సూక్ష్మ శరీరం: మరణానంతర ఆత్మ ప్రయాణం

Subtle Body: Journey of the Soul After Death

bhagavatam Kandadai Ramanujacharya

సూక్ష్మ శరీరం మరియు మరణానంతర దాని ప్రయాణం వివరించబడింది. సూక్ష్మ శరీరం పంచ మహాభూతాలు, పదకొండు ఇంద్రియాలు, మనస్సు మూడు పొరలు, ఐదు ప్రాణాలు కలిగి ఉంటుంది. జాతకం పూర్వ జన్మ సంస్కారాల సూచకంగా పున:వ్యాఖ్యానించబడింది. సుఖదుఃఖాలు మనసు అనుభవిస్తుంది, శరీరం కాదు - శరీరం కేవలం ప్రసార సాధనమని ముఖ్య సందేశం.

The subtle body (sukshma sharira) and its journey after death are described. The subtle body comprises the five great elements, eleven indriyas, three layers of the mind, and the five pranas - all traveling together with the soul after the gross body perishes. The horoscope (jatakam) is reinterpreted as an indicator of one's previous-birth samskaras. Suffering and happiness are experienced by the mind, not the body - the body is merely the transmitter.

← Prev Next →
Subtle Body: Journey of the Soul After Death Kandadai Ramanujacharya bhagavatam

భూతం దదస్య మహదాక్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగ్రదేను పరకాల ఇంద్రమిత్రనాథ శ్రీమత్పరాంభుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుట్పతం కాసింహార నూపుర సోహితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీవూత సన్నిభం यादवानां शिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलादक संयुक्तं पूर्ण चंद्र निपाननम् विदत कुण्डल धरं देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం పునమాల విరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం బుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బలిహి పించావసూడాంగం కృష్ణం బుందే జగద్గురుం రుక్మిణీ కిరణి సంయుక్తం పిశాంబర సుశోభితం పరాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చిత వక్షతం శ్రీనికేతం మహేషువాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయయ ఫడేన్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాచరాత్మజం వందే తృతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం త్వైపాయనో విరహ కాతర ఆజుహావ శ్రీ తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః ఏ శ్లోకం బ్రహ్మం బాయుద భాసత పంచవిధం లింగం ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏష చేతనయా యుక్తః జీవః ఇత్యభిధీయతే జీవుడు అంటే ఎవరు?

వీడితో కలిసి ఉంటాడు అంటే పంచభూతములతో, 11 ఇంద్రియములతో, మూడు గుణములతో ప్లస్ చైతన్యంతో. పంచభూతములు, 11 ఇంద్రియములు, మూడు గుణములు, చైతన్యములు. కలిసి జీవుడు అంటాం. జీవుడు అంటే అది. ఏవం పంచవిధం ఇది లింగం అంటే శరీరం. శరీరం ఎలాంటిది? పాంచభౌతికం కదా. ఇందులో శరీరంలో పృథివి, అప్పు, తేజో, వాయువు, ఆకార్శాలు ఐదు ఉంటాయి. కాబట్టి ఇది ఐదు భాగం ఉండేటువంటిది ఇది త్రివృత్తో శోడశ విస్తృతం. మూడు గుణాలు ఉంటాయి. 16 ఇంద్రియాలతోటి ఇది వ్యాపించి ఉంటుంది. ఏక చేతనయా యుక్తా చైతన్యం అంటే జ్ఞానం అంటాం మనం. దానితో యుక్తమైంది కాబట్టి జ్ఞానముతో ఉన్నటువంటి ఈ సమూహానికే జీవుడు అని పేరు. 11 ఇంద్రియములు, మూడు గుణములు, ఐదు భూతములు. చైతన్యం. మొత్తం కలిస్తే జీవుడు అంటారు. అయితే వీటిలో కనబడేది ఏమిటి? ఒక్క లింగమే. అంటే శరీరం మాత్రమే కనపడుతుంది. తక్కినవి ఏవి మనకు కనపడవు. అంటే శరీరం తోటే మనం తక్కిన వాటిని ఊహించాలి. శరీరం చేసేటువంటి పనులను బట్టి ఇంద్రియములు ఎలాంటివో. ఇంద్రియములను బట్టి వాడి పూర్వజన్మ సంస్కారం ఎలాంటిదో, ఆ సంస్కారాన్ని బట్టి అప్పుడు వాడు చేసిన పనులు ఏమిటో ఇలా మనం మొత్తం తెలియవచ్చు. అనేన పురుషః దేహా దేహాన్ ఉపాదత్తే విముంచతి దీనితోటే ఈ సంస్కారం తోటే ఈ లింగం అన్నాం కదా మనం దీనితోటే శరీరాన్ని తీసుకుంటాడు మళ్ళీ శరీరాన్ని విడిచిపెడతాడు అని దీన్నే మనం ఏమన్నాం? సంస్కారం అంటున్నాం, వాసన అంటున్నాం. దీనితోటే శరీరాన్ని స్వీకరిస్తాడు, శరీరాలను వదిలిపెడతాడు. అదే హర్షం, శోకం, భయం, దుఃఖం, సుఖం ఇవన్నీ అనేన వింతతి. అనేన అంటే శరీరే. కదా? శరీరం లేకుంటే దుఃఖము, ఆనందము, సంతోషము ఏం తెలియవు. అనుభవించడానికి సాధనం ఇదే. సుఖ దుఃఖాలే అనుభవ సాధనం శరీరం.

శరీరం తోటే దుఃఖమును సుఖమును తీసుకొని మనస్సుకి అందిస్తాడు. మనస్సు అనుభూతిని పొందుతుంది. శరీరానికి అనుభూతి లేదు. మనసుకు క్రియ లేదు. మనస్సు చేయలేదు. శరీరం తెలియదు. శరీరం చేస్తుందే మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఈ శరీరం తోటే వీటన్నిటిని మనం పొందుతాం. యథా త్రుణజలుకేయం నాపయాతి అపయాతి చ నత్యజేత్ మ్రియమానోపి ప్రాగ్దేహాభిమల్యుంజనః స్పష్టంగా దీన్ని వివరిస్తున్నాడు యథా తృణజలుక మనం జలగ అంటాం చిన్న పురుగు గడ్డి పురుగు. గడ్డి పురుగు ఏం చేస్తుందంటే ఒక చిన్న గడ్డి పరక ఉంటుంది కదా దాని మీద నాలుగు కాళ్ళు పెట్టుకుంటుంది. ఆ గడ్డి పరకని తీసుకుని తాను పోతుంటుంది. గడ్డి పరకం వదిపెట్టి పురుగు బయటికి పోదు. ఇంకో గడ్డి పరకం ఉంటుంది కదా దాన్ని తీసుకుందాము అంటే ఈ గడ్డి పరకను దానికి అనుసంధానం చేసి దీని మించి దాని మీదకి పోతుంది తప్ప దీన్ని మాత్రం విడిచిపెట్టాలి. అంటే మనం కూడా. ఎన్ని సార్లు మరణం వచ్చినా ఈ శరీరాన్ని, ఈ సంస్కారాన్ని మాత్రం విడిచిపెట్టం. ఇంకో శరీరం రెడీగా ఉంది అంటే అప్పుడు దీన్ని వదిలిపెట్టి వెళ్తాం. అప్పుడైనా శరీరం వదిలిపెడతాం కానీ ఈ శరీరం ఉన్నప్పుడు ఆచరించిన పనుల వలనకైనటువంటి సంస్కారాన్ని మాత్రం విడిచిపెట్టము. ఈ సంస్కారం తోటే వెళ్తాం. అంటే మనం ఏం చేస్తున్నామన్నా మనం కాదు చేసేది ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని ధర్మాలు ఆచరించినా, ఆ పూర్వజన్మ సంస్కారం, ఆ ప్రభావం మాత్రం పోదు. ఆ పూర్వజన్మ సంస్కారాన్ని పూర్వజన్మ ప్రభావాన్ని జాతకం అని గ్రాచారం అని మరొకటి అని చెప్తాయి. మన ఆ సంస్కారాన్ని బట్టి ఆ గ్రహాలు ఆ స్థానంలో ఉంటాయి. ఒకటి కర్మ స్థానం ఉంది, ఒకటి జన్మ స్థానం ఉంది. అలాగే ఒకటి రాజ్య స్థానం, ఒకటి సోదర స్థానం, ఒకటి పుత్ర స్థానం, ఒకటి కళత్ర స్థానం. ఓ ధనస్థానం ఇవన్నీ ఏంటి? ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి. అంటే ఈ ధనం బాగా వస్తుంది లేదా పక్క వాడిని చాలా మందిని మోసం చేస్తాడు, చాలా మందిని పోషిస్తాడు. ఎక్కడ ఇవన్నీ?

ఈ జాతకం చెప్తున్నది అంటే, ఈ జాతకం నీ పూర్వజన్మ సంస్కారానికి సూచిక. అప్పుడు నీవు ఏమేం చేసి ఉన్నావో, వాడి వల్ల నీకు ఎలాంటి సంస్కారం కలిగిందో, ఆ సంస్కారాన్ని చెప్పేదే జాతకం. పుట్టి శాస్త్రము తప్పు అంటే వీటి వాటి తెలవకుంటే, పూర్వజన్మ గ్రహించకుంటే, పూర్వజన్మ ఒప్పు వాళ్ళు కొన్ని కొన్ని మనం నమ్మరు మహానుభావులు. వాళ్ళకి అవేం తెలియవు. కానీ మనము మనం ఎన్నడు చూడని వస్తువును కూడా ఎన్నడు చూడని విషయాన్ని కూడా ఒకసారి చూడగానే వినగానే ఇది మనదో ఏమో అనే భావన కలుగుతున్నది. అనుబంధం అంటాం మృణాన్బంధం అంటాం ఎక్కడిదది పురజన్మ యొక్క సంస్కారం. అది చెప్తున్నారు. అందుకే ఆ తృణజలుక ఎలాగైతే ఆ గడ్డి పలకను విడిచిపెట్టి పోదో ఈ జీవుడు కూడా ప్రాతిజన్మ అభిమతిం నత్యజేత్. పూర్వ జన్మలో ఉన్నటువంటి తగినటువంటి సంస్కారాన్ని మాత్రం వాడు విడిచిపెట్టడు. జనః యావదన్యన్న వింద్యేత వ్యవధానేన కర్మణాం మనయేవ మనుష్యేంద్ర భూతానాం భవ పావనం. పత్రం చెప్తున్నాడు యావ ధన్యం నవిందేత ఇంకో శరీరాన్ని ఇంకొక అవకాశాన్ని పొందనంతవరకు కర్మణాం వ్యవధానేన అంటే ఏమిటి? మరణించిన తరువాత ఇంకో శరీరం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంబడే రాదు కదా, పోయి ప్రవచించదు. టైం పడుతుంది. ఈ వ్యవధానం ఏమిటి అంటే కర్మణా వ్యవధానం. మనము ఆచరించినటువంటి కర్మల వలన ఆ కర్మల యొక్క సంస్కారం ఫలం అంటామే, ఈ ఫలము సంస్కారముగా మారే అంత టైం తీసుకుంటుంది. అది మారిన తర్వాత మనం అందులోకి వెళ్తాం. అంటే ఇంకో శరీరం రెడీగా ఉండదంట. రెడీగా ఉన్నది అది పోవడానికి టైం పడుతుంది. ఇందాక ఇస్తాడు వీడికి దాని శరీరం కావాలి ఏదో మనిషి ఓ పక్షో కావాలి. కానీ దానికి మనకు మినిమం ఒక 12 రోజులు వాడు ఇక్కడే ఉంటాడు భూ పరిధిలోనే ఉంటాడు. ద్వాదశాదిత్యేనాం ప్రవిశత్యత్రైవ పురుషః అని మవేల చెప్తుంది. ఆ రెండు రోజులు ఈ భూ వాతావరణ పరిశోధనే ఉంటాడు. ఎందుకంటే ఈ తొమ్మిది గ్రహాలు అష్టదిక్పాలకులు.

వీరి యొక్క స్వరూప స్వభావాలను వారు తీసుకోవాలి. మళ్ళీ వారు వీరికి ఎవరికి అడిగించాలి ఎంత ఫ్యాక్టరీ తయారు కావాలని వీరు పెద్ద ప్రాజెక్ట్ చాలా ఉందని. వీడు బయటికి వెళ్ళాలంటే ఈ బయటికి వెళ్ళిన వాడు సూక్ష్మ దేహాన్ని తోటి బయటికి వెళ్తాడు. క్రీడ దేహం వస్తుంది. ఈ సూష్మ దేహం తర్వాత యాతన దేహం రావాలా లేక భోగ దేహం రావాలా అది నిర్ణయం కావాలి. భోగ దేహం యాతన దేహం వస్తే ఆ భోగ దేహంతో వాడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ స్థానాన్ని పొందిన తరువాత ఆ సంస్కారం అనుభూతి పెట్టుకొని అప్పుడు ఇంకో శరీరాన్ని వాడు తీసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే వీడు చేసే సుకృతం చూస్తూ అనుభవించాలి కదా. అనుభవించకుండా రాడు. అనుభవించి అది మిగిలినాక ఇక్కడికి వస్తాడు. అంటే స్వధ్యాయకైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వీడు ఈ పాప పుణ్య ఫలమో పుణ్యవర్గం అనుభవించాలి. అనుభవించినాక ఆ పుణ్యం కొంచెం సేట ఉంటుంది బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ తయారవుతుంది. దానికి సంస్కారం జోడించి అది ఇది కలిపేసి పుణ్యము, పాపము తద్జన్య సంస్కారం. మూడు కలిసి నాయన ఫలానా దొరకు జరిగి వెళ్ళలే బాబు అని బాబు. అయితే మనం వీసా అవన్నీ తీసుకొని బంబికాకి పోవాలంటే మూటలు, పచ్చళ్ళు, తొక్కులు అన్నీ కట్టుకొని పోవాలి కదా, ఇప్పుడు పోలేం. అలాగే దానికి ముందు పాస్పోర్ట్ కావాలి, తర్వాత వీసా కూడా ఒప్పుకోవాలి, ఒప్పుకోనక మనం సెన్ ఎంచుకోవాలి, దాని మీద ఒక కాగితం రావాలి. బాధలు ఉంటాయి కదా, ఇదంతే అన్నమాట. స్వర్గానికైనా వెళ్తాం, నరకానికైనా వెళ్తాం, మళ్ళీ పాప భాగం అనుభవిస్తాం, కొంచెం బ్యార్నెస్ మిగులుతుంది, ఆ మిగిలినాక అప్పుడు రావాలి. అందువల్ల వెంటనే రాడు మినిమం తొమ్మిది నెలలు. తరువాత పదకొండు నెలలు. పాపం బాగా ఎక్కువ ఉంటే పదహారు నెలలు. పుణ్యం బాగా ఎక్కువ ఉంటే తొమ్మిది నెలల పదహారు రోజులు అని లెక్కలు ఉన్నాయి. అయితే ఈ తొమ్మిది నెలల పదహారు రోజులు లెక్క దేనికి వస్తుంది అంటే అక్కడి నుంచి వాడు బయలుదేరినాడు. స్వర్గము నరకము పోయి అనుభవించిన తర్వాత వస్తుంది. మళ్ళీ వెంటనే తిరిగి రావడం అనే ప్రశ్న ఉండదు. ఎందుకు ఉండదు? రాదు చూద్దాం మరి. కర్మలు చేశాడు. స్వర్గానికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. స్వర్గానికో నరకానికో వెళ్లి ఆ కర్మ శేషాన్ని పూర్తి చేసుకొని బ్యాలెన్స్ తీసుకొని రావాలి వాడు. ఆ టైం ఎలాగో ఉంటుంది. అయితే ఇందులో రెండో పట్టణం ఏంటంటే ఆ ప్రక్రియ వేరు ఈ ప్రక్రియ వేరు అసలు ఇదంతా ఒకటి ఉంది.

అనుభవించే శరీరం రెండు భాగాలుగా వచ్చి ఒకటి యాతన శరీరం, ఒకటి భోగ శరీరం, ఒకటి లింగ సూక్ష్మ శరీరం, ఇంకోటి లింగ శరీరం. లింగ శరీరం తోటి ఏమో ఇక్కడికి వస్తాడు. సూక్ష్మ శరీరం భోగ శరీరం తోటి ఏమో స్వర్గానికి పోతాడు. యాతన దేహం తోటి ఏమో నరకానికి పోతాడు. అంటే ఒకేసారి అనుభవిస్తాడు మూడు అనేది ఒక సిద్ధాంతం. కానీ అవి అనుభవించకుండా క్షీణే పుణ్య అన్నాడు కాబట్టి పుణ్యం క్షీణించిన తర్వాత కొద్దిగా మిగిలి ఉండగా వస్తాడు అంటే అప్పటిదాకా ఇక్కడ ఉండడానికి వీల్లరు కదా. ఇందువల్ల కర్మఫలానుభవానంతరమేవ అత్రాయాదినేల సిద్ధాంతం. దాని ప్రకారం అది చెప్తున్నాడు యావత్తు అన్యన్న విందేతా వ్యవధానేన కర్మణాం మనము ఆచరించినటువంటి కర్మల యొక్క వ్యవధానాన్ని బట్టి ఇంకో దేహాన్ని వీడు ఎంతవరకైతే పొందడో పొందే దాకా ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు ఇంకో శరీరాన్ని తీసుకోలేదు ఈ మధ్యకాలంలో వాడి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మరి? కర్మలు చేశాం నమస్కారం అంటున్నావ్ వాసన అంటున్నావ్ ఇవన్నీ ఎక్కడ స్లోర్ చేద్దాం? మరి దేహంలో ఫ్రిడ్జ్ కావాలి కదా ఎక్కడ ఉంది ఫ్రిడ్జ్ అంటే? మనయేవ మనయేవ మనుష్యానాం భూతానాం భూతభావనం ప్రాణులకు మనసే అన్ని రకముల జన్మలకు మూల కారణము. సంస్కారం అంతా మనస్సులో నిండి ఉంటుంది. ఇది సూక్ష్మం అంటాం, అణువు అంటాం, ఆకారం లేదంటున్నాం, ఇన్ని చెప్తున్నాం కానీ ఇవన్నీ అందులోనే ఉంటాయి. అంటే చాలా ప్రమాదకారి మనస్సు అలాగే ప్రమోదకారి కూడా. కాబట్టి ఆ మనస్సులోనే అన్ని సంవత్సరాలు నిలితమై ఉంటాయి. అమాంతం ఏం చేస్తాడు ఆ మనస్సు తెచ్చి అందులో పెడతాడు వెళ్ళగానే ఏం లేదు. జన్మ అంటే ఈ శరీరం నుంచి తీసి ఆ మనస్సును తీసి ఆ శరీరం పడేస్తాడు. మళ్ళీ నేను అంటాడు ఒక్కసారి. ఈ మధ్యన వాడు ఏమిటో మనకు తెలియదు. ఆ నేను అనటానికి ముందు జరిగే ప్రతి రోజు మనం ఇవి ఉంటాయి కదా కమకలాపం సంతు అంతా దాని కోసమే. ఉత్తమ జన్మ రావాలని లేదా పరమపదం రావాలని ఉత్తమ సంస్కారం రావాలని ఉత్తమ ఉత్సాహం చేయాలని దీని కోసం ఇవి జరుగుతాయి. అందుకే మనయేవ మనుష్యేంద్ర భూతానాం భవ భావనం. జన్మను కలిగించేది భవ అంటే జన్మ, భావనం అంటే కారణం. అన్ని జన్మలకు కారణము మనస్తే. భూతానాం భవ భావనం.

యదా అక్షైహి చరితానుధ్యాయన్ కర్మాణి ఆచినుతే అసకృతు వచ్చిన బాధ ఏమిటంటే శరీరాన్ని విడిచిపెట్టిన శరీరాన్ని విడిచిపెట్టకున్నా ఇంకో శరీరాన్ని తీసుకున్నా మనం చేసే పని ఏమిటంటే ఒకసారి మన ఇంద్రియముల చేత ఆచరించబడిన పనులు ఉంటాయి కదా ఆ పనులను పని లేనప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటాడు జీవుడు. ధ్యానం చేస్తుంటాడు. నేను ఫలానా అప్పుడు ఫలానా పని చేశాను. ఏదో ఆనందమో, దుఃఖమో ఏదైనా కావచ్చు కదా. అవి నేను చేశాను కదా, అందుకే ఇలా ఆనాదించి ఉంటాను. ఇదే మనం మన శాస్త్రంలో నెమరు అంటాం. పశువులు నెమరు వేశాయంట చూడండి మనకు. దానివల్ల చిన్నదంతా ఒంటికి పడుతుంది. ఎవరికి వేయకుంటే ఒట్టికి పడటం. మనం కూడా ధ్యానం చేయకుంటే సంస్కారం పోతుంది. అందుకే ఎవరాడు గీతాచార్యుడు ధ్యాయతః విషయాను పుంసః సంగస్తే రూపజాయతే. ధ్యానం చేస్తే కలుగుతుంది. మనం ధ్యానించలేదు మర్చిపోయాం. మనకేం ఆహరి కలగదు. కానీ మన మనస్సును మన మనస్సు ధ్యానించకుండా ఉండదు. ఒక్కసారి ఇంద్రియములతో పని చేశారంటే ఆ పనిని పని వలన కలిగిన ఫలితాన్ని నిరంతరం మనస్సు ధ్యానం చేస్తూనే ఉంటుంది. ఈ ధ్యానం చేయడం వల్లనే సంస్కారం. సంస్కారం వల్లనే జన్మ. మళ్ళా జన్మతో మళ్ళీ సంస్కారం. సంస్కారంతో మళ్ళీ కర్మలు, మళ్ళీ ఆలోచన ఇది. సంస్కారం జన్మకు జన్మ సంస్కారం ఈ కారణం వచ్చాయి. చెప్తున్నాడు. సతి కర్మణి అవిద్యాయాం బంధః కర్మణి అనాత్మనః అందుకే సతి కర్మణి పనులు ఉంటేనే ధ్యానం. ధ్యానం అంటే అవిద్య. ఈ అవిద్యలో ఈ వీడు బంధించబడతాడు. కర్మలు చేసినందువలన అవిద్యలో బొందించబడతాడు. అవిద్యలో బొందించబడి పుడతాడు. పుట్టి మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ ధ్యానము, మళ్ళీ అవిద్య, మళ్ళీ పుడతాడు. అవిద్య వల్ల బంధము, బంధం వల్ల పుట్టుక, కర్మ వల్ల అవిద్య. చక్రం రొటేట్ అంటాం మనం సర్కిల్ అనడం చూడండి. కర్మ అవిద్య జన్మ మళ్ళీ కర్మ మళ్ళీ అవిద్య మళ్ళీ జన్మ. దానికే కర్మ, సంస్కారము, జన్మ. మళ్ళీ కర్మ, నమస్కారము, జన్మ. ఇక్కడ కర్మ వల్ల అవిద్య, అవిద్య వల్ల బంధము, బంధం వల్ల జన్మము, జన్మ వల్ల కర్మము. మొత్తం చక్రం అక్కడే ఉంటుంది అంటున్నాడు.

ప్రతి కర్మణి అవిద్యాయాం బంధః కర్మణి అనాత్మనః శరీర బంధం. శరీర బంధించబడుతుంది అవిద్యతో అందులోనే శరీరంలోనే ఆత్మ వచ్చి చేరుతుంది. ఇది ఎంత అని అంటే అవిద్యాయం. కాబట్టి ఈ చక్రం పోవాలంటే ఏదైనా మార్గం ఉందా? మనం మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం అంటున్నాం కానీ పుట్టుక దేని వల్ల? బంధం వల్లనే. బంధం దేని వల్ల? అవిద్య వల్ల. అవిద్య దేని వల్ల? పవిన వల్ల. పనులెందుకు పుట్టాం కాబట్టి. ఎందుకు పుడుతున్నాం పనులు చేస్తున్నాం కాబట్టి. ఇంతే కదా. ఆ అంతే మరి అయినప్పుడు దీనికి ఏదైనా కొంచెం వెరైటీగా మార్పు రావాలంటే ఏం చేయాలి. అతః తదపవారార్థం భజ సర్వాత్మన హరిం. ఈ చక్రం నీకు లేకుండా ఉండాలంటే పనులు నేను చేస్తున్నాను అని కానీ పనులు నాకోసం చేస్తున్నాను అన్న భావన కానీ వదిలిపెట్టు. చేసే వనులన్నీ పరమాత్మ కోసమే అను. అప్పుడు ఆ సంస్కారం అక్కడ పడతది. పడితే ఆయన పని ఇద్దరి ఆయన పుట్టని ఏమనుకో పుడితే పుడతాడేమో పుట్టకుంటే మానుతాడేమో. ఇవన్నీ మనం నారాయణాయేటి సమర్పయామి అతనికి అర్పిస్తే. సంస్కారము లేదు, బంధము లేదు, కర్మ లేదు. ఇవి లేకుంటే పుట్టుక లేదు. అదే అర్థం. పరమాత్మను ఆశ్రయించిన వాడు మళ్ళా పుట్టడు అంటే ఏం అర్థం అండి? అబ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోజ్యునః మమపేచితు కౌంతేయ పునర్జన్మన విద్యుత్ ఏం అర్థం? తాను చేసిన వాటిని తన కోసమే అనుకుండి తాను ధ్యానం చేస్తే ఆ ధ్యానం వల్ల సంస్కారం కలుగుతుంది. ఆ సంస్కారం వల్ల మన వాడు పుడతాడు. కానీ అది ఆచరించిన కర్మ నా కోసం కాదు స్వామి నీ కోసం అని పరమాత్మకు అర్పిస్తే మనదే కానప్పుడు ఇక మనకు అవిద్య ఎక్కడిది? నా సంస్కారం ఎక్కడిది? నువ్వు పుడతావు కదా? పుట్టాను అంటే మోక్షం. కాబట్టి ఈ జనన మరణ చక్రాన్ని దాటాలంటే పరమాత్మను స్మరించు. అన్ని కార్యక్రమములు అతని కోసం చెయ్యి. పత్యంతదాత్మకం విష్ణువు ఆయనకు ఏమి చేయాలంటే ప్రపంచం అంతే ఆయనే కదా అయ్యా. ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే తదాత్మకం విశ్వం అంతేకాదు స్థితి ఉత్పత్తి అప్యయాయతః పుట్టుక కానీ రక్షణ కానీ నాశము కానీ ఎవరెవరు అవుతున్నాయి ఆయన వల్లే అవుతున్నాయి సృష్టికర్త అతనే రక్షకుడు అతనే సంహాగుడు అతనే

కాబట్టి ఈ మూడు ఎవరు అవుతున్నాయో అతని ప్రపంచం ఉంది కాబట్టి నీ పనులన్నీ అతనికి అర్పించు. అతని కైంకర్య రూపంగా పనులు చేసినప్పుడు నీకు జన్మ లేదు, సంస్కారం లేదు, ధ్యానం లేదు, స్వర్గము లేదు, సంసారము లేదు. అందుకే ఆ పని చెయ్యి అంటే భాగవత ముఖ్యః భగవన్ నారదః భగవాన్ నారదః హంసయోః గతిం ప్రదర్శ్య అముమా మంత్ర్య సిద్ధ లోకం తతో గమతు. ఈ ప్రకారంగా పరమ భాగవతోత్తముడైనటువంటి నారదుడు ఈ ప్రాచీన బరిషికి ఏం చేశాడు? హంసయోహ గతిం ఎవరు హంసలు? జీవాత్మ పరమాత్మ కదా? ఒక హంస జీవాత్మ ఇంకో హంస పరమాత్మ. వారి స్వరూపం ఏమిటి, వారి స్వభావం ఏమిటి, ఎలా పోవాలనే విషయం మొత్తాన్ని కూడా చెప్పి ప్రదర్శియ ఆమె ఆమంత్రియా ఈ ప్రాతిభవితో అయ్యా చెప్పాను కదా సరిపోయిందా అని సందేహాలు చేయలేయ్యా నేను బయలుదేరి వస్తాను అని చెప్పి ఆయనకు చెప్పేసి సిద్ధలోకం తథాగమోత్ సిద్ధలోకానికి తాను. వెళ్ళిపోయాడు. ప్రాచీన పరిహి రాజర్షిహి ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రాన్ అగమతు. తరువాత నారదుడు వెళ్ళిపోయిన తరువాత ప్రాచీన పరిహి కూడా రాజర్షి ఏం చేశాడు? తన రాజ్యాన్ని ప్రజలను పరిపాలించే బాధ్యతను పుత్రులకు అప్పగించి అగమత తపస్సే తపస్సు పోయి పోయాడు. ఎక్కడికి పోయాడు? కపిలాశ్రమం. దగ్గరే ఉన్నట్టుంది పాపం అలా కానీ బాగా కానీ దగ్గరే అప్పుడు కదా నాకు దూరంగా నాకు దగ్గరే కాబట్టి కపిలాశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. తత్ర ఏకాగ్రమన వీరః గోవింద చరణాంబుజం. ఆ ప్రదాశ్రమంలో సవధాన చిత్తుడై పరమాత్మ పాదములను మనస్సులో ధ్యానం చేస్తూ విముక్త సంఘః శరీరము. శరీర ప్రక్రియలు వీటితో సంబంధాన్ని పూర్తిగా వదిలిపెట్టి అనుభజన్ భక్త్య తత్సామ్యతామగా భక్తితోటి పరమాత్మ యొక్క సారూప్య మోక్షాన్ని పొందాడు. సామ్యం అంటే సారూప్యం. సారూప్య మోక్షాన్ని పొందాడు. ఇది అధ్యాత్మ పారోక్ష్యం గీతం దేవ ఋషినానగా ఈ ప్రకారంగా నారదుడు ఈ ఉపాఖ్యానం పేరుతోటి అధ్యాత్మ పారోక్ష్యం.

కదా వేదాంతాన్ని మనకు కథారూపంలో పరోక్షంగా చెప్పి పెద్దగా చెప్పలేదు పరోక్షంగా చెప్పాడు. అలా చెప్పిన దాన్ని యస్రావయేత్ యస్రుణ్యాత్ సలింగేన విముచ్యతే అదే కదా కావాల్సింది. వాడికి శరీరం బాధ ఉండదంటే జనన మరణ బాధలు వాడికి ఉండవు. వినిపించిన వాడికి విన్న వాడికి పునర్జన్మ బంధం అనేటువంటిది ఉండదు. వాడు లింగ విముక్తుడు అవుతాడు. ఏటతో ముకుందయశత భువనం పునానం దేవరిశివర్య మునిని సృతం ఆత్మ శౌచం. ఇదంతా ఏమిటి? మనస్సుద్ధి కారకం. మనస్సుకు పరిశుద్ధి కలిగిన ఏటిది ముకుందయ సాభువనం పునానం పరమాత్మ యొక్క కిర్త్య తోటి సక భూముండలాన్ని పావనం చేస్తున్నటువంటిది ఇది. నిశ్రత ఆత్మ శౌచం యస్కీర్త్యమానం అధిగచ్ఛతి పారమేష్ఠ్యం ఇలాంటి చరితాన్ని అంటే ప్రాచీన బరిహి నారద సంవాదాన్ని ఎవడు వింటాడో ఎవరు చెబుతారో ఆ ఇద్దరు పారమేక్ష్యం అధిగచ్ఛతి అంటే పరబ్రహ్మ లోకాన్ని పొందుతారు. నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్త బంధః మళ్ళీ వాడు ఈ సంసారంలో సంచరించడు. ఎందుకు సంచరించాలంటే బంధం ఉండాలి కదా వాడు చెప్పుకున్నాం. బంధ ఉంటే ఇక్కడ వస్తాడు. ముక్త సమస్త బంధః అన్ని బంధాలు తొలగిపోయాయి కాబట్టి మళ్ళీ వాడు ఇక్కడ పుట్టడు. అధ్యాత్మ పారోక్ష్యమిదం మయాధిగతం అద్భుతం. ప్రకారంగా నీకు అధ్యాత్మ పారోక్ష్యం నేను విన్నాను. అది ఇప్పుడు నీకు వివరించాను. ఏవం స్త్రీయాశ్రమః పుంసః చిన్నః అముత్ర చ సంశయః. ఇదంతా ఏమిటి? స్త్రీయాశ్రమః. పురుషునికి బృహస్తాశ్రమం అంటే ఇదే కదా మరి. పురుషుడు బృహస్తాశ్రమాన్ని స్వీకరించడం వల్ల కలిగేటువంటి లాభ. సుఖ సంతోషాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ చెప్పాను. సంశయః ముత్ర చిహ్నః నీకు సందేహాలు బహుశా తొలిగే ఉంటాయి అర్థమైపోయింది కదా బాగా చేశాయా అంటున్నాడు మహానుభావుడు. ఈ ప్రకారంగా మనకు ఈ అధ్యాయం.

నాకు మా అధ్యాయం మూడు రోజులు పట్టింది. అంటే మొత్తం తత్వం అంతా ఉంది కదా ఆ టైం పట్టింది. కథలో వస్తే వేయంగా పోతాం అన్నమాట. తర్వాత విదురుడు అంటున్నాడు ఏత్మయాభీతా బ్రహ్మనుసుతాః ప్రాచీన పరిహిషాయ ప్రాచీన పరిహి గాల చెప్పారు, మరి వారి కుమారులు ఉన్నారు అన్నారు, తపస్సు చేశాం అన్నారు, శంకరుడు వాళ్ళతో చెప్పుకున్నాం కదా. రుద్రగీత అన్నాం కదా, ప్రాచైత శంకరుద్రగీత చెప్పాడు అన్నారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఏమయ్యారో చెప్పండి స్వామి. తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపో క్రతోష్యకాం. అలాంటి వాళ్ళు రుద్రగీతాన్ని మరి ఆయన చెప్పారు కదా దాన్ని ధ్యానం చేశారా? ఆ గీతంతో పరమాత్మను సంతోషపరిచారా? సంతోషపరిచి ఉంటే వారు ఏ దిక్కుకు పోయారు? అంటే మోక్షం వెళ్ళారా? మళ్ళీ సంసారంలోనే ఉన్నారు. అదా కిమ్ బార్హస్పత్యా ఇహ పరత్రవాద కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాధ్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాప పరం నూనమద. సరే చేతస అడుగుతున్నాడు మహానుభావుడు విదురుడు కిమ్ బారహస్పత్య అంటే మైత్రేయ అన్నమాట కదా మైత్రేయ ఎవరి శిష్యుడు బృహత్పతి శిష్యుడు కదా మరి గురువుగా శిష్యుడు కాబట్టి అతన్ని బారహస్పత్య అని పిలిచాడు బృహత్పతి శిష్యులారా మీరు మహానుభావులు ఇగ పరత్రవ ఇక్కడ కానీ పరలోకంలో కానీ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఎవరు కైవల్యనాథుడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అతనికి పార్శ్వవర్తి అంటే పార్శ్వదుడు ఎవరు? రుద్రుడు అలాంటి మహా అసాధ్య దేవం గిరిశం అలాంటి శంకరుడిని పొంది ఎదురు చేయ అది కూడా ఇప్పుడు పిలవలేదు ఆయనే వచ్చాడు. నాకు శివనారాయణ అంటే చాలా భక్తి ఇష్టమయ్యా. మీరు ఆయన్ని కోలుస్తున్నారు కాబట్టి నేను నాకు మీరు భక్తులే. మరి ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతున్నాం. ఎందుకు నువ్వు వాళ్ళని చూస్తున్నావు కదా, నేను నీకు మార్గం చెప్తానని చెప్పి అడుగుతున్నాడు. ద్వారా పరమాత్మకు నిరంతరం పక్కన ఉండే మహానుభావుడు పార్శ్వవర్తి పార్షదుడు శవుడు అలాంటి శంకరుని చేత గానము చేయబడినటువంటి గీతాన్ని ఎదురుచ్చయ ప్రాప పరం నూనమద ప్రచేతత వాళ్ళు భగవత్ సంకల్పంతో ఉత్తమ లోకాన్ని పొందారా లేదా? పొందితే ఎలా పొందారు అంటే మైతేడు అంటున్నాడు ప్రచేతస అంతరుదదౌ పితురాదేశ కారిణః యపయజ్ఞ తపస పురంజనమతోషయన్నైన

ఈ ప్రాకేతస్సులు తండ్రి గారి ఆజ్ఞను మనసులో పెట్టుకొని సముద్రం జలం లోపలికి వెళ్లి పురంజనం అంటే పరమాత్మ. పరమాత్మను మెప్పించారు. ఎప్పుడు దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతనః తేషాం ఆవిరభూత్ కృచ్ఛిరం శాంతేన క్షమయన్ రుచ 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత పరమాత్మ ఆవిర్భవించాడు. తన దివ్యమైనటువంటి దేహ కాంతితో అక్కడ ఉన్న చిక్కటిని మొత్తాన్ని తొలగించి ఆవిరాసిత్ పరమాత్మ ఆయుర్భవించాడు. అన్ని కష్టములను అంటే ఏమిటి? ఇంతకాలం తపస్సు చేసి వారు పడ్డ. బాధనంతా తన దివ్య మంగళ విగ్రహకు తేజస్సుతో పోగొట్టాడు. అంటే ఏమర్థం? దృష్ట ఏవైన శోకం అపనేశ్యతి రాఘవః అంటాడు వాల్మీకి. రామ ఆయనలో భరతుడు భరతుడు వీళ్ళ అందరి గట్టి అయిపోయి అడవికి పోయారు రామ దగ్గరికి వెళ్దాం. వీళ్ళందరూ వెళ్తుంటే మీరందరూ ఎందుకు పోతున్నారయ్యా? మీరందరూ వెళ్తే రామ వస్తాడా? సమయం వస్తాడా? పని అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు వెళ్తున్నారు? అంటే మాకు పనితో సంబంధం లేదండి. ఆయనను చూస్తాం కదా. చాలు. రాముని చూసే చాలు. ఏమవుతుంది? ఈ దుఃఖం అంతా పోతుంది. దుష్ట ఏవహిన శోకం అపనేష్యతి రాఘవః. చూస్తే చాలు మా దుఃఖం అంతా పోతుంది. అన్నట్టుగా అదే విషయం చెప్తున్నాడు. జప యజ్ఞేన తపస అంటే ఏంటి మనకు క్షమయను శాంతేన క్షమయను రుచ దివ్యమైనటువంటి కాంతితోటి వారి కష్టాన్నంతా తొలగించి అభిభవించాడు ఎట్లా సుపర్ణ స్కంధమ ఆరూఢః గరుత్వంతుని భుజం మీద అధిరోహించి ఉండి మేరు శృంగమివ అంబురః ఎలా ఉన్నాడు? గరుత్వంతుని అధిరోహించి ఉంటే ఎలా ఉన్నాడు అంటే మేరు భవతం ఉంటుంది కదా భవతం యొక్క శిఖరం మీద మబ్బు ఉన్నట్టు ఉందట.

మీరు చిఖరం మీద మబ్బు ఉంటే ఎలా ఉంటుందో గడపంతుడి మీద స్వామి ఉంటే అలా ఉన్నాడు. గడపంతుడు బంగారు రంగు, స్వామి మేఘం రంగు. సరిపోయింది కదా. అందుకే మేరుశృంగ వివా అంబురః పీతవాస మణిగ్రీవః కుర్వన్ పితిమిరాదిశః పీతాంబరధారి శ్రీవత్స మణిని కౌస్తుభ మణిని ధరించినవాడు ఇది ధరించి పితిమిరాదిశః కుర్వన్ తన దివ్యమైన తేజస్సుతో దిక్కులన్నీ చీకటిని పోగొట్టుకొని పోగొట్టి కాకృష్ణున కనకవర్ణ విభూషణేన రాజత్సపోడవదనః విలసత్కిరీటః పరమాత్మ ఎలా ఉన్నాడు పీతాంబరసారి. కనక వర్ణ విభూషణే శాశిష్ణుణ బంగారు రంగుతో ఉన్నటువంటి పట్టు పీతాంబరం తోటి బ్రాజత్ కపోలవదనః అంటే చిట్టి ప్రకాశించేటువంటి బలం గలవాడై అలాగే కిరీటః విలసత్ కిరీటః ప్రకాశించే కిరీట చేసినవాడై అష్టాయుధై అనుచరైహి మునిభిహి సురేంద్రైహి ఆసేవితః స్వామి ఒక్కడు రాలేదు. ఆయనకి ఎన్ని భుజాలు? వైకుంఠంలో అష్టభుజాలు. ఇక్కడ నాలుగు భుజాలు. అక్కడ వజ్జనాలు ఎనిమిది భుజాలు. ఒక యశోదమ్మకు ఒకరిద్దరి గోపికలకు రేపల్లెలో స్వామి యొక్క అష్టభుజాలు కనపడ్డాయి. తక్కిన వాళ్లకు నాలుగు భుజాలు కనపడ్డాయి. అందువల్ల భుజాలు అట్ట ఉంటే ఆయుధాలు ఉండాలి అట్ట ఉండాలి కదా. ఇలా ఎనిమిది ఆయుధాలతోటి అనుచరులతోటి మున్నులతోటి దేవతా నాయకులతోటి ఆశీవితః. సేవించబడ్డవాడై గరుడ కిన్నర గీత కీర్తిహి గరుడులు కిన్నరలు కింపర్రులు గంధర్వులు అందరూ ఆయన కీర్తిని గానము చేస్తూ ఉంటే పీనాయ తాత భుజ మండలం అత్యలక్ష్మియా పీన ఆయత అష్టభుజం అని చెప్తున్నాడు. ఎనిమిది భుజాలు అవి కూడా చాలా పొడవైనవి. బాగా బలిసి ఉన్నవి. అలాంటి వాటితో స్పర్ధ క్రియ పరివృతః వనమాలయా.

అమ్మవారి తోటి పోటీ పడుతున్న వనమాలతో అలంకరించబడ్డవాడై బరహిష్మతః పురుషాః సుతాన్ ప్రపన్నాన్ ప్రాచీన బరిపుత్తులను అంటున్నాడు స్వామి పర్జన్యనాదరుతయా సఘృణాదలోకః దయ ప్రహరించే కథాక్షాలు చూపులు అడ చెప్పి బలవేస్తూ పర్జన్య నాదరుతయ అంటే మేఘ గంభీర నాదంతో అన్నమాట. అది ఎవరు మేహగుడు. మేహగంభీర నాదంతో ఆ వారిని ప్రతియేశ్వరతోటి ఇలా అంటున్నాడు. వరం వృణీత్వ భద్రం వహ నాయనలారా. మీకేం కావాలో కోరుకోండి మీకు భద్రం అంటే మీరు కలుగుతుంది. యూయం మే నృపనందనాః సౌహార్దేన అపృగద్ధర్మాః తుష్టోహం సౌహృదేనవాః మీరందరూ నాకు అత్యంత ఆప్తులు ప్రియులైపోయారు ఎందుకు కారణం ఏంటంటే అప్పుడు ధర్మ ఇంతమంది ఉన్నారు కానీ మీరందరూ కలిసే ఉన్నారు. ఒకరి మీద ఇంకొకరికి ఈష్య, ద్వేధము, అసూయము, భేదము, దూరంగా పోవటం ఇవన్నీ ఏం లేవు. ఈ మంది ఉన్నా, పది వేల మంది ఉన్నా, నూరు మంది ఉన్నా మీరంతా కలిసి ఉన్నారు. పృథక్ ధర్మాన్ని మీరు స్వీకరించలేదు. అపృథక్ ధర్మం. కలిసి ఉంటే ఏముంది కదా కల సుఖం అనమ్మ ఇది సుఖం. ఇలా కలిసి ఉన్నందువల్ల తుష్టోహం సౌహృదేన మీ పరస్పర సోదర ప్రేమతో నేను మెచ్చాను సంతోషించాను. సౌహృదే నమః యః అనుస్మరతి సంధ్యాయాం యుష్మాన్ అనుదినం నరః తస్య భ్రాతృషు ఆత్మ సామ్యం తథా భూతేషు సౌహృదం. అందుకే ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో ప్రాచీన ప్రభృతులైన నుములను అంటే ప్రచేసులను తలుచుకున్న వారికి భ్రాతృషు ఆత్మసామ్యం సోదర ప్రేమ బాగా కలుగుతుంది. లేకుంటే కలుగుతుంది ఎలాగది ఆత్మసామ్యం. నా తమ్ముళ్ళు కాదు వాళ్ళంతా నేనే. నేనే వారు వారే నేను. అంత సౌహార్దం ఏర్పడుతుంది. ఆత్మసామ్యం.

తథా భూతేషు రెండో రెండో ఏం ప్రయోజనము భూతేషు సాగకూడదు. సకల ప్రాణుల యందు ప్రేమ పుడుతుంది. అనరములు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు దాంతో అయిపోయిందా? బయటికి వెళితే అందరూ ఉంటారు కదా మరి కాబట్టి సకల భూతముల యందు కూడా మీకు సుహృద్భావం ఉంటుంది. సోదరులలో ప్రేమ ఉంటుంది ఎవరికి? ఈ చరితాన్ని వినేవారికి. సంధ్యాకాలంలో ప్రతిరోజు ఎవరు ఈ చరితాన్ని వింటారో వారికి సోదర ప్రేమ సకల భూత సౌహార్దం జరుగుతుంది. సౌహృదం యేతుమాం రుద్రవీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంతి అహం కామవరాం దాస్యే ప్రజ్ఞాం చ శోభనం. మీ కదలడమే కాకుండా రుద్రుడు చెప్పినటువంటి గీతతోటి ప్రాతఃకాలం సాయంకాలం నన్ను ధ్యానము చేసేటువంటి వారికి కామాను వరాను దాస్యే. వారు కోరుకున్నటువంటి అన్ని వరాలను ఇస్తాను. అలాగే ప్రజ్ఞాంచ్య శోహనం. ఏమంటారు? నవ నవోన్వేష శాలిని ప్రతిభ అంటాం కదా అది కూడా ఇస్తాను. ప్రజ్ఞా అంటే ఏమిటి మరి? ప్రతిభే కదా అలాంటి దాన్ని ఇస్తాను. యద్యూయం పితురాదేశం అగ్రహీష్ట ముదాన్పితాః ఎందుకయ్యా అంత ప్రేమ అంటే తపస్సు చేయాలి పరమాత్మను సేవించాలి అనేటువంటి బుద్ధి మీది కాదు నాన్నగారు. నాన్నగారు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా అనుసరించారు. ఆగ్రహిస్తే అది కూడా అయ్యో నేను చెప్పేది చెప్పొద్దు పో అన్నా ఇప్పుడు అని ఏడ్చుకుంటూ కాకుండా ముదాన్విత. సంతోషంతో నాన్నగారి ఆజ్ఞను మీరందరూ స్వీకరించారు. అధోవ ఉషతి కీర్తిహి లోకాన్ అనుభవిష్యతి ఇట్లా మీరు పితృవాక్య పరిపాలకులుగా మీ చక్కని కీర్తి అన్ని లోకాలలో వ్యాపించి ఉంటుంది. భవితా విస్తృత పుత్రః అనవమః బ్రహ్మణో గుణై అంతే కాదు మీకు మీ అందరికీ చక్కని ఓ కుమారుడు కలుగుతాడు. ఎలా అనవమహా బ్రహ్మః గుణైహి బ్రహ్మణ గుణములతో బ్రహ్మకు ఏ మాత్రం తీసిపోనంతటి గుణములు గల పుత్రుడు మీకు కలుగుతాడు. ఏతాం ఆత్మవీర్యేన

త్రిలోకీం పూరయిష్యతి ఈమ ఆ మహానుభావుడే ఆ పుత్రుడే తన శక్తితోటి మూడు లోకాలను నింపుతాడు. తెలుసా ఎవరు ఆయనే? దక్షుడు. దక్షుడు అప్పుడు ఆ శాపంలో ఇద్దరు వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళే పుడతారు. ప్రతి ఆశకులకు కుమారుడిగా పుడతారు. న్యాయంగా చూస్తే వీళ్ళే దక్షుని యొక్క 16వ తరం వాళ్ళు. మామూలు చెప్పుకోలేదు. ప్రసూతి అక్కడి నుంచి వరుసలంతా వచ్చేసాయి చూడండి. ఆ ప్రకాష చూసుకుంటే వీళ్ళు ఎక్కడో వాడికి దక్షుడు ఎక్కడో మళ్ళీ ఆ దక్షుడు వీడికి ఇప్పుడు కుమారుడిగా పుడతాడు పుడుతున్నాడు. అలా పుట్టిన వాడు మొత్తం తన సంతానంతో ప్రపంచాన్ని ముంచేస్తాడు. జయేతాం. య ఏతాం ఆత్మవీర్యేన త్రిలోకీం పూరయిష్యతి ఖండోహ ప్రమలోచయా లబ్ధా కన్యా కమలలోచన తాంచపవిద్ధాం జగురుహు పూరుహాః నృపనందనా మీకు దష్టుడు కుమారుడుగా పుడతాడు అంటే మొదలు పెళ్లి కావాలి కదా? మరి భార్య దొరకాలి కదా? ఎవరండీ ఈ భార్య? అంటే కండు మహర్షి ఉన్నాడు మహర్షి తెలుసు కదా కండు వ్యాథ చెప్తాం మనం చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే రామచంద్రుడే. ఆ కండు మహర్షి యొక్క గాధనను గానం చేశాడు, ఇలా అని ఉన్నాడు, ఇలా అన్నాడు కండు అని. ఆ కండు మహర్షికి ఒక అప్సరస స్త్రీ ప్రంబులో వచ్చాడు. తను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు ఈ అమ్మాయిని పంపాడు. పంపాడు. అలా ప్రభోదితో కండు మహర్షి కొన్నాళ్ళు ఉన్నాడన్నమాట. అలా ఉన్న తర్వాత వారికి ఒక పాప పుట్టింది. ఒక అమ్మాయి పుట్టింది. ఆ పుట్టిన అమ్మాయిని వాళ్ళకేం పని ఆయనకు పని లేదు నీవుకు పని లేదు, అందువల్ల ఆ తల్లి తన లోకానికి వచ్చినందుకు తపస్సు భంగం చేయాలని తప్ప ప్రేమించురాలు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాల్సిన ఏం లేవు, తపస్సు పాప పోగొట్టాలి అంతే పని. సరే వచ్చి పని పూర్తి చేసింది, వెళ్ళిపోతూ ఈ కలిగిన సంపాదాన్ని ఓ చెట్ట మీద పడేసి వెళ్ళిపోయింది. ఆ పిల్ల భగం సరిపోకుండా ఆ చెట్లన్నీ కలిసి కాపాడాయి. అంటే ఏం చేశాయి? చంద్రుడు ఆమెను తన చూపుడు వేలు పెట్టి అమృతాన్ని స్వవింపచేసి బతికించాడు. ఆమె పేరే వస్తుంది మనకు మారిష. ఈ మారిష అనేటువంటిది ఖండు బ్రహ్మోచన పుత్రిక చూడండి కథ చెప్తున్నాడు. కాంతి అపవిద్ధామ్య గృహుహు బూరుహా హదుపనందన వదిపించేటువంటి ఆమెను చెట్లు స్వీకరించాయి సుక్షామయాహ ముఖే రాజా సోమః

పీయూషవర్షిణీం దేషిణీం రోదమానాయా నిదదే సదయాన్వితా దయగిన చంద్రుడు ఏడుస్తున్నటువంటి ఆ పిల్ల పాల కోసం అమృత నిండినటువంటి తన చూపుడు వేలును ఉంచాడు. ప్రజా విసర్గ ఆదిష్టాః ప్రియ పిత్రా మామనువర్తత తత్ర కన్యాం వరారోహం తాముద్వహత మాచిరం. మీకు మీ నాన్నగారు ఏం చెప్పారు? ప్రజా సృష్టిని చేయమని చెప్పారు కదా? మీరు కూడా మీ నాన్నగారి యాజ్ఞను పారిస్తూ నన్ను సేవించారు. మీకు సంతానం కావాలి, ప్రజా సృష్టి కావాలి, మీ వంశం ఉత్తరోత్తర వృద్ధి చెందాలి. దీని కోసం ఆమెను వివాహం చేసుకోండి మీరు. అందరూ ఎందరో 10 మంది. 10 మంది ఒకే మాదిరి వివాహం చేసుకున్నారు. మీరు ద్రౌపది పాండవులు అంటున్నారు చాలా చిన్నది అది. చాలా పెద్దది. 10 మందికి ఒకే అమ్మాయి మారిష పత్ని. ఆమె యందే దక్షుడు పుట్టాడు. ఉమ్. ఇప్పుడు తండ్రి. వారి కుమారులు వీళ్ళు. ప్రజా విసర్గాధిష్టాః పిత్రమావర్తత తత్ర కన్యాంబరారోహాం తాముద్వహత మారిషాం. ఆమెను మీరు వివాహం చేసుకోండి, ఆలస్యం చేయకండి. ధర్మశీలానాం సర్వేశాంపహాసు మధ్యమా ఓ ధర్మశీలేయం పూయాత్ పత్ని అర్పితాశయ మీ లాంటి వాళ్ళు. ధర్మజీవులు అప్రధర్మజీవులు అంటున్నారు. అప్రధర్మజీవులు అంటే ఐకమత్యం కలిగి ఉన్నవాడు అన్నమాట. ఒకరినొకరు ప్రేమించుకునేవారు. భేదభావము లేని మీరు భేద బుద్ధి లేని మారని వివాహం చేసుకుంటే ఆమె కూడా మీ అందరినీ సమానమైనటువంటి అనురాగంతో ప్రేమిస్తుంది, ఆరాపిస్తుంది, మీ యందు మనస్సు అర్పిస్తుంది. దివ్యవర్ణ సహస్రానాం సహస్ర మాతోత్సాహ ఒక లక్ష సంవత్సరాలు మీరు ఆమెతోటి ఆనందాన్ని అనుభవిస్తారు అమితోజసః భౌమానుభోక్షద భోగానువై దివ్యాముస్య అనుగ్రహానుమయ

ఎందుకయ్యా అంటే నేను అనుగ్రహిస్తున్నాను మీకు ఏమిటి అవి దివ్యమైన భోగాలు. ఎన్ని సంవత్సరాలు? ఒక లక్ష సంవత్సరాలు మాత్రమే భోగాలు ఇచ్చాను. మీరు అన్ని భోగాలు ఆమెతోటి అనుభవించండి. మయా అనుగ్రహాత్ మయా. అధమై అనపాయిన్యా భక్త్యా పత్వ గుణాశయాః లక్ష సంవత్సరాలు భోగం అనుభవించినా నా యందు మీకున్న భక్తి మాత్రం తొలగిపోదు. కాబట్టి అనుభవించేవన్నీ మీకు ఎలాంటి సంస్కారాన్ని, పాపాన్ని, పుణ్యాన్ని కలిగించవు. మయ్యర్పితాశయ మీరు నా యందు ఉన్నటువంటి మహానుభావులు కాబట్టి. ఉపాస్యత మద్ధామ నిర్విద్య నిరయాదతః ఈ నరకం నుండి ఈ నరకం అంటే సంసారమే. దీని నుంచి నిర్విద్య దీన్ని వదిలిపెట్టి విరక్తి పొంది మీరు అప్పుడు నన్ను చేరండి నన్ను చేరుతారు. గృహేషు ఆవిషతాంచాపిపుముసాం కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం రబంధాయ గృహామతాః అదేమిటండి? అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారు. ఆ అమ్మాయి తోటి లక్ష సంవత్సరాలు భోగాలను అనుభవించమంటారు. సంతానం కలుగుతుంది అంటారు. నేను అన్ని భోగాలు ఇచ్చాను అంటారు. ఇన్ని భోగాలతో ఈ సంసారంలో ఉన్న తర్వాత కూడా మోర్శం వస్తుందా? అంటే తప్పకుండా వస్తుంది. సంసారము బంధానికి కారణమే ఎవరికీ నా యందు మనస్సు లేవు. నా యందు మనస్సు లగ్నం చేసి సంసారం చేసే వారికి సంసారము బంధమునివ్వదు మోక్షమునే ఇస్తుంది. చెప్తున్నాడు చూడండి. గృహేషు ఆవిషతాంచాభిపుంసాం కుశల కర్మణం. పురుషులు ఎలా ఉండాలి వాళ్ళు కుశల కర్మలు అంటే నేర్పరితనంతో పనిచేసే వాళ్ళు కావాలి. యోగః కర్మసు కౌశలం ఏమంటాడు గీతలో యోగః కర్మసు కౌశలం. యోగం అంటే ఏమిటి పనిలో ప్రావీణ్యం చూపడం. కిన్నామ కౌశలం అంటే చేసిన పని మనకు అంటకుండా ఉండటం.

చేతికి బురదంటాకుండా పని చేసుకుంటే గౌసరం. ఎంత పని అయినా చెయ్యి అది మనకు అంటుంది. సంసారంలో ఉండు. భోగం అనుభవించు. దాని యందు నీ మనస్సు ఉండదు. ఎక్కడ ఉంటది నీ మనస్సు? పరమాత్మ యందు ఉంటది. నా యందు తొలగని మనోభావం కలవారికి గృహే స్వాభిశతాం పుంసాం మద్వార్తాయాతయామానాం వారికి పొద్దంతా నా వాత తోటే గడుస్తుంది. అలాంటి వారికి నా బంధాయ గృహామతా. అలాంటి వారికి సంసారము ఇల్లు బంధమునకు కాదు. నవ్యవత్ హృదయే యజ్ఞే బ్రహ్మయే తత్ బ్రహ్మవాదిభిహి న ముఖ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతా నవ్యవత్ సంసారంలో వారు ఎంత కాలం ఉన్నారో ఎలాగైతే సంసారంలో ఉండే వారికి ప్రతిక్షణం కొత్తే కదా వివాహం చేసుకున్నావు భార్య భార్య సంసారం చేశావు పిల్లలు వాళ్ళని పెంచుతున్నావు. ఓ ఏడాది, పదేళ్లు, ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు సంసారం చేశావు భార్యతోటి, మరి విరక్తి పుట్టిందా? అదే పిల్ల అదే భార్య ఏం కోరండి అంటున్నారా? లేదు కదా, ఏమంటున్నారు? ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కాపూట మళ్ళీ కొత్తే. ఓ చాలా బాగుంది సంసారం చాలా బాగుంది నాకు అన్ని సంపాదనలు ఉన్నాయి, నాకు అన్ని భోగాలు ఉన్నాయి. నిరంతర అనుభవించేటువంటి సంసారము నీకెలా మాటి ప్రతిక్షణం కొత్తదవుతుందో నా యందు మనస్సు ఉంచిన వాడికి నేను కూడా ప్రతిక్షణం కొత్త రుచి కలిగిస్తాను. నవ్యవత్. ఉదయంలో ఎప్పటికప్పుడు నీ వాడి కొత్తే. ఏమంటాం ఎవరు ఎవరి గ్రీనా ఎవరు గ్రీనా అంటాం కదా ఏదో గ్రీన్ కదా అంటే ఏంటి ఎప్పుడు కొత్తే నిరంతరం అనుభవిస్తున్నాం మళ్ళీ కొత్తే. నేను కూడా వారికి నా యందున్న భక్తిని అలా నిత్యనూతనం చేస్తున్నాను అన్నమాట. నవ్యవతు హృదయే యజ్ఞః బ్రహ్మ ఏతద్ బ్రహ్మవాదిభిహి అందుకే అలాంటి వాళ్ళు సంసారంలో ఎంత కాలం ఉన్నా ఎన్ని భోగాలు అనుభవించినా నా ముఖ్యంతి నా శోఛంతి. అలాంటి వారు నా విషయంలో సంసార విషయంలో మోహాన్ని పొందరు, బాధపడరు, నా కృష్యంతి అలా అని సంతోషించరు.

యతోగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నలగతి వచ్చారు. వాళ్ళ మనస్సులో ఎవరున్నారు? నేనున్నాను. నన్ను మనస్సులో ఉంచుకున్న ఉంచునటువంటి ఉంచుకొని సంసారంలో ఉన్నవారికి శోకము లేదు, మోహము లేదు, సంతోషము లేదు, విషాదం లేదు. వారికి సంసారం బంధకమే కాదు. యతోగతాః ఏవం బృవాణం పురుషార్ధ భాజనం జనార్ధనం ప్రాంజలయ ప్రచేతతః ఇలా జనార్ధనుడు. అన్ని పురుషార్ధములకు మూలమైనటువంటి జనార్ధనుడు ఇలా మాట్లాడుతూ ఉంటే తద్దర్శనధ్వస్త తమోరజోమలాహ గిరాగృణన్ గద్గదయా సుహృత్తమం. అలాంటి పరమాత్మ యొక్క దివ్య దర్శనం తోటి ఏమైపోయింది? ధ్వస్త తమో రజోమలః. అంత మనం జరిగిన అన్ని పాపాలు తమోగణం గుణం యొక్క మురికి రజోగణం యొక్క మురికి అంతా కూడా ధ్వస్తమైపోతే అలాంటి స్వామిని ఆనందంతో బొంగురు పోయిన గుంతుతో ఏం చేస్తున్నారు? స్తోత్రం చేస్తున్నారు అంతే కదా? పరమాత్మ కనబడితే ఏం చేయాలి? స్తోత్రం చేయాలి మళ్ళీ. ధ్యానం చేయాలి. పాపం అంతా పోయింది మళ్ళా రాకుండా ముందు జాగ్రత్తగా స్తోత్రం చేస్తాం. అలా. గద్గదయా సుహృత్ సుహృత్ తముడు అతను. ఉన్నవారందరికీ అంటే ఉత్తమ మిత్రుడు ఎవరు ఉత్తమ సుహృత్తు పరమాత్మ వీళ్ళు అంటున్నారు నమో నమః క్లేశ వినాశన అని చెప్పాను మొన్న మీకు కూడా చెప్పాను అనుకుంటాను మొత్తం భాగవతంలో. నూట 21 యొక్క శ్లోకాలు ఉన్నాయి ఇవి. ఇవంటే ఏమి? నమఃపదాంకితములు. నమో నమః నమో నమః నమో అని ఒక శ్లోకాలు చెప్పుకుంటారు ఇక్కడ ఉన్నాయి. ఆ శ్లోకాలు మొత్తం చిన్నగా దాంట్లో ప్రింట్ చేసి పెడితే అందుకించుకోవచ్చు పంచుకోవచ్చు. నూట 21 ఇలాంటి శ్లోకాలు అన్నీ లాంటివే కావు. కొన్ని అనుస్తుపులు ఉన్నాయి, కొన్ని ఇలాంటివి ఉన్నాయి, అంటే ఒక 2 బిజ్జలు వస్తాయి ఎక్కువ అవి. అలా భాగవత మంత్రం అని నమఃపదాంకిత మంత్ర రాజ మూలి పెట్టి హెడ్డింగు శ్లోకాది రూపంలో 120 ఉంటాయి. చేసి ఇస్తే పెట్టుకుంటే మనం చేసుకోవచ్చు. అందరికీ పంచవచ్చు. భగవంతుడు ప్రత్యక్ష ప్రత్యక్ష ఇక్కడ మైత్రేయు ఉపాధ్యాయానికి తప్పేమిటి అది కారణం ఏమిటి అంటే నువ్వు మధ్య వచ్చినావు కాబట్టి. విదుర మైత్రేయ సంభవ విదుర మైత్రేయ సంభవ నేను మాది మందిరం మళ్ళీ చివరికి వెళ్ళేప్పటికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. భాగవతం కానీ భారతం కానీ అసలు వాస్తవంగా

పరీక్షిత్తుకు సుఖయోగిందుడు చెప్తున్నాడు అని సూత మహర్షి శోనకులకు చెప్తున్నాడు. భూత మరి తనకు చెప్తున్నాడు ఏమని ఇగ అదంతా పరీక్షిత్తుకు సుహయోగిందుడు చెప్పాడు. అది కథ ఏమిటి విజురుడు మైత్రేయుడిని అడిగాడు. మైత్రేయుడు ఇదురునికి చెప్పాడని పరీక్షిత్తుకు జోవిందుడు చెప్పాడని సూతుడు చంద్రబాబు చెప్తున్నాడు. ఇన్ని విలవలు ఉంటాయి. ఆ లింకు మర్చిపోవద్దు. అంటే చివరికి అతను మొదలు పెట్టింది ఇక్కడే మొదలు. ఎక్కడ మొదలు విదురుడు మైత్రేయుడు సూత మహర్షి శౌనగాలు చెప్తున్నాడు ఇదంతా భాగవతాన్ని ఆ భాగవతం కథలో ప్రధాన భాగం ఏమిటంటే పరీక్షిత్తుకు సుఖయోగిందుడు చెప్తున్నాడు ఆ కథలో భాగం ఏమిటంటే విదురునికి మైత్రేయుడు చెప్తున్నాడు దక్షుడు అక్కడ దక్షుడు దక్షుడు ఆ వాడే వాడే వాడే అదే చెప్పాను కదా శాపం శాపం అయిన తర్వాత ఈ రకంగా జీవుడు మళ్ళా పాపం భయమాని తాత పుట్టిండు అని చెప్పి మా వాళ్ళు అనుకుంటారు కదా తప్పే కాదు మరి అదే తాత తాత పుట్టాడు పుట్టాడో పుట్టాడు అంటాం కదా తాత పుట్టాడు పుట్టాడు దక్షుడు పుట్టలేదు ఇప్పుడు అదే అసలు గుర్తు చేయలేదు మనకు అంతే ఎందుకు ఎందుకు మీకు అంతే కాదు వాసన సంస్కరం ఎంత గృఢం అంటే మన శరీరము అవయవాలలో సామ్యం కాదు మనం చేసే పనులలో కూడా అవే సామ్యం కనబడతాయి అవే లక్షణాలు. కూర్చోవడము, లేబడడము, చూడడము, మాట్లాడటము, అనటము, భోజనం చేయడము. అన్నం కలుపుకుంటాం. మా నాన్నగారు అనేవారు నేను సాపాడు చేస్తుంటే వారి నాన్నగారి జ్ఞాపకం వచ్చేవాడట. రాత్రి ఎట్టి రాబాటు చేస్తారు మీ నాన్నగారు కూర్చోండి. అక్కడ ఏ అన్నం కడుపుకో విధానం ఉంటుంది. కడుపుకొని కూర్చుంటే ఇలా పై నుంచి దీని లోపలికి నోట్లో వేసుకొని పై నుంచి వేసుకుంటాం అన్నమాట. అలా వేసుకుంటే చూసి మా రాత్రి ఎట్టినే చేస్తారు. మరి మీ నాన్నగారు రాత్రి ఎట్టినే చేస్తారు. నన్ను చూసి మనం వారి నాన్నగారిని గుర్తు చేసుకున్నాం. మరి న్యాయంగా వారికి మనకి చెదులు అంటే కలవకుండా చేతలు ఎందుకు వచ్చాయి? సరే స్వభావము మనస్సు రావటం వేరు చేతలు వచ్చాయి. కూర్చుంటే ఇలా కూర్చునేవారురా ఇలాగే నవ్వేవారురా ఇలా తొందరగా మాట్లాడేవారురా. డాక్టర్ గారి మాట చాలా స్పీడ్. ఈ స్పీడ్ గా మాట్లాడతాను. అవును. కానీ ఈ స్పీడ్ గా మాట్లాడేది వేరే అప్పుడు. ఉపన్యాసం అప్పుడు మెల్లగా అయిపోతుంది. తగ్గిపోతుంది. ఈ స్పీడ్ ఎక్కడ అంటే మా దాదా గారు.

నిద్రపోవడం తాతగా అది. సాపాడు చేయడం తాతగా ఇది ఎక్కడ చేశాయి ఇది? అంటే ఆ మనస్సుకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ఆ శరీరంతో ఉన్నప్పుడు ఆ మనస్సు ఆ మనస్సుతో ఉన్నప్పుడు ఆ శరీరం ఏం చేసిందో అదే సంస్కారం ఈ శరీరానికి అంటే ఇది అలా చేస్తాడు. వాడే మళ్ళా పుడుతాడు ఏం లేదు. అందుకే అంటున్నాడు నమో నమః క్లేశ వినాశనాయ పరమాత్మ లాంటి వాడు అంటే క్లేశ వినాశనాయ అన్ని కష్టములు తొలగించేవాడు నిరూపిత ఉదార గుణ మనం మొదలు వచ్చి మన శ్లోకం మొదలు వచ్చాయి కుంతి అప్పుడు నమః పంకజ నేత్రాయ నమః పంకజ మాలినే ఆ నమః పదం తోటి 150 ప్రకారం ఉన్నాయి మొత్తం. భీష్మ స్తోత్రం, ముకుంధి స్తోత్రం వీరి సారా అనే ప్రకారం. అవన్నీ ఏది నేను ఏది పెడతాను మీరు చేస్తానంటే పెద్ద భాగ్యం కాదు దేవుడు పెద్ద భాగ్యం అంతే. నిరూపిత ఉదార గుణాహ్వయాయ నిరూపిత ఉదార గుణాహ్వయాయ. ఉదార గుణములకు పరమోదార గుణములు కలవాడని నిరూపించబడినవాడా? అంటే నీ చరిత్ర చూస్తే ఏం తెలుస్తుంది? పరమ ఉదారుడు. మనోవచోవేగ పురోజవాయ మనస్సు కంటే వాక్కు కంటే ముందర పెడతారటి. లోకమంతా మనోవేగం అంటాం. రెండోది వాక్యు యొక్క వేగం అంటాం కానీ పరమాత్మ ఆ రెండిటిని మించిన వేగం కదా వారు ఎందుకంటే ఆ రెండిటిని వాడే సృష్టించాడు కాబట్టి. మనోవచో వేగ పురోజవాయ సర్వాక్ష సర్వాక్ష మార్గైహి అగతాధ్వని. అన్ని ఇంద్రియములు వెళ్లే దారిలో వెళితే నువ్వు దొరకవు. సర్వాక్ష మార్గైహి అగతాధ్వని నిన్ను పట్టుకోవడానికి ఇంద్రియములు ఏ దారిలో వెళ్ళినా నువ్వు కనబడవట. అంటే నువ్వు ఆ మార్గాల్లో వెళ్ళవు. మా ఇంద్రియాలు వెళ్ళే మార్గంలో వెళ్ళని నీకు నమస్కారం. సర్వాక్ష మార్గయ్యి అగత అధ్వని. మా ఇంద్రియం వెళ్ళేటువంటి దారిలో వెళ్ళని నీకు అంటే నీ దారి వేరు సపరేట్ అన్నమాట. మేము సపరేట్ నువ్వు సపరేట్. కానీ మేము నీ లోలికి రాము నువ్వే మా దారికి వస్తావు మరి ఏం మాకు దొరకవు కదా. మళ్ళా వచ్చి నేను వచ్చాను అని అనుకుంటూ నమస్కారం అని మనం ఎట్లా చేస్తున్నాం. అందుకే మా అంటే మా మనస్సు కానీ, మా వాక్కు కానీ, మా ఇంద్రియాలకు కానీ నీవు అందవు. దేనికి అందవు? సర్వాక్ష మార్గైహి అగతాధ్వనే నమః. శుద్ధాయ శాంతాయ పరమాత్మ.

గుణ స్పర్శ రహితుడు ఏ గుణాలు సత్వ రజ తమో గుణము యొక్క స్పర్శ రహితుడు కాబట్టి శుద్ధాయ రెండోది శాంతాయ ఎలాంటి వికారములు పొందనివాడు. సుఖము, దుఃఖము, సరి, వేడి, లాభము, నష్టము, జయము, అపజయము. ఇలాంటి వాటి వలన ఎలాంటి ఉద్రేకము కానీ వికారం కానీ కలగనివాడు. శుద్ధాయ శాంతాయ నమః స్వనిష్టయా మనసి అపార్థం విలసద్వయాయ అతని సంకల్పము తోటే మన మనస్సులో భేదబుద్ధి కలుగుతుంది. అంతే కదా నేను వేరు నీవు వేరు వాడు వేరు. ఈ భేద బుద్ధి ఎలా కలుగుతున్నది? మనస్సులో ఎవరితోటి స్వనిశ్చయ అక్కడ నువ్వే ఉంటావు. అంటే మా తప్పేం లేదు. మనస్సులోకి వెళ్లి నువ్వు కలిపించే భేదమే అని. స్వనిశ్చయ మనసి. నీ ఉనికితోటే మా మనస్సులో విలసద్వయాయ వేద బుద్ధితో ప్రకాశించేటువంటి వాడా నమో జగత్ స్థాన లయోదయేషు గృహీత మాయా గుణ విగ్రహాయ ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, సంహారముల యందు మీరే ప్రవేశించి మాయను ఏర్పరిచి ఆ మూడు కార్యక్రమాలు జరుగుతున్నారు. అదే పుడుతున్నాయా? మీరు రాంది పుట్టవు కదా. పరమాత్మ ప్రవేశిస్తేనే పని. ఆ పని సృష్టి కావచ్చు, సంహారము కావచ్చు. ఏదైనా ఆయన రావాల్సిందే. అందువల్ల గృహీతమాయ గుణ విగ్రహాయ నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే పరమాత్మకు నమస్కారం ఆయనే విశుద్ధ సత్వుడు. అంటే కలితీరే సత్వం అన్నమాట. ప్యూర్ ప్యూర్ అంటాం కదా పరమాత్మ ప్యూర్ సత్వం. సత్వం మనకు ఉంది కానీ తజస్సు తమస్సు కలిసి ఉంటాయి. మనకు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే మనం ఉండం కదా. కొంచెం అది కొంచెం ఇది కలిసి ఉండాలి. అందుకే ఆయనే మనకు విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వ సాత్వతాం. సకల జీవులకు అతను ప్రభువు. మీరే వాసుదేవుడు. మీరే కృష్ణాయ. కృష్ణాయ అంటే అపరిచ్ఛిన్న ఆనంద స్వరూపాయ కదా. కృషిహి భూవాచికః నః

ఆనంద వాచిక కదా కృష్ణ అంటే ఏమిటి? భూ అంటే అపరిచ్ఛన్న. కృష్ అపరిచ్ఛన్న నా ఆనందము. ఉమ్ అపరిచ్ఛిన్న ఆనంద భూతుడు అని అర్థం కృష్ణాయ అంటే. అందుకే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వ సాత్వతాం నమః కమలనాభాయ నమః అని శ్లోకం వచ్చింది మనకిది నమః కమలమాలిని అతడు కమలనాభుడు కమలమాలి కమలనేత్రుడు అలాగే కమలపాదుడు. అన్ని పద్మాలే అంటే మనం ఒక్క దానికి మళ్ళా మనం ఏదో వ్యాఖ్యానం చెప్పుకునే ఏదో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి వివరించడం లేదు. పాదములన్నా, నేత్రములన్నా, నాభి అన్నా, వదనమన్నా ఒక్కొక్కటి ఒక్కొక్క దివ్య లీలా విభూతికి గుర్తు. పరమాత్మ వైభవం వ్యోహాలు అంటాం కదా. ఒకటి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అని ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క వ్యూహానికి ఒక్కొక్కటి గుర్తు. అలాంటి స్వామికి నమః కమల కింజలక పిశంగ అమల వాససే పద్మములోని గర్భంలో ఉండేటువంటి పుప్పొడి లాంటి రంగు గల వస్త్రం ధరించినవాడా అంటే పీతాంబరధారి అనమాట. వాసతే సర్వభూత నివాసాయ నమః యున్క్షుమహి సాక్షిణే ప్రతి ప్రాణిలో ఉండేటువంటి మీకు నమస్కారము. మేము చేసే ప్రతి పనికి ఎవరు సాక్షి? సాక్ష్యం లేదు అంటున్నారు, సాక్ష్యం ఆయన ఉన్నాడు ఎందుకంటే మనం చేసేదాకా కూడా ఉండడు ఆయన, మనం చేయాలనుకుంటేనే ఆయనకు తెలుస్తుంది. ఆయన అక్కడే ఉంటాడు కదా. ఎక్కడ ఉంటాడు? హృదయంలో. మనం అనుకునేది ఎక్కడి నుంచి? అక్కడి నుంచి కదా. సంకర్పిస్తూ ఉండగానే ఆహా. దారిలో పడుతున్నాడు లేదా వీడు దారి తప్పుతున్నాడు. అందుకే స్వామి హెచ్చరిస్తాడు ఈ బలి చేయొద్దు ఇదం కురు ఇదం మా కురు అని చెప్తాడు. వినకుంటే నీ కర్మ అంటాడు మనం ఆ రీతిలో. నమః యున్ స్మహి సాక్షిణే రూపం భగవతా ఏతత్ అశేష క్లేశ సంక్షయం పరమాత్మ యొక్క ఈ రూపం కనబడుతుందా రూపం అది అశేష క్లేశ సంక్షయం అన్ని కష్టాలను నశింపచేసేది.

ఆవిష్కృతం నక్లిష్టానాం కిమన్యదనుకంపితం పాపులమైన మాకు ఇంతటి చక్కని రూపాన్ని చూపావయ్యా ఇంకా మాకేం కావాలి మరి ఇంకా దయ ఎందుకయ్యా చూపావు చాలు ఇమంజున అరుక కంపితం ఇంకా మేము అడగవలసిందే ఇంకా దయ పోషణ ఉంది నువ్వు. నిన్ను మాకు చూశావు చాలు. ఇలాంటి దివ్య రూపాన్ని మా కన్నులకు సాక్షాత్కరింప చేయటం కంటే ఇంకా మీరు చూపే దయ ఏముంది మా మీద? అంటే ఇంకేం వరాలు మాకు అవసరం లేదు అన్నమాట. కిమన్యదనుకంపితం ఏతావత్వంహి విభువిహి భావ్యం దీనేషు వత్సలైహి అంటే దయగలవాళ్ళు ప్రభువులు తమ సేవ కొరకు ఈ పనే చేయాలి. ఇంతే కదా. కనపడితే చాలు. నేను ఉన్నాను మీకెందుకు అంటే చాలు కదా మీరే కావాలనా. దీనుల యెడ దీననాథులు ప్రభువులు చేయవలసిన పని ఇదే. ఆ పని కాస్త మీరు చేశారు. ఆ అనుకంపితం ఏతావత్వం యుభిహి భావ్యం దీనేషు వత్సరైహి యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్య అభద్ర రంధన స్వామికి ఏం పేరు అభద్ర రంధనుడు అంటే అమంగళ నాశకుడు. కదా స్వామి అమంగళ నాసిక చెప్తున్నాడు స్వభుజ్య యదనుస్మయతే కాలే స్వభుజ్య సమయం రాగానే గుర్తు చేసుకుంటే చాలు ఇంకేం కావాలి పరమాత్మ సమయం రాగానే మనం వీడు మనవాడు అనుకుంటే సరిపోయే. పరమాత్మ గుర్తు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? పరమాత్మ భక్తులు గుర్తు చేసుకునేలా చేసుకుంటే చాలు. వీడు మావాడు అని ఎవరైనా ఒక్క మావాడు అనుకుంటే స్వామి మనల్ని ఇక వదిలిపెట్టడు. భగవత్ రామానుజులు అవతారాన్ని తాలించే ముందు ఒక 70 నిండా ఏదో సూత్సాలు చెప్పారు మనకు. మనం రాసేసాం పుస్తకాలు అందులో పాపం అన్నీ చెప్పి చెప్పి శ్రీ భాష్యం దవిడ్య ఆగమ ప్రోధం ఏవో చెప్పి చెప్పి ఇవన్నీ మీ వల్ల కావు నాయనా యద్వా భాగవతాభిమాన వసతిహి అంటాడు. ఇవన్నీ ఎందుకు కానీ భాగవతం అభిమానంలో మీరు ఉండండి చాలు. అంటే భగవంతుని భక్తులు వీడు మావాడండి అనుకుంటే చాలు. ఇవన్నీ కర్మలు చేసినట్టే. ఇది మన ప్రధాన సూత్రం. కాబట్టి అది ఎలా అవుతుందంటే నువ్వు అనుకుంటున్నా ఇది. నీ దర్శనంతోటే అది సంభవిస్తుంది చెప్పి అభద్రనందన ఈయన ఉపశాంతిహి భూతానాం క్షుళ్ళకానాం అపీహతాం.

అంతర్హితః అంతర్హుదయే కస్మాన్నో వేదనాతిసః లోకంలో క్షుల్ల కారణం అతి క్షుద్రములైనటువంటి కోరికలు అనుభవించే వారికి కూడా శాంతి కలుగుతుందని అనిపిస్తూ ఉన్నది. మరి నీవు వారి హృదయంలో ఉండావా? ఉంటావు కదా? మరి ఉంటే ఎందుకు అనిపిస్తున్నది? అంటే నిన్ను కోరే వాడికి వేరే కోరికలు. కలగకూడదు. అందుకే క్షుల్లకానాం అపీహతాం అంతర్హితే అంతర కృతయే కస్మా అంటే అలాంటి వారికి కూడా తృప్తి కలుగుతున్నదంటే. వారు ఆశించే ఆశయాలో కూడా ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. హృదయంలో నువ్వే ఉన్నావు. నీవు ఉన్నావు కాబట్టే అతి క్షుద్రమైనటువంటి కోరికాలను కోరుతున్న వాళ్ళకి కూడా వాటితో కూడా వారు తృప్తి కలుగుతున్నారు. అంటే ఎక్కడ కోరిక కలుగుతుందో అక్కడే నీవు ఉన్నావు. మరి అయినప్పుడు నాకేం కావాలో తెలవదయ్యా? మేము అడగానా? ఇది ఎంత యా మిస్ కదా అన్నీ నీకే తెలుసు మొహ అడుగుతావ్ ఎందుకు ఇంకా చెప్తున్నాడు. అందుకే కత్మాన్నో వేద నాసిత నువ్వు మాగో అంటే నువ్వు తెలుసు మాగో కదా నువ్వు అక్కడే ఉంటావు నాసితః అత్తా దేవ వరః అస్మాకం ఈప్సితః జగతత్పతే ప్రసన్నః భగవాను యేషాం అపవర్గ గురుర్గతిహి ఇదేం కోరేది మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ప్రసన్నమై కనపడ్డాడంటే మేము ఏం కోరుకుంటామండి మోర్చాని పోలేదు ఇంకేం కావాలి మనకు. ఇదే మాకు కావాల్సినటువంటి కోరిక గురుర్గతి వరం వృణీమహే అథాపి నాథ త్వత్పర తత్పరాత్ నశ్యంత త్వద్విభూతీనాం సోనంత ఇతికీయతే అయినా సరే. మీరు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి వరం కోరుకో అంటే నో అంటే ఆజ్ఞ ఉల్లంఘన అవుతుంది కదా. అందుకు తప్పకుండా కోరుకుంటాం. ఎలా కోరుకుంటాం చెప్తున్నారు మనకు. నా శ్యంత సద్విభూతీనాం సహా అనంత ఇతిగీయసే నీకు బిరుదు ఉంది. ఏమని అనంతుడు అని ఎందుకు? నీ విభూతులకు అంతం లేదు కాబట్టి. కదా? అనంతమైన విభూతులు కలవాడవు కాబట్టి నిన్ను అందరూ అనంతుడు అంటున్నారు.

ఇతి అనంత ఇతి గీయతే పారిజాతః పారిజాతే అన్యసాలప్తే సారంగః అన్యతు నసేవతే కదా మందార మకరంద మాధుర్యములదేలు మదుపంబు పోవునే మదనం కాదు ఇవే. పారిజాతః అంజతాలబ్దే మాతంగా అంజత నరోచతే. పారిజాతము సులభంగా పారిజాత దొరికితే ఆ తుమ్మెళ్ళకి ఇంకో పువ్వు ఎందుకు? అది దొరకనంత వరకే వేరే కోరికలు పోబోతుంది. అంటే నీవు లభించనంత వరకే మాకు వేరే కోరికలు ఉంటాయి. నీవు కనపడ్డాంకా గోకిల్ ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎవను ఎగురుగా అన్యత్ నరోచతే మాటంగః అన్యత్ నసేవతే సారంగః సరంగాది తత్వం అన్యత్ నసేవతే. స్వతంగ్రి మూలమాసాధ్య సాక్షాత్ కిం కిం గృణీమహేత్ నీ పాద పద్మాలు పొందిన తరువాత ఇంకేం కోరుకుంటానయ్యా? దొరికాయి కదా మాకు చాలు ఇంక మేము వేటిని కోరుగలము అన్యత్ కిం కిం గృణీమహి యావస్తే మాయయాత్ పృష్టా భ్రమామ ఇహ కర్మతిహి తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యాత్నో భవే భవే అయినా కోరాలి కాబట్టి చిన్న కోరి కోరుతున్నాం స్వామి. మేము ఎంత కాలము ఈ సంసారంలో పరిభ్రమిస్తుంటాము. ఎన్ని జన్మలు ఎత్తుతుంటామో ప్రతి జన్మలోనూ నిన్ను మర్చిపోకుండా ఉండేటట్టు చూడు. భావే భావే హృదయ భవనే భావయే ఎక్కడ రాయాలి ఇదే మరి ధ్యానే కొడుకు ఎక్కడ రాస్తాడు భాగవతం లేకుంటే హృదయ నాడు వరైనా ఇంకొక వరైనా చూసే రాయాలి. నమ్మాడు వారు పాచలం జిల్లా ఈ స్లోగా లాగానే ఉంటాయి. హృదయ భవనే భావయే ముకుందమాలనయ్యా. కాదా రోజు పరగణం చేసుకోవాలి. కులసేయుల ముకుందమాల లేకుంటే ఎట్లా చాలా పెద్ద ప్రమాదం. నాహం వందే తౌ చరణ యోర్ద్వంద్వ మద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతు. భావే భావ హృదయ భవనే భావయేయం భవంతం ఇంకోటి ఏం లేదు. నాకు జన్మలు వద్దు అనను. నాకు మోక్షము ఇవ్వమని కూడా కోరను.

పుట్టితో పుడతాను, సవధానంలో ఉంటాను. నాకేం బాధ అదే హాయి. నేను దాచుకుంటే ఎక్కడ ఉంటే ఏమి హాయిగా. అందుకే పొరపాటున కూడా నిన్ను మరిచిపోకుండా ఉండేటట్టు చూస్తాను. తావద్భవత్ ప్రసంగానాం సంగహాస్యాత్. నిన్ను మరిచిపోకుండా ఉండాలి. ఒప్పుకోవా? ఒప్పుకోకుంటే చిన్న ఇంకో చిన్న రెమిడీ ఇంకో మినహాయం ఇస్తున్నాం. నిన్ను తలచే వారితో కలిసి ఉండటట్టు చెయ్యి. భవత్ప్రసంగానాం సంఘః నిరంతరము నిన్ను తలుచుకునే భక్తులు ఉంటారు కదా వారితో మా కలియక ఇది ఏమైందో సరే ఇంకేం కావాలి నువ్వే తలుపుతావ్ పొమ్మన్నా వేడికి పోలేవు. దత్ప్రసంజ్ఞానాం సంఘహాస్యాతునో భవే భవే తులయామ లవేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంఘి సంఘస్య మర్ధ్యానాం తిముత ఆసితః పరమాత్మ యొక్క సంఘమును కలిగి ఉన్నటువంటి భక్తులతో క్షణకాలం కలిసి ఉండటము మోక్షము దానికి సాటి కాదు స్వర్గము సాటి కాదు. అయినప్పుడు అలాంటి దాని కోసం సంసారంలో కోరికలు సాటి అవుతాయా? మోక్షమే పైకి రాదండి దాని ముందర భగవత్ భక్తులతో క్షణకాలం కలిసి ఉండటం వల్ల కలిగేటువంటి ఫలితానికి మోక్షము సాటి కాదు స్వర్గము సాటి కాదు అన్నప్పుడు కిముతా ఆచితా చిన్న చిన్న కోరికేతలు లెక్కన అబ్బే పడుతూ పని అయిపోమన్నాడు. కిముతాసితః రేట్ రేట్యంతే కదా మృష్టా తృష్ణాయా కృతమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగః యత్ర కస్యనః ఎందుకంటే పరమాత్మ భక్తులు ఉన్నచోట కథలు మాదిమాదికి చెప్పుకుంటూ ఉంటారు యత్ర ఈడ్యంతే కథా మృష్టాః తృష్టాయా ప్రథమో యతః ఆశ కావాలి అంటే ఏం కావాలి? వారితోటే కలిసి ఉండాలి. భక్తులతో కలిసి ఉంటే ఆశ ఉండదు. కదా? భక్త సంఘము ఆశను పోగొడుతుంది. భక్త సంఘము పరమాత్మ గాథలను నిరంతరం కీర్తన చేస్తుంది. యత్ర నిర్వైర్యం యత్ర భూతేషు అక్కడ ఎవరి మీద వైరం అనేది ఏ మాత్రం ఉండదు. నోద్వేగః యత్ర ఆవేదన ఉండదు. ఆందోళన లేదు, వైరము లేదు, ఆశలన్నీ పోతాయి, నీ గానం చేస్తాం. ఇంతకంటే లాభం ఎక్కడ ఉందయ్యా?

అందుకే మాకు ఏం కావాలంటే నీ సంఘం మాత్రమే మాకు కావాలి. యత్ర నారాయణః సాక్షాత్ భగవాన్ యాసినాంగతిః సంత్వూయతే సత్కథాసు ముక్త సంఘై పునఃపునః మహానుభావులందరూ కలిసి ఉంటే వారు చెప్పుకునేటువంటి కథలలో ఎవరు ఉంటారు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గానం చేయబడతాడు. ఎవరు ఎలాంటి వాడు ఆయనే జ్ఞాసినాంగతి. సన్యాసులకు ఎవరు గతియో అలాంటి నారాయణుడు వారి కథలలో నిరంతరం గానం చేయబడుతుంటాడు. తేషాం విజరతాం పద్యాం తీర్థానం పావనేచ్ఛయ పీఠస్య కిమ్ నరోచేతా తావకానాం. సమాగమః తేషాం విచిరతాం పద్యాం అలాంటి మహానుభావులు కాళ్ళతో అడుగులు వేస్తూ అంతటా తిరుగుతుంటే ఎందుకు ఎందుకు తిరుగుతారు వారు తీర్థానాం పావనేత్యయ వారి పావనం కోసం కాదు, పుణ్యక్షేత్రములను, పుణ్యతీర్థములను పావనం చేయాలనే కోరికతో లోకాలను చూపుతున్నటువంటి మహానుభావుల సంగమాన్ని. తెలిసిన వాడెవడు కోరుకోడు. పవనేచ్ఛయ బీతస్య కిందరోచేత తావకానాం సమాగమః సంసారం అంటే భయపడుతున్న వారికి నీ వారి కలయిక. కొడబడదా? అదే కావాలి ఇంకేం కావాలి? నచ్చదా? ఏం నచ్చుతుంది? నీవు కాదు నీ భక్తులు కలిపేసారు. నిరంతరం నీ భక్తులతో మాకు సమాగమాన్ని ఉండేలా చేయి. వయంతు సాక్షాత్ ఆపుదాం. రేపు పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః ఇక్కడ నాలుగు అయింది. తర్వాత ఇది కృప ఎట్లా అంటే మనకి ఇది అంతే మరి. ఇంతే అంతే. తీర్థాలు భక్తులతో సమాగమం అయింది అంటే అయిపోయాయి.

Benedictory verse (mangalacharana): 'To Bhutayogi, Mahadahvaya, Bhattanatha (Periyalvar), Sri Bhaktisara, Kulashekhara, Yogivan, Bhaktanghrirenu, Parakala, Indramitranatha - and to the blessed Para-ambhuja Muni (Nammalvar) - I bow always. I worship Krishna, the son of Vasudeva, the Lord, the slayer of Kamsa and Chanura, the supreme bliss of Devaki - Krishna the world-teacher. I worship Krishna adorned with a dense garland of flowers, with anklets ringing at His lotus-like feet, adorned with gem-studded bracelets and armlets - Krishna the world-teacher. With eyes like the petals of a fully blossomed lotus...'

Being together with him (the jiva - individual soul) means: together with the five great elements (panchabhutas), the eleven indriyas (senses), the three gunas, plus consciousness (chaitanya). The five great elements, the eleven indriyas, the three gunas, and consciousness - together these constitute what we call the 'jiva' (the embodied soul). 'Evam panchaviddham - idam lingam (shariram)' - the linga-sharira (subtle body). What is the body like? It is panchabhauvika (composed of five elements). In this body: prithivi (earth), ap (water), tejas (fire), vayu (air), and akasha (space) - five elements.

Through the body, suffering and happiness are received and transmitted to the mind. It is the mind that experiences them. The body itself has no experience. The mind has no action of its own. The mind cannot act; the body cannot know. The body acts, the mind experiences. Therefore, through this very body we obtain all of these (experiences). 'Yatha trinajalauka - napayati apayati cha - na tyajet...' - just as a leech moves from one blade of grass to another without letting go of the first...

This horoscope (jatakam) - what does it say? This jatakam is an indicator of your previous-birth samskaras (impressions). What you did in those past births, what kind of samskara arose from those actions - it is exactly that samskara which the jatakam reveals. If one says 'birth-charts (jyotisha-shastra) are wrong' without knowing all this - not grasping past births - those who accept past births know certain things that others won't believe, O great soul...

[ASR unclear - likely about the sukshma-sharira (subtle body) and its journey after death] They must take up their svarupa (essential nature) and svabhava (inherent character). They must make (others) ask for this - how much of a factory needs to be prepared - there is a great project here. For this (jiva) to go out (after death), the one who goes outside does so with the sukshma-deha (subtle body). The krida-deha (sport-body) comes. After the sukshma-deha, does the yatana-deha (body of suffering) come, or does the bhoga-deha (body of enjoyment)?

The body of experience comes in two parts: one is the yatana-sharira (body of punishment/suffering), one is the bhoga-sharira (body of enjoyment), one is the linga-sukshma-sharira, and another is the linga-sharira. With the linga-sharira one comes (back to the world). With the sukshma-sharira or bhoga-sharira one goes to svarga (heaven). With the yatana-deha one goes to naraka (hell). One view is that all three are experienced simultaneously - but these...

'Yada akshaih charitanu-dhyayan - karmani achinute asarkitu' - the difficulty that arises is: whether one has left the body or not, whether one has taken another body or not - what does the jiva do? Whatever actions were performed through the indriyas (senses) - when there is nothing else to do, the jiva sits and thinks about them (anudhhyana - continuous contemplation). He meditates on them. 'I experienced this...'

'Prati karmani avidyayam - bandhah - karmani - anatmanah - sharira-bandham' - the body is bound by avidya (ignorance). The Atman comes and is lodged in the body within that ignorance. To what extent? By the measure of avidya. Therefore, if this cycle is to end - is there any path? We keep saying 'we are born again, we die again' - but birth comes from what? From bandha (bondage). Bandha comes from what? From avidya (ignorance).

Therefore, the one who has become all three (creator, sustainer, destroyer - or the one who is the totality) - He is your world - offer all your actions to Him. When you perform actions as His kainkarya (service), there is no birth for you, no samskara, no (unfulfilled) desire, no svarga, no samsara. That is why: do that work. Hence: 'Bhagavatah mukhyah - Bhagavan Naradah - Bhagavan Naradah - hamsayoh gatim pradarshy - amum mantrya siddha...'

Thus, (Narada) indirectly narrated the Vedanta to us in story form - he spoke indirectly, not openly. 'Yas-shravayat - yah shrunuyat - sa lingena vimuchyate' - that is exactly what is needed. Such a person will have no suffering of the body - meaning: the sufferings of birth and death will not be his. For the one who narrated it and the one who heard it, the bondage of rebirth (punarjanma-bandha) will not exist. He will be 'linga-vimukta' (freed from the subtle body bondage).

This chapter took me three days. That is because the entire tattva (philosophical truth) is contained in it - that is why it took that long. When it comes in the form of a story, we move through it swiftly. Then Vidura says: 'Etmayabhita - brahma-nusutah - prachinabarhishaya - prachinabarhis's sons...' - they gave (the story of Prachinabarhis), and they said 'their sons are there, they performed tapas, Shankara spoke with them about...'

These Prachetasas, keeping their father's command in their hearts, went inside the ocean waters and propitiated Paramatma (called 'Puranjana' - the One who pervades all cities/bodies). When did He appear? 'Dasha-varsha-sahasrante - purushah tu sanatanah - tesham avirbhut - kricchram - shantena - kshama-yan - rucha' - After 10,000 years of tapas (austerities), Paramatma appeared - with His divine bodily radiance appeasing (dissolving) their austerities.

Just as a cloud resting on a mountain peak looks - the Lord resting on the golden-colored Garuda (or doorstep) - He was there: golden-hued Garuda, cloud-colored Lord. It all harmonized beautifully. That is why: 'Merushrunga-viva - amburudah - pita-vasah - mani-grivah - kurvan piti-mira-adicha - pitambara-dhari' - wearing yellow garments (pitambara), bearing the Shrivatsa mark and the Kaustubha gem - 'kurvan piti-mira-adicha' - with His divine radiance...

...adorned with a vanamala (forest garland) that vies with Lakshmi Devi in beauty: 'Barhishmatah purushah sutan - prapannan' - looking upon the surrendered sons of Prachinabarhis: 'Parjanya-nadarutaya - saghrina-dalokah' - with eyes full of compassion and a gaze like the rumbling of rain-clouds - 'Parjanya-nadarutaya' means with a voice like the deep rumble of monsoon clouds. That cloud-like rumble - with that voice, he greeted them in return...

'Tatha bhuteshu' - the second (benefit): what is the purpose of bhuteshu (toward all beings)? Love arises toward all creatures. Is it enough that you love each other among yourselves? When you go outside, there are others too - so toward all creatures you will have goodwill (suhrit-bhava). Love among brothers - who experiences this? Those who listen to this narrative. At the time of sandhya (twilight)...

'Trilokum puruyishyati' - this great son alone, with his own power, will fill the three worlds. Do you know who He is? Daksha. Daksha - at that time in the curse, the two departed and will be reborn as these same ones. They will be born as sons to the Prachetas clan. By proper reckoning, these are the 16th generation descendants of Daksha. This is not being said ordinarily. Prasuti is there...

'Piyusha-varshinim - deshinim - rodamanayah - nidadhe - sadayanvita' - the compassionate one, like a moon that pours nectar, placed his nectar-filled index finger for that crying child. 'Praja-visarga-adishtha - priya-pitra - mam anuvartata - tatra kanyam - vararoham - tam udvahata - machiram' - 'Your dear father has instructed you to create progeny, has he not? You too - quickly take in marriage that noble woman (Marisha).'

'Why, one asks?' - 'I am bestowing grace upon you - what is it? Divine enjoyments (bhoga). For how many years? Only one lakh (100,000) years of enjoyment I am giving you. You shall enjoy all those pleasures with her. Maya anugrahaat maya - adhamei anapaayinyaa bhaktya - pattva gunashayah' - Even after enjoying pleasures for one lakh years, the bhakti (devotion) you have for Me will not diminish.

If you work without getting mud on your hands - that is the ideal. Do as much work as needed - it need not attach to you. Remain in samsara. Enjoy pleasures. Your mind will not be in it (the enjoyment). Where will your mind be? In Paramatma. For those who have a mindset that never moves away from Me - 'grihe svabhishatam pumsam - mad-vartayatayamanam' - for them, the entire day passes in My discourse (mad-varta). Such is...

'Yato gata' - from where did they come? They came from Nala-gati (i.e., as it was meant to be). Who resides in their mind? I reside. For those who keep Me in their mind while living in samsara - there is no shoka (grief), no moha (delusion), no excessive joy, no sadness. For them, samsara is not a bondage. 'Yato gatah - evam bruvanam - purushardha-bhajanam - Janardanam - pranjala - pracheta...' - thus the Prachetasas, hands folded in supplication to Janardana...

Suta Maharshi is telling Shaunaka that Shuka-yogindra told this to Parikshit. So Suta is telling Shaunaka now - that this same story is being told (through layers): Vidura asked Maitreya; Maitreya told Vidura; Shuka-yogindra told Parikshit; Suta is telling (the assembly). So many layers of telling - the story passes through so many mouths, and yet its truth remains fresh.

[ASR unclear - illustrative commentary on sleep, the body-mind link, and rebirth] Falling asleep is one thing for the grandfather, cursing is another - where did these happen? The mind has a link (to the body). When that link is with that body, and when that mind is with that body - whatever that body did, that very samskara attaches to this body - and so it acts that way. The same jiva is reborn - that is all. That is why: 'namo namah klesha-vinashanaya - Paramatma...'

One who is free from the touch of the three gunas (sattva, rajas, tamas) - 'guna-sparsha-rahitah' - therefore 'shuddhaya' - second: 'shantaya' - one who never undergoes any vikara (disturbance). Happiness, sorrow, cold, heat, gain, loss, victory, defeat - none of these cause any excitement or disturbance. 'Shuddhaya shantaya namah - sva-nishthaya manasi - apardham - vilasad-vyayaya' - with his own (natural) steadfastness, playing in the mind without touching (worldly) objects...

'Krishna' is a word denoting supreme ananda (bliss). What does Krishna mean? 'Krish' means 'aparichhinna' (unbounded). 'Na' means unbounded ananda (bliss). 'Um' - the meaning of Krishnaya is 'one who is the repository of unbounded, infinite ananda.' That is why: 'Vasudevaya Krishnaya - prabhave sarva-satvatam - namah - Kamalanabhaya namah' - this shloka has come to us. 'Namah Kamalamalini' - He is Kamalanabha (lotus-naveled), Kamala-mali (garlanded with lotuses), Kamalanetra (lotus-eyed), and also Kamala-pada (lotus-footed). All are lotus...

'Avishkritam - na klishthananam - kim anyad anukampitam' - 'You have shown us such a beautiful form, O Lord - what more do we need? Why show any more compassion? You have shown this - that is enough for us.' 'Imam juna - aruka - kampitam' - 'We need not ask for anything more - you have nourished us with compassion. You have shown Yourself to us - that is enough. To have this divine form manifest before our very eyes - what more can you show us?'

'Antarhitah - antarhudaye - kasmat no vedana-atisah' - 'In the world, even those who pursue trivial, petty desires seem to experience peace (shanti). You reside in their hearts too, don't you? You do reside. Then why do they get that feeling (of peace)?' - meaning: for one who seeks You, other desires should not arise. That is why 'kshullakananam api iha tam...' - even for those who pursue trifling desires, peace appears to come - how?

The verse says (allegorically): 'parijatah - parijaate - anya-salabdhe - sarangah - anyatu na sevate' - 'A bee that has found the parijata (divine night-jasmine flower) - why would it seek another flower?' As long as the parijata is not available, it will pursue other flowers. Once it is obtained, no other flower is sought. Meaning: as long as You are not attained, other desires will keep arising. Once You are attained - 'Manda-mara-makanda-madhurya-madelun madupambhu povune' - will the bee ever leave the sweetness of mandara flowers?

'I will be born with devotion to You, I will remain in Your awareness. What trouble do I have - that itself is my happiness. Whether I hide (in the world) or wherever I am - that is fine. Therefore, even by mistake I will ensure I never forget You.' 'Tavat bhavat-prasanganam - sangah - syat' - to not forget You. Do you agree? If you do not agree - a small remedy, another concession is being offered. The company of those who remember You...

That is why: what we want is only Your sanga (company, association). 'Yatra Narayanah sakshat - Bhagavan - jnasinam gatih - santvuyate - sat-kathasu - mukta-sanghaih - punah punah' - when all the great souls gather together, in the stories they tell one another - who is present? Sakshat Sri Narayana Himself is sung and glorified. Who is He? He is 'jnasinam-gati' - the ultimate refuge of the jnanis (the wise). For the sannyasis (renunciants), who is their gati (destination)?