తృతీయ స్కంధం: విదురుని యాత్ర మరియు తత్త్వం
Canto Three Begins: Vidura's Journey and Philosophy
తృతీయ స్కంధం ప్రారంభమవుతుంది. రెండవ స్కంధం ప్రస్తావన మాత్రమే - ఇప్పటి నుండి భాగవతం ముఖ్య విషయం ప్రారంభమవుతుంది. దుర్యోధనుడు అవమానించగా విదురుడు హస్తినాపురం వదిలి తీర్థయాత్రకు బయలుదేరాడు. ఈ యాత్ర నేపథ్యంలో సృష్టి, పరమాత్మ స్వభావం, తత్త్వ జ్ఞానం అందించబడతాయి.
Canto Three (Tritiya Skandha) begins, covering Vidura's journey and philosophical inquiry. The Second Canto served as a preamble; now the Bhagavatam proper begins with Vidura's departure from Hastinapura after being dishonored by Duryodhana. Vidura's pilgrimage is shown as the framework for receiving the deepest tattvas about creation, Paramatma's nature, and the entire philosophical system of Bhagavatam.
ఓం శరణం శరణం ప్రభ్యే మాతా పితా యుతయ సనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం గుందే జగద్గురుం అతి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం గుందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలగత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరక్కం పునమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేలి సంయుక్తం పీతాంబర సుతోపితం అవాప్త తులదీ గంధం కృష్ణం వుందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వర్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నస్తారం సిక్తే పౌత్రమ కల్మకం పరాచరాత్మయం గుందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ తుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా ద్వితీయ స్కంధమును పూర్తి చేసుకున్నాం అంటే ఇంచుమించు భాగవత ఉపోద్ఘాతం అయిపోయింది అన్నమాట. అంటే భాగవతం ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. అసలు భాగవతంలో బాగా అనుసంధానం చేయవలసింది తప్పకుండా చేయవలసింది. భాగవతమును భాగవతము అని చెప్పటానికి ప్రధానమైనటువంటి సంపదగా పేర్కొనబడేది విదుర మైత్రేయ సంవాదం. చాలా మంది భాగవత సప్తాహాల్లో కానీ భాగవత మండలాల్లో కానీ 40 రోజులు చెప్పుకున్నా 60 రోజులు చెప్పుకున్నా తృతీయ స్కంధాన్ని పంచమ స్కంధాన్ని ఏకాదశ స్కంధాన్ని ఈ మూటిని దాటేస్తారు. కారణం ఏమిటంటే పంచమ స్కంధం అంటేనేమో మొత్తం భూగోళం యొక్క వివరాలు. అన్ని అన్ని ద్వీపములు, అన్ని ఖండములు అలాగే ఖగోళం వీటి వివరాలు కాబట్టి ఆ లెక్కలు మనకెందుకులే అని దాటేస్తారు కానీ. పంచమ స్కంధమే ప్రధానమైనదని విజ్ఞుల సిద్ధాంతం. ఎందుకంటే ఇదే పరమాత్మ యొక్క స్థూల రూపం మనం చెప్పుకున్నాం కదా విశ్వరూపం అన్నాం చూడండి. పాతాళమేతస్యహి పాదమూలం మోలిపెట్టి స్వామి పాదములో నుంచి శిరస్సు కేశముల వరకు ఉన్నటువంటి అవయవాలే ఒక్కొక్క లోకముగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ లోకముల కొలత ఆ విధానం చెప్పుకుంటున్నామంటే అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క అవయవముల యందు మనం దృష్టిని నిలిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రధానమైనటువంటిది పంచమ స్కంధం. అలాగే తృతీయ స్కంధం. మళ్ళీ మనకు కృష్ణ ఉద్ధవ సంవాదం. ఏకాదశి స్కంధం. భాగవత సప్తాహం చేసే వాళ్ళు కూడా రుక్మిణి కళ్యాణంతో భాగవతం పూర్తయిందంట. అవతలింక ప్యార ఉంది. విపునిక జ్ఞానం 54వ అధ్యాయంలో ఉంది. దశమ స్కందమే 90 అధ్యాయాలు. అంటే దశమ స్కందంలోనే 36 అధ్యాయాలు పోతాయి. ఏకాదశం ఒక 31 అంటే 67, ద్వాదశము 13 అంటే 80. 80 అధ్యాయాలు సున్నా పెట్టి విపునిక జ్ఞానంతో భాగవతం.
అయిపోయిందే అంటారు. ప్రధానమైన కారణం ఏమిటంటే పూర్తి తత్వం. కృష్ణ ఉద్ధవ సంవాదం కానీ, మిదుర మైత్రేయ సంవాదం కానీ. తత్వము అంటే మనం సామాన్యంగా ఏదో పంచభూతాలు, పంచతారమాత్రులు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు వీటి స్వరూపం తత్వములు 26వ తత్వం మళ్ళీ అందులో అన్నప్రవేశం, ధ్యానం, మననం, దృష్టి, దర్శనం ఇంతటితో ఆగదు. అసలు ఉపాసన అని దేనిని అంటారు? యోగమని దేనిని అంటారు? సాంఖ్యమని దేనిని అంటారు? భక్తి అని దేనిని అంటారు? ప్రపత్తి అని దేనిని అంటారు? వీటన్నిటి యొక్క వికాస రూపం ఏమిటి? సంకోచ రూపం ఏమిటి? అంటే భక్తుడు ఒక భక్తుడు యోగి కావాలన్నా, ఒక యోగి భక్తుడు కావాలన్నా, ఇద్దరికి ఉన్న దూరం ఎంత? మరి ఇద్దరిలో ఎవరు గొప్ప? గొప్ప అంటే తొందరగా పరమాత్మను చేరే వారు ఎవరు? అటు చెప్పాలంటే పరమాత్మ తొందరగా ఎవరిని అనుగ్రహిస్తారు? ఇలాంటి తాత్విక ధార్మిక రహస్య చర్చలు చాలా లోదుకు వెళ్తారు. అయితే ఇందులో ఒకే ఒక సుగుణం సౌకర్యం ఏమిటంటే దాని యందే మనస్సు లగ్నం చేస్తే ఆ విన్న కాసేపు హాయిగా ఈ సులభంగా అర్థమవుతుంది. ఒక్కసారి అది మనకు బుర్రకు పట్టింది అనుకోండి. అన్ని విషయాలు సులభంగా అర్థం అవుతాయి. అంటే తత్వం ఎప్పుడైతే మనం అందుకున్నామో తక్కినవి అర్థం కావడంలో పెద్ద గింత లేదు. ఆ తత్వంలో కొద్దిగా మనం కన్సీవ్ చేయమనుకోండి సులభ విషయాలు అర్థం అవుతాయి. ఇందులో ఆ రీతిలో తృతీయ స్కంధం చాలా ప్రధానం. చతుర్ధం వాళ్ళ కథ కథా భాగంలోకి వస్తది. చతుర్ధం సరే షష్టం, సప్తమం, అష్టమం, నవమం ఇవన్నీ కథలు. కథలు చెప్పుకుంటూ దాని వెనక సరే ఎలాగో ఆంతర్యం చెప్తాము. కానీ విదుర మైత్రేయ సంవాదంలోనూ కృష్ణోద్ధవ సంవాదంలోనూ. చాలా విశేషమైనటువంటి తత్వ చర్చ ఉంది. అందుకే దీన్ని మనకు పరమాత్మ యొక్క ఊరువులుగా చెప్పుకున్నాం. భాగవతాన్ని పరమాత్మ అవుతారని చెప్పుకున్నప్పుడు ప్రథమ స్కంధము పాదములు అన్నాం, త్రితీయ స్కంధము జ్ఞానులు అంటే మోకాళ్ళు అన్నాం, తృతీయ స్కంధము గురువులు అన్నాం.
మన శరీరం మొత్తంలో అతి ప్రముఖమైనటువంటి స్థానం సదరము ఏదో హార్టు అదంతా వేరే చెప్తారు కిడ్నీస్ హార్టు ఇవో చెప్తారు. కానీ ఈ పైభాగము బరువంతా వాస్తవంగా మోయుచున్నవి ఊరువులే అంటాడు. అందుకే ఇప్పుడు జ్వరం వచ్చినా, జబ్బు చేసినా, ఏ వ్యాధి వచ్చినా మొదలు తప్పబడిపోయేవి పాదాలు, కాళ్ళు. అంటే ఊరూరు బలహీనమైపోతే మనకు మోకాళ్ళు కానీ కాళ్ళు కానీ పని చేయదు. ఈ మొత్తం పారాన్ని మోసేది అందుకే మనకు వైదిక సాంప్రదాయంలో కూడా నడుమును. వైరాగ్యంగా చెప్తారు. స్తనములేమో భక్తి, నడుమేమో వైరాగ్యం. ఈ వైరాగ్యం అంటే నడుము నిలికే దేని మీద? తొడల మీదనే. మరి వైరాగ్యానికి ఆధారం ఏమిటి? జ్ఞానం. అది జ్ఞానం లేని వైరాగ్యం రాదు. ఇది జ్ఞానము, ఇది విరక్తి, ఇది భక్తి. విరక్తి అనేటువంటిది జ్ఞాన భక్తులకు మధ్యన ఉంటుంది. అంతే కదా? ప్రపంచం యొక్క స్వరూపం తెలిసిపోయిన తర్వాత, ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. ఇప్పుడైతే విరక్తి ఇహం మీద కలిగిందో, పరం మీద అనురక్తి కలుగుతుంది. దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. పరమాత్మ యందు ప్రేమ ఏమంటారు? భక్తి అంటారు. పరమాత్మ యందు భక్తి కలగాలంటే ఏం కావాలి మొదలు? జగత్తు మీద విరక్తి కలగాలి. జగత్ మీద విరక్తి కలగాలంటే జగత్తు యొక్క పరమాత్మ యొక్క యధార్థ స్వరూపం మనకు తెలియాలి. కదా? కాబట్టి గురువులు అంటే జ్ఞానము, నడుము అంటే వైరాగ్యము, స్థనములు అంటే వృద్ధి. ఇలా జ్ఞాన, వైరాగ్య, భక్తులు. కాబట్టి మన శరీరంలో ఊరువులు ఎంత ప్రముఖములో భాగవతంలో తృతీయ స్కంధం అంత ప్రముఖమైనటువంటిది. అందులోనూ ఒక మనం జాగ్రత్తగా భాగవతాన్ని ఆ రీతిలో కూడా చూస్తుండాలి కథలు వినడమే కాకుండా. ఎక్కడైతే మన మనస్సుకు బుద్ధికి కాస్త పని కనిపించే విషయం వస్తుందో దానికంటే ముందు ఒకసారి మనం పరమాత్మ కథను చెప్పుకుంటాం అని చెప్పాము. యాసుడు కూడా సుఖయోగిందుడు కూడా పరిషిత్తు చెప్పబోతూ మొత్తం అవతారాలు చెప్పాడు పరమాత్మ అవతారాలు అని. అంటే మనం తలుచుకుంటే కానీ ఆ పరమాత్మ మనకు మేధో బలం ఇస్తాడు.
తర్వాత రాబోయేటువంటి జటిలమైన చాలా లోతైనటువంటి విషయాన్ని విని అర్థం చేసుకోగల బలము వృద్ధికి ప్రసాదించాలి అంతే కదా మనస్సు కై బుద్ధి కై స్వామితో సాధించాలి బలం. దదామి బుద్ధి యోగంతం యే నమాముపయాంతితి. అందువల్ల పరమాత్మను స్మరించుకొని మనకి ఈ భాగాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఇందులో మొదటి మాట అంటాడు శ్రీ సుఖ ఉవాచ. ఏవమేతత్ పురా పృష్టః మైత్రేయః భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం వృద్ధిమతు యద్వా అయం మంత్ర కృద్వాః భగవాన్ అఖిలేశ్వరః పౌరవేంద్ర గృహం హిత్వా రవివేకి ఆత్మ సాత్కృతం మనకు వితీయ స్నందం చివరనే ఇదిరుడు మైత్రేయుడిని ఏమి అడిగాడు? మైత్రేయుడు ఎలా చెప్పాడు ఆ వివరాలన్నీ మాకు తెలియజేయవలసిందని పరీక్షిత్తు అడిగాడు. ఆ భాగంలో వచ్చే సూతుడిని శోనకాద ముందు అడిగాడు. దానికి అదే మరి అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏమైతది పురా పృష్టః మైత్రేయః భగవాన్ విదురుని చేత అడగబడినటువంటి మైత్రేయుడు. మైత్రేయుడు ఎందుకు గొప్పవాడయ్యా అంటే వ్యాస భగవానుడికి క్లాస్ మెంట్. చాలు కదా ఇంకేం కోపుతున్నాం ఏం కావాలని. ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే ఈయన ఎవరి సహధ్యాయి అంటే వ్యాసుడు మైత్రేయుడు కలిసి చదువుకున్నారు నాన్న. ఎవరి దగ్గర పరాశరుడు దగ్గర. వస్తు విశ్వరంలో పరాశరం మునివరం కృతపూర్వాహ్నిక క్రియం మైత్రేయ పరిపప్రత్య ప్రణిపత్య అభివాజ్య చెప్తానే అలా పరాశరుడి దగ్గర వ్యాసుడు మైత్రేయుడు కలిసి చదువుకున్నారు క్లాస్మెంట్ అన్నమాట. దాంతో అతని జ్ఞానం ఏ పరిస్థితిలో ఉంటుందో మనం ఒక అంచనా వేసుకోవచ్చు. కాబట్టి అంటున్నాడు ఇలా విదురునితో అడిగినప్పుడు క్షత్రావనం ప్రవిష్టేన అత్యక్త్వా గృహం వనమునకు ప్రవేశించినటువంటి విదురుడు. అడిగినప్పుడు మైత్రేయుడు ఏం చెప్పాడు అని. ఇది ప్రసవిలోని ముఖ్య భాగం. దీనికంటే ముందు అసలు విదురుడు అడవికి ఎందుకు వెళ్ళాడు?
ఎందుకంటే మనం ఒక దాన్ని విడిచిపెట్టాలి అంటే అందులో ఏదో ఒకటి బాగా లేకుండా ఉండాలి మనం. కనుక అసౌకర్యంగా ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాటిని అందియ్యనప్పుడు. ఓ ఇది పెడతాం కదా మరి హస్తిరాపురంలో విదురుని ఇల్లు బాగాలేదా? విదురుని ఇంట్లో ఏమన్నా భోగాలు తక్కువా? సంపదలు ఏమున్నాయి తక్కువ? రుతురాక్షుడి తమ్ముడు అండి ఆయనకేం తక్కువ? అందులో మహామంత్రి రుతురాక్షుడు ఆ పోస్టి విందు విదురుడిదే. లేకపోతే వాడకర పేరు సంగతి కానీ రుతురాక్షుడు మాత్రం విదురునికే ఇచ్చాడు. ప్రతి మంత్రాంగాంలో ముందు ఆయనే ఉంటాడు. ఆయన సంభాణం చెప్తాడు. ఇక్కడ ఆయన ఒక్కడే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని కూడా కాస్త మందరించి చెప్పగలవాడు. వేరే వాళ్ళకి ధైర్యం లేదు. కూర్చో రా అది కూర్చో అని గదిరిస్తే వాడు దుర్యోధనుడిని కూర్చుంటాడు. అంటే కొద్ది మన భాషలో మంచి మూడిలో ఉన్నప్పుడు. పాపం పండితే వినడు అది వేడి సంగతి. కాబట్టి సకల సమృద్ధి కలిగినటువంటి తన ఇంటిని విడిచిపెట్టి చెక్త్వా గృహం వృద్ధిమత్ అంటున్నాడు. సకల ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి స్వగృహం తన ఇంటిని విడిచిపెట్టి యద్వా వనం అయం మంత్రకృత్వః భగవాన్ అఖిలేశ్వరః కౌరవేంద్ర గృహం హిత్వా ప్రతివీచ ఆత్మసాత్కృతం అయం వహ మంత్రకృత్ కదా విదురుడు కౌరవులకు సరైనటువంటి ఆలోచన చెప్పేటువంటి మహానుభావుడు. వారికి ఎలాంటి సమస్య వస్తే పరిశీలించేవాడు ఎవడు? విదురుడే. ఇంకా చాలా విషయాలలో కౌరవులకు ఎక్కువ పాపం అంటకుండా వారించగలిగినవాడు. ఎందుకంటే మనం భారతం చాలామంది మనం భారతం చదవలేదు. అయితే మనందరికీ గట్టి నమ్మకం ఏంటంటే మనందరికీ భారతం తెలుసండి. ఇక్కడ భారతం అంటే ఆ భారతం తెలవదు తెలుసండి. ఏంటి భారతం అంటే కడువులు పాండవులే కదా తెలుసు. కానీ అందులో మీకు ఏం తెలుసు మనకు అంటే లక్క ఇంటికి పంపించారు నిప్పు పెట్టారు.
అది ఒకటి తెలుసు. వస్త్రం అపకరణం చేశారు. ఏదో మాయా జూదాం ఆడారు. కానీ హస్తినాపురం నుంచి లక్క ఇంటికి వెళ్ళే లోపు ఈ మధ్యలో ఏమైంది? తెలీదు. పంపించారు. మారానతిలో ఇల్లు నిర్మాణం చేసి మీరు వెళ్లి అక్కడ ఉండండి, రాజధాని ధాన్ చేసుకొని పరిపాలిస్తూ ఉండండి. రుద్రాక్ష చెప్పి పంపారు. ఈ దారిలో వాళ్ళ మీద మూడు సార్లు హత్యా ప్రయత్నం జరిగింది పాండవుల మీద. వెళ్ళే లోపు ఒకటి ప్రధానమైనటువంటిది ఒక మహారాక్షస ప్రయోగం. ఒక మహారాక్షసుడు భిందికృత్ అంటారు తావు పేరు విని ఉండడు స్థలం. మూడవది దావాగ్ని కల్పించారు అగ్నిని అంటే అక్కడ దాకా మిగిలిన విధానం. ఇంకొకటి విష ప్రయోగం మూడు చేశారు. మూడు ప్రయోగాలను విదురుడు ప్రత్యేకించి వారించాడు దగ్గర ఉంది. ఎందుకంటే. కౌరవులు పాండవులను ఈ రీతిగా హత్యా ప్రయత్నము హత్య చేసి ఉంటే కౌరవులు పొందే దుర్గతికి హద్దు ఉండదు. ఇక్కడ యుద్ధంలో ఒకడిని చంపుకోవడం అంటే రాజధర్మం సరే. యుద్ధం ధర్మం అది పక్కకు పెట్టాలి. యుద్ధంలో మరణించినా మరణింపచేసిన అంటే చచ్చినా చంపినా మూడు వాళ్ళ పాపం పోతుంది. ఇది ఎలాంటిది ఇది కూట యుద్ధం. కూట యుద్ధంలో కూడా. తనది కాని దాని కోసం తాను అయిన వారిని మోసగించి చంపటం. మూడు రకాల పాపాలు వస్తాయని విద్రుడు చాలా చోట్ల ఆభ్యసేక అందుకే మంత్రకృత్. వారొక ఇంట్లో వెళ్లి నివాసం చేసిన తర్వాత మీ ప్రయత్నం చేయండి కానీ దారిలో ప్రయత్నం చేస్తే మీకు బెడిచి కొడుతుంది అని చెప్పాడు. చెప్పి ఎలా ఊహ తెలుసు కాబట్టి కథ చదివి ఉంటారు భారతాన్ని మీరు. వీళ్ళు వారాణసి పంపేటప్పుడే విదురుడు ధర్మరాజుకు ఒక చిన్న ఎలుక బొమ్మను బహుమతిస్తాడు. చిన్న ఎలుకను బహుమతి ఇచ్చాడు. ఇదేంటిరా బహుమతి ఎలుకను ఎందుకు ఇచ్చావ్ బహుమతి రమరాజుకు అప్పుడు తోతలేదు. ఎందుకు ఇచ్చాడు ఎలుకను ఈయన ఇన్నుండగా అని విదురుడు ఇచ్చాడంటే ఏదో ఉంటుంది. సరేలే అది పెట్టుకొని పోయాడు. అక్కడికి పోయిన తర్వాత
సరిగ్గా వాళ్ళు కూర్చున్న చోటు నుంచే ఒక ఎలుక బొయ్యారం చేసి లోపలికి పోతున్నాడు. చూశాడు. ఓహో అయితే మనం కూడా బొయ్యారం తయారు చేసుకోవాలన్నమాట. సురంగ మార్గం తయారు చేయాలి. ఇచ్చారు విదురుడు ఇచ్చాడు వెనకాడు. జీమా ఆ పనిలో ఉండు నువ్వు. అంటే ఇలా సూచిస్తాడు విదురుడు. ప్రతిష్టంగా చెప్పడు ఏం చేయాలి. చెప్పినట్టు భగవాను తెలియదు. పాండవులకు సాయం చేసినా కౌరవులకు పాండవ సాయం చేశాడన్న సంగతి తెలీదు. ఎందుకంటే బుద్ధిబలం అన్నిట్లో ఉండాలి కదా. ఇలాంటి మంత్రకృతు బుద్ధిబలం ఉన్నవాడు హితమాచరించేటువంటి వాడు యద్వాయం మంత్రకృద్వాః పౌరవేంద్ర గృహం హిత్వా పృథ్వీశ ఆత్మసాత్ఫృతం. పౌలవేంద్ర గృహం అంటే ధృతురాష్ట్ర యొక్క రాజభవనాన్ని వదిలిపెట్టి ఈ అరణ్యాన్ని ఎందుకు ఆయన ప్రవేశించాడు? ఎందుకు హస్తినాపురాన్ని విడిచిపెట్టాడు? ఎందుకు తన ఇంటిని విడిచిపెట్టాడు? ఎందుకు రాజ్యసభను విడిచిపెట్టాడు? కదా? అడవికి వెళితే కదా మాట్లాడవలసిన ప్రశ్న. మొదలు అడవికి ఎందుకు వెళ్ళాడు అంటే రాజు చెప్తున్నాడు కుత్ర క్షత్తుహు భగవతా మైత్రేయ నాథ సంగమః కదాసః సంవాదః ఏతత్ వర్ణయ నః ప్రభో మళ్ళీ దాన్ని కాస్త పరీక్షిత్తు మరి కొంచెం జాగ్రత్తగా అడుగుతున్నాడు. శుకుడే ఏం అడగాలో సూచించాడు. ఈ పైమాటలు ఎవరివి? సుఖయోగిందుడివి. ఎందుకు అడవికి వెళ్ళాడు? ఎందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాడు? ఎందుకు అన్నగారి యొక్క రాజ్యసభను వదిలిపెట్టాడు? అది జాగ్రత్తగా వినాలి అంటే పరిషణ్ మహారాజు కుత్రక్షత్రుర్ భగవతా మైత్రేయ నాథ సంగమా అసలు విదుర మైత్రేయుల సమాగం ఎక్కడ జరిగింది? రవికి పోయినా మరి ఆయన అయినా కలవాలంటే ముందు అనుకోలే కదా. ఇప్పుడు లాగా సెల్ ఫోన్లు ఫోన్లు లేవు ప్రజలకి వస్తున్నాం నువ్వు ఉండు ఏం లేవు. మరి ఎలా కలిశారు వాళ్ళు ఎలా మాట్లాడారు? సంగమః కథావసహ సంవాదః ఏతద్వర్ణయ ఎక్కడ కలిశారు? వారిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారు. ఇహకలు నహి అల్పార్థ ఉదయః తస్య విదురస్య అమలాత్మనః తస్మిన్ వరియతి ప్రశ్నః సాధువాదోపబృంహితః.
ఎక్కడ కలిస్తే ఏమయ్యా? ఆయన విడిచి మనకెందుకు అనుకుందాం అంటే విదురుడు లాంటి మహానుభావుడు సామాన్యమైన విషయాలను అడగడు. వైత్రేయుడు కూడా అలాంటి మాటలను చెప్పడు. మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కచ్చితంగా అది సాధువాద ఉపబృంభితం. సజ్జనుల యొక్క సంభాటన సౌగంధ్యాన్ని అంటే సంపదను పంచి పెట్టేది అయితుంది. మనం చెప్పుకున్నాం మిదురుడు అంటే సాక్షాత్తు యమ సంభ రాజు అని. సాపరాథ చెప్పుకున్నాం కదా. అలాంటి యమధర్మరాజు అంటే 12 మంది భాగవతోత్తములలో అతను ఒక్కడు కదా. 12 మంది అంటే పరమాత్మ యొక్క మాయను తెలిసిన వారిలో. మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి మహానుభావుల్లో శ్రీమన్నారాయణుని మాయ తెరిచిన వారు 12 మంది. ఆ 12 మందిలో యముడు ఫోర్త్ ర్యాంక్. నాలుగవ వాడు. మరి అలాంటి వాడు విదురుడుగా పుట్టిన అతను ఇటువంటి కార్యక్రమం కోసం వచ్చిన మహానుభావుడు కాబట్టి అందుకే మనకు భారతంలో తొమ్మిది గురు కృష్ణులు ఐదుగురు యములు మొత్తం మీద ఉన్నారు భారతంలో కనపడరు చాలా. అలాగే సూర్య భగవానులు నలుగురు, ముగ్గురు చంద్రులు. సరే కృష్ణ అని మొదలు చెప్పుకున్నాం. వీరందరూ కాక ప్రధానమైనటువంటి విష్ణు తత్వం ఉందే. విష్ణు తత్వాన్ని కృష్ణుడిగా మనం చెప్పుకున్న తర్వాత శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురు మొత్తం 27 మంది వస్తారు భారతంలో. అంతా ఆయనే. అందుకే భారతం అర్థం చేయలేదు. అయితే ఆయన లేకుంటే వీళ్ళు మనకేం అర్ధమవుతుందండి? శ్రీమన్నారాయణుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు అంటే దిక్పాలకులు నారాయణుడు, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు నలుగురు. నలుగురు హరులు రుద్రులు. నలుగురు రుద్దులు ఉన్నారు, ముగ్గురు సూయులు ఉన్నారు. ఏం చెప్తున్నాం? అందరూ కూర్చుంటే వాళ్ళు వాళ్ళ కత్తి గేమ్ ఆడారు మన మాటలో అర్థం అని డ్రామా చేయండో అలా ఒక నాటకం ఆడితే మనకు అసలు అలాగనిపించింది. ఒక్కొక్కరిని విడదీయండి. సాత్యక్ ఎవరు? మహానుభావుడు వస్తాడు.
ఒకాయన సాత్యకు ఉన్నాడు. ఒకాయనే సాంబుడు ఉన్నాడు. అవును. సాత్యకు రుద్రాంశ. సాంబుడు రుద్రాంశ. అలాగే సైంధవుడు రుద్రాంశ, అశ్వద్ధామ రుద్రాంశ. ఎంత రుద్రాంశలు ఉన్నాడు. ఇలా ఐదుగురు నాలుగు రుద్రులు, తొమ్మిది గురు కృష్ణులు, ఐదుగురు యములు, ముగ్గురు సూర్యులు. ఇక్కడ పట్టుకున్నామా వీళ్ళమ్మా? మరి ఇలాంటి వీళ్ళు కలిశారనుకోండి ఎలా ఉంటుంది ఆ సన్నివేశం? ఒకేచోట ఐదుగురు కృష్ణులు, ముగ్గురు రుద్రులు, ముగ్గురు సూర్యులు కలిస్తే ప్రళయమే రావాలి ఇంకేం వస్తుంది? అయితే ప్రశాంతత లేకుంటే ప్రళయం. రాయభారాన్ని వీళ్ళంతా కలిశారు. ఎంబడి యుద్ధం వచ్చేసింది. అంటే భూభారాన్ని తొలగించరు. కాబట్టి ఇంతటి మహాజ్ఞాని అయినటువంటి విదురుడు. మహాజ్ఞానిగా ఉన్నటువంటి మైత్రేయుణ్ణి చాలా చిన్న చిన్న విషయాలను గురించి అడిగి ఉండడు కదా. నహి అల్పార్థోదయః తస్య విదురస్య అమలాత్వనః పరిశుద్ధమైనటువంటి మనస్సు గల విదురుడు చిన్న విషయం కోసం ఇక్కడికి వచ్చి ఉండడు. అంటే చిన్న చిన్న ప్రజలను ఆశించే వాళ్ళు వాళ్ళు కారు. అలాగే తస్మిన్ వరియసి ప్రచనః సాధువాద ఉపవృంపితః ఇతను చిన్నవాడు కాదు అడిగింది ఎవరిని మైత్రేయుడిని చెప్పాను కదా సాక్షాత్తు వ్యాసుని సాహధ్యాయం అతను వరియా చాలా శ్రేష్టుడు. అంతటి ఉత్తముడైనటువంటి మైత్రేయుని గురించి మైత్రేయునితో అడిగిన ప్రశ్న పనికిరానిదిగా ఉంటుందండి. కొన్ని సాంసారిక కుటుంబ విషయాలై ఉంటాయా? సాధువాద ఉపపు పితః. పరమాత్మ యొక్క స్వరూపం సాధుహు నామ భగవాన్ విష్ణుహు సాధుహు అని అర్థం. పరమాత్మ అయినటువంటి భగవంతుని యొక్క చర్చ సంబంధించి ఉంటుంది. సజ్జనుల చర్చ. సాధునాం పరిత్రాణాయ సాధునాం కదా. కాబట్టి పరమాత్మ ఎవరి కోసం అవతరిస్తాడో. వారు మాట్లాడుకునే విషయాలు అయి ఉంటాయి తప్ప మనలాగా పొద్దు పోయి చదివి జరగడానికి ఏమి ఎప్పుడు నా కద ఆయుష్ హాయత అసద్వేయః చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది కదా మనం అంతా ఏం చేస్తామంటే మామూలుగా ఆయుష్యాన్ని దుబారా చేస్తాం.
ఎలాగ అవుతుంది? ఏదో రామ గోవింద ముకుంద అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అంటే ఆ కస్త అది మంచి కస్త అన్నమాట. ఎవరికి వీసాలో ఎవరికి ఎమిసెట్లు ఎవరిని పక్క ఇల్లు ఏం సంపాదించాడు వాడు రోజు అందరితో కొట్లాడుతున్నాడు ఎందరితో చంపుతున్నాడు అట్లా అనుకోండి. ఉన్న ఆయుష్ణం దుర్వ్యయం అవుతుంది. కాబట్టి ఆయుష్యం చెడిపోయే పనులు వాళ్ళు చేయరు కదా? మంచి విషయమే అడుగుంటారు. ఏం అడిగారు? సూతుడు అంటున్నాడు. తయేవం ఋషివర్యోయం పృష్టః రాజ్ఞా పరీక్షిత పరీక్షిత మహారాజ్ చేత అడుగబడిన సుఖయోగీంద్రుడు ఇత్యాః తం సుబహువిత్ ప్రీతాత్మ శ్రూయతాంతి. అడిగిన దానికి చెప్పాలంటే చెప్పేవాడు అడిగే వానికంటే కొంచెం ఎక్కువే తెలిసి ఉండాలి. అందుకే సుబహువిత్. బహువిత్ కాదు సుబహువిత్. చాలా ఎక్కువ తెలిసినవాడు. అందులో నువ్వు మంచి ఎక్కువ తెలిసినావ్. మనకు తెలుసు. మాకు ఎందుకు మాకు కూడా తెలుసు ఏం తెలుసో తెలుసు కదా మనకు. ఏమైనా కానీ ఎంత చెడు ఉంటుందో కనపడుతుంది. కానీ మహానుభావుడు బహువిత్ సుబహువిత్. ఎక్కువ మంచి తెలిసినవాడు, మంచి చాలా విషయాలు తెలిసినవాడు, అలాంటి మహానుభావుడు శృయతాం. నాయనా వినండయ్యా. అని చెప్తున్నాడు యదాతు రాజా ససుతాన్ అసాధూన్ పుష్ణన్ అధర్మేన వినష్ట దృష్టిహి భ్రాతుర్యవిష్టస్య సుతాన్ విబంధూన్ ప్రవిష్య ప్రవేశ్య లాక్షా భవనే దదాహ ఏమడిగాడు? అన్ని సంపదలు నిండి ఉన్న రాజభవనాన్ని, తన భవనాన్ని విదురుడు ఎందుకు విడిచిపెట్టాడు? అదే మనకు మన పురాణాల్లో ఇతిహాసాల్లో మనం గమనించవలసింది మనం మాట్లాడుతాం. అన్నం వండేవా అంటే ఇద్దరు ఏం చెప్తారు ఇప్పుడే కూర అయిందండి అంటారు అన్నం గురించి చెప్పాం. అడిగితే పని మాట్లాడుతాడు. పూలు తీసుకొచ్చావా? పొద్దునే పండ్లు తెచ్చాను కదండీ అంటాడు. అంటే పూలు తెచ్చి మళ్ళీ అది అర్థం చేస్తాం, అర్థం చేసుకుందాం. వాడితో పూలు వస్తాయి కానీ పూలు అది ఆహా అనరు.
దొంగ తిరుగుడు ఉంటుంది సరిగ్గా చెప్పాలి అందరూ చెప్తారు నా మాట కాదు రాజుడే అంటాడు ఆడవాళ్ళ మాటలు అర్థం చేసుకోవాలంటే మూడు వేదాలు 90 సార్లు అవుట్ చేయాలన్నాడు. ఎందుకంటే అడిగిన సమాధానం చెప్పారట కరెక్ట్ గా. వంట అయిందా ఎక్కడ ఇంతకుముందు స్నానం చేశాను కదా. వంట కాలేదు ఇంతకుముందు స్నానం చేశాను కదా. అది కూడా చెప్పారు. అలాగే ఒకడనేది ఇంకోటి చెప్పే తత్వం మనకు ఉంది. కానీ పురాణాల్లో ఎలా అడిగారో సమాధానం అలాగే వస్తుంది. వరుస ఎప్పుడు మనస. విదురుడు ఎందుకు ఇడిచి పెట్టాడు? రాజ్యాన్ని ఇంటిని సరిగ్గా ఆ వాతావరణం చెప్తున్నాడు. యదాతు రాజ స్వసుతాన్ అసాధూన్ పుష్ణం అధర్మేణ వినష్ట దృష్టిహి. ఓ రాజా ధృతరాష్ట్రుడు. కదండీ వాడు ఎలాంటి వాడు ధృతరాష్ట్రుడు? కండు పోయిన వాడు గుడ్డి వాడు కదా. వినష్ట దృష్టిహి అంటే చూపు పోయినవాడు కానీ ఈ చూపు ఎందుకు పోయిందయ్యా అని చెప్తున్నాడు అధర్మేన వినష్ట దృష్టి. అధర్మాన్ని ఆచరించాడు కాబట్టి దృష్టి పోయింది. అంటే జ్ఞానం పోయింది అర్థం. కన్ను జ్ఞానం కదా సాంప్రదాయంలో. అధర్మేన వినష్ట దృష్టికి అసలు కళ్ళు ఎలాగు లేవు. ఆ కళ్ళు లేని వారికి బుద్ధి నేత్రం ఉంటుంది, జ్ఞాన నేత్రం అంటాము మనం. అది బాగా పనిచేస్తుంది. చెప్తాడు జస్తుడు, కళ్ళు ఉన్న వాళ్ళకంటే గుడ్డి వాళ్లే కరెక్ట్ గా చూసి నడవగలరట. మనకు రాయి తగులుతుంది, వాళ్ళకి తగలదు. నేను చూశాను మా అరుభోంలో కూడా. నాగో దగ్గర వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన బస్సులో పోయేటప్పుడు మరి ఏం బస్సు అని వచ్చేదాకా చూశాను వాళ్ళు. వాళ్ళు సౌండ్ విని ఇది 90 కాదండి 290 వస్తుంది అని చెప్పారు. ఎక్కడో ఉంటది. మన దగ్గరికి వచ్చినా కానీ నెంబర్ చూసి అవును అంటాం మనం కాదంటాం. వాళ్ళు అక్కడే అది 290 అండి 90 కాదు. శబ్ద గ్రహణంలో అది వాళ్ళు కూర్చుంటారు స్టేజ్ ఏది వస్తుందో చెప్తారు.
మనం ఇన్ని చూసి ఆ చూసేదాకా మనకు తేజి పోతది. తారునాక ఇంకా రాదండి మూడు తేజిలు ఉంది అంటారు. అంటే ఈ పవర్ ఇక్కడ ఉంటనే ఉంది. బుద్ధికి ఉంటుంది శబ్దాన్ని మీద చెవులకు కళ్ళ యొక్క బలం చెవులకు వస్తుందని శాస్త్రం. రెండోది స్పర్శ. ఊర్పడతాయి. అలా ఆ కళ్ళు పోతే బాధలేదు కానీ ఈ కళ్ళు పోతే కష్టం. జ్ఞాన నేత్రం పని చేయకుంటే ఇబ్బంది. అందుకే అధర్మేన వినష్ట దృష్టిహి. ఇతని జ్ఞానం అధర్మంతో పోయింది. దానికి ఏమిటయ్యా కారణము అంటే స్వసుతాన్ అసాధూన్ పుష్ణన్ దుర్మాగ తన పుత్రులను పోషించుకుంటూ వచ్చాడు. అది కారణం. పుత్రులను పోషించాలి. ఎప్పుడు వాళ్ళు ధర్మాత్ములు అయితే. ధర్మాన్ని తప్పితే కొడుకునైనా కానీ రాజ్య బహిష్కారం చేయాలి. తగరుడు చేశారు ఆ సమయం చెప్పుకున్నాం. కాబట్టి ఇత్తు రా చేయ్యాడు పుత్రుల మీదే వ్యామోహంతో చెప్పాను చాలాసార్లు వ్యాసుడు చెప్పాడు విదురుడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు ఇంత చెప్తే నాకు ఎవరిని తెలుస్తున్నాయా కానీ వాళ్ళు వినరు నన్ను ఏం చేయాలి అంటారు అబ్బాయి ఉన్నాడు ఏం చేయమంటావ్ అబ్బాయి ఉన్నాడు. నేను గట్టిగా నాసిస్తే ఆత్మ చేసుకుంటాడు అంటాడు. పిల్లలను వదులుకోలేను కదా. అది కేవలం సాకే అంటాడు. తన కుమారుడు తన కుమారుడు చక్రవర్తిగా కావటం తాను చూడాలి. అది కోరిక. అది ధర్మంగా వచ్చినా సరే. అందుకే పుష్ణన్ అధర్మేణ సో సుతాన్ అసాధున్ పుష్ణన్ అధర్మ ప్రతి పదం సాభిప్రాయం. దుర్మాగు అయిన తన పుత్రులను పోషిస్తూ ఆ అధర్మంతో కళ్ళు పోయాయట. చమత్కారం గమనించారా? దుర్జనులైనటువంటి పుత్రులను పోషించడం వలన కలిగిన అధర్మంతో కళ్ళు పోయేవాడు. అంటే పుత్ర వ్యామోహముతో ధర్మాన్ని పరిశీలించని వాడు, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయని వాడు. అధర్మే వినశ్చ దృష్టి భ్రాతుహు యవిష్టస్య సుతాన్ విబంధున్.
చిన్న తనకంటే చిన్నవాడు ఎవరయనే పాండురాజు కదా అలాంటి చిన్న తమ్ముడు అయినటువంటి పాండురాజు యొక్క పుత్రుడు అని. వాళ్ళ లాంటి వాళ్ళు గమనించాలి తన పుత్రుల గురించి ఏమి చెప్పాడు తన పుత్రులేమో అసాధువులు కదా తమ్ముని పుత్రులేమో విబంధువులు మరి బంధువులు లేరు అంటే దాని తల్లిదండ్రులు లేరు తండ్రిలు అనుకోండి తండ్రి లేని పుత్రులేమో వాళ్ళు తామిద్దరూ ఉండి ధర్మ లేని పుత్రులేమి వీళ్ళు. మరి ఇద్దరిలో న్యాయంగా ఎవరు ధర్మ తండ్రి లేని పుత్రులు అంటే కౌరవులే అంటాడు. ఎందుకంటే ధర్మ పిత కదా క్షమా మాత ధర్మః పిత. అర్థమాయి అంటే తల్లి ఎవరు? ఓర్పు తల్లి. ధర్మము తండ్రి అది చూద్దాం. ఎవరు ధర్మ భ్రష్టులో వాళ్ళు తండ్రి లేని వాళ్ళు. ఎవరికి ఓర్పు ఉండదో వాళ్ళు తల్లి లేని వాళ్ళు. ఈ మహానుభావుడికి పాండవులకు కుంతి ఉంది అంటే ఏమర్థం? ఓర్పు ఉంది. పాండవులకే ఓర్పు లేనినాడు. కౌరవులు ఇన్ని చేస్తుంటే సహించగలరా అండి? వింటుంటే మనకే మన పాటలో ఒళ్ళు పొంగుతుంది కదా. ఇంతే ఎందుకు ఊరుకున్నారు వీళ్ళు ధర్మరాజు ఏం ధర్మం అండి ఇది అంటున్నాం మనమే. ఇంత జరిగినా వాళ్ళు ఊరుకున్నారంటే తల్లి ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు అయ్యా అదేం చేయండి. వేదాల వేణుగోపాలా చాలా మంచి ఎండ అది కలిసి చెప్పాము నేను. కలిసి చెప్పాము అన్నమాట జరుగుతున్నది అని. అయ్యో నేను వస్తానండి అన్నారు మీ నెంబర్ లేకుండే. అందుకే చెప్పాను వస్తా అన్నారు. పొద్దున్నే ఎట్లా పొద్దున్నే. పైకి పోతున్నాయి. అందువల్ల వీళ్ళు విబంధువులు. పాండు పుత్రులు బంధువులు లేని వాళ్ళు అంటే తండ్రిలు లేని వాళ్ళు. దుర్యోధనుని ధృతరాష్ట్రుని పుత్రులు అసాధువులు. స్వసుతాన్ అసాధున్ యవిజితః భ్రాతృసుతాన్ విబంధున్ దుర్మార్గులైన తన పుత్రులను పోషించడం అనే ఒక యామోహంతో ఏర్పడిన అధర్మంతో
కండు పోయినవాడు, గుడ్డివాడు అంటే జ్ఞానము తప్పినవాడు. తన తమ్ముని పుత్రులు తండ్రి లేని తన తమ్ముని పుత్రులను ప్రవేశ్య రాక్షాభవనే దదాహా. లక్క ఇంటిలో ప్రవేశింపచేసి దదాహ అంటే కాల్చాడు అన్నమాట. లక్క ఇంటి ప్రవేశింపచేసిన వాళ్ళను లక్క ఇంటిని కాల్చాడు. ఇది ఒక పని యదా సభాయాం. కురుదేవ దేవ్యాః కేశాభిమర్శం సుతకర్మ గరిహ్యం నవారయామాస నృపస్నుషాయాః స్వాశ్రయీహరంధ్యాః కుచ కుంకుమాని. విదురుడు విడిపెట్టడానికి కారణం చెప్తున్నాడు. మొదటి తప్పు వాళ్ళు చేసింది లక్క ఇంటిని తగలబెట్టుట. రెండవ పని సభాయాం కురు దేవ దేవ్యాహ కేశాభిమర్షం. నిండు సభలో వస్త్రాపహరణం తప్పనటం లేదు. తప్పు వస్త్రాభరణం కాదు, కేశాభిమర్ష్యం. సిగను పట్టుకోకూడదు, పతివ్రత యొక్క సిగ పట్టుకున్నారంటే అది తరాల దాకా మోక్షం లేదు. నరకాన పడిపోతారు. ఎందుకంటే పతివ్రతాః కేశాస్తు ఇహ వేదానాం అఖిలం మహత్ సారమత్వతిష్ఠితం అంటాడు. సకల వేద సారము కేశములుగా మారుతాయని శాస్త్రం. పతివ్రత యొక్క కేశ స్పర్శ కులక్ష్యం. నాకు ఎక్కువ ఉన్నాను కదా మొదట కూడా చెప్పాను. ఎందుకు చచ్చారు కౌరవులు ఉంటే ద్రౌపది యొక్క కచస్పర్శ కచస్పర్శ క్షతాయుషః వచ్చింది జ్ఞాపకం ఉంది అనుకుంటా. కృష్ణుడు తవులను చంపించాడు. తన గొప్ప ఏం లేదు, వాళ్ళ ఆయుష్యం వాళ్ళే తీసేసుకున్నారు. ద్రౌపది కేశములను పట్టుకొని ఆయుష్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోయిన కౌలవుల బొమ్మలను కృష్ణుడు చంపించాడు. నిమిత్త మాత్రం. రామస్తు వధేతస్య భోగితం చెప్తామే సుందరకాండలో. రావణాసుని అయితే రాముడు చంపాడు. ఎలా చంపాడు? సీతమ్మ యొక్క స్పర్శ వలన శక్తి, తపస్సు, బలం అన్నీ పోయింది. రావణాసుని బొమ్మను బాణం వేసి చంపాడు రాముడు.
అలాగే ద్రౌపది కేశములను స్పృధించి ఆయుష్యం కోల్పోయిన కరువులను కుష్ణుడు చంపించాడు. శ్రమ లేకుండా స్వామి ఎలాగైతే రాజుగారి ముందర పైలట్ పోతాడో అలాగే చంపే ముందే వాళ్లే చస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆయుష్షు, కీర్తి, బలం అన్నీ పోతాయి. పిప్పి ఉంటుంది, దెబ్బ కొడితే చంపేస్తాడు. అందువల్ల భారతంలో మనం బాగా చెప్పుకోవలసింది ద్రౌపది కేశ పరామర్శ. కేశవలను ముట్టుకున్నాడు అంటే చచ్చాడు. అలాగే రావణాసురుడు చిత్తమ్మను తగులుకుని ముట్టుకున్నాడు చచ్చాడు. చాలామంది మహానుభావులు తెలియక ఆ మహాపతి వరుక అండి ఆమెను ముట్టుకుంటాడా ఏదో గడ్డ పెగిలించుకొని పోయాడు భూమి పెగిలించుకొని పోయాడు ఏమో బోహ కూడా చేశాడు. అది ముట్టుకోకుండా వాడు చావడు. తపస్సు అంతా పోతే కానీ వాడు చావడు. తపస్సు పోవాలంటే ఎవరి యొక్క స్పర్శ కావాలి? అందులో అంకేనాదవదీహి ఉత్పాత నభః అంటాడు వాడు. సంకెలో వేసుకొని పోయాడు రావునాసురుడు. అతని యొక్క ఊరు బలము వక్షస్థలం యొక్క బలముతోటి ఆమె. అరటి ఆకు లాగా వణికిపోయింది అంటాడు వాల్మిక చెప్పుకుంటాడు. మేఘం మీద మేఘంతో ఉండే మెరుపు లాగా వీడేమో నీలుడు ఆమె సప్తకాంచన వరనాభ. అక్కడ మెరుపుతో ఉన్నటువంటి మేఘ వర్ణిస్తాడు ఆ సమయంలో కూడా బాల్మికి బాగా వర్ణించాడు. అందువల్ల కౌరవులు ఎందుకు చచ్చారు అంటే ద్రౌపది కేశపాశమును కృషించి చచ్చారు కేశములు అన్ని రకముల పాపాలకు అధర్మాలకు చిహ్నాలు సామాన్యం. పతివ్రత కేశములు నిరంతరం తపోనిష్టములు కాబట్టి సకల వేద ధర్మ సారములు. అగ్నిని ఇతరులు ముట్టుకుంటే ఎలా కాల్చేస్తుందో పతివ్రత కేశములను ఇతర పురుషుడు తెలుసో తెలియకో అపగార బుద్ధితో స్పశిస్తే కులక్ష్యం తప్పదు. ఒకటి కాదు. ఆ కులం వాడు ముట్టుకుంటే ఆ కులం మొత్తం నాశనం అవుతుంది. అందుకే కౌరవుల్లో ఒక్కడు పొరపాటు కూడా మిగలలేదు. అందుకోసమని ప్రధానంగా చెప్పేది ఏంటంటే మనకు యథా సభాయాం
కురుదేవ దేవ్యాః కేశాభిమర్శం సుత కర్మ గర్హ్యం ఆమె కురుదేవ దేవి కదా ద్రౌపది. కదా కురుదేవుడు అంటే కౌరవులు వానందరికీ దేవి. శాసకురాలు వాళ్ళందరితోటి ఆడుకునేది వాళ్ళందరినీ గెలిచేది మనం చెప్పుకున్నాం కదా దివు క్రీడ విజిగీష ద్యుతి మోద మద స్వప్న కాంతి గతిషు అని పది అర్థాలు ద్యుతాతోని. అన్ని పని కలవాలి. అలాంటి మహానుభావుల యొక్క కేశముల యొక్క స్పర్శను అలా కేశాభిమర్శం స్తుత కర్మ గరిహ్యం నిండించినటువంటి కుమారులు చేసినటువంటి పనిని నవారాయమాస నృపః. వద్దని లేదు. రాజుగా ఉండి తోడు వద్దు ఆ ఆ పని చేయకండి ఆపండి ఒక్క మాట అంటే చాలు. ఎందుకంటే రాజు సింహా నివసం రాజు మాట ఆజ్ఞ ఆపి చచ్చుకుంటూ వినాలి. తర్వాత వాడు ఏమైనా చేయండి. కేజం పట్టుకోబోయే ముందు దానికి ఆయన జవాబు ఏమిటంటే. చూడు నా కళ్ళు లేవు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకెంత కనుక్కు తెలుస్తుంది చెప్పి తెలిసేది. కానీ రన్నింగ్ కామెంట్ మొత్తం ఎదురుడు చెప్తున్నాడు. అన్ని కేమిటండీ చూడండి, మొత్తం పక్కనుండి ఇగో ఈ పని జరుగుతున్నది ఈ పని పోతున్నారు ద్రౌపదిని లాక్కొస్తారట, ఇప్పుడే ఆజ్ఞాపించు తేవద్దని సభ సభకు తీసుకురావద్దు అక్కడ చెప్తాడు చూశాను ఇగో ఇలా తీసుకొచ్చారు కేశాలు ముట్టుకుంటున్నారు క్షమాపణ చెప్పమను. ప్రతిదీ విదురు రన్నింగ్ కమిటీ. వారించు వారించు వారించు. ఆమె కన్నెంబడి నీళ్ళు వస్తున్నాయి. భూమి మీద పడక ముందు ఆమె మనస్సు ప్రశాంతి కలిగించు. ప్రతివ్రత అసురు జలం భూమి మీద పడితే ఎవరి వల్ల వచ్చాయో ఆ భూమి ఆ రాజులు మొత్తం తత్వనాశనం అవుతారు. క్షయం అవుతుంది. వద్దు ప్రతి క్షణం చెప్పారు వీళ్ళు. యుద్రాత్రుడికి రెండు కళ్ళు. ఒక కళ్ళు విదురుడు, ఇంకో కళ్ళు సంజయుడు. ఇద్దరి మాట వినలేదు వాడు. మరి ఇప్పుడు కళ్ళు ఉండి లేనివాడా లేక లేనివాడా? నిష్టకర్మ గరిశ్యం నవారయామసా. కూచిన వాళ్ళని నిందిస్తున్నారు అయ్యో అయ్యో హా హా హా ఏం పని ఏం పని రాజవంశులో జరిగే పని అయింది. అంతఃపుర స్త్రీ మహారాణి ఆమె మీరు ఎవరో కాదు కదా. న్యాయంగా వాణ రాజ్యం వాళ్ళు పరిపాలకులు.
కొన్ని కారణాంతల వల్ల ఏదో తీసుకున్నారు. ఆమె పట్టపురాణి. అతను ఏంటంటే ఈ ఇంటి ఒక ఇంటి వాడు తన ఇల్లాలను తాను ఎంత మర్యాదగా ప్రేమగా చూసుకుంటాడో పక్క ఇంటి ఇల్లాలను కూడా అంత మర్యాదగా చూడాలి. ధర్మం. అలాగే రాజైనవాడు ఒక పట్టపురాణిని తానెంత జాగ్రత్తగా కాపాడుతాడో మరో పట్టపురాణి కూడా మనకు రాజుల యుద్ధంలో కూడా యుద్ధం జరుగుతుంది చూడండి యుద్ధాల్లో కూడా రాజు ఓడిపోయి దాని దొరికిపోరు. మహారాణిని కబురు పంపుతారు మీరు ఉండదలుచుకున్నారా? వేరే ఎక్కడైనా బయటికి వెళ్లదలుచుకుంటారు. రాజ్యం మా వశమైంది. మీరు ఇక్కడే ఈ రాజ్యంలోనే ఉంటారా? వేరే ఎక్కడైనా వెళ్తారా? మీరు వెళ్తా అంటే సురక్షితం మీరు బయటికి వెళ్ళడానికి మీకు అన్నీ ఒక కల్పిస్తాం. సో అరణ్యానికి పోతారా? ఇంకో పక్క మీ తల్లిగారి ఇల్లు ఏదో ఉంటాయి ఏదో కొన్ని. మీరు ఏ నగరానికి పోతారో, ఏ రాజ్యానికి పోతారో చెప్తే ఆ రాజ్యం చేతన్యానికి అన్నీ తోకలేదు. ధర్మం అది, రాజు ధర్మం. ఓడిన వాళ్ళను అలా మర్యాద చేయాలి. రాజ్యపత్నిని అది వీళ్ళు శత్రువులు కాదు. అందుకే సుషాయాః అంటున్నాం. కోడలు. ఓడవుల రాజ్ఞి పట్టపురాణి భృతురాష్ట్రునికి స్నుషా కోడలి. కోడలికి ఇంతటి అవమానం జరుగుతుంటే నవారయామాసా. నృపహాసునుషాయాః స్వాత్రయహరంత్యా కుచ కుంకుమాని తన కన్నీటితో వక్షస్థలం యొక్క కుంకుమ పొవ్వును కడిగేసుకుంటున్నది. స్త్రీ కన్నీరు కింద పడితే కొంచెం నయం కానీ వక్షస్థలం పడకూడదని చేస్తున్నాను ఆమె కన్నీరు వక్షస్థలం పడకూడదని చేస్తున్నాను. వక్షస్థలము అఖిల జీవ భాజ్యాం జన్మ అంటాడు. ప్రాణులన్నీ బ్రతుకు వచ్చేది వక్షస్థలం తోటి కదా. మళ్ళీ అక్కడ కన్నీరు పడిందంటే భూమండలమే కంపం వస్తుంది అని చేస్తున్నాను. అందుకే ప్రత్యేకించి ఆ మాట చెప్పాడు. మనవాళ్ళేమో వీళ్ళకేమీ కవులకు ఈ ప్రాచీన కవులకు ఏమి తెలియదు. ఆడవాళ్ళనగానే ఉక్షతలాన్ని వర్ణిస్తారు, మగవాళ్ళనగానే ఉక్షతలాన్ని వర్ణిస్తారు, ఇంక అవయవాలు లేవా అని. స్త్రీ యొక్క స్థనములు అంటే సకల జీవ కోటికి ప్రాణం ఇచ్చేది. జ్ఞానం ఇచ్చేది. అలాంటి వక్షస్థలాన్ని కన్నీటితో కడిగారు అంటే మన ప్రణాలం ఏమయ్యాయి? పోతాయి. అందుకే అంటున్నారు తన కన్నేడు తన వక్షస్థలం యొక్క అలంకారాన్ని పోగొట్టుకుంటున్న కోడలుకు చేసినటువంటి అధర్మ కృత్యమైన కేశపాద స్పర్శను.
దుద్రాష్ట్రుడు నవారయా ఎప్పుడైతే వారించలేదో ద్యూతే స్వధర్మేన జితస్య సాధోహో సత్యావలంబస్య వనాగతస్య నయాచితః అదాత్ సమయేన దాయం. తమో జుషాణః యత్ అజాత శత్రోహు గ్రోపణ ఏమిటంటే జ్యూతే తు అధర్మే రజితస్య సాధోహు సత్యావలంబస్య వనాగతస్య ధర్మరాజు పరమ సాధువు. అతని యొక్క మరొక బిరుదు చెప్తున్నాడు మనకు సత్యావలంబస్య. ధర్మరాజుకి ఏమిటి బలం? ఏమిటి ఆధారం? సత్యం. రాజ్యం పోనీ, భార్య పోనీ, తమ్ముళ్ళు పోనీ, జీవనం పోనీ, ఏమైనా పోనీ కానీ సత్యాన్ని పక్కకు పెట్టలేదు. అదే అంటాడు భీష్ముడు. ఉత్తర గోభవ అప్పుడు అర్జునుడు వచ్చాడు. వచ్చినవాడు అర్జునుడు. నువ్వు అనగానే దుర్జా దుర్జా దుర్జా సంతోషపడి ఇంకేం మాకు దొరికారు వాళ్ళు. పిచ్చివాడా. అన్నగారి ఆజ్ఞ లేనిది అర్జునుడు బయటపడడు. ధర్మరాజు పో నిజరూపాన్ని చూపొచ్చు అంటేనే చూపాడు. ధర్మరాజు చూపొచ్చు అన్నాడంటే ఏడాది అయిపోయి ఉంటుంది. ప్రశ్న ఏం లేదు అక్కడ. ఆ వచ్చే లేదు ఎందుకంటే ధర్మరాజు చేసినంత ధర్మ సూక్ష్మం మనకెవరికీ తెలియదు. నువ్వు ఆ మాట ఎవరిదో కాదు భీష్ముడిది. ధర్మ ప్రతినిధి భీష్ముడు. ధర్మ రక్షకుడు భీష్ముడు. అలాంటి భీష్ముడు. ధర్మ ఆది హృదయములోని ధర్మ సుష్పం మనకు అర్థం కాదు బమ్మ. తప్పకుండా 13వ ఏడు అయిపోయే ఉంటుంది. ఇది అన్న తర్వాత ద్రోణాచార్యులు లెక్క కట్టి అవును అయిపోయింది నిన్నటికే అయిపోయింది అన్నారు. యావలంబం. అప్పుడు అప్పుడు కూడా ఆలోచించండి. ఉత్త ధోరణంలో కూడా అర్జునుడుగానే వెళ్ళకూడదు పనేం లేదు. బృహందల కూడా వెళ్లి పొట్టి వేయొచ్చు అందరినీ ఓడించొచ్చు. వాళ్ళు ఏం చేయలేరు. మేము ఎందుకు మార్చుకున్నాం? అంటే దొంగ వేషంతో, దొంగ పేరుతో, మారురూపుతో యుద్ధం చేయకూడదు. అధర్మం. సమర్ధుడు తన వేషం మార్చుకొని, తన రూపు మార్చుకొని, తాను ఎవరో తెలియకుండా అతిథి వాడిని ఓడించకూడదు. నేను ఫలానా.
మీతో యుద్ధానికి వచ్చాను. శక్తి ఉందా? పోరాడు. చేత కాదా? శరణు వేడు. తన గురించి చెప్పుకొని శరణు వేడితే వదిలిపెట్టాలి. ఎందుకంటే యుద్ధంలో మళ్ళీ నాకు శరణు వేడే ఛాన్స్ నువ్వు ఇయ్యలేదు. మోసం చేశావు అని ఒక శత్రువు అంటాడు. అప్పుడు గెలుపు కూడా గెలుపు కాదు. సత్యావలంబస్య ఆధారం సత్యం. అన్ని పరిస్థితుల్లో ప్రాణం పోతున్నది అన్న సత్యాన్ని మిగిలిపెట్టలేదు. అందుకే స్వామి సత్యావలంబస్య సాధోహో సత్యావలంబస్య పరమ సాధువు సత్యమునే ఆధారం వాడు. అలాంటి మహానుభావు అధర్మేన జితస్య ద్యూతే స్వధర్మేణ ద్యూతంలో అధర్మం తో కలిగినటువంటి రాజ్య భాగాన్ని వనాగతస్య అలవి నుంచి తిరిగి వచ్చినటువంటి మహానుభావుడికి నయాచతః అదాత్ సమయేన దాయం అతను అడిగాడు. గుంజుకోలేదు వచ్చి మన ఒప్పందం అయిపోయింది. అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. పద్మాల ఏడు అయింది, మేము వచ్చాం, మా భాగం మాకు ఇవ్వు. ధర్మంగా అడిగాడు. అడిగినప్పుడు ఇవ్వకుంటే రాయబారిని పంపాడు. అయినా ఇవ్వకుంటే ఇంకో దూతని పంపాడు. అయినా ఇవ్వకుంటే నాలుగోసారి యుద్ధాన్ని విద్దాం. ఇన్ని ఛాన్సులు ఇచ్చాడు. పెద్ద మనిషి ఆయన చెప్తాడేమో, భీష్ముడు చెప్తాడేమో, ధ్వణుడు చెప్తాడేమో, అశ్వత్థాముడు చెప్తాడేమో. ఎవరైనా చెప్పొచ్చు, సంజయుడు చెప్తాడేమో. కానీ ఇన్ని రకముల ఛాన్సులు ఇచ్చి ఇచ్చి ఇచ్చి వాడు వినడు, సరిపోయాను. కాబట్టి ప్రతిక్షణంలో మనం గమనించవలసింది యాచతాదాత్ సమయేన దాయం తమోజుషాణః యత్ అజాత శత్రుహు ఏమిటి కారణం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేవయ్యా అంటే తమోజుషాణః జ్ఞానాన్ని బాగా ఆరగిస్తున్నాడు. తమః అంటే చీకటి. దుషాణః అంటే సేవించేవాడు. చీకటి అంటే ఏంటి అజ్ఞానం. అజ్ఞానాన్ని సేవిస్తున్నటువంటి వాడు. ఆయన ఎవరు ధర్మరాజు పేరు ఏంటి అజాత శత్రువు గమనించండి. ధర్మరాజుకు సత్యావలంబస్య అజాత శత్రువు రెండు బిరుదులు ఇచ్చాడు. స్వరూపాలు శత్రువు అతనికి పుట్టలేదట.
అంటే దుర్యోధనుని కూడా అతను శత్రువు అని చెప్పలేదు. మనవాడేరా పిల్లవాడే అని తెలియదు చెప్పు రా. చివరికి ఏమన్నాడు కొరకు ఏమన్నాడు అంటే ఒక యుద్ధానికంటే ఒక రోజు ముందు ఇవన్నీ ఏమొద్దు వచ్చి ఈ నీ భాగం నీదే. మొత్తం రాజ్యం నాదేం కాదు ఇద్దరి భాగం అది. కానీ నాకు నేను అనుకున్నటువంటి నా జీవన భోగ అనుభవానికి ఒక్క నా భాగమే సరిపోదు. నీ భాగం కూడా నాకు ఇవ్వు. ఏ అడగమను నేను అడిగి పోతాను. అర్థమైందా? యాచించు చేస్తాను. నాకొద్దు. ఏ కదా? ఆలోచించండి దుర్యోధనుడిని తమ్ముడు అంటున్నాడు అప్పటికి. తమ్ముడే కదా? అన్నయ్య నాకు ఈ భాగం సరిపోవటం లేదు. ఆ భాగం కూడా నాకే కావాలి. అది నాకు ఇవ్వండి అడగమని ఇచ్చాడు. వాడు అడగడానికి ఒప్పుకుంటే మీ భాగం నీది అని ఒప్పుకున్నట్టు అయి ఉండేవాడు. రాజకీయంలో అడగడానికి అడిగాడు అంటే అర్థం మీ భాగం ఒప్పుకున్నట్టు అయిపోయింది. నీ భాగం అంటే ఇదంతా నాదే నీది కాదు నీకు అసలు లెక్కే లేదు. చర్చి ఏమిటంటే వారికి ప్రధానమైన చర్చి ఏమిటంటే పాండు మహారాజు పుత్రులు కాదు వీళ్ళు క్షేతగతులు కానీ బీజగతులు కాదు. అయినప్పుడు అధికారం లేదు. అది వాళ్ళ వాదం. ఎలాగైతే క్షేత్రగతులే కానీ బీజగతులు కాదో, మరి కౌలవులు కూడా ఎలా క్షేత్రగతులు? వాళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళు విధవా పుత్రులు. అధికారం లేదు. భర్త పోయిన తర్వాత పెళ్లి జరిగితే అప్పుడు పుట్టినటువంటి పిల్లలకు ఆ రాజ్యాధికారం ఉండదు. విధవా పుత్రులు. అదే అంటాడు, విదురుడు అంటాడు. ఈ సంతాన వ్యవహారంలో వాళ్లకి ఎంత సందు ఉందో, మీకెంత సందు ఉందో. ఆ లాళి అయితే మీకు లేదు అధికారం, వాళ్లకు లేదు. అధికారం నీకు ఉంది అంటే ఒకటే కారణం క్షేత్రగతత్వం. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత ఆ స్త్రీని నువ్వు తెచ్చి చేసుకున్నావంటే న్యాయంగా ఆ క్షేత్రం ఎవరిది?
అది వాడిదే. నువ్వు ఆక్రమించిన వాడిపోయావు, నీ సొంతం కాదు అది. కానీ ఇంకో క్షేత్రంలో అంటే వీడంతే వాడంతే. కడవరు సమానమే, పాడవరు సమానమే. నీకు ఎక్కడ ఉంది హక్కు మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంత కూడా వాళ్ళు నిలవలేరు. అయితే ఆ విషయాన్ని ధర్మరాజు ఎప్పుడు చెప్పలేదు. అదే సత్యావలంబు అంటే కారణం అదే. వివేదన ప్రసాదంలో అన్నాడు కానీ పాండవులను ధర్మరాజు ఎప్పుడు ఆ మాట మాట్లాడడు. ఒకసారి అడుగు నాకు కావాలన్నయ్య అని ఇచ్చేస్తాను. నాకు సరిపోదు నాకు కావాలి. అడగవలసిన దుర్యోధను అడగలేదు అవసరం లేని ధర్మరాజు అడిగాడు నా భాగాన్ని నాకు ఇవ్వరా. నువ్వు చెప్పి మనం అనుకున్నట్టుగా ఒప్పందం పూర్తి చేసుకున్నాం కదా. అందుకే యాచతః అన్నారు. యాచించినా కూడా ఇవ్వలేదు. ధర్మంగా హక్కుగా రైట్ అంటా చూడండి. హక్కుగా వెళ్లి తీసుకోవాల్సిన శర్మరాజు నా నా భాగం నాకు ఇవ్వరా అని యాచించాడు. యాచించినా ఇవ్వలేదు యాచతః. ఇదా అదాత్ సమయే అది కూడా సమయేన వాళ్ళు చేసుకున్న ప్రతిజ్ఞ ఇది ఒప్పందమే. 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇవి పూర్తి అయినాక నీ భాగాన్ని నీకు ఇవ్వాలి అది ఒప్పందం. అయిపోయింది. అయినా ఇవ్వలేదు. తమోజుషాణః కారణం ఏమిటంటే తమోజుషాణః అజ్ఞానాన్ని అధర్మాన్ని సేవిస్తున్నటువంటి వారు. ఇది మూడవ కారణం. యదాచ పార్థప్రహితః సభాయాం జగద్గురుహో యాని జగాద కృష్ణః నతాని పుంసాం అమృతాయనాని రాజా. గురుమేనే క్షత పుణ్యలేశ మరొక మాట ధర్మరాజు తన రాజ తన భాగాన్ని తనకి ఇవ్వమని అడగటానికి కృష్ణుడిని పంపాడు రాయబారికి. చెప్తున్నాడు యదా యాచ పార్థ ప్రహితః సభాయాం జగద్గురుహు యాని జగాదా కృష్ణః ఆయన ఎవరు కృష్ణుడు జగద్గురుహు. ఎవరికో పాండవులకు వీళ్ళకు వాళ్ళకి కాదు. సాకరాచ రాజ జగత్తుకు హితమును బోధించేవాడు. అందరి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందించే మహానుభావుడు ఆయన జగద్గురు. కదా వాళ్ళు కృష్ణమ్మ వందే జగద్గురు అంటాం మనం. ఇలాంటి జగద్గురువు చెప్పినటువంటి మాటలను కూడా మంచివి అనుకోలేదు. యాని జగాద కృష్ణః నతాని పుంసాం అమృతాయనాని చెప్తున్నాడు పుంసాం అమృతాయనాని.
ప్రతి జీవుడికి మోక్షము ఇచ్చేది. మామూలు రథమేమో పురుషులకు అమృతంలా తోచేవి అని వాక్యార్థం. రామ వ్యాసులు ఏం చెప్తారంటే పక్కన జగద్గురువు అన్నాడు కాబట్టి జగద్గురువు వాక్యాలు వింటే ఏమొస్తుంది? అసలు గురువుగారి రాక్ష్యం అంటే ఏం వస్తుంది? మోషం ఇంకోటి ఏం వస్తుందండి? మిత్రులు మాట్లాడితే, మగవాళ్ళు మాట్లాడితే ఏదో రాజ్యమో, ఇల్లో, సంపలో ఏదో వస్తుంది. గురువుగారు చెప్పింది అంటే ఏం వస్తుంది? మోక్షం అందుకే పుంసాం అమృతాయనాని పురుషులకు అంటే జీవులకు అమృత అయనాని అమృతం అంటే మోక్షం వాటికి ప్రాపకం నివాసస్థానం. మోక్షప్రదమైనటువంటి మాటలు జీవాత్మలకు మోక్షమునిచ్చేవి. లేదు సామాన్య మానవులకు అమృతంగా తోచేటువంటి వాక్యములను కూడా నా సాధుమేని. మంచివి అనుకోలేదు. రాజా ఉరుమేని అవి గొప్పవి భావించలేదు ఎందుకంటే క్షత పుణ్య లేశః. అసలే కొద్ది పుణ్యం ఉండే ఆయనతో పోయినట్టు. ఎందుకు అంటారంటే అది ఏం వాక్యం? క్షీణే పుణ్య మర్త్య లోకం విశాంతి కదా. పుణ్యవంత అయిపోతేనే కొద్దిగా తీసుకొని ఇక్కడికి వస్తాం. అది కాస్త పోబట్టే ఎవడు వినలేదు అన్నాడు. అంటే ఏ కొంచెం పుణ్య భాగం మిగిలి ఉన్నా. కుష్ణుడి యొక్క వాక్యాన్ని చమత్సానం యాదుడు ఎలా మాట్లాడుతాడు అంటే అలా హాయిగా కళ్ళు మూసుకొని కుడిపోతాడు. నారాయణ గారు ఎవరు వ్యాస నారాయణ సాక్ష అంటే మనము. చేసే ప్రతి పని వెనక మన సంస్కారం ప్రేరణ. మనకు పుణ్యమే ఉండి ఉంటే ఒప్పుకునే వాళ్ళం. రుతురాష్ట్రుడికి కానీ తక్కిన వాళ్ళకి కానీ ఏ కొంచెం పుణ్యం మిగిలి ఉన్నా కృష్ణుని మాట అంగీకరించి వాని భాగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ అసలే కొద్ది గుణ్యం అది గట్ట పోయింది. అందుకే వారు ఊరు నమీని. జగద్గురువు మాటలు గొప్పవిగా తలుచుకోలేదు అంటే ఇవన్నీ మిధురునికి ఏమనిపిస్తుందండి? హృదయమంతా మండుతున్నది అన్నమాట. ఇది నాలుగో కారణం.
యదోపహృతః భవనం ప్రవిష్టః మంత్రాయ పృష్టః కిల పూర్వజేన అధాతన్ మంత్ర దృశాం వరీయాన్ యన్ మంత్రిణః వైదురికం వదంతి. ఇది అసలు కారణం అట. ఏమిటి సాయి భారం అయిపోయింది ఒప్పుకోలేదు యుద్ధానికి అంతా సిద్ధపడ్డారు. యుద్ధం రాబోతుంది కాబట్టి ఎమర్జెన్సీ మీటింగ్ అని పెడతారు కదా యుద్ధం వచ్చే ముందు ఒకసారి మంత్రులందరూ కూర్చొని ఎమర్జెన్సీ చేత ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అది మనం ఏం చేద్దాం. అని ఆలోచిస్తారు. అలాంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఏ భయ్యా మొదలు ఎవరు వస్తారు విదురుడే ఉంటారు. కదా? ఇలా పిలిచినప్పుడు విదురుడు కొన్ని మాటలు చెప్పాడు. దానికే తర్వాత ప్రపంచం లోకం విదుర నీతి అని పేరు పెట్టింది. యతు వైదురికం వదంతి ఇది విదుర నీతిగా లోకమంతా చెప్పింది దాన్ని ఒప్పుకోలేదు. గోక పోగా అసలు నిన్ను సభకు ఎవరు పిలిచారు ఎవరు అన్నారు. పక్షపాతిని సభకు పిలువకూడదే. సభ నుంచి నీవు బయటికి వెళ్లి పోని బహిష్కరించారు దుర్యోధనుడు. చాలా వేరు. మంచి వాడిని బయటికి పంపాడు అంటే తాను ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది కదా చెప్తున్నాను చూడండి. యదా తను మంత్ర దృశాం వరీయాన్. యదోపహుతః భవనం ప్రవిష్టః మంత్రాయ పృష్టః కిల పూర్వజేన అది కూడా వీడు కాదు దుర్వజనానికి ఏముంది పూర్వజేన పృష్టః అన్నగారు. దురాష్టుడు అండి. దురాష్టుడు మంత్రాంగం కోసం ఆలోచన కోసం నాయనా తమ్ముడు ఏం చేస్తే బాగుంటుందయ్యా అని అడిగాడు. పూర్వజేన పృష్టః అధాహ తన్ మంత్ర దృశ్యాం వరియాన్ ఎవరు చెప్పినవాడు మంత్ర దృశ్యాం వరియానట మంత్ర మంత్రులందరిలో పరమ ఉత్త కాదు వరియాన్ అంటే మూడవది బెస్ట్ అన్నమాట. సర్వశ్రేష్టుడు. మనం మూల చెప్పుకున్నాం వరియానేశతే ప్రశ్న అని చెప్పుకున్నాం చూడండి ఫస్ట్. అడిగితే వరియానేశతే ప్రశ్న.
సహా లోక హితం పరిక్షితుడు మెచ్చుకుంటాడు స్వయోగిని. వర్య అంటే మంత్రాంగం నిరిపే వారందరిలో పరమ శ్రేష్టుడు. ఏంటి వాడు యదాహా దేన్ని పరికాడో యన్ మంత్రిణః వైదిరుకం వదంతి ఈ భాగాన్ని అక్కడి ఉన్న మంత్రులందరూ కూడా ఏమన్నారు ఇది విదుల నీతి అయ్యాడు. అంటే మేమందరం కూడా మనమే కాదు లోకమంతా ఈ మాటలను చాలా కాలం కాపా ఆలోచించండి. మన సమాజం, మన ధర్మం, మన ఆచారం, మన సూక్ష్మ దృష్టి ఎంత లోతుగా ఉండేది. ఒక మంత్రి ఒక రాజ్యసభలో మాట్లాడిన మాటలను కొన్ని యుగాల పాటు మనం భజపరచ పెట్టుకున్నాం. విడిగా ఆ భాగాన్ని మాత్రమే కొన్ని శ్లోకాల భాగాలు నాలుగు అధ్యాయాలు మొత్తం ఉంది. ఆ కొన్ని శ్లోకాల భాగాలను విదుర నీతిగా మనం పెట్టుకొని ఈనాటికి దాన్ని చదివి అనుసంధానం చేసి ఆచరిస్తున్నాం. సభలో మాట్లాడిన మాట. సభలో రాజుకు బోధించినది. మంత్రి అయినవాడు మళ్ళీ రాజు రాజనీతి. మంత్రి అయినవాడు. కర్తవ్యం గురించి రాజు అడిగితే రాజకీయమైన సమాధానమే చెప్పకూడదని ధర్మశాస్త్రం రాజనీతి. లోక స్వభావాన్ని చెప్పాలి. ధర్మ స్వభావాన్ని చెప్పాలి. రాజ కృత్యాన్ని చెప్పాలి మూడు కలపాలి. ఇలాంటి విషయంలో లోకం ఏం చేస్తుంది?
ధర్మం ఎలా ఉంటుంది? రాజు ఏం చేయాలి? రావణాసురుడు తాను ఓడిపోయి రావణుడితో మొట్టమొదటి యుద్ధంలో. ఈ కుంభగణులు లేపాడు. యో వజ్ర పాత శని సన్నిపాతాత్ నచుక్షుభే నాపిచ చాల రాజా. రామ్వానాభవతః చిరస్య చచాల చాపంచ ముమోచనీరః. రాముని బాణపు దెబ్బకు తాను పలికిన అన్నీ ప్రజ్ఞాల పాలెం తెలుసుకున్నాడు. తప్పు నేనే చేశాను అని ఒప్పుకున్నాడు మనసు. విభూషణుడు చెప్పినప్పుడు, మాల్యవంతుడు చెప్పినప్పుడు, ఆకంపనుడు చెప్పినప్పుడు, విద్యున్మాలి చెప్పినప్పుడు ఏమన్నాడు? వజ్ర యమ దండ నిభాన్ నిభానాం మత్సరాక్షసాం. యమ వజ్రములతో సాటి వచ్చి నా బాణముల దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీద యుద్ధానికి వస్తుంది. ఒక అన్నాడు విభీషణుడు. ఈ మాట ఆయనే అనుకోవచ్చు. అంతే కాదు తిప్పి చెప్పాడు. ఒక్కసారి రాముని బాణ దెబ్బ నువ్వు తింటే ఇవన్నీ ప్రజల పాలు మానేసుకుంటావు తెరువును వెళ్తావు. సరిగ్గా ఆపనే. ఒక్క దెబ్బ కొడితే పారిపోయి వచ్చి అంతపురంలో పడుకొని మొత్తం వణికేసి కుంభకఠం లేకపోవచ్చు. అంటే శనశ్యాత్య పేషజం. ఈ కష్టానికి మందు వాడు ఒక్కడే. వాడు వేస్తే మాకు వెళ్ళిపోతాడు. ఆలోచించండి. కుంభకర్ణుడు వచ్చి ఇలా జరిగింది నాన్న మంచి చెప్తాడు యుద్ధంలో ఉంచుమించు ఓడించబడి ప్రాణ సంశయమాపన్నః ముక్త శత్రుణ భ్రాత చంపుతాడు అతను చంపవచ్చు చంపవచ్చు. శత్రువు చంపితే ప్రతిక్రియ ఏ మాత్రం చేయలే చితిలో ఉన్నాడు రావణాసురుడు. ప్రాణ సంశయమాపన్న. రాముడు ధర్మాత్ముడు కాబట్టి వదిలిపెట్టాడు.
వదిలి పెడితే వచ్చి నిన్ను లేపాడు అని చెప్పాడు. ఆలోచించండి. అప్పుడు కర్తవ్యంతో పనిలేదు. ఏం చేయాలో ఆలోచన అవసరం లేదు. ఒకటే ఆలోచన. అయితే అమ్మని ఇవ్వాలి. కదా కాకుంటే యుద్ధం చేయాలి ఇంక బాగాలేదు అలా వచ్చిన కుంభకర్ణుడు సవనాస్తుడికి ఏం చెప్పాడు యత్ యహ పశ్చాత్ పూర్వ కార్యాని కురుతేత నరాధమః ఇంత ఏం పని అండి ఇప్పుడు చెప్పడం? మొదలు చేయవలసిన పని తర్వాత చేసేవాడు అధముడు అని. అంటే ఈ పని నన్ను లేకపోయినా వదులు అప్పుడు చేయాలి. ఎప్పుడు సీతమ్మను తేక ముందు అంది. నేను అనుకుంటున్నాను అపకరించడానికి పోదాం అనుకుంటున్నాను నీ అభిప్లాయం ఏమిటి అప్పుడు లేపి అడిగి ఉంటే ఈనాటికి సమస్య రాదు. యా పశ్చాత పూర్వ కార్యాన్ని పురితే మొదలు చేయగలిగిన తర్వాత చేసేవాడు నరాధముడు. దీనితోటి ఏం పని అండి ఇప్పుడు అంటే మంత్రి కృత్యం అది. మంత్రి అయినవాడు కేవలం రాజనీతి కాకుండా లోక ధర్మాన్ని చెప్పాలి. ఎలాంటి పనులు చేస్తే ఏమవుతారు ఎలాంటి పనులు చేయకూడదు రాజుగానే కాదు ఆర్డినరీ మెంబర్ కొన్ని పనులు చేయకూడదు కదా అవి చెప్తారు. అలా విదురుడు చెప్పినటువంటి మాటను విదుర నీతిగా అక్కడ ఉన్నటువంటి మహామంత్రులందరూ మామూలు వాళ్ళు కాదు. సభలో ఉన్న మంత్రకృత్తు మొత్తం మంత్రులు ఉన్నారే వాళ్ళందరూ అతని యొక్క ఉపదేశాన్ని హితాన్ని ఇది ఈనాడి నుంచి ఇది విదుర నీతిగా పేరు పొందుతున్న వాళ్లే ఆనాడే. సాటేర్. మరి తోటి మంత్రులందరూ ఇంతగా మెచ్చుకున్న విదురుని మాటను కూడా తిరస్కరించాడంటే. ఏమన్నాడు చెప్తున్నాడు వైదురికం వదంతి అజాత శత్రో ప్రతియచ్ఛ దాయం తితీక్షతః దుర్విషహం తవాగః సహానుజో యత్ర రుకోదరాహి స్వతన్ రుష యత్వమలం బిభేషి. అతను ఏం చెప్పాడో చెప్తున్నాను. విదురుడు మొత్తం కాదు సంగ్రహంగా విదురుడు ఏం చెప్పాడు మొదటి మాట అంటే అజాత శత్రోహో ప్రతియచ్ఛ దాయం అని చిన్న చిన్న మాటలు. కొద్దిగా సంస్కృతం వస్తే అర్ధమవుతాయి దీనికి ఏమి వ్యవహరం లేదు. అజాత శత్రోహో దాయం ప్రతియచ్ఛ. శత్రువు వేలైనటువంటి ధర్మరాజుకు అతని భాగాన్ని ఇవ్వు.
అంటే మామూలు సరే ఈ లో విషయాలర్థాలు, వ్యాఖ్యానాలు, క్రమతత్వాలు అవన్నీ తరువాత మొదలు కథలోని వాక్యంలోని భావం మనం తెలుసుకుంటే ఇంత సింపుల్ ఇంత చిన్న చిన్నగా విషయాలు చెప్పవచ్చునా? భాష అనేది ఎంత సరళము. అజాత శత్రుహో ప్రతియచ్ఛ దాయం తితిక్షతః దుర్విషహం తవాగః ఎలాంటి వాడు వజాత్ శత్రువు అంటే దుర్విషహం తవాగః చితిక్షతః ఏ మాత్రము సహించడానికి శక్యము కానీ నీవు చేసిన ఇంత పెద్ద తప్పును కూడా క్షమిస్తున్న అజాత శత్రువు ఆయన భాగవంతుడు. అంటే చూస్తున్న మాకే ఓపిక నశిస్తున్నదయ్యా. నీవు చేస్తున్నటువంటి పనులను చూస్తున్న లోకానికే ఇంత దుర్మాకుడా దుర్యోధనుడు. తమరాజు ఎందుకు ఊరుకుంటున్నాడు? రెండు వేసి రెండు బాగా చంపేస్తే బాగుండేది చూసిన వాళ్ళు అంటున్నారు. అంటే సహించడానికి వీలే లేదు దుర్విషహం. ఎంత నిగ్రహించుకున్నా నిగ్రహించడానికి వీల్లేనంతటి నీ తప్పును తితిక్షతః సహిస్తూ ఉన్న అజాత శత్రువు. గమనించాలి. అహంకారం అనేది మన అంతఃకరణాన్ని పూర్తిగా పరీక్షిస్తుంటుంది. తప్పు వద్దు ఇలా ప్రవర్తించొద్దు ఇలా ప్రవర్తించవద్దు ఇలా ప్రవర్తించవద్దు కర్మం కాదు. ప్రతి సమయంలో అంతఃకరణ మనకు నిశ్చయతత్వాన్ని బోధిస్తుంటుంది. అయినా మనస్సు వినదు. ఇది తితిచ్ఛతః దుర్విషహం. ఇది అయ్యా శత్రువు. న్యాయంగా మనస్సునకు ఏ శత్రువు లేడు. ధర్మానికి శత్రువు ఎవరూ లేరు. కదా అయినప్పుడు ఇంత పెద్ద తప్పును కూడా క్షమిస్తున్నటువంటి ధర్మరాజుకు వాని భాగం ఇవ్వవయ్యా సహానుజః యత్ర వృకోదరాహి స్వసన్రుష యత్వమలం విభేషి ఇందులో ఏం చెప్తున్నాడు? సహానుజః యత్ర వృకోదరాహిహి అప్పుడే చెప్పారు విదురుడు. నిజముగా నీవు భయపడవలసింది ఎవరితోటి? ధర్మరాజుతో కాదు వృకోదరాహిహి. మాదం ఉంది ఎవరితోటి? భీముడితోటి. ఎందుకంటే ప్రతి ఇంక వాడే చేశాడు. కదా? వాడిని దుర్యోధనుని ఊరూరు భంగం చేస్తానని.
ఉత్తరా మన దుశ్శాసనుడిని వక్షస్థలం చేరుస్తానని నూరుగురు పుత్రులను నేను ఒక్కడినే చంపుతాను వీళ్ళు నా పాలు అన్నాడు. ధృతరాక్షుని వాళ్ళంతా ధృతరాక్ష పుత్రులంతా నా పాలు. సైన్య పాలకులంతా నీ పాలు. అర్జునుడు చెప్పాడు. అంటే భీష్ముడు, ధ్వనుడు, కర్ణుడు, అశ్వత్థామ్ ఎవరు ఉంటే వాళ్ళంతా నీ పాలు. సైన్య పాలకులకు పాడదులుగా ఉంటారే వాళ్ళంతా సహదేవుడు నకుళ్ళ పాలు. కృష్ణుడు నవ్వి మీ అందరినీ కాపాడటం నా ప్రార్థన. హనుమరాజు మా ధైర్యం అంతా అది ఒక్కటే అన్నాడు. మా పరాక్రమం ఏముంది? నువ్వు పక్కన ఉండి కాపాడితే మేము మా అరగ చేస్తాం. ఈ మా అంత వీరులు ఎవరు ఉన్నారు నువ్వు ఉంటే నువ్వు లేవనుకో మా అంత గొప్పోళ్ళు ఎవరు ఉన్నారు? అంటే ఏంటంటే అది ఇది ప్రధానం. కాబట్టి అందులో అంటాడు అందులో సహానుజః యత్ర వృకోదరాహిహి. భీముడి అనేటువంటి సర్పం. అయితే మరీ ఒంటి కాదు సహానుజః. అగ్రజులు లేడు గమనించండి. బ్రహ్మ ఇందా ఇది నీ యొక్క బోధలో సహానుజః అన్నాడు. అంటే అన్నగారు అగ్రజః లేడు. తమ్ములతో కలిసి ఉన్న భీమ సర్పము. స్వసన్రుషాయత్వమలం విభేషి కోపంతో బుసలు కొట్టితే అప్పుడు విభేషి అలం విభేషి. చెప్పటానికి వీలైనంతగా నీవు భయమును పొందుతావు. అమరాజుతో కాదు భీమ, అర్జున, నకుల, సహదేవులు. ప్రధానం భీముడు. తగిన ముగ్గురు సహాయకులు. ఈ 4 మహాసర్పాలు కోపంతో పుస కొడితే ఆ గాలికే తూరి కొట్టకపోవాలి, కాబట్టి అంతటి పరాక్రమం వారు ఎప్పుడు చెప్పారు విదురుడు మీరు వాళ్ళను గెలవలేరు. అందులో ముఖ్యంగా భీముణ్ణి గెలవలేరు. చెప్పాం కదా భీముణ్ణి అంటే ఏమిటి మన సాంప్రదాయం సిద్ధాంతం ఆచారణలు. అందువల్ల మీరు భీముణ్ణి గెలవలేరు. పార్థాస్తు దేవః భగవాన్ ముకుందః గృహీతవాన్ సక్షితి దేవ దేవః ఆస్తే స్వపుర్యం యదుదేవ దేవః
నియజిత అశేష నృదేవ దేవః గమనించాలి ఎందుకింతగా వాళ్ళ గురించి నీవు భయపడుతున్నావ్? మా కంటే వాళ్ళు మహా బలీయులని ఎందుకు చెప్పుకుంటున్నావ్ అంటే వాళ్ళు గొప్పవాళ్లే కథనము కానీ వాళ్ళందరినీ తన వాళ్ళుగా కృష్ణుడు స్వీకరించాడు. హలో పార్థాంస్తు దేవః భగవాన్ ముకుందః గృహీతవా భగవాన్ ముకుందః కృష్ణ భగవానుడు పాండవులను తాను స్వీకరించాడు వీళ్ళంతా మమ ప్రాణాహి పాండవా పాండవులు నా ప్రాణము అన్నాడు. ఒకళ్ళు కాదు సక్షితి దేవ దేవః. ఈ మహానుభావుడు క్షితి దేవులకు దేవుడు క్షితి దేవులు దేవులుగా గలవాడు. అంటే నమో బ్రహ్మణ్య దేవాయ కృష్ణుడికి ఏం పేరండి? బ్రహ్మణ్య దేవుడు అంటే ఏం అర్థం? బ్రాహ్మణులను ఆరాధించేవాడు. బ్రాహ్మణులే దేవుడిగా గెలవారు. లోకమంతా ఆయనను పూజిస్తే ఆయనే బ్రాహ్మణులను పూజిస్తారు. బ్రహ్మణ్య దేవ బ్రహ్మణ్య అంటే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః అని అర్థం. బ్రాహ్మణుల యందు ప్రీతి గల వాళ్ళను బ్రహ్మణ్యులు అంటారు. అలాంటి వారిలో ఈయన శ్రేష్టుడట. అందుకే మనకు ధర్మరాజు వారి యొక్క రాయసూయ యాగంలో అందరికీ అన్నిటిని అప్పగించాడు. పరమాత్మ అర్జునుడికి వచ్చిన బ్రాహ్మణోత్తములకు స్వాగతం చెప్పే డ్యూటీ అప్పజెప్పాడు అర్జునుడికి. శరణ క్షాళనే కృష్ణః బభూవా స్వయం విప్రజుషా స్వాగతం వరకే ఆయన ఉంటా చేయండి అని. వచ్చిన బ్రాహ్మణులకు పాదములు కడిగి తీర్థాన్ని శిరస్సున ఉంచుకుని డ్యూటీ ఆయన తీసుకున్నాడు కృష్ణుడు.
కృష్ణ పాదావనేయనే అంటాడు మనకు భాగవతంలో. భారతంలో చరణక్షాళనే విష్ణుహు. బ్రాహ్మణోత్తముల పాదములను కడిగే డ్యూటీ అని తీసుకున్నాడు. అందుకే ఆ స్వామికి బ్రహ్మణ్య దేవ క్షితిదేవ దేవ. ఈ దేవులంటే భూసురులండి. క్షితి అంటే ఏమిటి భూమి. దేవ అంటే సురులు. శిశిదేవ అంటే భూసురులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు దేవతలుగా గలవాడు. ఎవరు? కృష్ణుడు. ఇలాంటి మహానుభావుడు పాండవులను తాను స్వీకరించాడు. గృహీతవాన్ సత్య ఆస్తే స్వపుర్యాం యదుదేవ దేవః ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు? స్వపుర్యాం ఆస్తే. ద్వారకా నగరంలోనే ఉన్నాడు. పాండవులను రక్షిస్తానని తాను స్వీకరించినటువంటి బ్రహ్మణ్య దేవుడైన స్వామి. ఎక్కడ ఉన్నాడు స్వపురియ అంటే ద్వారకా నగరంలో అని ఎందుకు అనుకోవాలి పాండవులను స్వీకరించాడు కాబట్టి ఏ ఏంటి ఐదు ఉన్నాయి కదా ఇంద్రప్రస్తం కదా అక్కడ ఉండ అనుకోవద్దా అంటే ద్వారకా నగరంలోనే ఉన్నాడని అర్థం తెలియడానికి యదుదేవ దేవః. కుటుర్గు విహేడ వేశాడు అక్కడ. ఏం వేశాడు? యదుదేవ దేవః. అంటే యాదవులందరికీ, యాదవ నాయకులందరికీ నాయకుడు. యదువంశం వారందరిలోని నాయకులందరికీ నాయకుడు. అంటే యాదవులంత ఎక్కడ ఉంటారు? ద్వారక. ఈయన ఎక్కడ ఉండాలి? ద్వారక. ఆస్తే స్వపుర్యాం యదుదేవ దేవః వినిర్జిత అశేష నురుదేవ దేవః. ఓకే ఏంటంటే. కృష్ణ పరమాత్మ తాను రక్షకుడిగా పాండవులను స్వీకరించినంత మాత్రాన పాండవులే గెలుస్తారు. మనం ఓడిపోతామని ఎందుకు భావించాలి? తాదిము ఎవరో తెలుసా కృష్ణుడు వినజ్జిత అశేష నృదేవ దేవ భూమండలంలో ఉన్నటువంటి సకల రాజులను తన పరాక్రమంతో గెలిచినవాడు. రాసందుడిని, సౌకర్యని, పౌండ్రకుడిని, మంటవుత్తురుడిని, శిశుపాలుడిని అందరం చెప్పాలి. కదా? ఇలాంటి వాళ్ళందరిని తన బలంతో ఓడించారు. తన బలముతో భూమండలంలోని సకల రాజులను ఓడించిన కృష్ణ పరమాత్మ పాండవులను
తాను స్వీకరించాడు. స్వీకరించి తన నాడలో ఉన్నాడు. నీవు కృష్ణుడు ద్వారకలోనే ఉండాలి అనుకుంటే వీళ్ళ భాగం వీళ్ళకి ఇచ్చేయ్. కృష్ణుడు ఇక్కడికి రావాలనుకుంటే అలా ఉంటాయి మంత్రుల మాటలు. డైరెక్ట్ గా ఏం చెప్పాడు? ప్రస్తుతం ఆయన ఊళ్ళో ఆయన ఉన్నాడు. ఏదో మర్యాదగా నాకు ఉండమంటావా ఇక్కడ రమ్మంటావా ఆలోచించుకో. విద్యుడు మాట్లాడండి, ఉత్తమం మాట్లాడ కాదు నువ్వు. అంత లోతుకు మాట్లాడాలి విద్యుడు మాట్లాడాలి. చాలా మితంగా మాట్లాడతాడు కానీ చాలా సూటిగా మాట్లాడతాడు. నీవు బుద్ధిమంతులవైతే పాండవులు నిద్రప్రస్థంలో కృష్ణుడిని ద్వాగుణని ఇస్తావు. వాళ్ళు కది ఇక్కడికి వచ్చారనుకో మనం ఇక్కడ ఉండం. కదా ఆయన ఆయన వాళ్ళ వాళ్ళని మన నగరంలో మనం ఉందాం. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకో మనం ఇక్కడి నుంచి బయటికి పోవాలి. ఆలోచించండి మనిషి జరిగే వాక్యం అంత లోతుగా ఉంటుంది. వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు ఉండాలి మన ఊళ్ళలో మనం ఉండాలి. అలా చేస్తావా సంతోషం. మనం రమ్మంటావా మనం పోవాలి. చాలా స్పష్టంగా అందుకే విదుర నీతి అంటారు చాలా లోతుగా అంటారు. చెప్తాడు నుదేవ దేవః. సయేష దోషః పురుషద్విదాస్తే గృహాన్ ప్రవిష్టః యం అపత్యమత్య పుష్ణాసి కృష్ణాభిముఖః గతశ్రీహి త్యజాస్వశైవం కుల కౌశలాయ మరో మాట చెప్తున్నాడు. డైరెక్ట్ గా అన్నగారు మీరు చేస్తున్న ఎంత పెద్ద తప్పో మీకు అర్థం కావడం లేదేమో ఇప్పుడు చెప్తున్నాను మరొకసారి సయేష దోషః పురుషద్విటాస్తే గృహాన్ ప్రవిష్టః యం అపత్య మత్య నీవు ఎంత తప్పు చేశావంటే నీ పిల్లలు అనుకొని ఇంట్లోకి వచ్చావు. గరంలో నీ ఇల్లు, ఇల్లు నాది, వీళ్ళు నా పిల్లలు అనుకొని ఇంటిలో ప్రవేశించావు. కానీ వాస్తవం చేరింది ఎక్కడికి? ఎక్కడ చేరావు? ఆస్తే కృష్ణ పుష్ణాసి కృష్ణాభిముఖః గత శ్రీహి త్యజ ఆశ్వ శైవం కుల
ఔచరాయ శయ ఆసు అశైవం. విడదీయకుంటే అర్థం కాదు. ఎవడి ఆసు ఎవడి పేరు అనుకుంటా. త్యజ ఆశ్వ శైవం అంటే ఇదో పేరేమో అనుకుంటాం కదా. త్యజ ఆసు అశైవం. అశైవం అంటే అమంగళం. శివం అంటే ఏమిటి? మరి అశివం? అశివస్య భావః అశైవం. ఆ అశైవం త్యజ అమంగళకరమైనటువంటి పనిని త్వరగా వదిలిపెట్టు. అదేమిటి త్యజాస్వ శైవం. దేనికంటే కుల కౌశలాయ నీ కులం క్షేమంగా కుశలంగా ఉండాలంటే నీ వంశం కుశలంగా ఉండాలంటే అమంగళకరమైనటువంటి ఈ భావాన్ని పనిని త్వరగా వదిలిపెట్టు ఏంటది? కృష్ణాభిముఖః పుష్ణాసి అపత్యమత్య పుష్ణాసి సంతానం అన్న పేరుతో నీవు కృష్ణ పరమాత్మకు విముఖుడవై సంతానాన్ని కాపాడుతున్నావు పోషిస్తున్నావు. ఇల్లు అనుకొని నీ ఇల్లు, వీళ్ళు నా పిల్లలు, వాళ్ళని నేను పోషిస్తే నాకు మేలు కలుగుతుంది, సంపద కలుగుతుంది, రాజ్యం లభిస్తుందని భ్రమించి పరమాత్మకు విముఖంగా ప్రవర్తిస్తున్నావు. నీ పిల్లలను పోషిస్తున్నావ్, ఇప్పటికైనా ఇలాంటి అమంగళ కృత్యాన్ని విడిచిపెట్టు అంటే ఏమర్థం అండి? ఏం విడిచిపెట్టాలి? నీ పిల్లలను విడిచిపెట్టు. నీ నూరుగురు మందిని బహిష్కరించావనుకో, నీ కులం మీరు బాగుంటారు. వినకుండా వాళ్ళని ఇంకా ఇలాగే ఉంచుకున్నావు. చెప్పాం కదా మొదలే. త్యాస్త శైవం కుల కౌశలాయ ఇత్యూచివాన్ తత్ర మరి లేకుంటే సభకు వచ్చి రాజుగారితోటి మహారాజా మహారాజా నువ్వు బాగుండాలంటే. నీ పిల్లలందరినీ విడిచిపెట్టు అని చెప్పి ఏ రాజు ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడండి అని దురాష్ట్రుడు. వాడికి పేరే పుత్రేషణకు దృష్టాంతం దురాష్ట్రుడు. అలాంటి వాడు వింటాడా?
ఇత్యూచివాన్ తత్ర సుయోధనేన ప్రవృద్ధ కోపస్ఫురితాధరేణ ఇలా మాట్లాడినటువంటి విదురుని మాటలు విని సమాధానం దుసాడు చెప్పలేదు. అదే గమనించాలి. ప్రవృద్ధ కోప స్పురితాధరేణ సుయోధనేన. కోపంతో పెదవులు అదురుతున్నాయి. కోపం బాగా వస్తే ఏమవుతుంది మనకు మాట రాదు. మాట కంటే ముందు కోపం వస్తుంది. కదా తర్వాత మాట రావాలి. ఆ కోపమే మాటను మింగేస్తుంది. అప్పుడు మాట్లాడుతున్నట్టు గుర్తుగా పెదవులు అదురుతాయి. అందుకే ప్రవృద్ధ కోపస్పురితాధరేణ అసత్కృతః సత్స్పృహణీయ శీలః అసత్కృతః అట అవమానించబడ్డాడు ఎలాంటివాడు సత్ స్పృహణీయ శీలః సజ్జనులు చేత కోరదగిన స్వభావం కలవాడు విదురుడు? విదురుడిని ఎవరు ఆదరిస్తారు? సజ్జనులు ఆదరిస్తారు. వీడు ఎలా పడేయండి వీడు ఏమైనట్టు ఇప్పుడు? చెప్పవలసిన వల్ల లేదు కదా. సత్పురణీయ తీలః క్షత్త సకర్ణానుజ సౌబలేనా. ఒక్క దుర్యోధనుడే కాదు కర్ణ అనుజ సౌబలేన అంటే కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఈ ముగ్గురితో కూడుకున్న దుర్యోధనుడు. కోపం మీద పెదవులు అదురుతూ ఉండగా విదురుడిని అవమానించాడు. కయేనమత్ర ఉపజుహావ జింహం. ఈ కపటిని ఎవరు ఇక్కడికి పిలిచారు? అదే మాట అది మొదటి క్వశ్చన్. ఇమ్మంటే కబడ్డీ. కబడ్డీ అంటే ఏమర్దం పక్షపాతి అన్నమాట. పాండవ పక్షపాతి ఇట్లా పిలుస్తారు కదా ఎవడు ఆయన. కయ్యేనమత్ర ఉపజుహావజిమ్మం అందులో దాస్యాసుతం యత్ బలినైవ పుష్టః ఎవడు వాడు రాధా. మంత్రి దాసీ పుత్రులండి. దాసీ పుత్రుడికి సభలోకి వచ్చే అధికారం ఉందా, యోగ్యత ఉందా? లేకున్నా పిలిచారు. ఎవరు పిలిచారు? ఏం తప్పు చేశాడయ్యా అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు. యతుబలినైవ పుష్ట ఎవడి భోజనంతో పోషించబడ్డాడో తత్విన్ ప్రతీపః పరకృత్య ఆస్తే ఎవడి అన్నం తిన్నాడో వాడికి వ్యతిరేకంగా ఉన్నాడు.
రెండోది పరకృత్య ఆస్తే శత్రువుల పని చేస్తున్నాడు. పరకృత్య ఆస్తే నిర్వాస్యతామాసు పురాత్ పురాత్. ఆ అనుభవుడిని త్వరగా నగరం నుండి, నగరం నుండి కవర్ నుంచి కాదు పురాత్. నగరము నుంచి బహిష్కరించండి. చిత్రుడు మనం పెట్టే భోజనం తిని మనకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మన వ్యతిరేకులో వాళ్లకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. తిన్నదేమో మా భోజనం. మాట్లాడేది వారి వైపు. పోనీ క్షత్రియ పులం వాడంటే దాసీ పుట్రుడు. అంటే ఏ రకంగా ఎవరికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఐతం అచ్యుల్బణ కర్ణబాణైహి భ్రాతుః పురో మర్మసు తాడితోపి ఇంకో తప్పు అంటున్నారు. ఎందుకు పోయాడు విదురుడు అంటే ఏదో కారణం. ఇలాంటి మహా క్రూరమైనటువంటి మర్మమును తాకేటువంటి బాణముల లాంటి మాటలతో తమ్ముడిని అవమానించిన యుద్ధరాష్ట్రుడు ఏమి మాట్లాడడు. తప్పు అలా మాట్లాడకు చాలు ఒక్క మాట చాలు. అంటే ఈ ఇతని మాటలు ఆయనకు కూడా అందుకే అంటున్నాడు భ్రాతుఃపురః అది భ్రాతుఃపురః మర్మసు తాడితోపి అన్నగారి ముందర మర్మములయందు కొట్టబడిన బాధించబడిన స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయాం గతవ్యతః అయాత్ ఉరుమానయానం. అన్నగారు మాట్లాడలేదు కాబట్టి ఈ మహా గత వ్యధః అట. ఏమి బాధపడలేదు. ఎందుకంటారా? మాయాం కురుమానయానం. భగవంతుని మాయ చాలా గొప్పది అని తలచి బయటికి వెళ్లి తన ధనువును రాజసభ ద్వారంలో ఉంచి వెళ్ళిండు.
మళ్ళీ ఆ ధనువును తిరిజాత్రలు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తీసుకుంటాడు. మంత్రి తన ఆయుధాన్ని సభా ద్వారంలో పెట్టాడు అంటే ఆ రాజ్యానికి ఆ రాజుకు క్షయం. అంటే త్వరలో ఈ రాజ్యం ఈ రాజు నశిస్తాడు తప్పదు. మంత్రి అస్త్ర త్యాగం చేయకూడదు. మనకు భారతంలో అష్టవత్యాగం ముగ్గురు చేశారు. తెలుసు కదా? ఒకరు విదురుడు. ఇంకొకరు ద్రోణుడు. మరొకరు భీష్ముడు. యుద్ధంలో కాకుండా బయట వైభజ్య ఇంకో మహానుభావుడు అశ్వత్థాన్. అశ్వత్థామ వదిలాడు, భీష్ముడు వదిలాడు, ధ్వనుడు వెళ్ళాడు, వదిలాడు, భీష్ముడి మాట తోటి కర్ణుడు విడిచాడు, అశ్వత్థామ విడిచాడు. ఐదుగురు అస్త్ర త్యాగం చేశారు. ఇక వాళ్ళేం గెలుస్తారండి? యుద్ధం వస్తున్నది అంటే అస్త్రం పట్టుకోవాలి కానీ పోయి పెడితే ఇంకేం గెలుస్తారు? ఇవన్నీ. అశుభ చిహ్నములు. వీరులైన వాళ్ళు అస్త్ర త్యాగం చేస్తే ఆ దేశానికి క్షేమం కాదు. విదురుడు ఎంత వీరుడు అంటే ఒక సందర్భంలో పాండు మహారాజు దండయాత్రకు వెళ్ళినప్పుడు మనకు ఉత్తర కురు దేశంలోని బాఖిలీక మహారాజులు ఉన్నారే వాళ్ళు యుద్ధం చేస్తే పాండు మహారాజు వాళ్లకు పోటీ ఇవ్వలేడు. తను మహావీరుడు పాండు సమర్ధు గారు. అతను ప్రాణాలు పోయే స్థితి వచ్చినప్పుడు విదురుడు ముందు దగ్గరికి వస్తాడు. తన అష్టవిద్యా కౌసల్యంతో వాళ్ళందరినీ తుత్తినీలు చేసి పంపించేసి వాళ్ళ రాజ్యాన్ని పాణుమారాధికి ఇచ్చి తాను వస్తాడు. తనే ధనుర్ధారి విదురుడు. మంచి ఆస్త్ర సంపన్నుడు. మంచి అన్నీ ఉన్నాయి. నీటి బలం ఉంది, వాగ్బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, ఆస్త్ర బలం ఉంది. బుద్ధి బలం ఉంది. ఇన్ని ఉన్న ఉత్తముడైనటువంటి ఒక సమర్ధుడిని యుద్ధానికి ముందు వదులుకున్న వాడిని ఏమంటాడండి? కదా ఇంకే అదే అపజయానికి గుర్తు. రాజు.
రాజకీయ చతురుడైతే యుద్ధం వచ్చే ముందు సమర్ధులు ఎక్కడ ఉన్నారో వెతికి తెచ్చుకోవాలి. ఆయన దానికి కావాలి మరి. ఉన్నాడో లేదో అనుకున్నాడు. అందుకే చెప్తున్నాడు మనకు. భ్రాతుః వాసా స్వయం ధనుహు ద్వారి నిధాయ మాయాం గతవ్యథః అయాత్ కురుమానయానః భగవంతుడి మాయ చాలా గొప్పది అని తలుచుకున్నవాడు విదురుడు గతవ్యథః ఎలాంటి బాధ లేకుండా అయ్యా అంటే వెడరిపోయాడు. స నిర్గతః కౌరవ పుణ్య లబ్ధః యజాత్వయాత్ తీర్థ పదః పదాని. అతను కౌరవ పుణ్య లబ్ధః అట. పూర్వంశపు రాజుల యొక్క పూర్వజన్మ కృత పుణ్యలేశంతో లభించిన వాడు వెళ్ళిపోయాడు. అంటే ఏం పోయినట్టు? వాడి పుణ్యం అంతా అదే కదా. పని సరే ఎంత చక్కని ఎలాంటి మాటలు చెప్తాడు ఎలాంటి విధానం చెప్తాడు. అంటే తనకు కావలసిన దాన్ని తామే దూరం చేసుకున్నారు. ఎవరు తమను కాపాడుతారో ఎవరి బలం తమకు సహాయం అవుతుందో దాన్ని. ఎందుకయ్యా అంటే పుణ్యాన్ని వదులుకున్నాడు అంటే ఏమి మిగిలింది? పాపానే కదా పోయే తప్పదు కదా. అందుకే స నిర్గతః కౌరవ పుణ్యలబ్ధః గజాక్వయాత్ తీర్థపదః. ఇలాంటి వాడండి అంటే తీర్థ పదః. పవిత్రమైనటువంటి పాదములు కలవాడు అని ఒక అర్థం. తీర్థయాత్ర తీర్థ స్థలములలో పాదములు పెట్టగలుగుకున్నవాడు అంటే. తీర్థయాత్ర ఉద్దేశ్యంతో అన్నమాట. ధర్మాన్ని ఆశ్రయించినవాడు కాబట్టి, ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి ఆయన తీర్థపదుడు. అంటే అలాంటి వారు అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా పావనం అవుతుంది. తన పాదముతో అన్ని ప్రదేశములను పవిత్రము చేసేటువంటి మహారూపవుడు. పదాని అన్వాక్రమతో పుణ్య చికీర్షయా ఉర్వ్యాం. పుణ్య చికీర్షయా కాస్త పుణ్యాన్ని సంపాదించుకుందామన్న అభిప్రాయంతో అగా.
పాదములను తీర్థయాత్రలలో పెట్టడానికి సంకల్పించుకున్నాడు. అంటే ఏమర్థం? తీర్థయాత్రలకు బయలుదేరాడు. అన్వాక్రమత్ పుణ్య చికీర్షయోర్వ్యాం స్వధిష్టితః యాని సహస్ర మూర్తిహి. స్వధిష్టితః యాని సహస్ర మూర్తిహి. ఎలాంటి క్షేత్రాలను ఎలాంటి ప్రదేశాలను విదురుడు ప్రవేశించాడు అంటే యాని సహస్రమూర్తిహి దీన్ని పరమాత్మ తన నివాసములుగా ఏర్పరచుకున్నాడు. ఎవరు సహస్రమూర్తి? సహస్ర శీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపా కొందరు ఇక్కడ సూర్య భగవానుడని. ఇంకేదో అర్ధాలు చెప్తారు. కానీ సహస్రమూర్తి అంటే భగవాన్ వాసుదేవః. శ్రీమన్నారాయణుడు అర్థం. పరమాత్మ తన నివాసాలుగా వేటిని చేసుకున్నాడు అంటే పుణ్యక్షేత్రాలు. పుణ్యతీర్థాలు అలాంటి వాటిని పర్యటించడానికి సంకల్పించుకున్నాడు. దేనివల్ల అంటే కాస్తంత పుణ్యం సంపాదించుకుందామని. ఎందుకు వచ్చింది ఆ భావము? చాలా లోతుగా వెళ్ళాలి. విదురుడు కొంచెం పుణ్యం సంపాదించుకోవాలని బయలుదేరాడంటే ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడు? ఇంతకాలం ధృవరాష్ట్రునికి మంత్రిగా ఉండి చేసిన పనుల వలన సంపాదించుకున్న పాపాన్ని తొలగించుకొని పుణ్యాన్ని మూటగట్టుకోవటానికి అని పరమాత్మ నివసించేటువంటి పుణ్యక్షేత్రములకు మహానుభావుడు బయలుదేరుతున్నాడు. పురేషు ఆ అత్తరూపానికి చెప్తున్నాడు. చాలు అదే మరి ఇంకేం చేయాల ఏమవుతుంది. అందులో సహస్ర మూర్తిహి పురేషు పుణ్యోపవనాద్రి కుబ్జేషు అపంక తోయేషు సరిత్ సరస్సు అనంత లింగైహి సమలంకృతేషు శచార తీర్థాయతనేషు. అనన్య చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పరమాత్మ ఉండేటువంటి సకల పుణ్య క్షేత్రాల్లో మహానుభావుడు సంచరిస్తున్న అలాంటి చోట పురేషు పుణ్య ఉపవన అద్రికుంజేషు పవిత్రమైనటువంటి వనములు అంటే నైమితారణ్యం దండగాయం ఉన్నాయి కదా ఇలాంటివన్నీ. ఇలాంటి తోట అలాగే అద్రి పర్వతాలు హిమోత్వరతము, మేరు పర్వతము, మందర పర్వతము, సక్య పర్వతము ఇందులోకి ఇలాంటి ఇలాంటి పర్వతాలు అలాగే కుంజేషు వృందావనం మందర ఉన్నాయి కదా ఇలాంటి తోటలలోనూ.
అలాగే అపంకతోయేషు పవిత్రమైన జలము గలవి బురద లేని నీరట బురద అంటే అయ్యా రజోగుణం. హలో గుణ అంటే ఏంటి? రజోగుణం. రజోగుణము లేని నీరట. సత్వగుణాన్ని వృద్ధి పొందించేటువంటి పావనమైన జలము గల అపంకతోయేషు సరిత్ సరస్సు. నదులలోనూ సరస్సులలోనూ అనంత లింగై సమలంకృతేషు కేవలం నీళ్లే అనుకోకండి అనంత లింగైస్తమలంకృతే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి అర్చామూర్తులు లింగం అంటే చిహ్నం. కదు పరమాత్మ యొక్క అనంతమైనటువంటి చిహ్నములు అంటే ఆకారములు విగ్రహములు రామ కృష్ణ వరాహ మత్స్య అవునా కదా ఇలాంటి పరమాత్మ యొక్క అర్చామూర్తులు వేంచేసి ఉన్న శ్రీరంగం కరిశైలం అంజనగిరి తార్క్షాద్రి సింహాచలం శ్రీగురు అని చెప్పుకున్నామే ఇలాంటి వాటిలో చక్యార తీర్థాయ తనేషు అనన్య అనన్యమైన భావంతో అంటే వాటి యందే మనస్సు పెట్టి వెళ్ళాడు. మనం కూడా యాత్రలకు పోతాం. అయ్యో ఇంటికి తల వేసి వచ్చాం. సౌర్గ పండుకోవడం లేదు మనం పోయే వరకు. ఇల్లు అలాగే ఉంటుందో, ఎవరు ఏం చేస్తారో, ఏం గోరవుతుందో అని కాక ఇంకా మనకంటే ఇడికి ఎక్కువ దిగులు ఉండాలి. ఎందుకంటే యుద్ధం కాబోతున్నప్పుడు బలి చేరి వచ్చాడు. అయ్యో యుద్ధం మొదలైంది, ఎందరు సచ్చారు, ఎందరు బతికారు, అయ్యో మా వాళ్ళంతా ఏమయ్యారో అనుకుంటూ తిరిగాడు అనుకోండి పుణ్యం రాదు అది కదా. మరి కాదు పాపం వస్తుంది. ఆ భావం చెప్పడానికి అనన్య అంటే ఆ తాను ఎక్కడికి వెడుతున్నాడో దాని యందు మాత్రం మనస్సు ఉంచిన వాడే తప్ప. తన యందు కానీ మళ్ళీ నగరం తమ్మురు బంధువులు ఇలాంటి వారి జోలికి పోలేదు. అనన్యః గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తిహి సదా కృతః అధస్యయానః అవధూతః ఇంచుమించు అవధూతగా తిరుగుతున్నాడు. మత్తుము వన దురువుతున్నాడు. గ్యాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తిహి. చూశారా? పవిత్రమైనటువంటి దాన్నే ఆహారం తీసుకుంటున్నాడు. అది కూడా వివిక్త. ఒంటిగా తినాలి భోజనం అనేది ఎప్పుడు తన ఇంట్లో కూడా భార్య చూస్తుండగా భర్త భోజనం చేయకూడదు. భర్త చూస్తుండగా భార్య భోజనం చేయకూడదు. కానీ కలియుగంలో భార్య తినిపిస్తేనే తింటాం. కర్మ ఏం చేస్తా అన్నాడు.
అయ్యో ప్రేమ అండి, బాగా ప్రేమకి ఏం చేస్తా ఉంటావ్ అంటావ్. ఏకాంతంలో కూర్చోని భోజనం చేయాలి. కారణం ఏమిటంటే నలుగురిలో కూర్చోని భోజనం చేస్తుంటే పదార్థాలు ఒకటే అయినా తినే తీరును చూస్తే అధర్మం వచ్చేస్తుంది. కొందరు ఏళ్ళను తింటారు కదా. అన్నము కాయగూరలు కాదు ఏళ్లే తింటారు. ఇట్లా ఇట్లా మహా ఘోరం అని ఓ అసలు రుచి చేతులకు ఉందేమో ముక్కలకు కాదేమో కాయల కూరగాయల ముక్కలకు కాదేమో చేతులకేమో అని ఆ పని ఇప్పుడు మొదలు పెడుతున్నారు. 10 మందితో కూర్చుంటే తన చుట్టూ కూర్చున్న వాడికి అధర్మమైనటువంటి భోజనం ఉందే అటు మీద మనస్సు పోతుంది. ఇలా భోజనం చేయాలి అది చేస్తే బాగున్నట్టు ఉందే. ఎవడో స్పూన్ తో తిన్నాడు అనుకో అబ్బా స్పూన్ తో తింటే బాగున్నట్టు ఉందే చేతికి అంటది కదా. మరి స్పూన్ ఎవరు పట్టుకోవాలి అంటే చేయిని పట్టుకోవాలి. మరి ఆ చేయిని ఎవరు పట్టుకోవాలి? ఏ భోజనం ఏముంటది అయిపోయాయి అని ఆలోచించండి. అందుకే వివిక్త వృత్తిహి అంటారు. భోజనం చెయ్యి. కారణం అది ఒక చిన్న మాటలో ఎంత ఆచారం చెప్తాడు వ్యాసుడు. పవిత్రమైన దాన్ని తినాలి అది కూడా ఏకాంతంలో అందుకే మన దాంట్లో దృష్టి దోషం మహా ప్రమాదం. పక్క వాళ్ళు అబ్బా వీళ్ళు ఎట్లా తింటున్నారండి అంటే మనం చస్తాం అంతే. మనం తిరిగి ఇంతే కావచ్చు అబ్బా ఏం తిన్నాడు అది అన్నాడు అనుకోండి. మరి వీడు వీడు తిన్నాడు వీడికి ఉంది వీడు తింటూనే ఉన్నాడు. వీడికి వీడికి పెట్టాడు వాడికే పెట్టాడు. వాళ్ళ ముందర పెట్టుకొని పక్క వాడిని అబ్బా వాడు ఎట్లా తింటున్నాడు అని అంటాడు గోవింద వాడు. ఇక వాడు తిన్నది వాంతులు ఏదో మోషన్ నానా అవస్థ పడి మళ్ళీ మంత్రం వేయించుకొని నానా గొడవ పడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మందులు తింటే కానీ మూడు రోజులకు పోలేడు. అది బాగా ఒక్కటి తింటే ఏం బాధ లేదు. అందుకే ఏకాంతంలో పూజించాలి. పవిత్రంగా అదే ఆచార ధర్మం పవిత్రంగా పూజించాలి వివిక్త వృత్తిహి. సదాపృతః అధస్యయానః ఇంకోటి ఏంటంటే వివిక్త వృత్తి సదాపృతః అధస్యయానః సదాపృతః అంటే ఏం చెప్తాం త్రిసవనస్నాయి రోజు మూడు పూటలా స్నానం చేస్తూ ఎక్కడైనా పుణ్య తీసారు ఉన్నాయా మనం ఏం చేస్తామంటే ఒకచోట స్నానం చేస్తాం పక్కన చోట ఇప్పుడే చేశాం కదండీ నీళ్లు తెచ్చి తళ్ళుకుందాం. అంటే ఏమైపోయినాయి బ్రహ్మంద్యం ఏదో అయిపోతుంది. స్నానం ఒక రోజు చేస్తాం పక్కన ఇంకో నది ఉంటుంది అక్కడ చేశాం కదండీ నీళ్లు తళ్ళుకుందాం. ఇది రెండో చోట మూడు చోట పోయినాం అనుకోండి మళ్ళీ అందరినీ నువ్వు పోయి చెమ్మడి వేడు నేను చేసుకుంటా. రెండో రోజు వాడు పోతాడు మూడో చోటకి నువ్వు పోయి తే రాజు నేను పోసుకుంటా. ఏంటి అంటే నీ శ్రద్ధ చేస్తున్నాం మనం అబద్ధం కాదు అంటే మనం బయలుదేరే దేనికి దాన్ని మర్చిపోయాం.
ఎప్పుడు చేయం కదా ఏదో వారం పది రోజులు చేస్తాం మునుగు నాతోటి ఏమైంది? లేదు అందుకనే సదా కృతః ప్రతి మాట అభిప్రాయం. వ్యాసుడు కథ చెబుతూ కూడా కొన్ని చెనుకులు బాణాలు తీస్తుంటారు మన మీద మన కలియుగంలో ఏమేం చేస్తున్నామో తప్పులని చెప్తాడు. ఇది సదా కృతః. ఎల్లప్పుడూ స్నానం. నతి కనబడింది మునుగటనే. అలాగే సదా పృతః అదిగో అధత్యయానః మనము ఏం చూస్తాము సింగిల్ రూమ్ ఉందా డబల్ రూమ్ ఉందా కోట దొరుకుతుందా లేదా ఏసీ ఉందా లేదా మంచాలు ఉన్నాయా లేదా ఉంటే దిగుతాం. అశ్రమాలు అవి మేము బాగుండవు ఎందుకంటే కింద పడుకోవాలి. కానీ తీర్ధ యాత్రలో కిందనే పడుకోవాలి. కింద పడుకోవాలి, ప్రతి నదిలోనూ స్నానం చేయాలి, ఏకాంతంగా భుజించాలి, పవిత్రమైన దాన్నే తినాలి, ఒక్క పూటే తినాలి. ఇవన్నీ చేస్తే ఏం పేరు అంటే ఇవన్నీ చేసినా సరిపోదు అవధూత వృత్తి. దీని యందు ఆకాంక్ష ఉండకూడదు. మనం ఎంత గొప్పోళ్ళం అంటే గుడికి పోతాం, తీర్సం తీసుకుంటే ప్రసాదం తీసుకుంటాం, ఏదో పులిహోర చక్కర పొంగలో వండి వేస్తాం. పులుపు తక్కువ ఉంది కదా అంటారు. ఇంటికి పోయి తినదారు ఇక్కడ ఎందుకు ఊళ్ళో పురుగు తక్కువ ఉంది. లేదా ఆ తిరిగే పోయి ఇంత ఇంత పులుపు కలుపుకొని ఇంత కారం ఉప్పు వేసుకొని తిను సరిపోతుంది ఏం కర్మరా బాబు. స్వామి ప్రసాదాన్ని పులుపు తక్కువ ఉందా చక్కెర తక్కువ ఉందా నెయ్యి తక్కువ వేసింది కదా. అంటే నీకు అది భోజ్యం అంతా ప్రసాదం కాదు. పవిత్రత ఏమైంది? ఇది పరమాత్మ సాదనం అన్న భావం నీకు ఎక్కడ ఉంది? నువ్వు ఆహార దృష్టితో ఉన్నావు ఇంకా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? తీర్థం కాదు, క్షేత్రం కాదు, ఆయతనం కాదు, ప్రసాదం కాదు. సర్వత్రా సున్నా ఈ మొత్తం చూసి తీర్థం కాదు. ఇంట్లో ఉన్నట్టే లేక ఏదో అదేం పర్యటన అంటారు వినోద పర్యటన కదా. ఇది ఏదో కరెక్షన్ ఏం కరెక్షన్ ఆ ఆ కరెక్షన్ అలా ఉంటుంది అందుకే అంటున్నాడు తీర్థాయతనేషు సదా కృతః అధత్యయానః అవధూత వేషః అరక్షితః స్వైహి అవధూత వేషః వ్రతాని చేరే హరితోషణ అని ఇంకో ప్రధానమైన సూత్రం స్వైహి అలక్ష్త. తన వారెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రధాన ధర్మం అది. మనం యాత్రలో పోతున్నాం అయ్యో వచ్చారండి మా ఇల్లు పక్కనే రండి ఇవాళ రేపు ఉండిపోద్దురు గాని.
ఈ యాత్రలు గోవింద వీడి ఇంట్లో ఉండి వాళ్ళు సడసూదరంగా పోయారు మూడు పూటల విందులు వినోదాలు. మేము ఒక కథ చెప్పాము ఒకసారి చెప్తే వాడు మునిగిపోయాడు మా యాత్రలు మేము పోతున్నాము. వచ్చేవాడు రామేశ్వరం దగ్గర సముద్రం ఉంది కదా తన్నం చేస్తే అవంత దాడిలో వాడు పోయాడు. మా ముందు వంట పట్టుకొని బయటికి లాగాను. నాకు ఈ తొత్తు కాబట్టి ముందు వాడికి లాగి లాగి వచ్చాను. అవునండి నేను రామేశ్వరం వచ్చి సముద్ర స్నానం చేస్తుంటే ఎందుకు మునిగానండి? సముద్రంలో అట్లా ముంచుతారా? సముద్రం ముంచలేదు నువ్వు మునిగావురా. వారికి అర్థం కాయ విమో ఏంటండీ ఎక్కడికి పోయి ఇచ్చావు నిజం చెప్పు అన్నారు. ఈ పక్కన బంధువులు ఉన్నారండి అన్నారు. సంతోషం రా బంధువురి ఇంట్లో భోజనం చేశావు ఆ ఇంత బాగా చేశానండి ఏం చేశావు ఎన్ని గొర్రెలు ఎన్ని బర్రెలు రా అన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు తెలుసు నాకు. ఆ తినొచ్చా అని చెప్పి మునుగుతో బతకవురా అని చెప్పారు. యాత్రలోకి వచ్చి కర్మ అవన్నీ తినడం ఏంటిరా నీ బతుకు. రెండు పండ్లు తిను, రెండు పాలు తాగు. ఇంకా అక్కడ ఎక్కువైతే ఒక్కసారి అమ్ముతారు దేవాలయంలో అమ్ముతుంటారు సామాన్యంగా అది కొనుక్కొని తిను. అక్కడ పోయి వాళ్ళే వాళ్ళలాగా స్మశానం చేసుకొని దేహాన్ని పోయి అమ్ముతుంటే మొక్క ఏమవుతావురా అంత ఉంటుందా అండి. నాయమ్మ వచ్చి ఎక్కడ పట్టి లాగాను ఇంకోడు ఉంటే ముంచేవాడు బయటికి లేవకు. జాగ్రత్తగా ఉండు బాబు. అంటే ఏ కోచనలో మనం తీర్థయాత్రలకు వచ్చాము స్వాదర్శనం చేసుకుంటున్నాము ఇంతో అంతో మనస్సును. అలాగే బుత్తిని కొద్దిగా కడిగేసుకుందాం వాష్ ఏదో వాటర్ సర్వీస్ అన్నమాట. అలా వాటర్ సర్వీస్ చేసుకుందాం అన్న భావన లేకుండా ఏ ప్రసాదం బాగుంది, ఏ హోటల్ బాగుంది, ఎక్కడ ఏసీ ఉంది. ఏం చేస్తాం అందుకే ప్రధానం స్వహ్య లక్ష్క తన వారెవరు గుర్తించకుండా ఉండాలి అందుకే అవభూత వేష అంతా దుమ్ము ధూళి బూడిద అన్నీ పూసుకున్నాడు గడ్డల నెత్తెంత ఇరబోసుకున్నాడు పుక్కోడానికి వీల్లేదన్నమాట ఎదురుడు చాలా అందగాడు ఇక్కడ యముడు కదా స్వామి అండి, మంచి సౌందర్యం ఉంటుంది. భారతం చెప్తాడు విదురుడు. విదురుడు సభలోకి వస్తుంటే అంతఃపురం ఉండేటువంటి అవన్నీ ఏమంటారు బాలకన్యలు అంటాం చూడండి సభలు పైన వేసుకుంటారే. బాలకన్యలోని పౌర స్త్రీలంతా ఎగబడి చూసేవాళ్ళంట విదురుని. సౌందర్య కాబట్టి ఈ యాత్రలో వచ్చుకుంటే వీడు అందంగా ఉన్నాడు పక్కోడు అనుకుంటే అబ్బా వీడిది. మనం మంచివాళ్ళమైనా మనం చూసి పక్క స్త్రీలో పక్క పురుషులో అబ్బా ఎంత అందంగా ఉన్నాడండి అనుకుంటే వాళ్ళ మనస్సును చలింపచేసిన పాపం మనకు వస్తుంది.
చాలా ధర్మం చాలా సూక్ష్మం. అందుకే తీర్థయాల పోయినప్పుడు ఈ వికారం కనబడదు. అది గడ్డం పెంచుకోవాలి ఇంకేమైనా ఉంటే పెంచుకోవాలి చెట్లు పై వేసేసారు మొఖానికి గోడ వేసుకోకుండా ఏవో కొద్ది ఆ అమ్మ ఎట్లా వికారిగా ఉన్నారమ్మ తత్వర ధన్యుడిని. నేను బతుకుతాను లేకుంటే నువ్వు బాగున్నావండి ఈ యాత్ర వదిలిపెట్టి నువ్వు బాగున్నావ్ నువ్వు బాగున్నావ్ అనుకోని ఈ యుగ గీత పాడుకుంటా యాత్రలో అందుకే అవధూత వేష దుమ్ము పట్టాలి భోజనం నల్లగా ఉండాలి నానా గోల చేయాలి ఇలాంటి వేషంలో అతను వ్రతాని చేరే హరితోషణ అని తీర్థయాత్రలో కూడా వ్రతములు చేసుకున్నాడు. ఎలాంటి వ్రతాలండి అంటే హరితోషణ అండి. పరమాత్మ పరమాత్మను సంతోషింపచేసే వ్రతాలు. కథ చెబుతున్నాడు గమనించండి వ్యాసుని యొక్క శైలి. కథ చెబుతున్నాడు. విదురుడు యాత్రలకు పోయాడు యాత్రదిగా చెప్పొచ్చు కదా. ఎన్ని చెప్పాడు చూడండి. ఎలా యాత్రలు చేయాలో చెప్పండి. ఏ ధర్మంతో, ఏ పద్ధతితో, ఏ విధానంతో, ఏ స్వరూపంతో, ఏ వేషంతో, ఏ భావంతో దేశ యాత్రలు చేయాలో మొత్తం వివరించాడు. అంటే నీ దేహ సౌకర్యం కానీ మరొక సౌకర్యం కానీ యాత్రల్లో పొరపాటున కూడా చూడకూడదు. ఇది ఈ ఒక్క భాగం తీసుకొని యాత్రా విధానం అని ఒక వ్యాసం రాసి పడేసాడు పెద్ద వ్యాసం పనికొస్తుంది. ప్రతాని చేరే హరితోటన అని ఇత్తం వ్రజన్ అయ్యా ఈ భాగాన్ని మళ్ళీ రేపు అనుసంధానం చేద్దాం. మరి అక్కడ కూడా పోవాలి కదా దుబ్బులు వెళ్తుంది సుందరకాంటి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఇలా గ్రంథం ముద్ర పెట్టుకొని కావాలని కోరి అరువు ఇది. అందుకే ఇలా తాగుతున్నాను. ఒక గుష్టకారం కావాలి కదా.
Opening invocation with the mangalacharanam: salutation to the lotus feet of the lineage of Azhvars and Acharyas - Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-renu, Parakala Yatindra, and Sri Parankusha Muni - and to Krishna, son of Vasudeva, crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki, the universal teacher.
Dear devotees of the Lord: we have completed the Second Canto, which serves as the preamble to the Bhagavatam. Now we truly begin the Bhagavatam proper. The most important conversation in the entire Bhagavatam - the conversation that defines the work - is the Vidura-Maitreya dialogue.
Some say the Bhagavatam is finished. But the primary reason it is not finished is the complete philosophy (purna tattva) it contains. Whether the Krishna-Uddhava dialogue or the Vidura-Maitreya dialogue - 'tattva' here refers not just to the 24 elements (panchabhuta, tanmatras, jnanendriyas, karmendriyas), but also to the 26th tattva and beyond: meditation, reflection, vision, and direct realization.
The most important part of the body, one might say, is the heart or kidneys - or so modern medicine says. But the text says it is actually the thighs (uru) that bear the weight of the entire upper body. Accordingly, when fever comes, illness comes, or any disease strikes, the first things to weaken are the feet and legs. When the thighs weaken, one can no longer carry any weight.
Before studying the deep and difficult topics that follow, one must pray to the Lord for strength of mind and intellect. 'Dadami buddhi yogam tam' - the Lord himself says: 'I give the yoga of understanding to those who seek me.' Therefore, by invoking the Lord, we can approach this difficult section with the right strength.
To leave something, we must find it unsatisfactory in some way. Discomfort must arise, or what we love must be withheld. Was Vidura's home in Hastinapura not comfortable? Was Vidura's home lacking in comforts and wealth? He was the brother of Dhritarashtra - no material lack. But something deeper caused him to leave.
One thing is known - that the disrobing of Draupadi occurred. The deceptive dice game happened. But what happened between the departure from Hastinapura and the journey to the house of lac? In between, what transpired? They were sent away. Duryodhana arranged for a house to be built in Varanavata and had them sent there to govern. Three times during this journey, attempts were made on their lives.
Right from the place where they were sitting, a rat was seen boring a hole and going inside. He (Vidura) observed this. 'Ah - so we too must prepare an underground passage (tunnel). A secret exit must be made.' Vidura gave hints. He never stated directly what should be done. He suggests, hints - as it is said in the Bhagavatam, he acts thus.
Where they meet matters - but not as ordinary conversation. Vidura was no one who asked about trivial things, and Maitreya would never speak of ordinary matters. Both are great souls, so whatever they spoke was certainly sadhuvada upabrimhitam - conversation that distributes the fragrance and riches of saintly association. Such conversations are what we must also cultivate.
Among the warriors: one was Satyaki, a partial avatar of Rudra. Samba was also of the Rudra lineage. Similarly Saindhava, Ashvatthama - all were partial manifestations of Rudra. There were five Yamas, three Suryas, nine Krishnas, five Yamas - such was the cosmic significance of those warriors. When such great souls gathered, what would emerge from that meeting?
Just chanting 'Rama, Govinda, Mukunda, Ananta, Vaikuntha, Mukunda, Krishna' - that 'kasta' (time spent) is well spent. But spending one's time in gossip - who got a visa, who passed their entrance exam, what the neighbor earned, fighting with everyone around - that is a terrible waste of one's lifespan (ayushya).
The saying goes that to understand women's speech, one must have recited the three Vedas ninety times. This is not my word - the king himself said it. When a question is asked, the answer given is in a completely different direction. 'Is the cooking done?' - 'But I bathed before this.' Even that answer is given correctly in its own logic, the speaker notes.
When we see all these things, our discernment (tejas) diminishes. There are three kinds of inner brilliance, they say. The power of the intellect, the power transmitted from sound through the ears - the strength that comes from hearing. Second is touch (sparsha) - that which establishes (uurpadata). If the eyes of the body are lost, that is bad enough, but when the eye of wisdom (jnana netra) stops working, that is truly grievous.
Younger than Dhritarashtra was Pandu - that was Pandu's position. The sons of that younger brother Pandu were thus Dhritarashtra's own nephews. What did Dhritarashtra say about his own sons? His sons were asadhus (wrongdoers). His brother's sons were 'vibandhavas' - meaning without proper family support, fatherless. They had no father to protect them.
The one who lost wisdom, who became blind - meaning one who lost discernment (jnana). He caused his own brother's fatherless sons to enter the house of lac and then burned it down. He burned those who had entered the lac house. That was one act. Then in the assembly, the disrobing of the Kuru queen Draupadi - that shameful act was another.
Similarly, Duryodhana - who seized Draupadi's hair in the assembly - lost his lifespan then and there, and Krishna arranged for his destruction. Without effort, just as a pilot goes ahead before a plane, so too, before the actual killing, their life-force, fame, and strength departed. What remained was just a shell - one blow finished them.
Kuru-deva-devi's keshabhimarsha (seizing of Draupadi's hair) - Draupadi was the queen of the Kurus. She was their devi - the ruling goddess. She ruled over them all, won over them all, as per the ten meanings of the root 'div' - play, victory, beauty, joy, intoxication, sleep, radiance, motion. She embodied all ten meanings of divine power.
For some reason, her garment was taken away. She was the Queen of Queens. A man who protects his own wife with dignity must protect another man's wife with equal dignity - that is dharma. Likewise a king, however he protects his own queen, must equally protect the queens of other kings - even in war, there are rules of dharmic conduct.
When Dhritarashtra failed to stop the wrong - in the dice game, the virtuous, truth-holding, forest-dwelling Yudhishthira was wrongly defeated. Yudhishthira was the supreme sadhu. Another name given here: satya-avalambasya - the one whose support is truth. Yudhishthira, in all circumstances, held fast to truth.
When confronting an enemy: 'I have come to fight you. Do you have the strength? Fight. If not, surrender. Tell me about yourself and take shelter - I will spare you.' Because in war, you didn't give me a chance to surrender again. I won through deception - that is what an enemy might say. Even victory in such a case is not true victory. Satya-avalambana means one's foundation is truth in all circumstances, even at the cost of life itself.
He never called even Duryodhana an enemy. 'He is one of ours, just a boy' - he never abandoned that perspective. In the end, what did Yudhishthira say just before the great war? 'All of this is not entirely mine - it is our shared inheritance. But for my personal sustenance and comfort, give me just five villages - one village each for the five of us.'
That (Kurukshetra) belongs to him by right - you are only holding it by force. But in another field of action, both sides are equal - the Kauravas are equal, the Pandavas are equal. Where then is the right to hold on to everything? That is what Yudhishthira never argued. That itself is his satya-avalamba - the foundation of truth. In the judgment of wise men, that is the cause.
Giving liberation (moksha) to every soul. Just as a chariot brings pleasure to its rider, the words of the Jagadguru (universal teacher) bring immortality to those who hear. What comes from listening to the Jagadguru's words? Moksha. What else is needed? Friends speak, men speak - something trivial comes of that. But the Jagadguru's words bring liberation.
When the time came - they had entered the palace for a counsel. He had been brought to the assembly for a consultation with the elder Puru. Then that great sage of discernment, the supreme among those who perceive the essence of counsel (mantra-drisha varian), spoke what is known as 'Vaidurika' - the wisdom of Vidura. This is the real reason the consultation failed and war came.
Parikshit praises the great Vidura: among all counselors, Vidura is described as the best - vari (supreme). What did he perceive? What did all the ministers say? 'This is Vidura's wisdom' - meaning even the other ministers acknowledged: what Vidura said, the entire world would treasure and deliberate upon for a long time.
How does dharma exist? What should a king do? Ravana - even after being defeated by Rama in their first encounter - went and woke up Kumbhakarna. 'One who does not shake even at a thunderbolt or the fall of Saturn, one who remains calm even at Rama's arrows' - Ravana recognized that he alone had committed the fault and sought counsel from his brother.
Having left Sita, Rama came and woke you up, Kumbhakarna said to Ravana. Think carefully. At that point, there is no need to deliberate about duty. No thinking required - just one answer. Either give the woman back, or fight. The choice that came to Kumbhakarna - what did he tell Ravana? 'What a person who first does the wrong action and then thinks of correcting it - he is the lowest of men.'
So the commentaries, word meanings, and interpretive sequences - all of that will come later. First, understanding the meaning of the verse itself. How simply and plainly the ideas can be communicated! The language of the Bhagavatam is so graceful. 'Ajata shatroho pratiyadda dayam tititikshata dervishham tavagah' - who is 'Ajata Shatru'? One to whom dharma is the weapon against unbearable offenses.
Bhima had declared: 'I will tear open Dushasana's chest, and I will single-handedly kill all hundred sons of Dhritarashtra - they are all mine to deal with.' Arjuna said: 'The commanders of the armies - Bhishma, Drona, Karna, Ashvatthama and the rest - those are all mine.' Thus the great war was divided between the two brothers.
Niyajita ashesha nri-deva-devah - all kings and lords were subjugated by him. Why are you so afraid for them? Why do you say they are mightier than us? They are indeed great - but Krishna, the Lord, has taken the Pandavas as his own. As the verse says: 'pArthas tu devah bhagavan mukundah grhitvA' - Bhagavan Mukunda, Lord Krishna himself, embraced and accepted the Pandavas.
In the Bhagavatam, washing the feet of Brahmins is called Krishna-paadavaneyane. In the Mahabharata: 'charana-kshalane Vishnuh' - one who washes the feet of Brahmin seers is Vishnu himself. That is why the Lord is called Brahmanya-deva - the divine protector of Brahmins. Those who serve Brahmins are themselves like Brahmins, and Brahmins are equivalent to divine beings.
He took them as his own. Having done so, he was with them in their camp. Now if you want Krishna to stay in Dwaraka, give the Pandavas their share. If you want Krishna to come here, you must decide. Such was the nature of a counselor's indirect speech - not explicitly commanding, but creating the right conditions.
Breaking apart the compound word: 'tyaja ashu ashivam' - 'ashu' means quickly; 'ashivam' means inauspicious. The root 'shiva' means auspicious, and 'ashiva' means inauspicious. So: quickly abandon what is inauspicious. What is it? 'Tyajasva' - give it up - for the good of the clan (kula kaushala).
After hearing these words of Vidura, Duryodhana did not reply calmly. 'Pravridda kopa sphuritadharena suyodhanena' - Suyodhana, with lips trembling with great anger. When extreme anger comes, words are cut off - anger comes first, words follow. That anger itself was the harbinger of his end.
Second, 'para-kritya aste' - he does the work of enemies. He performs the deeds of our enemies. Therefore, 'nirvasyatam asu purat purat' - banish him immediately from the city, from the city. He who eats our food and speaks against us, who sides with our opponents - banish such a one.
Vidura will return after his pilgrimage and take back the bow. A minister laying down his weapon at the door of the assembly signals the doom of the king and kingdom - it is an omen of swift destruction. A minister must not abandon his weapons. In the Mahabharata three persons performed astra-tyaga (abandonment of weapons): one was Vidura, the second was...
A shrewd politician should, before the war comes, seek out capable people wherever they are and bring them. That is what was needed here. Therefore the text describes: 'bhratuh vasat svayam dhanuh dvari nidhaya mayam gatavyathah ayat kurumanayan bhagavantam' - Vidura, having placed his bow at the door of his brother's palace, having entrusted everything to the Lord's maya, free of grief, set out.
He resolved to walk sacred places with his feet - meaning he set out on pilgrimage. 'Anvakramat punya chikirshaya urvyam svadhisthitah yani sahasra murtih' - into what kind of places did Vidura enter? Places where the thousand-formed Lord himself had established his dwelling - divine abodes where the Lord resides.
Rivers with pure water - 'apanka-toyeshu' - water without mud (rajo-guna). Mud here represents rajas (passion). Water free of rajo-guna, water that increases sattva - those are the sacred rivers. In rivers and lakes with such pure waters, 'ananta lingaih samalam kriteshu' - adorned with the symbols of the infinite Lord - not just water, but places where the Lord's presence is manifest.
Eating alone in privacy - that is a sign of great love and reverence for the sacred act. When eating among many people, even if the food is the same, watching others eat may give rise to judgment and disturbance. Some people eat in a way that invites reproach. Such is the subtlety of dharma. On pilgrimage, one does not see this vulgarity because on holy journeys, one is transformed.
We never do it permanently - we practice for a week or ten days and then it's over. That is why the text says 'sada kritah' - constant practice. Vyasa, while narrating, also shoots arrows at us in Kali Yuga - pointing out what we are doing wrong. 'Sada kritah' means always. What does it mean 'no immersion was seen'? It means bathing three times daily. Similarly 'sada pritah' - always nourished.
These pilgrimages - Govinda's relatives stayed in their comfortable homes, had three meals a day, entertainment and amusement. We told one story, and at the mere telling he drowned (in bliss). Our pilgrimage continues. One who came - near Rameshwaram, there is an ocean - he went for a plunge and got swept away in the current. We pulled him out bodily. I don't want this pilgrimage...
Dharma is very subtle. That is why on pilgrimage, this vulgarity is not seen. One is supposed to grow a beard and have a certain appearance on pilgrimage - presenting a contemplative exterior. But if one does not have the inner transformation to match the outer austerity, it is a contradiction. Someone might even say: 'I'll survive this pilgrimage - you're fine, just stop the journey and stay comfortable.' But true pilgrimage is an inner journey.