోలేకుండా ఉంటున్నాము తత్కథార్థ ఎరున చరిత్ర లీల కర్ణ పీజూట విపురుటు సగుదు.

అనవిధూత ద్వంద ధర్మా వినస్తాః తపతి గృహ కుటుంబం దీనముత్సృజ్య దీనాః బహవైహ విహంగాః భిక్షు చర్యాం చలంతి. ఈ తుమ్మెద యొక్క జంకార నాదాలను హాసలాల హాస విలాసాలను చూచి ఇక్కడ ఉంటే మీ వెనక్కి కానీ పక్షులన్నీ చెట్లు విడిచిపెట్టి పోతున్నాయి అన్నాడు. తుమ్మెద యొక్క ధూర్త కేచలం చూచి పక్షులన్నీ చెట్లు విడిచిపెట్టి పోతున్నాయి. ఏం పక్షులు అంటే ఏకాంతరామ. భగవంతుని యొక్క దివ్య కథలను విని ధ్యానం చేసి ధ్యానం చేసిన వాటిని విని సంసారులందరూ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి సన్యాసి అవుతున్నారు అన్నమాట. చూడండి ఏమంటున్నారంటే యదను చరిత లీలా కరణ పీయూష విపృటు సకృతు అదన నిర్ధూత ద్వంద్వ ధర్మాః ఏ మహానుభావుని యొక్క ఆచరణము లీల వీటిని కరణ పీయూష విపృతు తమ చెవులకు అమృత బిందువులుగా ఏ మహానుభావుడి దివ్య చరితాన్ని సాకృతు అతన ఒక్కసారి ఆస్వాదించుట వలన విధూత ద్వంద్వ ధర్మా అన్ని ధర్మాలు ద్వంద్వములు అంటే ఆకలి తప్పులు, రాపాలాభములు, జయ జయములు, మానవమానములు, శితోత్సవములు అన్నిటికీ కూడా తోచి రాదని. దీనస్తాః అన్నీ వదిలిపెట్టిన వాళ్ళై తపది గృహ కుటుంబం దీనం బుత్సృద్య ఇంటిని కుటుంబాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు దీనులై బహవైవ విహంగాః భిక్షుచర్యాంచలంతి పక్షుల వలె వారు కూడా భిక్షుకులు అవుతున్నారు అంటే సన్యాదులు అయ్యారన్నమాట. ఒక్కసారి పరమాత్మ యొక్క ఏ చిన్న కథ అమృత బిందువు చెవిలో పడితేనే రాగద్వేష దురాగ అన్నీ పోయి భార్య పిల్లల్ని ఇల్లులు వారిని వదిలిపెట్టేసి విచ్చుకుగా అంటే సన్యాసులు అవుతున్నారు. తుమ్మెదలు కూడా రకరకాల పుష్పాలలోని మకరం దాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడి ఇటువంటి తుమ్మెద యొక్క ఒక్కసారి ఒక కమ్మని తియ్యని జంకారాలు జంకరం చేస్తున్న తుమ్మెద ఆ జంకారాలు విని ఈ పద్మములు కూడా తమ యొక్క

సోపము విలాసాన్ని గ్రహకు చాలను అవి కూడా విడిచిపెట్టాయి. తుమేదల లాగా పక్షులు కూడా ఈ చెట్టును విడిచి ఆ చెట్టుకు ఆ చెట్టుకు ఇంకో చెట్టుకు తిరుగుతున్నాయి. అది కూడా భిక్షుకుల లాగా పక్షులు తిరుగుతున్నాయి. ప్రకృతార్థం పక్షులు కదా. ఈ పక్షులు చెట్టను వదిలిపెట్టి వేలి జండలకు పోతున్నాయి భిక్షకుల్లాగా అన్నాడు. అసలు వాస్తవంగా భిక్షుకులే పక్షుల్లాగా భిక్షాదర చేస్తున్నారు. వాక్యము, వ్యంగ్యము కరిపి చెప్తారు పూర్తి వేదాంతం. ఒక్కసారే కొద్దిగా డీపుగా కొద్దిగా లోతుగా వెళ్లి వింటే కానీ విషయం అర్థం కాదు అన్నమాట. పరమాత్మ యొక్క అమృతంతో సమానమైనటువంటి కథ. అమృత బిందువు కొంచెం చెవిలో పడితే అన్ని ద్వంద్వములను విడిచిపెట్టి భార్యా పుత్రా నరదారాన్ని కూడా విడిచిపెట్టి సన్యాసులై భిక్షాచర్యం చేస్తారు. అలాగే గోపికలు ఒక్కసారి కృష్ణ పరమాత్మ యొక్క వేణు గాన అమృతంలోని ఒక్క భాగం వింటే భర్తలను, పుత్రులను, సోదరులను, బంధువులను, ఇళ్లను అన్నీ వదిలిపెట్టి ఆయన దగ్గరికి ప్రేమ రక్షణ కోరి తిరుగుతారు. మంచి వాళ్ళు అనుకోని ఇంటికి వెళ్లి వచ్చామయ్యా. ఇప్పుడు జరిగింది ఇంత మంచి వాళ్ళు అని అంటున్నారు. ఇలా భిక్షాచర్యం చలంతి. వయం కృతమివ జిహ్వవ్య జిహ్మవ్యాహుతం శ్రద్ధదానా. వాడు కపటి. కపటంగా మాట్లాడిన దాన్ని మేము నిజం అనుకొని నమ్మాం. శ్రద్ధదానాః కులికరుతమివా కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్వః హిరణ్యః కులికరుతమివాజ్ఞాః ఇది. పులికరుతాం అంటే చాలా చమత్రమైన వాక్యం, వేటాడేవాడు ఏ పట్టును వేటాడదలుచుకుంటాడో ఓ చెట్టు దారున దాక్కొని ఆ పొట్టి గొంతుతోటే అరుస్తాడు. అరుపు విని ఆయా పచ్చులు మా పచ్చికి ఏదో ఆపద వచ్చినట్టు ఉంది అరుస్తూ ఉందని అన్నీ వీడి దగ్గరికి వస్తాయి. అంతకుముందే వీడు వల వేస్తాడు అందులో తిప్పుకుంటాడు.

అది కులిక రుతం అంటే వేటగాడి ధ్వని అన్నమాట. ఏ పక్షి వాడు అనుకుంటే ఆ పక్షి లాగా అరుస్తాడు. కులిక రుతం వాజ్ఞాః కృష్ణ వధ్వః హరిణ్యః తదృశుహు అత గురుదు ఏతత్ నక స్పర్శ తీవ్ర స్మర రుజ కుష మంత్రిన్ ఉపమ ఉపమంత్రిన్ భణ్యతాం అన్య వార్తా ఇంతటి గోపికలే అతని కపడ వాక్యాలను నిజమని నమ్మి అతని కేసులన్నీ ప్రేమ కృత్యంగా నమ్మి మోసపోయారు. ఇక ఇతరుల సంగతి ఏం చెప్పాలి? ఇతరులు మోసపోరా? మేమే మోసపోయామండి. ఏదో అనుకున్నాం కపడంగా అంతా కపడమే వాడిది. అలా చెప్పి అన్యవార్త ప్రియసక పునరాగాహ ప్రియసా ప్రేషితస్కిం. ఇన్ని తప్పులు చేసి మళ్ళీ పిల్లుడు నిన్ను పంపాడేమో అది చేసి. అంటే మన పాటలో చేసేవన్నీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ అంటా కదా ఏమన్నా అని అదే ఇంకా మళ్ళీ పంపాడా ప్రియసఖ వరయ కిమనురుందే మాననీయోద్ది మే నాయన వాడు పంపాడు కదా సరే నేను ఇలాగ దోర దోర సార్ ఏం చేస్తాం. చెప్పు ఇంకేమైనా మిగిలి ఉందా? ఇంకేం కావాలి నాయనా చెప్పు. కిం వరణీయః ఇంకేమి కావాలి నీకు? వరయా సిమనురుంధే మాననీయోసిమేంగా నైసికదమిహాత్మాన్ దుశ్చజద్వంద్వ పార్శ్వం తతతం ఉరసి సౌమ్య స్త్రీర్వధుహు సాతమాస్తే. మళ్ళీ మమ్ములను జంటగా రెండో వారిగా పంపుతావా అంటే సవతి దగ్గరికి పంపుతావా అని. సవతి లేని ప్రియుడు అంటే ప్రియుడు కానీ ఎప్పుడు ఇంకో జమించే ప్రియుడు కాదు కదా. అంటే నీకు అనుమానం ఏంటి అమ్మ ఎవ్వరు లేరు అక్కడ అయ్యో దాచుకుంటే రాగలుగు. ఓ అక్షతాలు ఉన్నాయి అని గుర్తు నే ఉంది కదా. నిరంతర అమ్మవారి వసతలంలో ప్రకాశిస్తూ ఉంది అలాంటి వారిని ఉందమ్మంటావా? మళ్ళీ నా అమ్మ బాబోయింది అయినా ఇక వద్దు మేము రాము అంటున్నారు. ఆపిబత మధుపురియాం ఆర్యపుత్రాదునాస్తే స్మరతి సపితృగేహాన సౌమ్యబంధుస్య గోపాన్ ఏ నాయన ఇప్పుడు మధురాపురంలో ఆయన ఉన్నారా? అరిజం దేవుని బంధువుని ఇంకా జ్ఞాపకం వస్తున్నారా? అబ్బా నిజంగా తెలుస్తున్నారా? అపిస్మరతి బంధువుచ్చ గోపాన్ కొచదపి సగధాన కింకరీణాం గుణోతి అదే రీతిలో పొరపాటను ఎప్పుడైనా

ఆ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అలా కాదు అసలు కిక్కరీనాం తథా మృణీతే భుజగ భుజమ గురు గంధం మూర్చ శాస్త్యతు కధాను అలాంటి మహానుభావుని యొక్క గంధము చేత సుగంధమైనటువంటి భుజాన్ని మా శిరస్సున ఎప్పుడు ధరిస్తాము అంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదా? అర్థం చేసుకుంటున్నారా? ఎవరితో అంటున్నాడు బాబు వీళ్ళను సువే భగవంతుడు అంటున్నాడు అనేవన్నీ పుష్టుడి చోటే అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఇవన్నీ చెప్తాడు. అంటే ఎంతటి ప్రేమ భావం మనస్సులో పొంగి పొరలుతుంటే దాసుకోలేక పూర్తి చెప్పనులేక ఇక ఇంచుమించు విలపించారు ఏడ్చారు అన్నమాట అది చూచి అదోద్ధవ నిత్యమ్యీవం కృష్ణ దర్శన లాలసా చూశాడు ఉద్ధవుడు భోవిడు చాలా మహాన్భావుడు నీ యందు ఎంత ప్రేమ ఉంది అతన్ని చూడాలని ఎంత లాలసం అంటానే అలాంటి సాంతవం ప్రియసం చేసేయి గోపీహి నిజమ వారిని ఓదారుస్తూ ఇలా అంటున్నాడు అబో యుయం స్వపూర్ణార్తాః భవత్యః లోక పూజితాః అమ్మ. ఎంత మహానుభావురాలు తల్లి మీరు. మీరు పరిపూర్ణార్ధులు. మీకు ఇంకా కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే. మిమ్ములను అన్ని లోకాలు పూజిస్తాయి. ఆయన కాదు మిమ్ములను పూజిస్తాయి. లోక పూజితాః వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః పరిపూర్ణంగా మనస్తంతా పరమాత్మకే అర్పించారు దాన వ్రత తపో హోమ జప స్వాధ్యాయ సంయమైహి దేయోభిహి రుజైస్యాన్యైహి కృష్ణే భక్తితి సాధ్యతే బ్రహ్మాత్మ యందు భక్తి కలగాలంటే ఇది చేయాలి. ఏంటి? దాన, వ్రత, తపో, హోమ, జప, స్వాధ్యాయ, సంయమ. ఇన్ని చేస్తే కానీ పరమాత్మ యందు భక్తి కలగదు. భగవతి ఉత్తమ శ్లోకే భవతిభిహి అనుత్తమ భక్తి ప్రవ అలాంటి పరమాత్మ యందు. ఆ భక్తిని మీరు కలిగి ఉన్నారు దృష్ట్యా మునీనామపి దుర్లభం. మీరు చూపే భక్తి మునులకు కూడా.

లభించదు దుర్లభ దిత్య పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాన్ త్యాహిత్వా వృణీత యుయం యత్ కృష్ణాఖ్యం పురుషం పరం మీరు పుత్రులను, భక్తలను, దేహములను, తన వారిని, ఇళ్లను, వాకిళ్లను, సంపదలను అన్నీ వదిలిపెట్టి కృష్ణుడైనటువంటి పరమ పురుషుడిని మీరు సేవించారు. సర్వాత్మ భావః అతికృతః. ఆచార వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు దేన్ని కలిగి ఉండాలని చెప్పారో దాన్ని మీరు పరిపూర్ణంగా పొంది ఉండాలి. సర్వాత్మ భావః అతికృతః భవతీనాం అఘోక్షయే విరహేన మహాభాగా మహానుమే అనుగ్రహ కృతః కృష్ణ పరమాత్మ నన్ను పంపి నా మీద చాలా గొప్ప దయ చూపాడు అంటున్నారు. ఇది నా ఏమిటో నిమ్ములకు కూడా కలిగి ఉంటుంది. ఆయనను చూస్తే ఏం లాభం ఇలాంటి వాళ్ళని కూడా. అసలు భక్తి అంటే ఏమిటి? భగవంతుడిని ఎలా ప్రేమిస్తారో మనకు తెలుస్తుంది. ఇంతటి మహానుభావులను దర్శించగల దర్శింపజేశాడు స్వామి. బహుశా ఇందుకే పంపారేమో అని. అంటే ఉద్ధవునికి ఓ మనస్సులో అప్పుడో కొంచెమైనా ఉంది నేను కృష్ణుడంతటి వాడిని అన్న మాట నాకేం తక్కువ నేను తక్కువ. పరమ భక్తుడు అయి కానీ ఎలా కూడా ముక్కు మీద దాన్ని పోగొట్టాలి అక్కడికి పోయిరారా అని. అక్కడ వేరే ఇయ్యే వరదు. నాయనా పోయి నా వాళ్ళని చెప్పిరా పో. అర్ధం అయిపోతుంది. అలాంటి వాళ్ళు చూస్తారు. మహానుభావుడు మిమ్ములను కూడా చూసి చూపి నాకు స్వామి అనుగ్రహాన్ని చేశాడు మీ అనుగ్రహ కృతః. భవతీనామ సోత్సజే విరహేన మహాభాగ మహానుమే అనుగ్రహ కృతః శృయతాం ప్రియ సందేశః భవతీనాం సుఖావః మీకు పరమ సుఖాన్ని కలిగించేటువంటి పరమాత్మ పంపిన సందేశాన్ని వినండి. యమా యమాదా యాగతో భద్ర అహం భర్తూ రహస్కరః నేను భర్త యొక్క కృత్యాన్ని రహస్యంగానే చేసేవాడిని. ఎవరూ లేకుండానే మీకు చెప్తున్నాను.

నాతో పంపించారు వా తను పంపించాను నేను ఇస్తున్నాను వినండి మీరు అందుకే ఈ భగవాను వాచా అంటున్నాడు అంటే ధౌడి చెప్తున్నాడు కదా ఎవరి ప్రేమ అది ఇది స్వామి చెప్పాడు. ఎలాగైతే గోపికలు తుమ్మిన ద్వారా పంపారో కృష్ణుడు ఉద్ధవుని ద్వారా పంపాడు. అందుకే ఇక ఉద్ధవ వాచనాలు భలవాను వాచనాలు. పరమాత్మ ఏం చెప్పాడో అవే చెప్తున్నాడు భగవంతుడి లాగానే భవతీనాం వియోగోమి నహి సర్వాత్మనాపచితు యధా భూతేని భూతేషు క్షం వాల్వగ్నిహి జలం మహి తదాహంచ మనఃప్రాణ భూతేంద్రియ గుణాశ్రయః గోపికలారా మీరు నేను వేరుగా ఉన్నాము ఎవరన్నారు అర్థం లేదండి మనము వేరుగా ఉండటమే లేదు మీతో నా వియోగం నాకు మీ వియోగం లేదు ఎలాగండి అంటే ప్రాణులలో పంచభూతములు వేరు, ప్రాణులు వేరుగా ఉంటాయా? శరీరం ఉంది అంటే ఇక్కడ భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువు లేదు అని అన్నారా? పంచభూతములు ఎలా ప్రాణ దేహములలో ఉన్నాయో సదా అహం మన ప్రాణ భూతేం జేగుహ నేను సర్వభూతాస్త్రి అండి. కదా నేను మీలో ఉన్నాను మీరు నాలో ఉన్నారు మరి అయినప్పుడు యోగ ఎక్కడిది విరహం లేదు మనం మొదలు దూరంగానే లేము అహం భై సదాహంత్య మన ప్రాణాన్ని ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హన్మి అనుపాలయే నేనే నాలో నన్నే సృష్టించుకుంటాను నన్నే కాపాడుకుంటాను నన్నే సంహరించుకుంటాను అంటే నేనే జగత్తును జగత్తే నేను. కదా నేను స్వరూపంగా వచ్చాను జగత్తు, స్వరూపంగా వచ్చాను మరి నాలో నన్నే రుజించుకుంటాను, నన్నే కాపాడుకుంటాను, నన్నే నేను సంభరించుకుంటాను. ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణా నా యోగమాయతోటి నేను పంచభూతములుగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు తత్వరజసమాది గుణములు ఆత్మ జ్ఞానమయః శుద్ధః వ్యతిరిక్తః అగుణాన్వయః

ఎలాంటిది ఆత్మ జ్ఞాన స్వరూపం, శుద్ధం అంటే సత్వాది గుణ రహితము, వ్యతిరిక్తః అగుణాన్వయ అన్నిటికంటే విరక్షణము. అది ఏ గుణముతోనూ అన్వయించేది కాదు. సుసుప్తి స్వప్న జాగ్రత్త ఇది మాయా ఉస్తి వినియతే. మనకు అవసరలు మూడు ఉంటాయి. ఏంటని జాగ్రత్త అవసర, స్వప్నావస్థ, సుసుప్తి అవసర, మేలుకొని ఉండుట, నిద్రపోవుట, కలలు కనుట. కదా ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఆత్మకేనా? శరీరానికి మాత్రమే ఉన్నాయి ఆత్మకేవి లేవు. కానీ శరీరానికి ఉన్నటువంటి మూడవ స్థలను నాకు ఉన్నాయి నేను నిద్రపోయాను నేను మేలుకున్నాను నేను దావక కన్నాను అని. ఆత్మ భావిస్తుంది నా మాయ తోటి. ఆ మూఢవక్తలు కలిగేవి నా మాయ తోటి. లేని ఆత్మకు ఉన్నట్టు అనిపించేది నా మాయ తోటి. ఇలా. ఉత్సితః ఏనేంద్రియార్ధాన్ ధ్యాయేత దృషా స్వప్నవదుత్సితః లేచినవాడు నాకు ఇలా కల వచ్చిందండి. అబ్బా ఎంత బాగా కల వచ్చిందో అని లేవగానే చెప్పుకుంటాడు. కదా? నిద్ర నుంచి లేచినవాడు కల వచ్చినదని కలలో చూచిన వాడిని తలుచుకున్నట్టుగా మరణం నుంచి పుట్టినవాడు దేహం రాగానే ఉన్నవాడినన్ని నాకున్నాయని తలుచుకుంటాడు. మళ్ళీ దేహం పోతే? పప్పురం పరాస ఎలా అనిత్యములో దేహం పొంది ముఖ్యంగా కూడా అలా అనిత్యములో దేహం రాగానే నేను దేవతను నేను మనసుడిని నేను రాక్షసుడిని నేను మృదమును అనుకుంటాడు దేహం పోతే. ఏం లేదు అలా ఉచ్ఛితః స్వప్నవతో తన్నిరుంద్యా ఇంద్రియాని వినిద్ర స్పశ్య పద్యతా కాబట్టి ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడు భగవంతుని మాయా స్వరూపాన్ని తెలుసుకోగలడు. అందుకే నిరుధ్యానింద్రియాని వినిద్ర ప్రత్యపద్యత నిద్ర లేని వాడి కలలు తావు కదా. పడుకుంటే కలలు వస్తుందండి పడుకుంటే ఏమొస్తుంది నిద్రావస్థ వేరు స్వప్నావస్థ వేరు జాగ్రత్త అవస్థ వేరు. నిత్యము మేలుకొని ఉన్న వారికి కలలు వస్తాయా? కావు అలాగే ఇంద్రియములను తన వచనంలో ఉంచుకున్న వాడికి అనర్థం కూడా కావు. ఏదదంతస్తమామ్నాయః యోగః సాంఖ్యం వణిసినాం మనకు యోగము కానీ సాంఖ్యము కానీ

అలాగే ఏదురంతా ఇదే అంటే ఇంద్రియ జయము, మనోజయము, ఆత్మ దర్శనమే యోగము కానీ, శాంతియము కానీ, తత్వము కానీ అన్నీ ఇవే. దీనికంటే వేరే ఏదీ లేదు. త్యాగస్తపోదమస్తత్యం సముద్రాంతాయువాపగాహ అన్ని నదులకు ఎలా సముద్రం చివరి మెట్టో తపస్సు యోగము దానము ధ్యానము ధర్మము తపస్సు జపము అనేటువంటి వాటికి ఇంద్రియ నిగ్రహమే చివరి మెట్టో. అది పొందలేదు అనుకోండి ఎన్ని తపస్సులు చేసినా గానీ చెప్పుకున్నా కదా రామాయణంలో విశ్వామిత్రుడు భార్యతో అడవికి వెళ్లి వెయ్యేళ్ళు తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు ఘోరం తపస్సు చేశారా అంటాడు వెయ్యి సంవత్సరాలు. ఏమైందయ్యా అంటే నలుగురు కొడుకులు పుట్టాడంట. ఏమైంది ఇంద్రియ నిగ్రహం లేనినాడు. అన్ని వ్యర్థము అన్నిటికీ చివరి మెట్టు ఇంద్య నిగ్రహము దాంతోటి స్వరూప జ్ఞానం కలుగుతుంది. కాబట్టి యత్వహం భవతీనాం వై దూరే వత్సే ప్రియో దృశాం మనస సన్నిఘర సార్ధం మదను ధ్యాన కామ్యయా. నేను ఇప్పుడు మీకు దూరంగా ఉన్నాను. నేను మీకు ప్రియుడను, మీరు కూడా మాకు ప్రియురాలు. అయినా నేను మీ కన్నులకు దూరంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మనస్సుకు దగ్గరగా ఉండటానికి. నిరంతరము మీ మనస్సుకు దగ్గరగా ఉండటానికి. నిరంతరం నన్నే మీరు స్మరించటానికి నేను మీ కన్నులకు దూరంగా ఉన్నాను. ఎదురుగా ఉన్నా మా ఆయన ఇక్కడే ఉంటాడు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు అని అంటాడు. బయటికి పోతే ఎప్పుడు వస్తాడో తెలుపుతాడు కదా. ఆలోచించండి. బయటికి పోతే ఎప్పుడు వస్తాడో ఎప్పుడో తెలుపుతాడు పక్కనే ఉంటే ఆయన పర్లేదు ఇప్పుడు ఇంట్లో ఉంటాడు అంటే. ఉండండి అయిపోతుంది, కాబట్టి నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలంటే కొంచెం దూరంగా ఉండడమే మంచిది. నన్ను మీరు మరిచిపోకుండా నన్నే ధ్యానించడం కోసమే నేను మీ కన్నులకు దూరంగా ఉన్నాను, మీకు దూరంగా కాదు. కాదు దృశ్య అంటాడు భవతీనాం దూరే వర్తే ప్రియ దృశ్యాం మనస సన్నిఖరి సార్ధం మదనుధ్యాన కామ్య నిరంతరం నన్ను

ధ్యానించాలనేటువంటి కోరు దూరంగా ఉన్నాను యథా దూరచరే ప్రేస్తే మన ఆవిష్య వర్తతే దూరమందున్నటువంటి పీడు యందు మనస్సు ఎలా ఉంటుందో శ్రీనాం తథా చేతః సన్నికృస్తే అక్షిగు చెప్తున్నాడు దగ్గరగా కంటికెదురుగా ఉన్న ప్రియుని మీద స్త్రీలకు అంత బాగా ప్రేమ ఉండదు, ఎంత బాగా దూరంగా ఉన్న వాని మీద ఎంత ఉంటుందో దగ్గర ఆ ఇక్కడే ఉంటానండి అయిపోయాయి ఎప్పుడు ఉంటాది. నాలుగు రోజులు తాగకుండా ఊరికి పోయాడు అనుకోండి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనుకుంటాం కదా. అందుకే ఎప్పుడు నన్ను తలచడానికే నేను మీకు దూరంగా ఉన్నాను. సన్నికృష్టే యక్షి గోచరే మయ్యావేత్య మనః కృస్తున్నాం విముక్తాశేష వృత్తి కాబట్టి మీరు అన్నిటిని వదిలిపెట్టి మనస్సును నా యందే ఉంచి అనుస్మరంత్యః మాం నిత్యం. ఎప్పుడు నన్నే స్మరిస్తూ అతిరాను మాముపేక్ష్యథ త్వరగానే నన్ను చేరుకుంటారు. అర్థమైందా ఏం చెప్పారో గుర్తు అందే ఇచ్చాము. గోపిగల కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అర్థమైందా ఏమిటో భక్తాన్ని చెప్తున్నారు మాముపేక్ష్యథ. మా యామయా దినతా రాత్రియాం వనేస్మిన్ వ్రజాస్తితా అలప్సరాసః కళ్యాణ్యః మా మాపు మద్వీర్య చింతయా ఆ రోజు రాసగోప్తిలో ఎవరెవరు? నన్ను చేరలేదో, నన్ను చూడలేదో, నాతోటి జీవించలేదో అలాంటి వారు నన్ను తలచుకుంటూ ఎప్పుడో నన్ను చేరారు. అది మరి చెప్పాను కదా వైకుంఠానికి ఆ స్థితి మీకు కూడా అంటే నన్ను నాతో కలిసి విహరించిన వారికంటే నాకంటే దూరంగా నన్ను స్మరించిన వారికే తొందరగా వైకుంఠం లభించింది. ఆ పని మీరు చేయండి మీకు అదే లభించింది. మీకు నా లోక ప్రాప్తి కోసమే నేను మీకు దూరంగా ఉన్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నారు. నా లోకం మీకు లభించడానికి, పరమబలం లభించడానికి, మోక్షం లభించడానికి నేను మీకంటే మీకు దూరంగా ఉంటున్నాను. నిరంతరం నన్నే మీరు స్మరించడానికి. మద్వీర్య చింతయ అంటే ఏవం ప్రేతమాదిత్య మాతన్య వ్రజయోషితః ఇలా వారంతా కృత సందేశం ఉద్ధవుని ద్వారా విని ప్రీతా సత్సందేశాగత స్మృతిహి మొదలెం కోపం వచ్చింది ఏమో మాట్లాడాలి కానీ అతని సందేశం వినగానే

అసలు విషయం జ్ఞాపకం వచ్చింది అంటే మేమేమిటి స్వామి ఏంటో తెలిసిపోయింది. అప్పుడు అంటారు దిత్యాహితో యతః కౌసః. యజో నాము తానుగు అఖకృతో విత్యాప్తైరద్ధ సర్వార్ధై కుశల్యాస్తే అచ్యుతః అధునాయ అదృష్టం బాగుండి కంసుడు హతః అహితో కంసః అతః యదూనాం సానుగా అసకృత్ యాదవులకు పాపం చేసినటువంటి కంసుడు వధించబడ్డాడు. అతని రాజ్యంలో ఉన్న వారంతా సౌమ్య ప్రయోజనాలన్నీ పొందారు, అన్ని బాధలు తొలగిపోయాయి. గదాకృత సౌమ్య కరోతి కురయోతితాం ప్రీతిం, సరే మమ్మల్ని విడిపోపెట్టాడు కానీ ఆ. ఇప్పుడు అటువంటి పౌర స్త్రీలకు ప్రీతిని కలిగిస్తున్నాడా? స్నిగ్ధ సవ్రీఢ హాసోదారేక్షణాస్తితః కదం ప్రతి విశేషజ్ఞః స్త్రీయస్త్య వరయోచితాం నాను భక్తేత ప్రేమ అంటే బాగా. తెలిసినవాడు అందులో స్త్రీలకు యోధులకు ప్రియిత మహానుభావుడు నాను పరిచే సద్వాక్య విభ్రమైత్య అనుభాజిత ఇతన్ని చేత్తలోటి ఇతని చేటలతో మాటలతో ఇతని వలలో పడని స్త్రీలు ఎవరు ఉంటారో అలాంటి అంతగాఢంగా ప్రేమించే స్త్రీలు లభిస్తే ఇతను మాత్రం వారి యొక్క ప్రేమను ఎలా కాదంటాడు. అభిస్మరతి నత్తాదో గోవిందః ప్రస్తుతే క్వచిత పరమాత్మ. మమ్మల్ని అప్పుడప్పుడైనా తలుచుకుంటున్నాడా? గోష్ఠీ మధ్యే పురస్రీణం గ్రామ్యాః స్వరిద కథాంతరేమివంత అరటూరి వర్ణం. నాకేమి నాగరికత తెలియదు కదా. మరి నాగరిక తీర వర్జనం ఉండి అప్పుడప్పుడైనా మమ్మల్ని గురించి స్మరించుకుంటుంది. దా కిన్ నిచా స్మరతియాసు పదా ప్రియాభి బృందావనే కుముద కుంద శచాన్ కరమ్యే. మల్లెలు, మొల్లలు, సన్నజాదులు, కలువలు ఇలాంటి రకరకాల పుష్కముల యొక్క శోభతోటి, వెన్నెల తోటి ఆయా రాత్రులు కొనొచ్చు.

శరణ నూపుర దాత గోశ్యం అస్మాభి వేదిత మనోజ్ఞ కథ కదాచిత్ భీము పరమాత్మతో కలిసి వేదించినటువంటి ఆ రాస్తులను ఎప్పుడైనా స్వామి జ్ఞాపకం చేసుకున్నాడా అప్యేచ్ఛతీహ దాసాసః మళ్ళీ వస్తాడా? ఇక్కడికి వస్తాడా? స్వకృతయా సుచా సంజీవయన్నునో గాస్త్రీహి యదేంద్రః వనమంబుదైహి ఇంద్రుడు మేఘములతో వనాన్ని తడిసినట్టుగా బాధతో ఎండిపోయినటువంటి మా హృదయాలను మళ్ళీ కృష్ణుడు తడపగలడా? తస్మాత్ కృష్ణ ఈనాయాతి ప్రాప్త రాజ్య హతా ఎందుకు వస్తాడని ఆయన మాపిచ్చి కానీ. చిత్ర సంహారం అయిపోయింది, రాజ్యం లభించింది, ఇంకా ఆయన ఎందుకు వస్తాడండి? నరేంద్ర కన్య ఉద్వాస్య ప్రీతః సర్వ సుహృతః రాజు కాబట్టి రాజపుత్రుని వివాహం చేసుకొని వారితోటే హాయిగా ఆనందంగా ఉంటాడు. శ్రీమత్మాభి నీ వనౌ కోభి అంత్య అన్యాభిరువా మహాత్మా. మేము అగిలో ఉండేవాళ్ళం. ఇలాంటి మాతోటి అతనికేం పని శ్రీపతే అర్ధకామస్య క్రియతే అర్ధాః సుతాత్మ అతను పరమాత్మ. దానికి అన్నీ కోరికలు దొరికే ఉంది అన్నీ సిద్ధించిన వత్తయ్య ఏం లేవు కదా. అన్నీ సిద్ధించిన వాడికి మాతో దేని పని ఏం పొందుతాడు మాతో పరం సౌఖ్యం నైరాస్యం శైరణ్యభ్యాహ పింగళా. ఓ ధర్మం ఉంది, నిజంగా సుఖం అని ఏం అనాలండి? అంటే వైరాగ్యమే సుఖం, పరం సౌఖ్యంకి నైరాక్ష్యం, ఆశ లేకపోవుటే సౌఖ్యం. ఆ మార కాదు పింగళ మనం ముందర వెనక వచ్చి ముందర వస్తుంది. పింగళ అని ఒక వేశ్య. ఆమె సాయంత్రం కాగానే చక్కగా అలంకరించుకొని ఇంటి ద్వారం ముందర నిలబడుతుంది. ఎవరైనా బాగా ధనవంతులు వస్తాడేమో అని. బాగా ధనవంతులు కావాలి. వచ్చినప్పుడు ఒక్కడిని చూస్తుంది వాడి పేరు ఏం చేస్తుందో పెద్ద డబ్బు ఉన్నది ఏమిటి అని. ఇలా అందరినీ పంపుతుంది ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. పెద్ద ధనవంతులు కావాలి ఒక్క రాసి ఒకటి కోటి వచ్చి ఎలా రాసి. తెల్లవార సాముదాక చూసింది. ఎవరు రారు ఎవరు రారండి ఏసి గారు ఎవరు దొక్కింది. అడుక్కొచ్చి పడుకోండి. నిద్ర పడుకోండి.

మళ్ళీ మీరు కొట్టి అంతసేపు నిలబడితే నిద్ర వచ్చింది కదా రాలేదు దుబ్బ రాలేదు అంటే ఏది సుఖం ఆచన నిరాచన అయినా అందరికంటే శ్రీమంతుడు ఇంట్లోనే ఉంటే బయట పోయి చూస్తున్నానే అజ్ఞానదాని అన్నారు. వాడు కూడా వేస్తే అసలు శ్రీమంతుడు హృదయంలో ఉన్నాడు అంటారు అండి. వాళ్ళు ఎవడు పెట్టుకొని బయట ఎవడు వెతుకుతున్నాడు నా అంత గొప్ప రాజు ఉందా స్వామి నువ్వే నా కడగ ప్రియుడవని మళ్ళీ వదులుకుంది అంటాడు సింగరా నామ రాసిన వేయిక్ష ముందు వస్తుంది. జగన్నత్వ నుంచి ఉత్తర భాగంలో వస్తుంది. అలా నైరాశ్యం సుఖం అంత సుఖం అని ఎవరితో ఏది ఏది లేదు పరం సుఖం కి నైరాశ్యం ఆహా పింజలా తజ్జ తజ్జానతే నామ్న కృష్ణే తధా త్యాచా దురత్యయ నిరా సుఖమని తెలిసినా మాకు ఇంకా కృష్ణుని మీదే ఆశ పోవటం లేదు పోదు. పరమాత్మను ఆశించకుంటే ఆ రవ్వలు ఎక్కడ ఉన్నాయి? అందుకే మా ఆచె పోవటం లేదు దురక్షయా కౌత్సయేర సంధిత్వం ఉత్తమ శ్లోక సంధితం. అలాంటి పరమాత్మను ఎవరండీ విడిచిపెట్టాలనుకునేవారు? అనిశ్చతోపి యశ్చత్రిహి అనుజాతు నత్యవతి అతను ఎప్పుడు వద్దనే అంటుంటాడు అయినా ఆయన వదిలిపెట్టడు. అవునా అమ్మవారు లక్ష్మీదేవి అనిశ్చతోపి స్వామి ఆమె ఏం కావాలనుకోలేదు ఆమె అంటే పడింది. ఇప్పటికి అనుకోరాట వద్దనే అంటారట. కానీ మరి ఏం చేస్తారు ఇప్పుడు వదిలిపెట్టడం లేదు కదా ఉండండి. ఏ మాత్రం కోరుకోని వాడిని కూడా అమ్మవారు ఒక్క క్షణం కూడా వదిలి పెట్టదు. అలాంటి స్వామిని ఎవరిని వదిలి పెట్టదు. ఎవరు కాదనుకుంటారో కరె కైరవనోద్దేశా గావహ వినురవా ఈమె సంకష్ణ సహాయేన కృష్ణేన ఆచరితా ప్రభో ఎందుకంటే ఇక్కడ అణువణువు. ఓ గడ్డిపోత గడ్డిపోత ఆయనే కనపడతారు, ఇక్కడి నదులు పర్వతాలు వనములు గోవులు అలాగే వేణురావములు ఇవన్నీ కూడా బలరామునితో కలిసి సంచరించన సహాయేన కృష్ణేన ఆచరితాః బాగా సంచరించబడి ఉన్నాయి పునఃపునః స్మరాయంతి స్మారయంతి నందం.

ఎంత మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ గుట్టు చేస్తున్నాయి జ్ఞాపకం వస్తున్నాయి శ్రీనికేతైహి తత్పదైకై పత్పదకైహి విత్నత్వం నైవ శట్కుమా అమ్మవారి శోభను పెంచేటువంటి స్వామి యొక్క అడుగుల జాడలను చూస్తూ ఉంటే ఆ స్వామి మేము మరిచిపోలేకపోతున్నాము మాత్వ్యాగిర కృతతీయ హతి అని మాటలతో మనస్సు హరించారు కహం తం విస్మరామహే అలాంటి స్వామి మేము ఎలా మరిచిపోతామండి హే నాథా హే రమానాథా బ్రజనాథా ఆర్తినాథెన మతి రముద్ధర గోవిందా గోకులం పుజినార్నవా లోకాన్ని రోజు అనుధానం చేసుకుంటే సంసారంలో ఎలాంటి చిక్కులు రావు అని మంత్రం అంటారు దీన్ని. ఇందులో మనకు హే నాథా, హే రమానాథా. ప్రజనాథా ఆర్తినాశన మనకు నాథుడే లక్ష్మికి నాథుడే రేపల్లెకు నాథుడే అందరి ఆర్తినాశన అందరి ఆస్తిని పోగొట్టేటువంటి వాడా మగ్నముద్ధర గోవిందా గోకులం గురిజినారాయణ నావా దుఃఖము కష్టము అనే సముద్రం నుండి ముడిగినటువంటి గోకులాన్ని ఉద్ధరించవయ్యా మనందరం గోకులమే కదా మనందరం పశువులమే వాస్తవంగా ఏమంటారు జీవుడిని ఏమంటారు పశువు అనే కదా మనమందరం పశువులమే. సంసారం అనే పెద్ద కష్టాల్లో మునిగి ఉన్నాం. ఇలాంటి మమ్ములను నాథ ఉద్ధర అమగ్నం ఉద్ధర అమగ్నం ఉద్ధర ఇలా మనం నిత్యం అనుసంధానం చేసుకుంటే ఏ చిక్కులు ఉండవు. సర హత్య ఏంటంటే చిక్కులేవి చిక్కులుగా అనిపించవు. అసలు చిక్కు ఏనే వాడు కనిపించకపోవుటే కదా. భగవంతుని అదర్శనానికి అంటే తిక్కేముందండి? ఆయన కబడడం కొట్టి తిక్కులేక కాబట్టి పరమాత్మ నీ సాక్షాత్కారాన్ని ప్రసాదించవలసింది అడిగారు అంటే తతస్తాః కృష్ణ సందేశై వ్యపేత విరహ జ్వరాః ఉద్ధవం పూజయాన్ శత్రుహు జ్ఞాత్వాత్మానం అదోక్షయం తరువాత వారంతా

కృష్ణ పరమాత్మ బోధించి పంపించినటువంటి సందేశంతోటి వారి విరహ బాధ తొలగిపోయింది. ఉద్ధవం పూజయాన్ శత్రుహు జ్ఞాత్వా ఆత్మానం అఘోక్షయం. ఉద్ధవుని పూజించారు. ఎలా? పుత్త పరమాత్మ గాని భావించి అతను పంపాడు కాబట్టి అతను పంపినటువంటి దూత గాని భావించి ఉద్ధవుడిని పూజించారు. బువార్ద జన్మాతాన్ గోపీనాం వినుదన్ సుచః పుత్త లీలాసనాం వ్యాయన్ దమయా మాత గోపులం. ఈ మహానుభావుడు కూడా కొన్ని నెలలు వారి తోటి వేపలలోనే ఉన్నాడు, ఎందుకు వారు పారుతున్న పుట్టిన దియ్యాలను వింటూ గోపుతి గారు ఆయన ఎందుకు గుడ్డు ఉండే లాభం వీడు ఉండే మనిషి ఏంటి? కృష్ణ గానం చేసే వాళ్ళు కావాలా కుష్ణుడు కావాలా? కృష్ణ గానం వాళ్ళే కావాలా ఆయన ఎందుకు? ఇది బాగుంది. ఇలా వాన దగ్గరే ఉండి ఆ వాన ద్వారా కథ కథ గానం చేస్తూ సమయామాస గోకులం తాను కూడా కృష్ణ కథలను గానం చేస్తూ గోకులాన్ని ఆనందింపజేశాడు. యావం త్యహానంతస్య వ్రజియావా సిద్ధ ఉద్ధవ ప్రజౌకసం. క్షణప్రాయాన్యాసన్ కృష్ణస్య వార్తయా ఎన్ని నెలలు ఉద్ధవుడు రేపల్లెలో ఉన్నాడో అన్ని రోజులు రేపల్లె వాసులకు కృష్ణ పరమాత్మ కథాకాపాలతో క్షణకాలం లాగిస్తుంది. ఈ వార చదువుకుంటున్నారు ఇంకేముంది ఇలా చదివి సరిధ్వన గిరిద్రోణిహి వీక్షను కుసుమితాను గ్రుమాన్ నదులను వనములను పర్వతములను లోయలను పూసినటువంటి చెట్లను కృష్ణము సంస్మారయం రేమి హరిదాసో వ్రజౌ కసామ్ ఇతను ఎవరు? హరిదాసుడు. చూడండి హరిదాసుడు రేపల్లె వాసులకు పర్వతాల్లో, తోటలలో, చెట్లలో, గుట్టలలో, నదులలో, రోయలలో కృష్ణుడినే జ్ఞాపకం చేయిస్తూ తిరిగాడు. ఏదో అలా అలాగే ఉన్నాడు. ఆయన వస్తున్నాడంటే ఆయనే వ్యాపం వస్తాడు. వారందరి కృష్ట సాక్షాత్కారం కలిగిస్తూ దృష్ట్వైవము ఆది గోపానాం కృష్ణావేశాత్మ విక్రవం. ఇలా ఉద్దోలన్ని రోజులు ఉండి కృష్ణ పరమాత్మ యందు గోపికలకు ఉన్నటువంటి అనన్యమైనటువంటి ఆవేదతమైనటువంటి.

శక్తిని చూచి ఉద్ధవ పరమ ప్రీతః సాహ నమస్యన్ ఇదం జగౌ ఉద్ధవుడు పరమానందాన్ని పొందాడు. పొంది ఆ గోపికలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇదం జగౌ ఉద్ధవ గీత అంటాం. అందరికీ కూడా వస్తుంది కానీ ఇది ఇలా చెప్పాడట ఏతాస్పరం తను కృతః భువి గోపవధ్వ గోవింద దేవ మిఖిలాత్మని రూఢ భావాః ఎంత మహానుభావులండి. ఈ గోపికలు ఎంతటి మహానుభావులు తనుహృతః దేహధారులు గోపవధ్వః ఈ గోపికలు గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావాః సకల జగదంతర్యామి అయినటువంటి పరమాత్మ యందే వీకి అన్ని భావాలు నిలిపి ఉన్నవారు వాంఛంతియత్ భవభ్యః మునయః వయంచ సంసారం అంటే భయపడేటువంటి మునులు మేము ఎలాంటి భక్తి భావం కావాలని కోరుకుంటున్నామో అలాంటి భావాన్ని పరమాత్మ యందు కలిగిన ఈ గోపికలు ఉన్నారే కిమ్ బ్రహ్మ జన్మ విని అనంత కథా రసస్య పరమాత్మ కథా రసము దీనటువంటి బ్రహ్మ జన్మ ఎందుకండీ ఇలా పుట్టితే చాలు రేపల్లెలో గోపిక ఎలా పుట్టితే చాలు ఎందుకంటే ఋషులు మునులు యోగులు పరమాత్మ యందు ఎలాంటి భక్తి కలగాలి కలగాలి కలగాలి అని అహరహం నిరంతరం తపిస్తూ ఉంటారో అలాంటి ఉత్తమ భక్తి పరమాత్మ యందు కలిగిన ఈ గోపికల యొక్క గనుమా. ఇది ఉండగా ఆ బ్రహ్మ పుట్టుకెందుకు? అది ఉంటే ఈయన జ్ఞాపకం ఉండడు కదా? నేను సృష్టికర్తను ఇంకా వాడేక నేను. కాబట్టి అలాంటి జన్మ నాకెందుకు అనంత కథార సత్య స్వేమాస్త్రియః వనచరీహి. వ్యభిచార దుష్టా న్యాయంగా వీళ్ళు ఎవరండీ? అరువులో తిరిగే పిల్లలు. రెండోది చూచే వారందరికీ వీళ్ళు ఎలా ఉన్నారు? వ్యభిచారుల్లా కనుగొంటారు కదా. వ్యభిచారముతో దుష్టులుగా కనబడుతున్నారు కృష్ణే క్వచయిత పరమాత్మని రూఢ భావ పరమాత్మ అయినటువంటి కృష్ణుని యందు ఇంతటి దృఢమైనటువంటి ప్రేమ భక్తి భావం కలిగి ఉన్నారు నన్ను ఈశ్వరః అనుభజతః

అవిదుచోపి సాక్షాత్ సేయస్తనొతి పరమాత్మ ఎంత దయామయుడు అంటే ఏమీ తెలియకుండా సేవించినా స్వామి మోత్సాన్ని ఇస్తున్నాడు. నువ్వు భగవంతుడవయ్యా, మాకు మోర్షం ఇస్తావు అనుకున్న వాళ్ళకే కాదు. ఏమి తెలియకుండా పరమాత్మను సేవించినా, పరమాత్మ తెలియని వారికి కూడా మోర్షాన్ని ఇస్తాడు. ఎలా అంటారా చూడండి, అగధ రాజైవోపయుక్తః తెలియకుండా వాడిన మందు రోగాన్ని పోగొట్టినట్టు. అగదరాజైవ అగదరాజ అంటే మందు. రోగాన్ని ఇది రోగం తొలగించే మందు అని తెలియకుండా వేసుకున్నా ఆ మందు రోగానికి పోగొడుతుందా లేదా? దాంట్లో ఏదో రాసిస్తారు డిస్క్రిప్షన్ వేసుకోవయ్యా అని. అందులో మనకి అందులో చేసుకుంటాం. ఇక్కడ వచ్చి అయ్యా తగ్గిపోయిందండి అంటాం. అంటే ఆ మందులో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకోవాలా? అవసరం లేదు. తెలియకుండా వాడిన మందు రోగాన్ని పోగొట్టినట్టు తెలియకుండా పరమాత్మను సేవించినా ఏ యస్తు అని ఉంది. మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. దాన్ని విశ్వరః అనుభజతః అవిధిచోపి సాక్షాత్తే యస్తనోతి అగద రాజైవ ఉపయుక్తః. నాయం శ్రీయోంగ పూనితాంతరతే ప్రసాదః స్వరయోజితాం నలినగంధరుచాం పుతోన్యా గోపికలకు లభించిన ఈ యోగము అమ్మవారికి కూడా లభించలేదు. నాయం శ్రీయః ఇది అమ్మవారికి కూడా లేదు. నితాంతర సేహే ప్రసాదః ఈ అనుగ్రహం. నిరంతరము పరమాత్మయే ఆరాధించే అమ్మవారికి కూడా స్వామి నుండి ఇంతటి అనుగ్రహం లభించలేదు. స్వర్యోహితాం నలినగంధరుచాం. ఏదో పారిజా అన్నారు కదా అలాంటి పుష్పముల యొక్క రుచి వాసన ఉన్నటువంటి స్వర్గ స్త్రీలకు కూడా లభించలేదు కుతో అన్యాయం. ఇక ఇతరుల గురించి ఏం మాట్లాడదాము రాసోత్సవే హస్య భుజదండ గృహీత కంఠల భ్రాసితాం. రాసలీలలో ఈ పరమాత్మ యొక్క పుజదండము చేత కంఠము ఆలింగనము చేసుకోబడింది. అటువంటి య ఉదగాత్ వ్రజ వల్లదీనం.

గోపికా రేపల్లెలోని గోపికా స్థిర నుండి ఎలాంటి ఉత్తమమైనటువంటి ఉత్సవాన్ని సంతోషం ఆనందం కలిగిందో అంతటి గొప్ప సంతోషాన్ని కలిగించిన భగవంతుని ప్రసాదం అనుగ్రహం అమ్మవారికి లేదు. దేవతా స్త్రీలకు కూడా లేదు. దాసోత్సవే భుజదండ గృహీత కంఠ లబ్ధాచితాం చ ఉదగా త్వజ వల్లవీనాం ఆసామహో. శరణ రేణు జుషాం అహం శ్యాం బృందావనే తిమపి గుల్మల కౌషధీనం అందుకే నేను ఇక్కడే ఉండాలంటే ఉండనీయడు కానీ స్వామి కనీసం వచ్చే జన్మలోనైనా నేను ఈ వృందావనంలో ఈ గోపికల పాదముల చేత తొక్కబడుతున్న గడ్డిపూతలో నేను చిన్న గడ్డిపూతగా పుట్టే అదృష్టం చూసుకుంటే ఎంత బాగుంది. నాతా మహో శరణరేణు జూషాం అహం శ్యాం బృందావనే కిమపి గుల్మలత ఓషధీనాం పొదకాని సీంగకాని కో వృక్షకాని కో శృణ కాని యామ్ దుస్త్యజం స్వజనం ఆర్య పదం చహిత్వా పేజుహు ముకుంద పదవీం శృతిభిహి విముద్యాం. ఏమంటాం అంత గొప్ప వాడు ఏం చేశారయ్యా అంటే దుస్త్యజం స్వజనం ఆర్య పదం చహిత్వా ప్రపంచంలో తన వారిని ఎవ్వరూ విడిచిపెట్టలేరు కదా? ఏనాటికి విడిచిపెట్టలే తన వారిని, ఇల్లును, సంపదలను, భావాలను అన్నీ విదిలిపెట్టి పరమాత్మ. పాదవిని పాదపత్నములను చేరారు. ఎలాంటివి అవి? శృతిభిహి విమూగ్యాం. వేద వేదాంతములు ఏ పరమాత్మ యొక్క పాద పల్లవములను వెతుకుతున్నారో అలాంటి పరమాత్మ సన్నిధిని ఈ గోపికలు చేరారు యావై త్రియా. అర్చితం అజాదిభిరాప్తకామైహి అమ్మవారు పూజించారు. అన్ని కోరికలు పొందినటువంటి బ్రహ్మాదులు పూజించారు. యోగేశ్వరులు పూజించారు. అలాంటి దాన్ని యదాత్మని రాసగోష్ఛాం కృష్ణస్యతత్ భగవతశ్చరణారవిందం. బ్రహ్మాది దేవతల చేత, యోగీశ్వరుల చేత, అమ్మవారి చేత నిరంతరం ఆరాధించబడేటువంటి పరమాత్మ యొక్క పాదపద్మము ఆనాటి రాసగోష్ఠిలో న్యస్తం సనేతు విజభుగు.

పరిలక్ష్య తాపం గోపికలు తమ తనములలో ఉంచుకొని ఆలింగనం చేసుకొని అన్ని తాపాలను పోగొట్టుకున్నారు అంతకంటే ఆ దృశ్యం ఏంటి ఆ అది? అలాంటి గోపికల పాద సంచారం చేయబడేటువంటి చోట నేను ఒక గడ్డిపోతగా పుట్టని అన్నాడు. కృష్ణ భగవత శరణారవిందం వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్షణశః ఓపికల యొక్క పాద ధూళిని నేను నిరంతరం నమస్కారం చేస్తాను. ఎందుకంటే యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఈ గోపికల చేత గానము చేయబడేటువంటి పరమాత్మ యొక్క కథ గానము మూడు లోకములను పవిత్రం చేస్తున్నది. అంటే తమ గానము చేత మూడు లోకములను పవిత్రము చేయుడు అంటే గోపికల పాదరేణువును నేను నమస్కరిస్తున్నాను. గోపీహి అనుజ్ఞాప్య యశోదామునందమేవచ గోపా నామం చెదాచార్ధః వ్యాస్యన్ ఆరూహే రథం ఇలా కొంత కాలం ఉండి గోపి గడకు చెప్పి వారు అనుమతి పొంది నంద యుధులకు కూడా చెప్పేసి గోపి గోపాల అందరిని చెప్పి దాసార్హ తాను వెడదలుచుకొని రథాన్ని అధిరోహించాడు తం నిర్గతం సమాసాధ్య నానోపాయన పానయః నందాదయ అనురాగేన ప్రోవాచన్ అశ్రులోచన అలా వెళ్తున్నటువంటి ఉద్ధవునికి గోపికలు నందాదులు కానుక ఇచ్చి అలనిండా నీళ్లు దిప్పుకొని అంటున్నారు. మనసు వృత్తయః నహస్యో కృష్ణ పాదాంబు యాశ్రయాః మా మనస్సు యొక్క అన్ని ప్రవృత్తులు పరమాత్మ పాదములను ఆశ్రయించే ఉండాలి వాచః అభిధాయిని మునామ్నాం మా వాక్కులు స్వామి పేర్లనే పారు కాయః తత్ ప్రక్కోణాదిసు మా దేహము అతనికి వంగి నమస్కరించి సేవ చేస్తూ ఉండాలి కర్మభిహి భ్రామ్యమానానాం యత్రక్వాపి ఈశ్వరేచ్ఛయ మంగళాచరికైహి దానైహి

కతీర్న కృష్ణ ఈశ్వరే మేము ఇదివరకు ఆచరించిన అనేకమైనటువంటి కర్మల చేత ఆయా లోకాలలో తిరుగుతున్నటువంటి మేము పరమాత్మ సంకల్పముతో కొన్ని ఉత్తమ కర్మలు చేసి పరమాత్మను ప్రేమించగల జన్మను పొందాము, ఇలా చెప్పుకోవాలి. మేము చాలా పుణ్యం చేశాం, అందుకే స్వామి భక్తులం అయ్యాం అనుకుంటే మీరు. మామా కర్మల చేత అనేక మార్గములలో తిరుగుతున్న మేము పరమాత్మ సంకల్పము చేత మంచి పనులు చేసి పరమాత్మ యందు భక్తిని ప్రీతిని పొందేటువంటి ఈ జన్మను పొందాము ఏవం సభాజితో గోపైహి కృష్ణ పత్య కృష్ణ పరమాత్మ యందు భక్తి తోటి గోపాలకులందరూ గౌరవిస్తే ఉద్ధవః పునరాగచ్ఛత్ మధురాం కృష్ణ పాలితాం నీ చేత పాలించబడేటువంటి మధురా నగరానికి ఉద్ధవుడు వచ్చాడు కృష్ణాయ ప్రణిపత్యాః భక్తుజ్రేఖం వ్రజౌతసాం మరి రిపోర్ట్ చేయాలి కదా. వచ్చి సాష్టాంగ సాష్టాంగ పడి ఆ గోపికలేం గోపికలు వారి భక్తి ఏం వృద్ధి స్వామి నువ్వు ఎప్పుడు ఎక్కడ కొరలేవు అని ప్రతి ఉద్రేకాన్ని చెప్పారట వాసుదేవాయ రామాయ రాజ్నేచ ఉపాయన అని అడా చూశారా కృష్ణునికేమో గోపికలకు ఉన్న భక్తిని చెప్పాడు. తరువాత గోపికలు గోపాలు ఇచ్చిన భాగ్య కానుకలను బలరామునికి రాజు రాజుతో కృష్ణునికి కూడా ఇచ్చాడు. మొదలు భక్తి గురించి చెప్పారు తరువాత వారిచ్చినటువంటి కానుకలను వారు ఉపాయన అని అదాత్ సప్త చత్వారింశాసన అధ్యాయః స్వస్తిత్ ప్రజాభ్య పరిపాలయుతామ్ న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్యత్ సుఖమస్సు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమో అది ఉజ్జయం ఉంది కాబట్టి ఇవాళ బిల్డర్ చేయాలి కాబట్టి కావాలి ఇవాళ ఎక్కువ కాదు అది అల్లా లాంటి విషయం గోపిగలతో ఉద్ధవుడు అంటే ఏమి చేయాలి అదే ఉద్ధవుడు చెప్పే విధానం చూడు ఎలా ఉంది కాదు ఇప్పుడు కావాలి

"Eedannati totra gunaihi, sujati, avati, haniti, ajah" - through these very activities the unborn Lord (Aja) creates, sustains, and destroys the world. "Yatha pravartika drity adhami jivam atiyate, chitte, kartaitvat, atma karteva, aham jiya smrit" - just as a magician appears to act yet truly does nothing - the Lord appears to create and destroy yet remains unchanged.

O Yashodaras - He is not a son only to you. The Lord is everyone's Atmajah (born of the Self). Since He was born from the universal Atma (Self), He is everyone's Atma. Therefore He is everyone's son - everyone's mother, everyone's father -

"Rajjo vikarsha bhajaka kana sajah" - with lamps and gems shining brilliantly, their ornaments gleaming with the radiance of gems. Similarly the sound of churning resonates, and the ornaments make their sound. "Chalam ni" - moving -

Three kinds of sound are removing the inauspiciousness of all directions. Meaning: singing the Lord's story, or chanting the Lord's name - no. Every word of the Lord's devotees - one should not say "every step" - but every word, every thought, every action of the Lord's devotees removes inauspiciousness from the world.

Now they are causing us suffering - and those who have died - will these ones do good for them? They are in a preta (departed spirit) state already - they have become pretas. If they were alive they might do something. For those who have died - another - even more benefit is done -

"Tamu uttama shloka padambula satkritam" - they honored the Lord's lotus feet with the proper offering of padya (water for feet), achamana (sipping water) - seating Him on an elevated seat. "Sa breedah, sekshanam, surutapi vi" - since they are women, with a little restraint, a little shyness -

"Sneha anubhandhah, bandhuvunam mule, dati, shuddhutyajah" - the bond of affection is the foundation of all kinship relationships. That is not it, mother - He is the Lord, truly a great Being - would He have all these ordinary emotions? Perhaps not ordinary affection - but something appropriate certainly exists. That is everyone's -

Taking that and working - in the morning the priests (ritvijahs) - "datta dakshina, khagah, vita phalam, vriksham" - birds that have eaten the fruits will leave the tree once the fruits are gone - "khagas vita phalam vriksham, uktvache, jayah, guham" - birds, when the fruits are exhausted, fly away from one tree to another - [the Bhramarakuttam episode begins - the speaker describes a bee leaving one flower to seek another].

All the words that need to be spoken to Krishna - they speak to the bee (Bhrumida/Uddhava). Meaning - one cannot speak directly to a man who is a stranger - so there is one day. One can say it to him. All these cannot be spoken to him - [the Gopis address their words to the bee as a coded message for the Lord].

Ordinarily - what does a husband who has done wrong do? What does such a one do? Again - so his wife has nothing to say - he immediately grabs both her feet. Grabbing feet - [the bee is seen as Krishna who has transgressed by leaving the Gopis, and they both chide and implore him].

"Arama padma" means Lakshmi. Such a deceiver - he was going away earlier - yet she serves the lotus feet of such a one like that. "Api pata kutache, uttama shloka jalpa" - this sin unnecessarily about them - all the good ones - [Lakshmi's example is cited: even she serves the Lord who appears to be unfaithful, showing the supreme nature of unconditional devotion].

All that fear - will they not recognize it? With that concern - O Lord, see this bee. "Shad padoyam, shodangre, gayachritvam, yadu namadhipatim" - O bee, you are singing of the Lord of the Yadus - "a grihaanam, agratona, puranam" - what kind of Lord is He? "Agri" - the one who stands before the homeless, before the ancient -

"Kavina niksooram" - it is said. "Chapita guju rujas te, kalpayanti, ishtam itta, divibhuvich, rasaayam, kastriyaste, tad dura pa" - yet even so - why does He come to us? Is there anyone in any world whom He has not already obtained? Yet He comes here - [the Gopis wonder: if He has everything, why does He come to them? Their love must be uniquely precious to Him].

"Daurjyad anunaya" - you have learned very well how to speak to women, how to coax them, how to placate them. Such skills - "visuruja" - you abandon them now. "Svakrita iha visrishtapatya" - abandon children, husband and other worldly attachments - all these worldly bonds -

"Anavidhuta dvanda dharma vinasta, tapati griha kutumbam, dinam utsrijya, dinah, bahavaihi, vihangah, bhikshu charyam chalanti" - renouncing the pains of duality, abandoning the household and family that cause suffering, many birds go wandering like mendicants. Having seen the bee's hum and playful movements - if you remain here, you will be drawn back - [the speaker urges the Gopis and the listener to transcend worldly attachment].

Even the enjoyment of leisure and play - unable to hold even that - even that was abandoned. Like bees, birds too leave this tree for that tree, for yet another tree, wandering. Even that is like mendicants - birds too wander like beggars from tree to tree -

That is called "kulika rutam" - the call of the hunter. Whatever bird the hunter wishes to attract - he calls exactly like that bird. "Kulika rutam vajnah, Krishna vadhvah, harinyah, tad drishuh" - hearing that expert call, Krishna's beloved deer-eyed Gopis - they saw it - "ata guru duh, etat, na kasparsha, tivra smara ruja, kusha" - that which does not touch us - the sharp pain of love's longing -

Are they speaking about that? Not like that - in fact "kikkarinam, tatha mrinite, bhujaga bhujama, guru gandham, murcha shastya tu, kathanu" - by the fragrance of that great One's arms - the fragrant arms, supremely fragrant - placing them upon our heads - [the Gopis describe the divine fragrance of the Lord's arms and their intense longing].

It is not obtainable. "Durlabha, ditya, putran, patin, dehan, svajanam, bhavanam, tyahitva, vrinita, yuyum, yat, Krishna khyam, purusham, param" - you have abandoned sons, devotees, bodies, your own people, homes, and wealth - you have chosen the Supreme Person known as Krishna - [Uddhava praises the Gopis for their total renunciation in the name of love for the Lord].

He sent along with me - or rather I am sending - listen, you receive - that is why this is called "bhagavanu vacha" - the Lord's own words (spoken through Uddhava). Because Uddhava is narrating. How the Gopis addressed the bee - that same bee - the Lord said it. Like that - [the Lord's message is conveyed through Uddhava as His personal emissary].

What is the form of the Atma? Knowledge (jnana) by nature, pure - free from the qualities of sattva and the rest - "vyatirikta, agunanvaya" - completely distinct from all qualities, not associated with any guna. Sushupti (deep sleep), svapna (dream), jagrat (waking) - these are maya's states - [the speaker explains the nature of the Atma as pure consciousness beyond the three states].

Similarly - everything is just this: mastery of the senses, mastery of the mind, direct vision of the Atma - that alone is yoga, that alone is shanti (peace), that alone is tattva (truth) - everything is just these. There is nothing else beyond this. "Tyagastapodamastaty am, samudrantaya, juvapagah" - like all rivers merging in the ocean -

The desire to meditate - being far away - "yatha dura chare preste, mana avishya vartate" - how the mind dwells with a loved one who is far away - "shrinam tatha chetah, sannikriste, akshigu" - similarly for these devoted women - he says - when someone is near - [the Gopis' minds are fully absorbed in Krishna even in His physical absence].

The real matter came to mind - what are we and what is the Lord - that is now understood. Then they say: "dity ahito yatah kausah, yajo namu tanugu, akha kruto, vityapt airaddha, sarvarth aihi, kushal yaste, achyutah, adhunaya" - Kamsa who was hostile to the Lord is slain - the infallible Achyuta - now all purposes are fulfilled - may you all be well -

"Sharana nupura data, goshyam, asmabhi veditam, manojnya katha, kadachit, bhima, paramatma toti kalisini, vedincha tuvanti, a rast ulanu, eppudu na, swami, japaka mauchukunna, d api ichhha tiha, dasasah" - does the Lord who had those delightful conversations with us - does He ever remember us? Will He come again? Will He come here? - the Gopis' longing question.

Again you beat and stood for so long - sleep came, didn't it? It didn't come. Thorns didn't come - meaning: whatever is comfortable and uncomfortable - the wealthiest person of all is right here at home - yet you go outside searching - that is ignorance, they said. [The speaker illustrates that the Lord who fulfills all our needs dwells within us - there is no need to seek elsewhere].

No matter how much one tries to forget - again and again and again and again - things remind and memories return. "Shri niketaihi, tat padaikaihi, pat padakaihi, vit natvam, naiva shatkuma" - the Lord who enhances the glory of Lakshmi Herself - His feet alone - "tat padaikaihi" - through those feet alone - we cannot forget Him -

With the message that Krishna Paramatma taught and sent through Uddhava, their pain of separation was removed. "Uddhavam pujayan shatruhuh, jnatva atmanam, aghokhshayam" - they worshipped Uddhava. How? Thinking of him as the Lord Himself - "putta paramatma gani bhavimchi" - seeing Uddhava as the Lord's own form and worshipping accordingly.

Seeing this power of the Gopis - "Uddhava parama pritah, saha namasyam, idam jagou" - Uddhava was filled with supreme joy. Filled with that joy, he bowed down to the Gopis with folded hands and sang - this is called the Uddhava Gita. It is available for all, but this particular song -

"Aviduchopi sakshath, seyastanoti" - how compassionate is the Lord: even those who serve without knowing anything - the Lord grants them liberation. Not only to those who thought: "You are God, you will give us moksha." Even those who served without any idea -

The kind of supreme joy that the Gopis of Repalle experienced - such supreme joy was not granted even to the goddess Lakshmi herself. The celestial women - [the speaker explains that the Gopis' love and the joy they experienced in the Lord's presence surpassed even what Lakshmi experienced in Vaikuntha, making the Rasa Lila unique in all of creation].

"Pari lakshya tapam" - seeing their ardor - the Gopis placed Him in their hearts and embraced Him and removed all their burning pain. What is greater than that scene - what is that? Such being the Gopis - at the place sanctified by their footsteps - I wish to become a blade of grass there -

"Katirna Krishna, Ishvare" - through the many karmas we performed in previous lives, wandering through various worlds - by the Lord's own sankalpa (divine will) - having performed some meritorious deeds - we have obtained a birth in which we can love the Lord. Through that love, the Lord's grace descends.