పృథు భూమి పిలవడం: సమృద్ధి తిరిగి నెలకొల్పడం
Prithu Milks the Earth: Restoring Abundance
వేన పాలనలో భూమి నిలిపిన సమృద్ధిని తిరిగి పొందడానికి పృథువు భూమిని పిలిచాడు. భూమి ముందు నిరాకరించి 'నన్ను నాశనం చేస్తే ప్రజలు ఎక్కడ నివసిస్తారు?' అని అడిగింది. పృథువు తన యోగబలంతో సమాధానం ఇచ్చాడు. తుమ్మెద ఉపమానం - పువ్వుకు హాని చేయకుండా తేనె తీసే తుమ్మెద వలె భూమి సారం తీసుకోవాలని వివరించబడింది.
Prithu milks the earth to restore the abundance that the earth had withheld during the chaos of Vena's reign. Earth resists initially, asking: "If you destroy me, where will your subjects live?" Prithu replies confidently through his yoga-bala (yogic power). Earth uses the beautiful bumblebee analogy - like a bee that extracts nectar without damaging the flower. The session culminates in the re-establishment of agricultural and civic abundance.
శరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్ సదంగి యుగలం ప్రణమామి మూర్ధ్నః భూతం సరస్య మహదాస్వయ భక్తనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వృందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వృందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం यादवानां शिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्ण चंद्र निभाननं विरसद् कुण्डलधरं देवं कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యస్పతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం శత్యే పౌత్రమకల్మశం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుభావ
పుత్రేతి తన్మయతయా తదవోభినేదుహో సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగారియ గురు పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, పురుష చక్రవర్తి రాజ్య పరిపాలనను ఇతర కార్యక్రమములను ఎలా నిర్వహిస్తాడో, అతను ఎలాంటి మహానుభవుడో అదంతా గొండి మాగదుడు. స్తోత్రం చేశారు. ఇందులో ప్రధానమైనటువంటి విధానం నజ్ఞాయతే మోహిత చిత్త వర్త్పభిజీతేభ్యో నమః వీరయశస్కరేభ్యః నూనం జనైహి ఈహితమీశ్వరాణాం అత్మద్విధైహి తద్గుణ సర్గమాయయా. పరమాత్మ తన యోగమాయతో త్రిగుణములను తీసుకొని ఆయా గుణముల యొక్క కార్యక్రమమును తాను ఏర్పరచుతాడు. రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మగా సృష్టి చేస్తాడు. సత్వగుణాన్ని తీసుకొని విష్ణువుగా కాపాడుతాడు. తమోగుణాన్ని తీసుకొని విద్రునిగా సంహారం చేస్తాడు. ఇది తెలియక అది ఒకరి పని, ఇది ఇంకొకరి పని, మధ్యది మూడవ వారి పని, వారి ముగ్గురు. వారు వేరు, వీరు వేరు, మనం వేరు అని పరస్పరం వారిలో వారికి న్యూన ఆదిక్య బుద్ధిని కనిపించి మోహాన్ని చెంది. వేషించి, నిందించి, నిందియముల ద్వారా కొత్త పాపాన్ని చేసుకుంటున్నాం, సృష్టిస్తున్నాం, కలిపిస్తున్నాం. అందుకే నజ్ఞాయతే మోహిత చిత్త వర్త్మతిహి. నీ మాయ చేత మోహించబడినటువంటి చిత్తవృత్తి గలవారు. ఈ స్వరూపాన్ని తెలుసుకోలేరు. కాబట్టి అలాంటి నీ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి మహానుభావులకు నా నమస్కారం. తేభ్యో నమః వీరయశస్కరేభ్యః ఇలా స్తోత్రం చేసి. ఇత్తం పురుధుమభిష్టూయ ఋషా ప్రస్పురితాధరం పునరాహ అవనిహి భీత సంస్తభ్యాత్మానమాత్మనాయ ప్రకారంగా భూమి
పుర్చక్రవర్తిని ప్రార్థన చేసింది స్వామి నీవు చంపితే ఎలాగయ్యా? నీవు సంహరింపచేస్తే నన్ను నీవు సంహరిస్తే ఈ ప్రజలందరినీ అడిగింది ఎక్కడ ఉంచుతావు అని అడిగారు చూడండి అంటే నా యోగమాయతో నిలుపుతాను అన్నాడు మహానుభావుడు. ఇలా పృథివి స్తోత్రం చేస్తే పునరాహల నిర్భీత సంస్తభ్య ఆత్మానమాత్మన తనను తాను భూమి తనను తాను నిగ్రహించుకొని మళ్ళీ మాట్లాడుతున్నాను. మొదటి స్తోత్రం ఏమో నన్ను చంపొద్దు మహానుభావా అని. ఆ పక్క వందిమాధ గారు మహారాజు ఎలా పరిపాలన చేస్తారో వర్ణించారు. పురుష క్రవర్తికి రాజ్య పట్టాభిషేకం జరిగిపోయింది. పట్టాభిషేకం జరిగిన తరువాత కథాభాగం కొంచెం అలా చెప్పుకుంటే పట్టాభిషేకం జరిగిన తరువాత ప్రజలు మాకు ఆకలి బాబు, అన్నం లేదు, భూమి మాకు పంటనివ్వటం లేదు అని ప్రార్థిస్తే కారణం తెలుసుకొని భూమిని దండించడానికి వచ్చాడు. అలా దండించడానికి వచ్చినటువంటి పుల్చక్రవర్తిని భూమి ప్రార్థించింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నది సన్నియచ్ఛాభిభోమన్యుం నిబోధ స్రావితంచమి మహానుభావా మీకు. కలిగినటువంటి కోపాన్ని నిగ్రహించుకోండి. కాస్త నేను చెప్పేదాన్ని వినండి. నిబోధ స్రావితంత్యమే సర్వతస్సారమాదత్తే యథా మధుకరో బుధః తెలియని వానికి తెలిసిన వాడికి తేడా ఏమిటి? అంటే జ్ఞానము లేనివాడు అపకారమో, హానో, చెడో కనపడగానే దాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి అని ప్రయత్నిస్తారు. ధ్వంసం చేస్తారు. అదే జ్ఞాని అయినవాడు చెడులో కూడా ఏదైనా కొంచెం మంచి ఉందేమో పరిశీలిద్దాము. పరిశీలించి ఆ మంచిని తీసుకుందాం. చెడు వారి చెడును పోగొట్టాలి కానీ చెడు వారిని పోగొట్టడం ఏం లాభం? వారిలోని చెడును తొలగించండి. అలాంటి వారిలో కూడా ఏదో కొంత మంచి ఉండే ఉంటుంది. దాన్ని తీసుకోండి. ఎలాగయ్యా అంటే యథా మధుకరః.
ఎగ్జాంపుల్ తుమ్మెద లేదా తేనెటీగ ఏదైనా తీసుకోండి. తేనెటీగ ప్రతి పువ్వు మీద వాలుతుంది. మకరందాన్ని తీసుకుంటుంది తప్ప పువ్వును పాడు చేయదు. తిన అదే పొరపాటున పువ్వు మీద పక్షి వాలింది అనుకోండి పువ్వు ఉంటుందా? దోషం వద్దు. చద పదం సహేత భ్రమరస్య కేవలం శిరీష పుష్పం నపునః పతత్రినః ఎక్కడి మాట? కాళిదాసు కుమార సంభవంలో అద్భుతమైన వాక్యం చెప్పాడు పార్వతీదేవి తపస్సు చేస్తాను శంకరుని గురించి మెప్పించి భర్తనుగా భర్తను పొందుతాను అంటే అమ్మా. నీలాంటి పరమ సుకుమారమైన శరీరం గల వారు తపస్సుకు పనికిరారు. కావాలంటే ఇంట్లోనే ఉండి మన ఇంట్లో ఎందుకంటే మన ఇల్లు చాలా చిన్నది కదా. ఎవరిది ఇల్లు? హిమాలయం అండి. నీవు అనుకున్న దేవుదరందరూ ఇంట్లోనే ఉన్నారు. మన ఇంట్లోనే ఉన్నారు. మనీషితాస్తంతి గృహేషు దేవతాః కదా హిమానేది ఎన్ని వాళ్ళు ఎవరు? రుద్రుడు అక్కడే, కుబేరుడు అక్కడే, ఇంకోడు అక్కడే, అందరూ ఇక్కడే ఉన్నారు. నీకు ఎవరికి వారు తపస్సు ఇంట్లోనే చెయ్యి బయటికి ఎందుకు పోవాలి? తపస్సు వత్తే పుజ తాపకం వపు తపస్సు ఎక్కడ నీ శరీరం ఎక్కడమ్మా. ఎందుకంటే శరీర పుష్పము తుమ్మెద వారితే తట్టుకుంటుంది కానీ పక్షి వారితే తట్టుకోలేదు. నీ శరీరము ఇంట్లో ఉండి దేవతా ఆశిపాయకి వస్తుంది కానీ అడవికి పోయి ఆహారం తినడం అని తపస్సు చేయడం అలా చెప్తున్నారన్నమాట. కాబట్టి తేనెటీగ లేదా తుమ్మెద ఏం చేస్తుంది మకరందాన్ని. స్వీకరిస్తుంది తప్ప పుష్పము యొక్క సారమును స్వీకరిస్తుంది తప్ప పుష్పమును పాడు చేయదు. సర్వత సారమాదక్కే. ఇది చెడ్డ పువ్వు మంచి పువ్వు కాదు అన్ని పువ్వు మీద పాలుతుంది. ఏదో ఒకటి రెండు తప్ప అన్ని పుష్పార మీద వాడుతుంది, కారం తీసుకుంటుంది. పండితుడు కూడా ప్రతి దానిలో నుండి ఏదైనా మంచి ఉంటే స్వీకరిస్తాడు.
మరి మీరు మహానుభావులు విజ్ఞులు కదా? మరి నాలో ఏదో కొంత మంచి లేకపోతుందా? దాన్ని స్వీకరించాలి తప్ప నన్ను చంపుతా ఉంటే ఎలాగయ్యా? సర్వతస్తారమాదత్తే యథా మధుకరో బుధః అస్మిన్ లోకే అథవా అనుష్మిన్ మునిభిహి తత్వదర్శిభిహి దుష్టా యోగాః ప్రయుక్తాస్య పుంసాం శ్రేయః ప్రసిద్ధయే ఒక మాట చెప్తున్నాడు. దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ. ఈ లోకంలో పురుషులకు అంటే జీవులకు ప్రాణులకు శ్రేయస్సు కలగటానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో ఏ ఏ యోగములు ఉన్నాయో వాటిని రుషులు మునులు దర్శించారు. అంటే ఫలానా రకం జీవులు బాగుపడటానికి ఫలానా మందు. ఇంకొకరికి ఇంకొక మందు. ఇలా. శ్రేయస్సు కలగటానికి ఎన్నో మార్గములను, ఎన్నో యోగములను మునులు చూచారు. ప్రయోగించారు కూడా. దృష్టా యోగాః ప్రయుక్తాస్య ఎందుకు పుంసాం శ్రేయ ప్రసిద్ధయే మానవులకు శ్రేయస్సు కలగడానికి చేశారు. ఆసిష్టతీయ సమ్యగుపాయాన్ పూర్వదర్శితాన్ అవరహా శ్రద్ధయోపేతః ఉపేయానునిందతేన్ యస ఎంత చక్కగా చెప్తున్నారు అంటే విధానం నీకంటే పూర్వులు పెద్దవాళ్ళు యోగులు జ్ఞానులు మునులు, తపస్సులు ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులకు శ్రేయస్సు కలిగించేటువంటి మార్గాలను వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టారు. కనిపెట్టడమే కాదు ప్రయోగించారు కూడా. అంటే ప్రయోగ రీత్యా కూడా అవి సఫలమయ్యాయి. ఏ ప్రయోజనం కలగాలని ఏ ప్రయోగం చేశారో అలాంటి ప్రయోగం వల్ల అలాంటి ప్రయోజనం కలిగింది. అంటే లోకంలో వాళ్లకు ప్రజలకు జీవులకు శ్రేయస్సు ఏర్పడింది. మళ్ళీ తరువాత వచ్చిన వాడు కొత్తగా ఇంకో యోగం కనిపెట్టవలసిన అవసరం లేదు.
రెడీమేడ్ గా ఉన్న వాటిని ప్రయోగిస్తే చాలు. నీకంటే ముందున్న పెద్దలు ఏర్పరిచిన మార్గాన్ని అవలంబిస్తే చాలయ్యా ప్రజలు బాగుపడతారు. మళ్ళా నీవు కొత్త దారి అవలంబించవలసిన అవసరం లేదు. సిద్ధంగా ఉన్నాయి అవి. తరువాతి వారు తమకంటే ముందు వారు ఏర్పరిచిన మార్గాన్ని అనుసరించి సులభంగా లోక హితాన్ని, లోకప్రియాన్ని కలిగించవచ్చు చెప్తున్నాడు. ఉపేయాన్ విందతే అంజ్ఞతా తాననాదృత్యయో విద్వాన్ అర్ధానారభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్ధా ఆరబ్ధాస్య పునఃపునః ఇలా. పెద్దలు ఇంతకు ముందు వారు ఏర్పరిచినటువంటి విధానము కాక తెలియని వారెవరైనా మళ్ళీ కొత్త మార్గాన్ని కనిపెట్టి కనిపెట్టడం కాదు కొత్త మార్గాన్ని ప్రయోగించటానికి అవలంబించటానికి ప్రారంభిస్తే అనుకున్న ఫలితం పొందక అప్రతిష్ట పాలవుతారు. ఎందుకంటే పాతవారికి ఇప్పటివారికి తేడా ఏమిటంటే పాతవారు ఆలోచించి ఒక మార్గాన్ని కనిపెట్టి కనిపెట్టిన మార్గాన్ని ప్రయోగించి చూచి తల నేర్పడితేనే దాన్ని కొనసాగిస్తారు. ఇప్పటి వారు చాలా స్పీడ్ కదా అంత టైం లేదు. మాకు తోచిందే కరెక్ట్ చేయండి అంటారు. ఆలోచించటం వరకే తప్ప ప్రయోగించగల ఓర్పు మీ దగ్గర ఉండదు. మళ్ళీ ఎందుకు రాని అనుకున్నాం కదా చేయండి అంటారు. అది ఏం చేస్తుంది? విపరీత ప్రయోజనాలని ఇస్తుంది. మీరు మీ కొత్త ప్రయోగాలతో ప్రజలను ఎందుకు పాడు చేస్తారు? ప్రజల బాగు కోసం మీ పూర్వము వారు ఏర్పరిచినటువంటి మార్గాలు ఉన్నాయి వాటిని అవలంబించండి. పునః పునః పునా దృష్టా చోనదయ బ్రహ్మణాయ విషాంపతే భుజ్యమానా మయా దృష్టా అసద్విహి అధృతౌ వ్రతైహి నేను పంటనివ్వలేదు విత్తనాలు తీసుకుంటున్నాను.
పంట ఇవ్వటం లేదు అని నా మీద కోప్పడుతున్నావు కానీ ఎవరి సొమ్ము ధాన్యం నీ సొమ్మా వీళ్ళదా అది ఎవరి సొమ్ము అది అంటే స్వామిని పక్కకు పెట్టి మాట్లాడుతుంది. పరమాత్మే అంటే మీరే భూమిని మాలో రకరకాల ఔషధులను నిక్షిప్తంగా వేశారు. బ్రహ్మా అంటే దాని పరమాత్మ. పరమాత్మ చేత నాలో అనేక విధములైనటువంటి ఔషధులు నిక్షిప్తం చేయబడ్డాయి. వేరు లాభం అంటే వీళ్ళు పైనుంచి విత్తనాలు ఇస్తే ఒక గింజ వేస్తే వెయ్యి గింజలు ఇస్తున్నారు. ఆ తగ్గినవి ఎక్కడివి మరి? భూమిలో ఉన్నదే కదా కారమే కదా ఎక్కడివి అవి? స్వామి ఇచ్చినవి. చెబు. మరి పరమాత్మ నాలో నిక్షిత్తము చేయునటువంటి విధమైనటువంటి వదదులను వదదులు అంటే ధాన్యం సపుత్ర సూత అని చెప్పాం వరి గోధుమ ఇవన్నీ వదదులే అవి. ఎవరు ఉపయోగించడానికి పరమాత్మ ఏర్పాటు చేశాడో వారు కాక దుర్మార్గులు హింసాపరాయణులు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. అంటే అందకూడని వాడికి అందుతున్నాయి. సత్యజన హితానికి అందాలి తప్ప దుర్జనులు వాడిని తీసుకొని సత్యజనులను బాధిస్తుంటే నేను ఓడదులు ఇవ్వాలనా ఆపాలినా? నేను ఎందుకు ఆపానో అర్థం చేసుకోవయ్యా మహానుభావా కోపించకు కారణం ఏంటంటే పురా సృష్టా గుడదయ బ్రహ్మనాయ విజాంపతే భుజ్యమానామయా దృష్టా అసద్వి దుర్మాధురు వారిని అనుభవిస్తున్నారు అది కూడా అకృతవ్రతై. కాదా? లోతు నుంచి వచ్చిన ఆవేదన ఇది. ఇప్పుడు జరగబోయేదే అని అప్పుడు చెప్పారు. దుర్మార్గులు అనుభవిస్తున్నారు. ఉత్త దుర్మార్గులే కాదు వ్రతము లేని వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే అన్నం తినటానికి వ్రతం కావాలి. అంతే కాదు భూమి మీద విత్తనం వేయటానికి వ్రతం కావాలి.
పాత రోజుల్లో ఏరువా కానీ మన పల్లెటూళ్లలో నాగళ్ళు కట్టి ఆడవారు, మగవారు ఊరి బయటకు వెళ్లి హర పూజ, ఉత్సవ పూజ, భూమి పూజ, బ్రాహ్మణ పూజ. పొయ్యి మీద ఉండేటువంటి దేవత పూజ ఇన్ని చేసి ఆరోజు అక్కడే అందరూ భోజనం చేసి అప్పుడు దున్నటం మొదలు పెట్టినారు. భూమిని పూజిస్తారు, నాగని పూజిస్తారు, వృషభులాన్ని వృషభాలను పూజిస్తారు, బ్రాహ్మణులను పూజిస్తారు, ఊరు ఉంటారు కరణం అంటాం పటువారు అంటాం మనం. పటేలు పటువారు అన్న చూడండి పోలీస్ పటేలు అన్నమాట ఉండేవాళ్ళు ఊళ్ళలో. వాళ్ళందరికీ వాళ్ళ వస్త్రాలు అవి ఇస్తారు. ఆ వాళ్ళు రైతులకు వస్త్రాలు ఇస్తారు. అదొక యజ్ఞం. వ్యవసాయం అంటే దున్న దున్ను మర తెచ్చిది మీడియం నొక్కి అది దున్నే ఇది ఇత్తనాయి అని చెప్పే పాయ. వారు మంచిగా పైరు రాగానే వారు దుబ్బిలను కురిపించి మొత్తం ఉలిగే. అప్పుడు ఎందుకు లేవు అది అతివృష్టి మరి ఇక ఆ రోజుల్లో? పర్జన్యుని పూజించి, ఈ భూమిని పూజించి, వృషభాన్ని పూజించి, నాగరిని పూజించి, గ్రామ అధికారులను పూజించి, రైతులను పూజించి వ్రతం చేసేవారు. అప్పుడు వ్యవసాయం. అప్పుడు భద్యున్యుడు ఎప్పుడు కావాలో అప్పుడు కురిపిస్తాడు. చెప్తాడు చమత్కారంగా పరమాత్మ తలుచుకుంటే నీ ప్రయత్నం ఎక్కడ పోతుంది? ఒక కథ చెప్తారు మన పద్మపురాణంలో. ఊరు చాలా సుభిక్షంగా ఉంది. వ్యవసాయం అందరూ విత్తనాలు వేశారు. పంట బాగా ఏపుగా వచ్చింది. ఇంకొక వారం రోజుల్లో రోజుల్లో వాటిని కోస్తారు, కోసినాక ఉపయోగిస్తారు. ఉపయోగిసినాక కొడతారు. పెద్ద ప్రక్రియ. కోశారు పాపం. కుప్ప వేశారు. కుప్ప వేశాక వారం రోజులు ఫైవ్ రోజులు అది మాగుతుందని ఉంచుతారు అట్లా. ఆ లోపు వర్షం అనేది రాకూడదు. అప్పుడు వర్షం వచ్చిన అనుకోండి మొత్తం కువ్వింది. తర్వాత సమయం రాంగానే కొట్టడము పశువులతోటి తొక్కించడం ఎంత ప్రక్రియ ఉంటుంది. ఇక రేపో ఎల్లుండో కుప్పలు కొట్టి ధాన్యం ఇళ్లలకు వెళ్ళాలి. ఇంకొక రెండు మూడు రోజుల పని. అనుకుంటుండగా ఆ ఊరికి ఒక సన్యాసి వస్తాడు. సరే అందరూ ఏదో ఇంత కొంత పూజ చేస్తారు. ఆ గ్రామంలోకి అధికారి ఉంటాడు కదా ప్రతి వారు ఎవరో అంటారు. ఆయన కూడా ఏదో పిలిచి కూర్చోబెట్టి ఏదో ఒక సన్మానం చేసి స్వామి ఈ సంవత్సరం మా ఊరు మా పొలాలన్నీ బాగున్నాయి. బాగా పంట తీసుకొచ్చి నా దగ్గరకు పోయేశాం, ఇంకో 2 3 రోజుల్లో పంట తెచ్చుకున్నాం.
ఎంత బాగానే ఉంది అని చెప్తున్నాడు. ఈసారి దేవాలయం దేవుడిని బాగా ఇచ్చారని అనుకుంటున్నాం. ఇంత బాగానే ఉంది. ఊళ్ళో మేమందరం నిత్య సత్య వ్రత పరాయణులం. ఎవ్వరికీ హాని చేయం. ఊరుకోక వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా బాగున్నారయ్యా ఇక ముందు మాత్రం బాగుంటాడన్న గ్యారెంటీ ఏమిటి? ఆ గరి కూడా స్వామికి ఇవ్వండి. పంట కేతికి వస్తుంది, ఇంటికి వస్తుంది. బాగుంది. కుప్ప మీద ఉన్న ధాన్యం ఇంటికి రాక ఏమవుతుంది అని. ఎందుకంటే మొదలే పద్యంని పూజించాను. ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు నువ్వు రావద్దు. నీ వల్ల మా పంట నాశనం కావద్దని మేము ప్రార్థించాము స్వామి ఒప్పుకున్నాడు. పోయే వచ్చాము ఇప్పుడు వర్షం రాదు అగ్నిహోత్తులు రాడు కుప్పల ప్రమాదం ఏం లేదు. కుప్పలో ఉన్నది ఇంతకు వస్తుంది. ఏమవుతుంది? అహంకారం వస్తుంది. నవ్వి వెళ్ళిపోయాడు. రేపో ఇడుండో కుప్పకు పోయి కొట్టాలి. ఊరు మొత్తానికి ఫ్లూ లాంటిది జరం వచ్చేసింది విసజ్జరం. ఐదే నా పిల్లలు తప్ప ఏ రోజు రాదు. ఎవడు కొట్టాలి పోయి కుక్కను. ఎవడు దాన్ని ఏం చేయాలి. అన్న వాడు జర వచ్చేసాడు. వాళ్ళకి నాలుగు రోజులు ఐదు రోజులు అయితున్నది మరి ఇక్కడ మళ్ళీ సమయం వస్తుంది మరి వర్షాకారం మళ్ళీ విత్తనం వేయాలి కదా వర్షాకారం వస్తుంది మళ్ళీ. కొంపొచ్చి వర్షం వస్తే గతి ఏమిటి? అతన్ని ఈ పంటకు అడ్డు రాకుండా వద్దు అన్నాం కానీ నువ్వు కుప్ప కోసి కుప్ప పెట్టి పొలంలో పెడతా నువ్వు వర్షిస్తే కూడా ఆయన ఊరుకుంటాడా? ఇదేం బాధ రా ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది అంటే పెద్దమనిషి ఊరికో సన్యాసి వచ్చిపోయాడయ్యా ఆయన్ని ఎవరైనా ఎవరైనా అన్నారా అని. ఎందుకంటే విత్తనం వేసేటప్పుడు పంట చేతికి వచ్చేటప్పుడు పరమాత్మ రూపం ఒకసారి ఊళ్ళో సంచరించిపోతుందని పాద వాళ్ళ నమ్మకం. సన్యాసి వస్తే ఊళ్ళో ఇప్పటికి మనకు ఊళ్ళో కొత్త వాడు వస్తే ఆయన పూజిస్తారు పలుకుళ్ళకు ప్రియోగత పడుతున్నాడు ఆ రోజు. ఎవడో ఉండి నేనే పడ్డ వాడు ఉండి నేను కన్నానండి నీ రోగం నీకేం రోగం రా. నీ రోగం అందరికీ వచ్చింది ఇప్పుడు చెప్పు వర్షం పడదు. ఉప్పు అక్కడే ఉంటుంది మనం పోం కొట్టం.
ఎంత ధన్యవాదాలు. వాడు దల్చుకుంటే మార్గాలు కరువానయ్యా. నీకు బాగాలేక చేయవచ్చు, దానికి బాగాలేకుండా చేయవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ తప్పు మా అబ్బాయి గారికి స్వామికి అఖండ జీపం లాగా పెట్టి ప్రార్థి చేసుకొని ఈ శరీరం చేర్చడం. అంటే వ్రతంగా చేయాలి. అంటే పంట పండిస్తారే వ్రతం కాదు. భోజనం చేయటం కూడా వ్రతం. అన్నం నపరిత్యక్షిత తద్వ్రతం. ఏం చెప్పింది వేదం? అన్నాధ్యేవకల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే బతికేది అన్నం తోటి పుట్టేది అన్నం తోటి చచ్చేది అన్నంలో అందుకే అన్నం న నింద్యాత్ అన్నం న పరిచర్చిత తద్వ్రతం భోజనం చేయడం ఒక వ్రతం అది భోజన వ్రతం ఆకలి అయింది తొడు మించి పోతున్నాను ఏదో రాబడి బండి మీద ఓ ప్లేట్ తేరా నిలబడి అట్లనే తిని వాడి చిన్న నీళ్లే తాగి ఆ కొండ నీళ్లో మందు నీళ్లో ఎప్పుడు ఉంటాయో అందులో ఈగలో దోమలో పురుగులో ఏం పడ్డాయో ఏం చచ్చాయో ఆ ఏం చేస్తారు బండ్ల మీద అందులో ఏం పడతాయో ఎవడో తెలవదు. వాడేమో వీళ్ళు ఆగ దాకా ఎర్రగా, పచ్చగా, తెల్లగా ఏమేమో రంగులు వేస్తారు. ఓ తలతలా మెరుస్తుంది. అది ఉత్త రంగు మెరుపురే. లోపల ఎన్ని విప్పులు ఉన్నాయి? ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎలా పడతాడా? తినటం వ్రతం చాలు. అత్త పాదౌ ప్రక్షాళ్య త్రిరాచమ్య మూర్ధానం శాత్వా కృతిష్టం భగవంతం నారాయణమాను పూర్వివేన సంస్థాప్య తత్రసం అంగన్యాచ గదాదిభి ఆరాధ్య తతః ఆసనే ఉపవిష్య తాళీం పాత్రం వనినీయ తత్మి నాద్య వనిసారియ భోజన విడి ఇదంతా. కాళ్ళు ఎదురు కడుక్కోవాలి. మూడుసార్లు ఆచమనం చేయాలి. హృదయంలో స్వామిని ఆరాధించాలి. ప్రార్థించాలి. స్వామి భోజనాలు పెడుతున్నాం అనువర్తించవయ్యా అని హాయిగా తీసుకోవాలి. ఒక ఆశ్రమం తీసుకొని కూర్చోవాలి. పాత్ర పెట్టుకోవాలి. పాత్రలు మూడు సార్లు ప్రోక్షించాలి. మళ్ళీ తాను లేచి వెళ్లి 16 సార్లు ఆశ్రమనం చేయాలి. భోజనం చేసే ముందు 16 సార్లు ఆశ్రమనం చేయాలి.
భోజనం చేసిన తర్వాత 24 సార్లు ఆచరణ చేయాలి. ఎందుకంటే దంతముల విగుళ్ళ మధ్యన ఎన్నో లోపల సన్నగా ఇరుక్కునే ఉంటాయి. ఆచరణ బాగా పుక్కించి ఆ 35 గంటలు సరిపోతే ఉంటుందని ఒక్క పురుగు ఉండదు. చేయి తిని 16 సార్లు కడుక్కోవాలి పోయడం చేసిన తర్వాత. మృత్తికయా గోమయేన మృత్తికయా సంశోచ్య హస్నం అంటాడు. ఆవు పేడ తోటి ఆ మట్టి ఉంటుంది. అది దానితోటి 16 సార్లు చేయి కడుక్కోవాలి. మల తిని మల తిని తర్వాత 32 సార్లు చేయి కడుక్కోవాలి. అంత వ్రతం అది. మనం ఆ టైం ఇంత ఉన్నది పెట్టేసి చెప్పేస్తాం ఏదో ఒక అంకంలో మన్ను తోండ పడేస్తారు. మీరు అన్నీ రెడీ అయ్యి ఇందులో బూట్లు కూడా వేసుకో మళ్ళీ తర్వాత టైం లేదు. ఆ బూట్లు వేసుకొని కూర్చొని ఆయనతో తిని చేయి కడుక్కుంటూ కడుక్కుంటూ లేకుంటే చుడుచుకొని. పోయేనా ఇది? రోగాలు అందుకే అప్పుడు లేవు ఎందుకు అప్పుడు ఉండవు మరి. నువ్వు తినేది ఎక్కడికి పోతుందో నీకేం తెలుసు కగ్గుడేకి పోతుందా ఇంకేమైనా పోతున్నదా ఇంకేమైనా చేస్తున్నదా? శరీరంలో వ్యాధులు వస్తున్నాయా క్రిములు వస్తున్నాయా అంటే కిటకాయలు ఉంటాయి కదా అవన్నీ వస్తున్నాయా? అందుకే అతను అధృత వ్రతైహి భూమాత ఎంత ఆక్రోషించింది. దుర్మార్దులు భోజనం చేస్తున్నారయ్యా. వ్రతం లేకుండా తింటున్నారయ్యా. తింటే తిన్నారు. అంటే భూముడు ఆక్రోషిస్తుంది ఇలా తింటే నేను ఎందుకు ఇయ్యాలి వీళ్ళకు? నా నుంచి వచ్చిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఎందుకు ఇవ్వాలన్నది నేను? నువ్వు కోప్పడుతున్నావ్ ఇవ్వలేదని. నువ్వు ఇచ్చిన సత్తం ఉపయోగిస్తున్నారా? ఎందుకు ఇవ్వాలన్నయ్యా? ఎవరికి తెలుసా నీకు? నా మాట ఎందుకు అసద్విహి అదృతౌ వ్రతైహి క్షోభ అంటే యధావిధిగా భోజనం చేయాలి. సజ్జనులై భోజనం చేయాలి నా కోపేన నా దుఃఖేన నా శృణ నా వైరేన నా కలహేన నాభిజ్ఞానేన నాపి వాచాలేన ఇది నియమ ఉంది. భోజనం చేయాలంటే కోపంతో భోజనం చేయొద్దు. ఏడుస్తూ భోజనం చేయొద్దు, అరుస్తూ భోజనం చేయొద్దు, కలసిస్తూ భోజనం చేయవద్దు. పక్క వాడిని నిందిస్తూ భోజనం చేయొద్దు. కాళ్ళు, చేతులు, ఒళ్ళు ఊపుతూ భోజనం చేయవద్దు, సంగీతం వింటూ భోజనం చేయవద్దు. నియమాలు చెప్పాడు. అన్నం ఒంటికి నచ్చ పడతాలే ఎక్కడో పడితే ఏం లాభం? ఆహా టీవీలో బాగా సినిమా వస్తుంది పెట్టుకొని కూర్చొని తింటున్నావు. నీ మనసు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఇందులో ఉప్పు ఎక్కువ ఉందో, కారం ఎక్కువ ఉందో, పులుసు ఎక్కువ ఉందో అది ఎక్కడికి పోతుందో తెలియదు. తర్వాత ఎట్లా ఉంది అంటే ఆ నా మనస్సు లేదు టీవీ చూస్తున్నా అంటాడు ఇంక నీకేమైతుంది? చదువుకునేటప్పుడు ఏ పని చేసేటప్పుడు మనస్సు దాని మీదనే ఉండాలి.
భోజనం చేస్తున్నప్పుడు ఇంతకంటే కమ్మనిది ప్రపంచంలో మరేది దొరకదు. ప్రీత్యా భోక్తవ్యం. శ్రద్ధయా భోక్తవ్యం. ప్రేమ్నా భోక్తవ్యం. అన్నం పెట్టే వాళ్ళను భార్య కానీ తల్లి కానీ ఎవరెవరు కానీ పొగడుకుంటూ భోజనం చేయాలి. నీ మొహం ఏమంట చేసినావ్ అనుకో చిన్నా అనుకోని ఆ మొహం చిట్టిస్తుంది ఇక అన్నం చిట్టిస్తుంది వీడి మొహం పారేస్తుంది. ప్రేమగా మనం పెట్టే మనిషి రోజులో ఉన్నాడు, పొగడం ఉన్నాడు. అంటే నిత్యం ఉత్సాహం ఉండాలి, ఉత్తేజం ఉండాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, మనకు తెలియడానికి ఇంత ఉంది. చెప్పాం కదా ఆయన ఎవరు? వీర మిత్రోదయం ఇట్లా 12 భాగాలు ఉందని అందులో భోజన విధి 192 పేజీలు ఉన్నాయి మూడు అధ్యాయాలు. ఏ ఏ భావాల మనస్సులోకి రావద్దు ఎలా భోజనం చేయాలి నోట్లో ఎంత ఎంత పరిమాణం నోట్లో వేసుకోవాలి. అన్నం నోట్లో వేసుకునే ముందు మూడు సార్లు త్రిప్రాస్య జలం ఆచమనం చేసి వేసుకోవాలి. ఎందుకంటే అన్న నాళం ఉంటుంది ఏదో. దానికి ఎలాంటి అడ్డు రాకుండా నీళ్ళు పోయి దాన్ని శుభ్రం చేస్తుంది. అప్పుడు అన్నం వేసుం లోకి వెళ్ళిపోతుంది. అందులో పొర మారుతుందంట పొరపాటు పక్కకు పోయింది అనుకోండి వీడు ఇటు కాదు అటు పోతాడు. ఇన్ని ఉన్నాయి. అందుకే ఆయన ఒక్క మాట అధృత వ్రతైహి. దుర్మార్గులు భూజిస్తున్నారురా నాయనా. దుర్మార్గుల కంటే మంచి వాళ్ళుగా చెప్పుకునే వాళ్ళు కూడా వ్రతంతో వ్రతం కాకుండా భోజనం చేస్తున్నారు. వ్రతాన్ని అనుసరించకుండా భోజనం చేస్తున్నారు. భోజనం వ్రతం కావాలి. అన్నం ఆహారం తీసుకోవడం వ్రతం కావాలి. ఆ పని చేయటం లేదు వాళ్ళు. ఇక్కడ అన్నం తినే ముందు వ్రతం లేదు, ధాన్యాన్ని పండించే ముందు వ్రతం చేయ లోకం లేదు, అసలు ఉత్తములకు లోకల హితాన్ని ఆచరించాలని హితాభికాంక్ష వ్రతం లేదు. అలాంటి దుమ్మగా అనుభవిస్తుంటే నేను ఎలా కూడా లాగుతున్నాను తప్ప. ఇది ఎందుకు ఇవ్వాలి అలాంటి వాళ్ళకు చెప్తున్నారు అదృతాపురతైహి.
జపిజరంత్యర్ధాః ఆరబ్ధాస్య పునః పునః జపి భుజ్యమానా మయా దృష్ట్వా అసద్భిహి అధృతవ్రతైహి దుర్మార్గులు అనుభవిస్తున్నారు. వ్రతం లేని వాళ్ళు అనుభవిస్తున్నారు. అపాలితాన్ అనాదృతా అపాలితా అనాదృతా చ భవద్విహి లోకపాలకైహి చోరీభూతియజ లోకేహం యజ్ఞార్ధే అగ్రసమోషదీహి అపాలితాన్ అపాలితా అనాదృతా చ భవద్విహి ఈ లోకపాలకి అంటే భూలోకంలో ఇంత దారుణం జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే అందరూ ఆచారాన్ని మానుకొని నన్ను అవమానిస్తుంటే, అనాధ నిరాధరణ చేస్తుంటే మీ లోకపాలకులంతా ఏం చేస్తున్నారయ్యా? మనం శిక్షించవద్దా? మీరు ఊరుకున్నారు. వీళ్ళు పట్టించుకోవడం లేదు. మరి మీరు పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొనసాగితే. రేపు ఎప్పుడో ఎక్కడో ఏ కొందరో మహానుభావులు పుట్టి అలాంటి వాళ్ళు యజ్ఞం చేయాలని సంకరిపిస్తే ఈనాడు దుష్ట కార్యానికి మీరు మొత్తం వినియోగిస్తే రేపు సజ్జనులు ఎక్కడినుంచో వచ్చి సత్కార్యం చేస్తామంటే వాళ్లకేం దొరకదు. కదా? దురుపయోగం వల్ల నష్టం ఏమిటి అంటే సదుపయోగానికి మిగరదు. కదా? ఆకలి ఉన్నా లేకున్నా తినటం నా హక్కు అని తినటం మొదలు పెడితే నిజము ఆకలి అయినప్పుడు తినడానికి ఏముండదు. డబ్బు ఉందిగా వాని పెద్ద వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఉండదు. భూమి ఉంది, పండుతుంది, వేయండి, పండించండి, తీయండి. నీరు భూమిలో ఉంది, తీయండి, ఎంత కాలం వస్తుంది? ఉన్నదంతా వాడితే కొన్నాళ్ళకు ఇప్పటికే అయింది అనుకుంటాను. ఆ 1000, 500, 600 అడుగులు తీసినా గానీ మీరు ఎక్కడ చూస్తే అంతా లాగేసాడు మొత్తం. ఉన్నదంతా ఇప్పుడే వాడుకుంటే దేనికి విధానం ఉంది? సంపద భూమి కానీ, నీరు కానీ, గారి కానీ, ఆహారం కానీ ఇవన్నీ ఏ ఒక్కడి సొత్తు కాదు.
సకల ప్రపంచానికి చెందిన సంపద. కానుదందరూ బాగుండాలి. నువ్వు ఒక్కడే ఉన్న నీళ్ళన్నీ తాగితే పక్కవాడికి ఏం కావాలి? నువ్వు ఒక్కడే తింటే వాడికి ఏం కావాలి? ఇలా వాళ్ళు ప్రవర్తిస్తుంటే లోకపాలురైన మీరు కూడా అపాలిత అనాధృత. నన్ను ఎవరూ చూడలేదు. నన్ను ఎవరు ఆదరించలేదు. అంటే నేను ఇంచుమించు వాళ్ళ చేత మీ చేత ఉపేక్షించబడ్డాను. అందుకే. చోరీ భూతేధ లోకే ఇంచుమించు లోకంలో అందరూ దొంగలయ్యారే ఒక మాట చెప్పాలంటే. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది పాపం ఆనాడే భూమి మీద ఆగ్రోధిస్తే మరి ఇప్పుడు ఏమని చెప్పాలి అని. చెప్పడానికి అది కూడా దొరకదు కదా చోరీ భూతేద లోకే లోకమంతా దొంగలైపోతే అసలు మిగలదేమో అని కొన్ని ఓడదులను నేనే తరువాత ఎవరైనా మంచివాళ్ళు వచ్చి యజ్ఞం చేస్తే ఉండాలని దాచిపెట్టానయ్యా. నా కోసమేం తీసుకోలేదు. యజ్ఞం కోసం దాచిపెట్టాను. చోరీభూతేధ లోకేహం యజ్ఞార్ధే అగ్రసం ఓహది నేను. యజ్ఞముల కోసం వడదులను తీసుకున్నాను. వాటిని దాచి ఉంచాను. మీరు వాటిని ఏం చేయటం లేదు. అగ్రహ మోసతి నూనంతా వీరుసహా క్షీణః మై కాలీన భూయతా తత్ర యోగీన దృష్టేన భవానాదాతుమర్హతి నీ నల తీసి దాచి పెట్టాను. కానీ అది కూడా ప్రమాదం అంత సైన్సే పేరుకు పురాణం. ఒక వస్తువును చాలా కాలం దాచి పెడితే మళ్ళీ ఆ వస్తువు దాచి పెట్టిన వాడికి కూడా దొరకదు. ఆ రూపంలో ఎందుకంటే ఎక్కువ కాలం గడిస్తే సారం పోతుంది. విశ్చరమైన ద్వేషాన్ని కాకుండా ఒకటే కదా. అంటే తరువాత తీసుకోవలసిన వారు దానిని మళ్ళీ సారవంతం చేసి తీసుకోవాలి.
అది కరగాలి. నేను ఆ పని చేస్తే ప్రస్తుతము ఇప్పుడు తా వీరుధః క్షీణాః. ఆ వీరుధ ధాన్యములన్నీ ఆ విత్తనము వడదులన్నీ క్షీణించిపోయాయి. ఎందుకు కాలేన పూజస. చాలా కాలం గడిచింది కాబట్టి అవన్నీ నిర్వీర్యములైపోయాయి. కాబట్టి తత్ర యోగేన దృప్తేన భవానాదాతుమర్హతి. ఇప్పుడు మళ్ళీ వాటిని వీర్యవత్తములు చేయాలంటే నువ్వే చేయాలి. నీవు నీ యోగముతో వాటిని వీర్యతో ములించి నువ్వు తీసుకో. నువ్వు తీసుకుంటే ఆనందం. అందరికీ అందిస్తావు. ఎవడో తీసుకుంటే. వాడు తినలేడు, తినేవాడికి ఇవ్వడు. అందుకే యోగేన భవానాదాతు మర్హతి. వత్సం కల్పయమే వీర ఏనాహం వత్సలాతవా నేను ఎట్లాగు గోరూపంలో ఉన్నాను కాబట్టి నాకు. నా నుండి మీరు ఊడదూరం తీసుకోవాలంటే పాల రూపంలో నేను ఇస్తాను. మరి నేను ఇచ్చేటువంటి పాలను తీసుకోవడానికి మొదలు ఏం కావాలి? దూడ కావాలి కదా. ఇప్పుడు అవసరం లేదు ఈ రోజు దూడను మొదలు చంపేస్తున్నారు. పశువులను కాసేవాళ్ళు మొదలు దూడను చంపి. దాని చర్మం తోటి ఒక దూడ లాంటి ఆకారం చేసి దాని ముందర పెట్టి పాలు తీసుకుందాం. అంటే దూడ తాగి ఆ మాత్రం పాలు కూడా వదిలి పెడితే ఒక ₹10 నాకు పోతాయి కదా అని. కానీ ఈ దూడ కాయగా మిగిలిన వాటినే మనం వాలాలని చేస్తాం. అది విధానం. ఇప్పుడు నీకు లాభం దానికి లాభం. ఇంత పంచుకుంటారు. మొత్తం నాకే కావాలంటే పరిస్థితి అది. అందుకే మాకు ఒక దూడను ఏర్పాటు చేయవయ్యా. నేను పాలిస్తాను. వత్సంకల్పయా మే వీర ఏనాహం వత్సలా తవ ధ్వోక్షే తీరమయాన్ కామా. పాల రూపంలో అన్ని కోరికలను నేను స్రవింపచేస్తాను. అనురూపంచ దోహనం. దూడా కావాలి, పాలు పితికేవాడు కూడా యోగ్యుడు కావాలి. ఆలోచించండి పాత రోజుల్లో ఊళ్ళల్లో ఎవరు పడితే వాడు పాలు పితికేవాడు కాదు. ఇంట్లో నలుగురు ఉంటే ఒకడే వెళ్లి పాలు పితికాడు. అందరికీ పితికోవద్దు పోనీయరు వాడే పోయి పితికుతాడు.
అయితే యజమానురాలు లేకపోతే ఇంకొకరు ఉంటారు వాడు పోయి పాలు పిండిస్తాడు. ఎవరు పడితే వాడు పిండితే ఆవు గాని దోగ గాని తన్నేస్తుంది. ఇప్పుడు ఎలాగ పడి పండు పోతే అది స్థితి. అందుకే పాలు పితికే వాడిని సమర్ధుడిని ఏర్పాటు చెయ్యి. మంచి దూడలు ఏర్పాటు చేయి నేను మీకు కావలసినటువంటి అన్ని కోరికలను పాల రూపంలో అందిస్తాను. కామాన్ అనురూపంచ దోహనం దోద్ధారంచ మహాబాహో భూతానాం భూత పావనా ఆయా ప్రాణుగలో ఉత్తముడైనటువంటి దోగ్ధ అంటే పాద పితికే వాడిని ఏర్పాటు చెయ్యి. అన్నం ఈక్షితం ఊర్ద్యశ్వత్ భగవాన్ వాంఛతే ఇది. మీరు అన్నం కాదు కోరేది. మనం కూడా అన్నాన్ని కోరద్దు. ఎలాంటి అన్నాన్ని కోరాలి? ఈప్సితం ఊర్జ్యస్వత్. ఇష్టమున్న అన్నాన్ని కోరాలి. తేజోవంతమైన అన్నాన్ని కోరాలి. అంటే అన్నాన్ని తిన్న మనకి ఏం రావాలి? ఓజః, సహః, బలం ఈ మూడు రావాలి భోజనం చేస్తే. ఇప్పుడు పోయిన ఇప్పటి తిండి తింటే ఏమైతుంది అది ఉన్నది కాస్త కొట్టకపోతుంది. తేజస్సు రావాలి, బలం రావాలి, ఓజస్సు రావాలి కాబట్టి అలాంటి దాన్ని ఇప్పుడు ఈప్సితం ఊర్జ్యస్వత్. ఊర్జ్యస్వానంటే తేజోవానంత శక్తి గలది. శక్తి గల అన్నాన్ని ఇస్తాను. విస్తావానం కాదు మనంతా ఎరువులతో వేసి ఆజ్ఞ చేసి ఏం మొన్న చెప్తున్నారు వాళ్ళు ఏంటి ఏమో ఏమో బియ్యం ఆవిరి పెట్టి ఇస్తారట బియ్యం వాళ్ళు సగం సగం వండి మనకి ఇస్తారట. బియ్యం మనం వండుకోవాలి. బియ్యం అండి? ఆ? బియ్యం రైతు ఏదో సగం వండిస్తారా కదా బియ్యం? అవును. డ్రాప్ వేయి పండుతారు. అది దాని వండుకో విడి తింటారు. ఏంటంటే అది అది దాని వల్ల లాభం ఏంటంటే ఆ అది ఆ బియ్యం వండితే మెత్తగా కాదట. మీరు ఎంత వండండి అలా రాలుకుంటే ఉంటుందట. ఈజీ డైజెషన్. ఈజీ డైజెషన్. అవును మరి అది రుద్దే డైజెషన్ కావడానికి ఏమన్నా కారం ఉంటే అవుతుంది. నిస్సారమే డైజెషన్ ఏముంది. దార ఉంటే అలా యాడి అంతా నిస్సారమే తినకముందే పోతుంది అది నేను తిన్నదాకా ఏముంది. అందుకే ఊర్జ్యస్సు అంత అంటున్నాం శక్తి కలిగినటువంటి.
తేజవంతమైనటువంటి అన్నాన్ని ఇస్తాను స్వామి నీవు కావాలంటే సమాంచ కురుమాం రాజన్ దేవవృష్టం యథాపయః అపర్తావపి భద్రంతే ఉపావర్తే తమేవిభో నాయనా నీకు ఇంకో మార్గం చెప్తున్నాను డాములు కట్టవయ్యా అంటున్నాడు. సమాన్ కురుతమే రాజన్. నేను ఎత్తువంపులుగా ఉన్నాను. నన్ను సమానం చెయ్యి. అంటే కురిసిన నీరు అన్ని ప్రాంతాల్లోకి సమానంగా వెళుతుంది. ఇంకిన తరువాత కొన్ని నీరు నిల్వ ఉండేగా ఏర్పాటు చేయి. ఎప్పుడు అపర్తావ విభగ్రంతే ఉపావర్తేతమే విభో. వర్షాకాలం కాని సమయంలో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా ఏమర్ధం అండి? డాములు కదా? నాగార్జన సాగర్ ఇంకేదో సాగర్ ఇప్పుడు కాదు ఇప్పుడు జక్రవతి మొహల్లి డామ్ కట్టిండు ఆయనే. ఫస్ట్ ఇంజనీర్ ఫస్ట్ ఆయన ఏమంటాడు ఇంజనీర్ అంటావా పెద్ద ఆయన బుర్జకవర్తన్ అన్నాడు. భూమి చెప్పింది సమాంకురుత నన్ను సమానంగా చెయ్యి ఎందుకంటే దే చెప్తున్నాడు కారణం దేవవృష్టం యధాపయః భగవంతుని చేత వర్షించిన నీరు అపత్తావపి వర్షాకాలము కాని సమయంలో కూడా ఉపవర్తేత మీకందరికీ అందాలి. భూమిలో అన్ని ప్రాంతాలకు వర్షాకాలంలో దేవుడు పరమాత్మ వర్షిస్తారు కాబట్టి అందులో నీరు అందుస్తుంది. అందులో ఆశ్చర్యం లేదు. వర్షం పడనప్పుడు మరి నీరు కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా ఊరుకుందామా? ఏం చేయాలి? ఏదో చేయొద్దు. అందుకే సమాంకురుత భూమిని సమానం చేసుకుంటే వర్షించినటువంటి పద్యం వచ్చే జలము వర్షాకాలం కాని సమయంలో కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే డాములు కట్టు. గుంటలు ఏ గుంటలు ఏ గుంటలు ఇవి ఇంకుడు గుంటలా ఇంకుడు ఏదో గుంటలు అంటున్నారు కదా మొదలు ఆయనే చదివించారు బ్రుజకావతి. అందుకే వ్యధాపయః అపర్తావ భద్రంతే ఉపావర్తీత నీ విభో ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతి రీతిగా భూమి ప్రియమును చెప్పినది అలాగే హితమును చెప్పినది కదా అతనికి నచ్చే మాట చెప్పింది అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఏది హితమో దాన్ని చెప్పింది.
అలా చెప్పినటువంటి భూమి మాటను తీసుకొని కృత్య క్రవర్తి వత్సం కృత్వా మనుం పానవు అదుగతు సకల ఊషధి మంచి చూడ ఎవరు మరి? సమాజులు ఎవరు అంటే అప్పుడు మరి ఇంకా ఆయనే ఉన్నారు. తాతగారు, ముత్తాతగారు, ముత్తాత ముత్తాత అందరికంటే మొదటివారు మనువు. అయ్యా మనువు గారు మహానుభావా మీకంటే ఎక్కువ ఎవరున్నారు మీరే దూడగా వినిచేయండి అని మనువును వర్తం చేసి. మానవులకు కావలసిన సకల ఊటదులను తన చేతిలో పాలుగా స్వీకరించాలి. మను స్వీకరించాడు. మొదటి దూత మనువు. చూడండి వత్సం కృత్వా మనం పానౌ అదోహత్ సకలౌషధీహి తథా పరేక్ష సర్వత్ర సారమాదతతే బుధాః అలాగే ఎవరెవరికి ఏవేవి కావాలో వారు వారు వారి వారిలో ఎవరు ముఖ్యురో వారిని దూరగా చేసుకొని వారికి కావలసిన వాటిని ఊడదులను సారమును స్వీకరించాడు ఆదిరతే బుధాః తతో అన్యేచ యథా కామం దుదు దుదుహు పురుదు భావితాం ఇలా పురుచక్రవర్తి చేత ప్రసన్నము చేసుకోబడిన గోవు చాలా మంది గీతాలు ఎవరెవరో వచ్చి పాలు అడిగితే వాళ్ళందరికీ ఇచ్చేసింది. ఇలా చాలా మంది తమకు కావలసినటువంటి వాటిని పాలుగా పితుక్కున్నారు. వృషవ రుజుహు దేవీం ఇంద్రియేశ్వద సప్తమ వత్సం బృహస్పతిం కృత్వా భయ ఛందోమయం సుచి. ఋషులకి ఏం కావాలి? వేదం కావాలి కదా. మరి వేదం కావాలంటే ఏం కావాలి? ఇంద్రియ నిగ్రహం కావాలి. సరే మరి అది వాస్తవం ఉన్నవాడు ఎవరు? బృహస్పతి. బృహస్పతిని దూడగా చేసుకొని ఋషులు తమకు కావలసినటువంటి ఛందోమయమైనటువంటి పాలను వాళ్ళు అంటే వేదములన్నీ వాళ్ళు తీసుకున్నారు. దేవీ ఇంద్రియేశ్వస సప్తమా వత్సం బృహస్పతిం కృత్వా పయః ఛందోమయం శుచి కృత్స్వా
కృత్వా వత్సం సురగణాః అట్లనే దేవతలు కూడా ఇంద్రుడిని చేసి ఇంద్రం సోమం మదూదుహన్ ఇంద్రుడిని దూడగా చేసుకొని సోమరథం ఉంటుంది కదా దాన్ని వాళ్ళు స్వీకరించారు అంటే అమృతం అన్నమాట. ఇంద్రుణ్ణి దూడగా తీసుకొని దేవతలు అమృతాన్ని పిండుకున్నారు. హిరణ్మయేన పాత్రేణ వీర్యం ఓజః బలం పయః అలాగే అదంతా బంగారు పాత్రతోటి. వీర్యమును, ఓజస్సును, బలమును పాలుగా తీసుకున్నారు. దైతేయాః, దానవాః, వత్సం, రాక్షసులు, దైత్యులు, దానవులు వీరంతా. ప్రహ్లాదుణ్ణి దూడగా పెట్టుకొని విధాయ అదదుహోన్ క్షీరం అయపాత్రే సురాసవం ఇనుము పాత్రలో సూర ఆహవం వాళ్లకేం కావాలి మరి అదే కదా దాన్నే వాళ్ళు తీసుకున్నారు. గంధర్వ అప్సరసః అదృక్షన్ పాత్రే పద్మమయే చూడండి గంధర్వాదులందరు పద్మమయమైనటువంటి పాత్రంలో విశ్వావసువును దూడగా చేసుకొని సంగీతాన్ని వీళ్ళు పాలుగా స్వీకరించారు. వత్సేన పితరః అర్యముణ పితృ దేవతలు అర్యముణ్ణి దూడగా చేసుకొని కవ్యం క్షీర మధుక్షతా కవ్యాన్ని. అంటే వాళ్ళ భోజనం శ్రాద్ధ భోజనం ఉంటుంది కదా అలాగే అలాంటి కవ్యాన్ని వాళ్ళు పాలుగా స్వీకరించారు. ఆమపాత్ర ఇది ఆమపాత్ర మహాభాగా శ్రద్ధయా శ్రాద్ధ దేవతా. ఏమంటారు? పితృ దేవతలు. వాళ్లకేమిటి పేరు? శ్రాద్ధ దేవతలు అని. ఎందుకంటే వారిని అందరూ శ్రద్ధతో ఆదరిస్తారు కాబట్టి. శ్రద్ధయా శ్రాద్ధముచ్యతే కదా. శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధగా ఆచరించేదాన్ని శ్రాద్ధము అంటారు. విసుక్కుంటూ పోపడుకుంటూ చేసేది శ్రాద్ధం అనరు మరి. అందుకే శ్రద్ధ లేకుంటే శ్రాద్ధం చేయొద్దు అని శ్రాద్ధం శాస్త్రం. ఇలా సిద్ధిం ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధ సంకల్పనాం.
ఐ చూడండి. సిద్దులు కపిలున్ని దూతగా చేసుకొని సిద్ధిం నభసి విద్యాంచ అలాగే వాళ్ళు సంకల్పన సంకు వీళ్ళు ఆయా అమృతాన్ని అంటే పాలగా వీళ్ళకి కావలసినటువంటి సిద్ధిని వీళ్ళు పాలగా తీసుకున్నారు. సిద్ధులు సిద్ధిని తీసుకున్నారు. సిద్ధిం నభతి విద్యాంచ ఏ విద్యాధరాదయః విద్యాధరులు. ఆ మా అధిపతిని దూడగా చేసుకొని విద్యను స్వీకరించారు. అన్యేచ మాయినః ఇంకా చాలామంది మాయావులు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మాయాం అంతర్ధానాద్భుతాత్మనాం. అంతర్ధాన సిద్ధి బోధించేటువంటి మాయను మయుణ్ణి దూడగా చేసుకొని వాళ్ళు ఆ పాలు స్వీకరించారు. ధారణామయం యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిచితాచనాః భూతేశవత్సాహ దుదుహుహు కపాలే క్షత జాతకం ఇలాగే యక్షసులు రాక్షసులు. భూత ప్రేత శిశాక్యములు వీళ్ళందరూ కూడా తమ అధిపతిని దూడగా చేసుకొని వాళ్లకు కావలసిన దాన్ని వాళ్ళు స్వీకరించారు. అలాగే అహయః దందసూకాః పాములు ఉన్నాయి. కొరలున్న పాములు. అలాగే కొరికే పాములు, కరిచే పాములు, నాకే పాములు, తోకతో కొట్టే పాములు రకరకాల పాములు కదా. అన్నీ అన్నీ కరవవు. అన్ని పాములు కరవవు. కొన్ని పాములు తోకతో కొడతాయి. కొన్ని పాములు గాలి కళ్ళల్లో వదులుతాయి. దాంతో మనం గుడ్డు వేయడం అయిపోతాం. కొన్ని కాటేస్తాయి, కొన్ని చుట్టుకుంటాయి. కొన్ని మింగేస్తాయి. అదే పేర్లు అహయహ దందతూకాహ సరిసృపాహ పేర్లు అందుకే ఇట్లా కాదు అందుకే అంటున్నాడు అహయహ వీళ్ళు. చుట్టుకునే వాళ్ళు దండసూకా పండ్లే కూరలే తిలుక్కోయేలాగా అంటే బాగా కరిచే వాళ్ళు సర్పాహ జారుతూ వెలిగేసే వాళ్ళు నాగాహ కాటేసేవాళ్ళు ఇలా వీళ్ళందరూ తక్షకుడిని దూతగా పెట్టుకొని వాళ్ళకి కావలసినటువంటి విషాన్ని వాళ్ళు స్వీకరించాలి అంటే అమృతాన్ని ఇచ్చేది భూమి విషాన్ని ఇచ్చేది భూమి రెండు భూమి ఇస్తున్నామా ఏం లేదు కొత్తగా గణిజం రాదు.
ఇక్కడ ఇందులో అన్నీ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాన్ని తీసుకోండి. తప్పెవరిది? తప్పించిన వారిది కాదు, తీసుకున్న వారిది. కదా? ఒక అత్తి ఇచ్చామండి కూరగాయలు పండ్లు కోసుకోమని వాడు చెయ్యి పోసుకున్నాడు. తప్పు ఇచ్చేవాడిదా పుచ్చుకోవడం ఉందా? ఉపయోగించే వాళ్ళ తప్పండి. ఇక్కడే సారం ఉంది. ఇక్కడే మనకు మనకు మన వేదనే ఓంకారం చెప్పింది, వషట్కారం చెప్పింది, అష్టాక్షరి, పంచాక్షరి, ద్వాదశాక్షరి, షడశ్చరి, నవాక్షరి ఇట్లా. అనేకమైన మంత్రాలు చెప్పింది. ఆయా మంత్రాల యొక్క సిద్దులను వివరించింది. నీకేం కావాలి అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వచిత్వం, ఇదో పరకాయం, దూర శ్రవణం, దూల గజం ఉన్నాయి. మరి సిద్దులు వస్తాయి. నీ క్లాసులు తీసుకో ఇబ్బంది ఏం లేదు వీటిని మానుకొని ఇలాంటి మహా దేవతలను ఆరాధించకుండా అనిమాదులు కాకుండా ఎదుటి వారిని బాధించడానికి కావలసిన శక్తులు మాత్రమే కావాలి. పరపీడా పరాయణ. పరాయణత్వాన్ని పెంచేటువంటి పరశింసలు చెప్పే ఉన్నాయే అలాంటి క్షుద్రమైన విద్యలను క్షుద్రమైన ప్రక్రియతో మద్యపానంతో, మాంసభక్షణంతో, మధుభక్షణంతో అలాగే స్త్రీ సంగమాద్య అకృత్యములతో దేవతా దేవతల ముందరనే స్త్రీ సంగమం చేసుకుంటారు. అలా చేస్తే ఆ తొందరగా ప్రేమిస్తుందట. ఎవరి తప్ప అది ఆమె తప్ప. నీకు ఆ కోరిక ఎందుకు? ఆతవంతోటి, మద్యంతోటి, మరో దానితోటి, మరో దానితోటి ఆమె అభిషేకం చేసి నానా గొడవ చేసి బీభత్సం చేసి. క్షుద్ర విద్యను పొంది 10 మందిని హింసిస్తూ ఇలాంటిది కనిపెట్టిన వారు తప్పండి వాళ్ళదేం తప్పు అంటే ఏమనాలి? అన్నీ ఉంటాయండి రాళ్ళు ఉంటాయి పూలు ఉంటాయి భూమి మీద అవి వస్తాయి ఇవి వస్తాయి పూలు తీసుకొని పూజిస్తావా రాళ్ళు తీసుకొని కొడతావా? ఎందుకు పెట్టారండి రాళ్ళు భూమి మీద కాబట్టి మేము కొట్టాము. మరి పక్కనే పూడి పెట్టాము అవి తీసుకోరాదు. అందువల్ల విషము ఉంటుంది అమృతము ఉంటుంది. దేవత అమృతం తీసుకున్నారు, పాము విషం తీసుకున్నారు. రెండు భూమే ఇచ్చింది. అందుకే అంటున్నా అంటే ఏం అర్థం? భూమి నుంచి వచ్చే ఆహారం తీసుకున్నందువలనే ఆ ఆహారము పాములలో విషంగా మారుతుంది, మానవులకు అమృతంగా బలంగా మారింది.
కదా? మనం తినేది భూమిలో వచ్చేది, అవి తీసుకునేవి భూమిలో వచ్చేది. అవి విషమైంది మనకు అమృతమైంది. ఎక్కడిది? అంతా ఇక్కడే ఉంది. అందుకోసమని పశువా యవసం క్షీరం వత్సం కుత్వాచ గోవృషం అలాగే పశువులు వృషభాన్ని దూడగా చేసుకొని తమ కావలసినటువంటి గడ్డిని గాసాన్ని అవి తీసుకున్నాయి. ఇక సింహాన్ని దూడగా చేసుకొని అరణ్యం అనేటువంటి పాత్రలో ఇతర మృగములు త్రగ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహు స్వే కలేవరే తమకు కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు కూడా పూరదుర్లాగా తీసుకున్నారు. ఇక సుపర్ణవత్సాహ విహగా చరంచ అచరమేవచ ఇవే కాకుండా పచ్చులు ఉన్నాయి అలాగే చరాచరములు ఉన్నాయి వీటిని వటవత్సాహ వనస్పతయః మర్రిచెట్టును దూడగా చేసుకొని వనస్పతులన్నీ రసమును పాలుగా అవిస్వీకరించాయి. గిరయః హిమవధ్వత్స పర్వతాలన్నీ హిమవంతుడిని దూడగా చేసుకొని నానా ధాతువున్ స్వసానుషు పర్వతాలు ఏముంటాయి? గైరికాది ధాతువులు ఉంటాయి. ఆ ధాతువులను అవి తీసుకున్నాయి. సర్వే స్వముఖ్య వత్సేన స్వేష్వే పాత్రే పృథక్వయః ఎన్ని చెప్పాలి? అందరూ తమలో ఎవరు ముఖ్యమో వారిని దూడగా తీసుకొని తమకు ఏది కావాలో ఆ పాలను వాళ్ళు తీసుకున్నారు. బృహత్పయః సర్వకామదుఘాం పృథివీం దుదుహు పృధుభావితాం. పురుషు చక్రవర్తి చేత ప్రసన్నము చేసుకోబడినటువంటి భూమి నుండి తమకు తమకు కావలసినటువంటి ఉడదులను అన్ని ప్రాణులు చరాచరములు అన్నీ తీసుకున్నాయి. ఏవం పృథ్వాదయః పృథ్వీం అన్నాదాః స్వన్నమాత్మనః ఇలా అన్నమును భుజించే అన్నం అందరం తినేవాళ్ళు అన్నిచ్చి అన్నం అనే పేరు కదు అన్నం అంటే ఏమిటి అద్యతే అత్యచ భూతాని తినబడేదంతా అన్నమే మనం అన్నం కాదురా గడ్డి తింటావా అంటాం అది అన్నమే. కదా తినబడేదండి. మనం కావచ్చు ఇంకోళ్ళు తింటారు అది అన్నమే. కాబట్టి తవ తవ తవ తిన్నటువంటి అన్నమును వాళ్ళు స్వీకరించారు దోహ వత్సాది భేదేన.
క్షీర భేదం కురు ద్వః పితికేవాడు వేరు దూడ వేరు. దూడ మారితే పాలు మారుతున్నాయి. పితికేవాడు మారితే పాలలోని మోతాదు పరిమాణం మారుతుంది. వాడికి ఎంతగానో తీసుకుంటాడు. అందుకే దోహ వక్తాది భేదేన పితికేవాడి భేదం తోటి. దూరలోని తేడాతోటి క్షీర భేదం పాలలో భేదం ఏర్పడింది. తతః మహీపతి ప్రీతః సర్వకామ దుఘాం పురుషుహు అప్పుడు ఆ రాజు ఎవరికి కావలసిన వాటిని వారికి ఇచ్చినందుకు భూమి మీద భూమి ప్రేయ ఆయనకు అనుగ్రహం కలిగింది. సంతోషించి దుహితుత్వేచ కారేమం ప్రేమ్నా దుహితువత్సరః సరే, నా మాట విన్నావు, అందరికీ అన్నీ ఇచ్చావు కదా, కాబట్టి ఈనాడి నుంచి నిన్ను నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఆమెను దూహిత చేశాడు, భూమిని పుత్రికని చేశాడు. పృథ్వి యొక్క పుత్రికే కాబట్టి పృథ్వి. మీ పేరేమిటి భూమిని ఏమంటాం మనం? పృథివి అంటాం. ఎలా అండి పృథివి? పృథు పుత్రే కాబట్టి పృథో ఇయ్యం పృథివి అని విత్పత్తి అలా చెప్పుకొని. సూర్ణయన్ స్వధనుస్కోట్య గిరికూటాని రాజరాద్ భూమండలమిదం వైన్యః ప్రాయచ్ఛక్రే సమం విభుహు దాని తరువాత భూమి చెప్పిన రీతిలో ధను యొక్క కొనతోటి ఎత్తు వంపులుగా అడ్డుగా ఉన్నటువంటి పర్వతములను పర్వత సమూహములను చూర్ణయన్ పొడి చేసి పారేశాడు. ఇలా చేసి భూమండల విధం వైన్యః ప్రాయస్యక్రే సమం. మనం ఈనాడు ఇంత హాయిగా ఉంటున్నామంటే ఈ బిచ్చ బిచ్చ వాడు ఎవరు మనకు మొదలు వాడు పుర్యచక్రవర్తి. ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పుడు ఈ ఆకారం కూడా లేదన్నమాట. అలాంటి దాన్ని భూమిని వాళ్ళు మహానుభావుడు. సమంగా చేశారు. అధాస్మిన్ భగవాన్ వైన్యః ప్రజాణాం వృత్తిదర్పిత నివాసాన్ కల్పయాంతిక్రియే తత్ర తత్ర యధార్హతః. ఏమొచ్చినదంటే అంతకుముందు ఇల్లు, ఊళ్ళు, పట్టణాలు, నగరాలు, పురాలు, జనపదాలు ఇవేమీ లేవు. ఓ వెయ్యి మంది గుంపు ఉంటుంది. ఆ గుంపు నీళ్లు ఇక్కడ ఉన్నాయా అక్కడ ద్వారా డేరా వేసుకుంటుంది. ఓ ఏడాదో రెండేళ్లో ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? అక్కడ నీళ్లు దొరికేదాకా ఉంటుంది.
అక్కడ నీరైపోయింది, మళ్ళీ బుట్టా అది మొత్తం అదురుకొని ఇంకో చోటికి పోతుంది. అక్కడ నీళ్లు ఉంటే అక్కడ కొనాలి అంట. ఇలా ఎక్కడ నీళ్లు దొరికితే, ఎక్కడ ఆహారం దొరికితే, ఎక్కడ వాతావరణం బాగుంటే అక్కడ పోయి ఉండటమే తప్ప. తాము ఉన్నచోటే తమకు కావలసిన ఉత్తమ వాతావరణాన్ని కల్పించుకోవాలనేటువంటి పరిస్థితి పుదు చక్రవర్తి కంటే ముందు కాలంలో లేదు. చక్రవర్తి తన ధనుష్కోటితో పర్వతాలను చూర్ణం చేసి ఎత్తువంపులు సమానం చేసి నీరు లేని చోట కూడా నీరు నిలువ ఉండడానికి కావలసిన పద్ధతిని ప్రక్రియను ఏర్పరిచి ఇంచుమించు అంతటా నీరు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఒకే జటి ఎందుకు ఉండాలి? కాబట్టి లిమిటెడ్ చాలా కొద్దిమంది ఒక్కొక్క చోట కొద్దిమండే లేదా అప్పుడే ఏదో బండ కింద చెట్ల కింద కాదు కాదు వృత్తి క్రమవతి నివాసాం కల్పయామాసాం. వారందరికీ ఇల్లు, తోటలు, బావులు, నదులు ఇంచుమించు ఒక నాగరిక వ్యవస్థను ఏర్పరిచాడు. ఇంతకుముందు ఊళ్ళు లేవు. ఇప్పుడు ఊళ్ళు వచ్చాయి, జిల్లాలు వచ్చాయి. తాలూకాలు వచ్చాయి. పురములు అంటే మున్సిపాలిటీ అంటున్నాం కదా, పురపాలకులు. నగరపాలకులు, గ్రామపాలకులు, మండలపాలకులు, జనపదపాలకులు ఇలా పాలన వ్యవస్థ మార్చే అభిషకవతి. ప్రపంచం యొక్క స్వరూపాన్ని మార్చేసాడు. నివాసాన్ కల్పయామాసా తత్ర తత్ర యధార్ధతః అందుకని గ్రామాన్ పురః పత్తనాని దుర్గాణి వివిధానిచ గ్రామములు, పురములు, పట్టణములు, దుర్గములు అలాగే గోసాన్, వ్రజాన్, పల్లెలు. ఎంత సంగతి చిన్న అలాంటివి ససిబిరా ససిబిరా ఆకారాన్ కేట కర్వటాన్ సిబిరా చేసుకునే వాళ్ళు ఉంటున్నారు ఎలాగంటే కేట కర్వటాన్ పొలములు.
వ్యవసాయ క్షేత్రములు దున్నేవాళ్ళు, కోసేవాళ్ళు, విత్తేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అంటే కొందరు పొలములకు దూరంగా ఉంచేవాడు. కొందరి పురాణములకు దగ్గరగా ఉంచేవారు. అంటే వాళ్ళు అక్కడ ఇంచునించే రోజు రాకుండా పురాణకు దగ్గరే ఉండి పురాణ్ని దున్ని విత్తనం వేసి అది ఒక దారి మీద అక్కడ ఉంటారు. దారికి రాగానే మళ్ళీ దూరంగా పోయి ఎవరో కొందరు చాపుగా ఉంటారు. ఇలా కేదకర దావులన్నీ ఏర్పాటు చేశాడు. ప్రాత్ పృథువర్హి నైవేశ పురగ్రామాది కల్పనా స్పష్టంగా చెప్తున్నాడు. పృథు చక్రవర్తి కంటే ముందు ఈ పురములు, గ్రామములు, పత్తణములు అనేటువంటి వ్యవస్థ లేదు. యథాసుఖం వసంతిస్మ. అత్ర తత్ర కుతోభయాః నాకు వేరే భయం లేదు కాబట్టి ఎవరికి ఎక్కడ నచ్చితే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. నచ్చలేదు లేచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు. భూకంపం రాని, ప్రళయం రాని, వరద రాని, అమ్మో మా ఇల్లు వదిలిపెడతామా? మన మన పెట్టే టీవీ వార్తల్లో. వరద వస్తున్నది, ముంచుతున్నది. పోండిరా బాబు, అమ్మో మేము లక్ష రూపాయలు కట్టుకున్నామండి ఇల్లు, ఇటు వదిలిపెట్టాం. మరి బాగా చెప్పాడు పోతే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మీ ఇల్లు పోతుంది. మీరు ఉంటారు పోరు మీరు కూడా పోరు రెండో ఉండవు ఏమి ఇష్టం ఉండదు. ఇల్లు పోయినా వాళ్ళని మీరు ఇంటి కట్టుకోవద్దు. కానీ మేము పోయినా ఇల్లు తగ్గదు ఇల్లు తగ్గదు. బరుద వస్తే ఇల్లు పోతుంది పోతే మీరు పోతారు. అదే స్థితి. అందుకే అంటున్నాడు యథాసుఖం వసంతిస్మ వాళ్ళ వాళ్ళకు ఎక్కడెక్కడ ఏది బాగుంటే అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు కొన్నాళ్ళు ఆ వరం ఉండేదాకా. పునరులు అయిపోయాయి మళ్ళీ వేరే వాళ్ళు. అలాంటి ప్రజలకు ఒక సువ్యవస్థ పురగ్రామాది కల్పన భూమిని సమం చేయటం, దాములు కద్దటం, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేయటం ఈ వ్యవస్థ అంతా చేసినవాడు పురుషు చక్రవర్తి అని చెప్పి. ఇప్పుడు అధాదీక్షత రాజాతో హయమేధ శతేన సహా ఇక్కడికి రాజ్యం దారికి వచ్చింది కదా ప్రజలు దారికి వచ్చారు భూమి కూడా దారికి వచ్చేసింది ఒక పాలన వ్యవస్థ ప్రతిష్టంగా ఏర్పడింది అందరూ ఆనందంగా హాయిగా ఉంటున్నారు
బ్రింగే పని ఉంది? కదా? ఇది లేదు కాబట్టి హాయిగా భగవంతుడిని ఆరాధిద్దాము. అంటే ప్రజలకు ఆదిదైవకు బలం కూడా ఇయ్యాలి కదా? ఆధ్యాత్మికం, ఆదిభౌతికం మరియు వద్దా? అందుకు దైవాన్ని ఆరాధించాలి కాబట్టి హయమేధ శతేనా నూరు అశ్వమేధ యాగములు చేయటం ప్రారంభించాడు. ఇక్కడ బ్రహ్మావర్తే మనోహో క్షేత్రే. మనువు యొక్క క్షేత్రం ఏమిటది? బ్రహ్మావర్త ప్రాంతం. ఎక్కడ ఉంటుందండి అంటే యత్ర ప్రాచీ సరస్వతి. ఎక్కడ? సరస్వతి మనం చూశాం కదా అది ఎక్కడ ఉందో అక్కడ. తదభిప్రేత్య భగవాన్ కర్మాస్యయమాత్మనః యతక్రతహు నమోమృషే కృతోవ యజ్ఞ మహోత్సవం. పులుచక్రవర్తి ఇంత బాగా యజ్ఞం చేస్తుంటే నూరు దగ్గరికి వచ్చాయి. అప్పుడు వాడు వణుకు పుట్టింది వాడికి. ఎవడికి? శతక్రతు అని పేరు వాడికి. ఇంద్రుడికి ఏం పేరండి? శతక్రతు అంటే నూరు యాగములు చేసినవాడు. నూరు యాగములు చేసి ఇందులో కడని శాస్త్రం. తను ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు వాడు చేస్తే తన పోస్టు ఊష్టు. పో వేరే మార్గం లేదు. అది చూసుకొని తనను కాస్త మించిపోతాడేమో అనుకొని స్వామి ఇతను నమో మృషే పృథో యజ్ఞ మహోత్సవం దాన్ని సహించలేదట. తత్ర యజ్ఞపతిహి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వరః అన్వభూయత్ సర్వాత్మ సర్వలోక గురు ప్రభువు. ఈ యజ్ఞంలో ప్రత్యేకత ఏమిటంటే తక్కిన యజ్ఞాలోక కాకుండా యజ్ఞం మొదలు పెట్టినప్పటినుంచి ఆయన వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఎవరాయనే యజ్ఞపతి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ విష్ణుమూర్తి. తత్ర యజ్ఞపతి సాక్షాత్ భగవాన్ హరిహి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తను అన్వితః. వచ్చి కూర్చున్నాడు. ఒక్కరు కాదు బ్రహ్మ సర్వాభ్యాం. బ్రహ్మ రుద్ర అంటే త్రిమూర్తులు వచ్చి కూర్చున్నారు. ఇంకా అదేమిటండీ ఇంకా యజ్ఞానికి నోటు ఏమిటి? బ్రహ్మ సర్వాభ్యాం అంతే కాదు లోకపాలైహి సహానుజైహి. లోకపాలకులు, దిక్పాలకులు, వారి అనుచరులు ఆ అందరూ వచ్చారు. ఉపగీయమాన గంధర్వైహి మునివి అప్సరోగణేహి గంధర్వులు, యక్షులు, అప్సరసలు, కిన్నరులు, సింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, గుహ్యకులు ఆ అందరూ వచ్చారు.
అలాగే సునందనంద ప్రముఖా పరమాత్మ యొక్క ద్వార్భా కూడా అక్కడికే వచ్చాడు. ఋషులలో కపిలుడు, నారదుడు, దత్తుడు, యోగీశ సనకాదయః అలాగే తమన్వీయుహు భగవతా. మహా యోగులు సిద్ధేశ్వరులు వాళ్ళందరూ వచ్చారు. తత్తేవనోత్సుకా యత్ర ధర్మదుగా భూమి సర్వకామదుగాసతి. ఈ పురుషక్రవర్తి రాజ్యంలో భూమి అడిగిన వారికి అడిగిన దాన్ని ఇస్తున్నది. సర్వకామదుఘ ఏం కావాలంటే అది ఇచ్చేస్తున్నాడు. అలా ఉన్నప్పుడు దోబ్ధిస్మాభిప్స్తుతానర్ధాన్ యజమానస్య భారతా ఈ యజమానికి అంటే పురుషక్రవర్తికి. యజ్ఞం చేసే వాడికి యజ్ఞములకి ఏవైనా సంభారాలు కావాలో ఎక్కడికో వెళ్లి కొనుక్కోవనవసరం లేదు ఆమె ఇస్తున్నది. ఆవు నెయ్యి కావాలి వచ్చేస్తుంది. పురోదాశం కావాలి ఇచ్చేస్తుంది. అంతా రెడీమే. ప్రశ్నే లేదు. ఇలా తరవహా బూరి వరుతాన. ఊహుహు సర్వరసాను నద్యః నదులు అన్ని రసాలను చిన్ని. క్షీర దద్య దధి అన్న గోచరాన్ పాలు, పెరుగు, అన్నము, వెన్న, నెయ్యి ఇవన్నీ చెట్లే ఇస్తున్నాయట. అవసరం ఏంటి? తరవః భూరి వర్షానః చెట్లు కూడా మకరందాన్ని, పండ్లను, పండ్ల రసాన్ని ఇస్తున్నాయి. సింధవః రత్నానికరాన్. సముద్రములో రత్నముల రాశులను ఇస్తున్నాయి. గిరయః అన్నం చతుర్విధం పర్వతములో చతుర్విధ అన్నాన్ని పంట కొనాలని వాటిని ఇస్తున్నాయి. ఉపాయన ఉపాయ కృహు సర్వే లోకాః సపాలకాః లోకపాలకులందరూ ఆ సాక్షాత్తు మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడని కాస్త వారిని ఏం చేసుకోవాలి ప్రసన్న చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అప్పటికే ఉంది కానుకలు తెచ్చి ఇస్తున్నారు. ఎవరు పెద్ద కానుక ఇస్తే వారి మీద ఎక్కువ ప్రేమ అన్నమాట. నడుస్తుంది కదా అది చెప్తున్నారు. ఇతిచ అధోక్ష దేశస్య కృధోస్తు పరమోదయం అసూయన్ భగవానింద్రః ప్రతిఘాతమచి ఇంత భోగమా ఇంత వైభవమా అందరూ ఇక్కడే ఉంటే నాకైతే ఏమిటి? వాడికి ఒళ్ళు మండింది ఇంద్రుడికి. అయితే కావచ్చండి గొప్పవాడు. అందరూ అక్కడే కూర్చుంటే నన్ను ఎవడు చూసేవాడు ఎవడు?
ఒక రోజు ఆయన చూసి అయ్యా మహారాజా అంటే నేను మాట్లాడను. అందరూ అటు అయిపోయారా ఉండా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు ఈయన చీమ కాదు దోమ కాదు అని చెప్పి పారేశాడు ఇందులో. సహించుకోలేడు. తనకంటే మించిన అక్షయం తనకంటే మించిన భోగం. తనను కాదన్న సిద్ధి వీటిని ఉన్నవారిని చూచి అసూయపడుతూ దీనికి ఏదైనా విఘ్నం కలిగించాలి అనుకొని చరమేన అశ్వమేధీన యజమాన యజుస్పతిం వైన్యే యజ్ఞపసుం స్పర్ధన్ అపోవాహ తిరోహితః. 99 యజ్ఞాల దాకా మాట్లాడలేదు. మనకెందుకు కానీ చేసుకొని పోవాలి. ఇక నూరవ యజ్ఞం అది ఒక్కటి అయింది అనుకోండి తాను కాస్త వెళ్ళిపోతాడు అని ఆ చివరి యజ్ఞంలో యజ్ఞ పశువు అశ్వం ఉందే దాన్నే అపహరించుకొని వెళ్లి అంతర్ధానం అయ్యాడు. పిరోహితః తమత్రిహి భగవానైచ్ఛత్ త్వరమానం విహాయతః అలా అశ్వమును తీసుకొని మాయమై వెళుతున్నటువంటి ఇంద్రుడిని అత్రి మహర్షి తన యోగంతో చూశాడు అటు పోతున్నాడు వాడు దొరికాడు వాడు చూచి ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ తత్ర అదేనా ఆ ధర్మ విభ్రమః అత్రినా చోజతః ఆముక్తమివ పాఖండం యో అధర్మే ధర్మ విభ్రమః అతను ఎలా పోతున్నాడు మామూలు వాడిగా కాకుండా పాఖండ కర్మాన్ని, పాఖండ కర్మం. పాఖండం అంటే ఏమిటి? పాపఖండం. ఖండం అంటే లింగం, గుర్తు, సూచన. పాఖండలు పాఖండ అర్థం అంటే వాళ్ళు పాపానికి సింబల్స్ అన్నారు. పాకండ అంటే వాళ్ళు అంటే వాళ్ళ వేషం అలా ఉంటుంది. ఓ మహానుభావుడికి గడ్డం బాగా ఉంది, మీసాలు లేవు, శిఖ లేదు, గుండు ఉంది. వాడు ఏమనుకోవాలి? శ్రోత్రియుడా అశ్రోత్రియుడా? ఏమో నువ్వు ఎట్లు ఉన్నాడో ఇది ఒక వర్తమేమో అని పాపం ఊరుకుంటారు. అదనమాట. అలాంటి వేషంతో ఉన్న వాడిని చూసి అత్రినాథ్ అత్రి చెప్పారు ఇవన్నీ నాటకాలు కొట్టు కొట్టు అన్నారు. అత్రినాజోదితో హంతుం పృథుపుత్రః మహార్ పృథు విడకూడదు కదా అతని పుత్రుడు అత్రి చెప్తే నన్ను బాగా నందిస్తున్నాడు.
అన్వధావతో కోపంతోటి పరిగెత్తి వీడు ఎట్లా తిష్ట తిష్ట నిలువు నిలువు పారిపోతావా ఆగు అని కేక వేస్తూ మరి ఎడబడతాడు. తం తా కృత ఆకృతి వీచ్ఛ మేనే ధర్మం సరి ఇరికేదో చుట్టు లేదు గుండు ఉంది గడ్డ లేదు మీసాలు ఉన్నాయి లేదా మీసాలు లేవు గడ్డలు ఉన్నాయి ఏదో ఎర్ర బటలు ఉన్నాయి ఇదంతా ఏదో ధర్మ వేషం ఏమో విని కొడితే ఆయనతో అధర్మం వస్తుందేమో అనుకొని బాబు ఈ మహానుభావుడు కూరుకున్నాడు. అలా భావించి జటిలం జటిలం భస్మనాచ్ఛన్నం వెడలు ఉన్నాయి బూడిజ పూసుకున్నాడు ఇలా పడ్డాడు. ఒక బ్రాహ్మణుడు ఏమో సంసోపం కదా అని ఈయనే కొట్టడం అనే తస్మై బాణం నముంచతి పదాన్నివృత్తం తం భూయః హంతవే అత్రిహి అచూదయత్. ఏమిటయ్యా అలా చూస్తున్నావా తప్పకుండా చంపు కొట్టుకో వాడిని అని మన అత్తి మహర్షి వెనక ఉండి బోధించాడు. యహి యజ్ఞహనం తాతా మహేంద్రం విభుత అధమం ఇప్పటిదాకా దేవోత్తముడు ఇంద్రుడు. ప్రేమ ఉండేవాడు దేవా అధముడు అయ్యాడు. అలాంటి వాడిని జిహి కొట్టవయ్యా కొట్టవయ్యా అని ఏస వైన్యసుతః ప్రోక్తః త్వరమానం విహాయసాః ఇలా. పురి జగవతి పుత్రుడు చెప్తే అతని చెప్తే విని అన్ వండి ఆక మక ఈయన బయల్దేరి వెళ్ళాడు. రావణం గుర్ద్రలాడివా రావణాసురుని జటాయువు పరిగెత్తి అంటాడినట్టు ఇతన్ని ఈ మహాగౌడు ఎంచాడాడు గుర్ద్రలాడివా స్వస్వము రూపంచ దదగిత్వా తత్మా అంతర్హితః స్వరాద్. మళ్ళీ ఏం చేశాడు వాడు ఆ గుర్రాన్ని వదిలిపెట్టాడు. తాను ఎక్కడో అయిపోయాడు అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయాడు. వీరః స్వవసుమాదాయ సరే గుర్రం వదిలిపెట్టాడు కదా పోనీ బతకనియ్యలే మనకెందుకు. మన గుర్రం మాకు దొరికింది కదా అనుకొని ఆ గుర్రాన్ని తీసుకొని మా బాబు వస్తున్నారు. పితుహు యజ్ఞముపేయివాన్ తండ్రికి సహాయం కట్టాడు. తత్తస్య చాత్భుతం కర్మ విచర్చ్య పరమర్షయః ఇలా ఇంద్రుని వెంటబడి ఇంద్రుని భయపెట్టి ఓడించి అతని నుండి అశ్వాన్ని తీసుకొని వచ్చాడంటే మరి.
తక్కువ వాడండి. చాలా గొప్పవాడన్న విషయాన్ని అక్కడ ఉన్న ఋషులందరూ చూచి అతన్ని నామధేయం చదుస్తస్మై విజితాశ్వః అతనికి ఒక టైటిల్ ఇచ్చారు బిరుదు. ఏంటది విజితాశ్వః అశ్వం అంటే గుర్రం విజిత అంటే గెలిచిన గుర్రమును గెలిచినవాడు అంటే ఇంద్రుడిని ఓడించి గుర్రమును తీసుకొని వచ్చింది కాబట్టి దానికి పేరు విజితాశ్వః ఇతి ప్రభో ఉపసృజ్య తీవ్రం యహరత్వం పునర్హరి ఇలా బాగుంది గుర్రం తీసుకొచ్చాడు యజ్ఞం మొదలు పెడదాం అని సిద్ధమయ్యేసరికి మళ్ళీ వచ్చాడు ఇందుడు. వచ్చి అంతా చీకటి చేసేసి మళ్ళీ గుర్రం తీసుకెళ్ళిపోయాడు. అత్రిహి శశాల యూపతస్సన్నః హిరణ్య రచనం విభుహు అత్రిహి శశాల యూపత శశాల యూపతస్సన్నః అంటున్నాడు అక్కడ యూపం అంటారు యూపం అంటే ఆ ఎగ్జి బదులు కట్టేసే స్తంభం. ఇదో మేకో గుర్రమో ఉంటుంది కదా దాని ఒక్కో దానికి ఒక్కో దానికి చంద్ర ఒక్కో దానికి చేకు ఒక్కో దానికి రకరకాల చెట్లు ఉంటాయి రకరకాల వృక్షాలు పెట్టాలి మనం. ఆ స్తంభం పాడుతారు ఆ స్తంభానికి దాన్ని కట్టేస్తారు ఆ గుర్రాన్ని. అలాగే ఈ గుర్రాన్ని అనే స్తంభం చాటున ఉండి ఎక్కడ ఉండాలి మరి? శ్రమ్మం వెనకనే దాక్కొని చీకటి చేసి ముల గుర్రాన్ని తీసుకొని పోయారు. యువతక్షన్నః హిరణ్య రచనం హిరణ్య రచన అట ఆ గుర్రానికి బంగారు గొరుసుతో కట్టేశారు గుర్రాన్ని. ఆ బంగారు కొరిసి వస్తా ఆ బాధ ఏంటంటే గుర్రం పోయిందని కాదు బంగారు కొరిసి పోయింది అని మనం అనుకోలేదు పర్తి పోయిందని కాదు కారడు పోయింది అనుకున్నాం కానీ అలాగ పోయేవారు. మొత్తం ఉంది అందిదే ఇది అట్లే ఇరణ్య రతనం విభు అని అత్రిహి సందర్శియామాస మళ్ళీ అత్రి ఎలాగో పోతున్నాడు చూడు చీకటిలో పట్టుకోవాలా అని ఈ మహానుభావుడు చెప్పారు. ఇప్పుడు కపాల కట్టు ఆంగ ధరం ధీరః నైనవ భాగతా ఓ చేతిలో కుర్రె ఓ చేతిలో కట్టే పట్టుకొని నిలబడుతాడు సన్యాసో భిక్షుకుడో ఏదో మనకేం తెలుసు తమిళ సాపం వస్తుందని కోరుకుంటున్నాడు ఈ మహానుభావుడు ఇవన్నీ తర్వాత మతాల అన్నమాట ఒకడు చిప్ప పట్టుకొని, ఒకడు కర్ర పట్టుకొని, ఒకడు పూరే పట్టుకొని, ఒకడు దుట్టు ఉంచుకొని గడ్డ తీసి, ఒక గడ్డ ఉంచుకొని దుట్టు తీసేసి, మీసాడు ఉంచుకొని గడ్డ ఉంటే ఇప్పుడు ఉన్నారా లేదా? కొన్ని మీసాలు ఉంటే గడ్డ ఉండదు. కొన్ని గడ్డ ఉంటది, మీసాలు ఉండదు.
శిఖ ఉంటది, ఇది గుండు ఉంటది. కొందరికి కొందరికి శిఖ ముందర ఉంటది. కొందరికి మధ్యన, కొందరికి వెనక రకరకాలుగా. కొందరికి గడ్డం సగభాగం, కపోర భాగం స్మస్త్రు ఏ అంటాడు ఎవరో వస్తాడు. కపాల ఇంతవరకు గడ్డం ఉంటుంది ఇక్కడ మాత్రం ఉండదు. మనకు ఇక్కడే ఉంటుంది ఇదంతా ఉండదు. అని పిచ్చివే కాదు అదే అదే చెప్పుకొస్తాడు. ఆ రీతిలో మనకు ఇంకా కూడా ఇటు మక్క కొన్నాడు. ఆ పాస చిగురు, అకుర చిగురు, పశ్చాత్ చిగురు, మధ్య చిగురు ఓ రకరకాలు ఉన్నాయి. పూర్వ చిగురు ఇలా చెప్పుకొస్తాం. ఇలా స్వత్ రూపం సూపంచ తద్హిత్వ తస్య తత్పౌ అంతరిహితః మళ్ళీ ఈ మహానుభావుడు అంతర్ధానం చెందాడు. ఇలా చేస్తే తదవద్యం హరే రూపం జగృహు జ్ఞాన దుర్బల ఏదో బాగుంది ఈ వేషం బాగుంది అనుకున్నారు జ్ఞాన దుర్బల సత్య విరుద్ధి ఇచ్చాడు వాళ్ళని. ఈ వ్రతాన్ని ఎవరు తీసుకున్నారంటే ఎవరికైతే జ్ఞాన బలం లేదో వాళ్ళు. ఎవరు జ్ఞానముతో దుర్బలులు ఆ మాటకే మనం నమస్కారం చేయాలి. వాళ్ళు జ్ఞాన దుర్బలులు. మనం బలహీనులు బలహీనులు అంటాం కదా వీళ్ళకి ఏం బలం లేదంటే జ్ఞాన బలం లేదు. అంటే దొంగతనం చేయటానికి ఆలోచించండి. దొంగతనం చేసిన వస్తువును కాపాడుకోవటానికి వేసిన వేషం. ధర్మము అనుకున్న వాళ్ళు మరి దుర్బలులుగా కూడా సుబోధ అయితారండి. అందుకే వాళ్ళు జ్ఞాన దుర్బలాః. యాని రూపాని జగృహే ఇంద్రః హయగి హీర్షయా అష్టమును హరించటానికి ఇంద్రుడు ఏ ఏ రూపాలను స్వీకరించాడో కానీ పాపస్య ఖండాని ఇవన్నీ పాపము యొక్క తులగలట అంటే లింగములు గుర్తులు ఎందుకంటే పాపము చేయటానికి వేసిన వేషం మరి దేనికి గుర్తొస్తుంది పాపము గుర్తు కదా అందుకే తాని పాపస్య ఖండాని అవన్నీ పాఖండములు. ఖండం అంటే అనుకుంటున్నారా? కానీ చెప్తున్నా చూడండి. లింగం ఖండమిహోత్యతే. ఖండం అంటే లింగం గుర్తు. చిన్న సింబల్ అంటాం చూడండి అది పాపానికి గుర్తు. అంటే ఏంటి ఈ గడ్డం పెట్టుకో మిషన్ లేదంటే అది ఏం గుర్తు? పాపానికి గుర్తు. సగం గడ్డం ఉంచుకుంటే గడ్డం ఆడాల్సిన వాళ్ళే. విధిని తప్పి ఏది ఉంచుకున్నా పాపమే అందుకే ఇవన్నీ పాఖండాః పాఖండ ఖండ నిహోచ్యతే ఏవం ఇంద్రహారతి అశ్వం వైన్య యజ్ఞ జిహాంసయా తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిహి నృణాం.
నమస్కారం ఏమిటంటే పరమ ఉత్తములు ఉత్తమోత్తములు అత్యుత్తమ కార్యములు చేస్తున్న సందర్భంలో చక్కని నీటి తెలుసుకోవాలి. వారు ఆచరించేటువంటి ఉత్తమ కార్యములను భంగం చేయడానికి వచ్చినటువంటి దుర్మార్గులు. ఆచరించే పనులు వేసే వేషాలు జ్ఞాన బలహీనులను బాగా ఆకర్షిస్తాయి. ఆకర్షించి ఈ ఉత్తమ కార్యాలు, ఉత్తమ వేషాలు, ఉత్తమ వ్రతాలు కాక వాటిని చూచి ఆకర్షించబడి వాటిని ధరిస్తారు. చూడండి స్వామి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో మనం ఎలాంటి వాటికి ఆకర్షితులం అవుతున్నాము. ధర్మం ఉండగా పరమాత్మ స్వయంగా కూర్చొని యజ్ఞం చేస్తుంటే ఆలోచించండి. భగవంతుడు స్వయంగా కూర్చొని యజ్ఞం చేస్తున్నాడు అక్కడ త్రిమూర్తులు ఉన్నారు. దేవతలంతా ఉన్నారు. ఋషులు, మునులు, యోగులంతా ఉన్నారు. ఇందరు ఉండి మంచివాడే తన పదవి కాపాడుకోవటానికి. అతని యొక్క పనిని విఘ్నం చేయడానికి కొన్ని వేషాలు వేస్తే చూచిన వాళ్లకు ఆ వేషాలు నచ్చాయి కానీ యజ్ఞ నచ్చలేదు. ఆలోచించండి. దాన్ని ఎవరు అందించారు వ్రతాలు. ఈ వేషం బాగుందండి, ఇదే నెక్కప్ బాగుంది, ఈ గెటప్ బాగుంది, ఆ గెటప్ లో ఉంటాను. ఒకసారి తెల్ల బట్టలు వేసుకున్నాడు. ఒకసారి పచ్చ బట్టలు వేసుకున్నాడు. ఒకసారి నల్ల బట్టలు, ఒకసారి ఎర్ర బట్టలు. ఇక ఏ రకం లోకాలు అసలు బట్టలు లేకుండా అంటే దిగబ్బరు వర్తకాలు. దేవతాలు లేవు. కొందరు దిగంబరుడు, కొందరు అర్ధ దిగంబరులు, కొందరు ససికులు, కొందరు విసుకులు, కొందరు పురస్సికులు, కొందరు పశ్చాత్యకులు, కొందరు సత్మస్తులు, విస్మస్తులు. అవి నచ్చి వీళ్ళు అటు పోయారు తప్ప. ఇంద్రునితో అన్ని వేషాలు వేయిస్తున్న ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. ఈ యజ్ఞం బాగుంది దీన్ని చూతామన్నవాడు చేతామన్నవాళ్ళు తక్కువ ఆ రోజుల్లో అట్లా ఉంటే ఈ రోజుల్లో తప్పేముందండి ఇంకా ఆలోచించండి. అందుకే అంటున్నాడు. ఇలా తద్గృహీత విసృష్టేషు పాషండేషు మతిహీంద్రునాం ఇంద్రుడు స్వీకరించి విడిచిపెట్టిన పాపలింగములైన వేషముల మీద మానవులకు బుద్ధి మరలింది.
మతిహి నృణాం పాషండేషు మతే నృణాం ధర్మైతి ఉపధర్మేషు నగ్న రక్తపతాదిషు ఉపధర్మేషు ధర్మాలు కావలవి ధర్మముల లాంటివి చూడటానికి ధర్మమే అనిపిస్తుంది కానీ ఉపధర్మాలు ఏంటంటే నగ్న రక్తపటాదిశువు దిగంబరంగా ఉండటం ఎర్ర బట్టలు, తెల్ల బట్టలు, పచ్చ బట్టలు, నల్ల బట్టలు అదో విషయం ఇదో వర్ధం అండి మీరు చేసినారు కదా. ఒక నలభద్ర నలభద్ర వస్తా ఉంటున్నాడు. ఒక ఎర్రభద్ర వస్తా ఉంటున్నాడు. ఇవన్నీ ఉపధర్మాలు ధర్మాలు కావు. అంటే న్యాయంగా పాపాలు పాపాలింగం ఉంది. అందుకే నగ్న రక్షస స్పష్టంగా చెప్పాడు. నగ్నంగా ఉండుట, ఎరుపు, నలుపు, తెలుపు ఏదో ఎరుపు కాకుండా మధ్యన ఇంకో రంగు ఉంటుంది, ఆరెంజ్ రంగు ఏదో ఉంటుంది. ఇలా రకరకాల రంగుల బట్టలు కట్టుకొని ఇదంతా వ్రతం అంటున్నారు. దీని ధర్మం అంటున్నారు. ఇదంతా పాఖండము. నగ్న రక్తపటాదిషు ప్రాయేన సద్యతే భ్రాంత్య స్వేశలేషుచ వాగ్మిషు లోకంలో ప్రజలు ఎందుకు అలాంటి వాటి వెంట వెళ్తారంటే ఆకర్షించబడే వాటిని త్వరగా స్వీకరిస్తారు. రెండోది వాగ్మిషు మాటకారులు చెప్పిన దాన్ని త్వరగా నమ్ముతారు. అందులో ఏం లేకున్నా దాన్ని ఓ ఈ జీవితం ఏటే నీకు మోసం వస్తున్నది. ఓ విశ్వాలయమా ఆయన తొందరగా మోసం ఇవ్వడు. ఆ సంఖ్య చూడు పిలవగానే ఇస్తాడు. పిలవగానే ఇస్తాడు ఏమో పోతాడు. ఎందుకంటే వాగ్నిషుడు మాటకారుల మాటకు బోల్తా పడి ఆకరణ జమ్మేటువంటి కొన్ని విధానాలను చూసి అధర్మాలకు ఆకర్షించబడుతున్నారు కానీ ధర్మాలను అనుసరించకుండా అయ్యారు. అదే అంటున్నారు పేషడే సుచా వాగ్మిషు తదభిజ్ఞాయ భగవాన్ పృధుహు పృధు పరాక్రమ ఇదంతా చూశాడు పృథ్య చక్రవర్తి. అంతా ఏదో గందరగోళం జరుగుతున్నది. తాను వచ్చిన పని ఒకటి జరుగుతున్నది మరొకటి ఇంద్రుడు చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఇక ఉపేక్షిస్తే వ్యవహారం కుదరదు అనుకొని పృథుపరాక్రమః
ఇంద్రాయ కుపితః బాణం ఆదత్త ఉద్యత కార్ముకః తనో తీసుకొని బాణం ఎక్కు పెట్టాడు వందంగా చూస్తాడట. అంటే వాడిని స్వాహా చేస్తాను అన్నాడు. అలా ఉంటే తముత్విజన చక్రవధాతి సంధితం విచర్చ్య దుష్ప్రేక్ష్యం అసంహరం మసం నివారయామాసుహు అహో మహామతే నయుద్యతే అత్ర అన్యవధ ప్రచోజితాత్ ఆయన తనస్సు తీసుకొని బాలని ఎత్తు పెడితే ఎవడు ఆగాలండి? మహా ఉగ్రంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. అలాంటి వాడిని విచర్చ చూచి దుష్ప్రేక్షం ఎవ్వరు చూడలేకపోతున్నాడు, మహా తేజస్సుతో ఉన్నాడు. అలాంటి వాడిని మరి ఏం చేయాలి? ఇంద్రుడిని చంపొద్దు అంటే వాడు ఊరుకోడు. యజ్ఞంలో ఉన్నావురా బాబు. దీక్షలో ఉన్నవాడు దేన్ని వధించమని యజ్ఞ శాస్త్రం చెప్పిందో దాన్నే చంపాలి. వేరే దాన్ని చంపకూడదు. అంటే పశువు కంటే భిన్నమైన దాన్ని వధించకూడదు. చోదితా ధన్యవదః నప్రజస్తః. వేదము ప్రేరేపించిన దాని వధ తప్ప తకిన వాటి వధ శాస్త్ర సిద్ధం కాదు. నువ్వు ఏ యజ్ఞం చేస్తున్నావో ఆ యజ్ఞానికి ఏది పశువో. దాన్ని తప్ప వేరే దాన్ని వహించకూడదు. ఇంద్రుడు పశువు కాదు కదా? ఎలా చంపుతావు అని. అందువల్ల చంపకూడదయ్యా. అన్యోధా ప్రచోదితాత్ నయుద్యతే వయన్ మలుత్వంతం ఇహ అర్ధనాశనం భయామహే స్వత్రవసా హతత్విషం. నీకు ఇంద్రుణ్ణి వహించాలని ఉంటే మాకు చెప్పు. తమని ఎందుకు? పిలిచి స్వాహా అంటా వాళ్ళ అనులే పడతారు ఎందుకు ఇంత బాధ? అతన్ని పిలుస్తాం. అంటే మీరు పిలిస్తే వాడు వస్తాడా అంటారా? ఇప్పటికి నీ తెలుస్తాడని తెలిశాడు వాడు. వాడు వీక్ అయిపోయాడు నీ తేజస్సు వాడిని ఎక్కి పెట్టావు కదా వణికేసాడు. వణికిపోయిందంటే వాడి తేజస్సు బలము ప్రభావం అంతా పోయింది. మూడు బారు చచ్చిన వాడిని మేము చంపుతాం. దెగ్గెల్లో పడేస్తాం. అతన్ని కూడా ఆహుతిస్తాము హతత్విటం అయాతయామ. ఉపహవైహి అనంతరం ప్రహత్య రాజన్ జుహవామతే అహితం. మొదలు ఈ పని పూర్తి చేసి నీ యజ్ఞానికి అడ్డు కలిగించేటువంటి నీ శత్రువుగా వ్యవహరిస్తున్న వాడిని కూడా జుహవామ. పోమని చేస్తాం.
నువ్వు చంపితే తప్పు అవుతుంది. మేము హోమా చేస్తే వీడి అవుతుంది. కాబట్టి నీకెందుకు ఆ మురికి నీకెందుకు ఆ పని ఏదో మేము చేస్తాము. ఇత్యా మంత్రియ తతుపతిం విదుహు విదురా అత్వజౌ రుష శ్రద్ధ శ్రద్ధస్తాన్ యుహ్వతో భీత్య స్వయంభూహు ప్రత్యసేధతా ఇలా పుద్దు చక్రవర్తిని ఆపి ఓదార్చి ఆపి సురుకును తీసుకొని ఇంద్రుడిని ద్రవ్యముగా హోమంలో వేయటానికి మంత్రాన్ని ఉచ్చరించడానికి ప్రారంభించాడు పృథ్వికులు. ఇప్పుడు స్వయంగా స్వయంభూ బ్రహ్మ వచ్చాడు. ఆ మహానుభావుడు వచ్చి ప్రత్యకేత కావద్దు నాయనా అని ఆపేసి నా వర్చః భవతానింద్రః యద్యజ్ఞః భగవత్ అనుః. ఇంద్రుడు వధించదగిన వాడు కాదు. యజ్ఞం అనేది ఏమిటి? పరమాత్మ స్వరూపమే. మరి ఇంద్రుడు ఎవరు? పరమాత్ము రూపమే. వాడు చెప్పిన పని వాడు చేస్తున్నాడు. నువ్వు తప్ప ఇంకోడు యజ్ఞం చేయొద్దని స్వామి చెప్పాడు, అప్పుడు వాడు చేస్తున్నాడు. వాళ్ళదే ఆకారం. తనుహు యం దిగాంసద యజ్ఞేన యశ్రేష్టా స్తనవస్సురా యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారో యజ్ఞంలో వాడిని చంపుతారా? యజ్ఞను హవి ఎవరికి ఇవ్వాలి? ఇంద్రాయ స్వాహా. ఇంద్రాయ ఎగన్నమమ అనంగానే చదువు. యజ్ఞము వారి కోసం చేస్తూ వాడిని యజ్ఞంలో పడేస్తే. ఎవరికి హవిస్సు ఇవ్వాలో అతన్నే హవిస్సు చేస్తారా? ఇది ఇక్కడ ధర్మమయ్యా. ఈ ధర్మాన్ని మీరా ఆకరిస్తారా? అదే అంటున్నాడు చూడండి. ఏం జిగాంసద యజ్ఞేన యే తేష్టా స్తనవస్సురాః దేవతలందరూ ఎవరికి ఇష్టమో, వీరు యజ్ఞంతో ఎవరిని చంపాలనుకుంటున్నారో తదిదం పశ్చత మహత్ ధర్మవ్యతికరమిది ధర్మానికి వ్యతిరేకము.
ఇది మంచిది కాదు ఆ చేయకూడదు. అరె మీరు యజ్ఞ అదా మీరు చేయకూడదు. ఇంద్రేన అనర్చితం రాజ్ఞ కర్మ ఇతతో విజిగాంసత మరి వారు చేయొచ్చునా అంటారేమో. ఇంద్రుడు రాజుగారి యజ్ఞాన్ని భగ్నం చేయటానికి ఏమైతే చేశాడో పృథుకీర్తే పృథో భూయాతో తరిహి ఏకోన చతత్వతు ఏమైందయ్యా వాడి బిరుదు రావద్దు అని వాడి బాధ. శతక్రతు ఇంకొకరు కావద్దు అని వాడిని పడ్డారు. ఊరుకో. ఏమైంది నష్టం? నీకు ఇంకో ఇంకో రెండు నష్టాలు ఎక్కువ ఉంటాయి. వాడు శతక్రతు, నువ్వు ఏకోన శతక్రతు. ఒకటి తక్కువనండి, వాడు మూడు అంటే ఒకటి తక్కువ. అంతే ఉంటే నీకు ఏం బాధ వచ్చింది? ఎందుకంటే నూరు యజ్ఞములు చేస్తే ఏం రావాలి? స్వర్గం రావాలి నీకు లేదా? అదే నువ్వు వానికి ఇచ్చావు కదా. ఇందరికి ఇన్ని లోకాలు ఇచ్చిన నీకు ఆ లోకం కావాల్సి వచ్చిందా? ఆ ఒక్క యజ్ఞం లేకుండా నీ కీర్తికి ఏమైనా కళంకం వచ్చిందా? వాడు అపహరిస్తే వాడు నిన్ను మించిన వాడు అయిపోయాడా? నీవు పెట్టిన భిక్షే, నీవు పెట్టిన పదవి, నీవు ఇచ్చిన రాజ్యమే, నీవు ఇచ్చిన శక్తే, నీవు బోధించిన మార్గమే. నువ్వు చెప్పినట్టే వింటున్నాడయ్యా. మరి అక్కడ ఉండోడు ఇంకోడు ఉంటే ఎలాగు? నువ్వు ఏకోన శతక్రతుహు ఒకటి తక్కువ నూరు యజ్ఞ అడిగానే ఇలాగే నువ్వు ఉండు అలంతి కతుభి స్విష్టైహి యద్భవాన్ మూర్ఠ ధర్మ వితు ఎవరు చేస్తాడు యజ్ఞను? మోక్షం వద్దన్నారు చేస్తాడు. కాదా? ఆలోచించండి. స్వర్గం కావాలి, పురాణలోకం కావాలి, పాతాళలోకం కావాలి, ప్రసాదలం కావాలి అంటే మోక్షం వద్దు. కదా? మోక్షం వద్దనుకున్న వాడే యజ్ఞ చేయలేవు ఎందుకు అయ్యా యజ్ఞలు? నువ్వు మోక్షం ఇచ్చేవాడావ్. మోక్షం కోరేవాడే యజ్ఞం చేయకుంటే మోక్షం ఇచ్చేవాడే యజ్ఞం చేయాలా? అవసరమా? ఏది? అందుకే మోక్షం చేసిన వాడు ఎవరు యజ్ఞములు? చేయడు. చెప్తున్నాడు అలంటిక దభిశ్విష్టై యద్భవాను మోక్ష ధర్మవితు నైవాత్మానం మహేంద్రాయ రోషమాహర్తుమర్హతి మహానుభావా.
నీ కోపం ఏమిటయ్యా? ఇంద్రుడిని నువ్వు కోపిస్తావా? అలా నీవు కోపించకూడదు. ఉభావపిహి భద్రంతే ఉత్తమ సోక విగ్రహవు వాడి లోకాలు వాడికి ఉన్నాయి, నీ లోకాలు మీకు ఉన్నాయి. నువ్వు చక్రవర్తి కదా, నువ్వు అంటే ఇప్పుడు కేవలం ఇతన్ని ఒక పృధువుగా మాత్రం సంపాదిస్తున్నాడు. నువ్వు చక్రవర్తివయ్యా, నువ్వు చాలా లోకాలు గెలిచావు నీ తేజస్సుతోటి, బలంతోటి, తపస్సుతోటి. కాబట్టి నీ లోకాలు మీకు ఉన్నాయి, వాడి లోకాలు వారికి ఉన్నాయి. వాడు అక్కడ ఉండని నువ్వు ఇక్కడ ఉండండి. ఇక్కడికి వాడొద్దు, అక్కడికి మీరు పోకండి. ఏంటి ఎందుకు? ఇద్దరు చాలా గొప్ప వాళ్ళే. ఇద్దరికీ క్షేమం అవుతుంది. ఇద్దరు ఉత్తమ శ్లోక విగ్రహులే అంటే. మహానుభావుల చేత గానము చేయబడే ధర్మము శరీరముగా కలవాళ్ళు. మాస్మెను మహారాజ కృధాస్మ చింతాం ఈ విషయంలో నీవు ఎలాంటి దిగులు లేదు. నిత్యమయ అస్మద్వచః ఆదృతాత్మా మా మాట విను. మమ్ములను ఆదరించు. యద్ యద్ధ్యాయతః దైవః తన్ను కర్తుం కర్తుం మనః అతిరుష్టం విశతే తమః అంధం. భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలనుకున్న వాడికి కోపం వస్తుంది. మనస్సు నిండా ఆవేశం చేరుతుంది, అజ్ఞానం నిండుతుంది. ఏమవుతుందండి? మనం అనుకోవాలనుకున్నాం, మనం ఈ ప్రార్థన చేయాలనుకున్నాం, ఓ విఘ్నం వచ్చేసింది. మనస్సు పాడవుతుంది, బుద్ధి పాడవుతుంది, దానికి ఏమి కోపం ఏం పోయి పోదా గోల గోల గోల. కాబట్టి ఆ పని కాలేదు అనగానే ఓహో ఇది పరమాత్మకి ఇష్టం లేదేమో. స్వామి తుభ్యం నమః. మరి వాడు ఎప్పుడు ఆడే చేస్తాడు. కాబట్టి దైవహతమును యధ్యాయతః దైవహతన్ను కర్తుం పరమాత్మ జడ ఇది కొటేషన్ అన్నమాట. పరమాత్మ జడ కొట్టిన దాన్ని చేయటాన్ని గురించి ఆలోచించే వాడికి మనః అతిరుష్టం. అలాంటి వాడి మనస్సు పూర్తిగా కోపాక్రాంతం అవుతుంది. విశేషితే తమః అంధం అజ్ఞానంలో చేరుతుంది. మనస్సు అజ్ఞానం అనే చీకటి ప్రవేశిస్తుంది, కోపావిష్టమవుతుంది. కాబట్టి భగవంతుడు చెడగొట్టిన పని గురించి.
ఆలోచించవద్దు. కృప జగవతామేష దేవేతు దురవగ్రహ ఎందుకయ్యా యజ్ఞం చాలు. ఎందుకంటే యజ్ఞము యజ్ఞ ఫలితాన్ని యజ్ఞ ధర్మాన్ని దాటుతున్నది. కదు? ఎందుకు నువ్వు చేస్తున్నారు? దేవతల అనుగ్రహాన్ని పొందడానికి. కదా? మీరేం చేస్తున్నారు? ఆ దేవతల్నే నిందిస్తున్నారు. పది కోపం వస్తుంది. దేవతల మీద కోపం కలిగించే యజ్ఞం ఆపేయ్. యజ్ఞః అభి కతుర్వినమతామేషా దేవేషు దురవగ్రః ధర్మవ్యతికరో యత్ర పాఖండైహి ఇంద్ర నిర్మితైహి. అంతటితో ఆగి అయిపోయేది. అంతటితో ఆగక ఆ ఇండ్లు ఊరుకోకుండా రకరకాల వేగాలు వేశాడు. వాటిని ఎవరో బలహీనులు చూశారు. ఇవేవో బాగున్నాయి అటు పోతున్నారు. ఏమిటి? దేవతలను ద్వేషించి ఒక విధంగా నీతి దేవతలను ద్వేషించి దేవతలను దూషించి దేవతలు లేరని చెప్పి. ఏము ఏదో గొప్పవాళ్ళమని మేము కొత్త యజ్ఞాన్ని సిష్టిస్తామని యజ్ఞం చేసే వాళ్ళ వల్ల ధర్మము వృద్ధి పొందకపోగా అధర్మం వెర్రితలలు వేస్తుంది. అంటే మహానుభావులు, తేజోవంతులు, ధర్మిష్టులు తమ మూలంగా ధర్మం పాదుకునేటువంటి పనులు చేయకూడదు. నువ్వు మంచివాడే. యజ్ఞం ఆచరిస్తున్నావు. ధర్మాన్ని పాలించాలనుకోని చేస్తున్నావు. కానీ దానికి అడ్డు వచ్చింది. ఇందులో ఆచరించాడు. ఆ యజ్ఞం నాకు నచ్చాయి. అంటే పురుజు మహారాజు అయిన యజ్ఞం వల్లనే. ఈ అధర్మ మార్గాలు వేరే తలలు వేసింది అని పేరు రేపు నీకే వస్తుంది. ఏ రకంగాను అధర్మం ప్రోత్సాహానికి నువ్వు కారణం కాకూడదు కదా. ఎవరు కాకూడదు నువ్వేమిటి? అంటే నిజంగా తాము చేస్తున్న దాని వల్ల. ధర్మం మాత్రమే పెరుగుతున్నదా? ఏ కోణం నుంచైనా అధర్మం వెనుతలలు వేసే అవకాశం ఉన్నదా అని ఆలోచించి పని చెయ్యి.
అంటే మనం ఆచరించేటువంటి ధర్మాన్ని సాకుగా తీసుకొని కొందరు అధర్మాత్ములు అందులోనూ అధర్మపు యొక్క అంశులను ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాంటి ప్రచారం అలాంటి బలహీనులకు నచ్చే అవకాశం ఉంది. అప్పుడు లోకంలో ఏమవుతుంది? ధర్మ వ్యతికరం అవుతుంది. దాన్ని మీరు ఆచరించకండి. అందుకే క్రియమానం విచక్షేనం యతో యజ్ఞధృకో అశ్వమృట్ ఇంద్రుడు చేశాడు ఈ పనంతా. ఎందుకు చేశాడు క్రియమానం విచక్షవాయేనం. సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు, పారిపోతున్నాడు. జతురవయ్యా. అలాంటి వాని వలన యజ్ఞర్ధులకు అశ్వముటు వాడు యజ్ఞానికి ద్రోహం చేశాడు. అశ్వాన్ని దొంగిలించాడు. ఈ రెండూ కాగా కొన్ని కొత్త ధర్మ మార్గాలను ప్రచారం చేశారు. ఇన్ని చేశారు. ఎవరు కూడా చేయలేరు ఏం చేద్దాం? పృధు మహారాజే యజ్ఞం చేయకుండా ఉంటే నేను అధర్మాన్ని ఇలా ప్రచారం చేసేవాడిని రేపు పని మీద పెడతాను. ఇప్పుడు సాగ్ కదా. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఈ పని చేసి ఉంటే నేను ఎందుకు లంచం తీసుకుంటాను అన్నాడు. నాకు ఆ ఛాన్స్ ఎక్కడ ఉంది? అన్ని అనగట్టలు వాడే కట్టి ఉంటే నాకు అనగట్టలకు ఛాన్సే లేదు. నేను టెండల్ని పిలువను, లంచం తీసుకోను. వాడు చేయలేదు కాబట్టి నేను తీసుకున్నాను. ఎక్కడిది ఇది అంటే పులుచక్రవర్తి యజ్ఞం చేయకుండా ఉంటే నేను వచ్చేవాడినా, అశ్వంహరించేవాడినా, ఇవన్నీ ప్రచారం చేసేవాడినా రేపు వాడంటే అది ఎత్తునే పడుతుందయ్యా. అధర్మం చేసిన వాళ్ళు ధర్మం ఆచరించినటువంటి ధర్మ మార్గంలో అధర్మం ఉందని ప్రచారం చేయటానికి త్యగిస్తారు. వెనుక ఆడరు. కాబట్టి ఆ దేశం కూడా నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్గం నుంచి పక్కనుంచి రకరకాలుగా ప్రచారించకుండా నువ్వే పోకూడదు. అందుకే నీవు జాగ్రత్తగా ఉండు నాయనా. ధర్మం జనానాం భవాన్ పరిత్రాతుమిహావతీర్ణః ధర్మం జనానాం సమయానురూపం. ఆయా కాల అనుగుణముగా ప్రజలకు ధర్మాన్ని బోధించడానికి ఆచరింపచేయడానికి నువ్వు పుట్టావయ్యా. వేణాపచారావదుక్తమజ్య తద్ దేహతో.
విష్ణు కళాశి వేన్యా వేనుడు చేసినటువంటి అపచారాన్ని పాపాన్ని ప్రక్షాళనం చేసి లోకంలో ధర్మాన్ని సంస్థాపన చేయటానికి అతని దేహం నుంచి నీవు వచ్చావు మహానుభావా. అలాంటి నీవు తత్వం విమృశ్య అస్యభవం ప్రజాపతేహే. నీవె నీవెందుకు పుట్టావో ఆలోచించు. ఇంద్రుడు ఎందుకు పుట్టాడో ఆలోచించు. అంటే ఇంద్రుడిని నీవు ఎందుకు ఏర్పరిచావో ఆలోచించు. రెండు నీ పనే కదా. ఇవన్నీ చేసి ప్రజాపతే సంకల్పనం విశ్వతృజాం పిపి సుహి ప్రజాపతుల యొక్క సంకల్పాన్ని ధర్మ రక్షకుల సంకల్పాన్ని పోషించాలి నీవు. ఐంద్రియంచ మాయాం ఉపధర్మ మాతరం ప్రచండ పాఖండ పదం ప్రభోజ్యహి. ఇప్పుడు యజ్ఞం కంటే ముందు చేయవలసింది ఇంద్రుడు ఆచరించి చూపిన ఉపధర్మాల యొక్క ప్రచారాన్ని ఆపాలి మొదలు. ఆ ధర్మాన్ని నీవే చేసి నీవే ఖండించాలి దాన్ని. నీవే తొలగించాలి. నువ్వు ధర్మం చేస్తున్నావు వారం చేశాడు పో ధర్మం వదిలేశాడు. పోతే చేసినట్లాగా పో ధర్మం వదిలేసింది. అది ప్రచారం అవుతున్నాయి నువ్వు ఊగుకున్నావు అనుకో ఇవి తగ్గేది పెరుగుతాయి. ఇప్పుడు చేయవలసింది యజ్ఞం కాదు, ఇంద్రుడు ఆచరించి చూపిన ఉపధర్మములను, ఉపధర్మ ప్రవర్తకులను ద్వేషించు. వధించు. ఆ ఉపధర్మాన్ని భోమతం చేయి చేయి. ఇత్తం సరోక గురుణ సమాధిస్తః నిశాంపతిహి బ్రహ్మ ఇలా పృత్యక్రవర్తికి ఆజ్ఞాపిస్తే తథాచ కృత్వా వాత్సల్యం మహోనమపిచ శాందదే సరే పెద్దవాడు చెప్పారు అలాగే కానీ సరే ఇందుడు మనవాడే లే అన్నాడు. నిన్నుడి మీద వాత్సల్యాన్ని చూపాడు అతనితోటి సంధి చేసుకున్నాడట. సంధదే కృతాపుస స్నానాయ కృతవే భూరి కర్మణే వరాంతదుస్తే వరదాః ఏతద్వరిసి తర్పితాః ఇలా. యజ్ఞం పూర్తి చేసుకొని అవభూత స్నానం కూడా పూర్తి చేసుకున్నటువంటి ఆ పులు చక్రవర్తికి అతని హవిస్సులతో తృప్తి పొందిన దేవతలు ఎన్నో వరాలను ఆ మహానుభావునికి ఇచ్చారు. విప్రాః సత్యాశిసః తుష్టాః బ్రాహ్మణులందరూ.
సత్యాధిస్తులు ఇచ్చి పరిసృష్టి పొంది శ్రద్ధయా లబ్ధ దక్షిణాః. శ్రద్ధగా యజ్ఞం చేశారు వాళ్ళు యజమానులు శ్రద్ధగా వారికి దక్షిణ ఇచ్చారు అంటే యజ్ఞం జాగ్రత్తగా చేయండి దక్షిణం అంతా చూపిస్తాం. కవి వెళ్ళాక సమయం ఏంటి? ఐదు రూపాయలకు కాదండి ఎందుకు అంత జాగ్రత్త చేయండి. తప్పు పొరపాటు కావద్దు యజ్ఞంలో. పొరపాటు యజ్ఞంలో కావద్దు దక్షిణలో మాత్రం కావాలి. అలా కాదు. నేను చెప్తున్నాడు శ్రద్ధయా లబ్ధ దక్షిణ. పురోహితులు శ్రద్ధగా యజ్ఞం చేయాలి. యజమానులు శ్రద్ధగా దక్షిణ ఇవ్వాలి. రెండో దక్షిణాః ఆశితః యుజుహు క్షత్తః బ్రాహ్మణులు ఈ రాజులందరికీ వచ్చే కవర్తికి ఆశీర్వాదములు ఇచ్చారు. ఆదిరాజాయ సత్కృతాః. త్వయాభూతా మహాబాహో సర్వయేవ తమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః మహారాజా యజ్ఞము చేస్తాననుకున్న నీవు పితృదేవతలను దేవతలను ఋషులను మానవులను ఎవరెవరిని పిలిచావో వారందరూ వచ్చారు. వచ్చిన వారందరినీ నీవు శ్రద్ధగా ఆదరించావు. తృప్తి కలిగించావు దానమానాభ్యానం. కేవలం దానం చేస్తే సరిపోదు. గౌరవపూర్వకంగా దానం చేయాలి. అబ్బరా అయ్యా అన్నాడు అనుకోండి, ఆ ఇచ్చింది కూడా దానం కాదు. అందుకే దాన మానాభ్యం. శ్రద్ధతో, గౌరవంతో, దానముతో నీవందరినీ తృప్తి పరిచావు మహానుభావా అని బ్రాహ్మణోత్తములందరూ పుజ్జక్రవర్తికి సంతోషించి ఆశీర్వాదములు అందించారు అన్నమాట. ఓ అధ్యాయం అయిపోయింది కదా. అధ్యాయం పూర్తిగా వాదన చేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః. దేవతాలోకం సంద్రలోకం వరకు కూడా దశాద్రవాదులు మీరందరూ ప్రేయ చేస్తున్నారని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రకృతి అక్కడ ప్రకృతి ఒకటే అన్నారు. ఒకడిని కాదు ఆ ప్రకృతికి కావలసిన బేస్ మన దగ్గర ఉంది.
Mangalacharana (benedictory invocation): 'I surrender at the lotus feet of our lineage founder. I bow to the Alvars -- Bhaktisar (Thiruppanalvar), Bhaktanatha (Periyalvar), Kulashekhara, Yogivaha (Thirumangai Alvar), Parankusha Muni (Nammalvar), and the full Guru-parampara. Salutations to Sri Nathamuni, Sri Yamunacharyar, Sri Ramanujacharya. I worship Lord Krishna -- Vasudeva's son, the destroyer of Kamsa and Chanura, Devaki's supreme joy, the world-teacher, adorned with garlands, anklets, gems, and golden ornaments, effulgent as the sesame flower (atasipushpa). Salutations to Sukabrahmana and all our Gurus.'
Dear devotees! We saw how the bards (sutas and magadhas) praised Prithu Chakravarti's qualities and his nature as Paramatma's avatar. We also heard Earth's (Bhumi Devi's) stotram (prayer) to the Lord, which ended with 'na jnayate mohita-citta-vartmabhih jitebhyo namah vira-yasaskarebhyah' -- salutations to those great-souled ones whose paths cannot be known by those whose minds are deluded by moha (illusion). Today we continue: after Earth completed her prayer, what happened next? Prithu Chakravarti heard the Earth's full argument and, somewhat calmed by her rational appeal, proceeded to address the task of milking the Earth-cow. This is one of the most celebrated allegorical episodes in Canto 4.
Earth had asked Prithu: 'If you destroy me, where will your subjects live?' Prithu replied confidently: 'Through my yoga power (yoga-bala), I will sustain the people even without you!' But Earth was not deterred. After completing her stotram, she 'punah aha nibhrita samsthabhya atmanam' -- spoke again, having composed herself. The first part of her plea was: 'Please do not kill me.' The second part -- which comes now -- is more substantive: 'I will give you what your people need, but you must prepare the proper conditions. Come, let us cooperate.' This transition from confrontation to cooperation is the heart of this episode. Prithu, the ideal king and avatar of Vishnu, listens and responds wisely.
Earth used a beautiful analogy: 'Take the example of a bumblebee or honeybee -- it lands on every flower and extracts nectar, but never damages the flower. But if a bird accidentally lands on a flower, the flower is destroyed. The bee knows how to take only what is needed without destroying the source.' This concept is expressed in the verse from Kalidasa's Kumarasambhavam: 'pada sahet bhramarasya kevalam shirisha pushpam na punah pattrini' -- the delicate shirisha (silk cotton) flower can bear the weight of a bee but not a heavy bird. The lesson: governance (and life) requires taking from nature only what is needed and in the right way, without destroying the source. Pridhu should take from the Earth wisely, not destroy her.
Earth continued: 'You are wise and noble -- surely there is some good in me too? You should accept what good I have rather than threatening to destroy me. As the verse says: sarvatas taramaadatte yatha madhukaro budhah -- just as the wise bee gathers nectar from all places, the wise person takes good from all sources. The wise ones (tattva-darshis, maharshis) of this world and the next have examined the ways by which living beings can attain their highest good (shreyas). They have established various paths (yogas, margas) -- 'drshta yogah prayuktash ca' -- these proven paths are ready and available. You do not need to create new methods; follow the paths established by your predecessors! The means for the welfare of all people are already in place.'
Earth's advice continued: 'Ready-made paths exist (siddhagaa undi)! Your predecessors have already established the right methods. Simply follow those paths and your people will prosper. There is no need to invent a new way. Future generations can follow what their predecessors established and easily bring about the welfare of the world (loka-hitam). The verse says: upeyaan vindati anjanata taan anaadrtya yo vidwaan arthaan arabdhate swayam tasya vyabhicaranti' -- if one who knows better still ignores the established methods and tries his own approach instead, his purposes will go awry and fail him. The tried-and-true paths (established by Brahma, by Manu, by the sages) will always outperform improvised approaches. Follow the dharmic tradition already in place!'
Earth then explained the philosophical basis of why the harvest had failed: 'You are angry with me for not giving crops -- but whose property is the grain? Is it mine, or yours, or the peoples? It belongs to Paramatma! The Supreme Lord (Brahma acting as His instrument) placed within me the various seeds, medicinal plants, and food-plants (aushadhis). Those seeds belong to the Lord. The people sow one seed and expect a thousand grains in return -- that multiplication is not my doing alone, it is the Lord's grace working through me. I am merely the instrument. So if you are angry about the harvest, redirect your understanding: the issue is not my withholding, but the conditions not being right. The Lord's deposits within me must be activated properly.'
The speaker describes ancient Indian agricultural customs as an illustration: 'In the old days in our villages, when the plowing season began (known as Eruvaka Kani -- the festival of the plow), men and women would go to the fields with decorated bulls and plows. First they performed multiple pujas -- puja to Bhumi (Earth), to Naga (the serpent deity of fields), to Vrishabha (the plow-bull), to Brahmins, to the village headman (Patwari/Pateel). The village officers -- the Karnam (village accountant), the Patel (village headman) -- were all honored. Then everyone ate together in the field before the first furrow was plowed. This is the teaching: the Earth is not merely dirt to be exploited but a sacred living being to be honored before receiving her gifts. That spirit of reverence must be maintained.'
The speaker continues on the proper attitude toward food and agriculture: 'People in the village used to say: we have been worshipping properly, we are virtuous -- but now the harvest fails, and we worry about what comes next. Even when the threshing floor is full of grain, there is no guarantee it will safely reach the home! Because from the very beginning, the proper spirit of dedication (vrata) must be maintained. The teaching of the Vedas on food: anna na paritajet tad vratam -- never reject or waste food; that is itself a vow. The Veda declares: annad dhyeva khalu imani bhutani jayante -- from food indeed all these beings are born; annam jatani jivanti -- sustained by food they live; annam prayanty abhisamvishanti -- into food they merge at the end.'
The speaker elaborates on the sacred duty of receiving and honoring food: 'Food is not just a material substance -- it is the form of Brahman (Annam Brahma). The Taittiriya Upanishad teaches this. The person who gives thanks and dedicates the meal to the Lord, who sees the grain as Paramatma's gift -- that person is practicing the true vrata. The Veda's instruction: give a portion (bhaga) back to the Lord from every harvest. Whatever comes to the house, first offer it -- only then consume it. This is not superstition; this is the recognition that the supply of food is not in our hands -- it flows through the Lord's grace through the medium of the Earth. Gratitude and dedication keep the channel open; neglect and arrogance close it.'
The discourse moves into detailed rules of ritual purity around eating, as described in the dharmashastras: 'After eating, one should rinse the mouth 24 times (achamana). Why? Because food particles get lodged between the teeth, and thorough rinsing eliminates them. After eating, one washes the hands 16 times. The text says: mrttikaya gomayena mrttikaya samshocya hastam -- use cow dung mixed with earth (both antiseptic in traditional practice) and wash the hands 16 times after eating. After attending to nature (defecation), wash 32 times. After urination, wash 7 times. These are not arbitrary numbers -- they reflect the scientific rigor of the Vedic hygiene system. The body is a sacred temple, and its maintenance is a spiritual discipline.'
The speaker describes the right spirit for eating: 'While eating, there is nothing more delicious in the world than food prepared and offered with love. The scripture says: pritya bhoktavyam, shraddhaya bhoktavyam, premna bhoktavyam -- eat with joy, eat with faith, eat with love. And always praise the one who prepared the meal -- mother, wife, whoever it is. If you sit down and say nothing, or worse complain -- she loses enthusiasm, the food becomes tasteless, the cooking spirit dies. But if you praise warmly -- 'today's meal is wonderful!' -- she glows with joy and cooks with even more love tomorrow. The household dharma: nityam utsaham utsaham -- always enthusiasm, always appreciation, always love. This keeps the household energy vibrant and the food full of prana.'
Earth continues her argument to Prithu: 'The crops I hold are being stolen and misused by the wicked and the vow-less. The verse says: bujyamana maya drshtvaa asadbhih adhrtavrataih -- I watch helplessly as my gifts are consumed by the unrighteous (asadbhih), those who keep no vows (adhrtavrataih). And furthermore: apalitan anadrta ca bhavadbhih lokapalakaihi -- you the world-protectors (lokapalas) have been neglecting and disrespecting me! Chori-bhuteidha loke -- in this world, almost everyone has become a thief! People consume what belongs to the commons without giving back, without gratitude, without the proper offerings. The lokapalas who should be enforcing dharma have turned a blind eye. That is why the harvest is failing -- not due to my obstinacy but due to systemic dharma-neglect.'
Earth explained the universal-commons principle: 'The wealth of the Earth belongs to all creation, not to any one person. All must benefit. If you alone drink all the water, what is left for your neighbor? If you alone eat everything, what remains for others? The proper order is: each person takes their due share and contributes back to the whole. Your lokapalas (world-protecting rulers and officials) have failed this duty -- apalita anadrta -- I have been neglected and disregarded. No one tends to me, no one honors me. And so chori-bhuteidha loke -- the world has devolved into a system of thieves. Everyone takes and no one gives back. The breakdown of the reciprocal relationship between humans and the Earth is the root cause of the famine. The social ecology has been violated.'
Earth then gave the solution: 'ta viruda kshina -- the seeds and medicinal plants (virudhah) within me have become depleted and inert (kshina) -- kalena puja -- because a long time has passed and they have lost their vitality (nirvaryamulai poyayi). Therefore: tatra yogena drptena bhavan adatum arhati -- now, with your great yogic power, you must restore them to vitality (viryavattas). Use your yoga-power to re-energize the seeds within me so they are potent again. You take them from me -- and when you take them, everyone rejoices because you will then distribute them to all. I alone cannot revive them -- but if you apply your divine energy to them, they will become powerful again and yield abundantly. This is the real solution: not confrontation, but cooperative renewal.'
Earth also gave Prithu specific instructions about the milking process: 'Even if the lady of the house is absent, someone else can milk the cow -- but if a stranger tries, the cow will kick him! The cow responds to her familiar milker and her familiar calf. A cow yields milk only for the appropriate milker with the appropriate calf -- otherwise she withholds it. Similarly, I too need the right person (dodhara -- the one who milks) and the right calf. So: appoint the proper milker, arrange the right calf, and I will give you everything you wish! The verse says: kaman anurupa ca dohanam dodharaa ca mahabhaho bhutanam bhuta-pavana -- O mighty-armed one, the purifier of all beings! Arrange the right milker and the right calf -- one suited to each category of beings -- and I will yield the appropriate milk for each.'
Earth continued: 'I will give you nourishing, life-giving, brilliant (tejah-laden) food. But you must also: samam kuru mam rajan deva-vrshtam yatha payah -- O King, level me out so that the rain-water (deva-vrshti) flows equally across all parts of my surface, like milk flowing evenly. Build dams and reservoirs (samaan kuru maam = level me out and build water storage). The rain falls, but without proper infrastructure it runs off and is wasted -- stored water (during the season) can serve the people during the dry months. Aprtavapi bhadram te upaavarte tam evibho -- even in the season without rain, the stored water will ensure continuous supply. O mighty Lord, there is another path besides destruction: level the terrain, build reservoirs, and I will abundantly yield!'
Accepting Earth's request and her wise counsel, Prithu prepared to milk the Earth-cow. He needed a proper calf and a proper vessel. So: krtya cakravartim vatsam krtva manum paanavat sakala aushadhim -- Prithu made Manu himself into the calf! Who could be more appropriate? Manu -- the grandfather (tatayaara), the great-grandfather, the ancestor of all humanity -- is the most senior being. Prithu approached him: 'O noble Manu, who is greater than you? Please serve as the calf for this milking of the Earth.' And Manu agreed. With Manu as the calf, Prithu milked the Earth using his own hands as the vessel, and received all the medicinal plants and grains (sakala aushadhis) as the milk. This represents the governance-principle: the king, the elder, and the Earth working in harmony.
Then the text describes all the different groups who milked the Earth-cow with their appropriate calves and vessels: The gods (devas) -- krtva vatsam sura-ganah -- made Indra their calf and milked soma (amrita) into a golden vessel. 'Hiranyamayena patrena viryam ojah balam payah' -- their milk was vitality, radiance, and strength, drawn forth in a golden vessel. The Daityas (demons) and Danavas made Virochana their calf and milked liquor (sura) into an iron vessel. The Rakshasas made a powerful Rakshasa their calf and milked blood into a skull-vessel. Each group extracted from the Earth what was appropriate to their nature -- the Earth gives to all according to their disposition and their calf-vessel combination.
The milking of Earth by all categories of beings continues: The Siddhas made Kapila Muni their calf and milked siddhi (supernatural powers) and vidya (transcendental knowledge) into the sky itself as their vessel. The Vidyadharas made their lord their calf and received vidya (knowledge of arts and sciences). Other magical beings (mayavins) made their own kind their calf and received maya-power (the ability to disappear and perform wonders). Yakshas, Rakshasas, and Bhutas made Kubera their calf and milked power to be invisible (antardhaanaadbhutaat). The verse: anye ca mayinah mayam antardhanaadbhutaat -- the various maya-wielders received the power of illusion and miraculous concealment. Each category of being received from the Earth exactly what suited their nature and purpose.
The speaker draws out the philosophical teaching from this Earth-milking episode: 'Everything is available here -- in this creation. Take whatever is appropriate to your need. The fault is not with the giver but with the taker. Consider: if a garden-owner says come and pick fruits and vegetables, and one person comes and cuts off a whole branch -- whose fault is that? The giver said come and pick what you need; the problem is the manner of taking. Similarly the Vedas have given us all: the Omkaara, the Vashatkara, the Ashtakshara, the Panchakshara, the Dvadasakshara, the Shadakshara, the Navaakshara -- all the mantras and paths to the highest good. They are freely available. The question is whether we approach them with the right attitude -- with the proper calf and vessel -- or whether we exploit and misuse them.'
The milking continues: among animals -- pashava yavasa kshiram vatsam krtva ca go-vrsham -- the animals made a bull (go-vrsha) their calf and milked grass and fodder (yavasa) from the Earth. The carnivores made a lion their calf and from the forest (aranya) as their vessel milked flesh and prey. The various animals each got their appropriate sustenance -- 'tad-gatadah praninah kravyam duduhu sve kalevare' -- each kind of being milked what was suited to its own body-nature from their own type of vessel. The Earth withholds nothing from any being when approached with the right calf and the right vessel. This is the universal principle of Nature: abundance is available to all, but each must approach it in the manner appropriate to their own dharma and constitution.
The speaker explains the variation in what is received from the Earth-cow: 'The difference in the milk depends on the difference in the milker (dodhara) and the difference in the calf. Different calves produce different quality and quantity of milk from the same cow. The verse says: doha vakta-adi bhedena kshira-bhedam -- through the difference in milker and calf, the milk differs. Different groups extracting from the Earth receive different things -- those who approach with the right spiritual disposition receive spiritual wealth; those who approach materially receive material goods. Then: tatas mahipatih pritah sarva-kama-dughaam purushuh -- after all this was accomplished, the king Prithu was satisfied. The Earth became sarva-kama-dugha -- a cow that yields every wish -- for the people. Prithu's benevolent governance made the Earth abundant for all.
The speaker describes Prithu's great civilizational feat of land development: 'Before Prithu, there was no organized settlement. People wandered -- wherever water was found, they stayed; when it dried up, they moved on. Wherever food was found, wherever the climate was comfortable, they lived temporarily. There was no concept of a permanent settlement, of building a home in one place and making it fertile. The situation before Prithu was: people followed resources rather than creating resource-rich places. But Prithu Chakravarti -- with the tip of his bow (dhanushkoti) -- broke up mountains, filled valleys, and leveled the uneven terrain. He created the infrastructure for permanent settlement. He directed water to flow evenly. He established the concept of the home-village as a permanent, developed place with cultivated fields.'
Prithu organized the agricultural communities: those who cultivated fields (vyavasaya kshetramu) -- plowmen, harvesters, sowers -- were settled near their fields. Some were stationed close to the village (puram), some farther away on the agricultural land. The system was designed so that cultivators had short commutes to their fields and were embedded in their farming communities. The establishment of fixed farm-settlements, roads, markets, and agricultural districts all flow from this. The verse: praat prthuvarhine naivashe pura-grama -- from the very beginning, Prithu created the system of cities (nagara) and villages (grama). He is truly the adi-raja (first king) and the first planner of organized human civilization. The administrative and agricultural infrastructure that all subsequent kingdoms depended on was Prithu's foundational contribution.
Once the Earth was made fruitful and all needs were abundantly met, Prithu turned to the spiritual dimension: 'Now that material needs are satisfied, the people must also have spiritual strength. Adhyatmikam, adhibhautikam -- both spiritual well-being and material well-being must be provided for. To give the people the blessings of the devas (divine grace), one must worship the devas -- hayamedha shatena -- therefore Prithu began performing a hundred Ashvamedha (horse-sacrifice) yajnas! The venue: Brahmavarte kshetre -- in the sacred region of Brahmavarta (the area between the Sarasvati and Drshadwati rivers, identified as Kurukshetra / Haryana region). This is where Manu's sacred territory (Manuvyakka kshetre) is located. And the presence of Sarasvati river in the area made it especially sacred for yajna-performance.'
The scale of the event: for Prithu's Ashvamedha yajnas, all the great beings assembled. 'Sunanda and Nanda (Vishnu's gatekeepers) also came. Among rishis: Kapila, Narada, Dattatreya, the Yogisha Sanakadayas (Sanaka, Sanandana, Sanatana, Sanat Kumara). All the great yogis and siddha-ishvaras assembled. Tat-teva notsuka yatra dharma-duga bhumi sarvakama-dugha sati -- all came with great eagerness because in Prithu's realm, the Earth was yielding everything asked for (sarva-kama-dugha). And dobdhi smabhipsutan arthan yajamana-sya ca -- the yajna was yielding all the desired fruits for the yajna-karta (Prithu). At the 99th yajna, all was going perfectly. But then something unexpected happened at the hundredth yajna that would test everything.'
The story of Indra's interference: At the 99th yajna everything was fine -- Indra was watching silently. But one day Prithu was in a deep conversation, and Indra was watching from the side. No one paid attention to Indra. He could not bear it -- someone else's greatness, someone else's achievement, someone else surpassing him, someone rejecting his authority. His ego could not contain itself. So: charamena ashvamedhina yajamana yajuspatim vainye yajnapasum sparddhan apovaha tirohitah -- at the last (100th) Ashvamedha yajna, while Prithu was the yajusha-pati (master of sacrifice) and Vainya (Prithu, son of Vena) was directing the sacrifice, Indra -- out of rivalry and jealousy (sparddhan) -- became invisible (tirohitah) and stole the sacrificial horse (ashvam apovaha)!
When the horse was stolen, Prithu's son (Vijitashva) went in pursuit. He ran angrily after Indra: 'Stop! Wait! How dare you run away -- stand and face me!' He spotted Indra disguised strangely: 'no regular appearance -- no proper head-marking, no beard, dressed in some dharma-attire -- some disguise. Is this a holy man? If I attack this one who is dressed in dharmic appearance, will I incur sin by attacking a sadhu?' The disguise was: jatilam -- wearing matted locks, bhasmanacchhannam -- covered in ash, vedalagam -- in some saintly appearance, clearly some kind of dharmic disguise (dharma vesham). The prince thought: this person in dharmic appearance -- if I strike and sin, that would be wrong. So he paused, unsure whether to attack the disguised Indra who held the stolen horse.
The prince let Indra go when he saw the disguise -- a critical mistake born of good intentions. But then the assembled sages and rishis who witnessed the episode were amazed. They praised the prince generously: 'O prince, you showed remarkable restraint -- you could have killed Indra but you chose not to, showing both valor and wisdom.' And they gave him a special title -- 'Vijitashvah' -- 'the one who won the horse' (vi + jita + ashvah = the one who triumphed over the horse affair). Because by defeating Indra and retrieving the horse (even if he released the disguised Indra), he had triumphed over the situation. The verse: iti prabho upasrjya tivram yaharatvam punah hari -- with this title given and the horse retrieved, the yajna preparations resumed with Prithu enthusiastically picking up the proceedings.
Indra appeared again in a different disguise -- this time with a different combination: some with a tuft (shikha), some bald (gundru), some with a beard (gaddam), some without, some with mustaches (misaalu), some in red cloth (erra battalu), some in white, some half-shaved, some in different shaving styles. The speaker says: Indra kept creating new disguises to steal the horse repeatedly, each time in a different false dharmic appearance. He would appear in the form of a 'pashanda' -- a false religious teacher with an odd outward appearance. Each disguise had a different hair arrangement, different color of cloth, creating a bewildering variety of false spiritual teachers. This episode in the Bhagavatam is actually a deeper teaching about how Indra creates false religious paths to confuse and distract people from the true path.
The teaching behind the Indra-disguise episode: 'When truly great souls are performing the highest deeds (uttama karyas), those who come to obstruct them use clever disguises (vesha) that attract spiritually weak people. They perform impressive-looking external practices -- odd robes, unusual marks, elaborate ritual appearances. These 'upasangas' (appendages) -- which look like dharma but are not real dharma -- attract the gullible. The swami is very explicit: what you see passing by -- someone dressed entirely in red (errabhadra), someone dressed entirely in black (nalabhadra), various odd religious costumes and markings -- these are all upadharmas (pseudo-dharmas), not true dharma! They look like dharma from the outside but they are not. True dharma is based on shastra-prescribed varnashrama-dharma, not on eccentric outward appearances.'
The text's exact words: 'matir nrnanam pashande su mati nrnanam dharmeti upadharmesu nagna raktapatadishu' -- the intellect of people is diverted toward pashanda (heresy/false paths) and uppa-dharmas (quasi-dharmas). What are these upadharmas? Nagna raktapata-adishu -- being naked, wearing red cloth, wearing white, wearing green, wearing black -- these outward markers that are declared as the mark of a spiritual path. All of these are upadharmas -- they look like dharma but are not. They are Indra's creations to distract humanity from the real path! The real path is internal: sattva, truthfulness, compassion, devotion, jnana, vairagya -- not external costume-changes. The Bhagavatam identifies false religious movements here with remarkable clarity: they are Indra's mischief to prevent the completion of dharmic action.
The final confrontation: 'Indraya kupitah banam aadatta udyata-karmukah' -- angered at Indra's repeated theft of the sacrificial horse, Prithu took up his bow and arrow and aimed directly at Indra. He was about to release the arrow. The assembled priests and rishis rushed to restrain him: 'tam aatvijam chakra-vadhati sandhitam vicarccya dushprekhyam asaṃharam' -- the assembled priests (tvijas) pleaded with Prithu to lower his weapon. 'Aho mahahmate na yudyate atra anya-vadha-pracojinat' -- O great-minded one, do not shoot! Not in the context of another's killing-purpose! The situation is: everyone around Prithu could see his immense fury (uyata-kamrukah -- bow fully drawn) and nobody dared look directly at the terrifying sight. Yet the wise ones rushed in to stop what could be a catastrophic action.
The priests persuaded Prithu: 'Please do not kill Indra yourself -- the sin of killing Indra would attach to you. Let us handle it. We will use the yajna-fire itself (homa) to obliterate Indra through the power of mantra. When Indra is burned in the sacrificial fire through mantras by us, the sin comes to us, not to you. So why should you take on that pollution? We will do it.' With this reasoning, they calmed Prithu and he relented -- putting down his bow. The priests then took up the sruk (ladle) and began chanting the mantra to offer Indra into the fire as the yajna-havis (oblation). At this critical moment -- 'ityaa maatriya tatah patim viduhu' -- at this very moment, Svayambhu Brahma himself appeared and stopped the proceedings! Even Brahma intervened to prevent Indra's destruction.
Brahma appeared and addressed the assembled priests: 'Stop this -- do not proceed! Indrena anarcitam rajnah karma itato vijigamsata -- Indra, by disrupting the king's yajna, is acting according to his nature and within certain limits of cosmic order. Moreover: prthu-kirteh prtho bhuyato tari hekona catat-vatu -- Prithu's fame (kirti) should not be diminished to ninety-nine yajnas! Let Indra steal one horse and prevent the 100th -- so be it. And: shatakratu inkokaru kavaaddu -- let there not be another 100-sacrifice-completer (another Indra) through Prithu!' Brahma was protecting the cosmic order: there is only one Indra at a time. Two Indras would create cosmic imbalance. Prithu had already achieved everything needed in 99 yajnas -- the 100th was not essential to his mission. Brahma asked Prithu to be satisfied with what had been accomplished.
Brahma's counsel to Prithu continued: 'Do not be angry at Indra. Ubhav api hi bhadram te uttama-loka-vigraha va -- Indra has his worlds and you have yours. They are both established and secure. You are a chakravarti (world-sovereign) -- you have conquered many worlds with your tejas (divine brilliance), bala (strength), and tapas (austerity). Your worlds are yours; Indra's worlds are his. There is no real conflict of interest here. Indra's act of stealing the horse was itself ordained -- krpa jagavatamessha devetu duravaggraha -- even this obstruction by Indra was part of the divine plan for this universe. The Lord (Paramatma) moves in mysterious ways. What looks like Indra's jealousy is ultimately part of the Lord's orchestration. So let go of your anger and recognize the larger purpose.'
Brahma's final counsel: 'Stop this yajna now -- it is enough! Why have you been doing all these yajnas? To obtain the grace of the devas. Yet here you are, now angry at the very devas you were trying to please! A yajna that produces anger toward the devas has exceeded its proper purpose. Yajnah abhi katur-vinamatam esha devesu duravagrahah dharma-vyatikaro yatra pashancaihi indra-nirmmitaihi -- this yajna has crossed the line where it is causing dharma-viparyaya (overturning of dharma), because Indra (in disguise) has introduced pashanda (false religious ideas) into the proceedings! When dharma-vyatikara (distortion of dharma) enters a yajna, it must be stopped. The yajna's purpose has been fulfilled -- 99 great yajnas have been completed. Accept this with grace and move on.'
The deeper meaning of why the yajna must stop: 'When we practice dharma -- proper dharmic observances -- certain unscrupulous persons (adharmatmas) seize upon the external forms of our dharma and introduce their own unrighteous elements into it, creating an adulterated version. This adulterated pseudo-dharma -- looking like dharma but containing adharma -- is attractive to the spiritually weak. This is dharma-vyatikara -- the corruption of dharma. Once this corruption enters, the yajna (sacred activity) becomes a vehicle for adharma to spread. Kriyamaanam viccakshenam yato yajna-dhrkau ashvamrt -- the reason Indra acted this way is that he was shameful and afraid of being outstripped. Indra was afraid (bhayapaddadu), ashamed (siggupaddadu), and ran away in various disguises. But in running away with the horse, he also created these false-dharma distractions.'
Brahma gives the final reason why Prithu should stop: 'Vishnu-kalashi venyaa -- you came from Vena's body to cleanse the sin (apachara) Vena had committed and to reestablish dharma in the world. That was your mission and you have accomplished it magnificently. Now: tattavam vimrshya asya bhavam prajapateh -- reflect on the nature of your birth as a Prajapati (progenitor of civilization). Think about why Indra exists too. Why did you yourself create the Indra-position? Both are ultimately your doing -- you as Vishnu's avatar set up both roles. Sankalpanam vishvatr-jam pipi suhi -- the purpose of the Prajapatish (cosmic creators) and their sacred work must be honored. Do not destroy Indra -- he too has a cosmic function. Recognize that you have fulfilled your purpose. The 99 yajnas are more than sufficient. Be at peace.'
The conclusion of the session: 'Satyadhisthulau giving their best, the yajna participants accepted their roles with faith -- shraddha labhddha dakshinah -- the yajna was performed with complete shraddha (faith and care), and the dakshinas (ritual gifts to priests) were given with equal shraddha. The priests performed their duties flawlessly. The message: in any sacred activity, do it with complete shraddha -- not just the action but the accompanying acts of honor and gift. A yajna done carefully but with sloppy dakshinas is incomplete. Both the yajna and the dakshina must be done with shraddha. The session concluded with the benedictory verse: Svasti prajabhyah paripalayantam nyayena margena mahim mahishahh. Gobrahmanebhyah shubham astu nityam. Lokah samastah sukhino bhavantu. Asmad gurubhyo namah. -- May rulers protect their people justly; may all the worlds be happy; salutations to all our Gurus.'