కృష్ణుని ఉపనయనం: వాసుదేవుని యజ్ఞోపవీత సంస్కారం
Krishna's Sacred Thread: Vasudeva's Yajnopavita Ceremony
వసుదేవుడు మథురలో కృష్ణ బలరాములకు యజ్ఞోపవీత సంస్కారం చేశాడు. మానవుని మూడు ఋణాలు వివరించబడ్డాయి: దేవ ఋణం (యజ్ఞంతో తీర్చుకోవడం), ఋషి ఋణం (వేద అభ్యాసంతో తీర్చుకోవడం), పితృ ఋణం (సంతానం శ్రాద్ధంతో తీర్చుకోవడం). ఉపనయనం ఋషి ఋణం తీర్చుకోవడంలో ప్రవేశ ద్వారం. ప్రభువు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు - ధర్మం ఇదేనని చూపించడానికి.
Vasudeva performs the sacred thread ceremony (yajnopavita) for Krishna and Balarama in Mathura. The session explains the three debts (tri-rina) of every human being: deva-rina (to gods, repaid through yajna), rishi-rina (to sages, repaid through Vedic study), and pitru-rina (to ancestors, repaid through progeny and shraddha). The Upanayana (sacred thread) ceremony is the entry into repaying the rishi-rina. Even the Lord submitted to the ritual to show it is dharma.
హే గురు పరంపరా హే గురు పరంపరా హే గురు పరంపరా హే గురు పరంపరా హే గురు పరంపరా హే గురు పరంపరా మాదా సుతాయ హృదయ తనయాని భూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్య నః కులపతే రూపలాభిరామాం శ్రీ వర్సద శ్రీ వేళం ప్రణమామి మూర్ధ్ర భూతం కులస్య మధురాత్రయ పట్టనాథ శ్రీ వర్శిసార కులశేఖర యుధివా పట్టాంగిరే పరకాయ నేంద్ర మిశ్రాన్ శ్రీ ఉత్తరాం గుజమని ప్రణసో నిత్యం వసుదేవ సందేవం సంభు చరాముర వందనం దేవకీ పరమానందం విశ్రమ్ పునేయ స్తులం అతతి పుష్ప గృహ్మా సుహ్నా సుహ జోచితం దత్ర కృష్ణ పక్ష ని కూరనం కృష్ణం బుద్ధే హద్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్ష వినీల జీవ ఊద సద్విభం యాదవానాం శిరోద కృష్ణం బుద్ధే హద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిపారణం విరస కుండల దలం దేవం శిక్షం వందే యద్గురుం శ్రీ వత్సానికం మహోరక్షం వనమాలా విరాజితం శిక్ష చక్రదలం దేవం శిక్షం వందే యద్గురుం మందార గంధ సంయుక్తం జాధానం సుచోహితం వర్హిపించావ సూడాంగం కృష్ణం వందే జగత్గురు రుక్మిణీ కేటి యుక్తం సీతాంబర సుచోహితం హవాత దులసి గంధం కృష్ణం వందే జగత్గురు గోపికానాం కుంకుమాం శిరవత్సహం శ్రీ కేతం మణే శ్వాసం కృష్ణ ముంగుండే దద్గురు కృష్ణాష్ట గణితం పుణ్యం ప్రాత వృద్ధాయ స్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేద నినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వసిష్ట నప్తారం శృష్టి పౌర్ణ జన్మనం పరాగరాత్మజం వందే స్వతాతంతపోనిధి వ్యాసాయ విశ్వరూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైక్రమ్ హరిదేవా అత్సారో నమః యం ప్రవ్రజంత మనుచేత మచేత దుశ్చం దుర్పాయనో దినః కాతరాది భావః పుత్రేటి సన్వయతయా సరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కుల భూఢణం శ్రీ రంగారియ గురు పుత్రం గత గోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః
బంధువులారా వసుదేవుడు బలరామకృష్ణులను సేవించడానికి వచ్చిన ఋషులతో చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తముగా ఆచరించవలసిన పుష్యములు ఏమిటి అని అడిగాడు. కృష్ణ పరమాత్మనే పక్కన పెట్టుకొని మమ్ముల్ని చడువుతున్నాడేమిటిరా అని మనకు అనుమానం వస్తుందని మన అనుమానాన్ని తొలగించడానికి నారదుడు సన్నికర్షోహి జీవానాం నిరాదరణ కారణం. ఎప్పుడు దగ్గర ఉంటే ఎంత గొప్పవాడైనా అనాదరణ దూరవుతారు. కృష్ణం మత్వ అద్భకం అని కృష్ణుడిని తన పిల్లవాడిగా భావించి ఒక సుదేవుడు మనల్ని అడుగుతున్నాడు అని. పుష్రు వసుదేవుడికి అసలు విషయం చెప్పారు. అన్నిటికీ విష్ణున్ అవ్యయం పరమాత్మను ఆరాధించాలి. మనకు దారేషణ ధనేషణ. పుత్రేషణ, లోకేషణ నాలుగు చెప్తున్నాం. దీన్ని యజ్ఞయాగములతో ఒకటి, గృహస్తాశ్రమం తోటి మరి ఒకటి, అదే ఆత్మ లోకేషణం దేవ అని మూడిటిని కాలంతోటి. ఇలా మూతిని తొలగించుకోవాలి అని అలాగే ఒక మూడు రుణాలు ఉన్నాయి దేవ రుణం ఋషి రుణం పితృ రుణం దేవ రుణాన్ని విజ్ఞములతోటి ఋషి రుణాన్ని అధ్యయనంతోటి పితృ రుణాన్ని సంతానంతోటి తీర్చుకోవాలి. నీవు పితృ ఋషి రుణాన్ని తీసుకున్నావు. దేవ రుణాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు యజ్ఞములతో భగవంతుడిని ఆరాధించాలి అని బోధించారు. జగతామీశ్వర ప్రార్త్యః తయదా వాం పుత్రతాంగతః. నీవు పరమభక్తితో పరమాత్మను ఆరాధించావు. నీ ఆరాధన అనుభవించినటువంటి స్వామి నీకు పుత్రుడిగా అవతరించాడు అని చెప్పారు.
తద్వచనం శృత్వా వాసుదే వసుదేవో మహామనః తాన్ ఋషీన్ ఋత్విజో బవ్రే మూర్ధ్వనానమ్య ప్రసాద్యత ఎలాగో చెప్పారు కదా మీరే దగ్గరుండి ఆ యజ్ఞమును పూర్తి చేయండి. అని ఆ ఋషులనే ఋత్విత్తులుగా శిరస్సు వంచి నమస్కరించి వసుదేవుడు ప్రార్థించాడు. వారు కూడా కృతా ధర్మేన ధర్మ ప్రకారం. కార్మికులైనటువంటి ఆరాధించబడ్డారు కాబట్టి తస్మిన్ అయాదియం క్షేత్రే మకైహి ఉత్తమ కల్పతి ఉత్తమ కల్ప అనుగుణంగా ఆ ఋషులు వసుదేవునితోటి యజ్ఞములు చేయించాడు తద్దీక్షాయాం ప్రవృత్తాయాం వృష్ణయా పుష్కరస్వజః స్నాతాః సువాసతః రాజన్ రాజానః సుష్టు అలంకుతః ఆ రోజులో యజ్ఞమే అసలు పండుగ యజ్ఞం జరుగుతున్నది అంటే ఆ దరిదాపుల్లో ఉండే వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా కస్పత వడ్డలు పెట్టుకొని కొత్త ఆభరణాలు ధరించి పూజా ద్రవ్యాలు తీసుకొని మహా ఉత్సవం పండుగ అంటే అదే మరి. అలా వచ్చేవారు అలాగే ఈ రాజులందరూ కూడా ఆ దీక్ష జరుగుతున్నప్పుడు పుష్పమాలలను మెడలో ధరించి అంత చక్కగా స్నానం చేసి కొత్త వస్త్రాలు కట్టుకొని పుష్పమాలలు ధరించి. విష్క కంఠ్యః సువాసు గ్రామ వేరు హారంలోని వేసుకొని దీక్షా చాలం ఉపాధ్య భూము ఎన్ని చాలకందరూ ఏం చేశారు అది ఆలిప్తాహ వస్తు పానయా చేతిలో ఇది పట్టుకొని రావాలి పుష్పములో ఫలంలో తీసుకొని వచ్చారు నేదుహు మృదంగ పట మంగళ వాద్యాలన్నీ మోగాయి. అప్సరతలు నాత్యం చేశారు. సూతమాల దురుస్తోత్రము చేశారు. గంధర్వులు దానము చేశారు. సమర్భ విద్వత్. అత్త మధ్యస్త మృత్విజః పత్నిభి సదశిష్ట అష్టాదశతి సోమరాజమివ కూరుభి వసుదేవుడు అధ్యయమిమ్మని భార్యలతోటి అభిషేకం చేయబడతాడు అంటే యజ్ఞంలో తీర్థ మృతి మీద ఔంగ స్నానం అంతా ఉంది. 84, 84. 84వ అధ్యాయంలో 47, 46. 46 వస్తుంది. 84వ అధ్యాయం 46. పత్నీభిహి అష్టాదిశతిహి సోమరాజమివ ఉదుభిహి నక్షత్రతో ఉన్నటువంటి చంద్రుడిని అభిషేకించినట్టుగా భార్యగా ఉన్నటువంటి ఆ వసుదేవుని వీళ్ళు అభిషేకం చేశారు అలాగే దుకూల వలయ హార నూపుల కుండరైహి పట్టు వస్త్రములు
అలాగే ఆభరణములు విరుసతిగా అలంకరించి దీక్షితః అజిన సంవృతః తత్సర్పిజః మహారాజ రత్న కౌషేయ వాతుసః వాడు కూడా మంచి పట్టు వస్త్రాలు ధరించి రత్నాభరణాలు ధరించి విరే దుస్తే యథా వృత్రహనః అధ్వరే ఇంద్రుని యాగం లాగా ఇక్కడ అందరూ కలిసి అంతా వాళ్ళే ఉన్నారు కదా ఇబ్బంది ఏం లేదు. అందువల్ల ఇంద్ర యాగం లాగా బాగా జరిపారు. అప్పుడు బలరామకృష్ణులు తమ తమ బంధువులతో కలిసి రేజితు స్వస్తుతై దారైహి జీవేశౌ స్వవిభూతిభి. జీవాత్మ పరమాత్మలు తమ విభూతులతో కలిసి ఉన్నట్టుగా బలరామకృష్ణులు తమ బంధువులతో కలిసి శోభించారు అంటే ఉన్న విషయం చెప్పాడు దాసుకోలేక భగవానుడు జీవాత్మ పరమాత్మలు. తన విభూతులతో శోభించినట్టుగా సలరామకృష్ణుడు తన బంధువులతో కలిసి శోభించారు. ఈజేను యజ్ఞం విధిన అగ్నిహోత్రాది లక్షణే అట్లాగే అనుయజ్ఞాన్ని కూడా చేశారు. ప్రాకృతైహి వైకృతైహి యజ్ఞైహి ద్రవ్యజ్ఞాన క్రియేశ్వరం. ప్రాకృత యజ్ఞములు కొన్ని, వైకృత యజ్ఞములు కొన్ని ఉంటాయి. అంటే ద్రవ్యాధిపతి, జ్ఞానాధిపతి, క్రియాధిపతి. ఎవరు మూడు? అన్నీ పరమాత్మే కదా అలాంటి స్వామిని ద్రవ్యజ్ఞాన ఈశ్వరం అర్ధ అర్ధిభ్యః అదదాతు చాలే యథామ్నాతం స దక్షిణాః యజ్ఞం పూర్తి చేసిన తర్వాత చెప్పుకున్నాం కదా హతో యజ్ఞ ప్రదక్షిణః అని దక్షిణ యజ్ఞము వ్యర్థం. కాబట్టి ఏ యజ్ఞములకు దక్షిణ ఎంతెంత ఇవ్వాలని విధించబడిందో ఆమ్రాతం శాస్త్రంలో చెప్పారో ఆయా విధులతో ఆయా వృత్తిగాజులకు ఆయా దక్షిణలు సమర్పించారు స్వలంకృతేభ్యః అలంకృత్య గోపు కన్యా మహాధన గోదానము. భూదానము అలాగే మనం చెప్తాం ల్యాండ్ ఉంది అన్నీ జల జల. దానాలు ఇచ్చేశారు దానాలు పత్నీ సంయాజ అవబృధైహి చరిత్వా శ్రీ మహర్షయః తర్వాత రుషులు నిజమని అందరూ కలిసి అవబృధ స్నానం చేశారు. సత్తును రామహరదేవి ప్రాహ యజమాన అదే చెప్పాను కదా పరశురామ హరదంలో ఉన్నాడు చూడండి ఆ పరశురామ చెప్పాడు ఆ హరదంలో అందరూ స్నానం చేశారు.
బంధువున్ సదారాన్ ససుతాన్ పారిపరికేన పూయత విదర్భకేశల కురూన్ కాతికేకయ శృంజయాన్ సదక్షర్తి పురగణాన్ వచ్చినటువంటి రాజులందరిని సదశ్యులను రుత్రిగులను అలాగే దేవతలను నృభూత పితృ చారణాన్ శ్రీనికేత అనుజ్ఞాప్య అందరూ యజ్ఞములో పారుగొన్నారు. తరువాత వారు వెళ్ళే ముందు శ్రీనికేతుడిని అంటే శ్రీనివాసుడిని పరమాత్మను శ్రీకృష్ణ పరమాత్మను అనుజ్ఞ తీసుకొని సంతాపయయుహు క్రతం తమ తమ. పిల్లలు తాము వెళ్లారు. ధృతరాష్ట్రః అనుజః పార్థః భీష్మః ద్రోణః కృతః యమౌ. ధృతరాష్ట్రుడు అలాగే విదురుడు పార్థః అంటే. పురుషులు కుంతీ పుత్రులు భీష్మః, ద్రోణః, పృథా, యమౌ, నారదః, భగవాన్, వ్యాసః, సుహృత్ సంబంధి బాంధవాః వీళ్ళందరూ బంధువును పరిశ్వర్య యుదుర్. సౌగును దాస స్విన్నకేతసః బంధువులను పరస్పరం వెళ్ళే ముందు ఆరింగనం చేసుకొని ప్రేమ పాదం తోటి మనస్సు ఆర్ద్రమైపోయి ద్రవించి స్విన్నకేతసః వేయుహో విరహ కుత్రేన స్వదేశాంస్య అపరేజనా వారిని యదబాయుట వలన కైనటువంటి దుఃఖంతోటి తమ తమ దేశాలకు వారంతా వెళ్లారు. నందస్తుతః గోపాలైహి బృహత్యా పూజయార్చితః నందుడు కూడా. వసుదేవుని చక్కగా పూజించబడి పెద్ద పూజాన్ని దగ్గరోడు కాబట్టి ఈ విధంగా అతన్ని పూజించారు. కృష్ణరామ ఉగ్రసేనార్జైహి న్యవార్తి. బంధువత్సలః అందరూ వెళ్లారు కానీ నందుడు వారందరితో కలిసి గబీర్ బంధువులు కాబట్టి అంటే ప్రియ స్నేహితులు కాబట్టి ఇంకొక మాట చెప్పాలి. యవా శ్రీ బంధువత్సలః వసుదేవః అంచసా ఉత్తీర్య మనోరధ మహారణ మహారణవం ఇలా వసుదేవుడు ఇంత పెద్ద కోరికలను చాలా సులభంగా తీసుకున్నాడు అంటే మీరందరినీ పిలవాలంటే ఎంత కనబడాలి? మన రుషులు చెప్పుకున్నా పొద్దున మహానుభావులు. ఇలాంటి వారందరినీ మన ఇంటికి పిలవాలంటే వచ్చేవారేనా అయ్యే పనేనా? వస్తే వచ్చారు, ఆ వచ్చిన వారు ఉండి ఇన్ని రోజులు ఉండి యజ్ఞం చేస్తారా? యజ్ఞంలో పాల్గొంటారా? అలాంటిది ఈ రెండు కోరికలు దేవుడికి.
సులభంగా తీరే ఎందువల్ల అసలు వారు అబ్బాయి కాదు పరమాత్మే పుత్రుడు కాబట్టి ఏ గుడికైనా తీరుతుంది మనోవరత మహానవం సుహృద్ దూతః ప్రీతమనః నాందామాహ కళే స్పిరుషన్ సంతోషం తోటి నందుని హస్తాన్ని పట్టుకొని నందునితో అంటున్నాడు భ్రాత ఇచకుతః పాజః నృణాం యస్నేహ సౌంచితా సోదర స్నేహం అనేటువంటిది పరమాత్మ చేత ఏర్పడ్డబడినటువంటి పాఠ్యము తం దుస్తిజమహం మన్యే సూరానామపి యోగినా ఈ స్నేహ పాశము సూరులు తప్పించుకోలేరు యోగులు కూడా విడిపించుకోలేరు. అసువాతు అప్రతికలిపేయం యత్కృతజ్ఞేతు సప్తమైహి మైత్యార్పితా ఫలావాపి న నివర్తేత కలిగి మన విషయం ఆలోచిస్తే. మన మైత్రి ఇది పరస్పర కృతం. వారికి మీరు చేశారు, మీకు వారు చేశారు. ఇలా చేసిన దాన్ని బట్టి ఆలోచించుకున్నా. ఉన్న స్నేహాన్ని బట్టి ఆలోచించిన ఇది కృతజ్ఞత తోటి ప్రతికృతి తోటి తీరేదిగా కనపడదు. మైత్యర్పిత అహరావాపి ననివర్చేత అంటే కృతజ్ఞత లేకున్నా ప్రతి ఉపకారం చేయకున్నా ఈ బంధం తొలగిపోయేది కాదు. ప్రాంగ్ ప్రాయ శల్పాచ్య కుశలం వ్రాతరు ఓ నాచ రామః మొదటి రోజుల్లో కంసుడు ఉన్న రోజుల్లో మనస్సులో ఎంత ప్రీతి ఉన్నా ఏమి చేయలేక. చూస్తూ ఊరుకున్నాము అధునా శ్రీమదాం సాక్షాః తపస్యామ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు దాంతో పాటు కాస్త సంపద బాగా వచ్చింది కదా అందుకే ఇప్పుడు సంపద ఎక్కువై ఇప్పుడు చూడటం లేదు బాధలు ఎక్కువై అప్పుడు చూడటం లేదు ఇలాగే ఉంటున్నాము అంటున్నారు అపత్యామస్పురస్పతః మారాజ్యదాభూత్ బుంసః శ్రేయస్కామస్య మానదా అని చెప్తున్నాను. ప్రపంచంలో శ్రేయస్సు కావాలనుకునేవాడు పొరపాటున రాజుగా ఉండకూడదు అంటున్నాడు. రాజ్య స్త్రీ వాడికి ఉండకూడదు. శ్లేష్కాముడైన వాడికి రాజ్య స్త్రీ ఉండకూడదు. స్వజన స్వజనాన్ కుత బంధునువ నపశ్చత్యయ అంధ దృత్. ఈ రాజ్య మతంతో గుడ్డివారై తన వారిని కానీ బంధువులను కానీ చక్కగా చూడలేడు, మొదలు మేము బాధతో చూడలేదు, ఇప్పుడు సంపద ఎక్కువై చూడబోతున్నాడు అంటున్నారు.
ఏవం సౌహార్ద జైనియా చిత్త ఆనక దుండు వీరు రోద సత్కృతాన్ మైత్రిం స్మరంత్ అశ్రు విలోచనః వారిద్దరి మైత్రిని వారి యొక్క పుత్యములను తలచుకొని కన్నీళ్లతోటి విలపించాడు వసుదేవుడు నందస్తు తత్యుహు ప్రియపుతు ప్రేముణ గోవింద రామయోహో అజ్జ స్వంకి మాసాము స్త్రీలు యదుభిహి మానితా అవతల్ నందుడు బయలుదేరుతా అంటే వాళ్ళు ఎక్కడ ఉండవయ్యా రేపు వెళ్ళాలి అని మళ్ళీ చెప్పాలి ఇవాళ ఉండు రేపు వెళ్ళాలి అని ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకున్నాం అంటామే ఈరోజు రేపు అని ఆ ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటూ మూడు నెలలు అక్కడ మూడు నెలలు ఉన్నారు అంటున్నారు రండి. అజ్యత్వైతి మాసాం క్రేను యదువిహి మాసతః అవస్తతు మొత్తం మూడు నెలలు ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటూ రండి. అలా మూడు నెలలు గడిచారు. తతః కామైహి పూర్యమానః సవ్రజః సహబాంధవః పరాగ్యాభరణ క్షౌమ నానార్ఘ్య పరీక్షదైహి వసుదేవో గృహేనాభ్యాం కృష్ణోద్ధవ ఫలాదిభిహి దత్తమాదాయ 3 నెలల తరువాత వారి వారి కామై పూర్యమానః సౌరజః సహబాంధవః వారు వారు. కూర్చోగలరా భయ్యా కూర్చోగలరా కింద ఇలా వారి వారు కోరిన రీతిలో వారి వారికి ఆ కానుకలన్నీ అందించి పరార్ధ్య ఆభరణ క్షౌమన అనార్ధ్య పరిక్షరి ఆభరణాలు వత్రాలు ఇవన్నీ కానుగలుగా ఇచ్చి బంధువులతో సహా వారిని తపస్సు దేవ గురి దేనాద్య కృష్ణోత్సవ బలాదివి దత్తమాదాయ వసుదేవుడు, రుద్రశేణుడు, ఉద్ధవుడు, దలరాముడు, కృష్ణుడు ఇలాంటి వారి ఇచ్చినటువంటి వారిని కూడా తీసుకొని యా పితా యదుతి యే దేవు అందరితో కలిసి సాగనత్యర్ నందుడు తమ విలకళ్ళకు వెళ్ళాడు. నందః గోపాస్య గోప్యత్య గోవింద చరణాంబుజే మనశ్చిత్వం పుదర్హర్తు మనీశాః మధురాం యయుహు అదే రీతిలో నందుడు కానీ గోపాలుడు గోపికలు పరమాత్మ యందు ఉన్నటువంటి అనురాగాన్ని, భక్తిని, ప్రేమను వెనక్కి తీసుకోలేక, పోలేక పోలేక చాలా.
బాధపడుతూ మధురాకు వెళ్లారు. బంధుసు ప్రత్యాతీతో ఉష్ణయా కృష్ణ దేవతాః వీచ్య ప్రావృష మాసన్నాం. బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాలం రాబోతున్నది అని ఉద్దేశ్యంతోటి సావృత మాసన్నాం యయుహు ద్వారవతి మళ్ళీ వారు ద్వారకా నగరానికి. వెళ్ళిపోయారు. జనేభ్యః కథయాంచ కృహు యదుదేవ మహోత్సవం ప్రభాస తీర్థంలో సూర్య గ్రహణ సందర్భంలో వసుదేవుడు ఆచరించినటువంటి అద్భుతమైన యజ్ఞమును గురించి అందరికీ. వర్ణించి బాగా వివరించి సంతోషంతో చెప్పుకున్నారు. తీర్థయాత్రాయం సుహృత్ సందర్శనాదిగం చాలా చాలా లాభం అయింది అన్నమాట. ఒకటి ఎంతో కాలం చూడనటువంటి బంధువులను మిత్రులను అందరినీ చూశారు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తపస్సు చేసినా చూడలేని మహతులందరినీ ఒకే చోట చూడగలిగారు. ఆ రుషులే రుత్విక్కులుగా ఉండి ఇంత పెద్ద యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించారు. ఇన్ని రకాల ఉత్సవాలు. కలిసి వచ్చాయి ప్రభాస తీర్థంలో చాలా గొప్ప అదృష్టముగా అందరూ చెప్తున్నారు. అదే కదా ఆత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ వసుదేవాః అభినంద్యాః ప్రిజ్ఞ సంకర్షణాస్తుతౌ బలరామకృష్ణులు తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి ఒకసారి ఒక రోజు ఇద్దరు వచ్చారు. అలా వచ్చిన వారిని కూర్చోబెట్టుకున్న దేవకీ వసుదేవులకు ఋషులు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఈ పేరు కదా ఇది ముందు అవును, ఋషులతో స్వామి మాట్లాడేది స్వామితో ఋషి ఋషులు మాట్లాడే మాటలన్నీ జ్ఞాపకం వచ్చి పుత్రయోహో ధామ సూచకం ఏం మాటలవి ఈ ఇద్దరు మీ పుత్రులు కాదు ధామ అంటే పరమపద వాస. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ఈ రూపంలో వచ్చాడు. అన్న మాటలు జ్ఞాపకం వచ్చి తద్వీ తద్వీరీహి జాతవిశ్రంభః పరిభాష్య అభ్యభాసత వారి లీలలు పరాక్రమాలు ప్రభావాలు. కొన్ని చూశారు, కొన్ని విన్నారు. దానితోటి ఆశ్చర్యాన్ని పొంది కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన అంటే వారిద్దరిని ఇప్పుడు తన కుమారులుగా కాకుండా భగవత్ స్వరూపముగా భావించి ఇంచుమించు స్తోత్రం లాగా చేస్తున్నారు మహానుభావా ధ్యానే వాం హస్తయత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ వీరో
ఆ పుత్రుడు కాదు పరమ పురుషుడుగా నేను తెలుసుకుంటున్నాను. యత్ర యేన యేతో యేత్య యస్మై యత్ యత్ యథ యధ. అంటే కొంచెం శాస్త్రంలోకి పోవాలి. యస్మాత్చ ఏనచ యధాచ యధాచ యత్య యావత్య యత్రచ శుభాశుభమాత్మ కర్మ అని చెప్తామే ఒక పని జరగటానికి. ఎన్ని కావాలి? కర్త కావాలి, కర్మ కావాలి, కరణము కావాలి, సంప్రదానము, అపాదానము, సంబంధము, అతికరణము. మొత్తం 6 ఉంటాయి. వీటిని కారకములు అంటారు. అంటే ఏమిటి? ఒక పని చేయాలంటే చేసేవాడు ఉండాలి. చేయబడేది ఉండాలి. చేయటానికి సాధనము ఉండాలి. దానికి ఒక ఉద్దేశ్యము కావాలి. ఒక అవధి కావాలి. ఒక సంబంధము కావాలి. అలాగే ఒక ఆధారము కావాలి. రాముడు రావణాసురుడిని చంపాడు. అంటే రాముడు కర్త. రావణాసురుడు కర్మ. చంపటం క్రియ. దేనితో చంపాడు? ఓ బాణముతో చంపాడు. బాణం ఏమిటి? కరణం. దేని కొరకు చంపాడు? లోక రక్ష కొరకు చంపాడు. ఇది దాని యొక్క ఉద్దేశ్యం. దేని వలన అంటే నుండి ప్రధానంగా వారు అపదానం అంటారు. దేని నుండి చంపాడు? రావణాసురుని చంపటానికి రాముడికి లభించినటువంటి అవకాశం. ఏ ద్వారా దేనితో వచ్చింది అది? అంటే వాడు అధర్మం ఆశ్రయించడం వలన. వాడు అధర్మాచరణ వలన ధర్మ స్థాపనకు అధర్మాన్ని నశింపచేయటానికి అని చెప్పాడు. సంబంధం ఏమిటి? ఇతను పాలకుడు వాడు పాల్యుడు. ఆధారం ఏమిటి వీరికి వారికి ఆధారం అంటే రాముడు రావణాసురుని చంపటానికి ఆధారం ఏమిటి సీత అపహరణం
ప్రతిదానికి ఆరు కొన్ని చోట్ల ఏడు తొమ్మిది దాకా ఉంటాయి అంత రోతికి వెళితే అర్థం కూడా చాలు ఇప్పుడు దాన్ని చెప్పాడు యత్ర అంటే ఆధారం. యేన అంటే సాధనం. యతః అంటే అవధి. యస్య సంబంధం. యస్మై ఉద్దేశ్యం. యత్ కర్త. యథ విధానం. యద కారం. మనకు మొత్తం ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. విధానం ఏమిటి? ఎక్కడ, దేనితో, దేని వలన, దేనికి, దేని కొరకు, ఏది, ఏ రీతిగా, ఎప్పుడు? యథ యథ ఒక పని జరగాలంటే ఇవన్నీ కావాలి, అంటే మనము పని చేయడానికి వేచి వేచిని కావాలి కావాలనుకుంటామో అవన్నీ నువ్వే. కర్తవేరా? లోకంలో కర్త వేరు, కర్మ వేరు, క్రియ వేరు, కరణం వేరు, అధికరణం వేరు, అన్నీ వేరే ఉంటాయి కదా? మరి పరమార్థం దగ్గర? ఆయనే ఆయనే. ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, ఆయనే సాధనం, ఆయనే అపాదానం, ఆయనే సంప్రదానం. కాబట్టి శ్యాదిదం భగవన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః ఇదంతా సాక్షాత్ నమరే. ఎక్కడ జరిగినా, ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా, దేనితో జరిగినా, దేని కొరకు జరిగినా, దేని వలన జరిగినా, దేనికి జరిగినా. మనం ఇదంతా వ్యవహార సౌకర్యం కోసం చెప్పుకుంటామే తప్ప న్యాయంగా అంటే ఎవరు అంట నువ్వు. ఇదంతా నీవే ఒక పని జరగటానికి ఏమేమి కావాలో. ఏవేవి ఉండాలో మనం వేటిని భావిస్తామో అవన్నీ నీవే. ప్రధాన పురుషేశ్వరః ఏతన్ నానా విధం విశ్వం ఆత్మ సృష్టం అధోక్షజ పరమాత్మ ఇది. పాలు రకములుగా ఉండేటువంటి ఈ ప్రపంచము నీ చేత సృజించబడినది. ఆత్మన అనుప్రవిత్యాత్మను ప్రాణః జీవః విభర్షి తత్సృష్ట్వ తదనుప్రవిత్య
సత్య యత్య అభవత్వే అని చెప్తుంది. పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించి సృష్టించిన ప్రపంచంలో తానే ప్రవేశించి దాన్ని పోషిస్తాడు అని చెప్తాం. ఆ రీతిలో నీవు ప్రవేశించి ఆత్మన అనుప్రవేశి ఆత్మన్ ప్రాణః జీవః ప్రాణాన్ని జీవుడిగా పరస్పరం ఒకదానిని ఒకటి విభరిసి భరిస్తున్నావు. నువ్వు మాత్రం అజః నీకు ఏ పుట్టుక లేదు. పుట్టుక లేని నీవు జగత్తుకు పుట్టుక కలిగించి పుట్టిన జగత్తులో నీవు ప్రవేశించి ఆ జగత్తును పోషిస్తున్నావు, భరిస్తున్నావు. ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయాః యాః పరస్యతాః ప్రజాపకుల యొక్క అనంతమైనటువంటి ఏ ఏ శక్తులైతే ఉన్నాయో పారతంత్ర్యాత్ సాదృశ్యాత్ ద్వయోశ్చేష్టైవ చేష్టతాం అవి. అంటే ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, దేహం. ఇవి ఒక వర్గం. అలాగే వీటిని సృష్టించేటువంటి ప్రజాపతులు ఉన్నారే బ్రహ్మ అంటాం. మరి ఈ యాత్రి కత్య బుడు బుడు వినాలే వీళ్ళు ప్రజాపతులు. ప్రజాపతుల చేష్టలు ప్రాణాదుల చేష్టలు. ఈ రెండు వాస్తవంగా ఎవరు? వారి వారి రూపంలో ఆయా పనులు చేయిస్తూ నీవు కనపడవు చేస్తున్న వారిగా వారు కనపడతారు. జ్ఞాని అయినవాడు వారితో చేయించే నిన్ను చూస్తాడు. చేష్టైవా చేష్టతాం కాంతిహి తేజః ప్రభా సత్తా చంద్ర అగ్ని అర్క అక్ష విద్యుతాం ప్రకాశము తేజస్సు అలాగే ప్రభ ఉనికి చంద్రుడు సూర్యుడు అగ్ని ఇంద్రియములు యత్ స్థైర్యం భూభూతాం భూమే వృత్తిహి గంధ శబ్దతో భవాన్ భూమి యొక్క గంధము, వాయువు యొక్క స్పర్శ, తేజము యొక్క తేజస్సు యొక్క కాంతి, జలము యొక్క రసము, ఆకాశము యొక్క శబ్దము ఇవన్నీ ఎవరు? అన్నీ నీవే. తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాస్య తద్రసః. జనం ఏం చేస్తుంది? నీదేం చేస్తుంది? ప్రాణనం బ్రతికిస్తుంది.
అన్నమేమో పోషిస్తుంది. జనము బ్రతికిస్తుంది. అన్నం లేకుండా ఓ మూడు నాలుగు రోజులు కష్టపడి ఉండొచ్చు. నీళ్లు లేకుండా. ఒక్క క్షణం ఉండదేం అంటే న్యాయంగా ప్రాణాన్ని నిలిపేది ఏది మీరు ప్రాణం నిలిపితే శరీరాన్ని పోషించేది అది. కానీ నీతికి రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి బ్రతికించుట, రెండవది తృప్తి కలిగించుట. సడరసోపేతంగా ఎంత చక్కగా భోజనం చేసినా పొరపాటు ఒక గ్లాసె నీళ్ళు లేవనుకోండి పరిస్థితి ఏమిటి? ఏం లాభం తనే పెట్టాడు నీళ్ళు ఇవ్వలేదండి మొత్తం పోయింది అక్కడ అంటే ఆ తృప్తి కరిగేది జలం తోటి మీరు లడ్డూలు ఇవ్వండి జిలేబి ఇవ్వండి మైసూర్ పాక్ ఇవ్వండి ఎన్ని కోట్లు పెట్టి భోజనం పెట్టినా ఒక్క గ్రాచెడ్ చల్లటి నీళ్ళు లేవనుకోండి అంతా వ్యర్థం. అందుకే నీటి పని ఏమిటి అంటే ప్రాణనం, తర్పణం తృప్తి కలిగిస్తుంది అది. ఇది అపాం. జలముకు దేవత్వం తాస్య తద్రసః వాటికి ఆ రస స్వరూపము ఓజః సహః బలం ప్రవృత్తి సామర్థ్యం ధారణ సామర్థ్యం అని చెప్తాం కదా ఇలాంటివి ఓజస్సు సహస్సు బలము చేష్ట గమనము ఇవన్నీ దేనికి ఉంటాయి వాయువుకు ఉంటాయి. ఈ వాయు యొక్క లక్షణాలు అవి నీవేను. దిశాంత్వం అవకాశోసి దిశక్తం స్ఫోటాస్వయా. ఇక ఆకాశం అంటే ఏమిటి? దిక్కుల యొక్క మధ్యలో ఉండేదాన్నే ఆకాశము అంటారు. అంటే ఏమిటి అది? ఏమిటి ఆకాశం అంటే? అవకాశం శూన్యం కాదు అవకాశం ప్రతి దానికి అదే అవకాశం ఇప్పుడు అనంతమైనటువంటి గోళాలు ఉన్నాయి బ్రహ్మాండ గోళాలు ఎక్కడ ఉన్నాయి ఆకాశం కదా సూర్య గోళం చంద్ర గోళం ఇన్ని గోళాలు ఉన్నాయి కదా లక్షల గోళాలు ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నాయి స్పేస్ కదా ఏంటి పేషెంట్ అంటే ఆకాశం ఉంది. ఎన్నో రకముల పదార్థముల ఉనికికి అవకాశమిచ్చేది ఆకాశం. అందుకే దిశాంత్వం అవకాశోసి దిశః అఖం స్ఫోటః ఆకాశము అదే అవకాశము అదే ఆశ్రయము దానికే ఇంకో పేరు స్ఫోటము అంటారు స్ఫోటము అంటే
పుట్టటి అస్మాత్ ఇతి స్ఫోటః దీని నుండి వెలువడుతుంది. ఏం వెలువడుతుంది? శబ్దం. మనం మాట్లాడుతున్నామే ధ్వని అనండి ఏదైనా సరే. ఏ ధ్వని అయినా ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం ఉంటేనే వస్తుంది. అవకాశం లేదు అనుకోండి ధ్వని రాదు. మనం కప్పాడు కొడుతున్నాం కదా ఏం అర్థం? రెంటికి రెంటి మధ్యన ఉన్నటువంటి వాయువును ఆకాశానికి ఘర్షణ కలిగిస్తున్నాం. ఈ ఘర్షణ అర్థం అవుతుంది. అది ఒకడనండి. కాదు. ఇలా అంటే తప్పులు కాదు. ఏమైంది? ఈ రెండిటిని మనం ఒత్తిడి కలిగిస్తున్నాం అదే ధ్వని. దాన్నే మనం స్ఫోటము అంటాం. ఇలాగ. నాదః వర్ణః ఓంకారః నీవే వర్ణము నీవే ఓంకారము నీవే నాదము ఆకృతీనాం పృథక్కృతిహి రకరకాల ఆకారములను నీవే వేరు చేస్తావు, నీవే మళ్ళీ కలుపుతావు. ఇంద్రియంతు ఇంద్రియాణాన్త్వం దేవాస్య అన్ని ఇంద్రియాలకు నీవే ఇంద్రియము. దేవతలకు నీవు దేవతవు, వారిని అనుగ్రహించేవాడవు నీవే అవబోధః భవాన్. నీవే జ్ఞాన స్వరూపుడవు, బుద్ధేహే జీవస్య అనుస్మృతిహి, జీవుని యొక్క బుద్ధికి అనుస్మృతివి నీవే, భూతానామతి భూతాదిహి ఇంద్రియానాంచ తైంచః భూతానికి నీవే భూతాలి అంటే అహంకారానివి. నీవే తామస అహంకారానివి. ఇంద్రియములకు నీవే తైజస అంటే రాజస అహంకారానివి. అలాగే వైకారితః వికల్పానాం మనస్సుకు నీవు సాత్విక అహంకారానివి కూడా నీవే. నశ్చరే స్పిహ భావేషు తదతిత్వం అనశ్చరం. నశించేటువంటి అన్ని వస్తువులలో ఉన్న నీ ఒక్కడవే నశించకుండా ఉండేవాడివి. వస్తువులు నశిస్తాయి అందులో ఉన్న నీవు నశించని వారవు త్వం అనక్షరః యదా ద్రవ్య వికారేపు ద్రవ్య మాత్రం నిరూపితం సత్వమజస్తమైతి గుణాః తద్వృస్తయస్యయాః ద్రవ్యం యొక్క వికారాలు ఉన్నాయి పృథ్వి వికారము మనం గంధము అంటాం, జలానికి రకము అంటాం. ఒక్కొక్క పదార్థము ఎన్ని రకముల వికారములను పొందుతుందో
ఆ వికారములు పొందిన ద్రవ్యత్వం మాత్రం మారదు. భూమి కానీ అగ్ని, భూమికి భూమిత్వం, గోవుకు గోత్వం, మానవత్వం అంటున్నాం కదా అవి మారవు అంటే ధర్మములు మారవు. వస్తువులో వికారం వస్తుంది. వస్తువులో వచ్చినటువంటి ఎన్ని రకముల వికారములు ఉన్నా మారని ధర్మం ఏదుందో అది నీవు. త్వంచ అమీచు వికారేచు అన్యత్ అన్యదా అవ్యవహారికః కొన్ని సందర్భాలలో వికారాలని చెప్పుకుంటాం కానీ వికారం కలిగించే నిన్ను కూడలేము. వ్యవహారానికి నీవు అందవు. యదృచ్ఛయానృతాం ప్రాప్త్య సుకల్పమిహ దుర్లభాం గతిం సూక్ష్మాం అబోధేన సంసరంతి ఇహ కర్మవివి. దీన్ని ఏమంటామంటే గుణప్రవాహ. ఈ సంసారంలో సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణముల యొక్క ప్రవాహమే ఈ సంసారం. ఒకటి ఎక్కువ అవుతుంది, మరొకటి తక్కువ అవుతుంది. మూడు సమానంగా ఉన్నాయి అనుకోండి ప్రళయం. మూతిలో వైషమ్యం కృష్టిహి సామ్యం ప్రళయం మూతి శాస్త్రం. ఆ రీతిలో గుణప్రవాహ ఏతస్మిన్ అబుధాహ అశిరాత్మనః గతిం సూక్ష్మం అబోధేన సంసదంతి. ఇలాంటి స్వరూపాన్ని తెలియని వారే సంసారంలో తిరుగుతుంటారు. తెలిసిన వారు సంసారాన్ని విడిచి మోక్షాన్ని పొందుతారు. అలాగే యదృచ్ఛయా నృతాం ప్రాప్య సుకల్పం విక దుర్లభాం. ఇలాంటి దాన్ని నీవు నీ సంకల్పంతో ఈ జగత్తులో అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించడానికి నీవు నీ సంకల్పంతో మానవత్వాన్ని పొంది స్వార్ధే ప్రమత్తస్య వయః గతం త్వన్మాయయా ఈశ్వరా మాకు పుత్రుడిగా అవతరించావు. మేము ఇంతకాలం స్వార్థపరులమై నీ మాయతో వాస్తవాన్ని తెలుసుకోలేకపోయాము. అసావహం మమైవేతి దేహేచ అత్య అన్వయాదితు మనను రెండే బాధిస్తాయి. ఏమేమిటి నేను నాది.
ఒకటి అహంకారము మరి ఒకటి మమకారం. ఈ రెండు తోటి మమైవేతి దేహే త్యాగ్యాన్వయాదుచు వీళ్ళంతా నా వాళ్ళు. ఈ శరీరం నాది వీళ్ళు నా వాళ్ళు ఇది నేను. వీడు నా బంధువులు, ఇది నా వంశము, ఇలాంటి మాటలతోటి స్నేహపాశైహి నిబద్ధనాతి ప్రేమ నమ్మకారం స్నేహం ఇలాంటి వాటితో బంధములతో బంధించబడుతున్నాము, కాదు కాదు. నీవే బంధిస్తున్నావు. భవాన్ భగ్నాతి సర్వమిదన్ జగత్. సకల జగత్తును స్నేహ పాశములతో నీవే బంధిస్తున్నావు. యువామ్న నా సుతౌ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరౌ నాయనా మీరు మా పుత్రులు గారు. మీరే ప్రధాన పురుషుల పురుషులు, ఈశ్వరులు, ప్రభువులు మీరు. మీరే జగన్నాథులు. భూభార క్షత్ర క్షపణ అవతీర్ణః భూమికి బరువుగా పుట్టినటువంటి క్షత్రియులను నశింప చేయడానికి పుట్టారు అని. చెప్పారు. సత్తే గతః యతోస్మి అరణ మధ్య పదార బింబం కాబట్టి ఆ నీ పాద పద్మానను శరణముగా కోరుతున్నాము. ఎలాంటివి అవి? ఆపన్న సంస్కృతి భయాపహం. ఆపద్ ఆపద్లో అయ్యేటువంటి సంసార భయాన్ని తొలగించేటువంటి నీ పాద పత్మాలను ఏతౌ అతాల మనం ఇంద్రియ లాలసేన మర్త్యాత్మ దృక్తువై పరి యదపత్య బుద్ధి ఏతావతాలం ఇక చాలు. దీంతో చాలు అంటున్నారు. దేంతో చాలు? ఇంతకాలం నిన్ను కొడుకుగా సామాన్యమైన మానవుడిగా భావించి ఆచరించినటువంటి పొరపాట్లు అన్నిటికీ ఇంతటి చోటి స్వష్టి నీవు సాక్షాత్తు పరమాత్మవే. కాబట్టి మత్యాత్ పద్మ రుతు త్వయి పరే యదపత్య బుద్ధిహి. నిన్ను కుమారుడు అనుకుంటున్నాను అలాంటి భావములు చాలు. సూతి గృహే నను జగాదభవాన జోమి ఇది మొదలు చెప్పావు కూడా. పుట్టగానే నేను శ్రీమన్నారాయణుడిని. మీరు నన్ను పుత్రుడుగా కావాలని కోరారు. ఆ రీతిలో మీకు మూడు జన్మలు అవుతానని చెప్పాను. అదే రీతిలో మూడు సార్లు సంతానంగా కడిగాను. ఇది మీకు మూరో జన్మ.
కొత్తగా చెప్పాను. ఎవరికి చెప్పావు నీవు సంజగ్ ఐత్యని యుగం రే ధర్మ గుప్త్యయి. ధర్మాన్ని కాపాడటానికి నేను ప్రతి యుగంలోనూ కూడుతానని కూడా మీరు చెప్పారు. నానా తనూహు గగనవతు యదజ్యహాసి ఎన్నో శరీరాలను తీసుకుంటావు. ఎన్నో రూపాలు ధరిస్తావు. మళ్ళీ వాటిని విడిచి పెడతావు. కోవేద భూమ్నః ఉరుగాయ విభూతి మాయాం. ఇలాంటి మహానుభావుడమైనటువంటి నీ స్వరూపాన్ని నీ మాయను ఎవరయ్యా చేసుకునేది కోవేద. ఇలా వసుదేవుడు కృష్ణ బలరాములతోటి అన్న మాటలు విని ఆకర్ణ్య యుద్ధం పితృవాక్యం. తండ్రి గారి మాటలను విని భగవాన్ సాత్వ పరిష్భవః ప్రత్యాహ ప్రశ్రయా నమ్రః వినయంతో వంగిన వాడై ప్రహసన్ రక్షణయాగిరాక కాస్త చిరునవ్వు నవ్వుతూ వినయంతో అన్నాడు వాళ్ళకు వాస్తవం తెలిసిపోయింది కదా. ఇదేమి ఏంటి అన్నాడు అనుకోండి, మరి ఆయనే కాదు. అందుకే వచోవ సమవేతార్ధం తాత ఏతతు ఉపమన్మహే. అగాధమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని మొత్తం ముద్ద చేసి మాకు బోధించారు. కొంచెం దీన్ని అర్థం చేసుకుంటాను లేండి అన్నారు. ఎన్న పుత్రాన్ని సముద్దిస్య తత్వగ్రామః ఉదాహృతః తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లలకు తత్వాన్ని ఉపదేశించాలి కదా, అందుకే మీరు మహానుభావులు మా పిల్లలను మా ఉద్దేశించి మీరు ఈ తత్వోపదేశాన్ని చేశారు నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. తత్వకిరామ ఉదాహృతః అహం యూయం హసా వార్యః ఇవేచ ద్వారకౌ గతః సర్వోప్యేవం యదుస్రేష్ట విమృశ్యాహత చరాచరం. ఈ చరాచర జగత్తులో నేను, మీరు, అన్నగారు, ఈ ద్వారకావాసులు, తక్కిన ప్రజలు, యాదవులు వీళ్ళంతా వాస్తవంగా ఇలాగే ఆలోచించి విశ్వయాన్ని తెలుసుకోవాలి. అందరూ తెలియవలసిన విషయం ఇదే ఈ తత్వమే. ఆత్మాహేకః స్వయంజ్యోతిహి కదా. నువ్వు చెప్పింది ఇదే కదా ఆత్మ ఒక్కటే అది స్వయం ప్రకాశము నిత్యము.
అన్నిటికంటే విలక్షణము, నిర్గుణము. గుణములతో ఉంటుంది కానీ అందులో ఏ గుణాలు మనకు భాసించవు. ఆత్మ సృష్టైహి తత్కృతేషు భూతేషు పరమాత్మ చేత. సుజించబడిన వాటితో సుజించబడిన ప్రాణులలో బహుధా ఇది ఆత్మే పలు రకాలు కనపడుతుంది. తండ్రి అంటాం, కొడుకు అంటాం, మనవడు అంటున్నాం, తాత అంటున్నాం, తమ్ముడు అంటున్నాం. ఎవరు వీళ్ళంతా? ఏకః ఆత్మం. అది సృష్టించబడి దానితో మరికొన్ని సృష్టించబడి అది మరికొన్ని సృష్టించి ఈ బహురూపాలుగా అదే పాటిస్తుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ పంచభూతములు రకరకములుగా తానుండి ఎన్నో రకముల ఆకారాలను సృష్టించి ఇన్ని రూపాలు పొందుతుందో భూమి అన్నాం. అది మట్టి అది, కుండ అది, గురిగి అది, బుట్ట అది, రాయి అది. కదా అలాగే అగ్ని అంటే దీపం కావచ్చు, నిప్పురవ్వ కావచ్చు, మంట కావచ్చు, కొర్రాయి కావచ్చు అదంతా అగ్ని. విద్యుత్ మెరుపు కావచ్చు, గఠరాగ్ని వినగ్ని. ఒక భూతం అనంత రూపాలతో ఉంటుంది. జలం అంటే సముద్రము జలమే, నది జలమే, మడుగు జలమే, అలాగే చెలయేరు జలమే. మన ఇంట్లో చిన్న చెంబులో ఉంటే జలమే, గ్లాసులో ఉంటే జలమే, మనలోని శ్లేష్మం కూడా జలమే. ప్రతి రూపంలో ప్రతిభూతము బహురూపాలతో అవతరిస్తుంది. ప్రతి రూపంలో ఏదో ఒక కర్మ క్రియ పని ఉంటుంది. ఆవిహి తిరో అల్ప భూరియేక నానాత్వం యాతి అస్తావసి ఒకసారి కనపడుతుంది ఒకసారి కనపడదు. ఒకసారి ఒకే రూపంలో ఉంటుంది ఇంకోసారి పలు రూపాలను పొందుతుంది. పొందిన రూపాలన్నీ కనపడవచ్చు కనపడక పోవచ్చు. ఇదే తత్వము దాన్ని మీరు మాకు చాలా సులభంగా చక్కగా అర్థమయ్యేలా అన్నగారు బోధించారు. చక్కగా పాపం రావద్దు కదా కొంచెం జాగ్రత్తగా ఇలా. వ్యాక్యతావతి ఏవం భగవతా రాజన్ వసుదేవ హుదాహృతం కృత్వా వినష్టనానాతిహి తుష్ణీం ప్రీతమనా అభూత్ ఈ మాటలతో
కృష్ణ పరమాత్మ ఇలా మాట్లాడేసరికి అంతవరకు అయిన జ్ఞానం అంతా ఎందుకు ఉంటుంది? తత్వజ్ఞానం చలగబోతున్నదేసరికి స్వామి మళ్ళీ మాయా యవని కాష్టన్నం మళ్ళీ మాయ కప్పేస్తే ఏం విన్నాడో ఏమో... అలా చూస్తూ కూర్చున్నాడు. ఏం మాట్లాడలేకపోయాడు. అలా తత్ర గురు శ్రేష్ట దేవకి సర్వ దేవతా తృత్వానీతం గురువ పుత్ర మాత్మజాస్యాం సువిక్రమం. తర్వాత దేవకికి జ్ఞాపకం వచ్చేసింది. ఈ కృష్ణ బలరాములు గురువు గారి దగ్గర చదువుకున్నప్పుడు గురు దక్షిణగా గురువు గారి చనిపోయిన కుమారుడిని తీసుకొని వచ్చారు అని జ్ఞాపకం వచ్చింది, మరి నాకు కూడా పిల్లలు చనిపోయారు కదా. అడిగితే తీసుకొని వస్తారా రాలేదా అనే విషయాన్ని తెలుసుకుందామని ఈ దేవకి అయ్యా ఇలా నాకు అందులో చెప్తున్నాడు. రామ రామ అప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర వేదాహం వాం విశ్వద్విజాం ఈశ్వరౌ ఆది పురుషౌ మీరు మీరే ఆది పురుషులు మీరే పరమాత్మ స్వరూపము ఇవన్నీ మాకు బాగా తెలుసు కాలావధి. యుత్వస్త సత్వానాం రాజ్యాం ఉచ్ఛాత్ర వత్తినాం అధర్మంగా ప్రవర్తించేటువంటి రాజులను సంహరించటాని కోసం మీరు ఇలా అవతరించారనేటువంటి రహస్యం కూడా మాకు తెలుసు యస్య అంశ అంశ భాగేనా విశ్వోత్పత్తి లయ ఉదయాహ్ మీ యొక్క అంశ మళ్ళా దానిలోని అంశ మళ్ళీ దానిలోని అంశ చాలా చిన్న ఒక్క కళతోటి ఈ ప్రపంచమంతా సృష్టించబడుతుంది, రక్షించబడుతుంది, సంహరించబడుతుందని మాకు తెలుసు భవంతి హిర విశ్వాత్మన్ తంత్వాద్యం ఆహం గతిం గతా అలాంటి నిన్ను నేను ఇప్పుడు శరణు వేడుతున్నాను, రక్షకంగా కోరుతున్నాను. ఏమి లేదు చాలా కాలం కింద నాకు ఒక ఆరుగురు పుత్రులు పుట్టి మరణించారు. ఒక్కసారి వారిని మళ్ళీ చూడాలి సేవించాలని చూడాలని అనుకుంటున్నాము ఆనిన్యదో పితృస్థానాత్ గురవే గురు దర్శినాం
నేను తేలేను అనకండి, మీరు గురువుగారి దక్షిణగా చనిపోయిన గురుపుత్రుడిని తీసుకొని అర్పించారని విన్నాను. అలాగే నాకు కూడా ఈ నా కోరికను తీర్చండి. అని అడిగితే భోజరాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుం ఒక్కసారి కంసుడు చంపినటువంటి ఆ పిల్లలను చూడాలనుకుంటున్నాను అని అడిగితే ఏవం సంజోజితౌ మాత్ర రామః కృష్ణస్య భారతా సుతరం సంవిసుహు యోగమాయా నివాత్రితౌ ఈ రీతిలో ప్రార్థిస్తే బలరామకృష్ణుడు ఇద్దరు ప్రకటించుకొని సుతలానికి వెళ్ళారు. ఎవరున్నారు అక్కడ? బలి చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అక్కడికి వెళ్లి ఆ బలి చక్రవర్తి చేత అన్ని రకముల పూజలు. ఉవాచ ఆనంద జరాకులేక్షణః ప్రశుష్టరోమానృప గద్గదాక్షరం పరిచక్రవర్తి ఎదుర్కొని స్వాగతము అర్ఘ్యము పాద్యము అన్నీ చేసి ఉన్నదాసనంలో కూర్చోబెట్టి మహానుభావ నమః కృష్ణాయ మేధతే నమో అనంతాయ బృహతే నమః కృష్ణాయ మేధతే శాంఖ్య యోగ విధానాయ బ్రహ్మణే పరమాత్మనే అని పరమాత్మకు శాంఖ్య యోగ అంటే జ్ఞాన యోగాన్ని విష్టమించినటువంటి మహానుభావుడికి మీకు నమస్కారము దర్శనం వాం విభూతానాం దుష్ట్రాపంచాతి అదుర్లభం దానులకు మీ దర్శనము ఓ భర్తాన లభించేది కాదు చాలా దుర్లభము. ఎన్న ప్రాప్తవు ఎదురు చేయమి కృపతోటి మీరు ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు మాకు దర్శనాన్ని ఇచ్చారు దైత్య దానవ గంధర్వాహ సిద్ధ విద్యాగ్ర చారణ యక్షరక్ష పిశాచాస్య భూత ప్రవద నాయకాః ప్రపంచంలో ఎన్ని రకముల ప్రాణులు ఉంటారో వాళ్ళందరూ నిత్యం నిబద్ధ వైరాస్తే వయించాన్యేచ తాదృశాః మేమందరము నిబద్ధ వైరాహ రోజు రోజు పరత్పరం ఒకరినొకరు ద్వేషించుకుంటూ కలహించుకుంటూ మేము బ్రతుకుతున్నాము. కేచన ఉద్బద్ధ వైరేణ భక్త్యా కేచన కామతః మాతో మాకు వైరమే కాదు నిన్ను కూడా దేశిస్తున్నాము.
ఈ ప్రాణులలో కొందరు నిన్ను ద్వేషించి చేరుతారు, మరి కొందరు నిన్ను కోరి చేరుతారు, మరి కొందరు భక్తితో చేరుతారు. తదా సత్వసమారబ్ధా సన్నికృష్టా సురానయా. సత్వగుణంతో ఉన్నవారు భక్తితోటి స్నేహంతోటి. చేరుతారు. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు కామముతోటి, లోభముతోటి చేరుతారు. తమోగుణం వాళ్ళు వైరంతో, ద్వేషంతో, యుద్ధంతో ఏమైనా అందరూ మళ్ళీ. నిన్నే చేరుతారు. ఇదమిత్తమితి ప్రాయః తవ యోగేశ్వరేశ్వర ఇది ఇలాగే జరుగుతుంది. వీళ్ళు ఈ రీతిలోనే ఉంటారని నిర్ణయించడానికి మేము సరిపోము. ఎవరూ తెలుసుకోలేరు తన ప్రతీద నిరపేక్ష యుష్మత్ పాదారవింద ఘుషణ అన్య గృహాంధ కూపాత్ మనస్సును మీ పాదారవింద మీద ఉంచి సంసార సాగరాన్ని దాటగలమని నిష్క్రమ్య విశ్వచరణ అంగిరుపలబ్ధ ఉత్తిహి శాంతోయదేక పుత సర్వసఖైహి చరామి నేను అలాంటి వైరాన్ని, మాయను, మోహాన్ని నీ దయతో దాటి అన్ని వేళలా నిన్ను మాత్రమే స్మరిస్తూ ఈ ప్రపంచంలో సంచరించుతున్నాను. రాజ్య అస్మరే ఈచిదనియేచ నిష్పాపానుకురున ప్రభో నీ చల్లరి చూపుతో మములను పాపము లేని వారిగా చేయవయ్యా పుమాన్యత్యద్దయా ఆశిష్టన్ శోధనాయ విముక్ష. పరమాత్మ యందు భక్తి ఉన్నటువంటి వాడు మాత్రమే సంసార బంధం నుంచి విడిపడతాడు. కాబట్టి మమ్ములను ఈ బంధం నుంచి తొలగించవలసింది అని బలిచక్రవర్తి ప్రార్థిస్తే. భగవంతుడు స్వామి చెప్తున్నాడు ఆసన్ మరీచి షట్పుత్రా ఊర్నాయాం ప్రథమే అంతరే. మరీచికి ప్రథమ అంతరంలో మనువంతరంలో మరీచికి ఆరుగురు కుమారులు కలిగారు. ఈ కరిగినటువంటి ఆరుగురు కుమారులు కొంచెం పెరిగిన తరువాత బ్రహ్మ సరస్వతిని సృష్టించి
తన పుత్రికనే తాను కామ ప్రవృత్తితో ముందరికి వెళితే దాన్ని చూచి ఈ ఆరుగురు పెద్దగా నవ్వారు పరిహసించారు. ఇప్పుడు కాలం మనం చాలా మంది ఈ పని చేస్తున్నాం కదా. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళో గొప్పవాళ్ళో కొంచెం తెలియదు. వాళ్ళు ప్రవర్తిస్తే అబ్బో వాళ్ళు పెద్దలాగా చేస్తున్నారండి అని అపహత్యం చేస్తారు. అది శాస్త్రం ధర్మం ఒప్పుకోదు. పెద్దవారు ఎందుకు చేస్తారు? ఎవరితో చేయించబడతారు? ఏదో ఒక మహత్కార్యాన్ని ఆచరించాలంటేనే అలా ప్రవర్తిస్తారు. అది తెలియక బ్రహ్మ తన పుత్రికనే కామించాడు ప్రేమించాడని ఈ ఆరుగురు పరిహచించారు. దానితో బ్రహ్మ ధర్మము తెలియని మీరు అసుర జాతిలో పుట్టండి అని శపించాడు. ఆ శాపముతో ఈ ఆరుగురు హిరణ్యకశ్యపునికి పుత్రులుగా పుట్టారు. వారిని తీసుకొని వచ్చి తరువాత దేవకీ దేవి గర్భంలో పడేశారు, ఆ ఆరుగురే దేవకీ దేవికి ఈ ఆరుగురు పుత్రులుగా పుట్టారు. ఇప్పుడు వారు కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శతో పెద్దలను అవమానించిన పాపాన్ని తొలగించుకొని. పూర్వ రూపాన్ని పొందుతారు అన్నమాట. చెప్తున్నాడు కృష్ణుడు ఇలా ఇలా జరిగింది. సతాను సోచాతి ఆత్మజాను స్వాంస్త ఈమ అచ్చేసకే అంచికే ఇప్పుడు మా తల్లి దేవకీ దేవి చనిపోయిన తన ఆరు పుత్రులను తలుస్తూ ఉంది. వారి పేరు స్మరోద్గీధః, పరిశ్వంగః, పతంగః, క్షుద్రభృతు ఘృణి అంటే స్మర, ఉద్గీధ, పరిశ్వంగ, పతంగ, క్షుద్రభృతు, ఘృణి అనేటువంటి ఆరుగురు నా అనుగ్రహంతో మళ్ళీ తమ తమ పూర్వ స్థానాన్ని వాళ్ళు పొందుతారని చెప్పి స్వామి. భార్య జగ్రవతి దగ్గర నుంచి ఆరుగురిని తీసుకొని ద్వారకకు వచ్చి తల్లికి ఆరుగురు పుత్రులను అర్పించాడు అయక్షతాం. ఆ ఆరుగురిని చూచి బాలకాని దేవి పుత్ర స్నేహ స్ముతస్తని పరిష్వజ్యం సమారోపి దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సును ఆజ్ఞా నుంచి అపాయ తనం ప్రీత సుతస్పర్శ పరిపృత మోహిత మాయయా విష్ణో పరమాత్మ మాయతో పుత్ర స్నేహంలో ఆమె
పరమునకరైపోయింది. ఇదేమిటి వీరి మోహం ఏమిటి? ప్రపంచంలోని సృష్టి అంతా కూడా పరమాత్మ మోహతోటే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలా పీత్వామృతం పయస్తస్యాః పీతసేతం గదాహృతః ఇప్పుడు తాగారు తల్లి తనుబాలు ఈ ఆరుగురు ఇప్పుడు తాగారు. ఇప్పుడు తాగటంలో లాభం ఏమిటంటే చెప్తున్నాడు పరమాత్మ తాగగా మిగిలిన పాలు కాబట్టి అది ప్రసాదం అయిపోయింది. ఈ ప్రసాదం తోటి వారు ఉత్తమ గతిని పొందుతున్నారు. పీత పీత్వామృతం పయస్తత్యాః పీత శేటం గదాభృతః నారాయణ అంగ సంస్పర్చ ప్రతిలబ్ధ ఆత్మ దర్శనాః పరమాత్మ యొక్క అవయవములను సుచిత్తడంబలకైనటువంటి ఆత్మజ్ఞానం కలవాడినై తే నమస్కృత్య గోవిందం పరమాత్మను దేవకిని వసుదేవుణ్ణి నమస్కరించి అందరూ చూస్తుండగా దేవతల సమయ యొక్క నివాసానికి వారు ఆరుగురు వెళ్లారు అని చెప్తున్నాడు. తందృష్వా దేవకీ దేవి మృతాగమన నిర్గమం మేనే సువిస్మితా మాయాం కృష్ణస్య దక్షితాం చనిపోయిన వాళ్ళు రావటం. వచ్చిన వాళ్ళు మాట్లాడటం మళ్ళీ అలాగే వెళ్ళటం ఇదంతా ఏంటి? పరమాత్మ యొక్క మాయగా వాళ్ళు ఆ దేవకిలి భావించింది ఏవం విధాని అద్భుతాని కృష్ణాయ పరమాత్మనా వీర్యాని అనంత వీర్యస్య ఒకటేంటయ్యా? పరమాత్మ అంటే ఎవరు? అనంత వీర్య. అంతు లేనంతటి పరాక్రమం గల మహానుభావుడు కాబట్టి అతను అనంతమైనటువంటి ఇళ్లలు ఎన్నిటినో ఆచరిస్తాడు. యైదమనుసృణోతి శ్రావయేద్వా మురారేహ చరితం అమృత కీర్తేహ వర్ణితం వ్యాస పుత్రై వ్యాస భగవానుని పుత్రుడైనటువంటి శుకయోగింజుని చేత వర్ణించబడిన ఈ పరమాత్మ యొక్క చరితాన్ని విన్న వినిపించిన జగ జగ తద్భక్త సత్కరణ పూరం ప్రపంచం యొక్క పాపాన్ని పోగొట్టేది పరమాత్మ భక్తుల కరణములను అమృతంతో నింపేది భగవతి కుటచిత్తః యాతి తత్ క్షేమధామ పరమాత్మ యందు మనస్సు ఉంచి పరమ పదాన్ని వారు చేరుతారు అని చెప్పారు. ఇలా బ్రహ్మన్ వేదమిచ్చామః స్వకారం రామకృష్ణయో సుభద్ర.
పరిణయం చేయాలి కదా మరి. ఎంతదేం వాళ్ళ గురించి చెప్పుకున్నారో, ఈ సుభద్ర గురించి ఏమి చెప్పలేదు మాకు. కాస్త ఆ విషయాన్ని వివరించవలసింది. అడిగితే అర్జునః తీర్థయాత్రాయాం పర్యటన్ అవనీం ప్రభుహు అర్జునుడు తీర్థయాత్రలు తిరుగుతూ తిరుగుతూ ద్వారకా నగరానికి వేంచేశాడు. ప్రభాస మసురునోన్ మాతుర్యేయిం ఆత్మనః ప్రభాస తీర్థంలో సుభద్ర యొక్క సౌందర్య విభ్రమానులని అక్కడ విన్నాడు. ఒకసారి చూద్దామని ద్వారకకు వచ్చాడు. దుర్యోధనాయ రామస్తాం దాస్యతీతి నచాపరే. వరరాముడు మాత్రం ఆ సుభద్రను దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. తక్కిన వారందరూ దాన్ని ఆమోదించడం లేదు వ్యతిరేకించారు. కృష్ణ పరమార్థం సంగతి తెలుసు కదా. ఈ రీతిలో ఇదంతా విని తర్వాత ఒకసారి మనం కూడా వెళ్దామని అదే యతి వేషంలోనే ఈ మహానుభావుడు ద్వారకకు వెళ్ళాడు. బలరాముడు గుర్తించక యతి అనుకొని తన నగరానికి తీసుకొని వచ్చి తన ఇంటికి తీసుకొని వచ్చి అన్ని పూజలు. సత్కారాలు చేశాడు. ఆ సత్కరించిన వారిలో సుభద్ర కూడా ఉంది. ఆమె యొక్క సౌందర్యాన్ని కనులారా చూసి మరికాస్త ఆ జనుడు మోహితుడయ్యాడు. అర్జునుడి భూమి మీద అర్జునుడి పరాక్రమము సౌందర్యాన్ని విన్న సుభద్ర అతనినే మోహించిరది ప్రేమించినదని కూడా తెలుసుకున్నాడు. తరువాత కృష్ణ పరమాత్మ యొక్క సహకారంతో సుభద్ర దేవతాయతనానికి బయలుదేరి వెళుతున్న సమయంలో కృష్ణుని యొక్క ప్రేరణ తోటి పదం తీసుకొని ఆమెను అపహరించుకొని వెళ్ళాడు తాపరం తమనుధ్యాయన్ అంతరం ప్రేప్సుహు అర్జనః నలేభే మహత్యాం దేవయాత్రాయాం సహస్తాం దుర్గ విర్గతాం దుర్గాదేవిని ఆరాధించడానికి. దేవయాత్రకు బయలుదేరినటువంటి సుభద్రను ఇతను హరించి వెళ్ళిపోయాడు పిత్రోహో కృష్ణస్యచ మహారథా తల్లిదండ్రులకు సమ్మతమే కృష్ణుడికి కూడా ఆమోదమే ఇలా ఇద్దరి ముగ్గురి అనుమతి పొంది ఆమెను అపహరించి వెళ్ళాడు.
ప్రథంతో ఉన్నటువంటి వారిని అడ్డగించిన సూర్యులను తన పరాక్రమంతో చెల్లాచెదులు చేసి విద్రావ్య కురశతాం స్వానాం స్వభాగం వృగరాడివ తత్కృత్వ క్షుభితో రామః పర్వణీవ మహర్ణవా విహిత పాద కృష్ణేన భరరాముడు ఈ మాట విని కోపించాడు, ఆవేశంతో ఊగిపోయాడు. కృష్ణ పరమాత్మ తమ్ముడు కాబట్టి ఎందుకు అన్నయ్య గొడవ ఎలాగో తీసుకొని పోయాడు కదా అని కాళ్ళు పట్టుకొని. బజ్జిలాడి ప్రార్ధించి ఓదార్చి శాంతింపచేశాడు. విరీతపాదః ప్రాహినోత్ పారిపరహాణి వరబద్యోహ ముద మరి ఇప్పుడు ఏం చేయాలి? వధూవరులకు కట్నాలు పంపాలి కదా, అవన్నీ బలరాముడు దగ్గరుండి మరీ పంపాడు. మహాధనోపస్కారేభ రథాశ్వ నరయోషితః ఇలా కృష్ణ శ్యాసీతు ద్విజ శ్రేష్టః శృతదేవ ఇతి శృతః మిథిలా నగరంలో కృష్ణ పరమాత్మకు పరమ భక్తుడు. రామ మనోత్తముడు ఆయన పేరేంటి? శృతదేవః కృష్ణైక భక్త్యా పూర్ణార్థః శాంతః కవిహి అలంపఠః పరమాత్మ యందు భక్తి తోటి పరిపూర్ణార్థుడు అతనికి మళ్ళా వేరే ఎలాంటి కోరికలు లేవు. అలాంటి వాడు ఇదే విధానగరంలో ఉంటున్నాడు. దేన్ని కోరకుండా పరమాత్మ సంకల్పంతో ఏవి లభిస్తాయో వాటితో మాత్రమే తృప్తి పొందుచు జీవితాన్ని సాగిస్తున్నాడు. యాత్ర మాత్రం అహర అహర దైవాదుపనతం. ఏ పూటకి ఆ పూట విచారణతో పరమాత్మ సంకల్పంతో ఏది లభించిందో దానితోటి జీవనాన్ని గడుపుతూ మహా బాగున్నాడు. తత్ రాష్ట్రపాలాంగ అలాగే ఆ విధానం యొక్క రాజుగారు ఉన్నారు. ఆయన పేరు బహుళాశ్వః. ఇతను కృష్ణునికి మిత్రుడు, ఈ బ్రాహ్మణుడేమో భక్తుడు. ఎలాగో ఇద్దరు మహానుభావులు ఉన్నారు, వీడిద్దరిని చూసి వస్తాను. అని పుష్య పరమాత్మ దయ ధరించి మిథిలానగరా రథమెక్కి బయల్దేరి వచ్చాడు. నారదః వామదేవః అత్రిహి కృష్ణః రామః అతితః అరుణిహి అహం బృహస్పతిహి కన్వః మైత్రేయస్యవనాదయః తత్ర తత్ర తత్రమాయాంతం పౌరాః జనపదాః
పుస్తక పరమాత్మ ద్వారక నుండి మిథిరా నగరానికి వస్తుంటే దారిలో ఇంతమంది మహర్షులు వారి వారి ఆశ్రమ ప్రాంతాల్లో స్వామిని ఎదుర్కొని ఆరాధించి కానుకలతోటి పూజించారు. అలాగే కొందరు పౌరులు కూడా ఇలాగే వారితోటి పూజ వారిని పూజించారు. తత్ర తత్ర తమాయాంతం పౌరాః జానపద నృప ఉపదస్తు సార్భ్యహస్తాః గ్రహై సూర్య విబోనితం. ఉదయించిన సూర్యుడిని గ్రహములు ఎలా ఆరాధిస్తాయో ఇలా వస్తున్నటువంటి ఈ స్వామిని కృష్ణుడిని పౌరుషులందరూ కూడా ఆరాధించారు. ఆనస్త ధాన్వ కురు జాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసలారునాః ఇన్ని రకా దేహముల యొక్క రాజులు అన్యేచ తన్ముఖ సరోజ ఉదార హాస సిగ్ధేక్షణ నృప పపుహు దృసితిహి నృ నారియః నరులు, నారీజనము ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, ముఖాన్ని తనివి తీర ఆరాశిస్తూ, సేవిస్తూ వారికి స్వాగతాలు చెప్పారు. తేభ్యః భవీక్షణ నివిష్ట వినక్త తమిస్త్ర దుభ్యః పరమాత్మ యొక్క దర్శనం తోటి. వారి అన్ని రకముల అంధకారాలు, పాపాలు ఇవన్నీ తొలగిపోయాయి. శృణువన్ దిగంత ధవలం స్వయశో సుభగ్నం గీతం సురైహి దుహ్విహి అఘాత్ శనకైహి విదేహాన్. పుష్కులు, భక్తులు, ప్రజలు స్తోత్రం చేస్తుంటే అలా వారు వారు చేస్తున్నటువంటి స్తోత్రాలను వింటూ తన కీర్తిని మరికాస్త విస్తరింప చేసుకుంటూ పుష్ట పరమాత్మ ఈ విదేహ మిథిలా నగరానికి వెళ్ళాడు. తేచ్యుతం ప్రాప్తం అకర్ణ్య పౌరాః జనపదా కృత పరమాత్మ మా రాజ్యంలోకి వచ్చాడన్న మాట విని పౌరులు ప్రభువు అందరూ కూడా మహా ఉత్సాహంగా ఎదురు వెళ్లి అభీయుహో బుదతస్తస్మై గృహీతార్ధనపానయః పూయ ద్రవ్యాలు తీసుకొని అర్ఘ్య పాద్యాలు తీసుకొని అతన్ని పరమాత్మను సేవించి ప్రీతితోటి కన్నులు వికసించి కైహి దుతాంజలిభిహి నేముహు. సుతపూర్వా సధా మునీన్ చేతులు జోడించి వారికి నమస్కరించారు స్వానుగ్రహాయ సంప్రాప్తం మన్వానౌతం జగద్గురుం.
ఇంత కాలానికి స్వామికి దయ కలిగి మమ్ములను అనుగ్రహించడానికి ఈ మహానుభావుడు వచ్చాడని తలుచుకొని మైథిలః శృతదేవస్య పాదయో ప్రేతతూహు ఇద్దరు. అతని ఆయన మీద పడి ప్రణామాలు చేశారు. న్యమంత్రయేతాం దాసారసం ఆతిధ్యేన సహద్విజై ఇద్దరు పిలిచారు మా ఇంటికి రండి స్వామి అంటే మా ఇంటికి రండి అని ఆతిధ్యానికి ఇద్దరు ఆహ్వానించారు. సంయతాంజలి సంయతాంజలి భగవా అభిప్రేత్య ద్వయోహో ప్రీతి గీర్షయ స్వామి కూడా ఎవరి మాట కాదనకుండా ఇద్దరికీ ప్రీతి కలిగించాలనే భావంతోటి ఇద్దరి ఇంటిలోకి ప్రవేశించారు స్వామి అన్ని రూపాలు ఇస్తారు కదా బహురూపాలు కదా. 16 వేల భార్యలకే 16 వేల రూపాయలు ధరించిన వాడు పెద్ద రెండు రూపాయలు వింపనా ఇలా రెండు రూపాలతో ఒకేసారి ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. శ్రోతుమప్యసతాం దూరాన్ జలకస్వ గృహాగతాన్ ఆనీతేషు ఆసనాగ్రేషు సుఖాసీనాన్ మహామనః సవృద్ధ భక్త్యా ఉద్ధరిత హృదయాస్త్ర విరేష్టణా వచ్చినటువంటి స్వామికి ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టి ఆరాధన చేసి పరమాత్మ నా ఇంటికి వచ్చాడే నా జన్మ ధన్యమైంది అని పరమానందంతో కరుణునిండా నీరు తిరిగి స్వామిని ఆరాధిస్తూ నత్వా పాదాలకు నమస్కారం చేసి పాదాలను కడిగి ఆ జడాన్ని తన శిరస్సున ధరించి సకుటుంబ అవహను మూర్ధ్న పూజయాంతి శ్రీ పరమాత్మను. ఆరాధించారు గంధ మాల్య అంబరా కల్ప ధూప దీప అర్ఘ్య గోవృషైహి వాచ్యా మధురయా ప్రీణం. ధూపము, దీపము, గంధము, పుష్పము, మాల్యము ఇలాంటి షోడశ జవం అంటాం కదా ఈ షోడశోపచారములతో స్వామిని ఆరాధించి. వాచా మధురయ తీయని మాటలతోటి సంతోషం కలింపచేస్తూ పదా వంచగతౌ విష్ణు సంస్పృశన్ శనకైహి స్వామి పాదాలను తన ఒడిలో పెట్టుకొని సంతోషంతో పులకిస్తూ స్వామితో ఇలా మాట్లాడుతున్నారు. భవాని సర్వభూతానామాత్మ సాక్షి స్వదురుకు నీవు అఖిల ప్రాణులకు నీవే ఆత్మవు నీవే సాక్షివి నీవే జ్ఞానానివి. నరా నః త్వత్పాదంబజం స్మరతాం దర్శనం గతా ఎంతో కాలం నుంచి.
నీ పాదాలను స్మరిస్తున్న మాకు ఈనాడు దర్శనాన్ని ప్రసాదించావు. తోజస్వద్రుతం కర్త్వం అస్మద్రుభూతిరోహో నా భక్తులం నేను. దగ్గర ఉండి కాపాడతానని చెప్పిన నీ మాటను నిజం చేయడానికి ఈనాడు నీవే స్వయంగా మా దగ్గరికి వచ్చావు. యదాస్తయి యదాస్తయి కాంత భక్తాన్మే నానంతః శ్రీ రజప్రియః కోను తొచ్చరణాం పూజ యవం వితు. విశ్వజేత్ కుమాన్ ఇలాంటి నీ ప్రభావం తెలిసిన వారు ఎవరు నీ పాదాలను విడిచి పెడతారయ్యా? ఇలాంటి నిన్ను ఎవరు విడిచిపెట్టరు నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్వం ఆత్మదాః వేరే దేన్ని కోరకుండా ఏది ఏమీ లేకుండా పరమ పరమ శాంతులైనటువంటి ముదులకు నీవు నిన్నే ఇచ్చుకుంటావు ఏమి ఇస్తాడు స్వామి ఆత్మగా అని చెప్పుకున్నా మొదలే. ఇలా అందరికీ నీవే ఆత్మదః యో అవతీరి యదుర్వంశే దృణాం సంసరతామిహ యాదవ వంశంలో పుట్టి సంసరించేటువంటి మానవులకు కష్టాలను దుఃఖాలను ఆపదలను తొలగించి మంచి వారిని కాపాడి చెడు వారిని శిక్షిస్తూ నువ్వు ప్రవర్తిస్తూ నమస్తుభ్యం భగవతే కృష్ణాయ అకుంఠ మేశసే నారాయణాయ ఋషయే సుశాంతం తప ఈయుషే నీవు నారాయణ ఋషివి. ఎందుకు పరమ శాంతముగా జగత్ కళ్యాణము కోరి తపస్సు చేస్తూ ఉన్నటువంటి నారాయణ ఋషికి నమస్కారము. దీనాని గచ్చిత్ భూమన్ గృహాన్నో నివస ఎలాగో విని చేశారు కాబట్టి మా ఇంట్లో కొన్ని రోజులు నివసించండి. మీ పాద పరాగంతోటి మా నిమి వంశాన్ని, మా రాజ్యం ప్రజలను, మా రాజ్యాన్ని పవిత్రం చేయండి. నిమే కులం పునీహి ఇత్యుపా మంత్రితో రాజ్య భగవాన్ లోక భావనః ఇలా. ప్రార్థిస్తే స్వామి ఉవాస కుర్వను కళ్యాణం మిథిలా నరయూషితాం, మిథిలా రాజ్యంలోని నరులకు స్త్రీలకు ఆనందాన్ని కలిగిస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఇదే రీతిలో బ్రాహ్మణోత్తముడు కూడా తమ ఇంటికి వచ్చినటువంటి. కృష్ణ పరమాత్మను నమస్కారం చేసి పరమానంద తృణపీఠ పురుషి శ్వేతాన్ ఆ నీతి ఉపవేశి వాని దగ్గర ఏముంది రాజుగారు అంటే సింహాసనం వేశారు.
బ్రాహ్మణుడు తృణపురుషి దర్భాసనం వేసి కూర్చోబెట్టాడు మరి ఆయన దగ్గర ఏంది? ఇలా కూర్చోబెట్టి స్వాగతేన అభినంద్య ఆంగ్రిన్ సభార్యః అవనిజే భార్యతో కలిసి పాదాలు కడిగి తీర్థాన్ని శిరస్సున దాచుకొని స్నాపయాన్ చక్ర ఉద్ధర్షః లబ్ధ సర్వ మనోరత ఆనంద బాష్పాలతో కూడా స్నానం చేయించాడు. ఇంత కాలానికి తాను అన్ని రకముల కోరికలను తీరిన వాడయ్యాడు. ఫలార్హణీసే. ఊసి ఉసీర శివామృతాంబుభిహి మృదాసురభ్య తులసి కుశాంబుజైహి పరమాత్మ పాదములను తులసి తోటి దర్భలతోటి కలిసి ఉన్నటువంటి జలముతో కడిగి ఆరాధయామాత. యధోపపన్నయ తపరేయ సత్వ విధాన తనకు లభించిన దానితో సాత్విక మార్గంలో పరమాత్మను ఆరాధించాడు. స తర్కయామాస కుతః మమాన్వభూత్ గృహాంధకూపే అరితస్య సంగమః సంసారమనే అంధకూప అయినటువంటి నాకు పరమాత్మ దర్శనం పరమాత్మతో సంగమం జరుగుతుందా? ఎక్కడిది జరగదే. ఏ సర్వతీర్థాత్మద పాదరేణుభిహి కృష్ణేన త్యాస్యాత్మనికేత పూసురైహి జగత్తులోని అందరిని పవిత్రం చేయగల పరమాత్మ యొక్క పాద రహస్సు మా మీద కూడా అరుస్తుందని ఏనాడు అనుకోలేదు. సుభ విజ్ఞాన కృతాతిధ్యా స్వదేవః ఉపస్థితః సభార్య స్వజనాపత్యః ఉవాచ హంగ్రీ అభిమర్షినః ఇలా. హాయిగా కూర్చున్నటువంటి స్వామిని భార్య పుత్రాలతో మిత్రులతో కలిసి ఇలా అంటున్నాడు నాత్యనో దర్శనం ప్రాప్తః పరం పరమ పురుషః ఇంత పరమాత్మ ఈనాడు మాకు దర్శనాన్ని ప్రసాదించావు. ఎరిహీదం శక్తి విసృష్ట్వా ప్రవిష్టః ఆత్మ సత్తయా. అనంతమైనటువంటి ఈ ప్రపంచాన్ని మీ దివ్య శక్తులతో సృష్టించి మళ్ళీ దానిలో మీరు ప్రవేశిస్తూ ఉంటారు కదా. యదా తేయాద పురుషః మనసైవ ఆత్మమాయయ సృష్ట్వా లోకం పరం స్వాప్నం అనువిత్యావపాతతే అది మనకు అర్థం కావాలంటే పడుకున్నటువంటి మానవుడు కలలో
ప్రకారకమైనటువంటి భవనములు, సంపదలు, ఏనుగులు, గుర్రములు, వాహనములు ఇవన్నీ సృష్టించుకొని అందులోకి తాను వెళ్తాడు కదా? అలా అంటే ఏమిటి? వాడి సృష్టి కదా. పవనం ఒక పెద్ద ఏనుగు, ఏనుగులో ఒక అంబారి, అంబారిలో తాను ఉంటాడు. తాను సృష్టించిన స్వాత్విక పదార్థాలలో పదార్థాలలో తాను ప్రవేశించినట్టుగా పరమాత్మ చేత సృష్టించబడినటువంటి ఈ జగత్తులో పరమాత్మ కూడా తాను ప్రవేశిస్తారు. నాకు అర్థం చెప్తున్నారు అన్నమాట. ఆత్మ తత్తయ శృణ్వతాం సత్వతాం సత్వత్ అర్చతాం త్వాభివందతాం నీ కథలు వినే వారికి. చెప్పేవారికి, నిన్ను ఆరాధించేవారికి, నమస్కరించేటువంటి వారికి సంబదతాం పరస్పరం నీ గురించి మాట్లాడుకునే వారి అందరి హృదయాలలో నీవు సాక్షాత్కరిస్తావు. మాకే కాదు గత చెప్పుకున్న వారు, నిన్ను నీ గురించి మాట్లాడుకుంటున్న వారు, నిన్ను వర్ణించిన వారు, నిన్ను స్తోత్రం చేసేవారు, నీకు నమస్కరించేవారు ఇలాంటి వారందరికీ నీవు కనపడతావు. ఇత హృది హృదిస్తః అపి అతి దూరస్తః కర్మ విక్షిప్త చేతసాం. వైకుళ్యంలో ఉన్న నీవు కూడా నిన్ను స్మరించే వారికి దర్శనం ఇస్తావు. హృదయంలో ఉండి అతి దగ్గరలో ఉన్నా కానీ కర్మలతో దూరమైన వారికి నీవు దర్శనాన్ని ప్రసాదించవు. న్యాయంగా పరమాత్మ ప్రతి జీవుడికి అంతర్యామిగా హృదయంలోనే ఉన్నాడు కదా. మరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ కనబడుతున్నాడా? భగవంతుని మాయ చేత తప్పిపుచ్చబడిన ప్రపంచంలో సృష్టించబడిన కర్మలను ఆచరిస్తూ దాని ఫలితాలనే సుఖ దుఃఖాలుగా భావిస్తూ అనుభవిస్తున్న వారికి హృదయంలో అతి దగ్గరలో ఉన్న స్వామి కనపడడు. అని జరుగుతున్న ప్రతి పని జరిపిస్తున్నవాడు పరమాత్మ. సృష్టించినవాడు పరమాత్మ. అన్నిటిలో ఉన్నవాడు పరమాత్మ అని.
పరమాత్మ యొక్క మాయను స్వరూపాన్ని స్వభావాన్ని ప్రభావాన్ని తెలిసిన వాడికి ధనుల ముందరే ఉంటాడు. ఎక్కడ ఉన్నా ముందరే ఉంటాడు దగ్గర ఉన్నా అసలు కనపడడు. ఇలా ఆత్మ శక్తి అగ్రాస్యః అంతి ఉపేత గుణాత్మనాం నమోస్తుతే అధ్యాత్మ విదాం పరాత్మనే పరమాత్మ మీకు నమస్కారము. అనాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే సకారణాకారణ లింగ మీయుషే స్వమాయయ సమృత వృద్ధ దుష్టయే నీవే సకారణము. నీవే అకారం. అంటే ప్రపంచమునకు కారణం ఏమిటి? అంటే పరమాత్మ నుండే జగత్తు వచ్చింది అని కొందరు చెప్పారు, అందరూ చెప్తారు. కొందరు ఏమంటారు అబ్బే పరమాత్మ లేడు ఇంకో ఆత్మ లేదు పరమానువు నుంచే వచ్చినది. కొందరు అంటారు. అంటే ప్రపంచానికి నీవే కారణము అనేవారు కొందరు నీవు కారణం కాదనేవారు కొందరు. కదా? ఆ ఇద్దరి వాదాలు ఆ ఇద్దరితో ఆ మాట నరికించే వారు ఎవరు? నువ్వే. భగవంతుడే కారణం అన్నవాడు ఆ మాట అన్నది భగవంతుని వలన. భగవంతుడు కారణం కాదు అన్నవాడు కూడా ఆ మాట అన్నది వాడి వలన. కదా? అంటే ఏంటి మనము ఆచరించే కర్మ వలన కలిగిన సంస్కారం తోటే మనము అలా అలా మాట్లాడతాం. అంటే అధఃపాతాళంలో పడవేయాలి అనుకున్న వాళ్ళతోటి భగవంతుడు లేడు అనిపిస్తాడు. తన లోకాన్ని ఇవ్వాలన్న వాడితోటి భగవంతుడు ఉన్నాడు అనిపిస్తాడు. అది నువ్వే ఇది నువ్వేనయ్యా. కారణము నీవే. కారణము కానివాడవు నీవు. కారణం ఉన్నది అన్న మాట అనిపించినది నీవే. కారణం లేదనిపించింది కూడా నీవే. రెండు వాదాలు నీవే అంటున్నాడు అందుకనే అద్భవితాం పరాత్మనే అనాత్మనే. సకారణ ఆకారణ లింగమీయుషే స్వమాయయా అసంవృత రుద్ధ దృష్టయే సంవృత రుద్ధ దృష్టయే నీ మాయ తప్పావనుకో నువ్వు కనపడవు భగవంతుడు లేడు అంటాడు నీ మాయ తీసేయావనుకో నువ్వు కనపడతావు ఆహా స్వామి ఉన్నాడండి అని తప్పే వల్లి మాయ అది నీదే. నిన్ను చూపితే ఉన్నావు అంటావయ్యా చూపకుంటే లేదంటావా. రెండు అనిపించేది నీవే కాబట్టి మాకే సంబంధం వెళ్ళిపోమని. అంతా మాయ నీదేను. సత్వం శాతి సవృత్యాన్ని కాబట్టి మహానుభావా.
మేమందరము నీ సేవకులము. మమ్ములను నీవు ఆజ్ఞాపించు కిందేవ కరవామహే. ఏం చేయమంటారు? ఏదదంతో నృణాం శ్లేషః యతు భవాన్ అక్షిగోచరః. పరమాత్మ దర్శనం అయ్యేదాకానే సంసార క్రేషం ఉంటుంది అంతే కదా? మరి ఎప్పటిదాకా ఉంటుంది? పరమాత్మ కనులకు కనపడేంతవరకు ఆయన కనపడ్డాడు ఇంకెక్కడి సంసారం? భయంగా నశిస్తుంది అందుకే ఏదదంతః నృణాంక్లేచః యత్భవాన్ అక్షిగోచరః. నీవు కంటి కనబడేంతవరకే సంసారము కనబడ్డావు సంసారం పోయింది. ఇలా ప్రార్థిస్తే తదుప్తిం ఇచ్చు పాచరమే భగవాన్. ప్రణతాస్తిహా పరం నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టేటువంటి పరమాత్మ ఇతను పలికినటువంటి ఈ మాటలను విని కృహిత్వా పాణినా పాణిన్ ప్రహసన్ తం ఉవాచః. చేత్తో చేయి పట్టుకొని నవ్వుతూ అతనితో ఇలా అంటున్నాడు బ్రహ్మంతే అనుగ్రహార్ధాయ సంప్రాప్తానువిద్ధి అమూన్ మునీన్. ఒక్కడు రాలేదు కృష్ణుడు. చెప్పాను కదా తన వేట అంత మందిని తీసుకొని వచ్చాడు ఎవరిని మునులను. వచ్చారు రుషం వస్తారు కదా. ఈ వీళ్ళందరూ బ్రాహ్మణోత్తమ ఈ ఋషులందరూ. నిన్ను అనుగ్రహించడానికి వచ్చారు సంచరింతి మయా లోకాన్పునంతః పాదరేణుభిహి. నా సంకల్పంతో తమ పాద పరాగముతో పవిత్రం చేయటానికి అన్ని లోకాలను వారు మునులు సంచరిస్తుంటారు. దేవాః క్షేత్రాణి తీర్థాని దర్శన స్పర్చన అర్చనైహి శనైహి పునంతి కాలేన తదపి అర్హత్తమేక్షయాః దేవతలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఎన్నో ఉంటాయి కదా. ఇవన్నీ వెళ్లి దర్శించి, స్పృశించి ఆరాధిస్తే. అలా కాలానికి కరుణించి మన పాపాలను తొలగిస్తారు, అవి వివతలు క్షేత్రములు తీర్థములు ఎలా?
ఆ భక్తులతో చూడబడిన తరువాత అదపి అర్హత్వమేక్షయా ఉత్తములైనటువంటి సాధువుల దృష్టిపాతం పడితేనే దేవతలు, తీర్థములు, క్షేత్రములు తమను దర్శించిన, కృషించిన, పూజించిన వారిని పవిత్రులను చేస్తారు. వీరు రాలేదనుకోండి అవేమీ చేయలేవు. శుద్ధం చెప్తున్నాడు. దేవాహ క్షేత్రాన్ని తీర్థాన్ని. దర్శన స్పర్శనార్చనైహి శనైహి పునంతి కాలేన ఎందుకంటే తదపి అర్హత్వమేక్షయా ఉత్తముల దృష్టిపాతం తోటే అవి సేవించిన వారి పాపాలను పోగొడతాయి. బ్రాహ్మణః జన్మనా శ్రేయాన్ సర్వేషాం ప్రాణీనాం మొత్తం ప్రాణులందరిలో పుట్టుక తోడే అన్ని శ్రేయస్సులకు మూలమైనవాడు బ్రాహ్మణుడు. తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కళయా రుత అలాంటి బ్రాహ్మణుడు పొరపాటున తపస్సు అయ్యాడు అనుకోండి జ్ఞానము సంపాదించాడు అనుకోండి అలాగే తుష్ట్యా సంతృప్తి ఉందనుకోండి. దానికి తోడు నా అంశ కూడా చేరితే ఇక వారి గురించి ఏమి చెప్పాలి? అందుకే నా బ్రాహ్మణానిమే దైతం రూపమే తత్ చతుర్భుజం. నా ఈ చతుర్భుజ రూపము కూడా బ్రాహ్మణుల కంటే నాకు ఇష్టమైనది కాదు. అంటే నా రూపం ఇష్టమా బ్రాహ్మణుడు ఇష్టమా అంటే ఏం చెప్తారు స్వామి? బ్రాహ్మణుడే నాకు ప్రియతముడు. చతుర్భుజం. సర్వ వేదమయః విప్రః సర్వ దేవమయోక్యహం. ఎవరు బ్రాహ్మణుడు అంటే సర్వ వేదమయః. బ్రాహ్మణుడు సకల వేద స్వరూపుడు. నేను సకల దేవ స్వరూపుడిని. తలకింద వేదమును తొలగించేస్తే అది దేవుడు ఎట్లా లేదు. నేను సకల దేవమయుడిని బ్రాహ్మణుడు సకల వేదమయుడు దుష్ప్రజ్ఞా అవిధిత్వేవం అవజానంతి అసూయవః జ్ఞానము లేని వారు ఈ తత్వాన్ని తెలియక
దోష దృష్టితోటి బ్రాహ్మణోత్తములను అవమానిస్తుంటారు. గురుం మాం విప్రమాత్మానం అర్చ్యాదౌ విద్య దృష్టయః ఏదో విగ్రహము ఎందో ఆలయము ఎందో పూజించడానికి యోగ్యమైనదిగా దాన్ని మాత్రమే చూచి చలాయదం విశ్వం భావాయే చాస్య హేతవః మద్రూపానైతి చేతస్యాసత్యే విప్రః మదీక్షయా ఎందుకు బ్రాహ్మణుడు అందరికంటే గొప్పవాడు అంటే చరాచర ప్రపంచము అందులో అఖిల భావములు ప్రతి చర్య ఇవన్నీ భగవంతుని రూపాలని భావించి ఆరాధించేవాడు. అలాంటి వాడి కంటే ప్రపంచంలో ఏది గొప్ప వస్తువు లేదు. అలాంటి వాడికి వాడికి కూడా అలాంటి భావన మదీక్షయ. నా అనుగ్రహం తోటే కలుగుతుంది. తస్మాత్ బ్రహ్మ ఋషిని ఏతాన్ బ్రహ్మన్ మత్స్రద్ధయా అర్చయా. అయినా బ్రాహ్మణోత్తమ ఈ ఋషులందరినీ నన్ను ఎంత శ్రద్ధగా భక్తితో ఆరాధించావో నేనే అనుకొని వీరిని కూడా అదే శ్రద్ధతో ఆరాధించు. ఏవంచేత్ అర్చితోస్మి అర్ధా ఇలా చేస్తే నేను పరిపూర్ణముగా పూజించబడ్డవాడనవుతాను. నాన్యథా పూని పూతిభిహి నాకు లక్షలు కోట్లు ఐశ్వర్యాలు సంపదలు భోగాలన్నీ నాకు అర్పించినా నేను సంతోషించను. నాకు ప్రీతిపాత్రులైనటువంటి రుష్ణులను, బ్రహ్మభర్తులను, దేవతలను అంటే ఈ భూదేవతలు అంటామే ఇలాంటి బ్రాహ్మణోత్తములను నా దృష్టితో ఆరాధిస్తే నేను సంతోషిస్తాను. ఇలా పరమాత్మ ఆజ్ఞాపిస్తే. ఈ బ్రాహ్మణోత్తముడు కుటుంబాబు అనేటువంటి మొత్తం బ్రాహ్మణోత్తములను ఆరాధ్య ఏకాత్మ భావేన పరమాత్మే బ్రాహ్మణులు బ్రాహ్మణుడే పరమాత్మ అనేటువంటి భావనతోటి. పూజించాడు మైదిల చాప సద్గతిం ఇలా ఈ బ్రాహ్మణోత్తముడు ఆ విధుల రాజు వీరిద్దరూ ఉత్తమ గతిని పొందారు ఏవం స్వభక్తాయ రాజన్ భగవాన్ భక్త భక్తిమాన్ స్వభక్తయః రాజన్ భగవాన్ భక్త భక్తిమాన్
ఎలాంటివాడు పరమాత్మ అంటే భక్త భక్తిమానట. భక్తుల యందు భక్తి గలవారట స్వామి. అంటే తనయందు భక్తి ఉన్న వారి మీద తాను భక్తి కలిగి ఉంటాడు. అది బిరుదు భక్త భక్తిమాన్ ఉషిత్వాదిత్య సన్మార్గం పునర్ద్వారవతీనగా కొన్నాళ్ళు మిథిలా రాజ్యంలో ఉండి వారికి సన్మార్గం ఉపదేశించి తర్వాత మళ్ళీ ద్వారకా నగరానికి పెళ్లి అర్వా అన్నమాట ఈ రీతిలో బ్రహ్మన్ బ్రహ్మని అని ద్వేస్తే నిర్గుణే గుణవృత్తయః ససంచరంతి శ్రుతయః సాక్షాత్ సత్ అసతత్పరే దీన్ని మనం 87వ అధ్యాయము అంటాం. అంటే శృతి గీతలు అని పేరు దీనికి. భాగవతం మొత్తంలో ఈ అధ్యాయం అర్థమైతే భాగవతం అంతా అర్థమవుతుంది. మనకు ఉన్నది లేనిది మొత్తం ముందర తెచ్చి పెట్టుకొని కూర్చుంటే అర్థమవుతుంది. ప్రశ్న ఏమిటంటే పరమాత్మను వేదములు చెప్పుతున్నాయా లేదా? చెప్తున్నాయ్ కదా వేదములు పరమాత్మను స్తుతిస్తున్నాయి పరమాత్మ స్వరూపాన్ని చెబుతున్నాయి అంటున్నా కదా సందేహం ఉంది ఈ దయ సమాధానం ఇంత విన్నాడు కదా కాస్త లోపల సరుకు చేరింది ఈ చేరిన సరుకుతో గురువుగారు గురువుగారు పరమాత్మ దేనికి అండని వాడు కదా. అనిర్దేశ్య ఇలాంటి వాడు అని వేరు ఎత్తి చూపటానికి. అతను అందుబాటులో ఉండడు. ఎందుకంటే తత్తు అతత పరే. అతను కారణమా? కార్యమా? ఏం చెప్పాలి రెండు కావు. పోనీ రెండు కావా అంటే రెండే పెట్టాడు. రెండిటికంటే అవతల ఉన్నాడు. ఆయన కారణము కాడు కార్యము కాడు.
కార్యకారణ ఆత్మకమైన ప్రపంచాన్ని అతను సృష్టిస్తున్నారా లేదా? అతను కాదు, అతని సంకల్పం సృష్టిస్తుంది అన్నారు. ఈ ప్రకృతి త్రిగుణాత్మకం. కదా? త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని మనకు తెలిసేలా చేసేటువంటి వేదములు కూడా త్రిగుణాత్మకం లేవు. కదా? అయినప్పుడు ఏ గుణములు లేని పరమాత్మను గుణములను మాత్రమే చెప్పే వేదములు ఎలా చెప్పగలం? తను నిరుగుణ అని దేశిక. ఇలాంటి వాడని చెప్పడానికి ఏ ఏ గుర్తులు కావాలో అవేమీ ఆయన దగ్గర లేవు. ఆయన స్వరూపాన్ని బాగా తెలుసుకోవడానికి ఏవేవి మనము సాధనములు అనుకుంటున్నామో వాటితో స్వామి అందడు. ఎందుకు అవన్నీ గుణాలనే చెప్తాయి. ప్రపంచం గురించి వర్ణిస్తాయి. ప్రపంచంలోని భేదాలను వర్ణిస్తాయి. సత్తము, సుఖము, దుఃఖము, ఆనందము అని ఉన్నాయి. అవన్నీ గుణాలే. పరమాత్మ గుణారాహితుడు. ఏ గుణము? ప్రకృతి గుణముడు లేనివాడు. తత్పర గుణాలు లేని వారు. త్రైగుణ్యము త్రైగుణ్య విషయ వేద. వేద అంటే ఏమిటి? త్రైగుణ్యాన్ని వర్ణించేవి వేదములు. పరమాత్మ త్రిగుణ అతీతుడు. కార్యకారణ భావాన్ని చెప్పేది వేదములు. పరమాత్మ ఆ రెండిటికంటే అవతల ఉంటాడు. అయినప్పుడు మరి వేదములు పరమాత్మను ఎలా చెబుతాయి? ఎలా స్తోత్రం చేస్తాయి? అర్థమైంది కదా అంటే పరీక్షిత్తు తత్వం పొట్ట పట్టింది కదా బాగా విన్నాడు కదా అర్థమైపోయింది ఓ చిన్న సందేహం కలిగింది బ్రహ్మన్ బ్రహ్మని అనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శృతయః శాస్త్ర సత్ సత్ అసత్ పరే సత్తు కంటే అసత్తు కంటే అంటే కారణము కంటే కార్యము కంటే పరుడైనటువంటి పరమాత్మ విషయంలో శృతులు ఎలా ప్రవర్తిస్తాయి ఎలా స్వామిని చెప్పుతాయి
ఏ బుద్ధీంద్రియ మన ప్రాణాన్ జనావశ్యత్ ప్రభు మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పన్ హయచ ఈ విషయం తెలుసుకోవాలంటే మొదలు కాస్త మన సంగతి ఆలోచించాలి. కదా? శరీరం ఉంది కదా? ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు. ఇక్కడ ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, ప్రాణములు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఉండటానికే శరీరం నిలిచబడింది. శరీరం లేనినాడు ఎక్కడ ఉంటాయండి? నీకు బుద్ధి ఉందా? అని ఆకారం ఉంది కదా ఖాళీగా ఉంటే నీకు మనస్సు ఉందా నీకు కళ్ళు ఉన్నాయా నీకు చెవులు అని అడుగుతాం నువ్వు ఆకారం ఉన్నావ్ అని అంటాం. శరీరమే లేని వాడిని అడిగే ప్రశ్న లేదు కాబట్టి ఈ శరీరము దేని కోసం అంటే అది కాదు ఇంద్రియములన్నీ దేని కోసం అంటే శరీరం కోసం బుద్ధి ఇంద్రియములు మనస్సు ప్రాణం మానము అనేటువంటిది శరీరము ఏర్పడటానికి, శరీరం ఉండటానికి, శరీరాన్ని సృష్టించటానికి, శరీరంలో ఉండి శరీరాన్ని పని చేయించటానికి. సృష్టించబడ్డాయి. సృష్టించబడిన తరువాత ఆ బుద్ధి ఇంద్రియ మన ప్రాణములతోటే అలాంటి శరీరం మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అది అంతే కదా. మోచాలికండి. సంసారంలో పడి బ్రగ్గటానికి ఏ శరీరము, ఏ బుద్ధి, ఏ మనస్సు, ఏ ఇంద్రియములు కారణములో. అదే బుద్ధి, అదే మనస్సు, అవే ఇంద్రియములు మళ్ళీ ఇలాంటి పాంచభౌతిక శరీరం రాకుండా ఉండటానికి కూడా కారణం అది.
సంసారంలో ప్రవర్తిస్తే మళ్ళీ పుడతాం మళ్ళీ సత్తాం పునరభిజననం పునరభివరణం. ఒకసారి పుట్టి కలిగిన బుద్ధి తోటి ఇదంతా అనిత్యమని పరమాత్మ ఆరాధించామనుకోండి. కాబట్టి ఆత్మనే అకల్ప నాయక శరీరం కలగటానికి శరీరం కలగకపోవటానికి సంసారం రావటానికి సంసారం రాకపోవటానికి మోక్షం కలగటానికి, నరకం కలగటానికి. అన్నిటికీ ఏది కారణము? శరీరం. ఆ శరీరం దేనికోసం? బుద్ధి, ఇంద్రియ, మన, ప్రాణముల ఉనికి కోసం. కాబట్టి బుద్ధి ఇంద్రియ మనఃప్రాణముల ఉనికి కోసం సృష్టించబడిన శరీరము తనలో ఉన్నటువంటి బుద్ధి ఇంద్రియ మనఃప్రాణములతో ఇలాంటి ఇంకో శరీరం రావటానికి పనిచేస్తాయి రాకుండా ఉండటానికి కూడా పనిచేస్తాయి ఇది ఒప్పుకో. ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పాలి? వేద చెప్పాలి కాదా? జాగ్రత్తగా లాజిక్ అనవాలి. చెప్పాలి కదా. మరి ఈ విజయాన్ని వేదాలు చెప్తే బుద్ధి, ఇంద్రియము, మనస్సు, ప్రాణములు నిలిచి సంసారంలో ప్రవర్తించడానికి దారి చెప్పేది. వేదండి. ప్రవర్తించకపోవటానికి దారి చూపేది కూడా లేదండి. ప్రవర్తించకపోవటానికి దారి ఏంటి ఎవరి గురించి చెప్పాలి? కదా? అయినప్పుడు మరి పరమాత్మ గురించి వేదములు చెప్పగలవా లేవా? అదనమాట చాలా జాగ్రత్తగా విచయించండి సరే ఇంక ముందరకు ఉంది అంత అయిపోయేది అనుకోండి ఇలా కల్పనాయచ సైత ఉపనిషత్తు బ్రాహ్మి పూర్వేకాం పూర్వజైహి ధృత దీన్ని ఏమంటారు ఉపనిషత్తు అంటారు ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించింది మనకంటే ఎవరు పూర్వులో వాళ్ళకంటే పూర్వులు దీన్ని ధరించారు ఆ పేరు ఎవరికి ఉందో పూర్వేషాం పూర్వజా అనే పేరు ఎవరికి ఉంది? సనకాదులకు ఉంది. సనక సనందన సనత్కుమార సనత్ నలుగురు ఉన్నారే వాళ్లకి ఏం పేరు అంటే పూర్వేషాం వచ్చి పూర్వజా.
ముందు పుట్టిన వారందరికంటే ముందు పుట్టిన వారు. అలాంటి వారి చేత ఉపవిధులన్నీ ధరించబడ్డాయి. శ్రద్ధయాధారయస్యస్తాం క్షేమం గచ్చేక అచించనం. ఎవడైతే ఇలాంటి ఉపనిషత్ విద్యను శ్రద్ధగా ధరిస్తాడో అలాంటివాడు అకించనః దేనియందు ఆశ లేనివాడై మోక్షాన్ని పొందుతాడు. అంటే మనకు దేని యందైనా ఆశ ఉన్నది అనుకోండి మనం మోక్షాన్ని పొందలేము. ఆశ లేని వాళ్ళే మోక్షాన్ని పొందారు. ఆశ లేకుండా పోవాలంటే ఉపనిషత్ విద్యను ధరించాలి. శ్రద్ధయాధాలయేత్. మోక్షేమం గచ్ఛేత్ అని వహించిన అత్రతేవ దైస్యామి గాధాం నారాయణాం విసాంక్రమైన ఇలాంటి కథే నువ్వు ఏమడిగావో ఆ కథ చెప్తాను నారద మహర్షి నారాయణుడు వారిద్దరి సంవాదం చెప్పి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నారాయణాన్వితాం నారదశ్చిత్య సంవాదం ఋషేహ నారాయణశ్చిత్య నారాయణ ఋషికి నారదుని విని అయినటువంటి సంవాదం చెప్తున్నాను. ఏకదా నారదః లోకాన్ పర్యటన్ భగవత్ ప్రియః పరమాత్మ యందు ప్రియచినటువంటి నారదుడు అన్ని లోకాలు సంచరిస్తూ సనాతనం ఋషిం ద్రష్టుం జయౌ నారాయణాశ్రమం నారాయణ మహర్షిని చూతామని ఆ ఆశ్రమానికి ఈ మహానుభావుడు వెళ్ళాడు. యోవై భారత వర్షే అస్మిన్ క్షేమాయ స్వస్థయే నృణాం, ఈ నారాయణ మహర్షి భారత వర్షంలోని ప్రజల యొక్క క్షేమం కోసము అలాగే కళ్యాణం కోసము ధర్మజ్ఞాన సమోపేతం ఆకల్పాదాత్. ఆ ధర్మ జ్ఞాన శాంతులతో కూడి కల్పం సృష్టి నుండి కల్పాంతం వరకు అతను ఈ ఆశ్రమంలోనే ఉండి తపస్సు చేస్తూ ఉంటాడు నారాయణ మహర్షి నృణాం. తత్ర ఉపవిష్టం ఋషిభి కలాప గ్రామ వాసిభి కలాప గ్రామంలో ఉండేటువంటి ఋషుడు అందరితో కలిసి ఈ స్వామి వేంచేసి ఉన్నాడు తరీతం ప్రణతః పుచ్ఛత్ ఇదమేవ కురూద్వః ఈ విషయాన్నే
నీవు ఏ విషయాన్ని అడిగావో ఆ విషయాన్నే అతను కూడా అడిగాడు. అంటే ఏమిటి? గుణములు లేని పరమాత్మ గుణములను బోధించేటువంటి వేదముల చేత ఎలా తెలపబడతాడు? అడిగాము అదే ప్రశ్న వాళ్ళు అడిగారు. తస్మహేదతు భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం అలా అడుగుతున్నప్పుడు ఋషులందరూ వింటుండగా యో బ్రహ్మవాద పూర్వేచాం జనలోక నివాసినాం పూర్వకాలంలో జనలోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమ ఋషులందరూ మాట్లాడుకున్న సంభాషణను నారాయణ ఋషి నారదుడికి చెప్పారు. స్వయంభువా బ్రహ్మ చత్రం జనలోకే అభవతు పురా నాయనా స్వయంభువా అంటే బ్రహ్మపుత్ర నారద పూర్వము జనలోకంలో రుష్యులందరు కలిసి పెద్ద చత్రమును ఆచరించారు. చత్ర స్థానాం మానసానాం మునీనాం ఊర్ధ్వరేక సమాళంతా ఇంద్రియ నిగ్రహపరులు పరమాత్మను మాత్రమే కోరేటువంటి వారు శ్వేతద్వీపం గటవతి త్వయి ద్రస్తుం తదీశ్వరం. నీవు చతుర్ద్వీపంలో పరమాత్మను చూడటానికి వెళ్ళినప్పుడు బ్రహ్మవాదః సమృత్తః స్తుతయో యత్ర చేరతి. అన్ని వేదములు ఎవరిలో ధీరమై ఉంటాయో అలాంటి పరమాత్మ గురించి చర్చ ఆ బ్రహ్మ తత్వంలో ప్రారంభమైంది. తత్రాయమభూత్ ప్రచనః త్వం మామ్ యదనువృచ్ఛతి. నీవు నన్ను దేనిని అడిగావో ఇదే ప్రశ్నను జనలోకంలో ఆ బ్రహ్మర్షులు కూడా అడిగారు. తుల్యస్వి తప తపస్వీల శీలాః తుల్యస్వి యారి మధ్యమాః అపిచ గృహు ప్రవచనం ఏకం సుశ్రూషవః అపరే. ఇక్కడ ఉన్న ఋషులందరూ శీలము, తపస్సు, విద్య, ప్రభావము, జ్ఞానము, భక్తి ఇవన్నీ సమానంగా ఉన్నవారే. ఎవ్వరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. అలా అని అందరూ చెప్పలేరు కదా, చెప్పకూడదు కూడా. అందరికీ విషయం వచ్చు అనుకోండి, అందరూ చెప్తారా? చెప్తే ఎవరికి ఇస్తారు? ఎవరికి అర్థమవుతుంది?
ఎందరు ఉన్నా చెప్పేవాడు మాత్రం ఒకడే ఉండాలి. ఒకడు చెబుతున్నాడంటే అర్థం ఈ వినేవారందరికంటే చెప్పేవాడు చాలా గొప్పవాడు, బాగా చదువుకున్నవాడు. ఏం లేదట అందరూ సమానంగా ఉన్నారు. ఆ ఋషులందరూ విద్య కానీ, జ్ఞానము కానీ, తపస్సు కానీ, శ్రద్ధ కానీ, భక్తి కానీ, ప్రభావం కానీ సమానంగానే ఉన్నాయి. కానీ వినాలి కాబట్టి అందరూ కలిసి ఒకరిని వక్తగా ఎన్నుకున్నారు. అతనే అనందనుడు. అనందనుని అయ్యా మీరు ఒక్కగా ఉండి మాకు విషయాన్ని వివరించండి అని ఋషులందరూ ఏకగ్రీవంగా అనందనుని ఒక్కగా ఎన్నుకున్నారు. అప్పుడు సానందురుడు స్వస్తుష్టమిదమాపీయ శయానం సహ శిక్తిభి తదంతే బోధయాన్ శకృహు కల్లింగైహి శ్రుతయ పరం. శృతులు పరమాత్మను ఎలా స్తోత్రం చేస్తాయి అని కదా ప్రశ్న ఎలా చేశాయో చెప్తా వినండి అంటున్నారు. అన్ని వేదములు పరమాత్మను స్తోత్రం చేశాయి. ఇప్పుడు సకల చరాచర జగత్తును ప్రళయ కాలంలో తన కడుపులో పెట్టుకొని స్వామి సముద్రంలో శేల చెయ్యి మీద పడుకొని ఉన్నాడు. అతన్ని ప్రయకారం పూర్తయ్యే సమయానికి వేదములే వచ్చి లేపుతాయి. లేపి స్తోత్రం చెప్తాయి. ఎలా చెప్తాయి? పడుకున్నటువంటి మహారాజును వంది మాగదురు తెల్లవారుధామున వచ్చి స్తోత్రం చేసి లేపినట్టుగా అన్ని వేదములు అతని శక్తులే కాబట్టి అతనిని అయ్యా ప్రళయకాలం అయిపోయింది సృష్టి చేయాలి స్వామి లేవండి అని లేపుతాయి. అలా లేపినప్పుడు స్తోత్రం చెప్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే ప్రశ్న కాస్త గంభీరంగా గజిబిజి అనిపిస్తుంది. కాస్త విడది చాలా సులభం. ఏ గుణములు ఏ గుణములకు అందని పరమాత్మ గుణములు ఉన్నటువంటి వేదాలతో ఎలా స్తోత్రం చేయబడతాడు అని కదా ప్రశ్న.
అదే మాట చెప్తా సైవేద ముర్తి సత్యం ఏంటండీ? పరమాత్మ గుణాతీతుడు. పరమాత్మ సర్వ గుణాతీతుడు. ఏ గుణాలకు అందడు అని చెప్పలేమా? దాని గుణాలు ఎందుకు? పరమాత్మలో గుణాలు ఉన్నాయని చెప్పడం కుదరదు కానీ, పరమాత్మ గుణములు లేని వారని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? ఆ రహస్యాన్ని ఇప్పుడు వేదములే పరమాత్మను ఎలా స్తోత్రం చేస్తున్నాయో చెప్తున్నాడు.
Opening invocation: "Hey guru parampara" - repeated salutation to the Guru lineage. "Mada sutaya hridaya tanayani bhuti sarvam yadeva niyamena madanvayanam - aadyatyanak kulapate rupalabhiramam Sri Varsada Sri Velam pranamami murdhra bhootam kulasya Madhura traya pattanatha..." - saluting the Acharya lineage, Sri Varada, and the Lord of Mathura-Dwaraka-Vrindavana.
Dear devotees - Vasudeva asked the sages who had come to serve Krishna and Balarama: "What are the atonements (prayashchittams) to be performed for the mistakes we have made?" Krishna is right here beside us - why ask us? - one might wonder. The speaker explains: this question is posed to remove our own doubts as to why one needs other teachers when the Lord is present.
"Tadvachanam shrutvaa vasudevo vasudevo mahamanah tan rishin ritvijo bavre murddhvanaamya prasaadyata" - hearing their words, the great-souled Vasudeva bowed his head and requested those sages themselves to serve as ritvigs (officiating priests) at the yajna. They too were pleased - "krita dharmena dharma p..." - and agreed, for they recognized this was dharmic duty.
"Alaagey aabharanamlulu virusatigaa alankari deekshitah ajina samvritah tatsarpiijah maharaaja ratna kausheya vatusah" - adorned with fine jewels, wearing silk garments, wearing deer skin as initiate - "vire dushtey yatha vritrahanaah adhvare" - just as at Indra's great yajna, here too all were present in full splendor. Everyone was assembled; there was no difficulty.
"Bandhuvun saadaran sasutan paariprikena pooyata, Vidarbha Kesala Kurun Katikeya Shrinjayan sadaksharti puraganan" - all the invited kings and sages, devatas and ancestors, participated in the yajna. "Shriniketaa anujnaapya" - with the Lord's permission, having honored all who came - "nribhuta pitri charanaan" - gods, humans, and ancestors all received their portions.
Easily fulfilled - because the son who came is not just any boy but the Paramatma Himself as a son. So any wish can be fulfilled. "Manovarata mahaanavamu suhrid dootah preetamanah naandamaha kale spurushan santosham tothi Nanduni hastanni pattukoni Nandunitho antunnadu - bhrata..." - with great joy He held Nanda's hands and spoke to him as a beloved elder brother.
"Evam sauhaarda jainiya chitta aanaka dunduvee veer roda satkritaan maitrim smarant ashru vilochanah" - remembering their friendship and all they had shared, Vasudeva wept with tears in his eyes. "Nandas tu tattyuhu priyaputu premuna Govinda Ramayoh, ajja svanki masamu strilu yadubhi..." - Nanda remembered with overwhelming affection his dear sons Govinda and Rama.
With grief, they all departed to Mathura. "Bandhushu pratyateet ushnaya Krishna devataah veechya pravrisha masannaam" - after all the relatives departed, seeing the monsoon season approaching - "saavrit masannaam yayuhu Dvaravati" - they returned once more to Dwaraka. "Janebhyah kathayancha k..." - they told everyone the stories of what had transpired.
"Aa putradu kaadu parama purushuduga nenu telusukuntunaanu. Yatra yena yeto yetya yasmai yat yat yatha yadhaa. Antey konchemu shastraamloki povaali. Yasmaat cha enach yathaach yataach yatya yaavaty yatrach shubhaashubhaamta karma" - to understand how any action occurs, one must examine: the doer (karta), the object (karma), the means (karana), the place (adhishtaana), the effort (cheshtha), and divine grace (daiva).
"Pratidaaniki aaru konni chotla edu tommidi daaka untayi antarotiki velite artham kooda chalu ippudu daanni cheppaadu yatra antey aadhaaram. Yena antey sadhanam. Yatah antey avadhi. Yasya sambandham. Yasmai uddeshyam. Yat karta. Yatha vidhanam. Yada kaaram. Manaku mottam okati, randu, moodu..." - the six or more causes of every action: place, instrument, limit, relation, purpose, doer, method, and form.
"Satya yatya abhavatvye" - the Paramatma creates the world and then enters into it to sustain it. "Aa reethilo nivu praveshipi atmana anupraveshi atman pranah jeevah praanaanni jeevudiga paraspharam okadaanini okati vibharisi bharistunu..." - the Lord enters creation as the inner Self, as Prana within jiva, each sustaining the other in an intimate cosmic relationship.
Food sustains the body. Life (prana) keeps one alive. Without food one might survive three or four days with difficulty. Without water, not even that. What actually sustains prana? That which sustains the body when prana is present is food. But prana has two qualities - one sustaining, one providing awareness - and prana itself is sustained by something even subtler.
"Puttadati asmat iti sphotah" - from this emerges sound. That which emerges is shabda (sound). Every sound we make - any vibration at all - from where does it come? It requires akasha (space). Without space, sound cannot exist. We strike a drum - what does that mean? The space within the drum resonates. Space is the medium of all sound - akasha alone makes sound possible.
"Aa vikaaramulu pondhina dravyatvam maatram maraadu. Bhoomi kaani agni, bhoomiki bhumitvam, govuku gotvam, manaavatvam antunnaamu gada avvi maraavu antey dharmamulu maraavu. Vastuvulo vikaaramm vastaundi. Vastuvulo vacchinatuvaanthi enna rakamula vikaaramulu unnaa maaraani dharmam edundoo adi ni..." - while substances undergo transformation, their essential nature (dharmatvam) does not change. That unchanging essence is You, O Lord.
"Okati ahankaaramuu mari okati mamakaaramm. Ee rendu tothi mamaivethi dehe tyaagyaan anvayaaduchu veellamthaa naa vaalllu. Ee shareeram naadi veelllu naa vaalllu idi nenu. Vedu naa bandhuvuluu, idi naa vamshamu, ilanthi maatatoti sneha paashaih nibaddhaanati prema nammakaaram sneeham ilanthi vaatatoti bandhaalato..." - I and mine - these two (ahankara and mamakara) bind the jiva in the net of attachment, kinship, and family through bonds of love and false identification.
"Kottaga cheppaanu. Evariki cheppaavu nivu sanjag aitya ni yugam re dharma guptaya. Dharmamni kaapadadaanniki nenu prati yugamlonuu kooda ne koodutaaanani kuda meeru cheppaaru. Naanaa tanuhu gaganavatu yadajyahaasi" - you have said: "I take many bodies in each age to protect Dharma. I take on numerous forms and again relinquish them." Thus the Lord reveals His cyclic avatara principle.
"Annintikantey vilakshanamuu, nirgunamu. Gunaalatoni untundi kaani andulo e gunaalu manaku bhaasimchavu. Aatma srishtaihi tatkriteshu bhooteshu paramaatma cheta. Sujimchabadina vaatito sujimchabadina praanulalo bahudhaa idi aatmee paluu rakaaluu kanapaddutundi. Tandri antaamu, koduuu antaamu, manavadu antunna..." - the One Atma appears as father, son, grandfather - multiplying into manifold relations within its own creation.
As Krishna spoke, all the jnana (wisdom) that had been accumulated until that point - why does it exist? When the tattva-jnana was about to dawn fully, maya once again drew its veil over everything - "svami malli maya yavani kashtham malli maya kappesite em vinnaado emoo" - and Vasudeva could only sit there, speechless. "Alaa tatra guru shresta devaki sar..." - then the supreme Guru, son of Devaki, revealed the truth.
"Nenu telenu anakandi, meeru guruvagariki dakshinaga chanipoyina guruputruding teesukooni arpiimchaarani vinnaanu. Alaagey naakuu kooda ee naa korikanu teerchandi. Ani adigite bhoja raja hataan putran kamayey drashtum - just once I wish to see the sons who were killed by Kamsa." Devaki expressed this longing to Krishna.
"Ee praanulalo kondharu ninnu dveshimchi cherutaaru, mari kondhadhari ninnu kori cherutaaru, mari kondhadhari bhaktitho cherutaaru. Tadaa satva samarabdhaa sannikrishhtaa suraanayaa. Satvagunatho unnavaruu bhaktitoti sneehamtoti. Cherutaaru. Rajogunamu unnatuvanthi vaalllu kaamuatoti, lobhaatoti cherutu..." - people approach the Lord in three ways: in hatred, in desire, or in love and devotion. Those in sattvic mode approach with devotion and friendship.
"Tan putrikane taanu kaama pravritttito mundariki velite daanini choochi ee aaraguru peddaga navvaaru parihasimchaaru. Ippudu kaalam manam chaala mandi ee pani chestu nnaamu gada. Pedhdavaalllu pedhdhavaallo goppavaallo konchemu teliyadu. Vaalllu pravarttimtey abbo vaalllu peddalaagaa cheshtu..." - the six sages laughed heartily at this inappropriate behavior. The speaker notes: even today people mistake social status for true greatness.
"Paramunakaraipoymdi. Idemiti veeri moham emiti? Prapanchamlo srushti anta kooda paramaatma mohatotey pravartistuu untundi. Ilaa peetvaaamritam payastasyaah peeta setam gadahritah - ippudu taagharu talli tanubaaluu aa aaraguru ippudu taagharu. Ippudu taagatamloni laabham emitante cheptunaadu parama..." - after drinking the mother's milk - even that extraordinary act of nursing carried deep philosophical significance about the connection between matter and the divine.
"Parinayyam cheyyaali gada mari. Entadem vaalllu gurimchi cheppukunnaro, ee subhadra gurimchi emi cheppaleru maaku. Kaasta aa vishayannu vivariimchavalasindi. Adigite arjunah teertha yaatrayam parya tan avaneem prabhuh" - Arjuna, while wandering on pilgrimage, arrived at Dwaraka. There the Subhadra episode is recounted at the audience's request.
"Prathamto unnatuvanthi varini adagimchina sooryulanu tan parakramantho challachheduru chesi vidravya kurashatan svanan svabhagam vrigarariva tatkritva kshubhito ramah parvanevam maharnavaa vihita pada krishnena" - Balarama was enraged upon hearing this. The Lord's younger brother, whose wife had been dishonored, rose like the great ocean at full moon - filled with righteous fury.
"Pustaka Paramaatma Dvaraka nundi Mithila nagaraaniki vastunte daariloo imtamandi maharshuluu vaari vaari aashrama praantaallo svaaminni edurkooni aaradhimchi kaanuklatoti poojimchaaru. Alaagey kondhadhari paurulu kooda ilaagey varitoti pooja varini poojimchaaru. Tatra tatra tamaayanntam pouraa jaanapadha nri..." - on the way from Dwaraka to Mithila, sages and citizens everywhere received and worshipped the Lord as He passed through.
"Inta kaalanaki svaaminiki daya kaligi mamulanu anugrahumchudaniku ee mahaanubhaavudu vacchadu ani taluchukoni maithilah shrutadevasya paadayoo pretaatoohu iddaru. Atani aayana meeda padi pranamaalu cheeshaaru. Nyamantrayetaam daasarasam aatithyena sahadvijaii" - both Shruta-deva and the king of Mithila bowed at the Lord's feet and invited Him to their homes simultaneously.
"Ni paadaalanu smaristunnaa maakuu eenaadu darshanaanni prasaadimchaavu. Tojasvadrutam kartum asmadrubhutiroho naa bhaktulam nenu. Daggar undi kapadutaanani cheppina ni maatanu nijam cheyyudaaniki eenaadu niivey svayamgaa maa daggariki vacchaavu. Yadasthayi yadasthayi kanta bhaktan me naanantah sha..." - "You promised to be near us always, O Lord. Today You Yourself have come to us to fulfill that promise."
"Brahmanududu trinapurishi darbhasanam vesi kukuurchobetdadu mari aayana daggara emdi? Ilaa kukuurchobetti svaagatena abhinandya aanagrin sabharyah avaniije bhariyato kalisi paadaalu kadhigi teerthaanni shirassuuna daachukoni snaapayaan chakra uddharhaha labdha sarva manoratha anandam baashpaalato kuda sna..." - the brahmin seated him on a grass mat and washed the Lord's feet with his wife, receiving the water as sacred teertha on their heads, weeping with joy.
"Prakaarakamainatuvaanthi bhavanamluu, sampadalu, enugulu, gurramluu, vaahanaaluu ivannee srishtimchukoni anduloki taanu veltaadu gada? Alaa antey emiti? Vaadi srishti gada. Pavanam oka pedda enugu, enugulo oka ambari, ambariloni taanu untaadu. Taanu srishtimchina svaatvik padaarthaaalalo padaartha..." - just as a king creates his own palace and enters it to rule from within, so the Lord creates the cosmos and enters it to sustain it from within.
"Paramaatma yokka maayanu svarupaanni svabhaavannu prabhaavanni telisina vaadiki dhanula mundarey untaadu. Ekkada unnaa mundarey untaadu daggar unnaa asalu kanapadaddu. Ilaa aatma shakti agraasyah anti upeta gunaatmanaam namostu te adhyaatma vidaam paraatmanye paramaatma meeku namaskaaram. Anaata..." - to one who knows the Lord's maya, His nature and power, He is always present - yet to those without that knowledge, He remains hidden even when close.
"Memandaru nii sevakulamu. Maamulanu nivu aagnaapimchu kindeeva karavaamahe. Em cheyamanttaaru? Edadanto nrinam shleshaha yatu bhavan akshigocharah. Paramaatma darshanamlayedaakaaney samsaara kleshamu untundi antey gada? Mari eppattidaaka untundi? Paramaatma kanulaku kanapadeemtavaraku aayana kanapaddaadu imkek..." - as long as one has not yet beheld the Lord with the eyes of wisdom, the suffering of samsara continues. Once He is truly seen, the world's troubles end.
"Aa bhaktulatho choodabadina taruvata adapi arhatvaameekshaya uttamalatuvanthi saadhuvula drishthi paatam paditeney devataluu, tirthamluu, kshetramluu tamnuu darshimchina, krishimchina, poojimchina vaarini pavitrulanuu chestaru. Veeru raaledanukondo avemii cheyalevu. Shuddham cheptunaadu. Devaa kshhetra..." - only after being seen by exalted sages do temples, tirthas, and deities gain the power to truly purify those who visit them. Without the presence of devotees, these sacred places cannot fully bestow their grace.
"Dosha drishhtitoti braahmanottumulanu avamaanituntaaru. Gurum maam vipramaatmanam archyadou vidya drishtayah edo vigrahamu endo aalayamu endo poojimchadaaniki yogyamaina daanini maatrame choochi chalaayaadaam vishvam bhaavayey chasya hetavah madroopaanaiti chetasyaasatye viprah madikshayaa emda..." - those who see the Lord only in idols and temples but disrespect brahmins and the Guru have faulty vision. The Lord says: I am present in the brahmin, in the Guru, in the Self.
"Elaantivadu paramaatma antey bhakta bhaktimaanata. Bhaktuula yandu bhakti galavaaruata svaami. Antey tanayandu bhakti unna vaari meeda taanu bhakti kalighi untaadu. Adi birudu bhakta bhaktimaan, ushitvaadityah sanmaargam punardvaaravatee naga" - the Lord is known as "Bhakta-bhaktiman" - one who has devotion toward His devotees. After some days in Mithila, giving them the right path (sanmarga), the Lord returned to Dwaraka.
"Kaaryakaarana aatmakamaina prapanchaanni atanu srishtistunnaara leda? Atanu kaadu, atani sankalpam srishtistundi annaru. Ee prakriti trigunaatmakam. Gada? Trigunaatmakamainatuvanthi prakritini manaku telisela cheyetuvanthi vedamluu kooda trigunaatmakam levu. Gadaa? Ayinappudu e gunamula..." - the three-guna prakriti is what creates the world, but it is the Lord's sankalpa (will) that sets prakriti in motion. The Vedas too transcend the three gunas even as they describe them.
"E buddhendriya mana praanan janavashyat prabhu maatrarhtamcha bhavaarthamcha aatmaney akalplan hayacha ee vishayannu telusukovaalaantey modalu kaasta mana sangati aalochhimchaali. Gada? Shareeram undi gada? Ee shareeramo ememi unnayi? Buddhi, imdriyamluu, manassu, praanamluu. Ikkada imdriyamluu antey gy..." - to understand the deeper truth, one must first examine one's own nature: the body contains intellect, senses, mind, and prana - each serving a different purpose.
"Samsaaramlo pravartiste malli puttaam malli sattaam punarabhijananam punarabhivaranam. Okasaari putti kaligi na buddhi toti idantaa anityamani paramaatma aaraadhi mchamanukondi. Kaabattti aatmane akalpanaayaka shareeramm kalagadaaniki shareeram kalagakapovaadaaniki samsaaram raavadaaniki samsaaram raakapovaadaaniki moksha..." - those who realize the body's impermanence and worship the Lord are freed from the cycle of birth and death. The body itself becomes the means of liberation when rightly employed.
"Mundu puttina varanda rikantey mundu puttina vaaru. Alanthi vaari cheta upanidhulanni dharimchabadaayi. Shraddhayadhaarayasyastaam ksheemam gachcheka achincanam. Evadaitey ilanthi upanishat vidyanu shraddhaaga dharistaaadoo alantivadu akincanaha deniyandu aasha leenivaadai mokshaanni pondutudu. Antey mana..." - whoever holds this Upanishadic knowledge with sincere faith, desiring nothing else, will attain liberation - free from all worldly attachments.
"Nivu e vishayannu adgaavo aa vishayanney atanu kooda adgaadu. Antey emiti? Gunaamluu leeni paramaatma gunamluu bodhimchetuvanthi vedaamula cheta elaa telapabadataadu? Adgaamu adey prashna vaalllu adgaaru. Tasmahedata bhagavan rishinaam shriinvataamidam" - the same question the disciple asked, the ancient sages also asked: how does the Vedas - which are themselves guna-based - convey the nature of the gunaless Brahman? As the sages asked, the Lord answered.
"Endharu unnaa cheppevadu maatram okkadey undaali. Okkadu cheppunaadu antey arhtam ee vineyevaru andari kantey cheppevadu chaala goppavadu, bagaa chaduvukunnavaadu. Em ledat andaru samaanangaa unnaru. Aa rushulandu vidya kaani, jnaanamuu kaani, tapassu kaani, shraddha kaani, bhakti kaani, prabhaavam ka..." - though all the sages were equal in learning, wisdom, and devotion, one spoke for all - not because he was superior, but because they chose him as their voice.
"Adey maata cheptaa saiveda murti satyam emitandi? Paramaatma gunaateetuduu. Paramaatma sarva gunaateetuduu. E gunaalaaku anadadoo ani cheppalema? Daani gunaalu enduke? Paramaatmalo gunaalu unnaayani cheppaadam kuduradu kaani, paramaatma gunaamulu leeni vaarani cheppadaaniku abhyantaramm emiti? Aa rahasyaan..." - the paradox: we cannot say the Lord "has gunas," nor can we say He has "no gunas" - for both statements fall short. The secret of this paradox is what the Bhagavata is about to reveal.