పునర్జన్మ చక్రం: కర్మ నిర్ణయించే జన్మ
Rebirth Cycle: Karma Determines the Next Birth
పునర్జన్మ చక్రం వివరించబడింది - స్వర్గంలో పుణ్యం క్షీణించిన తర్వాత ('క్షీణే పుణ్యే') జీవుడు భూమికి తిరిగొస్తాడు. 'చరణ' అంటే కర్మ - రమణీయ చరణ (మంచి కర్మ) మంచి జాతిలో జన్మకు దారితీస్తుంది, చెడు కర్మ నీచ జన్మలకు. అనుభవించని కర్మ మిగులు తదుపరి జన్మ నిర్ణయిస్తుంది. పుట్టే చోటు, వేళ మన ఇష్టం కాదు - కర్మమే నిర్ణయిస్తుందని ముఖ్య సందేశం.
The rebirth cycle is explained - after exhausting accumulated merit in heaven ("ksheene punye"), the jiva returns to earth. "Charana" means karma - "ramaneya charana" (good karma) leads to birth in a good species; bad karma to birth in lower forms. The balance of unexperienced karma determines the next birth. The session teaches that we cannot choose where or when we are born - karma alone determines this.
పర్యయంతాం బుధ్యే సుపరం పరాం యోనిక్షమచ్యుత పదాం బుజయుక్మ రుక్మవ్యామోహ తస్తదితరాని తృణాయ మీనే అస్మది గురోః భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేరు కులాభిరాముం శ్రీమత్ తదంగి యుగళం కృణమామి మూధన భూతం సరస్య మహదాస్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरुम् अतती पुट्प सं काशं हार नूपुर शोभितं रत्न चंकन केयूरम् कृष्णम वन्दे जगद्गुरुम् ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంచం మహోరస్కం పునమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరినిపించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యః పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం త్యక్తే స్పౌత్రమ కల్మకం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు
సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగారియ గురు పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః బంధువులారా, జీవుడు తాము ఆచరించినటువంటి కర్మల ఫలితాన్ని నరకలోకంలో అనుభవించి క్రమశః అంటున్నారు. అంటే సీరియల్ లో ఎవరో క్యూ అని ఉన్నారు. అన్నీ ఒకేసారి కాదు. తాము ఆచరించినటువంటి కర్మలలోని వ్యత్యాసాన్ని బట్టి ఫలములోని వ్యత్యాసం కూడా ఉంటుంది. తీవ్రమైన వాటిని మొదల అందిస్తారు. కొంచెం సామాన్యమైన వాటి ఫలితం తరువాత కలుగుతారు. మహా పాపాలు. ఫలితం ముందు ఉపపాపాల ఫలితం తరువాత ఎందుకంటే ఇందులో చెప్పలేదు పాద్మంలో బాగా చెప్తారు గరుడలో కొంత చెప్తారు మళ్ళీ శ్రీనేపునియే మర్త్యలోకం విశంతి అని చెప్తున్నాము. ఇప్పుడు ఇందులో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అని చెప్పి మనలో ఒక డౌట్ వచ్చేసింది. అన్ని కర్మల ఫలితం అనుభవించిన తర్వాత పరిశుద్ధుడైపోయాడు కదా. మళ్ళీ ఎందుకు రావాలి? పునరావృత్తి ఎందుకు అని అన్నీ అనుభవిస్తున్నావు కదా అన్నీ అనుభవించిన తర్వాత మరి ఏం మిగలదు ఇక కర్మ శేషం ఉంటే దాని అనుభవిక రావాలి. అన్నీ అనుభవించిన తరువాత మళ్ళీ రావటం ఎందుకు? అంటే అన్నీ అని చెప్పలేదు క్రమశః అని చెప్పి.
చేసిన వాటిని ఆ వరసలో అనుభవిస్తూ అంతే తప్ప మొత్తం అనుభవించడానికి ఎక్కడ అవకాశం లేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం. విశేష అని కథ కదా అంటే పుణ్యము తగ్గిన తరువాత అయిపోయిన తరువాత కాదు అది క్షీణం నాశే పుణ్యే అస్తే పుణ్యే గతే పుణ్యే కాదు క్షీణే పుణ్యం. అంటే ఏమిటి కొద్దిగా పుణ్యము అలాగే కొద్దిగా పాపము బ్యాలెన్స్ తోటే పంపిస్తాడు స్వామి నిల్ బ్యాలెన్స్ అయితే అసలు ఇక్కడ రాడు పుణ్యపాపే విసూయ నిరంజనః పరమం సామ్యము పైదిని శాస్త్రం కదా. పుణ్యం కానీ పాపం కానీ రెండిటినీ తొలగించుకున్న తర్వాత నిరంజనః ఏ అంటూ లేనివాడు కాబట్టి. అప్పుడు మోక్షానికి పోతాడు అని అర్థం. అందువల్ల పుణ్యము కానీ పాపము కానీ పూర్తిగా పోతే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అందుకే క్రమశః. అందులో మనకు ఇందులో శాస్త్రం కూడా ఒక మాట చెప్తాడు. అముష్మ యైహ రమణీయ చరణాః అభ్యాసః హయత్తే రమణీయాం యోనిమాపద్యేదన్ బ్రాహ్మణ యోనిం క్షత్రియ యోనిం వైశ్య యోనిం. వా అథ ఈహ ఉపూయ చరణాః అభ్యాసోహయత్తే కపూయాం యోనిం అపజ్జేరం స్వయోనిం సూకర యోనిం చండాల యోనిం వా మనకిది బృహదారణ్యకోపనిషత్. రోజ అనే చాలా స్పష్టంగా చెప్పారు అందులో యైగ రమణీయ చరణ వైదికమైన భాషను కానీ ఋషుల ఆర్షం ఋషుల ప్రయోగాలు కానీ కేవలం ఒక అభూతం వస్తే ఏం అర్థం కాదు. సదార్ధం కాకపోగా అపార్థం ఎక్కువైపోయాయి. రమణీయ చరణాః అన్నాడు. సంకృతం మాత్రమే వస్తే అందమైన పాదములు ఉన్నవానులు అని అర్థం. ఇదేం బాధ అంటే శరణం అంటే గమ్య ప్రాపకం కదా పాదాలు ఏం చేస్తాయి లక్ష్యాన్ని చేరుస్తాయి మనకు లక్ష్యం ఏమిటి జన్మ లేదా మరణం రెండే కదా లక్ష్యం
అయినప్పుడు ఈ జన్మను చేర్చేవేవి మన కర్మలే. కాబట్టి చరణ శబ్దానికి అర్థం కర్మ అని. రమణీయ చరణ అంటే పుణ్య కర్మ. ఎవరైతే పుణ్య కర్మలు చేసి ఉంటారో అలాంటి వారు వారు చేసినటువంటి కర్మ యొక్క శేషాన్ని బట్టి అభ్యాసోహయత్తే. ఇది ప్రధానం అభ్యాసోహయత్తే అనుభవించిన తరువాత మిగిలిన దానితో వారు రమణీయాం యోనిమాపద్యేదన్ ఉత్తమ జాతిలో పుడతారు. ఉత్తమ యాద అంటే ఏమిటి అక్కడ? బ్రాహ్మణ యోనిం, క్షత్రియ యోనిం, వైశయు యోనిం వా? బ్రాహ్మణులుగా కానీ, క్షత్రియులుగా కానీ, వైశయులుగా కానీ పుట్ట. అదే కుపూయ చరణాః మురికి కాళ్ళు కల వాళ్ళు అన్నారు. మురికి కాళ్ళు అంటే పాపం చేసిన వాళ్ళు అన్నమాట. దుష్పదులు అని పేరు వాళ్ళకు. ఇలాంటి మహానుభావులు కుపూయాం కపూయాం యోనిం కపూయ చరణాః కపూయాం యోనిం. వాళ్ళు దుష్ట యోనిమే పొందుతారు ఎలాగయ్యా అంటే స్వయోనిం సూకర యోనిం. కుక్కలుగానో, పందులుగానో, ఇంకే జాతిగానో లేదా చండాలుగానో పుడతారు. అంటే అముష్పాద లోకాద్యే అత్యాసః అభ్యాగంతారః తేషాం మధ్యే ఏ రమణీయ కర్మానః పాపం అర్థం కాదని ఆయనే రాస్తున్నాడు. అభ్యాసోహయత్తే అంటే అభ్యాసః అంటే అభ్యాగంతారః ఇక్కడికి వచ్చే వాళ్ళు. అది ఆశ. అది ఎదురుగా ఆగచ్ఛంతి నమః. అభ్యాస అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళు మంచి కర్మలు చేసి ఉంటే మంచి జాతిలో పుడతారు అంటే ఏమర్థం అండి? చేసిన కర్మల యొక్క ఫలితం మొత్తం అనుభవిస్తే అని అర్థమా? ఇక్కడ ఆచరించిన కర్మలన్నీ పూర్తిగా స్వర్గ నరకాదులలో అనుభవించి ఉంటే మళ్ళీ వాళ్ళు పుట్టడానికి అవకాశం ఉందా? నిర్ధూత పాప. పాపాలన్నీ పోయాయి, పరిశుద్ధులు అయ్యారు, మళ్ళా రారు కదా? మరి ఏం అర్థం అభ్యాసం.
సో హంతారః రమణీయ చరణాః అన్నారంటే వారు ఆచరించినటువంటి పనులలో మంచి కర్మలు మిగిలి ఉంటే వారు మంచి జాతిలో పుడతారు. చెడ్డ కర్మలు మిగిలి ఉంటే చెడ్డ జాతిలో పుడతారు. సరే మిగిలి ఎందుకు ఉంటాయండి అంటే రాకపోకలకే. టికెట్ ఉండాలి, టికెట్ లేకుండా డబ్బు వస్తుంది. కౌంటర్ ఉండాలి, కౌంటర్ ఫైల్ ఉండదు. వాడికి ఇచ్చిన గేట్ పాస్ ఇస్తే వాడు చింపి మనకు అది ఇస్తాడు. మొత్తం వాడు తీసుకోవచ్చు కదా. కౌంటర్ ఫైర్ ఉండాలి. ఇది మనం పోయినట్టు గుర్తులేదు. ఇది కౌంటర్ ఫైర్. ఖచ్చితంగా పుణ్య చేయడం కానీ, పాప చేయడం కానీ మిగిలించి దానితోటే వస్తాడు. అందుకే బాగా జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు. పుణ్య భాగం ఎక్కువ మిగిలి ఉందనుకోండి, ఇలా ఉత్తములుగా, ఉత్తమ బుద్ధిమంతులుగా, ఉత్తమ సంస్కారాలుగా, ఉత్తమ ఆచరించే వాళ్ళగా, ఉత్తమ మనసు ఉన్న వాళ్ళగా పుడతారు. దుష్ట కర్మయే మిగిలి ఉందనుకోండి, చెండాళ్లుగా, దుర్మార్గులుగా, శింశాపకులుగా, మూర్ఖులుగా, అజ్ఞానులుగా పుడతారు. ఆ ధర్మ యొక్క ఫలితం ఎందుకంటే అది బ్యాలెన్స్ ఉంటే కానీ మళ్ళీ అది పెరగదు. ఇది ఉంచుకుంటే ఎందుకంటే రుణశేషం చెప్తారు మనకు ధ్యాస భగవాన్ చెప్తాడు ఇందులో వస్తుంది ముందు వస్తుంది అప్పిచ్చిన వాడు. మొత్తం తీర్చనియ్యదట. ఉండనీయ రాదు మరి అప్పుడే తీర్చాను. నేను అడుగుతున్నా నేను ఇదిగాన్లే. మనం ఏమనుకుంటాం అబ్బా ఎంత ప్రేమ రా అంటామా వాడి ప్రేమ మన మీదే కాదు. మన దగ్గర బ్యాలెన్స్ ఉంది కదా వడ్డీ కాదు. మళ్ళీ కొన్నాళ్ళకి అది మళ్ళీ ఆసనం తగిలింది కదా. ₹100 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంచాడు అనుకోండి అదో ₹100 అవుతుంది. మళ్ళీ ₹100 అయితే ఇంకో ₹100 ఏమవుతుంది? వినలేదా? వాడు ఎప్పుడు బాకీ ఉండి తీరవలసిందే. ఆ బాకీ తీరింది అని తీసుకోకూడదు. అలాగే ఈ జన్మ కూడా అన్నీ పాపాలు అయిపోయాయి, అన్నీ పుణ్యాలు అయిపోయాయి అనే మాట లేదు. అనుభవించని పాపాలు కొన్ని ఎలా మిగిలి ఉంటాయి. అనుభవించని పుణ్యాలు కూడా కొన్ని మిగులుస్తాడు. అయితే మనము ఆచరించిన వాటిని బట్టి ఉంటుంది. ఆచరించినటువంటి కర్మలను బట్టి వేటిని మిగులుంచాలి, వేటిని అయిపోగొట్టాలి. లక్షలు తీసుకున్నాడు అనుకోండి, ₹15 కి ₹50 రూపాయలు ఉంచుకోమంటాడు. అది ₹1000 తీసుకుంటే ₹100 రూపాయలు ఉంచుకోమంటాడు. లక్ష తీసుకున్నాడు ₹100 రూపాయలు ఉంచుకోమన్నాడు కదా.
లేదు ప్రశ్న లేదు. అందుకోసమని మనము ఆచరించినటువంటి కర్మలలో కూడా కొన్ని మిగిల్చి ఇక్కడికి పంపిస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం చేయటానికి. సంస్కారం ఒకటి కావాలి కదా? మరి సంస్కారం కావాలంటే వాసన ఉండాలి కదా? వాసన ఉండాలంటే కర్మ ఉండాలి కదా? మరి అన్నీ ఎక్కడ అయిపోతాయి మరి ఎందుకు రావాలి ఇంకా? కాబట్టి మళ్ళీ పుడుతున్నాం అంటేనే కర్మశేషం ఖచ్చితంగా మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నటువంటి కర్మశేషం తోటే అందుకే అంటే మా వాక్యం మనకి ఇందులో ఈ అధ్యాయం మొదట్లో కర్మణా దైవ నేత్రేణా వ్యాసుని వాక్యం ఏంటి కర్మణా మనము చేసుకున్న కర్మతోటే మనం ఎదర పడుతున్నాం. అయితే ఈ కర్మను మన వెంట అట్టే పెట్టి మనం తీసుకొచ్చేది ఎవరు? అంటే దైవం. దైవం తీసుకుని వస్తుంది ఇక్కడ. అంటే సృష్టి చేసే దైవమే. కానీ అలా సృష్టించబడడానికి అబ్బే నాదేముంది నువ్వు చేసుకునేది పుట్టావు నేనేం చేస్తాను నాదేం లేదు అది. మనవేమో అన్నీ నేనే చేశాము అంటాం. స్వామి ఏమో నాదేముంది నువ్వు చేస్తున్నావ్ అని. ఈ కర్మ నేనేం చేస్తాను? ఆయనే చేస్తాడు అన్నీ. అంటే ఆ కర్మను తేవటం, అక్కడ అంటి పెట్టడం, మరి దానికి కూవెడుతడం, ఇక్కడ పంపి వేయడం అన్నీ పనులు ఆయనవే. నేను ఏం చేసింది ఏముంది మీరే మీకు ఇచ్చాను. మీరే ఏమి ఇయ్యటం లేదు. మీరే మీకు ఇస్తున్నాను అని ఆయన అంటాడు. మనం ఏమంటాం నాది చూపిస్తున్నాం అంటాడు. మనం కూడా ఆ మాట అంటే సమస్య లేదు. మనం భగవంతుడితో స్వామి నాదేం లేదు, మీదే నీకు ఇస్తున్నాం అన్నాం అనుకోండి, పాపం లేదు, పుణ్యం లేదు, జన్మ లేదు. కానీ మన కర్మే మనతో ఆ మాట అననివ్వదు. అహం అహం నేను నేను నాది నేను తప్ప అబ్బాయి ఇంకో మాట లేదు. ఆరు నెల పాప వచ్చే మొత్తం మాట ఏమిటి నాది. తర్వాత ఇంకో మాట రాదు.
ఫస్ట్ చేసుకునే మాట అమ్మ అమ్మ అంటే అంటున్నాం కానీ నాకు నెక్స్ట్ మాట ఏంటంటే నాది. అంటే ఎమరే వచ్చి ఇంకో మాట నేను. ఆ వాతిం చేయన ముద్ద అందుకోసమని ప్రధానమైన విషయం అదే. పరమాత్మ మనం ఆచరించినటువంటి కర్మలలో కొన్ని ఇక్కడ అదే కూడా ఇస్తాడు అనుకుంటా అదే ఇచ్చాడు. సంపతంతి అనేన స్వర్గ నరకావ్యమితి ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించెహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరేత్య అస్మై లోకాయ కర్మణి వేద వాక్యం కూడా ప్రాప్యాంతం కర్మణః అని చెప్పింది. చేసుకున్న కర్మ యొక్క సమాప్తి అయిన తరువాతనే చెప్తున్నది. కర్మ యొక్క ఫలితం మొత్తం అనుభవించిన తరువాత మళ్ళీ పుట్టడం ఎందుకు? అంటే అంతో స్త్రీ నాశయే. ఏమంటాడు? నాశ నిత్య నిత్యయే నాశ స్వరూపే అగ్రే అంతికే అంతరే. అంత శబ్దానికి దీని అర్థాలు ఉన్నాయి. స్వరూపమని, నాశమని, నిశ్చయమని, అగ్రీయమని, అంతమని, అంతరమని, అంతికమని సమీపే అన్నారు. అంతం అంటే సమీపే. ఇక్కడ ప్రాప్య అంతం అంటే ఏమది? చేసుకున్న కర్మల సమాప్తి సమీపంలో అన్నారు. అంటే దగ్గర దగ్గరగా అయిపోయిందని అన్నాడు. అన్నం తిన్నావయ్యా అయిపోయినట్టేనండి అంటాడు. కొద్దిగా ఉందన్నమాట. మొత్తం అయిపోతే అయిపోయినట్టే అన్నాడు అయిపోయిందని అంటాడు. కాబట్టి ఇంచుమించు అయిపోయినట్టే. చేసుకున్న కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించినట్టు అనిపించి వస్తాడు అంటాడు. శ్రేషం ఉంటుంది. శ్రేషం ఉంటేనే వీడు పుట్టుక కానీ మరో దాని కానీ కారణము. అందువల్ల మొత్తం కర్మానుభవం అది కాదు. సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనకు చెప్పడానికే ఈ శ్లోకం ప్రారంభం కర్మణా దైవ నేత్రేణ జంతుహు దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్త ఉదరం పుంసః రేతః కణాశ్రయాః నేను చెప్పామే, నేను చెప్పాము. చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించిన తరువాత ఎత్తు కించి కర్మ శేషంతో మళ్ళీ అత్రాగచ్చే. మళ్ళీ ఈ భూలోకానికి వస్తాడు.
అని చెప్పుకున్నాం ఆకాశాద్ వాయుహు వాయురగ్నిహి అగ్నిరాపః అద్వ్య పృథివి పృథివియా ఓడదయః ఓడదీత్యః అన్నం అన్నాత్ పురుషా అది చిన్న కదా ఇది పుట్టుక. ఇలా పుడతారని అర్థం. కాబట్టి అదే భాగం చెప్తున్నాడు మనకు ఇప్పుడు ఆ కర్మ కొద్దిగా మిగిలిన తరువాత ఇక్కడికి వస్తారు అంటే ఎలా వస్తారు. మళ్ళీ పుడతాడు అంటే ఎలా పుడతాడయ్యా మళ్ళీ? పుడుతున్నాడు కర్మణ దైవనేత్య. పరమాత్మ దైవము నాయకత్వం వహించినటువంటి కర్మతో అనేది సిద్ధాంతం. దైవము నాయకత్వం వహించిన కర్మతో అతను తీసుకొని వస్తాడు. అతనే తీసుకొని పోతాడు. అందుకే చెప్పుకున్నాం కదా. మనము ఎవరిని పోషించడానికి పాపములన్నీ చేశామో చెప్పు నాకు జ్ఞాపకం లేదు. పాపములు చేసి సంపాదించిన ధనం యొక్క భోగం వాళ్లకు పాప భోగం. వాడికి ఎవరం తినేవాళ్ళే. మనం తినేది వేరే ఉంది అక్కడ నరకం. చెప్పాం కదా. అంటే మరి వీరు ఇక్కడి నుంచి దేహం వలిపెట్టిన తర్వాత బంధువులు వెంట రారు. మిత్రులు రారు, ధనము రారు, గృహాదులు రావు, మరి ఏం వస్తాయయ్యా? అంటే ఒక పాపం కానీ పుణ్యం కానీ వస్తుంది. అది మాత్రం ఎందుకు రావాలి అని అడిగాం జ్ఞాపకం అనుకుంటా. ఇన్ని వదిలిపోయి ఒక్క రోజు పెట్టలాడా? బంధువులు వదిలిపెట్టారు. బంధువులం వదిలేము, ఇల్లు, వాకిరి, ధనము, సంపద అన్నీ వదిలిపెట్టాం కదా. మరి పాపం వదిలిపోయాడా అని పుణ్యపాపం నాకు సౌకర్యం లేదు. అంటే వదిలిపెట్టడానికి బతుక్కోవడానికి నువ్వెవరు? నీకు ఏది అంటించాలో అది ఎంబడే అంటించి ఆయన ప్రస్తుతా పోతాడు. అక్కడికి తీసుకెళ్ళిపోయేవాడు ఆయనే. ఇక్కడ పంపించేవాడు రెండాయనే. ప్రశ్నేం లేదు. కాబట్టి పరమాత్మే మీ వెంట మీరు ఆచరించిన పుణ్య పాపములను. తీసుకొని వస్తాడు అక్కడికైనా ఇక్కడికైనా. కాబట్టి కర్మ మనదైనా కర్మ కర్మను మన ఇంట పంపించేవాడు ఎవరు? పరమాత్మ. అందుకే.
కర్మణా దైవ నేత్రేణ దైవము నాయకుడిగా ఉన్నటువంటి అతని యొక్క ప్రేరణతో ఉన్నటువంటి మన కర్మ పుంసః జంతుహు దేహోపపతయే జంతుహు అంటే జీవ. ఈ జీవుడు దేహ ఉపపత్తయే అంటే తాను ఆచరించిన కర్మ యొక్క ఫలితమును అనుభవించడానికి తగిన శరీరము వచ్చుటకు. కదా? దేహం అంటే ఏం దేహం? దేహం ఏ దేహం? మనిషా, పశివా, పక్షా, మృగమా? అదే చెప్పేది మరి అక్కడ దేవ పత్ర అంటే ఏంటి? మనం ఆచరించినటువంటి కర్మ ఫల భోగ అనుగుణమైనదేను. మరీ మహా పాపం అనుకోండి ఏ కుక్కగానో ఏ పందిగానో ఇలాగో పుడతాం. ఇంకా మహా పాపం అనుకోండి ఏదో మలంలోనే పురుగు లాగా పుడతారు. ఏనంటే అది జీవుడే రమానందుడు ఏం లేదు కాబట్టి ఇందులో పరమ రహస్యం ఏమిటంటే ఎందులో పుక్కిన వాడు అది చాలా గొప్పదని అనుకుంటాడు. దాన్ని మర్చిపోవద్దు. ఎలాగ అందరిని గొప్పవాడు మానవుడు అనుకుంటున్నామో ఆ మలబుక్కులు ఉన్నాయే క్రిములు విట్టిలు విట్టిబుక్కు అంటాం మనం అవి తమ బతుకు చాలా గొప్పది అనుకుంటాం. ఎందుకంటే అంతకంటే గొప్పదాన్ని ఇంకోటివి చూడలేవు కాబట్టి. నేను అందరికంటే తక్కువ వాడిని అన్న భావన ఉంటే ప్రపంచంలో ఏ ప్రాణి దీర్ఘకాలం మనుగడ సాగించ జాలదు. ఉన్న దాంట్లోనే, చేస్తున్న దాంట్లోనే, చూస్తున్న దాంట్లోనే నేనే గొప్ప. ఆ భావనే లేనినాడు ఎవడు బతకడు. కాబట్టి దేహోపపతై స్వకృత కర్మ ఫల భోగ అనురూప దేహోపపతై ఆ మాట చెప్పాలి. శరీరము వచ్చుటకు అంటే ఎలాంటి శరీరం? దిశ్యతే ఇతి దేహః కదా. దిహ ఉపచేయే అని చెప్పాను ధాతు. వృద్ధి పొందేది ఏ వృద్ధి పొందాలి? చాలా చమత్సర పదం.
ఆ సంస్కృత పాటలో ఉన్న గొప్పతనం అదే. అది అర్థం చేసుకుని అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. ఒక మాట తటస్తంగా చెప్తారు. తెలివి ఉన్నవారు తెలివి ఉన్నంత అనుభవించడానికి. ఉదాహరణ కావాలంటే దేహము. దేహం అంటే ఏం అర్థం అండి? దిహ్యతే ఇది దేహః. దిహ ఉపచయేని ధాతువు. అంటే వృద్ధి పొందేది. అంటే మనం పుట్టినప్పటినుంచి శరీరం పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఇంకో పేరు పెట్టాం శరీరం అని. శరీరం అయితే తగ్గిపోతుంది. దేహము ఇదే, శరీరము ఇదే. అంటే పెరిగేది ఇదే, తరిగేది ఇదే. ఆ చత్వారింశాత్ శరీరం. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత దీన్ని శరీరం అనాలి. 40 ఏళ్ళ దాకా దేహం అనాలి. అర్థమైందా? ఇక 40 వచ్చాయి అంటే కొంచెం కళ్ళు మత్సగా పడుతున్నాయండి. లైట్ బాగాలేదా లేక నా కళ్ళకేమో ఇబ్బంది అని మొదలు అవుతుంది. గట్టగా దిగిపోవడం. ఏదో చెవు తిన్న తర్వాత లేదండి, ఇక కాళ్ళ నప్పులు వచ్చేయండి అంటే శరీరం తగ్గిపోతున్నది అప్పుడొచ్చే శరీరం. తగ్గేది శరీరం. ఇది ఇది లౌకికమైన అర్థం. లౌకికమైన అర్థం కైవ దానికి భౌతికమైన అర్థం. పంచభూతముల వరకు సంబంధించిన కానీ యాక భగవానుడు కానీ పరమాత్మ కానీ ఆ శబ్దాలను కావను మాత్రార్ధ బోధకములుగా ప్రయోగించలేదు. ఎలా ఉపయోగించడం మీరు? పెంచేది అంటే దేన్ని పెంచేది? మనము పూర్వజన్మములో ఆచరించినటువంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ దాన్ని మరికాస్త పెంచేది దేవం. కదా? అర్థం చేసుకోండి. పుడతాం, పెరుగుతూ ఉంటాం. పెరుగుతున్న పెరుగుతున్న కొద్దీ చెప్తారు మనకు. ఇందులో దశమ స్కంధంలో.
మృత్యుహు జన్మవతాం లోకే దేహేన సహజాయతి. అద్యవ కల్పశతైర్వాపి మృత్యుర్వైప్రాణినాం భువ. సంస్కృతం కొద్దిగా వస్తే చాలు. ఏది మహా గభీరమైన సత్యం ఉందో దాన్ని వ్యాసుడు చాలా ముర్త్యుహు జన్మవతాం లోకే దేహేన సహజాయతి. పుట్టిన వారందరికీ శరీరంతోటే మరణం కలిసి పుడుతుంది. శరీరంతో కలిసే పుడుతుంది, మరణం వస్తుంది కాదు, ఆల్రెడీ వచ్చింది నీ వెంటనే ఉంది. ఎలాగైతే నీకు శరీరము, కాళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి ఉన్నాయో మృత్యువు అక్కడే ఉంది. దేహేన సహా ఎప్పుడు వస్తుందో పిచ్చివాడు ఎంబడే ఉంది రా నీతోటి ఉంది. అయితే ఏంటంటే వచ్చేట కనబడనిది మృత్యువు. కాళ్ళు ఎదురుగా రాగానే కనబడతాయి, మృత్యువు కూడా రాగానే కనబడుతుంది. కదా? అది అజ్జవా కల్పనే ధైర్యవాకి. అది ఈరోజు కావచ్చు, ఓ ఇన్ని వంద కల్పాలే కావచ్చు. ఒక వంద కల్పాలు బతికేవాడు ఇక నాకు మృత్యువు లేదు అనుకుంటే నవ్వాలనా ఏడవాలనా. దుర్వై ప్రాణినాం దుర్వః ప్రాణి అన్నారంటే మరణం తప్పదు అన్నట్టుగా శరీరముతో పాటు వెంట వచ్చేది ఏమిటి? ఒకటి మృత్యువు, రెండు మనం చేసుకున్న కర్మ కదా. మరి ఆ కర్మను ఏది పెంచుతుంది? ఏదో కొద్దిగా పాపం ఉందనుకోండి, ఏదో పుట్టాం. ఏదో మురుగంగా పుట్టాం. ఆ కొద్ది పాపం అయిపోగానే మరి మనకు కావాలి కదా? కానీ ఆ పుట్టిన మృగం ఊరుకుంటుందా? అలాంటి పాపాలను కదా? మరి పాపాలను చేసేది ఏది? దేహం. చేసిన వాటిని పెంచేది ఏది? దిహ ఉపచేతి. మనము ఏ కర్మ శేషాన్ని తీసుకొని ఇక్కడికి వస్తామో దాన్ని పెంచేది శరీరం. అలాగే ఆ కర్మను తగ్గించేది శరీరం.
కర్మను పెంచేది దేహము కర్మను తగ్గించేది శరీరం శరీరతి అంటే ఓ 40 అంటే పాత రోజు కూర్చోరా అనుకోండి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి అనుకోండి నాకెందుకు ఇంకా ఇల్లు వాకిరి సంసారం తాపత్రయం ఏదో కృష్ణ రామ అనుకుంటాను పోతానయ్యా. అని తీర్థయాత్రలు, దేవాలయాలు, ఉపన్యాసాలు, పురాణాలు, భజనలు చేసుకుంటూ కూర్చునేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే సగటు ఏజీ 40 అన్నాడు. ఇప్పుడు ఆ కారణం 11 ఏళ్లకే పెళ్లి. ఆ కాలంలో పెళ్లి పదకొండు ఏళ్లకే. కాబట్టి నలభై ఏళ్ల వరకే అన్నీ అయిపోతాయి. నాయనా నీకో దండం నీ అంత నువ్వు నాతోనే వెళ్ళిపోతారు. అది వాళ్ళది శరీరం. ఇప్పటి కాలంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? నలభై ఏళ్లకి చేసుకుంటారు అంటే అప్పుడు మొదలు అన్నమాట పాపం పెగవడం మొదలు. శరీరం తగ్గుతుంది పాపం పెరుగుతుంది. ఎనిమిది నాలుగు ముప్పై ఆరు నలభై ఏళ్లకి అర్థం వచ్చేసింది మామూలుగా ఇప్పుడు. అందుకే దానికి అసలు అర్థం ఏమిటంటే మనం చేసుకున్నటువంటి కర్మలను పెంచేది, మనం చేసినటువంటి కర్మలను తగ్గించేది. దేహము చెయ్యి కాబట్టి దేహ ఉపపత్తయే శరీరము కుదురుటకు కలుగుటకు కూర్చుటకు అన్నమాట. పరమాత్మ నాయకత్వం వహించి ఉన్నటువంటి కర్మతో ఈ ప్రాణి శరీరాన్ని పొందటానికి ఏం చేస్తాడు? స్త్రియాః ప్రవిష్టః ఉదరం. స్త్రీ యొక్క ఉదరంలో ప్రవేశిస్తాడు. ఎలాగయ్యా? పుంసః స్త్రేతఃకణాశ్రయ. పురుషుని యొక్క స్త్రేతఃకణమును ఆశ్రయించి స్త్రీ ఉదరంలో ప్రవేశిస్తాడు. రేతస్కణము స్త్రీ ఉదరంలో ప్రవేశిస్తాడు ఆ రూపంలో అన్నప్పుడు మరి ఒక కణము అంటే బిందువు బిందువు బిందువు బిందువులు ఎక్కడో చివరి భాగం కదా అది ఎలా దేహాన్ని పొందుతుంది. ఏ కలిలంతు ఏకరాత్రేణ మనకు దాని యొక్క ఒక్కొక్క వివరాన్ని చెప్తున్నాడు. కలిలం అంటే ఏమిటి? రక్తముతో ఈ రేతస్సు కలిసి ఉండే భాగాన్ని కలిలం అంటారు. కలిదంతు ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం ఇదే 5 రోజులు అయిన తర్వాత నీటి ఒక బుడగ లాగా ఉంటుంది దశాహేనచ కర్తంతుహు 10 రోజులు అయితే ఒక రేగి పండు లాగా ఒక అరక్కాయ అంటే గట్టి పడుతుంది.
దానికి ఘనత్వం వస్తుంది. దశాహేనక కర్కందుహు పేషి అండం వా తతఃపరం. 10 రోజులు దాటిన తర్వాత అది పేషి అంటే ఒక మాంస. పిండములాగా కణంలాగా అవుతుంది. అది వేరే వారి గర్భంలో అంటే పక్షుల గర్భంలో అండం. అది గుడ్డుగా రూపాన్ని చెందుతుంది. మాసేనతు శిరః ఇదే ఆకారము ఒక నెల గడిచిందంటే మొదలు శిరః తలకాయ ఏర్పడుతుంది. ద్వాభ్యాం బాహు అంగ్రి ఆది అంగ విగ్రహం. రెండు నెలలు వచ్చేసరికి కాళ్ళు, చేతులు, శరీరం యొక్క ఆకారం స్వరూపం ఏర్పడుతుంది. నస రోమ అస్తి చర్మాణి లింగ చిద్రోద్భవః స్త్రీ స్త్రీ మూడవ నెల అయిపోతున్నది అంటే నఖ అంటే గోళ్ళు, కేశములు, చర్మము లేక స్త్రీ పురుషుల యొక్క లింగములు ఆయా నవరంధ్రములు ఇవన్నీ మూడవ నెలతో ఏర్పడతాయి. చతుర్భి ధాతవః నాలుగో నెలతో అప్పుడు మాంసం అని గోప అని మాంసం ఏడు సాత్తులు ఉంటాయి మనకు. ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పడతాయి అంటే అస్తి. త్వకు త్వకని రుధిరాని అస్తి మాంస పేజ గోప అని చెప్పుకున్నానే ఈ సప్త ధాతువులు నాలుగో నెలలో ఏర్పడతాయి. పంచధిహి క్షుతృత్ ఉద్భవః అయో నెల వస్తే గర్భంలోని పిండమున కూడా ఆకలి దత్తి ఏర్పడుతుంది. అప్పటినుంచే మనకు అందుకే శ్రీమంతం చేస్తారు అయో నెల కారణం ఇదే. దోపడ పరిపూర్ణమైనటువంటి ఆకారం ఏర్పడింది కాబట్టి మరి వాడికి అన్నీ తినే సరిపోవు కాబట్టి ఫలహారాలు బాగా చేసి పెట్టి నీవే కాదమ్మ కడుపులో అబ్బాయి పాపము కూడా తినమని చెప్తారు. అందుకే పంచభి అవునండి పంచభిహి క్షుత్రుటు ఉద్భవః ఐదో నెలలో ఆఖరి దప్పులు పుడతాయి షడ్భిహి జరాయుణావీతః
ఒక నెల వస్తే మావి అంటాం. పిండము చుట్టూ యరాయు అంటే మావి. ఆ మావి దాన్నే ఉర్బణం అంటాం. అది చుట్టూ కమ్ముకొని ఉంటుంది అంటే అది కూడుతుంది అప్పుడు కూడుతుంది అన్నమాట. మావి కప్పేస్తుంది ఈ పిండమును షడ్భిహి యరాయునావితః అప్పుడు. అంటే మావి ఏర్పడ్డ తరువాత ఆ పిండము కుక్షౌ ధామ్యతి దక్షిణే కడుపులోని కుడి భాగంలో తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మికి దక్షిణే సప్తమే జన్మ కర్మాని గతాని స్మరతే ఋషిహి. ఈ గర్భంలో ఉన్నటువంటి పిండమును వ్యాసుడు ఏమన్నాడు? ఋషిహి అన్నాడు. వాడు జీవుడు. ఇప్పుడు జీవుడు అయ్యాడు మరి. అప్పుడు జీవుడు అందుకే వాడు ఋషిహి అంటాడు. ఋషిహి జీవుడు అప్పుడు ప్రవేశించడు శోధించడు అన్నమాట. వాడు అప్పుడు ఆ ఋషి ఉందే అది సప్తమి జన్మ కర్మాని కతాని స్మరతే ఏడవ నెలలో తాను ఇదివరకు జన్మలలో చేసినటువంటి పాప పుణ్యములన్నీ స్మరణకు వస్తాయి వాడు. అక్కడ తలుచుకుంటాడు. అందుకే వారు ఋషి అన్నాడు. పూర్వజన్మ జ్ఞానం వచ్చింది కాబట్టి ఇవన్నీ. ఋషి అంటారు. సప్తమే జన్మ కర్మాణి గతాణి స్మరతే ఋషిహి. జగత్యాం నిజ దేహస్య మాయయా బంధమాత్మనః. కేవలము ఇదివరకు తాను చేసినటువంటి కర్మలను గుర్తు చేసుకోవడమే కాదు భగవంతుని యొక్క మాయతోటే ఈ ప్రపంచంలో ఈ శరీర సంబంధము ఏర్పడుతున్నదని కూడా. తెలుసుకుంటా. ఏదో ఒక నెల అప్పుడే మనం వాడికి అన్నీ ఆరాధనలు చేస్తాం, ఉత్సవాలు చేసుకుంటాం. మాతహు జగ్ధాన్న పానాద్యైహి ఏదద్ధాతుహు. ఇక అప్పటినుంచి చెప్పాను కదా ఆఖరి దెబ్బలు అయితాయని వీడు తినేది ఏంటి మరి? వాడు తినేది ఏముండదు. తల్లి తిన్నటువంటి అన్నపానములతోటినే వాడు పెరుగుతుంటాడు. తల్లి తీసుకున్న ఆహారమే గర్భ శిశువుకి ఆహారం. తల్లి బలమైన ఆహారం తీసుకుంటే గర్భ శిశువు కూడా బలంగా ఉంటాడు. తల్లి బలహీన ఆహారం తీసుకుంది అనుకోండి.
కదా ఇందులో వాడి చర్మము, వాడి నశములు, వాడి అస్తులు, వాడి మాంసము, వాడి రక్తము ఇలాంటివన్నీ పెరగాలంటే తల్లి తీసుకున్న ఆహారమే అందుకే చెప్తున్నాడు జగ్ధప అన్నా జైహి ఏదత్ ధాతుహు. తల్లి తీసుకున్నటువంటి ఆహార పానీయములతోటే అతని సప్త ధాతువులు పెరుగుతాయి, వృద్ధి పొందుతాయి. అయినా ఇష్టం లేని చోటనే ఉంటాడు వాడు. ఉండేది ఎక్కడ? మరి తల్లి గర్భంలోనే ఉండాలి. తల్లి గర్భంలో ఏం చేస్తాం అంటే అది శేషే విణుమూత్రయోహో గర్తే. జంతుహు జంతు సంభు వాస్తవంగా ఏం స్థానం అయిపోవాలి అది? మలస్థానము మూత్రస్థానమే కదా? మలమూత్రముల యొక్క గోయి గోతి గర్తం అంటే ఒక గుంట వాస్తవం అదే కదా? మలమూత్రముల గోతిలో వాడు పెరుగుతుంటాడు. తల్లి తీసుకునేటువంటి ఆహార అర్థం చేసుకోవాలి. విషయం బాగా అర్థం చేసుకుంటే మరి మన సౌందర్యము, మన బలము, మన గొప్పతనం అంతా ఎంత గొప్పదో బాగా అర్థమవుతుంది. చూడండి. తల్లి తీసుకునేటువంటి ఆహార పానీయములతో ధాతు పుష్టి పొందుతున్నటువంటి ఈ జీవుడు తను ఉండటానికి ఏ మాత్రం ఇష్టము లేనటువంటి మలమూత్రములకు నిలవైన గోతిలో పెరుగుతుంటాడు. మరి అక్కడ ఎందుకు పెరగాలంటే జంతు సంభవే ఏ ప్రాణైనా అక్కడే పుట్టాలి కాబట్టి వేరే స్థానం పుట్టుకకు లేదు కాబట్టి సకల ప్రాణులు పుట్టడానికి మూలమైనటువంటి మలమూత్ర గర్తంలోనే తనకి ఇష్టం లేకున్నా సరే ఇక్కడే వృద్ధి పొందుతాడు. తల్లి తీసుకున్నటువంటి ఆహార పానీయములతో అక్కడే వృద్ధి పొందుతాడు. జంతు సంభవే. పోనీ ఆనందంగా ఉంటాడా? అంటే చాలా జాగ్రత్తగా వ్యాస భగవానుడు ఎంత తీష్టమైనటువంటి పరిశీలనతో దృష్టితో రాశాడో గమనించండి. ఇంకేమండీ హాయిగా మన చుట్టూ మావి ఉంటుంది మనం కడుపు తోపడ ఓ పంజరంలో లాగా సురక్షితంగా ఉన్నాం మనకు ఎలాంటి హాని లేదు హాయిగా ఆహారం దొరుకుతున్నది. కదా పానీయం దొరుకుతున్నది. చేతులు కాళ్ళు ఆడించకుండానే కదా ఏ కష్టపడకుండా అనాయాసంగా దొరుకుతున్నది కాబట్టి మనం ఆనందంగా ఉంటామా అంటే.
సృష్టి యొక్క పరమ రహస్యం, పరమ మూలం ఏమిటంటే ఏ ప్రాణి అయినా సరే తన వరకు మాత్రమే తాను తిని తన దేహాన్ని పెంచుకోలేదు. ప్రతి ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారమే. జీవో జీవస్య జీవనం. మనం చెప్పుకున్నాం జ్ఞాపకం నాకు కూడా ఉంది. బైర్ స్తంధం రెండో స్తంధాల్లో చెప్పాము. ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారము. అహస్థాని సహస్థానాం. అపదాని చతుష్పదాం ఫల్గోని తత్ర మహతాం జీవో జీవస్య జీవా చేతులు లేని ప్రాణులు చేతులు ఉన్న వాటికి ఆహారం. కాళ్ళు లేని ప్రాణులు కాళ్ళు ఉన్న వాటికి ఆహారం. చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులకు ఆహారం. ఫలుగోని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. కాబట్టి నాకు లభించిన దానితో నేను బాగా తిని బాగా పెరుగుతాను అనుకోవడం తప్పు. నీవు తింటున్నది ఏది నీ కోసం కాదు. అలాగే నీవు తినేదంతా కూడా నీది కాదు. ఒకరిది నీవు తింటున్నావ్, నీది ఇంకోడు తింటది. కదా? అన్నం తింటున్నామంటే అన్నం అంటే ఏమిటి? ఎన్నిటి చంపుతున్నావ్, ఎన్నిటి చంపమనం తింటున్నావ్? కదా? కాబట్టి మనం ఆహారం తీసుకుంటున్నామంటే. మనము ఆహారము తీసుకొని బాగా పెంచుకునేటువంటి రక్తమాంసాదులన్నిటిని మనం సురక్షితంగా కాపాడుకుంటున్నాం ఎవరైనా చెప్పుకోగలరా అండి? దోమలు, ఈగలు, నల్లులు, చీమలు ఇంకేమిటో ఇంకేమిటో. కదు వాడికి అదే ఆహారం అండి. మీరు తినకుంటే అవేటి తినాలి బతుకొద్దే. మనం తినేది మన కోసం కాదు వాటి కోసం. భూజితయ్య ఉన్నా లేకున్నా. అలాగే కడుపులో పెరిగేటువంటి జంతువు కూడా ఎలాగో అది మలమూత్ర గర్తమే కాబట్టి అక్కడ చాలా శ్రిములు ఉంటాయి. అవి ఊరుకుంటాయా? అది అనిపించుంటాయి. ఏ అనుమానం లేదు. కనీసం బయట ఉంటే దోమ వాలితే కొట్టుకుంటాం. వాడికి ఆ ప్రార్థన లేదు. తినేవి తింటుంటాయి, తాను తినేవి తాను తింటుంటాయి. ఎవరికి
అని వాళ్ళు ఎవ్వని చెప్తారు నువ్వు కృమిభిహి క్షత సర్వాంగః పురుగులతో క్షత సర్వాంగః అవయవాలన్నీ గాయము చేయబడతాయి. సౌకుమారియా ప్రతిక్షణం మూర్ఛామాప్నోతి. అందులో పూర్తిగా ఇంకా ఏవి ఏర్పడని ప్రదేశం కదా, సారం కదా, చాలా సుకుమారం. కదా ఏమంటారు డెలిగేట్ అని అంటాం కదా మనం. ఆ అంత అంత వాడు అంత చిన్న మహా సుకుమారుడు చిన్న దోమ అలా ముట్టుకుంటేనే వణికిపోతాడు అంటున్నాడు. అందుకే సౌకుమార్యాత్ పరమ సౌకుమార్యంగా ఉంటాడు కాబట్టి మూర్ఛామాప్నోతి. ప్రతిక్షణం జనం మూర్తిపోతుంటారు. అందుకే గర్భలో అంచరిస్తున్నటువంటి ఆ పిండ ముందే డాక్టర్ అడుగుతుంటారు, మై తిరుగుతూ ఉన్నదా, చలనం ఉందా, మూమెంట్ ఉందా? అంటే అప్పుడప్పుడు ఆగిపోతుందని తల్లి చెప్తుంది. ఎందుకు ఆగిపోతున్నది? ఇది కరిచి మూర్ఛ వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ అక్కడికి ఆ కర్మ అనుభవించారు మరి వాళ్ళ స్వామి మరి అది నీళ్ళు చల్లి మరి కొడతాడు అని అన్నారు. మనకి ఇందులో ఏమంటారు భాక్యం విద్య ఉంటుంది నవురు అబద్ధం కాదు. బాక్సింగ్లో ఇద్దరు కొట్టాలనుకుంటున్నారు. ప్రభువాని దెబ్బ గట్టిగా కొట్టి ముట్టిపోతాడు. ఎదురువాడు నీటి వాడి ముఖాన కొడతాడు. ప్రేమేది కాదు. వాడు లేచి వాడిని కొట్టొస్తాడు. మూర్చిపోయిన వాళ్ళని నీళ్లు కొట్టి లేమి మరి కొడతారు అన్నమాట. అట్లనే పరమాత్మ కూడా మూర్చిపోయినటువంటి ఈ పిండాలు మళ్ళీ మెరుగో తెచ్చి మళ్ళీ కరిపిస్తుంటాడు. ఆ నరక యాతనేనా కానీ పేరే అదండి గర్భవాసం నరకం ఎక్కడిదండి ఇంకేవునండి చాలా ఉంది అప్పుడే ఇంత జయం అయింది అసలు అసలు నరకం దీని ముందర ఆ నరకం ఏం పనికి వస్తుంది నరకం ఇదే. ఇంతకన్నా నరకం పుట్టడం పసిపాప మరి నరకం. ఇప్పుడు చూడండి ఎందుకంటే ఇది గట్టిగా చదవాలి. చదివితే కొంచెం అన్నా అదే నాకు జ్ఞాపకం ఉండదు అది విరసం కానీ మనకి పరమాత్మ పెద్ద వరం ఇచ్చాడు కదా. ఏంటది మతి మరుగు విన్నదాన్ని వెంటనే మర్చిపోతాం, అదంతా జ్ఞాపకం ఉంటే సంసారం ఎలా ఉంటుందండి? ఇవన్నీ పుస్తకాలు రాశారు కదా, అందరూ వినే ఉంటారు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే ఎవడు సంసారంగా ఉంటాడు ఎవడు తెలియకుండా ఉంటాడు.
అది ఎప్పుడు దా మనం వించుంటాం అరే మర్చిపోదాం అంతే సంగతులు. అదేంటంటే ఈ సంస్కారం అనేది పనిచేస్తుంది. మర్చిపోయేటప్పుడు తినడం ఏం లాభం అంటే 100 సార్లు వించుంటే కొంచెం ఆలోచన ధరణిలో మార్పు వస్తుంది. అలా కొట్టేవాడు అలా కొడతాడు. కొట్టడం మాత్రం తప్పదు, వాడు చావడం తప్పదు. కానీ చిత్రవిదితో కాకుండా కొద్దిగా. అందుకే అంటున్నాడు మూర్ఛా వాపునోతి ఎలా ఉరుక్లేక. పరమ సుకుమారుడు కాబట్టి అతి చిన్న కీటకం క్రిమి కరిచిన ఆ బాధకు ఆ బాధను చాలా బాధపడతారు ఉరుక్కులేక. ఆ బాధపడి అది తట్టుకోలేక మూర్ఛామాప్నోతి. అంటే వాటికేం పని లేదా? ఎద్దు కరిస్తాయేంటి క్రిములు? అంటే పిచ్చివాడా నీలాగా అభిప్రానే కదరా? మరి నీకు ఆకలి అయినట్టు వాడికి కాదా? అయ్యో రాగడి దేవి ఏం ఇయ్యాలే నువ్వే వాడికి ఆహారం ఎంత స్పష్టం చెప్తున్నావ్ చూడండి క్షుధితైహి తత్రత్యైహి క్షుధితైహి ముహుహు క్రిమిభిహి శత సర్వాంగ అత్రత్యైహి క్షుధితైహి క్రిమిభిహి ముహుహు శత సర్వాంధ అంటే నీవు ఏ మావిలో పడుకొని ఉన్నావో అవే మావిలో ఉన్నటువంటి చిమురు. మరి వారికి ఆకలి అవుతుంది. ఆహారం తీసుకోవద్దా? మీకు ఎలాగైతే ఆకలి అయితే మీ తల్లి తీసుకున్నటువంటి ఆహార పానీయాలతో నీవు శరీరాన్ని పోషించుకుంటున్నావో, నీ శరీరాన్ని ఆహారంగా తీసుకోలేకపోతున్నావు. అవి అక్కడే ఉన్నాయి. అవి ప్రాణులే. అంటే ఎంత దూరం వెళ్ళాలి ఆలోచించండి. పరమాత్మ మనము చేసిన కర్మను మన వెంట పెట్టి పంపించాడు. అంటే ఏమిటి? భూమి మీద పడ్డ తర్వాతనే కర్మ అనుభవిస్తున్నావని కాదు. గర్భంలో ఉన్నప్పుడే నీ వెంటనే ఉన్నాయి. విములన్నీ పక్కనే ఉంటాయి. పాపం బాగా చేసుంటే పెద్ద చిందరి కరుస్తుంది. కొద్దిగా చేసుంటే చిన్న చిందరి కరుస్తుంది. అక్కడి నుంచి మొదలే అంతా అకౌంట్ క్లియర్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు డెబిట్ క్రైడ్ ఏదో అంటాం కదా.
ఆ ఈ పని అయిపోయిందా? సరే ఈ పాపం పోయింది. జీరో మరి కొత్తది. కాబట్టి ఏం అనుమానం ఏం లేదు మనం కర్మ ఎంబడే ఉండి ఫలితము అనుభవించడానికి అనుభవిస్తూనే పుడతాం. ఎలాగైతే మృత్యువు వెంట ఉంటుందో మనం చేసుకున్న కర్మ కూడా మన వెంట ఉంటుంది కాబట్టి మనం చేసుకుంటున్న కర్మ ఫలితం కూడా అనుభవించాలి కాబట్టి అనుభవింప చేయటానికే ప్రతిచోట మనకు దుఃఖము సుఖము కలిగించి సాధనాలను పరమాత్మ ఏర్పరిచే ఉన్నాడు. ఏమి అనుమానం లేదు. అందుకే తత్రత్యైహి క్షుతిచైహి క్రిమిభిహి చత సర్వాంగాః. అవెందుకు కరుస్తాయయ్యా అంటే ఆకలి అయితుందయ్యా కాకి ఏం చేస్తుంది ఆకలి వాడికి? అది ప్రాణే కదా వాడికి ఆహారం ఉందా? కాబట్టి ఆకలి కొన్న అది మరి నువ్వే ఉన్నావు. అవునండి. మీ తల్లి తీసుకున్నటువంటి ఆహారంలో కొంత భాగం నువ్వు తీసుకుంటున్నట్టుగా, నువ్వు తీసుకుంటున్న ఆహారాలు అవి తీసుకుంటాయి. మళ్ళా వాటికి నుంచి గ్రీపులు ఏవే ఉన్నాయి వాటిని వాటికి ఇంకే ఉంటాయి అవి వాటిని తీసుకుంటూ ఉంటాయి. జీవో జీవో అక్కడ ఏమి ఏమి ఎక్కడ పచ్చపాతం బాగా ఏమీ లేదు. ఇలా మూర్ఛామాప్నోతి ఉరుక్లేశః తత్రత్యై క్షుధితై ముహుహు కటు తీక్ష్ణ ఉష్ణ లవణ క్షార ఆమ్రాది ఉల్బణై వాడి బాధ ఏంటంటే గర్భంలోని వాడి కర్మ చూడండి. కేవలము మారిలో ఉన్నటువంటి క్రిములు కాటేయటమే కాకుండా పొరపాటున ఆ తల్లిగారికి ఆవకాయం తీస్తామనుకోండి. బ్రహ్మాండంగా ఎర్రగా ఆవుకాయ కలుపుకొని నూనె వేసుకొని తినేసిందంటే లోపల వాడు మంట మంట మంట అని ఎగురుతుంటాడు. ఆ తల్లికి ఉప్పు బాగా ఇష్టం వీడి శరీరం అంతా మంట మండుతుంది. వాడికి పులుపు ఇష్టం అందుకే గడపోతులు పులుపు తినొద్దు అని చెప్తారు డాక్టర్లు. ఏంటి కారణం? శరీరంలో రక్తం చచ్చిపోతుంది. చుండెల్లోని రక్తానికి ఫలత పడుతుంది అంటారు. పులుపు తింటే రక్తం ద్రవాయతి క్షారాయతి క్షారేన క్షారాయతి అని.
పుడుపు క్షారం అంటే కారం ఊరి రెండో క్షారం క్షారేణ క్షారాయతే కారం తిన్నా పుడుపు తిన్నా రక్తం పరచబడుతుంది అని చెప్తారు కానీ వాళ్ళకి అదే ఇష్టం. అది బాగా ఇష్టం ఉంది. అందులో మనం కూడా చాలా ప్రేమ పడి అమ్మ చెప్పు నీకేం ఇష్టమో చెప్పు కావాలా? ఏం చేయమంటావమ్మా అంటే ఆ తల్లి ఆవకాయ పెట్టమ్మా అంటుంది అమ్మ. అబ్బా మా బిడ్డ ఆవకాయ అడిగింది కలిపి పెట్టురా. వాడి బిడ్డ తర్వాత అత్త బతికి మనకెందుకు. ఓ బిడ్డకు పెట్టాలి. ఈ బిడ్డకు పెడుతుంటే ఆ బిడ్డకు కూడా పడే అవస్థ ఏమిటో ఎక్కువ అవుతుంది. కుల్పిని ఎక్కువ ఇష్టపడతారు కదా. అన్నీ అందుకే అదే కారణం అది. రక్తం మర్చికోకుండా చస్తారు కదా. రక్తం చిక్కబడితే చస్తారు అందుకోసం. మొదటి మొదటి పులుపు ఏమో మొదటి మొదటి ఫస్ట్ పులుపు ఉందే ఇంక శరీరాదులన్నీ అప్పుడప్పుడు ఏర్పడుతున్న మొదటి పులుపు ఉందే అది ఎముకలను గట్టిపరుస్తుంది. ఏర్పరుస్తుంది. అది ఏర్పడంక రక్తం అనేటువంటిది అంతా ప్రసారం మొదలైన తర్వాత ఈ గురుపు ఉన్న రక్తాన్ని ఫలత పడేస్తుంది. అందుకే కటు, తీక్ష్ణ, లవణ, చేదు కానీ, కారం కానీ, ఉప్పు కానీ అలాగే క్షారము, ఆమ్లము. ఊరు బలం ఇవన్నీ కలిపి కదంబం. ఇంత ఉత్తపప్పు, ఇంత ఆవకాయ, తర్వాత ఇంత ఇంకేదో సరిపోక అందులో ఇంత కారం. కదా అందులో మరీ ఏమో వేసుకొని మొత్తం కలుపుకొని చూస్తే అబ్బా ఎంత బాగుంది అంటే తల్లికి బాగుంటుంది. గర్భపిండానికి మరీ బాగుంటుంది. ఒకటే మంట మంట మంట అని అంటే ఏంటి వాళ్ళకి గట్టిగా ఆలోచించండి. మావిడిలో ఉన్న పురుగులు కరుస్తుంటాయి. తల్లి తిన్న ఉప్పు కారం కరుస్తుంటుంది వానికి అట్టేమిటి ఏం ఆనందం అండి. పోనీ అమ్మ నువ్వు తినకేం చెప్పే నోరు లేదు. గట్టిగా ఒక తన్ను చదివి తల్లి ఆగేదేమో కాడి చేతికి కాగలవు ఏం చేస్తాడు బాబు? కాడి చేతికి ఆగించలేడు నోరు విడిచి చెప్పలేదు ఈ తల్లికేమో తెలియదు. ఇప్పుడే నాకు ఇష్టం ఎందుకంటే తల్లికి అప్పుడే ఛాన్స్ ఇస్తాడు పొద్దున ప్రాణం ఇస్తాడు. గర్భవతిగా ఉన్నప్పుడే అందరూ ప్రేమగా చూస్తారట. కాబట్టి అంతకు ముందు తినాలనుకోని అప్పుడు తింటారు. అడిగి. దీనివల్ల ఏమైతుందంటే వీళ్ళు అంతూరం పోవాలే. వీళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి రాజస తామస గుణాలు గర్భంలోని పిండంలో రక్త రామ రామలా కూడా పాకి ఆ గుణాలు వారిలో పెరుగుతాయి. ఇంకా బాగా చెప్పాలంటే పుట్టిన తరువాత ఆ జీవి ఎలాంటి కర్మలు చేయాలో అలాంటి కర్మలు చేయడానికి కావలసిన
రాజస తామస గుణములను పెంచే ఆహారము తల్లి తీసుకొని సపరేట్ చేస్తుంది. అంటే నేను అని చెప్పుకోవటం ఎంత మూర్ఖత్వమో అది. నేను జాగ్రత్తగా ఆలోచించండి తత్వం అనేది ఏదో ఒక్క మాటతో కాదు నేను చేశాను నేను తిన్నాను నేను మంచివాడిని నీ మంచి నీ చెడు మీ అమ్మ కాకులో ఉన్నట్టు తెలుస్తుంది మీకు ఏమి లేదు. ఆనాడు ఆమె అలాంటి ఆహారం తీసుకొని ఉండకుంటే అదొచ్చే అండి. ప్రకాశలు కావు. హిరణ్యకశ్యపుడు పరమ దుర్మార్గుడు అయ్యాడు. ప్రహ్లాదుడు. వరమ భక్తుడు అయ్యాడు. ఎక్కడ పెరిగాడండి వాడు? నారద ఆశ్రమంలో ఋషి భోజనంతో పెరిగింది ఆ పిండం. ఆలోచించండి. లీలావతి గర్భంలో ఉన్నటువంటి పిండము ఎక్కడ పెరిగింది? నారదుని ఆశ్రమంలో అక్కడ ఏం దొరుకుతాయి? కందములు, మూలములు, పండ్ల రసాలు, శరపతులు దొరుకుతాయి ఇంకేం దొరుకుతది. అదే ఇట్లా ఉంటే ఇంత రక్తమో మాకో దొరికేది. ఇంకా నరమాంసాలో ఏమయ్యేవో అనదు అట్లా ఉంది ఏంటి ఇంత మనకేం తెలీదు. ఏ జంతువులు ఆ ఎవరైనా అంతే మాదంతే అంటే తల్లి తీసుకునేటువంటి ఆహార విహారములు విహారములు కూడా నాతో వల్లే ఆహారం. ఎవరు చెప్తారు? తల్లి తీసుకునేటువంటి ఆహారం తోటి బాధపడడం కాదు, తల్లి పొరపాటున పెద్దగా నవ్వింది అనుకోండి, వీడి శరీరం మొత్తం వణికిపోతుంది. కాస రోదనైహి ఉత సర్వాంగ అంటారు. తల్లి పొరపాటు ఓ అని మొత్తుకొని ఏడ్చింది అనుకోండి, ఇప్పుడు వణికిపోతాడు. తల్లి నవ్వింది వణికిపోతాడు, తల్లి కోపంగా పండ్లు కొరికింది, వాడి గతి ఏంటి? అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీ ప్రసవించేంతవరకు ఆవేశానికి లోను కావద్దు. ఉద్వేగానికి లోను కావద్దు. అతి ఆహారం తీసుకోవద్దు. ఎవరు చెప్తున్నారు మాకు? ఎవరు చెప్తున్నారు? మంచి పెద్ద డాక్టరు, మన వ్యాధి పెద్ద డాక్టరు. ఆయన ఏం చేయలేరు. దొంగ ఆయనే. ఏమండీ భగవంతుడు వస్తాడా గారు ఆయనకి వర్కింగ్ ట్రైన్ ఇది. ఇప్పుడు రామనవ అందరూ వర్కింగ్ అండి. అందరూ ఇక్కడే వస్తుంది అక్కడ ఎందుకు ఇక్కడే అమ్మ ఆయన లేడా ఇక్కడే. అందరూ వస్తుంది ఆ చూసినా కూడా. ఇక్కడ ఆయన లేడా?
అంతర్యామి ఉన్నాడు లేదా? మరి ఇక్కడే ఉన్నాడు అక్కడ రాముడు దాకా ఎందుకండీ? మీరు ఏ మాదిలో శిశువు యొక్క పిండ ఉందో ఆ పిండలోనూ ఆయన ఉన్నాడు. కదా? దాని జవాబు ఏంటి తెలుసా? పిండం లోనే కాదు పిండం పైన కూడా ఉన్నాడు. ఎలాగయ్యా అంటే అపరాధి జైదనే ఉంటాడు జైదరు కూడా. పోయిందా? జై లేకుండా జై లేవు వాళ్ళు అక్కడే ఉంటారు. నువ్వు దోషాలు ఏమంటావు వాడికి? వాడు జైల్లో ఉండి కూడా పక్క వాళ్ళ చుక్కలు తింటాడు. ఈసుడు కాబట్టి ఏ దోషం అంటావు. అందరూ వస్తున్నాయి అవన్నీ వస్తాయి ఎందుకంటే ఇది న్యాయంగా కొందరు చెప్పుకొని పోతే పోవచ్చు కానీ మనం ఉద్దేశం చెప్పుకోవడం కాదు. ఎంతటి ధర్మ సూక్ష్మాలు మనకు వ్యాస భగవాన్ వివరిస్తున్నాడు మామూలు ఏదో భాగవతం ఏదో భాగవతం కాదు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. అది ఇప్పుడే ఆహారం లేదు నేను కర్మ గత్తగా వేయించుకోవాలంట అంటే ఇద్దరు కర్మ ఒక కర్మ కాదు ఇద్దరి కర్మ. ఆమె ఆచరించేటువంటి కర్మలు వీరు ఆచరించేటువంటి కర్మలు అన్నమాట. గుతమని తల్లి ఉద్వేగానికి గురైనా, ఆవేశానికి గురైనా, కోపానికి గురైనా, దుఃఖానికి గురైనా, అతి ఆహారం తీసుకున్నా, అతి ఉత్సాహం చూసినా. అతిగా విహరించిన ఇదగొడటము ఏదో ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలు పిల్లలు సరదాగా పోదాం అంటారు. పిల్ల తల్లి అయ్యేంతవరకే పిల్ల. పిల్ల తల్లి అయినాక. ఏం కా అప్పుడు రోజు 16 17 రోజులు వచ్చే తర్వాత పెద్ద వంటలు అయిపోయారు. అంటే ఒక తల్లో పిల్లో పిల్లవాడే ఉంటారు. సంసారం మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు జీవితం అనుభవించుకోకుండా ఇప్పుడే పెళ్లి ఎందుకండి 20 30 ఏళ్లు చేసుకుందాం. ఇప్పుడే పెళ్లి ఎందుకండి అని అంటున్నారు వాళ్ళు పిల్లలు ఎందుకండి అని అంటున్నారు. అర్థమైందా? ఇప్పటి కాలం వాళ్ళు ఇప్పుడే పెళ్లి ఎందుకండీ అంటున్నారు. పెళ్లి ఇప్పుడు వద్దు. తగ్గి అన్ని వ్యవహరించుకున్నాం కదా, అన్ని పనులు పూర్తి చేసుకున్నాం, కాదు పెళ్లి చేసుకున్నాం. అవునండి వాని వాని వాని పెళ్లి ఎందుకు అది ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత నీచమైన ఆలోచన వాళ్ళలో ఉందో ఎంత క్షుద్రమైన ఆలోచన నేపుతున్నాడు మనమే చెప్తున్నాం తప్పు చేయరా అని చెప్తున్నాం మనం. ఇప్పుడే పెళ్లి ఎందుకు.
ఇదే ఓన్లీ పెళ్ళికే. విహారాన్ని చేసేది లేదు. ఏమవుతున్నది? ఎక్కడికి పోతున్నాం? కాబట్టి ఇదే నీ జాగ్రత్తగా ఆలోచించ ఇవన్నీ పెట్టుకొని. మాతృభుక్తైహి ఉపశ్రిష్టః ఒక మాట కాదు. తల్లి అనుభవించే వాటితో అంటుబడిన వాడు. ఆ గోయించడమంటే ఆహారం కావచ్చు, భోజనం అంటే అన్నీ కావచ్చు కదా. ఆహారం కావచ్చు, విహారం కావచ్చు, కోపము, వేగము, ఆయాసము. బాగా పరిగెట్టిన ఒక తల్లి పరిగెట్టింది అనుకోండి నాకేం నేను బాగా పరిగెత్తుతాను కాకపోతే పరిగెత్తే గతి ఏమిటి? అవునా కదా అదే చెప్పేది ఇవన్నీ ఉన్నాయి. అందుకే మాతృభుక్తైహి ఉపశ్రిస్తా అందుకే సర్వాంగోస్థిత వేదనః. నీకు అంతకంటే ఏం చెప్పలేడు పాపం వ్యాసుడు. మనం ఎవరం చెప్పలేం. తల్లి చేస్తున్న పనుల వలన ఆ గర్భంలోని శిశువు కలిగే బాధ సర్వాంగ ఉత్సిత వేదన. ఫలానా భాగం అని కాదు శరీరంలో అతని శరీరానికి ఉన్న సకల అవయవాలలో బాధ కలుగుతుంది. సర్వాంగోత్సిత వేదనః ఉలిపేన సంవృతః పోనీ బాధపడితే పోయి తప్పించుకున్నా ఇక్కడి నుంచి అవతల పడదాం అనుకుంటే బయటికి పోకుండా చుట్టూ మావి ఉంది. నమ్మ చూడండి బయటికి పోలేడు ఉన్నదాన్ని అనుభవించకుండా తప్పించుకోలేడు అనుభవించి బతకలేడు. ఉలిపేన సంవృతః తస్మిన్ అలాగే అంతైస్య బహివిరావృతః ఎలాగంటే వైర్లతో అల్లిన పంజరం లాగా ఉంటుందట. మావి అంటే తీగలలతో పంజరం ఉంటుంది చూడండి. ఈ మావి, మావి చుట్టూ ఏముంటాయి? తల్లి యొక్క నరములే కదా. అంతరములే, రెండు నరములు, పేగులు వినున్నాయి. పేగులు ఉన్నాయి, పెద్ద పేగు, చిన్న పేగు, ఇంకేమో పేగు, ఇంకేమో బోలెడు ఉంటాయి కదా. ఒకటి గర్భాశయం, ఒకటి జీర్ణాశయం, ఒకటి మలాశయం. ఒకటి మూత్రాశయం, అన్నాశయంలో అండాశయంలో భాగంలో ఈ భాగం వచ్చేసింది. ఈ ఐదు ఆశయాలు ప్రతి ఆశయంలోనూ మళ్ళీ పెద్ద పేగులు, అందులో చిన్న పేగులు, మళ్ళీ నరములు అంతా అల్లిక. ఈ ఎల్లిక లోపల మావి. మావి లోపల వాడి గెట్టి వెళ్ళిపోవాలి. పోగలనా? బహి లోపల వెలుపల అంతరైస్త బహిరావృతః ఆస్తే కృత్వా అందుకే.
వాడు వెళ్ళిపోవడం కాదు తన శరీరాన్ని చక్కగా చాపుకొని కూడా పడుకోలేడు. కుక్షౌ కుస్తువా శిరః తలకాయను కడుపులో పెట్టుకొని భుగ్న పుష్టః వీపు చేతులు ఈ భాగం అంతా పూర్తిగా ఇలా వంగి మొత్తం వంగి కడకాయ కడుపులో పెట్టుకొని అంటే కాళ్ళు, చేతులు, తల ఇంచుమించు అన్నీ ఒకే భాగంలో వచ్చి ఉన్నట్టు చెప్తున్నాడు. ఆస్తే కృత్వా శిర కుక్షౌ భుగ్న పృష్ట శిరోధరః వీపు శిరస్సు అన్నీ కూడా భుగ్నం ఇలా పూర్తిగా వంగి ఉంటాయి. ఇవన్నీ వంచుకొని అకల్యః స్వాంగ చేష్టాయాం బయటికి వచ్చినంక అయితే చెయ్యి ఆడిస్తాం, కాళ్ళు ఆడిస్తాం. అక్కడ ఆడించడానికి సందేహ లేదు. ఇంచుమించు అన్ని నెలలు ఆ అవయవాలు అలాగే ఉండాలి. ముందరికి రాకూడదు, వెనక్కి పోకూడదు, కదల్చకూడదు. అలానే ఉంచుకోలేడు. కరుస్తుంటాయి కదలాలి. కరుద్దామంటే సరం లేదు. పోదామంటే వీల్లేదు. అందుకే అకల్యః స్వాంగ చేష్టాయా. తన శరీరాన్ని కదిలించడానికి కూడా సమర్ధుడు కాకుండా శకుంత ఇవ పంజరే అదే చెప్పాడు. పంజరంలోని పక్షి లాగా ఉంటాడు. అందులోనే ఉన్నాడు. అందులోనే ఉంటాడు కానీ బయటికి పోలేదు. పచ్చి ఎలా అయితే పంజరంలో ఉంటుంది, తిరగలేదు మెదలేదు. అలాగే ఈ గర్భం అనేటువంటి పంజరంలో ఉన్న వీడు అకళ్యః స్వాంగ చేష్టాయాం. తల్లి యొక్క అనుభూతి అకల్య అకల్య అకల్య అసమర్థ అకల్ప తప్ప కళ్ప కూడా తప్పేం కాదు కళ్ప అన్నా కళ్యం అన్నా అర్థం ఒకటే కళ్యాణం అకల్య అనింది అకల్పో కల్పోది సమర్థ అర్ధం ఒకటే. అర్ధమే మారదు. అయితే తల్లి ఆహార విహారాల వల్ల అగ ఉన్నటువంటి క్రిమి ఇత్యాదుల వల్ల
కలిగేటువంటి బాధలు అనుభవించడం తోటే సరిపోదట. అంత మాత్రమే కదా స్వామిని కూర్చోవాలని మరి. ఇప్పుడు ఈ సమయంలో ఇదివరకు తాను ఆచరించిన కర్మలన్నీ గుర్తొస్తాయి. ఈ ఆరాధ్య దేవ ఎంత భోగ్యం? ఆరాధ్య దేవ ప్రార్థన లబ్ధ స్మృతిహి. ఎలా దైవత్. ఆయనే గుర్తు చేస్తారు ఏరా బాగున్నాయి. ఎంత బాగుంది అయినా నేను ఏం చేయలేదు రా అప్పుడు నువ్వు చేశావు చూడు అదే అని గుర్తు చేస్తారు. అంటే పుండు మీద కారం కదా చదివి వీడియో వస్తుంటే ఏరా బాగుందా? ఏముంది ఇంకా చాలా ఉంది కదా అప్పుడు నువ్వు చేసినవే జ్ఞాపకం ఉన్నాయా అంటాను. ఇప్పుడు జ్ఞాపకం తీసుకోవాలనా, ఈ జ్ఞాపకం అనుభవించాలనా అంటే చూడండి ఎంత సమర్భుడు మనోడు చూడండి ఇన్ని తట్టుకుంటున్నాడు. కదా అంత గొప్పోడు అన్నమాట. తత్ర లబ్ధ స్మృతిహి దైవాత్ అది ఒక పుతులు కాదు కర్మ జన్మ చతోద్భవం. నూరు జన్మలలో ఆచరించిన కర్మలన్నిటిని గుర్తు చేస్తారు. అందుకే రా బాబు ఇట్లా పుడుతున్నావ్ నువ్వు అని. అవసరం లేదు అందుకే నేను ఏం చేయలే నువ్వు చేసినావ్. ఇలా ఒక్కసారి ఇన్ని కర్మలు గుర్తొస్తే స్మరం దీర్ఘం అనుశ్వాసం. శర్మ కింద వినది అవన్నీ తలుచుకొని గట్టిగా నిట్టూరుద్దామన్నా శక్తి లేదు. దీర్ఘ అనుశ్చాతం. మరి బాబు చెప్పండి అమ్మ అంటాను కానీ అమ్మ అంటే సందు లేదు అక్కడ. ఊడిపోవడం ఇంకోటి ఏం లేదు. కాబట్టి నిచ్చూర్పు కూడా గట్టిగా తీయలేక. కిమ్ నామ చర్మ వింద్యతే ఇంకెవాడు ఏం సుఖం పొందుతాడయ్యా అన్నాడు ఒక వ్యాసుడికే విసుగు వచ్చింది ఇంతకన్నా ఎక్కువ ఏమో అని సరే బాబు ఈ చిట్టిలో వాడు ఇంకేం పాముకుంటాడని కిమ్ నామ చర్మ వింద్యతే ఇంకెవాడు ఏం సుఖాన్ని పొందుతాడు
ఏం మంచి పొందుతారండి? ఆరభ్య సప్తమాన మాసాత్ లబ్ధ బోధః అతివేపితః. ఏడవ నెలలో మనం చెప్పుకున్నాం కదా జ్ఞాపకం కదా. ఏడవ నెలలో పూర్వజన్మ కృత కర్మలన్నీ జ్ఞాపకం వస్తాయి. వస్తాయి కాదు జ్ఞాపకం చేస్తాడు. కదా అవి గుర్తొచ్చి ఏం కాదు మన గతి ఏమిటి అంటే వేపితః అంట బాగా నూనెలో వేపినట్టు అయితమ్మ. అయ్యో ఇలా చేశామా అయ్యో ఇలా చేశామా అయ్యో అయ్యో అయ్యో అయ్యో అందుకే ఇట్లా కొడుతున్నానా పొర పడ్డప్పుడు చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో అయ్యో ఇలా ఇట్లా ఇట్లా చేశామండి ఇప్పుడు ఈ ఈ అనుభవించే బాధ అనుభవించవలసిన బాధ అనుభవించి ఉన్న బాధ ఒక్కసారి మూడు గుర్తొస్తే వాడి గతి ఏమిటి? సుఖ సుఖ సుఖ సుఖ ఉడికిపోతాడు అన్నమాట. అందుకే అతివేపితః. మొత్తం ఉడికిపోతాడు. బాగా అలా అయ్యి అతివేపితః నైకత్రాస్తే సూతివాతైహి. విష్ఠా భూరివ సోదరః అప్పుడు వారు ఆ మావిలోనే ఉంటాడు కానీ మావిలో కూడా ఒకే చోట ఉండలేడు. తిరుగుతుంటాడు. ఎందుకా తిరుగుడు? బాధను తట్టుకోలేదు. మనకు ఒళ్ళు మండుతుంటే ఏం చేస్తుంటాం? పరిగెత్తుకుంటాం కదా. కదా కొరపాటున ఇది అంటుకుంది అనుకోండి కాలుకో చేతికో ఏం చేస్తాం? పరిగెత్తుతాం. అది తన నీరు కోసం బాగా తట్టుకోలేదు. కానీ అసలు ఏంటంటే పరిగెత్తుతుంటే గాలికి మంట కాస్త ఎక్కువ పెరుగుతుంది. తగ్గదు. అంటే మనము నివారణ కానీ చేసే పని వల్ల నివారణ కాకపోగా వృద్ధి పొందుతాయి మన తెలివి అంటా. బాధలు పెంచుకోవడానికే మనిషి ప్రవర్తిస్తాడు తప్ప పుంచుకోవడానికి కాదని రాకలేదు. అందుకే అంటున్నాడు అందులో నైక ప్రాప్తే. ఒకే చోట ఉండలేడు. సూతివాతైహి అది కారణం. సూత్ ప్రసూతివాతం అంటాం వాయువు. ఈ వాయువు గర్భలోని పిండానికి కూడా.
తిప్పుతూ ఉంటుంది. సరిగ్గా ఆ వాయువు ఆడకుంటే పిండాన్ని తిరగడం లేదు అంటే తల్లి ఆరోగ్యానికి కూడా అది ప్రమాదం అనే శాస్త్రం. వాడు తిరుగుతూనే ఉండాలి. ఆ తిరగడానికి కారణం రెండు, ఒకటి వారు పొందుతున్నటువంటి బాధలు. రెండు తల్లి గర్భంలో ఏర్పడేటువంటి వాయువు. ఈ రెండిటి వలన వాడు తిరుగుతాడు ఎలా అంటే విష్టాపూరివా. మీకు బాగా అర్థం కావాలంటే అక్కడే కొన్ని పురుగులు ఉంటాయి కదా. మలమూత్రాదుల్లో కొన్ని పురుగులు ఉంటాయి కదా, ఎక్కడ ఉంటాయి అవి? సోదరుడే వీనికి అది. కాదా? సోదరుడు అండి, వాడు ఎవరండి ఈ పురుగుల నీ సోదరులే, అందుకే సోదరః అంటున్నారు. విక్తాపు అదే సహోదరు ఒకటే కదా, సోదరః. అవి కూడా ఏ కబురులో ఉంటాయి? వీడు ఏ కబురులో తిరుగుతున్నాడో, ఏ కబురులో పెరుగుతున్నాడో అక్కడే పుట్టి పెరిగేవి వీడికి ఏమవుతారు? సోదరులే కదా. అందుకనే అవి ఎలాగైతే ఒక తోట ఉండక అంతర తిరుగుతుంటాయో, సోదర ధర్మాన్ని ఆశ్రయించి వీడు కూడా అలాగే తిరుగుతున్నాడు. విష్టాపూరివా ఆ మలంలో ఉండేటువంటి పురుగు లాగా ఆ పూరికి ఎందుకని సోదరుడు కాబట్టి. వాడిలాగా వీడు కూడా ఆ పొరుగు లాగా వీడు కూడా నిరంతరము తిరుగుతుంటాడు. నాగమాన ఋషిర్భీతః సప్తవర్ధిహి కృతాంజలిహి అప్పుడే. చేతులు జోడిస్తాడు భగవంతుడు. ఆ జోడించే చేతులు వేళ్ళు పూర్తిగా విచ్చుకునే శక్తి లేదు కాబట్టి ముడుచుకున్న రెండు చేతులే జోడిస్తాడు. అంటే ఇలా పెట్టుకుంటాడు. పూర్తిగా ఇలా పెట్టలేడు. ఇలాగే ఉంటాడు. రెండు పిడికిళ్లు అంటా కదా మనం పిడికిళ్లు పిగితే ఏమర్థమని? చేతు జోడించరమే. పరమాత్మ. అయితే అయింది కదా నాయనా, మళ్ళా మాత్రం ఈ జన్మ నా పేరు.
అని నాధమానః యాచిస్తూ ఉంటాడు. స్వామి ఇది దండం పెడతారా నాయనా మల్ల మాత్రం వద్దు మల్ల నాకు ఈ జన్మ వద్దు మల్ల నాకు ఈ జన్మ వద్దు అని నాధమానః ఋషి ఇంకే వద్దు జీవుడు భీతః. పై పడిపోయారండి ఇంత ఈ తొమ్మిది నెల ఎక్కడ రెండు నెలలే వాడికి ఏడు నెల వచ్చింది కదా రెండు నెలల్లో వాడు వణికిపోతాడు. అమ్మ బాబోయ్ నాకు ఈ పుట్టుకొద్దు ఈ జన్మ నాకు అదని రుచిరి పీతః అది సప్తావతి అప్పుడే వీడికి ఏడు ఉన్నాయి ధాతువులు. సత్వత్ ను చర్మ మాంస మీద మేదో రజ రజ సేవ ఈ సత్వ ధాతు కలవాడే అదే వద్రి అన్నాడు. అన్ని పొరలు ఏడు పొరలు ఏడు సంతులు ఏడు సంతుల్లో ఉన్నాడు ఇప్పుడు. కదా ఎనిమిదో సంఖ్య మావి. కదా వీడి చుట్టూ ఎటు సంచులు ఎటు సంచులు ఇంకో సంచి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇంకో సంచి మొత్తం అందుకే నవ ఈ నవే నవరంధం తర్వాత మనం మాట్లాడుకుంటాం ఇలా సప్తవర్ధి కృతాంజలిహి సంస్తోస్తం విక్లభయ వాచా యేన ఉదరే అర్పితః అప్పుడు బాధపడి తట్టుకోలేక తనను కడుపులో ఉంచిన వాడిని అప్పుడు స్తోత్రం చెప్తాడు. నవా? నవా నవా నమః. అదే అది వేరు. మరి ఆ నవా నమహా మరి అందులో వేరు. ఆ విధానం అంతా వేరు, ఈ విధానం అంతా వేరు. ఇక్కడ నవా నవములు నవ శక్తుల యొక్క స్వరూపాలు. అది శక్తి స్వరూపం. అది ఆభరణం అంటాం. ఇంచుమించు అదే కానీ దాని సురూప ఏమంటే మారుతుంది. స్థూలాకారంగా అన్నీ ఐక్యమే అన్నీ ఒకటే. కానీ మనం ఇక్కడ వాటిని వాటిలాగా చూడలేం కదా. సరే ఇక్కడ ఎవరో ఈ భాగానికి పది అర్ధం చేసుకోవాలి. అలా చేసి విక్లవయా వాచ. అతి దీనమైన వాక్కుతో ఏన ఉదరే అర్చితః ఈ కడుపులో ఎవడు పడేశాడో ఆ భగవంతుడిని సంస్తౌతి. జ్ఞానం కలిగింది కాబట్టి ఈ కలిగిన జ్ఞానం పోయేలోపే స్తోత్రం చేయాలనుకొని ఆ పరమాత్మను స్తోత్రం చేస్తాడు. సత్య ఉపన్నం అవితుం జగదిచ్ఛయ ఆత్మనా తనోహు. భూమి చలచ్చరణారవిందం సోహం వ్రజామి చరణం అకుతోభయం మే యేన ఈదృశీ గతిహి అదరితి అసతోనురూప
అంటున్నాడు సత్య ఉపన్నం అవితుం జగదిచ్ఛయా ఆత్మం. జగత్ అవితుం ఇచ్ఛయా ఆత్మం ఉపపన్నం అంటున్నాడు. అంటే సకల చరాచర ప్రపంచాన్ని కాపాడటాని కోసం. కోరుకొని తన సంకల్పంతో తాను అనుకున్న శరీరాన్ని తీసుకొని వచ్చినవాడు కదా ఉపన్నం ఆత్పనానా తనోహు. ధరించినటువంటి అనేకములైన శరీరములు కలవాడికి అయ్యా మీ ప్రశ్న సమాధానం వచ్చింది. ఆత్మ నానాతను. సకల చరాచర జగత్తును రక్షించడానికి తన సంకల్పంతో రకరకాల శరీర సధించినటువంటి మహానుభావుడు. అతను వచ్చేది దేనికోసం? ఈ జగత్తును రక్షించడానికి. మనందరి శరీరాలను, మనస్సును, బుద్ధిని, ఆత్మను. కాపాడటానికి ఆయనే మనలోనే ఉంటాడు. మన శరీరంలో తాగు కూడా ఉంటాడు. కానీ మన శరీరానికి ఉన్నటువంటి రక్తం కానీ, మాంసం కానీ, చీము కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఆయనకు అంటావు. అలాగే మనం చేసిన పాపం కానీ, పుణ్యం కానీ, వేదన కానీ, సంతోషం కానీ అంటావు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు, వీడికి బయట ఉన్నాడు. కదా అందుకే నానా తనోహు భువి చలచ్చరణారవిందం నిరంతరం 14 లోక సంచరిస్తున్నటువంటి పరమాత్మ యొక్క పాద పద్మములను స్వహం భ్రజామి శరణం. అలాంటి పాదాల నేను శరణు వేడుతున్నాను. ఎందుకు వేడాలి? అకుతోభయం. కదా మనకు. ఎక్కడి నుంచి ఎలాంటి భయము కలిగించకుండా ఉండగలగాలి ఒకటే. పరమాత్మ పాద పద్మములు తప్ప మళ్ళీ మనం వేదిని ఆశ్రయించినా మనకు భయం తప్పదు. కదా అందుకే అకుతో భయమ్మే మరి దండం ఆయనకే ఎందుకయ్యా ఏన ఈదృశి గతిహి అదరుశి.
ఏ మహానుభావుడి వల్ల నాకు ఇలాంటి గతి కలిగిందో అంటే తప్పంతా ఆయనదేనా అంటే అసతః నేను చెడ్డవాడిని కాబట్టి. ఏంటి అసతః ఇది గతి గతి నాకు కాదు నేను చేసిన పాపాన్ని కదా నేను చేసినటువంటి చెడు కర్మకు ఇలాంటి గతిని కలిగించిన వాడు కాబట్టి అంటే ఇలాంటి గతి కలిగించిన వాడు అంటే ఈ గతిని వాడే తప్పించగలడు కూడా. కదా? అలాంటి వాని పాదపద్మములు శరణు వేడితే తప్పిస్తాడేమో. యేన ఇరుసి గతిహి అదరిసి అసతః అనురూప ప్రత్యేకించి అసతః నేను దుర్మార్గుడిని. తిరుగమ్మ చేశాను. నేను ఆచరించినటువంటి పాప కర్మలకు తగిన ఇలాంటి గతి నాకు ఎవరు ప్రసాదించారో. అనురూప చూడండి. ఏద ఈదృశి గతి అదృశి అసతోనురూప అసతః అనురూప. నా పాపమునకు తగిన ఈ గతిని ఎవరు కలిగించారు అంటే స్వామి నన్నేం బాధించడం లేదు. తప్పెవరిది? అది వాహనం చేస్తాడు చేసింది అని ఇచ్చాడు కదా అందుకే మనం దీన్ని గమనించాలి ఏదో ఈ దృశి గతిహి అదృశి అసతోనురూప నేను ఆచరించిన పాపమునకు అనుగుణమైనటువంటి ఇలాంటి స్థితిని ఏ మహానుభావుడు కలిగించాడో ఏ మహానుభావుడు మరి ఎందుకు మనకు పని చేయించాలని వస్తే అంటే జగదవితుం ఆత్మ ఆస్తతనుహు. సకర చరాచర ప్రపంచాన్ని రక్షించడానికి ఆస్తతనుహు. శరీరాన్ని స్వీకరించేవాడు, రూపాన్ని ధరించేవాడు, అంతట సంచరించేవాడు. ఎవరెవరు ఏ ఏ కర్మలు చేస్తున్నారో వాళ్లకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలి రక్షణ ఏంటి మరి రక్షణ అంటే? రోజు ఉద్యోగం చేసినాక ఫస్ట్ నాడు ఏం రావాలి?
సరే ఇవ్వాలి కదా, ఇవ్వకుంటే యజమాని ఏమంటారు? 15 రోజులే పని చేసింది నెల రోజులు అడిగితే. ఇగోడు ఇది అంతే ఇచ్చానంట. పరమాత్మ కూడా మనం ఎంత చేస్తే అంతే ఇస్తాడు. ఇదంతా నౌకరి అండి. ఉద్యోగం చేస్తున్నాం స్వామి దగ్గర. ఆయన యజమాని. ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా మన కష్టం ఆయన ఉంచుకోడు. ఎప్పటికప్పుడే నీ పాపం అంతా నీకే ఇస్తాడు నాకెందుకు వచ్చినవ్ బాధ. అలా మనం దాచు మనం ఆయనకి ఇస్తే బాగుండేది ఏం. తే తే అంటా ఇస్తూనే ఉంటాడు తీసుకో. ఇంకా ఇంకా అడ్వాన్స్ కావాలంటే పైకి ఇష్టం కావాలంటే అడ్వాన్స్ తో పాటు తీసుకోవాలి. బాబోయ్ నువ్వు వద్దు నీ అడ్వాన్స్ అనేసి దగ్గర తీసుకువస్తారు. ఆలోచించాలి ఇదే ఇదే జీవితం ఇది ఎక్కడ ఉంటుంది. మనము ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాన్నే. ఎలాంటి కర్మ చేస్తే దానికి అనుగుణమైన ఫలితాన్ని స్వామి ప్రసాదిస్తాడు. ధర్మం కూడా అది. మనం అడుగుతున్నాం కదా. ఇక్కడనేమో ఏం పెంచాలి ఇంక్రిమెంట్ ఏమో పెంచమంటావ్ మనం పెంచిన రోజు బి బి. బియ్య పెంచు ఇంకేమో పెంచు ఇంకేమో పెంచు అక్కడేమో తగ్గిస్తాడు ఏం బాధ వాడికి. పని చేసేకేమో పెంచు పెంచు అంటారా. అక్కడ పని చేస్తే ఆయన తగ్గిస్తాడు అంటారా. ఆ మరి బేసిక్ పెంచాలి తర్వాత ఇంకేంటి అవేం పెంచాలి? ఆ హెచ్ఆర్ చేయరు. ఎందుకంటే మేము పెంచాలంటే ఏం చేస్తాం? శాతం పెంచాలంటే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు శాతం పెద్దాం అంటున్నాం. హెచ్ఆర్ఏ 16 ఎంతో ఉండే ఇప్పుడు 22 చేస్తాను అంటున్నాం. ఇది 20% డబల్ 20 ఉంటే ఇప్పుడు 30, 30 ఏమో అంటే కాస్త అంటే ఇటు పెరిగింది అటు పెరిగింది రెండే అన్నమాట. బేసిక్ పెంచాలి బేసిక్ వచ్చేటువంటి హెచ్ఆర్ఏ శాతం కూడా పెంచాలి. ఏ చారి శాతం పెంచాలి. మరి డీఏ శాతం ఎలా పెంచుతున్నావ్? డీఏ బేసిక్ పెంచి ఆ రెండింటి మీద శాతాన్ని అందరి మీద పెంచుతున్నావ్ అంటాడు. కొత్త శాతం పేరు విజన్ అంటే ఒక ఓన్లీ పే ఇవ్వడు. పే లేకపోతే డీఏ ఆ రెండు కలిపి అందులో పర్సెంటేజ్ అని పెంచుతాడు. ఈ మొత్తాన్ని హెచ్ఐడి చేస్తాడు. అక్కడ సిక్స్ చేస్తాడు. అది విధానం. అంటే మనం కూడా పాపాలు, ఉపపాపాలు బతికే విరియరవ అని.
పాపం అంటే బేజీ ఇది. పాపం అంటే ఏంటి ఇది. దాని యొక్క యాతన అంటే హెచ్చాలి. దాని యాతన ఆయన మీద అడుగు ఆయన మీద అడుగు. ఎంత చేశారో అంతే చేసుకోమంటాడు. ఈ మ్యాథ్స్ డివీడ్ ఎక్సర్ కదా టీర్మాన్స్ లో ఆ విషయం వస్తది. అవసరం లేదు యాతనలో వచ్చేసి మళ్ళీ చెప్పడం లేదు మీకు. యాతననే అంటే వాడి శరీరము యొక్క అనుభవించవలసిన దశ ఎక్కడిదాకా వస్తాదో అక్కడికే బయటికి వస్తాది. అంటే గర్భంలో ఉండి పడుతున్న బాధ సరిపోదు అనుకుంటే. భూమి పడతా అప్పుడు వేరే ప్రమోషన్ అండి అది ప్రమోషన్ అండి అది ఏం లేదు అది ప్రమోషన్ అది అదే మనం అదే అది కూడా అదే కదా ప్రమోషన్ వస్తుంది అనమాట సెవెంత్ నుంచి టెన్త్ ప్రమోషన్ ఇచ్చినట్టుగా తొమ్మిది నెలలు ఎందుకు ఏ నెల కి మామిడి ఇస్తున్నావ్ నిజంగా అనిపిస్తారు మీరు. ఇవన్నీ అండి అందులో భాగాలు. అందుకే ప్రజాని శరణం అకుతో భయమ్మే ఏంటి ఇది మనం సమన్వయం చేసుకోవడంలో ఉంది. అందులో కొత్త విషయం ఏం లేదు. మనం లౌకికమైనటువంటి జీవితంలో మనం వేదిని వేదిని అనుభవిస్తున్నాము. ఎలా ఎలా ఆలోచిస్తున్నామో దీన్ని కొంచెం దిశ మార్చండి అదే వైదికం అవుతుంది. ఇష్టం ఆస్తాయి. మనం ఇక్కడ ఏమేం చేస్తున్నాం, ఏం అనుభవిస్తున్నాం అవి అక్కడ స్వామి అనుభవింపచేస్తాడు. ఇంతకు ముందు కూడా ఏం లేదు. ఇలా యత్వత్ర బద్ధైవ కర్మధిరావృతాత్మ భూతేంద్రియాశయమయామయం అవలంబ్యమాయం. అయ్యా డైరెక్ట్ గా మీ మాట అడుగుతున్నాడు. యత్తత్ర బద్ధైవ ఈ గర్భంలో లేదా ఈ సంసారంలో తాను ఆచరించినటువంటి కర్మలతో బంధించబడిన వాడు ఎలా గర్భంలో ఉంటాడో వాడి వలనే వీడు అక్కడే ఉంటాడు. స్వామి బద్ధైవ వాడేమో బద్ధుడు వీడేమో బద్ధుడైన వాని వాడే. ఆ అంటే అది వీరికి ఏం లేవా అంటే భూత ఇంద్రియ ఆశయమయం అవలంబ్య మాయా పంచభూతములు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు ఇదంతా ప్రకృతి ఈ ప్రకృతి అనేటువంటి మాయను
తాను చేతిలో పట్టుకొని ఆవృతాత్మ ఈ జీవుణ్ణి కూడా తానే ఆవరించి ప్రకృతిని కూడా తానే ఆవరించి ఆ ప్రకృతి లోపల వస్తాడు. బయట ఆయనే ఉంటాడు, లోపల ఆయనే ఉంటాడు. జ్ఞాపకం వచ్చిందా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య. నారాయణ స్థితః అంటే నీ గర్భంలోనూ ఉన్నాడు. గర్భంలో ఉన్న శిశువులోనూ ఉన్నాడు. శిశువును గర్భంలో దాచుకున్న నీ హృదయంలోనూ ఉన్నాడు. హృదయము ఉన్నటువంటి శరీరం వెలుపల ఉన్నాడు. శరీరం లోపల ఉన్నాడు. అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు. ఉభయోత్రం ఉండాలి కదా. పిండాకారంలోనూ ఉన్నాడు, పేతి ఆకారంలోనూ ఉన్నాడు, ఆశయాకారంలోనూ ఉన్నాడు, హృదయాకాశంలోనూ ఉన్నాడు, మరి దేహాకాశంలోనూ ఉన్నాడు. మళ్ళీ దేహంలోనూ ఉన్నాం. బయట ప్రపంచంలోనూ ఉన్నాం. భూత ఇంద్రియ ఆశయమయి దీన్ని మనం ప్రకృతి అంటాం. ప్రధానము అంటాం, అవ్యక్తము అంటాం. ఇవన్నీ పేర్లు మనకు వద్దంటే మాయ. ఎవరు ఇది? పరమాత్మ మాయ కదా? ఇలాంటి పరమాత్మ మాయను ఆవృతాత్మ. ప్రకృతిని తాను ఆవరించి ఉంటాడు. ప్రకృతిలో తాను ఉండడం కాదు, ప్రకృతిని తాను ఆవరించి ఉంటాడు. అంటే తనలో ప్రకృతి ఉంటుంది. తాను అనుకుంటే ప్రకృతిలోకి తాను వెళ్తాడు. మనం ఎలా బద్ధులమైన మనం ఎలా ఇందులో ఉంటామో ఇలాంటి అనంతమైనటువంటి ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మ కూడా ఇక్కడే ఉంటాడు. చెప్పాం కదా. ఖైదీ జైల్లోనే ఉంటాడు, జైదర్ కూడా జైల్లోనే ఉంటాడు. ఇలా ఆవృతాత్మ ఆస్తే విశుద్ధం అభికారం అఖండ బోధం ఆతప్యమాన హృదయే అవస్థితం. మనలాగానే ఉంటాడు, మనలాగా బంధించబడిన వానిలాగానే ఉంటాడు, అన్నిటిని ఆవరించి ఉంటాడు, అన్నిటి వెలుపల ఉంటాడు, అన్నిటి లోపల ఉంటాడు. ఇవన్నీ చెబితే ఆ వన్ ఆఫ్ లో చేయండి. మరి ఇందులో ఉంటాడంటే మరి అందులో ఉన్నవన్నీ ఆయనకు అంటావా? అందుకే విశుద్ధం అవికారం అఖండ బోధం.
మనలో ఉన్నటువంటి పరమాత్మ మనకున్న దోషాల చుట్టూ తానున్న దోషాలలో తానున్న ఏ దోషము అతన్ని అంటదో అందుకే విశుద్ధ. అంటే పరిశుద్ధముగానే ఉంటాడు. ఎలాంటి కల్మషము లేనివాడు. ఎందుకంటే అన్ని కల్మషాలకు మూలం వికారం అండి. కాదా మార్పు. మా పిలుస్తున్నామంటే గమనం వచ్చినట్టే కదా? అంగుష్ట మాత్ర యొక్క ఇంత చీమకు ఇంత పెద్ద మనిషికి ఎవరిలో మురికి ఎక్కువ ఉంటుంది? ఎవరో ఉంటుంది. మనిషిలోనే అనుమానం అండి ఇదన్నీ ఇస్తున్నారు. అనుమానం ఏం లేదు. చీమలో ఉన్నటువంటి మురికికి మట్టిలో మురికి కాగలేదు. ఎందువల్ల మార్పే. మార్పు పెరుగుతున్న కొద్దీ మరం పెరుగుతుంటుంది. మురికి పెరుగుతుంటుంది. బుద్ధి పెరుగుతుంది. బుద్ధిలోని ఆలోచనలు పెరుగుతాయి వాటిలోనే పాపం పెరుగుతుంది శిక్ష కూడా ఒకటి అన్నిటికీ అవునండి వాస్తవము కొంచెం ఆలోచించాలి అన్నిటికీ మూలం ఏమిటంటే వికారం మార్పు. అది లేదు ఆయనకు. అవికారం. ఇతను విశుద్ధుడు ఆ? పాపాలు మానవుడే ఎక్కువ చేస్తాడు. పాపాలు ఏంటి అన్నీ పని ఎక్కువ చేస్తాడు. పుణ్యం ఎక్కువ చేస్తాడు. కాదు గొప్పవాడా. ఇప్పుడు ఏం కాదు మనం నడిచే వంగ గడ్డి కూడా మొరుస్తుంది అక్కడ. అవునండి పవిత్ర వాడి కదా. మనం నడిచి కూడా గడ్డి మొరుస్తుంది అక్కడ. కైవం నడవండి. మరి సేవ ఒట్టు అంత గొప్పోళ్ళం ఇంకోళ్ళ ఆ ఇంకోళ్ళ ఇంకోళ్ళ మనం బతకనియ్యం కదా తక్కినే బతకనిస్తే మనం గొప్పోళ్ళం ఎప్పుడు బతకనియ్యం కదా అందుకే విశుద్ధం అధికారం. మరి మార్పు ఎందుకు పొందడయ్యా అంటే అఖండ బోధం. ఖండితము కాని జ్ఞానము కలవాడు. అందుకని వికుంఠుడు కుంఠం కాదు మనకున్న జ్ఞానం ఇప్పుడు వస్తుంది కానీ పోతుంది. అబ్బా ఏమో ఉండిదండి మర్చిపోయాను పోయినసారి చెప్పాను కానీ తలకాయ నెత్తి కోక్కుంటాను. ఇప్పుడే పెట్టింది ఎక్కడో పోయిందంట. అది అక్కడే ఉండు ఎక్కడ పోదు. ఎక్కడ పెట్టిందో మాకు జ్ఞాపకం ఉండదు. అంది అంతే. కలద్దా తనకే ఉంటాయి. ఎక్కడో పెట్టి అన్నా అక్కడే వెలుగుతుంటాను.
భగవాను ఉన్నాయి మీకు అలాగే ఉన్నాయి అని అవును ఉన్నాయి కదా అంటాడు దీన్ని ఏమందాం. ఇదంతా కుంట బోధ. అదనిది అఖండ బోధ. నిరంతరము ఏకాకారముగా ఉండేటువంటి జ్ఞానం కాదు జ్ఞాన స్వరూపుడు. మనందరికీ జ్ఞానం వచ్చిపోతుంటుంది. కదా? ఆయన జ్ఞానం ఉంటుందంటే ఏమన్నా? ఆయనే జ్ఞానం. ఇంక ఉండడం ఏంటి? పరమాత్మ జ్ఞాన స్వరూపుడే. అతనే జ్ఞానము. ఎలాంటి జ్ఞానము? వికారము లేని జ్ఞానము. ఇంకెలాంటి జ్ఞానము? పరిశుద్ధమైన జ్ఞానము. అందుకే విశుద్ధం అవికారం అఖండ బోధం ఆతప్యమాన హృదయే అవస్థితం ఆ పరమా ఆత్మ ఎంత మహానుభావుడు కాకుంటే, ఎంతటి జ్ఞానరాశి కాకుంటే, ఇంతగా బాధపడుతున్న మన హృదయంలో కూడా ఉంటాడండి. ఆయన మంటలో ఉంటున్నాడండి. కదా? మన ఉదయం అంటే ఏమిటి? మంట భగ భగ భగ భగ మండుతుంటుంది. ఎందుకంటే క్రోధం, రోషం, ఆవేగం, జీముస. కానీ ఎక్కడ ఉన్నాయి? హృదయంలోనే కదా. ఒకటే మండుతుంటుంది. అంత బాగా మండుతున్న హృదయంలో అంతర్భవించిన స్వామి అంటే ఎంత జ్ఞానం ఉందండి. అందులో ఉంటాడు ఆ రూపం అంటలేదు. అందుకే మనం అడగాలి మనం స్వామి కాస్త బాగా పడితే అర్థమవుతుంది ఏ బాధ అనేది ఏమిటో. ముద్దర అన్నట్టు అనుకున్నారు వచ్చి పడు చూస్తాం. అంటే వచ్చాను కదా రా అంటాడు. నేను వచ్చాను కదా వచ్చావు కదా బాధపడ్డావా? పడడు పడడు చెప్పమంటావురా తెలవదు నాకు అంటాడు. పద్మపురాణంలో చెప్తాడు స్వామి. నీకోటి తెలవదు నాకోటి తెలవదు అంటాడు. అదేమిటి అంటే పడుతున్న బాధను తప్పించుకోవడం నీకు తెలవదు. బాధలను రప్పించుకోవడం నాకు తెలవదు ఏం చేయమంటావురా ఎందుకంటే జ్ఞానములో హెచ్చుతగ్గులు ఉంటేనే బాధలు ఆనందం. ఏకాచార జ్ఞానం ఉన్నవాడికి ఏ బాధ లేదు ఇంకెక్కడ సొంతం లేదు. అందుకే ఆతప్యమాన హృదయే అవసితం నమామి. పరితపించిపోతున్న హృదయంలో వ్యాపించి ఉన్నటువంటి నీకు నమః.
అంటే గర్భంలో ఉన్న జీవుడికి నూరు జన్మల జ్ఞానం స్మృతి స్మరణ కలిగింది కాబట్టి పరమాత్మ ఏమేం చేస్తున్నాడో. ఎలా ఉంటున్నాడో ఏమేమి ఇస్తున్నాడో వాడికి చాలా స్పష్టంగా తెలుసు. నీకు తెలుసు ఈ జ్ఞానం వీడిది కాదు వాడిచ్చిందే. యదా యదా య పంచభూత రచితే రచితః శరీరే క్షన్నః యధా ఇంద్రియ గుణార్ధ చిదాత్మకోహం ఇంకా లోపలికి వెళ్తున్నాడు. ఎలా అంటు వాడయ్యా పరమాత్మ అంటే పంచభూత రచితే శరీరే అంటే పంచభూతముల మీద ఏర్పడినటువంటి ఈ శరీరంలో ఉంటూ అయినా రహితః పంచభూతుల రకితే శరీరే రకిత అర్థం అండి పంచభూతముల చేత ఏర్పడినటువంటి శరీరంలోనూ ఉంటూ మళ్ళీ అందులో లేకుండా అంటే ఏమిటి? ఆ పంచభూతముల చేత ఏర్పడినటువంటి శరీరములో కలిగేటువంటి ఏ వికారములు అంటకుండా. ఇందులోనే ఉంటాడు అది ఏవి అంటారు వారి ప్రభావం ఏవి అంటారు పృథివ్యాహ తిష్టన్ చూడండి మనకు చెప్తే ఓకే ఇది య పృథివ్యాన్ తిష్టన్ య ఆత్మని తిష్టన్ యహారో త్రేతస్ తిష్టన్ య పృథివ్యాం అంతరః ఏ ఆత్మనే అంతరః మైత్రం ఉపనిషత్ ఉదాహరణేకంగా నిత్యాందు నిత్యం కానీ య పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరః యత్య పృథివీ శరీరం యత్యాత్మా శరీరం ఏం చెప్తారు య పృథివ్యాం తిష్టన్ యా పృథివియామంతరః యచ్ఛ పృథివి శరీరం. ఏమర్థం అది? ఆలోచించండి. పృథివిలోనూ ఉంటాది. పృథ్విని శరీరంగా ఉంచుతాడట. పృథ్వి తానే ఆత్మ అవుతాడట. పృథ్వి తానే శరీరం అవుతాది. అంటే ఆత్మనా శరీరమా?
లోపల ఉంటే ఆత్మ బయట ఉంటే శరీరం ఏముందండి అక్కడ? సింపుల్ అండి. కొంచెం అంతే ఆలోచించాలి ఏం లేదు. లోపల ఉంటే ఆత్మ బయట ఉంటే శరీరం. పరమాత్మ పృథ్వి లోపల ఉన్నాడు. వెలుపులా ఉన్నారు అంటే పృథివ్యాంతిష్టన్ పృథివ్యాంతరః పృథివీ శరీరం. యహ పృథివ్యాః ఆత్మ. జీవి శరీరం వాడికే పృథ్వికి ఆత్మ అతనే అతనికి ఆత్మ పృథ్వి అని అయితే అయింది. అయినా మళ్ళా మళ్ళా యః పృథ్వియామ్ అనంతరః. పృథ్వికి ఉన్నటువంటి ఏ దోషములు అంటాను నేను. యత్యాత్మ శరీరం. ఆత్మ శరీరమే, పృథ్వి శరీరమే, అగ్ని శరీరమే, మృత్యు శరీరమే. ఇతన్ని అడిగి మళ్ళీ ఆయనే ఆత్మ. అంటే వాటిలోనూ ఉన్నాడు, వాటి వెలువల ఉన్నాడు. అంటే మనకు ప్రత్యేకించి పురుషార్ధములుగా చెప్పబడేటువంటి సకలముల యందు తాను ఉన్నాడు. తానే పురుషార్ధ రూపముగాను ఉన్నాడు. ఈ రకముగా ఆ రకముగా మహానుభావుడు ఉన్నా అతను నిరక్త నిశిల దోషః. ప్రకృతి గుండెటువంటి ఎలాంటి దోషములు అంటని మహానుభావుడు. అంతేకాదు సమస్త కళ్యాణ గుణాకరోద్రి అంటాం కదా అనంతమైన కళ్యాణ గుణములకైనటువంటి మహానుభావుడు. అపహతపాత్మ విజరః విమృత్యుః విశోకాంటా అష్టగుణాలు. ఈ అష్టగుణాలు ఆయనకు ఉన్నాయి మనకు ఉన్నాయి. కదా జీవాత్మ అష్టగుణం వాడే పరమాత్మ అష్టగుణుడే. మన అష్టగుణములు ప్రకృతితో శిరోహితములు. స్వామి అష్ట గుణములు సులభ గుణములు కావు అని చేసాడు. అందుకే స్వచ్ఛంగా చాలా స్వస్థం చెప్తున్నాడు అది పురుషార్ధము ఇది అపురుషార్ధం. మనము కర్మ వస్తువులము పరమాత్మ కర్మ వస్తువుడు కాదు. అంటే ఏమిటి? ఏ వస్తువు ఏ విధంగా ఉంటుందని మనం అనుకుంటున్నాం.
కదా అగ్ని కాలుతుంది, నీరు చల్లగా ఉంటుంది, వాయువు ఏదో వీచుతుంది. చెప్తున్నాను కదా కానీ ఆయా భూతములకు ఆయా స్వభావాలను అమర్చింది ఎవరు? అంటే ఎవరికి ఏ స్వభావం కావాలో ఆ స్వభావం తాను ఇస్తున్నాడు అంటే అవన్నీ తనకు ఉన్నట్టే కదా. కదా అందుకే మనం రామాయణంలో అగ్నేరగ్నిహి కీర్త్యాకీర్తిహి స్త్రియాః క్రియః సువిత్ర రాముడు చెప్తుంది. మన మండోదరి చెప్పేసింది. ఏమిటమ్మా రాముడు గురించి ఏడుస్తావు? ఎందుకు రాముడు అంటే ఆయన అగ్నికి అగ్ని. లక్ష్మికి లక్ష్మి, కీర్తికి కీర్తి. బలానికి ఆయన బలం. అను జగ ఏడ ఏంటి? అనుకున్న పని పూర్తి చేసుకొని విజయం సాధించి 14వ ఏడు కాగానే వచ్చేస్తాడు. ఈ కాళ్ళలో సుమిత్ర గోదాస్తుంది సౌకర్యం. నీ పాదాలు పట్టుకుంటాడు. కరాభ్యాం మృదుపీనాభ్యాం సుమిత్ర ఎంత జ్ఞానం ఆలోచించండి. ఒక్కొక్క పదం వాల్మీనాథ్ అలా మరిచిపోవాలి. 14 ఏళ్ళు అడవిలో ఉంటే సరిగ్గా ఆహారము అవన్నీ లేక బక్క చిక్కిపోతాడను. అడవిలో కట్టెలు, పండ్లు అవి ఇవి మొరటు పని చేసి చేతులన్నీ మొరటవుతాయని భయపడుతున్నావా? మురుదు పీనాద్యం. 16 ఏళ్ళు అరణ్యంలో ఉన్నా రాముని సౌకుమార్యం ఏమి దెబ్బతినదు మృదువుగానే ఉంటాయి అంతేకాదు పీనాభ్యం. రుణస్వామి వెంట అన్నీ చూస్తున్నాడు కాబట్టి చేతులు బాగా బలిసి దృఢంగానే ఉంటాడు. బాగా బలిసి ఉంటాడు సుకుమారం అంతే కానీ అతని శరీరం మీద కానీ మనస్సు మీద కానీ అరణ్యవాసం ఎలా గృహభావాన్ని పడవేయదు. ప్రపంచంలో ప్రభావము దేనితో పడుతుందో దారులుగా వచ్చేవాడు వాడు. అగ్నిలో విర్రించినవాడు వాడు. నీతో శక్తి ఇచ్చినవాడు వాడు. భూమి గంధాన్ని ఇచ్చినవాడు వాడు. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయా వస్తువులకు ఉన్నటువంటి స్వభావముకు స్వభావములు కలిగించేటువంటి మహానుభావుడు ఆ స్వభావానికి స్వభావము కలవాడికి.
ఇది సంబంధం పురుషార్ధమే కదా అంటే ఆచరించినటువంటి కర్మల వల్ల కలిగినటువంటి సంస్కారమే స్వభావముగా మారుతుంది. కదా? మారిన స్వభావమే మళ్ళీ కొత్త కర్మలను చేయిస్తుంది. కదా? పని చేస్తున్నామంటే అలవాటు అయింది. అలవాటు అయిందంటే లో పని చేశాను. కదా? కొంతకాలం అదే పని అదే రకంగా చేస్తే అలవాటు అవుతుంది. అలవాటైతేనే మళ్ళీ దాన్ని చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా అన్నం తినడం నేర్చుకున్నాను అన్న మాట ఎవడు నమ్మడు. ఎందుకంటే నిజంగా నీకు అన్నం తినడమే తెలియకుంటే పుట్టడానికి గట్టి తినాలి. ఏం చేస్తున్నావ్? ఉండండి ఆకలి పోవాలి గట్టిగా ఆకలి పోదా? హాయిగా పడుతున్నావ్ ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావ్ అలా మాట్లాడండి. నువ్వు పుట్టింది ఏం జగమ్మ అలా కూడా ఏందిరా నీకు? ఏం చెప్పాలి? ఆఖరికి ఆగానీ తల్లి యొక్క తనమును బతుకుంటాడు పిల్లవాడు. ఎవడు నేర్పారండి? అలా అయింది. ఎక్కడికి అలవాటు? ఇప్పుడు ఇది ఇప్పుడు అలవాటు ఇప్పుడు ఇది రాదు అలవాటు. నీకు ఈ అలవాటు తప్పదు నీకు ఏమి తప్పదు నీకు ఏదో కాదు. అందుకే చెప్తున్నాడు అందులో పంచభూత రచికే రహితః శరీరే క్షన్నః యథ ఇంద్రియ గుణ అర్థ చితాత్మకోహం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేనే ఇంద్రియములు, నేనే అర్థములు, నేనే అర్థం అంటే విషయాలు. పంచభూతములు నేనే. పంచభూతముల విషయములు కూడా నేనే. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఎవరండీ? ఆయనే. పృథివి అప్పు తేజో వాయు ఆకాశములు ఆయనే. అనుభవించే జీవుడు ఆయనే. అనుభవింప చేసేవాడు. అంటే నీవు సృష్టించినటువంటి పంచభూతములు, నీవు సృష్టించినటువంటి వాటి విషయములు, నీవు సృష్టించినటువంటి ఆ ఇంద్రియములు ఇవన్నీ మాకు కలిపి నువ్వు చేసిన ఉపకారం ఏమిటంటే ఏబురా అని అనుభవించమని చెప్పాడు.
నన్ను మరి ఇంత పంజరంలో పడేస్తావయ్యా. అయితే బాధ ఏమిటంటే పంజరం కావని కోరుకోవడానికి మాత్రం నేనే. అంతే కదా. నీవు కర్మ చేశావు ఇస్తున్నాను అడిగావు ప్రమోషన్ అడిగి ఇస్తారండి. ప్రమోషన్ కావాలని ఆఫీసర్ అయ్యా ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత ఏమంటాడు అదే బాగుంది రా అంటాడు. అందరూ వీడిని అడిగిరి తే తే తే అని అట్లా ఉంటే అందరి దగ్గర దాన్ని తీసుకోవచ్చు. అబ్బో ఎప్పుడైతే పోయి ఇతను తీసుకుంటాడు. వీడే డ్రాయింగ్ ఆఫీసర్ అయితే ఇతను వీడే అయ్యాడు అందరికీ. ఒక లేట్ అయింది ఒక లేట్ అయింది అనుకో ఏం ఏం చేస్తున్నావ్ అయ్యా అంటాడు. అంతకుముందు వీడు అడిగారు వాడిని అబ్బో వద్దురా నాకు రెమోట్ వద్దు ఇట్లా అయితే బాగుంటది అంటాడు. నిజంగా కదా అందుకే చెన్నహాయద ఇంద్రియ గుణార్ధ చిదాత్మకోహం తేన అవికుంఠ మహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోహో ఉమాం వికుంఠ మహిమానం పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, పంచతనుమాత్రలు కదా? మహత్తత్వము, అహంకారం అనేటువంటి ఈ పంజరంలో నన్ను ఉంచి ఆ పంజరంలోనూ పంజరం వెలుపల నీవు ఉంటూ ఆ పంజరంలో ఉన్న ఏ దోషము నీవు అంటించుకోకుండా నాకు మాత్రమే అంటించగల గొప్ప మహిమ ఉన్న నీకు. ఎంత నాయకం ఉందండి స్వామికి? కదా? చాలా గొప్పవారు కదా. పంజరంలోనూ ఉన్నాడు. పంజరంలో ఉన్న మనలోనూ ఉన్నాడు. పంజరం వెరుఫలా ఉన్నాడు. వెలువలో ఉన్న గాలి నిప్పు ఆయనకు అంటదు. లోపల ఉన్న ముళ్ళు ఆయనకు అంటవు. అందులో మన చర్మము రక్తము ఆయనకు అంటదు. గ్రహం ఉంటది చెప్పు నా అప్పటిదాకా. కాబట్టి అందుకే అంటున్నాడు అవికుంఠ మహిమ. ఎందులో ఉన్న ఎక్కడ వ్యాపించి ఉన్న నీ స్వరూపం నీ స్వభావం ఏ మాత్రము తరగిపోనది అందుకే. ఋషిం ఋషి అంటే అధికారి అని అంటారు. ఎలాంటి మార్పు చెందని వాడు ఋషి. బాధకరమైన ఏంటి? ఏదో ఉత్సవం ఎలా సంతోషిస్తే వాడు ఋషి కాదు. అందుకే విశ్వామిత్రుడిని ఋషి అనటానికి 3000 సంవత్సరాలు గడిచాయి.
ఉదరి సంవత్సరాలకు రాజ అల్లే రాజు అయ్యా అన్నాడు. రెండో తర్వాత రాజ ఋషిని అన్నాడు. మూడో అయినాక ఋషి అన్నాడు. నాలుగు అయినాక మహర్షి అన్నాడు. ఐదు వేళ్ళు అయిపోతే అప్పుడు బ్రహ్మర్షి. అంటే ఎదుటి వాతావరణంలో కలిగినటువంటి మార్పులలో మనకు మార్పులు రాకుండా ఉండగలిగితేనే మహర్షి లేదా బ్రహ్మర్షి. రామ్ మేనక వస్తే రామ్మ అన్నాడు. జీరో. ఓహో రా అంటే తప్పు కాదు, రంభ వస్తే పో అన్నాడు. అది కూడా తప్పు కదా. అది వికారమేనండి, ఈ పొమ్మ నా వికారమే. రా అంటావ్ పొమ్మన్నా అది కాదనే. నువ్వు ఎందుకంటా అది అక్క మీద వచ్చిపోతుంది నీకేమైంది? మనం ఇంట్లో ఉంటాం వచ్చిపోతుంటాయి పొమ్మని వేడి కాగానే. వేడి కాగానే పిలిచావు తప్పు తంబర తీర్చావు తప్పే శైలి భవ అన్నాడు. పెద్ద తప్పు ఇంక అయింది. ఓ ఆహారం కావాలని అడిగాడు అందరికీ ఆహారం పెట్టాడు. అయ్యో నాకు లేకుండా రా అని అనుకున్నాడు. వెయ్యేళ్ళు గోవిందా ఖర్చు. ఓ అప్పుడే ఓ డ్రాప్ కి వచ్చేసింది. మళ్ళీ అనుత్సవసం అవితిష్ఠం తపస్యేహం. నిట్టుపు కూడా విడవను తపస్సు ఇలాగే చేస్తాను. ఎందరు చేశారు ఏం లేదు ఆ నాయనా ఇప్పుడు సంభ్రం చేశాను. వికాయాయత సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః కుమార సంతోషం అర్ధం చెప్తారు. వికారము కలిగించడానికి కావలసిన హేతువులు ఎన్ని ఎదురుగా ఉన్నా ఎవరు వికారము చెందరో వారు మాత్రమే ధీరులు. అందుకే అవికుంథ మహిమానం ఋషిం సమేనం వందే. ప్రకృతి పురుషయోః పరం. తను పరమాత్మ కదా అవతలి వాడు వీటికంటే ప్రకృతి కంటే అవతలి వాడు పురుషుని కంటే కూడా అవతలి వాడు అలా అలాంటి వాడు పురాంసం మళ్ళా. ఋషుని కంటే అతీతుడే వాడు పురుషుడే అంటాం. అది పక్కన పెట్టి ఉత్తముడు అంటాం. కదా అలాంటి పురుషోత్తముడిని నమస్కరిస్తున్నాను.
ఎన్ను మాయ అయిపోయినట్టు ఉంది ఇంకా స్తోత్రం ఉంది. ఓకే రేపు ఈ భాగాన్ని తీసుకొని ముందరికి వద్దాం అంటే ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి దేవుడు. పరమాత్మ ఇచ్చిన పూర్వజన్మ స్మృతితో పరమాత్మను స్తోత్రం చేస్తున్నాను. అయ్యో ఇన్ని తప్పులు చేశానా వేయకుండా ఉంటే బాగుండేదేమో అని ఏడుచుకుంటూ స్వామి మంచి మంచి ఘట్టం రసవత్తరాగా అందులో ప్రత్యేకించి మీ సబ్జెక్ట్ ఇది. అదే నేను అనుకున్నాను మీరు లేరేమి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు లేరు వచ్చేద్దాం అనుకున్నాను ఒక డాక్టర్ గారు ఉన్నారు కదా బాగోలేదు ఆయన ఇక్కడ ఉంది కాబట్టి బాధ లేదు వినొద్దు నో ప్రాబ్లం వచ్చేద్దాం అనుకున్నాను ఇది అదే అనుకున్నాను పోతే ఆయన రాజవారం కదా వాళ్ళేదో అది వియ్యం పుల్లు ఇంటికి పోయారే? ఆ ఎక్కడికి అలాంటి వియ్యం పుల్లు బంధువు వస్తున్నారే ఆ హాస్పిటల్ లోనే ఉన్నాం మూడు పావు వరకు అమ్మ బాబు మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారా హాస్పిటల్ లోనే ఉన్నాం వాళ్ళంతా వాళ్ళు చిన్న అన్న తీసుకునే మన అంటే తెలుగు గోపాల్ వచ్చారు అవును అండి.
Opening invocation: 'Paryantam budhye suparam param yoniksha achyuta padambuja-yukmam rukma-vyamoha, tat-tad-itarani trinaya mine, asmadi guroh bhagavato asya dayaika sindhoh Ramanujasya charanau charanam prapadye, mata pita yuvatayas tanaya vi...' - complete surrender to Ramanuja, offering all dear things at his feet.
Opening: 'Sam sarva-bhuta-hridayam munimanato asmi, Sri Suta-brahmanhe namah, kanyabharani sanjatam va dhula-kula-bhushanam, Sri Rangariya guru putram Shadhagopamham bhaje, asmad gurubhyo namah.' The discourse addresses how the jiva, according to the karma accumulated, experiences various rebirths.
Having experienced those (karma-fruits) in that sequence - that is all. There is no opportunity to experience everything all at once. 'Ksheene punye martyalokam' - 'visheshat' - it is not when punya is exhausted that rebirth occurs; it is when the punya that was allocated (kshina) is consumed that the being descends.
When that happens - it is our own karma that brings us to this birth. Hence the word 'charana' means karma. 'Ramaneya charana' means punya karma. Those who have performed punya karmas - born with the impressions of those good karmas, they are reborn in correspondingly good conditions.
'So hantarah ramaneya charanah' - if the actions performed have good karma remaining, they will be born in a good species. If bad karma remains, they will be born in a bad species. Why does karma remain? Because not all karma is exhausted in one realm. Residual karma drives the next birth.
There is no question about it. For this reason - among the karmas we have performed - some are reserved and we are sent back here. Why? Because again we must perform here. A samskaara is needed. And to get that samskaara - the jiva must come back into a body capable of performing karma.
The first word we say is 'amma' (mother) - but the very next word is 'mine.' What comes after 'amma' is 'nadi' (mine). The main point is: Paramatma, whatever karma we perform - He accounts for it and gives the appropriate fruit. This is the divine ledger - every action is recorded and returned.
'Aakashat vayuh, vayur agnih, agnir aapah, ap-prithivi, prithiviya oshadayah, oshadibhyah annam, annat purushah' - this is the chain of birth (from space comes air, from air fire, from fire water, from water earth, from earth plants, from plants food, from food the person). This is how beings are born - through this chain of elements.
'Karmana daiva-netrena' - through karma, with Divine as the overseer - 'pumsah jantur deha-upapataye' - 'jantur' means jiva. This jiva, for the purpose of getting a body (deha-upapatti), through karma guided by Daiva (the Lord's oversight) - enters the appropriate womb. The Lord oversees and determines each birth.
The greatness that lies in Sanskrit verse - that is this. If you understand and experience it, joy arises. One word stated neutrally contains multitudes. Those with intelligence will experience it to the degree of their intelligence. For example - the body. What the body is - is a great mystery.
'Mrityuh janvatam loke dehena sahajayati' - death comes along with the body for all those who are born into this world. 'Adyava kalpa-shatairvapi mrityur vaipraninaam bhuva' - even after a hundred kalpas (vast time cycles), death comes to all beings. Sanskrit, if one knows even a little, reveals such profound truths.
The body increases karma; the body (sharira) also exhausts karma - 'sharirati' means to bear, to wear down. At forty or fifty years old - one might think: why do I need this house, this family, all this trouble - let me just go and do some devotion! But the old-timer says: 'the karmas will not permit early retirement.'
'Dashahena karkandhuh peshi andam va tatah param' - after ten days it becomes a peshi (a lump of flesh) - like a small ball of flesh. That stage goes through the stages of growth in the womb - going through various developmental phases, becoming first a bubble, then a mass, then taking shape.
After one month comes the placenta (mavi). The embryo is surrounded by the placenta - urvanam it is called. It covers the embryo - covering it completely. This placenta-covered state is described in the Bhagavatam's account of embryonic development, which mirrors modern embryology.
In this (embryo) - the skin, the nails, the bones, the flesh, the blood - for all of these to grow, only the mother's food serves as nourishment. Hence it is said: 'jagdhapanna jaih edat dhatuh' - the seven dhatus (body-building substances) that constitute the embryo come from the mother's food intake.
The supreme secret of creation, the ultimate root - is that no being eats only to nourish itself. Every being is food for another being. 'Jivo jivasya jivanam' - the life of one being is the life of another. This is the fundamental ecology of creation - a cycle of nourishment and sacrifice.
'Krimibhih kshata-sarvangah' - tormented by germs (worms) all over its body. 'Saukumaryaat prati-kshanam murcha-mapnoti' - due to extreme tenderness and sensitivity, the embryo experiences faintness moment by moment. In the early stages before the organs fully develop - the environment is one of constant vulnerability.
That is when we forget - 'let us forget, that is all there is to it.' But samskaara works. When forgetting - what is the use of eating? But if one hears something 100 times, some change occurs in the thought-pattern. Samskaara from repeated hearing eventually changes how we think and what we desire.
This work is done? Alright - this sin is gone. Zero - now a new one begins. Therefore without any doubt - we follow karma and are born to experience its fruits. Just as death follows us wherever we go - karma also follows us wherever we go, across all births.
'Puduppu kshaaram' (sour and pungent foods) - he says: 'ksharena ksharayate' - even if they say these foods cause harm to the blood, those people love them. It is their favorite. And we too love many things that aren't good for us. The body's cravings often override wisdom.
Rajas and tamas-increasing foods taken by the mother are transferred to the embryo as well. Saying 'I did it' - how foolish that is. Let us think carefully about this tattva - it cannot be expressed in just one word. 'I did it' - carefully analyze what that means - who the real doer is.
Is the antaryami present (within)? He is right here - why go all the way to Rama? In whichever mother's womb the embryo is - He is in that very embryo. What is the answer? He is not just in the embryo - He is in the embryo's embryo (the subtlest core). The Lord's indwelling goes deeper than any physical location.
This is only for marriage! There is no viharana (pleasure wandering). What is happening? Where are we going? Hence - carefully think about all of this. 'Matri-bhuktaih upasrishtah' - one word is not enough. What the mother experiences - its effects on the developing being within.
He cannot stretch out comfortably - cannot even lie down with the body extended. 'Kukshau kustvaa shirah' - the head is tucked into the abdomen. 'Bhugna-pushtah' - the back, the arms - all bent completely - the entire form is curled, compressed, within the confines of the womb.
It is not enough to merely experience the pain that comes (from being in the womb). One must bear it all just to be here. At this time - all the karmas previously performed are remembered. How desirable is this deity to be worshipped? One thinks about what one worshipped and what resulted.
'Arabhya saptaman masat labdha-bodhah ativepitah' - from the seventh month onward, we mentioned this - in the seventh month, all the memories of past-life karma return. Not that they come - the awareness (of them) is kindled. The soul in the womb begins to remember its past lives and accumulated karma.
It keeps turning. If the vayu (prana-vayu) doesn't move it properly - if the embryo is not turning - that itself is dangerous to the mother's health. It must keep turning. The causes of this turning are two: one is the pranavayu; the second is the karma and samskaara the being carries.
'Naadhamanah' - the being is pleading, praying: 'Lord - please don't put me in this cage again. I don't want this birth again. I don't want this birth' - 'naadhamanah rishim' - 'bharitah' - the being is desperate: 'I've had enough of this!' - pleading with the Lord to be released from rebirth.
'Satyam upannam avitum jagad-icchhaya atmanam' - 'jagat avitum icchaya atmanam upannam' - to protect the entire moving and unmoving world, desiring to do so through His sankalpa - He chose the body He wished - He is present in every womb. The Lord is born in each being as the inner protector.
'Whose fault is it that I ended up in this condition?' - is it all His fault? 'Asatah' - I was a bad person. What is 'asatah'? This is my condition - the condition I arrived at - not someone else's doing. It is the bad karma I performed. The bad deeds I committed - those brought me here.
Alright - but he must give. If he doesn't - what will the employer say? 'You worked for only 15 days and asked for a full month's pay.' That's exactly how it is - Paramatma too gives exactly as much as we do. This is all employment (naukri). Do as much work as you do - receive exactly that much in return.
'Sin is a burden - this is a burden. What is sin? It is a punishment. Its suffering - it must increase. Its suffering should be asked of Him - He gives exactly what was done. This mathematics of karma - divide and multiply - He calculates the exact measure of karma-phala that each action generates.
Holding it in His hands - 'avatara atma' - He covers this jiva too. He covers prakriti too. He enters within that prakriti (as antaryami). Outside - He exists; inside - He exists too. 'Antarbahishcha tat sarvam vyapya narayana sthitah' - Narayana is present pervading everything within and without.
The Paramatma within us - though He is among our defects - is not touched by any of them. Hence 'vishuddha' - He remains absolutely pure. No contamination of any kind. Because all the contaminations are in prakriti - and He, though pervading prakriti, is not contaminated by it - as fire pervades iron but remains fire.
'Bhagavan, these (qualities) are in you too' - 'Yes, they are there' - he says. But this is 'kunta-bodha' (limited knowledge). What is not this - is 'akhanda-bodha' (unbroken, non-divided knowledge). Not knowledge - but the very nature of knowledge, ever one, ever the same. That is Paramatma's swarupa.
So the jiva in the womb - with the memory of a hundred births granted by Paramatma - understands clearly: what Paramatma is doing, how He is present, what He is giving. He knows very clearly. 'You know' - this truth is revealed in the seventh month. From that knowing arises the soul's prayer.
If inside - it is the atma; if outside - it is the body. Simple. You just have to think about it a little - nothing else. If inside - atma; if outside - body. Paramatma is inside the earth. If He is outside - then He is the earth itself (prithivi). The Lord is simultaneously the inner atma and the outer form.
Fire burns, water is cool, wind blows - I keep saying this. But who arranged these svabhavas (natures) for each of the elements? The Lord arranged each svabhava as needed. Each element's nature is the Lord's intentional design - nothing is accidental in creation.
This is a connection - purushardha itself - meaning: the samskaara born of karma performed becomes svabhava (nature/habit). And that transformed svabhava causes new karmas to be performed. Because we are doing action - action and samskaara are in a constant feedback loop creating the wheel of rebirth.
'Why are you putting me in this cage?' But the difficulty is - wishing that there be no cage is itself up to me. That is all. 'You performed karma - I am giving you what you asked for.' If you ask for a promotion - they give one. 'I want a promotion' - so the Lord obliges. The gift of karma-phala is the Lord's response to our own choices.
After 100 years he became a raja (king). After 200 he was called a raja-rishi (royal sage). After 300 - a rishi. After 400 - a maharishi. After 500 years - a brahmarishi. Meaning: spiritual evolution happens gradually through sustained effort over vast stretches of time. Vishvamitra's story illustrates this progression.
It seems like the number is complete - but the stotra (prayer) still remains. OK - tomorrow we will take up this portion and move forward. That is: the Lord who is within the womb - with the memory of past lives granted by Paramatma - the jiva praises Paramatma from within the womb. This is the great prayer-from-the-womb.