కృష్ణుని నిష్క్రమణం: హస్తినాపుర స్త్రీల విలాపం

Krishna's Departure: Grief of Hastinapura Women

bhagavatam Kandadai Ramanujacharya

కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. హస్తినాపుర స్త్రీలు రాజప్రాసాదాల పై నుండి ఆసక్తిగా ప్రభువును చూశారు. భగవంతుడు సూర్యుడిలో ఉంటాడు, సూర్యుడు మన కళ్ళలో ఉంటాడు - కనుక దృష్టి సరిగా ఉంటే ఎక్కడ ఉన్నా ప్రభువు దర్శనమిస్తాడని ముఖ్య సందేశం.

Krishna departs for Dvaraka after the Kurukshetra war, and the women of Hastinapura watch Him from their palace rooftops with hearts full of longing. The session explores the profound teaching that the Lord is always accessible through vision (drishti) - He dwells in the sun, and the sun is present in our eyes. Location matters less than the direction of one's gaze.

← Prev Next →
Krishna's Departure: Grief of Hastinapura Women Kandadai Ramanujacharya bhagavatam

వందే గురు పరంపరా యో నిత్య మచ్యుత పదాం గుజై స్మరుత్మామ్యామో సత్పతి తరాణి గుణాయనేని ఆత్మదు గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్పదంగిరి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీవత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీశ్వర గురందం కృష్ణం వందే జగద్గురుం అతతి పుట్ప సంకాశంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్యం పునమాదా విరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోధితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమస్త్ర వర్షకం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్త్రకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ స్వటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శష్టే పౌత్రమకల్మకం పరాచరాత్మయం వందే సుశతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేటి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురోః పుత్రం శధగోపమహం భజే

అస్మద్ గురుభ్యో నమః ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు. హస్వినాపురంలో ఉన్నటువంటి పౌర స్త్రీలు. తమ తమ సౌధముల నుండి స్వామిని చూస్తూ ఈ పరమాత్మ మొత్తం వారి యొక్క మాటల్లో నరుడు అన్న మాట ఇక్కడ. లేదు. స్పష్టంగా పరమాత్మ పరమాత్మ పరమాత్మ అతని జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఇలాంటి వాటిని మొత్తాన్ని ఇంచుమించు మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుతున్న మాటలను వింటూ కొనగంటి చూపు క్రిగంటి చూపు అంటాం మనం, అలాంటి చూపుతో నవ్వుతో వారి భావాన్ని ఆమోదిస్తూ స్వామి అందరికీ వెళ్ళాడు అని చెప్పుకున్నాం. అలాగే కృష్ణ పరమాత్మ ఒంటిగా వెడుతున్నాడని చాలామంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎవరు ఎలా ఆపద కలిగిస్తారో అన్న అనుమానంతో ధర్మరాజు చతురంగ సైన్యాన్ని వెంట ఇచ్చి పంపాడు అని కూడా చెప్పుకున్నాం. అథ దూరగతాన్ శౌరిహి స్వామి కూడా చాలా దూరం తన వెంట వచ్చినటువంటి తమ బంధువులందరినీ మళ్ళీ తిప్పి పంపి కురు జాంగల పాంచాలన్ సూరసేనాన్ సయామునాన్ బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతానథ హస్తినాపురం నుంచి ద్వారకా నగరం దాకా వెళ్ళడానికి మధ్యన ఉన్నటువంటి ఆయా దేశములు ఉన్నాయే వాటినన్నిటినీ దాచుకొంచు మరుధన్వామతిక్రమ్య సవ్వీర ఆభీరయోః పరాన్ ఆనర్తాన్ భార్గవ ఉపాగచ్యత్ శాంతవాహః మనాతు విపుహు ఇలా అన్ని దేశములను దాటి దాటి ఆనర్తాన్ అంటే ద్వారకా నగరం ఉన్నటువంటి దేశానికి పేరు ఆనర్త దేశము అంటారు. సూరసేనుడిని ఆనర్త దేశాధిపతి అని చెప్తాం మనం.

ఉగ్రసేనుడు గాని శూలసేనుడు గాని అందుకే ఈ ఆనర్త దేశమును చేరాడు అంటే తమ రాజ్యపు పొలిమెరలలోకి వచ్చాడు అన్నమాట అప్పటికి గుర్రములు బాగా అలిసిపోయాయి శ్రాంతవాహ అంటాడు అంటే అక్కడక్కడ ఆ గుంటే ఆగి ఉండవచ్చు లేదా ఆగకుండాను ఉండవచ్చు. ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి అశ్వములు కూడా అలసిపోయాయి శ్రాంతవాహః. మనాత్ విభుహు తత్ర తత్ర తత్రచ్చై హరిహి ప్రచ్యుజ్యతార్హణః సాయంభేయ దిశం పశ్చాత్ మధ్యన ఆగున్నాడా లేదా అనుకుంటామని అలాంటి మాట ఏం లేదు అక్కడక్కడ ఆగాడు. ఎందుకు ఆగారు అంటే ఏ దేశాల నుంచి స్వామి వస్తున్నాడో ఆ దేశాధిపతులు వారికి ఎదుర్కొని వారికి స్వాగతాలు అర్ఘ్యపాద్యాలు ఏదో తమ. భక్తి అనుగుణంగా ఆతిథేయ పూజ అంటాం. అంటే ప్రత్యేకించి ఇంటి మీద పోయి ఆపకున్నా కానీ మార్గ మధ్యంలోనే వారికి శిశు లాంటి కింద పానీయములు, అర్ఘ్యము, పాద్యము, ఆచమనయము ఏదో ఉపాయనములు, కానుకలు ఇలాంటివన్నీ ఇచ్చి. మర్యాద చేశారు. అంటే మనకేం గుర్తు రావాలి ఇప్పటి కాలంలో? దేవాలయం నుంచి పెరుమాళ్ళ సేవ తిరువీధి ఉత్సవ వీధికి బయలుదేరితే ఏం చేస్తాం మనం మధ్య మధ్యన? ఆరతి ఇంత ప్రసాదం ఒక బొరికాయ కానుక అవన్నీ అక్కడే నిలబడి నిలబడి తీసుకొని వెళ్తాడు స్నానం ప్రతి ఇంటికి రాడు ఇది ఇది మనకు దాన్ని గుర్తు చేయాలి. మహానుభావుడు వస్తున్నాడు కాబట్టి అందరూ ఎదురుకుంటారు, అందరూ స్వాగతం చెప్తారు, ఏదో ఆరాధన చేస్తారు, అర్చన చేస్తారు, కానుకరిస్తారు, నమస్కారం చేస్తారు. ఇలాంటి మర్యాదలన్నీ పొందుతూనే. ఉదయం బయలుదేరినేవాడు సాయంకాలం వరకు చేరుకున్నాడు అంటున్నాడు. ఒకే పూటలో చేరుకున్నాడు చాలా వేగంగా వెళ్ళి. ఇప్పటికీ చాలా నెలలు అయిపోయింది కదా అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇద సాయం భేయ దిశం పశ్చాత్ గవిష్ఠే గంగతః గవిష్ఠః గంగతః ఎవరు గవిష్ఠః గవిష్ఠః అంటే సూర్యుడు.

ఆ గవిష్ఠః అంటే సూర్యుడు ఇతను పశ్చిమాంగాం పశ్చిమ దిక్కునకు వెళ్ళిన తర్వాత అని అంటే అస్తమి సమయానికి సూర్య భగవానుడు పశ్చిమ దిక్కునకు వెళుతూ ఉండగా ఈ మహానుభావుడు తమ అనస్త దేశమును చేరుకున్నాడు అన్నమాట సాయంకాల సమయానికి చేరుకున్నాడు. గవిష్త అనే పదం కాస్త కేవలం సంస్కృతం వస్తే అర్థం కాదు. వ్యాకరణం వస్తే అర్థం అవుతుంది. గోపిహి స్తీయతే ఇతి గవిష్ట కిరణములతోటే అందరిలో ఉండేవాడు. ఎవరాయన సూర్యభగవంతుడు. అక్కడ ఉంటాడో మనకు తెలవదు కానీ ఇక్కడ దాకా ఉంటాడు. ఇవాళ ఒక సూర్యుడు ఉంటే సమస్య అది చెప్పామే ఆ సూర్య మన అందరిలోనూ ఉన్నాడు. ఎందుకంటే యస్య సయస్త్యాయం పురుషే యస్త్యాసౌ ఆదిత్యే సయ ఏకః అంటుంది ఉపనిషత్తు. దీన్ని మనం అంతరాదిత్య ఉపాసన అంటాం. ఉపనిషత్తు మనకు ప్రత్యేకించి బోధించేది ఏమిటి విలక్షణమైనటువంటి తక్కిన పురాణ ఇతిహాసాల కంటే ఉపనిషత్తు బోధించేటువంటిది. ఇంకా సులభమైన పద్ధతి. ఇందులోనేమో స్తోత్రాలు, ఆరాధనలు, తపస్సులు, హోమములు, ధ్యానములు, కీర్తనలు ఏమేమో గోలగోల చేయాలి. ఇన్నిలో ఎన్ని చేస్తామో మనకు అర్థం కాదు. అవన్నీ మన వల్ల కాదని పుట్టి ఏం చేస్తుందంటే ఎక్కడ వద్దయ్యా నువ్వు ఉన్న చోటనే నీలోనే ఉన్నాడు పరమాత్మ. మీకు కనబడుతున్నటువంటి భగవంతుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. కదా? ఆ సూర్య భగవానుడిలో ఎవరున్నారు? నారాయణుడు ఉన్నారు. ఎవరు వైకుంఠంలో ఉన్నారు? శ్రీమన్నారాయణ. ఎవరు సూర్యునిలో ఉన్నారు? శ్రీమన్నారాయణ. నీ కంటిలో ఎవరున్నారు? సూర్య భగవానుడు ఉన్నారు. తన్నంటే సూర్యుడే కదా. ఈ తేజస్సు అంటే ఎక్కడి తేజస్సు? అదే చాలా మందికి అర్థం కాదు, రాత్రి పూట సూర్యుడు ఎక్కడ ఉన్నాడండి? మనం రాత్రి పూట తప్పు చేసినా కానీ ఎవడు చూసేవాడు లేడు, అంటే నీవు కళ్ళు మూసుకొని చేయవు కదా అని అనుకుంటాను. పని చేస్తున్నా.

కళ్ళు మూసుకొని చేయవు కదా చాలు. నీ కళ్ళతో చూస్తున్నావంటే అక్కడే ఉన్నాడు. సూర్యుడు నీ కళ్ళలో ఉన్నాడు. కాబట్టి వైకుంఠంలో ఉన్న పురుషుడే సూర్య భగవానుల్లో ఉన్నాడు. సూర్య భగవానులో ఉన్న పురుషుడే నీ కంటిలో ఉన్నాడు. కాబట్టి ఇది అంతరాదిత్య ఉపాసన. అంతశ్యక్షు రూపాసనా నృభశతులో మన కంటిలో ఉన్న పరమాత్మను మన కన్నును కంటిలో ఉన్న తేజస్సును అందులో ఉన్న సూర్య భగవానుని అందులో ఉన్న స్వామిని. అంటే ఆమె అతన్ని ఉన్నచోటనే ఉండి కన్నులు ఒక్కసారి గట్టిగా మూసుకొని కన్నులతో చూస్తున్న కన్నులలో నిలిచి ఉన్న తన్నులలో కదలాడుతున్న మెరయుచున్న భగవానుడిని ఉపాసన చేస్తే సరిపోలేదు. నా కన్నే పరమాత్మ అంతే. శ్రీరంగము, శ్రీ పేరు ముదురు, శ్రీ వెల్లిపుత్తూరు, మధుర, ద్వారక ఎక్కడికి వద్దు. ఇంట్లో కూర్చో, కళ్ళు మూసుకో, సూర్యుడిని చూడు. పరమాత్మను చూడు ఆరాధన చెయ్యి. ఇది అంతరాదిత్య విద్య అని మధు విద్యలు ఉన్నాయి కదా 32 విద్యలు ఉన్నాయి విపరీషత్తులో. ఇందులో ఒకటి అంతరాదిత్య విద్య అంటారు. ఓబిక ఉంది అక్కడ ఉన్న వాడిని చూసి ఆరాధించు సూర్య భగవానుడిని. అంత దూరం చూడలేమండి వాడే ఇక్కడ ఉన్నాడు కంటిలో. ఆరాధించు. ఇదా చెప్తుంది. ఒక్కొక్కసారి స్రోత్రంలో ఉండేటువంటి ఆకాశము పరమాకాశము రెండూ ఒకటే. రమవ్యోము అంటాం వైకుంఠాన్ని. అది పరమాకాశము. అదే పరమాకాశము మన స్రోత్రంలో ఉంది ఆరాధించు. అలాగే వైకుంఠం ఎక్కడ ఉంది ఇది మనం పా చెప్పుకుంటాం. స్వామి ఎక్కడ ఉన్నాడు క్షీరసాగరంలో ఉన్నాడు. క్షీరసాగరంలో ఏముంది అయ్యా పాలు ఉన్నాయి. పాలు అంటే వరుణాధిస్తులు ఆ వరుణుడు ఎక్కడ ఉన్నాడు తీసుకో ఆయాం వర్తదే వరుణాధిస్తులు. ఈ నాలుకే పరమాత్మ ఆరాధించు. పరమాత్మ ఎక్కడో లేడు. మరి ఆయన ఎక్కడికో పోవలసిన పని లేదు. నీవు అలా కూర్చొని నీ ముక్కులో ఉన్నాడు, కన్నులో ఉన్నాడు, చెవులో ఉన్నాడు, నాలుకలో ఉన్నాడు, వాక్కులో ఉన్నాడు, కంఠంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, బాపుల్లో ఉన్నాడు. నీ శరీర అవయవాల్లో నీకు ఏ అవయవం చాలా విశిష్టమైనటువంటి ప్రీతిని కలిగించేదిగా ఉందో ఇక్కడ స్వామి ఉన్నాడు. ఇదే పరమాత్ముని ఆరాధన చేస్తే కరుణిస్తాది. మనం చెప్పుకున్నాం కదా దృష్టి వేదం చెప్పేదంతా.

దృష్టి ప్రధానము. ఎక్కడ అని ప్రధానం కాదు దృష్టి. ఇలా కూర్చున్నాం వాయి చెప్పాడు భాగవతం అంటే కూర్చున్నాం అని చెప్పుకున్నాం. ఆరాధించు భాగవతంలో కృత పరమాత్మ దొరుకుతాడు. మన చూపు కావాలి. మనకో మహానుభావుడు ఉన్నాడు ఆకంటేశ్వరుడు అని. శంకరుడు క్షేత్రం ఆకంటేశ్వర క్షేత్రం. ఏమిటి అది? ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు శివభక్తుడు. శివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ లింగోద్భవ కాలంలో తన రాజ్యంలోని వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఆ శివుడిని ఆరాధించాలి. కదలకూడదు. ఉన్న చోటు నుంచి కదలకూడదు. కదిలితే శిక్ష. ఆయన మూడు రోజుల ముందే చాటింపు చేశాడు అన్ని బాగానే చేస్తున్నాడు. అంత బాగానే ఉంది కానీ ఆయనే వేశ్య దగ్గర ఉన్నాడు. వేశ్య వాళ్ళు. అక్కడ ఉన్నాడు త్వరగా వచ్చేద్దాం అనుకున్నాడు పాపం ఎలాగో రాలేడు అక్కడే ఉన్నాడు. ఒక నిద్ర పట్టిందేమో తెలియదు. ఈ మరి రాజు గారి ఆజ్ఞ ప్రకారం బొత్తులు అంతా చాటింపు చేస్తారు కదా. లింగోద్భవ కాలం కా వస్తూ ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి శివారాధన చేయండి. రాజుగారి ఆజ్ఞ అని ఒకసారి ముగ్గురు రాదు గారు విన్నారు. ఎక్కడున్నారు రాజుగారు? వేస్ట్ చేద్దాం అన్నారు. లేవకూడదు ఉన్నచోట ఎప్పుడు తన తన ఆజ్ఞను తానే తీక్కరిస్తే ఇంకెవరు పాలిస్తాడు? మరి ఎట్లా ఎట్లా ఆరాధించాలి? లింగ ఆరాధన చేయాలి. ఇక్కడ ఏముంది లింగం? చూసి ఎదురుగా కూర్చుంటే ఎదురుగా ప్రియురాలే ఉంది. ఆమె స్థానం కనబడింది. శివలింగమే పసుపు పుష్పాలు, గంధము, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఆ మాత్రం అక్కడే చేశాను. సత్యముర్తి ఇచ్చింది వాళ్ళకి. మన దృష్టి అనుకుంటే కామ ప్రతిభతం. అదే దృష్టి భగవంతుడు అనుకుంటే స్వామి అదే క్షేత్రం అతని క్షేత్రం. వల్ల మన శరీరంలోని అవయవాలలోనే పరమాత్మ అధిష్టించి ఉన్నాడు అన్న దృష్టితో ఉపాసన దాన్ని ఉపాసన అంటారు. అలా ఉపాసన చేసిన నాడు త్వరగా పరమాత్మ మనకు ప్రసన్నుడు అవుతాడు. అందుకోసమని కిరణములతో అంతట ఉండేవాడు గవిష్ఠ అంటే గోభిహి చీయతే ఇతి గవిష్ఠ కిరణములతో అంతట ఉండేవాడు సూర్య భగవానుడు మనందరిలో ఉంటాడు అలాంటి సూర్య భగవానుడు. పశ్చాత్ గాం దిశం పశ్చిమ దిక్కు చేరే సమయానికి కృష్ణ పరమాత్మ తమ రాజ్యమునకు ప్రవేశించాడు. ఇప్పుడు ఆనస్తాన్ త ఉపవృజ్య

సుర్ధాన జనపదాన్ స్వకాన్ దద్మౌ దరవరం తేశాం విషాదం శమయన్నివా తన ద్వారకా నగరపు పొలిమేరలోకి రాగానే తన రాజ్యపరిణలోకి రాగానే ఇంతకాలం తన వియోగంతో బాధపడుతున్నటువంటి తన ప్రజలకు వృద్ధులు అందరూ ఉంటారు కదా. తమ వారందరి మనస్సులో ఉన్నటువంటి విషాదాన్ని దుఃఖాన్ని తొలగించటానికా అన్నట్టు ఒక్కసారి. పాంచజన్యాన్ని పూరించాడు. శంఖ ధ్వానం అంటారు. అంటే ఈ ధ్వని వింటే చెప్పుకున్నాం కదా మనకు అలాంటి యజ్ఞానినాద స్వామి భక్త చెప్పారు మనకు. పాంచజన్యం యొక్క ధ్వని తోటి శత్రువుల గుండెలు భయపడతాయి అదురుతాయి మిత్రులు భక్తులకు ఆనందం వస్తుంది. అలాంటి దాన్ని దద్మౌ దరవరం తేశాం విషాదం శమయన్నివా వారి బాధను తగ్గిస్తున్నట్టుగా శంఖమును పూరించాడు. స ఉచ్చకాసే ధవలోదరో ధరౌపి గురుక్రమస్య అధరసోణసోణిమా దాధ్మాయమానః కరకంజ సంపుటే యధాబ్జ ఖండే కలహంస ఉత్స్వనః పరమాత్మ శంఖమును పూరించాడు. శంఖమును పూరించినటువంటి పరమాత్మ స్థితిని వర్ణిస్తున్నాడు. అంటే ఒక దృశ్యాన్ని మనము చూచిన దానికి కౌడు చూసిన దానికి తేడా ఉంటుంది కదా. ఆ దృక్కోణం వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏమంటామంటే స్వామి శంఖాన్ని పట్టుకున్నాడు అలా స్ఫూరించాడు ఓ ధ్వరి బాగా వచ్చిందంట ఏముంటుంది అందులో? కాదది అది కాదు ఎలా ఉంది అంటే స్వామి రెండు చేతులతో శంఖాన్ని పట్టుకొని దాన్ని పెజవులకు ఆనించుకొని ఊదాడు. ఇప్పుడు ఆ సంఖ్యం ఎక్కడ ఉంది? రెండు చేతుల మధ్యన ఉంది. అలాగే రెండు పెదవుల మధ్యన ఉంది. పరమాత్మ నీలమేహస్యాముడే కానీ ఎలాంటి రంగు ఉన్నవాడైనా అరచేతులు ఎలా ఉంటాయి? ఎర్రగానే ఉంటాయి. తొలువులు ఎలా ఉంటాయి? ఎర్రగానే ఉంటాయి. ఇవి ఎరుపు, ఇవి ఎరుపు.

చేతుల్లో కొద్దిగైన ఎరుపు తగ్గుతదేమో అని పెదవికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అధర శోణ శోణిమ పరమాత్మ యొక్క క్రింది పెదవి ఎరుపుతనము అంటుకొనిన అరచేతుల ఎరుపుతనం కూడా మరికాస్త ప్రకాశించింది. ఈ రెండు ఎరుపుల మధ్యన ఉన్న శంఖము సరస్సులో పద్మము మధ్యన ఉండి తామర తూడిని ఆరగిస్తున్న ఆరగిస్తూ ఆనందంతో ధ్వనిస్తున్న రాజహమతలా ఉంది. వంస తెల్లగా ఉంటుంది. పద్మం ఎర్రగా ఉంటుంది. సరస్సులోని నీరు నల్లగా ఉంటుంది. కదా నీరు మనకు దూరంగా ఏం కనపడుతుంది? నీల వలన కనపడుతుంది. సరస్సులో పద్మంలో హంస. సరస్సు వర్ణం నీరిమ, పద్మం వర్ణం అరుణిమ, హంస వర్ణం తెలుసు. అందులో కలహంస అన్నారు అంటే కలకల ధ్వని చేస్తున్న హంస. తామర తూడు తీసుకుంటున్నప్పుడు ధ్వని వస్తుంది. శంఖం ధ్వనించింది. చెదులతో ఉండేది. కథ ఈ మధ్యన ఉంది. ఆ పద్మంలోనూ ఉంది. అంటే ఒక దృశ్యాన్ని స్వామి వ్యాస భగవానుడు ఎంత అద్భుతంగా వర్ణించాడు. మనం మామూలు కథలాగా చెప్పుకున్నాం అనుకోండి ఇది రావు. అసలు వ్యాసుడు ఎలా వ్యాసుడో మనం ప్రకృతిని ఎలా చూడాలో. సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలో, సౌందర్య ఆస్వాదనలో పరమాత్మ ఉపాసన ఎలా చేయాలి ఇది ప్రధానం. సౌందర్యాన్ని చూడు వదలను కానీ సౌందర్యంలో ఏం కనపడాలి? ఈ సౌందర్యం ఎవరిది? ఎవరు ఇచ్చారు? ఆయన ఇక్కడ ఇంత చక్కని సౌందర్యం పరమాత్మ ఎంత సౌందర్యవందుడై ఉంటాడు. ఎంత అందగాడో కాకుంటే ఇంత అందమైనటువంటి జగత్తును మనకు అందించలేడు. కాబట్టి ఈ సౌందర్యాన్ని ఆస్వాదించు, అనుభవించు, వద్దని లేదు. కానీ ప్రతి ఆనందానుభూతిలో పరమాత్మ యందు కృతజ్ఞత. ఎంత మహానుభవ అయ్యా, నీకు మా మీద ఎంత కృపయ్యా, ఇంత జగత్తును అందించావు. ఈ భావన వచ్చిన నాడు నీ సౌందర్య ఆస్వాదన కూడా పరమాత్మ సేవలో భాగం, దానికి భిన్నం కాదు. ఈ భావం మనలో బాగా పాతుకొని పోవాలనే శంఖము పూరిస్తున్నటువంటి పరమాత్మ స్థితిని చక్కని సరస్సులో

స్వచ్ఛమైన అందమైనటువంటి పద్మము మధ్యలో ధ్వనిస్తున్న కలహంసల పరమాత్మ అధర రాగము సంక్రమించిన అరచేతుల మధ్యన ఉన్న ధ్వనిస్తున్న శంఖము భాసించినది. అంటే మనకు ఎంతటి కల్పనా దృష్టి లేకుంటే ఇలాంటి వర్ణన మనం చేయ చెప్పాను కదా వాల్మీకి కూడా వర్షాకాలంలోని పర్వతాన్ని వేదాధ్యయనం చేస్తున్న బ్రహ్మచారి లాగా ఉన్నాడు. నాకు ఎవరికి తోటలు. ఆ పర్వతంలో ఉన్నారు వారిద్దరు గుహలో ఉన్నారు రాముడు లక్ష్మణుడు సుద్వీకుడు కిస్కిందలో రాజ్యం పరిపాలన చేసుకున్నాడు వర్షకారంగా. ఈ రాముడు లక్ష్మణుడు గుహలో ఉన్నారు బ్రహ్మాండంగా వర్షం వచ్చేస్తుంది. పర్వతం అంతా వాన వర్షధారలతో నిండిపోయి ఉంది. మనం ఎక్కువ ఉమ్ములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, ఏమో గులవా చేస్తాం తప్ప ఎట్లా ఉందో మనకేం తెలుసు. వాల్మీకి అంటాడు వేదాధ్యయనం చేస్తుడు బ్రహ్మచార్యులు లాగా ఉంది. బ్రహ్మచార భగవానంకి ఏమైనా పోలికలు ఉంటాయా అండి? మన ఊహకు అందదు. బ్రహ్మచారకి ఏమేమి ఉండాలండి? ఎందుకు ఇంత బాధ? అయ్యా ఇంత జింక చర్మం ఉండాలి. ఇంత యజ్ఞోభీతం ఉండాలి. నోటి నుంచి వేద కోశం ఉండాలి. ఇంతే కదా? మూడు ఉన్నాయి భగవానం. ఎక్కడివయ్యా అంటే మేఘ కృష్ణ అజిన ధర. పైన మబ్బు ఉంది కదా నల్లని మబ్బు అది కృష్ణ అజినం. ఇంకా చేయము అండి. ధార యజ్ఞోపవీతిన. దార పడే కదా అది యజ్ఞోప్వీతాలు. మారుత ఆపూరిత గుహ. గాలి గుహలోకి వెళ్లి ప్రతిధ్వనిస్తూ బయటికి వచ్చింది. ప్రాభీతా ఇవ పర్వతాల. వేదాధ్యయనం చేస్తున్నట్టుగా ఉన్నాయి పర్వతాలు. మనం ఊహించగలమా? అంటే ప్రకృతి సౌందర్యాన్ని చూడు వద్దని లేదు. సౌందర్య అనుభవాన్ని కూడా నేను పాఠంగా చెప్పడం లేదు. కానీ ఈ సౌందర్యం అంతా ఎవడితో గుర్తించు చాలు. ఇంత అద్భుతమైన సృష్టి చేసిన మహానుభావుడిని స్మరించుకుంటూ అనుభవిస్తే ఇది కూడా పరమాత్మ యొక్క సేవలో భాగం అవుతుంది. అది మరిచిపోయి ఆహా ఇదంతా ప్రకృతే ఇదంతా సహజం అండి నేను సహజం వాడు సహజం మరి సహజం కానిది ఎవరు? ఒక పరమాత్మ సహజం అవును. మనం సహజమే, ప్రకృతి సహజమే, భగవంతుడు సహజం కాడు ఆ స్థితికి వస్తుంది. ప్రకృతిని ప్రకృతిగానే కాకుండా

పరమాత్మ విభూతిగా అనుభవించగలిగిన నాడు అనుభూతి కూడా పరమాత్మ సేవలోని భాగమే. స ఉచ్చకాసే ధవలోదరః దరోపి అది ధవలోదరః. పెంచము తెల్లని మధ్యభాగం గలది. అయినను ధరోపి గురుక్రమస్య అధర సోణ సోణిమా పరమాత్మ యొక్క అధరపు ఎరుపు అంటి దాత్మాయమానః కరకంజ సంపుటే చెదురు అనేటువంటి పద్మ గర్భ గర్భంలో ఉండి ఉండి యథా అబ్జ ఖండే కలహంస ఉత్సవనః పద్మ సమూహంలో బాగా ధ్వనిస్తున్న కరహంస లాగా శంఖం భాసించింది. తముపస్తృత్య నినదం జగద్భయ భయాపహం ప్రత్యజ్ఞయుహు ప్రజా సర్వాః భర్తృ దర్శన లాలసా. ఒకసారి పాంచజన్య ధ్వనిని విన్నటువంటి ప్రజలందరూ ఎలాంటి ఆ ధ్వని అంటే జగద్భయ భయాపహం. సకల జగత్తుకు కైనటువంటి భయాన్ని తొలగించేటువంటిది అది. భయావహం జగత్ భయ భయావహం. భయ అపహం కాదు భయ ఆవహం. ప్రపంచము ప్రపంచమున కలిగే భయానికే ఇది భయం కలిగించింది. భయాన్ని పోగొట్టేది అంటే ఏం మామూలు అంటారు. కానీ భయమునకే భయం కలిగించేది. జగత్ భయ భయావహం. దాని గురించి విని ప్రత్యజ్జయుహు ప్రజా సర్వా ప్రజలందరూ ఎదురేగారు. ఎందుకంటే భర్తృ దర్శన లాలత తన ప్రభువును ఎప్పుడు చూస్తామో ఎప్పుడు చూస్తామో అనేటువంటి లాలత కోరిక కహత ఉంది కాబట్టి త్వరగా వెళ్లారు తత్ర ఉపనీత బలయః దవేహి దీపమివాదృతాః ఉపనీత బలయః కృష్ణ పరమాత్మకు ఏం చేస్తారు? కానుకలు ఇచ్చారు, పూజలు, పుష్పములు, హారములు, హారతులు ఇలా ఏవో. ఆయనకెందుకయ్యా పూజలు? ఈ పూజానికి పనిచేస్తాయా కావాలనా అంటే రవేహి దీపమివ. మనకు అది ఉంది భగవత్వం అంటాం. భగవత్వం నాడు ఏం చేస్తాం సూర్య భగవానుడికి మనం హారతి ఇస్తాం. ఈ దీపం ఆయనకి ఎందుకండీ?

ఆయన వెలుగుతో వచ్చినటువంటి అగ్నిహోత్సాన్ని తీసుకొని దాని దీపం ముట్టించి అది సూర్యుడికి చూపెట్టడం దేనికోసం? మన తృప్తి కోసం ఆయన కోసం కాదు. వీళ్ళు కూడా అంతే అంటారు. రవేహి దీపమివ సూర్య భగవానుడికి దీపమును చూపెట్టినట్టుగా కృష్ణ భగవానుని ప్రజలందరూ పూజ చేశారు, అర్పణ చేశారు. ప్రత్యజ్ఞయుహు ప్రజాస్ సర్వాః రవేహి దీపమివాదృతాః ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యగా అలా ఎందుకు అంటున్నారయ్యా పూజ చేస్తే ఆనందమే కదా ఆయనకు పూజ వద్దా అంటే పూజ చేస్తే ఆనందిస్తారంటే మరి చేయకుండా దుఃఖిస్తాడా? నిత్యానంద పూర్ణుడు. ఆత్మారాముడు అండి. పూర్ణకాముడు. అయ్యో నాకు వీడు పూజిస్తే బాగుండు, నాకు వీడు కానకరిస్తే బాగుండు అనుకునేవాడు కాదా ఈయన. నిత్యపూర్ణుడు. అవాప్త సమస్త కాముడు. ఆత్మారాముడు. ఎప్పుడు తనలోనే తాను ఆనందించే మహానుభావుడు. అతనికి మన పూజలు మన కానుకలు మన కోసం తప్ప అతని కోసం కాదు. మేము పరమాత్మను పూజించామన్నా అనుభూతి మనకు కలిగించడానికి తీసుకుంటాడు తప్ప మనం ఇచ్చినటువంటి పూలు మనం ఇచ్చినటువంటి పండ్లు తిని ఆయన బతుకుతాడు అంటే ఈ కాలంలో గతి ఏమిటి పాపం రోజు స్వామి ఉపవాసం ఉండాలి. అందుకే ఆత్మారామః ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా ప్రీతి ఉత్ఫుల్ల ముఖాః ప్రోచుహు హర్షగద్గదయా కీరా పరమాత్మ యొక్క దివ్య ముఖారవిందాన్ని దర్శించినటువంటి ప్రజలు ప్రీతి ఉత్పుల్ల ముఖా సంతోషంతో ముఖమంతా వికసించింది ఆహా మా స్వామి లచించాడు. కగర స్వామిని దర్శించగలిగాము అని ఆనందంతో హర్షగద్గదయా ఆనందంతో గొంతు కూడా జీరపోతుంది కగర స్వరం మాట్లాడి సరిగ్గా రాదు సంతోషం బాగా వచ్చినప్పుడు అలాంటి వాక్కుతో పితరం సర్వ సుహృదం అవితారమివ అర్భకా ఎలాగయ్యా అంటే తండ్రిని చూసినటువంటి పిల్లలు, కొడుకులు, పుత్రులు, సంతానము ఎంత ఆనందంతో

గొంతు కాస్త గద్గదమై ఎలా మాట్లాడుతారో ఈ స్వామి ఎలాగు పితరమే కదా. ఈ సకల చరాచర జగత్తుకు తండ్రి ఈ మహానుభావుడు. అది కాక తండ్రి. లోకంలోని తండ్రి తమ సంతానానికి మాత్రమే తండ్రి. కదండీ? మరి ఇతను సర్వ సుహృదం. తన కొడుకు క్షేమాన్ని మాత్రమే కోరేవాడు తండ్రి అయితే సకల జనుల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు పరమాత్మ. అందుకే. సర్వ సుహృదం అందరికీ సుహృతుడు మిత్రుడు అయినటువంటి స్వామిని తండ్రితో పిల్లవాళ్ళు మాట్లాడుతున్నట్టుగా సంతోషంతో ముఖం విప్పారి మాట్లాడుతున్నారు నతాస్మతే నాథ సదాంఘి పంకజం విరించ వైరించ సురేంద్ర వందితం పరమాత్మ మీవందరము నీ పాదపద్మమునకు నమస్కారం చేస్తున్నాము. ఎలాంటిది ఈ పాదపద్మము అంటే విరించ వైరించ సురేంద్ర వందితం బ్రహ్మ చేత బ్రహ్మ సంతానమైన తనకాదుల చేత ఇంద్రాదుల చేత నమస్కరించబడినది విరించ వైరించ సురేంద్ర వందితం పరాయణం. క్షేమం ఇహేచ్ఛతాం పరం హయత్ర కాల సుహవేత్ పరప్రభుహు ఇహ క్షేమం ఇచ్ఛతాం పరాయణం పరం పరాయణం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు తమ క్షేమాన్ని తాము కోరితే ఇహలోకంలోని వారు క్షేమాన్ని కోరే వారికి ఉత్తమమైనటువంటి ఆధారం. క్షేమం మనం చెప్పిన జ్ఞాపకం ఉందా? అప్రాప్తస్య ప్రాప్తిహి యోగః ప్రాప్తస్య రక్షణం క్షేమః అన్నారు. దొరకనిది మనకు లభించనిది కొత్తగా లభిస్తే దాన్ని యోగం అంటాం. యోగక్షేమం చెప్తాం కదా. అప్రాప్తస్య ప్రాప్తిహి యోగః. దొరకనిది దొరికితే యోగము అంటాం. దొరికిన దాన్ని కాపాడుకుంటే క్షేమం. అంటే మనకు ఇక్కడ లభించినది ఏమిటండీ? మానవ జన్మ లభించింది కదా. ఈ మానవ జన్మను సఫలం చేసుకోవాలి, కాపాడుకోవాలి. అంటే మానవత్వాన్ని సఫలం చేసుకోవాలి. లౌకిక భాషలో మానవత్వాన్ని సఫలం చేసుకోవాలి. మానవత్వము తక్కిన అన్ని ప్రాణుల కంటే ఎందుకు గొప్పది? వివేకం ఉన్నందుకు గొప్పది. కదా? ఆహార నిద్ర భయాదులు.

పశుభిహి నరానాం సామాన్యమేతత్. పెడితే పశువులు తింటాయి. కొట్టడానికి కట్ట తీసిపోతే అవి కూడా పారిపోతాయి. నిద్రపోతాయి. ఆహారం ఉంది, నిద్ర ఉంది, భయం ఉంది, అలాగే సంతానోత్పత్తి ఉంది. వాటికి మనకు సమానం ఉంది. మంజలోగం మనం జ్ఞానం విశేషః అధికో నరానాం జ్ఞానేన ధీనాన్ కదా కాబట్టి. ఈ మానవత్వాన్ని నిలుపుకోవాలి. తక్కిన ప్రాణుల కంటే నీవు ఎందులో గొప్పో పరమాత్మ నీకు వివేకమునిచ్చాడు. జ్ఞానమునిచ్చాడు. ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాగించాడు. శరీరం వేరు, ఆత్మ వేరు అనేటువంటి వివేకాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వివేకాన్ని కాపాడుకోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆయన పరమాత్మ గారు అందుకే ఇహక్షేమం ఇచ్ఛతాం పరంపరాయణం ఇక్కడ ఉండేవారు తమకు లభించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకున్న వారికి సర్వోత్తవమైనటువంటి ఆధారము దిక్కు పరమాత్మ. అలాంటి పరమాత్మకు నీకు నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే నయత్ర కాలః ప్రభవేత్. నమస్కారం అతనికే ఎందుకు చేయాలి అంటే అతను తప్ప. పరమాత్మ తప్ప సకల ప్రాణులు కాల ప్రభావానికి దొంగిన వారే. కదా? ఏ వ్యక్తి బ్రహ్మ ఉన్నాడో అతను కూడా పరార్థకాలం విపరార్థకాలం అయిపోయిందంటే కలిసిపోవాలి. ఇలా అందరూ. పోయే వాళ్ళే. ప్రతివాడు ఇదంటాం ఏంటి కౌంట్ డౌన్ కదా. ఆ లెక్క పెట్టుకునే వాళ్ళే అందరూ. ఆ నూరు ఏళ్ళు అంటే 99, 98, 97 ఇలా లెక్క పెట్టుకుని పోవాల్సిందే. కానీ ఏ లెక్క లేనిది ఎవరికి అంటే ఒక స్వామికి. పరమాత్మకే కాల ప్రభావం లేదు. కాల ప్రభావం ఉంటే ఎంతటి వాడైనా పరిణామం తప్పదు, మార్పు తప్పదు. పుట్టుక, పెరుగుట, నాశనం. సీయటి అంటాంగా తగ్గుతాడు, పెరుగుతాడు, మారుతాడు. ఇవన్నీ షట్ భావ వికారములు అంటారు. ఇలాంటి షడ్భావ వికారములను మనమందరం పొందుతాము.

ఎప్పుడు కాల ప్రభావం ఉన్నందువల్ల అతత్ర కాలః ప్రభవతి పరమార్థం దగ్గర కాలం పని చేయదు కాలము పని చేయదు అంటే మనకు గ్యారంటీగా రక్షణం లభిస్తుంది. మనలోని వికారములను, నాశములను ఇలాంటి వాటినన్నిటిని అతను తప్పించే పరమాత్మ. కాబట్టి స్వామి మీకు నమస్కారం చేస్తున్నాను. భవాయనత్వంభవ విశ్వభావన. మొదలే చెప్పాను జ్ఞాపకం ఉంది అనుకుంటాను ఈ గ్రంథం పేరు భాగవతం అయితే భగవత్ తత్వాన్ని చెప్తారు కాకుంటే భక్తుల తత్వాన్ని చెప్తారు ప్రతి చోట ఇంచుమించు ప్రతి ఏదో ఒకటి ఉండు తప్ప ప్రతి అధ్యాయంలోనూ పరమాత్మ స్తుతి లేకుండా ఉండదు. ఏదో వంకతో. పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, రుషులు వస్తారు, భక్తులు వస్తారు, మరెవరో వస్తారు. ఆపద తప్పుకున్న వాళ్ళు వస్తారు. స్వామిని స్తోత్రం చేయటం ప్రధాన ఉద్దేశ్యం. అంటే భగవంతుని గుణములను అడుగడుగునా అణువణువునా ఆవిష్కరింప చేస్తారు. అనంత గుణములు కలవాడు కాబట్టి ఇంత చెప్పినా ఎన్ని చెప్పగలరు? సకృత్తు కోణే అంశభాగః ఇహ వర్ణిత ఇటిమేమటిహి అంటాడు వ్యాసుడు. ఏదో ఒక మూలలో అందులోను ఒక భాగంలో అంశలో అందులో ఉన్న ఒక భాగంలో దానిలో ఉన్న ఒక కోణంలో మాట చెప్పాను నేను. చెప్పలేము. ఎంత చెప్పినా తక్కువే. బాగా ఆకలి కొన్నవాడు నేనే తింటాను, అన్నీ తింటాను, అధినాయకు వినాయకు ఎట్లా మనం తహలాడుతామో, పరమాత్మ యందు భక్తి ఉద్రేకం ఉన్నవాడు ప్రతిక్షణం స్వామిని స్తోత్రం చేస్తూనే ఉంటాడు. అందుకే ద్వారకా నగరంలోకి వచ్చిన కృష్ణ పరమాత్మను ఎదురుకోవలసినటువంటి ప్రజలు పరమాత్మను స్తోత్రం చేసుకున్నారు. ఇందులో భవాయనత్వంభవ విశ్వభావన త్వమేవ మాతార్థం సుహృత్పతిహి పితా ఏం చేయాలి? విశ్వ భావన సకల చరాచర జగత్తును కాపాడే మహానుభావ త్వం నహా భవాయ భవ నీవు మా రక్షణకు ఉండవయ్యా అలంకారాలు పడేస్తారు స్వామి. మనకు శబ్దాలంకారం అంటాం. భవాయ నత్వం భవ విశ్వ భావన. త్వమేవ మాతార్ధం సుహృత్పతిస్థితా నేనే ఎందుకు కాపాడాలి?

ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి ఎవరైనా కాపాడతారే నేను కాపాడాలా? అంటే అన్నీ నువ్వే కదయ్యా. త్వమేవ మాత. తల్లివి నీవే అర్ధం ధనము నీవే సుహృత్ మిత్రుడవు నీవే పితా తండ్రివి నీవే. అలాగే పతిహి. ఆ శరీరము కలవారికి శరీరము కలవారితో ఉన్న అన్ని సంబంధములు నీవే. కాబట్టి ఏ రకంగా కాపాడాలో ఆ రకంగా ఆ రూపంతో ఆ దేహంతో ఆ స్వరూపంతో నీవే కాపాడాలి. సుహృత్పతి పితా త్వం సద్గురుర్నః పరమంచ దైవకం. నీవే మాకు ఉత్తమ గురువు నీవే మాకు పరదైవతానివి యస్యానువృత్య కృతినః బభూవిమ నిన్ను అనుసరించి ఉంటేనే, నిన్ను సేవిస్తేనే మేము సఫలులమవుతాము. మా జన్మ సార్ధకమవుతుంది. నీ వెంట ఉండి నిన్ను అనుసరించి నిన్ను సేవించినప్పుడే మా జన్మ మా ఈ శరీరము సఫలమవుతుంది కాబట్టి అహో సనాథా భవతా భవతాత్మ యద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనం. మేము కేవలం ధన్యులము అని అనటం లేదు సనాతాః రక్షకులు ఉన్నవాళ్ళం రక్షణ లేదు అని మాకు ఏ కోచన అనుమానమే లేదు ఎందుకంటే స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాకు రక్షణాలు ఎదురు అని భయపడుతుంటారు. పేరుకే స్వర్గం అండి. వాళ్ళ జాతి ఏం జాతి అది? దేవతల జాతి కదా? ఆ జాతి గతి ఏంటి? ఎప్పుడో వచ్చి దాడి చేస్తాడో, ఎప్పుడు రాజ్యం గుంజుకుంటాడో మా గతి ఏమిటో ఏడుస్తుంటారు. కానీ ఎవడన్నా వచ్చి గుంజుకుంటేనే స్వామి అంటారు తప్ప లేకుంటే. అస్మాకమేవాయం విజయః అంటారు నీ గెలిచాం. కాబట్టి త్రైవిష్టపానామపి దూరదర్శనం. స్వర్గంలో ఉండే వారికి కూడా నీ దర్శనం అందదు. వారికి కూడా లభించని దర్శనము కలవాడవు ప్రేమస్మితస్మిగ్ధ నిరీక్షణాననం పశ్చేమ రూపం తవ సర్వ సౌభగం నీ రూపాన్ని చూస్తున్నాం.

నీ సుందర ముఖారవిందాన్ని చూస్తున్నాం. ఎలాంటిది? ప్రేమ స్మిత స్నిగ్ధ నిరీక్షణ ఆనందం. పరమాత్మ చూపులో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. ఒకటి ప్రేమ, రెండవది అరనవ్వు అంటే చిరునవ్వు, మూడవది. స్నిగ్ధ స్నేహం, ప్రేమ చిరునవ్వు స్నేహం, ఈ మూడు తొణికిసలాడే కన్నులు గల. మొఖముతో శోభిస్తున్న నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎలాంటిది? స్వర్గంలోని దేవతలకు కూడా అందరి మీ మొఖాన్ని చూడగలుగుతున్నాము అంటే మరి న్యాయంగా ఎవరు నరుష్యవంతుడు? వాళ్ళా మేమా? అందుకే పశ్చిమ రూపం తవా సర్వ సౌభగం ఇంకా తృప్తి కాలేదు పాపం. ఇంత వర్ణించిన తృప్తి కాలేదు ఎందుకని సౌభగం అంటే అన్ని రకముల సౌందర్యములకు నిలయం ఎన్నో చెప్పుకోవాలి. ఏం చెప్పాలి పేరు? మనిషి చెప్పగలమా? కాబట్టి సకల సౌందర్య నిర్యమైనటువంటి మీ ద్వి మంగళ విగ్రహాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి మేము సనాత. మాకు రక్షకులు ఉన్నారు మేము దిక్కు లేని వారం కాదు నీవే మాకు దిక్కుగా ఉన్నావు. యరి అంబుజాక్ష అపససార భోభవాన్ కురూన్ మధున్ వాధా సుహృద్వి దృక్షయా అయినా లౌకికమైనటువంటి నడవడిని అనుసరించటానికి మిత్రులను బంధువులను చూడాలి అనుకొని అప్పుడప్పుడు తమరు దీన్ని విడిచిపెట్టి ఆయా దేశాలకు వెళుతుంటారు. వెళుతారు తప్పదు. ఏదో మరి లోకావృత్తి కావాలి కదా. ఎరి కెంబుజాక్ష అపససార భోభవాన్ నీవు. తొలగి వెళ్ళావు కురును మధును ఆథ సుహృద్ది దృక్షయా మిత్రులను చూడాలని బంధువులను చూడాలని కురు దేశాలు మధు దేశాలు ఇవన్నీ అంతలకు మీరు వెళ్ళారు సప్త్ర అబ్దకోటి ప్రతిమక్షణో భవేతుం రవిం విన అష్ణోరివ నత్తవాచ్యుతా మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వచ్చేదాకా గడిచేటువంటి ఒక్కొక్క క్షణము అబ్దకోటి ప్రతిమ.

కోటి సంవత్సరములతో సమానం. ఒక్క క్షణం. నేను చెప్పుకున్నానే గోపిగారు అంటారు తృటి యుగాయతే స్వామపశ్యతాం కుటిల కుంతల అని పిలుస్తారు. తృటి యుగాయతే ఒక తృటి కాలం కూడా ఒక యుగం అవుతుంది. నిన్ను చూడని తృటి మాకు యుగం అవుతుంది. సరిగ్గా మనకు ఆ విషయం అర్థం కాదో ఏమో అని ఎలా చూడకుండా ఉంటున్నారయ్యా అంటే కుటిల కుంతల వంకర ముంగురులు కలవాడా అని. ఏ చెంబులు రింగు రింగు ఉంగరాల దుచ్చేద్దాం అంటాం కదండీ అలా తిరుగుతూ ఉంటాయి స్వామివి అవి మొఖం మీద పడతాయి. పరమాత్మ ఎదురుగా ఉన్న ఆ కుంతలా రాయిని చూడనియ్యవు. అంటే కుంతనములు పడినందువల్ల ఏ భాగము మన దృష్టికి అందకుండా అయిందో స్వామి మళ్ళీ వాటిని మట్టి సవరించుకుంటాడు వీళ్ళు చూస్తారని పాపం మహా దయామయోగ కానీ ఆ సవరించుకునే మధ్య ఉండే తృటికాల ఉందే అది యుగాయతి. ఒక యొక్క భక్తి పరాకాష్ట ఇక్కడ వీళ్ళు అంటున్నారు నీవు లోక ధర్మాన్ని అనుసరించి నీ వారిని చూడటానికి ఇతర దేశములకు వెళ్ళినప్పుడు నీ వియోగములో జరిగే ఒక్కొక్క క్షణము కోటి సంవత్సరములతో సమానం. ఎలాగయ్యా అంటే సూర్యుడు లేని కన్నుల వలె. కన్నులకు సూర్య భగవానుడు లేకుంటే ఒక్కొక్క క్షణం ఎలాంటిదండి? మన కళ్ళు ఉంటాయి. ఎదురుగా వస్తూ ఉంటుంది. ఆయన లేడు. శూన్యం. ఏం కనపడదు. కదా? అంటే నీవు లేని ఇంతకాలము మాకు ఈ ప్రపంచంలో మా నగరంలో అంతా అంధకారమే ఏమీ కనపడలేదు. నిన్ను చూడగలిగిన నాడే నిన్ను చూస్తున్నప్పుడే మా ప్రపంచమంతా ఉంది. అదే ద్వారకావాసుల లేదా రేపల్లెవాసుల భాగ్యం అదృష్టం. సప్త అర్ధకోటి ప్రతిమక్షణో భవేతు రవిం వినా అక్షణోరివ నక్త వాచ్యుత ఇతిచ ఉదీరిత వాచః ప్రజానాం ఇలా ప్రజల చేత పలకబడిన చక్కని పలుకులను విన్న భక్త వత్సలః

పరమాత్మ భక్త వత్సలుడు కాబట్టి శృణువానః అనుగ్రహం దృష్ట్యా వితన్వన్ ప్రావిషతు పురం తన చూపుతోటే అనుగ్రహాన్ని వారికి అందిస్తూ నగరాన్ని ప్రవేశించాడు ప్రావిశతుపురి మధుభోజ దశారహ కుక్కురాంధక వృష్ణిభిహి ఆత్మతుల్య బలైహి గుప్తాం నాగైహి భోగవతీమివ నాగులతో పాతాళ లోకము ఉన్నట్టుగా ఈ రాజ్యమంతా ద్వారకా రాజ్యం పరమాత్మ యొక్క ఆనర్త రాజ్యం అంటాం కదా ఈ ఆనర్త రాజ్యములో ఎంతమంది మహావీరులు అంటే మధు, భోజ, దశారహ, కుక్కుర, అంధక, పురుష్ణి అనేటువంటి ఆరు రకముల క్షత్రియ వంశముల యొక్క వీరులు ఉన్నారు. వారందరికీ అధిపతి చెప్పుకుంటున్నాం. ఈ మహానుభావుడు కాబట్టి ఇలాంటి మహావీరులందరితో కలిసి ఉన్నటువంటి నగరం ఇది. నాగులతో కలిసి ఉన్న భోగవతి వరే అంటే ఏంటి? శత్రువు దుష్ప్రేక్షం అన్నమాట. శత్రువులు పొరపాటున కూడా కన్నెత్తి చూడలేరు. ఇంతమంది మహావీరులు. కాపాడుతున్నారు. అలాంటి దాన్నే సర్వర్తు సర్వ విభవ పుణ్య వృక్షలతాశ్రమైహి. ఇంకొక గొప్పతనం ఏమిటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సామాన్యంగా లోకంలోని ప్రతి నగరంలోనూ, ప్రతి ప్రదేశంలోనూ ఏ ఋతువు ఉంటే ఆ ఋతువుకు సంబంధించిన పుష్పాలు, ఫలములు, ఏదో చెట్లు, ఆకులు, మొగ్గలు ఏమిటో తీగలు ఇవన్నీ ఉంటాయి. కానీ పరమాత్మ ఉన్నచోట ఆ కాల అతనే కాలం కాబట్టి అన్ని ఋతువులు అక్కడే ఉన్నాయి. అన్ని ఋతువుల చెట్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అన్ని ఋతువుల శోభలు ఉన్నాయి. ఇలా సర్వర్తు సర్వ పుష్ప ఫల అన్ని రకములటువంటి శోభలతో.

వృక్షలతాశ్రమైహి ఉద్యాన ఉపవన ఆరామైహి వృత పద్మకర శ్రీయం అన్ని ఉద్యామాలు ఉద్యానాలు ఆరామాలు ఉద్యానము అంటే పబ్లిక్ గార్డ్. ఆరామము అంటే కొందరు ధనవంతులు ఇళ్లల్లో ప్రత్యేకంగా చేపచ్చుకుంటారు కదా. అలాగే ఎవరికి వాళ్ళు అందరికీ విహరించడానికి పనికొచ్చే దాన్ని ఉద్యానము అంటారు. కొందరు మాత్రమే రాజులు ధనవంతులే పురిగిన దాన్ని ఆరామము అంటారు. ఇలా ఉద్యాన ఆరామ ఉపవనైహి పుత పద్మకర శ్రియం గోపుర ద్వార మార్గేషు కృత కౌతుక తోరణం. పరమాత్మ బయలుదేరినప్పుడే పరమాత్మ బయలుదేరాడు అనేటువంటి వార్త వైర్లెస్ వచ్చేసింది అన్నమాట. ఆ కాలంలో ఏ సౌకర్యాలు లేవు కానీ అన్ని సౌకర్యాలు ఈ కాలం కంటే అప్పుడే బాగా వార్తలు అందేవి. అన్నీ ఉంటాయి కానీ ఉన్నట్టు ఎరుగొని పని చేయదు. ఉన్నట్టు కరెంట్ కాస్తా పోతుంది. అన్నీ ఉన్నాయి ఇంకేం చేసుకుంటాం? కానీ అప్పుడన్నీ దైవాయత్నములు కాబట్టి పరమాత్మ వైద్యుల అని తెలిసిపోయింది. వచ్చిన తర్వాత ఎందుకని నగరాన్ని చక్కగా తోరణములతోటి ముక్తా పుష్పములతోటి అలంకరించారు. దారినంతా పుష్పాలు వేసి ఉంచారు మనకి. అలాగే కృత కౌతుక తోరణం, తోరణములు కట్టారు, రక్షాబంధనాలు కట్టారు, చిత్రధ్వజ పతాకాగ్రీహి, అలాగే ధ్వయములు, పతాకములు, అలాగే అంతఃప్రతిహతాతపం ఎందుకయ్యా అంటే నగరంలోకి వచ్చినటువంటి స్వామికి ఎండ తాకకూడదు. జెండాలు అలాగే ధ్వజములు, తోరణములు, పతాకములు, ఆతపత్రములు ఇవన్నీ అలంకరిస్తే మధ్యన దారిలో రెండు పక్కల అరటి చెట్లు, కొబ్బరి చెట్లు వాటి తోరణాలు ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే. ఆ దారం నడిచే వాడికి ఎండ పొరపాటున కూడా తాగదు అన్నీవే ఉంటాయి ఇంక ఎండ ఎక్కడ ఉంటుందండి ఇలా ఆతపవాదనం. సమ్మార్జిత మహామార్గ ప్రధ్యాపనక చత్పరం ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు కూడా. విఎపిసి వస్తున్నారంటే అమాంతం ఉరుకొచ్చి రోడ్లు ఊడ్చేసి కొంచెం పొడి కొట్టేసి పోతారన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఇది సమ్మార్జిత మహాపాద.

దారిలో దారినంతా శుభ్రంగా ఉడిచేసి మొత్తము సుగంధ జలాన్ని అత్తరు పన్నీరు అంటామే రోడ్డు దారి మొత్తం పన్నీరు చల్లుతారు. దారు మొత్తం సుగంధం గమించినటువంటి అత్తరునంతా చల్లుతారు. పైనంతా తోరణాలు ఇవన్నీ ఉంచుతారు. ఇంక మనకు ప్రభువు వస్తున్నాడు మీకు గుర్తు అన్నమాట. ఇవన్నీ ఎవరో చెప్పితే బలం ఏం లేదు కాదు మా స్వామి వస్తున్నాడు మా స్వామి వస్తున్నాడు. ఎవరికి వారు తమ స్వామికి సేవ చేయాలని మనకు ఇందులో కాదు భారతంలో చెప్తారు. నగరం మొత్తం అలంకరించాలి అంటే రోడ్డును ఎంత కట్ అవుతుందండి ఎవరు చేస్తారండి అని చిన్న ప్రశ్న అడుగుతారు పాపం. ఎవరు ఈ పరీక్షిత్ అడిగితే అయ్యో పిచ్చివాడా అందరిది ఒకరు కాదు ఎవరింటి హద్దులో అలంకరించారు. నమస్తే లేదు కదా. అంటే ఎందుకంటే అప్పుడు తమ దేశపు రాజు వస్తున్నాడు అన్న ప్రేమ ఏ ఒక్కరికి కాదు ప్రతి వాడికి ఉంది. సహజంగా ఉంది. మనస్సులో నుంచి పెల్లుపుకుతో ఉంది. మా స్వామి మా ఇంటి ముందు అని వెళ్ళినప్పుడు తక్కిన ఇంటికంటే ఇల్లు కొంచెం ఇక్కడ నీడ బాగుందే ఎవరి ఇల్లు అని చూస్తారనుకోండి జన్మధన్యం ఇంకేం కావాలి. ప్రతివాడు మా సేవలు మా అలంకరాన్ని చూచి స్వామి ఆనందించాలి. మా అలంకరాన్ని అలంకరాన్ని చూసి స్వామి అనుగ్రహించాలనేటువంటి సహజమైన భక్తి రాగములు వర్ధిల్లుతుండగా తమకు తాముగా చేస్తున్న పని కాబట్టి నగరంలో ఎండ సోకలేదు. అలంకారం చక్కగా ఉంది, చిత్ర ధ్వజ పతాకాదిహి చక్కగా ఊడ్చారు. సిక్తం గంధ జలైహి చూసారా? సుగంధ జలాన్ని అంతా చల్లి ఉంచారు. ఫల పుష్ప అక్షత అంకురైహి మనం కేవలం పూరే ఉంచుతాం. క్షతలు ఉంచుతాం కానీ ఫలములు కూడా వేశారు దారిలో. పండ్లు ఉండాలి, పూలు ఉండాలి, కొన్ని మొక్కలు ఉండాలి, సుగంధ ద్రవ్యములు ఉండాలి, ముగ్గులు ఉండాలి. ఇంకా ఇందులో కొన్ని ముందు చెప్తాడు ఆ ముగ్గులు ఏ ముగ్గులు? ముత్యాల ముగ్గురు. రతనాలు ముత్యాలు పరుస్తారు నగరానికి రోడ్డుకు రెండు పక్కల సరిహద్దు ముత్యాలే అన్నమాట. ముత్యాలు మాకు చెప్తారు సుందరగాణలో కూడా ముక్తా ప్రవాళ సికతాం రాజతాంతర కుట్టిమాం అని చెప్తారు. తనకా నగరంలో రావణాసురుడు కృత్రిమ నదులను ఏర్పాటు చేసుకున్నాడు. కృత్రిమ క్రీడా పర్వతము నదులు ఏర్పాటు చేసుకున్నారు. కృత్రిమంగా నది ఏదో కొంటెన్ లాగా పారుకుంటది అన్నమాట.

అలా పారుతున్నటువంటి నదికి మరి నది అంటే ఏదో వాగు అంటాము మనం. వాగు అంటే ఈ పక్క ఆ పక్క ఇసుక ఉండాలి మరి. ఇసుక తెచ్చి పోశాడా? ఇసుక పోస్తే ఆర్డినరీ నేను రావణాసురి ఇసుక పోస్తాను. మరి ఏం పోస్తావయ్యా? ఒక వైపేమో ముత్యాలు ఒక వైపు పగడాలు పోస్తాయి. ముక్తా ప్రవాళ సికత ఇసుక అంటే ముత్యములు పగడములు ఇసుక పూచడం. రాజత అంతర కుట్టిమాం నదీ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు కాస్త కాళ్ళు లాగితే కూర్చోవాలి కదా కూర్చోవడానికి బంగారముతో అరుగులు కట్టే. సచ్ఛత్రాం సవితర్దీకాం సర్వే సౌవర్ణ వేదికాం మళ్ళీ అరుగుల మీద కూర్చుంటే ఎండో వాన వస్తే కష్టం కదా వాడికి పైన గొడుగులు ఉన్నాయి. గొడుగు గుండె జోల గుండె జోల గాడంలో పెడతాడా పెడతాడా అలా అరుగు బంగారపు అరుగు రత్నాల అంచు ముందర ముత్యాల ఇసుక వాటి మీద రత్నములతో పగడములతో ఏర్పరిచినటువంటి బంగారు దండం ఉన్నటువంటి గొడుగులు. దాని కింద కూర్చుంటే ఎండ రాదు, బాగా రాదు, కాసేపు ఏదో కూర్చుంటారు. ఆడుకుందాం అని పోయి ఆ విసిరి కాసేపు ఆడుకుంటారు. స్నానం చేయాలంటే ఆ నది జలల్లో స్నానం చేస్తారు. వాడి భోగం అంత భోగం ఉంది. అంత భోగం ఉంది కాబట్టే నా అంత గొప్ప ఎవడు ఉన్నాడు అన్నాడు. ఆ భోగం దెబ్బ తిన్నప్పుడు హనుమంతుడు వచ్చి ఒక్క అర గంటలో మొత్తం సర్వ భస్మీకృత పూరి. అప్పుడు అడిగాడు ఈ పీకినాడు ఏమైంది కదా నీ భోగం అని. ఒక్క కోతి కోపం వస్తేనే నిల్వని భోగము, అన్ని కోతులు వస్తే ఏముంటదిరా ఏం చెప్పాలి? ముద్దు ముద్దుగా అడిగాడు విశేషణ్. ఒక్క కోతి వచ్చి గోల చేస్తేనే నేను లంకా భోగం గణనా గెలిచింది. మరి ఆయన చెప్పాడు వాడు అన్ని కోతులు వస్తున్నాయి అన్నాడు. అన్ని వస్తే గతి ఏమిటి అన్నాడు. ఇది కాదు భోగం. ఎన్ని వచ్చినా ఏమి చేయగలేని భోగం కావాలి ఈ భోగం ఎందుకు? పరమాత్మ మన దృష్టి మర నిన్నాడు పరమాత్మ భోగాన్ని దివ్యమైన భోగం కావాలి. క్షణికం కాకూడదు నశ్వరం కాదు. అలాంటి స్థితిలో మనకు ఫల పుష్ప అక్షత అంకురైహి ద్వారి ద్వారి గృహాణాంచ దధ్యక్షత ఫలేక్షుభి అది చెప్తున్నాడు ప్రతి ద్వారం ముందర పెట్టారట. రోడ్డు మీద కాదు ఎవరి ద్వారంలో వాడు చాలు. ఆ హాయ్. అక్కడ దధి, అక్షత, ఫల ఇక్షుభిహి ఏమో వచ్చేవాళ్ళు దప్పి అవుతుంది దాహం తీసుకుంటారయ్యా ఈ పెరుగు తీసుకోండి.

ఆ యోజనం కావాలా అక్షతలు వేసుకోండి. ఆకలి ఎక్కువ ఉన్నదా పండ్లు తినండి. మరీ దప్పి ఎక్కువ అయింది అని అంటే ఇచ్చురసం చెరుకు ఉంది చెరుదసం తినండి. ఊహించండి ఎలాంటి రాజ్యము. ఎలాంటి ప్రజలు ఎలాంటి సౌభాగ్యము. ఎలాంటి సౌహార్దం. ఆ ఇంకా వాళ్ళు ఇక్కడ ప్రతి ఇంటికి ప్రతి ద్వారం ముందర ఇవన్నీ ఉన్నాయి. హాయిగా ఉడిచారు, సుగణ ద్రవ్యాలు చల్లారు, ముత్యారత్నాలతో ముగ్గులు వేశారు, ఒక పక్క పెరుగు, ఒక పక్క చెరుగు, ఒక పక్క పండ్లు, ఒక పక్క అక్షతలు, ఒక పక్క పుష్పములు, ఒక పక్క రడి చెట్లు, కొబ్బరి చెట్లు. ఉంది నగరం అంతా నగరం అది. శిశ్వర మాస్తం వస్తున్నాడు అంటే అంత శోభ. ఇది వైకుంఠమే అది కాదు అనిపించేంత రీతిలో మనకు అలంకారం చేశారు. అలంకృతాం పూర్ణ కుంభైహి భలిభిహి ధూప దీపకైహి ప్రతి ఇంటి ముందర పూర్ణ కుంభం ఉంది. ఎవరియ్యకుంటే ఏమిటి ఎందుకు ఇయ్యాలి మా సాయికి అందరం ఇస్తాం. అందువల్ల ప్రతి ఇంటి ముందర పూర్ణ కుంభములతోటి పూర్ణ కుంభైహి. బలిభిహి ధూప దీపకైహి మళ్ళీ ఉత్తపుణ్ము కాదు శాస్త్రం ఏంటంటే సర్వోపచారై సంపూజ్య పూర్ణ కుంభముపాహరేతని శాస్త్రం. పుణకుంభం అంటే ఉత్త పట్టుకొని రావటం కాదు. పూర్ణకుంభాని ధూపము, దీపము, నైవేద్యము, ఫలము, పత్రము, పుష్పము అన్ని రకాల ఆరాధించి దాని దగ్గర పోవాలి. ఆరాధించారో లేదో ఉత్తగా తెచ్చారేమో అనుమానం కూడా రాకుండా దాని చుట్టే ధూపము అక్కడే దీపము అక్కడే నాలుగు పండ్లు అక్కడే ఆరాధింపు ఆరాధన అంతా అక్కడే ఉంటుంది. స్వామి రాగానే అవాంతం పోయి పడే ముట్టుకోగానే మళ్ళీ ఇలా ఎవడికి వాడు మా స్వామి ఎవడికి వాడు మా స్వామి ఒకసారి ఆ దృశ్యాన్ని వాళ్ళ యొక్క భావన పరంపరను ఆ పారమ్యాన్ని చూడండి పరమాత్మ వస్తున్నాడు అంటే ప్రతివాని హృదయంలో సహజంగా ఉవ్వెచ్చో లేచినటువంటి భక్తి పారవశ్యం. ఇలా దీపకైహి నిశమ్య ప్రేష్టమాయాంతం వసుదేవః మహామనః అక్రూరస్య ఉగ్రసేనస్య రామస్య అద్భుత విక్రమః ప్రద్యుమ్నస్య అరుదేశ్నస్య సాంబః జాంబవతీ సుతః ప్రహరచ వేగాత్ శచిత శయన ఆసన భోజనః వాళ్ళందరూ వసుదేవుడు, దేవకి అలాగే అక్రూరుడు, ఉగ్రసేనుడు, సాత్యకి, జాంబవంతుడు ఏంటి జాంబవతి సుతుడు అంటే సాంబుడు. ఇలా అతని కుమారులు, మనువలు, మిత్రులు, బంధువులు అందరూ కూడా ప్రహరస వేగోచ్చచిత చయన ఆసన భోజన.

కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అన్న వార్త విన్నారు. ఆ వార్త విన్నప్పుడు ఏం చేస్తున్నారో దాన్ని వదిలిపెట్టి లేచారు. చేయన ఆసన భోజనం. కొందరు పడుకొని ఉన్నారు, కొందరు భోజనం చేస్తున్నారు, కొందరు కూర్చొని ఉన్నారు, వాటిని వదిలిపెట్టి లేచారు. ఆ స్వామి వచ్చాడు. పరిమాన్యం ఉండవాను తిన్నాక వస్తానని చెప్పాడు. కదండీ. అది కాదు ప్రేమ అంటే. అందుకే శయ్యనాసన భోజనాః వారణేంద్రం పురస్కృత్య బ్రాహ్మణైహి సుసమంగళైహి స్వాగతం అంటే ఎలా స్వాగతం చెప్పాలి? గజేంద్రుడితో స్వాగతం చెప్పాలి. పట్టభూ తేనుగు అంటాం చూడండి. భద్రగజం అంటాం. మహారావు సాదర భద్రగజం కదా అలాంటి భద్రగజాన్ని ముందర పెట్టుకొని మంగళవంతమైనటువంటి మంతాలతోటి బ్రాహ్మణోత్తములు కూడా ఎదురుగా వెళ్లి శంఖతూర్య నినాదేన బ్రహ్మ ఘోషేన చాతృతాః శంఖములు, మంగళ వాద్యములు, వేద మంత్రములు ఇదన్నిటి ప్రత్యజ్ఞ ముహు తథై వృష్టాః ప్రణయ ఆగత సాధ్వసాః పదములతో కలిసి వెళ్లి ఎదుర్కొన్నారు. ప్రేమతో సహజంగా వచ్చినటువంటి సాద్భసం అంటే తొట్టుపాటు పరవశం. ఆహా మా స్వామి వచ్చాడు ఇంతకాలానికి స్వాగతం జరగగలుగుతున్నాం ఆనందంతోటి అందరూ ఎదుర్కొని. వార ముఖ్యాశ్చతతః యానైహి తద్దర్శనోత్సుగాః అప్పటి కాలంలో ఉత్సవము ఊరియేగింపు అంటే ముందర ఉండేది ఎవరు వేశని ముందు ఉంటారు. వారవనితలే వానికి శుభ శుభకరులు అని పేరు. కన్యలు, వేశ్యలు, సుమంగళులు తరువాత భద్రగజం అది విధానం. అందువల్ల అలాంటి వార వర్ణిత కూడా ముద్ర పెట్టుకొని అనేది రసత్ కుండల నిర్భాత కపోల వదన స్త్రియా నట నర్తక గంధర్వా సూతమాగధ సూతులు, మాగధులు, వందులు, స్తోత్రపాదులు ఇలాంటి వారందరూ కూడా గాయంతి చౌత్తమ శ్లోక చరితాని అద్భుతాని వంది మాగధులు కాబట్టి పరమాత్మ యొక్క మనం ఏం చేస్తారు స్తోత్రం చేయాలి. మామూలు వాళ్ళకి నేను అని చెప్తుంటే ఆయన చెప్పడం తప్పేముంది పరమాత్మకు. సర్వగుణాకరుడు కాబట్టి పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి మంగళ గుణములను గానం చేస్తూ వారందరూ భగవాం తత్ర బంధువునాం పౌరాణాం అనువర్తినాం యధాద్యుభ సంగమ్య సర్వేషాం మానమాదదే.

తనను ఎదురుకోవడ వచ్చినటువంటి బంధువులందరికీ పరమాత్మ సమ్మానం చేశాడు, మన్నించాడు అన్నమాట. వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆర్తిని ఇందులో ఎవరు వచ్చి తాను చూడలేదంటే కష్టం కదండీ. కొందరిని చూపుతో, కొందరిని నమస్కారంతో, కొందరిని ఆలింగనంతో. ఇలా చెప్తారు మనకు యధా విద్యుప సంగమ్య ప్రహ్ర అభివాదన ఆశ్రేయచ కరస్పర్శ స్మితే క్షణైహి కొందరికేమో ప్రహ్వ ఉంగి పెద్దలు ఉంటారు కదా కొందరికి అభివాదం. మరి కొందరికి చెప్తాడు ప్రత్వ అభివాదన ఆశ్రేయత కొందరిని మిత్రులు ఉంటారు కదా దగ్గర వాళ్ళు వాళ్ళను ఆలింగన చేసుకున్నారు. మరి కొందరు కొద్దిగా దూరం వాళ్ళు అనుకోండి కరస్పతి ఫేక్ హ్యాండ్ అన్నమాట. కదా మరి కొందరికి స్మిత. ఓ చిరునవ్వు పడేస్తాడు మరి కొందరికి ఈ క్షణం చూపు బాగున్నావా చాలు. ఇలా ఆయా వ్యక్తి తగిన రీతిలో తగిన మర్యాద చేస్తూ శ్రద్ధేక్షణైహి ఆశ్వాస్యచ ఆశ్వపాకేభ్యః వరైశ్చ అభిమతైహి విభుహు అందరినీ ఓదార్చాడు. అందరి మనస్సుకు తృప్తి కలిగించాడు. అని మార్గ మార్గ ఊరుకోగా ఆశ్వపాకేభ్యః చండారుల వరకు. బ్రాహ్మణోత్తముల నుండి చండాలుల వరకు అందరి మనస్సుకు ఊరట కలిగించాడు. అందరినీ ఓదాచ్చాడు. అందరినీ మన్నించాడు. అంటే ప్రతి ఒక్కరిని చూశాడన్నమాట. వీడు చిన్నవాడు, వాడు పెద్దవాడు. స్వామికి అందరూ తన వాళ్ళే కదా. అందుకే అంటున్నాడు ఆశ్వపాకేభ్యః. చండాలుల వరకు ప్రతి ఒక్కడిని కొందరిని చూపుతో, కొందరిని నవ్వుతో, కొందరిని చేతి స్పర్శతో, కొందరిని ఆయంజ్ఞనంతో. కొందరిని అభివాదంతో కొందరిని వినయంతో ఇలా అందరికీ గౌరవాన్ని మన్ననను సన్మానాన్ని ఇచ్చి స్వయంచ గురుహురి విప్రైహి సాదరైహి కవిరైరపి ఆశీర్భిహి యుద్యమానః ఇక తానను వృద్ధులు, బ్రాహ్మణోత్తములు, మహానుభావులు, యోగులు ఇలాంటి వారందరూ ఆశీర్వదించారు ఈ మహానుభావుడిని. అలాంటి ఆశీర్వాదాలు కూడా తీసుకొని వండిభిష్ట ఆవిచతుపురం అప్పుడు. నగరంలోకి ప్రవేశించాడు. ఇదంతా ఎక్కడ అంటే నగరం యొక్క ముందర ఉండేటువంటి సన్నాహం ఇవన్నీ తీసుకొని రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయా కులస్త్రియః హర్మ్యాణి ఆర్హు విప్ర తదీక్షణ మహోత్సవా.

ద్వారకా నగరంలోకి స్వామి ప్రవేశించగానే ద్వారకలో ఉండేటువంటి పౌర పుర స్త్రీలు పరమాత్ములు అనేటువంటి ఉబలాటం తోటి తమ ప్రాసాదములు, సౌధములు ఏమంటాం మనం బాల్కనీలు కదా ఏదో ఆ ఆ బాల్కనీలకి అందరూ ఎక్కి వరుసగా నిలబడ్డారు. వీళ్ళంతా కులస్త్రీయః అంటున్నాడు. అర్మ్యాన్యారోహు నిత్యం నిరీక్షమానానం యదపి ద్వార కౌకసాం నైవ తృప్యంతిహి దృశః శ్రీయోధామ అంగం అచ్యుతం ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళు కదండీ. ఆయన ఆ ఊరు వాడే కదా, జరగకుండా వాడే కదా. రోజు చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ చూడాలా? అంటే రోజు చూస్తున్న మరెవరికి నైవ తృప్యు తృప్తి కలగలేదు. ఎందుకయ్యా అంటే ఎవరిదో కాదు, ఆయన ఎవరో కాదు. అమ్మవారికి నివాసం. శ్రీయోధామ. ఎవరండీ ఆయన? శ్రీనివాసుడు కదా మరి. శ్రీనివాసుడిని ఎన్నిసార్లు చూసి ఆపుదామండీ? ఇవాళ చాలు రేపు వద్దా మరి ఎల్లుండి వద్దా? ఆయన శ్రీనికేతనుడు కాబట్టి అందులోనూ చెప్తున్నాను మనకు శ్రీయోధామ అంగం అచ్యుతం. సూచిన వారిని అంటే అతన్ని సూచిన వారిని అతను సూచిన వారిని జారనియ్యకుండా ఉంచేవాడు అచ్యుతుడు. అచ్చుత అంటే జారుట. అచ్చుత అంటే జారనియ్యడు. ఒకసారి ఆయన గ్రిప్పులోకి పోతే ఇక జారే ప్రశ్న లేదు. పోవడమే కష్టం తప్ప పోయి చేరామనుకోండి ఇక వదిలిపెట్టే నపునరచ పునరావస్థతే. నా చెపున రావు మళ్ళీ తిరిగి రావును ఇక్కడే ఉంటాను కాబట్టి అలాంటి మహానుభావుడి కటాక్షంలో పడితే మనకు మళ్ళీ సంసార బాధ ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అని స్వామి కోసం వీళ్ళంతా ఉబలాట పడుతున్నారు చెప్తాడు మహానుభావుడు ఎలాంటి వాడయ్యా పరమాత్మ అంటే స్త్రీయో నివాసః యస్యోరః పానపాత్రం ముఖం దృశాం బాహవః లోకపాలాణాం సారంగాణాం పదాంబుజం

ఆ మాత్రం చాలా విలక్షణుడు. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కావాలి. మనకు అన్నీ కావాలి. కదండీ? అమ్మవారికి ఏం కావాలి? పరమాత్మ యొక్క వక్షస్థలం కదా? స్త్రీయో నివాసః యత్య ఉరః ఏ మహానుభావుని వక్షస్థలము అమ్మవారికి నివాసము. పానపాత్రం ముఖాంబుజం. పరమాత్మ యొక్క ముఖము మనందరికీ పానపాత్ర. జోగినంత మధు జూరుకోవాలి. బాహవహ లోకపాలనాం. పరమాత్మ యొక్క బాహువులు అఖిల లోక పాలకులకు పానపాత్ర. అంటే కొందరు పాలకులు బాహువులను ఆశ్రయిస్తున్నారు. భక్తులు పాదములను ఆశ్రయిస్తున్నారు. కదా లోక జనులంతా కూడా పరమాత్మ యొక్క ముఖమును ఆశ్రయిస్తున్నారు. అమ్మవారు వక్షస్థలాన్ని. పానపాత్రం ముఖాంబుజం బాహవహ లోకపాలానాం సారంగానాం పదాంబుజం సారంగానాం అంటే మనం సామాన్యంగా ఏదో తుమ్మెదలు అంటాం. తుమ్మెదలకు పద్మము మరియు మకరన్నము తాగుతాం. ఇక్కడ ఎవరు తుమ్మెదలు? పరమాత్మ యొక్క ఏకాంత భక్తులను సారంగములు అంటారు. అంటే నిత్య సూర్యులు ఇత్యాదులు అన్నమాట. సనకాదులు, నారదాదులు, ఋషులు, మునులు, యోగులు, నిత్య సూర్యులు, పరమ ఏకాంత భక్తులు. వీరంతా సారం. వారందరికీ భగవంతుని భక్తులకు పరమాత్మ యొక్క పాదపద్మములే పానపాత్ర. మనకేం కావాలండి? పరమాత్మ ఎంత అందంగా ఉన్నా మనం స్వామి మీద మొఖం బాగుందంటామా? దగ్గర వర్షస్థలం బాగుందంటామా? మనం ఏం బతుకుంటాం ఏం చూస్తాం మనం? పాదాలే మాతు స్తనావివ శిశోహో అమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులాం అతులాంతరౌతే చెప్పాడు మనకు శ్రీ వేంకటేశ చరణౌ చరణాంతరౌ. లాంటివా పద్మాలు, అలా పద్మాలు. తల్లి ఎంత సౌందర్యవతి అయినా పచ్చిపాప ఒడిలోకి పోగానే అమ్మ నీ మొహం బాగుంది అంటుందండి.

మొహంతో ఆయనకి ఏం పని, పాపకి ఏం పని? ఎంత బాగుంటే ఈ మొహం. ఆయన పాపకి ఏం కావాలి? తన్నీయం కావాలి కదా. ఎలాగైతే శిశువు వట్టస్థలాన్ని స్వీకరిస్తుందో, భక్తుడికి పరమార్థం దొరికితే ఏం పట్టుకుంటాడు? అందుకే సారంగాణాం పదాంబుజం. ఏకాంత భక్తులకు పాదపద్మములు పానపాత్రలు. లోకపాలకులకు బాహువులు పానపాత్రలు. తక్కిన వారికి ముఖాంబుజము పానపాత్రము. అమ్మవారికి స్వక్షస్థలము నివాసం. మరి అలాంటి వాడు వస్తే ఎవరండీ చూడకుండా ఉండేవి? ఏ ఒక్కటో బాగుంటే కొందరేమో అన్నీ అలా ఉంటే ఇంకేం చేస్తాం? అది కాక చితాత పత్ర విజనైహి ఉపస్కృతః ప్రసూన వర్షైహి అభివర్షిత పథి విశంగవాస వనమాలయాభభౌ ఘనోయధార్కోడుప శాప వైద్యుతైహి పరమాత్మ నగరంలోకి ప్రవేశించగానే చితాతపత్ర ధ్వజనైహి ఉపస్కృతః తెల్లని గొడుగు ధ్వజములు అంటే ఈ చత్యములన్నీ కూడా వచ్చి వారితోటి ప్రసూన వర్షైహి అభివర్షితః పూల వర్షం కురిపించారు. పిశంగవాస పరమాత్మ ఎలా ఉన్నాడంటే పీతాంబరం పిశంగవాస పసుపు పచ్చ కదా పీతాంబరధారి వనమాలయ అతనికి వనమాల ఉంది కదా అలాగే పీతాంబరం ఉంది ఈ రెంటితో ఈ రెండు ఉన్నాయి తెల్లని గొడుగు ఉంది కదండీ ధ్వజములు ధ్వజము ఉన్నాయి పుష్ప వర్షము ఉంది. తెల్లని గొడుగు, ధ్వజము, పుష్ప వర్షము. పచ్చని వస్త్రము అన్నీ అన్నీ రంగుల. పూల మాల వనమాల అంటారు కదా సర్వ. ఇవన్నీ ఉన్న స్వామి ఎలా ఉన్నాడు ఉపమానం చెప్పండి చూద్దాం పోలిక ఏం చెబుదాం. ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడండి? ప్రపంచం ఏది దొరకదు. మరి ఏం చేయాలంటే ఎట్లా కూర్చోవడం ఉండవండి అన్నీ కలిపితే కూర్చున్నాడు. అన్నీ కలపాలి. ఏంటి డిమ్మి పగలు రాత్రిని కలిపితే సరిపోతుంది. ఎలాగయ్యా అంటే చెప్తున్నాడు ఘనః యథ అర్క ఉడుప చాప వైద్యుతైహి. మబ్బు ఎవరితోటి అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రధనస్సు, మెరుపు తీగలు తో కూడి ఉన్న మబ్బులా ఉన్నాడు.

ఇంకా అండి దొరుకుతాయి ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు అర్క ఉడుపు ఎక్కడ ఉంటారు మరి? మరి లేకుంటే కుదరదు మరి ఏం చేద్దాం దీన్ని అభూత ఉపమా అంటారు అలంకారాల్లో. పూత ఉపమా అని చాలా అంటే సమయం లేదు మరి ఇంకేం చేస్తాం అంత కానీ ఎక్కువ అందుకే అర్క ఉడుప చాప వైద్యుతైహి సూర్యుడు చంద్రుడు ఇంద్రధనస్సు అలాగే మెరుపు తీగరు తో కూడుకున్నా మబ్బు. స్వామి మబ్బు వాడుతున్నాం కదా మనకు సూర్యుడు చంద్రుడు అలాగే వైద్యుత మాకు చెప్తాం మెరుపు తీగలు పరమాత్మ యొక్క వనమాల సితాతపత్రం అంటే చంద్రుడు అన్నమాట అలాగే ప్రసూన వర్షైహి ఈ పుష్పాలన్నీ కూడా నక్షత్రాలు పారకలు. ఎడతాలు ఉండాలి, చంద్రుడు ఉండాలి, సూర్యుడు ఉండాలి, వెలుపు తీగ ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటిది ఒకేసారి పగలు రాత్రి. కలిస్తే కానీ పరమాత్మకు కొంచెం మనం పోలిక చెప్పొచ్చు అంటున్నాడు. ఆ రీతిలో ప్రవిష్టస్తు గృహం పిత్రోహో పరిష్వక్తః స్వమాత్రుభీవ వందే శిరసాసప్త దేవకీ ప్రముఖాః ముదా పరమాత్మ తల్లులకు నమస్కారం తల్లికి కాదు తల్లులకు నమస్కారం చేశాడు. వసుదేవుడికి 326 మంది భార్యలు. అందులోనూ పట్టపురాణులు ఏడుగురు. తకిలవాడంత పక్కన ఉన్నా కానీ ఎవరు ఎప్పుడు ఎంబడి ఉంటారు అన్నమాట. అందుకే స్వామి రాగానే ఏడుగురు తల్లులు వచ్చేసారు. అలా ఏడుగురు తల్లులకు స్వామి భవందే పాదములంటి అందరికీ నమస్కారం చేశాడు. అలాగే పరిష్వక్తః స్వమాత్రుభి తల్లులు పిల్లవాడిని ఆలింగనం చేసుకున్నారు. శిరసా సప్త దేవకీ ప్రముఖా ముదా తాహ పుత్రమంకమారోప్య స్నేహ స్మృత పయోధరాః హర్ష విఫ్వలితాత్మానః శిశిజుహు నేత్రజై పిల్లవాడిని తమ ఒడిలో తల్లు కదండీ బదులు కూర్చుని పెట్టుకొని ఆనంద బాష్పాలతో స్నానం చేయించారు అంటారు. ఇంతకాలం వచ్చారు పరమాత్మ కళ్ళు కాస్త మనస్సు కాస్త ఉప్పొంగి నేత్రముగా వర్షించి స్వామిని స్నానం చేయించారు. అది ఆలస్యతో స్వభవనం సర్వకామం అను తల్లికి తల్లులను తండ్రిని అందరినీ నమస్కరించి వారి ఆజ్ఞ తీసుకొని అప్పుడు తన భవనానికి వెళ్ళాడు స్వభవనం.

భవనం అంటే ఎంత చిన్నగా ఉందండి? అంటే చాలా చిన్న భవనము. ఆ భవనంలో 16,108 ప్రాసాదాలు ఉన్నాయి. చిన్న కంపౌండ్ అన్నమాట. అందుకోసమని ప్రాసాదాః యత్ర పత్నీనాం సహత్రాణిచ శోఢచ అది చెప్తున్నాను. శ్రీ పరమాత్మ యొక్క భవనంలో 16000 భవనాలు మళ్ళీ ఎనిమిది భవనాలు ఉంటాయి అష్టభావి ఉండరు మరి. ఇలా 16800 ప్రాసాదములు ఉన్నటువంటి భవనం. ఆ తన భవనానికి స్వామి వెళ్ళాడు. షోడచ పత్నియస్పతిం ప్రోక్ష్య గృహానుపాగతం విలోక్య సంజాత మనో మహోత్సవాః ఉత్పస్తుహు ఆరాత్. సహస ఆసనాశయాత్ సాకం వ్రతైహి ప్రీడిత లోచన ఆననాః భర్త మరి ప్రజలకు ఇతర వాళ్ళకి అంత ఉత్సాహం ఉంటే ప్రేమ ఉంటే సహతాహ తపన ఉంటే మరి భార్యలకి ఎలా ఉండాలండి పాపం. వాళ్ళ అందుకే ముందు రాలేదు. ముందు వచ్చామనుకోండి, మా పిల్లవాడా మీ పిల్లవాడా అంటారు. ఇంతనే కూర్చుంటాం ఎట్లాగ ఆయన ఇక్కడికే వస్తాడు కదా. అందరేమో ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనేమో. తన ఇంటికి తాను వచ్చాడు పాపం ఇంకేం లేదు. ఇలా వస్తే ప్రేక్ష గృహాగతం ఎంతో కాలం మరో దేశంలో ఉండి ఇంటికి వచ్చినటువంటి భర్తను విలోక్య సంజాత మనో మహోత్సవా మనకు పెద్ద పండుగ మనస్సులో. కొత్త పండుగ ఆవిర్భవించిందట. అంటే పరమానందం చెంది ఉత్తస్తుహు ఆరాత్ కూర్చున్న చోటు నుంచి లేచారు. సహసా ఆసనాశయాత్ సాకం వ్రతైహి ఎలా ఉన్నారు ఇంతకాలం? భర్త దూరంగా ఉన్నప్పుడు భార్య ప్రోషిత భర్తృక అంటారు పేరు. ఆ వ్రతం పేరే ప్రోషిత వ్రతం అంటారు. అందరూ ఆచరించాలి. నిత్యం సన్నిహితః యత్ర పతిహి ప్రేమ్నానురాగతః స్వయం విలోక్య మనసా చక్షుష ఉపశమన్నివ స్నాన, దాన, ఆసన, ఉపార్హన, భోజన, ఆచ్ఛాలనాది అని కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణులను, పరమాత్మను, విశ్వకులను.

వీరందరినీ తన భర్త ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అక్కడ ఆ పనులు విజయవంతంగా జరుపుకోవాలని వీరందరినీ నిత్యం ఆరాశించాలి. నిత్యము త్రికాలము మూడు సార్లు స్నానం చేయాలి. అలంకారములన్నీ నిషిద్ధములు ఏ అలంకారము చేసుకోకూడదని చేస్తాం. ఎందువల్ల అంటే మనకు కూడా వ్రతం ఉంది. వ్రతంలో ఉన్నప్పుడు. నెత్తికి నూనె రాసుకోకూడదు, దువ్వుకోకూడదు, పోడరు ఇవన్నీ ఎవరో ఉండకపోవచ్చు కదా. అలాంటివి ఏమీ చేసుకోకూడదు ఎందుకంటే దేహం మీద భోగ బుద్ధి కలగకూడదు. వ్రతంలో ఉన్నప్పుడు పరమాత్మ మనకు భోగ్యము, మనము పరమాత్మకు భోగ్యము. తప్ప మన శరీరం మనకు కానీ ఇతరులకు కానీ భోగ్యం కాకూడదు. దీన్ని ప్రోషిత వ్రతం అంటారు. వీళ్ళందరూ ఆ వ్రతంలో ఉన్నారు. కాబట్టి ఆ వ్రతం నుండి అలాగే లేచి వచ్చారు. వ్రతం నుండి లేచి వస్తూ వ్రీడిత ఆననైహి అంటాడు అందులో మనకు విడిత లోచన అననా చిన్న నును సిగ్గు అంటామే అది మొఖంలోనూ కన్నులలోనూ పడచూపిందట. ఎందుకు నును సిగ్గు అంటే ఈనాటి తోటి ఈ వ్రతమునకు ఉద్యాపన కదా స్వామి ఇచ్చాడు. కదా వ్రతమునకు ఉద్యాపన దొరికింది అన్న భావాన్ని కనులలోనూ మొఖంలోనూ సూచించారు. అనన తమాత్మజైహి దృష్టిభి అంతరాత్మన దురంత భావాః పరిరేపిరే పతిం ఇది సారా? అద్భుతమైనటువంటి లౌకికం. మర్యాద. ఏం చేయాలండి? ఎంతో కాలం దూరదేశానికి వెళ్లి చాలా కాలం తరువాత వచ్చినటువంటి భర్తను మరి ప్రియురాలు భార్య ఎలా స్వాగతం చెప్పాలి? ఆ బాగున్నారా అంటున్నాండి. మరి ఏం చేయాలి? న్యాయంగా ఆలింగనం చేసుకోవాలి. కానీ కొడుకులు ఎక్కడ ఉన్నారు? పుత్తురులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. మరి వీరందరూ ఉన్నప్పుడు తాము అలంగణ చేసుకోలేదు. కానీ భర్తను చూడగానే అలంగణ చేసుకోవాలి. అది శాస్త్రం. అందుకే పిల్లలను వెళ్ళండిరా అన్నారు.

పిల్లలు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు భర్తను. లేదంటే తామే కదా. అందుకనే ఆత్మజైహి అంతరాత్మనా దృగ్భిహి రెండు రకములు మూడు రకములుగా. భర్తను మూడు రకములుగా ఆలింగనం చేసుకున్నారు. ఒకటి పుత్రుల ద్వారా, రెండవది అంతరాత్మ ద్వారా, మూడవది కన్నులతో. అంతరాత్మలా దృగ్భీ అంటే ఎవరికీ అర్థమై ఉండదు. చమత్కారం ఏమిటంటే కన్నుల ద్వారా హృదయంలోకి చొప్పిస్తారు. లోపలికి వెళ్ళాలంటే ఏదో రంధ్రం కావాలి కదా? నేత్ర రంధ్రాల ద్వారా భర్తను హృదయంలో నింపుకుంటాడు. మళ్ళీ పొరపాటున బయటికి వస్తాడేమో అని కళ్ళు మూసుకుంటాడు. ఇది బయటికి రాదు అదన్నమాట. అంతరాత్మ ఆలింగనము అంటే నేత్రములతో ఆలింగనము అంటే మొత్తం కలిపితే భావముతో పరిరంభనము అన్నమాట. లౌక్యమైనటువంటి సామాజిక మర్యాదకు భంగం కలగకుండా అలాగే సముదా ఆచారానికి కూడా భంగం కలగకుండా తమలో ఉన్నటువంటి సరజమైనటువంటి ప్రేమకు విఘాతం కలగకుండా మూడు రకములుగా పుత్రుల ద్వారా, అంతరాత్మ ద్వారా, నేత్రముల ద్వారా, సంకల్పము ద్వారా భర్తను ఆలింగనం చేసుకున్నారు అంటున్నారు. తమాత్మజైహి దృష్టిభిహి అంతరాత్మన దురంత భావాః పరిరేభిరే పతిం నిరుద్ధమపి అస్రవదంబు నేత్రయోహో విలజ్జతీనాం మృగువర్య వైక్లవాత్ యద్యప్యసౌ పార్శ్వగతః రభోగతః ఒక్కసారి ఇంత కాలానికి భర్త వచ్చాడు అంటే ఆనందము పెళ్లికి అది ఆనంద బాష్పాలుగా బయటికి వస్తుంది. కదా? శాస్త్రం ఏమిటంటే వెడుతున్నప్పుడు కానీ రాగానే కానీ రక్తకు కన్నీరు చూపకూడదు. అయితే ఇది ఆనంద భాష్పాలు కాబట్టి చూపవచ్చు కొంచెం వినిహాయింపు ఉంది. ఇప్పుడు చూపవచ్చు అన్నా చూపకూడదు అన్నా అవి మాత్రం ఆగవు ఏం చేస్తాం అన్నారు.

నిరుద్ధమపి అత్రవదంబు ఎంత అరికట్టినా అయ్యో కన్యేడు మీరు రావద్దు రావద్దు అని ఎంత బలవంతంగా ఆపినా ఈ భావోద్వేగాన్ని ఆపుకోలేరు కాబట్టి అవి వచ్చేసాయి. నిరుద్ధమపి అస్రవదంబు నేత్రయోః విలజ్జతీనాం భృగువర్యా వైక్లవాత్ యద్యప్య సౌ పార్శ్వగతః ప్రభోగతః తదాపి తస్య అంగ్రీయుగం నవం నవం అంత ఉబలాటం, అంత ఉత్సాహం, అంత తహతహ, అంత తపన ఎందుకండీ ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాడు కదా. ఎవడుంటాడు భర్తే కదా, ప్రియురాలు భార్యలే వాళ్ళంతా. యద్యప్యసౌ పార్శ్వగతః ఎప్పుడు వారి పక్కనలోనే ఉంటాడు. రహోగతః వారితోటే ఏకాంతంలో కూడా ఉంటాడు. మరి ఏకాంతంలో వారితోటే ఉంటాడు ఎప్పుడు వారి దగ్గరలోనే ఉంటాడు అయినా అత్ర అంఘియుగం నవం నవం. అయినా పరమాత్మ ఎప్పటికప్పుడు కొత్తే. నిత్యనూతనుడు. మావాడే అనడానికి వీల్లేదు ఆయన ఏవాడో మనకెందుకు తెలుసు. ఎవరివాడో ఏం చూస్తుంటాడో ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో ఏమి అర్థం కాదు. తదాపి అస్య అంగ్రియుగం నవం నవం పదే పదే కావిరమే తత్పదాత్ అంతే కాదు మా భర్తే కదా రోజు చూస్తున్న ముఖమే కదా ఇవాళ ఏం చూడాలి అనుకొని ఎవరైనా ఊరుకుంటారా అండి ఆయన దగ్గర. ఎందుకంటే మహా చంచల అని ఒక ఆమెకు పేరు ఉంది పరమ చంచల. చంచల చపల అన్నాడు అమరకోట అని. ఎవరికండీ పేరు అది? లక్ష్మి. అమ్మవారికి ఏం పేరు? చెంచల చప్పల పిచ్చ ఇక్కడ ఈ జదులో పడితే ఒక రూపాయి ఒక అరగంటలో 100 రోజులు మారుతుంది. ప్రతివాడు నా రూపాయి అంటాడు ఏ రూపాయి అంటుంది సార్ నీకు? ఆమెకు పేరు చెంచల. ఏ ఒక్క చోట ఏ ఒక్క క్షణము ఉండదు. అంత చపలైన లక్ష్మీదేవి ఈయన పాదాన్ని పట్టుకొని ఇప్పటికి వదలటం లేదు. ఇక మనం ఎవరికి పెడతాం వాడిని? ఎప్పుడు తిరిగి ఆమె తిరగకుండా కుదురుగా కూర్చున్నదంటే ఇక ఇతరులు ఎవరు ఆ పాదాన్ని ఎవరికి పెడతారు? పదే పదే కా విరమేత తత్పదాత్ చలాతి యత్ శ్రీహి నజహాతి కరిచిత్ పరమ చంచలైనటువంటి అమ్మవారు కూడా ఏ మహావుని భావుని పాదాలను ఏ క్షణము కూడా విడిచిపెట్టనప్పుడు

ఎవరు పిలిచిపెట్టారండి స్వామిని అందువల్ల ఏవం నృపానాం సితిభార జన్మనాం అక్షౌ గుణీభి పరివృత్త తేజసాం విధాయ వైరం ససనహాయ ధానలం మిధో వధీన ఉపరతః నిరాయుతః పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటి అంటే తాను ఆయుధం జోలికి పోలేదు. నిరాయుధుడు. ఏ ఆయుధాన్ని పట్టకుండా బ్రహ్మాండమైనటువంటి పద్మి లక్షల సైన్యాన్ని ధ్వంసం చేశాడు. ఆయసాలు ఉన్నవారిలో వైరం పుట్టించాడు. ఏదన్నా ఒకటి దహించబడాలి అంటే కొంచెం నిప్పు ఉంటే చాలు. దానికి కాస్త గాలి తోడైతే ఇక వేరే మనం పెట్టవలసిన పనిలేదు నిప్పును. కదా ఉన్న నిప్పుకు లేకపోతే అదేమో ఫ్యాన్ తిప్పామనుకోండి అదే కాలిపోతుంది. ఇలాగే సహజంగా మనస్సులు ఆలుముకొని ఉన్న వైరాన్ని ఎగదూచాడు. ఆయన ఆయుధం పట్టుకోడు. వాళ్ళని వాళ్ళని కొట్టాడించుకోడు. మొత్తం ధ్వంసం ఉంది. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నిరాయుధునిగా ఇంత భూభారాన్ని భూభారాన్ని తొలగించాడు నిరాయుధునిగా. ఐదం పట్టుకోవాలి, యుద్ధం చేయాలి, ఎన్నెన్నో చంపాలి, ఎన్నో గొడవ చేయాలి. కానీ పరమాత్మ ఏమీ లేకుండానే భూమి యొక్క భారాన్ని తొలగించిన మహానుభావుడు అంటే అతను అఘటన ఘటనాతనంతుడు. అదే అంటే ఏవం నృపాణం క్షితిభార జన్మనాం భూమికి బరువు కలిగించడానికే పుట్టిన రాజులం అక్షౌహూణీభి పరివృత్త తేజతాం రాజులు కూడా ఒక్కళ్ళు ఉంటే కోపము ప్రతాపము పొగరు మదం ఉండవు. ఎప్పుడు ఉంటాయి? ఎంబడి సైన్యం ఉందనుకోండి. కదా? సైన్యం ఎంత ఉంటే అంత వీడికి మదం ఎక్కుతుంది. అందుకే పరివృత్త తేజసాం అక్షౌషునీతి వాడు ఉన్నాడు. ఏ మహానుభావుడు? జరాసంధుడు. జరాసంధుడు మొట్టమొదటిసారి కృష్ణుడి మీదకి వచ్చింది 23 అక్షోవిళ్ళ సైన్యంతో. అంటే ఇక దుష్ట శిక్షణ ప్రారంభం అన్నగారు రండి పోదాం అన్నారు. అప్పుడు మొదలట కౌన్సిల్ ఒకసారి ఎక్క కాదు ఆయన.

అది లెక్కే కాదు. మరి కౌన్సు మనం చెప్పుకునే కౌన్సుని మనం అబ్బో మహానుభావుడు ఇంతవాడు అంతవాడు వాడు కిమ్మింద్రియ అర్భవీరియన శంభునావ రహోజుస కిమ్మిశ్నాయ చెప్పాడు కౌన్సుడే. వాడు ఇంద్రుడా వారి బలం ఎక్కడ ఉంది? విష్ణువా దాక్కొని ఉంటాడు. శంకరునా తపస్సు చేసుకుని కూర్చున్నాడు. వీళ్ళంతా యుద్ధం చేస్తారా? వీళ్ళు అన్న వాడు కౌన్సులు. వాడు ఇలా తీసి అలా పడేశాడు. పడేసి వాని చంపడం ఒక లెక్కే కాదంట. అది లెక్కే కాదంట. కౌసుడిని చంపింది ఎందుకయ్యా అంటే భూభారం తొలగించడానికి నాంది అది. ముందు మంగళం పూజ చేస్తాను చూడండి అద్భుతంగా ఉంటుంది. సో ఆరతి ఇచ్చాడు అని అన్నారు వాడిని చూసి. ఆ పని అయిపోయింది. అప్పుడు వచ్చాడు జరాసందు రేపు మూడు మనిషి ఇస్తాడు. అప్పుడు బలరాముడు కృష్ణుడు నాకు ఇందులో వస్తుంది బయటికి వచ్చి. మధానగరం బయటికి వచ్చేసి పైకి చూస్తే ఇద్దరు రథాలు వచ్చేసాయి. అప్పుడు సుదాశరము, పాంతజన్యము, ధనుస్సు, స్వామి యొక్క ధనుస్సు, ఆ నాలుగు స్వామి గుర్రములు, రెండు రథాలు ఇవన్నీ వస్తే అప్పుడు అన్నగారు ఇది అధిరోగించి ఇక మొదలు పెట్టండి. మనం వచ్చిన పని ఇప్పుడు మొదలైంది అంట ఘోరమైన యుద్ధం చేసి మొత్తం 23 లక్షల సైన్యాన్ని భోజం చేసి బలరాముడు అమాంతం దూకి జరాసంధుడిని ఆ నాగరి మెడకేసి లాగాడు, బలరాముడికి రెండు ఆశాలు ఉన్నాయి తెలుసు కదా ఒకటి నాగరి ఒకటి. రోకల్. తెలుసా ఏమిటో? ఇలా ఉంటుంది నాగేల్. మరకేసి లాగుతాడు. రోకల్తో ఒక్కడు తల మీద ఒక్కడు వేస్తాడు. ఇంకా వాళ్ళు ఇట్లా వేస్తారు. ఇలా గుంజడం ఇలా వేయడం. అంతే ఈ మళ్ళీ బతుకువాడు ఏది ఆచరించలేదు అన్నమాట అది ఆయన లెక్క అలాగే నాగలు వేశాడు రోకలు లేపాడు ఆ అన్నయ్య అన్నయ్య వద్దు వద్దు వాడిని వెళ్లి కొట్టు వాడు పోనీ వాడు ఇప్పుడు దంపొద్దు పోనీ. తమ్ముడు చెప్పాడు కదా ఇది ఇది. వాడు పోయిన తర్వాత ఏంటి కృష్ణ పిచ్చితనం ఇది. దొరికినోడు వదిలేయడం అంటా ఏంటి? అన్నయ్య మనం వీడిని చంపడానికి రాలేదు. వీడిని చంపితే ఇప్పటితో ఇక్కడితో ఆ కార్యక్రమం పూర్తి. అది చేయకూడదు వాడిని వదిలిపెట్టాలి. మరి ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ అందరినీ కొడగొట్టుకొని వస్తాడు మళ్ళీ సైన్యం వస్తుంది. సైన్యాన్ని కొడగొట్టు వాడిని పంపించాడు. అందరినీ మనకేం సినిమా వాడే తీసుకొస్తాడు. మనం ఇక్కడే ఉన్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు మనం మొదలు చేద్దాం మళ్ళీ పోనీ అదే కృష్ణ బాయ అంటే దాన్నే అంటారు.

మా చక్క చమత్సా అనేటువంటి ఎంత మాయ. పాము కదరరు అక్కడే ఉంటారు. వాడు తీసుకొని వస్తుంటాడు. వీడు ఇప్పుడు అక్కడే చంపేస్తుంటాడు. నువ్వు మళ్ళీ వస్తావా రా మళ్ళీ స్వాహా. 17 సార్లు చేశాడు ఆలోచించండి. ఒక్కొక్కసారి ఇది మూడు అక్షోదయం ఉంది. ఇది మూడు ఇంటూ పదిహేడు ఎన్ని ఏరియా చూడండి మనకు. ఎన్ని ఇరవై మూడు ఇంటూ పదిహేడు అంటే ఏ మూడు వందల అరవై ఒకటో మూడు వందల అరవై అని అక్షోదయం సైన్యం అవుతుంది. అంత సైన్యాన్ని శోధం చేసింది. ఇక 18వ సారి వచ్చాడు. మరి ఎప్పుడు వాడే ఓడిపోతుంటే పాపం చిన్నబోతాడు కదా. ఒకసారి వాని కూడా గెలిపిద్దాం అని సైన్యం ధ్వంత చేసినాక ఇద్దరు పారిపోయారు. తనెంత తనెంత వాడొచ్చు. వాడికి ఎందుకు అయింది? నేను 18 సార్లు కృష్ణుడిని ఓడించాను అని చెప్తున్నాడు. 18వ సారి ఓడించాడు. ఎవడు మాత్రం 18 సార్లు నేను కృష్ణుడిని ఓడించాను. ఒకసారి ఓడిపోతే మళ్ళీ రెండు సార్లు ఎందుకు పోయేవో అని పక్క వాడు అడిగాడు. స్వాపాగం ఉండదు. అంటే 18వ సారి వాడు గెలిచాడు. 17 సారి ఈయన గెలిచాడు. ఆహియాల్లేవు. తాము అంతే అట్లా నిలబడడం బొమ్మలా నిలబడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అందరూ స్వాపాగం. ఇది అంటే నిప్పు ఉన్న చోట. కొంచెం గాలి పడేస్తే అదే కాలిపోతుంది మనకు ఎందుకు? ఇలా నిరాయుధుడై భూమికి బరువును కలిగించడానికి పుట్టిన రాజులను, రాజుల సైన్యాన్ని. సమూలంగా రచింపచేసినటువంటి లీలామానుష విగ్రహుడు పరమాత్మ. ఏవం నృపానాం క్షితిభార జన్మనాం అక్షౌహుణీభి పరివృత్త తేజసాం విధాయ వైరం శ్వతనహాయ ధానలం మిధోవధేన ఉపరతః తానెవరిని చంపలేదు వాళ్లే ఒకరినొకరిని చంపుకున్నారు మిధోవధేన. కానీ ఇక్కడ ఉన్నాడు సౌరవులు పాండవులను పాండవులు కాదు. ఈ సైన్యం ఆ సైన్యాన్ని చంపింది ఆ సైన్యం ఈ సైన్యాన్ని చంపింది. చంపరేమో ఎవరైనా మిగులుతాడేమో చంపిద్దాం అని ఆయన కూర్చున్నాడు అక్కడ. అది సాక్షి ఎందుకంటే వాడు మిగిలినోడు చూడు అని చెప్తారన్నమాట. అది వాడు చంపేస్తాడు. ఆ అయిపోయింది అయిపోదాం బొమ్మ అంటాడు. తాను యుద్ధము చేయడు, తాను ఆయుధము పట్టడు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి వైరాన్ని అది ఇంత ఉంటే ఇంత చేస్తాడు చెప్పింది కదా బాయబాణం.

నువ్వు నువ్వు భాగం ఇయ్యవా పాండవులకు? ఇయ్యకూడదు నువ్వు బతుకుతావా? నువ్వు ఇయ్యకున్నా బతకవు ఇయ్యకున్నా బతకవు ఎందుకంటే ప్రతిగీయం చేశారు వాళ్ళంతా. వాడు ఊరుకుంటాడు ప్రతిగీయం చేయు నేను తప్పకుండా ఏం ఊరుకోను. ఈ కరుణుడా వీడు నిన్ను ఏం కాపాడుతాడో వాడే చస్తాడు. ఇవాళ ఇంకా వారికి కోపం వస్తుందా ప్రేమ పడుతుందా అండి? తరుణుడు అది వేరు రైడ అని నొత్తురు సత్తురు చెప్తారు రాజారాజ. ఎవడు ఏం చేయలేడు నువ్వేం బతకవు. మా చెదగారి కాదు ఏదో మాట తెచ్చించుకున్నా అనవసరంగా పోయేం ఎందుకు బాగుందామని కోరారు. నువ్వు ఇయ్యకునా ఇచ్చినా నువ్వు బతకవు ఇయ్యకునా బతకవు. అనంగా ఎందుకు ఇస్తాడు ఇచ్చేవాడు. ఎగ దోసి మన భయం అంట రెచ్చగొడదాం అంటాం కదా అలా పూర్తిగా రెచ్చగొట్టి నేను వినను అన్నాడు చెప్పాం కదా దుర్యోధనునికి యుద్ధం వద్దురా అంటే చేస్తాను చేస్తాను చేస్తాను అన్నాడు. నేను యుద్ధం చేస్తాను అన్నాడు దుర్యోధనుడు. స్వామి యుద్ధం వద్దురా యుద్ధం వద్దురా బాగుండురా అంటే నేను యుద్ధం చేసి తీరుతాను. అదే అర్జునుడు నేను యుద్ధం చేయను అంటే చేయను అన్నాడు. మరి స్వామి ఉద్దేశం ఏమిటి అండి? ఇది చేయడమా మానడమా? చేయించాలి. పరక్షయం కావాలి. కానీ నేను చేయించి వాళ్ళే అదే వాళ్ళే అనుకున్నారు నేనే చేస్తాను. చెప్పాం కదా మనకు. ముద్దాలకుడు గాలవముని చెప్పు నా మహానుభావుడు. ఆ మహానుభావుడు వచ్చి స్వామి అన్నబలంతా చేశావు కదయ్యా అని అన్నాడు. ఒక్కడిని మిగిలించలే కదా. మరి ఇంత బాగా అనయ్యా సఫలం అన్నాడు. నేనేం చేశానయ్యా బాగా ఇక్కడ రాయబారి కూడా దూతగా వచ్చి కూడా చెప్పాను దుర్యోధనుడికి వినకుంటే నేనేం చేస్తాను అన్ని రకాలు చెప్పాను నేనేం చేస్తాను అంటే ఈ కబుర్లు వేరే మాటలకు చెప్పు నువ్వు అనుకుంటే చేయలేవా అఘటన ఘటన సమర్ధులవు నువ్వు నిజంగా దుర్యోధనుడు మారాలనుకుంటే మరి మాస లేకపోయావా? మనసులో పెట్టుకొని మొత్తం కవ్వు నాశనం చేశాడు. నాకు తెలుసులేవయ్యా నీ పట్టపాతం. చెప్పు. మాస లేకపోయావా? ఏం చేస్తున్నాడు ఏం చెప్పాలంటే సరే పాపం. నాయనా ఎందుకు వచ్చిన వాళ్ళనయ్యా సాయంకారం అయింది సంజాలం చేసుకోకుము. మరి ఏం చేయాలి? ఆ మహానుభావుడు వదిలేకపోయాడు కూర్చోండి. సంధ్యావందనమా? నిజంగా నువ్వు సంధ్యావందనం ఎందుకు అయ్యా? అన్ని సంధ్యావందనాలు ఏ పరమాత్మ ముఖాన్ని చూడటానికి చేస్తామో ఆ స్థలం ఎదురుగా నువ్వే ఉన్నావు. నువ్వు దాని మీద సంధ్యావందనం అయిపోయింది. సమాధానం చెప్పండి. నువ్వు వదిలేయట్లేదు రా బాబు. సరే నాయనా సంతోషం బాగా అడిగావు. మరి న్యాయంగా ఈ ప్రశ్న ఎలాంటిది చెప్పు. ఇబ్బంది కలిగించేదండి కదా. మరి నేను అనుకున్న పనలన్నీ చేయగలిగితే నీ నుండి ఇలాంటి ప్రశ్న రాకుండా ఇది చేయలేకపోయాను.

అరే నువ్వు ఊరుకోవచ్చు కదా, నువ్వు అడగకూడదు ఉంటే నువ్వు అడగకుండా ఊరుకుంటావు ఎందుకు అనుకోలేదు ఏమోనండి. అయినా మీకు కావలసినవన్నీ ఇచ్చాను. వాటిని ఎలా వాడుకోవాలో కూడా చెప్పాను. స్వతంత్రుడిని నేను వాడుకుంటానంటే నీ దగ్గర రాదు. నాకు చేత కాదు చెప్పు అంటే చెప్తాను. ఇది సాక్షి భాష్యం. శరీరం ఇచ్చాను, అవయవాలు ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, అంతశ్చరణ ఇచ్చాను, చిత్తం ఇచ్చాను, వాటి పనులను ఇచ్చాను, ఇలా ప్రవర్తించండి అని చెప్పాను, అర్థం కాకుండా వేదాలు ఇచ్చాను, పురాణాలు ఇచ్చాను, ఇతిహాసాలు ఇచ్చాను, ధర్మశాస్త్రాలు ఇచ్చాను, అందులో గైడ్లు అన్నమాట గైడ్లైన్లు. అవి చూసుకోమన్నాను. నేను చూసుకుంటాను, చదువుకుంటాను, అర్థం చేసుకుంటాను, నేను ఆచరిస్తాను అంటే నీ కర్మ అంటాను. అవన్నీ నాకు వచ్చు స్వామి నువ్వు చెప్పు వింటాను అంటే చెప్తాను. వీడు చెప్తే చెప్పు వింటాను అన్నాడు అర్జునుడు రమరాజు. వాడిని నేను చేసుకుంటాను అన్నాడు. వాడికేమో వాడికి వీడికి నాకే కర్మ లేదండి. ఆయనకేమో ఉందండి. కొట్లాడుకోండి, తాగండి. అయ్యో మేము తాగవండి బదుగుతాం రండి, ఆశ్రయించండి. ఇదే పుష్కర ఫలాశవతు నిర్లేపః. అక్కడే ఉంటాడు కానీ ఎలా ఉంటాడు? తామరాకు మీది నీటి బొట్టులా ఉంటాడు. దాని మీదనే ఉంటాడు అంటుకోదు. ఇళ్ళలోనూ ఉంటాడు. పాండవులో ఇవే ఉన్నాడు అభిణుడిని చంపించలేదా? మామే వాళ్ళు అన్నాడా? మరి వెంట కట్టుకొని అర్జునుని దూరంగా తీసుకొని పోయి మరి తన్ని. నాకు నీవాడు నావాడు లేరు. వాడితో కొంత పని కావాలి అయింది మరి వాని పని అయింది. ఏం చేస్తాం? ఎంతో కష్టపడి, ఇష్టపడి షాపుకి పోయి ఓ వేలు పెట్టి ఓ పట్టుచీర కొంటాం లేదా పట్టుతో కొన్నాం, ప్రేమపడి కొన్నాం, మోజుతో కొన్నాం. ఓ నాలుక అటుక్కున్నాం, చినిగిపోయింది ఏం చేస్తాం? దాచుకోలేమే. మనే ఆ తల పడేం. ప్రేమ కొన్నావు కదా మరి. పని ఉన్నంతవరకే పని అయిపోతే మనమంతా ఆయనకు కొట్టుబట్టాలి. ఆయన అతుక్కుంటాడు అతను పడేస్తాడు ఏం భయం ఎందుకోసమని తనకంటూ తాను ఎలాంటి ఆయుధమును పట్టించుకోకుండా ఎదుటి వారి ఆయుధాలతో వారి ఆయుధాలతోనే ఒకరినొకరు వారు. సంపుకునేలా చేశాడు. ఎలాగయ్యా అంటే శ్వసనః యథా అనలం. వాయువు ఎలా అగ్నిని ప్రోత్సహింపజేస్తుందో మిధోవధేన ఉపరతః అందుకే నిరాయుధః.

ఎలాంటి ఆయుధము లేకుండానే వారి వారిని వారిలో వారిని పరస్పరం ఒకరిని చంపుకునేలా చేసి భూభారాన్ని పరగించి ఇప్పుడు నీవు దాని నుండి విరమించావు అంటే పని అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ లోనే ఉండాలి. ఇంక పని ఏముంది? మిదోవధేన ఉపరతః నిరాయితః సయేష నరలోకేస్మిన్ అవతీర్ణః స్వమాయయా రేమే స్త్రీ రత్న కూటస్తః భగవాన్ ప్రాకృతో యథా సయేష నరలోకే అస్మిన్ అవతీర్ణః ఈ పరమాత్మ ఇలాంటి మహానుభావుడు తన మాయతో ఈ మానవలోకంలో అవతరించాడు. అవతీర్ణస్వరోయయ్య వేమే స్త్రీ రత్న కూటస్తః ఈ లోకంలో అవతరించాడు కాబట్టి నరునిగా అవతరించాడు కాబట్టి మానవుల యొక్క సహజమైనటువంటి ప్రలోభాలకు, వ్యామోహాలకు దూరంగా ఉండకూడదు కాబట్టి స్త్రీ రత్నకూటస్తః ఉత్తమ శీల సమూహము మధ్యన ఉండి వారితో రమించాడు. ఎలా? ప్రాకృతః పామరునిలాగా. భగవాన్ ప్రాకృతో యథా అతను పరమాత్మే కానీ ఎలా వారితో రమించాడు పామరు ఉండాలి అంటే ఏ మాత్రం జ్ఞానము లేనివాడు ఎలా స్త్రీ వ్యామోహపరుడు. స్త్రీ లంపణుడు అంటామే అలా లంపణుడైన వాడు ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించు. చూచే వాళ్లకు ఏం కనబడుతుంది? పరమాత్మ కనబడుతుంది. మరి ఏం కనబడుతుంది? 16 వేల మంది అండి ఆయనకు. ఇది లెక్క ఉన్నది. కదా? ఓ ఎనిమిది మంది సరిపోతామో ఒకరు. ఇది లెక్క ఉన్నది. మా సార్ పెళ్లి కాకముందు ఎంతమంది గోపికలు? ఏం లెక్క పెడదాం అండి? చెప్పాం కదా? రేపల్లెలో 5 లక్షల ఇండ్లు ఉన్నాయి. గోపాల్ ల ఇల్లు 5 లక్షలు. ఆ రోజుల్లో ఏంటి ఏం నియంత్రణ కుటుంబ నియంత్రణ అప్పుడు లేదు కాబట్టి కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక ఐదుగురు అమ్మాయిలు అనుకుందాం. కన్యలు 5 లక్షలు ఇంటూ 5, 25 లక్షల మంది గోక్కలు ఉన్నారు. మరి ఏం లెక్క పెడదాం? ఇలా వాళ్ళు ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు మరి ఇంత మందితో వివరించాడు స్వామి అంటే మనందరికీ ఏం తెలియబడుతుందండి? ఆయనే.

గోపికాజారుడు స్త్రీలంపటుడు అనిపిస్తుంది. పరమాత్మయే అనిపించకూడదని చేశాడు. అలా చేస్తుంది పరమాత్ముని అని చెప్పుకున్నాను. పరమాత్మ అంటే అలాంటి వాడే. ఎలాంటి వాడు? ఎక్కడ ఉన్నా అది అంటదు. బురదలోనే ఉంటాడు బురద అంటదు. పాపంలోనే ఉంటాడు పాపం అంటదు. సూర్య భగవాన్ ప్రతిబింబము మడుగులో పడుతుంది. ఆ బురద నీరు బురద ఆయనకు అంటుతుందా? ఉంటది. అమృతంలో ఉంటాడు అది అంటుతుందా? ఉంటది. మరి పరమాత్మకు నాకు కావాలనుకుంటే మనకు అంటుతుంది. ఇదంతా మనకు కావాలి ఆయనకేం కావాలి? చూసే వాళ్ళకు మాత్రం ప్రాకృతిని లాగా వ్యవహరించాడు. ఎందుకంటే పరమాత్మ ఒక పదం చెప్తున్నాడు మనకు ఈ శ్లోకం బాగా జాగ్రత్తగా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉద్దామ భావ పిశున అమల వల్గు హాస వ్రీడావలోక నిహతః మదనోపియాసాం సమ్ముక్ష్య చాపమజహాత్ తవదోత్తమాస్తాః యస్య ఇంద్రియం విమధితుం కుహకైహి నసేకుహు పరమాత్మకు పుస్తకం ఏమిటంటే భగవంతుడిని తమవశం చేసుకోవాలని అతని ప్రియురాలు 25 లక్షలు ప్లస్ ఈ 16 వేలు ప్లస్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ప్రియురాలు అనబడిన యువతి కృష్ణ పరమాత్మను తనవశం చేసుకోవాలి. అంటే మగవారిని తమ వశం చేసుకోవడానికి ఆడవారు ఏ ఏ ట్రిక్కులు ఉపయోగిస్తారో అవన్నీ ఉపయోగించాలి. ఏమిటవి? ఉద్దామ. హాస భావ పిసున అమల వలుగు హాస వ్రీడ అవలోక నిహతః ఉద్దామమైనటువంటి భావము దాన్ని సూచించేటువంటి చిరునవ్వు దాన్ని చూసేటువంటి కాస్తంత వలుగు హాసమట అంటే వంకర నవ్వు అట. చిరునవ్వు ఒకటి, పెద్దనవ్వు ఒకటి, వంకరనవ్వు మరొకటి. కడగంటి చూపు అంటాం అది మరొకటి. కనుబొమ్మలను క్రిందికి మీదికి చేయుట మరి ఒకటి. పెదవిని పంటితో కొరకొనుట మరి ఒకటి. ఇలాంటి.

రకరకములైనటువంటి వీలావలోకనం తలకాస్త వంచి తలకాస్త ఎత్తి సిగ్గుతో చూచుకోననట్టుగా ఉండేటువంటి అవలోకనములు ఇవన్నీ ఏమిటి అంటే మగవారిని ప్రియుణ్ణి తాను గీచిన గీడు దాటకుండా తన వశంలో ఉంచుకోవడానికి ఆడవారు సహజంగా ప్రయోగించేటువంటి ఉపాయాలు అంగములు అంటారు. కృష్ణ పరమాత్మను తన వచనంలో ఉంచుకోవడానికి 16000 మంది ప్లస్ 25 లక్షల మంది ఇన్ని చేస్తే వీళ్ళందరి చేత చేయబడినటువంటి ఈ అన్ని రకాల ప్రయోగాలను చూచి పాపం మన్మధుడు తన ధనుస్సు బాణం అవతల పారేసి పారిపోయినాడు. అమ్మ బాబోయ్ వీడి దగ్గర నేను ఉంటే నాకైతే ఏమిటో సమ్మోహిత నిహతః అన్నాడు వాడు చచ్చారు బొమ్మతో నేను బతకలేను అని చాపం ఆచు అజహాత్ రమదోత్తమా మనమధుడు తన తన స్థితి అవతల పారేసి ఒకటే పరుగు నేను ఉండాల బాబు నేను వీళ్ళ దగ్గర ఉంటే మోహం వాళ్ళకాను నేను మోహం చేస్తే నా దగ్గర ఏంటి అని మనమధుడే ధనుర్బాళాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కానీ ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నించిన యత్య ఇంద్రియం విమధితుం ఉహకైహి నచేకుహు ఏ పరమాత్మ యొక్క మనస్సును మదింప చేయలేకపోయారు. అలా అవనేటి కుహకములు అంటే కపటములు. కపట భావములతో ఇంతమంది ఇన్ని ఇన్ని రకమైన కపట భావములతో ఏ పరమాత్మ యొక్క ఇంద్రియమును చలింప చేయలేకపోయారో అందుకే ఆయన్ని ఏమంటారు? పరమాత్మ మన్మధుడే భయపడి పారిపోయాడు తప్ప ఆయన నాన్నగారు కాబట్టి వీరు ఈయన దగ్గర ఇవేమీ ఏ వేషాలు, ఏ హావాలు, ఏ భావాలు, ఏ నటనలు, ఏ సూపులు, ఏ ప్రయోగాలు ఏవి పని చేయలేకపోయాయి అంటే. అతను కేవలం సూపరులకు ప్రాకుతుని లాగా మెలిగాడు తప్ప చాలామంది ఏమంటారంటే సత్యభామ విధేయుడు అంటాం మనం. సత్యభామ చెప్పినట్టు వింటాడు ఆమెకు పూర్తిగా దాసుడిలాగా ఉంటాడు కరెంటే అండి. ఏం చేశాడు అతి భావనం? ఇంత మంది ముందర కాళ్ళు పట్టించాడు. ఎవరి కాళ్ళు తన కాళ్ళు.

రుక్మిణి కాళ్ళు పట్టింది. సవతి సవతిని ఏ రుక్మిణిని అవమానాల పాలు చేసిందో అందరి ముందర ఆమె కాళ్ళు పట్టించాడు. నేను తప్పు చేశానని క్షమాపణ చెప్పించాడు, చెంపలు మరి తానే వాయించుకున్నాడు. మరి విదేయుడా కాదా ఇప్పుడు? విదేయుడు ఆయన చెప్పినట్టే విన్నాడు. సత్యభామ వృత్తాంతం అద్భుతమైన వృత్తాంతం. ఎలాంటిది అంటే పరమాత్మ మనం చెప్పినట్టే వింటాడు. కానీ పరమాత్మ మనం ఏం చెప్పాలో అది చెప్తే వింటాడు. ఏది చెప్పినా వింటాడు కానీ మనకే బుద్ధి తెచ్చుకుంటాడు. అది వా మీ అడిగింది నేను దానం చేస్తానయ్యా ఆ సరే అని. చెయ్యి. మిమ్మల్ని మళ్ళా నేను కొంటాను కొను. తెలియగాకుంటే ఏడు. మనకంటే నాకు ఇల్లు కావాలి, నాకు వాకిలి కావాలి, నాకు సంపదలు కావాలి, నాకు మరేమో కావాలి. ఇవన్నీ కావాలంటే అన్నీ ఇస్తుంటాడు. అయ్యో బాధలు వచ్చింది మరి ఏడువు నువ్వు అడిగావు. నువ్వు అడిగితే ఇచ్చాను. నువ్వు కోరావు కదా ఇచ్చాను. ప్రజమామ కోరింది ఇచ్చాడు. భయ కాలేదు ఏడ్చింది. అయ్యా తప్పు అయింది ఎప్పుడు దానికి రా. అతను ఎవరికీ వశ్యుడు కాదు. ఒక్క భక్తులకు తప్ప అది కూడా త్రికరణ శుద్ధిగా భక్తులైతేనే. భగవంతుని కంటే ఇతరమైన దాన్ని కోరని వాళ్ళకి అతను వసరవుతాడు తప్ప వేటిని కోరినా అతను వసరం కాడు. దీనికి దృష్టాంతం ఏమిటయ్యా అంటే ఇదే. ఇంతమంది 16000 మంది భార్యలు కూడా అతని మనస్సును కొద్దిగా కొద్దిగా కూడా చలింప చేయలేకపోయారు. ఇన్ని రకాల భావాలు ఒకటి కాదు. ఎన్ని రకాల భావాలు మగవారు వృద్ధం చేసుకోవడానికి స్త్రీలు సహజంగా ఉపయోగిస్తారో వారు ఉపయోగించిన భావాలకు వాడే పారిపోయాడు భయపడి స్వామి మాత్రం తేలించలేదు. ఇది పరమాత్మ యొక్క పరమాత్మత్వం. తమయం మన్యతే లోకః అసంగమపి సంగినం ఇలాంటి పరమాత్మను ఈ లోకము నిస్సంగుడైన సంగుడిగా స్త్రీ సంగుడు ఆడవారి వెంట తిరుగుతారండి ఆడవారు అంటే మహా మోదండి అని

అందరూ చెప్పుకుంటున్నారు. ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపురునువానం యతః అభూతః. కారణం ఏమిటంటే ఆత్మౌపమ్య. ఒక శాస్త్రం ఉంది కదా, ఏం చేయాలంటే ఆత్మవోత్సర్వభూతాన్ని అన్నారు కదా. అందరినీ తనలా చూసుకోవాలి కదా. అందరినీ ఎందుకు ఆయన ఒక్కడినే చూసుకుందాం అనుకున్నారు పరమాత్మని. తనలాగా అంటే ఎలా తాను స్త్రీలోడుడో పరమాత్మ స్త్రీలోడు. సరిపోయింది కదా అట్లా. ఆత్మ ఉపమ్యముతో వాళ్ళు పరమాత్మను సంఘిగా చూస్తున్నారు తప్ప అతని యొక్క పరమాత్మత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏది ఈశన ఈశస్య ప్రకృతిస్తోపి తద్గుణైహి నయుజ్యతే ఇదేంటి? పరమాత్మ యొక్క శాసనం అంటే అది. పరమాత్మ యొక్క ఈశత్వం అంటే అది ఈశస్య ఈశనం. ఏంటిగో ప్రకృతి గుణములలోనే ఉంటాడు అది ఆయనకు అంటారు. అదే శాసనం అండి మనం చేయగలమా పని? మనం బురదలో కాలు పెడతాం బురద అంటుతుంది. ఆయన కాలు పెడితే బురద అంటాను. బురదకే కాలు అంటుతుంది. పవర్ పవిత్రం అయిపోతుంది. సగల మలం పోతుంది కదా పరమాత్మ పాదంతోటి. ఇది ఏతత్ ఈశనం ఈశస్య ఇది పరమాత్మ యొక్క శాసకత్వం. స్వామి యొక్క ఆధిపత్యం ఇదే. ప్రకృతి స్తోపి తద్గుణైహి నసనయుజ్యతే. ప్రకృతిలోనే ఉంటాడు కానీ ప్రకృతి గుణములతో అను అంటుకోబడడు. సదా ఆత్మస్థైహి యధా బుద్ధిహి తదాశ్రయా. కదా ఇవన్నీ ఆత్మత్వములే. మనలోని గుణములే. మనకు ఆత్మకు ఎలా ఆత్మ గుణములు అంటావో. ప్రభువు కూడా ఆత్మకు అంటుతాయండి. పొట్టివాడు, పొడుగువాడు, లావువాడు, చిన్నవాడు ఏమి ఆత్మకేం అంటావు. కానీ మరి అందులోనే ఉంది. ఈ శరీరంలోనే ఆత్మ ఉంది. మరి ఆత్మ పొట్టిదా? పోనీ ఆత్మ స్త్రీయా ఆత్మ పురుషుడా కాబట్టి ఆత్మస్థైహి గుణైహి యధా నయుజ్యతే బుద్ధిస్తదాశ్రయ అందుకే తదాశ్రయ బుద్ధిహి యధా అంటే మహత్ తత్వము ప్రకృతి తత్వము పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది కాబట్టి మనము ఈ మహత్తత్వానికి, ప్రకృతి తత్వానికి వశమైనప్పుడే ఆ గుణాలు మనకు అంటుతాయి. వాటికంటే పైన ఉంటే అంటావు పరమాత్మ ప్రకృతి కంటే, మహత్తత్వం కంటే, అహంకార్యత్వం కంటే పైన ఉన్నవాడు. అన్నీ అతన్ని ఆశ్రయిస్తాయి తప్ప అతను వీటిని ఆశ్రయించడు. అందువల్ల ఎలాంటి గుణములతో పరమాత్మ అంటుబడడు. తమ్మేనిరే అబలాహ మూఢాహ.

ఇలాంటి మహానుభావుడిని అబలలు స్త్రీలు అందులోనూ మూఢ అంటే అతన్ని చూచి మోహం పొందినవాడు. వాస్తవం ఏమిటంటే అతని 16 వేల వంటి భార్యలు కానీ ఎనిమిది మంది కానీ ఆ గోపికలు కానీ కృష్ణ పరమాత్మ లేకుండా మేము బతకలేము. కుష్ణుడిని చూసి వీళ్ళంతా మోహించారు. ఎంత వ్యామోహమో అంటే భర్తలు కానీ తల్లులు, తండ్రులు, అత్తలు, మామలు, కొడుకులు, కోడలు ఎవ్వరూ పనిలేదు ఆయనే మాకు కావాలి. అంటే పితరం, మాతరం, దారాన్, పుత్రాన్, బంధువున్ సది మనం చెప్పుకున్నామే అవన్నీ వాళ్ళు అప్పుడే చేశారు అతను. కృష్ణుడిని చూసి వాళ్ళు వ్యామోహించారు తప్ప వాళ్ళు చూసి కృష్ణుడు వ్యామోహించాడండి. ఇంత వ్యామోహానికి వాళ్ళు గురయ్యారు కాబట్టే ఇంతటి వ్యామోహానికి వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏం చేశారు మాకు ఇతనేది ఎంత మోహం ఉందో ఇంతకంటే ఎక్కువ వ్యామోహం స్వామికి మా మీద ఉంది అనుకున్నారు. అందుకని స్వామిని స్త్రీయిణం అంటే స్త్రీలోలుడు అని అనుకున్నారు. స్త్రీయిణం చ అనువ్రతం రహః ఇతను స్త్రీలోలుడు ఏకాంతంలో ఎప్పుడు ఆడవారిని అనుసరించుకుంటూ సేవించుకుంటే ఉంటాడు. అని ఎవరు అప్రమాణ విదః భర్తుహు. భర్త యొక్క ప్రమాణం స్వరూపం ఏమి తెలియని వాళ్ళు ఈశ్వరం మతయో యధా. మన బుద్ధులు ఎలా పరమాత్మను భావిస్తాయో మనం ఏమనుకుంటాం ఆయన లేడు ఉంటే కనపడడా ఆయన ఇక్కడికి వచ్చాడనుకోండి ఆయన మనలాగానే ఉండాలి కదా లేదా ఎందుకు అంటుకోడండి అనుకుంటాం కదా మనం ఆ దేవుడు ఉన్నాడా ఆయనకు శక్తి ఉన్నదా ఆయన కనపడుతున్నాడా ఇవన్నీ ఎందుకు కాపడం లేదు నిజంగా దేవుడు ఉంటే ఇవన్నీ ఆపొద్దా? ఇది మన మొదలు కదా. కాబట్టి మన బుద్ధులు, మన ప్రవృత్తులు ఎలా భగవంతుని గురించి భావిస్తామో. కృత పరమాత్మ యొక్క పత్నులందరు కూడా పరమాత్మ మీది వ్యామోహంతో మూర్ఖులై అబలలై భగవంతుడిని స్త్రీ కాముకుడు, స్త్రీ దోణుడు, స్త్రీ వశ్యుడు అని భావించారు స్వామి. కానీ వాస్తవంగా అతనిని

ఏ స్త్రీ ఏ యువతి ఇంద్రియ చలనానికి ఆస్కారమే ఇవ్వలేదు అంటే మోహింప చేయలేకపోయారు అన్ని రకముల ప్రయత్నించి కూడా పరమాత్మ యొక్క ఏతత్ ఈశనం ఈశత్య ఈ అధ్యాయము అందులో ఈ మూడు నాలుగు శ్లోకాలు ఉన్నాయి పరమాత్మ యొక్క పరమాత్మత్వాన్ని చెప్తాయి. ఇంకో చమత్కారం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్దామ భావ 36వ శ్లోకం నుంచి 39 ఈ నాలుగు శ్లోకాలు రోజు పారాయణం చేసే వాళ్లకు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం కలుగుతుంది అని శాస్త్రం. మనోనిగ్రహ ప్రదమయటువంటి శ్లోక చతుస్త్యం అనేటువంటిది పూర్వాచార్య సాంప్రదాయము అన్నమాట. ఎన్నో అధ్యాయం అయ్యా ఏకాదశమన 11వ అధ్యాయం ముగుస్తుంది రేపు పండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఒక అధ్యాయం పూర్తి చేశాను.

Vande guru parampara - yo nitya machyuta padamgujaihi smarutmamyamo satpati tarani gunayaneni atmadu guroh bhagavato daya eka sindhoh Ramanujasya charanau charanam prapadye - Mother, father, youth, children, wealth - all that belongs to my lineage by divine ordinance. I bow my head at the auspicious feet of the founder of my lineage. O Bhaktanatha, O Bhaktisara, O Kulashekhara -

Salutations to our gurus. Krishna departed for Dvaraka. The women of Hastinapura from their palaces were watching the Lord, and in their words about Him, there is nowhere the word 'human' (nara). Clearly He is the Lord, the Lord, the Lord - and His universe's creation, sustenance, and dissolution - all of this approximately -

Ugrasena or Shurasena - therefore He reached this Anavarta region, meaning He entered the borders of His own kingdom. By that time the horses were very tired - 'shranta vahah' - they say. Perhaps He stopped there, or perhaps not. The horses that had traveled such a long distance were exhausted - 'shranta vahah.' 'Manat vibhuh' - the great one -

'Gavishthah' - meaning the sun - after he went to the western direction - that is, at sunset time, as the sun was moving toward the west, this great one reached his own kingdom. He arrived at evening time. The word 'gavishtha' - if you only know Sanskrit it won't make sense, you need grammar (vyakarana) to understand it -

You don't need to close your eyes - just look with your eyes and He is there. The sun is in your eyes. Therefore the Lord who is in Vaikuntha is the same who is in Surya Bhagavana. The one in Surya Bhagavana is the same who is in your eye. This is the 'antaraditya upasana' (meditation on the inner sun). 'Antashchakshu rupasana' - meditating on the Lord present in our eye -

Vision (drishti) is paramount. Location is not the primary thing - drishti is. This is how we sat, we said Bhagavatam and sat and said - that's what we said. Worship with the Bhagavatam - the Lord is found there. Our sight is needed. There is a great one named Akanteshvara. The Shankara kshetra is the Akanteshvara kshetra. What is that? The great king who ruled that kingdom -

'Surdhana janapadam svakan dadmou dara varam tesham vishadam shamayanniva' - as He entered the borders of His kingdom, entering His own domain - for His people who had been suffering in separation from Him for so long - for all the elders and others - to remove the sorrow and grief from the minds of all His people - as if to dispel it, He blew the Panchajanya (conch) once -

A little more redness in the hands might be reduced because the lips are nearby. 'Adhara shona shonima' - the redness of the lower lip having touched them - 'atmamayanah karakanja sampute' - even the redness of the palms holding the conch, close to the red lips, became even more luminous. Between these two redness tones, the conch in the middle - like a lotus in a lake - the royal swans in the center of the lotus, drinking the lotus stalk and joyfully calling -

The pure and beautiful lotus - swans calling within it - the sound of the conch held between the palms to which the redness of the Lord's lower lip has been transmitted - thus it shone. Such imaginative vision - without this kind of poetic sight one cannot compose such descriptions. I told you Valmiki too compared the rain-soaked mountain to a Vedic brahmachari student. I don't have even a fraction of that -

On the day one is able to experience the Lord's manifestations (vibhutis) as such, that experience itself becomes part of the Lord's service. 'Sa uchchakase dhavalodara darobi' - it has a white central portion. Even then - 'dharopapi gurukramasya adhara shona shonima paramtma yoka adhara pou eruppa atmamayanah karakanja sampute cherudara' - in the center of the lotus, again and again - 'yatha abja khande kalahamsam - '

He brought the fire by His own light and gave them light to kindle the sacred fire (agnihotra) from it, and then showed it to the sun - why? For our own satisfaction, not for His. These people also say the same. 'Raveh dipam iva surya bhagavanaiki dipam chupettinattuga' - like showing a lamp to the sun. Just as people offered lamps to Surya - all the citizens offered worship and made offerings to Lord Krishna. 'Pratyajnayuh praja sarva raveh - '

Voice a little choked - how do you speak like that? This Lord is the Father of all. The father of all this creation of moving and non-moving beings. Beyond that also - a father. The father in the world is father only to his own children. But He is the 'sarva suhridam' - the one who desires the welfare of all. A father desires only his child's welfare - but the Lord desires the welfare of all people -

'Pashubhih naranam samanmyeta' - what is common between animals and humans? Food is given to animals - they eat. If the rope is untied, they run away too. They sleep, they eat, they fear, they reproduce. These are common to both. But 'manujaloga jnanam visheshaha adhiko naranam jnanena dhinam' - it is by knowledge (jnana) that humans are distinguished. We must uphold this human nature. Of all other things -

Because at the transcendent level, time has no power - 'atatra kalah prabhavati' - near the absolute, time does not function. Time does not function - meaning we are guaranteed protection. He removes all our distortions, destructions, and such things. Therefore I offer my salutations to You, O Lord. 'Bhavaya nambhava vishvabhavana' - I told you earlier, remember -

There are so many others. Then who else would protect? Is it not you alone, O Lord? 'Tvameva mata' - You are the mother. 'Artham dhanam' - wealth is You. 'Suhrit' - friend is You. 'Pita' - father is You. Similarly 'patihi' - to those who have bodies, all relationships with other bodies - You are all of those. Therefore in whatever form protection is needed, in that form, in that body -

We see Your beautiful lotus face. What is it like? 'Prema smita snigdha nirikshana anandam' - the Lord says what is in His glance. One is love (prema), two is a half-smile (chiru navvu), three is 'snigdha' - tenderness, affection. Love, smile, tenderness - three things overflow in His eyes. The face illumined by these, Your divine auspicious form - how -

Equivalent to a crore of years. One moment. As I said, the gopi says 'trithi yugayate svamapashyatam kutila kuntala' - 'trthi yugayate' - even a trthi of time becomes a yuga. 'Without seeing you even a trthi becomes a yuga for us.' We may not exactly understand that, so to help us understand - 'why are you going without looking?' - 'kutila kuntala' - with curling locks -

The Lord being bhakta vatsala (fond of devotees) - 'shrinuvana anugrahim drishtya vitanvan pravishatu puram' - extending His grace through His glance to them, He entered the city. 'Pravishatu puri madhubhoja dashara kukkura andhaka vrishnibhih atmatulya balaih guptam nagaih bhogavatim iva' - like Bhogavati the serpent city protected by serpents, this Dvaraka was protected by forces equal to the Lord Himself -

'Vriksha latashramaihi udyana upavana aramaihi vruta padmakara shriyam' - all parks, gardens, and pleasure groves. 'Udyanamu' means a public garden. 'Arama' means what wealthy people create privately in their homes. Whereas what is created for everyone to enjoy is 'udyana.' Some places only kings and wealthy people enter -

The entire road was swept clean and fragrant water - 'attaru panniru' as we say - rosewater was sprinkled all along the road. The whole road was filled with the fragrance of rosewater and incense. Above were festoons and garlands. 'Our Lord is coming!' - that reminder. These things don't need anyone to tell you - 'our Lord is coming' - everyone understands. This is not done by force -

Along that flowing river - well, 'nadi' (river) as we say - a river has sand on both sides. Did someone bring sand? If you bring ordinary sand - 'I, Ravanasura, bring sand!' That's ordinary. What would you bring then? On one side pearls, on the other side corals - 'mukta pravala sikata' - pearls and corals as sand. 'Rajata - ' silver -

That food - want rice? Take akshatalu (whole rice grains). More hungry? Have fruits. Very thirsty? There's sugarcane - 'cheruku rasam' (sugarcane juice) - drink sugarcane juice. Imagine - what a kingdom! What people, what prosperity, what goodwill, what harmony! And every house, at every doorstep - all these things were present. They swept happily, sprinkled fragrance -

They heard the news that Lord Krishna was coming. When they heard that news, they left whatever they were doing and stood up. Some were lying down, some were eating, some were sitting - they left all that and rose. 'The Lord is here!' He said he would come after finishing his work. Is that right? So -

The Lord honored, greeted all the relatives who came to welcome Him. He acknowledged their love and eagerness - how can He not see those who came? Some He greeted with a glance, some with a bow, some with an embrace. 'Yatha vidyupa sangamya prahara abhivadana ashreyascha karasparsha smite kshanaih - ' thus like lightning -

As the Lord entered Dvaraka city, the citizens and women of Dvaraka - with eagerness to see the Lord - they all climbed up to their terraces, their balconies, and stood in rows. 'Kulasthriyah' it says - 'armyani arohu nityam nirikshananam yadapi dvara kaukasam naiva ta - ' even those who always looked from their palaces in Dvaraka never had enough -

That much extraordinary He is. Each person needs something different. We need everything. Isn't that so? What does the Mother (Lakshmi) need? The Lord's chest - 'striyo nivasah yatra urah' - whose chest is the residence of the Mother. 'Panapatra mukha ambujam' - the Lord's face is the drinking vessel for all of us. Drink as much as you like. 'Bahavah lokapah - ' the arms are for the protectors of the worlds -

What does that face need? What does a child need? There is such beauty in this face. What does the child need? It needs the mother's lap. Just as a child accepts the lap, what does a devotee grasp when he finds the Supreme? Therefore 'sarangananam padambujam' - for the single-minded devotees (ekanta bhaktas), the lotus feet are the drinking vessel. For the world-protectors, the arms are the drinking vessel. For others -

Where else would they be found? They are here, they are there - 'arka ududu' where are they found? Well, they have to be somewhere - 'abhuta upama' they call it in literary figures. 'Puta upama' and many others - there's no time now. What else can we do? That is why 'arka udupa chapa vaidyutaihi' - sun, moon, rainbow, and lightning -

How small is that building? Very small. In that building there are 16,108 palaces. A small compound, you might say. That is what I am saying. 'Prasadah yatra patninam sahasrani cha shodasha' - in the Lord's compound there are 16,000 palaces and eight more - the 'ashta bhavi' ones - for a total of 16,008 palaces. Such is the Lord's abode -

All of these women should offer prayers daily for their husband, wherever he is, wishing that his work succeeds. Daily, three times - three baths should be taken. All ornaments are forbidden - no ornament should be worn. Why? Because we also have a vow (vrata). When observing a vrata, one should not apply oil to the head -

The children went and embraced their father. Or they themselves did. That is why 'atmajaihi antaratmana drigbhih' - in two ways, three ways. The wives embraced the husband in three ways. One through their sons, second through their inner soul (antaratma), third through their eyes. 'Antaratma drigbhih' - not everyone would understand this. The charm is - with the eyes -

'Niruddhamapi astravadambu' - however much they were stopped - 'O tears, don't come, don't come' - however forcibly they were restrained - these emotions could not be contained so they came flooding out. 'Niruddhamapi astravadambu netrayoh vilajjatinam bhriguvarya vaiklavat yad yapi asau parshvagatah prabhogatah tada api tasya angri yugam navam navam' - such longing, such enthusiasm, such eagerness -

Who called the Lord? Therefore: 'evam nripanam siti bhara janmanam akshou gunibhi parivritta tejasam vidaya vairam sasa nahaya dhanalm midho vadhin uparatah nirayudhah' - the greatness of the Lord is that He did not touch any weapon. 'Nirayudhah' (weaponless). Without taking up any weapon, He destroyed an enormous army of millions. He -

That doesn't count at all. And the Kaunsa (Kamsa) we speak of - 'abhoh maharaja inttavadu' - 'kim indriyaarba viriya shambhunava rahojusa kim mishnanaya' - Kamsa himself said. Is he Indra? Where is Indra's strength? Is he Vishnu? He would hide. Is he Shankara? He sits immersed in tapas (penance). Would these fight? All of them together -

What wonderful maya (illusion)! The snake stays right there. He keeps bringing them. He keeps killing them right there. 'You come again!' - again oblation! He did this 17 times - think about it. Each time it's three akshauhini armies. Three times 17 - how much area, how many? Twenty-three times 17 - look at the numbers -

Will you not give the Pandavas their share? You don't give it - you won't survive. Whether you give or not, you won't survive - because they all took a vow. That one (Bhima) would keep his vow - 'I definitely won't keep quiet.' This Arjuna - would he protect you? That one (Bhima) will kill you. Today will they feel more anger or more love?

Hey, you could have stayed quiet, you didn't have to ask - why did you think of asking and not staying quiet? Whatever it is. But I gave you everything you needed. I also told you how to use it. I am independent - if you use it yourself, it won't come from me. If you say 'I can't do it, tell me,' I'll tell you. This is the witness statement. I gave the body, I gave the limbs -

Without any weapon whatsoever, causing them to kill one another among themselves, He thus lightened the burden of the earth. Now you have retired from that - the work is done. Now you should rest. What work is left? 'Midhovadhen uparatah nirayutah sayesha nara lokesmin avatarnah svamayaya reme stri ratna kutasthah bhagavan prakrito - '

'Gopika jaradu' - 'womanizer' it would seem. 'He is not the Lord,' one might think - and that is deliberate. He did this so people would not think He is the Lord. But He is the Lord, as we said. What kind of Lord? One who, wherever He is, nothing sticks to Him. He exists in the mud itself, but the mud does not stain Him. He exists in sin itself, but sin does not stain Him. Like the sun's reflection in a muddy pond - the muddy water doesn't make it muddy -

Various types of sidelong glances - slightly bending the head, slightly raising it - looks of feigned shyness as if not looking. What are all these? The natural tactics and techniques that women use to keep their beloved men within their control, not crossing the line they have drawn. To keep Krishna within their command - 16,000 plus 25 -

Rukmini touched her co-wife's feet. The co-wife who had humiliated Rukmini before everyone - He made her bow at Rukmini's feet. He made her apologize and say 'I was wrong.' And He gave himself the slaps too. Now is He obedient or not? He is obedient - He acted as told. Satyabhama's episode is a wonderful one. What kind? The Lord -

Everyone is speaking of this. 'Atmaupamyena manujam vyapurunanam yatah abhutah' - the reason is 'atmaupamya.' There is a teaching - 'atmavat sarvabhutani' as it was said. One should see all beings as oneself. Everyone wanted only that one (the Lord) - to see Him as themselves. He who is like a womanizer - so the Lord is a womanizer - that is the logic -

Such a great one - those women, the 'mudha' ones who became enchanted seeing Him. The truth is - whether His 16,000 wives, or the eight principal ones, or the gopis - none of them could live without Krishna. They all became enchanted seeing Krishna. So much infatuation - even if husbands, mothers, fathers, mothers-in-law, fathers-in-law -

Which woman, which young woman gave no opportunity for sensory arousal - meaning they could not enchant her with all kinds of efforts - the Lord's 'etat ishanam ishaty' - this is His mastery. This is that 'ishana' power. This chapter has three or four shlokas that proclaim His Paramatmatva (supreme nature). Another wonder is - the 36th shloka to the 39th - these four shlokas in this chapter -