జీవ పరమాత్మ: ఆత్మ స్వభావం
Jiva and Paramatma: Nature of the Self
షష్ఠ స్కంధంలో జీవ పరమాత్మ స్వభావం చర్చించబడింది - ప్రభువు ప్రకృతి మరియు జీవాత్మలకు భిన్నుడు, ఆయన అనుభవం అవితథ అనుభవ (అభ్రాంతమైన). స్థూల శరీరం మరియు సూక్ష్మ శరీరం రెండూ ప్రకృతిపై ఆధారపడతాయని వివరించబడింది. 'గుణో యథా గుణినః వ్యక్తదృష్ఠేహ' - గుణాలు వాటిని కలిగినవాడు లేకుండా కనిపించవు అని ఉపమానంతో పరమాత్మ వివరించబడ్డాడు.
The Sixth Canto discusses the nature of the Jiva and Paramatma - the Lord is distinct from both Prakriti and individual souls, and His experience is absolutely real and infallible (avitatha-anubhava). The session explains the gross body versus the subtle body and how both depend on Prakriti. "Guno yatha guninah vyakta drishteha" - just as qualities are not perceived without the one who has them, Paramatma is known through His qualities even if not directly perceived.
శ్రీ వక్షాది గుణాధినమం కృష్ణేంద్ర ప్రవణం సంధ్యే రభే యామదరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాగయామునమత్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నియో నిత్యమచ్యుత పదాం పుజై మరుస్మవ్యామోహ తత్పతి కరాని అస్మది గురు భగవతో సుతే చింద్రోహ రామానుజస్య చరణ ఉచరణం ప్రభద్యే మాతా కదా నివతే తనయా విభూతి సర్వం జగేవ నియమేన ఆద్య శిర కులపతే కుడాభిరామం శ్రీ మత్సల గ్రీమళం సలమానాభి మూర్థ భూతం సరస్య మహదా స్వయ భక్తనాద శ్రీ భక్తి సార కులశేఖర యోతివాహా పత్తాం గ్రేను పరకార ఇతీ శ్రీమత్ ప్రధాన్ పుజమునిం వనతోస్మి రిత్యం వసుదేవ సుతం దేవ ముఖం తచానూరమర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతి పుష్ప సంకాజం హార రూపుర సోపితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీరదీ మోద సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం కుపితార జ నై యుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలగ కుండదలం దేవం విక్షము వందే రద్గురుం శ్రీ వత్సాంకం మహోదస్కం వరమాలా విరాజితం శంగ చిత్రహరం దేవం విక్షము వందే రద్గురుం మందార గంధన యుక్తం చారుభాగం స్తోభితం భైరి మించావ చూడాంజం విహ్నం సంవేదిక గురుం రుక్మిణీ కేశని యుక్తం శ్రీకాంబర స్తోభితం అవాత్ పులసి గంధం కృష్ణం వందే జగత్గురుం గోపితానాం పుజద్వంద్వ కుంకుమాం చితోక్షతం శ్రీం కేతం మహేశ్వాసం కృష్ణం వందే జగత్గురుం నాస్తకమిదం పుణ్యం ప్రాతరుద్ధారయత్పతేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః జ్ఞాసం వశిష్ట ఉత్సారం చష్టేత్ పౌత్ర దృష్మకం పరాజరాత్మయం వందే సృతాసం తపోనిధిం జ్ఞాసాయ విష్ణు రూపాయ ధ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిహయే వాసిష్టాయ నమో నమః
యం ప్రవ్రజంత మనుపేతమపేత నృత్యం ద్వైపాయనో విరహ విరహ కాతర హాజుహావా పుత్రేతి తన్మయతయా సర్వోభినేదుహో హం సర్వభూత హృదయం ఉరిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యా భరణి సంజాతం వాధుల కుల పూషణం శ్రీ రంగారియ గురు పుత్రం షఠ గోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా స్తోత్రం తు యం తదభిహాస్యాని కత్యాకుస్యత్ యుతో హరిహి దక్ష ప్రజాపతి పరమాత్మను చేసినటువంటి స్తోత్రం భగవత్ స్తుతి. ఈ స్తుతి నీకు నేను చెప్తున్నాను అంటున్నాడు పరీక్షిత్తుకు సుభయోగింతు. ఆ స్తోత్రం నాకెందుకండీ అంటారేమో. ఈ స్తోత్రం వినే పరమాత్మ దక్ష ప్రజాపతికి. మెత్తి మెప్పు పరమాత్మ మెప్పు పొందిన స్తోత్రం అన్నమాట, మరి పరమాత్మ మెప్పు పొందాడంటే అది మామూలు స్తోత్రం కాదు కదా? దాన్ని మనం చదివితే పరమాత్మ మనకు కూడా మెప్పు పొందుతాడు, మనం కూడా ప్రీతి తోటి అనుగ్రహిస్తాడు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందినటువంటి స్తోత్రం కాబట్టి దాన్ని మీకు చెప్తున్నాను అన్నాడు. నమఃపరాయ అవితథ అనుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామునే గుణతత్వ బుద్ధివి నివృత్తమానాయ దధి స్వయంభువే పూర్తిగా ఉపనిషత్ ప్రతిపాద్యమైన విషయాన్ని తక్ష ప్రజాపతి స్తోత్రంగా చెప్తున్నారు. ఇందులో నమఃపరాయ అవితధ అనుభూతయే మొదటి మాట. తను పరమాత్మ కదా? స్వామిని ఏమంటాం? పరమాత్మ. పరుడు అంటే ఉత్కృష్టుడు, గొప్పవాడు. ఎవరికంటే? ఉన్న తత్వాలే మూడు కదా? ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు పరమాత్ముడు. గొప్పవాడు అంటే వేరే గొప్పవాడు ప్రకృతి కంటే జీవుడి కంటే.
ప్రకృతి జీవుల కంటే విలక్షణుడైనవాడు. అలాగే అవితథ అనుభూతయే. రెండో మాట ఇది. అతని అనుభూతి వాస్తవం, సత్యం. అంటే ఏమిటి? మనము ఈ లోకంలో సంసారంలో హాయిగా ఉందంటాం, బాధగా ఉందంటాం, సంతోషంగా ఉందంటాం, చాలా ఉత్సవంగా ఉందంటాం. ఇవన్నీ తాత్కాలికలే. మనం దేన్ని ఇప్పుడు హాయి అంటున్నామో మరి కాసేపటికి అది బాధగా మారుతుంది. ఏది బాధ అనుకుంటామో కొద్దిసేపట్లో అది ఆనందంగా మారుతుంది. అంటే లౌకికమైన ఏ అనుభూతి అయినా అసత్యమే. అనిత్యమే. అసలు ఉండేది ఒకటి మనం అనుకునేది ఒకటి. చెప్పాను కదా. దుఃఖాయ దుఃఖేషు సుఖమానినాం మనకో పేరు. చెప్పు నా మామూలుగా బిరుదు ఏమిటంటే దుఃఖాలనే సుఖములు అనుకునేవారు అన్నమాట. కానీ మన ఇహలోకంలో మన అనుభూతులన్నీ అకశ్యములే. క్షణికముడి. ఒక్క పరమాత్మ అనుభూతి మాత్రం నిత్యము సత్యం. అవితథ అనుభూతయే. సత్యమైనటువంటి నిత్యమైనటువంటి అనుభూతి కలవాడు. గుణత్రయాభాస నిమిత్త బంధవే. ఈ మహానుభావుల గుణత్రయములు సత్వము, రజస్సు, తమస్సు. ఈ గుణత్రయములు ఎక్కడ భాసిస్తాయి? ప్రకృతిలో. ప్రకృతితో సంబంధం ఉండటానికి ఎవరు కారణం? ఆయనే కదా మరి. తన గర్భంలో ఉంచుకోవలసినటువంటి జీవులను వారు వారు ఆచరించినటువంటి కర్మలకు అనుగుణంగా తగిన ఫలితాన్ని అనుభవించడానికి కావలసిన శరీరం ఎవరు ఇస్తున్నారు? ఆయనే ఇస్తున్నారు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరు బంధువు? ఆయనే. లేనప్పుడు ఎవరు బంధువు? ఆయన. అంటే ప్రళయకాలంలో ఆయనే బంధువు. సృష్టిలో కూడా ఆయనే బంధువు. అందుకే గుణత్రయాభాస నిమిత్త బంధువే. గుణత్రయములు భాసించడానికి ఈయనే నిమిత్తం.
అంటే మనకు స్థూల శరీరం అని చెప్పుకున్నాం. ఒకటి స్థూల శరీరం మరియు ఒకటి స్థూల శరీరం. ఈ రెండు శరీరములు దేన్ని బట్టి ప్రకృతి ముందు అండి. అలాంటి ప్రకృతిలో అలాంటి వికారం కలిగించి. మన గుణత్రయ సంబంధాన్ని కల్పించే మహానుభావుడు ఆయనే కాబట్టి గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామునే గుణతత్వ బుద్ధిపి ఆ స్వామి అతని నివాసం ఎవరికీ కనపడదు. ఎవరికీ అంటే మనకు కనపడుతుంది. మనకంటే ఎవరికీ గుణతత్వ బుద్ధివి. అంటే ప్రకృతితో సంబంధం ఉన్నవారికి పరమపదం పరమధామం కనపడదు. మన బుద్ధులని ఎక్కడివి అయితే సాత్వికం. లేకుంటే రాజసం, కాకుంటే తామసం. ఈ మూడు కానీ ఇంకో గుణం ఉందా మనకు? లేదు. గుణత్రయములు భాసించేటువంటి గుణత్రయములతో. సంబంధం ఉన్నటువంటి బుద్ధులతో చూడబడరాని పరమధామము కలవాడు నివృత్తమాయ. అతనికి అతను ఇంతటి వాడని కొలవలేము. రెండోది అహంకార మమకార శూన్యుడు కదా. నేను నాది మనం అంటాం ఆయన అంటాడా? కదా నువ్వు అహంకారం ఒక జోలి వాడి వాడు స్వయంభువే దతి అలాంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. నయక్ష సఖ్యం పురుషః అవైతి సఖ్యుహు సఖావసన్ సంవసుతః పురేస్మిన్. మనము ఎక్కడ ఉన్నాము ఆయన అక్కడే ఉన్నారు. ఒకే నగరంలో ఇద్దరు ఉన్నారు. పురంలో. చెప్పాను కదా పురం అంటే ఏమిటో? శరీరాన్ని పురం అంటాం. ఈ పురంలోనే ఒక ఇద్దరు ఉన్నారు. దహరాకాశంలో జీవుడు ఉన్నాడు. వాళ్ళు అంతర్యామిగా పరమాత్మ. తాను ఉన్నచోటే తనతోటే తనలోనే తానుగానే ఉంటున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనము తెలుసుకోలేము చెప్తున్నాను నయత్య సఖ్యం పురుషః అవైతి ఏ మహానుభావుని యొక్క మైత్రి ఏ మిత్రుని మైత్రి జీవుడు తెలుసుకోలేడో సఖా వసన్ సంవసతః పురేస్మిన్ అస్మిరిపురే సంవసతః ఈ శరీరంలో ఉంటున్నటువంటి కలిసి ఉంటున్నటువంటి సఖ ఎవరు పరమాత్మ మిత్రుడు.
అక్కడే ఉంటూ మనం అతన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగు గుణో యథా గుణినః వ్యక్త దృష్టేహే తస్మై మహేశాయ నమస్కరోమి. గుణః యథా గుణినః అంటే తత్వ గుణము కలవాడు రజో గుణము కలవాడు తమో గుణం కలవాడు. ఇది ఒక మాట. రెండోది తెరుపు, నలుపు, ఎరుపు ఇవో గుణాలు. ఇప్పుడు తెల్లని వస్త్రానికి నేను తెల్లగా ఉన్నాను అని తెలుసా? పోనీ మనము మహా తామసులం, మహా కోపిష్టిలం అనుకోండి. పక్కవాడు అబ్బా వీడు నువ్వు ఉత్త కోపిష్టివిరా అంటే ఏమంటాడు నేనా నేను కోపిష్టినా ఎవరెవరు ఆడేది నేను కోపిష్టినా ఏంటి పరమ శాంత ముర్తి అయితే. పోనీ పరమ శాంత మూర్తి ఉంటాడు అబ్బా నువ్వు ఎంత పూస చచ్చుకుడా నువ్వు నీ సాత్వికం ఏంటి నా కోపం వచ్చిందో సంగతి చూస్తానండి. తాను ఏ గుణము వాడో ఆ గుణము తనకే తెలియదు. అలాగే అచేతనము ఇది వస్త్రం కావచ్చు మరోటి కావచ్చు. ఏ రంగుతో ఉంటుందో ఆ రంగు తనతో ఉంటున్న రంగు తనలో ఉంటున్న గుణము ఎలా తనకు తెలియదో మనలో ఉంటున్న పరమాత్మ మనకు కూడా తెలియదు అంటే మనకు అర్థం కావడానికి సులభంగా ఒక దృష్టాంతం లాగా ఇచ్చాడన్నమాట. సచాసం వసతః పురిస్మిన్ గుణో యథా గుణినః వ్యక్త దృశ్యేహ తస్మై మహేశాయ అలాంటి స్వామికి నమస్కరోమి నమస్కారం చేస్తున్నాను. దేహః అసౌ అక్షా మనవః భూతమాత్రాః నాత్మానమన్యంచ విదుహు పరమ్యత్ సర్వం పుమానువేద గుణాంశ్చతజ్ఞః నవేద సర్వజ్ఞం అనంతమిదే. దేహః అసౌ అక్ష మనవః భూత మాత్రాః మొత్తం మనకు పంచభూతములు మనువులు ఈ శరీరము ఇవన్నీ ఒక రథం లాగా పోస్తున్నారు. ఆ రథంలో అక్ష అంటే మనకు ప్రధాన అయినటువంటి ఇరుసు అంటారు చూడండి. చక్రాలు రెండు పెట్టి ఇరుసు అంటామే ఈ శరీరమే మనకు పెద్ద ఇరుసు అని నమ్మండి.
అలాగే నాత్మానమన్యంచ విదుహు పరమ్యతు పంచభూతములు చతుర్దశ మనువులు అలాగే మనకు ఇంద్రియములు ఇవన్నీ దానికి అవయవాలుగా ఉంటాయి కానీ అన్యంచ విదుహు పరమ్యతు తన గురించి తెలియదు. తనకంటే విడిగా ఉన్నటువంటి పరమాత్ముని గురించి కూడా మనం తెలుసుకోలేము. సర్వం పుమానువేద ఇవన్నీ న్యాయంగా తెలుసు. జీవుడికి తెలుసు పరమాత్మకు తెలుసు. జీవుడికి శరీరం వేరని, ఇంద్రియములు వేరని, పంచభూతములు వేరని, ప్రకృతి వేరని, తాను వేరని తెలుసు. పరమాత్మ కూడా తెలుసు. కానీ తజ్ఞాన వేద సర్వజ్ఞమనంత వీడే. తెలిసి కూడా వీడు ఆ విషయాన్ని తెలియకుండా పోతున్నాడు. అంటే నా శరీరం వేరు, నా ఇంద్రియములు వేరు, పంచభూతములు వేరు, వీటిని సృష్టించిన పరమాత్మ వేరని జీవుడికి వాస్తవంగా తెలుసు. ఎప్పటికాక శరీరంతో సంబంధం ఏర్పడేంతవరకు తెలుసు. ఏర్పడ తర్వాత. మాయలో పడి నేనే ఆత్మను. విడిగా ఉన్నటువంటి దాని యొక్క విడి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సర్వన్ పుమానువేద గుణావస్తుతజ్ఞః నవేద సర్వజ్ఞం. ఇవన్నీ మనం తెలుసుకుంటాం కానీ. సర్వజ్ఞుడైన పరమాత్మను తెలియలేకపోతున్నాము. అలాంటి పరమాత్మను స్తోత్రం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. స్తోత్రం చేస్తున్నాను. యదోపరామహా మనసః నామరూప రూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్ ఇయ్యతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః పరమాత్మకి ఏం పేరు ఇది మంచి స్తోత్రం ఇది. ఏం చెప్పినా మనం హంస గుహ్య స్తోత్రం అన్నాం కదా ఎవరి హంస? పరమాత్మే కదా కదా అది ఎలాంటి హంస? గుహ్యమైన హంస. అంటే రహస్యంగా ఎవ్వడికీ తెలియబడని హంస. అందుకే ఆ మాట రావాలి కాబట్టి హంసాయ తస్మై శుచి సద్దుమనే నమః.
ఆ హంసకు నమస్కారం. ఎలాంటి హంస ఇది? శుచి సద్మ పవిత్రమైన నివాసము కలది. ఆయన ఇల్లు చాలా పరిశుద్ధం. పరిశుద్ధం అంటే గుణత్రయాభాసం కాదు కదా. వైకుంఠము సత్వజ గుణాలు సూర్యుడు చంద్రుడు అతత్ర సూర్యోపాతి జపాతి భాత్ చెప్తాం మనం. చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కుతోయమగ్నిహి తమేవ భాంతం అనుపాతి సర్వే. కదా ఇదే మంత్రం. కాబట్టి నక్షత్ర అక్కడ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ అది చంద్ర తారకా కుతోయమగ్నిహి. చంద్రుడు లేడు, తారకాలు లేవు, ఇంకా అగ్ని ఎక్కడికి? ఎందుకంటే యమేవ భాంతమనుభాతి. పరమాత్మ ప్రకాశిస్తుంటే పరమాత్మ ప్రకాశం అనుసరించి తమ ప్రకాశం బయటికి వస్తాయి తప్ప పరమాత్మ కాంతి లేదనుకోండి వీళ్ళందరి కాంతి ఏమవుతుంది? చీకటి ఏం పని చేయదు. ఇవన్నీ అనుభాతి. ఆ తేజస్సు వెనక ఆ కాంతి వెనక ఉండేవాళ్ళే వీళ్ళు. కాబట్టి అలాంటి చోట దాన్ని శుచిసద్దుమా అంటారు. పరిశుద్ధమైన నివాసం అంటే పరంధామము పరమధామము. దానికి ఇంకో పేరు పరమ పదము అంటారు. ఇలాంటి ఆ స్వామికి యయ్యతే కేవలయాస సంస్థయా రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ యదోపరామః మనసః నామరూప రూపస్య. పరమాత్మ మనకు తెలియబడాలంటే కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట. భగవంతుడు మనకు తెలియాలి అంటే మనకు తెలిసినవన్నీ తెలియకుండా పోవాలి. ప్రకృతి సంబంధం వల్ల మనకు కలిగేటువంటి సకల జ్ఞానములు ఎప్పుడు విరమిస్తాయో, నిద్రపోతాయో అప్పుడు వాడు తెలుస్తాడు. ప్రాకృతిక సంబంధం ఉన్నంతవరకు పంచభూతాలు ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఉన్నంతవరకు వీటి సంబంధం ఉన్నంతవరకు మనకు పరమాత్మ తెలియబడడు. ప్రకృతిని పరమాత్మ మనసులో పెడుతున్నాడు. కానీ పరమాత్మ మనసులో పెడుతుందా? ఇది పెట్టలేదు కదా. అందుకే ఇది పూర్తిగా మరలిపోతే కానీ మారిపోతే కానీ సంప్రమోషం అంటున్నాడు. దృష్ట స్మృతి సంప్రమోషాత్ చూచిన దాన్ని తలచిన దాన్ని. అంటే మనకు కలిగిన అన్ని విధ లౌకిక జ్ఞానములన్నీ అంతరించిపోవాలి. లౌకిక జ్ఞానం ఏ మాత్రం ఉన్నా మనకు పరమాత్మ కనపడడు.
ఇది నా ఇల్లు, వీళ్ళు నా బంధువులు, నేను పూజ చేస్తున్నాను. ఓ బ్రహ్మాండంగా ఆరాధన చేశాను. దైవ పేరు చెప్పుకుంటారు. ఇవన్నీ చేస్తున్నా కొద్ది ఎంతసేపు నేను చేశానన్న జ్ఞానం ఉంటుందే తప్ప ఎవరికి చేశారో ఆయన కనపడతాడా? లేదు. నేను ఫలానా స్వామి పూజ చేశాను. స్వామి కనపడతాడా? మనకేం కనపడతాదండి అంటాడు. మరి ఎందుకు పూజ చేయమని కదా పూజ చేసి? నేను చేశానన్న జ్ఞానంతో ఆయన కనపడడు. అహం పోవాలి. అహంత పోవాలి, మమత పోవాలి. ప్రకృతి సంబంధం తొలగాలి. దృష్ట స్మృతి సంప్రమోషాలు. చూచినది, తలచినది. ఈ రెండూ పూర్తిగా మూసుకొని పోవాలి. అంటే మనకు వాటి అంశ కూడా మనలో స్పురించకూడదు. అప్పుడు స ఇయ్యతే. కేవలయా స్వసంస్థయా పరమాత్మ తెలియటానికి సాధనములైన అంటే మనకు మనం జగత్తును వేటితో తెలుసుకుంటున్నామో. అలాంటి వాటితో వేటితోను పరమాత్మ తెలియబడడు. అంటే ప్రత్యక్షాది ప్రమాణ గమ్యుడు కాడు. కదా. అంటే కంటి కనబడడు ఇసురు కనబడడు. వాక్కుకు అందడు. మనస్సుకు అందడు. కాబట్టి ఏ ఇంద్రియములకు అతను అందబడడు. అనుమానం కుదరదు, ఉపమానం దొరకదు. మరింది శబ్దం. శబ్దం కూడా పరమాత్మ ఇలా ఉంటాడని ఇలా ఉండొచ్చు అంటుంది తప్ప ఇలాగే ఉంటాడని మీరు ఏం చెప్తున్నారా? చెప్పలేదు. అందువల్ల దృష్ట స్మృతి సంప్రమోషాద్ మనము చూచినది మనము తెలిసినది ఈ మొత్తం అంతరించినప్పుడే స్వసంస్థయాయః ఇయ్యతే. తనకు తాను తన సంకల్పముతో తన ఉనికితో ఏ మహానుభావుడు తెలియబడుచున్నాడో. ఏమర్థం? యమేవ ఏష వృళుచే తేన లభ్యః ఏం చెప్తుంది మనకు కథోపృహి చెప్తుంది. ఏ మాత్మ ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన ప్రవచనంతో కానీ బుద్ధితో కానీ శాస్త్రంతో కానీ ఈ పరమాత్మ దొరకడు. మనం పట్టుకోలేం. మరి ఎలా? అంటే యమేవ ఏష వృణితే చేన రక్ష. పరమాత్మ ఎవరిని వరిస్తే వాడికి దొరుకుతాడు.
అంటే నేను కనపడాలి అని స్వామి సంకలిపిస్తే కనపడతారు తప్ప మనము తెలియటానికి ప్రకృతిలో ఎన్ని సాధనాలు ఉన్నాయో వాటిలో వేటితోటి పరమాత్మ మనకు లభించడు కేవలం స్వసంస్థయా ఇయ్యతే. తన సంచల్పం తోటే స్వామి తెలుస్తాడు. అటువంటి హంసాయ తస్మై శుచి సద్వనే నమః. మనీషినా అంతర్కృతి సన్నివేచితం సుశక్తిభిహి నవభిశ్చ త్రివృద్భిహి వన్యం యధా దారుణే పాంచదస్యం మనీషయా నిష్కర్శంతి గూఢం. గూఢమగ్రే ప్రకేతం చెప్తుంది వేదం కదా అందులో గూఢం అగ్రే ప్రకేతం అన్నిటికంటే ముందు ఉంటాడు. అందరికంటే ముందు ఉంటాడు. అన్నిటికంటే స్పష్టంగా ఉంటాడు. ప్రకృతి జీవుల కంటే ప్రకాశమానంగా ఉంటాడు. కానీ ఎవ్వరికీ తెలవదు. ఎవ్వరికీ కనపడదు. ఏమైంది మరి? కాంతి ఉంది, స్వరూపం ఉంది, ఔత్కృత్యము ఉంది, ఔన్నత్యము ఉంది, వైశిష్ట్యము ఉంది. ఇవన్నీ ఉన్నాయి అంటున్నాము. ఎవరికి ఉన్నాయి అని కనబడదు. అంటే ప్రత్యక్షాదీంద్రియ గోచరము కానటువంటి స్వామి వీడు ఎక్కడ ఉంటాడు అంటే అంతర్హృది హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. పరమాత్మ హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. అని ఎవరు తెలుసుకుంటారు? మనీషిభిహి. పండితులు మాత్రమే, జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు. సన్నివేదితం సుశక్తిభిహి నవభిశ్చ త్రివృత్భిహి. పరమాత్మ యొక్క శక్తులు తొమ్మిది అవి కూడా మళ్ళా త్రివృత్తు మూడు రెట్లు మనం చెప్పుకుంటాం. అలాంటి అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అత్యవతారం ఇవి ఐదు. మళ్ళీ అందులోనూ హృదయము, ఉదరము, కంఠము అదో మూడు. కాదు కాదు హృదయము, కంఠము, శిరస్సు అదో మూడు. ఇవన్నీ కాకుండా అకారము, ఉకారము, మకారము త్రివృత్త అంటాం. ఓంకారానికి పేరు త్రివృత్త. అంటే ఓంకార వ్యాహుతులతో.
పరిషత్తులతో, వేదములతో మాత్రమే పరమాత్మ తెలియబడతాడు. వర్ణిం యథా దారుణి పాంచదస్యం మనీషయా నిశ్చర సంతి గూఢం. మరి ఎవరికీ తెలవదు అంటున్నారు, ఎవరికీ కనబడదు అంటున్నారు, అయినా ఉన్నాడు అంటున్నారు, ఎలా? ఎలా మనం గుర్తుపట్టాలి? అంటే కట్టెలో నిప్పు ఉందా లేదా? కనపడుతున్నాయా? పూజ అరణి లేదందామా? దాన్ని అరణి అంటాం. యజ్ఞాల్లో పాత రోజులు మర్చిపోయారు కానీ పాత రోజుల్లో యజ్ఞంలో ఆ అగ్ని పురం అందులో తెచ్చి పెడతాం కాదు. అరణి ఉంటుంది చంద్ర మరియు చెట్టు రెండు రెండు కొమ్మలను తీసుకొని బాగా వరిపిడి చేస్తే రాకడి చేస్తే పట్టి వేసి వేస్తే అందులో నుంచి అగ్ని పుడుతుంది. ఆ అగ్ని అందులో వేస్తారు. ఎక్కడ ఉన్న అప్పటిదాకా కట్టెల్లోనే ఉంది. మనకు కనబడిందా? లేదు. మర్దన చేస్తే ఒప్పుతుంది. అలాగే మనల్ని కూడా మర్దన చేస్తే పరమాత్ముడు ఒప్పుతారు అనగా. మనసు కూడా మర్దన అంటే తపస్సు. శరీరాన్ని శుష్టింపచేసి, మనసును శుష్టింపచేసి, ఇంద్రియాదులను వెనక్కు మళ్ళించి, విషయాలు దొరికిపోకుండా నిరంతరాన్వేషణ సాగిస్తే కట్టెలో దాగి ఉన్న అగ్ని. ఎలా కనబడి పెరుగుతూ ఉంటుందో ఈ పరమాత్మ కూడా అందరికీ గోచరం అవుతాడు. వన్యం యదా దారుణి పాంచదస్యం మనీతయానిశ్చర సంతే గూఢం. తవై మమ అతేచ విశేష మాయా నిదేశ నిర్వాణ సుఖానుభూతిహి స సర్వనామా స శిశ్వరూపః ప్రతీదతామ్ అనిరుక్తాత్మశక్తిహి పరమాత్మ ఎలాంటివాడు ఒక్కొక్క విశేషణం పడేస్తున్నాడు. అనిరుక్త ఆత్మశక్తిహి. అతని యొక్క శక్తి ఇంత అని ఎవ్వరూ చెప్పలేరు. ఎవ్వరి చేత చెప్పటానికి వీలు లేనంత ఆత్మశక్తి జర మహానుభావి అనురుక్తాత్మశక్తి సవై మమ అతేష విశేష మాయా నిశేష నిర్వాణ సుఖానుభూతిహి.
అలాంటి పరమాత్మ నాకు కనపడ్డాడు అని చెప్పాలి. కదా? ఆ వాడు ఎలా చెప్తున్నాడు? అశేష విశేష మాయా నిశేష నిర్వాణ సుఖానుభూతిహి అంటున్నాడు. ఎన్ని రకముల మాయలు ఉన్నాయో పరిపూర్ణమైనటువంటి అన్ని మాయలను తొలగించి సత్యము నిత్యమైనటువంటి అనుభూతిని కలిగించిన మహానుభావుడు అంటున్నారు. అంటే నాకు ప్రకృతి సంబంధం ఇంచుమించు పోయినట్టే లెక్క. ఇందువల్ల అంటే పరమాత్మ అనుభూతి కలిగింది. పరమాత్మ సాక్షాత్సారం కలిగిన తర్వాత మనం ప్రపంచంలో సంసారంలో ఉన్న ప్రకృతి బంధం మనను ప్రమోహింపచేయదు, వ్యామోహింపచేయదు. అందుకే అశేష విశేష సుఖ నిర్వాణ సుఖానుభూతిహి అశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతిహి సకల మాయలను నిషేధించినటువంటి మహానుభావుడైన అలాంటి స్వామిని. సర్వనామ సత్య విశ్వరూప అంటే ఆయన పేరేంటి అని చెప్దాం అన్ని పేర్లు ఆయనవి పోయే ఆయన రూపం ఏంటి అన్ని రూపాలు ఆయనవి కదా అందుకే ఆయనకి ఏం పేరు అంటే సర్వనామ ఒక పేరు విశ్వరూపః. కదా అన్ని రూపాలు ఆయనే. అన్ని పేర్లు ఆయనే అలాంటి మహానుభావుడు విశ్వరూపః ప్రతీదతాం అనిరుక్తాత్మశక్తి చెప్పబడ చెప్పబడదానటువంటి ఆత్మశక్తి గల మహానుభావుడు నా విషయంలో ప్రసన్నుడగు గాక. ప్రతిగతాం యద్య నిరుక్తం భజత నిరూపితం ధీయాక్ష బిరువ మనసా ఓతయిత్య మాభూత్ స్వరూపం గుణరూపం విసత్తత్ కవై గుణాపాయ విసర్గ లక్షణః ఎందుకలా అంటున్నారండి మనం చెప్పలేమా మనం చూడలేమా మనం చూపలేమా అంటే ఆయన వేటికి అందడు. అదే అంటున్నాడు యద్యత్ నిరుత్తం వచసా నిరూపితం ధియా అక్ష పిరువ మనసా ఊతయస్య వాస్తుతో చెప్పిన మాట కానీ. మనస్సుతో ఊహించింది కానీ బుద్ధితో నిర్ణయించింది కానీ అలాగే అక్క విలువ అంటే ఇంద్రియములు. ఇంద్రియములతో కానీ మనస్సుతో కానీ ఏ ఏ స్వరూపం ఉందని మనం చెప్పుకుంటామో అదంతా. సత్యం కాదు మాభూత్ స్వరూపం గుణరూపం హి తత్ తత్ ఎందుకంటే మనము చెప్పే అన్ని రూపాలు ఎలాంటి రూపాలు గుణములతో ఏర్పాటు చేయకపోతున్నాం తెల్లగా ఉంది నల్లగా ఉంది పచ్చగా ఉంది ఎర్రగా ఉంది
ఏం చెప్తాం? ఈ తెలుపు, నలుపు, పచ్చ, ఎరుపు ఎవరిది? ప్రకృతిది. ప్రకృతి అంటే గుణత్రయాన్ని. కాబట్టి మనం ఏ పేరు పెట్టినా, ఏ రూపు చెప్పినా, గుణత్రయము సంబంధం ఉన్నటువంటి ప్రకృతిలో ఉండే పేరు మాత్రమే పెడతాం. ప్రకృతిలో ఉన్న రూపాన్ని మాత్రమే చూస్తాం. మరి ఆయనే దీనికంటే అవుతారు ఇవాళ ఎలా ఉంది అనండి. అందుకే మనసా యద్యం నిరుత్తం వస నిరూపితం సియ్య అష్టభిరువ మనసా ఓతి మాభూత్ స్వరూపం ఎందుకు గుణరూపంకి తత్పత్తు ఇవన్నీ గుణరూపాలే మనం చెప్పుకునేవన్నీ అందువల్ల సవై గుణాపాయ విసర్గ లక్షణః మనము చూచేది, మనము చెప్పేది ఇవన్నీ గుణరూపాలు. పరమాత్మ గుణాపాయ విసర్గ రక్షణః స్వామి అన్ని గుణములు. నశించినటువంటి ప్రళయకాలంలో ఉండే మహానుభావుడు. పరమాత్మ ప్రళయకాల స్వరూపుడు. నాకు తెలిసింది సృష్టికాలం వరకే. కదా? జగత్తులో ఉన్న వాటిలో నీకు బాగా నచ్చినది అని చెప్పి పరమాత్మ ఇలా ఉంటాడు అంటాం. నీకు నచ్చినది, నీవు చూసినది, నీకు తెలిసినది ఎక్కడిది? జగత్తులోనిది. మరి ఈ జగత్తు అంతా ఎక్కడికి పోతుంది? ఆయన దగ్గరికి. మరి అప్పుడు ఏం చెప్తాం? ఏం చూస్తాం? అందుకే మనం చూసింది మనం అనుకునేది మనం మాట్లాడేది ఇదంతా తప్పే అబద్ధమే అన్నమాట. చెప్పు. ఎంత తరగతి ఉంది? వన్ అవర్ తరగతి ఉంది. తీసుకురా ఎత్తిని. యస్మిన్ యతో ఏరక యస్య యస్మై యత్. యో యథా కురుతే కార్యతే చ పరావరేశాం పరమం ప్రాత్ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్వేతుహు అనన్యదేకం. పరమాత్మకు తెస్తున్నాడు యస్మిన్ యతః ఏనచ యేస్య యస్మై యద్యో యదా కురుతే కార్యతే చ పరావరేశాం పరమం ప్రాత్ ప్రసిద్ధం తద్బ్రహ్మ ఈ ప్రపంచంలో
ఎన్ని రకముల కార్యములు జరుగుతున్నాయో దేనితో జరుగుతున్నాయో దేనిలో జరుగుతున్నాయో దేని వలన జరుగుతున్నాయో దేని కోసం జరుగుతున్నాయో ఎవరు జరుపుతున్నారో అంటే అన్ని లింగాలు యస్మిన్ యతః ఏన యత్య యస్మ యత్ దేని యందు దేని వలన దేనితో దేనికి దేని కొరకు ఏది ఏ రకముగా చేయబడుతుందో చేయించబడుతుందో కార్యచేక పరావరేషాం పరమం ప్రాకు ప్రసిద్ధం. అందరికంటే ముందు వారు అందరికంటే తర్వాత వారు. ఇతను తర్వాతి వారి కంటే ముందు వాడు, ముందు వారి కంటే కూడా ముందు వాడు. మనం ఏమంటాం స్వామిని అబ్బో ఇప్ప కదా చాలా పాత వాడండి. ఈ చాలా పాత వాడు ఎప్పటిదాకా చాలా పాత వాడు? మనము ఎంత సాదాపాతగా ఉన్నా అంతగా పాతవాడు. అందుకే పర అవరేషాం పరమం. తర్వాతి వారి కంటే మొదటివాడు. మొదటి వారి కంటే కూడా మొదటివాడు. అందుకే పరావరేషాం పరమం ఇది ప్రాత్ ప్రసిద్ధం. ఇతను ఉండేవాడట. ఎప్పుడు మొదట? ఏ మొదట? ఎప్పుడు అడిగినా ఇది జవాబు. బ్రహ్మ అడిగితే ఏం చెప్తాం? ముందు ఉండేవాడు. మనం అడిగితే ముందు ఉండేవాడు. బ్రహ్మ కంటే ముందు మనకంటే ముందు. అంటే ప్రపంచము కంటే ముందు ఉన్నవాడు. ప్రపంచం యొక్క ప్రళయం కంటే ముందు ఉన్నవాడు. సృష్టి కంటే ముందు ఉన్నవాడు. సృష్టి చేసే వారి కంటే ముందు ఉన్నవాడు. అందుకే స్వామి పరావరేశాం పరమం పరా ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్దేతుహు. అనన్యతేకం అలాంటిదే ఆయనే పరమాత్మ. అతనే సకల జగత్తుకు కారణం. అతను మాకు అనన్యతే ఇంకో కారణం లేదు. ప్రపంచానికి పరమాత్మే కారణం. ఇంకో కారణం లేదు. ఇది పరమాత్మే హేతువుగా ఉంటాడు, ఆయనే కార్యముగా ఉంటాడు. కారణము హేతువు అంటే మనం చెప్పుకున్నాం. ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని, సహకారి కారణమని. కుండకు మట్టి ఉపాధా కారణం, కులాలుడు నిమిత్త కారణం, గర్ధవాదులు సహకారం.
దండము చక్రము గౌరవ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క పని చేయాలన్నా వేరు వేరు కారణాలు ఉన్నాయి. కానీ మరి పరమాత్మకి ఏమిటి కారణం? పోనీ పరమాత్మ మనకే కారణం. జగత్తును సృష్టి ఆయనే సృష్టించాడు కదా. ఆయనే కారణం. ఏ కారణం? అంటే అన్ని కారణాలు. ఉన్నదే ఒకరండి ఇంకోడు ఉంటే కదా మీరు చెప్పేది. అతనే ఉపాదాన కారణం, అతనే నిమిత్త కారణం, అతనే సహకారి కారణం. అందుకే యత్త్యక్తయ పరావరేషాం పరమం ప్రాత్ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్దేతుహు అనన్యదేశం యత్త్యక్తయః వదతాం వాదినాంబై వివాద సంవాదభువః భవంతి కురువంతి చేశాం ముహురాత్మ మోహం తస్మై నమః అనంత గుణాయ భూమ్నే. ఇంకోటి ఒక సైట్ అంటే యత్ శక్తయః వదసాం వాదినాం వై. వివాద సంవాదపువః చెప్పేవారికి చెప్పినది కాదని వాదించేవారికి మళ్ళీ అవునని నిరూపించేవారికి. పండితులందరూ వాదించుకుంటున్నారండి వారు చెప్పుకున్నారు. మరి వాదించుకోవడానికి కారణం ఎవరు? ఆయనే. పరమాత్మ అంటే ఎవరు? ఎవరి గురించి పండితులు వాదించుకుంటారో ఆయనే. మరి ఇంకేం చెప్పకూడదు కష్టం ఆయనకు. అందుకనే వివాద సంవాద భువః ఆ పరమాత్మ యొక్క శక్తి. ఎవరికీ అర్థం కాక ఎవరంతల వాడు తనకు వచ్చిన లక్షణాలు చెప్పి నీ మాట తప్పు అంటే నీ మాట తప్పు. వాని మాట వీడు తప్పు రెండు తప్పులే. ఎందుకంటే రెండు తెలవదు అంటావ్. వాని గురించి వీడికి తెలియదు వానికి తెలియదు. కేవలం మాట్లాడుకోవడానికి మాకు తెలుసని చెప్పడానికి పనికొస్తాయే తప్ప అసలు పరవాస స్వరూపం ఏది అంటే వీళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పలేరు. అందుకే స వివాద సంవాద భువః వదతాం వాదినాంచ వివాద సంవాద భువః చెప్పేవారికి చెప్పించేవారికి నిరంతరం వివాదములు సంవాదములకు మూల కారణం ఉంటుందో వివాద సంవాద భువః కురువంతి కేషాం ముహురాత్మ మోహం తస్మయ నమః ఎలాంటి మహా పండితులకు కూడా ఆత్మ మోహాన్ని ఎవరైతే కలిగిస్తారో అలాంటి పరమాత్మకు నమస్కారం అనంత గుణాయ పూర్ణే
అస్తీతి నాస్తీతి చ వస్తు నిష్టయోహో ఏకస్తయోహో భిన్న విరుద్ధ ధర్మయోహో అవేక్షితం కించన యోగ సాంఖ్యయోహో సమం పరం అనుకూలం బృహత్తత్ నాకు యోగం ఉంది. అలాగే సాంఖ్యం ఉంది. ఒక్కొక్క మతం వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఒక్కొక్క తీరుగా చెప్పుకున్నారు. అందులో కొందరు అస్తీతి, కొందరు నాస్తీతి. కొందరు మహానుభావులు పరమాత్మ లేడు. ప్రకృతి కర్త్రి పురుషస్తు పుష్కర ఫలాజవన్ నిర్లేపః. సాంఖ్యంలో చెప్తాం ప్రకృతి కర్త. జీవుడు నిర్లేపుడు సంబంధమైన నిర్లేపుడు అంటే ఈ సృష్టి మొత్తానికి ఎవరయ్యా కలిస్తాడు అంటే ఒకటే కలిస్తాడు అని సాంఖ్యం ఉంటుంది. అరే ప్రకృతి కాదండి పరమాత్మ ఉన్నాడు అదేమిటి అంటే అతను హృదయాకాశంలో ఉండేటువంటి వాడు అని యోగం చెబుతుంది. కాదండి అతను ఈశ్వరుడు సకల జగత్తును ఆయన సృష్టిస్తాడు ఆయన కర్త ఇది కార్యం కాబట్టి ఆయన కర్త అని తాత్కుడు చెప్తారు. ఇలా ఒక్కొక్క సాంప్రదాయం వాళ్ళు ఒక్కొక్క మతం వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఒక్కొక్క తీరుగా వాళ్ళు చెప్పుకుంటారు కొందరు ఉందంటారు కొందరు లేదంటారు. అది వస్తునిష్టయోహో ఏకస్యయోహో భిన్న విరుద్ధ ధర్మయోహో న్యాయంగా. ఒకే వస్తువు ఉండి లేకుండా పోతుందా? ఎందుకంటే అస్తి ధర్మం వేరు. నా ధర్మం వేరు. ఉండటం ఒక ధర్మం. ఉండకపోవడం ఇంకో ధర్మం. మరి ఒకే ధర్మానికి ఉండుట ఉండవు రెండు ఉంటాయా? ఉండవు. ఈ రెండు. పరస్పరము విరుద్ధ ధర్మములు. అలాంటిది ఏకస్థయో భిన్న విరుద్ధ అందులో ఒకే దానిలో ఉంటాయి. ఒకే వస్తువులో ఉన్నాయి. జగత్తులో పరమాత్మ ఉన్నాడు. నమ్ము. పోనీ మనలో పరమాత్మ ఉన్నాడు అసలు నమ్ము. ఎందుకంటే హృదయంలో ఉన్నాడు. ఏమైనా కనబడుతుందా? పోనీ అసలు అందులో ఉన్న ఆత్మ కనబడుతుందా?
వాడు లేడు వీడు లేడు రెండు అబద్ధాలే ఇదంతా ప్రకృతిమయమే. ఇలా చార్వాకులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, మీమాంసకులు ఉన్నారు, తార్కికులు ఉన్నారు. ఇలా రకరకాల మతాల వారు. పరమాత్మ గురించి రకరకాలుగా చెప్పుకున్నారు అస్తితి నాస్తితి వస్తునిష్టయోహో ఏకస్తయోహో భిన్న విరుద్ధ ధర్మయోహో అవేష్టి తంగించెన యోగ సాంఖ్యయోహో యోగ సాంఖ్యములలో మనం పరమాత్మ గురించి ఏమేమి చెప్పుకున్నామో సమం పరం అనుకూలం బృహత్తత్. వాటిలో మీరు చెప్పినవన్నీ నిజమే అనిపిస్తుంది వాడి వాడికి. నా శాస్త్రం కదలంటే నా శాస్త్రం కదలంటే. నేను చెప్పిందే కదలంటయ్యా నేను చెప్పిందే కదలంటయ్యా. ఇద్దరి కరెక్ట్ ఏం కొట్టిన వాళ్ళు. ఎందులో కరెక్టు? కరెక్ట్ కాకపోవటంలో కరెక్ట్. అవునా రెండు తప్పే. కాబట్టి రెండు కరెక్టే కదా. ఏడా అక్కడ ఉండకూడదు అసలు ఉండకూడదు. విషయాలకు ఎలా ఉండొచ్చు విషయ వాదలు ఎలా ఉండొచ్చు కానీ ఈ రెండు అసత్యమైన విషయంలో రెండు సమానమే. అందువల్ల అది కరెక్టే ఇది కరెక్టే అంటున్నారు. ఇలా ముహురాత్మమోహం యో యోగ సాంక్షయోహో సమం పరం అనుకూలం బృహస్తత్ యోగం వాళ్ళకు అదే కనిపిస్తుంది, సాంఖ్యం వాళ్ళకు అదే కనిపిస్తుంది, సాల్చుకులకు ఇదే కనిపిస్తుంది. ఎన్నెన్ని శాస్త్రాలు ఉన్నాయో, ఒక్కొక్క శాస్త్రం ఎన్నెన్ని సిద్ధాంతాలు ఉన్నాయో, పరమాత్మ ఎంతటి సులభుడు అంటే మీరు ఎక్కడా లేదు నాకు వద్దని కూడా శాపించాలి. ఎలా ఉంటాడు వచ్చేయండి. ఏదో రత్నాలు చేయమని బాధేముంది నష్టమేముంది. పేరు మార్చుకున్నావు వచ్చేది నన్నే కదా వస్తాను పద. అంత సులభముడు పరమాత్మ. అందుకోసమని సమం పరం అనుకూలం బృహత్తతు యోనుగ్రహార్థం భజతాం పాదమూలమ నామ రూపః భగవాన్ అంతః నామాని రూపానిచ జన్మ కర్మభిర్తేజేత మధ్యం పరమః ప్రసీదతు. అసలు పరమాత్మ ఎందుకు అవతరించాలనే రూపం లేదు అంటున్నాం. రూపము లేదు, కర్మలు లేవు, క్రియలు లేవు, ఓ కీర్తి లేదు, అపకీర్తి లేదు, ఆకరణ లేదు, దత్తి లేదు. మరి అన్నీ లేకుంటే అతను అవతరించాడు అంటున్నాం, ఎలా కుదురుతుంది? మనం పుడుతున్నాం అంటే ఎందుకు పుడుతున్నాం? మన కర్మకు పుడుతున్నాం కదా అనుభవించడానికి, మరి ఆయన ఎందుకు పుడుతున్నాడు?
మన అనుగ్రహించడానికి పుడుతున్నాడు. పరిత్రానాయ సాధునాం. పరమాత్మ సాధుజన రక్షణ కోసం పుడుతున్నాడు. యో అనుగ్రహార్థం భజతాం పాదమూలం పరమాత్మ యొక్క పాదమూలమును భజించే వారిని అనుగ్రహించడానికి అనామ రూపః భగవాన్ అనంతః పరమాత్మ ఓ పేరు. ఓ రూపము ఇవి ఏమి అండి మహానుభావి అంతము లేనివాడు నామాని రూపానిచ జన్మ కర్మ విధి భేజే పేరు లేనివాడు పేరు పెట్టుకున్నాడు. ఏ పనులు చేయని వారు పనులు చేయడం మొదలుపెట్టారు. అవునండి స్వామి. అందువల్ల అనామ రూప నామాది రూపానికి జన్మ కర్మ ఇది ద్వేజే సమత్యం పరమస్త్ర సీతతు. భక్తులను పరిపాలించడానికి నామరూపాలను తెచ్చిపెట్టుకున్నటువంటి పరమాత్మ మన విషయంలో అనుగ్రహించుగాక. ప్రసీనతు యః ప్రాకృతైహి జ్ఞానపథైహి జనానాం యథాశయం దేహగతః విపాతి యథానిలః పార్గ్వో మాత్రుతో గుణం త ఈశ్వరహామే కురుతాత్ మనోరథం. మళ్ళీ కాసేపు పరమాత్మ స్తోత్రం చేస్తున్నాడు. మొదలు కాస్త వాచన కొంచెం రహత్యం చెప్పు రహత్యం. ఇప్పుడు య ప్రాకృతైహి జ్ఞానపదైహి జనానాం యథాసయందే భాతి ప్రకృతి సంబంధముతో పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ భూతములు మనస్సు అనుకుంటున్నాం కదా ఇవి ప్రకృతి వచ్చేటువంటి జ్ఞానం కాబట్టి ఇలాంటి వాడికి యదాశయం దేహగతః విభాతి. నేను లేకుంటే వీళ్ళు లోబడికి పోయి ఏమేం చేస్తారో, నా స్వరూపాన్ని ఉంచుతారో ఊడగొడతారన్న భయంతోటి స్వామి కూడా మనతోటే ఉంటాడు కాపర. ఆయన ఎందుకు అంటాది అయ్యా మనకు కాపరా? అంటే ఆయన ఉంటే నిన్ను ఆయన నా కాయత్యం చేస్తున్నాం. పొరపాటున ఆయనే లేకుంటే హృదయంలో మనకును మనం చెప్పుకున్నాం కదా ఏ మాత్రం తేడా ఉండదు అన్నమాట. ఇలా ప్రాకృతైహి జ్ఞానపదైహి జనానాం యథాజయం దేహగతా భాతి ప్రాకృతమైనటువంటి ప్రకృత సంబంధమైనటువంటి
జ్ఞానములతో భాసించేటువంటి వాటిని యథాశయం దేహగతః విభాసి ఆశయం అంటే మనస్సు. మనస్సు శరీరంలో ఉన్నంతవరకు ప్రకాశిస్తుంది. శరీరాన్ని విడిచిపెడితే మనకు మనస్సు కూడా భాసించదు. అందుకే యధానిలః పార్ధ్యోమాశ్రితో గుణం సఈశ్వరః మే కురుతాత్ మనోరథం. ఇక్కడ యధానిలః పార్ధ్యోమాశ్రితం గుణం సఈశ్వరః వాయువు ఉండాలి. అనరం ఉంటే అగ్ని, అనిల అంటే వాయువు. ఈ వాయువు కూడా అగ్నికి తోడైతే అగ్ని బాగా మండుతుంది. కారిపోతుంది. ఇదే గాలి తక్కువ ఉంటే వాయువు ప్రభావం తక్కువ ఉంటే అగ్ని ప్రభావం తక్కువ ఉంటుంది. అగ్ని వల్లనే వాయువు బాగా విస్మిస్తుంది. వాయువరగ్ని అగ్నేరాపహాంతాని కదా ఎంత బాగా గాలి ఉంటే దీపం అంత బాగా ప్రకాశిస్తుంది. కొద్దిగా గాలిలో పెడితే పోతుంది అది వేస్తాను అనుకోండి ఈ రీతిలో ప్రాకృతైహి జ్ఞాన పదైహి జనానాం యథాశయం దేహగతోభిపాతి యథాంజిన పద్ము మధుతో గుణామి. దేహగతః ఆశయం యథా విపాతి శరీరంలో అంటే మనస్సులో మనస్సులో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి అంటే యథా ఆశయం దేహగతః విపాతి శరీరంలో ఉన్న మనస్సు ఎలా మనకు మనస్సు ఉన్నదని తెలియజేస్తుందో అలాగే యధానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరః మే కురుతాత్ మనోరథం. శరీరంలో దేహం ఉండగా ఆత్మ గురించి పరమాత్మ గురించి వర్ధించుకోని వారు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు కదా, అలాంటి ఆ నరకానికి పోయే వాడిని తెచ్చి మళ్ళీ మోక్షానికి చెప్పించాలి అనుకుంటే ఏం చేయాలి? పరమాత్మ యొక్క స్వరూప రూప గుణాలను. ఉపదేశం చేయాలి, బోధించాలి, ఆచార్యులు రావాలి. అప్పుడు యథాశయం దేహగతః విభాతి ప్రాకృతమైనటువంటి జ్ఞాన మార్గములతో బోధకండనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆచార్య కృపతో వేద వేదాంత పరిజ్ఞానంతో విబోధంతో ఎలా మనకు తెలియబడుతుందో యథా అనిలః పార్థివ మాత్రి సంగుణం త ఈశ్వరూమే అనిలః అంటే వాయువు.
కదా ఘటాదులలో ఉండేటువంటి వాయువు ఘటము భిన్నము కాగానే వాయువు ఏమవుతుంది? వాయువులో కలుస్తుంది. ఒక కుండ తెచ్చామండి. ఆ కుండలో వాయువు ఉంది. జాలి ఉంటుంది కదా కుండలో? అయితే ఈ కుండలో ఉన్న వాయువు బయట ఉన్న వాయువు కంటే వేరా ఒకటా? న్యాయంగా ఒకే వాయువు. కానీ కుండ ఉన్నంతవరకు అది కుండలోని వాయువు అది కుండగారే. కొండగారి కాదు. కదా కొండ గాలి కుండ గాలి అంటే ఏమంటాం ఇది కొండ గాలి కాదు కుండ గాలి అంటాం పొరపాటున కుండ పడిపోయింది అనుకోండి ఇప్పుడంతా గాలి అక్కడి గాలి ఇందులో కలిసి ఇది వేరు అయితున్నది ఈ కుండ పోయింది అది అది కలుస్తుంది అలాగే ఈ కుండలో కూడా గాలి ఉంది కదా. ఇదేంటి శరీరం? కుండేనండి ఇది కఠం ఇదంతా. కదా ఆ కఠం పోయిందన్నావా? ఇది కఠమే ఇందులో గాలి ఉంది. ఏం చేయాలి? కుండ చేయాలి. ఏమిటది? ప్రాణవాయువు. ఈ శరీరాన్ని విడిచి బయటికి వచ్చిందనుకోండి, కుండ లేకుంటే వాయువు వాయువులో కలిసినట్టు, శరీరం లేకుంటే ఆత్మ ఆత్మలో కలుస్తుంది. అది ఏం లేదు. ఒక ఆచ్ఛాదకం ఉంటే అందులో గాలి అవుతుంది. అది పోతే గాలి అంతా ఒకటే. ఒక శరీరం ఉంటే మనం జీవుడు అంటున్నాం. ఇది పోతే ఈ ఆత్మ ఆ ఆత్మ ఆయన్ని చెబుతుంది. అది ఏది ఒకటే. ఇలా. యధానిరహా పాద్యో మాతృత్వో గుణం త ఈశ్వరః మే కురుతాత్ మనో అలాంటి పరమాత్మ నా కోరికను తీర్చాలి అంటున్నారు. ఇలా ఇది సంస్తుతః స్తుతః సంస్తువతః సతస్మిన్ అఘమర్షణే ఆవిరాతీత్ పురుష్రేష్ట భగవాన్ హస్తవత్సలః ఇలా అఘమర్షణ క్షేత్రంలో అగా మరుసన క్షేత్రంలో ఫోనా? ఇలా అగమన క్షేత్రంలో ఈ రీతిగా స్తోత్రము చేయబడి ఆవిరాతీత్ కురు శ్రేష్ట భగవాన్ భక్తోత్సాహ పరమాత్మ వారికి.
స్వామి దక్ష ప్రజావతికి ప్రత్యక్షమయ్యాడు. కృతపాదహాసురా సుపర్ణాంశే ప్రలంబాష్ట మహాభుజః శంఖ చక్ర అశిచర్ చర్మ ఇషు ధను పాచగదాసరః పరమాత్మ. వైకుంఠంలో పరమాత్మ ఎలా ఉంటాడో అష్టభుజములతో ఉంటాడు. మాకు తెలిసింది నాలుగే భుజాలు కదా. అసలు వాస్తవంగా స్వామి అష్టభుజః అష్టబాహుహు ఎందులో వస్తుంది? కవి వస్తుంది నారాయణ కవచం సహ అష్టగుణః అష్టబాహు అంటారు నారాయణ కవచంలో పరమాత్మ అష్టభుజుడు. ఈ అష్టభైనటువంటి ఈ పరమాత్మ సుపర్ణాంసే ప్రదంబ అష్టమహాభుజః గరుత్మంసుని వీపు మీద తన భుజములను అలా వెళ్ళాడంటే ఉంచి చక్ర శంఖ అశి చర్మ ఇషు తనుః పాశ గద ఎనిమిది చేతుల్లో లాగాలు ఉండొద్దు ఈ ఆయుధాలు కలవాడై యజాధరః పీతవాతాః ఘనస్యామః ప్రసన్నమదనేక్షణః పీతాంబరధారి. నిల్లమేఘ శ్యాముడు ప్రసన్నమైన చూపులు ముఖము కల మహానుభావుడై వనమాల నివీతాంగః రథ శ్రీవర్త కౌస్తుభః వనమాల హారం గలవాడు శ్రీవర్త కౌస్తుభాలను ధరించినవాడు మహాతిరిగిత కటకః పురణ మకరకుండలు అనే సమయం రూపాలు కిరీటం మకరకుండలాలు, అలాగే కాంచి మొలతాడు చేతులకు ఉంగరములు వలయను పారములకు అందెరు, ఇలాంటి వాటితో అలంకరించుకొనబడి తైరోగ్య మోహనం రూపం విభ్రత. ఎలా ఉన్నాడు స్వామి అంటే ఒక లోకం కాదు ఆయన చూస్తే మూడు లోకాలు కూడా మోగిస్తాయి. మూడు లోకముల చేత మోగించబడేటువంటి దివ్యమైన రూపాన్ని కలిగించినటువంటి మహానుభావుడు కృతౌ నారదనందాద్యైహి పురుతో నారదనందాద్యైహి పార్షదైహి సురల్యూధపైహి అతను బయలుదేరగానే ఒక్కడినే పోనీయ్యరు. మనం చూస్తాం కదా ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే ఒక్కడే పోతాడా? ముందరో రెండు పైరేట్లు వెనకో రెండు పైరేట్లు 15 సైకిల్ మోటార్లు. అంటే ఏంటి అంటే ఆయన బృందం. మరి వీళ్ళకే ఎన్ని ఉంటే ఆయనకెంత బృందం ఉండాలి పరమాత్మ. అందుకే స్వామి కూడా తన తమ బృందముతో కలిసి ఎవరు నారదనందాద్యేహి నారదుడు.
తుంబురుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజా వినాగా ఇలాంటి సనకాదులు, ఋషులు వీళ్ళందరితోటి పార్వతదైహి సురయూధపైహి స్తూయమానః అనుజాయత్విహి. కొందరు స్తోత్రం చేస్తున్నారు. మరి కొందరు స్తోత్రం చేయలేని వారు స్తోత్రం చేస్తున్న శ్లోకాలనే మళ్ళీ అంటున్నారు. మనకి అనరాదు మరి ఏం చేస్తాం? వాడు విశ్వం విశ్వ షట్కారు అన్నాడు. పక్కవాడు విశ్వం షట్కారు అంటాడు. ఎందుకంట నాకు అందాది మరి ఏం చేయమంటావ్? నా సోదరం రాదండి నువ్వు అంటే నేను అంటాను. అది పుణ్యమే ఇద్దరికీ పుణ్యమే. ఎందుకంటే వచ్చిన వాడికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇంకెన్ని శ్లోకాలు అయిపోతుంది వాడు ఆలోచిస్తుంటాడు. అసలు దాని వాడికి అంతా ఒకటే. ఉదయ వాడు ఉండబోతున్నాడు. కదా రెండు సమానమే. కానీ మరి మనకు వాస్తవంగా ఏం కావాలి రాని వాడు ఏం చేస్తాడు? వచ్చిన వాడు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ వీడు చెప్తుంటాడు. ఏమంటారు అనువచనం అదే మనకు సంతాంత అత్మల పాటలు ఇలాంటి మహానుభావులు అలా సూయమానుగాయబ్బిహి సిద్ధగంధర్వచారణైహి ప్రూవం తన్మహదాశ్చర్యం విచక్షియాగత సాత్వసః ఇంతటి ఉత్తమ రూపాదేయ స్వామి చూసి ననామ దండవత్ భూమౌ ప్రకృష్టాత్మా ప్రజాపతిహి. పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూపించినటువంటి ఈ మహానుభావుడు సాష్టాంగపడి తన చిరస్తుల పాదములను స్పృశించాడు. యావతి న కించిన్ నోది రహితు వసకతు తీవ్రయాముద పరమానందం ఉంది. అననందం అది పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్న ఆనందం. కదా దానికి ఏ ఆనందం కూడా సాటి రాదు. అందుకే అంటున్నాడు. ఆపూరిత ఆపూరిత మనోద్వారైహి సాధిన్యాయువ నిర్జరైహి తంతధావనతం భక్తం ప్రజాకామం ప్రజాతిపం అతను ఆపూరిత మనోద్వారైహి సవిణ్యైవ నిజ్జరైహి ఎలా ఉందంటే కొండ కొండ నుంచి కొండవాగు అంటాం మనం పొరసం పడితే కొండ నుంచి వాగు నీడు వస్తుంటుంది. అంతటి మహా ప్రవాహం వస్తుంటే ఇంత నీరు వస్తే పొలాలు పాడైపోతాయి. కదా? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? కాలువలు తయారు చేస్తారు.
అంటే ఏమవుతుంది కావురు ఏమవుతాయి నీరు యొక్క క్వాంటిటీ తగ్గిస్తుంది. ఇంత ప్రవాహం కాకుండా ఇంతలో వస్తుంది. ఆ ఇంతలో వచ్చింది కూడా మొత్తం అలాగే పొలంలోకి పోతే పొలం మురిగిపోతుంది. అక్కడేమో ఇంత గాలివే చేస్తాడు. నీళ్లు పోవ చోట ఇంత గాలివే చేస్తాడు. చిన్నది చేస్తాడు. సన్నగా నీళ్లు వెడుతుంటాయి. ఏమర్థం? నిండదు. ఎంత నిండినా నీళ్లు వచ్చినా వెడుతుంటుంది. కదా పూర్తిగా నీళ్లు లేకుండా ఉంటే పంట పాడైపోతుంది. అలా నీళ్లు బాగా ఎక్కువ ఉంటే పంట పాడైపోతుంది. ఎంత నీరు కావాలో అంత నీరు మాత్రమే తీసుకోవటానికి ఏం కావాలి? కాలువలు కావాలి, చెరువులు కావాలి. అంటే వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా కదా అందుకే అంటాడు నచించెనోదీరయుతుమశగతో తీవ్రయా భుజా ఆపూరిత మనోద్వారైహి హృదిన్య ఇవ నిద్యరైహి అది ఈ కొండ ఏరు నీరంతా ఏమైంది? హృదయంలో నిండిపోయిందట. ఏంటా నీరు? పరమాత్మ యొక్క కృప వల్ల కలిగిన పరమానందం ఉంది అది హృదయాన్ని నింపేసింది. నిండా వచ్చేసింది ఇంకో జం వస్తే దాన్ని ఏమంటారు గండి. గండి ఏదో అంటారేమో చెరువుకు గండి పడుతుంది ఆ స్థితి. ఇలా పరమాత్మ యొక్క ఆనందం వచ్చి తీవ్రయా ముదపవనం తోటి తంతధావనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞ సదోభూతానం. ఇద మహాజనార్ధనః ఇదా పరమ భక్తుడు అతను ప్రజాకామం సంతానం పోయేటువంటి ప్రజాపతి కాబట్టి అతని మనస్సులో ఏముందో తెలుసుకొని ఎందుకు సర్వభూతానాం విత్ప చిత్తజ్ఞః ఇది ఒక్కటే కాదు ప్రపంచంలోని సకల చరాచర జగత్తు యొక్క మనస్సులో ఏముందో అని తెలుసుకుంటాడు. ఎవరు? దామోదరు. ఏం పేరు దమ పెట్టినా ఏమన్నాడు? ప్రజాపతి సంతత్వం ఆ. ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞ జనార్ధన చిత్తజ్ఞః సర్వభూతానాం ఇదమాహ జనార్ధనః సకల ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ ఎక్కడ మనం కోరికలు పుడతాయో అక్కడే ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడండి? హృదయంలోనే కదా, ఎక్కడ పుడతాయో కోరికలు.
కోరికలు పుట్టే చోటనే ఉన్నాడు కాబట్టి మనం ఏం కోరుకుంటామా అని చెప్పాలా మళ్ళీ? ఆయన ఉండేదే అక్కడ. అందువల్ల వాడికి ఏం కావాలో తెలుసు ఈ స్వామికి అందుకే అంటున్నాడు ప్రాచేతస మహాభాగ సంసిద్ధ తపసా భవా మహాభవ ప్రాచేతస నీవు తపస్సుతో సిద్ధి పొందావు యత్ శ్రద్ధయామత్వరయామయ భావం పరంజతా పరమ శ్రద్ధతో పరమ భక్తితో నా యందు నీవు నిశ్చల భావాన్ని ఉంచుకున్నావు. ప్రీతోహంతే ప్రజానాథః యత్తే అత్య ఉద్బ్రహ్మణం తపః నీవింత గొప్ప తపస్సు చేశావు కాబట్టి నేను నీకు సంతోషించాను మెక్కాను అమైచ కామః భూతానాం యద్భూయాసు విభూతయః నా కోరిక ఏమిటి? నా విభూతులు ప్రపంచమంతా వ్యాపించాలి. కదా? అందరూ నా స్వరూపాన్ని దర్శించగలగాలి. కదా పరమాత్మ అని తెలుసుకోగలగాలి లోకమంతా సంసారాన్ని విడిచిపెట్టి నన్ను సేవించటానికే మనస్సు నిర్ణయించుకొనబడి ఉంటుంది నా కోరిక అని బ్రహ్మ భవః భవంతస్య మనవః విపుధేశ్వరః ఇంతమందిలో నా తత్వ దుఃఖం కొందరే. ఎవరు? బ్రహ్మ భవః భవంతః. బ్రహ్మ శంకరుడు అలాగే మీరు మనువులు దేవతాధిపతులు. విరంత విభూతయః మమస్యేత భూతానాం భూతికేత ఇవన్నీ నా విభూతులే కాబట్టి నా విభూతులే సకల జగత్తుకు జగత్తు యొక్క పుట్టుకకు కారణం అవుతున్నాయి తపో మే హృదయం బ్రహ్మన్ తనురి విద్యా క్రియా కృతిహి. నీవు తపస్సు చేశావు ఎందుకంటే నా హృదయం. తపస్సు అంటే ఏమిటి? నా హృదయమే. తపస్సే నా హృదయము. ఇదే నా తనువు, నా శరీరం కూడా. ఇదే నా విద్య, ఇదే నా క్రియ, ఇదే నా స్వరూపము, ఇవే నా అవయవాలు. కావాలంటే ఆత్మ ఆత్మతతః సురాః ఆత్మతవ సురాః కేవలం ప్రాణాల్లో ప్రాణంగా ఉండేటువంటి వాళ్ళను దేవతలు మాత్రం విడిగా చెప్పుకోవచ్చు సురాః
అహమేవాతమేవాగ్రే నాన్యత్వించ అంతరాంబహిహి. అన్నిటికంటే ముందు ఎవరున్నారు? నేనే ఉన్నాను. అన్నిటి తర్వాత ఎవరున్నారు? నేనే ఉన్నాను. అన్నిటి మధ్యలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. అందుకే నాకంటే ముందు ఇంకొకటి లేదు. నేను లేనిది ఇంకొకటి లేదు. సర్వం బ్రహ్మాస్త్రం కదా. ప్రతి దానిలోనూ పరమాత్మ ఉన్నాడు. అందువల్ల నాకంటే ముందు ఉన్న వస్తువు లేదు, నేను లేని వస్తువు కూడా లేదు. నీవు ఎవరిని పూజించినా ఎవరి మూర్తి అయ్యేవి? నాకేం మూర్తి సర్వదేవా నమః కదా. కాబట్టి అంగాని కృతవః జాతాః ధర్మ ఆత్మ ఆత్మా సరస్వురా అహమే వాసమేవాగ్రే నాన్యత్ కించాంతారం వృత్తి. మొదలు నేనే ఉన్నాను. ఒక్కనే ఉన్నాను, నా వెలుపల లేదు, నా లోపల లేదు, నాకంటే విడిగా కనపడదు. అంతరంబతిహి సంజ్ఞాన మాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః. ఏవీ లేవు, ఏవీ కావు అంటే ఇవన్నీ ఎందుకు బాధలు? ఈ స్తోత్రాలు, యజ్ఞాలు, ఈ జపాలు, ఈ పూజలు, ప్రజలను ఆగ్రహించడం ఇవన్నీ ఎందుకు. ఇది కాదు కాదు తపోమే హృదయుభూతయః ఆ అజ్ఞాన మాత్రమవ్యక్తం ప్రస్తుత్తమివ విశ్వతః మై అనంత గుణః అనంతే గుణతః గుణ విగ్రహ నేను అనంతమైన కళ్యాణ గుణములు కల నా యందు తన మంచి గుణములతో పాదార్చన చేసుకుంటే యదాసీత్ తతైవాజ్యః స్వయంభూత్సమభూత్వజః ఇలా ఎవరైతే మై అనంత గుణే అనంతే అనంతమైన కయాను పరమాత్మ యందు గుణతః గుణవిగ్రహః కొన్ని ఏవో గుణాలను తీసుకొని ఆ గుణాలను ఉన్న పరమాత్మగా అంటే ఏమిటి గుణమయుడైన పరమాత్మగా నా విగ్రహాలు అనుకున్నారు తయారు చేసి ఆరాధిస్తున్నారు అని చెప్తున్నాడు స్వామి అందులో. నవ మనః మై అనంత గుణే అనంతే గుణతః గుణ విగ్రహః యదా తీత్ తదేవాద్యః స్వయంభూ సమభూదయః దాన్ని కోగొట్టడానికే.
నా నాసుకముల నుండి బ్రహ్మను నేను సృష్టించాను సమభూదయః సవై యదా మహాదేవః మమ వీర్యోపబ్రహ్మితః మేనేకిలమివాత్మానం ఉద్యతః సద్యకర్మయి ఇలాంటి మహానుభావుడు తాను సృష్టించినది సృష్టిని పెంచటానికి అని తెలుసుకున్నవాడై ఆ మహానుభావుడు ఆ వాళ్ళు విశ్వాసుజః అధమీ అతిహితః ఇలాంటివాడు సృష్టి కర్మలో నియోగించబడ్డాడు. అధవి అపిగితః దేవః తపో తప్యత దారుణం. బ్రహ్మ కూడా మొదలు ఘోరమైన తపస్సు చేశాడు. నవవిచద్జో విస్మాన్ ఏనాదౌ అసృజతు విభు అతను తపఃఫలముగానే నవప్రజాపతుడు అని చెప్పుకున్నాం. మరి ఇది అత్రి కత్యపుడు చెప్పుకున్నాం కదా అత్రి చెప్పుకున్నాం భరద్వాజుడు అత్రి తొమ్మిది మంది తాత వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ప్రజాపతులను యుష్మాన్ దేవదాన దేవ యేన ఆదౌ ప్రళయకాలం తరువాత మొట్టమొదట స్వామి వీరందరినీ సృష్టించాడు. ఏట పంచజన త్యాంగ దుహితావై ప్రజాపతి ఈమె న్యాయంగా పంచజనుని యొక్క పుత్రిక అంటే మనం చెప్పుకున్నాం అలా. అంగా దుహితావై ప్రజాపతే అసిక్ని నామా ప్రజాపతి యొక్క పుత్రిక పంచజన ఈమె పేరు అసిక్ని అని పేరు ఈమె దు పంచజన దుహిత పత్తిత్వే ప్రజేత ప్రజరుస్యతాం నాయన రకప్రజాపతి అని మీరు భార్యగా స్వీకరించు. నీవు ఉత్తమ సంతానం కావాలని కదా ఉత్తమ సంతానం కావాలంటే ఎవరు కావాలి? ఉత్తమ ధర్మపత్ని కావాలి కదా. ధర్మ పరిస్థితిలో ఉత్తమత్వ లేదనుకో అంతా ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నీవు కోరినటువంటి ఉత్తమ సంతానం కొందటానికి నీకు ఈ చక్కని అమ్మాయిని చూపెడుతున్నాను, ఇస్తున్నాను. పత్తినీత్వే వ్రజేచ పితృలుచ్యతాం స్వీకరించవలసింది అని చెప్తే విదురవ్యవాయ ధర్మత్వం ప్రజా సర్గ వివం పునః విదురవ్యవాయ ధర్మిణ్యాం పూజితః భావయిష్యతి. అంటే ఈవెన్ నీకు ఇస్తున్నాను నీవు వివాహం చేసుకోవలసిందే వివాహం చేసుకుంటే మీ ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసినందువల్ల సంతానం కలుగుతుంది అలాగే మానసిక వ్యాపారం వల్ల కూడా మనం చెప్తున్నాం కదా మొదలు
కేచితు మానసా కేచితు కాబట్టి అలా కూడా అవుతారు పూరితః మిధున వ్యవాయ ధర్మిణ్యాం పూరితః భావయిస్యతి. చాలా మంది చాలా మంది మీ సంతానంగా కలుగుతారు. స్వస్త అనత్తాత్ ప్రజా సర్వాః మిధునీభూయ మాయయా మదీయేయ భవిష్యంతి హరిష్యం పిచమే బలిం. ఈ నియమం ఒక నీ వరకే. అంటే స్త్రీ పురుష సంగమం వల్లనే సంతానం కలుగుతుంది అని కాక నీ వరకు మానసిక వ్యాపారంతో కూడా సంతానం కలుగుతుంది నీకు. నియమం ఒక నీకే. మీ తరువాతి వారందరూ ఎలా సంతానం కలుగుతుంది? మిధున వ్యాపారం తోటే భార్యాభర్తల యొక్క సమాగమంతోటే సంతానం కలుగుతుంది. ఇది. నీ విషయంలో మనం నిలహాయిం అంటే నీవు సంగమం తోటి సృష్టి మానసిక వ్యాపారంతో కూడా సృష్టి రెండు చేసుకుంటావు మిధునీ భూయ మాయయా మదీయయా భవిష్యంతి హరిష్యంతి చ మీ పరిమిదంత నా మాయతో నీకు ఇలా సంతానం జరుగుతుంది, వాళ్ళంతా నాకు బాగా పూజ కూడా జరుపుతారు అని ఇత్యుక్త్వా మిడతస్తస్య భగవాన్ విశ్వభావన ఇలా ఏం జరుగుతుందో చెప్పి. ఆ దక్షుడు చూస్తూ ఉండగానే పరమాత్మ కాబట్టి స్వప్నోవలబ్ధార్ధైవ తత్రైవాంతర్ధదే. స్వప్నంలో దొరికిన వస్తువు లాగా గంట అందరం ఇక్కడ. అర్థమైందా మనం స్వప్నంలో చూస్తాం ఎంతసేపు ఉంటుంది పోతుంది. కలగన్నది అంతర్ధానం అయినట్టుగా పరమాత్మ కూడా అంతర్ధానం అయ్యాడు. ఈ ఉపమానం కేవలం అంతర్ధానానికి మాత్రమే. కలకు స్వామికి వేరే వేరే రకములటువంటి పోలికలు ఉండవు కదా? స్వామి సొప్పరం కాదు కదా, స్వామి సత్యం. అయితే స్వప్నంలో చూసినది ఎలా పోతుందో అంతర్ధానానికి మాత్రమే ఉపమానం తప్ప తక్కిన ఉపమానాలు కావు అంటారు. ఇలా అంతర్దశే హరిహి ఏవం తస్యాంత పాంచజనీ అంభై విష్ణుమాలో పుమిత ఇలా ఈ పాంచజనీ ఉందే అసిక్కిని ఆమెను స్వామి దష్టుడు వివాహం చేసుకున్నాడు.
ఆమె యందు హరియస్వ నౌజ్ఞాన్ హయుతం పుత్రాన్ వారి పేరు హరియస్వలు అంటారు. కుమార్ల పేరు హరియస్వలు. ఎంతమంది హయుతం అంటే 10000 మంది. 10,000 మంది పుత్రులను పొందారు ఈ మహానుభావుడు. ఇప్పుడు అపృతక్ ధర్మ చీలాస్తే ఇంతమంది ఉన్నారు మన ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికొకరికి పరదు కదా కొట్టా అనుకుంటారు కానీ 10,000 మంది అసలు పేసే లేదు ఎందుకు ఆ పృథక్ ధర్మశీల ఒకే రకమైన స్వభావం కలవారు ఒకే ధర్మాన్ని ఆచరించేవారు. ఈ రాస్తే సర్వే దాక్షాయన నృప పిత్రా ప్రోక్తాః ప్రజాసర్గే ప్రతీతిం ప్రయుయుహు దిశం. తండ్రి చెప్పాడు నాయనా సృష్టి పెరగాలి ప్రపంచం పెరగాలి అని తండ్రి చెప్తే ఆ తండ్రి మాటను విని ఉత్తమ సంతానం పొందటానికి పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. అక్కడ ఏముంది? నారాయణ తీర్థం ఉంది. సత్ర నారాయణ తరహ తీర్థం సింధు సముద్రయోహో నదికి. సముద్రం అంటే ఇంచుమించు నది సముద్ర సంగమం అన్నమాట అది. అది జలం ఉంది, సముద్రం రెండు మనకు కలుస్తాయి. మన అంతర్వేదిలో ఉంది. అంతర్వేది చూసారా చూపించారు కదా అంతర్వేదిలో ఇటు నుంచి సముద్రం వచ్చేసి ఇటు నుంచి నది గోదావరి వచ్చేసి అక్కడ ఉన్న గోదావరినే వశిష్ట గోదావరి అంటారు సరే. అయితే ఆ గోదావరి నీళ్లు పరమా నోట్లో పోసుకున్నాం అనుకోండి అంతే కదా సంగ్రహం. సముద్రం కలిసింది కదా. కానీ మీకు ఉప్పే మొత్తం ఉప్మా అనుకోనే మధ్యలో. అంటే ఈ జలము ఉంది ఆ జలము ఉంది. విడిగా ఉన్నట్టుగా అక్కడ ఈ సింధు సముద్రయోహో నారాయణ సరస్తీర్థం. సముద్రం నుండి సింధు వచ్చినటువంటి తీర్థము దాన్ని మనం ఏమంటున్నామంటే నారాయణ సరః అంటున్నాం. అది ఉన్నచోటికి ఈయన వెళ్లి సంగమో యత్ర సుమహాన్
మునిసిద్ధ నిసేవితం నదీ సముద్ర సంగమము సర్వశ్రేష్ణం కదా చాలా గొప్పది కాబట్టి అక్కడ ఎప్పుడు నిరంతరము మునులు సిద్ధులు ఎక్కువ ఆశ్రమం ఆ ప్రదేశంలో ఉంటారు మునిసిద్ధ నిసేవితం పదుపస్పర్శనాదేవ వినిర్ధూత హమరాచయ అలాంటి పవిత్ర జలాన్ని ఆచమనం చేసినంత మాత్రానే వారి మనస్సు యొక్క మురికి అంతా విడిపోయింది కలగబడింది. ధర్మే పారమహంస్యేచ ప్రోత్పన్నమతయః భగవత్ ధర్మము యందు బుద్ధి రుచి కలిగింది. మతయః తేపిరే తపయే ఓగ్రం పిత్రాధిసేన యంతే తాయి మహాభువా అందరూ తండ్రి యొక్క ఆజ్ఞ తోటి చాలా ఉగ్రమైనటువంటి తపస్సును చేశారు. మహానుభావుడు. ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిహి దదర్శః. ప్రజా సృష్టి పెరగటానికి కావలసిన ప్రయత్నం చేయటానికి పరమాత్మను గురించి తీవ్రంగా పరిచయిస్తున్నారు. అలాంటి వారిని ఎవరు వచ్చారు? దేవర్షిహి నారద మహర్షి అంటే వీళ్ళు నిజంగా తపస్సు చేస్తారా? తపస్సుకే వచ్చారా? వచ్చిందంటే ఎట్లా పెడదాం అని స్వామి వచ్చాడు తదరి. ఉవాచితా సహ జయ స్వాహా కదం సురక్షిత వై ప్రజాః ఏమయ్యా మీరు ప్రజలను సంతానాన్ని సృష్టిస్తారా మీరు ప్రజలను సృష్టిస్తారా ఎలా సృష్టిస్తారు? ఎలాంటి వేయటయ్యా అంటే ఉండటానికి ఎంత భూమి ఉంది తెలుసా మీకు? అంటే ఏంటి అగూడేం లేకుండా ప్రజలు సుష్టిస్తే ఏం లాభం? ఉండటానికి ఇల్లు మన పాట ఉంది కదా రోటీ కప్పుడు ఎవరు మక్కారి అంటాం కదా. ఉండటానికి ఇల్లు కావాలి తినడానికి తిండి కావాలి కదా. అయినప్పుడు. ప్రతి వారికి సృష్టించబడిన ప్రతి వారికి ఆశ్రయం ఇవ్వగలవా? ఇవ్వగలగను అంటే అసలు భూమి ఎంత ఉందో చూశారా మీరు? భూమి యొక్క అంతము తెలియకుండా ఎలా సృష్టి చేస్తారయ్యా? చూడండి. అదృష్ట్వాంతం భువః యూయం బాలిచా బత పాలక మీరు బాలిచలైపోయారు.
మూర్ఖులైపోయారు. భూమి యొక్క అంతాను చూడకుండా చూస్తారు. త్రైక పురుషం రాత్రం బిలంచ దృష్ట నిర్గమం బ్రహ్మ రూపాం స్త్రియంచాపి పుమాంసం పుంచలీపతిం నదీముభయతోవాహం పంచ పంచాద్భుతం గృహం పచి ధాంసం చిత్రకథం. శౌర శౌరభవ్యం స్వయం భ్రమిం కథం సవిదులాదేశమం అవిద్వాంశో విపత్తితః అనురోప విజ్ఞాయ అహో సభ్యం కరిష్యథః ఏంటి ఇదంతా? ఏమో అనుకోకండి. పురంజనోపాక్షనం లాంటిది. నారదుడు 10,000 మందిని మోహింప చేస్తున్నారు. అంటే సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం వారి నుండి విరమింపచేసి వారందరినీ సన్యాసులం చేయాలని చూస్తున్నారు. దయ మప్పించాలి. బయటికి పంపించాలంటే ఉన్నది ఏమిటో అర్థం కాకూడదు. తెలిస్తే బయటికి పోలో పడతారు. ఒక్కసారి వాస్తవంగా నీవున్న ప్రపంచం ఎలాంటిది ఆలోచించావా? ఏమంటున్నాడు? తథా ఏక పురుషం రాష్ట్రం కదా? రెండు అర్ధాలు. రాష్ట్రం అంటే ప్రపంచం. ఈ ప్రపంచం మొత్తం ఒకే పూట ఉన్నాడండి. అంతే కదా పరమాత్మ ఉన్నాడు. లేదు ఈ శరీరంలో ఒకే ఆత్మ ఉంది. రాష్ట్రం విశ్వంలో ఉన్నవాడు పరమాత్మ. శరీరంలో ఉన్నవాడు జీవాత్మ. అందువల్ల ఇద్దరు కూడా ఏక పురుషం రాష్ట్రం. రాష్ట్రపతి పురుషం ఒకలే కదా. తథైక పురుషం రాష్ట్రం బిలంచ అదృష్ట నిర్గమం. దారి తెలియని బిలం ఉందట. బ్రహ్మాండం. బ్రహ్మాండం లోపలికి వెళ్దాం బయటికి మనం రాలేం కదా. దాని కనపడదు. లోపలికి పడేస్తాం బయట పడండి. బయట పడితే భగవంతుడు వాడు వచ్చి చదవాలి. ఎవరు దారి మూసి చేశారో వాడే వచ్చి చదవాలి. దారి తెరిచున్నదా? దారి మూసు నాకేం తెలుసు? అంటే సంసారం ఈ శరీరం. విలంచ దృష్ట నిర్గమం బహురూపాం స్త్రీయం. స్త్రీ బహురూప చాలా రూపాలతో వస్తుందట.
తాలు పడత అంటే హృదయాలు కూతాలు అనుకోకండి. ఇక్కడ స్త్రీ అంటే ఏమిటి? బుద్ధి. చెప్పుకోలేదా? పురంజనుడు, జీవుడు, బుద్ధి, స్త్రీ బుద్ధి కదా? మరి ఈ బుద్ధి ఎన్ని రకాలు ఏం చెప్పాలి? బహురూపాలే కదా? మన బుద్ధి ఏకరూపమా? అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇలా బహురూపమైనటువంటి స్త్రీ పుమాంసం పుంశ్చలీపతిం ఇక జీవుడు ఉన్నాడే వాడు పుంశ్చలీపతి. పుంశ చలిపతి అంటే వేశ్య భర్త. భార్యను ప్రేమగా చూడడేమో కానీ చెప్పినట్టు వినడు కానీ వేశ్య ఉంటే చెప్పినట్టే వింటాడు. ఇంకా చెప్పనివ్వడమే వింటాడు. చాలా ప్రేమ ఉంటుంది. అందువల్ల మనం కూడా బుద్ధికి లొంగి ఉంటాము పుంశ్చరీపతిం. నదీ ఉభయతోవాహం పంచ పంచాత్పుతం గృహం. ఒక నది ఉందట అది రెండు వైపులా ప్రవహిస్తుంది. మన నది కూడా ఉంటాయి అయితే తూర్పు లేకపోతే పశ్చిమం. కదండీ? ఈ నది రెండు వైపు ప్రవహిస్తుందట. ఏం నది? సంసారం అనేటువంటిది మహానుభావుడు ఉన్నాడే అది నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గం. నదీ ఉభయతో వాహం పంచ పంచాత్భుతం గృహం ఇంటిలో ఐదు ఐదు పది మంది ఉంటారట. అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. కొంచెం హంసం, చిత్రకథం, క్షౌరభవ్యం, స్వయంభ్రం కొన్ని చోట్ల హంస ఉంటుంది. అంటే జ్ఞానం పరిశుద్ధమైంది. అది కూడా చిత్రకథం. శౌరభవ్యం పదును తేలినటువంటి ఆయుధముతో కలిగినటువంటిది స్వయంభ్రమిం తనకు తానుగా తిరిగేది కాలచక్రం అండి. చూడు కదా అలాగే భ్రమిం కథం స్వపితుహు ఆదేశ్యం అవిద్వాంసః ఇందులో ఏదైనా బాగుందా? మీరు ఉన్న సంసారంలో ఏదన్నా ఒకటి బాగుందా? మీకేమైనా అర్థమవుతున్నదా ప్రపంచం అంటే ఏమిటో? ఇలా ఏమీ తెలియని మీరు తండ్రి చెప్పారన్న ఒకే ఒక తాకుతో అనురూపమ విజ్ఞాయ సృష్టి సంతానము నాకు తగినదా కాదా అని ఆలోచించకుండానే అహో సర్గం కరిష్యదా మీరు సృష్టి చేస్తారా? ఇదివరకు ఉన్నవారు ఎక్కడ ఉంటున్నారో, ఇప్పుడు రాబోయేవారు ఎక్కడ ఉంటారు?
ఇలా ఉండేవారందరూ క్షేమంగా ఉంటారా? మంచి మార్గంలో వెళ్తారా? తెలుసా ఇది? మరి ఏమీ తెలియకుండా సృష్టి ఎలా చేస్తారయ్యా మీరు? అంటే వాళ్ళకు అర్థం కాకుండా చేశారు. నాన్న ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు. తపస్సు చేయమంటున్నాడా, మనం అంటున్నాడా. అప్పుడు తన్ నిజమ్యాగ హరియ స్వాహా ఔత్పత్తిక మనీషయా వాచకూలంతు దేవరిషే స్వయం యుమమ సుహు ధియా. దీనితో వారికి ఏమి జరిగింది? సన్నిజమ్యాధార్యస్వ ఔత్పత్తిక మనీషయ సృష్టి చేయాలనేటువంటి కోరికతో అంతా విన్న వీళ్ళు వాచకూటంతు దేవర్షేహే. నారదుడు ఏం చేశాడు? వాచకూటం కపట వాక్యములు మాట్లాడాడు. మనకు అర్థం కాకపోయాడు. సృష్టి చేయాలనా, మానాలనా, ప్రపంచంలో ఉండాలనా, పోవాలనా ఏమి అర్థం కాలేదు. ఇలాంటి దాన్ని వీళ్ళు తెలుసుకోలేక సర్వ విమస్సు కొంచెం ఆలోచిస్తున్నారు. చెప్తున్నాడు చూడండి విమర్శ భూహు క్షేత్రం జీవ సముజ్ఞం యతు అనాది లిజ బంధనం. మనం చెప్పుకుందాం రాష్ట్రం అంటే ఏమిటి భూమి. చేత పురుషుడు ఎవరు? జీవుడు. ఇది అనాది నిజ బంధనం. ఈ మాయ ప్రకృతి ఉండే ఇది ఎప్పటినుంచో అది ప్రకృతి అన్నమాట. ప్రకృతి ప్రకృతికి కూడా అది లేదు. పరమాత్మకు అది లేదు, ప్రకృతికి అది లేదు, మనకు కూడా. అంత గొప్ప వాళ్ళమే అంతా ఒక్క అంతే ఒకటే. ఇందులో అంటే ఆది లేకపోవడం. తక్కిన వాటిలో మళ్ళీ మారుతాం. నిజ బంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమ సత్ కర్మ అభిర్భవేత్. ఇలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ప్రకృతి స్వరూపాన్ని, ఈ ప్రకృతి యొక్క మాయను ఇవి తెలుసుకోకుంటే తెలుసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే లాభం ఏమిటి? అసత్క్రమలు ఇవన్నీ. స్వరూప జ్ఞానము, స్వభావ జ్ఞానము లేకుండా ఆచరించే పనులను ఏమంటారు? అసత్కర్మ అంటారు. ఇలాంటి అసత్కర్మల వలన మనకు ఒరిగేది ఏమిటి? సింభవేత్ ఏం జరుగుతుంది? అలాగే పుమాన్ నైవేతి యజ్ఞాత్వ విలస్వర్గం గతో యథా.
జీవుడు ఇక్కడిదాకా వచ్చి ఎక్కడికి వచ్చానో తెలుసుకోలేదు. ఎప్పుడు పోతాడో కూడా తెలుసుకోలేదు. ఎలాగయ్యా అంటే బీల స్వర్గంగా దోయదా. బీలములోకి పోయినటువంటి జంతువు ఎప్పుడు వస్తుందో వాకే తెలుస్తుంది. అంటే మనం పోయిన బిలం తెరిచే ఉంటుందని గ్యారంటీ ఏమిటి? మూతపడితే కథ ఏమిటి? ఇలా గతో యథా ప్రత్యక్తామా విధాయిహ శివ సత్కర్మభిర్భవేత్ ప్రత్యక్తామా అవితః ఆత్మ యొక్క స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం. ఈ రెండూ తెలియని వారు చేసినటువంటి అసత్కర్మలతో ఏం ప్రయోజనము? పుమాన్. నానా రూపాత్మనో బుద్ధిహి స్వైరి నీవ గుణాన్ చెప్తున్నాడు ఇప్పుడే. ఎవరు స్త్రీ అంటే బుద్ధి. ఎలాంటిది బుద్ధి? నానా రూపా. పల రూపాలుగా ఉంటుంది బుద్ధి. సాత్వికి, రాజసి, తామసి. మళ్ళీ సాత్వికిలో కూడా ఐషికి, ఆముష్పికి. మళ్ళీ అందులో కూడా ధార్మికి, అధార్మికి. మళ్ళీ అందులోనూ ఉల్బన, శాంత పల రూపాలు ఉంటాయి. ఇలాంటి ఈ బుద్ధి స్వైరినీవ గుణాన్విత వేత్య లాగా ఎప్పటికప్పుడు తన స్వభావాన్ని స్వరూపాన్ని మార్చుకుంటుంది గుణాన్విత తన్నిష్టాం ఆగతస్యేహ కిమసత్కర్మభిర్భవేత్ అలాంటి బుద్ధికి లొంగినవాడు చేసేటువంటి చెడు పనులతో ఏం ప్రేమ జనము తమ భవేతు. తత్సంగ భ్రంశితైశ్వర్యం సంసారంతం కుభార్యవతు అలాంటి వారి సంఘము తోటి. ప్రకృతి సంఘముతో, బుద్ధి సంఘముతో, దుష్టుజన సంఘముతో తొలగిపోయినటువంటి ఐశ్వర్యము కలవాడై సంసారాంతం సంసారంలో భ్రమించేటువంటి వాడు తత్ ఎలా కుభార్యవత్. చెడు భార్య ఎలా అంతటా సంచరిస్తుందో మనం కూడా అలాగే అంతటా సంచరిస్తుంటాము. తద్గతిహి రభుదస్యేహ కిమ సత్కర్మ వీర్భవేత్. అలాంటి పరమాత్మ యొక్క గతి తెలియని వాడు ఇలాంటి చెడు పని చేస్తే ఏమిటి లాభం? అంటే ఒక విషయాన్ని తెలుసుకోకుండా కర్మలు ఆచరిస్తే ఫలితం శూన్యము అన్నమాట చెప్తున్నారు. అసత్ కర్మ విర్భవేత్.
సృష్టి అప్యయకరీం మాయాం వేలాకూలాంతవేగితాం మస్తస్థితామవిజ్ఞాయ కిం అసత్కర్మభిర్భవేత్ సృష్టి అప్యయకరీం మాయాం జగత్తు సృష్టించబడుతున్నది. సంహరించబడుతుంది కదా ఎవరి చేత పరమాత్మ చేత పరమాత్మ స్వయంగా చేస్తున్నాడా ఈ పనంతా తన మాయను పంపుతున్నాడా సరే పరమాత్మ నా మాయతో ఎందుకు చేస్తున్నాడు? తాను ఏం చేయడు? నా కర్తృత్వ బొమ్మ అంటాడు. నాకేం తెలుసు ఆ మాయ ఇష్టం ఆ మీ ఇష్టం మీ ఇష్టం అంటాడు. సృష్టి ఆమె మాయ అందుకోసమని. సృష్టి పెరి మాయాం వేలా కూలాంత వేగితాం. సముద్రము యొక్క నది యొక్క ఒడ్డు అవతలి దాకా మహా ప్రవాహంగా ప్రవహించేటువంటి దాన్ని వేగితాం. మత్తచ్యతమవిజ్ఞాయ కిమ్ అతత్కదం అభిర్భవేత్ ఇలాంటి ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకోకుండా ఆచరించిన చెడు కర్మలతోటి కలిగేటువంటి లాభం ఏమిటి? పంచమిశయ తత్వానాం పురుషః అద్భుత దర్పణం మనం చెప్పుకున్నాం. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పంచభూతములు, పంచ తనుమాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము చెప్పుకుంటున్నాం కదా. ఇవి మొత్తం ఎన్ని? 25 తత్వములు. 26వ వాడు. జీవుడు కదా? బాధ ఉంది. కొండ 24 అని 25 ని జీవుడు అంటారు. కానీ శాస్త్రం ప్రకారం కాలాన్ని కూడా ఒప్పుకోవాలి కదా? కాలంతో 24 అవి, కాలంతో ఒకటి 25, జీవుడు 26వ వాడు, పరమాత్మ 27వ వాడు. ఇది సిద్ధాంతం. ఈ రీతిలో ఈ 25 తత్వములకు ఎవరు దర్పణం అర్థం ఎవరు? పురుషుడే కదా. అంటే జీవుడు కావచ్చు పరమాత్ముడు కావచ్చు. అద్భుత తర్పణం అధ్యాత్మ బుధత్యేహ కిం అసత్ కర్మ విర్భవేత్. 24 తర్పణులతో ఏర్పడిన జీవుడు. తాను ఏర్పడిన తత్వముల యొక్క స్వరూపం తెలియకుండా పనులు చేస్తే ఏం లాభం అండి? కాదు? తను ఏర్పడింది వేడితోటి తెలియకుండా దాన్ని సృష్టి చేస్తే ఏం లాభం?
అందువల్ల అలాంటి పనులు అవసరం ఐశ్వరం శాస్త్రము తృజ్య బంధ మోక్షాను దర్శనం. నరకమును మోక్షమును బాగా చెప్పేటువంటి వేదాంత శాస్త్రాన్ని తెలుసుకోకుండా వివిక్త పదమజ్ఞాయ కిం అసత్కర్మభిభవే ఏకాంత స్థానంలో. రహస్యంగా వెంచేసి ఉన్నటువంటి పరమాత్మను పరమాత్మ ఉండటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని స్పష్టంగా తెలుసుకోకుండా పనులు చేస్తే లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? కాలచక్రం భ్రమి తీక్షణం సర్వం నిష్కర్షయం అని చెప్పుకున్నాం. పెద్ద ఇరుసు చక్రం బాగా ఉంటుంది అని. ఏం చక్రం అది? కాలచక్రం. ఇలాంటి కాలచక్రము దాని యొక్క భ్రమి తీక్షణం సర్వ నిష్కర్షయం జగత్తు. సకల జగత్తును ఈ కాలచక్రం నడిపిస్తూ లేదా మింగుతూ స్వతంత్రమభుతస్యేహ కిమతత్ కర్మభిర్భవేత్. అయితే కాలాహినుడు లేకుంటే. ప్రకృతి అధీనుడు కాకుంటే గుణాధీనుడు ఎవరు జీవుడు స్వతంత్రుడు కాని జీవుడు స్వాతంత్ర్యంగా ఎలా సృష్టి చేస్తాడు అర్థం ఉందా దీనికి? ఇలాంటి ఆలోచన కలిగేలా మాట్లాడాడు నాధుడు అక్కడ. అందుకే శాస్త్రస్య పితులాదేశం యో నవేల నివర్తకం. తనం తన రూపాయ గుణ విశ్రాంత గుణ విశ్రాంతి ఉపక్రమేతి శాస్త్రస్య పితురాదేశం యోన వేద నివర్తకం. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపించాడండి ఒక విషయం. శాస్త్రం ఇంకో విషయం చెప్తుంది, ఇప్పుడు ఏం పని చేయాలి? తండ్రి మాట వినానా, శాస్త్రం వినానా, న్యాయంగా రెంటింగ్ హార్వ్ వేయం చేయాలి. ఎందుకంటే తండ్రి కూడా కొత్తగా తన కమిటి చెప్పడు. ఉన్న వాటినే చెప్తాడు. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని తెలిసినవి దొరుకుతాయి. పరస్పర లేటికి ప్రమాణం తెలుస్తుంది. అప్పుడు మనం ఆచరించవచ్చు. కానీ శాస్త్రస్య పితురాదేశం.
యో నవేద నివర్తకం కదం మదన రూపాయ పితురాదేశం నివర్తకం అట. శాస్త్రమును కూడా మానిపించి తండ్రి ఆజ్ఞ పరిపాలిస్తారు అనే సిద్ధాంతం ఒకటి ఉంది పితురాదేశం ప్రభావకత్వం. ఈ విషయం కూడా తెలియని వాడు గుణవిశ్రంభ ఉపక్రమేత్ తనను అనురూపాయ ఇలాంటి స్వరూపానికి తత్వానికి గుణవిశ్రంభకః గుణ విత్రంభి ఉపక్రమేత్ గుణములయందు ఆసక్తి ఉన్నవాడు తండ్రి ఆజ్ఞ యొక్క స్వరూపాన్ని తెలియకుండా ఎలా పనిని ప్రారంభిస్తాడు ఉపక్రమేత్. గుణం ఇది వ్యవస్థిత రాజన్ హర్యస్వాహ అంటే నారదుడు చెప్పిన దాన్ని హర్యస్సులు ఇలా ఆలోచించారు. ఇలా పూర్తిగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి హర్యస ప్రేయుస్తం పరిక్రమ్య పంధానం అనివర్తనం. ఇంత మంచి దారి చూపినందుకు సంతోషించి ఆ నాధుని చుట్టూ మూడు సార్లు ప్రదర్శనం చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? అనివస్తనం తిరిగి రాను చోటికి. తెలిసిందా అంటే మోర్చము అన్నమాట. స్వరబ్రహ్మ నిర్ధాత కృషికేశం పదాంబుజే అఖండం చిత్తమావేక్య లోకానను చరణ్ మునిహి. ఈ నాధుడు ఏం చేశాడు మరి? రేపు అనేటి? తన వీణను మిడితూ ప్రపంచమంతా మహానుభావుడు సంచరిస్తాడు. అదే అంటున్నాడు. స్వరబ్రహ్మణ నిర్భాత వృషీకేచ పదాంబుజే. వేదంలో సంగీత శాస్త్రంలో లేక వీణలో ఏదో అనండి సంగీత శాస్త్రంలో భాసించేటువంటి పార్వత్మ గల పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి అఖండ చిత్తమావేశ్య లోకాన్ని నుచ్చేను. అధుడు అన్ని లోకాలను సంచరిస్తున్నాడు అనుచరణ్ మునిహి. నాశం విశమ్య పుత్రాణాం నారదాత్ శీలచారినాం ఇలా కొంత కాలం అయిన తర్వాత దక్షుడికి తెలిసింది తన పదివేల మంది పిల్లలు నారదోపదేశంతో అవతారాన్ని విడిచిపెట్టి విరక్తులై పరమాత్మ చేత తెలుసుకున్నాడు దక్షుడు.
ఇది దొంగని సభూయః అన్వదత్యత కస్వోచన్ సుప్రజస్వం సుచాం పదం. కాస్త ఆలోచించి ఆలోచిస్తున్నాడు బాధపడ్డాడు సుప్రజస్వం సుచాం పదం సంతానం అంటే దుఃఖ భాజనమో ఏమో సంతానం కలిగిందంటే ఏం చేయాలన్నమాట. ఏం చేయాలి ఏడు మొదలై కదా అన్ని దుఃఖాలకు మూలము సంతానమని ఆలోచిస్తూ మరి సంతానం లేకుంటే మరి బ్రహ్మాజ్ఞ ఏం కావాలి? అని కూడా ఆలోచించి స భూయః వనిదే న్యాయాం అజేన పరిశాన్పితః పుత్రాన జయత్ దక్షః శబరాశ్వాన్ సహస్రతః వినపిస్తుంటే బ్రహ్మ వచ్చి ఓదార్చాడు. పుట్టిన వాళ్ళందరూ ఉంటారా నాయనా? పుట్టేవాళ్ళు పుడుతుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. దాగు నా యోజన గురించి ఎలా గుర్తు ఉంది మన ప్రయత్నం మనం చేయాలి నీ ధర్మ డ్యూటీ నువ్వు చేయాలి కదా ఇలా నాలుగు మాటలు చెప్పి వదలని ఓదారిస్తే బ్రహ్మ యొక్క మాట తోటి మళ్ళీ ఈ మహానుభావుడు ఆంజనేయులు మళ్లోక మళ్లోక పదిహేను మంది సంతానాన్ని మళ్ళీ పొందాడు. ధృతవ్రతః తేభి పిత్ర సమాధిష్టాః ప్రజా సర్గే ధృతవ్రతాః నారాయణ సరో జగ్ముహు యత్ర సిద్ధాస్త పూర్వజః వారు కూడా దక్షుడు నాయనా ఇది మన ధర్మం నువ్వు సృష్టిని ఇలా జరగాలి అని చెప్తే వాళ్ళు అన్నగారిలో ఎక్కడ తపస్సు చేశారో అక్కడికే పోయారు వీళ్ళు. నారాయణ సరస్మ మరి ఉన్న స్థలం ఒకటే పెద్ద సరస్మ గారు కదా అక్కడ ఇప్పుడు తపస్సు కూర్చున్నారు. కూర్చునేసరికి తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాచయా జపంత పరమం బ్రహ్మ. ఏ పుస్తత్ర మహత్ తపః వీరు గొప్ప తపస్సు చేశారు. ఆచమనం చేసి స్నానాలు చేసుకొని అలాంటి జలాన్ని ముట్టుకున్నందువల్ల అన్ని పాపాలు పోతాయి. కాబట్టి అభక్షాః కతిజీను మాసాన్ కతిచిత్ వాయు భోజనాః ఆరాధయన్ మంత్రయమం అభ్యస్యంత విడస్పతిం. నీరును కానీ అలాగే వాయువును భయం చేసుకుంటూ వాళ్ళు ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ తత్వ దిజ్ఞాయ మహాహంసాయ ధీమహి ఇది మంత్రం.
ఇది మనము జపము చేయవలసిన మంత్రం. అంటే సంతానం కలగటానికి, ఐశ్వర్యం కలగటానికి, ఇవి కలిగిన మానసికమైనటువంటి రంతి దిగులు లేకుండా ఉండటానికి ఈ మంత్రం. ఉత్తమ మంత్రం అంటాం. ఇలాంటి దాన్ని జపిస్తూ విశుద్ధ సత్వ జిజ్ఞః సత్వ మహానుభావాలు అయ్యారు మహాహంసాయ ప్రతి ప్రత్యర్గ ధీయః మునిహి. ఇలా వీరు చేస్తుంటే నారదుడు చూశాడు ఓహో మళ్ళీ దక్షుడు పంపించాడా సరే మన పని దొరికింది అని ఎందుకంటే నారదుడేమో నివృత్తి మార్గం దక్షుడు ప్రవృత్తి మార్గం. అందుకే ఆ సంగతి తెలుసుకొని తానపి రాజేంద్ర ఉపేత్తి నారదప్రాహ వాచకూటాని పూర్వ పైలాగా మొదటి వారికి ఎలా అలాంటి కొన్ని వాచకూటాని అంటే కపట వాక్యములు వినిపించాడు కొన్ని. పూర్వవచన దాక్షాయణ సంసున్నత కథతో నిగమం మమా నాయనా ప్రదక్తి ఇస్తున్నారా నేను వాస్తవం చెప్తున్నాను కాస్త నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినండి అనువిచ్ఛతానుపదవీం భ్రాతృవుణాం భ్రాతృవత్సరా ఏమయ్యా మీ అన్నగారు చెప్పారు బాగానే ఉంది, సరే మీరు వచ్చి నా మాట వింటున్నారు ఇది కూడా బాగుంది కానీ ఇక్కడికే వచ్చి మీకంటే ముందు వాళ్ళు తపస్సు చేస్తూ చేస్తూ మధ్యాహ్నం ఆ పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కదా? మరి మా అన్నలందరూ ఎటు పోయారు? అన్నల జాడ తెలియకుండానే తమ్ములు తపస్సు చేయొచ్చా? ఇదేం ధర్మమయ్యా? మరి మీరు ఏం చేయాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుకోండి. అందరూ దొరికిందా అందరూ కలిసి తపస్సు చేయండి. అది మర్యాద కానీ పోయేవాడు బోని నాకెందుకు అని నేను అంట కూర్చుంటే ఇంత స్వార్థమా? ఒప్పుకుందామా అన్నారు చూడండి. భ్రాత్రోణాం ప్రాయణం భ్రాత యోరు చిత్తది ధర్మవితౌ సపుణ్య బంధుహు పురుషః మరుద్భిస్తః మోదతే. అంటే అన్నలు అన్నల యొక్క మార్గాన్ని సోదరుల మార్గం పెద్దవారి మార్గం అన్నగారి మార్గాన్ని అనుసరించినటువంటి ధర్మాత్ముడే పుణ్య బంధువు. అలాంటి వారికి మరుత్ లోకములు వస్తాయని శాస్త్రము ఈ మాట చెప్పిన నారదుడు వెళ్ళిపోయాడు. అమోఘ దర్శన తేపి చాన్వగమన్ మార్గం భ్రాతృనామేవ మారిషా వీళ్ళు కూడా సరే మంచిది ఎత్తుకుదాం ఎక్కడున్నారని వారి దారికి వెళ్ళిపోయారు.
తమరువుడు మారిచాడు సద్రీచినం ప్రతీచినం పరస్యానుప్రసంగతాః నాద్యాపితే నివర్తంతే పశ్చిమాయామి నీరివ కాసేపు తూర్పు పోయారు. కాసేపు పశ్చిమము, కాసేపు ఉత్తరము, ఇంకా దక్షిణము అన్ని దారులు పోయారు కానీ వాడు దొరకలేదు. దొరికేదాకా రావద్దు అన్నాడు నాలుగురు. వెతకండి వెతకండి అన్న మనం తీసుకొని రండి అన్నారు. వాడు దొరకలేదు వీడు తిరిగి ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు తిరిగి రాలేదు. యామిని నాద్యపితే నివర్తంతే పశ్చిమా యామిని నివా ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహున్ పశ్యం ప్రజాపతిహి పూర్వవన్ నారద కృతం పుత్ర నాశం ఉపాసృణోత్ మళ్ళీ కొన్నాడు దత్తుడికి అన్ని దుశ్శకునాలు ఉత్పాదనలు కలిగాయి. ఏమైందిరా అని మరొకసారి చూస్తే గుణ కూడా నారదుడే మళ్ళీ పంపించేశాడు అని చెప్పి తెలుసుకున్నారు. అలా తెలుసుకొని శుక్రోద నారద యాదౌ పుత్ర శోక విమూర్చితః ఇంతమందిని పంపించాడని ఆ శోకంతోటి కోపం వచ్చిన దక్షుడు దేవరితి ఉపలబ్శాః రోషద్విస్ఫూరితాధరః కోపంతోటి నారదుడిని శపించాడు. దట్ ట్రూ ఏమని అహో అసాధో సాధునాం సాధులింగేననస్త్వయా నీవు అసాధువు దుర్మార్గుడవు మంచివాని వేషంలో ఉన్నావు. వేదం మాత్రం మంచి వాని వేదం చేసే పని దుష్టపుడు పని చేస్తున్నావు అసాధు అకార్యార్భకాణం భిక్షోరు మార్గః ప్రదర్శితః చిన్న పిల్లలకు ధర్మము శాస్త్రం తెలియని వారికి ఇప్పుడిప్పుడే గృహస్థాశ్మానికి వచ్చి సంతానం పొందవలసిన వాళ్ళను నువ్వు ఏం చేశావు? సన్యాసులను చేశావు. వాళ్ళు అర్భకులు. చిన్నవాళ్ళని బ్రో చెయ్యి చెయ్యి వాళ్ళకి అలాంటి వారికి నీవు మోర్చ వర్గం అని పేరు పెట్టి సన్యాసం చేశావు. రుణైస్తిభీయ ముక్తానాం అమీమాం స్తిత కర్మణాం విద్యాదశ్రేయస పాప లోకయోహ భయకృతః అంటే ఏమిటి సన్యాసం స్వీకరించాలంటే రుణశ్రయాన్ని పోగొట్టుకోవాలా వద్దా దేవరుణము పితృరుణము ఋషిరుణము పోవుతుందా? అంటే ఏంటి? అధ్యయనము చేయాలి, యజ్ఞయాగములు చేయాలి, సంతానములు పొందాలి. ఈ మూడుతో మూడు రుణాలు పోతాయి. ఆ మూడు రుణాలు పోలేదు. అలాగే అమీమాంసిత కర్మణాం.
అసలు కర్మ యొక్క స్వరూపం ఏమిటి, కర్మ యొక్క స్వభావం ఏమిటో కూడా వారికి తెలియలేదు, ఆలోచించనే లేదు. విద్యాత శ్రేయస పాప లోకయోహో ఉభయో కృతః. ఈ లోకము ఆ లోకము అంటే ఇహపరలోకము. రెండు అందకుండా చేసావు నువ్వు పాపాత్ముడవు ఏవంతం నిరనుక్రోచ బాలానాం మతిభిత్ చిన్న పిల్లల బుద్ధిని భేదించావు నువ్వు ఎందుకంటే నీవు నిరనుక్రోచ దయలేని వాడవు పాశద మధ్యే జరసి యశోహ నిరపత్రప పరమాత్మ భక్తుల మధ్యన తిరుగుతున్నావు కానీ అలాంటి వారి కీర్తిని పాడు చేస్తున్నావు సిగ్గులేని వాడవుగా ఉన్నావు నను భాగవతా నిత్యం భూతానుగ్రహ కారక నిజముగా పరమాత్మ ఎలాంటి వాడండి భూత అనుగ్రహ కారకా కదా. సకల ప్రాణులను దయచూసేవారు భాగవతోత్తములు. రుతేత్వాం నువ్వు ఒక్కడివి తప్ప. రుతేత్వాం సౌహృదఘ్నం. స్నేహితులను స్నేహాన్ని నశింపచేసిన వాడవు నీవు. వైరంకరం అవైరినం. న్యాయంగా మాకు శత్రువు కాదు కానీ శత్రుత్వాన్ని చేశావు ఏర్పరిచావు. నేత్సం పుంసాం విరాగస్యాతు త్వయా సేవలినా మృషాత్. నిన్ను నీవు వైరాగ్యము కలవాడిగా అనుకుంటున్నావు, నీ వైరాగ్యం కూడా అబద్ధమే. నీవు కలిగించిన వారి వైరాగ్యం కూడా పురుషానే. మంజసేయ జప యతి ఉపశమం స్నేహపాశ నికృంతనం నానుభూయ నజానంతి పుమన్. విషయతీష్ణతాం నేను జ్ఞానాన్ని బోధించాను, తత్వాన్ని బోధించాను, వారందరూ వివర్తులను చేశాను, సంసారం యందు ఆశ లేకుండా చేశాను అనుకుంటున్నావేమో. సంసారం యందు ఆశ తొలగాలన్నా కర్మల యందు వైరాగ్యం తొలగాలన్నా పరమాత్మ స్వరూపం తెలియాలన్నా ఉన్నదానిలోని చెడు తెలిస్తే కానీ కొత్త దానిలోని మంచి కొరకు ప్రయత్నిస్తాం. కదా? అంటే పెళ్లి చేసుకొని సంసారము చేసి సంతానం పొందినాక ఎంత దుర్మాధురాలు కార్య ఎంత దుస్తుడు సంతానమో తెలిస్తే అప్పుడు విరక్తి పొందాలి కానీ పెళ్లి లేని సంతానం విరక్తి పొందాలి అంటావేమయ్యా నీకు ఎవడు చెప్పాడు ఈ మాట?
అంటున్నారు అవునండి. కర్మల యొక్క తీర్ఖ్య తెలుసు అయ్యో బుద్ధకు చేశానా అనుకోవాలి కానీ తప్పు చేశానా ఇంత దుర్మాకులం వీళ్ళంతా సధానం ఇంత పాడుదే. అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాత విడిచిపెట్టాలి కానీ సంసారంలోకి ప్రవేశించకుండానే వెళ్లగొడితే వారికి ధర్మ స్వరూపం కానీ కర్మ స్వరూపం కానీ తెలుస్తుందా? ఎలా తెలుస్తుందయ్యా? నానుభూయ నజానంతి పుమాన్ అనుభవించకుండా పురుషుడు కర్మల యొక్క తీక్ష్ణతను తెలియజాలడు. నిర్విద్యతే స్వయం తస్మాత్ నతథా భిన్నదీహి పరైహి. సహజంగా స్వయంగా సంసారంలో ప్రవేశించని వారెవ్వరూ ప్రవేశించకుండా ముందే వైరాగ్యంలో ప్రవేశించరు. నీలాంటి వానితో బుద్ధి భేదించబడకుండా ఉంటే, నీలాంటి వారి బోధలు వినకుంటే ఎవరు సంసారంలో ప్రవేశించకుండా. విరక్తులు కారు కాబట్టి ఎన్నస్వం కర్మ సంధానం సాధూనాం గృహమే. ఈ నాం కృతవానసి దుర్మరుషం విప్రియం తవమర్చితం మేమంతా కర్మ సంధులం. అంటే కర్మలను ఆచరించేటి వాళ్ళము పరమాత్మ ఆజ్ఞను పాలించే వాళ్ళము సాధ్యనులము గృహస్తులము ఇలాంటి మాకు. సహించనానంతటి అప్రియాన్ని ఆచరించావు నీవు. తవ మర్షితం కృతవానసి. సహించలేనంత చేశావు తత్తు. కృంతన ఎన్నస్వం అభద్రమచరః పునః తంతు కృంతన అంటున్నాడు అంటే మా వంశాన్ని చేదించిన వాడా. తంతు అంటే వంశం సంసారం. సంసారాన్ని చేదించావు కాబట్టి అభద్ర వచర మాకు నీవు అమంగళాన్ని అశుభాన్ని ఆచరించావు. తస్మాత్ లోకేషు తేమూఢ నభవేతు భ్రమతః పదం.
సంసారంలో మాకు చోటు లేకుండా చేశావు, సంతానం లేకుండా చేశావు కాబట్టి మూడు లోకాలలో నీకు కూడా నిలకడగా ఉండే ఏ ఒక్క స్థలము ఉండదు. నీవు ఒకే చోట నిశ్చిరంగా నీవు ఒక చోట మూడు లోకాల్లో ఉండటానికి నీకంటూ ఏది ఒక అంగుళం స్థలం కూడా ఉండదు. నిరంతరం. పరిభ్రమిస్తూనే ఉండాలి. మనకు ఇద్దరు చెప్పలేదు కానీ పద్మపురాణంలో చెప్పగానే సాష్టాంగ పడ్డాడు దక్షుడికి. ఇదేమిటి బాబు మహోపకారం చేశాం ఎందుకు నన్ను ఎవరైనా ఉండమనుకున్నా అయిపోయింది. అదే కావాలి. నాకు కావాల్సింది అదే. ఎందుకంటే ఉత్తముడైన వాడు. కాదు అయినవాడు గోదోహన కాలాన్ని నకుత్రచిత్ వసతిని శాస్త్రం. గోదోహన కాలం అంటే దాని మీద చెప్తారంటే ఆవు పాలు పితికే అంత సేపు అని చెప్తారు అర్థం. తప్పు. గోదోహనం అంటే శిరం అంటాం మనం పొదుగు అంటాం. ఇలా పట్టుకొని లాగుతాం. లాగినప్పుడు ఆ చిరము నుండి పారధార పాత్రలో పడే అంత సమయం. అంటే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండరు పోతూనే ఉంటారు పని అంతే. ఏదో భగవత్ కథ లాంటిది ఏదైనా వస్తే అది వినడానికి కూర్చుంటారు. అంటే భగవత్ భాగవత ఆచార్య కథా శ్రవణం కథనం లేకుంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరు. అలాంటి వరమే అలాంటి శాపం వరమే సంతోషించాడు. తస్మాత్ లోకేషు తేమూఢా నభవేత్. ఎవరు? 15 మినిట్స్ తర్వాత చేస్తారా లేకపోతే ఏం చేయలేం. నభవేత్ భ్రమతః పదం. మూడు లోకములను సంచరిస్తున్న నీకు. నిలువడానికి ఎక్కడ స్థలం నీకు ఉండదు అంటే ప్రతిజగ్రాహ తదుభాగం నారదః సాధు చెప్పారు అయ్యా చాలా సంతోషం అండి అనుకుంటూ నారదుడు ఆ శాపాన్ని స్వీకరించాడు ఎందుకంటే సాధు సమ్మతుడు కాబట్టి. మంచి వారికి ఇష్టమైన వాడు కాబట్టి మంచి వారికి ఇష్టమైన వాడు చెడ్డవారు మాట్లాడిన మాటలకు కోపించడు. తిరస్తా అయ్యా అలాగే లేండి. కానీయండి అంటాడు. ఏతావాన్ సాధువాదోహి తితిక్షేత ఈశ్వర స్వయం కదా సాధువాదం సాధువాదం అంటే ఏమిటి ఎవరిని సాధు అనాలి ఎవడు మంచివాడు
ఏ మన విషయంలో ఎవరైతే కోపాన్ని, క్రోధాన్ని, అసూయను, అమర్శను, నిందను ఇలాంటివి చేస్తుంటే అలా చేస్తున్న వారికి మళ్ళీ మనం మళ్ళా ఎదురు చెప్పి నిందించడం కాదు. తితిక్షేత ఈశ్వర వాడు క్షమించాలి. పరమాత్మ వీడికి మంచి బుద్ధి కలిగించాలి. పరమాత్మ వీడిని దారికి తేవాలని స్వామిని ప్రార్థించాలి తప్ప మనం నిందించిన వాడిని మనం మళ్ళీ నిందించుట కోపించుట సాధువాదం కాదు. వాళ్ళ జ్ఞానుడు పాపం ఏదో మాట్లాడారు స్వామి వీరికి మంచి బుద్ధి కలిగించవయ్యా అని స్వామిని ప్రార్థించాలి తప్ప నేను చెప్పాను చూడండి గుణాదిత్యాత్ ముదన్లిప్సేత్ అనుకంపాం గుణాధమాత్ మైత్రీం సమానాదనివిచ్ఛన్ న తాపై పరితప్యతే ఇందులో అతి ముందర వస్తువు తీడ వేసుకొని అన్నాను. మనకంటే గొప్ప వాళ్ళని చూసి మనం అసూయ పడతాం కదా. మనకంటే తక్కువ వాళ్ళని చూసి అసస్వించుకుంటాం. మనతో సమానుడిని చూచి అసహనంతో ఉంటాం కదా. మనకి ఓర్పడరు. తక్కువ వాళ్ళని కూడా ఎక్కువ వాళ్ళని కూడా సమానం పడతారు. దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే మనకంటే ఎక్కువ మంచి వాళ్ళని చూచి సంతోషించడం నేర్చుకోవాలి. మనకంటే తక్కువ వాడిని చూసి జాలి పడటం నేర్చుకో. మనతో సమానుడిని చూసి వాడితో స్నేహం చెయ్యి. కాబట్టి ఇంకేముంది నా తాపైహి అనుభూయతే అలాంటి వాడికి తాపత్యములు ఉండవు అని శాస్త్రం. అందుకోసం. ప్రధాన గుణం ఒక రోజు మా గురువు కోపస్తులు కాస్తా ప్రకృతి బంధం వారికి ఎక్కువ ఉంది అహంకారం ఉంది మరోటి ఉంది మరోటి ఉంది. అలాంటి వారు నిండిస్తారు దూషిస్తారు. స్వామి వీడికి మజ్బుది కలిగించవయ్యా. అని పరమాత్మ క్షమించాలని చెప్పాలి తప్ప మనం వారిని ఎందుకు ఉండం కాబట్టి నారదుడు ఆ శాపాన్ని మనసా చిరసా గ్రహించి వెళ్ళిపోయాడు ఈశ్వరః స్వయం ఒక అధ్యాయం అయిపోయాడు అతని కదా సమయం కూడా అయిపోయింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఏం లేదు ఇది ఈ విధంగా లో వచ్చి నా
Opening invocation: Sri Vakshaadi Gunaadhinam - salutation to Lord Krishna who is endowed with auspicious qualities. Salutation to the Guru lineage: Lakshmipati, Nathamuni, Yamunacharya, and our own Acharya. Ramanuja takes refuge at the feet of the Lord. Mangala shloka: May all the worlds be happy.
Another invocation verse - the scene of Dvaipayana (Vyasa) calling out "Putra!" (son!) in anguish when Shuka left as a renunciate, and all of nature echoed back in response. Salutation to Sri Shuka Brahma. Also a verse saluting the guru Sri Rangaarya, born in the Kanchi Bharani nakshatra, a jewel of the Vatula lineage. The speaker begins: The verse says - "Stotram tu yam..."
The Lord is distinct from both Nature (Prakriti) and the individual souls (Jivas). And His experience is absolutely real and infallible (avitatha anubhuti). That is the second point. What does this mean? In this world, in samsara, we say we are happy, we say we are troubled, we say we are joyful, we say it is very festive. But all of these are temporary. What we call happiness now turns into sorrow after a while.
We have what is called the gross body (sthula sharira). One is the gross body, another too is the gross body. Both bodies depend on Prakriti. In such Prakriti, He is the one who creates the modifications, who brings about our connection with the three gunas (sattva, rajas, tamas). Therefore He is called "Guna-traya-abhaasa nimitta-bandha" - the one who is the instrumental cause of our bondage through the appearance of the three gunas. Yet He Himself remains beyond them.
He remains right there with us, yet we cannot know Him. As the verse says: "Guno yatha guninah vyakta drishteha tasmai maheshaya namaskaro mi" - just as a quality is perceived through the qualified entity, so too, I bow to that Great Lord. The colors white, black, red - these are gunas (qualities). Does a white cloth know it is white? Likewise...
Similarly, "naatmaanam anyam cha viduhu paramyatu" - the five elements, the fourteen Manus, our sense organs - all are His limbs. Yet they do not know themselves, nor do they know the Paramatma who stands apart from them. "Sarvam puman veda" - the individual soul knows everything through empirical means. The jiva knows, the Paramatma knows.
Salutation to that Hamsa (swan) - what kind of Hamsa? Shuchisat - one who dwells in a pure abode. His dwelling is supremely pure. "Pure" here means untouched by the three gunas. The Vaikuntha realm - its nature is beyond the qualities of the three gunas. "Atatra suryo naapi shashanka" - neither the sun nor the moon shines there. "Tame va bhaantam anubhaati sarvam" - everything shines only because of His light. This is that same mantra.
This is my house, these are my relatives, I am performing worship. A grand elaborate puja. One takes the Lord's name. Even while doing all this, does God become visible? No. "I worshipped such-and-such deity." Does the deity appear? The devotee says - "Nothing is visible to us." Then why worship? Because...
He becomes visible only when He wills to be seen - not through any instrument of Prakriti, however many there may be. He is attained only through "sva-sankalpa" (His own will). "Svasyasthaya iyyate" - He is known through His own resolve alone. Such a Hamsa - "Hamsaya tasmai shuchi sadmane namah" - I bow to Him. And the verse continues: He is contemplated upon by the wise, enshrined in the inner mind through nine and three-fold faculties.
Only through the assemblies of the learned and through the Vedas is the Paramatma known. "Varnin yatha daaRuni panchadasam manisayaa nishchara santi goodham" - He is deeply hidden, like fire latent in wood. How do we recognize Him? Is there fire in the wood? Can you see it? That piece of wood used for kindling fire is called "arani." In sacrificial rites...
That Paramatma appeared to me, he says. How does he describe it? "Ashesha vishesha maayaa nisheshaa nirvaana sukhaa nubhootyhi" - removing all the varied layers of maya completely, He granted me the experience of eternal truth. That is, my connection with Prakriti has nearly dissolved - I have been graced with His darshan.
What do we say? These colors - white, black, green, red - whose are they? They belong to Prakriti, to the three gunas. Therefore whatever name we give, whatever form we describe, it belongs only to the realm of Prakriti and its names and forms. He transcends all of this. That is why - "manasaa yadbhaasamaana..." - what the mind perceives is always within the domain of Prakriti. He is beyond.
Whatever actions are happening, by what means, in what, because of what, for whose sake, who is doing them - all the grammatical relations (yasmin yatah yena yatra yasmai yat) - in what, from what, by what, to what, for what, how - everything that is done or caused to be done belongs to Him. "Kaaryacheka paraavaresha param" - He is the supreme cause of all effects, both higher and lower.
There is a rod, a wheel, dignity - different instruments for different actions. But what is the cause for Paramatma? The Paramatma Himself is the cause for us. He created the universe - He is the cause. What kind of cause? All kinds of cause! There is only One - if there were another, you could speak of different causes. He alone is the material cause (upadana karana), He alone is the efficient cause (nimitta karana).
"Astiti naastiti cha vastu nishthayoho ekastayoho bhinna viruddha dharmayoho avekshitam kinchana yoga sankhyayoho samam param cha" - two philosophical positions exist: "asti" (it exists) and "naasti" (it does not exist). These two positions with their contradicting characteristics, the object contemplated in both Yoga and Sankhya, the one supreme - they both converge on the same reality. Some schools say "it exists," others say "it does not exist."
Some say He does not exist, others say He exists - both are false, all is just Prakriti. This is what the Charvaakas say, the Buddhists, the Jains, the Mimamsakas, the Tarkikas - various schools. They described the Paramatma in different ways: "astiti naastiti vastu nishthayoho ekastayoho bhinna viruddha dharmayoho" - though their doctrines differ, what they all ultimately contemplated is that same one supreme reality.
He takes birth to bestow grace on us. "Paritranaya sadhunam" - He takes birth for the protection of good people. "Yo anugrahaartham bhajataam paada moolam" - for the benefit of those who worship at His feet. "Anaama roopaha bhagavan anantaha" - the Lord is without a fixed name and form, He is limitless. "Namaani roopaani cha janma karma vidhi bheje" - He adopts names, forms, births, and deeds for the devotees.
Things that shine by knowledge - "yathaashayam dehagataha vibhaasi" - the mind (aashaya) illuminates things as long as it is in the body. Once the body is abandoned, even the mind does not shine for us. That is why the verse says: "Yadhaanilah paarthyomaashrito gunam saishvarah me kuroottam manoratham" - just as the wind takes on the qualities of the space it moves through, so the Lord dwelling in the mind fulfills our desires.
Similarly, what happens to the air inside a pot when the pot is broken? It merges back into the greater air. We brought a pot - there is air inside it. Is the air inside the pot different from the air outside? Truly it is the same air. But as long as the pot exists, it is called "the air in the pot." A villager's air is just the larger air. When the pot breaks, the air merges back - so too the individual soul at liberation merges into the Supreme.
The Lord appeared before Daksha Prajapati. "Krita paadahaasura suparnamshe pralambhashta mahabhujaha shankha chakra asi charma ishu dhanu paachagadasaraha" - the eight-armed Lord. We usually know only four arms. But truly the Lord has eight arms (ashta bhuja) - this appears in the Naarayana Kavacham. "Ashta baahuhu" - eight-armed.
Tumburu, Sanaka, Sanatkumara, Sanatsujata and other Sanakadi sages, rishis - "paarshvatadhyahi surayoodhapaihi stooyamaanaha anujayatvahi" - some were singing praises, others who could not compose their own prayers were repeating the verses others had composed. We too cannot easily compose - so what do we do? He chanted "Vishvam vishva-shat-kaaru..."
What happens? Those floodgates reduce the quantity of water. Instead of a large flow, only a small amount comes through. Even that small amount, if it all pours into the field at once, ruins the crop. So even there the floodgate is adjusted - just a narrow trickle of water flows through. What is the meaning? The field does not fill properly. Not enough...
Because He dwells right where desires arise in us, do we need to tell Him again what we want? He already lives there. That is why He knows what we need. The Lord says: "Praachetasa mahabhaga samsiddha tapasaa bhaava" - O Prachetasa (Daksha), you have attained perfection through austerity. "Yat shraddha yaama tvara yaamayambhaavam param jataa" - with great faith and devotion you turned to Me. Now the Lord blesses him.
"Aham evaatmeva agre naanyantu antar ambahi" - Before everything, who exists? I alone. After everything, who exists? I alone. In the middle of everything, who exists? I alone. Therefore nothing existed before Me. Nothing exists without Me. "Sarvam brahmaastram" - in everything, the Paramatma is present. Therefore nothing precedes Me, nothing is without Me.
I created Brahma from my lotus navel. "Samabhood ayaha savai yadaa mahaadeevaha mama veeryopabrahmitaha mene kila maatmaanam udyataha sadya karmani" - such a great being, knowing that the creation he has made is meant to expand, that noble one was engaged in the work of creation. He was delegated to the work of creation.
"Kecit tu maanasaa kecitu" - so some progeny arise from the mind alone. "Pooritaha midhuna vyavaaya dharminyaam pooritaha bhaavayishyati" - many will become your progeny through conjugal union. "Svasta anattaat prajaah sarvaahaa midhunee bhooya maayayaa madeeyayaa bhavishyanti harishyam pichame balim" - this rule applies to you alone. That is, progeny arises not only through conjugal union but also through other means - that is a special grace given to you.
In her womb - "Hariyasva naujnaan hayutam putraan" - their name was Hariyasvaas. Their name became Hariyasvaas. How many were there? Hayutam means ten thousand. Ten thousand sons were born to this great being. Now - "apritakh dharma cheelaaaste" - with so many of them, even among just two siblings in a household there would be conflicts, and yet ten thousand living together - it is unimaginable.
Muni-siddha-nishevitam - the confluence of rivers and ocean is the most sacred - therefore sages and siddhas always establish their ashrams near such places. Muni-siddha-nishevitam - even by merely sipping (aachaman) those holy waters, their mental impurities were completely dissolved. Dharma...
They became foolish. They see the entire earth but do not understand its true nature. The verse describes a mysterious vision: "Traika purusham raatram bilam cha drishta nirganam brahma roopaam striyam chaapi pumaamsam pumchalepatim nadeem ubhayatovaaham pancha panchaad bhutam griham pachi dhamsam chitraka tham" - Shaura, Shauravya, it is a mystery how even learned men without wisdom fall into misfortune.
The heart is beating - do not think of literal hearts here. In this context, "stree" (woman) means what? Buddhi - intellect. Has this not been explained? Puranjana the Jiva, and Buddhi as the woman-companion. And how many forms does this Buddhi take? Many forms. Our intellect is not single-formed - many thoughts keep arising. Such a multi-formed woman (Buddhi) - and Pumaan (the soul), Pumshchaleepatim (the lord of the wandering one) - what is the jiva doing?
Will all of those living like this be safe? Will they go on the right path? Do you know? And without knowing anything at all, how do you propose to create? That means you made them confused. What did the father (Brahma) say? What is this person saying? Whether tapas is being prescribed or something else. At that time: "Tan nijam yaaga hariyasvaa autpaatika manishayaa vaachakoolam tu deva risheh svayam" - the divine sage himself, with innate wisdom, set them on the right path.
The jiva came all this way and could not understand where it arrived. It does not know when it will depart either. How is that? Like an animal that has gone into a burrow (bilaswarga) - the burrow may close. When one enters a hole, is there a guarantee the way back will be open? If it closes, what happens? Thus: "Gato yathaa pratakamaa vidhaayahi shiva satka..."
"Srishti apyayakariim maayaam velaa kulaanta vegitaam mastastataam avigjnaaaya kim asatkarma bhir bhavet" - Maya that causes creation and dissolution, rushing toward its limits like the tide - without understanding this Maya that sits right on our head, what can we achieve through unrighteous actions? Paramatma is the director of this Maya. He does not act directly but sends His Maya - and why? Not because of the ego of doership. His will...
Therefore such work is necessary. "Aishvaram shaastram trujya bandha mokshaanu darshanam" - discarding the scripture that reveals bondage and liberation. "Vivikta padamagjnaaya kim asatkarma bhir bhave" - not knowing the solitary abode where the Paramatma dwells in secret - without understanding the place fit for the Paramatma - what can unrighteous deeds accomplish?
"Yo na veda nivartakam kadam madana roopaaya pitur aadaesham nivartakam" - one who does not know the scripture that turns one away from lust - and the doctrine that the father's command supersedes even scripture. One who does not know this - "guna vishrambha upakramet" - will become attached to qualities. "Anuroopaa ya ilaantai svaroopaaaya tatvaaya guna vishrambhakaha upakramet" - being deluded by the gunas, he will begin things that lead to bondage.
This one, like a thief - "Sabhooya sand vadat kha svochan suprajasvam shuchaam padam" - he reflected and felt sad. "Suprajasvam shuchaam padam" - children are a source of sorrow. If one has children, what must one do? Sorrows begin - all sorrows have their root in offspring, he thinks. And yet without offspring, what about Brahma's command? So he thought...
This is the mantra we should recite. That is, for the blessing of children, for wealth, and for freedom from mental anxiety even after receiving these - this mantra is recited. It is called the "Uttama Mantra." By reciting such a mantra, they became great souls - "Vishudha sattva jijnah sattva mahaanubhaavaalaa" - and became great Hamsas (swans of wisdom). Maharishi Narada observed this.
Tamaru-vudu, Maaricha, Sad-richinam, Prateechinaam - through Naarada's association they went in all four directions - east, west, north, south - but could not find Him. "Naadyaapi te nivartante pashchimaayaam i neeriva" - like rivers flowing west and not returning, they have not come back. All four of them said "Do not return until you find Him." They searched and searched - He could not be found.
They neither understood the true nature of karma nor even thought about it. "Vidyaat shreyasah paapa lokayoho ubhayo kritah" - you have ruined both worlds - this world and the other - for them. You are a sinner. "Evantam niranukrocha baalaanam mati bhita" - you have shattered the minds of innocent children. You did this without compassion, so you are called "niranukrosha" - merciless.
They say - yes, indeed. They know what karma brings - "alas, did I do a bad deed?" - one must think that. But rather than saying "I have done wrong, all of this is terrible" - one should live through experience and then renounce. To send them away before even entering samsara - will they ever understand the nature of dharma or karma? How will they understand?
You made no space for them in samsara, you deprived them of offspring - therefore in all three worlds, you will have no stable resting place. You will have no single spot even an inch wide in the three worlds. You will forever wander without rest. The two did not tell us this directly, but it is mentioned in the Padma Purana.
Whoever shows anger, wrath, envy, resentment, or slander toward us - we should not in turn speak back against them or slander them. "Titiksheta" - one must be patient. One should pray: "May the Lord grant this person good sense. May the Lord guide this person to the right path" - and pray to the Lord, rather than insulting the one who insulted us.
Closing benediction: "Svasti prajaabhyah paripaalayanntaam nyaayena maargena maheem mahishaaha gobhraahmanebhyaha shubhamastu nityam lokaa samastaaha sukhino bhavantu" - may the rulers protect the people with justice, may good come always to cows and Brahmanas, may all the worlds be happy. Salutation to our Gurus. Thus ends today's discourse.