భక్తి యోగం: జ్ఞానంతో కూడిన భక్తి మార్గం

Bhakti Yoga: Path of Devotion with Wisdom

bhagavatam Kandadai Ramanujacharya

దేవభూతి జ్ఞానమూలకమైన భక్తి యోగం గురించి, దాని ద్వారా జ్ఞానం ఎలా కలుగుతుందో అడిగింది. పరమాత్మ కటాక్షం లభించినవారికి ప్రత్యేకంగా జ్ఞానం అవసరం లేదు - భక్తి స్వయంపూర్ణమైన మార్గమని చెప్పబడింది. సంసార దుఃఖాన్ని సుఖమని పొరపాటుగా భావించిన జీవుడి మూలాంధకారాన్ని భక్తి యోగమే తొలగిస్తుందని ముఖ్య సందేశం.

Devabhuti asks Kapila to describe the bhakti-yoga that has jnana as its root and how jnana arises through bhakti-yoga. The session establishes the general principle: for those who have received Paramatma's grace (kataksha), jnana (intellectual knowledge) is not separately needed - bhakti itself is the complete path. The jiva, mistaking samsara's pain for joy, has embraced it - bhakti-yoga is what corrects this fundamental error of vision.

← Prev Next →
Bhakti Yoga: Path of Devotion with Wisdom Kandadai Ramanujacharya bhagavatam

ఆత్మదాచార్య పరియంతాం సుత్యే గురు గణం పరాలం యోనిత్య మస్తుత పదాహం భుజ యుమ్మ రుక్మమి యామోహ తత్పతితరాణి కృణాయనేనే ఆత్మద్ గురుహో భగవతోస్య దీర్ఘ సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యజేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగిరి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాస్వయ భక్తనాధ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహా భక్తాంగ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ సూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాశ్చకమిదం పుణ్యం ప్రాతదుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తారం సత్యే పౌత్రము కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతల ఆజుహావ కుద్రేటి తన్వయతయా తరవోభినేదుహో సం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూల కులభూషణం

శ్రీ రంగార్య గురో పుత్రం గఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా దేవభూతి కపిల మహర్షితో అంతవరకు వారు ఉపదేశించిన వాటిని సంగ్రహంగా తాను చెప్పి అంటే ఇవన్నీ మీరు లక్షణం మహాదాదీనాం ప్రకృతేహే పురుషస్యచ. తపుడు అంటే ఏమిటి? పురుషుడు అంటే ఏమిటి? అహంకారము, మహత్వత్వము, అవ్యక్తము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఇవన్నీ లక్షణాలు స్పష్టంగా చెప్పారు. అలాగే జ్ఞాన యోగాన్ని చెప్పారు. అది మూలంగా చెప్పబోయేటువంటి భక్తి యోగాన్ని కూడా సంగ్రహంగా చెప్పారు. అలా చెప్పినటువంటి భక్తి యోగాన్ని ఇప్పుడు విస్తరంగా మాకు వివరించండి. ఎందుకంటే భక్తి యోగం అంటే. ఏమిటి? భక్తి యోగము తోటే ఇవి ఎలాంటివి అంటే కార్య కారణము. ఒక్కొక్కసారి కార్యమే కారణం అవుతుంది. కారణమే కార్య అవుతుంది. అంటే జ్ఞాన యోగం వల్ల భక్తి యోగమా? భక్తి యోగం వల్ల జ్ఞాన యోగం. ఇవి శాస్త్రమునకు, విచారమునకు, చర్చకు అందేవి కావు. శాస్త్ర ప్రకారం అయితే ఒక వస్తువు గురించి సమగ్రంగా కాకున్నా కొంచెమైనా తెరిస్తేనే ప్రితి పుడుతుంది. ఏదో వంకాయ, బీరకాయ, అడ్డు, మైజూరు పాకు ఏదైనా తినాలని కోరిక పుట్టిందంటే అది తీయగా ఉంటుందని, అందులో నెయ్యి, చక్కెర ఏదో కలుస్తుందని, అది తింటే ఇలాంటి ప్రీతి మనకు కలుగుతుందని, ఒక వస్తువు గురించి మనకు తెలిస్తే దాని మీద ప్రీతి కలుగుతుంది. ప్రతి భక్తి కదా కాబట్టి భక్తి కలగాలంటే జ్ఞానం కావాలి. భగవత్ స్వరూప జ్ఞానం లేకుండా పరమాత్మ యందు భక్తి కలగదు కాబట్టి జ్ఞానము భక్తి యోగమునక అంగము.

అనేది సామాన్యంగా సిద్ధాంతం. కానీ పరమాత్మ కటాక్షాన్ని పొందిన వారి జ్ఞానంతో పనిలేదు. ఇప్పుడు లోకంలో మనం కూడా ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు అకారణంగా ప్రీతి కలుగుతుంది. మనకు ఆయన ఎవరో తెలవదు. మనకు ఏ మాత్రం పరిచయం ఉండదు. కానీ ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల నుంచి ఆయనతో మనం కలిసి ఉన్న అనుభూతి కలుగుతుంది. వారితోటి స్నేహం ఏర్పడుతుంది. ప్రీతి కలుగుతుంది కలిగే ఉందాం అంటాం ఏవో త్యాగాలు చేస్తుంటాం. ఏం సంబంధం అంటే ఏం చెబుదాం? కాబట్టి జ్ఞానముతోటే ప్రియోజన అనే మాట సర్వాత్మనా సత్యం కాదు. చాలా వరకు సత్యమే. ఈశ్వరస్వి సౌహార్దం యజురుత్సా సుకృతం తథా విష్ణో కటాక్షః అద్వేషః ఆనుకూల్యంచ సాత్వికైహి సంభాషణం. తడే తాని ఆచార్య ప్రాప్తి కేతవః గురువు గారు లభించాలంటే వారు కావాలన్నాడు. కానీ మరి పెరియాలు వారికో, నమ్మాలు వారికో, మొదలాలు వారికో. తొండరి పెళ్ళాడు వారికో ఏ గురువు గారు లభించారు? ఏ జ్ఞానం ఉంది? ఏమి సాధన చేశారు? మరి పోతనామాశ్వరికి ఏం సాధన చేశారు? అందువల్ల పూర్వజన్మ సంస్కారము. పూర్వజన్మ కృత పుణ్య పాపములు అనే వాటిని కూడా పక్కకు పెట్టి పరమాత్మకు నిర్హేతుక ధ్యాయమాన కడాక్షం అని చెప్తాం స్వామిని. దేవుడు బాగుపడిని అంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయనను నువ్వు ఎందుకు వాడిని ప్రేమించావో అడిగే అక్క ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. ఆయన ఇష్టం. కాబట్టి అకారణంగా కటాక్ష పడితే బాగు వస్తాడు. అప్పుడు భక్తి యోగమే జ్ఞాన యోగానికి అంగం అవుతుంది. భక్తి కలిగిన తరువాత పరమాత్మను సేవిస్తూ సేవిస్తూ కైంకర్యం చేస్తూ కైంకర్యం చేస్తూ ఆ పారవర్శ్యంలో హఠాత్తుగా వారి వాక్కు నుంచి ఎన్నో అబధాలు వస్తాయి నమ్మాళ్ళు వారు. ఎవరు చాలా ఏ సారి చదువుకున్నారంటే ఏం చెబుతాం? పిరియాలు వారు పల్లాండు పల్లాండు యోగ చెప్తే చదువుకున్నారు. కాబట్టి భక్తి యోగం కూడా జ్ఞాన యోగానికి కారణం కావచ్చు. సహజంగా జ్ఞాన యోగమే కారణము. విభీన పరిస్థితుల్లో భక్తే జ్ఞానానికి కారణం కావచ్చు. పరస్పర కార్యకారణ భావం వాటికి ఉండొచ్చు. అది ప్రధాన ఉద్దేశం. అందువల్ల మీరు నాకు జ్ఞానమును చెప్పండి.

జ్ఞానము మూలముగా ఉన్నటువంటి భక్తి యోగాన్ని వివరించండి. భక్తి యోగం వల్ల జ్ఞానం కలిగి విధానాన్ని కూడా చెప్పండి. అసలు ఈ జ్ఞానమునకు భక్తికి అసలు మూలం ఏమిటి? అంటే మనము ఏదో ఒక స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే భగవంతుడు అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? సంసారం అంటే ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనేటువంటి సంకల్పం ఎందుకు కలుగుతుంది? సామాన్యీకరణ పెద్ద విషయం మనకు చర్చ రోజు కూడా పనిలేదు. ఉన్నది బాగాలేకుంటే కొత్త దాని గురించి ప్రయత్నం చేస్తాం. అంతే కదా. ఒక వస్తువు కొన్నాం అది బాగాలేదు ఇంకో వస్తువు కోసం ప్రయత్నం చేస్తాం. ఒక ఇల్లులో ఉన్నాం బాగాలేదు ఇంకో ఇల్లు కడతాం. అలాగే మనం ఉన్న సంసారం మనం తెలుసుకున్న విధానం విషయ భోగములు ఇవి నిత్యములు కావు సత్యములు కావు అన్న దూరం వెళ్ళకున్నా. వీటి వల్ల మనం అనుకుంటున్న మనం అనుకున్న సుఖం పొందడం లేదు. మనము ఈ సంసారం వల్ల ఎలాంటి అనుభూతిని, ఎలాంటి సుఖాన్ని, ఎలాంటి ప్రయోజనాన్ని, ఎలాంటి లాభాన్ని పొందాలనుకుంటున్నామో దాన్ని పొందడం లేదు. అనేది కొంచెం ఆలస్యంగానైనా ప్రతి వారికి అర్ధం అవుతుంది. అప్పుడు మరి ఇంక దేమి వల్ల పొందుతాం? కదా? యథైవయహ కర్మచితః లోకః క్షీయతే ఏవం అముత్ర పుణ్యకృతో లోకః క్షీయతే. ఇక్కడ మనము చేసిన పని వల్ల కలిగేటువంటి ఫలము ఎలా నశిస్తున్నదో ఇక్కడ మనము చేసిన యజ్ఞయాగాలు లభించిన స్వర్గం కూడా అత్తే నశిస్తుంది. కొత్తగా ఉంటుంది ఎలాగా ఉండదు. కాబట్టి నశించకుండా ఉండే ఏదైనా ఉందా? అనే మీమాంస ఆలోచన ఆశ కలుగుతుంది. దీనివల్ల సంసారం వల్ల. సంసారంలోని బాధలు, ఇబ్బందులు, ఆర్తి, దుఃఖము, జరారోగాదులు ఇంతకంటే బెగర లైఫ్ ఏదైనా జరుగుతుందా అని ఆలోచించ ప్రయత్నిస్తాం. కాబట్టి భక్తి యోగం కంటే ముందు నిన్న మనం చెప్పుకున్నాం. సంస్కృతిహి అన్నాడు. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్కృతిహి. అది ప్రశ్నలోనే ఈ సంసారంలో రకరకాల జీవులను అనుభవించేటువంటి సంసారమును వివరించండి వివిధా సంస్కృతి. ఒక రకం కాదు. ఎన్ని రకముల బాధలు ఉంటాయి. అసలు ఎలా మనకు ముందు వస్తుంది ఎలాంటి

బాధలను ఈ జీవుడు ఆనందముగా భావించి భ్రమించి వాటినే కోరుకున్నాడు, కోరుతున్నాడు. సంసారం అంటేనే మరో పేరేమిటి? బాధే. వీడే. అలాంటి దాన్ని సుఖం అనుకొని భవించేవాడు. అరే ఇది సుఖం కాదురా తప్పని వాడికి వాడు తెలుసుకునే సంసారాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి చెప్పు నాకు. ఈ ప్రపంచంలో జీవులు అనుభవిస్తున్నటువంటి వివిధామమ సంస్కృతి అంటే ఏమిటి? సంసారములోని చెడు తెలుసుకున్న భగవంతుని మీద భక్తి కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. భక్తి కలగాలంటే భగవత్ స్వరూపం తెలుసుకున్నా కలుగుతుంది. సంసార ధర్మం తెలుసుకున్నా కలుగుతుంది. కదు ఇది ఇంత పాడుది, ఛీ ఇంతకంటే మంచిది ఉంటే బాగుండు కదా. ఉన్నది బాగాలేదు అనుకుంటే కొత్తదాన్ని చూస్తాం. కొత్తది బాగుంది నుండి దాన్ని వదిలిపెడతాం. కాబట్టి ఆ జ్ఞానం దీనికి కారణం కావచ్చు, ఈ జ్ఞానం దానికి కారణం కావచ్చు. అందుకే దేవజోదుడు రెండు అడిగింది. జ్ఞాన యోగము చెప్పు. జ్ఞాన యోగము మూలముగా ఉన్న భక్తి యోగమును చెప్పు. ఈ జ్ఞాన యోగము భక్తి యోగము తెలుసుకోవాలనే బుద్ధి పుట్టించడానికి మూలముగా చెప్పబడేటువంటి సంసారం గురించి. ఈ ప్రపంచంలో బ్రహ్మాండములో 14 లోకాల్లో రకరకాల జీవులు అనుభవిస్తున్నటువంటి రకరకముల సంస్కృతి సంసారములు జన్మ జరాంతి తప్పవు కదా. వారు మహారాజు కానీయండి, చక్రవర్తి కానీయండి, చివరికి బ్రహ్మ కానీయండి. చతుర్ముఖ బ్రహ్మ కూడా అతనికి జన్మ, అతనికి మరణం. ఒక్క జడాలు ఏమేము లేకుంటే. అది వేయండి. రోగము జర లేదు. కానీ జన్మ మరణం అక్కడే ఉంది. కాబట్టి సంసారం గురించి మాకు చెప్పండి. కానీ సంసారం గురించి చెప్పినా.

పరమాత్మ గురించి చెప్పిన ప్రధానంగా మాకు బోధించవలసింది భక్తి యోగం యొక్క విష్ట. అంటే అజ్ఞానులు కూడా భక్తితో పరమాత్మను చేరుతారు. అజ్ఞానం గొప్పదనం ఏమిటంటే జ్ఞాన తత్వ ఇది తత్వజ్ఞానాన్ని ముక్తి అనే మాట సామాన్యంగా ఉంది. కానీ తత్వజ్ఞానం దేనికి కలుగుతుంది? ఎంత జ్ఞానులు ఉన్నారు? కాబట్టి తత్వజ్ఞానం జోలికి పోకుండా భక్తితో ముక్తి లభిస్తుంది. భక్త్యా ముక్తిమవాప్నోతి అని శాస్త్రం అన్నారు. అందుకే దేవభూతి ప్రాధాన్యం భక్తికి ఇచ్చింది. అది కూడా అన్ని అంగములతో విస్తరముగా చెప్పండి. ఎందుకు ఇంతగా అడుగుతున్నావమ్మా అంటే ఆమె స్వయంగా లోకస్య మిథ్యాభిమతేహి అచక్షుసస్థిరప్రసుప్తస్య తమసి అపారే. దేహాత్మాభిమానంతో అవాస్తవాన్ని వాస్తవంగా చూస్తున్నాం. అందువలనే కన్నులు లేని వారము. అపారమైనటువంటి అజ్ఞానంలో ఎంతో కాలం నుంచి నిద్రించి ఉంటున్నాం. ఎందువల్ల? ధర్మాల యందు తగులుకున్న బుద్ధితో అలసిపోయి ఉన్నాం. అంటే నీవు మా అలసట పోగొట్టాలి, మా అజ్ఞానాన్ని పోగొట్టాలి, మా నిద్రను పోగొట్టాలి. పోగొట్టాలి కాదు, ఈ మూటిని పోగొట్టడానికి నీవు యోగ భాస్కరుడిగా అవతరించాలని చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను. యోగ భాస్కరుడు సూర్యుడు మూడు చేస్తాడు. చీకటిని పోగొడతాడు, అలతరను పోగొడతాడు మనం చెప్పుకున్నాం కదా. ఈ రీతిలో ఈ అరసట పోతుంది, చీకటికి పోతుంది, గుడ్డితనము పోతుంది. కళ్ళు ఆయనే ఇస్తాడు. ఆయన ఎవరు? మనకు మయూరుడు ఉన్నాడు మహానుభావుడు. అది వాళ్ళ వ్యాధిని. సూర్యుని యొక్క దీని వల్లనే అతని వ్యాధిని పోగొట్టుకున్నాడు. కన్నులు లేనివాడు గుడ్డివాడు కన్నులను కూడా సూర్య స్వతంత్రంతో పొందుకొని జరిగాడు. ఇందువల్ల గుడ్డివాడికి కళ్ళు వస్తాయి. సోమరికి.

అది కూడా కండ అవుతది. ఆ చాక్షులు పురుషాలు ఉన్నారు కదా. ఇది ఏనా అంతే ఒకటే గుర్తు అందులో ఎవరు చెప్పారు? సూర్యునే అది భాస్కరునిదే. చాలా మందికి అర్థం కాదు భాస్కరుని ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు మొట్టకు పడగానే భాస్కరుని చెప్పిన మాట. ఇలా నీవు యోగభాస్కరుడవయ్యా స్వామి అంటే నీవు వచ్చింది అందుకే సరే మాకు ఆ పని పూర్తి చెయ్యి అని దేవభూతి తాను కుమారుని వల్ల విన్న దాని వల్ల కలిగిన వివేకాన్ని గురువుగారికి చూపెట్టింది అన్నమాట. అంతే కదా? గురువుగారిని ఎలా అడగాలో, ఏం అడగాలో, విన్న దాని వల్ల తాను ఏ అనుభూతిని పొందినదో. శిష్యుని యొక్క ఆ ప్రవృత్తి, ఆ పరిణామాన్ని చూస్తేనే గురువుగారికి ఆనందం కలుగుతుంది. పసిపిల్లవాడు అడుగులేస్తే తల్లిదండ్రులకి ఎంత ఆనందమో. అప్పుడప్పుడు తప్పులు అడుగులు లాగా తప్పుడు మాటలు. ఏదో అమ్మ బదులు అవ్వ అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు. అబ్బా మా వారికి మాటలు వచ్చాయండి వీడు మురుస్తాడు. ఇక్కడ తన సంతానాన్ని అప్పుడే కొత్తగా మారలు నేర్చుకుంటే సంతోషించే తండ్రి లాగా తన శిష్టుడు తత్వం గురించి ఒకటి రెండు మాటలు మాట్లాడినా గురువుగారు అంతగా మురిసిపోతాడు. అది మన విధి, శిష్యుని విధి. ఆ శిష్య విధిని దేవభూతి సక్రమంగా నిర్వహించింది. అందుకే ఈ మహానుభావుడు కూడా వినయ సంపన్నమైనటువంటి తల్లి మాట్లాడిన మాటలను ప్రతినంద్య అన్నాం. అభినందించి. ప్రీతి చెంది దయను కూడా పొంది కరుణార్జితః దయతోటి ప్రీతి తోటి అభినందన తోటి ఆమె ప్రశ్నకు తాను వివరణ ఇస్తున్నాడు. భక్తి యోగః బహువిధః మార్గైహి భామిని భావ్యతే. వి యోగం చాలా గొప్పది. అందులో భక్తి మరి గొప్పది. ఇంత పెద్ద భక్తి యోగాన్ని చెప్పడానికి ఎంత పెద్ద దీర్ఘ సమాసాలు వేస్తాడో అనుకుంటాం. కానీ వ్యాసుడు చిన్న చిన్న పదార్థాలు చెప్తాడు. అంటే సంస్కృతం కొద్దిగా వస్తే అర్థమవుతుంది. కొన్ని ఘట్టాల్లో మహా పండితాలకు అర్థం కావు. కానీ భక్తి యోగము ఇక్కడి నుంచి వరుసగా మూడు అధ్యాయాలు ఉన్నాయే కొద్దిగా సంస్కృతం వస్తే చాలు. చూడండి భక్తి యోగః బహువిధః అర్థం కాలేదా? భక్తి యోగము చాలా విధాలుగా ఉంటుంది ఎందుకు మార్గైహి భావ్యతే.

చాలా దారులు ఉన్నాయి కాబట్టి. భక్తి యోగాన్ని పొందేటువంటి దారులు చాలా ఉన్నాయి. మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి వారు అవసరించే మార్గాన్ని బట్టి భక్తి యోగం అన్ని విధాలుగా ఉంది. అంటే ఇన్ని విధాల మార్గాలు ఎందుకయ్యా అంటే స్వభావ గుణ మార్గేణ పుంసాం భావోహి భిద్యతే. మానవుని భావం ఎవరికి వారు వేరు కదా? పది మంది ఒక చోట ఉన్నా అందరూ ఒకే భావం ఒకే భావంగా ఉండరు. భగవంతుడిని కూడా అందరూ ఒకే తీరుగా ఆరాధించరు. భగత్ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పక్క ఇంటి వారు ధ్వంసం కావాలి అని ఆరాధన చేస్తాడు స్వామి. అవునండి. అయ్యో నేను బాబు కబదం కాదు నవ్వు కాదు వాస్తవం. ఫలానా వాడు చెడిపోవాలని ఇప్పుడు పూజ చేస్తాడు. సరే ఫలానా వారు మరణీచాలని పూజ చేస్తారు. చూసావా? పోవడమే కాదు కొందరు మామిది మామిదికి ప్రయోగాలు అయ్యాయి. కొన్ని సందర్భాల్లో అప్పుడు తెలుసు కదా మీకు చెప్పాను నేను. ఆ చేశారు. నవ్వేమో నవ్వి ఊరుకున్నాను. మా నేను బయటికి వస్తే మా గది ముందర తిరిగి జంతువులని కనపడ్డారు మాకు. శ్రీమన్నారాయణ చరణోత్తరణ విభజ్ఞ తర్వాత ఏసు ద్రంబం చేస్తుంది. సుదర్శనం ముందర ఉంటుంది. అదృష్టం బాగా లేక ఎవడైతే ఎవడో కాదు రామకృష్ణాపురంలో ఉన్నారు. అవును. అదృష్టం బాగాలేక అది స్వామి మన దుర్వాసం పంపించిన వానికి పంపాడు. అంబరీష ఉపాధ్యాయం దుర్వాసం అయినట్టుగా వాడు ప్రయోగించింది అటే తిరిగింది. ఇంత మించో కొరకు పోయాడు. మోషన్స్, వామిటింగ్స్ అయ్యి ఇక బతకడానికి సిద్ధం చేయకపోయి అప్పుడు వాడే చెప్పుకున్నాడు ఫలానా ఆచారం నేను ద్రోహం చేశాను ఇది నాకు తిరిగింది. ఆయనే కాపాడాడు నన్ను ఎవరూ కాపాడలేరు ఏ మందులు నాకు పని చేయవు. ఇసలే పో. ఎందుకు వచ్చారు ఏంటి? నేను వైద్యుని డాక్టర్ని కాదయ్యా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? డాక్టర్ కాదండి వాడు ఏదో చెప్పుకుంటాడు మీకు. నాకు అప్పుడప్పుడు ఎవడో అంటే మనకేం తెలుసా? అంటే నేను ఇటు తప్పు చేశాను క్షమించండి కారణం ఇది నాది కాదు ఇది కారణం. మీరు పెద్దలు మహానుభావులు దయ చూపాలి నన్ను. మీ మీద నాకేం కోపం అయ్యా వాడు శ్రీ భారత్ దేశం ఇస్తే తీసుకో.

నాకు మంత్రాలు ఏం రావు అని. నేను ఏ ఉపాసకం కాదు నాకు ఏ మంత్రాలు తెలుసు నాకు ఏ మంత్రం ఒకటి తెలుసు ఏ మంత్రం ఒకటి తెలుసు. దాంతో తుడసి తీర్థం తీరుత్వల తీర్థం ఇస్తాను. నీకు నువ్వు వైష్ణవుడి అయితే శ్రీ బాద్ తీర్థం ఇస్తాను. అయ్యో నేను అయ్యో గారిని వైష్ణవుడి అండి ఆశీర్వాదం ఇస్తాను. తగిరిపోయింది కాబట్టి తమోగుణం వాడు ఆరాధిస్తాడు రజోగుణం వాడు ఆరాధిస్తాడు సత్వగుణం కూడా ఆరాధిస్తాడు. భక్తి ముగ్గురికి ఉంటుంది. కాబట్టి వారి వారి గుణాలను బట్టి భక్తి కూడా వేగాన్ని పొద్దుతుంది. మీకు చెప్పలేదా? కత్తిని బట్టి మట్ట వంకర పోతుంది. మంట వంకర కాదు కట్టే వంకర. అలాగే భక్తి తామసం కాదు భక్తికి అలవాటు తామసం. తామసం పట్టి వాడైతే అది కూడా తామస భక్తి అంటాం. కట్టే వంకర అయితే మంట వంకర అంటాం అందుకే అంటున్నాడు స్వభావ గుణమా మార్గేణ చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. భగవంతుడిని ఆరాధించిన వాళ్ళంతా పరమ భక్తులు కాదు, ఉత్తమ భక్తులు కాదు. రావణాసురుడు ఉన్నాడు తలకాయ అందులో పడేశాడు. చూస్తు అది భక్తేనా ఒప్పుకున్నానా? భక్తే ఏం భక్తి అంటే తామస భక్తి. కాబట్టి అంటున్నాడు అంటే స్వభావ గుణమార్గేన వారి స్వభావం ఎటువంటి గుణం అంటే సత్వము, రజస్సు, తామస్సు అనే వాటితోటి పుముసాంభావః భిజ్యతే. తన ప్రశ్నగా ఉంది పురుషుల యొక్క భావం కూడా భేదించబడుతుంది. అభిసంధాయతి హింసాం దంభం మాత్సర్యమేవచ సమురంభి భిన్నదృకు భావం మై కుర్యాత్ సతామసః తామస భక్తి అంటే ఏమిటి? తామసుడు అంటే ఎవరు? మరి ఈ మాట అభిసంధాయతి హింసం. హింసనే మనస్సులో పెట్టుకొని భక్తికి ఉపక్రమిస్తాడు. ఎందుకు హింస అంటే సంరంభి. సంరంభి అంటే క్రోధి. కోపము గలవాడై కోప స్వభావంతో హింస ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు దంభం మాత్సర్యం. పూజ చేస్తున్నట్టుగా కనపడాలి. పూజ చేయడం కాదు. ఫలానా వారండి ఏం భక్తులు అనుకున్నారో తెలవా స్వామి నుంచి సాయంత్రం దాకా పూజ చేస్తూనే ఉంటారు.

ఎప్పుడు ఇంటి నిండా అవే స్పీకర్లు లౌడ్ స్పీకర్లు అంటా కదా వినబడుతూనే ఉంటాయి. ఎంత బాగా పాడలేవో అంత బాగా భక్తి ఉన్నట్లు ఎక్క అన్నమాట పూజ బాగా చేస్తున్నట్టు. ఒకటి హింస, రెండోది దంభం, మూడోది మాత్సర్యం నేనే చేస్తున్నాను పూజ. ఎవరైనా పూజ నాలా చేస్తున్నారా? చెప్పండి ఎవరైనా మీ ఆంత భక్తి మీద చెప్పండి అడుగుతారు వాళ్ళు. నేను అస్సలు లేదు అంటాను లేదే కాదు ఒకసారి అడిగి చెప్పాను. లేదు ఉండకూడదు కూడా మేము కోరుకోవడం లేదు అని చెప్పాను. నీ అంత భక్తి మా బొద్దు నాయనా కోరుకోవడం లేదు నేను. తర్వాత ఆ సమయం ఇది వాళ్ళకి ఎందుకు ఆ మాట ఎందుకు అన్నారు తెలీరు వచ్చి స్వామి స్వామి నువ్వు కాదు క్షమించాలి అని పిచ్చివాడ నువ్వు చెప్పు కదరా పక్క వాడు చెప్పాలి అని. నిన్ను చూసి వాళ్ళకి అవసరం పక్క వాడు చెప్పాలి. నువ్వే నియమత్సర్ అని చెప్పుకుంటే ఇలా ఉంటుంది అది దీన్నే మాత్సల్యం అంటారు అంటే మూడు రకాలు. గమనించండి ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి. ఒక్కొక్క భక్తి మూడు రకాలు. తామస భక్తి, హింస, దంభం, మాత్సర్యం. హింసా భక్తి, దంభ భక్తి, మాత్సర్య భక్తి. మూడు ఉంటాయి. అంటే ఎదుటి వాడిని వినిపించడానికి ఏదో జంతువులను ఏదో ప్రాణ చాలా మంది ప్రాణ పడేస్తారు మహానుభావులు మహాభక్తి అంటారు. అమ్మవారి భక్తి ఆ ఎవరి భక్తి ఆ వీడి భక్తి ఆ. అడిగాను నేను అమ్మవారికి ఇయ్యడానికే ఇయ్యో చేశావా లేకపోతే ఏదో బాగుంటుంది రుచిగా ఉంటుంది నువ్వు తిందామని చేశావా అని అడిగాను ఒకసారి. నీకు మాంసం మీద ప్రేమ ఉంటే ఆ వంక అది పెట్టి నువ్వు తింటున్నావా? లేదా అమ్మవారికే చేస్తున్నావా? అడిగేసాను. ఎవరు ఈయనే చెన్నారెడ్డి. చెన్నారెడ్డి మన ముఖ్యమంత్రి నెంబర్ వన్. అవును. మనకే ఉంది బ్రాహ్మణ భక్తి ఉంది. ఏదో అక్కడ ఎక్కడో చేసి మన మహారాష్ట్రలో ఎక్కడికో పోయి వారేమిటి ఏమంటారు పోతులు ఏం పోతులు గొర్రెపోతులు మేకపోతులు అంటారు. వాటిని బరి చేయడానికి పోతే అడిగా నువ్వు తిందామనే అమ్మకి ఇద్దామనే. అసలు వాడితో మాట్లాడాలంటే అడదు. ఎప్పుడు వాడి దగ్గర ఇంత ఇది ఉంటుంది దులకర్ర లాగా ఉంటుంది. దులకర్ర కాదు. అందులో కత్తే ఉంటుంది కత్తే ఉంటుంది అందులో. నల్లది ఉంటుంది నల్లది ఉంటుంది మహా మహా కట్టరు మహానుభావుడు. మాధురు మాధురు. అంటే నవ్వి నన్ను ఇంత జోటి అడగలేదండి. కానీ ఇప్పుడు మీరు అడిగితే నేను ఆలోచించవలసి వస్తుంది నిజంగా దేవునికి ఇస్తున్నానా నేను తింటున్నానా ఆలోచించవలసి వచ్చిందండి. రేపటి నుంచి మారుతానండి అని. ఆ చెప్పుకున్నారు వాళ్ళు అప్పటినుంచి జంతు పని మానేశారట. అయ్యగారు నన్ను బాగా అడిగారు నిజమే ఎందుకు మోసం చేసుకోవాలి మనం దేవుడిని ఎందుకు మోసం చేయాలి మానేశాను అన్నారు. అంత దూరం నాయనా. అందుకోసమని హింస దంభము మాత్సర్యం.

తామస భక్తి మూడు రకాలు. దీనికి మూలం ఏమిటి? సంవ్రంభి, కోపం ఉన్నవాడు, క్రోధి. కోపంతో ఉన్నవాడు అంటే పరమాత్మ కోపంతో పూజిస్తాడు. అదే నవ్వు వస్తుంది మీరు ఆదరం చెప్పుకున్నా కూడా చాలా సినిమాల్లో. ఆ పద రాయడానికి దేవుని మీరు ఒక పాట వేస్తారు దేవుని ప్రార్థన చేయడానికి. ఆ పాట చివరలో నేను వచ్చి నిన్ను ప్రార్థిస్తుంటే నువ్వు వచ్చి రక్షించవా? అది తల్లి బుడ్డి రుమి తల్లి చేసి వస్తానో లేదో అని కర్మరా బాబు ఇది పట్టా ప్రార్థన ఏమో నవ్వాలి నవ్వాలి ఏడువాలా ఓ పెరిగి తామసం ఓ ఆవేశం ఆయన రా ఇటు రా దిగిరా తిప్పి చెబుకోస్తాడు వాడు. లాగి చెంపలు వాయించే వాళ్ళు లేక ఏం పాడు రాయి ఏం పట్టిరా మన శ్రీనారాయణ రాశాడు ఒకసారి పాట శ్రీనారాయణ ఏంటి అయితే కాండ్రి వెళ్ళాం రాస్తే కమ్మగా వాడు వెనకనే ఉన్నాడు అమ్మ ఏం పాట ఇది వీడికి జ్ఞానం లేదు వాడికి జ్ఞానం లేదు మా వాడితో అంటుంటా వెనక ఉన్నాడు తెలుసు బాగానే. ఏం గురువుగారు ఏమంటున్నారు దేవుణ్ణి శాసిస్తున్నావా దేవుణ్ణి కోప్పడుతున్నావా అని. ఏం పాట వేయాలి. నీకు ఆపద పెరిగితే దీనత్వం పెరగాలి, ఆర్ద్రత పెరగాలి. ఆయన కోపిస్తావా? దిగిరా అంటే నీకు వాక్యం చూడొస్తాడా? రా దిగిరా. ఆ నీ ఏంటది? ఏం పాతమయ్యా అది. ఎవరికి వచ్చేస్తావ్ కానీ పిచ్చి పెరిగిపోతే ఒక తప్పు కిందకి దిగుద్దాం. అరే ఏంది ఏంది విషయం అది ఏం పాట ఏం లక్షణం అయ్యా అంటే నేను ఆలోచించలేదండి. ఓ మాట చెప్పనా ఏం అనుకోవు కదా అయ్యో గురువుగారు మీరు చెప్పొచ్చు భక్తి ఉంటాడు చెప్పొచ్చు. నీ తప్పు కాదు. రెడ్డివి కదా. వందని ఆజ్ఞాపిస్తాను. రాజసం తప్పరు కదా అని. కాబట్టి ఇది సౌరంతి. ఆ భక్తి మూలం కోపం. అంటే ఏమిటి? నేను భగవంతుడిని ఇంతగా ఆరాధిస్తున్నా అని ఎందుకు రాడు? లేకపోతే ఆయన ఏం చేయవురండి అని కోపం అన్నమాట. కోపం అంటే ఎప్పుడు బయట వడుకుంటూ వస్తున్నాడు ఎప్పుడే వస్తాడు ఆలస్యం కూడా చేయడు. అనంగా వస్తూనే ఉంటాడు నిన్ను ఏమంటాము ఏం బచ్చ అన్నాను దాన్ని. అంటే అసలు ఆ ఆలోచన ఇక ఆర్దత పెరిగి పరవశం పెరిగి తన్మయత్వం పెరిగి. మూర్ఛ రాంత్రి పోతే స్వామి వస్తే ఆనందం. కోపించి, శాసించి, ఆక్రోశించి ఇది సౌరభ్య అంటే వ్యాసుడు ఇవన్నీ అప్పుడే ఊరించాడు.

ఎన్ని రకాలు ఉంటారు? ఇక్కడ సౌరంభంతో వచ్చే భక్తి. కోపంతో ఉండే భక్తి, దంభము, హింస, మాత్సర్యం. హింస, దంభం, మాత్సర్యం. ఈ మూడు రకాలు ఉండేటువంటి దాన్ని ఇంకోటి అసలు ఇవన్నీ ఎందుకు పుడతాయి అంటే భిన్నదృక్. భగవంతుడు వేరు ఈ ప్రపంచం వేరు. అంటే పరమాత్మ అంతర్యామి అంతట ఉన్నాడని చూడని వాడే ఈ భక్షం అవలంబిస్తాడు. అంతర పరమాత్మ ఉన్నప్పుడు కోపం ఎవరి మీద? శివ దేనికి? దంభం అంటే ఏంటండీ? దంభం అంటే లేని దాన్ని ఉన్నట్టు చూపడం. పూజ చేస్తున్నట్టు చూపడం. మనస్సులో లేదు బయటికి చూపాలి. ఎవరికి చూపాలి నువ్వు? ఎదురుగా ఉన్నవాడిని. అంటే నీ మనస్సులో ఏముందో ఎదురుగా ఉన్నవాడు తెలుసుకోలేడు అని చెప్తున్నావు. కదా? మరి నీ మనస్సులో ఉన్నవాడు ఎవడు? ఎవరికి దాయాలి? నేను భగవంతుడిని కూడా మోసం చేయగలను అనుకున్నవాడు జ్ఞానే అజ్ఞానే? భిన్న దృక్య అండి అంటే భగవంతుడు వేరు నేను వేరు. అంతర్యానిగా భగవంతుడు ఉన్నాడు అన్న జ్ఞానం లేని వాడే దంభం అనిపిస్తాడు. చెప్పండి అండి. ఈ భక్తులు నాటిస్తాను. ఓ మన గుండీలో ఐదు లక్షలు ఇచ్చాడు వాడు. ఏమైనా స్వామి వారికి మోటలు ఇచ్చేసారా? వాడు ఐదు లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు ఎందరు గోలలు చేశాడు, నాకు తెలవదు ఎందుకు ఇస్తున్నాడు. అందులో ఆ దాంభం, మాత్సర్యం, హింస. ఈ మూడు రావటానికి అంటే తామస భక్తికి రాజస భక్తికి మూలం భేద దృష్టి. అంటే అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్న వాడు ఎవడు ఈ విధానాన్ని అవలంబించడు. అని చెప్పడానికి భిన్నదృత్ భావం మై కుర్యాత్ నా యందు భక్తి చేస్తే సతామసః ఆ భక్తి భావాన్ని ఏమంటారు? తామసము అంటారు. విషయాన్ అభిసంధాయ యచ ఐశ్వర్యమేవచ అర్చాయాత్ అర్చయేద్యోమం పృథగ్భావః సరాజసః

ఇంకో భక్తి ఉంది. రాయసభక్తి. వీళ్ళు ఏం చేస్తాడు? విషయానభిసంధాయ. నాకు భోగములు బాగా కావాలి. మంచి ఇల్లు, మంచి భార్య, మంచి సంతానం, మంచి సంపద ఓ ఇది చాలా ఉంది అన్నీ నాకే కావాలి. శబ్ద స్పర్శ రూపరస గ్రంథములు అనేటువంటివి ఉన్నాయి కదా వాటిని విషయాలు అంటారు వాటిని. ఈ విషయ భోగం నాకు బాగా కావాలి. ఒకటి. రెండవది యశః నాకు గొప్ప కీర్తి కావాలి. మూడవది ఐశ్వర్యం. ఇంకో 50 ఏళ్ళు నీ భక్తి ఉన్న తర్వాత నేనే ముఖ్యమంత్రిని కావాలి. నేనే రాష్ట్రపతిని కావాలి. ఇది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే శాసకత్వం, ప్రభుత్వం. వీళ్ళ ఐశ్వర్యాన్ని, కీర్తిని, విషయాభిరాశం. మళ్ళీ ఇది మూడు గమనించారు కదా. పైననేమో హింస, దంభం, మాత్సర్యం. ఇక్కడ ఏమో విషయ భోగము, యశస్సు, ఐశ్వర్యం. ఇలాంటి మోహినిని కోరి వీడు కూడా పురతకు చాల. సేమ్. వీడు కూడా పరమాత్మ వేరు, నేను వేరు. నాలో పరమాత్మ లేడు, అంతర్యాభికాశ స్వామి లేడు. ఎదురుగా ఉన్న వాళ్ళకంటే ఆలోచించండి. ఎదురుగా ఉన్న వాళ్ళ కంటే నేను ఎక్కువ ధనవంతుడిని కావాలి అని కోరినవాడు అజ్ఞాని అజ్ఞాని. ఎందుకంటే పరమాత్మ వానిలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు. మీ ఇద్దరు ఒకటే. మరి ఎక్కువ కావాలా ఏంటి? పరమాత్మకు ఐశ్వర్యం లేదా? పరమాత్మకు కీర్తి లేదా? పరమాత్మకు శేభోగం లేదా? సమానంగానే ఉంటుంది. వారికంటే నాకు ఎక్కువ నాలుగు ఇళ్ళు కావాలి, వారికంటే నాకు ఎక్కువ కీర్తి రావాలి. ఎవడు అనుకుంటుంది? కృతగ్భావ. భేద దృష్టి కలవాడు మాత్రమే. అలాంటి వాడు అర్చ్యాదౌ అర్చయేత్. స్వామి యొక్క విగ్రహమునందు ఆరాధన చేస్తాడే. వాడిని ఏమంటాం మనం? రాజసః. అలాంటి వాడు రాజస భక్తి కలవాడు. కర్మ నిర్హారముద్దిశ్య

పరస్మిన్ వా తదర్పణం యయేతి యస్తవ్యమితివా అపుర్గద్భావః స సాత్వికః మూడని కర్మ నిర్హారముద్దిశ్య ఇదివరకు నేను ఆచరించిన కర్మల వలన కగినటువంటి పాప పుణ్యములు. పొలగిపోవాలి అని కోరుకుంటారు. అంటే పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ అయిన కృతం, ఈ జన్మ కృతం అవన్నీ పోవాలి. సకల పాప నివృత్తి ఒక ప్రయోజనం లేదా పరత్ నిన్వా తదర్పణం. నేను చేసే అన్ని పనులు కృష్ణార్పణం. పరమాత్మకు అర్పించడానికే చేయాలి. మూడవది ఇది ఏంటి యష్టవ్యం. ఇది నా విధి. పరమాత్మ నాకు అవయవా ఇంద్రియాలు ఇచ్చాడంటే పరమాత్మని ఆరాధించాలి. పరమాత్మ ఇచ్చినటువంటి ఉపకరణములతో పరమాత్మను ఆరాధించకుంటే అతని ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం కాబట్టి అలాంటి వారిని పరమాత్మ శిక్షిస్తాడు. పరమాత్మ విధించే శిక్షను తప్పించుకోవడానికి. నా విధిని నేను నిర్వర్తించాలి అని అనేవాడు. మూడు రకాలు. ఒకటి భవ పరిహారం, రెండు భగవత్ అర్పణం, మూడు ఇది నా విధి. ఇలా అనుకునేవాడు అప్పుడది భావః. అంటే అంతర్యానుగా పరమాత్మ ఉన్నాడు, వాడే చేయిస్తున్నాడు. కానీ అభేదభావంతో ఉన్నటువంటి వాడు చేసే ఆరాధన ఉంది అది సాత్వికము. భావ అని మూడు శ్లోకాలు పేర్కొన్నారు. ఉమ్ ఈ ప్రత్యేక భావ అనేది మూడు శ్లోకాలు పేర్కొన్నారు. శివరా అపృథద్భావ సాత్వికం అపృథద్భావ తడమని తెలియక అపృథద్భావ అంటారు అది సంధి. యజే యక్షవ్య నితివా అపృథద్భావ. ఎందుకంటే సాత్వికంలో కూడా కృతభ ఉండే సాత్వికం అవుతుంది. ఆ సాత్వికంలో కృతభ దేవా దర్శి ఉన్నవారు సాత్వికుడు కాలేడు. సాత్వికం అంటేనే సాత్వికం అంటేనే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. లేని దాన్ని చూపితే రాజసమ తామసం అవుతుంది. సాత్వికము కూడా లేని దాన్ని ఉన్నట్టుగా సాత్వికత అవుతుంది. జ్ఞానం చేదంటారు. మనకు అందుకే ఇక్కడ ఇస్తారు అనుకుంటా లక్షణాలు ఇచ్చాడా?

యోజ్ చేశారు కదా అత్త కృతభావ ఇది చిత్వ భేద చిత్వం త్రిశ్వ విసమానమితి కేచిద్ యోజయంతి. అలా కొందరు చెబుతారు. సత్ర సాత్వికత్వం అసంగతం అదే వారు చెప్తున్నారు. కూడా ప్రదర్భావం అని చెప్తే అది సాత్వికం కావడానికి వీలే లేదు. ఎందుకు సత్వం ఏంది అంటారు చెప్తున్నా చూడండి సత్వస్య యధావస్థిత వస్తు ప్రకాశికత్వస్య. సత్వం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపి సత్వం. లేదని సత్వం కాదు. ఎందుకంటే సత్వాత్ సంజాయతే ఏం చెప్పారు గీతలో సత్వాత్ సంజాయతే జ్ఞానం. మరి పురస భావం జ్ఞానమేనా? అజ్ఞానం అవుతుంది. ఇప్పుడు అందుకు కదా ఆపుర్హాది భావః మూడోది మాత్రం అక్కడ అకార ప్రసరణ చేయ సవర్ణ దీర్ఘం అంటాము ఏ ఏ ద్యస్తవ్యమితివా అందులో ఇచ్చాడు. సంజాయతే జ్ఞానం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం సుఖ సంఘేన బద్ధనాతి జ్ఞాన సంఘేన చానగా సుఖము జ్ఞానము యధావత్ ఒత్తు ప్రకాశకత్వం సత్వం కాబట్టి సాత్వక ఫలితు ఉన్నవాడు దేని ఉన్నట్టు చూపాడు అనుకోండి. సత్వము కాదు జ్ఞానం అందుకే మూడవ దాంట్లో అపురుథద్భావః యజేతి యస్తవ్యమితివా పురుథద్భావః ఇతివా అపురుథద్భావః స సా అందుకే స్వరూపం తెలవకుంటే వ్యాఖ్యానం చేయడం కష్టం. కేవలం భాష వస్తే అర్థం కంటే అపార్థం ఎక్కువ చెప్పుకుంటాం. ఈ అపార్థమే తర్వాత తరం వాళ్ళను వ్యర్థులను తయారు చేస్తుంది. ఉన్నది ఒకటి కొత్త తోటి అది మనం. అందుకే చెప్పేది అది గురువు దగ్గర విని విని కారణం అది. మన గురువు గారు తేడా చెప్తారు. చూడడానికి ఒక తేడే ఉంటాయి. కానీ తత్వాన్ని రజ సమస్తు తేడా ఏమిటి మరి? తత్వం అంటే ఏమిటి? యథావస్తిత వస్తు ప్రకాశకత్వం తత్వం. ఉన్నదాన్ని ఉన్నట్టు యధార్థంగా చూపేదే తత్వం. పురథద్భావ సత్వం కూడా చూపెడితే సత్వం ఏంటైతుంది అది? పై రెండేమో పురథద్భావము, చివరిది అపురథద్భావము. ఇక అద్వైతంలో పురథద్భావము అనొచ్చు. ఎందుకనుంటుంది అంటే భక్తి చేసేవాడు జీవుడు అంటాం. కదా? జీవుడు అంటే అవిద్యా సంచనుడు ఆయన బ్రహ్మే జీవుడు కదా.

అవిద్య ఆవరణంతో ఉన్న పరబ్రహ్మే జీవుడైతాడు. అర్థమైతుందా జీవుడు అంటే ఎవరు? అవిద్య ఆవరణం ఉన్నవాడు జీవుడు. అవిద్యావరణం ఉన్నవారు తత్వంలో ఉన్న వాళ్ళలో అవిద్య ఉంది కపు దగ బావా. అక్కడ చెప్పొచ్చు కానీ ద్వైత విశిష్టాద్వైతాలలో సత్వ లక్షణం ప్రకారం అపృతక్ భావః అని వివరించాలి. అది అన్నీ కావాలి. వ్యాఖ్యానం చేసే ముందు అది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? అది తెలవకుంటే అసలు అర్థం ఏంటి అంటే కొత్త అర్థం వచ్చేస్తుంది. ఇలా స సాత్వికః మద్గుణ తృతి అంటే ఈ చివరిదే భక్తి. తొమ్మిది రకాల్లో తొమ్మిదవది అంటే ఏమిటి? యజేటి యష్టవ్య విధి. ఇది నా విధి. పరమాత్మనాగ అవయవాలన్నీ, అవయవాలను, ఉపకరణాలను, కరణములను, బుద్ధిని, మనస్సును, ఇంద్రియములను ఇంత ప్రకృతి ప్రకృతిలో వనరులను. పుష్పాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, జలాలు ఇచ్చాడు, ఏం కావాలి? సూర్యుడు ఇచ్చాడు, సూర్యుడిని ఇచ్చాడు, ఆలోచించండి. మనము ఉన్నటువంటి నగరాలలో ఒక్క పూట అరగడ్డ నీరు ఆలస్యం అయితే తల బొత్తస్తాం. మరి పరమాత్మ వర్షాకాలం నీరు ఆలస్యం చేస్తున్నాడా? చేస్తే మనకు ఎత్తేమిటి? వారు నీరు కుంపిస్తే కదా మనం నీరు సపరేట్ చేసేది. నీరు వాడే ఇవ్వాలి. వెళ్తురు? సూర్యుని ద్వారా వాడే ఇవ్వాలి. రాత్రి పూట చంద్రుని ద్వారా అంటే ఎంత అదే లైట్ అంటారు మనం పెట్టుకున్నాం చూడండి. వీళ్ళు పెద్ద వెలుతురు వచ్చే లైట్ అనేది పెడతారు ఒక్కసారి. ఆ ఇదిగో పెద్ద లైట్ కదా. మరి సూర్యుడి సూర్యుడికి ఉన్నంత పెద్ద సూర్యుడి కన్నా పెద్ద లైట్ ఎక్కడ ఉందా? అంత పెద్ద లైట్ పెట్టాడు సూర్యుడిని, చంద్రుడిని పెట్టాడు. మరి వారి సంచారానికి వాయువును ఇచ్చాడు. సమయానికి నీరు ఇస్తున్నాడు. బతకడానికి గాలి ఇస్తున్నాడు. ఒక్క అర్దియే నా దగ్గరికి పోతున్నాదా? ఏ సమయంలో ఎవరెవరికి ఎలాంటివి కావాలో అలాంటివి ప్రతి వారి హృదయంలో అంతర్యామిగా ఉండి అనుకోగానే ఇస్తున్నాడు.

అవునా కదా? మరి ఆ స్వరూపాన్ని మనం కొంచెం తెలుసుకుంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు స్వామి మనకు? అతనిచ్చిన దానితో అతని స్వరూపం తెలుసుకోవడానికే ఇస్తున్నాడు. కాబట్టి ఈ కాళ్ళు, చేతులు, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఇదన్నిటితోటి ఏం చేయాలి? అతన్ని ఆరాధించాలి. అతన్ని ఆరాధించుట మన విధి. అని ఆరాధించి ఆరాధించిన దాని వల్ల కలిగే ఫలితాన్ని కూడా అతనికే అర్పించేవాడు ఉన్నాడే అలాంటి భక్తే ఉత్తమ భక్తి. ఉత్తమ కాదు ఉత్తమోత్తమ భక్తి. మళ్ళీ ఇందులోనూ ఉత్తమము, అధమము, మధ్యమము మూడు ఉన్నాయి. మూడిట్లో కూడా హింస చూడండి హింసా దంభం మాత్సర్యం. చూడండి హింసా అధమం. దంభం మధ్యమం. మరి మాత్సర్యం ఉత్తమం. మరి అందులో ఉత్తమం ఏంటి అంటే ఇది ఉత్తమ హింసా అన్నమాట. ఉత్తమ తామసం, మధ్యమ తామసం, అధమ తామసం. చంపేవాడు పరమ కూరుడు. కారు తిట్టేసేవాడు కూరుడు. తిట్టేవాడు పుంచాడు. కేటగిరీస్ ఉండొద్దు ఏదో అంటే ఏం ప్రత్యేయ అంటారు గుడ్డు బెటర్ బెస్ట్ ఏదో అంటాం చూడండి. తరతమ భావం అంటాం మౌక్తంలో తరా తమ అంటాం. దాంట్లో ఏమంటారు రోజు మనకు. ఈ రీతిలో కొంచెం రూరుడు, కొంచెం మంచివాడు, కొంచెం చెడ్డవాడు అని చెప్తామే. ఆ రీతిలో హింస అనేది అధమము. దంభం అనేది మత్యమము, మాత్సర్యం అనేది ఉత్తమం. ఉత్తమ హింస ఉత్తమ తామసం. అలాగే విషయాభిలాష అనేది ఉంది ఇది ఉత్తమము, ఐశ్వర్యాభిలాష మధ్యమము, అలాగే ఇంకో యశస్సు మధ్యమము, ఐశ్వర్యం అధమము. అంతే కదా. ఎందుకంటే అసలు పాలకుడు వాడు. నేను నువ్వు కావాలంటే అసమ్మం కాదండి మరి. వాడిని పెక్కికొని నేను పాలకుడు కావాలి వాడిని అడిగితే ఏమన్నట్టు? నీ కూడా నాకు రవణాసురు లాగా. రవణాసురు సంఘం తపస్సు చేశాడు. ఏం కావాలంటే నీ భార్య కావాలన్నాడు. ఆ రోజు అడిగాడండి. అదేంటి గోకైరా గోకైరా అంటాం కదా మనం అది తామసం అండి కర్మము మీ నీ పాల నాకు తావాలంటే ఏమనటం మరి అలా ఇక్కడ కూడా కర్మ నిర్హార ఉద్దేశ్య పరస్తు తర్పణం కర్మ నిర్హారం ఉందే ఇది మనకు ఇది కిందించి వస్తుంది కర్మ నిర్హారం అనేటువంటిది అధమము

పరస్మ నేప అనేటువంటిది మధ్యమము, వ్యస్త్ర అనేటువంటిది ఉత్తమము. ఇలా కృతద్భాస సాత్పుత మాది మారుతుంది. మద్గుణ స్తుతి మాత్రేణ మై సర్వగుణాశ్రయే మనోగతిహి అవిచ్ఛిన్న యథ గంగా గంగాంభసః అంబుధౌ ఇప్పుడు ఈ చివరి భక్తి ఉన్నటువంటి మహానుభావుడు ఎలా ఉంటాడు? ఏం చేస్తారు? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మద్గుణ స్కృతి మాత్రేణ మయి సర్వ గుణాశ్రయే మనోగతిహి అవిచ్ఛిన్న. పరమాత్మ యందే ఎలాంటి విచ్ఛేదము లేని మానసిక స్థితి ఉంచాలి. నిరంతరం మన మనస్సును ఎక్కడ ఉంచాలి? పరమాత్మ యందే నిరంతరం ఉంచాలి. నిరంతరం అంటే ఎల్లప్పుడూ అనే కాదు. బ్రేక్ లేకుండా అంటే ఉదయం ఆరంభించి ఏడు పూజ చేసుకుంటానండి. మళ్ళీ రేపు ఉదయమే ఆయన నీ కర్మ ఒక అంటే తక్కిందంతా మా సంగతి. ఇది ఒప్పుకోము మనం. నిరంతరం ఆయనే ఉండాలి. అప్పుడప్పుడు సంసారం జ్ఞాపకం రావాలి. మనకేం అప్పుడప్పుడు స్వామి జ్ఞాపకం వస్తాడు, ఎప్పుడు మనం సంసారంలో ఉంటాం. కానీ పరమాత్మ యందు అవిచ్ఛిన్నంగా. కైలధారావత్ ఇంకేం నూనె పోస్తే ఎలాగైతే మనకు మధ్యన ధార తెగదో పరమాత్మ యందు ఉండేటువంటి భావం కూడా అవిచ్ఛిన్నంగా ఉండాలి. ఉండాలి అని చెప్పొచ్చు అనుకోండి ఎలా ఉంటుంది అది కావద్దు అంటే ఎలా మద్గుణ శృతి మాత్రేన నిరంతరము నా గుణాలను వినండయ్యా అదే కలుగుతుంది వేరే ఏం అవసరం లేదు ఎందుకంటే పరమాత్మ ఎంత దయామయుడు ఆయన ఎవరు? కూరతాలు వారు శ్రీవత్సాంకుడు ఏం చేశాడు? అతిమానుష స్తవం విని ఉంటారు పంచస్తవి సేవించి ఉంటారు ఇంత గ్రంథం ఉందా? రోజు పారాయణం చేసుకుంటే మంచిది పంచస్తవి. అందులో ఒకటి అతిమానుష స్తవం. పరమాత్మ గుణాలను ఎంతగా అనుభవించాడు స్వామి కురతాళి వారు అంటే మీకు ఆ పారవశ్యం మనకు కొన్ని కోట జిమ్మ కూడా రాదు.

ముందర కూర్చోబెట్టుకొని స్వామిని ఏమిటయ్యా ఇది? దీన్ని ఏమంటారయ్యా? అసలు దీనికి ఏం పేరు పెట్టాలి? నిఘంటులో లేదు. అబ్ధిం నతేరిధ నజజ్ఞిద రాక్షసేంద్రం నైవాస్త జజ్ఞిద బలాబలమాత్మవృత్తౌ. అని ఇంకా సముద్రం దాటలేదు. అవతలి ఒడ్డుకు చేరలేదు. రావణాసురుని బలం ఎంతో నీకు తెలియదు. రావణాసురునితో యుద్ధం చేయలేదు. వాడిని గర్వను లేదు. ముద్రం యుతల ఒడ్డునే ఉండి విభేషణుడు రాగానే లంకకు రాజుగా పట్టాభిషేకం చేశారు. మరి ఈ గుణానికి నీ కోచంలో ఏం పేరు పెట్టాలి? కోయం కథం కీదృశః కథమః కహావధిహి కావా పరిభాషా ఇది ఏమిటి? ఎలాంటిది? ఎక్కడిది? ఏ నిఘంటువులో ఉంది? దీన్ని ఏమార్దో పలకాలి. ఎలా మేము అనుభవించాలి? ఒక్క గుణం చాలు పరమాత్మ. అదే స్వామిని పుచ్ఛామి కంచన తదాకలు రాఘవత్వే మాయా గుణస్య వచగః మనుజత్వ మోగ్జ అందుకే మనం చెప్తాం ప్రాచీన కాలంలో మా పెద్దల కాలంలో భాగవతం రాఘవతం చదవలే స్తోత్ర పాఠాలే. పంచస్తవి, వృద్ధరాజస్తవం, రంగరాజస్తవం, ఏదో ముకుందమాల, ఆరువందల స్తోత్రం, శివగుణ రత్న ప్రవేశం. ఈ 11 స్తోత్రాలు అర్థపూర్వకంగా, అనుభవపూర్వక అండి. గుణాత్మకం అంటాం చూడండి. అబ్బో ఇక్కడ రావడానికి ఇది ఏ పని? ఇది చేస్తే అందులో రామాయణం, అందులో భారతం, అందులో భాగవం, అందులో వేద మాత్రం ఉంది. మా రోజుల్లో అదే మాకు. మేము చిన్నప్పుడు సెలవులో ఇంటికి పోతే అక్కడ బస్సులు లేవు నడిచిపోవడమే కదా. 16 మైళ్ళు, 18 మైళ్ళు నడుపుకుంటూ పోతాం. పొద్దున్నే సూర్యోదయం అనుస్థానం చేసుకొని బయలుదేరామంటే 10, 10:30 వరకు సవరణ చేయాలి. ఆ పద్ధతి బాగుండింది. 10:30 కి ఏదో ప్రాంతంలో చేరుతాం. అక్కడ మళ్ళీ స్నానం, మళ్ళీ అనుస్థానం, మళ్ళీ సలిహా పిలవం అరిగింపు, చాపాడు, విశ్రాంతి. మధ్యాహ్నం 4 గంటకి ఆ ఇంటి ఇమ్మాలు రావులు వస్తారు, అయ్యా వేగి సరే ఏదైనా కృత్య శుక్తి సహాయం చేయండి, శ్రీమత్ దాతలు వాక్యము జీవన దత్త కోసం ఏదో తీసుకో అని చెప్పుకోరు ఆ.

తో తా అనుభవిస్తే నిజంగా భక్తులంటే వాళ్ళు. పరమాత్మ ముందర కూర్చోబెట్టుకొని వారి గుణాలన్నీ కడుపు నిండా అనుభవించారు అన్నారు. దానికి వేరే లేదు. అని అంటాడు. ఏమిటి పుచ్ఛాది సంచన స్వామి చిన్న ఒక చిన్న ప్రశ్న అడుగుతానయ్యా అని. ఇప్పుడు కాదు నువ్వు రాముడిగా ఉన్నప్పుడు యధాకలు రాఘవస్వి మాయా మృగస్య వశగః మనుజత్వమౌధ్యత్. ఏదో మాయ లేడీ వస్తే అది నిజంగా బంగారు లేడీ అని నమ్మావు కదూ? అది నువ్వు కూడా మోసపోయావు కదూ? ఎందుకంటే మనిషివి కదా. అంటే నువ్వు మాయా మానుషవు కూడా. మనిషివి కాబట్టి మోసానికి లొంగావు. కదా నిజమే సీతా వియోగ వివచః. మరి ఇవాళ కాబట్టి సీతామ్మ వారు ఎడిపడ కలిగింది. దాంతో దుఃఖించావు, ఏడించావు, బాధపడ్డావు. ఎందుకు నచ తద్గతిజ్ఞ. సీతమ్మ ఏమైపోయిందో తెలియదు నీకు. మర్చిపోయావు కదా ఎలా తెలుస్తావ్. అందుకే ఏడిచావు. కానీ అప్పుడే ప్రాధా సదా. పరగతిన్ను కథం ఖగాయ అప్పుడే జటాయువుకు మోక్షం ఇచ్చావట అది ఎట్లా ఇచ్చావయ్యా మరి? సీత ఎక్కడ ఉందో తెలియని నీకు మోర్షం ఎక్కడ ఉందో తెలుసా? ఆహా అలాగా. చెప్పు స్వామి సమాధానం. ఇది గుణాను పూజ అండి. అలా ముందర స్వామిని పెట్టుకొని ఈ పనికి అర్థం, ఈ పనికి అర్థం, ఈ పనికి అర్థం. వాడికి ఏనేని చెబుదాం? ఏనేని అంటూ ఉంటుంది. ఆయన దయకు ఎక్కడ అవధి? మనం కొద్దిగా ఏదో చేస్తే ఆహా అంటున్నామే. ఎట్లా ఒక పచ్చికి తన దగ్గర ఉండి దాన నమస్కారం చేశాడండి. స్వర్గ గమనం పిత్రియం రాఘవః అనుజ జాప వాల్మీకి హా అన్నాడు. అని ఉత్తగా మనలాగా హా హు అన్నాడు. ఇప్పుడు ప్రతి పెద్ద దాంట్లో పాటలు మొదలు హా హుయే వస్తుంది అది ఏమిటో తెలీదు మనం మాట్లాడితే హా హు.

అది సంగీతమో, స్వరమో, రాఘమో, మనో, దుమో ఏం కాదు. సరే వాల్మీకి హా అంటే పరమాద్భుతం. రాఘవః అనుజజాతః తత్ పిత్రిగమనం స్వర్గం. తండ్రి ఉత్తమ లోకాలకు పోవటానికి అనుసంధానం చేయవలసిన వేరే మంత్రాలు చదివాడు రాముడు. జటాయువుకు సంస్కారం చేసి కన్న తండ్రి మోక్షం పోవాలంటే ఏమంటారో ఆవిడ చదివాడు. దాన్ని ఏమందాం? అసలు అది ఏ గుణం అది? ఎవరైనా వీటి గురించి ఆలోచిస్తున్నారా రాముని గుణాలు అంటే ఏమిటో? గొలం చేసి మూడే కదా చెట్టు దాటి నుంచి చంపాడు. సీతమ్మను అగ్నిలో పడేశాడు, సీతమ్మను వదిలేశాడు. రాముడు ఈక్వల్ టు మూడే. ఇంకోటి ఏం లేవు మరి. అంటే అది గుణానుభూతి అంటే. ఇలాంటివి మనం వింటే అసలు ఇంకోటి జ్ఞాపకం ఉంటుందా మనకు? చిన్న చిన్న విషయాలు లక్ష్మణ స్వామి రావణాసురుడు బ్రహ్మాసురుడు ఏదో అస్త శక్తి ప్రయోగించి అతను మూర్చిపోయాడు. మూర్చిపోతే మూర్చిపడి ఉన్న వాడిని చూస్తూ రావణాసురుడు మీద బాణ ప్రయోగం చేస్తున్నాడు. ఆ అతని ప్రేమలో మునిగి కంటి నిండా నీళ్లు చేరి అక్షాన్ని చూడటానికి కనబడటం లేదు. కనబడని ఇల్లు ఉంటే మనకు ఎదురుగా ఉన్న రూపం సొంతంగా కనబడదు. మక్కలా కనబడుతుంది. వాడు బాగా కొడుతున్నాడు. ఓ పక్క తమ్ముడు పడిపోయాడు, నువ్వు యుద్ధం చేయాలి, వాడిని ఏమన్నా చేయాలి స్వామి ఇదేమిటి అంటే నాకు వీడిని చూస్తుంటే వాళ్ళు కనబడట్లేదు అన్నాడు. అసలు ఉత్సాహ విశ్వాసాలు ఉన్నాయా? వాడు బతికే ఉన్నాడా? నేను చూస్తుండగా నా తమ్ముడిని శత్రువు ప్రాణ రహితుడిని చేసిన తర్వాత నీ బతికితే ఏమి బతకకుంటే ఏమి? సీత వస్తే ఏమి రాకుంటే ఏమి? రాజ్యం ఉంటే ఏమి లేకుంటే ఏమి? ఎందుకంటే ఒక్క మాట అంటాడు రాముడు. నా కోసం తనవి అన్నీ వదిలిపెట్టి అడవికి వచ్చిన వాడిని, మరి వాని కోసం నేను వాని ఎంబడి స్వర్గానికి పోవద్దా అన్నాను. ఆలోచించండి. అడవికి వచ్చాడు వాడు. వాడు స్వర్గానికి పోతున్నాడు, వాడు నిమ్మ స్వర్గానికి పోవద్దు. అంటే యుద్ధం ఏం చేయాలి? సరే ఇంకా రాజత్వ ఇచ్చాడు, వాడిని బతికించారు. బతికించినాక నువ్వు నువ్వు ఒకవేళ ప్రాణం వదిలావేమో, నాకు సీత ఎందుకు, యుద్ధం ఎందుకు, రావణ వద్ద ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటాడు రాములు రాములు రక్షణుడు అంటాడు. రక్షణుడు ఎంత చక్కగా మాట్లాడతాడు అంటే మీరు పోయినా ఇంకెవరు పోయినా ఎవరు వచ్చినా పెద్దలు చేసిన ప్రతిజ్ఞను వదులుకోకూడదు. లక్షణం హి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలన. మహానుభావులంటే ఎవరు చేసిన ప్రతిజ్ఞను పరిపాలించిన వారు. తమ్ముడు పోనీ, అన్న పోనీ, భార్య పోనీ, రాజ్యం పోనీ చివరికి ప్రాణములు పోనీ.

ప్రతిజ్ఞ చేసిన తరువాత పరిపాలించటమే మహానుభావుల లక్షణం. నువ్వు ప్రతిజ్ఞ చేశావు అందరి ముందర రాసుడిని వసిస్తాను, చీటాను విడిపిస్తాను, నేను ఉన్నా పోయినా ఆ పని జరగదు. ఇలాంటి మహానుభావుడు దేహ బంధం కోసం ప్రతిజ్ఞను వదిలిపెడతారా? చూడండి ఇలాంటి ఒక్కొక్క సంఘటన తీసుకుంటే ఆ పరమాత్మ ఔదార్యమా, వాత్సల్యమా, జాల, కరుణ. ఏ గుణం అందుకే ఆలు అందారు చెప్తారు మహానుభావుడు పరమాత్మ యొక్క ఏదో ఒక గుణంలోని లక్షాంశాన్ని మనం తీసుకొని స్మరించడం మొదలుపెట్టిన ఒక కోటి జన్మలు సరిపోతాయి అన్నారు. తీస్తున్నా కొద్ది ఏం పాకం అంటాం జీడి పాకం చూడండి. తీస్తున్నా కొద్ది పాకం వస్తూనే ఉంటుంది అయిపోదు. పరమాత్మ గుణాలను అనుసంధానం చేస్తున్నా కొద్ది పులకికృత గాత్రవాన్. కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి ఒంటి నిండా పులకించలు వస్తాయి ప్రపంచం ఏమవుతుందో మాకు. తెలియదు అందుకే అంటున్నాడు మద్గుణ స్మృతి మాత్రేన. అలా వినాలి గుణాలను. పరమాత్మ గుణాలను రామాయణం అనండి, భాగవతం అనండి. ఇక భాగవతం వినియోగిస్తే కుష్ణ జంగం చూసిన ప్రత్యేక లేదు కదా. వాత్సల్యానికి సౌలభ్యానికి అంతకు మించిన పరాకాష్ట లేదు. కాబట్టి పరమాత్మ యొక్క అనంతమైన గుణములలో ఏదో ఒక గుణాన్ని వినటం వల్ల ఏమవుతుంది అంటే సర్వగుణాశ్రయే మయి మనోగతిహి ఇక్కడ పాట రెండు ఉన్నాయి. సర్వ గుహాశ్రయే అని ఉంది, సర్వ గుణాశ్రయే రెండు పాఠాలు ఉన్నాయి. అంటే ఏమిటి? సర్వ గుహాశ్రయే అంటే ప్రతి వారి హృదయంలో అంతర్యామిగా ఉండే నన్ను అని. ప్రపంచంలో ఉన్నటువంటి అనంతమైన కళ్యాణ గుణాలన్నీ నాకే ఉన్నాయి ఇంకొకరికి ఉన్నాయి కదా అతను అక్షీరహేయ ప్రత్యేక కళ్యాణ గుణుడు అని పేరు నిందించడానికి కావలసిన గుణములు లేనివాడు. ఎలాంటి వాడైనా స్తోత్రం చేయటానికి కావలసిన గుణములే ఉన్నవాడు. అవన్నీ అనంతం. చెప్పాం కదా మనకు రేణును విమీత. భూమి యొక్క రేణువులను కొలవగలిగిన నాడు పరమాత్మ గుణాలను లెక్కపెట్టవచ్చు. కదా తేధా ఉరుగా యోగి చక్రమే అంటాం మనం చెప్తున్నాం కాబట్టి.

అనంతమైనటువంటి పరమాత్మ యొక్క అన్ని రకముల గుణములకు ఆశ్రయమైన నా యందు అవిచ్ఛిన్నమైన మనోగతి ఏర్పడుతుంది. అంటే స్వామి చెప్పారు శాస్త్రము, పురాణము, ధర్మము, జ్ఞానము, పాఠము, అధ్యయనము ఏమీ వద్దు. అవసరమే లేదు. అలా కూర్చోని వారి పెద్దరు ఎవరో చెప్తుంటే నా గుణాలను వినుకుంటూ కూర్చోండి. అలా వినుకుంటూ వినుకుంటూ వినుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పటికో పరమాత్మ గుణాల్లో ఏదో ఒక్క గుణం నచ్చుతుంది మనకి. ఎలా అని నచ్చవు కదా. ఆ నచ్చుతుంది. ఒక గుణం చాలు మనం ధరించడానికి. కోటి దయ అవసరం లేదు అబ్బా స్వామి ఇంత దయామయుడా. యధాయుకు మోత్సం ఇచ్చాడా వాడికి ఇదానందం. విలియన్ రావు చేశాడా వీడికి ఇదానందం. స్వామి వెన్న దొంగిలించాడండి విశ్వదమ్మ కట్టుబడితే కట్టుబడ్డాడా అబ్బా వాడికి ఇదానందం చాలు నీ ఇష్టం. ఏదో ఒకటి నచ్చనివ్వయ్యా. ఏది నచ్చినా ఫలం ఏం చాలు. ఈ గుణాలు ఇల్లని ఎందుకోసం? మన మనస్సు పరమాత్మ యందు లగ్నం కావటం కోసమే ఈ గుణాలన్నీ ఆయన చూపిట్టి లేదు ఎందుకు? ఆయన ఎందుకు పుట్టాలి లేకుంటే? చంపలేడా? ఆయన ఎక్కడ పోయి కొడుకుందాం అండి? సంకల్పం చాలదా? ప్రయోగం చాలదా? వాడు కూడా ఆయన్ని ఏం చేయలేవు. బ్రహ్మ వివరం ఇచ్చాడు, బ్రహ్మ వివరం అడిగాడు వీడు. ఏమడిగాడు బ్రహ్మను? స్వామి తెలివిగా అడిగాడు వీడు అడిగించేది వాడే కదా. ఏమడిగించాడు? భూతేభ్యః త్వర్త విసృస్తేభ్యః మృత్యురుమాపూత్ అన్నాడు వాడు వివరం అడిగి. నీవు సృష్టించిన వాటితో నాకు మృత్యువు లేకుండా వరమేమన్నాడు బ్రహ్మను. మరి నారాయణుడు ఏమి సృష్టియా? డైరెక్ట్ వచ్చి చంపుకోవచ్చు. అందుకే పద్మపురాణంలో స్వామి డైరెక్ట్ గా వచ్చి చనిపోయాడు. ప్రసాద్ అడగలేదు వాడు చెప్పలేదు. సభలో కూర్చున్నాడు త్రైలోక్య రాజ్యంలో అమాంతం నారసింహుడు వచ్చాడు వాడిని అక్కడికి కిందికి లాగాడు తీసాడు వాడిని తెడిగిపోయింది. ఏం నీ వరాలు ఏం చేస్తావ్ ఆయన? ఆయన సృష్టి నీ సృష్టి కాదు నువ్వే ఆయన సృష్టి. బ్రహ్మే ఆయన సృష్టి కదండీ. వీడు అడిగిన బ్రహ్మని చూస్తూ చావుతున్నాడు ఎలా చావు చావకు. కానీ ఎందుకు వస్తున్నాడు స్వామి? అతను ఈ లోకంలోకి వచ్చి ఆచరించినటువంటి లీలల వల్ల కలిగిన అనుభూతిని విన్న మనము అతని యందు భక్తి భావం వృద్ధి చెంది తరించటానికి.

జీవులను తరింప చేయడానికి, జీవులకున్న అజ్ఞానాన్ని తొలగించడానికి, పరమాత్మ యందు భక్తిని పెంచడానికి ఆచరిస్తాడు. అందుకే చాలా స్పష్టంగా స్వామి చెప్తున్నాడు మద్గుణ శృతి మాత్రేన మై సర్వ గుణాశ్రయే మనోగతిహి అవిచ్ఛిన్న. నా గుణములు వినటం వలన అన్ని గుణములకు ఆధారమైన నా యందు అలాంటి వారి మనస్సు విచ్ఛిన్నం కాకుండా నిలిచి ఉంటుంది. ఎలాగయ్యా అంటే సముద్రంలో కలవటానికి బైరుదేరిన గంగా ప్రవాహం లాగా. అది వద్దు నాగదు. మీరు ఎన్ని ఆనకట్టాలు కట్టండి, ఎన్ని కట్టండి, గేటు తెరవాలి వదిలిపెట్టాలి. ఏం చేస్తాం నాగసాగర్ ఏమైంది తీసేయడం ఏమైంది ఇంకో డాల్ ఏమైంది అన్నీ గేట్లు వేస్తున్నారు ఎప్పుడు ఆమె ఊరుకున్నంత వరకే. ప్రవాహం వచ్చిందనుకోండి అమ్మ తల్లి దండం పో నువ్వు ఉంటే మేము చస్తాం పో పో పో అన్ని గేళ్ళు తీయాలి పంపిస్తారు అలాగే అంటే సముద్రంలో కడగవలసిన భాగాన్ని ఎవ్వడు ఆపలేడు. ఏ ఒక ఇదే కాదు ఏ ప్రపంచంలో. ప్రపంచంలో ఏ దేశము ఆపలేదు, ఏ సంస్కృతి ఆపలేదు. దాని ప్రవాహం దానికి. ఎందుకంటే ప్రతి ఆనకట్టకు లిమిట్ ఉంటుంది. కెపాసిటీ అంటా మనం ఏదో 10,000, 20,000, లక్ష 10 లక్షలో కోటిలో ఎన్నో చెప్పుకోండి. ఆ తర్వాత విడిచిపోతారు. అందుకే తామెన్నాడు యథా గంగాంభసః అంబుసౌ. సత్యని పోరిక దృష్టాంతం సముద్రంలో కలవటానికి బయలుదేరిన గంగా ప్రవాహం ఎలా మధ్యన విచ్ఛిన్నం కాదో. నామి తోర్చించేటువంటి మనస్సు కూడా విచ్ఛిన్నం కాకూడదు. విచ్ఛిన్న జ్ఞాన సంతతి భక్తి అని భక్తి అక్షరం అదే చెప్తాం మనం. ఎలాగంటే తౌలధారావత్. అవిచ్ఛిన్నా స్మృతి సంతతిహి భక్తి అంటే అదే చెప్పాడు. కాబట్టి ఇలాంటి భక్తి కలగటానికి నీవు ఆకరించవలసిన ప్రధానమైన కర్తవ్యము మద్గుణ స్మృతి మాత్రే.

నా గుణాలను విను. వేరే ఏమొద్దు. ఏ ప్రయోజనము ఆశించకు. అలా కూర్చొని విను. అలా వింటూ వింటూ వింటూ వింటూ పోతే ఎప్పటికో చెప్తాం కదా లైట్ వెలుగుతుంది ఒకసారి స్విచ్ ఏం పెడితే ఎప్పటికో వస్తుంది లేక అది. కదా అది రైట్ రా చేయడం ఆపేయం కదా ఎప్పుడో వస్తుంది. నేను చెప్తాను చూడండి కరెంటు ఆఫ్ అయింది అనుకోండి అన్ని సిరిల్ బంద్ చేయం. వచ్చినప్పుడు వస్తుంది అలాగే ఆ బుద్ధి పుట్టినప్పుడు వీడు వస్తాడు ఏం చేస్తాం అందుకోసమని మనోగతిహి అవిచ్ఛిన్న యథా గంగాంభస అంబుధౌ. లక్ష్మణం భక్తి యోగస్య నిర్గుణస్య స్తుతాహృతం అహైతుకి అవ్యవహిత యా భక్తిహి పురుషోత్తమే జాగ్రత్తగా వినవమ్మా భక్తి యోగ లక్షణం చెప్తున్నాను ఏమిటి భక్తి యోగము ఎలాంటి భక్తి యోగము నిర్గుణస్య ఉమ్ సత్వము కాదు, రజస్సు కాదు, తమస్సు కాదు. అసలు అందులో ఏ గుణం ఉండొద్దు. ఏ గుణం ఉండొద్దు అంటే నేను పరమాత్మ యందే నా మనస్సును నిర్హేతుకముగా లగ్నము చేశానన్న జ్ఞానము కూడా ఉండకూడదు. నిజమించు మూర్ఛ పోయిన స్థితిలో ఉండాలి. ఏమంటాం ఏదో అది కోమానా ఆ ఏమంటాం ఆ స్థితిలో ఉండాలి మనం. అంటే అన్నీ ఆచరిస్తుంటాం. కానీ నేను చేస్తున్నానని కానీ పరమాత్మ కోసం చేస్తున్నానని కానీ దీనితో నేను తరిస్తానని కానీ దీన్ని చూసి స్వామి మెచ్చుతాడని కానీ ఇవన్నీ బుద్ధి అంతరాలే కదా. ఆలోచించాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనస్సు చేస్తున్న పని మీద ఉండాలి కానీ తాను ఆచరించే పని వల్ల కలగబోయే ఫలాలు ఏమేమిటి ఎంతెంత ఎలా ఎలా వస్తాయి అనే వాటి గురించి ఆలోచిస్తుంటే. ఏమవుతుంది? యాదుడు చెప్తాడు యథా సారథిహి రథ రథ చోదకః పద్మపురాణంలో రథాన్ని నడిపేటువంటి సారథి. తాను నడుస్తున్న దారి చూడాలి కానీ దారిలో ఉన్నవాడు చేరవలసిన లక్ష్యాన్ని ఆలోచించాలనుకోండి పదం పోతా పడుతుంది అన్నారు.

కదా మన పాటలో కార్ నడుపుతున్నాం. ఏమని పాట ఏ శ్రీరంగమో పోవాలి. మనం శ్రీరంగం పోయే దారిని చూడాలి కానీ శ్రీరంగం రంగడు చూసుకొని కూర్చున్నాం అనుకోండి ఆ రంగడు బ్రహ్మాండంగా ఉంటారబ్బా మేము గుడిలోకి పోయాము అనుకుంటే ఈ కారు ఏ గోతిలోకో పోతుంది. ఏమిటి? వచ్చే ఫలితాన్ని ముందు ఆలోచిస్తే అనర్థమే కలుగుతుంది, ప్రయోజనం కలగదు. చేస్తున్నటువంటి పని మీద ఏకాగ్రత ఉండాలి తప్ప పని వల్ల కలిగే ఫలితాన్ని ఆలోచించినవాడు ఉత్తముడు కాదు. అందుకే అంటున్నాడు నిర్గుణస్య సుదాహృతం. నిర్గుణమైనటువంటి భక్తి యోగానికి లక్షణం చెప్తున్నాను. ఏమిటంటే అహైతుకి అవ్యవహిత యా భక్తి పురుషోత్తమి. పరమాత్మ యందు భక్తి ఉండాలి. ఎలాంటిది? అవ్యవహిత. కలగబోయేటువంటి ఫలంతో యోగానం ఉండకూడదు. అంటే నేను పరమాత్మ భక్తుడిని అయితే నాకు పరమాత్మ లభిస్తాడన్న ఆలోచన ఉండకూడదు. పరమాత్మ లభించాడు. స్వామిని చూస్తున్నాను. స్వామి నా హృదయంలో కానీ నా ఎదురులో కానీ ఉన్నాడు. ఎదురుగా ఉన్న స్వామిని చూస్తున్నానే తప్ప నేను ఈ భక్తితో ఉంటే స్వామిని చూస్తాను అనుకున్నది భక్తి కాదు. ఓ యాద అది పది ఏడు ఇరవై ఏడు ఆరాధన చేస్తే స్వామి కనపడతాడండి. ఇది నిర్గుణ భక్తి కాదు. స్వామి కనపడ్డాడండి చేస్తూనే ఉన్నాను ఎదురుగా కూర్చున్నాడు స్వామి. ప్రహ్లాదుని భక్తి అలాంటిది లేదు. నిర్గుణ భక్తి. మళ్ళీ ద్రూణి సగుణ భక్తి. నారదుని నిర్గుణ భక్తి. స్వామికి తాను దూరంగా ఉండడు, తన దగ్గర స్వామిలోనే ఉంటాడు. అహం ప్రహ్లాదోస్మి లేచినంక అన్నాడు. గమనించండి. పర్వతం మించి ప్రహ్లాదుని నెట్టితే హృదయేన వహన్ విష్ణుం పపాత భువి అంటాడు. అది భగవాన్. రెండు ఎనుగులతో వసస్థలాన్ని గట్టిగా పట్టుకొని బోర్లా పడ్డాడు. పవత మీద నుంచి. ఎందుకయ్యా అక్కడ హార్ట్ ఉంటే దెబ్బ తగులుతుందనే. అబ్బే హార్ట్ కోసం కాదండి అందులో ఆయన ఉంటాడు కదా దెబ్బ తగులుతుందేమో అని. ఎవరు ఉంటారు లోపల? అంతర్యాని ప్లేస్ అది ఆయన స్థానం. బోల పడి తిప్పడానికి అంటే మా స్వామికి అందుకే హృదయేన వాహన్ విష్ణు. గట్టిగా పట్టుకొని హృదయాన్ని పడ్డాడు. ఎందుకురా ఆయనకి తబురు అవుతుందో ఏమో అని.

ఆయన నా దగ్గరే ఉన్నాడు. నా లోనే ఉన్నాడు. నేను ఆయనలోనే ఉన్నాను. ఆయన వేరు, నేను వేరు, నేను ఎప్పుడు ఆరాధన చేస్తే, ఎప్పుడు ఆయన మెచ్చితే, ఎప్పుడో కనపడతాడా? అది భక్తే కాదు. నిర్గుణ భక్తి అంటే అహైతుకి అవ్యవహిత. మొదటిది అహైతుకి అంటే ఫలాభిసంధాన రహిత. భగవంతుడిని ఎందుకు ఆరాశిస్తున్నావ్? మా అమ్మాయికి పెళ్లి కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం రావాలని, ఒక ఇల్లు ఇంకో రెండు ఇల్లు కావాలని. ఒప్పుకున్నావా? ఇది భక్తేనా? అహైతికి ధర్మం కాబట్టి ఆరాశిస్తున్నావ్. కారణం సాధి. సాకును చూపవద్దు. పరమాత్మను ఆరాధించడానికి సాకు చూపకూడదు, కారణం చూపకూడదు. కారణం లేని భక్తి నిష్క అంటే మనం చెప్తామే. నిర్హేతుక జాయగర్భం కదా స్వామికి? ఎలాగైతే పరమాత్మ కథాక్షరం నిర్హేతుకమో మన భక్తి కూడా నిర్హేతుకము. అవునండి అలాంటి భక్తి ఉంటేనే స్వామి అలాంటి ప్రాపము అర్థమవుతుంది. అర్థం చేసుకున్నాను స్వామిని. అనుభవిస్తున్నాను అన్న ధ్యానం కూడా ఉండదు. అనుభవ రూపమే భక్తి అంటే. దీన్నే అహైతుతి. పరాకాంఠం ఉండకూడదు. కారణం ఉండకూడదు. అవ్యవహిత కలిగేటువంటి దానికి మనకు వ్యవధానం ఏ మాత్రం ఉండదు అంటే విజాతీయ ప్రత్యయాంతరావ్యవహిత. చక్కని వ్యాఖ్య అంటారు మనకు. పరమాత్మ మనకంటే దూరంగా ఉండకూడదు. ఎలా చెప్పుకుంటాము? పరమాత్మకు మనకు మధ్యన ఇంకోటి ఉండకూడదు. అర్థమైందా? వ్యవధానంలో కూడా ఆయనకు మనకు పరమాత్మ ఆదరి మన మీద ఉంటే ఏం లాభం? మనము ఆయనే ఎదురుగా ఉండాలి. మధ్యన ఇంకేం ఉండకూడదు. అంటే పరమాత్మను ఆరాధిస్తున్న మనము పరమాత్మ కాబట్టి ఆరాధిస్తున్నాం. జీవుడిని కూడా ఆరాధిస్తున్నాం. అంతే తప్ప ఆయనకు మనకు మధ్యన ఫలం ఉందనుకోండి.

ఇల్లు కావాలి, వాకిలి కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, సంపద కావాలి, పాలకత్వం కావాలి. అప్పుడు అక్కడ పరమాత్మ ఇక్కడ మనము మధ్యన కోరిక. ఇది తెర. ఈ తెర ఉన్న తరువాత నీకు ఆయన కనపడడు, ఆయనకు నువ్వు కనపడవు. అందుకే చిత్తప్రదా చెప్తాడు ఎత్తు ఆసిస ఆ చేస్తే నత వృత్యః సవై వణిక్. నరసింహుడు ప్రహాదుని ఏం కావాలో కోరుకోరా? నేను వచ్చానురా. నా దర్శనం వ్యర్థం కాకూడదు. ఎందుకంటే పసిపిల్లల దగ్గరికి, గర్భవతుల దగ్గరికి, రోగు దగ్గరికి, రాజు దగ్గరికి, బ్రాహ్మణుని దగ్గరికి, దీనుని దగ్గరికి. ఈ ఆరుగురి దగ్గరికి విక్తహస్తేన నోపేయాత్. ఊరికే వెళ్ళకూడదు. పొరపాటున వెళ్ళితే నాయనా చెప్పు నీకేం కావాలో ఏర్పాటు చేస్తాను అడగాలి. ధర్మం అది. అందుకే నృసింహుడు కూడా ఉత్తేజితో వచ్చా అన్నాడు అది ఏం లేదు మరి ఏం చేస్తాం తోనే వచ్చాను ఏమన్నా కావాలంటే చెప్పు ఇస్తాను. మనమైతే ఓ రాజ్యం భోగ ఎందుకు కోరుతామంటే స్వామి వచ్చి ఇస్తానంటే. తాడు కోరికల కోసం సేవ చేసేవాడు పుచ్చుడు కదయ్యా వ్యాపారి అని. యేస్తు ఆశిస ఆచాస్తే నస పుచ్చు సవై వణిక్. వాడు బిజినెస్ మ్యాన్. కోరికలు కోరటానికే సేవించినవాడు సేవకుడు కాదు. ఫలానా ఇస్తాను నువ్వు నా పని చేస్తే అని చెప్పేవాడు ఏమని కాదు. దానికి స్వస్వాంభావ సంబంధం సహజంగా ఉండాలి కానీ ఆశలతోటో, వ్యాపారం తోటో, భిక్షతోటో ఉంటే అదేం వ్యాపారమయ్యా? అదేం ప్రత్యేయ? అందుకే పరమాత్మకు మనకు మధ్యన ఇంకోటి అడ్డుగా ఉండని భక్తి కావాలి. చాలా చక్కని మాట అవ్యవహిత అహైతుకి అవ్యవహిత యా భక్తిహి పురుషోత్తమి.

పరమాత్మ యందు ఫలాపేక్ష లేకుండా ఇంకోటి మధ్యన అడ్డు లేకుండా పరమాత్మ యందు ఉండేటువంటి ఏ భక్తి అయితే ఉందో అదే నిర్గుణ భక్తి. ఇదే నిర్గుణ భక్తికి లక్షణం. అడిగినా భక్తి అని చెప్పమని అడిగింది కదా ప్రదం చెప్తున్నాను. లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య సుదాకృతం. అహైతుకి. వ్యవహితా యా భక్తిహి పురుషోత్తమి అంటే మళ్ళీ కొంచెం వినేవాళ్ళకి అనుమానం వస్తుందని స్వామి పూర్తిగా డౌట్ అనే మాట లేకుండా చెప్తున్నాడు. నా మీద భక్తి ఉన్న మహానుభావులు నన్ను తప్ప మరి దేన్ని కోరరు. దేన్ని అంటే మోక్షమును కూడా కోరరు. ఎలాంటి మోక్షం? సాలోక్య, సార్తి, సామీప్య, సారూప్య, ఐక్యత్వమిచ్చుత. మనకు ఒకటి సాలోక్యం. సాలోక్యం అంటే ఏమిటి? పరమాత్మ ఏ లోకంలో మనం కూడా ఏ లోకంలో ఉండటం. అంటే ఒడుకుంటాం వెళ్ళటం. రెండవది సాక్షి. సాక్షి అంటే సమానమైనటువంటి భోగం. పరమాత్మకు ఎంతటి భోగం ఉందో అదే భోగం మనకు ఉండాలి. ఇంకొకటి సామీప్యం. భగవంతుని దగ్గర ఉండటం మరి ఒకటి సారూప్యం పరమాత్మల సమాన రూపం అంటే నాలుగు భుజాలు శంఖ చక్ర ఉన్నాయి కదా ఇవన్నీ మనకు వచ్చేస్తాయి ఇది సారూప్యం. చివరికి ఏకత్వం అంటే సాయుధ్యం. పరమాత్మ యొక్క ధర్మాలను మనం కూడా పొందడం. ఇలా ఐదు రకాలు ఉన్నాయి ముక్తులో అంటాడు. అయ్యా అదేమిటండి మళ్ళీ అందులో చెడ ఇది ఇలా ముక్తులో కూడా దాని పేరే మోర్షమాయి. మళ్ళీ అందులో చెడ ఎందుకండీ? ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, డి క్లాసు అన్నీ పెట్టారా మోషంలో? అబ్బే ఇదేం బాగాలేదే అని అడుగుతారో ఏమో. ఇవన్నీ ఒకటే.

ఎందుకంటే సాయుధ్యం వస్తే తగ్గినవి వస్తాయి కదండీ. భగవంతునితో కలిసి ఉన్నాడు అన్నప్పుడు వాడు భగవంతుని లోకంలో ఉండడా? భగవంతుని దగ్గర ఉండడా? భగవంతుని సారూప్యం ఉండదా? భగవంతుని వాన భోగం ఉండదా? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నమాట. మొదలు సారూక్యానికి వెళ్తాడు, తరువాత సార్తికి వెళ్తాడు, తరువాత సామీప్యము, తరువాత సారూప్యము, తరువాత సాహిత్యము. చెప్పులండి అంతా ఒకటే వేరు కాదు తెడాలు కావు. ఇలా చెప్పబడేటువంటివి దీయమానం న గృహ్నాతి. ఈ ఐదు రకాల మోక్షాలను కానీ ఐదు రకాలను కానీ చివరికి మోక్షం కానీ నేను ఇస్తానన్నా. నిర్గుణ భక్తి యోగం కలవారు దాన్ని తీసుకోరు. హనుమంతుడు ఉన్నాడా? అయినా వస్తా వైకుంఠానికి నేను అనుభవ అయ్యాను. వైకుంఠం రా ఎందుకు రావడం లేదు అక్కడ రామాయణం ఉంటే వస్తాను. రామాయణం ఉంటుందా? ఉండు నాకు వద్దు బాబాయ్. ఎందుకంటే ఆ భక్తులు నన్ను సేవించాలని కోరుకుంటారు కానీ ఏ లోకానికి పోవాలి? ఏ ఉద్యోగం పొందాలి ఇవన్నీ ఎందుకు వాళ్ళకి? స్వామిని సేవించాలి అంతే. మత్సేవనం వినా నన్ను సేవించటం తప్ప మోక్షమును కూడా కోరుకోరు. అదే అహైతుకి అవ్యవహితా భక్తిహి ఎందుకంటే నువ్వు ఉన్న లోకంలో ఉండాలని కోరుకున్న అలా లోకంలో ఎన్నోరు ఉంటారు. నీ రూపం రావాలి. వస్తే ఏమవుతుంది నేను కూడా ఆయన తరవాడిని అక్కడ ఏం బుద్ధి పుడుతుందో దుర్గుణం పుట్టి అర్థం లేదు. భోగం సమాన భోగం ఇంకేం నాకు ఆయనకు భోగం ఒక తేలి ఏముందండి. అహంకారాన్ని పెంచి, దంభాన్ని పెంచి, క్రోధాన్ని పెంచి ఎందుకండీ ఆ మోర్షం? వద్దు బాబు. అవి నీ సేవ కావాలి, ఎందుకు అవన్నీ చూపుతావ్? వద్దు. అని అది దీయమానం. చౌత ఏంటంటే అది విశేషం. వాళ్ళు అడగరు ఎలాగు. నేను ఇస్తానన్నా తీసుకోరండి.

అరగకపోవడం గొప్ప కాదు. అది ఇస్తానురా తీసుకో నాకు వద్దండి. దీయమానం నగున్నంతి జనాహ మత్సేవ నందిన సయేవ భక్తి యోగాఖ్యం ఆత్యంతిక ఉదాహృతః ఇదే ఆత్యంతిక భక్తి అంటారు. ఈ నిర్గుణ భక్తి, మోక్షాన్ని కూడా కోరని భక్తి, అవిచ్ఛిన్నమైన భక్తి, అవే విధంగా ఉండేటువంటి భక్తి ఇదే ఆత్యంతికమైన భక్తి. అంటే దీనిని మించిన ఇంకొక భక్తి. లేదు. ఏం లాభం అయ్యా అది ఉంటే అంటావా? ఈన అతివ్రజ్య త్రిగుణాన్ మదుభావాయ ఉపపద్యతి. ఇలాంటి భక్తి యోగం అలవడితే త్రిగుణాన్ అతి వ్రజ్య అంటే ప్రకృతిని దాటి. తత్వ కానీ, రజస్సు కానీ, తమస్సు కానీ, ఉన్నటువంటి ప్రకృతిని కానీ, మహత్ తత్వాన్ని కానీ ఇలాంటి వాటన్నిటిని వదిలిపెట్టి మద్భావాయ ఉపపద్యతే అంటే నాస్తం. సామ్యము అనండి సారూక్యం అనండి సారూక్యం అనండి మీ ఇష్టం అంటే వాళ్ళు పూర్తిగా నా భావాన్ని పొందుతారు. బ్రహ్మ భావాయ అంటారు కదా బ్రహ్మ భావాయ కల్పతే బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మ సంబద్ధత అని చెప్పాడు అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః అంటాడు స్వామి మనది. భారతంలో అదే వాళ్ళకి ఇదే ఇతర వాళ్ళు చెప్తారు. అందువల్ల ఇలాంటి వాడు నా భావాన్ని పొందుతాడు. ఇలా నా భావాన్ని పొందుటే ఆత్యంతికమైనటువంటి భక్తి. నా స్వభావాన్ని పొందాలి. నా స్వభావాన్ని పొందటం కూడా అతను ఫలముగా అనుకోడు. నేను ఇచ్చేది కాదు, అతను పుచ్చుకునేది కాదు. సహజంగా చెందుతాడు. అలా చెందేటువంటిదే ఆత్యంతికమైనటువంటి భక్తి. అంటే అయ్యా బాగుందండి. అదే అర్థం అయింది. కదా? కానీ అలాంటిది ఎలా వస్తుందండి మరి? మొదలు చెప్పాడు కదా, నా గుణాలు వింటే వస్తుంది. లేగానే వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుంది. కానీ ఇది రాకముందు నిరంతరము పరమాత్మ యొక్క గుణములను వింటుంటే మనకు

ఏమేమి జరుగుతాయి అంటే స్టెప్పులు ఉండాలి కదా మొదలు ఇది మొదలు ఇది మొదలు అది ఏంటి అంటే నిషేవితా నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియా యోగేన శస్తేన నాతి హింస్రేణ నిత్యస మద్భిశ్య దర్శన స్పర్శ పూజ స్తుతి అభివందనైహి భూతేషు మద్భావనయా సత్వేనా సంగమేనచ మహతాం బహుమానేన దీనానా అనుకంపయా మైత్రయాచైవ ఆత్మతుల్యేషు యమేన నియమేనచ ఆధ్యాత్మిక అనుశ్రవణాత్ నామ సంకీర్తనేనచ ఆర్యవేన ఆర్య సంఘేన నిరహం క్రియయా తథా ఇలాంటి భక్తి కలిగితే పరమాత్మ యొక్క గుణములను మనం వింటుంటే వింటున్న కొద్దీ ఏం వస్తాయి మొదలు నిషేవిత అనిమిత్తేన నిషేవితం అంటే అనుష్టానం ఆచరణ కర్మ. నిరంతరం పరమాత్మ యొక్క గుణములను వింటుంటే మనకు మొదలు కలిగేది ఏమిటంటే ఫలమును ఆశించకుండా ధర్మాన్ని ఆచరించుట అలవాటు అవుతుంది. అంటే ఇది నా ధర్మము కాబట్టి నేను చేయాలి. దేని కోసం చేయాలి? కర్మ ఆచరించేవాడు ఎలా ఉండాలి? కర్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ ఫలాన్ని తెలుసుకొని ఆచరించొద్దు. ఫలాన్ని తెలుసుకొని ఆచరించేది కర్మ కాదు. ధర్మము కాదు వాడు ధర్మభ్రష్టుడు. వాడి దృష్టి అక్కడ ఉంటుంది. నువ్వు ఆచరిస్తావు మనం చెప్పాను కదా అందువల్ల ప్రధానం నిసేవితేన అనిమిత్తేన. ఫలమును ఆశించకుండా ఆచరించేటువంటి కర్మ తోటి. రెండవది స్వధర్మేణ అంటే వర్ణ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. నా కదా వాడు ఎందులో చేరుతాడో, ఏ వర్ణం వాడో, ఏ ఆశ్రమం వాడో, ఏ వయస్సు వాడో, ఏ అవస్థ వాడో దానికి అనుగుణంగా ఆయా శాస్త్రము విధించినటువంటి ధర్మములను ఆచరించాలి. నేను చెప్పండి దావతను ఆశ్రయించానండి నాకు ఏ పనులు అవసరం లేదండి. ఒప్పుకోరు. ఏం చెప్పాడు స్వామి యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవతత్ యజ్ఞోదానం తపస్యైవ పావనాని మనేషినా.

సర్వధర్మాన్ని పరిత్యజ్ఞ అన్నా ఇంకోటన్నా ఉన్నాయన్నీ వదిలిపెట్టారే మనం తిరగాలందామా అబ్బా స్వామి ఎంత హాయిగా చెప్పాడండి బేఫికర్ హాయిగా తిందాం పడుకున్నాం అన్నీ మానేద్దాం. అని కాదు. యజ్ఞ దాన తప కర్మ నత్యాగ్యం ఎందుకు పావనాని మనిషినా నీ మనస్సు మురికిన వేళ పోగొట్టేది అన్నారు అందువల్ల వారు ఎంత గొప్పవారు కానీ స్వధర్మాన్ని వదిలి పెట్టకూడదు అందుకే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కోయో విదు. సన్యాసం అంటే అన్నిక మల వేస్తాం కాదు కామ్యక మల వేస్తాం. అంటే వరలక్ష్మి వ్రతాలు, సచ్చినారాయణ వ్రతాలు, వైభవ లక్ష్మి వ్రతాలు, సంతోషి మాత వ్రతాలు ఓ బోల్డు పుట్టాయి. మాట్లాడితే వ్రతం. శుక్రవారం వ్రతం, గురువారం వ్రతం, బుధవారం వ్రతం, మంగళవారం వ్రతం. సరే ఆదివారం వాణి వ్రతం ఇవన్నీ మానేసి ఆవిడ ఫుల్ అన్నమాట. ఫ్రీ. అన్ని విరతాలు వాణి వాణి వారం. మరి వ్రతం లేనిది ఎప్పుడు ఇంకా? కాబట్టి అలాంటివి. కాదు. దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనకు స్వధర్మం కపటాకరిస్తాం. అది కూడా మహీయత స్వధర్మేన. తన ధర్మమే గొప్పది. స్వధర్మే నిధనం క్రేయః. అలాగే మహీయసా క్రియా యోగేన. ఇవన్నీ చేస్తూ కూడా క్రియా యోగేన మహీయత క్రియా యోగేన అంటే పరమాత్మ ఆరాధనకు పేరు క్రియా యోగం. ఎలాంటి ఆరాధన? పాంచరాత్రాది ఉక్త ఆగమ విధానంతో స్వామిని ఆరాధించడం. క్రియా యోగం అంటే ఆరాధన విధి. అది మహీయత క్రియా యోగం. గొప్ప క్రియా యోగం అంటే? పాంచరాత్రం అనండి, వైశానజం అనండి, శైవం అనండి, మీ ఇష్టం. మీరు ఏ ఆగమాన్ని అభిరషిస్తారో, ఏ ఆగమాన్ని ప్రేమిస్తారో, మీ వర్ణం ఏ ఆగమం అనుగుణంగా ఉంటుందో, ఆయా ఆగమాల అనుగుణంగా ఆగమ సంకరం చేయకూడదు.

పాంచరాత్రంలో వైశానసం కానీ, వైశానసంలో పాంచరాత్రం కానీ, అందులో శైవం కానీ, శైవంలో ఇది కానీ చెప్పాను కదా ఇలాంటివి చేయకూడదు. నీ నీ ఆగమ విధాన ఉప్తమైనటువంటి ఆచరణ చేయాలి మటీయ సాక్రియా యోగేనా అది కూడా శక్తేనా ప్రశస్తమైనటువంటిది కావాలి. అది ఏదో చెప్తాడు అర్థం చేయాలి. చూసి చేయాలి ఎలాంటి చూసి చేయాలి మరి విధానం ఉంది కదా. ఇలా తీసుకొని ఇంకా ఆ నాత హింసరేన నిత్యస ఇది ప్రధానమైనటువంటిది. నాతి హింసరేన ఎక్కువ హింస కలిగించేది కాకూడదు. అంటే తక్కువ చేయొచ్చా అంటారే మనకు అమ్మ కంటే మనకు మన బుద్ధి ఏం చేస్తుంది ఎక్కడ తప్పు దొరుకుతుందా? ఎలా మనం పట్టుకుందామో చూస్తాం కదా. ఆ కానీ కీళించి మేలేస్తాం. మన పుట్టుకే అదనమ్మ. కీళించి మేలేస్తారంటాం కానీ మేలించి కీళించనవ్. ఒక పద్ధతి బాగు కొడితే కాదు వాడు చెడిపోతే ఎట్లా అంటావ్ పట్టు మొదలు అదే. బయలుదేరితే ఆ బస్సు రైలో సక్రమంగా చేరుతుందా అని తప్ప ఎందుకు చేయాలి అన్నాడు లక్షణం. అందుకే ప్రధానంగా ఏం చేయాలంటే మనకు నాతి శింస్రేన. ఎక్కువ హింస కూడా ఉండకూడదు అంటే కొంత చేయొచ్చా అంటావేమో, హింస చేయకుండా ఎవ్వరూ ఏ పని చేయలేదు. అబద్ధం కాదు, తులసి తెంపాలా? పుష్పాలు తెంపాలా? ఆకులు తెంపాలా? బావి నుండి నీళ్లు చేదాలా? స ప్రసాదం చేయాలా? పొయ్యి ముట్టించాలా? మంట పెట్టాలా? మరి కొన్ని విసరాలా? కొన్ని దంచాలా? కొన్ని నూరాలా? కొన్ని ఊడవాలా? కొన్ని కొయ్యాలా? ఇదంతా ఏంటి? పంచసూనాః గృహస్తస్య అంటారు. బలి బలిపీఠాలు. గృహస్తుడికి ఐదు పాపాలు తప్పవు. తప్పకుండా ఊడవాలి, తప్పకుండా ఇసరాలి, తప్పకుండా దంచాలి, తప్పకుండా కొయ్యాలి, తప్పకుండా మంట పెట్టాలి.

అదే కాదండి. ఇంతే కావాలి. అందుకే అసలి దేవుడిని ఉండలేవు నాయనా. స్వామి అంటున్నాడు నాతి కింస్త్రీనా. ఎక్కువ హింస లేకుండా ప్రధానమైనటువంటి ఆయా నీ వరుణ ఆగమం తోటి ఆగమం తోటి ఇంకా మద్భిజ్ఞ దర్శన స్పర్శ పూజ స్తుతి అభివందనైహి. మద్భిజ్ఞం అంటున్నాడు. అంటే నా స్వరూపం లేదా నా ఆలయం. నా ఆలయాన్ని ఆలయంలోని నా స్వరూపాన్ని స్వరూపం అంటే విగ్రహం అనుకోండి అర్చి అంటాము కదా అలాంటి విగ్రహాన్ని దర్శనంతో కానీ. స్పర్శతో కానీ, పూజతో కానీ, స్తుతితో కానీ, వందనంతో కానీ. అయ్యా, మరి మాకు గుడి దొరకలేదు పక్కన, ఇక్కడ స్వామి కనపడలేదు అని ఊరుకోకు భూతేషు మద్భావనయా. అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. అందుకే ఎవరిని చూచినా నమస్కరించు. నమస్కారం కనబడుతున్నటువంటి కాళ్ళ ఎదురు ముక్కు మొహం ఉన్నవాడికి కాదు. కనపడకుండా ఉండేటువంటి అంతర్యామి ఇది. ఆ అంతర్యామి అందరిలోనూ ఉన్నాడు కదా. నమస్కారం ఎవరికి? అదే అంటే మన దక్ష చరిత్రలో దక్ష ప్రజాపతి చరిత్ర వస్తుంది దశయాగ్యం. దక్ష చరిత్రలో దశ ప్రజాపతి వస్తే అందరూ లేచి నమస్కారం చేస్తారు. దక్షుడు చేయలేదు అనుకుంటాడు దక్షుడు. కానీ అన్న ముద్దు పెట్టింది ఈయనే. ఎలా పెట్టాడు? నా లోపల ఉన్నవాడు ఆగున వాడు కనపడతాడు. ఈ జీవుడు ఆ దేవుని దండం పెట్టాడు. చేతులు జోడిస్తేనే నమస్కారం కాదు అది మనకు. ప్రాకృతికమైనటువంటి సంసార బంధంలో ఉన్నవాడికి ఆ రీమాలన్నీ కానీ ఆయన యోగే ఈయన యోగి ఏలండి. దక్షుడు ప్రజాపతి శంకరుడు మహాయోగి. మరి మహాయోగి మనలాగా అయ్యా అంటాడండి. అర్థం చేసుకోకపోతే నీ తెలీదు చెప్పు. అంటే యోగినా విభావేన మద్గతే నంతరాత్మన అంటాడు గీతలో. యోగులైన వాళ్ళు ఎదుటి వారి భావాన్ని అందులో నేను ఉన్నానని తెలుసుకుంటారు. వీడు నా గురించి ఏమనుకుంటున్నాడో మనస్సులో పైకి దండం పెట్టాడు కానీ మనస్సులో ఎంతగా తిరుగుతున్నాడో అది మనం అనుకుంటాం. కానీ యోగుడు అబ్బా ఎంత మహానుభవనండి తన మనస్సులో ఉన్న పరమాత్మను నాకు సాక్షాత్కరింప చేశాడే అని ఆనందిస్తాడు.

దక్ష ప్రజాపతి అలాంటి వాడు అనుకొని పాపం శంకరుడు అంతర్యాని ఉపాసన చేశాడు. కానీ వాడికి దంభము, అహంకారము, ఆత్మాభిమానం ఈ మూడు పోలేదు. అందుకే ఏ దేహాత్మాభిమానం ఉందో ఆ దేహాన్ని పోగొట్టిన తరువాత అభిమానం పోయింది. కదా? తలకాయ చౌదర పారేసినాక ఆహా శంకరా నువ్వు అప్పుడు కాదా? తిన్నప్పుడు చెప్పినప్పుడు శంకరుడు ప్రణకారుడు కాదా? అతను త్రిమూర్తి ఒకడు కాదా? అతను జ్ఞానదీపం కాదా? అతను మహాయోగేశ్వరుడు కాదా? తలకాయ పోతే కానీ అంటే దండం లేదు. అది ఈ దండం కాదు వీర సంగతి కానీ ఆ దండం లేదు. దండం అంటే కత్తి అనేది. దండం ఉపాయం కాదు. కట్టి చేతిలో ఉంటే ఎలా ఉపయోగిస్తుంది అంటాడు. చాలా మంది ఈ మాట తప్ప ఆ శ్లోకం మొత్తం ఏముందో ఎవడు చెప్పడు. విశ్వామిత్రాహి పశివాది వారిణ్య అప్సుచ కర్దమే అంధే తమతి వార్ధక్యే దండం దశగుణం భవేత్. మోదే ఉందండి? విశ్వామిత్ర వాడిని కనుక్కున్నారా? కాదు. వి, స్వ, అమిత్ర, అహి. వి అంటే పస్సులు. స్వ అంటే కుక్కలు. అమిత్ర అంటే శత్రువులు. అహి అంటే తర్పము. చేతిలో కచ్చె ఉంటే ఇవన్నీ పోతాయి కదా. కాదా? ఇది గట్టే ఉంటే పట్లను కొట్టొచ్చు, కుక్కలను కొట్టొచ్చు, చెత్తులను కొట్టొచ్చు, పాములను కొట్టొచ్చు. అలాగే కర్దమి బురద ఉన్న వారిని జలం ఉన్న అప్సు ప్రవాహంలో ఉన్న. అంధ్య గుడ్డివాడికి తమతి చీకట్లో వార్ధక్య వృద్ధాప్యంలో దండం పరిగెడుతుంది. దండం దశగుణం భవేద అంటే అదర్థం. ఏ మన శంకరుడు దశభ్ర దేవతని తలకాయ తీసేసి మన బుద్ధి రాదు. అంటే నీకు తలకాయ లేదురా అని ఎలా చెప్పాడు వాతికరంగా చెప్పాడు. తలకాయ తీసి ఒక్కరికి పెట్టి తలకాయ తీసేసాడు అన్నాడు. లేదంటే తలకాయ ఉండి ఉంటే ఇలాంటి పని చేసేవాడు ఇవాళ. కాబట్టి మధ్య శ్రద్ధ దర్శన స్పర్శ పూజ స్తుతి అభివందన ఈ నా ఆలయాలు చూడాలి, నా ఆకారాలు చూడాలి, నా అర్చలు చూడాలి, స్పర్శించాలి అంటే ఏదన్నా ఒకటి.

ఏది ఉంటే వాళ్ళకి అర్థం అందరూ సూచించాలని కాదు. ఇప్పుడు నార్త్ కి పోతే అందరూ ముక్కుకుంటారు గుళ్ళు. నార్త్ యాత్ర దాకా పోతే ఆ మూలావరం దగ్గర అందరి వైపు గట్టిగా పట్టుకుంటారు కర్మ. కాసి ఏ అంతరంతి అమర్నాథులంటే కేదార్నాథులంటే విశ్వులు అమాంతం పోవడం ముట్టుకోవడం. నువ్వు ఎట్లా వస్తాడో ఎట్లా పోతాడో వాడు ఎవడో ఈ అమాంతం పోతారో ముట్టుకుంటారు. అందులోనే పూ వేస్తాడు ఇందులోనే నీళ్ళు పోస్తాడు. సంకట నీళ్లే కదా. అందరూ మెత్తి నీళ్లు పోస్తారు, రెండు పూలు వేస్తారు, గట్టిగా పట్టుకొని అన్నం పెడితే, అక్కడ ముట్టుకొని అన్నం పెడితే కానీ అక్కడికి మేము భక్తులము అని నిరూపించడం అన్నారు. అమ్మ ఏం చేస్తాం మరి? అందుకే అక్కడ ఆ శుద్ధి కాదు ఈ శుద్ధి. దానికి దర్శన, స్పర్శ, పూజ, స్తుతి, అభివందన ఇది. స్పృశించాలి, పూజించాలి, స్తోత్రం చేయాలి, అభినందనం చేయాలి. ఇవన్నీ చేసే ముందు ఒక్కటి మర్చిపోవద్దు భూతేషు మద్భావనయా. అన్ని ప్రాణులలో నా భావన కలిగి ఉండాలి. అంటే అందరూ పరమాత్మ స్వరూపమే. సర్వభూతేషు చాత్మానం సర్వభూతానిచ ఆత్మని ఏమర్ధం అండి? ప్రతి ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మలో ప్రాణులన్నీ ఉన్నాయి. అని తెలుసుకున్నవాడు నిజమైన భక్తుడు, నిజమైన జ్ఞాని. అందుకే భూతేషు మద్భావనయా సత్వేనా అసంగమేనచా. ప్రధానం ఏంటంటే ఇది ఉండి కూడా సత్వం అంటే ధైర్యం ఉండాలి. చాలా మందికి భక్తి ఉన్నట్టే ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. ఏం ధైర్యం అంటే చక్కగా చెప్పాడు. పరమాత్మ యందు భక్తి ఉన్న కొందరు మహాభావులు 10 మంది చూస్తుండగా దేవాలయం వెళ్ళడానికి భయపడతారు. ఏంటండీ వీడు మరీ 20 ఏళ్ల వరకు గుడికి పోతున్నాడేమిటి? ఏదో మట్ట చేసినంత పాపం అన్నమాట. అంటారండి అబద్ధం కాదు వాడు పోతుంటే వీడు ఇప్పుడైతే గుడికి పోతున్నాడా ఇదిగోండి వాడు అయ్యో ఇదేమిటండి అనేసరికల్లా ఇట్లా అనుకుంటారేమో ఇది పోయి బయటికి వెళ్ళాడు. ఎప్పుడూ కాకుండా ఈ రక్ష రక్షలో పోయి నన్ను పెట్టి వస్తాడు.

న్యాయంగా ప్రతివాడు సిగ్గుపడటానికి యోగ్యమైన పరమశ్రేయమైన ఎన్నో పనులుగా సిగ్గుపడాడు. చెప్తాడు. సంసారంలో ఉండేవాడు సిగ్గుపోయడానికి యోగ్యమైన ఎన్నో పనులు ధైర్యంగా చేస్తాడు. కదా? పరమాత్మ జ్ఞానం ఉన్నటువంటి వాడు పరమాత్మ ఆత్మ జ్ఞానం ఉన్నవాడు సంసారులు సిగ్గుపడుతుంటే తాను పరమాత్మ పాలనలతో అతని సిగ్గుకు అర్థం ఏమిటి అంటాడు. కదా? వేశ్యల గురించి, స్త్రీల గురించి, వారి స్వభావం గురించి విటులు, తిరుగుబోతులు లజ్జ వదిలి చెప్పుకుంటారు. భక్తులు. పరమాత్మ గుణాన్ని లజ్జ వదిలి చెప్పుకుంటారు. వీళ్ళు సంసారంలో ఉన్నవాళ్ళు పరమాత్మను భజించాలంటే, భజన చేయాలంటే, కీర్తన చేయాలంటే సిగ్గుపడతారు. అలాగే మోచ్ఛ జ్ఞానం ఉన్నవాళ్ళు సంసారంలో ఉండాలంటే సిగ్గుపడతారు. ఛీ ఛీ నా సంసారం ఏంటి నీ వ్యవహారం ఏంటి ఛీ సిగ్గు చేయలే పని నేను చేయను అంటాడు. వాడు గుడికి పోవాలంటే సిగ్గుపడతాడు. అందుకే సత్వేన భక్తి ఉన్న ఉన్న భక్తితో భగవంతుడిని ఆరాధించడానికి ధైర్యం కావాలి. మొహమాటము, సిగ్గు ఇవన్నీ ఉన్నవాడు భక్తుడు కాదు. ఆ ధైర్యం ఎలా కలుగుతుందండి? అసంగమేనా? సంసారము యందు ఆసక్తి లేకుంటే దైర్యం జరగదు. అర్థమైందా? అనుకుంటే అనుకోనియ్యండి వాడు నాకేమైంది? అని ఎప్పుడు అనుకుంటాడు వాడు? వాడి వల్ల మన తలకి పోయే లాభం పోతుందేమో అనుకున్నవాడు ఆ మాట అనుకోలేడు. వాడు అనుకుంటా అనుకోనియ్యండి. వాడు చేస్తున్న పనులను మనే అనుకుంటామని వాడు మానేస్తున్నాడా?

కదా ఇప్పుడు ఇతర మతముల వాళ్ళు వాళ్ళ కృత్యాలను పద్ధతిగా, ధైర్యంగా, నియమంగా చేస్తున్నారు. వాడు ఆఫీసుకు పోనియ్యండి, సభలో అసెంబ్లీలో ఉండనియ్యండి, పాము ఉండనియ్యండి, వాడు వేడకు వాడు పోయి వాటి ప్రస్థానం వాడు చేస్తాడు. మనం చేస్తున్నామా? వీరు దానా అంటే మనము మన ధర్మాన్ని ఆచరిస్తే మనను పక్కవాడు అయ్యో వీడు భక్తుడు అని అవమానిస్తాడు. ఇదే మనము వాడి భక్తికి అన్నీ అవకారిస్తున్నాం. వాడికి సెలవు, ఒక పూట సెలవు, ఓ గంట సెలవు, ఒక నెల సెలవు. అది సిగ్గు కాదు. ఇవ నువ్వు చేస్తే సిగ్గు. అన్నీ ఒకటే చాలా ఉన్నాయి. ఏం అర్థం అండి? కాబట్టి అసంగతి కావాలి. ఎదుటి వాడు ఎదుటి వాడు మనం చూసి... అవగాహన చేస్తాడేమో, ఎదుటివాడు ఎక్కిరిస్తాడో ఏమో, ఎదుటివాడు వారేమో అనుకుంటా నేను గుడికి పోతే అన్న భావం ఉన్నవాడు భక్తుడు అవుతాడా? అలా ఎందుకు అనుకుంటాడు వాడు? వాడి వల్ల వాడిలాంటి వాళ్ళు ఉన్న సంసారం వల్ల మనకి ఇంతో అంతో లాభం వస్తుందో ఏమో మరి ఏమనుకుంటే ఏమో అనుకుంటే ఎట్లా నాకు వాడు ఆ పని చేయడు కదా అనుకున్నాడు వాడు. అందుకే సత్వేన అసంగమేన చ మరి అది ఎలా వస్తుంది? మహతాం బహుమానేన. పెద్దలను గౌరవించడంతో అదొక్కటి సరిపోదు. దీనానాం అనుకంపయా దీనులను చూసి జాలిపడాలి. పెద్దలను ఎంతటి శ్రద్ధతో గౌరవించాలో చిన్నలను దీనులను అంత పట్టుదలతో జాలి చూపాలి. మైత్ర్యాచేయ్య ఆత్మతుల్యేషు యమేన నియమేనచ. మనకు ఇందులోనే ముందు వస్తుంది. ఇక్కడ ఏకాదశ స్కంధాల్లో వస్తుంది. మనం సంసారంలో ఉన్నాం. మనకు తాపత్రయాలు ఉంటాయి కదా. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభోజం. అంటే ఏమిటి తెలుసా? అసూయ, ద్వేషము, అలాగే మాత్సర్యం, అసహన, అమర్శ. అసూయ, అమర్శము, ద్వేషం.

ఇవే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికవే. చాలా లోతుకు వెళ్ళాలి ఈ ప్రంతా వద్దు అనుకోండి. అయితే మానవుడు వీటిని ఎలా పోగొట్టుకోవాలి? ఎదుటివాడు మనకంటే గొప్పవాడైతే ఎందులో అయినా గుణవంతుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు ఏదో వాడికి మనకంటే ఎక్కువ ఉంది. మనకంటే వాడు గొప్పవాడన్న భావం తెలిసిన వెంటనే మనం వాడిని ఏం చేస్తాం? మనకేం జరుగుతుంది? అసూయ. నేను వాడు ఒకే చదువుకుంటున్నాం, ఒకే ఉద్యోగం చేస్తున్నాం, వాడు మూడు ఇళ్ళు కట్టి ఒకే ఇళ్ళు కట్టలేదే. అనుకోడు వాడు అక్రమంగా సంపాదిస్తున్నట్టుందండి. దుష్ప్రచారం మొదలైంది. మరి నువ్వు సంపాదించే తర్వాత కూడా తిను నేను అబ్బే అది చేయను. చేసినా చెప్పుకోండి. అంటే మనకంటే గొప్పవాడిని చూస్తే అసూయ కలుగుతుంది. మనకంటే చిన్నవాడిని చూస్తే అసహనం, అసత్యం అంటాం. చదువు కలుగుతుంది. మనతో సమానుడిని చూస్తే అమర్శం కలుగుతుంది. ఆ వాడు నాతో వాడా? మరి ఈ మూడు పోవాలంటే ఏం చేయాలని ఉద్ధవుడు అడిగాడు కృష్ణుడిని ఎక్కడ ఎక్కడ వస్తుంది కృష్ణోద్ధవ సంవాదం అంటాం. ఎంత బాగా చెప్పారంటే గుణాధికాత్ ముదం లిచ్చేత్ అనుకంపాం గుణాధమాత్ మైత్రీయం సమానాదనివిచ్ఛన్ నా తాపైరతి భూయతి. మనకంటే గొప్పవాడిని చూసి అబ్బా వాడు ఎంత అదృష్టవంతుడండి పరమాత్ముడు వాళ్ళలో ఉందే మనకంటే గొప్పవాడిని చూసి సంతోషించు. మనకంటే చిన్నవాడిని చూసి జాలిపడు. మనతో సమానుడైతే స్నేహం చేయు. మైత్రి, కరుణ, స్నేహం. ఈ మూటితో ఆ మూటిని గెలవొచ్చు. కదా? వాడు గొప్పవాడు, ఆనందించు. స్వామి వాడు కాదు ఆలోచించాడు, సంతోషం.

వాడు మరీ అధముడు, అయ్యో పాపం. నువ్వు ఉపకరించకు, అయ్యో బాబు అంటాడు చాలు. పోనీ నియ్యం తడివాడు, వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. చాలు. అదే చెప్తున్నాను మనకి ఇక్కడ మూడు భావాల్లో మైత్రియాచైవ ఆత్మ తుల్యేషు యమేన నియమేనచ చూడండి. మహతాం బహుమానేన అదే వచ్చింది చూడండి. గుణాధిక మృదాన్ దభి కదా మహతాం బహుమానేన పెద్దలను గౌరవించు దీనానాం అనుకంపయ చిన్నవారి మీద దారి చూపు మైత్ర్యా చేయు ఆత్మతుల్యేషు సమాధుల యందు స్నేహం చేయి. చెప్పడం సులభమే కానీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలండి? యమేనా నియమేన మరి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అవన్నీ వస్తే కానీ ఇవి రా ఒక మాటలు కాబడు అని చెప్తాం. మొదలు యమని చెప్పాలి. నీ మనస్సును అరికట్టుకోవాలి. వాడు నాకంటే గొప్పవాడా అంటావా తప్ప వాడు గొప్పవాడండి. అందరూ అంటారండి. మహానుభావులు అనలే విశ్వామిత్రుడికే పోలేదు. మనం ఎంతటి వాళ్ళం? భరద్వాజునికి పోలేదు, మనం ఎంతటి వాళ్ళం? కదా? కాబట్టి దీనికి యమీన నియమీనచ. ఇది ఎలా అవుతుందయ్యా అంటే ఆధ్యాత్మిక అనుశ్రవణం. వేదాంత శాస్త్రమును వినటం వల్ల కలుగుతుంది. మరి పురాణం చెబుతున్నారంటే ఎందరో చూయి ఉంటారండి. పురాణమా అది అయితూనే ఉంటది లేండి ఓ బోల్డు పండు సంసారం మానుకొని పోవాలంటే ఎంత కష్టం అండి ఎవరో వస్తుంటారు ఎవరో పోతుంటారు ఇదంతా అయ్యే పనే అంటాం కదా. పురాణం వినాలనే బుద్ధి ఎలా పుడుతుంది అంటే నామ సంకీర్తనేన ధ్యానం. నువ్వు కొని వినకు. నువ్వు ఉన్నచోటే భగవంతుని నామాన్ని ఒకరిని ఒకరివే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఏ మనకి శ్లోకాలు, పద్యాలు, స్తోత్రాలు, సంస్కృతం ఏమీ వద్దు. ఉన్నాయి కదా హరే రామ హరే కృష్ణ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్ధోపి నవస్తి కశ్చిత్ అహో జనానాం

వ్యసనాధి ముఖ్యం అన్నారు కృశ గారు అది వారు. అందుకే నామ సంకీర్తనేనచ ఆర్జవేన మరి భగవంతుని నామాన్ని ధైర్యంగా సంకీర్తనం చేయాలంటే ఏం కావాలి? వాడికి ఆర్జయం కావాలి. అంటే నిజాయితీ. నిజాయితీ అంటే మనోవాక్య ఏసు ఏకరూపతా. కదా వినండి ఆధ్యాయం అది. మనస్సులో ఏదనుకున్నావో దాన్నే మాట్లాడాలి, చెప్పాలి. ఏది చెప్తున్నావో దాన్ని చేయాలి. మనత్యేకం వచత్యేకం. కర్మణ్యేకం మహాత్మనాం మనతి అన్యత్ వచతి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనాం చాలండి. మనస్సులో ఏమనుకుంటాడో దాన్నే మాట్లాడతాడు. ఏది మాట్లాడతాడో దాన్నే చేస్తాడు ఎవరు? మహానుభావుడు. ఒకటి అనుకుంటాడు, ఇంకోటి చెబుతాడు, ఇంకోటి చేస్తాడు. వాళ్ళెవరు? దుర్మార్గులు. ఇలాంటి వారు పరమాత్మ నామాన్ని కీర్తన చేయలేరు. ఎందుకంటే నేను కూడా భగవంతుని నామాన్ని కీర్తన చేస్తున్నానని నా సుత్తు ఉన్నవాళ్ళు అనుకోవాలనుకొని చేసే కీర్తన. కాదు. లేదు నేను కూడా భక్తుడినైతే భక్తులకు వచ్చేసి ఒక నాకేమైనా వస్తాయేమో అనుకోని ఒక ఇతనే చేస్తారు. కదా కాబట్టి ఆర్జవం కావాలి. ఆర్జవం అంటే మనోవాక్ కాయేషు ఏకరూపత. మనస్సులో, వాక్కులో, శరీరంలో ఐక్యం ఉండేటువంటి దాన్ని ఆర్జవము అంటారు. ఆర్జవేనా? అయ్యా అది ఎలా కలుగుతుందండి? స్వామి ఎంత దూతకు వెళ్తున్నాడు ఎన్ని వివరంగా చెప్తున్నాడు చూడండి ఆర్య సంఘేన పెద్దలతో కలిసి ఉండటంతో నీకు ఆర్జవం వస్తుంది. మరి మనం పెద్దలతో కలుస్తామండి పోయి.

ఎందుకంటారా? మొదలు వాళ్ళు మనకంటే పెద్దని ఒప్పుకోవద్దు మనం. మనకేం తక్కువ అండి? వాళ్ళు మనల్ని ఎందుకు గొప్ప అండి వాళ్ళు? ఆ మాత్రం మాకు తెలియదా? ఇది వాళ్ళే గొప్పోళ్ళా? కదా ఒప్పుకుంటారండి అందుకే పెద్దలను కలవాలంటే మొదలు అహంకారం పోవాలి నిరహంక్రియయా తథా మద్ధర్మిణః గుణైహి యతైహి పరిసంశుద్ధ ఆశయః పురుషస్య అంజసాభ్యేతి స్తుత మాత్ర గుణం కిమాం ఇలా మద్ధర్మినః పరిపూర్ణముగా నా ధర్మాలను నా కోసం ఉంచేటువంటి ధర్మములను అంటే ఏమిటి పరమాత్మను. పొందటానికి పరమాత్మను కీర్తించటానికి పరమాత్మను దర్శించటానికి ఆచరించవలసిన అన్ని ధర్మములను ఆచరించేటువంటి వారు. ఎలా ఉంటారు గుణైహి ఏకై ఇప్పుడు చెప్పిన ఈ గుణాలన్నీ కలిగి ఉంటారు ఈ గుణాలన్నీ కలిగితే ఏమవుతుందయ్యా పరిసంశుద్ధ ఆశయః మనస్సు పరిశుద్ధమవుతుంది. మనస్సుకున్న మురికి పోవాలంటే ఇవన్నీ చేయాలి. మనస్సులో మురికి పెట్టుకొని ఎంత భక్తులుగా నటించినా ఫలితం కుదరదు కాబట్టి మొదలు అది పోవాలి. అది పోవాలంటే... ఇవన్నీ ఆచరించుకుంటూ ఆచరించుకుంటూ వస్తే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అయిన తర్వాత నేను ఇవన్నీ ఆచరించానని వాడికి తెలియదు. పక్కవాడికి తెలియదు. నేను ఇవన్నీ చేస్తున్నానండి అని పొరపాటున ఎవరైనా చెప్పుకున్నారు అనుకోండి. ఏమర్సానండి? వాడు భక్తుని లాంటి వాడు. అంటే దంభాహంకార సంయుక్తః కొంగ జపం చేసేవాడని అర్థం. అందుకనే మద్ధర్మిణః గుణైహి ఏతైహి పరిసంశుద్ధ ఆశయః పురుషస్య అంజసాభ్యేతి శృతమాత్ర గుణంతిమాం అలాంటి మహానుభావుడు.

నా గుణములను విని ఎలాంటి నన్ను సాక్షాత్కరించుకోవాలని భావించాడో అలాంటి గుణములు కల నన్ను వాడు చేరుతాడు. ఇవన్నీ అంతే. అంటే భక్తి యోగం అంటే ఏమిటి? ఏది ఉత్తమ భక్తి యోగమో అలాంటి ఉత్తమ భక్తి యోగం ఎలా కలుగుతుంది? ఉత్తమ భక్తి యోగం కలిగిన వాడు దేన్ని పొందుతాడు? ఈ నాలుగు మనకు ఈ 20 శ్లోకాల్లో చెప్పారు. సంసారంలో ఉండి వ్యామోహంలో ఉండి ఆశాపాశాలతో కట్టుబడినవాడు. ఇంత మురికిలో ఉండి కూడా ఆ మురికిని తప్పించుకొని ఇవన్నీ ఆచరించి నిన్ను పొందుతాడు అంటున్నావు ఇది సంభవమేనా? ఎలా పొందుతారండి? ఎందుకంటే ఒక్క అడుగు ముందరికి వేస్తే వంద రోజులు వెనక్కి పడతాయి కదా మనం. గుడికి పోదామని పొరపాటున అనుకుంటాం అప్పుడే చుట్టాలు వస్తారు. అప్పుడే మిత్రులు వస్తారు, అప్పుడే ఏదో పోస్ట్ వస్తుంది, అప్పుడే టెరిఫోన్ వస్తుంది, అప్పుడే ఎవరో హాస్పిటల్లో ఉంటారు. సరే రేపు పోదాంలే. ఆ మిత్రుడిని రేపు రమ్మన్నాడు, బంధువుని రేపు రమ్మన్నాడు, లేదా వచ్చే సమయానికి పోదాం పోదాం గుడికి వాడిని తీసుకొని పోడు. వీడికి దాన్ని వాయిదా చేసుకుంటాడు. ఏం చేయలేం కదా? మరి ఇన్ని బంధాలు ఉన్నప్పుడు, ఇన్ని విఘ్నాలు ఉన్నప్పుడు, ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు, ఇంత మురికి మన చుట్టూ ఉన్నప్పుడు వీటన్నిటినీ కాదని మనము పరమాత్మను చేరగలమా? లా చేరగలమండి అన్నదాన్ని దృష్టాంతపూర్వకంగా ఇవాళ కాదు రేపు చెప్తారన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు ఆత్మదు గురుభ్యో నమః ఈ శ్లోకం చెప్పండి ఇలాంటి శాస్త్రాలు సర్వధర్మం ఆ శ్లోకం చెప్పారా కదా నేను వదులు కాదు.

18 రోజులు దాన్ని సర్వ ప్రకరణం అంటాం, సర్వ శ్లోకం అంటాం. మినిమం 18 రోజులు.

Opening invocation: 'Atmadacharya pariyantam sutye guru ganam param, yo nityam astuta padahum bhuja yumma rukkam yamo, tat pati tarani krnaya nene, atmad guruho bhagavato asya dirgha sindhoh Ramanujasya charanau charanam prapadye, mata pita yuvata tanaya vibhu...' - complete surrender at the feet of Ramanuja, offering all that is dear.

Opening: 'Sri Rangarya guru putram Gadhagopamham bhaje, asmad gurubhyo namah.' Devabhuti summarized to Kapila Muni what he had taught her - 'all of this - the lakshanam (characteristics) of the mahat-tattva and prakriti, the purusha...' - and now asks for further teaching on bhakti-yoga.

This is the general siddhanta (principle): but those who have received the grace (kataksha) of Paramatma - for them, jnana (intellectual knowledge) is not required. Even in this world, when we see certain people, we feel an inexplicable affection. We don't know who they are, they haven't done anything for us - yet affection arises. That is the sign of past-life connection and divine grace.

Devabhuti asks: 'Please describe the bhakti-yoga that has jnana as its root. Please explain how jnana arises through bhakti-yoga. What is the very source (mula) of this jnana and bhakti?' The answer: we must know some form (swarupa) - some understanding of what Paramatma is - before bhakti can deepen.

The jiva, thinking the sufferings of samsara are joy, has mistakenly embraced them and continues seeking them. Samsara by its very nature is pain. Yet this person mistakes it for happiness. If told 'this is not happiness, you are wrong' - the person doesn't know who is telling them. They must discover it through their own inquiry.

What Paramatma has described primarily - what must be taught to us above all else - is the vishta (excellence) of bhakti-yoga. Even the ignorant reach Paramatma through bhakti. The greatness of ignorance here is: even without tatva-jnana (knowledge of the tattvas), mukti (liberation) is attained - this is the usual understanding among many.

That too becomes a body of knowledge. Those 'chakshusha purushas' (those with eyes to see) are there. This is only one - in it, who spoke? Only Surya (the Sun) - it belongs to Bhaskara (the Sun deity). Many do not understand where Bhaskara is. As soon as they encounter the right teaching, they recognize it - the inner Sun lights up the truth.

There are many paths. There are many ways to attain bhakti-yoga. The paths are many, hence bhakti-yoga manifests in all different ways according to the path chosen. Why are there so many kinds of paths? Because different beings have different natures, tendencies, and capacities - the Lord provides multiple approaches.

'I don't know any mantras. I am not a practitioner of any upasana. I know one mantra - just one mantra. With that I give tulasi-tirtham or tiruttulai-tirtham. If you are a Vaishnava, Sri-pada tirtham...' - the swami emphasizes that simple, sincere service with what one knows is sufficient for bhakti.

Sometimes the whole house is full of loudspeakers - blaring all the time. The louder someone cannot sing, the more they proclaim their bhakti is great, saying 'my puja is very good.' Three things are listed: (1) himsa (harm/violence), (2) dambha (pride/show), (3) matsarya (jealousy). These are the characteristics of tamasa-bhakti.

Tamasa-bhakti has three varieties. What is its root? Samrambha (arrogance/anger) - the person who has anger. One who is full of wrath (krodhi). He worships Paramatma with anger - that makes one smile. Even in films, such a devotee is portrayed: 'You must give me this!' - demanding worship from the Lord rather than offering.

How many types are there? Here: bhakti arising from anger, bhakti from pride (dambha), himsa (violence), matsarya (jealousy). Himsa, dambha, matsarya - these three kinds. Why do all these arise? From 'bhinna-drik' - seeing Bhagavan as separate, as 'the other.' When Bhagavan is seen as separate and external, worship becomes distorted.

There is another kind of bhakti - rajasa-bhakti. What do these people do? 'Vishaya-nabhisandhaya' - 'I want all the enjoyments. A good house, a good wife, good children, good wealth - I want all of this.' Sound, touch, form, taste, smell (the five sense objects) - they want all of these through their devotion. This is rajasa-bhakti.

'Parasmin va tadarphanam yayeti yastravyamiti va apurgad-bhavah sa satvikah' - doing karma for the purpose of purifying previously accumulated sins and merits. They want the papa-punya from past lives to be neutralized. One who worships with the inner thought 'Let my past karma be washed away' - that is sattvika-bhakti.

Some interpret it differently: 'kritad-bhava, chitvam trishva visamanamiti kechit yojayanti' - some link it thus. But they argue 'satra sattvikam asangatam' - even that interpretation has its logic. The sattvic quality of offering everything to the Lord (tat-arpana) is what makes this category sattvic.

Para-Brahman covered by avidya (ignorance) becomes the jiva. Do you understand? Who is the jiva? The one with the covering of avidya. Among those with avidya, those in the tattva position have avidya - there Dvaita, Vishistadvaita are different viewpoints. Each tradition interprets the relationship of avidya to the jiva differently.

If we understand His swarupa (true nature) a little - why is He giving us all of this? He gives it so that, with what He gave us, we come to know His swarupa. Therefore these legs, hands, mind, indriyas, buddhi (intellect) - all have been given to us by Him so that we may use them to know Him. Everything is His gift for this purpose.

'Parasma-ne api anetatuvanti' is madhyama (middle), 'viyastra' (un-distracted) is uttama (highest). Like this, 'kritad-bhava satvam' changes at each level. Then: 'mad-guna shruti matrena mai sarva-guna-ashraye mano-gatihi avicchinna yatha Ganga Gangabhasa ambudhau' - as the Ganga flows uninterruptedly into the ocean, so the mind flows toward the Lord.

Sitting the Lord before you - 'O Lord, what is this? What do you call this? There is no word in the dictionary for it.' 'Abdim nate ridha najajnid rakshasendram, naiva asta jajnid balabalam atmavrittau' - the swami references a verse where the hero could not assess the enemy's strength. Similarly, the depth of the Lord's grace cannot be measured.

Those who truly experience Him are the real devotees. They have sat before Paramatma and experienced all His qualities to their heart's fill. For that - there is nothing else. What is 'puchhadi sancan' - the swami asks a small question about a term - meaning 'the tail and the rest' - referring to how all parts of the devotee are absorbed in the Lord.

That is neither music nor tone nor raga nor mood nor anything. Very well - 'Valmiki: ha' - what a wonder! 'Raghavah anujajatah, tat pitr-gamanam svargam' - for the going of his father to the higher realms, the right mantras were chanted by Rama. There is a specific quality to how Rama honored his departed father.

After making a vow, upholding it - that is the characteristic of great souls. 'You made a vow before everyone: I will defeat Ravana, free Sita - whether I live or die, this work must be done.' Such a mahaprabhu (great being) does not break his vow for the sake of his body. The body is secondary; the vow is primary.

An uninterrupted flow of mano-gati (movement of mind) toward the Lord - the all-quality-repository - arises. The Lord says: no shastra, no purana, no dharma, no jnana, no text, no study needed - nothing. Just listen to My qualities. Merely hearing My qualities, the mind flows toward Me without interruption, like the Ganga to the ocean.

To liberate beings, to remove their ignorance, to increase bhakti toward Paramatma - the acharya acts. Hence the Lord says very clearly: 'mad-guna shruti matrena mai sarva-guna-ashraye mano-gatihi avichinna yatha Ganga Gangambhasah ambudhau' - just by hearing My qualities, the mind flows to Me like the Ganga flows to the sea.

Just hear My qualities. Want nothing else. Do not expect any benefit. Simply sit and listen. As you keep listening, at some point - as we say - the light turns on; the switch is thrown once and eventually the current comes. Similarly: keep listening to the Lord's qualities, and eventually the bhakti-light turns on permanently.

Like driving a car while singing a song. Say you are singing about Srirangam while driving there. You must watch the road to Srirangam - but if you are lost in visualizing Ranga, 'how beautiful He is!' and stop watching the road - you will crash into the temple wall before you get there! Balance of engagement and awareness is needed.

'He is near me. He is within me. I am within Him. He and I are not separate' - if one truly sees this - when do I worship, when does He approve, when will He appear? - that attitude is not bhakti. True nirguna-bhakti is 'ahaituki avyavadhana' - without cause and without separation. No ulterior motive, no gap between devotee and Lord.

'I need a house, a doorstep, a wife, children, wealth, power.' Then between Paramatma and oneself stands - desire. This desire is the curtain (tira). With this curtain in place, you cannot see Him; He cannot see you. No - remove the curtain. That removal is true bhakti - the giving up of all desire for things other than the Lord.

Bhakti toward Paramatma without desiring any fruit - without anything in between - the bhakti that remains unobstructed in Paramatma - that is nirguna-bhakti. This is the lakshanam (definition) of nirguna-bhakti. That is what was requested - 'tell me about that bhakti' - and this is the answer given.

Because with sayujya (full union) the smaller things come along anyway. When united with Bhagavan - isn't one in the Lord's realm? Is one not near Bhagavan? Will there not be sarupya (same form)? Will there not be enjoying of the Lord's wealth? All these come step by step automatically - without needing to be separately desired.

'Not digesting is not greatness.' If He offers it, say 'no thank you.' 'Diyamanam na grunhanti janah mat-sevanandinah, sayeva bhakti-yogakhyam atyantika udahritah' - this is called atyantika-bhakti (supreme devotion). This nirguna-bhakti, bhakti that does not even desire moksha - this is the highest form of bhakti.

What are the steps? 'Nishevita nimittena svadharmenat mahiyasah kriya-yogena shasthena nati-himsnena nityasa, mad-bhijnya darsana-sparsha-puja-stuti-abhivandanaih...' - through one's own dharma, through appropriate ritual action (kriya-yoga), through darshana (seeing), sparsha (touching), puja (worshipping), stuti (praising), and abhivandana (obeisance).

Some say 'sarva-dharmans parityajnah' (abandon all dharmas) - and then say 'I can wander freely!' 'I don't have to do anything - let us eat and sleep and abandon everything!' No - this is wrong. 'Yajna-dana-tapa-karma na tyagya...' (Gita 18.5) - sacrifice, charity, and austerity must not be abandoned. Proper dharma-practice is the foundation of bhakti.

In Pancharatra or Vaikhanasa - you should not mix up one with the other. Your own agama's prescribed mode of worship - 'matiya sakriya yogena' - through that yoga - 'shaktena' - according to one's capacity. Do not follow another's path; follow your own agama's path with sincerity and capacity.

That alone is sufficient. That is what is needed. Hence the Lord says 'nati himsna' - not with excessive violence. The primary thing is: through your agama's prescribed path, with 'mad-bhijnya darsana-sparsha-puja-stuti-abhivandana...' - through seeing, touching, worshipping, praising, and saluting Me - bhakti deepens.

Daksha Prajapati - believing himself to be great - worshipped Shiva-Narayana as antaryami (inner controller). But his dambha (pride), ahankara (ego), and atma-abhimana (self-importance) - these three did not leave him. Hence whatever bodily ego-identification he had - that identification was removed when the body itself was removed.

It is not that everyone must salute. In the north, people bow to every temple. In the northern yatra, near Mulavaram, everyone's karma catches hold of them. In Kasi, 'eternity enters them.' In Amarnath - at these sacred places the inner change happens. The holy place meets the readiness within.

Rightfully, every man should be ashamed of the many actions that are fit to cause shame. Yet those in samsara boldly perform those very shameful actions. But one who has Paramatma-jnana (knowledge of Paramatma) is bold in righteous action and ashamed of wrongdoing - the opposite of the samsari.

Now - other religions' practitioners perform their prescribed duties in a regular, bold, and disciplined way. He goes to his office, he is in gatherings and assemblies, he is amid challenges - yet he goes and performs his worship properly. His practice is firm. We must have at least that kind of firmness in our own dharma.

These are the adhyatmika (spiritual), adidaivika (divine), and adibhautika (material) - the three types of suffering. We do not need to go too deep here. But how should a human overcome these? If someone else is greater in some quality - whether virtuous, wealthy, or learned - one should not be envious.

'He is even worse - poor fellow.' Do not help him - just feel compassion, 'poor thing' - that is enough. Or if equal: 'We are best friends' - that is enough. This is what is being taught: three attitudes - 'maitriyas chaiva atmatulyeshu yamena niyama...' - friendliness toward equals, compassion toward inferiors, respect toward superiors.

'Vyasanadhi mukhyam' - Vyasa and others said this first. Hence 'nama-sankirtanena cha arjavena' - for boldly singing the Lord's names, what is needed? 'Arjavam' - honesty, sincerity. Honesty means: consistency of mind, word, and action. What the mind thinks, the word says; what the word says, the body does - this triple alignment is arjavam.

Why? First - do not acknowledge that they are greater than us. 'What is our deficiency? Why should they be considered great? Don't we know at least that much? Are they alone great?' This competitive ego speaks. But genuine respect for the elders - 'peddalanu kalustu vundali' (one should meet with elders) - meeting, respectfully acknowledging true greatness.

Having heard My qualities, having conceived a desire to realize Me with those qualities - with those very qualities, he reaches Me. This is all there is to it. What is bhakti-yoga? How does the highest bhakti-yoga arise? Through hearing the Lord's qualities - that is its source and its fruit simultaneously.

This entire prakarana (section) takes 18 days - it is called the 'sarva-prakaranam' or 'sarva-shlokam.' A minimum of 18 days is required to complete this teaching properly. The depth and breadth of this portion of the Bhagavatam requires sustained, concentrated study over at least 18 sessions.