గోవర్ధన ధారణ: కృష్ణుడు ఇంద్రుని గర్వాన్ని అణచడం
Govardhan Lifted: Krishna Defies Indra's Arrogance
కంసుని వధ తర్వాత కృష్ణ బలరాములు మొదటిసారి పెద్దవారుగా తల్లిదండ్రులు దేవకి వసుదేవులను కలిసారు. వారికి నమస్కరించారు. పాత్ర విపర్యయం: కృష్ణుడు జీవితమంతా పిల్లవాడుగా, మేనల్లుడుగా, మిత్రుడుగా, రాజుగా భక్తులకు అనువైన స్థానం వహించాడు. సాందీపని మహర్షికి గురుదక్షిణగా మరణించిన కుమారుడిని తిరిగి ఇచ్చాడు - గురువుకు కృతజ్ఞత వ్యక్తం.
After Kamsa's death, Krishna and Balarama meet their biological parents Devaki and Vasudeva for the first time as adults. They prostrate before them. The session highlights this moment of role-reversal: throughout Krishna's life the Lord played the role of child, nephew, friend, and king - always taking the position that served the devotees best. Sandipani Muni, their teacher, receives his deceased son back as guru-dakshina - showing the Lord's gratitude to the teacher.
నమస్తుభ్యం భగవతే కృష్ణాయ అకుంఠమేతతే పరమాత్మ నీకు నమస్కారం అతని మేనత్ ఎప్పుడు కుంఠం కాదని పొరపాటు ఏం పడదు సరిగ్గా ఉంటుంది జన్మాయ బోదతియా పరమామః కర్మవత్మసు ఏ మహానుభావుడు మాయతోటి మా బుద్ధి మోహించబడి కర్మ మార్గాల్లో మేము సంసారంలో సంచరిస్తూ ఉన్నాము. సవైన ఆద్య పురుష సుమాయా మోహితాత్మనా అతని మాయ చేత మోహించబడిన మనస్సు గల మాకు అవిజ్ఞాతా అనుభావాన ప్రభావం తెలియనటువంటి మాకు మా తప్పును క్షంతుమర్హతి. క్షమించుగాక ఇతి స్వధామానుస్మృత్య కృష్ణేకే కృతహేలన ఈ రీతిలో వాళ్ళంతా పరమాత్మయందు అపరాఠం చేసి మళ్ళీ తమ స్వరూపాన్ని తెలుసుకొని నిదుర్ధ్రవః అపి అచ్యుతయోహో కంసాసు భీతాః నచా కలన్ అయినా సరే. అయినా సరే ఇప్పుడు పోవచ్చు కదా? ఇప్పుడు పోవచ్చు కదా? అమ్మో ఇప్పుడు చూస్తే కంసుడు ఏమనుకుంటాడు? వారేమైనా చేస్తే కష్టంగా అని కంసాత్ భీతాః నచాచలం. కంసుడు అంటే భయంతో ఋషులు నా దగ్గర ఉండే ఋషులు నేను అన్నీ ఇస్తుంటే యజ్ఞం చేస్తున్నారు పోయి వాళ్ళని చూస్తారా చూస్తాను యజ్ఞం ఏం చేస్తాను అన్నాడంటే కష్టం కదా ఏమంటాడో మరి అని కౌతుని వల్ల భయంతోటి నచ్చ అచలం వెళ్లి చూడలేదు అదర్యంగా పరమాత్మ మాయ తెలుపుతుంది పోనీ బలిస్తుంది అప్పుడే చెప్తుంది అప్పుడే బలిస్తుంది కాబట్టి తప్పట మన దేనికా లాయం చేయ ఏం పర్లేదు మన మీదకి లాయుతున్నాం అనుకో మనం దాడ నాయ చేస్తున్నాడు మనం మంచి వాళ్ళమే. ఆయన మాయే అలా చేస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడు మరి. చూడండి అప్పటిదాకా అన్నారు పరమాత్మ అన్నారు స్వామి అన్నారు అవతరించాలి అన్నారు మళ్ళీ కౌంతుడు ఏమంటాడో అని పోయేది. ఏమైంది? అంతా బలీయమైనటువంటిది పరమాత్మ యొక్క మాయ. ఇలా భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపస్యన్ నివసన్ గోపాన్.
ఇలా కొంత కాలం అయిన తర్వాత బలరామకృష్ణుడు ఏదో తమ ఇళ్లకు వచ్చారు. పొద్దున్నేనో మధ్యాహ్నమో సాయంకాలమో ఇది వచ్చేసరికి పెద్ద ఆర్భానం కనబడుతున్నది. ద్రవ్యాలు, సంపాదనలు, పూజా ద్రవ్యాలు, పశువులు, కుంకుమలు. అన్ని ఏమో గోమగుండా ఏమో చేస్తున్నారు. ఇంద్రయాగ కృతోద్యమ. గోపాలులందరూ నందాదులందరూ ఇంద్రయాగాన్ని చేయటానికి. సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి వారిని చూచి తదభిజ్ఞోతు భగవన్ సర్వాత్మా సర్వదరిచనః అందరిలో ఆత్మగా ఉండేటువంటి స్వామి అన్నిటిని చూసేటువంటి స్వామి. ఈ విషయం తెలిసి కూడా ప్రత్యామ వినయంతో ఉండి ఆ పురుష్యజ్ఞులు వారిని అడిగారు వృద్ధాం నందపూర్వ వృద్ధులు కదండీ నందపూర్వ అన్నగారు అన్నగారు మీరంతా ఏం చేస్తున్నారు ఖడ్యతాంవేతితః అన్నగారు మాకు చెప్పండి కోయం సంభ్రమః. ఇదొక ప్రయత్నం చేస్తున్నారు సన్నాహాలు బాగా ఉన్నాయి. ఇవన్నీ ఏమి సన్నాహాలండి కింపలం కచ్చచోద్దేచ ఏమి కోరి చేస్తున్నారు. ఫలం ఏమిటి మీకు ఉద్దేశం ఏమిటి. దేని కోసం కేనవా సాధ్యతే ఎవరు ఆ ఇది చేస్తారు? ఏ ద్రవ్యంతో చేయాలి, ఎవరు చేస్తారు, ఏం బలము, దేన్ని ఆశిస్తున్నారు ఇది మీకు ఎవరు చెప్పారు? ఏదో తెలవదా మరి ద్రోజనాలు అలా ఏతద్ బ్రూహి మహాన్ కామామస్యం శుశ్రూషవే అనగాడు, ఎప్పుడు మొదలు సేవిస్తున్నాను కదా చెప్పు. అండి మీరు ఏమనుకోని చేస్తున్నారు నహి గోప్యం సాధువునాం కృత్యం సర్వోత్మనామిహ ఉత్తమలైన వాళ్ళు ఏ విషయాన్ని దాసరు కదా చిన్న పిల్లలా తెలియక అడుగుతాం దాసొద్దండి చెప్పండి అత్తి అస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం ఉదాసీనః హరివసువర్ధ్యః ఆత్మవత్ సుహృదుచ్ఛతి అప్పటికి అది నీతిని, రథశాస్త్రాన్ని, మత్సవాలను అన్నీ చెప్తూ అయినా నాకేం తెలియదు అంటున్నావ్. చాలా అమాయకుడు ఒక పుష్టపుడు. ఏం తెలియదు అంటున్నావ్ అంటే హస్త స్వపర దృష్టినాం. నా వారు ఇతరుల దృష్టి లేని వాళ్ళు.
అలానే అమిత్ర ఉదాత్త విద్విషా మిత్రులు శత్రువులు ఉదాసీనులు అనే భావం కూడా లేని మహానుభావులకు ఉదాసీనః అరివతు వర్యా దేన్ని పట్టించుకొని వాడు ఉంటే ఉదాసీనుడిని చూసి శత్రువులాగా వాడిని దూరం చేయాలి. ఆత్మవతు సుహృదుచ్చతి తనవాడైతే తనలాగే చూసుకోవాలి. అది చాస్తాను. నేను నీ వాడనే కదా. మమ్ములను మీరు మీలాగా చూపించుకోవాలి. అందుకే జ్ఞాత్వా జ్ఞాత్వా కర్మాని జనాయం అనుతిష్టతి లోకంలో ఎవరైనా ఓ పని చేయాలంటే జ్ఞాత్వా జ్ఞాత్వా. ఒకటికి పది సార్లు తెలుసుకొని చేయాలి. తొందరపడి ఏ పని చేయకూడదు కదా. ఏం అనుకుంటున్నారు, ఏం కోరుతున్నారు, ఏమి సాధనము, ఎలా చేయాలి, చేసి పనితో ఏమవుతుంది, ఇవన్నీ ఒకటికి పది సార్లు బాగా బాగా బాగా బాగా తెలుసుకొని తెలుసుకొని అప్పుడే లోకమంతా పని చేస్తుంది. విజుతః కర్మ సిద్ధిస్యాత్ తధానా విజుతోపవేత్. వాస్తవంగా తెలిసి ఉన్నవాడు చేసిన పనే సిద్ధిస్తుంది. తెలియకుండా చేస్తే సిద్ధిస్తుంది. మీరు పని చేస్తున్నారంటే బాగా తిరికే ఉంటుంది. అందుకే నాలాంటి వారికి అదేమిటో కాస్త చెప్పండి. అత్ర తావత్ క్రియా యోగః భవతాం కిం విచారితః మీరు దేన్ని ఆలోచించి ఈ పని చేశారు చేస్తున్నారు అథవా లౌకిక తన్మే పుచ్యతః కాదు అంటే ఇది వైదికమా లౌకికం మీరు ఏదైనా అధవా లౌకిక తన్మే పుచ్యతః తాతు తెలియగలుగుతున్నారండి అది మాకు చెప్పండి అని నాన్నగారిని పిల్లవారు కదా అడిగారు. పర్జన్యః భగవానింద్రః మేహత్సత్యాత్మమూర్తయా. నందుడు చెప్తున్నాడు నాయనా సురభ మనిషి అడిగావు. ఒకడు ఉన్నాడు మనకు పర్జన్యుడు అంటే ఇంద్రుడే పర్జన్యుడు అతని ఆకారమంతా మేఘాలు. తీ అభివర్సంతి భూతానాం కృణనం జీవనం భయా. ఆ మేఘాలు సకల ప్రాణులను సంతోష కలిగించేటటువంటి తృప్తి కలిగించే వరుసాన్ని నీటినవి మనకు వర్షిస్తాయి. తం తాత వయమన్యేచ వాల్ముచాం పరమేశ్వరం.
ఇలా నీటిని వదిలేటువంటి మేఘములకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని ద్రవ్యైహి తద్రేతసా సిద్ధైహి త్యజంతే కృషిర్నరాః అతను వర్షించిన వర్షంతో పండిన పరకూలిన ద్రవ్యములతో మేము యజ్ఞములతో ద్రవ్యములతో యజ్ఞం చేసి అలాంటి ఇంద్రుడిని పూజిస్తున్నాము తచ్చేషేన ఉపజీవంతి త్రివర్గ పరహేతవే అతని యొక్క చేతమే కదా అతని విడిస్తేనే మనం బదుగుతాం మరి మీరు లేకుంటే ఏం బదుగుతాం. కాబట్టి త్రివర్గ ఫలం ధర్మము కానీ అర్థం కానీ కామం కానీ పర్జన్యుడు ప్రసాదిస్తేనే ఇంద్రుడు ప్రసాదిస్తేనే మనకు లభిస్తాయి. కాబట్టి పురుషాం పురుషకారాణాం పర్జన్యత్వర భావనః రకరకాల ఫలమును ఆశించి పనులు చేసేటువంటి మానవులకు అన్ని పదాలు ఇచ్చేవాడు ఎవరు? అర్జునుడే కదా. వాడు తీసుకుంటే పర్సన్ లేదనుకోండి మనం ఏం చేద్దాం అనుకున్నా సున్నా కదా. ఇంద్రుడే కారణము కేవం శ్రీ ధర్మం పారంపర్యకసం నరః ఇలా. అతని వలన ఇంత మేలును పొందినవాడు అతనికి ప్రతి ఉపకారం చేసేటువంటి ధర్మాన్ని పరంపరానుగతంగా వచ్చేటువంటి ధర్మాన్ని విడిచి పెడితే ఎలా కామాత్ లోభాత్ భయాత్ ద్వేషాత్ సవైనా స్మోతి శోభనం కోరిక కానీ, లోభంతో కానీ, భయంతో కానీ, ద్వేషంతో కానీ పారంపర్యగా వచ్చేటువంటి ధర్మాన్ని విడిచిపెడితే మేలు జరగలేదు. వాళ్ళ మేం కాదు పోటి వారం పరంగా ఇది మనం ప్రతిసారి వరశాది దేవతను ఆరాధించుట ఇంద్రయాగం చేయుట జరుగుతున్నది అదే మేము చేస్తున్నాము. ఏ ఇలా మాట్లాడినటువంటి నందుడి మాటను చూపించమ్యా ఇంద్రాయ మన్యం జరయన్ పితరం ప్రాహ హేత్వా అలాగా. సరే అనుకున్నారు, కొంచెం ఆడుకుందాం అనుకొని ఇంద్రునికి కోపం వచ్చేలా మాట్లాడాడు ఇంద్రాయ మన్యు.
జరయం ఇంద్రుని కోపాన్ని కలిగిస్తూ తండ్రితో అంటున్నాడు ఏమో అవేమి నాకు తెలియదే అన్నాడు వర్షం ఇంద్రుడు కురిపిస్తాడా అలా పండగలు వస్తాయా అబ్బే నాకేమి తెలియదే అదే ఇట్లా అంటే కర్మలా జాయితే యంతుహు. మనం చేసుకున్న కర్మతో పుడుతాం. మనం చేసిన కర్మతో బతుకుతాం. ఆ కర్మ ఫలాన్ని ఇస్తుంది. కర్మ చేయని వారికి దేవుడేమి ఇస్తాడయ్యా అంటున్నాడు. కర్మణా జాయతే జంతుహు కర్మణైవ విలీయతే. మళ్ళీ ఆ చూడేవాడు వస్తాడు. సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవ అభిపత్యతే. దుఃఖం కానీ దుఃఖం కానీ భయం కానీ సంపదలు దేనితో వస్తుంది? ఆ జయం మాత్రమే వస్తుంది. అత్తి యేసు రక్షితు ఫలరూతి అన్య కర్మణాం కర్తారంభయతేసోపి నస్యకర్తు ప్రభువు. సరే వీరున్నట్టు భగవంతుడు ఉన్నాడు కారణం. ఉన్నాడే అనుకుందాం. పరమాత్మ ఉన్న ఉన్న భగవంతుడు పరరూపి పర ఇచ్చేవాడు కదా. ఎవరికి అన్య కర్మణా. ఏదో ఒక పని చేసే వాటికి ఫలం ఇస్తాడు. పరమాత్మ ఉన్నాడు. ఫలం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు? పని చేసే వాటికి ఇస్తాడు. ఏ పని చేయని వాడికి భగవంతుడు ఫలం ఇస్తాడా? ఒకడు చూపి ఇక్కడ ఉంది మేము. గోపి అకర్తువు ఇయ్యలేరు. ఏదైనా చేస్తే ఇస్తాడు. పెళ్లి ఏమని వారే ఇస్తాడు? బసి అకర్తువు ప్రభువుని కితా వారు ఇవ్వలేరయ్యా. కిమింద్రియనేహ భూతానాం స్వస్వ కర్మానుభూర్తినం. ఎవరి కర్మ ఫలం వారు అనుభవిస్తుంటే మధ్యన ఎందుకు ఉండు ఎందుకు అయ్యా? వాడి జోడి ఏం పని? వాడేమి ఇస్తాడు? అనీచేనాన్య సహకత్వం స్వభావ విహితం రుణాం. మానవులకు స్వభావంగా ఏవేవి విధించబడ్డాయో వాటిని ఇంద్రుడు మారుస్తాడా? వాడేం చేస్తాడండీ? మనం మంచి పని చేస్తుంటే మన వర్ణాలు పడతాయి. చేయలేదు పడదు. మనం ఏమి చేయలేదు పరమూల్య తన వాడేం చేస్తాడు స్వభావ తంత్రాజన ధర్మం స్వభావం బట్టి ఉంటుంది పాపాత్వం అందులో కూడా ఉంటారు వాడు కూడా పడదు వాడు.
పుణ్యాత్యులు ఉంటే వాళ్ళ పడుతున్నారు. మనం చూస్తున్నాం కదా ఈ కాయ మీద అన్నం పడుతుంది భక్తి కాయ అన్నం పడదు. మనం అడిగాం అయ్యో మా దగ్గర వాళ్ళ పాదం లేదు అని నువ్వు మాట్లాడుతున్నావ్. అయినా ఏం చేస్తాం అంత పాపం తో ఉంది పో. అది యోగం అనేది మరి స్వర్ణం వచ్చింది అలాగే వస్తుంది అబ్బో ఇది మాట్లాడడానికి అర్థం లేదు నవ్వుకుంటూ ఎంత చమత్సారో అన్నమాట ఇలా కర్మ చేయకుంటే ఎవరూ ఏం చేయలేరు. స్వభావాన్ని బట్టి లోకమంతా ఉంది. స్వభావం అనువర్తతే. స్వభావాన్ని అనుసరిస్తుంది. స్వభావస్త విధం సర్వం సదేవాసుర మానుషం. దేవ దానవ మానవాది. అక్కడ జగత్తు స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంది. దేహానుత్యావ చాద్యంతో ప్రాప్య ఉత్సుజతి కర్మణ. ఒకడు మనిషి, ఒకడు పశువు, ఒకడు జీవి, ఒకడు కీటకం, ఒకడు రాయి, ఒకడు చెట్టు. ఇది చూడు ఇక్కడ. ఎందుకు అయ్యారు? చాలా కర్మ. సరే? కర్మను బట్టి గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, తక్కువవాళ్ళు, పెద్దవాళ్ళు, పాదవాళ్ళు, కొత్తవాళ్ళు, మానవులు, మృదలు. స్వభావాన్ని బట్టి వస్తారు శత్రుహు మిత్రం ఉదాసీనః కర్మైవ గురునీశ్వరః మనం చేసిన కర్మ ప్రతి శత్రువు అవుతాడు ఒకడు మిత్రుడు అవుతాడు ఒకడు గురువు అవుతాడు ఒకడు ప్రభువు అవుతాడు తస్మాత్ సంపూజయేత్ కర్మ అందరూ ఏం చేయాలి? ఎవరి కర్మను వారు పూజించండి. ఎవరి స్వభావంలో వారు ఉండి వారి వారి కర్మను వారు పూజించండి. కర్మే గురువు, కర్మే ఈశ్వరుడు. అన్యత యేన వర్తేత తదేవా సహి దైవతం. దేనితో ఈ మహానుభావులు జీవిస్తున్నారో, దేన్ని దేన్ని ఆచరించి దేనితో బతుకుతున్నారో అదే వాడికి దైవం. చిన్నగా చూసుకున్నాడు అన్నమాట. మనమందరం బతికేది దేనితోటి అని వాడి దైవం. అదే వాడే ముగ్గురు ముగ్గురు. మనం వద్ద ఆ ఉంటాం కదా వాక్యం పూజిద్దాం. ఓ గో గో జీవతం ఈయన భజన చూడండి కదా తదే వాక్య ఈ దైవతం ఆ జీవ ఈక తరం భావం యత్వన్య ఉపజీవతి తస్మాదు జతే క్షేమం జారం నారి అసతి తథా పెళ్లి చేసుకొని జీవితాంతం పోషించేటువంటి భర్తను వదిలిపెట్టి జారున్ని పొందడమే రా తప్పు. బతికేదేమో భర్తతోటి, సేవించేదేమో జారున్ని.
అలాగే మనం పగుతున్నది వేడి చోట వాటిని పూజిస్తావయ్యా. వేడి పెట్టి ఇద్దరిని పూజిస్తాదంటావేంటి? వాడు మనకేం చేస్తాడు? మనం పగే దేనితోటి పగుతున్నాం? మనకేది ఆజీవనం. వర్తేత బ్రాహ్మణాధిప్రహ రాజన్యః రక్షయాభువ బ్రాహ్మణుడు వేదంతో బతుకుతాడు. రాజులు పాలనతో బతుకుతారు. వైశ్యస్తు వార్సయా వైశ్యులు వ్యాపారంతో బతుకుతాడు. అలాగే ఈవే శూద్ర శూద్రుడు బ్రాహ్మణులను గోవులను సేవించి వాడు భంగుతాడు. కృషి, వాణిజ్య, గోరక్ష, కుశీదం తుర్యముచ్చతే. నాలుగవది కృషి అంటే వ్యవసాయము, వ్యాపారము, గోసేవ. ఏవి లేకుంటే కుసీదం అంటే వడ్డీ వ్యాపారం. ఇలా ఇది శివరి బతుకు జరువు అన్నారు. ముందు దగ్గర యజ్ఞాలు యాగాలు చెప్పలే. కాబట్టి సూర్యం వస్తే వాచ్ చతుర్విధా తత్ర వయం గోవుత్తేన అడిగే మార్గాలు ఉన్నాయి బద్దడానికి. వ్యవసాయము, వ్యాపారము, గోసేవ, ఒడి వ్యాపారం. ఈ నాలుగులో మన పనేమిటి? గోరక్షం. మన వృత్తి వయం గోవృత్తయాః అనిచం సత్వనజ సమైతి చిత్తుత్పత్యంత కేశవః అలా చెప్తున్నాను. పచ్చ పుకార అంటే తజస్సు కావాలి. పచ్చ అంటే సత్వము పచ్చించడానికి తమస్సు. కదా సృష్టి స్థితి సంహారం తజస్సు సత్వము తమస్సు. ఇవి వాటికి కారణాలు రజసా ఉత్పద్యతే విశ్వం రజస్సుతో పుడుతుంది అన్యోన్యం విజన్యగతో రజసా సుజుతా మేఘాః వర్షంతి అపూని సర్వతః సృష్టి జరిగేది దేనితోటి? సజోగుణంతోటి. మేఘాలు ఎలా ఏర్పడతాయి? సజోగుణంతోటి ఏర్పడతాయి. వచ్చిన మేఘాలు పరిశిస్తాయి. పరిశిస్తే పాట వస్తుంది. కాబట్టి ప్రజా తైరేవ సిద్ధ్యంతి దాంతోటే పంట దాంతోటే ప్రజలు దాంతో సంతానము మహేంద్ర కింకరించి ప్రజల వారేం చేస్తున్నారు. వారందులే ఇక్కడ ప్రజోగుణంతో మీ నారు వస్తాయి, వర్షిస్తాయి, పనులు పడతాయి, అన్నం తీస్తాయి, మళ్ళీ సంతానం జరుగుతుంది. మళ్ళీ మన ఇద్దరం మనం చేసుకుంటున్నాం. ఇలాంటి దాంట్లో ఇంద్రుడు ఏం చేస్తాడు? ననః పురోజనపదాః నద్రామాహ నగృహావయం. ఊళ్ళు, పల్లెలు, ఇల్లు.
పట్టణాలు ఉన్నవాళ్ళు చేసుకోవాలి దీని కోసం. మనకేం పని? మనకో ఊరా, ఓ ఇల్లా, ఓ పట్టణమా, ఓ జనపదమా? ఏం లేవు. మనకేమున్నాయి? ఓ ఎంతో చెకతాలయ్యా. మనకు బండే ఇల్లు. ఒకే ఊరైతే అయ్యో వాన పడకుండా ఎట్లాగో ఇయ్యాల కదా మనకి బండ్లు ఇల్లు ఇక్కడ వాన పడలేదు అక్కడ పడింది వాళ్ళు పోయి అక్కడ ఇల్లు అనుకుంటారు అక్కడే ఉంటాం. ఎక్కడ వాన పడి గడ్డి బాగా ఉంటే అక్కడ వాన వినియోగిస్తాం, చుట్టి పాడు పెట్టుకుంటాం, నా దగ్గర దొరుకుతాం. పాడు పెట్టుకుంటాం, రాముకుంటాం బదులుతాం. అక్కడ వాన లేదు ఇంకో చోట ఉంటే అక్కడికే పోతాం. ఒక ఇల్లు ఒక ఊరు వాడైతే పడపడ అయ్యో యజ్ఞం చేయాలి ఓ మనిషి చేయాలి దానం చేయాలి మనకు అలాంటి వాడితో పని లేదు మనకు ఇల్లు లేదు తస్మాత్ న గృహావయం నిత్యం వనోకసస్తాత వనచైల నివాసః నువ్వు అడవిలో ఉంటావు పర్వతాల్లో ఉంటావు అడవిలో ఉంటావు మన నివాసం అది తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేచ్ఛ ఆరభ్యతాం అతః మనం ఉండేది మన పని ఏది ఏమిటి? గోసేవ చేస్తాం. మనకు ఎవరు పేరు చేస్తున్నారు? బ్రాహ్మణులు చెప్తున్నారు. మనకు గోవులకు పంటను పెట్టి ఎవరు ఇస్తున్నారు? పర్వతం ఇస్తున్నారు. రామణులను పూజించండి, గోవులను పూజించండి, గోవర్జనాన్ని పూజించండి. మనం బతికేది వారితోటే. బతుకు ఎవరితో అవుతుందో వాటిని పూజిద్దాం. మధ్యన వాడెందుకండి, మొదలే చెప్పాడు కదా ఇంద్రుడి కోపం కొట్టింది అంటే బాత అనుకున్నాడు. ఇలా పెట్టుకొని కృష్యతాం. అభ్యతా ఆరభ్యతా మతః య ఇంద్ర ఇంద్రయాగ సంభారాః తైర్యం సాధ్యతామ్. ఇంద్రయాగానికి మీరేమేమి సామగ్రి తెచ్చుకున్నారో ఆ సామగ్రితో గోవర్ధన యాగం చేద్దాం. లేదా ఇపురులు పూజిద్దాం, గోవులను పూజిద్దాం. పత్యంతా వివిధా పాకా సూపాంతా పత్యమంతి బ్రాహ్మణులు అంటే ఏమిటి? సూప ప్రియో బ్రాహ్మణ కదా, బ్రాహ్మణులు అంటే ఏం కావాలి? పప్పు భోజనం కావాలి, పప్పు భోజనం కావాలి. పప్పు లేకుంటే బ్రాహ్మణులు భోజనం చేయరు. అందుకే రెండు రోజులు అంటే పాయసం కావాలి. మంచిగా పప్పులు పాయసాలు వడ్డండి. బాగా వడ్డించండి. బాగా భోజనం పెట్టండి. పాయసాదయః సమ్యావ అపూప
కుల్యా సకిలాలు చేయండి, అరిచెలు చేయండి, అప్పాలు చేయండి. ఇలాగ సర్వదేహాస్య దోహస్య కృత్యతాం ఆయన ఆవులందించి దగ్గరికి తీసుకోండి. కూయంతా మగ్నయః సమ్యకు బ్రాహ్మణైహి బ్రహ్మవాదిభిహి. బ్రాహ్మణులు బాగా యజ్ఞములు చేయనియ్యండి. అన్నం బగువిధం తేభ్యః దేయం. అలాంటి బ్రాహ్మణోత్తములకు మంచి మంచిగా పూజ్యం పెట్టండి. గోవులనివ్వండి, దర్శనాలు ఇవ్వండి. అన్యేభ్యస్య అశ్వచండారపతితేభ్యః యధాసహః. కుక్కలు ఉన్నాయి వాడికి ఎవడు పెట్టడు వాడికి పెట్టండి చండాళ్లకు పెట్టండి అతిథులకు పెట్టండి దీనులకు పెట్టండి భిక్షుకలకు పెట్టండి ఇలా చేయండి. యవసంచ్య గవాం దత్వా గిరయే గీయతాం బరిహి. గోవులకు బాగా గడ్డి వేయండి. గోవర్ధనానికి పూజ చేయండి. దానికి ఆహారం బరిగా ఇవ్వండి. స్వలంకృత భుక్తవంతః సదుదిక్తాః సువాసతః ప్రదక్షిణంచ కురుతః గోవిప్రా నర పర్వత మనం కూడా చక్కగా స్నానం చేసి బాగా అలంకరించుకొని చుట్టూగా భోజనం చేసి బాగా చందనాలని అలంకరించి అందరం కలిసి గోవుల చుట్టూ గోవర్ధనం చుట్టూ బ్రాహ్మనల చుట్టూ ప్రదక్షిణం చేద్దాం. బొత్తి ఏదో ఇదా ఏదో నమ పతం తాత ప్రియత ఇది ఇది వసతి నాన్నగారు నా కైత్రి నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే చేయండి. ఇది నా అభిప్రాయం. మనం ఏది వాడాల వల్ల? వారి వైపు పెట్టి ఎవరినో పూజించడం ఏంటి? నాది అనిపిస్తుందబ్బా ఇది నా అభిప్రాయం. ఇది మీకు కూడా రుచిస్తే చేయండి. తెలువారు కదా చేయండి అంటావు. అందుకే ఇది రోచతే అయం గోబ్రాహ్మణాద్రీణాం మశ్యంచ దయతో మకా. బదులు ఆ మాట వదిలేయట్లేదు. ఈ యజ్ఞం ఉందే గోవులకు, బ్రాహ్మణులకు, పర్వతములకు నాకు కూడా ఇష్టము. ఇలాంటి యజ్ఞం నాకు ఇష్టము. నీకు నాకు తెలియదు. ఇలా చెప్తే శ్రీ కారాత్మన భగవత. చక్రదర్పం దిగాంసత ఎందుకు ఇలా అన్నాడు ఇంద్రుని గర్వాన్ని పోగొట్టాలని కాలరూపైనటువంటి పరమాత్మ ప్రోక్తం నిజమ్యనందాద్యాః సాద్వ ఉన్నంత తద్వత్ చక్కగా చెప్పాడు కదా.
ఇది కూడా అని చెప్పాడు. అరే బాగుందే. ఆ బాగుంది అన్నారు. అందరూ కృత్రిమ వాక్యాన్ని బాగు బాగు ఇదే బాగుంది ఒప్పుకున్నారు. అందరికీ నచ్చింది. తథాచ విరదు సర్వం యధాహ మధుసూదనః. పరమాత్మ ఏం చెప్పారో ఆయనంతా అలాంటి ఏర్పాటు చేశాడు. వాచయిత్వా స్వత్తేనం తద్రవ్యేన గిరిద్విజాన్ బ్రాహ్మణులను పిలిచారు. స్వచ్ఛ వచనాలు చేశారు. పర్వతాలను గోవులను గోదరవతాన్ని బ్రాహ్మణులను గోవులను ఉపవృత్య బలియును సర్వాన్ ఆదృతాయవసంగవం. గోవులకు గడ్డి ఇచ్చారు, కాములు తక్కని భోజనము పెట్టించారు. గోధనాన్ని పురస్కృత్యా గిరించె గువ్వు ప్రదక్షిణం. గోవులను తీసుకొని పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేశారు. అనామసి అనడుద్యుక్తాని ఆరుస్య నరోదేని వాళ్ళు చక్కగా గుడ్డబాలం కట్టి బళ్ళమెక్కి బళ్ళతో తిరిగారు. పరోధా రావళ్ళు కడుక్కుంటూ పోయారు. ఇలా గోప్య చెప్తున్నావ్ ఇదే చేశాను. నేను గోపతనం వెళ్తే చుట్టూ తిరగాలి. కాడన అప్పుడు కాడన అంటున్నాడు. అయ్యో నడిచిపోవాలండి అన్నాడు పిచ్చివాడా దారిని వాళ్ళే తిరిగారు రా వాళ్ళ మీద మనం తిరగడం ఏంటి? ఆనాడే గోపాల బండి ఎక్కి తిరిగారు ప్రయత్నం చేశారు. మనం చేయి పోనీ వేసి బావ తో చెప్పారు బావ తో బావ బాబు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కార్లో తిరిగాను. అయ్యో పోవొచ్చా అని వాళ్ళే తిరిగారా ఓ మన చెందులు లేపుతారు ఆ నామ చే అనడు యుక్త అని. పురవారం పూంచి బళ్ళెక్కి ప్రయత్నం చేశారు. ఆరుత్య స్వలంకృతాః గోప్యస్య కృష్ణ వీర్యాణి గాయత్యః గోప్యతలు కూడా పరమాత్ము యొక్క నిద్రలను ధ్యానం చేస్తూ సద్విజాసితః బ్రాహ్మణ ఆశీర్వచనాలను తీసుకొని కృష్ణ కృష్ణస్తు అన్యతమం రూపం గోవి గోప విశ్రంభనం గతః శైలోస్మితి బ్రూవన్ భూరి అది మా తాత రుహ దువక్తు. గోవర్ధనానికి పాక రాసి బలి పెట్టారు. సరే సరజ్ చేస్తున్నారు. వాడికో డౌటు ఇది తింటుందా అని. సరే వాళ్ళ మాల ఎందుకు చిన్న గుత్తరి అని స్వామి శైలోస్మి నేనే పర్వతాన్ని అనుకున్నాడు పోయి అందులో చేరాడు హాయిగా ఆడాడు. రోజు రోజు సరిపోవడం లేదు ఇంత వెన్నముద్ద ఇంత పెడితే ఇంత లోకాలు తినేవాడు ఆయన. అన్ని లోకాలు ఆయన భోజనం. ఇరోజ మన ఇంత వెన్నముద్ద అంత పాలు ఇంత పెరుగు పోస్తే తృప్తి లేదు. అందుకే ఆ కొండలో చేరినాడు ఆ అంత తిని ఇచ్చాడు మా తాత గారు చెప్పారు తాత గారు చెప్పారు.
వాళ్ళు హైగ్రీవ భర్తకులు హైగ్రీవ భర్తకులు అంటే ఎంత గొప్ప వాళ్ళు అంటే వారు నడుస్తుంటే ముందర తెల్ల గురం నడుస్తుంది గురం పిల్లలు నడుస్తుంది వారికి కొద్దిగా అలా కనబడదు అంత ఉపాధన లేదు ప్రతి సంవత్సరం హైగ్రీవ స్వామికి శాంతి చేస్తారు శాంతి చేస్తే యాభై వందో బస్తాలు శనగలు ఆయన వ్యక్తి స్వామికి ఆరాధన ఇచ్చి మరి పోయి మంచు తాలు మరి తిట్టి తిరాకు తిరిగే వాళ్ళు అయ్యా గారు పూజ చేస్తారని ఆ సుటు కూడా ఉంటాడు కదా వాండే ఇచ్చేవాళ్ళు కరణాల వీళ్ళు ఉంటారు సరే పటే బరువులు అంటారు వాళ్ళ అయ్యా గారు మేము వస్తా మేము వస్తా అని ఫాలో వస్తా వేల ఇచ్చేవాళ్ళు మేము ఉంటే పొడవు ఉంటుంది దాన్ని అలా సలహా ఆరాధన చేసేవారు. ఒకసారి అదే అదే రీతిలో రాలే కానీ పక్కకు ఊరికిపోయి అయ్యా దరవారం అది హైగ్రీ స్నానం ఆరాధన చేస్తున్నాం. మరి మీ భక్తాబి తన గారు రావాలి కదా. ఇంకా రాలేదు వెళ్ళుండి ఎక్కేస్తున్నాం. ఓ అన్నయ్య వారు ఊరికి పోయారు తమ్ముడు ఉన్నారు. వారికి ఏం తెలియదు. ఏంటి మీ దేవుడు శనగ తింటాడా అన్నారు. బస్తా తింటాడా అన్నారు. అతడే ఉపాధనకుడు అయ్యాడు. గురువారు బస్తా ఏంటి ఊళ్ళో ఉన్నది శనగ కావాలంటే తింటాడు మీరు పెట్టాలంటే చెప్పండి చెప్పండి నేను ఊళ్ళోనే కూర్చుంటాను. నీ గోత్పు దగ్గర పెట్టండి. ఎన్ని పెడతారో అన్ని తింటాడు. నిజమా? ఆ సరే. చూస్తానండి ఎలా తింటాడో. తిట్టే బొక్క పెడతానండి. నా దగ్గర ఇప్పటికి 100 100 బొక్కలు ఉన్నాయి. తింటాడేమో చూస్తాను. ఎవరో వాళ్ళు మీ దగ్గర ఉన్నాయి సరిపోవు పత్వాన్ని కూడా అడగండి. ఊరు మొత్తం ఎన్ని ఉన్నాయి తన దగ్గర తీయండి మొత్తం చెప్పండి. అలాగ అలాగ అని మా స్వామికి బాగా తృప్తి కలుగుతుంది. చూస్తానండి ఎలా ఏం కావాలో అని. ఏ పాడి ఏ పాడి అని ఫలానా దగ్గర బావి ఉంది అక్కడ పెద్ద మర్రిచెట్టు ఉంది ఊళ్ళో. మా బావిలో స్నానం చేశాక మర్రిచెట్టు చుట్టూ తెల్లగా అనుకున్నారు కొండలో కూడా కూర్చున్నారు. ఈ వర్ణిచెట్టు స్నానం అన్నారు. ఇప్పుడు నాన పెట్టి పంపిస్తున్నారు. స్వచ్ఛంగా నవి నవి తప్పుడు ని వస్తుంది స్వామి గారు కూడా. 100, 200, 300, 400, 1000, 2000 బస్తాలు పోతూనే ఉన్నాయి. ఒక ఊరు రెండు ఊరుల బస్తాలు అయిపోతుంటే పక్కకి తెప్పిస్తున్నారు. వాడు పిడుతున్నాడు పోయాడు. తెల్లారి సాయంకాలం అన్న వచ్చాడు. ఏమైంది ఇక అయ్యగారు వచ్చారు అయ్యగారు స్వామి వాళ్ళ దగ్గర ఈ తమ్ముడు ఏదో తప్పు మాట అన్నాడు సరే తేలా ఇంత పెద్దగా పెట్టు తింటాను అన్నాడు ఇక రెండు ఊళ్ళు అయింది మూడు ఊళ్ళు కూడా పోతున్నాయి ఆయన ఊరుకోవడం లేదు మహా తప్పు వస్తుంది చుట్టూ మంటలు మండుతున్నాయి ఎవరి దగ్గరికి పోరు ఆమెకి అవమానం అంటే కష్టం కదా అపచారం. ఓడిచి వాళ్ళ నీకే రోగం పుట్టింది రా పోయి పోయి వారితో పెట్టుకున్నావ్. క్షమపడ చేద్దాం కదా. అందరూ తీసుకొని వాళ్ళ హక్కులు తీసుకొని ఇంట్లో వెళ్ళాము అవి ఇవన్నీ తీసుకొని వాగ్యానం తీసుకొని వెళ్లి స్వామి పిలవ వార్త తెలియలేదు జత్యమించండి పిలించండి శాంతించండి మీకు నన్ను అందరగలవు.
లోకాలన్నీ మీకు పోలేను, మీరు పోయా నేను వెళ్తాను. క్షమించండి దారి చెప్పండి. సరే ఆ పక్కన పెద్ద బావి ఉంది అందులో వెళ్ళని సరిపోలేదు. నీళ్లు తాగేస్తాను అంటాడు. ఆ ఆ ఊళ్ళలో మోట బావ అంటాడు పొలాబి పెద్ద బావి ఉంది. సో ఆ ఆ గుండ బెల్లం ఉంది అందులో పడేశారు. మీరు వెళ్ళిపోండి రా అంటాడు. నేను శాక్తి ఇస్తాను వెళ్ళిపోండి. 20 నిమిషాల్లో అందులో ఒక చుక్క నిలిచేవు కావు వీళ్ళు. అమ్మ ఐదమాయ నరసింహ నువ్వు చేసేసావు కానీ నా స్వామికి 10 ఏళ్ల దాకా తృప్తి అయిందిరా. ప్రతి ఏడు 10 ఏళ్ల బస్తాలే పెట్టేవాని. వాళ్ళని భక్తి తోటి ఓ మూడు వేల వర్షాలు మూడు వర్షాలు వెళ్తున్నాయి కదా. స్వామికి బాగా సంతోషం శాంతి బాగా వేయింది రా అని. అవును కదా బాగుండండి. ఆ గురించి నమస్కారం లేదు. ఏం రాచారు ఆయన అంది మా పేరు విన్నారు కదా మహానుభావుడు అంత హైది బాబా కూడా ముందర గుర్రం పరిగెత్తి తెల్ల గుర్రం పోతుంటుంది దొంగలు వచ్చారు ఆయన ఎదురు పోడాడు దోస్ పోనాడు అది ఇలా పోతుంది. పల్లకి ఉంటుంది పల్లకి మీద పదో రోజులు పల్లకిలో గురామి పోయేవాళ్ళు కదా. ఇది పల్లకిలో పోతున్నాడు. పైగా పైగా పోతున్నారు బాగా డబ్బు ఉన్నట్టుంది. ఒక 12 మంది దొంగలు వచ్చారు. మళ్ళీ వాళ్ళని అడిగారు దొంగలు వస్తున్నారు. రానివ్వండి. దగ్గరికి రాగానే అరేయ్ బోయిలు మీరు పల్లకి దింపండిరా. మీరు దింపండి మీరు వెళ్ళిపోండి ఇంటికి. అరేయ్ అక్కడ కూర్చోండిరా పల్లకి పోయిండ్రా. అయ్యా వస్తున్నాం అని పోదాం. దొరకే. వాడితోటే మోయించుకొని ఊళ్ళదాకా తీసుకెళ్ళిపోయి అక్కడ అదే బాబు పెళ్ళకి మోసారా అన్నం పెట్టి పంపించండిరా. అంతే రోజు వాడి దొంగ ఊళ్ళ పాత రోజుల్లో దొంగలే కూడా తిరిగేది తిరిగే వచ్చే వాడిని మొత్తం ఊరంతా దొంగలండి అయ్యగారి ఇంటి దొంగలతో మోయించుకొని వస్తున్నారు నాకు అన్నం పెట్టండిరా. ఆ తస్ఫూర్తి రా ఈ విధంగా రాయమని స్వామికి ఇంత కాలం ఎందుకు రేపటి రోజుకి వచ్చి సరిగైన భోజనం లేదు అంటే పెరుగు పాలు వినబడి సరిపోతుందా అందుకే గోవర్ధనోస్మి నేనే చేయు నన్ను స్వామి శైలోస్మితి బ్రువర్భూరి బలిమాదా బ్రువకాద్వకు అంత తెలియవయ్యా పవసవంతా అయ్యి తత్వై నమో వర్జనై
సహా చక్రి ఆత్మన ఆత్మనే సహా చక్రి మళ్ళీ అందులో కూర్చొని తింటున్నాడు. ఇందులో అందులో కలిసి అవసరాలు లేదు కలిసి వెళ్ళేది. ఆత్మన ఆత్మనే తనకే తాన నమస్కారం చేసుకుంటున్నాడు తన వారితో కలిపి. కూర్చొని తింటున్నాడు ఇక్కడ కూర్చొని తానే తింటున్నాడు కలిపి చేసుకుంటున్నాడు. ఆత్మనః ఆత్మనే అహో పత్తిత శైలోసౌ రూపీనో అనుగ్రహం యదా ఆయనే అని చెప్తున్నాడు. చెప్తే విన్నారా? ఇంజుని యాగ చేస్తా ఉన్నాడు చూడండి బాగా తిట్టింది అది. ఎంత దైర్యం ఉంది ఎంత దైర్యం ఉంది ఎంత దుఃఖ ఉంది మన మీద అని పెట్టి అత్త ఉంచింది దైర్యం ఉంది తిట్టింది చూడండి బాగా చూడండి. తనే వెళ్ళండి తనే చూడుకుంటూ పైన తనే వెళ్తున్నాడు. అక్కడ తింటున్నాడు ఎవరికైనా తనే పెట్టిస్తున్నాడు అందరూ చూస్తున్నాడు. ఓహో ఎంత అనుగ్రహం ఎంత వ్యవసాయం నా మీద చూడండి తింటున్నది ఇలా. ఏటా అవజానతో మత్యాం కామరూపీ వనోకతా హంతిత్యత్మై నమశ్యామః చర్మని ఆత్మనో గవాం. అదే మనం పొరపాటున అలవతాన్ని అవమానించామనుకోండి మన భగవ జోగు లేకుండా చేస్తుంది. మనకు హాని చేస్తుంది. ప్రతి సూరజ్ భవతం ధన వేగం పూజ చేద్దాం. ఆమెను పూజిస్తే అన్నీ రజిస్తాయి అస్మై నమస్యామః చర్మ అని మన సుఖం కోసం మన సంతోషం కోసం మన సీతం కోసం ఈ భవతానికి మనం నమస్కారం చేస్తాము. ఇది అద్రిగోద్విజమకం, ఇది పర్వతములకు భోర్ధనానికి గోవులకు బ్రాహ్మణులకు వాసుదేవ ప్రణోదితాః పరమాత్మ చేత ప్రేరేచించబడిన వారై యథా విధాయతే గోపాః సహ శిష్యులు. ఆహా వ్రజం వేయుగు ఇలా చేసి అందరూ కలిసి మళ్ళీ తమ వెళ్ళిపోయారు అంతలో ఇంద్రహా తదాత్మన పూజాం విజ్ఞాయ వాడు చూశాడు ఎంత అయితే నా భోజనం నాకు రాలేదు, తీయడం అంటే రోజు అంతా రోజయ్య వాడిని. ఈరోజు భోజనం రాలేదు చూసే వరకు వాడు చేయటం లేదు. ఏమైంది? ఎవరో పిల్లవాడట యజ్ఞం పాటి చేశాడు, తెలుసుకున్నాడు. గోపీభ్యః కృష్ణనాథేభ్యః నందాదిభ్యః చుకోప కోపం వచ్చేసింది. అలా కోపించి గణం సాంవర్తక నామ మేఘానంచ అంతఃకారేణం.
నయ్యకారంలో వచ్చేటువంటి సంవర్తక మేఘాలని పిలిపించారు. ఇంద్రః ప్రాకుతేతు కృద్ధః వాక్యం మహాపాపం పరిమాటతో అంటున్నారు. అబో శ్రీవర మాహత్యం గోపాలం కానోక సాం. అడవిలో ఉండే గొర్రె వాళ్ళకు ఐశ్వర్యం మనం చూసారా ఎలా చేస్తున్నారో కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య ఏ చక్రు దేవ చేలనం. ఒక మనిషిని పట్టుకొని కుర్చీని పట్టుకొని మనిషిని దేవతలకు అవమానం చేశారు. ఇంత మదము యదా గుడైహి కర్మమయేహి కృతవే నా మనోభిధి విద్యామానుభిక్షకిం విత్వా వితీర్శంతి భవార్ణవం. యజ్ఞములు, యాగములు, ధర్మములు, వేద ప్రతీకములు అలాంటి వాటిని విడిచిపెట్టి సంసారం అనేటువంటి సముద్రాన్ని వీళ్ళు దాటగలరా? ఎవరు దాటింది ఆయన సముద్రాన్ని మనం కదా? ఎవరితో దాటింది ఆయన? మనం కాదు దాటతారా వాళ్ళు? ఎంత అజ్ఞానంగా చేస్తున్నారో విద్యా మార్గి చకిం వాచాలం బాలితం స్తబ్దం అజ్ఞం పండితమాలితం కృష్ణం భత్యం ఉపాశ్య ఉమాలితం ఎవడో వదులుపోతే ఏదో వదిలేడు దాన్ని నమ్ముకుంటానని అది వాచారుడు వదులుపోతే అందులోనూ బాలిజం పిల్లవాడు శబ్దం సరిగ్గా. బుద్ధి పని చేయటం లేదు అజ్ఞం అజ్ఞాని జ్ఞానం లేనివాడు పండితమానిన నేనొక పర్దా కర్మట కర్మ కర్మ లవిస్తున్నాడు నీకు దానికి ఏం తెలిసింది లా పండితమానినం కృష్ణం మత్యము పాసి మనవుని ఆశ్రయించి గోపాలకులు నాకు అప్రియం చేశారు. ఏ కాం శ్రీ యావని స్థానం ఇలా స్థానం సంపదలతో భజించినటువంటి వీళ్లకు పశువున్నయత సంక్షయం వీళ్ళ పశువులను శిశువులను అందరినీ క్షయింపచేయండి. శ్రీమద స్తంభాన్ని గర్వాన్ని పోగొట్టండి. ఐరావతం ఎక్కి నేను కూడా మీ వెంటనే ఉంటాను. లేప నేను వస్తున్నాను. మరుద్గణైహి మహావిల్యైహి నందగోష్ట దిశాం సయా మొత్తం నందుని లేపెదను.
భోం సం చేయాలనుకొని ఇంద్రుడు ఐరావతాన్ని అభివృద్ధించి తర్వాత తామసగారం తీసుకొని వచ్చేసాడు. ఇత్తం భగవతాభ్యక్తా మేఘాః నిర్ముక్త బంధనాః వాటిని మేఘాలను ఇంద్రుడు మేఘాలను మనం పశువులను కట్టేసినట్టు కట్టేసాడు కదా. దేవుడు కట్టేస్తామే అలా కట్టేస్తాడు. ఆ గోసులు ఇస్తాడు ఇంకోటి. అలాంటి వాళ్ళు వచ్చి నందగోకుల మాతారైహి పీడయామాసుహు మునితా. పాతాళం అంటే ధారాపాతాళాలతో అండగోపురాన్ని పీడిస్తున్నారు విద్యోతమాన మెరుపులు ఉరుములు తీవ్ర ఈ మరుజుగలయ్యి నున్న పౌరుషు జల చర్కర వడగళ్ళు. నీళ్లు కాదు జల సత్య వాళ్ళు పడగలేవారన్నమాట. అది స్థూళ స్థూళ ఎలా ఉన్నాయి? స్థూళ స్థూళ అంటారు. అంటే ఏలుగు తొండలు లాగా ఉన్నాయి. ఒక ధార. ముంచెత్తి అభ్రీదు అభిక్షచ యలౌగైహి ప్రావ్యమానా భూ నా దృశ్యంత రతోన్నతం. మొత్తం అంత దాళ్ళు అన్ని రాళ్ళు పడుతుంటే ఎక్కడ వంపు ఉంది ఎక్కడ నిట్ట ఉంది. అన్ని ఎడుకు నడిపోయా కనుక్కో అంటా లేదు. అత్యాతారాతి వాతేన పశవః జాతవేచనః పెద్ద వర్షం పెద్ద గాలి. ఒకటే అనుకో గాలి కూడా వస్తాది. పశువులకు గొడుగు పుట్టింది ఎటు పోవాలో గోపాలా గోప్యేస్తు సీతార్తాః గోవిందం చరారం దేవి మరి ఏం చేస్తావ్. నువ్వు చెప్పావయ్యా మరి సంగతి చూడు అని అందరూ వచ్చి స్వామిని శరణు వేడితే శిరః సుతాంశ్చకాయేన ప్రచ్యాద్యా తార తీరితా వేపమానాః భగవతః పాదమూలము పాయుహు ఆవురు కూడా తలను దూడలను తన కింద దాచుకొని తల ఉంచుకొని వెనక్కి పెట్టుకొని వాటిని దాచుకొని అన్నీ తీసుకొని వచ్చే పుట్టం దగ్గరికి గోపాలకులు కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో తత్వనమతి దైవాన్నః కుపితా తత్వ భక్త భక్త ఇంద్రుడు కోప నభో వచ్చింది. యజ్ఞం చేయలేదు కదా అందుకని బాధ పెడుతున్నాడు మరి జీవులను ఇప్పుడు కాపాడాలి శిలావర్ధనిపాతేనా హన్యమానాత్ రాళ్ళవాన కురిపిస్తున్నాడు. దాళ్ళు పడుతున్నాయి, నీళ్ళు పడుతున్నాయి. ఈ వానతో మేము బాధపడుతున్నాం, కాపాడాలయ్యా. నిరీక్ష భగవాను నేనే కుమితేంద్ర కుసంభో ఇండ్యుడు కోపం వచ్చింది ఆ పాపం.
ఆకలి ఉత్తమలో ఏమో అన్నం గుంజుకున్నాం కదా ఏం చేస్తాం ఆకలి అయితే అన్నం గుంజుకుంటే రెండు రాళ్ళు వేస్తాం కదా అలవాటు అప్పటిదే ఇది ఇప్పుడు వామ్మో చేసేస్తున్నారు మీరు రాళ్ళు వేస్తున్నారు కదా ఫస్ట్ వాడే అన్నమాట ఆదర్శ బిందులు అలా ఆకలి అయ్యి తాళ్ళేస్తున్నారని అపర్త్వ ఉర్బణం వర్షం అతివాతం శిలామయం మృతువు కాదు ఇది వసరం కాదు ఇది వసరం రాకూడదు మరి వస్తున్నది ఇంత గ్యాస్ వస్తున్నది రాగవానం వస్తూ ఉంది స్వయోగే ఇహతే అస్మాది ఇంద్రః నాస. ధ్యాయ వర్షతి తన యాగం అడ్డుకున్నామని కోపం వచ్చి మనను నశింప చేయడానికి ఇంద్రుడు వర్షిస్తున్నాడు తత్ర ప్రతివిధం సమ్యగాత్మయోనేన సాధయే సరే. ఆ దాని మీద చూస్తారు కదా నేను దీనికి ప్రతీకారం సాధిస్తాను. లోకేక మాలిన మౌఢ్యాత్ ధరిష్యే శ్రీమదం హరిష్యే శ్రీమదం. ఇంద్రుడు ఏమనుకున్నాడు? గోపాలకుల ధనమదాన్ని హరిస్తాను అన్నాడు. స్వామి లోక బలదాన్ని హరిస్తాను అన్నాడు. వాళ్ళ లోక బల కస్త దిభా లోక బల వీళ్ళ బల నేను హరిస్తాను నా యోగ బలంతో అని. లోకేచమానినం మరి ఏమనుకుంటున్నారు మేము లోకపాలకులము మమ్ములందరూ పూజ చేసుకుంటున్నారు కదా అలాంటి వారి మదాన్ని నేను హరిస్తాను నాకు సద్భావయుక్తానాం సురానాం ఇత్య విస్మయః పత్పోతతాం మానసంజః తత్యమాయ ఉపకల్పతే ఇప్పుడు జల భంగం చేయకుంటే అది మరి కాస్త పెరుగుతుంది. ఒక దారి భంగం చేస్తే అంత జ్ఞానం కలిగి వాళ్ళకి కూడా శాంతం ఏర్పడుతుంది. ఇలాంటి వారికి సద్భావయుక్తానాం సురానాం ఈచ విస్మయః. మంచి భావం ఉన్నటువంటి దేవతలకు గర్వం ఉండదు. ధర్మం వచ్చింది అంటే వాళ్ళు మంచి జవన కాదు కదా, అలాంటి వాళ్ళకు కష్ట దండలే సరైన మార్గం. ఒకసారి బుద్ధి చెప్పామనుకోండి అది తప్పు చేయదు. అని భావించి మత్త హతతాం మానసంఘః ద్విజ్జద యొక్క మానసంఘము ప్రథమాయ ఉపకల్పతి శాంతికి ఉపయోగిస్తుంది.
ఉపగళపతే తస్మాత్ మచ్చరణం గోష్టం మన్నాధం మత్పరిగ్రహం ఇప్పుడు ఇది. మొత్తం బ్రతకలెము నేనే. రక్షకుడు ఎవరు? నేనే. ఎవరిని ఆచరించారు? అన్ని ఆచరించారు. ఇలాంటి దాన్ని గోపాయే తాత్మయోగే నా యోగంతో నేను కాపాడుతున్నాను. స్వయం మే వ్రత ఆహితః ఎందుకు కాపాడుతావు అంటే నా వ్రతం చేశారు కదా. వీళ్ళు ఏం చేశారు? నా వ్రతం. నా వ్రతం అంటే నేను చెప్పిన వ్రతము నా వ్రతం రెండు చెప్పొచ్చు. నన్నే ఆరాధించారు కాబట్టి ఎవరు గోవర్ధనం తానే కదా. తానే కాబట్టి నన్ను ఆరాధించారు నా వృత్తం చేశారు నేను సాధిస్తాను నేను కాపాడుతాను ఇత్యుక్తువ ఏకేరహస్తేన కృత్వ గోవర్ధనాచలం. అలా ఒక చిక్కు తోతాన్ని తీసి తీసి తదార ఇలయ కృష్ణ క్షత్రా సమీప బాలక పుట్టగొడుగును పిల్లవాడు పట్టుకున్నట్టుగా గోవర్ధనాన్ని ఏకే రహస్యేన అతా భగవాన్ గోపాని హేంబ తాతా అప్పుడు అంటున్నాడు. నాన్నగారు, అమ్మగారు, పైపల్లె వాసులు, పిల్లలు, పెద్దలు అందరూ యదోపజోషం విశత గిరిగర్తం సబోధన మీ ఆవులు దూడలు అన్నీ తీసుకొని మీరు. ఆహారం కూడా తీసుకొని అన్నీ తీసుకొని రండి నత్రాతి యవ కార్యః మద్ధత్ సాధ్విని పాపనే ఏమో పిల్లవాడు అవత పడేస్తాడు అని చెప్తాడు పోతున్నాడు బాలు ఉండి ఇతను కొండ దొడ్డది మహా భారంబు ధైరింపగా జాలందో అని వెలవకుడు అజాండము పైబడ్డ నా కేద అగులారందు బద్దుదార నీరుడు పచ్చడు. ఈ వాన గారే కాదు బ్రహ్మాండం మొత్తం మీద పడ్డ నా ఏడు కథలకు రండి. అందరిని పిలిపించి నత్రాశయ వర్కారియా నద్ధస్తా విపాసనే వాత వర్షమరే ఆలం పత్రానం విహితద్వివా ఎందుకంటే మనం పూజించింది గోహర్తనే కదా అది ఎవరు కాపాడాలి గోహర్తనే కాపాడాలి అదే మనకు వానను గాలిని తప్పిస్తుంది, కాపాడుతుంది. తదా నిర్విసుహు గర్తం కృష్ణాశ్వాసిత మానసా. ఇదేదో బాగుంది అని అందరూ వచ్చి పర్వతానికి కింద వారంతా చేరారు.
యథావసధనాః సౌరజాః సోపజీవినా అంటే ఇంతో అంతో మూట మూట కట్టుకొని పదార్థాలు ఆ విధానాలు గత బోధ ఉంటు ఇలా అవన్నీ మూట కట్టుకొని అవకాశం ఉన్నంత శుత్రుడు యథాం సుఖాపేక్షాం హిత్వాతైహి బ్రజవాసి విజాకరితపి అలాగే సౌకర్యాలు ఇలాంటివన్నీ విడిచిపెట్టి వారందరూ వీక్ష్యమానః దశావద్రిం సప్తాహం నాచలత్ పదం ఇంద్రుడు ఏడు రోజులు ఆగకుండా కురిశాడు పాపం. మహాత్మ ఏడు రోజులు ఒక్క అంగుళం కూడా కాలును కలపలేదు. చేతిని వేలును కూడా కలపలేదు. ఇలా. అదాత్ కృష్ణ యోగానుభావం తం విశ్మమ్య ఇంద్రః అతి విస్మితః చూశాడు వారు అక్కడి నుంచి. ఇది ఎక్కడి గోటా బాబు ఇదే ప్రభావం ఈ పిల్లవాడు ఏమిటి? పర్వతాన్ని ఏడు రోజులు ఇలా పట్టుకున్నాడు ఏమిటంటే చూసి ఆశ్చర్యం ఏంటండీ నిస్తంభః భ్రష్ట సంకల్పః గర్వం కాస్త పోయింది సంకల్పం. ప్రస్తుతా అనుకున్న పని పూర్తి కాలేదు. స్వాన్మేఘాన్ ధన్యవారయత్. తన మేఘాలను వెనక్కు మళ్ళించాడు. కం వ్యభ్రం ఉదితాదిత్యం వాతవరసంచ దారుణం చూస్తే ఆకాశంలో బబ్బులు పోయాయి. జారిపోయింది. సూర్యభగవానుడు కనపడ్డాడు. ఇవన్నీ చూచి నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరః అన్నీ చూచి అంటున్నాడు నిరియాత తిజత త్రాసం గోపా వెళ్ళండి. భయాన్ని విడిచిపెట్టండి. వర్షం తగ్గిపోయింది. ఉపారతం వాత వర్షం. యుద్ధ యుద్ధ ప్రాయాస్య నిమ్నగా నదులు కూడా విభజించాయి. తతస్తే నిరేయుర్గోపా స్వము స్వమాదాయ. గోదరం వారు కూడా మళ్ళీ తీసుకొని ఇంటికి వెళ్లారు. చకటోడోపకరణం స్త్రీ బాలస్తవిరాహచనె ఈ వృద్ధులు, బాలులు, స్త్రీలు, బండ్లు అలాగే గోవులు. అన్ని తీసుకొని భగవాన పిఠం శైలం సత్తా అనే కూరోపత్మాన్ పర్వతాన్ని ఎక్కడ ఉందో అక్కడే యధా ఇంటిగా ఉంచి పశ్యతాం సర్వభూతానాం రహస్యంగా కాదు అందరూ చూస్తూనే ఉన్నారు.
తాపయామా తా నీలయ మా అని కాదు తం ప్రేయోగా వివృతా వృజోకృత యథా సమీయుహు పరిరంభనాది అప్పుడు పిల్లవాడిని అందరూ మానాన్ని ఇంత పొద్దున ఎవరా ఇంత మానాన్ని దగ్గర తీసుకొని చవ్వు తీసుకొని అలాగే బుద్ధులు పెట్టుకొని ప్రేమతో చూసి గోప్యస్యా సస్నేహ పూజియెనుముదా తద్యక్షతాద్వీయుచుహు అక్షతలు వేసి ఆశీర్వదించారు. పాట రోజుల్లో యాశతలు దద్యక్షతలు పెరుగులో వేయించి అవి వేయించేవారు. ఇప్పటికి నార్త్ లో పెరుగులో వేయించి వేస్తారు ముక్కు కలిపి అవి వేస్తారు దద్యక్షత ఆయుధ. యశోదా రోహిణి నందః రామస్య బలినాం వరః యశోదమ్మ రోహిణి దేవి నందుడు వరరాముడు కృష్ణమాలింగ కృష్ణ పాత ఆరింగణం చేసుకొని ఆశీర్వాదాలు ప్రేమతో ఇచ్చారు. దివిదేవ గణా సాధ్యాః సిద్ధ గంధర్వ చాలనాః తుష్టువు ముచు తుష్టాః పుష్ప వర్షాని సాధ్యవా దేవతలు స్వర్గంలో దేవతలు కూడా సాధ్యులు, సిద్దులు, గంధర్వులు, వృత్తులు, కిన్నరులు, చారణులు, చింపురులు వీరందరూ ఉపవర్గాన్ని కురిపించారు. జగదుందువులు భోగించారు. దేవ ప్రణోధితాః యగుహు గంధర్వపతయా గంధర్వులు గానం చేశారు అప్సరసలు నాట్యము చేశారు తత్ అనురక్తై వశుపై పరిశ్రిత రాజంస ఘోష్ఠం పలలః అగున జస్త వారిహి అప్పుడు అందరితో కలిసి శ్రీ పరమాత్మ అన్న ఇంటికి తన గోష్టానికి తాను వెళ్ళాడు, తదా విధాని అత్య కృతాని గోపికాః గాయంత్యః ఈయుహు ముదితాః కృతిస్పృచః ఇలాంటి. అద్భుతమైన ఎన్నో కృత్యములు అనిపించారు కృష్ణ పరమాత్మ. గోపికలు కొంచెం ఏ కొంచెం ఖాళీ దొరికినా అతని అద్భుత కృత్యాలను. మరిస్తూ గానం చేస్తూ నిరంతరము మైమరిసిపోయారు ఆనందంలో వారంతా మునిగిపోయారు అంటున్నాడు. ఏవం విధాని కర్మాని గోపాః కృష్ణస్య వీక్ష్య.
ఇలా గోపాలకుడు అందరూ గోపాలకుడు నందుడు వెళ్తున్నారు కదా ఇలాంటి మహానుభావులందరూ ఏవం విధాని ఇలాంటి తాలాపనులను చూచి అతద్వీర్య విధా పరమాత్మ ప్రభావం ఇంతటిది అని తెలియని వారు కాబట్టి సమద్వేత్య సువిత్పితాః అందరూ ఒకరు కూర్చున్నారు. కలిసి ఒక మీటింగ్ లాగా అందరూ కూర్చొని బాలకస్య యదేతాని కర్మాని అద్భుతాని ఏమిటండి? పిల్లవాడేంటి ఈ పందేంటి తిరిగినయ్యా అది అజబ్ లాగా చేస్తున్నాడు ప్రథం అర్హతి అసౌ జన్మ గ్రామ్యేషు ఆత్మద్గుప్సితం ఇవన్నీ చేస్తున్నారంటే కాదా? పెద్దవారు ఏ సిద్ధుడో, ఏ దేవతో, ఏ గొప్పవారు అయి ఉంటాడు కదా? మరి అంతటి వాడు ఇలాంటి మనలో ఎలా పుడుతాడండి? మనం ఒత్త పల్లెటూరు వాళ్ళం, ఏ జ్ఞానం లేదు జ్ఞానం. ఇలాంటి మనలో... అంటే ఇలా ఇలాంటి పుట్టుకెందుకు పుట్టామని మనల్ని మనమే కడుక్కుంటున్నాం. అలాంటి వారిలో ఆయన ఎట్లా పుట్టాడు? ఇన్ని పనులు చేస్తున్నాడు అంటే ఇంకా కూడా మరి ఇలా ఎలా పుట్టారు? సప్తహాయనో బాలః కరేణైత్య రుజరా పిల్లవాడి వయసు ఇప్పుడు 7 ఏళ్ళు, 7 ఏళ్ళ పిల్లవాడై ఒక చేతి తోటి కదం విబ్రతి గిరివరం పుష్కరం గజరానివ పద్మాన్ని ఏనుగు ధరించినట్టుగా. కరం గజనాదివ అంటే ఏ మాత్రం ఆయనకి ఆ యాగం అగ్యతా కాష్టం ఏం లేదు. అరస్సులో ఉన్న పద్మాన్ని గయ్యని కదా అవనీలగా ఏం పడుకుంటుందో. ఏడేళ్ళ పిల్లవాడు ఇంత పెద్ద పర్వతాన్ని అవలీలగా ధరించాడు తోకేన కదం బిభ్రత గిరివలం తోకేన ఆమెరికాక్షేన ఉదనాయాహ మహోగుతః అందరూ తెరవని కడు చిన్ని పాపడై పూతన తనురాలు కడవి తాదే. అంటే పది రోజుల్లోపే పాత రోజుల్లో కనీసం పది రోజులైనా దాటితేనే కానీ పిల్లలు కళ్ళు తెరిచేవాళ్ళు. ఇప్పటి కాలంలో పది మృగ కళ్ళు తెరిచి ఉన్నాడు కడి ఇగ కదా. అల్టనే ఇలా కనులు మూసుకొని ఉన్న పిల్లవాడే పూతన తనుబాలు తాగి ఆమెను చంపాడు. పీతస్వరనా సహప్రాణై కాలేరేవ వయస్తను.
ఇన్వతో అదః శయానస్య మాశ్చిత్యచ చరణౌ ఉదతు బండి కింద పడుకుంటే పాదాలు తాకి ఆ బండి కూడా బోల్తా పడి ఏకహాయనః ఆసినా ఒక సంవత్సరం పిల్లవాడు తృణావస్తుడు చుడిగాలి చుడిగాలి తీసుకొని పోతే దైత్య అనే తృణావస్తు మహన్ వాడిని చంపేశాడు, అంటే తృణావస్తు వల్ల సంవత్సరం పిల్లవాడు చేశాడు, 3 నెల పిల్లవాడు సరదాసురుడిని 10 రోజుల్లో పిల్లవాడు భూతనను. మరి ఏం పని ఇది ఎలా నమ్ముతాము కొంచెం అయ్యంగవ సైన్యే మాత్రాబస మరీ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో పెరుగు పాలు దొంగిలిస్తే తల్లికి కోపం వచ్చి రోటికి కట్టేస్తే గచ్చాను అర్జున యవర్ మధ్యే బాహుభ్యాం తావపాతయతు. చితుర్తోలా బండి రోలును రాక్కొని పోయి చెట్లను కూల్చేశాడు. అడవిలో తిరుగుతూ వత్సాసురుడిని సంహరించాడు. అలాగే ధేరుకా హత్వాయ పాదయ తేన కపిథ్యాయ కపిథ్యాసురుడు చెప్పుకున్నాను కదా వెలగడ్డ వాటిని పడేశాడు. హత్వా రాసభ దైతేయం. ఏరుకాసురుడు గార్ధవ రూపంలో వస్తే వాడిని సంహరించాడు, వాడి బంధువులను చంపాడు. తాలవనాన్ని భయం లేకుండా చేశాడు. ప్రలంబుని సంహరించి బలరాముని ప్రలంబుని సంహరింపచేశాడు. గోపాల బాలులందరికీ ఆంత బాధను తొలగించాడు. ఆసివిట తమ హరీంద్రం దలిత్వా మదం హదాత్ కాళీయ హదం నుండి బ్రదాత్పారిని కాళీయుడిని అలికి దూరంగా పంపి యమునా నదిని యమునా జలాన్ని నిర్విషయం చేశాడు. దుశ్చజాత్యానురాగి స్మిన్ సర్వేకాం ను జరుపుస్తాను. ప్రపంచంలో పిల్లవాడు అందంగా ఉన్నా, పిల్లవాడు ముద్దుగా ఉన్నా, మంచి పనులు చేసినా అందరికీ ముద్దుగా ఉన్నాడు కదా. ఎలాంటి వాడైనా కొందరు ప్రేమిస్తున్నారు ఆ ఏ పిల్లవాడండి గొప్ప చెప్పుకుంటున్నారు అనేవాళ్ళు ఉంటారు కదా. అదేం బిద్దో తెలియదు ఇప్పుడు ఎకవలెలో ఉన్న అందరూ వారి పెళ్లి. ప్రతి వారికి పులుపు గుద్దే అందరికీ పేరు వర్రులేనా పశులు కూడా గోవులు దూడలు చివరికి చెట్లు గుట్టలు కూడా కింద గుద్దు ఉంటే చెట్లు కూడా పులుపు గుద్దే
గాలి నుంచి తిరిగి ఉంటే గాలి చెట్టు ఊపుతాయి దానితోటి తల కాలుస్తుంది. కొండలు, రాళ్ళు, పర్వతాలు, నదులు, చెట్లు, గుట్టలు, గోవులు, జూడలు, బంధువులు అందరూ ప్రేమిస్తున్నారు. దుశ్చ చర్చలు రాదు భయోజనమే కాదు. ఆ రోజు పోతే బాగుండదు అని అనుకుంటారు అందరూ ఏం చూస్తాం అని లోపల రేపు పోవద్దు అనుకుంటాం ముందు వాళ్ళే పోతారు. చెప్తారు మనకు అదేంటి గడ్గ భాగవంతం. ఓ వార వారంతా ఓ నీయమని చెప్తున్నారు మనం రోజు మనం పోతున్నాం రోజు మన ఇంటికి ఆయన వస్తున్నారు. రోజు వస్తున్నాడు మరి మనం కూడా పోతున్నాం, ఎందుకు ఎందుకు పోవాలి మంచివాడే రావండి బాగున్నాడు అని రోజు వస్తున్నాడు అన్న, పోతే కింద కండిషన్ రేపు మనం ఎవ్వరం ఈ వారం మొత్తం పోవద్దు. ఒక నిర్ణయం తీర్మానం చేసుకున్నాం. ఫస్ట్ వాళ్ళ క్లాస్ మానిపోమన్నారు. సరే క్యాప్ వాళ్ళు పోవచ్చు. అందరూ మానిపోతున్నారు ఏదో ఏదో ఒట్టు గిద్దు గిద్దు కూడా చేసుకున్నారు అందరూ ఉన్నారు. సరే తెల్లవారి నుంచి కాసేపు స్నానం వాళ్ళ స్నానం ఏదో ఉంటాయి వాళ్ళ పాలు పినడం తెలువు చేసుకోవడం వెన్న తీసుకోవడం. అది చేసుకున్నారు. లోపల మనసు తీరుస్తున్నారు అయ్యో పోవాలి పోవాలి. అయ్యో వద్దు అనుకున్నాం కదా. ఎలా ఎలా మరి ఎలా ఎలా. అయ్యో వారం పది రోజులు అయింది. వెన్న అలాగే ఉంది అమ్మలేదు. పెరుగు కూడా చాలా ఉంది. అక్కడ పోయి అమ్ముకొస్తాను. ఒక గంపలో పాలు, పెరుగు, వెన్న పెట్టుకొని ఓ అమ్మాయి వెళ్ళేది. అవును నీవు కూడా అమ్మలేదు, ఇంకోళ్ళు బయలుదేరు. నీవు అమ్మలేదు, ఇంకోళ్ళు బయలుదేరు. ఆ అందరూ ఇచ్చిన గంపలు, పాలు, పెరుగు, వెన్న ఎక్కడికి పోయారు? కుర్రాండ్ నుండి పోయారు. ఇగో మా ఇంట్లో బాలు ఉన్నాయేమో ఎందుకు వచ్చారు? అయ్యో ఇక్కడికే వచ్చామా? అబ్బాయి ఉన్నాడా? అమ్మ లేడమ్మా మీ వీడికే పోయాడు. ఇప్పటిదాకా చూశాను రాలేదే. అయ్యో పోయారేమో మీ వీడికే పోయాడు. అరే పోరా పోరా వీడు అటు పోయాడు. వచ్చారా పిల్లవాడు అంటే ఆ వచ్చారు వెళ్ళిపోయారు. అమ్మ మనం తప్పు చేశాం పోవద్దు అన్నాం కదా రేపటికి పోమన్నాం కదా అందుకని పడలేదు ఒక్కసారి రారా కృష్ణ. వాళ్ళ అన్న అందరూ చంపరేసుకుంటున్నారు రా. అందరూ కలిసి ఏకాంతంగా ఏడిస్తే అరుగు బరుగున జల్గేలు అనుకుంటూ జల్గేలు ధ్వనింప చేసుకుంటూ వచ్చాడు అంటాడు మన గర్గ భాగవతంలో ఒక చక్కని దృశ్యం అది. అలా చూసామంటే మనస్సు పులపిస్తుంది. ఇలా దుష్ట నిత్య అనురాగే ఎంత కసవట అనురాగాన్ని మనం విడువ లేకుండా ఉన్నాము సర్వేసాం నః బ్రజౌకసాం నందతే తనయే అస్మాత్ తస్యాప్య ఉత్పత్తి కర్కథం ఆయన
నీ కొడుకుగా పుట్టడం, పగలో పుట్టడం, ఈ రేపటిగా పుట్టడం, ఇంత గొప్పవాడు ఎలా అయితుంది ఇది? ఎలా పుట్టాడు? ఒక సప్తహాయనో బాల ఓ మహాద్రి విధారణం ఏడేళ్ల పిల్లవాడేమిటి? పర్వతాన్ని లేపడం ఏమిటి? తతోనో జాయతే శంక. ఈ అనుమానమే ఇప్పుడు మన పిల్లవాడేం కాదు ఏదో చాలా చాలా గొప్పవాడే మనల్ని బాగా కయ్య చూడాలని వచ్చి ఉంటాడు అంటే నందులు అంటాడు సూయతామ్నే పిచ్చివాన గారా జ్ఞాపకం లేదా మర్చిపోయారా? నేను చెప్పేది వినండి మళ్ళీ చెప్తున్నాను. ఏనం కుమారముద్దిశ్య గర్గోమే యదువాట. గర్గుడు ఈ పిల్లవాడికి నామకరణం చేస్తూ చెప్పిన మాటలు మీకు చెప్తాను వినండి వరుణాశ్రయః శిలాస్యాసను గృహ్నతే అని ఇతరులు ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగుతో పుడతారట. ఇప్పుడు తమోగుణం పెరుగుతున్నది కాబట్టి నల్లని రంగుతో ఈ వంతు పుట్టాడు. శుక్రో రక్త సాఫీత తెరుపు ఎరుపు పసుపు రంగు వృద్ధి నుండి పుట్టాడు. ఇప్పుడు నలుపు రంగుతో పుట్టాడు. ఇతను ఇంతకుముందే ఎప్పుడో ఒకప్పుడు వసుదేవుని కుమారుడిగా పుట్టి ఇప్పుడు నీ కుమారుడు అయ్యాడు. దాని పేరు వాసుదేవుడు అంటారు. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. అలా రూపాలు ఉన్నాయి నీ కొడుకు గుణ కర్మానురూపాని అంటే దాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః గుణ కర్మానురూపాని అదే ఇది భారతం మళ్ళీ భారతం. ఇలా అనేక రూపాలు ఉన్నాయి అవి నేను చెప్తాను నాకు తెలుసు ఇతరులకు తెలియదు. ఏజవః శ్రేయా గాస్యతు గోగోపుల పురనంద అంటాను. ఇతను పుట్టి మీకు గొప్ప మేలును శ్రేయస్సును అందిస్తాడు. ఇతను ఇతని సహాయంతో మీరు ఎన్నో కష్ట సాధ్యమైనటువంటి ఆపదలను సులభంగా దాటుతారు. పురాణేన ప్రజపతి సాధవః దస్తు పీడితః పూర్వకాలంలో దుర్జనుల చేత బాధించబడి హర్జనులను కాపాడి దుర్జనులను సంహరించాడు. ఏ తత్పిర మహాభాగ ఈ పరమాత్మ యందు ఈ పిల్లవాడి యందు ఎవరు?
ఎక్కువ ప్రేమను చూపుతారో వారిని శత్రువులు ఆక్రమించలేరు, ఆపదలు కలిగించలేరు. విష్ణు పక్షం వారిని రాక్షసులు హాని కలిగించలేనట్టుగా తస్మాత్ నందకుమారోయం నారాయణ తమో గుణైరి. కాబట్టి నందా ఇతను నీ కుమారుడే కానీ గుణాలతో మాత్రం నారాయణుడంతటి వాడు శ్రీయా కీర్త్య అనుభవేన తత్కర్మసు నవిస్మయః ఈ కానీ తీర్థి కానీ ప్రభావం కానీ ఇవన్నీ నారాయణ గుణంతో ఉన్నాయి. అతను ఏ పని చేసినా మీరు ఆశ్చర్యము చెందవలసిన అవసరం లేదు. ఇది అర్ధామాం సమాధిత్య గంగి స్వగృహంగతి ఇలా గంగుడు చెప్పి తన ఇంటికి వెళ్ళాడయ్యా. నేను ఆనాటి నుంచి ఈ అబ్బాయిని నారాయణుడే అనుకుంటున్నాను. మా అబ్బాయి అనుకోవడం లేదు ఇది కూడా వినండి. మన్యే నారాయణత్యాంశం కృష్ణం అక్లిష్ట కారిణం. ప్రతి పనిని కష్టపడకుండా సులభంగా చేసేటువంటి తన ఈ పని చేస్తే ఇతరు నారాయణ అంశగానే భావిస్తున్నారు. ఇది నందవచ స్కృత్వా ఇలా నందుని మాటలు విని గర్గ గీతం గర్గుణ వాక్యాన్ని విని అంతా గోపాలకులు దృష్ట స్కృతానుభావాస్తే కృష్ణస్య అమిత తేజసః అది బియస్ తోటి అతను చేసిన పనులను చూశారు కొన్ని విన్నారు అది చూడలేదు కదా ఇలా దేవే వర్షతి యజ్ఞ విప్లమ రుష వజ్రాత్మ వర్షానిలై ఇంద్రుడు రేపళ్ళను రాళ్ళతోటి, నీళ్ళతోటి పూర్తిగా ప్రళయం లాగా వర్చిస్తే సీతతు పాల పశుస్త్రి ఆత్మ శరణం. గోపాలుడు పశువుడు స్త్రీలు కష్టపడి బాధపడుతూ పరమాత్మను శరణు వేడితే ఆ స్వామి దృష్టవా అనుకంపి ఉత్స్మయన్ దయగలవాడై చిరునవ్వు నవ్వి ఉత్పాధ్యేక తరేణ శైలమబలః నీలోచనింద్ర మీద ఒక చేతితోటి పుట్టగొడుగులు వేసినట్టుగా పర్వతాన్ని వేబట్టి విభ్రతుగోత్తమపాద్ ధరించి వేపల్లెను కాపాడాడు మహేంద్ర మద
ఏం చేశాడు? ఇంద్రుడి బదాని వేదించినటువంటి స్వామి ప్రియాతునః ఇంద్రః గవా వీడు ఏమయ్యాడు? గవా ఇంద్ర. అంటే గోవిందుడు అయ్యాడు. ఇలాంటి వాడు గోవిందుడు మహా ప్రియ సంతోషించు దాకా. వచ్చేది గోవర్ధన పట్టాభిషేకం ఉన్నయ్య పార్వతి గారు. గోవర్ధన ప్రకారం దేనిగా ఉంటున్నావ్ ఇది ఇందులో గోవర్ధనే ధృతే శైలః ఆచారాత్ రక్షితే వ్రజే ఇలా. వర్షపాతం ధారాపాతంతో బాధపడినటువంటి రేపల్లెను గోవర్ధన వ్రతాన్ని ధరించి స్వామి రక్షిస్తే గోలోకాత్ ఆవ్రజిత కృష్ణం సురభిహి చక్రయేవచ గోలోకము నుండి కామధేనువు, ఇంద్రుడు పెళ్లి చేరు వచ్చారు. వివిక్తః ఉపసంగమ్య అందరూ చూడకుండా కాస్త రహస్య ప్రవేశం బరువు పోతుంది కదా అనుకోమని ఏకాంతంలో స్వామితో కలిసి బ్రీహితః కృతకేరనః అపచారం ఇగ కాబట్టి సిగ్గుపడుతూ పస్పరిచ పాదయోభయేనం విలీత్యెన దాని విలీతంతో స్వామి పాదలను స్పృశించి దృష్టాగుత భావోస్య కృష్ణస్య అమిత చేతిసః స్వయంగా అను ద్వారా చూశాడు. ఇప్పుడు దాట ఉన్నాడు అలాంటిది నక్ష త్రిలోకేశ మనః ఉన్న గర్వం కాక పోయిందట ఏం గర్వం నేను త్రిలోకాధిపతిని. ఒక్క మూడు లోకాలకే ఇంత ఉంటే మరి ఇలాంటి మూడు లోకాలు ఉన్న బ్రహ్మాండములు ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళందరికీ ఇప్పుడు. ఒక మూడు ఊళ్ళకి గొప్ప అనుకుంటే కోట్ల ఊళ్ళు ఉన్నాయి దానికే చెప్పాలి. అందుకే ఆ మదం కాస్తా పోయి నష్ట త్రిలోకే చమదః ఇంద్రాహ కృతాంజలి చెదురు చూరించి చూడు అంటున్నాడు స్వామి విశుద్ధ తత్వం తవ ధామ శాంతం. విషయం తెలిసింది కదా పరమాత్మ నీ వివాతము శాంతం అంటే గుణత్రయ ఉత్తేజితం కాదు.
మనకేముంటుంది ఎంత మంచి వాళ్ళైనా కొంచెం కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది. అప్పుడప్పుడేమో మహా శాంతం వచ్చేస్తుంది. ఇంకోటప్పుడు ప్రేమ బాగా పుడుతుంది. ఒకప్పుడు ద్వేగం పుడుతుంది. కానీ అక్కడ శాంతం. నిరంతరము ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. తపోమయం భక్త రజస్తవస్తం భజవ గుణం తమో గుణం పూర్తిగా నచించి ఉంటుంది మాయామయోయం గుణ సంప్రవాహః న విద్యతే తే అగ్రహణానుబంధః ఇదంతా గుణత ప్రవాహం గుణత్రయంతో సంసారం ఇది ఇదంతా నీ మాయతో ప్రసరించేటువంటిది కుతో తత్వేత ఈత తత్కుతాలోభాదయః ఈ అబుధనింగ భావ జ్ఞానము లేని వారికి కలిగేవే కామము, క్రోధము, రోగము, మోహము. ఇవన్నీ ఎవరికి? మాలాంటి వారికి కలిగేవే. నీకెక్కడివయ్యా? నీకు కోపం వస్తుందా? అబ్బా మాకు రావాలి. కదా? కాబట్టి అబుదలింక భావాః కదాపి దండం భగవాన్ విభక్తి ధర్మస్య భుక్తి కర నిగ్రహాయా. మాకు కోపం వస్తుంది. తత్వ తత్వ కోపం ఉంది నీకు కోపం రాదు. కానీ నీకు అభ్యవంతం ఎందుకు వస్తుంది? కల నిగ్రహానికి. మాలాంటి దుర్మార్గులను నిగ్రహించడానికి అలాగే ధర్మస్య బుక్తి ధర్మ రక్షణకు నువ్వు కాస్త దండిస్తావు. బాధ ఏం చేయాలి? శిక్షించాలి మరి. శిక్ష అది కోపం అని కాదు. మన పాపాలు పోవట్టడానికి కాదు కోపం వస్తుంది. అలాగే నీకు కూడా కోపం వచ్చింది. ధర్మత్య గుప్త్యై కళ నిగ్రహాయ. పితా గురుత్వం జగతావశిష్యా నీవే తండ్రివి నీవే గురు నీవే జగన్నాథునివి దురత్య యస్కాల ఉపాస్తగంగా నీవే ఎవ్వరూ కాడలేని కారణం నీవే. దండం విధించేవాడు నీవే. హితాయ తేఖ్యాదను విహితమే అంటే లోకహితం కోసం నీవు అనుకున్న రూపంతో అవతరిస్తున్నావు. మానం విధున్వన్.
జగదీశ మాలినా మేము లోకేశులమని గర్వించే వారి గర్వాన్ని తొలగిస్తూ తలచిన రూపంతో నీవు అవతరిస్తున్నావు ఏమద్విద అజ్ఞాహ జగదీశ మాలినా నా రాజ్య అజ్ఞానులు మీరే లోకేశ్వరమును జరివించి త్వాన్ వీక్ష్య కాలే అభయమాసు సన్మదం విను చూసి అప్పుడు అభయాన్ని పొందుతున్నాం పిత్వార్య మార్గం ప్రభయంతి అపస్మయాః ఈహా కలానామపి చేను శాసనం. ఎలా నీవు సాధువులను కాపాడుతావో దుష్టులను కూడా కాపాడుతావు. సాధువులకు నీ దర్శనం ఇచ్చి కాపాడుతావు. దుష్టులకు వారి గర్వాన్ని పోగొట్టి కాపాడుతావు. రోగానికి పోవటకు ఉంటే ఆరోగ్యం ఉండదు కదా? ఆరోగ్యం ఉన్నవాళ్లకేమో బలానికి టానికి ఇస్తారు. రోగం ఉన్నవాళ్లకు రోగానికి పోవడతారు. వారిని కాపాడుతావ్, వీరిని ఇద్దరిని కాపాడుతావ్, తత్వం మైశ్వర్య మద కృతత్య ఐశ్వర్య మదం తోటి ఉన్నటువంటి నేను కృతాగసహ తే అవిదుషః ప్రభావం. చేశాను జడిపించాను నీ ప్రభావాన్ని తెలియని నేను క్షంతం ప్రబోధార్హసి మూఢచేతస మహా మూఢుడిని స్వామి నా ప్రభావాన్ని మీరు క్షమించండి మైవం పునః భూత్మతిరి సమీకతి నా గర్వాన్ని బాగా అడిగి మళ్ళీ ఇలాంటి తప్పుడు బుద్ధి పుట్టకుండా చేశారు. బాగా మాకు బుద్ధి చెప్పారు స్వామి. తవావతారోయం అదోక్షజేహ స్వయంభరాణం కురుపార జన్మనాం శవీరుపతీనాం అభవాయం. మహానుభావా, నీ అవతారము ఎందుకు? స్వయంభరానాం పురుభార జన్మనాం తమనే తాను పోషిసుకుంటున్నామనేటువంటి గర్వంతో భూమికి భారం కలిగించే దుర్మార్గుల బరువును. సేనాధిపతులను, రాక్షసులను, రాజులను తొలగించటానికి. అలాగే భవాయ యుష్మచ్చరణాం వర్చనా. మీ పాదములు సేవించే వారికి క్షేమం కలగడానికి అవతరించారు స్వామి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. మహానుభావులైనటువంటి పరమాత్మ నీకు నమస్కారము. వాసుదేవాయ కృష్ణాయ శాశ్వతాం పతయేం.
వాసుదేవ కృష్ణ పరమాత్మవు నమస్కారము స్వచ్ఛందోపాత్ర దేహాయ విశుద్ధ జ్ఞానము యుగ్గా నీవు సంకర్పించుకొని దేహాన్ని తెచ్చుకున్నవాడవు విశుద్ధ జ్ఞాన స్వరూపిణివి సర్వస్మై సర్వ బీజాయ సర్వభూతాస్మనేమః నీవే అన్ని విజయములు నీవే అన్ని ప్రాణ స్వరూపాలు నీవే అందరికీ ఆత్మవు నీవే మయేదం భగవాను గోష్టనాశాయ ఆచార వాయు యుజనలో నువ్వు ఏ పల లేని దోషం చేయాలని ధారాపాతంతో గాలితో శేక్షితం విహతే యజ్ఞే ఆయన జీవుల మందున కోపం వచ్చేసి గర్వం తోటి ఇంత పని చేశాను త్వయా ఈశా అనుగ్రహీతోస్మి. రాంచి నన్ను కూడా నీవు అనుగ్రహించావు స్వామి. స్వస్తత్సంభః వృధోద్యమః. నా ధర్మమంతా నీకు ధ్వంసం అయిపోయింది. నా ప్రయత్నం అంతా వ్యర్థమైంది. ఈశ్వరం గురు మాత్మానం స్వావహం. శరణం పరమాత్మవు గురువు స్వామి నిన్ను శరణు వేడుతున్నాను ఏవం సంకీర్చితః కృష్ణః భగవన భగవానము ఇలా హిందువుడు స్తోత్రం చేస్తే మేఘ గంభీరయా వాచా ప్రహసన్ ఇదమభ్రవి ఓ చిరునవ్వునొచ్చి గంభీరంగా మాట్లాడుతున్నాడు మయాతే అకారి మగవన్ మకభంజః అనుగుణ్ధతః నిన్ను అనుగ్రహించదలిచే నీ యజ్ఞాన్ని నేను భంగం చేశాను. పరనుస్మృతయే నిత్యం భక్తస్య ఇంద్ర క్రియా పుషం నేనే ఇండ్లుండని ఐశ్వర్య గర్వం బాగా పెరిగి నన్ను మర్చిపోయారు. మళ్ళీ నన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి నిరంతరం నన్నే స్మరించడానికి నిన్ను అనుగ్రహించదలచి నీ గర్వాన్ని భంగం చేశాను. మామైశ్వర్య శ్రీమదాందః దండపాణిన్ నపత్యతి. ఐశ్వర్య శ్రీమదంతో ఉన్నవాడు ప్రతిక్షణం చేసిన ప్రతి తప్పుకు చిత్త విధించడానికి నిరంతరం నేను దండసారిగా ఉంటాను. దండధారిగా ఉన్న నన్ను ఐశ్వర్య మదాంధుడు చూడగలడు. నపస్యతి తం భ్రంశయామి సంపత్యః యస్య చేష్యామి అనుగ్రహం.
నేను ఎవరిని అనుగ్రహించాలని కోరుకుంటానో వాడికి సంపదల నుండి భ్రంశం కలిగిస్తాను. అది నా ప్రవర్తన. సంపదలు పోయాయి అంటే అర్థం పోతే పోయాయి. లక్ష్మీనాధుడి దయం ఉంటే లక్ష్మీ ఎందుకు పోవాలి? ఆయన వేరు చూశారు. కాబట్టి ఎవరిని అరుద్దుతాలనుకుంటానో వాడికి సంపదలు లేకుండా చేస్తాను. ఇది నా పని. గమ్యతాం చక్రభద్రం వహా క్రియతాం మేను శాసనం. జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఈ సౌగ్యానికి వెళ్లి నేను చెప్పినట్టు విను పిచ్చి పిచ్చి ఆహారం అని ఆ రోజు వాసన మీ అనుశాసనానికి విను మదరి పెత్తరిక అండి నా ఆజ్ఞను పాలించు తీయతాము స్వాధికారేతు ఈ గుడి మీద చేయండి. అన్ని నావే అనుకుంటే మళ్ళీ ఇలాంటి దండం తప్పదు. మీకు అధికార విద్యాగనం అభయవే చేసుకోండి మీరు కార్యం ఎందుకు చేస్తారు? వర్షం కూర్చోండి కూర్చోండి నాకు పూజ చేయలేదు వర్షం మానేస్తాను అనడానికి నువ్వెవరు మీకు పూజ చేయిస్తాను కదా నా ఇష్టం కదా మీ డ్యూటీలో మీరు సగ్రమంగా ఉండండి యుక్తైర్వః సంభవర్జితైహి గర్వం లేకుండా మీ మీ అధికారాలలో మీరు సక్రమంగా ప్రవర్తించండి. నేను చెప్పినట్టు వినండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి. అధా అధురభిని కృష్ణం అభివంద్య మనస్సుని అప్పుడు నామధేనువు పరమాత్మను నమస్కరించి స్వసంతానైహి ఉపామంత్రియా తన సంతానమైనటువంటి గోవుల సందరితో కడిగి గోరూపిణం ఈశ్వరం పరమాత్మ ఎలాంటివాడు ఆయన గోరూపి. అరుడి లెక్క గోలోకంలో ఉంటాడు. బ్రహ్మ వైవర్త పురాణం వైకుంఠం కంటే పైన ఉంటుంది గోలోకము. ఈయనే గోపతి శ్రీమన్నారాయణుడు ఆ గోకులపతి యొక్క రెండవ అవతారము అంటాడు. అదర పరమాత్మ గోపతే గోలోకం ప్రధాన లోకం సెకండ్ వీకుండం హరుడు క్షీరసాగరం అలా ఫోర్త్ ఇక్కడ వీకుండం ఇలా నాలుగు వ్యూహాలు ఉన్నాయని చెప్తుంది బ్రహ్మోభరి వక్త.
ఆ రీతిలో గోరూపి అయినటువంటి పరమాత్మను కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మిన్ విశ్వభావన పరమాత్మ సకల జగత్ స్వరూప మహాయోగి అసల ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి మహానుభావ భవతా లోక నాశేన సనాతా వయం. నీ లాంటి లోకనాథుడు ఉండటం వల్ల మేమంతా సనాతులం దిక్కున్న వాళ్ళముగా ఉన్నాము. త్వంనః పరమకం దైవం నీవే మాకు పరదైవానివి త్వంన ఇంద్రః నీ పేరుకే ఇంద్రుడు ఇంద్రుడు కాదు నీవే మాకు నాకంటే గోవులకు. గోవులకు మొత్తానికి నీవే ఇంద్రుడవు నీవే జగత్పతి భవాయభవ గోవిప్రదేవానాం ఏచ తార్ధవః మహానుభావ గోవులకు బ్రాహ్మణులకు, దేవతలకు, సర్జనులకు క్షేమాన్ని ప్రసాదించు మహానుభావ. ఇంద్రం నత్వామి చైఖ్యామి బ్రహ్మణ నోదితా వయం. ఎందుకు వచ్చావంటే చతుర్మత బ్రహ్మ పంపాడు. ఏమి చేయమని మా అందరికీ నువ్వు విద్రుడవు కాబట్టి గోవిందుడిగా నిన్ను అభిషేకం చేయమని. బ్రహ్మ పంపాడు తీసుకొని మేము వచ్చాము అవతీర్ణోతి విశ్వాత్మను భూమేహే భారాపనుస్తయే మహానుభావా భూభారాన్ని తొలగించడానికి నీవు అవతరించావు. అలా అని నేను వద్ద వెనక్కి పూజిస్తాము అని ఏవం కృష్ణ ఉపామ స్త్రియా సురభిహి వయత ఆత్మనః జరైహి ఆకాశ గర్గాయాః ఐరావత కరోద్రుతైహి ఐరావతము తన తొండములతో ఆకాశ గంగను చిమ్మింది అన్నమాట. అలాగే వీరు సురభి కామధేనువు తన పాలతోటి ఇంద్రః సురఋషిభిహి శాకం. దేవేంద్రుడు సకల దేవతా వృత్తులతోటి నోదితః, దేవమాతలు ఉన్నారు దేవమాతలు అంటారు వారి చేత కూడా ప్రేమించబడి అభ్యశించత దాచారహం గోవింద ఇతిచ అభ్యశించ.
యథాత్ కామధేను క్షీరములతోటి ఆకాశగంగా జలముతోటి ఐరావతాది అష్టదిగ్గజములు సకల దేవర్షులు సకల విస్పాలకులు అందరూ కలిసి స్వామిని గోవిందా అని అభిషేకం చేశారు. మనం కూడా చేయాలి కదా గోవిందా గోవిందా ఇది గోవిందాభిషేకం అంటే స్వామి కష్టపడి తైలు సంపాదించుకున్నాడు. 7 రోజులు కట్టబడి ఒక్క చేతితో ఒక్క ఏటితో ఏరుతో 7 రోజులు పర్వతాన్ని మోసి అంత శ్రమపడి తన చిన్న బిరుదు అది కాదు చాలా పెద్ద బిరుదు. అసల్ బిరుదు ఒజినా అన్నమాట. గోవింద్ అనేటువంటి ఒక నామాన్ని అందరూ బిరుదుని ఇచ్చారు, అభిషేకం చేశారు. హత్రాగతాః తుంబురు నారదాలయః. మళ్ళీ చాలు రావాలి కదా పరమాత్మకు ఇంత చక్కని అధ్యయం జరుగుతుంటే వినకుండా ఉంటారా వాళ్ళు గానం చేయాలి నాట్యం చేయాలి ఇలాంటి తుంబురు నారదాదులు గంధర్వ విద్యాధర సిద్ధ చారణాః జగుర్యచః లోకమరాపహం సిద్ధాశాధ్య గరుడ గంధర్వ కిందర నిత్యాగర ఇలాంటి వాళ్ళందరూ అతని యొక్క కీర్తిని గానం చేశారు సురాంగనా సన్నద సుహు ముదాన్వితా దేవతా స్త్రీయులు పరమానందంతో నాట్యం చేశారు ముదాన్వితా తం తుత్తుహు దేవనికాయ చేతవః అక్షిర దేవలోకాలలో ఉండేటువంటి దేవతలందరూ ఏక కంఠంతో పరమాత్మను స్తోత్రం చేశారు. యవాకిరంచ అద్భుత పుష్ప వృత్తిది లక్ష కాదు కోటి ఇంకా పైన ఇంకా పైన అనేక పుష్ప రాశులను. స్వామి మీద కులిపించాడు. ఎలా ఉన్నాడు స్వామి? పుష్పాద్రి లాగా గోవర్ధనాత్రి కాదు పుష్పమయః అద్రిహి అంటామే అలా తయారయ్యాడు. లోకా పరాం నిరుగుటిం ఆపునువన్ త్రయః మూడు లోకాలు ఎన్నడూ కని విననట్టు గొప్ప పరమ ఆనందాన్ని పొందాయి గా వస్తద గా మనయన్ భయోద్ధృతాం ఊరు కూడా
పాలతో భూమిని మొత్తాన్ని నింపేశాడు. అంటే భూమండలం మొత్తం కామధేనువు పాలతో నిండిపోయింది. అన్ని గోళ్ళు ఉన్నాయి కదా మొత్తం పాలు వర్షించాయి. ఆ కథ నుంచి కామధేనువు ఆకాశ గంగా భూలోకం నుంచి ఈ ఆవులన్నీ ఎక్కడ చూసినా పాలే పాలు. ఏడు రోజులు నీళ్లు పడ్డందుకు ఆ నీళ్ల శాంతి కోసం వీరన్నీ ఆవులు పాలు కుడిపించాయి. ఇలా స్వామి అభిషేకం తోటి నానా రసవుగా సరితో వృక్ష ఆసన్వగుస్రవా అంతే కాదు ఎక్కడెక్కడ నదులు కూడా తమ రసాన్ని తీసుకొని అక్కడికి వచ్చి స్వామి అభిషేకం చేశారు అదే కాదు చెట్లు తేనెను తెచ్చి అభిద్రేభం చేశారు, పండ్లు అన్నీ వచ్చి ఫలరసాలను అభిద్రేభం చేశారు. అంటే కాస్త ఏమిటి మనకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలు. ఫలవసంతో అభిషేకం చేయకుంటే అది అభిషేకమే కాదు అంటారు. అన్ని వనస్పతులు, వన ఔషధులు, వృక్షములు, నదులు చివరికి పర్వతములు. తమ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి తేనె చూపు కదా అవన్నీ తీసుకొని వచ్చి స్వామి మీద తేనె చూపించాయి. దృశ్యం చూడాలి. తేనె, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆకాశ గంగా, నదీ తీర్థాలు, సముద్ర తీర్థాలు ఒక కలలా ఇద్దరా? మూడు లోకాలలో ఉండే అనంతమైనటువంటి దేవతలు దేవఋషులు, బ్రహ్మఋషులు, గోఋషులు, నరఋషులు ఎలా ఉంది? ఒక్క క్షణం. పరపాటన ఇది భూలోకం కాదేమో, భూలోకమే భూలోకమైందేమో. ఇందరి భక్తుల యొక్క భక్తి పారవశ్యాన్ని దోచిన పరమాత్మ. ఇక్కడికి గోలోకాన్ని దింపాడా ఏమి అన్న అనుభూతిని వచ్చిన వారందరూ పొందారు. అందుకే మనం శాస్త్రంలో భాగవతంలో భాగవతం పూర్తి అయిన తర్వాత ఈ పని చేస్తారు. ఇలా రామాయణం పారాయణం చేసినా. రామ పట్టాభిషేకం చెప్పిన తర్వాత చివరికి రామ పట్టాభిషేకం చేసినట్టుగా భాగవతం పూర్తి అయినా పునః అభిషేకం చెప్పుకున్నా పారాణ చెప్పుకున్నా పోపం చేసుకున్నా గోవింద పట్టాభిషేకం తోటి అదే క్రమ్మాన్ని ముగించడం అనేది పరిపాటి ఇలా గా వస్తద అకృప్త పచ్చో హృదయః గిరయః
అబ్రిబత్ ఉన్మణి భూమి దున్నకుండానే విత్తనం వేయకుండానే ఇంతకాలం ఈ చుట్టుపక్కల భూలోకవాసులందరూ ఏ ఏ విత్తనాలు వేసి పంటలు పండించారో. భూమిని పెగిలించుకొని ఆ పంటలన్నీ ఆ ధాన్యమంతా వచ్చి స్వామిని వర్షించాయి. అంటే గోధుమలు, యవలు, పీరలు ఏం చెప్పాలి ఆ దృశ్యాన్ని నోటికి ఎలాంటి మాటలు అందవు రావు పాపం. పరమాత్మను కూర్చోబెట్టారు స్వామి కూర్చున్నాడు మీ ఇష్టం అయ్యా. ఏం చేసుకుంటారో చూసుకోండి మీకు. మీకు అర్పించాను పరాధేనుడిని అన్నారు. ఎవరికి తోచిన భక్తి వారికి ఒకరు ధాన్యం, ఒకరు ధనం, ఒకరు పాలు, ఒకరు నీళ్ళు, ఒకరు పండ్లు, ఒకళ్ళు. ఈ రేటు ఒకళ్ళ అమృతం ఇది రకాలుగా ఇలా రకరకాలుగా అకృత్త పచ్చోదయః గీరయః దున్నకుండానే పంట పండి కొడదులు ధాన్యాలు అవన్నీ వచ్చి అలాగే విభ్రదున్మణి పరమాత్మ పెద్ద రకాల క్రీర రకాల అంటాం కదా, క్రీరమని అంటాం కాబట్టి ఇది. అంగిలా ఉంది ఇవంటే చాలా ఇష్టమేమో అని అడవుతారు తన అడుగున గదులలో దాగి ఉన్న ఏమర్లను తెచ్చి అవి వేయవచ్చు. ఒక పక్క మణి వర్షం, ఒక పక్క రత్న వర్షం, ఒక పక్క ధాన్య వర్షం, ఒక పక్క జల వర్షం, ఒక పక్క క్షీణ వర్షం, ఒక పక్క తేనె. అది కూడా ఆ విషయాన్ని ఇలా ఉంది ఇలా ఉంది అంటే సూచి మాత్రమే అనుభవించాలి అప్పుడు సూచిన వారే ఆనందంలో తన్వైరయ్యారు నిర్వైర్యాని అభవంతాత క్రూరాణ్యపి నిసంగతః కస్తూరి మృగాలు ఉంటాయి. ఏనుగులు కూడా మదజనాన్ని తెచ్చి వర్షించాయి. అయితే ఆ ఏనుగులను అవి అంత దూరం పరిగెత్తలేవని ఇందులో చెప్పలేదు కానీ నాకు చెప్తాడు. పాత్మాలో చెప్తాడు. మరి మోహ వస్తువులో జపి ఇందులో భావం చెప్పారు. సింహాలు ఏరుగులను మోసుకొని వచ్చాయట. మా జరా చూపించమని. అంటే ఏమిటి? ఈ అభ్యవ దృశ్యంలో ప్రాణులు సహజంగా ఉన్నటువంటి వైరాన్ని కూడా విడిచిపెట్టాయి. నిర్వైరాని అభవంతాత క్రూరాని అని సాధువులు కాదు క్రూర మృగాలు కూడా తలలోని క్రూరత్వాన్ని వదిలాయి.
తమలో సహజంగా ఉన్న వైరాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టాయి. నిసర్గత సహజంగా ఎవడు చెప్పలేదు. ఉత్సవం జరుగుతుంది, అభిజేయం జరుగుతున్నది, మనం ఊరుకుంటే ఎలాగు, మన కృతగతులు ఉండవు, మనకు ముక్తి రాదు, పదాన్ని కొందాం, మన వంశ మనం చేద్దాం. ఎలాగైతే రామచంద్రుడు. వారది కడుతుంటే మీ వంటి మీ అందరికీ అన్ని ప్రాణాలు విరుక్కులు చేశాయో గోవింత పట్టాభిషేకం చేస్తుంటే అందులో పాల్గొనని రాని లేదు పాల్గొనని శిల పర్వతం చెట్టు పుట్ట గుహలు, గనులు, నదులు, సముద్రాలు అన్నీ వచ్చేసాయి. ఇలా నిసర్గతః ఇతి గో గోకులపతిం గోవిందం స్వామి ఎవరు? గోపతి. గోకులపతి అలాంటి స్వామిని గోవిందం అభిషిత్య ఈ స్వామిని అభిషేకం చేసి అనుజ్ఞాతయే శత్ర వృతః దేవాదిభిహి దీవం స్వామి ఆజ్ఞ ఇస్తే చెప్పామండి అని దేవేంద్రుడు స్వామి దగ్గర ఆజ్ఞ పొంది అందరిని తీసుకొని వెళ్లి తమ తమ లోకాలకు తాము వెళ్ళారు. ఎంత వేగంగా వచ్చారో అని తెలియంగా మళ్ళా అంతా మళ్ళీ చూస్తే ఒక్క సురే ఉన్నది. ఇంత జరిగిన ఇది జరిగినట్టు నందుడికి యశోదరకు వరగా వారికి తెలియదు. అందరూ వచ్చారు చూడొద్దు మరి చూస్తే మరి కష్టం ఇప్పుడే మోసం ఏమంటారు. ఇలా ఈ రీతిగా పరమాత్మ యొక్క గోవింద అఠాభిషేకం జరుపుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయుతా న్యాయేన మార్గేన విని మహీశా భో బ్రాహ్మణే చెతు భవతు నిత్యం లోకా సమస్తా కుసుమినో భవంతో ఆస్మది గురుభ్యో నమః
"Namastubhyam bhagavate krishnaaya akunthametetei paramaatma" - salutations to You, O Lord Krishna, whose power is never diminished, never lessened. "Akuntham" - that which never decreases. This opening salutation frames the Govardhana episode: the Lord who lifted an entire mountain demonstrated a power that is truly without diminution.
After some time, Balarama and Krishna came home - whether in the morning, afternoon, or evening. This describes the day when they came home and observed preparations being made for the annual Indra puja. The community was busy cooking elaborate offerings and preparing the village celebration in honor of Indra, the god of rain.
Similarly - "amitra udaatta vidvishaa" - those great souls for whom there is no sense of friend, enemy, or neutral person. For such great souls - those who have transcended the three-fold division of friends, enemies, and neutrals - the Lord's love is equally available. This is the quality Krishna was embodying in His teaching to Nanda.
Thus - to Indra the lord of rain-clouds, with offerings and with the means appropriate to his nature - "druvyaihi tad retasaa siddhaih" - with things obtained from the essence of what Indra represents (rain and its products). The traditional Indra puja involved offerings of food and prayers connected to the agricultural cycle and rainfall.
"Jarayam" - provoking Indra's anger - he is saying to his father: "What is this? I don't know anything about it. Does rain come from Indra? Does it come because of worship?" This is Krishna's apparently innocent questioning of Nanda - strategically designed to shift the community's worship from Indra to Govardhana hill.
Where there are righteous souls, things fall on them. We are seeing it - what falls on this body? Devotion falls. Knowledge falls. The point is: blessings come to those who are already in a receptive condition. Just as rain falls where there is already water, the Lord's grace comes to those already cultivating devotion.
Similarly we are getting split - worship those who are warm (important to you), in the warmth. Worshipping both with warmth - what does that mean? The argument Krishna is making to Nanda: why worship a separate deity like Indra when the Govardhana hill directly provides everything the cowherd community needs?
Those who have towns should do it for their benefit. What need do we have? Our one village, our one home, our one town, our one district - what do we need? The cowherds have their own world - the forest, the hill, the pastures. Their needs are provided directly by nature and by Govardhana. Indra's worship is for city dwellers, not cowherds.
"Make the kulyaa saakilaalus (a kind of offering cake), make the arichelu (sweet rice cakes), make the appalu (fried sweets)." - "sarva dehaasya dohasyakritataami" - for all the bodies, all the milking - all the food preparations. Krishna redirected all the offerings that had been intended for Indra to be offered to Govardhana hill instead.
He said this too. "Alright, that is good." "Yes, that is good" they said. Everyone praised these artificial words of praise - "bagu bagu" - saying "yes yes" without fully understanding. The adults of Gokula, charmed by Krishna's reasoning, agreed with His suggestion to worship Govardhana hill instead of Indra, even without fully grasping the implications.
They are the "Hayagriva bhartakulu" - the devotees of Lord Hayagriva. How great are they! When they walk, those who are in front - the divine retinue of great devotees always leads the way. The procession to Govardhana hill was led by great souls - a sacred event marked by divine blessing from the beginning.
"All the worlds cannot contain you - wherever You go, I will follow. Forgive me and show me the way." Then on one side, a great - the magnificent Govardhana hill stands before them. The gopas and gopis, along with Nanda and the entire community, went in a grand procession to worship Govardhana hill as Krishna had instructed.
"Saha chakri" - the Lord Himself sitting within the hill, eating. Also sitting inside and eating within it - "the Lord united with both." The extraordinary episode: Krishna simultaneously stood with the gopas worshipping the hill AND appeared as the divine form of the hill itself, accepting the offerings. He was both worshipper and worshipped simultaneously.
Angry Indra summoned the Samvartaka clouds - the terrible clouds of cosmic dissolution. "Indra praakuteta kruddha vaakhyam mahaapaapu" - Indra, extremely angered, spoke with tremendous rage. These Samvartaka clouds are the clouds that appear at the time of the dissolution of the universe - Indra was using the most destructive forces at his disposal.
Wanting to take vengeance, Indra mounted his Airavata elephant and came with the Tamasa clouds (dark clouds of destruction). He arrived. The terror of what was coming was real - Indra arrived riding on Airavata, surrounded by these destructive storm clouds, with full intention of punishing Gokula for its apparent impiety in abandoning the Indra puja.
Hunger - what can you do? Even if you snatch food from the best people - you just snatch food when you are hungry - if they get two stones, nothing - the humor of the situation. Indra is the most powerful devata, yet his wounded pride made him act like a petulant child. The Lord would use this situation to teach a lesson about the nature of true power.
"Upagalapate tasmaat maccharanam goshtam mannaadham matparigrahaam" - therefore this entire community - "those who are under My care" - I alone will protect all of them. "I will protect the community (goshtha), their cattle, their entire world - all those who have taken My shelter." The Lord takes the full burden of protection.
"Yathaavasa dhanaah saurajaa sopajeevinaa" - with all their bundled belongings, with all the necessities gathered and arranged in the traditional manner - the entire community of Gokula, with all their cattle and possessions, gathered under the shelter of Govardhana hill which the Lord now lifted.
"Taapayaamaa taa neelaya maa" - no, not that - "tam preyogaa vivrita vrujokrita yathaa sameeyuhu parimhranbaanaa" - then the children - the calves and the cattle - who had been sheltered under the hill - happily came back out when the rains ceased. As Krishna called them, they emerged from the shelter of the raised hill joyfully.
In this way all the gopas, all the cowherds, Nanda - all of them were going - and all such great souls - "evam vidhaani" - in this manner, various things. The scene of the entire community of Gokula gathered under the shelter of Govardhana which the Lord held aloft - this was maintained for seven days while Indra's rains and winds raged.
"Invato adah shayanasya maashchityachcha charanau udatu" - "touching the feet of the sleeping one who is lying below, the cart too will tumble." The specific instruction: "even if lying down, do not touch the feet of a great soul." The reference is to the Lord's own sacred feet - which even casual contact with transforms one's life completely.
If the wind circles back - the wind shakes the trees and from that fire is kindled. Mountains, rocks, boulders - everything was being tossed about by the ferocity of Indra's storm. Yet underneath Govardhana hill, the Lord had created a perfectly calm space. Outside - destruction; inside - divine peace. This is the shelter of the Lord.
"Being born as Your son, being born in this village, being born in this Repalle (Gokula) - how could such a great one emerge from here?" The wondering of the community: how is it that someone this extraordinary grew up among us? The Lord in the midst of the ordinary - unrecognized by most, understood by a few.
Those who show more love - their enemies cannot occupy them, calamities cannot befall them. "Vishnu paksham vaaraara" - those who are on Vishnu's side - those who are devoted to Vishnu with genuine love - their enemies cannot prevail against them. True divine protection comes through the quality of one's love and surrender.
What did He do? The Lord who punished Indra's pride - "priyaatunah indrah gavaa" - what happened to this Indra? "Gavaa" - the cows, "indra" - of the devatas. Indra, who had sent the destructive rains, was now subdued. After seven days of maintaining the hill, the Lord set Govardhana down - and Indra had to acknowledge his defeat.
What do we have - even the best of people get slightly angry from time to time. "Occasionally" - sometimes we do get angry. This is the recognition that even the best devotees experience moments of imperfection. What matters is the overall direction of the life, not the occasional lapse. Even Indra, a great devata, was subject to pride and anger.
"Jagadeesh malinaa" - removing the pride of those who boast "we are the lords of the world" - "you take the form that You think of and descend." This verse describes the Lord's purpose in the Govardhana episode: to humble the pride of Indra and all those who forget that real sovereignty belongs to the Lord alone.
"Vasudeva Krishna paramaatvamu namaskaaramu" - salutations to the supreme Lord Krishna Vasudeva. "Svachchhandopaatra dehaaya vishuddha jnaanaamu yuggaa" - who takes the body of His own free will, united with pure knowledge. Indra's prayer to Krishna after his humbling begins here - one of the most beautiful prayers in the Bhagavatam.
"I desire to bless whoever I wish by causing them to lose their prosperity." - "ada naa pravartana" - that is my behavior. This paradox of divine grace: the Lord sometimes removes prosperity from those He wishes to bless, because prosperity can become the greatest obstacle to devotion. Indra is realizing that his pride came from his position.
In that manner - to the Lord who had taken the form of the cow - "Krishna Krishna mahaayogin vishvaatmin vishwabhaavana paraatmaa" - O Krishna! O great master of yoga! O Self of the universe! O creator of the universe! O Supreme Self! - the Surabhi cow and Indra together offered these glorious names in their prayer to the Lord.
"Yathaatkaamadhenu ksheeramuluto aakaasgangaa jalamu toti airavataadi ashtadig gajaamu sakala devarshulu sakala" - with the milk of Kaamadhenu (the wish-fulfilling cow), with the water of the celestial Ganga, with the eight directional elephants, with all the divine sages - all came together to perform the Govinda-abhisheka.
With milk the entire earth was filled - meaning the entire earth-realm was filled with the milk of Kaamadhenu. All directions were filled with milk. The whole cosmos participated in celebrating the Lord. This cosmic celebration - called Govinda-abhisheka - is described as one of the most magnificent events in all of the Bhagavatam.
"Abribat unmani bhoomi dunnakundane vittanam veyakundane" - without plowing the earth, without sowing seeds - "until now, all those who live in the surrounding earth-realm" - the earth itself, during the Govinda-abhisheka, spontaneously began to produce abundantly without any human effort. This is the power of the Lord's presence and blessing.
They abandoned the natural enmity and hatred that existed between them. "Nisargata" - naturally, without anyone commanding them. On their own, spontaneously - for the duration of this divine festival, all beings in Vrindavana set aside their natural rivalries and enmities. The Lord's presence created a field of universal harmony and peace.