నిత్యజీవనంలో భక్తి: సర్వ జీవులలో భగవంతుడు
Devotion in Daily Life: Seeing God in All Beings
భక్తి యోగంతో పరమాత్మ స్వరూపం తెలిసిన తర్వాత ఆయనను సర్వ జీవులలో చూడటం మరియు సేవించడం అవసరమని వివరించబడింది. ఆ జీవన్మయ ప్రభువును నిర్లక్ష్యం చేసి ఆలయ పూజలు చేయడం 'మత్ అవజ్ఞ' అని ప్రభువు చెప్పాడు. ఎన్ని యమ నియమాలు పాటించినా, ఎన్ని పురాణాలు విన్నా - సర్వ జీవులలో ప్రభువు కనిపించకపోతే అసంపూర్ణమే.
Having known Paramatma's svarupa through bhakti-yoga, the devotee must see the Lord in all beings and serve them accordingly - neglecting this living Lord while performing elaborate temple rituals is called "mat-avajnaya" (contempt for Me), the Lord says. However many yamas-niyamas are practiced, however many puranas are heard, without actually perceiving the Lord in all beings, it remains incomplete. True devotion dissolves all distinctions.
ఆద్యత్యనః కులపతే రుకులాభిరామం శ్రీమత్పదండి యుగలం ప్రణమాభిమూర్ధ్నాత్ భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేకర యోగివాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుజ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జజద్గురుం అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదత్సంబనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంహిస్తం చారుహాసం సుశోధితం బరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుగ్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్మతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ణత్తారం సిత్తే పౌత్రమ కర్మజం పరాచరాత్మజం గుంధే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మరిధయే వాసిత్తాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేటి తన్మయతయా తరవోభినేతుః తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్
బంధులారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని జ్ఞాన యోగ అంగభూతమైనటువంటి భక్తి యోగంతో మద్ధర్మిణః గుణైహి ఏతైహి పరిశుద్ధ ఆశయః అని చెప్పుకున్నాం. మహతాం బహుమానేన దీనానాంచ అనుకంపయ. గొప్పవారిని గౌరవించండి. చిన్నవారి మీద జాలిపడండి. మైత్రియాకేయువ ఆత్మ తులియేసు. సమానుల విషయంలో స్నేహభావంతో ఉండండి. యమ నియమములు అంటే. అంతరింద్రియ నిగ్రహము బహిరీంద్రియ నిగ్రహము. ఈ రెండు కాక ఎందుకంటే పరమ సిద్ధాంతంలో బుద్ధిని ఇంద్రియంగా ఒప్పుకోరు కదా. మనస్సు వరకే ఇంద్రియాలు. ఇంద్రియములు 11 ఏ కదా. ఐదు జ్ఞానేంద్రియములు. ఐదు కర్మేంద్రయములు మనస్సు. మరి బుద్ధి ఎందులోకి రావాలి? అది మహతత్వంలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహంలో మనస్సు బుద్ధి అన్వయించదు. అందుకే అది నియమే అని చెప్తున్నాడు. యమం అంటే ఇంద్రియ నిగ్రహము. నియమం అంటే బుద్ధిని సరైన దారిలో పెట్టుట. ఇలాంటి వాటితోటి. వేదాంత శాస్త్రాన్ని వినటం తోటి పరమాత్మ నామ సంకీర్తనాన్ని చేయటం తోటి మనోవాక్కాయముల ఐక్య రూప్యం తోటి సజ్జనుల యొక్క సహవాసం తోటి అహంకారం లేకుండా ఈ గుణాలతో నిత్యము నన్ను అనుష్టానం చేయటం వల్ల ఆరాధించడం వలన పరిశుద్ధ ఆశయ అని చెప్పాడు. ఇప్పుడు చిత్తము పరిశుద్ధమైతే అలాంటి పురుషస్య అంజసాత్వేతి శృతమాత్ర గుణం శిమా. ఏ ఏ గుణాలు విన్నారో మీరు విన్నటువంటి అలాంటి గుణములు కల నన్ను ఆ పురుషుడు చేరుతాడు లేదా వాని యొక్క చిత్తం చేరుతుంది అంటే అయ్యే పనైనా.
ఎన్ని యమనీయ మాసనాలు ఆరంభించినా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని కథలు విన్నా, ఎన్ని స్తోత్రాలు విన్నా, ఎన్ని స్తోత్రాలు చేసినా, వీడి చిత్తం వాడి దాకా పోతుందా? పోగలదా? ఎందుకు సంచలం హి మన కృష్ణ ఎంతసేపు మాట్లాడాలి? ప్రయత్నం చేయందే పరమాత్మను చేరలేం కదా. ఇవన్నీ ప్రయత్నంలోని భాగములైతే కావచ్చునేమో కానీ పరమాత్మను చేర్చే అంత ప్రయత్నంగా వీటిని మనం పరిగణించవచ్చునా అంటే నీ ప్రయత్నంతోటి పనే లేదు వాడు తెచ్చుకుంటాడు అంతే. మనం చేస్తే పోవేమో కానీ వాడు చేస్తే నడుస్తాం మేము. ప్రయత్నం లేకుండా కూడా పోవచ్చు. ఎలాగంటే యథా వాతరథో ఘ్రాణః ఘ్రాణం ఆవృంతే గంధ ఆశయం. సత్య దృష్టాంతం. ఒక పుష్పము నుండి ఆ గంధము మన ప్రయత్నం చేయకుండా మన నాసికి వచ్చేస్తుంది. నేను పూలను వాసన చూడాలి అనుకున్న వానికే వాసన వస్తుందా? పక్కన తోట ఉంది మనం కూర్చున్నాం గాలి వచ్చేసింది వాసన వచ్చేసింది ఇంకో వాసన. ప్రయత్నంతో పడలేదు. మనం మనసులో అనుకోకున్నా, మనకు పక్కన పొజోడ ఉందని తెలియకున్నా, ఆ వాయువు ఆ వాసనను. మన నాసిక దాకా తీసుకొస్తుంది. అందుకే యదా వాతరథః ఘ్రాణమావృత్తే గంధం. వాతరథః అంటే ఏంటి? వాసన వాయు రథము గల ఏది గంధం ఇది వాతరథః గంధః ఆశయాత్ ధ్రాణమావుంతే తన నివాసమైనటువంటి పుష్పము నుండి ధ్రాణేంద్రియమును చేరుతుంది కదా చేరుతున్నట్టుగా ఏవం యోగరథం చేతః ఆత్మానం భవికార్యతి. వాతరథమైన గంధం ఎలా చేరుతుందో యోగరథమైనటువంటి చిత్తము కూడా పరమాత్మను చేరుతుంది.
వేతనం అవసరం లేదు. ఆ పరిస్థితిలో ఉంటే చాలు. అంటే ఎవ్వరి ఏం చేయాలి? మన జ్ఞానం ఆ పూల తోటకు దగ్గరలో ఉండాలి. అంటే ఆ వాయువు మన కోసం రాదు. ప్రసరిస్తూనే ఉంటుంది. వాయు ప్రసార మార్గంలో మనం ఉంటే మనకు అర్థం అవుతుంది. లేకుంటే రాదు. అలాగే ఈ చిత్తము ఆ యోగాన్ని ఆశ్రయించి ఆ మార్గంలో ఉంటే పరమాత్మను చేరుతుంది. ప్రయత్నం లేకున్నా కానీ చేరుతుంది. అలా పరమాత్మను చేరదు అని అనుకోవలసిన పని లేదు. ఏవం యోగరథం చేతః ఆత్మానం అవికార్యత్. అయితే పరమాత్మను చేరినట్టు మన మనస్సు పరమాత్మలోనే ఉన్నట్టు పరమాత్మను చేరినట్టు పరమాత్మను ధ్యానం చేస్తున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలి? లేదా పక్కవారిలా తెలుసుకోవాలి. అంటే నిరంతరం పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన వాడు ఎలా ఉంటాడు? పరమాత్మ యందు మనస్సు లగ్నము చేయని వారి ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం చెప్పాం కదా దంభాహంకార సంయుక్తః అన్నారు చూడండి. సింసా అన్నాడు, దంభం అన్నాడు, యపున మాత్సర్యం అన్నాడు, సౌరంభి అని చెప్పాడు. మరి వాళ్ళు పూజ చేస్తూనే ఉన్నారు. కదా దంభంతోటో, మాత్సర్యంతోటో, జుంశతోటో పరమ కోపించి ఆరాధన చేస్తున్నాడు. పరమ సాస్త్వికులు ఆరాధన చేస్తున్నాడు. ఇలాంటి వాడు సాత్వికుడా? కోపిష్టా? వీని భక్తి ఎలాంటి భక్తి? సగుణ భక్తి ఎప్పుడూ అన్నాం కదా నిర్గుణత్య భక్తి లక్షణం చెప్పాను చూడండి. సగుణ భక్త్యా? నిర్గుణ భక్త్య అంటే స్వామి చెప్తున్నాడు అహం సర్వేషు భూతేషు భూతాత్మ అవస్థితః సదా. ఈ జ్ఞానం ఉన్నవారు ఉత్తముడు. ఎవరు జ్ఞానం ఉన్నవాళ్ళు? ఎవరు పరమాత్మకు భక్తులు? పరమాత్మ సర్వభూతములలో అంతర్యామిగా ఎల్లప్పుడూ ఉంటాడు. అన్ని వేళలా అన్ని చోట్ల అంతర్యామిగానే పరమాత్మ ఉంటాడు.
ఉన్నాడు అని తం అవజ్ఞాయ మాం మర్త్యః కురుతే అర్చా విడంబనం. ఈ విషయాన్ని కాస్త మరిచిపోయి దాన్ని నిర్లక్ష్యం చేసి అవజ్ఞాయ దాన్ని మానేశాడు. ఆ భావాన్ని వదిలిపెట్టి కేవలం అత్యాభిడంబనం ఆరాధనకు ఆర్భాటాలు చేస్తున్నారు. ఓ లక్ష మందిని పిలిచాము, 50 లక్షలు ఖర్చు పెట్టాము. మన ఇంటి నుంచి హైదరాబాద్ సగం బజార్లన్నీ అవేం లైట్లు. స్టేషన్ లైట్లు ఉంటాయి కదా? ఓ యా యా అసలు కిలోమీటర్లు లైట్లు పెట్టేసాము. లక్ష మందిని పిలిచి విందు చేశాము. అబ్బా ఎంత పెద్ద భక్తుడో అయిందా? అత్యా విలంబనం సర్వభూతాంతర్యామి అయినటువంటి పరమాత్మను గుర్తించకుండా ఆరాధనలో ఆడంబరం చేస్తే నేను సంతోషిస్తాను. అది పూజ అవుతుందా? అందుకే అంటున్నాడు కురుతే అత్యావిడంబనం. కేవలం పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను అంతటా పరమాత్మను చూడగలిగినవాడు. ప్రతి ప్రాణిని పరమాత్మ రూపంగా ఉన్న వారందరిని సమానంగా ఆరాశిస్తాడు, ఆదరిస్తాడు. వారందరి సహచారంతో తాను భగవంతుడిని ఆరాశిస్తాడు. ప్రాధాన్యం దానికి ఇవ్వడు. అందరం కలిసి చేసుకుందాం. ఏం చెప్పారు? పరస్పరం కదయంతస్యమాం నిత్యం తుష్యంతి చా రమాంతి చా. అందరూ కలుస్తారు, అందరూ కూర్చుంటారు, అందరూ వారి గుణాలు చెప్పుకుంటారు, కథలు చెప్పుకుంటారు, దాంతో అందరూ అన్నం ఇస్తారు. ఎందుకంటే అందరిలోనూ ఆ స్వామి అంతర్యాములే ఉన్నాడు. దాన్ని మరిచిపోయి అర్చా విడంబరం చేస్తే... చేస్తున్నారు అలా చేస్తున్న వాళ్ళకు నా మీద భక్తి లేదు. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం పిత్వా అర్చ్యాం భజతే మౌగ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటది? సర్వభూతములలో అంతర్యామిగా ఉన్న నన్ను అంటే నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి.
దాన్ని పట్టించుకోకుండా కేవలం హిత్వా అర్చ్యాం భజతే నేను భగవంతుడిని ఆరాధించి మోక్షం పొందుతాను. లెక్క నిరందరు దూరంగా ఉండండి. మీకు భగవంతుడిని ఆరాధించి అర్హత లేదు నాకు మాత్రమే ఉంది. అని అలాంటి వారందరినీ దూరంగా తరిమేసి ఈ స్వరూపాన్ని గుర్తించకుండా కేవలం అర్చ్యాం భజతి ఆ అర్చ్ అంటే ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? జగత్తులో మొత్తం విశ్వం విష్ణుహు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయి చేయడాన్ని మాత్రమే అంటున్నారు. అంతే తప్ప అర్చావతార ఆరాధన వద్దనో. మన ఇంట్లో మనం తిరువాసన చేయడం వద్దనో దానికి అర్థం కాదు. తిరువాసన చెయ్యి, అత్తను ఆరాధించు, పరమాత్మును ఆరాధించు. కానీ ఈ ఆరాధనలో ఆరాధనతో అత్తమును అవమానించే భగవత్ ఆరాధన పనికిరాదు. ఎందుకంటే ఆరాధనకు ఆరాధనలో కూర్చున్నాం. ఓ గురువుగారు వచ్చారు, అయ్యా అక్కడ కూర్చోండి అట్టే చేసి వస్తాను అందామా? ఇప్పుడు ఆ పని మానే ఈ పనికి రావాలి. ఎందుకంటే వీరి ఆరాధన వారి ఆరాధనలోని భాగమే. ఆచార్య ఆరాధన భగవ ఆరాధనలో భాగమే. అది ఆపి ప్రారంభ చేస్తే భగవదారాధన ఆపినట్టు కాదు. అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పుడు వారు కూడా వచ్చి స్వామి ఆరాధనలో వారు పాల్గొంటారు. అందువరు ఇస్తున్నాడు యోమాం సర్వేచు పూజేషు సంతం అన్ని ప్రాణోల అంతర్యామిగా ఉంటున్నటువంటి నన్ను. పరిచిపోయి చూడజాలక కేవలము తన ఇంట్లో తాను ఆరాధన మాత్రమే చేస్తాను అనుకున్నటువంటి వాడికి వాడి పూజ భస్మన్యేవ దిపోతి. అగ్నిహోత్రము లేని బూడిదలో ఆహుతి. అంటే బూడిదలో పోసిన పందిరి అంటాం చూడండి అదన్నమాట. భస్మన్యేవ దిహోతి సః ద్విషతః పరకాయేమాం మానినః భిన్న దరిసినః.
చెప్తున్నాడు మానినః అంటే దేహాత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు. అలాగే పరకాయే మాము ద్విషతః. వరాని వాళ్ళు నాకు శత్రువులు అంటున్నాడు. అంటే వీడు ద్వేషించేది వాళ్ళనా వాళ్ళలో ఉన్న నన్న? అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు ఎవరిని ద్వేషిస్తావు? వాడిని ద్వేషించేవాడు అర్థం ఏమిటి? ద్వేషించే వాడిని కాదు. వాడిలో ఉన్న పరమాత్మ. ఎదుగి వాని శరీరంలో అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను ద్వేషించి భిన్న దర్శినః భగవంతుడు వేరు, జీవాత్మ వేరు, ఈ జీవాత్మలో భగవంతుడు లేడు, ఈ శరీరంలో లేడు, వీడు నాకు శత్రువు, వీడు మాత్రమే పరమాత్మ. మన ఎదురుగా ఉన్నటువంటి విగ్రహంలో మాత్రమే పరమాత్మ ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నటువంటి తోటి మానవునిలో మనోడే కాదు ప్రాణిలో జంతువు కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు. అలాంటి ప్రాణిలో పరమాత్మ లేడు. చెప్పాము మనకు. పద్మపురాణంలోనూ వస్తుంది. భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటే ఓ పిల్లి వచ్చేసింది. పాల అరిగింపు చేయాలి. పాలంటే పిల్లికి చాలా ఇష్టం. ధర్మశాస్త్రము పిల్లి చూసిన వస్తువును దేవుడికి అరిగింపు చేయకూడదు. పనికిరాదు. దేవుడికి భగవంతుడి కార్యంపు చేయటానికి అడ్డు వచ్చిన పిల్లి అని వాడు దాన్ని చంపించాడు. పిల్లిని చంపేసి ఆ పాలు పారబోసి వేరే పాలు తెచ్చి అరిగి పుట్టి వేశారు. ఇప్పుడు వాళ్ళు ఆరాధన చేసినవాడా చేయనివాడా? గురువుగారు చెప్తారు తర్వాత నే జన్మలో వాడు పిల్లిగా పుట్టాడు.
నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది అంటే నువ్వు పోడి ఈ పని చేశావురా అంటారు. మరి అప్పుడు ఏం చేయాలండి మీరే చెప్పారు శాస్త్రం చెప్పారు కదా పిల్లి చూస్తే ఆ పాల అరిగింపు చేయకూడదు. కానీ శాస్త్రం నీకు అర్థమైందారా? పిల్లి చూస్తే పాలు దేవుడి కారేంపు చేయకూడదు. కానీ పిల్లిని చంపానం లేదే. పోనీ చంపావు, సరే పాలు ఏం చేశావు? పారబోసే బదులు మరి పారబోని బదులు ఆ పార దానికే పోయి అది తాగి వెళ్ళిపోతుంది నువ్వు ఇంకా పో ఆ ఇంటికి పోయి. ఏమైంది? ఎలాగ నువ్వు ఆ పాలు స్వామికి నివేదన చేయడం లేదు, చేయకూడదు. శాస్త్రం చెప్పింది. అంటే ఏమర్చి చేయకూడదు అంటే అవి దానికే పోయి అని. ఆ రూపంలో స్వామి వచ్చాడు, పాలు ఆరకిస్తాడు. పోయి పంపించేసి పేరు తెచ్చి స్వామి గారు ఎందుకు చెయ్యి. చూసిన పని అరింపు చేయకూడదు అంటే చూసిన పిల్లిని చంప అనలే. ఇది అసలు ఎవడు చెప్పాడు? అంటే ఇందులో ఉంది పరమాత్మ కాదు. అక్కడ ఉన్నదే పరమాత్మ. ఇది మానిన హాని. దేహాత్మాభిమానం పెట్టుకొని భిన్న దర్శినః అంటే ఇందులో మనకు పరమాత్మ విగ్రహంలోనే ఉన్నాడు అక్కడ లేడు అని భేదాన్ని చూసేటువంటి వాళ్ళు భూతేషు బద్ధవైరస్య. ఇది భూతేషు బద్ధ వైరస్య ఇతర ప్రాణుల యందు వైరాన్ని నిప్పుకున్నటువంటి వారికి నా మనశ్శాంతి ఉచ్ఛతి. అలాంటివాడు మనశ్శాంతిని పొందలేడు అంటే వాళ్ళ మనస్సుకున్న మురికి తొలగిపోదు. అహం ఉచ్ఛావజైహి ద్రవ్యైహి క్రియయా ఉత్పన్నయా అనకే నైవ శిషేత్. అర్చితః అధ్యాయం భూతగ్రామ అవమానినః ఈ నాలుగు శ్లోకాలు సర్వ ప్రాణలో ఉన్న పరమాత్మను చూడాలని నొక్కి చెప్తాయి. మన ఇంట్లో కూర్చుని ఆరాధన చేద్దాం చెయ్యొద్దని అర్థం లేదు. దానికి అర్థం కాదు. మన ఇంట్లో కూర్చున్న స్వామికి మనం ఆరాధన చేయటంలో ఉద్దేశ్యం.
చేయని వాళ్ళను ఇతర ప్రాణులను ద్వేషించాలని కాదు కదా? అవమానించాలని కాదు కదా? ఛీ నీకు భక్తి లేదు కదా దుర్మాకుడా పోరాడ పుయ చేయ ఏమిటి? అని వచ్చిన వాడిని నిందిస్తూ పోయి అమర్యాద క్షుద్ర అంటే ఏమవుతుంది? వాడికి చెప్పు. ఈ మాట వాడి మనస్సులోనూ ఎక్కినట్టు చెప్పు భయమే మనకు శంకరాచార్య చరిత్ర కానీ అడవందారు చరిత్ర రామనాథ చరిత్ర అంటే ఏంటి? శంకరాచార్య వారు అహం బ్రహ్మాస్మి అని నాదాలు చెప్పుకుంటూ పోతుంటే ఓ చండాలుడు. పురిసుడు ఎదురుగా వచ్చాడు. పాపం శంకర గారు ఉండి పక్కకు అడుగురా అన్నారు. స్వామి మీరు అన్నది ఎవరిని అండి ఈ శరీరాన్న ఇందులో ఉన్న ఆత్మ అన్నారు. పక్కకు బ్రహ్మ జరగమన్నారా బ్రహ్మ ఉన్న చిరిత్రం జరగమన్నారా? శంకరుడు నవ్వి అన్నవాడు బ్రహ్మే కదరా అన్నాడు. దాన దాన మార్చేస్తా. అబ్బో ఈయన జ్ఞానం లేదు వాడికే జ్ఞానం ఉన్నది అని దాన పెడతా ఉన్నాడు దాన అని చేయ అన్నవాడే వాడరా మరి. ధరగం అన్నవాడు శరీరమా బ్రహ్మనా? బ్రహ్మే బ్రహ్మని అని ఉంటే తరుగు. శరీరం శరీరం అని అంటే తరుగు. చర్చ ఎక్కడ వచ్చిందయ్యా నీకు? జరిగా ఉన్నవాడు బ్రహ్మ సంతోషం. మరి జరగమన్నవాడు కాదా? ఇది మరుగు పడేస్తాడు. ఈ భాగాన్ని చెప్పరు ఎందుకంటే వాడికి ప్రాముఖ్యం రావాలి కదా. అరిజనుడిని తీర కరించారన్న మాట ప్రాముఖ్యం రావాలి. అది ప్రజా కథ అంతా అత్యం ఉంది. ఈ శంకర గారు ఏమన్నాడో చెప్పలే. అడిగావు బాగుంది నాయనా. మరి ఎలా నీలో బ్రహ్మ ఉన్నాడో అన్నావు అన్న నాలో. అన్నవాడు బ్రహ్మే. బ్రహ్మ బ్రహ్మనే అన్నప్పుడు చర్చి ఎందుకు విచారం ఉండదు. అప్పుడే ఆ మహానుభావుడికి శ్రీమత్ అభినవవాద చూడామణి అని బిరుదు ఇచ్చాడు నంగజరావు. ఆయనకు పేరు అభినవవాద చూడామణి. అంటే వాదనలో ఎదుటివాడు తన యొక్క గొప్పతనాన్ని మాత్రమే చూస్తాడు. నిజమాని గొప్పతనాన్ని చూడడు. నన్ను జరగమంటావా, నీ బ్రహ్మను కాదా? అలా అర్థం ఉందా? తన వారు కాదా? నువ్వు ఏ తప్పు నాదో చూపుతున్నావో అదే తప్పు నీలో కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నన్ను జరగమంటున్నావా అంటే శరీరాన్నే బ్రహ్మనా? ఎవరిని జరగమంటున్నావ్ అని అడిగావు కానీ ఎవరు జరగమంటున్నారు?
ప్రజలు నువ్వు వేసుకో. శరీరం జరగమంటున్నావు కదా అందులో మాత్రం జరగమంటున్నావు కదా. ఆత్మ అంటే ఆత్మ జరుగు. శరీరం అంటే శరీరం జరుగు. ఉన్నవాడదే బ్రహ్మ ఎందుకు అనుకుంటున్నావ్ అన్నవాడు బ్రహ్మే. పెద్ద జ్ఞానం మీకు కూడా ఉన్నట్టేనా? అంటే నువ్వు ఆయనకే శంకరుడిని గెలిచిన పేరు ఆయనకు శంకరాచార్య వారికి ఆ శంకరుడిని గెలిచాడు. యుక్తిలో శంకరుడిని గెలిచిన వాడు అభినవ వాద చూడమని వీరు శంకరాజ గారు. మరి వీరెవరు మరి? సర్వభూతాంతరాత్మ అన్నప్పుడు అది ఇక్కడ ఉంది. అది ప్రధానం అందుకే అంటాడు నైవ శిష్య అర్చితః అర్చాయాం భూతగ్రామ అవమానినః సమూహాన్ని అవమానించి ఉత్యావసైహి ద్రవ్యైహి అత్తరు కన్నీరు మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు ఓ 32 దగ పిండి వంటలు. బ్రహ్మాండంగా తెచ్చి క్రియయా ఉత్పన్నయా అనదే ఎంత ఆడంబరంగా పూజ చేసినా నైవ శిష్యే నేను సంతోషించను ఎందుకు భూతగ్రామ అవమానిన కోటి ప్రాణులందరినీ అవమానించి ఇంట్లో నాకు లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసిన అంత సంతోషం లేదు. జగత్తంతా నేనే కదా. సూక్ష్మంలో ఉన్న నేను స్థూలంలో జగత్తుగా మారాను. వారిని పూజించకు. కనీసం భగవంతుడిని ఆరాధిస్తుంటే వెళ్లి చూతామన్న వచ్చిన వాడికి అయ్యా వెళ్ళండి ఏం చేయండి ఒక్క మాట చెప్పండి అయ్యా కూర్చోండి. వాడే వచ్చాడు అందుకే మనకి ఇప్పుడే సంప్రదాయం ఏంటంటే భాగవతం జరిగినా రామాయణం జరిగినా భారతం జరిగినా మనం ఇక్కడ ఇందాక ఎడికి వెళ్తున్నాం చూడండి సుఖ సుఖపీఠం ఉండాలి భాగవతం చెప్పుకుంటే పక్కన సుఖాకిల వారు ఉంటారు రామాయణం చెప్తే ఎదురుగా హనుమంతుడు ఉండాలి. భారతం చెప్పితే వ్యాస భగవానుడు వ్యాసపీఠం ఉంది. అది లేకుండా భారతం చెప్పింది. అంటే ఏమిటి? విడిగా పీఠం పెట్టాలి. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వినటానికి వచ్చిన వారిలో ఎవరు వ్యాస కూడా చదవదు.
యోగీంద్రుడు పరిచిత్తుకు చెప్పుతున్నా వ్యాసుడు వచ్చాడు. కానీ వ్యాసుడు వ్యాస రూపంలో రాలేదు. సూత రూపంలో వచ్చాడు. సూతుడిగా ఇక్కడే ఉన్నాడు. అది శుక్డు గుర్తుపట్టాడు. జమత్కారంగా ఇప్పటినుంచి నీవే పురాణ ప్రవచనకు యోగ్యులు మీరే. ప్రజాన్ని పట్టించి మీరు చేయండి. అంటే నాన్నగారు అని అనకుండా వారికి ఆ గౌరవం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మనం మారియాం కానీ పాత రోజుల్లో చెప్పే వాడిని ఎలా పూజిస్తున్నామో రావటానికి వినటానికి వచ్చిన వాళ్ళలో ఒకరిని ప్రధాన కృతగా గుర్తించి వారికి ఆరాధన చేస్తాం. ఏమో ఏ రాకుడు, ఏ సుగుడు ఎవడో మనం చూస్తాం. పుష్పటలేము ఏమవుతుంది? అందుకే భూతగ్రామ అవమానినః ప్రాణులను అవమానిస్తూ అర్చలో నన్ను మాత్రం ఆరాధిస్తే ఎంత ఆడంబరంగా ఎంత డబ్బు కత్తిపెట్టి ఎంత చేసినా నైవ తుషి నేను సంతోషించను. ఆ నాలుగు చోట ఆ నాలుగు చోట ఇంకేముంది హర్షాదా వర్షయే తావతు ఈశ్వరం మాం స్వధర్మ దృతు యావన్ అవే స్వకృతి సర్వభూతేషు అవస్థితం అయ్యా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో గుడిలో గాని ఇంట్లో గాని విగ్రహారాధన మానేసి బంధువులందరినీ మనసులో ఆధార చేస్తామా మరి? ఏమంటారా? మరి దేవారియాలు ఎందుకు? తిరువరానాలు ఎందుకు? అన్నీ మూసేద్దామా? అంటారా నాయనా? నా ఉద్దేశం అది కాదురా బాబు. అర్చలో అంటే విగ్రహంలో ఎప్పటిదాకా ఆరాధించాలి అంటే తన హృదయంలో ఉన్న అంతర్యామి సాక్షాత్కారం కానంతవరకు దాన్ని ఆరాధిస్తున్నాడు. అర్థమైందా? అర్చారాధన చేయకూడదని చెప్పడం లేదు. ఎప్పటిదాకా చేయాలి? ఎప్పటిదాకా నీ హృదయంలో అంతర్యాముగా ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారాలు నీవు పొందలేవో అంతవరకు అర్చాది ఆరాధన చేయాలి. కానీ అర్చాది ఆరాధనకు అర్ఘ్యారాధనే ప్రధాన భాగం కాదు. దానికి పాల్గొనటానికి వచ్చిన భక్తులను కూడా భగవత్ భావనతోటే సమ్మానించి స్వామి ఆరాధన చేయాలి.
అంటే భాగవత నిందతో కానీ భాగవత అనాదరంతో చేసే భగవత్ ఆరాధన సఫలం కాదు. అందరూ వస్తారు భక్తులు. వారిని దూరంగా పోండి ఉండండి తబు తీస్తా కొంచెం ఆగం. కొంచెం విశ్వాసం తీసుకో అదే కొంచెం విశ్వాసం తీసుకో అలా చేసుకో వస్తాం ఎలా ఉంది మాట ఎలాగ ఆపుతున్నావ్ మనం చెప్పాం కదా కదా చెప్పాం ఆయన ఎవరు చిలక మరి చిలక మరి ఆయన హస్య నాటకాలు రాసి చూడండి ఆనుగ అంటే చిలక మరి బాగానే ఎంత గొప్ప వాడు ఆయన నాటకాలు రాస్తాడు. సాక్షి అంటే ఏమి పాన కాబట్టి చిలకమారి రాస్తాడు. ఆ నాటకాలు బాగా రాస్తాడు. చిలకమారి రచన వేసింది మరి పాన నాటకాలు బాగా రాస్తాడు. ఆయన భార్య ఆయన కంటే తెలియదు కదా. నాటకాలు రాయదు. కానీ చాలా సలహా చెప్తాడు భార్య సలహా ఇస్తూనే ఉంటుంది. అయితే ఒకసారి ఇలా పాపం కొద్ది ఇద్దరు భార్య కాయ. ఈయన భార్య, ఆ భార్య కూడా చాలా భార్య. ఈయన మెట్లు ఎక్కుతున్నాడో ఆ మెట్లు దిగుతున్నాడు. పాపం మెట్లు ఎక్కుతుంటే అయ్యా కొంచెం మీకంటే భార్య కదా దారి ఇవ్వండి అన్నాడు. అంటే నేను పశువులకు దారి ఇయ్యను అన్నారు. పశువులకు నేను దారి ఇయ్యను అన్నారు. సరే నేను ఇస్తాను పోండి అన్నారు. చాలు కదా? సరిపోయిందా లేదా? చిన్న మాట ఇయ్యి. ఏమని చేయాలి? సరే నేను ఇస్తాను పదండి అని. ఎవరికి ఇస్తాను మరి? అంటే మనం అన్న మాటే అది రివర్స్ మన గొరిస్ చేస్తుంది. ఆ అంతే. చమత్స్కారం చమత్స్కారం ఇది అందులో సత్యం చాలా ఉంది. మనం ఎదుటి వారిని ఏమంటున్నామో అది మన గుర్తిస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళ నువ్వు వద్దు సరే నేను ఇస్తాను పదండి అని చాలు. దాన్ని ఆయనే వేరే వాడిని అయితే దాచుకుంటారు ఫీల్ అవుతారు. దాన్ని ఈయన సభలో చెప్పుకున్నాడు, నా భార్య ఇంత తెలియదు అని. ఇంత హాతిశీలురాలు నా భార్య. సహృదయంగా చెప్పడానికి. ఎవరైనా చెప్పుకుంటారా చెప్పండి. నన్ను నా భార్య పసుపు అన్నదని వీడు ఫీల్ అయితాడు. ఫీల్ కాడే కాదు అంతోటించాడు. నా భార్య ఇంత మే ఫీల్ కాడు. ఎందుకంటే హాస్య తీరులు ఎదురు వాళ్ళ హాస్యాన్ని అభిరంభించగలిగితేనే హాస్యుడు అవుతాడు. నేను నేను జోకేసి నవ్వాలి ఎదురు వాడి ఇత్తి నవ్వొద్దన్న వాడు.
కాదు చెప్పాలి కవల చెప్పుకున్నారు. ఇంత ఉత్తమ రాదు నాకు అది ఎంతటి సమయస్ఫూర్తి అనేది సమయస్ఫూర్తి అది. వేరే ఏమవుతుంది శాస్త్రాలు గ్రంథాలతో పనే లేదు. ఆ మాట ఏమి వచ్చింది. ఆ మాటే ఇవ్వండి చెప్పుకోవాలి వేరే వారికి ఏమి లేదు. కాబట్టి ఆ స్థితి కావాలి. మనం ఏమిటో అదే ఎదుటివారు. ఎదుటివారు ఏమిటో అదే మనం. ఈ రెండు ఈక్వల్ టు పరమాత్మ. కునా స్వామి వారి యొక్క రాసి ఏం కూడా మాధవ సేవగా సముద్రానికి వచ్చేసారు. అదే అర్థం. వీడే మానవుడు అని కాదు వాడిని ఆరాశిస్తున్నప్పుడు వచ్చిన వాడు వాడిని అనుకోని ఆదరించాడు. నువ్వు చేయవైపోయింది. వాళ్ళందరూ అందులో పాల్గొని చెయ్యి పరమాత్మ ఆరాధనతో కడుపు అయిపోయింది. నోట్ చేసే పట్టడానికి అదే ఇవన్నీ అదే పోసేయొచ్చు మనం. బాగా చేసే సరే అది చెప్తున్నా తృతీయ స్కంధం. కపిల దేవభూతి సంవాదం అనేది సక్రమంగా అర్థం చేసుకొని చెప్తే ఇప్పటి వాళ్ళు కాదు ఒక ఇంకొక 50 వేల ఏళ్ల ముందు వాళ్ళు వాదించేవని ఇందులో ఉన్నాయి. విప్లవవాదులు, కేతువాదులు, నాస్తిక ఉన్న అందరికీ జవాబు. మన ఋషులు, మన వ్యాసులు అందరినీ అవమానించలే ఎక్కడ చెప్పలే. జాతీయభిమానం, కులాభిమానం, మతాభిమానం ఎక్కడ లేదు ఎక్కడ ఉంది ఇందులో? ప్రతి ప్రాణిని ఆదరిస్తే నన్ను పూజించవు అన్నాడు. నన్ను పూజించి వాళ్ళని ఆవమాలిస్తే అది పూజ కాదు అన్నాడు. ఆ పూజ నాకు వద్దు అన్నాడు. నేను దాన్ని స్వీకరించను అన్నాడు. మరి సోటలిజమా, కమ్యూనిజమా, ఇంకోయిజమా చెప్పండి ఏ ఇజం? ఇందులో అన్నీ ఇజాలు వస్తాయి నాకు. అంటే వ్యాసుడిని వ్యాసుడిని మించినటువంటి సమాజవాది అంటాం చూడండి అభ్యుదేయవాది ఏమంటాం అభ్యుదేయవాది. ఎక్కడ లేడు ఎక్కడ లేవు స్పష్టంగా చెప్తున్నాను ఇంకా ముందు అలా ఉంది. ఈ రెండు మూడు అధ్యాయాలన్నీ మొత్తం మానవతావాదం అంటానే అంటే మానవుడిలోనే మాధవుడు ఉన్నాడు. సరే మాధవుడిని ఆరాధిస్తున్నప్పుడు మాధవుడి ఆరాధనే మాధవుడి ఆరాధనగా మారుతుంది. అందులో విధానం అది. అలా చెప్పి అర్చాల అందుకనే ఎప్పటిదాకా అంటే ఎప్పటిదాకా నీలో ఉన్న నన్ను చూడలేవో ఎదురుగా నా విగ్రహాన్ని పెట్టి పూజించు. నీడు నన్ను చూశావు నీకు ఆరాధన ఎందుకు? ఇక్కడ సమాధి సమాధి చేస్తావు. అంతర్యామిగా నన్ను సాక్షాత్కరించుకునేంతవరకే విగ్రహారాధన ఇంకో ఆరాధన. ఆ పని చేయగలిగావు అవసరం లేదు. ఆ పని అనేది ఒక రెండు జన్మలు పది జన్మలు ఏది కాదు అంటే నిరంతరం విగ్రహారాధన చేయవసరం లేదు.
చమత్కారంగా స్వామి చేయొద్దని చెప్పలేదు ఎప్పుడు చేస్తూనే ఉండు. ఎప్పటిదాకా చేయాలి చూసేదాకా చెయ్యి. నీలో ఉన్న నన్ను చూసిన తర్వాత ఎదురుగా విగ్రహమో అర్చనమో స్వామిమో ఉన్నాడో ఆరాధించాలో ఇవన్నీ మర్చిపోతాం. సర్వాత్మనా? అతనిలో తన్మయం అవుతాం. అప్పుడు నీ ప్రతి చేష్ట ఆరాధనే. సర్వం తవారాధనం. మరి ఈ పేరు మహానగూడ ఆయన ఎవరు? బ్రహ్మాండం తీసుకురు. విద్యారణ విద్యారణ వ్యక్తం ఇదే సర్వం తవారాధనం. యజ్జత్ పాతి జగతి ఇహ అస్మత్ చేష్ట తత్ సర్వం తవారాధన. మేము పుట్టినప్పటి నుంచి మరణం చేయదాకా మా శరీరం ఏమేం పనులు చేస్తున్నదో అదంతా నీ ఆరాధన. నడుస్తున్నాం నీ ప్రదక్షిణం. మా స్నానం నీకే స్నానం. నీ శరీరం కదా జీవుడు అంటే ఎవరు? పరమాత్మ శరీరం జీవుడే కదా. మా స్నానం అంటే నీకే స్నానం. మేము భోజనం చేస్తున్నాం అంటే నీకు ప్రాణాయా స్వాహా ప్రాణాయా స్వాహా ఆరగింపే నీకు. సర్వంతో ఆరాధన. అంటే ఇది నా శరీరానికి కాదు, ఇందులో ఉన్న ఆత్మకు. అదే అదే ఆత్మకు కాదు, అందులో ఉన్న పరమాత్మకు. ఆత్మను అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడగలిగిన తరువాత ప్రపంచము ప్రాపంచమైనటువంటి వస్తువులు విషయము అభిలాష ఇవేవి ఉండవు. అప్పుడు నువ్వు ఎక్కేకించి ఆరాధన చేయాలా మానాలా సమస్య లేదు అదే అంటున్నాం కానీ తాబతు అర్ఖ్యాదా వర్షయేత్ తావ ఈశ్వరం మామ్ స్వధర్మ దృక్ తమ తమ ధర్మాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి తావదీశ్వరం అర్చ్యాదా వర్చయేత్ విగ్రహాదురి పరమాత్మను అంతవరకు ఆరాశించాలి ఎంతవరకు యావన్ అవేద స్వహృది సర్వభూతేషు అవస్థితం. ఆ పరమాత్మ అన్ని ప్రాణులలోనూ ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు అని తెలుసుకోనంత వరకు ఈ ఆరాధన చేయాలి. అయ్యా అందరిలో వాడు ఉన్నాడు, నాలోను వాడు ఉన్నాడు, ఉన్నవాడిని నేను చూస్తున్నాను అదే ఆరాధన. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా ఆరాధన ఎక్కడిది? సేవే అప్పుడే మనం కరోపతాన్ని చేరుతాం, స్వామికి అంకర్యం చేస్తాం. ఇలా. ఆత్మనస్య పరస్యాపి యశ్చరోతి అంతరోదరం నేను చాలా గొప్పవాడనండి. వాడంటే ఏంటివాడు అక్షరం ఏమొస్తాడు వాడికి ఏం తెలవదు. అదేం పనికొస్తాడు?
అని పక్క వాడిని పనికి రాని వాడిగా నేను తారా గొప్ప వాడిగా చూస్తే తస్య భిన్న దృశ్యః ఇలా ఇతరుల్లో తనలో భేదాన్ని చూచేటువంటి వాడికి నేనేమనను మృత్యుహు విదదే భయం. యమజన్మ రాజు వానికి భయం కలిగిస్తాడు. జ్ఞాపకం వస్తుందో లేదో మన అపరాచార్య స్వామి గారు విభాషన్. ఐదే అని పిలవ వాడు వచ్చి ఈ జన్మ పెట్టాడు. ఒక స్వరూపం కనపడితే ద్రోణుడు కాపు యజ్ఞయోగి ఉంటే వాడు ఎవడన్నా గాని లేచి సాష్టా నమస్కారం. అయ్యో స్వామి నేను పిల్లవాడిని నాయనా భాగవతోత్తములు అంతా పెద్దలే. వాళ్ళ ముందర మీ వంట పిల్లలం ఎలా అయినా అది కపడంగా కాదు గుర్తు సహజమైన వారి ప్రవృత్తి అది అన్నమాట అది జ్ఞానం అంటే దాని ఆత్మ జ్ఞానం. అందరూ చెప్తారు అందరూ చేయాలి. అమ్మ నమస్కారం చేయాలా అది ఒక ఇది అది ఇది ఇగో అనగా ఉంటారా అది చదివితే ఇంకేముంటావ్. కానీ ఆ స్థితి కావాలి అందుకే అంటున్నాడు ఆత్మనస్య పరస్యాపి యస్ కరోతి ఇవన్నీ అందరికీ పనికొస్తాయి. యస్ కరోతి అంతరోదరం. మనకు ఇతరులకు ఏ చిన్ని భేదాన్నైనా చూస్తే అలాంటి సత్య భిన్న దృశ్యః అలాంటి భేదృష్టి ఉన్నటువంటి వానికి మృత్యుహు ఉల్బణం భయం విధదే. మృత్యువు మహా క్రూరమైన ఘోరమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది. అంటే నరకాన్ని ఇస్తుంది. నువ్వు తక్కినవి ఎంత బాగా చెయ్యి సంతోషమే. కానీ వాడు వేరు, వాడే చిన్నవాడండి నాతోటి వాడి సారి రావడం ఏమిటి? నిన్ను పెద్దవాడిని చేయటానికే వాడిని చిన్నవాడిగా చేశాడు స్వామి. మనకు లెక్కల్లో ఒక శాస్త్రం ఉంది. ఒక గీత గీసి చెరపకుండా దాన్ని చిన్నది చేయాలి. అంటే ఏం చేయాలి? కదా మరి వాడు చిన్నవాడు అయితే పెద్దవాడు అవుతావు నువ్వు. నీకు గౌరవం వాడిచ్చిందే. అంటే వాడి ద్వారా స్వామి ఇప్పించాడు. ఇంకో చిన్నవాడిని ఏర్పరిచి నువ్వు పెద్దవాడిని ఇచ్చాడు. సరే నీ పెత్తనానికి వాడి చిన్నతనం చాలా గొప్ప కారణం. నాయనా మహానుభావా కూర్చో నాయనా. ఆ ఎవరు? పరాశర పట్టరావు వారు. అగనాయక దేవాలయం కథ ఉంది కదా అంటే చాలా గొప్ప అయ్యా మహా మహోపకారులు అయ్యా మీరు సాక్ష్యం ఇచ్చారు నాకు నేను తాగించాను అన్నాడు.
కాబట్టి ఆ స్వరూపం కావాలి అది చెప్తున్నాడు సత్య భిన్న దృశః మృజదేభయముల్బణం అధవాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చతురుతా ఇంతకు ఏం చేయమంటారయ్యా అంటే అన్ని ప్రాణాల్లో ఉన్నటువంటి నన్ను గౌరవించాలి. ఎలా గౌరవించాలి అంటే పెద్దవారైతే పూజించండి. చిన్నవారైతే దానం చేయండి. ఎవరైనా ఇచ్చి సహకరించండి. సమానులైతే స్నేహం చేయండి. నేను చెప్పలేదు. గుణాధికాత్ బుదన్ విచ్చేత్ అనుకంపాం గుణాధమాత్ మైత్రియం సమానాదనివిచ్చేత్ నతాపైరనుభూయతే. చిన్న మాట కదా ఇది మహతాం బహుమానేన దీనానాం అనుకంపయా మైత్రియాతి ఆత్మ కురియేతు అదే మాట పెద్దవారు గౌరవించు. చిన్న వారు జాలి చూపు బహుమాన్ ఏదైనా ఇవ్వు వాళ్ళకి అసలు దానం ఇవ్వు. ఏ దానం ఇవ్వు రెండు పండు పూడి ఆకరిగా వచ్చావో పండు ఇవ్వు. కబీర్ కథ అన్నా అదే కదా. కబీర్ కథలు వాడు అరింపు చేస్తుంటే కుక్క వచ్చేసింది. కుక్క రాకూడదు నేను చూస్తు మనం అరింపు చేయం. కుక్క రొట్టె తీసుకొని పో రొట్టె కదా తినేవాడిని రొట్టె తీసుకొని పోతుంది. అందరూ ఏబోతున్నారంటే నాయనా నాయనా తింటే తిన్నా కబ్బు వేస్తే నెయ్యి వేస్తాను ఉండు నెయ్యి వేసుకొని తిను అటు తినకపోతున్నాడు అంటే. ఒట్టి కొట్టడం కాదు. అయ్యో నాయనా అచ్చెంత పోతున్నావ్ స్వామి నెయ్యి వేస్తా రబ్బు నెబ్బు వేస్తుంది అది ఇష్టా కొట్టే. ఇష్టా కొట్టే నాకు కొట్టి నెయ్యి వేస్తా ఉండు నెయ్యి వేస్తా ఉండు. అంటే స్వామి వచ్చింది ఎందుకు కాదనుకోవాలి మర్చిపోయేముంది. అంటే ఆ అంతటి ఆ లెవెల్ కు పోవాలంటే. చాలా సాధన కావాలి. ముఖ్యంగా పరమాత్మ అనుగ్రహం ఉంటే మనం అనుకుంటే రాదు. ఎందుకంటే మనం ఎన్ని పురాణాలు చెప్పుకున్నా, ఎన్ని విన్నా మళ్ళీ ఎదురుగా అడిగితే వీడు వచ్చాడా ప్రభు ఇంకేం చేస్తాం మనం. అయ్యయ్యో వాడు వచ్చాడా అయిపోయాడు. కాబట్టి ఇది ఈ శరీరంతో దేవేన సహజాయతే. అహంకారం అనేది శరీరంతో పుడుతుంది ఎవరికైనా అంతే. కాబట్టి వారి కృప వస్తే ఆ భావం కలుగుతుంది. అంతా ఇంతే ఉంటాం దాని కోసమే అర్చించాలి అంటాడు కారణం అదే. అందుకే దానమానాభ్యాం చిన్నలకు దానము పెద్దలకు మానము అంటే గౌరవం.
అలాగే మైత్రియా సమాధులతోటి స్నేహము అభిన్నేన చక్షుష ఈ మూడు కూడా అభేయ దృష్టితో వీడు పరమాత్మే అంటే అందులో ఉన్న ఆత్మ జ్ఞానాకారమే ఇందులో ఉన్న ఆత్మ జ్ఞానాకారమేనండి శరీరమే ఎవరు దేవత? వీళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మానవులు, వీళ్ళు పశువులు. వ్యవహారం ఎవరికి? ఆత్మకా? శరీరానికి. ఆకారానికే దేవ, దానవ, మనుష్య, పశు, పక్షాదులు. ఆత్మకు అన్నీ ఆత్మలే. అన్ని జ్ఞానాధికరణే మనకి ఇంక ముందు వస్తుంది ఇంకా విధానం చాలా చాలా డీప్ గా పోతాడు అన్నమాట. అంత డీప్ గా ఏ పురాణంలో ఈయన కూడా పురాణం చెప్పలేదు. అందుకే విద్యావతాం భాగవతే పరీక్ష. భాగవతం చెప్పండి అంటే ఆ అనరు. ఆలోచిద్దాం అని అంటారు. అంటే వీడికి బుక్కు దొరకాలి, వ్యాఖ్యానం దొరకాలి, తెలుగు అనువాదం ఉండాలి. మనం ఇక్కడ చెప్పుకున్నాం సవరణ చొప్పున మన కాలనీనే. మా కాలనీనే జరిగింది ఒక నెల రెండేల కింద. ఎవరు సంతోష ఏదో ఉన్నారు ఒక ఆయన. ఇంకోటి స్వామి బ్రాహ్మణే సంతోషి మహారాజా పోతన భాగవతాన్ని ముందర పెట్టుకొని దానికి ఇంకెవరు అనువాదం అంటే వచన రూపంగా రాసి అది అది వాళ్ళు చదువుతున్నారు ఈయన చదువుతున్నారు సంతాహం ఉంటుంది. నేను ఒకసారి ఏదో తెలిసి సంతాహం పోకపోతే పోదాం అనుకున్నాను. మా మా వాడు ఉన్నాడు మా మేనరు. వాడు ఒకరోజు పోయి విని వచ్చాడు. విని వాడు ఊరుకోగా మా అమ్మాయి వస్తా అన్నాడు. యాకే లేదు వస్తున్నాడు పోతా పద్యాలు ఉన్న వచనం చదువుకొని కూర్చున్నారు. రేపు మామయ్య గారు వస్తారట సందీపు గారు బాగా చప్తా విందాం అనుకున్నారు మామయ్య వస్తాడని వీడు చెప్పాడట నాకు తెలీదు తెలీదు నేను పోదాం అనుకున్నాను తెల్లారికే చప్తాహం అయిపోయింది. ముగిసింది. అప్పుడు అరే మనకి ఇక్కడ కాలేదు అయ్యగారు ఉన్నారు మనం వారితో చెప్తే వారికి అప్పుడు బుద్ధి పుట్టింది. స్వామి కృప సమాజం వాళ్ళు చెప్తే మంచిదే కానీ కొన్ని నియమాలు పాటించాలి కదా సప్తాహం అంటే ఇత్తగా చదువుకోండి ఎవరికి ఇబ్బంది లేదు. వేడి వేడి చేస్తే కనీసం నియమాలు పాటించాలి. సప్తాహం ఉన్నప్పుడు మీరు ఒకటి చదివేవాళ్ళు కావాలి, ఒకటి వినేవాళ్ళు కావాలి. అందులో పోధన భాగవతం ఇంకో పోధన భగవతం చదవద్దు అనడం లేదు. కానీ భగవత సప్తాహానికి మనం ఇది పోధన భాగవతం ఒప్పుకోరు. చెప్పుకోండి చదువుకోండి అందరూ వినండి. సప్తాహం చొన్న తప్పు లేదు. కానీ సప్తాహంలో దాన్ని ఆచరించే విధానం లేదు. అది చదువుకోండి. భాగవత పఠనం ఓకే ఎవరు కాదన్నారు. కానీ భాగవత సప్తాహం అని దాన్ని పెట్టుకున్నాం అనుకుంటే సప్తాహం కాదంటారు.
అందుకే అంటున్నాడు దానమానాభ్యాం మైత్రియ అభిన్నేన శత్రుషా ఇది ప్రధానం. అభేద దృష్టి కావాలి. సమాజలతో మైత్రి ఉండాలి. చిన్నవారిని జాలిం దానం చేయ పెద్దవారిని గౌరవించరు. ఇది ఇప్పుడే వస్తుందన్నమాట. అయితే అయ్యా ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు? ఎవరిని దారి చూపాలి? ఎవరిని దయ చూపాలి? అంటే అందరికంటే గొప్పవారు ఎవరు? నేను కూడా ఎవరిని పూజిస్తాను అది దారి చెప్పాలంట. ఇక్కడ ఒక 20 భేదాలు ఉన్నాయి. ఎంత దగ్గర అంటే జీవాః క్రేష్టాః అజీవానాం. చచ్చిపోయే వారికంటే బతికున్న వాళ్ళు గొప్ప. అయ్యో జనరల్ అండి చాలా ఉన్నాయి మంచి పులం కాదు ఇది ఇవే చెప్పాను నేను చెప్పానో లేదో బందర్లో బందర్లో పోయిన జ్ఞాపకం చెప్పానని చెప్పాను బందర్లో అంతా వెళ్ళండి ఇప్పుడే మొత్తం. సలక్షణ ఘన పాటలు, సలక్షణం అంటే వేరే భాష్యం కూడా. వేద భాష్యం చదువుకున్న వాళ్ళు. అందులో భారతదేశం వేరుపడడానికి అధ్యక్షులు ఆంజనేయ శాస్త్ర ఉన్నారు. తర్వాత మనం ఇక్కడ జంతుకూరు స్వామి, యేసు భారత సుబ్రహ్మణ్యం వీళ్ళంతా అంత కొమ్ము తిరిగినామండి. కే నా అతిష్ట ఉపజ్ఞ నా నీయం అన్నారు. అయితే నాకు తలా లేదు అందరూ చెప్తారు నా పద్ధతి నేను అంత ఎవరంటే వాడిని విత్తపు చదివి చెప్పాలని కర్మకాండ జ్ఞానకాండ ఉపాసన కాండత్రయోపపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి. స్వర్గాభోగ్యదాత్రేచ శ్రీమతే నారాయణాయ నమః శ్లోకం. ఈ శ్లోకం చెప్పుకుంటే చాలని మొగిపించాను. న్యాయంగా చాలు. ఎందుకంటే కాండత్రయం దానికే పడుతుంది టైం. కర్మకాండ్ ఏమిటి, జ్ఞానకాండ్ ఏమిటి, ఉపాసనకాండ్ ఏమిటి? మళ్ళా కర్మ బ్రహ్మ స్వరూపిణి. పరమాత్మే కర్మ కాదు, పరమాత్మ బ్రహ్మ కాదు. స్వర్గ అపవర్గ దాస్త్రీయ అంటే ఇహం పరం ఇచ్చేవారు ఇక వివరించుకుంటూ వెళ్లి ఆ ఇహం పరం అదే వసలు ఇహం పరం వివరిస్తాడు ఇదే చెప్పాను. ఇది సచ్చిన వాళ్ళ లాగా అంటే బతికేవాడు గొప్పవాడు. ఎప్పటిదాకా బతికేవాడు గొప్పవాడు? ప్రళయకాలంలో కూడా ప్రాణం విడవని వాడు గొప్పవాడు.
బతికే వాళ్ళే కదా. నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతిక ప్రళయము. కదా ప్రాకృతిక చాలా ఉత్తమత శ్లోకాలు కదా ఇవి చాలా లోతుకు వెళ్ళాలి. ప్రాకృతిక ప్రళయంలో కూడా ఎవరు మరణించరో వాళ్ళందరికంటే గొప్పోళ్ళు. సరే అది ఎవ్వరు అర్థం కావట్లేదు తర్వాత రాసి చెప్పాను. చెప్పే ఆ లాస్ట్ కి వచ్చేసరికల్లా అతను మొత్తం గంటన్నర స్పిన్ డ్రాప్ చేయలేదు ఎవరు మాట్లాడలేదు జాగ్రత్తగా విన్నారు. ఆ లాస్ట్ కి వాళ్ళకి వాళ్ళలో ఉత్సాహం ఆగలేదు. ఒకటే తప్పు లేదా బడు ముందు. సరే ఆవిడకు బాగా అర్థమైంది సంతోషించాను. అంటే ఆంజ్ఞాయ శాస్త్రి లేచి ఆయన లేచి గంటన్నర అయిపోయింది కదా గంటన్నర మాట్లాడాలి ఆయన లేచి 200 మంది వేద పండితులను అన్ని ఇంద్రియాలు మానేసి ఒక్క శోనేంద్రియం పని చేయించిన ఘనత వీరిదే. మా చరిత్రలో ఇప్పటికి మేము ఒక్క గంటలో 1000 సభలు పొందాము. 1000 సభల్లో పాల్గొన్నాము. ఏ సభలో మానవులు ఎవరూ మూయించలేదు. ఎవరో చెప్తుంటారు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం మా మాదరి వాసన కొంటున్నాం. మేము మాట్లాడుకోవడం ఆపి తదేక జ్ఞానంగా విన్నది వీరి ఉపన్యాసమే. అసలు వీరికి ఇయ్యాల ఇంకా నాకు వాటి ఇంకో వాటి బిరుదులు ఇవన్నీ మాకెందుకు పొందుకోవాలో అందరూ ఒకటే కూడా. నేను చెప్పింది ఇదే ఏం లేదు భాగవతంలో ఈ ఐదు శ్లోకాలు చెప్పాను. వినండి ఎంత బాగుంటాయి మొత్తం ఏంటంటే జీవాః క్రేష్టాః అజీవాః. చనిపోయిన వారి కంటే బతికున్న వారు గొప్పవారు. అంటే సూక్ష్మార్థం పరమాత్మ. ఇక ఈ బతికే వాళ్ళు కూడా కొందరు అల్పాయుష్షులు. కదా? కొందరు దీర్ఘాయుష్షులు. దీర్ఘం అంటే 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు కాదు. ప్రళయకాలంలో కూడా పోని వారు కావాలి. నైమిత్తిక ప్రళయం ఉంది. అంటే బ్రహ్మకు ఒక పూట అయిపోతుంది, సాయంకాలం అవుతుంది. అప్పుడు భూ, భువా, సువా మూడు లోకాలే పోతాయి, తక్కిన ఏడు లోకాలు ఉంటాయి. మహర్లోకం, దినోలోకం, తపోలు అవి ఉంటాయి, కింద అసలా, ఇటలా ఇవన్నీ ఉంటాయి. సరే వానందరూ గొప్పవారు కదా వాళ్ళు. జెండాల్ రూరు బతకని వారి కంటే బతికిన వారు గొప్పవారు. జీవము లేని వారి కంటే జీవము ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. జీవాః శ్రేష్టాః అజీవానాం. తతః ప్రాణభృతః. వారి కంటే ప్రాణ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. అంటే ఏంటి? ఈ ప్రాణం బ్రతుకు ఒకటి కాదు. ఒక బ్రతుకు అంటే ఏంటి? ఉండటం, ఉనికి. నశించకుండా ఉండటమే బ్రతుకు. రాళ్ళు రప్పలు ఉన్నాయి కదా, ఉంటాయి.
వాటికంటే అంటే శిలల కంటే ప్రాణం ఉన్నవాడు గొప్ప. చూడు అజీవుల కంటే జీవులు శ్రేష్టులు, జీవుల కంటే ప్రాణం ఉన్నవాడు వీళ్ళు చెప్తారు. ఎందుకు ఇచ్చాడా పాపం? అది ఇచ్చాడు జీవా అంటే కర్గ ప్రళయాంతర కాలసిద్ధి జీవ శరీర అంటే పృథివి అప్పు తేజో పంచభూతాలు ఉన్నాయి కదా ఇవన్నీ గొప్పవి వాటికంటే అజీవానం వీళ్ళు శ్రేష్టానం ప్రాణభృతః తతః సచిత్త ప్రాణం ఉన్నవారి కంటే మనస్సు ఉన్నవాళ్ళు ఇంకా గొప్ప. ఇప్పుడు చెట్లు గుట్టలు ఉన్నాయి. చెట్లకు ప్రాణం ఉంటుంది. మనస్సు లేదు. లతలు తీగలు ఉన్నాయి వాటికి ప్రాణం ఉంది కానీ మనస్సు లేదు. అందుకే అంటాడు అంటే ఇంకా చెట్లు అంతకాలం కొంచెం పైకి రావాలి. తతః సచిత్తాః ప్రవరాః తతస్తే ఇంద్రియ వృత్తయః వారి కంటే ఇంద్రియ జ్ఞానం ఉన్నవారు అంటే చెట్టు కొన్ని చెట్లకు స్పర్శ వేదులు. కొన్ని చెట్లు మనం ముట్టుకుంటే ముడుచుకుంటాయి. కొన్ని చెట్లకు దాన్ని ఏమంటారు ఆ పిందులు ఇస్తారు అనుకుంటారు. తస్మాత్ పశ్యంతి పాదప తస్మాత్ జిఘ్రాంతి పాదప కొన్ని చెట్లు చూస్తాయి. కొన్ని చెట్లు మనుషులు వస్తుంటేనే ముడుచుకుంటాయి. కొన్ని చెట్లు వాసన చూసి ముడుచుకుంటాయి. మనం కొన్ని వాసనలు చెట్లకు చూపెడితే ఇప్పుడు మరచాం మర్చిపోయాం కానీ ఆ చెట్టు ఎంబడి ఎండిపోతది. ఈ ఉల్లిగడ్డలు మసాలాలు ఉంటాయే అవి పోపు పెట్టి ఇంట్లో వంట చేస్తే పెర్రడి చెట్లు వాడిపోతాయి. వాసం తట్టుకో. ఆ కొన్ని ముట్టుకుంటే ముడుచుకుంటాయి. వాళ్ళు ఉండక వ్యాధులు చెప్పి వాళ్ళు కాకపోయినా ఏమిటి ఇందులో ఎప్పుడో ఉంటే ఎప్పుడో చెప్పారని. మనకు చెట్లకు ప్రాణం ఉంది, చెట్లకు జ్ఞానం ఉంది, చెట్లకు కన్నులు ఉన్నాయి. చెట్లకు స్పర్శ ఇంద్రియం ఉంది. ముట్టుకుంటే అవి ముడుచుకుంటాయి, వాసన చూస్తాయి. భారతంలో వ్యాసులు తస్మాత్ పశ్యంతి పాదప నేను చెప్తున్నాడు వీళ్ళంతా చదివేనండి అదే అంటా నేను వీళ్ళని. మాంసం తింటాయి పావులం తింటాయి ఎట్లా లాగేస్తాయి లాగం లాగేస్తాయి అదే చెప్పాను ఎవరు ఈ సాయిబాబా ఇంకేది బాబా ఉండి మీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానమా ఏం జ్ఞానమా నవ్వు వచ్చింది కాలజ్ఞానం ఆయన చెప్పింది ఏంటి మొత్తం భాగవతంలో ఉంటే ఈ చదివి అని చెప్పుకుంటాడు. చెప్పి నేను చెప్పాను అనుకున్నాడేమో ఆయన ఎవరు చెప్పాలి అన్ని వ్యాధుడు చెప్పాడు. ఓకే సస్కారం వాళ్ళ మీద చెప్పాడు వ్యాధుడు చదివి వారు చెప్పారు. విరమ స్వామి సాయిబాబా జ్ఞానాలు ఏం లేవు అన్ని జ్ఞానాలు వ్యాధుడు వాళ్ళ మీద చెప్పాడు.
సరే, పాపం తాయిబాబా ఎక్కడ నేను దేవుడిని అని చెప్పలే. చూడండి మీరు ఎక్కడ చదవండి. ఏదో కమన్నా కావాలంటే చూశాను. ఆయన ఎక్కడ నేనే చెప్పలేదు. భగవంతుడిని, దాసుడిని నేను అన్నాడు. నేను భక్తుడిని. నేనే భగవంతుడిని ఎప్పుడు చెప్పలేదు. వీళ్ళు భగవంతుడు అని చెప్పుకున్నారు. భక్తులు చెప్తున్నారు పాపా వాళ్ళు ఎప్పుడు నేను భగవంతుడు చెప్తున్నాను. ఎవ జ్ఞాని ఉన్నవాడు ఎవడు నేను భగవంతుడిని చెప్పుకోను. చెప్పుకున్నాడు అంటే సంథింగ్ రాంగ్ ఆ. అందుకే అంటున్నారు ఏంటి మనకు తతః ఇంద్రియ వృత్తయః ప్రయాణపుత అయిపోయింది కదా ఇంద్రియ వృత్తయః. అంటే చెప్తున్నాయి గొప్పవి. పత్రాపి స్పర్శవేదిభ్యః. ఇంద్రియ జ్ఞానము కల వాటికంటే స్పర్శ జ్ఞానము కలవి గొప్పవి. పరసజ్ఞానము పరవాతి కంటే రసవేదినః రుచి చూసేవి అంటే చేపలు. జ్ఞాన విస్తే చేపలు దుర్పతాయి కదా అవి చేపలు గొప్పవి. తేభ్యః గంధవితః చేపల కంటే తుమ్మెదలు గొప్పవి. గంధం. గణ తతః గంధ తతః శబ్ద విధః వాటికంటే పాములు గొప్పది. సర్పాలు చప్పుడు విని పారిపోతారు. చెప్పడం పడుకుని పారిపోయారు. గమనించండి. కాబట్టి అవి ఇంకా గొప్పవి. తతః రూప భైరే విధః రూపాన్ని చూసే ఉన్నాయే పచ్చులు కాకులు నెముళ్ళు ఉన్నాయి కదా ఇలాంటివి అవి ఇంకా గొప్పవి. పత్రస్య ఉభయదోతః వాటిలో కూడా రెండు వైపులా పైన కింద పండ్లు ఉన్నవి గొప్పవి. ఉపయోగక ఇప్పుడు గేజలు ఉన్నాయి చూడండి వాటికి పండ్లు ఒక వైపే ఉంటాయి పైనే ఉండవు. అదే గుర్రం దానికి రెండు వైపులా ఉంటాయి పండ్లు. ఏజీలకు పండ్లు కిందివే ఉంటాయి పైన పండ్లు ఉంటాయి. కొన్ని ప్రతి పండ్లు రెండు వైపులు ఉంటాయి. కాబట్టి ఒకే పండ్లు ఉన్న వాటికంటే రెండే పండ్లు ఉన్నటువంటి ఉపయోగతః తేసాం బహుపదా శ్రేష్టాః. వాటికంటే చాలా కాళ్ళు ఉన్నవి అంటే జెర్లు ఉన్నాయి కదా ఇవన్నీ అవి త్రేత్తములు. చతుష్పాదః వాటికంటే నాలుగు కాళ్ళు ఉన్నవి గొప్పవి. తతః ద్విపాత్.
వాటికంటే రెండు కాళ్ళు ఉన్నవి గొప్పవి. తత్వా వర్ణాహ చత్వారః. ఆ రెండు కాళ్ళు ఉన్నవాళ్ళలో మానవులు శ్రేష్టులు. మానవులలో కూడా నాలుగు వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ సుద్ధంగానే ఈ నలుగురు శ్రేష్టులు. ఈ నాలుగు వర్ణాలలో బ్రాహ్మణః ఉత్తమః. బ్రాహ్మణుడు గొప్పవాడు. బ్రాహ్మణేస్వపి వేదజ్ఞ ఇది ఎందుకు వాళ్ళు తపలు కొట్టారు. బ్రాహ్మణేస్వపి వేదజ్ఞః బ్రాహ్మణులందరిలో వేదం తెలిసినవాడు గొప్పవాడు. అతః అర్ధజ్ఞః వాడికంటే వేదం యొక్క అర్థం తెలిసినవాడు గొప్పవాడు. వాడికంటే అర్ధజ్ఞాత సంశయచ్చేత్త తెలుసుకున్న వాడికంటే అర్థం చెప్పేవాడు గొప్పవాడు. తత శ్రేయాన్ స్వకర్మ కృతు చెప్పేవాడి కంటే చెప్పిన దాన్ని ఆచరించేవాడు గొప్పవాడు. ముక్త సంఘః ఆచరించే వాడి కంటే ఫలమును ఆశించని వాడు అంటే ఆసక్తి లేకుండా ఆచరించేవాడు గొప్పవాడు. తతః భూయాన్ అధోద్ధ సంఘము లేని వారి కంటే ఫలమును కావాలని అడగని వాడు గొప్పవాడు. వాడి కంటే తస్మాత్ మయ్యర్పిత అశేచ క్రియార్ధాత్మ తాను ఆచరించేటువంటి అన్ని కర్మల ఫలితాన్ని నాకు అర్పించేవాడు గొప్పవాడు. మయ్యర్పితాత్మనత్వంసః అంటే నా యండే మనస్సు ఉంచి మై సన్యస్త కర్మణః అన్ని పనులు నాకే అర్పించే వాడి కంటే నపశ్యామి పరం. అంతకంటే గొప్ప ఎవడో నాకు కూడా తెలవదు. ఈ మొత్తం అండి ఈ ఒక్కటి కాదు ఇది మన మన సామాజిక స్పృహ. దీన్ని సమభావన అంటారు. ఇంతకంటే గొప్పది ఎవరు చెప్పగలరు అమ్మ అని. ఎక్కడి నుంచి వెళ్ళాడు అసలు? ప్రాణము లేని వాటి దగ్గర నుంచి పరమాత్మ యందు అన్నీ అర్పించే వాటి దాకా అది. ఏమంటారు టాప్ బార్ కింద పైన ఏమంటాం కదా ఇక్కడి నుంచి ఆ పై దాకా. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర అంతకు నొప్పి వాళ్ళు లేరు. అలాంటి వాడిని నేనే ఆరాధిస్తాను అన్నాడు. జ్ఞానీతో ఆత్మయే మేమతం అని చెప్పగలరు అదే అన్నమాట. ఎవరు జ్ఞాని అంటే మైసన్యస్త కర్మున. ఇదే చెప్పాను ఈ భావా ఆ ఉపవాసంలో అప్పుడు అది వేరు ఉంటుంది కదా. ఆ చెప్పటంలో వర్తలో చూడకుండా మనం దండలు చెప్పుకోబోతాం కదా వాడికంటే వాడికంటే వాడికంటే వాడికంటే వేదజ్ఞ అక్కడ చప్పట్లు కొట్టేయి. అర్థం తెలుసుకున్నవాడు.
తెలుసుకున్న దాన్ని చెప్పేవాడు, చెప్పిన దాన్ని ఆచరించేవాడు, ఆచరించేవాళ్ళు ఆచలేనివాడు, ఆచలేనివాడు కూడా అర్ధించనివాడు, అర్ధించేవాని కంటే అర్ధించేవాడు. ఎక్కడ సంగ్రహం ఉంది? ఓం మారు మోలు గోల గోల ఎక్కడ ఉంది ఎక్కడ ఆ అంటే గుర్తు ముద్ద ఎంత ఇదంతా ఎక్కడ ఉంది? అయ్యో భాగవతం ఎక్కడ ఎందుకేంది కవిడి రిగ్రం చూడండి తృతీయ స్పందంలో చెప్పాడు. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. అది పండిత్తులు తక్కువ కాదు ఉత్తమాలు ఎవరూ కాదు కదా. అందా ఇంత ఉందా ఇట్లా ఉందా ఇంత వివరణ ఉందా హాయిగా ఉంది నాయనా ఎందుకు వేయపడుతున్నావ్ అంత ఆలాటం ఎందుకు చూపెట్టండి అంటే బాగుంది. చూపియరు నాయనా ఇదిగో ఈ రోజు అధ్యాయం ఉంది. అది మీరు రోజు భాగవతం పారాయణం చేస్తారండి, పారాయణం చేస్తే చూడగానే అని. పారాయణం చేస్తున్న వాళ్ళు తొందరగా పారాయణం అయిపోవాలి, పూజ అయిపోయి వెళ్ళిపోవు, పీడ అయిపోతుంది అన్నట్టేనే. భక్తి కాదు, టైం టేబుల్ అండి. ఎనిమిది తొమ్మిది పూజ చేయాలి, తొందరగా అయిపోతే మీరు పారాయణం చేసుకోవచ్చు. డాక్టర్ ఏదైనా హాస్పిటల్లో, డాక్టర్ ఏదైనా స్టూడియోలో, ఇంకో ఏదైనా ఇంకో చోటికి ఆఫీస్ కి పోవాలి కదా. ఇది ఈరోజు మనం నియమం పెట్టుకున్నాం. ఈ నాలుగు లోకాలు అయిపోవాలి. పేజీలు తిప్పేసి బయటికి. అందుకే మా గురువు అని చెప్పింది నువ్వు టైం లేకుంటే ఒక్క శ్లోకం చదువుకో పారాణం. ఒక్క శ్లోకం చదువుకో. ఇబ్బంది లేదు కానీ చదివిన ప్రతి శ్లోకము అర్థాన్ని అనుభవించుకుంటూ పారాణం చెయ్యి. అర్థానుభవం ఉండాలి. అర్థానుభవం లేని పారాయణం వద్దు. మీకు మనస్సు ప్రశాంతంగా లేదు ఆరోజు మానేసేయ్ పారాయణం ఇబ్బంది లేదు. కానీ ఇది ఒక వంతను ఇది ఒక కర్మను ఇది చేయకుంటే ఎందుకు మనం బయటికి పోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను తిట్టుకుంటూ పుస్తకం తిట్టుకుంటూ నువ్వు చేసిన పారాయణం వద్దు ఇంత మంచి జోక్ ఉంది మగు గారు. మహా స్త్రీలు గురువు మంచిగా తిరుగుతారు నన్ను తిట్టుకుంటూ పుస్తకాన్ని తిట్టుకుంటూ పారాయణం చేయకు ప్రేమ ఉంటే నీకు చెయ్యి. ప్రాక్టికల్ అన్నమాట అనుకుంటాం కానీ మనం ప్రాచీనంలో ఉన్నంత ఆ ప్రాక్టికల్ దృష్టి ఉంది ప్రయోగాత్మక దృష్టి అది ఇప్పటికాలం లేదు అర్థం చేసుకుంటే చెయ్యి. అది ఎందుకు అంటే పాపం నేర్చుకోవడానికి అందుకోసం అన్నారు. మన సంకృతి అయినటువంటి భారత భగవతం అర్థం చేసుకోవడానికి సంకృతి నేర్చుకోవాలి. నువ్వు నన్ను ఉద్ధరించకు నిన్ను ఉద్ధరించుకో సార్. ఉద్ధరియేది ఆత్మనాత్మ నిన్ను ఉద్ధరించుకుంటే నాకు నీ చుట్టూ నీ చుట్టూ చేసుకొని వాళ్ళు వాళ్ళని ఉద్ధరించబడతారు. స్పష్టంగా చెప్పేవారు. అందుకే మనం ప్రధానం ఏమిటి అంటే అర్ధం మీద దిరుపు పెట్టాలి. ఒక్క శ్లోకం చదువు. ఒక్కోసారి ఆ శ్లోకమే మనం ముందరికి వెళ్లలేం. మా సరసాలు మేము తిరుప్పా సరసాలు చూశారు మా తిరుప్పా సరసాలు గారు అదే చెప్పారు. నేను ఒకసారి అది సందేహం అడిగితే అయిందా నాయనా అయితే ఇంకేం నువ్వు కూడా మా కోర చేయలేవు అమ్మ.
తిరుపావు చెప్తే తిరుపావు ప్రారంభంలో పాదురా మంచిగా వస్తుంది ఆ సంధానం చేస్తాం. ఉపన్యాసం పూర్తిగా మనం సంధానం చేయాలి కదా. పూర్తిగా మనం రాదు. రాదు రాదు మర్చిపోతున్నావ్ పాదం పాదం పోతుంది. రాదు. అన్నీ కూడా అలందాయి ఆడిపోతి కళ్ళు పూసుకుంటే అసలు రాదు. ఇక్కడ ఈ అలందాయి ఆడిపోతి అవన్నీ కనపడుకుంటాయట. లోకాలు వామనుడు ఆయన పాదం పోతుంటే ఇంక పాదం ఇంకేం వస్తది? నాకు అనుమానం వచ్చింది ఏంటిరా మొదలు వచ్చింది తర్వాత రావడం లేదు అయ్యగారు సైతున్యు గురువుగారు ఏం సంతోషం అయిందా? అయితే అయితే నువ్వు అనుసంతానం బాగా చేసుకున్నావ్ సంతోషం ఉంది. అర్థం కాదని అనుభూతిలో ఉన్నావురా ఆయన రాదు అన్నారు. దాని సంధానం ఇస్తున్నా అసభోగం కాదు. ఒక్క స్వర్గకు రామాయణానికి మాకు రెండు గంటలు పట్టింది ఇంకోసారి. 20 శ్లోకాయ్ మళ్ళీ ఎక్కువ శ్లోకాలు లేవు. ఎందుకయింది చెప్పి అనుసంధానం. అందులో ఉంటాడు న సర్వే సాతరస్తాత భవంతి భరతోపుమా. అందరూ న సర్వే సాతరస్తాత భవంతి భరతోపుమా లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. రాముడు సుద్దునితో అంటాడు. భరతుడిని లాంటి సోదరులు అందరూ కాదు. ముందు ముందు అని పిగులు అంటారు. అసర్వే ప్రాతరస్తాత భవంతి భరతోత్తమా. ఆత్మజావ మద్విధా నాలాంటి కొడుకులు సుహృదోవ భవద్విధా నీలాంటి మిత్రులు కారు అన్నారు. గుడటానికి ఆ శ్లోకం చాలా చిన్న శ్లోకం. వెంట వచ్చి ఇన్ని కైంకేర్యాలు చేస్తున్న లక్షణానికి అంటే ఎక్కడో ఉన్న భక్తులు ఎంతో గొప్ప ఎందుకు గొప్పవాడు అయ్యాడు? స్వామిని కైకి వాడి కంటే స్వామి ఆజ్ఞాపలకుడు గొప్పవాడు. ఎప్పుడు నీ ఎదురుగా ఉంటే నిన్నే చూస్తాను, నిన్ను చూసుకుంటూ పూజిస్తాను, నన్ను చూడవలసిన పనిలేదు, నన్ను భావించుకోవాలి గొప్పవాడు. మా స్వామి చెప్పాడండి భర్త నువ్వే ఉండాలి నేను రాను నువ్వే వెళ్లి నా భావి చూసుకో ఆజ్ఞ నుండి వెళ్ళాలి. తనక్షణం కుంగాడు, కుమిలాడు, చచ్చాడు. బుడగలో పడి కొర్లాడు. కానీ నీ మాట వినడం లేదే, అన్నగారు చెప్పారు అలాగే ఉంటాడు. ఎన్ని బాధలు అయినా అనుభవిస్తాను అన్నగారు చెప్పారు. ఆ ఒక్క ఒక్క మాటలో ఈ 14 ఏళ్ళు భరతుడు ప్రతిక్షణం అనుభవిస్తున్న ఆ యమయాతన రాముని గొంతులో కంఠం గజగం అవుతుంది. భరతుడు లాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతారయ్యా అన్న మాటలో ఎంత ఆక్రోచం, ఎంత ఆదేవనం, ఎంత క్షోభ.
అట్టొండి ఆయన ఎంబడి ఉన్నాడు, పలహత్య చేసిన వాడు అట్టొండికి రాముడు అడగారా, రాముడు అట్టొండికి రాముడు అట్టొండికి రాముడే రక్షకుడు. ఎందుకంటే దుఃఖాన్ని తప్పించాడు. వియోగ దుఃఖాన్ని తప్పించి ఆనంద గాయించినవాడు రాముడే. నేను ఆత్మ జావ నాలాంటి కొడుకు అని ఎందుకు అన్నాను అంటే సేమ్ పద్ద అంగీకరణ కాబట్టి. పెద్దల వెంట ఉండాలి, పెద్దల మాట వినాలి ఎవడు గొప్పవాడు. పెద్దల వెంట కంటే పెద్దల మాట విన్నవాడు గొప్పవాడు. నా మాట హరుతుడు విన్నాడు. కాబట్టి వాడు నీకంటే గొప్పవాడు. నాన్న మాట నేను విన్నాను, కొడుకులో నేను విన్నాను. సుహృద పోవద్దు నీ రాజ్యం, నీ సైన్యం, నీ అన్నీ వదిలిపెట్టి నా మాట కోసం ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు మిత్రుడు గొప్ప. ఆటోమేటిక్ గా ఆ భావాన్ని అనుభవిస్తే ఒక ఐదు పది నిమిషాలు మనం తర్వాత అచ్చా మన కంటికి కాకడం. పూర్తిగా లోపలంతా అదే విధంగా వచ్చి కళ్ళు, నీళ్ళు, మనస్సు మహా గంధ కూడా అవుతుంది. ఏం చేయలేం. అలా చదువు అంటాడు ఆయన. అనుభవంతో చదువు, వారైనా అనుభవంతో చెయ్యి. లోకాలో స్తోత్రం అయిపోయింది, టైం అయిపోయింది, స్తోత్రం చేసుకున్నాం. ఆ సిత్తు అయిపోయింది. ఈ లేని ఆఫీస్ కి పోలేం అది కదా ఆఫీస్ కి పోవాలంటే చేసుకోనే పోవాలి. అది అర్ఘ్యం పాద్యం ఆచరణీయం నీ కర్మ తిను మానేయ్ పోతున్నావ్ అని కాబట్టి అది విధానం కాదు. మనస్సు కావాలి, అనుభూతి కావాలి. అందులో మనం ఆహ్వానిక నేత్రాంభు పులకిక తలెంబడి అన్నదభక్తాలు రావాలి. శరీరంలో పులకింత రావాలి. పదా పరగుణావిష్ఠ స్వామి గుణాన్ని ఆవేశం చేసుకొని పోవాలి. ఇవన్నీ అవుతుంటే ఒక శ్లోకం చదువు ఒక రామాయణం చదివినంత అనుభూతి నీకు వస్తుంది. చాలు. అలా నిజ దాని గురించి నేను అంటాను చెప్పి చెప్పించి మయ్యర్పితాత్మనః పుంసః మై సన్యస్త కర్మణా అన్ని పనులు నా యందే ఇదే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కౌ యోదన్ ఇది సన్యాసం దీన్ని అంటారు సన్యాసం అన్ని పనులు బాగా అనడం కాదు సామ్యానాం కర్మణాన్యా ఫలమంతా నాకు అర్పించు పని నువ్వు చెయ్యి. న్యాయంగా ఫలం చెయ్యి నీవు ఇయ్యకున నేనే తింటాను.
ఈరోజు రామ వ్యాఖ్య ఏమిటంటే నువ్వు ఈ యొక్క నేనే తీసుకుంటాను. ఇస్తే నీ మయ్యాలు కాపాడుకుంటాను అంతే. ఎందుకంటే ఆలోచించండి. ఏమవుతుంది కదా సమత్యం ఏంటంటే. మనం ఒక దాన్ని చూశాం, ఒక వస్తువును చూశాం. లేదా ఒక వస్తువు తిన్నాం. ఒక దాన్ని వాసన చూశాం. ఒక చోటికి నడిచి వెళ్ళాం. ఏ విషయ అనుభూతి అయినా, ఏ అనుభవం అయినా తెలియడానికి వస్తుందా? కాదు కదా? పోనీ ఇంద్రియాలకు వస్తుందా? కాదు. మనసుకు, మనసు ద్వారా బుద్ధికి, బుద్ధి ద్వారా ఆత్మకు. మన కాపా ఆయనే. నువ్వు ఇయ్యకుండా గుంజుకుంటాను. ఉదాహరణ నేను చెప్పాను చెప్పి అందరూ గొల్లు నవ్వారు విజయమార చెప్పి ఎలాగయ్యా అంటే రాష్ట్రం రేడియోను ఆల్ ఇండియా రేడియో గుంజుకున్నట్లు చెప్పాను. గుంజుకుంటూ నా వార్తలు వస్తుంటాయి. ఏడు ఏడు దాకా వీళ్ళ వార్తలు వస్తాయి. ఏడు కాగానే ఢిల్లీ వార్తలు వస్తాయి. వీడు చెప్తూనే ఉంటాడు వీడిని కట్ చేసి వాడు మొదలు పెడతాడు. ఆ టైంలో వచ్చేస్తుంది కదా కరెక్ట్ గా ఈ వార్తలు గుంజుకుంటారు. గుంజుకుంటారు. ఇది అందుకే రాష్ట్ర రేడియోను అర రేడియో గుంజుకున్నట్టుగా. మరి వియ్యకున్నా వాడే గుంజుకుంటాడు ఇష్ట మరియాద తగ్గిన వాళ్ళం అయితాం. మరి మరియాద కాపక వీడినే మళ్ళీ ఇప్పుడు కేంద్రం కేంద్రం నుంచి నీ వార్తలు వస్తాయి అని చెప్తేనే మీరు మరియాద కాపాడుకుంటాడు. చెప్పుకున్న వారు గుంజుకుంటారు అంటే అందరూ నవ్వి బాగుందండి మీ ఎగ్జాంపుల్ బాగుందండి మీరు అందరూ అప్పుడు మన పొద్దున అందరూ రెడీగా వినేవాళ్ళు మనకి. ఇప్పుడు టీవీలో వచ్చి వినడం లేదు కానీ శాంతి వార్తలు ఉదయం 6:30 కి ఎత్తుకో 6:50 కి వస్తాయి. అది కాగానే సంకృత వార్తలు వస్తాయి అన్నమాట. ఏదో ఆల్ ఇండియా రేడియో వార్తలు నెత్తిన మొట్టి గుంజుకొని వాడు చెప్తున్నాడు. నువ్వు మర్యాదగా ఆపినవు పని ఇది ఆపలేదు నేను గుంజుకుంటా. అన్నది ఎలా వాడు తీసుకుంటాడు పరమాత్మకే పోతుంది అనుభవం కానీ నువ్వు కృష్ణాపురం అంటే నీ మర్యాద తగ్గుతుంది. అనుకున్నా నాకే అనుభవం అది నువ్వు ఏం తీసుకోవు అది అన్నమాట మైసన్యస్త లోపలికి పోవాలి మైసన్యస్త కర్మణః నపస్యామి పరం పూతం. అంతకంటే గొప్పవాడిని నేను నపశ్యాని అంటే చూడలేదండి అది తెలియను నాకు కూడా తెలియదు ఎందుకంటే వాడు ఎలాంటివాడు అకర్తుహు సమదర్శన. అన్ని కర్మలు నా యందు అర్పించేవాడంటే వారికి కర్తృత్వా మనలేదన్నమాట. కదా? నేను చేయటం లేదు అనుకుంటాడు వాడు.
రెండోది సమదర్శనాత్. ప్రపంచమంతా పరమాత్మాత్మకమే. వాడు సమదృష్టి గలవాడు. ప్రతృత్వాభిమానం లేనివాడు. నా యందు అన్ని కర్మలు అర్పించేవాడు. మనస్సు నా యందు ఉంచినవాడు. ఇంకా ఇంకొక ఎవడు ఉండడండి. కాబట్టి అంతకంటే గొప్పవాడిని నేను కూడా తెలియను. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనసాయేతాని భూతాని ప్రణమేత్. అందరినీ గొప్పవాళ్ళు అనుకోవాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ అర్థం కావడగానే సాత్సం అర్థం కాదు. మనసాయేతాని ప్రణమేత్. ఎదురుగా ఒక ప్రాణి కనబడితే ఒక్కసారి అందులో ఉన్న పరమాత్మకు నమస్కారము. మనసుతో నమస్కరించు. ఆకారానికి కాదు. ఇందులో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకు మనసాయేతాని భూతాని ప్రణమేత్ ఎలా బహుమానయన్. చాలా పరమ బహు అంటే పరమాత్మ రూపేన మానయన్ భావయన్. అందులో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న పరమాత్మను ఆదరిస్తూ ఎలా అనుకోవాలయ్యా అంటే ఈశ్వర జీవకలయ ప్రవిష్టో భగవానితి. పరమాత్మే జీవరూపంలో వీడిలో ప్రవేశించాడు. ఈ శరీరంలోకి జీవాత్మగా పరమాత్మే ప్రవేశించాడని భావించి వాడిని గౌరవిస్తూ మనసా నమస్కారం చేయి. ఏ ప్రాణి కనబడ్డా మనకు నమస్కారం చెబు. ప్రాణిగా కాదు, ఓ పరమాత్మ ఈ రూపంలో. ఎందుకంటే ప్రపంచంలో పనికిరాని ఏ వస్తువు లేదు. ఉపయోగపడని అందులో ముఖ్యంగా మనకు మేలు చేయని ఏ వస్తువు లేదు. చూడడానికి కీడు అంటాం, పాములు ఉన్నాయి, అపకారం అంటాం. మనకు చెంది అంటే మనకు చేరి అపకారం కలిగించే ఎన్నో రకముల విషవాయువు ముందు అవి పీలుస్తాయి. పాములు తినేది ఏమిటి గాలే. వేడి ఆహారం తీసుకోలేదు. వాతారచన.
ఆ గాలిని అవి తింటాయి. ఏమో ఎలాంటి గాలిని? సహజంగా అది మనలాగే వస్తే మనం అందరం అవుట్ పోతాం. విషవాగునంతా అవి తీసుకుంటాయి. అవి తీస్తే మిగతా వాళ్ళకి మనకిస్తాయి చెట్లు అంతే. అదే అదేమిటి ఏం వాయువు అంటాం? కార్బన్ యాక్షన్ అది అవి తీసుకుని మనకు ప్రాణవాయువు ఇస్తున్నాం. అన్ని పనికొచ్చాయి. ప్రతి పురుగు చెప్పాను కదా బల్లులు ఉన్నాయి. ఎన్నో పురుగులను చంపేస్తాయి. పోయే పాడుతూ ఉంటాయి చూడండి ఆయంకారం అమాంతం వచ్చి నించునే ఉంటాయి. అవన్నీ అలాగే ఉన్నాయి మన గతి ఏమిటి ఆలోచించండి. ఇంట్లో కూడా అలాగే ఉంటే మన గతి మనం ఏం చేస్తాం? ఇది ప్రతి ప్రాణి ఉపకారం కోసమే వచ్చింది. అంటే పరమాత్మే ఆ రూపంలో వచ్చి ఆ ఉపకారం చేస్తున్నాడు. ఆ ఏ ఏ నాయి అయ్యో లేకుంటే ఎన్ని ఎన్ని గ్రీన్ జూలు మన దగ్గర రావు. ఇకలాత్ కల బ్యాన్. ఇకలాత్ కల బ్యాన్ అని ఒక మాట చెప్తున్నాడు. అంటే మనకు ప్రకృతిలో ప్రకృతిలో కలిగేటువంటి విషమ పరిమాణాలను సమం చేయడానికి అన్ని ప్రాణులు. చిన్న చిన్న మృగాలు మన దగ్గర రాకుండా పెద్ద మృగం ఆపుతుందండి. సింహం అడవిలో ఉందంటే ఆ అడవిని దాటి వేరే మృగాలు రావు. ఆ రోజుల్లో నగరం పొలిమేరలో సింహాలకు పెద్ద అరణ్యం త్యాగ్ చేసేవాళ్ళు. అరణ్యంలో సింహాలు ఉండేవి అన్నీ. భీవన్లో భారతంలో భీవన్లో చెప్తారు. భీవన్లో ఏంటి లాభం అయ్యా అంటే ఆ సీమను దాటి వేరే మృగాలు బయటికి లోపలికి రావు. ఇవి రాకుండా వీళ్ళేదో దానికి ఏదో గాడనో కంచో మనో ఏదో పెడతారు. సింహాలు ఉన్నాయి కాబట్టి వేరే మృగాలు రావు. అలాగే ఏనుగులు ఉంటే ఈ అడవి దున్నలు అంటాం, అడవి దున్నపోతులు అంటాం, మణుపోతులు ఏమంటారు అవన్నీ రావు. ప్రతి ప్రాణి మనకు అపకారం చేసే వాటిని తొలగిస్తుంది. అయితే చెప్తాడు భారతంలో విదురుడు చెప్తాడు. మనకు ఉపకారం చేస్తున్న జీవులను అపకారం చేస్తున్నావని భ్రమించి మనం వాటి హాని చేస్తున్నాం. దాని వల్ల కోపించేది మనల్ని తులమిట్టిస్తున్నాడు. మానవుని కంటే జంతువులన్నీ మంచివే అంటాడు విజులు. కానీ వీడొక్కడు మంచివాడు కాదు కాబట్టి వీని దుర్మార్గం వాటిలో ప్రవేశిస్తున్నాడు. వేచించి వీడు ఏమన్నా వేసేస్తున్నాడు. శాస్త్రం అంతే కదా. తనను తాను కాపాడుకోవాలని ముందు అనుకోతారు. రాజకీయాలు అవే కదా. వాడు తిట్టకుండా మనం మన ముందు తిట్టాం అనుకోండి మనం తిట్టాం సరిపోద్ది.
అదో రాజ అందువల్ల ప్రతిదీ పరమాత్మ యొక్క కళనే పరమాత్మ ప్రవేశించి మనకు ఏదో రకమైనటువంటి ఉపకారాన్ని హితమునే కలిగిస్తున్నాడనే భావన ఉంచి ఈశ్వరః జీవకలయా ప్రవిష్టః భగవానితి పరమాత్మే ఈ జీవకళతో ప్రవేశించారన్న దానితోటి ఏతాని భూతాని ప్రణమేత్ మనస్సుతో ఈ ప్రాణులను నమస్కరించాలి. భక్తి యోగస్య యోగస్య మయా మానవి ఉదీరితః మానవి అంటే మనుపుత్రి కదా ఎవరు దేవభూతి మనుపుత్రి కదా అందువల్ల మానవి ఓ మనుపుత్రిక మయా భక్తి యోగస్య యోగస్య ఉదాహృతః మీకు భక్తి యోగము చెప్పాను, జ్ఞాన యోగము కూడా చెప్పాను. అంటే మనకి ఇందులో రెండు భాగాలు స్పష్టంగా తీసుకోవాలి. భక్తి యోగః. ఏది భక్తి యోగః? పరమాత్మను ఆరాధించేటువంటి విధానం. కదా అంటే అన్ని భూతములలో పరమాత్మే ఉన్నాడు. పరమాత్మకమైంది జగత్తంతా అని భావించేసే ఆరాధనకు భక్తి యోగము అని పేరు. జ్ఞాన యోగం అంటే ఏమిటి? ఈ ఆత్మ పరమాత్మకము అనుకొనుట. గమనించాలి. పరబ్రహ్మాత్మాత్మకమైన జీవాత్మ ప్రత్యక్షం ఆత్మ ప్రత్యక్షం అంటామే ఆత్మ సాక్షాత్కారం జ్ఞాన యోగం. జగత్తంతా పరమ స్వరూపం అనటం భక్తి యోగం. అందరూ భగవత్ రూపులే. అన్ని అందరినీ భగవత్ రూపులుగా గౌరవించి ఆరాధించడం అనేటువంటిది భక్తి యోగం. ఆత్మ పరమాత్మాత్మకమని సాక్షాత్కరించుకోవడం జ్ఞాన యోగం. ఇది మనకు రెండు చెప్పుకుంటారు. ఇక్కడ ప్రకృతి వివిక్త బ్రహ్మాత్మక ప్రత్యగాత్మానుసంధాన రూప జ్ఞాన యోగం. అది చెప్తారు ప్రకృతి కంటే వేరుగా ఉండేటువంటి అది జ్ఞాన యోగం. భగవదుపాసనాత్మకం భక్తి యోగం. భగవదుపాసనాత్మకం భక్తి యోగం. ప్రకృతి వివిక్తమైనటువంటి బ్రహ్మాత్మక ప్రత్యేకాత్మానుసంధానం జ్ఞానీయం. అంటే ఆత్మ అంటే పరబ్రహ్మాత్మగా ఉన్నదే ఆత్మ. పరబ్రహ్మాత్మకంగా లేనిది ఆత్మ కాదు అలాంటి ఆత్మ జ్ఞానం జ్ఞానం కాదు. అందువల్ల అలాంటి జ్ఞాన యోగము ఇలాంటి భక్తి యోగము రెండూ చెప్పాను.
యయోహ ఏకతరయణైవ పురుషః పురుషం వ్రజేత్. మళ్ళీ ఇగో సందేహం పెట్టుకోకు నువ్వు రెండు చెప్పారయ్యా గురువుగారు దాన్ని ఆశ్రయించాలనా దీన్ని ఆశ్రయించాలనా. దేన్ని ఆశ్రయించింది అనుకోండి. యయోహ ఏకతరేనైవ ఈ రెండింటిలో ఒకదానితోటే పురుషః పురుషం వ్రజేత్ జీవాత్మ పరమాత్మ అని పేరుతాడు. అంటే జ్ఞాన యోగమే శ్రేష్టము, భక్తి యోగమే శ్రేష్టము మళ్ళీ మళ్ళ కొట్టాడు. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని. ఇది ఆశ్రయం అది రెండు బంద్ అయిపోయింది. సరే ఆ బాధే వద్దు నాయనా దేన్ని ఆశ్రయించి అక్కడికి వస్తాడు. స్వామి ఎక్కడ వివాదాన్ని పెంచడు కరెక్ట్. పురుషః పురుషం వ్రజేత్ ఎతత్ భగవత్ రూపం బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ చ చేష్టితం. మళ్ళీ ఒకసారి రివ్యూ అంటాం కదా. నేను ఏం చెప్పానో వినువాళ్ళ జ్ఞాపకం ఉండొద్దు. అందుకే స్వామి నేను చెప్పానో జ్ఞాపకం ఉందా అనడం కంటే మనం చెప్పడం బెటర్ కదా. బాధ ఎందుకు? ఇలా చెప్పేవాళ్ళు చెప్పరు, ఈ బాధ ఎందుకు నేనే చెప్తాను, స్వామి చెప్తున్నాను. అయినా ఏతత్ భగవతః రూపం. ఇది ఏంటి? పరమాత్మనః బ్రహ్మణః భగవతః ఇతత్ రూపం. పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడుగా మనం చెప్పుకునేటువంటి స్వామి యొక్క రూపం ఇది. ఏంటది? ప్రధానం పురుషం దైవం కర్మచ చేష్టితు. ప్రకృతి వాడే, జీవుడు వాడే, దేవుడు వాడే, చేసే కర్మ వాడే, ప్రవృత్తి వాడే. కదా? వాడు కాందేముంది? నేను చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నావు నువ్వు ఆయన లేకుండా? దగ్గర మెవరిది? వాడిదే. నీ కదలిక ఎవరిది? ఉన్నట్టుండి చేయి కదలదు. ఉన్నట్టుండి చాలకదలు. ఇప్పటిదాకా అన్నీ పని ఉన్నాయండి. అప్పటి ఎందుకు ఈ ఏరు పని చేయడం లేదు? అగో వాడిని ఏదో కీడ నొక్కాడు. స్విచ్ బంద్ చేశాడు, ఈ ఏరు పని చేయదు. అయ్యో స్వామి ఇక అవి ఉంటే వాడు పోతుకు పోమంటాడు. ఏజ్ పోవడం కాదు ఏజ్ తిన్నప్పుడు కూడా వస్తాయి. ఐదేళ్ల వాళ్ళకి పోతాయి దానికి ఏం చెప్తారు? ఐదేళ్ల వాడికి ఈ పని చేయదు, ఇరవై ఏళ్ల వాడికి పని చేయదు, అరవై ఏళ్ల వాడికి పని చేయదు. వాడు అనుకుంటే అంతే సంగతులు. అపహారాత్మకముండి కళ్ళు పని చేయవు. ఎందుకో అంటే రెండు నిమిషాలు నా కళ్ళ మచ్చలు కమ్మేయి.
దాక మేము ఏం చూడొద్దు అని చెప్పాను జ్ఞాపకం తిరుపతిలో స్వామి మంది దాక కూడా కాడు చూడలే. వాడు తప్పుడు కూడా కూర్చోడు వాడు. ఆ గర్భ గుడికి చూడకుండా ఏమైతావండి అని. గర్భ గుడికి దాటినా ఆ గర్భ గుడికి పోతున్నాం. ఇంకా భగవంతుడు చూడకుండా ఏమవుతాం? ఇవాళ చూసేది నువ్వైతే కదరా వాడు చూపిస్తాడు కదా. దర్శనం ఇవ్వాలి అనుకుంటే కనపడతాడు. ఎందుకు కనపడతాడు? ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పోతున్నామండి అడిగి ఎప్పటికి వేస్తున్నావ్ చూడకుండా ఏమైతున్నావ్ స్వామి కనపడడా అని కనపడడు. తగ్గోకుండా కనపడడు. అది ఆహా ఉందనమ్మా అని. ఏం చెప్పారు పురుగు సరిపో. అలా అంటే ఇంకో రెండు అడుగులు వేస్తున్నాం ఏదో పురుగు ఏదో చక్ కొట్టింది కంటికి. అబ్బా ఇక్కడ నలుచుకున్నాడు ఈ గన నలుచుకున్నాడు ఆ గన నలుచుకున్నాడు. చూస్తున్నాక చూస్తున్నా కానీ ఆ రెండు కళ్ళు ఎర్రర్రగా అయిపోయింది. వాళ్ళు తెరవరాదు చూడరాదు. గతి తీసుకొని కట్టుకున్నాడు గోడు. వెనక వాడు కూడా వాడు తోస్తూనే ఉంటాడు. వాడు ఆగుతాడా? వాళ్ళు తోశారు రౌండ్ పోయారు వెనక కొద్దిగా వచ్చినాక కొద్దిగా తగ్గిందని ఇప్పిండు నాకు పోదాం పారా అని. అయ్యో అది అయిపోయింది సార్. అంటే అమ్మ తప్పయిందండి గడ్డ సొస్యం అనకూడదండి ప్లీజ్ ప్లీజ్ మడ దర్జు పెట్టండి అని. అది వాడిని ఈ బాబు మడ భయం చేయడు. స్వామి తప్పయింది చూపెట్టవయ్యా దర్శనం ఇవ్వవయ్యా స్వామి వాణిబదులారయ్యా మన కాళ్ళ పిచ్చివాడ వాణికాళ్ళు. నేను మళ్ళా సాయంత్రం పోయినాను ఎట్లా నేను నా దగ్గర కాళ్ళు ఉంటుంది కదా మళ్ళా సాయంత్రం ఉంటది. అండి శాస్త్రం చూసేది మనం కాదు వాడు చూయిస్తాడు అల్లు వాడివి చెవులు వాడివి ప్రతినిధ్యం వాడివి వాడు పని చేయిస్తాడు మనం ఎవరం అంటే ఆ స్థితి రూపం పరం ప్రధానం పురుషం దైవం కర్మ చ చేష్టితం. ప్రకృతి వాడే, జీవుడు వాడే, పరమాత్మ వాడే, ఈ జరిగేటువంటి కర్మ వాడిదే. కర్మకు కావలసిన కదలిక ఇక్కడ చేష్ట అంటే స్పందనం అంటాం మనం. కదలిక అది వాడే. మన మనసులో చేయాలని ఉంటుంది. చేయలేం. ఈ పక్కన ఒక వస్తువు ఉంటుంది. ఒక సందర్భంలో ఈ చేతితో దాన్ని మనం తీసుకోలేం. ఎలా ఉంటుంది? వంగరాదు. చెయ్యి సాగదు. మరి మనం చాలా గొప్ప ఏమైనా చేయగలం. వాడు బాగుంటే వాళ్ళు చేయగలం మనం. ఆయన కూడా ఏమీ చేయలేడు. అందుకే కర్మ చేష్టితం.
అలాగే ఇంకేం చెప్పావ్ ఇంకేం అడిగావు నువ్వు? కాలం అడిగావు కదా చెప్తున్నా నేను. రూప భేదాస్పదం దివ్యం కాల ఇత్యది దీయతే. ప్రపంచంలోని ప్రతి దానిలోనూ రూపభేదాన్ని కలిగించేది కాలము. యా డెఫినేషన్. ఏంటి కాలం అంటే నేను చెప్పాను చూడండి జ్ఞాపకం ఉంది కదా. రూపభేదాస్పదం కాలం. ప్రతి దానిలో మార్చేస్తుంది. పువ్వు అవుతుంది, పిండి అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది. మనం కూడా శిశువు, బాలుడు, కుమారుడు, యువకుడు, వృద్ధుడు. రూపం మారుతుంది. అంతే కాదు ప్రతి క్షణం మారుతుంది. మా పెద్దవాడే పిలవాలంటున్నాం. ఒక ద్వారా మా ఇంట్లో ఉంటే సాగడు వాడు. శిశువు ఇంత ఉంటాడు. ఇంతలా ఒకసారి ఇంత అయ్యాడా? రోజు రోజు కాదు క్షణం క్షణం పెరుగుతూ ఉంటుంది. మన శరీరంలోనే సూక్ష్మ క్రిములు ఉన్నాయి, ఆకారాలు, పరిమాణాలు క్రమక్రమంగా అవి పెరుగుతూ ఉంటాయి. అవి పెరిగితే శరీరం పెరుగుతుంది. నాకు అది కనపడదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారండి. పెద్దవాళ్ళు ఇవ్వాళే నిన్న అయ్యారా? పుట్టిన పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు ఇప్పుడు. ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఆ క్షణం మన దృష్టి గ్రహించలే అంత మార్పు అందులో వస్తుంది. అందుకే రూప భేదాస్పదం దివ్యం కాల ఇత్యదిదియుతే. రూప అంటే రూపమే కాదు ఇందులో రూపం అంటే రూపం అంటే రూపము, రసము, గంధము అన్నీ. స్పర్శ రూపము, రసము, గంధము, స్పర్శ అన్నిటినీ శబ్దం కూడా మారుతుంది. కాయ నిత్యేస్తే అప్పుడు వస్తుంది. పండు నేస్తే. కూడా మారుతుంది. కాయ పుల్లగా ఉంటుంది, పండు తీయగా ఉంటుంది. కాయ గట్టిగా ఉంటుంది, పండు మెత్తగా ఉంటుంది. కాయ ఆత్పచ్చగా ఉంటుంది, పండు పసుపు పసుపుగా ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్ని విషయములను అదే అన్ని విషయములను మార్చేదే కాలము. కాల ఇత్యభినియతి భూతాదీ భూతానాం మహదాదీనాం యతో భిన్నభిరుషాంభయం. ఎంత గొప్పవాడికైనా దాని నుంచే భయం. ప్రతివాడికి అంటే అన్నిటినీ మార్చేది కాలము అందరికీ భయం కలిగించేది కాలము.
చూడండి బహదాదీనాం భూతానా బహత్ అవ్యక్తము అహంకారము పంచభూతములు ఇతర ప్రాణులు అయితే ఒక చిన్న విషయం భిన్న దృశ్యం. భగవంతుని కంటే నేను వేరు. భగవంతుడు నాలో లేడు అనుకున్న వాడను ఏర్పడతాను. అంటే వాడికి భయం లేదు కదా. వాడే కాలం కాబట్టి కాలమును భగవంతునిగా ఆరాధించని ప్రతి వాడికి కాలం వల్ల భయం కలుగుతుంది.
ఎంత సూక్ష్మంగా చెప్పాడో ఆలోచించండి. సమగ్రంగా వస్తుంది. ఎవరు భయపడే వాళ్ళ కాలానికి? ఎవరు కాలాన్ని భగవంతుడిగా ఆరాధిస్తాడో వాడు భయపడే. వేరు భగవంతుడు వేరు. నీవు వేరు నేను వేరు. భేద దృష్టి ఉంటేనే కోరిక, కోపము, వైరము, లోభము, మోహము, దంభము. వాళ్ళు దేని బట్టి భయం చూస్తుంటే అవన్నీ ఉంటే భయం తప్పదు. అవన్నీ కలిగించేది కాలమే. వాటిని మరిపించేది కాలమే. మనం ఒక వ్యక్తిని మొదలు ద్వేషిస్తాం కొన్నాళ్ళు తర్వాత పోనీలే నువ్వు ఇంతకాలం పోనీలే అంటాం. ఎంతకాలం అదే మాట అంటాం ఎంతకాలం అండి ఇంకా కొట్టి పేజ్ ఎందుకు ఈ పేజ్ కాదు ఎందుకు పోనీద్దు అంటే ఈ టైం ఏం చేసింది కోపాన్ని? పోగొట్టింది. ఈ కాడ మడిపిస్తుంది. ఒక మాట అనకూడదు ఆ మాట మనం ఒక నెల రోజు దాకా నన్ను నన్ను ఇంత అంటాడా ఇంత అంటాడా ఈ వాకిడి వీడు కుడుతాడు అన్నోడు బానే ఉంటాడు. విన్నవాడు ఒకటే కుళ్ళు నన్ను ఇంత మాట అన్నాడు అండి వాడు ఇంత మాట అన్నాడు ఇంత మాట అన్నాడు. పోనీ ఎలా రండి ఎలా అంటే అన్నాడు ఇది పోనీ తిరుగు. ఏమైంది ఇప్పుడు ఇంకెంత కాలం అనుకుంటా. మార్చేస్తుంది కోపాన్ని మారుస్తుంది ద్వేషాన్ని మారుస్తుంది వైరాన్ని మారుస్తుంది. ఇలా అన్నిటినీ మార్చేది కారణమే అందరికీ భయాన్ని కలిగించేది కారణమే. భూతానాం మహదాదీనాం యతోభిన్నదృచాం భయం యోన్ తః ప్రవిష్య భూతాని భూతైహి అత్తి అశిలాస్రయః ఈ కాలము అఖిలాశ్రయం అంటే అందరికీ ఆధారం అదే. ఆస్తికుడు కానీ ఈ నాస్తికుడు కానీ అందరూ దాన్ని ఆదరిస్తారు. భగవంతుడు టైంకి పోవాలంటాడు. టైం లేదు అన్నాడు. ఏం ఒప్పుకోవాలి? అయ్యో టైం అయితుందండి. నేను వెరీ ప్రాంతే అంటారు. పంక్చువల్ కదా? నేను పంక్చువల్ అంటే ఏంటి? కారావాసకుడి. కాలాన్ని జాగ్రత్తగా ఆదరించేవారు పంక్చువాలిటీ. అదే చెప్పాను. పాచ దేశాల్లో భగవంతుడు ఆదరించా కదండీ, వాళ్ళకి ఎందుకు బాగుంటున్నారు అంటే పిచ్చోడు వాళ్ళ కాలాన్ని ఆదరిస్తున్నారులే. మనం ఆరించి కాబట్టి తొమ్మిది ఇంటికి పోతాం. ఆరంటే అది యాభై అడుగులు ఉంటాడు అతను. ఒకడనే కానీ టైంకి ఉండాలి.
టైం కూడా లేదు గోవిందా. గేట్ లాగవు తీయడం అంతే. వాడు కాలం ఆదరిస్తున్నాడు అంత పుట్ట రూపనేనా కాదు రూపనేనా మా ఇల్లు చెప్పలేదు. బయట ఏముంది పుట్టలో పోతున్నాడు కాలం. కాలం ఆగు వాడు భగవాద కాలం వాడు చెప్తున్నాడు. అందుకే చెప్తాం ప్రత్యేకంగా మనకు యోంతః ప్రవిష్య భూతాని ఏ కాలము వాడే పరమాత్మ అతను భూతాని అంతః ప్రవిష్య లోపల తాను ప్రవేశించి ఎవరి లోపల? అన్ని ప్రాణులు ప్రవేశించి ఒక ప్రాణితో ఇంకో ప్రాణిని తినేస్తాడు. సింహం, ఏనుగు, పులి, మేకను, కకసుడు మనిషిని ఇలా పెద్ద జంతువు చిన్న జంతువు తినేస్తుంది. ఎవరు తినేదంటే ఏం చెప్తాం? చిన్నది వాడే, చిన్నది తినబడింది వాడే. గజ మిథ్య పరాయణ మిథ్య తెలుసు కదా. అద్వేదం అండి. అంతా మిథ్య అంతా మిథ్య అంటున్నాడు అద్వేదవాది శంకరవాది. ఓ మా ఏనుగు చిక్కు బురుగు ఏనుగు ఊరికొస్తున్నాడు. అమ్మమ్మ లేచి పాగుతున్నాడు. అరే పిచ్చివాడా పరిగెత్తే ఎందుకురా అన్నీ మిథ్యే కదా రా అవునండి ఈ పరిగెత్తే కూడా మిథ్యే ఆ ఏమి మిథ్యే అన్నారు. మిథ్యే అన్నావ్ అది మిథ్యే ఇది మిథ్యే అని. ఇంకా అది ఏం లేదు కదా. అమ్మ బాగుంది రా బాబు అనుకో అది దాని మీద పోద్ది అంటారు. ఆ రీతిలో తినేవాడు వాడే తినబడేది వాడే. కాలమే ఒకప్పుడు సంహర్తగా ఉంటుంది ఒకప్పుడు సంహార్యం అవుతుంది. అందుకే భూతాని భూతనిహి అతి. ప్రాణులతోటే ప్రాణాలంచించుతున్నారు. తినబడేది ఎవరు? ఆయనే. తినేది ఎవరు? ఆయనే. ఎందుకంటే అఖిరాశ్రయ. స్వామి తినబడేదానికి వాడే ఆధారం. తినేదానికి కదా. స్వామి అందులోనూ ఉన్నాడు ఇందులోనూ ఉన్నాడు. వాడికి ఆధారం వాడే వీడికి ఆధారం వాడే. సరే వాడే తింటున్నాడు వాడే తినబడుతున్నాడు. యోన్ పత్ప్రవిష్య భూతాని భూతైహి అతి అఖిలాస్రయః స విష్ణువాస్యః అధియజ్ఞో సౌ ఇప్పటిదాకా ఊరి పేరు చెప్పలేదు మళ్ళీ ఎక్కడ కొంప తీసి అపాతం చేసుకుంటారని సహా విష్ణువాస్యః అలాంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఇతను అధియజ్ఞః. యజ్ఞః కాదు అధియజ్ఞః. అంటే సర్వ భూత.
పరముడు పరమాత్మ అంటాం కదా శాస్త్రకుడు. కాలః కలయతాం ప్రభుహు వాడినే కాలం అంటాం. అలాంటి వాడే కలయతాం ప్రభుహు. కలయతాం అంటే వచనం చేసుకునే వారందరికీ వాడు ప్రభువు. ఇంద్రుడు ఉన్నాడు కొందరికి ప్రభువు, బెన్నావు ఉన్నాడు మరి కొందరికి ప్రభువు, శంకరుడు ఉన్నాడు మరి కొందరికి ప్రభువు, మరి అందరికీ ప్రభువు. సవిశ్వాస్యః అతి యజ్ఞః కాబట్టి వశం చేసుకునే వారందరికీ వశం చేసుకునేవాడు వాడు. సర్వభూత అంతర్యామి సర్వభూత అధిపుడు. త్వాక్యః అధియజ్ఞో సౌ కాలః కలయతాం ప్రభుహు న చాస్యకశ్చిద్దైసః న ద్వేష్యః న చ బాంధవః ఈ కాలానికి ఒకడు ప్రీతిపాత్రుడు లేడు, ఒకడు శత్రువు లేడు, ఒకడు బంధువు లేడు. ఆవిషతి అప్రమత్వోసౌ ప్రమత్వం జనం అంతకృతి. ఆ కాలము నిత్య జాగరూకం. కాలం ఎప్పుడూ పొరపడదు. చక్కని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడూ పొరపడని కాలము పొరపడని పడిన వానిలో ప్రవేశించి మింగేస్తుంది. అప్రమత్తః ప్రమత్తం ప్రవిష్య అంతకృతి. ఎప్పుడూ పడపడదు. ఏమరపాటు లేని కాలము ఏమరపాటు పొందిన వానిలో ప్రవేశించి మింగేస్తుంది. అంటే మనము కూడా జాగ్రత్తగా ఉండగలిగితే మనను కరణించేయదు. జాగ్రత్తగా ఉంటామా మరి? ఆ మళ్ళీ అబ్బో చెప్తున్నా కదా. తృతీయ క్షంధం కపిల దేవభూతి మనం తొందరగా ఇంకొంచెం తొందరగా పోతున్నాడే లెక్క. కపిల దేవభూతి సంవాదము ఏడాది చెప్పాం. ఆ గారు నేను చెప్పా అన్నింటి ఫోన్ చేశారు పద్దెనిమిది అయింది పిల్లలకి సరే అవును జరుగుతుందని చెప్పా ఓహో చాలా విశేషం అన్నారు
ఇప్పుడు మనం కూడా చాలా టైం తీసుకుంటున్నాం ఇది. కానీ ఇలా కావాలి. ఆ తన గురించి మాట్లాడాలి. ఇంత స్పష్టంగా వింటే మనకు అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు భాగవతం అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మంది ఇక్కడ తప్పు కానీ మరి నార్త్ లో చాలా మంది ఈ సంఘమే చెప్పుకుంటారు. ఈ మహంతులు ఉంటారే ఆయన ఎవరు ఆచారం ఒకాయనే తర్వాత ఇంక ఆయన ఇంకెవరు ఆయన ఇంకేదో ఉంది ఆయనే చెప్తాడు దేవుడు సుఖ దేవుడి అని మేము గోరఖపూర్లో సుఖదేవుజీ మేము చెప్పాం భాగవతం. ఆయన చెప్పారు గోరఖపూర్లో ఆయన చెప్పారు. వినక నేను వెళ్ళాను నన్ను పరిచయం చేశారు మహా బడా విద్వానా మహా విద్వానా అని. అంటే భాగవత్ ప్రవచన కర్తకి అంటే ఆ అన్నారు. అంటే ఈ శ్లోకాలు తీసుకున్నారు ఈ శ్లోకాలు సర్వభూతాంతరాత్మానం ఆత్మానం ఆత్మనా వ్యక్తి అయమాత్మా పృథక్ భావ యమాత్మాన ప్రతిహత్ నేను నాకు ఒక ప్రతి దేవుని సమాధానం ఎప్పుడు దీనికి కోటి చేస్తాను. అంటే ఇంత వివరాగా మీకు మళ్ళీ ఎందుకో చెప్పలేదు. తల్లి కొడుకులు ఇద్దరికీ పని లేదు మనకంటే ఇన్ని పనులు ఉన్నాయి వాడిద్దరికీ ఏం పని ఉంది. చెప్పడం ఈయన పని, వినడం ఆయన పని, ఆమె పని. ఏ అన్నీ భర్తనే వెళ్ళిపోయారు, ఆయన ఉంటేనే పిలుస్తాడేమో, టీ పెట్టాలో, టీ పెట్టాలో అని అన్నారు. ఆ భర్త వెళ్ళిపోయాయి, ఇక వేరే సమస్య లేదు, ఆమె కూర్చుంటే ఈయన కూర్చున్నాడు. కానీ ఈయన సర్వోజ్ఞుడు. నేను అన్నీ చెప్తుంటాడు ఆకేం పని లేదు ఆ ఇగో ఉంది. మరి ఇంత విషయానికి వాళ్ళు ఎక్కడ దొరకదు మీకు. మళ్ళా అంతా ఇంతలో ఇంత కాకుండా ఇంత మూడు వాళ్ళంతా అక్కడ కృష్ణోద్ధవ సంభవ శికాద చెప్తున్నాడు. అబ్బో అవన్నీ మన ఈ ఏం క్వశ్చన్లు అంటారు? ఆబ్జెక్టివ్ టైప్. ఆ ఆబ్జెక్టివ్ టైప్. కరెక్ట్. కారః కా సంఖ్య కా ప్రకృతిహి కాహ గుణః కోవేతి కా హింస ఇట్లా అడుగుతుంటాడు క్వశ్చన్. ఇది ఎవర్ గుణ పెట్ట టకటక టకటక వేసేవాడు. క్వశ్చన్ అడుగుతాడు క్వశ్చన్ అడుగుతాడు ఒక 50 క్వశ్చన్ ఉంది 50 క్వశ్చన్ ఉంది. స్టూడెంట్ టీచర్ ఆ భాగం దీని పనికి వస్తుంది వీళ్ళు ఏదో ఒక ప్రస్తుతా పెడుతున్నారు కానీ ఇంటర్మీడియట్ బిఎట్ అవి పెడితే క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే వాడాలి. జీవితం అంటే ఏంటి కాలం అంటే ఏంటి తపూజ ఏంటి భూతం ఏమిటి కత్యమః కాదమః సహతపః ఇట్లా అడుగుతున్నారు. దమామి ఉంటే దమామి ఉంటే తపస్సు ఉంటే ఓ అద్భుతం. అందుకే ఇది నచ్చినాక వేరే నచ్చదు. భాగవతం నచ్చిన తర్వాత వేరే గ్రంథం తీసి చదువుదాం అనిపించదు. ఇక్కడ ఇంత డీప్ గా మీకు ఏ పురాణంలో మన వ్యాసుడే కానీ వెళ్ళలేదు.
ఎందుకంటే ఏది రాయమని నారద పోతే అంతా రాశాడు నారద పోతే కదా. నువ్వు అన్నీ చెప్తున్నావు కబుర్లు కానీ ఇది చెప్పడం లేదు. ఆ స్వరూపం చెప్పు భగవంతుడిని ఏంటి చెప్పు. అది ఇచ్చాడు ఫోకస్ వచ్చి స్వామి ఒక్కసారి అందుకే చాలా బాగా ఉంచుకోవాలి. పొరపడిన వాడిని ఎన్నడూ పొరపడని కాలము ప్రవేశించి అంతం చేస్తాడు. అది ప్రార్థన రాక్ష తరపన ఇది రాక్ష తరపన ప్రవేశించాలి అంతే. ఆ స్థితి అప్రమత్తోతో అతను అప్రమత్త ఈ కాలం ఎప్పుడు ఏమర పార చెందదు త్వమత్తం జనం అంతకృతి. పొరపడిన వాడిని ప్రవేశించి అత్త కాదు దూరముడి కాదు వాడి దగ్గరికి వచ్చి మరే చంపుతుంది వాడిని. ఇప్పుడు ప్రవేశించి చంపేస్తుంది. ఎవరి లోపలికి పొరపడిన వాడు అంటే ఎవడికి భేద జ్ఞానం ఉంటుందో వాడిని చంపుతుంది ఈ కాలం. బేలజ్ఞానం లేని వాడిని పరమాత్మ సరోభూతాత్మకుడు అన్న వాడిని కాలం ఏం చేయలేదు. మక నీడు ఏం చేసింది? నువ్వు చేయలేదు. మన చాలా మంది స్మార్తులు మార్కండేయుడు శివభక్తుడు అంటారు. ఈ కవి రాసం విశ్వభక్తుడు. చూడండి శివభక్తుడు. పరమ వైష్ణవుడు. పాపం పార్వతీశ్వరు పైనుంచి పోకుండా అయ్యో తప చేస్తున్నారండి పోదామండి అంటుంది పార్వతి. వాడు మనకు పోతే అడగాడే కాడ కొట్టేసి చూడడు ఎందుకు వచ్చిన వాడు పోదాం అంటాడు. అయ్యయ్యో పోదామండి నీ కర్మ పోదాం అంటాడు. అంతే పరమ హక్తుడు. ఒకసారి మనం ఆ స్వరూపానికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు. అందుకే ఇది చాలా జాగ్రత్త ఆదిశతి అప్రమత్తో సౌ ప్రమత్తం జనం అంతఃకృతి. పరమాత్మ సర్వదా జాగ్రత్తగానే ఉంటాడు. అతనికి పొరపాటు ఉండదు, ఏమరపాటు ఉండదు. అలాంటి స్వామి ప్రమత్వం జనమావిష్య పొరపడినటువంటి మానవుడిలోకి తాను ప్రవేశించి అంతఃకృతి లోకం చేస్తారు. ఇప్పుడు భీషాత్మాద్వాతః భవతే భీషోదేతి సూర్యః ఉంది కదా లేదా జ్ఞాపకం ఉందా మంత్రాలు వస్తాయా ఇప్పుడు యద్భయాత్ వాతి వాతోయం
సూర్యస్పపతి యద్భయాత్ యద్భయాత్ వర్షతే దేవః భగనోభాతి యద్భయాత్ వేద మంత్రాలను శ్లోకాలు రాశారు ఆయనే ఈ రెండు ఆయనేనే ఆయన పేరే కదా అది మంత్రాలు శ్లోకాలు. ఈ శాత్మాదు వాతః భవతే యద్భయాత్ వాతి వాతోయం అదే మాట కాలమునకు భయపడే గాలి వీచుచున్నది కాలమునకు భయపడే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాలమునకు భయపడే వరుణుడు వరసిస్తున్నాడు నక్షత్రములు కాలానుగుణంగానే ప్రకాశిస్తున్నాయి. యద్వార్పతయో ఫీతాః లతాస్య ఓషధిభిస్తః స్వేస్వే కాలే అభిగుణ్ణంతి. మనము పొరపాటున బుధ తినే బదులు వేరే పండ్లు కూడా మధ్యాహ్నం తింటాం. కానీ చామర్చి పూలో, మల్లె పూలో ఇంకో పూలో ఈ కాలంలో పులి వచ్చిన వచ్చే కాలంలో పూస్తాయా? ఈ కాలంలో. వనస్పతులు, లతలు, చెట్లు కాలానికి భయపడే తమ తమ నిర్దిష్టమైనటువంటి విధిని ఆయాతం ఎలా చేస్తాయి? మొగ్గ అప్పుడే వస్తుంది, పువ్వు అప్పుడే పూస్తుంది, కాయ అప్పుడే అవుతుంది. మారదే. మామిడికాయ ఏమంటారు హైబ్రిడ్ ఏదో బిల్డ్ పెట్టి ఆ పంత ఈ పంత చేస్తున్నారు. వాడు ఆకారం తెస్తున్నాడు అదే అనవసరం. మామిడికాయలు మనకు మగ సంవత్సరాలు వస్తున్నాయి. కానీ చైత్ర మాసంలో వచ్చిన మామిడికాయ పప్పు రుచి. పులుపు లేదు. మడగ మనం తెచ్చుకొని పూల చేసుకుంటే మడగ పప్పు అంటే చిత్త మస తింటే మడగ పప్పు పుత్త పులుపు తింటే తియ్యగా ఉంటుంది పులప ఉండదు పులుపు రాదు ఆ రుచి రాదు. కృప వస్తుంది రసం రాదు ఏం రాదు. అందుకే వనస్పతులు కానీ, లతలు కానీ, ఉదదులు అంటే వరి పంట ఉంది. జొన్నలు, గోధుమలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? వేసిన తర్వాత ఇన్నాళ్ళకు పండిపోతాయి. ఇది వారం ముందు పండించి చూద్దాం. 40, 40 రోజులు ఒకటి, 60 రోజులు ఒకటి, 160 రోజులు ఒకటి, పాత రోజుల్లో ఆరు నెలలు ఉండేది. వరి పండాలంటే. తర్వాత మూడు నెలలు, తర్వాత ఇప్పుడు ఏదో 40 రోజులు, 60 రోజులు ఏదో చేసినట్టు ఉండేవాడు. ఇవాళ ఏం రేపు పండించావ్? ఇంకా ఉన్నాయి కదా అవి. ఆరు మాసాలు లెక్క. ఇవాళ వేసి రేపు పండిస్తావ్. ఒక్క వారే పండిస్తాడు. ఎవడైనా గౌతముడు. గౌతమ మహర్షి ఉదయం పైరు వేసి నాతి పెట్టి మధ్యాహ్నానికి పంట కోసి దంచి అందరికీ అన్నం పెట్టాడు.
ఒక మనిషి అండి. కరువు వచ్చింది ఏం చేస్తాది మరి? మహా కరువు వస్తే దుష్టులం వచ్చి అయ్యా మాకు కరువు వచ్చిందంటే నేను పెడతానండి అని మరి ఎట్లా అంటే తప్పించాడు గంగా. ఆయన తప్పించిన గంగానే గౌతమి అంటే గోదావరి అదే. అదే గౌతమి అదే గోదావరి అదే మనకి ఇప్పుడు చెప్పుకుంటాం ఇక్కడ ఉంది కదా. ఆ వతిస్తే గౌతమి ఈ గౌతమి ఆ గౌతమి అని చెప్పుకుంటాం అదే గౌతమి. ఒక ఆయనకి ఏమి ఆ కోడి వేయలేదు. అందుకే అంటాడు చూడండి లతా వనస్పతయః ఓషధివిస్తః స్వేస్వే కాల రుగునునంతి పుష్పానిచ ఫలానిచ. పూలను కానీ, పండ్లను కానీ, చెట్లు, లతలు, అలాగే ఉరదులు తమ తమ కాలములలోనే అవి వస్తున్నాయి. అంటే చెట్లు వేసిన తర్వాత ఇన్ని రోజులకు మొగ్గ తొరుగుతుంది, ఇన్ని రోజులకు పువ్వు వస్తుంది. ఇన్ని రోజులకు పిండి, ఇన్ని రోజులకు కాయ, ఇన్ని రోజులకు పంట, ఇంకేముంది కదా? కొంచెం ముందు తప్పించు. రాదే. అందుకే స్వేస్వే కాలె అనుగునుండంతి పుష్పానిచ ఫలానిచ స్రవంతి సరితో పీతాః అంతే కాదు నదులు కూడా. కాలానికి భయపడి ప్రవశిస్తున్నాయి. నోస్తస్పది ఉదభీహియతః సముద్రం కూడా చెలియని కట్టను దాటి రావటం లేదు బయటికి. ఎవరెవరు కాల భయంతో మరి ఎప్పుడు రాదా? ప్రవేశాలని వస్తుంది. ఆ అది. అగ్నిహి ఇంధే సహగిరిహి భూహు నమద్యతి యద్భయాత్ అగ్నిహి ఇంధే అగ్ని కూడా సమిధనను చాల్చి పారేస్తుంది ఎందువల్ల కాలభయంతో దేవి సహగిరిహి భూహి భూహు నమద్యతి పర్వతాలతో ఉన్నటువంటి భూమి కుంగిపోతున్నదా? పరవాతాన భూమిలోకి ఉంచిపోతున్నాయా? ఎందుకు యద్భయాత్ కాలానికి భయపడి నభః దద సస్తుతాం మార్గం ఎన్నియమాత్. కాల నియమాన్ని బట్టి ఆకాశము వాయువుకు అవకాశం ఇస్తున్నది. స్వశేథం అంటే నిట్టూర్పు తీసేటువంటి ప్రాణులందరికీ. అర్థమైందా అండి? ఏమ అర్థం అయింది? మనమందరము నిశ్వాసలు తీసుకున్నాం కదా ఉత్సాహ నిశ్వాసలు. ఈ గాలి ఎక్కడికి పోవాలి? ఆకాశంలోకి. నేను సంధి అని ఉన్నది అనుకోండి.
గతి ఏమిటి మన గతి ఏమిటి? మన దాని గాలి మననే తీసుకుంటే గతి ఏమిటి? ఒక్కసారి వెయ్యి మంది ఉంటేనే బాగా ఆడక అయ్యో అయ్యో అబ్బా బయటికి పోవాలి ఒకసారి అది తీసుకోవాలి అసలు గాలి అనటం లేదు గాలి ఉన్నది. ఉన్న గాలి అంటే మనం విడిచిన గాలి వెళ్ళాలి. కొత్త గాలి కావాలి కదా దీనికి ఏం కావాలి ఆకాశం కావాలి. అది నేను ఫాన్స్ మానండి. నో ప్లేస్ అనుకో అన్నది అనుకోండి ఆకాశం. మన పొజిషన్ ఇది. అంటే చూడండి ఎంత సైన్స్ చెప్తున్నాడో వ్యాసుడు. ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. నగోదదాక్ష సతాం మార్గం. ఆకాశము పీల్చే వారికి దారి ఇస్తున్నది. ససతాం మార్గం దదాచండి మనం గాలి పీలుస్తున్నాం గాలి విడుస్తున్నాం విడిచింది వెళ్ళాలి కొత్త గాలి రావాలి ఆకాశం నో ఛాన్స్ అంటే మనకు ఎక్కేమవుతుంది అనటం లేదు ఎందుకు యద్భయాత్. కాలమునకు భయపడి అది మార్గమిస్తున్నది. లోకం సదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం అంటే ఎందుకు మహత్వత్వము. పంచభూతములు, అహంకారము ఈ ఏడియలతో కలిసి బ్రహ్మాండము అదే నియమంలో ఉన్నది ఏంటి ఎవరి భయం వల్ల? మనకిప్పుడు అవన్నీ ఉన్నాయి. గోళాలు. సూర్య గోళం, చంద్ర గోళం, కుజ గోళం, బృహస్పతి వీళ్ళంతా గోళాలు కదా. మరి ఈ గోళాల కింద ఏమైనా ఆధారం ఉందా? మరి పొరపాటున ఒక గోళం పోయి ఇంకో గోళాన్ని గుద్దుకుంటున్నాదా? అన్ని తిరుగుతున్నాయి. ఏది కలవకుండా లేదు అన్నీ చరములు అచలములు కావు. అన్నీ తిరుగుతున్నాయి. అన్నీ కదలుతున్నాయి. కానీ ఈ కదలిక ఇంకో ఇంకో భూమి యొక్క ఉనికిని భంగం చేయటం లేదు. బుధ జగరంపై గురువు రాముని డీకొన్నది అనుకోండి. బరబాతు సూర్యుడు వచ్చి భూమిని టీ కొంటే మనకైతే ఏమిటి? ఆలోచించండి. ఒక్క ఉల్క కొంటేనే తగ మంది వస్తున్నారు. మరి అంతే చిన్న ఉల్క తగిలితే పోతుందా? అలా అయినప్పుడు ఈ గ్రహములు పరస్పరంగా కూడా ఎందుకు టీ కొనటం లేదు? ఏది ఆపుతుంది? అంటే సైన్ ఎత్తు ఉన్న సైన్స్ పరస్పరం ఒకదానికొకటి ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఆకర్షణ శక్తి దాన్ని ఇది దీన్ని అది లాగుతున్నది. మరి ఇది ముందరికి పోదు అది వెనక్కి రాదు.
దీని పరిస్థితిగా అది ఉంది. సంతోషం. కానీ ఆకర్షణ శక్తి కలగటానికి దానికి దీనికి మధ్యన ఏముండాలి? గాలి ఉండాలా వద్దా? ఆకాశం ఉండాలా వద్దా? మరి ఒకవేళ పరపాట గాలిలో మార్పు వస్తే? మనకి ఇక్కడ పూర్వోత్సవంలో పొద్దున ఒక గాలి, మధ్యాహ్నం ఒక తీరు, సాయంత్రం ఒక తీరు. తుఫాన్లు వస్తున్నాయి, చుడిగాలి వస్తుంది, వడగాలి వస్తున్నది, ఇంకేదో పెద్ద చెడుగాలి అంటున్నాం. జాలి జాలి అన్నీ వస్తున్నాయి. అలాంటి ఒక గాలి అక్కడ వస్తే. రాదే ఎప్పుడు వస్తాయి ప్రళయకాలమే వస్తాయి అంటే ఇంత కాలం వాడిన ఆపేది ఎవరు అంటే అందుకే నభోదతాది లోకము స్వదేహం తనుతే సకల లోకములు తవతమ ఆకారాలను విస్తరింప చేస్తున్నాయి సంగ్రహింప చేస్తున్నాయి. భూమి పెరుగుతుంది. భూమి కొన్న కాలానికి తగ్గుతుంది. సముద్రం పెరుగుతుంది. సముద్రం మనం చూశాం రామేశ్వరం. ఇంచుమించు మూడు నాలుగు కిలోమీటర్లు మనం ఏదో దాన్ని ఏమంటారు సునామీ అది ఉంది. అది వచ్చి నాలుగు కిలోమీటర్లు సముద్రం వెనక్కి పోయింది. అంతా రోడ్డు వేసేయ్ ఇది. హాయిగా పో హాయిగా పోతున్నాం. గుడి దగ్గర అంతా తెలవలే ఎవడు లేదు. ఏం లేదు నా అక్క పోయింది అంతా ఇసుకే. ధనుష్కోటి మనం పోతాం ధనుష్కోటి పోతాం కదా ధనుష్కోటి 4 కిలోమీటర్లు సముద్రం వెనక్కి పోయింది. సిమెంట్ రోడ్డు డాంబో రోడ్డు వేశారు హాయిగా పోయినాం అప్పుడు. ఎందుకంటే మొత్తం సముద్రం వెనక్కి పోయిందండి అని నిజంగా చూశాను. ఎందుకంటే మాకు ముందు మాకు గుర్తు కదా. ఇప్పటికే ఆ సముద్రం దాకా ఉన్నట్టు నీరు ఉన్న ఒక ఇది ఉంటది మనకు గుర్తు లాగా ఉంటది చూడండి అవన్నీ ఉన్నాయి. లేదు మో ముందరికి లేదు. ఆ స్వామి సంకల్పం ఎంత దూరం ఉంటే దగ్గర ఉంటే పోమన్నాడు. మరి పిల్లలకి ఇబ్బంది అయితున్నది. అంతకు ముందు మెట్లు 10 మెట్లు ఎన్ని ఆ 10 ఎనిమిదో ఉండేది. ఇప్పుడు మెట్లు ఒక్కొక్కటి 60 మెట్లు కట్టేది. పోయింది లోపల. అది ఎప్పుడు లోకం పెంచబడుతుంది, ఎప్పుడు లోకం తగ్గించబడుతుంది. అంటే భూమి కుంగుతుంది, భూమి పెరుగుతుంది దేని వల్ల? కాలం వల్లనే. లోకము స్వదేహం తనుతే మహాన్ సత్పతిరావృతం అంటే ఏడు ఆవరణాలు చెప్పుకున్నాం కదా పృథివి అప్పు తేజో వాయు ఆకాశ మహల్ అహంకారం అనేటువంటి ఏడు ఆవరణలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం ఉందే ఇది కూడా తన దేహాన్ని తనుతే.
విస్తరింప చేస్తుంది అలాగే గ్రహత తగ్గింప చేస్తుంది దేని వల్ల కాల ప్రభావం వల్ల గుణాభిమానినః దేవాః స్వర్గాధిసు అత్యయద్భయాత్ ఎందుకంటే మనం ఎంత గొప్పగా అని చెప్పుకుంటున్న దేవతాలందరూ గుణాభిమానులు. బ్రహ్మ ఉన్నాడు తజోగుణం, వృద్ధుడు ఉన్నాడు తమోగుణం, ఇంద్రుడు ఉన్నాడు లోభగుణం. కదా కాబట్టి దేవతలందరూ గుణాభిమానులు ఒకటే మాట గుణాభిమానినః దేవాః వీళ్ళు స్వర్గాదిసు హస్య యద్భయ అంటే బ్రహ్మ సృష్టి చేయడము రుద్రుడు నోచం చేయడము ఇంద్రుడు పరిపాలన చేయడము చూస్తున్నారు కదా ఇదంతా ఎవరి భయం వలన కాలమునకు భయపడే ఒకటి సృష్టి కాలము ఒకటి ప్రళయ కాలం కదా మరి ఆ కాలం ద్వారా సృష్టి చేస్తున్నారు బ్రహ్మ ఆ కాలం రుద్రుడు మింగేస్తున్నాడు మరి ముందు మింగ మనం. క్వశ్చన్ లేదు మనం కాస్త అడ్వాన్స్ ఇంక్రిమెంట్ తీసుకుంటాం కానీ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ మనకు లేదు. నేను ప్రయోగం కాస్త ముందు చేస్తానంటే మనం పైకి దాస్తున్నాం ముందు చేసేది కాస్త ఏంటి ఆలోచించండి. అందుకే గుణాధిమాలిన దేవాః స్వర్గాదిషు అస్యభయాత్. ఈ కాలము యొక్క భయముతోటే సృష్టి సంహారాలను చేస్తున్నారు. వర్తంతే అనుయుగం. కృతయుగం, క్షేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మరి ఈ గుణాలు, ఈ లక్షణాలు, ఈ సృష్టి, ఈ పాలన, ఈ ప్రళయం. అందరూ దేవుదారే. గొప్పవాళ్ళు అందరూ వారు సృష్టికర్తే. కానీ సృష్టికర్తే ఎప్పుడు చేస్తాడు? ఆ టైంలో చేస్తాడు. ఒక్క టైం తప్పేది మానవులే. మనకే టైం లేదు ఇక. ఎప్పుడైనా నిద్రపోతాం, ఎప్పుడైనా నడిపేస్తాం, ఎప్పుడైనా తింటాం, ఎప్పుడైనా పడుకో, మన ఇష్టమే ఇష్టం. కానీ ఇట్లా వాళ్ళు అనుకుంటే గట్టి ఏమిటి? దేవతలందరూ కాలభయంతోటే సృష్టిని, స్థితిని, సంహారాన్ని చేస్తున్నారు. భాగవతం అంత హాస్యము లేదు. భాగవతం తత్వము లేదు. ఉన్న విషయాన్ని మొఖమే చెప్పదు. అది చాలా స్పష్టంగా కూడా అంటాడు కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. సరిగ్గా ఆ లోతుకి వెళ్లి అందుకోవాలి దాన్ని. వర్తంతే అనుయుగం యేతాం వచ ఏతత్ చరాచరం. వారి మాటగా సకల చరాచర జగత్తు ఇతని వశంలోనే ఉంది. అన్ని భూతములు, అన్ని ప్రాణులు, దేవకులందరు యుగములన్నీ.
అంత కాలమే. అందుకే సహా అనంతః. అయ్యా ఆ కాలం పోదా అని ఎప్పుడు పోదు. మనం పోతాం. అంటున్నాడు సహా అనంతః ఇది కాల దృశ్యం కాల ఏంటి ఏడు కాలం అంటే అనంతః అంతేనా అంతకరః తనకు అంతము లేదో అన్నిటినీ అంతం చేస్తుంది సహా అనంత అంతకరత్ కాల అలాగే అనాదిని దానికి ఆది లేదు ఆదికృతు ఎన్నిటినో సృష్టి చేస్తుంది. చాలా వాటికి ఆది కలిగిస్తుంది తనకి ఆది లేదు. అన్నిటినీ అంతం చేస్తుంది తాను అంతం కాదు. అది అవ్యయ మార్పు కూడా చెందదు. అన్నిటిని మార్పు చేస్తుంది. జనం జనేన జనయన్ మారయన్ మృత్యాత్మనః. పుట్టే వారితో పాత వారిని పుట్టిస్తుంది. చంపే వారితో పాత వారిని కముస్తుంది. జనం జనేన జనయన్ మంచి మాట తెలిసిన మాటలే కానీ చాలా లోకు నిగోళం పుడుతున్న వారితో కొత్త వారిని పుట్టిస్తుంది సత్య వారు కాదు వారిని కపురుతుంది పుట్టిస్తుంది చచ్చే వాళ్ళని చచ్చిస్తుంది రెండు పర కదండీ. మారవన్ మృత్యునా అంతకం. చమత్కారం ఏంటంటే అందరినీ తాను సృష్టి చేస్తుంది. అందరినీ చంపేవాడిని కూడా తను చంపుతుంది. అంతకం మారయతి. యముని చంపుతుంది. వాడు నేను దేని కావు నువ్వు చస్తావు నేను ఉన్నాను పక్కన వాడు ఉన్నాను గుర్తుంచుకో. నోట్లో చూడండి మారయన్ మృత్యునా అంతకం. అంతకం మృత్యునా మారయన్. యముణ్ణి కూడా మృత్యు రూపంలో చంపుతుంది. బ్రహ్మను కూడా జగ రూపంలో పుట్టిస్తుంది. సృష్టి చేసే బ్రహ్మను తాను సృష్టికర్తగా ఉండి సృష్టి చేస్తుంది. చంపే యముణ్ణి తాను మృత్యువై చంపుతుంది. కానీ ఆ కాలానికి అంతము లేదు ఆది లేదు. అన్నిటిని అంతం చేస్తుంది సృష్టి చేస్తుంది. చెప్పండి ఇంతకంటే ఎక్కువ కాలం గురించి ఎవరు చెప్పాలి లక్షణం? స్వరూపం చెప్పాడు. అందుకే అనంత అంతః కర కాలః అనాదిహి ఆదికృత్ అవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యున ఆత్మ.
మనకు ఈ 29వ అధ్యాయం ఇంక మించి ఐదు రోజులు అయినట్టు ఉంది కదా. అధ్యాయం ముగిసింది రేపు 30కి వస్తాం. 30, 31 కూడా కొంచెం అంటే ఇంత కాదు కానీ. వీడిగా పోవచ్చు రెండు మూడు రోజులు అవుతుంది. 32, 33 తులసం అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం. లోకా సముస్తాః సుఖినో భవంతు అస్మద గురుభ్యో నమః ఆ బోహు తినే వాళ్ళు అంటే ఎంతో మా వదల నుంచి చాలా ఆనందం అనుభవిస్తున్నారు.
Opening invocation: 'Adyatyanah kulapate rukulabhiramam Srimat-padandi yugalam pranamabhimurhnat, bhutam sarasya mahadatvaya bhaktanatha Sri-bhaktisar-kulashekhara-yogivahan, bhaktangri-renu parakala-yatindra-mishran Srimat-paramkusha-munim pranatoasmi' - salutations to the acharya lineage, bowing at the feet of Nammazhvar.
Bhagavat-bandhus, having known Paramatma's swarupa (true nature) and through the bhakti-yoga that is an anga (limb) of jnana-yoga - 'mad-dharminah gunaih etaih parishudha-ashayah' - with a purified heart through these qualities. 'Mahatam bahumanena dinanams cha anukampaya' - with great reverence for the great and compassion for the lowly.
However many yama-niyama disciplines are begun, however many puranas are heard, however many stories are heard, however many stotras are performed - will one's chitta (mind) reach Him? Can it? 'Sanchalam hi manah...' - for an agitated mind, all these practices may fail to bring it to the Lord. The mind's steadiness is the prerequisite.
No salary is needed for this. If one is in that state, it is enough. What must everyone do? Our jnana must be near that flower garden (near the Lord's satsanga). The fragrant breeze does not come especially for us - it keeps flowing. We must position ourselves in the path of that breeze to receive its fragrance. Proximity to holiness is the practice.
'He is there' - knowing this - 'tam avajnaya mam martyah kurute archa vidambanam' - neglecting this (the living Lord in all beings), forgetting this awareness, abandoning it - he makes the external worship (archa) a mere show. External puja without internal awareness becomes vidambana (mockery) of true worship.
Ignoring that awareness completely, 'hitva archyam bhajate' - 'I will worship Bhagavan through the image and attain moksha. All of you stay far away. I alone have the eligibility for this. I alone have the qualification to worship Bhagavan.' This attitude of exclusivity and pride in worship is condemned.
'Maninih' - meaning those with dehatma-abhimana (ego identified with body). Similarly 'parakaye mam dvishata' - 'those others are my enemies.' But who is he really hating - is it them or Me (Paramatma) who is in them? By hating those in whom I dwell, he is hating Me. The Lord considers Himself insulted when devotees are disrespected.
'Why did I get this birth?' - 'You did that bad deed in a past life, hence this came.' 'Then what should I do now?' - you said it, the shastra says: if a cat comes, you should not stare at it while eating. But the shastra also says... The swami weaves humor into the teaching about karma and its fruits.
Not that those who don't practice must be hated or insulted. 'Chhe! You have no bhakti, you rogue - why don't you practice?' - insulting and abusing those who come is not right. 'Amaryadha kshudra...' (disrespectful and petty) - treating the Lord's devotees badly is one of the gravest errors in bhakti.
'Prajalu, you go. In the body - only that is moving. The atma - the atma is moving. The body - the body is moving. The existing one is Brahma. Why do you think otherwise?' said the one who declared himself Brahma. The swami tells a story about mistaken identity and false claims of realization to illustrate ego.
Yogindra was telling Parikshit - Vyasa came. But Vyasa did not come in Vyasa's form. He came in Suta's form. As Suta he was present there. Shuka recognized him. How interestingly it is said - even now in some ways, the acharya reveals himself in unexpected forms.
Worship of Bhagavan done with bhagavata-ninda (disrespect for devotees) or bhagavata-anadara (indifference to devotees) will not be successful. 'All devotees are welcome, but stay away, I am taking out the thirtham, wait a moment, take a little faith...' - even small neglect of devotees nullifies the worship's merit.
'No - you must say it.' The twins said it. 'I cannot receive something so exalted' - such was the presence of mind. No scriptures or texts needed - the right word came spontaneously. That very word - 'give it to him' - that word itself was the teaching. Spontaneous wisdom arising from pure bhakti.
The Lord cleverly never says 'don't do it.' He says: 'Keep doing it always. Until when should you do it? Until you see Me within. Once you have seen Me within - whether there is an image or a shrine or a service ahead of you - all these become irrelevant.' The practice is preparation for the inner vision.
'And if the neighbor is useless but I am great' - if one sees oneself as separate from others and considers oneself superior - 'tasya bhinna-drishyah' - for such a person with this separating vision - 'mrityuhu vidade bhayam' - Yama's envoys send him fear. The death-fear of those who see themselves as separate from the Lord in others.
'Therefore that swarupa (understanding) is needed.' The text says: 'satya bhinna-drisheh mridaje bhayam ullbanam, adhavam sarva-bhutehu bhuta-atmanam kritaalayam, arhayate danamanabhyam maitryaa abhinena chaturuta' - so what must we do? We must honor the Paramatma who dwells in all beings.
Similarly through 'maitryaa samadhulatoti' - friendship with equanimity - 'abhinena chakshusha' - with a non-separating vision. These three together: seeing that the atma-knowledge in that person's body is the same as the atma-knowledge in this body - who is the deity in the body? Their own atma, shaped by the Lord.
Hence: 'danamana-bhyam maitryaa abhinena shatrhusha' - this is primary. Non-dual vision is essential. Friendship with equals. Compassion in giving to the lesser. Respect for the elders. This framework - coming right now, in this moment - this is the practical bhakti the Lord is prescribing to Devabhuti.
Even those who live - 'nitya pralaya, naimittika pralaya, prakrtika pralaya' (daily dissolution, periodical dissolution, cosmic dissolution) - in the prakritika pralaya, very excellent shlokas are here - very deep study is needed. Even during prakritika pralaya, those who do not die - they are the ones we speak of.
Those with souls are greater than stones. Among the living - those with prana (life-breath) are greater. 'Among non-living things, the living are the best; among the living, those with life-breath are greater' - this is the gradation. Why was this given? 'Jiva-karma pralaya...' - the jiva's karma and dissolution.
Well, the swami mentions Taiyababu: 'Where did I say I am God?' - look at where you read. Even that says you saw something. He never said 'I am Bhagavan.' He said 'I am Bhagavan's servant' - 'I am a devotee.' This is the difference: false teachers claim to be God; true ones declare themselves servants.
Those with two legs are even greater than four-legged animals. 'Tatvaa varnah chatvarah' - among the two-legged, humans are the best. Among humans, there are four varnas: Brahmana, Kshatriya, Vaishya, Shudra - in their proper, pure form all four are mentioned as having their respective dignity.
One who knows and speaks what he knows; one who speaks and practices what he speaks; one who practices and even helps others practice; one who practices and does not seek (fame) - 'one who seeks is better than one who does not seek' - where is the summary? It is embedded in the teaching itself.
If Thirupavai is recited, Thirupavai's beginning verse comes beautifully - that connection is made. The full upanyasa (discourse) - we must make that connection. You completely forget the first pada when the second pada comes. How this wisdom is to be retained is itself a teaching in attentive learning.
That Attondai was with him. The one who committed parricide (in the story) - for Attondai, Rama came. Rama came to Attondai - Rama himself was Attondai's protector. Why? Because He removed his sorrow. He removed the sorrow of separation (viyoga duhkha) and replaced it with His presence.
Today Rama's vyakhya (commentary/teaching) is: 'I will take yours - I will protect your soul and that is all.' Because - think about it. What happens - samatalyam (equanimity) is this: We saw one thing, we saw one object - then what happens next in our experience of it?
The second teaching: 'samadarsanat' - seeing the whole world as Paramatma-atmakam (pervaded by Paramatma). He has equal vision. Free from sense of personal ownership. 'Dedicating all karma to Me. Placing the mind in Me.' And yet another: there is no one who dwells separately from the Lord.
That wind - those (trees) eat it up. What kind of wind? If it came just like us (as pure air), all of us would be gone. They absorb all the toxic air. They take it and give us back clean air - that is what trees do. This is the analogy: the saint absorbs the poison of the world and gives back purity.
That is regal. Therefore - everything in Paramatma's kala (art/potency) - Paramatma enters and causes some kind of benefit, some good - keeping this awareness: 'Ishvarah jiva-kalaya pravishtha bhagavan iti' - Paramatma enters through the jiva's kala (potency) - let this understanding be held.
'Yayoh ekatarayanaiva purushah purusham vrajet' - don't put up a doubt barrier. 'You gave two paths, Guruji - which one should I follow?' Either one - 'yayoh ekatarayanaiva' - by following either one alone, the purusha reaches the Purusha (the Lord). Both paths lead to the same destination.
Until then I said 'don't look at anything else' - remember that. Even in Tirupati, we could not see beyond the crowd of people. He wouldn't sit in the wrong place either. 'If you can't see past the garbha-griha, what will happen?' Even after crossing into the sanctum, that inner vision - the Lord's presence within - is what matters.
Then: 'You asked about Kala (Time) - I'm telling you. Rupa-bhedaspadam divyam kala iti adi diyate' - that which brings change of form in everything in the world is Kala (Time). Whatever definition you give - Kala is the one who brings differentiation, change, and transformation to all forms.
Look - 'bahudadinam bhutanam bahat avyaktam ahankaram pancha-bhutani itara pranah ayite' - one small matter: 'bhinna-drishyam' - seeing Bhagavan as separate from oneself. 'Bhagavan is separate, He is not in me' - whoever thinks this falls into separation. That bhinna-drishti (separatist vision) is what causes all suffering.
Think about how subtly it is said - this comes comprehensively. Who fears Time? One who worships Time as Bhagavan - does he fear? No - he who sees Time as separate from the Lord, who says 'you are separate, I am separate' - that person with bheda-drishti (separatist vision) fears Time and death.
No time even for 'Govinda!' - the gate is barely opened enough to leave. He who honors Time - he understands: 'When this anthill is entered, what form will Kala take?' In the anthill (Sarpasarpa) - Kala enters. When does Kala stop? Bhagad-kala - the Lord's Time. The Lord's Time alone is eternal.
'Paramah Paramatma' - Shastra says. 'Kalah kalayatam prabhuh' - He is called Kala. Such a one is 'kalayatam prabhuh' - the Lord of those who assess and measure (time). 'Kalayatam' means among those who speak/calculate. He is Indra for some, He is Indra for others - whatever form of sovereign, the Lord is the sovereign of sovereigns.
Now we are also taking a lot of time on this (teaching). But this is necessary. We must speak about Him. Hearing this clearly, we experience insight. Now let us understand what the Bhagavatam is. Many people ask about the Bhagavatam - let us properly understand its nature and purpose.
Because - what Narada said when he went: he (Vyasa) wrote everything Narada said. 'You speak everything but don't speak about this. Speak about the Lord's swarupa - what is He? Describe Him.' That gave focus - and the Bhagavatam emerged from that focus. The Bhagavatam is the answer to Narada's challenge to Vyasa.
'Suryah sphati yad-bhayat, yad-bhayat varshate devah, bhagano bhati yad-bhayat' - Vedic mantras and shlokas written about Him - the same is He. 'Sha-atmadu vatah bhavate yad-bhayat, vati...' - Out of fear (reverence) of Him, the Sun shines, rain falls, fire burns, the wind blows. The entire cosmos operates in His presence.
One man - a great famine came. What can be done? A great famine comes - the wicked come and say 'Sir, there is a famine in our place' - 'I will provide.' But how? He saved them - the Ganga's flow being controlled and released. When the Lord controls something, through His will it is released for the benefit of the people.
What is our condition? If that (forest's air) takes us - what is our condition? If a thousand people are there together - 'Ayyo, I need to go out, I need to take a breath!' In reality - the air is not absent, the air is present everywhere. This illustrates: what we think we need is already abundantly present through the Lord's grace.
In this state - happiness. But for attraction to arise between them (two bodies), what must be between them? Air must be there or not? Space must be there or not? If there is a change in the intervening air - what happens here? The atmosphere between two entities determines the quality of their connection.
It expands; likewise it contracts (shrinks) - through what? Through Kala's influence (kala-prabhavam). 'Gunabhimaninah devah svargadhishu atyad-bhayat' - even the devas who identify with their gunas (qualities) - in the higher realms - out of fear of what? Because however great they claim to be - the devas, all who identify with their qualities, live in Kala's domain.
That much (time) is all - hence 'saha anantah.' 'Will that Time ever end?' Never. We end. Kala says 'saha anantah' - Time is infinite. This is Kala's vision. 'Kala means what? Anantah alone? And anantakarah (one who ends all things)' - Time has no end for itself; yet Time ends everything else.
For us, this 29th chapter - it seems like five more days are needed. The chapter has ended. Tomorrow we come to chapter 30. Chapters 30 and 31 - somewhat shorter - not as long as this, but a few days will be needed. Chapter 32 and beyond - those too have their depth. The discourse continues.