నారదుని బోధ: సంసార బాధల వదిలివేత

Narada's Teaching: Renouncing Samsara's Burdens

bhagavatam Kandadai Ramanujacharya

నారదుడు చతుర్థ స్కంధంలో వైరాగ్య మార్గం బోధించాడు. సంసారం యొక్క బాధలు చిత్రంగా వర్ణించబడ్డాయి - విషయ మృగ తృష్ణ అంటే మృగ తృష్ణ వంటి మోహం. బంధువులు చెట్టుపై చేరిన పక్షులు - చెట్టు పడిపోయినప్పుడు చెల్లాచెదురవుతారు. 'విషం కలిసిన ఆహారం చూసి భయపడినట్లే గౌరవానికి కూడా భయపడాలి' - ఆత్మని కప్పే రెండు అడ్డంకులు అని ముఖ్య సందేశం.

Narada teaches the path of renunciation in Canto Four, explaining the burdens of samsara through vivid imagery: the path of material existence is strewn with obstacles - desire is like a mirage (vishaya-mriga-trishna), relatives and companions are like birds gathering on a tree and departing when it falls. The key teaching: "do not accept honors, just as you would flee from food mixed with poison" - both honor and dishonor obscure the Self.

← Prev Next →
Narada's Teaching: Renouncing Samsara's Burdens Kandadai Ramanujacharya bhagavatam

వాళ్ళంతా చెప్తున్నారు ఉత్పత్తి అధ్వని అచరణ ఉరుక్లేహ దుర్గే అంతకోగ్రవ్యాళ అని ఇస్తే విషయ మృగ దృష్ణాత్మగే ఉరుభారః ద్వంద్వ స్వభ్రే కల మృగ భయే శోక దావే అజ్ఞ సార్భః పాదౌ కస్తే శరణ దకదాయాతి కామోపతిత్తః ఇది అద్భుతమైన శ్లోకం. అవకాశం ఉన్నవాళ్ళు రోజు దీన్ని చదువుకుంటే చాలా విశేషం. ఈ సంసారం అనే పెద్ద అరణ్యం నుండి ఎప్పుడు బయటపడతాము? సంసారం అనేటువంటి మహా సముద్రం నుండి నీ పాదాలనే నావను ఎప్పుడు చేరుతాము అని వినపారుతాను. అయితే ఇది ఎలాంటిది? ఈ సంసారం మనమందరం బాటసార్లం కదా? అందరం బాటసార్లం. ఏమిటి బాట? మార్గం ఏమిటి? అంటే ఉత్పత్తి అధ్వని. పుట్టుక అంటే సంసారం. సంసారం అనేటువంటి దారిలో అందరం ఉన్నాం. మనం దీన్నే మనకు ముందర రఘుగణ బిళభరత ఉపాఖ్యానంలో భవాటవి వర్ణనం అని వస్తుంది. భవ అటవి అంటే సంసారం అనేటువంటి అరణ్యం. చాలా విపులంగా ఉంది. అంత భావాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు. ఇంతకు నుంచి ఒక మూడు అధ్యాయాల్లో చెప్పినటువంటి దాన్ని ఒకే శ్లోకంలో చెప్పాను. ఎంత హాయిగా దీన్ని మనం అవగతం చేసుకుంటే అంత ఆనందం. మన దారి మనం పడ్డది ఏ దారిలో అంటే సంసారం అనేటువంటి దారిలో పడ్డాం. ఈ సంసారం అనేటువంటి దారిలో పడితే మనము తప్ప మనకు తోడు నీడుగా నీడగా రక్షగా ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. చెప్తాడు మహానుభావుడు ఇక్కడికి రావటము ఒంటిగానే వస్తావు వెళ్ళటము కూడా ఒంటిగానే వెళ్తావు ఎవ్వరు ఉండండి ఎంబడి మరి అప్పుడు లేనిది ఇప్పుడు లేనిది మధ్యలో ఎవరు ఉంటారు తోడు వాళ్ళంతా నిజంగా నీ తోడేనా? నీవెలా ఒంటిగా వచ్చావో వాళ్ళలా ఒంటిగా వచ్చారు. ఒంటిగా వచ్చా నలుగురు కలిసి మేము ఒకరికొకరం తోడు అనుకుంటే జ్ఞానమా అజ్ఞానమా?

తోడు కాలేరు ఎందుకంటే వాడి దారి వాడిది వీడి దారి వీడిది. దారిలో కలిశారు మళ్ళా వాడి గమ్యం రాగానే విడిపోతారు. అందరూ ఒంటి వాళ్ళు అందుకే ఆచార రాణి అంటున్నారు. ఏ రక్షక రక్షణ లేదు. ఈ దారిలో రక్షణ లేదు ఆచార రాణి. ఉరుక్లేష దుర్గే పోనీ ఆ దారి అయినా బాగుంటుందా? దుర్గం ఒక్క అడుగు వేయడానికి కూడా వీల్లేదు. నడవటానికి అవకాశమే లేదు. ఏమిటి అంత బాధ అంటే ఉరుక్లేషములు గొప్ప కష్టములు. సంసారం అంటే మొదటి మొదటి కష్టం ఏమిటి? సంసారంలో అడుగు పెట్టడమే పెద్ద కష్టం. ఏమిటది? గర్భంలో ప్రవేశం. కదా పెద్ద కష్టం గర్భ ప్రవేశం. రెండో కష్టం గర్భవాసం. మూడవ కష్టం జన్మ. ఇక అక్కడి నుంచి మనం చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ మహాపద ఏమిటి అంటే వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యంలో ఇంకో మహా ఆపద వ్యాధి. చివరి ఆపద మరణం. ఈ మధ్యన ఉండేవి చెరుపు చెరాలు. అందుకే ఉరుక్లేశ దుర్గే చిన్న కష్టాలు కావు పెద్ద కష్టాలు. చాలా గొప్ప కష్టాలు. అంతజోగ్ర వ్యాళాన్ని విష్టి అయినా ఏదో కచ్చబడి పోదాం అడిగేసుకుంటూ పోదాం అంటే దారిలో అడుగడుగునా మహా త్రాకుపాములు పడగ ఉద్భుతములు కొడుకుంటాయి. ఏంటది అంతకుడు అంటే మృత్యువు యముడు యముడు అనేటువంటి మహా భయంకరమైనటువంటి పాములు ఉన్నాయి. వాటిని తప్పించుకొని అడవిలో అడవిలో కొండల నుంచి కొనల నుంచి పారేటువంటి నీరు ఉందే ఆ నీరు పాము కాటుకు మంచి మందు. వే ముందు అవసరం లేదు. కొండల నుంచి పారేటువంటి మనం జీవం అంటాం, చెలయ్యర్లు అంటాం. చెలయ్యర్ల నీరు తాకుంటూ పోతే ఎన్ని పాములు కైసినా విషం ఎట్టడు. అది విషాహారం. అందువల్ల పాములు ఉంటే మాకేమండి నీరు దొరుకుతుంది కదా అంటే అక్కడ నీరు దొరకదయ్యా అన్నీ ఎండ మాములే ఉంటాయి. విషయ మృగ తృష్ణ ఆత్మ దేహ ఉరు భారః

విషయ మృగ తృష్ణ. విషయములు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి మృగ తృష్ణ తోటి. ఇది కాక ఆత్మ గేహ ఉరుభారః. ఇందులో పెద్ద బరువు ఏమిటి అంటే ఒకటి శరీరం. రెండోది ఇల్లు. మనకు బరువు ఏమిటి? మనం న్యాయంగా మన ఒళ్లే మనకు బరువు కదా. అబ్బా పోవాల ఉంది కానీ ఏమో లేవరేనండి జరగాదండి అంటాం. మనసు జేయమని చెప్తున్నది. బుద్ధి పేరేపిస్తున్నది కానీ చెద కాదు కాళ్ళు నడవలేవు చెదురు పని చేయలేవు. కాబట్టి ఆత్మ గేహ ఉరుభారః శరీరం ఒకటి. ఒక బరువు ఇంకో బరువు ఇల్లు. అయ్యా మా దగ్గరికి రండి ఒక ఆరు నెలలు ఉండండి పిలుస్తారు ఎవరైనా. ఏమంటాం మనం? రావాలనే ఉంది కానీ ఇల్లు ఉంది కదండీ దాన్ని ఏం చేద్దాం? ఇల్లు పెట్టేటట్టు వస్తానండి. అంటే ఒక బాధనేమో నీ శరీరం. రెండో బాధ ఇల్లు. అందుకే ఆత్మకేహ ఉరుభారః. శరీరము ఇల్లు అనేటువంటిది పెద్ద మన నెత్తి బరువు ఉంది. నడుస్తున్నాం కానీ నెత్తి బరువు పెట్టుకొని పోతున్నాం. అడుగు పడదు. ఏమిటి బరువు అంటే శరీరం ఒక బరువు మూట ఇంకో మూట ఇల్లు. ఆత్మగేహ ఉరుభారః ద్వంద్వ స్వభ్రే సరే అయినా జాగ్రత్తగా పోదాం పోదాం అంటే అడుగడుగునా గోతులు ఉన్నాయండి అన్నీ పెరిగి తగ్గు ఉంటారు. ఏమిటి అవి? ద్వంద్వములు. సీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, లాభ, నష్ట, మాన, అవమాన, క్షుత్తు, పిపాస. వీటిని ఏమంటారు? ఐదు జంటలు. ఎంత గొప్పవాడైనా వీడిని తప్పించుకొని ముందరికి పోలేడు. అబ్బా చలి అంటాడు, అయ్యో ఉడకబోతుంది అంటాడు. ఆకలి అంటాడు, దత్తి అంటాడు, నన్ను వాడు అవమానించాడు అంటాడు. వీడు గౌరవించాడు అంటాడు, రెండు కష్టాలే కదా. అందుకే సంతోషము వద్దు, విచారము వద్దు. ఉత్సవం కలిగిందని, సన్మానం కలిగిందని సంతోషించడం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నాడు. ఏడికి ఆగమంటే ఈ సంతోషమే క్రమంగా వానిలో స్మయం అంటే గర్వాన్ని కలిగిస్తుంది. అంటే ఈ సన్మానం ఇందరిలో నాగద చేసింది. వాళ్ళందరూ చేయలే కదా అంటే నేను వాళ్ళకంటే చాలా గొప్పవాని.

పతనం కావు అందుకే అంటాడు సన్మానాత్ ఉద్విజేత విషమిశ్రాదాహారాదివా అంటాడు. విషం కలిపిన ఆహారాన్ని చూసి ఎట్లా మనం భయపడతామో సన్మానం చేస్తామండి అంటే అట్లా భయపడాలి. ఇప్పుడు కావలేను డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం. అంటే ఏమన్నమాట డబ్బులు ఇచ్చి విషం విషం పెట్టుకుని అన్నం తింటున్నాం అన్నమాట. చేతుల ద్వారా చేసుకుంటున్నారు వ్యాధి శాస్త్రం చెప్తాం అది ద్వంద్వ స్వభ్రే. ద్వంద్వం అనేటువంటి గోతులు ఉన్నాయి కల మురుగ భయే. పోనీ గోతులు ఉన్నా చిన్నగా అలా తప్పించుకోదామంటే అన్నీ క్రూర మృగాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు కరులు దుష్టులు. దుష్టులు అనేటువంటి మృగముల భయం ఉన్నటువంటిది. శోక దావే ఈ మధ్యన దావాకిని చుట్టి ముట్టింది. అంటే దావాకిని దుఃఖం అనేటువంటి దావాకిని. పోనీ వాడైనా చేయూత ఇస్తారే పట్టుకున్నా వాడిని గట్టిగా అడుగుతున్నాడు ఒక్కడు మాకు దొరుకుతాడు పక్కన మన తోడు వాడు ఎవరు వాడు అగ్నియుడు. మూర్ఖుని సాయం దొరుకుతుంది. అది దానా నుంచి కాపాడకపోగా అందులో పడేస్తుంది. అందుకే ఆజ్ఞసార్ధః ఇలాంటి వాడు పాదౌకస్తే శరణద కదాయాతి. మోపసుస్తః ఇలాంటి దారిలో కామోపసుస్తః కోరికతోటి చుట్టుముట్టుబడినటువంటి వాడు శరణదా అంటే రక్షణ ఇచ్చేటువంటి మహానుభావ తే పాదౌకః కదాయాతి. నీ పాదాలనేటువంటి నావను ఎప్పుడు చేరుతాడు? అంటే ఇన్ని బాధలున్నా ఇంత భయంకరమైన సంసారం అని తెలిసినా దాన్ని వదిలిపెట్టడు, నిన్ను పట్టుకోడు. బాధలను తప్పించే వాడి పాదాలను మనం పట్టుకుంటామా? ఆ బాగానే ఉంది లేండి. మళ్ళీ ఏం చెప్పాం కదా, నరకంలో నాలుగు రోజులు ఉంటే అదే బాగుంటుంది. మళ్ళీ ఏం పోతాం బయటికి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇలాంటి సంసారంలో పడి బాధపడుతున్నవాడు ఎప్పుడు నీ పాద నౌకను చేరుతాడు అంటే నీ అనుగ్రహం ఉంటేనే చేరుతాడు. అది లేనినాడు శరణ లేదు. రుద్రుడు అంటున్నాడు తవ వరద వరాంగ్రౌ ఆసి ఆసిసే హాచిరార్ధే అపి మునిభిహి.

భక్తైహి ఆదరయణార్తనీయే ఇది రజిత ధీయం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్ త్వత్పరానుగ్రహేన గురుడు కూడా సంజాయితి చెప్పుకుంటున్నాడు అన్నమాట ఏమిటది ఏదో వాడు అన్నాడు నీకేమైందయ్యా దక్షుడు నీకు భాగం ఇయ్యనంత మాత్రాన నీకు భాగం లేదా? నీకు అవమానం దైనట్టేనా? మానవమానాలు లేవని తత్వాన్ని అందరికీ బోధించే నీవు. కూడా వాటికి గురై ఇంత దోషం చేస్తే ఎలాగయ్యా అని అడుగుతాడేమోనని స్వామి ముందే ఏమంటారు ఎక్స్ప్లోరేషన్ కదా ఇస్తున్నాడు చెప్తున్నాడు తవ వరద వరాంఘెవు ఆశిషే హాసిలార్ధే వరద అంటే వరములిచ్చే మహానుభావ వర అంగ్రౌ ఉత్తమమైనటువంటి నీ పాదముల యందు ఆశిస ఈహ అశిలార్ధే ఆశించేటువంటి కోరికలనన్ని ప్రదానం చేసేటువంటి నీ పాదపద్మమునందు అపి మునిభిహి అసక్తైహి ఆదరేణ అర్హనియే. ఎలాంటివి నీ పాదాలు అంటే మునులు కూడా ఎంతో ఆదరంగా పూజిస్తారు. ఆ గొప్ప ఏముంది అంటే చాలా గొప్ప ఉందండి. ఏది గొప్ప అంటే నీకు పేరేమిటి వరములు ఇచ్చేవాడు అని. కదా అంటే కోరిన వారి కోరికలన్నీ తీర్చేవాడు అని బిరుదు నీకు. అయినప్పుడు నీ పాదాల్ని ఎవరు కొలవాలి? కోరికలు ఉన్నవాళ్ళు కొలవాలి కదా? మరి ముళ్ళకేం కోరికలు ఉన్నాయి? వాళ్ళు ఎందుకు కొలవాలి? వాళ్ళు కూడా కొలుస్తున్నారు. కోరికలు లేని వారు కూడా నీ పాదములనే ఆశ్రయిస్తున్నారు. కోరికలు ఉన్నవాళ్ళు ఆశ్రయించడం వింతేం కాదు. ఏదో వాళ్ళకి ఇంత ఆశ ఉంది నీకు అంత మనకి ఇయ్యాలని నీకు ఉంది. కానీ వీళ్ళకేం లేదే. కానీ అలాంటి వారి చేత కూడా పూజించదగినటువంటి పాద మహానుభావుడు ఉన్నారు. వాళ్ళెందుకు పూజిస్తున్నారంటే మేము కూడా పక్క వాళ్ళలాగా కోరికలు కలగకుండా ఉండాలి. కోరికలు ఉన్నవాళ్ళు చవత్కారం ఏంటంటే కోరికలు ఉన్నవాళ్ళేమో కోరికలు తీరాలని నిన్ను చేరుతారు.

కోరికలు లేని వాళ్ళు మా కోరికలు రావద్దని సేవిస్తారు. అంటే ఏమిటి? కోరికలు మాకు రావద్దనేది కూడా ఒక కోరికే. కదా వాక్తవ విషయం. ఏమో పొరపాటం ఇలాగే ఉంటే మాకేం పని అంటే అవి వస్తే ఏం చేస్తాం అప్పుడు? మమ్ములను పక్క వాళ్ళ దాకా సంసారంలో పడవేయకయ్యా మహానుభావా. మాకు విషయాసక్తి కలిగించకుండా ఉండవయ్యా అని ఏ ఆసక్తి లేని ఋషులు కూడా నీ పాదపద్మములను ఆరాధిస్తున్నారు. నిరాసక్త ఋషుల చేత కూడా పూజింపదైనటువంటి పాతము గల మహానుభావుడవు ఇది రచిత ధీయం మా విద్య లోకోపవిద్ధం జపతి నగణయేతత్ త్వత్పరానుగ్రహేన ఇది రచిత ధీయం. అలాంటి నీ పాదపద్మముల యందు బుద్ధిని లగ్నం చేస్తే అవిద్యాలోకః మా అలాంటి వాడిని అవిద్య ఆవరించదు. జ్ఞానము కమ్మదు. అలాంటి అవిద్యతో ఎలాంటి బాధ లేనటువంటి జీవితాన్ని నీ పాదపద్మములు ప్రసాదిస్తాయి. అయినప్పుడు జపతి నగణయే తత్ త్వత్పరానుగ్రహేన. ఇలా సాంసారికమైనటువంటి కోరికలతో వ్యవహరించేవారు ప్రత్యేకించి చేసినటువంటి దూషణ కానీ పూషణ కానీ, శ్లాఘ పొగడ్త కానీ ఈ రెండు నగణయే. నేను లెక్కించను. నన్ను ఎవరో అవమానించారు, నన్ను ఎవరో సన్మానించారని నేను నగణయే. మరి ఏం చేస్తావు? జప తీ నీ ధ్యానం చేస్తాను. నిన్ను జపం నీ నామాన్ని జపం చేస్తాను. నీ పాయపద్మ నిరంతరం ఆశ్రయిస్తూ ఉంటాను. తత్ త్వత్పర అనుగ్రహేన. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాంసారికమైనటువంటి విషయ భోగముల యందు ఆసక్తి లేని వారు కూడా నీ మాయలో పడకూడదని నీ పాదాలను ఆశ్రయిస్తారు. అలాంటి పాలపద్మములను నిరంతరం నేను జపం చేస్తున్నాను. అది కూడా నా గొప్ప ఏం కాదు. త్వత్పరానుగ్రహేన. నీ దయతో నీ భక్తుల అనుగ్రహంతో నేను ఇతరులు చేసేటువంటి దూషణ భూషణలను లెక్కించకుండా నిరంతరం నీ నామాన్నే

జపిస్తున్నాను. ఏమైంది ఇప్పుడు? మరి లెక్కించావు కదా, వాడిని సొంతం చేశావు కదా. అంటే వాడు నీ భక్తుడు కాదు కాబట్టి అంటాడు. నీ భక్తి చూపలేదు కాబట్టే పరమాత్మ యందు భక్తి చూపకుంటే ఎలా అనర్థం వస్తుందో వాళ్లకు తెలియజేయటానికి ప్రయత్నించానే తప్ప అది దండన కాదు, శిక్ష కాదు, నాకు అవమానము ప్రవృత్తి కాదు. ఇలా తరువాత భృగుహు భృగు చెప్తున్నాడు యనుమాయయ గహనయ అపహృతాత్మబోధ బ్రహ్మాదయః తనుహృతః తామసి స్వపంతః ఏం చెప్పాలి స్వామి గహనయా యనుమాయయా అతి గాఢమైనటువంటి ఏ మహానుభావుడు ఏ పరమాత్మ యొక్క మాయ చేత అపహృత ఆత్మబోధః ఆత్మజ్ఞానము. పోయి అపహరించబడి బ్రహ్మాదయ ఎవరు చిన్నోళ్ళు కాదు బ్రహ్మ రుద్రేంద్రాదులందరూ కూడా తనుభృతః అంటే దేహధారులు అంటే అందరూ జీవులే బ్రహ్మజీవుడే రుద్రుడు జీవుడే ఇంద్రుడు జీవుడే వీళ్ళెవరు? ప్రత్యేకాత్మరే పరమాత్మరేం కాదు ఆ ఉంచ వచ్చి చేడిస్తే ఆవేశావసాలు సహసాధుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అలాగే రుద్రుడు అలాగే బ్రహ్మ అలాగే వీళ్ళంతా దేహధారులే. ఎందుకంటే ప్రణయకాలంలో అంతా పోయేవాళ్ళు. కాబట్టి తను కృతః తమసి స్వపంతః వీళ్ళంతా నీ మాయలో చీకట్లో అజ్ఞానంలో నిద్రపోతుంటారు. నీ మాయ చేత ఆత్మజ్ఞానము అపహరించబడినటువంటి దేహజారులైన బ్రహ్మాదులందరూ తమోగుణంలో పడి నిద్రపోతుంటారు. నాత్మన్ శ్రితం తవ విదంతి అధునాపి తత్వం. ఇప్పటికీ నీ తత్వాన్ని వాళ్ళు తెలుసుకోన విధంతి. ఇప్పటికీ తత్వాన్ని వాళ్ళు ఇప్పటికీ తెలియుట లేదు. స్వయం ప్రసీదతు భవన్ ప్రణతాత్మ బంతుహు అంటే నీ తత్వం తెలియాలంటే మా వల్ల అయ్యే పని కాదు. నీవు అనుగ్రహిస్తేనే అందువల్ల స్వామి మీరు ప్రసన్నులై ఆ తత్వాన్ని బోధించండి ఎందుకు చెప్పాలంటావా ప్రణతాత్మ బంధుహు ఇంకో బిరుదు ఉంది.

ఏం పిరుదు ప్రణత ఆత్మ బంధుహు ఆశ్రయించిన వారికి మీరు ఆత్మ బంధువులు కాబట్టి మాకు మీ స్వరూపాన్ని తెలియడానికి మీరు ప్రసన్నులు కండి. బ్రహ్మ అంటున్నాడు నైతస్వరూపం భవతః అసౌ పదార్థ భేద గ్రహైహి పురుషః యావదీక్షేత్ స్వామి. ఇప్పుడు ఈ యజ్ఞంలో ఏ దివ్య మంగళ విగ్రహం సాక్షాత్కరించిందో ఇలాంటి స్వరూపాన్ని ఎందరు చూడగలరండి? కడుగుల గారు ఇలాంటి విగ్రహాన్ని చూచేంత వరకు జ్ఞానస్య అర్ధస్య గుణస్య చ ఆశ్రయః మాయామయాత్ వ్యతిరిక్తః యతత్వం. ఎందుకు జోల వేరు అంటే మా అందరికీ ఓ నాలుగైదు గొప్పతనాలు ఉన్నాయి. మేము చాలా గొప్పవాళ్ళం. ఏంటి ఒకటి జ్ఞానం ఉంది. అంత జ్ఞానం ఉన్నవాడండి. రెండు మాకు అర్థం కూడా బాగా ఉంది. మూడవది అంతా గుణవంతులం. నాలుగోది మమ్ములందరినీ ఆశ్రయిస్తున్నారు. కదా, జ్ఞానము ఉంది, అర్థము ఉంది, గుణము ఉంది, ఆశ్రయము ఉంది. ఈ నాలుగు ఉన్న మేము, ఈ నాలుగు కంటే అవతల ఉన్న నీవు ఎలా కనపడతావు మాకు మరి? నువ్వు మా పరిశీలనలో లేవు, అవతల ఉన్నావు. ఎందుకంటే స్వామి జ్ఞానానికి కూడా అందడు. అంటాడండి? తత్వానికి అందడు. పోనీ ఒక 10 కోట్లు పోతాం రమ్మంటే వస్తాడా? లేదు మంచి గుణాలు ఉన్నాయి రమ్మండి. దేనికి రాడు. మేము చాలా ముందు ధరిస్తున్నాం రండి అసలు రాడు. అంటే నేను ఉద్ధరిస్తున్నాను నేను అన్న భావం ఉన్నంతవరకు స్వామి కనపడదు. అభిమానం పోయిన వారు మాత్రమే స్వామిని చూడగలరు. అంటే ఎంతవరకు అదే మనం చెప్పుకున్నాం చూడండి మనకు యవ్వనం.

ధన సంపత్తిహి ప్రభుత్వం అవివేక్త మనం చెప్పుకున్నామే ఈ నాలుగులో ఏదున్నా తాను కనబడదు. అన్నీ వదులుకున్నామంటేనే కనబడుతుంది. అంటే ఏదిచ్చినా నా కోలం కాదు ఆయన కోసం ఇచ్చాడేమో ఇస్తే. కులశేఖరుడు మహారాజు గారు. సింహాసనం మీద కూర్చునేవాడు పరిపాలన అంతా చేశాడు. ఏం అనుమానం లేదు. ఇంట్లోకి పోగానే ఓ దింగలి. శర్మము పట్టు వస్త్రం వేసుకొని ఆ మూల గదిలో పడుకున్నాడు. ఇదేమిటి పొరపాటున అక్కడ పన్నాను అనుకో నేను రాజుని అనుకుంటాను పొరపాటున. ఇక్కడే బాగున్నాడు. రోదా చెయ్యి మీద ఎక్కి ఎక్కి ఎక్కామనుకోండి ఓ రాజే అయి ఉంటాం. ఏమో నేను మహారాజునో ఏమో మహారాజునో ఏమో అంటే అంతే మళ్ళా మళ్ళా పైకి రాము. కాబట్టి ఇదేనా ఇదేనా చెయ్యి. రాజభోగాలు ఏ క్షణం అనుభవించలేదు. నీ రంగంలో రంగనాథుడు ఆలయంలోని పూజారుల మీద అపనింద వేశాడు అర్చకులు ఆ కొందరు మంత్రులు. ఈ మహారాజు గారు పూజారులు అంటే ప్రాణం ఇస్తున్నాడు మంత్రం ఉండలే మనం లెక్క చేయకండి లేదు అని తలుపు తీసి నగలన్నీ దొంగతనం చేసేసి దాచి పెట్టేసి అయ్యా నగలు పోయాయి నగలు పోయాయి. సభ రాజుగారు కదా విచారించాలి ఆ చెప్పండి. మంత్రులు అయ్యా ఓ విజ్ఞాపన ఆ చెప్పండి నాయనా. దేవాలయం తలుపు తాళం వేసిన తర్వాత తాళం అట్లనే ఉందండి నగలు పోయాయి. ఆ ఏమంటారు? ఆ అనేదేముందండి ఆలయం తలుపు తాళత్తిరి ఎవరి దగ్గర ఉంటుందండి? అర్చకుడి దగ్గర ఉంటుంది. మరి నగలు పోయాయండి? అంటే అర్చకులు చేశారనా మీ ఉద్దేశం? అలా కూడా చెప్తున్నారా? అంటే అనుకోవాలి కదండీ, అనుకోకూడదు. ఇది అనుకోకూడదు. మరి ఎవరు? ఎవరి సంగతి తర్వాత నేను చెప్తాను. ఒక పని చేయండి. అర్చకు మీద నమ్మకం ఉంది కదా వాళ్ళే చేశారని. నాకు నమ్మకం గట్టిగా ఉంది అర్చకులు తీయలేదు. నేను ప్రమాణం చేస్తాను. ప్రమాణం మీరు చేయండి. ఆగు. ఒక నల్ల తాడు కోడెత్రాసు ఉంటుంది. కొడుకు నల్ల తాకు అంటా కోడెత్రాసు.

అంటే అలా గారి తగిలిస్తే ప్రాణం పోతుంది అంత భయంకరం ఉంటుంది. దాన్ని పట్టించి ఒక పెద్ద కుండలో దాన్ని వేసి పైన ఒక గుడ్డ కట్టి గుడ్డకు చిల్లి చేసి రంధ్రం చేసి. గంగనాథుని అర్చకులు నగర అపహరించలేరు. చేయి పెట్టి మొత్తం తిప్పి పైకి తీశారు. మీరు పెట్టండి అర్చకులు ఎక్కించారు. సరే కారా అవును తీసే వాడిని పెట్టండి అయ్యా నేను చేశాను కదా మీరు చేయండి అయ్యా తప్పు అయింది అది కావాలి అది రాదు లక్షణం ఎక్కడ నేను రాదును అని కాదు, నేను రాదును అనుకుంటే అదే కాదు ఇంకేం మర్చిరాదు. అందువల్ల ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించేటువంటి గుణము అహంకారం ఉన్నంతవరకు రాదు. అహంకారం తొలగేంతవరకు నీవు మాకు కనబడవు. ఇప్పుడు మాకు కనబడ్డావంటే ఏమర్థం? ఇక్కడ ఉన్న వారందరి అహంకారం? పోయేది దక్షునికి పోయింది, సరే రుద్రునికి పోయింది, ఇంద్రాదులకు పోయింది. బృగు వీళ్ళందరికీ అందరికీ సంగమంగా పోయింది కదా. ఒకరికి మీసాలు, ఒకరికి పండ్లు, ఒకరికి కండ్లు, ఒకరికి చేతులు, ఒకరికి కాళ్ళు అన్నీ పోయి. అయ్యో ఈ అవసరం బుద్ధ ఒకటి చెప్పుకున్నావ్ బాబోయ్ ఎంత తప్పు స్వామి నువ్వే అతిథికి వచ్చారు కదా అప్పుడు రాబడ్డాడు స్వామి. ఇప్పటిదాకా ఆయన దూరం మనం చెప్పుకున్నాం యజ్ఞం ఆయన మొదలు రాలే. ఎందుకు రాలేదు అందరూ అందరూ గర్విస్తులే ఉన్నారు. అభిమానం ఉన్నవాళ్ళు చేసే యజ్ఞానికి ఆయన వస్తాడండి. ఎప్పుడు వస్తాడు ఆయనే? అభిమానం పోగొట్టి వస్తాడు. అదే మాట అంటున్నాడు అందుకనే భృగు అంటున్నాడు నాత్వ అనుసరితం తవ. యావదీచ్ఛేతు మాయామయాత్ వ్యతిరిక్తహాయతస్త్వం నీవు ఇలాంటి మాయా స్వరూపం కంటే నీవు వ్యతిరిక్తమైన వాడవు బ్రహ్మ వాక్యం ఇది అంటే బ్రహ్మ వీళ్ళందరూ అహంకార గ్రస్తుడే పరోషంగా చెప్పాడు. రుద్రుడితో సహా అందరూ అహంకార గ్రస్తులే అభిమానం ఉన్నవాళ్లే అందుకే యజ్ఞ విధా జరిగింది. ఇప్పుడు అభిమానం అందరిదీ పోయింది. నీవు వేయించేశావు. అంటే ఏమిటి? సాంసారికమైనటువంటి దేహాత్మాభిమానము.

పోయిన తరువాతే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదెలా పోతుందయ్యా? పరమాత్మే పోగొట్టి దర్శనం ఇస్తాడు. మనం పోగొట్టుకోలేం. అంత బుద్ధి మనకు ఉంటేనే ఇది సమస్య ఎక్కడిది? మనమేం పోగొట్టుకోలేం. స్వామి ఈ చెంప ఆ చెంప బాగా వాయించి వాయించి అబ్బో వద్దు బుద్ధి ఈ బుద్ధి వచ్చింది ఈ బుద్ధి వచ్చింది అన్నాక ఇప్పుడు వస్తానంటాను. అందుకే దష్ట యజ్ఞలో చివరికి ఆ స్వామి వచ్చాడంటేనే అందరి అభిమానం పోయి అందరికీ ప్రాయశ్చిత్తం కలిగి పశ్చాత్తాపం కలిగి స్వామి క్షమించమని అడిగారు స్వామి వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అంటున్నాడు ఇదమపి అచ్యుత విశ్వభావనం ఒపురానందకరం మనోదృశాం చెప్తున్నాడు అచ్యుత అంటే నత్యవయతి. కదా నత్యవతి నత్యావయేకు అచ్యుత అంటే తాను జారడు ఇంకొకరిని జారనివ్వడు. అంటే తన దగ్గరికి వచ్చిన వాడిని మళ్ళీ స్వామి కిందికి పంపడు. యద్గత్వా ననివర్తంతే తద్దామ పరమం మమ కదా ఆ బ్రహ్మ భువన లోకాః పునరావర్తినో అర్జునః మా ఉపేక్షతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ఒక్కసారి వైకుంఠానికి పోయామంటే మళ్ళా దారి పడే ప్రశ్న లేదు అది తప్ప ఎక్కడికి పోయినా పునరభిజననం పునరభిమరణం పునరభిజననం జరవేకే. కాబట్టి ఆయన జారడు. ఆయనను చేరిన వారిని జారనివ్వడు. అందుకే ఆయన పేరు అచ్యుత. అది ఏమంటే పిలిచాడు ఇదమత్యచ్యుత విశ్వభావనం వపురానందకరం. విశ్వభావనమట. సకల ప్రపంచాన్ని సృష్టింపజేసేటువంటి మీ దివ్య మగ్రహం ఉంది ఈ ఆచారం ఎలాంటిది ఇది మనోదృశాం ఆనందకరం. మనస్సుకు ఆనందాన్ని కలిగించేది కందులకు కూడా ఆనందం. కొన్ని మనస్సుకు ఆనందం ఉంటాయి, కందులకు భయంకరంగా ఉంటుంది. కొన్ని కందులకు బాగుంటాయి, మనస్సుకు భయాన్ని కలిగిస్తుంది. కానీ

స్వామి యొక్క రూపము మనస్సుకు ఆనందం ఇస్తుంది, నేత్రాలకు కూడా ఆనందం ఇస్తుంది. మనోదృశాం సూరమిద్విత్ క్షపణైహి ఉదాయుధైహి భుజదండైహి ఉపపన్నం అష్టభిహి మళ్ళీ అక్కడ కూడా. తాది చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా కానీ అసలు విషయం మాత్రం పోదు. వైకుంఠానికి పోయినా నా భార్య పిల్లలు బాగున్నారా అంటే గతి ఏమిటి? ధృవుడి లాగా ఉంది వ్యవహారం. ధృవుడు బాబు వైకుంఠానికి పోతున్నాడు, మా అమ్మ వచ్చిందా అన్నాడు. ఈ కర్మ ఇంతే రా ఇక్కడే ఉండమని పంపించాడు. అంటే ఇంద్రుడు స్వామిని ఇంత బాగా స్తోత్రం చేస్తూ కూడా నువ్వు ఎందుకు అందంగా ఉన్నావంటే. దేవతలకు శత్రువులు అటజోలు సంహరించడానికి కావలసిన ఆయుధాలు పట్టుకున్న ఎనిమిది భుజాలు ఉన్నాయి కాబట్టి బాగున్నాం. ఏమర్ధమైంది? మాకు శత్రువునైన రాక్షసులను సంహరించడానికి తగిన ఆయుధాలు ధరించిన అష్టభుజములతో శోభిస్తున్నావు కాబట్టి నీ ఆకారం మా మనస్సుకు మా కళ్ళకు బాగా ఉంది. ఇట్లా కూడా దేవతలు వేరు, రాక్షసులు వేరు, శత్రువులు, ఆపదలు. యుద్ధాలు తమారాలు. అందుకే వాడు అక్కడే ఉంటాడు. మీరు ఎక్కడ ఉంటారు సద్గుణ్ణే ఉంటారు. అంటే పడుతుంటాడు, లేచుంటాడు, పడుతుంటాడు, లేచుంటాడు. అందుకే అందరికంటే ఎక్కువ కష్టం పొందేది ఎవరయ్యా అంటే కష్టాల పొందే మొదటివాడు ఇంద్రుడు. ఇంద్రుడే కాదు సింహాసనం చేరిన ప్రతివాడికి కష్టం ఎక్కువే అన్నాడు. ఎందుకయ్యా అంటే యావత్ స్థాస్యతి అథవా గచ్ఛతి ఇతి శోకః అతకృత్ ప్రభవతి అంటారు. నేను కూర్చున్న సింహాసనం ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవడు లాక్కుంటాడు. అని నిరంతరం బాధపడుతూనే ఉంటాడు. అంటే తన పదవిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో త్రైలోక్య పాలన సున్నా. వాడు వస్తాడో వీడు వస్తాడో ఎవడు గుద్దుకుంటాడో నాకైతే ఏమిటో నాకైతే ఏమిటో అంటే అందులో కలియుగంలో మరీ ఎక్కువ అన్నాడు కాదు. కొందరికి ఉంది కొందరికి ఉందనుకోండి అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చేది ఓ యు నాలుగు యుగాలకు ఒకసారి వచ్చేది వచ్చేది. ఇప్పుడు నాలుగు యుగాలకు ఒకసారి వచ్చేది అప్పుడు ఇప్పుడు నాలుగు గంటలకు ఒకసారి వస్తుంది.

అందుకే అంటున్నారు అష్టభుజైహి భుజదండైహి ఉపన్నమస్తతిహి పత్నులు దశపత్నులు అంటున్నారు యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టః స్వామి. నిన్ను ఆరాధించడానికే దక్ష ప్రజాపతి ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టాడు. విద్వస్తః పశుపతిన అద్య దక్ష కోపాత్. దక్షిణ మీది కోపంతో శంకరుడు దీన్ని ధ్వంసం చేశాడు. తమ్ నస్వం శివసేనాభ శాంతమేహం యజ్ఞాత్మన్ హరినరుచ దృశ్య పునీతి. ఎలాంటిదంటే ఈ యజ్ఞం ఎట్లా ఉంది ఇప్పుడు ఇది అంటే శవ చేయనాహం. ఈ పదాలు ఎవరికీ దొరకవు రాసి దొరుకుతాయి. ఈ పదాలు ఎవ్వరికీ దొరకవు ఇంతమంది ఎంతమంది అట్లమంది కవులు ఉన్నారు ఒక్కడు రాయలేడు. వ్యాసుడు రాస్తేనే ఆ పదాలు రాస్తాడు. శవ చేయనం మాట. ఏమిటండీ అది? స్మశానం అండి ఏమో ఆలోచిస్తున్నారు ఇంకా శవములు పడుకునేది ఏంటి శవ చేయాలి. రెండోది శవశయనాభం శాంతమేధం. ప్రస్తుతం యజ్ఞం ఎలా ఉందంటే స్మశానంలా ఉంది. ఈరోజు శాంత మేధం. హవిస్సులు, హోమాలు, పూజలు ఏమి అన్నీ తగ్గిపోయినాయి. అవన్నీ శాంతించాయి. మేఘ అంటే పూజ కదా అశ్వమేధం. కదా ఈ మేధలన్నీ అంటే అన్నీ అర్చనలు ఆగిపోయాయి. అన్నీ శవాలు అన్నీ ఉన్నాయి కదా కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు అన్నీ పడిపోయాయి పడి ఉన్నాయి. శవశయనము స్మశానం లాగా ఉంది యజ్ఞాత్మన్ అనురరుచ దృశ పుణీహి స్వామి నీవు పవిత్రమైనటువంటి కాంతి గల నీ చూపుతో ఈ యజ్ఞచాలను పవిత్రం చేయవలసింది. మావారే మోది పెట్టారు, మా అల్లుడేమో పాడు చేశాడు. మా గతి ఏంటి మరి?

నువ్వే దాన్ని మళ్ళీ ఉద్ధరించాలి. దృశాపునీహి రుషులు అంటున్నారు అనన్వితంతే భగవన్ విచేష్టితం యదాత్మనాచరసిహి కర్మనాజ్యసే. రుషులు కాబట్టి వాళ్ళకి అందులోనే ఆశ్చర్యం. అంటే ఎవరైనా సరే తన జీవితంలో తాను ఏ విషయాన్ని అనుభవానికి తెచ్చుకున్నారో దాని గురించి ఆలోచించి దానికంటే అతీతంగా ఉన్నవాడిని ఆశ్చర్యంగానే స్తోత్రం చేస్తారు. ధనవంతుడు అనుకోండి, ధనం నేను సంపాదించాను, పక్కవాడు అసలు ఎందుకు సంపాదించలేదు అని సులభంగా డబ్బు సంపాదించడం, అంత కష్టపడతారు ఏం చేయండి వాడు అనుకుంటాడు. అదే దరిద్రుడు. మరి తన పైన ఎంత డబ్బు ఇంత కష్టపడుతున్నారో ఆ ఒక పైస రావడం లేదు నాకు. ఒక తనకి వచ్చేసింది వాడికి. వాడు అనుకో. అనుభవం అండి. ఇప్పుడు వృష్యుల అనుభవం అంటే విచేక్షితం యధాత్మనా చలసి కర్మనాద్యసే. యమము, నియమము ఏమున్నాయి మనకని అష్టాంగ యోగాలు. ఇలాంటివన్నీ ఉన్నాయి జపము, తపము, కోమము, ధ్యానము. ఇలా వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు ఇలాంటివన్నీ బోధించిన అన్ని మార్గములు. అవలంబించిన మేము కూడా అవలంబించినా కూడా మాకు ఈ సంసారం నుంచి బయట పడటం తెలవటం లేదు. ఇవన్నీ నిత్యములు కావని తెలుసు, ఉండేవి కావని తెలుసు, మనవి కావని తెలుసు, మనకు కావని తెలుసు. అన్నీ తెలుసు. కానీ వాటిని మేము వదలలేకపోతున్నాం. మేము వదలదాం అనుకున్నా అవి మమ్ములను వెలిపెట్టరు. అని స్వామి, నీవు ఇలాంటి కర్మబద్ధులైన వారందరిలోనూ ఉంటావు. నీకే కర్మ అంటావు. ఇది ఎలాగయ్యా? మేము ఇందులో ఉండి ఇదంతా అంటదు అంటదు అనుకుంటే అంటించుకుంటున్నాము. మరి కర్మలోనూ నీవే ఉన్నావు. కర్త లోనూ నీవే ఉన్నావు అంతే కదా. చేసే వారిలోనూ నీవే చేసి పనిలోనూ నీవే. నీకు ఆ కర్తృత్వం లేదు ఈ కర్మత్వం లేదు.

అదంటదు ఇదంటదు. ఎంత ఆశ్చర్యం అండి. అందుకే అంటున్నాడు చరసిహి కర్మనాద్యతే సంచరిస్తున్నావు కానీ నీకు ఆ కర్మ అంటుట లేదు. విభూతయే యతః ఉపసేదుహు ఈశ్వరీం నమన్యతే స్వయం అనువర్తతీం భవాన్. విభూతయే యతః ఉపసేదుహు ఈశ్వరీం ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే అన్ని లోకాల వారు తమకు సంపదలు చేకూరాలని మీ వారిని అంటే అమ్మవారిని జగన్మాతను లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. ఉపసేదుహు ఆశ్రయిస్తున్నారు. ఉపాసిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ అలాంటి లక్ష్మి నీ వెంట పడుతుంటే నీవు ఆమెను లెక్కించడం లేదు. కదా. ఏమంటారో చూడండి. నమన్యతే శయం అనువర్తతీం భవాన్. ప్రపంచమంతా ఆమె అరుణ భగవంతు తొక్కాలని, ఆమెను ఆశ్రయించాలని, ఆమెను సేవించాలని ఆమె వెంట పడుతున్నారు. ఆమె నీ వెంట పడుతుంది. నీవు ఆమెను పట్టించుకోవటం. ఈ రెండే మీలోని ప్రత్యేకత. అంతే కదండీ? సంసారంలో ఉంటున్నావో సంసారం నీకు అంటదు. అమ్మవారు నీ వెంట పడుతున్నారో నువ్వు వాళ్ళని పట్టించుకో. అంటే అమ్మవారిని పట్టించుకోకుంటేనే సంసారం తప్పుతుందా? కదా? ఏమర్థం? సంపదలు కోరని వాడికే సంసారము అంటదు. రహస్యం ఏంటి? ఎందుకు రెండు జోడించాడంటే ఏం చెబుదాం? ఎవరైతే అనేక విభూతులు, సంపదలు, ఆధిపత్యాలు, ఐశ్వర్యాలు ఇవి కోరుతున్నంత సేపు వాని సంసారం విడిచిపెట్టదు. అవి నాకు వద్దు అన్న వాడిని సంసారం విడిచిపెడుతుంది. కానీ అన్నీ ఐశ్వర్యాలు వాడికే వస్తాయి. వద్దన్న వాడికే అన్నీ వస్తాయి. అడుగుతున్న వాడికే ఏవీ రావు. ఇంతమంది అమ్మని దయ చూపుమని ప్రార్థిస్తున్నారు. చూపుతున్నారా? ఎక్కడికి పోతున్నది? వద్దన్న ఆయన దగ్గరికి పోతున్నాడు.

అది రహస్యం. అమ్మవారు రావాలంటే ఏం చేయాలి? నువ్వు మాకు వద్దు అన్నారు. చెప్తాడు మనకు వాల్మీకి రామాయణంలో చెప్తాడు. ప్రియురాలి ప్రేమను పొందాలంటే ఆమెకు విముఖంగా ఉండాలన్నాడు. మొఖం తిప్పుకొని ఈ వెంట పడుతుంది. నువ్వు వెంటపడ్డావు మొహం తిప్పుకొని పోతుంది. అవునండి పాఠం ఉంది కదా ఆడవారి మాటలకు ఆ అదనమాత నువ్వు మొహం తిప్పుకున్నావు అనుకో వెంటపడుతుంది. నువ్వు వెంటపడ్డావు మొహం తిప్పుతుంది. అందువల్ల అన్ని సంపదలు కోరని వారికే అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. ఇలా అమ్మవారు నీ వెంట పడుతుంటే నువ్వు పట్టించుకోవడం లేదు ఎంత ఆశ్చర్యం అండి. ఇంత ప్రపంచంలో ఉంటూ కూడా నీకు ఏది అంటటం లేదు. ఇది రెండో ఆశ్చర్యం. ఇప్పుడు సిద్దురు అంటున్నారు జయం అయం స్వత్కథామృష్ట పీయూష నద్యాం మనోవారణః క్లేశదావాగ్ని దగ్ధః దృధార్తోవగాఢ న సస్మారదావం న నిశ్క్రామతి బ్రహ్మ సంపన్నవం వీళ్ళు సిద్ధిలు అంటున్నారు అయం త్వత్కథామృష్ట పీయూష నద్యాం నీ కథ అనేటువంటి అమృతమైన అమృతం అనేటువంటి నదిలో మా మనస్సు అనేటువంటి ఏనుగు మునిగి ఈదులాడుతున్నదట. ఎందుకంటారా? క్లేశ దావాగ్ని దగ్ధః కష్టములనేటువంటి దావాగ్నితో ఒళ్ళంతా మండుతున్నది. ఆ మంట తొలగిపోవటానికి నీ కథ అనేటువంటి అమృత నదిలో మునుగు మునుగుతూ ఉన్నది. అంతేగా కృషార్తః బాగా తప్పికొని అవగాహ మునిగిపోయింది. నకస్మార దావం. ఒక్కసారి నీ కథాముస నదిలో మునిగిన తరువాత దావాగ్ని ఎక్కడ ఉందో కూడా గుర్తులేదు. న సస్మార దావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్న వర్ణః మళ్ళీ బయటికి వస్తే ఎక్కడ దావదు అని బుక్కుకుంటుంది. కదా అందుకే అందులో నుంచి వేయబడటం. అందులో మునిగింది ఇగ లేదు అందులో నుంచి లేచి రావటం లేదు. అంటే నిరంతరం నా మనస్సు నీ కథామృతాన్ని గోలటంలోనే ఉన్నది ఇంకో దాంతో పనిలేదు. న నిష్క్రామతి ఎందుకంటే బ్రహ్మ సంపన్నవతు.

ఒకసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వస్తాడా? బ్రహ్మ విత్ బ్రహ్మ అయిపోతుంది కదా మనకు. అలాగే వీడు బ్రహ్మ భావాన్ని పొందాడా ఏమి అన్నట్టుగా అంటే ఇందులో మునిగిన వాడు కూడా నదే అయిపోయాడో ఏమో. విడిగా ఉన్నాడు మనకేం తెలుసా? బ్రహ్మ సంపన్న భావాన్ని పొందినట్టుగా అతను బయటికి రావటం లేదు. యజమాని చెప్తున్నాడు స్వాగతంతే ప్రసీదేచ తుభ్యన్ నమః శ్రీనివాస శ్రీ ఆకాంతయా త్రాహినః మహానుభావ ఈశ తే స్వాగతం. చిన్న మాటలే కొద్దిగా సంస్కృత గ్రంథం గ్రంథమే పాండిత్యం వద్దు. కొద్దిగా వాసన ఉంటే అర్థం అవుతది చూడండి స్వాగతం తే అయ్యా మీకు స్వాగతము ఈశ ప్రసీద. మహానుభావా ప్రసన్నుడవుక తుభ్యం నమః అర్థం కాలేదా మీకు నమస్కారము శ్రీనివాస శ్రీయాకాంతయా త్రాహినమః మీరు శ్రీనివాసులు ఒక్కరు మాత్రం రాకండి అమ్మని తీసుకొని రండి. ఎందుకంటే ఆయన రాదు అనుకోండి, నువ్వు ఏవేం తప్పులు చేశావురా అంటారు. ఆమె ఉంటే నోరేస్తాడు. అందుకే క్రియాకాంతయ్యా నీ ప్రియురాలైన అమ్మవారితో కలిసి నహా త్రాహి మమ్ములను కాపాడు. త్వామృతే అధీశ నాంగైహి మఖః శోభతే. మహానుభావా, నీవు లేకుండా ఎన్ని అంగములతో చేసినా యజ్ఞము శోభించదు. కదు? ఏదో వాజపేయం ఇంకేదో ఇంకేదో అటిరాత్రం ఇంకేదో ఎన్ని చేసినా చివరికి నువ్వు వచ్చి కటాక్షిస్తే యజ్ఞం పూర్తి అవుతుంది. అందుకే త్వామృతే అభీశ నాంగైహి మసః శోభతే మహానుభావా నీవు లేకుండా కేవలము అంగములతో ఏ యజ్ఞము శోభించదు శోభతి శీర్షహీనః కబంధో యథా పురుషః దృష్టాంతం కావాలన్నా తలకాయ లేని మొండేల్ లాగా. కదా శీర్షహీనః సబంధః తలకాయ లేని మొండెము ఎలా శోభించదో నీవు లేకుండా యజ్ఞం శోభించదు.

స్వామృతే దీశనాంగై మహత్యోభతే తీర్షహీనః కబంధో యదా పురుషః ఇప్పుడు లోకపాలులు చెప్తున్నారు దృశ్యక్షిమ్నో దృగ్భిహి అసద్గ్రహైహి త్వం ప్రత్యద్రక్ష దృశ్యతే యేన దృశ్యం. ఏ స్వామి ఈనాడు నీవు మా కనులకు కనపడ్డావా నీవు ఈ కనులతో కనపడ్డావా దృష్టాక్షున్నో దుర్గ్భి ఎందుకంటే అసద్గ్రహైహి మా కళ్ళు చెడును మాత్రమే చూస్తాయి. అవునండి. ఇలాంటి మా కళ్ళకు చెడును మాత్రం చూసే మా కళ్ళకు నువ్వు కనపడ్డావా? అసద్గ్రయే త్వం ప్రత్యక్ ద్రష్ట దృశ్యతే యేన దృశ్యం నీవు ప్రత్యక్ ద్రష్ట అంటే ఏమిటి? పరమాత్మ తనను తాను చూస్తాడు, మనను తాను చూస్తాడు, ప్రపంచాన్ని చూస్తాడు. నీకంటే భిన్నమైనది అని మేము అనుకుంటున్న దాన్ని నువ్వే చూస్తావు. నిన్ను నువ్వే చూస్తావ్. ప్రపంచాన్ని నీవే చూపుతావు, నిన్ను కూడా నీవే చూపుతావ్. అంతే కాదు దృశ్యము ద్రష్ట రెండు వేరు కాదు. ఒకటే అని నీవు చూస్తావ్. మరి మేము చాలా గొప్పవాడం కదా. మేము నీవు రెండును రెండుగానే చూస్తాం. నువ్వు ఏదో అమాయకుడవు కాబట్టి అన్నీ ఒకటే అని చూస్తాం. కదా అందుకే అంటున్నాడు ప్రత్యగ్ద రక్త దృశ్యతే యేన దృశ్యం ఇది ఎందుకయ్యా అంటే మాయా కేత భవదీయాసి పుమన్ సకల జగద్వ్యాపి ఇదంతా నీమాయనే యస్వం సస్తః పంచభిర్భాసి భూతై నీవు ఉన్న వాటికంటే ఆరవ వాడవు. ఐదు భూతాలు అక్కడ ఉంటే నీవు ఆరవ దానితో ఐదు భూతాలు కనబడి ఆరవ ఆడవాడు. అదేమిటి? చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ.

యజ్ఞంలో పరమాత్మ స్తోత్రం చేయబడతాడు ఆస్త్రావయే ఏ యజామహే మనకు ఉన్నాయి చూడండి అలాగే యజా వషట్ కదు ఈ నాలుగు తోటి నీవు స్తోత్రం చేయబడతావు. అంటే ఏమిటి? యజ్ఞమంతా అతని స్వరూపాన్ని మనం వినాలి. అతని స్వరూపాన్ని ఆరాధించాలి. అతనినే పూజించాలి. అతనినే స్తుతించాలి. ఇంతే కదా ఆశ్రావయే యేజామహే యేజా వషత్ చతుర్భిహి చతుర్భిహి ద్వాభ్యాం పంచభిహి మల్లా ద్వాభ్యాం ముందరి ఇలా ఐదించితో పంచభి సూక్తైహి త్వం ఆరాధ్యత్య యతః ఆ పావాన్ని పంచపిహి సష్టః ఆరాధ్యతే అంటున్నారు. ఐదింటితో నీవు ఆరవ వాడిగా పూజించబడుతున్నావు. యస్వము సత్సః పంచభిరుభాసి భూతైహి ఇప్పుడు యోగేశ్వరులు చెప్తున్నారు ప్రేయాన్నతే అన్యోత్తి అమృతస్వయు ప్రభో స్వామి ఈ విశ్వంలో నీకు ప్రియుడు అనేవాడు లేడు. అలాగే అప్రియుడు కూడా లేడు కదా. నమీ ద్వేష్యోస్తి అప్రియః. నీకు శత్రువు లేడు. నీకు ప్రీతిపాత్రువు లేవు. ఉతత్వయు ప్రభో విశ్వాత్మనిచ్ఛేత్ న పృథజ్ఞ ఆత్మనః సకల జగత్తు ఆత్మగా ఉన్నటువంటి సకల జగత్తునకు ఆత్మగా ఉన్నటువంటి నిన్ను లేదా నీ నుండి జగత్తును విడిగా చూచేటువంటి వాడు నిన్ను దర్శించలేడు. నీ గురించి తెలియలేడు. ప్రపంచం వేరు పరమాత్మ వేరు అని భావించే వాడికి పరమాత్మ ఎప్పుడూ సాక్షాత్కరించడు. ఎందువల్ల ఈ ప్రపంచమంతా ఎవరు పరమాత్మ బహుశ్యాం ప్రజాయేయ తానే. సూపరుపు ఉన్నటువంటి పరమాత్మ స్థూల రూపాన్ని పొందాడు. అత పరమాత్మ వేరు. ప్రపంచం వేరు అంటే నీవు కనపడవు. విశ్వాత్మన్ ఈక్షేత్ న కృతజ్ఞ ఆత్మనః అదాపి భక్త్య ఇశతయ ఉపధావతాం.

అనన్యవృత్య అనుగ్రహాణ వత్సలా మరి భిన్న దృష్టి ఉన్నవారిని నీవు చూడను అంటే మా గటి ఏం కావాలయ్యా. మాకు ప్రపంచం వేరు, నువ్వు వేరు అన్న అజ్ఞానం, వ్యామోహం, మాయ ఇవన్నీ ఉన్నాయి. ఏం కాదు. ఇవన్నీ ఉన్నా నీవే మాకు రవ్వంత భక్తి ఇస్తున్నావు కదా. మరి ఆ భక్తితో నీ వెంట పడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? రక్షిస్తావా శిక్షిస్తావా? అందుకే అంటున్నాడు అధాతి భక్త్య ఈశతయా ఉపధావతాం. అయినా భయభావం ఉన్నా, భయ దృష్టి ఉన్నా భక్తితో నిన్ను చేరేటువంటి వారిని అనన్య వృత్యా ఎలాంటి భక్తి? అనన్య వృత్యా భక్తి ప్రతివాడు చెప్తాడు. ఎక్కడ భక్తి వచ్చినా అనన్యమైన భక్తే కావాలి. ఆయనకో దండం, ఈయనకో దండం, కనబడ్డ గుడి చల్లా దండం, కనబడ్డ ఆకారం చల్లా దండం అంటే అదే చెప్పాం కథ కూడా చెప్తారు చమత్స్కారంగా. నదిలో మునిగే వాళ్ళకి మూడు మతాల వాళ్ళు చెప్తారు చమత్స్కారంగా. ఒక్కొక్క మత ఒక్కడే దేవుడు అది. వాడికి అల్లా ఒకడు ఇంకెవరో క్రీస్తు వీడికి నరసింహ రామ కృష్ణ గోవింద్ అంటే ఎవడు రాలేదు. ఒకడు ఒకడు పిలిచి వస్తుంది. అది అవహీల లాగా ఉంటుంది కానీ వాస్తవంగా అనన్య భక్తి ఉంటేనే పరమాత్మ కాపాడుతాడు. నువ్వు దైవమే నువ్వు దైవము నువ్వు దైవము అంటే. ఇతోభ్రక్తః తతోభ్రక్తః అని శాస్త్రం. అందుకే అనన్యమైనటువంటి భక్తితో నిన్ను చేరే వారిని నీవు అనుగ్రహించు. ఎందుకంటే నువ్వు వత్సల. నీవు భక్తవత్సలుడవు భక్తుల యందు ప్రేమకరవానవు. జగద్భవ స్థితిలయేచు దైవతః బహు విద్యమాన గుణయా ఆత్మమానయా స్వామి నీవు నీ మాయతోటే ఎలాంటిది నీ మాయ. చాలా రకములుగా మారుతుంటుంది. ఒకసారి సాత్వికమైతుంది. ఒకసారి రాయసం అవుతుంది. ఒకసారి తామసం అవుతుంది.

అంటే రాజసంతో సృష్టి చేస్తుంది, తామసంతో సంహారం చేస్తుంది, సాత్వికంతో ప్రకృతి అందుకే అంటున్నాడు జగత్తు ఉద్భవ స్థితిలయేసు. పుట్టుక, రక్షణ, ప్రళయం అనే వాటిలో బహుభిజ్ఞమాన గుణయా పలురకములుగా భేదములు పొందేటువంటి గుణములు కల అంటే. సత్వాజకు మన ఇక్కడ ఆ గుణాలతో ఉన్నటువంటి ఆత్మమాయయా నీ మాయతోటి కచితాత్మ భేదమతయే దానితోటే ఒకరికి బ్రహ్మ అని పేరు ఇంకొకరికి యుద్ధుడు అని పేరు మరొకరికి విష్ణువు అని పేరు. నీవే నీ మాయతో గుణమయముగా ఏర్పాటు చేసి ఆయా గుణాలను నీవు స్వీకరించి ఆ రూపాలతోటి ఆయా పనులు చేస్తుంటే వాడు వేరు, వీడు వేరు, వాడు వేరు అని. ఆత్మభేద బుద్ధిని పెట్టుకొని స్వతంస్త్య వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. ఇలాంటి ఈ భ్రమను తొలగించేవాడు ఎవరు? ఏంటి భ్రమను కలిగించేది ఎవరు? నువ్వే కదా? గుణస్త్రమయమైనటువంటి మాయను మా మీద ప్రసరింపచేసి సృష్టికర్త వేరు, రక్షకుడు వేరు, భక్షకుడు వేరు అనిపించేది నీవే. అబ్బే కాదు కాదు అంతా ఒకటే అనిపించేది ముందు. నీ మాయే తొలగిస్తుంది, నీ మాయ కలగిస్తుంది. అలాంటి నీకు వినివర్తిత భ్రమ గుణాత్మని తొలగించబడేటువంటి భ్రమ గుణముకైన మహానుభావుడికి నమః. ఇప్పుడు బ్రహ్మోవాచా మళ్ళీ బ్రహ్మ వచ్చాడు. ఎవరి బ్రహ్మ? బ్రహ్మ అంటే వేదము అంటాడు. ఒకవేళ బ్రహ్మ వచ్చాడు లేదా? ఇదివరకు. ఆ మళ్ళీ ఇక్కడ బ్రహ్మ ఎవరు ఈ బ్రహ్మ అంటే బ్రహ్మో నామ వేదః. వేద కటిస్తా చూడండి నమస్తే శ్రీత సత్వాయ ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ జయత్ గాస్తాం నాహం వేద అపరేపిచ శ్రీత సత్వాయ అంటే సత్వ గుణాన్ని ఆశ్రయించినటువంటి మహానుభావ.

ధర్మాది అష్ట గుణములకు కారణమైనటువంటి మహానుభావ నిర్గుణాయ అంటే హేయ గుణ రహితుడు లేదా తత్వాది గుణ రహితుడు. యత్ కాస్తాం నాహం వేద అపరేపిచ మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలవదు నాకు అంటే వేదములు. కదా యతో వాచోని వర్తంతే అప్రాప్య మనసాసః అక్కడిదాకా వెళ్తాయి అవి వెనక మళ్ళీ కాబట్టి నీ స్వరూపం నాకు తెలియదు ఇతరులకు కూడా తెలియదు. ఇప్పుడు అగ్ని చెప్తున్నాడు యత్తేజసాం సమిద్ధ తేజా హవ్యం వహే స్వద్ధర ఆద్య సిక్తం అగ్నిహోత్రుడు అంటున్నాడు నేను ఎంతో మంది చేసేటువంటి యజ్ఞములలో వారిచ్చేటువంటి ఆజ్ఞమును తీసుకుంటున్నారు. అంటే హరించుకుంటున్నాను. అంటే ఎవరి భాగం వాళ్ళకి ఇస్తున్నారో తెలుసా కానీ ఇంతమంది ఇచ్చినటువంటి ఆద్యమును హవిస్సును నేను ఎలా మోస్తున్నానండి ఇదంతా నా గొప్పేనా యత్తేజత. నీతి చెప్పాయా? నీ ప్రభావంతోటే నేను సుసమిద్ధ తేజా చెప్పుకున్నాం కదా భీషాత్మాదు వాతప్పవతి. భీషా ఉదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రస్య మృత్యుర్ధావతి పంచమా. అగ్నికి తేజస్సు పెరగాలంటే ఎవరు? ఆయనే తేజస్సు ఆయనే ఇవ్వాలి. అందుకే యత్తేజస సుసమిద్ధ తేజాః. నీ ద్వీమ తేజస్సు తోటి నా తేజస్సు బాగా ఉద్ది పొంది నేను హవ్యం వహే స్వధ్వర ఆద్య చిత్తం. నెయ్యి లేని అవ్యాన్ని నేను మోస్తున్నాను. తం యజ్ఞీయం పంచమిదంచ పంచభిహి శిష్టం యజుర్భిహి ప్రణతు మళ్ళీ చెప్తున్నాడు అక్కడేమో పంచభూతాలు అన్నాడు ఇక్కడేమో.

పంచభిహి యజుర్పి అని చెప్పుకున్నామే ఆ శ్రావయే ఏ జాతక చెప్తున్నా చెప్పుకున్నా చూడండి యజాని వషట్టని ఆ చెప్పుకున్నాం కదా ఈ పంచభిహి యజుర్పి అంటే ఇవే. ఈ ఐదు రకమైనటువంటి యజుర్వేద మంత్రములతోటి నీవు ఆరాధించబడుతున్నావు. ప్రణతోస్మి. నీకు నమస్కరిస్తున్నాను తం యజ్ఞీయం పంచవిధంచ. అంటే దేవ యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృ యజ్ఞం, భూత యజ్ఞం, అతిథి యజ్ఞం. ఈ పంచవిధ యజ్ఞములలో పంచవిధ సూక్తములతో ఆరాధించబడేది నీవే. అలాంటి నిన్ను ఇప్పుడు నేను నమస్కరిస్తున్నాను. ఇంకిప్పుడే మాట అంటే మేము యజ్ఞములు చేస్తున్నాం, మేము చాలా గొప్పవాళ్ళం. అనేటువంటి అహంకారం తొలగటానికి నీవు యజ్ఞంలో ఏ అగ్నిని ఆరాధిస్తున్నావో అతనికి అగ్నిత్వాన్ని కనిపించింది పరమాత్మే. అలాగే ఆరాధించాలనే బుద్ధి నీకు కలిగించింది పరమాత్మే. మరి ఇన్ని హవిస్సులు ఉండగా ఫలానా వాటినే హవిస్సుగా వేయాలని వాటికి హవిస్త్వాన్ని కల్పించింది ఎవరు? పరమాత్మే. కాబట్టి ఎన్ని రకముల యజ్ఞములలో పంచవిధ యజ్ఞములలో కూడా ఐదు రకముల సూక్తములతో ఆరాధించబడేటువంటి నిన్ను నేను నమస్కరించుతున్నాను. అంటే ఏ ఏ దేవత ఏ పని చేస్తుందో అదంతా పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతున్నదే తప్ప వారి వైచిత్యం కాదని చెప్తున్నారు గమనించండి. ఆ ఇది మనకు ప్రణతోత్మి యజ్ఞం పునః కల్పాపాయే జవ అంటున్నారు స్వకృతం ఉదయీకృత్య వికృతం త్వమేవాద్యః తస్మిన్ సలిల ఉరగేంద్రాతిశయనే స్వామి నీవు పూర్వము కల్పాపాయే అంటే ప్రవేశ సమయంలో స్వకృతం ఉదరీకృత్య నీవు సృష్టించిన ఈ ప్రపంచాన్ని మొత్తము నీ కడుపులో పెట్టుకొని ఉదరీకృత్య వికృతం వికారం చెందిన దాన్ని

త్వమేవ ఆద్యః తస్మిన్ తలిల ఉదగేంద్రాద్య అని నీవే బలటి వాడవు నువ్వే. కదా మరి అందుకని అందులో ఉన్నారు బయట ఎవరున్నారు ఒక నువ్వే ఉన్నారు. మొదటి నీవు ఏం చేస్తున్నావు సరేలే పురగేంద్రాదిశయని నీటిలో ఆదిశయపుడి మీద పడక మీద నీవు. పుమాన్ శేషే నీవు పురుషునిగా నిద్రించుచున్నావు సిద్ధైహి కృతి విమృజిత అధ్యాత్మ పదవిది. అలాంటి దిగులో కూడా నీ హృదయంలో వేయించేసి ఉన్నటువంటి సిద్ధులందరూ నీ ఆధ్యాత్మిక స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. కృతి విమర్శిత అధ్యాత్మ పదవిహి సయేవ ఆద్య అక్షణోయః పతిచరసి పృత్యాన్ అవసినః ఇలా ప్రళయకాలంలో సమస్త లోకాలను కడుపులో దాచుకొని మొట్టమొదటి పురుషునిగా భాసించే నీవు. ఆదిశేషుడి మీద పవణించి ఉండే నీవు, నీ హృదయంలో ఉన్నటువంటి సిద్దులు నీ పరమతత్వాన్ని స్తోత్రం చేస్తుంటే సంతోషంగా వింటూ ఉండే నీవు, ఇవాళ మా కళ్ళ కనపడావా? అంటే అది మా గొప్ప కాదు. నీ సంకల్పం నేను చెప్తున్నా చూడండి. సయే వాద్య అక్షణోహయః పది చరసి అలాంటి నీవు. క్షుణోహో పరిజరసి మా నేత్ర మార్గంలో నీవు సంచరిస్తున్నావు. ఎందుకంటే వృత్యానవసి నాహా. దేవకులమైన మమ్ములను కాపాడుతున్నావు. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు స్వామి? ఆయనకేం పని అండి రావడానికి?

సేవకులుగా ఉన్నటువంటి మమ్ములను కాపాడుతున్నావు. మా నేత్ర మార్గంలోకి నీవు వచ్చి అంటే మాకు సాక్షాత్కరించి మమ్ములను కతాక్షిస్తున్నావయ్యా అని చెప్తున్నాడు అవసినః గంధర్వులు అంటున్నారు. అంశాంశాస్తే దేవ మరీచ్యాదయః స్వామి మరీచ్యాదులు ఉన్నారే అంశ అంశాలట అంతే కదా మరి అతని అంశ బ్రహ్మ అతని అంశ మరీచుడు అంతే కరెక్టే కదా అంశ అంశ స్వామి యొక్క అంశ బ్రహ్మనండి బ్రహ్మ యొక్క అంశ మరీచి, అతని అంశ వరోక అర్ధముడు. ఇలా ఇలా వస్తారు. ఇలా అంశాంశాస్తే దేవ మరీత్యాదయః ఏతే బ్రహ్మేంద్రాద్యాః దేవగణాః రుద్రపురోగాః. అల్లే కాదు బ్రహ్మ, ఇంద్రుడు దేవతలు అలాగే రుద్ర పూర్వక రుద్రులు ఇంకా ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళందరూ నీ అంశ అంశలే క్రీడా భాండం సమిదం ఇదంతా. ఈ నీవు పెద్ద నాట్యం చేసే నృత్యం చేస్తావు. ఏం నృత్యం? ఘట నృత్యం. తెలుసునా? గడ నృత్యం అండి. చూడలేదు ఎప్పుడు? కుండ మీద నృత్యం చేస్తావు. అయ్యో భరతనాట్యం చేస్తారు ఏంటి గడ అంటే ఏమిటి కుండ మరి ఏదో కాదు. కుండ మెటిల్ చేస్తే ఏం చేస్తారు? ఎవరు ఆ నృత్యాన్ని మనందరికీ ఎవరు ఎవరు మొదలు చెప్పారు? ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే పరమాత్మ. ఏమిటి ఆ కుండ? విశ్వభాండ మీద నిల్చి చేస్తున్నాడు. ప్రపంచం అనే పెద్ద కుండ మీద తధీనతోం అంటున్నాడు అన్నాడు. కొంచెం గట్టిగా నొక్కాడు అనుకోండి, కుండ ధ్వంతం ప్రళయం. మెత్తగా ఉన్నాడు, కాపాడుతాడు. కదా? అలా చూశాడు, తృష్టి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు క్రీడా భాండం విశ్వమిదం. ఈ ప్రపంచమంతా నీ ఆటకు ఓ ఘటమయ్యా. యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామా. అలాంటి నీకు అంటే సకల ప్రపంచము క్రీడా భాండముగా చేసుకొని ఆడేటువంటి సకల వ్యాపి నీకు నమస్కారము. క్రీడా పాండం విస్వమిదం

యస్య విభూమన్ తస్మయి నిత్యం నాథ నమస్తే కరవాము. ప్రపంచమంతా నీ క్రీడా భాండం అంటే నువ్వు చేస్తున్నది ఘట నృత్యం చేస్తున్నావు మహానుభావా అలాంటి నీకు నమస్కారము. విద్యాధారులు అంటున్నారు త్వన్మాయయ అర్ధం అభిపద్య కలేవరేస్మిన్ స్వామి నీ మాయతో ఈ శరీరంలో ఒక ప్రయోజనాన్ని ఆశించి మమ అహమితి దుర్మతిహి నాది నేను అనేటువంటి దుర్బుద్ధి కలవాళ్ళవై ఉత్పథైహి స్వైహి మేముగా ఏర్పరచుకున్న అడ్డదారులలో తిరుగుతూ క్షిప్తోపి అసద్విషయలాలసః నువ్వు పడవేయబడ్డాం ఈ దారిలో. పడి కూడా ఎలా ఉన్నాం? అసద్విషయాల ఆరుసః చెడు విషయాల మీద ప్రీతి శబ్ద స్పర్శ రూపరస గంధము. శరీరాన్ని బాగా పెంచుతాయని ఆసక్తి చూపుతున్నాం. కదు? కానీ వాస్తవంగా ఏం చేస్తాయి శరీరాన్ని మొత్తం రుంగ తీస్తాయి. బాగా తినాలి బాగా తినాలి బాగా తింటే ఏమవుతుంది? అజీర్ణే భోజనం విషం. కదా కాబట్టి అసద్విషయ లాలస ఆత్మ మోహం మేము శరీరమునే ఆత్మ అనేటువంటి మోహంలో ఉన్నాము యుష్మత్ సధామృత నిసేవక ఉత్ వ్యుదస్యేత్ ఇలాంటి ఆత్మమోహం తొలగిపోవాలంటే ఒక్కటే మార్గం. మూర్ఛపోవాలంటే ఏం చేయాలండి? రెండు అమృతపు చుక్కలు నోట్లో వేసుకుంటే మూర్ఛపోతుంది. అది ఎక్కడ దొరకాలే అని సిద్ధంగా ఉంది. మనమే వేసుకోవడం లేదు. ఏంటది యుష్మత్ కథామృతాన్ని సేవతారా. స్వామి నీ కథామృతాన్ని సేవిస్తే నీ ఆత్మ మోహము తొలగిపోతుంది. బ్రాహ్మణులు అంటున్నారు బ్రాహ్మణా ఊసుహు వాళ్ళ మాట త్వం కృతత్వం హవి స్వం హుతాశ స్వయం త్వం ని మంత్ర స్వమైహి అపాత్రానిచ త్వం సదక్షత్రియ దంపతీ దేవతా అగ్నిహోత్రం స్వధా సోమ ఆద్యం పశుహు. ఉన్నవని నువ్వే అంటున్నారు. ఏంటి యజ్ఞము నీవే, హవిస్సు నీవే, అగ్నిహోత్రుడవు నీవే, మంత్రం నీవే, దర్భలు నీవే, సమిధలు నీవే, పాత్రలు నీవే, త్వం సదర్శికులు నీవే, రుత్వికులు నీవే.

ఏ జమా అని దంపతులు ఉన్నావు కదా దంపతులు నీవే వచ్చే దేవతలు కూడా నువ్వే దేవత అగ్నిహోత్రము స్వధా సోమ ఆద్యం పశువు అగ్నిహోత్రము నీవే స్వధా నీవే స్వమ రసము నీవే ఆ నెయ్యి నీవే యజ్ఞంలో ఇచ్చే పశువు కూడా నీవే అన్నీ నీవే. త్వం పురాగం తసాయా మహా సూకరః దౌశ్రయా పద్మినిం వారణేంద్రో యథా. అన్నీ నీవే ఎందుకు అంటున్నావయ్యా అంటే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోని కదా? మరి ఆ భూమిని ఎవరు పైకి లేచారు? మొదట నీవే పురాగాం రసాయ మహాసూకరః నీవు మహావరాహ అవతారంలో నీవు. ప్రసాదలం నుంచి భూమిని దౌష్టయా నీ కోర తోటి పద్మినీం వారణేంద్రో యథా ఏనుగు పద్మాన్ని తీసినట్టుగా అంటే అవలీరయా. ఇంత పెద్ద భూమిని లేపారా అండి? ఇంత పెద్ద భూమి కాదు అది పద్మాలు లాంటిది. ఏనుగు తొండ తొంద ఎలా ఆవరి ఈలగా లాగుతుందో, నీవు రసాతలం నుండి భూమిని పైకి లేపావు. స్తూయమానః నదన్ లీలయా యోగిభిహి. సూయమానః అందరూ నిన్ను స్తోత్రం చేస్తుంటే గర్జిస్తూ యుజ్జిహర్ధ త్రయీగాత్ర యజ్ఞక్రతుహు పైకి ఉద్ధరించావు. ఎలా? ఇప్పుడు ఎలాంటి వారు అంటే యజ్ఞక్రతవు నీవు యజ్ఞమూర్తివై ఏమంటాం ఆయన్ని మనం చెప్పుకున్నాం యజ్ఞవరాహులు చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను ఆ స్వామి యజ్ఞవరాహుడు. యజ్ఞమూర్తి స్వామి ఇలా యజ్ఞమూర్తివై నీవు సయిగాత్ర అంటే వేద రూప అని అర్థం. వేద శరీర యజ్ఞ స్వరూప నీవు ఉద్ధరించావు. సప్రసీదత్వం అస్మాకం ఆకాంక్షతాం దర్శనం స్వామి. ప్రసన్నుడవు కావయ్యా. మేమంతా నీ దర్శనాన్ని కోరుతున్నాము. పరిభ్రష్ట సత్కర్మనాం ఎందుకంటే మేము అన్ని రకముల మంచి పనులను వదిలేశాం. ఆ అని పోయి ఒకే కాదు అందులో ఫలానా కాదు మంచి అనగానే వదిలిపెట్టాం. చాలా గొప్ప వాళ్ళం. పరిభ్రష్ట సత్కర్మ అన్నాం. మంచిగా ఉండి జారి కింద పడ్డాం.

అలాంటి మాకు నీ దర్శనం కావాలి. కీర్త్యమాని నృభిహి నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మై నమః. అలాంటి నీ దివ్య నామాన్ని కీర్తన చేస్తే యజ్ఞములో వచ్చే అన్ని విఘ్నాలు పొలగిపోతాయి. ఇప్పుడు పొలగిపోయాయి కదా. అందుకే తే నమః నీకు నమస్కారము అంటే. ఇది దక్ష కవిహి యజ్ఞం భద్ర రుద్రావమర్షితం కీర్త్యమానే హృతికేశే సన్నిన్యే యజ్ఞ భావి ప్రకారంగా అందరూ స్తోత్రం చేసిన తర్వాత దక్షుడు యజ్ఞం భద్ర రుద్రావమర్షితం రుద్రుని చేత ధ్వంసం చేయబడినటువంటి యజ్ఞమును దక్షుడు కృషికేశ పరమాత్మ దగ్గర ఉండగా కీర్త్యమాని కృషికేశ అందరూ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉంటే సన్నిన్యే యజ్ఞ పావని యజ్ఞాన్ని బాగా వృద్ధి పొందించేటువంటి పరమాత్మ నామ సంకీర్తనంతో యజ్ఞాన్ని పూర్తి గావించారు. భగవాను స్వేన భాగేన పర్వాత్మ పర్వభాగపుకు దక్షం బభాగ ఆభాక్య ప్రియమాన యువానగా పరమాత్మ కూడా శ్రీ మహావిష్ణువు యజ్ఞలోని తన భాగాన్ని మరి తాను కూడా తీసుకోవాలి కదా వైష్ణవన్ కపారం త్రికపారం వైష్ణవం చిదని నరకం మంత్రం కాబట్టి ఆ భాగాన్ని తాను తీసుకొని మళ్ళీ అంటున్నాడు అదొక్కటే తీసుకొని అనుకుంటున్నారా సర్వభాగ బుక్కు. అందరి భాగాలు తినేవాడు ఆయన. పేరుకు మాత్రం ఆ ఆకారం ఆ పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మళ్ళీ నా పేరు ఇది అంటాడు. రుద్రుని నేనే, బ్రహ్మని నేనే, ఇంద్రుని నేనే, అగ్నిని నేనే, వరుణుని నేనే వాళ్ళకి ఇస్తున్నావా మరి నాకేమి అంటాడు. అది తీసుకుంటా ఇది తీసుకుంటా దాని తర్వాత అంతా అంతే కదండీ. అందుకే స్వామి సర్వభాగభుకు సర్వాత్మ. అన్ని స్వరూపాలు అతనివే. అందరి భాగాలు స్వీకరించేవాడు అతనే. అలా దక్షంబభాస ఆభాస. అత్య ప్రియమానః యువ ప్రీతి చెందిన వానిల దక్ష ప్రజాపతితో మాట్లాడుతున్నాడు అంటే కాస్త మరి చెవుకు ఉండాలి కదా కాపాడుతాం కానీ చేసిన తప్పుకు మనం అందరించొద్దా?

తన పని అంటున్నారు స్వామి అహం బ్రహ్మాతి సర్వస్య జగత కారణం పరం. నాయనా దక్ష బాగా గుర్తుంచుకో నాయనా బ్రహ్మ రుద్రుడు నేను మీ ముగ్గురం జగత్తునకు. చాలా సర్వాధికమైన కారణములు. కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట తయందృకు అవిశేషణః. మీవందరూ ఏంటంటే ఆత్మేశ్వరః మీమే ఆత్మ మీమే ఈశ్వరునము మీమే సూచి ఉపద్రష్ట మీమే. ఆత్మ నేనే, అధిపతిని నేనే. స్వయం దృక్ అవిశేషణః నన్ను నేనే చూసుకుంటా అంటే నేను స్వయం ప్రకాశం. నన్ను చూసుకుంటాను, నన్ను చూపుతాను, మిమ్ములను చూస్తాను. అవిశేషణ. నాకు ఎలాంటి గుణములు, ఎలాంటి విశేషములు నాకు లేవు. అంటే సంసారం ఉంది, దేహం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది. ఏ విశేష నిర్వికల్పం అంట చూడండి. నిర్వికల్పః నిరంజనః. అంటే సంసారంలో ఉంటూ కూడా సాంసారికమైనటువంటి దోషములు అంటని వాడిని నేను. ఆత్మ నావా సమావిష్య స్వహం గుణమయిం ద్విజ సుజన్ రక్షణ హరన్ విశ్వం దద్రే సౌజ్ఞాం క్రియోచితాం నేనే. నా మాయను ఆశ్రయించి ఆయా గుణాలను తీసుకుంటాను. సత్వగుణము, రజోగుణము, తమోగుణం నేను తీసుకుంటాను. ఆయా గుణాలను తీసుకున్నప్పుడు ఏ గుణం తీసుకుంటే ఆ ఆచారం ధరించి ఆ పని చేస్తాను. తత్వం తీసుకున్నాను రక్షిస్తాను. రజోగుణం తీసుకున్నాను సృష్టిస్తాను. తమోగుణం తీసుకున్నాను సంహరిస్తాను. రక్షించే వాడికి విష్ణువు అని, సృష్టించే వాడికి బ్రహ్మ అని, సంహరించే వాడికి నేను నామాయతో గుణాలను తీసుకొని గుణాలకు తగిన ఆకారాన్ని ధరించి గుణాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాను. అందుకే చెప్తాడు సృజన్ రక్షన్ హరణ్ విశ్వం దధ్రే సౌజ్ఞాం క్రియోచితాం ఆయా పనికి తగిన పేరును నేను వహిస్తా అంటే నేనే బ్రహ్మను, నేనే రుద్రుడిని, నేనే విష్ణువును. ప్రియోచితాం. పత్మిని బ్రహ్మని అద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మ రుద్రౌచ భూతాని భేదేన అజ్ఞః అనుపత్యతి. ఇలా అద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మని

ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా అద్వితీయ బ్రహ్మని అదే వాక్యం వేరే రెండవ బ్రహ్మ లేడు అయం ఏకమేవాద్వితీయం పరమాత్మ ఒక్కడే అతనే పరమాత్మ అతనే బ్రహ్మ అలాంటి స్వామి యందు బ్రహ్మ రుద్రు చా భూదాని ఓ బ్రహ్మ రుద్రుడు జీవులు లోకములు ఇవన్నీ వేరు పరమాత్మ వేరు అని అజ్ఞ అనుభవిస్తుంది. జ్ఞానం లేని వారు చూస్తారు. దేయేశ్వరుడు దర్శనం ఇవ్వడు నీ సంగతి ఏమిటి అని అడుగుతున్నాడు. అజ్ఞః అనుపత్యతి యథా కుమాన్ నత్వాంగేషు శిరఃపాణ్యాదిశి క్వచితో పారక్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః. మీకు బాగా అర్థం కావాలంటే మనిషి మీరు వేరు, నా తలకాయ వేరు, నా చేతులు వేరు, నా కాళ్ళు వేరు అంటాయండి. తలకాయ గొప్పది, చేతులు కాళ్ళు గొప్పవి కావు. తలకాయ వేరు, నేను వేరండి. ఎట్లా అనుకుంటారో. ఎలాగైతే తన శరీరంలోని అవయవాలలో పారత్య బుద్ధిని చూడరో అలాగే భూతేషు మత్పరః ప్రపంచం వేరు పరమాత్మ వేరని నా వాడు ఎవడు అనుకోడు. తన శరీరానికి అవయవాలకు ఎలాగైతే భేద బుద్ధిని చూడరో ఇదంతా నా అవయవాలు అవి. ప్రపంచమంతా ఏమిటి? నా అవయవాలు. మరి నేను వేరు, ప్రపంచం వేరు అంటే ఏం అర్థం అండి? తలకాయ వేరు, మెలకాయ వేరు, చేతులు వేరు, కాళ్ళు వేరు అని అర్థం కదా. ఇక్కడ అగ్నుడే చూస్తాడు, జ్ఞాని ఎవ్వరూ పరకీయమనే భావన చూడరు. ఉపాన్యాది సుక్వచితు. పారత్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః త్రయానాం ఏక భావానాం యోనపస్యతి వైభిదాం ఇలా ఒకడిగా గుణములను బట్టి పేరు ఉన్నటువంటి ముగ్గురిలో భేదము చూడని వాడే. సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్ఛతి. విశ్వం విష్ణుహు ప్రపంచమంతా పరమాత్మే. ప్రపంచం వేరు పరమాత్మ వేరు. బ్రహ్మ వేరు విష్ణువు వేరు రుద్రుడు వేరు పరమాత్మ వేరు. అనుకున్నవాడు ఎవడు? శాంతిని పొందలేడు. శాంతి పొందాలంటే అదంతా నా వయవారు. వాళ్ళంతా నా శరీరము.

చెప్పుకున్నాం కదా బ్రహ్మ హృదయము అంటాం, రుద్రుడు లలాటము అని శాస్త్రం, ఇంద్రుడు బాహువులు అంటాం. అన్నీ ఆయన శరీరం అవయవాలే. మరి హృదయం వేరు, లలాటం వేరు, శిరస్సు వేరు, బాహు వేరు అంటామా? అవన్నీ ఎవరివి? నీవి కావు. కాబట్టి అంతా అంతా నావే, అంతా నేనే అని తెలుసుకున్నవాడు మాత్రమే శాంతిని పొందుతాడు. మైత్రేయుడు అంటున్నారు ఏవం భగవతాధిష్టః ప్రజాపతి పతిహి ఇలా పరమాత్మ ఆజ్ఞాపిస్తే ప్రజాపతి పతి ఎవరు దక్షుడు అతను. హరిం అర్చిత్వా తత్వనాత్వేన దేవాన్ ఉభయతః అయజత్. తన యజ్ఞంతో స్వామిని ఆరాధించి దేవతలను ఉభయతః దేవాన్ అంటే అక్కడి దేవతలను ఇక్కడి దేవతలను. భూదేవతలను స్వర్గదేవతలను అదే అంటే బ్రాహ్మణులు వీరిని వారిని అయ్య చేత పూజించాడు రుద్రంచస్వేన భాగేన ఉపాధావత్ సమాహితః యజ్ఞం మొత్తం పూర్తయింది కాబట్టి. శంకరునికి కూడా అతని చివరి భాగాన్ని సమర్పించి అతన్ని కూడా సేవించాడు. కర్మ కర్మ సోమపాన్ ఇతరానపి ఇతరాన సోమ ఇతర దేవతలను కూడా ఆయా భాగాలు వారికి ఇచ్చి సంతృప్తి పరిచాడు. ఉదరస్య సహర్త్వద్భిహి సస్రావవ బృదంతతః తత్వాప్యనుభావేన తేనైవ అవాప్పరాధసే అలాగే రుత్వికులు. ఇతరమైన బ్రాహ్మణోత్తములు, బంధువులు వీరందరూ కలిసి చివరికి అవబృహ స్నానం సత్వనౌ అవబృధం అంటే అవబృహ స్నానము ఆచరించారు. తత్మాప్య అనుభావేన స్వేనైవ అవాప్తరాధసే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇదంతా పూర్తి చేశారు. ధర్మయ మతిం దత్వా శృతశాస్త్యే దివం యయుహు. దేవతలు కూడా ధర్మము యందే బుద్ధి ఉంచి నిలిపి తమ తమ ఇళ్లలకు అంటే స్వర్గానికి వెళ్లారు. ఏవం దాక్షాయనీ హిత్వా సతీ పూర్వ కరేవరం మరి అందరూ చెప్పి ఆమె దేవి అయితే ఏమైంది చెప్పదా మరి చెప్పకుండా ఎట్లా ఈ రీతిలో దక్షుణి పుత్రికైన సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి జజ్ఞే హిమోత క్షేత్రే మేనాయామితి సుశృమా

శివవంతుని భార్య అయినటువంటి మేన యందు ఆమె పుట్టినదని వింటున్నాం. సుశృమ మేము విన్నాము. తమే దైతం భూయః ఆ వృంతే పతిమంబయ మరో జన్మలో కూడా ఆ శంకరుణ్ణే భర్తగా ఆమె వరిస్తుంది. అనన్య భావై గతిం శక్తిహి సూక్తేవ పురుషం. ఎలాగైతే శక్తి పురుషుణ్ణి చేరినట్టుగా ఈ అమ్మ శంకరుని ఆశ్రయించింది, చేరింది. అయితే అది భగవత శంభో కర్మ దక్షాద్వరధ్రుహః. ఇది దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శంకరుని కథ అంటున్నారు. శృతంభ భాగవతాత్. శిష్యాత్ ఉద్ధవాన్మే బృహస్పతే నేను ఈ కథను బృహస్పతే శిష్యాత్ అంటే బృహస్పతి ఎవరు ఆయనే ఉద్ధవుడు అతన్ని ఈ కథను విన్నాను ఎవరు చెప్తున్నారు? మైక్ లేదు. భాగవతాత్ శిష్యాత్ ఉద్భవాతుమే బృహత్పతేహే ఇదం పవిత్రం పరం ఈశ చేష్టితం. ఈ దక్ష యజ్ఞ గాథ ఎలాంటిదండి? పరమ పవిత్రమే. ఎందుకంటే ఈశ చేష్టితం, పరమీశ చేష్టితం. అంటే ఇది శంకరుని కథ అనుకోవచ్చు, పరమాత్మ కథ. ఎందుకంటే మేస్త్రి ఆయనే కదా. వీళ్ళంతా గోల చేసి చివరికి వచ్చి అన్నీ సవరణ చేసి ఆ ఓకే బాగా అయిందా ఇక పోండి అనేవాడు ఆయనే వాళ్ళు. అది లేకుంటే ఏం పూర్తి కాదు అందుకే పరమేశ చేక్షితం పరం ఈశ చేక్షితం. యశస్యం, ఆయుష్యం, అఘౌహ మర్షణం. కీర్తిని ఇస్తుంది, ఆయుష్యాన్ని ఇస్తుంది, అన్ని పాపాలను పోగొడుతుంది. యో నిత్యదా ఆకర్ణ్యా. ఎవరు దీనిని ప్రతినిత్యము విని లేదా నరహ అనుకీర్తయేత్ అయినా చెబుతారో ధునోత్యయం కౌరవ భక్తి భావతః ఇతను భక్తి భావంతో సంసారాన్ని విడిచి పెడతాడు. తొలగించుకు అదే ప్రధానం కదా. ఏంటి ఫలితం? మనకేం వద్దు?

మనం ఎక్కడ ఉన్నామో అది వద్దు. అంతే కదా అది పర జయాత్ అవజ్ఞ హర్తం ఎప్పుడు చేయనండి కాస్త వెరైటీ కావాలి కాబట్టి అయ్యా మాకు సంసారం వద్దు. అంటే ఈ దక్షాధ్వరము ఈ పరమాత్మ చేష్టను విన్న. అన్న అంటే చెప్పిన అలాంటి వారికి భక్తి భావం కలిగి పాపం తొలగిపోతుంది అని అధ్యాయం మధ్యన ఆపకూడదు కాబట్టి ఆ సమయం ఎక్కువ కూడా తీసుకొని ఈ భాగాన్ని పూర్తి చేశాం. కారణం ఏమిటంటే మళ్ళీ ఇంచుమించు ఒక వారం 10 రోజులు ఉండదు జ్ఞాపకం ఉంటుంది. అధ్యాయం మధ్యలో ఆపకూడదు కాబట్టి ఈ భాగాన్ని పూర్తి చేశాం. తర్వాత వచ్చిన తర్వాత ధ్రువోపాధ్యానం మనకు తర్వాత మొదలవుతుంది. చాలా ఇష్టమైన కథ ధ్రువునిది. రుద్ర చరిత్ర అగని వరుసగా అక్కడి నుంచి ప్రాచేతసులు వస్తారు అందులోనే కండు గాధ వస్తుంది ఇవన్నీ రుద్ర గీత వస్తాయి ఇవన్నీ రుద్ర పరంపరగా వస్తాయి తర్వాత మళ్ళీ కూర్చొని వచ్చిన భాగాన్ని స్వామి కృపతో అనుసంధానం చేతాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేత్యద్భవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఐదయింది సమయం ఐదింటి ఐదంగానే భావకం దగ్గర ఫోన్లు వస్తుంటాయి.

They all say: 'utpatti adhvani acharana urukleha durge antakogravyala - vishaya mriga drishnathage urubharah dvandva...' - 'The path of manifestation is difficult - the dangers, the terrifying snakes at the end - caught in the mirage of sense-objects - the heavy burden of duality...' - Vishnu is being praised by the devatas for the great help He gave by sending the Sudarshana chakra against the Daksha-yajna forces.

They cannot be companions. Because - his path is his own, my path is mine. We meet on the road - when each one's destination comes, we separate. Everyone is alone. This is the Bhagavatam's teaching about the essential aloneness of each jiva: we appear to travel together in samsara but each must ultimately face karma and death alone.

'Vishaya-mriga-trishna' - what are vishaya (sense-objects)? Shabda (sound), sparsha (touch), rupa (form), rasa (taste), gandha (smell) - these five, pursued like a mirage (mriga-trishna). Besides these - 'atma-geha-urubharah' - the heavy burden of the body-home (dehatma-abhimana). These two together - the mirage of sense-objects and the misidentification with the body - constitute the core of samsara.

'You should not fall - therefore it says: sanmanaat udvijeta vishamishraat aharat iva' - just as we are frightened seeing food mixed with poison - similarly we should be frightened at (excessive worldly) honor and praise. The Bhagavatam warns: excessive honor (sanmana) is as dangerous as poison - it feeds ego and chains the seeker.

'Bhaktaih adara-yanarte idi rajita dhiyam ma vidya-lokopa-viddham japati na-ganaye tat tvat-paranugrahena - guru too says this, chanting...' - The praise of Vishnu: 'Even though I do not count worldly knowledge (vidya-loka) - through Your supreme grace - the guru teaches (me).' The Lord's grace enables the guru to transmit what no worldly learning can provide.

Those without desires - they serve (Paramatma) wishing 'may no desires come to us.' What does that mean? 'Wishing that no desires come to us' - is itself a desire! This is the subtle teaching: even the desire to be desireless is a desire. True vairagya is not suppression of desires but the natural fading of desires through absorption in Paramatma.

'I am chanting.' What has happened now? 'You counted him (the number of times), you made him your own.' That means - 'he is not your devotee because of that' - he says. No - the discourse addresses a subtle error: mechanical counting of names without inner transformation is not true japa. True japa transforms the devotee.

'Em pirudu pranata atma-bandhuh - You are the atma-bandhu (soul-friend) of those who take refuge in You - therefore please be pleased to reveal Your swarupa to us.' This is the devatas' prayer to Vishnu: 'You are the friend of the surrendered soul - therefore we ask for the direct vision of Your true nature.'

'Dhana-sampathih - prabhutvam - avivekta' - we mentioned these four - if any of these four are present, He cannot be seen. Only when all (ego, wealth, power, heedlessness) are given up - He becomes visible. The four obstacles to Paramatma-darshana: wealth, power, the 'I-am-master' feeling, and heedlessness - each must be surrendered.

Like that - if the electricity-like thing is applied - the life will go - it is that terrifying. Taking it (that force), putting it in a big pot, tying a cloth on top - this refers to the power of the Sudarshana chakra described metaphorically. The discourse explains the awesome force of Vishnu's divine weapon using contemporary analogies.

Only after (the ego) leaves - does Paramatma-darshana (direct vision of Paramatma) occur. How does it leave? Paramatma Himself removes it and gives darshana. We cannot remove it ourselves. This is the key teaching: the ego (ahankara) that blocks the vision of Paramatma cannot be removed by the ego itself - only the Lord can remove it through grace.

The Lord's form gives joy to the mind - gives joy to the eyes too. 'Mano-drisham sura-mida - vitakshapanaih udayudhaih bhujadanda...' - 'That which is the delight of the minds and eyes of the gods - with those raised weapons in those long arms...' - the devatas praise Vishnu's beautiful and powerful form.

Therefore it says - 'ashta-bhujaihi bhuja-dandaihi upannamasthiti - the wives - the ten wives say - yajno yam tava yajanakena srishtah swami.' - 'This yajna was created by Your own yajna-spirit, O Lord.' The daksha-yajna, despite its desecration, is ultimately Vishnu's own yajna - He is both the yajna and the ultimate purpose of all yajna.

'You must uplift this (disrupted yajna) again.' 'Drishapunihi - rishis say - anananvitante bhagavan vicheshitam yadatmanachara-sihi karmana-jyase' - 'O Lord - Your conduct is incomprehensible - though You conduct Yourself through action, no action binds You.' The devatas acknowledge Vishnu's transcendence: He acts through karma but karma does not attach to Him.

'It won't say this, it won't say that.' How wonderful! Therefore it says - 'charashihi karmana-adyate - You are moving about but that karma does not attach to You.' 'Vibhu...' - Vishnu the all-pervasive (vibhu) - whose actions maintain all creation - remains untouched by the karmic reactions those actions would produce for any ordinary being.

That is a secret. What must be done for the mother (Lakshmi) to come? 'We don't want you' - He (Vishnu) says (through Valmiki's Ramayana). Valmiki Ramayana tells us - 'The beloved...' - The discourse references a Ramayana episode illustrating how Lakshmi (who is inseparable from Vishnu) comes to one who practices the right inner state.

Once one goes to Paramatma - would they return? 'Brahma-vit Brahma become' - as we say. Similarly - this one who has the bhava of Brahman... - The teaching about moksha's finality: one who has truly known Brahman becomes one with Brahman and does not return to samsara - 'na cha punah aavartate' - no return.

'Svamrite dishanangai mahator-bhate tirshahinah kabandho yada purushah' - 'Now the lokapalas (world-guardians) say - drishyakshimno drigbhih asadgrahaih...' - 'O Lord - without Your guidance - our body is like a headless trunk (kabandha).' Without Vishnu's direction, even the guardians of the cosmos are reduced to purposeless wandering.

In the yajna - Paramatma is praised - 'astravaye ye yajamaha' - we have - look - similarly 'yaja vashat' - with these four (pranava/OM, yaja, vashat, swaha) - 'You are being praised by us.' The four sacred syllables used in the yajna are all forms of Paramatma - the yajna's language itself is a language of Paramatma-worship.

'Ananya-vrittya anugrahaana vatsala' - 'You who are affectionate toward those who surrender without divided devotion (ananya)' - 'But those with divided vision (bhinna-drishti) - You say You do not see them - so what is our situation? We are those for whom the world is separate from You - what will become of us?' The devatas acknowledge their own imperfect vision.

'With rajas (creation happens), with tamas (dissolution happens), with sattva (sustenance happens) - prakriti - therefore it says - jagat-udbhava-stithi-layeshu...' - 'In the creation, sustenance, and dissolution of the universe...' - Paramatma works through prakriti's three gunas to maintain the cosmic cycles, while Himself remaining beyond them.

'The cause of the eight qualities beginning with dharma - O great one - nirguna-ya' - meaning 'one devoid of harmful qualities OR one devoid of the (limiting) prakritic qualities.' 'Yat-kastham naham va...' - 'That which is the highest abode - that am I, and I am not...' - the paradox of Paramatma: He is both the source of all qualities and beyond all qualities.

'Panca-bhihi yajurbhih' - we mentioned those - 'aastravaaye ye jataka' - look - 'yajani vashat' - that was mentioned - we said that - and now this - the five-fold yajna using Yajus mantras - this passage describes how the restored Daksha-yajna proceeds under Vishnu's grace with all proper ritual elements properly reinstated.

'Tvam eva adyah tasmin talila udagendradya' - 'You alone are the first and foremost of all - You are the primordial one.' In that (creation/yajna) - who is inside? Who is outside? Only You - one You - this is the Bhagavatam's ultimate teaching: Paramatma is both the inner substance and the outer manifestation of everything.

'Those who are Your servants - You protect us. Into our eyes' path You come - that is, grant us darshana (direct vision) - look upon us with Your glance (kataksha-thishtate)...' - The devatas' prayer: 'Come within the range of our eyes - not that we will seek You, but that You will manifest before us through Your own grace.'

'Yasya vibhuman tasmaye nityam natha namaste karavamu' - 'O Lord of infinite glory - we always bow to You.' 'The entire universe is Your playground (krida-bhandam) - what You are doing is like pot-dance (ghata-nritya)...' - This means: the universe is Paramatma's playground in which all beings and events are like pots being danced - arranged by His sportive will.

'E jama' - as couples - You are both. 'Nive come - the deities that come - they too are You. Agnihotrama, svadha, soma, aadhyam - the animal, the fire-altar...' - everything in the yajna - every element - is Vishnu's own self. The yajna worships Vishnu with Vishnu's own substances, offered through Vishnu's own forms - a beautiful teaching on divine unity.

'Such us - we need Your darshana (vision).' 'Kirtyamanani nribhih namni yajna-ishate yajna-vighnah kshayam yanti tasmai namah' - 'When Your divine names are being sung by humans in the yajna - the obstacles (vighnah) to the yajna are destroyed. Salutation to such a You.' The power of Vishnu's name to remove all obstacles in any sacred undertaking.

'His work - Swami says - aham brahma iti sarvasya jagat karanam param. O son, Daksha - remember this well - Brahma, Rudra, and I - we are your...' - Vishnu's message to Daksha through Brahma: 'I am Brahman - the supreme cause of all the universe - Brahma, Rudra, and I are all aspects of that one reality you failed to understand.'

'Ekam eva advatiyam brahma' - the non-dual Brahman - 'advatiya brahma' - that same statement - there is no second Brahman - 'ayam ekamevadvatiyam' - Paramatma is one alone - He is the Paramatma - the Upanishad's highest statement of non-duality is invoked: there is only one ultimate reality, though it manifests in innumerable forms.

'We said - Brahma is the heart, Rudra is the forehead - so says the shastra, Indra is the arms.' All of these are His body's organs (avayava). We are all parts of His body - this is the teaching: the entire manifest universe is Vishnu's divine body (sharira). Each deity, each creature, each element is an organ in His cosmic form.

'The wife of the auspicious one (Shiva) - in her womb (mena) - she was born (there).' - We hear this. 'Sushruma - we have heard. Tame daitam bhuyah - avriinte patimamba' - in another birth - again she (Sati) will be born to marry him (Shiva) again. The cosmic love of Shiva and Sati is eternal - Sati will be reborn as Parvati and regain Shiva.

'We don't want where we are.' That's all - 'para-jayat avajna-hartam - when to do?' 'We want a little variety - O Lord - give us more samsara!' This describes those who, even after understanding the teaching, continue to ask for more worldly experience. They know samsara is suffering yet cannot bring themselves to fully renounce it.