యోగ మార్గం: చక్రాలు మరియు మోక్ష పథం

Yoga Marga: Chakras and Path to Liberation

bhagavatam Kandadai Ramanujacharya

మూలాధారం నుండి అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం వరకు చక్రాల ద్వారా ముక్తులు దేహాన్ని విడిచే మార్గం వివరించబడింది. ఆత్మ యోగం మరియు పరమాత్మ యోగం మధ్య తేడా చెప్పబడింది. సాధనతో మాత్రమే పాక్షిక ముక్తి పొందిన 'కేవలులు' ఎవరో వివరించబడింది.

The session traces the yogic path through the chakras - from Muladhara through Anahata, Vishuddha, Ajna, and up to Sahasrara - as the path through which liberated souls exit the body at death. The difference between atma-yoga (individual realization) and Paramatma-yoga (union with the Supreme) is explained. The session also clarifies the meaning of "kevalas" - those who achieve partial liberation through effort alone.

← Prev Next →
Yoga Marga: Chakras and Path to Liberation Kandadai Ramanujacharya bhagavatam

మాతా పితా కృతయర్పణయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగి యుగలం ప్రణమామి మూర్చనా భూతం సదత్య మహదాత్వయ పట్టనాద్ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం కుజమునిన్ ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతసి పుష్ప సంక్రాత్యం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉద్భుల్ల పద్మ పుత్రాక్షం నీల గీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విరసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్తాంకం మహోర్త్కంబున మాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుతోపితం అవాప్త తులసీ గంధం కృష్ణం వృందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వృందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం సిత్తే పౌత్రమ కల్మశం రాజలాత్మజం గుందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతన హాజుహావ పుత్రీతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూన కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా

మూలాధారము నుంచి మణిపూరము, స్వాధిష్టానము, విశుద్ధము, అనాహతము, ఆజ్ఞా చక్రము దాని ద్వారా సహస్రారం. ఇక్కడ దాకా వచ్చి ఆ బ్రహ్మస్థానాన్ని కపాలాన్ని భేదించుకొని పరమ పదమును చేరుటకు బయలుదేరున వ్యక్తి చక్కగా వెళ్లదలుచుకుంటే ఇబ్బంది ఏం లేదు. అలాగే వెళ్ళవచ్చు. మళ్ళీ ఇక్కడికి రాం కదా. ఒక్కసారి అన్నీ చూసుకొని పోదాం అనుకుంటే. ఇతర లోకములను చూడటానికి సంకల్పిస్తే మళ్ళీ ఇంద్రియతో మనస్సుతో కలిసి వెళ్ళాలి అన్నారు. మనకు ఈ కనబడుతూ ఉన్న దేహాన్ని స్థూల దేహం అంటాం. ఇందులో నుంచి బయలు వెళ్ళిన వాడు సూక్ష్మ దేహంతో ఉంటాడు. అంటే ఆ సూక్ష్మ దేహంలో అన్ని ఇంద్రియాలు, మనస్సు ఉంటుంది. జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియములు ఉంటాయి, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. చిత్తము, అంతఃకరణము ఇవన్నీ ఉంటాయి. ఈ 17 అందులో ఉంటాయి. ఇది సూక్ష్మ దేహం. సూక్ష్మ దేహంతో బయలుదేరిన వాడు పుణ్యశేషం ఎక్కువ పుణ్యం ఉంటే స్వర్గానికి ముందు వెళ్తాడు. కదా? స్వర్గానికి వెళ్ళవలసి ఉంటే భోగ దేహంతో వెళ్తాడు. అంటే స్వర్గములో తాము అనుభవించవలసిన పుణ్య కర్మ ఫల భోగం ఉందే దానికి కాసినటువంటి దేహం భోగ దేహం. అంటే సూక్ష్మ దేహం నుంచే అది వస్తుంది. పాపాలే బాగా చేసి ఉన్నాడు అనుకోండి, నరకానికి పోవలసి వస్తే యాతన దేహం అంటారు. అంటే యాతన దేహం ఉల్లి పొర చూసుంటారో అందులో 16వ వంతు ఉంటుంది మీకు తెలియదు.

అంటే కొంచెం గట్టిగా ఒకసారి అంటే 16 సార్లు ఊగుతుంది. అలాంటి యాతనా దేహాన్ని మరి మనం చెప్పిన ఆ నూయ ముక్కులో గోలించేస్తారన్నమాట. ఇది యాతనా దేహం అంటారు. ఈ రెండూ కాక అతన వితర సుతలాదులకు వెళ్ళవలసి వస్తే సంవిత్ దేహం అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి భోగములు ఇంతకంటే చాలా ఎక్కువ కాబట్టి. వాటిని అనుభవించి అనుభవించడం ఎలాగో మొదలు తెలియాలి. విధానం తెలిపే దేహం సంవిత్ దేహం అంటారు. ఊర్ధ్వలోకాలనే జనోలోకం, మహోలోకం, తపోలోకం అంటామే. వాటికి వెళ్ళవలసి వస్తే జ్యోతిర్దేహం అంటాం. ఇక ఇవన్నీ కాకుండా బ్రహ్మాండ కటాహాన్ని దాటి విరజా నదిలో స్నానం చేసిన తరువాత వచ్చేటువంటి దేహము పంచ ఉపనిషన్మయ దివ్య దేహము. ఇలా మొత్తం మనకు దేహములో ఏడు ఉంటాయి. ఇప్పుడు పితృలోకము, స్వర్గలోకము ఈ లోకాలన్నీ తిరిగాలనుకున్నవాడు సూక్ష్మ దేహంతో బయలుదేరుతాడు. ఇంద్రియ వర్గము ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఆ స్థితిలో వీడు అష్టాధి చెప్పుకున్నాం అష్టాధిపత్యం అని. అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం. ఈ అష్టసిద్ధులను పొంది గుణసన్నివాయే సహైవ గచ్చేత్ మనసా ఇంద్రియైశ్చ మనస్సుతోటి ఇంద్రియములతోటి కలిసి వీరంతా వెళుతారు అని చెప్పాడు. యోగేశ యోగేశ్వరానాం గతిమాహుహు అంతః బహిస్త్రిలోక్యాః పవనాంతరాత్మనాం నా కర్మభిష్టాం గతిమాప్నువంతి విద్యాతపోయోగ సమాధిభాగాం ఇందులో ఇంకొక అతి సూక్ష్మమైన విషయాన్ని వివరిస్తున్నాను. యోగేశ్వరానాంగతి మాహుహు అంతర్బహిస్తి లోక్యా యోగములు కూడా రెండు రకములు.

ఆత్మ యోగము పరమాత్మ యోగం అంటే కేవలులు ముక్తులు. కొందరు కేవలులు అంటారు. కేవలులు అంటే జీవాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారే వారిని కేవలులు అంటారు. వారు పొందే లోకం కైవల్యం. కైవల్యం అంటే ఏమిటి? కేవల ఆత్మ స్వరూప సాక్షార్థం. అంతకు మించి అవతల పరబ్రహ్మ కానీ ఇవతల ప్రపంచం కానీ సంబంధం లేదు. కేవలం ఆత్మ సాక్షాత్కారం కోసం ఆత్మ ఆత్మ స్వరూప పరిజ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా యోగమే. అందులో సిద్ధి పొందిన వారు కూడా యోగేశ్వరులే. కానీ ఈ యోగేశ్వరులు ఆ యోగేశ్వరుల లోకాన్ని పొందరు. కదా? కేవరులు ముక్తులతో సాటి కారు. ముక్తులు వెళ్ళే లోకానికి వెళ్ళలేరు. కేవలులకు కూడా ఇక పరముల యందు ఆసక్తి ఉండదు. అంటే ఈ 14 లోకాలకు సంబంధం వాళ్ళకి కూడా ఉండదు. కానీ వారు ఎక్కడ ఉన్నారో వారు మాత్రమే ఉంటారు. వారికి తోడు అటు కాస్త ఇటు కాస్త ఎవరూ ఉండరు. ఇలాంటి మహానుభావులు కూడా ఏం చేస్తారు? త్రిలోక్యాః అంతః బహిహి పవనాంతరాత్మనాం. మూడు లోకములకు వెలుపల, మూడు లోకములకు లోపల తాను. మన మూలాధారము నుండి బయలు వెలరిన బయలు పడిన ఏ ప్రాణ వాయు శక్తి ఉందో ఆ వాయువులోనే తాను అంతర్భవించి మార్గము ద్వారానే వెళుతాడు. ఇంకో మాట చెప్పాలంటే వాయు రూపముగానే వెళుతాడు. పవనాంతరాత్మన అలా స్పష్టంగా చెప్తున్నాడు పవనాంతరాత్మన నకర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ.

సమాధి భాజాం అలాంటి వారు విద్యా తపో యోగ సమాధి భాజాం గతిం కర్మభిహి నాప్ణువంతి అంటే శాస్త్రజన్య జ్ఞానం వలన ఆచరించేటువంటి కర్మను తపస్సు అంటారు. శాస్త్రజన్య జ్ఞానము లేకుండా ఆచరించేటువంటి కర్మను బంధము అంటారు. కర్మ ఒకటే చేసే పని అదే. వివాహం చేసుకున్నా, సంతానాన్ని పొందినా, ఇల్లు కట్టుకున్నా, ఇంద్రాది భోగములు పొందినా, జ్ఞానము గలవారు చేసింది తపస్సు. జ్ఞానము లేని వారు చేసింది బంధనం. ఏమిటి కారణం అంటే? శాస్త్రం వలన కలిగిన జ్ఞానముతో ఆచరించే వారు ఆచరించే పనుల వలన కలిగే ఫలమునందు ఆసక్తి కలిగి ఉండరు. సత్తాః కర్మణి అవిద్వాంసః యథా కురువంతి భారతా గీత అధ్యయనం చేసి ఉంటారు కదా ఎంత శ్లోకం సత్తాః కర్మణి అవిద్వాంసః యథా కురువంతి భారతా అవిద్వాంసః అంటే అజ్ఞానినః అన్నమాట. జ్ఞానము లేని వారు కర్మలను ఎలా చేస్తారో, ఎలా చేస్తారో సత్తా. ఆసక్తితో చేస్తారు. కర్మాణి అవిద్వాంసః సక్తాః కుర్వంతి. జ్ఞానము లేని వారు ఫలమునందు ఆసక్తితో కర్మలను ఆచరిస్తారు. కురియాత్ విద్వాన తథా జ్ఞానమున్నవాడు కూడా ఆ పనులు అలాగే చేస్తాడు. జ్ఞానము లేనివాడు చేసినట్టే చేస్తాడు. వాడు భోగం చేస్తాడు, వాడు నిద్రపోతాడు, వాడు వివాహం, వాడికి సంతానం, వాడికి ఇల్లు, వాడికి అన్ని భోగాలు ఇవన్నీ కర్మలు వాడు అంత సమానమే. కానీ ఎక్కడ చేడా? ఆసక్తి. దేని యందు వాడికి ఆసక్తి ఉండదు. అజ్ఞానులు ఆసక్తితో చేస్తారు, జ్ఞానులు ఆసక్తి లేకుండా చేస్తారు. చూచే వాడికి ఆసక్తి ఉందా లేదా అనేది. తెలియదు. అంత పెద్ద కృష్ణ పరమాత్మనే చూచిన వాళ్ళు స్త్రీనం మనం చెప్పుకున్నాం కదా. స్త్రీ వ్యామోహపరుడు.

ఆడవారు జ్యోతులు లేకుండా కృష్ణుడు ఉండలేడు అన్న పేరు జారుడు అని వచ్చింది. ఆయన చోరుడు అన్నారు. గోపికా జారుడు, నవనీత చోరుడు. మరి ఆయన లోపల ఏముందో మనకేం తెలుస్తుంది? ఎవరి గురించి చూస్తే మనకేం తెలుస్తుంది? కాబట్టి చేయుచున్న కర్మలను బట్టి వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను అంచనా వేయుట మూర్ఖత్వం. ఆ పని పనిని ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నాడో జ్ఞానులు మాత్రమే గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళేమో అసత్తాహ వీళ్ళేమో సత్తాహ. వాళ్ళు చేస్తారు. భోజనాఖ్యాదనాలన్నీ వాళ్ళకి వీళ్ళకు సమానమే. చూస్తే ఇంకా అజ్ఞాని కంటే జ్ఞానే ఎక్కువ మోజుతో ఉన్నాడేమో అనిపిస్తుంది. మరి ఇంత పిచ్చా అండి కృష్ణుడు ఏమన్నారు చూసి అందరూ ఇంత పిచ్చా అన్నారు. ఇంత వ్యామోహమా అన్నారు. ఇంత పక్షపాతమా అన్నారు. చూసాం మనం. కానీ చూసి లోపలికి చూస్తే నేను అస్కరిత బ్రహ్మచారిని ప్రతిజ్ఞ చేశాడు. నిరూపించుకున్నాడు. మనం చెప్పాం కదా. స్కాలిత్యానికి సంతానానికి సంబంధం లేదు. కాబట్టి విద్యా తపో యోగ సమాధి భాజం విద్య కానీ, తపస్సు కానీ, యోగము కానీ. సమాధి కానీ ఈ నాలుగు కేవలులకు ఆత్మపరులకు అంటే పరమాత్మపరులకు సమానమే. యోగం వారికి ఉంటుంది, యోగం వీరికి ఉంటుంది, సమాధి వారికి ఉంటుంది, సమాధి వీరికి ఉంటుంది. తపస్సు అక్కడ ఉంటుంది, తపస్సు ఇక్కడ ఉంటుంది. విద్య రెండు చోట్ల ఉంటుంది. కానీ కైవల్యమును ఆశించి ప్రవర్తించే వారు చేసే కర్మలతో పరమాత్మను పొందని. కర్మభిహి చాలా ఇది చాలా క్లిష్టమైనటువంటి శ్లోకం ఎందుకంటే పైకి చూస్తే దానికి మీకు వ్యాఖ్యానం వీరరాఘవీయం కానీ శ్రీధరీయం కానీ. ఇది చూడకుంటే ఏమీ అర్థం కాదు. కేవలం పదాలను పట్టుకుంటే ఒక అక్షరం అర్థం కాదు. ఏం చెప్తున్నాడో తెలియదు. యోగ మార్గంలో పొమ్మంటాడు, యోగ మార్గంలో పోయిన వాళ్ళు కర్మరుతో పొందలేరు అంటాడు. విద్యా తపో యోగ సమాధి పాయాం కర్మసి ఆప్తుం న శక్యతే అంటున్నారు. ఏం న శక్యతే? దేన్ని పొందలేరు? మరి ఇవన్నీ ఎందుకు? కైవల్యము నాశించి ఆచరించేవారు.

ఆచరించే కర్మలతో పరమాత్మ నాశించి ఆచరించే కర్మల వలన పొందే ఫలితాన్ని పొందలేదు. అంటే కర్మలు ఒక్కటినే ఉంటాయి. ఫలితం తేడా ఉంది. లక్ష్యం తేడా ఉంటుంది. ఉద్దేశ్యం తేడా ఉంటుంది. మీకు కైవల్యం కావాలా? ముక్తి కావాలా? పరమాత్మ కావాలా? ఆత్మ కావాలా? ఆత్మ సామ్రాజ్యాన్ని కోరే వారు చేసే పనులతో పరమాత్మ సామ్రాజ్యాన్ని పొందలేరు. సంసారాన్ని ఆశించి ఆచరించే కర్మలతో ఆత్మ సామ్రాజ్యాన్ని పొందలేరు. చదువు సాంసారిక విషయ భోగములను ఆశించి ఆచరించి పనులతో కైవల్యాన్ని పొందలేదు. కైవల్యాన్ని ఆశించి ఆచరించే పనులతో మోక్షాన్ని పొందలేదు. అంటే యోగము, సమాధి, విద్య, తపస్సు మూడు విభాగములు చేయబడుతుంది. ఒకటి పరమాత్మ నాశించేది, రెండు ఆత్మ నాశించేది, మూడు సంసారం నాశించేది. అంటే ప్రకృతి నాశించేది అంటే మూడు తత్వాలు అలా చెప్తే మీకు సులభంగా ఉంటుంది. ప్రకృతిని ఆశించుట, జీవుణ్ణి ఆశించుట, పరమాత్మ నాశించుట. ప్రకృతిని ఆశించి అంటే ప్రాకృతికమైనటువంటి భోగములను అనుభవించాలనే ఆశతో ఆచరించే పనులతో ఆత్మ స్వరూపాన్ని తెలియలేరు. ఆత్మ స్వరూపాన్ని తెలిసి ఆత్మానందాన్ని అనుభవించాలి అనుకున్న వాళ్ళు చేసే పనులతో పరమాత్మ రూపాన్ని పొందవచ్చు. ఈ మూటిలో ఏది కష్టం? పరమాత్మ ప్రాప్తి. చమత్కారం ఏమిటంటే పరమాత్మ ప్రాప్తే కాదు పరమాత్మ అభిలాష కూడా కష్టమే అన్నారు. అంటే భగవంతుడిని పొందాలి, భగవంతుడిని చేరాలి, భగవంతుడిని చూడాలి ఈ అభిలాష కలగడమే కష్టం. ఎందుకంటే ఇంత భోగాన్ని, ఇంత వ్యామోహాన్ని, ఇంత సౌందర్యాన్ని ఎరచూపు ప్రకృతి మనకు, ప్రకృతి మనను తనను దాటి. పోలియదు యధాకులవధుహు అంటాడు. భార్య తన భర్తకు తన సౌందర్యాదులతో సమ్మోహం కలిగించి మరొక స్త్రీని ఆశించకుండా ధర్మం కదా తప్పేం కాదు. తన భర్తను తన వశం చేసుకోవడం భార్య ధర్మం.

కాబట్టి తన సౌందర్యాదులతో తన భర్త మరొక స్త్రీకి వశం కాకుండా ఉండటానికి ఎలా భార్య ప్రయత్నిస్తుందో ప్రకృతి తనలోకి వచ్చిన వాడిని మళ్ళీ తన నుండి బయటికి పంపియ్యదు బిజినెస్ అండి. షాప్ కి వచ్చిన వాడి కొనకుండా బయటికి పోకూడదు. కదా మామూలే. మరి ఏ షాప్ వాడైనా కానీ మనకెందుకు? ఒకసారి ఎవడు అడుగు పెట్టాడు అనుకోండి కొనే పోవాలి. సరే పక్క అబ్బా పక్క కాపులే ఉంటుందండి ఇది వస్తువు ఇస్తాడా వాడు మీకు ఇదే వస్తువు ₹500 అంటాడు. చూడండి మేము ₹300 ఇస్తున్నాం. అంటే బయటికి పోవద్దు వాడు తీసుకోవాలి. ఇదే లౌకికం అండి. ఇదే పరమార్థానికి వెళితే ఒకదానిలోకి వెళ్ళిన తర్వాత ఇంకో దాన్ని మనం ఆశించము. కాబట్టి జ్ఞాని అయినవాడు పరమాత్మను మోక్ష సామ్రాజ్యాన్ని ఆశించాలి తప్ప కైవల్యాన్ని కానీ సాంసారిక భోగాలని కానీ ఆశించకూడదు. అందుకే అంటున్నారు నకర్మభిహి. కరి కొచ్చి ముందు వెళ్ళిపోయిందా ఆ అయిపోయాడు. నకర్మభిష్టాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధిపాజాం తాం గతిన్ ఆప్నువంతి. పరమాత్మను చేరటానికి ఏ దారి మార్గమైతే ఉందో అది లౌకికమైన కర్మలతో పొందలేరు. కైవల్యాన్ని పొందటానికి కోరేటువంటి వారు ఆచరించే పనులతో పరమాత్మను పొందలేరు. నకర్మశిష్టాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధిపాగ్యం వైస్వానరం యాతి విహాయసా గతః సుషుమ్నయా బ్రహ్మపథేన శోచిషా విధూత కల్కః అథ హరేహే ఉదత్తాత్ ప్రయాత్ చక్రం నృపా శైసుమారం వైశ్వానరం మనకు ముక్తః అర్చిహి షట్ దిన పూర్వ పక్ష తెలుసు కదండీ ఇది విధానం. అదంతా ఇందులో చెప్పడు, అంతా డీటెయిల్ గా వెళ్ళడు. ఎందుకంటే చెప్పేది పరీక్షిత్తుకు. చెప్పేవాడు సుఖయోగిందుడు. చిన్న పిల్లలకైతే చెప్పాలి. వాళ్ళిద్దరికీ అవే ఎందుకు? ఆయన ఆల్రెడీ ఆ జ్ఞానంలో ఉన్నవాడే. హింట్ అందిస్తే చాలు. కదా కాబట్టి అసలు మార్గం ఏమిటి? మనము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మొదలు సూర్య కిరణములు ఉంటాయే ఆ సూర్య కిరణముల యొక్క వెలుతురు దాన్నే అర్చి అంటారు.

కదా ఇది కాంతి. మొదలు కాంతిలోకి ప్రవేశిస్తారు. కాంతి నుండి దినం అంటే పగలు. కదా ఆ పగలులోకి ప్రవేశిస్తారు. పగలు నుంచి శుక్ల పక్షంలోకి ప్రవేశిస్తారు. శుక్ల పక్షము నుంచి మాసమునకు ప్రవేశిస్తారు. మాసము నుంచి ఋతువులోకి ప్రవేశిస్తారు. ఋతువు నుండి అయనములోకి ప్రవేశిస్తారు. అయనము నుండి అప్పుడు సూర్య మండలంలో ప్రవేశిస్తాడు. అక్కడ తర్వాత వాయువులోకి ప్రవేశిస్తాడు. వాయువు నుండి చంద్రునిలో ప్రవేశిస్తాడు. చంద్రుని నుండి అగ్నిలో ప్రవేశిస్తాడు. అగ్ని నుండి కైలోకానికి వెళ్తాడు ఇంద్రుడు, వరుణుడు తర్వాత నక్షత్ర పదం ఇది వరస. అయితే ఇవన్నీ ఈ వరసలో ఇన్ని చెప్పకుండా అతను వైశ్వానరం అన్నాడు. ఈ వైశ్వానరం అనటంలో మనకు అర్చి, దిన. శుక్ల పక్ష, మాత, ఋతు, అయన, సూర్య తరువాత అగ్ని అక్కడికి వచ్చాం. ఎనిమిదో దాన్ని పొందాం. సూర్య మండలాన్ని కూడా భేదించి దాని తరువాత ఉండేటువంటి వైశ్వ నరం లోకముదాహరంతి యతు జ్ఞానినః నిత్య సమాధి నిష్టా అవ్యక్తం ఆనంద్యం అమోఘం ఆర్తం మనకు ఇక్కడ చెప్తాడు విష్ణుపురాణాలు చెప్తారు ఈ విధంగా ఇలా అక్కడికి వెళితే అగ్నిలోకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అయిపోతారు. సూర్యునికి చంద్రుడికి మధ్యలో ఎవరున్నారు? అగ్ని ఉంటాడు. ఎందుకంటే అతని వెలుగు ఇతను ఇవ్వాలి అతను ఇవ్వాలి. సూర్యుడు అస్తమించినప్పుడు మనం పని చేసే పనులన్నీ మనకు కావాల్సిన వెలుచులంతా ఎవరి వల్ల వస్తున్నది? అగ్ని నుంచే వస్తుంది. సూర్యుడే తన కాంతిని తాను వెళ్ళే ముందు అగ్నికి అప్పగించి వెళ్తాడు. దినాంతే నిహితం తేజః సవిత్రేవ హుతాసినః. కాళిదాసు చెప్తాడు రఘువశంలో. రాజ్యం గురునాదత్తం ప్రతిపద్య అధికం బభౌ దిలీప మహారాజు గురునాదత్తం రాజ్యం ప్రతిపద్య అంటాడు రఘు మహారాజు తన తండ్రి అయినటువంటి దిలీప మహారాజు చేత ఇవ్వబడిన రాజ్యాన్ని పొంది బాగా ప్రకాశించాడు అంతకంటే బాగా. ఎలాగయ్యా అంటే సాయంకాలం కాగానే సూర్య భగవానుని తేజస్సును పొందిన అగ్నిహోత్రుడిలాగా విరాంతే నిహితం తేజః ప్రతిపద్య అధికం సవిత్రేవ హుతాసనం సూర్య భగవానునితో

వాళ్ళు కావ్యాలు రాశారంటే పురాణాల విషయాలని రాశారు, వైదిక విషయాలని రాశారు. ధర్మశాస్త్ర విషయాలని రాశారు. ఇది చదివితే ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక కావ్యం చదివాడు అంటే ఒక నాలుగు శాస్త్రాలు రావాలి వాళ్ళకి. చతుశ్శాస్త్రి అని చెప్తాం కదా మనం అవి లేకుండా కావ్యం చదివితే అందుకే పంచగాజ అంటే పండితుడు ఎవరు చతశ్లోకి అయిన పండిత ఆవిడ ఉంది కదండీ ఆ రీతిలో అన్నమాట అంతటి జ్ఞానం కవులకు ఆనాడు అంత నిక్షిప్తం చేస్తేనే కలిగినట్టు లెక్క. ఇప్పుడు ఒక పదం చెప్తే చాలు మనం చెప్పాం కదా. ఇప్పుడు ఎంఏ వాళ్ళకు మా సెవెంత్ క్లాస్ పుస్తకాలు ఉన్నాయి. సెవెంత్ మేము చదివినప్పుడు సరిగ్గా సెవెంత్ క్లాస్ పుస్తకాలు అవి కూడా మొత్తం కాదు. అందులో 16 శ్లోకాలు ఒక దాంట్లో 12 శ్లోకాలు ఉన్నాయి. ఎంఏ ఇది. ఎంఏ రెండు ఉంటాయి ఫైనల్ ఇయర్ ఉంటుంది చూడండి. ఎంఏ ఫైనల్ ఇయర్ కు సెవెంత్ క్లాస్ లోని ఒక పుస్తకంలోని 16 పుస్తకాలు ఉన్నాయి. అది వాడు ఆ టీచర్ అంటున్నారు ఇది ఏడాదిలో పూర్తి కాదండి చాలా కష్టం కొంచెం తగ్గించాలి అంటున్నారు. దానికి నేను ఆ ఎనీ ఏం కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఉంది లాంగ్వేజ్ కమిటీ. మళ్ళీ నన్ను పిలిచాడు. మాట్లాడుతూ నవ్వు వచ్చింది. నేను మామూలుగా ఆ నూట ఇరవై పెట్టండి అన్నాను. పద్దె నూట అరువై ఉన్నాయి పెట్టేసేయండి ఏం కాదు అన్నారు. మరి వద్దు నూట అరువై అని పద్దె నూట పెడితే వద్దు అంటున్నారండి వాళ్ళు నూట అరువై అంటున్నారు ఏమిటి అన్నారు. అంటే నెలకు ఒక్క శ్లోకం చెప్పలేరు అన్నమాట పరిస్థితి అది ఒక్క శ్లోకం నెలకు చెప్పలేరు. ఎంఏ వాళ్ళకు టెన్త్ క్లాసు ఎంఏ క్లాసు వాళ్ళకి కాదు. అంటే రాను రాను ఏమవుతున్నది పరిస్థితి? తగ్గిపోతుంది. కారణం ఇదే. సాంసారిక విషయ భోగాభిలాష పెరిగిపోతే జ్ఞానాభిలాష తగ్గుతుంది. అదే దానికి దీనికి సంబంధం. అలా ఇప్పుడు. వైశ్వానరం యాతి విహాయస విహాయస అదే ఆకాశ మార్గం దాన్నే వాయు పదం అంటాం మనం చెప్పుకుంటాం కదా అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అంటాం. నేను చెప్పాను కదా ఈ ఐదు కోశాలు సుందరకాండలో చెప్పాడు. లంకలోకి హనుమంతుడు వస్తే మొదలు భోజనశాలం చూస్తాడు. మనమయం. తర్వాత పుష్ప విమానాన్ని చూస్తాడు. దివంగతం వాయు పథ ప్రతిష్టితం ప్రాణమయం. దాని తర్వాత రావణాసురుని చూస్తాడు. మనోమయం మనసే కదా.

దాని తర్వాత అశోకవనాన్ని చూస్తాడు విజ్ఞానమయం అక్కడి నుంచి మనం చూస్తాడు ఆనందం పేరుకు మాత్రం ఏదో కథ వెడుతున్నారు వాళ్ళు వెడుతున్నారు చూస్తున్నారు అది పంచకోశములు ఆ ఎప్పుడైతే విజ్ఞానమయం దగ్గరికి వచ్చేసాడో ఆచార్యుడు మనస్సు మళ్ళీ వచ్చి ఈ జీవుడిని తన స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే హనుమంతుడు అక్కడికి రాగానే రావణవాసుడు వచ్చి మనసు లేని అదండి. అందువల్ల వైహాయత ఈ ఆకాశ మార్గంలో అంటే వాయు కోశంలో అలా వెళ్లి గత సుషుమ్నయ. బ్రహ్మ పదేన శోచిషా సుసుమ్నా నాడి నుంచి బ్రహ్మ పదేన అంటే కపార మార్గంతో శోచిషా అంటే శోచిషా అర్చి కాంతి అలాంటి దానితోటి విధూత కల్కః అంతకు ముందు ఆచరించినటువంటి అన్ని పుణ్య పాపములు తొలగిపోయి ఎందుకు పుణ్య పాపే విజూయ నిరంజన పరమం సామ్యముపైతి కదా. పరమాత్మను చేరాలంటే మన దగ్గర భయాననసు ఉండకూడదు. రెండు ఏ బ్యాలెన్స్ పుణ్యం ఉండకూడదు. నిల్ బ్యాలెన్స్ ఉంటేనే రమ్మంటాడు. కొంచెం మిగిలిసుకున్నావా ఇప్పుడు చేసుకొని రమ్మంటాడు. కాబట్టి వికల్కః అంటాడు విధూత పాపః. పాపము పోవాలి, పుణ్యము పోవాలి. అందుకే మార్గం ఏంటి? మనకు మనముగా పుణ్య పాపములు రెండూ లేకుండా నిల్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండదు. ఎలా ఉంటాం ఏదో చేస్తూనే ఉంటాం. పుణ్యమానం అవుతుంది, పాపం అవుతుంది. ఉంటుంది. మరి ఏం చేయాలి? పని చేయగానే కృష్ణార్పణం. ఇప్పుడు అప్పుడు నిల్లు పేయాలి. మనకేముంది ఆయనకి సమస్య లేదన్నమాట. ఈజీ మార్గం నారాయణ అయ్యి సమర్పయాలి. మంచి నీళ్ళు తాగినావు కృష్ణార్పణం. ఎందుకంటే ఈ నీళ్ళు పొరపాటున మనం తాగేటప్పుడు పోయి దాపురికి అలా అలా పోయి అక్కడ ఉన్న వైస్వానుడు వెళ్ళాను అనుకోండి అగ్నిహోత్తురునికి వాడికి అభిషేకం అవుతుంది. కొంచెం పుణ్యం వస్తుంది. భోజనం చేశాం, ప్రాణాహుతులు వేసుకున్నాం. ఇది వానికి ఆహ్వానం అయింది, కొంచెం పుణ్యం వస్తుంది. ఎక్కడ మన ఆయన తక్కువోడు కాదు, మొత్తం బ్యాడ్ అని అకౌంటతో చూస్తుంటారు. ఏమన్నా కొద్దిగా ఉందా అందులో చేరుస్తుంటారు. ఆ నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది. దాని రంగం పడేస్తుంటారు, పో తీసుకో పో. నేను నా అకౌంట్ ఏం చేస్తా అంత నీకే ఇస్తున్నాను. నమమ నమమ నమమ కృష్ణార్పణం కృష్ణార్పణం కృష్ణార్పణం. నీళ్లు తాగు కృష్ణార్పణం. అంత ఓపిక లేదు అప్పుడు అది చూపి వారికి ఇయ్యండి. ఇక్కడ గురువు అంటే ఆయనే కదా పరమాత్మే.

నీళ్లు తాగే ముందు అఫ్నోద్ గురుభ్యో నమః అని తాగేసేయండి. అన్నం తినే ముందు గురుభ్యో నమః అనండి. పొరపాటున అడిగేస్తున్నాం గురుభ్యో నమః వాడే ఇస్తున్నాడు. పొరపాటున ఈ అడుగు గుడి వైపు పోయింది అనుకోండి అగో పుణ్యేహి అంటాడు. ధర్మ ఎంత బాధ. ప్రభువా నేను ఎక్కడికో పోయినాం అనుకో ఎక్కడ ఏదో వేసే ఇల్లు ఉంది అటు కాలు పడింది పాపం వచ్చింది అంటాడు. మనం అక్కడికి పోము అటు పోతే చాలు అంటాడు. కాలు అటు పడితే పుణ్యం ఇటు పడితే పాపం ఇదంతా మనం ఎక్కడ చస్తాం అయినా ఏం వద్దు అస్మత్ గురుభ్యో నమః అస్మత్ గురుభ్యో నమః ఆయన అన్నీ నీకే. మనం నిల్ బ్యాలెన్స్ కావాలంటే దీనివల్ల ఏమవుతుందంటే మనస్సులో కోరికలు అనేటువంటివి చిన్న చిన్నగా తగ్గుతూ పోతాయి అన్యాయానికి నాకిందుకు. మరి ఆ నిరంజనత్వం రావాలి. పుణ్య పాపే విధూయ వాటిని వీటిని పోగొట్టి నిరంజనుడై పుణ్య పాప రహితుడై అప్పుడు పరమాత్మ సన్నిధికి పోతాడు. ఏదున్నా మురికే ఇది మురికే అది మురికే. పాపం మురికి పుణ్యం మురికి పుణ్యం సచ్చం అనుకోకండి. ఎందుకంటే మనం మురికిపోవాలని సబ్బు రాసుకుంటాం. కదా? పొరపాటు రాసుకున్న సబ్బు మొత్తం నీళ్లతో కాగలేదు అనుకోండి దాన్ని ఏమంటారండి? అదే మురికి బాధ. అది వచ్చేసి మురికి పోవడానికి అంటించుకుంటే మురికి అవుతుంది. అందువల్ల పాపం పోవడానికి చేసిన పుణ్యం కూడా మురికి ఏమో ఉండదు. అది కూడా పోవద్దు. పోవాలి. నిరంజన్ అంటే అంత లోతుకు వెళ్లి పూర్తిగా జ్ఞానం అందులో నిష్ట అయినాడే ఏది మనకు అంటదు. అప్పుడు విధూత కల్కః విధూత కల్క హరేహే ఉదస్తాత్ ప్రయాతి చక్రం దృపా. పరమాత్మ యొక్క మొదటి మైధిలి అంటాం. దాన్ని శింసుమార చక్రం అంటాం. ఇది మనకు ఈ చక్రం గురించి పంచమ స్కంధంలో చాలా విపులంగా చెప్తాడు. అంటే ప్రపంచమంతా అందులోనే ఉంది. అన్ని గ్రహాలు, అన్ని లోకాలు, అన్ని నక్షత్రాలు, దేవతలు మొత్తం అది సింసుమారం అంటే ముసలి ఆకారంలో ఉంటుంది. పెద్ద ముసలి అది శింసుం మారయతి అంటే ప్రాణిని చంపేది అన్నమాట. పెద్ద ముసలి ఉంటుందే ఈ మొత్తం పైన ఈ నక్షత్ర మండలం ప్రపంచమంతా ఉందేమో అండి ఇదంతా ముసలి ఆకారంలో ఉంటుంది. ఈ పక్క తల ఈ పక్క తోక.

దానికి ఈ కుడి పక్క, ఎడమ పక్క తోక తోక కొతకు ఉంటాడు ధ్రువుడు. ఆయన గట్టి అది. శిరో ప్రారంభంలో ఉంటాడు విష్ణువు. మొత్తం ప్రపంచం ఈ మొత్తం ప్రపంచం సుమార రూపంలో ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటాడు, చంద్రుడు ఎక్కడ ఉంటాడు, నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి, సత్వర్గులు ఎక్కడ ఉంటారు, మొత్తం మనకు పంచమ స్కంధంలో చాలామంది ఆ స్కంధాన్ని దాటేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి లేకపోతే అందులో ఉంది ఉంది కదా చూసి చెప్పాలి కదా పెద్ద బాధితులు పిల్లలకి అట్లానే. కాబట్టి ఆ సుంసుమార చక్రం మనకు వచ్చేస్తే అక్కడికి పోయామనుకోండి ఇంచుమించుగా అదే విష్ణువు యొక్క నాభి అంటారు అంటే పరమపదాన్ని దగ్గరికి వచ్చినట్టే లెక్క అది దాటితే పరమపదం. స్వామి యొక్క క్షేత్రం. ధూడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు ధూడు. సుస్మార్తి ఇక్కడే మహాకళ ప్రాంతంలో కానీ దాన్ని దాటి పరమాత్మలో చేరుతాడు. ధృవ స్థానం అంటే అది. ఉన్న అన్ని లోకాల కంటే ఊర్ధ్వం. దానికంటే పైకి పోయి ఆ తోక ఎక్కడో కొసుకుంటాడు ఆ మహానుభావుడు. అన్నప్పుడు మరి అంత పెద్ద ముసలిలో మనం ఎక్కడ ఉన్నట్టు? కదా ఓ నేను భూలోకం ఆధిపత్యం నేను చంద్రలోక ఇందులో వాడు నవ్వుతుంటాడు అసలు సుమారు తోత కోసం అంటాడు మీరు అంతా భూలోకం భూవర్లోకం సువర్లోకం నీకు ఆధిపత్యం మీరు మన గారు ఏడవండిరా పోండి ఏం చేస్తారంటే ఏం మాట్లాడాలి మనం ఎక్కడ ఎక్కడా పనికిరాను అందుకని ఆ స్వరూపం తెలిస్తే మనం ఏమిటో తెలుస్తుంది. మన స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఆ దాన్ని శింసుమారం అంటారు. ఆ శింసుమార చక్రానికి వెళ్లగలిగామంటే తద్విష్ణో పరమం పదం. సదా పశ్యంతి సూరయః అని అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్తాం. అలాంటి శంసుమారం తత్ విశ్వనాభిం అదే విశ్వనాభి. ప్రపంచాన్ని మొత్తానికి అది నాభిస్థానము. నాభి అంటే ఏంటి రెగ్యులేటర్ అన్నమాట. మనకు రెగ్యులేటర్ ఉంటుంది కదా, వాయువు ఎంత రావాలో అంతే మనకు తెలుస్తుంది. ఈ శరీరం మొత్తంలో కూడా వాయువును సమానం చేసేటువంటిది నాభి తనే ఓకే అక్కడ సమానః. సమాన వాయువు అక్కడ ఉంటుందంట. అంటే మొత్తం వాయువు అనేది రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ శివసుమాలం అనేటువంటిది విశ్వమునకు నాతి అది. తద్విశ్వనాతిం.

అతివర్త్య విష్ణోహు అణీయసా విరజేనాత్మనైకః దాన్ని కూడా దాటి పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతో దాన్ని కూడా దాటి అణీయసా విరజేనాత్మనా విరజేనాత్మనా ఎలాంటి పాప పుణ్యములు లేని మురికి లేని ఆత్మతో పరిశుద్ధమైనటువంటి ఆత్మతో అది కూడా అణీయత అతి సూక్ష్మ మార్గంతోటి. నమస్కృతం బ్రహ్మవిధాం ఉపైతి కల్పాయుషహాయతు విభుదాః రమంతి. దేవతలందరూ కల్పాయుష దేవతలందరూ ఉండేటువంటిది మహర్లోకం అంటాం. జనోలోకం మహర్లోకములలో ప్రళయం వచ్చినప్పుడు దేవతలంతా అక్కడ ఉంటారు. ఆ మహర్లోకానికి వెళ్లి ఒకసారి వారందరినీ పరామర్శించి అక్కడి నుంచి పైకి వెళ్తాం సుమారు అని. అక్కడి నుంచి పైకి వెళ్తాం స్వామి స్థానానికి. ఈ విధానం చెప్పడంలో మనకు మొదలు సింహస్మాలం అంటాడు, తర్వాత విశ్వనాథ్ అంటాడు, తర్వాత యత్ర వివుధారం అంతే అంటాడు. అనేసరికి సరిగ్గా ఆ క్రమం, ఆ లోకాల క్రమం అర్థం కాకుంటే ఇది కన్ఫ్యూజ్. సో న్యాయంగా మహర్లోకం వెళ్లి, జనోలోకం వెళ్లి, తపోలోకం వెళ్లి, సత్యలోకం వెళ్లి అది దాటిన తర్వాత సింహసుమార చక్రానికి వెళ్లి అది దాటిన తర్వాత తద్విష్ణో పరమం పదం అని పెడతారు. అయితే పొందే వాడికి ఎంత తహతహ ఉంటుందో జీవుడు ఆ స్థానాన్ని పొందుతాడని చెప్పేవాడికి కూడా ఎంత తహతహ ఉంటుంది. మొదలు పెట్టి సరే పోయి ఆ పరమాపదంలో పడేయాలి. తర్వాత కావాలంటే ఇక ముందు చెప్పుకుందాం. అని విధానం మాత్రం ఇది. విబుధాః యత్ర రమంతి అధో అనంతస్య ముఖానలేన దందస్యమానం స నిరీక్ష్య విశ్వం ఇప్పుడు. మహర్లోకానికి వెళ్ళిన తర్వాత అంతకుముందు తాను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో అంటే భూలోకం. కదా భూహు భువః సువః ఈ మూడు లోకాలు త్రిలోకి అంటాం చూడండి ఈ మూడు లోకములు ప్రతి నైమిత్తిక ప్రళయంలోనూ భస్మం అవుతాయి. అంటే బ్రహ్మకు ఒక పూట కాగానే సాయంకాలం అయిందంటే ఈ మూడు లోకాలు స్వాహా. మళ్ళీ తెల్లవారే వస్తాయి.

కదా అంటే బ్రహ్మ కూడా ఎన్నాళ్ళు తెలుసు కదా? నాలుగు యుగాలు వెయ్యి సార్లు తిరగాలి. అంటే నాలుగు వెయ్యిల యుగాలకు ఒకసారి ఈ మూడు లోకాలు పోతుంటాయి. అది ప్రధానం అంటే అప్పుడు ప్రపంచం అంతం అప్పుడు మన వాడు అంటున్నాడు ఎవడో పోగానే ప్రపంచం అంతం అవుతుంది. ఇది ప్రపంచమో ఈ ప్రపంచమో. సరే నాయనా బా ఆ ఏదో అని చెప్తున్నాడు వాడు ప్రపంచం అంతం ఎక్కడ కావాలి ఎక్కడ ఉన్నాం ఎన్నో యుగం 28వ మహాయుగం నడుస్తున్నది 28 వెయ్యి సార్లు అంటే ఇంకా 28 వెయ్యి 28 పోతే చూడండి ఇంకెంత అంటే 972 సార్లు కావాలి. నాలుగురు అంటే వెయ్యి నాలుగు వేల యుగాలకు ఎన్ని యుగాలు గడిచాయి ఇప్పుడు? ఓ 112 యుగాలు గడిచాయి. కదా అంటే ఇక 3850 ఏదో ఎంత యుగాలు గడిస్తే కానీ ఈ మూడు అంతం ఇది. వీడు పోగానే అంతం, వాడు రాగానే అంతం, ఎవడు రాగానే వీళ్ళ అంతం కాదు అది ఏం అంతం కాదు ఆలోచించండి. ఆ కాబట్టి ఈ మహర్లోకానికి వెళ్ళినవాడు క్రిందికి చూస్తే తాను ఇంతకుముందు ఏ లోకం నుంచి వచ్చాడో ఆ లోకాలన్నీ అనంతుని జ్వాలలలో భస్మం అవుతూ ఉండటం కనపడుతుంది. ముందు మనకు ఎప్పుడైనా ప్రళయం వచ్చిందా ముందు రాబోతుందా చెప్పామనుకుంటా. ముందు వస్తుంది ప్రళయం. ప్రళయ కాలంలో 12 మంది సూర్యులు. తమ సహస్ర రూపాలు అంటే 12000 సూర్యులు ఒకేసారి తమ జ్యోతి కిరణాలను భూమ్మీద ప్రసరింపజేస్తారు. కింది నుంచి అనంతుడు అంటే ఆదిశేషుడు. మహానుభావుడు తన వెయ్యి పడగలను అవి 12 రెట్లు పెంచి 12000 పడగలతో విష జ్వాలలు కింది నుంచి చిమ్ముతాడు. ఈ అనంతుని విష జ్వాలలలోని ఒక్కొక్క జ్వాల నుండి ఒక్కొక్క రుద్రుడు పుడతాడు. రుద్రుడు పుట్టి వాడు తన మూడి మూడో కంటి అగ్నిని వాడు ఈ పక్క ఆ పక్క నుంచి వాడు ప్రసరింపచేస్తాడు. కింది నుంచి అనంతుడు పైనుంచి సూర్య భగవానుడు రెండు పక్కల నుంచి రుద్రుడు.

ఇలా నాలుగు పక్కల జ్వాలలు వస్తే భూమండలము దగ్ధ గోమయ పిండవత్ అన్నాడు. బాగా కాల్చిన పిడకలా అవుతుందట. ఇలా ఒక 1000 సంవత్సరాలు ఇంత తర్వాత పొరపాటున మరేమైనా మిగిలిందేమో అని ఒక్కసారి 12000 మేఘాలు ఏనుగు తొండం లాంటి ధారతో ఒక 1000 సంవత్సరాలు కురుస్తాయి. ఇది కాస్తా నీళ్లల్లో అయిపోతుంది. ఇప్పుడు 12000 వాయువులు ఒక్కసారి వీస్తాయి. ఆ నీరు మొత్తం ఇనికిపోతుంది. ఇంకేముంది ఇప్పుడు? బూడిజ కూడా లేదు. అంతే. అంతా పోయింది. వాష్ కి ట్రై చేయమని. ఇక ఏం సమస్య లేదు ఇక. మళ్ళీ ప్రశ్న లేదు అన్నమాట. ఇది ప్రళయం అంతే. ఇప్పుడు టైం చేస్తే టైం చేస్తే ఇది పూర్తిగా రావాలి అంటారు. వాడే పని చేస్తాడు మరి. వాడు ఏం చేస్తున్నాడు మందు చేయడానికి? మందు చేయడానికి ఏం చేస్తున్నాడు? అదే అడిగాం మేము. అంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు మందు మెడిసిన్ తయారు చేయడానికి పుట్టం పెట్టు ఏం చేస్తావ్? రసాన్ని తీస్తావ్. తీసిన రసాన్ని జాలిలో కరెంటులో పెట్టి బాగా పూర్తిగా దనికించి ఇనికించి ఇనికించి ఇనికించి ఇనికించి చేస్తావ్. చేసి మళ్ళీ అందులో మళ్ళీ రసం పోస్తావ్. రసం పోసి 12, 15 పాత్రలు పెడతావ్. వీటన్నిటినీ కాలుస్తావ్, తగ్గిస్తావ్, మళ్ళీ ఇవన్నీ ఒకటి చేస్తావ్, మళ్ళీ అందులో నీళ్లు పోస్తావ్, మళ్ళీ మరిగిస్తావ్, మళ్ళీ వేరు చేస్తావ్, మళ్ళా ఇనికిస్తావ్. ఇది ఆ పుటం పుటం అంటామే అణువు వస్తుంది. దానితోటి చూర్ణం చేసి దాన్ని మనకు టాబ్లెట్ అవుతుంది. ఇదే నీ సైన్స్ కాదా? అవునండి మరి అదే పురాణం చెప్పుకున్నాం కదా బాబు అంటే ఎప్పుడు ఒప్పుకున్నాడు. జనం అదే ఆయుర్వేదం శాస్త్రం ఇది శాస్త్రం కాదంటే శాస్త్రజ్ఞానం లేదని చెప్పారు మనం ఆడో వాడి పేరు ఏంటి ఇప్పుడు వస్తాడు చూడండి. టీవీలో వస్తాడు యాంకర్. పరకాల ప్రభాతం. ఆయన శాస్త్రం కాదు అంటే నీకు అనే అర్హత లేదని చెప్పారు. నువ్వు ఎవడో శాస్త్రం కాదు అనడానికి నువ్వు పుట్టింది నిన్న అయ్యి వా శాస్త్రం పుట్టింది కొన్ని లక్షలు అయ్యింది అచ్చండి. కోట్ల ఏళ్ల కింద ఉన్న దాన్ని శాస్త్రం కాదని నీకేం హక్కు ఉందయ్యా? నిన్ను నేను మనిషి కాదు అంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను అంటా నువ్వు మనిషి కాదని ఒప్పుకుంటావా? రేపు తర్వాత వచ్చిన వాడు నిన్ను మనిషి కాదు అంటాడు, నువ్వు కోపం రాదు. తర్వాత వాళ్ళని చెప్పు, ముందు వాళ్ళ జోలికి నువ్వు పోకు. శాస్త్రం నువ్వు చెప్పిన అర్థం కాదు, శాసనకరణం శాస్త్రం. శాస్తి ఏది శాస్త్రం.

అంటే మేము వింటలేదు కదండీ అన్నారు నువ్వు శాస్త్రం కాదు అంటున్నావ్ అంటే వింటున్నావ్ అని అర్థం అయ్యా. కానీ నువ్వు ఎందుకు అంటున్నావ్ దానిలో నీకేం అవసరం? దాన్ని నువ్వు కేర్ చేయనప్పుడు ఈ టీవీలు ఈ చర్చలు అది శాస్త్రం కాదని చర్చ అవునని చర్చ ఇంతమందిని పిలిచి ప్రపంచమంతా ఇది క్యాప్టీ చేస్తున్నావ్ కదా ఇప్పటికీ అదే నిన్ను శాసిస్తున్నది అది శాస్త్రమే. పాయింట్ బాగా పెట్టారండి అయ్యారు మరి పట్టకే పట్టరా నిజంగా వాడికి శాతనం లేదు వాడు ఎందుకు వస్తాడండి ఎందుకు పిలుస్తాడు ఎందుకు అడుగుతాడు అంటే ఇది రూపం అన్నమాట కాబట్టి ఆ మహర్లోకానికి వెళ్ళిన వాడు తాను కిందికి చూస్తే అనంతుని విష జ్వాలలు అనంతుని విష జ్వారాలలోని సహస్రాంశలలోని ఏదో ఒక అంశం నుంచి ఒక రుద్ధుడు పుడతాడు. వాడు కాస్త వాడు కాస్త అగ్ని పడేస్తుంటాడు నా వంతు నేనే చేస్తానని. అందుకే అతనికి అతనే అభిమాన దేవత అంటాం అహంకార దేవత సంకర్షణుడే. రుద్ధుడు అంటే ఎవరు? సంకర్షణుడే. అంతఃకరణ దేవత, అహంకారాభిమాన దేవత. అతను అనంతుని జ్వాలల నుంచి ఒక జ్వాల నుంచి పుట్టినవాడు. పుట్టి నీ మూడో కన్నుతో మత్త భస్మం చేసుకున్నాడు అంటాడు. నీ మూడో కన్ను అగ్ని ఎక్కడికి రా బాబు అంటే మా నాన్నగారు ఇచ్చారండి అనంతుడు ఇచ్చాడు అంటాడు. ఆ తర్వాత ఆరసించాడు. ఇలాంటి జ్వాలలతో. భస్మమవుతున్నటువంటి ప్రపంచాన్ని ఈ మూడు లోకాలను మహర్లోకంలో ఉన్నవాడు చూస్తాడు. అలా చూసి కల్పాయుషః దండస్యమానం స నిరీక్ష్య విశ్వం నిరియాతి సిద్ధేశ్వర దుష్ట శిష్ణం యద్వైపరాధ్యం తదు పారమేష్ఠ్యం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ పరమేష్ఠ్యం దిష్ణం ఉంది పరమేష్ఠ్య స్థానం దాన్ని అప్పుడు దాన్ని పొందుతాడు అంటే ఇప్పుడు సత్యలోకానికి వెళ్ళాడు. ఇది బ్రహ్మలోకం అంటాం. ఇంక అప్పుడే మనకు వైకుంఠం రాలేదు. ఈ బ్రహ్మలోకం కూడా ఎలా ఉంటుందంటే ఇంచుమించు దానికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని లక్షణాలు. అవే కనబడుతుంటాయి. నా యత్ర శోకః, నా జరా, నా బుద్ధ అక్కడ కూడా ఇంచుమించు శోకం లేదు, జరా లేదు, మృత్యువు లేదు, కాలం ప్రభావం లేదు, సుఖ దుఃఖాలు లేవు. ఇవన్నీ లేవు. కానీ కొన్నాళ్ళకు అది కూడా లేకుండా అవుతుంది అది బాధ. పరోప ఏమో అది ఎప్పుడూ లేకుండా కాదు ఇవి ఎంత గొప్పగా ఉన్నా కానీ ప్రళయకాలం ఇది కూడా పోయి అందులో కలవాలి. కానీ ఇది కూడా నశ్వరం కింద లెక్కే పరమేష్ణీయం కూడా నశ్వరమే మహా కల్పాంతంలో పోతుంది. కల్పాంతంలో ఇవి పోతాయి, మహాకల్పానికి అవి పోతాయి. అందుకే తత్ పారమేష్యం నయత్ర శోకః నజర నమృత్యుః నార్తిహి నచ ఉద్వేగహరుతే కుతశ్చిత్.

అక్కడ జర, శోకము, ముచ్చు, ఆర్తి ఇలాంటివేమీ అక్కడ ఉండవు. యచ్ఛిత్తతః అధః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనా. కడే చిన్న మెలికియాన అన్నారు. మరి అక్కడ కూడా ఇవన్నీ లేనప్పుడు పరమపదం అదే కావచ్చునే. మళ్ళీ ఇంకొక ఎందుకండీ అంటే తేడా ఏమిటంటే అక్కడ ఉన్నవారు కూడా అనిదం విదాం చింతతః. అనిదం విధం అంటే ఇది ఈ బ్రహ్మలోకము పరమాత్మ కంటే భిన్నమైనది. ఇందులో పరమాత్మ యొక్క సంబంధం ఏమీ లేదు. ఇది భగవత్ స్వరూపం కాదు అనుకుని ఆలోచించే వారికి అక్కడ కూడా దుఃఖం తప్పదు. కాబట్టి పదా పదాం దేనంటాం ఎక్కడ దుఃఖ లేశం కూడా ఉండదు అక్కడ పదాం ఉంటది కానీ ఇక్కడ అనిదం విదాం యత్ చిత్తతః అదః దీనిని నిరంతరం చింతించటం వలన అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనా ఇది పరమాత్మ కంటే భిన్నమైనదని తెలుసుకునేటువంటి వాళ్ళు తొలగించుకోలేనంతటి పెద్ద దుఃఖం కలగటాన్ని చూస్తున్నాం కాబట్టి ఇది పరమపదం కాదు. తతో విశేషం ప్రతిపద్య ఇప్పుడు ఆ బ్రహ్మలోకం నుంచి మనము విశేషం ప్రతిపద్య దాన్ని మనం మహత్తత్వం అంటాం. అందరూ వస్తుంది మహత్ తత్వం, అహంకార తత్వం, అహంకారం, మహత్ తత్వం తరువాత ప్రకృతి తత్వం. ఈ దీనికి ఈ అహంకార తత్వాన్ని తేనాత్మన ఆపహ అనల మూర్తిహి అత్వరన్. విశేషం దాకా అంటే బ్రహ్మాండ కథాహం అంటున్నాం కదా ఆ బ్రహ్మాండ కథాహం దాకా వెళ్ళాం. అంటే ప్రకృతి మండలం యొక్క చివర ఇప్పుడు ఉన్నాం. మనం దాన్ని దాటాలి. అక్కడికి దాట దాటాలి అంటే అక్కడ పంచ పంచభూతములు ఉన్నాయి. కదా ఈ పంచభూతములను దాటాలి. ప్రకృతి యొక్క జలాన్ని, ప్రకృతిలోని అగ్నిని, ప్రకృతిలోని వాయువును, ప్రకృతిలోని శబ్దమును, ప్రకృతిలోని ఆకాశం. వీటిని ఈ ఆత్మ దేనిని దాకేటప్పుడు ఆ రూపం పొంది దాటుతుంది.

నీటిని దాటాలి అనుకోండి తాను నీరు అవుతుంది. అగ్నిని దాటాలి తాను అగ్ని అవుతుంది. వాయువును దాటాలి తాను వాయువు అవుతుంది. ఆకాశాన్ని దాటాలి తాను ఆకాశం అవుతుంది. చెప్పాం కదా అణిమ, మహిమ, గరిమ అన్నీ వచ్చాయి కాబట్టి దీన్నే మనము అక్కడికి పోకుండా ఈ లోకంలో మనకి విద్యలు వస్తే దీన్నే జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన అంటాం నేను. యోగం ఎక్కడిది? వాయువులో తాను వాయువు అయిపోతాడు. వాయువు వాయువు నేను చేయలేదు కదా? జలం జలం నేను చేయలేదు. అగ్ని అగ్ని నేను చేయలేదు. తాను ఆ రూపాన్ని పొంది వాటిని స్తంశింపచేస్తాడు ఇక్కడే ఉంటే. అక్కడే ఉంటే తానే ఆ రూపాన్ని పొంది దాటుతాడు. అలా తేనాత్మన ఆపో అనల మూర్తిహి అది కూడా. అత్వరన్ తొందర పడకుండా ప్రశాంతంగా నిమ్మళంగా వెళ్తాడు. జ్యోతిర్మయః వాయుము పేత్య కాడే అగ్ని రూపంలో వాయువుకి వచ్చి వాయువాత్మనాఖం వాయు రూపంలో ఆకాశంలోకి వచ్చి బృహదాత్మ లింగం. అప్పుడు శబ్దం బ్రహ్మ అంటామే ఆత్మలింగం అంటామే అలాంటి ఆ జ్ఞాన స్వరూపాన్ని దాన్ని పొంది ఘ్రాణేన గంధం రసనేన వైరసం. దీన్ని పొందాలంటే ఏ విషయాన్ని ఏ ఇంద్రియం పొందుతుందో అక్కడ ఆ ఇంద్రియంతో ఆ విషయాన్ని తీసుకొని లేకుండా చేస్తుంది. హరణం అన్నాం మనం. అంతర్లీనం అంటాం కదండీ. అలా లీనం చేసి జ్ఞానముతో గంధాన్ని, రసనంతో రసాన్ని, రూపంతు దృష్ట్యా, స్వసనం త్వచైవ రూపాన్ని స్పర్శను తోటి అలాగే స్పర్శను. త్వగింద్రియము తోటి త్వచైవ శ్రోత్రయనచ ఉపేత్య నభో గుణత్వం. శబ్దాన్ని శ్రోత్రముతో కూడా స్వీకరించి ప్రాణేన చాకూతి ఉపైతి. ప్రాణముతో ఆకూతి. ఆకూతి అంటే ఏమిటి? కర్మ వాసన. ఆకూతి కర్మ వాసనా అని నిఘంటు నాకు నిఘంటు రావాలి అర్థం కాదు అంటే నిఘంటు రావాలి వస్తే అప్పుడు అర్థం ఆ నిఘంటు కూడా భేమత్ నిఘంటు వేరు లౌద్వి నిఘంటు వేరు ఆకూతి కర్మ వాసనా అంటాడు ఇదే ఆకూతి లోకంలో ఆకూతి అంటే అభిలాష దౌక్య జనులలో అభిలాష, వైద్య జనులలో కర్మ వాసన. అంటే మనము ఇంతవరకు అవతరించినటువంటి జన్మలలో ఆచరించిన పనుల వలన కలిగిన సంస్కారం ఉందే అవన్నీ మనకు అక్కడ.

మన ప్లేస్ ను రిజర్వ్ చేసి ఉంచాయి. వాటిని కూడా మనమే పోగొట్టుకుంటే కాడ పైకి పోము. నువ్వు సంపాదించి రిజర్వ్ చేసుకున్నావ్ మరి నీ సీటు నీకు ఉంది. కానీ క్యాష్ చేసుకుంటేనే పక్కకు పోవాలి. కదా అంత సులభంగా ఇన్ని పనులు చేయాలి, కాసే చేసుకోవాలి, ఉన్న వాడిని పోగొట్టుకోవాలి. ఎన్ని బాధలు అండి ఈ తలకాయ నొప్పి ఎందుకని కృష్ణార్పణం అంటే అన్నీ ఆయనే అన్నీ ఒక గీతకి ఇచ్చాడు అన్నీ కాసే చేసుకోవాలి. మనం చేసుకోవాలని ఒక్కొక్కడు ఇక్కడ పోవాలి ఇప్పుడు ఇక్కడ ఏం పని చేయాలి. ఇదంతా కానివ్వలేదు. అందుకే ఆకూతిహి ఉపైతి యోగి సః భూత సూక్ష్మ ఇంద్రియ సన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం ఇప్పుడు. నాకు ఏమైపోయింది? చిన్నగా విశేషం దాకా వెళ్ళాం కదా. ఇక్కడి నుంచి ఇప్పుడు అహంకారం దగ్గరికి వచ్చాం. పంచభూతాలు వచ్చాయి కదా. కాబట్టి అహంకారానికి వచ్చాం. ఈ అహంకారం ఎన్ని రకాలు? సాత్వికము, రాజసము, తామసము కదా? సాత్వికాహారం వల్ల, సాత్విక అహంకారం వల్ల ఏం పుడుతుంది? ఇంద్రియాభిష్టాన దేవతలు పుడతారు, మనస్సు పుడుతుంది. మనస్సు పుట్టేది అహంకారం తోటే. అందుకే అందులో అది ఎప్పుడు పోదు. కదా? ఏం పోదు. అది పుట్టింది. ఎలా పోతుంది దాని తండ్రి గుణం తల్లి గుణం రాదు మరి అంటా వంశపారంపర్యమా ఏవో కొన్ని రోగాలు వంశపారంపర్య వస్తాయి కదా ఈ పెద్ద రోగం అహంకారం అన్నమాట ఇది ఒక పక్కలో పోదు అది ఎందుకంటే మా నాన్నకు ఉంది మా అమ్మకు ఉంది నాకు లేకుంటే ఎట్లా అంటారు ఎవరయ్యా అంటే అహంకారం. సాత్విక అహంకారం వల్లనే సాత్విక అహంకారం వల్లనే మనకు ఇంద్రియాధిష్టాన దేవతలు పుడుతారు. దాన్ని దేవ సర్గ్యం అంటారు. అందులో నుంచే ముందర వస్తుంది అంత విధానం సృష్టిలో మనస్సు పుడుతుంది. రాజసాహంకారం నుండి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు పుడతాయి. తామసాహంకారం నుండి పంచభూతములు పుడతాయి. కదా అందుకే ఆ పేరు చెప్పకుండా చమత్కారంగా మనోమయం, దేవమయం, వికార్యం అన్నారు. మనోమయం అంటే సాత్వికము, దేవమయం అన్నారు.

వికార్యం రాజసము సంసాధ్య గజ్యాసహ తేనయాతి విజ్ఞాన తత్వం అంటే మహత్వ. ఇదే అహంకార తత్వం. ఇప్పుడు విజ్ఞానం. విజ్ఞానం అంటే బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? మహత్ తత్వం. అహంకార తత్వం నుండి మహత్ తత్వంలోకి వెళ్తున్నాము. అందుకే ఇది గుణ సన్నిరోధం. కదా? అహంకార మహత్తత్వం నకిలిపోతాము, మహత్తత్వం నుండి ప్రకృతిలోకి వెళ్తాం. ప్రకృతి అంటే ఏమిటి? గుణ సన్నిరోధం. గుణసామ్యం కాదు ప్రకృతి అంటే. తైవుడిని చెప్పడం కదా ప్రకృతి అంటే ఏమిటి? సాత్విక, రాజస, తమో గుణాలు సమానంగా ఉండటాన్ని ప్రకృతి అంటాం. సామ్యం గుణ సామ్యం ప్రళయః గుణ వైషమ్యం సృష్టి కదా. దృష్టి అనేది ఎలా జరుగుతుంది? సామ్యం ఉంటే జరగదు, వైషమ్యం ఉండాలి. అంటే కఫవాత పిత్తములు మూడు సమానంగా ఉన్నాయి అనుకోండి, వీడు ఏమవుతాడు? సట్టర్ గారు చెప్తారు, పోతాడు అనుకోండి. ఉండడు. కొద్దిగా అదో ఇదో ఎక్కువ ఉండాలి. తపం ఎక్కువనో, వాతం ఎక్కువనో, పిత్తం ఎక్కువనో ఉంటేనే అన్ని పనులు సక్రమంగా చేస్తాయి. మూడు సమానం అనుకోండి, బ్యాలెన్స్ నిల్ అంటే ఇవి కూడా నిల్ అయితాయి. అదే విషయం. అలాగే అక్కడ కూడా ప్రకృతిలో కూడా మూడు సమానంగా ఉంటే ప్రళయం. సత్వము, రజస్సు, తమస్సు మూడు సమానంగా ఉంది అనుకోండి ప్రళయం. మూటిలో క్షోభ కలిగించి స్వామి వైరూప్యాన్ని తెస్తాడు అప్పుడు సృష్టి. అందుకే దానికి ఏం పేరు? గుణ సమ్నిరోధం అంటే ప్రకృతి. చమత్సంగా అని చెప్పాడు. అహంకారము, మహత్వత్వము, ప్రకృతిత్వం. అలంకార పేరు పెట్టకుండా మనోమయం, దేవమయం, వికారం. తరువాత విజ్ఞాన తత్వం ఉన్నది. అంటే మహత్తత్వం. గుణ సన్నిరోధం, ప్రకృతి తత్వం. ఇవన్నీ కూడు వరుసులు. ఉత్త సంస్కృతం వచ్చే సున్నా ఏం రాదు శాస్త్రం రావని ఏది తత్వము ఏది రజస్సు ఏది తమస్సు ఏది ప్రకృతి ఏది మహత్ తత్వము ఏది అహంకార తత్వం.

ఇలా వాటి నుంచి అహంకార తత్వం నుంచి మహత్ తత్వానికి, మహత్ తత్వం నుంచి ప్రకృతి తత్వానికి వచ్చి తేనాత్మన ఆత్మానముపైకి అప్పుడు ఈ ప్రవృద్ధి తత్వాన్ని దాటితే అప్పుడు ఈ జీవాత్మ ఆత్మానముపైకి. పరమాత్మలో చేరుతాడు. కదా తత్వములు మూడు దాటాలి, ప్రకృతిని దాటాలి, ప్రపంచాన్ని దాటాలి, ఇన్ని లోకాలను దాటాలి, ఇన్ని లోకాల మీద ఉన్న మమకారాన్ని దాటాలి అది లేకుండా ఇన్ని కదా ఇలా చేసి తేన ఆత్మన ఆత్మానముపైతి శాంతః ఆనందం ఆనందమయః అవసానే చివరిదిది. ఈ చివరిలో ఆనందమయః ఆనందం ఉపేటి. పరమాత్మను చేరే ముందు ఈ జీవుడు కూడా ఆనందమయుడే అవుతాడు. చివరిగా చెప్పలేదు ఇప్పుడు అన్నమయం మనోమయం చెప్పలేదు ఇదే ఆనందమయ కోశం. పరమాత్మను చేరటానికి కొద్ది ముందు వీడు కూడా ఏదో సారూప్యం, సామీప్యం, సారోప్యం అంటామే ఇక్కడ అతను ఆనందమయుడే ఇతను ఆనందమయుడే. ప్రకృతి వాసన ఉన్నంతవరకు మనకు ఆనందం ఉండదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కొండ గుర్తు. నేను బాగా ఆనందంగా ఉన్నానంటే నవ్వాలి మనం. ఈ లోకంలో ఉండి నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటే నేను ఏడుస్తున్నాను అని చెప్పలేక చెప్పుకున్నాడురా అని మనం కాస్త గట్టిగా నవ్వాలి తప్ప వేరే ఏం లేదు అందులో. ఆ మనకి ఎప్పుడు వస్తుంది ఆనందం అంటే ప్రకృతి వాసన దాటాలి. బ్రహ్మాండ కటాహాన్ని దాటిపోవాలి. ప్రకృతి తత్వాన్ని దాటిపోతే చివరికి పరమాత్మను చేరే ముందు వీడు కూడా ఎలా పరమాత్మ ఆనందమయుడో జీవుడు కూడా ఆనందమయుడు. అందుకే ఆనందమానందమయః అవసానే ఏతాంగతిం భాగవతీం గతోయః తవై పునర్మేహ విషజ్యతే. ఇలాంటి పరమ భాగవత గతిని పొందినవాడు మళ్ళీ ఇక్కడికి రాదు. పునర్జన్మ నవిద్యతే దీన్ని అంటారు అర్చిరాది మార్గం దీన్ని అంటారు భాగవతి గతి దీనికే పేరు వైరాజ్య గతి. ఇదే మనకు రెండు మార్గాలు అన్నారు కదా ఒకటి అర్చిరాది మార్గం ఒకటి ధూమ మార్గం. మనకు అర్చిరాది మార్గాన్ని చెప్పటంలోనే

ధూమ మార్గం కూడా చెప్పినట్టు అయింది. ఎందుకు మధ్యలో చెప్పారు కదా కైవల్యం దాని బాధ చెప్పారు చూడండి. అందువల్ల ఆ మార్గం వచ్చినట్టు అయింది, ఈ మార్గం వచ్చినట్టు అయింది. అంటే మనకి ఇందులో రెండు దారులు చెప్పాడు. నల్ల దారి. తెల్లదారి. తెల్లదారి అంటే కైవల్యం ఏముంది? తెల్లదారి అంటే మోక్షం. ఈ రీతిలో ఏతాంగతిం భాగవతీం గతోయః సవై పునర్నేహ విసజ్జతే ఇంక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఏతే శృతితే నృప వేద గీతే త్వయాపి పృష్టే చ సనాతనీ మహారాజా, నువ్వు అడిగావు కదా చచ్చేవాడు ఏం తెలుసుకోవాలో ఏం తెలుసుకోవాలో ఏం తెలుసుకోవాలో అని అడిగారు కదా. చచ్చేవాడు ఏం తెలుసుకోవాలి అంటే ఇది తెలుసుకోవాలయ్యా, ఈ దారి తెలుసుకోవాలి, ఆ దారి తెలుసుకోవాలి. ఇటు వచ్చే దారికి పో నీ ఇష్టం, మేము అడగం. రెండు దారులు చెప్పాం నచ్చిన దారిలో పో. కాబట్టి ఏతే శృతి ఇతే నాయనా నువ్వు అడిగావు ఇది ఆ రెండు మార్గాలు చెప్పాను. ఏతే శృతి ఇతే నృప వేద గీతే ఇవి కూడా వేద గీతే నాకు అర్పితం కాదు ఇది వైదికమైన విధానము స్వయాభిపృష్టేచ సనాతనేచ. బడివి కాదు నిన్నగా పుట్టినవి కావు అనాది నుంచి ఉన్నవి ఏవై పుర బ్రహ్మణ ఆహ పృష్టః ఆరాధితః భగవాన్ వాసుదేవ. ఇది నేను చెప్పింది కాదు, నీకు చెప్పిందే కాదు, సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ అడిగితే భగవాన్ వాసుదేవుడు అతనికి చెప్పిన మార్గము. కాబట్టి ఇది వైదికము, అది ఇప్పుడు నీకు నేను చెప్పాను, రెండు దారులు అంటున్నారు. నా శతోన్య శివ పంథ విశతః సంస్కృతౌ ఇహ సంసారంలో ప్రవేశించిన వాడికి ఇంతకంటే ఇంకొక మంగళకరమైన మార్గం లేదు. ఇంకేముంటుంది కదండీ సంసారంలో ఉన్నవాడు ఎంత సులభంగా చెప్తున్నాడో మొత్తం ఒక అధ్యయనం అయిపోయింది మొత్తం విఘత ఉంది కాబట్టి సంసారంలో పడి మగ్గుతున్న వాడికి ఇంతకంటే మించిన కొత్త మార్గం లేదు, శుభకాయ మార్గం లేదు. వాసుదేవి భగవతి భక్తి యోగః యతో భవేత్. అవునయ్యా, నువ్వు మాకు అచ్చడం అయితే మాకేం లాభం? అక్కడ మేము పోతామా? కదా అంటే మీరు పోవడం కాదు నాయనా, అశ్రాది మార్గాన్ని మీరు వింటే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది.

ఆయనే చెప్తాడు. మనం పోతాం ఆయన దగ్గర పోవాలి కానీ మనం ఎప్పుడు పోవాలి? కాబట్టి ఈ మార్గములు వింటే ఏం లాభమో ఫలసృత అన్నమాట. పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. భగవంతుని యందు భక్తి కలిగింది అనుకోండి తర్వాత ఇవన్నీ అవే వరుసగా వచ్చేస్తాయి ఆయన మొత్తం భారం ఆయన మీద. కదా నువ్వు నువ్వు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తున్నాను. గురువు రథీతం గురవే నివేదితం అని భగవంతుడు వ్యాఘణశాస్త్రం చెప్పారు పాఠం శిష్యుడికి ఓ 12 ఏళ్ళు చెప్పారు. వాడు బాగా విన్నాడు. అయిపోయింది పోయే ముందు శాస్త్ర విచారం అని పెడతారు పరీక్ష పెట్టాలి మరి టెస్ట్ అన్నాను నేను చెప్పినా ఏం వచ్చిందో. మనకేం రాదు ఏం చదవలేదు ఏం లేదు. అదేమిట్రా అదేంటి గురువుగారు మీరే చెప్పారు కదా గురువుగారి సొమ్ము తీసుకోకూడదని. మేడం మీ సొమ్ము నాకెందుకండి మీ సొమ్ము మీకే అప్పించాను. గురువు అది అభిహితం గురువు అది నా దగ్గర ఉంటే ప్రమాదం కాదండి బరువు మీ సొమ్ము మీకే ఇచ్చాను మళ్ళీ నేను. వచ్చినట్టే పోతున్నాను. అనుకోదమని మొత్తం ఆగిస్తే ఏ బదలు చెప్పి భగవాన్ బ్రహ్మ కార్చినేన అన్వీక్ష్య మనీశయ తద్ అధ్యవశ్యత్ కూటస్తః రతిహి ఆత్మన్ యతోభవా భవేతి కాబట్టి. ఈ మార్గము ఉన్న అన్ని మార్గములలో ఇదే అత్యుత్తమ మార్గము అని పరమాత్మ ఒకటికి రెండు కాదు మూడు సార్లు. సిద్ధాంతం చేసి ఈ విషయాన్ని త్రిహి అన్వీక్ష్య మూడు సార్లు జాగ్రత్తగా పరిశీలించి తదధ్యవస్యతు. ఈ నిశ్చయం చేశారు. ఏమిటి అంటే కూటస్తః రతిహి ఆత్మన్ యతో భవేతు కూటస్తః అంటే నిరంజనః నిర్వికారః నిర్గుణ అంటామే అలాంటి వాడే అంటే త్రిగుణ అతీతుడై దాటి పరమాత్మయందు ఎందు ప్రీతిని కలిగించేది భక్తి యోగము. ఈ భక్తి యోగం వలన పరమాత్మ ప్రసన్నుడై కరుణిస్తే అప్పుడు మనం యోగంలోకి వెళ్తాము. దానితో పరమ పదాన్ని చేరుతాం. కాబట్టి ఈ మార్గం విన్నందువల్ల ఏమవుతుంది అంటే పరమాత్మ నుండి ప్రీతి కలుగుతుంది. భక్తి కలుగుతుంది. సకల శాస్త్రములు, సకల వేదములు, సకల ధర్మములు దేనికోసం?

పరమాత్మ యందు భక్తిని కలిగించటానికే అని చెప్పారు. అది లేదనుకోండి ఏది వచ్చినా కానీ నిష్ప్రయోజనం. తస్మాత్ దృశ్యైహి బుద్ధ్యాది విర్ద్రష్టా లక్షణైహి అనుమాపకైహి భగవాన్ సర్వభూతేషు లక్ష్యతః స్వాత్మనా హరిహి పరమాత్మ సర్వాంతర్యం కదండీ. ఇతను సర్వభూతేషు స్వాత్మనా లక్షితః. పరమాత్మ యందు భక్తి కలవాడు ఏం చేస్తాడో. పరమాత్మ యందు భక్తి మన ఎట్ట గుర్తుపట్టాలి. అంటే పరమాత్మ యందు భక్తి కలవాడు సకల భూతముల యందు పరమాత్మనే చూస్తాడు. విశ్వం విష్ణువు అండి. సగల ప్రపంచము పరమాత్మ రూపమే. అదే అంటున్నాడు చూడండి. భగవాన్ సర్వభూతేషు లక్ష్చితః స్వాత్మనా హరిహి. తన ఆత్మతో అన్ని భూతములలో పరమాత్మనే చూస్తాడు. దృశ్యైహి బుద్ధ్య బుద్ధ్యాధిభిహి ద్రష్టా. అంటే ఏమిటి? చాలా చమత్కారం. ఎంత దూరం వెళ్ళాలంటే ఇన్ని మార్గములు తెలిసి, ఇంత జ్ఞానము తెలిసి, ఇన్ని వేదములు చదివి గురువుగారిని సేవిస్తే మాత్రమే లాభం అండి, ఆయన కనబడతాడా? పరమాత్మ గుణాతీతుడు, ఇంద్రియాతీతుడు, నిర్వికారుడు, నిరూపుడు, నిర్గుణుడు, నిరంజనుడు అంటున్నావు కదా. భయం కనబడతాడు. అంటే నీకు అలాంటి దిగులేమీ అవసరం లేదు. ప్రతి ప్రాణిలోనూ, ప్రతి చిన్న వస్తువులోనూ పరమాత్మ మనకు కనబడతాడు. పంచభూతముల్లోనూ ఉన్నాడు. భూతముల సృష్టిలోనూ ఉన్నాడు. కాబట్టి అన్నిటి యందు పరమాత్మ కనబడతాడు. అన్నిటి యందు పరమాత్మ కనబడత అని మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. ఘటము, పటము, ఓ కుండ, ఓ చెంబు, ఓ బిందె దీనిలాగా ఆయన కనబడితే.

ఆయన కట్టు చాటు అవుతున్నాయనకు. ఆయన దృశ్యమా ద్రష్టనా? చూచేవాడా చూడబడేవాడా? మనము ఓ కుండనో చెంబురు చూస్తున్నాం అది మనం చూడదు. కదు? మనం వస్తువును చూస్తున్నాం వస్తువు మనం చూడదు. మరి ఒక వస్తువు లాగా పరమాత్మ కూడా జడమా? అంటే కాదు దృశ్యః ద్రష్టా మనకు అన్నిటి యందు తాను కనబడతాడు. అన్నిటి యందు అతనిని చూస్తున్న మనను అతను చూస్తాడు. అంటే చూడబడేవాడు తానే చూచేవాడు తానే. బాగా చెప్పాలంటే చూపిస్తాడు చూస్తాడు. వస్తువులో తాను ఉంటాడు. కదా? మరి అన్నిటిలో అన్నప్పుడు అంటే ఎందులో వెళ్ళాలి మనము? అన్నిటిలో అన్నప్పుడు కుండలోనూ తాను ఉన్నాడు, మనలోనూ తను ఉన్నాడు కదా? మరి కుండలో ఉన్న తనను చూస్తున్న మనలో ఎవరు చూస్తున్నట్టు? తానే మన ఎక్కడ చూస్తున్నావ్? ఎందుకంటే ఓ కుండలో, ఓ బిందెలో, ఓ గోడలో ఉన్నాడంటే ఇప్పుడు గోడలో, బిందెలో, కుండలో ఉన్నవాడు చూడబడుతున్నాడు. వాటిని చూస్తున్న మనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అది. చేతనములలో దృశ్యము లాగా, చేతనములలో ద్రష్ట లాగా, తానే దృశ్యము, తానే ద్రష్ట. తానే కనబడుతున్నాడు, తానే కనిపెడుతున్నాడు. రెండు జరుగుతాయి. అందుకే దుశ్యైహి బద్బుద్ధ్యాదిభిహి ద్రష్టా. మహత్ తత్వము, అహంకార తత్వము అంటే ఇంద్రియాదులతో చూచేవాడు తానే. గృహ రాజులతో చూడబడేవాడు కూడా తానే. లక్షణైహి అనుమాపకైహి ఇవే కాకుండా తర్క, వ్యాకరణ, వేదాంత, మీమాంస, జ్యోతిష్య, ధర్మశాస్త్రాది. అనుమానాన్ని ప్రమాణంగా చెప్పుకునేటువంటి సకల శాస్త్రముల చేత గుర్తించబడేవాడు అతనే. పరమాత్మ ఉన్నాడన్న విషయం మనకు మూడు విధములుగా తెలుస్తూ ఉన్నది.

ఒకటి ప్రత్యక్షముగా చూస్తాం. రెండు శాస్త్రాల ద్వారా అనుమానంతో ఉన్నాడని తెలుసుకుంటాం. మూడు ఆ తెలుసుకున్న వాటిలో పరమాత్మను ఈ రూపంలో చూస్తాం. మనం చూస్తున్నాం కదా. చూస్తున్నాం మనమే, చూడబడుతున్నది మనమే పరమాత్మే. ఈ రెండింటిని బోధించేటువంటి ఇంద్రియముల ద్వారా, బుద్ధి ద్వారా, అహంకారం ద్వారా, మహత్తత్వం ద్వారా, అవ్యక్తము ద్వారా కనపడేది అతనే. వీటి ద్వారా కనిపించచేసేది అతనే. పరమాత్మ నాకు కనపడలేదు అనుకోకు, కనపడడు అనుకోకు. నీవు చూస్తున్న ప్రతి వస్తువులోనూ పరమాత్మే కనపడుతున్నాడు. ప్రతి వస్తువులోనూ పరమాత్మే కనబడుతున్నాడు అంటే మరి పరమాత్మ చూడటం లేదు కదా అనుమానిస్తావో ఏమో నీకు కనబడుతున్నాడు అంటున్నావు నీవు కూడా వస్తువే కదా. పరమాత్మ నీలో ఉన్నాడు కదా. వస్తువులో ఉండి చూడబడుతున్నాడు, నీలో ఉండి చూస్తున్నాడు. దృశ్యము అతనే, ద్రష్ట అతనే. గుణము అతనే, ద్రవ్యము అతనే. వ్యక్తి అతనే, అలాగే శక్తి అతనే. అందువల్ల అందుబాటులో లేడు అనకూడదు. కనపడడు అనకూడదు. దృశ్యైహి బుద్ధ్యాదిభిహి ద్రష్టా లక్షణైహి అనుమాపకైహి ధర్మశాస్త్రములతో తర్కాది శాస్త్రములతో బుద్ధ్యాది మహత్తత్వములతో అహంకారాది తత్వములతో ప్రకృతి తత్వముతో సగల చరాచర వస్తువులతో వస్తువులలో ఉంటూ చూచేవాడు. అందువల్ల భగవంతుడిని పొందలేను అనే మాట. తప్పు. భగవంతుని చూడలేను అనే మాట తప్పు. కనపడుతున్నాడు, చూస్తున్నాడు, చూడబడుతున్నాడు. తస్మాత్ సర్వాత్మన రాజన్ హరిహి సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ. స్మర్తవ్యః భగవాన్ అడిగావు కదా ఎవరిని వినాలి ఎవరిని గానం చేయాలి ఎవరిని స్మరించాలి అన్నావు కదా తస్మాత్ ఇంత చెప్పి కాబట్టి ఇప్పుడు ఏమంటావు అంటాడు ఏం చేస్తాడు విన్నవాడు అయ్యా అవునండి ఏం మాట లేదు తస్మాత్

కాబట్టి ఇలా అన్ని రూపాలలో తాను ఉన్నాడు కాబట్టి అందరిలో తాను ఉన్నాడు కాబట్టి తానే చూడబడుతున్నాడు తానే చూస్తున్నాడు తానే వినబడుతున్నాడు తానే వింటున్నాడు. అందువల్ల నేను తింటున్నాను, నేను తెలుస్తున్నాను అన్న వాడిని ఏమనాలి మనం? మూర్ఖుడు, అజ్ఞానుడు అనాలి. కదా? ఆ నేనులో ఎవరున్నారు? మరి బుద్ధిలో ఎవరున్నారు? కానీ తెలుస్తున్నది ఎవరు? పరము. తెలుపుతున్నది ఎవరు? పరము. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే? కదా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు దేవే తస్మాత్ కాబట్టి రాజన్ హరిహి సర్వత్ర సర్వదా. అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని రూపాలలో హరిహి శ్రోతవ్యః హరిహి కీర్తితవ్యః హరిహి స్మర్తవ్యః తన్నే స్మరించాలి, అతనినే కీర్తించాలి, అతనినే వినాలి. భగవాన్ నృణాం మానవులందరికీ అతనే కీర్తింపదగినవాడు. అలా తిబంతియే భగవతః ఆత్మనస్తతాం కథామృతం శ్రవణ పుటేషు సంకృతం ఇలా ఇలాంటి దాన్ని వింటే ఏమవుతుంది? ఇప్పుడు చెవులనే దొప్పలతో పరమాత్మ కథ అమృతాన్ని దొరికిన దాన్ని బాగా మిక్కుటంగా తనివి తీరదు అది మాత్రం గ్యారెంటీ. లేదా కాబట్టి అనంతముగా ఇదే మనకు ఆరావముదే అన్నారే నమ్మాళ్ వారు అతృప్తామృతమా అన్నాడు. మామూలు అమృతాన్ని మనం తీసుకుంటే కొంత తాగాలి అవసరం ఎందుకు ఇంత లడ్డు తిన్నాం అనుకో పొరపాటు తీయ ఉందని వేసుకున్నాం ఒకటి తిన్నాం ఇంకోటి అబ్బే మొహం తిన్నా ఏంటి అని కానీ ఇది ఎన్నిసార్లు విన్నా ఎంతసార్లు చెప్పినా

ఇది అతృప్తామృతం. అందుకే అంటున్నాడు పిబంతి యే భగవతః ఆత్మనః సతాం కథామృతం శ్రవణ పుటేషు సంపృతం. చెవులనే దొప్పలలో బాగా నింపి పరమాత్మ యొక్క కథ అమృతాన్ని ఎవరు తాగుతుంటారో పునంతితే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతిపం. ఏం చేస్తారు విషయ విదూషితాశయం. శయం శబ్ద స్పర్శ రూప రస గంధములతో మురికి పట్టిన మనస్సును పునంతి కడిగేస్తారు తరువాత వ్రజంతి తచ్చరణ సరోరి శాంతికం పరమాత్మ పాద పద్మములను చేరుతారు. ఇది కదా కావాల్సింది. ఏం కావాలి? పరమాత్మ యొక్క పాద పద్మములు చేరాలి. దానికి మార్గం ఏమిటి అంటే మనస్సు శుద్ధి కావాలి. దానికి మార్గం ఏమిటి అంటే కథామృతాన్ని వినాలి. మళ్ళీ వినాలంటే తక్కువ తినేలా తాగాలి. అమృతాన్ని తాగాలి. దొప్పలు ఉన్నాయా అంటే చాలా పెద్దగా ఉన్నాయి దొప్పలు. చెవులనే దొప్పలను కథామృతాన్ని నిండా నింపుకొని బాగా తాగితే అమృతాన్ని తాగితే మనస్సు కంటిన మురికిపోతుంది. పరమాత్మ పాద పద్మములను మనము చేరుతాము అని చెప్పి ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా కిందికి వస్తాం. అంటే ఏమిటి? మొత్తం వైకుంఠం, మొత్తం మోక్షం, మొత్తం యోగం, మొత్తం అర్చనాది ఇవన్నీ చెప్పిన ఒక్కవాడు అమాంతం ఒక్కసారి ఇంత జ్ఞానం ఎవరికి వస్తుందండి? పరమాత్మను ఎవడండీ ఇలా భజించేది? అడుగే బుద్ధి పోవద్దు. మనము కోరిన కోరిక తీరుతుందన్న గ్యారెంటీ ఏమిటండీ అని అడుగుతాడు కాబట్టి నీకు కొన్ని ప్రాక్టికల్స్ ఇస్తాను. ఆ రోటస్ ఉంటాయి కదా అందులో ఇవి ప్లాటికల్స్ చేసేసుకో అవి నీకు లభించాయి అనుకో రుజువైపోతుంది అప్పుడు అక్కడికి వెళ్ళు. అంటే ఇహలోకంలో ఈ శరీరంతో ఉన్న నీవు ఏమేమి పొందాలనుకుంటున్నావో ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవతా రూపంలో పరమాత్మ నీకు కనబడతాడు. అయితే కోరికలు కోరుతున్న వారు మాత్రం ఈ చిన్న చిన్న కోరికలు ముందర పెట్టుకొని పరమాత్మ పేరు పలికి ఆయన పేరును కళంకం చేయకండి.

నారాయణ, నాకు అందమైన భావి నువ్వు ఉంటే నవ్వాలనా ఏడవాలనా? కుబ్జం చూసి నవ్వారు అందరూ. కృష్ణ పరమాత్మ వస్తే ఏం కావాలి అంటే నీతో సంభోగం కావాలి అని. పిచ్చిదా ఎడ్డిదా అండి? పోనీ ఒకసారి కోరింది పాపం ఏదో ఆ పిల్ల అడిగింది కదా అని పాపం వచ్చాడు. ఆమె కోరిన సౌఖ్యం అనిపించాడు. మళ్ళీ ఏం కావాలన్నాడు. ఇలాగే ఇంకొన్ని దూరం ఉండమండి. ఏం చేస్తావ్? ఆయన పేరు వదనాం కాడే. అయితే ఆయనే కారణరూపుడు కాబట్టి ఉపతో అయినప్పుడు ఒక పుత్రుడిని ఇచ్చాడు దాని కోసం అన్నాళ్ళు ఉన్నాడు. పుత్రుడు ఉపశ్లోకుడు. అతనితో అతనికి నారదుడు వచ్చి పాంచరాత్ర ఆగమాన్ని బోధించాడు. అతను ఔపశ్లోక్య సంహిత అని ఒక పాంచరాత్ర గ్రంథాన్ని రచించాడు ఒక మార్గం దారి అది. ఎందుకంటే ఎవడబ్బాయి రాశాడంటే ఏం చెప్తాం? కుబ్జబ్బాయి అనంగానే కృష్ణుడు అబ్బాయి అంటాం చదవండి కృష్ణ పుత్రుడు రచించాడు కాబట్టి మనకు పరమ ప్రమాణం అయిపోయింది. అందుకోసమని సాధారణమైన సాంసారిక విషయ భోగాభిలాష కోసం ఆయన పేరు ఎందుకు బదనాను చేస్తారు అని ఆయనే తనను తాను తగ్గించుకొని వేరు వేరు నామములతో వేరు వేరు రూపములతో తానే వేంచేసి ఉన్నాడు ఒక్కొక్క దేవతగా. కాబట్టి మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు ఆ దేవతను అడిగి తీసుకోండి. ఎవరు ఇచ్చారంటే ఆయనే ఇయ్యలే వీళ్ళు ఇచ్చారు ఓ బాధ పోయింది. ఒకవేళ నష్టపోయారు ఎవరిని తిడతారు? జోరికి రారు కదా. ఇలా కోరి కోరి వీటిని పొంది పొంది ఈ పొందిన వీటి వలన తృప్తి శాంతి ఏది లేక దుఃఖాలు పొంది ఛీ ఇంత ఏడవడానికి భాజించాలనా ఇన్నాడు తపస్సు చేసి ఈ పుచ్చిన పొందితే ఇంత ఏడుపు కోసమా నువ్వు వద్దు నీ దేవత వద్దు స్వామి ఇట్టెందుకు ఇచ్చావు నువ్వు అడిగి ఇట్టే ఇచ్చాను. మరి ఎవరిని కోరాలే? పెద్దాయన ఉన్నాడు ఆయన ఉన్నాడు. పెద్దాయన ఆయన ఎట్లా అయ్యాడు? మా అందరికీ ఆయనే ఇస్తాడు. ఆయన దగ్గర తీసుకొని మీకు ఇస్తున్నాం. అడుగుతున్నారు కదా మీరు? మీకు ఇస్తున్నాం. మేమేటండీ ఆయన దగ్గర తీసుకొని మీకు ఇస్తున్నాం. మరి ఈ వాసానికి మీరెందుకు నీ రమాన నన్ను పిలిచి వచ్చావ్? నువ్వు ఆయన్నే పిలిస్తే ఆయన రాము ఆయనే వస్తాడు. ఇది మధ్యాహ్నం కేవలం ఒక

త్రూ ద్వారం అన్నమాట. ఎవరో ఒక ద్వారం. ఈ ద్వారం కూడా మనకు పరమాత్మ యందు, పరతత్వం యందు అతి మనకు అతీచినటువంటి శక్తి యందు నమ్మకం కలగటానికి మాత్రమే. ఉపాయా స్థిక్షమాణానాం బాళానాం ఉపలాలనాః అసత్యే వర్త్మని స్థిత్వా తత సత్యం సమీహతే. చిన్న పిల్లలను ఆడించడానికి ఎలా మనం లేనిపోనివన్నీ చెప్పాం కదా అక్కడ చంద్రుడు ఉన్నాడు రాముడు అడిగాడు వాడిని తెచ్చి మన దగ్గర పెట్టాడు ఇగో చంద్రుడు చూడు అంటే వాడు ఆడుకున్నాడు. మరి ఇది మోసమా అంటే ఏమన్నా? మోసం కాదు. ఎందుకు కాదు? ఇది మోసం అని తెలిసేదాకా మోసం కాదు. మోసం అని తెలిసిన తర్వాత వారిని న్యాయమే అంటాడు వాడు. ఎందుకదంటే ఆ చంద్రుడు ఇక్కడికి రాడని తెలుసు వాడికి. తాత్కాలం పరికంగా నా మనస్సుకు ఉపశాంతి కలిగించడానికి ఆచరించే విధానంలో తప్పు లేదు. నన్ను ఏడిపించడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను అడిగింది వాళ్ళు ఇచ్చారు. పరమాత్మ కూడా మనను ఏడిపించడం ఇష్టం లేక మనం అడిగిన వాటిని ఇవ్వడానికి ఆయా రూపాలలో తాను వచ్చాడు. ఆయన అవన్నీ దాని ఇస్తాడు. అబ్బో ఇదంతా మోసము అంటే ఇవన్నీ తప్పని వాడికే తెలుస్తుంది. అయ్యా నారే బుద్ధి తక్కువ అని చెప్పలేసుకుంటున్నాను స్వామి నువ్వే కావాలి. ఆ ఇప్పుడు రారా బాబు అని తీసుకుంటాడు. ఇదంతా కేవలం మధ్యే మార్గము. అందుకే దీన్ని కామాధ్యాయము అంటారు. ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే అనుకున్న అన్ని కోరికలు తీరుతాయి. ఇంతకుముందు అధ్యాయం పారాయణం చేస్తే అమాంతం మోక్షం అవుతుంది. కానీ ఏది బాధ అయినా జరగడానికి ముందుకు వస్తారో అది మీ ఇష్టం అన్నమాట. మనకెందుకు వచ్చిన బాధ అది చేస్తారో ఇది చేస్తారో మీ ఇష్టం. చెప్తున్నాడు ఏవమేతత్ నిగదితం పుష్టవాన్ యద్భవాన్ మమ. నృణామ్యన్ మ్రియమానానం మనుష్యేషు మనీషినాం నాయనా మహారాజా నీవు అడిగావే దాన్ని నేను చెప్పాను. నీవేం అడిగావో దాన్ని నీకు నేను చెప్పాను. ఎందుకు మ్రియమానానం మనుష్యానాం మనీషినాం చనిపోయే వారల్లో కూడా బుద్ధిమంతులైన మనుషులు దేన్ని పొందాలో చెప్పాను. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటన్నమాట ఎవరి కోసం అన్నట్టు?

స్వామి చాలా పట్టనే చెప్తాడు ఏది దాతాడు అది మనం ఆ పాయింట్ పట్టుకోవాలి. ఇంతవరకు బుద్ధిమంతుల కోసం చెప్పాను ఇక ఇప్పుడు లక్షణం వాళ్ళకి చెప్తున్నాను. యమానానాం మనుష్యేషు మనీషినాం బ్రహ్మ వర్చస కామస్తు యజేత బ్రహ్మణస్పతిం అన్ని కోరికలు ఇప్పుడు మనకు బ్రహ్మ తేజస్సు కావాలి. అనుకుంటే ఎవరిని సేవించాలండి అంటే తత్ బ్రహ్మణస్పతిం గణానాంత్వా గణపతిగుం భవామహే కవిం కవీనాం ఏం చెప్తున్నాం అందులో బ్రహ్మణస్పతిం అందులోనే వచ్చేస్తుంది మహాగౌరవం. కాబట్టి ఇది బ్రహ్మణః పతి అంటే వాక్పతి అన్నమాట. బ్రహ్మ అంటే వాక్కు. వాక్పతిని బ్రహ్మవర్చస్సు కావాలంటే సేవించాలి. బ్రహ్మవర్చస కామస్యేత ఇంద్రం ఇంద్రియ కామస్తు. ఇంద్రియ బలం బాగా కావాలనుకున్నవాడు. ఇంద్రుడిని సేవించాలి. ప్రజాకామః ప్రజాపతి సంతానం కావాలంటే ప్రజాపతిని కొలవాలి. దేవియం మాయాంతు స్త్రీకామః ఐశ్వర్యం ఉన్నప్పుడు మాయాదేవిని ప్రార్థించాలి అంటే ఆ స్త్రీ కూడా ఎవరిచ్చిందన్నమాట. మాయ ఇచ్చేదే కాదు ఇక్కడ సంపద కూడా ఇలాంటిదే అంతా మాయే. సంపద అంతా మాయ మాయ అన్నారు ఇచ్చేదే మాయ ఉండేది లేదు. అందుకే దేవీ మాయాంతు శ్రీకామః తేజస్ కామః విభావసుం. తేజస్సు కావాలంటే అగ్నిహోత్రుడిని ఆరాధించాలి. వసుకామః వసువును రుద్రా వసుకామః వసువు కావాలంటే వసువులను సేవించాలి. రుద్రాన్ వీర్యకామః అథ వీర్యవాన్. వీర్యమును కోరేవాడు, పరాక్రమాన్ని కోరేవాడు వృద్ధులను సేవించాలి. అన్నాద్య కామస్తు అదితిం అన్నము పశువులవి అని ఉంటాయి కదా ఇలాంటి భోగాలు కావాలంటే అదితిని ఆరాధించాలి. స్వర్గ కామః అదితే సుతాన్. స్వర్గం కావాలంటే అదితి పుత్రులు ఆదిత్యులు ఎవరు వాళ్ళు దేవతలు వాళ్ళను ఆరాధించాలి విశ్వాం దేవాన్ రాజ్యకామః రాజ్యం కావాలనుకుంటే విశ్వే దేవతలను ఆరాధించాలి. సాధ్యాన్ సంసాధకః విషాం. కర్మలన్నీ బాగా సాధించాలి అంటే సాధ్యులను సేవించాలి. ఆయుష్కామః అశ్వినౌ దేవో. ఆయుష్యం కావాలనుకుంటే.

అశ్వినీ దేవతలను ఆరాధించాలి. పుష్టికామః ఇలామ్యయేత్. బలం కావాలంటే ఇలా అంటే భూమి. భూదేవిని ప్రార్థించాలి. ప్రతిష్టాకామ పురుషః క్రోదసి లోకమాత్రు. ప్రతిష్ట బాగా కావాలంటే. జౌహు రోదసి అంటాం కదా అలాంటి ఆ రోదసి రెండు లోకాలను వాళ్ళు లోక మాత అంటారు. భూలోకమునకు ద్విలోకమునకు తల్లులు రోదసి వారిని సేవించాలి రూపాభికామహా గంధర్వాన్. మంచి సౌందర్యం కావాలనుకున్నవాడు రూపం గంధర్వులను సేవించాలి. స్త్రీకామః అప్సరస ఊర్వశి అందమైనటువంటి భార్య పొందాలి అంటే ఊర్వశిని ఆరాధించాలి. ఆధిపత్య కామః సర్వేషాం యజేత పరమేష్టినం సర్వేషామాధిపత్య కామః మొత్తం లోకములకు నేను అధిపతిని కావాలి అంటే బ్రహ్మను ఆరాధించాలి యజ్ఞం వేయ యశస్కామః కీర్తి కావాలన్నవాడు యజ్ఞములు చేయాలి కోచకామః ప్రచేతసం ధనం కావాలి అనుకున్నవాడు వరుణుడిని ఆరాధించాలి. విద్యాకామస్తు గిరిశం జ్ఞానాన్ని పొందాలంటే శంకరుడిని ఆరాధించాలి. దాంపత్యార్ధః ఉమాంసతీం మంచి దాంపత్యం కావాలన్నవాడు. పార్వతిని ఆరాధించాలి. ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతున్ తన్వన్ పితృన్ యజేత్. ఉత్తమ శ్లోకం ధర్మాన్ ధర్మార్థములను మనం కోరాలంటే ఉత్తమ శ్లోకం అయినటువంటి స్వామిని సేవించాలి. తంతున్ తన్వన్ పితృవును సంతానం కావాలంటే పితృ దేవతలను ఆరాధించాలి. రక్షాకామః పుణ్యజనాన్ రక్ష కావాలంటే రాక్షసులను చేరించాలి. మన పిల్లలే కదా రక్షించేవాడు రాక్షసులు. భక్షించేవాళ్ళు యక్షులు. అవునండి. మామా జక్షత రక్షత. రక్షత రక్షత అంటే రాక్షసులట. జక్షత అంటే మా రక్షత అన్నారు తలకింద అది. రక్షించ అనే వాళ్ళు రాక్షసులు అయ్యారు. భక్షించ అనే వాళ్ళు ఏరుషులు అయ్యారు. అలా కాబట్టి రక్ష కోరేటువంటి వాళ్ళు రాక్షసులు అర్జును సేవించాలి. ఓజస్ కామః మరుత్గణాన్ ఓజస్సును కోరే వాళ్ళు మరుత్తు దేవతలను ఆరాధించాలి.

రాజ్యకామః మనున్ దేవాను రాజ్యం కావాలంటే మనువులను ఆరాధించాలి. నిరుతింతో అభిచరన్ యజేత్ శత్రునాశనం కావాలనుకున్న వాళ్ళు నిరుతిని ఆరాధించాలి. కామకామః యజేత్ సోమం. కామముని కామ కోరేవాడు చంద్రుడిని ఆరాశించాలి. అకామః పురుష పరం. ఏ కోరికలు లేవు అంటే పరమాత్మను ఆరాశించాలి. అకామః సర్వకామోవ మోక్షకామః ఉదారతీహి తీవ్రేన భక్తి యోగేన త్యజేత పురుషం పరం. ఇదంతా అందుకు. నేను చెప్పింది ఎందుకంటే ఇలా వీళ్ళని వాళ్ళని ఏమి కలుస్తా ఆసనంగా చెప్పవయ్యా అంటే నిజంగా నీకు ఏ కోరిక లేకున్నా సర్వకామః అన్నీ కావాలంటే వీడు ఒక్కొక్కడు ఇస్తాడు. ధన్య భగవతు బత్తా ఆడదాం మనం. నేను అడుగుదాం అండి ఇంతమందిని అంటే ఉంటది ఒకడు డెంటిస్ట్, ఒకడు ఐయిస్ట్, ఒకడు చెవియిస్ట్ ఉంటారు కదా. అట్లానే చెవుకి ఒకడికి, కన్నుకి ఒకడికి, ముక్కుకి ఒకడికి, నోరికి ఒకడికి ఏం కర్మ అన్ని చూడకపోతే బాధ. అయ్య పోదామని ఈ వసువులొద్దు, రుద్రులొద్దు, ఆదిత్యలొద్దు నాయనా. సర్వం నారాయణాత్పణం అంటే అన్నీ అందుకే అకామ సర్వకామో అన్నాడు. ఏమి నీ కోరిక లేకున్నా సరే అన్నీ కోరిన వారైనా సరే సర్వకామః మోచ్ఛకామః. మోక్షమును కోరేవాడు కూడా ఉదార దీహ మోక్షానికి పోయాడు అంటే ఉదారమైన బుద్ధి వాడడం అర్థం. అలాంటి బుద్ధిమంతుడైన వాడు తీవ్రేన భక్తి యోగేన యజేత పురుషం పరం. తీవ్రమైనటువంటి భక్తి యోగంతో పరమాత్మను అంటే మీ ఇష్టం. ఛాన్స్ మీదే అండి అన్నీ చెప్పాం ఎవరినో ఆలోచించండి అని చెప్తున్నారు. పురుషం పరం ఏతావానేవ యేతాం ఇక నిశ్రేయ సోదయః ఇది నాయనా. ఆరాధన రాధించే వాళ్లకు కలిగేటువంటి శ్రేయస్సు ఇది. ఈ మొత్తంలో పరమాత్మ రాధించిన వానికి నిశ్రేయస్సం కలుగుతుంది. అంటే మోక్షం అవుతుంది. తగ్గిన వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది. మీకు శ్రేయస్సు కావాలన్నా, నిశ్రేయస్సం కావాలన్నా. అంటే మళ్ళీ ఎప్పుడూ ఇంకో శ్రేయస్సును కోరకుండా ఉండేదాన్ని నిశ్రేయస్సం అంటారు. నిర్గతః శ్రేయః. మళ్ళీ మనకు శ్రేయస్సు గురించి ఆలోచన రాదు. ఎందుకు రాదు? అంటే మనకి అవాంకళం వస్తాయి కదా. మనం ఎప్పుడంటే మంచి కావాలంటాం. మనం చెడు ఉంటే కదా. ఆనందం కాదు ఎప్పుడంటాం? ఏడుస్తున్నప్పుడు అంటాం. అసలు ఏడిపే లేదు. ఇంకెందుకు అడుగుతాం మనం?

అందుకే దాన్ని నిశ్రేయసం అంటాం. ఇలాంటి నిశ్రేయసాన్ని ఏతావ ఏతామ్ నిశ్రేయసోదయః భగవత్య చలో భావః యత్ భాగవత సంగతః. ఇల్లే ఒకసారి అందిస్తున్నాడు. పరమాత్మ యందు నిశ్చయమైనటువంటి భక్తి కలగటమే నిశ్రేయత. అది ఏమి కావు. అంటే చెప్తారు ఈజీ అని మరి ఎలా అవుతుంది అంటే అది భాగవత సంగతః. భగవంతుని భక్తుల సహవాసంతో ఏర్పడుతుంది. నువ్వు అనుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు చెవులు మూసుకొని కూర్చుంటే. కలగదు. భాగవతత్వములతో సహవాసం చెయ్యి. నీ ప్రయచనం లేకుండానే పరమాత్మ యందు నిశ్చలమైనటువంటి భక్తి కలుగుతుంది. జ్ఞానం వ్యదా. ప్రతినివృత్త గుణోర్మి చక్రమాత్మ ప్రసాద ఉతయత్ర గుణేశ్వ సంగః కైవల్య సమ్మత పదః అద భక్తి యోగః కో నిర్వృతో హరి కథాసు రాతిం న కుర్య మళ్ళీ ఒకసారి సంగ్రహంగా చెప్తున్నాడు. మొత్తం విషయాన్ని జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం మనం జ్ఞానాన్ని పొందాలి. ఎలాంటి జ్ఞానాన్ని పొందాలి? అన్ని గుణములు, అన్ని ఊర్ములు నివృత్తములు కావాలి, తిరిగిపోవాలి. గుణములు అంటే త్రిగుణములు. సత్వం, రజః, తమః. ఊర్ములు అంటే నాకు ఉన్నాయా? షడూర్ములు. ఏంటివి? జరామరణములు. చెప్పుకున్నాం కదా, బాగా చెప్పాలంటే ఆకలి, దప్పులు. శోక మోహములు, ఆకలి దప్పులు, జన్మ మరణము. ఇవి ఆరు షటు ఊర్మయః అంటాం. జన్మ, మరణము, శోకము, మోహము, క్షుత్తు, విపాస. వీటిని ఊర్ములు అంటే ఏమిటి? తరంగాలు. చక్కని పేరు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సముద్రంలో తరంగం పుడుతుంది, పోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పోతుంది. అందులించే పుడుతుంది, అందులించే కలుస్తుంది, మళ్ళీ పుడుతూనే ఉంటది. మనకు కూడా ఆకలి పుడుతుంది, పోతుంది. మళ్ళా మళ్ళా అంతే. ఆకలి కానీ, దప్పి కానీ, జన్మ కానీ, మరణం కానీ, శోకం కానీ, మోహం కానీ వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి ఏది ఉండదు.

అందుకే వాటి పేరు ఊర్ములు అన్నారు. కాబట్టి ఈ షడూర్మి చక్రము తొలగిపోవాలి. మూడు గుణాలు కూడా తొలగిపోవాలి. ఇలా యధా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఇది ఆత్మ ప్రసాదం తోటే వస్తుంది. మనస్సు యొక్క ప్రసన్నతతో లభిస్తుంది. దీనివల్ల యత్ర గుణేషు అసంగః. ఈ ఆత్మ ప్రసన్నత వస్తే గుణముల యందు శక్తి ఉండదు, సంఘం ఉండదు. గుణ నిస్సంగం వచ్చేస్తుంది. గుణేషు అసంగః. కైవల్య సమ్మత పదః ఇదే మనకు పరమాత్మను చేరటానికి జ్ఞానులు ఒప్పుకున్నటువంటి మార్గము. అధ భక్తి యోగః. ఏంటంటే భక్తి యోగమే. ఇలాంటి దాన్ని కో నిర్వృతః హరికథాసుర తిన్న కురియాత్. సంసారము నుండి విరక్తి పొందినవాడు పరమాత్మ యందే ఆనందాన్ని పొందేవాడు ఎవ్వడు పరమాత్మ కథలను వినాలనుకోడు. అంటే ప్రతివాడు పరమాత్మ కథను వినటంతు అంటే సులభమైన మార్గం అన్నమాట. యమాని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి ఇవన్నీ ఎవడు చేస్తాడు? హై కూర్చొని శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటే ఆయనే వచ్చేస్తాడు. ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం? అందుకే ఇలాంటి నిర్వృత్తి పొందినవాడు, విరక్తుడైనవాడు, పరమాత్మ యందు అనురక్తుడైనవాడు ఎవడు పరమాత్మ కథను వినాలనుకోడు. ప్రతివాడు వింటాడు. ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః ఇప్పుడు ఇది మళ్ళీ శౌనకులు చెబుతున్నారు ఇలా శుక్రయోగి చెప్పినటువంటి మాటను విన్నటువంటి పరిశ్చిత్తు కిమన్యత్ పృష్టవాన్ పూయః వయ్యాసి కిం ఋషిం కవిం తో చెప్పి ఆపేశాడు. సూత మహర్షి ఇంతవరకు చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆపేశాడు. రెస్ట్ చేసుకుందామని కాదు వింటున్న వాళ్ళు నిద్రపోతున్నారా వింటున్నారా అని ఒకసారి రెస్ట్ చేయడానికి కోసం ఆపేశాడు. ఆపేయగానే ఎంబడే శవన కాదు అయ్యా, మరి ఇంతటితో అప్పుడే అయిపోయిందా? సుఖయోగీంద్రుడిని పరీక్షిత్తు ఇంకేం అడగలేదా? ఒకటే ప్రశ్న. హిమన్యత్ పృష్టవాన్ పూయః వయ్యాస కిం ఋషిం కవిం ఏతత్ సుశ్రుహతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం వినగోరుచున్న మాకు మీరు ఈ విషయాన్ని చెప్పాలి.

సధారి కథో దర్కాః సతాంసు సదసి ధ్రువం ఎందుకంటే సతాం సదసి సత్పురుషుల సభలో ఏ మాటలు ఉంటాయండి హరి కథో దర్కాః కథాః స్యుహు పరమాత్మ యొక్క గుణములను వర్ణించి కదా అదే ఉంటాయి కదా వేరే ఏమి ఉంటాయి సుఖయోగిందుడు పరిక్షిత్తు ఇద్దరు చేరితే ఎందరు బాగా ఎన్ను పిల్లలు మాట్లాడుతారండి ఎన్ని ఇల్లు కట్టుకున్నావ్ వీసా వచ్చిందా పద్మ పడుకున్నావ్ అడగరు వాళ్ళు కానీ ఏం అడుగుతారంటే పరమాత్మ గురించి అడుగుతారు పరమాత్మ భక్తులు అందరూ కూర్చుంటే పరమాత్మ కథలే అడుగుతారు కదా మరి ఆయన ఇంకేం అడిగాడు కథ కదా దర్కా తతాంస్తు సద చిద్రువం సవై భాగవతో రాజా పాండవేయః మహారథః తను పాండవేయుడు, మహా పరాక్రమంతుడు, ఇలాంటి రాజు, భారతీయుడనక ఈ క్రీడను కృష్ణ క్రీడామ్య ఆదదే. సుఖయోగీంద్రుడు పరమాత్మ భక్తుడు అంటే. ఒప్పుకోవచ్చు కానీ మరి పరీక్షిత్తు అందరికీ అభిషేకం అప్పుడే నువ్వు అంటావో ఏమో అంతకంటే భక్తుడు అయ్యా పరీక్షిత్తు ఎందుకంటే పరీక్షిత్తు బాల్య క్రీడలో పిల్ల చిన్న పిల్లవాని ఆటలు ఆడుతున్నప్పుడే కృష్ణుని బాల జీలలను ఆడాడట. పువ్వు పుట్టగానే తగబడిస్తుంది అంటాం కదా వాడు చిన్న పిల్లవాడిగా పిల్లలాట ఆడుతున్నప్పుడే కృష్ణ కృష్ణ క్రీడలన్నీ ఆడుకున్నాడు అంటే వీడు మహా భావకృతముడే ఇక సుఖయోగేంద్రుడు మహానుభావుడే మరి వాళ్ళిద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారండి అంటున్నాడు సవై భాగవతో రాజా పాండవేయః మహా భారత భారత క్రీడమై క్రీడన్ కృష్ణ క్రీడాం య ఆదదే క్రీడని అతను స్వీకరించాడు వయ్యా చికిత్స భగవాన్ వాసుదేవ పరాయణః సాక్షాత్ భగవాని పుత్రుడు సుఖయుని ఉన్నాడే అతను సర్వాత్మన వాసుదేవుని తోటి ఉండేవాడు కాబట్టి ఉరుగాయ గుణోదారాః సతాంసురిహి సమాగమి అలాంటి సజ్జనుల సమాగమంలో పరమాత్మ యొక్క గుణగానమే తప్ప మరే ఉంటుందండి. అదే ఉంటుంది కాబట్టి ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తంచయన్నసౌ. సూర్యోదయం అవుతున్నది. సూర్యాశ్వయం అవుతున్నది అంటే ఏమవుతున్నది? పుంసాం ఆయురు హరతి కదా. కౌంట్ డౌన్ అండి. ఒక సూర్యోదయం అయింది అంటే 99 ఏళ్ల లేదా 11 ఏళ్ల 29 రోజులు అనాలి. ఇంకోటైతే 28 రోజులు. ఇలా.

ఒక్కొక్క సూర్యాస్తమయం పొద్దు కూకింది అంటే మనకంతా మైనస్ అవుతున్నది అన్నమాట. పొద్దు పొడిచింది ఇంకోటి మైనస్ అవుతున్నది. అంటే ఎలాగో ఆయువు ఉండదు తరిగిపోతూనే ఉంటుంది. నువ్వేం తరిగిపోతుంది ఏం చేస్తున్నా కానీ ఆ తరిగిపోవటమే సద్వేయం చేయరదు. గడిచిపోతున్న ఆయువునకు పరమాత్మ కథలను జోడిస్తే సద్వేయం ఉంటుంది. ఉత్తాప కథలు జోడిస్తే దుర్వేయం ఉంటుంది. అందుకనే ఉద్యన్ ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యత్తేయక్షణోనీతః ఉత్తమ శ్లోక వార్తయా. పరమాత్మ వార్త లేకుండా గడిపిన ఒక్క క్షణము కూడా వ్యర్థమే కదు. అదే పరమాత్మ కథా వార్తతో గడిపిన ఒక్క క్షణం కూడా. ఆయుష్ సద్వేయం అంటే నూరేళ్లలో ఎన్ని క్షణాలు భగవంతుని దగ్గర భగవంతుని కథలతో గడిపారో అది కరెక్ట్ మీరు ఆయుష్ వేయడం చేసినట్లు లెక్క. అంటుంటారు. బంధువుల ఇంటికి వచ్చాం కాసేపు కూర్చున్నాం అచ్చా పోతున్నాం. ఉండరాదండి ఏం చేస్తారు పోయి. అంటే ఇదే పని అన్నమాట. మనం పుట్టింది ఎందుకంటే మీ ఇంటికి మీరు రావాలి, మా ఇంటికి మీరు రావాలి, అప్పాడు చేసుకోవాలి, టీలు చేసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, తినాలి పడుకోవాలి. అయిపోయాయి ఇంక బతుకు ఇంకేముంది అయిపోయింది. ఏం చేస్తారు పోయి అంటే అది కాదు ఎత్తుకు ఎత్తుకు ఏం చేస్తారు అప్పుడు అచ్చుడు అయింది. మనం ఉన్నది ఎందుకు? ఎంత ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలు వ్యర్థంగా అయిపోయి పొరపాటున పోతున్నాం అప్పుడే పోయి ఏం చేస్తాం? మనం ఉన్నది ఎందుకు? అంటే అసలు భగవంతుడు పరతత్వము మనస్వరూపము ఏమి జాతియే లేదన్నమాట. ఇది ఎన్ని పోగొడతారు ఎంత వ్యర్థం చేస్తారు. అందుకే యతిక్షణో నీతః అందుకే ఏమంటారంటే పాతకాలంలో రోజు కాసేపన్నా గుడికి పోయి కూర్చోండి. అంటే 24 గంటల్లో ఆ క్షణం. ఆ ఫలం అని లేదు కాసేపైనా కూర్చొని భాగవతమో రామాయణమో చదువుకోండి. ఒకటి చదువుకోండి వినటం లేదు చదివినా చాలు టాబ్లెట్ లాంటిది అంటర్గా చెప్తే అంటర్గా వేస్తాం మనం వేసుకుంటాం రోగం తక్కువ అయింది. ఆ టాబ్లెట్ ఏమి కబ్బినా మనకెందుకు? అర్థం తెలియకున్నా, విషయం తెలియకున్నా మనం తీసుకుంటే రోగం పోతుంది కదా. అర్థం తెలియకుండా చదువుకుంటే ఈ రోగం పోతుంది. అజ్ఞానం అనేది పోతుంది అర్థం. కాబట్టి యక్షణోనీతః పరమాత్మ యొక్క స్మరణంతో, ధ్యానంతో, కథాశ్రవణంతో గడిపే క్షణమే కరెక్ట్ గా వేయమైనట్టు లెక్క. అది కాక

మన సంసారం వ్యయమైతే అంతా పోతూనే ఉంటుంది. ఆయుర్హరతి రైపుంసాం అందుకే ఉత్తమ శ్లోక వార్తయా ఈ ఉత్తమ శ్లోక వార్త లేదనుకోండి పుట్టాం పెరిగాం తిరుగుతున్నాం ఏం చేస్తున్నామంటే తరవహా కిన్న జీవంతి. భక్త్రాహ కిమ్ నస్వసంతి. బతుకుతున్నావంటావా? చెట్లు బతకడం లేదా? అంటే ఏంటి మీరు అంత అన్యాయం చేస్తారు? చెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయండి. మనం జాలి పీల్చుకోవడం లేదు. మా అంటున్నా కదా అంటే దీనికి నువ్వెందుకురా భక్తురా ఆ తోడు చిత్తులు ఆపం చేస్తున్నాయి అన్నారు. తోడు చిత్తులు ఉన్నాయండి అవి కూడా గాలి తీసుకుంటాయి గాలి వదులుతాయి. ఇవి కూడా దేరా ఏముంది? అంటే అదేంటి అండి మేము అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, సంతానం కూడా కలిగిస్తున్నాం, ఇంత గొప్ప వాళ్ళం కదా అంటే దీనికి మీరే కావాలనా? ఆ పశువులు చేస్తున్నాయి ఆ పని. చూడండి నా కాదంతి నా మేహంతి కింగ్ గ్రామ్య పశవః పశువులు తినటం లేదా? పశువులు సంతానాన్ని పొందటం లేదా? మేహంతి అంటే వీర్యస్కరం. పశువులు సంతానాన్ని పొందుతున్నాయి కదా? పశువులు తింటున్నాయి కదా? మరి మీరే తింటున్నారు. సరే నేనే వాడికి మీకు చెప్పడానికి వేస్తా. అంటే ఊపిరి తీరుస్తున్నాం, అన్నం తింటున్నాం, సంతానం కలిగిస్తున్నాం. మేము గొప్పవాళ్ళం అంటే ఇవన్నీ అవి చేస్తున్నాయి. మీ దగ్గర ఎందుకు పోవాలి? తోడు తిత్తులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, సూకరములు, వరాహములు, సునకములు ఉన్నాయి కదా అని అలాగే అవి పగుతున్నాయి. అందులో వరాహానికి ఒక కాన్పుకు ఎన్ని? ఎనిమిదో పది సంతానం అది. మనకంటే చాలా గొప్ప అయ్యాయి కదా. మనకప్పుడు మనం ఎప్పుడు ఒకసారి ఒకళ్ళే కదా అంటాం. కదా అవి పైన ఉంటున్నాయండి. చాలా గొప్ప. అంటే చూడండి, మనకు ఎంత విరక్తి కలగడానికి పూర్తిగా ఎంత తుచ్ఛంలో ఉన్నారు మీరు. మీరు దీన్ని గొప్ప అనుకుంటున్నారురా? పందులు కుక్కలు కంటున్నాయిరా, మీరు కంటారురా? అంటే మనకు విరక్తి పొట్టి తల కొట్టుకుంటూ వస్తావు. పుట్టి తక్కువ అయింది అదే ఇదే తేడా వ్యాస మహర్షికి వాల్మీకికి. వ్యాసుడు నిర్మోహమాటంగా ముఖాన నేస్తాడు. వాల్మీకి కొంచెం పక్కన నుంచి చెప్తాడు మెత్తమెత్తగా చెప్తాడు. ఆయనేమో పానిష్డ్ లాంగ్వేజ్ నీ కర్మ వింటే విను వినకుంటే వినకు కోపం వస్తుందా నాతో మాట్లాడకు ఏం బాధ పోయింది నువ్వు మాట్లాడితే నాకేం మాట్లాడకు ఉంటే నాకేం. మామూలు పశువులు, జంతువులు ఈ పని చేస్తున్నాయి, బ్రతుకుతున్నాయి, అవి నిత్తులు పుడుస్తున్నాయి, తోడు నిత్తులు ఉంటున్నాయి. అప్పుడు మీరు చేస్తే మీకు తెలియనేమిటి? మరి మీరు ఏం కావాలి? వాటికి లేని పని మీకు రావాలి.

పరమాత్మను స్మరించండి, గుడికి వెళ్ళండి, భగతులు కలవండి, కథ వినండి. అంటే వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉండటానికి అర్థం వాటికంటే బాగా తినటానికి కదా ఆ జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం కదా. బాగా తింటాం, అవి పడుకోలేవు, మేము బాగా పడుకుంటాం. అవి చెడ్డ కింద పంటాయి, మేము ఈ రూమ్లో పంటాం. ఇంతేనా నీ జ్ఞానం. ఇంకా ఇందుకా జ్ఞానం ఇంత తెలివి నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి ఆహార విహారాలతో అలిసి అరిగిపోయే దేహం రాకుండా చేసుకోండి. ఇది క్షీణతా ఏరనయాతి పుంసం. క్షీణించి మళ్ళీ వచ్చే దేహం లేకుండా చేసుకుంటే నువ్వు మనిషి. ఇక ఇలాగే తింటాను, ఇలాగే పుడతాను, ఇలాగే చస్తాను, నువ్వు ఎందుకు వాళ్ళు ఉన్నారు. అంటే సుఖయోగింద్రుడు పరిచిత్తుకు నాకు ప్రాణం పోతుంది అన్న భావన వారి మనసులో కళ్ళలో కూడా రాకూడదు అన్నమాట. ఏదో ప్రాణం పోతేనే మంచిది అని చెప్పి దొరికేవాడు సగానికి వచ్చాడు. సగం వచ్చాడు. ఇంత పోసింది అనుకోండి పరమాత్ముడు అప్పుడు నొక్కుతాడు ఈ ప్రాణం ఉంటే పోనీయవయ్యా అంటే ఆ వచ్చావు కదా ఇప్పుడు చెప్తాను విను. అంటే పూర్తిగా ప్రిపేర్ చేయాలి అవన్నీ. అదేకాగ్రం మళ్ళీ ఎక్కడికి మనది అయ్యో పరం నా పిల్లవాడు ఉన్నాడేమో నా భార్య ఉందేమో పిల్లలు బాగా నీకే వారికి ఉన్నారురా నువ్వెందుకు గొప్పరా అవునండి వద్దు ఇదే కావాలి. అలా పూర్తిగా నిష్కృషమైనటువంటి ధర్మం వస్తుందన్నమాట. దాన్ని చూసుకొని అయి వస్తున్నాడు స్వ విటు వరా ఉష్ట్ర ఖరైహి సంస్తుతః పురుష పశుహు. విడు లాగా, కుక్క లాగా, పురుగు లాగా, సూకరం లాగా, అరే ఒంటె లాగా, గాడిద లాగా. ఉంటే వీడు వాడు ఒకడే అండి. వీడు పరాయి ఎందుకయ్యాడు? కథం సంస్తుత. వాడికంటే వీడు గొప్పవాడు ఎప్పుడైతాడు? కాస్త వాడికంటే మైనా కాస్త మంచి పని చేస్తే కదండీ. ఏమి పని చేస్తున్నావు నువ్వు? ఏం చేయలేను వాయు సమానం అండి. అందుకే సంస్తుతః పశుహు అంటున్నాడు. వీడిని నరుడు అనాలనా? పశువు అన్నా మీరు రాసిచ్చుకోండి. అట్లే చేస్తామంటే అదే అందాం. అదే బాగుంది ఆ పేరు పెట్టుకోండి. అబ్బే వద్దు ఈ పేరు పెట్టుకోండి. అందుకే స్వ వితి వరా ఉష్ణ కరైహి సంస్తుతః పురుష పశుహు అయత్ కర్ణ పదోపేతః.

జాతు నామ గదాగ్రజః ఎవడి చెవిలో పుట్టినప్పటి నుంచి మరణించే లోపు ఒక్కసారి కూడా పరమాత్మ కథ పడదో అలాంటి వాడు ఓ గాడిద, ఓ ఒంటె, ఓ కుక్క, ఓ పంది, ఓ పురుగు, ఓ చీమ. కాస్త పోవడతాం. వాడికి నాలుగు, ఊరికి రెండు అని అంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. బతు బిలే బత అంటే పూర్తిగా ఈ ఈ భాగం మొత్తం చదివితే మనం వాస్తవంగా ఎంతటి అజ్ఞానంలో ఉన్నాము. మన నుంచి మనం చాలా గొప్పోళ్ళగా చెప్పుకుంటున్నాం కదా, వీడు ఎందుకు పనికిరాని వాళ్ళు రా అని భావాన్ని చెప్తున్నాడు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ జ్ఞానం లేకుంటే మీ శరీరం శరీరం కాదు, అవయవాలు అవయవాలు కాదు, మీరు మానవులు కాదు. చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే పరమాత్మ యందు భక్తి బాగా సలగటానికి అన్ని కోరికలు తినటానికి తృతీయ ద్వితీయేచ తృతీయం యః పఠేత్ నియతమానసః సర్వాన్ కామాన్ అవాప్నోతి. ఈశ భక్తి పరః భవేత్. అది ఫలస్తు ఇందులో పద్ము పురాణం చెప్తారు. భాగవత మహాధ్యాయంలో ద్వితీయ స్కంధంలో తృతీయ అధ్యాయం చదివినవాడు అన్ని కోరికలు పొందుతాడు అట. బోధన్ని కోరి అడిగాడు కదా. ఇవన్నీ పొంది చివరికి పరమాత్మ యందు భక్తిని పో ఎందుకంటే మొహలే అనుకున్నాం కదా ఇదో ఆయుష్ కామ, స్త్రీ కామ, పశు కామ ఇంత చెప్పి ఓ కుక్కలాగా పందిలాగా నువ్వు పోవుతావా అన్నాడు. వాటిని కోరుదామా విషయమాన్దామా? ఇదే అధ్యాయం రా బాబు. మోలు బాగా రా రంభా ఊరోచి మేనకా తిరోత్తమ అంటే జోరికొచ్చే గల గాడిదులు కుక్కలు అంటున్నారు. వద్దు బాబు. నా కోరికలు వద్దు. నా కోరికలు వద్దు. అన్నీ అవతల పారేసి పరమాత్మను ధ్యానం చేస్తాం. చమత్కారం. ఒకే అధ్యాయంలో మొదటి భాగం అంతా పచ్చి కామనలు కోరికలు. రెండో భాగం అంతా పూర్తి వెదాంతం. అంటే అవన్నీ వాళ్ళు కోరుతారు నువ్వెందుకు కోరుతావు అవి వాళ్ళు కోరుకోవడం లేదు. సుఖం వాళ్ళకి కావాలి సంతానం వాళ్ళకి కావాలి ఇల్లు వాళ్ళకి కావాలి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఆహార నిద్ర అభయాదులన్నీ వాళ్ళకి నీకు సమానమే. మరి నువ్వు ఆడుతూ సమానమేనా? ఇంకేం చేస్తావ్? మరి అందుకే ఇంత స్పష్టంగా చెప్తున్నాడు బిలే బత ఉరుక్రమ విక్రమానియేనసురుణ్వతః కర్ణపుటే నరస్య పరమాత్మ కథలు వినని మానవుని చెవులు.

కేవలము రంధ్రములు మాత్రమే. బిలములు అంతకు ఏం పనికిరావు. జిహ్వాసతి దాద్రికేవసూత నచోపగాయతి ఉరుగాయ గాథా. పరమాత్మ కథలను గానము చేయని నాలుక దార్దురికి అంటే తప్ప నాలుక. బెగబెగ తప్ప. ఏమి అనదనమా ఎందుకంటే దప్పిపోదు అంటే ఆ కలి తీరదు దప్పిపోదు అన్నము రాదు. ఎహ ఊరుకో అంటాం మనం కప్పలు కొడతాం బిగ బిగ అంటే ఉత్త పుచ్చుంటే ఏం మాట్లాడడు. కాబట్టి పరమాత్మ గాధలను జ్ఞానము చేయని నాలుక కప్ప నాలుక అంటున్నాడు. దార్దురికి అని దార్దురికేవ సూత నచోప గాయతి ఉరుగాయ గాధాః పారప్పరం పట్టకిరీట దుష్టమపి ఉత్తమాంగం ననమేను ముకుందం. ఎవరి శిరస్సు పరమాత్మకు వంచి నమస్కరించదో అలాంటి వాని శిరస్సుకున్న కిరీటము ఓ కట్టెల మోపు లాంటిది అన్నాడు. ఓ బరువు పెట్టుకొని వచ్చాను. కట్టి మోపు పోసుకుంటే ఉందా ఇగ అని. భారః కిరీట జుష్టం. శావవు కరవునో కురుతః సపర్యాం హరేహే సత్ కాంచన కంకణౌ. చక్కని రత్నములు, వజ్రములు పొదిగిన బంగారు కంకణాలు తొడిగిన చేతులైన పరమాత్మకు ఆరాధన చేయకుంటే శవమునకున్న చేతులు అన్నారు. శావవు కరవు. బరహాయ తేతే నయనే నరాణాం లింగాని విష్ణో నా నిరీక్షతోవై పరమాత్మ యొక్క స్వరూపాన్ని అలంకారాన్ని చిహ్నములను చూడని కన్నులు నెమలి కన్నులు. వరహా ఇది. పించారండి, నెమలి పించాం కదా, వాటిని ఏమంటాం? అది నెమలి కందులే కదా. అలంకారానికే పనికొస్తాయి, ఏం కనపడదు. బాగుంటుంది, నీకు అనకుండా నాకు అనకుండా చాలా బాగుంటుంది. అందం ఉంటుంది. అందం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అవన్నీ వ్యర్థము అన్నమాట. కదా అసలు కళ్ళకంటే నెమిది కళ్ళు అందంగా ఉంటాయి. ఏం లాభం అండి? అలాగే ఎందుకంటే ఇవన్నీ మనకు వ్యాసుడు ఎంత స్పష్టం చెప్పాడంటే పనికిరాని వాటికే అందం ఎక్కువ అంటాడు.

ఏ నిరుపయోగములో వారికి అందం ఎక్కువ. ఉదాహరణ ఏమిటయ్యా అంటే నెమలి కన్నులు కళ్ళకంటే అందంగా ఉంటాయి. అలాగే మేకలకు మెడ కింద స్థనాలు ఉంటాయి అజాగడ స్థనం అంటాం. పాలిస్తాయా అని. పిల్లలు పెంచుతాయా? ఎందుకు అందంగా ఉంటాయి? పనికి రాకుండా అందంగా ఉంటాయి. అసలు కాళ్ళు రెండు ఉండాలి, నాలుగు కాళ్ళు ఉంటే ఏమైనట్టు? అందుకే బరసాయి తేతే నయనే పరమాత్మ యొక్క విశేషమైనటువంటి నామ రూపములను. ఏ కన్నులైతే చూడవో అవి నెమలి కన్నులు. పాదం నృణాంతం ద్రుమజన్మ పాదౌ క్షేత్రాని నానువ్రజతః హరేహేయౌ. పరమాత్మ యొక్క దివ్య క్షేత్రములకు వెళ్లని కాళ్ళు చెట్టు కొమ్మలు అని. చాకర అండి చెట్టు కొమ్మలు ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి. మనం కాదు ఇప్పుడు అటు ఇటు ఊగుతూనే ఉంటాయి. ఏం చేస్తున్నాయి. అందుకే పాదౌ నృణాంతౌ లజన్మపాయౌ క్షేత్రాని నాను బ్రజతః హరియర్యౌ జీవక్షవః భాగవతాంగ్రి రేణుం నజాతు మత్యః అభిలషేతయస్తు. పరమ భాగవతోత్తముని పాద రజమును ఆఘ్రాణించని వాడు కోరని వాడు జీవక్షవం. బ్రతికి ఉన్న క్షవము అన్నమాట. జీవ శవః శ్రీ విష్ణు పద్య మనుజ తులస్య స్వసన్ శవహాయస్తు నవేద గంధం. పరమాత్మ యొక్క పాదములలో ఉంచిన తులసి గంధాన్ని వాసన చూడని మానవుడు గాలి పీలుస్తున్న శవము అని. స్వసన్ శవః గాలి మాత్రం పీల్చుకుంటున్నాడు శ్వాస తీర్చుకుంటున్నా శ్వాస తీసుకుంటున్నటువంటి శవము స్వసన్ శవః తదస్మసారం హృదయం పతేదం యతు గృహ్యమానః హరినామ ధేయైహి నవిక్రియేత పరమాత్మ యొక్క నామములు పరమాత్మ యొక్క కథలను వింటున్నవాడు వాని శరీరంలో వాని హృదయంలో పులకింతలు వికారములు కలగకుంటే అదొక రాతి బండ. తత్ అశ్వసారం హృదయం. ఆ హృదయం కాదది రాతి బండ. నేత్రే జలం గాత్ర రుహేషు హర్షః. కన్నులలో ఆనంద భాష్పం రావాలి శరీరం మీద పులకింతలు రావాలి.

పరమాత్మ కథలు చెప్తున్నావంటే కళ్ళ వింబడి ఆనంద భస్మాలు రావాలి. శరీరం అంతా పులకింతాలు రావాలి. హృదయం అంతా పరిపక్వం కరిగిపోవాలి. ఇది రాలేదనుకోండి ఆ హృదయము బండరాయి. హర్షః అదాభిదేహ్యంగ మనోనుకూలం ప్రభాషసే భాగవత ప్రధానః యదాః వయ్యాసకిహి ఆత్మవిద్యా విశారదః నృపతిం సాధు కృష్టః కాబట్టి మహానుభావ పరీక్షిత్తు సుఖయోగిందుడు కలిశారంటే పరమాత్మ కథలు తప్పకుండా ఉంటాయి. అందువల్ల అభిదేహి చెప్పు నాయనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదాభిదేహ్యంగ మనోనుకూలం ప్రభాషసే. నీవు మనస్సుకు అనుకూలమైన దాన్ని చెప్తున్నావు. అతను భాగవత ప్రధానః. పరీక్షిత్తు ఉత్తమ భాగవతోత్తముడు. యదాహ వయ్యాతికిహి ఆత్మవిద్యా విశారదః. ఆత్మవిద్యాధ్యాదమైనటువంటి ఆ సుఖయోగింద్రుడు పరీక్షిత్తుతో ఏం చెప్పాడు? పరీక్షిత్తు బాగుగా ఏం అడిగాడు? దీన్ని దాన్ని స్పష్టంగా మాకు వివరించండి అని ఈ భాగాన్ని శౌనకాదులు సూత మహర్షిని అడిగారు. సమాధానం రేపు చెప్తారు. కదా? అయినట్టేనా? ఆ అయింది. అంటే కృతీయ అధ్యాయం కూడా అయిపోయింది. స్పత్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఎంత పరమానందాన్ని ఇస్తుంది ఈ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరివేళ్ళ పులకించాలన్నమాట. అంటే మన వాస్తవ స్వరూపాన్ని చెప్పేది. మనం వాస్తవంగా ఏమిటి ఏమనుకుంటున్నాం.

Mother, father, lover, son, wealth - all that is dear to those in my lineage - all of that, may Paramatma alone be that for us. We bow to the sacred feet of our first acharya, the guru of our lineage - to Sri Bhaktisara (Nammalvar), Kulashekhara, Yogivaha, Bhaktangri-renu (Thiruppaan Alvar), Parankali, Yateendra, Mishra and through the entire guru-parampara. This opening invocation traces the Srivaishnava lineage of acharyas through whom the Bhagavatam wisdom flows.

From Muladhara (root chakra) - Manipura, Svadhishthana, Vishuddha, Anahata, Ajna chakra - through these, reaching Sahasrara. Having come this far, breaking open the Brahma-randhra (the crown opening), the one who sets out to reach Parama Padam (the supreme abode) departs well. The systematic ascent of the prana through the six chakras to the crown - this is the path of the liberated yogi's conscious departure from the physical body described in the previous day's discourse.

If struck firmly once - it oscillates 16 times. Such a yatana-deha (body of torment) - this is what enters the narrow opening of suffering. This is called the 'yaatana deha.' Apart from these two (sthula-deha and sukshma-deha), if one must go to places like Vitala, Sutala etc., the 'samvit' (awareness-body) is used. The seven types of subtle bodies are being described: sthula (gross), sukshma (subtle), bhoga (experience), yaatana (torment), samvit (awareness), jyotir (light), and divya (divine/pancha-upanishanmaya).

Atma-yoga vs. Paramatma-yoga - those who achieve Paramatma-yoga are called muktas (liberated). Some are called 'kevalas.' Kevalas are those who make effort for jivaatma-saakshaatkaara (direct realization of the individual self). The loka (realm) they attain is kaivalya. What is kaivalya? It is the state of experiencing oneself as pure consciousness alone, distinct from Paramatma. This is distinguished from moksha in Srivaishnava philosophy, where union with or eternal service to Paramatma is the ultimate goal.

'Samaadhi bhajaam' - those endowed with vidya (scriptural knowledge), tapas (austerity), yoga, and samaadhi - 'gatim karmabhih naapnuvanti' - the path they achieve through karmas. Karma performed with scripture-born knowledge is called tapas. Karma performed without scripture-born knowledge is called bondage. The critical distinction: the same external action can be either tapas (liberating) or bandha (binding) depending entirely on whether it is performed with proper jnana (knowledge) or not.

Without the Jyotis (divine lights), Krishna cannot remain - that name 'lover' (Jarudu) came. He is called a thief. Gopika-jarudu (beloved of the Gopis), navanita-chorudu (butter thief). But what is inside him - what do we know of anyone? When we look at someone from outside, what do we really know? The profound point: outward appearances and even reputations can never reveal the inner reality of a great soul. Krishna's 'thefts' are divine lila, not ordinary transgression.

Through the karmas performed aiming at Paramatma - through those karmas alone - one attains the fruit of those karmas. Meaning: karmas are the same. The fruit is different. The goal is different. The intention is different. Do you want kaivalya? Do you want mukti (liberation in Paramatma)? The karma may look identical from outside, but the internal intention - whether for self-realization or Paramatma-realization - determines whether the fruit is kaivalya or full mukti.

Just as a wife tries to keep her husband from being captivated by another woman through her own beauty and virtues - similarly, Prakriti (nature/matter) does not release one who has entered it back to the outside - it is business. One who came to the shop but didn't buy - prakriti does not willingly let go. This is the nature of the material world: once consciousness enters and identifies with matter, the pull of prakriti is very strong, requiring the grace of Paramatma to break free.

This is light (archi). First one enters into light. From light into dina - daytime. Then from day into the shukla-paksha (bright fortnight). From the bright fortnight into the masa (month). From the month into - this is the description of the archiradi marga (path of light): the liberated soul travels through a sequence of luminous regions - first light, then day, then the bright fortnight, then month, then ayana (half-year), then sun - on the way to the ultimate destination.

Those who wrote kavyas (poetic compositions) wrote about puranic subjects, wrote about vedic subjects, wrote about dharmashastra subjects. By reading these, all of those (subjects) come. Reading one kavya should bring four shastras. 'Chatuh-shastra' - in the classical tradition, a great kavya was expected to contain the essence of all the major shastras. This shows the integrated nature of traditional Indian learning where literature was always a vehicle for dharma and spiritual knowledge.

After that (vijnaana-maya kosha), one sees the ashoka-vana (of the soul's journey through the pancha-koshas). From there, the ananda-maya kosha is approached - just as the story goes (of Hanuman finding Sita), they go, they see - those are the pancha-koshas (five sheaths). When vijnaana-maya is reached, then ananda-maya is the next. The journey through the five sheaths - from anna-maya (food body) to ananda-maya (bliss body) - mirrors the inner journey from gross to subtle levels of being.

Before drinking water, say 'namo gurubhyo' and drink. Before eating food, say 'gurubhyo namah.' By mistake we are asking - 'gurubhyo namah' - he (Paramatma) himself is giving. By mistake a step went toward the temple - there, merit has accumulated. The teaching: every act of life, from eating to walking, can be sanctified by the constant remembrance of the guru's grace and Paramatma's presence. This transforms ordinary life into constant worship.

On its right side and left side at the tail-end sits Dhruva (the pole star). He is firmly fixed there. Vishnu is at the beginning of the head. The entire world exists in the form of Shishhumara (cosmic dolphin/crocodile). Where is the sun positioned? Where is the moon positioned? This describes the Shishhumara Chakra - the cosmic form of the universe shaped like a dolphin or crocodile, with various cosmic bodies positioned at corresponding parts of this divine form.

'Ativartya Vishnoh aniyasaa virajenaatmanaika' - even crossing beyond that, with Vishnu's divine radiance, crossing even that - 'aniyasaa virajenaatmanaa' - 'virajenaatmanaa' means: with an atma that has no punya (merit) or paapa (sin), no impurity - with a completely purified atma. At this stage, the soul has transcended all karmic residue and enters the region beyond all cosmic manifestation, approaching the parama-akasha (supreme ether) of the divine realm.

And Brahma - for how many years? Four yugas must cycle one thousand times. Meaning: every four thousand yugas, these three worlds perish. That is the pradhana-pralaya - when the world ends. At that time, our person (the soul on the path) is there - what does our soul see from Brahmaloka as the pralaya begins? The description of the cosmic dissolution as witnessed from Brahmaloka is a stunning cosmological passage showing the soul's elevated perspective during the final moments of a cosmic cycle.

Thus flames come from all four sides - 'bhumandalam dagdha-gomaya-pindavat' - the earthly realm becomes like a well-burned cow-dung cake. Thus after about 1000 years, as if checking whether anything remained, 12,000 clouds with elephant-trunk-like streams of water - thus the cosmic dissolution process proceeds: first fire burns everything, then massive floods extinguish the fire, and then the entire universe is absorbed back into the primordial elements.

'We are not listening, are we?' they said. 'You say it is not shastra (scripture)' - that means you are listening! But why are you saying this - what is your need in that? When you don't care about it, these TVs, these debates - they don't matter. The speaker makes a subtle point: the very fact that one argues against a teaching shows one has heard it and is engaging with it. True indifference would not generate argument - argument itself is a sign of the teaching's impact.

There, old age (jara), grief, delusion, and distress - none of these exist. 'Yacchitthatah adha kripayaa anidham vidaam durantta dukhah prabhavaa nudarshanaa' - there at the end is a small twist. And since even there (in heavenly realms below parama padam) those things are absent - perhaps that is itself Parama Padam? But the difference is explained: in the intermediate realms, suffering is absent due to circumstance; in Parama Padam, suffering is structurally impossible due to the soul's ultimate nature.

To cross water - one becomes water. To cross fire - one becomes fire. To cross vayu (air) - one becomes vayu. To cross akasha (space) - one becomes akasha. We mentioned: anima, mahima, garima - all the eight siddhis come. These eight supernatural powers - becoming as small as an atom, as large as the cosmos, as heavy as a mountain, as light as air, attaining anything, reaching anywhere, commanding all beings - become available to the liberated soul as it traverses the cosmic planes.

Our place is reserved for us there. If we lose even those (reservations through spiritual inertia), we will not go upward. You earned and reserved your seat - your seat is yours. But only by encashing (redeeming) it must one proceed. This metaphor of cosmic travel reservations clarifies the Bhagavatam's teaching about the fruits of spiritual practice: genuine sadhana (practice) accumulates divine capital that must eventually be claimed by the soul on its liberation journey.

'Vikaariyam raajasam saasaadhya gajyaasah tenayaati vijnaana tattvam' meaning mahattva (the principle of cosmic intelligence). This is the ahankara-tattva. Now vijnaana - 'vijnaana' means buddhi (intellect). What is buddhi? It is mahattva. Going from ahankara-tattva to mahattva - this is the stage of the soul's passage backward through the tattvas (cosmic principles), retracing the path of creation in reverse as it ascends toward the primordial source.

Thus from those (the elements), from ahankara-tattva to mahattva, from mahattva to prakriti-tattva - and then 'tenaat manaa aatmaana upaika' - at that point, crossing this pravritti-tattva (the tattva of manifestation), this jivaatma ascends to Paramatma - enters Paramatma. This is the ultimate moment of liberation: the soul that has traversed back through all the cosmic principles finally merges into the luminous presence of Paramatma, achieving the aanandamaya state.

The dhuma-marga (path of smoke/return) has also been explained. Why was it mentioned in the middle? Kaivalya's difficulty was explained - see. So that path was covered, this path was covered. Meaning: two paths have been taught - the archiradi-marga (path of light, leading to liberation) and the dhuma-marga (path of smoke, leading to heavenly realms and return to earth). The complete picture of what happens after death is now presented so the listener can make an informed spiritual choice.

He himself will tell you. We will go to him - we should go to him. But when should we go? Therefore, what is the benefit (phala-shruti) of hearing these paths? Bhakti (devotion) toward Paramatma arises. If bhakti toward Paramatma has arisen, then all of these (details about the paths) take care of themselves. The supreme benefit of knowing the archiradi and dhuma margas is not the knowledge itself but the bhakti it generates - and bhakti automatically arranges the soul's path.

It is to generate bhakti toward Paramatma - that is stated. Without that, whatever comes is purposeless. 'Tasmaat drishyaih buddyaadi virdrashtaa lakshanaih anumaapkaih bhagavaan sarvabhooteshu lakshyate svaatmanaa harih' - Paramatma is perceived in all beings through observable characteristics and inferential signs, through one's own self (svaatma). Hari pervades all beings as their innermost self, recognizable through the marks of existence, consciousness, and bliss in everything.

He is not to be confused with an object. Is he drishyam (what is seen) or drashtaa (the seer)? Is he the one who sees or the one who is seen? We look at a pot or a vessel - the pot does not look back at us. We see the object; the object does not see us. So is Paramatma to be treated like an object - as something we see? No - he is the drashtaa, the ultimate seer, the witness consciousness that underlies all seeing. He is never the object of perception but always its ground.

One - we see directly (as the self). Two - through shastra (scripture) with inference, we know he is present. Three - in what is known, we see Paramatma in this form. We are seeing, are we not? We ourselves are seeing, we ourselves are being seen - Paramatma is both the seer and the seen. This is the non-dual vision: the one who sees and the one who is seen are ultimately the same Paramatma - the jivatma (individual seer) and the jagat (world seen) both being expressions of the one reality.

Therefore, since he is present in all forms, since he is present in all beings, he himself is what is being seen, he himself is the seer, he himself is what is being heard, he himself is the listener. Therefore 'I am eating, I am knowing' - the teaching goes deeper: the apparent multiplicity of subjects and objects is resolved in the one Paramatma who is simultaneously the knower, the knowing, and the known. All experience is his experience; all existence is his existence.

'Pibanti ye bhagavatah aatmanah sataam kathamritam shravana-puteshu sampritam' - those who drink the nectar of Paramatma's stories, having completely filled the cups of their ears - 'punanti te vishaya-vidooshitaashayam vrajanti taccha-charana-saraoruham' - they purify the mind contaminated by sense objects and reach the lotus feet of Paramatma. The metaphor of drinking nectar through the ears perfectly captures the experience of sravanam (hearing) as a transformative sacrament.

Narayana - with a beautiful twisted form, will I laugh or cry when you are there? Everyone laughed at Kubja (the hunchback woman). When Krishna Paramatma came, she said: 'I want union with you (sambhoga).' Is she mad? Is she foolish? But poor thing, she asked for something once - what Paramatma gave her was a son named Aupashlokyudu. He, grateful for being born, went on to write the Pancharatra (the great Vaishnava agamic text). Even desires directed to Paramatma yield unexpected divine fruits.

Through this door - some door. This door too is only for us to develop faith in Paramatma, in the Para-tattva, in the supreme power that is beyond us. 'Upaayaa sthikshmaanaam baalaanaam upalaalanah asatye vartmani sthitvaa tata satyam sameehate' - to cajole children who demand impossible things, we pretend: 'Look - there is the moon on the plate!' The child plays happily. Is this deception? No - because until the child understands it is pretend, it is not deception. So also Paramatma.

Swami speaks directly - whatever he says, we must catch that point. I have spoken until now for intelligent people - now I speak for those of lesser qualification. For those among human beings who desire Brahma-varchas (Vedic radiance) - 'brahma-varchas kaamastu yajet brahmanaspatim' - they should worship Brihaspati (Jupiter/Brahmanaspati). 'Tat brahmanah pati' means 'lord of speech (Brahman = speech).' For radiance of the Vedic word, worship the lord of speech.

For those who want bodily strength - worship the Ashvini devathas. For those who want strength (pushti) - 'ilaanyayet' - worship Ila, meaning the Earth. Worship Bhu-devi (Earth goddess). Those who want reputation and fame - 'pratishtha-kaama purushah' - worship the Rodasi (the divine couple of Earth and Heaven), the mother of the worlds. For those who want beautiful form - worship the Gandharvas. For those who want a beautiful wife - 'strikamah apsarasas Urvashi' - worship Urvashi.

Those who want to rule kingdoms - worship the Manus. Those who want to destroy enemies - worship Niruti. Those who desire kama (pleasure) - 'kaama-kaamastu yajet Somam' - worship the Moon (Soma). 'Akaamah purushah param' - those who have no desires at all - worship Paramatma. 'Akaama sarvakaamah moksha-kaamastu udaaradhih' - one who has no desires, or one who has all desires, or one who seeks moksha - if one is of noble intellect: 'tiivreena bhakti-yogena tyajet purusham param' - worship Paramatma with intense bhakti.

That is why we call it 'nishreyas' (supreme good). This nishreyas - 'etaavat etam nishreyas-odayah bhagavaty achalo bhaavah yat bhagavata-sangatah' - it is being stated once clearly here. 'Achala bhaava' (unshakeable disposition) toward Paramatma itself is nishreyas. How does it arise? Easy - 'bhagavata-sangatah' - through association with Bhagavata devotees. Living among true devotees automatically produces unshakeable devotion to Paramatma without personal effort.

That is why they are called 'oormus' (waves). Therefore this shadurmi-chakra (cycle of the six waves) must be removed. The three gunas must also be removed. 'Yathaa pratinaivritta gunormi-chakram' - this comes through 'aatma-prasaada' (grace of the inner self - Paramatma). It is attained through the serenity of the mind. Due to this, 'yatra guneshvaasangah' - if this aatma-prasada comes, there is no attachment to the gunas. The gunas no longer bind when this grace descends.

In the assembly of sat-purushus (good souls), what words are spoken? 'Hari-katho-darkaah kathah syuhu' - the qualities and glories of Paramatma - that alone is spoken there. What else would there be? When Shuka and Parikshit meet - what will these two talk about? How many children do you have? Have you got a visa? These are not the questions. What they ask about is Paramatma. When all Paramatma devotees sit together, they naturally speak only of Paramatma's stories.

Each sunset - 'the sun has set' means everything for us is being subtracted. The sun rose - another subtraction. Somehow the lifespan does not remain - it keeps diminishing. Whatever you are doing - the diminishing continues. The diminishing that is happening cannot be made good (sadveyam). If you join Paramatma's stories to the passing lifespan - that is sadveyam (well-spent time). If you join meaningless talk - that is durveyam (ill-spent time). Each moment either deepens the connection to Paramatma or wastes it.

If our samsara (worldly life) is being expended - everything keeps going. 'Aayurharati vai pumsaam' - therefore, without the news and praise of the uttama-shloka (Paramatma who is praised in excellent verse) - we were born, we grew, we wander - what are we doing? 'Taravahaa kinnaa jeevanti' - do trees not live? Do bellows not breathe? We breathe - so what? Trees also breathe. The cattle and pigs - they also eat, reproduce, and live. What distinguishes human life from animal life is precisely the capacity to know Paramatma.

Remember Paramatma, go to the temple, meet devotees, hear stories. The meaning of having more intelligence than them is - so that we can eat better than them? Is that the purpose of knowledge? Because it is jnaana (knowledge). We eat well, they cannot sleep in rooms, we sleep well in rooms. Is this all your jnaana amounts to? Why was so much intelligence given to you? Use this intelligence so that this worn-out body that comes and goes through eating and living does not need to return again.

In whose ear from birth to death not a single Paramatma-katha (story of the Lord) has entered - such a person is a donkey, a camel, a dog, a pig, a worm, an ant. We will step back a little. 'Naalu to him, two to the village' - that is all. This entire section, if read truly, shows us how deeply in ignorance we are. We talk about ourselves as very great people - 'these others are useless' we think. Without Paramatma's nature and knowledge, your body is not a body, your limbs are not limbs, you are not human.

They are merely holes (bilam). What use are they? 'Jihvaasati daadrikeva soota na chopagaayati urugaaya gaathaa' - a tongue that does not sing Paramatma's stories is a frog's tongue - just croaking noise (bega-bega). What does it say? It does not quench (the real thirst). It does not bring food. Just 'bega-bega' - meaningless noise. Therefore: a tongue that does not sing Paramatma's glories is a frog's tongue. 'Daadrurikeva' - exactly like a frog's tongue.

Wherever there is more uselessness, there is more beauty. Example: peacock eyes (the 'eyes' on a peacock's tail feathers) are more beautiful than actual eyes. Similarly, goats have nipples under the neck - 'ajaa-gadaa-sthanam' - do they give milk? Do they raise young? Why are they beautiful? To be beautiful uselessly. If two legs are sufficient, what is the advantage of four? Therefore: eyes that do not see Paramatma's divine marks and forms are peacock-eye feathers - ornamental but sightless.

When Paramatma's stories are being told, tears of joy must flow from the eyes. The entire body must tingle with ecstasy. The entire heart must melt with ripeness. If this has not happened - that heart is a stone. 'Tad-ashvasaaram hridayam' - that heart is stone. 'Netre jalam gaatra-ruhe-shu harshaha' - tears must come in the eyes, ecstasy must arise in the body's hairs. 'Tasmaat sarvaatmanaa raajan harih sarvatra sarvadaa shrotavyah keertitavyashcha smartavyo bhagavaan nrinaam' - Therefore, O king, Hari alone is to be heard, praised, and remembered by human beings, always, everywhere, with one's whole being.