చంద్ర వంశం: పురూరవుడు నహుషుడు మరియు యయాతి

Lunar Dynasty: Pururavas, Nahusha, and Yayati

bhagavatam Kandadai Ramanujacharya

చంద్ర వంశం పురూరవుడు ఊర్వశి ద్వారా ఆరు పుత్రులతో ముందుకు సాగింది. నహుషుని కథ ముఖ్య హెచ్చరిక - ఇంద్ర పదవి తాత్కాలికంగా పొందినప్పుడు గర్వంతో ఋషులు పల్లకీ మోయాలని ఆజ్ఞాపించాడు. అగస్త్య మహర్షి 'నాగమవు' అని శపించాడు. పాండవుల అరణ్యవాసంలో ధర్మరాజు తాత్విక సమాధానంతో విముక్తి పొందాడు.

The lunar dynasty is traced through Pururavas and Urvashi - their six sons carry the lineage forward. Nahusha's story is the central cautionary tale: pride of temporary position (as acting Indra) led him to demand that the rishis carry his palanquin. Agastya Maharshi, among those carrying the palanquin, cursed Nahusha to become a serpent. He remained in that form until Yudhishthira's philosophical encounter freed him during the Pandavas' forest exile.

← Prev Next →
Lunar Dynasty: Pururavas, Nahusha, and Yayati Kandadai Ramanujacharya bhagavatam

ఆ రాజాధి శ్రీ తాము నేసు పరంపరాం విరోధిత్యమచ్యుత వధాం పూజరిత్మ రుక్మపి ఆమోహ తత్పునితరా గుణాయ వేని స్వర్గురో భగవతో స్వతిహి చింద్రో రామానుజిత్య చరణౌ చరణం ప్రపిజ్యే మాతా పితా ఇవతే ధనయా విభూతి సర్వమ్ యదీ వర్ణీయ నీ నమనస్వయానా ఆద్యత్యన కులపతే కులాభినాహం శ్రీవత్సదఘ్ని బలం పరమాభిమూర్ధనా భూతంతరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాః అత్తా శ్రీ నృపర కార ఇతీంద్ర కృష్ణ శ్రీమత్ పరానంతృజ పునిం నడతో వస్తి నిత్యం వసుదేవ సుతం దేవ మమకం చనూర మర్ధనం దేవతీ పరమానంతం కృష్ణం సందే జగత్గురుం అతి పుత్ప సంఘా సింహార నూపుర దోషితం రత్న కంగణ కేయూరం కృష్ణం వందే నిరత్గురుం ఉత్కుల్ల పద్మ పుత్రాక్షం నీరతి మూద సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే నిరత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర వివానం విలపత్ కుండలదనం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరక్షం గుణమాలాదరామసం వెంకట చక్రధరం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందార గంధ సంహిత్తం చారుహాసం సుశోభితం వర్హి పించావ సూడాంగం కృష్ణం వందే జగత్ గురుం రుగ్మిణీ కేశ యుక్తం సీతాంబర సుశోభితం అభాప్త తులసీ గంధం కృష్ణం వందే నిరద్దురుం గోపికానాం కుచత్వత్వ కుంకుమాన్ శిపవర్ధతం శ్రీనికేత్రం మహేశ్వాతం కృష్ణం వందే నిరద్దురుం నా తకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ స్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వసిద్ధనంతారం శిక్షేత్ బౌత్ర జన్మజం పరాజరాత్మయం పుంచే స్తుతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాసిద్ధాయ నమో నమః

యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం దైపాయనో విరహ కాతన నాజుహావాన్ పుత్రేటి సన్మయతయా పదవోభినేదుః తం సర్వభూత ఉదయం మునిమానతోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగారియ గురోప్పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా రామ రామచంద్ర చరిత్ర అంటే రామాయణం ఒక రెండు అధ్యాయాలలో ముగించుకున్నాం. వ్యాస భగవానుని రామచరిత విధానం అనుభవించింది. ప్రతి విషయంలోనూ ప్రతి ఘట్టంలోనూ ఏది సూక్ష్మాంశమో దాన్ని స్పష్టంగా వివరించారు. సామాన్యమైన కథాభాగాన్ని వాటి జోలికి వెళ్లకుండా వివరించారు. ఇలా రామచంద్రుడు అయిన తర్వాత కుశెత్తి జాతిసిత్తస్మాత్ రామచంద్రుడి యొక్క కుమారుడు మనం చెప్పుకున్నాం కుశెరావులు అన్నాం కదా అందులో ఈ కుసుడి యొక్క కుమారుడు అతిహి అతనికి నిషధుడు. ఇతదుని కొడుకు నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకుడికి క్షేమధనువ, అతనికి దేవానికుడు, అనిహ, తర్వాత పారియాత్ముడు, పారియాత్ముని కుమారుడు. బల సుర్బాల సరుడు అతనికి వజ్రనాధి వజ్రనాధి తర్వాత కళనః సగడు కుమారుడు విద్రుతి తతః హిరణ్యనాభ అతని కుమారుడు హిరణ్యనాధుడు. విరణ్య నాగుడు యోగాచార్యస్తు జైమిని శిష్యః అచర జైమిని శిష్యుడు కౌసల్యః ఆధ్యాత్మం యాజ్ఞవర్త్యః అర్చగాత్ అండి యాజ్ఞవల్కుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు అని చెప్తున్నాడు. యోగం మహోదయం ఋషిహి హృదయ గ్రంథి భేదకం దేన్ని పొందారు అంటే.

హృదయంలో ఉండేటువంటి అహంకారం దేహాత్మాన అంటామే దేహాత్మాభిమాన రూపమైనటువంటి అహంకార గ్రంథిని పోగొట్టేటువంటి యోగాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మహానివారం కూడా పొందారు. పుష్యః హిరణ్యనా పుష్యః హిరణ్యనా పుష్య కుమారుడు పుష్యుడు అతని కుమారుడు ధ్రువ సంధి అతని కుమారుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు అతనికి శీభ్రగః అతని కుమారుడు మరుహు అనేవాడు ఈ మరుహు అనేటువంటి వాడు యోగ సిద్ధుడు. యోగంలో సిద్ధుడు. ఈ మహానుభావుడు అవసాని కలాపగ్రామమాస్తుతః కలేరంతే ఈ కలియుగం అయిపోగానే మళ్ళీ కృతయుగం ప్రవేశించినప్పుడు ఈ మరువు అనేవాడు కలాపగ్రామంలో ఉండి. మళ్ళీ సూర్యవంశాన్ని ప్రవర్తింపచేస్తాడు అన్న మాట. అంటే ఈ మహానగ సూర్యవంశానికి బీజం. ఆ రీతిలో యో తలేనంతే సూర్యవంశం నష్టం భావయిత. నశించిన సూర్య వశ్యాన్ని మళ్ళీ ఇతను ప్రవర్తింపచేస్తాడు. తస్మాత్ ప్రసుస్కృతః ఇతని కుమారుడు ప్రసుస్కృతుడు అతనికి సంధి అతనికి అమలష్ణుడు. మహా మహాస్వాం తత్సుత అతని కుమారుడు మహాస్వంతుడు అతనికి విశ్వసాస్తవ దాని తర్వాత ప్రసేనజితు ప్రసేనజితుకు తక్షకుడు తక్షకునికి బృహద్వరుడు ఇతను జస్ట్ చిత్రాతే సమదేహతః ఈ బృహద్వరుడే నీ తండ్రి తోటి అంటే ఎవరు తండ్రి అరుణ్ణుడు అతని చోటి యుద్ధంలో మరణించారు అంటున్నారు. ఏసేహి విక్ష్వాకు భూపాలాః అతీతాః వీరంతా విక్ష్వాకు వంశంలోని రాజులు వీరంతా అతీతాః గడిచిన వారు. త్రుణు అనాగతాన్ ఇక రాబోయే వారి గురించి చెప్తున్నాను. అంటే ఆయన త్రికాళజ్ఞుడు కాబట్టి సరిపోతుంది. పెద్దవాడు ఏం చెప్పారే ఒక వంశం అంటే మొత్తం చెప్పేస్తున్నాడు. గురు నా వారిని ఇదివరకు ఉన్నవారిని ఇకముందు రాబోయే వారిని ఎవరెవరికి ముందు రాబోతారో వారి గురించి చెప్తున్నాను విను గృహద్బలస్య భవితా పుత్రః నామ బృహద్రణః అతని కుమారుడు బృహద్రణుడు అతని కుమారుడు ఉరిక్రియుడు అతనికి వర్తవృద్ధుడు ఇతనికి ప్రతినియోమ అతనికి భానువు భానుకుమారుడు వాహినీపతి ఇతనికి సహదేవుడు సహదేవునికి బృహదత్స్యుడు

అతనికి భానుమాన్, తర్వాత ప్రతీకాశ్వః, సుప్రతీకః, ఇతనికి మరుదేవుడు కుమారుడు, అతనికి సునక్షత్రుడు పుష్కరుడు, తస్య అంతరిక్షః పుత్రః. సుతపా తత్ అమిత్రజిత్ అతని కుమారుడు సుతపా అంటున్నారు బృహద్రాజ సత్య బృహద్రాజు బరిహి తర్వాత కుసంజేయుడు అతనికి రణంజేయుడు. అనం చేయుడికి సంజయుడు తస్మాత్ శాక్యః ఇతనికి శాక్యులు కుమారుడు శుద్ధోదః లాంగరః ప్రశీన శిష్టు అతనికి శుద్ర గురు ఇలా రణకః భవితా తస్మాత్ సురహః తనయః తతః సుమిత్రో నామనిష్ఠాంతః చివరివాడు సుమిత్రః ఇక్ష్వాకు వంశంలో చివరి రాజు సుమిత్ర. సుమిత్రో నామ నిష్టాంతః ఏటే బారహత్ బలాన్వయాహ వినంత బృహత్ బలుని వంశం వారు విశ్వా పూర్ణామయం వంశః వంశః సుమిత్రాంతో భవిష్యతి. సుమిత్రునితో ముగుస్తుంది అవతల ఎవరు ఉండరు అన్నమాట సుమిత్రాంతో భవిష్యతి యతస్తంప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్సుతివై సరౌ శరీరంలో అతనితోటి ఈ వంశం అయిపోతుంది అన్నమాట. నేపట్నం చెప్పారు. ఇప్పుడు ఈ ఇచ్ఛా వంశం అయిపోయింది కదా. ఇక్కడి నుంచి నిమి వంశం అని చెప్తాడు. ఇందులో నిమి, విదేహ, మిథిల. అనంత ఇంబోచనం వాళ్ళే కదా అందులో దిమిహి ఇష్వాకు తనయః పతిస్తం అవృత వృత్విజం. దిమి కూడా ఎవరు? ఇష్వాకు తనయుడే అంతా వాళ్ళే. ఇష్వాకు నుంచి ఇటు అటు మారారు వెనక ఉంచం ఇష్వాకు ఉంచం పక్కనే మూలకుడు ఒకడే. ఆ రీతిలో ఇద్దరు ఉత్సాహం కుమారుడు కాబట్టి వశిష్ట మహర్షి వృత్తి అదే పురోహితుడు. ఇతను ఒక యజ్ఞం చేయదలిచి వశిష్ట మహర్షిని అయ్యా మీరు వృత్తిగా ఉండి యజ్ఞాన్ని పూర్తి చేయండి అని అడిగాడు వశిష్ట మహర్షిని.

అలాగే నాయనా, తనకు కొంచెం ఆలస్యంగా వచ్చావు. ఇంతకుముందే ఇంద్రుడు వచ్చి పోయాడు, యజ్ఞం చేసుకున్నాడట. అక్కడికి వెళ్లి ఆ యజ్ఞం పూర్తి చేసుకొని వచ్చి మీ యజ్ఞంలో వస్తాను. ఆయన ముందుకు వచ్చాడు కదా, వెళ్ళాడు మాస్టారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ. నిమి ఏం మాట్లాడింది సరే వెళ్ళిపోయాడు, నిమికేం ఆలోచన వచ్చింది అంటే నిమిహి తెలమిదం విద్వాన్ సత్రమారపతా ఈ శరీరం నశ్వరం కదా మరి ఎక్కడ ఉంటాము అని నువ్వు చెప్పావు. మంచి బుద్ధి కలిగినప్పుడే పని చేయాలని చెప్పాలి కానీ తర్వాత ఎలా అంటే వైజాగ్ వేస్తే మనం చేయలేకపోవచ్చు. ఆ సమయం వరకు మనం ఉండకపోవచ్చు. అనుకొని అరే ఆయన ఎక్కడ రావచ్చు కానీ అని ఇంకొక రుత్యులు ఏర్పాటు చేసుకొని ఈ మహానుభావుడు యజ్ఞం వదిలిపెట్టింది. యజ్ఞం వదిలిపెట్టి ఆయన వచ్చాడు అది వశిష్ట మహర్షి. మొదలు నాకు చెప్పి నేను వచ్చేదాకా నేను వస్తానని చెప్పి చేయకుండా తొందరపడి నువ్వు కూడా నిన్ను తీసుకున్నావు కాబట్టి నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు నీ శరీరం పడిపోవు కాబట్టి అని చెప్పింది. అంటే ధనం మీద దక్షిణం మీద వాటితోటి మీరు చెప్పించారు కాబట్టి మీ శరీరం పడిపోవు కాబట్టి అని చెప్పింది. పరస్పర్ దాంతో ఈయన పడిపోయారు ఆయన పడిపోయారు. ఆ అంటే ఏదో దక్షిణ ప్రత్యేక యజ్ఞం అంటే ఇది నేను. ఇప్పుడు ఎవరు చేస్తే ఏమని పని చేస్తున్నాడు కదా ఆయన. దక్షిణా కామః అంటాడు. అందులో ప్రత్యేక అందువల్ల ఇందులో ప్రతి శాపం గురు గురవే అధర్మ వర్తినే గురవే చమత్సారంగా అధర్మ వర్తినే అంటాడు ఇందులో మనకు. అధర్మం అంటే ఏమిటి అంటే ద్రవ్యకాంక్షి అధర్మస్య అది మనకు వివరణ. అందువల్ల పరస్పరం ఇతను పడిపోయాడు అదే రీతిలో అతను పడిపోయాడు. ఇద్దరు పడిపోయారు. తరువాత ఈ వశిష్ట మహర్షి ఒక యజ్ఞంలో మిత్రావరుణులు. పూర్వతిని చూసి ప్రేతస్సును ఒక ఘటనలో స్కలనం చేస్తే అందులో నుండి వశిష్టుడు మళ్ళీ పుట్టాడు. అగస్త్యుడు అశిష్యుడు ఇద్దరు గుత్తావరణ పుత్రులు ఇద్దరు కుంభసంభవులే. తరువాత నిమి అనేవాడు పడిపోయాడు కదా ఈ శరీరాన్ని మరణించిన శరీరాన్ని.

ప్రతి వృత్తికులందరూ కూడా కైలజోనియం ఇక్కడ ఒక అధ్యయ పాపి అందులో ఉంచి యజ్ఞం పూజ్య దేవతాల దగ్గర వస్తారు కదా పూర్ణాపుత్తికి వచ్చినప్పుడు అయ్యా మరి యజమాని తెలియకుండా యజ్ఞం పూర్తి ఏమిటి? యజ్ఞం అన్ని బతికించండి అని అడుగుతారు. వారు తథాస్తు అంటారు. కానీ ఇవి మాత్రం వద్దు నాయనా. అన్నీ అపాయాలే అలాంటి దేహం నాకు వద్దు. నాకు శరీరంతో అవసరం లేదు. ఎత్తిక యోగమున వాంచంతి వియోగ భయ కాతరా అదే మాట అంటాడు. శరీరం వచ్చింది అంటే అర్థం ఏమిటి పోతుంది అని. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోతుందో అని అనుక్షణం భయపెట్టి ఆ శరీరం నాకెందుకు భయ ఉంది అని. అవమానంలో పదమూడు. తొమ్మిదిలో పదమూడు. కాబట్టి ఏ శరీరాన్ని పొందితే పొందినప్పటినుంచి ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో భయపడతాం. కాబట్టి ఎడబాటు భయంతో దైన్యాన్ని కలిగించే శరీరంతో సంబంధం నాకు అవసరం లేదు. భయంతి జలనాం భోజం మునయః హరిమేదసః అందుకే జ్ఞానులు ఏం చేస్తారు? పరమాత్మ పద్మాలను సేవిస్తారు తప్ప శరీరాన్ని సేవించరు. ఇలా దేహం నావరు సేహం కాబట్టి నాకు ఈ శరీరంతో సంబంధం లేదు. నాకు ఈ శరీరం వద్దు. ఎందుకు దుఃఖ శోక భయావహం. శరీరం అంటే ఏమిటి? దుఃఖాన్ని అటు శోకాన్ని భయాన్ని మూడు కలిగించే శరీరం నాకు అవసరం లేదు. సర్వత్రాశ్చయేతో మృత్యుహు మత్స్యానాం ఉదకే యథా ఈ శరీరానికి ప్రతి చోటి నుంచి ఆపదే. ఎప్పుడు చస్తారో ఎప్పుడు వస్తారో ఏం తెలియదు కదా. కాబట్టి ప్రతి ప్రతి చోట మృత్యువు లేని చోటు లేదు ఎక్కడైనా పోవచ్చు. ఎలాగయ్యా అంటే మత్స్యానాం ఉదకేయతా చేపలకు నీటిలో ఎలా ప్రాణభయం ఉందో ఏమో ఏ పక్క నుంచి ఏది వస్తుందో ఏది ముంగుతుందో తెలియదు కదా అదే రీతిలో ప్రతిక్షణం మృత్యువుతో భయపెట్టేటువంటి ఈ శరీరం శరీరంతో

నాకు ప్రయోజనం లేదు. నాకు శరీరం వద్దు అని ఈ మహానుభావులు కోరారు. మరి ఈ దేవతాలనేమో కృత్తికి బతికించమన్నారు. నీవేమో నాకు అవసరం లేదు అన్నాడు. ఏం చేయాలి? ఒకసారి దేవతలు మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోరు కాబట్టి అలాగేనయ్యా. వారు అడిగింది బ్రతకాలి ఇది. నీవు అడిగింది శరీరం వద్దని. సరే శరీరం లేకుండా బతుకుందాం. విదేహః ఉష్యతాం కామం. నీవు శరీరం లేకుండా ఉండవయ్యా. ఎక్కడ ఉండాలి మరి అంటే లోచనేటు శరీరినాం. అందరి కనులలో ఉండు అని చెప్పారు. ఎలాగో ఉన్మేష నిమేషాభ్యాం. చెప్పవేస్తాం తీస్తాం కదా. దాని పేరు ఏంటి అమ్మ చెప్ప పేరు నిమేషము అంటారు. నిమి ఈ సమూహ నమోదు. నిమి నుండి వికసింపచేయబడే దీని అర్థం. కాబట్టి ప్రతి వారి కన్నులలో మానవుల కన్నులలో మీరు వివసించండి. వారి యొక్క రెప్పపాసులో మీరందరికీ సరపడుకుంటారు. ఇలా నిమిని ఆ రూపంగా తయారు చేశారు. అందుకే మనకు దశమవ స్కంథంలో దశ పరమాత్మను చూస్తున్నప్పుడు గోపికలు నిమిం శపంతః అంటారు. నిమిని చితి పోసుకుంటున్నారు అన్నారు. ఈ కథ చదవకుంటే ఆ వాక్యానికి అర్థమే కాదు. అగైన వారెందుకు చూసేది కృష్ణుడిని, చూసేది గోపికలు, చూడబడేది కృష్ణుడు. అగైన నిమిత్త ఎందుకు వచ్చారురా తల కొట్టుకున్నారు అన్నారు. ఈ రహస్యం తెలిస్తే నిమింశ పంథః అంటే రెప్పపాటు నిలిచి స్కోన మాట. ఇంత సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకు రెప్పలు అడ్డం వచ్చాయే. ఇది ఆనాడు వాళ్ళు కొరబట్టే కదా. వాళ్ళు గోల కొట్టే మాకు ఈ గది లేకపోయింది కానీ వాళ్ళని తిచ్చారండి నేను తిచ్చుకున్నాను అని చెప్తారు నమస్కారం. ఆ రీతిలో ఇక్కడ లక్ష్తః అధ్యాత్మ సంస్థితః ఇలా మానవుల నేత్రాల్లో వివసించారు మహానుభావులు అరాధి వయం ద్రూణా మర్యమానా మహాశయ సరే వీడు చచ్చాడు చచ్చి బతికాడు కానీ వీడికి శరీరం వద్దన్నారు.

మరి వీని తరువాత ఎవరు? ఇంకో రాజు ఉండాలి కదా? మరి వారి సంగతి లేదు. సంతానం లేదు. అనుకోదామని ఇతని శరీరాన్ని మహించాడు. ఇతని శరీరాన్ని మధిస్తే కుమారుడు కలిగాడు. మధించినందువల్ల కలిగాడు కాబట్టి మిథిల రాజు వారు. దేహ సంబంధము వద్దు అన్న వాడితో పుట్టాడు కాబట్టి విదేహుడు. పుట్టటానికి ఆస్కారం శరీరంలో లేకున్నా. అసాధారణమైన శరీరంతో అంటే జనకత్వం లేని శరీరంతో జనకుడు అయ్యాడు. అందుకే ఈ వంశం జనక వంశం. ఇలా విదేహ వంశము, మిథిలా వంశము, జనక వంశము. ఈ మూడు ఇక్కడి నుంచి మొదలయ్యాయి. అదే చెప్తున్నాడు దేహం మమంధుహు స్మయమే కుమారస్తమజాయత జన్మనా జనకత్వోభూతు వైదేహస్తు విదేహయః. పుట్టడానికి వీలు లేని శరీరం నుంచి పుట్టాడు కాబట్టి వాడిని జనకుడు అన్నారు. అలాగే మనకు విదేహజః వైదేహః శరీరం పనిలేని వారితో పుట్టాడు కాబట్టి వైదేహుడు. మిథిలః మధనాజ్జాతః మథనం వల్ల పుక్కాడు కాబట్టి మిథిలుడు. వీడే ఈ మిథిలుడే నగరాన్ని నిర్మించాడు. నగరం పేరేంటి? మిథిలా నామ నగరి. తన పేరుతోనే ఈ మహానుభావుడు అంటే నిమిపుత్రుడైనటువంటి మిథిలుడు. తన పేరుతో నగరాన్ని నిర్మించాడు. అందుకే ఆ నగరం పేరు మిథిలా. మధనాజ్ఞాతః మిథిలాయేన నిర్మితః తస్మాత్ ఉదావసుహు. ఇతని కుమారుడు ఉదావసు ఉదావసుకుమైన పుత్రుడు నందివర్ధనుడు నందివర్ధని పుత్రుడు సుకేతుడు ఇతనికి దేవదాతుడు. అతనికి బృహద్రధుడు, బృహద్రధునికి సుధృతు, సుధృతికి దుష్టకేతు, హరియశ్వరుడు మరు, మరుహు ప్రతీపకః తస్మాత్ జాతః సుద్ధిరథః ఇతనికి దేవమిధుడు. దేవవీరుడికి విశ్రుతుడు, విశ్రుతుడికి మహాధృతి, తర్వాత కృతిరాతః అతనికి మహారోమ, మహారోమునికి స్వర్ణరోమ, స్వర్ణరోమునికి హ్రస్వరోమ, హ్రస్వరోమునికి శీరధ్వజుడు కుమారుడు.

ఈ శీరధ్వజుడు యజ్ఞం కోసం భూమి మీద నించుంటే మహాలక్ష్మి సీతా రూపముగా పుట్టినది. శీరధ్వజ సుత సీతా శీరాంజ జాత తస్మాత్ శీరధ్వజ సుతః వీడికి ఆ పేరు అందుకొచ్చినది. నాగలి కొల నుండి పుట్టిన అమ్మాయి కలవారు కాబట్టి శీర ద్వయం యస్య ఎవరి గుర్తు స్థిరమో నాగలో సంతానాన్ని నాగలితో పొందిన వారు కాబట్టి ఇతను. పేరు వచ్చింది శీరధ్వజః ఇతని కుమారుడు కుశధ్వజుడు అతనికి ధర్మధ్వజుడు ధర్మధ్వజునికి ఇద్దరు పుత్రులు కృతధ్వజ. మిత్రధ్వజుడు ఇందులో కృతధ్వజుడికి కేశధ్వజుడు కుమారుడు కేశధ్వజుడికి కాండిక్యుడు కాండిక్యుడు మిత్రధ్వజుని. పురధన్య కుమారుడు కేచిధ్వజుడు, మిత్రులయుని కుమారుడు కాండీక్యుడు. పుతభజ సుతః రాజన్ ఆత్మవిద్యా విచారదః కేచిధ్వజుడు. ఆత్మవిద్య అంటే వేదాంతం తత్వజ్ఞానం కలవాడు వీడు. రెండవ వాడు కాండిక్యుడు ఉన్నాడే ఈ కాండిక్యుడు లౌకికంలో చాలా గొప్పవాడు. లౌకిక విద్యా విచారధుడు వాడు ఆత్మవిద్యా విచారధుడు వీరు. అందుకే మనకు ఈ కేజీ ధ్వజుడు న్యాయంగా పెద్దవాడు, రాజ్యం వాడికి ఇవ్వాలి. ఇది చెప్పలేదు అనుకోను కానీ వాడు పెద్దవాడు కాబట్టి రాజ్యం వాడికి ఇవ్వాలి. వాడు వేదాంతమ్మ నాకు రాజ్యం వద్దు అన్నాడు వెళ్ళిపోయాడు, తమ్ముడికి రాజ్యం. తమ్ముడు రాజ్య పరిపాలన చేస్తుంటే వర్షం పడలేదు కరువు వచ్చింది. 12 ఏళ్ళు కరువు వచ్చింది. ధర్మంగా పరిపాలిస్తున్నాను లోకం ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నది అడిగితే నాయనా నువ్వు పరివేత్తా అయ్యావు. అన్న వివాహం కాకముందు తమ్ముడు చేసుకుంటే వాడిని పరివేత్త అంటారు. అలాగే రాజ్య అర్హత ఉన్న అన్న ఉండగా ఆ రాజ్యం నీవు తీసుకున్నావు కాబట్టి నీవు పరివేత్తవు. నీలాంటి వారు పరిపాలిస్తుంటే వారు సొంతం. అందుకే మర్యాదగా పిలిచి వారికి రాజ్యం ఇస్తాను. అలాగేనండి అడుగుతాను నేను. వెళ్లి రాజ్యం తీసుకోమని అడుగుతాను వెళ్లి అడగండి.

చూశారు కదా అయ్యా మహానుభావా మరి అన్నగారు మీరే రాజ్యం మీరు రాజ్యాభికారంలో ఉన్నవాళ్ళు మీకు నాయన రాజ్యం రావాలి మీరు తీసుకోలేదు నేను పరిపాలిస్తున్నాను వారికి సంపాదన లేదు మీరు అలా వచ్చి రాకు మా మీద కూర్చొని ఒక్క రోజులో పరిపాణించండి. తర్వాత నాకు వద్దని చెప్పి మీరు నాకు కార్య చెప్పనిస్తే తర్వాత పరిపాణించుకుంటారు వర్షం పడుతుంది ఎంత ప్రజలు బాగుంటారు. ప్రజల యొక్క క్షేమం కొరకు మీరు ఈ పని చేయండి. ఇంకా అలాగే ఉండండి. అయితే మంత్రులు ఉన్నారే వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ధర్మాగా తర్వాత సంగతి స్వామి భక్తి పరాయ మంత్రులు. పాము కొట్టేది ఇంతకాలం పరిపాలించిన రాజులు మానేసి వాడొచ్చాడా? సరే వాడు మంచివాడు కావచ్చు మనకు అనవసరం. వీడు మంచివాడు వీడు రాజ్యాధికారం పోతున్నది. ఒకరోజు పుట్టిన తర్వాత రాజ్యం వద్దనే ఒక రోహం జంగ ఉన్నాడా? వాడికే బుద్ధి పుట్టి నేనే పరిపాలిస్తా అంటే నువ్వు రాజే లేని వాడు అవుతాడు ఏం చేయాలి అని చమత్కారంగా ఈ మహానుభావులు ఒక చక్కని సౌందర్య రాశి అమ్మాయిని సరిగ్గా మన దగ్గర ఆశ్రమంలో ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చూసి ఆ మహానుభావుడు మోహించాడు. సన్యాసి స్త్రీని మోహించకూడదు అని పోయి పెట్టినవాడు. అందువల్ల వాడు ధర్మభ్రక్తుడు అయ్యాడు. ధర్మ భక్తునికి రాజ్యాధికారులు పడి వర్షం పడింది. వర్షం పడింది వర్షం పడింది వర్షం పడింది వర్షం పడింది. యోగ్యుడు అయితే వాడు ప్రవేశ అయితాడు. వాడు అయోగ్యుడు అయ్యాడు వర్షం పడింది. వాడు రాజ్యం మీద ఉంటుంది వాడు వచ్చేడు సంబంధి కదా అవసరం లేదని భర్సం పడింది కరుగుతుంది భర్సం పడితే నా యోగ్యత పోతుందా భగవాన్ నేనే కదా అన్ననే కదా నాది రాజ్యం మీద ఉంటుంది మరి అది తప్పదు కదా అది రుచి పుట్టింది కదా. నువ్వు రాజేయుడు ఎందుకు కోరుతున్నాడు అంటే ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి. ఆమె సౌందర్యాన్ని ఆరాధించాలి కాబట్టి మరి సౌందర్యం సన్యాసి ఎవరు చేసుకుంటారు అమ్మాయి రాజేయుడు చేసుకుంటారు. ఆ సందర్భంలో ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీడి తమ్ముడే ఓడిపోయాడు. వాడు సన్యాసి అయినా వీడి తమ్ముడు ఓడిపోయాడు. ఇప్పుడు సన్యాసికి రాజ్యాధికారం లేదు. అదిగాన వాడు ఓడిపోయాడు.

ఎవడు ఎవరు చేయాలి? మంత్రులకే రాజ్యభారం ఇచ్చింది దేనికి పేరు వారు పేరు గుర్తు ఉభయం పెట్టాలి. అలా అయిన తర్వాత మా అన్నగారికి ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి కూడా అంతటి బలం ఉంది. పరాక్రమం ఉంది, ఎక్కడికి ఈ పరాక్రమం ఎలా వస్తుంది? అన్నగారినే తెలుసుకుంటాను మళ్ళీ. ఇది మిమ్మల్ని నేను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించండి అని తమ్ముడు పేరు చెప్పాడు. అంటే అలాగే చెప్తాం రా కానీ ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించే యోగ్యత పోయింది. నేను సుమింత సన్యాసిగా ఉన్న వాళ్ళని నేను స్త్రీ వ్యామోహంలో పడ్డాను. స్త్రీ వ్యామోహం పడ్డ వారికి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించే యోగ్యత లేదు. నువ్వు వచ్చావు నేను ఉత్తమ గురువుని చూపుతాను అక్కడికి వెళ్లి నేర్చుకో. అంటే ఇంతగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్న వాస్తవాన్ని తమ్ముడితో కూడా చెప్పి వచ్చే అవకాశాన్ని కూడా మీరు భయంగా ఒప్పుకొని తప్పించుకున్నారు, భోజించుకున్నారు కాబట్టి మీరే ధర్మభృతులు మీరు కాదు. మీరు మీకు రాజ్యాంకి రాకూడదని ఇలా మోసం చేశాను. గురువు దగ్గర అబద్ధం ఆడకూడదు అని గురువుగారిని మనసా స్వీకరించాను. గురువు దగ్గర అబద్ధం ఆడితే ఆ చరిత్ర లోపిస్తుంది, నేను తప్పు చేశాను. ఆ తప్పులు చెంది రాజ్యాన్ని శుభ్రంగా చెంది ఇప్పుడు అడిగినారు. ఎప్పుడైతే ఇందువల్ల జరిగింది అన్నారో అంటే ఈ స్త్రీ వ్యామోహ శబుద్ధి కాదు. ఇప్పుడు నమ్మించాలి. ఈ వ్యామోహం తప్పే. కానీ వీడు స్త్రీ వ్యామోహంలో పడాలని పక్కవారు పడేస్తే ఆ తప్పు వీడికి కాదు. అప్పుడు వీడికి యోగ్యత వచ్చింది. ఒక ఇడ వచ్చి వాని కూర్చోబెట్టి మొత్తం అధ్యాత్మ విద్యను బోధించాడు. దీనివల్ల వీరిద్దరు రాజ్యాన్ని కూడా కుమారుడిలా జరిగేవారు. ఇది మనకు కేతిధ్వజ కాందిత్య కథ పథుపురాణాలో చాలా బాగా ఇచ్చాడు. కొద్దిగా రామాయణంలో ఇచ్చాడు, విశ్వపురాణంలో ఇచ్చాడు. అన్నదమ్ములు తమ్ముడు లౌకికుడు అన్నగారు ఆధ్యాయం చేస్తాడు. వారిద్దరి బంధం ఎలా ఉంది? రాజధర్మం, వీరధర్మం, ఆత్మధర్మం. మూడు ధర్మాలను ఇంచుమించు వేటికి భంగం కాకుండా సమర్ధికంగా వివరించిన కథ.

అది అంత ఇంత చెప్పలేదు ప్రసంగం వచ్చింది కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా తెలుసుకోవడం అనేది సరోత్ర గ్రంథానికి పనికొస్తుంది ఇలా కాండిక్యః కర్మ తత్పజ్ఞః భీతః కేచి ధ్వజాత్ అదే సంగ్రహం చెప్పాడు కేచి ధ్వజాత్ ధృతః ఈ కాండిక్యుడు కర్మ తత్వం తెలిసిన వాడైనా కానీ కేజిధ్వజాతి భీతః అంటే యుద్ధం అతని నుంచి భయపడి ఆయన పారిపోయాడు. భానుమాం తస్య పుత్రో భూ తతని కుమారుడు భానుమంతుడు అతని కుమారుడు సద్యుమ్నుడు. అతనికి సుచి, సుచిని తనయుడు సనద్వాజుడు, సనద్వాజునికి ఊర్ధ్వకేతువు, ఊర్ధ్వకేతునికి పురుజిత్తు, పురుజిత్తుకి అరిష్టనేమి, శృతాయు అతనికి సుపార్షకుడు, అతనికి చిత్తరధుడు, చిత్తరధునికి క్షేమధర్మి. కేమతి ఇతను మిథిలాధిపుడు తస్మాత్ సమరథః సుతః సత్యరథః సత్యరథుడు ఆసీత్ ఉపగురుహు తస్మాత్ ఉపగుప్తః ఉపగుప్తః అగ్ని సంభవ కుమారుడు, వస్వానంతాల సత్పుత్రః యుయుధః యతు సుభాషణః కుమారుడు యుయుధుడు, శ్రుతః తస్మాత్ జయః దేవునికి విజయుడు, దేవునికి రుతుడు, రుతుడికి సునకుడు, సునకుని యొక్క కుమారుడు భీతిహవ్యుడు. అతనికి ధృతి, ధృతికి బహులాక్షుడు, బహులాక్షుడికి శృతి, మహావతి వీరు హేతేవై మైథిలా వీరంతా మిధిల. రాజులు ఆత్మవిద్యా విచారదాః యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైహి ముక్తా దుర్శేశ్వతి ఇదంతా మిథిలా వంశం వాళ్లే రాజులే కానీ ఇంచుమించు అందరూ ఆత్మవిద్యా విచారదాలు. ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ ఉంది. రాజ్య పరిపాలన చేసేవారు జనులు కూడా చేయాలి కదా. పరిపాలన చేసినా కానీ లోలుపత్వం లేదు, లోపం లేదు. పదవీ కాంచ కానీ, ధన కాంచ కానీ, పరరాజ్యాన్ని ఆశ్రమించాలని కాంచ కానీ లేదు. చెప్పుకున్నాం కదా. చత్రురాజులు వచ్చి దాడి చేసినా. విజ్ఞా చెబుతున్నాడు. శత్రురాజులు వచ్చారా నాన్న, రేపు తినొద్దు వీళ్ళు. ఆక్రమిస్తున్నారు రాజ్యం అంతా అంటే ఏమవుతున్నది, విజయవాడ తగలబెడుతున్నారు అన్నారు. మరి దానికేం తాగిపోవద్దు, తాగిపోవద్దు అని అన్నారు. విజయయాయం ప్రదర్శాయం నమే కించిత్ ప్రదర్శతి. విజయ కారిపోతుందేమో కానీ నాకు కారిపోయేది ఏం లేదు. అంటే మీరు రాజులు ప్రజాపాలన ధర్మం. చతుర్రాజులు ప్రజలను బాధిస్తున్నారు. ఓ అలాగా అయితే సరే.

అని శుశ్వరులు తీసుకొని అగ్నివర్తుడిని ధ్యానించి ఒక 5 ఆహుతులు ఇచ్చారు, ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క అంగబల చతురంగబల రథా జయ అశ్వ పదాతి అట్లా సైన్యం పోయింది, వీడు ఇక్కడే ఉన్నాడు సైన్యం వెళ్లి. దాని ఓడించి పంపించేసి మరి ఉంటుంది. అంటే రెండు సమానంగా ఉన్నాయి అన్నమాట. ఇటు రాజ ధర్మము అటు బ్రాహ్మణ ధర్మము. ఇందులో ఎందరు ఆధ్యాత్మిక విచారతులు యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైన్ ముక్త పరమేశ్వర అనుగ్రహం తోటి వీళ్ళు. దుఃఖ దుఃఖాది ద్వందముల నుండి విముక్తులైనారు అంటున్నాడు. అది కూడా గృహేశ్వరి ఇది చమత్సారం. గృహస్తాశ్రమంలో ఉండి కూడా ద్వంద విముక్త. బృహతాశ్రమంలో ఉండి కూడా వీరు ద్వంద్వ కుద దుఃఖాల నుండి విముక్తులయ్యారు. దీని తర్వాత అధాప స్వేతాము రాజన్ ఓం సహా సోమస్య పావనః ఇప్పుడు. చంద్ర వంశ అని చెప్పుకున్నాను అంటే మనం చిన్న దగ్గరకి వస్తున్నాం కదా అందువల్ల చంద్ర వంశ చెప్పుకున్నాను వినండి అంటున్నాడు యస్మిన్ ఐరాజయో కూపా తీర్త్యంతే పుణ్య తీర్థయా అక్షర నుంచే పురూరౌ ఐలహా అంటే ఎవరు? ఇలా పుత్తుడు మనం చెప్పుకోలేదు. ఇలా పుత్తుడు మద్దమైటివాడు. పొద్దున్న కొన్నాళ్ళ అమ్మాయి కొన్నాళ్ళ అబ్బాయి అనే జులని సుజ్జుమురుడు అనేవాడు అబ్బాయి. ఇలా అనేది అమ్మాయి పేరు. ఇలా చెప్పింది ఐరాదయో కూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః సహజ్య పుంసః నాభి సరోరు కాదు మొత్తం చెప్తున్నాడు. శ్రీమన్నారాయణ యొక్క నాభివర్ధం నుండి బ్రహ్మ అనుభవించాడు. ఆ బ్రహ్మకు అత్రిహి కుమారుడు అత్రి. అతను పితృ సమః గుణై గుణాలతోటి తండ్రి లాంటి వాడు అంటే బ్రహ్మం తల్లి వాడు. అతని నేత్రము నుండి అత్రి యొక్క నేత్రంలో పుట్టినటువంటి వాడు చంద్రుడు. అత్రి నేత్ర సంజాతుడు చంద్రుడు. తస్య దుర్గ్యా అభవత్ పుత్రః సోమః అమృతమయః అతని ధూపమృతం కాబట్టి పెన్నుడు కూడా అమృతమయుడు అమృతమయ శిల విప్ర దురుపానాం బ్రహ్మన కల్పిత పతిహి మనవడికి బ్రహ్మ గారు పడ్డం కలిగింది ఎవరికి విప్ర

ఓ సహి అలాగే కూడుగణ ఊడు బ్రాహ్మణులు, ఓటదులు, నక్షత్రములు, పితృ దేవతలు ఈ నలుగురికి పతిగా అతను ఏర్పాటు చేశాడు ఈ మహానుభావుడు. ఈ చంద్రుడు మూడు లోకాలను తన పరాక్రమంతో గెలిచి రాజసూయ యాగము చేశాడు. అర్థం కదా రాజానః సూయంతే అత్ర అన్నమాట. రాజసూర్యం అంటే రాజులందరినీ తప్పు చేసే యాగం. తప్పు అంటే ఓడించుట. పరాభోని మరణం కదా. వారు యుద్ధానికి వస్తే అయ్యా మేము ఓడిపోయాం, ఇగో మీ కట్నం సానుకలిస్తున్నాం అంటే వాటిని అప్పజెప్పాలి. అంటే అతన్ని రాజసూర్యం చేరించాడంటే అతని యాజ్ఞను ఎవరు? ఇక్కడ అందరూ సాధారణ సారు. అందరూ సామంతురే. అందరూ సామంతురే కావాలన్నమాట. అందుకే కుష్ఖుడు చమత్సారంగా దుర్యోధన నుండి పిలిచాడు రాయ్ శ్రీ గారు. ఎలా పిలిచాడు ధనాశత్రుడవు నీవే. మొత్తం వ్యాఘనంలో ధనమంతా నీవే పిలిచే తప్పు కావాలి. ఇంత పెద్దవాడవు కదా నువ్వే అంటే నన్ను గౌరవం చేయడానికి వచ్చాడు. విడ్జ్ వారు వచ్చారు అంటే వారు మారినాడు అయిపోయారు ఇప్పుడు రా ఇది అసలు విద్యానికి పోలే విద్యానికి పోతే వాళ్ళు ఒప్పుకోరు సంధితో మంచి మారం తోటి వాడిని కూడా పుట్టి చేసుకున్నాడు అది దిగులు కావచ్చు యోధనాధిస్తులు ధర్మరాజుకి అంటే వాడు నవకరే దేవ కూడా ఇచ్చాడు. దేవ చేశాడు అందుకే రాసి వేయించాడు అది ఎందుకు రహస్య జవత్కారం. కర్ణుడు కర్ణుడిని ఏమో దానానికి పెట్టాడు. దిల్వేసునుడు దానానికి పెట్టాడు. వీడు ఇస్తే వాడు ఇలా ఇస్తుంటాడు. వచ్చిందల్లా అంతే వీడు దానాలు ఇస్తాడంటే దిల్వేసునుడు వచ్చినంత తీసుకోవాలి. వాళ్ళు నాకు తెస్తాలే అవన్నీ తీసుకుని లెక్క రాయాలి ఎక్కడ ఎక్కడ అకౌంటెంట్ అన్నమాట ఎవరైనా ప్రెజర్ ఆర్ ప్రెజర్ ప్రెజర్ అంటారు డబ్బు అంతా గమనించుకోవాలి ఖర్చుకు మళ్ళీ రాసుకుందాం రెండు పనులు చేయాలి. ఇస్తున్నాడు తీసుకుని ఉండాలి అది వారి పని. కర్ణుడేమో ఆ ఉద్యోగం కింద అయిపోయింది. అంతే మరి అందుకే సేవకుడు కర్ణుడేమో దానం చేయడు. అంటే కర్ణుడు ఉద్యోగం అడుగుతాడు ఉద్యోగం ఇస్తుంటాడు. ఇలా ఇచ్చాడు చుక్కుడు.

అరుజునుడికి ఒళ్ళు పండింది ఏం బాబా ఈ సంగతి ఏంటి ఈ యజ్ఞ ఇక వాడకి ఇచ్చావా వాడు శత్రువుడు కర్ణుడు అందులో నాకు మాకు పరమ శత్రువు ఈ యజ్ఞం పేరు మీద ఈ దానం పేరు చెప్పి మాకున్నది అంతా ఊడుకుపోయి పోగొడితే తర్వాత నేను మిచ్చ పెట్టుకోవాలి. మరి పగ తీరుతుంది ఎలా తీరుతుందో ఏంటి పిచ్చివాడా కర్ణుడు ఎంత బాగా దానం చేస్తే మీ అన్నకు అంత మంచి పేరు వస్తుంది. వాడు ఓన్లీ సేవకుడు ఎవరెవరు కూడా ఉంది గంగరాదు కూడా ఉంది ఇంక మనం చెప్పాలా దుర్యోధన గారి నష్టంలో అక్షయ రేఖ ఉంది అలా చెయ్యి పెడితే 1000 అవుతుంది ఇవ్వు ఇవ్వు వాడు తీసి ఇస్తుంటే ₹100 ఇచ్చారు ₹20 అవుతాయి. ₹20 ఇస్తే ₹1,00,000 అవుతాయి. ధనం తరగాదు. వీడేమో మొత్తం ఇయ్యాల చూస్తుంటాడు, వీడేమో తరగకుండా చేస్తున్నాడు. పేరు వస్తుంది డబ్బు ఉంటుంది నీకేం బాధే అని. ఓకే దీనికి తోడు అతని ప్రధానం ఎందుకంటే ఎంతమంది రాజులు ఎన్ని రకాల కానుగలు దక్కించారు ఎవరికి తెలుస్తుంది? నిన్నటి దాకా వీళ్ళంతా నాకు అనుకరించి నన్ను చేసిన వాళ్ళు ఇవాళ వీడికి ఇస్తారా? నాకంటే ఎక్కువ వీడికి ఇస్తారా? వాళ్ళ లోపల వీర్ష్య అసహనం. ఇవన్నీ ఎంత పెరిగితే అంత పెద్ద లాభం తనకు కూర్చోండి. వాడు దిమాపుడు కావద్దా? దిమాపుడు అందుకోసం ఇందులో ఇన్ని సంస్కారాలు ఉన్నాయి. ఆ రీతిలో చంద్రుడు కూడా మూడు లోకాలను గెలిచి రాజసూయాన్ని చేశాడు. రాజసూయేన విజిత్య భువనత్రయం ఆ మూడు లోకాలను దండయాత్ర విజయయాత్రతో అన్ని లోకాలు అందరినీ జయించి అదే సందర్భంలో గురుపతి గారు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అతని భార్య చాలా మంచి సౌందర్యం ఉంది. ఆమె కనబడింది. సరే ఈయనే ఏదో ఉద్దేశం అని ఏం చేస్తా ఉంది అని ఆయన భార్యని ఎత్తుకొని పోయారు. తర్వాత ఇవ్వమని ఎన్నో సార్లు బృహత్పతి అడిగాడు. అతను ఇవ్వలేదు. చివరికి వీరికి బలత్వరం యుద్ధానికి మొదల యుద్ధానికి బయలుదేరాడు. బృహస్పతి చంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య కాబట్టి అక్కడ రాజకీయం. బృహస్పతి ఎవరు? దేవతా జనియం కదా. వాడితో విరోధం కాబట్టి చంద్రుడికి దేవతా జనుల అందరికీ సాయి చేశారు చంద్రుడు.

రాక్ష చంద్రుడు సాయి మత్తే మరి అది శుక్రాచార్యులు ఇచ్చాడు. శుక్రాచార్యులు ఇచ్చాడు. ఇది శుక్రాచార్యులు ఇచ్చాడు ఇది బతకు వృద్ధుడు ఇచ్చాడు. ఇంద్రుడు ఇంద్రుడి సైన్యం ఇటో పక్క యుద్ధం వీళ్ళు ఆడి పక్క వాళ్ళు ఇలా పరస్పరం యుద్ధం చేసి అరో గురు సుతం స్నేహాత్ సర్వభూత గణావృతః సర్వదేవ గణోపేతః మహేంద్రః గురుమన్వయాత్ ఇటు అటు దేవతలు అట్లా తిరిగి కాస్త వీరి సంగతి పక్కకు పోయేది మళ్ళీ దేవదానవ యుద్ధం అయింది. అసలు యుద్ధం ఏమో గోపతికి చంద్రుడికి ఇది నా పార్టీ నా పార్టీ అని కూడా అంటారు కదా అదే రీతిలో అటు వాళ్ళు వచ్చారు ఇటు వీళ్ళు వచ్చారు. దేవదానవ సంగిరం అయింది. ఆ సమయంలో అంగిరస సోమం నిర్భర్త్య విశ్వకృతు ఈ లోకక్షయాన్ని చూసి బ్రహ్మ సహించక కన్నురుని కాస్త మందరించి మన తాలను స్వస్థర్జించి ఇప్పించాడు. కానీ అప్పటికే తారా గర్భ అవుతుంది. అది గుర్తించాడు గృహత్వ గురువు. ఇది నా క్షేత్రంలో ఇతర యొక్క వీర్యం ఎలా పనిచేస్తుంది గర్భం మొదలు పెట్టి అమ్మ. ధర్మం అంటే ప్రసవిస్తే కానీ శుద్ధి కాదు కాబట్టి ప్రసవించిరా. ధర్మం వదిలిపెట్టి దహ నీరు అని చెప్పాడు. అప్పుడు ఆయన ప్రసవించింది. ప్రసవించేసరికి ఆ కుమారుడు చాలా అందంగా ఉంది. అందరి పిల్లలు బాగున్నారా వీడు నా పిల్ల వాడని బ్రతికి తీసుకోబోయాడు. చంద్రుడు వచ్చి నాకు మా వాళ్ళని వాడు వచ్చాడు. మళ్ళీ ఇష్టం మళ్ళీ మళ్ళీ తయారయ్యాడు. అదే భార్య కోసం అదే కొడుకు కోసం. ఈ ఊర ఎందుకు రా బాబు అందరు కరిచి అమ్మ ఎందుకు నువ్వు చెప్పరాదా బాబా నువ్వు ఎవరి కొడుకు చెప్పరాదా వాడే చెప్పు ఇప్పుడు తల్లి చెప్పాలి అమ్మ నువ్వు చెప్పు చెందుడు కొడుకా ఊర కొడుకా ఎంత ఎక్కువ చెప్పదు. అప్పుడు అంటే ఈ బ్రహ్మ పిలిచి రహస్యాన్ని ఏకానికి చెప్పబోయే అమ్మ చెప్పు ఇవ్వరు. ఎవరి కొడుకో చెప్పు అమ్మ. అంటే మాట్లాడదు. ఇప్పుడు కుమారుడికి కోపం వచ్చేది ఇప్పుడు తిరిగిపోయాడు ఎందుకు? మొత్తం అవసరానికి తెరిచి ఇప్పుడే ఆల్రెడీ వచ్చేసింది ఏదో చెప్పమ్మ ఎవరు తండ్రి అని కొడుకు అడుగుతాడు. అందులో అంట చూడండి. గట్ గట్. ఆ శరకైస్తోమః కిన్ నవోచ్చల ధృతి ఆత్మావజ్యం వదాసుమే కుపితః అలీకలజ్యయ కుమారః మాత్రంప్రా కుపితః అలీకలజ్యయ.

ఈ దొంగ సిగ్గు ఎందుకు అని మనం అదే కదా అంటే దొంగ సిగ్గు అని అర్థం. ఇలాంటి దొంగ సిగ్గు ఇప్పుడు ఎందుకు? ఉన్న విషయాన్ని చెప్పు ఆత్మావజ్యం వద అంటే నాకు చెడ పేరు తెచ్చినటువంటి నీ ప్రవృత్తి ఉంటే దీనికి కారణాన్ని చెప్పు. అని అతను కూడా కోప్పన్నాడు. అప్పుడు బ్రహ్మ రహస్యంగా పిలిచి అడిగితే చంద్రుని కుమారుడు అని చెప్పిందట. సోమస్య ఇత్యాహ జనకై సోమహా తం తావదద్రహీతు ఆమె చెప్పింది కాబట్టి చంద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా తీసుకున్నాడు. వీడు గర్భంలో ఉండి పుట్టిన వెంటనే తల్లిదా తండ్రిదా? జతకు వాస్తవం ఏమిటి వివరించు జ్ఞానము అజ్ఞానము సిగ్గు బిడియము నేరము ఇలాంటి వాటి గురించి మాట్లాడగలిగారు కాబట్టి వీడు నిజంగా బుద్ధుడు బుద్ధుడు అంటే జ్ఞానం చదవదు. కాబట్టి ఉత్తమ జ్ఞానం కలవాడు కాబట్టి వానికి బ్రహ్మ బుధుడు అని నామకరణం చేశారు. సోమస్తేత్యా జనకైహి సోమహాతం తావత్ అగ్రహీత్. సత్యాత్మయోనిహి అకృత బుధ ఇత్యభిదాం నృప ఆత్మయోనిహి అకృత బ్రహ్మ అతనికి బుధుడు అనేటువంటి పేరు పెట్టాడు ఎందుకు బుజ్జాగంభీరయాయేన పుత్రేన ఆ పౌరుడు రాకుముదం గంభీరయా బుద్ధి వీడి వీడి గంభీరమైన బుద్ధి గలవాడు కాబట్టి ఆ పేరు బ్రహ్మ దొర్గాడు అలాంటి ఉత్తమ పుత్రుని తోటి. చంద్రుడు సంతోషించాడు ఉత్తమ కుమారుడు దొరికాడు కానీ సంతోషించాడు. ఇలా అతనికి ఆ బుధుని యొక్క కుమారుడు సస్య పురూరవా జజ్ఞే ఇలా యామ్య ఉదాపృతః మొదలు చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను మనం మొట్టమొదలు చెప్పినప్పుడు. మనువుకు మనువు యజ్ఞం చేస్తున్నప్పుడు అబ్బాయి కావాలని మనువు భార్య అమ్మాయి కావాలని అమ్మాయి పుట్టింది ఇలా పుట్టింది చూడండి. ఆయన మళ్ళా కుమారుడై వేతకు వెళ్ళినప్పుడు గిరి గౌరీ శిఖర ఆయన పోయి ఆ స్త్రీ అయిపోయింది. ఆ స్త్రీతో బుధుడు వ్యవహరించాడు. అందువల్ల అద్దరించినటువంటి కుమారుడు క్రూరవుడు. అందుకే అతనికి పేరు ఏమిటి ఐలహ అని. ఐలహ అంటే ఇలాపుత్రుడు. సరే వీళ్ళు ఎడి చెప్పుకో తెలవదు కానీ మనకి ఇప్పటికీ వేరే వాళ్ళది ఐలయ అని పేరు పేరుకుంటారు. మనం వినే ఉంటాం అంటే బురద ఓడడం అన్నమాట.

పురువురావు చక్రవర్తి అని వాళ్ళ న్యాయం అంటే వాళ్ళకి అర్థం చేయలేదు రోజు కానీ ఆ పేరు వినొచ్చు ఉంటారు. అది అంటే నవ్వుతుంది ఆ పేరు వినడానికి అబ్బా ఎంత గొప్ప పేరు రా వీడు ఎంత గొప్ప పుత్రులు మరి పురువురావుడు ఇలా పుత్రులు ఇలా బుద్ధుల యొక్క పుత్రులు. తను పురురవాద్యజ్ఞే ఇదాయామ్య ఉదాహృతః సత్య రూపగణ ఓదారే శీలద్దవిన విక్రమాన్ శృత్వా ఊర్వశీంద్ర భవనే గీయమానాన్ సురరశినా ఈ పురురవుని యొక్క సౌందర్యము సంపద బోధములు ఐశ్వర్యము. యోగ్యత ఇవన్నీ స్వర్గంలో నారదుడు ఇంద్రుడికి వివరిస్తుండగా ఆ దేవ నర్తకి కాబట్టి ఇవన్నీ ఊరు వచ్చి వింది. చాలా గొప్పవాడు, చాలా అందగాడు, చాలా పరాక్రమంతుడు అని అతన్ని ప్రేమించింది మన పాఠంలో. ఎలా పోవాలి? అదృష్టం బాగుండి మిత్రావరుణుల విషయంలో చిన్న అపచారం చేస్తే వారు నీవు మానవ లోకంలోకి వెళ్ళు అని చెప్పించారు. అబ్బా ఇది శాపం కాదు నాకు వరం అనుకోని ఆమె డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది. వచ్చి తతాం విలోక్తి అనుపతిహి హరిషేన ఉత్పుల్ల లోచనః ఊర్వతిని చూసి ఈ మహానుభావుడు సంతోషంతోటి కళ్ళు కాస్త చదివించి అమ్మ రా ఎవరు నీవు. గురు పురాణాన్ని ఇక్కడ వచ్చావు తాత్వతీర్థమా మరిద్దరికీ ప్రీతి చాలా కాలం ఉంటుంది సంరమస్వమయా సాగం అంటే నీలాంటి సౌందర్యవంతుడు పరాక్రమవంతుడు అలాగే సంపద కలవాడు ఇలాంటి వాడిని ఏ యువతి వరించదయ్యా కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని నీవు పాటించాలి. నేను రెండు మేకపోతులు నా అంగుళం ఉంటాయి ఇప్పుడు. వాటిని కాపాడాలి. వాటికి ఆపద వస్తే నేను ఉండను, రెండవది నేను ఎంత కాలం నీతో ఉంటానో అంత కాలం నా ఆహారం నీకు మాత్రమే. సప్రతీకః కృతనేమిహి అంటాం మనం. నేయి మాత్రమే నేను ఆహారంగా తీసుకుంటాను. మూడవది నిన్ను మన ఇద్దరి సమాగమంలో తప్ప వివస్త్రుడిగా చూడకూడదు ఇతర వేళల్లో.

సమాగామాని కంటే భిన్నమైన వేళలో నిన్ను వివక్తుడిగా చూడకూడదు, ఈ మూటిలో ఏది తప్పినా నిన్ను విడిపోకూడదు. అంటే అది కండిషనల్ ఇది అంతా చూడండి అలాంటి వివాహం అన్నమాట. కాంట్రాక్ట్ ఉన్నాయి కదా అలా జరిగింది. సరే దానికి ఆ మహానుభావుడు ఒప్పుకున్నాడు. వారిద్దరికీ వివాహం అంటే భార్యాభర్తలు సంబంధం ఏర్పడింది. అలా చాలా చాలా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఇలా కాలాచారం వీళ్ళు అన్యోద్యంగా ఉన్న సమయంలో ఆ దేవత కదా ఆమె ఇక మానవాహారానికి ఏం పని దేవత ఆహారం వెయ్యే కదా మనం స్వాహా ఏం చేస్తున్నాం వెయ్యే ఇస్తున్నాం అందుకే ఆమెకి ఆహారం అయ్యేసరికి కాలాచారం అయిపోయింది పూర్వజులు ఏ సొర్గంలో ఇంద్రుడు చూశాడు. పురుద లేకుంటే సదర ఏం బాగా లేదయ్యా. గంధర్వులు గారా మీరు ఏదైనా ఉపాయం చేసి మళ్ళీ ఆనంద తీసుకొని రండి ఈ పురుద వొచ్చిని. ఎందుకంటే ఆయన అక్కడ ఉంది. పురుద వాడి దగ్గర ఉంది. పురుద వాడి ఆయన అట్లాగే వదిలిపెట్టడు. ఆ నవ విజ్ఞ వాడు ఆ నవ విజ్ఞ. కాబట్టి నీవు తీసుకొని రా అంటే అర్ధరాత్రి ఈ గంధర్వులు ఇద్దరు అమాంతం వచ్చేసి నీ మీద కట్టేయడం మేకలు ఉన్నాయే వాటిని తీసుకొని పోయారు. ఆమె అరిచే అరిచేసరికి ఈ వరకు మేలుకు వచ్చేసింది. ఒక వీడియో పాడుతున్నాడు తెలియలేదు గురువు రావుడు. అతన్ని లేపింది నువ్వే రాజు అయ్యా. నువ్వేం భర్తవు ఎగరు పోతున్నాయి వాళ్ళని పుత్తరుగా తెస్తాను కదా నీవు కామలంపటః. నీవు స్త్రీలంపటుడవు, అసమర్ధుడవు. నా మేఘలను కాపాడలేకపోతున్నావు. తెలుసు కదా స్త్రీలకు కోపం వచ్చినా అనుకుంటారు. ఇలాంటి వచ్చేసరికి. అలాగే లేచి ఉత్పట్టి పోయాడు కొట్టుకున్నాడు. వానుడు అసన్ని లేపారే వాళ్ళ మేకలని ఎందుకు తీసుకొని పోయారు ఎక్కడనో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మేకలని తీసుకొని మళ్ళీ ఈ మహానవుడు వచ్చేసాడు. కానీ తొందరలో ఒంటి మీదే బట్ట ఉందో లేదో చూసుకోలేదు. అలా వస్త్రం లేకుండానే వచ్చేసాడు, మేకలు పోయాయి, వస్త్రం లేకుండా చూసింది ఊరు వచ్చి వెళ్ళిపోయింది. మన ఒప్పందం భంగం అయింది కాబట్టి అని అది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినప్పటికి. తను అలాగే ఆమె తలుచుకుంటూ ఆమె తలుచుకుంటూ ఆమె తలుచుకుంటూ వెతికి వెతికి వెతికి వెతికి వెతికి చివరికి సచ్చిత్తః విహ్వనః శోచన్ బభ్రామ ఉన్మస్తవతు మహీం పిచ్చి వాడిలాగా భూమండలం అంతా.

తిరుగుతూ ఉన్నాడు. కురుక్షేత్రంలో సర్వ నది జీరంలో ఉంది కదా, ఆ నది జీరంలో ఐదుగురితో ఉన్నటువంటి ఆమెను చూశాడు. అప్పుడు అహో జాయే తిక్ష తిక్ష గోరేన చెప్తు నన్ను నీవు విడిచిపెట్టకూడదు, నీవు లేకుండా నేను బ్రతకలేను అని. స్వచాంశి తృణవావహే సుదేహోయం పదత్యత్ర దేవి దూరం కృతత్వయాన్యం వదిపెట్టి చాలా దూరం వెళ్ళావు చాలా కాలం అయింది నీవు లేకుండా నాకు ఈ శరీరం ఎందుకు ఈ శరీరం కష్టపడిపోని ఆ ఈ శరీరాన్ని తొడి ఇళ్లో గంజలో దేహలో తినని అంటే ఎంత వీరక్షి కలిగింది చెప్పడానికి చెప్పిన మాటలు ఇలా క్రూరవుడు అంటే మా వృధా పురుషోతిత్వం నీవు మగవాడవయ్యా పురుషోతిత్వం. నువ్వు రాజువు, నీవు ఇలాంటి దైన్యాన్ని పొందకూడదు. ఇలా నువ్వు విలపించకూడదు. నీ శరీరం బాగుండాలి, మృగాలు తినకూడదు, నీవు మరణించకూడదు. ఒక సంవత్సరం తరువాత మళ్ళీ నేను నీకు కనపడతాను. అప్పుడు నీకు నీ వల్ల నాకప్పుడు ఇంకో కుమారుడు కూడా పుడతారు. అంటే ఏమర్సం? అప్పుడు ఇంకో కుమారుడు కూడా పుడతాడు అంటే ఇప్పుడు నేను గర్భవతిని అన్న మాట. ఆ మాట డైరెక్ట్ గా చెప్పకుండా నీకు ఇతర పుత్రులు నీ వల్ల నాకు అప్పుడు ఇంకొక కుమారుడు పుడతాడు. అప్పటిదాకా ఒప్పుకో పెట్టు. ఎప్పుడైతే ఇలా మాట్లాడిందో అర్థం వచ్చింది అది. ఓహో ఈయన ఇప్పుడు తర్వాత కుమారుడు కలిగాడు. ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ ఆమె ఒక్క రోజు పూర్వ గుణ దగ్గరికి వచ్చింది. ఆ రోజు ఆమెతో ఆనందంగా ఉన్న సమయంలో ఒకరోజు చెప్పింది నీకు కావాలనుకుంటే నీవు గంధర్వులను ఉద్దేశించి యజ్ఞం చెయ్యి. జగ తపస్సు చెయ్యి. గంధర్వులు సంతోషిస్తే నన్ను నీకిస్తారు. అంటే నేను రాను జగకి నువ్వు రావాలి. నీకు అసరలోకాన్ని ప్రసాదిస్తారు అప్పుడు నీవు నన్ను పొందవచ్చు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. దాని తరువాత ఇతను ఊర్వతి కోసం తపస్సు చేశాడు. పిచ్చివాడిలాగా తిరిగాడు, ప్రార్థన చేశాడు, ఎన్ని యగాదులు చేశాడు. ఇవన్నీ చేస్తే ఇతని యొక్క గంధర్వాన్.

ఇందులో ఊర్వశీం మన్యమాన సత్య సంసువరు తుస్తాహ అగ్ని సారీం దదుహు నృపత్. ఇలా స్తోత్రం చేస్తే ఆ గంధర్వులు ఇతనికి ఒక అగ్ని సారి. ఇచ్చాడు. ఇస్తే ఈ మహానుభావుడు ఊర్వశి మీది మోహంతో ఊర్వశినే ఇచ్చాడు అనుకోని అలాగే కొంతకాలం కలిపాడు అక్కడే ఉన్నాడు. చూసుకోలేదు ఏమి ఇచ్చాడు. త్రేతాయుగం ప్రారంభమైన తరువాత ఆ అగ్ని స్థాయిని అక్కడే పడేసి రాజ్యానికి వెళ్లి రాజపరిపాలన చేసి కొంతకాలం అయిన తర్వాత శేఠాయుగం వచ్చిన తర్వాత మా ఊరు వచ్చి అక్కడ పెట్టాను ఏముంది చూద్దాం. అగ్ని స్థాలి అక్కడ ఉంది కదా పట్టుకొని వస్తాను వెళ్ళాడు. చూస్తే అక్కడ ఒక పెద్ద వృక్షం. అదేమిటి అశ్వత్థమ చూడండి. ఆ సారి గతః అశ్వత్థం శమీ గర్భం విరోక్షతః అని శమీ గర్భం అశ్వత్థం ఆ సారిలో ఒక దమ్మి చెట్టు దమ్మి చెట్టు మధ్య నుంచి రాగి చెట్టు అలా అవుతుంది. అప్పుడు దాన్ని చూసి ఈ మహానుభావుడు ఆ చెక్క అంటే జమ్మి చెట్టు కట్టే కొంత భాగము, రాగి కొంత భాగము రెండు కట్టెలు తీసుకొని ఒకదానిలో ఒకటి పెట్టి మధించాడు. దాన్నే మనం అరణి అంటాం. అరణి కూడా రాగి, జమ్మి ఆ రెండే ఉంటాయి. ఎందుకంటే అందులో అడుగున మనకు జమ్మి కర్ర ఉంటుంది. పైన రాగి ఉంటుంది. అగ్ని పుట్టేది ఎక్కడ? శనిలో పుడుతుంది. రాగి చెప్పులో పుట్టదు రాగి కట్టెలో. రాగి కట్టె వల్ల రాగి కట్టె యొక్క సంపద వల్ల అగ్ని పుట్టేది శనిలో. అందుకే శనికి పేరు అగ్నిస్థాలి అని. అది అగ్నికి స్థాలి. ఈ పాత్ర ఈ రీతిలో అరణి అరణిని చెమి అడుగు అధరాలని కింద ఉన్నటువంటి అరణిగా చెమిని పై అరణిగా రావి చెట్టును పెట్టి మథనం చేశాడు. ఆ మథనం చేయటం కూడా క్రింద అరణి ఊర్వశిగా పైన ఉన్న తనను పురూరవునిగా భావిస్తూ ఊర్వశిని భావిస్తూ తనను పురూరవునిగా భావిస్తూనే అరణిని నిర్మథనం చేశాడు. ఇలా చూడండి.

తేన ద్వే అరణీం కృత్వా పూర్వజీ లోక కామ్యయ మరి ఇప్పుడు కూడా అప్సర లోకం కావాలి ఆ కోలిక తోటి పూర్వజీ మంత్రతః ఛాయన్ అధరారణీ ఉత్తరాం ఆత్మానుభయోరు మధ్యే అదరాలనేమో ఊరొచ్చేని తానేమో ఊరవడని ఇలాంటి భావనతో మదనం చేస్తే ఆ మదనం నుంచి జాక వేదా. అగ్నిహోత్రుడు పుట్టాడు. అలా పుట్టినటువంటి ఈ అగ్నిహోత్రుడు తత్ నిర్మలనా జాతః జాతవేదాః త్రయ్యాసా విజ్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితః. వేదముల యొక్క మూడు మంత్రములతోటి ఆ అగ్నిహోత్రుడిని క్రూరవుడికి పుత్రుడిగా దేవతలు ఏర్పరిచారు. ఇప్పుడు అగ్ని అంటే ఎవరు? త్రేతాగ్ని అన్నమాట. మూటితో పుట్టాడు కదా. అరణి అజరారణి ఉత్తరారణి తాను మధ్యన కాబట్టి ఇలా మూడుతో పుట్టాడు కాబట్టి అగ్నిని త్రేతాగ్ని అంటారు. చూడండి త్రయ్యాస విద్యయా రాజ్ఞే పుత్రత్వే కల్పితః త్రివృత్తు. అది త్రివృత్ అయింది. అధరాలని అలాగే ఉత్తరాలని మధ్యన కాంతి. పురువు అందువల్ల ఇది త్రివృత్తి అయిపోయింది. తేనాయజత యజ్ఞేకం భగవంతం భగవంత ఈ త్రివృత్తితో అంటే అగ్నులు మూడు అలాగే త్రివృత్తి అంటే అకార, ఉకార, మకారం, ఓంకారం, ప్రణవం. ప్రణామం యొక్క మంత్ర ఉచ్చారణతో ప్రేతాగ్నితో ఈ మహానుభావుడు యజ్ఞమును జరిపాడు. అది కూడా ఊర్వతి లోకాన్ని కోరి. సర్వ దీవమయుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని యజ్ఞం పూజించాడు. ఏగేవ పురావేదః ప్రణవః సర్వవాంగ్మయః ఈ పురూరవుడు. రాక వరకు రాక ముందు వరకు వేదము ఒకటిగానే ఉండేది. సర్వ వాంగ్మయము కేవలం ఓంకారం మాత్రమే కార్య సాధకముగా ఉండేది. దేవో నారాయణో నాన్యః ఏకోమి వర్ణయేవిచ.

ఒక్కటే దేవుడు నారాయణుడు, ఒక్కటే వేదం ఓంకారం, ఒక్కటే దేవత ఈ ప్రకారం అది. ఇలా ఉండేటువంటిది పురూరవస హేవా శీత త్రయి. త్రేతా ముక్యే నృపా అలాంటి అగ్ని పురురవుని వలన మూడుగా మారింది. అంటే త్రేతాగ్ని అయింది. ఇది త్రేతా ఎందుకంటే త్రేతాయుగం యొక్క ప్రారంభంలో వచ్చింది కాబట్టి త్రేతాగ్ని. త్రేతా ఎందుకు అంటున్నారు అంటే త్రేతాయుగం యొక్క ఆరంభంలో వచ్చింది కాబట్టి ఇది త్రేతాగ్ని అంటాం. మూడు రూపాల్లో వచ్చింది కాబట్టి త్రేతాగ్ని అంటాం. ఇలా అగ్నినా ప్రజేయా రాజా లోకం గాంధర్వమే యుగం. ఇలా అగ్ని తోటి సంతానం తోటి జరిగే వల్ల ఈ కృరవుడు గాంధర లోకానికి వెళ్ళాడు. ఇది కృరవుడి యొక్క కరిత్ర. ఇప్పుడు ఐరక్తి ఉర్వతి గర్భాత్ షడాసన్ ఆత్మజా ఇప్పుడు ఈ పురూరవ పూర్వకులకు ఆరుగురు కుమారులు కలిగారు ఆయు శృతాయు సత్యాయు రయ విజయ జయ అనేటువంటి ఆరుగురు కుమారులు శృతాయోః వసుమాన్ పుత్రః సత్యాయోశ్చ శృతంజయః శృతాయోకు వసుమంతుడు సత్యా శృతంజయుడు రయునికి శృతః జయస్య తనయః అమితః భీమస్తు విజయ విజయని పుత్రుడు భీముడు కాంచనః పోత్రకస్తః తస్య జన్నుహు ఈ మహానుభావునికే పోత్రకుడికే జన్ను అనేటువంటి వారు కుమారుడు అంటే న్యాయంగా జన్నువు వాస్తవంగా క్షత్రియుడు. తర్వాత బ్రాహ్మణ్యాన్ని పొంది జన్మ మహర్షి అయ్యాడు. ఈ మహానుభావుడే భగీరథుడు గంగను తీసుకొని వస్తున్నప్పుడు. ఆ గంగ మహా ప్రవాహంగా వచ్చి ఈ జన్యు ఆశ్రమాన్ని మొత్తాన్ని ముంచేస్తుంది. ఆయన కోపం వచ్చేసి ఇంత గరువమా నీకు నాచన అనుకుంటావా నీ దగ్గర చూస్తానని కేశవాయు స్వాహా అనిపిస్తాడు. అది ఎలా సాగింది? భజన వాడి వాడు భజన వాడు. అయినా అయ్యో అయినా ఇంకా నీకు సత్తా అన్నావ్ సాతాను ఉన్నాడు దయ చేయవయ్యా సత్తా అని ఈయన దేవతలు ప్రార్థిస్తే దాన్ని చెవులో నుంచి వదిలిపెట్టాడు.

జన్మసుత కాబట్టి ఆమెను జాహ్నవి అంటారు. ఇందులో ఏం పేరు? భగీరథ పుత్రిక అయింది కాబట్టి భాగీరథి. జన్మపుత్రిక జాహ్నవి ఇలా. జన్నోస్తు పురుహు జన్నోస్తుతః గంగాం గండూషి కృత్యయః చెప్తున్నా గండూషి కేశవాయ స్వః అన్నమాట ఒకసారి పుట్టించే పని చేశాను అందుకే అలాంటి జన్ను యొక్క పుత్రుడు పూర్వు. బలాకస్యాత్మజోయకః అతని కుమారుడు బలాకుడు అతనికి అజకుడు అతనికి కుజుడు కుజుడికి కుశాంబుడు కుశాంబుడికి వసువు కుశనాభ చత్వారః గాజదాతి కుశనాభకుడికి నలుగురు కుమారుడు. చూడండి తనయ వసుహు కుశనాభ నలుగురు ఇందులో ఈ కుశాంబు కుమారుడు గాధి. గాధి అంటే ఎవరు? విశ్వామిత్రుడి తండ్రి. జోతుడికి ఏం పేరు? గాతేయ అని పేరు కదా చూడండి. గాతిరాసి పుశాం పుజా పుశాంపుని యొక్క అంటే వీళ్ళు కూడా అదే క్షత్రియులే కదా. తర్వాత రామాయ్యా గారు ఇచ్చాడు చూడండి. గాదిరాతి పుశాంబుజః సత్యవతి కన్యాం రుచికః యాచితద్విజః ఈ గాది యొక్క పుత్రిక సత్యవతి అంటే విశ్వామశ్వునికి సోదరి అయితే ఈమె సౌందర్యాన్ని చూసి రుచిగురు బృగువంశం మహా భవడు అతను ఈ అమ్మాయి బాగుంది నాకు ఇచ్చి పెళ్లి అడిగాడు. గాదిని అడిగాడు రుచి కహ అయ్యా విజః వరం విహదృశం మత్వ గాదిని భార్గ్యో సంబంధం బాగాలేదు ఇదంతా మంచివాడు కాదు కానీ అడిగితే ఇవ్వను అనుకో. మరి ఏం చేయాలి సట్టించుకోవాలంటే సన్యాసులు తమలి ఇవ్వాలి. అలాగే ఇష్టానిక ఎలాగో ఏకదస్యామ కరణానా హయానాం చంద్రవర్తిసాం. చంద్రుడిలాగా తెల్లగా ఉండాలి ఒక్క చెవు మాత్రం నల్లగా ఉండాలి. ఏకతః శ్యామ వర్ణా శ్యామ కర్ణానాం భయానాం చంద్రవర్చితాం అది కూడా వెయ్యి అలాంటి గోల వెయ్యి గుర్రములు ఇస్తే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అన్నారు. సరే అదేం భాగ్యం అనుకోని అక్షో రాయబోయేది ఎవరు బొర్నుడు వచ్చాయి ఈ రుచికుడు వెళ్లి బొర్నుడితో తప్పు కబలు చేశారు బొర్నుడు సంతోషించి బాబు తీసుకోరా అని గురువారికి తీర్గాడు.

ఆ గుర్రాలని అవి తీసుకొని వచ్చి సయాజ రూపంలో సమర్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత ఇతను మహా మంత్రగ్ని వాడు అంటే అకా జరి మొప్పవాడు. తన భార్యకు ఉత్తమ సంతానం కావాలి కదా మరి అని తను ఒక యజ్ఞం వదిలేసింది. మంత్ర చేయడానికి ఆ సంగతి తెలిసి ఆ తల్లి అంటే అత్తగారు అన్నమాట. నాకు కూడా మంచి సంతానం కావాలి కదా అసలు మీ వారితో చెప్పు ఆ మంత్రంలో కష్టం ఇది కూడా సాధిపించేయమని. సరే అలాగే అని రెండు కరిశాలలో రెండు జలాలు రెండు జలాలు విడివిడిగా పెట్టేసి ఆ రెండిటిని యజ్ఞం చేశారు. యజ్ఞం పూర్తి అయిన తర్వాత అత్తగారికి అత్తగారికి ఇచ్చారు ఆ భార్యకి భార్యకి ఇచ్చారు. ఈ దాని వల్ల తమ తపస్సు కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తల్లి బిడ్డల దగ్గర మాట్లాడుతున్నారు కదా, తల్లి బిడ్డ దగ్గర అమ్మాయి అమ్మాయి ఏమనుకోకు ఎంతైనా మీ ఆయన నిన్ను ఇచ్చారంటే దీనికి బాగా ఉంటుంది కదా. పాత పరువు కదా, కాస్త ఉత్తమ పుత్రుడు కలగాలని ఆ జనం ఉంటుంది. పెద్ద ఆయన అస్తం కాబట్టి కొంచెం తగ్గించే ఉంటారు. అది నాకు ఇచ్చేసి నువ్వు తీసుకోరాదా? వేసంతా అయినా కుమారుడు అయి ఉంటాడు కదా అని తల్లి అడిగింది అలా వచ్చి. తల్లి మాత్రం ఏం కాదు అంటుంది అలాగే అని ఇచ్చేది. సరే అది ఆ కాయ ఏంటి వీడు వచ్చేసాడు ఇప్పుడు తెలిసిపోయింది చాలా తప్పు చేశావు నువ్వు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మర్షి కావాలని నిర్మించాను వారు క్షత్రియులు కాబట్టి లోకాలంతా వణికించే ఫలాత్వం గలవారు వారు ప్రతి ఊరు పుట్టాలని ఆలోచించాను. అది నువ్వు తాగావు, నీకు అలాంటి వాడు లోకం కూడా పుడుస్తాడు. నాకు కూడా నీకు ఇష్టం. ఏం చేస్తావు? అప్పుడు ఇలా అయితే లాభం లేదు. ఆ వద్దండి, ఇంక క్షమించండి, వేరే మార్గం చేయు అలా వద్దులే సరేలే. కొడుకు కాకుంటే మనవడు పుట్టాడు. అప్పుడు ఈ రుచిగుని పుత్రుడు యమదగ్ని. ఉత్తమ బ్రాహ్మణుడు పుట్టాడు. యమదగ్ని కొడుకు పరశురాముడు మహా ఉగ్రుడు పుట్టాడు. కొడుకు కావలసింది మనవడి అని చెప్పాడు. తర్వాత తప్పదు ప్రభావానికి తప్పదు అది పోయి తస్మై నరదేవాయ మునిని ఆ చూడండి. భవే అలదరి భవేత్ పౌత్ర జమదగ్నిని తతః అభవతు మనోడు అడుగుతాడు అంటే జమదగ్ని కొడుకు అతని కొడుకు మనకు పరిశురాముడు.

ఇప్పుడు ఈ జవదకి తాకే భూతుకు మహా పుణ్య కౌతికి లోక పావని తర్వాత ఈ సత్య అవుతుందే వృద్ధి గుణి భార్య సంతానం కలిగిన తర్వాత నాకు ఈ లోక సేవ చేయడానికి కోరించబడింది అని తాను ఒక గంగ ఒక నదిగా మారిపోయింది. ఆ నదినే కౌసికీ నది అంటారు. తర్వాత ఈ జమదగ్ని రేణుహో సుతా రేణుకాంబై జమదగ్నిని ఉవాహా రేణువు యొక్క పుత్రిక అయినటువంటి రేణుకను జమదగ్ని వివాహం చేసుకున్నారు. సస్యాంబై భార్గవోరుటే సుతా వసుమలాలయః అతనికే మొత్తం అష్టపుత్రులు. వసుమలాలు ఉన్నారు, వీరి కుమార్లు కలిగారు. యవీయాన్ జజ్ఞు రేచేశాం రామ ఇత్యభివిస్కృతః వీరందరిలో చివరి వాడు రామ అంటే పరశురామ. అయ్యాడు ఇతను యమాహుర్ వాసుదేవ అంశం హయహయానాం కులాంతకం ఎవరో కదినను సాక్షాత్తు వాసుదేవ అంశ పరశురాముడు అంటే శ్రీమన్నారాయణ యొక్క అంశ ఈ మహానుభావుడు యమ త్రిసప్త కృత్వాయైమాం చక్రియే నిక్షక్రియాం మహీం పరశురాముడు మొత్తం భూమండలాన్ని 21 సార్లు తిరిగి క్షత్రియులు లేకుండా సంహరించాడు. అంటే దుష్టమైనటువంటి క్షత్రియ సంహారం కోసం. ఈ సంహారం చేసి భూభారాన్ని తొలగించారు అంటే అంత తప్పు రాజులేం చేశారయ్యా. ఎంతైనా రాజులు లేకుండా క్షత్రియనాశం చేయాలంటే మీరు గొప్ప తప్పు చేసి ఉండాలి కదా ఆ తప్పు ఏం జరిగింది? చెప్తున్నాడు. హైహయానాం అధిపతిహి అర్జునః క్షత్రియర్షభ హైహయ రాజుల అచ్చా హైహయ వంశానికి అధిపతి అర్జునుడు ధను దత్తం నారాయణస్యాంశమారాధ్య పరమ కర్మ ఇది ఈ కార్తవీర్యుడు వీరే కార్తవీర్యార్జును ఎందుకయ్యాడు కృతవీర్యుని కొడుకు రవి ముందు వస్తుంది ఏమో చెదండి కృతవీర్యుడు కృతవీర్యుడు కాబట్టి కార్తవీర్యుడు వీరికి పేరేమో అర్జునుడు రెండు కలిపితే కార్తవీర్యార్జునః అని పేరు ఈ మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైనటువంటి దత్తాత్రేయుడిని ఆరాధించాడు గురువుగా. అతని వలన వెయ్యి చేతులను పొందారు. అలాగే అప్రతీకత అంటే యుద్ధంలో తనకు ఎదురు మీదించి ఎవరు ఓడించలేరు అలాంటి పరాక్రమాన్ని వేయి కేసులను ఇలాంటివన్నీ అడిగారు. ఓ రాదుగా పొందారు.

సత్యని పాలన మిరర వస్తుంది మీకు అర్థమైంది ఏమో ఇలా ఇవి పొంది చివరికి ఒక మాట తానే అన్నాడు. ఇక్కడ చెప్పలేని ముందు రౌళి ఎలా చేస్తాడు మరి నాకు ఎదురులేని ఎదురు ఎవరు లేరు నా బలం అమోఘం నాకు మరణం కావాలి కదా ఎలా మరణిస్తాను నేను. అర నుంచి మార్గం కూడా మీరే చెప్పాలి. అంటే ఎందుకు అది కూడా నువ్వే అడగలదా? అది కూడా నువ్వే అడుగు చెప్పాలి వస్తున్నా అన్నాడు. అంటే నీలాంటి వాడితోటే చావాలి. తథా మరి అదే అంశం కాబట్టి ఈ రీతిలో అతను దయచేసి వేయి బాబులను ఐశ్వర్యాన్ని అని వారి సిద్ధులను చరాచరావ్యాహత గటిహి అన్ని లోకాల్లో అడ్డు లేకుండా తిరగగలుగుట ఎలాగంటే లోకేమి పవనోయథ వాయువు వాయువు ఎలా తిరుగుతారో అవన్నీ పొంది ఇతను శ్రీ రత్నైహి ఆవృతః క్రీడన్ దేవాంభృతి మదోత్కటః ఈ మహానుభావుడు. మదంతో బాగా ఉత్కటుడై తన పీరాలతో కలిసి రేవా నది తీరంలో విహరిస్తున్నాడు. అయితే ఇదే రేవా నదిలో కింది భాగంలో విజయయాత్రకు వెళ్లి రావణాసురుడు వస్తాడు. వచ్చి నది కనపడింది కదా అని స్నానం చేసి అర్ఘ్య ప్రదానం ఇద్దామని వీళ్ళు తీసుకోబోతారు. ఒక్క చుక్క రాదు వీళ్ళు. వీళ్ళు ఆగిపోయారు. ఏమైంది అంటే పైకి చూస్తే కర్తవ్య విద్యార్జునుడు తన వెయ్యి చేతుల్లో అడ్డు పెట్టాడు నన్ను. ఆనగట్ట అయింది. నేను ఎక్కడ చూస్తా ఉంటాను. అది వేయి మంది తన ప్రియులాలతో కలిసి విహరిస్తూ వాళ్ళ స్థానానికి నీళ్ళు తక్కువ అవుతున్నాయని ఎదురడ్డమిట్టాడు. నా సంధ్యావందనం అదివే కాడొస్తా వస్తా వస్తా నువ్వు దుర్మార్గుడు అని రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఈ మహానుభావుడు ఈ ప్రియులాలతో ఆడుకుంటే ఎవడో వచ్చాడురా. ఆ రెండు జైలు పడిపోయాడు కాబట్టి రేపటి తర్వాత ఆ జైలు పడిపోయాడు కదా అని రిజిల్ పడేసాడు. బొద్దులు పోయాడు జైలు పడిపోయాడు. అవును అసలు. తర్వాత వీడు వివాహారం పూర్తి అయినాక బొద్దులు జైలులో ఉన్నాడు వదిలిపెట్టమంటారా? ఆ ఎవడట పనిలేదు పనిలేదు. వేయి సంవత్సరాలు వరకు అది ఇప్పటిదాకా వాడు చేయడం సౌనా అంటే ఈ బలం ఎంతో అదే అంటాడు మనకు ఎక్కడ ఆనంద రామాయణంలో హనుమంతుడు.

రావణాసురుని తోటి నా పరిచయం కావాలా చెప్తాను నేను. నిన్ను మన కుమారుడు కలిగితే అతనికి డబ్బు కలిగినప్పుడు నిన్ను ఒక పురుగుగా తెచ్చి తన ఊయరకు పైన కట్ చేశారు కట్ చేశారు వారి జ్ఞాపకం ఉన్నారా అలాంటి వారిని నక్కటి చెప్పుకుంటారు ఇక్కడ బాగా పోలేదు కానీ అక్కడికి చెప్పుకుంటారు అలాంటి వారిని ఒక మహారాజు హైకయ్య మన కాదు. కార్తవీర్యార్జును కంటే ముందు వాడు. అతన్ని ఓడించాడు. అతని కుమారుడు కార్తవీర్యార్జునుడు. నిన్ను రెండు జరువుతో పిరిగాలతో ఆడుకుంటూ జైల్లో పడేశాడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని ఒక పరశురాముడు నాకు కూడా అనుకుంటాను అంటాడు. అంతటి పరశురాముడిని ధనువు స్పృశించి విరివీరుని గీచాడు. అంటే నువ్వు ఎక్కడ వస్తావో అర చూసి చూడని ఈ పక్క నుంచి రాలేవు ఆ పక్క నుంచి నా పరాక్రమం అదే అయ్యా అని చెప్పాడు. ఇలా రావణాసురునంతటి వాడిని ఒక గురువు లాగా చేర్లబడించినటువంటి వాడు అదేమంటాడంటే కపివద్విమోచితః అంటాడు మనకి ఇక్కడ. ముక్తః యేన కపిర్యధ. కోతి పిల్లలు దొరికితే పట్టుకొని రెండు రోజులు ఇట్లా ఆడించుకొని పంపించడం భయపడతారే అలా రావణాసురి రెండు రోజులు పట్టుకొని పంపించేశాడు. ముక్తః యేన కపిర్యథ తయేక ధాతు మృగయాందు చరం తిప్పినేవనే ఈ మహానుభావుడు ఇలాంటి కార్తవీర్యార్జనుడు. వేట కోసం అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు. అలా అరణ్యానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ జమదగ్ని ఆశ్రమం కనపడింది. జోధన్ మహర్షి శాస్త్రం వృష్యాశ్రయం కనబడితే మరి జాగ్రత్తగా వెళ్లి దర్శనం చేసుకోవాలి కదా. అదే విధంగా సంజ్ఞ అంతా ఆపేసి తను వెళ్లి వృష్యం నమస్కరించి దర్శనం చేసుకొని అయ్యా ఇలా వచ్చారు వెళ్తున్నాను అంటే అయ్యో రాజు. శాస్త్రం రాజు సైన్యంతో వస్తే విందుతో విందు పెట్టాలి విందు భోజనం పెట్టాలి. ఋషి యొక్క ధర్మం అది. సైన్యంతో వస్తాడు కదా ఆయన మహారాజా మా దగ్గర విందు ఆరంగించి వెళ్ళవయ్యా అని చెప్పాడు. కానీ ఒక్క నడే పెద్ద సైన్యంతో వచ్చాం ఇంతమందితో.

నువ్వు పోయినప్పుడు కష్టపడతారు ఎందుకు వద్దు ఇంకేస్తాను నేను కాదు నీకు ఎందుకు పోయిన ఏర్పాటు చేస్తాను నువ్వేం దిగులు పడకు అని చెప్పి బలవంతంగా ఏర్పాటు చేశారు ఎలా చేశారు వాళ్ళ దగ్గర రామదేవుడి యొక్క పుత్రిక ఉంది అగ్నిసరి అంటాం అగ్నిధాని అంటాం అగ్నిధాని అని చెప్తున్నామే ఆ అగ్నిహోత్రి పేరు ఆమె ఆమెను ఆజ్ఞాపిస్తే ఆమె అనేకమైనటువంటి పిండి వంతలు భోజ్ఞ బ్రహ్మాండం అయినటువంటి భోజ్ఞ ఇలా ఇలాంటి శక్తిని చూసి కర్జూయ రాజ్యానుడు ఇంత పెద్ద ఆవు ఉందే, ఈ ఆవు ఇంత మా దగ్గర ఉంటే బాగుంటుంది కదా. మహా మహర్షి మహర్షి ఆవును మా స్థలంతో తిరిగింది, ఆవును మాకు ఇయ్యవలసింది. నాయనా ఈ ఆవును నీ కోసం కాదు. ఇది హవిస్ కానీ మా యజ్ఞ అంటే ఏదో హవిస్ ఉంటది. పాలు పెడుతుంది దాని కోసం నేను పాలు చెప్తున్నా. లోహ కళ్యాణం తప్ప ఇది ఇంకో దిగు వాడకూడదు అని చెప్పినా వినకుండా. అప్పుడు ఈ అర్జునుడు ఆవును బలవంతంగా తీసుకొని తన అంతఃపురానికి తోడుకొని వెళ్ళాడు. ఇలా కేచమాభిస్మతీమ్ నిన్యోహో సవత్సాం క్రందతీం బలాత్ ఇలా రాజు వెళ్ళిపోయిన తరువాత పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి విజయం తెలుసుకొని ఏమైంది నాయనా అంటే ఇగో ఇగో ఇలా జరిగింది. వారు వెళ్ళిపోయారు అనేసరికి తాను అన్వసావతార్ మన ఆవును వాళ్ళని ఎవరో తీసుకొని పోతారా ఎలా తీసుకొని వెళ్లారు సంగతి ఎవరో చూస్తాను అని తాను మా హి గుడ్డ దగరానికి యుద్ధానికి వెళ్ళాడు. ధనువు, పాణములు, అస్త్రములు అలాగే గద్ద గొడ్డలి ఐడేయ చర్మాంబర కర్మ దామ విరిసం జటా విహిత రుచి పురీం మిషన్ చూడబోతే ఒక బ్రాహ్మణుడి లాగా ఉన్నాడు. ఓ పక్కన ధను గండగొడ్డలి కవచము, దారు, కటిగము ఏంటో అర్థం కాలేదు. సరే ఏమైనా సరే ఎవడో వస్తున్నాడు దానికి మొదలు అన్ని గేట్లు మూసేయండి అన్నాడు. ఓ పక్కన వచ్చి సైన్యాన్ని పంపాడు. అంత పెద్ద సైన్యాన్ని మహానుభావుల యొక్క అణిమాది సిద్దులు ఉన్నాయి కాబట్టి గండగొడ్డ గొరి వరుసగా నరుక్కుంటూ తను చెప్తాడు అక్షౌవిణి సప్తదశ అతిభీషణాః

17 అష్టౌహర్యల సైన్యాన్ని ఒకటి రెండు కాదు అంటే జిమిస్తు పురుషేఠ సన్నిభం అన్నమాట. అంత పెద్ద సైన్యాన్ని ఒక్కడే చెప్తున్నాడు రామ ఏకః భగవాన్ అసూదయత్. ఒక రాముడే 17 అక్షర సైన్యాన్ని ఒక్కడే సంహరించాడు. యతో యతోతో ప్రహరత్పరస్వదః మనోనిలౌజాః పరచక్రసూదనః మనోవేగంతో వస్తున్నాడు. పరాక్రమంతో ఉన్నాడు ఇలాంటివి వస్తే చిన్న భుజ ఉరు కంధరాని పేదురుర్వ్యాం అత సూత వాహన రథాలు గుర్రాలు ఏనుగులు గధములు అలాగే సైన్యము సారధులు. వాళ్ళ మెడలు, తలలు, చేతులు, కాళ్ళు, నడుములు అన్నీ తెగి విరిగి పడి మహా విహస్తం. ఇలా జరిగితే ఇంత సైన్యాన్ని వీడు ఒక్కడే చేశాడు. ఇక వీడిని చంపకుండా లాభం లేదని. స్వయంగా కార్తవీర్య అర్జునుడు తాను బయలుదేరి వచ్చాడు. అదార్జునః పంచశతేసు బాహువిని ధనుష్షు బాణాన్ యుగపత్స సంధదే తనకి వెయ్యి చేతులు. కదా అంటే 500 హనుస్సులు ఒక్కసారి 500 హనుస్సులలో 500 వాణాలు ఎక్కిపెట్టి చూపించుతారన్నమాట. బాబు వేయి కదా ఇలా యువత్ సందది రామాయ రామః అస్త సుతాం సమగ్రనీహి తాన్ ఏక ధన్వేసుది ఆక్షిణతు సమం. 500 ధనువుల బాణాలను ఈ మహానువాడు ఒక ధనువు తోటేసి ఉంచి పారేసాడు అంటున్నాడు. నీ కావాలా? అది తానిచ్చినే కదా. అందుకే ఒకే ధనస్సుతో వాటిని చేదించాడు పునః స్వహస్తైహి అచలాన్ మృదేంద్రిపాన్ పుక్షిప్య వేగాత్ అభిధావతో యుతి దానికి తోడు బాణాలు కాకుండా అంగ్రీపాను చిప్య పర్వతాలను వృక్షాలను తీసి లేచి కొడుతూ మొత్తం సైన్యాన్ని భుజన్ కుఠాలేన కఠోరమేమినా చిచ్చేద రామః ప్రసవం అహేరివా చివరికి కార్తవీర్యాజ్జనుని బాహువులను గొడ్డలి తోటి చెట్టు కొమ్మలందరికేసినట్టుగా నరికేస్తూ పోయారు. కృత్త బాహో జిరస్త సిగిరే ఇలా తర్వాత బాహులు అయిపోయిన తర్వాత శిరస్సు కూడా.

అతన్ని ఖండించి అగ్నిహోత్రి ఉపావర్తి అప్పుడు మళ్ళీ వచ్చి ఆవును తీసుకొని ఆశ్రమానికి వచ్చేసి తండ్రికి చూపించాడు. తండ్రికి దైవదంతా చెప్పాడు. ఇదంతా విన్నటువంటి తండ్రి రామ రామ మహానుభావో భవాన్ పాపమ కారుతు నీవు. చాలా పెద్ద పాపం ఉంది కదా. రాజ్యాన్ని పరిపాలించే రాజును చంపకూడదు. బ్రహ్మహత్యా పాపం ఉంటుంది. కాబట్టి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సర్వదేవమయం రాజంటే ఎవరు సర్వదేవమయ నృపః అని శాస్త్రం అందువల్ల అలాంటి వాడిని వయభి బ్రాహ్మణ తాత క్షమయార్ధనతాంగతా మన బ్రాహ్మణుల ప్రభు మన ఒకతనం ఏంటి? మనం అందరిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రాహ్మణులకు ఓర్పు ఎక్కువ. మన గుణం క్షమ. ఇది వాడు తప్పు చేసినా క్షమిస్తాం క్షమిస్తాం కదా బ్రతకని క్షమిస్తాం. ఆ క్షమి మనకు గౌరవాన్ని ఇచ్చింది. అందరి మంది అందుకే పూజిస్తున్నారు నువ్వు దాన్ని వదిలిపెట్టావు. క్షమయ అర్హనతాంజతా యయా లోక గురు దేవ పరమేష్యమగాత్పదం ఈ క్షమతోటే ఓపికతోటే బ్రహ్మ సగల యోగములకు సృష్టికర్త అయ్యాడు కదా ఓపికతో వెయ్యేళ్ళు మొత్తం వెతికాడు ఫినింగ్ పోయి వెయ్యేళ్ళు వెతికాడు తర్వాత వెయ్యేళ్ళు తపస్సు చేశాడు రెండు వెయ్యేళ్ళు తపస్సు చేయగలిగారు కాబట్టి అతనికి పారమేక్ష్యం సృష్టి కతృత్వం లభించింది మరి నీవు ఆ క్షమను మర్చిపోయావు. క్షమిణామాదు భగవాన్ సుఖ్యతే హరిహీశ్వరః క్షమిణాం ఓపిక ఉన్నవారికే క్షమ ఉన్నవారికే పరమాత్మ సంతోషిస్తారు శ్రీమన్నారాయణుడు. ఓర్పులేని వారిని చూస్తే స్వామి సంతోషించడు. రాజ్యః మూర్ధాభ్య దృత్య వధః బ్రహ్మవధాతు గురుహు. తాపే రే నువ్వు రాళ్ళు గారిని చంపుట బ్రహ్మహత్య కంటే గొప్ప పాపం. నీవు ఆ తప్పు చేశావు దాన్ని పోగొట్టుకోవడానికి తీర్థ సంసేవయా తీర్థయాత్ర చేయాలి.

నదులలో స్నానం చేస్తే కానీ ఆ పాపం మీకు పోదు అని చెప్పి అంగ అచ్యుత చేతనః ఇది కూడా తీర్రయాత్రలు చేయటంలో రెండు ప్రయోజనాలు ఒకటి పాపం పోగొట్టుకోవాలి ఈ తీర్రయాత్రల కాలంలో పరమాత్మనే స్మరిస్తూ నీ మనస్సులో ఉన్నటువంటి కోపాన్ని కూడా పోవద్దు. అంటే కోపంతో కుమిరిపోతూ హృదయాలు చేసే లాభం. వేషం మనస్సులో పెట్టుకొని పగను మనస్సులో పెట్టుకొని ఇది అటు చేస్తే చీకూరేది ఏముంది అందుకు ఓ సంవత్సర కాలం పర్యటించు. ఈ సంవత్సర కాలము పరమాత్మ నామాన్ని స్మరిస్తూ కోపాన్ని పాపాన్ని రెండిటిని పోగొట్టుకొమ్మని తండ్రి చెప్పితే పిత్రోపశిక్షితో రామః తదేతి కురు నందన అలాగేనండి అనగా రాంగలు అందుకే ఈ మహానుభావుడు సంవత్సరం తీర్థయాత్రం చరిత్ర ఆశ్రమం ఆవ్రజత్. సంవత్సర కాలం తిరిగి ఈ మహానుభావుడు ఆశ్రమం తిరిగి వచ్చాడు. దాని తర్వాత రేణుక దేవి జమదగ్ని భార్య గంగాయాం పద్మమాలినం ప్రతిరోజు ఆమె. ఆ తా యజ్ఞం ఆరాధన చేస్తాడు కాబట్టి తీర్థం అంటాం. బిద్ద తీర్థం అంటాం కదా మనం ఆ రీతిలో పొద్దున్నే బిద్ద తీసుకొని వెళ్లి మధ్యలో స్నానం చేసి రీతి తీసుకొని స్వామికి ఇచ్చి స్వామి దాంతోటి పూజ ఆరాధన ఇద్దరు మంది చేస్తారు. అలా ఈమె స్నానం చేసి తీర్థం తీసుకుంటుండగా ఆ గంగా నదిలో దాని పై భాగంలో ఒక గంధర్వుడు పద్మమాలి అంటాడు. ఆ మహానుభావుడు పైన తన పిల్లలతో కలిసి విహరిస్తుంటాడు. ఈమె రేణుక కాబట్టి మహానుభావుడు సరిగ్గా శక్తి అందులో కృతేతు రేణుకా శక్తిహి. కృతయుగాని కామి శక్తి రేణుకదేవి అని ప్రకారం ఎల్ల మార్గా సురంతి రేణుక కృతేతు రేణుకా శక్తి రేతాయాం జనకాత్మయ ఈ తమ్మ తెత్త ఏమన్నా శక్తి. ద్వాపరే ద్రౌపది శక్తి. అప్పుడు సపోజ్ ఏం కాదు. తల్లి వాళ్ళ అమ్మ అంతా చెప్పి తల శక్తికి బుహే బుహే అని ప్రతి ఇంటిలో శక్తి ఉందని చెప్పారు. అప్పుడంటే ఒక్కడినే ఉండరు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఉన్నారు. సంహారించే వాళ్ళు ఉన్నారు. ఆ రీతిలో ఈ మహానుభావురాలు నీళ్లు ముంచుతూ ఆ నీటిలో గంధర్వం చూస్తున్నారు.

వాళ్ళ యొక్క విహారం అనిపిస్తుంది. తమ్ము ఒక్క క్షణకాలం ఆ గంధర్వరాజు బాగున్నాడే అనిపిస్తుంది బాబు. స్పృహ అన్నమాట. కించిత్ చిత్రరహ స్పృహ అంటాడు. కోమవేల వసస్మర కించిత్ చిత్రరహ స్పృహ అది కూడా కించిత్. పెద్దగా పాడు చేసింది ఏం లేదు, కానీ అప్పటికే ఆలస్యం అయింది. ఈరోజు కూడా లేట్ అయింది, ఏదో అనారోగ్యమో మరోటి అయితే కారణం వేరు కానీ. ఆ ఆలోచనతో ఆలస్యం చేసింది కాబట్టి జమదతి మహర్షి ఎందుకు ఆలస్యం అయిందా అని అతను అప్పుడే ఆలోచించాడు. ఈమె కూడా అమ్మాయిలు పొరపాటు చేస్తే ఆమెకు తెలుస్తుందో ఏమో అని ఈమె భయపడుకుంటూ తల దాన్ని అక్కడ పెట్టి పాపం వెళ్ళిపోయింది. అంటే విభ్యచారం ముని జ్ఞాత్వా పత్నియా వారి యొక్క విభ్యచారాన్ని తెలుసుకొని జ్ఞతేనాం పుత్రగా అనంత తభే అని రాసాయి నా కేర్తి పుత్రులు పుత్రులు చూడు. ఏడుగురు ఏడుగురు ఆరు గురు అని చెప్పాను కదా ఏడుగురు గురు ఈ ఏడుగురు గురు అందులో ఏడుగురు నో అన్నారు. చంపేశారు. చివరి వారు పలుకున్నారు. నాయనా నా మాట రాశారు వీళ్ళందరూ. యభిచార గృహంతో ఉంటుంది మీ అమ్మ అందరినీ తన కళ కళ అని చెప్పారు. నాన్నగారు ఆజ్ఞ అండి కొడ్డలి ఇస్తున్నారు వాస పెట్టి నడిపి. సంతోషించి నిమదగ్ని నీవు నిజంగా పుత్రులారా నాయనా ఏం బాధ కావాలో కోరిపో. నాన్నగారు నిమదగ్ని. అప్పుడు చెప్తారు జనువుని పరశురాముని పిల్లలకు తల్లి తండ్రి చేసిన పనిని విమర్ధించి యోగాన్ని పెరిగి మూర్తి వారి శక్తి అది నా శక్తి వారికి తెలుసు. చంపమంటే చంపేరు. పరమా వివర్గ స్థితి ఉంది. ఆ పని వి చేసినా వివర్గ స్థితి ఉంది. నాకు బావి లేదు అనలేదా ఇంకేం ధర్మ వ్యత్యయం జరిగితే తీక్షించకుంటే నేను రుషిని కాదు. తండ్రి మాట వినకుంటే మీరు పుత్రులు ఉంటారు. పరశురాముడు నా ఋషిత్వాన్ని, తన పుత్రత్వాన్ని, మాతృభక్తిని, భ్రాతృభక్తిని ఒకే పనితో నాగించి మీ రక్షించాడు పరశురాముడు. అతను అతను ధర్మం తెలిసినవాడు. తల్లి మీద ప్రేమ న్యాయంగా మీకు ఉన్నట్టు వారికి ఉన్నట్టు. మీరు తల్లిని చంపనందువల్ల మీరు మరణించారు. తల్లిని మీరు భక్తించుకోలేకపోయారు. కానీ నా మాట విని

తల్లిని ఉంగలం చట్టిన వాడు వాడే, బ్రతికించిన వాడు వాడే. మరి ఎవరు ధర్మాత్మలు? పరశురాముడికి తల్లి మీద సొదరుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టు. ప్రేమతో పాటు నా ప్రభావం ఉంది. దయ పుట్టించండి ఈ మహానుభావుడు భవం వచ్చింది చంపుతాను అంటాడు దయ పుట్టి వారికి ఇస్తాడు. చెప్పినట్టు మీద దయ పుట్టిద్దాం. అలాంటి వాడి మనసులో దయ కలిగించాలి కానీ కోపాన్ని పెంచితే మొత్తం లోకక్షేమం లోకక్షేమం కావాలి ఈ రీతిలో. మహానుభావుడు తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకొని పితురు విద్వాన్ తపోవీర్యం రామచక్రే సుహృద్వధం. పితుహు విద్వాన్ తపోవీర్యం తండ్రి యొక్క తపశ్శక్తిని తెలుపుతున్నటువంటి రాముడు పరశురాముడు సుహృద్వధం చక్రేయు అర్జున సుతారాజన్. స్మరంతః స్వపితుర్వధం దీని తర్వాత కార్తవీర్యాద్యనుని పుత్రులు ఉన్నారే వారు మా తండ్రిని పరశురాముడు చంపాడు కదా. పరశురాముని మేమేం చేయలేం. కానీ పరశురాముడు చంపింది మా తండ్రు అని కాబట్టి మేము పోయి పరశురాముడు చంపింది అంతే కదా ఇప్పుడు చెప్పేది పగడలే ఇప్పుడు కరణం ఇలా ఇది మనస్సులో పెట్టుకొని ఏకదా ఆశ్రమతో రామే సభ్రాతరి వనంగటే పరశురాముడు పరశురాముని సోదరులు అందరూ అరణ్యానికి వెళ్ళిన సమయాన్ని చూసి వీరంతా వచ్చి వైరం సాధించవా లబ్దక్షిత్రాహ వీరంతా ఆశ్రమానికి వచ్చి అగ్నిహోత్ర శాలలో యాజ్ఞశాలలో కూర్చోని ఉన్నటువంటి మునిని ఆ జమదగ్ని మహర్షిని రేణుకాదేవి ప్రార్థిస్తున్న బకిలాడుతున్న వినకుండా అతన్ని వీరంతా సంహరించారు. అప్పుడు రామ రామేహి తాతేతి విచక్తు. జక్రోత ఉత్తకై ఇది రేణుకా దేవి రామ రామ కాపాడు కాపాడు కాపాడు అని పెద్దగా ఎలుగెత్తి అరిచింది అన్నమాట. అలా ఆ అరుపు విని పరుకురాముడు పరిగెత్తుకొని వస్తే తండ్రి చనిపోయి ఉన్నాడు. తతు దుఃఖరోషా మనస ఆర్తి శోక విమోహితః ఆతా తాతా తాతో జన్మిష్ట త్యత్వాత్మాన్ సౌర్గతో తండ్రి పోయాడని వీరంతా. విలపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, పరశురామ్ కూడా విలపించాడు. విలప్యేవం పితృదేహం విధాయం ప్రాతృషు ఇలా తండ్రి దేహాన్ని అన్నలకు అప్పజెప్పి ఈ మహానుభావుడు ప్రవృత్య పరశురామః క్షత్రాంతాయ మనోదదే శత్రియులు.

ఎంత దుర్మాత్ములు వీళ్ళు వీరులా? నిజంగా వీరులైతే తనలాగా యుద్ధంలో సంభరించవలసి సంభరిస్తే ఒప్పుకో దొంగ చెప్పగలవు. ఎవరు లేనప్పుడు అందులో తపస్సులో ఉన్న వాడిని చరిచారు. ఈ క్షత్రియులు పరమ దుర్మార్గులు. నేను భూలోకంలో క్షత్రియులు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి మహానుభావుడు. స్వర్గదో భ్రాతృషు మనోదకే గత్వామాధిస్మతీం రామః బ్రహ్మజ్ఞ విహత స్త్రియం తేశాం సతీర్ష శ్రీ రాజన్ మధ్యే చక్రే మహాగిరిం. కరి వెళ్ళాడు వారిని చంపాడు వారినే కాదు క్షత్రియుడు కనబడితే నమ్మరించడు. ఇలా చంపి చంపి మాల్పతి నగరం మధ్యలో క్షత్రియుల సురస్తులతో పెద్ద పర్వతం తయారు చేశాడు. అంటే అన్ని వేల మంది శత్రువులను సంహరించారు అన్నమాట. మహాగిరి తద్రక్తే నదీం గోరాం ఆ రక్తం తోటి పంచాపః ఇదే పంజాబ్ తో. 5 నదులను ప్రవేశింపజేశారు, అవి మనకు భర పంచకం అంటాం, పంచ భర పంచకం అంటాం, పంచ నదులు అంటాం, అవి పంచ ఆపహ అంటే 5 నదులు, 5 జలాలు దాన్ని పంచాభ అంటారు. దే తాను జా అంటారు పాను బా అంటారు ఉచ్చారణంలో ఇదే పంచాప అన్నమాట. అలాంటి దాన్ని శేషాం పద్రక్తేన అభీం ఘోరాం అబ్రహ్మణ్య భయావహం కేతుం పుత్వా పితృవధం. క్షత్రః అమంగళ కాలిని క్షత్రే లోకమునకు అమంగళాన్ని కలిగిస్తున్నటువంటి ప్రత్యేయ మూచాన్ని మొత్తం ఆచరణ చేశాడు త్రిసప్త కృత్వః ఒక రెండు సార్లు చెప్పండి. 21 సార్లు పృథ్వి మొత్తం తిరిగి నిక్షత్రియం క్షత్రియులు లేకుండా చేశారు. సమంత పంచకే క్షత్రియే తోణితో దాన సదాం. సమంతా పంచికం అది సమంతా పంచికం. అక్కడ రక్తంతో అయినటువంటి మొత్తం జలాన్ని తీసి పితుక్కాయేన సంధాయ అప్పుడు శిరస్సును శరీరంతో సంధాయం తీసి ఆ రక్త రక్తముతోటి ఆయనకు

సల్పణం ఇచ్చాడు. సర్వదేవ వయం దేవం ఆత్మాన్వేజన్ తరువాత ఈ పాపం పోవడానికి పరమాత్మను ఉద్దేశించి యజ్ఞం చేశారు. యజ్ఞములు చేశారు ఒడిగాలు. తదో ప్రతి ప్రాకీర్ణి చంభోత్రి మరి మరి చెప్పుకున్నామే ఉమ్ దిక్కు దియ్యా కదా ఇలా పోతకు తూర్పు దిక్కును ఉద్గాటకు ఉత్తర దిక్కును బ్రహ్మకు దక్షిణ దిక్కును అద్వర్యుకు పశ్చిమ దిక్కును ఇలా ఇచ్చేసి అన్యేత్యః అవాంతరం దాన విలీనవాకి మధ్య దిక్కు భాగాన్ని కూడా ఇచ్చి కత్యపాయచ మధ్యతః మధ్య ఉన్న భూమినంతా కత్యపుడికి దానం చేసి ఆర్యావర్త ఉపద్రస్తే తదస్యేత్యః తతః పరం తదస్య ఔగుద స్నాన విద్ూత అశేష చింతిత ఆవిద యజ్ఞం పూర్తి చేసి ఔగుద స్నానం చేసి అన్ని పాపాలు పోగొట్టుకొని సరస్వత్యాం బ్రహ్మ నద్యాం రేజే యభ్రహివాం సుమా. మబ్బులు కలిగిన సూర్యునిలాగా ఈ మహానుభావుడు ప్రకాశించా స్వదేహం యమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం రుషీణాం మండలే చూపువుతు. సప్తమః రామ పూజితః ఇలా పరశురాముని రకంగా పూజించబడిన యమదకిని తన దివ్య దేహాన్ని పొంది సప్తఋషి మండలంలో ఒక ఋషిగా ప్రకాశించాడు. ఇప్పుడు రుద్ర గౌరవి మహామహం గారు. ఈ సప్త వృష్టిగా ప్రసారించారు జామదగ్నియోగ్ భగవాన్ రామః సమ్రలోచన ఆగాలిన్యంతరే రాజన్ వర్తయిశ్చతివై బృహత్ ఈ మహానుభావుడు కూడా ఇంకో మన్వంతనంలో ఇతను సప్త వృష్టిలో కూడా అవుతాడు. పరశురాముడు కూడా సర్వాత్మ మనవంతరంలో పరశురాముడు సత్పరశురంలో ఒకడు. ఇతను కూడా వేదాన్ని ఇస్తలింపజేస్తాడు. అంటే వచ్చే మనవంతరంలో ఈ మహార సత్పరశులో ఒకడు అవుతాడు. రెండోది ఇతనే వేదవ్యాసుడు అవుతాడు. అంటే ఈయనే వ్యాసుడు. మన దిరువ ఎత్తు ఫోన్ చేసి ఉన్నాడు కదా అందులో ఒక వ్యాసుడు పరశురామ. తర్వాత ఆయన ఎక్కాలి ఆయన బందరం లేదు. వ్యాసు అంటే వేరే విభాగం వ్యాసుడు అంటే పోస్టు. వేదం చేస్తానంటే ఎవరు వేదార్ అని చెప్తారో వారు వేదం చేస్తాడు పోస్తాను ఆ పని చేస్తారు అలా ఆ కాబట్టి ఇది పరాశరుడు ఇప్పుడేమో ఈయన పరాశరుడు అయ్యాడు కుత్తద్వైపాయుడు ఆ తర్వాత పరశువాయుడు.

ఒకసారి వచ్చి కూడా ఎలా ఉంది మన ఒక్క మంది చెప్తారు మనకు అందులో పద్మపురాణాలు అన్ని పేర్లు చెప్తారు బ్రహ్మాండంగా చెప్తారు బ్రహ్మాండంగా ఈ రీతిలో. ఆ ఆగామినియంతరే రాజను వర్తై తిరువై బృహతో ఆర్తే అధ్యారి మహేంద్రాద్రౌ న్యస్తదండః ప్రశాంత దేహి పరశురామ. ఇప్పటికి మహేంద్రగిరిలో ప్రశాంతంగా ఉన్నారు చిరంజీవి కదా అశ్వత్థామ బలిహి వ్యాస హనుమంచ విభీషణః కృపః పరశురామశ్చ సప్తయితే చిరంజీవి చిరంజీవి అష్ట్రాముడు ఇప్పుడు కూడా హాయిగా మహేంద్ర దిగులో ఉన్నాడు. ఇలా నాకు ప్రశాంత దేవి ఉపగీయమాన చరితః సిద్ధ గంధర్వ చారణైహి ఏవ భృగుటు విశ్వాత్మ భగవాన్ నరదీశ్వరా ఇలా. పరమాత్మ శ్రీమన్నారాయణుడు గురు వంశంలో అవతరించి భూభారాన్ని హరిస్తాడు. ఇలాంటి గాతి రఘు మహాతేజ సవిధ్యైవ పావక నక్షత్ర అలాగే చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి గాతి పేరు చెప్పుకున్నాం కదా పక్కకు పోయాను. గాది పేరు చెప్పుకొని గాది పుత్రిక సత్యవతి అని చెప్పి అక్కడి నుంచి రుచి గురు జమన్ గద్దెని పరిచయం రమలాట ఇచ్చాం. మరి గాది పుత్రుడు రావద్దు మరి ఆ లెక్కలో గాది యొక్క పుత్రుడే. మహా తేజస్వి మనం పరిశ్రమణం చెప్తున్నాం ఏంటి విశ్వామిత్రుడు ఇతను క్షత్రుయుడై కూడా తపస్సు తోటి బ్రహ్మరిచిత్వాన్ని పొందాడు. సమతాక్షత్రము సృజ్య యోదోపే బ్రహ్మవర్తితం విశ్వామిత్రుడు ఈ విశ్వామిత్రునికి 101 మంది కుమారులు. ఇందులో మధ్యలో మధుచ్చందా మధుచ్చందత ఏవైతే పుత్రం కృత్వా సునశ్చేపం దేవరాసంచ భార్గవం ఈ మహానుభావుడే సునశ్చేపుడిని తన మేనల్లుడిని కుమారుడిగా స్వీకరించాడు. అజీగత్తం సుతానాః జయతయేచ ప్రకల్పితాం ఈ విశ్వామిత్రుడు సునసేపుడు తన కొడుకుగా స్వీకరించి ఇతను మీ అందరికంటే పెద్దవాడు మీరందరూ అందరినీ తెలియకండి ఇతని ప్రాణాలను మీరు ఎవరైనా ఒకరు ప్రాణాలు ఇచ్చి సాపాడండి. ఎప్పుడు నా పున పేరు అగ్ని అష్టరానికి అలా అంటే అందులో వాళ్ళు నవ్వి లోకం ఎవరైనా కానీ కన్న కొడుకు ప్రాణాలు ఇచ్చి ఎవడు కుమారు కొడుకునో కొడుకుగా స్వీకరించి సాపాడుతారా?

ఇంత అపహాస్యం పరిహరించను కదా అని వాళ్ళు తండ్రి గారిని కాస్త పరిహరిస్తారు. ఇలా తండ్రి గారిని పరిహరించినందుకు దుత్వా దేవాన్ యోవై హరిశ్చంద్ర మకే విక్రీతః పురుషః పశుహో ముముచే పాచ బంధన అతనికి సరే మీతో మాట్లాడించను అని. పోగులందరిని చెప్పించి అతనికి ఇంద్రవరుణ మంత్రాలను ఉపదేశించి రహస్యంగా స్తోత్రం చేయమని కుడుస్తాడు. అలా స్తోత్రం చేయటం వలన దేవతలు చూసుకున్న చేతుల్ని బతికించారు కదా అందుకే దేవతల చేత రక్షించబడ్డాడు ఇవ్వబడ్డాడు. కాబట్టి వీడికి పేరు దేవరాతః చూడండి. యో రాతః దేవయజనే దేవైహి గాధిస్థాపతః దేవరాతైతి ఖ్యాతః సునస్తేపః తపార్భవః. ఎవరు సునస్తేపుడు? రుచికుడి కుడికే. దేవి విశ్వాస్మణుడికి నేనరుడు. అందువల్ల ఇతను దేవైహి రాతః దేవతల చేత కాపాలబడ్డాడు, ఇయ్యబడ్డాడు కాబట్టి అతన్ని దేవరాజులు అంటారు బాల్ దేవుణ్ణి. ఈ మధుర్ శబ్దతో జేష్ట పుజలమ్మే నిదేనతత్ అత్యభక్తాన ముని గుత్త మ్లేక్ష భవతా తన కొడుకులను మీరంతా చండాలులు కండి మ్లేక్షులు కండి అని జపించాడు సుస్వామిత్రుడు తన మాట విననందువల్ల. ఇలా హరుశ్చంద్ర సార్ధం పంచాగతః ఎన్నో భవాన్ సంజయితే తత్మిం చిత్తామహేవయనివంత ఆ వంశంలో ఉన్నటువంటి వారమే అంటున్నాడు. ఇందులో వయం విశ్వామిత్ర సుతానాః వీరవంతః భవిష్యతా ఈ మానం వేనుగు ఉండంత వీరవంతమకర్తమాం అంటే 50 మంది వినలేదు. 50 మంది విన్నారు. విన్న 50 మందిని వీరంతా వీరవంతులు, ప్రజ్ఞావంతులు, తపోవంతులు అని వీరికి వరం చేదవ కుషికా వీరి వీరః దేవరాసః సంబంధిత అప్పటినుంచి దేవరాసులు న్యాయంగా బురిగోజం వారైన విశ్వామిత్రుడు కూడా దాసి ధరించాడు కాబట్టి కౌస్తవంతుడు ఉపయోగించాడు.

ఇలా సమన్వితః అన్యే చ అచ్చకహారి జయకృతమదాదయః ఏవం కోసిక గోత్రం తు విశ్వామిత్రైహి కృతగ్వితం. ఈ కౌసిక గోత్రము విశ్వామిత్రునితోటి వేరువేరుగా చేయబడింది. ప్రవరాంతరమాపర్ణం ఒక రెవరపై ఇంకో ప్రవర కొట్టేసింది. భార్గవ వంశం వాళ్ళు ఇందులో వచ్చారు కదా ప్రవరాంతరమాపర్ణం తద్దికైవం ప్రచల్చితం ఇది మనకు ఈ విధంగా వివరించాలి. ఇప్పుడు ఇందులో య పురూరవస పుత్రః ఆయుహు సత్య అభవ అదేనా? ఆ సత్య అభవ సుతాః ఇప్పుడు పురూరవ పుత్రుడు మనం చెప్పుకున్నాం ఆయువు ధృతాయువు చెప్పుకున్నాం కదా అందులో మొదటి వాడు ఆయువు అతనికి నహుషః చక్రవృద్ధః రజి రంభః అనే ఈయన అనేటువంటి వాళ్ళు ఐదుగురు కుమారులు. క్షత్రవృధ అందులో క్షత్రవృధునికి సుతశ్యాసన్ సుహోత్రశ్యాత్మజా క్షత్రవృధుని కుమారుడు సుహోత్రుడు అతనికి ముగ్గురు కుమారులు కాత్య కృష వృత్స్రమద. మనం చెప్పుకుంటాం మళ్ళీ గృస్తమదుడు కూడా బ్రాహ్మణుడు అయిపోతాడు శత్యుడు అయి ఉండి ఇలా మారుతాడు. ఇలా గృస్తమదః వృత్తమదాత్ అభూత్ సునక అతని కుమారుడు సునకుడు శౌనకోయక్ష బకురుచ ప్రవరో మునిహి ఈ సునకుని కుమారుడే శౌనకుడు. ఓ చౌనకుడు పూత మహర్షి యొక్క శిష్టుడు చౌనక కాదు వారి బపూర్చ ప్రవరః వేదములు అధ్యయనం చేసి బాగా వ్యాప్తి చేయించినటువంటి మహానుభావుడు ఈ చౌనకుడు. కాశ్యత్య కాశ్య కాశ్య తత్పుత్రః కాశ్య యొక్క కుమారుడు కాశ్య అతని పుత్రుడు దీర్ఘతముడు అతనికి దీర్ఘతముడికి ధనువర్తరిహి కుమారుడు ఈ ధన్వర్ధరి ఆయుర్వేద ప్రవర్తకః ఈ మహానుభావుడు ఆయుర్వేదాన్ని ప్రవర్తింపజేశాడు. యజ్ఞపుకు వాసుదేవాంశః ఇతను. పరమాత్మము చ ఇతని గొప్పతనం ఏమిటంటే స్మృత మాత్ర ఆర్థినాశనః రోగాలు బాగా వచ్చిన వాళ్ళు అతని మంత్రాన్ని జపం చేస్తే చాలు ఆ రోగాన్ని పోగొడుతాడు ఆర్థినాశనః తత్పుత్ర అతని కుమారుడు కేతుమాన్

అతనికి భీమరథుడు, అతనికి దివోదాసు, ఇతనికి జుమాన్, అతని వల్ల ప్రతద్ధనుడు. ప్రతద్ధనుడే శత్రుజిత్ అంటారు. ఈ మహానుభావుడికే రుతజ్ఞుల కుమారుడు. తథా కువలయాశ్వేతి ఇంకో కుమారుడి పేరు కువలయాశ్వుడు. ప్రోక్తః అనర్కాదయః వీరి కుమారులు. అలర్కులు ఉన్నారు సత్తిర్వర్ణ సహస్రాని సత్తిర్వర్ణ జతాని చా నారస్కాయపరో రాజన్ మేదిని బుభుజీరువా అలర్కులు ఎంత గొప్పవాడు అంటే 60,000-ల 60,100-ల సంవత్సరాలు పరిపాలించాడు రాజన్. అంటే అరవై ఆరు వేలు సంవత్సరం కదా కదా అరవై వేలు అరవై వందలు వై అయితే ఏంటి ఆ 66 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా ఈ వంశంలో కానీ ఉత్పకరం కైదారు వంశాల్లో కానీ ఇంత దీర్ఘకాలం రాజ్యం పరిపాలించిన రాజు. మరి ఒకరు లేడు. అలక్ష్య హంతతిహి తస్మాత్ సునీ అతని కుమారుడు సునీధుడు, అతనికి సుకేతనుడు, అతనికి ధర్మకేతువు, అతని కుమారుడు సత్యకేతువు, దుష్టకేతువు, వారికి సుకుమారుడు. ఈ సుకుమారుడికి వితిహోత్రస్య భర్గాః వితిహోత్రుని కుమారుడు భర్గుడు. దానికి భాగ్య భూమిని అభూతు ఇతి ఇమే కాత్య వినత కాత్య సంతానము చెప్తున్నాడు. రంభ రెండు రంభుడు ఉన్నాడు కదా ఈ రంభుడికి రథసపుత్రః గంభీరః. అస్త్రీయః అతనికి తస్య క్షేత్రే బ్రహ్మ యజ్ఞే తృణో వంశమనే వీరి వంశంలోనే పరమాత్మ అవతరించాడు. శుద్ధతతః శుచిహి తస్మాత్ శిష్టకృతు ధర్మసారధి వీరి కుమారుడు శిష్టకృతు వారి కుమారుడు ధర్మసారధి వారికి శాంతరయుడు. అతనికి కుట్ట కుర్చుడు అతనికి ఈ వంశం అయిపోయింది తర్వాత ఇంకో కుమారుడు రజి అంట ఈ రజికి 50 మంది కుమారులు అందోజత దేవయ్య అభ్యర్థితో దైత్యాన్ హత్వా ఇంద్రియ ఇంద్రాయ అదదౌ ఇవం అందులో చమత్కారం ఈయన అంటే ఈ రజి రాకుతుల యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక రజిని శరణు వేయాడు ఇందుడు. అయ్యా మీరు వచ్చి కాపాడండి. మీరు వచ్చి మాకు విజయం సంపాదించి పెట్టే స్వర్గాన్ని మీకి ఇచ్చేస్తాం. స్వర్గం మీదే. మీరు ఆ రాజ్యం పరిపారించండి అని ఏదో ఒప్పందం. సరే ఈ మహానవాడు వెళ్ళాడు, మనల్ని సంపాదించాడు, త్వరగా తన వేయడానికి ఇవాళ ఏదో కూర్చున్నాడు.

ఇందురే ఏం చేయాలి ఇప్పుడు ఇందురే అయ్యా నేను మీ పుత్రుడిని కదా అని చాటు కొడుతున్నాడు పుత్రుడిని అంటే ఏమర్శం నెక్స్ట్ వారసుడిని నేను ముందర అనుకున్నాను ఈ కిలో మడి ఇంద్రుడు తన రాజ్యాన్ని తాను పొందాడు అన్నమాట, అందుకే తన పునర్దత్వా గుహిత్వా జరణౌ రజేహే ఆత్మానమత్వయామాత ప్రహ్లాదా ప్రహ్లాదాద్యాది చంపితః వితరుజి పరతే పుత్రాహ యాచమానాయ నోదయుహు త్రివిశ్చవం మహేంద్రాయ యజ్ఞభాగా సమాదుతుహు. తండ్రి పోయిన తర్వాత ఎవరో చెప్పారు స్టోరీ కొడుకులకు. స్వర్గం మీద నాన్నదే ఇంద్రుడు కాదు నాన్నని మోసగించి మరి స్వర్గం తీసుకున్న న్యాయంగా మీరు ఆమించారంటే ఇవాళ రాక్షి కదా ఇది ఓహో ఇది మా నాన్న రాక్షి మేమెందుకు పోగొట్టుకోవాలని వీళ్ళు స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని అక్కడ అడిగారు మా రాజ్యం మాకు ఇవ్వలే అని. వాడిస్తాడా? వాడివ్వలేదు. ఇవ్వకపోతే మరి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయి. యుద్ధంతో మాకేం పని? నీ రాజ్యం నాకెందుకు? నీ భాగం నేను తీసుకుంటానని వీళ్ళంతా యజ్ఞంలో వచ్చే ఆయుష్షు మొత్తం తీసుకోవడం మొదలుపెట్టారు. యజ్ఞ హవిష్టు లేకుంటే వారి బల ఎక్కడ ఉంది? వాడు కాస్త బలహీనుడు అవుతాడు. అలా రీతిలో గురునా హూయమానోగౌ బలభిత్తనయాన్ రజేహే అవతీచి సముస్తాన్ మార్గాత్ నచక్షిదరో చేరుతా ఇందులో అమాంతం వచ్చేసి యజ్ఞం చేసినటువంటి ఈ ఆరుగురు కుమార్లను. సంహరించి చేసారు. ఇలా అవధి సముచితాన్ మార్గాత్ నాగస్థిత ఒక్కడిని మిగల్తలేదు ఎందుకంటే వీళ్ళంతా మార్గభ్రస్తులు కాబట్టి అంటున్నారు. ఈ రీతిలో కుజాస్పతిహి చక్రవృద్ధాత్ సుంజయః ఈ కుజుని యొక్క కుమారుడు ప్రతి అతనికి చక్రవృద్ధుడు అతనికి సంజయుడు అతనికి జయుడు తర్వాత కుతః కుజుడికి హర్యవాన్. సహదేవుడు, జయసేనుడు, తర్వాత సంకృతి వారి కుమారుడు, సంకృతి జయుడు, అలాగే క్షత్రవృద్ధాన్వయ పూపా తృణు వంశంచ నాసుసాత్. ఇది మనకు క్షత్రవృద్ధ వంశముగా చేర్కొనబడింది. దీని తర్వాత నహుషుని యొక్క ఇంకొక అంశాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు. యతిహి, యయాతిహి, సయాతిహి, ఆయతిహి, వ్యతిహి, సుతిహి షణ్మే నపుషస్యాసన్ నహుషునికి ఆరుగురు కుమారులు.

యతి, యయాతి, సంజాతి, ఆయతి, వియతి, కృతి. ఇందులో పెద్దవారు ఉన్నారు యతి అనేవారు. ఇతను పరిణామం తెలుసు కాబట్టి నాకు రాజ్యం వద్దు బాబోయ్ అన్నాడు. పరిణామం అంటే రాజైనప్పటి నుంచి పడేటువంటి. నరక బాధలన్నీ తెలుసు కాబట్టి మాకు ఈ రాజ్యం వద్దని అతను యత్ర ప్రవిష్తః పురుషః ఆత్మానన్నవభుత్యతే పొరపాటున రాజ్యంలోకి వెళ్ళామంటే తనను కూడా పూర్తిగా మరిచిపోతాడు. తెలుసు కాబట్టి ఇవాళ రాజ్యానికి పొందలేదు. ఇలా పితరిభ్రంతితే తానాత్ ఇంద్రాజ్ఞ దర్శనాద్విజైహి ప్రాపితే ప్రాపిత అజగరత్వంబై ఏయాతిహి అభవం రూపః ఇలా నరుషుడు. అంటే తండ్రి అతను ఇంద్రుడు వృత్తరాధన చేసిన తర్వాత బ్రహ్మహత్య వల్ల గాని దాచుకుంటే నౌతుని దగ్గర ఇంద్రుడు చేసాడు దేవతాల దగ్గర అది వాడే ఇంద్రుడు. అవి నమస్తారు నగుణుడు ఇంద్రుడిగా స్వర్గాన్ని పరిపారించాడు మహానుభావుడు. వెయ్యి కాదు అనుకోని నువ్వు అంతే ఆ వెయ్యి అంటే మన వెయ్యి మన వెయ్యి చెప్పుకుంటున్నావ్. ఇలా పరిపారిస్తే అలాంటి వాడికి ఒక దురుబుద్ధి పుట్టింది. స్వర్గం నాది నేనే ఇంద్రుడిని సింహాసనం నాది మూడు లోకాల రాజ్యాలు నావి మరి తెచ్చి ఏమవుతుంది? కదా మహారాజు లేకుంటే మహారాజు ఏంటండీ? అంటే ఈ ఏ బుద్ధి కాదు వాడు వచ్చి చెప్తాడు ఎవరయ్య ఆడబుద్ధి నువ్వు ఏం చూడవయ్యా. ఇంద్రాణి లేకుండా ఇంద్రుడు ఏమిటయ్యా? మరి ఇంత మాయ కూడా అలా ఉన్నావేమిటి? ఇంద్రాణి ఎప్పుడైనా పోయి చూసేవా ఇంద్రాణి? అంతపురం వెళ్ళావా? అది అవును, అది ఆయన కూడా రావటం లేదు, రూపి రావటం లేదు. ఇమ్మా పక్కన ఉండొద్దా చూడొద్దు మహారాణి. అరెరే బాపు కి ఇయ్యాలయ్యా ఇప్పుడే పోతాను అన్నాడు. అంతా బయలుదేరి పెట్టి ఈ విద్రుని మద్దు వరాయలా ఉంటావ్ మరి మన ఇద్దరం భార్య భర్తలు రేపు రాజ్యానికి నువ్వు నాయపడి సుమారు మృతి చేయాలి నువ్వు నాకు భార్యవు భార్యగా ఉండాలి. అంటే ఆమె నవ్వి అలాగేనండి కాదంటాము మరి ఎందుకు కదా కానీ మీరు ఇంద్రులో కలగాల డౌట్ వచ్చింది ఎందుకంటే ఎవరంటా ఎందుకు ఇంద్రుడే అయితే నన్ను ఇలా వచ్చి పిలవదు

మహారాణిని ఎలా వచ్చి రాజ్య కవరో దిద్దపోవాలో ఇందుడికి తెలుసు. మరి ఎలా వస్తే అతని రోజు వచ్చి ఇందులో కలవాలి. అబ్బే వెళ్లి గురువుని అడిగాడు ఆయన అన్నది ఏంటి అని. అబ్బే ఏం లేదండి సప్త రుచుడు నిన్ను పారి ఉజయి పెట్టుకొని నిన్ను మోసుకొని పోతాడు. బ్రహ్మ రథంతో వెళ్ళారా నువ్వు అలా వెళ్ళితే ఆమె వచ్చి బయట లోకి ఉంటుంది ఇద్దరు జరిగే ఆ ఆ. గురువు బహత్ అప్పుడు అలాగేనండి. ఎంత భాగ్యం సత్వర్గం రండి పోనామంటే పాపం ఆయన రుషులు వస్తారు. ఈయన ఎక్కేసాడు వలెకి పోతూ ఉంది. నీ మనసులు ఊరరాక నన్ను తెచ్చి బ్లాక్ సర్ గా ఎండ్ చేయు త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి నీ మనసు త్వరగా పెడుతున్నది వాడు నడవద్దు పాపం అసలు రుషులు ఉన్నారు. ధర్మ బాగా లేక ముందర అగస్తులు ఉన్నారు. వీళ్ళకి ఆదులతోటి కొనర బలమయ్యా అని ముందర కాలిస్తా ఉన్నారు. ఆ కాలు వానికి తగిలింది. ధర్మశాస్త్రం ఏంటంటే ఏ అవయవంతో పని చేస్తే ఆ అవయవం లేకుండా ఉంటుందని శాస్త్రం. నెక్స్ట్ జన్మ అది. మనం వాపులో తప్పు చేస్తే తరువాత జన్మలో నోరు లేని పసిగులం అయితాం. శరీరంతో తప్పు చేస్తే శరీరం మీద వ్యామోహం బాగా ఉండి శరీరం ఎన్ని బాధలు పడుతున్నా తీల్చుకోలేని వృక్షములు ఫలోత్తము లాగా ఉంటాం. మనస్సుతో తప్పు చేస్తే అది లేని ప్రతివిధాలు అది కాదు. అలా ఇతను కాళ్ళతో చేసాడు కాబట్టి ఆ కాళ్ళు లేని వారి యొక్క సంబంధం అంటే పాము. అలా అప్పుడు చూడు ఆ జగరం అయ్యాడు. అదే అంటున్నారు మనకు ఇంద్రాణ్య దర్శనాతు ద్విజైహి బ్రాహ్మణులను అవమానించడం వలన ఇతను పామైపోయిన తర్వాత అతని కుమారి యయ్యాతి రాజయ్యాడు. తత సుషు ఆలి దిక్షు భ్రాతు సాతాయే వియతః కుతదారః జ జిగో పూర్వీం కావ్యస్య వృష పర్వనః ఈ మహానుభావుడు యయాసి శుక్రాచార్యుల పుత్రికను

అలాగే రుణపరోపు పుత్రికలు వీరిద్దరినీ అంటే దేవయాని ఒక ఆమె శర్మిష్ట మరొక ఆమె ఇలా ఇద్దరినీ వివాహం చేసుకొని రాజ్య పరిపాలన బాగా చేశాడు అంటే మళ్ళీ అనుమానం రావడానికి. యయాతి క్షత్రియుడు కదండీ, శుక్రాచార్యులు బ్రాహ్మణుడు కదా. మరి బ్రాహ్మణ పుత్రికను క్షత్రియుడు స్వీకరించకూడదు కదా. ఎట్లా బుద్ధిలో రామ జీవితం చదవవచ్చు కానీ రామ జీవితం చదవకూడదు కదా మరి ఎలా చేసుకున్నారు ఏం జరిగింది అంటే ఏకదా దానవేంద్ర జరిపిస్తానామ కన్యక. దానవరాజ అయినటువంటి ప్రభువుని యొక్క పుత్రిక తెల్మి శుక్రాచార్య గారి పుత్రిక దేవగారు వీరందరూ కలిసి తోడల ఉద్యానమనంలో విహరి పురోద్యానే పుర్బిత జన్మ సర్పులే వ్యతలకు కలకి కాలి నరిని పులిని అపరాలు అంతా కలిసి దేవ దేవ ఉద్యాన నగర ఉద్యానమనంలో అయ్యో విహరించి అక్కడ సరస్సు ఉంటే ఆ సరస్సులో స్నానం చేయడానికి అందరూ వెళ్లారు. వెళ్లి స్నానం చేస్తున్నారు. అలా స్నానం చేస్తున్నప్పుడు పార్వతీ దేవితో కలిసి శంకరుడు ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. అబ్బో పెంచోడు వచ్చాడు. ఆయన ఎక్కడ చూస్తాడో అన్న భయం కొద్ది వీళ్ళంతా తొందరగా పరిగెత్తుకొని వచ్చి వస్త్రాలు కట్టుకున్నారు. ఈ తొందరలో వస్త్రాలు కట్టుకోవటంలో పొరపాటున శర్మిష్టా వస్త్రం దేవయాని దేవయాని వస్త్రం శర్మిఠ అలా మాగిపోయినాయి. ఇలా వస్త్రాలు మత్వీయం మత్వా బ్రగుపిత శర్మిఠ అజానతి వాతః కురు పుత్రియాః సమవ్యయత్. దేవయాని వస్త్రాన్ని శర్మిఠ ధరించింది. దాన్ని చూసి ఈ మహానుభావులు కోపించి అస్మద్ధార్యం కృతవతి సునీవ హవిహి అధ్వరే నీవు ధరించే వస్త్రం ధరిస్తావా? ఎలా అంటే యజ్ఞంలో దేవతలకి ఇచ్చేటువంటి హవిస్సును కుక్క ముట్టుకున్నట్టుగా నా వస్త్రాన్ని నీవు ముట్టుకుంటావా కట్టుకుంటావా దేవుని నా యొక్క ఆశ. అని దేవయ్యా అని తెలిపిస్తారు కోప్పడింది వాళ్ళు. అప్పుడు శివస్పంధాత్ నేలాది వాళ్ళంటే అత్మస్పృష్టం తపసా మగ ముఖం పుంసః పరశ్యేని యజ్ఞము తోటి దేవతలను ఆరాభించేటువంటి వాళ్ళము. తపస్త్యం చేసి మాలము ఇలాంటి మహా వస్త్రాలు నీవు పుట్టుకుంటావా? మీ నాన్నగారికి మీ రాజుకు ఉత్తమ మార్గాలు దువ్వేది ఎవరు? నాన్నగారే పురోహితులు ఆయనే. ఇన్ని చేస్తుంటాడు అలాంటి పని నువ్వు చేస్తావా అని ఒప్పడితే.

వయం తత్రాయ భృగవః అందులో మీ భృగు వంశం. మా నాన్నగారు సత్తాత్తు భృగు మహర్షి శిష్యోచ్చిన పితాసురః అత్పద్దాయం నీ తండ్రి మా నాన్నకు శిష్యుడు. ఆనయ్యారు బృగు వంశం వారు. కాబట్టి అత్వద్దార్యం తవతి శూద్రః వేనమివాసుతి అని మడుగు వచ్చినట్టుగా కోపంతోటి దేవయాని. చెప్పింది ఇది అన్నమాట చెప్పింది బాగా కోప్పడింది. రుషాపుతం చోరంగీవ దర్శిత దుష్ట దక్షగా ఆత్మ ఉత్తమ విజ్ఞాయ కర్ధతే బహు భిక్షుకి ఈమె ఏమండీ ఆమెను భిక్షుకి అని పిలుస్తుంది. అంటే ఇది నాన్నగారు బిక్షుకి ఇచ్చేవాడివి కదా. మా దగ్గర బిక్షుకి అయితే నేను బిక్షుకి ఇయ్యాలి. నువ్వు దాంతో పోగుతున్నావు నువ్వు బిక్షుకివి. ఈ బిక్షుకికి ఇంత అహంకారం ఎందుకు? అందుకే కిమ్ అపృశ్యసే అస్మాకం గృహాన్ బలి పుజో యదా. మా నాన్నగారు వచ్చేంతవరకు మీ నాన్నగారు సభలో ఎదురు చూస్తూ కూర్చోవడం లేదా? ఇద్దరు తరంగా తరిస్తే కాపి వచ్చి ఎలా తినిపోతుందో ఎదురు చూస్తూ కూర్చుంటుందో అలా నాన్న ఎదురు చూస్తూ కూర్చోడా అని ఈమె తన రాజ్యాన్ని తన స్వభావాన్ని శర్మిక్ష ప్రాక్షవతు కూపి వాసాదాయ మన్యున కోపం వచ్చేసి ఇచ్చి రాజకుమార్షి కాబట్టి ఆమెను కట్టుకున్న వస్తాన్ని కూడా లాగేసి అదే బావిలో ఆమెను పడవేసి వీళ్ళంతా విడిపోయారు. రాజు బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. తరువాత కూపి జలార్భితాం అదే సమయంలో భగవత్ సంకర్పం తోటి యయాతి మహర్షి వేటకై వచ్చాడు. అయ్యా వేటకై వచ్చి. దర్పికొని నీళ్లు తాగుదామని ఈ బావిలోకి వచ్చాడు. ఈమె అప్పటికే పత్రం లేకుండా అందులో ఉండి ఎవరు రక్షిస్తారా కాపాడండి అని అడిగిందన్నమాట. అది విని చూస్తే ఏడ వస్త్రాలు లేకుండా ఉంది. తన మీది ఉత్తర్యాన్ని అనుపించి ఆ ఉత్తర్యం అనుకున్న తర్వాత చెయ్యి అందించి పైకి లేపాడు. పైకి లేపాడని ఎలాగో పాణిగ్రామం చేశావు కదయ్యా నువ్వే నాకు వస్తావు అని చెప్పిండు. ఎలా చేపుతున్నావ్ దక్షిణ పాపు వేయడం. కదా సాయంగ్రహం అయిపోయింది కాబట్టి హస్తగ్రాహ పరోమాబోతు గృహీతాయాః స్వయాహిమే నీవు తీసుకున్నావు కాబట్టి నీకంటే వేరే వాడు నాకు సాయంగ్రహం చేయడం ఉండదు నీవే భర్తగా ఉండు. ఇది ఈశకృతః వీర సంబంధః నౌనపౌరుతః ఇది మనము చేసుకున్న పని కాదు.

దైవం ఏర్పాటు చేసినది అని చెప్పి న బ్రాహ్మణో భవిత హస్తగ్రాహో మహాభుజ నువ్వు అనుమానిస్తావో ఏమో బ్రాహ్మణ పుత్రి కదా నేను క్షత్రియుడిని కదా ఎలా చేసుకోవచ్చని అలా అనుమానం మీకు లేదు నాకు బ్రాహ్మణుడు భర్తగా రాడు క్షత్రియుడే వస్తాడు. ఎందుకు వస్తాడు? బృహస్పతి పుత్రుడు కచుడు శపించాడు ఈమెను. నీకు క్షత్రియుడే భర్త అవుతాడు. అదెందుకు ఇందులో చెప్పలేదు బృహస్పతి పుత్రుడు కచుడు. బృహస్పతి కంటే కుతురాజారే ఒక విద్య ఎక్కువ వస్తుంది. ఏంటిది? మృత సంజీవని. ఆ ఒక్క లోటు మాత్రం ఎందుకు అది నేర్చుకొని రారా బాబు అని కొడుకుని తండ్రి అక్కడికి పంపాడు శుక్రాచల దగ్గర. విద్యా విషయంలో వేశాలు చెప్తారేం లేవు. వీరు వెళ్లి వీరే గారు మీరు ఫలానా గౌరవ కోతం చెప్పుకొని ఇలా విద్యార్థిగా వచ్చాను నన్ను స్వీకరించండి శుక్రాచల ఓహోవా. ఆయనే అనుకుంటాడులే ఏమైతే అంత వెదవ వారు నా దగ్గర ఉంటాడు కదా ఆ చెప్తాను పడరా ఉండరా అన్నాడు. పోయిపోయాడు ఆయన. అయితే వచ్చినప్పటినుంచి ఇతను చాలా సౌందర్యవంతుడు. ఆ అతని బిడ్డ ఈమె దేవుడి అని అతని సౌందర్యాన్ని గుణాన్ని చూసి పాపం అప్పుడే మనసు పడిపోయింది. అయితే శుక్రాచార్యులు మరి దేవతల వారు కాబట్టి కొంచెం తగ్గిన వాళ్ళకంటే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాశసులు నిన్న కాకదంలో వచ్చిన వారు వాడు మనం మరుగించిన వాళ్ళ మనము మనను కాదని ఈ గురువుగారు వాడిని దగ్గర చేస్తున్నారు. రేపు మొత్తం అనదరి నుంచి పోతే ఏం చేస్తాం మనం ఇంకా జాగ్రత్త పడదాం. అని అందరూ కలిసి ఆయంకారం తమ్ములు ఆయన పుష్పార అని పోతారు పొద్దున్నే అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు అడవిలోకి పోయి వాడిని చంపేసి వచ్చేసారు. సాయంత్రం అయిపోయింది. సంధ్యావందనం అయిపోయింది. మరేదో మరేదో సాయంత్రం ఏదో డిన్నర్ ఒకటి పోయినాం. దానికి అయ్యో నీవే వర్ధించాలి దేవయ్య అని వర్ధిస్తున్నారు అందరూ. చూస్తే వీళ్ళు చటి వెళ్ళారు, చటి వెళ్ళారు. అమాంత పోయి నాన్నగారు చటి రాలేదండి గోవిందానికి. మరి అందరూ చటి వెళ్ళారు, ఏమైందో సంప్రదించలేదు. చూశారు ఓ సంపేశారా అని పట్టి ఇచ్చేసారు. విద్య వచ్చు కదా, పట్టి తీసుకు వాళ్ళే తీసుకు వచ్చారు. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు ఒక 100 సార్లు సంపారు. 100 తర ఈయన పడింది. దాటి సర ఒళ్ళు మారింది వీడేంటిరా మనం తప్పు చేస్తున్నామని ఆసారి వాడిని చంపేసి కాలికి బూడిద చేసి ఆ బూడిదను మధ్యంలో కలిపి ఆ మధ్యం శుక్రా జారి తాగించాడు. ఇది వర్గిప్ ఉంది. బాగా రక్ష. అయ్యేసరికి మళ్ళా నాన్న చెప్తారా మామూలు చూశాడు. ఎక్కడ నాతో అంటాడు ఎక్కడ ఉంది భూమి. అమ్మ మరి ఎక్కడ వేయడమ్మా. ఆ స్త్రీకి బుద్ధి ఎక్కువ కాబట్టి మీరు మద్యం తాగాలి కదా సభలో ఉన్నాడేమో చూడండి.

అది ఎందుకు అప్పుడు ఉండడం ఏంటి? ఏమో వాడు గుమ్మాకు రాడదురు మహాపగా ఏం చేస్తారో చూడండి. చూస్తే కదా అమాన్ బాబు ఉన్నాడు పరిగొంటుంది. ఇది నేను చస్తానండి అది వద్దు నువ్వు చావు తాను చావాలి నువ్వు. అంటే ఆయన చెప్పింది.

అడుగులో ఉండగానే మంత్రం చెప్పండి అని చెప్పండి. వాళ్ళు తండ్రి వేడి చెప్పి వాళ్ళు వర్తిస్తారు. మంత్రము ప్రయోగము సిద్ధి అనేది ప్రాక్టికల్ అయితే ఏమంటారు ఏమంటారు అని ఆ థియరీ ప్రాక్టికల్ అని మళ్ళీ దానికి అర్థం కూడా వచ్చేస్తుంది కదా. సక్సెస్ అవుతుంది చేయండి అని చెప్పేసి తప్పక బిడ్డని చెవులో అక్కడ కబూల మంత్రం బోధించి దాని మంత్రాన్ని పునశ్చర్య కూడా చేయించి పునశ్చర్య కూడా చేయించి సిద్ధిని ఇప్పించి కరుపుని తీసుకుని వెతుకుకొని మళ్ళీ పునశ్చర్యాన్ని చేయించి. వాళ్ళు వచ్చినందుకు ఆ విద్య వచ్చింది, అందువల్ల ఆ విద్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టు చేసి అయ్యా తెలియజేస్తే నేను బయలుదేరి వెళ్తాను, ఆ విద్య పూర్తి అయింది అనుకుంటాను అయినా క్షేమంగా ఉండండి జాగ్రత్త. చెప్పగానే మరి ఇంత ఇన్నాళ్ళకి బాబు జాగ్రత్తగా గురి పుత్రి గారు చెబుదామని అక్కడికి పోయి అమ్మ నేను బయలుదేరి చేసుకున్నాను విద్య పూర్తి చేయి నాన్నగారు అని చెప్పారు మీరు కూడా అంది ఇస్తే బయలుదేరి చేస్తాను హనుమతి ఇయ్యాల నిన్ను ఉన్నాడు జాగ్రత్తగా ఎందుకురా చూసుకుంది పంపి రా అని చెప్పాడు. నిన్ను భర్తగా భావించాను అని వివాహం చేసుకో. అయ్యయ్యో రామ రామ గురుపుత్రి అమ్మ. గురుపుత్రి అంటే నన్ను గురువుగారు ఏం చేస్తున్నారు పుత్రుడిలాగా ఇడమ్మ పెద్ద సోదరులు. అలాంటిది నన్ను గురువు మీ నాన్నగారి శిష్యుడిని ఆ భావం చూడడానికి తప్పు కదా మనం చొదర బంధం. ఆ సుదర్భనే పుట్టిన మహా పాపం. అంటే నా ఆశ అంతా పాలు చేశావు కాబట్టి నీవు నేర్చుకున్న విద్య నీకు పనికిరాదు అని చెప్పింది. అంతో సంతోషం. నాకు వద్రాకు బాధ లేదు ఏ వాళ్ళని పోతించి వానసి బాగా నేర్చుకున్నాను. నీవు గురువు శిష్యుడు అనే సంబంధాన్ని బ్రాహ్మణ్యాన్ని బ్రహ్మ విద్యను అవమానం చేశావు కాబట్టి నీకు బ్రాహ్మణుడు పతి కాదు. బ్రాహ్మణ దేవుడే నిన్ను భర్త అవుతాడు అని శపించి కచుడు వెళ్ళిపోయాడు. ఇలా కచుని శాపం వలన నాకు బ్రాహ్మణుడు భర్త కాడు కాబట్టి నీవే. మత్త జోతావ్ ఈ వివాహం చేసుకోవలసింది అని మొత్తం ఈ దేవయాని యాతిని చెప్పితే మనస్సు అంతకుముందే అతనికి సౌందర్యం ఉంది కాబట్టి వాడికి ఉంది కానీ బ్రాహ్మణ కన్య కదా ఎలా అని మనల్ని సందోషించారన్నమాట. ఇప్పుడు గతే రాజనిత వీరే సత్ర సౌజతి పితో నివేదే సతః సర్వం కుక్తం సైమిక్షయాకృతం. ఆ మాట తీసుకున్నాడు కానీ మరి వెళ్లి పెళ్లి అప్పుడే చెప్పుకో తండ్రి కన్యాదానం సరే మంచిది లేదు నువ్వు ఊరికి వెళ్ళు నగరానికి వెళ్ళు నేను వెళ్లి మళ్ళీ వస్తాను లెమ్మన్నాడు.

అతను నడువు వెళ్ళగానే ఈమె ఊళ్ళోకి వెళ్ళకుండా ఊరికి వెళ్ళిపోయాక ఊరి దగ్గర దగ్గర కూర్చోని ఏడుసుకుంటూ కూర్చుంది. ఊళ్ళోకి పోలేదు దేవయ్య. ఓ సుఘం అంటారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళు కాస్త పోయి అయ్యా అయ్యా మీ అమ్మాయి మరి అందరి గురి ఏడుస్తూ ఉంది ఏమైందో కనుక్కోండి. అంటే పాపం పోయి తంత్రి కూడా అయినా అమ్మాయి ఏంటి ఏమైంది ఇదే ఇలా జరిగింది అవమానించింది అని తెలియజేస్తా. నాకు ఇలాంటి నీకు మాత్రం ఇలాంటి రాజ్యం నీకెందుకు? నువ్వు కాకివట, నువ్వు కుక్కవట, ఆ దేశం దిష్టం నీకు నువ్వు మింటున్నావట. ఇంతగా అవమానించింది మనకెందుకు ఆ రాజ్యం? అయితే నాకెందుకు ఆ రాజ్యం. వాడు వాడుతావు కాదు. వాడు అయ్యా గురువుగారు కోపం వచ్చి వెళ్ళిపోతున్నారు అవమానం చేశారంటే వాడికి నాయనా ఏమైంది నా అడిగాడు మా అమ్మాయిని అడిగాడు. అమ్మాయి ఏంటి ఇలా జరిగింది మరి ఏం చేయమంటావ్ ఏం చేసేది మేము మీకు కాకులమా నీ భిక్ష నీకు భిచ్చుకులమా భగవంతుల నువ్వా మేమా. మా బుద్ధి లేకుండా రాజ్యం పారిస్తావా అని వాళ్ళు మూల్ చేస్తారు. ఏం చేస్తారు ఏం చేస్తారు బాబు? చెప్పు నాయనా ఏం కావాలి నాకేం వద్దు మా అమ్మాయి ఏం కావాలి అని అది ఇస్తే వస్తాను. అమ్మాయి అమ్మ చెప్పు తల్లి ఏం కావాలి? ఏమీ లేదు నీ పుత్రిక నాకు దాక్ష్యం చేయాలి దాక్షిగా ఉండాలి. దాసిగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వస్తాను. నాకు రాదులే తప్పదులే నేను ఒప్పుకున్నాను. తండ్రి తండ్రి యొక్క రాజ్యం ప్రజల యొక్క క్రేమాన్ని చూసినటువంటి కూతురు కూడా కొంచెం తగ్గి ఆమెకు దాసిగా మిగిలింది. మనము పొరపాటున కోపం చేసేటువంటి పనులు ఎదుటి వారికి అపకారం కాకుండా ఉపకారాన్ని కలిగించాలి. అప్పుడు దేవయాని ఆమెను దాసీగా చేసి యయ్యాటికి అనుకోకుండా ఇంకో క్షత్రియ కన్యను భార్యగా తెలిచింది. జాతీయ పోదు కదా జాతీయ బుద్ధి పోవు కదా. శుక్రాచార్యులు దేవయానిని ఇచ్చి వివాహం చేశారు ఇయ్యాల. చేసి దేవయాని వెంటనే దార్జిగా ఇవ్వమని పంపాడు. పంపినప్పుడే చెప్పాడు. నువ్వు క్షత్రియుడవు ఆమె క్షత్రియ కన్య పొరపాటున అటువైపు నీ లోరుపత్వం పడవిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త. ఎత్తరించి మరీ పంపించాడు. నహుతాయ వృతాందత్వా సహ శర్మిష్టయా ఉచన సమాహరాజం శర్మిష్టాం మాధా తలపే నకరిశిచితు.

పరపాకన కూడా నీ చెయ్యి మీద తెర్మిక్త రాకూడదు జాగ్రత్త. విలోక్ చౌదర నసిం రాజన తెర్మిక్త సప్రజాని పచితో హవే ఓవరే రహతి అయితే. సరే అన్నాడు వస్తున్నారు పోయారు రాజ్యంలో ఉన్నారు ఈ దేవయానికి ఉత్తమమైనటువంటి మంచి సంతానం కలిగింది కుమారులు ఆశిష్టో తేజోవంతులు బలవంతులు వీల్యవంతులు రూపవంతులు కుమారులు కలిగారు ఓ ఇంత మంచి సంతానం కలిగినట్టు కొద్దిగా గట్టిగా ఉంటుంది మనం కూడా పట్టుకుందామని తినిమిత్త ఏకాంతంలో రహస్యంగా వాడే ఉంది. ఏ ఆతిని భర్తగా ఉంది. అందులో వృద్ధ అయినటువంటి స్త్రీ సంతానం కావాలని పురుషుడు నియ్యాలి చేస్తే కాదంటే గ్రూణ హత్య పాపము అని అంటారు. అందులో తిత్తి కన్యా ఎవరు అడిగారు తన వారి జా తనది కోసం ఆయన కూడా అంగీకరించి ఆమెను కూడా భార్యగా సిగ్గురుంది. ఆమెకు సంతానం కలిగిన తరువాత వరణ శుక్రవచః కాలే దిక్తమేవాభ్యవద్యతః యదు పూర్వతు అనేటువంటి ఇద్దరు దేవయానికి కుమారులు. దృహ్య అను పూర్ అనేటువంటి ముగ్గురు సన్నిధ్య కుమారులు అదే పూర్వం చెప్తున్నాను. బౌలత ఈ వచనమే పూర్వ వచనం. ఇలా ఇతనే పూర్వే ఉత్తముడు అన్నమాట. చిన్నవాడే ఉత్తముడు పూర్వించా. ప్రియ దేవయాని పితోకేహం యయౌ క్రోధ విమూర్చిత తెలుసుకొని సమీక్ష పుత్రులు వీళ్ళు పిల్ల అసలు ఎవరికి మారు అసలు పిను కదా అనే కోపం వచ్చేసి. తల్లి గారి ఇంటికి మా రాత్రి వెళ్ళాక తల్లి గారి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెను శాంతింప చేయడానికి ఇతను వెంట వెళ్ళాడు. విజయమంతా దేవయాని తండ్రి చెప్పేసరికి తండ్రికి కోపం వచ్చేసి త్వాం జరావిషతాం మందా విరూపకరణీం యవ్వనంతో కదా ఇలా ప్రవర్తించింది. ఏ యవ్వనం నీ వివేకానికి పోగొట్టిందో ఆ యవ్వనం కాస్తా పోయి నీకు వార్ధక్యం వచ్చిందా అని చెప్పించాడు. ఈ యాది మహారాజు పుచ్చుడైపోయాడు. అతృప్తోత్పజ్ఞ కామానా బ్రహ్మన్ దుహితరి దుహితరిస్మతే నాయనా అప్పుడే వార్త చేయును దయ ఇంకా నాకు పూర్తిగా. కోరికల యందు తృప్తి జరగలేదు అని ప్రార్థిస్తే ఇది లబ్ధవ్యవస్థానః పుత్రం జేష్టమవోతు అప్పుడు అన్నాడు నా శాపం అయితే మారదు.

కానీ ఎవరైనా నీ వార్హత్యాన్ని తీసుకొని యవ్వనం ఇస్తే నీవు ఆ యవ్వనంతో విహరించు. అంటే పాపం పెద్దవాడిని అడిగాడు. ఏదో తాత ప్రతి క్షేమాం జరాం పెద్ద కుమారుడు యదువు కదా ఆ యదువుని అడిగి తాత ప్రతి క్షేమాం జరాం దేవి నా జరం తీసుకొని యౌననివ్వవయ్యా అంటే మాతా మాతృతాం వస్తున తృప్తో విజయేశ్వరం వయసా హవది యేన రమస్యే కటిపయా అని యౌనంతో నేను కొన్నాళ్ళు విహరిస్తాను అని చెప్తే నోస్తహే జనసా స్తాతుం అంతరా ప్రాప్తయా భవా. నిజముగా ఎన్నో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు యవ్వనాన్ని అనుభవించిన నీకే తృప్తి లేకుంటే కొత్తగా యవ్వనాన్ని వచ్చిన నేను నా యవ్వనాన్ని నీకు ఇచ్చి నేను ఎలా బాగా సగ్ఞాన్ని తీసుకుంటానయ్యా. కాబట్టి నేను అతను ఒప్పుకోలేదు తర్వాత దుర్వజు అడిగినా కానీ దృహ్య అను ఇలా అందరూ తిరస్కరించారు ఎందుకంటే అనిత్యే నిత్య బుద్ధయః అన్నారు. అనిత్యమైనటువంటి యవ్వనాన్ని నిత్యముగా భావించి పుత్రులు ఎవరూ అతనికి ఇవ్వలేదు. అపృచ్ఛ తనయం పూర్వం వయసోనం గుణాతికం చిన్నవాడు పూర్వుడు. అతను వయస్సులో చిన్నవాడు గుణములో పెద్దవాడు. అలాంటి వాడిని నత్వమద్రజవతు వస్తమాం ప్రత్యాశ్యాదు నాయనా నువ్వు మీ అన్నల్లాగా కాదనకురా బాబు అని అడిగితే కోను లోకే మనుక్షేంద్ర పితురాత్మకు తప్పు మా తృప్తి గత్తు ని ప్రవేశిస్తాను. తండ్రికి ఏమి ఇచ్చిన రుణం తీసుకుంటామంటే తండ్రి చేసిన దానికి ప్రతి ప్రత్యుపకారం దేనితో చేయగలము పునువ ఉత్తమః చింతితం కుర్యాత్ ప్రోక్త కారీతో మధ్యమః అధమః అశ్రద్ధయా తుర్యాత్ అకర్త ఉచ్చైతం పితుహు అంటారు. ధర్మశాస్త్రం కొడుకు అనేవాడు నాలుగు రకాలు ఉంటారు పుత్రుడు. ఒకడు ఉత్తముడు, మధ్యముడు, అధముడు. 4వ వాడికి ఏం చెప్పాలో పేరు తెలవదు, నలుగురు ఉంటారు. ఈ నలుగురిలో ఉత్తమః చింతితం కురియాత్, తండ్రి గారు మనసులో అనుకోగానే చేసిన వాడు ఉత్తమం ప్రోక్త కారీతు మధ్యమః. చెప్పింది ఏమి వారు మధ్య అంటే ఎవరు ఆయన ఉన్నాడు నాకు ముందర వస్తారు చరిత్రలో భీష్ముడు శంతనను మనసులో తలుచుకోగానే సత్యవం చేసుకోవాలని అనుకున్నాడు తెలిసిపోయే ఉత్తమ గా తండ్రి గారి బాధకు కారణాన్ని తెలుసుకొని తాను వివాహం చేసుకోవాలని తెలిసి తండ్రి సత్యవం చేస్తే చూడండి వారు ఉత్తమ అవుతారు.

ప్రోక్త చారీతు మధ్యమః చెప్పినట్టు చేసేవాడు మధ్యముడు అంటే ఆయన ఎవరు రామచంద్రుడు చెప్తే విన్నాడు కదా ఈయనే మధ్యముడు అన్నాడు. అధమః అశ్రద్ధయా కుర్యాత్. తండ్రి మాట చెప్తే వింటాడు కానీ అశ్రద్ధగా చేస్తాడు. మనం చెప్పుకున్నాం వికుక్షి అని శత్యాదుడు. దారిలోని పుంజడు కింద చూడండి. వాడు అధమః. అకర్త ఉచ్చరితం పితువు తండ్రి మాట విననివాడు తండ్రి చెప్పిన దాన్ని చేయనివాడు తండ్రి యొక్క మలంతో సమానము. ఉచ్చేరితము ఉంటే మనం ఇలా నాలుగు కాగాలు చేసి పితుహు ఇతి ప్రముజితః పురుహు ప్రత్యగృహ్నాతి జరాం పితుహు ఇలా సంతోషంతో నాన్నగారికి సేవ చేసి అదృష్టం కలిగింది అని సంతోషంగా వార్ధక్యాన్ని తీసుకొని ఎవరని ఇచ్చాడు తోపి తద్వయసా కామాన్ యధావర్జుజుకే ఈ మహానుభావుడు ఆ వయసుతోటి అన్ని కోరితలను తీర్చుకొని యజ్ఞములు సత్త జోగాడు యజ్ఞములు చేశాడు యధువాపద్యోషం విషయాన్ చూసే అవ్యాహతేంద్రియః ప్రేయస పరమాం ప్రీతిమువా ప్రేయసీరః అయజద్యజ్ఞ పురుషం అంటే యజ్ఞాలు చేశాడు, దానముడు చేశాడు, పరమాత్మ ఆరాధించాడు. నానేవపాతి నాపాతి స్వప్నమాయా మనోరదా తమేవ వృద్ధి విజ్ఞత్య వాసుదేవం గృహాత్యయం నారాయణం అనీయాంశం నిరాశీర్యయ యజతు ప్రభుం పరమాత్మను. శ్రీమన్నారాయణుడిని ఈ మహానుభావుడు కాలాన్ని ధ్యానం చేసి ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని మాయను బాగా తెలుసుకొని కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రియముల తృప్తి కోసం విహరించాడు. ఇంతగా విహరించినా అతనికి తృప్తి కలగలేదు. చెప్తున్నాడు నా తృప్యతు సారోభౌమః కదింద్రియైహి చెడులింద్రియములతో తృప్తిని పొందలేదు. మనకు రేపు జయాత్రి యొక్క వైరాగ్యం మనం చెప్పుకుంటాం నజాతు కామస్కామానాం ఉపభోగేన శాన్మితి ఇందులోనే రేపు వస్తుంది తర్వాత రేపటి చరిత్ర.

దుష్యంతో ఉపాఖ్యానం వస్తుంది అలాగే భరత ఉపాఖ్యానం అంటే ఇతర అర్థం కదా ఇలా చదువుతుంది అన్నమాట అయిందా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య సుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు ఆస్మద్ గురుభ్యో నమః

Opening invocation: Mangalacharanam - salutations to the divine guru lineage. We continue in the ninth Skanda with the lunar dynasty. Today - the Janaka lineage, the story of Pururavas and Urvashi in greater depth, and the great Yayati episode begins.

Salutations to all the acharyas. O devotees - yesterday we reached Pururavas in the lunar dynasty. Today we elaborate the Pururavas-Urvashi story and then proceed to the lineage of Yayati, which leads eventually to Krishna's ancestors.

Pururavas had six sons from Urvashi - Ayu, Dhimanta, Amavasu, Vishvayu, Shatayur, and Shatajit. These six carried the lunar lineage forward. From Ayu came Nahusha. Nahusha was a great and powerful king who even temporarily served as Indra.

Nahusha's pride was his downfall. When serving as Indra temporarily, he demanded that the rishis carry his palanquin. Among them was Agastya Maharshi. Agastya's short legs could not keep pace - Nahusha kicked him and said "sarpa sarpa" - "move move!" Agastya cursed him to become a serpent.

Nahusha fell from the heavens as a huge serpent. He remained in that form for ages until Yudhishthira encountered him during the Pandavas' forest exile and answered his philosophical questions. Through that encounter, Nahusha was released from the curse and regained his original form. Pride brings even great ones low.

From Nahusha came six sons - Yati, Yayati, Sanyati, Ayati, Ayati, and Dhruva. Among these, Yayati was the most famous. Yayati is one of the most celebrated characters in the Bhagavata and Mahabharata - his story is the supreme teaching on desire, old age, and liberation.

Yayati married two wives - Devayani and Sharmishtha. The background: Devayani was the daughter of Shukracharya (guru of the demons), and Sharmishtha was the daughter of Vrishaparva (king of the demons). They were friends who had a quarrel.

Sharmishtha in anger pushed Devayani into a well. Yayati happened to pass by, saw her, pulled her out. Devayani said - "You took my hand - therefore you must marry me." Yayati was a king; she was a brahmana girl. Inter-caste marriage was complicated.

Devayani complained to her father Shukracharya. Shukracharya was very powerful - the guru of all demons. He threatened King Vrishaparva. To appease Devayani, Vrishaparva agreed that his daughter Sharmishtha would serve Devayani as an attendant. Thus the princess became a servant.

Yayati eventually married Devayani - with Shukracharya's blessing but with one condition: "You must never take Sharmishtha into your bed." But Sharmishtha - the beautiful princess serving as attendant - was also attracted to Yayati. Secretly, Yayati took Sharmishtha as a second wife.

When Devayani discovered this, she complained to her father. Shukracharya was furious - Yayati had violated his condition. He cursed Yayati - "You who were seeking pleasure - be struck with premature old age!" Immediately Yayati became old and decrepit.

Yayati begged - "O great one, I have not yet had my fill of pleasures. Please grant me a reprieve." Shukracharya said - "I cannot take back the curse, but if any of your sons is willing to exchange his youth for your old age - that can be done."

Yayati went to his five sons one by one - from Devayani he had Yadu and Turvasa; from Sharmishtha he had Druhyu, Anu, and Puru. He asked each - "Will you give me your youth and take my old age for a time, so that I can enjoy life? I will return your youth later."

The four elder sons - Yadu, Turvasa, Druhyu, and Anu - each declined for various reasons. They said - "Old age brings misery - the loss of beauty, strength, appetite - I cannot accept this." They were unwilling to sacrifice their youth for their father.

The youngest son Puru said - "Father, it is a son's duty to serve the father. Whatever difficulty you have, let me take it. Give me your old age and take my youth. I will bear it gladly." Yayati was moved to tears. He exchanged youth with Puru.

With Puru's youth - Yayati enjoyed life for another thousand years. He enjoyed every pleasure available - "kama bhoga" - fully, without restraint. He had Vishvachi - the most beautiful celestial woman - as his companion. He had everything. But at the end of a thousand years...

At the end of the thousand years - was he satisfied? No. This is the teaching. "Na jaatu kamah kamanam upabhogena shamyati" - desire never diminishes through enjoyment. It is like adding ghee to fire - it only grows. Desire is the fire and enjoyment is the ghee.

"Havisah krishnavartmeva bhuya evabhivardhate" - just as the black flame of fire grows with clarified butter - so desire grows with indulgence. Even after a thousand years of unrestrained pleasure with the most beautiful woman - Yayati was not satisfied. He was more desirous than before.

Then came the moment of awakening - "viveka." Yayati reflected: "I have consumed everything. No pleasure remains untasted. And yet - I am not satisfied. I am more hungry for pleasure than when I began. This path leads nowhere." This is the great turning point.

He said - "Yena kenachid upayena manah krisnamam shamayet" - by whatever means one must calm the mind - "akamah sarva kamo va moksha kama udara dhih" - whether desireless, or desirous of everything, or desirous of liberation - the wise person must calm the mind and take refuge in Krishna.

Yayati returned to Puru and gave back his youth. He said - "Take your youth back, Puru. You are the worthy son who served the father with complete devotion. I give you the kingdom." He disinherited the other four sons for their refusal and gave the entire kingdom to Puru.

The four disinherited sons became the founders of other lineages - Yadu's descendants are the Yadavas (Krishna's lineage), Turvasa's descendants are the Yavanas, Druhyu's are the Bhojas, Anu's are the Mlechchhas. Thus from Yayati's four disinherited sons came various peoples of the world.

Yayati then went to the forest and performed tapas. He attained the heavenly worlds through his tapas. But even in heaven - pride returned. He boasted of his punya and his tapas. Indra sent him back down - "galapatitah" - fallen from heaven.

As Yayati was falling - his four grandsons (Ashtaka, Pratardana, Shibhi, and Vasumanas) saw him and said - "We will each give our accumulated punya to support you." Through their selfless gift, Yayati was restored to the heavens and all five rose together.

This second story teaches - punya earned by one person can be shared with another through love and selfless giving. And also - true detachment means not being proud even of one's spiritual achievements. Pride of tapas is as destructive as pride of power. Complete humility before God alone is safe.

The lineage of Yadu - Yayati's eldest son - leads to Krishna. Yadu had five sons: Sahastrajit, Kroshtu, Nala, Ripu, and Ripunjaya. The Yadavas trace back to Sahastrajit. The descendants of Yadu spread across the subcontinent and had various kingdoms.

Now the Bhagavata describes the Janaka lineage - though Janaka is in the solar dynasty. The Janaka kings of Mithila were famous as philosopher-kings - "rajarshi" - royal sages. Janaka himself was so accomplished in Brahma-jnana that Yainavalkya's wife Maitreyi considered him worth learning from.

The Janaka who is the father of Sita in the Ramayana - "Sita janaka" - is the most famous. His full name was Siradhvaja Janaka. "Janaka" is a title meaning "father" or "source" - all Mithila kings bore this title. The lineage begins from Nimi, son of Ikshvaku.

Nimi once began a yajna and invited Vasishtha as his chief priest. Vasishtha said - "I have already accepted Indra's yajna first - I will come after that." Nimi waited but eventually appointed another priest. When Vasishtha returned, he was angry and cursed Nimi - "lose your body."

Nimi also cursed Vasishtha in return - "you too lose your body." Both curses took effect. Vasishtha was reborn from Mitra and Varuna when they saw the celestial nymph Urvashi - hence his birth name "Mitra Varuna suta." Nimi's body was preserved in fragrant oils.

The rishis churned Nimi's preserved body - "Nimi dehavimanthanam" - and from that churning emerged a son: Mithi. From Mithi came the city of Mithila - the Janaka kingdom. This is the origin story of Mithila. Mithi's descendants bore the Janaka title.

The most spiritually renowned Janaka in the lineage - before Sita's father - is the one who taught Shuka Maharshi about Brahma-jnana. Shuka was Vyasa's son, already a great jnani, but Vyasa sent him to Janaka for the final teaching on liberation while active in the world - "jivanmukti."

Janaka made Shuka wait for three days before granting audience. When Shuka finally entered, he was kept waiting further, given pleasures and distractions. Shuka was undisturbed throughout. Janaka then said - "You have already attained it. I had nothing more to teach you. Your undisturbedness in all circumstances is itself the realization."

This is the teaching of Shuka-Janaka - liberation is not about changing circumstances but about being unaffected by circumstances. "Sarva bhutesu atmanam sarvani bhutesu ca atmani" - seeing the Self in all beings and all beings in the Self. That equanimity is the mark of the liberated.

Now we return to the Yadu lineage - moving quickly through generations. The Bhagavata notes that the Yadu lineage had so many descendants - "sahasrashah" - thousands and thousands - that even Brahma himself could not count them. And from this vast lineage - Krishna was to be born.

The speaker pauses here to reflect - what is the significance of narrating all these lineages? "Lineage is the context that makes the avatar meaningful." Krishna did not appear from nowhere - He chose a specific lineage, a specific family, a specific time and place. Each choice was deliberate and meaningful.

Just as the lotus has its beauty within, but the muddy water makes it more precious by contrast - so Krishna's birth in a prison cell, in the midst of a tyrant's regime, makes His glory shine all the brighter. The darkness of the context makes the light more visible.

Tomorrow we proceed to the final part of Canto 9 - the immediate ancestors of Krishna - Shurasena, Vasudeva, and Devaki. The stage is being set. All these generations of kings, all these stories of devotion and failure, of pride and surrender - they all point toward one moment.

The great sage Shuka narrates - "Parikshit, all that I have told you about these dynasties has one purpose - to bring you to the moment of Krishna's birth. Everything in this Bhagavata - from the very first verse - points to that supreme event."

And Parikshit listens - eager, attentive, drinking every word like nectar. He has only seven days left to live, but his mind is so absorbed in these divine stories that he does not notice the passing of time. This is what the Bhagavata does - it makes one forget even death.

"Bhagavata shravana ananda" - the bliss of hearing the Bhagavata. Those who have heard even a little understand - there is a quality in these stories that ordinary literature does not possess. They touch something deep in the listener. They create a direct connection to the divine.

The speaker concludes with a prayer - "May all of you listening today also be blessed with this Bhagavata bhakti - this love of the Lord's stories. May you find the same nectar that Parikshit and Shuka experienced - in your own daily lives, in your own homes." "Svasti prajabhya paripalayantam." Salutations.

Final mangalacharanam and closing benedictions. Tomorrow - the immediate context of Krishna's birth: Kamsa, Vasudeva, Devaki, the imprisonment, and the divine descent. The Bhagavata moves to its climax. "Loka samastah sukhinobhavantu." Salutations to all the acharyas.

A final word on these genealogical chapters - "vamsha anucharitam" - the narration of lineages. In the Mahabharata and Puranas, lineages are sacred. They carry the memory of who we are and where we come from. They ground us in the stream of dharma that flows from the very beginning of creation to this present moment.

We are not isolated individuals - we are part of a lineage, a tradition, a flow of dharma that includes all those who came before us. The Bhagavata reminds us of this - and in reminding us, it connects us to something larger than ourselves. That is the deepest purpose of narrating the dynasties.

The Bhagavata is not just a text - it is a living presence. "Sakshat bhagavan" - it is the Lord Himself in text form. When you read it or hear it - you are in the presence of the Lord. This is why even the genealogical passages, which may seem dry, are actually saturated with divine presence. Every name is a divine name.

Invitation for tomorrow - "Come with expectation and devotion. Tomorrow we begin the most eagerly awaited moment - the approach to the tenth Skanda and the birth of Krishna. All 226 days of this discourse have been building to that moment." Namaskarams to all.

The speaker asks the devotees to reflect on one teaching from today - the Yayati teaching on desire. "Na jaatu kamah kamanam upabhogena shamyati" - desire never diminishes through enjoyment. Apply this reflection to your own life. Where are you chasing enjoyment expecting satisfaction? That is the inquiry for today.

The only true satisfaction - "santosham" - comes from contentment with what the Lord has given. "Santosham parama sukham" - contentment is the supreme happiness. Yayati learned this after a thousand years. May we learn it sooner, through the grace of the Bhagavata. Salutations and namaskarams.

Closing prayers. "Gobrahmanebhyo shubhamastu nityam, loka samastah sukhinobhavantu, svasti prajabhya paripalayantam nyayena margena mahim mahishah." May all be well. May all be at peace. May no one suffer. This is the prayer of the Bhagavata. This is the prayer of the speaker. Namaskarams.

The gathering of devotees - "sat sanga" - is itself a form of worship. When people gather to hear the Lord's stories, the Lord is present in that gathering. The Bhagavata was first heard by an assembly - Parikshit and the sages at Naimisharanya. Every such gathering replicates that sacred original event.

Thus ends today's pravachanam. The ninth Skanda is nearly complete. One more day - and then we enter the tenth Skanda - the heart of the Bhagavata - where Krishna is born, lives, plays, and teaches. All the preceding nine Skandas have been preparation for this. "Hari Om. Tat sat. Namaskarams."

Final salutation to the speakers, the listeners, the lineage of teachers, and the Lord who inspired this entire discourse. "Acharya Ramanuja Swami ki jai. Srimad Bhagavatam ki jai. Bhagavat bhakton ki jai." Victory to the Acharya, to the Bhagavata, and to all its devotees. Namaskarams.