కృష్ణుని గృహస్థ జీవనం: పదహారు వేల రాణుల సేవ
Krishna's Household: Serving Sixteen Thousand Queens
ద్వారకలో కృష్ణుని జీవితం పదహారు వేల మంది పత్నులతో - ప్రతి పత్నికి కృష్ణుడు పూర్తిగా తనతోనే ఉన్నాడని అనిపించింది. యోగ శక్తితో ఒకే సమయంలో అన్ని మేడలలో ప్రత్యక్షమయ్యాడు. ఇది సాక్షాత్ గృహస్థ చరిత్ర కాదు - పరమాత్మ స్వభావపు బోధ. పరమాత్మ ప్రతి జీవాత్మకు పూర్తిగా ప్రత్యక్షమవుతాడు - ఒక దీపం అనేక దీపాలను వెలిగించినా తన జ్యోత తగ్గనట్లు.
Krishna's life in Dvaraka with His sixteen thousand queens is described - each queen felt Krishna was exclusively hers, spending all his time with her alone. Through His yoga power, He manifested simultaneously in all palaces. The session explains that this is not a literal household account but a teaching on the Lord's nature: Paramatma is fully present for each jivatma - undivided, without diminishment, just as one lamp can light many without losing its flame.
శిష్యన కులపదే కుడామినాం శ్రీ నమః శ్రీ వరం భూతం సరస్య మహలాం భయభక్తనాద శ్రీ భక్తిసార కులశేఖర యోజివా భక్తాం నిరేను పరకాల యతీంద్ర నిశ్రా శ్రీ మత్ఫరాం కుజమయం ప్రహతో సునిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వంధనం దేవతీ పరమానందం విఘ్నముకుండ దేవ జగద్గురుం హతతీ పుష్ప సంకా సింహార నూపుర శోహితం రత్న జగ్న దేవ విఘ్నముకుండ దేవ జగద్గురుం పుల్లపత్ పుత్రా కందీల జీవ మూతకం శివం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగత్ గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివానం విలహ కుండల దళం దేవం కృష్ణం వందే జగత్ గురుం శ్రీవత్సాంతం మహోదస్తంబునమారాభితాజితం జంగజజ్ఞతనం దేవం కృష్ణం పున్శేషయస్కురో మందార జంధ సంయుక్తం చారులాగం సుచోధితం పరిహి పించావ సూడాంగం కృష్ణం గుందే జద్దురుం రుక్మిణీ తేజ యుక్తం సీతాంబర శోభితం అవాత్వ తులసీ గంధం కృష్ణం గుందే జద్దురుం గోపితానాం జడ్వంత కుంకుమాం నిధిత వక్షతం శ్రీనికేతు మై స్వాతం కృష్ణం వందేన గద్గురుం కృష్ణాస్త గవితం పుణ్యం ప్రాత రుత్సాయ యత్పనేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనస్తారం శిష్టే పౌత్రమ జన్మతం పరాజరాత్మజం వందే సృధాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుసేతమపేత గుత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేటి తన్మయతయా తరవోధినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోజ్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వ అధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శరగోపమహం భజితే అస్మత గురుభ్యో నమః భగవత్ బంధురర పరమాత్మ అష్టభార్యలు వరహారు వేల
రాజ పుత్రికలను కూడా పరిణయం ఆడాడు. సథ అన్యాసామపి విభుహు గృహేషు గృహవానివ ఆస్తితః. గృహమే బియాన్ ధర్మానులోక గురుహు హరికి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పరమాత్మ ఒక రుక్మిణి అనే కాదు సత్యభామనే కాదు. తాను ఎందరిని వివాహం చేసుకున్నాడో అందరూ భార్యలతోటి గృహేషు గృహవానివ గృహస్తుడిలాగానే సామాన్య గృహస్తుడు ఎలా వ్యవహరిస్తాడో అలా గృహవేదీయాన్ ధర్మాన్ గృహస్తాశ్రమంలో ఆచరించవలసినటువంటి అన్ని ధర్మములను ఆశ్రయించాడు. ఎందుకయ్యా అంటే అతను లోక గురుహు. 10 మందికి చెప్పేవాడు తాను ఆచరించలేదు అనుకోండి. ఆ గురుత్వం కాస్తా కాబట్టి ఏంటి మనకు ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతి. తస్మాత్ ఆచార్య ఉచ్ఛతే దానికి అర్థం అది ఆచార్య అంటే ఏమిటి? అన్ని శాస్త్రాలు అన్ని ధర్మాలను తాను ఒక దూరం చేరుస్తాడు. ఆ చేర్చి నలుగురికి బోధించి పది మందిని ఆచారంలో తాను నిలుపుతాడు. తాను ఆచరిస్తాడు. అలాంటి వాడినే ఆచార్యుడు అంటారు. అందుకే ఇక్కడ స్వామి లోక గురువు కాబట్టి తాను గృహస్థ ధర్మాలను ఆచరించకుండా మీరు ఆచరించండి అంటే పచ్చవాళ్ళు ఆచరించరు కాబట్టి తాను కూడా సహజమైనటువంటి గృహస్తుడి లాగానే అన్ని ధర్మములు ఆచరించాడు అని చెప్పి. ఉన్నాం ఏకైక సహా కాహ కృష్ణస్య పుత్రాన్ దశ దశ అబలాః అజీజనన్ అవమాన్ పితు అనవమాన్ పితుహు సర్వాత్మ సంపదా మరి భార్యతో ఉన్నాడు. గృహస్థ ధర్మాలను ఆచరిస్తున్నాడు అంటే మరి ఆచరిస్తున్నాడు ప్రూఫ్ కావాలి కదా. అందుకు ఒక్కొక్క భార్యకు స్వామి వలన 10 మంది 10 మంది కుమారుడు కలిగినారు. అందరూ ఎలాంటి వాళ్ళు పితుహు అనవమానం తండ్రికి ఏ మాత్రం తీసుకోని వాళ్ళు అన్నమాట. పితృ తుల్య పరాక్రమ అని అర్థం కదా మరి అందువల్ల తండ్రికి ఏ మాత్రము తీసుకోని 10 మంది సర్వాత్మ సంపద.
అన్ని రకముల సంపదలతో ఆత్మ సంపద అంటే శరీర సంపద కావచ్చు, బుద్ధి కావచ్చు, మనస్సు కావచ్చు. ఇలా అన్ని రకములా తీసిపోని విధంగా పది మంది పది మంది జరిగారు. గృహదాన పదం వీక్ష్య రాజపుత్రః అచ్యుతం స్థితం ప్రేష్టం యమం స్తుత స్వం స్వం. నగత్ తత్వ విధస్త్రియః గృహాత్ అనపదం వీక్ష్య రాజ పుత్యః ఇదారా చమత్సారం స్వామి. ప్రతి ఇంట్లోనూ ఆ ఇంటి నుంచి కడలకుండా ఎప్పుడు ఇంటనే ఉంటున్నాడు అతను. గృహాత్ అన్ని ఇళ్లలో. అందుకే గృహాత్ అనప్రజం విచ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళని తన భర్తను చూసి రాజపుత్రియః రాజపుత్రులంతా కూడా ప్రేష్టం యమం సుతా ఇతనికి. మీ వంటి చాలా చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా వ్యామోహం. ఇచ్చి బాగానే ఉంది తనకి, మమ్ము వెలగబెట్టి పోవటం లేదు అని అనుకున్నారట. ఎందుకంటే నా తత్ తత్వ విధః. పరమాత్మ తత్వమును తెలియని స్త్రీలు పరమాత్మ మేమందరం చాలా ప్రియతములము. అందుకే మనం మన ముందు పెట్టుకోవడం కూడా బయటికి పోవడమని అనుకున్నాడు. చార్ వగ్య కోచ వదనాయత బాహు నేత్ర సప్రేమ హాస రసవీక్షిత వల్గు జలపైహి సమ్మోజితా భగవతః న మనో విజేతుం స్వైహి విభ్రమైహి సమతకన్ వనితా విభూమ్నః కేవలం వారు అలా భావించడానికి ప్రవర్తించారే తప్ప అంతమంది స్త్రీలలో ఏ ఒక్క స్త్రీ కూడా స్వామి యొక్క మనస్సును గెలవలేకపోయినది అంటున్నారు. ఎలా అంటే చారు అబ్య కోచ వదన ఆయత బాహు నేత్ర. చక్కని ముఖము అలాగే విశాలమైన బాహువులు, నేత్రములు, నవ్వుతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి నవ్వులు, చూపులు అలాగే సరసపు మాటలు. ఇలాంటి వాటితో ఎన్ని రకముల పురుషులను స్త్రీలు తమ సంభ్రమములతో విలాసములతో వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో. అన్ని రకముల అందరూ స్త్రీలు ప్రయత్నించినా భగవతః నమనో విజేతుం స్వైహి విభ్రమైహి తమత్యకన్ పరమాత్మ యొక్క మనస్సును తమ విలాసాలతో వయ్యాలాలతో గెలువలేకపోయాడు.
ఎందుకంటే ఆయన విభూమ. అతను పరమాత్మ కదా సర్వవ్యాపి. వీరు ఎక్కడి నుంచి ఏ ఏ భావాలతో స్వామిని ఎలా తన అధీనం చేసుకోవాలనుకుంటుంటారో అక్కడ ఆయనే ఉన్నాడు. ప్రతి భావన ముందు ఆయనే ఉన్నాడు. అతనికి తెలవకుండా మనము భావించే అవకాశం లేదు కదా. అందుకే వారు గెలువలేకపోయారు. స్వయావలోక లవదర్శిత భావహారి భృమండల ప్రహిత సౌర సమంతర సుండై పత్నియస్తు సోడశ సహస్రం. అనంగబాణైహి యత్య ఇంద్రియం విమజితుం కరణైహి నచ్చేకుహు అదే మాట చిరునవ్వు ఆశ్చర్యము ప్రేమ విలాసాల భావాలు కనుమల కదలికలు ఇలాంటి ప్రేమను బాగా సూచించేటువంటి నైపుణ్యము గల రకరకాల విభ్రమాలతో సోడజ సహస్రం 16000 మంది భార్యలు అనంగ బాణై నమదుని బాణములతోటి యత్య ఇంద్రియం నిమతితుం కరణైహి నసేకుహు తమ అన్ని రకాల ప్రయత్నాలతో కూడా పరమాత్మ యొక్క మనస్సును మధించలేకపోయాడు. ఇత్తం రమాపతి మవాప్య పతిం స్త్రీయత్తాః సాక్షాత్ శ్రీమన్నారాయణుని భర్తగా పొందిన ఆ స్త్రీలు బ్రహ్మాదయోపి నవిదుహు పదవీం యదీయాం. బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా ఏ మహానుభావుల యొక్క స్థానమును తెలుసుకోలేకపోయారో భేజుహు ముదా విరత మీది దయానురాగ ఆతావలోక నవ సంగమ లాల సాధ్యం పరమాత్ము యొక్క సంగమాన్ని పొంది ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. ప్రత్యుద్గ వాసన వరార్ధన పాద చౌచ తాంబూల విశ్రమ. వీజన గంధ చెప్పు నల్లిగే శ్లోకాన్ని చెప్తున్నారు ఎదురు వెళ్ళుట సింహాసనములు పూజ పాదపు రక్షాలనము తాంబూలము విశ్రాంతి విద్యామరలు గంధములు మాల్యములు కేశప్రసార శయన స్నపన ఉపహార్యైహి దాతీ శత అపి ఒక్కొక్కరికి 100-గురు దాసీలు ఉన్నారు అయినా.
వారితో కాకుండా తామే స్వామికి అన్ని రకముల దాస్యమును చేశారు. దేనికోసం స్వామి యొక్క మనస్సును గెలుచుకుందా అని ప్రయత్నం చేశాడు బాబు. ఇలా తాసాంబ్యాది సపుత్రానాం కృష్ణ శ్రీనాం పురోజితా అష్టౌ మహిష్యః తత్పుత్రాం ప్రద్యుమ్నాదీను గురునా నిత్య కైమంది అన్నారు కదా కాబట్టి ఒక్కొక్కరి పేర్లు చెప్తాను విను అన్నాడు. అందులో అష్టౌ మహిష్యః మొదలు చారుదేష్ణ సుదేశ్ణ చారుదేహ వీర్యవాన్ సుచారు చారుగుప్త భద్రచారు చారు చంద్రః విచారు చారుః ఇలా ప్రద్యుమ్న ప్రముఖా జాతా ఇదంతా రుక్మిణీ పుత్రులు అన్నమాట. అలాగే భాను, సుభాను, స్వర్భాను, ప్రభాను, భానుమాన్, చంద్రభాను, బృహద్భాను, రతిభాను, శ్రీభాను, ప్రతిభాను అనేటువంటి వాళ్ళు సత్యభామ యొక్క పుత్రులు. తాంబః, సుమిత్రః, పురుజిత్, శతజిత్, సహస్రజిత్, ద్విధీయః, చిత్రకేతు, వసుమాన్, ద్రవిడః, త్రతుః వీళ్ళు జాంబవతి పుత్రులు. వీరః, చంద్రః, అశ్వసేన, చిత్రగురు, వృషః, ఆమః, శంకు, వసుహు, శ్రీమాన్, కుంతిహి వీళ్ళంతా నాగ్రహి అంటే సత్య యొక్క కుమారులు. శృతః, తవిహి, వృషః, వీరః, సుబాహు. భద్ర, ఏకర, శాంతిహి, దరిచ, పూర్ణమాసః వీళ్ళు కాళింబి పుత్రులు. ప్రఘోట, గాత్రవాల్, సింహ, బల, ప్రబల, ఊర్ధ్వగ. మాద్రియా పుత్రః మహాశక్తి సహ ఓజో అపరాజిత వీళ్ళు మాద్రి యొక్క పుత్రుడు. ఉరుకః హర్షః అనిలః గురుధ్రః వర్ధనః అన్నాదః మహాశః పావనః. వన్హి మిత్రః విందాత్ మీరందరూ కూడా మిత్ర వింద యొక్క కుమారులు సంగ్రామజితు బృహత్సేనః శూరః ప్రహరణః అరిజితు జయ సుభద్ర భండ్రు భద్ర యొక్క కుమారులు దీప్తిమాన్ సామృత పాద్య రోహిణ్యాః తనయా హరేహే ప్రద్యుమ్నాచ్య ప్రద్యుమ్నునికి అనిరుద్ధుడు కుమారుడు ఇతను రుక్మవత్యాం మహాబలః పుత్రియాంచు రుక్మవతి రాజన్ నామున పోజటకే పురే ప్రద్యుమ్నునికే కలిగిన కుమారుడు అనిరుద్ధుడు ఎవరి వల్ల రుక్మవతి ఎవరి రుక్మవతి రుక్మి యొక్క పుత్రిక
అంటే ఆ మేమా వారి యొక్క పుత్రిక చేసుకున్నాడు. మహాబలః పుత్రియాంతు రుక్మిణో రాజన్ నామునా భోజ కటేపురి ఏకేశాం పుత్ర పౌత్రాస్య బహుహు కోటి శాహిల వారు పుత్రులు వారి పుత్రులు మళ్ళీ వారికి పుత్రులు ఇలా కొన్ని మొత్తం సంతానం. కోట్ల కొద్ది అయ్యారు అంటున్నాడు. మాతర కృష్ణ జాతానాం సహస్రా అంటే కోట జా మొత్తం 16000 మంది కాబట్టి ఒక్కొక్కరు పై మంది అంటే ఏమైంది? మరి మరి వాళ్ళకు కూడా ఇలా పెరుగుతూ పోయి కోట్ల కొద్ది వచ్చేసారు. ఏం చేస్తున్నాడు రుక్మిరి పుత్రాయ ప్రాదాద్భుతి తలం యుధి ఏమయ్యా మళ్ళీ రుక్మి పుత్రిక యందు కరిగారు అంటున్నారు రుక్మి కృష్ణునికే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాంటిది మరి ఆ శత్రువు యొక్క పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఎలా తన పుత్తి కనిపించాడు అని అడుగుతున్నారు. కృష్ణేన పరిభూతస్తం హంతం రంధ్రం ప్రతీక్షతే ఏద దాస్యాయమే విద్వన్ ద్విశోహ వైవాహికం మిథః ఇద్దరు శత్రువులే. ఈ శత్రువుల వివాహం ఎలా జరిగింది వివరించవలసింది అంటే అనాగతం అతీతం చ వర్తమానం అతీంద్రియం విప్రవృష్టం వ్యవహితం సమ్యక్ పత్యంతి యోగినః అన్నీ నాకు తెలుసా అన్నీ చెప్పాలా అనుకోకండి అని అనకండి మీరు మీలాంటి యోగులకు జరగనిది జరగబోయేది జరుగుతున్నది జరగవలసినది మరి అందులో ఉండేటువంటి దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది లోపల ఉన్నది వెలుపల ఉన్నది అన్ని విషయాలు మీరు మీ యోగ బలంతో తెలుసుకుంటారు కాబట్టి అంటే మీకు తెలియజేది లేదు వివరించండి అని ప్రార్థించారు. వృతః స్వయంవరే సాక్షాత్ అనంగః అంగయుతస్త్య రాజ్ఞః సమేతా నిర్జిత్య యహార ఏకర ధోనితి తండ్రి గారు చాలా పిల్లలు వస్తున్నారు. స్వయంవరానికి వెళ్ళాడు పాపం. వెళితే స్వయంవరంలో అమ్మాయి ఎలాగో బావగారే కాబట్టి ఇతన్నే వరించింది. తక్కిన రాజులు కాస్త అడ్డగించినా కానీ తాను ఒక్కడే వెళ్లి అందరినీ ఓడించి అమ్మాయిని తీసుకొని వచ్చేశాడు. ఇలా యద్యపి అనుస్మరణ్ వైరం రుక్మిణి రుక్మి కృష్ణావమానితః వ్యతరత్ భావినేయాయ సుతాం కురువన్ స్వసుక్మియన్. అప్పటికి అప్పటికి రుక్మి కాక కొంచెం మంచి ఆలోచన వచ్చింది. ఏంటి నా శత్రువు కుష్ణుడు కానీ నా చెల్లెలు కానీ కదా. చెల్లెలు కొడుకు కాబట్టి ఇతనికి మా అమ్మాయిని ఇస్తే మా చెల్లెలు కూడా సంతోషిస్తుంది అని సోదరికి ప్రియమును.
చేయగోరి శత్రువు పుత్రుడైనాక ఆమె గురి జరువుగా అంటున్నాడు స్వసు ప్రియం రుక్మిణ్యా తనయాం రాజన్ కృతవర్మ సుతో అలాగే రుక్మిణి యొక్క అమ్మాయిని ఆమె పేరు చారుమతి ఆమెను కుతవర్మ పుత్రుడికి ఇచ్చి వారం చేశారు ఉపయమీ విశాలాక్షిం కన్యాం చారుమతిం చిలా దౌహిత్రాయ అనిరుద్ధాయ పౌత్రీం రుక్మి అదదతు హరే హరాగే అతని కొడుకు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడికి పౌత్రి తన పుత్రుని బిడ్డ మళ్ళీ రుక్మి ఇచ్చాడు అంటే సంబంధాన్ని కొనసాగి ఇచ్చాడు. తన బిడ్డనేమో ఇతని కొడుకు ఇచ్చాడు తన కొడుకు యొక్క బిడ్డను ఇతని మనం అడిగిందాం అంటే మళ్ళీ అదే వరస వస్తుంది. ఇలా పౌత్రిం రగ్వేయదత్ హరే రోచనాం బద్ధవైరోపి స్వసు ప్రియతికి వరవే మాట పిల్లలకు పీటి కలిగించాలని ఈ సంబంధాన్ని కొనసాగించాడు అన్నమాట. ధ్యానం అధర్మం తద్యౌనం స్నేహపాశానుబంధం న్యాయంగా ఇలాంటి సంబంధం శాస్త్రబద్ధం కాదు. జ్ఞానరికం అనేది ఇవ్వకూడదు. చేసుకో మనం ఇందులో చెప్తాం ఇందులో కూడా చెప్తారు మేదరికాన్ని అంటే చెల్లెలు కూతురునో అక్క కూతురునో మేనమామ కూతురునో ఇలా చేసుకుంటే పుట్టబోయేటువంటి పిల్లలు రోగగ్రస్తులు అవుతారు అని మనకు ఆయన పేరు ఏంటి చెరకుడు చెప్తాడు అయితే అంగవైకల్యం లేకుంటే బుద్ధి వైకల్యం బుద్ధి పెరగదు మనిషి పెరుగుతారు బుద్ధి పెరగదు మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి మనకి అంగవైఖర్యం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తాగుమని చేస్తారు చేసుకోకూడదు ఆ ఇప్పుడు డాక్టర్ చెప్పేదే అప్పుడు మన వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తారు వీళ్ళు తర్వాత వాళ్ళే కదా ముందు వాళ్ళు అందులో తెరకడు చాలా విషయాలు చెప్పాడు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళని తీసుకోకూడదు, ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి దాని కారణం ఏమిటి? ఆ రక్తము యొక్క సంబంధం కలిగినటువంటి సాంక్రమిక రోగాలు అని కొన్ని అవి వచ్చేస్తాయి అని చెప్పాడు. అందుకే ధ్యానం అధర్మం పర్యౌనం ఇలాంటి సంబంధము అధర్మం అని తెలిసి కూడా. స్నేహపాశానుబంధన మా అమ్మాయి మా చెల్లెలు మా కోడలు అని ఈ స్నేహపాశంతోటి వివాహం చేసుకున్నారు. తత్నిన్ అభ్యుదయే రాజన్ రుక్మిణీ రామకేశవో పురం భోజగటం జగ్ముహో. సంప్ర సాంబ ప్రద్యుమ్న కాదయః అనిరుద్ధుని వివాహానికి అందరూ వెళ్లారు పోయే ఇక్కడ మీరు వెళ్లారు కదా రుక్మిణి బలరాముడు కృష్ణుడు అనిరుద్ధాదులు అందరూ ప్రద్యుమ్నుడు కుమారులంతా మొత్తం అంటే కోట్ల మంది పోతే వాళ్ళు ఏమంటారు ఇంతమంది ఆ నగరానికి వెళ్లారు.
తత్మి నివృత్త ఉద్వాహే కాలింగ ప్రముఖా నిరుపా దృప్తాస్తే రుక్మిణం ప్రోచు బలమక్షైహి వినిద్యయా. వివాహం అయిపోయింది ఏదో కాసేపు వారితోటి కార్యక్రమాలు ఉంటాయి కదా పనులు చేసుకుంటున్నారు అందరూ ఖాళీగా కూర్చున్నారు. అందులో రుక్మికి అత్యంత ప్రీతిపాత్రుడు. కాలింగ ఒక మహారాజు ఉన్నారు. వాడు మంచి సమయం వచ్చేసింది బలరాముడు వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు బలరాముడికి జూతం అంటే మహా పిచ్చి ఆడరాదు సరే ఊడిపోతాడు. యుద్ధానికి గురువు ఎట్లాగో వస్తాడు మహా కోరిక కాబట్టి అతన్ని ఓడించేసేయ్ ఏదో రకంగా మనం పలటించుకున్న వాడం అవుతాం అని వారు తలహా ఇచ్చాడు. సరే మరి పెళ్లికి వచ్చారు అంతా వియ్యంకులు ఆ భగవత్ పిల్ల సంబంధమే కదా అయ్యా రండి మనం తలక్ష్మం చూద్దాం ఆడుదాం అని పిలిచాడు బల్ల ఉండటం వల్ల వచ్చాడు. కూర్చోని ఆడాడు మొదలు ఒకటి రెండు మూడు పది వంద వెయ్యి లక్ష. వరకు పంజా పెట్టి పంజా పెట్టారు కదా. ఆ మొదటికి ఒక మూడు వారు గెలిచారు, రుక్మి గెలిచారు. పక్క వాళ్ళంతా తెగ మెరిసిపోయారు. బలరాముడికి కోపం వచ్చేసి లక్ష పెడుతున్నాను అని పంజా పెట్టి. పెట్టి తానే బలనాముడు గెలిచాడు. గెలిచినా మీకు ఎవరెవరు గెలవడం ఏంటి? నేనే గెలిచాను, నువ్వు మోసం చేస్తున్నావ్. సరే పడు, ఈసారి కోటిని కోటి పెట్టాడు. అది బలనాముడే గెలిచాడు. కాదు నువ్వు గెలవలేదు, నేనే గెలిచాను. ఈ మాట నా మాట ఎందుకు అడుగుదాం ఆకాశవాణి ఏం చేస్తుంది చెప్తే ఎవరు గెలిచారో సత్యం. అంటే బలరాముడే గెలిచాడు రుక్మి ఓడిపోయాడు. అని ఉదయ నామ దైవం సాక్ష్యం ఇచ్చేసింది. దాన్ని కూడా ఒప్పుకోకుండా మీరు యాదవులు గుల్లవాణి పత్రులను కాచేవాళ్ళు. ఇది రాజ్యాంగ తెలీదు, దూతం మీకు ఆదా వేయించి బాణాలు చూపించడానికి మీరేం అంటున్నారు? మీరు కావాలంటే పిల్లలం పోయి చోటీని పసూరితో ఆడుకుంటారు అని అవమానించారు. ఒళ్ళు మండి బలరాముడు పక్కన ఉన్న పరిగెత్తు తీసుకొని పోతే వెళ్ళిపోతాడు. ఈ ప్రకారంగా రుక్మి వదను మనకు బలరాముడు. చేశాడు అంటాడు. ఇలా కృద్ధః పరిగముద్యమ్య జగ్నేతం నుమ్న సంపది రాజుల మధ్యన అతన్ని సంహరించాడు నుమ్న సంపది. కళింగ రాజన్ తరసాగురి త్వాదశమే పదేదంతా కళింగ రాజు బలరా ఊడిపోతే.
బాగా నవ్వాడు కదా. పండు అని బయట పెట్టాడు. మరి బయటికి లాగి 32 పండులు తాగగలుగుతాడు. పండు చూపినటువంటి ఆ పని దంతానపాతేతు కృత్తః. యోగ సత్తు యుగుతో విజయ అన్ని జవి దక్కిన అడ్డ వచ్చిన వాళ్ళందరూ బాహువులు చేతులు కాళ్ళు ఈ రకరకాలుగా అందరినీ వధించి కొందరిని శిక్షించి కొందరిని దండించి ఈ పరాక్రమాన్ని చాలడానికి అందరూ పారిపోయారు బలేన పరిహార్జితః నిహతే రుక్మిణిత్యాలే నా బ్రవీతు సాధు అసాధువా రుక్మిణి బలయో రాజన్ స్నేహ భంగ భయా తాలిని కృష్ణుడు నోరెత్తి మాట్లాడి. రుక్మిణి తన పేరు కదా మరి తన బావ మరి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే బలిరావు అనుకో బల్లగారి కోపం. ఏం మాట్లాడలేదు అంటే భార్య కోపం. మెచ్చుకున్నా తప్పే. ఎందుకు ఆయన భయం కోరుకుంటున్నాడు ఏ మాట్లాడలేదు. తన బద్ధం చేసి కుడిపోయాడు. అందుకే సాధు అసాధువా అదే అంటున్నాడు స్నేహ స్నేహభంగ భయాత్ రాజన్. వీళ్ళు కావలసిన వాళ్ళే వాళ్ళు కావలసిన వాళ్ళే ఇంటికి వచ్చిన వాళ్ళే. మౌనం వదిలిపోతుంది కదా అని ఆయన మౌనం పాటించారు. తత అనిరుద్ధం కా సూయయా వరం ప్రధం సమారోప్య వ్యయుహు పుశత్పరి అప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకొని వాళ్ళు ద్వారక రావణానికి వచ్చేసారు. రామాదయః భోజ గటాత్ దజారదాః సిద్ధాశిరాధాః మధుసూదనాశ్రయ అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు కదా ఒక చెట్టులో మిగిలింది అక్కడ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి అనుకున్నవన్నీ పూర్తి అయ్యాయి ఎందుకు కావు మధుసూదనాశ్రయ స్మానాన్ని ఆశ్రయించిన వాళ్ళు కదా ఎలాంటి కొడత విదులు ఉండదు అని చెప్పారు ఇలా దీని తర్వాత బాణస్య తనయాం ఉషాం ఉపయేమి యజూత్ కమా అని అనిరుద్ధుడు ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఎవర ఆమె ఉషా అంటారు. ఎవరి ఉషా బాణాసురుని పుత్రి. ఎవరు బాణాసురు తెలుసు కదా బలిచక్రవర్తికి ఉన్నటువంటి నూరుగురు పుత్రుల పెద్దవాడు. ఇతను స్వచ్ఛమైనటువంటి రుద్ర భక్తుడు శివునికి పరమభక్తాగ్రేసడు. శివుడితో అదే అంటాడు ప్రశ్న ఇలా వివాహం చేసుకున్నాడు అంటే శివుడి శివుణ్ణి బాగా తపస్సు చేసి ఆరాధించి అతని వలన వెయ్యి బాహువులు పొందాడు వరంగా.
అలాగే తనతో ఎదిరించి పోరాడగల ప్రతి వీరుడే లేకుండా వరం పొందాడు. దీనితోటి వాడు గర్వించాడు. రాజ్యపాలన చేస్తున్నాడు బానుడు అంటే అందరూ భయపడతారు ఎవడు వస్తాడు యుద్ధానికి. అయితే ఏదైనా ఉపయోగంలో లేనినాడు అది వ్యర్థమవుతుంది అని శాస్త్రం. బాణాసురుడికి ఇంత బలం ఉంది దాని లాభం? యుద్ధం చేస్తే బలం ప్రయోజనం. అతను వస్తున్నాడు అందరికీ పారిపోతుంది ఎవరు పే చేస్తాడు? ఇలా చూసి చూసి అతనే బాణాసురుడే తపస్సు చేసి వరంలో అతను మొత్తం మూడు వరాలు పొందాడు. ఒకటి వేయు బాహుడు, రెండు బలం, మూడు రుద్రుడిని తన ద్వారపాతముగా చేత్ర పాలకముగా మూడు వలలు ఉన్నాయి. అలా ద్వారం దగ్గర రుద్రుడు ఉన్నాడు మహానుభావుడు. చూసి చూసి బాణాసురుడు వచ్చి అయ్యా ఇన్నాళ్లయింది ఇన్నేళ్లయింది నాకింత బలం ఇన్ని బాహులు ఇచ్చారు ఎవ్వడూ లేడు. నేను పోరాలంటే నువ్వు ఒక్కరివే మిగిలావు నీలాంటి వాడిలప్ప నాతో ఎవ్వడు యుద్ధం చేయడం లేదు మరి బలం ఉండి ఏం లాభం బాగా బాహులకు దురద పెడుతున్నది ఏదైనా మార్గం చెప్పవలసింది. ఇలా అడిగాడు. ఓ బలగర్వం వచ్చిందా అని నాయనా సంతోషం. ఓ మాట చెప్తాను. జాగ్రత్తగా చూసుకో. నీ కోట కోట గుమ్మం ఉంది కదా. పైన ధ్వజం ఉంది జెండా ఉంది చూడు. ఆ ధ్వజం తనకు తానుగా వెలిగిపోయిన నాడు. నా అంతటి వానితో నీకు పోరాడుతావు అని చెప్పి అబ్బా పిచ్చివాడు మోకుడు అన్నమాట అబ్బా నాకు వీరుడు దొరుకుతున్నాడు యుద్ధం చేయబోతాను నా అంతటి వానితో పోరాడుతావు అని అడగ నువ్వు విడుస్తావు అని చెప్పలేను స్వామి నాకు అది అర్థం కాలేదు. సంతోషంగా ఉన్నాడు, సంచు వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఉందో ఆ పని చూస్తున్నాడు. ఆ రీతిలో ఆ బాణాసురునికి పుత్రికే ఉష. అంతఃపురము వాళ్ళ సంపదలు వాళ్ళ భోగాలు బాగా ఉన్నాయి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ ఉషకు ఒకరోజు రాత్రి కలలో అనిరుద్ధుడితో సమాగమం జరిగినట్టుగా కల వచ్చింది అనిరుద్ధుడు ఊజవదు పేరు తెలవదు. కానీ కలలో ఆ సుందర పురుషుడి తోటి తాను సమాగం జరిగినట్టు కల వచ్చి అది లేచి ఉరికి పడి ఎక్కడికి పోయావు ప్రియా అని కలవరించింది. పకర జరిగే తవని చిత్రలేఖ అంత మహామాయ విజయాలగా అని చూసి ఈ అమ్మ ఎవరు పెళ్లి విడి అని అనరు కదా అప్పుడే ప్రియార్పున విరుద్ధ సమాచారం మరి నేను వరించావా ఎవరు ఉండి ఇలా జరిగింది మరి ఎవరో నేను చెప్పకుండా ఊరికే పేరు లేదు మహాసుందరుడు కానీ మరి ఎలా జరుగుతాడు
ఏం కంగారు పడకు నేను ఉన్నాను ఇలా అని ఆమె దగ్గర ఒక యోగ విద్య ఉంది. ఇంచుమించు అందరి చిత్రాలు తీసుకుంటూ వచ్చింది. ప్రతి రాజులో ఎవరు వివాహ వ్యక్తులు ఉన్నారో అలా వరుసకి వచ్చి వచ్చి వచ్చి కృష్ణుడిని కొంచెం అనుమానంగా చూశారు. ప్రద్యుమ్నుడిని చూశారు కదా తన బిగ్గుబడి అవిరుద్ధుడిని దించేసరికి ఇతని ముందు ఓ పర్వాలేదులే కృష్ణుడిని మనవడే నువ్వు ఉండు నేను తీసుకొని వస్తాను. అని తన యొక్క యోగమాయా బలంతోటి ద్వారకకు వెళ్లి అనిరుద్ధులు తీసుకొని వచ్చి ఆయన అంతఃపురంలో వెళ్ళాడు. ఈ ఉషా అనిరుద్ధులు అంతఃపురంలో అకరవిధ భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. కొన్నాళ్ళు గడిచేసరికి ఉంటారు కదా పరిచారకులు దాసీ జనాలు ఎవరో ఉంటారు. వాళ్లకేదో అనుమానం వచ్చింది, ఈమె కన్యగా ఉండటం లేదు, కన్యాత్వం భంగం అయిపోయింది. ఈమె ఎవరి గురించి వ్యవహరిస్తూ ఉన్నది. కానీ మరి తను ఎవరు పోయి చూస్తారు కోళ్ళే కదా? ఆ మాట కాస్త తండ్రిని చెప్పేసాడు. ఈ అమ్మాయి వ్యవహారం బాగాలేదు. కన్యాంతః కులానికి విరుద్ధమైనటువంటి ఆచారం అది చేస్తూ ఉంది. విచేష్టితం లక్ష్యయామః కన్యాయాః కులదూషణం. కులములకు వాని కలిగించేటువంటి కన్య యొక్క చర్చన మేము చూస్తున్నాము, మేము 24 గంటలు జాగ్రత్తగానే కాపలా కాస్తూనే ఉన్నాం, అయినా మరి ఎలా జరిగిందో మాకు అర్థం కావటం లేదు, మీరు స్వయంగా ఆ వ్యవహారం చూపించుకోవాలి. తన పుత్రికి రా జరిగిందా? ఏమిటబ్బా ఇది? సూతామని తాను స్వయంగా దూకి దూకి దూకి నా తొలి పట్టని సాగారం ప్రాప్తా అంతఃపురానికి వచ్చేసాడు. వస్తే శుభ్రంగా కామాత్మ జంతం భూ అనే ప్ర సుందర భోజనం. అవును కదా సగల లోక సుందరుడు ఇలాంటి వాడిని అందులో పురిదాలతో కూర్చొని మంచిగా పాచికల ఆడుకుంటూ కూర్చున్నాడు. వాడికేం భయం ఉంది భయం ఉంది కదా అలాంటి వాడిని చూచి కృత మాత తాయిభి పటైరనీకై అవలోక్య మాధవ ఉద్యమ్య మౌర్వం అతన్ని బంధించండి. కూడా తన భుజపరాస మొదలు వచ్చిన వారందరినీ సంహరించడం మొదలు పెట్టాడు, ఇక ఇలాంటి వాళ్ళతో లాభం లేదని తాను స్వయంగా నాగపాశముతో అనిరుద్ధుని పంపించాడు. నుంచి చరసాల్లో పడేశాడు. వాడు చరసాల్లో ఉన్నాడు. తన ప్రియుడు భర్త చరసాలు బయట రానే చేస్తుండు ఇంకా ఇలా తీసుకుని ఉంది. ఇలా ఒక
నాలుగు నెలలో మూడు నెలలో గడిచే కాలం ఎంత కాలం గడిచింది పిల్లవాడు ఇంకా రాలేదు సరే ఎక్కడికి పోయాడు ఏమయ్యాడు అందరూ కాస్త ఆందోళనగా ఉన్నారు నారదుడు వచ్చి ఇలా ఇలా జరిగింది ఉషా రప్పించుకుంది వాళ్ళిద్దరూ అక్కడ ఆనందం సదరానం కాపురం చేశారు బాణాసురుడు బంధించారు అని చెప్పితే పై జంపలా అని బలరాముడు, కృష్ణుడు, యాదవ సైన్యము ప్రద్యుములు ఆ అంటారు. ఆ మరుమ కు మాలయ్య కదా ఇంతమంది సైన్యం తీసుకొని ఈ మహానుభావుడు ఆ. బాన సూర్యుని బరువు మొత్తం ఇంచుమించు అరికట్టారు. ఆరుష్య నంది వృషభం మరి యుద్ధానికి కుసురుడు వస్తే ఎవరు రా క్షేత్రపాలుకులు? యుద్ధుడే కదా? నువ్వు రాయనివ్వరు. ధర్మం. మంది రేకి ఆ మహా ప్రభువు అతను వస్తే మరి కుమారస్వామి, వినాయకుడు, పారిశుడు అవరంత రావాలి కదా ఇదా వానంత జమత్కాయ అంటే వానేమో రాక్షసుడు వానేమో మొత్తం దేవతలతో ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ యుద్ధాని కుంభాండ కూపారణ సాంబ ఇలాగే ఒక్కొక్కరు కృష్ణ శంకరయో రాజన్ ప్రద్యుమ్న గుహయో రతి కృష్ణుడికి శంకరునికి ప్రద్యుమ్నుడికి కుమారస్వామికి కుంభాండక కూపకరణాభ్యాం బలేన అలాగే సాంబస్య బాణపుత్రేన బాణేన సహా సాత్యకి సాత్యకి బాణకి బ్రహ్మాదయ సురాధీచా మునయ సిద్ధచాలనా ఇంత కదా శోకేశ్వరుల యుద్ధం కుమారస్వామి కు యుద్ధం ఎవరు తక్కువ వాళ్ళు ఏం చేయాలి ఈ ఉచితమైనటువంటి యుద్ధాన్ని శంకరానుచరాన్ శౌరీ భూతప్రమద గుచ్యకాన్ దాకినీ యాత దానా ఉత్స్య వేతాళం వినాయక భూత ప్రేత దాకినీ దాకినీ వేతాళ వినాయక అది ప్రేత మాతృ గణాలన్నీ నాయక కదా ఇలా వీరందరి తోటి. పరస్పరం ఘోరమైనటువంటి యుద్ధము బాణత్య కృతనాం శౌరిహి జగాన అతిగదేషుబి బాణ్య సైన్యాన్ని స్వామి తన కడ్గములతో గదతోటి ఆయుధములతో బాణములతో మొత్తం తెల్లాది జరుపు చేశాడు, కృష్ణ మధ్య ద్రవతి సంఖ్యే రతీ విత్వైవ సాధ్య కిం.
ధనుష్ యాదృక్ష యుగపతు బాణ పంచచతాని బాణుడు వాడు విడిచి ఉంది కదా వాడు ఒక్కొక్క చేతి రెండు చేతి కూడా బాణం కదా అంటే ఐదు వందల ధనస్సులను ఒకేసారి 500 బాణములను ఉపయోగిస్తారు అది బాగానే వాడుకున్న సౌకర్యం దానివల్ల తాను తిచ్చేద భగవాను ధనోం యుగపత్ 500 కాదు వాడు వేగించిన స్వామి ఒకేసారి వాటిని చేదించుకుంటూ పరస్పరం సారథి మృదం అశ్వాంచ హత్వా శంఖమ పూరయేతు. బాణం చూడండి తాళ జని కదా దాన్ని అందరిని చంపేసి బాణం జని అని చూపించారు. ఈ సమయంలో తన్మాత కోటరా అంటే ఇంకొంచెం ఆలస్యం చేస్తే ఇంకో బాణం అయితే వాళ్ళు చస్తాడు బాణం జని. అయ్యో నా కింద వాడు చస్తాడే అన్న భయంతోటి ఆమె మాత బాణాసురుని మా తల్లి పేరు కోటరా అంటాడు. ఆమె కుమారుడిని కాపాడాలని నగ్నంగా వచ్చి ఎదురు మీద నిలబడింది. పరస్త్రీని నగరంగా సులభబడదని శాస్త్రం కదా. కృష్ణుడు మొహం తిప్పుకోన సందిగి అనుకు మడిపోయాడు. ఆ సమయం చాలే కదా బానాసురుడు తప్పించుకోవడానికి. వాడు కాస్త తప్పించుకున్నాడు. ఇలా మాహేశ్వరా సమాక్రందన్ వైష్ణవేన బదాజత నారాయణో దేవా తందృష్ట్వాలు విద్యతు విద్రాయితో భూతగణే జ్వరస్తు సుచిరా ఇది చూచి శంకరుడు. మా వాడు ఓడిపోతున్నాడే, నేను ఊరుకుంటే ఏం బాగుంటుంది అని శంకరుడు శివజ్వరం అని ఒక చాలా గొప్ప అస్త్రం జ్వరమే ఆ జ్వరాన్ని ప్రయోగించాడు. అది కాస్త వచ్చి పుష్కుడి సైన్యాన్ని అందరినీ పరవేయడం మొదలుపెట్టింది. దాన్ని చూసి స్వామి ఇక్కడ నేనెందుకు ఊరుకుంటానని ఈ మహానుభావుడు వైష్ణవ జ్వరాన్ని ఈయన ప్రయోగించాడు. ఈ జ్వరం కాస్త ఆ జ్వరాన్ని వాళ్ళందరినీ గోల చేసేసి పాపించేసేస్తే ఆ వైష్ణవ జ్వరం యొక్క ప్రభావం ఇప్పటికీ మనం పాత రోజుల్లో ఉంది మర్చిపోయాను కానీ జ్వరం వస్తే అది ఏ నక్షత్రం లో వచ్చిందో చూసేవాళ్ళు. నక్షత్రాలు పుణ్య పణీ విష్ణు రుద్ర నక్షత్రాలు ఉన్నాయి. విశ్రవణం ఇలాంటి విష్ణు నక్షత్రాలు ఆర్దుల మత శివ నక్షత్రాలు. ఏ నక్షత్రాల్లో వచ్చిందో చూసి అది శివజ్వరమా విష్ణు జ్వరమా చూసి శివజ్వరం అయితే దానికి ఏదో మంత్రం ఉంది. రుజ్వరం అయితే యజ్ఞం చేయాలంట.
అంటే హోమం అవును వైశ్వ జనం తొందరగా పోదు. వైశ్వ జనం కనీసం 21 రోజులు ఉంటుంది శాస్త్రం. అదే మనం ఇప్పుడు టైప్ వాక్య సంపాదనం అంటారు కదా అదే అన్నమాట 21 రోజులు తక్కువ ఉండదు వైశ్వ జనం. ఆ నక్షత్రం వస్తే రక్షితం ఉంటుందని అందుకే ముందే హోమం చేసి. కొద్దిగా చాలు చదువుతున్నాం ఇప్పటికి మనం మా చిన్నప్పుడు మా నాన్నగారు పద్యాంగం చూసేవారు జ్వరం వచ్చినా కింద పడి పద్యాంగం చూసేవారు. జారి కింద పడితే వాళ్ళు ఏడ్చింది. చాలా కొన్ని జరుగుతాయి మనం చూస్తూనే ఉన్నాం మన ఇప్పుడు ఉన్నాడే మరట కూడా ఉన్నాడు కదా అవును సమంతపురం గోపాల అచ్చా ఆయన తండ్రి చిండపడ్డాడు పడి తొంటి విరగలేదు కొంచెం కాలు ఇది అయింది కానీ లేవకుండా అయ్యాడు ఎక్కడ తీస్తే అంత బానే ఉంది, రాత్రి ఏం కాలేదు. పట్టి ఇల్లు ఏమో 3 4 రోజుల కంటే తక్కువ అయింది అన్నాడు, కానీ ఆయన పంచాన్న చూసి ఇవాళ అమావాస్య అమావాస్య అన్నారు, అమావాస్య మక ఆ దుర్ముహూర్తం 3 బాగా లేవు నేను లేవని చెప్పాడు. అయిపోయినా అంటే నా లో అందరూ ఎవరో ఉంటారు కదా అంటే నేను పిచ్చా అమావాస్య పద్యం ఏంటి దాతర ఎవరున్నా ఏం చేయలేరు. పిల్లలు ఏమో పిచ్చి అనుకుంటారు అంటే 40 రోజులు పోయారు. ఏమి చేయలేదు నేను. తాగే కూడా లేదు. ఎడ మత్త ఎప్పుడు ఎమ్మటే అది పట్టేస్తది కదా అవును కలుగుతాయి అంటారు. పడుకున్నాడు అంతే పడుకో పడుకో మరి ఎవ్వడు అంటే అంటే ఆ మన సైకిల్ ఆఫీసర్ గా నేను పోతున్నాను అనుకున్నాను పోయాడు, ఇది మార్గం ఏంటి అది వ్యాధుల్లో కూడా వ్యాభ్యంతరం ఉంది. అలా ఈ వైష్ణవ జ్వరం తోటి బాధ్యతపడిన శివజ్వరము పరమాత్మను స్తోత్రం చేసింది. నమామిత్వానంత శక్తిం పరేచం సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం నీవు పరమాత్మవు అనంత శక్తివి జ్ఞాన స్వరూపుడవు సర్వాత్మవు విశ్వోత్పత్తి స్థాన సంరోధ కేతుం యత్తద్ బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతం నీవు జగత్తు యొక్క సృష్టికి, స్థితికి, సంహారానికి మూలము. బ్రహ్మ లింగం ప్రశాంతం, కాలః దైవం, కర్మ జీవ స్వభావః ద్రవ్యం క్షేత్రం, ప్రాణ ఆత్మ వికా ఈ స్తోత్రాన్ని ఈ నాలుగు శ్లోకాలు ఉన్నాయి. ఈ నాలుగు శ్లోకాలలో జ్వరం వచ్చిన వాళ్ళు చదువుకుంటే జ్వర బాధ పోతుంది అని శాస్త్రం. తత్సంఘాతః బీజ బీజరోహ ప్రవాహ త్వన్మాయైష తన్నిభేదం ప్రపద్యే కాలము, దైవము, కర్మ, జీవుడు, స్వభావము, ద్రవ్యము.
క్షేత్రము శరీరము, శరీరంలోని వికారము మనకున్న మొత్తం ఇదే కదా? ఇవన్నీ కూడా సత్సంఘాతః దీని సమూహము ద్విజరోహ ప్రవాహం అంటే మొత్తం సంసారం ఏమిటి చెప్పండి ఇత్తు మొర. బీజరోహ ప్రవాహః అయితే మొదలు బీజం తర్వాత మొలక మళ్ళీ మొలక నుంచి మళ్ళీ బీజం మళ్ళీ మొలక. కాబట్టి ఈ ప్రపంచానికి మారుపేరు బీజరోహ ప్రవాహం. విత్తనము మొలక బీజ సమూహము. ఈ వరసే ఇదే సర్కిల్ అన్నమాట. ఓ ఇత్తనం వేశాం, ఓ చెట్టు మరుస్తుంది. మళ్ళీ దాని వల్ల ఇత్తులు వస్తాయి, మళ్ళా చెట్టు. మళ్ళా ఇత్తు వేస్తాం, మళ్ళా చెట్టు, మళ్ళా ఇత్తు మళ్ళా చెట్టు, ప్రపంచం అంతే కదా. ఒక మహానుభావుడు పుట్టాడు, వాడికి వివాహం మళ్ళీ ఇంకోడు పుడతాడు, వాడికి వివాహం మళ్ళీ ఇంకోడు పుడతాడు. పుడతాడు, పెరుగుతాడు, పుడతాడు, పెరుగుతాడు, బీజము అంకురము, బీజము అంకురము. లోకమంతా... బీజాంకుర ప్రవాహమే ప్రపంచమంతా. అంటే మొత్తం సారం ఒక చిన్న మాట చెప్పారు వ్యాసులు. ఇంత పెద్ద సంవత్సరానికి బీజరోహ ప్రవాహ. ఇదంతా త్వన్మాయేష సన్నిషేధం ప్రపద్యే ఇదంతా నీ మాయ. అలాంటి నీ మాయను మేము గెలవాలంటే నీవే కాబట్టి నిన్ను శరణు వేడుతున్నాము. నానా భావై లీలయైవ ఉపన్నయి దేవాను సాధున్ లోక చేసువున్ వివరిచి నీవే లీలయైవ ఉపన్నయిని సాయమైన లీలతో విలాసంగా ఏర్పడినటువంటి సకల భావములతోటి దేవతలను సాధుజనములను సకల లోకములను నీవు కాపాడుతున్నావు. హౌసి ఉన్మార్గానికి హింసయా వర్తమానం. హింసించేటువంటి దుర్మార్గులను నీవు వహిస్తున్నావు. జన్మ ఈ కత్తే పారా రాయి. ఈ అవతారం దేరికి అంటే భూమి యొక్క భారాన్ని హరించడానికి మీ అవతారము తప్తోహంతి దివ్య సాధు సయ్యన మహానుభావ నీ దుస్సాన దేవత్వం నేను తపించిపోతాను శాంతోగ్రేణ అచ్యుర్వరేణ జ్వరేణ నిద్రం అత్యుల్బడం మహా భయంకరమైనది. శాంతమే కానీ ఉగ్రం. వైష్ణవజ్వరము పైకి కనబడదు. లోపల ఉంటుంది. జరం ఉన్నట్టు తెలియదు. బానే ఉంటాం అనుకుంటా మిస్తారా ఏ పని చేయలేదు. జాగ్రత్తగా చూస్తే ఎప్పుడో కదల కనబడుతుంది. మొత్తం రోజు మొత్తంలో ఎప్పుడో 24 గంటలు రెండు సార్లు కనబడుతుంది.
మనం పోయింది అనుకోని ముందర వెళ్ళాము గోల మంచు. ఎలాగైతే ఎలాగైతే స్వామి అందరి కనపడడో ఆ జ్వరం కూడా కనబడదు అక్కడ. ఇలా వస్తుంది అది కాబట్టి శాంత అందుకనే శాంత ఉగ్రేన అచ్చుడు అనే శాంతంగానే ఉంటుంది కానీ ఉగ్రం. అత్యులు మనం మహా బాధ పెడుతున్నాం. తావత్ తాపః దేహినాం తే నీ మూలం నోసే వేదన్ యావదాసానుబద్ధాః. నీ పాద పద్మములను సేవించనంత వరకే జీవులకు తాపములు ఉంటాయి. కదా? ఎప్పటిదాకా సేవించదు? ఎప్పటిదాకా వారిలో ఆశ ఉంటుందో అప్పటిదాకా నిలుపుతుంది. ఆశాబద్ధులైన వారు నీ పాలవలను చేరించరు. నీ పాలవలను చేరించనంతవరకు తాపాలు ఉంటాయి. కాబట్టి అన్ని ఆశలు వదులుకొని నీ బాధములు చేపించిన వారికి ఎలాంటి తాపము లేదు అని ప్రార్థిస్తే చిత్రదత్తే ప్రసన్నోస్మి వివసితే మధ్యగాత్ఫలం. జనునైనను నీకు నా జనం నుంచి భయం కాస్త పోతుంది. మన ఇద్దరి సంపాదాన్ని ఎవరు చదువుతారో వారికి. నీ జ్వరం వల్ల నా జ్వరం వల్ల అపాయము ఉండదు. ఇత్యుక్తః అచ్యుతమానమ్య గతః మాహేశ్వరో జ్వరః ఆ జ్వరం కాస్త వెళ్ళిపోయింది. బాణస్తు రథమారూఘః ప్రాగాదియోత్స్యం జ్వరాత్నం మళ్ళీ. బాణాసురుడు అన్నీ సమకూర్చుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. తతో బాహు సహస్రేన నానాయుధ వరః వేయి బాహువులతో బాణాసురుడు కోపంతోటి బాణాలను విరమించాడు పరమాత్మ. అన్నిటిని కూడా ఛేదించి వీడికి గర్వం అంతా ఈ బాహువులతోటే కదా అని తన చక్రాన్ని ప్రయోగించి అతనికి ఉన్నటువంటి వెయ్యి బాహువులలో నాలుగు మాత్రం ఉంచి తక్కిన తొమ్మిది వందల తొంభై ఆరు బాహులను బాహున్ బాహున్ చిచ్చేదా శాకాయువ వనస్పతి చెట్టు కొమ్మలను నరికేసినట్లుగా ఇతని బాహులను నరికి పడేశాడు తన భక్తుని. బాహులు పరికేస్తుంటే మరి శంకరుడు చూస్తూ కూర్చోని అడిగాడు కదా అందుకే ఆ మహనుభావులు వచ్చి భక్తాన్ అనుకంప్య ఉపవ్రజ్య చక్రాయుధమపాత అని చెప్తున్నాను.
ఆ వృద్ధి ఏదో మళ్ళీ రాయి మనం చేయలేక చేస్తాం, తన వారిని కాపాడాలని మీకు స్తోత్రం చేస్తున్నాడు. స్వమ్ని బ్రహ్మ పరంజ్యోతిహి గూఢం బ్రహ్మని వాంగ్మయే స్వామి, నీవు పరంజ్యోతివి పరబ్రహ్మవు. ప్రతి వారికి అందరూ హృదయంలో ఉంటారు అనుకుంటారు కానీ అదా అంటే మీరు ప్రతి వారి వాక్కులో ఉండవు. ఎందుకు అంటే ఆలోచించండి. మనకు కలిగేటువంటి సంపదలకు అబదలకు మూలం ఏమిటి? వాక్యం కదా అక్కడ చేరి వాడికి ఏమేం కావాలో. దాన్ జరిగినట్టుగా మాట్లాడిస్తున్నారు. అవమానం కావాలి నాకు ఉచిత అవమానం వచ్చి నా అవమానం చేయాలి. సన్మానం కావాలి బాగా మాట్లాడండి గౌరవిస్తున్నారు. అందరి నీవు వాక్కులో బ్రహ్మణి వాంగ్మయే యెంపశ్చింతి ఆత్మలా ఆత్మ అమలా అమలాత్మానా ఆకాశమెవ కేవలం. పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవారే ఈ స్వరూపాన్ని దరిశించగలరు. నాభిహి నభ అగ్నిహి అని చెప్తున్నాడు మనకు. భూపాదౌ నిత్య నాభిహి నిత్యంగా నభస్సు నాభి అగ్ని ముఖము. వీర్యమేమో జలము, జౌహు శీర్షము, ఆశాకృతి, భూమేమో పాదములు, చంద్రుడు మనస్సు, యచ్ఛ దృక్ అర్చః సూర్యుడు నేత్రము. అహం ఆత్మ నేను. అంతఃకరణాన్ని నేను సముద్రః జకదం సముద్రము నీ ఉదరము రోమానీయ చౌడలయః అంబువాహ ఒడదులు అంబువాహ కేచ ఒడదులేమో రోమములు కేచములేమో మేఘములు బుద్ధి బ్రహ్మ అలాగే విసర్గః అధిషణః ప్రజాపతి హృదయం ఎత్య ధర్మః తవై ధర్మమేమో హృదయము తవై భవాన్ పురుషః లోక కల్ప ఇది మీ యొక్క విశ్వరూపం. అది తవావతారోయం అకుంఠ ధామం ధర్మస్య గుప్తై జగతో భవా మహానుభావా నీ అవతారం ఎందుకు ధర్మాన్ని రక్షించడానికి జగత్తును కాంపాడటానికి. భయంచ సర్వే భవతానుభావితాః విభావయామః భువనాని సప్తం వందరం నీ ప్రభావంతో ప్రేరేపించబడి నింపబడి నీ మా జగత్తు యొక్క మాయ పరిపాలన కర్మాలను మేము చేస్తున్నాం అంటే నీతో శక్తిని స్వీకరించి
మేము మాయా ధర్మములను మామా ధర్మములను ఆచరిస్తున్నాము త్వమేకాద్య పురుష అద్వితీయ గువకలవే అద్వితీయ ఆద్య పురుష తూర్య సుధృతు భేతు అకేతు ఈచ అన్నిటికీ కారణం నివ్వే దీనికి కారణం కావు. నీలో అకేతుహు ఈచ ప్రతీయతే అధాపి యధా వికారం స్వమాయయ సర్వ గుణ ప్రసిద్ధి నీలో ఏ గుణాలు లేవు. అంటే తత్వం ప్రజః తమః ఏ వికారాలు లేవు. కానీ లోక ధర్మాన్ని కాపాడటానికి ఆయా సమయాలలో ఆయా గుణములతో ఏర్పడే వికారములను చూపుతున్నాం. వాటిని చూచి ఆయన కూడా అలాంటి వారేలే అని అనుకుంటున్నాము. ఏవం యధైవ సూర్యః విగితః ఛాయయా స్వయా ఛాయాంచ రూపానిచ సంకతాస్తి ఏవం గుణేనా పిగితః గుణాస్త్వం ఆత్మ ప్రదీపః. గుడ్ మెడ్ కెప్ట్ గుడ్ మెడ్ ఉదాహరణ కావాలంటే మబ్బు అడ్డం వస్తుంది సూర్యుడు ఆయన కాంతి అయిపోయిందా పని చేయలేదా? తన ప్రకాశం పోకుండానే తనకు అడ్డం వచ్చిన మబ్బులు కూడా తన కాంతి మనం చూస్తా కదా కనపడుతుంది మబ్బు ఎలా కనపడుతుంది ఆయన లేకుంటే అది కూడా కనపడదు ఇక్కడ కనపడుతుంది చూడండి తనకు అడ్డుగా వచ్చిన మబ్బులు కూడా తన కాంతి తోటే తాను చూపెడతాడు. అలాగే చూసేటువంటి కన్నులోను కూడా తానే ఉన్నాడు. కంటిలో తానే ఉన్నాడు, ఆకాశంలో తానే ఉన్నాడు. మరి మబ్బు కంటికి సూర్యునికి అడ్డు వచ్చిన మబ్బును చూపుతున్నాడు. బబు వల్ల వచ్చేటువంటి నీడను చూపుతున్నాడు. తనకు నీడ లేదు. అలాగే పరమాత్మ కూడా మాయను అడ్డు పెట్టుకొని మాయతో ఉన్నావు స్వామి నీవని మనకు మాయను చూపుతున్నాడు మనను చూపుతున్నాడు మాయ వల్ల కలిగే అజ్ఞానాన్ని తెలుపుతున్నాడు. కానీ సూర్యుడికి ఎలా మబ్బు సూర్యుడిని కమ్మలేదో, మాయ నిన్ను కమ్మలేదు. నీ వల్లనే మాయ కనబడుతుంది, నిన్ను కప్పుదాం అనుకున్న మాయను కూడా నీవే చూపుతావు. అలాంటి మాయ నిన్ను కప్పుదు.
మబ్బు సూర్యుడిని కక్కు చూపించాలి ఇక దృష్టాంతం స్పష్టంగా అర్థం కాదు చెప్పారు. యదైవ సూర్యః పిహితః ఛాయయా స్వయా ఛాయాంచ రూపానిచ సంచచాస్తి ఏవం గుణేన పిహితః గుణాంశ్వం సూర్యుడు. కప్పబడని సూర్యుని లాగా నీవు గుణములతో కప్పబడవు అది కూడా ఉంటాయి. పత్వం అజస్తంభం సుభాష్యం నువ్వే చూస్తావు. అభిహితః గుణాంస్వం ఆత్మ ప్రదీపః గుణనస్య భూమన్ గుణములు కలవాని వల్లనే కనపడతావు. తగిన గుణాలు తప్పి పుత్రవు. యనుమాయ మోహిత ధ్యా పుత్రధార గుహాదిశు ఉద్మద్యంతి నిమద్యంతి ప్రసత్తా ఉద్మద్యంతి మహానుభావా. నీ మాయలో మునుగిన వాళ్ళు భార్య పిల్లలు సంసారం హిందు సంపదలు ఇలాంటి ప్రవాహంలో మునుగుతుంటారు. తేరుతుంటారు మళ్ళీ మునుగుతుంటారు. దేవదత్త ఇమం గబ్ధ్వా నుర్లోక మని సేంద్రియః యోనాద్రియే తత్పదో ససోత్యః ఆత్మవంచ్యతః నీవు ప్రసాదించిన మానవ దేహాన్ని కొని కూడా ఇంద్రియ జయమును పొందకుండా అంటే ఇంద్రియ జయముతో నీ పాదములను ఆచర్యించని వాడు వారి మానవ జన్మ వ్యర్థం. రోజు వాడు ఆత్మ వంచకుడు. ఎవరినో కాదు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. మన జన్మ వచ్చింది. లోకం సామాన్యంగా ఇలాంటి ఉత్తమమైన దుర్ల మన జన్మ వచ్చినప్పుడు కూడా. ఈ మానవ జన్మ ఉన్నంత లోపే పరమాత్మ పాదాలను ఆశ్రయం తరించే ప్రయత్నం చేయని వాడు ఆత్మవంచికుడివు అంటున్నారు. ఆత్మవంచికః యస్వాం యుజ్జతే మర్త్యః ఆత్మానం ప్రియమీశ్వరం అందరికీ ఆత్మవు నీవే. అందరికీ ఈశ్వరవు నీవే, ఈశ్వరుడవు నీవే. అలాంటి నిన్ను వదిలిపెట్టి విపర్య ఇంద్రియార్ధార్ధం విషమత్తి అమృతం ఉత్తేజం. అందరికీ ఆతము ప్రియుడవు. అన్ని లాభాలు కలిగించే నిన్ను వదిలిపెట్టి విషయ భోగాలను ఆశ్రయించేవాడు. అరచేతిలో ఉన్న అమృతాన్ని వదిలిపెట్టి విషం తింటున్న వారి కోసం. విపర్య ఇంద్రియాద్యార్థం విషమత్తి అమృతం త్యజన్. అమృతాన్ని విడిచి విషమును పూజిస్తున్నాడు. అహం బ్రహ్మ అత విభుదాః.
మునయత్త్య అమరాశయా నేను బ్రహ్మ దేవతలు మునులు సర్వాత్మ బ్రహ్మం ఆత్వం ఆత్మానం స్వేష్ణ ఈశ్వర నీవందరము నిన్నే ఆశ్రయించాం ఎందుకు మా అందరికీ నీవే ఆత్మవు నీవే ప్రియుడవు నీవే ఈశ్వరుడవు. తంత్వా జగస్థితి దయాన్వహేతుం తమం ప్రశాంతం సుహృదాత్మ దైవం ప్రపంచం యొక్క సృష్టి ప్రపంచం యొక్క రక్షణ ప్రపంచం యొక్క ప్రయయ. మూడు పనులను నీవు సమానంగా చేస్తావు. ఎంత ఉత్సాహంతో సృష్టిస్తావో అంత ఉత్సాహంతోటే నశింపజేస్తావు. అదే శిష్టతోటే సాపాడుతావు. పుట్టినప్పుడు సంతోషము, చచ్చినప్పుడు ఏడుపు, చచ్చినప్పుడు గర్వము ఇలాంటివేవి నీకు ఉండవు. ఒకే తీరుగా సమం, ప్రశాంతం, సుహృతం, ఆత్మదైవతం సమానంగా ఉంటావు. ఇలాంటి వికారములు లేకుండా ఉంటావు అనన్య వేగం జగదాత్మ క్రేతం భవాభవ వర్గాయ అజామ దైవం ఇలాంటి నిన్ను జగదాత్మ స్వరూపుణ్ణి భవాభవ వర్గాయ సంసారము తొలగుటకు నిన్ను సేవిస్తున్నాము అయం మమేష్టః దహితః అనువర్తి స్వామి వీడు ఉన్నాడే బానాసురుడు నాకు ప్రియ భక్తుడు ఇష్టుడు. అనువచనాన్ని అనుసరించి ఉంటాడు. మయాభయం దత్తం అమూర్త్య నాయనా నేను వీనికి అభయం ఇచ్చానయ్యా. నీకు ఎలాంటి ప్రమాదం జరగదని నేను అభయం ఇచ్చాను. సంపాద్యతాం తద్భవతః ప్రసాదః యదాధికే దౌత్య పతౌ ప్రసాదః దైత్య పతౌ ప్రసాదః మరి ఈ విషయం మనం కనెవరే ఇక్కడే ఉంగే లేదు. కాబట్టి అనుగ్రహించి ఈ రాక్షచుడిని ఈ దైత్యపతిని కాపాడు అనుగ్రహించు అని సంకల్పన రాక్షించే నిలాత భగవాన్ తన్నః సర్వామ ప్రియంతవా అయినా నువ్వు చెప్పిన కారణం కాదా నీకు ఏది ఇష్టమో అది నా గుణ ఇష్టమే నీ ఇష్టమే చేస్తాను భవత జ్యోతితం సత్యే సాధ్వ అనుమోధితం
నేను చేసిన దాన్ని కూడా ఆమోదిస్తున్నాను. అవజ్యోయం మమాప్యేష వైరోచిన్షితా. ఎందుకు ఎవరి కొడుకు బల్జెక్ కొడుకు బల్జెక్ కొడుకు ఎవరి కొడుకు వీరు వచ్చిన వాడి కొడుకు వీరు వచ్చిన వాడి కొడుకు కైరాల కొడుకు తను వారి ఇచ్చాను కదా. ఇక నుంచి ఈ వంశం వాళ్ళని నేను చంపను మారిచ్చాడు. కాబట్టి బరిచక్రవర్తి కుమారుడు కాబట్టి నేను కూడా నిన్ను చంపకూడదు. నా విధానం కూడా అవజ్యుడే ప్రహ్లాదాయ వరోదత్త. నవజ్యోమే తవాన్ వరమిచ్చాను ఇక ముందు నుంచి విమోచన అవ్వని ఎవరిని చంపనని వరమిచ్చాను దర్పోపశమన ఆయాత్య రౌక్నాపాహ వనయ ఈ గర్వం చాలా ఉంది. ఆ గర్వాన్ని పోగొట్టడానికి బాహులం నరికారు. ఇంత తక్కువ వానిని చంపను సూది చంత బలం బూరి ఎచ్చ పారాయి చంపవా భూమికి చాలా బలవుతుందని వీడి సైన్యాన్ని కూడా చంపిస్తాను వానిని ఉంచుతాను. వారి సైన్యం పోయింది, వారి బాహువులు పోలేదు. ఇంకా వారి ఏం చేస్తాడండీ? చాలా అలా చత్వారోత్య భుజా శిష్టా భవిష్యంతి అజరామరా ఇతనికి ఈ నాలుగు బాహువులు. వ్యాధి ఉంటాయి వాడికి ఎలాంటి భంగం లేదు భంగం లేదు పార్వత ముఖ్యోభవత నపుత శిష్య పరిపడిన ఇతను నీకు నీ జనానికి తను ప్రధానుడు. అది కూడా గణం సముద్ర గణం బాణ బహనా చూస్తారు కదా ఇలా గణము నీకు వాడు కాబట్టి నీకేం భయం లేదు అతనికి కూడా ఆపద లేదు అని భయం ఇస్తే ఇది లబ్ధ్వాభయం కృష్ణ కృష్ణం ప్రణమ్య చిరసా అసురః ఇలా అభయం ఇచ్చిన తరువాత బాణాసురుడు కుశ పరమాత్మను తలవంచి నమస్కరించి ప్రార్థన చేశాడు. ప్రాజ్యుమ్నిం రసమారోప్య తవద్వాసముపానయత్ అని రుద్ధుడిని. ఉషతో కలిపి అర మీద కూర్చోబెట్టి కానుకలు గస్నాలన్నీ ఇచ్చి నగరానికి సాగ జోడారు అన్నమాట. అక్షౌనినియా పరివృతం సువాస సమరం కృతం తపత్నీకం పురస్కృత్యయు రుద్రాము మూర్త రుద్రుని యొక్క ఆముల గారికి ఉంది అందరూ.
వెళ్ళిపోయారు. స్వరాజధానీం భవలంకృతో ధ్వజైహి తతోరణైహి ఉచ్చిత మార్గచ త్వరం వివేచ శంఖానక దుంజు స్వరైహి భవన వాద్యాలతోటి శంఖనాదములతోటి దుంజు వినాదములతోటి పౌర శౌరుద్విజాతి పౌరులు. మిత్రులు బ్రాహ్మణోత్తములు స్వాగతం చెప్తుంటే వాటితోటి మహానుభావుడు తన ద్వారకా నగరానికి అనిరుద్ధుడిని ఉదరుణ తీసుకొని బయలుదేరాడు చేరాడు. ఏవం కృష్ణ విజయం శంకరేను చ సంయుగం మౌస్మరేత్ ప్రాత ఉత్సాయ న తస్య త్యాత్ పరాజయః ఈ శివకేశవుల యుద్ధము. శివ పరాజయము, విష్ణుని విజయము, బాణాసురుని రక్షణ దీన్ని ఎవరు చదువుతారో అలాంటి వారికి జీవితంలో పరాజయము ఉండదు. దీంట్లోనో ఓడిపోవడం సర్వత్ర విజయం అన్నమాట. దీని తర్వాత ఏకదా భువనం రాజన్ జగ్ముహో యదుకుమారకా విహత్వం సాంబ ప్రద్యుమ్న చారుభాను గదాదయ ఒకసారి. కుతురుల యొక్క పుత్రులంతా పెద్ద గుంపు కదా కోట్ల మంది. అంతవరకు కాకుండా కొంతమంది ఓ 100 ఓ 200 మందో ఓ గుంపుగా వెళ్ళేది అలా ఒక పోనంలో విహారానికి వెళ్ళారు. అలా వెళ్లి తిరిగి తిరిగి తిరిగి ఓ పెద్ద బావి నీరు లేని ఓ బావిని చూశారు. ఏమిటిరా బావి అని దగ్గర చూస్తే అందులో పెద్ద కుక్కరాసం అంటే తొండ. ఊతా వెళ్ళి అంతా మనం పెద్దగైతే ఈ తొండ ఎంత ఉందంటే అది పెద్ద పర్వతం అంతా ఉంది. పర్వతం అంత పెద్ద సుగలాసం గిరినిభం వీక్ష విస్మిత వాన సాపకం బావిలో పడింది బయటికి రాలేదో ఏమో రక్కపడుతుందేమో అని. ఇందక కలిసి దాన్ని లేపి బయట పెడదామని విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళు లేవగలరా? పరంగా కాలేదు. ఇంకేమిటబ్బా ఇంత బలమా దీనికి? అందరూ మహా బలమా తప్పు కూడా ఎవరు కాదు. ఏం చేయాలో అర్థం కాక. అరే స్వామి స్వామి స్వామి ఇలా జరిగింది నాన్నగారు తాతగారు ముత్తాతగారు అందరూ ఉన్నారు కదా అలా చేస్తే సరే సుఖా బా తాను వచ్చాడు ఓ ఇదేనా అని ప్రేమ చేసు ఇలా పోతే వస్తాడు కదా ఇది
ముత్తాత పరమే ఎక్కువ ఉంది బాబు రా మన వాళ్ళు కొంచెం కూడా చేయలేని పని ఈ ముత్తాత గారు అలా అడిగారు అలా అడిగారు. కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ తాలగానే వాడికి ఆచారంపై కిరీటములు, కుండలములు, ఆభరణములు దివ్యమైనటువంటి రూపంతోటి ఆ మహానుభావుడు వచ్చేసాడు. స ఉత్తమ శ్రోధనాభివృత్తః సంతప్త చామీకర చారువర్ణః స్వర్గద్వ అద్భుతాలంకరణః అంబరస్త ఇలా ఉన్నటువంటి వానిని చూసి. కుశ పరమాత్మకు తెలిసి కూడా హక్త వాణులు వినాలి కాబట్టి నాయనా నువ్వు ఇవ్వాలి. ఈ రూపం ఏమిటి? మరి ఇంత మంచి వాళ్ళవు అలాంటి వికారాలు వాళ్ళు తోండాలితే పరమ జుగుప్త కదు ఇలాంటి రూపాన్ని నీవు ఎందుకు పొందావు? అసలు మేము వినదగినదే అయితే వినవచ్చు అనుకుంటే చెప్పవయ్యా అని స్వామి అడిగితే అప్పుడు దృగో రామ నరేంద్రోహం ఇక్ష్వాకు తాయ స్వామి నేను ఇక్ష్వాకు పుత్రుడిని నా పేరు నృగ. దుర్గ జకావతి. ఇతను ఎంత గొప్పవాడు అంటే భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని గోవులను దానం చేసింది. రామో అత్తమునకు అంతు లేనని గోవుడు దానం చేశాడు. అంతే కాదు ఇక ప్రపంచంలో నా అంత గోదానం చించేవాడు ఎవరూ ఉండడు. అని కూడా అనుకున్నారు. అది బాధ వచ్చింది. దానం చేయడం మంచిదే. ధర్మాన్ని ఆచరించు. కానీ నేను మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తాను, ఆచరించలేను. ఇతరులు దీన్ని ఆచరించలేరు. అంటే స్వామి ఊడిపోవడం అహంకారం తోడడానికి స్వామి సంకర సంకర ఏం జరిగిందంటే ఒకసారి ఇతను ఇచ్చిన ఆవులలో ఒక ఆవు తప్పించుకొని వచ్చి మళ్ళీ రాజుగారి ఆవుల గుంపులో చేరింది. ఈయన తెలియక ఈ గుంపును ఇంకోటి రానిచ్చాడు. వాని ఆవును తీసుకొని పోతున్నాడు. పోతుండగా మొదలు తీసుకున్న వాడు ఉన్నాడే వాడు చూశాడు. అరె ఈ ఆవు నాది కదా. ఆవు గారు నాకు ఇచ్చారు నువ్వు ఇలా తీసుకొని పోతున్నావు. అంటే ఆవు గారు నాకు ఇస్తే నేను ఇటు పోతున్నా. పోదాం పద ఆవు గారు.
ఓ మహారాజా ఇది మీరు నాకు ముందు దానం చేశారా? మరి ఒకే అరుద్య దానం చేయకూడదు కదా. తత్పత్య దానం బహు పాప రూపము అని శాస్త్రం. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇచ్చిన, ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకున్నా. మనమే దానం ఇచ్చి మనం మరి దాన్ని తీసుకుందాం అని చెప్పి ఆయన జ్ఞాపకం అనుకుంటారు. వాంత తీ అన్నారు. వాంతి చేసుకున్న దాన్ని తినడం అన్నారు. అది మహా పాపం. అందుకోసమని మరి ఇది నాకు ఇచ్చారు. అంటే నాయనా మరి దీన్ని ఏం చేసిన పాపం కాదు. తెలియక అది వెళ్ళింది మళ్ళీ వచ్చి వెళ్ళింది. కోట్ల ఆవులలో నేను నా ఆవు గుర్తుపట్టలేను కదా. తెలియకుండా జరిగింది. కాబట్టి ఆవు బదులు మింగుకొని అచ్చా ఆవు తీసుకున్నాను. తీసుకొని దీన్ని వాళ్ళని అడిగింది. ఇతన్ని అడిగారు, అతన్ని అడిగారు. ఇద్దరు కసేమిరా నాకా ఏం చేయలేడు పాపం. అలాగే ఊరుకున్నాడు. కొన్నాళ్లగా మహానుభావుడు మరణించాడు. స్వర్గానికి కాదు నరకానికి యముడు అడిగాడు యముడు అడిగాడు నీవు చాలా పుణ్యం చేశావు కొద్ది పాపం చేశావు ముందు దేన్ని అనుభవిస్తావు పాపాన్న పుణ్యాన్ని పాపం కొద్దిది కాబట్టి ముద్దని అనుభవించు తర్వాత మొత్తం నీకు పుణ్యమే ఉంటుంది అంటే అలాగేనండి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే తొండగా వచ్చి బయట పడింది. ఇదండీ నా కథ. ఇలా నేను అనుజ్ఞాతః. ఇందులో దేవ దేవ నాంతం దానస్య ధర్మస్య పచ్చి లోకస్య పాస్పతః తత్వం స్మృతిర్నాద్యాద్య విద్వస్త తవస్పందర్జనాద్యనః ఇలా పడ్డారు కానీ ఇలా పడ్డా నేను ఇన్ని రకముల దానాలు చేశాను కాబట్టి నీ అనుగ్రహంతో నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. నిన్ను చూడగలిగాను. ఈ స్పర్శను పొందాను, నా శాపను నేను విముక్తుడిని అయ్యాను. తత్వం కదమ్మమ విభో అక్షిపదః పరాత్మ యోగేశ్వరైహి కృజృత్యం విభావ్యః మహాయోగేశ్వరులకు కూడా. నువ్వు రా కాదు చెవులకే పడని నీవు నా కంటిలో పడ్డావు ఇది ఎంత దుష్టం దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ శ్రీకేశ పుణ్యక్రోత అచ్యుత అవి ఎవరంటే ఎలా ఉంది కోత్రం చాలా సులభం
అన్ని నామాలు కలిపారు. అవును. పెద్ద కథలు చూడండి దేవ దేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హుష్కీశ పుణ్య శ్లోక అక్షిత అవ్యయ. ఒక ఎనిమిది నామాలు పెడితే స్నోత్రం ఉంటుంది. సులభోనమ అంటే మనస్సులో భావము భక్తి దృఢంగా ఉంటే శ్లోకాలు అవే వచ్చేస్తాయి పెద్ద కర్మ పని లేదు. ఏ నారాయణ నృతి శ అనుజానేమిమాం కృష్ణ యాం ధం దేవగతిం ప్రభో స్వామి, నీకు బొద్దో చాపి మోచనం అయింది. నేను వెళ్తాను అనుమతి ఇవ్వవలసింది. యత్తద తద శదస్య తభూయాన్మే త్వత్పదాస్పదం. ఇప్పటినుంచి నేను ఎక్కడున్నా నా మనస్సు నీ యందే ఉండాలి. నమస్తే సర్వభావాయ బ్రహ్మణే అనంత శక్తయే నీకు నమస్కారం మహానుభావా. కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పదయే నమః నీవే వాసుదేవుడవు నీవే కృష్ణుడవు నీవే సకల యోగపతివి అని చెప్పి పరిక్రమ్య పాదము స్పుష్టివా ప్రదక్షిణం చేసి పాదములు స్తుతించి నమస్కారం చేసి అతని అనుగ్రహాన్ని పొంది విమానాన్ని అది రోగించి అక్కడి వారందరూ చూస్తుండగా ఈ నృగుడు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేరిన తన వారందరికీ కృష్ణ పరమాత్మ ఓ చిన్న క్లాస్ తీసుకున్నారు. పోలిస్తాను సత్వం అందుకే ఈయన కల్పించాడు. త్వరలో కలియుగం రాబోతున్నది కాబట్టి దాని ప్రభావం ఇప్పుడే పడబోతుంది కాబట్టి అంత మంచి బీజాలు వేయాలని. ఈ సంఘటన సృష్టించి వారందరినీ కూర్చోబెట్టి వారికి తత్వోపదేశం చేస్తున్నాడు. ఇందులో వస్తున్నాడు కృష్ణః పరిజనం ప్రాహ భగవాన్ దేవకీతుతః బ్రహ్మణ్య దేవః ధర్మాత్మ రాజన్యాన్ అనుశిక్షయన్. పరమాత్మకు బ్రాహ్మణులు అంటే అమిత ప్రీతి. అందుకే రాజులందరికీ పాషం లేపదలుచుకొని ఇలా అంటున్నాడు దుర్జలంబత బ్రహ్మత్వం బుక్కమగ్నేహిమనాగపి. బ్రాహ్మణ ధనము భుజిస్తే అరగదు. అగ్నిలో పడేసినారు కాలిపోతారు. అగ్నేహ మనాగతి తేయీయ సోభి క్రిముత ప్రాజ్ఞాం ఈశ్వర మాలినాం. మహా తేజస్సు గలవాడు కూడా బ్రాహ్మణ ధనాన్ని అరిగించలేడు అంటే ఇక సమాజం గురించి ఏం చెప్పాలి? నాహం హాలాహారం మన్యే విషం వ్యత్య ప్రతిక్రియ.
హారాహరం విషమే కాదు బొమ్మన్నాడు స్వామి. ఎందుకంటే దానికి కూడా ప్రతిక్రియ ఉంది, మందు ఉంది. హారాహరం ప్రయోగించిన తొలగించుకునే మందు ఉంది కాబట్టి అది విషం కాదు. బ్రహ్మత్వం నిమిషం ప్రోక్తం. నాస్య ప్రతివిధిర్భువి బ్రాహ్మణ ధనానికి ప్రతీకారమే లేదు కాబట్టి అసలు విషము ఇది. ప్రతివిధి భువి హినస్తి విషమస్తారం వన్ని అద్విప్రధాన్ని విషం అనేది ఒక్క చిన్న వాడిని చంపుతుంది. అగ్ని వస్తే నీళ్లు తగిలితే నిప్పు చల్లారుతుంది. ప్రసాయం ఇది. కులం సమూలం దహతి బ్రహ్మ స్వారణి పావక బ్రహ్మ స్వ వల్ల పుట్టిన అగ్ని ఉంది అది ఒక్కడి కాదు మొత్తం కులాన్నే దహింపజేస్తుంది. బ్రహ్మత్వం దురనుజ్ఞాతం భుక్తం హంతి త్రిపురుషం దురనుజ్ఞాతం తెలియకుండా చేస్తేనే త్రిపురుషం మూడు పురుషాంతరాలను నచింపచేస్తుంది. రహస్యతు బలాతి భుక్తం దశ పూర్వాన్ దశాపరాన్ తెలిసి బలవంతంగా అపహరించితే అది తలాలు మొదటివి పరితల తర్వాతవి అంటే 21 తలాలను యూజిస్తుంది, బాధిస్తుంది. రాజాన రాజలక్ష్మియాంధా నాత్మపాతము జక్షతి. కాబట్టి చెప్తున్నాను రాజ్య సంపదతో గుడ్డివాళ్ళై రాజులు. తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవద్దు. ప్రశ్య విచక్షతి నిలయం ఏభిమన్యంతే బ్రహ్మత్వం సాధు బాలిచాహ. అజ్ఞానుల ద్వారా బ్రహ్మత్వాన్ని మించినటువంటి విషం లేదు, అగ్ని లేదు. దానివల్ల వచ్చే నరకం చుల నరకం పోయేది రాదు. గుణనంతి యావతత్వంసోను క్రందతాం అశ్రుబిందవ ఆ బ్రాహ్మణుడు. ఏడిస్తే అతని కన్నీటి చుక్కలు భూమ్మీద ఎన్ని రేణువులను ఆక్రమించాయో అలాగా ఉంటారు కదా ఎన్ని రేణువులను ఆక్రమించాయో. విప్రాణాం కృతవృత్తినాం పదాన్యానాం కుటుంబినాం అంటే వారి వృత్తిని లాగుకుంటే అయ్యో మాకు ఇలా జరిగిందే అని ఆ బ్రాహ్మణుడు బలపాటున ఏడిస్తే అతని కన్నీరు తినబడి
ఎన్ని రేణువులని కలిపిందో రాజాన రాజపుణ్యాస్య తావతా అబ్దాన్ని దంతిషా కుంభీపాకేతు పచ్చింతి అని సంవత్సరాలు కుంభీపాక నరకంలో వాళ్ళు. అనుభవిస్తారు బ్రహ్మదాయాపహారి బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళు అన్ని సంవత్సరాలు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తారు ప్రదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్యయ తానిచ్చింది కానీ వితరించిన దాన్ని గాని బ్రాహ్మణ వృత్తిని హరించినట్టయితే షష్టివర్ణ సహస్రాణి విష్ఠాయాం జాయతే కృమిహి. 60,000 సంవత్సరాలు మలములో ఉండే పురుగుగా పుడతాడు. నమే బ్రహ్మధనం భూయాత్ యద్ వృద్ధ్వా అల్పాయుషో నరా కాబట్టి నేను కూడా నాకు కూడా బ్రహ్మధనం కావాలని అనుకోవడం లేదు దాన్ని భుజించి మానవులు అల్పాయుష్మంతులు. దీర్ఘ నరకానుభవం కలవారవుతారు. పరాజితాశుతా రాజ్యాద్ భవంతి ఉద్వేగినః అహయః. పాములుగా పుడతారట. ఎదుటి వాడిని భయపెట్టేటువంటి సర్పములుగా పుడతారు. విప్రం కృతాలహమపి నైవ గృత్యత మానుకా. నా బంధువులారా, నా జనములారా, పొరపాటున బ్రాహ్మణుడు మీకు ఏదైనా అపచారం చేసినా సరే మీరు అతనికి ద్రోహం చేయడానికి ప్రయత్నించకండి. ధనంతం బహుజపంతం వా నమస్కృతా చిచ్చిన అభిక్షేపించిన కొట్టిన అలాంటి వానికి నమస్కారం చేయకు వెళ్ళిపోండి కానీ అపకారం మాత్రం చేయకండి. యదాహం ప్రణమే విప్రాన్ అనుకాలం సమాధనం అను సూచి నేర్చుకోండి ఈ నెల ప్రతిదినము. బ్రాహ్మణోత్తములను నమస్కరిస్తాను తదా నమత యూయంత అలా మీరు కూడా నమస్కరించండి యో అన్యధామే తదందః దీనికి వ్యతిరేకంగా ఆచరిస్తే అలాంటి వాళ్ళు దండములు అలభవిస్తారు అంటే నేనే వారిని శిక్షిస్తాను. బ్రాహ్మణార్గు అపహరుత హర్తారం పాతయతి బ్రాహ్మణ ధనం అపహరించబడితే అపారించిన వాడిని పతనం చేస్తుంది అజానంతమ వ్యక్తేనం దుర్గం బ్రాహ్మణ గౌరి తెలియకుండా తెలియకుండా హరించిన పతనం చేస్తుంది దూడే తిస్తా ఉంటాడు అది తెలిస్తే తెలియకుండా వచ్చింది పాపం ఇచ్చేసాడు.
ఇలాగ తెలిసినా తెలియకున్నా బ్రాహ్మణ ధనాన్ని హరిస్తే పతనం తప్పదు. అందుకే నా వల్ల బ్రాహ్మణ ధనాపహరణం జరగకుండా అనుగ్రహించమని నిత్యం పరమాత్మను ప్రార్థిస్తూ తన జీవితాన్ని గడిపినవాడు ఉత్తముడు. ఏవం విశ్రావ్య భగవాన్ ముకుందః ద్వారకౌకసః ఇలా స్వామి. వివరించి బోధించి పావనాదలోకాన వివేక నిజమందిరం తన లోకములో పవిత్రుడు కాబట్టి మళ్ళీ తన ఇంటికి తాను పోలాని తాను వెళ్ళిపోయాడు. బలభద్రః కురిశ్రేష్ట భగవాన్ ప్రథమాస్పితః సుగుద్ధి దిక్షుహు ఉత్కంఠః ప్రేయౌ నందగోకులం. తరువాత చాలాకారమైంది ఈ కృష్ణుడేమో రావటం లేదు నా వల్ల కాదు కానీ బలరాముడు తన మిత్రులను తీసుకొని రేపటి ఎందుకు వెళ్ళాడు కాలాకాలం అయింది మరి గొట్టలు ఆయనకు ఉన్నారు మరి మా దగ్గర ఉన్నారు కదా ప్రియురాళ్ళు ఈ బాధ ఎందుకని తాను వెళ్ళాడు అని చూసుకొని పరిత్వక్త శిరోత్సంతైహి గోప గోపి గొట్టలు గోపాలులు యశోదానందులు గాఢంగా కౌగలించుకొని వారిని ఆదరించారు. రాముడు ప్రజలకు నమస్కారం చేసి వితరౌ ఆశీర్వాదం నందుడిని నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను పొంది చిరం నఃపాగి దాచారః సానుజః జగదీశ్వర ఇత్యారోప్య నాయన ఇంత కాలానికి వచ్చావురా. మా మీద దగ్గర నీకు దయ జరిగిందా? దారా నాన్న అని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చో పెట్టుకొని ప్రేమతో మాట్లాడి గోప వృద్ధాంస్య విధివతో యవిష్టైహి అభివందితః పెద్ద దృశ్యం నమస్కారం చేశాడు చిన్నవారు తనకు నమస్కారం చేశారు. ఇలాంటివి పొంది యధా వయః యధా సఖ్యం యధా సంబంధమాత్మనః వయస్సుకు స్నేహానికి సంబంధానికి అనుగుణముగా వ్యవహరించాడు సముపేక్షాద గోపాలాన్ హాస్య హస్తగ్రహాదిభిహి విత్రాంతం సుఖమాసీన కొందరికి కొందరినేమో పరిహాసం మాటలు మరికొందరిని కౌగిరించరు మరికొందరు వస్తే క్షేక్రం అంటారు కదా హస్తగ్రహం అన్నమాట క్షేక్రం ఇలాంటి వాటితో అంటే వారి వారి యోగ్యతను బట్టి సంబంధాన్ని బట్టి వయస్సును బట్టి అందరిని మన్నించి విశ్రాంతం సుఖమాసీనం పప్రచ్యుహు పర్యుపాగతః అందరూ వచ్చి అతను భోజనాలు చేసి విశ్రాంతిగా కూర్చుంటే ఎవరు అడుగుతున్నారు?
కురు పృష్ట ధ్యానామయం స్వేషు ప్రేమగద్యుదయా గిరా అందరూ కలిసి కృష్ణే కమల పత్రాక్షే సన్యస్నా శిలరాత సహా ఇలాంటి వాళ్ళు వాళ్ళు పృష్ట పరమాత్మ అంటే అన్ని పూజలు అన్ని ప్రాణాలు, అన్ని బలాలు, అన్ని సంపదలు ఉంచిన వాడు సర్వాత్మన అతనికే అర్పించారు కదా. ఇలాంటి మహానుభావులు కట్టిన్నో బాంధవా రామ సర్వే కుశలమాస్తతే రామ. మన బంధువులంతా క్షేమంగా ఉన్నారా? స్వరదనో రామ యూయం దారసుకాల విగ్రహ అయ్యారు, పెళ్ళయాలు, భార్యలు, పిల్లలు, మనవలు అందరూ వచ్చారు కదా. మరి ఇంత సమరంభంలో అమ్ములను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా తలుచుకుంటున్నారా ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నారా దిష్ట్యా కంసోహతా పాప దిష్ట్యా ముక్తా సూర్జనా మధుడు వదించబడ్డాడు. మిత్రులంతా బాధల నుంచి తప్పించబడ్డారు. నిహత్య నిర్దీత్య రిపున్ దిక్ష్యా దుర్గం సమాసితా రసురం చంపారు. కొందరిని ఓడించారు. మరి కొందరిని దూరంగా తరిమేసి. ఉత్తమ దుర్గాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని సూయవక్తం చేశారు, ప్రజలంతా కాపాడుతున్నారు. అలాంటి వాడు కృష్ణుడు కచ్చి దాచితే సుఖం. వాడు బాగున్నాడా? ఇప్పుడు వాడు పురస్త్రీ జనవల్లభ. రేపళ్ళ వాడు స్త్రీలు కదా ఇప్పుడు పురస్త్రీలు కదా పురస్త్రీ జనవల్లభుడు బాగున్నాడా? కచ్చి స్మరతివా బంధున్ పితరం మాతరం ముమ్ముల దాచుకుంటున్నాడా? అమ్మ నాన్న ఎలా ఉన్నారని అప్పుడప్పుడైనా గణితం జ్ఞాపకం చేసుకుంటున్నాడా? అప్యజో మాతదంత రక్షం తపుతాప్యా గమిక్షతి నా జీవితానికి నవస్పరా. తల్లి కదా పింజల తల్లి ఈ తల్లిని చూడడానికి ఒక్కసారైనా ఇప్పుడు వస్తారా అపివా స్మరతే అస్మాకం అనుసేవం మేము చేసిన సేవను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటాడా? మాతరం పితరం ప్రాత్రూల్ పతీన్ పుత్రాన్ స్వశ్రూరపి యదర్ తేజసి మదాచారః దుత్యజాన్ స్వజనాన్ ప్రభు తల్లి తండ్రి బంధువులు మిత్రులు వీరు ఇల్లు వాకిళ్ళు పశువులు ఆస్తులు ఏవి?
వదిలిపెట్టలేమో అలాంటి వారిని అన్నిటిని అతని కోసం మేము వదిలిన వాళ్ళము. తాన సద్య పరిచర్య గత అలాంటి మమ్ములను విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు. సంచిన్న సౌహృదః తదన్ను తాదృశం స్త్రీభి నశ్రద్ధీచిత పాతితం అలాంటి అలాంటి వాడి మాటలు. ప్రపంచంలో ఎవరైనా నమ్మకుండా ఉంటారా? అందరూ నమ్ముతారు. ఇలా నమ్మబలికి అందరిని వదిలిపెట్టి మోసం చేసి పోయే వాళ్ళని తెలుసు ఉంది. మరి ఇంకా అలాగే ఉంటుందా కాస్త ఏమైనా? మారి మంచివాడయ్యాడా కాస్తా నమ్మకస్తవే నమ్మస్తున్నా స్వామిని అంటున్నారు తదన్ గుండంతి అనవస్థితాత్మనా ఉచక్కుత శ్రత్య బుధాః పురస్త్రియః మీవంటే పల్లటూరి వాడం. గిరిజందులం అలాగే అరణ్యంలో ఉండేవాళ్ళం కాబట్టి అతని అమాయ అతని మాటలకు అమాయకులం కాబట్టి నమ్మాము. తెలుగు గలవాళ్ళనేమో నాగరికులు నగర స్త్రీలు వాళ్ళు కూడా నమ్ముతున్నారా? వాళ్ళే నమ్ముతున్నారయ్యా మీరు నమ్మితే నమ్మును కానీ కదం ఈ వచ కృతజ్ఞస్య పుదాః పులస్త్రియః గుణ్ణస్య వై చిత్రకథస్య సుందర స్మితావలోప సుత స్మరాసురాః వాళ్ళు ఎలా ద్రహిస్తున్నారు, వాళ్ళు ఎలా నమ్ముతున్నారు, వాళ్ళు ఎలా అతని మాలాగే అతని వలలో వాళ్ళు పడిపోయారా, ఎలా పడుతున్నారు? కిమ్ నస్త సదయ గోప్యః సదా సదయతాపరాయన మనకెందుకండీ ఆయన పుట్టట్లు వేరే మాట్లాడుతున్నారు. అది మనకెందుకు ఇంకా ఎందుకంటే యాచ్యతా విన కాల ఇంకా సదైవన మనం లేకుండా ఆయన పొద్దు పోతుంది కదా మనకు పోదు ఆయన లేకుండా మనకెందుకు ఎందుకు మాట్లాడదాం. హలో గోపరా ఉన్నటువంటి ప్రేమను విష్టూరంగా మార్చుకున్నాడు. అవునండి మీకు మీరెంతో మాకు మీరెంతే. అవసరం మీకు లేదు కదా, నీ అవసరం మాకెంతకు? మీరు లేకుండా మీరు ఉంటున్నారు, మీరు లేకుండా మేము కూడా ఉంటాం. ఎందుకు ఆ ముచ్చట్లో ఏమవద్దుగా అంటున్నారు. అంటే సహజమైన అత్తు అన్నమాట. కాబట్టి దుఃఖం ఉడికి వస్తుంది, దాన్ని దాచుకొని పళ్ళ బిగువు అంటామే ఆ భావన అన్నమాట.
అందుకే యాతి అస్వాభి వినా కాలః తదైవనః తత్సేది అస్వాభినా కాలః యాతి మీ మనము లేకుండా అతనికి కాలం గడుస్తుంటే తదైవనః మాకు కూడా ఎందుకు మాకు గడుస్తుంది అతనికి మా అవసరం లేదు మాకు ఆయన అవసరం లేదు. మేము తచ్చుకుంటాం ఆయనను అలాగే కానీ అని ఇతి ప్రహచితం చెవురే జరిపిదన్ చారు విక్షితం అతని నవ్వు అతని మాట అతని చూపు అతని నడక. అతని యొక్క ప్రేమ ఇవన్నీ స్మరంత్యః ఉరుదుహు తరుచుకుంటూ ఓ ఏడ్చారు స్త్రీలంతా సంకర్షణస్తాః కృష్ణస్య సందేశైహి హృదయంగమై నేను అందుకే వచ్చాను. మీరు ఇలా బాధపడుతుంటారని కృష్ణ పరమాత్మ మీకు ఈ నాలుగు మాటలు చెప్పమని పంపిస్తేనే వచ్చాను. నా అంతల వినియోగం కాలేదు. ఆయనే పంపించాడు, నీకు చెప్పమన్నాడు. ఏదో చేయాలి కదా అని కృష్ణుడి కృష్ణుడి సందేశాన్ని చెప్పినట్టుగా చెప్పి వాళ్ళ దుఃఖాన్ని ఆవేదాలని కాస్త తగ్గించాలి. సందేహై ఉదయంగమై సాంత్వయామాస భగవాన్ నానానునయ కోవిదః అంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండములని అనునయించే వారికి ఈ గోపిక నవసరం అంటున్నారు. అందుకే వీరిని బాగా ఓదార్చి గోమాదత్ర చావాస్తీత్ మధుం మాధవ దేవచా రెండు నెలలు ఉన్నాడు. చైత్ర వైశాఖ మాసాలు మధు మాధవ అంటాం కదా ఈ రెండు నెలలు అక్కడ కాలం గడిపాడు. రామః శపాత్ భగవాన్ గోపీనాం రతిం ఆవహన్నుం. ఈ మహానుభావుడు గోతికల గుప్పించి కడిగిస్తూ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. పూర్ణ చంద్ర కళామృత్యే కౌముది గంత వాయునా నిండు పున్నమలో వెన్నెల సుగంధమైన వాయువు యౌనోభవనే రేమి. తేలితే శ్రీ గణైరుత యమునా పీరంలో ఎన్ని నెల రాత్రుల్లో అందరితో కలిపి స్వామి హాయిగా ఆనందించాడు
Opening invocation verses in Sanskrit, saluting the Acharya lineage: Nityadasya Kulapade, Sri Namah, Sri Varam Bhutam - saluting Bhaktisara, Kulashekhara, Yogi, Bhakta, Parakala, Yatindra, and the supreme Vasudeva Suta (Krishna), destroyer of Kamsa and Chanura, born of Devaki, the supreme bliss, Mukunda. Saluting the Lord of the universe, adorned with flowers, with anklets gleaming, jeweled and resplendent.
Krishna married royal princesses as well. The verse "Satha anyasamapi vibhuh griheshu grihavani va asthitah" - "Grihame biyam dharmam anulokagruhuh" - the Lord clearly tells us: not just Rukmini or Satyabhama, but with all the wives he married, He lived like an ordinary householder, as if immersed in domestic life.
With all kinds of wealth - physical wealth of the body, intelligence, and mind - in every way, He served each queen without diminishing any. The verse "Grihadana padam vikshya rajasutrah" - Achyuta seated nearby, praised by all, "Nagat tatva vidhas triyah grihat" - meaning: the princesses, upon beholding the Lord in their homes, could never tire of Him. Their eyes could not drink enough of His beauty.
Because He is Vibhu - the all-pervading Lord. Being the Paramatma and omnipresent, wherever the queens were and with whatever sentiments they sought to win Him, He was already there. Before every thought or feeling of theirs, He was present. One cannot even conceive a thought without His knowing it. That is why they could not conquer Him. "Svayavaloka lava darshita bhava hari" - He stole their hearts with even a glance.
Without depending on others, they themselves served the Lord in every way of service. Their effort was to win His heart through devotion. Thus it is said: "Itasa tam byadi saputranam Krishna Srinam purojita, Ashtau mahishyah tatputram Pradyumnadinu gurunah nitya kaimandi" - so now he will mention each one's name. The eight chief queens had sons like Pradyumna, born of great lineage.
That means Rukmi's daughter was given in marriage. "Mahabalah putriyam tu Rukmino rajan - Bhojkatepuri - ekesham putra pautrasya bahuh koti" - his sons, their sons, and their sons' sons in turn - the total progeny became countless. "Matara Krishna jatanam sahasra" - the total offspring of all 16,000 wives together numbered in the crores.
Even the daughter of an enemy, he desired to give in a good marriage. "Svasuh priyam rukminyah tanayam rajan, Kritavarma suto" - Rukmini's daughter Charumati was given in marriage to Kritavarma's son. "Upayami vishalakshim kanyam Charumatim" - the beautiful-eyed Charumati. Also, "Dauhi traya Aniruddhaya pautrim Rukmi adadatu Hare" - Rukmi gave his granddaughter to Aniruddha, Krishna's grandson.
"Tatmini nivrittah udvaahe Kalinga pramukha nirupa, dripta stey Rukmino prochu balam akshaihi vinidyaya" - after the wedding, people were relaxing and engaged in various activities. Rukmi's special friend was the king of Kalinga. Sensing a good opportunity, the Kalinga king said: let us challenge Balarama to a dice game. Balarama has drunk wine, so this is the moment.
He laughed loudly and picked up the dice. He could drink 32 pitchers at once. He picked up the dice and showed it. "Dantanapate tu krittah, yoga sattu yuguto vijaya" - all who came in his way - arms, legs, in various forms - all were struck down, some punished, some disciplined. To demonstrate this valor, everyone gathered to witness.
He obtained a boon that made him invincible against any warrior who could match him in battle. With this boon, he became arrogant. He ruled his kingdom and everyone feared him - who would dare come to fight him? But as the scripture says: what is not put to use becomes worthless. Banasura had immense strength - what was its use? Its purpose was battle. But who would come to him?
She said: do not worry, I am there - and she had a yoga power (a special skill). She gathered portraits of all eligible princes from everywhere. Among all the princes reviewed for marriage, she looked at Krishna with slight suspicion, then at Pradyumna - seeing his build was similar - and when she set eyes on Aniruddha, she felt: none can compare to him.
Whether three or four months had passed, the boy had still not returned. Where had he gone, what happened to him - all were anxious. Narada came and explained: Usha had summoned him, the two of them were living happily together, but Banasura has imprisoned him. At this news, Balarama, Krishna, and the Yadava army all jumped up in alarm.
"Dhanusha yadrikh yuga patu, bana pancha chatani" - Bana released arrows from each of his five hundred hands, using five hundred bows simultaneously. But the Lord countered all five hundred arrows at once and cut them down. He sent back an equal volley, breaking Bana's bows and arrows effortlessly.
It is Vaishvajana - a fire ritual. Vaishvajana cannot end quickly; by scripture it lasts at least 21 days. That is what we now call "type-vakya sampadan" in modern language - 21 days minimum for Vaishvajana. Because that nakshatra (star) brings protection, the homa is performed in advance. Even a brief study like ours - I recall from my childhood that my father...
Kshetram is the body; within the body are its vikāras (modifications). All that we have is this aggregate - "sat sanghatah dvija roha pravahaha" - the entire samsara, or worldly existence. What is samsara? "Bija roha pravahah" - the flow of seed and sprout. Seed becomes sprout, sprout becomes seed again, and so on. Hence the world is called the stream of seed and sprout - an unending cycle.
We thought it had gone, but it came right back. Just as the Lord is invisible to some, so too this fever of existence is not seen as such. It comes thus: "Shanta ugrenah achchudah" - it appears calm but is fierce. It causes us great suffering. "Tavat tapah dehinam te nilam nose vedan yavad asanubaddhah - ni pada pad..." - as long as one is bound by desires, one suffers. The verse prays: until attached to Your feet, O Lord, this fever does not leave.
That growth - whatever we can't do otherwise, we do, to protect our own people - is offered in praise to You. "Svam ni brahma param jyotihi guḍham brahm ni vangmaye" - O Lord, You are the Supreme Light, the Supreme Brahman. Everyone thinks You reside in their hearts, but do You reside in every person's speech? Think about this - our speech does not always reflect You.
We practice the dharmas of maya, the dharmas of illusion. "Tvam ekaditya purusha, advitiya gunakalave, advitiya adya purusha, turya sudhritu bhetu aketu isha" - You are the primordial, unparalleled Purusha; the cause of all; without cause Yourself. "Nilo aketu isha pratiyate, adhapi yatha vikaram svamayayah sarva guna prasiddhi" - You have no gunas; no vikāras like sattva, rajas, tamas touch You.
An example was given of the cloud hiding the sun - the example is clear: "Yadaiva suryah pihitah chhayaya svaya, chhayancha rupanich sanchastaiv - evam gunena pihitah gunanshvam" - just as the sun is not obscured even when covered, so You are not covered by gunas - they exist within You. "Patvam ajastambham subhashyam nuvve chustavu, abhihitah gunanshvam, atma pra..." - even while appearing covered, You remain the witness.
"Munayatyah amarashaya nenu brahma devatalu munulu sarvata brahm atvam atmanam sveshna ishvara" - I, Brahma, the gods, and the sages - all of us take refuge in You alone. Why? Because You are the Atma of all of us, our most beloved, our Ishvara. "Tam tva jagat sthiti dayanvahetur tam prashantat suhridatma daivam" - for the creation, maintenance, and dissolution of the world - three-fold - You are the cause, the friend, the inner Self and Deity.
Even what I have done, I approve. "Avajyoyam mamapy esha vairochinashtita." Why? Whose son is Bali? - Virochana's son. Who is Virochana's son? Bali. From whom did he come? From those I myself appointed. So I gave him that lineage. Henceforth I will not kill those of this dynasty - He granted the boon. Since Bali is born of Prahlada's lineage, he is protected.
"Svarajadhanyam bhavaladhrito dhvajaihi, tathoranaih uchhita marga cha tvaram vivecha shankhanak dunju svara ihi" - with the sound of conches, kettle-drums, and orchestral music, with citizens, friends, and great brahmanas welcoming them, the Lord brought Aniruddha back triumphantly to Dwaraka, his own capital city.
Even the great-grandfather is overjoyed, saying: "Our people who could not do anything - our great-grandfather prayed thus." At the mere touch of Krishna, the divine form was restored with crown, earrings, ornaments, and brilliant appearance. "Sa uttama shrodhanabhivriitah santapta chamikara charu varnah svargadva adbhu..." - he shone resplendent like burnished gold, divinely beautiful.
"O Maharaja, did you not give this to me earlier? Well, one must not give something twice. Tat pratya danam bahu papa rupamu says the scripture - returning a gift already given is sinful. Whether giving it again or taking it back yourself - even claiming back what you donated is described as... Vanta ti annarani" - like eating what has been vomited. He reminded him of this analogy.
All the names are combined. "Deva deva jagannadha, Govinda, Purushottama, Narayana, Hrishikesha, Punya shloka, Akshita, Avyaya" - eight names form a beautiful stotra. "Sulabhon ama" - if one's heart is firm in devotion, the verses come on their own without great effort. "He Narayana nriti sha anujane imam krishna yam dha d..." - thus praying with all these names of the Lord.
"Haraharam is not a true poison," the Lord said. Why? Because there is an antidote to it - a counter-medicine exists. Since Haraharam's effects can be neutralized, it is not the true poison. "Brahmatvam nimisham proktam, nasya pratividhirbhuvi" - but stealing from a brahmin has no remedy on earth whatsoever. Since brahmin wealth has no counter-remedy, that is the real poison. "Pratividhih bhuvi hinasti visham astaram" - true poison is this.
"Rajana rajapunyasya tavata abdanni tantisha kumbhipake tu pachchinti" - for as many sand particles (as he sprinkled), that many years those thieves will be cooked in the Kumbhipaka hell. Brahma-daya-pahara - one who steals the wealth of brahmins will suffer that many years in Kumbhipaka. "Pradattam paradattam va brahmavrittim haretya ya tanich chinda..." - whether the brahmin wealth was self-earned or given by others, stealing it leads to perdition.
Whether knowingly or unknowingly, if one takes a brahmin's wealth, one will fall. Therefore, the one who daily prays to the Lord, "May I never be the cause of taking brahmin wealth," and lives his life accordingly - that person is truly noble. "Evam vishravya bhagavan mukundah dvarakaukasah" - thus the Lord instructed and enlightened the people of Dwaraka, "Pavanadam lokam viveka nija mandire" - and returned to His own abode, having purified all.
"Kuru prushtha dhyanamayam sveshu premaghudyaya gira, andaru kalisi krishne kamala patraksha sanyasna shila rasa saha" - together they offered all their prayers, all their lives, all their strength, all their wealth to the Lord who holds everything - thus did those great souls. "Katinno bandhava rama sarve kushalamasthate, Rama" - O Rama, may all our kinsmen be well.
"Vadilapetlemo" - we could not abandon such a one. "For him we abandoned everything. Tan sadya paricharya gata" - and now he, whom we had served so completely, has left us. "Sanchhinna sauhridah, tadannu tadrisham striyah na shraddheychit patitam" - such words of one who broke that bond - would anyone in the world believe them? Thus deceived, everyone abandoned and...
"Anduke yati asvabhi vina kalah tadaivanah tat sedi asvabhina kalah yati" - without us, time passes for Him; and equally for us. But we need Him - He does not need us; we wander seeking Him but He doesn't seek us. "Iti prahachitam chevure jaridchan charu vikshitam" - His smile, His speech, His glance, His look...