బ్రహ్మాండం: తత్త్వాల కలయికతో సృష్టి

Cosmic Egg: Tattvas Combine into Creation

bhagavatam Kandadai Ramanujacharya

తత్త్వాల కలయికతో బ్రహ్మాండం ఏర్పడిన విధానం వివరించబడింది. అహంకారం మూడు రకాలు - సాత్త్విక, రాజస, తామస - వేర్వేరు సృష్టి అంశాలకు మూలమని చెప్పబడింది. ప్రభువు అన్ని తత్త్వాలను కలిపి బ్రహ్మాండం నిర్మించాడు. ఆ పద్మం యొక్క ప్రతి రేకులో చర అచర జీవులన్నీ ఉన్నాయని వివరించబడింది.

The formation of the cosmic egg (brahmanda) from the combined tattvas is narrated. The three forms of Ahankara - sattvic, rajasic, and tamasic - each give rise to different aspects of creation. The Lord unites all the scattered elements and creates the cosmic egg; within the petal of the lotus that emerged, all moving and unmoving beings are contained. The session covers the subtle nature of the unmanifest (avyakta/pradhana) and its distinction from the gross.

← Prev Next →
Cosmic Egg: Tattvas Combine into Creation Kandadai Ramanujacharya bhagavatam

మూల ప్రకృతి. మొదటి పేరు మూల ప్రకృతి. తరువాత సూక్ష్మావస్థలో అవ్యక్తము. స్థూలావస్థలో ప్రధానము అంటాం. అంటే మూల ప్రకృతిలో మనకు గుణత్వయము కనపడదు. అవ్యక్తంలోనూ మనకు అనుభవానికి రాదు. ప్రధాన దశలో గుణత్రయము గోచరమవుతుంది. పరమాత్మ గుణత్రయముతో కూడి ఉన్నటువంటి ఈ ప్రధాన తత్వాన్ని చెప్తున్నాడు. దైవేన దుర్వితక్కేన పరేణ అనిమిషేనచ జాతక్షోభాత్ భగవతః ప్రకృతిలో క్షోభ కలిగించాడు అంటే కదలిక స్పందనం. మన భాషలో ఘర్షణ అంటాం కదా? ఇది ప్రకృతిలో కలిగినది అంటే ఎలా? ఎవరు కలిగించారు? అసలు కలిగించడం సంభవమేనా? ఏదో ఊహించాలి కదా, ఆలోచించాలి, ఊహించాలి. ఏమైనా కారణాలు ఏమైనా ఉంటే అవి కనపడాలి. ఏమైనా కనపడతాయా? దొరుకుతుందా? లేదు. ఎవరు చేస్తారు శోభ? పరమాత్మ దైవం. దైవం అంటే ఎవరండీ? మనకు కనబడతాడా? మన ఆలోచనలకు అందుతాడా? దుర్వితర్కేన ఏ మాత్రం ఊహ కందనివాడు. మనకు మనము ఎన్ని రకములుగా ఊహించగలమో వాటన్నిటికీ అవతల ఉంటాడు ఆయన. అంతే కదా? మన ఊహలు ఈ పరిధిలోనే ఉంటాయి. ఆ తరహా ఏముంటాయి? నిప్పు ఎందుకు కాలుతుందని ఏం చెప్తాం? ఎలా నిప్పు వస్తుందో చెప్పగలం కావాలంటే పరిశీల చేస్తాం ఈరోజు చేస్తాం అగ్నిని సృష్టిస్తాం అంతవరకు బానే ఉంది. సృష్టించబడిన అగ్ని ఎందుకు వేడిగా ఉండాలి? చూద్దామా? మన ఊహకు అందదు. పోనీ మంచు చల్లగా ఎందుకు ఉండాలి, మంచు కాస్త వేడి ఉండని. అక్కడ మనం ఏం చేయలేం. అతింత్యాః అద్భుతా భావాః తే తర్కేన అనతిగతాః అంటాడు. ఇవన్నీ తర్కానికి.

లాజిక్ అందవు. కుదరదు. అందుకే స్వామిని దుర్వితర్పియేన పరమాత్మ ఊహ కందనివాడు. రెండోది తారేణ అనిమిషేణ చ ఈ మహానుభావుడు. మనకు ఎంత తెలుసో మనం గొప్పవారిగా ఎవరెవరిని అంగీకరిస్తున్నామో వారందరికంటే ఆ పైవాడే. దొరకడు ఎక్కడ దొరకడు? నీ ఊహలో దొరకడు, నీ ఆలోచనలో దొరకడు, ఏమంటాం ఎక్స్ప్లనేషన్ అంటాం కదా, ఏ ఎక్స్ప్లనేషన్ అంటాం కదా అందుకే పరీణ. పోనీ అలాంటి వాడు ఎప్పుడు బాగా పని చేస్తుంటాడా? అంటే ఆ నిమిషం నిద్రపోతుంటాడు. అంటే ఏ చేష్టలు ఉండవు. మనం క్రియాశీలులమై కాళ్ళు చేతులు ఇంతగానం ఆడిస్తూ ఉంటేనే ఎన్నో పనులు కావడం లేదు. కానీ అయ్యో అనుకున్నా కానీ క్రియాశీలు గారు ఏదైనా చేయలేకపోయానండి అంటాం. మరి ఆయన ఏ పని చేయడు. ఏ పని చేయడు, అన్నీ జరుగుతుంటాయి. అలా ఉంటాడు, ప్రేరేపిస్తాడా మీరు కానీ ఏంటిరా బాబు. నిజంగా చేసేవాడు నేను చేస్తున్నానని. చెప్పుకోడు. ఎవరైనా చెప్పుకున్నారంటే ఏమర్ధం? వాడేం చేయడనేది అని అర్ధం. కదా? సంచు మోగినట్లు. అందుకోసం అతను ఏ మాత్రం పని చేయకుండా నిమిషేనచ జాతక్షోభాతు భగవతః ఇలాంటి పరమాత్మ నుండి క్షోభ కలిగితే అప్పుడు గుణత్రయాతు మహానాసీత్ గుణత్రయం అంటే ప్రకృతి. మనం మొదలు చెప్పుకున్నామే ఇక్కడ ప్రకృతి తత్వము నుండి మహత్ తత్వము ఆవిర్భవించినది. చూడండి రజప్రధానాత్ మహతః త్రిలింగః దైవ చోదితాత్ జాతాదసద్య భూతాదిహి. వియదాదిని పంచసః ఇప్పుడు ఈ మహత్తత్వంలో ప్రధానంగా ఏముంటుంది? రజోగుణం ఉంటుంది. అందుకే రజప్రధానాత్ మహతః రజోగుణము ప్రధానంగా ఉండేటువంటి మహత్తత్వము నుండి అది కూడా దైవ చోదితాత్ పరమాత్మ ప్రేరణతో త్రిలింగః అంటే సాత్విక రాజస తామస అనేటువంటి

అహంకారం పుట్టింది. ప్రకృతి నుండి మహత్తత్వము, మహత్తత్వము నుండి అహంకార తత్వం పుట్టింది. ఈ అహంకార తత్వము త్రిలింగం అంటే సాత్వికాహారము, ఆ అహంకారము, రాజస అహంకారము. తామస అహంకారం. సాత్విక అహంకారం నుండి మనస్సు దేవతలు పుడతారు చెప్పుకొస్తాం మనం. అలాగే రాజస అహంకారం నుండి ఇంద్రియములు పుడతాయి. తామస అహంకారం నుండి భూతాది అంటాం. అంటే తనుమాత్రలు పంచ తనుమాత్రలు చెప్పుకున్నామే స్పర్శ రూప రస గంధ స్పర్శ ఈ తనుమాత్రలు పుడతాయి. ఈ తనుమాత్ర నుండి పంచభూతములు పుడతాయి. పంచభూతములకు మూలము తామస అహంకారం. మనస్సు పుట్టింది ఎక్కడి నుంచి? సాత్విక అహంకారం. అది పుట్టింది ఎక్కడి నుంచి? అహంకారం నుంచి. వద్దు పోరంటే పోతుంది. దాని జన్మే ఎక్కడి నుంచి అని మనస్సు పుట్టింది అహంకారం నుంచి. నేను అహంకారం మానుకో అంటే. తల్లిదండ్రుల గుణాలు పిల్లలకి ఎట్లా పోతాయి? ఎన్నో కొన్ని తప్పకుండా వస్తాయి కదా, వచ్చి తీరిపోతాయి అన్నమాట. అందుకే దాని పైకి పోతే కానీ అది పోదు. మహత్వత్వాన్ని. ప్రభు తత్వాన్ని తాత దాకా వెడితే పోతాయి. తాత గుమారు వస్తే మంచిదే కానీ తరి మాత్రం రావని నేను ఆ మాట చెప్తున్నాను. అందుకే భూతాదిహి వియదాదిని పంచిత ఆకాశము. మనకు పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములు పుడతాయి. తాని ఏకైక సహస్రత్వం అసమర్థాని పౌతికం అంటే మనకిప్పుడు ఏమైపడ్డాయి పంచ జ్ఞానేంద్రియములు. పంచకర్మేంద్రియములు. దానికంటే ముందు పంచభూతములు. దానికంటే ముందు పంచతన్మాత్రలు. కదా? పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచమహాభూతములు. ప్రకృతి, మహత్తు, అహంకారం. ఇప్పుడే కదా ఇలా అయిపోయేటువంటి ఈ తత్వములన్నీ ఒకచోట కలిసిన తరువాత కావలసిన సృష్టిని చేయటానికి అవి అసమర్థములయ్యాయి. వాటిలో శక్తి లేదు. అన్ని బొస్తరం కరువు. కలిసినా సృష్టించలేవు. అందుకు అసమర్థాని భూతాని అసమర్థాని భౌతికం సమ్మత్య దైవ యోగేన హైమమండం అవా సృజత్.

అవి కలువలేవు కాబట్టి పరమాత్మ వాటిని కలిపాడు. ఇన్ని తత్వములను కలిపి పరమాత్మ తన ప్రభావంతో వాటి నుండి ఒక అండమును సృష్టించాడు. ఏమండం అది? హైమం. బంగారు గుడ్డు హిరణ్మయం అంటాం మనం దాన్ని ఒక బంగారు గుడ్డును సృష్టించాడు హైమ మండప వాసృజతు సాగ్రం వై వరుఢ సాహస్రం అన్వ వాత్సీత్ తమీశ్వర శోషయిష్ట అబ్ధి సలిదే ఇంతకు ఈ అండం ఎక్కడ ఉంది అంటే నీటిలో మునిగి ఉంది. అలా నీటిలో మునిగి ఉన్నటువంటి ఆ అండకోచము అది నిరాత్మక. అందులో జీవుడు లేడు గమనించండి. ఈ ఎన్ని తత్వముల వల్ల జీవితత్వం లేదు. వాళ్ళు ఇక్కడ ఉత్త అంటే 23, 24 ఉన్నాయి. ఇవన్నీ కలిసి అండమయ్యాయి. ఈ అండమును సముద్రంలో ఉంచాడు. ఎలాంటిది? జీవుడు లేని అండం. అలాంటి దాన్ని నిరాత్మకః సాగ్రం వైవర్ణ సాహస్రం. అప్పుడు స్వామి అందులో ప్రవేశించాడు. హిరణ్మయ అండంలో పరమాత్మ ప్రవేశించాడు. ప్రవేశించి ఒక వెయ్యి సంవత్సరములు అందులోనే ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? అండములో ఉన్నాడు, జరములోనూ ఉన్నాడు. కదా? జలమును ఏమంటాం? నారములు అంటాం. నారములలో ఉన్నాడు కాబట్టి స్వామిని ఏమంటాం? నారాయణుడు. అందుకే ఆయనకు పేరు నారాయణః. ఇలా ఒక 1000 సంవత్సరాలు అందులో ఉండి అండకోజ్ఞ ఈశ్వరః తస్య నాభేహే అభూత్ పద్మం అప్పుడు ఈ మహానుభావుడు అలా పడుకొని ఉన్న స్వామి యొక్క నాభి నుండి పద్మం ఆవిర్భవించింది. నాభే అభూత్ పద్మం సహస్రార్క ఉరు దీధితి ఒకేసారి వెయ్యి మంది సూయ ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంతటి గొప్ప కాంతి గల ఒక పద్మము ఆవిర్భవించినది సరళ జీవని కాయైకః

ఎలాంటిది పద్మం? పద్మం కాదు. సకల చరాచర ప్రాణులన్నీ అందులోనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క రేకు తీస్తే ఒక్కొక్క బ్రహ్మాండం కనపడుతుంది. పేరుకు మాత్రం పద్మమే. అందులో కూర్చొని బ్రహ్మ ఒక్కొక్క రేకు చూసుకుంటూ సృష్టి చేశాడు. అంటే? మనకి కాపీ కొట్టడం అలవాటు అక్కడి నుంచి వచ్చింది అన్నమాట. కొత్తదేం కాదు ఆ బ్రహ్మే కాపీ కొట్టి రా సృష్టి చేశాడండి. దాత యథా పూర్వ మకర ప్రజలు ఏం అర్థం అండి? మరి కాపీ కదా మరి ఆయన ఏం పాపం అందుకోసమని ఆ పద్మాన్ని చూచి సృష్టి చేశాడు. అది పద్మంలో సకరజా జగత్ పండు వర్ణనం సర్వజీవని కాయైతః యత్ర స్వరవభూతు స్వరాత్ స్వరవిష్టః భగవతా యచ్చేతే సలిలాచయే అలా వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ సముద్రంలో పద్మంలో, హండంలో అలా అందులో నివసించిన స్వామి లోక సంస్థాం యధా పూర్వం నిర్మమి. చెప్పానే ధాతా యధా పూర్వం అకాలి పైలలి. సగజా జగత్ యొక్క విధానాన్ని ఇదివరకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిర్మించాడు. సంస్థయా స్వయా స్వయా సంస్థయా తన ప్రభావం చేత. పరమాత్మ తన అగని ప్రభావంతోటి ఈ బ్రహ్మ సృష్టి అంతా జరిపాడు ప్రవృత్తయ. అప్పుడు అందరి మొదటి చదర్జ క్షాయయ అవిద్యాం పంచపర్వాణమగ్రతః దీని తరువాత సృష్టి ప్రారంభం ఎలా జరిగింది మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను మొదలు తామస సృష్టి. తామిశ్రమని అంతతామిశ్రమని మోహమని మహామోహం అని చెప్పుకున్నాం కదా ఐదు ఉన్నాయి కానీ శ్రద్ధ చేయలేదు అవి చెప్తున్నాను ఇందులో. తామిశ్రం, అంధతామిశ్రం, తమః, మోహః, మహాతమః. ఈ ఐదు తామస సృష్టి. అంటే బ్రహ్మ తన నీడతో సృష్టించాడు ఛాయతోటి. తానుగా కాకుండా తన ఛాయతో సృష్టి జరిపాడు. నిన్నేమంటారు? తామస సృష్టి. మోహ సృష్టి. ఇలాంటి సృష్టి చేసిన తర్వాత నాభినందన్ తమోమయం ఇదేమిటి? ప్రారంభం ప్రారంభమే తామస్ ఏమిటి? అబ్బే ఏం బాగాలేదే. తన సృష్టిని తానే వేసుకోలేదు. అభినందించలేదు. ఇది బాగాలేదు అనుకున్నవాడు ఏమంటాడు విసజ్జాత్మన క్యాయం.

నాభినందన్ తమోమయం అభినందించుకోకుండా అలా శుద్ధి అయినటువంటి శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే రెండు అర్ధాలు ఒకటి ఆ దేహాన్ని విడిచాడని, రెండు అలాంటి భావాన్ని విడిచాడని. తామసిక భావాన్ని విడిచిపెట్టి సాత్విక రాజస భావములను స్వీకరించాడని అర్థం. అంటే ఏ ఆలోచనతో ఏ అభిప్రాయంతో సృష్టి చేశాడో ఆలోచన తప్పనుకొని ఆ భావాన్ని విడిచిపెట్టాడు. శరీరం అంటే భావమే. ఆలోచనే. ఆ భావమే ఆయా రూపాలను పొందుతుంది. సమూహ అనుకోండి అదేమైంది జగువచ్చా రాత్రిం క్షుత్రుత్ సముద్భవామ్. బ్రహ్మ విడిచిపెట్టిన మొట్టమొదటి దేహము రాత్రి రూపాన్ని సంతరించుకుంది అది రాత్రి. రాత్రి అంటే ఏమిటి సమస్య కదా చీకటి అండి. అజ్ఞానం, తమస్సు. అలా తమోగుణంతో వచ్చినటువంటిది. కాబట్టి అది రాత్రి. ఈ రాత్రిగా ఉన్నటువంటి ఈ భావ సంపుటాన్ని తామస భావాలను యక్షులు, రాక్షసులు స్వీకరించారు. అంటే ఏమర్థం? వారు కూడా తమోమయుడు, తామసులు. కథ చెప్తాడు, కథలో రహస్యంగా చెప్తాడు. సదస్యగా చెప్పడు. స్పష్టంగా చెప్పరు. దేవతలు కాదు దృష్యులు కానీ స్పష్టంగా చెప్పరు. తెలుసుకోవాలన్న తపన ఉంటే అదేమిటండీ అంటే అప్పుడు చెప్తారు. అందగా చెప్పడానికి. అందుకే బ్రహ్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. అది కాస్త రాత్రి అయింది. ఆ రాత్రిని యత్సులు రాక్షసులు స్వీకరించారు. ఎలా చెప్తే ఎవరికి అర్థం అవుతుంది? శరీరం ఆశ్చర్య కావడం ఏమిటండీ? అయిందనుకోండి దాన్ని వాడు తీసుకోవడం ఏమిటి? కదా? కాదు. తామసిక సృజ్య వేయటువంటి తమోగుణ భావ సంచె ఏముందే దాన్ని వాళ్ళు స్వీకరించారు. అంటే యక్షరాక్షసులు తమోగుణ సంపన్నులు అన్నమాట. అది అసలు విషయం. అలాగ చెప్తే ఈ విధానం రాదు. కానీ అది అర్థం కావాలంటే ఇలాగే చెప్పాలి. ఇలా దేహాన్ని విడిచిపెట్టాడు. అది ఎలాంటిది రాత్రి అంటే క్షుతు తృటు సముద్భవాం. ఆకలి దప్పి బాగా అవుతుందట రాత్రి పూటే. అవుతుందా అండి?

అంటే రాత్రి పూట బాగా నిద్రపోతారు. నిద్రపోతే ఏమవుతుంది? తిన్నదంతా నిద్రలో శుభ్రంగా అరిగి లేవగానే ఆఖరి ఆఖరి దప్పి దెబ్బ మొత్తుకుంటాం. ఆఖరికి దప్పికి మూల కారణము రాత్రి అన్నాడు. అంటే నిద్ర అన్నమాట. అది రెండో భాగం మన ముందు వస్తుంది. ఈ విధముగా ఇలాంటి రాత్రిని వారు స్వీకరించారు. మారక్షతైనం యక్షధ్వం ఇత్యూచుహు క్షుత్రుడి సం ఉభ్యాం ఉపసృష్టాస్తే తం జగ్ధుం అభిదుద్వృతాః తరువాత ఈ యక్షులు రాక్షసు అనే మహానుభావులు ఉన్నారే వీళ్ళు ఎలాగు ఆకలి దప్పి నిండిన రాత్రిని తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ రెండు ఎక్కువయ్యాయి. ఆఖరి తప్పి ఎక్కువ మీరు ఆఖరి అవుతుంది తినాలి. ఏం లేదు. ఎదురుగా ఆయనే ఉన్నాడు. ఎవర ఆయనే బ్రహ్మ ఆయన తిన్నామని పోయాడు. బ్రహ్మనే భక్షిద్దామని ఈ మహానుభావులు వెళ్లారు. మారక్షతయినం యక్షధ్వం ఇతన్ని కాపాడొద్దు, రక్షించొద్దు, తినండి తినండి అనుకుంటూ ముందుకు ఉరిగారు. దేవా దేవస్థాన సంవిఘ్న మామాం జక్షత రక్షత పబుం బ్రహ్మ కూడా భయపడ్డాడు ఇంత గుంపు వస్తున్నది ఏంటి కర్మ ఇది అని అరే అరే నన్ను తింటారా చెనకండిరా నన్ను కాపాడండి రక్షించండిరా. రక్షించొద్దు, నన్ను తినొద్దు, రక్షించండి రక్షించండి అని అతనే అన్నాడు. అతని మాటతోటే వాళ్ళకి ఆ పేరు వచ్చిందట. రక్షించొద్దు అన్న వాళ్ళు రాక్షసులు అయ్యారు. యక్షత అన్న వాళ్ళు యక్షులు అయ్యారు. జా యా యాకు జా పరుకుతాడు. నార్త్ లో మనం యమునా అంటాం, వాళ్ళు యమునానే అంటారు. యా బదులు జా పలుకుతారు. అందుకే అసలు వాళ్ళు జక్షత జక్షులు వాళ్ళు జక్షులే. అంటే తినండి అన్న వాళ్ళు యక్షులయ్యారు. రక్షించుదన్న వాళ్ళు రాక్షసులయ్యారు. ఆ నామంతో వారు ప్రసిద్ధి పొందారు. అహోమే యక్ష రక్షంచి ప్రజా యూయం బభూవిధా. దేవతా ప్రభయాయాయ దీవ్యన్ ప్రముఖతః అసుర్జత్ తే ఆహర్షు దేవయంతః విసృష్టాంతాం ప్రభావః తరువాత ఈ మహానుభావుడు

మరొక సృష్టి చేయిచ్చారు. అది ఏం సృష్టి? దైవ సృష్టి. అంటే సత్వగుణం. ఎలా ఉంటుంది? తేజమయంగా ఉంటుంది. ఆ శరీరాన్ని విడిచిపెడితే అది ఏమవుతుంది? పగలవుతుంది. తమోగుణం రాత్రి, సత్వగుణం పగలు. ఇది వెలుతురు, అది చీకటి. ఆ రీతిలో ప్రభావః దేవః అదేవాన్ జగనతః సృజతి. అతిలో రూపాను తరువాత బ్రహ్మ తన నడుము నుండి సృష్టించాడు కొందరిని. వాళ్ళు ఎవరు? రాక్షసులు. తడసులు అంటే భూద్రాఠసులు కాదు. తడసులు అన్ని గొప్పవాళ్ళు అట. గొప్పవాళ్ళు అంటే భయంకరులు. రాక్షసులు కేవలము ఆకలి దప్పులతో తింటారు. కానీ వీళ్ళు కామోద్రేకపరులు లోలుపులు అన్నాడు. అంటే నిరంతరము సమాగమాన్ని సంభోగాన్ని. నిరంతరం కోరేవాళ్ళు మనం ఏమంటాం మద పిచ్చి అంటాం చూడండి అలాంటి కామోద్రేక పరులైన వారిని ఈ మహానుభావుడు సృష్టించాడు. దినములోను పోతయ మైధునాయ అభిపేదిరే వారంతా మరి సమాగమం కావాలి కాబట్టి ఎవరు ఉన్నారు ఎంబడి ఇదిగో బ్రహ్మే ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయారు. బ్రహ్మ తోటి సమాగమాన్ని కోరి వీరంతా పరిగెత్తుకొని వస్తే దాన్ని చూసి బ్రహ్మ తతో హతంస భగవాను అసురైహి నిరపత్ర పైహి సిగ్గు విడిచినటువంటి అసురుల ప్రవృత్తిని చూసి బ్రహ్మ ఒకసారి నవ్వుకున్నాడు. నవ్వి హసన్ అన్వీయమాన స్వరత కృద్ధః భీతః పరాపర ద్రాఠసులు వాళ్ళు మొదలొస్తే అది మాట చెప్పాలి. కానీ వీళ్ళు వచ్చి ఏం చెప్తాడు తను లేచి పరాపత పరిగెత్తడం మొదలు పెట్టాడు పరాయన తగిలించాడు అన్నమాట పరాపతత్ పౌ భో భర్య వరదం ప్రపన్నాస్తి హరిం అప్పుడు బ్రహ్మ ఉరికి అక్కడికి పోవాలి. ఆపద వస్తే ఏం చేయాలి? మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యః భగవాన్ హరిః. ఇంకో దిక్కు లేదు. ఒకసారి జై శ్రీమన్నారాయణ అన్నామనుకో అన్నీ ఆపదలు పోతాయి. ఆ రీతిలో ఈ బ్రహ్మ అక్కడికి ఉరికి ఉరిచాడు.

స్వామి దగ్గరికి ఊరికి స్వామిని ప్రార్థిస్తే అనుగ్రహాయ భక్తానం అనురూపాత్మ దర్శనం. భక్తులను కాపాడటానికి పరమాత్మ సాక్షాత్కరించి. తాహిమాం పరమాత్మం తే ప్రేరణేనా సృజం ప్రజాః ఆ పరమాత్మ వీడు అంటున్నాడు స్వామి నువ్వు చెప్తేనే శుద్ధి చేస్తున్నాను మరి శుద్ధి ప్రమాదం నాకే వచ్చింది అలాంటి వారి నుంచి నన్ను కాపాడవయ్యా. అని ఆ పరమాత్మను ఈ బ్రహ్మ స్తోత్రం చేస్తే త్వమేకస్కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః నేనే ఎందుకు కాపాడాలి అంటావా? అలా విలేరు కదా ఎందువల్ల ఆయన పేరే ఆపద బాంధవుడు కదా కష్టములు వచ్చిన వారందరి కష్టాన్ని ఎవరు తొలగిస్తారు అన్నలు తమ్ములు తల్లులు తండ్రులు భార్య పిల్లలు వీళ్ళన్నీ కష్టాన్ని ఎక్కువ చేస్తారు ఒక రాయి పడితే ఇంకో రాయి వేస్తారు ఉన్న రాయి తీయరు కదా కష్టాలు తొలగించేది ఎవరు పరమాత్మ ఒక్కడే నాయనా, నువ్వు ఒక్కడవే కష్టాల పాలైన వారి కష్టములను తొలగించగలవాడు. నువ్వు రెండు పనులు చేస్తావు. కష్టాలు తొలగిస్తావు, కష్టాలను కలిగిస్తావు. ఎవరికీ? నిన్ను ఆశ్రయించని వారికి కష్టాలు కలిగిస్తావు. ఆశ్రయించిన వారి కష్టాలను తొలగిస్తావు. క్రేచనాచనః. స్వమేకః త్రేశదః తేశాం అనాసన్న పదాం నీ పదములను ఆశ్రయించని వారికి కష్టమిచ్చేవాడవు నీవే ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడవు కూడా నీవే తవాకే జనాతనః సోమభార్యాస్య కార్సన్యం వివ్యక్త్యాధ్యాత్మ దర్శనః విముంచప్తనం ఘోరాం ఇచ్చుక్త్వా విముమోచ సూచకో బ్రహ్మ బాధపడుతున్నాడు ఎందుకయ్యా బాధ భయమెందుకు ఆ శరీరాన్ని విడిచిపెట్టు. నీకు బాధ లేదు కదా అని చెప్పగానే బ్రహ్మ ఇలాంటి లోలుప భావాన్ని కామోద్రేక భావాన్ని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టినది ఏమైంది? సంధ్యాకాలముగా సంధ్యగా అవతరించినది. ఆ సంధ్య కూడా ఒక స్త్రీ రూపంలో అవుతారు వాళ్ళకి ఇప్పుడు కావాలి కదా మరి కామోద్రేక పరులు కాబట్టి వాళ్ళ ఉద్రేకాన్ని చల్లార్చి బ్రహ్మ విడిపించాలంటే ఒక సౌందర్యవతిని సృష్టించాలి. ఈ శరీరము ఈ భావని ఒక యువతిగా సౌందర్యవతిగా ఆయుర్భవించింది ఆమె పేరు.

సంధ్యా అలా చెప్తున్నాడు ఆత్మ దర్శనం తాం కొలచ్చరణాం భోజాం మదవిహ్వదలోచనాం కాంచీ కలాభ దుకూల ఛన్నరోధసం అన్యోన్యాశ్రేషయోహో తుంగ నిరంతర పయోధరాం సునాసాం సుద్విజాం స్నిగ్ధ తాతా లీలావలోకనాం గూహంతి విరుడయాత్మానం నీలాలకవరోధినీం ఉపదభ్య ఇలాంటి పరమ సౌందర్య రాచినటువంటి ఒక స్త్రీ ఆకారాన్ని సృష్టించారు. ఇలాంటి స్త్రీ ఆకారాన్ని సూచినటువంటి ఈ రాశసులందరూ కూడా ఉపలభ్య ఆసురాహ ధర్మం సర్వే సమ్ముహోహు అందరూ. మోహాన్ని పొందారు. ఆమెను కూడా మోహించారు. అప్పుడు వాళ్ళు అహో రూపం, అహో ధైర్యం, అహో అస్యాః నవం వయః అబ్బా ఏమి సౌందర్యం అండి. ఏమి యవ్వనం అండి, ఏమి విలాసమండి అని వాటికి బాగా మురిసిపోయి మధ్యే కామయమానానం అకామేవ విసర్పతి. మీ అందరం కోరుతూ ఆమె వెంటబడుతూ ఉంటే ఆమె ఎలాంటి కోరిక లేని దానిలాగా తప్పించుకొని తొలగించుకొని పోతున్నది ఏమిటి? నీ వితర్కయంతః బహుదా తాం సంధ్యాం పరమదాకృతి స్త్రీ ఆకారంలో ఉన్నటువంటి ఆ సంధ్యను చూస్తూ అలా ఆలోచిస్తూ అధసంభావ్య విశ్రంభా సుమోహంతో తడబాటుతో ఆమెతో మాట్లాడుతున్నారు. కాశీ కత్యాతి రంభోడు నీవెవరు? ఎవరి దానవు? ఎక్కడి నుంచి బయలుదేరావు? ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు? రూప ద్రవిణ పణ్యేన దుర్భగాన్నో విపాధతే మేము అదృష్టం లేని వాళ్ళమా ఏమి మమ్మల నీవు అలా వెళుతూ బాధిస్తున్నావు యావా కాచిత్ త్వమవలె దిష్టియా సందర్శి ఎవరైతే మాకేమమ్మా మాకు సమయానికి నీవు కనపడ్డావు ఉత్సునో శీక్షమానానం కందుక క్రీడయా బంతి ఆడుకుంటూ వచ్చి నీవు మా మనస్సును హరిస్తున్నావు నైకత్ర తేజేతి శాలిని పాదపద్మం ఆటతో విహరిస్తున్నటువంటి నీ పాదపద్మములో ఏ ఒక్క క్షణము ఏ ఒక్క చోట నిలుచుట లేదు.

చేతితో బంతిని అలా కొడుతూ ఆడుతున్నావు. ఇలా బహుస్తన భార పీత శాంతిన దృష్టిహి అమల సుశిఖా సమూహః నీ అపాంగ వీక్షణంతో మమ్ములను సలత పెడుతున్నావు ఇది సాయంతనీం సంధ్యాం అసురాహ ప్రమదాయతీం ప్రలోభయంతీం జహువు మత్వ మూఢ ధియః స్త్రీయం ఆ సంధ్యను స్త్రీ అనుకొని సౌందర్య రాశి అనుకొని మూఢ ధియః మూర్ఖులైనటువంటి వారు ఆమెను స్వీకరించారు. ఏంటి భావం అండి? అర్థమైందా? స్త్రీని స్వీకరించిన వాళ్ళని ఏమనాలి? మూఢధియః అన్నమాట. స్వరూప జ్ఞానం లేకుండా మూఢాత్ములయ్యి ఆమెను మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పాపాన్ని తొలగిస్తుంది అన్న భావనతో సంధ్యను స్వీకరించారు. అంటే సంధ్యా సమయము రాక్షస పాపాలకు రాక్షసులకు ఆశ. పదము తమోగుణము అందుకే ఆ సమయంలో ఏ పని చేయకూడదు. భగవత్ స్తోత్రం పూజ తప్ప దైవికం తప్ప మరి ఏ పని భోజనం చేయడం కానీ నిద్రపోవడం కానీ ఇత్యాదులు ఏవి సంధ్యా సమయంలో ఆ ఆచరించకూడదు. మోహాన్ని పెంచేవి, అజ్ఞానాన్ని పెంచేవి, ప్రహస్య భావ గంభీరం జిగ్వంతి ఆత్మానమాత్మన కాంచదజ్య భగవాన్ గంధర్వ అప్సరసా ఇలా. రాక్షసులు అంటే అసురులు తన మీద చూపినటువంటి ఆ దౌర్జన్యాన్ని శరీర త్యాగంతో తప్పించుకున్న బ్రహ్మ. సంధ్యను వారికి అప్పగించి సంధ్యాకాలాన్ని తమోగుణ పూజిష్టంగా రజోగుణ పూజిష్టంగా అలాగే కోరికలకు ఆస్పదముగా ఏర్పరిచి గ్రహించి ఆ సమయంలో తక్కిన వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సందేశాన్ని మనకు అందించి ఈ తమోగుణం వద్దు, ఈ రజోగుణం వద్దు, దివ్యమైనటువంటి కాంతితోటి సత్వగుణ ఆధిక్యంతో. సృష్టి జరపాలి అనుకున్నటువంటి స్వామి తన దివ్యమైనటువంటి కాంతితో గంధర్వులను అప్సరసలను వీరందరినీ సృష్టించాడు.

ఆ దేహాన్ని ఆ దేహాన్ని విడిచిపెడితే అదే వెన్నెల. దాన్ని జ్యోత్స్న అంటాం. ఒకటి పగలు, ఒకటి రాత్రి, ఒకటి సంధ్య, ఇంకొకటి వెన్నెల. ఈ వెన్నెల అంటే గంధర్వులు, అప్సరసలు. తయే జలదుహు ప్రీత్యా విశ్వావసు పురాగ పురోగమాః హాహా హుహుశ్చైవమాజ్యా గంధర్వా స్విద్వోక సామనే అమరకోశం చదివితే తెలుస్తుంది. లేకుంటే తెలియదు. వీళ్ళంతా గంధర్వులు. విశ్వావసు ఆహా ఊహు విశ్వావసు గంధర్వులు. వీరందరూ అలాగే అప్సరసలు ఆ వెన్నెలను తీసుకున్నారు. తరువాత స్వామి మళ్ళీ కాస్త అటు కాస్త ఇటు కదా కొంత చీకటి కొంత వెలుతురు కదా పున్నమ అమావాస్య శుక్ల పక్షం కృష్ణ రెండు రావాలి కదా ఇలా దేవతలను వ్యక్తులను, రాక్షసులను, గంధర్వులను, అప్సరసలను. కాస్త పిల్లవాడు భోంగం అయ్యాడు, దారికి వచ్చాడు అనుకుంటగానే. ఇప్పుడు నేను చెప్తా కదా అలవాటే మనకు. అలాగే స్వామి వెంటనే మరి ఇదైతే ఏం బాగుంటుంది ఇంకో విషయం చెప్పండి. ఏమిటవి? భూత ప్రేత పిశాచములు సృష్టించబడ్డాయి. భూతపతీన్ భూతపిశాచాంస్య భగవాన్ ఆత్మ తంద్రినా ఆత్మ తంద్రినా అంటున్నాడు తంద్రి అంటే సోమరితనం. హలో ఏర్పడిన సోమరితనంతో బ్రహ్మ సృష్టించాడట. ఎవరిని? భూత ప్రేత పిశాచములు. ఏమర్థం? అవి ఉన్న చోటు నుంచి కదలవు. పిశాచములు భూతములు వెంబడి రావు. మనం అక్కడికి పోతే మన వెంట వచ్చేస్తాయి, మనల్ని పట్టుకుంటాయి. పిశాచములు కానీ, భూతములు కానీ, ప్రేతములు కానీ మన దగ్గరికి అవి రావు. మనం ఆ దారిలో పోతున్నాం అనుకోండి, మనల్ని ఆశ్రయించి మన వెంట వస్తాయి. అంటే మనం పోదాం అవి పోవు. అది వచ్చి కూర్చుంటాయి. విమానంలో మనం కూర్చుని విమానం పోతుంది కదా. మరి అడిగాడు అలాగే మహానుభావులని ఆశ్రయిస్తే ఏమి చేయలేని వాడు ఎలా మోర్చ పొందుతాడు అని అడిగాడు వాడు.

ఓరి పిచ్చివాడా, మనం విమానం ఎక్కుతున్నాం. మన చొక్కా మీద చీమనో దోమనో ఉంది. చీమ వచ్చింది అనుకోండి, చొక్కా మీద ఉంది. దానికి పాస్పోర్ట్ లేదు, వీసా లేదు. కానీ ఎవడు టికెట్ అడిగాడు, ఆ మాట ఆమె కలిపి తిరుగుతుంది. అవునా అవునండి ఇది మహా ద్రాగ్రీనంలో అంటున్నా పిచ్చోడా. చక్కగా ఉందండి చీమ అదిరికే వచ్చేస్తుంది అది. కానీ ఎవ్వరు అడగరు. దానికి ఏంటి ఇమోగ్రేషన్ అంటారా ఏమి లేదు దానికి. ఏమి లేదు దానికి సర్టిఫికెట్ లేదు వీసా లేదు పాత్పోర్ట్ లేదు టికెట్ లేదు ఒక్క పైసా ఖర్చు లేదు. ఒకే ఉంది అక్కడ దిగింది ఇదే రా మహా మహాతా మాశ్రయ అబ్బబ్బో బాగుందండి అన్నారు. ఏం చేస్తాం అంతే కదా గొప్పవాళ్ళని ఆశ ఇస్తే ఇబ్బంది లేదు ఇది గుర్తు అనమని. అలా రీతిలో భూత ప్రేత పిశాచములు కూడా అవి కదలవు. మనం ఆ దారిలో వెళుతుంటే మనలో కూర్చుంటాయి. చాలు అక్కడే ఉంటాయి మనం పోతుంటాం. మన ఇంటిలో ఉంటాయి. అయ్యో పట్టింది పట్టింది తప్ప వచ్చింది కాదు అది పట్టింది అంతే. పోయిన వాడికి పట్టింది. ఎక్కడికి రావు మళ్ళా దాన్ని పోగొట్టాలి. అంటే మనం పోవాలా దాన్ని పోగొట్టాలనా? ఎవరో పెరిగితే అది అర్థం. అందుకని అలాంటి భూత ప్రేత త్యాజములన్నీ కూడా ఆత్మ మా తంద్రిన తన సోమరితనంతో తన తేజస్సుతో సృష్టించాడు. అవి ఎలా ఉన్నాయి? దిగ్గువాస సహా ముక్తకేశాని వీక్ష్య చ అమీలయతు దృశౌ ఈ భూత ప్రేత పిశాచములు. ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి అంటే సృష్టించిన బ్రహ్మే కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే దిగ్గువాస సహ ముక్తకేశాను దిగంబరముగా ఉన్నారు వస్త్రాలు లేవు నెత్తి వెంట్రుకలు విరబోసుకొని ఉన్నారు. అంటే వెంట్రుకలు విరబోసుకొని ఉన్న వారిని చూస్తే కళ్ళు మూసుకోవాలని శాస్త్రం. మనం ఇప్పుడు ఆ మార్గం అవలంబించామనుకోండి మన కళ్ళు తిరిగే ప్రార్థన ఉండదు అంతా బజార్లంతా వాళ్లే ఉంటారు. ఒక్కరు ఒక్కడు ముడి చేసుకున్న వాడదు ఒక అమ్మాయి కానీ. అబ్బాయి కానీ అబ్బాయి కొంచెం కొత్తగా పెట్టారు వేరే ఇలా పోసుకుంటున్నారు ఇక్కడ దాకా వస్తున్నాయి చేసేవాళ్ళు. వీళ్ళకేమో పైకి పోతున్నాయి వాళ్ళ కిందకి వస్తున్నాయి. వీళ్ళకి కిందకి వస్తున్నాయి వీళ్ళకి పైకి పోతున్నాయి ఏం చేస్తాం ఇక్కడ మనం అంటే ఇది జుగుప్స అన్నమాట. వెంట్రుకలు విరబోసుకొనుట, వస్త్రములు లేకుండా ఉండుట యుగుప్త భావం. అలాంటి వారిని చూసి బ్రహ్మ కూడా కన్నులు మూసుకున్నాడు. యగురోస్తాను సృష్టాంతాం శురుంబమానాస్యాం తను అబ్బా ఇలాంటి సృష్టా అని ఆ

దేహాన్ని వదిలి పెట్టాడు. అది మనకు జృంభణమట ఆవరింత దాని పేరే నిద్ర. ఆ దేహము నిద్ర అయింది. అందుకే నిద్రలో జుట్టు చెదిరిపోతుంది, వస్తాలు కూడా అప్పుడప్పుడు అటు పక్కకు ఇటు పక్కకు వెళ్ళిపోతాయి కదా, దాని పని అది అలాగే వచ్చింది. నిద్ర అలాగే వచ్చింది కాబట్టి ఆ రూపంలో ఉంటుంది అని నిద్ర అంటే కళ్ళు మూసుకుంటే వస్తుంది నిద్ర. బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు కాబట్టి నిద్ర అయిపోయింది అది. ఆ దేహాన్ని వదిలిపెడితే అది నిద్ర రూపంగా బయటికి వచ్చి... ఇలాంటి తామసులందరూ దాన్ని స్వీకరించారు. యగురుహుస్తా దురుస్తాం తాం ద్రుంబణాస్యాం తనుం ప్రభోహో నిద్రాం ఇంద్రియ విత్రేదః యయా పూతేషు దృశ్యతే. ఈ నిద్ర అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇంద్రియ విక్లేదః ఇంద్రియములకు అలసత ఏర్పడితే వస్తుంది విక్లేదం అంటే శ్రమ. అబ్బా చాలా అరిసిపోయానండి కొంచెం అలా వాల్సాలి అంటే కళ్ళు మూసుకుంటాడు. నిద్రపోతే ఏమైతుంది ఆ శ్రమ కాస్త. తొలగిపోతుంది. ఇంద్రియములు బాగా అరిచినప్పుడు వచ్చేది నిద్ర. ఇంద్రియ విక్లేతః యయా భూతేసు దృశ్యతే. ఈన ఉచ్చిష్టాం భర్షయంతి తమునుమాదం ప్రజక్షతే ఊర్జ్యస్వంతం మన్యమానః ఆత్మానం భగవాన్. అజః ఇప్పుడు స్వామి ఇంత అయిన తర్వాత ఆ మహానుభావుడు తనను తాను తేజోవంతుడిగా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం కాంతి అంటాం చూడండి ఇలాంటి కాంతి తేజస్సు బలము ఇవన్నీ ఉన్నవానిగా తనను తాను భావించి సాధ్యులను సిద్దులను పితృగణములను వీళ్ళందరినీ వాత సృష్టించాడు. అసృజ్యత్ ప్రభుహు తాత్మ సర్గం తం కాయం పితరః ప్రతిపేజిరి ఆ శరీరాన్ని వాళ్ళు ప్రేమ మళ్ళీ వదిలిపెట్టాడు. ఈ రావబెట్టిటువంటి ఈ శరీరాన్ని పితృ దేవతాలు స్వీకరించారు. సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయః యద్వితన్వతే సిద్ధాం విద్యాధరాంచైవ తిరోధానేన సో సృజత్. తరువాత విద్యాసరులను సిద్దులను స్వామి అంతర్ధానము చెంది సృష్టించాడు. ఇప్పటిదాకా ఆకారం ఉండి కనబడి సృష్టించాడు. విద్యాసరులను సిద్దులను అంతర్ధాన చెంది సృష్టించాడు. అందుకే వారికి ఆ శక్తి బాగుంది. విద్యాసరులకు ఏం శక్తి? అంతర్ధాన శక్తి.

అది కనపడరు మనకు ఆ రూపంలో వాళ్ళు ఉంటారు. తేత్యః అదాత్ తమాత్మానం అంతర్ధానాక్ష్యమద్భుతం. సకిన్ తర్వాత కిన్నర కింపురుష ఇలాంటి వాళ్ళను సృష్టించాడు మానయన్ ఆత్మనాత్మానం. ఆభాసం విలోకయన్ తనను తాను చూచుకుంటూ తన స్వరూపాన్ని తాను చూచుకుంటూ వీరిని కిన్నెరులను, కింపురుషులను ఇలాంటి వారందరినీ సృష్టించాడు. వారు ఈ రూపాన్ని తీసుకున్నారు. అదే మనకు గాయంతం మిధునీ భూతం జంటయా ఉండి గానం చేస్తాది. గానం చేయాలంటే ఇద్దరైనా ఉండాలి లేక ముగ్గురైనా ఉండాలి కదా ముగ్గురు ఉండాలి. రాగం తానం. పల్లవి అంటాం కదా అందుకు ముగ్గురు ఉండాలి లేదా జంట గాయకులు ఉండి చేయాలి. ఇదే మిధునీ భావం. వాళ్ళనే మనం గంధర్వులు అన్నాం, కిన్నరులు అన్నాం, వీరు గాయకులు. కిన్నర్లైనా, కింపోస్లైనా గాయకులు, నాట్యం చేసే వాళ్ళందరినీ అప్సదలు అంటాం. అప్సదలు అంటే నృత్యము, గంధర్వులు అంటే కిన్నర్లు అంటే గానం. ఇటిలో దేని భోగవత శయానః బహు చింతయా ఇంత చేసి చేసి చేసి స్వామికి పాపం అలసట వచ్చేసింది. కదా శరీరానికి కాస్త విశ్రాంతి ఇద్దాము. భోగం అంటే శరీరం కదా. ఈ శరీరానికి కాస్త విశ్రాంతి ఇద్దామని ఈ స్వామి కాస్త పడుకున్నాడు. పడుకుంటే అతని శరీరం మీద నుంచి అతని కేశములు కొన్ని జారిపోయాయి. కొన్ని పారిపోయాయి. చాలా పొడుగ్గా ఉన్నాయి. ఎంత దారి వెళుతున్నా తగ్గకుండా అలాగే ఇంకా పోతూనే ఉన్నాయి. ఇలా తరగకుండా ఉన్నవి కొన్ని జరుగుతూ ఉన్నవి కొన్ని. జరగడానికి సంస్కృతం ఏమంటారు? సర్పము అంటారు. తరగని వాటిని అఖి అంటారు. కదా? అఖి అన్నా అవే పాములే. అవే వాటినే మనము పాములు అంటున్నాం, భోగములు అంటున్నాం. పాములకు ఉండేది ఏమిటి? భోగం అంటే శరీరం.

పాము యొక్క శరీరం ఎలా ఉంటుంది? అతి మృదువుగా అలా తాకితే మృదువుగా మౌఘ్యంగా ఉంటుంది చదువు స్నిగ్ధం అంటాం దాన్ని మేము. అది భోగం అంటే సుఖమునకు, సంతోషమునకు, ఆనందమునకు అలాంటి భోగం కావాలనుకుంటాం. పరమాత్మ భోగమును కోరి పడుకున్నప్పుడు వచ్చినవి కాబట్టి వాటిని భోగులు అంటారు. జారిపోయాయి కాబట్టి సర్పములు అంటారు. తరగకుండా ఉన్నాయి కాబట్టి అహి అంటారు. చెప్తున్నా మనకు సో. దేహీన వైభోగవతా శయానః బహు చింతయా సర్గే అనుపచితే క్రోధాత్ ఉత్ససర్జ్యః తద్వపుహు అనుకున్న సృష్టి జరగలేదని స్వామి ఆ శరీరాన్ని కూడా విడిచిపెడితే ఏ అహీయంత కేశా అహయస్తే అంగ జగ్నిరి తరగకుండా ఉన్న కేశములు అహులయ్యాయి సర్పా ప్రసర్పతా క్రూరా నాగా భోగోరు కంధరా ఇవి వీడికే పేరు నాగములు. ఏంటి నాగములు అంటే అవి పాములే. ఏమర్థం నాగములు అంటే? గచ్ఛతీతి గహ కదా? నగచ్ఛతీతి అగహ. న అగహ నాగ. అంటే ఏ మాత్రము ఎప్పుడైనా కదలకుండా ఉండనివి. నిరంతరం మహావేగంగా పోతాయి. సాత్వాహంతో ఒడి అంటాం చూడండి మనకు మహావేగం అది. ఒక క్షణం కూడా ఆగదు దయచేసి పొద్దునే ఉంటుంది. ఆగకుండా వెళ్ళేవి కాబట్టి నాగములు. జరజర పాకుతూ పోతున్నాయి కాబట్టి సర్పములు. తరగకుండా ఉన్నాయి కాబట్టి అహి. ఇలా అహి అని నాగములని సర్పములని సుతిమెత్త చేయి ఉన్నాయి కాబట్టి భోగులు. వాటికే పోగులని పేరు వాటికి సర్పములని పేరు. వాటినే అహి అంటాం, వాటినే నాగములు అంటాం. నాగాః భోగ ఉరు కంధరాః స ఆత్మానం మన్యమానః కృతకృత్యం ఇంకేమి అంత సృష్టి చేశాను. నేను కృతకృత్యుడిని అయ్యాను అనుకున్న స్వామి తదా మనువును సదర్ధ్యా చివరికి ఈ స్వామి మనువులను అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు అలాంటి మనువులను సృష్టించాడు ఎట్లా మనస.

సంకల్పంతోటి చేశాడన్నమాట మనమందరినీ మానసిస్తుంటాం అలా మనునా మనసాలోక భావనాన్ తేభ్యః సోత్య సృ అసృజత్ స్వీయం పురం పురుషమాత్మవా అప్పుడు ఈ మనువుల నుండి పురుష ఆకారం అంటే ఒక మానవాకారాన్ని సృష్టించాడు. ఇంతవరకు మానవాకారం లేదు. యగరులు, గంధర్వులు, యక్షులు, కిన్నర్లు, గింకులు లేదా పాములు, చేళ్ళు, దున్నబోతులు, గుర్రాలు ఇవే వచ్చాయి తప్ప పురుషాకారం లేదు. చివరికి వచ్చింది పురుషాకారం. ఇప్పుడు ఇన్ని ఆకారాలలో ఏ ఆకారం బాగుంది? ప్రయోగం చేసి చేసి చేసి చేసి చేసి ఇదివరకు బ్రహ్మ కష్టపడి అది ఏమంటాం? పరిశోధన సైన్స్ దాన్ని ఏమంటారు లాబొరేటరీ కదా ప్రయోగశాల. ఆ ప్రయోగం దాన్ని రకాయ చేసి చివరికి దీన్ని ఇచ్చేశారు. అందరూ ఇది బాగుంది. అవన్నీ బాగా లేవు ఇదే బాగుంది అసలు ఆకారం అంటే ఇదేను అని ఈ ఇలాంటి ఈ మానవ స్వరూపాన్ని ఈ పురుషము యొక్క ఆకారాన్ని తక్కిన వారందరూ మెచ్చుకుని అభినందించారు అంటే సృష్టి క్రమం మానవాచారం ఎలా ఏర్పడిందో చెప్పడానికి ఇన్ని రకాలుగా చెప్పారు చూడండి. పురుషమాత్మవాన్ పురం పురుషమాత్మవాన్ తాం దృష్ట్వాయే పురా సృష్టా ప్రదృశ్యం సురూ ప్రజాపతిం. ఈ పురుష ఆచారాన్ని మానవాకారాన్ని చూచినటువంటి ఇంతకు ముందు చూచిన వాళ్ళందరూ కూడా దీన్ని చూచి ప్రశంసు మెచ్చుకున్నారు బ్రహ్మను ఇది ఫైనల్. ఈ ఆకారమే ఉంచు ఇక మళ్ళీ కొత్త కొత్త కాళ్ళు లే తోకలు దొండాలు ఇవన్నీ పెట్టకు. ఇది బాగుంది నాకు అవేం వద్దు అని అందరూ దీన్ని మెచ్చుకున్నారు. అహో ఎతద్ జగత్ స్వష్టో సుకృతం పదతే కృతం బ్రహ్మ. ఇదే అయ్యా నీ సుకృతం అంటే. నీ పుణ్యం ఇప్పుడు ఫలించింది. ఈ ఆకారంతో అందరికీ తృప్తి ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది అనుకొని సుకృతం బతతే కృతం ప్రతిష్టితాశ్రియా యస్మిన్ సా సాకం అన్నమదామహే. ఇలాంటి ఈ పురుషాకారం తోటే అన్ని క్రతవులు చేయవచ్చు. అంటే దేవతను ఆరాధించాలన్నా, క్రతవు చేయాలన్నా వాళ్ళ చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి. కొందరికి కాళ్ళు ఉంటే ఎదురు ఉంటే కాళ్ళు లేవు. రెండు ఉంటే నోరు లేదు. వాళ్ళకి కాళ్ళు లేవు కదా. ఈ ఆకారానికి బాబు పాములు ఉన్నాయి, వాడి కాళ్ళు ఎదురు లేవు.

తాకుండు పోవాల్సిందే. తేళ్ళు ఉన్నాయి, చాలా కాళ్ళు ఉన్నాయి. కళ్ళు లేవు, చేతులు లేవు. చేతులు ఉన్నవారికి కాళ్ళు లేవు. ఇన్ని బాధల కంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి కావలసిన అన్ని రకముల అవయవాలు ఉన్నది పురుషార్ధం. ఎందుకు చమత్సగా గమనించాలి. ఎందుకు ఈ ఆకారం చూచి దేవతలు సంతోషించారు అంటే కృతువును బాగా చేయడానికి పనికొస్తుంది అని సంతోషించారు. వాళ్ళు మెచ్చుకున్నది యజ్ఞయాగములు బాగా చేస్తారు. భగవదారాధనకు యోగ్యమైన ఆకారం పురుషాకారము అని వాళ్ళు మెచ్చుకుంటే మనం ఇది తప్ప అది నేను చేస్తున్నాను. అదొక్కటి మానేశాము తక్కినవన్నీ తక్కినవన్నీ అంటే తప్పేం కాదట అన్నదమ్ముల చేత తెరిపోతాయి ముందు పుట్టిన వాళ్ళ పోలికలు వచ్చాయి అన్నమాట కొందరు పాములు కొందరు తేళ్ళు కొందరు కోతులు కొందరు కొండెంగలు ఇవన్నీ ఉన్నాయి కొందరు రాససులు కొందరు భూతాలు ప్రేతాలు పిశాచాలు అవే గుణాలు వచ్చాయి. బట్టలు లేవు మనోళ్ళు ఉంటున్నారు, వస్త్రాలు లేవు దిగ్గు వాస ఉంటే ఎటు ఎక్కడ పోసుకుంటున్నారు. ఇవే లక్షణాలు ఇక్కడ అంటే అన్నదమ్ములేనండి పాతవేం కావు, కొత్తవేం కావు మా పూర్వీకులయే. కాబట్టి క్రతువున్ క్రస్తుం అంటున్నాడు. క్రతువులు ఆచరించడానికి ఇది యోగ్యమైన ఆచారము. బాగా చేశావయ్యా, మాకు సంతోషము. తపసా విద్యయా యుక్తః యోగేర సుసమాజిన ఋషీన్ ఋషిహి ఋషీకేశః తదజ్య అభిమతా ప్రజాః అప్పుడు రతువులు భగవదారాధన అన్న మాట వినరాగానే బ్రహ్మకు కూడా ఆనందం కలిగింది. కలిగి ఆయనే సమాధిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు చేశాడు. తపస్సు తోటి సమాధి తోటి భగవంతు యుద్ధ విద్య తోటి యోగము తోటి. ఇవన్నీ కూర్చుకొని మళ్ళీ ఇంకాస్త మెరుగైన సృష్టి చేస్తాను అని ఋషులను సృష్టించాడు. అంటే మానవాచారం తోటే వాళ్ళు ఎవరు ఋషులు అంటే నిరంతరం క్రతుపరాయణుడు.

యజ్ఞయాగములో ధ్యానము, సమాధి, యోగము చేసేటువంటి ఋషులను ఈ మహానుభావుడు సృష్టించాడు. సకర్య అభిమతా ప్రజా తేభ్యస్య ఏకైకజ స్వస్య దేహస్యాంశమదాత్ అలాంటి వారికి. పరమాత్మ ఒక్కొక్కరికి తన శరీరం యొక్క కొన్ని కొన్ని అంశాలు అంటే కొన్ని కళలు వారి యందు నింపాడు. వృశ్చికులు అంటే పరమాత్మ యొక్క అంశ కాదు తన అంశాలు వారందరికీ ఇచ్చి ఎత్తత్ సమాధి యోగత్తి తపో విద్యా విరక్తిమత్. మన దేహంలో నంస వారికి ఇచ్చాడు అంటే ఎలాంటిది తపో విద్య, యోగ, సమాధి ఇలాంటి వాటితో కూడుకున్న ప్రభావము కలిగి ఉన్న అంశలను వారికి ఇచ్చాడు. అందరూ కూడా తపస్సులు, యోగ సంపన్నులు, విద్యావంతులు, జ్ఞానులు, తేజోవంతులు, ప్రభావవంతులు. ఇక్కడ ఇదంతా బ్రహ్మ యొక్క మౌశ్యే. ఇలా సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మ ఆచరించాడు అనేటువంటిది ఇలా వింశోధ్యాయ అంటాం. 20వ అధ్యాయం పూర్తయింది అన్నమాట. ఇప్పుడు. కాయం భువస్యతి మనో వంశః పరమ సంభతః కచ్యతాం భగవాన్ యత్ర మైధునేన ఏధిరే ప్రజాః స్వామి చెప్పావు స్వయంపువ మనువు చెప్పుకున్నాం కదా పితరు కానీ వీరిద్దరి ఈ మనువు నుండి స్త్రీ పురుణ సమాగమము నుండి సంతానము సృష్టి పెరిగిందని మీరు చెప్పారు కదా పర్యవ్రతోత్తాన పాదౌ సుతౌ స్వయంపువస్యం అలా చెప్పాను జ్ఞాపకం ఉంది కదా. మనువుకి ఇద్దరు కుమారులు ఒకడు ప్రియావ్రతుడు మరి ఒకడు ఉత్తానపాదుడు స్వాయంభవస్యవై యథా ధర్మం జుగుపతుహు సప్తద్విభవతీం మహీం ఆ ఇద్దరు పుత్రులు. ధర్మమును అనుసరించి సకల భూమండలాన్ని పరిపాలించారు, కాపాడారు. తస్యవై దుహితా బ్రహ్మన్ దేవభూతిరితి విశృత. మను యొక్క పుత్రిక అని చెప్పుకున్నాం ఆ కూతి దేవ కూతి రుచి అని చెప్పుకున్నాం కదా అందులో ఇప్పుడు మౌల్య వారు చెప్తున్నాడు ఆ దేవ అయినటువంటి మహానుభావురాలు మను యొక్క పుత్రిక పత్ని ప్రజాపతే రుక్త కర్దమస్య త్వయానగా

ఈ దేవభూతి కర్దమ ప్రజాపతికి భార్య అయినదని మీరు ఆ సందర్భంలో చెప్పి ఉన్నారు. తస్యాం సవై మహాయోగి యుక్తాయాం యోగ లక్షణైహి తదద్య కటిసా వీర్యం తన్మే సుశ్రూషవేవదా. ఇలాంటి కర్దమ దేవ భూతులకు ఎందరు సంతానం కలిగారు అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ జగత్తు ఎలా సుఖ ఎలా పెరిగిపోయిందో ఆ విధానం నాకు వివరించండి రుచిరియో భగవాను బ్రహ్మన్ దక్షోవా బ్రహ్మణస్తుత అలాగే రుచి అంటాం. ఈ రుచిని దక్షః దక్షః బ్రహ్మణ సుతః ఆకూతి అన్నాం కదా రుచి అనేటువంటిది ప్రజాపతి యొక్క భార్య దక్షుని భార్య మనం ఆకూతి అన్నాం ఇలాంటి వారిని ప్రసూతి చెప్తాం వాళ్ళనే మనం ఇలాంటి వారిని బ్రహ్మణ సుతః సదర్శ వారు వారు వారి వారి భార్యల యందు సంతానాన్ని ఎలా పొంది జగత్తును వృద్ధి పరిచారో ఆ విధానాన్ని వివరించవలసింది మానవీయం మానవీయం తనుం. అంటే ఇక్కడి నుంచి ఏం సృష్టి అన్నమాట? మానవ సృష్టి. చదువు మానవ అంటే మను యొక్క సంతానం అండి. మను హయం మానవ కదా. మానవ సృష్టి అంటే మను సృష్టి. స్వయంభూ మనువు సదరూప వారి యొక్క పుత్రులు ప్రియోదుత్తాన భాగులు పుత్రికల ఆకూతి దేవ భూతి రుచి. అంటే ఆ పుత్రికల యందు ఎలా సంతానం కలిగింది? పుత్రుల యందు ఎలా సంతానం కలిగింది? ఆ వివరాన్ని చెప్పవలసింది అంటే ప్రజా సృజియేతి భగవాన్ కర్దమహా బ్రహ్మనోదితః సరస్వత్యాం తపస్సేపి సహస్రాణాం సమాదశ. బ్రహ్మ కర్దమ ప్రజాపతిని సృష్టించి నాయనా నీవు సృష్టిని పెంచవలసింది అని ఆజ్ఞాపిస్తే ఈ కర్దమ ప్రజాపతి ఉత్తమ సంతానాన్ని కోరి ఏం చేశాడు? మేరు భవతమా? తపస్సు నది తీరంలో ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఎవరి కోసం? పరమాత్మ అనుగ్రహం కలిగితేనే ఉత్తమ సంతానం కలుగుతుంది. అది జగత్తుకు మంగళకరం కావాలి, సంతానం కాదు కావాల్సిందే. మంగళకరం రాటదులు పుడితే ఏం లాభం? కాబట్టి మంగళకారం కావాలని తపస్సు చేస్తూ సమాహదశ పరివేద సంవత్సరా తపస్సు చేస్తూ కూర్చుంటే తత సమాధియుక్తేన క్రియాయోగీన కర్దమా సంప్రపీదే హరిం భద్యా

ప్రపన్న వరదాసుతం పరమాత్మ యొక్క స్వరూప సాక్షాత్కారం అతనికి కలిగింది అంటే స్వామి ఆవిర్భవించాడు చూడండి. తా ప్రసన్నః భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే దర్శయామాసతం క్షత్తః శాబ్దం బ్రహ్మ దధద్వపుహు. ఇప్పటి శరీరాన్ని తీసుకొని పరమాత్మ వీరికి కర్దమ ప్రజాపతికి సాక్షాత్కరించారు. స్నిగ్ధం విరజగా అర్కాభం శితపద్మోత్పలశ్రయం స్నిగ్ధ నీల ఆరక వ్రాత స్వక్రాద్యం విరజోంబరం కిరీటినం కుండలినం స్విత గదాధరం శ్వేతోత్పల చిడనకం మనస్పరిశ స్మిశ క్షణం విన్య శరణాం భోజం అసంధ్య అంశదీశే గరుత్మతః దృష్టువాక్య అవస్తితం వక్షః పరమాత్మ పుండరీకాక్షుడు పీతాంబరుడు మకరకుండల దైవేయ హార కడగ శంకణాది అలంకార శోభితుడు మనస్మర్శి స్మితే క్షణం ఎదుటి వారి మనస్సును ఉపహారించేటువంటి చక్కని చిరునవ్వు కల మహానుభావుడిని గరుణ్ణి భుజం మీద కూర్చొని ఉన్న స్వామిని చూచి దృష్టవా కేవస్థితం వక్ష శ్రీయం కౌస్తుభ కాంధరం. వదు మణి వక్ష స్థలంలో ఉంది అమ్మవారు ఉంది జాత హర్షః అపతను మూర్చనాక్షితౌ లబ్ధ మనోరతః పరమాత్మను చూచిన వెంటనే ఈ మహానుభావుడు సాష్టాంగ పడ్డాడు భూమ్మీద పడి కోరిక నెరవేరింది కాబట్టి గీర్పిహి అభ్యాగున్నత్ ప్రీతి స్వభావాత్మ కృతాంజలిహి చేతులు జోడించి పరమానందంతో విజ్ఞాపన చేశాడు స్తోత్రం చేశాడు దుష్టం బతాద్య అఖిల సత్వరాసేహి సాంసిద్ధ్యమక్షణో తవ దర్శనాతునః మహానుభావా ఇంత కాలానికి మా కన్నులు సఫలమయ్యాయి. కదా అంటే కన్నుల ఉనికి ఈనాటికి సార్ధకమైంది. కన్నులు దేనికోసం? జీవ చూడడానికి కాదు పరమాత్మ స్వరూపాన్ని చూడడానికి. కమలాక్షు నర్చించు కరములు చెప్పాము అంటాం కదా. కమలాక్షు నర్చించు కరములు కరములు చెప్పుకుంటాం. అతన్ని పూజించే చేతులే చేతులు అలాగే. పరమేశు కూడా పరమాత్మ యొక్క స్తోత్రం చేసేటువంటి వక్త్రం వక్త్రము. పరమాత్మ చూసేటువంటి కన్నులే కన్నులు అవి లేకుంటే చిత కుడ్యజాల రంధ్రములు కాక అంటాడు.

ఈ కన్నులు భగవంతుని యొక్క ఆకారాన్ని చూడకుంటే అవి కన్నులు కావు, గోడకు అమర్చిన కిటికీలు అన్నారు. చిత కుడ్య జాల రంధ్రములుగా కుడ్యం అంటే గోడ దాని యొక్క జాలం అంటే కిటికీ దాని యొక్క రంధ్రం అయ్యో అక్కడ చిల్లులే ఇవి చిల్లులే కదా. కదా వీడి పని ఏమిటంటే వాడిని చూడాలి. అది మానేసామనుకోండి అవి కళ్ళు కావు మరి ఇంకేమో అవుతాయి అని చెప్పినట్టుగా ఇంత కాలానికి నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన మా కన్నులు. సఫలములయ్యాయి. దర్శనాన్న యద్దర్శనం జన్మభి ఈడ్య సద్భి ఆశాసతే యోగినః రూఢ యోగాః. పరిపూర్ణముగా కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరములు యోగమును ఆశ్రయించినటువంటి మహాయోగులు మహర్షులు తపస్సులు ఏం కోరుతారండి? ఏ దర్శనం విదర్శనాన్ని కోరుతారు కదా? ఎన్నో లక్షల సంవత్సరాలు ఎన్నో కోట్ల కోట్ల కోట్ల జన్మలు తపస్సు చేసి యోగంలో ఉన్న మహానుభావులు ఏ దివ్య మంగళ విగ్రహాన్ని చూడాలని కోరుతారో అలా. అంటే దాన్ని నేను దర్శించగలిగాను స్వామి నా కన్నులు నిజముగా నేడు సార్ధకములు. ఏ మాయయాతే హతమేశ సహ త్వత్పాదారవిందం భవసింధు కోతంబు పాసతే కామరవాయ. తేషాం రాశీష కామాన్ నిరయేపి యేస్యుహు. ఇప్పుడు అదురు విషయంలోకి వస్తున్నాడు. సరేనయ్యా ఎందుకు అమ్ముతాడంటా నీకేం కావాలో చెప్పరాదా? అంటే అయ్యా నాకో మంచి భార్య కావాలి. ఓ మంచి సంతానం కావాలి అది అడగాలి అని. ఇంకేం అడుగుతారు ప్రజాపతి గారు ఎందుకు మరి సంతానం కావాలి. అడిగే ముందు నిన్ను పొంది కూడా సంతానాన్ని ఎందుకు కోరుతున్నారో ఎందుకు కోరుతారో చెబుతున్నాడు. లోకంలో భగవంతుడిని పొందినప్పుడు ఏం కోరాలి? మోర్షం కావాలి. మళ్ళీ మనకు నాయనా నీ సంసారం వద్దు, ఈ బాధలు వద్దు, నమస్కారం స్వామి నాకు మోర్షం ఇవ్వాలి అని అడగాలి. కానీ ఏమడుతాం మనం? సాగబడగానే నాకు పెద్ద ఇల్లు కావాలి.

మంచి కార్య కావాలి, తరగని ఆస్తి కావాలి, ఉత్తమ సంతానం కావాలి, మళ్ళీ ఇదే కర్మ. ఆనంద రూపుడైన పరమాత్మను కనులారా తుతుకుంటూ దుఃఖాన్ని ఇచ్చే సంసారాన్ని కోరుతారా? కదా? కోరుతున్నారు అంటున్నారు చూడండి, ఏ మాయయా? ఆ తప్పు మాది కాదు నీదేనయ్యా అన్నాడు. ఎందుకంటే ఏ నీ మాయ. ఏ మాయయ్యా. మేము మంచివాడమే నువ్వే మమ్మల్ని మాయ చేస్తున్నావ్ అన్నాడు. ఏ మాయ అది భవసింధు పోతం. ఏడుండ నీవు సంసారం అనేటువంటి మహా సముద్రాన్ని దాటించే పడవగా ఉన్న నీ పాదారవిందములను పొంది కూడా ఉపాసతే కామలవా. అల్పమైనటువంటి క్షుద్రమైనటువంటి కోరికలను కావాలని కోరుతారు. సరే వాళ్ళు కోరితే కోరాలయ్యా. అడిగే వాళ్ళు అడుగుతాడు లేకపోతే ఇచ్చే వాళ్ళు నీకు ఉండొద్దయ్యా అలా ఇస్తావు నువ్వు అంటే అడిగిన ఎలా నువ్వు ఇస్తున్నావ్. ఎలా ఇస్తున్నావ్ అంటే నరకం కావాలన్నా ఇస్తున్నావ్. నరకంలో కూడా సుఖం ఏముందని అనిపిస్తున్నావ్ అదే కోరుతున్నావ్. అని చెప్పాం కదా పాపం చేశాడు నరకానికి పోయాడు ఓ వందేళ్ళు ఉన్నాడు. పాపం అయిపోయింది. పాపం అయిపోయింది ఆయన నువ్వు వెళ్లి పోవచ్చు స్వర్గానికి పో అని చెప్పి మళ్ళీ ఏం పోదాం ఇక్కడ బాగానే ఉంది కదా అంటారు. అలవాటు అయింది మళ్ళీ అలవాటు మళ్ళీ ఎక్కడికో పోయి అన్ని ఎత్తుకోవాలి తల ఎత్తుకోవాలి ఎట్లా ఉంటుందో ఏమో ఇక్కడ బాగానే ఉంది. ఏం చేస్తాం అంటే. నరకంలో కూడా సుఖాన్ని కోరుకుంటారు. సుఖాన్ని భావిస్తారు. అది కూడా బాగానే ఉంది అనిపిస్తావు నువ్వే నీ పని ఇదంతా. అలాంటి వాటిని కూడా నియమిస్తావు. పరమాత్మను దర్శిస్తే నరకాన్ని కోరుతారా? మరి సంసారాన్ని కోరిన వాళ్ళు ఏం కోరినట్టండి? నరకం కదా? అలాంటి దాన్ని కూడా వాళ్లకు నీవు ఇస్తావు నాయనా రాశీశ నిరయేపి యేస్యుహు తదాచాతిచాం పరివోడు కామః సమానశీలాం గృహమేధసేనుం. ఎందుకు చెప్పుకొచ్చానంటే నేను కూడా ఆ కేటగిరి వాడిని మా అన్నగారు ఆజ్ఞాపించారు సంతానం కావాలని శ్రీ జీవన చెప్పాడు ఉత్తమమైన భార్య కావాలి ఉత్తమ సంతానం కావాలి అంటే ఎవరిని అడగాలి నిన్నే అడగాలి అందుకే తపస్సు చేశాను. నిన్ను ప్రత్యక్షమని పొందిన తర్వాత సంసారాన్ని కోలకూడదు కానీ మా తండ్రిగారి యాజ్ఞ సృష్టి పెంచమని చెప్పాడు కాబట్టి పిత్రాజ్ఞ పరిపాలన.

భగవత్ ఆరాధనే కాబట్టి నిన్ను కోరుతున్నానయ్యా. ఇప్పుడు నాకేం కావాలంటే సత్యాహం పరివోడు కామః నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి దాన్ని సమానశీలాం గృహమేధ చేనుం నాడ స్వభావం ఉన్నవాళ్ళు కావాలి స్వభావం. ఎలా ఉండాలి భార్య భర్త అంటే ఇద్దరు ఒకే రీతిగా ఉండాలి కదా నేను 100 ఇస్తానని భర్త అంటే పై తీయొద్దని భార్య ఉంది అనుకోండి వాళ్ళ గతి ఏం కావాలి వాళ్ళు సమాన శీలులు కావాలి ఒకే రకమైన స్వభావం ఒకే రకమైనటువంటి గుణము ఇవన్నీ ఇద్దరికీ అనురూపంగా ఉండాలి అలాంటి ఉత్తమ రాయినటువంటి భార్యను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. సత్యాం పరివోడు కామః ఉపేయువాన్ మూలం అశేష మూలం దురాశయః కామదుగ అంగ్రిపస్య ఇలా వివాహాన్ని కోరిన నేను నీ పాద పద్మాలను పొందాను. ఇందువల్ల మా నాన్నగారి ఆజ్ఞ వలన ప్రజాపతి వచస అధీశ తంత్యాలోకః కిలాయం కామహతః అనుబద్ధః ప్రజాపతి బ్రహ్మ యొక్క ఆజ్ఞతో కానీ ప్రభావంతో ఈ లోకమంతా సంసారం అనేటువంటి తాటితో బంధించబడి ఉంది. ఈశబద్ధః అహంచ లోకానుగతః మరి నేను కూడా అక్కడే ఉన్నాను కదా. అదే లోకంలో ఉన్నాను. అలాగే పోతాం. అదే దారిలో నేను కూడా ఉంటాను. బలించ శుక్లా నిమిషాయ తుభ్యం. నీకు ఉత్తమ పూజ చేసి నిన్ను ఆరాధిస్తాను. అంటే మా నాన్నగారి ఆజ్ఞను తప్పకూడదు. నీ ఆరాధన తప్పకూడదు. అంటే నీ ఆరాధనకు భంగము కాని సంసారాన్ని ప్రసాదించు. సంసారం పొందుతున్నాం, కోరుతున్నాం. ఇలాంటిది కావాలి. ఈ సంసారమే మోక్షానికి కారణం కావాలి. మోక్షం ప్రసాదించడానికి కావలసిన మార్గాన్ని చూపే సంసారం కావాలి. భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, అన్ని భోగాలు ఉండాలి, ఇవన్నీ ఆయనవే మనవి కావు అన్న భావం ఉండాలి. ఇలాంటి భక్తి జ్ఞాన భావములకు పనికొచ్చే సంసారాన్ని పెంచేటువంటి భార్యను కలిగించే సంతానాన్ని వీటిని నాకు ప్రసాదించవయ్యా మహానుభావా, నీ ఆరాధన నేను చేస్తాను. లోకాంశలో కాను. పరస్పరం త్వతు గుణవాద సీధు పీయూఠ నిర్యాపిత దేహ ధర్మాః.

లోకాంశలోకానుగతాన్ పశుంశ్చహిత్వా శ్రితాస్తే శరణాతపత్రం. ఉత్తములైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు సంసారంలో ఉండి కూడా నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటివి అవి పాదపత్రం. పరస్పరం తద్గుణవాద సీదు పీయూష నిర్యాపిత దేహ ధర్మ సంసారము మోక్షము ఈ రెండు. ఒకే చోట ఉండేవి కావు పరస్పర విరుద్ధములు. ఒకటి పూర్తిగా కామహతము మరి ఒకటి జ్ఞానోపభుక్తము. కదా? మరి ఈ రెండు ఎలాగయ్యా అంటే. తోతు గుణవాద సీదు పియ నిర్యాభ్య దేహ ధర్మాః నీ గుణామృతాన్ని నిరంతరం పానం చేస్తే దేహ ధర్మాలను మరిచిపోతాం. దేహ ధర్మములను ఆచరించినందువలన కలిగే పెరిగే కోరికలు తరుగుతాయి. ఉత్సాహంలో ఉంటాం, భార్య పుత్రులు ఉంటారు, ఇల్లు వాకిరి సంపద అన్నీ ఉంటాయి. ఇవన్నీ అరిషడ్ వర్గాన్ని పెంచవు తగ్గిస్తాయి. ఎప్పుడు నిన్ను దాక్షాత్కరించుకుంటారు. పరమాత్మ దర్శనమైతే పరమాత్మ గుణాలను సంకీర్తనం చేసేవాడు సంసారంలో ఉన్న సన్యాసి కంటే గొప్పవాడు. పరమాత్మ గుణాలను మరిచిపోయిన సన్యాసి సంసారి కంటే అధమంగా ఉంటాడని శాస్త్రం. అందుకే స్వామి నిరంతరము నీ గుణగానము చేస్తూ ఉండాలి. నీ గుణగానముతో మా దేహ ధర్మాన్ని మరకిపోవాలి. అంటే సంసారంలోనే ఉండాలి నిన్ను చూడాలి. అలాంటి దాన్ని నాకు ప్రసాదించవయ్యా. నతీ అజరాక్షభ్రమే ఇవ ఆయురేషాం త్రయోదశారం త్రిశతం షష్టి పర్వ.

మనము కాలచక్రంలో సంసార చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ సంసార చక్రం ఎలా ఉంటుంది అంటే త్రయోదచారం. చెప్తున్నాడు అంటే అజరాక్ష భ్రమి ఇది అజరాక్ష భ్రమి అట. ఎంత తిరిగినా అరగని. ఆకులో కడగ చక్రం ఉంటుంది కదా? చక్రం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే మనం లోపల ఇరుసు ఆకులు ఉంటాయి చూడండి. ఆ ఇరుసులో చక్రం పెడతాం. ఇలా తిప్పుతూ ఉంటే ఆ ఇరుసు అరిగిపోతుంది. కొత్త కాలానికి మళ్ళీ దానికి ఏదో నార చుట్టి ఏదో ఆముదము నెయ్యి నూనె ఏదో పోసి మళ్ళీ పెట్టి మళ్ళీ చక్రం పెట్టి మళ్ళీ బండి నడుస్తూ ఉంటుంది. కదా ఏదో యాక్సరైల్ అంటాం దానికి ఆయిల్ ఏదో పోస్తాం అదే ఆయిల్ ఈ బండి కొట్టిన అదే ఏం లేదు. ఆ రోజుల్లో బండికి బొగునార చుట్టి ఆయులు పోసి చక్రం పెట్టి నడిపేవారు. మళ్ళీ అయిపోగా మళ్ళీ తీసి మళ్ళీ నారా. వీళ్ళకేమో ఆయులు వేస్తున్నారు చెప్పండి. ఇది లోకంలో ఉన్న అన్ని చక్రాలు తిరుగుతుంటే అరుగుతాయి తిరు సరిగిపోతుంది. కానీ ఈ చక్రం ఎంత అరిగినా ఎంత తిరిగినా అజరం అరగని ఆకులు గల చక్రము త్రయోదశారం ఇందులో 13 ఆకులు ఉంటాయట. 13 ఏమిటి 15 కాదా అంటారా అంటే అమావాస్య పూర్ణిమ లెక్కపెట్టాం ఎందుకంటే మళ్ళీ అది మొదటి భాగం వచ్చిన భాగం. అది ఇది పోతే పదమూడు అయిపోతాయి కదా. అందువల్ల త్రయోదచారం త్రిశతం షష్టి పర్వ మూడు వందల అరవై పర్వములు ఉంటాయట. అంటే అవే రోజులు సంవత్సరం అండి. త్రిశతం షష్టి పర్వ. షణ్ణేమి ఆరు నేములు ఉంటాయి. ఇవే మనకు ఆరు ఋతువులు. షణ్ణేమి అరంతచ్చది యతు త్రినాభి ఇందులో మూడు నాభములు ఉంటాయి అన్నాడు. అదే మూడు కాలములు వర్షము, చలి, ఎండ. కరాల స్రోతః జగదాక్షిద్య తావతి ఇది కరాల స్రోత చాలా పెద్ద నోరట. పెద్ద నోరంటే ఎంత ప్రవాహం వచ్చి నోట్లోకి పోతూనే ఉంటుంది. నోరు నిండదు, ఆగదు. అన్నీ మింగుతూనే ఉంటుంది. ఏమిటది? కాలం. కాలచక్రము, సంసార చక్రము, పెద్ద నోరు ఉందట దానికి. 360 ఉన్నాయట అంటే రోజులు.

కదా ఆరు ఋతువులు, మూడు కాలములు, 13 తిధులు, ఏడు వారములు. ఇవన్నీ కలిపిన కాలచక్రానికి ఎప్పుడైనా కాలం అయిపోతుందా? దేరే అందుకే ఇది కరాల స్రోతః నోరు ప్రవాహముగా గలదట. నిరంతరం వచ్చి పడుతూనే ఉంటారు ఆయనే ముగుతూనే ఉంటారు. అయ్యో కవి నిండింది నాకు చాలు అని ఆ నోరు ఎప్పుడు మూతబడదు. కాలచక్రం కానీ కాలాస్యం కానీ ఎప్పుడు మూతపడదు. ఏకాస్వయం ఏకాస్వయం సన్ జగతః శిశురుక్షయా ద్వితీయయా ఆత్మని. ద్వితీయ ఆత్మని అభియోగ మాయయ సుజస్యతః దాసి పునర్దశిష్యచే యధూర్ణనాభిహి భగవాన్ స్వశక్తి పరమాత్మ నీవు. సకల జగత్తును ఒక్కడిగా ఉండి సృష్టించదలుచుకొని ద్వితీయ ఆత్మని యోగమాయయా రెండో వారు ఎవరు లేరని యోగమాయ ప్రేపిస్తావు. యోగమాయ నీకు రెండవది. ఆమెనే భార్య అంటున్నాం కదా, ఆమెనే లక్ష్మి అంటున్నాం, ఇంకేమో అంటున్నాం, ఇంకేమో అంటున్నాం. ఎవర ఆమె? యోగమాయే. ఇలాంటి నీ యోగమాయ తోటి ఈ జగత్తును సృష్టిస్తున్నావు. మళ్ళీ రక్షిస్తున్నావు. అలాగే సంహరిస్తున్నావు. ఎలాగండి? యథ ఊర్ణనాభి అంటే తారే పురుగు అంటాం చూడండి. తారే పురుగు నోటి నుంచి దారాన్ని సృష్టిస్తుంది. దాంతోటే మొత్తం గూడు కడుతుంది. అందులో తానే ఇరుక్కున్నట్టు చేస్తుంది. మళ్ళీ ఆ దారాన్ని తానే తినేస్తుంది. కదా? అదే సృష్టిస్తుంది, అదే రక్షిస్తుంది, అదే దాన్ని భక్షిస్తుంది. అలాగే నీవు కూడా జగత్తును సృష్టిస్తావు, రక్షిస్తావు, భక్షిస్తావు. గ్రహిష్యతే యదద్వతాధీశ పదం తవేప్సితం యనుమాయయా తత్ అనుషే భూత సూక్ష్మం అనుగ్రహాయాస్వపి ఎరికి మాయా తత్వస్య తనువ విలక్ష్తః కాబట్టి స్వామి నీవు ఏది సంకల్పించుకున్నావో దాన్ని నీ యోగ మాయతో విస్తరింపచేస్తావు. అదే భూత సూక్ష్మం.

అంటే తన్మాత్రలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మళ్ళీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ రూపంలో జగత్తు యొక్క ఆకారాన్ని సృష్టించి జగత్తును బాగా పెంచి అనుగ్రాయాత్వ వియర్హి మాయయా. నీవు సకర జగత్తు నీ అనుగ్రహం పొందటానికి సాధారణంగా ఏర్పాటు చెయ్యి. నిన్ను మర్చిపోయి నరకం పోవడానికి కాదు జగత్తును సృష్టించావు. ఇదంతా నీ మాయ. ఇందులో ఉన్న మేము నీ మాయను గుర్తెడిగి నిన్ను జరగడానికి పనికొచ్చే మార్గం ఈ జగత్తులో కలగాలి కానీ. నిన్ను మరిచిపోవడానికి కలగకూడదు. ఎరిహి మాయయా తత తులస్య తనువా విలక్ష్తమా ఏం లేదు. చిన్నమవ్వుకో కోరిక అడుగుతున్నాం. నీ మెడలో ఉన్నటువంటి తులసిమాల వాసన కొంత మా ముక్కుకు. కలిగేలా అనుగ్రహించు. ఎలా ఉంటారా? తులసి మాలను తులసిని వాసన చూస్తే భగవంతుని మాయను జయించవచ్చు. టాబ్లెట్ అండి. మాయ టాబ్లెట్ తో వస్తారు. కాబట్టి ఆ తురసి నీ మెడలో ఉన్నది కావాలి. ఆ వాసన కాస్త నాకు కలిగించి ఈ మాయను జయింప చేయవయ్యా. అనుభూత్యోపరత క్రియార్ధం స్వమాయయ వర్చిత లోక తంత్రం నా నమామ్య పీక్షిణం నమనీయ పాద సరోజ మలిపీయసి కామవర్షం అలాంటి నిన్ను అనుభూత్య ఉపరత క్రియార్ధం నిరంతర ఆనందమయుడవు కాబట్టి నీకోసం అంటూ నీవు ఏ పని చేయని వాడవు పరత క్రియ ఏ పని అన్ని పనులు మానేసి. చెప్పాడు. మనకేం అవసరం అండి? నమే పార్థాసి కర్తవ్యం శిశులోకేషు కించినానవాప్తం అవాప్తవ్యం. వర్తయ్యే వచ కర్మణి. నాకేం పనిలేదు, ఏం అవసరం లేదు. ఇలా ఆత్మానందంతో అన్ని పనులు మానినటువంటి వాడవు. స్వమాయయావర్తిత లోకతంత్రం నీ మాయతో. సకల చరాచర జగత్తును ప్రవర్తింప చేస్తున్నవాడవు. అలాంటి నమామి అభీక్షణం నమనీయ పాద సరోజం.

ఎంతో మంది మహానుభావుల చేత నమస్కరించబడేటువంటి నీ పాదపద్మములను కామవర్షం కోరికలను వర్షించే నీ పాదములకు నేను నిరంతరము నమస్కారం చేస్తున్నాను అని. అని ఈ పరమాత్మను స్వామి స్తోత్రం చేశాడు. ఇలా స్తోత్రం చేస్తే అలాంటి వాక్కుతో ఆనందించినటువంటి స్వామి సుపర్ణ పక్షోపరిదోచమానః ప్రేమస్పితోద్వీక్షణ విభ్రమధ్రువు ప్రేమతో దయతో. చిరునవ్వులు చిరికిస్తూ పరమాత్మ కర్దముడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇవాళ కాదు ఆయనే రేపు మాట్లాడతాడు పరమాత్మ యొక్క వరములు. రేపు ప్రసాదిస్తాడు, ఆయన ఏమంటాడో, ఈయన ఏమడుగుతాడో అను ఆ భాగాన్ని మళ్ళీ రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Mula Prakriti - that is the first name. In its subtle state it is called 'Avyakta' (the unmanifest). In its gross state it is called 'Pradhana.' In Mula Prakriti, the three gunas (qualities) are not visible to us. In the Avyakta state, they are still not perceptible to our experience. In the Pradhana stage, the three gunas become manifest. The Lord is now explaining this Pradhana tattva which is associated with the three gunas. 'Daivena durvitarkyena' - by the inscrutable divine will...

Logic cannot reach Him. It cannot grasp Him. That is why He is called 'durvitarkyena' - one beyond the reach of inference. Secondly, 'taarena animishena cha' - this great One: however great any being we know and admire - He is beyond even all of them. You cannot find Him in your imagination, in your thoughts. What we call 'explanation' - no explanation can encompass Him.

Ahankara (ego-principle) arose. From Prakriti came Mahat-tattva, and from Mahat-tattva arose the Ahankara tattva. This Ahankara is said to be 'trilingam' - of three kinds: Sattvika Ahankara, Rajasa Ahankara, and Tamasa Ahankara. From Sattvika Ahankara arise the mind (manas) and the devas, as we shall explain. From Rajasa Ahankara arise the sense organs (indriyas). From Tamasa Ahankara arise...

Since these elements could not combine on their own, the Lord united them. Combining all these tattvas, the Lord with His own power created a cosmic egg from them. What kind of egg? 'Haimam' - golden. We call it 'hiranyamayam' - the golden cosmic egg. He created this golden egg. 'Haima mandapa vaasrijatu saagram vai varudha saaharsam' - this Lord who is the inner controller...

What kind of lotus was this? Not an ordinary lotus. All the moving and unmoving beings of creation were within it. Meaning: each petal, when opened, would reveal one entire Brahmanda (universe). It was only called a lotus in name. Sitting within it, Brahma looked at one petal after another and proceeded with creation. What does this mean? Our habit of copying - that's where it came from! Brahma himself was copying...

'Naabhinandan tamomayam' - without welcoming or celebrating that (tamasic) state, he abandoned that purified body. Two meanings: one is that he literally shed that body, and two, that he abandoned that attitude. He shed the tamasic disposition and took on the Sattvic and Rajasic orientations. Meaning: whatever thinking or intent he had used for creation - realizing it was mistaken - he gave up that disposition...

Meaning: one sleeps well at night. What happens when one sleeps? Everything eaten is digested cleanly during sleep. Upon waking, we feel the last thirst, hunger. In the end, the root cause of thirst is the night - meaning sleep. That is the second part that will come before us. In this way, they accepted such a night. 'Maa rakshatainom yakshadhvam' iti uuchuh - 'Protect him, honor him,' they said...

Another creation was made. What kind of creation? 'Daiva srishti' - divine creation. Meaning it is of Sattva guna. How does it appear? It is luminous, radiant. When that body is shed, what does it become? It becomes daylight. Tamo guna is night, Sattva guna is day. One is light, the other is darkness. In this way, 'prabhavah devah adevaan jaganatah srijati' - then from his waist Brahma created the Manus...

When one prays to the Lord without ulterior motive - 'anugrahaaya bhaktaanaam anuruupaatma darshanam' - for the protection and grace of devotees, the Lord manifests in a suitable form. Brahma prays: 'O Lord, at Your inspiration I am creating beings - yet the impurity of creation has come upon me. Protect me from those who would harm me in this...'

Sandhya - so he speaks of this Atma-darshana (self-vision). 'Taam kolachcharanaam bhojaam madaavihvaladlocanaam kaanci kalaabha dukuula cchanna rodasam anyonyaashreshayoho tunga nirantara payodharaam sunaasaam sudvijaam snigdha taata liilaavalokanaaam guuhanti virudayaatmaanam niilaalakavarodhineem upadabhya' - thus the Lord created a supremely beautiful feminine form. Such a woman...

'Striking the ball with your hand as you play - bahustana bhaara piita shaantina drishthih amala sushikhaa samuuhah' - your sidelong glances are troubling us. 'Iyam saayantaneem sandhyaam asuraaha pramadaayatiim pralobayantiim jahuvu matvaa muudha dhiyah striyam' - those fools who mistook Sandhya for an alluring woman and were infatuated...

When that body was abandoned, it became moonlight. We call it 'jyotsna.' One body became day, another became night, another became twilight, and another became moonlight. This moonlight - from it came the Gandharvas and Apsaras. 'Tayee jaladuhu priiryaa vishvavasu puraagama purogemah haahaa huuhushchaivam majyaa gandharvaah svid voka saamane' - as the Amarakosha says. Without reading that text, one would not know. These are...

You fool! We are boarding an airplane. There is an ant or a mosquito on your shirt. Say an ant came and is on your shirt. It has no passport, no visa. But nobody asked it for a ticket either - it just travels along. Yes, indeed. In this great creation, you fool - an ant can climb aboard without any concern. And similarly...

He shed that body. That became for us 'jrimbhana' - yawning. Sleep is its name. That is why when we sleep, hair becomes disheveled, clothes shift to one side or the other - that is its nature, that is how it came. Sleep came in that form and so it remains in that form. Sleep means when eyes close...

They are not visible to us in that form, but they exist in that form. 'Tetyah adaat tamaatmaanam antardhaanakshyam adbhutam. Sakin taruvaaata kinnara kimpurusha' - thus he created Kinnaras and Kimpurushas. 'Maanayan aatmanaa aatmaanam aabhaasam vilokayan' - gazing at his own reflection, seeing his own form, he created these Kinnaras and Kimpurushas. They exist in this form...

What is the body of a serpent like? Extremely smooth - so smooth that if you touch it, it feels soft and supple. We call it 'snigdha.' And 'bhoga' means enjoyment, happiness, delight. We all want such enjoyment. Because they arose when the Lord desired enjoyment (bhoga) and lay down, they are called 'bhogas.' Because they slipped away (slithered), they are called serpents. Then...

He created through will alone - that is what is meant. We are all 'manu' (those who reflect). 'Manunaa manasaa loka bhaavanaan tebhyah sotya asrijat sviyam puram purushamaatmavaa' - from those Manus he created a human (Purusha) form - the form of a human being. Up to this point there was no human form. Yakshas, Gandharvas, Kinnaras, Ginkus (serpents), scorpions, bulls, horses...

Scorpions are present, with many legs. They have no eyes, no hands. Those who have hands have no legs. Among all these hardships, the human form with all the limbs required for worshipping the Lord is the purpose - 'purushaartha.' This must be recognized as remarkable. Why did the gods rejoice upon seeing this form? Because it is fit for performing rituals and yajna properly...

Sages who perform yajna, dhyana (meditation), samadhi, and yoga - this great one (Brahma) created them. 'Sakaryaabhimataah prajaa tebhyasya ekaikajah svasya dehasya amsam adaat' - to such beings the Lord filled each one with certain portions, certain divine qualities (kalas) from His own body. Vrishchikas (scorpions) - they are not part of the Lord; these others have portions of His divine qualities...

This Devabhuti became the wife of Kardama Prajapati, as you mentioned in that context. 'Tasyaam savai mahaayogi yuktaayaam yoga lakshanaihi tadadya katisaa viiryam tan me sushruushave vadaa' - to this Kardama and Devabhuti, how many children were born? Tell me in detail how all the boys and girls arose, and how the world grew and flourished - Vidura asked.

'Prapanna varadaasutam' - the Lord who is the bestower of refuge to those who surrender - the direct vision of the Lord's form was granted to him. The Lord manifested. 'Taa prasannah bhagavaan pushkaraksah kriteyuge darshayaamaasatum kshatthah shaabdam brahma dadadvapuh' - the Lord manifested to Kardama Prajapati in His own form. 'Snigdham virajasam arkaabham shitapadmotpalalochanam...'

Eyes that do not behold the form of the Lord are not eyes - they are mere holes in a wall, like windows cut into stone. 'Chita kudya jaala randhrumuluugaa' - 'kudyam' means wall, 'jaalam' means window, 'randhram' means hole. 'These are just holes!' - yes, that is all they are. Their purpose is to see Him. If we abandon that purpose, these are no longer eyes - what then are they?

'We want good deeds, inexhaustible wealth, excellent children' - again the same cycle of karma. You are beholding the bliss-form of the Lord with your very eyes, yet you desire the sorrow-causing samsara? Indeed - they desire it, as you can see. What kind of maya is this? 'That mistake is not ours - it is Yours, O Lord!' they say. Because: 'What maya is this? We are good - it is You who is deluding us through Your maya!'

'Because devotion to the Lord is everything - that is why I seek You. Now what I desire is: satyaaham parivodo kaamah - I wish to be married. I need a companion of equal disposition - grihameedha chenuu - a homemaker. How should husband and wife be? Both should be in the same mode - if the husband says I will give 100, the wife should not say give more...'

'Lokaamshalokaaanugataanpashunshchitvaa shritaaste sharanaatapatram' - the wise and elevated ones, even while living in this world, take shelter under Your lotus feet as their shade and refuge. 'Paraspatam tad gunavaadasiidu piiyuusha niryaapita deha dharma' - samsara and moksha - these two. They cannot coexist in the same place - they are mutually opposed. One is entirely desire-ridden while the other...

We are turning in the wheel of time, in the wheel of samsara. What is this samsara-chakra like? 'Trayodacha aram' - it has thirteen spokes. It is called 'ajaraa ksha bhrami' - the wheel that never wears out no matter how much it turns. Like the axle of a grinding wheel - the wheel keeps turning. When it turns, what is inside? The axle and the spokes. The wheel is set in the axle and turns like this...

The six seasons, three periods (past, present, future), thirteen tithis (lunar dates), seven days of the week - all combined into the wheel of time - does that wheel of time ever stop? Never. That is why it is called 'karaala srotah' - with a terrifying current, a constant flow. They keep arriving and departing in an endless stream. 'Oh, the river is full, I have had enough' - that mouth (of time) never closes. The wheel of time, the mouth of time - neither ever stops.

Meaning the tanmatras, the five tanmatras, the five bhutas (elements), again the jnanendriyas (sense organs of knowledge), the karmendriyas (sense organs of action) - having created the world in all these forms, having expanded it fully - 'anugraayaatva viyarhi maayayaa' - 'O Lord, set up this entire creation so that it may receive Your grace - not so that people may forget You and go to hell. The world was not created for that...'

Your lotus feet - worshipped by so many great souls - Your feet that shower down the rain of desires fulfilled - I bow to them constantly and without end. Thus Kardama praised the Lord. And the Lord, delighted by such words of praise - 'suparna pakshoparidochyamaanah premaspitodviikshana vibhramadhruvu' - riding upon Garuda, His loving gaze...