మనువు మరియు మన్వంతరాలు: సృష్టి కాల చక్రాలు

Manu and Manvantaras: Cosmic Cycles of Creation

bhagavatam Kandadai Ramanujacharya

మహాపురాణం యొక్క పది లక్షణాలు - సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి, ఆశ్రయ - వివరించబడ్డాయి. ఇరవై నాలుగు తత్త్వాలు మరియు మన్వంతర నిర్మాణం వివరించబడింది. ఇవన్నీ ఒకే ఉద్దేశ్యంతో - పరమేశ్వరుని గుణాలు స్పష్టం చేయడానికి - చెప్పబడ్డాయని ముఖ్య సందేశం.

The ten characteristics of a Mahapurana are listed: sarga (primary creation), visarga (secondary creation), sthana, poshana, uti, manvantara, ishanukat ha, nirodha, mukti, and ashraya. The twenty-four elements (chaturvimsha tattvas) and the structure of each Manvantara - the cosmic era presided over by a Manu - are described. All of this serves one purpose: revealing the qualities of the Supreme Lord.

← Prev Next →
Manu and Manvantaras: Cosmic Cycles of Creation Kandadai Ramanujacharya bhagavatam

మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేర్వ కులాభిరామం శ్రీమత్సదంగి యుగలం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మహదాక్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిదేవ పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్వరాన్ కుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టరత్తారం శక్తే పౌత్రమ కల్మకం పరాచరాత్మజం వందే సుఖతాపం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైవాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కుల భూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే

అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా విరాట్ పురుషుని నుండి జరిగినటువంటి సృష్టి విధానాన్ని నీవు అడిగినది అడిగినట్టుగా చెప్పాను. ఇంకా ఏమి వినాలని అనుకుంటున్నావు? ఇది గురు శిష్యుల యొక్క సంభాషణ విధానం. శిష్యులు ఏవో కొన్ని సందేహాలు అడిగితే అవి చెప్పి అడిగినాయి అయిపోయాయి కదా ఇంకేమైనా కావాలా అడుగుతారు మళ్ళీ ఈ మహానుభావుడు ఏదైనా అంటే మళ్ళీ చెప్పుకోరు చెప్పినది తెలుసుకున్న తర్వాత కొత్తవి అడుగుతారు అన్నమాట ఆ రీతిలో అంటే మనకు శ్రీ సుఖ వివాచ ఆ మహానుభావుడే ఎలాగు శిష్యుడు. ఏమడగాలో తెలియక మౌనం వహిస్తే ఏం చెప్పాలో తెలిసిన గురువుగారు తర్వాత విషయాన్ని అనుక్రమిస్తారు. ఇందులో పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుణములను చెప్పాం కదా యధాభాసః యధాభావః యద్రూప గుణ కర్మతః చతుశ్లోకులు వివరించామే దీని ప్రకారము మహాపురాణ లక్షణం మొదలేమో సర్గస్య ప్రతిసర్గస్య వంశః మన్వంతరానిచ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం. ఇది సామాన్య లక్షణం. సర్గము అంటే సృష్టి. ప్రతి సర్గము, ప్రళయము. అలాగే వంశము. మనువంతరములు. వంశానుచరితం. ఈ ఐదు. ఇది సంగ్రహ స్వరూపం. దీన్ని మహాపురాణం అంటే 10 లక్షణం చెప్తారు. అది చెప్తున్నాడు అత్ర సర్గః విసర్గశ్చ స్థానం పోషణం ఊతయః.

మన్వంతర ఈశానుకథ నిరోధః ముక్తిహి ఆశ్రయః ఈ పది మహాపురాణ లక్షణాలు. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, పూతి, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి, ఆశ్రయతి. ఈ పది ఎందులో వర్ణించబడతాయో దాన్ని మహాపురాణం అంటారు. మరి ఈ పది అంటే ఏమిటి? సర్గమని దేనిననాలి? విసర్గమని దేనిననాలి? ఈ చెప్పిన పదింటికి వివరణ ఇవ్వాలి. అందుకే దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం. ఇది చెప్పే ముందే మరొక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటది కొన్ని చోట్ల ఐదు చెప్పారు, కొన్ని చోట్ల పది చెప్తున్నారు. మరి పురాణాలకు పురాణాలకు. ఇలా భేదం చెప్తే వినేవాడు దేన్ని ఆశ్రయించాలి? దేన్ని అనుసరించాలి? కథా భేదమా, సిద్ధాంత భేదమా, సృష్టి భేదమా, గ్రంథ భేదమా, మత భేదమా? అంటే భేదాలు ఏమైనా ఉండనివ్వండి. పదన్నా ఐదన్నా అన్ని పురాణాలు ప్రతిపాదించేది మాత్రం ఒక్కటే. ఏమిటది? దశమం. పదో ద. పరోజనంలో ఏముంది? ఆశ్రయః అని. ఆశ్రయ అంటే పరమాత్మ. సకల చరా జగత్తుకు ఆధారం. ఎవరయన? పరమాత్మ. నేవే చెప్తే దశమస్య విశుద్ధి అర్థం. పరమాత్మకు విశుద్ధి అంటే ఏమిటి? స్వరూప, రూప, గుణ కర్మల యొక్క యాధాత్మ్య జ్ఞానార్థం విశుద్ధి నామ యాధాత్మ్య జ్ఞానం అంటారు. పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతుల యొక్క యాధాత్మీయ అవగాహన నిశుద్ధి. కాబట్టి పరమాత్మ అంటే ఏమిటి? అతని స్వరూపం ఏమిటి? అతని రూపం ఏమిటి? అతని గుణములు ఏమిటి? అతని కర్మలు, అతని విభూతులు, అతని అవతారాలు.

ఇవన్నీ స్పష్టంగా చెప్పటం కోసమే ఏ పురాణమైనా ప్రారంభించబడేది. పురాణం మొదలుపెట్టాడు అంటే పరమాత్మ యొక్క గుణాలని చెప్పడమే. అది ఒకటే కాబట్టి ఇందులో ఇవి ఎన్ని భేదాలు ఉన్నా ఇబ్బంది లేదు అని దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శృతేన అర్ధేన చ అంజసా. మహానుభావులందరూ వర్ణిస్తారు. ఎలా వర్ణిస్తారు? శృతేన. వారు గురువు గారి దగ్గర విన్న శాస్త్ర మర్యాదతో. తర్వాత అర్ధేన దాని యొక్క తాత్పర్య గ్రహణంతో మూడవది అంజత సులభంగా అంటే అనుగ్రహంతో గురువుగారి దయతో శాస్త్ర బలంతో శాస్త్రార్థ పరిజ్ఞానంతో. మూడు రకములుగా ఈ పురాణ లక్షణాలను స్వరూపాలను వివరిస్తారు. అందులో భూత మాత్ర ఇంద్రియ ధియాం జన్మ సర్గ ఉదాహృతః ఇప్పుడు లక్షణం చెప్తున్నాడు. సర్గ అని దేన్ని అంటారు? భూత మాత్ర ఇంద్రియ ధియాం అంటే బ్రహ్మాండ సృష్టి ఉందే అది స్వర్గం అంటాం. అంటే ఏమిటి? పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు. మహత్తత్వం చెప్పుకుంటా కదా అలాగే అహంకారం అనుకోని ఇలా ఇవి ఈ 24 గా మనం ఇవి చెప్పుకుంటున్నామో. దాన్ని దాని సృష్టిని సర్గము అంటారు. అంటే పరమాత్మ చేసే దాన్ని సర్గ అంటారు. చితుర్మగ చేసిన దాన్ని విసర్గం అంటారు. బ్రహ్మ కంటే ముందున్న సృష్టిని సర్గము అంటారు. బ్రహ్మ చేసిన సృష్టిని విసర్గము అంటారు. అది సులభంగా అర్థమవుతుంది. ఆ బ్రహ్మ కంటే ముందున్న సృష్టి అంటే భూత మాత్ర ఇంద్రియ థియాం. 5 భూతములు, 5 తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియములు, 5.

కర్మేంద్రియములు అలాగే మహత్వత్వము, అహంకారము, ప్రకృతి ఇంకొకటి అంతఃకరణం. ఈ మొత్తం ఎన్ని? 24. చతుర్వింశ తత్వములో అన్నామే ఇవి పరమాత్మ సంకల్పముతో ఆవిర్భవించినవి. విరాట్కోషుడు రాకముందు, బ్రహ్మ రాకముందు. దాన్ని సర్గం అంటాము. బ్రహ్మణః గుణ వైషమ్యాత్ విసర్గః పౌరుష స్మృతః. తరువాత ఈ బ్రహ్మాండమును భేదించుకొచ్చు విరాట్ పేట ఉన్నాడే మహానుభావుడు అతను గుణ వైషమ్యాత్. ప్రకృతిలో ఉన్నటువంటి గుణత్రయమును తీసుకొని చేసేటువంటి సృష్టి. ఏమి సృష్టి? పౌరుష సృష్టి. దాన్ని ఏమంటారు? పురుష సృష్టి అంటాం. దాన్ని విసర్గము అంటారు. అంటే దేవా, మానవా, దానవా, పశు, తిరియగ్వ అని చెప్పుకుంటాం చూడండి. ఇలాంటి తొమ్మిది తొమ్మిది ప్రాకృత ఆరు ప్రాకృతములు, తొమ్మిది ప్రాకృతములు. తొమ్మిది వైకృతములు అంటాడు. ఆరు ప్రాకృతములు, మూడు వైకృతములు అంటాడు. ఆ మేదమంతా ముందుకు వస్తుంది, తర్వాత చెప్పుకుందాం. బ్రహ్మ చేసేటువంటి దాన్ని విసర్గము అంటారు. విరాట్ పురుషునిగా. అతనికి అతన్నే మనం నారాయణుడు అంటాం అందరూ వస్తుంది ఆ విధానం కూడా. అందులో విసర్గః పౌరుషస్మృతః స్థితిహి వైకుంఠ విజయః పోషణం తత్ అనుగ్రహః. సర్గః విసర్గః అయిపోయింది కదా తర్వాత ఏం కావాలి? స్థానం. స్థానం అంటే ఏమిటి? వైకుంఠ విజయః. పరమాత్మ యొక్క దుష్ట శిక్షణ ఉండే దానవాదులు ఆసురి ప్రకృతి విజయం. పరమాత్మ ఆసురీ ప్రకృతిని జయించుట ఉందే దాన్నే స్థానం అంటారు. భక్తులను అనుగ్రహించుట పోషణం అంటారు. పోషణం తదనుగ్రహః మన్వంతరాని సద్ధర్మః మన్వంతరం అంటే ఏమిటి? పరమాత్మ చేత ప్రసాదించబడిన వేదముల చేత ప్రతిపాదించబడిన

ధర్మముల యొక్క ఆచరణ ఉందే దాన్ని మనువంతరం అంతే కదా మరి మనువంతరం ఏం చేస్తారండి? మనువంతరం ఏం చేస్తారు ధర్మాలే కదా అన్ని మనువులు ఏం చెప్తాయి ప్రతి మనువు తన కాలంలో ధర్మ స్థాపన, ధర్మ పరిపాలన. సతాం ధర్మః మనవంతరం. మనవంతరం అంటే సద్ధర్మము. ఊతయః కర్మ వాసనాః. ఊతులని ఏందంటారు? కర్మల వలన కలిగేటువంటి సంస్కారాలు ఉన్నాయే ఆ సంస్కారములను ఊతులు అన్నారు ఊతయ కర్మ వాసనాః అవతారానుచరితం హరేశ్యత్య అనువర్తినాం సతాం ఈశ కథాః తర్వాత ఏం కావాలి ఈశ కథ కదా ఈ మనువంతర ఈచానుక ధానం ఏమిటి ఈశా అంటే పరమాత్మ యొక్క అవతారములు అవతరించినటువంటి పరమాత్మను అనుసరించి సేవించిన మహాభక్తుల చరిత్ర. అస్య అనువర్తిన అస్య హరే ఈ పరమాత్మను అనుసరించేటువంటి సతాం కథ. అంటే సజ్జనుల కథలు పరమాత్మ యొక్క అవతారముల కథలు. ఈ రెండు కలిపి ఈశ కథా స్రోక్తాః ఎలా ఉంటాయా వింటే. నానాఖ్యాన ఉపబ్రహ్మితా పరమాత్మ భక్తుడు కాకుండా అంటే వాటికి సంబంధించిన ఇతర ఆఖ్యానములు ప్రధా చరిత్ర ఉంది. ప్రధా చరిత్రలో అంగంగా మనకు ఒక కథ వస్తుంది అవధుతోపాఖ్యానం వస్తుంది. అందులో యముడు యొక్క ఉపాఖ్యానం వస్తుంది. కొన్ని కథలు వస్తాయి సందర్భానుసారంగా. దాన్ని ఉపాఖ్యానములు అంటాము. నానాఖ్యాగు బ్రహ్మితాః. నిరోధః అస్య అనుశయనం ఆత్మనస్సహ శక్తిభిహి. నిరోధం అంటే ఈ జీవాత్మ లేదు పరమాత్మ రెండు చెప్పుచునుకోండి. మనం జీవాత్మ అనుకుంటే బాగుంటుంది. జీవాత్మ. ప్రకృతి సంబంధమైనటువంటి సకల శక్తులతో సూక్ష్మావస్థలోకి వెళ్ళుట. సకల శక్తు అనుశయనం అంటున్నాడు. అంటే సూక్ష్మ స్థితిలో ఉండడం అంటే శరీరాది. శరీరాభైదములన్నీ లేకుండా ఆత్మ ఆత్మ స్వరూపంగానే ప్రాకృతికమైనటువంటి శక్తులతో ఆత్మ యొక్క సూక్ష్మ స్థితి ఉంది దాన్ని నిరోధము అంటారు.

నిరోధః అస్యానుశయనం ఆత్మనస్సహ శక్తిభిహి ముక్తిహి హిత్వా అన్యధా రూపం స్వరూపేణ వ్యవస్థితిహి చాలా స్పష్టంగా చెప్తున్నాడు మోక్షము మోక్షము అంటే ఏంటంటే మనది కాని దాన్ని వదిలిపెట్టి మన రూపాన్ని మనం పొందటం. కదా జీవుడు స్వస్వర బొందు ఉండటం ముక్తి. ఆత్మ స్వరూపాన్ని వదిలిపెట్టడం అంటే దేహాత్మాభిమానాలు దేహ ములిగ ఉన్నాయి కదా వీటినన్నిటిని వదిలిపెట్టి అపారపాత్మ విజరః విమృత్యుః విశోకః విజయోగిత్తః చెప్పుకుంటామే సత్యకామః సత్య సంకల్ప అని చెప్పుకున్నా చూడండి ఆత్మ యొక్క అష్ట గుణాలు. ఆ అష్టగుణములతో కూడుకున్నటువంటి ఆత్మ స్వస్వరూప స్థితిని మోక్షము అంటాం. ఇదే దీని బట్టే తక్కిన అన్ని సిద్ధాంతాలు. ఖండించబడతాయి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మస్మ వా దీని వల్లే పోయింది. లేకుంటే నిలిచే దాల సంబంధం. నేనే బ్రహ్మనవుతాను అంటే నా స్వరూపం నశించి ఆ స్వరూపంలో మోక్షం అంటే స్వరూప నాశమ స్వరూప ప్రాప్త అని. నా సమే తహం బ్రహ్మాత్మ అంటే స్వరూపం ఏమైంది? పోయే అందువల్ల ఖండించబడింది. అక్కడ అక్కడ పప్పుల గాలి వేశారు తగ్గినంత బానే ఉంది. అద్వైతం సిద్ధాంతాలు అవన్నీ బాగున్నాయి. ప్రకృతి గుణాలు, ఆత్మ గుణాలు, పరమాత్మ గుణాలు, ప్రపంచం అన్నీ బాగా వచ్చాయి. కానీ స్వరూప నాశనం అనేసరికి వాళ్లే అది కుప్పుకుంటూ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే తన స్వరూప ప్రాప్తికి ప్రయత్నం చేస్తాం కానీ మన స్వరూపం మనమే నాశనం కి ప్రయత్నం చేస్తాం. స్వరూప నాశనం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? ఆశ్చర్య అది. దాని వల్ల పోయిందంట. అందుకే మోక్షం అంటే స్వరూప ప్రాప్తి. ఇతర రూపాలన్నీ వదిలిపెట్టి స్వస్వరూప ప్రాప్తిని ముక్తి అంటాము. వ్యవస్థితిహి ఆభాసస్య నిరోధస్య యతస్య అధ్యవతీయతే స ఆశ్రయః పరంబ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే ఇప్పుడు పరమాత్మ అంటే ఏమిటి అంటే ఆభాసస్య నిరోధస్య యతత్య అధ్యవసీయతే. సకల ప్రపంచము ఏర్పడుట ఉన్నట్టు తోచుట లేకుండా పోవుట. ఈ రెండు ఎవరి నుండి జరుగుతున్నాయో ఎవరి వలన.

ఎవరి సంకల్పముతో సృష్టి, స్థితి, ప్రళయములు జరుగుతున్నాయో యటస్యధ్యవశీయతే సాశ్రయః కదు? అది ఆశ్రయం అండి ఇది పరమాత్మ ఎవరయ్యా? ఎవరు ప్రపంచమును ఆవిర్భవింప చేస్తున్నాడు మళ్ళీ అంతర్భవింప చేసుకుంటున్నాడు రెండు ఉన్నాయి. ఆభాసము నిరోధము. ఈ రెండు ఏ మహానుభావుని వలన మనకు అత్యవసాయం నిశ్శయ జ్ఞానం కలుగుతుందో అతనే ఆశ్రయము. సగల జగత్తుకు అతనే ఆశ్రయము. అతనే పరబ్రహ్మ. అతన్నే పరమాత్మ అంటాము. ఆశ్రయమునే పరబ్రహ్మ అంటాం పరమాత్మ అని కూడా అంటాము. యహ ఆధ్యాత్మికోయం పురుషః సోసావేవ ఆధిదైవికః యత్తత్ర ఉభయ విచ్ఛేదః పురుషః ఆధిభౌతికః. కొంచెం మళ్ళీ కాస్త లోతుకు వెళ్ళాలి జాగ్రత్తగా వినాలి. సృష్టి మొత్తాన్ని మనము ఎలా వర్గీకరించాం? 14 లోకాలు వీటితో చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ అవన్నీ పక్కకు పెట్టాలి అంత అర్థం కాదు మనకు. సూక్ష్మరూపంగా సృష్టిని ఏమనుకుందాము అంటే జ్ఞానము. జ్ఞేయము జ్ఞాత ఇది సూక్ష్మరూపం. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటేమో జ్ఞానము, రెండోదేమో జ్ఞేయము, మూడవది ఏమో జ్ఞాత. అంటే తెలియబడేది, తెలుసుకునేది, తెలిసేది. అంతే కదా? మీరు ప్రపంచంలో దేన్ని తేండి ఇందులోనే కలుస్తుంది. ఇంకా కొంచెం అర్థం కాదు సరిగ్గా కాదు అనుకుంటే విషయ ఇంద్రియ ఒకటి విషయములు రెండవది ఇంద్రియములు మూరవది శరీరం శరీర ఇంద్రియ విషయ భేదాత్ దీన్ని అలా చెప్తాం. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని మనకు అర్థం కాకుంటే శరీరము, ఇంద్రియములు, విషయములు అంటాం. ఇందులో ఈ

ఇంద్రియములు ఉన్నాయే వీటిని ఆది దైవికములు అంటారు అంతే కదా దిక్కులు ఒక్కొక్క ఇంద్ర దేవత ఉన్నారు కదా. దిక్కు వాతా అక్క చెప్పాడు మనకు. కాబట్టి దేవతలు దేవతల చేత ప్రసాదించబడిన దేవతలను అధిష్టించబడినటువంటి ఇంద్రియములు ఉన్నాయే వాటిని ఆది దైవికం అంటాం. ఇక జ్ఞేయం ఉందే. విషయం అంటాం చూడండి దీన్ని ఆది భౌతికం అంటాం. కదా శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథములు కదా. ఇవన్నీ భౌతికములే కదా, భూత గుణాలే. కాబట్టి విషయములను ఆది భౌతికములు అంటాం, ఇంద్రియములను ఆది దైవికములు అంటాం. ఇక శరీరాన్ని అధ్యాత్మం అంటాం. అదే అంటారు. కదా? అంటే ఆత్మకు సంబంధించినటువంటిది. జ్ఞాత ఎవరు? జ్ఞాత ఆత్మే కదా? జ్ఞాత ఆత్మ. జ్ఞేయం విషయము. జ్ఞానం ఇంద్రియముల ద్వారా. కాబట్టి శరీర ఇంద్రియ విషయము. శరీరమును అధ్యాత్మము అంటున్నాం. ఇంద్రియములను ఆది దైవికం అంటున్నాం. విషయములను ఆది భౌతికం అంటున్నాం. ఇలా జ్ఞానము అనండి, జ్ఞాత అనండి, జ్ఞేయము అనండి. శరీరము అనండి, ఇంద్రియము అనండి, విషయము అనండి. ఏదైనా మొత్తం ప్రపంచం ఈ మూడుగా విభజించబడుతుంది. నాలుగో వస్తువు దొరకదు ఏదైనా మూడే. అయితే ఈ మూడు ఒక్కటా వేరా? దైవికం వేరు, ఆధ్యాత్మికం వేరు, ఆదిభౌతికం వేరుగా మనం చూస్తున్నాం. వేరుగా కనపడుతున్నాయి కూడా. కానీ ఇవన్నీ వాడే కదా.

తన సంకల్పంతో బహుశ్యాం ప్రజాయేయ అనుకున్న స్వామి సూఠరూపం ఉన్నటువంటి పరమాత్మ స్థూల రూపాన్ని చెందాడు కదా. కారణంతో ధ్యేయః చెప్పుకోతాం మనం. కారణం ఎప్పుడు సుస్వరూపంలో ఉంటుంది. కార్యం స్వరూపంలో ఉంటుంది. కారణమే కార్యముగా మారింది. కదా? అయినప్పుడు మరి కారణమే కార్యముగా మారినప్పుడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు ఒకటా వేరా? అన్నీ ఒకటే. అతనే జ్ఞానము, అతనే జ్ఞేయము, అతనే జ్ఞాత. అదే అంటున్నాడు ఇందులో యః ఆధ్యాత్మికోయం పురుషః సోసావేవ ఆధిదైవికః. ఎవరిని మనం శరీరము, ఆత్మ, జీవాత్మగా చెప్పుకుంటున్నామో ఆ మహానుభావుడే ఇంద్రియములను శబ్దాది విషయములను ఏర్పాటు చేశారు కదా. అతనే ఆదిదైవికుడు. ఈ మహానుభావుడే మళ్ళీ ఆది భౌతికుడు. అంటే ప్రకృతి అతనే. ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకారము, అహంకారం యొక్క త్రైవజ్ఞీకరణము మరియు అందులోని కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ ఎవరు? అతనే. అందువల్ల ఆధ్యాత్మికమైన వాడే ఆది భౌతికుడు. ఆది భౌతికుడే ఆది దైవికుడు. అంటే అంతా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ యొక్క రూపమే ఇది ఈ రూపంలో మనం దాన్ని ఆవిష్కరింప చేసుకుంటున్నాం. యత్తత్ర ఉభయ విచ్ఛేదః పురుషః ఆదిభౌతికః అంటే ఆధ్యాత్మ ఆదిదైవిక. ఈ రెండింటిని వేరు చేసేది ఆదిభౌతికం అంతే కదా. ఎందుకు ఏమిటి కారణం అంటే జ్ఞాత జ్ఞానం. ఈ రెండు దేన్ని బట్టి మారుతాయి? జ్ఞేయమును బట్టే కదా. తెలియవలసిన దాన్ని బట్టే తెలిసేవాడు తెలియుట అని ఉంటుంది. తెలియవలసినదే లేకుంటే తెలిసేవాడు ఉండడు, తెలియుట ఉండదు. అందువల్ల.

విషయములు. విషయములే విషయముల కొరకే శరీరము ఇంద్రియము. కదా? అందుకే స్వామి కూడా ఏం చేశాడు మొదలు. ప్రకృతి అన్నాడు, మహత్తత్వం అన్నాడు, మహత్తత్వాన్ని మూడు భాగాలు చేసి అందులో ఇంద్రియములను అంటే కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, మనస్సును. సృష్టించి భూతాది అన్నాం మనం. పంచభూతములు వాటి గుణములు. పంచభూతములు పంచభూతముల గుణముల కొరకే ఇంద్రియములు. శబ్ద, స్పర్శ, రూప, రస గంధములను స్వీకరించుటకే. ఇంద్రియములు. విషయములు విషయములను స్వీకరించే ఇంద్రియములు ఈ రెండు కలవాడే ఆత్మ కదా. తెలియని దానికోసమే. కాబట్టి విచ్ఛేదము దీని బట్టే వచ్చింది. మళ్ళీ చెప్తున్నాడు. యత్తత్ర ఉభయ విచ్ఛేదః అంటే ఆధ్యాత్మిక ఆది దైవికములను విభజిస్తే ఆది భౌతికం ఏర్పడుతుంది. అంతే కదా? కాబట్టి విషయములు అనేటువంటివి జ్ఞానము జ్ఞాతను బట్టి జ్ఞానము జ్ఞాత జ్ఞేయము కొరకు శబ్ద స్పర్శ రూపరస గంధములను తెలిసేవి గ్రహించేవి ఇంద్రియములు. దాని అధిష్టానం ఆత్మ శరీరం అంటున్నాం కదా ఆ శరీరమే మనము ఆది ఇక్కడ విషయములు అనే వారికేమో ఆదిభౌతికం అంటున్నాం శరీరం అనే వారికేమో ఆధ్యాత్మికం అంటున్నాం ఇంద్రియాలు అంటే ఆది దైవికం అంటున్నాం. ఈ రీతిలో ఏకం ఏకతరా భావే యదా నోపలభామహే హృదయం యత్రయో వేద స ఆత్మ స్వాశ్రయాశ్రయః ఇలా జ్ఞానము. జ్ఞేయము జ్ఞాత ఈ మూటిలో ఏ ఒక్కటి లేకున్నా తగినవి పని చేయవు కదా. మనకు కన్ను ఉంది అక్కడ రూపం లేదు. పని చేయదు. కన్ను ఉంది రూపం ఉంది వెలుతురు లేదు. గ్రహించండి. వెలుతురు ఉంది రూపం ఉంది కన్ను లేదు. పని చేయదు.

అంటే శరీరము లేకున్నా, ఇంద్రియములు లేకున్నా, విషయము లేకున్నా ఇవి క్రియాశీలములు కావు. అయినప్పుడు మరి ఈ మూడులో ఏది ఉన్నా ఏది లేకున్నా పనిచేసేది ఒకటి ఉంది కదా. కదా సాత్మ వాడిని అంటారయ్యా పరమాత్మని త్రితయాన భావే మూడు లేకున్నా ఉంటాడు. మూడు కలిపిస్తాడు, మూడిని సృష్టిస్తాడు, అందులో ఒకటి తీసేస్తాడు, ఒకటి కూడా చేస్తాడు, ఒకటి హెచ్చ వేస్తాడు, ఆయన ఇష్టం ఇచ్చిన ఆడుకుంటాడు. అందువల్ల ఏ ఒక్కడి లేకున్నా పని చేయని వాళ్ళం మనం. ఏది లేవనుకుంటున్నామో వాటిని సృష్టించేవాడు అతనే, అవి లేకుండా పని చేసేవాడు అతనే. లేకుండా చేసేవాడు, ఉండేలా చేసేవాడు. అంటే సహాయ నిరపేక్షకుడు పరమాత్మ. కదా? మనం ఏదైనా పని చేయాలంటే 100 సహాయాలు కావాలి. చూడాలంటే ఇప్పుడే చూడాలంటే కన్ను ఉండాలి, వెలుచురు ఉండాలి, వస్తువు ఉండాలి. వినాలంటే చెవు ఉండాలి, శబ్దం ఉండాలి, గ్రహణ శక్తి ఉండాలి. ఇలా మూడు ఉంటే పని అవుతుంది మనకు. శరీరేంద్రియ విషయ భేదాత్ అంటాడు. అసలు ఈ మూడు లేనప్పుడు ఒకాయన ఉన్నాడు. కదా? మరి ఆయన ఎవరు? పరమాత్మ. కృతయాభావే అంటారు చూడండి. ఏకమేకతరాభావే యదానోపలభామహే ఒకటి లేకుంటేనే రెండిలో ఒకటి లేకుంటేనే మనకు ఏవి లభించడం లేదు. పొందలేకపోతున్నాం నో ఫలభామహే హృదయం యత్ర యో వేదా అలాంటి చోట ఆ మూటిని ఎవరు తెలుసుకుంటున్నాడో మరి వాడే పరమాత్మ. కదా? ఒకటి తెలుసుకునేది, ఒకటి తెలిపేది, ఇంకొకటి తెలియబడేది. అంటున్నారు కదా? ఈ మూటిని ఎవరు తెలిపాడు? సపరమాత్ము. కృతయం తత్ర అక్కడ ఈ మూడు ఉండవు, మూడు ఉంటాయి. ఆయన అనుకుంటే మూడు ఉంటాయి, అనుకోకుంటే మూడు ఉండవు. అలా దాన్ని ఏమంటాం మనం? పరమాత్మ అంటాం.

హృదయం తత్రయో వేద స ఆత్మ హరిస్వ ఆశ్రయ ఆశ్రయః కదు మన కాశ్రయం ప్రకృతి అనుకుంటే దానికి ఆశ్రయం పరమాత్మ. స్వాశ్రయాశ్రయః పురుషః అండం వినిర్భిద్య యదా సౌ స వినిర్గతః ఇప్పుడు మనం పురుష సృష్టి కదా ఇంతవరకు ఏమో స్వామి సృష్టి అయిపోయింది అంటే స్వర్గం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు విసర్గం కావాలి. బ్రహ్మ సృష్టిలోకి వస్తున్నాం. అంటే దీన్ని మనకు సమష్టి సృష్టి అంటారు. ఇంకోటేమో వ్యష్టి సృష్టి. సమష్టి సృష్టి అంటే మనందరికీ ఐడియల్ ఆధారం ఆయనే బ్రహ్మ. అతనిలో ఏమేమి ఏర్పడ్డాయో వాటి నుంచే మనకు అన్నీ అవయవాలు, అన్నీ ఇంద్రియములు. ఏర్పడే అంటే మన కన్ను, మన ముక్కు, మన చెవు ఇవన్నీ ఉన్నాయి. మన కాళ్ళు, చేతులు, హృదయము అలాగే ఉదరము, గర్భకోచము, జీర్ణకోచము అని చెప్పుకుంటాం కదా. ఈ సకలావయవాలు. దీనికి మూలం ఏమిటి? ఆదర్శం ఉండాలి కాబట్టి మోడల్ ఉండాలి. కదండీ? ఎవరు మోడల్ అంటే బ్రహ్మ. ఆయన్ని మనం నారాయణుడు అంటున్నాం. ఆ మహానుభావుడిని చతుర్ముఖుడు అంటున్నాం. అతన్నే విరాట్ పురుషుడు అంటున్నాం. అతన్నే హిరణ్యగర్భుడు అంటున్నాం. అతన్నే సూత్రాత్మ అంటాం. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మహానుభావుడు 24 తత్వములతో ఒక అండమును ఏర్పరిచి ఆ ఏర్పరిచినటువంటి అండమును పేదించుకున్నాడు. వేదించి బయటికి వచ్చాడు. కదా? ఇతను బయటికి రాగానే ఆత్మనాయనమనివిచ్చన్ మరి నేను ఎక్కడ ఉండాలి అనుకున్నాడు. మనకు ఏదైనా ఆధారం కావాలి కదా? అనుకున్న స్వామి సంకల్పించి జలమును సృష్టించుకున్నాడు. తను ఎందులో ఉండాలి మరి అంటే జలములో ఉండాలి. తన నివాసం కోసం తనకొక ఆధారం కోసం జలమును సృష్టించుకున్నాడు.

అలా సృష్టించుకున్నటువంటి జలములో ఒక 1000 దివ్య వత్సరాలు హాయిగా పడుకున్నాడు. జలమును ఏమంటాం సంస్కృతంలో నారములు అంటాం. నారములు అయనం, అయనం అంటే ఆధారం. జలము ఆధారముగా కలవాడు. నారములు ఆధార కావు కాబట్టి ఆ మహానుభావుని మనం ఏమన్నాం నారాయణుడు అన్నాం. ఇలా. శుచిహి శుచిహి ఆత్మనః అయినమని విచ్ఛన్ అపహా ద్రాక్షీత్ శుచిహి శుచిహి తాసు అవాక్షీత్ సృష్టాసు సహస్ర పరివత్సరాన్ తాను సృష్టించిన జలములో తాను కొన్ని వేల సంవత్సరాలు నివసించాడు పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవ కాబట్టే అతన్ని మనం నారాయణుడు అంటున్నాం. ఎందుకు నారాయణుడు అన్నావయ్యా అంటే నారం అంటే జలము అంటున్నాం. ఎందుకు జలమైన నారం అంటే నరాత్ ఆగతా నారా. పురుషుడు నుండి పుట్టాయి కాబట్టి నారములు అంటున్నారు. ఎవరు పురుషుడు ఈయన వచ్చాడు కదా మరి. అండం వేయించినటువంటి వాడు నరుడు. నరుడి నుంచి వచ్చినటువంటివి నారములు అంటే జలము. అందులో ఉన్నవాడు నారాయణుడు. తన ఇల్లు తానే కట్టుకున్నాడు, కట్టుకొని ఆ ఇంట్లోకి తాను పోయాడు. పోయే వరకల్లా తన గురించి ఇల్లు గురించి మర్చిపోయి ఈ రెండు ఆయనకు ఆధారమని ఆయనకు ఆ పేరే పెట్టాం. నారాయణుడు. నారముడు అంటే నరుని నుండి వచ్చినవి. ఆపో నారాయితి ప్రోక్తా. ఆపోవై నరసూ నవః. తాహ అయనం అస్య తేన నారాయణ స్మృతః ఇది మనకు నారాయణ శబ్దమునకు వ్యుత్పత్తి. నరుల నుండి వచ్చినటువంటివి నారములు. నారములందు ఉండేవాడు నారాయణుడు. తేన నారాయణో నామ యరాప పురుషోద్భవాః ద్రవ్యం.

కర్మచ కాలస్య స్వభావః జీవయేవచ యదనుగ్రహతస్తంతి నసంతి యదుపేక్షయా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పరమాత్మ యొక్క ప్రభావాన్ని చెప్తున్నాడు. మనకు ఈ జగత్తులో ప్రపంచంలో మనం ఏమేమి చూస్తున్నాము అంటే ద్రవ్యము, కర్మ, కాలము, స్వభావము, జీవులు అంతే కదా. ఈ ఐదుకు మించి ఆరో వస్తువు ఉన్నారా? లేదు. అయితే ద్రవ్యము కాకుంటే కర్మ, అది కాకుంటే కాలము, అది కాకుంటే జీవుడు, తర్వాత స్వభావం. ఇలా ద్రవ్యము, కర్మ, కాలము, స్వభావము, జీవుడు. ఈ ఐదు కంటే వేరే మనకు ప్రపంచంలో కనపడదు. కానీ ఇవన్నీ ఏ మహానుభావుని అనుగ్రహం వల్ల ఏర్పడతాయి? అంటే పరమాత్మ సంకల్పంతో ఇవన్నీ ఏర్పడతాయి. పరమాత్మ ఉపేక్షతో ఇవన్నీ పోతాయి. నసంతి యదుపేక్షయా. మహానుభావుని పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆవిర్భవిస్తాయి. పరమాత్మ యొక్క ఉపేక్షతో ఇవన్నీ అంతర్ధానం చెందుతాయి. నసంతి యదుపేక్షయా ఏకోనానాత్మ మణివిచ్ఛన్ యోగ సల్పాత్ సముత్తితః బహుశ్యాం. ప్రజాయేయా ఇప్పుడు నేను చాలా రూపాలుగా మారాలి అనుకున్నాను. చాలా రూపాలుగా మారాలి అనుకున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడు? ఏక రూపంతో ఉన్నాడు అంతే కదా? సరే ఏక అనుకున్నాడు ఒకడే అతను. ఆ మహానుభావుడు ఒకడే. ఒకడుగా ఉన్నట్టి ఆ మహానుభావుడు నానాత్మ మన్విచ్ఛన్ బహుశ్యాం. నేను చాలా కావాలి చాలా రూపములు చెండాలి అనుకున్నాడు. ఇప్పుడైతే ఈ నానాత్వాన్ని ఈ మహానుభావుడు కోరుకున్నాడో. అప్పుడు యోగ కల్పాత సముస్థిత ఈయన మనం ఆదిశేషుడి చెయ్యి మీద అంటున్నాం. దానికే పేరు యోగ కల్పం. తల్పం అంటే చెయ్య. ఏం తల్పం ఇది? యోగ తల్పం. యోగం అంటే ఏమిటి? యుజ్జతే ఇతి యోగః. కూర్చుట. కదు? ఏం కూర్చుట?

శరీర ఇంద్రియ విషయములు లేని ఆత్మకు వాటితో సంబంధాన్ని కలుపుడం. అన్ని ఆత్మలు ఉన్నాయి. స్వామి యొక్క ఉదరంలో కదా. అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ దేవాతిరియం మనుష్య దానవ రాక్షస పశు పక్షి మృగ కీట ఉంటాయి కదా ఇలాంటి ఆకారాలన్నీ వాటికి పూర్చుట. కాబట్టి దీన్ని యోగము అంటారు. దాని కోసం స్వామి నిద్రలో ఉన్నాడు. అళ్ళు మూసుకున్నాడంటే మనందరి భరతం పడుతున్నాడు అన్నమాట. నాకు వాస్తవంగా వీడు మనిషి కావాలా, పశువు కావాలా, క్రిమి కావాలా, పిలకం కావాలా వీడికి ఏమి ఇద్దామా? ఆయన కళ్ళు మూసుకున్నాడంటే మన గతి పట్టింది. అదే యోగ కల్పం అంటారు దాన్ని. ఇలా నానాత్మ మని విచ్చన్ ఒక్కడే ఫలు రూపములను పొందగోరి యోగ కల్పము నుండి లేస్తాడు సముత్పితః. వీర్యం హిరణ్మయం దేవః మాయయా విసృజత త్రిధా ఇప్పుడు ఈ పరమాత్మ తన హిరణ్మయ వీర్యమును తన శక్తిని మూడు భాగాలుగా చేశాడు మూడు ఏంటది ఆధ్యాత్మం ఆతి దైవికం ఆతి భౌతికం. శరీరము, ఇంద్రియములు, విషయాలు. ఒక ఆకారం ఇచ్చాడు, విషయాలు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. తన శక్తిని ఇలా మూడు భాగాలుగా చేశాడు. అందులో ఆదిదైవం, అధాధ్యాత్మం. అధిభూతమితి ప్రభు యధైకం పౌరుషం వీర్యం త్రిధా విద్యత తత్సృణు మరి పరమాత్మ ఒక్కడే అంటున్నావ్. పరమాత్మ యొక్క వీర్యము కూడా సంకల్పం కూడా ఒక్కటే ఉండాలి కదా? మరి ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క పరాక్రమము, వీర్యము, సంకల్పము మూడు ఎలా అయ్యాయండి? ఎలా మూడు అయ్యాయి? ఆ విధానాన్ని చెబుతున్నాను వినండి అంతః శరీరః ఆకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజస్సః బలం జజ్ఞే తతః ప్రాణః మహానస ఇప్పుడు మనకు మోడల్. పరమాత్మ ఉన్నాడు కదా స్వామి, అతను అన్ని ఇంద్రియములను, అన్ని అవయవములను సృష్టిస్తున్నాడు. ఎలా? తాను సంకల్పం వల్ల కలుగుతున్నాయి.

సంకల్పం అంటే మనకు ఏ ఇంద్రియము ఏ పని చేస్తుందో దాన్ని అతను అనుకుంటే మనకు ఆ ఇంద్రియం వచ్చేస్తుంది. అది మూలము ఇవి శాఖలు. హెడ్ ఆఫీస్ అది ఇవన్నీ బ్రాంచ్లు అన్నమాట. అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలంటే మనము చూస్తున్నాము అనుకున్నామంటే. అసలు ఈ గంటితో మొదలు చూసేది ఎవరు? అతను దక్షిణేంద్రియాన్ని పని చేయిస్తేనే మనం చూస్తాం కదా? అతను జ్ఞానేంద్రియ పని చేయిస్తేనే మనం వాసన చూస్తాం నేను చూస్తా. చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను వాసన చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావే. వీ నీకు ఈ ఇంద్రియాలను ఆ ఇంద్రియముల యొక్క కర్మలను వాటి విషయములను తాను సంకల్పించి తాను ఏర్పరచుకొని దానిలోని అవసరం మనకిచ్చాడు. మూలం అక్కడ అన్నీ అవే అక్కడ ఉన్నాయి. అందునుంచి మనకి ఇవన్నీ కొంచెం కొంచెం కొంచెం అంశ అంశగా వచ్చేసాయి. అందుకే మనందరికీ ఏం కావాలి? ఓజః సహః బలం మనం చెప్పే జ్ఞాపకం అనుకుంటాను. ఓజః అంటే ప్రవృత్తి సామర్థ్యం అంటారు. సహః అంటే వేగ సామర్థ్యం. బలం అంటే ధారణ సామర్థ్యం అంటారు. అంటే. విషయముల యందు ప్రవర్తించే సామర్థ్యం ఇంద్రియములకు ఉంటుంది. అంటే ఒక రూపం కనపడింది వెంబడే కన్ను చూస్తుంది. ఒక శబ్దం వచ్చేసింది, వింటుంది. ఓ పరిమళం వచ్చేసింది, నాచిక చూస్తుంది. ఒక స్పర్శ స్వగింద్రియం చూస్తుంది. ఇలాగే అంటే ఏమిటి అర్థము? విషయముల యందు ప్రవర్తించే సామర్థ్యం వేటికి ఉంటుంది? ఇంద్రియములకు ఉంటుంది. కదా? దాన్ని ఏమంటారు? ఓజః. ఇక మనం మనం ఒక్క చోటనే ఉన్నా మనకు తెలియకుండా మహా వేగంగా ఎక్కడికైనా పోయి రాగల వస్తువు ఒకటి ఉంది పదార్థం. మనం ఇక్కడే ఉంటాం.

మనం ఇక్కడే వింటుంటాం అన్నీ. కానీ మనం వింటున్నామా లేక మన ఇంద్రియాలు వింటున్నామా అని ఆలోచించాలి. కదా దాన్ని ఏమంటారు మనస్సు అంటారు. మనోవేగాన్ని మించిన వేగం. క్షణంలో వైకుంఠం పోయి వచ్చేస్తుంది. కదా? మనం అదే వైకుంఠం పరిశ్రామి మాల్కంలో పోవాలంటే ఓ ఎంత ప్రాసెస్ అండి, ఎంత గోల అది. అలాంటిది ఒక్కసారి మనం ఆ అలవైకుంఠపురంబులో నగర్లో అనగానే అక్కడ ఉంటుంది మనసు. అలవాటు చేసుకోమన్నాడు. మనం వైకుంఠాన్ని చూసుకోము, మనం చూసే లోకాలు వేరే ఉన్నాయి కదా. మన మనసు అక్కడికి పోతుంది. కానీ వాస్తవంగా పరమాత్మను సేవించాలి. కనీసం ఊహించు ఎలాగో చూడలేవు. పరమాత్మను బాగా ఊహించటాని కోసమే ఇన్ని గ్రంథాలు ఇంత విస్తృతిగా స్వామిని వర్ణించాయి. కదా దివ్య మంగళ విగ్రహ సౌందర్యం అన్నాం. ఆ రూపాన్ని స్మరించు. ఇలా వేగం మనస్సుది, ప్రవృత్తి ఇంద్రియములది, బలం శరీరం. బరువు మాయటం అండి కదా. ఈ మూడు పరమాత్మ చెప్తున్నాడు. అంతః శరీరాకాశాత్ పురుషస్య విచేష్టతః ఆ నారాయణుడు ఆకాశాత్ ఆకాశము నుండి అంతః శరీరాకాశాత్ శరీరము లోపల ఉన్నటువంటి ఆకాశం అంటే మనం హృదయాకాశం అంటాం చూడండి దాహరాకాశం చూడండి అక్కడ స్వామి సంకల్పిస్తే దానికి ఇవన్నీ కావాలి కాబట్టి మొదలు ఓజః సహః బలం అనే మూడు పుట్టాయి. ఈ పుట్టిన మూడు పని చేయాలంటే వాటిలో ఏం కావాలి? చలనం కావాలి. కదా? కదలిక కావాలి. కదలిక కావాలంటే ఏముండాలి? వాయువు ఉండాలి. కదా? వాయువు. ఏం వాయువు? ఉన్నదాన్ని నిలిపేది కావాలి. లేని దాన్ని కలిగించేది కావాలి. ఈ మొత్తానికి ఏం పేరండి? ప్రాణము అంటారు. ఇప్పుడు కలిగినటువంటి ఓజస్సు, సహస్సు, బలములను ప్రవర్తింప చేయటానికి సంచరింప చేయటానికి పరమాత్మ

ప్రాణవాయువును హృదయంలో ఏర్పరిచాడు. అంటే మనకిప్పుడు వజస్సు వచ్చే సహస్సు వచ్చేసింది అలాగే ప్రాణం వచ్చేసింది బలం వచ్చేసింది ప్రాణం వచ్చేసింది చూడండి. అందులో అనుప్రాణంతియం ప్రాణాః ప్రాణంతం సర్వ జంతుషు అపానంతమపానంతి నరదేవమివ అనుగః ఎలాంటిది అంటే అది ఉంటేనే ఇవన్నీ దాని వెంట ఉంటాయి. ఏవి? మన ఇంద్రియములండి. కన్ను కానీ, ముక్కు కానీ, చెవు కానీ, అవయవాలు కానీ, కాళ్ళు, చేతులు ఆ నా ప్రాణం బాగాలేదంటారు చూడండి వాళ్ళు అది చూడండి. అంటే నా ప్రాణం బాగాలేదంటారు. బొద్ద కరెక్ట్ అది. ఆ ప్రాణం బలహీనంగా ఉంటేనే కళ్ళు కాళ్ళు ఇవి పని చేయలేవు. ప్రాణం బాగుంది అంటే అన్ని బాగుంటాయి. కానీ అనుప్రాణం అనుప్రాంతి అది నడుస్తున్నప్పుడే ఇవన్నీ నడుస్తాయి. అది ఆగితే ఇవన్నీ అది పోతే ఎంబడే ఇవన్నీ పోతాయి. కాబట్టి. తరువాత రాబోయేవన్నీ మొదలు ఏర్పడిన దాన్ని అనుసరించే ఉంటాయి. అది ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. అందుకే దాన్ని ప్రాణ అందుకే దాన్ని ప్రాణము అన్నారు. అపానంతం అపానంతి ఎలాగై అంటే నరదేవమివ అనుగా. రాజును సేవపుల వలె సరిపోయింది కదా ఉపమానం నరదేవమివ అనుగా అనుచరులు అనుచరులు ఎలా తన యజమానిని అతను పోతే పోతారు ఉంటే ఉంటారు. కదా అట్లనే ఈ ప్రాణములు ఉంటేనే తక్కినవన్నీ ఉంటాయి. అది ఒక్కటి పోయింది అనుకోండి ఎన్ని ఉన్నా కానీ నిష్ప్రయోజనం. నరదేవమివానుగః రాణీన క్షిపతాక్షుతు తృటు అంతరాజాయతే ప్రభోహు ఇప్పుడైతే మనకు ప్రాణములు వచ్చేసాయి. ఓజః, సహః, బలం ఇవి వచ్చాయి. ప్రాణము వచ్చాయి. మరి వాయువు రావాలంటే, వాయువు ఉండాలంటే.

వాయువుకు అటు ఇటు అగ్ని ఉంటుంది. వాయువు నుంచి అగ్ని పుడుతుంది. ఆకాశాత్ వాయుహో వాయోహో అగ్నిహి. వాయువు ఉన్నది అంటే కచ్చితంగా అగ్ని పుట్టాలి. అంటే ప్రాణవాయువు రాగానే జఠరాగ్ని పుట్టింది. జఠరాగ్ని పుట్టగానే ఇంకో రెండు గుణాలు పుట్టాయి. ఏమంటాం మనం రోగాలు అంటారు ఏంటి అవి ఆకలి దప్పి కదండీ జటలాగి లేదనుకోండి ఆకలి జపలు ఉండవు కానీ మనం కూడా ఉండం అంటే ఏంటంటే ఎటరాగ్ని లేకుంటే శరీరమే ఉండదు. ఎందువల్ల ప్రాణము సంచరించాలంటే వాయువు సంచరించాలంటే వాయువు సంచరించగానే అగ్ని పుడుతుంది. మరి పుట్టిన అగ్నిలో మనం ఆహుతులు పడేయాలి. పడేస్తేనే అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. అగ్నికి ఆహుతి ఇవ్వలేదు అనుకోండి చల్లారిపోతుంది. సముద్రం వేస్తున్నంతసేపే అగ్ని మండుతూ ఉంటుంది. సముద్రం వేయడం ఆపేయండి. ఎంతసేపు ఉంటుంది? తగారిపోతుంది. అలాగే ఈ యధనలో ఉన్నటువంటి అగ్ని ఉందే దీంట్లో కూడా. స్వాహా ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా వ్యానాయ స్వాహా అని ఆహుతులు వేస్తుండాలి. అయితే నీరు పోయి లేదా ఘనం కానీ ద్రవం కానీ మీ ఇష్టం. ఏదో అందులో పడేస్తున్నారే పడేయలేదు. అగ్ని చల్లారిపోతుంది. అది పోయింది ప్రాణం కూడా. పోతుంది. కాబట్టి ప్రాణము వచ్చిన వెంటనే ఓ రెండు పుట్టాయట. క్షుతు పిపాసి. దానికి ఏం పేరు దప్పిని ఏమంటాం మనం? దాహం అంటాం. కదు? అదేమిటి దాహం అంటే? కాల్చుట. కదా? దాహం అంటే ఏంటండీ? దహించురు కదా? లోపల కాల్చేస్తురు అది అందులో నీళ్లు పోస్తే చల్లారుతది. ఆలోచించండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే మండుతున్న మంటను చల్లార్చి నాకు సుఖం కలిగింది అన్న వాడిని జ్ఞాన అన్నా అజ్ఞాన అన్నా అన్నాడు.

కొత్తది పుట్టిందా ఉన్నది పోయిందా? దాహం తీసుకుంటే ఈయన కొత్తది పుట్టిందా? ఉన్నది పోయింది. మంట చల్లారింది. కొత్త తృప్తి ఏం కాదలే నీకు. కదా అబ్బా హాయిగా ఉందండి. అంటే నవ్వాలన్నా ఏడవాలన్నా. హాయి నీకు ఎప్పటినుంచో ఉంది. మధ్యన ఈ దాహం వచ్చి బాధ పెడితే దాహాన్ని నీళ్లు పోసాడు. నిప్పు నీళ్లు పోసావండి దాహం అంటే అది. మంట మండు నీళ్లు పోసావ్. ఇది సుఖమా? ఇది ఆనందమా? దానికి శితల ఏంటి దానికి శితల పానీయ ఏమంటారు కూల్ డ్రింక్స్. ఇవన్నీ పోసి అబ్బా ఆనందం అంటే ఏం ఆనందం మంట బాగా మండుతుంటే అవి పోస్తుంటాం. మరీ మంచు పెట్టామనుకోండి ఎత్తడం మనకు ముందర వస్తుంది. పాత్మంలో మంచు అదే పనిగా పెడితే అందులో నుంచి అగ్ని పుడుతుంది అది. మంచు నుంచి అగ్ని పుడుతుంది అని చెప్పాడు పద్మ పురాణా. అందుకే వీలున్నంత మంచును దూరంగా ఉంచండి అన్నాడు. చల్లటి మరీ చల్లటి నీరు కానీ చల్లటి ద్రాభరాథం బాగా తాగితే. మన జఠరాగ్నిలోని దాహక శక్తి పెరిగి ఏం తిన్నా పనికి రాకుండా అయిపోయి మనం నీరసం అవుతాం అది మనం వేడి అంటాం చూడండి బాగా వేడి చేసింది. ఓవర్ హీట్ అంటాం చూడండి ఎక్కడ ఓవర్ హీట్ ఇదే. అంటే చల్లదనం బాగా వేస్తే అది వేడి అవుతుంది. వేడి బాగా వేస్తే చల్లగా అవుతుంది. ఉష్ణం. అది ధర్మం. కాబట్టి దాహశాంతికి చేసే పని సుఖం కాదురా నాయనా, నివారణోపాయమే. భోగ నివారణ తప్ప అది భోగ సాధన కాదు. ఆ విషయం తెలుసుకోవాలి. అదే అంటున్నాడు పిపాసతః జక్షతస్య ప్రాంగ్ ముఖం నిరభిద్యతః. ప్రాణములు వచ్చాయి, వాయువు, వాయువు రాగానే అగ్ని పుట్టింది. మరి అగ్ని పుడితే ఈ అగ్నికి ఆహారం వేయాలి కదా.

నీళ్లు తాగాలి, అన్నం తినాలి, మరి తాగాలి తినాలి దానికో ద్వారం కావద్దు. అప్పుడు ఒక ద్వారం ఏర్పడింది, ఒక రంధ్రం వచ్చేసింది అన్నమాట. ఏంటది? ముఖం నిరబద్యత. ఇప్పుడు ముఖం అంటారు మనం నోరు అంటున్నాం కదా దాని న్యాయంగా సంస్కృతంలో తన్ ముఖం కిచ్చుపాసిత అని శాస్త్రం. తినాలి తాగాలి అనుకోగానే ముఖం పుట్టింది. తన్ ముఖం నిరపద్యత. ముఖతః తార నిర్భన్నం జిహ్వా తత్ర ఉపజాయతే. మరి ముఖం అంటే కేవలం రంధ్రం అయితే లాభం లేదు. కదా? ఎందుకైనా అంటే అమాంతం నోట్లో వేస్తే ఏ భాగంలో నుంచి కడుపులోకి వెళ్ళాలో ఆ భాగం నుంచి దాన్ని పంపించాలి. ఇది ఒక మిథానం అండి, ఉపకరణాలు ఉండొద్దు. దానికి తాలు అన్నాడు. తాలు అంటే మనం న్యాయంగా ఇప్పుడు రెండు దోడల యొక్క మూల భాగంలో ఉండేది పొండ నాలుక అంటాం చూడండి అదనమాట. ముంచుమించు అలాంటిది. దాని నుంచే అసలు నాలుక వచ్చింది జిహ్వా అంటున్నాం. కొండ నాలుక నుంచి జిహ్వా. ఈ కొండ నాలుక ఏం చేస్తుంది? పదార్థాలను అటు పక్కకు ఇటు పక్కకు పోకుండా డైరెక్ట్ గా జీర్ణ కోశంలోకి పంపడానికి ఉపకరిస్తుంది. అది తారు. అయితే ఏదో ఓ అతితనం మీద పదార్థాలు పడేస్తే మనకు కూడా బాగా అనిపించదు కదా. అది తీయగా పులపులగా అసలు ఉండాలి కదా రుచి తెలవాలి. రుచి తెలవటానికి కోసమని జిహ్వ ఏర్పడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? రుచులు చూస్తుంది. అదొక్కటి లేదనుకోండి ఏ పని చేసుకుంటాం సమస్య లేకపోయేది ఇన్ని బాధలు ఇన్ని పోవాలు ఈ సంపాదనలు ఈ బాధే లేదు మండింది ఇంత పడైతే అయిపోయేది కానీ అలా కాదు ఫలానా పడేయాలి పుడి వర కావాలి చక్ర పొంగలి కావాలి క్షీరాన్నం కావాలి. భక్ష్యాలు కావాలి, లడ్డూలు కావాలి. ఇవన్నీ ఎక్కడివి అంటే జిహ్వ తెచ్చి పెట్టే పాపం. అప్పుడు మనకు జిహ్వ పుట్టింది. తతః నానారసః జజ్ఞే జిహ్వయాయః అధిగమ్యతే. తాలువు తాలువు వలన రసములు. అనుభవించడానికి కోసం జిహ్వ ఏర్పడింది. వివక్షోహ ముఖతః భూమ్నః వన్నిహి వాకు వ్యాహృతం. మరి ఎప్పుడైతే

నాలుక వచ్చేసింది, తాలువులు వచ్చాయి, రంధ్రం వచ్చేసింది, అందులో తింటున్నాం అంటున్నావ్. అయినప్పుడు రుచిని గ్రహించే నాలుక వచ్చినప్పుడు ఈ నాలుకకు ఎప్పుడు ఏ రుచి కావాలో చెప్పాలనిపిస్తుంది కదా మరి. కదా న్యాయం. నాలుక ఉందండి రుచి తెలిసింది నాకు ఫలానా రుచే కావాలి అని చెప్పాలి. ఇలా చెప్పదలుచుకోగానే వాక్కు గుర్తుండట. కదా దీనికి ఎవరండీ దేవత అంటే వంది అగ్ని దీనికి దేవత వాక్తు ఎవరు ముఖం కాబట్టి మనం అడ్డదిడ్డంగా మాట్లాడితే విన్న వాళ్ళకి ఏం మండుతుంది ఒళ్ళు మండుతుంది అందుకే మండుతుంది. దేవుడిని మిమ్మల్ని అని ఎవడు మరి. ఇక్కడ నిప్పు ఉంది కాబట్టి కాస్త మండేలా కాకుండా చల్లగా మాట్లాడాలి అన్నమాట. వాక్కాతి స్థానం ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనకు ఇంద్రియము, కర్మ, అది దేవత మూడు చెప్తాడు. గమనించుకోవాలి జాగ్రత్తగా. ప్రతి చోట ఇంద్రియం చెప్తాడు, దాని కర్మ చెప్తాడు, దాని దేవత చెప్తాడు. అందుకే ఇక్కడ చూడండి వాక్కు. వన్నిహి వాకు వ్యాహృతం. చూశారా? వన్ని అనే దేవత. వాకింద్రియం వ్యాహృతం కర్మ పలుకుట. కదా? ఇలా అగ్నిహోత్రము వాక్కు పలుకు ఏర్పడింది. జలేవైతస్య సుచిరం నిరోధ సమజాయత. జలే అదే గలే. ఇప్పుడు కంఠం ఏర్పడింది. ఇక్కడ కొండ నాలుక వచ్చేసింది. అలాగే నాలుక వచ్చేసింది, వాక్కు వచ్చేసింది, మరి వాయువు ఉంది. ఈ వాయువు మనం తింటున్నప్పుడు, అంటున్నప్పుడు ఈ వాయువు లోపలికి పోయింది, మళ్ళా బయటికి ఎక్కడి నుంచి పోవాలి? అక్కడే ఉంటే వాయువు కంఠంలో వాయువు అడ్డుపడింది. అంటే కంఠాన్ని అది నిర్బంధించింది. బయటికి పోవడానికి నోరు తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి అయ్యయ్యో ఈ వాయువు బయటికి పెట్టాలి అని స్వామి సంకల్పించాడు. అప్పుడు ఒకటి నుంచి రెండు గుట్టాయి. ఏమిటి అవి? నాసిక.

నాతారంధ్రములో కంఠములో బిగబట్టబడినటువంటి నిరోధించబడినటువంటి వాయువును అంటే నాసిక పనేమిటి? వాయువును బయటికి లోపటికి లోపటికి పీల్చుట బయటికి విడుచుట ఇది ముక్కు యొక్క పని చూడండి. జనే వేదస్ సుచినం నిరోధత్సమజాయత నాసికే నిరభిచ్ఛేదం దోభూ యతి నభస్వతి వాయువు అటు ఇటు ఊగుతూ ఉంటే నాసిక పుట్టింది. తత్ర వాయుహు గంధవః ఘ్రాణః నసి జిగురుక్షతః. ఇక్కడ వాయువు ఏర్పడింది కదా. దాన్నే జిగురుక్షతః స్వీకరిస్తుంది. విడుస్తాము వదిలిపెడుతాము. ఇలా నసి జిగురుక్షతః. యదా ఆత్మని నిరాలోకం ఆత్మానంచ దిధృక్షతః మరి ఏదో లోపట వేసుకుంటున్నాం ఏదో లోపట నుంచి పీలుస్తున్నాం మళ్ళీ వదిలి పెడుతున్నాం మరి ఆత్మ అంటున్నాం మరి ఏం కనబడడం లేదు. ఇవన్నీ చూడొద్దా? మనం ఏం చేస్తున్నాము? ఒక రూపాన్ని చూడాలి అని పరమాత్మ సంకల్పించుకున్నాడు. అప్పుడు రెండు నేత్రములు ఆవిర్భవించాయి. నిర్భిన్నే చక్షిణి తస్య జ్యోతిహి చక్షుహు గుణగ్రహః దీనికి అధిష్టానం జ్యోతి అంటే సూర్య భగవానుడు. ఇక్కడ ఇంద్రియం ఏమిటి? చక్షురింద్రియం. ఇది ఏం చేస్తుంది? గుణమును గ్రహిస్తుంది. వస్తువు యొక్క గుణము అంటే రూపాన్ని నలుప, చెరుప, ఎరుప, పసుప శక్షురీంద్రియము గుణమును గ్రహిస్తుంది గుణగ్రహః బోధ్యమానస్య ఋషిభిహి ఆత్మనః తద్యు గురుక్షతః కర్ణౌ నిరభద్యేతాం ఇంతలో వేదములు ఏమేమో చెప్తున్నాయి. మంత్రాలు తెస్తాయండి. కళ్ళు వచ్చాయి కాబట్టి చూస్తున్నాను. కానీ అవి ఏం చెప్తున్నాయో విని రావటం లేదు. తెలుసుకోవద్దు మరి. వేదములు చెప్తున్న వాటిని తెలుసుకుందామని సంకల్పం కలగగానే కర్ణములు వచ్చాయి. కర్ణౌచ నిరభిజ్జేతం దిశః స్రోత్రం గుణగ్రహః కరణములకు దేవత ఎవరు? దిక్కులు. ఇంద్రియం ఏమిటి? శ్రోత్రము. దాని పనేమిటి? గుణగ్రహ శబ్దాన్ని విలగిస్తుంది. గుణగ్రహ వస్తునః మృదు కాఠిన్య లఘు గురు ఉష్ణ శీతతాం జివృక్షతః

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను దేని మీద ఉన్నాను? భూమి మీదనా ఆకాశం ద్వారా చల్లగా ఉందా వేడిగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఏం తెలవటం లేదు ఏం బాగాలేదు ఇది తెలుసుకోవాలి అనుకున్నాడు అప్పుడు శరీరం ఏర్పడింది. కదా ఆ శరీరానికి త్వగింద్రియం ఏర్పడుతుంది. ఈ త్వగింద్రియం స్పర్శను గ్రహిస్తుంది. చెప్తున్నాడు. యుగుక్షతః త్వం నిర్భిన్నా తస్యాం రోమమహీరుహా కేవలం త్వక్కే ఉంటే మనకు గ్రహించలేదట స్పర్శను. స్పర్శను గ్రహించాలంటే ఈ చర్మం మీద రోమములు ఉండాలి. రోమములు ఏం చేస్తాయి అంటే బయట నుంచి వచ్చేటువంటి వస్తువు యొక్క స్పర్శ వలన కలిగేటువంటి పరిణామం అపాయాన్ని రోమములు తగ్గిస్తాయి. అవి లేదనుకోండి డైరెక్ట్ గా అగ్నిహోత్రంలో చెయ్యి తాగే పడితే. స్వాహా. రోములు ఉంటే మోలు ఏమైతే అవి కాలుతాయి. కదా? రోములు కాలేసరికి మనం వెనక్కి సవరణ చేసుకుంటాం. త్వగింద్రియమునకు చర్మమునకు కలిగేటువంటి బాధ డైరెక్ట్ గా సాక్షాత్తు బాధ రాకుండా ముందు ఆ గుండె. మనకు రా తెలియజేస్తాయి, అందుకే రోమములు అనేటువంటివి త్వగింద్రియమును కాపాడేవి రోమములు. ఇవి లేవనుకోండి మన త్వగి మన చర్మం సంగతి ఏమిటో మనకే తెలియాలి. అందుకనే రోమ మహీరుహా అందుకే మనస్సులో కలిగేటువంటి వికారము కూడా అవే చెప్తాయి. మన రోమములు ఉన్నాయే బాగా ఆలోచించండి. మన మనస్సులో మహా ఆనందం కలిగింది అనుకోండి ఏమంటాం మనం శరీరం పులకించింది అంటాం. అంటే ఈ రోమములే నికబడుచుకుంటాయి. అంటే ఏమిటి అర్థం? చర్మమునకు కలిగేటువంటి వికారాన్ని తప్పించడానికి ఇవి ముందు లేస్తాయి. దానివల్ల సేఫ్టీ అన్నమాట దీన్ని కాపాడుతాయి. అదే రోమమహీరుహాః. తత్రజ అంతర్బహిర్వాతః త్వచాలబ్ధ గుణః వృతః ఈ చర్మము లోపల చర్మము బయట వాయు సంచారం ఉంది కదా ఉంటుంది కదా దాన్ని తెలిపేది త్వగింద్రియం దానికే పేరు స్పర్శ. మనం ఒక వస్తువును తాకాము అంటే ఏమర్థము? ఆ వస్తువునకు ఈ వస్తువునకు మధ్యన ఉన్నటువంటి వాయువును ఒత్తిడి కలిగించామన్నమాట.

కదా ఆలోచించండి. ఇక్కడ ఉంది ఇలా అన్నాం. ఇలా అనకముందు ఈ మధ్యన ఏముంది? గాలి వస్తే ఏమైపోయింది? వాయు సంఘర్ష కదా అంటే ఈ వాయువును దీని లోపటి వాయువు దీని బయట వాయువు ఈ రెండు కలిస్తేనే స్పర్శ. కాబట్టి జగింద్రియం ఏం చేస్తుందంటే వాయువును స్వీకరిస్తుంది. వాయువును బయటికి పంపుతుంది. మన శరీరంలో మన మనస్సులో ఉండేటువంటి భావముల వల్లనే వాయు ప్రకోపం అంటాడు. కోపం వచ్చిందనుకోండి తొందరగా కొట్టేస్తాం. సంతోషం ఉందనుకోండి మెల్లగా తాగుతాం. కఠిన స్పర్శ మృదు స్పర్శ. దేన్ని బట్టి? మనల్ని బట్టి. ఆనందంగా ఉన్నాం, ప్రేమ కలిగింది, అలా సుతిమెత్తగా తాకుతాం. కోపం వచ్చింది. గట్టిగా రెండు టైటిస్తున్నారు కదా, దీన్ని ఏమందాం? ఎక్కడిది ఇది? ఇదే మనకు అంటే చాలా డీప్ గా లోతుకు వెళ్ళాలన్నమాట. అంతఃస్పర్శి అంటాం, బహిస్పర్శి అంటాం. అంటే అంతర్వాయువు, బహిర్వాయువు. దీన్నే త్వగింద్రియము. హస్త గౌరు రోహతో దత్య నానా కర్మ చికీర్షయా ఇక ఇవన్నీ వచ్చినప్పుడు కాస్త మనం ఏదైనా పని కూడా చేసుకోకుంటే ఏం బాగుంటుంది ఇద్దాం తీసుకుందాం అనే బుద్ధి పుట్టింది. అప్పుడు హస్తములు ఏర్పడ్డాయి. తయోస్తు బలం ఇంద్రస్య ఆదానం ఉభయాత్రయం. ఈ హస్తములకు అతి దేవత ఎవరు? ఇంద్రుడు. కదా? చేసే పని ఏమిటి? ఆదానం అంటే తీసుకోనుట. పని ఒకటే రెండు కావు తీసుకునడం అనొచ్చు ఇష్టవిచ్చుటం అనొచ్చు కదా కదా ఎందుకంటే కర్మ ఒకటే ఎదుటి వాడి చేతిలోకి పడితే ఇచ్చుట అంటాం మన యదులోకి పడితే తీసుకుంటాం. ఒకటే పని. పనులు రెండు కావు. కానీ రెండు ఏం చేస్తున్నాయి? చేతులే చేస్తున్నాయి. ఒక దగ్గర ఉన్నదాన్ని ఇంకో దగ్గరికి చేర్చుతా.

కదా ఇలా హత్తములు ఏర్పడ్డాయి దానికి ఇంద్రుడు ఆ రళితులకు పని ఆ దానం దాని యొక్క కర్మ ఉభయాశ్రయం గతిం జిగీషత పాదోరుహతః ఆభి ఆభికామికం. ఇప్పుడు కాస్త కొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఎలాగ ఎప్పుడు కాస్త వెరైటీ స్వరం మారాలి కదా అనుకుని రాగానే మనకు అప్పుడు పాదములు ఆవిర్భవించాయి. దీనికి ఎవరు అధిదేవత యజ్ఞ. ఎవరు యజ్ఞ అంటే తెలుసు కదా యజ్ఞ కృతు యజ్ఞ కృతు యజ్ఞ కాబట్టి పరమాత్మ. పద్భ్యాం యజ్ఞః పాద ఇంద్రియములకు యజ్ఞము అందుకే స్వయం హవ్యం కర్మభి క్రియతే నృభి కాళ్ళు ఎందుకు ఇచ్చారయ్యా అంటే అగ్నిహోత్రములో వేసేటువంటి హోమద్రవ్యమును తీసుకొని రావటానికి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చారు. ఉండండి కర్మ చెప్తున్నాడు హవ్యం దివృక్షతః. కాళ్ళకు పని ఏమిటంటే హోమద్రవ్యములు తీసుకొని వచ్చుటకు అడవిలోకి వెళ్లి ఏం చేయాలి? సమిథలు తేవాలి, దర్భలు తేవాలి, పుష్పములు తేవాలి, ఫలములు తేవాలి. ఇందుకవిచ్చాడు. మన అవి తప్ప తగ్గినవన్నీ చేస్తున్నాం. కదండీ ఈ మన గొప్పతనం మరి ఏం చేస్తాం అలా. హవ్యం కర్మభిహి క్రియతే నృభిహి నిరభిజ్యత శిష్యునోవై ప్రజానంద అమృతార్ధినః ఇంతవరకు వచ్చిన తర్వాత ఇన్ని ఇంద్రియములతో ఈ శరీరముతో మరి ఆహారం తీసుకుంటున్నాం, పానీయం తీసుకుంటున్నాం, పనులు చేస్తున్నాం. కొత్త బలాన్ని, శక్తిని కూడగట్టుకుంటున్నాం కదా. మరి కూడగట్టుకున్నటువంటి శక్తిని శరీరంలో అలాగే ఉంచామనుకోండి, ఏమవుతుంది? భేదించబడుతుంది. కదా ఓవర్ లోడ్ అయి ఉంటాం కదా అని. కాబట్టి శరీరంలో వచ్చినటువంటి శక్తిని బయటికి విడిచిపెట్టాలి. దానికోసమని అది నువ్వు బలవంతంగా విడిచిపెట్టు అంటే విడిచిపెట్టడు. అది కూడా మనము మన ఇష్టపూర్వకంగా చేయాలి. దానికి వెనక ఒక సంతోషము, ఆనందము, సుఖము ఒక పేరు పెట్టాడు. అప్పుడు ఈ వీర్యమును కానీ, సోణితమును కానీ బయటికి విడవటాని కోసం ఒక ఇంద్రియాన్ని ఏర్పరిచాను. దాని పేరు ఉపస్థ అంటారు. అది పురుషునిలో శిష్ణము అంటాం. ఇటు ఉభయంగా వాడొచ్చు మనం. ఇది అవయవాన్ని ఇది అవయవం అంటారు. అందులో ఉండే ఇంద్రియాన్ని ఉపస్థ అంటాం. ఇది ఏం చేస్తుంది? ప్రజాతి ఆనంద నిరువృత్తి.

సంతానము కలగటానికి కావలసిన ఆనందంతో ఏర్పడే భోగము అన్నమాట. ఈ దీని కోసమని ఉపస్థ ఇంద్రియం ఏర్పడింది. నేభిజ్జిత శిశునోవై ప్రజానంద అమృతార్ధినః ఉపస్థ ఆసీత్ కామానాం ప్రియం తత్ ఉభయాశ్రయం ఇది ఉభయాత్రయం, ఇది ప్రియం అంటే ఏదో ప్రీతి, ఏదో సంతోషము, ఏదో సుఖము అనే భావము ఉన్నప్పుడే శక్తి యొక్క బహిర్నిష్క్రమణం ఉంటుంది. అందుకే ఉభయాత్రయం అన్నాడు. ఉభయాశ్రయం ఉస్తు శిక్షో ధాతు మలం నిరభిజ్యత వైగుదం అలాగే మరి సారం వదిలి పెట్టడానికి ఉపస్త అయినప్పుడు నిస్సారం వదలటానికి. అంటే మల ఉంటుంది కదా మరి మల విసర్జనాని కోసమని ఇంద్రియం పేరు పాయు ఇంద్రియము అంటాం. అవయవం పేరు గుదము అంటాం. ఇలా ఈ రెండు పుట్టాయి. తత్ర పాయు తత ఇది అతిదేవత వాళ్ళు అంటే పాయువుకు మిత్రుడు. అతి దేవత మిత్రుడు చేసే పని మల విసర్గము. తత తతో మిత్ర ఉత్సర్గః ఉభయాశ్రయః అతి సుక్తో పురః పుర్యాం నాభి ద్వారం అపానతః ఇప్పుడు ఇలా సంచరించేటువంటి వ్యవహరించేటువంటి వాయువును క్రమబద్ధీకరించాలి అనుకున్నాడు. అంటే విడవాలి, స్వీకరించాలి, కొంత నిలపాలి. అంటే సమానం కావాలి కదా. మన పాటలో ఏమంటాం దాన్ని? రెగ్యులేటర్ అంటాం కదా. ఆ రెగ్యులేట్ చేయటానికి కోసమని ఇంకో అవయవాన్ని సృష్టించాడు. దాన్ని ఏమంటారు? నాభి. నాభి సమానః నాభి సంస్థితః. ఇక్కడ ఏముంటుంది? సమాన వాయువు ఉంటుంది. అంటే. శరీరంలో సంచరించేటువంటి మొత్తం వాయువు నది క్రమబద్ధీకరిస్తుంది. అంటే కిందికి పోవద్దు దాన్ని కిందికి వదిలేస్తుంది వాయువును. స్వీకరించిన దాన్ని పైకి స్వీకరిస్తుంది. ఏ ఏ రంధముల ద్వారా, ఏ ఏ ఇంద్రియముల ద్వారా ఎంత వాయువు బయటికి వెళ్ళాలి, ఎంత వాయువు లోపల ఉంచాది కుంభక రేఖక పూరకము అంటాం చూడండి మనం దానికి ప్రధానమైనటువంటి సాధనము నాభి. ఇది తదప్ప నాభిహి ద్వారమపానతః తత్ర అపాహ తతో మృత్యుహు పురహత్వం ఉభయాశ్రయం ఇక్కడ మనకు అపానము అన్నాడు.

అంటే వాయువును అధోభాగం నుంచి పంపించేటువంటి వాయువు యొక్క మూల స్థానము నాభి. దీని నుండి దీని నుండి దీనికే అధిష్టాన దేవత మృత్యువు. నాభి కాస్త ఏదో మృత్యువు అంటాం. అంటే జీవం ఇచ్చేది జీవం వచ్చేది నాభి నుంచే జీవం పోయేది కూడా నాభి. అందుకే మనకు నాభి సంబంధాదేవ జన్మ శిశో అంటాడు. శిశువు పుట్టాలంటే నాభి సంబంధం సక్రమంగా ఉంటేనే శిశువు జన్మం అవుతుంది. అది లేదు. శిశువు సజీవంగా పుట్టదు అంటాం. అంటే ఆ నాభి ఈ నాభి ఉభయనాభి సంబంధం ఉంటేనే శిశువు యొక్క స్వరూప స్వభావులన్నీ ఏర్పడతాయి అంటాం. అందుకే అతనే మృత్యువు అంటాం. అతన్ని మనకు పృథత్వం వేరు చేయుట నాభి నుండే. కలుపుట కూడా నాభి నుండే పృథత్వం ఉభయాశ్రయం ఆదిత్సో అన్నపానానాం ఆసన్ కుక్షియంత్ర నాడికా ఇవన్నీ ఏర్పడితే మరి ఆహారం తీసుకోవాలంటున్నావ్? తీసుకున్న ఆహారము ఎక్కడ ఉండాలి? బయటికి పోవడానికి మలం ద్వారా పడేయడానికి ఒక సవయం ఉంది. ఉంది కదా జరానికి అవయవం ఉంటే మరి నిల్వకే ఉండాలి అందుకని కుక్షి యంత్ర నాడిక కడుపులోని నరములు పేగులు. ఇదంటేనా పెద్ద పేగు ఒకటి చిన్న పేగు అంటున్నాం కదా ఇవి కుక్షి యంత్ర నాడికా కడుపు లోపలి పేగులు అలా ఏర్పడై నాడికా నద్యః సముద్రాస్తయోః తుష్టిహి పుష్టిహి తదాశ్రయః ఈ పేగులకు అధిష్టాన దేవతలు, నదులు, సముద్రం. నద్య సముద్ర వీటి వల్ల ఏమైతది అంటే తుష్టిహి పుష్టిహి. కదు ఈ కడుపులో ఆహారం పడితే మనకు ఏమైతుంది? తుష్టి. అమ్మ తృప్తి అయిందండి ఇప్పటికి అంటాం కదా కేవలం తుష్టి కాదు కరెక్ట్ గా తింటే పుష్టి కూడా కదండీ అందువల్ల ఈ తుష్టి పుష్టి రెండు గుణాలు అంటున్నాడు నిధిధ్యా నిధిధ్యాతో ఆత్మమాయాం హృదయం నిరభిజ్యత తన ప్రకృతిని తన స్వరూపాన్ని తన యోగాన్ని తాను ధ్యానం చేయాలి అనుకున్నాడు. అప్పుడు పుట్టింది హృదయం. హృదయం సంవిరభిజ్యత తతో మనః అక్కడ ఏం పుట్టింది?

మనస్సు దాని దేవత ఎవరు? చంద్రః చంద్రమా మనస్సు జాతః చెప్తాం కదా. తతః చంద్రః ఈ ఈయనే చేసే పని ఏంటంటే సంకల్పః కామయేవచ. ప్రతి సంకల్పము ప్రతి కోరిక పుట్టేది ఎక్కడ మనస్సులో. కామ ఏవచ త్వక్యు చర్మ మాంస రుధిర మేదో మధ్య అస్తి ధాతవః మనకు ఇవి ఇప్పుడు ఏం ఏర్పడ్డాయి? సప్త ధాతువులు ఏర్పడ్డాయి. ఏంటండీ? త్వక్. అలాగే చర్మ, మాంస, రుధిర, మేదో, మజ్జ, అస్తి అనేటువంటివి సప్త ధాతువులు. పై భాగాన్ని మనం చర్మం అంటాం. లోపలి భాగాన్ని త్వక్ అంటాం. చాలా మంది మనకు మామూలుగా త్వక్కునే చర్మం అంటాం కదా మనం. త్వక్కు వేరు, చర్మం వేరు. పై భాగాన్ని చర్మం అంటాం. లోపలి భాగాన్ని త్వక్ అంటాం. ఇలా త్వక్ చర్మం ఏదో చెప్తున్నాడు. మాంస రుధిర మేదో మధ్యాస్తి ధాతవః భూమి అపు తేజోమయాః ఈ సప్త ధాతువులు త్రిభూతములతో వచ్చాయి. భూమి, అప్పు, తేజః అంతే కదా? భూమి, నీరు, నిప్పు. ఏడు ధాతువులు మూడు భూతాలతో ఏర్పడ్డాయి. భూమ్యత్తేజోమయాః సప్తత్ ప్రాణః వ్యోమాంబు వాయుభిహి ఇక ప్రాణం ఉందే ప్రాణవాయువు దానికి ఎలా ఎలా ఏర్పడింది అంటే వ్యోమ అంబు వాయుభిహి ఆకాశము వాయువు జలము వీటితోటి ప్రాణం ఏర్పడుతుంది తెలుసు కదా ఎందుకంటే ప్రాణం నిలవాలంటే ఏం కావాలి? నీరు, అన్నం కాదు. అన్నంతో పుష్టి తప్ప ప్రాణం నిలవదు. అందుకే ప్రాణవాయువు నీటితోటే అంటారు. వ్యోమ, అంబు, వాయువి ఆకాశం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. వాటితో ప్రాణం ఏర్పడింది. గుణాత్మకాని ఇంద్రియాని భూతాది ప్రభవా గుణాః ఇంద్రియములు ఏంటండీ ఇంద్రియములు? గుణాత్మక అని అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములే గంధములు గ్రహించేటువంటివి వాటి స్వరూపం ఏర్పడే వాటిని ఇంద్రియములు అంటాం.

మరి గుణములు ఎక్కడివి? భూత గుణాః భూతేంద్రియ ఏమంటున్నాడు? భూతాది ప్రభవాః గుణాః. గుణములు పృథ్వి, అభూ, తేజో, వాయు, ఆకాశంతో ఏర్పడేటువంటివి గుణములు. మనః సర్వ వికారాత్మ. అన్ని వికారాలు కలిగేది ఎందులో? మనం మంచివాళ్ళమే కానీ మనస్సు ఇది పనిచేస్తుందట. మనః సర్వ వికారాత్మ బుద్ధిహి విజ్ఞాన రూపిణి. జ్ఞానాన్ని కలిగించేది బుద్ధి, వికారాన్ని కలిగించేది మనస్సు. విజ్ఞాన రూపిణి ఏతత్ భగవతః రూపం స్థూలం తేవ్యాహృతం. ఆయన అడిగావు కదా. సరిపోయిందా? ఇది పరమాత్మ యొక్క స్థూల రూపం. అంటే దాని నుండే అనంత కోటి బ్రహ్మాండముల ప్రాణుల యొక్క అన్ని శరీరాలు, అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియములు, అన్ని విషయములు. కానీ ఇది తీసుకుంటున్నాం. తీసుకుంటున్నా కొద్ది వచ్చేస్తున్నాం. స్థూలంతే వ్యాహృతం మయా మస్యాదిభిహి ఆవరణైహి అష్టభిహి బశిరావృతం. పృథివి అప్పు తేజో వాయువు ఆకాశము అవ్యక్తము. మహతు అహంకారం అనేటువంటి అష్ట ఆభరణలతో ఇది ఉంది. ఆభరణభిహి అష్టభిహి వృతం. ఆవృతం అతఃపరం సూక్ష్మతమం అవ్యక్తం నిర్విశేషణం అనాది మధ్య నిధనం నిత్యం వాంగ్మనసపరం ఇప్పటిదాకా నీకు స్థూల రూపాన్ని చెప్పాను ఇప్పుడు ఇక ఏం చెప్పాలి సూక్ష్మ రూపం. అంటే నీ వాక్కుకు కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ అందనటువంటిది. ప్రకృతి మహదహంకాయముల కంటే విలక్షణమైనటువంటిది. చెప్తున్నాడు అందులో. అతత్తరం సూక్ష్మతమం అవ్యక్తం ఇది నిర్విశేషణం ఇందులో ఏ విశేషాలు ఉండవు అంటే భూతా పంచభూతాలు కానీ వాటి గుణాలు కానీ. స్వరూపాలు కానీ ఇవేవీ ఉండవు అవ్యక్తం అనాది మధ్య నిధనం ఆది మధ్యాంతములు లేనిది నిత్యం వాంగ్మనస పరం నాశము లేనిది వాక్కుకు మనస్సుకు

అందకుండా ఉండేటువంటి దాన్నే అముని భగవద్రూపే మయాకే అనువర్ణితే నాయనా ఈ ప్రకారంగా పరమాత్మ యొక్క రెండు రూపాలు వర్ణించాను. ఏంటది? ఒకటి స్థూల రూపము మరి ఒకటి సూక్ష్మ రూపము. అమూనీతే మయాతే అనువర్ణితే ఉభయపి నగురుణ్ణంతి మాయా సృష్టి విపస్తితః విజ్ఞానులు జ్ఞానం గల పండితులు యోగులు ఈ రెండింటినీ స్వీకరించరు. సుధరూపాన్ని తీసుకోరు. సుధరూపాన్ని తీసుకోరు అంటే ప్రకృతిని తీసుకోరు. ప్రకృతి వల్ల వచ్చేటువంటి ఇంద్రియాదులను తీసుకోరు. వాటికి అతీతంగా ఉండేటువంటి మాయాదులను తీసుకోరు. మరి ఏం తీసుకోవాలి? కేవలం పరమాత్ముని తీసుకోవాలి. గాకారం, నిరంజనం, నిర్గుణం, సత్సత్పరం, యత్ అవ్యక్తం, అచింత్యాత్మ అనే ఆ స్వరూపాన్ని తీసుకుంటారు తప్ప ఈ ప్రపంచాన్ని తీసుకోరు. ఆ? సురూపాన్ని కూడా రెండిటిని స్వీకరించారంట. భౌతే నౌర్యున్నంతి మాయా కృష్టే విపస్థితః స వాక్య వాచకతయా భగవాన్ బ్రహ్మ రూప ధృత్. ఇప్పుడు మనం వేటిని చెప్పుకుంటున్నామో ఏవి చెప్పుతున్నాయో ఈ వాక్యము వాచకం అంటే వస్తువులు వాటి యొక్క గుణములు ఇవన్నీ ఎవరివి భగవాన్. ఇదంతా పరమాత్మ యొక్క స్వరూపమే అతనే ఉంటాడు. దీని తరువాత నామ రూప క్రియాః సత్తే సకర్మ అకర్మక పరః ఆ పరమాత్మే వీటన్నిటికీ నామము, రూపము, క్రియ. పేరు పెడతాడు. వాకారం సృష్టిస్తాడు, దానికో పేరు పెడతాడు, దానికొక పని నువ్వు ఈ పని చేయాలి. నిర్దేశిస్తాడంటే తానే ధరిస్తాడు. నామరూప క్రియాదత్తే భగవాన్ బ్రహ్మ రూపతులకు అందులో సకర్మ కర్మక పరః. ఇతనే ఇప్పుడు చూడండి ప్రజాపతీన్, మనున్, దేవాన్, ఋషీన్, పితృగణాన్, సిద్ధచారణ గంధర్వాన్, విద్యాధర సుర గుఖ్యకాన్, కిన్నరాన్, అప్సరసాన్, నాగాన్, సర్పాన్, కింపురుష ఉరగాన్. పితృన్ రక్షస్త్ శాచా ఉచ్చ ప్రేత భూత వినాయకాన్ కూష్మాండ ఉన్మాద వేతాళాన్ యాతు ధానాన్ గ్రహానపి ఖగాన్ మృగాన్ పసూన్ వృక్షాన్ గిరీన్ శరీర సృపాన్ అంటే సప్పములు.

ద్వివిధా చతుర్విధాః ఏన్యే జలస్థల నభౌకసః రెండు కాళ్ళ వాళ్ళు నాలుగు కాళ్ళ వాళ్ళు నీటిలో ఉండే వాళ్ళు భూమి మీద ఉండే వాళ్ళు ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళు వికేతనాః కుశల అకుశలాః మిశ్రాః కర్మణాం గటయస్తి కొందరు నేర్పరులు. కొందరు సవటరు అన్నమాట దద్దాములు అన్నమాట కొందరు అకుశేలులు కొందరు కుశేలులు కొందరు మిశ్రా కొంచెం ఏదో. ఆవరేజ్ అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటున్నారు. కర్మణాంగతయస్తిమా పనులు చేయటంలోనే కొందరు మహానేర్పరులు, కొందరు మామూలుగా ఉంటారు, కొందరు అసలు తెలిదొక్కు వాళ్ళు అన్నమాట. ఇలా ఎందుకంటే ఇది సత్వం రజః తమః ఇది తిశ్రః సుర నృ నారకాః. సత్వం అంటే దేవతలు, రజస్సు అంటే నరులు, తమస్సు అంటే నరకములు అంటే రాక్షసులు. కదా మనమంతా ఏమిటన్నమాట రజోగుణం నరం అంటే ఏది నరులంటేనే కోరికలు అది లేకుండా ఎట్లా ఉంటామండి మా స్వభావం అదే ఇందులో పుట్టి ఈ నరులు ఈ దేవతలు ఈ నారకులు అంటే రాక్షసులు వీళ్ళలో కూడా మళ్ళీ భేదం ఉంది అంటే ఏమిటి? రాక్షసుల్లో సాత్వికులు ఉండొచ్చు, మానవులలో తామసులు ఉండొచ్చు, దేవతలలో తామసు రాశులు ఉండొచ్చు. ఒక్కటి మళ్ళీ చాలా చాలా రకముల భేదాలు వాటిలో కూడా మనం పొందుతాము. యదా ఏకైక తరహా అన్యాభ్యాం స్వభావః ఉపహన్యతే సయ్యే వేదం జగద్ధాత. భగవాన్ ధర్మ రూప దృక్య ఏకైక తరః అన్యాభ్యాం స్వభావః తన స్వభావం తాను అనుసరించి ఆచరిస్తే అందరికీ క్షేమం. కానీ మన గుణం ఏమిటి? మన విషయాన్ని ప్రక్కకు పెట్టి ఎదురుంటి పుల్లకూర. రుచి కదా అసలు మనం ఏం చేశాం కాదు పక్క ఇంట్లో ఏం చేశారు అది ఎంత బాగుందో చూడాలనుకుంటాం కాబట్టి మన స్వభావం కంటే ఎదుటి వారి స్వభావాన్ని ఎదుటి వారి వస్తువులను స్వీకరించాలనేటువంటి బుద్ధి.

రాగద్వేషములకు మూలము నమః ఏక సవేదం స్వభావః ఉపహన్యతే అన్యోన్యం స్వభావః ఉపహన్యతే దాన్ని ఇది దీన్ని అది ఈ స్వభావాన్ని అది పాడు చేస్తుంది ఆ స్వభావాన్ని ఇది పాడు చేసి ఇద్దరు రెండు స్వభావాలు లేకుండా అయిపోతారు. దాని వల్లనే నరకం అంటాం. ఉపహన్యతే సయ్యేదం జగద్దాత భగవాన్ ధర్మరూప దృక్ ఇలాంటి విచిత్రమైనటువంటి ఈ సకల చరాచర జగత్తును ధరించేవాడు ఎవడు? పరమాత్మ. ఎందువల్ల అంటే ధర్మ రూప ధర్మాన్ని స్వరూపంగా ఉంచేటువంటి మహానుభావుడు కాబట్టి పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిరియం నరసురాత్మపిహి. ఈ పరమాత్మ జగత్తును సృష్టించి దేవ తిరియం మనుష్య రాక్షరాదులతో ప్రపంచాన్ని పోషిస్తాడు. సృష్టిస్తాడు, పోషిస్తాడు, మరీ హద్దు మీరితే మింగేస్తాడు. ఆత్మతి తతః కాలాగ్ని రుద్రాత్మ. యత్సృష్టమిదం ఆత్మనః సన్నియచ్ఛతి. విష్ణు రూపంలో కాపాడుతాడు. బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తాడు. మరి ఎక్కువైపోయింది అనుకుంటే ఆ మహానుభావుడే. రుద్రుని రూపంలో కాలాగ్ని రుద్రుడిగా వేయించేసి సన్నియచ్ఛతి మొత్తాన్ని సంహరింపచేస్తాడు. సన్ని ఇచ్ఛతి ఇత్తం భావేన కథితః భగవాన్ భగవత్తమః ఇన్ని ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఆయనను భగవాన్ అంటారు. అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు. ఇవి లేకుంటే సృష్టి చేయలేడు, రక్షణ చేయలేడు, సంహారం చేయలేడు. కదా? ఎప్పుడు సృష్టించాలి? ఎప్పుడు రక్షించాలి? ఎప్పుడు తొలగించాలి? శరీరం అంతా బాగుంటే మనం అంతా బాగానే ఉంటాం. పొరపాటు ఏదో చిన్న ఓ ఏలుకో కాలుకో ఓ చిన్న ఏలుక ఏదో దబ్బు వచ్చింది. అది పోవటం లేదు. ఏం చేస్తారు లాటర్ గారికి వస్తే ఆ ఏలు తీసి పారిస్తాం అంటారు. ఆ ఏలు ఉంచామనుకోండి మొత్తం శరీరం పోతుంది. కాబట్టి ఏలు తీసేయటం శిక్షనా రక్షణనా? లక్షణం. అందుకే మనమే డబ్బులు ఇచ్చి మరి కోయించుకుంటాం. లేకుంటే డబ్బులు ఎందుకు ఇస్తామండి బాధ పెడితే. కాబట్టి ఎప్పుడు దేన్ని తీసేయాలో, ఎప్పుడు దేన్ని సృష్టించాలో, ఎప్పుడు దేన్ని కాపాడాలో.

ఇలా పరమాత్మ ఆయా సమయములలో ఆయా పనులు చేస్తాడు ద్రష్టు మర్హం అందుకే ఈయన భగవాన్ అన్నీ తెలిసినవాడు జ్ఞానము అలాగే శక్తి కావాలి కదా మరి. రక్షిత అయితి కావాలి, బట్ట అయితి కావాలి, అన్నీ కావాలి కదా. జ్ఞానము కావాలి, శక్తి కావాలి, బలము కావాలి, వీర్యము కావాలి, తేజస్సు కావాలి. అలాగే ఐశ్వర్యం అంటే శాసకత్వం. కదు తన ఈశ్వర భావం అండి ఆయన చెప్పినట్టు మనం వినాలి. నేను వినను లేదు అంతా అక్కడే ఉంది సెంటర్ పాయింట్ అక్కడే వినకుంటే స్విచ్ ఆఫ్ చేసేస్తాను. మనం బతుకు ఉంటే మార్గెట్ ఏం లేదు. దాన్నే ఐశ్వర్యం అంటాం. అందులో అంతఃప్రవిష్ట శాస్తాజనానం. మహానుభావుడు మన అందరి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. లోపల ఉండి శాసిస్తాడు, బయట ఉండి శాసిస్తాడు, ఇంక వినక్కి ఏం చేస్తాం? కాబట్టి ఐశ్వర్యం ప్రధానం. అనంత కోటి ఒక ఇంటిలో ఉన్న నలుగురిలో ముగ్గురు ఒకరి మాట విన్నారు కదా లోకంలో. మరి ఆ మహానుగోడు అనంత కోటి బ్రహ్మాండములలోని ప్రతి ప్రాణి ఆయన చెప్పినట్టే వింటుంది. పడుకోవాలంటే పడుకో లేమంటే లే అంటే ఇంకో అవసరం ఏం లేదు. నేను చేయను స్విచ్ ఆఫ్ నువ్వు వెళ్ళిపో బాగా అవసరం లేదు. ఈ ప్రకారంగా స్వామి నాస్య కర్మాని జన్మాదౌ పరస్య అనువిధీయతే ఈ పరమాత్మ యొక్క కర్మలు. పరమాత్మ యొక్క అవతారాలు మనకు నానువిజయతే. సుస్పష్టంగా వివరంగా ఎప్పుడు తెలియవు. కర్తృత్వ ప్రతిషేధార్ధం మాయయా ఆరోపితం హితత వెన్ని మాయతో వచ్చాయి. కర్తృత్వ ప్రతిషేధార్ధం పరమాత్మే చేశాడు అనకుండా నేనే చేసుకుని అనుభవిస్తున్నాను అంటాం. కదండీ, ఎవరు చేశారంటే నేనే చేశాను. తప్పంతా నాదండి, బుజ్జి తప్పంతా నాది, నేనే చేశాను అని భావిస్తున్నాను, ఏం చేస్తాం? ఇది అనకుంటే నేను ఏమనాలి? చేసిందేమో వాడు శిక్ష మనకా అనాలి. కదండీ, నిజంగా మొత్తం పాయింట్ ఎక్కడ ఉంది సత్ర పాయింట్. మరి ఆయనే చేయిస్తున్నాడు, నరకం మనకెందుకు ఆయనకే ఇవ్వాలి. కదా అందుకే కర్తృత్వ ప్రతిషేకార్థం నేను చేశానని ఆయనే అనుకోకుండా మనం కూడా ఆయన చేస్తున్నాడు అనకుండా మధ్యన ఒక మాయను పడేశాడు.

ఈ మాయ ఏం చేస్తుందంటే నేనే చేశానంటుంది కానీ స్వామి నువ్వు చేశామనావ్ నువ్వు చేశావా అనుభవించు అంటాడు. మీరు నువ్వు చేశామనావ్ అనుకోండి మనకేం అనుభవం లేదు. భగవతో వీర్యేన భగవతో బలేన భగవత తేజస భగవానేవ స్వయం కారయతి అనుకున్నామనుకోండి మనకు నరకము లేదు స్వర్గము లేదు. పరమాత్మ సన్నిధి అది. కాబట్టి కర్తృత్వ ప్రతిషేధార్ధం. మాయ మాయయా ఆరోపితం హితతు అయంతు బ్రహ్మణత్ కల్పః సవికల్ప ఉదాహృతః నాయనా ఇప్పటివరకు నీకు బ్రహ్మ కల్పము చెప్పాను. ఇందులో ఉన్నటువంటి అన్ని వికల్పములు చెప్పేసాను ఇప్పుడే కదా స్వరరూపం స్వత్న రూపము. ప్రాకృత సృష్టి, వైకృత సృష్టి ఇలా అన్నీ మనం చెప్పుకున్నాం. ఉదాకృతః విధిహి సాధారణో యత్ర సర్గాః ప్రాకృత వైకృతః అని చెప్తున్నాడు. సృష్టి ఎన్ని అంటే ప్రాకృత సృష్టి, వైకృత సృష్టి. బ్రహ్మ వైకృత సృష్టిని ప్రాకృత సృష్టి అంటాం. బ్రహ్మ సృష్టిని వైకృత సృష్టి. బ్రహ్మ సృష్టి వైకృత సృష్టి. అంతవరకు ఉన్న సృష్టిని ప్రాకృత సృష్టి. 24 తత్వములు ప్రాకృతములు. దేవతిర్యం మనుష్యాదులు వైకృతములు. ఇలా ప్రాకృత వైకృతాః పరిమాళంచ కాలస్య కల్ప లక్షణ విగ్రహం యథా పురస్తాత్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమధో శృణు. బ్రహ్మ కల్ప అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం కావాలి? పద్మ కల్ప అని చెప్తాను. జాగ్రత్తగా విను. అందులో ఏం కావాలి ప్రధానం అంటే పరిమాణం చ కాలస్య కల్ప లక్షణ విగ్రహం కాలము. కాల పరిమాణము, కల్పము అంటే ఏమిటి? కల్ప లక్షణం ఏమిటి? కల్పము యొక్క స్వరూపం ఏమిటి? ఇవన్నీ వివరిస్తాను, జాగ్రత్తగా వినాలి అని చెప్పి చెప్తే శివ కూడా అంటున్నాడు యదాహనో భవానుసూత క్షత్తా భాగవతోత్తమః క్షచార తీర్థాని. భువః త్యత్వా బంధున్ సుదుస్త్యజాన్. ఈ విషయం చెప్తూ ఉంటే శౌనకుడికి ఏదో జ్ఞాపకం వచ్చింది. ఏదో అంటే ప్రథమ స్కంధంలో కౌరవ పాండవులు. యుద్ధం ప్రారంభించే ముందు విదురుడు హస్తినాపురాన్ని వదిలిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడని చెప్పారు కదా.

అది ఎందుకు వచ్చానా అంటే ఇప్పుడు ముందు చెప్పబోయేటువంటి పాత్మ కల్ప విధానము ఇతర సృష్టి విధానమంతా విదుర మైత్రేయ సంవాదంతో మనకు తెలుస్తుంది. ఇందులోని భాగమే కానీ వ్యాసుడు కానీ శుఖుడు కానీ ఏ పెద్దలైనా నేను చెప్తున్నాను నువ్వు విను అనరు. ఈ విషయాన్ని ఫలానా వాళ్ళు తన తోటి చెప్పుకున్నారు. ఆయన ఇదాకే అడిగాడు. దానికి ఆయన చెప్పాడు. అది నేను విన్నాను అని చెప్తున్నాను. అది ఒక మర్యాద పద్ధతి. గురువుగారి పెద్దలను తలుచుకొని, మహానుభావులను తలుచుకొని నాకేం తెలుసు వారు చెప్పిందే నేను చెప్తాను. చెప్పలేదు. వ్యాసుడు చెప్తే విన్నాను చెప్తున్నాను అన్నాడు. సుత మహర్షి. శుకుడు కూడా వ్యాసుడితో నేర్చుకొని చెప్తున్నాను అన్నాడు. పరిపాటి మర్యాద అది. అందుకే అడుగుతున్నాడు మహానుభావుడు యదాహనుభవ. క్షత్తా భాగవతోత్తమః క్షత్త అంటే విదురుడు తను భాగవతోత్తముడు ఈ మహానుభావుడు క్షచార తీర్థాని భువః త్యత్వా బంధువున్ సుదుస్త్యజాన్ తీర్థయాత్రలకు పోవటం వింత కాదు కానీ ఎంత ప్రయత్నించి వదిలి పెడదామన్నా వదిలి పెట్టడానికి బుద్ధి పుట్టని బంధువులందరినీ వదిలి పెట్టి పోయాడే కాస్త అది సరే అండి. అన్నలు, తమ్ముళ్ళు, పెద్దనాయనలు, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు ఉన్నారు కదా మహానుభావి బిడ్డలు వాళ్ళిద్దరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం పేరు అంటే సుదుస్తేజా అనట. ఎంత కావాలో మనం విడిచిపెట్టలేం. విడిచిపెట్టజానని బంధువులందరినీ విడిపెట్టి విడిచిపెట్టి ఆ మహానుభావుడు తీర్థయాత్రలకు వెళ్లారు అని చెప్పావు నాయనా కుత్ర కౌసారవేస్త్ర సంవాదః అధ్యాత్మ మిశ్రితః అలాంటి విదురునికి కౌశారవి అంటే మైత్రేయుడు కుశారవుని పుత్రుడు కౌశారవః. అలాంటి విదురునికి మైత్రేయునితో సమాగమము ఎక్కడ కలిగినది కుత్ర కౌశారవేత్తస్య సంవాద అది అధ్య

అధ్యాత్మ సంస్కృతః మనలాగా అందరూ పిల్ల పిల్ల బాగున్నారా వాళ్ళు బాగున్నారా కాదు అధ్యాత్మ సంస్కృత ఆధ్యాత్మిక విద్య పరమాత్మకు సంబంధించినటువంటి సంవాదము వారిద్దరికీ జరిగినట్టు తెలిసింది యద్వాస భగవాన్ తస్మై పృష్టతః త్వం ఉవాచః బృహినస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం యద్వాస భగవాన్ తస్మై పృష్టః తత్వమువాచః పైత్రేయుడు విదురుడికి ఈ తత్వాన్ని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అడిగితే ఎలా చెప్పాడు ఆ విషయాన్ని చెప్పు నీవు. బృహితం భాక్య విదురస్య నిచేష్టితమిది ఒక్కటే కాదు విదురుడు ఏమేం చేశాడు. అంటే తీర్థయాత్రలకి ఎందుకు వెళ్ళాడు? బంధువులన్నీ ఎందుకు వదిలిపెట్టాడు? వెళ్లి ఆ మైత్రి జల కలిశాడు. వారు ఏమేమి మాట్లాడుకున్నారు? మైత్రేయుడు ఏమేమి చెప్పాడో ఇలా బంధు త్యాగ నిమిత్తంచ తథైవ ఆగతవాను పునః బంధువులను ఎందుకు విడిచిపెట్టాడు? ఒకవేళ విడిచిపెడితే మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఆగతవాన్ పునః అవునండి విరక్తి కలిగింది మళ్ళీ రావద్దు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటే. అతను వెళ్ళిపోవడానికి ఒక ప్రయోజనం ఉండాలి. తిరిగి రావడానికి ఉంది మనం చూశాం కదా. ఎందుకు విదురు మళ్ళీ ఎందుకు వచ్చాడు? విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడికి తత్వబోధ చేసి వాడిని పంపించడానికి వచ్చాడు. నేను ఒక్కడే పోతే ఏం లాభం? నాకంటే ముందు మా అన్నగారు పోవాలి కదా. దాన్ని పంపించి మేము పోవాలి కానీ మేము ముందు పోతే ఎలాగని వచ్చి విదు విదురాష్ట్రునికి తత్వబోధ చేసి మరి పెద్ద పుణ్యం అండి అది మనం మోక్షం పోవడం పుణ్యం కాదు. గొప్ప కాదు. అజ్ఞానులు, మూర్ఖులు, తాపత్రయాతురులైనటువంటి సామాన్య జనమునకు తత్వబోధ చేసి వారిలో జ్ఞానాన్ని కలిగించి ప్రపంచం మీద విరక్తి కలిగించి పరమాత్మను చేరేలా చేయటం కంటే పుణ్యమే ఉందండి.

ఇందులో ఎవరిని మార్చాడు విదురుడు? ధృతరాష్ట్రుడి అండి. ఎందుకంటే పుత్రేహనకు రూపుదాల్చిన స్వభావం. కదా? పుత్ర వ్యామోహం అండి. కొడుకు మీది ప్రేమకు ఎవరు దృష్టాంతం అంటే? అంటాడు ఆయన ఎవరు? విదురుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, ఇవన్నీ నాకు తెలుసులేవయ్యా అని. ఇవన్నీ నాకు తెలియక అది అన్నీ నాకు తెలుసు, మరి వాడు వినడు నన్ను ఏం చేయమంటావ్? నేను కొలపాటు సాధించావని గోవాడు చేస్తాడు. వాడు చెప్పేవాడు నువ్వేమైనా అన్నావనుకో విషం తాగి చేస్తాడు. ఎంబడే ప్రాణాత్యక్షే కడేవరం మీ ముందరే వస్తాను. నేను చెప్పినట్టు వింటేనే బతుకుతాను. నువ్వు ఏం చెప్తే అది చేయాలి అంతే. వాడు పోతాడని నా బాధ చేయక నా అన్నాడు. పోనీ ఇంత చేసి ఎరేస్తాడు, ఇంత చేసి వాడిని పోగొట్టుకోకుండా ఆపగలిగాడా? రెండు పనులు అయ్యాయి. అపరింద తెచ్చుకున్నాడు, అపవాహం తెచ్చుకున్నాడు, దుఃఖం తెచ్చుకున్నాడు, కొడుకును పోగొట్టుకున్నాడు, అధర్మం ఆచరించాడు, శిక్ష అనుభవించాడు. అదే భారతం యొక్క రహస్యం. ఏమిటంటే మనకు నూరు మంది కుమారులు పోయిన తరువాత ధృతరాష్ట్రుడు అన్నీ విడిచిపెట్టి హిమాచరానికి వెళ్ళే లోపు మధ్యన ఉన్న కాలము అనుభవించినటువంటి యాతన ఉందే అదే నరకం అంట. ఆ నరకం ఇక్కడే అయిపోయింది. అందుకే మంచి బుద్ధి పాపం పోయింది కాబట్టి మంచి బుద్ధి పుట్టింది, అడవికి వెళ్ళాడు, పరమాత్మను స్మరించాడు, మోక్షానికి పొందాడు. కాబట్టి అతను ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడు బంధు త్యాగ నిమిత్తంచతై ఆగమనం పునః సూతవువాచి అంటాడు రాజ్ఞా పరీక్షితా పృష్టః యదవోచతు మహామునిహి తద్వోభి శాస్త్యే శృణుతా రాజ్య ప్రశ్నానుసారుకః ఇన్ని అడిగితే చౌనకుడు కూతురు ఏమంటున్నాడు అంటే ఇవన్నీ నాకేం తెలుసు నాయనా పరీక్షిణ్ మహారాజు సుఖయోగింద్రుని అడిగితే అతను ఏం చెప్పాడో అది మీకు చెప్తాను. అది చూడండి సాంప్రదాయం చూడండి రాజ్ఞా పరీక్షిత పృష్టః యదవోచతు మహామునిహి మహామునిహి సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకి ఏం చెప్పాడో తద్వో అభిదాస్యే

నేను మీకు దాన్ని చెప్తాను. అంటే సుఖయోగింద్రుడు చెప్పిన దాన్ని మీకు నేను చెప్తున్నాను. శృణుత ఎలాగయ్యా అంటే రాజ్య ప్రశ్నానుసారతః ముందే పాయింట్ వేశాడు. అంటే రాజుగారు పరీక్షిత్తు అడిగిన ప్రశ్న అనుగుణంగా సుఖయోగి నుడే అని చెప్పి అది మీకు చెప్తాను. అంటే మీరు ఏమైనా అడగండి నేను చెప్తాను. మీరే ప్రశ్న దాన్ని సమాధానం ఏ భాగంలో ఆ భాగాన్ని కూర్చుకోండి. పరీక్షిత్తు అడిగితే ఏది సుఖ మహర్షి చెప్పాడో అతను అడిగిన దాన్ని అనుసరించి మీకు నేను వివరిస్తాను అని సూతమార్జుడు చెప్పాడు అంటే మనకు ద్వితీయ స్కంధము కృష్ణార్పణం మళ్ళీ మనము 29 అంటే 26, 27, 28 మూడు రోజులు ఒక భాగవత సైంకర్యం కోసం. భాగవతోత్తముల కైంకర్యం కోసం వారి ఆజ్ఞతో వెళుతున్నాం. 29 మళ్ళీ పునః సమాగమం ఆరోజు తృతీయ స్కాందం కారంబిందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః సరిగ్గా ఇది వా ఇది ఇది అంటే డీటెయిల్ గా ఇది బైబిల్ కానీ తర్వాత హోజి కురాన్ కానీ ఉంటే పోతే ఓకే ఆ ఇది చెప్తావ్ భగవత్ మతం కూడా రిఖ ఎక్కడ ప్రతి అవయవం

Opening invocation: homage to the divine feet of the lineage of acharyas - the founding teacher of the lineage, Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangrideva, Parakala Yatindra, and Sri Parankusha Muni - and salutation to Krishna, the son of Vasudeva, the crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki, the universal teacher.

Salutations to our teachers. Dear devotees of the Lord: I have explained the process of creation as it proceeds from the Cosmic Person (Virata Purusha) exactly as you asked. What more do you wish to hear? This is the characteristic mode of guru-shishya dialogue - after the disciple's questions are answered, the guru asks: is there anything more you wish to know?

The ten characteristics of a Mahapurana are: sarga (primary creation), visarga (secondary creation), sthana (sustenance), poshana (nourishment), uti (karma impressions), manvantara (cosmic epochs under Manus), ishana-katha (narratives of the Lord), nirodha (dissolution), mukti (liberation), and ashraya (the ultimate shelter). Any text that expounds these ten topics is called a Mahapurana. Now what exactly do each of these mean?

All of this is described in any Purana for the single purpose of making clear the qualities of the Supreme Lord. Since all Puranas point to the one Supreme, the diversity of their content does not matter. As the verse states: great souls describe these topics - both through direct hearing (shruta) and through meaning (artha) - in order to reveal the pure nature of the tenth topic (the Supreme Self).

The five organs of action, along with mahat-tattva, ahamkara, prakriti, and the inner mind (antahkarana) together make the 24 elements (chaturvimsha tattvas). These arose from the Lord's will even before Virat and Brahma appeared - this is called sarga, primary creation. Then Brahma's secondary creation (visarga) emerges from the interaction of the three gunas.

The practice of dharma during each Manu's reign is called manvantara. Every Manu in his cosmic era performs the work of establishing and protecting dharma. This is sat-dharma (the eternal law). The word 'uti' refers to the karmic impressions (samskaras) born of actions - the tendencies that bind souls to the cycle of birth and death.

Nirodha (dissolution) means the Lord's resting together with all his powers. Mukti (liberation) means abandoning what is not truly one's own and abiding in one's own true nature. The jiva's liberation is residing in its own svarupa (essential nature). When the soul clings to body-identification, it is in bondage; when it rests in its own spiritual nature, that is liberation.

That by whose will creation, sustenance, and dissolution occur - that is the ashraya (ultimate shelter). This Supreme Being is the one who causes the world to manifest and then withdraws it back into himself. Two concepts require the ashraya: abhasa (reflection/manifestation) and nirodha (dissolution). The one from whom we gain certain, definitive knowledge of both is called the ashraya - the supreme refuge.

The sense organs are called adhidaivika because each organ is presided over by a deity - for instance, the directions (diksha) govern hearing. These deity-presided organs are the adhidaivika aspect. The objects of sense experience are called adhibhautika - the material aspect of cognition.

The subtle Supreme Lord, who willed 'may I become many' (bahu syam prajayeya), took on gross form. The cause always exists in its subtle (sutra) form; the effect is its manifest form. The cause itself became the effect. When the cause becomes the effect, the knower, the knowledge, and the known - are they one or many?

Objects, objects - objects exist for the sake of objects, and the body and senses exist for those objects. That is why the Lord first declared prakriti, then mahat-tattva, then divided it into three parts - from which the organs of action (karmendriyas), organs of knowledge (jnanendriyas), and the mind (manas) arose. Then came the tanmatras (subtle elements) and the five gross elements (panchabhuta) with their qualities.

Without a body, without sense organs, and without objects, these remain inoperative. Yet there is one thing that functions even when all three are absent. That is what is called the Paramatma - one who exists even without the three, who brings the three together, creates them, adds to them, removes from them. He is called sa-atman, the supreme self.

The heart is said to be the dwelling place of that Self - hari is the ashraya. If prakriti (nature) is our support, then the Lord is the support of prakriti. He is the self-supporting shelter (svashraya). Now, after all of primary creation (sarga) is complete, secondary creation (visarga) begins - Brahma's creative activity commences.

Having created the primordial waters, the Lord rested in them for a thousand divine years. In Sanskrit, water is called 'naras' and 'ayana' means support or abode. Since water is his abode (ayana), he who makes water his dwelling is called Narayana. Thus the Lord is named Narayana.

Now the text describes the Lord's all-pervading influence: material objects (dravya), action (karma), time (kala), inherent nature (svabhava), and living beings (jivas) - these five are all we see in the world. Is there a sixth thing beyond these? No. Without the Lord, none of these - dravya, karma, kala, svabhava, or jiva - can exist or function.

The Lord connects souls - which have no inherent relationship to body, senses, and objects - with those very bodies, senses, and objects. All souls rest within the Lord's cosmic body. To all these souls - devata, human, demon, beast, bird, animal, insect - he assigns their appropriate forms. This act of giving form is called yoga (divine connection). For this purpose the Lord rests in his yoga-nidra.

Sankalpa (divine will) means: whatever function the Lord wills for a particular organ, that organ comes into existence for us. He is the headquarters and these are all branches. Think carefully - we say 'I see' but who is actually doing the seeing? Only when He activates the eye-organ can we see. He is the one making everything work.

We hear everything here. But we must reflect - are we hearing, or are our senses hearing? This is the mind. The mind's speed exceeds all other speeds - it can reach Vaikuntha and return in an instant. For us physically traveling to Vaikuntha, it would be an immense process. But if once we fix our minds there in devotion, there is no further journey needed.

The life-breath (prana-vayu) was established in the heart. Thus energy, vitality, and life-force all came into being. As the verse states: just as subjects follow a living king, all the vital airs and senses follow the prana. Our senses - sight, hearing, touch, taste, smell - all function only because prana animates them.

Fire is born from air (vayu). Where there is prana-vayu, there must be fire - specifically the digestive fire (jatharagni). Once jatharagni arose, two qualities immediately appeared with it: hunger and thirst. Without hunger there would be no search for food; without thirst, no search for water.

Does something new come into being when thirst is quenched, or does something existing depart? When water is drunk, the burning subsides. No new satisfaction is created - the thirst that was causing distress departs, and the peace that was already there remains. Happiness is your inherent nature; thirst temporarily disturbs it. When you pour water on the fire, the disturbance ends.

One must drink water and eat food - and for that an opening is needed. So a door appeared: the mouth. This is expressed in scripture as: 'tan mukham kichu pasita' - the moment the desire to eat and drink arose, the mouth came into existence. The mouth exists to serve hunger and thirst.

The tongue appeared, the palate appeared, an opening formed. Now the tongue, knowing various tastes, wants to express its preferences. The tongue came into being, taste became knowable, and the desire arose to say 'I want this particular taste.' The moment this wish to speak arose, speech (vak) manifested.

The function of the nostrils is to draw air inward and release it outward. As the verse states: prana moves in and out, and the nostrils arose to serve that movement. The air oscillates in and out - and so the nose appeared. There (in the nasal passage), the air bearing fragrance dwells.

But now - where am I? What am I standing on? Is the ground warm or cool, soft or hard? There was no way to know. The desire to know arose, and then the body appeared. With the body came the skin-sense (tvagindriya), which perceives touch (sparsha).

Think about it. The skin organ receives the air touching it from outside. The prana inside and the air outside meet at the skin - that contact is sparsha (touch). The skin organ takes in air and expels it. The inner and outer air meeting - that is the sensation of touch. What is within us that responds to touch? That is the inner dimension of the skin organ.

Thus the hands (hasta) came into being. Indra is the presiding deity. The function of the hands is twofold (ubhaya-ashraya) - giving and receiving. Now the desire to move arose: staying in one place forever is no good. Wanting to explore, the feet (pada) manifested. Their presiding deity is Yajna (sacrifice). Who is the deity of feet?

The joy that arises for the purpose of procreation - that bliss of union - is the basis of the upastha (procreative organ). As the verse states: 'upastha asit kamanam priyam tat ubhayashrayam' - when the sense of pleasure, of priya (love), of sukha arose, it is from that that the procreative faculty arises and manifests.

The apana-vayu (downward air) that expels waste - its root-seat is the navel (nabhi). Its presiding deity is Mrityu (Death). The navel is the source of life - life enters through the navel, and life departs through the navel as well. As scripture says: the child's connection with the mother is through the navel.

The mind - whose presiding deity is the Moon (Chandra). As the Vedas say: 'chandrama manasah jatah' - the moon was born from the mind. The function of the mind is sankalpa (intention) and desire (kama). Every thought and every wish arises in the mind. Then the seven bodily tissues (sapta dhatus) appeared: skin, flesh, blood, fat, marrow, bone, and semen.

From where do the qualities (gunas) come? They arise from the five great elements (panchabhuta) - earth, water, fire, air, and ether. All modifications occur in the mind - manas sarva vikarmatma. The intellect (buddhi) has the nature of vijnaana (discernment). The mind is the seat of all transformations; the intellect is the seat of knowledge.

Thus the speaker says: these two forms of the Lord - the gross (sthula) and the subtle (sukshma) - have been described by me. Wise ones, yogis, and pandits accept neither of these as the ultimate reality. Both are manifestations of maya. The Lord's true nature is beyond these - it is the pure, self-luminous consciousness.

Among the living beings, there are those with two legs and those with four legs - those who live in water, on earth, and in the sky. Some are skilled (kushala), some unskilled (akushala), and some mixed (mishra) in their karmic activities. The diversity of beings reflects the diversity of their karma.

The root of likes and dislikes (raga-dvesha): one nature corrupts another - they mutually destroy each other. This mutual corruption of natures leads to what we call hell. Yet it is the dharma-seeing Lord who oversees even this strange, variegated world.

In this way the Lord performs various functions at various times. He is called Bhagavan because he possesses all six opulences: jnana (knowledge), shakti (power), bala (strength), virya (potency), tejas (splendor), and aishvarya (sovereignty). He knows all, can do all, governs all - that is why He is Bhagavan.

This maya says 'I did it' - but the Lord says 'you said you did it, so experience it.' If we understand that it is the Lord's power, the Lord's strength, the Lord's energy that acts, that the Lord himself is the real agent - then there is no heaven, no hell. We are ever in the Lord's presence. This is the teaching of kartritva-pratishedha (negation of false doership).

The reason I came to this point is to introduce the Vidura-Maitreya dialogue that is about to begin. The details of creation described in Canto 3 onwards are revealed through that conversation. Vyasa, Shuka, and all great teachers speak not as 'I am telling you' - they present the teaching as: 'this is what those two sages discussed with each other in such a context.'

Such a conversation filled with spiritual content (adhyatma samskarita) - the two of them had this kind of dialogue, as it became known. Shuka says: 'I will tell you what the great sage Maitreya spoke when Vidura questioned him' - yad vasa bhagavan tasmai prishtah tattvam uvaca.

Vidura changed Dhritarashtra - because Dhritarashtra embodied putreha (the bondage of attachment to sons). The classic example of excessive parental attachment is Dhritarashtra. Many tried to correct him - Vidura spoke, Krishna spoke, Vyasa spoke - and Dhritarashtra would say 'yes, yes, I know all that.' But knowing was not enough - he could not let go.

I will tell you what Shukayogin said to Parikshit. Shuka had already set the stage with his introductory statement: 'I will tell you in accordance with the questions of the king.' That is: whatever questions you ask, I will answer. Whatever question you raise, that will I address - this is Shuka's open invitation to Parikshit, the ideal of an attentive and receptive student.