పృథు తిరుగు ప్రయాణం: కీర్తి మరియు ధర్మ పాలన
Prithu's Return: Fame and Dharmic Rule
యజ్ఞాల తర్వాత పృథువు రాజధానికి విజయంగా తిరిగొచ్చాడు. వీధులు పోక చెట్లు, లేత చిగురులు, పూలతో అలంకరించబడ్డాయి. పృథువు ధర్మ పాలన మహాభారతంలో కృష్ణుని బోధను ప్రతిబింబిస్తుందని చర్చించబడింది. 'వివేశ భవనం వీరః స్తూయమానః గతస్మయః' - ప్రశంసలు వింటూ గర్వం లేకుండా రాజప్రాసాదంలో ప్రవేశించాడు అనేది పృథువు విజయ వినయానికి నిదర్శనం.
Prithu returns to his capital after the yajnas in triumph - the streets are decorated with betel-nut trees, fresh sprouts, and flowers. The session reflects that Prithu's dharmic rule exemplifies the teaching of Krishna in the Mahabharata: the character of the Lord in the Mahabharata is so multilayered that every scene carries many meanings. Prithu's humility in victory - "vivesa bhavanam virah stuyamaanah gata-smayah" - the hero entered his palace while being praised but without pride.
అది నా దగ్గర జాన్ అయ్యా ఇక్కడ ఉన్నాను మూడి ఇంటికి వచ్చాను నేను. ఇది లేట్ ఉంది అదే మా పోసరం లేట్ అయింది అదే. లేదు చూస్తున్నాను ఎందుకంటే తొందరగా మొదలు పెడితే గంటన్నర నడుపు అవుతుంది అట్లా. భగవత్ బంధువులారా పృథ్వి చక్రవర్తి యజ్ఞమునకు వచ్చిన వారందరినీ పూజించి సన్మానించి వారి వారి లోకాలకు వారిని పంపి తాను కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. యజ్ఞమును పూర్తి చేసి నగరానికి తన భవనానికి వస్తున్నటువంటి ఉద్య ప్రవర్తికి నగరంలోని ప్రజలు మన పాఠలో ఘనమైన స్వాగతం చెప్పారు అన్నమాట. ఘనమైన స్వాగతము అంటే ఎలాగో నగరం మొత్తాన్ని అలంకరించారు. వీధి వీధులు అలంకరించారు. భూమి మొత్తం అలంకరించారు. ముత్యాల ముగ్గులు వేశారు. చందనాలు, కస్తూరి, అగరు లాంటి సుగంధములు చల్లి అందులో చెప్తున్నాను కానీ మౌతికైహి కుసుమశ్రగ్విహి దుపువులైహి స్వర్ణ తోరణైహి మహాభరవిభి ధూపైహి మండితం తత్ర తత్రవైహి. ఇంకా ఇక్కడ స్వర్ణ తోరణైహి మామిడాకు తోరణాలు కాదు బంగారు తోరణాలు కట్టారు. అలాగే మౌతికైహి కుసుమస్రగ్భిహి దుకూలైహి పట్టు వస్త్రములు రకరకాల వస్త్రాలు ఉంటాయి కదా పట్టు వస్త్రములతోటి పుష్పమాలలతోటి ముత్యములతోటి మహాసురభిభిహి ధూపైహి చాలా గొప్ప సువాసన గల సుభములతోటి మొత్తం ఆ వీజుల నగలను అలంకరించారు. చందన అగరు తోయ ఆర్ద్ర రజ్జా చత్వర మార్గవత్. చందనము, కస్తూరి, అగరు, చక్కని పందీరు జలం ఇలాంటి వాటి చేత రజ్జాచత్వర మార్గవత్ ఏదో ఒక దారి కాదు. నాలుగు దారుల కూడళ్ళు అన్ని దారులను శుభ్రంగా చల్లి పుష్ప అక్షత ఫలైహి. తోక్మై లాజిహి అర్చిభి అర్చితం పూలతోటి అషతలతోటి మొగ్గలతోటి కొన్ని రకముల ఆకులతోటి పేలాలతోటి దీపములతోటి అవన్నీ చక్కగా అలంకరించి సవృందైహి కదలీ స్తంభైహి అరటి గెలలతో కూడుకున్నటువంటి అరటి స్తంభాలు అలంకరించారు.
పూగపోతైహి పరిష్కృతం పోగ చెట్లు ఉంటాయి కదా వాటి యొక్క మొదళ్లతో అలంకరించారు. తరు పల్లవ మాలాతిహి చెట్లు చిగురుటాకులు పుష్పమాలలు ఇలా అన్నిటితో అలంకరించి ప్రజాస్తం దీపబలిభి మంగళహారతులు పట్టుకొని సంహృత అశేష మంగళైహి అనేక రకముల మంగళములు చేస్తూ అభియుహు ఎదురొచ్చారు. మహారాజు గారు వస్తుంటే ఇంత ఆర్పాతం చేసి ఇంత అలంకారం చేసి ఇంత స్వభావాహంగా అన్నీ ఏర్పాటు చేసి మంగళహారపులు పట్టుకొని ప్రజలు రాజుగారికి ఎదురొచ్చారు. ఆ పురం యజ్ఞం చేయాలి కదా ఎప్పుడు ఎక్కడ చేయరు. నదీ తీరే దేవాయతనే అని. యజ్ఞం అనేది దేవాయతనే చేయాలి. నదీ తీరంలో చేయాలి ఇంట్లో నగరంలో యజ్ఞం చేయకూడదు. షో పెట్టుకొని చేస్తున్నారు కానీ చేయరు. ఎందుకంటే ఆ ప్రక్రియ ఆ విధానం అంతా వేరు. ఇవాళ యుద్ధం చేస్తున్నా యుద్ధం కూడా యుద్ధం అయ్యేంత కాలం అంతఃపురంలో ఇంట్లో రాజు ఉండడానికి వీల్లేదు. యుద్ధ రంగంలో డేరాలు వేసుకొని ఉండాలి. పోలు గాని పండుగలు గాని 18 రోజులు బయటనే ఉన్నారు. నువ్వు అంతఃపురం నగరానికి దూరంగానే యుద్ధం అనేది ఒక పెద్ద స్థలం ఏర్పాటు చేసుకుంటారు మనం కురుక్షేత్రం ఉన్నాం కదా. దానికి అటు పక్క వాళ్ళ సైన్యం ఇటు పక్క వీళ్ళ సైన్యం అంతా డేరాలే యుద్ధం కాక ఇంటికి పోవడం. దాత అయిపోంగానే ఇంటికి పోయినట్టు కాదు అది. యుద్ధం అయిపోయింది మళ్ళా యుద్ధం లేదు అంటేనే ఇంటికి పోవాలి. యజ్ఞం అయిపోయింది అంటేనే ఇంటికి పోవాలి. యజ్ఞం అయినంత కాలం యజ్ఞ కాలలోనే రాజు కానీ మంత్రి కానీ రాణులు అందరూ అక్కడే ఉండాలి. కాబట్టి మనకు మరి మాంధా బట్ట పుట్టిన వాడే కదా. మంధా కథ ఉందే, మీకు మంధా కథ ఈ సందర్భంలో ఎప్పుడు కుదరదు. సంతానం కోసం చేస్తున్నాడు యజ్ఞం. ఆయన ఎవరు యవ్వనాశ్వుడు, మహానుభావుడు కదా. మరి యస్సుంటే ఆ ఋషులు అర్ధర్యు హోతా ఋత్వికు వీళ్ళంతా కలిసి ఆ జలాన్ని సంతానం కలిగేటువంటి మంత్రాలతోటి అభిమంత్రించి రోజు ఈ 16 రోజులు మంత్రించి ఉంచుతారు. అక్కడే యజ్ఞం గుండా యజ్ఞం అర్జన పెడతారు కరిశాన్ని. ఆ రోజు అయినాక అప్పుడు నావక అయిపోయినాక ఆ తీర్థం రాణి పుచ్చుకుంటుంది. ఆ గుద స్నానం తర్వాత ఇక సంతానం అంతా వేరు. అది 14వ రోజు 15వ రోజు అర్ధరాత్రి రాజుకు సరిపోయింది. లేచి అంతా ఎవడు ఉంటాడో ఎవడు ఉండు అక్కడ ఎక్కేసాడు కదా. అంతా చూస్తే ఎవరూ లేరు పిలుస్తారు బటులు సేవకులు ఎవరూ లేరు. రాజదీక్షితులే. ఇక్కడ చెంబు కనబడింది. అవంతా వెళ్లి పుచ్చుకున్నాడు.
పొద్దున్న రేపు చూసే ఆకాడ చెంపులు నీళ్లు లేవు. ఎవరు ఎవరు తాగినా ఎవరు తాగినా ఎవరు తాగినా అని అక్కడ మహారాజ తప్ప ఒప్పుకో తప్పదు. తాగే తర్వాత అయ్యా రాత్రి దాహనం అయింది నేనే తాగేను. అయ్యో మహారాజా అంటే ప్రమాదం వచ్చేసింది. బాధ ఏంటంటే ఇప్పుడు సంతానం నీకే అబ్బాయి నీకే పుట్టాలి. కదా? కొడుకు పుడతాడు మరి అందులో మార్పు ఏం లేదు. సరే ఎట్లా గర్భాన్ని గర్భాన్ని చేదించుకొని వస్తాడు. గర్భాన్ని చేదించిన వాళ్ళు బతకాలి. సరే వాడిని అంటే బతికిద్దాం సరే పుట్టినోడి ఏం తాగాలి. వాడికి పాలెక్కానికి రావాలి. వాళ్ళ గర్భాన్ని చేచించుకొని బయటికి వచ్చాడు అబ్బాయి శిశువు. సరే వీడిని మన ఋషులు మంత్రభూతంతో కోర్చించి రాజుని బతికించారు. ఆ రాజులందరూ కలిసి మరి ఇతన్ని ఇందులో నవసంగం వస్తుంది. ఇవన్నీ కలిసి మరి వీడు మరి ఏం పాలు తాగుతాడు? కం ధాత దేన్ని తాగుతాడు అని అడిగే వరకల్లా ఇంద్రుడు వచ్చి మాం ధాత. తను అంగుష్టం పెట్టి నన్ను నా పాలు తాగుతాడు అని ఇంద్రుడు అంగుష్టాన్ని పెడతాడు. తన అంగుష్టం నుంచి అమృత సుక్కలు వస్తాయి వాడి నోట్లో అందుకనే మంధాత గొప్పవాడు. తను మంధాత అంటే ఇంద్రుని బొటన వేలు తూచినటువంటి అమృత జీలంతో బతికినవాడు అదే పాలు వాడి. హలో విందుడే మాం ధాత అన్నాడు. ధాత అంటే పానం చేసేవాడు ధేతు పానేన్ ధాతు. అంటే నన్ను నా నుండి తను పాలు తాగి బదుగుతాడు అన్నాడు మాం ధాత. మరి ఇప్పుడు ఈ కథ ఎలా ఊడుతుంది? ఇప్పుడు యజ్ఞం పూర్తి కాగానే ఇంటికి పోతే సంతపురం, రాజులు, పటులు, సేవకులు అన్నిటికీ అందరూ ఉంటారు. నీళ్లు జోపకపోవడం ఏంటి? యజ్ఞశాలలోనే ఉండాలి. యజ్ఞం ఔపురుతం ఔపురుతం అయినాక ఇంటికి పోవాలి. అదే బాధ కదా. ధర్మరాజు కూడా యజ్ఞశాలలో ఉన్నాడు. రాయపుజం అప్పుడు అది అస్తమేశం రాజేశ్వరం రాదు చేసినప్పుడు యజ్ఞశాలలో ఉన్నాడు. దుర్వేశం అంటే ఇక్కడ ఉండాలని వారికి మయశవ ఇచ్చాడు విడిదిగా. ఆ అది అందుకని కొడుకు మండి. అంటే అంతటి భోగము ఇంతటి భోగాన్ని బంధువుకు ఉండమని ఇచ్చాడు అంటే మరి ఆయన దగ్గర భోగం ఎంత ఉండాలి? కోటి రూపాయలు దానం చేశాడంటే వాళ్ళ దగ్గర 100 కోట్లు 100 కోట్లు ఉండాలి కదా. మహేష్ అభ్యాభ లాంటి దాన్ని నన్ను నేను ఉండటానికి విడిదిగా ఇచ్చాడంటే మరి అతను ఉండే భోగం ఇంకెంత విభోగంగా ఉంటుంది? నేను ఇచ్చిన నాలుగు ఊళ్ళలో ఉండేవాడు ఇంత బొలమా? అంటే ఇయ్యాల ఒకడు భావించాలని ఉంటాడు. ఇయ్యాల ఉన్నా అసలు బొలమంతా ఉన్నట్టే కదా. ఇయ్యాల ఇప్పుడు ఉంటాడు తాత్కాలికంగా. ఉంటాడు కానీ అసలు ఆయన బొలమైతే గొప్పదై ఉంటది కదా. లేకపోతే ఇంత మంచి బొలమం ఉన్నప్పుడు అందులో తానే ఉండేవాడు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక భవనం ఇచ్చేవాడు. అది కుష్పుడు కుష్పుడు మంత్రం కదా. చాలా బాగుంది ఈ మహేశ్వర ది రోజులు సంతోషిస్తారని ఇస్తే ఏమన్నాడు.
కుష్ణుడు చెప్పాడు అసల అంటే వాడు ఒళ్ళు మట్టి వస్తాడు అసూయ పుట్టి నా పని తొందరగా అయితుంది అని ఆయన పని ఆయన పని ఆయన అని కుష్ణుడు చెప్పాడు కానీ ఈయన పని ఈయన ఏం లేదు. అందుకే అబ్బో అక్కడ కుష్ణుడి పాత్రను మీరు ఎన్ని జమ అనుభవించినా తక్కువనే ఇంకా తక్కువనే ఇంకా తక్కువనే చిన్న చిన్న దాన్ని నేను చూస్తే అన్నీ కొట్టే పొరలు అనిపిస్తాయి. ప్రతి కొంటి బంధువులో పరమార్థం ఉంటుంది. ఇటు వీడి బంధువులు, అటు మిత్రులు, అటు హితులు, ఇటు అతిథులు అన్నట్టే ఉంటుంది. అందరి మర్యాద చేస్తుంటాడు. మళ్ళా తన తన ప్లాన్ మాత్రం అది జరుగుతూనే ఉంటుంది అక్కడ. లోపల తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికే వస్తుంది. పరిత్రాన ఏ సాధువు నా చూపు అది తప్పదు కదా. ఏ సూత్రం కట్టి అక్కడికే పోతుంది. అమ్మో అందుకే ఆ కృష్ట పాత్రను మనం ఎంత అనుభవించండి ఎన్ని జనాలు అనుభవించండి. అందుకే నది అనిపించింది వృద్ధి కవతి నాకు పదివేల చెవులు కావాలంటే మరి కనెత్తి ఒక చెవు సరిపోదు. అవును. ఉన్న వాటి అంటే ఎంత ఆర్తి ఉంది ఆయనకు అడగండి అది ఎవడు అడగలే. స్వామి గారు ఎంత ఆర్తి ఉంది. ఒకటి యజ్ఞశాల వేరు. యజ్ఞశాలలో ఉండే రాజులు కార్యజమానుల యొక్క నివాసాలు వేరు. ఇది అయినాక మళ్ళీ పోతారు. యుద్ధానికైనా వెళ్ళేనకపోతే రాజు నగరానికి ప్రజలు స్వాగతం ఇస్తారు. యుద్ధం పూర్తి విజయమైన వచ్చిన వాళ్ళకి స్వాగతం ఇస్తారు. ఎవరో రాణులు మాత్రం అంతఃపురంలో ఉంటారు. యజ్ఞంలో అది కూడా లేదు వాడు ఇక్కడే ఉండాలి. పత్ని కదా. భార్య కాబట్టి యజ్ఞంలో ఆమె ఉండాలి కదా ధర్మపత్ని. ఆమె ఇక్కడే ఉండాలి మొత్తం ఇక్కడే ఉంటారు. మంత్రులు వాళ్ళు మాత్రం ఉండి చేసుకుంటారు. ఇదంతా ప్రక్రియ వేరు. ప్రజాస్తం ఈ ప్రకారం ఎదురుగా ఎక్కి మృష్ట కుండల మండితాః నగరాన్ని అలంకరించారు, ద్వారాలు అలంకరించారు, వీధులు అలంకరించారు కదా. మరి ఎదురొచ్చిన వాళ్ళు అలంకారం లేకుండా వచ్చారా? రాకూడదు కదా అందుకే మురుష్ట కుండలా. ప్రజలు కూడా చక్కగా అలంకరించుకొని చెవులకు కుండలు అంటే ఉపరక్షణ అనుమానం. చెవులకు కుండలు, ముక్కులకు కండల హారాలు, నడుముకు శిరస్సు తిరీటాలు. ఎందుకంటే రాజుగారి దగ్గర రాజుగారి పేరు ఎప్పుడు. చిరస్త్రానం లేకుండా పోకూడదు. కనీసం ఈ లో తల భాగ కట్టుకొని పోవాలి. తలకు ఆశ్చర్యం లేకుండా రాదు అని చెప్పకూడదు అని శాస్త్రం. అందుకే ఎవరు తగ్గడు వాళ్ళు చిన్న కిరీటం పెద్ద కిరీటం ఏదో ఉంటాయి కదా మన మన వారు అని ఇప్పుడు చిప్పట్లు వచ్చింది చూడండి అవి అలా కట్టుకొని పోవాలి. కానీ వాళ్ళ దగ్గర కిరీటాలు కుండలాలు హారములు. చేతులకు కంకణములు, కాళ్ళ కంకణములు, అవి మొరతాడు. ముష్ట కుండలా చక్కగా అలంకరించబడినటువంటి వారై కుండలములు ధరించి ఎదురు వెళ్లారు వీళ్ళంతా. శంఖ దుందువి నిర్ఘోషేణ మంగళ వాద్యాలు. శంఖనాదము, దుందువినాదము, బ్రహ్మ ఘోషేణ ఋత్విజాం ఋత్విజుల యొక్క వేద ఘోష తృతి.
వివేశ భవనం వీరః స్తూయమానః గతస్మయః ఇలా స్తోత్రం చేస్తుంటే దానితోటి ఆ వీరుడు కృత్య క్రవర్తి స్తూయమానః. ముందు వాళ్ళతోటి స్తోత్రం చేయబడుతూ నగరాన్ని ప్రవేశించాడు. అబ్బా నేను కదా యజ్ఞ చేశాను అనుకో కాదు గతస్మయః ఏ మాత్రము గర్వం లేకుండా. వినయంతో ప్రవేశించాడు. మామూలు వాళ్ళనైతే అబ్బా అని రొమ్మిరిచుకొని పెద్ద తీవిగా పోతుంటారు. మహానుభావుడు చేతులు జోడించుకొని భగవనత్వం నమస్కారం చేసుకుంటూ లోపలికి పోతాడు. అది అలకనే మనకు ఆ మాట కావాలి కదా గతస్మయః అంటాడు. స్మయం అంటే గర్వం. గర్వం తొలగిన వాడై నగరంలోకి ప్రవేశించాడు. పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః. చాలా గొప్ప కీర్తి పొందిన వారు కాబట్టి ఈ మహారాజు ప్రజల చేత పూజించబడ్డాడు. అలా అని ఊరుకోలేదు. తనను పూజించిన వారిని మళ్ళీ తాను పూజించారు. పూజితః పూజయామత్ పౌరాన్ జానపదాను సాంస్థాన్ ప్రీతః ప్రియవరప్రదః పౌరులను జనపదంలో ఉండేటువంటి వాళ్ళను మంత్రి సామంతులను ప్రియవరప్రదః వారికి ఏది కావాలో ఆ వరాలు ఇస్తూ వారిని అదే రాళ్ళు మెస్తే ఏం చేస్తాడు ఎప్పుడు వానికి ఏం కావాలి అంటాడు. కదా అలంకారాలో, భవనాలో, ఆభరణాలో ఏవో వానికి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కానుకలుగా ఇచ్చి వారందరినీ పూజించాడు. ఏ మాదీన్ అనవజ్య చేస్థితః చముక్యం ఏంటంటే కథ చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పేవాడు ఏం చేస్తారు మధ్యన వినేవాడు ఎంత జాగ్రత్తగా వింటున్నాడు ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి కదా అందుకే కథ అయిపోయింది అనిపిస్తుంది. ఏవమాదీని అనవద్య చేస్తికః ఇలా పుచ్చ చక్రవర్తి పది మంది చేత కీర్తించబడేటువంటి ఉత్తమ కార్యములను ఇలాంటి వాటిని ఎన్నో చేసి కర్మాని భూయాంసి మహాన్. అతను మహానుభావుడు గొప్ప పనులను చాలా పనులను పెద్ద పనులను కురువన్ చేస్తూ శశాచ అవని మండలం.
భూమండలాన్ని శాసించాడు. యచః స్వీతం నిధాయా బాగా వృద్ధి పొందినటువంటి కీర్తిని అంతటా వ్యాపింపచేసి ఆరురుచే పరం పదం పరమ పదాన్ని అధిష్టించాడు అన్నాడు అంటే కట్ట అన్నమాట. కథ అయిపోతుంది. మనం అంటాం కదా ఒక మాటతో కథ అయిపోయింది. అంటే ఆ తలకాయ తలకాయ పోయాడు అనుకోండి ముందు అరిగిపోతాడు. వినేవాడు బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. అందుకే ఆరోహి పరం పదం అంటే స్తుతుడు అంటున్నాడు పదాదిరాదస్య యచః విజృంభితం గుణైహి అశేచైహి గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవతః సదస్వతే సౌశారవింప్రాః గుణంతం అర్చయన్ చెప్తున్నాడు ఆదిరాజస్య యచా రాజరాజు పున్న రాజరాజు మోయిటి రాజ అని పుర్యచక్రవర్తి అతని కీర్తి విజృంభితం అంతట వ్యాపించింది. ఏం చేత అశేషైహి గుణైహి. అనంతమైన గుణాలు ఉన్నాయి కళ్యాణ స్వామి. వీటితోటి అలాగే గుణవత్స భాజితం. అనంతమైన గుణములతో కీర్తిని పెంపొందించుకున్నవాడు. గుణములు కల మహానుభావుల చేత ఆదరించబడినవాడు. గుణములు తనకు ఉండడమే కాదు. ఎవరు మెచ్చుకోవాలి వాడు చాలా మంచివాడండి ఎవరు మెచ్చుకోలే కదా గుణవంతులు మెచ్చుకోవాలి. విద్వానేవ విజనాతి విద్వజ్జన పరిశ్రమం అంటాడు ఓ పండితుడు నాలుగు మాటలు చెప్తుంటే ఆ చాలా బాగుందండి. శాస్త్రం చదువుకున్నాడు ఎవరు చెప్తాడు ఆ మాట? పండితుడు చెప్తాడు. అంటే ఇంతకుముందు ఎంత కృషి చేస్తే ఈ అముత జన్మ నోటి నుంచి బయటికి వస్తుందో ఎవరు గుర్తుపడతాడు? పండితుడే. ఎందుకంటే అలా నాకు ఈ వంధ్యా విజనాతి గురువీం ప్రసవ వేదనాం అంటాడు. ప్రసవ వేదన గొడ్రాలు తెలుసుకుంటుంది ఆయన. తల్లి తెలుసుకుంటాడు. అలాగే పండితుని పరిశ్రమ పండితులే తెలుసుకుంటాడు. అలాగే గుణవంతుని యొక్క గొప్పతనము గుణవంతులే తెలుసుకుంటాడు. పులుచక్రవర్తి గొప్ప గుణవంతుడు కాబట్టి అతను గుణవంతుల చేత ఆదరించబడ్డాడు. అలాంటి వాన్ని చెత్త మహాభాగవతః ఎవరు విదురుడు శక్త అంటే విదురుడు ఇతను పరమభాగవతోత్తముడు అతను కౌశారవింప్రాహ గుణంతం మైత్రేయుడిని
కథ చెప్తున్నటువంటి మైత్రేయుడిని అర్చయన్ పూజిస్తూ అడుగుతున్నాడు శోభిషిక్తః పృథుహు విప్రైహి లబ్ధాతే సాసురారహణః స్వామి ఒక్కసారి పావదం పోయారని చెప్పారు. ఏకరణ్యం కృత్య చక్రవర్తి పెద్దల చేత రాజ్యంలో అభిషేకం చేయబడ్డాడు. లబ్ధ అశేష సురార్హణః దేవతలందరి చేత పూజించబడి చెప్పుకున్నాం కదా ఇంద్రుడు అందరూ చేశారు. దేవతలందరూ ఆదరించారు. విభృత్వ వైష్ణవం తేజః ఆ మహానుభావుడు విష్ణువు యొక్క తేజస్సును అంశను తరిస్తున్నవాడై బాకోహో యాభ్యాం దుదోహగాం. తన బాహులతోటి ఆవును పాలు కుతికాడు. కోన్వర్త్య కీర్తిం నకృణోతి నశ్రుణోతి అభిజ్ఞః ఏ కొంచెమైనా జ్ఞానం ఉన్నవాడు ఎవడయ్యా? ఇతని కీర్తిని ఇంకా ఇంకా వినాలి వినాలి వినాలని అనుకోడు. వాడినాడయ్యా అప్పుడు కథ అయిపోయిందంటే ఊరుకుంటారా అందరూ వింటారు నశృణోత్యభిజ్ఞః యద్విక్రమోశ్చిష్టం అశేషభూపాః లోకాః సపాలాః ఉపజీవంతి కామం. ఏ మహానుభావుని పరాక్రమము చేత ఏర్పరచబడి అతను అనుభవించిన తరువాత విడిచిపెట్టిన దాన్నే తక్కిన రాజులు లోకములు లోకపాలు అనుభవిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే పుద్దు చక్రవర్తి ఎంగిరినే వీళ్ళంతా తింటున్నారు. ఇక్కడ భూమి కానీ, వ్యవసాయం కానీ, ఈ ఆనకట్టలు, ఈ పోగాలన్నీ ఎవరివి? తనే ఎందుకంటే విక్రమ ఉచ్చిష్టం అతని పరాక్రమం యొక్క ఎంగిరే ఇదంతా దాన్ని అశేష పూప తక్కిన రాజులందరూ లోకా అన్ని లోకములు సపాలా లోకపాలకులు ఉపజీవంతి. దానితోటే బ్రతుకుతున్నారు. అద్యాత్ ఇప్పటికి అప్పటికి కాదు అంటే ఆనాడు ఆ మహానుభావి వ్యవస్థ ఇప్పటికి అది అలాగే శోభిల్లుతుంది దాన్ని అనుసరిస్తున్నాము మనము తన్మేవద కర్మ శుద్ధం. అది ఉత్తమమైన మార్గము. పని ఉండే ఇంకా ఏం చేశాడో మాకు చెప్పండి. అంటే అంటే అడుగుతున్నాడు కదా చూశాడు అడిగారు కదా ముందు చెబుదాం. ఆ అలాగా అంటే తలకాయ ఉపయోగం సరిపోతది.
ఏ ఉద్దేశం అంటే టెస్ట్ శిష్యులను గురువుగారు టెస్ట్ చేయాలి కదా ఇప్పుడు మైటి అంటున్నాడు గంగా యమునయోహో నద్యోహో అంతరాక్షేత్రమావసన్ గంగా యమునల మధ్యనట అంటే ఆర్యావర్తః పుణ్యభూమిహి కదా. వచనం ఏమున్నది? ఆర్యావర్తం అక్కడ అన్నమాట. ఆర్యావర్త క్షేత్రంలో యజ్ఞ చాలన దాన్ని ఏర్పాటు చేసి ఆరబ్ధానేవ భుజే భోగాన్ పుణ్యతిహాసయా. రాజధానిని రాజధానిని గంగా యమునల మధ్యన ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆర్యావర్తంలో వేసుకున్నాడు చేసుకొని తాను ఆచరించిన పన్నుల వలన తగినటువంటి సంపదలను భోగ రూపములుగా చేసుకొని బాగా అనుభవించేశాడు. ఎందుకు అనుభవించాడు? భోగాది వేట కాదు పుణ్య జిహాసయా. చేసిన పుణ్యమంతా ఖర్చు కావాలని. అది ఉంటే మళ్ళీ పుట్టాలి. చెప్పుకున్నారు కదా నిరంజనః పుణ్య పాపే విసూయ పరమం స్వామి ముప్పైతి కదా. పుణ్యాన్ని పాపాన్ని రెండు పోగొట్టుకుంటేనే కానీ బేరం నిల్లైతేనే మోచానికి పోతాం. బ్యారెన్స్ ఏదున్నా అయితే నరకం లేకుంటే స్వర్గం కాకుండా మళ్ళీ కూడా. మళ్ళీ మళ్ళీ ఇదే వస్తుంది ప్రదంపురాణంలో మహాభగవం అనుభవిస్తాడు పుత్య కవతి. ఎంత భోగం అంటే ఈ పాపం ఇంద్రుడే ఆశపడతాడు ఒక్కరోజు ఆయన అంతపురంలో ఉంటే బాగుండేమో. ఇన్ని సౌకర్యాల ఇన్ని భోగాల అని. నారదుడు వచ్చి స్వామి ఏమిటయ్యా ఇది? కోప తిని చేస్తున్నావు మహానుభావుని యొక్క అంశ నీవు నీ తిని భోగాలి అని చూసి అంత అస్తయోగ పడుతున్నాడు. రాజు భూతభోగి అనుకుంటే ప్రమాదం కదా. ఎందుకు ఇలా చేస్తున్నావ్? నారదా నువ్వు కూడా మోహం పొందావా అంటాడు. నాకు అభిధాన్యం ఏంటి భోగం మీద? నాకెందుకు ఒడిగే కోరిక? నాకేం తక్కువ? నానవాప్తం అవాప్తవ్యం. కొత్త ఏవచ కర్మ నాకు పొందరానిది ఏముంది నీకు పొందలేనిది ఏముంది? అసలు భోగాలన్నీ చెల్లిదానివి కదా నాకు అది ఎక్కడిది? మరి ఎందుకు స్వామి అర్థం కాలేదా? ఇతని శరీరంలోకి నేను వచ్చాను కదా.
మరి నా నామాన్ని స్మరించిన వాడికే పునర్జన్మ ఉండదు అంటే నేనే వచ్చే పునర్జన్మ ఉంటుందా? ఉండదు కదా? అంటే ఈ ఆత్మ ఈ శరీరం తెచ్చుకున్న ఈ ఆత్మ మళ్ళీ పుట్టకూడదు కదా? అంటే నా దగ్గర రావాలి. మరి నేను ఇతని శరీరంలోకి వచ్చాను అంటే ఇతను ఇంతకుముందు ఎంత పుణ్యం చేసి ఉండాలి? చూడండి కదా దానం కదా. నేను వచ్చేంత పుణ్యం ఇతను చేసి ఉంటే నేను వచ్చాను. మరి ఆ పుణ్యం అంతా ఎట్లా ఖర్చు కావాలి? నేను అనుభవించలేదు అనుకో ఆ పుణ్యం నాకు అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటే మళ్ళీ పుట్టి పుట్టాలి. నేను వచ్చినా మళ్ళీ పుడితే నేను వచ్చే లాభం? సరే నేను వచ్చిన పునొజన్మ లేదు కాబట్టి పుణ్యది శాతయ్యా. ఉన్న పుణ్యం అంతా ఖర్చు పెట్టుకోవాలి. అని భోగం చూపించాడు తప్ప భోగం మీద ఆశతో కాదు. పుణ్యదిహ సర్వత్రాస్కరితావేజః సప్తద్వీపైక దండధత్ ఇదని ఆర్డర్ ఎక్కడ? తిరస్కరించబడలేదు, ధిక్కరించబడలేదు, సర్వత్ర అత్ఖలితాదేశః. కానీ చేసే పక్కకు కూడా పోలేదు. ప్రభువుగారు ఆజ్ఞ ఇచ్చారండి అందరూ అయ్యా దాసోహం సరే సరే సరే. సప్తద్వీప ఏకదండ ధృతు ఇప్పటి కాలంలో ఒక ఊరును పరిపాలించాలంటే తను కొనొస్తాడు. కదా ఈ మహానుభావుడు సప్తద్వీప వసుమతి సమస్త భూమండలాన్ని ఒక్కడే పరిపాలించాడు ఏడు ద్వీపములు. అలాంటి దాన్ని పరిపాలిస్తూ దండదుకు అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్ర అచ్యుత గోత్రతః దీని రాజు గాని ఈ రాజ్యం యొక్క శాసనం కానీ దండం కానీ అందరికీ కాదు అన్యత్ర బ్రాహ్మణ కులాత్. ఎందుకంటే బ్రాహ్మణోత్తములను శాసించారు. ఎందుకు వాళ్లే శాసించారు. ధర్మాన్ని ఇలా జరపాలని చెప్పేది వాళ్లే. అందుకే అన్యత్ర బ్రాహ్మణ కులాత్. రెండవది అన్యత్ర అచ్య కులాత్. అన్యత్ర అచ్యుత గోత్రత రెండోది భగవత్ భక్తులు. భగవత్ భక్తుల జోలికి వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణులు వెళ్ళేవాడు కాదు. వాళ్ళు చేసింది అదే న్యాయం మరి భక్తులు భక్తుల దగ్గర నీ ఆజ్ఞ ఏమి ఇస్తావ్? ఇవాళ నదికి వెళ్ళాలయ్యా, నది స్నానం ఏదో నిషిద్ధంగా ఉంటుంది. ఈరోజు బయటికి వెళ్ళవద్దు. వారికి ఏదో పుణ్యం నది స్నానం చేయాలి. రాజుగారు ఎవరో నగరంలో వీసుల్లో సంచరించవద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఏదో అంటాం కదా మనం ఇక్కడ కూడా పెడతారు కదా అప్పుడప్పుడు. అప్పుడే రోడ్డు తిరగదు, రోజు రోడ్లన్నీ ఖాళీగా ఉండాలి.
ఏదో యుద్ధం ఆత్యాక్య వలస వస్తుంది. యుద్ధం లాంటిది వస్తే నగరంలోని విధుల్లో సంచారం చేయనియ్యారు. రాజుల శాసనం. మనకు అందులో వస్తుంది. స్కాంది పురాణాల్లో వస్తుంది. శివభక్తుడు వాడుతుంది. అది కావే నదిలో స్నానం చేయాలి వాడు. అది చోళ భూపు చోళ రాజ్యం ఉంది కదా. కావే నదిలో స్నానం చేయాలి. వాడు ఏమో శివభక్తుడు వాడు ఆ చోళ రాజు. వీడు అత్తమైన వైష్ణవుడు. అది కాక ఆర్డర్ ఉంది. ఎవ్వరు విసురు సంచరించవద్దు. ఆ రోజు వ్రతం విడువు ఏకాదశి వ్రతం పోయి నదిలో స్నానం చేయాలి బయటికి వచ్చేసాడు. అంటే ఎవ్వరు రావకపోయా? ఇలా కూడా రావు గారి ఆజ్ఞ అని. ఎవరంటే కర్ఫ్యూ అంటా చూడండి అలా పెట్టేసారు. అంటే రాజు గారి ఆజ్ఞ మాకెందుకయ్యా శత్రువులకు బటువులకు మా జీవితం మీద స్నానం చేసేస్తాం. కవి ఎందుకు వెళ్లొద్దు. అంటే రాజుగారి దగ్గర వెళ్లి నడిపించు అక్కడ పోవడానికి నడవాలి కదా. పోయి పక్కన నది కాడ స్నానం చేసి రావు అప్పుడు ఉపాయం అన్నమాట అదేం కుదరదు. అంటే నా ఆజ్ఞ సక్యం పరిపాటిస్తున్నాడు రాజుగారు సంచారం చేస్తున్నారు తిరుగుతున్నాడు అన్నమాట మనం పెట్రోలింగ్ అంటాం కదా రాజు పెట్రోల్ చేస్తున్నాడు అన్నమాట నువ్వు ఎలా ఎందుకు వచ్చావు అంటే కావీరు నదిలో స్నానం చేయాలి. వాడి వాడి భస్మం పోసుకుంటే పొమ్మనేవాడు. నువ్వు చూడు కాపు చేసుకున్నాడు వాడికి వివాసం పడదు. వీలు లేదు వెళ్ళడానికి ఇంట్లోకి వెళ్ళు అంటే వీలు లేదు స్నానం చేయాలని. నా అజ్ఞ స్వీకరిస్తావు అంటరా అంత గొప్పవాడు ఎవరని వీరేం కాదు స్వామి అని చెప్పి. నీ స్వామి గొప్పవాడైతే ఆ కావేరిని రమ్మను అప్పుడు ఒప్పుకుంటాను. సినిమా సి ఆర్ వర్ సంగీత ముందరి ఆ ముందరి భాగం అన్నమాట. అక్కడ వస్తున్నాడు ధ్యానం చేశాడు. వచ్చేసింది. వస్తున్నాడు ఆయన చేయించిపోయింది. మళ్ళీ అది కూడా ఇప్పటికి ఉంది అక్కడ పుష్కయని లాగా గుండ్రగా ఉంది రంధ్రాల్లాగా. అంటే ఆ మహానుభావుడు ఎక్కడ నిలబడ్డాడో అంతవరకు వచ్చి ఆయన మా సరిపోయింది. ఈ పక్కనే రాజు ఉన్నాడు. ఈ పక్క వాడు ఎవడు సేనాపతి ఉన్నాడు. పొరపాటున వాడు నీళ్లు పడ్డాడు వాడు పాపం పోతుంది. వాడు పవిత్రుడు వాళ్ళు అట్లనే మురిగి మురిగి చావాలంట. సరే వాళ్ళ జోలికి ఒక చుక్క పడలేదంట అక్కడే పడ్డాడు. ఇప్పటికి అక్కడ పుష్కరిణి ఉంది ఆ గుండ్రగా రౌండ్గా అందులోకి వెళితేనే మనం స్నానం చేయొచ్చు. ఒడ్డు మీద ఉన్నాక ఒక చుక్క కనబడుతుంది. దిగుడు కనబడుతుంది. ఆవర్త ఆవర్త ఆవర్త చర్య అని కావేరి కా భాగంలో మన తిరుమోగూరు ఉంది చూడండి తిరుమోగూరు ఆ పక్కన ఆవర్త చర్య అని కానీ మనకు
ఆ తెరిచే ఎరిచే ఆ ప్రాంతం పోతే పులకించ వస్తాది లేకుంటే ఏదో ఇదేదో ఆ వర్తం అంటే ఆ వర్తం అంటారు వాళ్ళకు. వాళ్ళకి ఆ వర్తం రోజు ఈ వర్తం ఈ వర్తం. ఏం తెలుసు వాళ్ళకి ఫలానా మహానుభావుడిని కావేరి వచ్చి స్నానం చేసింది. కాబట్టి రాజుల శాసనాలకు భక్తులు దొంగరు. బాధ పెడితే ఇంకా పాపం వస్తుంది. అందుకే అన్యత్ర బ్రాహ్మణ కులాత్ అన్యత్ర అచ్యుత గోత్రతః స్వామి భక్తులం తప్ప. బ్రాహ్మణ కులాన్ని తప్ప సప్తద్వీప వస్మతిని శాసించారు. ఏకగా ఆసీతు మహాసత్ర దీక్ష తత్ర దివోకసాం సమాజః బ్రహ్మర్షినాంచ రాజర్షినాంచ సప్తమ మహారాజు గారు. శాసనం ఇచ్చారు, అందరూ శాసనం వింటున్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది, ఏ సమస్యలు లేవు. రాజుగారు ఏం చేయాలి, పని ఏముంది రాజుగారికి? ఏం చేయాలి? ఆరాధించాలి పరమాత్మను. ఎలా ఆరాధించాలి అంటే వేయడం, యజ్ఞం. అయ్యా, వాడు సత్రం మొదలు పెడతాడు కావున్నాడు. సత్రం అంటే ఒక నూరెళ్ళు ఉంటుంది బాగాలేదు అని ఒక సారి చెప్తాడు. అలా ఒక సత్రం పరాంభించారు. అది కూడా మహా సత్రం అట. చిన్న సత్రం కాదు మహా సత్ర దీక్ష అంటే 50, 20, 100, నూరెళ్ళు అన్నమాట. ఒక సత్రం నూరు సంవత్సరాలు పరిశయం. అలా. మహారథ దీక్షను ఏర్పాటు చేసి తత్ర దివోకతాం సమాజః ఆ సత్రంలో దేవతలందరూ వచ్చారు. బ్రహ్మర్షులు వచ్చారు, రాజర్షులు వచ్చారు. ఇలా మరి బుజ్జం వచ్చే ఎవరు రండి అందరూ వచ్చారు. ఇలా అందరూ వచ్చినప్పుడు సమాజః తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వర్చితేషు యధార్హతః అలా సత్రం వచ్చినటువంటి మహానుభావులందరూ. వారి వారి యోగ్యత అయిన దిగుగా ఆరాధించబడ్డ తరువాత యధార్ఖతః ఉత్పితాసతతో మధ్యే తారానాం కుడురాడివా సభా మధ్యలో నుంచి పుచ్చరగ్వాక్యం లేచాడు దక్షిణా పడ్డాడు. ఎలాగంటే తారానాం మూడురాడివా నక్షత్రముల మధ్యన చంద్రుని వలె ముడురాడివా ప్రాంసుహు పీనాయతపు దారా ఉన్నతుడైన ఓ ఎనిమిది అడుగులు ఉంటారు. ఉన్నతుడు అంటే మనం చెప్పాం కదా రాముడు ఇస్తాం ఎనిమిది అడుగులు చతుష్టిష్కుహు.
ఇప్పుడు ఇది ఇష్కో అంటే ఇవి అడుగులు ఒక ఇష్కో అంటే రెండు అడుగులు అవి నాలుగు నాలుగు రెండు ఎనిమిది రాముడు ఎనిమిది అడుగులు ఎత్తు అది ఆ అనుభావం అయితే మన మన అడుగులు కావు అడుగులు అప్పుడు అడుగులు వేరే ఉంటాయి కదా దాని ఇప్పటి ప్రకారం రెండు అడుగులు అంటే మన లెక్క ప్రకారం ఒక ఎనిమిది తాటి చెట్టు. ఒక అడుగు అంటే ఇప్పుడు నాలుగు తాళి చెట్లు ఒక అడుగు అని తినకుండా ఉండే మనుషులు అప్పుడు. ఆ తాళం లేదు. అంటే ఎనిమిది ఇంటే ఎనిమిది ఇంటు ముప్పై రెండు తాళి చెట్లు ఎత్తు ఉండేవారు. దానికి కొంచెం తక్కువ రావు అంటాడు వీడు మరి అక్కడ వీడు అక్కడ అతనే పుట్టినది కదా ఇది పోయి ఉంటాది అని. ముప్పై రెండు వాడు ముప్పై వీడు. అది కొంచెం పొట్టి వాళ్ళు. ఏమి ఏం జరుగుతుంది? 28 తారీఖులు అది లెక్క. వాళ్ళు ఇంకా పోలేరు. ఆ అంతే. సరే సరే. అందుకే ప్రాంసుహు ఉన్నతుడు శ్రీనాయక భుజః బాగా బలిసినటువంటి విచాలమైన ఎత్తైనటువంటి భుజములు కలవాడు గౌరః కంజారు నేక్షణః ఎర్రటివాడు. పద్మముల వంటి ఎరుపు మాలినటువంటి నేత్రములు కలవాడు కంజారు నేర్చనః సునాసః సుముఖః కొనదీరినటువంటి కొఠార ముఖ అంటాం కదా అలాంటివాడు చక్కని ముఖం కలవాడు సౌమ్యుడు పీనాంసః అలాగే సుద్విజస్మితః చక్కని కానీ పలు వరస కలిగి చిరునవ్వు గలవారు. అవి ఎత్తు ఉంటే వాడు చిరునవ్వు తె నవ్వొద్దు నాయనా అంటాడు. ఈ చిరునవ్వు నాకెందుకు కొద్దిగా పెద్దోడు కదిలితేనే అవి ముందరికి వస్తాయి. నువ్వు నవ్వకుంటేనే బాగుంటుంది రా బాబు అంటాడు. అలా కాకుండా సుద్విజస్మిత. చక్కని పలు వరసతో చిరునవ్వు కలవాడు. సుద్విజస్మితః ఊహ వర్క్ష బృహస్రోణి ఉన్నతమైనటువంటి వర్క్షస్థలం కలవాడు. ఆ వని వనుగు వనోదరహాద మనకు త్రివనుగు అంటాం బుదరంలో ఉంటాయి అలాంటి బుదరము కలవాడు ఆవర్తనాధిహి ఓజస్తి తులి లాంటి నాభి కలవాడు మహా ఓజవంతుడు కాంచనోరుహు ఉదగ్రపాత్ బంగారంలా మెలిచేటువంటి ఊరూరు కలవాడు ఉన్నతమైనటువంటి పాదములు కలవాడు సూక్ష్మ వక్ర అతిత స్నిగ్ధ మూర్ధయః సూక్ష్మమైనవి, వంకర దిగినటువంటివి, నల్లటివి, దట్టంగా ఉండేటువంటి కేశములు కలవాడు. ఇన్ని వర్ణాలు. కంబు కంధరః శంఖం వంటి కంఠం కలవాడు. మహాఘనే దుకూలాగ్రే పరిధాయ ఉపవీయచ గొప్ప విలువైనటువంటి.
చక్కని పత్తు పీతాంబరాలను ఒకటి కట్టుకున్నాడు ఒకటి. పైన తప్పుకున్నాడు పరిజాయిక వ్యంజితాశేష గాత్ర శ్రీహి నియమే న్యస్త భూషణః ఇంత వర్ణించి ఈ ఒక్క మాట అనకుంటే ఆయన దాగుడు కాదు ఎందుకంటే ఇంత బాగా వర్ణిస్తున్నారు ఆయనను ఆయన అవన్నీ స్పష్టంగా మీకు కనపడుతున్నాయా? చెవులు ఎలా ఉన్నాయి, భుజాలు ఎలా ఉన్నాయి, వసర తనం ఎలా ఉంది, నడువు ఎలా ఉంది, ఏమో ఉంది. ఇవన్నీ ముక్కు, చెవులు అంటూ వర్ణిస్తున్నారు. ఇవన్నీ కనపడుతున్నాయా మంచిగా? అంటే చాలా స్పష్టంగా కనపడుతున్నాయండి. వ్యంజిత అశేష గాత్ర స్త్రీలు. సకలావయవములు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎలా కనబడతాయయ్యా? మహారాజు కదా, ఆభరణాలు ఉండవా? అది చెప్పాలి మరి అందుకే అంటున్నారు ఆ రంజితాయేగ జాత్ర శ్రీ నియమేన్యక్ష భూషణః యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆభరణాలు విడిచిపెట్టారు. ఆ మరి చెప్పకుంటే బాగా రాదు కాదు మనమైతే వండిస్తాం అయిపోతుంది. కానీ ఎలా వండిస్తున్నావ్ నువ్వు? ఒట్టతలం అంతా ఆభరణాలు ఉంటాయి, చేయూరములు ఉంటాయి, భుజకీర్తులు ఉంటాయి, కంటావరణాలు ఉంటాయి. మనకు అలాగే చెవులకు ఉంటాయి అన్ని ఇష్టాలు ఉంటాయి పిజిటాలు ఉంటాయి మొత్తం ఏం కనపడదు. మొత్తం ఆభరణాలు. సజ్జన వస్త్రాలు. అందుకే నియమేన్యస్త పూషణః శస్త్ర దీక్షలో ఉన్నవాడు కాబట్టి ఆభరణాలన్నీ విడిచిపెట్టాడు. అదే అంటే మన సుందరంగా మన శిష్యులు గారు హనుమంతుడు ఏమంటాడు సర్వ పూషణ పూషార్ధౌ కిమర్ధన్న విభూషితౌ ఏమయ్యా రామ లక్ష్మణ మీ భుజాలు ఖాళీగా ఉన్నాయేంటి? ఆభరణ లేకుండా ఎన్నో గొప్ప విలువైన ఆభరణముల చేత అలంకరించదగిన భుజములు ఏ ఆభరణములు లేకుండా ఆభరణములను విడిచిపెట్టి ఎందుకున్నారు అన్నాడు. లేకుండా అంటే అసలు గట్టి లేదని కాదు విడిచిపెట్టారు. నీకెలా తెలుసయ్యా? అంటే భూషణ గాత్ర సద్మత్రి. ఆభరణాలు కొంతకాలం ధరిస్తే ఎక్కడ ఆభరణం ధరించామో ఆ హద్దులు ఆ దారాలు ఉంటాయి. ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి ఉంగరం తీయండి ఇక్కడ ఉంగరం ఉన్నట్టు మీకు కనబడుతుంది. బిర్గిరి తీసేస్తే అది అయాగ పడతాయి. మాటిమాటికి ధనువు ఎక్కువ పెట్టి బానాలు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఈ నారు ఇక్కడ కొట్టుకుంటుంది వర్షతలో. ఆ నారు ఒకటి ఇక్కడ కాయ కాస్తుంది.
ఇటు బాణాలు కూడా ఇక్కడ కాయలు కాస్తాయి. ఒక స్థలం అంతా కాయలు, ఈ రోజు ఒక స్థలం అంతా కాయలు కాయాలి. శత్రువుల బాణాలతోటి తన నారితో అని చెప్పి ఆ తిరుప్పోడు చెప్తాడు. శత్రువుల బాణములతోటి ధనువు యొక్క నారితోటి కాయలు కాచిన వర్షస్థలంగల భర్తను ఆలింగనం చేసుకుంటేనే మగవాడిని ఆలింగనం చేసుకుంటాడు అనుకుంటాడు. రేపు యుద్ధానికి పోగా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి నేను నా లాంటిదే ఆయన కూడా అంటారు. నేను అట్లనే ఉన్నాను ఆయన అట్లనే ఉన్నాడు ఒక ఇది ఎందుకు వచ్చిన వాళ్ళ అంటారు అది శాస్త్రం. కాబట్టి నియమే న్యస్త భూషణః దీక్షలో ఉన్నాడు కాబట్టి అన్ని ఆభరణాలను విడిచిపెట్టి ఉన్నాడు కాబట్టి అన్ని స్పష్టంగా ప్రతి శోభ బాగా దుర్గోచరం అవుతుంది. నియమేన్యస్త భూషణ కృష్ణాదిన ధరః యజ్ఞం ఉన్నాడు కాబట్టి కృష్ణాదినాయన ధరించారు శ్రీమాన్ కుశపాణి చేతిలో దర్భాం ధారయమానః సంగతగా. దర్భేశ్వాసినః దర్భాంధారయవానః పవిత్రపాణి ఇరాచమ్య అంటాం కదా అందుకే కుశపాణి కృత ఉచితః అంటే ఆగమాల్యం చేసినవాడు అన్నమాట కృతోచితః త్రిశిరస్నగ్ధతారాక్షః చల్లని సూపట. ప్రేమతో నిండిన చల్లని కనుగుడ్లు తిప్పేటువంటి చూపు కలవాడయి తారాక్షః సమైక్షత సమంతతః ఒకసారి చుట్టూ చూశాడు అంటే ఎండరు మహానుభావులు వచ్చారు ఏంటి చూసి. ఊచివాన్ ఇద మురివీశః మహారాజు ఇలా పలుకుతున్నాడు. సద సంహరసయన్నివా మొత్తం సభను ఆనందంలో ముంచెత్తుతున్నట్టుగా మహారాజు గారు మాట్లాడటం మొదలుపెట్టారు. సంక్రాశయన్నివా. చారు చిత్రపదం, శ్లక్షణం, మృష్టం, గూఢం, అవిక్రమం. అలా మాట్లాడాలి. మాట్లాడాలంటే మొదలు చారు చిత్రపదం అందమైన మాటలు ఉండాలి. అవి కూడా చిత్రంగా ఉండాలి వినగానే ఆనందం కలగాలి. దానితోటి శ్లక్షణం వినయంతో ఉండాలి. మృస్తం గంభీరంగా ఉండాలి. గూఢం అర్థము పండితులకు మాత్రమే అంటే బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే దాన్ని పట్టుకోవాలి. రహస్యంగా ఉండాలి. అది కూడా అవిక్లవం దైన్యం ఉండకూడదు. స్థిరంగా ఉండాలి. ఒక మాట రాజుగారు చెప్పారంటే ఇలా జరగాలి అన్నారు. నువ్వు కూడా ఆలస్యంగా వచ్చావా నాన్న అంటే ఇవాళ ఆలస్యంగా తొందరగా ఎందుకు వస్తాడా? ఒక రాష్ట్ర అధిపతి అయ్యో నువ్వు ఆలస్యంగా వస్తున్నావా? అట రావద్దు రేపటి తొందరగా రాదు బతికారుతున్నాడు. ఇంక వాడే వింటాడు వీడే వింటాడు. ఇందులో కమాండ్ ఉండాలి త్వరగా రా. లేదు నీ ఉద్యోగం పోతుంది. వారు మా ఉద్యోగం పోతే నువ్వే పోతావు అంటున్నారు పరిస్థితి అట్లా ఉంది చూడు. కాబట్టి అది కాకుండా గంభీరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శాసకత్వం ఉండాలి, తేజస్సు ఉండాలి, మళ్ళీ అందులో వినయం ఉండాలి.
అహంకారం ఉండకూడదు. విధిగా మాట్లాడు. వినయంగా మాట్లాడు, మెట్టగా మాట్లాడు, మధురంగా మాట్లాడు, లోతుగా మాట్లాడు. అలాంటి మాటలను సర్వేషాం ఉపకారార్థం సదా అనువదన్నివా ఎందుకు మాట్లాడుతున్నాడు రాజు అంటే తన కోసం కాదు సర్వేషాం ఉపకారార్థం యజ్ఞమునకు వచ్చిన వారందరికీ మేలు జరగటానికి వారికి కావలసినవి వారు చేయవలసింది. అంటే నేనేం చేస్తున్నాను, మీరేం చేయాలి? చెప్పాలేమో రాజైన వారు. అదే అనువాదమే అంటే వారి మనస్సులో ఉన్నదాన్ని చెప్తున్నాడు పైకి. కొత్తగా నేను మీకు ఏమి చెప్పడం లేదు అందులో చెప్పేవాడు నేను చెప్తున్నాను మీరంతా వినండి అని మోది పెట్టి సంగతి నుంచి లేచిపోతాడు. నాకేముంటయ్యా. నాకు కలిగిన సందేహాన్ని మీ ముందర ఉంచుతున్నాను. పెద్దలు, మహానుభావులు, జ్ఞానులు. ఉన్నప్పుడు వారి ముందర సందేహం ఉంటే చెప్పాలి కదా. నేను చేస్తున్నాను అని చెప్తాం పెద్దోళ్ళు కవరించండి. అనాలి తప్ప నేను చెప్తున్నాను మీరంతా వినండి. అంటే అక్కడ ఎవరున్నారు అందరూ దేవతలు ఉన్నారు ఈయన తక్కువ వాడు ఎవడు లేడు అక్కడ. ఒక చక్రవర్తి కేవలం మీరు. అదంతా ఇంద్రాది దేవతలు. రాజర్షులు, మహర్షులు, దేవర్షులు, దేవతలు అందరూ ఉన్నారు. ఆ అందరూ మహానుభావులే. అక్కడ ఏ మాత్రం తాను తడబడ్డా మరో తీరు మాట్లాడినా అధికారానికి మోసం. కదా అందుకే అంటున్నాడు సభ్యా సృణుతాత్ భద్రంవః సాధవః య ఇహాగతాః మొదటి హెచ్చరిక సభ్యాః సభకు వచ్చినటువంటి మహానుభావులారా, శృణ్ణుత నేను చెప్పేదాన్ని వినండి. ఎందుకంటే భద్రం వహ మీకు మంగళము కలుగుగాక మొదటి మాట వహాభద్రం. నీకు శుభం కలుగు గాక. సాధవః యైహాగత ఇక్కడికి వచ్చినటువంటి సజ్జనులారా అంటున్నారు. అంటే నేను చెప్పేది ఎవరి కోసం? సజ్జనుల కోసమే. పొరపాదన ఇక్కడికి వేరే వాళ్ళు అంటే.
మూర్ఖులు కూడా వస్తుంటారు అనుకోండి, నేను చెప్పేది వాళ్ళ కోసం కాదు. వాళ్ళు వచ్చే ఇట్లా అంటావా అంటే నేనే చెప్పి నీకు చదివి బొమ్మని. ఇది సాల్వులో చెప్తున్నాను. సజ్జన చెప్తున్నాడు. నేను చెప్పాను జ్ఞాపకం లేదు కదా శిరామణవమి తేజీ వచ్చినప్పుడు పాంచరాత్రాగమం ప్రకారం ఫలానాడే జరపాలి. తెల్లారి శిరామణవమి మొదలు కాదు ఇప్పుడు టీవీలో ప్రకటించారు అందుకే చేశాం. ఒక ఆయన ఉన్నాడు రాజేన శాస్త్రి అనే ఆయన పాటి గురు గురు దేవు. తెల్లారి సభకు పోయాను. ఏమండీ కొందరు శ్రీరామ అన్నారు ఉపవాసం ఉంటారు. తెల్లారి జరుపుకోవాలన్నారు. తెల్లారి మరి దక్షమి. ఆ తెల్లారి ఏకాదశి. ఇవాళ ఉపవాసం ఉండి ఏకాది ఉపవాసం ఉండి ప్రార్థన మూడు రోజులు వచ్చే కదా. మీ నియమం ఉపవాసం ఉండే వాళ్ళకి రెండు రోజులు రాపి వస్తుంది కదా. అది ఎలా కూర్చుతుందండి? ఎలా చెప్తారండి అన్నారు. ఇది కదమే అండి. ఇది ప్రకటన విన్న లేదా టీవీలో? ఆ విన్నాను పదమూడు నాడే చేయాలి పదమూడు నాడే చేయాలి అన్నారు. ఎవరు చేయాలి అన్నారు? ప్రపంచంలో ఉన్న వారందరూ చేయాలని చెప్పలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ చేయడం చెప్పలేదు. పాంచరాత్రాగమనం అనుసరించేవారు. ఆ మాట వినలేదా? ప్రకటన కాథ నాయరుంది ఏమంటారా? అక్కినార్గా మాటే వర్తించదు. ఒక జవాబు. రెండు మీరు అడిగారు కదా. వరుసగా రెండు రోజులు పాలన చేయవలసి వస్తే ఏమిటి అని అడిగారు చూడండి. సట్టం చదవం సమాచారం. ఉపవస్త దినద్వయే ప్రాప్తే లోకే మహామనః తృతీయే పారణా కార్య జ్ఞాత్ర కార్య విచారణ ఇక్కడ డౌటే లేదు. వరుసగా రెండు రోజులు పోవాలని చేయవలసి వస్తే అలాంటి పరిస్థితి వస్తే పారణ మూవ దినంలోనే చేయాలి. మీరు అనుకున్నటువంటి నందికేసర సమితిలోనే ఉంది. మీరు చేయరు కదా నందికేసర సమితి. ప్రకరణ చెప్పమంటారా? ఉండేవాడు ఎండమిట్లో సిద్ధాంతి ఉండేవాడు ఒకాయన జ్ఞాపకం లేదు. అంతా ఇలాగే చక్కగా మాట్లాడేవాడు ఒకాయన. ఇక అన్ని శ్లోకాలు నోటికి నా గుణ సంగతి ఎవడు అడిగేవాడు అసలు శాస్త్రం అందులో ఉందా లేదా నా దగ్గర నుంచి చూసింది అవునా కాదా?
నందికేశ్వర సమితలో ఉందా లేదా ఈ మాట. అవునండి, నాకు ఒకసారి మహాశివరాత్రి ప్రదౌర్జ వేళ ప్రగాళ 3 ఉంటాయి అక్కడ. ఇప్పుడు 3 రోజులు పోవాలని వస్తుంది. ఈ మూడో రోజు పాలన చేస్తాం. మరి ఎట్లా అడుగుతున్నాడు ఎందుకని? అని చెప్పేటప్పుడే ఏం మాట్లాడకు మన వాళ్ళు వినాలి. విని మనం మాట్లాడితే అవసరం ఉండదు. అందుకే అంటున్నారు సత్య సాధవ ఇక్కడికి వచ్చిన సజ్జనులారా ఇది వాళ్ళకి సజ్జనులు కాని వాళ్ళతో అవసరం లేదు మా వాళ్ళకి అవసరం లేదు మీ సంకత పనిలేదు. సత్సు జిజ్ఞాసుభిహి ధర్మం ఆవేద్యం స్వమనేసితం. నాకేమో తెలుసు మీ అందరికీ చెప్తున్నాను అనుకోకండి. తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు తెలుపగల సర్జ్జనులు చుట్టూ ఉన్నప్పుడు తన మనస్సులోని మాట నివేదన చేయాలి. ఈ నా రథ మీద సత్సు జిజ్ఞాసితం ధర్మం ఆవేద్యం స్వమనీషితం జిజ్ఞాసు సి జయము తెలుసుకోవాలనుకునేవాడు తెలుపుగల మహానుభావులు సజ్జనులు వచ్చి చేరినప్పుడు తన మనసులో ఉన్నటువంటి ధర్మాన్ని వారికి నివేదించాలి. ఇలా ఇలా ఇలా ఇలా అనుకుంటున్నాను. కొన్ని లోపాలు ఉంటే మీరు సవరణ ఇచ్చి చెప్పండి. కానీ నాకు విజ్ఞాపనే నేను జ్ఞానిగా మాట్లాడటం లేదు, మీకు ఉపదేశం చేయటం లేదు. విజ్ఞాపన చేస్తున్నాను. నేను తెలిసిన వాడిని కాదు తెలియగోరుతున్న వాడిని. సరిపోయింది కదా. ఇంక తర్వాత వేరే ఎక్కడ విభాగం రాద్దు చూడండి. సత్తు జిజ్ఞాసుభిహి భావ్యం ధర్మం ఆవేద్యం స్వమనీషితం అహం దండధరో రాజా. ప్రజానామిహ యోజితః అయ్యా నన్ను బ్రహ్మ లేదా పరమాత్మ ప్రజలను శాసించమని నియమించారు. నాకు కూడా చెప్పాలి నేను ఏం చేస్తున్నానో చెప్పాలి పరిచయం అండి సెల్ఫ్ ఇండీషన్ అంటాం కదా నేను ఫలానా. నన్ను పరమాత్మ ప్రజలను శాసించడానికి రాజుగా నియోజించాడు. కేవలము నా పని వాళ్ళను దండించడమే కాదు. రక్షిత.
వారిని కాపాడాలి. అంటే వారు వారు వారి వారి పనులు నిరాటంకంగా చేసుకోవడానికి కావలసిన ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఎవరికీ పని లేదు అనుకోండి వృత్తిదః వారికి నేనే ఉద్యోగం కూడా ఇవ్వాలి. వృత్తి వారే భరణం అంటాం కదా భరణం కాదు ఉద్యోగం చూపాలి ఈ పని చెయ్యి నువ్వు అనుకుంటున్నాను. రక్షించాలి వారికి బ్రతుకు తెరువు కల్పించాలి అలాగే స్వేతు సేతుషు స్థాపితా వారి వారిని వారి వారి మర్యాదలలో నిలపాలి. అంటే ఎవరు తన మర్యాదను అతిక్రమించకుండా చూసే పద్ధతి నాదే. దీనికి ఎవరు ధనధరునే కాదు వారిని రక్షించే వాడిని, వారి గుర్తు కల్పించే వాడిని, వారు ధర్మాన్ని దాటకుండా చూసే వాడిని. అందుకే అంటున్నాడు ప్రాపిత అది కూడా పృథత్ వేరువేరుగా సంకరం కావద్దు. బ్రాహ్మణ ధర్మం శక్తీయుడు, విశ్వ ధర్మం వైశ్యుడు ఆచరిస్తే ఒప్పుకోం. ఎవరి ధర్మం వాడే ఆచరించాలి. పోరు అందుకే పురధాకు విడివిడిగా వారి వారి ధర్మాల మర్యాదలలో వారిని నిలిపే వాడిని నేనే. నిలువకుంటే దండించే వాడిని నేను. బ్రతుకు చెరువు లేకుంటే బ్రతుకు చెరువు ఇవ్వాలి. కాపాడాలి. దండ కదా ఇది నా డ్యూటీ. అంటే. క్షత్రియ ధర్మం మొత్తం చెప్పాడు. దొంగలు, మృగాలు వస్తే కాపాడాలి. ఏ ఉద్యోగము లేకుంటే వృత్తి కడిగించాలి. వాళ్ళు ధర్మాతిక్రమిస్తే ధర్మంలో నియమించాలి. ఇది నా అర్థం. కాబట్టి పురుథత్ పురుథత్ సత్యమే తదనుష్టానాత్ యానాహుహు బ్రహ్మవాదినా లోకాస్యుహు కామ సందోహాః యచ్ఛతి దుష్ఛతి దిష్టదృకు ఆయన చెప్తే మాత్రం నువ్వు చేస్తే మాత్రం నీకేంటి లాభం? ఇంత కష్టమా? రాజుకు భోగం ఉండదు, వీళ్ళు అనుకుంటున్నారు మహా భోగం అని. రాజు రాజు పనిని మానేసి భోగం ఉంటది. పరిపాలన మానేసి అన్ని భోగాలే. కానీ రాజ న్యాయంగా రాజైనవాడు అపర రాత్రిలో లేవాలి. మనమంతా నాలుగు దాకా పడుకుంటాం. రాజు ఒంటి గంటకు లేవాలి. అందరూ నిద్రపోయి ఉన్నప్పుడు మంత్రాంగం మంత్రం తిరుగు మంత్రాంగం చేయాలి.
ప్రజల యొక్క యోగక్షేమానికి ఏమేం చేయాలో చేసేదాకా వారికి తెలియకూడదు. రాజు అమలు చేసిన తరువాత దాని ఫలితం పొంది ఓహో ఇలా చేసి ఉంటాడు రాజు అందుకే మనకి ఫలితం వచ్చింది. ఫలానుమేయా ప్రారంభాః సంస్కార ప్రార్థన ఇవ్వాళ అంటాడు తల్లిదారులు. ఫలానుమేయ ఫలముతో ఊహించాలి ఊహించాలి వాళ్ళు చేసే పదులు రాదు పనులు ఎలాగంటే సంస్కార ప్రార్థన ఇవ్వాళ మనకు కష్టం వచ్చింది అనుకోండి నా కర్మ అయితే ఉన్నది అంటాడు. కష్టాన్ని చూసి కర్మను ఆలోచించినట్టుగా ఫలితాన్ని చూసి రాజు యొక్క ప్రయత్నాన్ని ఊహించాలి. అది రాజుగారి పని. అందుకనే గుప్త మంత్ర సమగ్రత్య రాజేన వాడు తాను ఏం ఆలోచిస్తున్నాడో, తాను ఏం చేస్తున్నాడో తానుగా చెప్పే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. అలా మంత్రాంగం కరెక్ట్ గా ఉంటేనే వాడు ఉత్తమరాజు. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా. ఇంతమంది మంత్రులు అసెంబ్రీలో ఫలాని హాల్లో ఫలాని గదిలో ఫలాని మూలకు ఇన్ని కుర్తీలు వేసుకొని ఆ ముఖంలో కూర్చొని. ఫలానా విషయాన్ని అతి రహస్యంగా చెప్పింది. చివరికి ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు, ఎటువైపు మళ్ళీ ఎందుకు ఎన్ని మైకులు తీసుకున్నారు, ఎందులో కొట్లాడుకున్నారు, ఏమనుకున్నారు, ఏం నిర్ణయం తీసుకున్నారు. చివరికి మాత్రం కొత్త మెరుపు అతి అహస్యం. ఎవరికి రా అత్యం ఇప్పుడు? మంత్రాంగాన్ని కాపాడలేని వాడు రాజే కాదు. కాబట్టి రాజుకి ఎలాంటి భోగం ఉండదు. నిరంతరం శ్రమజీవి. పెద్ద కూలివాడు శాస్త్రం. అదండీ పెద్ద కూలివాడు. ఇంతమందికి మరి చూడాలండీ అది నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఏమి ఎలాంటి ఉండదు. అందుకే అంటున్నాడు. సత్యమే తదనుష్టానాతు యానాభుహు బ్రహ్మవాదినా లోకాస్యుహు కామ సందోహాః ఇలా. పరమాత్మ నియమించిన పనిని సక్రమంగా చేసినటువంటి నాకు నేను అనుకున్న కోరికలన్నీ తీర్చే ఏ ఏ లోకాలు వస్తాయో.
అవి ఎలాగో వస్తాయి అనుకోండి. అలాగ వచ్చే పనిలేదు. ఆచరిస్తే వస్తాయి. కామ సందోహ వీటికంటే నాకు కావలసింది ఏమిటంటే యత్య తుష్యతి దిష్ట. దురుకు. ఇలా అర్శించే వాడికి పరమాత్మ సంతోషిస్తాడు. అది ప్రధానం లోకాలోస్తే రాకుంటే. స్వర్గాది లోకాలు వచ్చినా రాకుండా ఎట్లా వస్తాయి అవి పెద్ద అవసరం లేదు. అంటే నీవు స్వర్గాన్ని కోరో ఇంకో లోకాన్ని కోరో పని చేస్తున్నావా? మళ్ళీ కామే అవుతారు. అసలు నాకు కావలసింది ఇది కాదు, మోక్షం. మోక్షం కావాలంటే ఎవరు ఇవ్వాలి? పరమాత్మ ఇవ్వాలి. పరమాత్మ ఎప్పుడు ఇస్తాడు? సంతోషిస్తూనే ఇస్తాడు. అంటే రాజు రాజధర్మమును సక్రమంగా ఆచరిస్తే రాజధర్మాన్ని ఆచరించినందువల్ల వచ్చేటువంటి స్వర్గాది లోకములే కాక ధర్మమును చక్కగా అనుష్టానం చేసినందువల్ల పరమాత్మ సంతోషించి మోక్షం కూడా ఇస్తాడు. రాజ్యపాలన కూడా మోక్ష ఫలదమే అని చెప్పడానికి యస్య తుష్యతి దిష్టద్రుత్ అంటున్నారు. అదృష్టాన్ని చక్కగా పరిశీలించేటువంటి మహానుభావుడు ఇలా ఆచరించే వారి విషయంలో సంతోషిస్తాడు, సంతృప్తి పొందుతాడు. ప్రియచెందుతాడు, ప్రియచెందితే మతం వస్తుంది. యత్య తుశ్చతి దిష్ట దృకు య ఉద్ధరేత్ కరం రాజా ప్రజా ధర్మేషు అశిక్షయన్ ప్రజలను ధర్మములో ప్రవర్తింప చేయకుండా వారి నుండి పన్ను తీసుకున్న రాజు. ప్రజానాం శమలం భుంతే ప్రజలు చేసిన పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. ప్రజానాం శమలం భుంతే భాగంచస్వం జహాతి పోనీ అనుభవిద్దాం ఏమి అంటే తనకున్నవన్నీ కూడా పోతాయి. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఉన్నాయి కదా? భగం, విభగం కదా చెప్పుకున్నాం. ఇవి కూడా విడిచిపెడతాడు. తనకున్నటువంటి జ్ఞాన శక్త్యాదులు పోతాయి.
ప్రజలు చేసినటువంటి పాపాలన్నీ వీడే అనుభవించాలి. యహాతి సహా తత్ ప్రజా భర్తుపిండార్ధం స్వార్ధనేవ అనసూయవః కురుత అదోసజతీయః పరిహిమేనుగ్రహ కృతః ఇలా మాట్లాడాలి రాజు గారు. అయ్యా మహానుభావులారా ప్రజల్లారా కాస్త భర్తృపిండం అంటే నేను రాజును కదా పరిపారిస్తున్నాను కదా నాకు జీవితం ఇవ్వరా. నేను పూర్తి పని చేస్తున్నానండి. అందుకోసమని ఈ భర్తృ పిండమును అంటే కృతజ్ఞతగా రాజుకు కృతజ్ఞతగా మీరందరూ కూడా స్వార్థపరలయ్యే నిస్వార్థం ఏమవుద్దయ్యా. మీకోసమే నాకోసమే వద్దు. స్వార్థమేవ అనసూయవః స్వార్థమునే కోరి ఆ వాడు చేస్తున్నాడా నేను ఏం చేయాలి నేను చేయకుంటే ఏమైతుంది అసూయ బుద్ధి లేకుండా ఎదుటివాడు ఆచరించే దానిలో దోషాన్ని చూచే ఆలోచనలు మానుకొని మాకు ఉత్తమ లోకాలు వస్తాయి, మాకు ఉత్తమ సుఖములు లభిస్తాయి అనే భావంతోటి స్వార్థముని కోరి ప్రభువుకు కృతజ్ఞతా సూచకముగా కురుతా. తత్ప్రజాహ కురుత ఏం చేయాలి? మీ మీ ధర్మాలను మీ ఆచరించండి. వర్ణ ఆశ్రమ ధర్మాలను నా కోసం ఆచరించండి మీ కోసం. నా మీద కృతజ్ఞత బుద్ధితో ఆచరించండి. ఈ కృతజ్ఞత బుద్ధిలో మీకు స్వార్థం ఉంది. మీకు మంచి లోకాలు వస్తాయి. కానీ అసూయ లేకుండా చెబుతుంది. వాడు నాకంటే బాగా చేస్తున్నాడా, నేను తక్కువ చేస్తున్నా, రాజుగారు వారికి మాకులు ఎక్కువ వేస్తాడేమో, నేను ఎవ్వరికీ ఏమి వేయను. మీ మీ ధర్మమని ధర్మము నీలో ఆచరిస్తే రాజుగారికి ధర్మ ఫలం లభిస్తుందని నాకు లభిస్తుంది. అంటే నా కోసం ధర్మం ఆచరించండి. అందులో మీ స్వార్థం ఉంది. అసూయ లేకుండా ఆచరించండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే అధోక్షజ ధ్యయః. ఫలం మీద కోరిక కాకుండా భగవంతుడిని ఆలోచిస్తూ ధ్యానిస్తూ చేయండి.
సరిపోలేదా? పరమాత్మ అర్పణగా ఆచరించండి. ఫలాకాంక్షులై ఆచరించకండి. ఫలము కావాలనుకున్న రెండో పట్టం. ఒక్కో శ్లోకం అద్భుతమైన తత్వం చెప్తుంది. ఒకనేమో స్వార్థమేవా అన్నాడు. మరో పక్క అదోదద్వియాహ అన్నాడు. స్వార్ధమును కోరే చేయండి అన్నాడు. అసూయ లేకుండా చేయండి అన్నాడు. మరో పక్క పరమాత్మ యందు మనస్సు ఉంచి చేయండి అన్నాడు. అంటే ఏమర్థము? నిజంగా త్యాగులైన వాళ్ళు ఫలమును కోరరు. పరమాత్మకు అర్పిస్తారు. పోగులు ఫలము కోరుతారు. ఫలము కోరేవారు కూడా పరమాత్మనే ధ్యానిస్తూ చేయండి. ఎందుకంటే మీరు చేసే కర్మ కాదు మీకు ఫలమిచ్చేది భగవంతుడు అయిస్తాడు. అంటే పరమాత్మ యందు ఉపాయ బుద్ధితో ఆచరించండి వేదాంతం విశిష్టాద్వేజం. భగవంతుడే ఉపాయము భగవంతుడే ఉపేయము. మనం చేరవలసింది అతన్నే, చేర్చవలసింది అతనే. మనం ఆచరించే ఏ కర్మలు మనకు ఫలితాన్ని ఇవ్వవో, పరమాత్మే ఫలప్రదాత అని చేయండి. పరమాత్మను ధ్యానిస్తూ పని చేయటం వలన మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి రాగద్వేషాలకు అతీతం అవుతుంది ధర్మాన్ని అచేరిస్తాం. ఇలా ఆచరించే ముందు ఒక్కసారి పాపం రాజుగారు ఇంత చేస్తున్నారు కదా వారికి ఈ మాత్రం చేయకుంటే ఎలాగో అనుకొని నా కోసం కొంచెం చేయండి. భర్తృపిండార్ధం ఎందుకే మనకు వాల్మీక్ చెప్తాడు. రామమేవానుసోచంతః నాభ్యహింసన్ పరస్పరం. రామరాజ్యంలో ప్రజలెవరూ కొట్లాడుకోలేదట. ప్రజలు ఎత్తుకోలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకున్నామని తెలిస్తే రాముడు ఏడుస్తాడు. రాముని మనస్సు బాధపడుతుంది కాబట్టి నేను కొట్టాను. రామమేవానుసోచంతః నాభ్యహింసన్ ఎక్కడ దొరకాల అలాంటి పారమే? అసలు పేరు ఎక్కడ దొరుకుతారు? భగవంతుడిని పరమాత్మ ఆలోచిస్తూ తాము కొట్టాడుకోయేది. ఇది చూడటానికి మాత్రం లౌక్యంగా ఉంటుంది. మనందరము కూడా పరమాత్మ ఆలోచించుకుంటూ మనలో మనం కొట్టాడుకోవాలి.
అంటే ఏమర్థము? రాగద్వేషములకు అతీతంగా ఉండాలి. స్వార్థమును వదిలిపెట్టాలి, ఫలాకాంక్ష వదిలిపెట్టాలి. ధర్మమును మాత్రం ఆచరించాలి. ఆచరించే ధర్మము కూడా పరమాత్మ కైంచర్య రూపంగా చేయాలి. జోగం అదే అదే వాడు అంటున్నాడు భర్తృపిండార్ధం స్వార్ధమేవానసూయవః కురుత అధోక్తజధియః తర్హి మేనుగ్రహ కృతః ఈ దాని మీద చేస్తే నాయనా నన్ను దయ సూచిన వారు అవుతారు. నా మీద మీరు అనుగ్రహం చూపిన వారవుతారు. నా కోసం చేయండి. మీ కోసము చేసుకోండి. కానీ ఎవరి కోసం చేసినా వాడిని తరుచుకుంటూ చేయండి. పరమాత్మ. అతన్ని తలుచుకుంటూ మీ మీ ఫలితాల కోసం మీ మీ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ ఇలా ఆచరిస్తే మా రాజు ఉత్తమ లోకాలకు పోతాడు కదా అనుకొని మీరు ఆచరించగలిగితే అది నా మీద దయమే. ఇలా మాట్లాడరాదు. తరిహిమే అనుగ్రహ కృతః యూయం తదనుమోదధ్వం పితృదేవ రశయః అమలాః కర్తుహు శాస్తుహు అనుజ్ఞాతుహు తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం. దేవుదేవతలు, దేవతలు, దేవరుషులు, రాజరుషులు, మహర్షులు మీరందరూ నా రాజ్యంలోని ప్రజలు ఆచరించేటువంటి ధర్మమును మీరు ఆమోదించండి. ఏమంటారు కదా వాళ్ళ కాస్త పడలేదు. కానీ మా వాళ్ళు చేస్తున్న దాని మీద బల బాగుంది అలాగే చేయండి అని మీరు ఆమోదించండి అయ్యా. అడ్డు మాట చెప్పకండి. మాకెందుకు అంటారా? ధర్మమును ఆచరించిన వానికి ఎంత బలమో. ఆమోదించిన వానికి అంత ఫలం ఉంది. ఎత్తిరేకిస్తే పరం వచ్చేస్తుంది. అందుకే అంటున్నారు మనకు కర్తుహు, శాస్తుహు, అనుజ్ఞాతుహు. ధర్మమును ఆచరించమని శాచించిన వాడికి, ధర్మమును ఆచరించిన వాడికి, ధర్మమును ఆచరించడను ఆమోదించిన వాడికి. ముగ్గురికి ఫలం సమానంగా వస్తుంది కాబట్టి దేవతలారా, ఋషుల్లారా, బ్రహ్మర్షుల్లారా, మునుల్లారా మా ప్రజలు ఆచరించేటువంటి ధర్మాన్ని మీరందరూ
ఆమోదించండి. ఫలితం మీకు వస్తుంది చేయకుండా. చేస్తే వీరికి ఎంత వస్తుందో వీరు చేసిన దాన్ని బాగు బాగు అని ఆమోదిస్తే అంతా మీకు వస్తుంది. అందువల్ల అమలాః అత్తి యజ్ఞపతిర్నామ కేశాంచిత్ అర్హ సత్తమాః ఇహాముత్రజ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిత్ భువః ప్రారంభం ఇప్పుడు కాదు. ఇగో కనీసం ఒక 20 నిమిషాలు చెప్పాలి. ఎంత ఆస్తిక నాస్తిక వాదం. అస్తి యజ్ఞపతి పరమాత్మ ఉన్నాడా? ఉన్నాడు ఎందుకు ఒప్పుకోవాలి చర్చ చేయండి. అందుకోసం అది ఏంది మనకు నాలుగున్నర అయింది కదా. గహన కార్యక్రమం చేయాలి కాబట్టి ఆపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః గురుభ్యో భవంతు అస్మద్ గురుభ్యో నమః పాత రోజుల్లో 21 రోజులు చెప్పేవాడు గురు చరిత్ర ఏం చెప్పేవాడు గురు చరిత్ర జన్మ జరిశాను కదా భోగ భోగ
Dear devotees! We have described how Prithu Chakravarti, after completing his yajnas, honored all who had come -- sages, gods, and all beings -- sent them back to their respective worlds with due respect, and himself returned to his palace. After completing the yajna and returning to the city, Prithu Chakravarti was received with a grand welcome by the people of the kingdom. What does a grand welcome look like? The people lined the streets with decorations, brought lamps, waved auspicious lights, and came out to receive the king. The entire city was dressed in festivity to honor the great king's return after his extraordinary yajna.
The description of Prithu's reception in the city: the streets were decorated with betel-nut (puga) trees from their roots, with the fresh sprouts (taru-pallava) and garlands of flowers (mala) from all trees, with festive lamps (dipa-bali), with auspicious lights (mangala-harati). The people came out in procession (abhiyyu -- came forward to receive him) with all these auspicious elements, greeting the great king on his return. The city itself celebrated -- because a yajna of this magnitude is not performed just anywhere. The shastras say: nadi-tire deva-ayatane -- yajnas should be performed on the banks of rivers or at sacred temple sites (deva-ayatana). That is where such profound sacred activity is properly conducted. Prithu's yajna in the Brahmavarta region honored this tradition.
The speaker narrates a traditional story to illustrate a philosophical point about the consequences of even small transgressions and how Paramatma's grace works: in earlier times a king drank water that had been set aside (consecrated or reserved). The next morning it was discovered -- the reserved water was gone. The king admitted: it was I who drank it at night, thirsty. The priest said: O Maharaja, this is now a serious matter. A child must be born to you -- your son must be born in this way. And so the story of a child being born in unusual circumstances is narrated -- illustrating how karma works and how consequences unfold from even small acts, and how Paramatma orchestrates outcomes for the ultimate benefit of dharma and His devotees.
The speaker reflects on the profundity of Krishna's role in the Mahabharata narrative: Krishna's character in the Mahabharata is so multilayered that however many times you study it, you never exhaust its depth. Every small detail reveals a new meaning. Krishna's words, Krishna's actions -- his interactions with his relatives, friends, well-wishers, guests -- he honors them all appropriately. And yet his own plan (sankalpa) moves forward inexorably. Every character and situation in the Mahabharata serves as an occasion for the Lord to reveal another aspect of dharma, cosmic order, and divine purpose. The Lord orchestrates all while appearing to simply respond to circumstances. That is the incomprehensible mystery of Paramatma's leela (divine play).
The verse describing Prithu's return to the city: vivesa bhavanam virah stuyamanah gata-smayah -- the hero Prithu entered his palace while being praised (stuyamanah) by all -- yet without any trace of pride (gata-smayah -- smaya means pride; gata means gone). An ordinary person in this situation would puff up with self-importance, walk tall, display arrogance. But the great one (mahanubhavudu) enters with hands folded, bowing to the Lord, expressing humility. This is the quality the text highlights: gata-smayah -- all pride extinguished. After completing 99 massive Ashvamedha yajnas, receiving the honor of all the gods and sages, Prithu entered his palace as if he had done nothing special -- his ego had not grown even a fraction. That is the mark of true greatness.
The bard's account of Prithu's great deeds: he ruled the entire earth (bhuma-mandala). Yachah sritam nidhaya -- having established his fame everywhere, spreading his great glory in all directions -- aroruhe param padam -- he ascended to the Param Padam (the Supreme Abode, Vaikuntha)! At first reading, the listener might think the narrative is over. But the narrator of the Bhagavatam (the suta) knows the art of story-telling: when you say too quickly that someone reached Vaikuntha, the listener's attention breaks. So the text adds: stutudu antunnadu pada-adiradasya yachah vijrbhitam gunaih ashechaih -- his fame (yashaha), established by his unlimited virtues (guna), is being sung by great souls even now. The adi-raja's glory is endless and celebrated in all sacred assemblies.
The narrative transitions: Vidura, the great devotee, was listening to the katha of Prithu narrated by Maitreya. He is described as shobhishiktah prthuh vipraih -- Prithu who was anointed (abhishikta) by the brahmins -- labdhate sasurarhanah -- who received the worship of both devas (gods) and suras (celestial beings). Vibhrtya vaishnavam tejah -- who bore (vibhrtya) the divine effulgence (tejas) of Vishnu. Bakohoh yabhyam dudohe gam -- who milked the Earth-cow with his own arms (bahoh). Konvartya kirtim na krnoti na shrunoti -- who does not hear the fame of Prithu, so luminously has it been spread? Abhijnat -- who is there who does not know Prithu's story? The sub-text: these qualities and this story have been told here for our benefit -- so we too can imbibe these qualities.
Maitreya asks Vidura the next question in the katha -- or tests him: ganga-yamunayoh nadyoh antarakshetra-aavasan -- Prithu ruled in the sacred zone between the Ganga and Yamuna rivers -- in Aryavarta, the most sacred land (punya-bhumi). He established his capital there and organized all yajna activity. Arabdhaneva bhuje bhoganam -- he enjoyed the fruits of his righteous deeds. The deep philosophical teaching here: one who has performed great karma -- that karma must be exhausted (experienced). If Paramatma comes into your life and you have unfulfilled punya remaining, that punya must be enjoyed -- otherwise the soul must return again. So a wise king or devotee enjoys what karma provides, but dedicates everything to the Lord so that the karma is exhausted and the next birth is in the Lord's abode.
A philosophical teaching on why Paramatma takes birth in the human body: the Lord says -- one who remembers My name shall not be reborn. That means even I, who have come into this body, must not be reborn! So: this soul (jiva) that received a body in which I (the Lord) was manifested -- that soul has accumulated enormous punya to have merited the Lord's presence. But if that punya is not fully exhausted by experiencing its fruits, the soul must return for another birth to exhaust the remaining punya. But if the Lord came into this body, what is the point of another birth? So the punya is exhausted completely -- all the punya is experienced fully in this very life, so there is no residue requiring another birth. This is the mechanics of moksha through divine grace.
The speaker narrates an illustrative story from the Puranas about the conflict between a devotee's dharmic commitment and a king's edict: a Shaiva king issued an order that no one should wander through the city streets on a certain day. But a great Vaishnava devotee had a vow to bathe in the Kaveri river on that day (Ekadashi vrata). The devotee, faced with a conflict between the king's secular order and his dharmic vow, chose to honor his vow and went out to bathe. This story illustrates the perennial tension between state authority and individual religious duty -- and the principle that when they conflict, the devotee's sincere dharmic vow takes precedence. The king, hearing of this, had to recognize the priority of authentic religious duty.
The story continues: the king who had issued the order -- a Shaiva -- grudgingly recognized that a genuine devotee's vow cannot be overridden by a secular royal order. The principle established by Prithu and reflected throughout the Bhagavatam: anyatra brahmana kulat anyatra acyuta-gotratah -- except for brahmins and the lineage of devotees of Acyuta (Vishnu) -- Prithu's authority stretched across all seven islands (sapta-dvipa). Ekaga asitu mahayajna diksha tatra divaukasam -- there was a great yajna being conducted there, attended by an assembly of celestial beings, brahmarishis, and rajarishis. The teaching: the power of genuine devotion and dharmic commitment transcends political authority. Rulers must recognize the limits of their jurisdiction in matters of personal religious practice.
The speaker discusses the extraordinary dimensions of people in ancient times: in those ages, human beings were vastly taller than today. One ishku (a unit of measurement) was about two of our steps. Eight ishkus made Rama's height -- by that calculation, Rama was about eight times four palm trees tall (approximately 32 palm trees in height). People of that stature -- tall, long-lived, with enormous energy -- required proportionally greater resources and performed proportionally greater actions. The Ashvamedha yajnas that Prithu performed, the Earth-milking episode, the confrontation with Indra -- all of these events were on a cosmic scale appropriate to that ancient time when humans were physically and spiritually of far greater stature than today.
The description of Prithu at the conclusion of his reign: he wore fine yellow silk garments (pita-ambara) -- one as a lower garment, one as an upper garment. And then: parija-vyanjitta-ashesha-gatra-shrihi -- the beauty of all his limbs was manifest (vyanjita = expressed, revealed; ashesha = all; gatra = limbs). His form was luminous -- the verse describes in detail his ears, shoulders, waist, and all features. The commentary asks: can you visualize all this clearly? And the answer is yes -- very clearly! The text describes him so vividly because the purpose is to fix the mental image (dhyana-shloka) of this great avatar of Vishnu. And then: niyame nyasta-bhushanah -- in his vow (yajna-diksha), he had set aside his ornaments. He adorned himself again after completing the diksha.
The description of the ideal warrior-king: arrows of enemies leave marks on his bowstring and battle-scars on his body -- and the queen, seeing those scars, finds them beautiful because they are proof of his valor. The speaker quotes from a Thiruppavai-like composition: the queen embraces her husband only when his body bears the marks of battle -- the marks made by enemies' arrows on his bow-string, the wounds on his skin from the battlefield. A warrior who has never fought is in her eyes the same as herself -- untempered by the fire of duty. This is the Kshatriya ideal: valor in service of dharma is itself a form of beauty and love. And then: niyame nyasta-bhushanah dikshalo unnadu -- while in the yajna-diksha (vow), he had set aside all ornaments. Adornment returns after the vow is fulfilled.
Prithu addresses the assembled people with the qualities of ideal royal speech: speak without arrogance (ahankara undakoodadu). Speak with humility (vinayangaa matladu). Speak gently (mettaga matladu). Speak sweetly (madhuranga matladu). Speak with depth (lothuga matladu). The king speaks not for his own benefit but: sarvesham upakaraartham -- for the benefit of all (sarvesham = of all; upakara = benefit). He spoke about what he was doing for the yajna-goers and what they should do -- not broadcasting new ego-driven ideas but: anuvadanamiva -- re-saying, re-expressing what is already in their hearts. A great leader does not impose foreign ideas -- he articulates what the people already know to be right but perhaps have not clearly expressed. The king's speech clarifies and confirms the people's own values.
The speaker emphasizes the principle that dharmic discourse is for those who are already inclined (sat-sanga): even if some foolish people (murkhas) come to these discourses, they are not really the target audience -- this teaching is for the genuine seekers. The text says: satsu jijnaasubhih dharmam aavedyam sva-manas-hitam -- dharma should be explained to the satshu (good, receptive people), those who are genuinely desirous of knowing (jijnaasu). There is an anecdote: a pandit gave a scholarly calendar date for a festival -- some followed it, others went by the television announcement. This illustrates that true dharmic knowledge comes from the authentic tradition (Pancharatra Agama and similar authoritative sources), not from popular media. Dharma must be known from proper sources and followed with proper authority.
Prithu's speech on his duties as king: I must protect the people. And protection means: ensure that they can carry out their respective occupations without obstruction (niratankanga chesukovadam). And if anyone is without livelihood -- vrtti-dah -- I must provide them employment (vrtti). Vrtti bharanam kaadaa -- providing a livelihood is not charity (bharana) but proper employment (udyoga). Tell them: do this work; here is your task. Protect them and create their livelihood. Furthermore: setusu sthapita -- maintain them each in their own proper station (maryada) -- ensuring no one transgresses their proper role. The one who maintains these boundaries is the king -- not through wealth alone but through wisdom, recognition, and proper societal structure. This is the complete definition of raja-dharma.
The principle of secret (guptha) governance: the people's welfare -- yoga-kshema (what they need and what they already have) -- must be arranged without the people necessarily knowing HOW the king is doing it. The king acts; the people experience the results. Only after the fact do they think: oh, so that is what the king was doing for us -- that is why this good result came! Phalanumeyah prarambhah -- the effort (prarambha) is inferred (anumeyah) from the result (phala). Like inferences from effects: we know the past cause from the present effect. The king's guptha-mantra (secret policy) must remain concealed while it is being implemented -- only the results are visible to the people. This is the philosophy behind Kautilya's Arthashastra principle of the ruler's gupta-charya (covert governance strategy).
Prithu addresses the assembled brahmins and other yajna-participants on how to perform action in the right spirit: do not wait for results to come on their own -- results come only when you act properly. And: kama-sandoha -- all the desires and wishes you have -- what I truly need is: yatya tushyati -- that which pleases the Lord (Paramatma). When one worships thus, Paramatma is pleased (santoshishtadu). That is primary. Whether svarga (heaven) or other lokas come or not -- they are secondary. If you are pursuing svarga or other worlds as your goal, you are still in the realm of kama (desire). What is truly needed is moksha -- liberation. And moksha comes only from Paramatma's grace (kripa). And Paramatma gives moksha when He is pleased (santosha) with the devotee's worship.
Prithu's address continues: a king who does not govern properly must bear the sins of his people. The verse: yahati saha tat praja bharturpindartham svarthanevaa anasuyavah kuruta adho-shadatiyah parihi me nugrakrtah -- Prithu says to his people: O noble ones, please live for the benefit of the king (bhartrupinadam) -- not out of subservience, but from the recognition that the king serves you and you must support that service. Do this as your own self-interest (svarthameva) -- not as an obligation to someone else but because the king's welfare IS your welfare. Anasuyavah -- without jealousy or resentment toward the king. And: adho-kshaja-dhiyah -- with minds focused on Adhokshaja (Vishnu, the transcendent Lord). Do your work for the Lord and for the community. That is the complete formula.
The apparent paradox in Prithu's teaching: Prithu told the people: work for your own self-interest (svarthameva)! And in another verse he said: dedicate everything to Paramatma, with minds focused on Adhokshaja. Is this a contradiction? No -- the teaching integrates the two: true jnanis (the genuinely renounced) do not seek fruits at all -- they offer everything to Paramatma. Ordinary people who do seek fruits should also: perform their actions with minds fixed on Paramatma, because it is not your action that gives you the fruit -- it is Bhagavan who gives the fruit. So even when seeking personal results, worship Paramatma through your actions. The truly renounced offer to Paramatma; the result-seekers perform through Paramatma-dhyana. Both converge on the Lord. Both paths lead to the same destination.
The synthesis of Prithu's teachings: be free from raga (attachment) and dvesha (aversion). Abandon self-centeredness (svartham vadalipettaali). Abandon desire for results (phalaakanksha vadalipettaali). But practice dharma. And that dharmic practice should be in the form of service to Paramatma (kainkaryam). The verse: bhartrpindartham svarthamevaa anasuyavah kuruta adho-kshaja-dhiyah tarhi me nugra-krtah -- if you do this, if you serve thus with minds on Adhokshaja, you will show grace to Me (the Lord). You will be ones who have shown grace to Me! The king is representing Paramatma here: when you serve your dharma with Paramatma in mind -- whether you call it serving the king, serving the nation, serving the family -- you are showing grace to the Lord. Whatever you do, with that consciousness, do it in dedication to Paramatma.
The complete teaching: transcend raga-dvesha (attraction and repulsion). Abandon self-seeking. Abandon result-seeking. Practice dharma. Practice it as service to Paramatma (kainkaryam). And: even for those who cannot renounce desires -- those who still seek results -- direct them to worship Paramatma while doing so. Joagam adee -- that is yoga. The verse synthesizes: bhartrpindartham svarthameva anasuyavah kuruta adho-kshaja-dhiyah tarhi me nugra-krtah -- by doing this you show grace to Me. Whether acting selflessly or even selfishly, if you do it with awareness of Paramatma -- you are dedicating your life to the Lord. That dedication, maintained consistently, purifies the heart and eventually leads to the understanding that the only true Self-interest is Paramatma himself.
The conclusion of Day 100: the session ends with a brief introduction to a new philosophical topic -- the existence of Yajna-pati (the Lord of yajna): amalah atti yajnapatir-naama keshamcit arha-sattamah -- O excellent ones, the Yajna-pati (Lord of yajna) exists! ihamutra-ja laksyante jyotsnavat kvacit bhuvah -- just as moonlight is visible somewhere on Earth (not everywhere equally, but undeniably present), so the existence of Paramatma (Yajna-pati) is perceptible in the world, even if not uniformly. The existence of Paramatma is a matter for proper rational inquiry (astika-nastika debate). But time has run out today -- the swami says: it is already 4:30, there is the evening program, so we stop here. The session concludes: Svasti prajabhyah paripalayantam nyayena margena mahim mahishahh. Gobrahmanebhyah shubham astu nityam. Lokah samastah sukhino bhavantu. Asmad gurubhyo namah.