పరిచయం: భాగవతం మహిమ మరియు ప్రయోజనం

Introduction: Glory and Purpose of Bhagavatam

bhagavatam Kandadai Ramanujacharya

ఈ ప్రవచనం సమస్త పురాణాలలో శిరోమణియైన శ్రీమద్ భాగవతం యొక్క మహిమ మరియు ప్రయోజనాన్ని పరిచయం చేస్తుంది. అర్థ పంచకం అనే ఐదు ముఖ్య అర్థాల చట్రం వివరించబడి, భాగవతానికి రామాయణ మహాభారతాలతో గల సంబంధం స్పష్టపరచబడింది. పద్దెనిమిది పురాణాల జాబితా చెప్పబడి వాటిలో భాగవతానికి ప్రత్యేక స్థానం నిర్ణయించబడింది.

The pravachanam opens with an introduction to the glory and purpose of Srimad Bhagavatam, the crown jewel among all Puranas. The speaker explains the Artha Panchakam framework and establishes how the Bhagavatam relates to Ramayana and Mahabharata as Purushakara Vaibhavam and Upaya Vaibhavam. The eighteen Puranas are enumerated and the unique place of the Bhagavatam among them is clarified.

Next →
Introduction: Glory and Purpose of Bhagavatam Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పాదాంబుజ యుగ్మ రుక్మవ్యామోహ తత్ స్వపతరాణి తృణాయమేనే ఆత్మదీపం గురోః భగవతో స్థితయేచ సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయః సయ విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేః కులాభిరామం శ్రీమత్పదాంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా పూతం సరస్య మహాలాద్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహ భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర మిత్రాం శ్రీమత్ పరాంకుశ యమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం శింజాన నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరాజిత కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం పింఛావతంస చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీ కేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రం కల్మషఘ్నం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ శుకబ్రహ్మణే నమః కన్యాభరణ సంజాతం వాఢూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద గురుభ్యో నమః భగవత్ బంధువులారా పరమాత్మ సకల చరాచర జగత్తును సృష్టి చేయాలి అని సంకల్పించుకొని ఆ సృష్టిలోని భాగంగా అవ్యక్తం అంటాం అంటే ప్రకృతి. ప్రకృతిలో క్షోభ కలిగించి. దానివలన మహత్తత్వం ఏర్పడింది. మహత్తత్వాన్ని క్షోభ కలిగిస్తే అందులో నుంచి అహంకారం ఉద్భవించింది. అహంకారం మూడు రకములని చెప్పాను. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామసాహంకారం. సాత్విక అహంకారం నుండి ఇంద్రియ అధిష్ఠాన దేవతలు ఉదయిస్తారు. రాజసాహంకారం నుండి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఏర్పడ్డాయి. తామసాహంకారం నుండి భూతాదులు అంటాం. అంటే తనుమాత్రలు అని చెప్పుకుంటాం మనం. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తనుమాత్రలు. ఈ పంచతనుమాత్రల నుండి పంచభూతములు ఏర్పడతాయి. శబ్దతనుమాత్రల నుండి ఆకాశం, అలాగే స్పర్శతనుమాత్రల నుండి వాయువు, రూపతనుమాత్రల నుండి అగ్ని, రసతనుమాత్రల నుండి జలము, గంధతనుమాత్రల నుండి భూమి. పంచభూతములు ఏర్పడి ఇలా పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తనుమాత్రలు, పంచభూతములు, అవ్యక్తము, మహత్, అహంకారం. 24వది జీవాత్మ తత్వం. పరమాత్మ 25వ వాడు ఒక సిద్ధాంతం. కాలము 25వది పరమాత్మ 26వ వాడు అనేది ఒక సిద్ధాంతం.

ఏమైనా ఈ 25 తత్వములు తత్వములు పంచవింశతి. కాబట్టే దేవానాం వయః పంచవింశతి. దేవతల వయస్సు ఎంత అండి అంటే తర్వాత 25 ఏళ్ళు. ఎన్ని యుగాలు మారినా వాళ్ళ వయస్సు అంతే అన్నారు. కారణం ఏమిటి? పంచ నిమిషం తత్పములకు వారు ప్రతీక. అంటే జ్ఞాన అధికులు ఇలా ఈ తత్వములు చెప్పుట దేనికి అంటే పరమాత్మ ఆత్మకు ఏర్పరిచే శరీరమునకు ఇది సూచిక. మన శరీరం ఎలా ఏర్పడింది? పంచభూతములతో కదా ఇందులో ఈ మాంస భాగం ఉందే దాన్ని భూమి అంటాం. రక్త భాగాన్ని ఇతర ద్రవ భాగాన్ని జలము అంటాం. సరే వాయువు ఎలాగో వాయువే ప్రాణవాయువు ఇతర వాయువు ఐదు ఉన్నాయి పది వాయువులు ఉన్నాయి అలాగే. ఆకాశం మనకున్నటువంటి నవరంధ్రములు. పాత పాత రోజుల్లో ప్రతి సినిమా పాటలో తత్వం ఉండేది. పేరుకు సినిమా కానీ వేదాంతం. తోలు తిత్తి ఇది తూపులు తొమ్మిది తుస్సు మనుట కాయం అని రాసేవారు అందరూ నవ్వుకునేవారు. తత్వం నవరంధ్రాన్మితం. దేహం అని చెప్తాం. ఆ నవరంధ్రాలు ఆకాశం. అలాగే పృథివి, జలము, వాయువు, ఆకాశము. అగ్ని, జఠరాగ్ని, నేత్రాగ్ని. ఇలా పంచభూతములతో ఈ శరీరం ఏర్పడింది. ఇందులో పంచకర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అధిష్టానమైనటువంటి మనస్సు ఉంది. దానిని ఆజ్ఞాపించేటువంటి బుద్ధి ఉంది. దానికి ఆలోచన కలిగించేటువంటి అంతఃకరణము ఉంది. నిర్ణయించేటువంటి చిత్తము ఉంది. వీటన్నిటినీ శాసించగల ఆత్మ. ఆత్మను మధ్య బిందువు చేసుకొని దాని చుట్టూ ఇవన్నీ పరమాత్మ ఏర్పరిచాడు. ఏర్పరిచి ఇగో నీ శరీరం నీకు ఇచ్చాడు. ఆ వచనం అన్నిటినీ ఇచ్చాను. ప్రకృతితో ఏర్పడ్డ నీవు ప్రకృతిలోనే ఉంటావు. ఇవన్నీ ఇచ్చిన నా దగ్గరికి వస్తావు.

మీకు నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు అంటే వేదాలు ఇస్తున్నారు. సస్య నిష్పస్తం వేదః. అని వేదములు ఇచ్చారు. అయ్యా మాకు అర్థం కావట్లేదండి అంటే ఇతిహాస పురాణములు ఇచ్చారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే. వేదము యొక్క వ్యాఖ్యానం కావాలి అంటే మనకు ఇతిహాస పురాణములే కావాలి. ఆ ఇతిహాసములలో రామాయణము మొదటి ఇతిహాసము, మహాభారతము రెండవ ఇతిహాసము. రామాయణము ఏమి చెప్పినది? ప్రతి జీవి దేని వలన పరమాత్మ నుండి దూరమవుతాడో, పరమాత్మ నుండి దూరమైన వాడిని మళ్ళీ పరమాత్మ దగ్గరికి ఎవరు చేరుస్తారో చెప్పినది రామాయణం. కదా? ఆశ అనేది ఆశ కూడా ప్రకృతి సంబంధమైన విషయ భోగములు అనుభవించాలనే ఆశ భగవంతుడి నుండి దూరం చేస్తుంది. తన నుండి దూరమైనటువంటి జీవుణ్ణి మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవటానికి పరమాత్మ అమ్మవారిని పురుషకారముగా నిర్ణయించింది. అమ్మవారు కూడా మన దగ్గరికి రావటానికి ముందు ఇంకో పురుషకారం ఆచార్యులు. అత్యాధ్యకుడు వచ్చి భగవంతుడు అమ్మవారు ఏదో కొద్ది అలాంటి ఆ లైన్ లోకి పంపుతాడు. మనం మొత్తం కొత్త లైన్ లో ఉన్నాం. మారాలి కదా? మొత్తం మార్చాలి కాబట్టి మా గురువు గారు వచ్చి ఒక మిత్రుడి లాగా, ఒక మిత్రుడి లాగా, ఒక బంధువు లాగా. మనము చేస్తున్న పనులలోని చెడును విశ్లేషించి మనకు చూపుతాడు. కొంత అర్థమవుతుంది, కొంచెం పక్కకు వస్తాం, అప్పుడు తల్లి వస్తుంది. తర్వాత స్వామి వస్తుంది. అందుకే రామాయణానికి పేరు పురుషకార వైభవం వాల్మీకి కూడా. కావ్యం రామాయణం కృత్సనం సీతాయా చరితం మహత్ మొత్తం రామాయణానికి మొత్తం కావ్యానికి పేరు రామాయణం అని పెట్టాం కానీ అందులో ఏదో కాస్తంత గొప్పతనం ఏదైనా పొరపాటున ఉంటే ఆ గొప్పతనానికి పేరు

సీతా చరితం అన్నారు. సాంప్రదాయజ్ఞులు రామాయణాన్ని పురుషకార వైభవం అంటారు. అదే సాంప్రదాయజ్ఞులు మహాభారతాన్ని ఉపాయ వైభవం అంటారు. అంటే పరమాత్మ వైభవం. రామాయణం అమ్మవారి వైభవం, భారతం అయ్యవారి వైభవం. అందుకే ఇప్పుడు తగ్గింది కానీ ప్రాచీన కాలంలో రామాయణం చెప్పుకున్న వెంటనే గ్యాప్ ఇవ్వకుండా. మహాభారతంలోని కనీసం ఒక విరాట పర్వమైనా చెప్పుకొని శాంతించేవారు. ఎందుకంటే అయ్యవారి అమ్మవారిని వేరు చేయదు కదా మరి. రామాయణం అమ్మవారు అయినప్పుడు మరి అయ్యవారు మహాభారతం అది చెప్పుకోవాలి. అలా ఉండేది. ఇలా వేదము యొక్క వివరణంతా ఇతిహాస పురాణములతో చేయబడుతుందని ఆ రెండు ఇతిహాసములు మహాభారత రామాయణములని చెప్పుకొని దాని వల్ల బోధించేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా, సులభంగా, సమగ్రంగా అర్థం చేసుకునే శక్తి మనం కోల్కొతున్నాం. గ్రంథాలు ఎక్కువ అవుతున్నాయి అంటే అర్థం మన బుద్ధి బలం కూడా బాగా పెరుగుతున్నది అని నమ్ముతున్నాను. ఒక విషయాన్ని చెప్పడానికి బాగా విస్తరణ జరిగింది అంటే మనం అంత ఎక్కువ బుద్ధిమత్తులము అని అర్థం అవుతుంది. బలం పెరుగుతుంది. అందుకే వ్యాస భగవానుడు తర్వాత తాలజ పురాణానాం క్షత్రియే సంహిత రూపతాం అని మనకు 18 పురాణాలు అందించారు. అందులో మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్తాని పురాణాని ప్రచక్షతే ఏంటిది? 18 పురాణముల పేర్లు. సంగ్రహం ఉంది. అది పేరు మనకు జ్ఞాపకం ఉండవు కదా. అందుకే మద్వయం భద్వయం చైవ. మకారంతో రెండు పురాణాలు. మత్స్య పురాణము, మార్కండేయ పురాణం అలాగే భాతో 2 పురాణలు భద్వయం భవిష్య పురాణము భాగవతం.

భరత్రయం భ్రాతో మూడు బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం అలాగే వచతుస్తయం వాతో నాలుగు వరాహ పురాణం విష్ణు పురాణం వామన పురాణం వాయుపురాణం, అ అగ్నిపురాణం, న నారదపురాణం, ప పద్మపురాణం, లి లింగపురాణం, గ గరుడపురాణం, ఉ పూర్వపురాణం. అనాపలింగ కూత్సాని పురాణాని ప్రచక్షతి ఇలా 18 పురాణములను చెప్పి ఈ 18 పురాణములలోనూ అసలు పురాణం అంటే ఏమిటి అన్నప్పుడు సర్గస్య ప్రతిసర్గస్య వంశః మనువంతరానిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సృష్టి, ప్రళయము, వంశము. వంశములోని రాజుల యొక్క తరువాతి వారి చరిత్ర సర్గశ్య సర్గశ్య వంశ మనువంతరానిచ 14 మనువంతరం. ఇలా వంశముల పేర్లు, వంశములలోని రాజుల కథలు, మన్వంతరములు, సృష్టి, ప్రళయం. ఈ ఐదు ఉన్నవి పురాణము అంటే సామాన్య పురాణం. మహాపురాణం అంటే అత్ర సర్గః విసర్గస్య స్థానం పోషణం ఊతయః మన్వంతర ఈశానుకథ నిరోధః ముక్తిహి ఆశ్రయః అని పురాణం సత్య లక్షణం. మహాపురాణంలో 10 ఉంటాయి. ఇంచుమించు వేటి కలుస్తాయి కాస్త వివరణ. సృష్టి ప్రళయము అలాగే స్థానం అంటే మనందరి యొక్క స్థితి. తర్వాత పోషణం. రక్షణ ఊతయః మనం ఆచరించేటువంటి కర్మ వాసనలు. మనువంతర ఈశానుకథ పరమాత్మ యొక్క అవతారములు. నిరోధః అంటే సంహారం. ముక్తి తెలుసు కదా అండి.

ఆశ్రయః అంటే వీటన్నిటికీ ఆధారం. పరమాత్మ స్వరూపం అన్నాం. ఈ పది చెప్పేటువంటివి మహాపురాణం. ఈ అన్ని పురాణములలో కూడా ఉత్తమమైన పురాణము శ్రీమద్భాగవతం. ఎలాగయ్యా అంటే స్వామి చెప్తాడు నిమ్నగానాం యథా గంగ. దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుహు పురాణానామిదం తథా అన్ని నదులలో ఎలా గంగా నది శ్రేష్టమో, దేవతలందరిలో శ్రీ మహావిష్ణువు శ్రేష్టుడో. వైష్ణవులందరిలో ఎలా శంకరుడు శ్రేష్టుడో పురాణములన్నిటిలో భాగవతం శ్రేష్టము అని శ్రీమద్భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పేది. శ్రీమద్భాగవతం ఎందుకు ప్రశస్తమయా? శ్రీమద్భాగవతం నామ ప్రత్యక్షః కృష్ణ ఏవహి. మనకు శ్రీమద్ భాగవతం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే యస్మిని గృహే భాగవతం వర్తతే అవిచార్యచ ఏ మాత్రము ఆలోచన లేకుండా పరమాత్మ స్వరూపముగా భావించబడినటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరి ఇంట్లో నిలుపుకుంటారో, ప్రతిష్టించుకుంటారో, ఉంచుకుంటారో తద్గృహం తీర్థరాజ్యం స్యాత్. నాత్ర కార్య విచారణ. శ్రీమద్ భాగవత గ్రంథము ఉన్న ఇల్లు పుణ్య తీర్థములలోని శ్రేష్టమైన తీర్థము. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకలా అనుకుంటున్నారండి మీరు? కారణం ఏమిటి? అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని ముగించదలుచుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళిపోబోతున్న సమయంలో

పక్కన ఉన్నటువంటి ఉద్ధవుడు అయ్యా రత్నాలు చూస్తే మూటా ముళ్ళే సర్దుకొని టికెట్ బుక్ చేసుకున్నట్టు ఉంది అంతా కన్ఫర్మ్ అయిపోయినట్టు ఉంది మరి మా సంగతి ఏమిటో ఆలోచించారా? అంటే మీరు ధరాంతిత్వా గతేత్వయి ధర్మం ధర్మః కం శరణం గతః మీరు ఉన్నప్పుడు మీ చేత పరిపాలించబడిన ధర్మము మీరు మీ లోకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఆశ్రయించాలి? అలాగే మీరు ఉన్నంత కాలం మిమ్ములను ఆరాధించిన వారు మిమ్ములను ఆశ్రయించి బ్రతికిన వారు. మరి మీరు మీ లోకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఆగ్రహించండి? సకల ప్రాణులకు దిక్కు ఎవరు? ధర్మమునకు దిక్కు ఎవరు? ఒక విషయం కాదు ప్రపంచానికి దిక్క అవుతుంది. మరి మీరు వెళ్ళే ముందు ఎవరినైనా ఒకరికి ఇంచార్జ్ కావాలి కదా మరి. ఎవరికి ఇంచార్జ్ మీరు ఇస్తున్నారో. చార్జి ఇచ్చేది ఎవరికి అని ఉద్ధవుడు అడిగితే ఏదో కాస్త చేయాలి కిం విధేయం మయేతికా ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకొని ఆలోచించి స్వకీయం యత్ భవత్ తేజః తత్ భాగవతే న్యథాత్ తన దివ్యమే తేజస్సును తీసి శ్రీమద్భాగవతంలో ఉంచారు ఉంచి నేను వెళ్ళిన తరువాత కృష్ణే స్వధామ ఉపగతే ధర్మజ్ఞానాదిభిత్తః ఉత్తారణాయ లోకానాం పురాణార్కః అధునా ఉదితః పరమాత్మ చెప్తున్నాడు నేను నా లోకానికి నా మొత్తం గ్రూపును తీసుకునే ఒక్కడు కూడా ఆయన ధర్మజ్ఞానాధిపు స్వః ఆయన గ్రూప్ ఆయన వెంబడి ఉంటుంది సకుటుంబ సపరివార సమేతంగా మనం ఏమంటాం సమస్త పరివారాయ సదో మంగళ విగ్రహాయ కదా మరి. సమస్త పరివారం ఉండాలి. ఇలాంటి సమస్త పరివారముతో నేను నా లోకానికి వెళ్ళినప్పుడు లోకముల్లో ఉండేటువంటి జీవుల యొక్క అజ్ఞానమని అంధకారాన్ని తొలగించడానికి

శ్రీమద్భాగవతమనే మహాభాస్కరుడు సూర్యుడు ఇగో ఉదయించాడు. ఈ భాగవతమును చూసి నన్నుగా ఆరాధించండి. నేనే శ్రీమద్భాగవతము అని పరమాత్మ స్వయముగా ఉద్ధవుడితో చెప్పిన వాక్యం. అందువల్ల శ్రీమద్ భాగవతము అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని, ఎందుకండీ అందులో అంత గొప్పతనం ఏముంది శ్రీమద్ భాగవతంలో? స్వామి చెప్పాడు ఒప్పుకుందాం కానీ ఏదో కాస్త ఉండాలి కదా అంటే. శ్రీమద్ భాగవతము ఎప్పుడు ఏర్పడినది? అన్నీ ఏర్పడిన తర్వాత ఆయుర్భవించింది. పురాణములు ఇతిహాసములు అన్నీ అయిపోయిన తర్వాత చివరగా ఏర్పడిన పురాణం శ్రీమద్భాగవం. అంటే ఇదివరకు చేసిన అన్ని పనులతో అనుకున్న ఫలితం నెరవేరనప్పుడు ఈ పని జరిగింది. అంటే ఇదివరకు ఉన్న వాటి సారమంతా ఇందులో ఉంది. మనకు పద్మపురాణంలో చెప్తాడు గరుడ పురాణంలో చెప్తాడు. అర్ధోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ విధిర్ణయః గాయత్రీ భాష్య పూతోసౌ శ్రీమద్భాగవతం అంటే బ్రహ్మసూత్రములకు ఇది వ్యాఖ్యానం. యాస భగవానుడు పరమాత్మ, జీవాత్మ, ప్రపంచము, భగవద్ ఉపాసన దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనము అది పొందిన వారు. అనుసరించవలసిన విధానము అనేటువంటి ఈ ఆరించిని బోధించటానికి బ్రహ్మ సూత్రము రచించారు. కానీ మనకు ఇంత చెప్తేనే అర్థం కానప్పుడు, నువ్వు చెప్తే ఏం అర్థం అవుతుందని? ఒక్క సూత్రం జన్మాద్యసేతః తత్తు సమన్వయాత్ శాస్త్రయోని అంటే ఏం తెలుస్తుంది మనకు ఒక వాక్యం అంటే? ఇవన్నీ కుదిరని వ్యవహారము. అథా తో ధర్మ జిజ్ఞాసా నాకు తెలవదు బ్రహ్మ జిజ్ఞాసా నాకు తెలవదు. ఏమిటి గతి అంటే ఆ బ్రహ్మ సూత్రములు వివరించబడినటువంటి అర్థమును అందరికీ బోధపడటానికి వ్యాఖ్యానం చేశారు.

బ్రహ్మ సూత్రముల చేత ప్రతిపాదించబడేటువంటి భగవత్ భాగవత ఆచార్య తత్వ నిష్కర్ష చేసినది శ్రీమద్భాగవతం. అంతే కాదు మహాభారతాన్ని చదివిన చాలా మందిలో నూరు మందిలో 99 మంది మహాభారతాన్ని అపార్థం చేసుకునేవారు అర్థం చేసుకునేవారు లేరు. విమర్ధించేవారు. కాబట్టి మహాభారతంలో ఏమి చెప్పానో చెప్పడానికి వ్యాసుడు భాగవతం నిర్మించాడు. భారతార్థ వినిర్ణయ. మహా మహాభారతములో ప్రతిపాదించబడిన అర్థము ఇదని మహాభాగవతం నిర్ణయించింది. అంటే మహాభారతం ఎలాంటిది అంటే శ్రీమద్రామాయణం చదివిన తర్వాత చదవాలి. భాగవతం తర్వాత చదవాలి. అర్థం కాదు. మహాభాగవతం శ్రీమద్ భాగవతాన్ని చదివిన తర్వాత మహాభారతం చదివితే ఓహో మహాభారతం అంటే ఇదే అయ్యో చాలా తప్పు చేసుకున్నానురా అని తిట్టికొస్తాం. అందుకే భారతార్థ వినిర్ణయః ఈ రెండింటికంటే గాయత్రీ భాష్య భూతోత్సవు. గాయత్రీ మంత్రమునకు వ్యాఖ్యానము తారామండి. గాయత్రీ గాయత్రీ అంటే గాయంతం త్రాయత ఇతి గాయత్రీ. అనుసంధానం చేసేవాడిని, ఉపాసన చేసేవాడిని, గానము చేసేవాడిని రక్షించే మంత్రము గాయత్రి. ఆమెకేదో ఐదు ముఖములు, పది చేతులు, ఇరవై ఆయుధాలు నానా గంధగోళం చేస్తారు పాపం. వచ్చు కాదనం మనం కానీ ఎవరు గాయత్రి జేయస్తద సవిత్ర మండల మధ్యవర్తీ నారాయణ కాబట్టి గాయత్రి మంత్రము చేత ప్రతిపాదించబడే సిద్ధాంతించబడే ధ్యానించబడే ఉపాసించబడే అర్థం చేసుకోబడే పరదైవతం శ్రీమన్నారాయణ అని శ్రీమద్భాగవతంలో చెప్తారు. అందుకే గాయత్రీ మంత్రం కూడా శ్రీమద్భాగవతము భాష్యం. ఇది మనకు సంగ్రహంగా శ్రీమద్ భాగవతం యొక్క ప్రాశస్త్యం. ఇప్పుడు భాగవతం అంటే ఏమిటి అనుకున్నప్పుడు ఏం చెప్పాలి? దేన్ని భాగవతం అనాలి? ఎందుకు అనాలి ఆ మాట సందేహం ఎందుకు వచ్చింది? ఓ రెండు మూడు భాగవతాలు ఉన్నాయి కదా.

మనం చాలా వాటిని ఇప్పటికీ చాలా మందికి భాగవతం అనగానే మన వాళ్ళు ఏ భాగవతం పెడుతున్నారు? పోతన భాగవతం పెడుతున్నారు. మరి కొందరు దైవీ భాగవతం పెడుతున్నారు. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో భాగవతం అంటే దైవీ భాగవతం అని ముందర పెడుతుంది. దైవీ భాగవతం ఎందుకు భాగవతం కాదు? ఇదే ఎందుకు భాగవతం కావాలనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా మరి. భాగవతం అని దేన్ని అంటారు? అంటే గ్రంథః అష్టాదశ సహస్రః. ఇది మొదటి లక్షణం. 18000 శ్లోకాలు ఉండాలి. ద్వాదశ స్కంధ సమ్మితః కొని మిశ్రితః రెండు పహరాలు ఉన్నాయి. 12 స్కంధములు ఉండాలి. ఈ రెండు అక్కడ ఉన్నాయి. హయగ్రీవ బ్రహ్మ విద్యా ఇందులో ఏముండాలి? హయగ్రీవ బ్రహ్మ విద్య ఉండాలి. ఏమిటది అంటే నారాయణ కవచానికి పేరు. నారాయణ కవచమును పరిపూర్ణముగా మహామంత్రము సిద్ధిపూర్వకంగా అనుసంధ చేసిన మహానుభావుడు భార్గవ వంశ బృగు వంశ సంజాతుడు దధీచి మహర్షి. అతనికి ఆ మంత్ర రాజ్యం బాగా సిద్ధి పొందిన విషయాన్ని తెలిసిన అశ్విని దేవతలు అంటే ఎవరు వాళ్ళు మొత్తం స్వర్గానికి రిజిస్టర్డ్ డాక్టర్. డాక్టర్లు అండి. మొత్తం స్వర్గానికి ఇద్దరే డాక్టర్లు. నాకు రోగాలు లేవు మరి ఏం చేస్తాం మనకి ఎప్పుడూ ఆడియన్ మళ్ళీ డాక్టర్లు కావాలి. ఎప్పుడో ఒకసారి వస్తే వస్తాయి లేకుంటే లేదు. రిజిస్టర్డ్ డాక్టర్లు ఇద్దరే. వాళ్ళు ఏం చేశారు? మరీ ఉత్త ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఏం లాభం? కాస్త మంత్రంతో కూడా తగ్గిద్దాం అని స్వామి మీకు విద్య వస్తుందట దారాయణ కవచం కాస్త నాకు బోధించండి. తప్పకుండా నాయనా, కానీ యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం పూర్తి అయినాక రండి ఉపదేశిస్తాను. పాపం వెళ్ళిపోయారు. ఈ విషయం మహారాజు గారు తెలిసింది. ఏ మహారాజు గారు స్వర్గానికి చక్రవర్తి ఇంద్రుడు. రాజు ఏం చేయాలి? తన పదవిని జాగ్రత్తగా చాపాడుకోవాలి.

సరే కాదు రూటీ వేయండి. తనను ఇంకోడు ఆక్రమించకుండా చూసుకోవాలి కదా. మరి ఈ అర్పిరి దేవతలు ఇద్దరు ముందు వెళ్లి అడిగారంటే నాకు రాని విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారంటే చిన్నగా నాకు. ఎక్కడ ఉద్భాగం చెప్తారో ఏమో అని వాడు వెళ్ళాడు. స్వామి స్వామి మీరు ఫలానా వాళ్ళకి చెప్తా ఉన్నారట. అది మాకు చెప్పాలి. చెప్పండి. ముందు మా వారు చెప్పాలి, వారు చెప్పడం కాదు నాకే చెప్పాలి. మాకు కాకుండా వారికి చెప్తే మీ తల తీసేస్తాను అన్నారు రాజు గారు మీద. నేను ఎవరికి చెప్పాలన్నా యజ్ఞం చేస్తున్నాను రా ఆయన వెనక రా చెప్తాను నేను. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు రాజు గారు వెతికిస్తే అలాగే నీకు అబ్బు అన్నారు. వీడు వెళ్ళాడు. యజ్ఞం పూర్తయింది. సీరియల్ ప్రకారం వాళ్ళిద్దరూ వచ్చారు. అయ్యా గురువుగారు చెప్తామన్నారు. చెప్తామన్నానురా నాన్న కానీ మీ రాజుగారు వచ్చి తలకాయ తిప్పించేస్తారన్నాడు. ముందు ఆయనకు చెప్పాలి. అంటే అదేం భాగ్యం నా పని మేమే చేస్తాం. కలకా తీసేరేమో అయినా మేము కూడా చేస్తాం ఏంటి? ఆ మేము చేస్తాం ఏమి. అయ్యో అదేంటి నాయనా అయ్యా భయపడకండి. ఇంద్రుని బెదిరింపు పని చేయకుండా ఉండటానికి మేము మంత్రం చెప్పాం. తలకాయ ముందు మేమే తీసేస్తాం. ఈ తల తీసి పక్కన పెట్టి ఇంకో తల మీకు ఇస్తాం. ఆ తలతో మంత్రం చెప్పండి. ఇంద్రు వచ్చి దాన్ని తీసేస్తాడు, మీ తలకాయ మీకు మళ్ళా పెడతాం. బాగుంటుంది కదా? ఆ సరే బాగుంది అన్నట్టు జరిగింది. అప్పుడు చెప్పిన దేవతాలు డాక్టర్లే కాబట్టి ఏమంటారు అవయవాన్ని మారిస్తే ఆ ట్రాక్ ప్లాంటేషన్. అంటే వాళ్ళు తలలే మార్చారు. ఇప్పుడు తలలు మారుస్తున్నారు అనుకోండి, ఈ తలలు మార్చడం వేరు. వాళ్ళు వీళ్ళు తలలను ఏ మారుస్తున్నారో వాళ్ళు తలలు మార్చారు అంతే. ఇలా ఈ తలను తీసేసి. హయగ్రీవం గుర్రం యొక్క తల చెప్పుకున్నాం కదా. హి గతౌ అని. వ్యాకరణం కస్త వస్తే హి అంటే గతి. గతి అంటే జ్ఞానం. హయము అంటే జ్ఞానమునకు ప్రతీక. భయము శక్తికి ప్రతీకం, మనం ఈనాడు కూడా పవర్ పవర్ ని దేనితో కొలుస్తున్నాం?

హెచ్‌పిఏ కదా అంతేగాని ఈపీ బీపీ అనం ఎలిగ్యంట్ పవర్ ఇంకేదో పవర్ కాదు అది హార్స్ పవరే. కాబట్టి హయము దానికి ప్రతీక. ఇలా హయము యొక్క గ్రీపమును పెట్టి ఆ విద్యను పొందారు. సరే ఇంద్రుడు వచ్చి ఆ తలకాయ తీసేసాడు. మళ్ళీ యశోభ వారు వారి తెర వారికి పెట్టి వెళ్ళిపోయారు. ఇది హయగ్రీవ బ్రహ్మ విద్య అంటారు. అంటే హయగ్రీవ రూపంలో ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య. నారాయణ కవచం. సరే తర్వాత దీన్ని ఇంద్రుడు ఇతని ద్వారా పొందలేదు కానీ ఇంద్రుడు చేసినటువంటి తప్పు వలన గురువుగారు అలగి అలిగి వెళ్ళిపోతే ఇంకో గురువును ఆశ్రయించాలని ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి అడిగితే బ్రహ్మ ఆ గురువుగారిని పట్టుకోలేము అది నాకు నా వల్ల కాదు ఇంకో గురువుని ఇస్తానని త్వాస్త్ర త్వాస్త్ర ప్రజాపతి పుత్రుడైనటువంటి విశ్వరూపుడిని జరిగులు చేస్తే ఆ విశ్వరూపుడు ఇదే నారాయణ కవచాన్ని యయ గుప్త సహస్రాక్ష సవాహాన్ రిపు సైనికాన్ చెడున వినిర్జిత్య త్రైలోక్య బుభుజే శ్రియం భగవంతన్ మమాస్యాహి వర్మనారాయణాత్మకం విజేష్యతి అంజసాయేన అందరికీ వచ్చే ఉంటుందేమో చేయటం లేదా నారాయణ కవచాన్ని నిత్యానుసంధానం ఒకప్పుడు ప్రతిరోజు ప్రాతఃకాలం ఏ అనుసంధానం చేసినా చేయకున్నా శ్రీమన్నారాయణ కవచానుసంధానం చేసుకున్న తర్వాతే బయటికి వెళ్తారు ఎందువల్ల మనకు అంతటా శత్రువులే కదా అంతట అంటే లోపల బయట. ఈ రెండు రకముల శత్రు నిర్మూలనానికి ఉపయోగించేది నారాయణ కవచం. ఇంద్రుడంతటి వాడు కూడా నారాయణ కవచాన్ని ఉపాసించే శత్రు జయమును పొందాడు. అది కూడా కీడన్ని వాడు ఆడుతున్నట్టుగా. కాబట్టి ఇంద్రుడు త్రైలోక్యాన్ని పొందటానికి కారణం నారాయణ కవచం. దానికే పేరు బ్రహ్మ విద్య అని. అంతే.

హయగ్రీవ బ్రహ్మ విద్య అని చెప్పడంలో రెండు పరమార్థాలు. ఒకటి నారాయణ కవచ మహాత్మ్యం. రెండవది హయగ్రీవ అవతార మహాత్మ్యం. ఇలా ఈ రెండు విషయములు ఎందులో ప్రతిపాదించబడతాయో అంతటితో ఊరుకుంటే సరిపోదు నారాయణ కవశము దేని కోసమో యత్ర వృత్రవధస్మృతః వృత్తరాసుర సంహారం కూడా ఉండాలి యత్ర ఉత్తరవధస్మృతః గాయత్రియాచ సమారంభః తర్వాత కావలసింది గాయత్రీ మంత్రముతో ఆరంభించబడాలి. అంటే 18000 శ్లోకాలు, 12 స్కంధములు, హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రాసుర వధ, గాయత్రీ మంత్ర ప్రారంభం. ఎక్కడ ఈ ఐదు ఉంటాయో అది శ్రీమద్భాగవతం. తత్ మహాభాగవతం మతం. ఇది మహాభాగవత లక్షణం. కాబట్టి ఇవి ఉన్న వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీమద్భాగవతమే తప్ప ఇంకొక భాగవతం ఈ లక్షణానికి సరిపోదు. కాబట్టి అది భాగవతం కాదు. మనకిప్పుడు భాగవత ప్రాశస్త్యాన్ని చెప్పుకున్నాం. భాగవత లక్షణాన్ని చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకోవాలి? భాగవత మహాత్మ్యాన్ని చెప్పుకోవాలి. అంటే భాగవతాన్నే ఎందుకు వినాలి? శాస్త్రం ఏంటంటే భగవద్గీత పారాయణం చేస్తున్నప్పుడు గీతా మహాత్మ్యం అనుసంధానం చేయకుండా ఎలా గీత మనం పారాయణం చేయకూడదో వరాహ పురాణంలో భూదేవి వరాహ సంవాదం. ఆ మంత ఉంది చెప్పుకోవచ్చు గీతా మహాత్మ్యం. ఆ గీతా మహాత్మ్యం అనుసంధానం చేయకుండా గీతా పారాయణం చేస్తే ఫలితం శూన్యము అని చెప్పినట్టుగా శ్రీమద్భాగవతాన్ని ఎక్కడ మనం అనుసంధానం చేయాలి అనుకున్న ముందు.

భాగవత మహాత్మ్యం సంధానం చేసుకోవాలి. ఈ భాగవత మహాత్మ్యము చాలా పురాణాల్లో ఉంది. స్కాంద పురాణంలో శంకర పార్వతీ సంవాదంలో ఉంది. ఆత్మ పురాణంలో నారద సనక సంవాద రూపంలో ఉంది. అలాగే ఇంకోటి కైతిక పురాణం అంటాం అది ఉప్పురాణం అని పేరు అందులో చెప్పారు. ఇంకా మనకు విష్ణు ధర్మోత్తరంలోనూ వివరించారు. భవిష్య పురాణం వివరించారు. అగ్ని పురాణంలో వివరించారు. లింగ పురాణం వివరించారు. ఇలా ఎనిమిది పురాణాలలో భాగవత మహాత్మ్యం వివరించబడింది. కానీ ఆచారంలోనూ అనుసంధానంలోనూ ఉన్న భాగవత మహాత్మ్యము పద్మపురాణంలోని. పద్మపురాణంలోని భాగవత మహాత్మ్యమును అనుసంధానం చేసుకుని భాగవతాన్ని ప్రారంభించడం అనేటువంటిది. అనుచానమైనటువంటి ఆచారం పూర్వ సాంప్రదాయం. ఈ సాంప్రదాయ అనుగుణంగా పద్మపురాణం బోధించినటువంటి భాగవత మహాత్మ్యాన్ని సంగ్రహంగా చెప్పుకొని భాగవతంలోకి దిగుదాం. ఇందులోనూ సూత. శౌనక సంవాదం చెప్పుకుంటాం కదా. ఈ సూత శౌనక సంవాదంలో అజ్ఞాన తిమిర ధ్వాంత కోటి సూర్య సమప్రభ సూత ఆఖ్యాహి. అవుతున్నాడు అంటే అజ్ఞానం అనేటువంటి మహా చీకటిని ధ్వంసం చేసేటువంటి కోటి మంది సూర్యులతో సమానమైన కాంతి గల మహానుభావా. మా సంసారం అనేటువంటి మహా వ్యాధి పోవటానికి మార్గమును మందును చెప్పండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళం భక్తి జ్ఞాన విరాగాప్త వివేకః వర్ధతే కథం మాయా మోహ నిరాశస్య వైష్ణవై క్రియతే కథం ప్రశ్న ఇది. ఏమిటి? మనకేం కావాలి? సంసారంలో ఉన్నవాళ్లకు రెండు కావాలి. ఒకటి వివేకం పెరగాలి.

రెండు మాయ తొలగాలి. ఎలాంటి వివేకము మనకు వివేకం ఉంది. ఏది తినాలి ఏది తినకూడదు. ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఎంత తింటే శరీరం ఇంకాస్త బాగా బలము మరొకటి బాగా పెరుగుతుంది. ఈ వివేకం మనకుంది. కానీ వివేకం అంటే అది కాదు. దేహాత్మ పరిజ్ఞానాన్ని వివేకము అంటారు. అంటే శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరము కంటే ఆత్మ వేరని తెలియటాన్ని వివేకం అంటారు. ఈ వివేకము దేనితో కలుగుతుంది అంటే భక్తి, జ్ఞాన, విరాగములతో కలుగుతుంది. మొదలు పరమాత్మ యందు ప్రీతి గలగాడు. ఇది చాలా చమత్సారమైన శ్లోకం. మన అనుభవానికి చాలా విరుద్ధమైనది. లోకంలో మనకు ఒక విషయం తెలిసిన తరువాతనే దాని మీద ప్రీతి కలుగుతుంది. చూడండి ఫలానా ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా ఇంత మంచిది ఇది గొప్పది అంటే ఓహో ఇది చాలా మంచిది మనకు ప్రేమ కలుగుతుంది. కానీ ప్రేమ కలిగిన తర్వాతనే తెలియాలి అంటున్నాడు. భక్తి జ్ఞాన విరాగ మొదలు భక్తి కలగాలి. భక్తి అంటే ప్రేమే. ఎవరి మీద? పరమాత్మ. భగవంతుని మీద ఉన్న ప్రేమకు భక్తి అని పేరు. మొదలు మనకు భగవంతుడి మీద ప్రేమ కలగాలి. ప్రేమ కలిగిన తరువాత భగవంతుడు ఎంతటి మహానుభావుడో మనకు తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? జ్ఞానం. భగవంతుని మహాత్మ్యం తెలిసిన తరువాత ప్రపంచం మీద పోలి తగ్గిండు. వినడానికి బాగానే ఉందండి, మరి భక్తి కలుగుతుందా? పరమాత్మ యందు ప్రీతి కలుగుతుందా? పరమాత్మ యందు జ్ఞానం కంటే ముందు ప్రీతి కలుగుతుంది. ఎందువల్ల ప్రీతి కలవారి సంస్కారం వల్ల. భక్తుల సాహచర్యంతో నలుగురు గుడికి పోతారు వెంట మనము పోతాం.

వాళ్ళు దండం పెడతారు మనము దండం పెడతాం. దండం ఎందుకు పెట్టావురా అని ఏం చెప్తాం మనం? వాళ్ళు పెట్టారండి మేము పెడుతున్నాం. మీకు భగవంతునిలోని ఏం గొప్పతనం తెలిసింది దండం పెడుతున్నావురా అంటే ఎవరు చెప్తారండి? అందరూ పెడుతున్నారు మేము పెడుతున్నామండి అంటాడు ఎవరికి తెలుస్తుంది? ఎందుకంటే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః వేదములు కూడా అక్కడిదాకా వెళ్లి మా వల్లకా వెనక మళ్ళీ వస్తాయి. దాని గురించి చెప్పలేవు మనం ఏం చెప్తాం కాబట్టి జ్ఞానం అనే మాట కుదరదు మొదలు పట్టి. భక్తి వల్ల జ్ఞానము కలిగి, జ్ఞానం వల్ల విరాగం కలిగి, విరాగం వల్ల కలిగిన వివేకం ఎలా పెరుగుతుందో చెప్పమన్నారు. మామూలు వివేకం కాదు. ప్రపంచం మీద వైరాగ్యం కలిగిన తరువాత కలిగే వివేకం. ఎలాంటిది అది? ఇదం శరీరం పరిణామ తేచలం పతత్యవత్యం శ్రద్ధ సంధి జజ్జడం. మనము ఈ ప్రపంచంలో వేటి వేటిని భోగములు అనుకుంటున్నామో వేటి వేటిని భోగ సాధనములుగా అనుకుంటున్నామో ఏ భోగ అనుభవం వల్ల ఆనందము కలుగుతున్నది అనుకుంటున్నామో అవన్నీ క్షణితములు. నత్సరములు. కప్రదములు. ఇది వైరాగ్యం కలిగిన తర్వాత పెరిగే వివేకం. అంటే నీవు సంసారాన్ని ఎందుకు వద్దు అనుకుంటున్నావు? ఎందుకు విరక్తి? అంటే అందులో ఉన్నది ఏది శాశ్వతం కాదు. పొందేది ఏది? పొందేది కాదు. అసలు పొందేదే లేదు. సంసారం వల్ల నాకేం వస్తుందండి దుఃఖం కాక? నాకు ఉంటే ఎవరికి? తెలియడానికి కాదు ఆత్మ. ప్రకృతి సంబంధం ఏర్పరచుకున్న ఆత్మకు సంసారం వల్ల రవ్వంత ఉపయోగం ఏదైనా ఉందా అండి? ఇంకా అతనం తప్ప? ఇంకో జన్మ. అది పోతే ఇంకో జన్మ. ఇవన్నీ జైలే. ఏదో జిల్లా జైలు, తర్వాత రాష్ట్ర జైలు, తర్వాత సుప్రీం జైలు. అయినా జైలే, ఏ జైలే కేమి. మహారాజు ఉంటే సుప్రీం జైలు. మామూలు వాళ్ళు అంటే జిల్లా జైలు.

ఇది జులో కూడా ఏ క్లాసు ఉంటాయట కదా? బి క్లాసు, సి క్లాసు అని చెప్తారు కదా. కాబట్టి అంతే తప్ప అన్నీ చేయలే. ఎక్కడ ఉంటే ఏమని వాడు ఏసీ రూమ్ ఇచ్చినా చేయలే కదా. కాబట్టి ఇది వివేకం. ఇలాంటి వివేకం ఎలా పెరుగుతుంది? మాయా మోహ నిరాశస్య వైష్ణవైహి క్రియతే కధం? విష్ణు భక్తులు పరమాత్మ యొక్క యోగమాయ వలన కలిగేటువంటి మోహమును ఎలా తొలగించుకుంటారు? ఎందుకంటే ఇక ఘోరే కలౌ ప్రాప్తే జీవాత్య అసురతాంగత. ఘోరమైన కలియుగంలో ప్రతి ప్రాణి రాక్షసులే అయ్యారు. క్లిచాక్రాంతస్య తస్యైవ శోధనే కింపరాయణ. అలాంటి వారి కష్టములు తొలగడానికి ఏం చేయాలి? అలాగే దేవక్యాం వసుదేవాస్య జాతః యశ్చతికీర్షయా పరమాత్మ వసుదేవుని వలన దేవకి యందు ఏమి చేయాలని పుట్టాలి అనుకుంటున్నాడో అలాంటి పరమాత్మ పుట్టి ఏమేమి చేస్తున్నాడో ఇలాంటి విషయాలన్నీ మాకు వివరించవయ్యా మహానుభావా అని శౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగితే అతడు సాధు వృత్తం మహాభాగ. చాలా బాగా అడిగారు మీరు. ఎందుకంటే పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించమని అడిగిన మాట కంటే ఇంకా బాగా ఏముంటుంది అంతకన్నా ఎక్కువ. మీలాంటి మహానుభావుల యొక్క ప్రశ్న వలన సాహచర్యం వలన. ఈయన కృష్ణః అనుస్మరితః పరమాత్మను స్మరింపజేసేటువంటి ఒక మంచి అవకాశం మీరు ఇచ్చారో మహానుభావులు తప్పకుండా చెప్తాను. అని ఆ మహానుభావులు మొదలుపెట్టారు. ఏమిటి అంటే కలౌ కీరేణ భాచితం. ప్రపంచంలో ఇప్పుడున్న సమయంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం శ్రీమద్భాగవతమే.

కలియుగంలో ఇవి మన పాఠలో చిలుక పలుకులు. తలవు కీరేన పలుకులు. చిలుక పలికిన పలుకులు ఇవి. ఎలాంటిదంటే ఈ మహాభాగవతము అంటే పరీక్షిణి మహారాజు విరక్తిని పొంది నదీ తీరంలో ప్రాయోపవేశం చేసినప్పుడు ఒక 6994 ముందు వచ్చాడు. మహర్షుడు. అయ్యో మా మహారాజు ఈ స్థితికి పొందాడని అతన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి, జ్ఞానబోధ చేయడానికి. ఇంత మంది మహానుభావులు ఒక్కరి కోసం వచ్చారంటే మరి ఆ ఒక్కడు ఎంత మహానుభావుడు. మహా పౌరుషికోహి సహా అంటారు ఈ మహానుభావుడు అతను మహాపురుషుడు అట. పరీక్షిత్తు మహా పౌరుషిక మహాపురుషుడు పరమాత్మ అతని భక్తుడు. మహా పౌరుషికః. ఇంతమంది మహానుభావులు వచ్చారు కాబట్టి నేను ఒక్కడిని దూరంగా ఎందుకు ఉండాలని ఆయన కూడా వచ్చాడు. ఎవరాయన? సుఖ మహర్షి. తోడస వార్షికః మహా అతను 16 ఏళ్ల వాడే ఎన్ని యుగాలు అయిపోయినా ఆయన వయస్సు మాత్రం 16 ఏ. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ భూతములు మనసు. అది దాటి బయటికి పోదు. అంటే వాటిని తనలోనే ఇమిడ్చుకొని వాటిని పైకి రాకుండా ఆత్మ పరమాత్మ యొక్క సంశ్లేషణతో ఆనందించే మహానుభావుడు అని అర్థం 16 ఉండే. ఆ మహానుభావుడు వచ్చి పరీక్షిత్తు మోక్షమునకు పోవటానికి కావలసిన ఉపాయముగా శ్రీమతి భాగవత కథను చెప్పటానికి నిర్ణయించుకున్న సమయంలో సుధా కుంభం గృహిత్వైవ దేవతా సముపాగతాః మంచి ఛాన్స్ మాకు దొరుకుతున్నది. మా ఛాన్స్ ను వాళ్ళు కొట్టేస్తున్నారు ఎందుకని దేవతలు అమృతం తీసుకుని వచ్చారు. అయ్యా సుఖయోగీంద్ర మీ అందరి బాధ ఆయన చస్తున్నాడనే కదా పరిష్చిత్ చావకుండా మేము చేసుకుంటాం అతనికి అమృతం ఇచ్చేస్తాం ఆ అమృతం మాకు ఇవ్వండి ఏ అమృతం భాగవతామృతం భాగవత కథామృతం మాకు ఇవ్వండి

ఈ అమృతం వినిపిస్తాను. రాజు బాగుంటాడు, మేము బాగుంటాం. హాయిగా ఏదో పరిష్కారం ఒక సంధి ఎక్కేయింది అని అన్నారు. ఎక్కేయింది. అంటే బాగానే ఉంది, నవ్వాడు. సుఖయోగిందుడు. కార్య కో సుధా కో కథాలోకే కో కాచ కో మనిర్మోహ అమృతం ఎక్కడ భాగవతం ఎక్కడ గాజు పెంకుకు మణి వల గాజు పెంకు ఎక్కడ మణి ఎక్కడ మీకు ఇది రాదు భాగవతం చెప్పమ్మన్నాడు. ఎందుకంటే అమృతం తాగితే శరీరం మీద ప్రీతి మరికాస్త పెరుగుతుంది. మనం చాలా కాలం బ్రతకాలని కోరేవాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా అని కాదు. ఈ శరీరం పడే బాధలన్నీ మరికొన్ని జన్మలు మనం పెంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం. శరీరం లేదనుకోండి ఇంకా బాధ ఏముంది హాయిగా ఉంటాం. అది బ్రతకారి అనుకునే వాళ్ళు మూర్ఖులు అంటాడు జాసుడు. అంటే మనం చెప్పేది చూడండి. కొన్ని పాపములు చేసి నరకానికి వెళ్లి ఒక 100 ఏళ్ళు నరకంలోనే ఉన్నాడు వాడు. పాపాలు అయిపోయినాయి పని అనుభవం అయిపోయింది. వారు స్వర్గానికి వెళ్ళాలి. అయినా ఇవాళతో అయిపోయింది రేపు నువ్వు స్వర్గానికి వెళ్లొచ్చు రా బాబు అంటే ఇక్కడ బానే ఉంది లేండి మళ్ళీ ఏం పోతాను అన్నాడు. ఇన్నాళ్ళు ఉన్నాయని అలవాటు అయిపోయింది, మళ్ళీ ఏం పోతాను, ఇది బాగానే ఉంది, అది మన స్థితి. కలిగే కష్టములను ఉన్న కష్టం అలవాటు అయిపోయి. కష్టాలు అలవాటు అయ్యాయి తప్పితే ఎట్లా బాధపడేమండి? మహా తెలివి గలవాడు అని చెప్తారు మహానుభవులు. అందువల్ల శరీరాన్ని శరీరంతో పొందేటువంటి దుఃఖములను, బాధలను, సంబంధమును పెంచేది అమృతం. శరీరము యొక్క స్వరూపాన్ని తెలిపి ఆత్మ స్వరూపాన్ని తెలిపి పరమాత్మ యందు భక్తిని కలిగించేది భాగవతం. ఏది గొప్ప వాడని? జాంటి భాగవతానికి అమృతం తీసుకొని ఇవ్వాలా ఇవ్వను పావం. అందుకే సురానామపి దుర్లభ.

మహా భాగవతము దేవతలకు కూడా లభించదు. ఈ మాట విని, ఈ మాట తెలిసి చిన్న అనుమానం బ్రహ్మకు కూడా వచ్చి నిజంగా అంత గొప్పదా ఈ భాగవతం అని ఒక త్రాకు ఏర్పాటు చేసి ఒక పక్క భాగవతాన్ని పెట్టి సక్కిన పక్క వేదములు, ఇతర పురాణములు, ఇతిహాసములు ఇంకా ఏమేమిటో అన్నీ పెట్టి చూస్తే ఈ భాగవతంలోని ఒక అంశానికి కూడా అవన్నీ కరితూగలేదు. ఇంత అద్భుతమైనటువంటి భాగవతము. అయ్యా ఇదంతా ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా శ్రీమద్భాగవతము మనకు అందినది అంటే ఆ తరువాత. అనుకున్నప్పుడు చెప్పేటువంటి విషయం పరమ రహస్యం ఏమిటంటే ఈ శ్రీమతి భాగవతాన్ని సనక సనందనాదులు నారద మహర్షికి బోధించారు. అని మొదలు పెడతారు భాగవతం మహాన్యులు. సనక సనంద నారదు నారదునికి బోధించడం ఏంటండీ? అందులో సప్తాహం అంటున్నారు, ఏడు రోజులు చెప్పారు అంటున్నారు. అసలే నారదునికి. ఏం పేరు? నారదస్య అస్థిరస్యచ. కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతారు అంటాం కదా. క్షణకాలం ఒక దొరకు కూర్చోడు. పోనీ నారదులు అలాంటి వాడా అంటే వాళ్ళు సనకాదులు, యోగులు. అంటే వాళ్ళు కూడా ఉండరు. గోదోహన మాత్రకాలో సౌవ్యత్వ తిష్టతి స్వప్రభుహు. ఆవు పాలు పిండే అంత సేపు కూడా ఏ ఒక్క తోట ఉండని వారు ఋషులు మహాయోగులు. ఈయన అసలు ఎలాగో త్రిలోక సంచారి ఈయన చలన లేనివాడు. వీళ్ళిద్దరు కూర్చోవడం ఏమిటి? ఏడు రోజులు చెప్పడం ఏమిటి? అయినా నారదునికి భాగవత భాగవతాన్ని వినే అవసరం ఏమిటి? అని మళ్ళీ శౌనకాదులు సూత మహర్షిని అడిగినప్పుడు. వారు బదరికాశ్రమంలో తనక సనందనాధులు తమ దగ్గరికి వస్తూ ఉన్నటువంటి నారదుణ్ణి చూచి కధం నారద దీనోసి శూన్య చిత్తోసి త్వం కుతః గత విత్త ఇవ అధనః

చాలా చెప్తాడు. అంటే ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటున్నావ్. చాలా దైన్యంతో ఉన్నావ్. నీలాంటి యోగికి అంటే ఋషికి, మునికి చింతకు ఆస్కారం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు? ఏమి జరిగింది అని సనకాదులు నారద మహర్షిని అడిగితే అతను అయ్యా బుద్ధి తక్కువై భూలోకానికి వచ్చాను అన్నాడు. అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ సరే చూస్తాం కదా అని భూలోకానికి వచ్చాను. భూలోకానికి వచ్చి ఏమైందయ్యా? సత్యం నాస్తి, తపః నాస్తి, నాస్తి ధర్మ పరాయణం. ఏమి లేదండి. ఇవన్నీ ఉన్నాయి అనుకోని వచ్చాను. ఓ సత్యం లేదు, తపస్సు లేదు, ధర్మము లేదు, శాంతము లేదు. అసలు వైరాగ్యము నిరాశనేవి అసలు ఏ లేవు. మరి ఏమున్నాయయ్యా అంటే మందాః సుమందమతయః మందభాగ్యాః ఉపద్రుతాః ఉదరంభరిణో జీవాః వరాకాః కూటభాషిణః అసలే మానవులు మన స్వరూపామే మన గుణం చెప్తుంది అని శాస్త్రం. మనం ఇంత ఉన్నామనుకోండి అందులో బుద్ధి ఎంత ఉంటుంది మరి? అసలు ఇంత ఉంటే అది పొడుగ్గా ఉంటుందో ఏమో. ఇంత ఏమండీ వరకేలా? అందుకనే మందా. కలియుగలంతా పొట్టి వాళ్ళండి ఇవాళ చెప్పాం. సంగేడు చెట్టుకు కూడా నిచ్చెన వేసుకొని ఎక్కి పొడగరిలు పుడతారట అందరూ. చాలా పొడగరి కాబట్టి ఇది మందాహ. పోనీ వాళ్ళు పొట్టిగా ఉన్నా బుద్ధి పెద్దగా ఉంటుందా అంటే సుమంద మతయః. అంతకంటే తక్కువ వాళ్ళ బుద్ధి. పోనీ ఇది బాగా లేకున్నా అదృష్టం బాగుందా మందభాగ్యః. దృష్టము కూడా తక్కువే. ఇవన్నీ తక్కువ ఉన్నా కాస్త ఎలాంటి ఆపదలు లేకుంటే బాగుండేది ఉపద్రుత. నిత్యము ఆపదలే. ఇవన్నీ కాక ప్రత్యేకమైనటువంటి విధానం ఉదరంభరిణో జీవాః ఎవరి పొట్ట వారు నింపుకునే వాళ్ళు తప్ప అంటే చిందిమా పొట్టకు శ్రీరామ తప్ప ఎదుటి వారు తిన్నాకేం తినకుంటే నాకేం ఉదరంభరిణో జీవ అది కూడా

వరాక అంటే ఎదుటి వారిని మోసము చేసి తమ పొట్ట నింపుకున్నాం. ఎలా మోసం చేస్తారయ్యా? కూట పాటినాం. అబద్ధం చెప్పి. అసత్యము చెప్పి ఎదురువారిని మోతగించి తమ పుట్ట నింపుకుంటారు. అంతేకాదు తరుణీ ప్రభుత్వాలోకే త్యాడకో బుద్ధిదాయకః. కలియుగంలో భార్య ఆడవారి పెత్తనమే ఇంట్లో ఉంటుంది. బావమరిది గారే సలహా చెప్తారు. త్యాదక బుద్ధిదాయక అనంగా ఇంతైనా పరస్పరం అవిశ్వాస. ఒకరి మరుకరు నమ్మరు. దంపతీనాంచ కల్కనం భార్యాభర్తలు నిత్యము కొట్లాడుతూనే ఉంటారు. అష్టశూలా జనపదాః శివశూలా చతుష్పదాః చానిన్య కేశ సూరిన్యః సంభవంతి కలవులిగే. కలియుగంలో అన్నం అమ్ముకునే ఊళ్ళు, వేదాన్ని అమ్ముకునే బ్రాహ్మణులు, శరీరాన్ని అమ్ముకునే యువతులు పుడతారయ్యా. ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఏవం గతే కల ప్రాయో ధర్మేచ అధమతాంగతే. ధర్మము తగ్గిపోయింది, బాధలు ఎక్కిపోయాయి. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ చూసుకుంటూ నేను వెళుతూ ఉంటే తత్రాశ్చర్యం మయాదుసం ఒకచోట. పరమాశ్చర్యాన్ని చూశాను ఏమిటది? ఒక యువతి వృద్ధులైనటువంటి ఇద్దరు మూర్ఛాక్రాంతులై ఫలితకేచ. మెరసిన తెల్లబారిన కేశములు కలిగి మూర్ఛాక్రాంతులై ప్రాణము ఉన్నదో పోయినదో అని అనుమానించే స్థితిలో ఉన్నటువంటి ఇద్దరిని తన ఒడిలో పడపెట్టుకొని తన చుట్టూ ఒక పదిహేను మంది ఓ నూరు మంది నూరు మంది దాసీలు సేవిస్తూ ఉండగా విలపిస్తూ ఉన్న ఆమెను చూచి ఎవరో చూతామని దగ్గరికి వెళ్ళాను. ఆయన చూసి అహో నారద ధన్యోసి స్వాగతంతే మహాభాగా మచ్చింతామపి నాశయా ఎందుకంటే త్వాదృశానాం హి మహాత్మనాం సంగమః సర్వ సాధకః

నీలాంటి మహానుభావుల సంగమము అనుకున్న అన్ని ఫలితాలను ఇస్తుంది. మనకేదైనా కోరిక తీరాలి అంటే ఏ గుడి గోబురానికి అవసరం లేదు. ఓ భగవంతుని భక్తుడు మనం తెలవకుండానే మన దగ్గరికి రావాలి. మనం వెళ్లి ఆయన ఇంటికి పోవడమో మనం పిలుచుకోవడమో కాదు అనుకోకుండా మన ఇంటికి వారు వచ్చారు అంటే మనం అనుకున్న పని విజయవంతం. సరే అంత గొప్పతనం మనకెక్కడ ఉంది అనుకుంటే ఏం చేయాలి కనీసం పనికి వెళ్ళే ముందు మనమే వారి ఇంటికి వెళ్లి నమస్కారం చెప్పి అయ్యా ఫలానా పనికి వెళ్తున్నామండి. ఎలాగో అన్నం కలుపుకొని పోయేది అంటారు కదా సాధువునాం. ఇది ఎందుకంటే సర్వ అఘౌఘ నికురుంతనం సాధువునాం దర్శనం లోకే. సకల పాప సమూహ దాహకము సద్యంత శనమని శాస్త్రం మీరు కనపడ్డారయ్యా కాస్త నా బాధ వినండి తొలగించండి అంటే అమ్మ ఎవరమ్మ నువ్వు అహం భక్తిరితి క్షాత నా పేరు భక్తి, వీరిద్దరూ నా కుమారులు జ్ఞాన వైరాగ్య నామానౌ. ఒకరి పేరు జ్ఞానము, ఇంకొకరి పేరు వైరాగ్యము. ఈ నూరు మంది గంగాధ్యా సరితస్య ఇమా వీరంతా గంగా, యమునా, కావేరి, పుంగవసాయి లాంటి నదులన్నీ నన్ను సేవిస్తూ ఉన్నాయి. అంతా బాగానే ఉంది ఉత్పన్న ద్రవిడేచాహం వృద్ధిం కర్ణాటకే గతా నేను ద్రౌడ దేశంలో పుట్టాను కర్ణాటకలో పెరిగాను ఎక్కడికి ఎక్కడికో వెళ్ళాను. తీరా ఇవాళకి వచ్చిన తర్వాత మనకు ఈ ప్రాంతంలోకి వస్తే అంటే మధురా నగరానికి బృందావనానికి వచ్చిన తర్వాత నేను వృద్ధిని పొందాను. నేను పొందాను కానీ వీళ్ళు ఇలాగే ఉన్నారు. లోకంలో తల్లి ఎరకా మాత యువానౌ ససుతౌ యుక్తమిదమ్మని తల్లి వృద్ధురాలు కుమారులు యువకులు కదండీ ఉండాలి కానీ తల్లి యువటి కొడుకులు వృద్ధులయ్యారు. ఇది ఎక్కడ బాదండి? ఎక్కడైనా ఉంటుందా? కారణం చెప్పు మహానుభావా. నా చింతను పోగొట్టు అని అడిగితే క్షణం చిష్ట ఒక్క క్షణం కాదు ఆగం తల్లి అని తన దివ్య దృష్టితో చూశాడు. నమ్మ ఘోర ప్రాప్త కలిహి లోకే సర్వార్ధ వినాశక కలికి పేరేమిటంటే సర్వార్ధ వినాశకం అని అన్ని ప్రయోజనములను నాశనం చేసేది.

తల అంటేనే అది. అది వచ్చేసినాక నువ్వు నేనేం బాగుంటా తల్లి, నీగటి ఇంతే నాగటి ఇంతే అన్నా. అంటే ఇందుకా నిన్ను పిలిచింది. కృష్ణ పరమాత్మ ఏనాడు భూమండలాన్ని విడిచి వెళ్ళిపోయాడో ఆనాటి నుంచే చలి పురుషుడు వేంచేశాడు. చలి వేంచేసిన తర్వాత ధర్మము కానీ, ధ్యానము కానీ, జపము కానీ, మంత్రము కానీ, కథ కానీ అన్నీ. కారములు పోయి నిస్సారములైనాయి ఎలాగంటే బీజహీనః తుసాయథా. తాలు అంటాం తాలు ధాన్యం అంటాం లోపట బీజం ఉండదు కానీ గింజ ఉన్నదానికంటే పెద్ద గుండు. అరుధాన్యం చిన్నగా ఉంటుంది, తాళధాన్యం చాలా పెద్దగా ఉంటుంది అంటే కంతు మోగినట్టు. కదా ఇప్పుడు డుప్లికేటే వచ్చే కంటే బాగుంటుంది శాస్త్రము. అందువలన బియ్యహీనమైన తాలువు లాగా పరిస్థితి అయిపోయింది. ఈ కలియుగంలో మనం చెప్పుకున్న లక్షణాలు ఇంకొన్ని వారు చెప్పారు అనుకోండి. ఇలా అనేకమైనటువంటి స్థితులను చూసి అధర్మం పెరిగింది కాబట్టి నిన్ను నీవు అక్కడో ఇక్కడో కాస్త మానవుడు తలచుకుంటున్నారు కాబట్టి నీకు యవ్వనం ఉంది నువ్వు బాగున్నావు కానీ. ఈ కలియుగంలో జ్ఞానం వైరాగ్యం ఎక్కడ ఉంటాయండి ఎవరికి ఉన్నాయి అందుకే వారికైతే అది అంటే అయ్యా సరే అది నాకు తెలుసు అనుకోండి కానీ ఇప్పుడు నా బాధ ఏమిటంటే పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నాడు అన్నట్టు విన్నాను. మరి ఆ పరీక్షిత్తు కలిపురుషుడిని తరిమేశాడని కూడా విన్నాను. శిక్షించాడని కూడా విన్నాను. కొంచెం తప్పు చేస్తే శిక్షించాలి కానీ మొత్తం ప్రపంచమే పాడు చేస్తుంటే సంహరించాలి కదా. ఎందరో మహా సత్రువులను సంహరించినటువంటి మహావీరుడైన పరీక్షిత్తు కలిని చంపకుండా ఎందుకు ఉంచాడు? రెండవది కలి ఉన్నంత మాత్రాన అంతకు ముందు లోకంలో భూమండలంలో ఉన్నటువంటి సారములన్నీ ఎక్కడికి పోయాయి?

కథ ఉంది, కథా సారం అంటాం, తీర్థ సారం, క్షేత్ర సారం, ధర్మ సారం ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడికి పోతాయండి? కాస్త మాకు ఈ సందేహాన్ని తొలగించండి. ఏ ఏం చెప్తాడు విప్రైహి భాగవతి వార్తా గేహే గేహే జనే జనే కారితా తనలోభేన కథా సారస్తతో గతః భాగవతము, భారతము, రామాయణము మరొకటో మరొకటో పరమాత్మ కథ వింటే చెప్పుకుంటే ప్రచారం జరిగితే దాని ప్రభావం వల్ల ధర్మము, జ్ఞానము, విరాగము ఇవన్నీ పెరుగుతాయని శాస్త్రం కదా. కలియుగంలో అది కూడా వీక్ అయిపోయింది. ఎందుకయిందయ్యా వీకు? దాని సారం కూడా పోయింది. ఎందుకల్లా? చెప్పేవారు వినేవారిద్దరు అలాంటి వారేను అన్నారు. విప్రైహి భాగవతి వార్త పరమ బ్రాహ్మణోత్తములు కూడా పరమాత్మ కథను గేహే గేహే జనే జనే. ప్రతి ఇంటిలోనూ ప్రతి వారికి చెప్పడం మొదలుపెట్టారు. చెప్పడం మంచిదే కానీ కనరోహ అయిన కార్యత్రం. చెప్తానయ్యా ఎంత ఇస్తావ్? 10,000 ఇస్తే చెప్తా. నువ్వు ఎక్కడైనా కానీ నాకు అవసరం లేదు. క్షణలో ఒక మెతుకు దొరుకుతున్నదని పొట్టకూటి కోసం ప్రతివాడి ఇంటిలో ప్రతివాడిలో కథ చెప్తే. వినేవాడు కూడా జీతం ఇస్తున్నావా లేదా టైంకి వస్తున్నావా లేదా అంటాడు. వాడు గురువు కాదు వీడు శిష్కుడు కాదు. అదో డ్యూటీ ఈయన ఆఫీసర్. ఇంక మనం ఏం చేస్తాం? అందువల్ల కనుక లోభేన పూని ధనలోభేన డబ్బు మీది ఆచెతో భోజనం మీది ఆచెతో పొట్టకూటి కోసం కూడా పరమాత్మ కథను అయోగ్యులకు కూడా బోధించటం మొదలు పెట్టటం వలన కథా సారం పోయింది. అత్యుగ్ర పూరి కర్మానః నాస్తికాః మహా ఉగ్యా కర్మం పాపం చేసేవాళ్ళు పరమ నాస్తికులు పాషండులు తేపి తిష్ఠంతి తీర్థేషు తీర్థ సారస్వతో విధా.

పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇంకేముంటుందండి? పాషండా పాపులు, రౌద్రులు, అధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇలాంటి వారందరూ మొదలు నీళ్లలో మునుగుతున్నారు. అంటే మంచి వాళ్ళు వెళ్ళేసరికి ఆ నీళ్లు పాప పంకే ఏమన్నాడు. అందులో మనం మునిగితే మన పాపం పోతుందా ఒక ధూపం వస్తుందా? అరచింతే అందుకే అంటున్నాడు తామసాహ రౌరవాజన అని చెప్పాం కదా రౌరవం అంటే పక్షులు సుమారు డబ్బనం అంటామే ఇంత పెద్ద పొడుగు మూతి ఉన్నటువంటి పక్షులను రౌరవ పక్షులు గురు అంటారు. రురు మనమేమో ఏదు పంది అంటాం ఇక్కడ ఏదు అని అంటాం. నరకంలో కథ చెప్పాను జ్ఞాపకం ఉందనుకుంటాను. నరకంలో ఎలా మనం వెళ్తుంటాం కదా అదే మన నివాస స్థానం కదా. అందువల్ల అన్ని పుణ్యాలు బాగా చేసుకుందాం. అక్కడికి వెళ్ళగానే అవి మన శరీరాన్ని తన ముక్కులతో పొడుచుకొని తింటాయి. మొత్తం శరీరాన్ని కాదట. ఇక్కడ ఉన్నప్పుడు ఈ మహానుభావులు ఏ జంతువుల యొక్క మాంసంలోని ఏ జంతువుల యొక్క ఏ అవయవాలను ప్రేమగా తిన్నారో ఆ జంతువులు అక్కడే ఉండి వచ్చారా? దొరికారా నాన్న. నీకు అవయవం బాగుంది కదా, ఇదే కదు మేము తింటాం పట్టు అని మన యొక్క అవయవాన్ని తన మూతితో అలా పొడుచుకొని నోరు చేసుకుంటారు అన్నమాట. ఇక మనం చావం ఎందుకంటే చచ్చిపోయాం. ఇంక మళ్ళీ తప్పే ఎక్కడ ఇది? ఒక్కొక్కటి పోతున్నా కొద్దీ ఆహా మనం బుద్ధి చేశాం కదా. అయ్యో కొంచెం బుద్ధి ఉంటే బాగుండేదేమో ఇప్పుడు వచ్చినా ఏం లాభం అనుకుంటా. ఇది రౌరవ జన. ఇలాంటి వారందరూ పుణ్యక్షేత్రములలో ఉంటున్నారు. మనసత్య అజయాత్ రోభాత్ దంభాత్ పారుష్య సముశ్రయాత్ కలేహ దోష బహుత్వాత్య మనస్సును గెలవలేము. పోనీ మనస్సు గెలవలేకున్నా మనస్సు గెలవలేమని చెప్పుకుంటున్నామా? మేమండీ ఎంత నిగ్రహం అనుకుంటున్నారో ఎలాంటిదైనా మేము సాధిస్తాం. దంపాత్. ఎందుకయ్యా అంటే చాలా మందికి ఈ దంభం కాస్త రోగంగా మారిందట, రోగా. ఇదిగో దెబ్బ. ఏం దెబ్బ అంటే లేని దాన్ని ఉన్నట్టు చెప్పుకోవడం.

పాషండ సంశ్రయాత్ పాపులతో స్నేహం పెరిగింది. కలియుగం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్షేత్ర సారము పోయింది. తీర్థ సారము పోయింది. ధర్మ సారము పోయింది. కథా సారము పోయింది. అందుకే నువ్వు ఇలా ఉన్నావు. నిన్ను పిలిచి నీ ఎందుకు ఏడుస్తున్నావ్ అని చెప్పడానికి నా ఏడుపేలా పోగొడతావో చెప్పవయ్యా అంటే ఇవన్నీ చెప్తున్నామేమయ్యా. మీలాంటి మహానుభావులు. దర్శనం అయిందంటే దర్శనం సర్వ పాపానాం హరణం సాధు సజ్జనా అని శాస్త్రం కాబట్టి సజ్జనుల దర్శనము అన్ని పాపాలను పోగొడుతుంది అయ్యా మా వ్యాధికి నివారణ. సూచించండి మీరే దిక్కు ఆపన్నానాం పరాగతిహి కదా దీనులను రక్షించుటే మహానుభావుల ధర్మం. ఓ నారదులు ఆలోచించి క్షణము అమ్మ ఏమి దిగులు పడకు. శ్రీపుష్ట చరణాం భోజం స్మర దుఃఖం గవిష్యతి. పరమాత్మ పాదములను స్మరిస్తే అన్ని దుఃఖాలు పోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా పోయాయా అండి? ద్రౌపదీచ పరిత్రాత. ద్రోపతి ఉంది అక్షించబడింది కదా. ఉష్ణోచ్చాడా? ఏం లేదు. శంఖ చక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అక్షించాడు. అలాగే గోప్యస్య పరిత్రాతః గోపిక రక్షించబడ్డారు. ఇలా చాలా మంది మహానుభావులు పరమాత్మ నామ సంకీర్తనంతో అన్ని అపదలను పోగొట్టుకొని బాగా ఉన్నారు కాబట్టి నీ బాధ కూడా పోవాలంటే అదే పనికి. అందులో ద్రౌపది గోపికలనే కాపాయడంటే నిన్ను కాపాయాడా అన్నా. త్వంభి తస్య ప్రియా నిత్యం ప్రాణేభ్యోపి గరీయతి. నువ్వు పరమాత్మకు ప్రియురాలవు. ఎంత ప్రియురాలవు? ప్రాణముల కంటే ఎక్కువ ప్రియురాలవు. స్వయా భూతాచ సర్వత్ర యాతి నీచ గృహేష్వపి నీవు పిలిస్తే పరమాత్మ

లేనబోతాది ఎవరి ఇంటికైనా. పరమ నీచుడై ఇంట్లో నువ్వు ఉండి పిలిచావనుకో అంటే భక్తి గలవాడు నీచుడైనా పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఇప్పుడు శ్రీమంతుడా, బాగా కట్నం బాగా ఇస్తాడా, ఎక్కువ సంభావానం ఇస్తా అనుకోడు స్వామి. ఎక్కువ భక్తి ఉందా లేదా అంటాడు. అంటే నీవు ఉంటే ఆ ఇల్లు ఎలాంటిదో కూడా చూడకుండా స్వామి వస్తాడు. పూర్వము మోక్షమును ఆనందమును కలిగించడానికి పరమాత్మ నిన్ను సృష్టించాడు. అతను సృష్టించగానే స్వామి ఏమి ఆజ్ఞ అని మీరు అడిగారు. అడిగితే నా భక్తులను వెళ్లి ఉద్ధరించవని చెప్పాడు స్వామి. అలాగే అని నువ్వు ఒప్పుకున్నావ్. నీకు ముక్తిని దాసిని ఇచ్చాడు. దాసిగా ముక్తిని జ్ఞాన వైరాగ్యం పుత్రులుగా ఇచ్చాడు. నీవు ఛాయా రూపంలో భూలోకానికి వచ్చావు అంటే ఇది జెరాక్స్ కాఫీ అని అన్నారు. అసలు వచ్చిన అక్కడే ఉంటుంది వైకుంఠం కదా. ఇలా వచ్చి మీ ఇద్దరితో కలిసి ముక్తితో కలిసి ఎంతో మందిని ఉద్ధరిస్తున్నావు. ఎంతో మంది బాధితుల బాధను తొలగిస్తున్న నీ బాధను పరమాత్మ తొలగించలా. నీకు స్వీరాలవమ్మా నీకెందుకు విచారము అని భక్తి ప్రభావాన్ని కాస్త నారదుడు స్తోత్రం చేస్తే అహో నారద సన్నీశి ప్రీతిస్తే మయి నిశ్చల హరదా ధన్యుడవయ్యా. నీకు నా మీద ఇంత ప్రీతి ఇప్పటికీ ఉందంటే నిజంగా ధన్యుడవు నీవు. నీ మాటలతో నా దుఃఖం సగం పోయింది. మరి వీళ్ళు లేవాలి కదా. ఎలాగైనా చేసి వీళ్ళను మేల్కొనేలా చేయవయ్యా వీళ్ళకు బలం ఇవ్వవయ్యా అంటే ఆ మహానుభావుడు భక్తి యొక్క దీనాలాపములను విని తప్పకుండా చేస్తాను. భక్తిం తదా స్థాపయామి గేహే గేహే జనే జనే తదానాహం హరేర్ దాసః యదా త్వాం నస్థాపయామి.

కలియుగంలో ప్రతి ఇంటిలో ప్రతి మనిషిలో నిన్ను స్థాపించకుంటే నేను హరిభక్తుడినే కాదు ప్రతిజ్ఞ చేసిండు. భక్తులండి మహాభక్తులు చేసి వారిద్దరి దగ్గరికి వెళ్లి జ్ఞాన వైరాగ్యాల చెవుల్లో వేదములను వేదాంతములను, పురాణములను, ధర్మశాస్త్రములను అన్నీ చదవటం మొదలు చేశారు. చదివితే కాస్త అటు ఇటు పొర్లి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ మూసుకున్నాం. ఎక్కడి బాధ రా బాబు పని అవుతుందా క్యాలెంజ్ చేశాను వీళ్ళు లేవకుంటే నా పరువు ఏం కావాలి అని మళ్ళీ ప్రయత్నం చేశాడు. గీతా పాఠః ఆఖరికి భగవద్గీత కూడా చదివినాడు. ఏం లాభం లేదు. అయ్యో నాకేమిటి దిక్కు అని నారదుడు ఆలోచిస్తూ ఉంటే ఆకాశవాణి వినిపించింది. నాయనా నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. వాళ్ళిద్దరూ లేస్తారు కానీ నువ్వు కాస్త ఓ మంచి పని చేయాలి. నీవు చేసే మంచి పని ఏమిటో నీకు మంచి వారు చెప్తారు. ఆ మంచి వారు కూడా మంచి చోట కనబడతారు. చెప్పి ఊరుకున్నాను. ఏం చెప్పినట్టు అయింది అని. ఏం చేయాలో చెప్పలేదు, ఎవరు చెప్తారో చెప్పలేదు, ఎక్కడ చెప్తారో చెప్పలేదు. కానీ జరుగుతుంది చాలు. ఆశ జీవి కదా. అనుకోని నెరవేరుతుంటే చాలు కదండీ సంతోషం. సరే అమ్మ నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్లి ఆ సంగతి తెలుసుకొని అన్నీ పూర్తి చేసుకొని వచ్చి వీళ్ళని లేపుతాను అని బయలుదేరి. బయలుదేరి బయలుదేరి ఇదిగో అయ్యా నేను ఫలానా ఇది జరిగింది ఇది ఇలా మాట ఇచ్చాను ఇలా ఆకాశవాణి అంది నీకేమైనా తెలుసా కొంచెం చెప్తారా? అలాగా వేదములు, వేదాంతములు, పురాణములు, గీత చదివినా లేవలేదా? ఇక వాళ్ళనే లేస్తారు లేవరు బొమ్మను. కొందరు ఆయన తాగే పోతున్నారు. మరి కొందరు నారదులవ్వయ్యా నీకు తెలవకుంటే మాకు తెలుస్తుంది. ప్రపంచంలోని సకల వేదాంత సారం తెలిసిన నారదులు కదా నీకు తెలవకుంటే మాకేం తెలుస్తుంది అంత కాని పని. ఇంకొకరు నారదుడు పురాణాలు కైసినా కాకుంటే వాళ్ళ ఎక్కడ లేస్తారు ఎవరి పొద్దు. ఈ ఆశా నిరాశలతో తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఇక ఇది లాభం లేదు నాకు ఆరిన మాట తప్పే పుణ్యం వచ్చేటట్టు ఏముంది ఈ పుణ్యాన్ని పోగొట్టుకోవడానికి.

ప్రాయోపవేశం కరిష్యామి. యావజ్జీవ నిరాహార దీక్ష కూర్చోము. సరే ఆ మరణించి ఏదో కాస్త పుణ్యం చూడమడితే బాగుంటుంది కదా. బద్రకాశ్రమం పోయి సరే స్వామిని దర్శించుకొని. అక్కడ కూర్చుంటాను ఇక మరి ఏం చేద్దాం? నిరాశ పొంది బదరికాశ్రమానికి వెళ్లి అక్కడ ఆ నదిలో స్నానమాడి ఇక రాయపోశానికి కూర్చుందాం అనుకునే సమయానికి వారి అన్నగార్లు వచ్చారు నలుగురు. తనక సనందన సనత్కుమార సనద్య చూసి అప్పుడు అడిగారు. నాయనా ఏమిటి నువ్వు ఎందుకు ఇలా జరిగినావు ఎందుకు ఉచ్చారని ఉన్నావు? దయ ఇలా అలా మాట ఇచ్చాను నేను. ఇలా ప్రయత్నం చేశాను. ఇలా ఆకాశవాణి చెప్పింది మంచి పని చేయాలి మంచి వాళ్ళు చెప్తారు మంచి చోటు అని చెప్పారు. కొంచెం ఇప్పుడు అర్థమవుతున్నది ఈ బదరికాశ్రమం మంచి చోటు. ఇక్కడ మీరు ఉన్నది మంచి వాళ్ళు. ఇక్కడ ఆ విషయంలో తెలియాలి. నా సందేహాన్ని తొలగించండి. వేదాంతములు, వేదములు మరి పురాణములు, ఇతిహాసములు, గీత ఏం చేసినా లేవలేదు. అసలు వాళ్ళు లేస్తారా లేదా? నా మాట దప్పుతుందా లేదా? నా గతి ఏమిటో చెప్పండి. ఏ నవ్వి ఉపాయః సుఖసాధ్యోత్ర వర్తతి. పరమ సులభమైన ఉపాయం ఉందయ్యా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావ్? శ్రీమత్ భాగవత సప్తాహ కథా. సర్వ దుఃఖ వినాశిని. భాగవ సప్తాహం చేసేతాం అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. చేయవయ్యా. ఒక నవ్వాడు నారదు. ఏమి స్వామి? ఏం చెప్పినా నమ్మాలా? ఎందుకంటే వేదములు చెప్పాను. వేదాంతములు చెప్పాను. అన్ని పురాణాలు చెప్పాను ఇది తప్ప ఉపనిషత్తులు చెప్పాను, గీత చెప్పాను. ఇవన్నీకి వలన లేవని వాళ్ళు భాగవతం చెప్పలేరు కదా. ఏం కాదండి ఇది. ఎందుకంటే భాగవతం అంటే ఏమిటి? వేద సారమే, పురాణ సారమే. అసలు ఒరిజినల్ వేదంతోటే కాని పని వేదసారం అవుతుందా అండి? నా సందేహం కాస్త మీరే తీర్చాలి.

అంటే నాయనా ఎందుకు ఇంత అమాయకుడవయ్యావా ఆమూలాగ్రం రసస్తిత్తం ఫలే నస్వదతే యథా అంటే చిన్న మాట చెప్తున్నాడు చెట్టుకు వేరు నుండి చిగురాకు వరకు సారం అంతా ఉంటుంది. మరి బలం కావాలనుకుంటే ఓ ఏరునో, ఓ కొమ్మనో, ఓ రెమ్మనో పీల్కొని నగులుతామా అండి? పండు తింటామా? పండు తిండి. మరి పండు అంటే ఏమిటి? చెట్టు సారం కదా. చెట్టు తింటే రానిది పండు తింటే వస్తుందా అని పారేస్తామా? యథా దుగ్ధే తిష్టన్ సర్పిహి దేవానాం ఉపకారిణి. నెయ్యి పాలలోనే ఉంటుంది. మరి ఎలాగో ఒరిజినల్ పాలు నెయ్యేమో సారం. మరి యజ్ఞంలో పాలు పోతామా నెయ్యి పోతామా? ఒరిజినల్ పోస్తామండి నిప్పులో మంటలో పాలు పోసామనుకోండి. ఇంకా యజ్ఞం ఏముందండి? కదా అలాగే ఇక్షువునాం సర్కరా యత్ర స్తీయతే. సర్వ గుణవర్ధిని. చెరుకు నిండా చక్కెర ఉంటుంది అని కాఫీలో, టీలో చెరుకు గడ తీసి ముంచుకున్నాం అనుకోండి అవుతామండి అయ్యే పనేనా నాయనా. వజ్జినలుడు పుగిరి కాదు మూలము కంటే సారమే ఫలవర్ధకము. మూలం మొత్తం మనం ఎక్కడ చేయగలమండి? అనుభవ సిద్ధం కాబట్టి అఖిల వేద వేదాంత సారమయ్యా. ఏమిటది? భాగవతము అలాంటి భాగవత కథ సప్తాహ శ్రవణం తోటి వారు తరిస్తారు. అయినా ఈ సందేహం నీకు రావటం ఏమిటయ్యా? పూర్వము యాగ భగవానుడు సచ్చిన పురాణాలన్నీ రచించి భారతం కూడా రచించి మనశ్శాంతిని పొందక కొరత పోలేదని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని విచారంలో ఉన్న సమయంలో నీవే అనుకుంటాను. ఆయనకు వెళ్లి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించి భాగవతం చేయవయ్యా నీ దుఃఖం పోతుందని చెప్పినట్టు గుర్తు. మరి వ్యాస భగవాన్ చెప్పిన నువ్వు నీకు డౌట్ ఏమిటి? అసలు నీవే భాగవత ప్రవర్తకుడవు. హనుమానమా? ఆ అవునండి గుర్తొచ్చేసింది అయ్యా క్షమించండి సరే మంచిది అలాంటప్పుడు చేతాం పదండి సప్తాహం చేతాం ఎక్కడ చేతాము? అంటే బదరికాశ్రమంలో గంగా తీరంలో తటం ఆనంద నామకం ఒక తీరం పేరు

ఆనందం అనే ఒక తీరం ఉంది. అక్కడ యత్ర స్థితానాం జీవానాం మనసి వైరం న విద్యతే. అక్కడి ప్రత్యేకత ఏమిటంటే సహజ శత్రువులు కూడా తమ శత్రుత్వాన్ని మరిచిపోయి స్నేహంతో ఉంటారు. పాము, ముంగిస, ఏనుగు, సింహము ఏదో పిల్లి, కుక్క, పిల్లి ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి జంతువులు అక్కడ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాయి. ఎందుకంటే చెప్తాడు మహానుభావుడు పద్మపురాణంలోనే అక్కడ మనుషులు మాత్రం ఉండరు. వాళ్ళు ఉంటే కొల్లాడుకుంటారు లేండి వాడికేం బాధ ఉన్నది. వాళ్ళు పొర వాళ్ళు అక్కడ లేరు కాబట్టి వీళ్ళ దగ్గర వయ్యోళ్ళు లేరు కొమ్మని అంటే అంతా. సహజ వైరం కూడా తొలగించుకునేంత ప్రవేశం కాబట్టి అక్కడ మనం వెళ్లి చెప్పుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి అన్నారు. అందరూ కలిసి మహానుభావులు బయలుదేరారు. వీళ్ళందరూ వెళ్ళేసరికి సనకానందనాధులు భాగవతం చెప్తున్నారట. నారదుడు శ్రోతనట. ఎందుకంటే భాగ్యం ఏం కావాలి? ఇంకా పదండి పదండి పదండి ఆ అందరిని పిలుచుకొని రండి. మహావేగంగా ఉరికి వచ్చేసారు. దేవతలందరూ వచ్చారు. రాక్షసులందరూ వచ్చారు. యక్ష, కిన్నర, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధర ఆ అందరూ వచ్చేసారు. ఋషులందరూ వచ్చారు. వ్యాస, పరాశర చెప్పుకున్నాం కదా అలా అందరూ వచ్చారు. బృగు, అంగీరస. రుషులందరూ వచ్చారు, పురాణాలన్నీ వచ్చాయి, పర్వతాలన్నీ వచ్చాయి, నదులన్నీ వచ్చాయి, తీర్థములన్నీ వచ్చాయి, దేవతలందరూ వచ్చారు. కాస్త ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే కాస్త స్థూలకాయలు. లేచి నడవడానికి ఉంటారు కదా ఎవరండీ అంటే మేరు పర్వతము, హిమాలయము, వింధ్య కొన్ని ఉన్నాయి అది సారాస్తులకాయలు. అలాంటి వాటిని 100 మంది కలిసి మోసుకొని వచ్చి కూర్చోబెట్టారట. మరి వినాలేమో అన్నారు. ఇది అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు. సరే ఈ మహానుభావుడు భక్తి ప్రభావాన్ని, భావ ప్రభావాన్ని చెప్పుదామని అనుకొని సిద్ధంగా ఉన్న సమయంలో ఆమె కూడా వచ్చేసింది. భక్తి కూడా వచ్చేసింది. అలా ఎలా వచ్చావు నువ్వేలా వచ్చావు అమ్మ అంటే అహం కృతా భవద్భిశ్చా భాగవత కథ చెప్తా నేను చెప్పాలని మీరు అనుకున్నారు నేను వచ్చేసాను.

నేను ఎక్కడ కూర్చోవాలి అని అడిగింది. అంటే అప్పటికే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి, నో వేకెన్సీ అన్నమాట. ముందు స్వేశం చేసుకోవాలి, పాపం వాళ్ళు చేసుకోలేదు. ఎక్కడ ఉండాలి? అమ్మ నీకేమిటి బాధ? భక్తుల మనస్సుల్లో నీవే ఉండు. అంటే ఆ భక్తి వచ్చి వీరందరి మనస్సులో వేంచేసి ఉంది. ఇలా వీరందరూ వేంచే తర్వాత సనకాదులు భాగవత మహాస్యం చెప్పారు మనం మొదలు చెప్పుకున్నామే శ్రీమద్ భాగవతం నామ ప్రత్యక్ష కృష్ణ ఏవహి. భాగవతం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. భాగవతము ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు తీర్థముతో సమానము. భాగవతం సకృతి దృష్ట్వా సకృతు స్పృష్ట్వా సకృతు స్మృత్వాచ కేవలం. భాగవతం వినకున్నా ఒక్కసారి గ్రంథాన్ని చూసినా చాలు ఒక్కసారి స్మరించినా చాలు అదృష్టం ఉంటే తాకినా చాలు ఎందుకంటారా ఈ మూడు అయిన తర్వాత తప్పకుండా వినాలనిపిస్తుంది. విన్న తర్వాత మనం కూడా ఇంట్లో కూర్చోని చదవాలనిపిస్తుంది సారయ్యా. అలాంటివి 18000 శ్లోకాలు ఉన్నాయి. చదవలేమని ఏ మాత్రం మీరు దిగులు పెట్టుకోకండి. లోకం ఏకం సదర్ధం వా సదర్ధం తస్యచార్ధం వా అన్నారు. అంటే రోజు ఒక శ్లోకం కానీ సగం కాకుంటే సగం శ్లోకం కానీ అది ఏదో కాకుంటే పావు శ్లోకం కానీ అది ఏదో కాకుంటే అందులోని సగం కానీ. అది జద కాదు పది సార్లు భాగవతం భాగవతం భాగవతం అని భాగవత నామస్మరణ చేయండి అది జద కాదు ఉద్భవస్య సథ కృష్ణః నారదః నారదుడు, ఉద్ధవుడు, కృష్ణ పరమాత్మ ఈ ముగ్గురిని స్మరించుకున్నా చాలు. ఇది కాక గంగా, గీతాచ, గాయత్రి, గోవిందాః చెప్తున్నాం మనకు. అలాగే తులసి మూల మూర్తిగా చెప్తున్నాం. తులసి కానీ ఆదిత్యః సూర్యుడు కానీ. సంవత్సరాత్మకం 12 నెలలు అయినటువంటి కాలము కానీ కాలము కావచ్చు గీత కావచ్చు గంగా కావచ్చు గాయత్రి కావచ్చు అలాగే నారాయణుడు కావచ్చు ఇంకేమో కొన్ని చెప్తారు ఇలా మొత్తం మనకు 12. ద్వాదశ ఏసే ఈ 12ంటిలో మహానుభావులు భేదమును చూడరు. అలాగే గోవు అన్నాడు.

గోసేవ చేయొచ్చు, గాయత్రి సేవ చేయొచ్చు, గీతా సేవ చేయొచ్చు, గంగా సేవ చేయొచ్చు, సూర్య భగవానుని సేవ చేయొచ్చు, ద్వాదశాత్మ కాలం దాని యొక్క సేవ చేయొచ్చు. ఇలాగే వీటితో పాటు స్వయం విష్ణువు అలాగే మనకు భాగవతము. ఈ 12 ఇంటిలో పెద్దలు తేడా చూడరు ఇవన్నీ ఒకటే వీటిని బాగా సేవిస్తే సర్వ పాపములు పోతాయి. ఎక్కడ భాగవతం ఉందో. పాదోతము యొక్క శ్రవణం వలన అన్ని రకముల పాపములు పోతాయి. బ్రహ్మహత్య కానీ, సురాపానం కానీ, దొంగతనము కానీ అత్యుగ్ర పులి అంటాం కదా రకరకాల పాపములు మిత్ర ద్రోహే చేయత్ పాపం. స్వామి కృతజ్ఞత వల్ల వచ్చిన పాపం. ఎందుకు అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏంటండీ? కృతజ్ఞత. కృతజ్ఞత అంటాడు. ఏమి చేయాలి కారణం మనకు? ఎలాంటి వాటికి నిష్కృతిరి విద్యతే వీద కృతజ్ఞే కృతజ్ఞే నాస్తి నిష్కృతిహి అంటాడు. అంటే దొంగతనం చేసినా బ్రహ్మహత్య చేసిన సురాపానం తథాచ గురుతల్పగే ఇలాంటి పంచమహాపాతకాలు చేసిన వారికి కూడా గోహత్యకు, బ్రహ్మహత్యకు మరొక పాపాన్ని కూడా నిష్కృతి ఉంది కానీ కృతజ్ఞతకు నిష్కృతి లేదు అని. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి చెప్పాడు రాముని మాటలో రక్షణుడి మాటలో అనుకోవచ్చు. అలాంటి కృతజ్ఞతాది మహా పాటకములు కూడా భాగవత కథా సప్తాహ శ్రవణం వలన తొలగిపోతాయి. అయ్యా ఊరికే చెప్పడమేనా? ఎవరైనా తొలగించుకున్న వాళ్ళు ఉన్నారా? కాస్త మాకు కథా విధానం కూడా ప్రభావాన్ని చెప్పండి అంటే తుంగభద్ర నది తీరే అని కథ మొదలు పెడతారు. తుంగభద్ర నది తీరంలో ఒక మహానుభావుడు ఆత్మదేవుడు అని అంటాడు పరమభాగతోత్తముడు, బ్రాహ్మణోత్తముడు, సకల వేద వేదాంగ పారంగతుడు. ఆ మహానుభావుని యొక్క భార్య పేరు దుంధులి అంటాం. ఆమె చాలా గొప్ప గొప్ప మహానుభావురాలు. ఎంత మహానుభావురాలు అంటే గృహేషు సూర. గృహకృత్యములు మాత్రం చాలా సమర్థవంతంగా చేసుకుంటుంది. అంతేకాదు తొందరగా చేసుకుంటుందట ఇంటి పనులన్నీ. ఎందుకంటే పక్కన ఉన్న నాలుగి నోడు చూసి రావాలి కాబట్టి.

ఒక మనిషి ఎలా అవ్వండి? నా ఇల్లు నేను చూసుకుంటే ఏం లాభం అందరి ఇల్లు బాగు చూసుకోవద్దు అంటే సదా సంచార కుశల అంటాడు. తన ఇంటి సంగతి కంటే పది ఇల్లు తిరిగి అందరి వ్యవహారాలు చూసుకునేటువంటి మహానుభావురాలు. క్రోధన కలహ ప్రియ. ఎప్పుడు కోపం ఉంటుంది. ఆమెకి ఇష్టమైనటువంటిది కలహం అంటే చాలా ఇష్టము. సరే దాంతో పాటు భర్త మీద అంతో ఇంతో ప్రేమ ఉంది, ఇంటి పని బాగానే చేసుకుంటుంది. ఇలా మహానుభావుల ఆమె బాగుంది, వీరు బాగున్నారు, అతను క్రోత్రియుడు, శుద్ధ పారంగితుడు. అన్ని రకమైనటువంటి వృత్తులతో అంటే బ్రాహ్మణ వృత్తితో ధనం బాగా సంపాదించుకొని బాగానే ఉన్నాడు. అన్నీ బాగా ఉన్నాయి కానీ మనస్సులో ఇన్ని కల్మషాలు ఉంటే సంతానం ఎలా అవుతుందండి? అలాంటి వారికి. సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. వ్రతాలు చేశారు, నోములు చేశారు, ఏదో పుణ్య తీర్థయాత్ర చేశారు, తీర్థయాత్రలు చేశారు. దానములు చేశారు, ధర్మములు చేశారు, ఎన్నో పురాణాలు విన్నారు. ఎన్నైనా సంతానం కలగకుంటే అపుత్రత్య నతి నాష్టి అంటాం కదా. ఇక మా గతి ఇందాకే ఉంది అనుకోని దుఃఖాన్ని తట్టుకోలేక ఏదో సమిథలు పుష్పాలు అరణ్యానికి వెళ్లి బాగా పట్టపగలు ఎండ అయింది, దాహం అయింది, ఆఖరి అయింది. నదిలో సరస్సులో స్నానం చేసి రెండు పండ్లు తిని తీర్థము తాగి విలపించుకుంటూ కూర్చున్నాడు. అదృష్టం బాగా ఉండి ఓ సన్యాసి వచ్చాడు. నాయనా నీకేం బాధ ఉందిరా బాబు ఎందుకు ఇలా ఏడుస్తున్నావ్ విచారంగా ఉన్నావ్. ఏమిటి నీ బాధ అంటే అయ్యా అంతా బాగానే ఉందండి. సంతానం మాత్రం లేదు. ముంచ అజ్ఞానం ప్రజారూపం మోహతః నరకం ధ్రువం సంతానం అనేటువంటి మోహాన్ని వదిలి పెట్టురా నాయనా సంతానం తో ఎవడురా బాగుపడింది పుట్టినంత వరకు పిల్లలు లేరంటారు పుట్టినప్పటినుంచి లేకుంటే బాబు అనవసరంగా పుట్టారే బాబు అనుకుంటారు కాబట్టి వద్దు సంతానం వల్ల ఎవడైనా బాగుపడ్డాడా సగరుడు ఉన్నాడు సంతానం తోటి ఎంత అవస్థ పడ్డాడు అలాగే ఆయన ఎవరు అంగుడు ఉన్నాడు మహానుభావుడు ఆ మహానుభావుడు తన పుత్రుడిని చెప్పాం కదా కథ చెప్పాం వేనుడు అని వేరుని వలన అంగుడు దుఃఖమును పొందాడు. సగరుడు దుఃఖమును పొందాడు. చాలామంది దుఃఖాన్ని పొందారురా బాబు. అందువల్ల సంతానంతో ఎవరు బాగుపడరు. అందరూ ఏడుస్తారు.

హాయిగా వదిలిపెట్టి అసారక్తలు సంసారా అని వద్దు బాబు. నువ్వు చెప్తే సన్యాసితగా గెయ్యి చేస్తాడయ్యా. సంతానంలో ఉన్నటువంటి ఆనందం నీకేం తెలుస్తుంది? సంతానం లేకుంటే తక్కినవి ఎన్నున్నా కానీ వ్యర్థమే నా గతి ఏమిటంటే. సంతానం నాకే కాదు, పొరపాటున నేను ఆవును పెంచుకున్న అది గొడ్రాలు అవుతున్నది. ఒక చెట్టు పరిఎట్లో నాటితే అది గొడ్రాలు అవుతున్నది. చెట్టు కాయ కాయదు, ఆవుకు దూడ ఉండదు, మాకు సంతానం ఉండదు. నా బాధ నాకు తెలుస్తుంది నీకేం తెలుసయ్యా? నువ్వు ఏమైనా సరే నాకు సంతానం ఇవ్వాలి. సరే చూద్దాం అని పాపం దుర్గ చూస్తే నాయనా సప్త జన్మ సుతే సత్యం పుత్రో నైవచ నైవచ. ఒక్క జన్మ కాదు కదా నీకు, ఏడు జన్మలకు కూడా సంతానం లేదు, నీ గట్టి తీపో అన్నాడు. ఈ జాగ నువ్వెందుకయ్యా నాకు తెలవదా అది. నువ్వు ఇస్తావా నేను చావాలని. బలవంతంగా సంతానం కోరి వాడు చచ్చాడురా. ఎవరాయనే చిత్రకేతువు అనే మహానుభావుడు ఉన్నాడు. అతనికి నూరుగురు భార్యలు. సంతానం కలగకుంటే బృహస్పతి నారదుడు ఆంగిరసుడు వచ్చినప్పుడు ఇలా నా గతి ఉంది అంటే ఒక పండిత్యడు పెద్ద భార్యకు సంతానం కలిగింది సంతానం కలిగింది కాబట్టి భర్త ఎక్కడ ఉంటాడు మరి ఆమె దగ్గరే ఉన్నాడు తక్కిన నూరు మంది భార్యలు నా భర్త నాకు దూరమయ్యాడు ఏది కారణం? ఆమెకు సంతానం ఉంది కాబట్టి. మళ్ళీ నా దగ్గర రావాలంటే ఏం కావాలి? మాకు సంతానం కావాలి. సంతానం ఎట్లా కా ఆయన దగ్గరికి వస్తే సంతానం లేదు. ఇదేం చేయాలి? మేమే అక్కడికి పోతాం. ఏం చేస్తాం అంటే? వారిలా మేమైనా కావాలి, మాలా ఆమెనైనా కావాలి. అంటే సంతానం అన్నా మాకు ఉండాలి, సంతానం ఆమె లేకుండానా కావాలి. ఇదేదో బాగుంది ఇలాగ పని చేయలేం కదా, రెండో పని చేస్తాం అనుకోని అందరూ అక్కడికి వెళ్లి. అక్కగారితోటి బాగా సేవ చేసి ప్రేమగా బాగా చూసి పాలు, పెరుగు, ఆటలు, పాటలు, ముద్దులు, ముచ్చట్లు అన్నీ చేసి నమ్మకాన్ని బాగా పెంచి ఒకరోజు పాలు తాపిస్తూ ఇంక అందులో విషం కలిపి తాగి. వాడు ఎక్కడ పోయాడు? అమ్మ ఇక్కడికి మాకు తృప్తి ఎందుకంటే అందరం ఒక ఇరు ఉన్నాం. ఇంకేమండీ ఆనందంగా ఉన్నాం మేము అనుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు బాబు రాజుగారు ఏడుస్తున్నాడు. పెద్ద భార్య ఏడుస్తున్నది మళ్ళీ వచ్చాడా అంగీరకుడు.

ఎందుకు తెడుతున్నావ్ సంతానం లేదు సంతానం ఇచ్చాను కదరా? సంతానం ఉంటే ఎవరన్నా అన్నావు కదా సంతానం ఉంటే ఎవరన్నా ఉండి పోయిందండి పుట్టినోడు పోడారా? నువ్వు ఉంటావా మీరు ఉంటావా అందరూ పోయేవాడివి కదా అప్పుడు చెప్పలేదు కదండీ. మీ అన్న ఉన్నారా? నాకు వేయంతం వద్దండి, మా పిల్లవాడు కావాలి. సరే, తప్పకుండా బతికిస్తాను కానీ నువ్వు గుర్తుపడతావా బతికిస్తాను? రేయ్ డెన్ ది గుర్తు పట్టి అబ్బాయిని సరే ఇగో పడు ఇగో 12 మంది ఉన్నారు ఇందులో నీ పిల్లగాడిని చూడు ఎక్కడ ఉన్నారో. అందులో ఒక జీవులే ఉంటాడు జీవాత్మకు ఆకారం ఏముంది అని. అబ్బే గుర్తు పట్టలేము సరే పోనీ వాడిని అడుగుతాను అరే నాన్న వీళ్ళిద్దరూ మీ తల్లిదండ్రులా గుర్తు పట్టావా? అయ్యా ఏ జన్మలోనండి అన్నారు. వాళ్ళ యొక్క జన్మలో వారికి ఏం జరుగుతుంది. దానితో వారికి విరక్తి పుచ్చి కలిగింది. అందువల్ల లేని సంతానాన్ని పొందితే దుఃఖాలు ఎక్కువ రా నాన్న. వద్దు. ఇవన్నీ మాకు వద్దండి. ఇస్తారా తావు అని. ఇక్కడే దూకి తెస్తాను నువ్వు లోపల. బ్రాహ్మణ నాకెందుకు సహపడరా బాబు. ఇప్పుడు ఈ పండు తీసుకోపోయి నీ భార్యకి ఇవ్వు. ఆమె తింటే నీకు సంతానం జరుగుతుంది. ఈ పని మొదలు చేస్తే అయిపోయేది కదా నిన్ను నా మీద గెలిపించావు. సరేలే గట్టిగా అడిగితేనే ఇస్తావు. నన్ను అడిగితే వెళ్ళిపో. వెళ్లి భార్యను పిలిచి భార్యకు పండు ఇచ్చి ఈ పండు తినేసి మహర్షి ఇచ్చారు మహానుభావుడు సంతానం కలుగుతుంది నేను ఊళ్ళేకి పోయి వస్తాను. తాము దగ్గర తీసుకొస్తా అని పోయాడు. ఏం మా వారి దగ్గర పొద్దు పోదు పని లేదు ఎక్కడ ఎక్కడ తిక్క పనులు చేస్తున్నారు. పొద్దు పోక పండు తెచ్చాడు ఏమిటండీ? ఈ పండు తింటే నేను గడప వచనం అవుతానా? సరే అయితే అయ్యా అని బానే ఉంది. గడప వచనం అయితే నా గడ్డి ఏమిటండీ? ఎందుకంటే గర్భము ద్వారా బరువు ఉంటే నడవలేను. పొరపాటన నేను గర్భవతిగా ఉన్నప్పుడే ఊళ్ళోకి బందిపోట్లు వచ్చారనుకోండి అందరూ పారిపోతారు. నేను పరిగెత్తలేను. పోనీ ఆ విషయం పక్కకు పెట్టండి. పెద్ద ప్రమాదం ఏమిటంటే నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాగు ఇంటి పనులు చేసుకోలేను కాబట్టి మా చెల్లెలను తీసుకొస్తారు. మా చెల్లెలు నాకన్ని పనులు చేసి పెడితే బాగానే ఉంటుంది కానీ మరి నా భర్త కూడా అన్ని పనులు చేసి పెడితే. ప్రమాదంగా ఉంది అందుకే అసలు ఆమె పేరు సంస్కృతం మంచి పేరు ఉంది. సంస్కృతంలో మరదల్ని ఏమంటారు? ననంద అంటారు. ననంద అంటే భార్య కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది.

అర్థం అవ్వలేదు అది ఎందుకంటే ఎప్పుడు భార్యనే పనుగునాడు కూడా ఏదో అర్థం అంటారు కదా ఈ ఎన్నాళ్ళదండి ఈ పాత భార్య సరే భార్య చేప అయితే ఇక్కడ కొత్తగా బాగుంటుంది అనుకుంటారు. అంటే నా పని చేస్తూ నా చెల్లెలు నా భర్త సేవ కూడా చేస్తే తర్వాత మా ఇద్దరి సంసారం ఏం కావాలి? ఈ గర్భముతో మేము అనుకూలంగా ఉండాలా వ్యతిరేకంగా కావాలా బుద్ధిలేని పని చేస్తున్నాడు. పోనీ ఆ ప్రమాదం లేకున్నా పొరపాటున గర్భము కడుపులో అడ్డం తిరిగింది అనుకోండి నా ప్రాణం పోదు. పోనీ ఇవన్నీ బాగానే ఉన్నా పొరపాటున బిడ్డో కొడుకో పుట్టాడు అనుకోండి. వాడు పెద్దవాడయ్యేదాకా నాకేం తెలియకండి పాలు ఇవ్వాలి వానికి స్నానం పోయాలి మర ముత్తాలు తీయాలి అని ఒక సరదా లేదు పక్క ఇంటికి పోయి తెలుసుకోవద్దు అని ఎవరెట్టా ఉన్నారో ఈ పాప ఉండి అక్కడికేం పోతాం. పోలేం నా ఇళ్లకు పోలేం నాలుగు వాతావరణం నాకు తెలియవు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు ఏం చేయలేదు నేను పండు తిననంటే తినను. మరి తినకుంటే ఎలాగో ఆయన చూస్తాడే. ఇంత బాధలో ఉండగా అబ్బా అనుకున్నాడు చెల్లెలు వచ్చేసింది. వచ్చి అక్కగారు ఏంటి సమాచారం అంటే ఈ పెద్ద భ్రమా నీ బావ ఒకటి చేస్తాడా ఊరికోక ఇగో ఈ పని చేశాడు. ఇదో పండగ ఇప్పుడు గతి ఏమిటి తినాలంటే తింటేనేమో మరి నాకు ఇన్ని బాధలు వస్తాయి. తినకుంటేనే ఆయన నమ్మడు ఏం చేయాలి ఇంతే కదా. నేను ఉన్నా నీకెందుకు ఇప్పుడు నేను గర్భవతిని. సంతానం కలుగుతుంది నువ్వు పండు తిన్నానని చెప్పు. నిన్న దాకా వచ్చి ఆరు నెలలు మూడు నెలలు కానీ నా ఇంటికి వచ్చేసి తల్లిగారి ఇంట్లో పోతారు కదా. తల్లిగారి ఇంట్లో ఉంటావు ప్రసవించానని చెప్పేసి నా సంతానం నీకు ఇచ్చేస్తాను. మీరు మా వారికి. నేను అలాగే మీ వారికి మా అబ్బాయి పోయిండు అని చెప్పి ఇస్తాను. నా అబ్బాయి పోయాడు అంటాను నా అబ్బాయిని నీకు ఇస్తాను. నువ్వు అబ్బాయిని తీసుకొని ఇంటికి రా అది సంతానం జరిగింది కానీ నా స్థానాల్లో పాలు లేవండి మా చెల్లి ప్రసవించింది కొడుకు పోయాడు ఆమె పాలు ఇస్తుంది అని చెప్పి నేను వస్తాను. పిల్లవాడిని నేను పెంచుతాను. నీ బాధ లేదు నాకు బాధ లేదు నీ గర్భం రాకుండానే నా సంతానం నీకు ఇస్తాను ఇంతే ఉంది బాగుంది కదా అయిపోయాయి ఏదో ఏమంటారంటే ట్యూబ్ ఇది ఏంటి ఇది డెట్ ట్యూబే బెట్ ట్యూబే ఏదో ఉంది కదా కొత్తగా ఏదో అలాంటిదనమ్మ సరే ఏదో బాగానే ఉంది కానీ మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి పండు సంగతి ఏంటి? దీన్ని ఏం చేయాలి? ఆ పండు ప్రాబ్లం ఏముంది ఆవు పడేయండి తింటుందన్నాడు. ఆవు ఉంది ఆ పండు కాస్త ఆవుకి ఇచ్చేసాడు. అత్తి నది కూడా వచ్చాడు చిన్న ఆహా తిన్నానండి అని. ఓ నాలుగు రోజులు మూడు రోజులు కాగానే ఇంకా అరకపోతిని అని. చెల్లె కాదని పోతానని చెప్పింది ఎందుకంటే చెల్లె ఇక్కడ పోతున్నాడు కదా వీరే పోతానని. చెల్లె ఇంటికి పోయింది. అది తల్లి ఇంటికి పోయింది అనుకోండి ఆరు నెలలు అయిపోయింది ప్రసద్ధించాను అనేసింది అబ్బాయిని తీసుకొని వచ్చేసింది.

అంతా ప్లాంట్ రకంగా జరిగింది. సరే ఆ తెల్లలు వచ్చేసింది పిల్లవానికి పాలించుకుంటూ పిల్లవానికి పెంచుతుంది. ఈ పిల్లవాని పేరు దుంధుకారి. ఇంతలో పండు తిన్నటువంటి ఆవు కూడా అబ్బాయి తగిలింది. వాడి చెవులు ఆవు చెవుల్లాగా ఉన్నాయి. అందుకే వాని పేరు గోకర్ణుడు అని పేరు చేశారు. వారు మహా జ్ఞాని అయ్యాడు, వీడు పరమ మూర్ఖుడు అయ్యాడు. వీడు వేద నిందకుడు అయ్యాడు. శవహస్తేన భోజనః అని చెప్తారు. శవహస్తముతో తిని శవహస్తము అంటే శవమును మోయగా వచ్చిన డబ్బుతో సంపాదించుకొని తినేవాడు వాడిని శవహస్తేన భోజనః అలాగే అన్ని దుర్వ్యసనాలు నేర్చుకున్నాడు పరమ వేశ్య లంపటుడయ్యాడు. తండ్రిని, తల్లిని డబ్బు ఇవ్వమని పీడించడం మొదలు పెట్టాడు. ఇవ్వకుంటే చంపుతాను అంటాడు. ఉన్నవన్నీ గుంజుకొని పోతున్నాడు. ఈ బాధను తట్టుకోలేక పాపం ఆ మహానుభావుడు తండ్రి ఏకాంతంలో కూర్చొని విలపిస్తూ ఉంటే. గోకర్ణుడు వచ్చి నాన్నగారు ఇంకెందుకండీ అసారస్తలు సంసారః మోహతః ఈ సంసారం అనేది అసారమయ్యా అన్ని బాధలు మోహం తోటే ఉంటాయి పుత్ర కస్య గృహం కస్య స్నేహవాను తప్యతే అని ఇల్లెవరు కొడుకెవరు భార్య ఎవరు ప్రీతి ఉన్నవాడు నిరంతరం బాధపడతాడు. అన్ని వదిలిపెట్టి వెళ్ళు ఎందుకంటే న సుఖం ఇంద్ర ఇంద్రునికి సుఖం లేదు న సుఖం చక్రవర్తినః నా ఇంద్ర సుఖంలోకి న సుఖం చక్రవర్తినః సుఖమస్తి విరక్తస్య ముని ఏకాంత దర్శినః దురుణికి సుఖం లేదు, చక్రవర్తికి సుఖం లేదు, ఏకాంతంలో ఉండేటువంటి విరక్తుడైన మునికి మాత్రమే సుఖం తప్పే వరకు సుఖం ఉంది. ముంచి అజ్ఞానం ప్రజారూపం. సంతానమైన అజ్ఞానాన్ని వదిలిపెట్టు, మోహంతో మథలు వస్తాయి, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవయ్యా. కుమారుడు చెప్తే నేను నాకేం తెలుసు చదువుకున్నా కానీ మర్చిపోయాను. అడవికి పోయి మాత్రం ఏం చేయాలి అంటే దేహే. అస్తిమాంస రుధిరే అభిమతిం త్యజస్వ ఏం చేయాలండి? శరీరం అంటే ఇంత మాంసము, ఇంత ఎముకలు, ఇంత నెత్తులు, ఇంత మలము, ఇంత మూత్రము ఇవే కదా. అది తెలుసుకొని ఇలాంటి దేహము యందు ప్రీతి వదులుకో.

దారా సుతా సతాం సదా మమతాం విముంచ భార్యా పుత్రుల యందు మమకారమును విడిచిపెట్టు సత్య అనిత్యం జగదిదం క్షణభంగుడంచ ఈ జగత్తంతా క్షణభంగురమని తెలుసుకో. వైరాగ్య రాగ రచికోభవ అప్రమత్తః. వైరాగ్యం యందు ప్రీతి కలిగి ఉండు అప్రమత్తుడుగా ఉండు. అంటే ఏం చేయాలి ధర్మం భజస్వ. ధర్మాన్ని సేవించు అలాగే మమతాం విముంచ సంసారం యందు మమకారాన్ని విడిచి పెట్టు. శరీరము కంటే విడిగా ఆత్మ ఉన్నదని తెలుసుకో. ధర్మమును బోధించేటువంటి మహానుభావుల బోధనలు మాటిమాటికి స్మరించుకుండు. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి చమత్కారమైన గుణము అన్య గుణ దోష చింతను విడిచిపెట్టు. అంటే ఎదుటి వాడిని పొగడకు అలాగే తెగడకు. రెండు తప్పే. వారు మాకంటే చాలా మంచివాడని నువ్వు పొగుడుతున్నావంటే అర్థం నీకు మనస్సులో వాని మీద కాస్తంత. ఉంది అసూయ ఉంది. అందుకే అన్యస్య దోష గుణ చింతన మాతు త్యక్త్వ వైరాగ్య రాగ రసికో భవ. ఇతరుల యొక్క దోషములను కానీ ఇతరుల యొక్క గుణములను కానీ చర్చించుట విడిచిపెట్టి వైరాగ్యంతో ఉండు పరమాత్మను స్మరించు అని కుమారుడు చెప్పినటువంటి జ్ఞాన బోధతో ఈ మహానుభావుడు అరణ్యానికి వెళ్లి హిమాలయాలకు వెళ్లి రశ్మస్కంధాన్ని పాఠం చేస్తూ కృష్ణ పరమాత్మును చేరాడు. కాస్త అప్పుడిప్పుడో నాన్నగారు ఇంట్లో ఉన్నారంటే కొద్దిగాన భయం ఉండేది కదా. వాడు కాకపోయినా ఈయనకి ఎదురేముందండి తల్లిని కొట్టి తిట్టి పీడించి తెస్తావా తస్తావా లేకుంటే చంపుతాను. మోది పెట్టేసరికి పాపం అని ఆలోచించింది. అనవసరంగా వాడు నన్ను చంపితే వాడికి మాతృ హత్య పాతకం వస్తుంది. ఆ పాపం వాడికెందుకు నేనే చస్తాను అని పోయి రాత్రి కూడా బయట పడి చచ్చింది.

తల్లి చనిపోయింది, తండ్రి వైరాగ్యం అయిపోయాడు, ఇల్లు ఒక్కటే, ఇంకా వేశయ ఇంటికి తానెందుకు పోవాలి? తన ఇంటికే మనం తెచ్చుకోవచ్చు, సౌకర్యం ఉంది, ఇబ్బంది ఏం లేదు అని పంచ పాండ్య వధువు యుతః ఐదుగురు వేశయలను తీసుకొని వచ్చి ఇంట్లోనే హాయిగా కాపరం పెట్టేసారు. తీసుకొచ్చాడు కానీ వాళ్ళ పేరే పణ్య వధువులు. అంటే తెలుగులో ఏమంటారండీ? వెల ఆలు వెలయాలు కదా. వెల ఇస్తే ఆలు లేకుంటే కాదు. అందువల్ల వెల కూడా ఏదో ₹1000, ₹500, ₹5000, ₹15000 కాదు అడిగేది ఇవ్వాలి వాళ్ళు ఎంత అంటారో వెల ఇవ్వాలి. పాపం ఏదో కడబడుతున్నాడు తెచ్చిస్తున్నాడు బానే ఉంది. వాళ్ళు తృప్తి పొందక మాకు రత్నాల వజ్రాల ఆభరణాలు కావాలి, నగలు కావాలి, ఏమో కావాలి, ఏమో కావాలని కోరితే. వారి కోరికను తెచ్చడానికి వెళ్లి త్వరలో వెళ్లి అమూల్యమైనటువంటి రత్నాభరణాలన్నీ పట్టుకొచ్చాడు. బాగానే ఉన్నాడు. మనకు చిన్న అనుమానం వచ్చి ఇంత తొందరలో ఇంత తెచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చాడు. ఈ సొమ్మును చూస్తే ఇవి రాజుల ఆభరణాల్లాగా ఉన్నాయి. అంటే వీడు కోటకే కన్న వేసి ఉంటాడు. దొంగతనం వేరే చోట చేస్తే బతకొచ్చునేమో కానీ మరి రాజుగారు ఊరుకుంటారా? పట్టుకుంటారు, సొమ్ములు గుంజుకుంటారు, వాడిని చంపేస్తారు. కదా? ఎలాగో వాడిని చంపుతారు కదా? అప్పుడు మనం ఏం చేస్తే? సొమ్ములన్నీ మిగులుతాయి కదా? వాళ్ళు చంపితే సొమ్ములు ఉపాయి వాడు ఉపాయి. మనం చంపామనుకోండి వాడి పొద్దు చొమ్ములు ఉంటాయి. కదండీ ఏదో బాగానే ఉంది అందుకే అంటాడు జాతు నవిశ్వసేతు స్త్రీణాం సుధామయం వచోయేషాం హృదయం సురదారాభం ప్రియకోనామయోషితాం. ఏమంటారంటే నోరు అంటే తియ్యగా మాట్లాడుతారు. హృదయం అంతా విషం నిండి ఉంటుంది. అలాంటి వెలయాళ్లకు అంటే వేశ్యలకు ఎవడండీ ప్రియుడు జాగ్రత్తగా చెప్తున్నాను. విడి చేయాలంటే ఆ మహానుభావుడు పడుకోగానే అతని మెడకు తాడు గురి పెట్టి గట్టిగా ఐదుగురు కాదండి పాపం. మనందరిని కూడా మనందరిని కూడా ఐదుగురే మెడకు గురి పట్టి లాగుతారు తెలుసు కదా. చెప్పాను కదా ఆ ఇంద్రియాలండి భక్ష్యః సపత్నైవ గేహపతిం అంటాడు ప్రహ్లాదుడు. పొరపాటు ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే అందరూ భార్యలు నా ఇంటికి రా అంటే నా ఇంటికి బట్టి లాగుతారు ఒకడు చెయ్యి ఒకడు గాలు లాగుతారు చూడండి అలాగే మనం మన అందరినీ మన ఇంద్రియాలు.

లాగుతాయి. నువ్వు మంచిగా విను. కాదు కాదు మొదలు చూడు. కాదు కాదు మొదలు తిను. నీకు వస్తాడా తింటాడా వింటాడా చూస్తాడా అని చెప్తారు. ఆ రీతిలో ప్రతి లాగే అది. మహా పాపి కాబట్టి తొందరగా చావలేదు. చివరికి వీడిని చంపాలని నోరు తెరిచి ఆ నోట్లో కాలుతున్న నిప్పును పోశాడు పాపం. మరి వేచి సుఖం ఇస్తారు కదండీ ఇంత సుఖం ఉంది. దాంతోటి వాడు కాస్త మరణించారు. మళ్ళీ ఈ శవము ఎంత అలకాయ నొప్పి ఎందుకో ఆ రాత్రి ఎంచిన పేరడుకు పోయి బొత్తి తొవ్వి అందులో పాది పెట్టింది. వెళ్ళాడు అడిగితే ఆ దూరదేశం పోయాడండి సంపాదించుకోవడానికి వస్తున్నాడు. భగవాను దబ్బా సంపాదించారా కదా అని అడుగుకుంటారా ఇట్లా ఉంటారా అని మాకు చెప్పాలి ఎక్కడ పోయేది. ఏదో కబుర్లు చెప్పేశారు ఓ భారమో నెలలో 15 రోజులు ఉన్నారు అందరూ మర్చిపోయిన తర్వాత ఈ ధనం ఆశ తీసుకొని వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత పాపం ఆత్మ చెప్పామే గోకర్ణుడు అది మహానుభావుడు. తిరిగి తిరుగుతూ ఆయన వచ్చాడు ఇంటికి. సరే తలుపు పెట్టు రాత్రిపూట ఏం చేస్తాం అని పడుకున్నాడు. అరుగు మీద పడుకుంటే ఈ మహానుభావుడు చచ్చిపోలేదు చచ్చాడు. అంటే ఇక్కడే ఉన్నాడు ఇంకా ప్రేతగా ఉన్నాడు. పెద్ద పులి, వ్యాఘ్రము, సింహము, ఏదో బల్లుకము ఏవో ఏవో అన్ని రూపాలతో కనబడుతున్నారు వీళ్ళు. ఎవరెవడో దుర్మాగ్యుడు దుష్టగతి పొందాడని కమున జనం తీసి ప్రోక్షించి నాయనా ఎవర్రా నువ్వు అయ్యో నా తమ్ముడు నీ అన్నను నేను నేను దుంతు కారిని ఇలా తప్పు చేశాను ఇలా నా గతి అయింది. నాకు మోక్షం వచ్చే మార్గం చూడు. నీకు మోక్షం రాలేదా? అదేమిటిరా? నువ్వు పోయావని చెప్పారు నాకు నిద్ర వేత ఉన్నప్పుడు గయలో, గంగలో, బదరీలో అన్ని చోట్ల శ్రాద్ధ పిండదానం చేశాను, స్నానము చేశాను, మోక్షం రాలేదా? అబ్బే నా సంగతి నీకేం తెలుసు. ఒక గయ కాదు వేయి గయాపిండా పెట్టి నాకు మోసం లేదు. నేను చాలా బుద్ధిమంతునండి ఎంత గొప్పవాడిని నేను నన్ను అంత సులభంగా పోస్తానా నేను అంటే గయాశ్రాత యతేనాభి ముక్తి యది నభవేత్ తదా. కానీ ఆ గతికి ఇంక మార్గం లేదు ఆ? ఎలాంటి పాపకైనా ముక్తి మార్గం ఒక్కడే గయాపిండ దానం. పో దాని బదులు కూడా పెట్టాను. ఈ రెండిటితో మోర్చం రాలేదంటే ఇంక ముక్తి లేనట్టే లెక్క. అయ్యో నా తమ్ముడు ఆ మాట అనకు. ఏమన్నా ఆలోచించు. నేను భరించలేకున్నాను, పొడపాట బుద్ధితో ఒక పనులు చేశాను. ఇట్లా ఉండలేను ఎందుకంటే ఇప్పుడు ఉండలేను పోలేను కదా. గాలి ప్రెసెంట్ చేయటండి, ఆకారం లేదు, బయటికి పోలేడు, అన్నీ చూస్తుంటాడు ఏది?

ఎలాగంటే ఎదురుగా లడ్డు, జిలేబీ, ఏదో బర్ఫీ అన్నీ ముద్దలు పెట్టారు, నోరు కుట్టేశారు. పెట్టే ఏమిటంటే నోరు ఊరుతుంది, చేతులు లేవు, కాళ్ళు లేవు, తినడానికి అన్నీ చొప్పడి ఉంటాయి. అందులో వీడు అన్ని రకాల దుష్ట సాంప్రదాయం అనుభవించిన వాడు కాబట్టి అవన్నీ ఎదురుగా కనబడుతూనే ఉంటాయి. చూస్తూ ఉంటాడు, చేయలేడు, వెళ్లలేడు, మాట్లాడలేడు. మహా నరకం ఇది. అప్పుడు కొద్దిగా సుఖం అనుకుంటే ఇంత కాలం ఇంత నరకం ఎందుకు చేశారా బాబు క్షమించు మహానుభావా దారులు పెట్టమని బద్దిలాడితే పొద్దున చూస్తానులే వెళ్ళు. తెల్లవారగా అందరూ వచ్చారు బంధువులు. అయ్యా ఎప్పుడు వచ్చారు మహానుభావా ఎక్కడికి వెళ్ళారు ఏం సంగతి. తర్వాతగా ఇలాగ జరిగింది వ్యవహారం. మా తమ్ముడు అన్న వచ్చాడు ఇలా జరిగింది. వ్యయాదానం చేశాను కానీ మోక్షం రాలేదట మీరని తెలుసా ఏదన్నా. దయాదయా పిండదానం చేసి రాకుంటే మాకేం తెలియదండి. అసలు లేదండి ఇంకేముంటుంది. అలా కాదు ఏదో ఉండాలి పరిష్కారం ఉంటుంది సమస్యకు ఎవరిని అడుగుదాం. పెద్ద ఒక నా ఊరు వచ్చారు పండితులు వచ్చారయ్యా మాకు తెలియదండి ధర్మ రక్షకుడు జగత్ సాక్షి సూర్య భగవానుడు ఉన్నాడు వాడిని అడగండి చెప్తారు సరే ఇది మహా పండితులు కాబట్టి సూర్య స్తంభాలతోటి ఆ మహానుభావుని సంబంధించి పోయేసి మహానుభావ దారి చెప్పవయ్యా శ్రీమత్ భాగవత సప్తాహేన ఆసు ముక్తిర్ భవిష్యతి. సూర్యుడు స్పష్టంగా భాగవత సప్తాహంతో మోక్షం కలుగుతుందని బోధించాడు. అప్పుడు ఈ మహానుభావుడే భాగవతం చెప్పడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ వింటున్నారు. ఈ మహానుభావుడు చెప్తున్నాడు. ప్రారంభించే ముందు వాడు వచ్చాడు. ఎక్కడ ఉండాలి మరి? తెలీదు కదా ఎక్కడ ఉండాలి స్వామి అని చూస్తే ఆ వేసిన పందిరికి ఏడు గనుపులు ఒక ఎదురు బొంగ ఉంది ఏడు గనుపులది పోయి అందులో కూర్చున్నాడు. ఇతను మొదట్లో గదా ప్రారంభం చెప్పగానే మొయాజిక్ గనుపు పగిలిపోయింది. రెండో రోజు రెండు, మూడో రోజు మూడు, నాలుగో రోజు నాలుగు, ఇలా ఏడు రోజుల్లో ఏడు గనుపులు పోయాయి వాడికి.

దివ్య రూపాన్ని ధరించి వచ్చి స్వామి శ్రీమతి భాగవతి వార్త ప్రేత పీడా వినాశిని. నేను ఏమో ఏమో అనుకున్నాను కానీ ప్రేత భవ గోటేది మహాభాగవతం తెలుసుకున్నాను. ఇప్పుడు తెలిసింది అస్తిస్తంభం, స్నాయుబద్ధం, మాంస సోణిత లేపనం, చర్మావనద్ధం, దుష్పూరం, పాత్రం మూత్ర పురీషయోహో. రోగ మందిరం ఆతురం. శరీరం అంటే ఇలాంటిది ఎముకలు అనేటువంటి స్తంభములతో అలాగే నలములు అనేటువంటి తాళ్లతో మాంసము నెత్తులు అనేటువంటి సిమెంటు నీళ్లతోటి చర్మం అనేటువంటి స్లాబుతో ఏర్పడిన భవనం ఇది. ఈ భవనంలో ఎంత నింపినా ఉండది కదండీ. భోజనం పొద్దున్న చేస్తాం. పొద్దున్నేమో ఏం పాస్టు బ్రేక్ పాస్టు కదా. తర్వాత మధ్యాహ్నం. లంచ్ మళ్ళా రాత్రికి డిన్నరు. ఈ మధ్యన అప్పుడప్పుడు కొంచెం పిప్పిండ్లు, తిరుగుతిండ్లు ఉంటాయి కదండీ. ఇన్ని చేయి అది ఎందుకు ఉందండి? మళ్ళా చాలి. అస్సలు ఉండదు దుష్ఫూరం. పోనీ ఇన్ని నింపుకుంటున్నాం మైసూర్పాకు, జిలేబీ, లడ్డూలు, బర్బీ ఏమేమో నింపుకుంటున్నాం. సుగంధాలు మసాలాలు తీసుకొని నూసుకుంటున్నాం కదా, మరి కడుపులో అంతా మసాలాలే ఉంటాయా? తిన్న తర్వాత ఏముంటాయి? పాత్రం మూత్ర పురీషయో. ఇంత మలము, ఇంత మూత్రము ఉండేటువంటిది శరీరము. ఇంత జాగ్రత్తగా ఉన్నా ఎలా ఉంటుందంటే రోగ మందిరం. అన్ని రోగాలే ఉంటాయి, అన్ని బాధలే ఉంటాయి, అన్ని దురాశలే ఉంటాయి. ఇలాంటి దేహాన్ని ఈ బాధను తొలగించుకోవడానికి పరమాత్మ రాసించడం మానేసి ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా సుఖమును సంతోషాన్ని ఇవ్వలేని శరీరం కోసం ఎన్ని అధర్మాలు చేస్తున్నాను. అనుభవ నీవు మాకు చక్కటి దారి చూపెట్టావు అని ఈ మహాభాగ నమస్కారం చేసి అప్పుడే వచ్చినటువంటి విమానాన్ని ఎక్కబోతూ ఉంటే గోకర్ణుడు ఆగండి అన్నాడు. పణన్ పిలిచాడు పిలిచాడు ఏమయ్యా మేము అందరం భాగవతం విన్నాం కదా మరి విమానం ఒక్కటే వచ్చింది ఏమిటి విన్నందుకు రాలేదు అంటే అయ్యా శ్రవణంతు కృతం సర్వైహి తతసా మననం కృతం అందరూ విన్నారు కానీ కేవలం వింటే లాభం లేదు

మననం చేయాలి. అందులో వీడు ఉన్నాడే ఈ దుందుకారి ఉపవాసంతో విన్నాడు. మనస్సు అక్కడే పెట్టి మనకు వేరే పనే లేదు. అయ్యో తెలియదండి, ఓ శరీరము భార్య పిల్లలు ఉంటే వాళ్ళు వినకపోయేవాడేమో. అందరూ పోయారు కాబట్టి ఒక్కడు ఉన్నాడు ఆకారం కూడా లేదు. అందులో కూర్చున్నాడు సక్రమంగా విన్నాడు అందులో బాధ తెలిసింది వారికి. ఈ శరీరం ఉన్నందువల్ల చేసినటువంటి పనుల వల్ల కలిగినటువంటి ఎంత సుఖమో అర్థమైంది కదా. బాబోయ్ నాకు వద్దు బాబోయ్ అని బాగా దెబ్బ తిన్నవాడు ఇంకేమీ పని లేనివాడు కాబట్టి మనసు పెట్టి విన్నాడు. ఉపవాసంతో విన్నాడు వాడికి వచ్చింది. మీరు ఇంకోసారి వినండి మీకు వస్తుందని. తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఈ మహానుభావుడు మళ్ళీ చెప్తే అందరికీ విమానాలు వచ్చాయి. కృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి గోకర్ణుడిని ఆలింగనం చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు అంటాడు. అంటే శ్రీమతి భాగవత కథా త్రోణం వలన భూత ప్రేత పిశాచములకు కూడా సద్గతి లభిస్తుంది అంటే ఇక సంసారులకు లభించటంలో అనుమానం ఏమైనా ఉందా? బాగుందండి, మరి దీన్ని ఎలా వినాలి? ఏం చేయాలి? మార్గం ఏదైనా చెప్పండి. ఇది అంటే ఈ భాగవతాన్ని వినటంలో నాలుగు ఉన్నాయి. సాత్వికం, రాజసం, తామసం, నిర్గుణం అని. ఇందులో భాగవత సప్తాహం అంటామే దీన్ని రాజసం అంటారు. ఎందుకు రాజసం అంటే పూజా ద్రవ్య సమూపాధ్యం ఎక్కువ చేయాలి. సప్తాహ విధికి ఆర్బాటం చాలా ఉంటుంది డబ్బు బాగా ఖర్చవుతుంది. కాబట్టి. ఎక్కువ సామర్ఖ్య సమకూర్చాలి కాబట్టి సప్తాహాన్ని రాజసం అన్నారు. 21 రోజు కానీ 32 రోజులు కానీ రెండు నెలలు అంటే 60 రోజులు కానీ 14 రోజులు కానీ. ఈ నాలుగు విధానాలను సాత్వికం అన్నారు. ఒక ఏడాది, రెండేళ్ళు అని చెప్పుకున్నదాన్ని తామసం అన్నారు. ఇన్ని రోజుల నియమం లేకుండా వినటాన్ని నిర్గుణం అంటారు. ఇందులో ఏది మంచిదండి అంటే కలియుగం కాబట్టి మనసస్య అజయాత్ లోపాత్ పుంసాంచైవ ఆయుషక్షయాత్ కలేహి దోష బహుత్వాచ్య సప్తాహ శ్రవణం పరం.

మనస్సును గెలవలేం కాబట్టి అలాగే లోభం బాగా ఉంటుంది కాబట్టి మానవులు అల్పాయుష్కులు కాబట్టి కలియుగంలో చాలా దోషాలు ఉన్నాయి కాబట్టి సప్తాహ క్షవనం ఉత్తమం. ఎందుకంటే వాస్తవం అయితే సర్వదా త్రోణం మతం ఎప్పుడూ వినాలి కానీ 2 నియమాలు ఉన్నాయి ఏంటది సత్యేన బ్రహ్మచర్యేన పెద్ద ఏమైనా చేస్తాం కానీ అబద్ధం వాడొద్దు అంటే ఏ పని అండి ఇది అంత కుదురు పని కదా అందులో రెండు అలాంటివే అన్నారు ఒకటేమో సత్యం అబద్ధం రెండోదేమో మనోనిగ్రహం బ్రహ్మచర్యం ఈ రెండితో వినాలి మా బాబోయ్ మా వల్ల కాదు అంటారని మేమే చెప్తున్నామయ్యా ఏడు రోజులు వినండి చాలు అని సప్తాహం అందుకు మంచిది కానీ సాత్వికంతు వరం మన్యే. న్యాయంగా మంచిది సాత్వికం అంటే 14 రోజులు కానీ 21 రోజులు కానీ 32 రోజులు కానీ రెండు నెలలు కానీ. ఇక ఉత్తమోత్తమము నిర్గుణం అంటే ఇన్ని రోజులు చెప్పుకుంటాము అన్న నియమం లేకుండా పరమాత్మ వినిపించినన్ని రోజులు వింటాం. ఇది నిర్గుణం అంటాం. ఇది నిర్గుణం వరం. నాలుగు ఉన్నాయి. ఈ సప్తాహం జరుపుతున్నామని అనుకున్నప్పుడు పవిత్రమైనటువంటి ఇంటిలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, పుణ్యతీర్థములో కానీ, దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ భక్తానాం సముదాయేవ జరపాలి. జరిపే ముందు శుభపత్రిక అందరికీ రాసి పంపాలి. సప్తాహ వ్రతం ఇక్కడ జరగబోతూ ఉన్నది. శ్రీమత్ భాగవత పీయూష పానాయ రథ లంపటాః భాగవత అమృతాన్ని పానం చేయాలనే కోరిక ఉన్న మహానుభావులందరూ రండి దూరే హరికథా సర్వే దూరేచి అచ్యుత కీర్తనః చాలా దూరంగా ఉన్న వాళ్లకు ముందు పంపండి పత్రికలు. దగ్గరగా ఉన్న వాళ్లకు తర్వాత పంపండి. స్త్రీ, శూద్ర, ద్విజ బంధువునాం.

అలాగే దీనులు, రోగార్తులు, సంతానం లేని వారు, అయస్సల కాని వాళ్ళు, వ్యాధిగ్రస్తులు, పాపాత్ములు ఇలాంటి వాళ్ళను ముందు వరసలో కూర్చోబెట్టండి అన్నాడు వినటానికి. వాళ్ళ పాపాలన్నీ సరిగ్గా పోవద్దు మరి ఇలా ఏర్పాటు చేసి ఏడు సోపానాలు ఏర్పాటు చేసి దేవ అన్నమాట ఏ బి సి అని క్లాసులు ఏర్పాటు చేసి మునులు ఋషులు యోగులు అలాగే శుద్ధమైనటువంటి బ్రాహ్మణులు అలాగే స్త్రీ శూద్రాదులు ఇలా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ వారి వారి తగిన రీతిలో ఏర్పాటు చేయాలి, నివాసం ఏర్పాటు చేయాలి, వినటానికి ఏర్పాటు చేయాలి, వారికన్నీ సౌకర్యాలు కలిగించాలి, పైన ఒక భావ సప్తాహం అనే జెండా కూడా ఒకటి పాతాలి. ఇందులో వివాహే యాదృశ్యం విత్తం తాదృశ్యం పరికల్పయే. సప్తాహం జరపాలంటే వివాహానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు సంపాదించుకొని మొదలుపెట్టమండి. చాలా నియమాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ముఖ్య శ్రోత ఉండాలి. ఒక ముఖ్య పాఠకుడు ఉండాలి. అలాగే భాగవతం పాడనం చేసేవాడు. అష్టాక్షరి, ద్వాదశాక్షరి, గాయత్రి, గీత ఈ ఐదు పారాయణం చేసేవాళ్ళు ఉండాలి. ప్రకారంగా ఐదుగురు వాళ్ళు ప్రధాన వక్త, ఉపవక్త వీళ్ళు ఏడుగురు ప్రధాన జపం ఎనిమిది మంది సహాయైహి వసుభిత్కార్యం. ఎనిమిది మంది సహాయం ఉండాలి. మీరందరూ చేయాలి. సప్తాహం పూర్తయిన తరువాత కనీసం దశమ స్కంధాన్ని ప్రతి శ్లోకం హోమం చేయాలి. చేత కాలేదు మొదటిది చివరిది హోమం చేయాలి. అది చేత కాలేదు ద్వాదశాక్షరి మంత్రం తోటి అష్టాక్షరి మంత్రం తోటి హోమం చేయాలి. అది చేత కాలేదు గీత యొక్క 18వ అధ్యాయాన్ని. హోమం చేయాలి. హోమం చేసే శక్తి లేనివాడు హోమ ద్రవ్యమును బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. ఇలా చేస్తే సప్తాహ విధి ఫలితాన్ని పొందుతారు అని తనకాదులు నారదునికి బోధిస్తున్న సమయంలో తత్ర ఆగతః సోడశ వార్షికోసౌ ప్రేమ్న భాగవతం పథన్ ప్రేమతో భాగవతాన్ని చదువుకుంటూ

సుఖయోగింద్రుడు వచ్చాడు. వచ్చిన సుఖయోగింద్రుడిని నారదుడు లేచి ఎదురెళ్లి కూర్చోబెట్టి స్వాగతాదులు చెప్పి అందరూ సన్మానం చేసి. అలా వారిని ఆరాధిస్తున్న సమయంలో మరి ఇంకెవరు రావాలి? భక్తిహి సుతాభ్యాం అంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యములతో లేచి గంతులేసింది. అంటే నారదుని ప్రతిజ్ఞ నెరవేరింది. ఇంతమంది ఇంత మహా ఆనందంగా ఉన్న సమయంలో ఇంకా నేను మాత్రం ఎక్కడో ఎందుకు ఉండాలి అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అమ్మవారితో కలిసి దృఢవాహన రుఠుడై ఉద్ధవ ప్రహ్లాద ఇత్యాది మహావంతులతో కలిసి స్వామి వేంచేశాడు. అతన్ని చూసి అందరూ లేచి ప్రహ్లాదః తాళధారి. ప్రహ్లాదుడు తాళములు పట్టుకొని భజన చేశాడు. అర్జునుడు రాగకర్త, వీణాధారి నారదుడు. అలాగే సుఖయోగీంద్రుడు భావభక్త. ఇలా వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి మహా దృశ్యం చూచి అందరూ పులకించారు. ఇంతమందిలో ఇంత ఉజ్వలంగా వేయించేసి ఉన్నటువంటి భాగవత ప్రవాహాన్ని చూసి పరమాత్మ కూడా మహానందాన్ని పొంది మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగాడు. మాకేం కావాలండి? ఇక్కడే కాదు ఎక్కడ భావదయినా మీరు ఇలాగే రావాలి. ఇంకేం కావాలండి? కాదు కదా? స్వామి వారికి ఆ వరం ఇచ్చాడు. అందరూ హాయిగా వెళ్ళిపోయారు అంటే మనం భాగవత మహాత్మ్యాన్ని చెప్పుకున్నాం. కావలసింది మొదటి శ్లోకానికి ఇంకో ఆరు అర్ధాలు ఉన్నాయి కదా అది బహుశా రేపు అరగంట చెప్పుకుంటే ఆ భాగం అయిపోతుంది. మళ్ళీ మనం మామూలు కథాభాగంలోకి. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం దోచాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః. హ్మ్, భావచిత్రం ఉంచారా అమ్మ? డైరెక్ట్ గా బొమ్మ దిండి.

Invocatory Verses (Mangalacharanam): I salute the sage Ramanuja -- refuge of the grace of Sri Sailesa (Thiruvenkatamudayanar) -- an ocean of qualities such as wisdom and devotion, devoted to the Lord. I salute the lineage of teachers beginning with Lakshminatha (Sriman Narayana), through the intermediaries Natha (Nathamuni) and Yamuna (Alavandar), down to my own acharya. He who perpetually considered even the unparalleled splendor of his total absorption in the lotus feet of the infallible Lord as worthless as straw -- I take refuge at the feet of that great teacher, Lord Ramanuja. With my head bowed in salutation, I honor the beautiful lotus feet of the first in our lineage -- the glory of our kula. I bow always to Sri Bhaktisara, Kulashekhara, Yogivaha (Thiruppan Alvar), to the dust of the devotees' feet, to Parakala Yatiindra (Thirumangai Alvar), to the great Nammalvar (Paraankusha) and Yamunacharya. Krishna Ashtakam: I praise Krishna -- Son of Vasudeva, destroyer of Kamsa and Chanura, supreme bliss of Devaki -- the World-Teacher (Jagadguru). I praise Krishna -- radiant as the blue atasi flower, adorned with jingling anklets, wearing jeweled armlets and bracelets. I praise Krishna -- with fully-bloomed lotus-petal eyes, complexion like a dark rain-cloud, crown-jewel of the Yadavas. I praise Krishna -- with curling locks, face like the full moon, wearing gleaming earrings. I praise Krishna -- bearing the Shrivatsa mark, broad-chested, adorned with the Vanamala (forest garland), holding conch and discus. I praise Krishna -- fragrant with mandara flowers, with a charming smile, four-armed, crowned with a peacock feather. I praise Krishna -- sporting with Rukmini, radiant in yellow garments, bearing the fragrance of Tulasi. I praise Krishna -- whose chest is smeared with kumkuma from the bosoms of the Gopikas, the great archer. Whoever recites this Krishna Ashtakam upon rising in the morning destroys the sins of a crore of lifetimes through this remembrance alone. Salutations to Sri Krishna, the Supreme Brahman. Vyasa Vandana: I salute Vyasa -- grandson of Vasishtha, son of Parasara, destroyer of all sins, father of Shuka, an ocean of austerities. Salutations to Vyasa who is the very form of Vishnu; to Vishnu who is the very form of Vyasa; to the treasure of Brahmavidya of the Vasishtha lineage -- salutations again and again.

Opening verse of Bhagavatam (1.2.2): Sage Dvaipayana (Vyasa), overcome with anguish at his son Shuka's departure, cried out -- and the trees, absorbed in meditation on Shuka, echoed his call. I bow to that sage Shuka who dwells in the heart of all beings. Salutations to Sri Shuka Brahman. Salutations to Shatakopa (Nammalvar) -- born under the Kanya asterism, ornament of the Vadhula lineage, son of the teacher Srirangarya. Salutations to all our teachers. O dear devotees, the Supreme Being resolved to create this entire universe of animate and inanimate beings. As part of that creation, He stirred Avyakta (the Unmanifest Prakriti). From that disturbance arose the Mahat-tattva. From the Mahat arose Ahankara (the ego-principle). Ahankara is of three kinds: Sattvika (pure), Rajasa (passionate), and Tamasa (inert). From the Sattvika Ahankara arise the presiding deities of the sense organs. From the Rajasa Ahankara arise the five organs of knowledge (jnanendriyas) and five organs of action (karmendriyas). From the Tamasa Ahankara arise the subtle elements (tanmatras): Shabda (sound), Sparsha (touch), Rupa (form), Rasa (taste), and Gandha (smell). From these five tanmatras arise the five gross elements: from Shabda -- Akasha (space); from Sparsha -- Vayu (air); from Rupa -- Agni (fire); from Rasa -- Jala (water); from Gandha -- Prithvi (earth). This gives us: five jnanendriyas, five karmendriyas, five tanmatras, five panchabhutas, Avyakta, Mahat, and Ahankara -- twenty-three in all. The twenty-fourth is the Jivatma (individual soul). According to one school, the twenty-fifth is Paramatma (the Supreme Soul). According to another, Time is the twenty-fifth and Paramatma is the twenty-sixth.

In any case, these twenty-five tattvas (principles) are called Panchavimshati. That is why sages declare that the age of the celestials (devas) is always twenty-five -- no matter how many ages pass, their apparent age stays the same. The reason: they are the embodiment of the twenty-five tattvas, repositories of higher knowledge. Now why enumerate these tattvas? They indicate the body fashioned by Paramatma for the soul. How is our body formed? From the five gross elements. The flesh-and-bone portion is Prithvi (earth); the blood and other liquids are Jala (water); Vayu (air) is present as the vital breaths (five pranas and ten vayus); and Akasha (space) corresponds to the nine apertures (navarandhras) of the body. As the old Telugu proverb beautifully captures: this body is a leather bag with nine holes that will one day exhale its last breath -- a vessel of impermanence. The nine apertures represent Akasha. Similarly, the body is composed of Prithvi, Jala, Vayu, Akasha, and Agni (as gastric fire and the fire of vision). Within the body are the five organs of action, five organs of knowledge, the mind (manas) that presides over them, the intellect (buddhi) that commands the mind, the inner faculty (antahkarana) that generates thought, and the discriminative faculty (chitta) that resolves decisions. Above all these rules the Atman (Self). Paramatma arranged all of this around the Atman as its center and declared: I have given you everything. You emerged from Prakriti and will remain in Prakriti, but having received all of this, you will one day return to Me.

Since you lack the power to resolve this on your own, Paramatma gave you the Vedas -- the Vedas are eternal and self-revealing. When people said they could not understand them, He gave the Itihasas (epics) and Puranas. As the axiom goes: 'Itihasa Puranaabhyam Vedam samupabrimhayet' -- the Vedas must be illuminated through the Itihasas and Puranas. Of the Itihasas, the Ramayana is the first and the Mahabharata is the second. What does the Ramayana teach? It reveals what causes a being to become distant from Paramatma, and who it is that brings the strayed soul back to Him. Desire -- specifically the desire for worldly pleasures tied to Prakriti -- separates us from God. To restore the wandering soul, Paramatma designated the Divine Mother (Lakshmi) as the Purushakara (intercessor). But before the Mother reaches us, there is another Purushakara -- the Acharya (spiritual teacher). The Acharya, like a friend and kinsman, analyzes our conduct, shows us our failings, and gently guides us back. We understand a little, shift slightly from our wayward path -- then the Mother comes, and then the Lord. That is why the Ramayana is called the Purushakara Vaibhavam (the glory of the intercessory power of the Mother). Even Valmiki affirms: the entire epic is named Ramayana, but whatever particular greatness it contains belongs to the story of Sita.

Those versed in the tradition call the Ramayana 'Purushakara Vaibhavam' (glory of the intercessor), while the Mahabharata is called 'Upaya Vaibhavam' (glory of the means to liberation) -- that is, the glory of Paramatma Himself. The Ramayana glorifies the Mother (Lakshmi); the Mahabharata glorifies the Father (Narayana). That is why in ancient times, whenever the Ramayana was expounded, audiences would immediately -- without any gap -- follow it with at least the Virata Parva of the Mahabharata. The reason: one cannot separate the Mother from the Father. If the Ramayana represents the Mother, the Mahabharata represents the Father, and it too must be heard. Thus the Vedas are elaborated through the Itihasas and Puranas -- the Ramayana and Mahabharata. Texts multiply because our intellectual capacity grows. If a subject requires more elaborate exposition, it means we are all the more intelligent. That is why Veda Vyasa composed eighteen Puranas: the mnemonic encodes all eighteen names -- by 'Ma' (two): Matsya Purana and Markandeya Purana; by 'Bha' (two): Bhavishya Purana and Bhagavata Purana.

By 'Bra' (three): Brahmanda Purana, Brahma Purana, Brahma Vaivarta Purana. By 'Va' (four): Varaha Purana, Vishnu Purana, Vamana Purana, Vayu Purana. Then: 'A' -- Agni Purana; 'Na' -- Narada Purana; 'Pa' -- Padma Purana; 'Li' -- Linga Purana; 'Ga' -- Garuda Purana; 'Sku/U' -- Skanda Purana. These are the eighteen Puranas. What defines a Purana? It must have five characteristics (panchalakshana): (1) Sarga -- primary creation; (2) Pratisarga -- secondary creation and dissolution; (3) Vamsha -- genealogies of dynasties; (4) Manvantara -- the fourteen Manu-epochs; (5) Vamshanucharita -- narratives of royal lineages. A text with these five is a Samanya (ordinary) Purana. A Mahapurana must have ten characteristics: (1) primary creation, (2) secondary creation, (3) the state of all beings, (4) nourishment and sustenance, (5) cosmic activities (utis), (6) Manu-epochs, (7) divine narratives (Ishanukatha), (8) cosmic dissolution, (9) liberation (mukti), and (10) Ashraya -- the ultimate foundation. What expounds all ten is a Mahapurana.

The tenth characteristic -- Ashraya -- is the foundation of all: the very form of Paramatma. Among all the Puranas, the most excellent is Srimad Bhagavatam. The Lord Himself declares: as the Ganga is supreme among rivers, as Achyuta (Vishnu) is supreme among the devas, and as Shankara is supreme among the Vaishnavas, so the Bhagavatam is supreme among the Puranas. Why is it so pre-eminent? 'Srimad Bhagavatam nama pratyakshah Krishna eva hi' -- Srimad Bhagavatam is none other than Sri Krishna Himself in manifest form. In whatever home the Bhagavatam is installed and revered as the very form of Paramatma -- that house becomes the king of all sacred tirthas. There is no need for debate on this point. Why? Because at the moment Sri Krishna was concluding His avatar and preparing to depart, at that very moment...

Uddhava, who was nearby, said: It looks as if You have packed Your bags and confirmed Your departure. But what about us? What have You decided for our welfare? He asked: O Lord, the dharma sustained by Your presence -- after You depart to Your abode, what refuge will dharma seek? Those who worshipped You and lived under Your grace -- whom should they take refuge in after You leave? Who will be the refuge of all beings? Who will protect dharma? He pressed: At least appoint someone in charge. To whom are You handing over responsibility? When Uddhava asked 'What should I do now?' -- the Lord, after deep consideration, declared: He infused His own divine radiance into Srimad Bhagavatam. Then He proclaimed: After I depart to My abode along with My entire retinue, the Bhagavatam -- the great sun of the Puranas -- has now arisen to dispel the darkness of ignorance in all the worlds.

Srimad Bhagavatam is that great Sun (Mahabhaskara) which has arisen to dispel the darkness of ignorance. 'Regard this Bhagavatam as Me and worship it' -- these are the Lord's own words to Uddhava. Therefore, Srimad Bhagavatam is none other than Sri Krishna Paramatma Himself. When was the Bhagavatam composed? It was the last among all scriptural works to be composed -- after all other Puranas and Itihasas were complete. This means: when the intended purpose was not fully accomplished by the earlier works, this work was produced. In other words, the essence of all that came before is concentrated within it. As the Padma Purana and Garuda Purana declare: the Bhagavatam is the authoritative commentary on the Brahmasutras. Veda Vyasa composed the Brahmasutras to teach the nature of Paramatma, the Jivatma, the world, the method of devotional worship, and the goal attained thereby. But when people cannot understand even that much explanation, how can bare sutras suffice? A sutra like 'Janmadyasya tatah' -- what does the average reader understand? Therefore the Brahmasutras were elaborated into a commentary accessible to all.

What the Brahmasutras propound -- the essential truth concerning Paramatma, the Bhagavata (devotee), and the Acharya -- has been definitively established by Srimad Bhagavatam. Moreover, of a hundred people who read the Mahabharata, ninety-nine misunderstand it; very few truly comprehend it, and many misinterpret it altogether. Therefore, Vyasa composed the Bhagavatam to clarify what the Mahabharata actually teaches: 'Bharatartha vinirnavah' -- the Bhagavatam is the definitive elucidation of the Mahabharata's meaning. The proper sequence is: study the Ramayana first, then the Bhagavatam, and only then approach the Mahabharata. Without that preparation, the Mahabharata cannot be properly understood. Having studied the Bhagavatam first, when one then reads the Mahabharata, one exclaims: Ah, so this is what the Mahabharata was really saying! I had misunderstood it all along! That is the meaning of 'Bharatartha vinirnavah.' Beyond these two, the Bhagavatam is also a commentary on the Gayatri mantra. 'Gayantam trayate iti Gayatri' -- the mantra that protects the one who contemplates it is Gayatri. The Supreme Being contemplated through the Gayatri mantra is Sri Narayana -- and the Bhagavatam establishes this. That is why the Bhagavatam is also the bhashya (commentary) on the Gayatri mantra.

This is the glory (prashastya) of Srimad Bhagavatam in brief. Now what exactly is a 'Bhagavatam'? This question arises because there are two or three texts called 'Bhagavatam.' When many people hear the word, they think of Pothana's Telugu Bhagavatam. Others think of the Devi Bhagavatam. So why is this particular text the Bhagavatam and not the others? What defines a Bhagavatam? First: it must have 18,000 verses. Second: it must have 12 skandhas (cantos). Both conditions are met by more than one text. But there is more: the text must contain the Hayagriva Brahmavidya -- that is, the Narayana Kavacham. The Narayana Kavacham is the supreme protective mantra, fully mastered through rigorous practice by the great sage Dadhichi of the Bhrigu lineage. The divine physicians Ashvini Kumaras -- the only two registered doctors of the entire heavens -- learned of Dadhichi's mastery and went to him: Please teach us the Narayana Kavacham. He said: Certainly, but I am in the middle of a yajna. Come back after it is complete. They departed. Meanwhile, Indra learned of this.

Indra thought: someone else must not gain a power I lack. When the Ashvinis went ahead of him and requested the mantra first, Indra felt threatened. He went to Dadhichi and said: I hear you are going to teach this mantra to the Ashvinis. You must teach it to me alone. If you teach them instead of me, I will cut off your head. Dadhichi replied: I will teach whoever I choose. The yajna is not yet complete -- come back after it concludes. Indra left. As scheduled, the Ashvinis arrived first. The sage said: Indra came and threatened to cut off my head if I teach you -- so I must teach him first. The Ashvinis said: We will handle it ourselves. Worried that Indra would cut off the head that received the teaching, they devised a solution: We are physicians -- let us replace your head before you teach us. Indra can cut off the transplanted head, and then we will restore your own. And so it was done -- the Ashvinis performed what we would today call a head transplant. They replaced Dadhichi's head with the head of a horse (Hayagriva -- 'haya' = horse). The mantra was taught through that horse-head. Indra came and severed it. The Ashvinis then restored Dadhichi's original head. This is the Hayagriva Brahmavidya. 'Haya' in Sanskrit also means knowledge, and the horse is a universal symbol of power and knowledge -- even today, power is measured in 'horsepower.'

Horsepower -- even today, power is measured not in any other unit but in horsepower. So the horse remains the symbol. With the horse-head (Hayagriva), the sacred knowledge was transmitted. Indra came and severed that head. The Ashvinis then restored Dadhichi's original head and departed. This is called Hayagriva Brahmavidya -- the Brahmavidya transmitted through the Hayagriva form, specifically the Narayana Kavacham. Subsequently, because of a transgression by Indra that drove his preceptor Brihaspati away in anger, Indra approached Brahma for help. Brahma said: I cannot bring back that teacher -- it is beyond my power. I will give you another teacher. He directed Indra to Vishvarupa, son of Tvashtri (Prajapati). Vishvarupa then taught Indra this very Narayana Kavacham. With this protection, Indra had earlier defeated enemy armies in their entirety and enjoyed lordship over the three worlds. At one time, every practitioner would recite the Narayana Kavacham daily at dawn before going out -- because we have enemies both within (the six internal enemies: lust, anger, greed, delusion, pride, envy) and without. For overcoming both types of enemies, the Narayana Kavacham is the means. Indra himself won sovereignty over the three worlds by meditating on it -- as though effortlessly at play. That is the true meaning of Brahmavidya.

The designation 'Hayagriva Brahmavidya' contains two deep significances: (1) the glory of the Narayana Kavacham itself, and (2) the glory of the Hayagriva avatar. But the text must go further -- it must also contain the narrative of the slaying of Vritrasura, and it must commence with the Gayatri mantra. Thus the five defining characteristics of the Srimad Bhagavatam are: (1) 18,000 verses; (2) 12 skandhas; (3) Hayagriva Brahmavidya (Narayana Kavacham); (4) the Vritrasura-vadha (slaying of Vritrasura) narrative; and (5) commencement with the Gayatri mantra. Wherever these five are present, that alone is Srimad Bhagavatam -- 'Tat Mahabhagavatam matam' -- that alone is the Great Bhagavata. When we examine all texts by this standard, only Srimad Bhagavatam satisfies all five criteria. The others do not qualify. We have thus discussed the glory (prashastya) and defining characteristics (lakshana) of the Bhagavatam. What remains is the Mahatmya -- why should one specifically listen to it? Just as the Gita Mahatmya must be recited before a Gita parayana, the Bhagavata Mahatmya must be recited before beginning the Bhagavatam. Without it, the parayana yields no fruit.

The Bhagavata Mahatmya has been expounded in many Puranas: in the Skanda Purana as a dialogue between Shankara and Parvati; in the Atma Purana as a dialogue between Narada and Sanaka; in the Kaushika (sub-)Purana; in the Vishnu Dharmottara; in the Bhavishya Purana; in the Agni Purana; and in the Linga Purana -- thus in eight Puranas altogether. But the Bhagavata Mahatmya followed in living tradition comes from the Padma Purana. The accepted practice (sampradaya) is to recite the Padma Purana's Bhagavata Mahatmya before commencing the Bhagavatam proper. In keeping with this tradition, we shall briefly narrate this Mahatmya before entering the Bhagavatam. The Mahatmya takes the form of a dialogue between Suta and Shaunaka. Shaunaka says: O Suta -- O great one, radiant with the brilliance of a crore of suns dispelling the darkness of ignorance -- please tell us the remedy for the great disease of samsara (worldly bondage). The question is: how does viveka (discriminative wisdom) grow, and how do the devotees of Vishnu remove the delusion (moha) caused by maya? In samsara, two things are needed: (1) viveka must grow, and (2) maya must be dispelled.

What kind of viveka do we already have? We know what to eat, when to eat, how much to eat. That we have. But that is not the viveka being discussed here. 'Dehatma parijnanam vivekah' -- the understanding that the body and the Atman (Self) are distinct is viveka. Knowing that the Self is other than the body is viveka. How does this viveka arise? Through Bhakti (devotion), Jnana (knowledge), and Vairagya (dispassion) -- in that order. First, one must have devotion (priti) toward Paramatma. This is a remarkable teaching that goes against ordinary experience. In worldly life, we first come to know something and then develop affection for it. But here: love must come first, and knowledge follows. Bhakti comes first. Bhakti is love for God. First, love for God arises. After love arises, we come to know how great God truly is -- that is Jnana. After knowing God's glory, attachment to the world diminishes -- that is Vairagya. But can love (priti) for Paramatma arise before we have knowledge of Him? Yes -- love can arise before knowledge, because of purifying samskaras (spiritual impressions from past lives) and through the company of devotees.

When we go to the temple with devotees, we too bow down. If asked 'Why did you bow?' we say: Others were bowing, so I bowed. If pressed -- what greatness of God did you perceive that made you bow? -- We say: Well, everyone was doing it, so I did it too. Who can explain God's greatness in words? Because even the Vedas approach that point and then return, saying we cannot describe That. If even the Vedas cannot describe God, what can we say? Therefore Jnana cannot come first -- Bhakti must precede it. Bhakti leads to Jnana; Jnana leads to Vairagya; from Vairagya arises viveka. And the question is how this viveka grows. But it is not ordinary viveka -- it is the viveka that arises after genuine dispassion (vairagya) toward the world has developed. What is that viveka? It is the recognition that everything we consider enjoyment in this world, every means of enjoyment, every experience we think brings happiness -- all of these are transient, perishable, and ultimately worthless. Why do you not want samsara? Because nothing in it is permanent. For an Atman entangled in Prakriti, is there even a fragment of genuine benefit from samsara? Only one birth after another -- all of them are prisons. District jail, state jail, supreme jail -- it is still a jail, whatever variety it may be.

Even in jail there are different grades -- B-class, C-class, as they say. Whatever amenities are provided -- even an air-conditioned cell -- you cannot act freely. That is viveka. How does such viveka grow? The question is: how do the devotees of Vishnu remove the delusion (moha) caused by Paramatma's Yogamaya (divine illusive power)?

In Kali Yuga, these sacred teachings have been reduced to mere rote repetition -- words parroted without genuine understanding. What is this great Mahabhagavatam? When King Parikshit, having developed complete dispassion, sat on the bank of the Ganga for Prayopavesha (the vow of fasting until death), a great sage approached -- to console the king, comfort him in that condition, and impart spiritual knowledge.

The sage said: I will cause King Parikshit to hear this nectar (the Bhagavatam). The king will be well; we will be well. A good resolution has presented itself. Then Shuka laughed and remarked: Where is the amrita (nectar) you speak of, and where is the Bhagavatam? Where is ordinary glass (worthless things), and where is the precious gem (the Bhagavatam)? These cannot be compared. The hint is clear: the Bhagavatam transcends ordinary valuation.

The great Bhagavatam is not even accessible to the celestials (devas). Hearing this, even Brahma had a small doubt: Is it truly that great? He arranged a scale -- placed the Bhagavatam on one side and on the other all the Vedas, other Puranas, Itihasas, and every other sacred text combined. The result: not even a single aspect of the Bhagavatam could be outweighed by all of them together.

The sage Narada said many things (explaining his sorrowful state to the Sanaka sages). They asked: You appear like someone who has lost something precious -- you are in great distress. For a yogi like you -- a sage, a muni -- there should be no cause for grief. Where have you come from? Where are you going? What has happened? When the Sanaka sages questioned Narada thus, he replied: Out of foolishness I went to Bhu-loka (the earth). I have visited all the worlds and seen their condition.

The degenerate ones deceive others to fill their own stomachs -- they do so through falsehood, by speaking untruths and cheating people. Not only that: in Kali Yuga, the dominance of women prevails in the household (meaning the household lacks proper spiritual guidance from the husband), and the brother-in-law provides all the counsel. (Narada is describing the moral degradation he witnessed on earth.)

The company of great souls like you yields all the fruits of one's desires. To have any wish fulfilled, one does not need to travel to any distant temple or shrine. If a devotee of God comes to our home on his own -- without our going to his home, without our calling him, without even our thinking of it -- that alone is a sign that our intended work will succeed. Such is the transformative power of the company of true devotees (sadhu-sanga).

The sage concluded: Since the day Krishna Paramatma departed from the earth, Kali Purusha (the personification of the Kali age) has taken up residence here. Once Kali entered, dharma, dhyana (meditation), japa (repetition of divine names), mantra-recitation, katha (spiritual narratives) -- all have been compromised. The very essence of all these sacred practices has departed.

There are the katha-saram (essence of spiritual narratives), tirtha-saram (essence of pilgrimages), kshetra-saram (essence of sacred places), and dharma-saram (essence of righteousness). Where have they all gone? The sage answered: The essence of the sacred narratives from the Bhagavatam, Mahabharata, Ramayana, and other texts has departed because the recitors, driven by personal greed, turned the narrations into a commercial enterprise -- and thus the essence was lost.

In the sacred tirthas (pilgrimage sites), sinners, violent people, and the unrighteous have taken up residence. By the time the virtuous arrive, the sacred waters have already been contaminated by the impious. The sage asks rhetorically: If the sacred waters are filled with the filth of sin, will bathing in them remove our sins? Will we gain any merit? The association with the unrighteous (pashanda-samshraya) has grown. Because of all this in Kali Yuga, the essence of sacred places is gone, the essence of tirthas is gone, the essence of dharma is gone, the essence of spiritual narratives is gone -- and that is why Bhakti and her sons Jnana and Vairagya are in such a weakened state.

In Kali Yuga, association with the unrighteous has increased. Because of all this, the essence of sacred places, pilgrimages, dharma, and spiritual narratives has departed. That is why you (Bhakti) are in this state. To restore all of this, Narada went to Jnana and Vairagya and undertook efforts to revive them -- reciting to them the Vedas, Vedanta, Puranas, and Dharmashastra.

No one goes to anyone's home anymore in a spirit of genuine devotion. Yet the teaching is this: if a devotee -- even a humble person -- sincerely calls the Bhagavatam (and thereby Paramatma) to his home, the Lord will appear. The Lord does not ask: Is he wealthy? Will he give a large donation? He asks only: Does he have genuine Bhakti? If Bhakti dwells in the hearts of devotees, Paramatma will come to that home without concern for its condition or the social standing of its owner.

In Kali Yuga, unless I establish Bhakti in every home and in every person, I will not consider myself a true devotee of Hari (Vishnu) -- so Narada vowed. He went to Jnana and Vairagya (the personifications of knowledge and dispassion) and whispered to them the Vedas, Vedanta, Puranas, and Dharmashastra. When recited to them, Jnana and Vairagya stirred slightly, opened their eyes, and looked around -- but were not yet fully roused.

Having despaired of all ordinary remedies, Jnana and Vairagya resolved: We will observe Prayopavesha (fasting unto death). Let us go to Badrikashrama. They went to Badrikashrama, bathed in the sacred river there, and were about to sit for Prayopavesha -- when, at that very moment, someone appeared before them.

The sage addressed them: My child, why have you become so helpless? Consider a tree: from root to tiniest leaf, its sap and nourishment are present throughout. If you want the benefit of the tree, do you suck on a root or gnaw a branch? You eat the fruit! The fruit is the concentrated essence of the entire tree. Similarly, the Bhagavatam is the fruit (phala) of the entire tree of Vedic knowledge. Just as you eat the fruit rather than sucking the root, listen to the Bhagavatam -- it contains the essence of all sacred knowledge.

There exists a shore of Ananda (bliss) -- the venue of the Bhagavata Saptaha (seven-day hearing). The unique quality of that place: even natural enemies forget their enmity and dwell together in friendship there. Snakes and mongooses, elephants and lions, cats and dogs -- creatures that are natural enemies roam there as companions. Why? Because of the transformative power of the Bhagavata hearing, which generates universal peace and harmony.

Bhakti asked: Where should I sit? -- meaning, all the seats were already occupied by the assembled great ones; there was no vacancy. A divine voice said: What is your difficulty, dear? You dwell in the hearts of the devotees themselves. So Bhakti took up residence in the hearts of all who had gathered. After all were seated, the Sanaka sages began the Bhagavata Mahasaptaha (the seven-day Bhagavatam exposition) -- and with this, the stage was set.

One may serve the cow (Go-seva), study and chant the Gayatri, serve the Bhagavad Gita, serve the Ganga, worship Surya Bhagavan, or worship the Dvadashatma (related to the twelve-syllable mantra). Similarly, Vishnu Himself and the Bhagavatam are equally supreme. Among these twelve, the household elders draw no distinction -- they are all equally sacred. Sincere service to any of these removes all sins. In whatever home the Bhagavatam is present, that home becomes a sacred tirtha.

(The narrative now introduces allegorical figures.) What a person should be like: 'Sada sanchara kushala' -- skilled in constant movement, looking after ten other households more than one's own. 'Krodhana kalaha priya' -- always angry, fond of quarrels. (The discourse here uses an allegorical description of a woman representing worldly entanglement, to illustrate how Bhakti was similarly entangled and weakened in Kali Yuga.)

Leave everything -- renounce the world, be free from attachment! But the response came: If you become a renunciant, what about our household? Without children, whatever else one has is worthless. She lamented: Even the cow I happened to rear has become barren; the tree in my courtyard bears no fruit. These are the complaints of one deeply immersed in samsara -- pointing to the futility and incompleteness of worldly life without spiritual purpose.

Why are you grieving? I gave you children, did I not? She replied: Yes, but the child you gave was born and then died. You too will die someday -- everyone must depart. Why did you not tell me that before? She said: I do not want thousands of others -- I want my own child (Gokarna) back. The sage replied: Very well, I will certainly revive him -- but first you must listen (to the Bhagavatam). The narrative illustrates how even grief can become a gateway to genuine hearing of the sacred text.

The wife could not truly grasp the teaching -- because whenever the husband tried to explain, she found some excuse or distraction. The narrative (of the allegorical woman representing worldly attachment) shows how samsaric thinking -- self-centered calculations about domestic arrangements and personal advantage -- prevented genuine hearing and understanding.

All of this was arranged by design (in the narrative). A woman of ill character came and, nursing the child born of the cow, raised him. That child was named Dundukari. Meanwhile, the cow that had eaten the fruit also delivered a son whose ears resembled a cow's ears -- therefore he was named Gokarna (cow-eared). Gokarna grew up to be a great man of wisdom and knowledge; Dundukari, however, became supremely foolish and wicked -- a classic contrast between the fruits of different upbringings and company.

'Dara suta satam sada mamatam vimuncha' -- abandon all possessiveness toward wife and children. 'Satya anityam jagad idam kshanabhanguram cha' -- understand that this entire world is impermanent and transient. 'Vairagya raga rachiko bhava apramattah' -- cultivate genuine dispassion and remain ever vigilant. 'Dharmam bhajasva' -- devote yourself to righteous living. 'Mamatam vimuncha' -- release all sense of ownership regarding samsara. (These are the words of Gokarna instructing the ghost of his brother Dundukari.)

The mother had died, the father had taken to renunciation, the house stood empty -- and Dundukari, thinking 'Why go to the prostitute's home when they can come to ours?' brought five harlots home and set up a household with them. Their designation in the tradition is 'Panya-vadhuvulu' (women of the market). The narrative describes the depths of moral degradation to which Dundukari descended -- the extreme consequence of complete submission to sense pleasures.

They tried to lure him in various ways: Come on, listen to this... No, first look at this... No, first eat this -- luring him toward sense pleasures in every manner. He was a great sinner and therefore could not die easily. Eventually, intending to kill him, they poured burning fire into his open mouth. This is what worldly pleasures ultimately deliver -- such is the final fruit of a life devoted entirely to sense gratification.

As an illustration: imagine all kinds of sweets -- laddus, jalebis, burfis -- placed before you, but your mouth is stitched shut, your hands are bound, your feet are bound; you can see everything but cannot consume or reach it. Since Dundukari had indulged in all kinds of sinful pleasures during life, all those pleasures appeared before him after death in his ghostly form -- tantalizing him perpetually. He could see them but could not partake, could not leave, could do nothing -- the ultimate state of frustrated desire.

Gokarna, assuming a divine form, came to his brother's ghost and declared: I had thought the matter was something else, but I now understand -- the Mahabhagavatam liberates even the most fallen, removing even the affliction of ghosthood. He taught the ghost: The body is a cage of bones, bound by sinews, plastered with flesh and blood, covered in skin; it is insatiable, a container of waste, a dwelling of disease, ever suffering. (This is the famous 'asti-stambham' teaching from the Gokarna Mahatmya -- a sub-narrative within the Bhagavata Mahatmya.) Such is the nature of the body to which Dundukari had been so deeply attached.

One must contemplate (manana) what one has heard. Dundukari in his ghostly state listened with total one-pointed focus -- there was nothing else for his mind to grasp. Gokarna reflected: If he had a body, a wife, children -- they would have distracted him. But all of them are gone; he is alone, without even a physical form. He sat inside (the hollow bamboo stalk used as the stage for the saptaha) and listened with complete, undistracted attention. Through that total concentration, true understanding arose. Gokarna taught, and Dundukari's suffering was thereby removed -- illustrating the transformative power of complete, one-pointed hearing of the Bhagavatam.

Since we cannot conquer the mind, since greed is deeply embedded in human nature, since human lifespan is short, and since Kali Yuga has many inherent defects -- the Saptaha shravana (seven-day continuous Bhagavatam hearing) is the most excellent practice for this age. In ideal circumstances, continuous life-long hearing of the Bhagavatam is the highest; but given the conditions of Kali Yuga, two foundational disciplines are prescribed: (1) Satyena -- do not resort to falsehood in whatever you undertake; and (2) Brahmacharena -- observe brahmacharya (continence). The practical application of these disciplines in the context of the saptaha is then elaborated.

Similarly, seat in the front rows those most in need of grace: the afflicted, the diseased, those without progeny, those of short lifespan, those overwhelmed by grief, and great sinners. Let them sit in the front so that all their sins may be completely removed by hearing the Bhagavatam. With this arrangement, seven levels (stages) were organized for the saptaha -- and sages, rishis, yogis, and other qualified listeners were assigned to each level accordingly.

Shukayogindra (the great sage Shuka) arrived. When he arrived, Narada rose and went forward to receive him, had him seated, offered salutations, and everyone honored him with great reverence. While all were thus engaged in worshipping Shuka, who next appeared? 'Bhaktihi sutabhyam' -- Bhakti along with her two sons, Jnana (knowledge) and Vairagya (dispassion), came leaping and dancing with joy. Narada's vow was fulfilled. With so many gathered in such immense joy -- the stage was fully set for the Bhagavatam to be heard, and the Bhagavata Mahatmya was thus complete.