జరాసంధ వధ: భీముని ద్వంద్వ యుద్ధంలో బందీ రాజుల విముక్తి
Jarasandha Killed: Bhima's Duel Frees Captive Kings
జరాసంధుడు భీముడితో ఏకాకి యుద్ధంలో వధించబడి గిరివ్రజ కోటలో బంధీగా ఉన్న రాజులు విముక్తులయ్యారు. భీముడు జరాసంధుని కాళ్ళ నుండి పైకి చీల్చాడు - వృక్షం చీల్చినట్లు. 'ప్రీతి' - నిజమైన ప్రేమ మరియు ఆసక్తి మధ్య వ్యత్యాసం చర్చించబడింది. ప్రభువుపట్ల నిజమైన ప్రేమ అంటే ఆయన వద్ద ఏమీ కోరుకోకపోవడం. విముక్తులైన 20,800 మంది రాజులు కృతజ్ఞతకు ఉదాహరణ - హక్కు లేకున్నా ప్రార్థించగా కృష్ణుడు వారిని విడిపించాడు.
Jarasandha is slain by Bhima in single combat, freeing the kings imprisoned in his fort at Girivraja. Bhima tears Jarasandha apart by splitting him from the feet upward - the same way a tree is split. The session explores the concept of "priti" (love) - what distinguishes genuine love from attachment. Genuine love for God means wanting nothing for oneself from the Lord; the 20,800 released kings exemplify gratitude - they had no claim on Krishna yet he freed them because they prayed.
జోరిత్య నృత్య పదాం దుశై ముర్ యామోహ దస్తుల చరాణి దురాయ మీనే అస్మదు సురోర్ భగవతో స్తుతే ఏక చింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేను కులాభిరామం శ్రీమత్పదంగిరి యుగళం ప్రణమామి మూర్ధ్రనా భూతం సరస్య మహతాహ్వయ భక్తనాథ శ్రీ భక్తితార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల నిధీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుచ మునిం ప్రనతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హతతీ పుష్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వరమాలా విరాజితం శంఖచక్రధరం దేవం విష్ణము వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సైయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కిత వక్షతం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధ్రాయయ ప్రదేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం సిత్తే పౌత్క్రమ కల్మషం పరాచరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనువేత ముతేత కృత్యం స్వయుపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేసి తన్మయతయా సరవోభినేదుః తం సర్వభూత హృదయం మురిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా కృష్ణ పరమాత్మ సభలో సింహాసనాసీనుడై ఉండగా రాజులు పంపిన దూత వచ్చి జరాసంధుడు మమ్ములను బంధించాడు. మేము రాజభోగం అనేటువంటిది కళలోని మాటగా భావించవలసి వస్తూ ఉన్నది. అలాంటి దుష్టుడిని సంహరింపచేసి మాకు శాంతిని ప్రసాదించండి అని రాజదూత. విన్నవించాడు. అతను అలా విన్నవిస్తున్న సమయంలోనే నారద భగవానుడు వినిచేసి ధర్మరాజు రాజసూయము పేరుతో మిమ్ములను ఆరాధించాలనుకుంటున్నాడు. దాన్ని మీరు ఆమోదించి ఆ క్రతువును పరిపూర్ణం చేయాలి. ఇలా ఒకేసారి ఇద్దరు రెండు వేరు వేరు పనుల కోసం విజ్ఞాపన వచ్చినప్పుడు. మరి తెలివిగలవాడు తనకు తోచిన దాన్ని చేయడు. మంత్రులతోటి సలహా తీసుకొని. ఇదే విషయంలో మాఘులో కవి ఉన్నాడు మాఘకవి ఈ సందర్భాన్ని వినిపిస్తూ ఉద్ధవునితో అంటాడు జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తుని ఎంత తెలివిగలవాడైనా ఎన్ని విషయాలు బాగా తెలిసి ఉన్నా ఒక ఎటిల సమస్య వచ్చినప్పుడు కాస్త సందేహాన్ని ప్రకటిస్తాడు. అలాంటప్పుడు తగిన వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవటం ఉత్తముల లక్షణం. కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఏం చేయమంటావ్? అని ఉద్ధవుడిని సలహా అడిగాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఉద్ధవుడు సమాధానం చెప్తాడు. ఈ చుదీరితమాకరణ్య దేవర్షియెహ ఉద్ధవః బ్రవీత్.
సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్యచ మహామతిహి ఒక విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు సభలో అయితే సభలో ఉన్న వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఒక్కళ్ళకి చెప్పకూడదు కదా. ఉన్నవారందరిలో ఎక్కువ మెజారిటీ అంటారు చూడండి. అలాంటి వారు ఏమి భావిస్తున్నారు అది తెలుసుకొని అలాగే కృష్ణుడు కూడా ఏమనుకుంటున్నాడు? అది కూడా తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకుంటాడండీ అంటే మహామతిహి అని ఒక విశేషణ స్వామికి. ఉద్ధవుడు గొప్ప బుద్ధి కలవాడు కాబట్టి. కృష్ణుని అభిప్రాయం ఏమిటో కూడా తెలిసిపోయింది. సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్తారు. అందులో యదుక్త ఋషినా దేవ సాతివ్యం యక్షేత స్వయ కార్యం పైతృశ్వ చేయస్య రక్షాచ శరణైసినాం. 2 పనులు చాలా ముఖ్యమైనవే, తప్పకుండా చేయవలసినవే. మేనత్త కొడుకు యజ్ఞం చేస్తున్నప్పుడు దానికి మీ సాయం అవసరమే, అలాగే శరణు కోరుతున్న రాజులకు రక్షణ ఇవ్వటం కూడా అవసరం. రెండు ముఖ్యములే యష్టవ్యం రాజసూయేన దిక్చక్ర జయినా విభో ఆతో జరాసుత జయః ఉభయార్ధో మతో మమః ఈ రెండు వేరు వేరు పనులేమీ కాదు ఒకే పని అంటున్నారు. ఎలాగండీ అంటే ఎలాగో ధర్మరాజు రాజసూయం చేస్తాను అన్నాడు. రాజసూయం అంటే ఏమిటి? భూమండలంలో ఉన్న సకల రాజులను గెలిచిన తరువాతే ఆ యాగం చేయాలి. ఎవ్వరు కూడా చూడడానికి వీల్లేదు. అంటే తన ఆజ్ఞకు, తన పరాక్రమానికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. అందరూ తాను చెప్పినట్టు వినేవాళ్ళే కాగలగాలి, తనకు ఓడేవాళ్ళే కావాలి. రాజసూయంలో రాజ జయం అంగమే కాబట్టి ఆ రాజులలో వీడు ఉంటాడు జరా అందరూ కూడా. రాజసూయానికి అంగముగానే దీన్ని పని చేస్తాము. రెండు పనులు అయిపోతాయి. రాజసూయం చేసిన వాళ్ళము అయిపోతాము. సహాయం చేస్తావు. అదే పనిలో పనిలో పని వరుసగా విరాగంతోని కూడా వహించవచ్చు అందులోని భాగమే అది కాబట్టి ఉభయార్ధః ఇది రెండిటికీ పనికొస్తుంది అస్మాకంత్య మహానర్థః ఏతేనేవభిష్యతి.
ఇలా చేస్తే మనకు కూడా చాలా పెద్ద ప్రయోజనం. బావగారి క్రతువు సాయం చేసిన వాళ్ళము అవుతాం. రాజుల యొక్క ఆపదలను తొలగించిన వాళ్ళము అవుతాము. ఇహస్తితవ గోవింద రాజ్ఞః బద్ధాన్ని ముంచితః ఎంతో మంది రాజులను బంధించబడిన వారిని విడుదల చేస్తే నీకు గొప్ప కీర్తి కూడా వస్తుంది. సవై దుర్విషహో రాజా నాగాయుత సమః వచ్చిన బాధ ఎక్కడ అంటే జరాసంతుడిని గెలిచి రాజులను విడిపిస్తే కీర్తి వస్తుంది. కానీ గెలవడం అనేది ఆలోచించాలి. ఎందుకు వాడు మహాబలాడ్యుడు. నాగాయుధ సమః పదివేయుల ఏనుగుల బలమున్నటువంటి మహావీరుడు. బలినామపి చాన్యేచాం భీమం సమబలం విన ఒక భీముడు తప్ప. తను తక్కిన బలవంతులుగా పేరుగాంచిన వాళ్ళందరి కంటే బలవంతులు. ఒక భీముడిని విడిచిపెడితే ద్వైరధే సతు జేతవ్యః మా శత అక్షౌహిణీయుతః జరిగిన అనుభవాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటే ఆలోచిస్తే నూరు అక్షౌహ్ని సైన్యంతో వెళ్ళిన వాడిని ఓడించలేము. వాడిని ఓడించాలంటే ద్వంద్వ యుద్ధం ఒక్కటే మార్గం. సైన్యాలు అశ్రోహ యుద్ధంతో పనిలేదు ద్వంద్వ యుద్ధంతోటి అతన్ని మనం గెలవాలి. బ్రహ్మణ్యః అభ్యర్థితో విప్రైహి న ప్రత్యాశ్యాస్తితి కర్హిచితు అతను. దుష్టుడే అయినా బ్రాహ్మణులంటే భక్తి కలిగి ఉన్నాడు. బ్రాహ్మణులు యాచించిన దాన్ని ఎప్పుడూ కాదనడు. అందుకే భీముడు బ్రాహ్మణ వేటంతో వెళ్లి యాచించి అది కూడా ద్వైరథం ద్వంద్వ యుద్ధాన్ని అతను యాచిస్తే విరాసంధుడు కాదనడు, ఆ ద్వంద యుద్ధంలో అతన్ని సంహరించవచ్చు నిమిత్తం పరిమి పరమేశస్య. విశ్వసర్గ నిరోధయోహో నీ ముందర కావాలి ఆ పని నీ ఎదురుగా జరిగాయి. అంటే అర్థం నీవు కూడా బ్రాహ్మణ వేషం తోటి అక్కడికి వెళ్ళాలి.
భీముని తీసుకొని వెళ్ళాలి. నీ ముందరే భీముడు అడగాలి. నీ ముందరే యుద్ధం జరగాలి. నీ కటాక్షం తోటే, నీ అనుగ్రహం తోటే భీముడు జరాసంధుడిని సంహరించాలి. ఎందుకంటే ఒక జరాసంధుడు ఏంటి? సకల చరాచర జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహారాలకు నీవే నిమిత్తం కదా. నీవు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి నిమిత్తంగా చేసుకొని ఒక్కొక్క పని చేస్తావ్. అబ్బే నాకేం తెలుసు నేనేం చేశానంటావ్. కాబట్టి హిరణ్య గర్భః శరవస్య కాలస్య అరూపిణస్తవ దానికి అదే గుర్తు సృష్టి అది కాదు బ్రహ్మది అంటావు సరే నేను ఏం చేస్తాను సరే సంకట చేస్తాను అంటావు. కదా ఎందుకంటే నీవు కాలరూపుడు. వారితోటి ఆయా పనులను చేయిస్తావు అరూపిణ. నాకు రూపం లేదు అనుకున్నప్పుడు నీవే కాలం. కాలరూపుడిగా ఏ రూపము లేని నీవు బ్రహ్మ రూపంతో సృష్టి వృద్ధ రూపంతో సంహారము విష్ణు రూపంతో రక్షణ జరుపుతావు గాయంతి దేవి శుద్ధ కర్మ గృహేషు దేవ్యః రాజ్యం నీ గొప్ప అద్భుతమైనటువంటి పనులను లోకమును కాపాడేటువంటి నీ పరాక్రమాలను ప్రతి రాజ్యంలోనూ ప్రతి వారు అందులో దేవ్య మహారాంతపుర స్త్రీలు స్వచత్రువధమాత్మ విమోక్షనంత్య నీవు జరాసంధుడిని భజింపచేసి ఆ రాజులందరినీ విడిపిస్తే వారి పత్రులందరూ నీ ఘనకీర్తిని గానం చేస్తారు. గోప్యశ్చ కుంజరపతే జనచాత్మజాయాః పిత్రోశ్చ లబ్ధ చదనా మునయః వయుంచ. అలాగే గోపికలు ఈ మహారాజు ఇలాంటి వారందరూ పిత్రోశ్చరబ్ద శరణాః తల్లిదండ్రులు వయంచే మేము కూడా మీ మీ కీర్తిని గానం చేస్తాము. జరాసంధవసః కృష్ణ భూర్యర్ధాయ ఉపకల్పతే.
ఇది సిద్ధాంతం. జరాసంధుడిని చంపుట ఒక పనే కాదు, చాలా గొప్ప పనులకు అది ఉపకరిస్తుంది. ప్రాయ పాక విపాకేన తవచ అభిమత శ్రతుహు. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద పనులన్నీ పూర్తి చేసుకోవడానికి రాజేశ్వర యాగమే మీకు కూడా ఇష్టమని భావిస్తున్నాను. అంటే ఏమిటి? జరాసంధుడిని చప్పడానికి అంటూ విడిగా పోవలసిన పని లేదు. పద సూయానికి అక్కడికి వెళితే అక్కడి నుంచి దిగ్విజయానికి అని అంతటా బయలుదేరుతారు అందులో వాడు ఒకడు. ఈ పనిలోనే ఆ పని కూడా పూర్తి చేయవచ్చు అని చెప్పితే ఈ శుద్ధావచ రాజన్ సర్వతోభద్రం అంటున్నారు. అన్ని రకములుగా. క్షేమదాయకమైన ఉద్ధవుని వాక్యాన్ని విని దేవరిషిహి యదువృద్ధాస్య కృష్ణస్య భృత్య పూజయం నారదుడు. యాదవుల్లో వృద్ధులు కృష్ణ పరమాత్మ అందరూ ఆమోదించారు. అధాదిశత ప్రయాణాయ భగవాన్ దేవతీ సుతా మంచిది ఇక మనం బయల్దేరుద్దాము అని ప్రయాణానికి భృత్యాన్ దారుక జైత్రాదీన్ అనుజ్ఞాప్య గురు అని పెద్దలను. అనుమతి తీసుకొని వారి అనుమతి తోటి బయలుదేరి సంకర్షణ అనుజ్ఞాప్య యదురాజోత్య శత్రుహన్ బలరాముడిని అలాగే ఉగ్రసేనుడిని అందరినీ ఆజ్ఞ తీసుకొని సూతోపనీతం స్వరధం. ఆ రక్షత్ గరుడ ధ్వజం తన రక్షత్ ని తాను అధిరోహించి తక్కిన వారందరితో కలిసి బయల్దేరి ప్రాఘోష ఘోషతిక కుభః నిరాక్రమత్ నువాది కాంచన శిబికాభిరచ్యుతం సహాత్మజాః పతిమను సువ్రతాయయుహు అతనితోటి అతని భార్యలు, పిల్లలు ఇలా అంటే సకుటుంబంగా విజ్ఞం కదా. సకుటుంబ సపరివారంగా స్వామి బయలుదేరాడు. వరాంబరాభరణ వినేపనస్త్రజా సుసంవృతా నృభిహి అతిచర్మ పాణిధిహి ఇంతమంది రాజులు. ఆభరణములు, వస్త్రములు, కానుకలు తీసుకొని వాళ్ళంతా నర, ఉష్ట్ర, గో, మక్షిష, కర, అశ్వ, అశ్వతర్యనః కరేణుభిహి రకరకముల శకటములతో. అంటే నరులు మోసేవి, ఒంటెలు, వృషభములు, మహిషములు, కరములు అలాగే అశ్వతరి అంటే కంతర గాడిదలను అశ్వతరి అంటారు. అలాగే ఏనుగులు.
ఇలాంటి వాటితో మోజబడేటువంటి రథములతోటి చక్కగా అలంకరించుకొని మంచి ఆభరణాలు ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి బయలుదేరారు. బలం బృహధ్వజ పటక్షత్ర చామరైహి వరాయుధాభరణ కిరీక వర్మభిహి. సైన్యము యొక్క బలమంతా వర్ణిస్తున్నాడు. ధ్వజములు, ఛత్రములు, చామరములు, ఆవిరములు, ఆభరణములు, కిరీటములు, కవచములు ఇలా ఇలాంటివన్నిటితో కురిసి అవేహేసారణవః శుభిత శుభిత తిమింగిలోన్మిభిహి. బాగా ఉప్పొంగినటువంటి అలలతో ఉప్పొంగినటువంటి సముద్రం వల్ల ఎలాంటి ఘోష ఏర్పడుతుందో కృష్ణ భగవానుని సైన్య పరివారంతో బయలుదేరినటువంటి ఆ పరివారం అంతా అంతా ఉన్నతమైన కలకలం చూడండి ఇలాంటి దండంతా కలిగించుకుంటూ వస్తుంది నిజమ్య తద్యోచిత ఆహృతార్హణః ముకుంద సందర్శన నివృత్తితేంద్రియః నారదుడు కృష్ణ పరమాత్ముని యొక్క పూజించబడి విషయాన్ని తెలుసుకొని అతన్నే మనస్సులో ధ్యానం చేస్తూ అతను రెండు పనులు పూర్తి చేయబోతున్నాడని తెలిసి సంతోషించాడు రాజా దూతము వాచేదం భగవాన్ త్రిణయన గిర మాభయిష్ట దూత భద్రంబహ ధాతవిష్యామి మాగధం విలభ. పై దేరిపోతూ రాజులు పంచదులతోటి దూతగారు మీరేమీ భయపడకండి మీకేం బాధలేదు నేను జనాసంధుడిని సంపదింపజేస్తాను. మీ రాజులందరూ దిగులు లేకుండా ఉండమని చెప్పండి. అతనికి చెప్పి అతన్ని పంపించేసి ఆనర్త సవ్వీర మరూన్ తీర్థ్వా వినశనం హరిహి గిరీన్ నడీరతి యాయత్ పురగ్రామ వ్రజాకరాన్ దాదుల ఉండేటువంటి రాజ్యములు నగరములు గ్రామములు. పురములు ఇలాంటి వాటిని దాటి దృషద్వతిం తీర్త్వ ముకుందోద సరస్వతి నదులు ఇది. సరస్వతి, దృషద్వతి అలాగే పాంచాలము, చక్రప్రస్థము ఇవన్నీ దాటి అప్పుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు మహానుభావుడు. తౌ తౌ ఉపాగతమాకర్ణ్య పీతః దుర్దర్శనం దృణాం అజాత శత్రుహు నిరగాత్ సోపాధ్యాయః సుహృదు గృతః కృష్ణ పరమాత్మ వచ్చాడన్న వార్త విని ధర్మరాజు పురోహితునితోటి, మిత్రులతోటి, తగిన పరివారంతోటి ఎదురుగా వచ్చి గీత వాదిత్ర ఘోషేణ బ్రహ్మ ఘోషేణ.
మంగళ వాగ్యాలతోటి వేద ఘోట తోటి స్వాగతం చెప్పి ప్రాణాః ప్రాణమివాదృతః ప్రాణాలు వస్తే ఎలా సంతోషిస్తామో అలాంటి ఆనందంతోటి దృష్టువా విక్రీణ్ణ హృదయః కృష్ణం స్నేహేన పాండవః చిరాదృష్టం ప్రియతమం సస్వదీధ పునఃపునః కాలాకాలమైంది స్వామిని చూడగానే అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. దోర్భ్యాం పరిశ్వజ్జ రమామలాలయం ముకుంద గాత్రం నృపతిహి హత అశుభః కృష్ణ పరమాత్మను ఆలింగనం చేసుకొని అన్ని పాపాలను పోగొట్టుకున్నాడు. లేభే పరాం నిరువృత్తి మసృలోచనః గొప్ప తృప్తిని పొందాడు కనులలో ఆనంద బాస్మములు వచ్చాయి పృష్య తనుహు విస్మృత లోక విభ్రమ శరీరం పులకించేసింది. తం మాతులేయం పరిరభ్య నిర్వృతః భీమః స్మయన్ ప్రేమజవ తర్వాత వరసభీముడు కదా అతను ఆలింగనం చేసుకున్నాడు అలాగే నకులసాల దేవులు అర్జునుడు ప్రబుద్ధ బాష్పః పరిరేధిరే అచ్యుతం ఆనంద బాష్పాలతోటి స్వామిని ఆలింగనం చేసుకున్నారు. అర్జునుడు ఆలింగనం చేసుకొని తరువాత నకుర సహదేవులు నమస్కారం చేస్తే బ్రాహ్మణేన్త్యః నమస్కృత్య బంద్ చేయలేను. ఇది ఇది జ్ఞాపకం వస్తుంది. ఏమంటావ్ బ్రాహ్మణేభ్యో నమస్కృత్య వృద్ధేభ్యశ్చ యధార్హతః బ్రాహ్మణులకు వృద్ధులకు పెద్దలకు అందరికీ నమస్కారం చేసి మానితః మానయామాసా. వారి చేత పూజించబడ్డాడు వారిని తాను గౌరవించాడు కూరు శృంజయ కేకయాన్ సూతమాగర జంధర్వా వందినస్య ఉపమంత్రిణః మృదంగ శంఖ పరహ వీణా పాణవ గోముఖై అన్ని మంగళ వాద్యములతోటి బ్రాహ్మణులు ఆశీర్వాదంతోటి అక్షతలతోటి ఆశీర్వదించారు. వంది మాగదులు స్తోత్రం చేశారు. వేరే నత్తకీ మునులు నాట్యము చేశారు. గాయకులు గానం చేశారు. ఇలా అందరితో కలిసి పుణ్య శ్లోక శిఖామణి స్వామి. విరుదు స్వామి పుణ్య శ్లోక సితామణి అంటే ఏమిటి? ఉత్తముల చేత కీర్తించబడే వారిలో శ్రేష్టతముడు అన్నమాట. పుణ్యైహి శ్లోక్యతే ఇతి పుణ్య శ్లోక పవిత్రుల చేత కీర్తించబడే వారిలో అన్ని పుణ్య శ్లోకులు అంటాం. ఆ పుణ్య శ్లోకులలో ఇతను శిఖామణి. అంటే సర్వోత్తముడు అన్నమాట. ఉత్తముల చేత కీర్తించబడే వారిలో సర్వోత్తముడు. అందుకే పుణ్య శ్లోక శిఖామణి సంస్తూయమానో భగవాన్.
వివేశ అలంకృతం పురం చక్కగా స్తోత్రం చేయబడుతూ స్వామి నగరంలోకి ప్రవేశించారు. నగరాన్ని చక్కగా అలంకరించారు. ఏనుగుల మదజలంతో మొత్తం తడిపేశారు ధ్వజములు. బంగారు తోరణములు, పూర్ణ కుంభములు అలాగే ఇతరమైనటువంటి విభూషణస్త్రగ్గంధైహి నృభిహి యువతిభిశ్చ అక్కడ సంచరించేటువంటి నరులు నారీమణులు. గంధములను, ఆభరణములను, కొత్త వస్త్రములను, పుష్పమాలలను, ముత్యాలమాలను ఇలాంటి వాటితో అలంకరించుకొని వాళ్ళంతా ఉన్నారు. ఇలా పరమాత్మ వచ్చాడన్న విషయం తెలుసుకొని ఇతన్ని చూడటానికి సగరంలో ఉన్నటువంటి నరనారీమణులు కేశదుక్కు ఔత్సుక్య విశ్లసిత కేశదుక్కువుల బంధాః స్వామిని చూడాలని చుట్టూ పడుతూ పరిగెత్తుకుని వస్తే కొప్పులు జారిపోయాయి. కొందరికి వస్త్రాలు జారిపోతున్నాయి ఆభరణాలు జారిపోతున్నాయి అంటే కొందర స్వామి మళ్ళీ పోతే కనపడడు కదా అలా చూతామని సద్యో విసృజ్య గృహ కర్మ పతింశ్చ కల్పే భర్తలను ఇంటి పనులను పిల్లలను అందరిని వదిలిపి దష్టుం యయుహు యువతయః నరేంద్ర మార్గే రాజమార్గంలో స్వామిని చూడటానికి అందరూ బయల్దేరారు తత్మిన్ సుసంకుల ఇభాశ్వరధ పదద్బిహి గుర్రములు, ఏనుగులు అలాగే రథములు, పదాతులు ఇలాంటి వారితో సంకులంగా ఉన్నటువంటి రాజసభలో నుండి కృష్ణ పరమాత్మను గౌరవ మర్యాదలతో స్వాగతాలతో తీసుకొని వచ్చి వస్తున్నారు. నరులు, నారీమణులు అలా వస్తున్న స్వామి మీద పుష్ప వర్షం కూర్పించి సుస్వాగతం విగదుహు ఉత్స్మియ వీక్షితేన పరమాశ్చర్యమైనటువంటి చూపులతో వారికి స్వాగతం చెప్పారు. ఊచుహు శ్రీయపతి నిరీక్ష ముకుంద పత్నీహి తారాహ యజోడుపసాహ ఒక్కడే కాకుండా భార్యలతో కలిసి వచ్చాడు కాబట్టి వాళ్ళని చూస్తూ యదోడుపసాహా కిమకార్యమోభిహి ఈ పత్నులు ఏం పుణ్యం చేసుకున్నారో ఎంత తపస్సు చేసుకున్నారో ఎందుకు ఏ చక్షుషాం పురుష మౌలి రుదారహాస లీలావలోక కలయోత్సవమా తనోతి నిరంతరం కృష్ణ పరమాత్మను తమ కన్నులతో దర్శించుకుంటూ ఆనందాన్ని పొందుతున్నారు.
ఇంత గొప్ప అదృష్టం వీరికి లభించింది అంటే మీరు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నారో కదా అని అనుకుంటున్నారు. కత ఉపసంగమ్య పౌరాహ మంగళపానయ చతుస్తపరియాం కృష్ణాయ మధ్య మధ్యలో భక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు స్వామి వెడుతుంటే. దగ్గరికి వచ్చి ఇంత గంధము నిన్ను పుష్పారు వస్త్రాలు సాయి ఓ చాలు చాలు చాలు ఇలా ఇచ్చి స్వామిని అర్చించుకుంటూ అంటే చాలా మెల్లగా వెళ్లాల్సి వస్తుంది. వేగంగా వెళ్లలేరు భక్తులు వస్తున్నారు ఒకడు చాలు కప్పుతాడు ఒకడు పూల మారిస్తాడు గంధం వేస్తాడు ఒకడు ఏమో చేస్తుంటే పండిస్తాడు ఒకడు. శాస్త్రం కదా పెద్దలు భగవంతుడు కనపడ్డా పెద్దలు కనపడ్డా ఏదో చేతిలో పెట్టి నమస్కారం చేస్తారు ఈ దగ్గరకి అంటం ఇస్తారు. చూడండి స్వామి తులసి ఇస్తాం తులసి ఇస్తా సార్. సమస్య ఏమి ఇచ్చారని కాదు స్వామిని ఆపాం రెండు నిమిషాలు. ఆయన కళ్ళారా పని తీరా చూశాం స్వామిని స్పృశించాం నమస్కారం చేశాం. అతని కథాఖ్యానికి మనం పాత్రులమయ్యాం. ఇలా అంతఃపురజనైహి ప్రీత్యా ముకుంద పుల్లలోచనైహి తదంభ్రమేరభ్యుపేతః ప్రావిషత్. రాజమందిరం అంతపుర స్థిరి కూడా స్వామిని సత్కరించిన తరువాత ఈ మహానుభావుడు రాజమందిరానికి ప్రవేశించారు. కృధావిలోక్య ప్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం కుంటి. ఆ కృష్ణ పరమాత్మను చూచి ప్రీతమాత్మో వృద్ధాయ పర్యంక సస్రుషా పరిషస్వజే దగ్గరికి వెళ్లి అతన్ని అరింజనం చేసుకొని పూజాయాం నావిదతు కృత్యం ప్రమోదోపహతో నృపః ధర్మరాజు కూడా ఇలాంటి ఈ మహానుభావుడిని ఎలా పూజించాలి పూజించే విధానం మర్చిపోయాడు ఎందుకంటే ప్రేమతోటి. ఔత్సుక్యంతోటి వెనకాముందు చేయడం తెలియదు ఆనందంతోటి. పితృశ్వతు గురు స్త్రీనాం కృష్ణ చక్రియ అభివాదనం. స్వామి కూడా మేనత్తలకు పెద్దల భార్యలకు. గురువుల పత్రులకు అందరికీ తాను అభివాదం చేశాడు. స్వయంచ కృష్ణయా రాజన్ భగిన్యాచ అభివందితః ద్రౌపది వచ్చి స్వామికి నమస్కారం చేసింది. అలాగే స్వశ్ర సంచోజిత కృష్ణ కృష్ణపత్ని ఇశ్చ సర్వచ ఆనస్య రుక్మిణీం సత్యాం భద్రాం జాంబవతీం పద అప్పుడు కుంతి చెప్పింది.
వారి అంతా వచ్చారు కదా మరి వారు మీరు మీ మీరంతా కలిసి మీ అంతఃపురానికి వెళ్లి మీరు మీరు పరస్పరం గౌరవించుకోండి. అనే రీతిలో చెప్పితే అలా వాళ్ళందరినీ తీసుకొని ద్రౌపది కాళింది నిద్రవందాంచ చైభ్యాం నాగనజితీం సతీం అన్యాస్యాభ్యాగతాయాస్తు వాసత్రం. మండనాదివి వాళ్ళందరిని తీసుకొని పోయి వాళ్ళకు వస్త్రాలు, గ్రంథము, పుస్తకమాలలు ఇవన్నీటితో పూజించి సుఖమునివాసయామాసా ధర్మరాజః జనార్ధనం ససైన్యం సానుగామాత్యం సభార్యంత నవం నవం పరమాత్మను తగిన రీతిలో మర్యాద చేశాడు మోచయిత్వా మయం యేన రాజ్ణే దివ్యా సభాగుతా ఉవాసగత్ జన్మాసాను రాజ్ణః ప్రియతి గీరుషయా తర్పయిత్వా కాండవేన మయసభ నైత్యా కృష్ణునికి. కాండవ నాయన దర్శింపచేసి ఆ సభ వచ్చింది కదా ఆ మయసభనే కృష్ణునికి ఇతని పరివారానికి. విడిదిగా ఇచ్చాడు అక్కడ కత్తి చిన్న మాసాన్ రాజ్య ప్రియచికి రాజు రమరాజు గారికి ప్రీతి కలిగించాలని కొన్ని నెలలు ఉన్నాడు విహరం రథమారుచ్య పలగునేన పతైరుతః అర్జునుడితో కలిసి. ప్రతి వ్యక్తి హాయిగా విహరించుకుంటూ కొంత కాలం గడిపాడు. తరువాత కదాతు ఏకదాతు సభా మధ్యే ఆస్తితః ముని పిరువుతః బ్రాహ్మణేహి క్షత్రియైహి వైశ్యైహి భ్రాతృశిశ్చ యుధిష్ఠిరః ఆచార్యైహి కులవృద్ధైశ్చ జ్ఞాతి సంబంధ బాంధవ ఒకనాడు నిండు సభలో పెద్దలు, బ్రాహ్మణులు, మంత్రులు, బంధువులు, మిత్రులు, హితులు ఇలాంటి వారందరూ ఉండగా అందరిని ఉద్దేశించి ధన్మరాజు క్రతురాజేన గోవింద రజసూయేన పావనీహి యక్ష్యే. స్వామి అన్ని యజ్ఞాల కంటే ఉత్తమ యజ్ఞం రాజసూయం దానికి ఏం పేరు క్రతురాజము అని పేరు అలాంటి దానితోటి యక్షే విభూతిహి భవతః తత్సంపాదయన ప్రభో ఆ యజ్ఞతోటి మీ విభూతులను పూజిస్తాను. దాన్ని మీరు దగ్గరుండి గడిపించండి, పూర్తి చేయించండి. స్వత్పాదుకే అవిరతం పరియే చరంతి ధ్యాయంతి అభద్ర నచనే సుచయః దృణంతి విందంతి తే గౌలనాభ. భవాభవర్గమాచాసతి ఇదిత ఆతిత ఈశ స్నానియే ఎవరైతే నీ పాదపద్మాలను నిరంతరం ఆరాధిస్తారో ధ్యానం చేస్తారో అలాంటి వారు
వారికి రాబోయేటువంటి అమంగళములు, దుఃఖములు, కష్టములన్నీ తొలగిపోయి విందంటి కమలనాభ భవాపవర్గం సంసారం నుంచి విడుదలను వారు పొందుతారు. ఎవరు నీ నుండి మోక్షాన్ని కోరుతారో వారికే సంసారంలోని ఆపదలన్నీ తొలగిపోతాయి ఇతరులకు కావు తద్దేవదేవ భవతశ్చరణారవింద సేవానుభవమిగ పశ్యతు లోకయేశః నా కోసం కాదు, మీ పాదాలను సేవించుట వలన కలిగేటువంటి అభివృద్ధి, ఉన్నతి ఎలాంటిదో లోకానికి సర్వనిజం. భగవంతుని పాయబద్ధములను సేవించుట వలన కలిగినటువంటి గొప్పతనం. లేదా ఇంకొక చెప్పాలంటే పరమాత్మ పారపద్మ సేవన ప్రభావం. సకల లోకమునకు తెలియుగాక పశ్చతు ఏటలోకః ఏత్వాం భజంతి నభజంతి ఉతవా ఉభయేషాం నిష్టాం ప్రదర్శయ విభో కురు శృంజయానాం నిన్ను భజించే వారు ఎలా ఉంటారు? నిన్ను భజించని వారు ఎలా ఉంటారు? ఏనీ లేక ఉదాసీనులు ఎలా ఉంటారు? ఈ స్థితిని కురు సంజ్ఞయాది ఇతర ఆదులకు సయంగా నీవు ఏ ఏ మహానుభావ నా బ్రహ్మన స్వపర వినతిస్తావస్యాత్ నీకు నీవారు ఇతరులన్నటువంటి పేదం లేదు పరమాత్మకు నమీ ద్వేష్యోష్టి న ప్రియః అని చెప్పి శాస్త్రం. నాకు శత్రువు లేడు, మీ శత్రువు లేడు. కాబట్టి సర్వాత్మనః సమదృశః స్వసుఖానుభూతి పరమాత్మ ఎలాంటివాడు? సర్వాత్మ. అందరిలోనూ ఉంటాడు. సమదృశ్యః అందరూ అతనికి ఒక తీరే. స్వసుఖానుభూతి అతను ఆత్మారాముడు. అలాంటి స్వామికి నావారు శత్రువులన్న భేదం ఏ మాత్రము లేదు. సంసేవతాంసరతో ఓడివతే ప్రసాదః సేవానురుపు ముదయః. అది పరిహయోత్ర కల్పవృక్షం, కల్పవృక్షానికి నావాడు పరాయివాడు అనేటువంటి భేదం లేదు కానీ ఎవరు వచ్చి సేవించి అడుగుతారో
వాళ్లకే ఇస్తుంది. అడగని వారికి ఇవ్వకపోవటం పద్మతమా? అది కదా. ఆశ్రయించిన వారికి అడిగిన వారికి అరుత్సవిస్తుంది. నీవు అంతే నిన్ను ఆశ్రయించిన వారికి అన్ని సుభానాలు ఇస్తావు. సేవను బట్టే అనుగ్రహము. భక్తిని బట్టే అనుగ్రహం కలుగుతుంది అది నీ స్వభావము. కాబట్టి మీరు ఈ నా క్రతువును దగ్గర ఉండి పూర్తి చేయండి. అంటే స్వామి సమ్యక్ వ్యవచితం రాజన్ భవతా శత్రు కరిశనా మహారాజా మంచి నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు కళ్యాణి యేనతే కీర్తిహి లోకాననుభవిచ్యుతి నీవు ఈ యాగం చేయటం వలన నీకు పరమ మంగళకరమైన కీర్తి అన్ని లోకములలో వ్యాపిస్తుంది. ఋషీణాం పితృదేవానాం సుహృదామపినః ప్రభు సర్వేషామపి భూతానాం ఈ చితక్రతులాడయం నీకే కాదు ప్రపంచంలోని ఋషులందరికీ పితృ దేవతలకు మిత్రులకు మా అందరికీ అన్ని ప్రాణులకు ఈ యాగం అభీష్టమైంది. రాజులందరినీ జయించి రాజ్యాన్ని భూమండలాన్ని వశంలో ఉంచుకొని సంభృత్య సర్వ సంభారాన్ అన్ని సంభారములను కూర్చుకొని ఈ రతువును పూర్తి చేయవయ్యా ఏతేతే భ్రాతరో రాజన్ లోకపాలాంశ సంభవాతకోళ. ఈ తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు? లోకపాలుల యొక్క అంశతో పుట్టిన వారు కదా ఒకరు వాయువు చెప్పుకున్నాం కదా. ఒకరు ఇంద్రుడు, ఒకరు వాయువు, ఒకరు అశ్వినీ దేవతలు ఇలా లోకపాలులతో పుట్టిన మహానుభావులు కాబట్టి. జీతోస్మి ఆత్మవతాతేహం దుర్జయః యః అకృతాత్మసి అన్నిటికంటే నేనే నీ వచమైయున్నాను. మనస్సు తన వశంలో లేని వారికి వశం కాని నేను జ్ఞానము గల నీవు నన్ను వశం చేసుకున్నావు. అంటే నీ వినయం తోటి, శ్రద్ధ తోటి, భక్తి తోటి, ఇంద్రియ నిగ్రహం తోటి, ధర్మాచరణ తోటి నేనే నీ వశం అయ్యాను. మీరందరూ లోకపాలిత పుత్రులు వారి యొక్క తేజస్సు ఉంది కాబట్టి నువ్వు నకశ్చిన్మత్వరం లోకే తేజసాయ శాస్త్రియా విభూతిభి వా అభిభవేత్ దేవోపి తిము పార్థివా చాలా స్పష్టంగా చెప్తున్నారు.
జయస్సుతో కానీ, కీర్తిలో కానీ, సంపదలో కానీ, పరాక్రమంలో కానీ నాకంటే అధికుడు ఏ ఒక్కడు లేడు. తన విభూతులతో నన్ను కానీ నా అనుగ్రహం పొందిన నిన్ను కానీ తిరస్కరించగలవాడు కూడా ఎవరూ లేరు. అయినప్పుడు దేవతలే చేయలేరు ఇంక రాజులు ఏం చేస్తారయ్యా కిము పార్థివాః ఇలా స్వామి చెప్తే అలాంటి స్వామి యొక్క మాటను విని ఫుల్ల ముఖాంభుజః వికచించిన ముఖం కలవాడై భ్రాత్రోన్ దివ్యే అయుంగ్త విష్ణు తేజోపబృంధితా పరమాత్మ తేజస్సు చేత ఆవిర్భవించబడినటువంటి ఆవేశించబడిన సోదరులను దిగ్విజయానికి పంపించాడు. సహదేవం దక్షిణత్యాం ఆద్యత్ సహ శృంజయైహి శృంజయ రాజులతోటి సహదేవుణ్ణి దక్షిణ దిక్కుకు పంపించాడు దిశి ప్రతిత్యాం నకులం ఉదీత్యాం సవ్యసాచినం పశ్చిమ దిక్కుకు నకురుణ్ణి, ఉత్తర దిక్కుకు అర్జునుణ్ణి పంపించాడు. ప్రాచ్యాం మృకోదరం మత్సైహి కేకయైహి సహ మద్రకైహి తూర్పు దిక్కుకు. కేకయా మద్రక మత్స్యరాజు సైన్యం తోటి భీముడిని తూర్పు దిక్కునకు పంపాడు. తే విజిత్య నృపాను వీరాః ఆది రఖుహు దివ్య ఓజసా అలా వెళ్ళిన వారందరూ. కాము వెళ్ళిన దిక్కులను తమ బల పరాక్రమం తోటి జయించి అక్కడి నుండి అనేకమైనటువంటి ధనమును సంపదను అన్నీ వారు పట్టుకొచ్చారు. అజాచత్రవే భూరి ద్రవిణం నృపయక్షతి ధర్మరాజుకు. చాలా గొప్ప సంపదను తెచ్చి సమర్పించారు. శృత్వాదితం జరాసంధం నృపతేహి ధ్యాయతో హరిహి ఆహ ఉపాయం తమేవాజ్య ఉద్ధవః యమువాచః అందరినీ విరిచాం కానీ. జరాసంతుడు ఎవరదే ఒక్క కొరత ఉందే అని ధర్మరాజు ఆలోచిస్తూ ఉంటే తనకు ఉద్ధవుడు ఏ ఉపాయాన్ని చెప్పాడో దాన్ని ధర్మరాజుకు చెప్పి గీరుభరజపురానికి అర్జునుడు భీముడు
తాను బయలుదేరి బ్రాహ్మణ వేషంలో జగ్ముహు గిరివ్రజం కాత బృహద్రధ సుతో యతః తే గత్వ ఆతిథ్య వేడాయాం. అతిథులను పిలిచి ఆతిథ్యమిచ్చే సమయంలో ఈ ముగ్గురు బ్రాహ్మణ వేషంలో ఆయన దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మణ్యం సమయాద్ సమయాద్. ఆ చేరన్ రాజన్యాహ బ్రహ్మలింగిన ఆవిడ రాజులే కానీ బ్రాహ్మణ వేషంతో వెళ్లి రాజన్ విద్య సిద్ధిన్ ప్రాప్తాన్ అర్ధినః దూరమాగతాన్ చాలా దూరం నుంచి వచ్చాము. మేము అర్ధులం అంటే ఒకటి యాచించి వచ్చాము. తన్న ప్రేత్య భద్రంతే యద్వయం కామయామహే. మేము కోరిన దాన్ని మాకు ఇవ్వండి. కామయామహే కిన్ దుర్మర్దంతి క్షూణాం కిమ కార్యం అసాధుభిహి. ఓపిక శాంతి క్షమ అంటాం చూడండి ఓర్పు ఉన్నవారు సహించలేనిది లేదు. దుర్మార్గులకు చేయరానిది లేదు. లేదా కిమ కార్యం అసాధుతి కిం నదేయం వదాన్యానాం దాతలకు ఇయ్యరానిది లేదు కదా. కిమ్ నదేయం వదాన్యానాం కాస్పర సమదర్శినాం అందరినీ సమానముగా చూచే వారికి శత్రువులు ఎవరండీ? ఉండరు. యో అనిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువం అనిత్యమైన శరీరం తోటి. 10 మంది ఉత్తముల చేత గానము చేయబడే నిత్యమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి వాడు స్వయంకల్ప సమర్ధుడై కూడా సంపాదించకుంటే సవాచ్యః సోచ్య ఏవసః అలాంటివాడు విచారించదగినవాడే అవుతాడు. సామర్థ్యం ఉండి కూడా అనిత్యమైన శరీరంతో నిత్యమైనటువంటి కీర్తిని సంపాదించలేనివాడు పదిమంది చేత అయ్యో అని. విచారించబడతాడు. హరిశ్చంద్రః రంటిదేవః ఉంచవృత్తిహి శిబిహి బరిహి వ్యాసః కపోతః బహవః అధ్రువేణ ధ్రువంగతా దుశ్చందం చెప్పాడు హరిశ్చంద్రుడు ఉన్నాడు రంటిదేవుడు శిబి బరి అలాగే వ్యాధుడు కపోతం అంటే పావురము.
ఇలా చాలా మంది మహానుభావులు అనిత్యమైన శరీరంతో నిత్యమైన కీర్తిని సంపాదించారు. మరి మీరు వారి కంటే ఏమైనా తీసిపోరు కదా, ఆ పని మీరు కూడా చేయాలి. స్వరైహి ఆకృతిభిస్తాంస్తు ప్రకోష్టైహి జాహతేదపి రాజన్య బంధోను విజ్ఞాయ దృష్టపూర్వా న చింతయత్. వారు ఇన్ని మాట్లాడుతుంటే ఇన్ని అడుగుతుంటే జనాసంధుడు వారిని కొంచెం ఒకసారి మొత్తం పరిశీలించారు. ఓహో వీళ్ళేదో వేషా తీసుకొని వచ్చారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు. క్షత్రియులే ఎలా గుర్తుపట్టారు? ప్రకోష్టైహి జాహతైరపి. క్షత్రియులు ఎంత వేషం మార్చుకున్నా శరీరాన్ని కప్పుకోలేదు. అంటే రాజులకు ఏమవుతుంది? భుజముల మీద నారి లాగి లాగి లాగి కాయలు కాస్తాయి. తను ఇలా పట్టుకొని రాస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రకోష్టములు ముంజేతులు. ఇక్కడ తగులుతాయి ఇక్కడ తగులుతాయి. ఈ రెండు చోట్ల ఆ నారి ధనుస్సు యొక్క నారి ఉంటుంది అది అదంట. దాని తాకిడి వల్ల కాయలు కాచిన గుర్తులు కనబడతాయి. అవి చూశాడు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులే నిశ్చయించుకున్నారు. రాజన్య బంధువును విజ్ఞాయ అందులో దృష్ట పూర్వాని. ఇవాళకు చాలాసార్లు వీళ్ళని చూసినట్టే ఉంది. వీళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు. బాగా చూసి ఉన్న వాళ్ళని అని కూడా ఆలోచించారు. రాజన్య బంధవో కేతే బ్రహ్మలింగాని విభ్రతి వీళ్ళంతా క్షత్రియులే కానీ. బ్రాహ్మణ వేషాలను ధరించా సదాభిక్షితం తేభ్యః ఆత్మానమపి దుశ్చజాం కావాలంటే వాళ్లకు నన్ను కూడా నేను ఇచ్చుకుంటాను అంటే పానం కూడా ఇచ్చేస్తాను అవసరమైతే. ఇంకా వచ్చి ఆశించారంటే తగినట్టే కదా సారో ఉంచేం కావాలి. ఇలా బలేర్ను కృయతే కీర్తి వితత దిక్షు అకల్మష. విష్ణు వత్తడి వారి వేషం మార్చుకొని వస్తే తెలిసి కూడా వారి చక్రవర్తి అడిగిన దాన్ని ఇచ్చి ఈనాటికి ప్రపంచంలో గొప్ప కీర్తిని సంపాదించి ఉన్నాడు. ఐశ్వర్యా సంస్థస్యాపి విప్రవ్యాధ్యేన విష్ణునా రాజ్యం పోయింది కానీ కీర్తిని అతను ఏమి చేయలేకపోయాడు. శ్రీయం దిహేశ తేంద్రస్య విష్ణువే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాతాత్ వార్యమానోపి దైత్యరాత్.
తను విష్ణువు రాజ్య సంపదను ఆడటానికే వచ్చాడు అని శుక్రాచార్యులు చెప్పినా ఆ మాట మన్నించకుండా అతనికి దానం చేసాడు జీవతా బ్రాహ్మణార్ధాయ కోన్వర్ధక్షత్ర బంధునా బ్రాహ్మణుని కోసం కాకుంటే శత్రువులు బతుకు ఎందుకు పోనా శత్రువులకి ఎవరి కోసం బ్రాహ్మణులు అయినప్పుడు అలాంటి బ్రాహ్మణుడి కోసం దానం విడిచినా కానీ గొప్ప కీర్తి వస్తుంది. నాకేం బాధ ఉంది కోను క్షత్ర బంధునా దేహేన పతమానేన స్నేహసా విపులమ్నిషా ఈనాడు ఈ వీరికి వరమియ్యకున్నా వీరు అడిగింది ఇవ్వకున్నా ఈ శరీరం అయితే ఉండేది కాదు కదా లేకపోయినా పోయేది. ఎన్నడైనా పోయే శరీరాన్ని అలాంటి బ్రాహ్మణోత్తములకు ఇచ్చి కీర్తి సంపాదించుకోవడం అనేది దీనికి ప్రధాన కృత్యం కాబట్టి. విపులం యచః ఇత్యుదారమతిహి ప్రాః కృష్ణార్జున వృకోదరా ఇలా ఆలోచించి హే విప్రాః వృయతాం కామః దదామి ఆత్మశిరోపివః బ్రాహ్మణోత్తములారా ఏం కావాలో అడగండి ఇది అడిగితే నా చిరస్సు కూడా మీకోసం ఇస్తాను. అని చెప్తే యుద్ధం నోదేహి రాజేంద్ర ద్వంద్వసః ఇది మన్యసే రాజేంద్ర నీ తలకాయ మాకెందుకు మాకు ద్వంద్వ యుద్ధం కావాలి యుద్ధార్థినః వయం ప్రాప్తాః. మేము యుద్ధం కోరి వచ్చాము రాజిన్యా నాన్న కాంకినా భోజనాన్ని కోరే బ్రాహ్మణులం కాదయ్యా యుద్ధాన్ని కోరే క్షత్రియులం మేము అత వృకోదరః పార్థః తస్య భ్రాత అర్జునోక్యయం తను భీముడు తన తమ్ముడు అర్జునుడు అతను అనయోహో మాతులేయం మాం కృష్ణం ధ్యానైహి చేరిపుం. నేను వీరిద్దరి మేనమామ కొడుకును నీకు శత్రువును. నన్ను కృష్ణుడు అంటారు. ఏవమవేదితో రాజా జహాస ఉచ్చైహి పెద్దగా నవ్వాడట జరాసంధుడు. ఇలా పరిచయం చేస్తే ఆ చామర్చితో మందాహ యుద్ధం తద్దదామివాహ వీరంత బుద్ధి తక్కువ వాళ్ళు అన్నాడు. సరే యుద్ధమేనా తప్పకుండా ఇస్తా. నత్వయాభీరునాయోత్సే యుధి విక్లవ చేతసారి యుద్ధం అంటేనే భయం. నీలాంటి వాడితో నేనేం చేస్తాను నువ్వు పనికి రావన్నాడు.
మధురాం సబురీం చృప్త సముద్రం శరణం గత మా భయం కొట్టే నువ్వు మధురాం నిలచిపెట్టి సముద్రంలో దాక్కున్నావు. అయంతోయసా తుల్యః నాతి సత్వః నమే సమః ఇప్పుడు ఉన్నాడు అర్జునుడు. వయసులో నాతో సమానమే కానీ పెద్ద బలవంతుడు కాదు. గట్టిగా ఊరికే పోయి పడకపోతాడు బలవంతుడు కాదు. వీడు పనికిరాడు. అర్జునః నభవేతు యోద్ధా భీమః తుల్య బలో భీమః. నాతో సరి అంటే సరిబరుడు భీముడు అతనితో యుద్ధం చేస్తాను ఇత్యుక్త్వ భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం వాడు బ్రాహ్మణుడు కదా ఆయుద్ధం లేకుండే వచ్చాడు అది కూడా తానే ఇవ్వాలి. జదా సంధుదే వారికి గదను కూడా భీమునికి ఇచ్చి ద్వితీయాం స్వయమాదాయ రెండో గదను తాను తీసుకొని నిర్జగామ పురాతు బగితి నగరం నుండి మరి నగరం నుంచి అంటే ఏ కూడా లేదు కదా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల నగరం నుంచి వెలుపరికి విచారమైన ప్రాంతం ఉంటుంది కదా మైదారం అంటాం. అక్కడికి వెళ్లారు తత సమేకరే వీరౌ సంయుక్తౌ ఇతరేతరౌ సమేకరే అంటున్నారు. సమానమైనటువంటి భూమి ముండ ఆ విధంగా చేయాలండి. చిత్తువంపులు గుంటలు ఉంటే. ఆ రంగం సమానం ఉన్న చోట ఇద్దరు వీరులు సంయుక్త వితరేతరౌ జఘ్నతు వజ్ర కల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ. వజ్రముల వంటి గదులతోటి పరస్పరం ఒకరినొకరు కొట్టుకున్నారు మండలాని విచిత్రాని సవ్యం దక్షిణమేవచ తతశ్చజరా శబ్దః వజ్ర నిస్పేఖ సన్నిభః రెండు వజ్రాయుఠాలు రాసుకుంటే ఎలాంటి ధ్వని. మిడుగురులు వస్తాయో అలాంటి మిడుగురులు ప్రకాశము ధ్వని కలిగాయి. గదయోక్షిత్తయో రాజన్ దంతయోరివ దంతినో ఎలా ఉన్నాయి ఈ గదలు కొట్టుకుంటే ఎలా ఉన్నాయి అంటే. దంతములు గల ఏలుగులు తమ దంతములతో పరంపరం పోరాడితే ఎలా ఉంటుందో అలాంటి భావన కలిగింది. ఏవై గది భుయ ఏవి అని పాస్యమానే అన్యోన్యతః హంస కటి పాద
కరోరు జత్రూన్ చూరుణీవ భూవతుహు పేద్య యధార్త కాకే సంయుద్యతోహో దురదయోరివ దీప్తిం. రెండు ఏనుగులు కొట్లాడుతుంటే ఎలాంటి భీకరమైన దృశ్యం కనపడుతుందో భుజములు, వక్షస్థలము, నడుము, ఊరువులు, పాదములు ఇలా. గదాఘాతములతో చుర్ణములు అవుతున్నాయి. మళ్ళీ కోలుకొని మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. ఇత్తంతయోహో ప్రహతయోహో గదయోహో ధ్రువీరౌ కృద్ధౌ సోమిష్టిభిరయః పరిచయిహి అరిష్టం బదలతో కొట్టుకుంటున్నారు తరువాత ముష్టి ఖాతాలతో కొట్టుకుంటున్నారు శబ్ద తయోహో ప్రహరతోరిభయోరివా సీత్ నిర్ఘాత వజ్ర పరుషః ఫలసాడనోత్తః ఉజ్రాయిషము యొక్క సంఘర్షణం వల్ల వచ్చేటువంటి ధ్వని కలుగుతుంది. ఈ ప్రకారంగా వారిద్దరూ సమశిక్షా బలౌజతో ఎవరు ఒకరికి మించి ఇంకొకరు మించిన వారే తప్ప. తక్కువ వాళ్ళు ఎవరూ లేదు తీసిపోని వారు శిక్షలో కానీ బలంలో కానీ నైపుణ్యంలో కానీ శక్తిలో కానీ ఇద్దరు సమానులే నిర్జయమభూతు యుద్ధం అక్షీణ జవయోహో ఇద్దరి బలం కూడా అలాగే ఉంది. ఎవరి బలము తగ్గటం లేదు. ఎవరి శక్తి తగ్గటం లేదు. ఏవంతయోహ మహారాజ యుధ్యతోహో సప్తవింశతిహి దినాని నేరగాంస్తత్ర సుహృద్వన్నిసి చిక్తతోహో. 27 రోజులు. రాత్రి పగలు తేడా లేకుండా వారు స్వంత యుద్ధాన్ని చేశారు. ఏకదా మాతులేయంబై ప్రాహ రాజన్ వృకోదర నజక్తోహం జరాసంధం నిర్జేతుం యుధి మాధవా. దీముడు చివరి పాపం అలిసిపోయాడు. పోయి కృష్ణ నా వల్ల చాలు వాడిని చంపడం. నేను వాడిని చంపలేనేమో. కానీ ఆ శత్రువుని ప్రకటించాడు శ్రీముడు. శత్రువు జన్మమృతి విద్వాన్ జీవితంకి జరాకృతం పార్థమాప్యాయ నిశ్వేన తేజసా అచింతయత్ హరిహి. అలాగా నిజమే మరి నీవు చంపలేవు. తప్పేం లేదు కదా. నేనే మర్చిపోయాను సరేలే అన్నాడు. అప్పుడు తన శక్తిని అతనిలో ఆవేశింపచేశాడు. వైష్ణవం తేజ అది లేని ఆలయం చేస్తారా?
దీన్ని ఆవేశింపచేసి యధాసంధుని పుట్టుక ఎలాంటిదో అతని బ్రతుకు మనం ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను కదా. రెండు భాగాలుగా పుట్టాడు ఇవాళ. తల్లి నుంచి జడానందుడు 2 భాగాలు సగ సగం అర్ధ భాగం ఈ సగం ఆ సగం 2 భాగాలుగా పుట్టాడు. అలా 2 భాగం పుట్టిన వాడు వీడు నాకెందుకని ఆ తల్లి వాళ్ళందరూ కూడా అవతల పారేశాడు బెండగడ్డ మీద. అక్కడ ఒక జర అనేటువంటి రాక్షసి వీడిని చూచి ఆ రెండు భాగాలు అతుక్కు పెట్టి జీవ జీవ జీవ జీవ అని తన మంత్రం తోటి వాని బాణం పోచి బతికింది. అంటే వాడు చావాలంటే మార్గం ఏమిటి? మళ్ళీ వాడిని రెండు భాగాలు చేయాలి. అంటే ఒరిజినల్ సిద్ధం అన్నమాట, మరి చూస్తే అది పోతుంది. ఆ సంగతి తెలిసిన వాడు కాబట్టి సంచిత్య హరివధోపాయం భీమస్య అమోఘ దర్శనః. శత్రు సంహార ఉపాయాన్ని ఆలోచించి సఫలమైన జ్ఞానము గల స్వామి తరిసేయా మాత విటపం పాటయన్నివ సంజ్ఞయా పక్కన ఒక చిన్న చిన్న ఏదో మొక్క ఉంటే దాని మాంతం లాగి ఈ దగ్గర పడేది. ఇది పెట్టు పెట్టాడు. ఈ పని చేయరా వాడిని. చంపడం అంటే గణతో కొట్టి కాదు వాడిని రెండుగా తీరుస్తూ వాడు చనిపోతాడు అని వధూపాయాన్ని చెప్పాడు. అప్పుడు తం విజ్ఞాయ మహా సత్వా భీమః ప్రహరతాంవరః చాలు కదా ఉపాయం తెలిసి చాలు ఆ విషయం తెలుసుకొని ఈ బలాడిని భీమసేనుడు గృహిత్వా పాదయో శత్రుం పాదయా మాతం రెండు కాళ్ళు పట్టుకొని కింద పడేశాడు. అలా పట్టేసి ఏకం పాదం పదాక్రమ్య ఒక పాదాన్ని తన పాదంతో గట్టిగా ఒత్తి పెట్టి ఆక్రమించి దోర్భ్యాం అన్యం భృగుక్ష్య రెండో చేయి తోటి అతని భుజములు భుజమును పట్టుకొని ఉదతః పాటయామాస శాఖామివ మహాగజః పెద్ద ఏలుగు ఓ చెట్టుకొమ్మను చీల్చినట్టుగా అతన్ని రెండుగా చీల్చి వేశాడు. ఏకపాద ఉరు వృషణ కటి పృష్ట తన అంశకే ఏక బాహు అక్షి భ్రూ కర్ణే శకరే దధు శుక్రజాః ఒక కన్ను, ఒక చెవు, ఒక ముక్కు, ఒక భాగం నోరు, ఒక భుజము ఇలా అన్నీ ఒకటొకటిగా ఉన్నటువంటి రెండు భాగములుగా ప్రజలు చూశారు. హాహాకార మహానాసీత్ నిహతే మగధీశ్వరే.
జదాసంధుడు చనిపోబడితే అంతా హాహా అని హాహాకారం చేయబడింది. పూజయ వసతురు భీమం పరిలభ్య జయార్చితౌ. కృష్ణార్జనులు భీముడిని సౌకరించుకొని అభినందించారు. సహదేవం తత్తనయం భగవాను భూత భావనః అభ్యజించి దనేయాత్మ మలధానాం పతిం ప్రభుహు. జరానందుని కుమారుడు సహదేవుడు అతన్ని రాజుగా పట్టాభిషేకం చేసి జరానందుల చేత బలి దేవుని రాజులని అని విడిపించాడు. సమృద్ధాహ మాగధేనయే అయుతే ద్వే శతాని అష్టౌ అయుతే ద్వే అంటే 20,000 అలాగే అష్టౌ శతాని. 800, 20,800 మందిని రాజులను జరాసంధుడు లీలగా ఓడించి తన తన తన అభ్యంతరం ఉంచుకొని బంధించాడు. తే నిర్గతాహ గిరిద్రోణ్యాం మలిన మలవాససః మురికిపోయిన మురికి పట్టిన బట్టలు. ఆచారి దత్తి దివిలు ఇలాంటి వారందరినీ చూచి అతను దజ దస్తే హనశ్యామం పీత కౌశేయ వాససం అలా ఉన్న స్వా వాళ్ళంతా పరమాత్మ నీలమేఘశ్యాముడు పీతాంబరధారి శ్రీవత్సాంగ చతుర్బాహుడు పద్మగర్భ అరుణ్యక్షణుడు చారు ప్రసన్న వదనుడు స్పురత్ మకరకుండలం పద్మహస్తం యదా శంఖరధాంగైహి ఉపరక్షితం కిరీట హార కడకడ సూత్ర అంగదాసితం భ్రాజద్ వరమణిగ్రీవం నివీతం వనమాలయ ఇలాంటి పరమాత్మను విబంత ఇవ చతుర్భ్యాం కన్నులతో కాగుతున్నట్టుగా రంభంత ఇవ బాహుభిహి బాహువులతోటి ఆలింగనం చేసుకుంటున్నట్టుగా ప్రణేముహు హతపాత్మానః మూర్ధభిహి పాదయోహో హరే తన శిరస్సులతో స్వామి పాదాల మీద పడి నమస్కరించి కృష్ణ సందర్శన ఆహ్లాద ధ్వత్త సమ్రోధన క్రమః కృష్ణ పరమాత్మను దర్శించటం వలన ఇంతకాలం బంధించినందువలన కలిగిన అలసటా బాధ అంతా తొలగిపోయింది. ప్రేతము తూ శ్రీకేశం గీర్పిహి ప్రాంజలయః పరమాత్మను చేతులు జోడించి.
స్తోత్రం చేస్తున్నారు నమస్తే దేవదేవీ చ ప్రపన్నాత్తిహర అవ్యయ ఆశ్రయించిన వారి బాధను తొలగించే మహానుభావు ప్రపన్నాను పాహిన కృష్ణ నిర్విన్నాను ఘోర సంస్కృతే ఈ భయంకరమైన సంసారం తోటి చిన్న బోయిన మమ్ములను నిన్ను ఆశ్రయించిన వారిని కాపాడు నాయనా నైనం నాథ అన్వసూయామః మాగధం మధుసూదనా ఇప్పటిదాకా జరాసంధుడు దుర్మార్గుడు మమ్ములను బంధించాడు ఇన్ని బాధలు పెట్టాడు అనుకున్నాం కానీ ఇప్పుడు అతన్ని మేము స్తోత్రం చేస్తాం విండించము అంటున్నాడు. ఎందువల్ల? అతను బంధించడం వలనే నిన్ను చూపించామయ్యా. ఎప్పుడైనా కృష్ణ భగవానుడిని ఈ కన్నులతో చూడగలమని అనుకున్నామా? అలాంటి నిన్ను మాకు చూపాడంటే జరాసంధుడు ముమ్ములను అనుగ్రహించాడు. అందుకే మేము అతన్ని దోషం తప్పు పట్టడం లేదు. యా అనుగ్రహాయత్ భవతః రాజ్యాం రాజ్యచ్యుతిర్విభో రాజులకు రాజ్యం. రౌంచమగుట నీ అనుగ్రహమే కదా. చెప్పుకున్నా కదా. దేశ్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో వారి సంపదను హరిస్తాను అది స్వామి ప్రతిజ్ఞ. అందుకే వీళ్ళు అంటున్నారు మాకు రాజ్యం తొలగుట. రాజ్యం భ్రంశమగుట నీ అనుగ్రహమే. మాకే కాదు ఏ రాజులకు రాజ్యం పోయిందన్నా భగవంతుడు వారిని దయ చూచాడు అని అర్థము. రాజ్యైశ్వర్యమదోనర్థః నశ్రేయో విందతే నృపః. రాజ్యము, ఐశ్వర్యము, ఈ మదాలు కమ్మితే ఏ మానవుడు శ్రేయస్సును పొందలేడు. కను కనబడవు ఎక్కడో ఉంటాయి కను. అందువల్ల త్వనుమా త్వనుమాయా మోహితః అనిత్యా మంజతి సంపదః అచలాః. నీ మాయతో మోహించబడి అనిత్యములు చద్యమైనటువంటి వాటిని నిత్యములని భావిస్తాడు. మృగ తృష్ణాం యథా బాలాహ మంజంతే ఉదకాశయం ఏమంటాం ఎండమావు.
ఎండమావులను చూచి పిల్లలు సరోవరము నీటి మడుగని భావించినట్టుగా చంచలమైన సంపదలను నిత్యములుగా భావిస్తారు ఏవం వైకారికీం మాయాం అయుక్తా వస్తు చక్షతే స్వయం పురాసిమ నష్ట దృష్టయా మేము కూడా మొదలు శ్రీమదంతోటి జ్ఞానాన్ని కోల్పోయి జిగీశయాస్య ఇతరేతర స్కృతః ఒకరినొకరు గెలవాలని ఒకరిపై ఒకరు స్పర్ధను ద్వేషాన్ని పెంచుకొని ఘ్రాంత ప్రజాహ స్వాహా అతి నిర్గుణాః మా ప్రజలు నేనే తప్పుకున్నాం దయ లేని వారము అతి నిర్గుణ ప్రభు మృత్యుం పురస్స్వాది గణయ్య దుర్మదా ముందర ఉన్నటువంటి మృత్యువును లెక్కించక మా వారిని మేమే పరస్పరం ద్వేషించుకుంటూ చంపుకున్నాము. తయేవ కృష్ణాద్య గభీర రంభస దురంత వీరియేన విచారితాస్త్రియః కాలేన తన్వ భవతః అనుకంపయ ఎవరైతే ఇంతకాలం ఒకరినొకరు ద్వేషించుకొని తన వారిని తాము చంపుకొని ఎదురుగా ఉన్న మృత్యువును చూడక అజ్ఞానంతో కలహించుకున్నారు. అలాంటి వారే ఈనాడు దురంత వీరియేణ విచాలి శాస్త్రియః మహావేగమున్నటువంటి జయింపరాణి కాలవేగముతో సంపద కాస్తా భ్రంశమైతే కాలేన తన్వ భవతః అనుకంపయ నీ దయతోటి కాలముతోటి సంపదలు నశిస్తే వినష్ట దర్పాః చరణౌ స్మరామతే. ఆ గర్వం అంతా పోయి మీ పాదాలను ఈనాడు స్మరిస్తున్నాము. అధోన రాజ్యం మృగ తృష్ణ రూపితం దేహేన శస్త్రతు పతతా రుజాంబువాయ. అందుకే ఈ యొక్క జన్మయానికి వచ్చాము మాకు ఈ రాజ్యం వద్దే వద్దు. ఎలాంటిది రాజ్యం? మృగతృష్ణ రూపితం. ఎండమావుల వంటిది ఈ రాజ్యము. దేహేన శస్త్వతో పతతా రుజాంబువా ఈ శరీరము కూడా వద్దు. ఎందుకంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలవదు. పడిపోకుండా ఉన్న రోగాలతో ఉంటుంది. అయితే రోగ భోయిస్యము లేవు కరణ చేయలేదు. ఇలాంటి చేయదమ్మా పనిలేదు ఉపాసితవ్యం స్వహయామహే విభో క్రియాపదం ప్రేత్యచ కరణరోచనం. అందుకే మాకు ఏమనిపిస్తుందంటే నిరంతరం నిన్ను సేవించాలి. ఉపాసితవ్యం స్పృహయామహి.
నీ సేవనే కోరుతున్నాము క్రియాపదం ప్రతి కర్ణ రోచనం ఇక్కడ అక్కడ ప్రాణం విడిచినా అక్కడ సేవ చేయాలి ప్రాణం ఉన్న ఇక్కడ కూడా నీ సేవే చేయాలి తమ్నా సమాధి శోపాయం ఈనతే శరణాభ్యయోహో నిరంతరము నీ పాద పద్మముల యందు మా బుద్ధి ప్రవర్తించేలా సంసారాన్ని విరమించేలా మాకు ఉత్తమ ఉపాయాన్ని మీరు బోధించండి కృష్ణాయ. వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్రేశ నాశాయ గోవిందాయ నమో నమః మనకిది కృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైన 27 మంత్రములలో ఇదొక ఉత్తమ మంత్రం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్రేశ నాశాయ గోరుందాయ నమః నమో నమః అని వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ఇలా రాజుల స్తోత్రం చేయబడి రాజభి ముక్త బంధనై తానాహ కరుణ స్నాత శరణ్య లక్షణయాదిరా దయతోటి. ప్రేమతోటి వారితో అంటున్నాడు అద్య ప్రభృతి ఓ భూప మై ఆత్మన్య కిలేశ్వరే సుదురాజాయతే భక్తి బాధమాసం స్థితం యదా ఇంకేం కావాలి ఈ రోజు నుంచి మీకు నా యందు భక్తి దృఢంగా ఉంటుంది మీరు కోలినట్టుగానే. మీరు రుతభాషిణః శ్రీ ఐశ్వర్య మదోన్నాహం పశ్య పునుమాదకం మీరు ఉన్న మాట చెప్పారు. సంపద ఐశ్వర్యము అనేటువంటి మదములతో ఉన్నవాడు. తనను తాను తన కాళ్ళతోటే కట్టేసుకుంటాడు. వాడికి ఇంకోటి కాళ్ళు అవసరం లేదు. ఇవే స్త్రీ ఒకటి ఐశ్వర్యం ఒకటి. ఈ మదము రెండు బంధాలు తమను తాము కట్టేసుకుంటాయి అందుకనే ఉన్మాదకం. ఆ పిచ్చి వాళ్ళను చూడండి అంటున్నాడు. అందులో హైహయః నహుషః వేనః రావణః నరకః అపరి శ్రీమదాత్ భ్రమచితాస్థానాత్ దేవ దైత్య నరేశ్వర. దృష్టాంతం చెప్తున్నాడు హైహైడు అంటే ఎవరు? కార్తవీర్యార్జునుడు. అలాగే నభుసుడు, వేణుడు, రావణుడు, నరకాసురుడు వీళ్ళందరూ కూడా.
దేవ దైత్య అధిపతులు వాళ్ళు శ్రీమతం చేయబట్టే ప్రంచిత పతనమైపోయారు కాబట్టి భవంత అయితది విజ్ఞాయ దేహాద్యుత్పాద్యమంధవత్ ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోండి. ఏమని దేహాది ఉత్పాద్యం అంతవతు. పుట్టుక గల శరీరాదులన్నీ నశించేవి అని తెలుసుకోండి. అంటే నేను స్థిరము నేను చాలా కాలం బతుకుతాను, నేను ఎప్పుడు బతుకుతాను, నాకు మరణమే రాదు అనుకుంటే ఏమంటాం? అజ్ఞానులు అంటాం. దేహాది ఉత్పాద్యం అంతవత్. పుట్టబడేటువంటి పుట్టేటువంటి ఏ రాధులన్నీ కూడా అంతము కలవే. మాం యజంతః అధ్వరేహి యుక్తః ప్రజా ధర్మేణ రక్షతః. యజ్ఞములతో నన్ను పూజిస్తూ ప్రజలను ధర్మముతో కాపాడండి. సంతన్వంతః ప్రజాతంతోను సుఖం దుఃఖం భవాభవో సంతానాన్ని పొంది పుంసాన్ని వృద్ధి చేసుకొని సుఖ దుఃఖములు అలాగే భవ అభవములు పుట్టుక మరణములు ప్రాప్తం ప్రాప్తం చేసేవంతః. వచ్చిన వాటిని సేవించండి. మీకు సహజంగా లభించిన వాటిని సేవించండి. లభించని వాటి కోసం. ప్రయత్నించి పతనం కాకండి అంటే మీరు ఇచ్చిన దాన్ని తీసుకోండి. యద్రిక్ష్యా లాభ సంతుష్టః ద్వంద్వాతీతః విమత్సరః అంటంగానే భగవత్ సంకల్పంతో పరమాత్మ ఏది ఇస్తే దాన్ని చూసుకుందాం. భగవంతుడు రాజ్యం ఇచ్చాడు. రాజ్యం తీసుకో. వద్దు అడవి అడవిలో ఉంటాడు. కాబట్టి నేను మీకు ఏది ఇస్తానో నా చేత లభించబడిన దానితోటే మీరు తృప్తి పొందండి. అది కూడా మత్సిత్తాః ఒక విజయం లభించినా, ఒక సంపద లభించినా. ఒక ఉత్సవం లభించిన అబ్బా మేము చాలా గొప్పవాళ్ళం. ఎంత కష్టపడి ఇంత బలంతో ఇంత ప్రయత్నంతో సంపాదించాం అనుకుంటే పతనం అవుతారు.
పరమాత్మ ఎంత కృపామయుడు మాకు ఇంత వైభవాన్ని అందించాడే అని నాయందు మనస్సు ఉంచి మచ్చిత్తా ఔచరిచ్చగా ఉదాసీనాస్య దేహాదౌ ఆత్మారామః ధృతవ్రతా దేహము శరీరము శరీరము పైన, శరీరం కోసం వచ్చిన వారి పైన, శరీరం వలన వచ్చిన వారి పైన ఉదాసీనులుగా ఉండండి. ఆత్మ రామ ఆత్మ తోటి ఆనందించేలాగా అది మీ వ్రతం. పరమాత్మ యందే మేము విహరిస్తాము. పరమాత్మ తోటే ఆనంది ఇది మా వ్రతం అని దీక్ష ఉండండి. మయ్యావేశ్య మనః సమ్యకు మామంతే బ్రహ్మయాస్యత మనస్సును నా యందు ఉంచి మీరు ఇలా వ్యవహరించగలిగితే. చివరికి నన్ను చేరుకుంటారు. ఇలా కృష్ణ పరమాత్మ వారికి ఉపదేశం చేశాడు. ఇత్యాదిశ్య నృపాన కృష్ణః ఇలా ఆజ్ఞాపించి భగవాన్ భువనేశ్వరః తేషాం న్యయుంగ్త పురుషాను స్త్రీయః మధ్యన కర్మణి. వాళ్ళు పాపం స్నానం చేయలేదు ఎన్నాళ్ళు అయిందో చెప్పాం కదా మురికి పట్టింది. శరీరం మురికి పట్టింది, బట్టలు మురికి పట్టాయి, మొత్తం కలవవిహనం అయిపోయింది. మొదలు ఏం చేయాలి వాళ్ళకు? అభ్యంగన స్నానం చేయించాలి. అందుకే వారిని స్నానం చేయించడానికి పురుషులను, స్త్రీలను నియమించి సపర్యాంకాయయ మాత సహదేవేన భారత తాను కాకుండా. సహదేవుడి తోటి వాళ్ళ సఫరియలు చేయమని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. సహదేవుడు వారందరికీ నరదేవోచితైహి వస్త్రై భూషణైహి శ్రగ్విదేపనై అనంత మహారాజులు కదా. కాబట్టి మహారాజులకు తగినటువంటి వస్త్ర అంబర అది అంబర ఆభరణాలను అన్నీ. శ్రగ్విలేపనై చందనము, వస్త్రములు, పూలదండలు అలాగే వరాన్నేన భోజయిత్వా ఉత్తమాన్నేన భజనము కూడా పెట్టించి సుస్నాతాన్ కమలంకృతాన్. చక్కగా స్నానం చేసి చక్కగా అలంకరించుకొనబడిన వారికి చక్కని భోజనం కూడా పెట్టి భోగైసు విధేయుక్తా తాంబూలాద్యైహి నృపోచితైహి అన్ని భోగములు ఇచ్చి రాజుకు యోగ్యమైనటువంటి తాంబూలాదులు కూడా సమర్పించి తే పూజితాః ముకుందేన రాజానః మృష్ట కుండలాః పరమాత్మ చేత పూజించబడి మృష్ట కుండలాః అంటే మకర కుండలములు అంటే చెవులకు ఆభరణాలు అంటే
తక్కిన వాటన్నిటికీ ఆభరణాలు అందించారని అర్థం. మరి అన్నీ ఉండగా వాటిని ఎందుకు చెప్పారంటే మనకు ప్రధానంగా కావలసిన ఆభరణాలు ఏమిటి? కరణాభరణాలే కావాలి. చెవులకు ఆభరణాలు ఉంటేనే. తక్కిన శరీరంలోని ఆభరణాలన్నీ సార్ధకమవుతాయి. అవి లేకుంటే కావు. తెలుసా ఎందుకు? ఏమిటి కరణాభరణాలు? పరమాత్మ యొక్క కథలు పరమాత్మ నామం. కదా? అవి మృష్ట కుండలః. విరేజుహు మోచితాః క్లేశాత్ ప్రావృడంతే యధా గ్రహాః మబ్బులు తొలగిపోతే అక్షితం గ్రహములు శోభించినట్టుగా బంధనం తొలగిపోతే రాజులందరూ ప్రకాశించారు రథాను రథశ్వాన్ ఆరోప్య మణికాంచన పుషితాన్ చక్కగా అలంకరించబడినటువంటి చక్కని గుర్రములతో పూనిచబడిన రథములు ఎక్కి ప్రీణాయ సూనృతైహి వాక్యైహి స్వదేశాన్ ప్రత్యయాపయత్. పరమాత్మ వారికి మంచి మార్గంతోటి ప్రీతి కలిగించి నాయనా మీ మీ రాజ్యాలకు మీరు వెళ్లి పరిపాలన చేసుకోండి అనుమాత్రం. మర్చిపోకండి అని చర్చరించి పంపించాడు. తయేవం మోచితాః కృచ్ఛిరాతు కృష్ణేన సుమహాత్మన ఇలా. పరమాత్మ చేత విడుదల చేయబడిన వాళ్ళు ఏయుస్తమేవ ధ్యాయంతః కృతానిత్య జగత్పతి అలాంటి పరమాత్మను ధ్యానం చేస్తూ పరమాత్మ కృత్యములను స్మరించుకుంటూ జగదుః ప్రకృతిభ్యస్తే మహాపురుష చేష్టితం. తమ తమ రాజ్యానికి వెళ్లి తమ తమ ప్రజలకు ఈ మహాపురుషుడు చేసినటువంటి కృత్యములను వివరించి చెప్పారు. యధాన్వశాజతు భగవాన్ తథా త్యకృహు అసంత్రితా పరమాత్మ ఆజ్ఞాపించిన రీతిలో కార్యపాలనను తూచా తప్పకుండా ఆచరించారు. జదాసంధం ఘాతయిత్వా భీమసేనేన కేశవః యక్త పరమాత్మ. భీముని తోటి జరాసంధుడిని వధింపచేసి పార్థాభ్యాం సంజితః ప్రాయాత్ సహదేవేన పూజితః సహదేవుని చేత పూజ రూపొంది భీమాజలం తీసుకొని మళ్ళీ
తమ దగ్గరికి వెళ్ళారు గత్వా తే ఖాండవ ప్రస్థం శంఖాన్ దద్ముహు జితారయః ఖాండవ ప్రస్థానికి వెళ్లి శత్రుజయానికి గుర్తుగా శంఖనాదం చేశారు. ఇలా హర్షయంతః స్వసుహృదః దుర్హృదాంచ్ సుఖావహాః మిత్రులకు ఆనందాన్ని శత్రువులకు దుఃఖాన్ని కలిగిస్తూ సంఖ్యవాదం చేశారు దాన్ని విని ఇంద్రప్రస్థ నివాసినః వారందరూ కూడా ప్రీత మనసః సంతోషించి మేనిరే మాగధం శాంతం రాజాచ ఆప్ త మనోహర అర్థం చేసుకున్నారు. శంఖనాదం చేశారు. భీమ కృష్ణార్జనులు అంటే జరాసంధుని పని అయిపోయింది అని తెలుసుకొని ధర్మరాజు కూడా తన కోరిక తీరిన వారయ్యాడు. అభివంద్యాద రాజానం భీమార్జున జనార్ధనాః ముగ్గురు ధర్మరాజుకు నమస్కారము చేసి సర్వమాత్రవయాంచ కృహు ఆత్మనాయత్ అనుష్టి. తాము చేసిన పనిని మొత్తాన్ని పూస గుర్చినట్లు వివరించారు. నిసన్య ధర్మరాజస్తతు కేశవేన అనుకంపితం ఆనందాసురకరాం ముంచన్ ప్రేమున నోవాచ పించనా. అంత సంత్వమైన వార్తను విని ఆనందం ఉప్పురి కొనగా నోట మాట రాక ఆనంద భాష్పాలు కనులలో నిండి ఏమి మారదు. లాల మౌనం వహించారు సంతోషంగా ఏం చేస్తారు ఇలా మౌనం వహించారు ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధ వధం విభో ధర్మరాజు ఈ రీతిలో జరాసంధ దాన్ని విని కృష్ణ అనుభావం తం శృత్వా ప్రీతః తమ బ్రవీతు సంతోషించి ఇది ఏంటి కృష్ణ పరమాత్మ తోటి అంటున్నాడు ధర్మరాజు యేసు తేలోక్య గురవః సర్వే లోక మహేశ్వరాః వహంతి దుర్లభం లబ్ధ్వా శిరచైవ అనుశాసనం. మూడు లోకాలలో ఎవరైతే త్రైలోక్య పాలకులు ఉన్నారో అలాంటి వారు కూడా మీ యాజ్ఞను శిరస్సుతో
పారిస్తారు. సభవానరవిందాక్షహ దీనానామీశమాలినాం దత్తేను శాసనం భూమన్ తత్ అత్యంత విలంబనం. శ్రీలోకేశ్వరుల చేత కూడా పారించబడే ఆజ్ఞ కల నీవు మాలాంటి వారి ఆజ్ఞను పారిస్తున్నట్టు నటిస్తుంటావు. ఇది నీ అపారమైనటువంటి కరుణకు గుర్తు. దత్తేను సాధనం భూమహత అత్యంత విడంబనం ఓ నాటకం. అని కూడా వింటాను అని నువ్వు అటిస్తున్నావు నాయనా. నాకు ఏకస్య అభితేయస్య బ్రహ్మణ పరమాత్మ కర్వ వసతే తేజః రసతేశ యధారవే. మాకా బాధ కానీ నీకేం బాధయ్యా, మేము ఒకరికి సేవ చేస్తే మా తేజస్సు తగ్గిపోతుంది, ఒకరి మమ్మల్ని సేవిస్తే మా తేజస్సు పెరుగుతుంది నీకు ఎలా ఒకరు. నువ్వు సేవించినా నీ జేయస్సు, సేవలు పొందినా నీ జేయస్సు. నీ జేయస్సు తగ్గదు, పేరగదు. అవన్నీ నిమిత్తాలు కదా అందుకోసమని కర్మ భీవర్సతి తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజహర్వతే తేజ ఏ అజిత భక్తానాం మమాహమితి మాధవా త్వం తవ్యద్య నానాదీహి పశువు నానివ వైకృతా నీ భక్తులకు నేను నాది నీవు ఇది అనేటువంటి పేద బుద్ధి అలగదు ఉండదు పేద బుద్ధే సంసారానికి కారణము. ఇత్యుక్త్వా యజ్ఞే కార్య బౌర్య యుక్తాన్ తదుత్విజా ఈ ప్రకారంగా ప్రార్థించి అతని అనుమతి పొంది యజ్ఞమును ఆవలసిన సంభారాలన్నీ చేసుకొని ఎవరెవరి యోగ్యులో వారందరినీ ఋత్విక్కులుగా ఎన్నుకున్నాడు. కృష్ణానుమోదితః పార్థః బ్రాహ్మణాను బ్రహ్మవాదినః ద్వైపాయనో భరద్వాజః సుమంతుః గౌతమః అతితః అర్జునుడు వీరందరినీ పిలిచాడు పుత్తిక్కులుగా.
వశిష్టుడు, చవనః, కాణువ, మైత్రేయ, కవశ, త్రిత, విశ్వామిత్ర, వామదేవ, సుమతి, జైమిని, క్రతు, పైర, పరాశర, గర్గ, వైశంపాయన, అధర్వ, కాశ్యప, ధౌమ్య, రామ, భార్గవ అంటే పరశురాముడు, ఆసురి, వీటిహోత్రుడు, మధుచ్ఛందః, వీరసేనః, అకృతవ్రణః. ఉపవో తథా జాన్యే ద్రోణ భీష్మ కృపాదయః వీరు వారు కూడా ఆక్వానించబడ్డారు. సుతరాక్ష సహసుతః విదురస్య మహా విదురాసుని పిలిచారు ఒక్కడినే కాదు సహసుతః పుత్రులతో అలాగే విదురుణ్ణి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యా, శూద్రా, యజ్ఞ దిదృక్షవః యజ్ఞాన్ని చూడగోరే వారందరినీ ఆహ్వానించారు సత్రేయుః సర్వరాజనః రాజ్యాం ప్రకృతయాః సాధులందరూ వచ్చారు. వారి మంత్రులందరూ వచ్చారు. తదస్తే దేవ యజనం బ్రాహ్మణాః స్వర్ణ లాంగలై అప్పుడు ఎక్కడ యజ్ఞం చేయాలో ఆ యజ్ఞ భూమిని బంగారు నాగళ్ళతోటి మొదలు దున్నాలి. ఇలా దున్ని. కృష్ట్వా దత్ర యధామ్నాయం దీక్షయాం చక్రివే నృపం. శాస్త్ర పద్ధతిలో కర్మరాజుకు దీక్ష ఇచ్చారు. హైమాః కిలోపకరణాః వరుణస్య యథాపురా ఇంద్రాదయః లోకపాలాః విరించ్య భవ సంయుతాః సగణాసిద్ధ గంధర్వాః విద్యాధర మహోరగా పూర్వము ఈ యాగాన్ని ఎవరు చేశారు రాజు యాగాన్ని వరుణుడు చేశాడు. దిక్పాలకులలో వరుణుడు ఆచరించాడు. వరుణుడు ఈ యాగం చేసినప్పుడు ఇంద్రాది దేవతలు. అలాగే చూస్తున్నాడు లోకపాలులు విరించ భవ సంయుతాః బ్రహ్మ రుద్రుడు అలాగే సగనాః సిద్ధ గంధర్వా విద్యాధరులు సిద్ధులు గంధర్వులు మునులు యక్షరాక్షసులు కిన్నరులు చారుణులు రాజులు రాజభార్యలు. అందరూ కూడా ఆనాడు వరుణుడు చేస్తే ఎలా వచ్చారో ఈనాడు ధర్మరాజు చేసిన అలాగే అందరూ వచ్చారు. ప్రాజ్ఞః పాండుసుతస్యతే మేనిరే కృష్ణ భక్తస్య రూప పన్నం అవిస్మితాః పెద్ద వింతేం కాదు. కృష్ణుడి భక్తుడికి ఇది ఒక గొప్ప ఇది మామూలే యోగ్యమే. కృష్ణ భక్తుడికి ఈ మాత్రం వైభవం యోగ్యమే అని అందరూ భావించారు. అలాగే అయాజయన్ మహారాజం. యాజకాః దేవవర్చతః అందరూ యాజకులు యాజ్ఞికులు మహారాజు తోటి పాయసూయ యాగాన్ని చేయించారు ప్రాచేత్రమివ అమరాః వరుణుడిని దేవతలు చేయించినట్టుగా సౌచ్ఛీయహని అవనీపారః యాజక జత్పతిన్ అపూజయన్ మహాభాగాన్ యధావతు సుసమాసితః
అలా యజ్ఞము పూర్తయిన తరువాత వచ్చిన వారందరినీ ఋత్విజులను, బంధువులను, రాజులను, క్షత్రియులను అందరినీ యధావిధిగా ఆరాధించి తదత్య అగ్రీయానారసంభై విమృశంతః తభాగదః నాద్యగచ్ఛన్ నరైకాంత్యాత్ సహదేవః తదా బ్రవీతు అంతా పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వారందరిలో ఎవరు ఉత్తముడో ఎవరు పెద్దవాడో అగ్రుడుగా ఉంటాడో అలాంటి వాడిని పూజించాలి సభశాస్త్రం మరి సభకు ఇందరు వచ్చారు అందరూ గొప్పవాడే. ఎవరు గొప్పవాడు ఎక్కడ వారిని? ఎవరికి అగ్రపూజ చేయాలి అని వారు తమలో తాము చర్చించుకుంటున్నారు, నిర్ణయించుకోలేకపోయారు. ఆ సమయంలో సహదేవుడు చూచి అన్నాడు అర్హతిశ్యచ్యుతః శ్రైష్యం. భగవాన్ సాత్పతాంపతి ఇంకెవరన్నయ్య స్వామి ఉన్నాడు కదా ఆయన సాత్పతపతి భగవంతుడు అతను ఒక్కడే యోగ్యుడు దేశవై దేవతా సర్వాహ దేశ కాల ధనాదయ ఇతనే అన్ని దేవతలు. ఇతనే దేశము, ఇతనే కాలము, ఇతనే ధనము, ఇతనే వ్యక్తి. ఎందుకంటే ప్రపంచమంతా ఇతనే కదా. యదాత్మకమిదం విశ్వం క్రతవస్య యదాత్మకాః. ప్రపంచమంతా ఎవరి స్వరూపమో, యజ్ఞములు ఎవరి స్వరూపమో. యదాత్మకాః అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగస్య తత్పరః అగ్ని కానీ ఆహుతులు కానీ మంత్రం కానీ సాంఖ్యము యోగము ఇవన్నీ ఎవరో ఏకయేవ అద్వితీయోసౌ. ఐతదాత్మ్యమిదన్ జగతు ఇతను ఒక్కడే ఇంకోడు లేడు ప్రపంచమంతా ఇతని చోటే వ్యాపించబడి ఉన్నది ఇదన్ జగతు. ఆత్మన ఆత్మాశ్రయ సభ్యాః సుజతి అవతి హంతి అజః తనతో తాను తనతో తాను జగత్తును సృష్టిస్తాడు రక్షిస్తాడు సంహరిస్తాడు వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయ ఈహతేదయన్ సర్వః తేయో ధర్మాది లక్షణాన్ని ఈ మహానుభావుడు రకరకాల కర్మలను ఆచరిస్తాడు యదవేక్షయ అంటే ధర్మావేక్షయ ధర్మాన్ని కాపాడటానికి ధర్మాది లక్షణాన్ని తానే ఏర్పరుస్తాడు సృష్టిస్తాడు తస్మాత్ కృష్ణాయ మహతే తీయసాం పరమార్ఘనం. అగ్ర పూజ ఎవరికి చేయాలి? మహతే కృష్ణాయ కృష్ణ భగవానుడికే దీన్ని చేయాలి.
సర్వభూతాత్ ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనస్య అర్హనం భవేత్ ఇలా కృష్ణ పరమాత్మను ఆరాధిస్తే సకల ప్రాణులకు మనకు కూడా ఉత్తమ పూజ అవుతుంది అరహణం భవేత్ సర్వభూతాత్మ భూతాయ కృష్ణాయ అనన్య దర్శినే పరమాత్మ ఎలాంటివాడు సర్వభూత ఆత్మభూతుడు అన్ని ప్రాణులకు అతనే ఆత్మ అతను అనన్య దర్శినే మరి దేన్ని మరి దేని చేత చూడబడేది కాదు, మరి దేన్ని చూచేవాడు కాదు. దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్య అనంత్యమిచ్ఛతా. మనము ఇచ్చే సవలం కావాలంటే అది కృష్ణ పరమాత్మకే అర్పించాలి అని సహదేవా అభూత్ పూష్ణేం. కృష్ణానుభావవిత్ కృష్ణ పరమ స్వభావం తెలిపి సహదేవుడు ఈ మాటలు చెప్పి మౌనం భవించారు. అలా తత్కృత్వ తుష్టువు సర్వే సాధు సాధ్వితి సప్తమాః సాధ్యములంతా ఉత్తములంతా దాన్ని విని బాగు బాగు చాలా బాగా చేసావయ్యా అది సత్యమే అని అభినందించారు శృత్వా విజేరితం రాజా జ్ఞాత్వా హార్ధం సభాసదం వారు చెప్పిన మాటలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు కవలో ఉన్నవారి హృదయ అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని తమరహయ కురుషి కేజం ప్రీతః ప్రణయ విస్వరాయ రాగు తనవాడే ప్రేమ ఎలాగో ఉంది కదా ప్రీతి చెంది ప్రేమతో విస్వరుడై ఆ మహానుభావుడిని చక్కగా ఆరాధించారు. తత్పాదౌ అవని ధ్యాపః శిరసాలోక పావనీహి అతన్ని కూర్చోబెట్టి అతని పాదాలను కడిగి సకల లోకములను పవిత్రం చేసేటువంటి ఆ పరమాత్మ యొక్క పాదదిరమును తన శిరస్సులో ధరించి ఒకడు కాదు సభార్యః తానుజ అమాస్య భార్యలతోటి, మంత్రులతోటి, తమ్ములతోటి, సకుటుంబః అవహన్ముద కుటుంబంతోటి అందరూ కలిసి పరమాత్మ పాదతీర్థాన్ని శిరస్సున ధరించారు.
Opening invocation: "Jority nritya padam dushai mur yamoh..." - mangalacharana verses saluting the Acharya lineage, Sri Ramanuja, the teachers, and concluding with the Tiruvaimozhi invocation, "Bhutam sarasyam mahimaahvaya bhaktanatha, Sri Bhaktisara, Kulashekhara, Yogivah, Bhaktan, Nirenu, Parakala, Yatindra, nishra, Srimat param kujamayam..." - salutations to the entire Acharya lineage.
Dear devotees - while Krishna sat enthroned in the assembly, a royal messenger arrived and reported: Jarasandha has imprisoned many kings. The glory of royal rule has become a mere dream for us. Please slay this tyrant and grant us peace - thus the royal messenger pleaded. Even as this was being heard, Narada Bhagavan himself arrived at that same moment.
"Sabhyanam matam ajnaya krishnasya cha mahamatih" - when one needs to discuss an important matter, one must also take into account the views of those assembled. What are their opinions? One must not speak to one person alone in an assembly. The majority - what they feel - must be known, and that is how Krishna also proceeded.
"Ila cheste manaku kooda chala peddha prayojanam. Bavagariki kratuvunu sayam chesina vallamavutam. Rajula yokka apadalu tolarimchina vallamavutamu. Ihas titha govinda rajnah baddhannin munchitak" - if so many imprisoned kings are freed, your great fame will also spread. "Savaidad urvishoho rakam nagayuta samah" - the difficulty of the task is immense.
"Bhimani teesukuni valvali. Ni mundare Bhimudu adagali. Ni mundare yuddham jarugatali. Ni katakshamtotey, ni anugrahamtotey, Bhimudu Jarasandhuni samharinchaali" - because, what is slaying Jarasandha? The entire creation, sustenance, and dissolution of the universe - You are the cause. Each time You choose one instrument and work through them for different purposes.
This is the established doctrine. Slaying Jarasandha is not just one task - it serves many great purposes. "Praya paka vipakena tavacha abhimata shatruhu" - this enemy is dear to destroy even for Your own purpose. And the Rajasuya yajna too - I believe this is dear to You. So the point is: there is no need to go separately just to slay Jarasandha.
With splendidly decorated chariots, fine ornaments, and all preparations made, they all set out together. "Balam brihaddhvaja patakshatra chamaraihi varaayudhabharana kirika varmabhih" - describing the full military splendor: flags, parasols, fans, weapons, ornaments, crowns, armor - all these together, with troops streaming out in their full glory.
With auspicious music, with Vedic chanting, welcoming them - "Pranah pranamivadritah" - just as we rejoice when life returns, so did the Pandavas rejoice. "Drishtva vikrinnna hridayah Krishnam snehena Pandavah, chiradrishtam priyatamam sasvadidha punah punah" - upon seeing Krishna after long separation, Arjuna embraced Him again and again with overflowing love.
He entered the well-decorated city amid praises - "Vivasha alankritam puram" - the city was magnificently adorned. Elephants' mada-water (rut fluid) had sprinkled the streets. Golden torana (arches), full pots, and other decorations - "vibhushanastragandhaih nribhih yuvatibhishcha" - both men and women scattering fragrances, ornaments, and new garments in welcome.
How great is the fortune of these citizens - what great merit must they have accumulated! "Kata upasangamya paurah mangala panaya chatustapariyam Krishnaya madhya madhyala bhakti bagunnatu vaaru svami vedutunta" - in the midst of this reception, devoted citizens approached and offered sandal paste, flowers, garments - all saying, "Enough! Enough!" - and the Lord graciously accepted.
"Vari anta vaccharu kada mari varu miru mirantaru kalisi mi antah puramu ki velli miru mirantaru parasparam gauravimchukondhi" - so saying, He sent them to their respective quarters. Draupadi, Kalindi, and the other queens were all taken, "anyasyabhyagatayastu vasatram mandanadivi" - and provided with garments, ornaments, and all necessities.
"Variki raboyetuvanti amangalamu, duhkhamu, kashtamulanni tolaripoy" - all their troubles and sorrows will depart. "Vindata kamala nabha bhavapavargam" - from You they will receive liberation from samsara. Those who seek moksha from You - their worldly troubles also automatically cease. "Tad deva deva bhavatashcharana aravinda sevanum bhavam pashyatu lokanesah" - O God of gods, may the Lord of the worlds behold that loving service to Your lotus feet.
"Vallakke istaadi. Adagani variki ivvakatam paddhatum? Adi kada. Ashrayimchina variki adigina variki artsamistundi. Nivu ante, ninu ashrayimchina variki anni subhaanalu istavu. Sevanu batte ee anugrahamu. Bhaktini batte ee anugrahamu kalugutuundi adi ni svabhavamu" - as is Your nature - serving You is the means. Please complete this yajna of mine by staying near.
"Jayasstuto kaani, kirtilo kaani, sampadalo kaani, parakramam lo kaani, naakante adhikudu e okkaadu ladu. Tan vibhutulato nannu kaani nana anugraham pondi na tiraskriimchagalavadu kooda evaru ladu. Ayinappudu devatelae cheyyaleru imka rajulu em chestayya kimu parthivah" - thus the Lord declared, and hearing this, they all bloomed with joy.
He himself set out disguised as a brahmin. "Jagmuh girivrajam kata brihadratha suto yatah, te gatva atithya vedayam" - at the time of hospitality when guests arrive, these three arrived in brahmin disguise. "Brahmannyam samayat samayat a chheran rajanyah brahmalingo avida" - they were indeed kings, but came in brahmin attire, "rajanya vidya sidhim pra..."
Thus many great men earned eternal fame through their mortal bodies. And you are no less than any of them - you should do the same. "Svaraihi akritibhistamstu prakoshthaihi jahatapi, rajanya bandhonu vijnaya drishtapurva na chintayat" - even as all these things were said and asked of him, Jarasandha looked them over carefully once - and recognized them.
He came to destroy Vishnu's royal wealth - even Shukracharya said so - but ignoring that warning, Mahabali gave the donation anyway. "Jivata brahmanarthaya konavartha kshatriya bandhuna, brahmananuki ayinappudu alanthi brahmanudi kosam danam vidichina kaani gopp kirti..." - for a brahmin, a warrior (Kshatriya) should even give his life - that is the noble way.
"Madhurim saburim kritam samudram sharanam gata - ma bhayam" - You took Mathura and retreated to hide in the ocean, saying "fear not." "Ayamtoyasa tulyah nati satvah name samah" - now there is Arjuna, equal in age to me, but not overpowering. He will fall if I just push him. He is not a powerful fighter. He is useless. "Arjuna nabhavetu yodha, Bhimah tulya..."
"Karoru jatrun churuniva bhuvatuhu pedya yatharta kake samyudyataho duradayoreva diptim" - when two elephants fight, what a terrifying spectacle unfolds - arms, chest, waist, thighs, feet - all being pounded by mace blows, crumbling and then recovering to fight again. "Ittantayoho prahitayoho gadayoho dhruva..." - thus the two mighty warriors fought relentlessly.
Having been possessed by that spirit - we know well how Jarasandha was born. He was born in two halves. When born, the mother delivered him in two equal halves. Two half-pieces - the mother and all around them threw away both halves, thinking: what use is this? So Jara (the demoness) assembled the pieces - "Jadanandud du bhagaalu" - and that is how he was born whole.
When Jarasandha fell slain, there was a great cry of lamentation all around. "Pujaya vasatura Bhimam pari labhya jayarchitau, Krishna Arjunulu Bimudini soukarimchukoni abhinandimcharu. Sahadevam tat tanayam Bhagavanum bhuta bhavanah abhyajimchi daneyatma maladhanam patim prabhuhu" - honoring Sahadeva, Jarasandha's son, Krishna enthroned him as king and installed him as a vassal.
"Stomtramu chestunnaru namaste deva devichi praprannarthi-hara avyaya" - saluting the one who removes the suffering of the surrendered. "Prapannan pahi na Krishna nirvinnanu ghora samsrute ee bhayankarmaina samsaram tothi chinna boyina mamulanu ninu ashrayimchina varini kapadu nayana" - O Krishna, protect those who have surrendered to You, worn out by this terrible samsara.
"Emda mavulu chusi pil lalu sarovaram niti madugani bhavimchinattugaga chanchalamaina sampadanu nityamuluga bhavistaru, evam vaikarikeem mayam ayukta vastu chakshate, svayam pura smita nashta drishtaya" - just as children mistake a mirage for a lake, so these people consider transient wealth permanent. We ourselves were once blinded by pride, and "jigishayasya itaretara sritah" - driven by mutual rivalry and hatred.
"Ni sevane korukuntunamu kriyapadam prati karna rochanam, ikkada akkada pranam vdilchina akkada seva cheyyali, pranam unna ikkada kooda ni sevae cheyyali, tanmna samadhim shepayam eenatey sharanabhyayoho nirantaramu ni pada padmalandu ma buddhi pravarttimchela samsaraanni viramimchela maku uttama upayanni meeru bodhimchindi krishnaya vasudeva hare..." - we seek Your service always and everywhere.
"Deva daitya adhipatulu vallu srimad chesayatteye pranchita patanamaipoyaru, kabatti bhavanta ayitadi vijnaya dehadyutpadya madhanvat" - therefore you too must understand: "Dehadiya utpadya antavantu - all bodies and things born have an end." Do not think "I will be forever, I will live so long, I will never die" - that delusion leads to ruin.
"Paramatma emta kripamayudu maaku inta vaibhavaanni amdimchade ani, nayandu manassu unchi machchitta ouchaaricchaaga udaseenasya dehado, atma ramah dhritavrata, dehamumeeda, shariramu kosam vachina vari meeda, shariram vala vachina vari meeda, udaseenuluga undundi. Atma rama atma tothi anandiminchela aadi mi vratum" - be indifferent to the body and all that pertains to it; rejoice only in the Self. That is your vow.
"Takki vanatannitiki abharanalandu amdimcharu ani artham. Mari anni undaga vatini emaati chepparu antey manaku pradhananaga kavalasina abharanalu emiti? Karanabharanalu ee kavali. Chevulaiku abharanalu unteeney, takkina shareeramlo abharanalanni sarthakamavutayi" - the most important ornaments are those for the ears - hearing the Lord's names and stories. Without that ornament, all other ornaments are meaningless.
"Tama daggariki velliriu gatva te khandava prastham shankhan dadmuhu jitarayah" - going to Khandava prastha, the victors blew their conches in triumph. "Ila harshayantah svasuhridas durhridamcha sukhavahah, mitrulaku anandanni shatruvalku duhkhaanni kaligisturu sankhyavadam chesaru" - thus bringing joy to friends and anguish to foes, their conch-blast resounded through Indraprastha.
"Paristaru. Sabhavanaaravindakshaha deenanameeshamalinaam dattenu shasanam bhuman tat atyanta vilambanam. Srilokesvara la cheta kuda parimchabade ajna gala neevuu ma lalantivari ajna parimcchundattu natistuntavu. Idi ni apaaramainatuvantu karunaku gurtu. Dattenu sadhanam bhuma hat atyanta vidambanam, oo natakam" - so they say; and even that is but Your divine play of compassion.
Vasishtha, Chyavana, Kanva, Maitreya, Kavasha, Trita, Vishvamitra, Vamadeva, Sumati, Jaimini, Kratu, Para, Parashara, Garga, Vaishampayana, Atharva, Kashyapa, Dhaumya, Rama (Parashurama), Asuri, Vitahavitra, Madhuchhanda, Virasena, Akritavrana, and many others - "Upavo tatha janye Drona Bhishma Kripadayah" - Drona, Bhishma, Kripa and others were also invited. Hundreds of thousands came.
After the yajna was complete, all who had come - ritvigs, relatives, kings, and warriors - were honored appropriately. "Tadatya agreeyanara sambhai vimrishantah tabha gadah" - after all were honored, the question arose: who among those present should receive the first, foremost honor? "Nadyagachchan naraikantyaat Sahadevah tada bravitu" - Sahadeva was asked to announce.
"Sarvabhutata evam chet sarvabhutanam atmanasya arhanam bhavet, iti Krishna paramatmanu araadhisutey sakala pranilaiku manakuu kooda uttama puja avutundi arahanam bhavet, sarvabhutata bhutaya krishnaya ananya darshine, paramatma elantivadu? Sarvabhuta atmabhutuddu anni praanulaku atane atma, atanu ananya darshine - meri deni meeri deni chuda badedika kadu" - worshipping Krishna, who is the Atma of all beings and who sees no other, is worship of all beings simultaneously.