రుక్మిణి స్వయంవరం: కృష్ణుడు తన ప్రేయసిని తీసుకువెళ్ళడం
Rukmini Svayamvara: Krishna Abducts His Beloved
భాగవతం పన్నెండు స్కంధాలు వాటి ప్రధాన బోధతో సారాంశపరచబడ్డాయి: మొదటి స్కంధం భక్తి స్థాపన, రెండవది విశ్వరూపం, మూడవది సృష్టి, నాలుగవది కథల ద్వారా ధర్మం, ఐదవది విశ్వ విన్యాసం, ఆరవది మంత్రం ప్రాయశ్చిత్తం, ఏడవది ప్రహ్లాదుడు, ఎనిమిదవది అవతారాలు, తొమ్మిదవది వంశావళులు, పదవది కృష్ణ లీల, పదకొండవది ఉద్ధవ గీత, పన్నెండవది మోక్షం.
The Bhagavatam's twelve cantos are summarized in terms of their dominant teaching: Canto One establishes devotion, Canto Two establishes the cosmic form, Canto Three teaches creation, Canto Four teaches dharma through stories, Canto Five teaches cosmology, Canto Six teaches mantra and prayaschitta, Canto Seven teaches Prahlada, Canto Eight teaches avatars, Canto Nine teaches lineages, Canto Ten teaches Krishna-leela, Canto Eleven teaches the Uddhava Gita, and Canto Twelve teaches liberation.
వేంకటక్షరాం దేవం కృష్ణం వందేని హస్తు మందార కంఠన యుక్తం చారుహాసం సుసోహితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర సోహితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచత్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీకేతం మహేక్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ నప్పజే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట అత్తారం శక్తే పౌతమ జన్మజం పరాజనాత్మజం వందే సుగతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ జాతన ఆజుహామ ఉద్రేసి తన్మయతయా సర్వోభినేతుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాదూల కులభూషణం శ్రీ రంగార్య కురో పుత్రం శధగోపమహం భయే అస్మది గురుభ్యో నమః భగవత్ బంధువులారా రుక్మిణి స్వామికి పంపిన సందేశం వినిపించాడు. దాన్ని విన్నటువంటి స్వామి వైదర్ధ్యాః సతు సందేశం నిసమ్య యదునందనః. ఇది వంశ ఉద్దీపకుడైనటువంటి స్వామి రుక్మిణీ పంపినటువంటి సందేశాన్ని విని సందేశం వినటం వలన కలిగిన సంతోషంతో ప్రగృహ్య పాణిన పాణిం ఆ బ్రాహ్మణోత్తముని చేతిని తన చేతితో తీసుకున్నాడు. ఇందులో సరసోక్తి చమత్కారం ఏంటంటే
జరగబోయేటువంటి రుక్మిణి పాణిగ్రహణానికి ఈ పాణిగ్రహణం సూచిక అన్నమాట. అందుకే పాణినా పాణిం ప్రదుహ్య ప్రహసన్ ఇదమ బ్రవీత్ నవ్వుతూ. ఇలా చెప్తున్నాడు రుక్మిణి ఎలా నా యందు మనస్సు కలిగి ఉన్నదో నేను కూడా ఆమె యందు నా అనురాగాన్ని కలిగి ఉన్నాను తథాహమపి మత్ తచ్చిత్తః నిద్రాంచ నలభే నిశి ఆయన భాషలో లౌక్య మర్యాద అది. నేను కూడా రాత్రి పూట నిద్ర పోలేకపోతున్నాను ఆమె మీది చేతతోటి. వేదాహం రుక్మిణా ద్వేషాత్ మమోద్వాహః నివారితః. నా మీది ద్వేషంతో రుక్మి నాతో వివాహాన్ని నివారించాడని కూడా నాకు తెలుసు. తామానైష్యే అని చెప్పినట్టుగానే నేను ఆమెను తీసుకొని వస్తాను. రాజన్య అపసదాను మురుధే ఉన్మధ్య. క్షుద్ర రాజులను యుద్ధంలో తిరస్కరించి త్రోసిపారేసి కాస్త కటువుగా ఉండాలంటే మర్దించి తీసుకొని వస్తాను. మత్పరాం అనవద్యాంగిం ఏతసః అగ్నిశిఖామివ ఆమె మత్పర నా యందే మనస్సు లగ్న చేసిన మహానుభావురాలు. అనవధ్యాంగి ఎలాంటి కాయిక వాచిక మానసిక దోషము లేని పవిత్రాలైనటువంటి ఆమెను సాధి. సమిధలు అగ్నితో ఉన్నట్టుగా ఆమెను నాతో తీసుకొని వస్తాను. ఉద్వాహర్సం చె విజ్ఞాయ ఈ మాట చెప్పి వివాహ నక్షత్రం ఏనాడో తెలుసుకొని. మధుసూదనః రథం సంయోజయామాస దారుకేశ్యాః సారథిని దారుక రథాన్ని సిద్ధం చేయవలసింది అని ఆజ్ఞాపించాడు. శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహక ఇది స్వామి వారి గుర్రముల పేరు. మనకు అన్నీ రావాలి కదా ఉత్తయం చెప్పాడు. పరమాత్మ రథం అంటే ప్రధానిక అశ్వములు ఏమిటి? శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అనేటువంటి నాలుగు గుర్రములతోటి. రథమును పూంచి సారధి తీసుకొని వచ్చాడు. ఆరుత్య చందనం శౌరిహి ద్విజమారోప్య తూర్యగైహి తాను అభిరోహించి.
దాని మీదనే అందులోనే బ్రాహ్మణోత్తముని కూడా ఎక్కించుకొని అవి తూర్యగములట చాలా వేగంగా వెళ్ళేవి అని అర్థం. చాలా వేగంగా వెళ్ళేటువంటి అశ్వములతోటి ఆనర్తాదేక రాత్రేన విదర్భాన్ అగమత్ ఒకే రాత్రితో ఒకే రాత్రిలో ఈ మహానుభావుడు తన ద్వారక నుండి విదర్భ దేశానికి చేరాడు. ఇక అక్కడ రాజు ఉన్నాడే మహానుభావుడు కుండినపతి. ఆయన పేరు భీష్మకుడు అంటాం. ఈ మహానుభావుడు కూడా పుత్ర స్నేహ వశంగతః శిశుపారాయ స్వామి కన్యాం దాస్యన్ కర్మాణి అకారయత్. కొడుకు మాట కాదనలేక కొడుకు మీది ప్రీతితో కొడుకు నిర్ణయించినటువంటి శిశుపాలునికి తన కుమార్కెను ఇచ్చుటగు నిర్ణయించి దానికి కావలసినటువంటి ఉద్వాహ కార్యక్రమం అంటాం, వివాహ పూర్వరంగం అంటామే వారినన్నిటినీ చేయించడానికి మొదలుపెట్టారు. పురం సమృష్ట సంసిక్త మార్గ రజ్యా చతుష్పదం చిత్రధ్వజ పతాకాభిహి తోరణైహి. అలంకృతం నగరాన్ని అలంకరించారు. రాజపుత్రిక కళ్యాణం కదా మనమైతే మన ఇల్లు అలంకరించుకుంటాం. రాజపుత్రిక కాబట్టి మొత్తం నగరాన్ని చక్కని గంధ జలం తోటి చక్కగా తల్లి ముత్యాల ముగ్గురు వేసి చిత్రధ్వజ పతాకాదిహి ధ్వజములు పతాకములు తోరణములతోటి శ్రగ్గంధ మాల్యాభరణైహి పూలమాలలు గంధములు ఆభరణములు విరజోంబర భూషితైహి జుష్టం స్త్రీ పురుషైహి శ్రీమద్గృహైహి అగరు ధూపితై స్త్రీ పురుషులు కూడా చక్కగా తమను తాము అలంకరించుకొని పితృన్ దేవాన్ తమభ్యత్య విధానం కదా. వివాహం ముందు ఏం చేస్తాం మనం నాందీ శ్రాద్ధము అని చేస్తాం. అంటే మొదలు పితృ దేవతలను ఆరాధిస్తాం. దాని తర్వాత దేవతలను ఆరాధిస్తాం. ఇలా ఆరాధించి విప్రాముస్య ఎదురుగా ఉన్నటువంటి భూదేవతలు అంటారు బ్రాహ్మణులు అంటే భూసురులు అని పేరు కదా భూలోకంలో వాళ్ళే దేవతలు. అలాంటి వారిని కూడా యధావిధిగా పూజించి వారికి భజనాలు తాంబూలాలు ఇచ్చి వారి చేత స్వస్తి పుణ్యాహ వచనాలు జరిపించుకొని సుస్నాతాం సుదతిం కన్యాం కృత కౌతుక మంగళాం. పెళ్లి కూతురు కావటానికి అభ్యంగన స్నానం చేయాలి కదా చక్కగా.
నా సుదతిం కన్యాం కుత కౌతుక మంగళాం దంత ధాలనాదులు అంటే ప్రత్యేకించి వివాహం ముందు కాస్త పెద్ద డెంటిస్ట్లు పీయింగ్ చేస్తారు దంతములను రాదాం అనే ఏదైనా పెట్టుకున్నారో ఏమో సుదతి అంటున్నారు. మంచి దంతములు కలది అని అలాగే పూషితాం పూషణోత్తమైహి సత్యనాధరణములతోటి అహతాంసుక యుగ్మేన కొత్త వస్త్రముల దంత తోటి కూడా అలంకరించుకొని చకృహు సామగ్య యుజ్జుర్ మంత్రైహి వద్వా రక్షాం ద్విజోత్తమయి మూడు రుకు యజుస్ సామ వేదముల మంత్రములతో స్వచ్ఛ వాచనము కూడా జరిపించి పురోహితః అథర్వ విద్వైయుభావ గృహ శాంతయే గృహ శాంతయే రెండు పాఠాలు ఉన్నాయి అన్ని గ్రహములు శాంతించడానికి. అది ఎక్కడ ఉన్నాయి మంత్రాలు శాంతి మంత్రాలు ఉగ్ర ఉగ్ర గ్రహ శాంతి మంత్రాలు ఉండే వేదం అధర్వ వేదము అంటారు కాబట్టి అతను అధర్వ విత్తు కాబట్టి చెప్తున్నాడు పురోహితః అధర్వ విత్తు వైజుహావా అది బాగా తెలిసిన వారు కాబట్టి అలాంటి హోమము జరిపించారు. హిరణ్య రూప్య వాతాంసి బంగారము, వెండి వస్త్రములు, నువ్వులు ఎలాంటి నువ్వులు గుడ సమ్మిశ్రితాం శిలాన్. వెల్ అంటే చెప్పినటువంటి నువ్వు మనం నూనె చేస్తాం చూడండి అదే అన్నమాట. ప్రాతదు ధేనుశ్చ విప్రేభ్యః ఆవులను కూడా గోదానను కూడా బ్రాహ్మణోత్తములకు చేసి రాజా విధి విధాంవరః యధావిధిగా అన్నీ బాగా తెలిసిన వారు కాబట్టి ఏవం చేదిపతి రాజా దమకోషః సుతాయ ఈ విధంగా వాడు కూడా చేదిపతి ఎవర ఆయనే దమకోషుడు కూడా తన కుమారునికి అంటే పెళ్లి కొడుగ్గా అక్కడ ఆ తండ్రి కూడా కుమారునికి అన్ని విధులు జరిపాడు. మదచ్యుద్భిహి గజానికై చందనై హేమమాదిభిహి రథములు ఏనుగులు అశ్వములు ఇలాంటితో వాడు వచ్చాడు. అలా వచ్చిన పెళ్లి కుమారునికి ఈ మహానుభావుడు అర్ఘ్యపాద్యాలన్నీ చేసి సమేత్య అభిపూజ్య చక్కగా వచ్చి పూజించి నివేతయామా సముదా కలిపితాన్య నివేతనే వారి వారికి ఎవరెవరికి ఎలాంటి ఇల్లు యోగ్యములో అలాంటి భవనాల్లో వారికి నివాసం విడిది అంటాం కదా
అలా వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. తత్ర సాల్వః, జరాసంధః, దంతవక్రః, విధూరః వీళ్ళంతా ఆ పార్టీ వాళ్ళు. శిశుపాలని పార్టీ అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ ఆ జగ్ముశ్చైద్య వారి చెప్తున్నారు ఆ జగ్ముః చైద్య పక్షీయ. వీళ్ళంతా శిశుపాలుని పక్షం వాళ్ళు పౌండ్రకాద్యాః సహస్రజః వేల కొద్ది సైన్యాన్ని తీసుకొని వచ్చారు. ఏమిటి కారణం? కృష్ణరామద్విషోయత్తాః కన్యాన్ జైత్యాయ శాసితుం రామకృష్ణులను ద్వేషించటం కోసమే అన్ని ప్రయత్నాలు పూర్తిగా చేసుకొని శిశుపారునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి. యద్యాగత్య హరేత్ కృష్ణః రామాద్యైహి యదిభిరు వృతః యోత్స్యామః పొరపాటున బలరాముడు ఇతర సైన్యాన్ని తీసుకొని కృష్ణుడు రుక్మిణిని హరించటానికి వస్తే వారితోను వారి సైన్యంతోటి యుద్ధం చేసి తగిన బుద్ధి చెబుతాము అనే సంకల్పంతో విపక్షీయ నృపోద్యమం ఇలా సమగ్ర బలవాహన వారి దగ్గర ఉన్న మొత్తం సైన్యాన్ని వాహనాలను అంటే సర్వసన్నద్ధంగా వచ్చారు. పాపం ఈయనేమో వెరి వెరి పిల్లవాడు కృష్ణుడు ఒక్కడే పోయాడు. సైన్యం లేదు, ఓ బలం లేదు, ఆ మాంతం మీరు తిరిగిపోయారు. అయితే అలాంటి ఆలోచన పెద్దవాళ్ళకి ఉంటాయి కాబట్టి అన్నగారు బలరాముడు చూశాడు సంగతి. చూసి. శుద్రో భగవాన్ రామః విపక్షీయ నృపోజ్యమం కృష్ణంచ ఏకం గతం హర్తుం కన్యాం కలహ శంక్షితః అని అనుమానం వచ్చేసింది భగవాన్ కి. వాళ్ళంతా సర్వసన్నద్ధంగా వచ్చారు. వీడేమో ఒక్కడే పోతున్నాడు. పొరపాటున అక్కడ యుద్ధమే సంభవిస్తే మనవాడు ఏం చేస్తాడు ఒక్కడు అని ముందే అనుమానించి బలేన మహతా సార్ధం భ్రాతృ స్నేహ పరి తన సైన్యాన్ని తీసుకొని తమ్ముడికి అందగా తాను తమ్ముడి మీది ప్రేమతో ఈ మహానుభావుడు బయల్జేరాడు. త్వరితః కుండినం ప్రాగాత్ గజాశ్వ రథ పత్తిభి. చతురంగ బలంతో ఈ ఉత్తం కూడా బయల్జేరాడు. భీష్మ కన్యా వరారోహ కాంచంతి ఆగమనం హరేహే ప్రత్యాపత్తిమపశ్యంతి.
ద్విజస్య అచింతయత్తదా ఆమె కూడా రుక్మిణి అన్ని కార్యక్రమములు పూర్తి చేసుకొని పరమాత్మ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంది పరమాత్మ కంటే ముందు తాను ఇక్కడికి పంపినా బ్రాహ్మణోత్తముడు రావాలి కదా అని అతను వచ్చి కనబడితే కొంచెం దైర్యం ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది ఇతను కూడా ఇంకా రాలేదేమిట అని ఆలోచిస్తుంది అహో. స్త్రీయామాంతరిత ఉద్వాహహమే అల్పరాచతః లగ్నం పెళ్లి వివాహమును గడిచి ఏరారాడు వైకొండుడు ఉద్విగ్నం బయ్యమనంబు. బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఇప్పుడు ఇక్కడ మనకు పోతామని చెప్తారు. అందు అలా అందుకనే త్రియామాంతరిత ఉద్వహః మూడు సాములు మాత్రమే ఉంది వివాహం ఇంకా అంటే జస్ట్ నైన్ అవర్స్ అన్నమాట. 9 గంటల్లో వివాహం ఉంది, అది మే అల్పరాసతః అంటున్నారు. తక్కువ పూజలు చేసుకున్నానో ఏమో రాలేదు స్వామి, మనం మందభాగ్య అంటాం కదా? అలా నాగచ్ఛత్యరవిందాక్షః నాహం వేద్మి అత్ర కారణం. ఇంకా స్వామి రావటం లేదు. నాకు కారణము అర్థం కావటం లేదు. సోపి నావర్తతే అద్యాపి మత్సంతేశ హరో ద్విజ అతను కూడా రాలేదు. బ్రాహ్మణోత్తముడు. అభిమయ్య నవజ్యాత్మా దృష్ట్వా కించిత్ జుగుప్సితం ధనుడా భూసురుడేగెనో నడుమ మార్గక్రాంతుడై విని కృష్ణుండిది తప్పుగా తలచెనో దీనికెనమాట. ఏమంటున్నాడు ఈ దృష్టివా కించితి జుగుప్సితం నాలో ఏమైనా నా ప్రవృత్తిలో నా ప్రవర్తనలో ఏదైనా తప్పు చూచాడో ఏమో కృష్ణుడు రాలేదు. అందుకే మత్ ప్రాణిగ్రహనే నూనం నాయాతిహి కృతోద్యమ అట్లా వస్తాడా? వచ్చి నన్ను వివాహం చేసుకుంటాడా లేదా? దుర్భగాయాహ ననే ధాతా నా అనుకూలో మహేశ్వరా. నేను దౌర్భాగ్యవంతురాలనో ఏమో, బ్రహ్మ నాకు అనుకూలంగా లేడో ఏమో. దేవి వా విముఖ గౌరీ రుద్రాణి గిరిజా సతీ కదా వివాహాన్ని దర్శించాలంటే ఎవరు పెద్ద ముత్తైలు కదా ఆమె నమ్మితి నామనంబుల సనాతనులైన ఉమామహేషులను మిమ్ము పురాణ పురుషుల మేలు గటింపగదమ్మ చాలా పెద్దమ్మ అని చెప్తారు ఆమె నమ్మ అలాంటిది.
దేవి వివాహి ముఖ గౌరీ రుద్ర ఆమెకి ఇష్టం లేదేమో ఇతనితో నా వివాహం జరపడానికి ఏవం చింతయతి బాల గోవింద హృతమాన మనస్సు పరమాత్మ యందే ఉంచి న్యమీరయత కారజ్ఞ నేత్రేచ అశ్రు కలాకుడే కంటి నిండా నీళ్లు నిండి ఉన్నాయి. కాలజ్ఞ అంటే ఇంకా సమయం ఉన్నది. పరమాత్మ రావడానికి చావలి సమయం ఇంకా ఉన్నది. సమయం మించిపోలేదు అనుకొని ఆ రెండు కన్నులు మూసుకున్నది యమీలయత. ఏవం వధ్వా ప్రతిక్షంత్య గోవింద ఆగమనం నృప ఇలా పరమాత్మ రావాలి పరమాత్మ రావాలని భగవంతుని యొక్క ఆగమనాన్ని ఎదురు చూస్తూ ఉండగా స్వామి వస్తున్నట్టు ఆమెకు సందేశం వచ్చేసింది. ఎక్కడి నుంచి? తన శరీరం నుంచే వచ్చేది. మనకు పరమాత్మ శుభాన్ని కానీ అశుభాన్ని కానీ చూపటానికి ఐదు రకాల మార్గాలు చెప్తాడు. జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇందులో ఒకటి శకునములు అంటాం. ఈ శకునములు దేశగతము, కాలగతము, దేహగతము, మనోగతము. 4 రకాలుగా ఉంటాయి అంటే దేశగతం మనం ఉన్నటువంటి ప్రదేశములు మనం ఉన్నటువంటి ప్రదేశమే మనము ఎలాంటి ప్రయత్నము చేయకుండానే పుష్పాలో అక్షంతలో పసుపు కుంకుమ లాంటివో పరమాత్మ దరిదాపుల్లో తమకు తాముగా పడతాయి. బదులు చల అది కింద పడితే మళ్ళీ అది అదే పసుపు కుంకుమ కింద పోయింది అనుకోండి ఆ సుఖం. పరమాత్మ సన్నిధి దరిదాపుల్లో పడ్డది అనుకోండి సుఖం గంధం అక్షతలు పుష్పములు. ఇలాంటివి. అలాగే దీపం పెట్టాం. దీపం నుండి నూనె చుక్కలు ఒకటి రెండు టపటపట రాలుచుంటాయి. ఇవే శుభసూచన. మంచిది ఇది. దీపలు పడాలి అసలు. దీపం మాత్రం పోకూడదు. దీపం వెలుగుతూ ఉండగా నూనె చుక్కలు పడుతున్నాయి. పువ్వు పడితే కింద పడకూడదు. పువ్వు పడితే కింద పడకూడదు. అది అది చివరికి మొదలు పడకూడదు. చివరికి పడితే మంచిది. పెడుతున్నప్పుడు కాదు పుట్టిన తర్వాత పడాలి. ఇవన్నీ మనకు దీత్యగతములు. అలాగే కాలగతము అంటే వర్షాకాలం కాదు న్యాయంగా. మండు వేసవి. అమాంత ఉరుములు మెరుగులు వర్షం పడింది.
బాగా గాలి ద్వారా రావాలి మొత్తం తయారైపోయింది. ఆ గాలి ద్వారా వచ్చేది కాదు చల్లని గాలి వచ్చింది. శుభ సూచన. ఇది దేశగతము కాలగతము. అలాగే మనము మనకు ఎవరు అత్యంత ఆప్తులు ఇష్టులు ఉంటారో అనుకోకుండా వారు వచ్చేస్తారు. ఇది వ్యక్తి అంటారు. ఇవి కాక దేహగతం మన శరీరంలో మగవాళ్ళైతే కుడి పార్శ్వము, ఆడవాళ్ళైతే ఎడమ భాగం. స్పందనం అంటాం, ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ ఊరు అంటాం చూడండి అది. అలాగే మన ఒంటి మీద ఉన్న వస్త్రము కొద్దిగా అనుకోకుండా జారాలి, మనం జాకటం కాదు అదే జాకటం. కించిత్ పరిశ్రమ తత చారుగాత్యాః వాసస్థితాయాః శిఖరాగ్ర గత్యాః కించిత్ పరిశ్రమ తత చారుగాత్యాః సుందరగాణం చెప్తాడు. సీతమ్మ మీద వేసుకున్న ఉత్తరీయము శుద్ధిగా జారిందట. ఓహో రాముడు వస్తున్నాడు అనుకో. తనకు కావలసిన వారు తన ప్రియుడు తన దగ్గర ఉన్నప్పుడు తన వంటి వీధి వస్త్రము తనకు తెలియకుండా సహయంగా జారుతుంది. సీత కళ జారింది అర్థం చేసుకోండి. సవ్యస్య ఊరుహు వేపమానః సుచేయతి రాఘవం పురతస్థితం ఎడమ తొడ కొద్దిగా అదిరింది. ఎడమ భుజం ఎడమ కన్ను. ఇవన్నీ ప్రియమును సూచిస్తారు. అంటే ఇవి దేహగతములు, దేశగతములు, కాలగతములు, వ్యక్తిగతములు. ఇలా మనకు నాలుగు ఉంటాయి. ఐదవది బ్రాహ్మణ. ఆశీర్వాదం అనుకోకుండా పెద్దలు వచ్చారు విజయవస్తు అన్నారు మనం తెలవలేదు. మన ఇంట్లో కాయక్రమం కూడా లేదు. వచ్చారు అయ్యా శుభం అవుతుంది మీకు. తమకు తాముగా రామడుతో అటువంటి వాచ్యం భంగపడుతుంది. ఇలా ఐదు రకాల మనకు శుభ సూచనలు చెప్తాయి. అదే దూరంగా వెళ్తున్నాం ప్రయాణం. ఇప్పుడు చెప్పుకున్నారు కొద్దిగా వస్త్రం జారటం, మనం ఎక్కేటప్పుడు బండో రథమో కారో ఏదో ఒకటి ఎక్కేటప్పుడు ఆ ముందర 2 చక్కని పూలు కనబడతాయి.
మనం వేయం అవే పడు ఉంటాయి. ఎక్కిన తర్వాత మనకు తెలియకుండానే మన రథము తూర్పు దిక్కో ఉత్తర దిక్కో బయలుదేరిపోతుంది. పోతూ ఉంటే ఇద్దరు బ్రాహ్మణులు వస్తారు. ఉతికిన బట్టలు తీసుకున్నటువంటి చాకరి వస్తాడు. ఉతికిన బట్టలు కావాలి. అలాగే సుమంగడి సువాసిని అంటామే నిండు ముత్తైదువ పూలు. కలెక్షన్ తీసుకొని రావటం. ఆభరణ రత్నాలు తీసుకొని రావటం. ఇవన్నీ శుభ శకునాలు. ఎదురుగా కనబడతాయి. కాబట్టి అని చెప్పాను కదా రాసభత్య రవశ్రేక్త అని గాడిద అరుపు వినరావటం. గాడిద కనబడొద్దు దాని అరుపు మాత్రమే వినరావటం. ఇలాంటి శకునాలు ఉంటాయి అలాగే రుక్మిణికి కూడా వామ ఊరుహు భుజో నేత్రం అస్పురన్ ప్రియభాసినః వామ ఊరువు వామ భుజము వామ నేత్రము ఈ మూడు అదిరాయట అత కృష్ణ వినిర్జిష్టః తయేవ ద్విజసత్తమః ఇవి జరిగే వరకే ఓహో కొంచెం అదృష్టం ఉన్నట్టు ఉందే అని అనుకుంటూ ఉండగానే తాను పంపిన బ్రాహ్మణోత్తముడు ఇప్పుడు కృష్ణ వినిర్దిత్త. బొమ్మ ఎవరి కూడా కుష్ణుడు అంటాడు. అతను తీసుకొని వచ్చాడు కదా. అందువల్ల అలాంటి వాడు అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదల్చః. అంతపు ఉన్నటువంటి రాజపుత్రిని బ్రాహ్మణుత్తముడు చూశాడు అబ్బా ఎంత ఆశ్చర్యం అండి. ఏమిటి ఆశ్చర్యం ఆమె బాధపడుతూ ఉండగానే ఎదురు చూస్తూ ఉండగానే నా అదృష్టం ఎలా ఉందో అని చింతిస్తూ ఉండగానే వచ్చాడేంటే. అంతా అనుకూలంగా ఉంది ఇది అర్థం అన్నమాట. అందుకోసం శాతం ప్రహృష్ట వదనం అవ్యగ్రాస్మ గతిం సతి వచ్చిన వాడిని చూసింది. ఎలా ఉన్నాడు ప్రహృష్ట వదన. విప్పారిన ముఖంతో ఉన్నారు అంటే పని అయిపోయిందన్నమాట. వాడు ఏడుక్కు వచ్చాడు అనుకోండి కాలేదు అని చెప్పవలసిన పనిలేదు. ముఖం చూస్తే అర్థమైపోతుంది. ముఖం డల్లుగా పెట్టి ఏదైనా వచ్చాడు అనుకోండి. స్వామి రామ నాగర్ అంటే వాళ్ళు మహా ఉత్సాహాన్ని ఉంచాడు అంటే పని అయిపోయింది ఇవన్నీ గుర్తులు ఇలాంటి వాడిని చూచి అవ్యగ్రాత్మ గతిం సతి ఆలస్య లక్షణాభిజ్ఞ ఈమె కూడా లక్షణాభిజ్ఞ. లక్షణములను బాగా తెలిసినది. అందుకోసమని సమపృచ్ఛత్ శుచిస్మితా. పవిత్రమైన చిరునవ్వుతో బ్రాహ్మణులకు నమస్కారం చేసి.
సమాగతం సమాజ్ఞాయ వైదర్భీ హృష్టవా హృష్ట హృష్టమానసా అంటున్నాడు. ఆమె ఉక్తంచ సత్యవచనం ఆత్మోపనయనం ప్రతి తస్య ఆవేదయత ప్రాప్తం శశంస యదునందరం. స్వామి కూడా అమ్మ అందరూ విని చేశారు. కృష్ణ పరమాత్మ వచ్చాడన్న విషయాన్ని ఉక్తంచ సత్య వచనం ఆత్మోపనయనం ప్రతి నీవు చెప్పినట్టుగానే నిన్ను తీసుకొని వెళ్తాడత. అని చెప్తే కృష్ణ పరమాత్మ వచ్చాడన్న సంతోష వార్తను విన్న రుక్మిణి మరి ఇంత పెద్ద వార్త బ్రహ్మణుడికి ఏమి ఇవ్వాలి? బహుమతి. తనకు ఇంతటి ఆనందాన్ని కలిగించిన వాడికి న్యాయంగా ఏమిచ్చినా తక్కువే. ఇచ్చేవన్నీ ఎలాగో ఇస్తుంది అది వేరే సంగతి. కానీ వెంటనే ఏం చేయాలి అంటే రెండు చేతులు జోడించి నమస్కరించండి. చాలు కదా? అమ్మవారి నమస్కారం అంటే అన్నీ అట్లే చూడు అందులో ఉన్నాయి కదా? అవును. అందుకోసమని నపస్యంతి బ్రాహ్మణాయ క్రియమన్యత్. బ్రాహ్మణుడికి తగిన ప్రియము మరొకటి దొరకక ననామ సా ఆమె నమస్కరించింది. ప్రాప్తౌ శృత్వా స్వదిహితుహు ఉద్వాహోక్షణ ప్రేక్షణోత్సుక ఉతన కుమార్చె వివాహం చూడటానికి బలరామకృష్ణులు కూడా వచ్చారన్న మాట విన్న భీష్మకుడు రుక్మిణి తండ్రి వారికి కూడా మధుపల్కం ఉపానీయ వాసాంకి. వీరే జమ సక్కని వస్త్రాలు మధువర్గం తోటి స్వాగతం అని చెప్పి వారికి కూడా విడిది నివాసానికి ఏర్పాటు చేశాడు. ససైన్యయోహో సానుగయోహో ఆతిథ్యం ఇదదే ఒకరు వచ్చారా సైన్యంతో వచ్చారు కాబట్టి వీరికి అన్ని రకములు ఆతిథ్యం ఏర్పాట్లు వారికి చేశాడు. ఏవం రాజ్యాం సమేతానాం యథా వీర్యం యథా వయః యథా బలం యథా విత్తం సర్వైహి కామైహి సమర్గయత్ ఇలా పూజించాలండి. వచ్చిన వ్యక్తిని పూజ అంటే ఎలా పూజ చేయాలి? యథా వీర్యం, యథా వయః, యథా బలం, యథా విత్తం. వారి పరాక్రమానికి తగినట్టుగా, వారి బలానికి తగినట్టుగా, వారి వయస్సుకు తగినట్టుగా, వారి సంపదకు తగినట్టుగా యథా విత్తం.
ధనవంతుడిని ధనజీనుడిని ఒకే హాల్లో కూర్చోబెట్టకూడదు కదా వారే వారే ఆదరం వారికి వీరాదరం వీరికి ఇయ్యాలి. యథా విత్తం ధనానుగుణంగా వయోనుగుణంగా బలానుగుణంగా పరాక్రమానుగుణముగా వారి అధికారానుగుణం ఒక చక్రవర్తి ఆ సామంతుడా, దండనాథుడా, సైన్యాధిపతి ఆ ఒక పటుడా ఇవన్నీ చూడాలి. అంటే వాళ్ళ పాలిస్పేటంతో పాటు వాళ్ళదేమిటి నీ పదవి ఏమిటి నాయనా? ఇవన్నీ తండ్రి అంటా నా విజయం చేయన డబ్బులు అన్నీ చూసి ఆ రాంక్ ప్రకారం వాళ్లకు మర్యాద ఏర్పాటు చేశారు అన్నమాట అలా చేసి. కృష్ణమాగతమాకరిణ్య విదర్భపురవాసిన ఆగత్య నేత్రాంజలివి తపుస్తన్ ముఖ పంకజం కృష్ణుడు వచ్చాడు అన్న వార్త నగరం మొత్తం పాటింది. ఇంట్లో ఉంటారా అని స్వామి వచ్చారంటే ఆ అందరూ ఎటు వచ్చేశారు. తమ నేత్ర కనులతోటి స్వామి ముఖ పద్మంలోని గంధాన్ని స్నానం చేశారు. ఇలా అత్యైవ భార్యా భవితుం రుక్మిణి అర్హటి నా పరా ఈ స్వామి చూసిన తర్వాత అబ్బా మా రుక్మిణికి ఇతనే భర్త కావాలి. ఇది తగిన భార్య అంటే ఒక రుక్మిణి మరి ఎవరు సరిపోరండి రుక్మిణి ఇతనికే భార్య కావాలి అని పౌరులంతా అనుకుంటున్నారు కించి సుచరితం యన్నః తేన తుష్టః త్రిలోక కృతు మేరేదైనా పుణ్యం చేసుకుంటే మా పుణ్యానికి పరమాత్మ సంతోషించి వీరిద్దరిని దంపతులను చేయాలి. లోకదంతా భావన అనుకుంటున్నారు అన్నమాట. అనుగ్రహ్నాతో గృహ్నాతో యదర్భ్యాః పాణిని పరమాత్మ అనుగ్రహించి రుక్మిణి పాణిని మా కృష్ణుడు గ్రహణం చేయాలి అంటే పాణి గ్రహణం చేయాలి. ఏవం ప్రేమ కలాబద్ధ వదంతిస్మ పురౌకసః పురవాసులు ప్రేమనెన్నటువంటి ఉదయం తలవారై ఇలా మాట్లాడుతున్నారు కన్యాకాంత పురాత్ ప్రాగాత్ భటైహి గుప్తా అంబికాలయం. సమయం వచ్చింది కాబట్టి రుక్మిణి కూడా సైన్యం తోటి అంటే రక్షణ చుట్టి ఉండాలి కదా ఈ రక్షణ తోటి ఆమె పార్వతీ దేవి యొక్క
ఆలయానికి బయలుదేరింది. పద్యాం వినిరేయో ద్రష్టుం భవానియాః పాదఫలాచాలమది కాళ్ళతో నడిచే వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాలంటే మనకెంత సంపద ఉన్నా ఎన్ని వాహనాలు ఉన్నా. చెప్పాను కదా పద్యం అభిగమాచ్యైవ స్నేహ సందర్శనేనచ అర్చితాశ్చ ప్రహృష్టాశ్చ సర్వదా భవతా వయం రామాయణం సేవిస్తే ఉహుడు రామచంద్రునికి అద్భుతమైన కానుకలు, తేనె ఏమిటో పండ్లు, ఏమో ఖండమూలాలు ఏమిటో మరేమిటో మరేమిటో రకరకాల అన్నీ తీసుకొని వచ్చి అక్కడ వరతగా పరిచి సాష్టాన్నం దండప్రణామం చేస్తే ఏమన్నాడు స్వామి? ఆయన ఆయన క్షత్రియులు రా బాబు క్షత్రియులు ఇవ్వాలి కానీ తీసుకోకూడదు అన్నారు. అని ఆయన దిగులేం లేదు నీవు నన్ను బాగా పూజించావు నీ పూజను మేము పొంది చాలా సంతోషించాము అన్నారు. ఏం చేశాడు పూజ అంటే పద్మ్యామభిగమాత్యైవ స్నేహ సందర్శనేవ నడిచి వచ్చావు నాకోసం అది నాకు పూజ అన్నాడు. గువునితో మాట నువ్వు నడిచి వచ్చావు నాకోసం కాళ్ళలో కాళ్ళతో నడిచి వచ్చావు అంటున్నాడు. అదేం ప్రార్థన చేసే అర్థం కదా. రథాలు, పల్లకిలు, మేనాలు అలా ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టి పద్వియామభిగమస్తేవ కాళ్ళతో నడిచి వచ్చావు. నా మీద ప్రీతిని చూపావు. ఇది నాకు పెద్ద పూజ, వేరే అవసరం లేదు అమ్మ అన్నాడు. దానికి సూచన ఏమిటంటే పరమాత్మ ఆలయానికి మన కాళ్ళతో నడిచి వెళ్ళామనుకోండి స్వామికి లక్ష పూర్పాల్య ఎంత పుణ్యం. స్వామికి కూడా ఆనందం. అందుకే రుక్మిణి కూడా. చుట్టుబటులు రక్షణ ఏర్పాటు చేసి ఉండగా పద్వ్యాం కాళ్ళతోటి నడిచి వెళ్ళింది. పద భవాన్యా పాదపల్లవం భవతి దేవి యొక్క పాద పద్మాలను దర్శించడానికి స చానుధ్యాయతి సమ్యకు ముకుంద చరణాంభుజం. వెళ్ళేది మాత్రం భవాని పాద పద్మాలను చూడటానికి మనస్సులో మాత్రం. కుష్ళ పరమాత పాద పల్లవాలను ధ్యానం చేసుకుంటూ ఆమె బయల్దేరింది. యతవాంగ్ మాతృభిత్సార్ధం సఖీభిహి పరివారితా యతవాక్ మౌన దీక్షతో బయల్దేరింది.
శాస్త్రం గుడికి వెళ్ళేటప్పుడు మౌనంగానే వెళ్ళాలి, మాతృభిత్తార్థం సకీభి తల్లులతోటి చెల్లతోటి కలిసి గుప్తా రాజభటైహి సూరైహి తాలిభటులంతా రక్షణ ఇస్తుండగా మృదంగ శంఖ పణవ తూర్య భీర్యస్య యజ్ఞిరి అని మంగళవాగ్యాలు. ముర్దంగములు, పరమములు ఇవన్నీ కూడా మ్రోగిస్తూ ఉండగా నానోపహార పరిపి పుష్పాలు, గంధము, ధూపము ఉంటాయి కదా. అలాంటి అన్ని పూజా సానుద్ధులను తీసుకొని శ్రగ్గంధ వస్త్రాభరణైహి ద్వియపత్నియః స్ఫలంకృత బ్రాహ్మణ పత్నులు శ్రకు గంధం అలాంటి ఆభరణాలతోటి వాళ్ళు అలంకరించుకోబడి గాయంతస్య స్తువంతస్య గానము చేస్తున్నారు. కొందరు స్తోత్రం కూడా చేస్తున్నారు గాయకులు వాద్యకులు పరివార్య వధూం రుక్మిణీ దేవి చుట్టూ వారంతా చేరి సూతమాగధ వందులు బయల్దేరి వెళ్లారు. ఇలా రుక్మిణి దేవీ సదన మాతాద్య అమ్మవారి ఆలయానికి వెళ్లి ధౌతపాద కరాంబుజ. దేవాలయం వెళ్ళే ముందు ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి కదా? అందువల్ల కాళ్ళు చేతులు కడుక్కొని ఉపస్పృశ్య ఆచమనం చేసి శుచిహి పవిత్రురాలై శాంత పరిశుద్ధ మనస్కురాలై. భగవంతుని దరి దరి వెళ్ళే ముందు మన మనస్సు కూడా ప్రసన్నంగా ఉండాలి. ఎవరిని తిట్టుకుంటావ్, ఎవరిని దూషిస్తూనో, ఎవరి మీద కోపం చూపుకుంటావ్. ఇలా కల్పితంగా ఉద్వేగమైన మనస్సుతోటి స్వామిని సేవించకూడదు. ప్రశాంతంగా సేవించాలి. పవిత్రంగా ప్రశాంతంగా రెండూ కావాలి. అందుకే ఆమె శుచిహి స్నాత అని చెప్పారు శాంత అని. సుచిహి శాంతా పరివేశ అంబికాంతికం తాంవై ప్రవయసః భారాం విధిజ్ఞాః విప్రయోషితః పెద్ద ముత్తైదువరు బ్రాహ్మణ పత్ములు. విధి బాగా చేసినటువంటి వాళ్ళు భవానీం వందయాంచకు అమ్మవారిని పూజింపజేశారు ఆమెతోటి. భవపత్నీం భవాన్వితాం నమస్తే త్వాంబితే ఆతీక్షణం అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను. స్వసంతానయుతాం శివాం. ఒకదాని తర్వాత నమస్కారం. శివుడు, కుమారస్వామి, గణేశుడు స్వసంతాన యుతం. ఎందుకంటే సంతానం లేకుంటే దంపతులు అనబడరు.
దంపతి అంటే ఎవరు? జ్ఞాయ, పతిశ్చ, పుత్రశ్చ దంపతి చటితీయ్యతి. దంపతి అంటే భార్య, భర్త, కొడుకు. ముగ్గురు ఉంటేనే దంపతి అవుతుంది. సంతానం లేకుంటే ఏదో భార్యాభర్తలు అనుకోవచ్చు, పతిభర్తలు అనుకోవచ్చు. దంపతులు అంటే దంపతి పూజ ఎప్పుడు చేస్తాం? సంతానవంతులకే చేస్తాం. దంపతులు అంటే వానిలే. సంతానం అనే దంపతులు పూజకు పనికిరాదు. అందుకే స్వసంతానయుతాం అన్నాడు. తన కుమారులతో భర్తతో కలిసి ఉన్న పార్వతీ దేవిని బ్రాహ్మణ పత్నులు పూజింపజేశారు. ఏమిటట భూయపతిరిమే భగవాన్ కృష్ణః తదనుమోదతాం స్వామికు నమస్కారం చేసిందమ్మ. కృష్ణ పరమాత్మ నాకు భర్త కావాలి. మీరు దాన్ని ఆమోదించండి. అద్విహి గంధాక్షతైహి ధూపైహి వాసః శ్రంగ్ మాల్య భూషణై. పుష్పములు, మాలలు, ఆభరణాలు, ధూపములు, దీపములు, గంధములు. ఇలాంటి నానోపాహ ఉపాహార బలిభిహి రకరకాల కానుకలు పూజలతోటి ప్రదీపావళిభిని దీపదానం అంటాం. శాస్త్రం ఏంటంటే సుకృతం బాగా పెరగాలి అంటే పాపం తొలగాలి అంటే స్వామి దేవాలయంలో ఎన్ని దీపములు ఉంచితే అన్ని పాపములు పోతాయి అని శాస్త్రం. దీపః పాప వినాశనః అని శాస్త్రం. దీపం అంటే ఇవే ఆ దీపం. వెలుకరున్న చిగపటి దీపం పెడతాం ఎందుకు మన పాపం పోవడానికి. అందులో ప్రమిద, ఒత్తి, నూనె, అగ్ని. తెలుసా ఏమిటి నాలుగు? మన శరీరం ప్రమిద, మన ప్రీతి తైలం, మన భక్తి ఒత్తి, మన భావన దీపం. అది ఇలా అంటిస్తే ఆ దీపం ఎంతసేపు ఉంటుందో అంతసేపు మన భావన పరమాత్మ యందు ఉంటుంది. విష్ణు ధర్మోత్తరంలో దీపదాన విధి అధ్యాయాలు చెప్పుకున్నాం మనం. అక్కడ పార్వక్తలు మనం వినలేదు కానీ ఆ అందులో మనం వేసేటువంటి ఒత్తిలో ఎన్ని దారపు పోగులు ఉంటాయో అన్ని వందల సంవత్సరాలు విష్ణులోకే నివాస అంటారు. అందులో నెయ్యితో దీపం అది కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే శాశ్వత విష్ణులోక నివాసము అంటారు.
అది ఒకడి కంటే ఎక్కువ ఎన్ని దీపాలు పెడితే మన అన్ని పాపాలు తొలగిపోతాయి అని అర్థం. ఎంతసేపు ఉండే దీపాలు పెడితే అంత కాలం రాబోయే పాపాలు తగ్గుతాయి అని అర్థం. కనీసం మూడున్నర గడియలు ఉండాలి దీపం పెడితే. త్రిఘటికార్ధం సార్ధ త్రిఘటికా అంటాడు. ఒక ఘడి అంటే 24 నిమిషాలు. మొత్తం కలిస్తే ఒక గంట 24 నిమిషాలు. 24 నిమిషాలు దీపం ఉండాలి కనీసం. మనం ఏం చేస్తాం? మనం అంటే మనం కాకపోవచ్చు. చాలామంది మహానుభావులు ఎంత చిన్న పుంది దొరుకుతుందో, అందులో ఎంత తక్కువ నూవె పడుతుందో, ఆ ఎంత సన్న ఒత్తి పెడతామో. దీపం పెట్టాం అనిపించుకుంటే చాలు అనే భావన. కాదు కాదు పరమార్థం దీపం పెట్టడం ఆయన కోసం కాదు మన కోసం. యథా ఆదరితే ముఖ దర్శనం అంటారు మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందనుకుంటానా? అద్దం దేన్ని చూపుతుంది? మన ముఖాన్ని చూపుతుంది కదా? అద్దంలో చూచి అలంకరించుకుంటామంటే మనకు కనబడి పెద్ద ముందర కనపడుతుంది. కానీ పోడరు సును అద్దెది దేనికి? అద్దంలో దానికా మన ముఖానికా? అక్కడ చూస్తూ మనం వద్దుకుంటాం. స్వామి అర్థం. ఆచరించేదంతా మనకే అర్థం. దీపం పెట్టాము, ధూపం ఇచ్చాము, నైవేద్యం ఇచ్చాము. మన ఒక్కొక్క మురికి తొలగిపోతుంది, ఒక్కొక్క పాపం పోతుంది అని శాస్త్రం. అందుకే ఇందులో ఇంకా విశేషం. సూర్యోదయాత్ ప్రాత లోకేస్మిని యో దీపం విదధాతి నరః అంటాడు. సూర్యోదయం కంటే ముందు దీపం పెట్టిన వాడికి ఫలితం ద్విగుణం రెట్టిం ఫలితం వస్తుంది. అంటే కొంచెం చీకటి ఉంటుంది కదా అది కూడా పోగొడతాం కదా ఆ పుణ్యం చేస్తా ఉంటుంది అక్కడ చీకటిని పోగొడితే ఇక్కడ చీకటి పోతుంది అన్నమాట మనసులోని చీకటి పోతుంది ఇది మనకు దీపదానంలోనే సంగ్రహ విధి ఆ రీతిలో అందుకే ప్రాప్తౌ ఆ అద్బిహి గంధాస్తతైహి ధూపైహి వాతశ్రంగ్మాల్య పూషణైహి నానోపహార బలిభి ప్రదీపావళిభి పెద్ద దీపాలు అది కూడా వరస దీపాలు వరస 108 దీపాలు పెడితే ఇక మళ్ళీ తిరిగి సంసారంలోకి రాము అంటాడు. ఏకాదశి, పూర్ణిమ, అష్టమి, చతుర్థి, పంచమి, అమావాస్య. ఈ ఆరు.
పర్వదినాలు అంటాం. ఈ పర్వదినాలలో 108 దీపాలు వరుసగా పెడితే పునర్జన్మ నవిద్యచే అంటాడు శాస్త్ర గారు. మళ్ళీ మనం పుట్టము అన్నమాట. ఇలా విప్రస్త్రియః పతిమతి పతిమతి తథా తైహి సమపూజయతు అలాగే. ముత్తైదువులను బ్రాహ్మణోత్తముల బ్రాహ్మణోత్తముల భార్యలను పూజించాడు లవణ పూప తాంబూల కంఠసూత్ర ఫలేక్షుతివి అపూపాలు తాంబూములు అలాగే మాంగల్యాలు ముందే ఇస్తాం ముత్తైదువులకు ఇలాంటి వాటితోటి. సత్కరించి తస్య తస్యై స్త్రీయత్తా ప్రదదుహు శేషాం యుజుహు ఆశిసః వాళ్ళంతా ఆమెకు శుభ ఆశీర్వాదాలు ఇచ్చారు అన్నమాట. కాభ్యో దేవ్యై నమస్యక్రియే శేషాంచ జగృహే వధూహర పూజించి పూజ శేషా వస్త్రం విరుమాల్యం అంటామే శేషా వస్త్రం అంటాం కదా అలాంటివన్నీ ఆమె తీసుకుంది. మునివ్రతమదత్యక్త్వా నిత్యక్రామాంబికా గృహాత్ దేవాలయానికి వెళ్ళేటప్పుడే మౌనవ్రతం బయలుదేరినప్పుడు. మౌనవ్రతం ఉండదు. అందుకే మౌనవ్రతాన్ని వదిలిపెట్టి నిశ్చక్రామ అంబికా గృహాదాలయం నుంచి బయలు వెలలింది. ప్రగుత్య పాణినా పృత్యాం రత్నముద్రోపశోభినా పక్కన కత్తి చెలికట్టి ఉంటుంది. ఆమె చేతిని తీసుకొని నడక మొదలు పెట్టింది. తాం దేవమాయామివ వీరమోధినీం. ఆమె ఎలాంటిది? మహావీరులందరినీ మోహింప చేస్తున్న దేవమాయ లాగా సుమధ్యమాం కుండలమండి చక్కని సన్నని నడుము చక్కని ఆభరణాలతో గుండె మును ముఖము గలది. యామాం ఇదంబాం పితాల త్రమేకలాం కుంతల శంకితేక్షణాం ఆమె కుంతల శంకితేక్షణాం చాలా చమత్కారమైన పదం అంటే అర్థం తెలిస్తే ఆనందం జరుగుతుంది ఆ ముంగురులు అంటారే అవి ముఖం మీద వారాయి పడ్డాయి. కన్నులకు అడ్డుగా కేశములు పడ్డాయి. కేశముల సాటన ఉన్న కన్నుల నుంచి బెదురుతూ చూస్తూ ఉంది. వచ్చారా లేదా వస్తారా లేదా అట్లనే ఎదురు చూపులు అందులో ఆ కళ్ళకు కీతములు అడ్డుగా ఉన్నాయి.
మరి కాస్త చూపులో శోభ కనబడుతుంది అన్నమాట. అలాంటిది రుచిస్మితాం బింబ ఫలాదరద్యుతిం పవిత్రమైన చిరునవ్వు ఎర్రని దొండపండు వంటి పెదవి కలదై సోనాయమానద్విజ కుంద కుడ్మలాం పదాచలంతిం. అందులో బింబఫలాదురద్యుతి చోనాయ మద్యగుండ గుడ్మలా అంటారు. దొండపండు వంటి ఎర్రరి పెదవి కాంతి పండ్ల మీద పడి పండ్లు కూడా ఎర్రబడ్డట్టు అనిపిస్తున్నాయి. తెల్లగా ఉండాలి పండ్లు న్యాయంగా తెల్లగానే ఉన్నాయి కానీ ఈ ఎరుపు కాంతి పడి ఎర్ర పండ్లు అయ్యాయి అనిపిస్తుంది పదాచరంతిం కలహంసగామిని. సింజెత్ కలానుపుర ధామ శోభిన అందెలుంటాయే వారి యొక్క శోభతోటి హంసలాగా ఉంది విలోక్య వీరా ముముహు సమాగత ఆమె యొక్క సౌందర్య విభ్రమాదులను చూచి వచ్చినటువంటి వీరులు మూర్ఛపోయారట యశస్వినః తత్కృత కుచ్ఛయాద్వితాః యాం వీక్ష్యతేర్పదయాః తదుదార హాస వీడావలోక కృతశయ చేతసః ఉచ్ఛితాస్త్రాః చాలా ఉపకారం చేసింది చమత్సారం. ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి వచ్చినటువంటి వీరులందరూ మోహించబడి తమ చేతిలో ఉన్న ఆయుధాలన్నిటిని దార విడిచారట. అంటే అమ్మవారు ముందే స్వామికి సహాయం చేసింది అన్నమాట. ఒక డౌట్ వస్తుంది కదా, అతను వచ్చి తీసుకొని పోతున్నాడు అంటే మీరు ఆయుధాలు వరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ చాపులా ఉన్నారు కదా, ఏం చేయరా అంటే ఎక్కడ ఉన్న ఆయుధాలు అప్పుడే వినపడేసారు. అమ్మ చూడగానే ఆయన ఆయన్ని కింద అందుకనే ఉజ్జితాస్త్ర అంటాడు. ఇది చెబితేనే కానీ ఆయన వచ్చి ఆయగ తీసుకొని పోవచ్చు మరి అమ్మ వాళ్ళు సహాయం చేయాలి కదా కొంత ఆయన ఎవ్వరు చేస్తే ఆయన లేకపోవచ్చు. ఏం చేస్తారు వాళ్ళు ఇంకా? ఇది మార్గం అన్నమాట. ఇలా ఉజ్జితాస్త్రాః పేతుక్షితౌ గజ గజరదాశ్వగతా విమూఢాః ఆయుధాభేజమే కాదు వాళ్ళు కూడా క్షితౌ పేతుహు భూమి మీద పడిపోయారు మూర్ఛపోయారు అన్నమాట. గజరథాశ్వగతా విమూఢా ఎక్కడ ఉన్నవాళ్ళు ఏనుగు మీద ఉన్నవాళ్ళు గుర్రం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్నవాళ్ళు పదాతులు కూడా పడిపోయారు యాత్రాక్షరేన హరయే అర్పయతీం స్వశోభాం ఇదంతా ఎందుకు చేసింది ఈమె అంటే
ఆమె ఏం చేయలేదు. ఆమె రుక్మిణీ దేవి తన ప్రియునికి తన సౌందర్య విభ్రమ ఇలా సాదులను యాత్ర నెపం మీద కానుకగా అర్పించింది. స్వామికి ఈమె అర్పిస్తే చూసిన వాళ్ళతో మూర్తిపోయారు. ఎందుకయ్యా అంటారా ఇందులో కాస్త ఒకటి ఆగమ శాస్త్రం ఉంది. పెరుమాళ్లకు ఆరోగ్యం చేస్తుంటే అందరూ కళ్ళు మూసుకోవాలి వసో బాబు గారు అని. అందుకే దుశ్చ పరమాత్మకు రుక్మిణి తన సౌందర్య వయోభిరాసాలను నివేదన చేస్తుంటే అందరూ పడిపోయారు. ఇంకో చూడాలి కదా చూడకూడదు. ఆయుధాలు కానీ నేత్రాలు కానీ అన్నీ వదిలిపెట్టేశారు. ఇలా అంతా పడిపోయారు. శైవం శనైశ్చలయతి శలపద్మకోశో ప్రాప్తిన్ తదా భగవతా పుసమీక్షమాన ఆమె కాస్త దేవాలయం నుంచి బయలుదేరి చిన్నగా నడుస్తూ ఉంది శనైహి. వచ్చేటప్పుడు మాత్రం వేగంగా నడుపుతుంది. పోయేటప్పుడు మెల్లగా ఎందుకు మరి ఆయన రావద్దు. ఒక పొరపాటు ఏదైనా ఆలస్యం అయితే కొంచెం టైం కవర్ చేయాలి కదా. లేదని మెల్లగా నడుస్తూ చలపద్వకోచౌ ప్రాప్తింతదా అదే చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ రాక ఎదురు చూస్తూ మెల్లగా నడుస్తున్నాడు. మామూలుగా అయితే వేగంగా నడుస్తుంది. స్వామి వస్తాడు కాబట్టి సమీక్షమాన ఉత్సార్య వామకరజైహి అలకాన్ అపాంగైహి ప్రాప్తాన్ ప్రియైక్షత నృపాన్. దగులు సే అచ్యుతం స అలా నడుస్తూ నడుస్తూ ఏం చేశాడు వామ కర చెయ్యి అనకాని ఎడమ చేతి గోళ్ళతోటి ముఖం మీద పడేటువంటి కేశములను వెనక్కు జరిపి క్రియ గంటి చూపుతో ఎవరెవరు వచ్చారు స్వామి వచ్చారో లేదో అని ఒకసారి అలా చూసింది. వచ్చిన ఆమె ఆమెను చూసే మోసపోయాడు ఇక ఆమె చూస్తే ఎవడు ఉంటాడు ఇంకా పెద్ద కాలంగా అందరిని చూస్తూ అచ్యుతం చ. ఎవరికే స్వామిని కూడా ఆమె వచ్చినట్టు చూసిందన్నమాట. తాము రాజకన్యం రథమారురుక్షతి ఎందుకు చూసింది? పదం దగ్గరికి వచ్చేసింది. పదం ఎక్కారు తాము. వచ్చేటప్పుడు వెనక రావాలి. ఇంటికి పోయేటప్పుడు రథం ఎక్కి వెళ్ళాలి. ఇంతకోసం మరి రథం ఎక్కే లోపు ఆయన రావాలి కదా. రథం ఎక్కిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. అందుకే రథం ఎక్కే ముందు ఒకసారి అలా చేసిన పక్కకు జరుపుకొని ముంగుర్లను అలా చుట్టూ చూసింది అన్నమాట. ఆ స్వామి కనపడ్డాడు. సరే రథం ఎక్కబోతున్నానయ్యా.
అని స్వామికి సూచించి రథం ఎక్కబోయినాడు రథమారురుక్షతీం యహార కృష్ణః ద్విషతాం సమీక్షతాం శత్రువులందరూ చూస్తూ ఉండగా స్వామి వచ్చి ఆమెను హరించేశాడు యహార రథం సమారోప్య రథాన్ని ఎక్కించుకొని ఎలాంటిది అది సుపర్ణ లక్షణం గరుడ్ భజం గరుడ భజం కదా ఆ గరుడ భజం రథాన్ని ఎక్కించి రాజన్య చక్రం పరిభూయ రాజులందరినీ ధిక్కరించి స్వామి తరగతి మీరు తెప్పించుకొని బయలుదేరారు. తతో యయౌ రామపురోగమైహి తనైహి శృగాల మధ్యాదివ భాగవతో హరిహి. లేళ్ళ మధ్య నుంచి కాదు నక్కల మధ్య నుంచి సింహము తన భాగాన్ని తీసుకొని పోయినట్టుగా. కృష్ణ పరమాత్మ ఆ రాజుల మధ్య నుండి రుక్మిణిని తీసుకొని వెళ్ళాడు. తమ్మానినః స్వావిభవం యశక్షయం పరే జరాసంధవశాః ఇప్పుడు అర్థమైంది. ఓహో స్వామి వచ్చేసాడు. మమ్ములందరినీ అవమానించి పరిభవించి తీసుకొని వెళ్తున్నాడని ఈ జరిగిన దాన్ని జరాసంధాదులు. సహించలేకపోయారు. అహోధి జస్మాన్యస ఆస్తవ ధన్వనాం గోపైకృతం కేసరినాం మృగైవా. సింహముల కీర్తిని లేళ్ళు తీసేసినట్టుగా మేము ధనస్సు పట్టుకొని ఆయుధాకు మేము నిలబడితే మేమందరం చూస్తుండగా మా మధ్యలో నుంచి ఇద్దరు తీసుకొని పోతాడా ఇది మాకు అవమానం కదా అని అందరూ భావించి. ఇది సర్వే సుసమర్భ అప్పుడు అందరూ తెలుగు వచ్చారన్నమాట. సుసమర్భ మనం అంటాం కదా అలర్ట్ అప్పుడు వచ్చేసారు. అయ్యి వాహన ఆరుత్య ఆయన ఎప్పుడో బయలుదేరి సొంత దూరం పోయాడు. వీళ్ళు వాహనాలన్నీ అప్పుడు అధిరోహించి దౌంశితాః స్వై స్వైహి బలైహి పరిక్రాంతాః అన్వీయుహో ధృత కార్ముఖా ధనస్సు అయితా తీసుకొని ఆ రథం పెట్టబడ్డారు. తానాపతుత ఆలోక్య యాదవానీక యూధపాహతస్తుహు బలరాముడు సిద్ధంగా ఉన్నాడు కదా తన సైన్యం తోటి వచ్చే వారిని చూసి ఇతను వీరందరూ కూడా యాదవ వీరులు.
తమ ధనువును ఎక్కుపెట్టి తను సంకారం చేసి వీలశ్వపుష్టి నాగపుష్టి రథోపస్తీక కోమిదా ఏనుగు మీద గుర్రం మీద రథం మీద యుద్ధం చేయడం బాగా నేర్పలేనటువంటి మహానుభావులు శర వర్షాలను మేఘాలు పర్వతం మీద వర్షపు కూర్చున్నట్టుగా వారి మీద వరషాడు కురిపించారు వర్షం పత్యుర్బలం చరాసా తరైహి చర్ణం వీక్ష్య సుమధ్యమాయిల కృష్ణ పరమాత్మ రథాన్ని అతని సైన్యం చుట్టూ శత్రు రాజుల సైన్యం చుట్టుపుడబడి ఉంది. రుక్మిణి చూసింది పాపం. ఇదేమిట్రా నాయనా చితబోరా బాబు అంటే వీళ్ళందరూ చుట్టి చేసారు. ఏం జరుగుతుందో అని కాస్త బెదురు చూపులతో భయ సవ్రీయుడ ఐక్షత సద్వక్తనం భయ విహ్వర లోచన. కొంచెం సిగ్గు కష్ట భయంతోటి స్వామిని చూసింది. ప్రహస్య భగవానా మాస్మభైహి వామలోచనే నీవు ఏమి భయపడవద్దు. వినంచే అగ్నైవేతతు తావకైహి చాత్రవంబలం. నీ సైన్యంతో నీ శత్రువులు సంహరించబడతారు. అర్థమైందా? ఎవరు ఆ సైన్యం? మారిపోయింది కదా ఇప్పుడు అత్తగారి తన వాళ్ళే కదా పదం కింద ఉండేంతవరకు వారి సైన్యం వారు మీరు వేరు పదం ఎక్కింది కాబట్టి ఇప్పుడు మొత్తం యాదవ సైన్యం దివ సైన్యం రుక్మిణి సైన్యం అదే జమత్కారం వాయికి వ్యాస వ్యాస భగవానుని వాణి చేయిని అందులోని అందం మర్యాద సుందరి భయపడకు నీ సైన్యము నీ శత్రువులను క్షణంలో శోషం చేస్తారు ఎవరు శత్రువుడు ఇప్పటిదాకా వాణ్నే ఆమెకు రక్షకుడు అదే మర్యాద రథం ఎక్కేదాకా వాళ్ళు ఆమెకు రక్షకులు. వీళ్ళు శత్రువులు. రథం ఎక్కేసిన తర్వాత వాళ్ళు శత్రువులు వీళ్ళు తనకై. అర్థమైందా? మనం కూడా ఒక్కసారి స్వామిని నావాడు అనుకుంటే వారి సైన్యమంతా మన దిగులు. సంసారం వాళ్ళంతా శత్రువులు. అదే మనం సంసారంలో ఉన్నామనుకోండి వీళ్ళు మనవాళ్ళు భావతోత్తములు భగవత్ భక్తులు మన శత్రువులు. అది అందులో అందుకే తావకైహి అన్న మాటలోని ఆ స్వారస్యం గ్రహిస్తే ఆనందం కలుగుతుంది. రథం కింద ఉండేంతవరకు రుక్మిణి కుండిల వంశం విదర్భ రాజ్యం విదర్భ సైన్యం అంతా రుక్మిణి సైన్యం. రథం ఎక్కేసింది యాదవ సైన్యం అంతా రుక్మిణి సైన్యం.
జరభ సైన్యం జరాసంధాదు రుక్మిణికి శత్రువులు. అందుకే మా భైహి నీవేమి భయపడవద్దు. నీ వారు నీ యోధులు విరంచ నవేతురు తావకైహి చాత్రవం బలం తేశాంతద్విక్రమం వీరాః గదా సంతర్షణాదయః అప్పుడు. శంకర్ బలరాముడు, గదుడు వీళ్ళంతా శత్రువుల యొక్క పరాక్రమాన్ని చూచి తన ధనువులతో, బాణములతో, గదులతో, ఖడ్గములతో శిరస్సులను, భుజములను, రథములను, గుర్రములను ఆయుధములను కిరీటాదులను కింద పడవేస్తున్నారు హస్తా సాసిగదోగదేశ్వాసా కరభాహ ఊరవా అంగ్రయః చేతులు అలాగే బాహువులు కాళ్ళు పాదములు శిరస్సులు గుర్రములు ఈయన అన్నీ కూడా నరకబడుతున్నాయి రాజానో విముఖాజక్ముహు జరాసంధపురస్సరా ఈ యాదవుల ఘాతికి పరాక్రమానికి జరాసంధాదులు కాడలేక ఫలానానికి తగిలించారు. వెనక్కు మళ్ళీ పారిపోతున్నారు. శిశుపాలం సమభ్యేత్య హృతధారమివాతురం. పారిపోతూ పారిపోతూ జరాసంధుడు శిశుపాలుడిని ఓదారుస్తాడు. ఏమని నష్టర్పితం గతోత్సాహం సూచ్యగుదనం కాంతి పోయింది ఉత్సాహం పోయింది మొహం కాస్త ఎండిపోయింది మరి కాబోయే భాయి అని తోడు ఎత్తకపోతే ఏమన్నట్టు కదా ఇలా అయిపోయి భో భో పురల జార్జూల దౌరుమనస్యమిమం త్యజ దుఃఖాన్ని నీవు విడిచిపెట్టు. నా ప్రియా ప్రియయో రాజను నిష్ఠా దేహిషు దృశ్యతే. లోకంలో జీవులకు ఎప్పుడూ ప్రియము కానీ ఎప్పుడూ అప్రియము కానీ. జరగవు. ఏమర్థం? కొంత కాలం మంచి కాలం, కొంత కాలం చెడు కాలం. మనం అనుకున్నది ఎప్పుడూ జరగదు, అలాగే అనుకోనిది ఎప్పుడూ ఆగదు. ఏదో అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం కానీ దైవం. తాననుకున్నదే మనకిస్తుంది కాబట్టి జరిగిన దానికి మనం చింతించవలసిన పని లేదు. యథా దారుమయి యోషితో నృచ్యతే కుహ సేచ్ఛయా తోలుబొమ్మ ఆడించే వారి ఇష్టం ప్రకారం ఆడుతుంది. నా ఇష్టం కాదు కదా దారుమయి చక్రతో ఒక బొమ్మ ఉంది అది కూహకుడు అంటే నటుడు. నటుని యొక్క ఇష్టాన్ని బట్టి దారుమయియు యధా నృచ్యతే ఏవం ఈశ్వర తంత్రోయం. ఈ ప్రపంచమంతా.
భగవంతుని అధీనంలో ఉంటుంది. ఈహతే సుఖ దుఃఖయో ఎప్పుడు జరగబడుతుందో, ఎప్పుడు దుఃఖం జరుగుతుందో మన చేతిలో ఏదీ లేదు. శౌరైహి సత్పదశాహంవై సంయుగాని పరాజితా నన్ను చూడు. నన్ను చూసి నేర్చుకో నేను కృష్ణుడి తోటి యుద్ధంలో 17 సార్లు ఓడిపోయాను. అయినా దిగులు పడ్డానా? మళ్ళీ యుద్ధం చేశాను 18వ సారి గెలిచాను. ఇప్పుడు మనకు కాలం వస్తుంది అప్పుడు మనం గెలుద్దాం. ప్రస్తుతం మనకు కాలం బాగాలేదు. తథాప్యహం న సోచామి న ప్రహోష్యామి. నేను బాధపడలేదు సంతోషం కూడా పొందలేదు నేను. నప్రహుష్యామి కర్హిచితు కాలేన దైవ యుక్తేన ధ్యానన్ విద్రావితం జగత్ భువంజమంతా కాలంతో పరిగెత్తుతున్నది. దైవం కాలాన్ని నడుపుతుంది. మనం దాని వెంట పరిగెత్తుతాం. మనముగా ఏది చేయలేము దేన్ని సాధించలేము. అధునాపి వయం సర్వే వీర యూదప యూదప పరాజితా ఫలుగు తంత్రై యదుభిని కృష్ణ పారితై కొద్ది వాళ్ళే వాళ్ళ బలం కొద్దిగానే ఉంది ధన్యం ఎక్కువేం లేదు కానీ వాళ్ళు మన బాధ దొంగ జబ్బు తీశారన్నమాట. అదేం యుద్ధం అంటారు ఇప్పుడు కొత్తగా ఉద్యోగం జరిగింది కదా అలాంటిది. ప్రచ్ఛన్న యుద్ధం అంటాం కదా వాళ్ళు బలం చాలా కొద్దిగా ఉన్నా. ఇంతమందిని వాళ్ళు ఓడించేశారు. చాలా తెలివిగా యుద్ధం చేసి ప్రచ్ఛన్న యుద్ధం మనందరినీ వాళ్ళు ఓడగొట్టారు. పరాజితాః విభవ జిగ్యురధున కాల ఆత్మానుసారిని ఇప్పుడు కాలం వారికి అనుకూలంగా ఉంది కాబట్టి వారు గెలిచారు. ఎప్పుడో కాలం మనకు అనుకూలంగా వస్తుంది అప్పుడు మనం గెలుద్దాం. అందుకే తదా వయం విజేశ్యామః యదాకాల ప్రదక్షిణః. ఎప్పుడు కాలం మనకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు మనం గెలుద్దాము అని. సుపాలుని జరాసందాదులు ఓదార్చి హతసేతాహ పునస్తేవియు స్వం స్వంపురం. సావగా మిగిలిన వారు తమ తమ నగరాలకు వాళ్ళు వెళ్లారు. రుక్మితు రాక్షసోద్వాహం కృష్ణద్విట్ అసహన్. వసుహు అన్నగారు ఉన్నారు రుక్మి అతను ఈ రాద వివాహాన్ని ఒప్పుకోలేదు శత్రువు మీరు కాబట్టి.
పురుష్టాద అన్వగమత్ కృష్ణ అక్షౌహిణ్యావృతః ఒక అక్షౌహిణి సైన్యం తోటి కృష్ణుని వెంటపడ్డాడు. అలా వెళ్లి రుక్మమర్షి సుసంరబ్దః సున్వ్రతాం సర్వభూభుజాం పతి యజ్ఞే మహాబాహుహు దంసితః సశరాశనః. ఇలా అందరితోటి ప్రతిజ్ఞ చేశాడు. రుగ్మిణి అనేవాడు అహత్వా సమరేయ కృష్ణం అప్రత్యోక్షిచ రుగ్మిణీం కుండినం న ప్రవేక్ష్యామి. శత్రువును చంపకుండా రుక్మిణిని తీసుకొని రాకుండా నేను నగరంలోకి ప్రవేశించను అని ఒక ప్రతిజ్ఞ చేసి రథాన్ని అధిరోహించి ఈ మహానుభావుడు చాలా వేగంగా బయలుదేరాడు. తార తోటి తారకి ప్రధాని మొదలు పంపు కృష్ణుడితో నేను యుద్ధం చేయాలి అమ్మాయిని తీసుకొని రావాలి అద్యాహం నిశితై బాణైహి గోపాలస్య సుదుర్మతే నేత్యే వీర్యమదం కృష్ణుని బలగర్వాన్ని నా బాణములతోటి హరిస్తాను. ఇలా వికర్ధమానః గర్విస్తూ కుమతిహి ఈశ్వరస్య అప్రమాణవిత్. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియని ఈ దుర్బుద్ధి తన ఒక రథం తోటే గోవిందుడిని తిష్ట తిష్ట ఉండు ఉండు మా సరివాడవా మా పాప గునిపోవా ఏ పాతి గలవాడవు ఏది ఊరు అని మనకు రుక్మిణి కళ్యాణాల్లో అన్నీ కమ్మ కమ్మని పద్యాలు ఉన్నాయి. మనం ఈ శ్లోకాలకి కూడా ఏం చదివిపోవడానికి లేదు. పద్యాలు చెప్పామనుకోండి ఇది ఇంకా దూరం జరుగుతుంది. అందుకో అన్నీ మంచి పద్యాలు రుక్మిణి కళ్యాణంలో. ఆ రోజుల్లో ఇవే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, భీష్ముని స్తుతి, కుంతి స్తుతి ఇవన్నీ నిత్య పారాయణాలు. పోతన భాగవతం ఇందులో ఇది కాదు. ఆ రోజుల్లో అవే చదివేది మనకు. గజేంద్ర మహోత్సవం ప్రధానం అండి. భీష్మ స్తుతి, కుంతి స్తుతి, ప్రధాన చరిత్ర, రుగ్మిణి కళ్యాణంలో ప్రతి పద్యం అప్పజెప్పేవాళ్ళం పద్యాన్ని చదువుకుంటూ పోవాలి పొద్దున లేస్తే. అన్ని కమ్మని పద్యాలు ప్రధాన చరిత్ర కానీ అలాంటివన్నీ కానీ ఆ ఒక్కొక్క మాట అవి చెవులో గింగురుమంటాయి ఆ బాగా చక్కగా రాశాడు పోతన ఆ ఘట్టంలో తాను పరవశించి పదైక్య మనస్కొలై చెప్పాడు.
ఆ తర్వాత నుంచి హాహ చాత్ర జనం తిష్టాయ దూనాంకురపాంసనా పుత్రయాగ్ధవ సుసారం మే ముషిత్వా ధ్వాంక్షవత హవిహి కాచి హవిస్సు తీసుకొని పోతున్నట్టుగా నా చెల్లెల్ని అపహరించి నీవు ఎక్కడికి పోతావు ఆగు ఇవాళ నీ మదాన్ని నీ బలాన్ని నీ గర్వాన్ని నేను హరిస్తాను నువ్వు కూటయోధి అంటున్నాడు. రహస్యంగా యుద్ధం చేసేవాడవు నీవు. యావన్నమే హతో బాణైహి చైధాముంచ దారికాం. నా బాణములతో నిన్ను కొట్టకముందే నీవు నా చెల్లెలను విడిచిపెట్టు స్మయన్ కృష్ణః ధనుశ్చిత్వా సద్విహి వివ్యాస రుక్మిణం ఆ మాట వీరి పాపం కృష్ణుడికి నవ్వు వచ్చేసింది. అమ్మ ఆవిడ వచ్చేలా గవీరుడు ఉన్నాడా సరే మంచిదే బాబు నవ్వి మొట్టమొదటి పని తన బాణం తోటి వాని ధనువుని విడిచేసాడు. ఒక ఆరు బాణాలు వారి శరీరంలో వేశాడు కుల్చాడు అన్న మాట. తై తాడితః చెరవు గైస్తు చిచ్చేద ధనుహు అచ్యుతః సత్యాంజ చందురాదాయ కృష్ణం. మళ్ళీ వాడు కూడా ఇక్కడ తనువు తీసుకొని కృష్ణుడిని కొట్టాడు. మళ్ళీ దాన్ని విరిచాడు. ఇంకోటి తీసుకుంటే దాన్ని విరిచాడు. ఇలా ఒకటి ఒకటి వరుసగా రెండు మూడు నాలుగు పట్టిసం పరిహం శూలం చర్మసి శక్తి తోమరవ్. కృష్ణుడిని కొట్టడానికి ఏ ఆయుధాలు తీసుకున్నాడో ఆ తీసుకున్న ప్రతి ఆయుధాన్ని స్వాంత బాణములతోటి ఛేదించి పారేశాడు. తదప్యచ్ఛినతు. తతో రథాలవ పృత్య దూరంగా ఉండి యుద్ధం చేస్తే లాభం లేదని రుక్మి అతని నుంచి ధూమికి ఖడ్గని తీసుకొని కృష్ణుడిని చంపటానికి మీది గురికొచ్చాడు. ఎలాగయ్యా అంటే పతంగ యువ పావకం. అగ్నిహోత్రుడు మీదికి మెడత పోయినట్టుగా కృష్ణుడి పైకి ఈ మహానుభావుడు పరిగెత్తాడు అన్నమాట. తస్య చాపదతః ఖడ్గం తిలస చర్మ చ ఇషుభిహి అలా వస్తున్న. ఈ మహానుభావుడు రుక్మిణి యొక్క ఖడ్గాన్ని నువ్వు రాసిన పొడిపొడిగా చేశారు తన బాలములతోటి తనోడు విడిపరేశారు. చిత్వా అతిమా వేదే తిగ్మం రుక్మిణం హంతు ముజ్జితః తాను కూడా పదం మించి దూకి ఓ ఖడ్గాన్ని తీసుకొని రుక్మిణి సంహరించడానికి సిద్ధపడ్డాడు. తం భ్రాత్రువదోద్యోగం రుక్మిణి భయవిత్వల అన్నగారిని సంపర్చితమైనటువంటి స్వామిని చూసి రుక్మిణి భయంతోటి పతిత్వా పాదయోహో భర్తుహు స్వామి పాదాల మీద పడి ఉవాచ కరుణం దయతో అంటూ ఉండి.
యోగీశ్వర అప్రమే. నే ఆత్మన్ దేవదేవ జగత్పతి హంతుమ్ నార్హతి కర్యాణ భ్రాతరం మే మహాభుజ రుక్మిణి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి సంబోధించిన మొదటి పదం ఏమిటి? యోగేశ్వర. దాన్ని బట్టి స్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. వారి వివాహం అంటే ఏమిటి? వారి సంసారం అంటే ఏమిటి? దేనికోసం? అతను యోగేశ్వరుడు. జీవాత్మను తనతో కలుపుకునేవాడు అన్నమాట. అందుకే మహానుభావా అప్రమేయాత్మన్ అంటే పరమాత్మ. మొదటి మొదటి పిలుపు యోగేశ్వర, రెండో పిలుపు పరమాత్మ, మూడోది దేవదేవ. అన్నీ పొడి మాటలే కానీ ఒక్కొక్క పదం ఒక్కొక్క వేదానికి సామవేదము యోగాన్ని చెప్తుంది మనకు కదా, అలాగే ఋగ్వేదము పరమాత్మ తత్వాన్ని చెప్తుంది, యజుర్వేదము దేవతలను ఆరాధిస్తుంది. ఇలా ముగ్గురు బగాలతోటి వేద శ్రేయముతో తీర్చించబడేవాడా అని పరమాత్మ స్వరూపాన్ని చెప్పింది యోగేశ్వర అప్రమేయాత్మన్ దేవదేవ శివరిది జగత్పతి నీవు సకల జగన్నాథుడవు కళ్యాణ జ్ఞాపకం చేస్తుందన్నమాట. నీవు వచ్చింది దేనికి? కళ్యాణం చేయడానికి కళ్యాణం చేయడానికి నువ్వు మంగళ ప్రజలవయ్యా నువ్వు అలా ఏం చేస్తావ్ కళ్యాణ భ్రాతరం మే హంతుం నార్హసినా అన్నగారిని సంప తగవు. ఇప్పటికీ మనకు వివాహ మంత్రాల్లో ఏముంటుంది? అభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం. వివాహ మంత్రం ఉంది కదా వివాహ మంత్రం. తెర తీయగానే కన్య యొక్క ముఖాన్ని చూడమంటారు కదా. చక్కగా చూడండి ఎలాంటిది కన్య అంటే అభ్రాతృఘ్ని, వరుణ అపతిఘ్ని అలాగ ఆ పితృఘ్ని ఇందరు ఉన్నారు.
చరిత్రలో అపుత్రగ్ని పిల్లలను చంపకూడదు, అన్నను చంపకూడదు, తండ్రిని చంపకూడదు. కదా? రుక్మిణి ఎందులో చేపుతుంది? మొహడి దండ చేపుతుంది. అప్పురా దుర్గిని కదా? అన్నగారిని చంపించిందే కదా? ఇప్పుడు కాకూడదు తర్వాత ఇప్పుడైతే. కదా రుక్మిణి ఏమో అన్నగారిని చంపించింది. సత్యభామ ఏమో తండ్రిగారిని చంపించింది. పితృగ్ని మరి అంతా బుద్ధిమంతులే పుట్టిన బాయిలంతా బుద్ధిమంతులే. అలాంటి వాడు కావద్దని మనం ఆయాసం అన్నమాట. అపుత్రగ్ని అపుత్ర పుత్రులను చంపించింది. గంగా చంద్ర గంగా లేరా తిలం చరిపినారు సరే అవతిగ్ని మనకు భయోజించి ఉంది తులసి లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ మంత్రం చదువుతారు వివాహంలో నీవు అన్నను కానీ, భర్తను కానీ, తండ్రిని కానీ, పిల్లలను కానీ చంపకుండా ఉండేటువంటి శుభ పరంపరలు అందించేటువంటి ఉత్తమ. సౌందర్యంతో కూడిన ముఖం కలిగినటువంటి ఈ కన్యను చూడండి. వచ్చిన బ్రాహ్మణుల తమ్ములందరూ అలా ఆశీర్వదించండి. వివాహంలో మీకు ఇచ్చాను కదా? ఆ. మూడు ముళ్ళు ఏడు అడుగులు పెళ్లి గురించి చిన్న బుక్కు. వివరించాం. వివాహ ప్రక్రియలోని పరమార్థం. మీద ఒక కాణి పెట్టి. వీళ్ళు పోతారు పని చేస్తారు కదా యోక్రం యోక్రం అంటారు యోక్రమాలవే ఏమిటి చెప్పాను కదా బలరాముడి వివాహం ముందు వస్తుంది బలరాముని వివాహం చేసుకునే అమ్మాయి బలరాముడి కంటే 50 రెట్లు ఎక్కువ ఉంది. ఎప్పుడో పదహారు యుగాల కింద కింద కన్య ఈయన మనోహర్ అందుకే ఆయన రోకళి తీసుకొని ఎత్తిలో దెబ్బ కొట్టాడు సమానం అయిపోయింది అన్నమాట ఆ రోకళి ఆ మట్టి ఎంత అంటిందని ఆ మట్టి అంటిందని మళ్ళా కాళ్ళతో నీళ్ళు పోసి శుద్ధి చేశాడు తనకంటే పెరగకుండా ఉండటాని కోసం ఆ ప్రక్రియ. అలాగే ఇంకో గంధర్వ కన్య ఉంది. సూర్యుని గురించి తపస్సు చేస్తే ఆమె సూర్యుడు అక్కడ నుంచి అమృతాన్ని కాణి ద్వారా చూపించాడు. దర్భలతో నెత్తిన ప్రధము యొక్క కాణి ఉంటుంది కదా ఆ రంధాల నుంచి ఈ అమృతాన్ని ఆమె మీద పోచాడు. అదే మనం మరి ఇప్పటికీ తల మీద పెట్టి కానీ నీళ్ళు పోస్తాం. ఏదో పని చేసుకోవడం కాకుండా ఆ పనిలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటే దాని పవిత్రత మనం కాస్త అర్థమై శ్రద్ధగా చేస్తాం.
ఇలా ఈ రీతిలో తయా పరిత్రాస దికంపితాంగయా సుచావసుచ్యన్ ముఖరుద్ధ గంటయా ముఖం ఎండకపోయింది గొంతు పెగరటం లేదు భయపడుతూ ఉంది అలా ప్రార్థిస్తే కాతర్య విశ్రవసుత హేమమాలయా దైన్యం తోటి మెళ్ళో ఉన్న బంగారు మాల కూడా జారిపోయిందట. గృహీత పాదః కరుణః నివర్తతః కాళ్ళు పట్టుకున్నది కాబట్టి దయ కలిగి విరమించాడు. చంపటాన్ని విరమించాడు చేయలేని బద్ధవా తమసాతు అయినా కానీ వారికి బుద్ధి చెప్పాలి కాబట్టి మీది ఉత్తరీయంతో వాడిని కట్టేసి. సత్మస్రుకేశం ప్రవపన్ వ్యరూపయతు తల మీసములు గడ్డము కొరిగేశాడు. అలా చేసి వ్యరూపయతు తావన్ మమర్దు పరసైన్యమద్భుతం యదుప్రవీరాః నరిన్ యధా గయా. సరస్సును ఏనుగు చిన్నా అల్లకల్లోలం చేసినట్టు బలరాముడు శత్రు సైన్యాన్ని ఇంతలో సమూలంగా ధ్వంసం చేశాడు. కృష్ణాన్వితకం ఉపబ్రజ్య దదిసుహు తత్ర రుక్మిణం కుటుండ దగ్గరికి వచ్చేసాడు. వస్తే రుక్మి ఇలా ఉన్నాడు. చాలా ఈతములన్నీ కొరగబడి కట్టబడి ఉన్నాడు. అలాంటి వాని చూసి తధాభూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణ ఇంచుమించు. చనిపోయిన దానితో సమానమే. అలాంటి వాడిని చూచి విముచ్ఛబద్ధం కరుణా దయగలవాడై కట్టివేసినటువంటి ఆ రుక్మిణి విడిపించాడు. బలరాముడు కట్టు విప్పేశాడు. విప్పి కృష్ణుడితో అంటున్నాడు అధాల్ బ్రిజం కృతం వీరా కృతం అస్మద్ గుప్సుతం నువ్విని మంచి పని చేయలేదు. అలాంటి వాడికి తగిలింది కాదు. అస్మత్ జుగుప్సితం మనకు ఇది నింద్యం. ఇలాంటి పని నీవు చేయకూడదు. వపనం స్మశ్రుకేచానాం వైరూప్యం సుహృదోవధః. పోతున్నా పదలో తలయును మీసము కొరుగుట తల తరుగుట కంటే తుచ్ఛతరము మహాత్మ అంటారు. అది నయం దీనికని. తల తీసేస్తే బాగుండదు కానీ తలకాయ ఉంచి దాన్ని కొరిగితే అంతకంటే తుచ్ఛ అండి బాబు. మనం ఇది చేయకూడదు ఇది మనకు పనికిరాదు.
సుహృదోవధః మైవాస్మాన్ సదసూయేత భ్రాతురు వైరూప్య చింత ఎందుకంటే ఇప్పటివరకు మనం అనుకున్నదంతా మన ఇష్ట ప్రకారం చేయొచ్చు. ఇప్పుడే నీవు ఓ జేజేలు గారి చేతిలో పడుతున్నావు కదా లేదా వారి మనసుకి అనుకూలంగా ఉండొద్దా? వివాహం అంటే ఏమిటి? ఇంచుమించు పరవశం అన్నమాట. ఒక్క మనిషినే కాదు. ఆమె కూడా మనస్సుకు బాధ కలిగించని రీతిలో ప్రవర్తించాలి. ఏ పని చేసినా ఈ పనికి ఇద్దరి మనస్సు అలదింపేది. మరి పెళ్లి కాకముందే నీవు అన్నగారిని తలా మూతి పొదిగితే చూశా ఏమనుకుంటుంది? చూశారా అమ్మ మా అన్నగారిని మా అన్నగారిని అవమానించి అడిగినే చాలు ఒక్క చిన్న భావన. ఇది రాందాను పెరిగి పెరిగి పెద్దదై మీ దాంపత్యంలో ఈ ఆటంకం కనిపిస్తుందో. అందుకే రుక్మిణి మా సాధ్వి అసూయేహ మా అన్నగారికి ఇలా చేసింది అని రుక్మిణి మనసులో బాధపడితే తర్వాత నీ వైవాహిక జీవితం ఏమవుతుంది ఆలోచించావా ఇలా ఎందుకు చేశావు సుఖ దుఃఖ సుఖ దుఃఖదః నచాన్యోస్తి యతః స్వకృత పుకుపుమాన్ ఎందుకంటే వాడేమో అన్నాడు వీడేమన్నాడు ఇవన్నీ ఇంత మాట మీకు చెప్పాలా? అని రుక్ముడిని కూడా అమ్మ నువ్వు మనసులో ఏం పెట్టుకోకు ఎందుకంటే ప్రపంచంలో సుఖం కానీ దుఃఖం కానీ ఎవడు ఇవ్వడు సర్వః స్వకృతపు కుకుమా ప్రతివాడు తాను చేసిన దాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవడో ఇస్తాడని కాదు సర్వః స్వకృతః కుకుమాన్ బంధుహు వదార్హ దోషోపి న బంధుహు వదమర్హతి బంధువైన వాడు. చంపదగిన పని చేసినా వాడిని మనం బంధువైన పుణ్యానికో పాపానికో వాడిని చంపకూడదు. త్యాజ్యః స్వేనైవ దోషేన హతః. వాడిని వదిలి పెట్టాలి. ఎందుకంటారు అప్పుడు చచ్చాడు. వాడి తప్పుతోటే. వాడి తప్పుతోటే వాడు చచ్చిన తర్వాత చచ్చిన వాడిని మళ్ళీ చంపుతారా? అందువల్ల చంపకూడదు. హతస్కిం హన్యతే పునః క్షత్రియానామయం ధర్మః ప్రజాపతి ఉన్యుక్తమ్మ రుక్మిణి ఏమనుకోకో ఇది క్షత్రియ ధర్మం.
తండ్రిని కొడుకు, తమ్ముడిని అన్న, బంధువును బంధువు రాజ్యకాంషులై చంపుకుంటారు. ఇది క్షత్రియులకు ధర్మం, అయన్ ధర్మః. రాధా దాతరం హన్యాత్ యేన ఘోర తరస్తతః రాజ్యస్య భూమేహ విత్తస్య స్త్రియా మానస్య తేజసః మానినః అన్యస్య వా హేతోహో శ్రీమదంధా క్షిపంతి యుద్ధం చేయడానికి. సంపు కూడా అని విని కారణాలు ఏమిటి? ఒకటి రాజ్యస్య రాజ్యం కోసం, రెండోది భూమి కోసం, మూడోది ధనం కోసం. స్త్రీయా స్త్రీ కోసం అలాగే మానస్య అభిమానం కోసం తేజస తన బల నిరూపణ కోసం మానినః అన్యస్యవా హేతో ఇంకేదైనా ఉంటే ఇలాంటి కారణాలతోటి త్రిమదాంధులై ఒకరినొకరు చంపుకుంటారు, అవమానించుకుంటారు, యుద్ధాలు చేస్తారు. తవేయం విషమాబుద్ధిహి సర్వభూతి దుర్హుదాం యన్ మన్యతే సదాభద్రం సుహృదాం భద్రం అజ్ఞవతు స్వామి. నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందయ్యా? అతన్ని అవమానించాలని, అతన్ని ఇలా బాధించాలని తవేయం విషమా బుద్ధిహి సర్వభూతేషు దురుహుదాం యన్మన్యసి సదాభద్రం సుహృదాం భద్రం. ఎల్లప్పుడూ మిత్రులకు మంగళాన్ని శుభాన్ని యోచించే నీవు ఈ అభద్రం ఇలాంటి దాన్ని ఎలా ఆలోచించావు? ఆత్మ మోహః నృణామేచ కల్ప్యతే దేవమాయయా శత్రువు మిత్రుడు నా వలస అనే భావం ఉందే ఇది ఎలా వస్తుంది దేవమాయ తోటే కలిపించబడుతుంది ఎవరికి ఎవరు మిత్రులు కాదు ఎవరికి ఎవరు శత్రువులు కాదు సుహృతో దురుహృతో ఉదాసీనః ఇది దేహాత్మ మానినాం ఎవరికెవరిని? శరీరమే ఆత్మ అనుకునే వారికి మాత్రమే వీడు నాకు మిత్రుడు, వాడు నాకు శత్రువు, వీడు ఉదాసుడు ఎవరినంటాం మనం? శరీరమే ఆత్మ అనుకుంటేనే ఈ బాధ. ఆత్మ వేరు అనుకుంటే వీళ్ళంతా శరీరానికి కావలసిన వాళ్ళు. ఆత్మకు ఏమైనా కావలసిన వాళ్ళు ఉన్నారా? చెప్పవలసింది లేదు.
అందరూ కావసిన వాళ్లే, అందరూ పనికిరాని వాళ్లే. కాబట్టి మిత్ర శత్రు ఉదాహరణ భావం ఉండదు. ఏకైవ పరోక్త్యాత్మ సర్వేషామపి జైసినా. సకల జీవులకు పరమాత్మ ఒక్కడే. అతనే మనము చేరవలసినవాడు. దేహ నైవ గృహ్ణీత గృహ్యతే మూఢైహి యథా జ్యోతిహి యథా నభః శరీరము. లో వచ్చేటువంటి దోషములు శరీరంలో ఉన్న ఆత్మకు అంటవు. కట్టెలో ఉన్న దోషము నిప్పు కంటుతుందా? కుండలో ఉన్న దోషము ఆకాశాన్ని కంటుతుందా? అలాగే దేహంలో ఉన్న ఆత్మకు దేహ యొక్క దోషాలు అంటవు. యథా జ్యోతిహి యథా నభః దేహ ఆద్యంతవానేచ ద్రవ్యమ్రాను గుణాత్మకః ఈ శరీరం ఎలాంటిది ఆద్యంతవాన్ పుట్టుక. మరణము ఈ రెండు ఉన్నది దేహము. ద్రవ్య ప్రాణ గుణాత్మక పిలనం అంటే ఏమిటి? ద్రవ్యము ఉంటుంది, ప్రాణము ఉంటుంది, గుణములు సతోశము ఉన్నాయి కదా ఈ గుణములు ఉంటాయి. ఆత్మన్య విద్యా కృత్తః సంసారయతి జేసినాం. అవిద్యతోటి ఆత్మలోనే అంటే శరీరంలోని ఆత్మ భావాన్ని పెట్టి అతను బాధపడతాడు. సంసారంలో ఉంటాడు. నాత్మనః అన్యేన సంయోగ వియోగశ్శాస్త్రతః ఆత్మకు సంయోగము లేదు, వియోగము లేదు. ఇవన్నీ దేహానికే. ఇక్కడికి వచ్చాం, అక్కడికి పోయాం, అక్కడికి వచ్చాం, ఇంకో జోడికి పోయాం అనే మాట దేనికి? శరీరానికి ఆత్మ సర్వగము అంతటా వ్యాపించి ఉంటేనే అన్ని చోట్లకు వెళ్ళగలిగేది. ఆత్మకు సంయోగం లేదు, నియోగం లేదు ఇలా. జన్మాదయస్తు దేహస్య విక్రియా నాత్మనస్వజితు పుట్టుక ఉండుట పెరుగుట తరుగుట మారుట నచించుట ఇవేమిటి ఆరు పుట్టేదానికి పుట్టుక ఉన్నదానికి నిత్యములకు అంటాం కదా అనిత్యములకు ఉండే లక్షణం జాతస్య మరణం ద్రోవం అంటామే ఈ షటు ఊర్మయః అంటాం. షటు భావ వికారములు అంటాం దీన్ని ఏమంటారు షటు భావ వికారములు అంటారు.
పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మారుట, నశించుట. అత్తి జాయతే, వర్ధతే, విపరిణమతి, క్రాసతి. అలాగే కివరికి క్షీయ క్షీణోతి నశ్యత. ఈ ఆరు ధర్మాలు షట్ భావ వికారములు అంటాం. ఈ ఆరు భావ వికారాలు శరీరానికే కానీ ఆత్మకు లేవు. కళానామివ నైవేందోహో. మృతి ని శత్య కుహూరివా ఉదాహరణ చెప్తున్నాడు. చంద్రుడు క్షీణిస్తున్నాడా? చంద్రుని కళలు క్షీణిస్తున్నాయా? చంద్రుడు వాడికేం ఆస్తు లేదు. చంద్రుడు తరగడు పెరగడు. ఆయన కళలు తగ్గుతాయి కళలు పెరుగుతాయి. మనం ఏమంటున్నాం చంద్రుడు తగ్గిపోతున్నాడు. చంద్రుడు అస్తమించాడు. వాడికి కాదు కడలకే. అలాగే ఇవన్నీ ఆత్మకు కాదు శరీరమునకు అందుకనే కుహూరివా. అస్యకుహూరివా యథా శయానాత్మానం విషయాన్ ఫలమేవచ అనుపుంతీయత సత్యర్దే తథా స్నోతి అహుదా లేనిదాన్ని ఉన్నట్టు అనుకుంటావయ్యా. అలా చెప్తున్నావ్ అంటే అబ్బాయి వెళ్ళే నాయనా హాయిగా పడుకుంటావ్. ఓ వరదం ఎక్కాను, ఏనుగు ఎక్కాను, గూర ఎక్కాను, కొట్టాడాను, తలకాయ పోయింది తలకాయని అరికేశారు వాడు. ఉన్నాయా లేనివా? ఎలా స్వప్నంలో లేని వాటినన్ని ఉన్నట్టు అనుభవిస్తావో, మెలుకువ రాగా అయ్యో కళనా అబ్బే ఏం లేదు అంటావో, ఇవి కూడా నీకు నీ శరీర యోగమే ఒక కళ. దేహం రావటమే స్వప్నం. ముందు చూసినవన్నీ మళ్ళీ ఆత్మజ్ఞానం కలిగితే పోతాయి. మేలుకుంటే కల కరిగిపోయినట్టు ఆత్మ స్వరూప జ్ఞానం కలిగితే దేహగట సకల బంధములు భ్రమలు. తొలగిపోతే అంటే ఇంత ఆధ్యాతత్వం చెప్తే కానీ ఆయన మనస్సులో కోపం పోలేదు. మొఖం చూసుకుంటూ చెప్తున్నాడు భగవంతుడు వర్ణిస్తాడు. ఆమె చెప్తుంటే వింటున్నది కానీ ఇంకా మొఖం మాడికే ఉంది కదా. అది మొత్తం పోవాలి. అందుకే వేరే మాటలకు కుదిరవని మొత్తం తత్వం.
వేదాంతం అంతా నింపేశాడు అది చూడండి వివాహం, వివాహం జరగబోతుంది కొద్ది క్షణాలలో. కళ్యాణం ముందు వేదాంతాన్ని చెప్తున్నాడు భగవానుడు, ఆచార్యుడు మరి గురువుగారు ఏం చేయాలి? తత్వం చెప్పొద్దు అందుకోసమని అనుపుంతి ప్రసత్యర్జే తథా ఆప్నోతి అబుధః భవం తస్మాత్. అజ్ఞానజం శోకం ఆత్మశోష విమోహనం. శరీరాన్ని ఇంజింప చేస్తుంది, మోహింప చేస్తుంది, వెండిపోయేటువంటి ఈ మోహాన్ని అజ్ఞాన మోహాన్ని తత్వజ్ఞానేన నిరుకృత్య స్వస్థాభవ. కుచిస్మితే యమ పవిత్రమైన చిరునవ్వు గల మహానుభావురారా ఆత్మజ్ఞానం తోటి తత్వజ్ఞానం తోటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని నీవు స్వస్తురాలవుగా కోపము అసూయ ద్వేషము ఇలాంటి వాటిని మనస్సులో పెట్టుకోకు. అని బలరాముడు చెబితే రామేన ప్రతిబోధిత వైమనస్యం పరిత్యజ్య మనోబుద్ధ్య సమాదతే ఇప్పుడు ఆమె ఇన్ని ఉన్న తర్వాత ఆ వైమనస్య పోయింది అని చదివింది అప్పుడు మనస్సును బుద్ధిని కలిపిందట అంటే ప్రధానం రాలేదు ఇది అన్నమాట. ప్రాణావచేత ఉత్సృష్టః ద్విడిభిని హతబరప్ ఇలా మొత్తం రుక్మి రుక్మికి ఏం మిగిలినాయి ఒక ప్రాణాలు ఉండాయి. ఓకే అన్నీ పోయాయి. ఇది పోయింది ఆయన గౌరవాన్ని పోయింది ఇలా ప్రాణాలు మిగిలి స్మరణ్ విరూపకరణం వితదాత్మ మనం అనుకున్న దాన్ని చేయలేకపోయాడు తనకి ఇలా అవమానం జరిగింది దీన్ని తలుచుకొని చక్రియ పోజ కఠం నామ నివాసాయ మహత్పురం కానీ ఈ ప్రతిజ్ఞ ఏం ప్రతిజ్ఞ కృష్ణుడిని చంపకుండా రుత్పుణ్య తీసుకోకుండా మళ్ళీ నా పట్టణానికి పోను అన్నాడు మరి పోతే అవమానం కదా అందుకే పట్టణానికి ఎదురుపదమే కొత్త పట్టణం కడుకున్నాడు తట్టుకు గట్టిగా మన వేసుకోవాలి. ఆ పట్టణం పేరు భోజతకము అంటారు. అలాంటి ఒక నగరాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్నాడు. అహత్వాదుర్మసిం కృష్ణం అప్రత్యుకయ వియసిం కుండినన్న ప్రవేశ్యామి ఇత్యుక్త్వా తత్ర అవసతు రుష. కోపంతో అక్కడే ఉన్నాడు. భగవాన్ భీష్మక సుతాం ఏవం నిర్జిత్య భూమిపాన్ పురమాణీయ విధివత్ ఉపయమే కురుద్వః ఒక్క శ్లోకంలో కథ ఉంది. ఇలా స్వామి కృష్ణ పరమాత్మ శత్రువుల దగ్గర నుంచి రుక్మిణి అమ్మవారిని తీసుకొని వెళ్లి శత్రువులందరినీ గెలిచి తన నగరానికి తీసుకొని వచ్చి యథావిధిగా కళ్యాణమును తీసుకున్నాడు. పయేమి కురుద్వః తదా మహోత్సవః నృణాం యదుపురియాం గుహే గుహే.
అప్పుడు ద్వారకా. నగరంలో ప్రతి ఇంటిలోనూ పండుగ చేసుకున్నారట. జరిగింది కళ్యాణం వారిద్దరికైతే మహాకృష్ణుడు మహాకృష్ణుడు పెళ్లి కొడుకు అయ్యాడు మహాకృష్ణుడు ఒక ఇల్లారు వచ్చి నించు వాడటం కంటే ఒక ఇంటి వాడటం కదా అలా మహాకృష్ణుని పెళ్లి అంటే మా అందరికీ ఆనందమే అని ప్రతి ఇంటిలోనూ అభూ అనన్య భావానాం కృష్ణే యజుపతౌ నృపా కృష్ణ పరమాత్మ యందు అలాంటి భావం పౌరులందరిలోనూ నిండిపోయింది. నరాహ నార్యస్య ముదితాహ ప్రముష్ట మణికుండలా పురుషులు స్త్రీలు పరమానందంతోటి తమను తాము సట్టగా అలంకరించుకున్నారు ఆభరణలు అని పెట్టుకున్నారు పారిపారసం ఉపాజకురుహు వరయోహో చిత్రవాస సోహ వధూవరులకు కానుకలు తెచ్చి చదివించారు. ఆ ఉష్టిపురి యుక్త ఉత్తభితేంద్రకేతుభిహి విచిత్రమాల్యాంబర రత్న తోరణైహి వభౌ ఆ యాదవపురి అంటే ద్వారకాపురి ఇంద్రకేతుభి అంతా ధ్వజాలు ధ్వజాలు పెట్టేశారు ఇంద్రకేతువులు విచిత్రమాల్యాంబర రత్న తోరణైహి పుష్పమాలలు, అంబరములు, రత్నాభరణములు ప్రతిద్వారి ఉపకృప్త మాంగళైహి ప్రతి ఇంటి ముంగిరి అలంకరించి పడి ఉంది. ముత్యాలు ముగ్గులు అంటాం కదా ఇలాంటి వాటి తోరణాలతోటి. ఆపూర్ణ కుంభాగరు ధూప దీప ధూపము దీపము పూర్ణ కుంభములు అగరు తోరణములు ధ్వజములు పతాకములు ఇలాంటితో సిక్త మార్గామదచ్చుద్దిహి ఏనుగులు శ్రమించిన మదజలంతో రోడ్లన్నీ తడిసిపోయాయి. అంటే అందరూ రాజులు వచ్చారు. ఇలా ఆహూత అదే ఆహూత ప్రేష్ట భూభుజం పిలువబడిన ఇష్టులైనటువంటి రాజుల ఏనుగుల మదజలంతో మొత్తం భూమి తడిసిపోయింది.
Opening invocation: "Venkata ksharam devam, Krishnam vande ni hastu, mandara kanthan yuktam, charu hasam, su sohitam, varihi pincha vachudangam, Krishnam vande jagad gurum, Rukmini keli samyuktam, sitambara sohitam, avapta tulasi gandham, Krishnam van" - I bow to Krishna, the World-Teacher, adorned with the Mandara garland, with a beautiful smile, wearing the peacock feather, united with Rukmini, dressed in yellow silk, fragrant with tulasi.
The upcoming Rukmini Panigrahanam (marriage) - this handshake is the prelude to it. That is why "Paninaa panim, praduhya, prahasan, idam bravit" - laughing, He said this. He is saying: how did your heart come to be fixed on Me - [Krishna received Rukmini's message, laughed warmly, and His words in response become the opening of the Rukmini Kalyana episode].
On that very chariot - loading the best Brahmin (messenger) too - those horses were "turgagamalat" - meaning they went extremely fast. With extremely swift horses, "anarta deka ratren, vidarbhan, agamat" - from Anarta (Dwaraka), in just one night, they reached Vidarbha.
"Na sudatim kanya, kuta kautuka mangalam" - "danta dhalanadu" meaning: specifically before a wedding, some great dentists are paid - applying something to the teeth - what they do - "sudati" meaning beautiful-toothed - [a reference to Rukmini's beauty and the auspicious pre-wedding rituals being prepared as her wedding day approached].
Arrangements for their residences were made. "Tatra Salva, Jarasandha, Dantavakra, Vidura" - all of these were of Shishupala's side. Shishupala's party, so to speak. All such people - "tat jaghmus chaidya" - they all went - they are being described as those who came to support Shishupala's side at the Vidarbha wedding.
"Dvijasya achintayat tada" - Rukmini had completed all the rituals and was waiting and watching for when the Lord would arrive. Before the Lord, the Brahmin messenger she had sent must arrive first - [Rukmini anxiously awaiting the return of her Brahmin messenger from Krishna, wondering if Krishna received her letter and whether He will come].
"Devi vivahi mukha, gauri, rudra" - perhaps the goddess is unwilling to ordain my marriage to him. "Evam chintayati bala, Govinda, hrita mana" - with her heart already stolen by Govinda - she thought this - "nyameera yat, karajnna, netre cha, ashru, kalakude" - eyes brimming with tears -
A good breeze must come through the doorway - everything was prepared. But that cool breeze did not come through the doorway - a cool breeze did come. An auspicious sign. This is the sign of the time and place being favorable. Similarly - we too - whoever is our most beloved and dearest - thinking of them -
We ourselves step onto it - that is how it stays. After mounting, without our knowing, our chariot sets off toward the east or north. As it goes - two Brahmins will come. Washed clean clothes with them - a washerman (Chakas) - [the speaker describes a symbolic scenario: the chariot of the mind set in motion by devotion naturally moves toward the Lord].
"Samagata, samajnaya, vaidarbhi, hrishta, hrishta, hrishtha manasa" - learning that he had arrived, she became very happy in her mind - "uktam cha, satya vachanam, atma upanayanam, prati, tasya, avedhayat, praptam, shashamsa, yadu nandaram" - the Lord also - everyone heard and understood. Rukmini - Krishna Paramatma -
A wealthy person and a poor person should not be made to sit in the same hall - different honor for different persons. "Yatha vittam, dhana anuguna, vayanuguna, balyanuguna, parakrama anuguna, vari adhikaranuguna" - according to wealth, age, strength, valor, and rank - each person must be honored according to their respective position and dignity.
She set out for the temple. "Padyam, vinire yo, drashtum, bhavani yah, pada phalachalam adi" - one must go on foot to see the goddess. To go to the temple - however much wealth one may have, however many vehicles one may possess - I said - "padyam, abhigama" - approaching on foot -
Scripture says: going to the temple must be done in silence. "Matri bhit taram, sakibhi" - together with mothers and friends - "gupta, rajabhataihi, shuraihi, tali bhatulanta" - all the guards providing security - with mridanga drums, conches, panava drums, trumpets, and auspicious musical instruments - "yajna" - [the procession to the temple for Rukmini's pre-wedding worship of Parvati].
"Dampati" - who are dampati? "Jnaya, patihascha, putrashcha, dampati, chatityyati" - dampati includes the wife, husband, and son. Only when all three are present does it become "dampati." Without progeny, one may say "husband and wife" or "pati and bharta" - [the speaker explains the traditional Sanskrit understanding of the complete family unit].
That is: more than one lamp - however many lamps you light - that many sins are removed. For however long those lamps remain lit - that much future sin is also reduced. The minimum duration should be three and a half nadikas (about 84 minutes) - [the speaker describes the spiritual merit of lighting lamps before the deity, a traditional devotional practice].
"Parva dinam" - auspicious festival days as we call them. On these festival days, if 108 lamps are lit in a row - "punah janma na vidyache" - says the scripture - one will not be reborn again, meaning liberation is attained. "Vipra striyah, patimati, patimati, tatha, taihi, sama pujayatu" - similarly, devoted women with their husbands worship thus -
Moreover, a little beauty becomes visible in the glance. Such - "ruchi smitam, bimba phala adara dyutim" - a pure smile, lips radiant as a red bimba fruit - "sonayanam advija, kunda kudmalam" - newly budding white jasmine-like teeth - "padachalam tim" - with graceful steps - inside there are bi - [the description of Rukmini's incomparable beauty as she emerged from the temple].
She did nothing [explicit]. Rukmini Devi - as a gift under the pretext of her temple visit - offered her beauty and her radiance to her Beloved. When she offered herself to the Lord - those who saw it were struck with wonder. Why? - [Rukmini's graceful act of devotion: her very beauty was an unconscious gift to the Lord, captivating all who witnessed it].
Thus signaling to the Lord - He was about to mount the chariot - "ratha maru rukshatiim, yahara, Krishnah, dvishatam, samikshata" - before all the enemies watching - the Lord came and carried her away. "Yahara, ratham, samaropya" - lifting her onto the chariot and mounting it - lifting her - [Krishna's dramatic abduction of Rukmini from right under the noses of Shishupala and all the assembled kings].
Stringing their bows and preparing for battle - "vila shvapushti, naga pushti, rathopa stika, komida" - battle on elephant, horse, and chariot - those great warriors who had been well-trained - a shower of arrows - clouds upon a mountain - [the assembled kings of Shishupala's party gave chase and a great battle ensued as Balarama's forces engaged them].
Jarasandha's army - those hostile to Rukmini. That is why - "ma bhaihi" - fear not! Your own warriors - "viranchana, veturu, tavakaihi, chatravem, balam, tesham, tad vikramam, virah, gada, santarsha nadayah" - then. Shankha - [Balarama with the Yadava army engages and repels all the enemy kings who had given chase, protecting the escaping Krishna and Rukmini].
It is under the Lord's control. "Ihate, sukha duhkhayo" - when happiness comes, when sorrow comes - none of it is in our hands. "Shauraihi, satpadasha hamvai, samyugani, parajita" - look at me. Learn from me - I who have been defeated in seventeen battles - [the speaker references Jarasandha's famous seventeen military campaigns against Krishna and his eventual forced retreat each time].
"Purushtad, anvagamat, Krishna, akshauhinyavritah" - with one full akshauhini army he pursued Krishna. Going thus - "rukma mrishi, su samrabdhah, sunvratam, sarva bhubhujam, pati yajne, maha bahuh, damsitah, sa shara asanah" - the mighty-armed Rukmi, furious, armed with bow and arrows - [Rukmi, Rukmini's elder brother, personally chased after Krishna in rage, vowing to bring his sister back].
"A ha chatrana janam, thishtaya, dunam ankura pamsana, putra ya gadhava susaram me, mushitva, dhvanksha vata, havihi" - like a crow snatching the sacrificial offering - you have stolen my sister and where are you going? - [Rukmi's angry challenge to Krishna, comparing his act to a crow stealing the sacred oblation].
"Yogishvara aprame" - she addressed the first word to Krishna Paramatma - "Yogishvara" (Master of Yoga). What does that indicate? The situation is: "ne atman, deva deva, jagat pati, hantum, narhati, karyam, bhratarum me, maha bhuja" - O Lord of Lords, O Ruler of the Universe, please do not kill my brother - [Rukmini's heartfelt plea to Krishna to spare her brother Rukmi's life].
In history: one must not kill a child, one must not kill an elder brother, one must not kill a father - isn't it so? But Rukmini - in what is she catching? She catches the upper garment (Mohadi danda). At that very moment - is that Durgini - yes, did she cause the killing of her own brother? Now - [the delicate situation: Rukmini's plea stops Krishna, yet her brother had vowed to kill or be killed].
In this manner - "taya, paritras, di kampita angaya, sucha vasuchy an, mukha ruddha kantaya" - her mouth dried up, her voice failed, trembling with fear - praying like that - "kataryam vishravasuta, hema malaya" - with a golden garland around the neck, in helpless supplication - [Rukmini's trembling, fearful prayer for her brother's life, her beauty and distress both vividly depicted].
"Suhridovadha, maivasm an, sa dasuyeta, bhratuhu, vairupya chinta" - because until now we thought everything could be done as per our wishes. Now you are falling into the hands of the elders - or into their minds - [Krishna reflects on the situation, considering how to spare Rukmi's life while honoring His promise and Rukmini's wish].
A son kills his father, an elder brother kills his younger brother, relatives kill relatives - all out of desire for kingdoms. This is dharma for kshatriyas - "ayan dharmah" - "radha dataram, hanyat, yena, ghora tarasta tah, rajyasya, bhumeh, vittasya, striya" - for the sake of kingdom, land, wealth, or a woman - [the kshatriya code where killing in battle is considered righteous duty].
Everyone is a desired one, everyone is an undesired one. Therefore the feeling of friend and enemy does not actually exist. "Ekaiva, paroktyatma, sarvesham, api, jaisina" - for all living beings, the Paramatma alone is the One. He alone is whom we must reach. "Deha naiva" - not through the body - [the philosophical teaching that ultimately there is only the Lord and the individual souls - friend and enemy are illusory distinctions in the light of this truth].
Birth, existence, growth, decline, change, destruction - "atti jayate, vardhate, viparinamati, krasyati, alaga, kivi riki, kshiyaknoti, nashyata" - these are the six transformations of existence - "shat bhava vikaramulu" as we call them. These six phases of change - [the Vedic concept of the six transformations (shat vikaras) that every material object undergoes from birth to dissolution].
He packed all of Vedanta into it - look at that. Marriage, the marriage is about to happen in a few moments. Just before the wedding the Lord is teaching Vedanta - and a teacher-acharya - what should a guru do? Should not teach the truth? The sacred duty of an acharya is to always transmit the truth - [Krishna uses even the moment before His own wedding to impart Vedantic wisdom to Rukmi].
Then in Dwaraka - in every home in the city there was celebration. The marriage happened - for both of them - the mighty Krishna became the bridegroom. The mighty Krishna - one who came and stood there - better than wearing - [the celebration in Dwaraka when news of Krishna's marriage to Rukmini spread, with the entire city rejoicing in the divine union].