ధ్రువుని తపస్సు: అవమానమే భక్తికి పురికొలిపింది
Dhruva's Tapas: Mother's Rejection Fuels Devotion
ధ్రువుని తపస్సు శాంతి వల్ల కాదు - అవమానం వల్ల నడపబడింది. ప్రభువు ఎదుట నిలిచినప్పుడు కూడా 'సవతి తల్లి అలా చెప్పింది' అని మనసులో తిరుగుతూనే ఉంది. విదురుడు 'పరమ పదం పొందినా అది కేవలం అవకాశమేనా?' అని అడిగాడు. నారదుడు అడవికి పంపి విష్ణు మంత్రం ఉపదేశించాడు. పాత గాయాలు విడిచిపెట్టకుంటే నేరుగా భగవత్ దర్శనాన్ని కూడా మబ్బులు కమ్మవచ్చని సందేశం.
Dhruva's tapas is fueled not by peace but by his mother's rejection - the stepmother's words kept ringing in his ears even when the Lord appeared before him. Vidura asks the profound question: even after attaining the Supreme Abode, is that just a possibility? Narada guides Dhruva to the forest and teaches him the mantra for Vishnu's realization. The session teaches that past wounds, if not released, can cloud even the direct vision of God.
రామోహ తత్పతితరాణి నాయమే అస్మ నిమరోః భగవతోశ్చ దయైచ సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగిరి యుగడం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేను పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్ పరాంకుచ మునిం రణతోस्मि नित्यम् वसुदेव सुतं देवम् कंस चाणूर मर्दनम् देवकी परमानंदम् कृष्णम् वन्दे जगद्गुरुम् అతసి పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం నిలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే దిగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వుందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వుందే జగద్గురుం రుక్మిణీ కేది సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గ్రంథం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంచిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం త్యక్యే పౌస్త్ర కల్మషం పరాశరాత్మజం వందే తతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో విరహ చాతర ఆజుహావ
కన్మయతయా సర్వోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగాదియ గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః పరమాత్మను ప్రసన్నుడిని చేసుకున్న శివుడు తాను అనుకున్న వరాన్ని పరమాత్మ నుండి పొంది కూడా ఎక్కువగా సంతుష్టుడు కాలేదు. అంటే అసంతుష్టుడు అయ్యాడు. తృప్తి పొందలేదు. అనుకున్న కోరిక నెరవేరింది. మరి కోరిక నెరవేరిన దుర్గ లేకపోవడం ఏంటి? అంటే అసలు పరమాత్మ ముందర కోరిక కోరటమే తప్పు కదా. కోరికలు అనేవి కలిగాయి అంటే మనం సంసారంలో మునిగిపోతామని అర్థం. మరి స్వామిని ఫలానా ఇవ్వని కోరామంటే ప్రత్యక్షమైన పరమాత్మ ప్రత్యక్షం కావటం సఫలం కానచ్చేలే. అందుకే నాతి ప్రీతః అభ్యగాతు పురం అన్నాడు. అంతగా సంతోషించకుండానే నగరానికి వెళ్ళాడు. అంటే చెప్పడం అలా చెప్తారు. అలా చెప్తే గురువు శిష్యుడు ఏమంటాడు అదేమిటండి? ప్రసన్నుడు నారాయణుడు చూపుకొని రాకపోవడం ఏమిటండి అని అడగాలి కదా మరి. అడిగి ప్రత్యక్షంగా కోరదే కదా చూడు ఆ పిల్లలు మనుషులే ఉన్నట్లు అని భావాన్ని తెలుసుకొని పెరమాళం అని అడిగింది. అది వద్దు అనొచ్చు కదా. ఆ అది మరి ఎందుకనలేదు. మౌనం ఇంకా ప్రమాదం కదా. అడగడానికి కంటే మౌనం మహా ప్రమాదం. ఎదుటివాడు ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అంది అనుకోండి, విన్నవాడు మౌనంగా ఉన్నాడు అనుకోండి ఏం అర్థం? తత్వం శుద్ధం చేసేస్తాడు, తత్వం చేసేస్తాడు. నేను పెళ్లి చేసుకుంటే అనలేదే అంటే ఒప్పుకోరు. మౌనం అర్థాంగీకారం అని శాస్త్రం. ఈ కాలంలో పూర్ణాంగీకారం అనుకోవద్దు. వారు మౌనంగా ఉన్నారంటే అది వారికి ఇష్టమేను అన్నమాట. అందుకోసం అంటే సుదుర్లభం యత్ పరమం పదం హరేహే మాయావినః తత్ చరణార్చ చరణార్చనార్చితం లబ్ధ్వాపి అసిద్ధార్ధమివ ఏక జన్మనా కథం త్వమాత్మానం
సమన్యత అర్ధవిత్ విదురుడు అడుగుతున్నాడు మైత్రేయుణ్ణి అయ్యా సుదుర్లభం యత్ పరమం పదం హరే పరమాత్మ యొక్క పరమ పదాన్ని పొందిన పొంది కూడా అంతే కదా స్థానం అంటే మరి అది మాయా వినః సచ్చరణ అర్చన అర్జితం పరమాత్మ యొక్క పాద పూజ చేత సంపాదించాడు ధ్రువుడు మరి. మహామహులు ఎంతో గొప్ప వారు కూడా పొందలేని దాన్ని. చాలా స్వల్ప కాలంలో ఈ మహానుభావుడు పొందాడు లబ్ధ్వాపి అలాంటి పరమాత్మ యొక్క సన్నిధిని పరమపదాన్ని ఇంచునించు పొంది కూడా అసిద్ధార్థమివ అనుకున్నది పొందలేని వానిలా అది కూడా ఏకజన్మన అర్చితం అంటున్నాడు. ఒకే జన్మలో అంటే ఎందరో మహానుభావులు కొన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలు తపస్సు చేసి ఆరాధించి కూడా పరమాత్మను పొందలేదు. అలాంటి స్వామిని ఒక్క జన్మలో పొందాడు. అనుకున్న వరము పొందాడు. స్వామి యొక్క కర్మపదాన్ని కూడా ఇంచుమించు పొందినట్టేను. అలా పొంది కూడా కథం స్వమాత్మానం అమన్యత. తనను తాను అర్థమును సాధించని వానిగా ఎలా అనుకుంటున్నాడు? ఆత్మానం అమన్యత అర్థవిద్ అంటున్నారు. అంటే పురుషార్ధం తెలుసుకొని కూడా. కొన్ని అర్ధవిత్ అర్ధం ప్రాప్ సగం పొందినట్టు. రెండు వద్దాలు చెప్పుకోవచ్చు. సగం పొందిన ఒక అర్ధము పరమార్థము తెలిసిన వాడు కూడా. పరమార్థము తెలిసి పరమాత్మను కొలచి పరమాత్మ నుండి వరమును పొంది ఇన్ని చేసి కూడా నేను అనుకున్నది పూర్తి కాలేది అన్నటువంటి అసంతృప్తునిగా తనను తాను ఎలా భావించాడు? ఏమిటండీ కారణము అంటే చెప్తున్నాడు మైత్రేయుడు మాతుహు సపత్నియాః వాగ్వానైహి పురుధి విద్ధస్తుతాన్ స్మరణ్నైచ్ఛత్. ఎదురుగా పరమాత్మ ప్రత్యక్షమైన ధ్రువుని మనస్సులో ఏమున్నది? పినతల్లి మాట్లాడిన మాటలే మిగులుతున్నాయి.
ఆలోచించండి. ఎదురుగా శివన్నారాయణుడు ఉన్నాడు. కానీ మనసులో ఏముంది మనసులో? నన్ను ఇంత మాట అంటుందా? ఇక ఇప్పుడు చెప్తాను స్వామి వచ్చాడు కదా. ఇక ఇప్పుడు కోరి ఆమె తండ్రి చెప్పాను. అనుకున్నట్టే కదా. అంటా చూడండి నన్ను ఇలా అంటాడా నేను సంపాదించి వాడికి జవాబు చెప్తాను. అదే మనిషి కూడా చేయను అంటే నన్ను ఇంత మాట అంటుందా ఇప్పుడు ఎవ్వరికందరి స్థానం ఎట్లాగో స్థానిస్తాను అంటున్నాడు నేను పొందుతాను. అంటే పరమాత్మ ధ్రోనితో నీవు అడిగిన నీవు అనుకున్న నీవు కోరుకున్న వరాన్ని నీకు ప్రసాదిస్తానయ్యా అని మాట్లాడుతున్నప్పుడు ధ్రోని మనస్సులో మెదలుతున్నది ఏమిటి? పిరకల్లి మాలం. ఎదురుగా స్వామి ఉన్నాడు. స్వామి మాట్లాడుతున్నాడు. నీకు అందుకే మౌనంగా ఉన్నాడు. నిజంగా జోని మనస్సులో ఏదీ లేక పరమాత్మ పరమాత్మ వాక్యానే మనస్సులో మెదిలి ఉన్నట్టు ఉంటే ఉన్నట్టయితే స్వామి నాకు అవేమీ వద్దు ఇదివా అని అంటే వచ్చాను కానీ. నాకు నువ్వే కావాలి ఏమొద్దు అనేవాడు. పరమాత్మ మాట్లాడుతున్నా మౌనంగా ఎందుకున్నాడు అంటే పరమాత్మ మాట్లాడుతుంటే వాడు పినతల్లి మాట్లాడదలుపుకుంటున్నాడు. కాబట్టి సార్థకం కాదు. ఏం లేదు మీరు పరమాత్మ వల్ల లాభం ఏంటి? పరమాత్మ ఇక్కడ ఉండాలి అక్కడ ఉంటే ఏం లాభం? మరి ఈ ఆరు నెలలు ఇక్కడే ఎందుకు ఉన్నాడు? ఆ మాట నెరవేర్చడానికి ఉన్నాడు. ఓ నిచ్చండి. అంటే ధ్రువుడు అంత కఠిన దీప్త తపస్సు చేసింది ఏడికోసమయ్యా అంటే చిన్న తల్లికి జవాబు చెప్పాలి. కానీ రాను పరమాత్మను కోరి కాదు. మరి ఇప్పుడెందుకు కలిగింది పశ్చాత్తాపం అంటే ఒకసారి పరమాత్మ దర్శన స్పర్శనం. సంపాదనం ఇవన్నీ అయిన తర్వాత ఈ బంధాలు ఈ మాయలన్నీ సాయంగా బలహీనం అవుతాయి. అరే మా గుంటి రాగేసి అని అప్పుడు మనకు పశ్చాత్తాపం ప్రారంభం అవుతుంది అదన్నమాట స్థితి. అందుకే అంటున్నారు మాతోహు సపత్నియా వాగ్బాణైహి కృతి విద్ధస్తు వినత తల్లి యొక్క వాగ్బాణాలతో హృదయంలో కొట్టబడి తాను స్మరణ్ వాటినే తలుపుకుంటూ నైచ్ఛతు ముక్తిపతేహే ముక్తిం పరమాత్మ నుండి ముక్తిని కోరలేకపోయాడు. స్వామి నాకవైనందుకయ్యా మోక్షం ప్రసాదం అనొచ్చు కదా. అనలేదు. ఎందుకనలేదంటే మోక్షానికి పోయాడు అనుకోండి ఎక్కడికి పోయాడో మనకేం తెలుస్తుంది.
ఎవరికి పినతల్లి పినతల్లికి ఏం తెలవాలి బో నేను ఏమన్నా కానీ వాడు దేవుడు సామాన్యుడు కాదు అయ్యో మా అందరికీ బాగా బుద్ధి చెప్పాడు చాలా గొప్పవాడు అయ్యాడు అంటే పినతల్లి తిట్టిన పినతల్లితో పొగడతలు వినాలనుకున్నాడు అన్నమాట కదా అంటే ఇంకా మానవ మానవుల యందు మనస్సు ఉంది. మరి పరమాత్మ నుండి ముఖ్యం వస్తుంది. మానవ మానయోస్తుల్యః తులియో మిత్ర అరి పర్ఛ స్వగిత జైత్ర మనస్సు. అవమానం కానీ, సన్మానం కానీ, మిత్రులు కానీ, శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఎందుకు వీళ్ళంతా ఎవరికి? శరీరానికి. ఆత్మకు మిత్రుడు లేడు, శత్రువు లేడు. ఆత్మను ఎవ్వరూ అవమానించలేడు. కదా కాబట్టి ఆ భావం లేదు వారికి. పిల్లతల్లి అవమానించింది ఆయన మనల్ని అనుకోకూడదు. స్థితి లేదు. అందుకే తాను స్మరణ్ పిల్లతల్లి మాటలే తలుచుకుంటూ నైచ్ఛతు ముక్తిపతే ముక్తిం. ముక్తినాధుడైనటువంటి స్వామి నుండి మోక్షమును కోరలేదు. తస్మాత్ తాం ఆపు. పాపముపేయివాన్ కాబట్టి ఈ ధృవుడు పశ్చాత్తాపం అంటాం కదా తరువాత బాధపోండేరు అయ్యో ఇది రుగ్యా స్వామి ఇచ్చాడే. స్వామి ఇవ్వనొద్దయ్యా మోర్చం ఇవ్వమని అడిగారు కదా. అడగలేదు ఇది. పిల్లతల్లి మాటలు ఎంత అంటే వాక్కు మాటలు ఎంత గట్టియో ఆలోచించండి, ఎంత గొప్పో ఆలోచించండి. కొన్ని ఏళ్ళు కొన్ని జన్మలకు కూడా అవి మర్చిపోరు అంటే ఏంటంటే ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారంతో వీళ్ళలో అవమానం, అపరాధం, కామం, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతున్న కొద్దీ జనాలు పుడుపుడుతూనే ఉంటాయి, పుడుపుడుతూనే ఉంటాయి. పుడుపుడుతూనే కొద్దీ మళ్ళీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, దాన్నే సంస్కారం ఉంటది. అందుకాబట్టి అన్నిటికంటే బలీయమైనటువంటిది వాక్కుబాణం. వాక్కుబాణం చాలా పవర్ఫుల్. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, దాన్ని వాక్కును. బాణంగా కాక పుష్పంగా ఉపయోగించిన వాడు ముని అన్నాడు. మనకు వాక్ పుష్పాలు కావాలనా వాక్ బాణాలు కావాలా? మూర్ఖా బాణాని విధత్తే అతి స్తుతీహి పుష్పాని అంటాడు. మూర్ఖులు బాణాలు వేస్తారు బుద్ధిమంతుడు పుష్పాలు వేస్తారు.
అంటే మెత్తగా ఉండాలి సుగంధ తాగు అబ్బా ఎంత బాగా అన్నారండి అలా అని తప్ప తీయమన్నారండి వాడు అంటే ఇది కుదరదు అందువల్ల తస్మాత్ తాపము పేయివాన్ చూడు ఇప్పుడు పశ్చాత్యాపం పొందాడు స్వామి వచ్చాడు. ఇచ్చాడు వెళ్ళాడు. ఇస్తుంటే వద్దు స్వామి అనలేకపోయాను. పినతల్లి మాత్రం నన్ను ఎంతగా కుంగదీశాయని బాధపడ్డారు. చూడంట అనుకుని మనసులో అనుకుంటున్నాడు సమాధిన నైకభవేన యత్పదం విదుహు సనందాదయః ఊర్ధ్వరేకతః ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏంటటా కనందాదులు అంటే కనకా కనందం అన్నారు మహానుభావులు కుమారులు అంటే ఆదులు అన్నారు ఓ శిష్యుడు కావచ్చు మైత్రావుడు మహానుభావులు ఉన్నారు ఇలాంటి మహానుభావులందరూ ఊర్ధ్వరేతథ అంటే ఇంద్రియ నిగ్రహము గల మహానుభావులై నైకభవేన సమాధినా ఎన్నో జన్మలు తపస్సు చేస్తే అప్పుడు యత్పదం విదువు ఏ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు. మహానుభావులైన సనక సనందనాది మహర్షులు కూడా ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ ఆ పరమాత్మను పొందలేరు. అలాంటిది మాసయాగం షడ్తిహి. అలాంటి పరమాత్మను నేను ఆరు నెలల్లో పొందానండి. అలా తింటాయి. హనకాదులు మహానుభావులైన వాళ్ళు హితేంద్రియులు. కొన్ని వెయ్యిల జన్మలు తపస్సు చేస్తే దొరకని స్వామి నాకు ఒక ఆరు నెలల్లో దొరికాడు. సద్భిహి అముష్య పాదయోహో ఛాయాముపేచ్య ఆ భగత కృతం మతిహి ఆరు నెలలలో జరిగిన పరమాత్మ పాదక్షాయను పొందిన నేను అతన్ని వదిలిపెట్టి పక్క దారికి పోయాను. అంటే ఎదురుగా పరమాత్మ ఉండి కూడా నా బుద్ధి పురుధత్ భేదాన్ని పొందింది. ఏం లాభం?
పొందలేని వాడిని పొందాను, చాలా తొందరలో పొందాను. పెద్దరెవరో మాన పొందలేని వాడిని పొందాను, కానీ పరమాత్మను పొందిన తరువాత దేన్ని పొందాలో దాన్ని పొందాను. దాన్ని వాళ్ళు పొందారు. తన కాదు మేము పొందారు. అందుకే వృధంగమతిహి ఛాయాముపేత్య అపగతః వృధంగమతి తొలగిపోయానే భేదబుద్ధి కలిగిందే నాకు. అహోపత మమ అనాత్మ్యం మందభాగ్యత్య పత్యత పరమాత్మ ప్రత్యక్షమయ్యాడనే తప్ప నిజంగా నేను చాలా అదృష్టహీనుడిని దౌర్భాగ్యుడిని అంటున్నారు. ఎందుకు నా అనాత్మ్యం. అనాత్మ్యం అంటే నా శరీరంలో శరీరం మీద ఉండేటువంటి ప్రేమ. ఏది ఆత్మ కదా శరీరం కదా. శరీరం మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూడండి ప్రత్యేకత. కదా ఎందుకంటే పెనతల్లి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అంటే. ఎవరిని ప్రేమించినట్టు శరీరాన్న మనసు ఆత్మన శరీరాన్ని ప్రేమించండి. అందువలన నా అనాత్మ్యం నా దేహాత్మ భావం అభిమానం ఉందే ఈ దేహాత్మ్యమానాన్ని చూడండి. భవచ్ఛిదః పాదమూలం గత్వా యాచే. యదంతవతు సంసారాన్ని తొలగించేటువంటి పరమాత్మ పాద మూలాన్ని పొందువనెను అంతవతు అంతము గల పదవిని కోరెను. కడి పోతే సమయం విభక్తం మరలా శ్రీరామ్. యద్గత్వననివర్తతే సద్ధామ పరమమ్మమ అంటాడు పరమాత్మ. నచపునరావర్తతే చెప్తున్నారు శ్రీభాక్యం బ్రహ్మసూత్రాలు. నచపునరావర్తతే నచపునరావర్తతే తిరిగి రాదు తిరిగి రాదు. అంటే నాకు అర్థం లేదు. తిరిగి రాని లోకాన్ని అడగవలసిన నేను తిరిగి వచ్చే లోకాన్ని కోరుకున్నాను. కదా? సంసారాన్ని నాశనం చేసే వాని దగ్గరికి పోయి సంసారాన్ని కోరుకున్నానండి. ఇంతకంటే నా అజ్ఞానం ఇక్కడే ఉంటుంది. భవస్థితః పాదమూలం గత్వా యాచే యదంతవతు మతిర్ నిదూషితా దేవైహి పతద్భిహి అసహిస్తుతి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నా పని కాదు, నేను చేసే పని కాదు. దేవతలు నా బుద్ధిని పారు చూశారు.
ఎందుకంటారా? వీడు నాకంటే గొప్పవాడైతాడు పొరపాటు. పొరపాటున మోసం వస్తే ఇక మనకు అందడు వీడు. కదా? నిన్న కాక మొన్న పుట్టి మమ్ములను దాటిపోతారా? మనం నొందెడు వాళ్ళం పతన చీరలు కదా. దేవుదరంటే ఏంటి? మనలే లాగో వాళ్ళలాగే. మనం ఉంటాం అక్కడ వాళ్ళు ఉంటారు వేడికే. కానీ వాళ్ళ చేసుకున్న పుణ్యం అయిపోయింది అనుకోండి. అదే ప్రయాణం. మేవాడొచ్చి మనిషిగా పుడతాడు, పట్టిగా పుడతాడు, పురుగు అవుతాడు, చీమ అవుతాడు, దోమ అవుతాడు. పునర్జన్మ వాళ్ళకు మామూలే. కదా ఒక మరణం లేదు. కలపం ఉండే కానీ నష్టం ఏమి వచ్చింది? కాబట్టి మరణం లేదు. అనేది చాలామంది అనుకుంటారు వరమని. న్యాయంగా అది శాపం. చెప్పాను కదా. అన్ని రకాల శాపం. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద భయం ఏమిటి? మృత్యువు. కదా? అది లేకుంటే ఇంక అడ్డు ఏముంది? కదా? అని దేవతలు వ్యధేష్టంగా వ్యవహరిస్తారు. దానివల్ల ఏమంటాం? అన్ని శాపాలు వస్తాయి, అన్ని పాపాలు వస్తాయి, అన్ని నరకాలు వస్తాయి. ఆ పని నిందలు వస్తాయి. తప్పులు ఎన్ని ఇందుడు చెప్పాడు కదా ఏంటి ఒక శ్లోకం ఏదో ఉంది. ఆ శాపం వా మైత్రావరణేహే కోపం వా గౌతమస్తం స్మరణ్. మైత్రావిరుని యొక్క అంటే అగస్త్యుడు. అగస్త్యుని యొక్క శాపాన్ని అలాగే కుంభవిడుడు గౌతముని యొక్క శాపాన్ని. ఈ రెండు తలుచుకుంటే శత్రువు కూడా ఇందులో వద్దు అన్నాడు. అరే అది మా భూతి చక్రస్య పదవి అన్నాడు. శత్రువు కూడా ఇంద వద్దు, ఎందుకంటే ఒకడేమో ఒంటి నిండా భాగాలు ఉండాలని శపించాడు, ఇంకొకడేమో పద్మలో దాక్కోమని శపించాడు, అది గతి సరస్సులో ఉండాలి, ఒక శాపం అగస్త్యుడు పెట్టాడు, ఒక శాపం గౌతముడు పెట్టాడు. మనకి అకేంజ్ ఏంటి? ఈ రెండు తలుచుకుంటే మనమే మంచివాడండి. మనకి ఆ రెండు లేవు కదా. నాయనా వద్దు బాబోయ్ వద్దు. ఆ పదవి శత్రువుకి కూడా వద్దు. ఇంతే పదవి.
కాబట్టి మరణం లేని వాళ్ళు నిశృంఖలంగా ప్రవర్తిస్తారు. దానివల్ల కొన్ని వందల వేల శాపాలు, పాపాలు, పాపాలు, అపనిందలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకంటే మనం సమానం. అయితే అలాంటి దేవతలు వీడు మా ముందర పుట్టాడు, మాకంటే గొప్పవాడై పతనం లేని లోకాన్ని పోతాడా? మేము పతద్విని, మేము పడిపోతామా? పతనము ఉన్న మాకంటే పతనము లేని ఉత్తమ స్థానాన్ని వీడు పొందబోతున్నాడన్న అసూయతో పతనశీలులైన దేవతలు నా బుద్ధిని పాడు చేశారు. చూడండి. ఆ మతిహి విదూషితా దేవైహి పతద్భిహి ఆసక్తి. చాలా చమత్సంగా ఉంది కదా మనకు? చాలా చమత్సంగా ఉంది కానీ దేవతలు పాడు చేశారు అన్న మాట అసలు విషయం ఏమిటంటే మన ఇంద్రియాలన్నీ వాళ్లే కదా? కదా త్వక్ చెచ్చు స్రోత్ర దిక్కు ఎవరండీ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కదా స్రోత్రం అంటే దిక్కులు చెచ్చు అంటే ఏదో సూర్యుడు త్వక్ అంటే త్వక్ష నాసిక అంటే అశ్విని దేవతలు రసం అయితే వర్ణుడు అందరూ వాళ్ళే. మనసు చంద్రుడు అంతా వాళ్ళే. మతి అన్న వాడే. మనకు ఏంటి మార్గడి తింగల్ మదినిర ఇంద సౌర్గతంలో ఏం పేరు తమిళంలో మది అంటారు చంద్రుడిని. అదే అదే మతి. సంస్కృతంలో మతి, తమిళంలో మది అయింది. తాకు తావా నా దగ్గర తాలేదు కదా. వాడు చంద్రుడు అంటే బుద్ధి అంటే వారే మా ఆస్తు. ఇది అందరి దేవతలే. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే మనం ఒక పని చేసే ముందు, ఒకటి ఆలోచించే ముందు, కాస్త గర్వించే ముందు కొంచెం అది నిజంగా మనం ఏమైనా చేస్తున్నామా అంతా వాళ్లే చేస్తున్నారు. నా కన్ను చూస్తున్నది ఏంటి అర్థం సూర్యుడు చూస్తున్నాడు అన్నమాట. చెవు వింటున్నారు అంటే దిక్కులు అన్నమాట. నాలుక అంటే ఎవడో వరుణుడు అన్నమాట. నాసిక అక్షం చెవులు అన్నమాట. అంటే ఏమిటి? పరమాత్మ యొక్క ఏమంటారు దాన్ని? నెట్వర్క్. అంటే నెట్వర్క్. నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ ఉందన్నమాట. ప్రతి వాళ్ళలో ఆయన వారే ఉన్నారు, సంతోష వాళ్ళే ఉన్నారు. అంటే నీవు ఇదివరకు జన్మలో ఏమేమి చేశావో వాటికి ఏ ఫలితం పొందాలో.
పొందవలసిన ఫలితానికి మళ్ళీ నీవు ఎలా ప్రవర్తించాలో ఆ ఇంద్రియాలు అలా ప్రవర్తింపజేస్తాయి. నేను నీ డిసిషన్ నిర్ణయాలు ఏ లేదు. అది మాట. అంటే చమత్యం అంటే ఎంత నా పూర్వజన్మ కర్మ తప్ప పూర్వజన్మ కర్మ రా బాబు అనటం. దాన్ని చాలా చమత్సారంగా చెప్పాడు, అలా చెప్తే ఒప్పుకుంటే బాగుండదు కదా. పెద్దవాడు కాబట్టి సత్యంగా విస్తీరంగా చెప్తున్నాడు. పతనశీలురైన దేవతలు నా బుద్ధిని పాడుతూ ఇచ్చారంటే నేను ఇంద్రియముల చేత ఓడిపోయాను. ఏదో అనుకున్నాను కానీ నన్ను నా ఇంద్రియములు నిండా ముంచాయి అది అర్థం. మతిరి విదూషితా దేవైహి అందుకే మనం ఆ వ్యంగ్యార్ధాన్ని కాపేక్షార్ధాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే రుచి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఏదో ముఖ్య ముఖ్యార్థ అని వాక్యం పదం వింటే ఏం లాభం? అందుకే మన మనస్సుకే చెప్పడం మనస్సుకి ఇవరి కారణం అదే. అందుకే నిరంతరం దేవతలను ప్రార్థించమన్నాడు. ఏమని కాస్త మంచి పనులు చేయించుకోవాలి ఆయన. ఏమన్నాడు ఆయన ఎవరు? కులశేఖరుడు. ప్రావర్తయ ప్రాంజలి దస్మి చిస్త్రీ. నామాని నారాయణ అమ్మ నాలుక దండం పెడు తల్లి. నారాయణ నామాలు పలకమ్మ. వేరే మాత్రం మాట్లాడక అమ్మ దండం పెట్టాడు నాలుక పెడు. దండం ఆయనకి ఎందుకు దీనికి పెడితే చాలు కదా. ఆలోచించండి. ఈ నాలుక పరమాత్మ నామ చూడండి ఎంతటి లోపల అభినివేశమో ఆలోచించండి. అంత శ్లోకాలు కావు అవి. లోపల ఉడికి ఉడికి ఉడికి ఉడికి ఆ మనస్సులో నిరవక బయటికి వచ్చేది. నాలిక్కాయ నిన్న నా పెట్టడం అండి. వేరే మాటలు మాట్లాడకమ్మ. నారాయణను నామాన్ని ఎంత చూడండి ఎంత ఆశ్రయంగా ఉంటాయి కానీ ఎంత నిత్య కనబడుతుంది. నారాయణను వాసుదేవను శ్రీకృష్ణను వేరే మాట్లాడకమ్మ. అంటే లోకాన్ని మన సామ్దేశం కదా ఇంత గెలిచి తర్వాత గెలవని. ఒకని నువ్వు గెలువు. నీ నాలుక గెలువు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవురు గెలిచి అందరినీ గెలిచినట్టు. అని చెప్పాడు కదా లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధ చేయు నా భీకర చత్రువులారూర ప్రతిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదొకడు. నేర్పున చూడుము దానయేశ్వర.
ఎవరిది రహలాద్ గెలిచారు. ప్రస్థానం సంఘం అండి పోతున్నా భాగవతం పద్యాశ్య సంఘం సంఘం ఉంటాయి. సులభంగా అర్థమవుతాయి. అన్ని గెలిచాను అన్ని గెలిచాను ఎగ మొత్తుకుంటున్నావు అని ఏం గెలిచావురా నువ్వు. ఇంద్రియానికము చిత్తమును గెలువనేరవు. నీ ఇంద్రియాలను గెలిచావా? నీ చిత్తమును గెలిచావా? వాస్తవంగా నిన్ను కట్టేసేవేమి? నీ ఇంద్రియాలే. నువ్వు వాటిని గెలిస్తే, నిన్ను నీవు గెలిస్తే, నీ ఇంద్రియాలను నీవు గెలిస్తే, నీకు శత్రువే లేడు. వాడికి భావమే రాదు. అంటే పరమాత్మ ప్రతి ప్రాణిని తన చేతుల్లోనే ఉంచుకున్నాడు. మనం ఏవో కబురు చెప్పడం నా ఇష్టం నేను అనుకున్నట్టు చేస్తాను అని వాడు ఎందుకు గింటాను ఈ మాట కూడా వాడు అనిపిస్తుంది ఏమంటున్నాడో కాదు. అక్కడ వాడే ఉన్నాడు నా విషయం మీద వాడే అనిపిస్తున్నాడు. ఎందుకనిపిస్తున్నాడు అటువంటి పని చేశావు పూర్వజన్మలో. కాబట్టి మతిరి విద్యూషితా దేవై. పేరుకు మాత్రం దేవతలు నా బుద్ధి పాడు చేశారండి అంటున్నాడు అంటే నా ఇంద్రియములే నన్ను మోసం చేశాయి. భవస్థితః పాదమూలం పదద్భిహి అసహిష్ణుభిహి యో నారదోచ సజ్జం నాగ్రాచితం అసత్ సమానం నారదుడు ముందే చెప్పిండు. నువ్వు వెళితే వెళ్లొచ్చు, తపస్సు చేసి గెలిస్తే గెలవచ్చు. ఏది వికల్ప అనుభవేతి నిత్యం. నువ్వు ఒకవేళ అనుకున్న రీతిగా వెళ్లి తపస్సు చేసినా. పరమాత్మ ప్రసన్నుడైన నువ్వు అనుకున్న దాన్ని పొందగలవన్న గ్యారెంటీ ఉందా అన్నాడు. అప్పుడు నాది ఉంది అంటే లేదు అన్నాడు ఆయనకు. ఎవరు ఆయన ఈయన గుడజారే కదా ఆయన ఆయన మన మనిషి కాదు పేరుకు మాత్రం మన దగ్గర మాకు అన్ని హెల్ప్ చేస్తారు కానీ. అది పెద్ద కూడా చేయలేను ఆయన మొత్తం పని ఆయన చేయించాడు సూచించాడు నువ్వు స్వామి వచ్చినా నువ్వు అనుకున్న దాన్ని పొందగలవా అన్నాడు అంటే అర్థం జీరో మార్కుల్లో నీకు పొందలేవు అదే అంటున్నారు తత్ నారద వచః తధ్యం నారదుని మాట నిజమే. నా గ్రాహితం అప్పుడు మీరు గుర్తించలేదే అయ్యో నాధుడు ఏమన్నాడు ప్రత్యక్షమైన నువ్వు అనుకున్న దాన్ని పొందగలవా అన్నాడు అంటే ఏదో అడుగుతావు తప్ప.
పొందలేవురా తపస్సు చేసుకోవడం అంటే ఏమిటి? పరమాత్మ ప్రత్యక్షమైతే ఏమడగాలో తెలిపే అంతటి పరిపక్వ వయస్సు ఇప్పుడు నీది కాదు. అందుకే నాలో అయినాక అప్పుడు వెళ్ళు అన్నాడు ఆయన. ఆ నేను మా బిడ్డ తల్లి అన్నది నేను సాధించాలి అంటే ఇదే ఉంది మనస్సులో. ఈ ఆదరి మాడరు జగించలేదు ఎందుకంటే అసత్తమః దుర్జనుడు అయ్యాను. నేను సత్తును కాదు. వాస్తవాన్ని గుర్తించలేని వాడిని. దైవీం మాయాం ఉపాసృత్య ప్రసుక్త ఇవ భిన్న దృత్. నేను తపస్సు చేశాను తప్పు చేశాను గొప్పగా చెప్పుకుంటున్నానేమో కానీ వాస్తవంగా ప్రసుప్తః ఆరు నెలలు నిద్ర పోయి లేచి వస్తున్నాను అంతకు ముందు సాధించింది సున్నా. ప్రసుప్తః ప్రసుప్తః బాగా దాఢ నిద్ర అంటే మొద్దు నిద్ర అంటారు చూడండి ఆ పని చేసి వచ్చాను. అంటే నిద్ర ఎందుకు పోయావంటావా దైవీం మాయా ఉపాసితి ఆయన ఊరుకుంటాడు స్వామి. అమాంత మాయ గత్తి. ఎందుకంటే నేను ఆరు నెలలలో పొందాను, పరమాత్మను ప్రసన్నం చేసుకున్నాను అనే గర్వము పరమాత్మను ఏం అడగాలో మర్చిపోయింది. ఆరు గారు ఎంత కావాలి స్వామి తెలుసుకుంటే ఇది దైవీ మాయ. దైవీ మాయాముపాశ్రిత్య ప్రసుప్తైవ నిద్రపోయిన వాడిలాగా భిన్న దృకు నాకు భేద దృష్టి కనబడింది పరమాత్మ వేరు ప్రపంచం వేరు. అనుకుంటేనే ఆ లోకం కావాలంట. లేకపోతే ఏమంటావ్ స్వామి నువ్వు కావాలి. అనలేదే. నాకు భేద దృష్టి వచ్చింది. పరమాత్మ మాయతో నేను నిద్రపోయిన వానిలాగా ప్రవర్తించాను. తప్యే ద్వితీయేపి అసతి భ్రాతౌ. భ్రాతృవ్య హృద్రుజా మయేతతు ప్రార్చితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ఎంత సత్య మాట చెప్పొచ్చు చూడండి ఏమంటున్నారు తప్తే ద్వితీయేపి అసతి మనకు బాధలన్నీ ఏ మూలంగా వస్తున్నాయి? రెండోది ఉన్నది అంటే బాధ. ఏకమేవాత్మితీయం బ్రహ్మ అంటే ఏ బాధ లేదు. అంతా పరమాత్మ ఒక్కడే. వాడు తప్ప ఇంకొకడు లేడు అనుకుంటే బాధే లేదు.
ఏందా? ఓ జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఈ జీవాత్మ ఆ పరమాత్మను పొందుతాడు, ప్రశ్నే లేదు. కానీ మనకేముంది? దేవతలు ఉన్నారు, యక్తులు ఉన్నారు, కిన్నర్లు ఉన్నారు, కింతర్వులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. సిద్ధులు ఉన్నారు, సాధ్యులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, వీళ్ళేం బాధలు పెడతారో. భయపడాలా, ఆనందించాలా? పరమాత్మ ఉన్నాడని ఆనందించాలా? వీళ్ళు ఉన్నారని భయపడాలి. అయ్యో అయ్యో దేవారాధన తిరువారాధన పోయే తిరువారాధన నమాళి వారు రామానుయులు తర్వాత మనవాడ మహామునులు రంగనాధులు ఇది మనకు ఆరాధన. ఇంకో ప్రశ్న లేదు. అయ్యో ఈ సత్య ఎలా ఉందంట. కానీ వీడి మనస్సు అది పోతే అక్కడ శివాలయం, అక్కడ ఇంకేదో సాయిబాబా ఆలయం, ఇంకో చోట ఇంకో సంతోషి మాత ఆలయం, ఒక పక్కన కనకదుర్గ, ఒక పక్కన ఇంకో ఏదో ఉంది. అయ్యో మనం గురుముందరి నుంచే పోతున్నాం. దండం పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి కోపం వస్తుందో ఏమో. ఇప్పుడు నీ గతి ఏంటి? ఎవరికి కోపం వస్తుంది? ఎవరికి కోపం వస్తే మనకు బాధ వస్తుంది? పరమాత్మ కోపిస్తే బాధ అండి, వీళ్ళందరూ కోపడి వీళ్ళందరూ ఎవరూ వాళ్ళ రూపాలే కదా. వీళ్ళంతా ఆయనే ఉన్నాడు. వీళ్ళందరికీ ఆయనే శక్తిని ఇస్తున్నాడు. మన మొక్కులు మొక్కుతే వాళ్ళు ఏదో ఇస్తారంటే వాళ్ళు ఇస్తున్నారా? మయేవ విహితాని హితాన్ నేను ఇచ్చిన వాటిని తీసుకొని వాళ్ళు మీకు ఇస్తున్నారు. వాడి దగ్గరికి పోయి అడిగి నేను ఇస్తే వాడి నన్ను అడిగి మరి ఈ ఈ చక్రం ఎందుకు సర్కిలో నన్ను అడుగు నేను ఇస్తాను కదా. కాబట్టి అనన్య దైవత్వం ఉంటే ఏకత్వ దృష్టి ఉంటే భిన్న దృష్టి లేకుంటే ఏ బాధ లేదు. కానీ నాకు ఉన్నది ఏమిటి? నా పినతల్లి నన్ను అన్నది అంటే ఆమె వేరు, నేను వేరు, ఈ మాటలు వేరు, నా హృదయం వేరు, నేను పొందిన అవమానం వేరు, ఇంకెప్పుడు బాగుపడతాం మనం? అందుకే ద్వితీయే అసతి అపి తప్యే పరమాత్మ కంటే ఇంకొకటి వేరే లేకున్నా నేను బాధపడుతున్నాను. ఎలాగయ్యా అంటే ఎందుకంటే భ్రాతృ భ్రాతృవ్య కురుదురుజా.
మీకు ఇలాంటి పదాలు వేరే పురాణాల్లో దొరకవు. అందుకే భాగవతం అర్థం కాదు కృష్ణ మహారజ్ అని చెప్పడం వల్ల ఇవి ఉండవు. అది ఎప్పుడు పోతాడు అంత సాదా సీదా. భ్రాతృ భ్రాతృవ్య పురుద్రుజ భ్రాతృ అంటే ఎవరు సోదరులు కదా భ్రాతృవ్యులు అంటే ఎవరు సోదరుల పిల్లలు అంటే జ్ఞాతులు. తెలిసిందా? జ్ఞాతులు అనేది వాస్తవంగా దేనికి పర్యాయబడం అంటే శత్రువు అని అర్థం. జ్ఞాతి స్టేట్ అనలేనటిం. ఒక్క పాలివాడు ఉంటే ఇంక వేరే నిప్పు ఎందుకు అన్నారు. అంటే? శుభ్రంగా మండ పెడతాడు, తగల పెడతాడు కూడా వీరికి ఏం అవసరం లేదు. కాబట్టి భ్రాతుర్వ్య అంటే శత్రువు అన్నమాట. పారివాడు జ్ఞాతి అంటే శత్రువు. భ్రాతృ భ్రాతృవ్య సోదరులు అనేటువంటి శత్రువులు. ఏంటి అది? ఎవరు సోదరులు? ఎవరు శత్రువులు? సోదరులాగా ఉండి శత్రుత్వం చూపేటువంటి కృతురుజ హృదయము జబ్బుతో. నేను బాధపడుతున్నది గుండె జబ్బు అది, ఈ గుండె జబ్బు కాదు ఆ గుండె జబ్బు. హృదయానికి ఒక రోగం వచ్చిందండి. ఏం రోగం అది? భ్రాతృ భ్రాతృవ్య. ఇదే రోగం, ఇదే శత్రువు. అంటే భిన్న దృష్టి కలిగి హృదయము. పరమాత్మను గుర్తించలేక శరీరమే ఆత్మ అనుకునేటువంటి ఈ హృదయ రోగం ఉందే, ఈ హృదయ రోగం అనేదే శత్రువు. ఇలాంటి శత్రువు చేత తప్పే. నేను నన్ను శత్రువు బాధిస్తున్నాడండి. ఎవరయ్యా శత్రువు అంటే భ్రాతృ భ్రాతృ వ్యకృతృజా హృదయ వ్యాధి. మన మనోవ్యాధి అంటాం కదా మన పాటలో మనోవ్యాధి అనేటువంటి శత్రువు చేత భేద బుద్ధి కలిగి నేను బాధపడుతున్నాను. మయేతత ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి. అదేమిటయ్యా పరమాత్మను ప్రశ్నిస్తున్నావ్, వరం కూడా అడిగావ్, వాడు ఇచ్చాడు కూడా అంటే ఏమడిగానయ్యా? వ్యర్థమైన దాన్ని అడిగాను. తెలుసా ఎలాగో మరణించిన వానికి వైద్యం చేసినట్టు అంట. చికిత్సేవ గతాయుతి. గతా ఆయుతి కాలం పోయింది. ఇప్పుడే వివరం చేస్తున్నారు అంట. అవేమి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్.
అందులో సెవాని జర అయినా కానీ ఈ సిల్ గా ఉంటది కదా. ఐసీ ఐసీ అందులో పడేస్తారు ఓ రెండు మూడు రోజులు ఓ మూడు ఎటల బిల్లు చేసినాక నాలుగు రోజులు నాడు తగ్గాడని చెప్తారు. అది శాస్త్రం ఆయన చెప్తున్నాడు వాడు. ఇప్పుడే యాద జ్ఞాన జవి యాద అని చికిత్సేవ గతాయుషి. ప్రాణం పోయిన వానికి టీటిమెంట్ లాగా పనికిరాని వరాన్ని కోరుకుంటున్నాను. భయేతత ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాధనం. తపస్సు చేసి ప్రసన్నం చేసుకోవడానికి శక్తి లేని చేతగాని పరమాత్మను ప్రసన్నుడిని కూడా చేసుకొని భవచ్ఛిదం సంసారాన్ని తొలగించేటువంటి పరమాత్మను ఏమడిగాను భవం యాచే అయాచిసం సంసారాన్ని అడిగాను. ఏం కావాలిరా నాకు పెద్ద లోకం కావాలన్నాను ఈ పెద్ద లోకమైనా సౌకర్యం స్వర్గం కావాలన్నా అదే కదా ఏం కావాలి స్వర్గం కావాలంటే ఒక పక్కన నవ్వుతాడు ఓర్ బుద్ధి బుద్ధి హీనుడు అంటాడు. సంసారాన్ని పోగొట్టేవాడిని సంసారం ఇవ్వు అని అడిగితే కుబ్జ లాగా. కుబ్జ అడిగింది పాపం నువ్వు నాకు కావాలయ్యా అని. సరే అడిగి ఆ అమ్మాయి అడిగింది పాపం అని పాపం వెళ్లి పోయాడు అంతా అయినా సంసారం వాళ్ళంతా అయిపోయింది పెళ్లి అయ్యాడు. సరే ఆమె కోరిక తీరించాడు ఏం కావాలి అని ఇలాగే ఇంకో 15 రోజులు నేను ఊరు ఉండను. పరమాత్మ సాయుధ్యం కోరక కృష్ణ సాయుధ్యం కోరింది, సంసారం కోరింది, మామూలు ప్రాకృతమైనటువంటి దేహ సంగమాన్ని కోరింది. మరి స్వామి అయినా చెప్పొచ్చు కదా అంటే ఆయనకు అంతే ప్రార్థన ఉంది. ఏం చెప్తాడు చెప్పడు ఆమె ఏమి ఇచ్చింది దేహానికి ఇచ్చింది అదే ఆమెకి ఇచ్చాడు. ఆమె దేహ లేపనం ఇచ్చిందండి ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి. శాస్త్రం చాలా రహస్యం. సుబ్జ ఆ ఒంటికే పూసింది. గంధం. ఈయన కూడా ఆమె నుండి గీయ పూజ సరిపోయింది. ఇంకేం కావాలి? లేపుడానికి లేపనమా నిన్ను వేరు చేరిస్తాను. అదే వేరే మాట లేదు స్వామి ఇప్పుడే మాట్లాడరు. మనం అడిగామనుకోండి అప్పుడు ఆ పేరు తీసుకో. ఈ దేహానికి పూచి ఇలాంటి దేహాన్ని కావాలని నేను ఇస్తాను. అయ్యో స్వామి నాకు ఈ దేహం వద్దు, పురంజన్మ వద్దు, మోసం కావాలి అప్పుడు ఇస్తాను.
కాబట్టి ఏ స్థితి ఎదురుగా ఉన్న స్వామిని చూస్తున్నావా? స్వామి యొక్క దేహాన్ని చూస్తున్నావా? సౌందర్యం చూస్తున్నావా? అందుకే స్వామి ఆయన దేహాన్ని చక్కగా చేశాడు తెలుసా? ఆయన పేరు త్రివక్ర. కుబ్జ యొక్క దేహం వంకర తొలగించాడు. బుద్ధి వంకర అట్లనే ఉంచాడు. అది కింద రాస్తాడు. శరీరం యొక్క వంకలన్నీ తీర్చాడట. అంటే బుద్ధికి ఉన్న వంకల వేడి తీస్తలేదు. అది వంకరే ఉంది. అందుకే అదే అడిగింది. అంటే మనం చేసేటువంటి పని ఆ పని చేత్మనలో కలిగేటువంటి భావన దాన్ని ఎవరు ఇస్తారు అందుకే ఆయనది ఋషి హృదయం అంటది అతని హృదయం నువ్వు అడిగింది నీకు ఇస్తాను నువ్వు చేసింది నీకు ఇస్తాను. అందుకే మనం నోటితో అవాకులు చెవాకులు వారామా వాగామనుకోండి, అబద్ధాలు ఆడాం, అవాచాలు మాట్లాడాం. నెక్స్ట్ జన్మ నోరు లేని జన్మ. పశువు పట్టిగా పుడుకుందాం. అదే శరీరంతో తప్పు చేశామనుకోండి, ఆ దేహం మీద జాద అనేటువంటి వృక్ష జనం వస్తుంది. చెట్లు పొదలు ఉంటాయి చూడండి, శరీరం తప్పు చేస్తే అది వస్తుంది, నోటి తప్పు చేస్తే నోరు లేని పశువులు పచ్చులు ఉంటాయి ఇక. మానసిక దోషం పాపం చేస్తే నరకం. అంటే ఏది చేశావో దాని ప్రభావం లేని జనమని ఇస్తాడు. అబద్ధాలు ఆడావు, అవాకులు జవాకులు మాట్లాడావు, వచ్చే జనంలో నీకు అనుభవం కట్టు. మూడు రోజులు చేయకుండా మూడు రోజులు చేస్తాం కదా కదా. ఏం చేస్తామండీ శాలరీ కట్టు కదా నోరు ఉపయోగం చేశావా నోరు కట్టు. శరీరం పాటి చేశావా శరీరం కట్టు. మనస్సు అది కట్టు. ఇది పునర్జన్యం అండి. అందుకోసమని సంసారాన్ని నశింపయేసేటువంటి పరమాత్మ ముందర సంసార వివ్వు అని అడిగారు భవర్చిదం అయాచే అహం భవం భాగ్య వివర్జితః అదృష్టం లేని నేను ఇలాంటి దాన్ని కోరేను స్వారాజ్యం యచ్ఛతో మౌఢ్యాత్ మనోమో భిక్షితో బత పరమాత్మ స్వారాజ్యం ఇస్తానన్నాడు. నేనేమో ఒక చిప్పయ్య వయ్యా పిచ్చ పెట్టుకుంటానని అడిగాడు. ఆయన అంటే ఏంటని ఏం ఏం సాయనిస్తున్నాడు ఏం కోరుతున్నాడు అని స్వామి నేను. స్వరాజ్యం యచ్ఛతో మౌఘ్యాత్.
పరమాత్మ చెప్పాడు కదా స్వారాజ్యం, పూజ్యం, సామ్రాజ్యం, వైరాజ్యం, మహారాజ్యమాధిపత్యమయం. మోట్ కొనబోదాం అండి. అలాంటి స్వారాజ్యాన్ని ఇస్తారా బాబు ఈ స్వామి వస్తే నాకు వద్దు చిప్ప ఈర్ష్యం ఎత్తుకుంటాను అంటే నీకు అనుభవం ఉంటాది ఏం చేస్తాం. అందుకే ఈ మూర్ఖం తోటి మనహామే భిక్షితః బత నా మనస్సు భిక్షం అడిగింది. ఈశ్వరాత్ క్షీణ పుణ్యేన ఫలీకారానివాధనః ఫలీకారానివ అధనః అంటున్నారు ఈశ్వరాత్. క్షీణ పుణ్యేన అతను ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఆయన ఏమడిగాలి ఓ సామ్రాజ్యం అడిగాలి. నీ సామ్రాజ్యం ఏమని అడిగాలి అలాంటిది ఒక లోకమి అంటే ఏమని అడిగాలి మిచ్చపాత్రి ఎలాగై అంటే ఫలీకారానివాసనః పరమ దరిద్రుడు ఉన్నారండి. వాడి దగ్గర ఒక్క పైస కూడా లేదు. వాడు నిన్న పైస కూడా చూడలేదు. అలాంటి వాడి దగ్గర కోటిశ్వరుడు వచ్చాడు. పొలంలో ఉన్నాడు ఇలా చేస్తున్నాడు. అరే ఇటు రా సంతోషించాను. చెప్పు ఏం కావాలో చెప్పు. అప్పటికి ఈ ధాన్యం అంతా ఇంటికి పోయింది. ఇంటికి పోయింది. పొలంలో ఉన్నాడు వాడేదో శుభ్రం చేస్తున్నాడు పొలాన్ని. ఆ వీళ్ళు ధాన్యం అంతా మనం వ్యవసాయం చేస్తే అర్థమవుతుంది. కుప్ప పోసి దూరిచి ఏమో చేస్తారు. ధాన్యం అంతా పోతుంది. అక్కడ అప్పుడు ఏ ధాన్యం ఉంటుంది? తారు ధాన్యం ఉంటుంది. తారం బాగా చెరుగుతాది. తారంతా కింద పడుతుంది, పసకు పోతుంది, ధాన్యం అక్కడ ఉంటుంది. ఆ చిత్త అంతా తారు ఉంది. మరి ఎన్నోడు చూడలేదు ధాన్యం దానం ఏమిటో అది చూశాడు. అరె ఇదేదో బాగుంది నాకే తిప్పించండి అన్నాడు. కోటీశ్వరుని తాల అడిగినట్టు పరమాత్మను సంసారం అడిగాను. ఇంత మూర్ఖుడిని ఫలీకారానివ అధనః అధనః అంటే ధనగీనుడు ఫలీకారాని అంటే తాలుం శేష. తారు సాయం అయినట్టు పుణ్యహీనుడిని కాబట్టి నేను పరమాత్మను పొంది కూడా విచ్చమెత్తుకున్నాను. నలై ముకుందస్య పదారవిందయో రజోదుషస్తాతా భవాదృశా జనాః వాంచంతి తద్దాస్యమృతే అర్ధమాత్మనః ఇంత చెప్తే మనకు సరిగ్గా అర్థమవుతుందో కాదో అని మళ్ళీ మైత్రేయుడి వాక్యంతో అహర్ విషయం చెప్తున్నారు.
ధృవుని పొరపాటు ఎక్కడ జరిగింది? అంటే నీలాంటి స్థితి వస్తే మనం కూడా ఏం చేయాలి గుర్తు అన్నమాట. ఏమిటది నవై ముకుందస్య పదారవిందయోహో రజోజుషః తాతా నాన్న. పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీలాంటి భక్తులు ఎదురుగా ఉన్నాడు విదురుడు వాడు తక్కువ వాడు కాదు భవాదృశ. భగవంతుని పాద పరాగమును శిరస్సున ధరించినటువంటి మీలాంటి వాళ్ళు వాంచెంతి తద్దాస్యం రుతే అర్థమాత్మ. అలాంటి పరమాత్మ వచ్చి ఏం కావాలిరా బాబు అని అడిగితే స్వామి నీ కైంకర్యం కావాలంటారు తప్ప పరమాత్మ కైంకర్యం కంటే ఇంకో సంపద కోరరయ్యా. పత్రం చెప్తున్నారు. భగవంతుని పాద పరాగాన్ని పొందినటువంటి నీలాంటి మహా భక్తులు పరమాత్మ కైంకర్యం కంటే వేరే సంపదను కోరరు. తద్దాస్యం కృతే అర్ధమాత్మనః యదృచ్ఛయా లబ్ధ మనస్సమృద్ధయః. మనము ఏదో ఒక దాన్ని ఎందుకు కోరుతాం? కొరత ఉంటే కోరుతాం. ఇల్లు లేనివాడు ఇల్లు కోరుతాడు, బట్టలు లేనివాడు బట్టలు కోరుతాడు, ఆహారం దొరకనివాడు ఆహారం దొరకడు, అవన్నీ ఉన్నవాడు. ఇల్లు ఉంది, వాకిలి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం కావాలి? ఇవి ఉన్నది జరగవద్దు అంటారు. అయిపోతుంది. మరి పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి. వాడేం అడిగాడు ఇంకా? వీటన్నిటికంటే ఏది గొప్పదో దాన్ని అడిగాడు. చదువు. అంటే ఏమిటి? చతుర్దశ భువనాధిపత్యం పొందిన పొందినా కూడా మళ్ళీ కొన్నాళ్ళకి అది పోయేది. ఎప్పటికీ పోంది ఏమిటి? పరమాత్మ దాచింది. పరమాత్మ నీ కైంకర్యం కావాలి. ఎప్పటి దాకా అంటాడండి? బ్రహ్మలోకం కావాలంటే నాకు ఏమిటి ఉంది? ఇంద్రలోకానికి ఏమిటి ఉంది? పరమాత్మ కైంకర్యానికే? పొరపాటున అడిగాడే అనుకోండి ఎప్పటిదాకా కావాలిరా అంటే అయ్యా నువ్వు ఉన్నదాకా.
నువ్వు ఉండేదాకా ఉండాలండి. ఆయన పోడు విసిపోదు. అందుకే ఏమన్నాడు రామాయణం చూడండి చమత్కారం. రామాయణంలో ఏమన్నాడు పట్టణశాల కట్టరా బాబు అని పో ఏడ్చాడు వీడు. ఏమని ఏడ్చాడు పరవానస్మి కాకుష్టా రామ నేను పరతంతుడునయ్యా. నేను నీకు దాక్కున్నయ్యా, నీకంటే చిన్నవాణ్ణయ్యా అన్నాను. ఎప్పటిదాకా రా చిన్నవాణ్ణ ఇచ్చిన తర్వాత ఇంకెన్నాడు రా? వై స్థితి నీవు ఉన్నంతదాకా. రామాయణం స్రోకాలు కావు అంత సాంప్రదాయం. పరవానస్మి కాగుస్తా త్వయి వరశతం స్థితే. నీవు ఉన్నంతవరకు నేను పరతంత్రుడిని. నీ లేమి ఉండదు నా పరతంత్రేం పోదు. సరే అది అడగాలి. తప్ప ఇల్లు కావాలి వాక్ ఏమడిగినా పొయ్యేది. కదా 14 లోకాలకు ఆధిపత్యం అడిగినా పొయ్యేది. ఇక్కడ ఏమడగాలి ఏమడుగుతారు వాళ్ళు వాళ్ళకి మనస్సు సమృద్ధిగా ఉంది. ఎదురుగా భగవంతుడు కనపడితే మనస్సులో కొరత ఉంటుందండి ఇంకా. ఏ కొరత లేదు, నిండుగా ఉంది మనస్సు. కానీ ఏం కావాలి స్వామి నీకు ఏం చేయాలి. ఎట్లా హనుమంతుడు వైకుంఠ నాకు వద్దు పోమన్నావ్, వైకుంఠ నాకెందుకయ్యా వద్దు పోకండి. అక్కడ రామాయణం ఉందా అని రామాయణం పోకున్నావ్ ఇదిగో. లేదు లేకుంటే వద్దు పోకండి. నీ సైంకర్యం ఏముందిరా వైకుంఠం ఎందుకయ్యా? ఇక్కడే ఉంది ఆనందం. కాబట్టి భగవంతుని పాద పరాగాన్ని పొందినటువంటి మహానుభావుడు మీలాంటి అనగ అన్నాడు పరాదృషా అన్నాడు. ఇది కూడా అందులో కలిపేశాడు. నువ్వు గొప్పవాడే మహానుభావుడే కదా యముడు కదా మాతలా. 12 మందిలో ఒకడు కదా. పరమాత్మ పరమాత్మ యొక్క తత్వం తెలిసిన వాళ్ళు 12 మంది ఉన్నారు. అందులో వీడు నాలుగోడు ఉన్నాడు యముడు. నీలాంటి వాళ్ళు అతని కైంకర్యం తప్ప మరి దేన్ని కోరరు వాంచెంతి తద్దాస్యమృతే అర్థమాత్మనః యదృచ్ఛయా లబ్ధమనః సమృత్య. పరమాత్మ సంకల్పం తోటి వారి మనస్సు సమృద్ధిగా ఉంది. ఏ కొరతా లేదు అన్నీ పొందారు. అంటే సామాన్యమైనటువంటి జీవుడు ప్రకృతిలో వేటి వేటి వేటిని పొందవలెనో పొందగలడో.
జీవుడు పొందగల వాడినన్నిటినీ పరమాత్మ యొక్క సంకల్పంతో దొరికితో పొందుతాడు. వాడి కొరత లేదు. వాడు ఏమంటాడు స్వామి ఒక్క మీ టైం తెలియదు. అంటే అన్ని పదవుల కంటే అన్ని సంపదల కంటే గొప్ప పోస్ట్ ఏమిటి అంటే పరమాత్మ దాసుడు అని గొప్ప. దాసః సఖ అతను. వాడు గొప్పవాడు అందరికంటే ఆదిశేషుడు గొప్పవాడు. ఎందుకు వాడు ఆదిశేషుడు అంటే మొదటి దాసుడు. వారికి ఇంకో పేరు అనంతుడు అని కూడా. ఆ దాస్యానికి అంతం లేదు. మరి ఇప్పటిదాకానండి తర్వాత మేము చూపి వస్తాము. లేదు వాడే మొదటి వారు వాడే చివరి వారు. దాని చివర లేదు మొదట లేదు ఎందుకు అన్యాయం. కాబట్టి భగవంతుని దాస్యాన్ని మించి మరి దేన్ని కోరరు వారన్నీ పరిపూర్ణంగా పొందినారు. ఇలా ఆకరిని ఆత్మజమాయ అంటే ఈ శ్లోకము పై 10 శ్లోకాలకు వ్యాఖ్యానం అన్నమాట. దూరణ సమ్మరి అంటాం కదా అది. వాడు ఎందుకు అనుకున్నాడండీ అంత మంచిగా స్నాత జీవితంలో వరం పొందాడు ఆనందంగా ఉండాలి ఎందుకయ్యా అంటే పిచ్చివాడా? స్వామి వస్తే ఏమో అడుగుతాడా? అడుగుతారా ఎప్పుడైనా? అది అడిగారు కాబట్టి బాధపడ్డాడు. అడిగాక చెప్పాడు ఇంకేం. ఇప్పుడు ఆకర్ణ్య ఆత్మజ మాయాంతం సంపరీక్ష్య యధాగతం. ఇంతలో ధూడు బయలుదేరాడు. నగరం పొలిమేరలకు వచ్చేసాడు. ఆ వార్త రాజుగారికి వచ్చింది. అయ్యా మహారాజా మహారాజా పెద్దబ్బాయి వచ్చేస్తున్నాడు. తపస్సు నుంచి. వచ్చేసాడు. అంటే చూడండి సంపరేత్యే రాజతం మరణించిన వాడు మళ్ళీ లేచి వస్తున్నాడు అన్నట్టు విన్నాడు అతను. అందుకే రాజా నశ్రద్ధదే దాన్ని రాజు నమ్మలేదు. చూడేంటి మళ్ళీ రావడం ఏంటి? ఎందుకంటే భద్రం అభద్రస్య కుతోమమా? అదృష్టహీనుడికి నాకంతర అదృష్టమా అని. అభద్రస్య అంటే అమంగరుడు అశిబుడు. అలాంటి నాకు భద్రంకుత మంగళ ఎక్కడిది? నా బ్రతుకంతా ఇలా దౌర్భాగ్యం దరిద్రంతో గడవాలి నాకు ఈ అదృష్టం ఉంటుందా అనుకున్నటువంటి ఈ ఉత్తానపాదుడు. మాట మొదలు నమ్మలేదు. శ్రద్ధాయ వాక్యం దేవరిషేహి హరశ వేగేన దర్శితః. ఇంతలో నారదుని వాక్యం గుర్తొచ్చింది. నారదు చెప్పాడు కదా.
నాయనా, పొరలో మీ అబ్బాయి కోరికను తీర్చుకొని తిరిగి వస్తాడు, నీ కీర్తిని పెంచుతాడు అన్నాడు. కదా, ఆ మాట గుర్తొచ్చి అప్పుడు హర్షవేగేన సక్షితానందం. పొంగి పొర్లింది దానితో ఉండి వార్తాహర్తుహు అతి ప్రీతః హారం ప్రాదాత్ మహా ధనం. ఇంత చక్కని వార్త ఇచ్చినటువంటి ఆ వార్తాహరునికి తన హారాన్ని కొంత ధనాన్ని బహుమానంగా ఇచ్చాడు. రైతే సదస్వం రథమారుచ్ఛ తక్కని గుర్రాలు పుంటునటువంటి రథాన్ని అధిరోహించారు. ఎలా ఉంది అది? కార్తస్వర పరిష్పురుతం. కార్తస్వరం అంటే బంగారం. కృతం కృతం స్వరం అనేది ఏంటి కార్తస్వరః. బంగారానికి పేరు కార్తస్వరం అది బాగా స్వరం చేసిందట బాగా పలికేది అని అర్థం. కదా. వాస్తవంగా ఏది బాగా పలికేది అండి. అప్పటికి అదే పలికేది బాగా కృతస్వరం ఏన బాగా పలికేది అదే అది దగ్గర ఉంటే అందరూ బతుకుతారు కదండీ. చమత్కారమైన పేరండి. బంగారం దగ్గర ఉంటే అందరూ పలుకుతారు పలికిస్తారు. అది లేదు ఎవడు పలకడు. అందుకే చమత్కారమైన పేరు ఆర్తస్వర. కృతః స్వరః యస్మిన్ యదా యేన దేనితో స్వరము బాగా శృతి అందరి శృతి చేయబడుతుంది బంగారు దగ్గర ఉంటే. అందువల్ల కార్తస్వర అందుకే శబ్దానికి శబ్దం యొక్క అధరసం తెలుసుకుంటే ఆనందం కలుగుతుంది. అర్థం చెప్పుకోవడం వేరు, ఆ అర్థం ఆ శబ్దానికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మూల అంటాం. అప్పుడు ఓహో అంటే ఇందులో ఇంత రహస్యం ఉందా అని ఆనందం కలుగుతుంది. అలా కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణైహి కులవృద్ధైత్య బంగారు రథాన్ని చక్కని గుర్రాలను పూనిచి కోరుద్ధులతోటి బ్రాహ్మణులతోటి కూడుకొని ఇంకా అమాత్య బంధువు బంధువి మంత్రులతోటి బంధువులతోటి అలాగే శంకదుందువి నాదేన బ్రహ్మ ఘోషేన శంఖము, దుందుపులు, మంగళ వాద్యాలు అలాగే బ్రహ్మకోట అంటే వేదకోట మన వాటిలో స్వస్తి వాచనము అన్నమాట. బ్రహ్మ అలాగే వేణువిహి మురళీ గానాలు ఇలాంటి వాటితోటి నిత్యక్రామ పురా సూర్ణం.
ఆత్మజ అభిక్షణ ఉత్సుకః కుమారుడిని చూడాలనే ఔత్సుక్యంతోటి నగరం నుండి బయటికి బయలుదేరి అంటే కుమారుడు వస్తున్నాడు ఈయన లేచి ఎదురు వెళ్తున్నాడు ఈయన ఎదురు వెళ్తున్నాడు పుత్రుడిని చూడటానికి కొడుకు కదా ఎలాంటి కొడుకు మహానుభవులు స్వామిని చూసి వచ్చినవాడు ధృవుని మనం చూసామనుకోండి మనందరం కూడా స్వామిని చెప్తాం కదా యాత్ర విరేచిన వాడిని దర్శిస్తే మనకే ఫలం వస్తుందని ఆయన పోయింది యాత్ర కాదు స్వామిని చూసి వచ్చాడు డైరెక్ట్ గా. అందుకే ఆత్మజాభీక్షణోత్సుకః సునూతిహి సురుచిత్యాస్య మహిష్యౌ రుక్మపూషితే అతనితో పాటు ఇద్దరు భార్యలు. సునీతి సునీతి కూడా రుక్మ భూషితే బంగారంతో చక్కగా ఒళ్ళంతా అలంకరించుకొని ఆరుశ్య సివికాం మేఘాలు పల్లకి అంటాం చూడండి దాన్ని ఎక్కి శ్రాద్ధ ఉత్తమేన ఉత్తమునితో కలిసి వీరంతా అభిజగ్యులు అంటే మహారాజు వెళ్ళాడు, సునీతి, సురుచి, ఉత్తముడు అందరూ వెళ్ళేది వెళ్ళారు. తం దృష్ట్వా ఉపవనాభ్యాసే ఆయాంతం సరసా రథాదవదుత్యా. ఉపవనం అంటే పబ్లిక్ గార్డ్ అని ఉంటాం కదా. అబరి గాడ నగరం పొలిమేరలో ఉండాలి శాస్త్రంలో. అక్కడ విశ్రమిస్తారు ఎవరైనా. అక్కడ దాకా వచ్చాడు చూడు వీడు ఎక్కడికి వెళ్లారు అమ్మ అని తర్వాత వస్తున్నాడు. అలా వస్తున్న ధృవుడిని చూసి తూరణం. తర్వాత రథాద వరుస్య రథం నుండి త్వరగా దిగి నుపహా తూర్ణ మాసాద్య ప్రేమ విప్లః ప్రేమతో అతను విప్లుడైపోయి మహా వేగంగా అతన్ని చేరి పరివేధి గట్టిగా కౌగలించుకున్నాడు. అంగజం దోర్భ్యాం దీర్ఘోత్కంఠ మనః ఆరు నెలలు అయిందండి పిల్లవాని కొరకు ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా అని ఎంతో కాలం నుంచి ఉత్కంఠతో ఉన్నటువంటి. వాడు కాబట్టి అతన్ని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని విశ్వత్సేనాంగ్రి సముత్పరిచ హతాశేష అగబంధనం కొడుకుగా కౌకరించుకున్నా కౌకరించుకోకున్నా. పరమాత్మ దివ్య మంగళ విగ్రహ స్పర్శ పొందినవాడు. మరి వాడిని మనం చూస్తే ఇంత పుణ్యం మనకు వస్తుంది. చెప్పాం కదా దర్శనాత్, స్పర్శనాత్, ధ్యానాత్, వందనాత్, అర్చనాదపి.
స్మరణాయపి పూయంతే లోకేస్మిన్ పాపరాశ్యః అంటాడు మనకు శ్రాంతపురాణం. భక్తులను చూచిన స్పృశించిన అలాగే దర్శనాత్ పరిశనాత్ ధ్యానాత్ ధ్యానం చేసినా నమస్కారం చేసినా చివరికి ఏం లేకుంటే స్మరణ. అబ్బా ఎందుకో పోరండి బహలాదులు అన్నా మన పాపలు పో. ఎందుకంటే వాళ్ళంతా వాడే. పరమాత్మ నిండి ఉన్నాడు వాళ్ళలో. అన్నట్టుగా భగవంతుని దివ్య మంగళ విగ్రహ స్పర్శతో అన్ని పాపములు నశింప చేసుకుని వచ్చినవాడు. ధృవుడు అంటే వాని శరీరం ఎలాంటిది ఇప్పుడు అది? పోరాయినింగ్ అంటాం చూడండి మొత్తం ఫుల్ పర్సిడెంట్ అయిపోయింది ఏం పాపం లేదు. అలాంటి వాడు దొరికితే ఊడుకుంటామండి మనం. అందులో తండ్రి అతను చూడండి ఇక్కడ చౌక్యం అంటే అంగజం. తన శరీరం నుంచి పుట్టిన వాడు వాడు. ఆలోచించండి. తన శరీరానికి పుట్టినవాడు పరమాత్మ యొక్క శరీర స్పర్శతో పాపాలు పోగొట్టుకున్నవాడు. అలాంటి వాని శరీరాన్ని ఆరింగనం చేసుకున్నారు. కొడుకని ప్రేమతో కంటే పరమాత్మనే తాకి రాగలిగాడయ్యా. అంటాం కంచిలో బంగారు బల్లిని తాకితే మనల్ని బల్లులు ఏం చేయవు అని. ఈ అన్ని బల్లులు పిల్లులు అన్నీ అసలు మూలం ఆయనే. మరి ఆయనను తాకితే ఇంకేమేం చేస్తాయండి? ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క స్పర్శతోటి చెప్తున్నాడు అన్ని పాపాలు పోయాయి. విశ్వస్తేన అంగ్రీ సంస్పరిచ హత అశేష అఠబంధనం. పరమాత్మ యొక్క పాద స్పర్శతో తొలగించబడిన సకల పాప బంధములు తలవాడు. ఇంక వాడికి ఇప్పబ్బా లేవు అలాంటోడు ఒక్కసారి గట్టిగా గౌరవించుకున్నాడు. అఘ బంధనం. అది అధిగ్రత మొహరు మూర్తిని సీతైహి నయనవారితిహి. చల్లని కన్నీళ్లతో అంటున్నాడు చమత్సరం ఏంటంటే కన్నీరు చల్లనిది అంటే అర్థం తెలుసా అండి? ఆనంద భాష అంటున్నాడు. దుఃఖంతో వచ్చిన నీరు వేడిగా ఉంటుంది. ఆనందంతో వస్తే చల్లగా ఉంటుంది. ఆనందాసు అనకుండా సీతైహినైన వారివి అన్నాడు. చల్లని కన్నీళ్లు.
అంటే ఏం అర్థం? అలాంటి కుమారుడిని గట్టిగా కౌకరించడం వల్ల ఆనందం పెళ్లి ఉప్పింది. పెళ్లి ఉప్పికి ఆనందం అంతా కళ్ళల్లో నుంచి ధారగా అనుభవం అంటాం కదా మనం. ఇలాంటి ఆనంద వర్తాలు వచ్చాయి. అది దుఃఖాసురులు కాదు ఆనందాసురులు చెప్పడానికి సీతైహి నయన వారిభి స్నాపవామాత తనయం ఈ కన్నీళ్లతో వాడిని మరి అభిషేకం చేసేసారు ఒకసారి. నాపయామా సతనయం జాతోద్దామ మనోరధః ఇంత కాలానికి ఇంత గొప్ప కోరిక తీరింది. అంటే కోరిక కొడుకుని చూడగలగాలి. అరణ్యానికి పోయాడో, వస్తాడో, చస్తాడో అనుకున్నాడు న్యాయంగా. అసలు అది అనుకున్నాడు కదా, నాడు చెప్పకుండా అంతే అన్నాడు అనుకున్నాడు. ఏ ఊరు కా కొడి ఉండి మిగిలితే నిచ్చేది అంటున్నాడు. ఇక రాడేమో. వస్తే ఒక్కసారి వస్తే బాగుండు కానీ ఆయన గన చేసుకుంటే బాగుండు అని ఎప్పటినుంచో పెట్టుకున్న కోరిక పూర్తిగా నెరవేరింది కాబట్టి స్థాపయామాత. జాతోద్దామ మనోరతః అభివంద్య పితుహు పాదౌ ఆతీర్పిచ్ఛ అభిమంత్రితః అప్పుడు పిల్లవాడు కూడా తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. అతని యొక్క తండ్రి యొక్క ఆశిస్తులను తీసుకున్నాడు. రా తీసుకొని ననావ మాతరౌ తీర్ష్ణ సత్కృతః సజ్జనాగ్రణీహి ఇద్దరు తల్లులకు అని అందించారు. అదేమిటయ్యా పెళ్ళగొట్టింది దుర్మాకు చాలు కదా దండం పెడతారా అనుకో అంటారని సజ్జనాగ్రని. ధృవుడు సజ్జనుడు కాబట్టి అంటే అసూయ ద్వేషము లాంటివి ఏవి మనస్సులో ఉంచుకోరు. అదే అది కూడా వస్తుంది ఆ రోజు ఉండపడకండి. సజ్జనాగ్ని కారణం అదే. ఇదంతా ఉపకారం ఇంక దండం ఎక్కువ పెట్టాలి ఆయనకు. మరి ఏమంటాడు రాముడు పాపం అయోస్యకు అరణ్యానికి వెళ్లి అరణ్యానికి వెళ్లి అయోధ్యకు వచ్చిన తర్వాత రాముడు ఏమంటాడు? కాయకు దండం పెట్టి అమ్మ భరతుడికి నా మీదే ఉన్న ప్రేమ. దశరథునికి నా మీదే ఉన్న ప్రేమ. సుమంత్రునికి నా మీదే ఉన్న ప్రేమ. రుడ్యులందరికీ నా మీదే ఉన్నటువంటి దయ.
శత్రువుల నవి ఉన్న పగ అసలు నాకెంత బలం ఉందో నా పరాక్రమం ఇదంతా నీ పాద ప్రసాదం వల్ల జరిగింది.
అవ మాతః శరణ ప్రసాదయః కదా ఆమె అడవికి పో అనేది అనుకోండి పోతే ఎవడికి వస్తుంది అని ఎవడు నేను రావణాసురుని చంపగలనా? నేను సముద్రం దాటగలనా? ఒక చిన్న వానరము సముద్రాన్ని దాటి వెళ్ళిందండి. ఊహించగలమా అండి? అంటే హనుమంతుని లంఘన సామర్థ్యం కూడా తెలిపింది ఎవరంటే కైకేయి. కదా అంత పెద్దవాడు వారి అలాంటి వాని కూడా ఒక్క బాణంతో చంపగలనని ఎప్పుడో రావు అనుకున్నారండి. అనుకోకుండా ఎప్పుడు ఎవడు చచ్చాడు. ఇదంతా నీ దయ నీ పాదార్భ రావు ఆయన అలాగే పరమాత్మ కవై చేసిన వాళ్ళు ఎవరు మరి తల్లే కదా అందుకే సజ్జనాగ్రని అలాంటి మహానుభావుడు సురుచిస్తం సమాతముత్థాత్య పాదావనతమార్భకం సురుచి ఆమె మహానుభవ అలాంటి వాడిని దండం పెట్టిన వాడిని లేపి సముత్థాప్య పరిశ్వద్యాః జీవేత బాష్ప గద్గదయా జీవేతి బాష్ప గద్గద ఆయన చిరంజీవ దగ్గరికి తీసుకొని బొంగురు పోయిన గొంతుతో సురుచి ధృవుణ్ణి చిరంజీవాని ఆశీర్వదించింది అంటున్నాడు గీరా అంటే ఆయన మనస్సులో కోపం లేదా మరి? చెప్తున్నాడు యత్య ప్రసన్నో భగవాన్ గుణైహి మైత్రయాదిభిహి హరిహి తత్మై నమంతి భూతాని నిమ్మమాపైవా స్వయం ఆ మాత్మే ప్రసన్నుడైన తర్వాత అలాంటి వారిని సకర ప్రాణులు నమస్కరిస్తాయి. ఒక తల్లి ఏంటి ప్రేమించడం ఏంటి తండ్రి ఏంటి ఇంద్ర ఏంటి ఇలాగ అంటే నిమ్నమాపః మీరు పల్లమెరుగు అంటాం కదా. నీరు బయలుదేరితే వంపుకే పోతుంది ఎవడు కాడో తీయాలన్నా అవసరం ఏం లేదు. పైకి ఎక్క ఇంటికే పోతాడు. అలాగే భగవంతుడు ప్రసన్నుడు అయితే అలాంటి వాడికి అందరూ నమస్కారం చేయండి. దీక్ష లేదు, రాగ లేదు, దేశం లేదు అని చెప్తున్నాడు. ఇది కూడా డిఫరెన్స్ ఆర్సి అన్నాడు. ఆ చెప్తున్నాడు. యత్య ప్రసన్నః భగవాన్ గుణైహి మైత్రియాదిభి హరిహి. మైత్రి, సంతోషం, స్నేహం ఉన్నాయి కదా. ఇలాంటి గుణములతో.
పరమాత్మ యొక్క ప్రసన్నతను పొందిన వాడికి తస్మైన మంతి భూతాని అన్ని ప్రాణ అతనికి నమస్కరిస్తాయి నిమ్నమాపైవస్తయం. నీరెలా పల్లమును స్వయముగా తాముకు తాముగా చేరుతుందో ఉత్తవస్య ధ్రువస్య ఉభౌ అన్యోన్యం ప్రేమ విత్వలవు ఇప్పుడు అనదములికి ప్రేమ పుట్టింది ఒకరి మీద ఒకరికి. బాగా గాఢంగా అలా ప్రేమ కలిగి అంగ సంగాత్ ఉత్పులకౌ ఆత్రౌగం ముహుహు పరస్పరం ఇద్దరు గాఢంగా గోగరించుకొని వారిద్దరూ ఆనంద ఆనంద బాష్పాలు విడిచిపెట్టారు. సునీతిహి అత్యజననీ ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుఖ్య జహావాతిం పదంగ స్పర్చ ఇప్పుడు ఆమె దగ్గరికి పోయాడు. మొదలు సురుచికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం పొంది తర్వాత తమ్ముడికి కౌగలించుకొని దాని తర్వాత అది దగ్గరికి పోయాడు. రాముడు కూడా మొదలు కైగ దండం పెట్టి ఆమె అమ్మాయి దండం పెట్టి ఆమె చెప్పేసి సురుచి దగ్గరికి పోయి అది అయిన తర్వాత భరతుడిని కౌగలించుకొని అది అయిన తర్వాత పని అవుతుంది. ఎంత విధానం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ వృద్ధికి ఎవరు కారణమో మొదలు వారి కృతజ్ఞత చెప్పి పాటింపుకోవాలి. అంటే రాముని గొప్పతనానికి వాస్తవంగా ఎవరు కారణం మొదలు? కైక. రెండో కారణం ఎవరు? మరుదులు. కదా? వాళ్ళు లేకుంటే ఏమేం కోరుతుంది? భరతుడే పుట్టాకుంటే కైక ఏ వాక్యం అని కోరుతుందండి? వాడే అన్నాడు భరతుడే మత్పాపమేవాత్ర నిదానమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. అందరూ రాజులు తిడుతుంటే కైచం తిడుతుంటే బుద్ధి ఉందా మీకు ఏమన్నా? నా మంధరాయాః తప్పు మందరది కాదు. నచ మాతుహు అత్యాః మా తల్లి అన్న కైచకు కైచరీ కాదు. నచాపి రాజ్ఞః మా నాన్నగారిది దశ దశలు ఆయనది కాదు. అలాగే రఘునందనస్య మా అన్నగారిది తప్పు కాదు. వాడిది రా మరి మత్పాపమే వా తొమ్మిది రా. నేను చేసిన పాపమే రాముడిని అడవికి పంపింది. నువ్వేం తప్పు చేశావు రా పుట్టడమే.
అవునండి, నేను కైక కొడుగ్గా పుట్టకుండా ఉండి ఉంటే కైక ఎవరికి రాజ్యం ఇవ్వమని అడిగేదండి. కదా? మరి నేను పుట్టానంటే ఏముంటే పుడతానండి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పాపం పుణ్యం తగ్గితే పుడతాం. పుణ్యం తగ్గితే అంటే ఏముంటే? ఉండేవే రెండు కదా. పుణ్యం తగ్గింది. ఇక వీరినేది? ఇది వచ్చినందుకు అందువల్ల ఇది నా పాపమే అన్నాడు. ఆ మాట భరతుడు అనుకుంటే ఇది మా భరతుని పుణ్యమే అని రాముడు అన్నాడు. నా ఇంత గొప్పతనము, నా శక్తి, నా ప్రభావం, నా కీర్తి అంతా ఎవరో వచ్చింది భరతుని పద ఎంత భరతుని పుణ్యమే. వాళ్ళు కృత బట్టి నాకు ఈ ఛాన్స్ వచ్చింది. అందుకే రాముడు కూడా కౌసల్యకు అంటే కైకకు భరతుడికి అయిన తర్వాత కౌసల్యుడు. ధ్రువుడు కూడా సురుచికి ఉత్తముడికి తర్వాత సురుచికి. ఇలా ఆ సునీతి సత్య జనని ప్రాణయుద్యవి ప్రియం సుతం ప్రాణము కంటే మిన్నగా ఉండేటువంటి కుమారుడిని ఉపగూహ్య గట్టిగా ఆలింగనం చేసుకొని జహౌ ఆధిం. తదంగ స్పర్శ నిరువృత పుత్రుని యొక్క శరీర స్పర్శతో సంతోషాన్ని పొంది మానసిక మనోవ్యధనను విడిచిపెట్టింది. స్పర్శ నిరువృత. తనాభ్యాం సుస్రావ నేత్రజైహి సలిదైహి శివైహి తద అభిషిత్యమానాభ్యాం వీర వీరసువో ముహుహు ఈ మహానుభావురాలు పిల్లవాడికి క్షీరాభిషేకం నీరాభిషేకం రెండు చేసింది. జగం పాలతో చేసింది, నీళ్లతో చేసింది. అంటే పిల్లవాడిని ఆలింగరించుకున్న ఆనందంలో తనములు మనం చేపుతా ఉంటాం చూడండి, పాలు బాగా ఉబికాయి. ఆ తనములు చేపి ఆ పాలు వచ్చాయి. ఆనందంతో కళ్ళు కూడా. ఆనంద బాక్ వాడు కూల్చే అది నీరాభిషేకం ఇది క్షీరాభిషేకం ఇలా అందుకే చెప్తున్నాను మనకు ఫలహ తనాభ్యాం సుస్రావ నేత్రజైహి సలిరైహి శివైహి సదా అభిషిక్యమానాభ్యాం పాలు వేడిగా ఉంటాయని చమత్కారం. నయం పాలు గోరెసగా ఉంటాయి వాస్తవంలో. ఆ పాలు ఎక్కడ వేడి ఉంటాయో అని పాలు ఎందుకు వేడి ఉంటాయి?
తనములు వేడిగా ఉంటే పాలు వేడు ఉంటాయి. తనము సహజంగా వేడిగా ఉంటాయి. వేడిగా ఉండే తనము చల్లబడడానికి తన్నెంబ నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు తనము మీద పడి అవి చల్లబడ్డాయి. అప్పుడు తల్లని విసురు అయిన పాలు వారి మీద కొన్నాయి. ఇలా దేవుడికి క్షీరాభిషేకం జరిగింది. తయస్తనాభ్యాం సుస్రావ నేత్రజై సర్వైహి శివైహి సదా అభిషిత్యమానాభ్యాం వీర వీర శివోముహు. తాం శశంస శశంసుహు జనా రాజ్యం దిక్ష్యాతే పుత్రాస్తిహ అమ్మ ఇంతకాలం నీవు ఇన్ని బాధలు పడ్డావు కానీ నువ్వు చాలా అదృష్టవంతుడవు ఎందుకు నీ కుమారుడు నీ అన్ని దుఃఖాలను పోగొట్టే కుమారుడు ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? పెద్ద భార్యను పట్టవిరాణి గారికి వేరే మార్గం లేదు. పట్టవిరాణి కాదు ఇప్పుడు ఆమె రాజమాత అవుతుంది. ఎవరు రాజు మహారాజు గూడవుతాడు నాకు తప్పదు. కాబట్టి నీకున్న కష్టాలన్నీ పోగొట్టి కొడుకు పుట్టాడమ్మ సంతోషం చేయం కావాలి. చాలా గొప్ప కీర్తి పొందావు ఆర్తిహ ప్రతిలబ్ధ స్థిరం నష్టః రక్షితా మండలం కువః. ఇంత ఇంత కాలం వెళ్ళిపోతే అయ్యో పోయాడు అనుకున్నాము అలాంటి వాడు దొరిచాడు నీకు లభించాడు ఎలా ఎలాంటి వాడు మండలం పువః అధిరక్షిత భూమండలం మొత్తాన్ని పరిపాలించగల కుమారుడు నీకు లభించాడు అభ్యర్చిత స్వయానూనం భగవాన్ ప్రణసార్తి ఇంత చక్కని అదృష్టం నీకు కలిగిందంటే నీవు ఇదివరకు పూర్వజన్మలో పరమాత్మను బాగా ఆరాధించి ఉంటావు. చదువు. మనకు ఏదో ఒక ఘనమైనటువంటి ఓ అధికారమో, పదవో, కీర్తితో సంతోషం అయింది ఏమర్థం? పుణ్యం మనం ఏం పుణ్యం చేస్తున్నామో ఇంత మంచి పద వస్తుందండి అంటాం. అలాగే దుఃఖం వస్తే ఏమంటాం? ఎన్ని పాపాలు చేస్తున్నానో చూడు అంతే కదా అందుకే నీవు నీవు పూర్వము పరమాత్మను ఆరాధించావు. భగవాన్ ప్రణతార్తిహ యదనుజ్ఞాతినః ధీరాః మృత్యుం దిగ్యుహు సుదుర్జయం. ఏ పరమాత్మను ఆరాధించదని వల్ల గెలువ శక్యము కాని మృత్యువును కూడా సులభంగా గెలుస్తాము అలాంటి పరమాత్మను నీవు పూర్వ జన్మలో బాగా ఆరాధించి ఉంటావు.
లాల్యమానం జనైహి ఏవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానః అభిశతుపురం. ఇలా ధువుడు తల్లి, తల్లులు, తండ్రి, తమ్ముడు ఇలా వీరందరి అభినందనలు అయిపోయిన తర్వాత జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు మరి వాళ్ళందరూ లాలి పిల్లలు కాబట్టి నాయనా సాధు సాధు సంతోషం రా బాబు మంచి పని చేశావు. అతను అభినందిస్తున్నారు, లాలిస్తున్నారు. ఇలా జనులందరూ లాలిస్తున్నటువంటి కుమారుడిని, అతని తమ్ముడైనటువంటి ఉత్తముడిని ఇద్దరిని రథం మీద అభిష్టింపచేసుకొని ఆనందంతో ప్రజలందరూ స్తోత్రం చేస్తుంటే నగరంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించి తత్ర తత్ర ఉపసంకృప్తైహి లసన్ మాగర తోరణైహి సవృందైహి కదళీ స్తంభై పూగపూతై తదిగి చూడొస్తున్నాడు అని మహారాజు గారు. భార్యలు, కుమారుడు, మంత్రులు, బ్రాహ్మణులు, పండితులు అంతా బయటికి వస్తే వచ్చే ముందు ఆదరించేశారు. అబ్బాయి వస్తున్నాడు నగరానికి, నగరాన్ని సుందరంగా అలంకరించండి. మనందరూ అరటి స్తంభాలు, మామిడి తోరణాలు. పట్టు వస్త్రాలు ముత్యాల తోరణాలు అంటారు. ముక్తా దామభి అంటాడు ముక్తా దామభి నంబి తోరణం కట్టారు తోరణాలకి మధ్యన ముత్యాల ఆహారాలు కట్టారు అవి వెళ్ళాడుతున్నాయట ఈ రీతిలో అలంకరించి ఉపస్తుతం ప్రతిద్వారం అపాం కుంభైహి సదీపకై శాస్త్రం. పండుగ వస్తే ఇల్లు అలకాలి, ఇంటి ముందర అలకాలి, ముగ్గురు పెట్టాలి, తోరణం కట్టాలి, ద్వారానికి రెండు పక్కల కలశములలో నీళ్లు నింపి పెట్టాలి. ఆపో పూర్ణ కుంభం అంటాం. పూర్ణ కుంభములు ద్వారం రెండు పక్కల పెట్టాలి. శుభానికి గుర్తు అది. మనకిప్పుడు ఇంట్లో ఇత్తడి జెంబు ఉండదు, రాగి జెంబు ఉండదు. సీ అసలు ఉండదు. ఏమని అంటే అవి ఏం గ్రాసులు రోజు మనం చెప్తున్నాం అది. సీ కూడా కాదు. కొత్త గాజు చీలు కాకుండా ఇంకేదో వచ్చాయి. ఆ? ఆ ఏదో క్లాసులు అది ఎందుకు ఎందుకు మనకి రాదు. పొరపాటున ఇట్లా వడ్డ పెట్టుకున్నాడు మనకి రాదు ఏం క్లాసులు ఏం క్లాసులు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా అది ఇంకే పదార్థం అవుతది ఏదో పదార్థం అలాంటివన్నీ వస్తున్నాయి. కానీ పూర్ణ కుంభారు అయితే న్యాయంగా అప్పటి రోజుల్లో బాగా ఉంది కాబట్టి సంపద బంగారు కలసారు పెట్టేవాళ్ళు. కొద్దిగా లేని వాళ్ళు వెండి, ఇంకా లేని వాళ్ళు రాగి, మరీ లేని వాళ్ళు ఇత్తడి ఇలా పెట్టుకున్నారు. ఇత్తడి పెట్టి ఇత్తడి వాడాడంటే వాళ్ళు దరిజులు అన్నారు.
మరి దానికి సూచికం ఇస్తాడు ఇది. మనం అందరం ఇనుము వాడుతున్నాం అంటే చాలా గొప్ప వానం అన్నమాట. ఆలోచించుకోవాలి. ఆ ప్రకారంగా అలా పూర్ణ కుంభాలన్నీ పక్కన పెట్టుకొని ఎదురుగా ప్రతి ద్వారం అపాం కుంభైహి సదీపకైహి ఆలోచించండి. కుంభములు కుంభముల మీద దీపములు సౌజలో దీపం పుట్టిస్తారు. సౌజలో నూనె వేసి దీపం పెట్టి దీపంతో ఉన్నటువంటి కుంభములు ద్వారా రెండు పక్కల అది శుభ సూచన అది. అతాం కుంభైహి సదీపకై అలాగే ప్రాకారై గోపురాగారై శాతకుంభ పరీక్షదైహి బంగారు పూత పూసినటువంటి ప్రాకర ప్రాకార గోపురాలతో అంతా అలంకరించినటువంటి ఇయ్య నుండి ఎంతో శోభ ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి. అది అలాగే నాలుగు చత్వరం అంటే చివర స్థానం అంటాం. నాలుగు కూడునటువంటి దారి, వీధులు అంతా చందనం చల్లారు. మనం ఏమి పేడ చదువుతాం కర్మ. మనం శాంతి ఏమి ఏం చదువుతాం? పేడలు చదువుతాం. వాస్తవంగా ఆ వ్యవహారం ఎలా ఉందండి? వాడు వచ్చాడు, ప్రేయ చదవండి అంటే ఏం వ్యవహారం అది? అది ఇది అంటే అవమానం లెక్క వాస్తవంగా మరి ఏం చల్లాలి? చందనం చల్లాలి. గంధం కలిపి విని చల్లాలి. అది శాస్త్రం అది శరణం మొత్తం విధులన్నీ గంధపు నీళ్లతో రా రాజాక్షతైహి చెప్తున్నారు అలాగే పేలాలు, అక్షతలు, పుష్పములు, ఫలములు, తండురములు ఇంకా పూజా ద్రవ్యములు ఇవన్నీ చక్కగా అలంకరించి ధ్రువునికి పది దృష్టాయ తత్ర తత్ర పురస్రియా. విధులలో కాదు విధులలో వస్తున్న ధూణి మీద పుష్పాలు చల్లారు, ముత్యాలు చల్లారు, అక్షతలు చల్లారు, పేలాలు చల్లారు. ప్రేమ మీద నమః ధృవాయ భజి దృష్టాయ తత్తత్ర పురస్క్రియః సిద్ధ సిద్ధార్థ అక్షత దధి అంబు దూర్వ పుష్ప ఫలానిచా మనకు శాంతికి ఏం చల్లుతాం? ఆవాలు. పీడపు ఆవాలు అంటే తెల్లా ఆవాలు ఉంటాయి చల్లుతాం. కదా అదే పని చేసేవాళ్ళు. సిద్ధార్థములు అంటే ఏమిటి? ఆవాలు. చూడండి ముందు బాగా చూడండి సిద్ధార్థ అక్షత దధి అంటే పెరుగు దధ్యంబు అంటే మజ్జిగ తల్లారన్నమాట. పెరుగు నీళ్ళు దధ్యంబు అలాగే దూర్వ గరుక పుష్ప ఫలానిచ.
ఇవన్నీ బల్య కృహు ప్రయుంజానా వాత్సల్యాత్ ఆసితః పిల్లవాని మీద అరే పిల్లవాని పిల్లవాని మీద వాత్సల్యంతో అన్ని తల్లి వారికి స్వాగతం పలికారు. శృణ్వంతద్వర్గు గీతాని ప్రావిశద్భవనం పితుహువర ప్రజల యొక్క మనోహరమైన మధురమైనటువంటి గానములు వింటూ ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. మహామని వ్రాతమయే సతస్మిన్ భవనోత్తమి అది ఎలా ఉంది? అంతా మనులతోటి, ఉద్యములతోటి, బంగారముతోటి నిర్మించినటువంటివి అక్కడ ఫయపేననిపాశీయాః. దాంతా రుక్మ పరీక్షదా పాలమురుగు లాంటి పడకలు మంతములు దాంతా వేణువు దంతలు చేశారు మరీ తెల్లగా ఉంటే బాగుండదు అని రుక్మ పరీక్షదా దానికి బంగారు రేకు తొడిగారు దాంతా రుక్మ పరీక్షదా ఆసనాని మహారకాని ఎత్ర రౌక్మా ఉపస్కర మరి అన్ని బంగారం అయితే వేడి మొత్తుకుంటానని కొన్ని ఆసనాలు రౌక్మా అంటే వెండి. ఈ బంగారం అనుకోండి, బంగారం రెండవ సారం రౌక్యం అంటే బంగారం అవుతుంది. రౌక్యం అంటే వెండి రౌక్యం. అలాగే బంగారు ఆసనములు ఉన్నాయి. యత్ర పటిక కుడ్యేషు మహా మరకతేషు చా. మరగత మాణిక్య పొయ్యినటువంటి స్పటికరాళ్లతో గోడలు కట్టారు. మణిప్రదీపాః అభాంతి ఫలనారత్న సంయుతాః మణిదీపాలు ఉన్నాయి. భవనాల్లో మధ్యలో మణి పడేస్తారన్నమాట. అది విద్యుత్. బాగా ఏం చేయలేదు. ఈ ఫ్యూజ్ పోవటం, కరెంటు పోవటం ఏ మణి పడేస్తే వివరాలు గెలవట్లేదు. మరీ ఉత్త మణి పడేస్తే బాగుండదని. బంగారము తోటి ఒక అందమైనటువంటి యువతి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం ఏదో మని పెడతారు. అది లలనారత్మ సంయుక్తం అంటే వాళ్ళ కళాదృష్టి మనకేముంది ఇప్పుడు మనకంతా హలావుడే దేవారే ఉరికారే ఉరికారే ఉరికారే ఎదురుగా ఆడుతున్నా దాన్ని చూసి ఆహా ఎంత బాగుందని అనే ఓపిక లేదు టైం లేదు మనకిప్పుడు. నో టైం. టైం తినడానికి లేదు, మాట్లాడడానికి లేదు, అభినందన లేదు కదా ఆ రోజుల్లో అందులో మనకు వజ్ర వైరూర్య గోమేధిక నీల పుచ్చరాగ మరకత మాణిత్య ఆది మరుగ మధ్య మధ్యన పొదుగుతూ బంగారం తోటి ఒక యువతి బొమ్మ ఏర్పాటు చేస్తారు. చేతిలో ఓ మణి తోటి ఓ ప్రవేజ లాగా పెట్టి అందులో ఇంకో మణి పడేస్తాడు. బొమ్మ అంతా మణులే ఇంకో మణి మొత్తం గజంతా పెరుగు వస్తుంది. అందుకే మనకు భారతంలో చమత్సారం ఒక శ్లోకం చెప్తారు చమత్సారం. చెయ్యమందే ఉంది సరే తీకటి ఉంటుంది కదా అని అందులో మణి పడేస్తాడు.
ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది భార్యాభర్తలు, వాళ్ళు ఏదో కోపనానికి గదిలోకి పంపారు. మళ్ళీ ఉంది ఏం చేయాలి? దీపాన్ని ఆపాలనా, దీపాన్ని ఉంచానా? దీపం ఆర్పితే అచ్చుకోము. పోనీ ఆపుదామని అది ఆడదు. మణి దీమ అని పిచ్చి లేదు దానికి. పిచ్చి ఉంటే కష్టం. మరి ఏం చేయాలి? అమాంతం చమత్కారంగా ఒక రామచిలికను వదిలిపెట్టింది అమ్మ. రామచిలిక ఈ మణిని దానిమ్మ గింజ అనుకోని ఎత్తుకుంటుంది. సుఖేన పరిశుక్తో యత్ర మణిహి దీప నివారమం అంటే సారస్య చమత్కారం అది అంటే పూర్తి వెలుగు రాకూడదు పూర్తిగా ఉండకూడదు ఉన్న వెలుగు తనకేదో సిగ్గు బియ్యం లాంటివి ఉంటాయి కాబట్టి మణిని మింగడానికి రామ జరికను పంపిండి యువతి అంటాడు. అలా యువతుల యొక్క ఆకార విగ్రహాలు తయారు చేసి వాటి చేతిలో మణులు, మాణిత్యాలు, దీపాలుగా పెట్టారు. మణిప్రదీపాః అభాంతి అనారత్న సంయుతాః ఉద్యానానిచ రమ్యాని విచిత్రైహి అనేకమైనటువంటి ఉద్యానములు. అలాగే కూజత విహంగ కోకిలలు అలాగే మనకు చక్రవాకములు, నెముళ్ళు, హంసలు ఇలాంటి అనేకమైనటువంటి పక్షులు. మళ్ళు, తోటలు ఇలాంటి వాటితో ఉన్నటువంటి ఉద్యానవనములు వీటన్నిటిని తన కుమారునికి చూపుకుంటూ ఉత్తానపాదులు అపటి చూపియబోయారు. అంటే మన సంపద ఇంత ఉంది చెప్పాలి వారికి. కొడుకు మరి ఎందుకంటే ఏ మా నాన్న నాకేమి ఇచ్చాడు అనకుండా ఇదంతా నీకే ఇచ్చాను రా అంటే సరే పోనీరే అప్పుడు కాదన్నా బురుజు పడుతున్నాడులే కొంచెం జాగ్రత్తగా కొడుకు పెద్దవాడే పిలువు తండ్రి ఏం చేయాలి. ప్రాప్తేతు సోడసే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని శాస్త్రం. 16 ఏళ్ళు వస్తే కొడుకును ఫ్రెండులా చూడాలన్నాడు. కొడుకులా కాదు శాస్త్రం అది. అందుకే ఈ ధృవుని ఇవన్నీ చూపుకుంటూ కృత్వా దృష్ట్వా అభోతమం ప్రపేదే విస్మయం పరం రోజు విన్నాడు మా రాజు మా నాన్నగానికి ఇంత సంపద కానీ ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూశాడు సరే ఆశ్చర్యం కూడా పొందాడు వీక్ష్య ఊడవేసం తంచ ప్రకృతీనాం అలా కొంతకాలము అన్ని రాజభోగాలు అనుభవించిన తరువాత ఆ మహానుభావునికి యవ్వనం రావటాన్ని చూసి అనురక్త ప్రజం.
ప్రజలందరూ కూడా ఇతనే మాకు రాజు కావాలని కోరటాన్ని కూడా చూసి ధ్రువం చక్రే భువపతిం అలాంటి ధ్రువునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు అతన్ని మహారథం చేశాడు ఆత్మానంచ ప్రవేశం ఆకలయ్య విశాంపతి వాడు. ఉత్తానపాదుడు రెండు తెలుస్తున్నాడు. ఏంటి వాడికి యవ్వనం వచ్చిందని తెలుస్తున్నాడు, తనకు వార్ధక్యం వచ్చిందని తెలుస్తున్నాడు. చాలా మంది మా పిల్లవా పెద్దవాడే ఒప్పుకుంటారు కానీ నేను ముసలివాడిని అంటే ఒప్పుకోను. మా అబ్బాయి పెద్దవాడే అని అంటారు అందరూ ఒప్పుకుంటారు. మరి నువ్వేమయ్యావురా అబ్బే నాకేమైంది ఎంత చేస్తే సిక్తియే అరవైయే అంటారు. అంటే నీ వయసులోని కాదు వాడు మాత్రం వయసు వాడే. ఒప్పుకోరు కానీ వీడు పరమాత్మ కృషించినటువంటి వాడిని కృషించిన పుణ్యం వల్ల వాడు ఎవో యువకుడయ్యాడని తెలుసుకున్నాడు తన వయస్సు అయిపోయిందని కూడా తెలుసుకొని ఆత్మానంచ ప్రవయసం ఆకలయ్య అంటే. ఎంతో కష్టపడి ఒప్పుకున్నాడు ఆకలి అయ్యా అంటే బాగా ఆలోచించి ఆలోచించి ఆలోచించి అప్పుడు ఒప్పుకున్నాడు. అంగీకృస్తే కాదు ఒప్పుకుంటే బాగా లేకపోయిన బాధ. ముసలివాడిని అయ్యాను అంటే పొమ్మంటాడు. వీడే పోవాలి. మరి జాగ్రత్తగా ఆలోచించి ఇంకేమున్నా రాబడ వీడే పోదాంలే అని అప్పుడు నిశ్చయించుకొని విషాంపతిహి వనం విరక్తః ప్రాతిష్టతు. విమృజన్ ఆత్మనోగతిన్ తాను ఎక్కడికి వెళ్లాలో ఆ లోకాన్ని గురించి కూడా జాగ్రత్తగా పరిశీలించి ఇక్కడ ఎందుకు ఇంకా అని మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు అంటే ధ్రువునికి రాజ్యపట్టాభిషేకం చేసి కొడుక్కు పెత్తనం ఇచ్చిన తర్వాత బుద్ధిమంతుడైతే తండ్రి ఆ ఇంట్లో ఉండకూడదు అని అన్నారు. ఉంటే ఏమైతుంది తెలుసు కదా? ఎందుకు చెప్పాలి? ఆలోచించండి. వాడు రాక అయిన తర్వాత నైనా ఇది పోతున్నాం రా నువ్వు ఏడుకో అని చెప్పి అరణ్యానికి పోవాలి ఏం చేస్తాం. ఇంట్లో ఉన్నాడనుకోండి ఇద్దరికి ఇబ్బంది ఏది పోంది అందుకోసమని ప్రతిష్టతు విమృసన్ ఆత్మనో గతిం తాను వెళ్ళవలసిన స్థలాన్ని చూసుకొని ఈ మహానుభావుడు అరణ్యానికి వెళ్ళాడు అన్నమాట అబ్బా. ఎంత కరెక్ట్ గా అయిపోయింది లేండి నాలుగు గంటలు అయిపోయింది. ఇలా తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాం రేపు కూడా స్పీడ్ గా వస్తుంది కథ ఉంది కాబట్టి రేపు వీరు ఉంటే రెండు అధ్యాయాలు దాకా అయిపోతాయేమో. కథ ఉంటే చితికిపోదాము. విషయం ఉంటే వివరిద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః
Opening benedictory verses (mangalacharana): 'Ramoha tat patitarani nayame - I take refuge at the feet of Ramanuja, the ocean of compassion, who lifts the fallen.' Continuing: 'Mother, father, youth, children, wealth - all that belongs to my lineage - I bow my head to the beautiful lotus feet of the first among family preceptors, Sri Sathakopa.' Salutations to Bhaktisara (Thiruppaan Alvar), Kulashekhara Alvar, Yogivahan (Thirumangai Alvar), Bhaktanghrirenu (Nammalvar), Parakala Yatindra...
Continuing invocation: 'Kanmayataya sarvobhinetustu tam sarvabhoota hridayam munim' - the sage who saw all beings with his heart. Salutations to Sri Suka Brahman. Also: 'Born in the Kanyabharani constellation, ornament of the noble lineage, son of Sri Rangadiya guru - I take refuge in Sathakopa.' Salutations to our teachers. Now: Shiva, having propitiated the Paramatma and obtained the boon he sought, was still not fully satisfied. That is, he became dissatisfied. What does this mean?...
Vidura is asking Maitreya: 'Sudurlaabham yat paramam padam hare' - even after attaining the Supreme Abode (Paramapada) of the Lord, is that just a position? 'Maya vinah saccharan archana arjitam' - Dhruva earned [the Lord's supreme position] by worshipping the Lord's feet. Something that even great souls could not attain - [Dhruva attained it] in a very brief time...
Think about it. Right in front was Shivanarayan (the Lord). But what was in the mind? 'Did she really say that to me?' And now, when the Lord has come [to grant the boon], 'Now I will get what I asked for - that stepmother's father, as I said - it happened as I thought.' And one thinks: 'Did he really speak to me like that? I will earn [greatness] and give him a fitting reply.' The same person also says, 'I won't do [anything unworthy]' - [but then thinks] 'Did he speak to me like that?'...
[Dhruva thinks:] What does the stepmother know? Whatever I do, [the Lord] is no ordinary being - 'Oh, He has taught all of us so well, He has become truly great' - so does he want to hear praises of himself from the stepmother who cursed him? That means his mind still has attachment to human beings. The main [gain] comes from the Paramatma. But his mind [was still] attached to humans...
That is, one should be soft [in the heart] - 'How wonderful they said it!' - but not take it as meaning [you should go soft on your resolve]. Therefore 'tasmaat taapam peyivaan' - see, now he has experienced remorse. The Lord came. He gave [the boon] and left. When He was giving [the boon], I couldn't say 'No, Lord.' Now [Dhruva laments]: 'My stepmother caused me such distress.' Look what he is saying - thinking back on it...
[Dhruva reflects:] 'I have attained what even great ones could not attain, I attained it quickly. I obtained what even great elders could not obtain - but after obtaining the Paramatma, I have attained what I should have obtained. They [the great ones] have also attained that. Not mine alone - we [all] have attained.' That is why: 'Vriddhagamati chhayam upetya apagata - the shadow of wrong-understanding has gone away from me.' 'Aho! How low-minded (anatmya) I was! How ill-fated (mandabhaagya)!...'
Why [do they say that]? 'This [Dhruva] will become greater than us - that's a mistake on our part. If we are mistaken [about him], he will slip away from us.' Right? 'Born just the day before yesterday, and will he surpass us?' We are the ones who fall. 'What is a god anyway? He's just like us.' We think - '[He exists] where we exist, they exist there too.' But their accumulated merit (punya) is exhausted - that's the [difference]. The same [applies here]...
Therefore, those who have no death act recklessly. From that come hundreds of thousands of curses, sins, and false accusations. So in that sense we are equal to them. But then, such devas say: 'This [Dhruva] was born before us, will he, being greater than us, go to a world without fall? While we fall - will one who has no fall go to a higher world than us who do fall?'...
To experience the fruit [of karma] that must be experienced - your sense organs will make you behave accordingly toward that result. There is no question of my decisions here. That is the truth of it. What cleverness - to say 'it's nothing but my past-life karma' - 'past-life karma, my friend!' He has expressed it very cleverly. If one were to say it plainly and have it accepted, it wouldn't go down well. So being a great soul, he speaks truthfully and...
[Whose victory is it? Prahlada's.] The Bhagavata sanga (assembly of devotees of Bhagavatam) is an easy-to-understand path. 'I have won everything!' you boast - [but] what have you won? Have you conquered your senses? Have you conquered your mind? What truly binds you? Not outside enemies - [the enemy is within]. The ones who [can truly say they have] won are those who have conquered their sense organs and their mind...
[The speaker addresses Dhruva's situation:] You cannot [attain the Lord through tapas alone] - performing tapas means what? [You need] the maturity of age where, when the Paramatma appears before you, you know what to ask for. That level of ripeness is not yours yet. That is why [the sage] told him: 'After maturing in me [i.e., under my guidance], then go.' But [Dhruva's mind] was: 'I must achieve what my mother said I must achieve.' The mind couldn't settle. Why? Because he was in an unworthy (asattama) state, driven by dark impulses. 'I am in an untrue state'...
So what is it? There is a jiva (individual soul), there is a Paramatma (Supreme Soul). This jiva will attain that Paramatma - no question about it. But what do we have [around us]? There are devas, yakshas, kinnaras, kintarvas, gandharvas, siddhas, sadhyas, rakshasas - all of these. Will they give us trouble? Should we be afraid, or should we rejoice?...
You will not find words like these in any other Purana. That is why 'Bhagavata does not make sense [if you reduce it to] simply saying Krishna Maharaj' - those [deeper meanings] would be absent. When does [the story] even progress - it's all so seemingly simple. 'Bhratru bhratru-vya - brothers and nephews (jnatus, i.e., kinsmen).' What is 'jnatu' actually a synonym of?...
[ASR unclear - the speaker seems to be giving a medical analogy about ICU treatment: 'They put [the patient] in the ICU for two-three days, make a bill for three weeks, and then say after four days he improved.' This is used to illustrate a philosophical point, likely quoting: 'Chikit-seva gatayushi' - 'treatment given after the life is gone is useless' - referring to asking for a foolish or futile boon (like the demon asking for immortality in a limited way, or seeking worldly boons at the last moment of life).]
Therefore, in what condition are you seeing the Lord in front of you? Are you seeing the Lord's body? Are you seeing His beauty? That is why the Lord made his body beautiful - His name is Trivakra (the one who was crooked in three places). [Krishna] removed the curved body of the hunchback woman (Kubja). But the crookedness of her intellect - He left that as it was. That is written below [in the text]. He removed all the physical curves of her body. But the crookedness of her intellect...
The Paramatma has [conferred upon Dhruva] - svarajyam, pujyam, samrajyam, virajyam, maharajyam, adhipatyam. [He offered] all forms of sovereignty. [Dhruva says humorously:] 'If such a great Lord comes, should I [now regret and say] I don't want it, I'll just pick up a begging bowl in jealousy [of others]?' - that would only come from [past] experience. Therefore, [Dhruva laments:] 'O fool! My mind begged (bhikshitah) - mano bhikshitah! My mind asked for alms from the Lord of all lords!'...
Where did Dhruva make his mistake? That is, it shows us - if we are in such a situation, what should we also remember? What is it? 'Na vai mukundasya padaaravindayoh rajo-jushah' - O father! Devotees like you who have obtained the dust from the Paramatma's lotus feet - there is Vidura, who is no ordinary person. 'Bhavadhrisha' - one who wears the dust of the Lord's feet upon his head - devotees of your caliber...
You must stay [devoted] until the end. He [the Lord] never tires, never leaves. That is why - look at the beautiful insight in the Ramayana. What does [the Ramayana] say? Pattanasala [kattara] - [Bharata] wept. What did he say while weeping? 'Paravano asmi Kakushta Rama - I am subservient to You, O Rama. I have surrendered to You, I am smaller than You.' He said that. Until when am I small? [The answer:] 'As long as you remain small, it is fine - after I give [you what you need], then...'
Everything a jiva can attain - he attains through the Paramatma's sankalpa (divine will) when it arrives. There is no shortage in that. What does [the devotee] say? 'O Lord, I do not know Your time [of arrival].' That is, greater than all positions, greater than all wealth - what is the greatest post? 'To be the servant (dasa) of the Paramatma' - that is the greatest. 'Dasah sakha' - he who is the Lord's servant and friend [is greatest]. Who is greatest of all? Adishesha is the greatest. Why? Because Adishesha...
[The sage Narada had told Uttanapada:] 'My son, after fulfilling his desire, your child will return and bring glory to your name.' Remembering those words, [Uttanapada] overflowed with joy - 'Harsha-vegena saksitanandam' - and filled with joy, [he gave gifts]: 'Vartahartu ati pritah haram pradat maha dhanam' - to the messenger who brought such wonderful news, he gave his necklace and great wealth as a gift...
'Atmaja abhikshana utsukah' - filled with longing to see his son - [Uttanapada] departed from the city to welcome him. The king rose and went out to receive [Dhruva]. He is going to receive his son. What kind of son? A son who has seen the Lord Himself. If we imagine seeing Dhruva - we would all rush to say that we have seen him. Because [he has had the direct vision of the Lord]...
Quoting from the Shraanta Purana: 'Smaranayapi pooyante lokaasmin paparaashayah' - even by mere remembrance [of a devotee], mountains of sins in this world are purified. [And more so:] by seeing, touching, meditating on, bowing before the devotees - and if none of that is possible, then at least by remembrance. 'Oh, even just saying the names of Bhaktas like Prahlada will wash away our sins.' Why? Because they are all filled with the Paramatma. The Paramatma dwells fully in them. In the same way, as the Lord...
What does it mean? By embracing such a son tightly, [the father's] joy swelled up and overflowed. When joy overflows, it flows out through the eyes as streams [of tears] - that is what we call 'experiencing [bhava]'. Such joyous streams came. These were not 'ashru-asuras (demons of sorrow)' - they were 'ananda-asuras (floods of bliss)!' Expressed beautifully: 'sitaih nayana vaaribhih snapayamasa tanayam' - with those tears of joy, she performed an abhisheka (anointing) of her son...
The enemies I have - the enmity I have held - all my strength, all my valor - all of this happened by the grace of Your feet.
[Dhruva continues:] His mother said 'go to the forest' [as a taunt] - [and he went.] If he had gone, who would have [gained anything]? 'Could I have slain Ravana? Could I have crossed the ocean?' [Yet] a small monkey crossed the ocean! Can we even imagine it? That is, Hanuman's power of flight was also revealed by - who but Kaikeyi [through her taunting words to Rama]? Even someone as great as [Rama], with one step...
For one who has attained the grace of the Paramatma - 'tasmain namanti bhootani' - all creatures bow to him. 'Nimna-mapah yam iva svayam taan' - just as water naturally, of its own accord, flows to lower ground. 'Uttavasya Dhruvasya ubhau anyonyam prema vitvalaavu' - now between these two [Dhruva and his half-brother Uttama], love arose for each other. Deeply, intensely - love arose. 'Anga sangaat utpulla...' - from the embrace, [joy] blossomed...
[The king Uttanapada reflects:] 'If I had not been born as Kaikeyi's husband - who would Kaikeyi have asked to give the kingdom to? But since I am born [as I am], why was I born? 'Ksheene punye martyalokam vishanti' - [beings return to the mortal world] when their merit (punya) is exhausted. Merit decreasing means - what is left? There are only two [punya and papa]. Merit decreased. What then? This happened - and because of this, this is my papa (sin)...'
When the udders are warm, the milk is warm. Udders are naturally warm. For the warm udders to cool, cool water is needed - so water came from the coolness of the well. That water falling on the udders cooled them. Then, as the now-cooled udders filled [with milk], the milk poured over them. Thus, a milk-abhisheka (anointment) happened to the Lord. [Verse:] 'tayah stanabhyam susrava netra-jai sarvaih shivaih sada abhishitya...' - with [the mothers'] milk, flowing like tears of joy, they constantly performed the auspicious abhisheka...
[Verse:] 'Lalyamaanam janaihi evam dhruvam sa-bhrataram nripah aaropya karineem hrishtah stooyamanah abhishat puram' - in this way, with Dhruva and his brother being celebrated by the people, the king joyfully, being praised by all, placed them upon an elephant and entered the city. Dhruva's mothers, brothers, and father - having received all their congratulations - the people, the subjects - they are all delighting, saying 'Sadhu! Sadhu! (Well done, well done!)' - expressing their joy...
He [the commentator/Maitreya] gives an indicator of this. Everyone uses iron [now] - which means we are in a great [age of utilization]. We must think about it. Accordingly, with all the full-pots (purna kumbhas) placed on either side, in front of every doorway - 'apam kumbhaih sadeepakaih' - think of this: pots, and on the pots, lamps. They light a lamp in oil, put a wick in oil, light the lamp - with that lamp...
[Verse:] 'Ivaani ballya krihu prayunjaana vaatsalyat asitah' - with loving parental affection (vatsalya) for the child - all the [mothers/people] welcomed him. 'Shrinvan tad-varga-geetaani pravishadbhavanam pituh' - listening to the melodious, sweet songs of the people, Dhruva entered his father's palace. 'Mahamani vraatamaye satasm inbhavanottami' - that magnificent palace filled with precious gems...
[The speaker narrates a charming story:] A newlywed couple - the husband and wife had a quarrel and she was sent into the bedroom. Now what to do? Should she put out the lamp or leave it on? If she puts it out, [the husband] can't see [and make peace]. Let's put it out then - [but] the lamp won't cooperate. It has no such madness [to obey her mood]. What to do? Cleverly, the mother-in-law released a small green parrot [into the room]...
Seeing also that all the people desired [Dhruva] to be their king - 'Dhruvam chakre bhuvapatim' - [Uttanapada] coronated that Dhruva as king of the earth, making him a maharatha (great warrior-ruler), and 'atmanancha pravesham akalayya vishampati' - [Uttanapada] recognized [the time had come]. Uttanapada understood two things: that [Dhruva's] youth had arrived, and that his own old age had come...
Closing benediction verse: 'Svasti prajabhya paripalayantam nyayena margena mahim mahishaah, go-brahmanebhyah shubhamastu nityam, lokaah samastaah sukhino bhavantu' - 'May the rulers protect the subjects with justice; may there always be auspiciousness for cows and brahmanas; may all the worlds be happy.' Salutations to our teachers (asmat gurubhyo namah).