ఇరవై నాలుగు తత్త్వాలు: ప్రకృతి జీవ పరమాత్మ
Twenty-Four Tattvas: Prakriti, Jiva, Paramatma
కపిలుడు ఇరవై నాలుగు తత్త్వాలు - ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ - బోధన కొనసాగించాడు. ప్రకృతి తన దారిన పోవడం హాని చేయదు - జీవుడు ప్రకృతిని దగ్గరకు పిలిచి తలపై కూర్చోబెట్టుకున్నప్పుడే బంధం ప్రారంభమవుతుందని వివరించబడింది. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి - ఏది సత్తు, ఏది అసత్తు అనే వేదాంత ప్రశ్న దేవభూతి అడిగింది.
Kapila continues teaching the twenty-four tattvas - prakriti, jiva, and Paramatma. The session addresses the fundamental danger: prakriti flowing on its own is harmless, but when the jiva "calls prakriti close and seats it on his head," bondage begins. Devabhuti then poses the central Vedantic question: Paramatma, jivatma, prakriti - which are real (sat) and which are apparent (asat)? The Lord gives the form (rupa) first so the name (nama) can arise.
ఆద్యస్యనః కులపతే వకులాభిరామం శ్రీమత్పదంగి యుగలం ప్రణమామి మూర్ధ్నాత్ భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాం శ్రిరేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంత చానూర మర్దనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకా చంహార నూపుర శోభితం రత్న చంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్వం వనమాలా విరాజితం చంక్చ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందాన గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బర్హి కించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం భుజద్వంద్వ కుంకుమాం చిత వక్షసం శ్రీనికేతం మహేని శ్వాసం కృష్ణం వృందే జగద్గురుం కృష్ణాత్పకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం చిత్తే పౌత్రమకల్మకం పరాచరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కుత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగారియ గురో పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
ఏది సరే అది కూడా కేమెరా అది కూడా యాస్తా అన్నా భగవత్ బంధువులారా కపిల మహర్షి దేవభూతికి తత్వానాం లక్షణం వక్షి అని ప్రకృతి జీవుడు పరమాత్మ. రీతి స్వరూపం కార్య కారణ కర్తృత్వే కేతు ప్రకృతి విష్యతే అని శరీరము ఇంద్రియములు ఇవే పని చేస్తున్నవి. అనిపించేది ప్రకృతి. తనకు కానిది, తనదు కానిది, తాను కానిది. అయినటువంటి ప్రకృతి పరమాత్మ సంకల్పంతో పురుషుని దరిదాపుల్లో సంచరిస్తుంటుంది. దగ్గరికి ఏం రాదు. అలా సంచరిస్తున్నటువంటి ప్రకృతిని పురుషుడే కావాలని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తరువాత ఆ ప్రకృతి వచ్చి పురుషుడిని చేరుతుంది. ఇలా చేరిన ప్రకృతి పురుషుని యొక్క పురుషత్వాన్ని మరిపించేస్తుంది. నేనంటూ ఏమీ లేదు అంతా ప్రకృతి. ప్రకృతి కంటే వేరే పురుషుడే లేడు. శరీరము కంటే విడిగా ఆత్మే లేదు అనిపిస్తుంది. అంతటితో ఆగకుండా ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాల వలన కలిగేటువంటి అన్ని ఫలితములు నావే అనుకుంటాం. అనుభవాలు నావే అనుకుంటా. అన్ని కార్యక్రమములను నేనే చేస్తున్నాను అనుకుంటా. దీన్నే మోహము అంటారు రదస్య సంసృతిర్బంధః అని చెప్పుకున్నాం. ఇదే సంసారము. ఇదే బంధము. పురుషునికి సంసారముతో సంబంధం ఎలా ఏర్పడుతుందో తన దారిన తాను పోయే దాన్ని దగ్గరికి పిలిచి ఏమంటాను డబ్బు పెట్టి ఏదో కొనుక్కున్నాం అంటానని ఆ రీతిలో.
దాని దారి అది పోతుంటే మనం ఊరుకుంటే సంబంధం ఏం లేదు. అలా పక్క పక్క నుంచి వెళ్తున్న దాన్ని దగ్గరికి పిలిచి మరి నెత్తిన కూర్చో పెట్టుకొని తన అస్తిత్వానికి భంగం కలిగించేటువంటి ప్రవృత్తి. ఇవన్నీ ప్రకృతి యొక్క వికారములే, ప్రకృతి కార్యములే తప్ప జీవుడికి వీటితోటి ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు స్వామి. అయితే ప్రకృతి. పురుషుడు ఈశ్వరుడు. ఇది స్వరూపాలు ఏదో కొద్ది కొద్దిగా చెప్పారు. దానివల్ల మాకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగటం లేదు. అందుకే ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ మహానుభావ నీవు ప్రకృతి లక్షణాన్ని పురుషుల లక్షణాన్ని చాలా స్పష్టంగా చెప్పు. బ్రూహి కారణయోహో అత్య సద సత్య యదాత్మకం. ఇక్కడ కారణయోహ అంటున్నాడు చాలా స్పష్టంగా ప్రకృతి పురుషుడు ఇద్దరు ఎవరు యధాత్మకం రెండు పరమాత్మ స్వరూపములే. పరమాత్మే ప్రకృతిగా ఉంటాడు, పరమాత్మే పురుషునిగా ఉంటాడు. పరమాత్మే జగత్తుగా మారుతాడు చెప్పుకున్నాం కదా. సూక్ష్మంగా ఉన్నటువంటి శిస్తు అశిస్తులతో కూడుకున్నటువంటి పరమాత్మ నిరాకారః నిర్గుణః. శూలమైనటువంటి చిచ్చి చోవు అయినటువంటి పరమాత్మ సాచారః సగుణః బహుస్యాం పరిజాయేయా స ఐక్షత పరమాత్మ సంకర్పించుకున్నాడు నేను జగత్తుగా మారాలి అని. సూక్ష్మావస్థలో ఉన్నటువంటి ప్రకృతిని పరమాత్మే స్థూలావస్థకు మారుస్తాడు. ఇది కొంచెం అర్థమైన తర్వాత ఇంకొంచెం వెళితే పరమాత్మే స్థూలావస్థగా మారుతాడు. పరమాత్మే జగత్తుగా మారుతాడు.
కరచరణ అవయవాలు లేనటువంటి జీవుడికి కరచరణ అవయవాలు స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రెండు ఆయనే. జగత్తు ఆయనే, జీవుడు ఆయనే. ప్రపంచము అతనే, ప్రకృతి అతనే. కాబట్టి యధాత్మకం కార్యకారణం ప్రకృతి పునరు అయినటువంటి ఇద్దరు ఎవరి స్వరూపమో ఏది సత్తు అసత్తుగా ఉంటుందో పరమాత్మ కూడా సత్తుగా ఉంటాడు, అసత్తుగా ఉంటాడు. ఎలా? ప్రకృతిని బట్టి. ప్రకృతి సూక్ష్మావస్థలో ఉన్నప్పుడు లేనట్టే ఉంటుంది. అంటే అసత్తుగా ఉంటుంది. అదే ప్రకృతి స్థూలావస్థకు వస్తే సత్తు అవుతుంది. కాబట్టి సత్ అసత్. ప్రపంచం కనబడితే పరమాత్మ ఉన్నాడని ప్రళయం కనబడితే ఉండడు చూసేవాడు అనుకోండి కానీ ఇవేవీ లేకుంటే పరమాత్మ లేడు అనే స్థితికి వస్తాం. కానీ ఇవి ఉండేది ఎలా? ఇవి లేకుండేది ఎలా? ప్రపంచం ఒకప్పుడు ఉంటున్నది మరొకప్పుడు లేకుండా పోతున్నది. అంటే తనకు తానే లేకుండా పోతుందా? తనకు తానే ఉంటుందా? ఉంటున్నది, వస్తూ ఉన్నది, ఉంటూ ఉన్నది, పోతూ ఉన్నది. కదా? జన్మ, స్థితి, లయము. కదా? మరి ఈ మూడు అయినప్పుడు తప్పకుండా కర్త ఉండాలి. సావయత్వాత్ సకర్తృకం జగత్ అనేది అనుమాన స్వరూపం. కార్యమైన ప్రతిదీ సకర్తృకమే. ఓ కుండ కావాలి అంటే చేసేవాడు ఉండాలి. ఓ వస్త్రం కావాలి చేసేవాడు ఉండాలి. ఓ పరమాణువు కావాలి. ఎవరు ఉండాలి కాదే అది నిత్యం ఎప్పుడూ ఉంటుంది. ఏది అనిత్యమో, ఏది నత్యమో, ఏది జన్యమో అది సగత్వం. అందువల్ల ప్రపంచం వస్తున్నది అంటే రప్పించేవాడు ఒకడు ఉన్నాడు. ప్రపంచం ఉంటున్నది అంటే రక్షించేవాడు ఒకడు ఉన్నాడు. ప్రపంచం నశిస్తున్నది అంటే దయ చేయు వాడు కూడా ఉన్నాడు. తప్పడు. అందువల్ల సత్ అసదాత్మకం. కార్య కారణములు ప్రకృతి పురుషులు లేదా
పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మ జీవాత్మ ప్రకృతి ఇవి సత్ అసత్ గా మనకు కనపడుతున్నాయి. వీటి స్వరూపం వీటి లక్షణం చాలా స్పష్టంగా మాకు మరి కాస్త వివరంగా చెప్పాలి. కేవలం సూక్ష్మ రీతిలో చెప్తే మాకు అర్థం కాదు. మొదలె చెప్పింది మీ స్త్రీని కదా సంసారంలోనూ. ప్రకృతి మోహంలో ఎక్కువ ఉండే స్వభావం కానీ జ్ఞానంలో అందులో ఆధ్యాత్మిక జ్ఞానంలో చొచ్చుకపోయే స్థితి నాకు లేదు స్వామి వివరించండి అంటే యత్తత్ త్రిగుణం అవ్యక్తం నిత్యం సత్ అసదాత్మతం ప్రధానం ప్రకృతిం ప్రాపుహు అవిశేషం విశేషవత్ ఇవన్నీ సూత్రాలు. లోకమే కానీ వ్యాధుడు కాబట్టి ఆయన చేతిలో పని అవి వాన్ని రాసేస్తాడు. అదే కాస్త వేదం అంటాడు, అదే పురాణం అంటాడు, అదే ఏమో అంటాడు. ఏమైనా స్వరూపం మాత్రం మారదు. అంత కరతలామలకం. ఇప్పుడు మొదలు ఏం చెప్పాలి అంటే యత్ ప్రధానం తం ప్రకృతిం ప్రాపుహు. ఓ అర్థం చేసుకోవాలి. మనము ఏది ప్రధానం అంటున్నామో దాన్నే ప్రకృతి అంటారు. ప్రధానం వేరు ప్రకృతి వేరు కాదు. వారు చెప్తున్నారు ప్రధానం ప్రకృతిం ప్రాహుహు. యతు తతు ప్రధానం ప్రకృతిం ప్రాహుహు. ఏది కే మీరు ప్రధానం అని చెప్తున్నారో దాన్నే ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి అనేటువంటిది ఎలా ఉంటుంది? అవిశేషం, అవ్యక్తం, నిత్యం. అదే విశేషం సదసదాత్మకం లింగం. ప్రకృతి రెండు రకాలుగా ఉంటుంది. అంటే. సూక్ష్మావస్థలోనూ ఉంటుంది, స్థూలావస్థలోనూ ఉంటుంది. అంటే సృష్టి కంటే ముందు ఉన్న స్థితి ఒకటి, సృష్టి యొక్క స్థితి ఒకటి. కదా? ప్రళయకాలంలో ఉండేటువంటి ప్రకృతి అవ్యక్తం. అంటే నామ రూప విభాగ అనర్హత్. కదా? ఇప్పుడు ఒక పేరు లేదు. ఎందుకు లేదు పేరు? రూపం లేదు కాబట్టి. పేరు దేనికి పెడతాం? ఒక ఆకారం ఉంటే పేరు పెడతామండి. ఇగో ఇదేదో టేబుల్, అదేదో కుర్చీ అది ఉంటే.
ఏ ఆచారం లేకుంటే ఏం చెబుదాం? కాబట్టి పేరు కావాలంటే రూపం కావాలి. రూపం ఉంటేనే పేరు వస్తుంది. ప్రళయ కాలంలో రూపము లేదు, పేరు లేదు. ఈ రెండు లేనటువంటి దాన్నే అవ్యక్తం. అంటే వ్యక్తము కారదు. తెలియబడలేదు. మనకొక విషయం, ఒక వస్తువు తెలియాలంటే దానికి ఒక రూపం ఉండాలి, ఒక పేరు ఉండాలి. అందుకే దాన్ని అవ్యక్తం. ఈ అవ్యక్తానికి ఇంకో పేరు ఏమిటంటే అవిశేషం. ఎలాంటి విశేషములు లేనిది. ఏంటి విశేషాలు ప్రకృతిలో? పృథివి, అపు, తేజో, వాయు, ఆకాశాది పంచభూతములు, పంచతన్మాత్రలు. పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, బుద్ధి, మహత్తు, అహంకారము, చిత్తు అని చెప్తాం కదా. ఇవన్నీ విశేషాలు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? సృష్టి కాలంలో వస్తాయి. ప్రళయ కాలంలో? ఏమి లేదు. ఏ విశేషములు లేనిది అవిశేషం. ప్రధానమైన ప్రకృతి అవిశేషంగా ఉన్నప్పుడు అవ్యక్తం. కొంచెం పదాలను అటు ఇటు చేసుకుంటే అర్థమవుతుంది, సులభంగా దొరుకుతుంది. ప్రధానముగా చెప్పబడేటువంటి ప్రకృతి అవిశేషంగా ఉన్నప్పుడు అవ్యక్తం. ఎలా అంటే పృథివ్యాధి విశేషాలు ఏవి లేనప్పుడు దాన్నే అవ్యక్తం అంటాం. అంతే కాదు నిత్యం. ఎలా జీవుడు నిత్యమో, ఎలా పరమాత్మ నిత్యమో, ప్రకృతి కూడా నిత్యము అంటే సర్వదా ఉండేటువంటిది. ఇది ఇదే దీన్ని మనం త్రిగుణం కూడా. నిత్యం త్రిగుణం అంటే ఏమిటి? సూక్ష్మావస్థలో కూడా త్రిగుణాలు ఉంటాయి. సిద్ధాంతం గమనించాలి. ప్రకృతి ప్రళయకాలంలో కూడా సూక్ష్మావస్థలో కూడా గుణత్రయాత్మకమే. కానీ నామ రూపములు లేవు గ్రహించబడటం లేదు కాబట్టి ఉన్న గుణములు గ్రహించబడవు. మనము గ్రహించనంత మాత్రాన లేవని చెప్పుకోకూడదు. ఇక్కడే హేతువాదానికి సత్యానికి భేదం. కనబడితేనే తెలిస్తేనే ఉన్నది అంటాడు. మనకు తెలియనివి మనం గ్రహించేవి అట్లా ఉన్నాయి. అవన్నీ లేవా? మన బుద్ధి గ్రహించనివి చాలా ఉన్నాయి.
ఎన్నో ఉన్నాయి. మనము అతి సూక్ష్మంగా చెప్పబడేటువంటి వస్తువులను చూడడానికి కావలసిన వివిధ ఉపకరణాలు పెట్టాడు చాలా. వాటికి అందనివి కూడా ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఉన్నాయి అని. మన వాటిని ఇంకా వాటిని గ్రహించే స్థితికి మనం చేరలేదు దాన్ని అలాంటి ఉపకరణాన్ని ఇంకా మేము కనిపెట్టలేదు అంటే ఉన్నాయి అని అర్థం. అందువల్ల మన ఇంద్రియములకు, మన బుద్ధికి, మన మనస్సుకు అందనివేవి లేవు అనటం అయితే అజ్ఞానము తప్పితే మూర్ఖత్వం అవుతుంది అంతకు మించి ఇంకోటి ఏం లేదు. కాబట్టి ప్రళయకాలంలో ఉన్నటువంటి సూక్ష్మావస్థగా ఉన్నటువంటి ప్రకృతిగా చెప్పబడేటువంటి ప్రధానము త్రిగుణం. అది అప్పుడు కూడా గుణత్రయము తోటే ఉన్నది. అప్పుడు కూడా నిత్యమే. అది త్రిగుణము నిత్యము అని ఇంత స్పష్టంగా రెండు చెప్పాడు కాబట్టే ఇది ఇది కారణావస్థలో ఉండేది. ప్రళయావస్థలో ఉండేది. ఇదే కార్యావస్థకు వెళితే సత్ అసదాత్మకం. అంటే ఈ ప్రపంచము స్థూలావస్థను పొందినప్పుడు సత్తుగా కనబడుతుంది ఉన్నట్టు అనిపిస్తుంది. కదా? చిన్నగా ఉన్న వస్తువే పెద్దగా అయి కనబడింది. కనపడ్డప్పుడు సత్త అంటున్నాం, కనబడనప్పుడు అసత్త అంటున్నాం. కదా ఏది కనబడిందో ఇప్పుడు ఇదే ఇంతకుముందు కనబడలేదు రెండు వేరు కాదు. దాని ముఖ్యం గుర్తుంచుకోవాలి. మనము ఇప్పుడు దేన్ని చూస్తున్నామో ఇదే ఒకప్పుడు మనకు కనబడలేదు. అంటే నామరూపాలు లేవు. నామరూపాలు లేనప్పుడు అవ్యక్తము, అసత్తు. నామరూపాలు తెచ్చినప్పుడు సత్తు. అప్పుడేమో అవిశేషం ఇప్పుడేమో విశేషవత్. రెండు చెప్పారు చిన్న చిన్న మాటలే అవిశేషం విశేషవత్. అవిశేషం అంటే పృథివ్యాధి వికారములు లేనిది. విశేషవత్ పృథివ్యాధి వికారములు ఏర్పడింది.
ప్రకృతి పంచభూతాత్మకముగా పంచ తన్మాత్రాత్మకముగా దశ ఇంద్రియాత్మకముగా ఏర్పడ్డప్పుడు రూపం కనబడుతున్నది నామ కనబడుతున్నది విహేజములు కనబడతాయి. కానీ అప్పుడు ఇప్పుడు రెండు చోట్ల ఇది త్రిగుణమే. నిత్యం త్రిగుణం. ఇది నిత్యం త్రిగుణం అన్నాము కాబట్టి. జీవుడు ప్రకృతి కాదు. పరమాత్మ ప్రకృతి కాదు. ప్రకృతి ఇద్దరి కంటే విలక్షణం చెప్పి వీరు కలిగింది. ఏమిటి కారణం? గుణములు జీవునికి లేవు. త్రిగుణములు దేవుడికి దేవుడు కదా? పరమాత్మ త్రిగుణ లేనివాడే. జీవాత్మ గుణత్రయం లేనివాడు. ఇద్దరు శుద్ధులే కదా? అపాదపాత్మ విజరః విమృత్యః విశోకో విశోక విశోక విశోక చెప్పుకుంటాం మనం చూడండి. ఈ అష్ట గుణాత్మకత్వం ఇద్దరికీ ఉంది. పరమాత్మకు ఉంది, జీవాత్మకు ఉంది. సత్వాది గుణత్రయం వారికి లేదు, వీరికి లేదు. కేవలం త్రిగుణం అనుకుంటే ప్రకృతి మళ్ళీ వేరే ఏమి కొక్కపోవాలయ్యా? జీవుడు, దేవుడు, ప్రభువు అందరాలు అనొచ్చు మనం. అందుకే నిత్యత్వం ఇద్దరిలో ఉన్న విశేష వత్తు రెండిటిలో ఉన్న త్రిగుణం అంటే ఈ రెండు కావు. త్రిగుణత్వం దీనికి లేదు దానికి లేదు. కాబట్టి జీవాత్మ పరమాత్మనో పరమాత్మనో వ్యావృత్యర్ధం త్రిగుణైతి వ్యవహారః అన్నమాట. జీవాత్మ కాదు, ఇది పరమాత్మ కాదు. దానికంటే విలక్షణమని మనకు తెలియటానికి త్రిగుణం. త్రిగుణత్వం కూడా నిత్యం. అంటే అప్పుడు వచ్చిపోయేది కాదు. ఎప్పుడూ త్రిగుణనే. మనకు అమలం ఉండదు అది వేరే సంగతి. కానీ మనం గ్రహించటం లేదని అర్థం కాదు ఇది నిత్యం త్రిగుణం. యత్తత్ త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుహు అవిశేషం విశేషవత్. కదా అవిశేషం అన్నప్పుడు అవ్యక్తం గమనించాలి. అవిశేషం అవ్యక్తం త్రిగుణం నిత్యం. ఇది విశేషం. ఇగవతు తదహదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాపు. ఇక్కడ వచ్చినప్పుడు అవస్తాయి. అక్కడ వచ్చినప్పుడు ఇవి రావు. విశేషాలు లేవు అంటే అవ్యక్తం. విశేషాలు ఉన్నాయి వి అంటే త్రిగుణాత్మకం.
సదస్కాత్మకం ఇదండీ ఈ ప్రకృతి అంటే అడిగారు రక్షణ అడిగారు కదా రక్షణ అని చెప్పాను. మరి ఇలాంటిది లేదు అనుకున్నది ఉన్నట్టు ఎలా కనబడుతుంది అంటే పంచపిహి. పంచభిహి మాతః చతుర్భిహి దశభిష్టదా ఏతత్ చతుర్వింశతికం గణం ప్రాధానికం విరుపు. ఇప్పుడు ఈ ప్రకృతి 24 తత్వముల సమూహాత్మకంగా ఉంటుంది. పంచభిహి పంచభిహి పంచ తనుమాత్రవు అంటాం. ఇంకో పంచ భూతములు అంటాం. అలాగే మనకు అలాగే చతుర్భిహి మరి ముందు చెప్తాడు. చతుర్భి అంటే మనస్సు, అహంకారము, మహత్తు, అవ్యక్తం. మనస్సు అహంకారం మహద్వ్యక్తం ఇవి నాలుగు. తరువాత దచదిహి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు. ఎన్నయ్యాయి? ఇది ఐదు ఐదు నాలుగు పది అండి. చాలా ఈజీ. వినాయం అంటే ఏముంది? పంచ తనుమాత్రలు, పంచభూతములు, మనోబుద్ధి, అహంకార, అవ్యక్తములు. తర్వాత జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఈ 24 ప్రాధానికం గణం అంటే ప్రకృతి వలన ఏర్పడేటువంటి తత్వముల సమూహం వీటినే మనకు చెదురు తత్వములు అంటాం. 24 తత్వములు. కానీ దీన్ని కొందరు ఏం చేస్తారంటే వీటికే బుద్ధి అని, చిత్తమని, అంతఃకడమని చేర్చి 27 అంటారు. బుద్ధిని చిత్తమునంత చలనాన్ని మనస్సులో మహత్తులోని లోపల చేర్చి పారేసి 24 అని కాలము 25 అని జీవుడు 26 అని పరమాత్మ 27 అని మరికొందరు చెప్తారు. తత్వం 24, 25, 26, 27. ఈ మూటిని ఇందులో చేర్చి 27 చెప్పి మళ్ళీ కాలము 30 చేసి త్రివిషత్రికం గణమని ఇంకో సిద్ధాంతం అది ఎవరు మీమాంసకులు చెప్తారు.
ఆ ముప్పయ్యే దేవతలను త్రిదశ అంటారు అదే కారణం. ముప్పయ్యే అన్నారు కూడా ఒక విషయం చెప్పారు అది. ముప్పయ్యే ఉన్నాయి, 27 ఉన్నాయి, 25 ఉన్నాయి, 24 ఉన్నాయి కానీ ఒక దానిలో ఇంకోటి చేరిచి తగ్గుతాయి విడవిస్తే ఎక్కువ అయి ఉండదు. మహత్తు మహత్తే బుద్ధితత్వం. అహంకారమే మనస్సు. దీనికి అంతఃకరణం అని చెప్పి అది కూడా చెప్తారు ఇదని చెప్తారు. అంతఃకరణమే తాను చేసి అనడానికి బట్టి పేరు మార్చుకుంటుంది. దాన్నే చిత్తం అంటాం. దాన్నే మనస్సు అంటాం. దాన్నే బుద్ధి అంటాం. దాన్నే అహంకారం అంటాం. మనస్సు యొక్క స్వరూప అది. పనిని బట్టి మారుతుంది. ఈ నాలుక ఒకటే న్యాయంగా మనస్సే. సంకల్ప వికలపాత్మకం మనః అంటాడు. ఆలోచనాత్మకం బుద్ధి అంటాడు. ఇప్పుడు విపరీత జ్ఞానాత్మకమైనటువంటిది ఇది చిత్తము అంటాడు. మళ్ళీ నిశ్చయాత్మకం అంతఃకరణం అంటాడు. చేజి పనిని బట్టి పేరు మారుతుంది. స్వరూపం మాత్రం ఒకటే. ఇవన్నీ ప్రకృతిలోని భాగాలే. ఈ రీతిలో 24 తత్వములు గణములు. వ్యాసుడు కానీ ఋషులు ఏం చేశారండి మొదలు జనరల్ గా చెప్తారు సమూహాత్మకాన్ని. మళ్ళీ తర్వాత దాన్ని అర్థం కాదని విడదీసి చెప్తుంటారు. మొదలు ఏమన్నాడు ఐదు ఐదు నాలుగు పది ఇవ్వండి 24 తత్వాలను. అయ్యా ఈ ఐదు ఐదు అంటే మళ్ళీ ఈ కోడు ఈ మాకు పది ఎట్లా తెలుస్తుంది అర్థం కాదంటే చెప్తున్నాడు ఆయనే మహాభూతాని పంచైవ. అదంటే ఏమిటంటే పంచమహాభూతములు. చదవలా చెప్తాను విన్నాడు భూమిహి, ఆపహ, అగ్నిహి, మరుత్, నభ. పేరు చెప్తున్నాడు ఎక్కడ దాచడు ఏది రహస్యం లేదు అన్నీ ప్రత్యేకంగా చెప్తాడు కానీ కొంచెం వర్షగా వింటూ పోవాలి. పృథ్వి అప్పు తేజో వాయు ఆకాశములు అనేటువంటివి ఐదు పంచభూతములు తన్మాత్రాని శతావంతి. ఎలాగైతే పంచభూతములు అయిదో వాటికి మూలమైనటువంటి పంచ తన్మాత్రలు కూడా ఐదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్ద తను మాత్రము, గత తను మాత్రము, రూప తను మాత్రము, గత తను చెప్తున్నాను కదా. ఇవి ఇవి కూడా ఐదు. అలాగే ఇంద్రియాని దచ.
మరి పది ఏమిటి అంటే అది ఏమిటి అవి శ్రోత్ర, త్వత్, దృక్కు, రసన, నాసికా ఇవేమిటి? జ్ఞానేంద్రియములు. తరువాత వాక్, కరౌ, శరణౌ, మేఢ్రం, పాయుహు దశమ ఉచ్ఛతే ఇవి కర్మేంద్రియములు. కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు. మొత్తం కలిసి పది ఇంద్రియములు. ఐదు తన్మాత్రులు, పంచభూతములు. అలాగే మనః బుద్ధిహి అహంకారః చిత్తం ఇతి అంతరాత్మకం. ఇది అంతరాత్మ అండి. ఇది అంతరాత్మ. ఈ అంతరాత్మే నాలుగు రూపాలుగా మారుతుంది. దీన్నే మనస్సు అంటాం, బుద్ధి అంటాం, అహంకారం అంటాం, చిత్తము అంటాం. అంటే మూల ప్రకృతి చేత అనుగ్రహించబడినటువంటి అంటే మూల ప్రకృతి యొక్క వికారముతో ఏర్పడేటువంటి స్థితి ఒకదానికే పేరు. అహంకారం ఉందా అండి? అహంకారం ఎక్కడిది? ప్రకృతి నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం కదా? మరి ఎక్కడిది అహంకారం ప్రకృతిదే. కాబట్టి మూళ ప్రకృతి యొక్క వికారమే అంతఃకరణం. ఇంకొంచెం బాగా చెప్పాలంటే మొదలు వచ్చేది మనస్సు. మనస్సు మనకు సంకల్పాత్మకం. సందేహం వచ్చిందనుకోండి ఏదో చిత్తము అంటున్నాం. నిశ్చయం వచ్చిందనుకోండి అంతఃకరణము అంటున్నాం. ఆలోచించామనుకోండి బుద్ధి అంటున్నాం. చేస్తున్న పనిని బట్టి పేరు తప్ప అసలు వస్తువు ఒకటే. అంటే బుద్ధి వేరు, మనస్సు వేరు, చిత్తం వేరు, అంతఃకరణం వేరు. ఇవి నాలుగు విడిగా లేవు. ఒకే పదార్థము పనిని బట్టి నాలుగు పేర్లు పెట్టుకోండి. ఒకే వ్యక్తి అటెండర్ అవుతాడు, అసిస్టెంట్ అవుతాడు, ఎల్డీసీ అవుతాడు, యూడీసీ అవుతాడు, సూపర్ ఎండర్ అవుతాడు, ఆఫీసర్ అవుతాడు. వాడే అవుతాడు, పని చేస్తుంది. పనిని బట్టి మారుతుంది. ఇంకా సంబంధం బట్టి పని అదే పనిని బట్టి. వారి వారి పనిని బట్టి మారుతుంది వస్తువు ఒకటే. అందుకోసమని ఇదే అంటరాత్మకం మనోబుద్ధిహి అహంకారః చిత్తం అంటే చిత్తాది భేదవ్యపదేశః. అనుగ్రహించబడే దాని స్వరూపం మారదు. అంటే ఏది అనుగ్రహిస్తుందో అది ప్రకృతే. అది మూల ప్రకృతే. అక్కడేం మార్పు లేదు. దాని వల్ల వచ్చేటువంటి దానిని
దీనిని కలిపి ఈ రెండు ఒకటే అంటాం. చతుర్ధా లక్ష్యతే భేదః వృత్య లక్షణ రూపయా. దాని దాని లక్షణమును బట్టి అది చేస్తున్న పనిని బట్టి దానికో లక్షణం చెప్పి పేరు కూడా మార్చాం. కణం వేరు, పేరు వేరు, ఎప్పుడు పని వేరు కదా. వస్తువు మాత్రం ఒకటే అంటే ఎందుకంటే మహాన్వై. బుద్ధి లక్షణః అని మనకు మూల చెప్తారు మొదలు. మహత్తత్వం అంటే ఏమిటి? బుద్ధి. మహత్తత్వం వల్లనే బుద్ధి, దాన్నే బుద్ధితత్వం అంటాం. అయినప్పుడు ఈ బుద్ధి మహత్తత్వం అయినప్పుడు దీన్ని అవ్యక్త మహత్ అహంకారం. అవ్యక్తము, మహత్వ, అహంకారం. ఈ మూల అనిష్టాత ఏది? మూల ప్రకృతి. కదా చెప్పుకున్నాం కదా, ప్రకృతి అవ్యక్తమైంది అని. అవ్యక్తం నుంచి మహత్వం వస్తుంది, మహత్వం నుంచే అహంకారం వస్తుంది. కాబట్టి అన్నిటికీ మూలము మహత్తే. అంతే కాదు మళ్ళీ రాంగాను ఈ మూల ప్రకృతి ఉందే. మూల ప్రకృతికి అధిష్టాన దేవత వాసుదేవుడు అంటాడు. మహత్ తత్వానికి ప్రద్యుమ్నుడు అంటాడు. అహంకారానికి సంకర్షణుడు అంటాడు. మరి ఎప్పుడు వస్తాం? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్ను, అనిరుద్ధ. మళ్ళీ లోపలికి వస్తే ఇంద్రియ గణానికి అనిరుద్ధుడు అంటాం. ఏమిటి మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎంత దూరం వెళ్లి ఎంత సూక్ష్మావస్థకు వెళ్ళండి అక్కడి నుంచి సంబంధం కట్ అయితే ఏది ఉండదు. లింక్ ఉండవలసిందే. పేర్లు వేరు కావచ్చు, స్వరూపాలు వేరు కావచ్చు, చేసే పనులు వేరుగా మనం గుర్తించవచ్చు. కానీ ఎంత సూక్ష్మంలోకి వెళ్ళినా ఏ చివరి కదలిక కూడా అతని సంకల్పం వల్ల కలిగేదే తప్ప. ఏది స్వతంత్రం కాదు. నేను చేస్తున్నా అనగలవాడు ఒక్క వాడు తప్ప మన ఎవరము నేను చేస్తున్నా అనడానికి వీరే.
ఇలా అందుకే నిజంగా చెప్పి ముందులో బుద్ధి అంటే ఏమిటి? అంతరింద్రియాన్ని మనం బుద్ధి అంటాం ఒకే మాట. దీనికి మనకు మూడు రకాలుగా చెప్తాం ఇదే మహత్వత్వం అంటాం. దీనికే చిత్తం అనే పేరు చెప్తాం. చిత్తం అంటే ఏమిటంటే చింతాజనకము చిత్తము అని వ్యాఖ్యానం. చిత్త చింతాజనకము చిత్తము అని వ్యాఖ్యానం చెప్తారు మహానుభావులు. అంటే వీటికి చిత్తమునకు, బుద్ధికి, మహత్వత్వమునకు, అహంకారమునకు. మూలమైంది ప్రకృతి ఒకటే కాబట్టి వాటి వల్లనే ఏర్పడుతున్నాయి కాబట్టి దానికి దీనికి అభేదం గ్రహిస్తే అన్నీ ఒకటే. దాన్నే మహత్తత్వం అంటాం, దాన్నే బుద్ధత్వం అంటాం, దాన్నే మనత్వం అంటాం, దాన్నే చిత్తం అంటాం, దానికే అహంకారం అని పేరు పెడతాం. అందువల్ల మూలాన్ని బట్టే చతుర్ధా లక్ష్యతే భేదః. వృత్యా లక్షణ రూపాయా వృత్యా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం విడిగా చేసుకున్నటువంటి కర్మ అనుగుణంగా ఏర్పడుతుంది. ఏతావానేవ సంఖ్యాతః బ్రహ్మణః సగుణస్యహి సన్నివేశః మయా ప్రోక్తః యత్కాలః పంచవింశతః నేను చెప్తున్నాను నాయనా ఇది అమ్మగారు చెప్తున్నాను ఏతావానేవ ఇదే లెక్కించడానికి కావలసినటువంటి తత్వముల గణన సమూహము ఏతావానేవ ఎవరు ఇది బ్రహ్మణః సగుణస్యహి తానే చాలా స్పష్టంగా చెప్తున్నాడు అవి వేరు ఇవి వేరు అని కాదు సగుణస్య బ్రహ్మణః ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజ సమో గుణాలను తాను తీసుకొని ప్రకృతిలో క్షోభ కలిగించి వికారం కలిగించి ఇన్ని గణములను ఇన్ని స్వరూపాలను ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కదా? పరమాత్మ సృష్టించాడని కాదు, పరమాత్మే జగత్తుగా మారాడు. ఇప్పుడు ఈ 24 గణములు ఎవరివి అంటే ఏం చెబుదాం? బ్రహ్మ పరమాత్మవే. నిర్గుణుడైన పరమాత్మ సగుణుడైన తరువాత ఈశ్వర రూపం ఏర్పడింది.
ఇది గణమల యొక్క విధానము. బ్రహ్మణస్తగుణత్యహి ఇది సన్నివేశః మయా ప్రోక్తః. సగుణ బ్రహ్మ యొక్క సన్నివేశమును ఇప్పుడు నేను చెప్పాను. ఇంకొకటి 25వది ఉంది దాన్ని కాలము అంటారు. యస్ కాలః పంచవింశకః. 25వ తత్వం ఏమిటది? కాలం. మళ్ళీ అది ఎందుకండీ? ఇది సరిపోలేదా? మరి కాలం అంటే ఏమిటి? దాన్ని నేనే. అది బట్టి పేరు పెట్టుకుంటాం. ఈ విధంగా చేసుకుంటాం. దేన్ని కాలం అంటారంటే ప్రభావం, పౌరుషం, ప్రాపుహు. కాలం అంటే పౌరుషం ప్రభావం. పరమాత్మ యొక్క పరాక్రమాన్నే కాలం అంటారు. ఏంటి కాలం అంటే? పౌరుషం ప్రభావం అండి పురుషుని యొక్క ప్రభావం ఎవరు పురుషుడు? పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావాన్నే కాలం అంటారు. ప్రభావం పౌరుషం రాబు ఎందుకంటే యతః భయం. ప్రకృతికి కానీ జీవుడికి కానీ భయం కలిగేది దేనివల్ల? కాలంతోటి టైం అయిపోతున్నది టైం అయిపోతున్నది త్వరగా పోవాలి త్వరగా అయిపోతుంది. ఎలా ఎలాంటి వాళ్ళు ఆస్తికుడు కానీ, నాస్తికుడు కానీ, మూర్ఖుడు కానీ, మరొకడు కానీ, మరొకడు కానీ అందరూ కాలానికి భయపడతారు. ప్రతివాడు కాలాన్ని గౌరవించి తీరుతారు. కలానికి బద్దురు టైం అయిపోతుంది. ఆలస్యం కావద్దు. ఆయనే వేరే అందులో ఆయనే వేరే ఉన్నదే ఆయనే అందులో కొత్తదేం లేదు. అయినప్పుడు ప్రతి అంటే పురుషుడు కానీ జీవుడు కానీ ప్రకృతి కానీ ఎవరికి భయపడతారు? కాలమునకు భయపడతారు. టైం అయిపోయింది వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది రావాలి. అంటే తాను చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. తాను ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి సంబంధాన్ని కలిపించుకున్నప్పుడు కలిపించుకున్నటువంటి ప్రకృతి సంబంధముతో ఆచరించేటువంటి పనులకే పాప పుణ్యముడు అని పేరు కదా.
అదే కదా? వేరే ఏం లేవు. ఏం పాప పుణ్యం అంటే? తాను స్వయముగా కోరుకున్నటువంటి ప్రకృతి సంబంధం యొక్క అనుభూతి కోసం ఆచరించే పని పాప పుణ్యం. ఈ పాప పుణ్యముల యొక్క సమూహాన్ని స్వరూపాన్ని బట్టి ఫలం నిర్ణయించబడుతుంది. స్వర్గము, నరకము మడకటో మడకటో. కానీ ప్రతి ఫలానికి నియమిత కాలం ఉంది. నీవు తప్పు చేశావు, శిక్ష అనుభవించు అని ఏ కోర్టు తీర్పు ఇవ్వదు. ఇన్ని నాళ్ళు శిక్ష అంటుంది. జైలు శిక్ష మూడేళ్ళు లేదా ఆరు నెలలు, ఎవరో 14 ఏళ్ళు వాడు యావజ్జీవం అంటాడు. యావజ్జీవం భగవంత కాలం కాదు దానికో నిమిషం ఉంది 14, 16 ఏళ్ళు అంటాడు. ప్రతి దానికి నియమించేది కాలం. తప్పు చేయడానికి, ఒప్పు చేయడానికి, తప్పు ఒప్పు చేసినందువలన కలిగిన పాప పుణ్య ఫలిత అనుభవానికి కూడా కాలం. అందుకే యతో భయం. ప్రతి వాడికి దాని నుంచే భయం కలుగుతుంది. అవి అహంకార విమూఢస్య కర్తుహు ప్రకృతమీయుషః. ఎవరికి భయం? అంటే అహంకారంతో మూఢుడైనటువంటి జీవుడు కాదు, అహంకారంతో మూఢుడై కర్తృత్వాన్ని ఆపాదించుకున్న జీవుడికి యతోభయం. చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. అంటే శరీరమునే ఆత్మ అనుకొని శరీరం చేసు ఆత్మ నేనే చేస్తున్నాను అనుకున్న వాడికి చేస్తున్న అంటే కర్తృత్వాన్ని తెచ్చి పట్టుకున్నాడు. తెచ్చి పెట్టుకున్న కర్తృత్వము గల జీవుడికి కాలం వలనే భయం. నేను కర్తను కాదు అన్న వాడికి కాలం వల్ల ఏ భయం లేదు. నాకు సంబంధం లేదు, నేను ఏం చేయటం లేదు. చాలా స్పష్టంగా ఉంది. దీన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకుంటే దాన్నే మనకు బ్రహ్మానందం అంటే ఇదే బ్రహ్మానందం. మనకు సంబంధం లేదు, మనది కాదు. దాన్ని తెచ్చి ఎచ్చిన పెట్టుకొని నీ ఎనువు అంటున్నావ్. అనుభవించు మనం ఏం చేస్తాం. దానిన పోయే చంపను ఇదే అన్నమాట. ఒక ఏదో దారిలో పోతున్నది అది విశావిత్రం లాగా. ఏదో ఆ మేరక స్నానానికి అలా పోయి అందులో స్నానం చేసి అది వెళ్ళిపోతున్నది. వీడు ఎందుకు పోవాలి అక్కడికి పొద్దు పోక.
అడవి నదులు ఉంటాయి, కొండలు ఉంటాయి, కిరియలు ఉంటాయి. ఎవరెందరో జలా జంతువులు మనుషులు తిరుగుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. తపస్సు ఇవ్వని వానికేం పని అండి? పుష్కరంలో ఆమె స్నానం చేస్తుంటే వీడు చూడడం ఎందుకు? చూసినోడు వానికి కర్మ ఏదో పోతుంది అనుకోక పిలవడం ఎందుకు? బాయ్ మళ్ళా వెయ్యి ఏళ్ళు అనుభవిస్తాడు. ఒక్క క్షణం పిడిచినందుకు వెయ్యి ఏళ్ల తపస్సు వ్యర్థం. ఒక్క క్షణం చిట్టినందుకు ఏడు తపస్సు వ్యర్థం. పొద్దు పని సరబంతా చేసుకోక ఎందుకు వచ్చిన బాధలు అందుకే అంటున్నాడు అహంకార విమూఢస్య కర్తుహు. కబీరుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అహంకారంతో మూర్ఖుడై తెచ్చి పెట్టుకున్న కర్తృత్వం గలవాడికి యతః భయం. ఈ కాలం వల్ల అందుకనే ప్రకృతి నీయుషః ప్రకృతి భావాన్ని పురుషుడు పొందుతున్నాడు. ప్రకృతిని నేనే అనుకుంటున్నాడు ఎందువల్ల అహంకార విమూఢుడై అందువలనే కర్తయ్యాడు. ఆ కర్తృత్వం తెచ్చి పెట్టుకున్నాడు. తెచ్చి పెట్టుకున్న కర్తృత్వంతో ప్రకృతి భావాన్ని పొందిన జీవునికి ఎతో భయం దేని నుండి భయం కలుగుతుందో దాన్ని ఏమంటారు కాలం అంటారు. ఎక్కడిది ఆ కాలం అంటే. ప్రభావం పౌరుషం ప్రాపుహు. ఇది పరమాత్మ యొక్క ప్రభావం. పరమాత్మ శక్తికే కాలం అని పేరు. కాలః కలయతామహం. గీత ఏం చెప్తాడు స్వామి? నేనే కాదా నేను అన్నాడు. పరమాత్మ తప్పించుకోనప్పుడు ఆ దాని ముఖ పెడతాడు. అందరూ వచ్చి అడిగారనుకోండి స్వామి స్వామి ఆపద వస్తుంది సరే టైం రాని చేస్తానంటే. ఇంకా టైం ఏంటి? నేను అనుకోలేదు అని అంటాను. ఇంకా నేను సంకల్పించలేదు కానీ అభియోగించుకున్నాడు. చెప్పాను కదా ఉదాహరణ ఏంటి వారి సిగ్రీ వినియోగించాను నేను. వాళ్ళు ఇద్దరు పోయి కొట్లాడితే మొదలు కొట్టాడట ఏమైంది సుగ్రీవుడిని దూరంగా చూసుకుంటూ కూర్చున్నాడు. సుందంతం దేహ శుద్ధి బాగా అయ్యేలా హాయిగా కూర్చుంటూ కూర్చున్నాడు. టైం రాదు కదా. వచ్చి ఇదేంటయ్యా బాబు అంటే నన్ను ఏం చేయమంటావ్ నువ్వు చెప్పావా అన్నాడు. నువ్వు చెప్పావా? వాలి బలం చెప్పావు, వాలి పరాజరం అని చెప్పావు, వాలి శక్తి చెప్పావు, వాలి చరిత్ర చెప్పావు, కానీ వాలి కూడా నాలాగా ఉంటాడు అని చెప్పావా?
ఇద్దరు ఒక జీరో ఉంటారు అని చెప్తే అప్పుడే జాగ్రత్త పడేవాడిని. ఇప్పుడు ఇద్దరు ఒక జీరో ఉన్నారు. పోటం పాడు అంటే వాడే నిన్ను కొడితే దత్తాభయ వధోనం మహత్పాతకం అక్షమా శాస్త్రం ఉత్తరం మాట్లాడరు రాముడు ఏం మాట్లాడడు దత్తాభయ వధోనం మహత్పాతకం ఉచ్ఛితి. అవే ఇది వాని చంపితే మహా పాపం. మళ్ళీ వజం ఊరుకున్నాడు. ఇప్పుడు గుర్తు పెడతాను పో. మళ్ళీ మా వాడిని పంపించాడు. టైం రావాలి. తిరిగి బాగా వచ్చింది బాగా పెడుతున్నాడు చేతిలో అందించి మొత్తుకున్నాడు ఏమన్నాడు స్వామి. శుద్ధ కాదులందు సూరలందు శృతులందు. గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిరి నాయందు, వాడెన్నడరుగు నాడే అంతముందు. మీతో పోయేడు వాడే చస్తాడు. నిందపడేయండి వాడే తెస్తారు. ఇవన్నీ చేయాలి వాళ్ళు. పండు పండు కాయ పండు కావద్దు. పువ్వు వచ్చింది పిండి వేసింది ఏదో కాయ అయింది పండు పండు అయితే మారిపోతుందయ్యా మనందు తగ్గకుండా రాయి. పండు అయితే అదే రాలుతుంది. రాలే దాకా ఓపిక లేక ముందు రా వేసి కొడితే దాన్ని తినలేవు పారేయలేవు. కదా? స్వయంగా చెప్పుకున్నాం పాయబుద్ధి కాదు. తిన్నామంటే పండు కాలేదు. అది మన స్థితి. కాబట్టి ప్రభావం పౌరుషం ప్రాపుదు. కాలం అంటే పౌరుష ప్రభావమే, పరమ ప్రభావమే. ఇది కొందర అభిప్రాయం యతోభయం ప్రకృతేహే గుణసామ్యస్య నిర్విశేషస్య మానవీ చేష్టాయతః స భగవాన్ కారయిత్యుపదక్షితః అసలు వాడ నేను చెప్తున్నాను విను అన్నారు. పరమాత్మ ప్రభావమే కాలమని కొందరు చెప్తున్నారు. తాను అహంకారంతో మూర్ఖుడై కర్తృత్వాన్ని తెచ్చుకొని ప్రతి భావాన్ని పొందినవాడు కారణం వేయపడుతున్నాడు. ఇదంతా ఒక అభిప్రాయం. అసలు ప్రకృతేహే గుణకామ్యస్య నిధి విశేషస్య. అరమని పేరు ఏంటంటారంటే గుణ కామ్యస్య ఏం గుణాలు సత్వము అయస్సు తమస్సు ఈ మూడు గుణములు సమానముగా ఉన్న స్థితి. అంటే ఏంటది? ప్రళయం. కాదు? ప్రకృతిలో గుణత్రయం సమానంగా ఉంటే ప్రళయం. మనకు కూడా కఫము, వాతము, పిత్తము మూడు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఉండం పోవద్దు.
దారు దారు గో కాస్త వేడో ఏదో కాస్త ఎక్కువ ఉంటే బదుగుతాం. మూడు ఈక్వల్. స్వాహా. అంటే ఏమిటి? వైరుధ్యము విజాతీయము. రెండు విద్యా తీయముల కలయిక ఉంటేనే సృష్టి. కదా ఇది అంటాం చూడు కరెంటు నెగటివ్ ఇంకోటి ఏంటి పాజిటివ్. కదా రెండు నెగటివ్లు పెడితే వైర్లు. గుణ చేయదు ఉండదు కదా కాబట్టి సమత్వం గుణత్రయము సమానంగా ఉంది అంటే అర్థం ప్రళయం అందుకే గుణసామ్యత్య ప్రకృతే అంటే ప్రళయ కాలంలో అన్ని గుణములు సమానంగా ఉన్నట్టు అది నిర్విశేషస్య అప్పుడు పృథివి అప్పు జలము వాయువు ఏవి లేవు. ఇవేవి లేనటువంటి ప్రకృతికి యతహా చేష్ట దేని వలన కదలిక ఏర్పడుతుందో. ప్రళయకాలంలో ఉన్న ప్రకృతి సృష్టికి కావలసిన చేష్టను జరిపించేది కాలం. అది కాలం అంటే ఏది కాలం అంటే ప్రతి దానిలో కదిల కలిగించేది కాలం ప్రతి దానిలో మనలో కూడా. మనం అప్పటిదాకా కూర్చుంటాం, ట్రైన్ చేసి వెళ్ళిపోతాం. హాయిగా పడుకుంటాం. ఐదో, నాలుగో, మూడో, ఏడో కర్మాలు ఎప్పుడు చెప్తుంటే 11:30 అయిందట పాపం అప్పుడే లేపారండి అని ఏడుపు కొట్టుకుంటున్నాడు. మధ్యాహ్నం 11:30 అయింది. తొందరగా లేపారేంటంటే మరి తెల్లగా సామునా? అది రాస్తే ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడో అర్థం కాలేదు. అలా తింటాయి. ఉన్నారు మనం బాగున్న దగ్గర లేస్తున్నాం బాగున్న దగ్గర లేచి హాయిగా మొహం కడుక్కుంటుంటే ఏమనాలి వాన్ని ఒకందుకు మనిషిని ఒప్పుకోవాలి మొహం కాకుంటున్నాడు కాబట్టి అది కడుక్కోవు కదా అందువల్ల అదే ఆకారం ఉన్నది ఒప్పుకోవాలి అందుకే. ప్రతి దానిలోనూ ప్రతి వారిలోనూ చేష్టను కలిగించేది కాలం. ఇది లక్షణం కాలం అంటే. మరి దానికి అందులో ఎలాంటి తిరుగు లేదు. చేష్ట యతః సభగవాన్ కాల ఇష్టి పరక్షితః. ప్రళయ కాలంలో ఏ విశేషము లేకుండా ఉండేటువంటి అన్ని గుణములు సమానంగా ఉండేటువంటి ప్రకృతిలో చేష్టను కలిగించేది కాలము. చేష్టాయతః స భగవాన్ కార ఇతి ఉపలక్షితః. ఇంకా అర్థం కాలేదంటే ఈ రెండు ఎవరో కాదు నేనే అన్నాను.
ఈ కారమే రెండు రూపాలుగా ఉంటుంది. అంతః పురుష రూపేన కార రూపేన యో బహిహి సమన్వేతి ఏష సత్వానాం భగవాన్ ఆత్మ మాయయా. విస్పష్టంగా చెప్పాడు. పరమాత్మ తన మాయతో విడివిడిగా ఉన్నటువంటి సకల చరాచర ప్రాణిజాతమును వాటిలో ఉన్నటువంటి గుణములను కలుపుతాడు. ఎలా కలుపుతాడు? రెండు రూపాలతో కలుపుతాడు. ఈ స్వామి ప్రతి ప్రాణిలో లోపలనేమో పురుషునిగా ఉంటాడు. బయటనేమో కాలంలో ఉంటాడు. మనం ఇక్కడి నుంచి ఫలానా చోటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఫలానా చెయ్యి ఫలానా ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఉదయం 5 ఇంటికి లేవాలి. 9 ఇంటికి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. 1 గంటకు భోజనం చేయాలి. 2 గంటలకు పడుకోవాలి. 3 ఇంటికి లేవాలి. ఏంటి ఇవన్నీ? ఆ సంకల్పం కలిగించేది వాడే. లోపల ఉండి ఇన్ని గంటలకు ఈ పని చేయించేవాడు వాడే. మళ్ళా బయట ఉండి ఆ సమయాన్ని చూపి పని చేయించేవాడు. పడుకునే ముందు నాలుగింటికి లేవాలి అనుకుంటా ఎవడు అనుకుంటున్నాడు పురుషా ఎవడు అంతా వాళ్ళు లోపల ఉన్నారు ఉండి నాలుగు గంటలకు అన్నాడు అదే వ్యక్తి బయట అలారం పిసులాగా ఉండి అలారం మోగించి లేపుకున్నాడు సరే అది వాడే అనిపించేది వాడే, కనిపించేది వాడే. పరమాత్మ రెండు రకాలుగా ఉన్నాడు. సాకారము అంటే పురుషుడు, నిరాకారం అంటే కారము. పరమాత్మే నిరాకారుడు, పరమాత్మే సాకారుడు. ఈ పరమాత్మే నిర్గుణుడు ప్రకృతి. ప్రవేయకాలంలో ఇతనే అగుణుడు సృష్టి జగత్కాలంలో. అతనే నిజ్గుణుడు, అతనే తగుణుడు, అతనే తాకారుడు, అతనే నిరాకారుడు, అతనే పరమాత్మ, అతనే కాలము. అతనే పురుషుడు. అవసర బట్టి మారుతుంది, స్వరూపాన్ని, స్థానాన్ని బట్టి మారుతుంది. ఒకే వ్యక్తి స్థానాన్ని బట్టి మారుతాడు. మన ఇంట్లో మనం ఉన్నాం యయమానిమి, పక్క వాళ్ళ ఇంటికి పోతే అతిథిమి.
గెస్ట్ వచ్చాడంట నేను చెప్పిన యజమాని కదా యజమాని నీ ఇంటికి ఇక్కడే. నువ్వు మా ఇంటికి ఏమవుతావ్? అతిశి అవుతావ్. కదా పొరపాటు ఇంకో దిన పోయామనుకోండి వాడు ఎవడు కూర్చోబెడతాడు ఏం లేకుంటే. అరే నువ్వు దొంగ అంటాడు. నిన్ను దొంగ ఏమిటి అంటావ్ ఇది నువ్వు దొంగవే. వాడే వ్యక్తి ఏం లేదు అక్కడ. ఆధార పత్రాలు లేవనుకోండి దొంగే. సరిపోయాయి. అంటే అవస్థావాన్ కాలః అవస్థావాన్. కాలము అవస్థలను కలిగిస్తుంది. లోపల ఉండి పురుషునిగా వెలుపల ఉండి కాలముగా సత్వానాం సమన్వితి అన్ని ప్రాణులను ఒకచోట కడుపుతుంది. ఏదో వాడే పరమాత్మ ఎవరాయనే ఆత్మమాయయ్యా నేను వెళ్ళాను అంటే దీన్ని చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే నేను వెళ్ళాను నేను వచ్చాను నేను సాధించాను అన్నమాట. అర్థం లేని మాట అన్నమాట. పరమాత్మ ఆ సమయంలో నీతో ఆ పని చేయిస్తున్నాడు. అతను సమన్వేతి, అతనే కలుపుతాడు. అతనే విడదీపిస్తాడు. ఎందుకంటే ప్రతి కలయిక మన ముందర వస్తుంది. చాలా లోతు చెప్తారు మహానుభావుడు. అందుకే ఈ దీన్ని ఈ సంవాదాన్ని మనం ఎంత జాగ్రత్తగా వింటే మనస్సు బుద్ధి ప్రష్ట అయిపోతాయి. పరిశుద్ధి. ఏ తిగాకు ఉండదు. ముందర చెప్తారన్నమాట కలయిక అంటే విడిపోవటం. కదా? విడిపోయినదే కలుస్తుంది. కలిసినదే విడిపోతుంది. ఇప్పుడు లోపల వెలుపల అంటున్నాం ఇందాక కూడా చెప్పాడమ్మ. చెప్పాడు కలయం అంటే ఏంటో. లోపల ఏదవుతుంది? దాని దృష్ట్యా ఇది లోపల. దీని దృష్ట్యా అది వెలుపల. మరి ఆ గేట్ అవతల దృష్ట్యా ఈ గేట్ లోపల ఏమైతుంది లోపలే అంటారు. ఇంటికి వెలుపలది గేటుకు లోపలది. ఇక్కడికి పోతే ఇక్కడ గేట్ అవతలది వెలుపల అంటారు. ఇక్కడ ఉంటే గేట్ ఇటది వెలుపల అంటారు. ఏమైంది? ఒకే వస్తువు ఉపాధిని బట్టి ఆధారాన్ని బట్టి. పని నిబత్తి పేరు అదే అంటున్నాడు అంతఃపురుష రూపేన కాడ రూపేన యో బహిహి తమన్వేతి ఏత సత్వానాం.
ఈ దేశ భగవాన్ ఎవరు కాదు ఈ పరమాత్మే ఆత్మ మాయయా తన సంకల్పం తోటి తాను లోపల పురుషునిగా వెలుపల కారముగా ఉండి అన్ని జీవులందరినీ సమన్వేటి. కలుపుతాడు, కూరుస్తాడు. దానికే పేరు కాలం. ప్రకృతిలో చేష్ట కలిగించేవాడు ప్రకృతిలో కలిగిన చేష్ట వలన ఏర్పడిన ప్రాణులు. సమూహములను కలిపేవాడు కలిపి ఉన్న వాటిని విడదీసేవాడు ఎవరు? ఏక భగవన్. కాబట్టి దాన్నే కాలము అంటాము. అతన్నే పరమాత్మ అంటాము. సమన్వత్యేక సమన్వేత్యేక సత్వానాం భగవాన్. ఆత్మము ఇప్పుడు ఇక చిన్నయ్య సృష్టిలోకి వస్తున్నాడు. అంటే నిర్విశేషమైన ప్రకృతి సవిశేషం ఎలా అవుతుందో చెప్తాడు. కదా? ప్రకృతి నిర్విశేషంగా ఉంది, సూక్ష్మావస్థలో ఉంది. దాన్ని మనం అవ్యక్తం అన్నాం, ప్రధానం అన్నాం, ప్రకృతి అన్నాం. ఇలాంటి దాన్ని దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం అస్యాం యోనౌ పరఃకుమాన్. ఆదత్త వీర్యం సా సూత మహత్తత్వం తిరన్వయం నమః యోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం తధామ్యహం దాన్నే చిత్తి దైవాత్ శుభితకర్ ధర్మిణ్యాం అత్యాం యోనౌ పరఃకుమాన్. ఇది చాలా చాలా సూక్ష్మంగా మనకు నిత్య విజ అవుతున్నటువంటి కార్యక్రమం సమన్వయం చేసుకోవాలి. మనము ఒక పని చేయాలి అంటే. లేదా ఒక పని మానాలి అంటే ఏం కావాలి? మన మనస్సులో ఒక వికారం కలగాలి. సంకల్పం అంటాం దాన్నే. కానీ సంకల్పానికి కూడా మూలం ఏమిటి? వికారమే. ప్రశాంతంగా ఉండేవాడు కోపం వచ్చినప్పుడు చేసే పని వేరు. కదా? హాయిగా ఉన్నప్పుడు అయ్యా నమస్కారం అండి అంటాడు. కోపం ఉన్నప్పుడు ఉంచో అయ్యా వచ్చి ఉంటాడు. వాడే కూర్చో అన్నాడు అంటే మనసు బాగాలేదు మనం విడిపోవడం మంచిదో ఏం పోనీ మర్యాద తగ్గించుకున్నా ఎందుకు వచ్చిన బాధ అని తప్పించుకుంటాడు. అంటే ఏమిటి మనస్సులో వికారం కలిగితేనే ఇంకొక స్వరూపం ఆవిర్భవిస్తుంది. దానికే పేరు క్షోభ.
స్పందన చేష్ట అంటాం కదా దాన్నే అంటాం అంటే ఆ స్పందన అంటే అర్థం ఏంటి న్యాయంగా ఘర్షణ. ప్రతి వికారము ఘర్షణ వలనే జరుగుతుంది. ఇప్పుడు ధ్వని వచ్చింది దేని వల్ల ఘర్షణ. అంటే విరుద్ధమైన రెండు తత్వముల యొక్క కలయిక ఘర్జన వలన ధ్వని ఏర్పడుతుంది, స్పందనం ఏర్పడుతుంది, చేష్ట ఏర్పడుతుంది. అదే దాన్నే వికారము అంటారు. అయితే మనస్సులో కానీ, అంతఃకరణంలో కానీ, బుద్ధిలో కానీ, చిత్తంలో కానీ ఈ వికారం అనేటువంటిది ఎందుకో నా మనస్సు ఇలా మారిందండి. అనుకోవడం తప్పు. నీ మనస్సు మారటం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మ యొక్క ఫలము అనుభవించడానికి కావలసిన చిత్త వికారాన్ని వాడు కలిగించాడు. ఎందుకు అరిపించాడు స్వామి ఆయన ఇష్టం అనుకుంటే బాధ లేదు. కానీ నేను కోప్పడుతున్నానంటే పోయాను అన్నాను. సమస్య లేదు. అంటే వికారం అనేది అదే మూలం. దైవాత్ సుభుత ధర్మిణ్యం. ప్రకృతి నిర్వికారముగా, నిర్పందనముగా, సూక్ష్మముగా, నిర్గుణ అంటే గుణాలు ఉన్నాయి కానీ కనబడకుండా ఉన్నటువంటి ప్రకృతిలో క్షోభ కలిగింది. స్పందనం చలనం కలిగింది కదలిక కదలిక లేకుండా ఏది పుట్టదు చెప్తాడు కాళిదాసు నహిజ్వలతి చరిచేన్ ధనః అగ్నిహి పాత రోమం మొదలు మర్చిపోయాను కదా ఇప్పుడు. కట్టెలో పోయి మండాలంటే ఏం చేయాలి కట్టెను? కదిలించాలి. కదిలిస్తే అది మండుతుంది. కదిలించకుంటే మండదు. అలాగే లోపట ఈ భావాలను మనం ఒకసారి కదిలించాలి. అప్పుడే కొత్త రోమం ఏర్పడుతుంది. ప్రకృతిని కూడా కదిలించాలి. దానికే క్షోభ. చిలికికే వెన్న పుడు చెవు వేయండి కదిలికే వేరే ఏం లేదు. పెరుగును చిలికాము వెన్న వచ్చింది వెన్నను కాచాము నెయ్యి వచ్చింది. నెయ్యి మరి నిప్పులో పోసాము ఏమైతుంది? ఆవిరైపోయింది మరి అక్కడికే పోతుంది. వచ్చింది అక్కడికే పోయేది అక్కడికి. కాబట్టి ఈ క్షోభ అనేటువంటిది కదలిక అనేది తనకు తానుగా ఏర్పడేది కాదు.
ప్రతి స్పందన, ప్రతి చలనము పరమాత్మ సంకర్పము తోటే ఏర్పడుతుంది. ఈ స్పందన ఏర్పడటమే సృష్టికి మూలం. భావ వికారం అండి. భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటారు, ఎవరికొకరు కావాలి అనుకుంటారు. స్త్రీ పురుషులు స్పందనం సమాగమం కావాలని భావం కలిగి దాన్నే క్షోభ అంటారు. చిత్త వికారం అంటారు. అబ్బా మనసంతా క్షోభ దాన్నే మనం వికారం అని చెప్తున్నాం అదే వికారం అంటారు. ఎవరిది ఈ వికారం? పరమాత్మ కనిపించింది. పరమాత్మ సంకల్పం వలన క్షోభ ఏర్పడితే ఎక్కడ? ప్రకృతిలో. అందులో నుంచి మహత్ తత్వం ఆవిర్భవించింది. ఎలాంటిది? కిరణ్మయం. కిరణ్య గర్భ సమవర్ధతాగ్రే కదా బ్రహ్మాండం. కిరణ్య గర్భ. అది బంగారం అందుకే అక్కడ ఉండేటువంటి పరమాత్మ ఏమంటాం హిరణ్యత్మతృహు హిరణ్యనకః ఆసమంతాత్ సర్వమేవ హిరణ్యం. అది. ఇందులో చెప్తున్నారు మనకు దైవాత్ కుభిత ధర్మిణ్యాం అత్యాం యోనౌ ఇక్కడ యోని అంటే కారణం ప్రకృతి దీని యందు పరహా పుమాన్ ఆధత్త వీర్యం పరమాత్మ. తన వీర్యమును ఉంచాడు. ఏమిటి వీర్యం అంటే సంకల్పం. తన శక్తి తన సంకల్పం ఉంచితే స అసూత మహత్ తత్వం శిరణ్మయం. ప్రకృతి చిరణమయమైనటువంటి అంటే తేజపుంజ ప్రతీకమైనటువంటి ఒక మహత్తత్వాన్ని ఆవిర్భవింపచేసినది. విశ్వం ఆత్మగతం యంజన్ కూటస్తః జగదంకురః స్వదభిపత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపనం తమః మనకు ఇక్కడ కూడా మనం తప్పు పప్పులో కాలేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రకృతిలో పరమాత్మ తన సంకల్పాన్ని ఏర్పడటం వలన హిరణ్మయమైన మహత్తత్వము ఆవిర్భవించినది. ఇది తెలియని వాళ్ళు చెప్పే మాట అంటారు.
అదేమిటిరా బాబు అంటే అప్పటిదాకా ప్రకృతి నుంచి కొత్త తత్వం ఏది పుట్టలేదు. ఆ ప్రకృతిని చీకటి ఆవరించి ఉంది. ఆవరించి ఉన్న చీకటిని స్వామి తాగేసాడు, తొలగించేసాడు. ఎలా ఉంటుంది అది? ప్రకాశం అంటా ఉంటుంది. అదే బంగారం అండి. కొత్తగా బంగారం కూడా పుట్టలేదు. బంగారం తగ్గింది. అది నిత్య ప్రకాషమే. దాని మీద ఓ వస్త్రం కట్టామండి, వస్త్రం తీసేసాం అబ్బా. దీపం ఆల్రెడీ ఉంది, ఏదో కుండ బోర్లించాం. మనం కుండ తీసిన వాడిని చూసి దీపం వెలిగించాడన్నావా, దీపం చూపించాడన్నావా? దీపాన్ని చూపించాడు. దీపం వెలిగే ఉంది. వెలిగిన దీపానికి మనకు మధ్యన ఒక ఆవరణం దీన్నే అందుకనే జ్ఞానం అంటే ఏమిటి? ఆవరణ భంగః జ్ఞానం అని సిద్ధాంతం. విమాసకులు కానీ తార్కికులు కానీ జ్ఞానం అంటే ఆవరణ భంగం తెరతీయక రాదా అదే మాట. అన్నమాచాయ గారు అన్నారు తెరతీయక రాదా అంటే నీకు నాకు మధ్యలో ఒకచోటనే ఉన్నాం. నా రోజు ఉంది ఈరోజు నేను ఉన్నాను. కనబడటం అంటే మధ్యన తెర ఉంది. అదే ప్రకృతి, అదే మాయ, అదే అవ్యక్తం, అదే తృగుణాత్మకం. దాన్ని తొలగించు నువ్వు నేను హాయిగా ఉండు. కానీ ఒకే ఇంట్లోనే ఉన్నామండి. ఒకే ఇంటిలో ఉన్నాం. ఇంకా ఒకే గదిలో ఉన్నాం. కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. వాళ్ళ ముఖం వీడు దూరం వీళ్ళ ముఖం వాడుతున్నారు. ఎక్కడ అమెరికా అరెక్టాలో అమెరికాలో ఇండియాలో ఉన్నవాళ్ళు రోజు తలచుకుంటారు. ఒకే ఇంటిలో ఉన్నవాళ్ళు ఒకే ఇంటిలో ఉన్నవాళ్ళు మొఖాలు చూసుకోరు. ఏముంది మధ్యన తెర ఉంది. ఆ తెర పోతే సరిపోతది. పరమాత్మ ఆ పనే చేస్తాడు. మనకు అర్థం విశ్వం ఆత్మగతం వ్యంజన్. చూడండి, తన స్పష్టత చెప్తున్నాడు. తనలో ఉన్నటువంటి ప్రపంచాన్ని బయలుపరుస్తూ ఆత్మగతం విశ్వం వ్యంజన్. తన స్పష్టత ఎక్కడ డౌట్ ఉండదు. ఆత్మగతం అంటే తనలో దాగి ఉన్న విశ్వం ప్రపంచమును వ్యంజన్ ప్రకటింపచేస్తూ. ఆవిర్కరింప ఎవరు ఆయనే కూటస్తః జగదంకురః. పరమాత్మ కూటస్తం అంటే నిర్వికారుడు. తాను మారడు.
తాను పెరగడు, తాను తరగడు, తాను పుట్టడు, తాను మరణించడు. కూటస్థ అంటే సదా ఏకాకారవత్వం కూటస్థత్వం లక్షణం. ఎప్పుడూ ఒకే ఆకారంగా ఒకే రకంగా ఉండేటువంటి వాడు వాడిని కూటస్థుడు అంటాం. ఎవరు ఆయన ఎవరు పరం ఇంత గోడ జరుగుతుంటే ఆయన మాత్రం హాయిగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు. మనం ఒక్కొక్క గణం అయ్యో నీకు దయ లేదా నీకు అది కలదా నీ మనసు కలదా అని చాలా బో మొత్తుకుంటుంటాం ఆయన నవ్వుతుంటే కానీ నీ భరంతో కానీ పాటలన్నీ ఆడు ఆడు ఆడు తర్వాత వాడే అయ్యో అది తప్పు నాదే కానీ అది కూడా కానీ అప్పుడే మనోడు ఇప్పుడే మనోడు ఇష్టం ఇష్టం ఏమన్నా కానీ మా దగ్గర కూడా కూర్చుంటాడు మిరివికారంగా ఉంటాడు దాన్నే పూటస్తాడు ఇంతకు ముందు ఆయన అంటే జగత్ అంకురః ప్రపంచానికి ఆయనే కారణం మొలక. జగత్తుకి ఆయనే అంకురం అండి అది లేకుండా జగత్తు లేదు. ఊర్ధ్వ మూలం అధస్యాగం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్నాం చూడండి అది జగదంకురం ఆయనే పరమాత్మే. ఇతను స్వతేజక అవిపత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపన చూడండి స్పష్టంగా చెప్తున్నాడు. పరమాత్మే తనలో దాగి ఉన్న జగత్తును ఆయుర్వింపజేశాడు. ఈ పరమాత్మే తనను మరుగుపరిచే చీకటిని తాగేశాడు. హాయిగా చూడండి. ఆయన దాగి లేడు. ఆయన ఇరువులోనే ఉన్నాడు. కానీ ఆయన చుట్టూ తమస్సు ఆవరించి ఉంది. అజ్ఞానం, చీకటి. దాన్ని ఆయన తాగేశాడు. అంటే అప్పటిదాకా తన చుట్టూ ఉన్న చీకటిని తాగేస్తే ఆయన కనపడతాడు ఏముంది? ఇప్పటిదాకా తనలో ఉన్న జగత్తును బయట పడేస్తే పుట్టింది అంటున్నాను. బయట పడేలేదు ప్రళయం అంటున్నాను. లోపల ఉంటే ప్రళయం అండి బయటికి వస్తే సృష్టి. జగత్తును పరమాత్మ బయటికి తెచ్చాడు అన్నా మళ్ళా కొంచెం అనుమానమే. ఎందుకంటే మళ్ళీ ఆయన సక్రీయుడా? ఆయనకి మళ్ళీ వికారం వచ్చిందా? ఎందుకు వచ్చిన బాధ? తన చుట్టూ ఉన్నటువంటి తమస్సును తాగేశాడు. కానీ ఇంకేం పని చేయలేదు. జగత్తులు బయట పెట్టలేదు, జగత్తులు లోపల తీసుకోలేదు. అంటే చాలా దూరదృష్టికి వెళ్ళాలి. పరమాత్మ జగత్తు ఒక ముసుగు పడేస్తాడు ప్రళయం అంటాం. ఆ ముసుగు తీస్తాడు సృష్టి అంటాం. మరి అక్కడే ఉంటుంది.
ప్రపంచం ఏం మారదు. ప్రకృతి ఏం మారదు ఉన్న చోటనే ఉంటుంది ఇల్లు అక్కడే ఉంటుంది ఒళ్ళు అక్కడే ఉంటుంది లోకాలు అక్కడే ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఈయనే ఒక గుడ్డ వేస్తాడు. అయ్యో ఏం లేవు అంటాడు అమ్మ అంతా గుడ్డ తీసేస్తాడు అమ్మ అని ఉచ్చా అంటాడు. ఆ? గుడ్డవే సూక్ష్మం. గుడ్డవే సూక్ష్మం అండి, ఇగో లేవు కూడా స్థూలం ఏముంది? తమస్సు ఆవరిస్తే సూక్ష్మం. రు అంటే ఏంటి? కనబడనిది సూక్ష్మం అండి, కనబడింది స్థూలం. జగత్తు మీద ఒక తమస్సును ఆవరింపజేశాడు. అయ్యో ప్రళయం అన్నాము. తమస్సును తొలగించాడు సృష్టి. అంటే మీరు సృష్టి ప్రళయములను రెండు రూపములుగా భావించడానికి ఆస్కారం ఉంది. ఒకటి తనలో దాగి ఉన్న జగత్తును పరమాత్మ ఆవిష్కరింపచేశాడు. అర్థం కాలేదంటే అంతవరకు తన చుట్టూ కమ్మి ఉన్నటువంటి తాను తన సంకల్పంతో ఎత్తుతున్నటువంటి తమస్సును తానే తాగించాడు. సమస్య పోయింది పెరిగి లోపల దాగుంది బయటికి వచ్చింది సృష్టి. కాబట్టి సృష్టి అంటే అర్థం అది. ప్రకృతి నుంచి మహత్తత్వం రావటం అంటే అర్థం అది. విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థః జగదంకురః స్వచేత విపత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపనం చూడండి ఆత్మ ప్రస్వాపనం సమః తనను కూడా అంతర్ధానంగా అంటే కనబడకుండా చేసేటువంటి తమస్సును అపిబత్ పరమాత్మ. పానం చేశాడు, తాగాడు అంటాడు. ఆత్మ ప్రస్వాపనం తమః వ్యంజయన్ మూడు భాగ్యతులు. అంటే ఏమిటి? సంకల్పిస్తే జగత్తు బహిర్గతం అవుతుంది, వికల్పిస్తే తమ అవుతుంది. ఇలా యత్ తత్వగుణం స్వచ్ఛం శాంతం భగవత పదం యదారుహు వాసుదేవాక్ష్యం చిత్తం తత్ మహదాత్మతం.
ఇప్పుడు పరమాత్మ ప్రకృతిని క్షోభ కలిగించడం వలన ఏర్పడినది మహత్వత్వము. ఈ మహత్వత్వమునకు అధిష్టాత ఎవరు? వాసుదేవుడు. వాసుదేవాక్యం చిత్తం తత్ మహదాత్మకం. వాసుదేవుడు అధిష్టాతగా ఉండేటువంటి మహత్తత్వాన్నే మనం చిత్తం అంటున్నాం. సంకర్షణుడు ఆ శిష్ట ఉన్నాడు దాన్నే అహంకారం అంటున్నాడు. చూడండి. యదాహుహు వాసుదేవాక్యం చిత్తం తత్ మహదాత్మకం ఇది యత్తత్ తత్వగుణం స్వచ్ఛం. మనకి ఇందులో పరమాత్మ తత్ర తత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంఘేన బద్నాతి జ్ఞాన సంఘేన అది చూడు ఉంది కదా గీత అదే ఒక పయ్యం చెప్పడాలి. అదే వాక్యం చెప్తాడు. అదేమో మనం స్లోగం నోటికొచ్చు కాబట్టి అర్థమైనట్టే ఉంటుంది. అర్థం ఏం కాదు కానీ స్లోగం వస్తుంది అంతే. అంతకు మించి ఏం తెలియకపోకూడదు. దీన్ని మనం విని టప్ప ఏదో కథ ఉంది అంట అదే తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనమయం. ఈ మహత్ తత్వము మహత్ తత్వము హిరణ్మయము అంటున్నాడు. అంటే ఏమర్థం ప్రకాశకము అని ఉంది. కదా బంగారం అంటే ఏంటి? బాగా ప్రకాశించేదండి. ఇప్పుడు ఎలా ఇస్తుంది? ఏ మలము లేకుంటే ప్రకాశిస్తుంది. కదా శుద్ధ సత్వ. పూర్వం దేనికి చెప్పుకుంటున్నామో దాన్ని నిర్మలత్వం యత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవత పదం ఇదే ఏమిటి సత్వగుణం అంటాం దీన్ని ఈ సత్వగుణమే స్వచ్ఛ క్షము అంటున్నాం. అంటే ఎలాంటి కల్తీ లేనిది ఏ కల్మషము లేనిది అంటాం చూడండి. ఇందులో శాంతం అంటే ఏమిటి అభిభూత తమస్కం అన్నాడు. చీకటంతా తొలగిపోయేది అని అర్థం. ఇప్పుడు చెప్పాను కదా తమస్సును తాను తాగేసాడు కదా తమస్సును తాగేసాడు కాబట్టే ఇది ప్రకాశంగా ఉంది. ఈ సత్వగుణము స్వచ్ఛం, శాంతం, భగవతస్పదం.
ఇది శాంతం అంటే ఎలాంటి గుణ వికారములు లేనటువంటిది. ఇదే అవ్యక్యము దీన్నే వాసుదేవాక్ష్యం అని చెప్పుకుంటాం మొదల మనం చెప్పుకున్నాం కదా అలాంటి దాన్ని భగవత పదము. యదాహుహు వాసుదేవాక్యం చిత్తం తత్ మహదాత్మకం. ఈ తత్వగుణము స్వచ్ఛము, శాంతము, భగవత్ స్వరూపము దీనికే పేరు మహత్తత్వము దీన్నే చిత్తం అంటాం. కదా దీనికి అధిష్టాత ఎవరు వాసుదేవుడు ఇక స్వచ్ఛత్వం అవికారత్వం శాంతత్వమితి చేతసః వృత్తిభిని లక్షణం ప్రోక్తం యథా అపాం ప్రకృతి పరా ఈ చిత్తమునకే మూడు స్వరూపాలు ఉంటాయి. కదా మన మనస్సు అనుకోకుండా చెప్పు. ఎలా ఉంటుంది? ఒకప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకొకప్పుడు శాంతంగా ఉంటుంది. మరొకప్పుడు ఎలాంటి వికారాలు లేకుండా ఉంటుంది. ఏ వికారాలు లేకుండా స్వచ్ఛంగా శాంతంగా ఉన్నదాన్నే చిత్తము అంటారు. వికారాలన్నీ ఏర్పడాయి అనుకోండి అంతఃకరణము అంటాం లేదా దాన్ని మనకు బుద్ధి అంటాం. ఇంకొంచెం సంకల్పం ఉంటే మనస్సు అంటాం. అందుకే పచ్ఛత్వం, అవికారత్వం, శాంతత్వం ఇది చేతసః చిత్తమునకే ఈ మూడు రకములైనటువంటి పేరు. చిత్తమే దానికి మూడు దశలు ఉంటాయి, మూడు ఆకారాలు ఉంటాయి, దీనికే మూడు రకాల పేర్లు. యథా అపాం ప్రకృతిహి అంటారు. అసలు నీరులో ఎలాంటి వికారం తరంగాలు ఉండవు. జలానికి మామూలు జలానికి అలలు తరంగాలు ఉంటాయా? బురుగు ఉంటుందా? వేనము ఉండదు, అలలో ఉండవు, వేగము ఉండదు. కదా? ఆయా ప్రదేశాలను బట్టి చేరిన నీరు సముద్రం అనుకోండి, సముద్రం ఏముంటుంది? తరంగాలు వస్తాయి.
కూపజలం ప్రశాంతంగా ఉంటుంది. దిగుడు బాయి జలం అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి. వర్ష జలం ఉంటుంది. జలం ఒకటే. సముద్రం తరంగాలు, మామూలు నది ప్రశాంతంగా ఉంటుంది. అదే నదికి దార ప్రవాహం వస్తే అలలు వస్తాయి. ఇవన్నీ వచ్చిపోయేవే కానీ అసలు నీతికి ఏ వికారము లేనట్టే అసలు చిత్తమునకు ఎలాంటి వికారము లేదు. చిత్తం అనేది స్వచ్ఛంగా ఉంటుంది, శాంతముగా ఉంటుంది, అవికారంగానే ఉంటుంది. దానికి మరొక దానితో సంపర్కం సంబంధం ఏర్పడితేనే అది మనస్సుతో మనస్సుగా మారితే సంక వికల్పాలు వచ్చేస్తాయి. అది బుద్ధికి మారితే సంశయ నిత్యాలు వచ్చేస్తాయి. కదు అది అహంకారంగా మారితే క్రోధము, అమర్థము ఇలాంటివి వచ్చేస్తాయి, కాబట్టి సహజంగా ఉండేటువంటి చిత్తమునకు ఏవీ లేవు. ఎలాంటివి అంటే అవికారిత్వం అంటే ఏమిటి? విక్షేపాది రాహిత్యం అవికారిత్వం అంటారు, అంటే అటు పోవటం ఇటు పోవటం తొలగటం ఏవి ఉన్నాయి పోవటం దాన్నే అంటాం. ఆ రీతిలో వృత్తిభిహి లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పర ఉదాహరణ ఇచ్చాడు. నీతి ప్రకృతి ఎలా పర. అంటే అతీతము దేనికంటే ఊర్మి సేనాదుల కంటి జలమెలా అతీతమో వికారాలకు విక్షేపాలకు చిత్తము అతీవము. ఇప్పుడు మహత్ తత్వాత్ వికుర్వాణాత్ భగవత్ వీర్య చోదితాత్ క్రియాశక్తి అహంకారః త్రివిధ సమపద్యతా ఇప్పుడు మనకేమైంది? ప్రకృతి తత్వంలో పరమాత్మ తన సంకల్పాన్ని ప్రవేశింపచేసి క్షోభ కలిగిస్తే హిరణ్మయమైనటువంటి మహత్తత్వము ఏర్పడింది. ఆ మహత్తత్వం యొక్క వికారమే చిత్తము. ఇది మనస్సు ఇంకేండో ఇంకేడో పక్కకు వెళ్ళండి. ఇప్పుడు ఇలాంటి ఈ మహత్తత్వంలో కూడా పరమాత్మ క్షోభను కలిగిస్తే చెప్తున్నాడు.
మహత్పత్వాత్ వికుర్వాణాత్ భగవత్ వీర్య చోదితః పరమాత్మ యొక్క సంకల్పం వలన కలిగిన ప్రేరణతో ఏర్పడినటువంటి వికారంతో అహంకారం పుడుతుంది. ఎలాంటిదని త్రివిధః అంటే సాత్వికాహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. వాటికే పేరు వైకారికము, తైజసము, తామసము అంటారు. ఎలాంటిది ఇది? క్రియాశక్తికి అంటే దీని వల్లనే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు కలిగి దేని వల్ల? మహత్వత్వము ఉంది. ఈ మహత్వత్వము నుండే కర్మేంద్రియములు, ఈ మహత్వత్వము నుండే జ్ఞానేంద్రియములు, ఇలాంటి మహత్వత్వము నుండే మనస్సు. అంటే అహంకారమే. దాని నుంచి అహంకారం పుడుతుంది, అలాంటి అహంకారం నుండి మూడు పుడతాయి. తాత్విక అహంకారం నుండి మనస్సు, రాజస అహంకారం నుండి ఇంద్రియములు, తామస అహంకారం నుండి పంచభూతములు. ఇది ప్రక్రియ. దాన్ని ఈ పరమ మహానుభావుడు మరి కాస్త సూక్ష్మావస్థగా వెళుతాడు. చెప్తున్నాడు. ఇందులో మహత్పత్వాది కురుణో ఆత్ భగవద్వీర్య చోదితాత్ క్రియాశక్తిహి అహంకారః త్రివిధ సమపద్యతా మూడు రకముల అహంకారం క్రియాశక్తి అంటే ఏమిటి? ప్రవర్తింపచేసేటువంటి రజోగుణాన్ని క్రియాశక్తి అంటాం. గమనించాలి. మనము ఒక పని చేస్తున్నామంటే తత్వముతో ఏ పని చేయలేం. పని చేస్తామంటే రజోగం అంట. రజస్సు ఉంటేనే పని చేస్తాం. రజోగ స్పశ్యం లేకుంటే పరమాత్మ అత్ర సత్వం నిర్మలత్వాద అన్నాడు అది లేని స్పశ్యంగా ఉంటుంది. అంటే సంకల్పము లేదు, వికల్పము లేదు, క్రియ లేదు, నిష్క్రియ లేదు. మనం ఒక పని చేస్తున్నామంటే ఏం అర్థం మొదలు? ఇచ్చేది. కోరిక ఉంటేనే పని చేయాలి. కోరిక ఏ గుణం? ప్రజోగుణం. కాబట్టి క్రియాశక్తి పని చేయాలనేటువంటి భావన ఉంటే అది దేనితో వస్తుంది? ప్రజోగుణం తోటే వస్తుంది. అందువల్ల రజోగుణము యొక్క ప్రభావంతోటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఏర్పడ అంటే రాజసానుగ్రహీతం.
రజోగుణం వలన అనుగ్రహించబడినటువంటి సాత్వికాహంకారం వలన మనస్సు ఇంద్రియములు ఏర్పడతాయి. అహంకారం మాత్రం సాత్వికమే కానీ రాజసాహంకార అనుగ్రహీతం. ప్రభావం దీన్ని పడుతుంది. కొంచెం స్పష్ట లేకుంటే. రజోగుణం లేకుంటే పని మనం చేయము. అది వికల్పం కానీ సంకల్పం కానీ రెండిటికీ కావాలి కదా. అందుకే దీన్నే క్రియాశక్తి అంటున్నాడు. క్రియాశక్తి అంటే రజోగుణ అనుగ్రహితమైనటువంటి క్రియాశక్తితో ఇది మనకు త్రివిధః సమపద్యత. మూడు రకముల అహంకారం ఏర్పడింది. అంటే ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకార తత్వం. దీనికే వైకారికః తయసస్య తామసస్య యతోభవః. ఇలాంటి మహత్తత్వము నుండే మూడు అహంకారములు ఏర్పడ్డాయి. వైకారిక అహంకారము ఏంటి రతయస అహంకారము తామస అహంకారము అంటే వైకారికం అంటే ఏమిటి సాత్విక అహంకారానికే వైకారికముని పేరు. అంటే వికారమును కలిగించడానికి మూలమైన కాదు ఇంకొకటి పెట్టాలి అన్ని వికారాలకు మూలమైన మనస్సును నిర్మయించేది అన్నమాట వైకారికం. వికారాసురమైన మనస్సును సృష్టించేది కాబట్టి దానికి పేరు వైకారికం అంటాం. వైకారికం అంటే సాత్విక అహంకారం. సయేశం అంటే రాజస అహంకారం. సరే తామసం అంటే తామసం అంటారు. ఇలా యతోభవః మనసస్య ఇంద్రియానాంచ భూతానాం మహతామపి. యధాక్రమం. అహంకారములు మూడు వాటి నుంచి మూడు పుట్టాయి. వైకారికం నుండి మనస్సు, తయసము నుండి ఇంద్రియములు, తామసము నుండి పంచభూతములు. వర్త అండి సమానం ఎలా అంటాం వైకారికః తయసస్య తామసస్య యతోభవః మనసస్య ఇంద్రియానాంచ భూతానాం మహతామపి మహాభూతములు తామస అహంకారం వల్ల పుడతాయి. ఇంద్రియములు రాజస అహంకారం వల్ల పుడతాయి. మనస్సు సాత్విక అహంకారం వల్ల పుడతాయి. అంటే రాజస అహంకార అనుగ్రహీత సాత్విక అహంకారం అనేటువంటి సిద్ధాంతం. ఇలా ఇప్పుడు.
దీనికి ఇలాంటి ఈ అహంకార తత్వానికి దీన్నే మనం ఏమంటాం? అంతఃకరణ తత్వం అంటాం, అభిమాన తత్వం అంటాం, అహంకార తత్వం అంటాం. దీనికి ఎవరయ్యా అధిష్టాత అంటే సంకర్షణుడు. ఓ చెప్పుకున్నాం కదా మహత్ తత్వమునకు వాసుదేవుడు అహంకార తత్వమునకు సంకర్షణుడు ఇతన్నే మనం తర్వాత రుద్రుడు అంటారు. అభిమాన దేవత ఎవరండీ? రుద్రుడే. అహంకార దేవత ఎవరు? రుద్రుడే. ఈయనే సంకర్షణ చెప్తున్నాడు సహస్ర శిరసం సాక్షాత్ యమనంతం ప్రత్యక్షతే. ఎవరు ఆల్చేడుడు ఈయనే ఆల్చేడుడు ఇతన్నే అనంతుడు అంటాం ఈ మహానుభావుడినే సహస్ర తీరిసా అంటే అహంకారము అన్ని రూపాలుగా విస్తరిస్తుంది బూతలు కొడుతుంది అహంకారం ఎప్పుడు అహంకారానికి అన్నీ పడగలేదు వెయ్యి పడగలేదు సత్వం ఒక్కటే వయస్సు ఒక అహంకారం మాత్రం వేయి. అంటే ఏ రూపంలో వచ్చినా అహంకారమే. నేను చేస్తున్నాను అహంకారమే, నేను చేయను అహంకారమే, నేను చేయటం లేదు అహంకారమే. లేదా అసలు నేను అనే భావనే నాకు లేదు అహంకారం లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నది చెప్పుకోగానే పక్కోడు చెప్పాలి. నాకు లేదు అంటున్నాడు అంటే ఆ స్థితి ఉన్నటువంటి జ్ఞానం నీకు అవుతూనే ఉంది కదా అహంకారం ఇంకా వెళ్ళిపోతుంది అందుకే అది సహస్ర శిరసం దేవం యమనంతం ప్రచర్చతి ఆ మహానుభావుడు అనంతం అతను అనంతుడే మనకున్న అహంకారం కూడా అంతమే పోయింది అనుకోవడం తప్పు. ఎక్కడో దానికి చిన్న అంకులం ఉంటుంది. యమనంతం ప్రత్యక్షతే సంకర్షణాక్షం పురుషం ఇతనే భూత ఇంద్రియ మనోమయం. ఈ మహానుభావుడే పంచభూతములు అంటే ఇతనే, పది ఇంద్రియాలు ఇతనే, మనస్సు ఇతనే కదా. అంటే ఏమిటి మనల్ని మొత్తం ఒక ఆడ ఆడిస్తున్నాడు ఎవరు? సంకర్షణుడే కదా అతనే సమ్యత్ కర్షణ అండి. సమ్యకు తరసతి ఆకర్షిస్తాడు. ప్రశాంతంగా ఉందామనుకుంటే అమాంత భక్త అంటాం కోపం వచ్చేస్తుంది. అప్పటిదాకా బాగుంటాడు. ఇప్పుడు కోపం ఉంది. అప్పటిదాకా కోపం ఉంటాడు ఇప్పుడు యోజ్ కూడా ఇస్తాడు. ఏం ధర్మం ఏం చేద్దాం.
ఇదంతా ఆయన పని. ఎప్పుడు పుస కొడతాడో, ఎప్పుడు పడగ విప్పుతాడో, ఎప్పుడు దేశాంతం పడుకుంటాడో ఆయన తెలియదు. అందుకే అంటున్నాడు సంకర్షణాఖ్యం పురుషం భూత ఇంద్రియ మనోమయం ఇతనే భూతమయుడు ఇతనే ఇంద్రియమయుడు ఇతనే మనోమయుడు. అంటే అహంకారం వల్లనే మనస్సు పుడుతుంది. అహంకారం వల్లనే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పుట్టాయి. అహంకారం వల్లనే పంచభూతములు పుట్టాయి. అంటే ప్రకృతి. స్వరూపాన్ని ఏర్పడుకునే సమయానికి అహంకారగ్రస్తమైంది. కదా? మరి అలాంటి మనము దాన్ని ఎలా వదిలిపెడతామండి? కదా ఒక అహంకారం మానుకో నువ్వు మంచి ఎట్లా మానుకుంటావ్ పుట్టిందే అక్కడ మనం ఉండే అక్కడ కదా తొట్టినే పుట్టాం అందుకే అంటున్నాడు దీనికే కర్తృత్వం కరణత్వం కార్యత్వం చేతి లక్షణం ఈ అహంకారానికే కర్తృత్వం ఈ అహంకారమే కారణం సంచారమే కార్యం. అంటే మనం మన మంచి ప్రజాంతం ఉంటాం. మనకు ఏ సంబంధం లేదు. నేను చేస్తున్నాను. నా ఇంద్రియములతో చేస్తున్నాను. నేను చేస్తే పని ఏర్పడుతున్నది. కార్యము అదే, కర్తృత్వం అదే, కరణత్వం అదే. స్వామి చాలా స్పష్టంగా ఎక్కడ కపిల ప్రవేశం కదా, ఇక్కడ డౌట్ ఉండదు. చాలా అందుకని ఈ ఒక్క అధ్యాయాన్ని రోజు అర్ధపురగ అనుసంధానం చేస్తే. ప్రశాంతమైనటువంటి బౌద్ధిక స్థితి ఏర్పడుతుంది అంటే పదవులు చేసేవాళ్ళు. కబిళ జోహ సంవాదాన్ని చాలా ప్రముఖంగా చెప్తారు. కృష్ణోద్ధవ సంవాదం కంటే ఇది. ఈ 72 శ్లోకాలు హాయిగా చదువుకు మనకు గుర్తు చేస్తాం. నువ్వేం కాదురా ఇదంతా అహంకారం రా. నువ్వేం చేయటం లేదు అంతా వాడు చేస్తున్నాడు. నేను కాదు నేను కాదు నేను కాదు పరమాత్మ పరమాత్మ అన్నమాట నువ్వు ఇది వినిపించి అర్థం చేసుకుంటావ్. ఇప్పుడే అహంకారం అవుతారని చెప్పండి సార్. ఆ అదే కర్తృత్వం, కరణత్వం, కార్యత్వం చేతి లక్షణం. ఇందులో అంటే కర్తృత్వాభిమానం. నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను ఇది మన మనస్సులో కరిగిందంటే ఏం అర్థం? అంత ఉంటే కదా నేను వెళ్తున్నానండి, నేను వస్తున్నానండి, నేను ఉంటున్నానండి, నేను వింటున్నానండి, నేను భోజనం చేస్తున్నానండి. ఈ భావన మనస్సులో కలిగి ఈ వ్యాఖ్యాన్ని బాగా రాస్తాను అని ఉందా? ఇప్పుడు అంటాడు.
ఆత్మని గమనాధ్యాశ్రయత్వాభిమానః యదా మనసిస్యాత్ తదా అహంకారనుగ్రీతం మనః. అదే అర్థం. నేను వెళ్తున్నాను, నేను ఉంటున్నాను, నేను వస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను అని మనసులో వచ్చింది కదా అదంతా ఏమిటి? మనస్సుకి అహంకారం కట్టేస్తుంది. అందుకే అంటున్నాడు అలాగే కరణత్వం, ఇంద్రియత్వం. నా ఇంద్రియము, నా చెవ్వు, నా కన్ను, నా కన్ను బాగుందండి, నేను బాగా చూస్తున్నాను. ఆ అన్నగా కనబడదు. అయ్యో ఇప్పటిదాకా బాగుందండి కన్ను కనబడలేదు. మరి నీకనే కదా ఏమైంది? అబ్బే నా కన్ను కదండీ వాడు చూపెడితే చూస్తావు. వెంటనే మారుతాడు. ఇప్పుడు మట్టికాయ పడితే ఇప్పుడు మన మట్టికాయ పడతాడు. అయ్యో కాయ కాయ స్వామి నువ్వే అంటావు. నాకు ఆరోగ్యంగా నేను ఉన్నాను నా కన్ను బాగా చూస్తున్నది కాసే వాడికే కనపడదు బతక ఒట్టేసి. అయ్యో స్వామి అంటే వాడు చూపెడుతుంది. కాబట్టి ఇంద్రియములకు, శరీరమునకు, మనస్సుకు అహంకార అధిష్టాతృత్వం వల్లనే భావాలు, క్రియలు, ఫలాలు ఏర్పడతాయి. హలో చూడండి. కర్తృత్వం, కరణత్వం, కార్యత్వం. ఈ మూడు అహంకారం యొక్క లక్షణాలు. దీన్నే శాంతము, ఘోరము, విమూఢత్వం. దీనికి మరొక మూడు పేర్లు చెప్పాడు. ఒకటేమో శాంతం. శాంతం అంటే ఏమిటి? ప్రకాశకత్వం. ఒక వస్తువును చూడడం అంటే శాంతము. అలాగే ఘోరం అంటే ఏమిటి? విక్షిప్తత్వం. అంతా రెదజల్లుట. మనస్సు. అది ఒకసారి పోతుంది అనుకోండి అది గొడవ అని అంటారు. ఈ పని చేయాలా ఆ పని చేయదా అని తిట్టిన అలా అని ఒకసారి కొన్ని వందల భావసాలు వచ్చేస్తాయి. దాన్ని ఏమంటారు చిత్త విక్షేపం అంటాం. కదు దానికి పేరు ఘోరత్వం. ఇక మూడవది మూఢత్వం త్యాహంకృతి. మూఢత్వం అంటే స్వస్వరూప అవిజ్ఞానం. కదా ఫలానా అని తెలియకపోవుట మూఢత్వం. ఈ మూడు అహంకారానికే ఉంటాయి. అహంకారమే శాంతము, అహంకారమే ఘోరము, అహంకారమే విమూఢము. దానికే కర్తృత్వం, దానికే కరణత్వం, దానికే కార్యత్వం. నా శరీరము అన్నా అహంకారమే, నా ఇంద్రియములు అన్నా అహంకారమే, నా మనస్సు అహంకారం.
కాబట్టి దీనితోటే మనము ప్రతి ప్రవృత్తి జరుపుతున్నాము. వైకారికాత్ వికుర్వాణాత్ మనస్తత్వమజాయత మళ్ళీ ఇప్పుడు ఇంకా అట్ట లోతుకు వెళ్తున్నాం. అంటే సాత్విక అహంకారంలో కూడా పరమాత్మ వికారమును కలిగిస్తాడు. సాత్విక అహంకారంలో క్షోభ కలిగించినప్పుడే అందులో నుండి మనస్తత్వము ఆవిర్భవి అప్పటిదాకా మంచిగా ఉన్నాం మనం. ఇంకా మనస్సు పుట్టేదాకా అందరం బుద్ధిమంతుడైనా అన్నారు. అది పుట్టేసింది కదా, ఇవన్నీ వికారాలు పుడతాయి. కదా? అందువల్ల సాత్విక అహంకారాన్ని పరమాత్మ క్షోభింపచేస్తే మనస్తత్వం పుట్టింది. అది చెప్తున్నాడు. ఇది ఇందులో. యత్తు సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామ సంభవః మనస్సు అంటే ఏమిటండీ? సంకల్పాత్మకం. అది ఏం చేస్తుంది? సంకల్పిస్తుంది. అలాగే వికల్పిస్తుంది. అంటే మనము ఇలా చేయాలి, ఇలా చేయాలి మనసః మన ముందు ఇక్కడ వస్తారు చూడండి. సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు. సంకర వికల్పాలు ఉన్నటువంటి అంతఃకరణానికే మనస్సు అని పేరు. అవి లేవు ఆలోచన ఉంది దానికే బుద్ధి అని పేరు. ఏవీ లేవు ప్రచాంతంగా ఉంది చిత్తము అని పేరు. ఈ మూడి కంటే ముందున్న స్థితి శాంతం అంటాం చూడండి దాన్ని అంతఃకరణం అంటాం. ఒకే అంతఃకరణానికి నాలుగు పేర్లు సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు దాన్ని మనం అదే అంటున్నాడు కామ సంభవః. ఎవరండీ కాముడు అంటే? ప్రద్యుమ్నుడు అధిష్టాత అయ్యా ఉత్తమ సౌకృతం పని చేయదు. ఆ సంగ్రహ ద్వారా వస్తే లాభం లేదు అసలు అర్థం కాదు. శాస్త్రాధిష్టాత కాబట్టి పైన ఏం చెప్పాడు సంకర్షణడు అన్నాడు అంతకుముందు ఏమన్నాడు వాసుదేవుడు అన్నాడు. వాసుదేవుడు సంకర్షణుడు ఇప్పుడు ఎవరు ఇక్కడ ప్రద్యుమ్నుడు వాడికే పేరు కామః. ప్రకరసేన ద్యుమ్నాతి వాడికేం పేరు ప్రకరసేన ద్యుమ్నాతి చాలా బాగా కలసి వేస్తాడు. కదా ఎలాంటి వారి మనస్సును కూడా కలకి కలకి పారేస్తాడు. ఎవడు వాడు మన్మధుడు వాడే కాము. అందుకే అంత పెద్ద మహర్షుడు కూడా ఒక్కసారి చిత్త శోభాన్ని పొందాడు మహర్షుడు.
మా పరమభక్తుడు నా ఎవరెవరు ఎవరు రుక్మాంగయులు. రుక్మా పరమభక్తుడు. అతని మనసు కచ్చి పారేశాడు. ఆయన ఎవరు మోహిని వచ్చి రాగానే. నిన్న భక్తి ప్రభక్తి అన్నీ జనాలు కలిసాయి. అమ్మ నిన్ను ప్రేమించే నువ్వు చచ్చిపోతానని మూర్ఛ పోయే కొడుకున్నావ్. నువ్వే మహారాథవయ్యా నన్ను చూసి మూర్ఛపోతే నీ వికారం ఏంటిది జీరుడవు వీరుడవు ప్రతాపవంతులవు. నిన్ను చూసి మేము వరించగలక నువ్వు కావాలా ఏంటి? పెళ్లి చేసుకుంటా అని లేదు ఆమె హామీ అభయం ఇస్తే ఈయన ధైర్యం అంతా పెరిగిపోతుంది. కాబట్టి కామః అంటే ప్రద్యుమ్నః ప్రకర్షేన ద్యుమ్నాతి ఎంత గొప్పవానైనా వాడి వశంలో వాడిని లేకుండా శాస్త్రము, జ్ఞానము, విచర్షణ, వివేకము ఇట్ట మా అన్ని కనుగొనుస్తాం. ఎవరం ఒక్క ప్రకోపం మాత్రం తప్ప మరేమీ కనబడదు. దానికి పేరు ప్రద్యుమ్న. వానికే కామః. ప్రద్యుమ్న అంటే మనం తొందరగా పట్టుకుంటామని కామసంభవః అన్నాడు. అంటే ఏంటి? ఈ మనస్సు అనేది న్యాయంగా కోరిక వల్ల పుట్టేది. వాడికే సద్యుమునుడు అర్థం. కాబట్టి మనం మొదలు చెప్పుకున్నాం వాసుదేవాస్యః తరువాత అహంకారం సంకర్షణుడు, మహత్వ వాసుదేవుడు అహంకారం సంకర్షణుడు. అహంకారంలోని ఈ మనస్తత్వం ఉందే ఇది ప్రద్యుమ్నాధిష్టితం. మనస్సు యొక్క అధినేవత ఎవరు? ప్రద్యుమ్ను అంటే నిరంతరం క్షోభ. వారి పనే అది. అబ్బా నా మనస్సు ఏం బాగాలేదు. నా మనస్సు బాగున్నాక సరే బాగాలేకపోయాక సరే. బాగా అయ్యో నాన్న బాగా మొత్తుకుంటాడు వాళ్ళ ఎదురు మనసు ప్రశాంత అది కూడా బాగా ఉంది ప్రశాంతంగా ఉంటే ఏదో చిరాకు పుడితే కానీ అక్కడికి వాడికి తృప్తి అన్నమాట అందువల్ల శామ సంభవః యం విదుహో అనిరుద్ధాస్యం కృషీకానాం అధీశ్వరం శారదీన్ దీవర శ్యామం సంసాధ్యం యోగి విత్యనై తయసాత్వి కుర్వానాత్ బుద్ధి తత్వం అభూత్ నభః. ఇప్పుడు మనకు ముందు చెప్పేటువంటిది ఏంటి అంటే మూడోది ఏంటి సాత్విక అహంకారం అయిపోయింది కదా ఇప్పుడు తయస అహంకారం అంటాం. అంటే ఇంద్రియములు కదా అంటే రాజసాహంకారం ఈ రాజసాహంకార అధిష్టాత ఎవరు అనిరుద్ధుడు.
సాత్విక అహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. పాయసా అధిష్టాత అని చెప్తున్నాడు నాకు. యం విధు అనిరుద్ధాక్ష్యం ఇతను అనిరుద్ధుడు అంటారు. ఇతనేమిటి? ఋషీకాణాం అధీశ్వరం ఇతనే ఋషీకేశుడు. అయోధ్యునికే పేరు ఋషీకేశః. ఋషీకములు అంటే ఏమిటి? ఇంద్రియములు. కృషీకములు అంటే ఇంద్రియములు అంటే ఏమిటి? హర్షమును తగ్గించేవి, సంతోషాన్ని తగ్గించేవి అని పేరు వాడివి. ఇంద్రియాలకి ఏం పేరు అంటే సంతోషాన్ని తగ్గిస్తాయట. ఆ విధంగా కాదు, కన్ను ఒక రూపాన్ని చూస్తూ ఉంది. చూస్తుంటే అందరూ బానే ఉంటారు. చూస్తుంటే అది కాస్త పక్కకు పోయి అయ్యో ఇంకా అది తుడుసేపు ఉండేది అంటాడు. వించి చూసింది ఏమైంది? తృప్త్యా సంతృప్త్యా? దాని పని అది. సంతోషాన్ని తగ్గించేది. సంతోషాన్ని నిర్మూలించి అంటే కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేటువంటిది మనకు బుద్ధి ఆత్మ అంటాం. దానికి పేరు కృషీకమని. దీనికి పేరు కృషీకము. అందువల్ల కృషీకానామధీశ్వరం అనిరుద్ధాక్ష్యం యం విదుహు. ఇతను సకల ఇంద్రియములకు అధిపతి. ఇతన్నే అనిరుద్ధుడు అంటారు. ఇది అర్థం. నిరోధింప శక్యము కానివాడు అంటే ఆపలేం. కన్ను చూడాలనుకున్నా, చెవు వినాలనుకున్నా, నోరు తినాలనుకున్నా, వాడు తినాలనుకున్నాడు అంటే. తిని తీరుతారు అడ్డమైన గడ్డో మన్నో దుమ్మినో తినే గుట్టే భక్షం. ఫలానా ఇప్పుడు తినాలి నవ్వొస్తుంటుంది ఎవ్వ అడుగుతా వీడు వర్షం పడాలి అనుకోండి అదేంటి ఏం బజ్జీలు మిరపకాయ బజ్జీలు చేసుకోవాలి. చేసుకుంటే ఏమైద్ది వర్షం తగ్గుతుందా? తగ్గదు వీడి నోరు మంట పెరుగుతుంది. అది పుట్టిన తర్వాత అది వెళ్ళాలి, అది తేవాలి, అది తినాలి. అనిరోధ దాన్ని మనం ఆపలేము. అంటే మన ఇంద్రియములో కలిగేటువంటి ప్రవృత్తిని మనము ఆపలేము. దాని పేరే అది వాడే దాని గురించి అంటా. ఎవ్వరూ ఆపలేరు. వాణే అనిరుద్ధుడు అంటారు. వాడు ఇంద్రియ అధిష్టాన దేవత అంటే రాజసాహంకార అధిష్టాన దేవత. యం విదుహు అనిరుద్ధాక్షం కృషీకానాం అధీశ్వ ఎలా ఉంటాడు మహానుభావుడు అంటే శారద ఇందీవరశ్యామం.
శరద్ ఋతువులో ఉండేటువంటి కలువ వంటి నీల వర్ణము కలవాడు. నల్లని కలువే. నలుపే కదా. నలుపులో శరద్ ఋతువులోని నలుపు కాస్త తెలుపుతో కలిసి ఉంటుంది. ఏమంటాం యాష్ కలర్ చూడండి యాష్. యాష్ కలర్ బూడిద రంగం అన్నమాట. ఆ దాన్నే శారదేందివరం అంటాం. ఇలాంటి శారదేందివర శ్యామం ఎందుకంటే వాసుదేవ. సంకర్షణ ప్రద్యుమ్న ఈ ముగ్గురి కంటే ఈయనకు అతులపుడు అట. తొందరగా చిక్కుతాడు. మన దగ్గరే ఉంటాడు. మన ఇంట్లో ఉండకుండా అండి కళ్ళు ముట్టి అక్కడ తీసేస్తాడు. అందుకే అంటున్నాడు సుసాధ్యం యోగిభిహి శనైహి. ఈ మహానుభావుడు మెల్లమెల్లగా యోగం మొదలు పెడితే ఇతన్ని దొరుకుతాడు. బానా దొరకడు. వాడు దొరకడు, వీడు దొరకడు, పెద్ద వీడు దొరకడు, సంచారి వీడు దొరకడు, వాసుదేవుడు దొరకడు. ఒక ఎనిమిది మంది దొరుకుతారు. చాలా సులభంగా దొరుకుతాడు. కానీ యోగం మెల్లగా చేయాలి. నేను నేర్చుకున్నాను ఇవాళే మొత్తం ఆగిస్తాను అంటే ఆయన పారిపోతాడు అసలు ఉండడు. మెల్లమెల్లగా యథాక్రమంగా మనం చెప్తాం కదా మనస్సు మనస్సు ఇంద్రియములు ఇంద్రియములు ప్రాణము ప్రాణము మనస్సు మనస్సు బుద్ధి బుద్ధి అంతఃకరణ అంతఃకరణ చిత్తం ఇలా ఇలా విడుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి చిత్తం దాకా వెళ్తానంటే అది మధ్యాహ్నే కట్ అయిపోతుంది. కానీ మనకు మూలాధారం అని సుసుమ్నా నాడి ఉన్నదే మనకు అలా ఒక్కొక్కటి తీసుకోవాలి మనం. అనాహతం అంటాం, స్వాధిష్టానం అంటాం, మణిపూరం అంటాం, ఆజ్ఞా చక్రం అంటాం, సహస్రారం అంటాం. కదా ఈ రీతిలో ఒక్కొక్క దారి నుంచి వెళ్ళాలి తప్ప ఒకేసారి మూలధాల నుంచి కాసాధాలనికి వస్తానంటే అది నా మధ్యన అన్నీ కట్ అయితాయి. మనం ఉండడం చేయలేం అందుకే క్షనైహి మెల్లగా యోగిభిహి సుసాధ్యం లేదా సంసాధ్యం. ఇది మనకు త్రయస అహంకారము. ఇలాంటి త్రయస అహంకారం నుంచి పుట్టేటువంటిదే బుద్ధి తత్వము. రాజసా అహంకారం వల్ల పుట్టే తత్వాన్ని ఏమంటాం మనం? బుద్ధి తత్వము అంటాం. బుద్ధి తత్వ భూతు సతి దవ్యస్పురణ విజ్ఞానం ఇంద్రియానాం అనుగ్రహః
ఈ బుద్ధి తత్వం వల్ల జరిగే పనేమిటి? ద్రవ్య స్పురణ విజ్ఞానం. ఏది ఏది ఏమేమిటో చెప్పేది అదే. అది కుండనా, బట్ట, నిప్ప, నీళ్ళా, ఇల్లా, వాకిల ఏం చెప్తుంది? తెలిసేది ఎన్ని వాళ్ళ? లేదా మనం తప్పు చెప్తే ఏమంటాం? ఏం బుద్ధిలో కాదా అంటాం. చూడండి అది ఎందుకు వచ్చిందంటే చెప్పేది అదే మళ్ళీ. ద్రవ్య స్పురణ విజ్ఞానం. ద్రవ్యము యొక్క స్వరూపాన్ని ప్రకాశింప చేసేటువంటి విజ్ఞానం ఉందే ఇది. బుద్ధి తత్వం వల్ల కలుగుతుంది దీన్నే ఇంద్రియానాం అనుగ్రహః ఇలాంటి దాని వల్లనే అన్ని ఇంద్రియములు ఏర్పడి పనిచేస్తాయి. కన్ను చూచింది, చెవి విన్నది, ఏదో నాలిక మాట్లాడింది, రుచి చూచింది, ఏదో స్పృశించింది, వాసన చూచింది అంటే గొరపాటిన బుద్ధి లేదనుకోండి. ఇవేవి ఏమి చేసినా తెలియదు. ఇక్కడ చూస్తూనే ఉంటుంది. తెలియదు. ఏమోనండి సరిగ్గా మనసు పెట్టలేదు అంటాడు. అంటే ఏం అర్థం? బుద్ధికి మనస్సుకు లింకు కట్ అయింది. అది కట్ అయింది అనుకోండి, ఎదురుగా ఏమున్నా సమానం. దీన్నే మనం యోగం అంటాం. అందుకే ఆ మనస్సును, ఆ బుద్ధిని అక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ. పరమాత్మ యందు లగ్నం చేస్తే ఈ ప్రపంచంలో ఏమున్నా ఏమి చూస్తున్నా ఎలాంటి వికార మాకు జ్ఞానం కలిగేది అది సౌందర్యమో సారూప్యమో మరొకటో మరొకటో. నా మీద వేశాం మనం ఒట్ట వేసుకున్నాం అనుకోండి హడావుడిలో ఉంటాం ఏదో అది జరిగిపోవాలి ఏదో నా ముందు ఎటు పోదాం అంటాం అప్పుడు తింటున్నప్పుడు మా భార్య ప్రేమ ఉండి ఎలా ఉందండి కూరగాయ అంటే ఏమంటాం. అది అది ఇప్పుడు అది ఇప్పుడు అది ఇప్పుడు అది అది ఇప్పుడు అది అబ్బా బ్రహ్మాండంగా ఉంది బాగా చేశావు అంటావ్ అందుకే భోజనం చేస్తున్నప్పుడు కానీ మరొకప్పుడు కానీ ఎలా ఉన్నాడో తెలుసుకొని మాట్లాడాలి తప్ప మన సహజం ఒక వరక పోసాం అనుకోండి అది కాస్త శత్రుత్వానికి మూల అవుతుంది తప్ప ప్రేమ అంటే బుద్ధి ఉంటే మనం అడగాలి. అది బుద్ధికే లేదు మరి తప్పు అంటావా ఇక్కడ ఉంటే కదా బుద్ధి అందుకే విద్యా తురాణం.
చిత్తా మన చదువుకునేటువంటి వాడికి నా రుచిహి నా పక్వం. వాడి గడ్డి పెట్టినా తింటాడు. తెలియదు వాడికి. చెప్పారు అదే బాధ రోజుల్లో ఆ ఆ మాత్రం గోమయం వేసి పెట్టేవాళ్ళట పిల్లలకు గురువుగారు. ఆవు పేడ ఒక పెదరి గింజ అంతా వేసి పెట్టేవారు. పేడ వాసన వచ్చిందంటే వాడు చదువు రాదన్నమాట. తినే చేద్దామని కూడా చదువు పోతున్నాడు. ఇది చూస్తే చదువు రాదు క్వశ్చన్ ఏం లేదు. ఎవ్వరు కాదు చెప్తున్నారు కదా. మా పాట చాలని నాతో పాటు 32 మంది నా క్లాస్ మీద ఉంటారు ఫస్ట్. శబ్దాలు చదువుతున్నాం 32 మంది శబ్దాలు చదువుతున్నాం. ఒక ఏరియాలో ఇవే రెండు మంది అయ్యారు. అది మంది ఎందుకు పోయారు అంటే కేవలం ఆహారం కదా. వంట రుచిగా లేదు మాకు మా ఒంటికి పోవడం లేదు. ఇప్పుడు మేము తిని ఉండలేము. అది మంది పోయారు. ఎంత గుద్ది సరిగ్గా పై మంది ఏమో రెండు మంది పోయారు. డబ్బులు వచ్చాయి, రోగాలు వచ్చాయి. ఏదో అంటే శరీరం దురద పెడుతుంది చూడండి. ఏదో వచ్చి పని జరిగిపోయాడు. శివ గుద్ది దగ్గర వ్యాకరణం బి ఒక ఒక్కడు ఉన్నాడు. మహా భాగ్యం నేను ఒక్కడినే విద్యార్థిని. బాగా చెప్పేవాడు. ఆ అప్పటిదాకా ఉండేవాడే ఆత్మ అంటారు. ఆత్మ చివరిదాకా ఉంటుంది మధ్యలో పోతాయి. ఆ సేపు కన్ను వస్తుంది ఆ సేపు చెవు పోతుంది ఒకసారి కన్ను పోతుంది ఒకసారి చెవు పోతుంది ఒకసారి కాలు పోతుంది ఒకసారి చెయ్యి పోతుంది ఆత్మ మాత్రం పోదు అది ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆత్మ ఆత్మ ఉండు చివరిదాకా ఉండు. అది కాదు పొగడితే నువ్వు ఉండే కూడా నీ పోతున్నావ్ అది పోయావ్ మళ్ళీ ఏంటి ఆయనతో ఇది పోతే అక్కడ ఇంకోటి దొరకడు మళ్ళీ ఇప్పుడు లేడు అయినా నువ్వు ఆత్మవురా ఇప్పుడు ఏం తెలుసు అంటే చెప్పేవారికి అంతటి తపన విద్య చెప్పాలి చదువుకోవాలి అయ్యో పోతుంది అయ్యో పోతుంది కాబట్టి ఇది మనకు స్థితి. ఇంద్రియానాం అనుగ్రహః ద్రవ్యస్పురణ విజ్ఞానం. ఈ ద్రవ్యము ఇది, ఈ ద్రవ్యము ఇది అని స్పష్టంగా చెప్పే తత్వం బుద్ధి తత్వము. అన్ని ఇంద్రియములు అనుగ్రహించేది ఇదే. కాబట్టి రాజస అహంకారం వల్ల అనుగ్రహించబడి సాత్విక అహంకారంతో పుట్టేది ఇంద్రియాలు. పుట్టే సాత్విక అహంకారంతోటే కానీ పని చేసేది రాజస అహంకారం. అందుకే చాలామంది రాజస అహంకారం నుంచి ఇంద్రియాలు పుట్టాయని చెప్తుంటారు మనం. ఇంద్రియానాం అనుగ్రహః సంశయః అథ విపర్యాతః నిశ్చయః స్మృతిరేవచ స్వాప ఇత్యుచ్యతే బుద్ధేహ లక్షణం వృత్తితః వృధత్
ఇప్పుడు బుద్ధి అంటే ఏమిటి? బుద్ధికి ఐదు లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? ఒకటి సంశయం, రెండోది విపర్యయం. మూడవది నిశ్చయము, నాలుగవది స్మృతి, ఐదవది స్వాపః. ఈ ఐదు బుద్ధికి ఉంటాయి. ఇందులో సంశయం అంటే ఏమిటి చూడండి. సంశయం అంటే. వికల్ప జ్ఞానం అంటే ఏంటి? ఒక దానిలో ఇంకో దాన్ని చూచుట. అంటే అర్థం కాదు మనకు. ఒక దానిలో ఇంకో దాన్ని చూచుట అంటే రెండు రకాలు. వస్తువులో ఉన్న ధర్మాన్ని మార్పుతన, వస్తువును మార్పుతన. నీలో ధర్మం మారటమా ధర్మే మారటమా అని కొంచెం శాస్త్రీయం అంటే బాగా చెప్పాలంటే శంఖం ఉంది. అది ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కామెరస్ ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చగా ఏం కనబడుతున్నది? శంఖమే శంఖం మారలేదు కానీ వాడు శంఖమే అంటున్నాడు. ధర్మి మారలేదు వస్తువు మారలేదు కానీ ధర్మం గుణం మారింది. ధర్మిలో ఉండే ధర్మాన్ని చెప్పాలి మనకు. ధర్మ్యంతరత్వేన ప్రతీతి చెప్పాలి చూడండి. ధర్మాంతరస్య ధర్మ్యంతరే ప్రతీతిహి దీన్ని అన్యధాజ్ఞానం అంటాం. ఒకటి అన్యధా జ్ఞానము ఇంకోటి విపరీత జ్ఞానము. అన్యధా జ్ఞానం అంటే ఒక వస్తువులోని ఒక గుణం వేరేగా కనిపించుట. విపరీత జ్ఞానం అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుగా కనిపించడం. శంఖము పత్తగా ఉన్నది శంఖమే మారలేదు. తెలుగు పచ్చగా మారింది. అదే మనకు సీసం తగరు ఉంటుంది, తగరం అంటాం చూడండి మనం. తగరాన్ని వెండి అనుకుంటాం చూడండి.
తగరమును వెండి అన్నారు ఒత్తువే మరి. గుణం అదే. తెలుపు దానికి తెలుపు రెండు తెలుపు తెలుపుగానే ఉంటాయి రెండు మెరుస్తూనే ఉంటాయి. తగరమును వెండి అనుకుంటే విపరీత జ్ఞానం. శంఖము పచ్చగా ఉందనుకుంటే అన్యతాజ్ఞానం. కదా ఈ రెండిటినీ చెప్తున్నాడు సంశయము అంటే విపరీతము అనేటువంటిది రెండు రకాలుగా ఉంది. సంశయం అనేటువంటిది రెండు రకాలు వికల్ప జ్ఞానమని విపరీత జ్ఞానమని అంటే అన్యధా జ్ఞానమని విపరీత జ్ఞానమని. వచ్చిన మనకు అన్యధా జ్ఞాన విపరీత జ్ఞానము అని చెప్పేటువంటి దాన్ని సంశయము అంటారు. ఇక రెండవది మూడవది విపర్యాసః ఒకటి అన్యదాజ్ఞానం విపర్యాతజ్ఞానం చెప్పినాక మూడవది స్తుతిహి అనుభూత వస్తు విషయ జ్ఞానం విపర్యాసః ఒక దాన్ని ఇంకో రూపంగా మార్చుకున్నాం చూడండి దాన్ని విపర్యాసము అన్నాం. నిశ్చయం అంటే ఏమిటి? ఇది ఇదే. పామును చూసి తాడును చూసి పాము అనుకున్నాం. పాడను చూసి పాము అనుకున్నాం. తజతాన్ని తగరని చూసి తజతము అనుకున్నాం. తెల్లని శంఖాన్ని పత్త అనుకుంటున్నాం. మూడు పత్తే. కానీ మూడు ఒకటి కాదు. ఒక దానిలో గుణం మారింది. రెండో దానిలో వస్తువు మారింది. మూడో దానిలో క్రియ మారింది. కదు ఒక దాంట్లో వస్తువు, ఒక దాంట్లో గుణము, ఒక దాంట్లో క్రియ. ఇలా మూడు చెప్తున్నాడు అన్యకా జ్ఞానం యధా పీత శ్యంక అదే ఇచ్చారు గ్రంథాల్లో. నిశ్చయం అంటే ప్రమారూపం ఇది ఇంతే. మనం ప్రమాణాన్ని చూడండి దాన్ని నిశ్చయము అంటాం. ఇక స్మృతి తెలుసు మీకు. అనుభూత విషయ జ్ఞానాన్ని స్మరణము అంటాం. ఇప్పుడు మనం అనుభవించుకున్నాం కదా దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే దాన్ని ఏమంటాం స్మృతి అంటాం. స్మృతిహి నిశ్చయః ప్రమాణం అనుభూత వస్తు విషయ జ్ఞానం స్మృతిహి. నిన్ను మనం చూశాం మరి చెప్పుకుందాం ఆ ఈ శ్లోకం ఫలానా అధ్యాయంలో మనకు ఇదివరకు వచ్చిందండి అంటాం. సరే దాన్ని ఏమంటాం స్మృతి అంటాం. నిశ్చయం అంటే ప్రమాణము అంటే మనకు సంశయము విపర్యయము ని మూడు వచ్చినాయా రాస్తున్నారా కదా సంశయము విపర్యయము.
నిశ్చయము స్మృతి ఇలా చెప్పి సంశయం చెప్పండి సంశయం అంటే ఇదే అదే. ఒకే దానిలో అనేక ధర్మాలు అని చెప్పడాన్ని సంశయము అంటారు. అంటే స్థానురువా పురుషోవా. ఓ మొద్దును చూసామండి దూరంగా దూరం కీకట్లో ఉంది. ఎట్లా ఉండు ఎరుగ ఉండు కనుకు మనిషి దాక్కున్నాడేమో అనిపిస్తుంది. అది మొద్దా మనిషా? దీన్ని ఏమంటాం నమస్తే ఏమంటాం. విపరీత ఏమంటే అన్యధా జ్ఞానము విపరీత జ్ఞానము. చెప్పుకున్నాం కదా అన్యధా జ్ఞానము ధర్మిలోని ధర్మం మారుట. విపరీత జ్ఞానము ధర్మములోని ధర్మి రెండు ధర్మే మారుట. ఇలా చెప్పుకొని అన్యధాజ్ఞాని పరియత కాబట్టి సంశయము, విపర్యయము తరువాత నిశ్చయము అంటాం. ఏం చేశారు? ఆ అవుచారా? కూర్చోండి కూర్చోండి. ఇక్కడ అవుతూనే ఉంది. ఆరు గంటల కిందరా లేదా ఐదు గంటల కిందరా ఇక్కడ? ఆరు గంటలకి కదా. అందువల్ల చూడండి సంశయము, విపర్యయము, నిశ్చయము, స్మృతి చెప్పారు. సంశయం అంటే ఒక ధర్మము యందు ధర్మిద్వయాన్ని చెప్పుట. అదా ఇదా తాడ పామ. మనిష ముద్ద విపరీయం అంటే విపరీయం రెండు రకాలు అన్యతాజ్ఞానము విపరీత జ్ఞానం శంఖము పచ్చగా ఉన్నదనేది అన్యతాజ్ఞానం తగరును వెండి అనుకొనుట విపరీత జ్ఞానం కదా మూడవది నిశ్చయః అది ప్రమాణం ఇది ఇంతేను శంఖము తెల్లగా ఉంటుంది అంటే నిశ్చయము తరువాత స్మృతి అనుభూత వస్తు విషయ జ్ఞానము స్మృతి. నిన్న ఈ పద్యం చదువుకున్నాం అనుకోండి మరి రేపు అంటే అవును నేను చెప్పుకున్నానండి శ్లోకం జ్ఞాపకం చేసుకుంటాను. దాన్ని స్మృతి అంటారు. తర్వాత స్వాప ఇచ్ఛతే స్వాప అంటే నిద్ర సంసహాది స్వాపాంతభిహి బుద్ధి స్తబ్దంగా ఉండటాన్ని స్వాపం. నిద్ర పోయామనుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది?
అవసరం ఏం లేదు, విపర్య ఏం లేదు, నిశ్చయం లేదు, ప్రమాణం లేదు. అంటే నిద్రపోవడం అనేది మనస్సు కాదు అంటే అదే మనం అంటామనుకోండి బుద్ధి నిద్రపోతే నిద్రపోవడం. అందుకే శాస్త్రీయ సిద్ధాంతంలో మరణము కూడా ప్రాణం పోవడం కాదు, ఇంద్రియాలు పోవడం కాదు, బుద్ధి పోతేనే, బుద్ధి చస్తేనే మరణం అని చెప్పాలంట. బౌద్ధికం బౌద్ధికా మృతిహి మరణమిచ్ఛతి అంటాడు చరకుడు. బుద్ధి పని చేయకుండా అయితే చచ్చాడని చెప్పాలి. అది పని చేస్తున్నంత వరకు బతికినట్లు లెక్క అంటాడు. చిరకుడు అంటాడు చిరక సంహిత. బ్రెయిన్ డెత్. ఆ బ్రెయిన్ డెత్ అదే. ఇండియాలో చెప్తారా మెడికల్ చెప్తారా? అదే ప్రధానం. కాబట్టి అది పోవాలి. అది ఉన్నంత పని చేస్తుంటే మన బతుకు పోతాడు ఎప్పుడో అప్పుడు. ఏమో అదృష్టం బాగుంటే అదే వీడిని లేపుతుంది అని పని చేస్తుంది. కాబట్టి బుద్ధి యొక్క స్వాపం ఉందే నిద్ర కూడా అదే. బుద్ధి నిద్ర పోతేనే నిద్ర పోయినది లెక్క. బుద్ధి ఆలోచిస్తూ ఉందనుకోండి కలలు వస్తాయి నిద్ర కాదండి. దాన్ని మగట నిద్ర అంటాం మనం. పడుకున్నాక ఏనండి మాకు చెప్పాడు నాకు నిద్ర బాగా పట్టిందండి ఒకటే కలలు నవ్వాలా ఏడవాలో కలలు వస్తే నిద్ర కాదండి. పడుకున్నావ్ అంతే కళ్ళు మూసుకొని. నీ మనస్సు, నీ బుద్ధి పట్ట వాటి గురించి ఆలోచిస్తున్నాదంటే అది నిద్ర కాదు. ఏమీ తెలియకుండా ఉండాలి. నువ్వు అంటే ఏదో సౌండ్ స్లీపా ఏదో స్లీప్ అంటా చూడండి అది. ప్రళయం వచ్చినా నాకు మెరుగు రాదు పడుకుంటే మళ్ళీ అప్పుడే లేస్తాను అంటే అది నిద్ర పట్టినట్లు లెక్క. అలాంటి నిద్ర 40 నిమిషాలు చాలు అంటారు రెండు గడియలు చాలట చెప్తారు. నిద్ర రెండు గడియరు పోతే విశ్రాంతి లభిస్తుంది. తగ్గినంత మనం నిద్ర పోతున్నట్టు నటిస్తాం. అటు పొర్లి ఇటు పొర్లి పైకి లేచి కిందికి లేచి ఆలోచించి ఏం చేశారో చెప్పండి. అమ్మ పదింటికి పడుకున్నాను ఆడి లేచి ఎవడైనా అది ఎనీ చేయగా ఒడిగా చేయగా. కాబట్టి స్వాప ఇత్తి దాన్ని మనము స్వాపః అంటాము. ఇది బుద్ధి లక్షణం. దీన్ని బుద్ధి లక్షణం అంటారు. ఐదు ఉంటాయి సంశయము, విపర్యయము, నిశ్చయము, స్మృతి, స్వాపము. తైజసాని ఇంద్రియాన్యాభో దైవ్య క్రియా జ్ఞాన విభాగచః ఇప్పుడు చెప్తున్నాం సాత్విక అహంకారం రాజస అహంకారం
తాము తాము మూడు చెప్పాం కదా ఇందులో రాజస అహంకారం వలన పుట్టినటువంటివి అనుగ్రహం వలన ఇంద్రియములు అన్నాం అది చెప్తున్నాడు తైయసాని ఇంద్రియానివ రాజసాహంకార అనుగ్రహీతములైనటువంటి ఇంద్రియములే ఏమైతాయి క్రియా జ్ఞాన విభాగత. క్రియ అంటే కర్మ. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. రాజ అహంకారం యొక్క అనుగ్రహం వల్ల కర్మేంద్రియములు పుట్టాయి, జ్ఞానేంద్రియములు పుట్టాయి. క్రియా జ్ఞాన విభాగత ఇవి ప్రాణత్యహి క్రియాశక్తిహి బుద్ధేహే విజ్ఞాన శక్తిత. ప్రాణం. ప్రాణం అంటే కర్మే. పని చేయాలంటే ఏముండాలి? ప్రాణం బాగుండాలి. మనం ఏమంటాం ఇవాళ ఎందుకు నా ప్రాణం బాగాలేదండి మనకంటే వేరే వాళ్ళు కర్మిష్టులు కర్మకారులు ఉంటారు చూడండి వాళ్ళు ఏమంటారు ఇవాళ నా ప్రాణం బాగాలేదు నేను పని చేయనయ్యా అంటారు. అదేమైంది? ప్రాణం అంటే పానం అంటే బదులు ఉండటం కాదు. మన శరీరంలో పని చేసేటువంటి సామర్థ్యం తగ్గటం అది ప్రాణం. ప్రాణం అంటే బలం. ప్రాణం సక్రమంగా ఉంటేనే మనం పని చేస్తాం. ప్రాణం అంటే ఓజః సహః బలం అంటామే ఈ మూడు ప్రాణ లక్షణాలు. బలం ప్రాణ లక్షణమే. ఓజః సహః అంటే వేగ వేగ సాహస్వం సహ అంటాడు వేగాన్ని సహించడాన్ని సహ అంటాడు సరే బలం బలమే ప్రవృత్తి ప్రవర్తకత్వం మోజః అంటే పని చేయించగల శక్తిని ఓజస్సు అంటాం. అంతఃప్రవిష్య. మనం ఒక పని చేయాలంటే ఈ చెయ్యిలు ఎవరన్నది అనుకోండి ఏం చేస్తావు నువ్వు? పట్టుకోవాలో లేపాలో చెయ్యి బదనలేదు ఏం చేస్తావు? అయ్యా చేత కాదండి అదే ప్రాణం. నీ ప్రాణం బాగాలేదు అంటే అర్థం ఏమిటి? నీ శరీరము నీ ఇంద్రియములకు నిర్దేశించిన పని చేయడానికి కావలసిన శక్తి కన్నగింది. దాన్ని ప్రాణశక్తినే మనము ప్రాణస్యహి క్రియాశక్తిహి. ప్రాణమునకే క్రియాశక్తి అంటే కర్మేద్యములు అంటాం చూడండి. అదే బుద్ధేహే విజ్ఞాన శక్తిత.
బుద్ధే జ్ఞానేంద్రియములకు బుద్ధి, కర్మేంద్రియములకు ప్రాణము చాలా స్పష్టంగా చెప్తాడు బుద్ధే విజ్ఞాన శక్తిత అంటే. రాజసాహంకారము యొక్క అనుగ్రహం వల్ల ఏర్పడినటువంటి సాత్విక అహంకారంతో ఏర్పడేవి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. వీటికి ఒకదానికి ప్రాణము, మరొకదానికి బుద్ధి. ఇలా ప్రకృతి, ప్రకృతి నుంచి మహత్వత్వము, మహత్వత్వం నుంచి అహంకారము, మళ్ళీ అహంకారములు మూడు రకాలు. సాత్వికము, రాజసము, తామసము. గుణ మహత్ తత్వానికి వాసుదేవుడు, అహంకార తత్వానికి సంకర్షణుడు మనం చెప్పుకున్నాం. అలాగే మనస్సుకు అనిరుద్ధుడు, ఇంద్రియములకు మనస్సుకు ప్రద్యుమ్నుడు, ఇంద్రియములకు అనిరుద్ధుడు. ఇలా వీళ్ళు అధిష్టాన అంటే మనం రోజు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను. తప్పకుండా ఆరాధించాలి. ఎందుకోసం మనం మనముగా ఉండాలంటే, మన మనస్సు బాగుండాలంటే, మన బుద్ధి బాగుండాలంటే, మన శరీరం బాగుండాలంటే, మన ఇంద్రియములు సక్రమమైన పని చేయాలంటే అధర్మానికి ప్రవర్తించకుండా ఉండాలంటే అహంకారాల్లో కప్పిపుచ్చకుండా ఉండాలంటే కోపము, ఉగ్రత, హింస. ద్వేషము ఇవన్నీ ప్రబలకుండా ఉండాలంటే నాలుగు వ్యూహములను నాలుగు తత్వములను నిరంతరం మనం ధ్యానము చేయగలిగిన నాడు మనలో ఎలాంటి దుష్ట వికారములు ఎందుకు చెప్పేది ఇదంతా ఇవరకి అంటాడు ఇవన్నీ చెప్పి చెప్పి చెప్పి ఇలాంటి పురుషుడు అలాంటి భగవంతుని స్మరించు అంటాడు. అంటే మనము భగవంతుడినే ఎందుకు స్మరించాలి? చేతులు నావి, కాళ్ళు నావి, కళ్ళు నావి, బుద్ధి నాది, మనస్సు నాది, నేను పని చేస్తున్నాను, మధ్య నాయన ఎందుకు?
అనేవాళ్ళు ఎక్కువ కదా? పిచ్చివాడివి ఇవన్నీ నీవి కావురా అన్నీ వాడివి. నువ్వే వాడు నువ్వు నేనేమి ఇంకా? నీలో ఉన్న చితన్యం ఎవరిది? వాడిచ్చినది. ఈ లాటి స్వరూప జ్ఞానం కలగటానికి తామసాత్ వికుర్వాణాత్ భగవద్వీర్య శోధితాత్ శబ్దమాత్ర అభూత్ తస్మాత్ నభః శ్రోత్రంతు శద్భగం మనకిప్పుడు ఎంతవరకు వచ్చింది? మనస్సు ఏర్పడింది, కర్మేంద్రియములు ఏర్పడ్డాయి, జ్ఞానేంద్రియములు ఏర్పడ్డాయి. ఇంకేం ఏర్పడాలి? పంచభూతములు ఏర్పడాలి. ఆ పంచభూతం సృష్టిని చాలా వివరిస్తున్నాడు ఇప్పుడు కాదు ఎలాగో అది. ఏ సన్మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా మారుతుంది, దాని స్వరూపం ఏమిటో మనకు ఆ భాగాన్ని మనకు పంచభూత ఉత్పత్తిని రేపు అనుసంధానం చేస్తుంది. అందుకే కదా మనం వాటిని అలాగే ఈ భాగం, ఈ భాగం, ఈ చెవ్వు, ఈ చెవ్వు అని కారణం ఏమి లేదు అయ్యే. అదే ఇగో మన రబ్నిది ఉన్నాయి ఇది ఇది ఇది ఇది ఇది. ఏ ఇంద్రియాశిష్ట కాదు ఎవరో అతను ఏ రూపాన్ని పొందాడో అతను ఏ రూపంలో ఉండి మనలను ప్రవర్తింప చేసుకున్నాడో.
The discourse opens with the Manipravala invocation verse honoring the acharya lineage: 'Adyasyanah kulapate vakulabhiramam...' praising Nathamuni, Yamunacharya, Nammazhvar, Periyazhvar, Kulashekhara, and the line of acharyas up to Parasara Bhattar and Ramanuja. The student bows at the lotus feet of this lineage before beginning.
Kapila Muni continues teaching Devabhuti the nature of the twenty-four tattvas: prakriti, jiva, and Paramatma. He is elaborating on the verse 'karyakarana kartritvasya karanam prakritim viduh' - prakriti is the cause of doership in action and its instruments; the purusha (soul) is responsible for experiencing pleasure and pain.
If prakriti flows on its own path and we simply remain uninvolved, there is no problem. But when we call prakriti close, seat it on our head, and allow it to disturb our existence - that is the trap. All these entanglements are born from our own attraction to and acceptance of prakriti's movements.
The Lord grants limbs and faculties to souls who lack hands, feet, and other organs of action. Thus both the world and the soul are expressions of the Lord - the jagat is He, the jiva is He, the creation is He, prakriti is He. Therefore prakriti and purusha are both ultimately rooted in Paramatma alone.
Devabhuti asks: Paramatma, jivatma, prakriti - these appear to us as sat (real) and asat (unreal). Please explain their true nature and characteristics more clearly. A brief, subtle explanation is not enough - we need a detailed teaching to truly understand what these are.
Without some form (rupa), there can be no name (nama). Only when form exists does name arise. During pralaya (cosmic dissolution) there is no form and no name - this nameless, formless state is called 'avyakta' (the unmanifest). It cannot be known or designated. This is the deepest, most subtle state of prakriti.
We have instruments to observe very subtle objects, but there are things even our finest instruments cannot detect. Even scientists admit this - some things remain beyond the reach of all measurement. Our scriptures describe these subtle realities and grasp what instruments cannot reach.
When prakriti takes the form of the five great elements (pancha-bhutas), five subtle elements (pancha-tanmatras), and ten sense organs (dasha-indriyas) - then name and form appear. But at all stages - whether manifest or unmanifest - it is always the three gunas (sattva, rajas, tamas). The gunas are eternal; prakriti is always triguna.
This prakriti is 'sadaskatkam' - it is both sat and asat (real and apparently unreal). How does what does not truly exist appear as existing? The answer comes through the verse: 'Panchabhi matah caturbhi dasha bhishthada, etat chaturvimshatikam ganah' - prakriti manifests through the 24 tattvas (five elements, four antahkaranas, ten senses, etc.).
The thirty-three devas are called 'tridasha' - this is the reason. Various counts are given: thirty-three, twenty-seven, twenty-five, twenty-four - depending on how one groups and classifies the categories. When combined, some merge; when separated, the count increases. The classification varies by the framework used.
What are the ten? Shrotra (hearing), tvak (touch), drik (sight), rasana (taste), nasika (smell) - these are the five jnanendriyas (knowledge organs). Then vak (speech), karau (hands), sharanau (feet), medhra (genitals), payu (anus) - 'dasham uchyate' - these are the five karmendriyas (action organs). Together, five knowledge + five action = ten sense organs.
These two sets of five are sometimes combined and spoken of as one. 'Chaturdha laksyate bhedah vrittya lakshanarupa' - through the different functions and characteristics, each faculty is given a different name. The entity (particle) is the same, but based on what it is doing and its characteristic activity, it receives a different name.
What is buddhi? The inner faculty - antahkarana - is called buddhi in a general sense. It has three names: mahat-tattva (in its cosmic form), chitta (in its remembering function), and buddhi (in its deciding function). Each name reflects a different mode of the same inner instrument of knowing.
'Brahmanastagunatya iha sanniveshah maya proktah' - Kapila says: I have now described the arrangement of saguna Brahman (Brahman with qualities). And there is a 25th tattva - called Kala (Time). 'Yah kalah panchavimshatikah' - the 25th principle is Time, which permeates and regulates all the other twenty-four.
What are punya and papa (merit and sin)? They are the fruits of actions performed in desire for prakriti's enjoyment. The nature of these accumulated karmas determines the nature of future experience. Karma-phala (the fruit of action) is shaped by the intention and quality of the actions performed.
There are rivers and forests, mountains and creatures, humans and animals all moving through life. A sage practicing tapas in the forest - what interest has he in looking at a woman bathing in a sacred tank? Tapas builds inner strength. One practicing austerity has turned inward; external distractions lose their pull.
A story about two and one zero - the swami uses this as a humorous illustration about being warned in time. He then references the principle: 'Dattabhaya vadhona mahat-patakam' - harming one who has been given refuge is a great sin. Rama did not speak ill; he maintained his dharma of protecting those who sought shelter.
Three equals - 'svaha.' What does this mean? There is vairudhya (opposition), vijatiya (difference in kind). Creation happens only through the meeting of two opposing forces. Like an electric circuit - negative and positive must meet. So too, creation arises through the interaction of opposing tattvas.
This cause exists in two forms: 'antah purusha rupena kararupena yo bahih samanveti esha satvanam bhagavan atma mayayaa' - with great clarity: Paramatma, through His maya, simultaneously exists as the inner purusha (antaryami) within all sentient beings and as the outer cause-form (kala/time) coordinating all of creation.
An analogy: A guest arrived and was told 'the owner is you, this is your home.' But then in someone else's home - if you just walk in uninvited, you will be called a thief. The jiva that mistakes the body for its home, when that body is reclaimed, is left with nothing. Only the Lord's home is truly ours.
This Bhagavan - who is He? He is Paramatma. Through 'atma mayayaa' - His own sankalpa (will) - He exists within as purusha and without as cause (kala), coordinating and uniting all living beings. This coordination is what we call Kala (Time). He who activates movement within prakriti is Time itself.
Spandana (vibration, pulsation) - that is what we mean by this word. Spandana means conflict (friction/interaction). Every modification (vikara) occurs through friction. Sound arises from vibration caused by friction. The meeting of two opposing tattvas produces every transformation in prakriti.
Every vibration, every movement occurs only through Paramatma's sankalpa (divine will). This vibration is the root of creation - it is 'bhava-vikara' (transformation of being). As husband and wife are drawn toward each other from a distance - the attraction between different complementary principles initiates creation.
Until this moment, no new tattva had emerged from prakriti. Prakriti was covered by darkness (tamas). The Lord consumed that covering darkness, removed it. Then what appeared? Light - this is called 'buddhi-tattva' emerging. The darkness of tamas was lifted by the Lord's sankalpa, revealing the luminosity of sattva.
'Kutastha' - He who is absolutely unchanging. 'Sada ekakara-vat kutastha-tvam lakshanam' - the characteristic of kutastha is always remaining in one and the same form. He does not increase, does not decrease, is not born, does not die. The Paramatma, like a stone (kuta), remains immutable through all changes of prakriti.
The world does not change. Prakriti does not move from its place. The house stays there, the body stays there, the worlds stay there - everything remains. But the Lord draws a veil over it all. Then one says 'there is nothing!' The mother removes the cloth - and everything is seen again. Maya is like this veil.
Now, when Paramatma stirs prakriti (kshoba), mahat-tattva is born. Who is the presiding deity (adhishthata) of mahat-tattva? Vasudeva. 'Vasudevakhyam chittam tat mahadatmakam' - the mahat-tattva presided over by Vasudeva is what we call chitta (pure consciousness element). Vasudeva is the lord of the mahat-tattva.
This is shanta (peaceful) - without the vikara (transformation) of any guna. This is avyakta (unmanifest). We call this 'vasudevakhyam' (that which is named Vasudeva). Kapila says: 'Yadahuh vasudevakhyam chittam tat mahadatmakam' - the chitta bearing Vasudeva's name is the mahat-tattva. This is the highest of created tattvas.
The water in a well is peaceful and still. Step-well water comes and goes with the seasons. Rainwater is different. Ocean water has waves; a calm river is still but can flow with currents. All of this is water - yet it behaves differently based on context. Similarly, the same underlying consciousness takes different forms as different tattvas.
'Mahattattvat vikurvanat bhagavat virya-choditah' - through the modification of mahat-tattva, prompted by the energy of Paramatma, ahankara (ego principle) is born. What kind? 'Trividhah' - three kinds: sattvik-ahankara, rajasa-ahankara, and tamasa-ahankara. These three modes of the ego principle give rise to all further creation.
From sattvik-ahankara, aided (anugrihita) by rajo-guna, the mind and sense organs arise. The ahankara is sattvic in nature, but it is the rajasa-ahankara's influence (anugraha) that provides the power of activity. Without rajo-guna's contribution, the sattvic instruments would remain without the capacity for active engagement.
This ahankara-tattva is called 'antahkarana-tattva,' 'abhimana-tattva,' or 'ahankara-tattva.' Who is its presiding deity (adhishthata)? Sankarshana. We said earlier: for mahat-tattva it is Vasudeva, and for ahankara-tattva it is Sankarshana - one of the four vyuha forms of the Lord: Vasudeva, Sankarshana, Pradyumna, Aniruddha.
All of this is His work. When He raises His hood, when He unfolds it, when He rests in ananta-shesha - we do not know His ways. Hence the verse: 'Sankarshana-akhyam purusham bhuta-indriya-mano-mayam' - this Sankarshana is bhuta-maya (comprising the elements), indriya-maya (comprising the senses), and mano-maya (comprising the mind).
'Atmani gamana-dhyasharayatvabhimanah yada manasishyat tada ahankara-nugrithitam manah' - when there arises in the mind the sense of 'I am going, I am staying, I am coming, I am eating' - all that is ahankara-anugrihita (ego-influenced) manas. The mind's movement is always colored by the sense of 'I am the doer.'
With this very manas (mind) we perform every activity. 'Vaikarikhat vikurvanat manas-tattvam ajayata' - going deeper still: from sattvic ahankara, when Paramatma again stirs a modification, the manas-tattva (mind principle) is born. Paramatma stirs even within sattvik-ahankara to produce the mind.
The swami tells the story of Rukma - a great devotee of the Lord. He was so devoted - yet when Mohini appeared, even he was captivated. 'The most devoted, and yet...' This illustrates how even the greatest bhaktas can be temporarily bewildered when the Lord tests them in His Mohini form. Yet ultimately love of the Lord wins.
The presiding deity of sattvik-ahankara is Pradyumna. And another is given the name Aniruddha - 'yam viduh aniruddha-akhyam.' What is He? 'Rishikanam adhishvaram' - the Lord of the sense organs. His very name is Hrishikesha. 'Rishikah' means sense organs; 'Isha' means Lord. Aniruddha governs the mind and all the senses.
He is of the color of a blue lotus in the autumn season - a lotus that is not quite dark blue but tinged with the lightness of autumn. Like the color called 'ash' - a grey-blue that is the blue of autumn's night-blooming lotus. This refers to the blue-black complexion of the Lord, beautiful like the autumn night lily.
What is the work of the buddhi-tattva (intellect principle)? 'Dravya-sphurana-vijnana' - it identifies and distinguishes objects. Is this a pot, a cloth, fire, water, a house, a doorway? The intellect tells you. If we name things wrongly, we are corrected. The intellect's function is to provide accurate discriminating knowledge.
For the student who lacks chitta (deep contemplative memory), there is no taste, no ripening of knowledge. Even if grass is put before them, they eat without discernment. In the old days, gurus reportedly mixed cow dung ash in a copper vessel with the food for inattentive students - a comical analogy for the need of attentive, contemplative study.
Buddhi (intellect) has five characteristics: (1) samsaya (doubt), (2) viparyaya (wrong knowledge/error), (3) nishchaya (certainty), (4) smriti (memory), and (5) svapa (sleep/dream). These are the five modes of buddhi. Among these, samsaya (doubt) - let us examine what this means.
Mistaking tin for silver - that is error. Both are white, both shine - tin and silver both appear white and shiny. But mistaking tin for silver is 'viparita jnana' (erroneous knowledge). Thinking a white conch shell is green is 'anyatha jnana' (knowledge of other than what is). These illustrate different categories of wrong cognition.
Let us define samsaya properly. Attributing multiple contradictory properties to a single thing is samsaya (doubt). 'Sthanuruvaa purushova' - seeing something in the distance: is that a post or a person? You are uncertain. The mind holds two contradictory possibilities simultaneously - this is samsaya, the nature of doubt.
There is no need, no viparyaya, no certainty, no pramana (valid instrument) - and yet experience happens. This is sleep (svapa). Sleep is not the mind stopping - it is the mind in a particular mode. Even death, according to the scriptures, is not the stopping of consciousness but a transformation: prana departing is death. The seer (consciousness) continues.
We have spoken of three types of ahankara. Now: from rajasa-ahankara, with its anugraha (grace/influence), the sense organs arise. 'Taijasani indriyaniva' - the rajasa-ahankara-anugrihita instruments are the sense organs and action organs. They arise from tamas in their material basis, but from rajas in their activating energy.
For jnanendriyas (knowledge senses), the presiding power is buddhi; for karmendriyas (action organs), the presiding power is prana. 'Buddheh vijnana shaktitah' - from the rajasa-ahankara's influence, the sattvik-ahankara produces jnanendriyas (organs of knowing). Prana activates the karmendriyas. Both classes of organs require their respective inner governing principles.
Those who say 'all this is mine' are many. But actually - 'fool, none of this is yours; all of it is His. You yourself are His. What more am I to say?' The consciousness (chaitanya) within you - whose is it? It is given by Him. For this self-knowledge to arise - 'tamasaat vikurvanat bhagavad-virya-choditah' - from tamas, stirred by the Lord's energy, the gross elements arise. This is how creation proceeds.