అంబరీషుడు: అష్ట విధ భక్తి మరియు దుర్వాస అవమానం

Ambarisha: Eightfold Devotion and Durvasa's Humbling

bhagavatam Kandadai Ramanujacharya

నవమ స్కంధంలో అంబరీష దుర్వాస కథ భాగవతంలో అత్యంత ప్రసిద్ధం. ఏడు ద్వీపాలకు చక్రవర్తి అంబరీషుడు వాటిలో ఏ దానినీ అనురాగంతో చూడలేదు. 'యత్ కించిత్ కర్మ కరోతి తత్ భగవత్ ఆరాధనే' - చేసిన ప్రతి పని ప్రభువు ఆరాధనగా చేశాడు. అష్ట విధ భక్తి వివరించబడింది. దుర్వాసుడు సుదర్శన చక్రంతో ఎదురవడం తర్వాత జరిగింది.

The story of Ambarisha and Durvasa from Canto Nine is one of the Bhagavatam's most celebrated. Ambarisha - emperor of all seven continents - had no attachment to any of it: "yat kinchit karma karoti tat bhagavat aradhane" - whatever he did, he did as worship of the Lord. His eightfold devotion (ashta vidha bhakti) is described - mind fixed on the Lord's feet, words describing His qualities, hands in His service. Durvasa's encounter with the Sudarsana chakra follows.

← Prev Next →
Ambarisha: Eightfold Devotion and Durvasa's Humbling Kandadai Ramanujacharya bhagavatam

యోగి ప్రదస్త్ర రామ్ దే స్మరుస్మర్యామోయ దత్తర్యరాణి ప్రాణే ఆతమ ది కులో పురో ఓ శ్రీ క సింభో రామా శివ శరణం శరణం ప్రభత్యే మాతా సహ హృదయ హృదయా హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హృదయ హ అధ్యక్షన కులసుదేను కులాభినామం దీప ప్రదక్షిణి బలం పరవాని కూర్షణ భూత ముఖ దశ్చ మహతాన్ ప్రయభక్తనాద శ్రీ భక్తిసార కులదేహన యోధివాహా వసుదేవ స్వందేవం కంస చామూర వర్ధనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి ఉత్పదం కాజం మార ఉత్పుల విభూసితం రత్న కణ్గణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల పద్మ పత్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలార యుక్తం పూర్ణ చంద్ర నివారణం విరత కుండరధరం దేవం కృష్ణం వందే జగస్గురుం శ్రీవత్సాంక మహోరత్నం పునమారాభ్యావితం వెంకచక్రధరం దేవం కృష్ణం వందే జగస్గురుం మందారస యుక్తం జాభావం స్తోధితం పరిధి మిధ్యామత్ గుడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేరిన యుక్తం దికాంభర్ స్తోధితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం కోపితానాం కుజన్మ కుంకుమాంశిక వక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాక్షణ గణనియం భూమియం ప్రాత ఉత్సాహయ యత్పదే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వసుష్టనత్తావం సిత్తే పౌత్సర జన్మకం సరాసరాత్మయం వందే సతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాసిష్టాన నమో నమః యం ప్రవ్రజంత మనుసేత మసేత పుత్యం స్వైపాయనో విదాహకాసన ఆయుభావ పుత్రేహి తన్మయతయా తరబోధినేరుహో సం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యా విరహి సంజ్ఞాతం వాతూల కుల పూటణం

శ్రీ రంగాదియ గురు పుత్రం శేహ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః బంధువులారా దూర్వాస మహర్షి అంబరిపిణిపై ఆగ్రహించి తన జటను ప్రయోగించాడు అది మహా కుత్యగా అంబరిషుడు దగ్గరికి వచ్చినాడు. అంత భయంకరాకారంగా వచ్చుతున్న అంబరిషుడు పదాత్ పదం నతి చాల అన్నాడు. ఒక అడుగు కూడా వెనక్కి పోలేదు. అతను అలాగే నిలబడతాడు ఏదో చూపించుకొని. పరమాత్మ అంతకుముందే ఇచ్చి ఉన్నటువంటి చక్రం అది అతని రక్షణ కోసం కాబట్టి. ఆ చక్రరాజం తాను వచ్చి ఈ కృత్యను భస్మం చేసి ఇంకాస్త ముందుకు వచ్చేసరికి తనను తాను రక్షించుకోవడానికి సుర్వాత మహర్షి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా వెళ్లి వెళ్లి వెళ్లి సత్యలోకం బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ తోటి జరిగినటువంటి విధానాన్ని విన్నరిస్తే ఉహాం వివర్షుహు ప్రససార మేరోహో దిశోనభః క్షమాం వివరం సముద్రాన్ అన్ని దిక్కులు, అన్ని లోకములు, సముద్రములు అన్ని చోట్లకు వెళ్లి వెళ్లి వెళ్లి ఎక్కడికి పోయినా అలబ్ధనాథః రక్షించేవాడు దొరకలేదు. ఇక వేరే ప్రదేశం కుదరగాని సాక్షాత్తు సత్యలోకమునకు వచ్చాడు. అక్కడ సత్యాత్మయోని అజితతేజసహామాం త్రాహి ఆత్మయోని సాహరవజామహానుభవా అని బ్రహ్మను ప్రార్థిస్తే బ్రహ్మ అంటున్నాడు స్థానం మదీయం. సహ విశ్వమేతత్ క్రీడావసానే దివరార్ధ సౌజ్ఞే గృహంగ మాత్రేనహి సంధి సక్షోహో కాలాత్మనః యత్యతిరోపవిష్యతి. నీవు ఎవరి నుండి నన్ను కాపాడమంటున్నావో తెలుసా నీకు? ఎవరిది చక్రం? నా లోకం నా స్థానంతో సహా ప్రళయకాలంలో అంటే క్రీడావసానే ప్రళయం అనటం లేదు. తన ఆట పూర్తయిన తరువాత అది కూడా విపరార్థ కాలంలో ధూభంగ మాత్రేన.

ఒక కనుబొమ్మ అలా పైకి అనగానే భస్మం అయిపోతుంది. ఏ మహానుభావుని కనుబొమ్మ కదలికతో దహింపజోయేటువంటి కానాత్మనః. తను కాలస్వరూపుడు. అలాంటి వాని బృభంగంతో తిరోభవిష్యతి అంతర్ధానం చెందుతుందో అన్నాడు మర్యాదగా నశిస్తుందో అనకుండా నా స్థానంతో సహా. ఆ లోకము సకల ప్రపంచము ఏ పరమాత్మ యొక్క భూభంగ మాత్రం ద్వారా శిస్తుందో అహం భవః దక్ష భృగు ప్రధానాః నేను రుద్రుడు అలాగే దక్షుడు భృగు ఇలాంటి వాళ్ళు ప్రజేచ భూతేచ సురేచ ముఖ్య కొందరు సన్యాపతులు, కొందరు భూతపతులు, కొందరు దేవాదిపతులు. ఇలాంటి వారు సర్వే వయం ఎన్ నియమం ప్రపన్నా మేమందరము ఈ మహార్భావుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నామో మూర్ధ్యర్పితం లోకహితం వాహా. శిరస్సున చెతులు జోడించి ఏ మహానుభావుని ఆజ్ఞను వహిస్తున్నామో అలాంటి వాడి నుండి నేను నీవేం కాపాడుతున్నా అయ్యా. ప్రత్యాఖ్యాతః విదించేన విష్ణు చక్ర ఉపతాపితః బ్రహ్మయే చిరస్కరించబడి పరమాత్మ చక్రంతో కపింప చేయబడుతూ దుర్వాసాం శరణం యాతః చైరా చర్వం చైరాస వాసియం మలోకాలో కాలేదు. మరి ఇంకో తర్వాత రుద్రాంశ అంటే తన యొక్క అసర స్వరోభం అన్నమాట. రుద్రాంశ ఆయన అంశే కదా రుద్రాంశ చెప్పుకున్నాం. అలాంటి అక్కడికి వెళ్ళాడు. వయం నతాత ప్రభవామ భూమిని యస్మిని పరే అన్యేపి అజీవ కోచా నాయనా ఇది మా వల్ల అడిగే పని కాదు ఆయన చెప్పి. న ప్రభవామ ఎందుకు యస్మిని పరే అన్యేపి అజజీవ కోచా నీవే కాదు బ్రహ్మ ఇతర జీవాత్మలు. ఇలాంటి వారు భవంతి కాలే నభవంతి హితుచ కాలం బాగుంటే ఉంటున్నారు అదే కాలం బాగా లేకుంటే పోతున్నారు అంటే యస్మిన్ కాలే ఏ కాల స్వరూపిణి ఏ కాల స్వరూపిణి సంకల్పంతో బ్రహ్మాదులు పోతున్నారో ఏ మహానుభావుని సంకల్పంతో వారంతా ఉదయిస్తున్నారో సహస్ర సహాయత్ర వయం భ్రమామః

అతని చుట్టూ అతని రాజ్యం మేము వేల కొలది మాలాంటి వాళ్ళు వేల మంది. ఇలాంటి వాళ్ళందరూ మేము తిరుగుతున్నాము ఆయన చుట్టూ తిరుగుతున్నాము. అహం సనత్ కుమారస్య నారదః. భగవాన్ అజః నేను సనత్కుమారుడు నారదుడు మా నాన్నగారు అయినటువంటి బ్రహ్మ కపిలః అపాంతరతమః దేవలః ధర్మ ఆసురి కపిలుడు అలాగే ఇంకో ఆయన ఎవరు అపాంతరతముడు ఎవరయన ఫస్ట్ వ్యాసుడు అని అన్నారు. మొదలు వ్యాసుడు శ్రీమన్నారాయణుని యొక్క అంశగా సరస్వతి పుత్రుడిగా పుడుతాడు. అప్పుడు ఆయనకు అందులో పేరు అపాంతర పుత్రుడు అంటారు. తర్వాత ఈ రెండోది. తర్వాత భగవానుని యొక్క అంశగా వచ్చినటువంటిది వేరు. భగవంతుని యొక్క అంశ కరస్వతి రూపంలో బయటికి వచ్చినటువంటి వాడు అపాంతరప. తర్వాత ఈ రూపం అవుతుంది అన్నమాట అంటే వ్యాకుడి యొక్క పూర్వ అవతారము అని అర్థం అలాంటి వాడు దేవరుడు ధర్ముడు ఆసురి మారీచ ప్రముఖాస్య అన్యే సిద్ధి శాహ పారదర్శనా విదామనవయం సర్వే యన్మాయాం మాయయా వృధా అందరం కూడా అతని మాయతో కట్టుకుచ్చబడి అతని మాయను మేము తెలియలేకపోతున్నాము. తత్య విశ్వేశ్వర శ్రేదం శస్త్రం దుర్విషహం హినః ఇది అలాంటి స్వామి యొక్క శస్త్రం అండి ఈ శస్త్రం. ఏమి మేము కూడా తగించలేము కాపాడిన తర్వాత. ఒకవేళ మా వైపు ప్రయోగిస్తే మేము నీ వైపు పారిపోవాలి. మేము కూడా దాన్ని తట్టుకోలేము తగించలేము. తమేవ శరణం యాహి హరిస్తే శం విధాస్యతి ఎవరు ప్రయోగించాడో. ఎవరిది ఆ క్షత్రము అతనే కాపాడుతాడు, అతన్ని శరణు వీడు ఆ హరి మీకు శుభాన్ని కలిగిస్తాడు, తతో నిరాశః దుర్వాసా. సవతో యజవు అక్కడ కూడా నిరాశ నిరుక్కొని పరమాత్మ నిలిచి వెళ్ళాడు వైకుంఠాక్షం యదధ్యాస్తే శ్రీనివాస శ్రీనివాస అమ్మవారితో కలిగి ఉన్నటువంటి స్వామి ఉన్నటువంటి వికుల్ నగరానికి వెళ్లి సందహ్యమానః అర్చిత చక్ర వర్ణిన తత్పాద మూలే పతితః తవే పదుహు కొణుకుతూ

చక్రంతో తపిస్తూ పాపం తట్టుకోలేక వెళ్లి స్వామి యొక్క పాదాల మీద పడి ఆహా అచ్యుత అనంత సదీక్షిత ప్రభో కృతాగసం మావ విశ్వభావనంత పునీశను. అను అపలవయ అచ్యుతానంద సదీక్షిత మంచి వారి చేత కోరబడే వాళ్ళు పరమాత్ములు ఎవరు కోరుతారు అందరూ కోరరు కదా సజ్జనులే కోరుతారు అలాంటి స్వామి కృతాగ సమ్మావహి విశ్వ పావన అజానతాతే పరమానుభావం కృతంమయాగం భవతః ప్రియానాం. నీ ప్రభావం తెలియక నీ మాయలో పడి నీ భక్తులకు నేను అపరాధం చేశాను. విజేహితస్యాపతితిం విధాతః ముచ్చేతయన్నాగ్నితే నారకోపియన్నాగ్ని ఉజితే ఏ పరమాత్మ యొక్క నామమును ఉచ్చేస్తే నరకం కూడా తొలగిపోతుంది కాబట్టి నాకు ఈ చక్రం యొక్క తాపాన్ని తప్పించవలసింది అంటే అహం భక్త పరాధినః అని నేను గుణించే అయ్యా. ఇప్పుడు ఇది నా చెయ్యి కూడా దాచిపోయింది. ఎందుకంటే నేను భక్త పరాధినం. అందరూ అస్వతంత్రః స్వాతంత్ర్యం ఉంటే కాపాడేవాడిని స్వాతంత్ర్యం లేదు నాకు వాడు చెప్పడం నేను నేను చెప్తాను అస్వతంత్ర ఇవ ద్విజ స్వాతంత్ర్యం లేని వారి ఇవరే నేను భక్తుల పరాభీనంలో ఉన్నాను సాధువిహి గ్రస్త హృదయః భక్తైహి భక్తజనం నా హృదయం నా దగ్గర నేను వాళ్ళ దగ్గర ఉంటాను. సజ్జనులు భక్తులు నన్ను నా హృదయాన్ని తీసుకొని పోయారు. కాబట్టి నేను భక్త జనప్రియ. వారికి ప్రియుని అంటే వారికి చెప్పినట్టు వినాలి నాహమాత్మానమాచాతే మద్భక్తైహి సాధుభిరువినా సాధువులైన నా భక్తులు లేకుండా నేను కూడా ఉండాలని అనుకోవటం లేదు. నాహమాత్మానమా చాతే మద్భక్తైహి సాధుతిహి మినా. స్త్రీయం కాచ్యంతి కీం బ్రహ్మన్ ఏషాం గహిరహం ప్రభో నన్ను నేనే కాదు అమ్మవారిని కూడా కావాలని కోరుకుంటున్నాను.

స్త్రీయం క్యా అత్యంతికీం బ్రహ్మన్ ఏషాం గటిరహం పర ఎవరికి నేనే ఉత్తమ గటియో అలాంటి వారు లేకుండగా నన్ను కోరుకోను అమ్మవారిని కూడా నా యంట ఉండాలని కోరుకోను అదే తాదా చెప్తాడు. నువ్వు వద్దు అంటే వెంట పడుతున్నావ్ ఏంటి ఏమంటావ్ అని నేను కోరి కోరి లేదు. అందరేమో ఆమె వెంట పడ్డారు ఆమె నా వెంట పడింది ఏం చేస్తావ్ అన్నారు. ఈ ప్రభావం ఏమిటంటే మీదే అని. భక్తులే నన్ను బాగా పోజేశారు నిజంగా నేను మంచి వాడిని అనుకోని ఆమె వెంట పడింది ఎప్పుడు నా గురించి ఆ గురించి తెలుసు అని. స్వామికి నమస్కారం చెప్తారు. అందువల్ల భక్తులు లేకుండా, సజ్జనులు లేకుండా నేను అమ్మవారిని కూడా కావాలని కోరుకోను. నేను కూడా ఉండాలని కోరుకోను. ఏ ధారగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం ధార ఆధార భార్య ఇల్లు పుత్రులు మిత్రులు ప్రాణములు ధనము పుత్ర మాంస రమ్ ఇవన్నీ వదిలేకపోయా నన్ను శరణు వదిలేయాలి. భార్యను వదిలేయాలి, హిందువులను వదిలేయాలి, శివులను వదిలేయాలి, మిత్రులను వదిలేయాలి, ధనాన్ని వదిలేయాలి. అన్నీ వదిలి నన్ను శరణు వేడించమని ఇవ్వాలా మనం? ఎలా అవుతావ్ ఇలా చేశారో కథం తాం కాన్ తెచ్చుముత్సహే ఇన్ని వదిలి నన్ను చేరిన వారిని నేను ఎలా విడిచిపెట్టాలయ్యా నేను వాళ్ళనే పట్టుకొని ఉంటాను మై నిర్బద్ధ హృదయాః సాధవః సమదర్శినః ఎలాంటి వాళ్ళు వాళ్ళంటే సమదర్శినః అంటే వల్కుంఠంలోనే ఉంటాను అనుకోరు అంటే నువ్వు అనుకో ఇక్కడికి వచ్చావు నువ్వు. దెన్ గా నన్ను అక్కడ చూసేటప్పుడు ఏం చూస్తావ్ అక్కడేనా? నీవు ఎవరి మీద కుర్చీ ఉపయోగించావో వాళ్ళే నీదేనా కదా. అంతటా నన్ను చూసే వారి నీ వైపుగా వారు సాధవః తమదులు. సమానంగా చూడడం అంటే అంతటా ఒకే తీరుగా ఉన్న పరమాత్మను చూసేవారు. పండితాః తమదరిపిన సునిచైవ స్వపాకేచ పండితాః తమదరిపిన ఏమర్థం?

కుక్కను కుక్కను తినేవాడిని ఒక తీరులో అడుగుతారు అనంగా లేఖం చెప్తారు అది కాదు వాడిలోనూ వీడిలోనూ సమం దర్శి దర్శి సమం పరమాత్మ పరమాత్మ పరమాత్మ వాళ్ళలోనూ ఉన్నాడు దానిలోనూ ఉన్నాడు. అంతర్యం లేదా ఒక్కరిలోనూ ఉంటాడు. పెండాళ్ళలోనూ ఉంటాడు. అందరిలో ఉన్న పరమాత్మను చూసేవారు అర్థం. అందరూ చౌతి చూసేవాళ్ళు వీడు వ్యాఖ్య అని చెప్తాడు. కాదు అది పరమాత్మ అక్కడ ఉంటాడు సర్వత్ర సంతం ఏకం పరమాత్మానం సమం పశ్యంతియే తే సముదరి. ఏ తప్ప వాని వీని ఇద్దరు సమానమే సమానం వాళ్ళు కాదు వారిలో ఉండే పరమాత్మ సమానం వాడు ఒక్కడే కాబట్టి ఇలాంటి సాధువులు అంతట నన్ను చూసేటువంటి వాళ్ళు మై నిర్బద్ధ హృదయాః నా యందే హృదయం ఉంచినటువంటి మహానుభావులు వశీ కురువంతి మాం భక్తియా నేను చేయలేను. భక్తితో వారు నన్ను తమ వచనం చేసుకుంటారు అది ఎలాగయ్యా సత్ స్త్రీయః సత్పతి ఏ పుర్ణం పతివ్రతా శిలువ మునులు సాద్భీ మణులు భర్త చెప్పినట్టు వినే వాళ్ళు భర్తను అన్ని రకాల సేవించే వాళ్ళని కబురు చెప్తారు. ప్రధానం ఏంటి అంటే భర్తకు కావలసినవన్నీ సమకూర్చి భర్తను అన్ని విధాలుగా ఉంచి నెక్స్ట్ ఏంటి? తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు. అన్ని రకాలుగా పూజించిన తర్వాత ఆ మాట కాదంటారా? అలా అంటే నేను చెప్పినట్టే చేస్తానండి. ఇంతకీ ఎవరు వింటున్నారు ఇప్పుడు? ఆమె వింటుందట వీడు వింటుందట. ఆద్వి మణులు పతివ్రత మణులు తమ అనురాగంతో పూజతో గౌరవంతో ప్రేమతో ఎలా భర్తను తన వశంలో ఉంచుకుంటారో

ఆ భక్తులు నన్ను అలా వశంలో ఉంచుకున్నారు. నన్ను ఇంకేమంటావులే. అందుకే అంటున్నాడు తత్పతిం యధా మత్సేవయా ప్రకీతంచ తాలోక్య యచస్త్యం నేచ్ఛంతి. ఎందుకంటే నేను ఇష్టం తీసుకోను అండి. నా తేలా చేశారు తాలూక్యం ఏమన్నా సామీప్యం సాహిత్యం ఏం కావాలి తాలూక్యం సాహిత్యం మోతా నిన్ను ఏమో ఏమైనా తీసుకో అబ్బే అవన్నీ మాకు వద్దు అంటారు ఏం కావాలిరా మీరే కావాలి ఇంకా ఏం చేయాలంటే ఏదైనా తీసుకుంటే మనకు బాగాలేదు అజ్మా పోయేసుకుంటారు చెప్పాను కదా యఘా యఘా కిరణ పరికరం బారాయనత్వ మాతాతం పరిక్షేత ఉచ్ఛతి అని చెప్పాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు ఒకటే గోల చేస్తున్నాడు. అమ్మ పాలు కావాలి ఎందుకు కావాలి ఎత్తుకోమని అడుగుతున్నాడు. అమ్మకు పని ఉంది ఒక్కడు. మనం గుదిరి ఉంటే ఇల్లే పని చేసుకోవాలి. వాడు గోల చేస్తున్నాడు. దగ్గరికి వస్తున్నాడు. అమ్మ అంటా నాయనా బొమ్మ కావాలా అని. అది బాలు తీసుకో. ఇగో రా కుమా జోలికి రా కూడా రా గుడి. పందిరి నరువు బయటికి రావచ్చు. అట్లనే మనకు కూడా మనం బాగా ఏడుస్తుంటే బొమ్మ బొమ్మ ఇస్తారు. ఒక ఒక తాలూక్ ఒక ఒక తాలూక్ ఒకటి సామిప్యం. ఇది వస్తే పోతే మా పని నన్ను పట్టుకోవడం సరిస్తాయి. కానీ ఈ వత్తులు అదేం లేదు నువ్వే కావు. మాకు నువ్వు ఏమి ఇచ్చినా వద్దు. నీ మోక్షం కూడా మత్తు. మరి అన్నీ వదులుకొని ఏమీ వద్దు నేనే కావాలన్న వాళ్లకు. ఈ వాళ్ళు విడిపెడతానా? ఎలా విడిపెడతానయ్యా? కాబట్టి చెప్తున్నాడు నేచ్ఛంతి ఆ మొత్తం రాయండి నేచ్ఛంతి సేవయా పూర్ణాః కుతోన్యతు కార విద్రుతం. సారోక్య సామిత్య సారూప్యాది మోక్షములనే కోరని వాళ్ళు కాలానికి నచించేటువంటి సాంసారిక విషయ భోగాలను కోరుతారు. పోతా ఆ ఏ పాదం కారకి ధృతం సాధవః హృదయం మస్యం సాధునాం హృదయంత్వహం బాగా గుర్తుచుకొని అయినా నా హృదయం సాధువులు సాధువుల హృదయం నేను వేరు లేదు. సాధవః హృదయం మస్యం సాధువునాం హృదయం త్యగం. మదన్యత్యేన జానంతి నాహంతే జానాగపి. వారు నాకంటే వేరే దాన్ని తెలియరు.

నేను కూడా వారి కంటే వేరే తెలియను. నాకు తెలియదు. భక్తుల కంటే వేరే నాకు తెలియదు. తెలియదు నాకంటే వేరు భక్తులకు తెలియదు. వారి హృదయం నేను నా హృదయం వారు. అందుకోసం ఉపాయం కథైస్యామి తవ ప్రియ సున్నుష్వ నీవు కూడా నాకు ప్రతిపాత్రుడవే కాబట్టి నిన్ను నేను రక్షించలేకున్నా రక్షించుకునే ఉపాయం చెప్తాను. ఏం మరి నా వాడవు కాదు నువ్వు కూడా దూరం వాడవేం కావు. కాబట్టి నీకు ఉపాయం చెప్తాను. అయం శాత్మాభిచారస్తే యతస్తం యాతు వైభవ నువ్వేం చేశావు మెద్దమెద్దగా మందలిస్తున్నాడు దోస అన్నమాట మన భాషలో. ఇది ఆత్మాభిచారః. నువ్వు చేసింది ఏమిటి? అభిచార హోమం చేసుకున్నావు. అమరేషుడు కాదు ఆత్మాభిచారః. నిన్ను నువ్వే నమ్ముకున్నావు. కదా కృత్య ప్రయోగం ఆడ చేస్తే ఏమైతుంది? ప్రయోగించి ఎవరి మీద? నా మీద. నా భక్తుడి పేరుకే కదా అక్కడ ఉంది ఎవరు? వాడు నా హృదయం. వారికి ఈ చేప అంటే నా హృదయానికి వచ్చేవాడిని అన్నమాట. ఎక్కడ ఉంటావ్ నీ ఊహలో ఉంటావ్. అంటే నీకెంత గుర్తు ఉంది? నువ్వు చేసిన పని పరాభిచారం కాదు ఆత్మాభిచారం. ఇది మీన్స్ ఆత్మహత్యతో సమానం. నీవు ఆత్మహత్యకు ప్రయత్నించావు. ఇంకేంటున్నాడు అయం ఆత్మాభిచారశ్యతస్తంయాతు ఇది ఎవరి వల్ల జరిగిందో. ఎవరి కోసం జరిగిందో తమ్ యాదు అక్కడికే పోవు. నేను ప్రయోగించలేదు చక్రాన్ని ఎనిమిదికి. ఆయన ప్రయోగించాడు. అందుకే యతః ఆత్మాభిచారం. ఎవరి వల్ల నీకు ఆత్మ ప్రమాదం వచ్చిందో అతని దగ్గరికి వెళ్ళు. ప్రమాదమే వచ్చింది. అతను చేయలేదు గమనించాలి. అతను మీద హాని కలిగించడానికి ప్రయత్నం లేదు. అతని వల్ల ప్రమాదం నీకు వచ్చింది. కాబట్టి అక్కడికి వెళ్ళు నాయనా సాధుసు ప్రహితం తేజః. సహర్త్ కురుకే శివం ఇది ఇదయ సజ్జనులకు సజ్జనుల మీద శక్తిని ప్రయోగిస్తే ప్రయోగించిన వానికి అపకారం జరుగుతుంది.

సాధుచు ప్రహితం తేజః ప్రయోక్తు కురుతే అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ప్రయోక్తు కురుతే అతివం. సజ్జనుల విషయంలో తేజస్సు ప్రయోగిస్తే ప్రయోగించిన వారికే ఆ సుగంధ ఉంటుంది. అంబరీషుని మీద నువ్వు ప్రయోగించావు ఎప్పుడు నువ్వు ప్రయోగించావు కాబట్టి నువ్వు స్వయంగా చేసుకున్నది ఎవరికల్లా ఇది జరిగిందో అక్కడికి వెళ్ళవయ్యా. తపో విద్యా చ విప్రాణాం నిద్రేయస కరే విభే తేనేవ దుర్వినీతస్య కల్పేతే కర్తుదన్యుదా తపస్సును విద్యను ఇచ్చింది మన్నించకపోవాలి. అది ఎందుకు? పక్కన అంటున్నాడు తపో విద్యాచే విప్రానాం బ్రాహ్మణులకు విద్యా తపస్సు ఈ రెండు మోక్షాన్ని ఇవ్వాలయ్యా. మోక్షప్రదములు లేదు, లోకానికి కళ్యాణం చేయాలి. అవే దుర్వినీతస్య అవే తపోవిద్యలు అహంకారం కలవానికి అన్యతా కృత్యులు మొగ కలిగి. ఆ మూలుగా వేద వేదాంగ స్వాధ్యాత్యమైనటువంటి విశ్వరుడు ఒక కళ్యాణం కోరితే అలాంటి తపస్సు విద్య వాని విషయం ఉండదు లోకం చెయ్యము ఉండదు. వాడే దుర్మీతుడైతే అహంకారగ్రస్తుడైతే అంత రాకపోవచ్చు. వాడికి ఆపణం ఎక్కువ అవుతుంది. కాబట్టి బ్రహ్మన్ తతు గచ్ఛ భద్రంతే నాభాగ తనయం దృపా నీకు వేరే మార్గం ఏం లేదు. దగ్గరికి వెళ్ళు అండి అంబరషుని దగ్గరికి వెళ్ళు క్షమాపయ మహాభాగం తతః శాంతిరి భవించితి వెళ్లి వాడినే క్షమాపణ వేడుకో నీకు శాంతి శిఖుతుంది అని చెప్పి అంటే ఇలా పరమాత్మ చెప్తే వెంబడే చక్రం యొక్క తాపాన్ని సహించలేనటువంటి గురువాసుడు అంబరిషుడు దగ్గరికి వచ్చి తత్పాదౌ దుఃఖితః అని బాధతోటి అంబరిషుడి పాదాలనే పట్టుకున్నాడు అన్నమాట. తస్య సోద్యమనం వీక్ష్య పాదస్పరిశ విలజ్జితః హస్తావీత్ తత్ హరేహే వస్త్రం కృపయా పీడితః తన కాళ్ళు పట్టుకోవడానికి అతను ఉద్యమాన్ని చూచి సిగ్గుపడి అంబరీషుడు వెనక్కి వెళ్ళిపోయాడు.

మనుడు మహానుభావుడు తన పాదాలు కొట్టుకోవడానికి అందుకే ఏమంటున్నాడు పాద స్పర్శ విలగ్నితః సిగ్గు కొట్టాడు పాద స్పర్శ చేయకపోతే హస్తవీత్ హరేహి హస్తరం దాన్ని ఏం చేయాలి అంటే ఆ చక్రాన్ని స్తోత్రం చేయాలి కృపయా పీడితః పాపం జాలి అయ్యో పాపం పెద్దవాడు కదా బ్రహ్మణోత్తముడు బాధపడుతున్నాడే అని దయపరిచి చత్యాస్పత్రం చెప్పాడు త్వమగ్నిర్ భగవాన్ సూర్యాః త్వం సోమః జ్యోతిషాం పతిహి నీవే అగ్నివి నీవే సూర్యుడవు నీవే చంద్రుడవు నీవే నీరు నీవే భూమి నీవే వాయువు నీవే అగ్ని అన్ని ఇంద్రియములు నీవే సుదర్శన నమస్తుభ్యం సహస్రారా అచ్యుత ప్రియా ఈ నాలుగు నాలుగు ఒక ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి. సుదర్శన స్తోత్రం అంటాం. ఇవి మహా ఆపదల నుండి మనను కూడా వివర్తింపజేస్తాయి. ఈ శ్లోకాలను రోజు చదువుకుంటే ఎలాంటి ఆపదలు రావు అని శాస్త్రం. సర్వాస్త్ర ఘాతిని విప్రాయ స్వస్తి భూయా వీడస్వతి. సకల అస్త్రములను సంహరించేటువంటి మహానుభావుడా విప్రాయ స్వస్తి కుర్యా బ్రాహ్మనోత్తమునికి శుభమును కలిగించు యస్పతే అంటున్నారు ఇలా త్వం ధర్మః త్వం త్వం సత్యం త్వం యజ్ఞః అఖిల యజ్ఞపు ధర్మము, సత్యము, అలాగే అమృతము అంటే మూర్ఖము, యజ్ఞము అన్నీ నీవే. నీవే అఖిల యజ్ఞపు. సకాల యజ్ఞ ఫలములను భుజించేవాడవు నీవే. త్వం లోకపాలః సర్వాత్మ. త్వం తేజః పౌరుషం పరం. నీవే లోకపాలకుడవు, నీవే సర్వాత్మవు, నీవే ఉత్తమ తేజస్సువు. నమస్తు నాభాగుల ధర్మ తేజవే సునాభా. అఖిర ధర్మ సేతవే నమః అన్ని ధర్మాలకు మర్యాదగా ఉండేటువంటి మీకు నమస్కారము అధర్మ శీలాసుర ధూమ సేతవే అధర్మము స్వభావముగా గల రాజ్య జరుగుణియు భూమకేతువు చోక దుఃఖ రాజ్య అంటే ఆయనకి కలిగించే రాము వామంగ త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చతే మనోజవాయ అద్భుత కర్మణే గురుణే త్రైలోక్య గోపాయ మూడు లోకాలను

కాపాడేటువంటి వాడికి విశుద్ధ వర్చతే సత్వ రజ తమో గుణ దోష స్పర్శ లేనటువంటి తేజోవంతుడవు మనోజవాయ అద్భుత కర్మ మనోవేగం తరవాడవు జగత్ తేజత ధర్మమయేన సంహృతం తమః ధర్మబద్ధమైనటువంటి నీ తేజస్సుతో జగత్తు యొక్క చీకటంతా తొలగిపోయింది ప్రకాశస్య కృతః మహాత్మా మహానుభావులకు వెలుగు కూడా ఆవిర్భవించింది. దురత్యయత్తే మహిమా గిరాంపతే నీ మహిమను ఎవ్వరూ దాటలేరు. నీ మహిమ వాక్కుల గూడ అందనిది త్వద్రూపమేతత్ సత్ అసత్ పరావరం. అదే సత్తు, అదే అసత్తు, అదే పరము, అదే అవరం. అంటే అనురణీయ మహతో మహీయ పెద్దవాటికి పెద్దది, చిన్నవాటికి చిన్నది అన్నమాట. యధా విసృష్టః త్వం వై బలం ప్రవిష్టోచిత దైత్య దానవం యధా విసృష్టః త్వం అనంజనేన మహానుభావా నీవు పరమాత్మ చేత ప్రయోగించబడి బలం ప్రవిష్టః దైత్య దానవం దైత్య దానవ సైన్యాన్ని ప్రవేశిస్తే బాహుదమూర్వంఘి శిరోధరాణి ఉక్రణ్ నజస్త్రం ప్రఘనే విరాబిసే చిత్రువుల యొక్క బాహువులను ఉదరములను అంగులను. వారి అవయవాలన్నీ ఖండించుకుంటూ మీ దివ్య ప్రభావాన్ని ప్రకటింపచేస్తావు. సత్వం జగత్త్రాన స్థలప్రహాణయే నిరూపితః సర్వసహ గదా కృత పరమాత్మ నిన్ను జగత్త్రానః సగల జగత్తును కాపాడేవాడు అని కలప్రహానయే దుష్టులను సంహరించుటకు నిరూపితః. స్వామి నిన్ను ఏర్పరిచాడు ఎలా సర్వసాహ దేన్నైనా సహించగలవు ఎలాంటి దానైనా నీవు ఎదిరించగలవు విప్రత్య చాల. అత్వత్కుల దైవ హీతవే విదేహి భద్రం తదనుగ్రహోపినః మా కులమును నిరంతరం కాపాడేటువంటి బ్రాహ్మణోక్తములకు అది మాకు వరము, దాన్నే మేము కోరుతున్నాము. అదే నీవు మమ్మల్ని చూపేటువంటి అనుగ్రహం అంటే అదే. యద్యక్షి దత్తమిక్తంబ స్వధర్మో వా స్వనిశ్చితః నేను ఏమైనా దానం చేసి ఉంటే, యాగములు చేసి ఉంటే మా ధర్మాన్ని మేము.

ఆచరించి ఉంటే కులంనో విపర దైవం చేతు ద్విజివోకవతు విద్య మా కులము. బ్రాహ్మణులను పూజించుటే సత్యమైతే ఈ బ్రాహ్మణోత్తముడు బాధ తొలగి ఉండు యాస. ఏదెనో భగవాన్ ప్రీతః ఏకః తర్లగునాశ్రయః. పరమాత్మ సకల గుణాస్తే పరమాత్మ అలాంటి స్వామి సర్వభూతాత్మ భావేన ప్రతి అన్ని ప్రాణులకు ఆత్మభావంగా ఉండేటువంటి పరమాత్మ మా విషయంలో ప్రీతి చెంది ఉంటే విజయోభవతు విజయోధా బ్రాహ్మణోత్తముడికి ఆపద లేకుండా ఉండుగాక. ఈ ప్రకారంగా చక్ర రాజ్యమును అంబరీశ్వరుడు స్తోత్రం చేస్తే రిక్ష చక్రం సుదర్శనం అకామ్యత్. సర్వతో విప్రం ప్రదహ రాజయాస్యయా రాజుగారు యాచించారు కాబట్టి అప్పటిదాకా బ్రాహ్మణుత్తముడిని రహింపజేస్తున్నటువంటి చక్రము. శాంతించినది సముక్తః అస్త్రాగ్ని తాపేన దుర్వాసాః స్వస్తిమాన్ ఇలా అస్త్ర అగ్ని తాపంతో విడబడినటువంటి దుర్వాసుడు సుహమును పొందినవాడై ప్రశంస తముర్బీజం జున్జానః పరమాశితః అతనికి ఆశీర్వాదములు చేస్తూ కానీ స్తుతించాడు, ప్రశంసించాడు, శ్లాగించాడు. అగో అనంత దాతానాం మహత్వం దృష్ట మధ్యమే. ఇదంతా ఇందుకోసం అన్నమాట. అహో అనంత దాసానాం మహత్వం ఉష్టం. పరమాత్మ భక్తుల యొక్క మహిమ ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరయ్యా ఆయన మన అందరికీ బోధించడానికి నాటకం ఆడాడు. పరమాత్మ వివాసులు ఎవరు రుద్రాంశే రుద్రుడు ఏం చేస్తాడు నిరంతరం అహం అచ్యుత ప్రియ అంటాడు పరమాత్మ అంటే నాకు చాలా ఇష్టము భగవంతుని యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గృహ్నం లోకములోకి ప్రకటించేది ఎవరు? మహానుభావుడు. రకరక చర్యల ద్వారా ప్రకటిస్తారు. చాలామంది ఏం చెప్తారు? హనుమంతుడు ఎవరు అంటే రుద్రాంశ సంతోషము వారు. రోనాయక్త రుద్రుడు అంటే రామదాసు వారు. ఆ మృద దాసుడు పరమాత్మ దాసుడు నిరూప్ పరమాత్మ యొక్క గుణాలను ఒకటికి వెయ్యి రెట్లుగా ప్రకాశింప చేసేవారు బుద్ధి వారు.

ఆ రుద్రుని అంశే దూర్వాసుడు కాబట్టి వచ్చి ఏం చేశాడు? భగవంతుని భక్తుల ప్రభావాన్ని లోకానికి మొత్తానికి కాటాడు. పైకి మాత్రం ఏం తెలియదు అందులో. అందుకే ఇంతసేపు దాచుకున్న వారు ఇక్కడ ఉదయం బయట పెట్టారు. అబ్బా ఇంత కాలానికి నేను పరమాత్మ భక్తుల యొక్క మహిమను తెలుసుకున్నాను. కృతాగసోపియత రాజన్ మంగళాని సమీపతి మహా రాజా తప్పు చేసిన వానికి కూడా శుభం కలగాలని కోరుతున్నారయ్యా. ఎవరు చెప్పారండి? హాని చేసిన వారికి కూడా మేలు కలగాలని ఎవరు కోరుతారు? ఒక్క పరమాత్మ భక్తులు మాత్రమే కోరుతారు. దుష్కర కోను సాధునాం దుష్ట జీవ మహాత్మన సజ్జనులకు చేయరానిదంటూ ఏదీ లేదు మహానుభావులకు విడువరానిదంటూ దేని అంటూ ఏమీ లేదు జైహి సమృహితో భగవాన్ సాత్వతామృషః ఆహారయు సాక్షాత్తు పరమాత్మనే చెదురు వరకు ఉన్నవారికి తీయడం లేదు తీయలేనిదే ఉంది వారు దేన్నైనా విడిచిపెడతారు పరమాత్మనే తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి మహానుభావులు ఎన్నామ కృతి మాత్రేన పుమాన్ భవతి నిర్మరః ఏ మహానుభావుడి యొక్క నామాన్ని విన్నంత మాత్రాన్నే మానవుడు పాపరహితుడు కరుణుడు అవుతాడో తస్య తీర్థపదః సుంభా దాసానాం భక్తి స్థితి ఎలాంటి పరమ పవిత్ర పాదములు గల పరమాత్మ శిష్యులకు అని జరుగుతుంది. ఇంకేం కావాలండి అలాంటి భక్తులకి ఇంకా ఏరే ఉంటుంది రాజన్ అనుగ్రహీతోహం త్వయా అతి కరుణాత్మన మహారాజా నీవు. అతి దయతో నన్ను కరుణించావు అనుగ్రహించావు పదగం ప్రసత కృత్వా ప్రాణాః యన్మే అతిరక్షితాః నేను చేసిన తప్పును కూడా పోకుండా నా ప్రాణాలను నీవు కాపాడావు రాజా తమ వృతాహారః ప్రత్యాగమన కాంక్షయా చరణోపులం వృశ్య ప్రసాద్య సమపూజయతు ఇంతసేపు మరి అంబరీషుడు అక్కడే నిలబడ్డాడు. భోజనం చేయలేదు భోజనం పెట్టాడు భోజనం పిలిచాడు కదా రుదును భోజనం పిలిచాడు కదండీ వాడు వచ్చి భోజనం చేసే అయినా పారిపోయాడు తిరిగి వచ్చిండు ఇక భోజనం చేయలేదు మరి బ్రాహ్మణుడు భోజనం చేయదు ఆయన భోజనం చేస్తాడు

చేయలేం కదా కాళ్ళు పట్టుకొని స్వామి భోజనానికి నిద్ర నడుచుకొని ఉంటారు. దయచేసి మీరు భోజనం చేయండి. మీరు భోజనం చేస్తే గాని నేను భోజనం లేదు అని అతన్ని మళ్ళీ ప్రార్థించి ప్రసంగముని చేసుకొని చక్కగా ముందు భోజనాన్ని ముగింపచేశాడు. తమ భోజయతు శోషిత్వా ఆదృతాత్. ఆనితం ఆతిథ్యం సార్వకామికం తృప్తాత్మా ఇలా అంబలి ఇచ్చేటువంటిది సార్వకామికం ఆతిథ్యం అంట. అంటే ప్రపంచంలో ఉన్న ఎలాంటి వాడైనా ఇలాంటి ఆతిథ్యం కావాలని కోరుకుంటారు. అంత చక్కని అంటే అద్భుతమైన ఆతిథ్యం అన్నమాట. అంత చక్కని ఆతిథ్యాన్ని పొంది హాయిగా పుగచితి తృప్తాత్మ తృప్తి పొంది దుపతింప్రాహ భుజ్యతాం శాస్త్రం కదా మరి. అవన్నీ పిలుస్తాం. చిచ్చిన తర్వాత వాళ్ళ భోజనాలు పెడతాం. అది వెళ్ళిపోయే ముందు అయ్యా అన్నచేతః చింత్రీయతాం అని అడుగుతాం. మీరు మిమ్మల్ని మీద మిగిలింది అని ఏం చేయాలి. అది ఏం చేస్తారు ఇష్ట ఇష్టః భుద్యతాం అని చెప్పుకోవాలి. మీకు కావలసిన వారితో కలిసి భోజనం చేయండి. ఆయన ఆజ్ఞ ఇస్తేనే మీరు భోజనం చేయాలి. కాబట్టి ఇతను కూడా బుజ్యతాం. అయినా నీవు భోజనం చేయవలసింది అని ఆదరంతో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రీతోస్మి అనుగ్రహీతోస్మి తవ భాగవతస్య వి మహానుభావా. నేను సర్వాత్మన ప్రీతి చెందాను. నేను అనుగ్రహించడం లేదు, నీ చేత నేను అనుగ్రహించబడ్డాను. నీవు పరమ భాగవతోతముడు నాయనా, దర్శన స్పర్శన ఆలాపైహి ఆతిథ్యేన ఆత్మమేతత. మహానుభావులను చెప్పాను కదా దర్శనాత్ స్పర్శనాత్ ధ్యానాత్ వందనాత్ అర్చనాదపి స్మరణాపి పూయంతే సాధువునాం ఇతరే జనా అని శాస్త్రం మహానుభావులు పరిమత్ భక్తులను ఒక్కసారి చూస్తే చాలు. అపలు పోతాయి. అవకాశం ఉంటే స్పర్శన వారిని స్పృహించగలిగితే ఇంకా ముందు కూడా రావు. దర్శనాత్ స్పర్శనాత్ ధ్యానాత్ కనపడలేని ఫలాని వారు అంబరీషుడు శ్రీ దుర్వాసుడు శ్రీ ప్రహ్లాదుడు నారదుడు అలా అలాంటి వారిని ఆధారం పెట్టుకొని ధ్యానం చేసినా సరే అలాగే వందన నమస్కరించినా సరే అర్చన చూపించినా సరే ఇదే వీలకి వీలు చాలు

మరణం. అలా కూర్చొని రక్లాద నారద పరాచల పుండరీక యాగ అంబరీక. నలిష్ చెప్పుకుంటూ పోయా చాలు అన్ని పాపాలు పోతాయని శాస్త్రం. అందుకే అంటారు దర్శన స్పర్శన ఆలాపై అందుకే పెద్దది కనపడితే అదే గుతో పెట్టి ఏదో నాలుగు కబురు చెప్పించుకోవాలి. ఎందుకంటే ఏదో ముత్తట వారు ఏం మాట్లాడతారు? భార్య ఇల్లు పేరు మాట్లాడరు ఏ ముత్తట వచ్చినా మళ్ళీ ఏ భగవంతుడో నారాము రామాయణమో భారతమో భారతమో రాముడో కృష్ణుడు రామ రాజే బొట్లో ఎవరో ముసలి వస్తుంది చెప్పకుండా ఊరుకోదు చాలు. వీరిని చూస్తాం వీరి ద్వారా వారిని వింటాం అలా పోతే అదే దర్శన స్పర్జన ఆలాప ఇది ఆతిథ్యేన అలాగే ఆత్మమేధస కర్మావదాతమే సత్య నయనానికి సత్యగా చేశావు కాబట్టి నీ ఈ వ్రతం ఉందే అవదాతం. పరిశుద్ధి పొందినది. గాయంతి స్వస్త్రీయః ముఖుహు నీవు చేసినటువంటి ఈ కర్మను ఇక్కడ భూలోకంలో లేవాళ్ళు కాదు స్వర్గలోకంలోని స్త్రీలు కూడా మీ చరిత్రాన్ని మీ కీర్తిని గానం చేస్తారు. కీర్తిం పరమ పుణ్యాంచ కీర్త ఇష్యటి పూరియం ఈ భూమి కూడా. నీ పరమ భవనమైన కీర్తిని అందరికీ ప్రకారించుతుంది తాను కూడా గానం చేస్తుంది అని ఇట్లు ఈ విధంగా దూర్వాసుడు అంబరీషునికి వరమునిచ్చి సంతోషించిన వాడు యయౌ విహాయస ఆమంత్రియ బ్రహ్మలోకం అహైతుకం తను. మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సంవత్సరోచ్య కాదు తావత్ యావతా నాగతో గతః. చక్రం వెంటబడితే కాపాడుకోవటానికి వెళ్ళినటువంటి దుర్వాసుడు ఒక సంవత్సర కాలం తిరిగి వచ్చాడు. సంవత్సరానికి వచ్చాడు ఆ మహానుభావుడు. మునిహి తద్దర్జనాకాంక్షః రాజా అభక్షోబభూవా అలాంటి అలాంటి మహానుభావుడిని చూడాలనే కోరికతోటి అంబరీషుడు అభక్షః కేవలం జలం మాత్రమే తీసుకుంటూ ఈ సంవత్సర కాలం ఎదురుకొచ్చాడు. అభక్షః గతేజ దుర్వాసతి సోంబరీశః ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఇలా దుర్వాస మహర్షి వెళ్ళిపోయిన తర్వాత అంబరీషుడు బ్రాహ్మరందరూ ఉపయోగించడం వలన పర పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఋషేహ విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా ఋషి యొక్క సక్తా చలయంత్రం కూడా చూసి మేనే స్వవీర్యంచ పరానుభావం అబ్బా పరమాత్మ భావం ఎంత గొప్పది అనుకున్నాడు అబ్బా అనగల అనుకుంటాను నేను ఎంత గొప్పోడిని అనుకున్నాను కదా అలా అనుకోవాలి స్వవీర్యంచ పరానుభావం పరమాత్మ యొక్క ప్రభావంతో పరాక్రమం గగా పెరిగిందా అని తెలియజేశాడు. ఏవం విధ అనేక గుణః రాజా.

నైనా ఈ రీతిలో మహానుభావుడు అంబరీషుడు ఇలాంటి తారా గుణములు కలవాడు పరాత్మని బ్రహ్మని వాసుదేవి స్త్రియాకరాపైహితంవాహభక్తిన్ పరమాత్మ యందు పరబ్రహ్మ యందు వాసుదేవుని యందు తాను ఆచరించినటువంటి అన్ని కర్మలను అతని యందే అర్చించాడు. అతని అంటే భక్తి కలవాలయ్యాడు. యయ ఆవిరించ్యాం నిరయాంస్యకారా ఇలాంటి ఇతని చెరియతో బ్రహ్మలోకం వరకు బ్రహ్మ వరకు తనకంటే తక్కువ చేసి ఉంటాడు. అంటే బ్రహ్మ రుద్రాదులను కూడా మించిపోయారు. ఎందులోనూ చేసినవన్నీ ఆయనకే ఇచ్చినవాడు ఒక్కడే బ్రహ్మ ఇచ్చాడా? బుద్ధుడు ఇచ్చాడు తెలియలేదు. నాకు నా లోకం అన్నారు నాకు నా లోకం అన్నారు. పుట్టగానే నాకు పేరు ఏమిటి అని ఒకడు అడిగాడు. పుట్టగానే నాకు పని ఏమిటి అని ఇంకోడు అడిగాడు. ఇది అడిగాడా? నీవు ఏం చేయమంటే అది చేస్తాను. చెప్పిన దాన్ని చేస్తాను, చేసిన దాన్ని మీకే అర్పిస్తాను. అందుకే ఆవిరించాం నిరయాం చకారా అలాంటి వాటిని కూడా అన్నిటినీ న్యాయంగా నరకములను చేశాడు అని అర్థం. అంటే దుఃఖ పరమలం చేశాడు. బ్రహ్మ దుఃఖించాడు. ఇప్పుడు దుడు బాధపడ్డాడు యోగినికే ఓ యమ ఇలా అతను అంబరీష తనయేతు రాజ్యం సమాన సీరేతు సుజ్జ తీరః ఇంతలో తర్వాత కొంత కాలం తర్వాత చెప్పాను కదా అంటే. జై మెంటంటే ఫెషన్ తీసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు. ఇల్లు ఒకటి పెట్టుకుంటే అది జై. అందుకే పుత్రులకు రాజ్యాన్ని ఇచ్చి ఈ మహన్భవ ఎలాంటి వాని అంటే సమాన సిరేకు. తనలాంటి స్వభావం గల పుత్రుల యందు రాజ్యాన్ని పొంది పెట్టి ధీర. అయ్యో తీసుకోవాలని ఏం చేస్తాం కొన్నాళ్ళు ఏం చేశాం నువ్వు ఏం చేస్తాంలే తప్పదు కదా అన్నట్టు కాదు ధీర దైర్యంతోటి సంతోషంతో నా కర్తవ్యం అని ఇచ్చాడు. వనం వివేచాత్మని వాసుదేవి వనోదధత్ భక్త గుణ ప్రవాహః పరమాత్మను మనస్సులో దాచుకొని అరణ్యానికి ప్రయోజించారు. తనలో ఉన్నటువంటి సాత్విక, రాజస, తామస గుణ బలాన్ని అధకరించడు.

ఇత్యేతత్ పుణ్యమాధ్యానం అంబరీషస్య భూపతే మహర్భావ ఇది అంబరీషుని పరమ పవిత్రమైనటువంటి కథాభాగము. సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తః భాగవతో భవేత్. ఇలాంటి అంబేద్యుల ధ్యానాన్ని చదివినా ధ్యానం చేసినా వాడు భక్తుడు అవుతాడు, మరి కాస్త ధ్యానం చేస్తే భాగవతుడు అవుతాడు అంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. అంబరీష ఉపాఖ్యానం దీని తర్వాత విరూపః కేతుమాన్ శంభుహు అంబరీష సుతాః త్రయః ముగ్గురు అంబరీషునికి పుత్రులు విరూపా కేతుమాన్ శంభుహు అని విరూపాత్ పురదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః వారి కుమారుడు పురదశ్వుడు అతని కుమారుడు రథీతరుడు. రధితరునికి భార్యాయాం తంతవ్యర్భితః అంగిరాజనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాను. ఈ రధితరుని యొక్క భార్య రధితరుడికి సంతానం లేదు. అంటే అతనికి సంతానం కలిగే అవకాశం లేదు. అందువల్ల ఆనాటి సాంప్రదాయం. ఒకవేళ రాజుగారికి సంతానం చేయడానికి యోగ్యత లేకుంటే రాజ పురోహితుని ద్వారా సంతానాన్ని పొందుతారు. అది రాజ సంతానం. ఆ రీతిలో పురోహితుని ద్వారా ఇతని భార్య యందు అంగీర ఎవరు అంగీర పురోహితుడు. అతను జనయామాత బ్రహ్మవర్చస్సునస్తుతా వాళ్ళంతా క్షత్రియులు కాదు బ్రాహ్మణులు అయిపోయారు. బ్రహ్మవర్చస్సులు అయిపోయారు. అలాంటి వారిని ఏతే క్షేత్రే ప్రసూతావై పునస్తు ఆంగిరస స్నుతాః వాళ్ళందరినీ ఏమన్నాం మనం ఆంగిరసులనే అంటున్నాం. తధీతరాణాం ప్రవరాః క్షత్రోపేతాః ద్విజాతయాః క్షత్రియులుగా ఉండి క్షత్రియత్వాన్ని మొదలు కరిగి ఉండిరి తరువాత అంగీ స్వభావం వల్ల వీళ్ళు బ్రాహ్మరు అయిపోయారు క్షువతస్తు మనోహ జజ్ఞే ఇక్ష్వాకుహు హ్రానతస్సుతః కనించి ఆ భాగాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాస్త ముందరికి వస్తున్నారు వంశాన్ని చెప్పుకుంటూ ఈ వంశం ఈ భాగం చెప్పేసాడు. ఇప్పుడు ఇక్ష్వాపు అనేటువంటి మహానుభావుడు చూడండి. మనువు మనువు ఒకసారి గట్టిగా తుమ్మిస్తే అబ్బాయి పుట్టాడు. ముక్కులో నుంచి అబ్బాయి పుట్టేసాడు జాంబవంతుడు అన్నాం కదా జాంబవంతుడు ఆవనిస్తే వచ్చాడు. ఇచ్ఛువాకు ఇచ్ఛువాకుహు ఇచ్ఛు ఆకుహు అతని పేరు అది. అర్థం ఏంటి ఇచ్ఛువాకుహు అంటే ఇచ్ఛు ఆకుహు ఆకు అంటే నాసిక.

చెరుగ్గా రావంటే నాసికా రసం బాగా వచ్చేటువంటిది అని అర్థం. కానీ మనకు వచ్చే నాసికా రసం వేరు కదా. ఆ రసం ఎందుకు పనికిరాదు. అలాంటిది కాకుండా ఈ మనువుకు ఆ పాత రోజుల్లో స్త్రీ వల్లనే సంతానాన్ని పొందాలన్న నియమం లేదు. కొందరు మహానుభావులు కరణాభ్యాం భూరి విశ్రువం కొందరు చెవుల నుంచి పుట్టారు. కొందరు ముక్కుల నుంచి పుట్టారు. కొందరు ఆవరింత నుంచి పుట్టారు. కొందరు హస్తం నుంచి కొందరు ఊరువు నుంచి కొందరు మనస్సు నుంచి. అంటే ఏమిటి? రూపము రక్తమాంసములు ఏర్పడటానికి రక్తమాంసములు కూడియున్న ప్రవేశము నియతముగా కాకుండా సంకల్ప మాత్రంతో వారిని ఎక్కడ పడితే అక్కడ పూజ్ చేసేటువంటి ప్రభావం వారి తపస్సులో ఉండే న్యాయంగా ఏమిటి? శ్రోత అంటే ఏమిటి? శ్రోత అంటే రక్తము, వీర్యము రెండిటినీ కలిపి ఆ రెండిటిలో నుంచి శరీరము, రక్తము ఇంకేమిటో ఇవన్నీ కలిపేటువంటి ఒక సంయోజన యంత్రం. గర్భ భజం అంటే యంత్రమే కదా. ఈ యంత్రంలో ఏమేమి సామగ్రి ఉందో అవన్నీ సంకల్పాత్వభవతే లోకే. కదా ఎందుకు ఈ యంత్రం ఎలా వచ్చింది కదా. మనం ఎలా వచ్చాము? మానవులము బ్రహ్మ సంకల్పాది జాత. కదా? సంకల్పం నుంచి మనల్ని తయారు చేసినప్పుడు మరి మన సంకల్పంతో తయారు కాదు కదా? స్వామి స్వామి శక్తి మనం ప్రసాదిస్తే మనం ఒక్కటే కాదు పరమాత్మ శక్తి అవుతాది. అందువల్ల ఇక్షువాకు అనేటువంటి వాడు గట్టిగా సుమ్మి చేయి కుట్టాడు. నాస్కరించి కుట్టాడు అన్నమాట. ఈ రీతిలో శవతత్తు. మనోహ జజ్ఞే ఇక్ష్వాకుహు ఘ్రానతస్సుతః తస్య పుత్రయతజ్యేష్టః వికుక్షిహి నిమిదండకా అతనికి నూరు మంది కుమారులు అందులో ముఖ్యురు వికుక్షి నిమి దండక. అదే దండకుని యొక్క అరణ్యం దండకారణ్యం అంటామే వికుర్టినిమి దండకాః తేషాం పురస్తాదభవన్ ఆర్యావర్తే నృపాః వీళ్ళంతా ఆర్యావర్తంలో రాజులుగా ఉన్నారు. పంచమిశతి పశ్చాత్య త్రయో మధ్యే పరే అన్యత మొదల 25 మంది తర్వాత మధ్యలో ఒక ముగ్గురు తర్వాత తక్కిన వాళ్ళు వేరే ఉన్నారు. స ఏకదా అష్టగత్రాభ్యే ఇక్ష్వాకుహు.

సూతామా ఈ వికుక్షి ఉన్నాడే మహానుభావుడు. వికుక్షి ఎవరు? ఇక్ష్వాకు యొక్క పుత్రుడు కదా. ఈ ఇక్ష్వాకువు తన తండ్రి గారి శ్రాద్ధం రోజున ఆయన శ్రాద్ధం ఉంది, నువ్వు అరణ్యానికి వెళ్లి మృగాలను తీసుకొని రావలసింది. దార్దానికి వండ చేయడానికి అని కొడుకు పంపాడు. ఈ కొడుకు పాపం అరణ్యానికి వెళ్లి ఒక 13 కుంజేళ్ళను చంపి తీసుకొని వస్తున్నాడు. బాగా వేటాడాడు, పరిగెత్తాడు, ఉదిక్కాడు, ఎండలో వస్తపడ్డాడు, బెడ్ వేయింది, ఆకలి అవుతూ ఉంది. కాస్త విశ్రాంతి తిరిగి విశ్రాంతి తీసుకున్నాడు, పక్కన ఏదో బావి ఉంది. అక్కడ స్నానం చేసి అనుష్టానం చేసుకున్నాడు. స్నానం అనుష్టానం పని ఏం చేయాలి మరి? బ్రేక్ ఫాస్ట్ కావాలి కదా, ఆకలి అవుతుంది. సరే 13 ఉన్నాయి కదా, బాధ్యా ఇప్పుడే అని. అందులో నుంచి ఒక కుందేలు తినేశాడు. తన్ని అంటే తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత పదార్థం ఏదైనా వస్తే ఏం చేయాలి మొదలు గురువుగారికి చూపాలి కదా. అప్పుడు ఇక్ష్వాకు గురువుగారు మరి మా వాడు తెచ్చాడు ఇది మేధ్యమేనా? అంటే ఉత్విష్టానికి పనికొస్తుందా? అంటే ఇది ఉచ్చిష్టం పనికిరాదు మనం. ఇది ఎంగిరైపోయింది పనికిరాదు. మనకైతే ఎంగిరి కాదు కదా? మనం ఏమనుకుంటాం? 13లో 12 పప్పులు కూడా తిన్నారండి. అది ఎంగిరి కదా అవుతుంది? ఎంగిలి అంటే ఏమిటి? ఒక వస్తువును లేదా వస్తు సమూహమును ఎవరి కోసమని నిర్దేశించామో అందులో లో నుంచి తాను ఒక భాగం తీసుకున్నా మళ్ళీ అందులో నుంచి కొత్త భాగం స్వామికి ఇచ్చి తట్టింది దొబ్బట దాచి పెట్టినా అది కూడా ఏం లేదు. ఆ ఏది స్వామికి అన్నామో అది మొత్తం స్వామి రామి తినాలి. నువ్వు సగం చేసినా మొత్తం చేసినా చెయ్యి. మనకు పాంచరాత్రంలో ప్రాయశ్చిత్త ప్రకటన అవుతుంది. ప్రాయశ్చిత్త విధి అంటారు. ఎంత చమత్సారం ప్రాయశ్చిత్త విధి అంటే అర్చకుడు చేతిలో పుట్ట పట్టుకుంటాడు పండ్లు పూలు ఇంకేమిటి ఆ పెద్ద పని గుడికి పోతున్నాడు. సరిగ్గా సమయంలో గురువుగారు వస్తున్నారు అనుకోండి. ఆ బుట్ట పట్టుకొని గురువుగారికి దండం పెట్టి వెళ్తే వెళ్లి వీటిని స్వామికి ఆరింపు చేస్తే ఉచ్ఛిష్టం ఆరింపు చేసింది. మళ్ళీ ప్రోక్షణ చేయాలి స్వామి. చేతిలో పట్టుకొని గురువుకు నమస్కరించావంటే ఆ మొత్తం గురువుకి అర్పించినట్టే విజగును అర్పించినట్టే.

గురువుగారికి అర్పించడానికి మన స్వామి గారు అర్పించే ఉచిత బోయినం కదా. దాని ప్రార్థన చేయాలి. అందుకే వ్యాధుడు చమత్సాయంగా రెండు మాటలు చెప్తాడు. గురువుగారు ఈ దారిలో కనపడవచ్చు అనుమానం ఉంటే ఏం పట్టుకోకుండా వెళ్ళు. లేదు ఇచ్చిన వాళ్ళని అనుకుంటే అలా పట్టుకొని వెళ్ళు. చేతిలో ఉన్నది గురువుగారికి అర్పించకుండా నువ్వు ఇంటికి తీసుకపోయినా స్వామినే పిలిచినా అది విడి లేదు. అందుకే మయుడుపాయం బాగుంది ఏం మరుగ కూడా పడి బాధలేదు అని గట్టి రాదు నామత్యాదం చేయొద్దు అంటారు. అందువల్ల ఒక గుంపులో నుంచి కొన్ని నివేదన చేసి కొన్ని తీసి పెడితే అవి కూడా మనకు ఉచ్చిష్టమే అని శాస్త్రం. అదే మాట అంటే ఇలా పితృశ్రాద్ధ విషయంలో ఉచ్చిష్టం కాదు కాబట్టి అతన్ని. రాజ్య బహిష్కారం చేస్తారు జరుగుతుంది. చక్తువా ఇందులో మాంసమాని రైత క్రాంతః శేషం నివేదయామాత పిత్రి తీరజ సద్గురు క్రోజితః ప్రోక్షణాయా దుష్టమేతత్ అకర్మతం దుష్టమైంది ఇది పనికి పనికి రాదు అని చెప్తే పుత్రుని యొక్క ఆ పని తెలుసుకొని దేశ్యాత్ నిస్తారయామసాత్ తన్ని దేశ బహిష్కారం చేశారు. చత్త విధి మృత తతు విప్రేన సంపాదం జాపకేన సమాచరం చత్వా కరేవరం యోగి తతేన వాపయత్ పరం. ఆ వికుక్షి కూడా. వేలాగు వేలాగు ఉంటాడు కదా హాయిగా అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్లి ఒక బ్రాహ్మణోత్తముడిని ఆశ్రయించి అతనితోటే కాలం గడిపి అతనితో అన్ని విషయాలను తెలుసుకొని పరమాత్మను ధ్యానించి శరీరాన్ని విడిచి మోక్షమును పొందాడు. తతు విదురు యుపరతే అభేత్య వికుక్షిహి పృథిమి విమాం శాతదీజే హరిం యజ్ఞైహి శశాదైతి విశ్రుతః ఈ మహానుభావితులు మనకు వికుక్షి కాదు కాణాదిరి పెట్టి చెప్తున్నాడు జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురునా అతీతం నృపః దేశ్యాత్ విస్తారయామాస సుతం త్యక్త విహిం అన్నాడు.

వి చెప్పినటువంటి వికుర్చిని దేశ బహిష్కారం చేశారు. తర్వాత కొంత కాలానికి ఈ మహానుభావుడు అంటే తతు విప్రేణ సంవాదం జాపకేన సమాచరణ్ చట్వా కలేవరం యోగి సతేనా వాపయత్ ఇది మామూలు భాగం చెప్పాడు. అంటే రిజల్ట్ చెప్పాడు. అసలు సంగతి ఏమిటంటే తరువాత ఇచ్వాకుడు వెళ్ళిపోయిన తరువాత రాజ్యం వదిలిపెట్టి ఇచ్వాకుడు అరణ్యానికి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ వికుర్చి వచ్చి రాజ్య పరిపాలన చేశారు. వితరియుపరతే చెప్తున్నాను చూడండి. వితరియుపరతే అభ్యేత్య వికుక్షిహి పృథివి విమాం. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత విపుక్షి మళ్ళీ వచ్చి ఈ రాజ్యాన్ని పొంది శాత వీజే హరిం జగ్యేహి శత్యాద ఇతి విస్తృతః అయితే తానాచారం వారు బయట ఉన్నా వానికి వచ్చిన మత్స మాత్రం పోలేదు వారికి ఒక పేరు వచ్చింది. అదిగో డైక్ లో వచ్చింది ఏంటది శేషాదః అంటే పుందేలు తిన్నవారు విపుక్షి పేరు కాస్త శేషాదః అయిపోయింది శేషాద అనేటువంటి పేరుతో శ్రుతః పురంజయః తత్య సుతః ఇంద్రవాహ ఇతీ ఉతః ఈ వికుర్చి యొక్క కుమారుడు పురంజయుడు. ఇతనికి ఇంద్రవాహువుని పేరు. ఇతన్నే కపుస్తుడు అని కూడా అంటారు. ఇతని వంశం నుంచే కతాకుష్ట వంశం అంటున్నాం మనం. పురంజీవుడికే పేరు ఇంద్రవాహ కాపుస్తా. ఏమిటి కారణము అంటే దేవతలను బాధిస్తున్నటువంటి రాక్షసులను. సంహరించమని దేవతలందరూ స్వామిని అడిగితే పరమాత్ముని అడిగితే గట్టి దారి నేనేనా? అలోడు బాగున్నాడు భూలోకంలో బలవంతుడే వాడు గంతాలు పోండి అన్నాడు. అక్కడికి పోయి అడిగితే నాకు మంచి వాహనం కావాలి. అలాంటి వాహనం ఉంటే నేను చంపుతాను అన్నాడు. స్వామి దగ్గరికి పోతే స్వామి నువ్వే ఉండవయ్యా వాహనంగా అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు బలి వర్గం బాగా బలిసిన కోడి అంటానే ఆ కోడి లాగా వాడు వచ్చాడు. వారి మీద ఎక్కేసి మూపురం కపుత్తు అంటే మూపురం అంటారు, కోడే కూర మూపురం ఉంటుంది కదా ఆ మూపురం మూపురాన్ని కపుత్తు అంటారు, దాని మీద కూర్చొని యుద్ధం చేశారు.

అందుకే వాని పేరు కకుత్స్థ. కకుతి సిద్ధతి ఇతి కకుత్స్థః. మూపురం మీద ఉండి ఉన్నవాడు అన్నమాట. అలాంటి వాని వంశలో పుట్టిన వానందరూ కాకుస్థ వంశుడు. కృత నమరే దేవానాం సహ దానవైహి పాష్ణిగ్రహా వృతో వీరః దేవైహి దైత్య పరాదేహి అంటే ఈ పురంజయుణ్ణి పరమాత్మ తన అంశతో నింపి విష్ణో పురుషస్య పరాత్మనః ప్రతి ఇత్యంతి దైస్యానాం న్యరుణతు దిదసైపురం. పరమాత్మ వంశ ఆవహించింది కాబట్టి ఈ మహానుభావుడు దైత్య రాఠుల యొక్క నగరాన్ని ఆవరించి చుట్టుముట్టి భల్లే అన్న దైత్యాన్ యహ అభిలిసుకు ముర్ధే యుద్ధం చేసిన వారిని యమలోకానికి పంపాడు. జిత్వాపురం ధనం సర్వం సస్త్రీకం వజ్రపానయే ప్రత్యయత్యత్ తదాదర్శి ఇతి నామపి రాహుతః మొత్తం జరిగి మొత్తం రాజ్యాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. పురంజయస్య పుత్రో భూతు అనేనాహ తత్సుత పృథుహు అతని కుమారుడు అనేనుడు అతని కుమారుడు పృథువు విశ్వరంధి వారి కుమారుడు తర్వాత చంద్రుడు ఆ తర్వాత యవనాశ్వస్య తత్సుతః చంద్రుడు యువనాస్తు యువనాస్తుడు ఈ వీరు వారి పుత్రుడు త్యాబరహ తత్సుతో యేన త్యాబస్తీ నిర్మమే పురీ త్యాబస్త వారి కుమారుడు త్యాబస్తుడు. శాబస్త్ విజు నగరాన్ని శాబస్త్ నగరం అంటాం. నిర్మమి పురి బృహదశ్వస్తు శాబస్త్ శాబస్త్ కుమారుడు బృహదశ్వుడు. తతః కువలయాశ్వతః వారి కుమారుడు కువలయాశ్వకుడు. య ప్రియార్ధ ప్రియార్ధం ఉతంగత్య దుంధునా దుంధునామాసురం బలి సుతానామేకవింశత్య సహస్రైహి అహనతు వృతః ఈ మహానుభావుడు. ఈ దుంధు అనేటువంటి పెద్ద రాక్షసుడినే వారి సైన్యం, వారి పుత్రులు ఇలా అందరు ఉన్నటువంటి ఆ రాక్షసుడిని ఈ మహానుభావుడు సంహరించాడు. అందుకే వారి పేరు దుంధుమార అని పేరు. దుంధును చంపాడు కాబట్టి దుంధుమారః.

దుంధుమారైతి క్షాతః తత్సుతా తేజ యగ్వలుహు దుంధోహో ముఖాగ్నినా సర్వే క్రయయేవావసేహితా వెయ్యిల మంది అతని పుత్రులలో అందరూ దుంధు అనే రథజుని యొక్క ముఖంలో వచ్చిన అగ్ని నుండి కాలిపోయారు. ముగ్గురు మాత్రం మిగిలారు. త్రేయేవావశేషితాః ఇలా దృఢాశ్వః కపిలాశ్వస్య భద్రాశ్వః ఆ పిల్లల పేరు. రుడాశ్వ, కపిలాశ్వ, భద్రాశ్వ అని రుడాశ్వ పుత్రః హర్య స్వాః నికుంభః తత్సుతః అలాగే భరతనాశ్వడు నికుంభుని యొక్క పుత్రుడు పురుషాశ్వడు ఇతని కుమారుడు అతనికి సేనజిత్తు సేనజిత్తు యవనాశ్వః సత్యతః అనపత్యం వనంగతః యువనాష్కుడికి సంతానం లేదు. ఈ మహానుభావుడు సంతానం కోసం అరణ్యమునకు వెళ్ళాడు. భార్యా శతేన నిర్విణ్ణః ఋషయోస్య కృపాలయః యువరాష్ట్రుడు నూరు మంది భార్యలతోటి ఋషులతోటి కలిసి అరణ్యానికి వెళ్లి అరణ్యంలో ఋషులమయ్యా మాకు సంతానం లేదు ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించవలసింది అని అందరినీ ప్రార్థించాడు. రుషులందరూ ఇతని సంతానం కోసం రాజాపత్య మంత్రం తోటి ఒక కలశంలో తీర్థాన్ని ఉంచి అభిమంత్రించి యజ్ఞం మొదలుపెట్టారు. యజ్ఞం పూర్తి అయ్యేంత వరకు రాజు కూడా యజ్ఞశాలలోనే కొంచెం దూరంలో అక్కడ ఒక డేరా వేసుకొని ఉండాలి, బయటికి పోకూడదు యజ్ఞశాలలోనే ఉండాలి అది శాస్త్రం. అలాగే ఉన్నాడు ఒక అర్ధరాత్రి ఈ మహానుభావానికి తప్పేయండి బాబు, వీళ్ళు ఎవడి అరే లేవు. చూస్తే కడగే కదా మరి సమాంతం అని విడుస్తాడు. తెల్లారి పుత్రులు ఎవరు తీశారు తెలసం ఎవరు తీశారు ఎవరు తీశారు ఎవరు తాగారు అంటే అయ్యా నేనే తాగాను కాదు అయ్యో నారాయణ నువ్వు విడిచావురా అది పుత్ర కామేక్షి పుత్రుడు వచ్చేటువంటి జలం అది మరి పుత్రుడు నీకు పుట్టితే ఎలాగో. ఏమంటే కానీ నువ్వు చస్తావే సరే చూస్తానులే నిన్ను చావకుండా బతికిస్తాము అన్నారు అలాగే పుత్రుడు ఏర్పడ్డాడు ఇతని పుట్టిని కడుపును భేదించుకొని కుమారుడు తెచ్చాడు ఇతను తావకుండా ఋషులు తము మంత్రి భావంతోటి ధ్యానించి బ్రతికించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి ఆ పుట్టిన వానికి పాడు ఎవరు అని. అందరూ కలిసి కం హాస్యతి కం హాస్యతి ఏ పాలు తాగుతారు ఎవరి పాలు తాగుతారు ఎవరి పాలు తాగుతారు అని అందరూ అడిగారు. సంతోషించి ఇంద్రుడు వచ్చి

మాం తాతా తన ఏరు పెట్టి బొడనేలు పెట్టి నీ బొడనేలు తముకుతా అని తాగుతాడు మాం తాతా ఏంటి మాన్ధాత అంటే నన్ను తాగుతావు అని వాడ న్యాయం అది సద్దో యొక్క యుత్పత్తి చూడు యువనా యువనా కుమారుడు ఇలా యవ్వనాశ్వోధ సత్రైవ తపసా సిద్ధి మన్వగా ఇలా మాన్ధాత వత్స మారోది ఇంద్రః దేశిని మదాత్ ఎవ్వరు నాయనా నేను పాలిష్మే పరిష్మాన్ని కానీ తన యొక్క దేశినిని చూపించాడు నమమార పితా తస్య ఇప్రదేవో ప్రసాద ప్రాణాల ప్రభావం వల్ల తండ్రి కూడా మరణించలేదు యువనాశ్వోత తత్ తత్రైవ తపస సిద్ధి మన్వగాత్ కుమారుడు మహానుభావుడు అయ్యాడు కాబట్టి యువనాశిముడు మళ్ళీ నా అరవిందుకు వీడియో తీసుకుంటా లేమని అదే అరవిందంలో ఉండి తపస్సు చేసుకొని పరమాత్ముని పొందాడు. వగాత్ తదదక్షిహు ఇంద్రో అంగా యుదధే నామ సత్యవై ఈ మహానుభావుడికి త్రసదక్షిహు అని పేరు ఇచ్చాడు బిరుదు ఇచ్చాడు. అందులో యస్మాత్ త్రసంతి ఉద్విజ్ఞాః దస్యవః రావణాదయః ఎంత గొప్పవాడంటే మాంధాత రావణాసురులు మొదలగు మహావీరులు కూడా మాంధాత పేరు చెప్తే ఒడికిపోయేవాళ్ళన్నమాట భయపడి పరిగెత్తేవాళ్ళు ఆ కాలం అంతకు ముందే ఉన్నాడు వాడు చాలా పాతవాడు వాడు అది చెప్పిన వాడికి వాడి వయస్సు ఎంత ఎవడు చెప్పాలి ఎవడు చెప్పడు ఎందుకంటే ఆ లెక్క చూడరాదండి మీరు బ్రహ్మ పురస్సుడు విశ్రవసుడు రావణుడు గమనించి నాలుగో వాడే వీళ్ళని చెప్పలే వాడండి ఇప్పుడు అప్పుడు ఉండకపోయేవాడు తొడి చో ఉన్నాడు వాడు కొంచం ఊరని కానీ బుద్ధి పూజ అయిపోయింది. అది ఇచ్చాడు. కొన్నాడు మొదలు కొంచానే ఉన్నాడు. క్రమా క్రమంగా వయస్సు వస్తుంది చెప్తారా చెప్పా నేను వ్యాభిణుడు చెప్తాడు వాని కూడా చెప్పాడు. వయస్సు పెరుగుతున్న కొద్ది. ఈ సంస్కారంతో పాటు ఆ సంస్కారం కూడా పెరిగి యథా దేహేన శక్తిస్యాత్ తథా వాసిభవేత్. ధృతం కొందరికి శరీరంలో శక్తి లేకుంటే ఆ శక్తి అంతా నోటికి వస్తుంది. అంటే శరీరంతో ఆచరించవలసిన పనులన్నీ నోటితోటే ఆచరిస్తారు. అదే వ్యక్తికి మనస్సులో వచ్చింది ఆ శక్తి. అప్పుడు తగ్గింది తర్వాత పెరిగింది.

అలా పెరిగి పెరిగి అందుకే వాడు చాలా పాతవాడు కొత్తవాడు కాదు 60, 60 వేల సంవత్సరాలు అయింది జటాయువు అంటాడు. 60 వేలు ఎక్కడివి మనవి కాదు దివ్య సంవత్సరాలు అని చేశాడు వాడు. అయితే అంత పెద్ద రావణాసురుడిని జటాయువు ఉర్ధ్వోహం త్వముయువ అన్నాడు. ఎందుకు తిరగాడవు నేను ఇంత అతని మందె అమ్మ అందుకే అని మరి వీడి పోయే జటాయుధి అంటే అంత ఒత్తుడు కూడా రావణాకుడు అని కథ అని వినలేదు. తదాపి స్వర్తః నగమిస్యతి నీవు క్షేమంగా ఎక్కడ వెళ్ళావు? యుద్ధాదివ్యం ప్రదాస్యామి. అందుకే దశ ఒక కోటి చెప్పా ఇది. అది వాళ్ళు దేయి జోన్ ట్రై చేశారు కదా. ఎటా ఆయన ముందర నిలబడి యుద్ధం చేసి దిగు పదాన్ని దింపాడు. సాదం పారగొట్టాడు, సాదం చరిపాడు, పారగొట్టాడు, ధన్ చూపించాడు, చిల్ల పలగొట్టాడు. వాడికి కాకు చేసి పదాన్ని దింపాడు. ఈతనే తుగార రజియిది రామ రామ అసురుకు ఇన్ని దింపావు కాబట్టి భయపడి జగత్ అందరూ కుంచుకోవడం జరిగింది అది తక్కువ అండి అది. ఇలా రావణాసురుడు లాంటి వాళ్ళందరూ కూడా ఏ మహానుభావునికి భయపడ్డారు దష్యువు దత్యవ అంటే శత్రువులు దొంగలు శత్రువులు అని అర్థం ఇలా శత్రువులను శత్రువులను భయపెట్టేవాడని అర్థం ప్రదద్ దష్యువు అంటే శత్రువు అని భయపెట్టేవాడు ఎవరు మా అంటా. ఇలా ఇంద్రాంగ విరధే నామ తస్యవై యస్మాత్ త్రసంతి యుద్విఘ్నాః దస్యవః రావణాదయః యవ్వనాశ్వోద మాంధాత చక్రవర్తి అవనీం ప్రభు మహానుభావుడు చక్రవర్తి అయి భూమినంతా కాపాడాడు సప్తద్విభవతి మేకాదశాత సుస్తు తేజత పరమాత్మ యొక్క ఒక మహానుభావుడు మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు. ఈజేత యజ్ఞం కృతుభిహి ఆత్మవితు భూరి దక్షిణైహి గొప్ప దక్షిణ అని ఇస్తూ చాలా యజ్ఞాలు చేశాడు సరోదేయమయులు ఎవరిని. సర్వ దేవమయం పరమాత్మను శ్రీమన్నారాయణుని పెట్టుకొని ద్రవ్యం మంత్రః విధిహి యజ్ఞః యజమానః తథా ఋత్విజః ధర్మో దేశస్య కారస్య సర్వమేతత్ యదాత్మకం కదు ఇవన్నీ ఎవరి స్వరూపమో. ఎంతవరకు సూర్యుడు జయిస్తాడో యావత్ సూర్యః ఉదేతిస్మ యావత్స్య ప్రతితిష్టతి సర్వం తావత్ యవ్వనాశ్వస్య మాన్ధాతుహు క్షేత్రమిచ్యతే.

సూర్య భగవాను ఉదయం నుంచి సూర్య భగవానుని అష్టమయమయ్యేంత వరకు అంటే ఎంత భాగం ఉందో ఆ మొత్తం భూమండలము ఆ మొత్తం లోకము ఎవరిది? ఉమాంధాత. ఎంత మాధాత సామ్రాజ్య మూనమాద క్షేత్రముచ్చేతే శశిబిందోహో దుహితరి విందుమత్యాం అధాతు నృపః పురుపుత్సం అంబరీశం ముచుకుందంచ యోగినం. ఈ మంధాతకు ముగ్గురు కుమారులు. ఒకరు పురుకుత్సుడు మరియు ఒకరు అంబరీషుడు ఇంకొకరు ముచుకుందుడు అంటారు. ముచుకుందుడే యోగి మన ముందుకు వస్తుంది. తేశాం అంబరీషుడు వేరే వాడేమో నభావు కొడుకాయ్ వాడేమో నభావు కొడుకు వీడేమో వీడు. పేరు పెట్టుకున్నావ్. పేరు తాత పేరు పెట్టుకోరా తాత పేరు పెట్టుకో కదా. ఇలా పురుగుత్సం అంబరీశం ముచికుంతంచ యోగినం తేశాం స్వసారః పంచాశతో సౌభరిం వవుడిరే. ఈ మాన్ తాత యొక్క పుత్రికలు 50 మంది. వీరందరినీ వీరందరూ ఒక మహర్షిని వహించారు సౌహరి మహర్షి. సౌభరి కథ సౌభరి అంటే ఎవరు అతను సాక్షాత్తు మహా తేజస్ సంపన్నుడు ఒక పెద్ద సరస్సులో పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన మహర్భావుడు. అది వేరే తపస్సు చేసిన తర్వాత కాస్త ఒకరోజు విశ్రాంతి తీసుకుందామని తపస్సు ఆపి పైకి వచ్చాడు తర్వాత ఉంది. పైకి వచ్చేసి స్నానాదులు ముగించుకొని. సంధ్యావందనం చేయాలి కదా అలా సంధ్యావందనం చేద్దాం అనుకోని లేచి అర్జప్రధానమైన నీళ్లు దోసి తీసుకొని ఇలా చేస్తూ ఉంటే ఆ దోసిట్లో రెండు చేప కడుగులు కనబడుతుంది. ఇందులో పడ్డాయి చెరువు కదా అది, అయ్యో పడ్డాయి ఏంటిది మరి మీకు వదిలి పెట్టాలా వద్దా అని కాస్త ఆలోచిస్తూ ఉంటే ఆ 2 కాస్త 4 అయ్యాయి. ఏ ఇష్టమా నాలుగు అయ్యాయి అంటే ఆరు అయ్యాయి. ఎనిమిది అయ్యాయి వృద్ధనే ఉన్నాయి. శాత ఏడు అంటే 12 నిమిషాలకు నాలుగు ఈతలు నాలుగు సంతానాలు ఇస్తాది కదా చెప్పా 12 నిమిషాలు. ఇలా ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అయ్యాయి. చూడు చూశాడు.

ఇదేదో ఒదివృద్ధికి బాగున్నట్టు ఉంది. మీరు పెళ్లి చేసుకుంటాను. అక్కడ ఒది పెట్టేసి వెంబడి ఆ ఐడియా ఇచ్చారన్నమాట. వెంటనే అందుకనే దేన్ని చూడొద్దు. దేని వినొద్దు. విన్నాము చూసాము అంటే ఎలాంటి వారి మనస్సు కూడా అదే మనసు అంతే కదా. అదే మంచి వాడే పరమ సాత్వికుడు వేగంగ సంపన్న వేగంగ సంపన్న విదుర్వాతి పరిపాలకుడు ధర్మనిష్టుడు. అమిదలు, కుర్పాలు అవన్నీ తీసుకొని అన్నిలో పోస్తూ ఎండ ఉందో చెట్టు కింద కూర్చున్నారు. వారి కర్మకు ఎదురుగా చెట్టు కింద ఓ వేట తోడు ఇంకోడు కూర్చున్నారు. వారిద్దరి విహారం చూసి వీడు మన చెట్టు. ఇక్కడ అలాగే ఈ చేపలను చూసి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుంటే ఎవరికి పిల్లలు ఎవరికి ఇయ్యాలే అది వేరే వేల వేలు వేలు వేలు. తినవాలి కదా అందుకోసం ఎక్కడికి పోవాలి? మా అంధాన్ దగ్గర రావు రావు దగ్గరికి పోవాలి. మా అంధాన్ దగ్గరికి వెళ్ళాలి. సరే స్వాగతం అయ్యా విచ్చేయండి అజ్ఞం పాద్యం అన్నీ ఇచ్చేసి అయ్యా ఏం ఆజ్ఞ? మీరు పెళ్లి చేసుకోవాలయ్యా అన్నారు సంతోషంగా ఆమె చేసుకోండి దీనికి పని ఏముంది. చెప్పండి నాకు ఆ అమ్మాయిని ఎవరు ఇస్తారు రాదు ముందే ఇవ్వాలి. ఇక అమ్మాయి లేకమంది ఉన్నారు కదా ఒక అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలి. అదే వాడు మని ఇవ్వను అంటే ఎవరు పెడతారు. పోనీ ఇద్దామంటే పిల్లలు మా ఆయనకు బుద్ధి లేదు ముసలోడికి ఇవ్వండి అని చెప్తారు దీంట్లో. ఇస్తానంటే పిల్లలతో బాధ ఇవ్వకుండా రుచితో బాధ ఎలాగో రాదు కాబట్టి అయ్యా క్షమించండి మరి. నాకు స్వయంవర ఆగత నేను అమ్మాయిని ఫలానా వారికి నేను పెళ్లి చేయను అమ్మాయి వరుని తాను నిర్ణయించాలి స్వయంవర వారే వరించాలి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని ఎవరైనా వరిస్తారు అంటే చట్టే విరగకుండా పాము తాగకుండా తెలివిగా చెప్పాను అనుకున్నాడు. సౌభరి మనసులో నవ్వుకున్నాడు. పైకి అనేశాడు. రాజన్ అస్తిమయం దేనం గుత్వా ఏవం అభి. ఎముకల గూడుగా ఉన్న శరీరాన్ని చూచి ఈ అమ్మాయి నన్ను వరించుడు అనుకున్నావు కదా మన్మధస్యాపి మన్మధం మాం అవేహి తపస్సార్ధితం పస్సు నీకు తెలియదు చూడు. నన్ను చూసి మన్మధుడే వరించాలి ఈ అమ్మాయి కాదు. చూడు. సత్యమే తపః ఉత్తమం అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. అంతఃపురం వెళ్ళేలోపు నామోదులయ్యాడు. నామోదులు.

వెళ్ళితే 50 మంది వీడే కావాలని కొట్టారు. అందులో ఎలాగు అంటే ఏయ్ నువ్వు నీకు మంచివాడు వీడు ఇతను నాకే తగినవాడు నీకు చాలు అని దాన్ని వీడు తోసేయడం దీన్ని వాడు తోసేయడం వాడు వాడు కొట్టాలనుకుంటున్నారు. ఈ గోనం చేసేయండి రా రాజుగారు వస్తే అన్నగారు అందరూ మేము ఇక్కడనే వదించాము. అందరిని చూపి. 50 మందితో ఈ మహానుభావుడు అదే సరస్సు అడుగున తన యోగ ప్రభావంతో దివ్యమైనటువంటి 50 భవనాలు నిర్మించి. అందరితో ఆనందంగా ఉన్నాడు. వారికి సంతానం మరి వారికి సంతానం. మనువలను తీసుకొని అదే ఇంటి ముందర కూర్చొని ఆడించుకుంటుంటే పిల్లలు ఎట్లా ఉండాలో చూడతామని మాంధాక గారు ఇచ్చారు. మాంధాక మహారాజు వస్తే అప్పుడు వీడికి గద్దేడు పిల జ్ఞాపకం ఉంది. ఈ మనస్సు ఎంత బుద్ధి లేనిది. ఒక్కసారి పొరపాటున రెండు చేప పిల్లలను చూస్తే నాకు రెండు వందల మంది పిల్లలు లేకున్నారు. అమ్మ బాబోయ్ ఈ జోలికి మళ్ళీ పోవద్దు అని సర్వం తెక్తువ వనంగత అంటారు. అంటే ఈ మాంతాత ఈ సౌకర్య ఉత్తాంతం మనకేం చెబుతుంది? ఎట్టి పరిస్థితులలోనూ మనస్సును నమ్మకు, నేను మంచివాడినే, నాకంతా మంచి బుద్ధి ఉంది, నా మనస్సులో వేరే ఆలోచన రాదు, ఇక నాకేం భయం లేదు. తను నమ్మొద్దు. ఎందుకంటే అది నక్కలాగా, వేదజాని లాగా ఇది చూస్తుంది, ఎక్కువ చూస్తుంది. కొంచెం మనం వీక్ ఉన్నప్పుడు ముద్ర పడేస్తాం. మునిగిపోతాం. అందుకోసం ఆ భాగాన్ని చెప్పడానికి ఇందులో అంటున్నాడు యస్మాత్ ప్రసంతి ముని ప్రవేశితః క్షత్ర కన్యాంతఃపుర వృద్ధిమతో బహురుచః తాపిహి అపారణీయ తపస్త్రియానిద్య పరీక్షదేశు గృహేజు నానా నానోపవనాం రాంభ అమలాంభ సరస్సు సౌగంధి కాననేషు మహారథ శయ్యాసన వస్త్ర పూషణ స్నానానురేపాభ్య మహార మాల్యువెని ఆ ఋషి ఇచ్చినటువంటి భోగాలు అపసిక్తులు ఇలాంటి వారితో చూసే వ్యాస్యత్వం సంరీక్ష సప్తద్వీప అవదీపతిహి విస్మితః సంభవ అజహాతు సారహోమ శ్రీయాన్వితం సప్తద్విప అనేటువంటి మాంసాత కూడా సౌపరి యొక్క సంపదను భోగాన్ని చూచి అమ్మ బాబోయ్ ఏం భోగం ఇది అని ఆశ్చర్యపోయాడు.

అంత గొప్పో గాని సేవమానః నచా దుశ్యత్ ఆద్య స్తోకైరివ అనలః ఇన్ని భోగాలు పొందిన అతను నేటి బిందువులతో మంట చల్లారినట్టుగా ఇతను తృప్తి పొందలేరు అంటాడు. సగదాల్జుపాసీనః ఆత్మాపన్నవమాత్మనః దదర్శ భకృచాచార్యః నేను సంగతి చెప్పాను కదా ఇలా ఎప్పుడో ఒకప్పటికి ఈ చేపల గతి ఏమో కానీ నీ దుర్జన పాపానికి నాకు ఇలాంటి గతి పట్టింది అని ఏక క్షరణ దల చిత్త మనం తెలిస్తే అందుకే. తపస్సులో ఉండాలి అనుకుంటే ఒక్కడే ఉండాలి. ఒక్కడే అంటే ఇంకో జంతువు కూడా ఉండదు. మరో ప్రాణిని చూశామంటే మనం మారం. నదిలో మునిగితే అందుకే నేత్రే నివీద్య స్నాతవ్యం అని శాస్త్రం. నదిలో స్నానం చేయాలంటే కళ్ళు మూసుకొని స్నానం చేయాలి. ఏమిటి కారణము? నూటికి తొంభై తొమ్మిది మంది స్నానం చేస్తున్నప్పుడే పుట్టలో పడ్డారు. విశ్వామిత్రుడు ఇలా ఇంకొకరు ఉన్నారు కదా మహానుభావుడు విశ్వామిత్రుడు అప్పుడు స్నానం చేస్తుంటే ఆ పుష్కరం పుష్కరంలో స్నానం చేయడానికి పోయిపోయాడు ఆయన పుష్కరం కాబట్టి పవిత్వం అది అప్పుడే స్నానం చేయడానికి మేనం కూడా వచ్చింది. మన వాళ్ళు తప్పేం కాదు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు బాగా రావాలంటే అమ్మాయి తానే చెప్పి దీన్ని పెట్టి డబ్బులు రావాలి. చాక నొక్కే పెట్టకూడదని చేస్తారు వీపు చూపోకూడదని చేస్తారు. మన వాళ్ళు ఇప్పుడు ఈ తక్కి చూపోకూడదు కాబట్టి ఇదే చూస్తున్నారు. వాళ్ళు బటువుగా అవ్వడానికి విరిపోవచ్చు. రాంగా మీరు రాంగా ఎక్కడ ఉంది ఇప్పుడు చూడకూడదు. శాస్త్రం ఇప్పుడు ఉండిపోవచ్చు. ఇక స్నానం చేస్తుంటేనే చూసి స్నానం ఇస్తాడు నేను కానీ మరి ఇచ్చాడు. సరే ఇది ఆయనకి చాలా ఉన్నాయి ఉచ్ఛ అంటారు. ఇంక నదిలో స్నానం చేసేటప్పుడు నడుము మూసుకొని స్నానం చేయాలి. మన కోసం కాకుండా వచ్చు వాళ్ళ కోసం వాళ్ళు వస్తుండొచ్చు. మనం జోరకున మనం మన కళ్ళు మంచిగా అవుతావు కదా సమాధానం వచ్చింది. అందుకే నేత్రే నివీల్య స్నాతవ్యం. వాచ్మ్య మహా తథా నోరు మూసుకొని సమాధానం.

ఎందుకంటే మనం స్నానం చేసి పక్క వారితో మాట్లాడటం అవుతుంది అనుకోండి, వాళ్ళు ఏమన్నా మాట్లాడట్లేదు మనకేం చెప్పుకోవాలి. మనం మంచి వాళ్ళమే. వారికి వారి బుద్ధి ఎక్కడో ఉంటుంది, వారికి ఇష్టమేమైనా వండిస్తే మనకైతే ఏం చేస్తారు. వాని కాస్తారో అక్క చెప్పలేదు ఎంత లోతుకు వెళ్ళాడంటే ఏ రకంలో మనం తిరిగినా మనం పడేయడానికి సిద్ధంగా ఉంటుంది మాయ. మన మన కనులు మన నోరు మన శరీరము పక్క వాడిని పట్టుకొని కూడా స్నానం చేయటం నా స్పృథ్యం నా సల్లాపన్ నా పత్యం. ఎవరితో మాట్లాడొద్దు ఎవరిని తాకదు. ఎందుకంటే అప్సరతలు మోసగించడానికి పురుష వేషంలో వస్తారండి. దేవరికి పోగానే ఫీల్ అవుతారు. పాయంగా ఏం చేసేమంటారు కావ నా వాడు ముట్టే చేస్తాడు నీ కాలమని ఎందుకు వచ్చావు రా బాబోయ్ కాబట్టి ఎవరిని ముట్టుకోకు ఎవరిని చూడకు. కళ్ళు మూసుకో, నోరు మూసుకో, శరీరం ముడుచుకో, అమాంతం ముడిగి బొడి వెళ్ళు. అది అర్థం ఏకాంతం. అది అర్థం అదే. అంటే తాత్పర్యం ఏంటంటే మన మనస్సు బహు ప్రమాదం కలిగింది. ఆ శంకలము నీవు ఎంత జాగ్రత్తగా ఉన్నా పరమాత్మ నిన్ను శుభ్రంగా వలలో పడేస్తాడు నిండా ముంచుతాడు ఏమీ అనుమానం లేదు. అయితే ఒక తృప్తి ఇస్తారు మీరు మంచోడినే కానీ పాపం వాళ్ళు పిలిచారు ఏం చేయమంటారండి అంటే మనం సమాధించుకోవడానికి అబ్బే నేను మంచోడినే అండి నేను నిగ్రహంగానే ఉన్నాను రానే పిలిచింది ఏం చేయను మరి స్త్రీ తనకు తాముగా పిలిచి పోవద్దు పోవద్దు అని కూడా ధర్మం కాదు కదా ఏంటి సాకు. వీడి మనోనిగ్రహం లేదని చెప్పుకోవడానికి ఒప్పుకోక ఆ ఒక్క చెప్పుకో. ఈ రీతిలో నించిత తద్వ్రతిసు సాధుసు చేత్స్ ప్రసంగః ఏచశ్చరం రహతి చిత్తమనంత అయితే ఒంటిగానే తిరగాలి రహస్యంగానే తిరగాలి అది కూడా. బయటికి రాదలుచుకుంటే మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసేయి రావాలి. మాట్లాడదలుచుకుంటే సాధుడు చేయదు. పక్కవాడు కూడా ముని అయితేనే. వారితో మాట్లాడాలి, ఏక తపస్వి అహమదాంభతి మత్స్య సంఘాత్ పంచాయత్ మీరు ఎవ్వరూ లేరు కదా అనుకొని ఒక్కడే ఉన్నాను అనుకొని వాళ్ళ పొందతర సులస్మానం చేశాను. ఇదిగో అన్ని చేపలు వచ్చాయి. ఈ రెండు చేపలతో నాకు రెండు చేపలను చూస్తే నేను 50 చేపల పారపాక కదా.

ఎంతమంది నన్ను కోరించారు నేను వారిని పంపించే పడ్డాను పంచసానస్త్ర సల్గః నేను వారి వల్ల 50 మందిని పెళ్లి చేసుకుంటే నా సంతానం ఇప్పుడు 5000 అయ్యారు. అంటే పిల్లలు మనోవరు ఉంటారు కదా ఇలా పంచ సహస్ర సర్గః నాంతం వ్రజాని ఉభయ కృత్య మనోరధానాం. ఇంట్లో ఇక్కడ ఉండాలంటే అయ్యో పిల్లలు కొడుకులు మనోవరు మనోవరు ఎట్లా ఉండాలనిపిస్తుంది. సంసారం ఎట్లా అంటే కావద్దు అక్కడ అనిపిస్తుంది. అటు పోలేను ఇక్కడ ఉండలేను ఉభయతః. గమనించి పెంచుకుని ఫలం పెంచుకుని అయ్యో మోసపోయానే ఇది మంచిది కాదే అని విడివిడి ఉండాలనిపిస్తుంది. బయటికి పోతే అయ్యో చిన్న పిల్లలు కదండీ పోయి పెట్టుకోవడం ధర్మం కాదే అనిపిస్తుంది. లో ఇప్పుడైనా సంసారం లేదు లేక మోక్షానికి పోవాలి ఇలా ఎర్లీ నాకు అర్థం కాకుండా అయిపోయింది మాయా గుణైహి కృతమతిహి విషయే అర్థభావన జీముల యందు అర్ధభావంతోటి పరమాత్మ యొక్క మాయా గుణంతో నేను మోధించబడ్డాను. ఏవం వసన్ గృహే కాలం విరక్తః జ్ఞాతమాస్థితః వనంజగామ అనేయుత్. తత్పత్ని హరా పతి దేవతా ఇప్పుడు ఇది అరిణ్యం రాపం అని అన్నీ వదిపెట్టి అరిణ్యానికి వెళ్ళిపోయారు. అయ్యా మీ వెంట మేము వస్తున్నాం మీ భార్యలం కదండీ మేము ఎట్లా పోతాం అని. ఆయన వారి యొక్క వచ్చారు 50 మంది భార్యలు వారి యొక్క వచ్చారు తత్ర తత్వ తపస్సు తీక్షణం ఆత్మ కైచనం ఆత్మవాన్ శరీరాన్ని కృషింప చేసేటువంటి గొప్ప తపస్సును వారు చేసి సరీవాగ్ని ఆత్మానం యోజ పరమాత్మని అగ్నితో పాటు ఆత్మను పరమాత్మని లఘునం చేశాడు సాహస పత్యులు మహారాజ నిరీక్ష ఆధ్యాత్మిక ఇంగతిమిల పరమాత్మలు చేయనటువంటి సత్తను చూసి తత్ప్రభావేన అగ్నిని శాంత నిర్వాసిశా వారు కూడా వారి ప్రభావంతోటి తాను కూడా యోగావినిలో తన శరీరాన్ని ఉంచిపెట్టారు అన్నారు ఇది మనకు. సౌహరి చరిత్ర అంటే మాన్సాత యొక్క పుత్రికల చరిత్ర. అది ఎందుకు వచ్చాడు అంటే చాలా ప్రధానం కాబట్టి సౌహరి చరిత్ర మనం చెప్పుకుంటాం. ఇలా మాన్సాతో పుత్ర ప్రవరః యా అంబరీష ప్రతీర్చితః పితామహేన ప్రవృతః యవ్వనాత్సృతి తత్సృతః అతని కుమారుడు.

యవ్వన అశ్రువుడనే హారి అతని కుమారుడు మాన్ భాతృ ప్రవరాయమే నర్మదా భ్రాతృ హిర్దత్త పురుపుత్సాయయైహి యోరగైహి ఉరగములు. తమ చెల్లేటువంటి నర్మదను కురుపుస్తునికి ఇచ్చి వివాహం చేశారు. తయా రసాతలం గీతః భుజకేంద్ర ప్రయుక్తయా ఆమె నాగలోక కన్య కాబట్టి. అతన్ని రథాతలానికి తీసుకొని వెళ్లారు. గంధర్వా నమోధి తత్ర వృధ్యాన్వై విష్ణు శక్తి దృపు ఈ మహానుభావుడు పరమాత్మ యొక్క అంశాన్ని పొందినవాడు కాబట్టి. రోజునటువంటి గంధవులందరినీ సంహరించి నాగాత్ లబ్ధ తపము నుండి వరమును పొందినవాడై సర్పాదభయం స్మరతామిదం ఎవరైతే ఈ మహా కురుపుత్తుని పేరు తలుస్తారో అలాంటి వారికి తత్ప భయం ఉండదు అన్నమాట. పురుకుత్స నామాన్ని స్మరిస్తే తత్ప భయము ఉండదు. అలాంటి వరము పొంది గదదస్యు పౌరుపుత్సహ యవ్వన యహ అనరణ్యస్య దేహకృత్ ఇంత కుమారుడు అనరణ్యుడు అంటారు. హర్యస్వః తత్సుతః ఇతని కుమారుడు హర్యస్వుడు, అతని కుమారుడు అరుణుడు, అతని కుమారుడు త్రిబంధనః. ఇతనికి ఇతని పేరు త్రిబంధనః, ఇతనికి ఇంకో పేరు సత్యవ్రతః అని పేరు. దాన్ని మనం ఏమంటాం? త్రిశంకువు అంటాం. దానికి పేరు త్రిశంకువు అంటాం. సత్యవ్రతః పుత్రః త్రిశంకురితి విశ్రుతః ప్రాప్తః చండారతాం శాపాత్ గురోహో కౌశిచ తేజసా. ఈ మహానుభావుడు అది చేసిన మహానుభావుడికి శ్రీరం తోటి స్వర్గానికి పోవాలనేటువంటి కోరిక. దాన్ని వశిష్ట మాదిరి దగ్గర అడిగితే అతను ఒప్పుకోలేదు. వీలు కాదన్నాడు. రాజ్యం. ఆ ఈ మా మారే సత్యవతుడు ఇతను వైవంశం ఆహా కాదు ఎప్పుడో అయిపోయాయి ఇదంతా రాజులు విశ్వాగ వంశం రాజులు ఈ మహానుభావుడు గురువు గారిని అడిగాడు సాధ్యం కాదన్నారు. గురుపుత్రులను అడిగారు. నాన్నగారు కదంటే మా వెనక ఉండు. అయితే ఇంకొకరు నాకు చెప్తున్నాడు. గురువు నుంచి గురువంతరానికి గురువు గారి ఆజ్ఞ లేకుండా వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్తా అన్నందుకు ఇతన్ని వీళ్ళు చండరులు అని చెప్పించారు.

అప్పుడు ఈ మహానుభావుడు విశ్వాహిస్తుడిని ఆశ్రయించి అతని ద్వారా స్వర్గాన్ని పొందాడు. కదా? ఇంద్రుడు అక్కడి నుంచి కిందికి పడేశాడు. వాడు కిందికి వచ్చాడు వీడి పైన ఉన్నాడు. వాడు అక్కడ ఆగమున్నాడు వీడు ఇక్కడ ఆగమున్నాడు. వాళ్ళు మధ్య త్రిశంకు వర్గం అంటాం కదా ఆ మధ్యన మహానుభావుడు ఆగారు. దీన్ని మనం దాసా నేను ఏడు ముందరికి వెడుస్తాడు ఉత్తగా నామం. అసలు సంగతి ఏంటంటే త్రిశంకవః హరిశ్చంద్రః ఈ త్రిశంకు యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు. మనం అందరూ హరిచంద్రుడు ఏమనుకుంటాం? సత్య హరిచంద్రుడు కదా పేరు సత్య అబద్ధాల కోసం హరిచంద్రుడు. అన్న మాట ఎప్పుడు చేపట్టేవాడు కాదు. తర్వాత బుద్ధి వచ్చి అయ్యాడు. మొదలు అబద్ధాల కోసం. ఎలాంటి వాడంటే ఈ హరిచంద్రుడు కోపం సంతానం లేదు అతనికి. సంతానం లేకుంటే స్వామి స్వామి నాకు సంతానం కలిగితే ఆ పిల్లవాని నీకు నీకు నా పిల్లవానితో నీకు యజ్ఞం చేస్తాను అన్నాడు. వరుణ్ణి వరుణ్ణికి మనం మొక్క ఏమంటాం కదా అలా మొక్కే సరే మొక్కేసరికి కుమారుడు పుట్టాడు. సరే మరి ఏం చేయాలి కదా వాడు పుట్టించాడు. సరే కొడుకు అయిండు ప్రేమ పుట్టించాడు ఇంకేం చేయాలి. వాడు వరుణుడు వచ్చేసి ఏమయ్యా అబ్బాయి పుట్టాడు ఇంకేం చెయ్యి అన్నాడు. ఎలాగండీ ఫైవ్ రోజులు పురుగుడు ఉంటుంది కదా పురుగుడు అయిపోవుందా అది పోయినాక చేస్తాండమ్మ. పండు రా వాళ్ళే అని. పట్టాకుడు మన పాతపురం వచ్చి ఏమైంది ఏమైంది అన్నాడు. అదేంటండీ అంగగిరి నుండి ఇది చేస్తారా మరి ఇంక పండు రాలేదు కదా పండు వచ్చినాక చేస్తా అన్నాడు. పండు రాదు రాదు రాదు ఆయనకు పండు వస్తాయి కదా వచ్చినక ఏమాయి ఇవి పార పండలండి ఇవి పోయి మళ్ళా పెద్ద పండు రావాలి అప్పుడు చేస్తాను అన్నారు. మాటిమాటికి మాట దాచి మలమార్చి ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి కరిపించి కరిపించి ఉపయాయం కాకుండా పోయి యోజ్ఞం కాదని వివాహం కాకుండా యోజ్ఞం లేదని రాజు కాకుండా యోజ్ఞం లేదని ఇలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఇంతలో ఈ విషయం కాస్త నా రోజు వచ్చి వాళ్ళు చూరేసారు నాయనా నీ నాన్నగారే నిన్ను నరికి పారేస్తారు ఈయన ఏం చేస్తారు అని అడిగి అడిగి ఇస్తారు కొరి నిన్ను దీని మీద చట్టించుకొని పోవు. నాది వెళ్ళే వాళ్ళని తబిస్తున్నారు అరణ్య ఎప్పుడైతే కొడుకు అరణ్యానికి వెళ్ళాడో వరుణుడు నువ్వు తేలేవు కదా నిన్నే పట్టుకుంటాను అని ఈ వరుణుడు వచ్చి ఆ హరిసున్ననే పట్టుకున్నాడు కానీ ఏమంటారు జలోదర వ్యాధి అంటారు గర్భకోశాన్ని మన జీర్ణకోశాన్ని పట్టుకుంటుంది. జీరోధనం అంటాం. పాడే ఊరుకోను. రాయితో వాడు చిక్కిపోతున్నాడు. నాన్నగారు చిక్కిపోతున్నారు అనుకునేటువంటి విషయం తెలిసి వద్దాం వద్దాం పోయి చూద్దాం నాన్నగారు కదా అని ఈ మహానుభావుడు బయలుదేరినాడు పాడే ఊరుకో అంటాం.

ఈ మహానుభావుడు భయం చేస్తుంటే పులు పెరగ రాగానే ఇండ్లు పడడం వచ్చి ఇంకేం పిచ్చా పోతే నువ్వు సంసారం వాళ్ళని పై కాడ కస్తాడు పోకు అని వీడు ఆపడం ఇలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అయినాక మళ్ళీ నాది వచ్చి నువ్వు పిచ్చివాడవా వారినైనా ఇంకో అబ్బాయిని తీసుకొని పో. పోతే యజ్ఞము దక్కుతుంది, నువ్వు కూడా దక్కుతావు. దక్కితే ఈరోజు కశివుడే రుచి గుణి కుమారుడిని సునశేకుడిని తీసుకొని వెళ్ళిపోదాం. అలా వెళ్ళినప్పుడే ఆ పునఃశేఖుడు విశ్వామిత్రుడిని మనం చెప్పుకున్న కథ విశ్వామిత్రుడిని ప్రార్థిస్తే విశ్వామిత్రుడు వరుణ మంత్రాలు పురిషం చేస్తాడు. సరిగ్గా ఆ యజ్ఞస్తంభాన్ని కట్టేసే ముందు కట్టేయగానే ఈ మంత్రాలు రహస్యంగా స్తోత్రం చెయ్యి నిన్ను వరుణుడు ఇంద్రుడు రక్షిస్తారు. ఈ అంబ వీడే వీడే హరిశ్చంద్రుడి కుమారుడు సునస్తేపుడు ఇదే కదా కాబట్టి ఈ రీతిలో. అప్పుడు అదే మంత్రాలు చేస్తే రహస్యంగా స్తోత్రం చేశారు కాబట్టి ఈ మూడు వర్ణులు కరుణించి వీడిని కాపాడి వాడికి ఆ పరిచయం ఇచ్చి వర్ణుడు విడిపోతాడు అన్నమాట అంత గొప్పోడు అయితాడు. మనం చెప్పుకునే హరిశ్చంద్రుడు మనకున్న హరిశ్చంద్రుడు తర్వాత వాడు తర్వాత వాడి అంటే ఎంత అయినా అంటే బుద్ధి వచ్చింది. ఇంకో చమత్స్య ఏమిటంటే ఈ హరిశ్చంద్రుడి కోసమే. వశిష్ట విశ్వామిత్రులు పదివేల సంవత్సరాలు రెండు పక్షుల రూపంలో ఉండి కొట్టాడుకున్నారు. నా శిష్యుడు అబద్ధమా నీ శిష్యునితో నీ శిష్యుడు అబద్ధం ఆడిస్తానని విశ్వామిత్రులు నా శిష్యుడు అబద్ధం ఆడడు అని వాడు అలా కొంతసేపు చేశారు. అలా పరస్పరం విరోధాన్ని పెట్టుకొని చెరోక పక్షి ఇక్కడ ఇస్తారు చూడండి. ఇందులో త్రైసంఖ్యవా హరిశ్చంద్రః విశ్వామిత్ర వశిష్టయోహో ఎన్నిమిత్తం అభూతు యుద్ధం పక్షినోహో బహువార్షికం. పస్తులకు చాలా వేల సంవత్సరాల యుద్ధం జరిగింది. సహా అనపద్యః విషన్నాస్తుమా ఈ కథ చెప్పుకున్నాం ఇదంతా ఇప్పుడు ఈ రీతిలో. ఈ మహానుభావుడు అభ్యేత్యాభ్యేత్య సత్తం సంవత్సరం తత్ర చరిత్వారు వచితః పురీం సునస్తేభం పశుం పిత్తరే ప్రదాయ తమవందత చెప్తున్నాం కదా సునస్తేపుణ్ణి యజ్ఞ పశువుగా ఇచ్చి తనను నమస్కారం చేశారు తరువాత ముక్తోదర యజిత.

బొన్నుడు దయ చూపి ఆ రోగాన్ని తప్పిస్తే ఇతను యజ్ఞము దేవవరుణాలతో పెద్ద యజ్ఞం ఆశ్చర్యమించాడు. విశ్వామిత్రో భోత్ తస్మిను పోతాచ అద్భర్యుహు ఆత్మవాన్. ఆ యజ్ఞంలో విశ్వామిత్రుడు అధ్వర్యుగా ఉండి యజ్ఞాన్ని జరిపాడు. యమదగ్ని బ్రహ్మ అయ్యాడు. వశిష్టుడు కామాగానం అంటే ఉద్గాతాంగం అన్నమాట. వశిష్టుడు ఉద్గాత అయ్యాడు. తస్మై దుష్టౌనదావింద్రః శాతకౌంభమయం రథం. ఇంత పెద్ద యజ్ఞాన్ని చూసి సంతోషించి హరిశ్చంద్రుడికి ఇంద్రుడు బంగారు రథాన్ని కానుకగా ఇచ్చాడు. సునస్తేపస్య మహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రత్యక్షతి ముచ్చల చెప్పాడు కదా కథ చెప్పాడు కదా సునస్తేపుడు అని చెప్పి అంతే అంటే గౌరీ సునస్తేపుడు. నగదీవి జకే ఆ సంగతి ఆ వంశం వచ్చినప్పుడు ఆ కథ చెప్తాను. ఇట్లా సందర్భం కాదు కదా అందుకు ఊరుకున్నాను అంటున్నాడు. సయక్షతే సత్య సారాం కృత్యం దృష్ట్వా సభార్య సత్య భూపతే విశ్వామిత్రః పుష్యం ప్రీతః తదౌ తదా వాసితాం గతిం ఆ శిష్యుని యొక్క సత్య వాక్య పరిపాలన అర్చించినటువంటి విశ్వామిత్రుడు సత్కోషం చేయడానికి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఉత్తమ గతిని ప్రసాదించారు వనః పృథివ్యాం తామర్సి తేజసా పోమిలేరతత్ దేవాయం గారయం సత్య భూతాదు తమ్ మహాత్మని తస్మిన్ జ్ఞాన చలాం జాత్వా తయా జ్ఞానం విజిద్దః అని యోగం వెయ్యాలి. యోగానికి పోవాలంటే ఏం కావాలి? మనస్సును భూమిలో, భూమిని జలములో, జలమును అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువును ఆకాశంలో, ఆకాశమును అహంకారములో, అహంకారము మహాతత్వంలో, మహాతత్వమును ప్రకృతిలో, ప్రకృతిని జీవాత్మలో, జీవాత్మను. ఇది లయం చేసేటువంటి విధానం. యోగముతో, తపస్సుతో ఈ విధానంతో ఆత్మను పరమాత్మ యందు లీనము చేశారు అన్నమాట. విత్వా సాంస్వేన పావేన నిర్వాణ సుఖ సంవిదా అనిద్వేశ్య ప్రగత్యేన సత్సౌ విద్వస్త బంధనః. ఇలా పరమాత్మ యందు తనను చేర్చి సకల బంధములు తొలగించుకొని ఈ మహానుభావుడు పరమాత్మను చేరాడు అంటాడు. ఇలా హరితః రోహిత సుతః వరుసలో రోహితుని కుమారుడు హరితుడు. అతని చెంప అతని కుమారుడు చెంపః ఆ చెంపుడు దిమ్మిచ్చి నగరమే చెంపాపురి అని చెప్పుకున్నాం కదా ఇలాంటి చెంపాపురి సుదేవోతః అతని కుమారుడు సుదేవుడు తర్వాత విజయుడు.

భరుకః తస్సుతః తస్మాత్ వృకః వృకుని కుమారుడు బాహుకుడు బసః ఆయతి ఉతభూ రాయ సభార్యః వనమావిచతు మనకు ఈ బాహుకుడు ఉన్నాడే మహానుభావుడు ఇతను శత్రువుల చేత రాజ్యమును ఆక్రమించబడి ఇతనికి ఇద్దరు భార్యలు. వీరు తల ముందు అనుకోండి భార్యలను తీసుకొని రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ మహానుభావుడు అరణ్యానికి వెళ్ళాడు. వృద్ధం తం పంచతాం రాజా సభార్యః వనమావిజతు ప్రాప్తం అభిష్చను మరిష్యతి ఔర్విన జానతా కొంత కాలానికి ఈ బాహుకుడు వృద్ధాప్యము లేక రాజ్యం లేకుండా ఉండలేక. అతను అవమానాన్ని సహించలేక కాస్త ఉర్ధాప్యం వచ్చింది అన్నీ వచ్చాయి అనుకోండి అన్నీ కనిచి అతను మరణించాడు. మరణించినటువంటి రాజుగారి వెంట తాను కూడా మరణిస్తామని భార్యలు సహా. ప్రవేశం అంటాం కదా అలా చేయకపోతే బృధవచనంలోని ఒక మహర్షి ఏం పేరు ఔర్వుడు అంటారు ఆ మహాగౌడు అమ్మ ఇప్పుడు నీవు గర్భవతివి నీ కుమారుడు చక్రవర్తి కాబోతున్నాడు అలాంటి వాడిని నువ్వు ఇలా అల్లు వీలు తలదు అని చెప్పి వాళ్ళని ఆపించి తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో వారిని ఉంచుకున్నాడు. అయితే అప్పటికే ఒకరికి సంతానం గర్భవతి అయ్యారు ఇంకొకరికి సంతానం లేదు కదా ఆ సంతానం లేని భార్య అంటే సవతి అనుకోండి ఈ గర్భవతి ఈమెకు ఆహారంలో విషం కరిపించింది. శిక్షి ప్రభావం వల్ల విషంతోటే వారు పెరిగారు చెప్పాడు గురువు నీ.

Opening invocation: Mangalacharanam - salutations to the lotus feet of the Lord and the guru lineage. We continue the ninth Skanda. Parikshit hears the glories of the solar dynasty kings and the great devotees among them.

Salutations to our acharyas. Today we take up the most celebrated story of devotion in Canto 9 - the story of Ambarisha Maharaja and Durvasa Maharshi. This story establishes the supreme glory of a bhakta of Shriman Narayana.

Ambarisha was a descendant of Mandhata. He was a universal emperor - "saptadvipa vasundhara pati" - lord of all seven continents. Yet he had no attachment to his kingdom, wealth, or power. Everything he had, he offered to the Lord.

"Yat kinchit karma karoti tat bhagavat aradhane" - whatever he did, he did as worship of the Lord. He organized great showers of food for everyone - "anna danam" - feeding countless people. He never ate without first feeding others and offering to the Lord.

His devotion had eight limbs - "ashta vidha bhakti" - he offered his mind to the Lord's feet, his words to describing the Lord's qualities, his hands to sweeping the Lord's temple, his ears to hearing the Lord's stories, his eyes to seeing the Lord's form.

"Shravanam kirtanam vishnu smaranam pada sevanam archanam vandanam dasyam sakhyam atma nivedanam" - the nine forms of bhakti - all nine were practiced by Ambarisha. He was the supreme exemplar of devotion to Vishnu.

Ambarisha was observing the Dvadashi (12th day of the lunar fortnight) vrata - a very austere vow. He had fasted for the Ekadashi (11th day) and was about to break his fast on the Dvadashi morning. Just at that moment - Durvasa arrived as a guest.

Ambarisha welcomed Durvasa with great honor. Durvasa said - "I will come for the meal, but first I must go to the river for ablutions." He went to bathe in the Yamuna. But Durvasa is known for going into deep meditative trances - he was absorbed and did not return quickly.

The auspicious moment of Dvadashi was slipping away - "kshana" - the moment. If Ambarisha did not eat within the proper time window, his entire year-long vrata would be broken. But if he ate before the guest returned, that too would be adharma.

The brahmana scholars with him gave a solution - "sip water." Drinking water is neither a full meal (which would disrespect the guest) nor a complete fast (which would break the vrata). It is a middle path. Ambarisha sipped water and thus technically completed the Dvadashi observance.

Durvasa returned and immediately knew by his yogic powers what had happened. He was enraged - "kupito brahma bandhava" - "This king drank water without waiting for me! He has disrespected a guest - a brahmana - a great sage!" His anger was boundless.

Durvasa tore a matted lock from his head and created a terrifying demoness - "krittya" - a being of pure destructive power. He sent it to kill Ambarisha. "Go, destroy this arrogant king!"

Ambarisha stood calmly, without fear, without moving - because he had completely surrendered to the Lord. He was a prapanna - one who has taken refuge. He knew the Lord protects His devotees. He simply stood and waited.

Immediately - the Sudarshana Chakra of the Lord appeared. "Sudarshana chakram bhagavatah" - that blazing discus, the personal weapon of Vishnu - descended from Vaikunta itself to protect Ambarisha. It burned the demoness to ash in an instant.

Then the Sudarshana Chakra turned toward Durvasa himself - "Durvasa tam anudravat" - it began to pursue Durvasa with its blazing fire. Durvasa, who had never run from anything, now ran for his life from the Sudarshana Chakra.

Where did Durvasa run first? To Brahma - "brahma lokamagat" - he ran to the world of Brahma. He fell at Brahma's feet and said "Save me! The Sudarshana Chakra of Vishnu is pursuing me! I cannot escape it!" Brahma said - "I cannot help you. Go to Shiva."

Durvasa went to Kailasa - to Shiva. He fell at Shiva's feet. Shiva said - "I cannot help you either. Only Narayana Himself can call back His chakra. Go to Vaikunta." Durvasa now fled to Vaikunta itself - the abode of Vishnu.

At Vaikunta - "vaikuntham agat" - Durvasa fell prostrate before Shriman Narayana and cried out for mercy. The Lord listened and then said - with infinite compassion but also with clear teaching - "I am not independent, O Durvasa."

"Aham bhakta paradhino" - I am completely bound by My devotees. I have no independent will when it comes to them. "Svatahtrantram mamety ato bhaktair nityam udanvitah" - I exist for My devotees and they hold Me. I cannot override My own commitment to protect them.

"Sadhavo hridayam mahyam sadhunam hridayam tvaham" - the sadhus are My heart and I am their heart. We are so deeply united that I cannot separate Myself from them to favor someone who harmed them. Not even for Brahma, not even for Shiva.

The Lord then says - "If you want the chakra to stop, go back to Ambarisha himself. Seek his forgiveness. Only he can call it back - because the chakra was sent for his protection." This is the profound reversal - the sage must beg the king for mercy.

Durvasa returned to earth and fell at the feet of Ambarisha - "Ambarisham prapede" - a great sage prostrating before a householder king. Ambarisha was deeply embarrassed. He could not bear to see this great sage brought so low on his account.

Ambarisha immediately prayed to the Sudarshana Chakra to withdraw - "sudarshana namas tubhyam" - offering praise and begging it to return. His prayer to the Sudarshana Chakra is recorded as the "Sudarshana Ashtakam" - a beautiful hymn.

The Sudarshana Chakra withdrew. Ambarisha then asked Durvasa to please eat - the meal that had been waiting all this time. Durvasa ate and was satisfied. He praised Ambarisha saying - "I understand now the glory of Vishnu's devotees. Truly they are the greatest."

The moral of this story - "bhagavad bhaktas are the greatest protection." Not tapas, not learning, not even divine status protects one who harms a devotee of Vishnu. The Lord's own weapon comes to protect His bhakta - even against a great sage like Durvasa.

Ambarisha at the end of his life placed his kingdom in the hands of his sons - "putreshu rajyam nidhaaya" - and went to the forest. He meditated on the Lord's feet with single-pointed focus - "ekachittena" - and attained Mukti. He is the ideal king and ideal devotee.

Now the lineage continues - Ikshvaku to Vikukshi. One story of Vikukshi: he went hunting during a Shraddha (ancestral rite). He brought back meat for the ceremony but had eaten a small piece of hare meat on the way. Vashishtha cursed him for this - "Shashada" (one who ate the hare) became his name.

From Vikukshi came the great Kakutstha - whose name means one who sat on the hump of a bull (kaku = hump, stha = one who sits). When Indra needed to fight the demons, he requested a great king. Puranjaya agreed to fight but only if Indra became his mount. Indra became a bull.

Puranjaya sat on the hump of the bull-Indra and defeated all the demons single-handedly - "asura jita" - destroyer of asuras. This is why his name is Puranjaya (conqueror of the cities of demons) and also Kakutstha (one who sat on the hump). A remarkable story.

Mandhata was born from his father Yuvanashva's side - "urjita" - because his father had accidentally drunk the sacred water meant for his wife to conceive. When the sage asked "who drank it?" - the king confessed "I drank it." The sage said - "then you will give birth." And he did.

The child emerged from the king's right side - "dakshina parsva" - and cried "Mama - who will give me milk?" The child was Mandhata - and Indra himself offered his finger as the milk-giver - "pishitanga" - from Indra's touch the child was fed. "Mandhata" comes from "mam dhata" - "feed me."

Mandhata's glory - from just one milking of a cow, the entire world was fed. When he ruled - "yavatsuryodayamyati" - as far as the sun rose and set, that was his domain. He was the greatest Chakravarti of his time. Three sons: Purukutsa, Ambarisha (earlier), and Mucukunda.

Mucukunda's story - he helped the gods fight demons for ages. When the gods got Karttikeya as their commander and no longer needed Mucukunda, they offered him a boon. He asked for deep, undisturbed sleep. He slept for ages in a cave on earth.

When Kalayavana chased Krishna - Krishna ran into that cave deliberately. Kalayavana followed. He saw a sleeping figure in the dark and kicked it - thinking it was Krishna. That was Mucukunda. He woke up, glanced at Kalayavana - and the demon was burned to ash. "The king's glance like fire."

Krishna revealed Himself to Mucukunda - "who are You? Why did you come here?" Krishna said - "I am the ancient Person - Narayana. I came to liberate you. You served the gods for ages - now it is My turn to reward you." Mucukunda was given liberation from the cycle of birth and death.

Thus we see that the solar dynasty is filled with great devotees and warriors. Each one has a unique story of devotion - through their character the teaching emerges: dharma, surrender to God, truthfulness, and detachment are the marks of the great Ikshvaku kings.

The ninth Skanda teaches us - greatness of birth means nothing if character is lacking. And even those without great birth - if they have complete devotion to the Lord - they attain the highest. "Svasti prajabhya paripalayantam" - may all people be protected and cared for. Salutations to the acharyas.