అక్రూరుని రాక: కంస కుట్ర కృష్ణుని పిలిపించడం

Akrura's Arrival: Kamsa's Plan to Summon Krishna

bhagavatam Kandadai Ramanujacharya

భాగవతం ద్వారా భగవద్గీత సందర్భం చర్చించబడింది - గీత భీష్మ పర్వంలో 23–28 అధ్యాయాలలో నిక్షిప్తమై ఉంది. 'సర్వ ధర్మాన్ పరిత్యజ్య' - అన్ని ధర్మాలు వదిలి నన్నే శరణు పొందు అని గీత ముఖ్య బోధ. ఇది బాధ్యతలు వదలమని కాదు - ప్రతి కర్తవ్యం ప్రభువుకు అర్పణగా చేస్తే అదే అత్యున్నత ధర్మమవుతుందని గుర్తించడం. మహాభారత ముఖ్య సందేశం ముగింపులో వివరించబడింది.

The Bhagavad Gita connection within the Bhagavatam is explored - the Gita is set in Chapter 23–28 of the Bhishma Parva. The session teaches the Gita's central teaching through the Bhagavatam's lens: "Sarva-dharman parityajya" - abandon all other forms of dharma and surrender to Me alone. This instruction is not about renouncing duties but about recognizing that every duty performed as offering to the Lord becomes the highest dharma. The session closes with the Mahabharata's core teaching on dharma.

← Prev Next →
Akrura's Arrival: Kamsa's Plan to Summon Krishna Kandadai Ramanujacharya bhagavatam

ఆధ్యస్యన కులపతే వకుడాభిరాం శ్రీ వత్పతి శ్రీ వరం పరమామిమో గుణా భూతం తరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖరే గుడివా భక్తాంజి దేవ పర్కాల యతీంద్ర రిగ్నాం శ్రీ వత్వరాం జమునం పనదోర్పి నిత్యం వసుదేవ సుతం దేవం సంప్రచానూర వందనం దేవజీ పరమానందం చిహ్నం పుంజే జగద్గురుం హతసి పుట్ప సంచా సింహాద నూపుర శోభితం రత్న కంజన ధీరురం కృష్ణం వృద్ధి గ్రగత్గురుం ఉత్ఫుల్ల పస్వ పుత్రాక్షం ధీర ధీమోద సన్నిభం విరాగవానాం శిరోరత్నం కృష్ణం వృద్ధి గ్రగత్గురుం కుటిలాలగ దైర్యృతం పూర్ణ చంద్ర నిపాధనం విలగ సుందర దారు దేవం విఘ్నం వృద్ధే నిలస్తురం శ్రీ వత్సాంకం మహోరక్షం వనమాధాధినాజకం వెంకటేశ్వర దేవం కృష్ణం ముద్దే జగద్దురుం మందార రక్త సంయుక్తం చారులాసం సుచోచితం బరిహి పించావ చూడాంగం కృష్ణం ముద్దే జగద్దురుం మిణి కే ని కృతం పీతాంబర సుసోపితం అవాత్ పతుల హీనందం కృష్ణం వందే జగత్ గురుం గోపికానాం జస్వంద కుంకుమాం పిత వత్సతం శ్రీనికేతం మహేశ్వాతం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణాశ్చకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ అర్చయే కోటి జన్మ దునపాపం స్మరణేన విరువడికే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట అస్కారం శిక్షే పౌత్ర మనం మజం పరాతరాత్మజం వందే సతా హస్తపోని వ్యాసాయ విజ్ఞ రూపాయ వ్యాస రూపాయ విజ్ఞవే నమో భయ బ్రహ్మనిదయే వాత్సాయ నమో నమః యం ప్రవ్రయంత మనుచేతమపేత కృత్యం ద్వైపాయనో శ్రాగాతర నాజుహావా పుత్రీతి తన్మయతయా తలవోభినేతో తం సర్వభూత హృదయం నిమానతోస్మి. శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులపూటణం శ్రీ రంగారియ గురో పుత్రం శధగోపమహం భజే

అస్మతి గురుభ్యో నమః భగవత్ అక్రూరుడు రేపల్లెకు వెంచిచ్చాడు. శభ రామతో నంద శిశ్వోదలతో ఆతిథ్యాన్ని పొందాడు. ఇట్టం సూనృతయా వాచా నందేన సుసపాజితః అంటారు. సూనృతమైన వాచ అంటే. మనస్సుకు శివులకు ఇంపైన వాక్యాన్ని సూధితము అంటారు. అలాంటి చక్కని మాటలతోటి నందుడు అకూరుని గౌరవించాడు, పూజించాడు. అక్రూరః పరిపుష్టేన యహావ అధ్వపరిశ్రమం అంటారు, తీయగా కమ్మగా మాట్లాడాడు కాబట్టి ఆ మాటలు విని. కూలుడు దారి దారి నడక వలన వచ్చినటువంటి లేదా ప్రయాణం వలన వచ్చినటువంటి నడవికను ఇక అర్చత పోవచ్చు అని అర్థం చేసుకుంటాం. ఇలా సుగోపవిష్టః పర్యయనికే రామకృష్ణోరుమానితః లేభ్య మనోరధాన్ సర్వాన్ పఠ్యీయాన్ పథ్యకారః మధురా నగరం నుంచి బృందావనానికి వచ్చే దారిలో అకురుడు తన మనస్సులో ఏమేమి అనుకున్నాడో అవన్నీ పొందాడు. నన్ను దర్శనం ఇస్తారా? నేను పాదాలు చూపించగలనా? నన్ను సమ్మానిస్తారా? శత్రువు జోలించారని ఉపేక్షిస్తారా? అయినా మహానుభావుడు విశ్వదృప్తి కాబట్టి ఆస్తవం తెలిసి ఉంటుంది. ఇస్తుంది నన్ను ఆదరిస్తాడు నన్ను ఆలంగనం చేసుకుంటాడు నాకు అతిథి మర్యాదలన్నీ ఇస్తాడు అని తాను ఎలా ఎలా బలరాముడు కృష్ణుడు నందుడు తనను ఆదరిస్తారో ఆదరిస్తారని ఏవేవి ఊహించాడో, సంపాదించాడో వాటిని మొత్తాన్ని మేనే లేపే మనోరథాన్ సర్వాన్. అన్ని రకములైనటువంటి మనోరథములను కోరికలను పొందాడు. ఇలా రామకృష్ణ ఉరుమానికః.

బలరామకృష్ణుల చేత గొప్పగా చక్కగా గౌరవించబడిన అక్రూరుడు తాను అనుకున్న వారిని మొత్తాన్ని పొందగలిగాడు. శివరభ్యం భగవతి ప్రసన్నే శ్రీవికేతనే పెద్ద వింతేం కాదు. అకురూడు ఇవన్నీ పొందటం పెద్ద వింతేం కాదు. ఎందుకు కాదంటే శ్రీమన్నారాయణ వసనుడు అయిన తర్వాత పొందడం ఏంటి ఏంటి అని. వేరే వేరే ఇబ్బంది కానీ సాక్షాత్తు శ్రీనికేతనుడు శ్రీనాథుడు పరమాత్మ ప్రసన్నుడైన తరువాత కొందరానిది కొందరేదందు ఏమి ఇది పదాతి తత్వరా రాజన్ నగివా ని చిక్కించనా పరమాత్మ ప్రసన్నుడైతే పొందరాని దేవి లేకున్నా పరమాత్మ యందు భక్తి పారవత్య ఉన్నవాళ్ళు భగవంతుని నుండి దేనినీ కోరరు. ఏది కోరినా లభిస్తుంది స్వామి ఇస్తాడు. కానీ భక్తులు స్వామి నుండి స్వామి కంటే వేరుగా దీన్ని కోరరు. ఏం కావాలి మీకు అంటే మీరే కావాలి అంటారు. ఏంటా కదా తతాపి తత్పర రాజన్ నైవాంఛంతి కించెన తత్పరులు శ్రీమన్నారాయణ పరులు నారాయణ భక్తులు. మరి దేన్ని కోరుకోరు. సాయంత్ర నాశనం కృత్వా భగవాన్ దేవ కేసుతః శ్రీ కృష్ణ పరమాత్మ రాత్రి భోజనాన్ని పూర్తి చేసుకొని సువృత్తు వృత్తం కౌసస్య పప్రచ్య అన్యత్ చితీర్చితం అంటే రాత్రిపూట భోజనం అయిన తర్వాత ఆ పులుడిని తన దగ్గర కూర్చోబెట్టుకొని ఎలా ఎలా ఉంది మరల ఎలా ఉంది మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అంతా బాగుందా? ఎలా ప్రవర్తిస్తున్నాడు? మన వారి విషయంలో ఎలా ఉంటున్నాడు? తన వారి విషయంలో ఎలా ఉంటున్నాడు? అసలు ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నాడు?

ఈ మన్యత సికీర్షితం కంసుడు చేయదలుచుకున్నది ఏమిటి? అంటే నీవు వచ్చింది ఎందుకో నాకు తెలిసిపోయింది నాయనా నువ్వు చెప్పకున్నా చెప్పినా విషయం అంతే అయినా మరి. బాలుడు కాబట్టి మాయ మానుష విగ్రహుడు కాబట్టి చెప్పకుండా ఏది మాట్లాడకూడదు. అందుకే ఏం చేయాలనుకుంటున్నారు కంసుడు అని తెలుసుకోవడానికి తాత సౌమ్యాగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తు మహానుభావ నీకు రాక మంచి రాక బాగా వచ్చావు. నీకు శుభం మేలు కలుగు గాక అపి స్వజ్ఞాతి బంధువునాం అనమీవ మనామయం మన జ్ఞాతులకు మన బంధువులకు ఎలాంటి దుఃఖము లేకుండా రోగము లేకుండా అంటే సంతోషంతోటి ఆరోగ్యంతోటి అందరూ ఉన్నారా? తిన్నున కుశలం పుర్చే వేదమానే కులామయే. అయినా అడగకూడదని కో అంటున్నారు. మొత్తం కులానికి ఒక మహారోగం సిద్ధంగా ఉండగా ఆ రోగం ఉన్నప్పుడు బాగుందా అని అడగొచ్చు. ఆరోగ్యం ఉన్నవాడని బాగున్నారా అన్నాడు. రోగం ఉన్నవాడని రోగం తగ్గుతుందా అన్నాడు కానీ బాగున్నావా అంటే విచారణ. మొత్తం మన ఎదుకులానికి మన వంశానికి పెద్ద రోగం. ఎవరు సంసులు. వాడు రోజు రోజుకు పెరుగుతుంటే ఇంకా నేను ఆరోగ్యం అడుగుతాను. కూర్చోని అడగడానికి విని అదే కౌన్సే మాతుల నామ్ని అని కూడా చెప్తున్నాడు. మేనమామ అనేటువంటి పేరుతో పెద్ద రోగం మన కులాన్ని బాధిస్తూ ఉంటే స్వానాం నత్తత్ ప్రజాసుచా తన వారికి కానీ మన ప్రజలకు కానీ. మన కులం వారి పైన కుసిల మీద అడుగుతాం వీళ్ళు అహో అస్పద భూతు పూరి పిత్రోహో ఉరిజినం ఆర్యయోహో నా కారణం వలన నా తల్లిదండ్రులకు చాలా తగిలించడానికి గొప్ప దుఃఖం కలిగి ఉంది యుద్ధేతోహో పుత్ర మరణం కేర్ధేతోహో బంధనంతయోహో అంతా నా కోసమే కదా నా వల్లనే కదా నా గురించే తక్కిన పాదం తక్కిన పుత్రులను చంపాడు వాడు. నా గురించి తల్లిదండ్రులు ఇద్దరిని శరసాల్లో పెట్టాడు. అంటే నా వల్ల మా తల్లిదండ్రులకు ఇంత పెద్దటి పెద్ద దుఃఖం కలిగింది. దిశ్యార్జి దర్శనం స్వానాం మశ్యం వహ సౌమ్య కాంక్షితం.

ఇలా ఎన్నాడు ఇక్కడ ఉండాలి మా వాళ్ళలో ఒక్కసారైనా చూస్తే బాగుండేది అని ఇప్పుడు ఇప్పుడే అనుకుంటున్నాను ఇంతలో నువ్వు ఇచ్చావు. అంటే నీ సహకత తెలుసు కదా పాఠ్యం కదా. స్వామి అనుకుంటున్నారంటే పోవాలని అర్థం కదా. అందుకే సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. జరిగింది ఏమిటో చెప్పు. నీవు రావడానికి కారణాన్ని కూడా ప్రేయుగ నన్ను కూడా వివరించు. అంటే పుష్టో భగవతః ఇలా పరమాత్మ చేత అడగబడి మాధవః సర్వం వర్ణయామాస అతడికి కూడా పేరు మాధవ అని అంటారు. అక్రూరుని కూడా మాధవుడనే అంటారు. అందువల్ల సర్వం వర్ణయామాస మొత్తం చెప్పారు. వైరానుబంధం ఎదుటు వసుదేవ వసోద్యమం. యదువుల మీద ఎలాంటి వైరాన్ని పెంచుకున్నాడో మీ నాన్నగారిని ఎలా చంపడానికి ప్రయత్నించాడో యత్ సందేశే అగర్ధం వా దూతః సంప్రేచిత స్వయం నన్ను దూతగా ఈయన అందించి మీ దగ్గరికి పంపాడు. యదుక్తం నారదేనాత్య స్వజన్మానకదుందుభే నారదంతా చెప్పేశాడు. మీరు వసుదేవుని కుమారులే అంట నందుని కుమారులు కాదు ఇదంతా చెప్పారు అంటే శృత్వ అక్రూరవచః కృష్ణః బలస్య పరవీరః ప్రహత్యనందం పితలం ప్రాజ్ఞాధిత్యం విజజ్ఞతి ఇలా అక్రూరుడు జరిగిందన్నమాట అని చెప్పాడు. అంటే నన్ను తీసుకోవద్దు ఆ విషయం ఒక మళ్ళీ చెప్పవలసిన పని లేదు కదా అతను చెప్పినదంతా చెప్పాడన్నాడు సరిపోయింది అందుకే అది విని ఇతను కృష్ణుడు బలరాముడు రహస్య పెద్దగా నవ్వి నాయాగ గారు పెద్దగా నవ్వి తన తండ్రి గారైనటువంటి నందుడిని నందుడితోటి రాజ్ఞా ఆధిష్టం మన రాజు సంసుడు కదా అతని ఆజ్ఞ. ఇలా ఉంది అని తండ్రిగారికి చెప్పారు. గోపర్ణమాది శతు శోపి వృక్షతాం సర్వగోరసః అతను రాజు కాబట్టి తన వారందరినీ గోపర్ణులు రాజుగారు నమ్ముకున్నారు కదా అందరం కలిసి వెళ్దాం.

రాజు గారు కానుకలు కూడా ఉన్నాయి కదా ఏమి కానుకలు సర్వ గోరస గోరే కదా పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలా సకల గోరసాలను తీసుకొని ఉప ఇతర కానుకలు కూడా తీసుకొని బండు కట్టుకొని అలాగే యాస్యామః స్వః మధుకురిం రేపు మధుగుడికి వెళ్దాము. మహారాజుగారికి కానుకలు కట్నాలన్నీ ఇద్దాము. అలాగే మిత్రులను చూతాము. ఎందుకో ఓ పర్వ పండుగ చేస్తున్నారు ఏం చేస్తున్నారు కదా. ఉత్సవం చేస్తే అందరూ వస్తారు. అలా వచ్చే బంధువులందరిని మనము చూతాము అని నందుడు పల్లెలో సాటింపు చేశాడు, అందరూ బయలుదేరండి రాజుగారు రమ్మంటున్నారు అన్ని వస్తువులు తీసుకోండి అక్కడ యాగం చేస్తున్నారు మన వాళ్ళంతా వస్తారు. వెళ్లి ఉత్సవాలలో పాల్గొని మా అందరిని చూస్తాము. ఇలా గోప్యనాథ వసృత్య బభూహు వ్యహితాః అందరూ విన్నారు. అందరిలాగా గోపికలు కూడా విన్నారు ఈ వార్త. వారి కష్ట కష్ట ఏంటి వ్యధితాః కేవలం మనం చెప్పినటువంటి నుంచి అయితే ఐదు రాస పంచాధ్యాయే కదా దీని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిపారు 124 ఏళ్ల కలిపారు దీన్ని బట్టి అసల రాశి లబ్దం ఏమిటి చెప్పాలి నిరంతర హృదయంలో స్మరించడానికి కావలసినటువంటి బలమైన స్మృతిని అనుభవాన్ని వారికి అందించి విచి పుట్టించారు అనుభవాన్ని అందించి ఇదే నిరంతరం స్మరించండి నా లోకానికి వస్తారు. చెప్పారు కదా దగ్గరలో ఉంటే కాదు దూరంగా ఉంటే నన్ను బాగా స్మరిస్తారు అని చెప్పారే ఆ రీతిలో వీరంతా ఆ విషయం విని. వ్యతితాః వారు మనస్సులో బాగా బాధపడి రామకృష్ణౌ పురీం నేతుమక్రూరం వ్రజమాగతం కాస్తిత్ తద్గుత కృత్తాప శ్వాసాం బ్రాణ ముఖ క్రియా క్రూరుడట. మోసులు పంపిస్తే విచ్చాడట. బలరామ కృష్ణను తీసుకొని పోవడానికి వచ్చాడట. అన్న వార్తలు విన్నంతలోనే వాళ్ళందరి ముఖాలు వాడిపోయాయి. హృదయంలో ఉన్నటువంటి తాపం తోటి వేడికి ముఖాలు మాడిపోవాలంటే వేడి కావు కదా. ఎక్కడ ఉంది వేడి అంటే? హృదయంలో ఉన్నటువంటి వేడికి ముఖాలన్నీ వాడిపోయాయి, మాడిపోయాయి. సంసద్దు కువలవాయ చేత గ్రంథి చేస్తే కాంచన. పత్రాలు, కంకణాలు, ఆభరణాలు కూడా.

బాధకు తట్టుకోలేక తనకు తాను జారిపోతున్నాయి. అన్యాస్తనుధ్యాన వివృత్తాశేష వృత్తయః నాభ్యజాన్యోం లోకం ఆత్మలోకం గతాలియో మరికొందరు ఈ వార్త విని కానీ ఇది మనస్సు ఉంచి ఆ విషయాన్ని నిరంతరం ధ్యానం చేస్తున్నందువలన తాను ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. తెలియజాలకుండా పోయారు అంటే ఇహలోక స్మృతి కూడా వారు కోల్పోయారు. స్వరంత్యః అపరాహ శౌరీ అనురాగ స్మితేరితాః పరమాత్మ యొక్క చిరునవ్వుతో ప్రేమతో ఆచరించినటువంటి చేష్టలు పరిగైనటువంటి మాటలు. వ్యవహారాలు ఉంటాయి కదా ఇలా వీటిని మాటిమాటికి తలుచుకుంటూ కృతిస్పృశః హృదయాన్ని నిరంతరం స్పృశించి నిరంతరం మరిచిపోకుండా ఉండేలా మధురానుభూతిని కలిగించేటువంటి గిరహ పరమాత్ముని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని సమ్ముముహు స్త్రీయః నీలో మోహాన్ని చెందారు గటించ లలితాం చేష్నాం శ్రింగహాసావలోకనాం సుకుమారమైనటువంటి గమనము. చూడగానే మనస్సును మైమరిపించేటువంటి చక్కని చిరునవ్వుతో కూడినటువంటి చూపును శోకాపహాని నిర్మాణి కోద్దామ చరితాని దుఃఖాన్ని తొలగించేటువంటి పరమాత్మ యొక్క పరిహాస వాక్యములు అలాగే పోద్దామ చరితానిత్య ఉత్తమమైన ఉన్నతమైనటువంటి స్వామి యొక్క చరిత్రలు చింతయింత్యః ముకుందస్య పీతాః విరాహ కాతురాః వారు వాటిని ఆలోచిస్తూ భయపడిపోయారు. విరహ ఏమో స్వామి అండి మాకు స్వామి లభించరేమో ఈ విధంగా స్వామి యొక్క అలబాటుతోటే కుమ్మిరిపోవాలో ఏమో అని విరహం తోటి విరువైపోయి సమేతా సంఘతః ప్రోచుహు ఆశ్రు ముఖ్యః అచ్యుతాశయ అందరూ గుంపుగా చేరారు. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి వారిలో వారిలో అనుకుంటున్నారు. అహో విధాతః న క్వచిత్ దయ బ్రహ్మ నీకు అసలు దయ అనేదే లేనట్టు ఉంది కదా. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ నీకు దయ అనేది లేనట్టుంది సంయోగ్య మైత్రియా ప్రణయేన చేసిన జీవులను మైత్రి తోటి ప్రేమ తోటి కలుపుతావు అందులోని వారిని మళ్ళీ విడదీస్తావు సామస్య అకృతార్ధాన్ భ్యులంచి

అపార్థకం విక్రీడితం తే అర్భక కేక్షితం యథా ఇదంతా పిల్లలాగా ఉంది అంటున్నారు చిన్న పిల్లలు ఏం చేస్తారు వస్తువు తీసుకుంటారు అని చెప్పి ఆడుకుంటారు కానీ ఇటు అటు లాగి ఈ భాగం ఇటు అలా అటు ఇటు అటు పారేసి నవ్వుతారు. ఏమైనట్టు అయింది? అడిగేది వాళ్ళు యష్ణిస్తామని తీసుకుంటారో, చూసుకుంటారో, కాసేపు ఆడుకుంటారో. కాసేపటి వాసి ఏ పార్ట్ కాపాడు కూడా అది అసలు పడలేదు. వాళ్ళు నవ్వుతూ లేవు అది కూడా నవ్వే వాడికి, ఇది చెడిపోయింది అన్న ఆలోచన లేదు, ఇది బాగున్నది అని ఆలోచన లేదు, అది ఉంటే నేను ఆడుకుంటాను, అది పోతే నాకు ఆడక ఎట్లా అన్న ఆలోచన లేదు. నారాయణ ఉందయ్యా. హాయిగా కలిపావు, ప్రేమ అన్నావు, పరిహాసం అన్నావు, హాస్యం అన్నావు. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ వారి కోరిక పూర్తిగా తీరకముందే మళ్ళీ వారిని విడగొడతా ఉంది అర్భక చేష్టితం యధా చిన్న పిల్లల యొక్క చేష్టం లాగా నీ పని ఉంది యత్వం ప్రదర్శ్య హసిత కుంతలావృతం ముకుంద రుత్రం సుఖ పోలం ఊర్నతం నేను ఏం చేశాను అంటే ఏం చేయాలి ఇంకా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని మాకు చూపెట్టావు. ఎలా ఉంది ఆ ముఖం? అచిత కుంతలావృతం నల్లని ముంగురులు కప్పి ఉన్నాయి. సుఖబోలం చక్కని చెత్తిళ్ళు ఉన్నతం పొడగాలి ఎత్తైనటువంటి ముక్కు శోకాపనోదస్మిత లేశ సుందరం ఎలాంటి వారి దుఃఖాన్నైనా వెంటనే తొలగించగల చిన్న చిరునవ్వుతో అందమైనటువంటి ఆ ముఖాన్ని నాకు చూపి కరోషి పారోక్ష్యం అసాతుతే కృతం ఇప్పుడు ఈ మధ్యనే చూపెట్టావు ఇంత కాలం అయింది కదా. ఇంత తొందరలో ఇంత చక్కని ముఖాన్ని చూపెట్టి మళ్ళీ వెంబడి ఆ ముఖాన్ని మాకు సాధిస్తున్నారు. అపరోక్ష్యం. తరోటి పారోక్ష్యం అసాధుతేకృతం నువ్వు చేసింది బాగాలేదు, నీవు మంచి పని చేయటం లేదు కాదు నువ్వు చెడ్డ పనే చేస్తున్నావ్. అసాధుతేకృతం క్రూరత్వం అక్రూర సమాస్యయాత్మనత్ సుచ్ఛరుహి దత్.

సంభరతే బత అజ్ఞవత్ లోకంలో ఎలాంటి వారు అలాంటి వారితో పని చేసుకుంటారు. కదా వాడు క్రూరుడైతే అంతకన్నా క్రూరుడిని క్రూతగా పంపుతాడు వాడు దయామయుడైతే దయామయుడిని పంపుతాడు సరస్సుడైతే సరస్సుడిని పంపుతాడు కానీ ఇదేమిటయ్యా నాకు అర్థమైపోయింది నీవేమిటి నువ్వు క్రూరుడవు తెలిసిపోయింది. కానీ మరి నీలాంటి వాడిని పంపక క్రూడవైన నీవు అక్రూరుడిని పంపాక ఏమికయ్యా అంటున్నాడు. అర్థం అయింది కదా. నీ కృతత్వంతోటి అలాంటి వాడు రావాలి కదా పంపింది అక్రూరుడిని. అక్రూరు అనేటువంటి పేరుతోటి మా ఇంత చారం మాకు ఇచ్చినటువంటి చక్కని కన్నును నీవు ఎత్తుకొని పోతున్నావు, ఏనేక దేటి అచిర సర్గ తౌత్సవం సదీయ మద్రాక్ష్మ వయం మధుద్విషః ఒక్క. నువ్వు నీ సృష్టి రచన చమత్సార పరాకాష్ట చూశావ్. నిజంగా అందమైన సృష్టి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఆ పుష్ణుడు లాగా ఉంటుంది. కృష్ణుడి లాంటి వారిని కృష్ణుడిని చూపెట్టి నీ సృష్టిలోని చమత్కారం, అందం, ప్రావీణ్యం అంతా చూపితే నువ్వు ఎంత మంచివాడవో అనుకున్నాం. ఇంత దుర్మార్గుడవా? వివరం నీ పని చూపుట వరకేనా వెంటనే అపహాయిస్తావా అందుకే అంటున్నారు త్వదీయ మద్రాక్ష్మ స్వయం మధుద్విషః పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూచి ఓహో బ్రహ్మ సృష్టి అంతా ఇలాగే మధుర మధురంగా ఉంటుంది అనుకున్నాం ఇంత క్రూరంగా ఉంటుందా వెంటనే మారిపోయింది అంటున్నారు తన అందసూను క్షణ భంగ సౌహృద సమీక్షతేనః స్వకృతాసురాపతా మమ్మల్ని ఎందుకు అంటావు మీరు ఆలు భగవానా అంటావా? మా రాజుగా గంత ఎందుకు ఇలా ఎందుకు ఉంటుంది? నువ్వు రాగానే అప్లోడ్ అవ్వగానే అబ్బాయి వెళ్ళిపోతూనే ఉన్నాడు. క్షణభంగ సౌహృదః అనంత సును.

సవీత్యతేనః సగుతా పురాపతా నంద పుత్రుడు కుష్టుడు ఉన్నాడే అతను ప్రేమెంతసేపు క్షణకాల అనట ఏమో పోయిందో ఏమో దూరం రాదులే బాయం రాగానే వెళ్ళిపోతున్నాడు. కృష్ణ పరమాత్మ లేకుంటే మీ మెంత వ్యధను బాధను పొందుతాము అతను నంద పుత్రుడు నత నీక్షతే చూడటం లేదు తెలియటం లేదు విహాయకేనాన్ సుజనాం సుతాన్ పతిం తద్దాస్య మద్వోపగతా నవప్రియా ఏమో మా ఇళ్లను విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్ తలవారిని దత్తలను పుత్రులను అందరినీ విడిచిపెట్టి అతని దాస్యాన్ని మాత్రమే కోరి మేము ఎంతగా పరితపిస్తున్నామో అతనికి తెలియదు. అతను తెలుసుకోవడం లేదు. సుఖం ప్రభాత రజనీయ మాసితః సత్య బహువు పురయోచితాం ధ్రువం. యా సంప్రవిష్టస్య ముఖం బ్రజస్పతి పాస్యంతి అపాంగోత్కరితస్ముతాసవం ఇంతవరకు మాకు అన్ని ప్రాతఃకాలాలు శుభ ఉదయములే అంటాం కదా సుప్రభాతం అంటాం కదా అంటే ఏమర్థము మంచి ఉదయము శుభాన్ని కలిగించే ఉదయం ఎందుకంటే లేవగానే అందరం మా పిట్టయ్య ముఖాన్ని చూస్తున్నాం. అలాగే సూర్యాక్తమయం కాగానే కూడా ఆయన ముఖాన్ని చూస్తున్నాం. పొద్దున్ననేమో ఆవులను తీసుకొని పోతుండగా చూస్తాం. సాయంకాలం ఆవులను తీసుకొని వస్తుండగా చూస్తాం. సరే మధ్యాహ్నం ఆ సూర్య జనానాన్ని తలుచుకుంటూ గడుపుతాం. పెట్టుబడి నిరంతరం మాకు కృష్ణ ముఖ దర్శన స్మరణతోనే పొద్దు పొడుస్తుంది, పొద్దు కూకుతుంది, పొద్దు పోతుంది కూడా. మరి ఇప్పుడు. అలాంటి ఛాన్సు లేకుండా పోతుంది సుఖం ప్రభాత రజనీయమాసితః సత్యాభువు పురయోచితాం ధ్రువం ఇంతవరకు ఈ పురస్త్రిల యొక్క వాక్యములు ఆశలు. సాయంకాలాలు, సాయంకాలాలు, మధ్యాహ్నాలు అన్నీ సుఖముగా హాయిగా గడిచాయి. యాహ సంప్రవిష్టస్య ముఖం బ్రజస్పతి సాయంకాలం అవుతూ ఉంటే.

పల్లెలు పోస్తున్నటువంటి కుష్ట పరమాత్మ యొక్క ముఖ మకరంధాన్ని మా చెవుల దొన్నెలతో మేము కన్నుల దొన్నెలతో మేము స్వీకరిస్తాము. ఇలాంటిది స్మితాసవం చిరునవ్వు అనేటువంటి మధ్యమద ఆయన మొఖంలో ఏముంటుంది అంటే చిరునవ్వు అనేటువంటి మధ్యమ ఉంటుంది. దాన్ని మా కన్నుల దొందలతోటి మేము ఆ మద్యాన్ని తాగి మద్ది సిద్దుతాము, ఇంత హాయిగా గడిచేటువంటి మా దినచర్యను. వచ్చాడు కదా అప్పుడు కూడా చెడగొడుతున్నాడు. ఆసాం ముకుందః మధుమంజు పాతితై విరివీచ చిత్తః పరవాన్ మనస్యపి యదన్యాయంగా పరాధీనుడైన జ్ఞానము కలవాడైనా మధుమంజు పాతితైహి గృహీత చిత్తః మంచి మంచి మాటలతోటి యత్త యత్త మాటలతోటి మనస్సును హరించి కథం పునర్నః ప్రతియాశ్చితే అబలాః మరి నా వీళ్ళని ఇలా ఇంతకాలం మీరు ఇలా మంచి మంచి మాటలతోటి పరిహసాలతోటి మనల్ని మైమరిపించారని మరి నేను లేకుంటే వీళ్ళు ఎలా గడుపుతారు ఎలా పొద్దు పుచ్చుతారు. ఎలా బతుకుతారని ఆ స్వామి ఏమి ఆలోచించటం లేదు. అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే దాచార్య భోజాందక పుష్ణి సాత్వతాం. ఈనాటి నుంచి మధురా నగరంలోని అన్ని కన్నులు తెరుచుకుంటాయి. రేపళ్ళలో ఉన్న కన్నులని మూసుకొని పోతాయి. అజ్జ ధ్రువం తత్ర దృశో భవిశ్యతి అక్కడే చూపులన్నీ అవుతాయి. దాచారక భోజాంధక వృష్టి సాశ్వతాం అంటే కందులు తెరుచుకుంటాయి అంటే ఏమర్థం? కందులకే పండుగ అక్కడ ఉన్న వారి కందులకే పండుగ ఇవాళ. ఇప్పటిదాకా మాకున్నది ఇప్పటినుంచి అక్కడ ఉన్నవారికి మహోత్సవః శ్రీరమణం గుణస్పదం ద్రక్షంతి చధ్వరి దేవతీ సుతం. పెరిగించి మధురా నగరం దాట వెళ్ళే దారిలో దేవకీ పుత్రుడిని ఎవరెవరు చూస్తారో వారి కళ్ళకు పండు అవుతుంది.

ఎలాంటి శ్రీరమణం గుణాస్పదం అతను శ్రీరమణుడు అమ్మవారికే అమిత ఆనందాన్ని కలిగించేటువంటి మహంభవుడు సకల గుణములకు అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు అతను ఆకరము అలాంటి స్వామిని ఎవరెవరు చూస్తారో వాళ్ళంతా వాళ్ళ కళ్ళతో నిజంగా పెద్ద పండుగ. మైతత్ విధాస్తి అకరుణత్య నామపూహు అకూరైత్యెంద తీవ్ర దారుణః ఏమయ్యా. పేరు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా చూసి పేరు పెడతారేమో కదా? మరి వీడికి పేరు పెట్టారో ఎవడికి అక్రూరుడు అని పెట్టాడు. తప్పు కదా? ఇంతమంది గోపికలు అప్పుడు ఎట్లా పెడుతున్నావ్ వీడు అక్రూరుడు కదా? పరమ క్రూరుడు. ఇలాంటి వారికి ఎవరు పెట్టాడయ్యా అక్రూరుడు అని చెప్తున్నాడు. అకరుణస్య నామ గూహ క్రూర ఇత్యేదతీవ దారుణ అది మహా భయంకరమయ్యా. ఇంత దయ లేని వారికి అక్రూరుడు అని పేరా? యోసౌ అనాశ్వాస్య సుజుక్కితం జనం ప్రియాస్త్రియం నేత్యతి పారమత్వనా కనీతం. వస్తే వచ్చాడు ఓ అర రోజు ఉందాం. నువ్వు అందరినీ ఓదార్చి రావయ్యా అనాలి కదా. తీసుకోబోతున్నాడు అంటున్నారు. ఇంత కాలం ఏ మహానుభావుని కోసం మేము పరితపించి పరితపించి పరితపించి కృషించి ఉన్నామో అలాంటి స్వామి లభించాడు అని కాస్త ఇప్పుడిప్పుడే ఆనందంలో ఉంటున్న సమయంలో అలాంటి మా మనస్సును ఓదార్చకుండా. మాకే విషయం చెప్పకుండా తీసుకొని పోతున్నాడంటే వాడికి ఆ పేరు న్యాయం అని. అందుకే ప్రియాస్త్రీయం నేశ్యతి పారమధ్వనః. అనార్ద్ర ధీరేచ సమస్తితోరధం తమన్వవీచ త్వరయంతి దుర్మదాః అందుకే ఇతను అనార్ద్ర ధీహి తడి బుద్ధి కాదట కొడి బుద్ధి అంటే దయలేని వారు అన్న మాట. సమస్థితః రథం తమాన్భవిత్వరయంతి దుర్మదాః అతను అలాంటివాడే. అతని వెంట ఉండే వాళ్ళు కూడా త్వరగా పోదాం అంటున్నారు అలా ఉంటే ఏమైంది? వచ్చాడు కదా ఇప్పుడే. వారమో పది రోజుల్లో ఉండి మెల్లగా తీసుకొని పోవచ్చు కదా. తొందరగా అందు. అందరూ తొందర పెడుతున్నారు గోపాహ హనోభి సవిరైహి ఉపేక్షితం. అంతా ముసలి వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు అంటున్నారు. అందులో కాస్త ఎవరైనా అక్రూరి వెంట ఎవరైనా యువతులు ఉండుంటే పెళ్ళే వాళ్ళం అనేవాళ్ళు అంతా సవిరులు. అంతా ముసలి వాడినే అందుకే ఎవరు ఏమి?

పట్టించుకోవడం లేదు ఆ ఆ వస్తారు వస్తారు దైవం ఒక్కడి పాపరు ఎప్పుడు దైవం నోద్య ప్రతికూలమీహతే అతని వెంట వచ్చారు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఆయన వాళ్ళే కదా అదే ముస్లిం వాళ్ళే. నందుడు చెప్పగానే అందరూ సన్నాహా చేసి పోదాం పోదాం అంటున్నారు సన్నాహా చేసి పోదాం రాజుగారిని చూద్దాం రాజుగారి కానుకలు ఇద్దాం. వాళ్ళు వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు వినబలం వాళ్ళకెందుకు పాపం ఎవరి బలం వాళ్ళకు అందువల్ల ఇక దైవంచనోద్య ప్రతికూలమీహతే ఈరోజు మాకు దైవం కూడా ప్రతికూలాన్నే కోరుతూ ఉన్నట్టు ఉన్నది. నివారయామా సమీపిత్య మాధవం తిన్నో కరిత్యన్ కులవృద్ధ బాంధవాః మనం ఇలాగే ఊడుకుంటే ఆహారం కుదరదు మనమందరం కలిసి రాస్తారోకో ఉద్యమం చేతామంటున్నారు ఆపేద్దాం. నివారయామః అహం ఉద్దేశ్య మాధవం కిమ్నోకరిష్యను కులవృద్ధ బాంధవా వాళ్ళు ఏం చేస్తారు? కులవృద్ధులు ఉన్నారు పెద్దవాళ్ళు బాంధవులు ఏం చేస్తారు ఏమని మనం ఆపేస్తాం. కుష్ణుని పోకుండా ఆపేస్తాము. ముకుంద సంఘాన్ నిమిషార్ధ దుశ్చజాత్ దైవేన విధ్వస దీన చేతతాం. పరమాత్మ చేతనే మా పరిస్థితి దైన్యం పొందబడింది. ఇలా వ్యతిరేకమైనటువంటి దైవంతోటి మేము ముకుంద సంఘాత్ నిమిషార్ధ దుస్త్యజాత్ ఓ అర నిమిషము ఒక నిమిషము ఒక రోజు తోటే తోటో పరమాత్మ స్నేహాన్ని ఉజ్జ్వేసా అని అయ్యే పని ఏంటి? ఏ కొద్ది సేపట్లోనూ విడిచిపెట్టేటువంటి ప్రేమ స్నేహము కాదు స్వామిది. అలాంటి అయినప్పుడు దైవేన విద్వాజ దీన తీతసాం. దైవమే మాకు ఇలాంటి ప్రేమను ఈ సౌహార్దాన్ని చెడగొడుతూ ఉన్నది భంగం చేస్తూ ఉన్నది యత్యానురాగ లలితస్మిత వల్గు మంత్వ వీలావలోక పరిరంభన రాసగోష్యం సీతాస్మ రక్షణ విరక్షణ దావినా ఎన్నో రాత్రులు ఒక్క క్షణ కాలం లాగా ఏ మహానుభావుడి యొక్క ప్రేమతోటి లలిత స్మిత వలుగు మంత్ర లీల అవలోక పరిరంభణ రాసగోష్యం కమ్మని చక్కని చూపులు.

ప్రేమతో అయినటువంటి చిరునవ్వు ఆలింగనములు ఇలాంటి వాటితోటి రాసగోష్ఠిలో ఎన్నో రాత్రులు క్షణకాలం లాగా గడిచిపోయాయి, గోప్యః కథను అతు కరేమ తమో దురంతం. అలాంటి స్వామి లేకుండా అంతము కనపడని ఈ దుఃఖాన్ని గోపికలు ఎలా దాటగలరు? అందుకే యోన్నక్షయే వ్రజమనంత సగత్ఫరీతః సాయంకాలం ఏందంటే పరరాముడిని తీసుకొని గోపై గోపాల గారుతో కలిసి కుర రజ స్వరితాలకత్రత్ ఆవుల బిడ్డల వలన లేచిన దుమ్ము నిండిన ముంగురులు పూలమాలలు కల స్వామి వేణుము కొనన్ స్మిత కటాక్ష నిరీచనేనా వేణువు ఊదుతూ చిరునవ్వు నిన్నటువంటి చూపులను ప్రసరింపచేస్తూ చిత్తం క్షీణోతి అందరి హృదయాన్ని అపహరించేవాడు ఆయా మూర్తే నా కథం భవీమా ఆయన కాయంత్రం ఏందంటే దుమ్ము కొట్టినటువంటి మొఖము దుమ్ము నిండినటువంటి ముంగురులు పూలమాలలు ఇవన్నీ వేసుకొని చిరునవ్వుతో అందరినీ కటార్చిస్తూ వేణువు ఊదుతూ దర్శనం ఇచ్చే కృష్ణ పరమాత్మ లేకుండా ఎలా బక్కుతామా? ఎలా బక్కుతాముంది? ఏవం బృవాణాః విరహాతురా పృచం బ్రజస్త్రియః కృష్ణ విషక్త మానసాః విసుజ్జి లజ్జం సుదుష్మ సుస్వరం గోవిందా దామోదర మాధవీతి అందరూ ఆలోచించారు ఏం మార్గం దొరకలేదు. మరి ఏం చేయాలి? అందుకే ఇలా బాగా పలుకుతూ పలుకుతూ విరహాతురులై గోపిక శస్త్రులందరూ కూడా కృష్ణ విశక్త మానసా విశ పరమాత్మ యందు. ఆసక్తి మనస్సు కల మహానుభావులు విశుజ్య లగ్నాం సిగ్గును కూడా విడిచిపెట్టి పెద్దగా ఏడ్చారు గోవిందా దామోదరా మాధవా నీవు లేకుండా మేము ఒక్క క్షణకాలం కూడా బ్రతకలేమని. దిగ్గు విడిచి పెద్దగా ఏడించారు. స్త్రీనామేవ మృదంతే నా మృతితే దవితి సవితర్యథ అతోరస్వ దయామాత కృతమైత్రాదికః వధం.

ఇలా వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇంతలో తెల్లవారింది. స్నానాది కుత్యములన్నీ పూర్తి చేసుకున్న క్రూరుడు సోదయ మాత అని తెల్లవారిందయ్యా. పొద్దున పొద్దున స్వరగా బయ్య చేద్దాం బయ్య చేద్దాం బయ్య చేద్దాం అని అక్రూర స్వదయామాత కృతమైత్రాదికో రథం గోపాః తమన్వసజ్యంతా నందాద్యాః శకటైహి తొందర పెట్టి పోవాలి లేకపోతే కదా అందుకే నందాదులందరితో కలిసి నందాదులు ఇద్దరు వారి హర్రాలతోటి గోపాలదులందరు అతని వెంట బైరి తేరి వెళ్లారు ఆదాయ ఉపాయనం పూరి కుంభాన్ గోరక సంకృతాన్ వాళ్ళతోటి పెరుగుతోటి ఉండతోటి ఇటువంటి కలవలం తీసుకొని కానుకలం తీసుకొని గోపాలులందరూ అతని వెంట బయలుదేరారు. గోపేజు దైతం కృష్ణం అనువ్రజ్య అనువంజిత గోప్తలు కూడా. అతని విలువలేక అనురాగంతో నిండి అతన్ని అనుసరించి కొంత దూరం అంటే మాకేమైనా సంకేతం అంటాం వాస్తవ ఏం చెప్పుతాడు మళ్ళీ వస్తాం అంటాడా? తాదా చెప్పేస్తాడా? పరో ఏం వస్తామని చెప్తాడా ఏం చెప్తాడో చూడాలని అతని వెంట కొందరు గోపికలు కూడా బయల్ చేశారు. ప్రత్యాదీశం భగవతః కాంక్షంత్యః. స్వామి ఏం చెప్పుతారో ప్రత్యాదేశం. త్వరలోనే వస్తాను ఉండండి అంటాడా? మీరు మనసు గట్టి చేసుకొని ఇలాగే సహించండి అంటాడా? పరమాత్మ నుండి ఎలాంటి సందేహం వస్తుందని ఎదురు చూస్తూ వాళ్ళంతా నిలబడ్డారు. శాశ్వత పత్యతి వీక్ష్య సప్రస్థానే యుద్ధమః తాను దరి తీరిపోవటాన్ని చూచి గోపికలందరూ పరితపిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వామి సాంత్వయమాత. స ప్రేమైహి ఆయాతైహి దౌత్యకైహి దూతలను పంపారు. అని చెప్పండి వాళ్ళకి నేను త్వరలోనే వస్తాను. మీరేమి దిగులు పడకండి అని సందేశాన్ని. దూతలతో పంపాడు ఆయాశైతి దౌత్యకైహి యావదాలస్యతే కేతుహు యావదు వేణు రసస్యచ ఈ గోపికలు మాత్రం అలాగే చూస్తూ నిలబడ్డారు. ఏం చూశారు గౌరవ చూశారు అంటే రథం కనబడేదాకా చూశారు.

తర్వాత రథం యొక్క ధ్వజం జెండా ఉంటుంది కదా, దాన్ని చూశారు. ఇంకా నిలబడితే ఆ రథం వెళుతుంటే వెనక నిలసేటువంటి దుమ్ము ధూళి అంటాం కదా, అది చూశారు. దూడి కనపడేంతవరకు చూస్తూనే ఉన్నారు. ఇలా వేణు రథస్యత అనుప్రస్థాపితాత్మానః వేఖ్యానీవ ఉపలక్ష్తిత ఎలా ఉందంటే వేఖ్యానీవ గీచిన బొమ్మలాగా ఉన్నారు. అలా లేదు. కన్ను కూడా రెప్ప కూడా లేదు కదా అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ దుమ్ము కూడా కనపడకుండా అయితే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు తరలుతారు అన్నమాట. ఇలా తాహ నిరాశాహ నివవృతుహు గోవింద విధి వర్తనే. స్వామి తిరిగి వస్తాడన్న ఆశ వాళ్లకు అర్థమైపోయింది. అందుకే నిరాశులై వాళ్ళు నివవృత్తు వెనక్కు మళ్ళీ వచ్చారు. విశోకాహాహని నిన్యో. జాయంత్యః ప్రియభేష్టితం పగలంతా శిష్ట పరమాత్మ చేత్రను జ్ఞానం చేస్తూ గడిపారు భగవానికి సంప్రాప్త రామ పురలతో నిరుప సహేన వాయువేగీన కారిందీం అఘనాశనీం బలరామకృష్ణుడు తోటి కురువుడు అలాగే తక్క వారందరూ కూడా రథవేగం మీరు రథవేయబోతున్నారు కాబట్టి ఈ వాయువేగంతో చాలా చాలా వేగం స్పీడ్ అనమ్మ హై స్పీడ్ అంటాం కదా ఆ స్పీడ్ తో బయల్దేరి వెళ్లి సకల పాపములను తొలగించేటువంటి యమునా నదిని ఏ రత్ నది కనపడితే ఏదో సాయంకాలం మధ్యాహ్నం ఉదయం అవుతుంది కదా సంధ్యావందనం చేయాలి కదా అందులో శాస్త్రం ఏంటంటే నది కనపడితే అందులో తప్పకుండా స్నానం చేసి అర్ఘ్య ప్రధానం చేసి ఆరాశించాలి అనేది శాస్త్రం నువ్వు ఎప్పుడు నది కనపడదు అవసరం లేదు నదిని చూస్తే శాస్త్ర ప్రకారం ఇంకా దూరంగా వెళితే పిండ ప్రదానం కూడా చేయాలి అదిలో. నదిని చేయడం అంటే పిండ ప్రదానం చేయాలి. ఇటు తర్పణం చేయాలి, ఇటు తరపణం చేయాలి అని శాస్త్రం. కాబట్టి ఈ మహానుభావులు తత్ర ఉపస్పృత్య పానీయం పీట్వా మృష్టం మణిప్రభం చక్కని నీరును స్నానము చేసి ఆచమనం చేసి నీరు పానం చేసి వృక్షదండ ఉపగ్రజ్య సదా మహారథమాభిశత్ ఓ చెట్టు నీడ చేర్చి రాముడు విరుదంత రథం రథాన్ని ఓ చెట్టు నీడలో చేర్చారు. అక్రూరస్త ఉపామంచ నివేదిత రసోపరి అక్రూరుడు అయ్యా నది వచ్చింది కదా సంధ్యావందనం చేసుకొని వస్తాను అని వారికి చెప్పి కాలింతి అరదమాగత్య స్నానం ఇధివత్ ఆచరత్.

ఇది తెలుసు కాబట్టి అక్రూరుడు నదిలో ఇది యధావిధిగా స్నానము చేసి నిమజ్జతస్మిన్ చలిదే జపన్ బ్రహ్మ సనాతనం గాయత్రి మంత్రాన్ని కూడా ఈ జపం చేసి కావీవ సదుసే అక్రూరః రామకృష్ణౌ సమన్వితి జపం చేస్తున్నాడు, జపం చేస్తూ ఉంటే ఈ కాలింగి జలంలో రామకృష్ణుడే కనబడ్డాడు, ప్రథం మీదే ఉన్నారు నేను. గురుడికి నదీ జలంలో వాళ్ళిద్దరు కనపడ్డారు, తౌ రథస్తౌ కలవ్య సుతౌ ఆనకదుందుపేహి ఇదేంటది? సథం మీదే ఉన్నారు కదా. ఇక్కడ ఉన్నవారు ఇక్కడికి ఎలా వచ్చారు? పరిహిస్తు చందనే నస్తః ఇచ్చున్మధ్య విత్రెత్తసః మళ్ళీ ఇదేం చూశాడు? మునుగగానే నిలద కనపడ్డాడు. చూడు మునిగారు నీళ్లలో. మునిగారు కనపడ్డారు. లేచి అక్కడ ఉండాలి కదా లేచి చూశారు. అక్కడ ఉన్నారు. ఇలా విశక్తతః పత్రాపిచ యథాపూర్వమాసీనో పునరేవతః న్యమజ్యదర్శనం యన్మే మృతాతిం తల్లి అటు నేనే భవపడ్డానేమో. అని చూస్తాం మడ కలుస్తామని మళ్ళీ నీళ్ళలో ముంగే ఇలా పునరేవతః హత్రాభిజగా పూర్వం ఆసీనౌ పునరేవ భూయత్ హత్రాభిజో మళ్ళీ చూసి మళ్ళీ చేయడం. వేషి చూసి అఘంలో కనపడుతున్నారు, మునిగితే నీళ్ళలో కనపడతారు. ఇలా తూయమానం తలిలేతయో యమజ్జతు భూయత్రత్ర ప్రసిద్ధచ అద్రాక్షే తూయమానం ఆశీశ్వరం. మళ్ళీ మునిగేసరికి రామకృష్ణుడు కనబడలేదు. ఏం కనబడ్డారు? ఆదిశేషుడు కనబడ్డారు. సూయమానం అహీశ్వరం ఎలా అంటాడు శిరుడు సిద్ధాచారణ గంధర్వ అసురైహి నర్సగాంధరైహి సహస్ర శిరసం దేవం సహస్ర పణమోధిశం వేయు శిరస్సులు. ఈ గృహస్తులలో మణులు అలాగే నీలాంబరం బిజశ్వేతం శృంగైశ్వేతమివర్తితం నీలాంబరధారి అలాగే తామర కోళ్ళలాగా తెల్లని దేహం వాడు.

తెల్ల చిగుళాలతో ఉన్న మహా పర్వతం లాగా ఉన్నటువంటి ఆదిశేషుడు కనపడ్డాడు, కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ ఆదిశేషుని యొక్క చెయ్యి మీద తత్య ఉత్సంగే ఘనశ్యామం పీటకౌసేయ వాసతం ఆదిశేషుడు. చేయనిద ధనత్యాము నిరవేశత్యాములు పీతాంబరధారి పూరుసం చతుర్భుజం శాంతం కను నాలుగు భుజములు పరమ ప్రశాంతమైన పద్మపత్రారుణే సమానం పుండరి కూడా వంటి విశాలమైన నేత్రములు కలవాడు, చారు ప్రసన్న వదనం, చారు హాస నిరీక్షణం, సుందరమైన ప్రసన్నమైన ముఖం కలవాడు. చూడగానే అందరి మనస్సులను ఆకట్టుకునేంతటి చక్కని తీయని చిరునవ్వు కల మహానుభావుడు. శుభ్రూన్నతం చారు కర్ణం సుఖ పోలాలు నాధరం చక్కని కనుబొమ్మలు ఎత్తైన నాసిక మంచి చెవులు చక్కని చెక్కిళ్ళు ఎర్రని అధరము. ప్రలంబ తీవర భుజం ఆజానుబాహుడు తుంగ అంశ ఉరస్థల ఉన్నతమైనటువంటి వక్షస్థలం గలవాడు కంపు కంఠం నిమ్న నాభిం బలిమత్ పల్లవోదరం బృహత్కటి దటశ్రోణి తరబోరుద్వయాన్వితం చారుజానుయుగం చారుజంగాయుధ రసంయుగం అంటే పాదములు ఇలా పైనుంచి వస్తున్నాడు పక్షస్థలము. ఉదరము, నాభి, గురువులు, మోకాళ్ళు, దిక్కులు, పాదములు, తుంగ గురుప అరుణ నక వ్రత దివి దివి వ్రతం. ఎత్తైనటువంటి తీష్ణమైనటువంటి కాలి గోళ్ళ యొక్క శాంతులతోటి అన్ని దిక్కులను. ప్రకాశింపజేస్తున్నటువంటి వారు అంగుఠ దరైహి విరగతు పాద పంకజం సుమార్గ సుమార్గ మణివ్రాత కిరీట కతకాంజదైహి కటిసూత్ర బ్రహ్మసూత్ర హార నూతుర కుండలైహి బంగారు మొలతాడు, బంగారు యజ్ఞోపీథములు, సువర్ణమైనటువంటి హారములు, కుండలములు ఇలాంటి వాటితోటి గాయమానం, పద్మకరం, శంఖచక్ర గదాధరం. శంఖము, చక్రము, గజ అలాంటి కల మహానుభావుడు. శ్రీవత్సవ సంప్రాజత్సౌస్తుభం వనమాళినం శ్రీవత్సవ. పరమాత్మ అమ్మకు దాచినటువంటి పుట్టిమచ్చ కలవాడు, ఔస్తుభ మణి కలవాడు.

వనమాళి సునందానంద ప్రముఖైవి పాతదైహి తనకాదిమి సుధర అక్రోడు ఏమి కోరకుండానే తన దివ్య మంగళ విగ్రహాన్ని దివ్య ధామాన్ని వైకుంఠాన్ని ఆదిశేషుడిని తనను దర్శనం ఇచ్చాడు సురేషైహి బ్రహ్మరుద్రాజ్జైహి అలాగే నవభిశ్చ ద్విజోత్తమై నవబ్రహ్మలతోటి ఏకాదర వృద్ధులతోటి ప్రహరాద నారద వసుప్రముఖైహి భాగవతోత్తమైహి చెప్తున్నామే ప్రహరాద నారద పరాచర పుండరిక చెప్తున్నామే ఇలాంటి భక్తుల అందరితోటి స్తూయమానం పుతక్పావై శివచోపిహి మన అత్మ పరిశుద్ధమైనటువంటి మనస్సు గల పరమ భక్తుల చేత స్తోత్రం చేయబడుతుండగా స్త్రియా పుష్య గిరా కాంత్య క్రీత్య సుత్య ఇలయ ఊర్జయ చెప్తాం కదా అష్ట ఇమల్ ని అస్త చెప్తులంతా చూడండి ఈ అస్త చెప్తులు అనకు శ్రీ పుష్టి గ్రీహి కాంతి కీర్తి సృష్టి ఇలా జేయ అనే వీటితోటి అలాగే విద్యయా అవిద్యయా శక్తియా మాయయా అట్లా వీటికి వ్యతిరేక అవి పోయేది మొత్తం పదహారు. కొడుకు తల్లు అంటావు కదా అలాంటి వారితోటి వీరొక్క సుకృశం ప్రీతః సత్యా పరమయా ఇలాంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ రూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి అపూర్ణుడు. పరమయాయుతః మహాభక్తి కలవాడై కృష్య తనూరుహ భావపరిక్రిణ ఆత్మలోచనః శరీరం పులకించింది. పరిశుద్ధమైనటువంటి భక్తి భావంతోటి మనస్సు కూడా తడిసిపోయిందట. ఇలా విరాగద్గదయా అలాంటి స్వామిని చూచి గద్గద స్వరం తోటి సత్వమాలంభ్య సాత్వత ఆదయాగు సాత్వపుడే కాబట్టి సత్వగుణాన్ని సిగరించి ప్రణమ్య మూర్ధనాభగితః తల వంచి నమస్కరించి కృతాంజలి సహా చేతులు జోడించి శనైహి నిలవెల్లగా స్వామిని స్తోత్రం చేశారు. మనం ఏం చెప్తాం ఎక్కడ పరమాత్మ రూపం సాక్షాత్ కరించినా వెంటనే ఆ రూపాన్ని మనం ఎవరైనా ఎవరైనా సరే బ్రహ్మ రుద్రేంద్ర సకల దేవతలు కూడా పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్ కరించుకుంటే చాలు తమకు తెలియకుండానే పులపించి ఆనందంతో స్వామిని స్తోత్రం చేస్తారు అదే పని అపూలు కూడా చేస్తున్నారు నతోస్మిహం త్వాశిర హేతు పూతం నారాయణం పూరుతం ఆద్యం అవ్యయం ఎవరు అర్థమైపోయింది కదా అందుకే అయ్యా అశిర హేతు హేతుం

అన్ని కారణములకు కారణమైనవాడు నారాయణుడు ఆదిపురుషుడు అందరికంటే మొదటివాడు అవ్యయం వ్యయం నాశముడి ఏనివాడు ఎన్నాభిజాతాత్ అరవింద కోశాత్ బ్రహ్మాభిరాశి ఏ మహానుభావుడి నాభి నుండి పుట్టిన పద్మంలో నుండి బ్రహ్మ ఆయుర్ఘమించాడో యత ఏష లోకః ఏ బ్రహ్మ నుండి ఈ ప్రపంచమంతా సృష్టించబడిందో భూస్తోయమగ్ని పవనస్ఖమాదిహి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మహత్తత్వము అలాగే మహానజాదిహి మన ఇంద్రియాని అహంకారము మనస్సు ఇంద్రియములు సర్వేంద్రియార్ధా విబుధాస్య సర్వే అన్ని ఇంద్రియములు అన్ని విషయములు సకల ఇంద్రియ అధిష్టాన దేవతలు ఏ హేతవః తే జగతః అంగభూతాః ఏవేవి కారణములో ఏవేవి జగత్తుకు అవయవాలుగా మనకు కనపడుతున్నాయో నైతే స్వరూపం విజువు ఆత్మనస్తే వీరందరూ కూడా నీ యధార్ధ స్వరూపాన్ని తెలియదారరు. అజాదయః అనాత్మతయా దృహీకాః ఎందుకంటే బ్రహ్మకు కూడా నేను అన్న భావం ఉంది కదా. ఆత్మ కాని దానిని ఆత్మాని మనం కాదు వాళ్లే అనుకుంటున్నారు కదా. ఇంకా మనకు పోకపోవడం ఇంతేమిటి అని బ్రహ్మకు కూడా దేహాత్వాభిమానం ఉన్నది అని చెప్తున్నాడు. మరి బ్రహ్మే నేను వేరు నా శరీరం వేరు అన్న విషయం అనుకోలేకుంటే మనం అందులో భూలోకవాసులం. తమోగుణ ప్రధానంగా లే మరి. అలాంటిలో ఉండే మనమేలా అనుకుంటామండి. మరి ఏం తప్పు కాదన్నమాట వాళ్ళే అనుకోవడమే కదా మనం అనుకోకుండా ఇప్పుడు చెప్పింది. ఇలా ఈ రీతిలో అలాంటి వారు కూడా. అనాత్మతయా దుహీతాః అజోనుబద్ధః సగుణైహి అజాయాః అలాంటి బ్రహ్మ కూడా పరమాత్మ యొక్క మాయతోటి బంధించబడి గుణాత్పరం భేదనతే స్వరూపం. నీ స్వరూపము అన్ని గుణముల కంటే అవతల ఉంటుందన్న సంగతి బ్రహ్మాదులకు కూడా తెలియటం లేదు, త్వామి యోగినః యజంతథ మహాపురుషం ఈశ్వరం మహానుభావ నిన్ను యోగురు మహాపురుషునిగా ఈశ్వరునిగా.

పూజిస్తారు సాధ్యాత్మం సాధిపూజంచ సాధిదైవంచ సాధవా అన్ని తాపాలు నీవే అన్ని స్వరూపాలు అధ్యాత్మ నీవే, ఆది దైవం నీవే, ఆది భౌతికం కూడా నీవే అని త్రయ్యాచ విద్యయా కేచసౌ త్వాంవై వైతానికాః ద్విజా మరికొందరు త్రయ్యాచ అంటే వేద విద్యతో కూడా నిన్ను కొందరు ఆరాధిస్తారు. త్రయ్యాటి విద్యయా కీర్తితు. త్వాంవై వైశానికాహ ద్విజా యజంతి వైశానికై యజ్ఞీహి నానా రూప అమరాత్యయా రకరకాల విద్యాలతోటి కొందరు స్తోత్రాలతో కొందరు. నిన్ను ఆరాధించుంటారు ఏకేత్వాచిల కర్మాని సన్యత్య ఉపశమం జతా మరికొందరు తాము ఆచరించే అన్ని కర్మలను నీయందు ఉంచి శాంతిని పొందుతారు జ్ఞానులు జ్ఞాన యజ్ఞంతో నిన్ను ఎన్నోడు నువ్వు జ్ఞాన విగ్రహం. నీ స్వరూపమే జ్ఞానం కదా. జ్ఞానువైనటువంటి నిన్ను జ్ఞానులు జ్ఞాన యజ్ఞంతో అలచిస్తారు. ఇతరులు సంస్కృతాత్మానః. సంస్కారం కల మనస్సు కలవారై విధినా అభిహితేన చ శాస్త్రిక విధానం ప్రకారం ఆరాధిస్తారు యజెత్ చిత్వా త్వన్మయా త్వాంబై బహుహు బహుమూర్తి ఏకమూర్తికం పరం వినినం అనేక మూర్తులుగా ఆరాభిస్తారు. మరి కొందరు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే మూర్తిగా మరి కొందరు ఆరాభిస్తారు. త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం మరి కొందరు నిన్ను యువోక్త మార్గంగా నిన్ను మంగళ రూపణిగా నిలుకదరి సేవిస్తారు. పక్వాచార్య విభేదేన భగవాన్ సముపాసతే. వారి వారి ఆచార్యుల సిద్ధాంతాన్ని గుణంగా వారు ఆయా రూపాలతో నిన్ను ఆరాధిస్తారు. సర్వయ వైజంతిత్వాం సర్వ దైవ మహేశ్వరం బాదే నిలబడ ఏ ఆచారమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ గురువు గారు చెప్పినా, ఏ బోధ అయినా ఏం చెప్తారు నీ పూజే కదా. నిన్ను ఆరభిస్తారు. ఏ మతం వారైనా, ఏ సిద్ధాంతం వారైనా, ఏ ధర్మం వారైనా నిన్ను ఆరభిస్తారు. ఎందుకు? నీవే సర్వ దేవమయుడవు నీవే. అన్ని రూపాలు నీవే కదా. ఎవరెవరు యో యో యాం వ్యాం తనుం భక్తః అన్నారు కదా అవన్నీ మేకపులు.

అసలు నడులు ఒకడే కదా అలాంటి నిన్ను సేవిస్తారు. స్వరం ఏపి అన్య దేవతా భక్తాః యద్యప్తన్య ధీయస్త్ర భో అని చెప్తున్నారు స్వష్టంగా. ఇతర దేవతాలకు భక్తులైన వారు కానీ అయినా. మనస్సులో మరో ఆలోచన బుద్ధి గలవాడైనప్పటికి యధాత్రి ప్రభువా నద్యః పర్జన్య పూరిత ప్రభో విషం జరో తత్ సింధుం అద్వత్వాన్ గతయోరిభిహు. మబ్బులు వర్షిస్తాయి. ఆ వర్షము పర్వతాలలో పడి పర్వతాల ఎగరాల నుండి జారు వారి నదులుగా ప్రవహిస్తాయి. ఎక్కడ పడ్డా అక్కడ ఒక నది ఒక ప్రవాహం. ఇది ఆ ప్రవాహం వేరు, ఈ ప్రవాహం వేరు, ఆ ప్రవాహం వేరు, ఆ ప్రవాహం వేరు ఇలా అనంతమైన నది ప్రవాహాలు ఉంటాయి. ఎప్పుడు నదులుగా ఉన్నంతవరకు. నదులుగా ప్రవహిస్తున్నంతవరకు కానీ చివరికి మళ్ళీ నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి కదా అలాగే ఈ మతాలు ఈ దారులు ఈ సిద్ధాంతాలు ఈ దేవతా స్వరూపాలు కలిపేది నీలోనే ఉన్నాయా? చూడండి నదులు ఆ దారి ఆ దారి ఆ దారి అలా వస్తాయి. కానీ బాగా కృష్ణ అంటాం, గోదావరి అంటాం, అది దుంగభద్ర అంటాం, సరయు అంటాం, యమునా అంటాం. చూడు దాన్ని ఏమైతాయి? సముద్రంలోనే వస్తాయి. కాబట్టి అన్ని సిద్ధాంతాలు, అన్ని మతాలు వచ్చి కలిసేది నీలోనే. విజన్ సర్వత సింధుం తద్వత్వాం గతయః అంతతాయ వినియా అన్ని ఆచారాలు అన్ని మతాలు ఇవరికి నిన్నే వచ్చి చేరుతాయి సత్వరజస్తమైతి బ్రహ్మోతాః ప్రభుతేర్ గుణాః కదా సౌధి గుణాలు మూడు సత్వము, తమస్సు అని తేటివి ప్రాకృత ప్రోక్త ఆ బ్రహ్మ సావరాజ ప్రాకృతులందరూ అంటే ప్రకృతి వలన పుట్టిన వారందరూ. ప్రకృతిలో ఉండే వారందరూ ప్రకృతికి సంబంధించిన మూడు గుణాలతోటే ఉంటారు. మరి ఎవరికి ఉండవు? అది దారిన వారికి ఉండవు.

ప్రకృతి కంటే అవతల ఉన్నవారు ప్రకృతిలో చిక్కుకోరు కానీ అందులో పుట్టిన వారు దాని వల్ల పుట్టిన వారు దాంట్లోనే ఉంటారు. ఇలా తుభ్యం నమస్తే అస్తు అవితక్త దృష్టయే. పరమాత్మకు విరుజు పేరు ఏంటది? అవిచక్త దృష్టి అని. దేని యందు మనస్సు లగ్నం చేసేవాడు కాదు. అలాంటి నీకు ఎందుకంటే నీకంటే వేరు ఇంకోటి ఏదైనా ఉంటే కదా అక్కడ మనస్సు లగ్నం చేయాలి. మనం ఒక దాని యందు మనస్సు పెట్టాలంటే మనకంటే అది వేరుగా ఉంటే దాన్ని మనం కోరుకుంటాం. మరి పరమాత్మ కంటే వేరుగా ఏదైనా ఉందా? పరమాత్మ కాని ఏదైనా ఉందా? మరి ఆయన దేనికి కొనాలి? అన్నీ ఆయనే కాబట్టి ఆయన కోరవలసింది అంటూ ఏది లేదు. అన్నీ ఆయనే కాబట్టి ఆయనకు అందవలసింది లేదు. ఆయన పొందనిది కూడా లేదు. ఇలా గుణప్రవాహోయం అవిద్యయా కృతః ప్రవర్తతే దేవధృతి నృతితీయగాత్మసు అవిద్య తోటి నీ మాయ తోటి ఈ గుణప్రవాహము మానవులలో పశువులలో పక్షులలో సగల జీవులలో ఈ గుణ ప్రవాహం ప్రసరిస్తూ ఉంటుంది అగ్నిహి ముఖం తే అవనిహి అంధి ఈక్షణం స్వామి నీ ముఖం అగ్ని, భూమి నీకు పాదములు, నీ చూపులు సూర్య చంద్రుడు, నభస్సు అంటే నాదేమో ఆకాశము, నీ శ్రవణములు దిక్కులు. అలాగే సురేంద్రాహ తవ బాహవాహ దేవతలు నీకు బాహువులు హరణవాహ పుక్షిహి సముద్రాలు నీ కడుపు మరుసు ప్రాణజలం. ప్రాణము అంటే వాయువు. మరుత్ప్రాణ బలం ప్రకల్పితం రోమాని వృక్షోహరయాది రోమములు చెట్లు అలాగే తీగల వెన్ని నీకు రోమములు శిరోరుహాహ మేఘా మేఘములు నీకు కేశములు వృష్టిత్తవ వీర్యం వర్షం అంటే నీ రేతస్సు త్వయి అవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితా లోకాః తపాలాః సకల లోక పాలకులతో కూడిన అన్ని లోకములు నీ యందే కల్పించబడుతున్నాయి బహుజీవ సంకులః ఒకరా ఇతరా

కొన్ని కోట్ల కోట్ల కోట్ల జీవుల యొక్క సమాహారమైనటువంటి ప్రపంచమంతా నీయందే కల్పించబడి ఉంటుంది. యథా జలే సంజిగతే జలోకసః అపి ఉదంబరేవ మతకాః మనోమయే జలజలములు. నీటిలో ఉన్నట్టుగా మేడి పండులో పురుగులు ఉన్నట్టుగా నీలో అన్ని జీవులు ఉంటారు. యాని యాని రూపాని పిడనార్ధం విభజ్జి తైహి ఆమృత లోకాః ముదాగాయంతి తేజితః నీవు ఏ ఏ లోకములలో ఏ ఏ తరుల కోసం ఏ ఏ రూపాలు ధరించి ఏ ఏ రూపాలను ఆయా రూపాలను ఆయా రూపాలను ఆయా సమయాల్లో స్తోత్రం చేస్తూ ఉంటారు. నమస్కార నమత్స్యాయ ప్రలయాభిక్షికరాయిక మత్త పదం ఇస్తున్నాడు. అది పురుష్ఠాలు ప్రళయాబ్ది కదా ప్రళయ సాగరంలో సంచరించిన అవతారం మత్స్యావతారము అలాగే హయతీర్ష్ణే నమస్తుభ్యం మధు కైతభ మృత్యవే ఇంకో అవతారం మహానుభావుడు హయగ్రీవుడు అతను ఏం చేశాడు మధు టైటకులను సంహరించినవాడు. అలాంటి స్వామి నీకు నమస్కారము. అకూపారాయ బృహతే నమః మందరధారిణి అకూపార అంటే ఏమిటి? తాబేరు. అపూ పార అంటే తాబేరు ఎలాంటి తాబేరు అనేది మందరధారిణి మందర ఓదరించినటువంటి పూర్మా నమస్కారము చిత్యుద్వార విహారాయ నమః సూకర మూర్తయ ఇది మనకు క్రూరకృత దశావతార స్తోత్రము అంటారు చాలా ప్రసిద్ధం పాత రోజుల్లో అప్పుడు భాగవతం అంటే మనం రోజు పొద్దున టీ కాఫీ చదవతాము అక్కడ పొద్దున లేచి వాళ్ళకి భాగవతం అలవాటు. కాఫీ పాలు టీలు ఉండవు మా చిన్నప్పుడు లేవు చూడలేదు కాఫీ టీలు పొద్దున వేస్తే మా అన్నమ్మ గారు భాగవతం ఎదిగింది నా మా అక్షర స్వీకారం అయిన వెంటనే శ్రీకంఠ చాప కండల పాదాలు నుండి బండల ఏదో ఉంది రాచేంద్రియ శోవిచాల రామని పారని గగన చందం పోతన భాగవతం ఆ పద్యం పోని పెట్టారు. ఆ ఆహాలు గుణితాలు చాలు నీ కండ జాపన. ఐదో ఏటి నక్ష స్వీకారం చేస్తే ఏడో ఏటికి పోతన భాగవతం ఏడిస్తా అది వేరే భాగవతం లేదు ఉచ్చులు వేస్తే భాగవతం అవే మంచి నీళ్ళు అవే టిఫిన్ అవే కాఫీ అవే అన్నం.

కొడి లేదు దొరకే వస్తున్నాడు. ఇప్పుడు వేరే ఎక్కువ అయినా నచ్చుపోయింది. అప్పుడు ఇవేం లేవుగా పనేం లేదు ఊర్లో మొరలవు లేవు వాళ్ళు. ఇక తీరడం లేదు చదువుదాం అని తగిన వాడికి తీరుతున్నాం. ఈ రీతిలో ఇది అక్రూరకృత దశావతార స్తోత్రము అంటారు. ఇది సర్వరోగ నిబరధనము అని పేరు. వ్యాధులు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ నమస్కార నమస్కాయ దగ్గర నుంచి దశావతారాల స్నోత్రం ఉంది. ఇది చదువుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. అజ్ఞానం తొలగుతుంది, అవిద్యా అవుతా అవిద్య ఉంటే అది తొలగిపోతుంది శాస్త్రం. అందుకే నమస్తే అద్భుత సింహాయ సాధు లోక భయాపః. భజనుల భయాన్ని తొలగించేటువంటి ఓ అద్భుత సింహమా నీకు నమస్కారం అంటే నరసింహుడు అన్నమాట. వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిగువనాయత. మూడు లోకములను ఆక్రమించిన వామనావతారమునకు నమస్కారము. నమో భృగుణాంపతయే తృప్తక్షత్ర వనక్షిడే. గర్వించిన క్షత్రియారణ్యాన్ని సేవించినటువంటి పరశురామునికి నమస్కారము. నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయక. రావణాసురుడిని నమ్మరించినటువంటి రామచంద్రునికి నమస్కారము. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షనాయక. బలరాముడికి కృష్ణుడికి కూడా నమస్కారము. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాంపతయే నమః నీవే. వాసుదేవుడవు నీవే సంకత్నవు నీవే ప్రద్యుమ్నుడవు నీవే ఏమంటారు చతుర్మూర్తి చతుర్వ్యూహములు అంటాం కదా ఇలాంటి తత్వములు నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మూర్తిని అలా మంది బుద్ధుడిని అవతారంగా పాపం గుర్తించరు, అపార్థం చేసుకుంటారు. ఆయన అవతారం ఏమో ఏం లేదు మనకు. ఎందుకు ఇచ్చాడు అంటే దైత్య దానవ మోహిని చెప్పాను కదా.

దైత్యులు దానవులు కూడా ధర్మంగా యజ్ఞయాగాదులు ఆరాధన చేస్తూ పరద్రవ్య అపహరణం పరస్త్రీలతో రమించడం మొదలుపెట్టారు. వారిని శిక్షించాలంటే మరి ఏం చేయాలి? ధర్మం ఆచరిస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, దేవాలయాలు కడుతున్నారు, విగ్రహాలు ఆరాశిస్తున్నారు, అక్షాపుర ప్రాత్యం చేస్తున్నారు, సాయంకాలంగా పరిశ్రమ చేస్తున్నారు, పొద్దున సంధ్యావాహం చేసుకుంటున్నారు, ఫలద్రవ్యాన్ని నడిపించుకుంటున్నారు. ధర్మము అటు తండ్రి చేసుకున్నా ఎలా శిక్షించాలి వాళ్ళని ఎలా సంహరించాలి సంహరిద్దాం అంటే ఎన్నిసార్లు కూర్చుంటారు వాళ్ళని యజ్ఞాల నుండి విగ్రహారాధన నుండి ధర్మ ప్రవృత్తి నుండి మళ్లిస్తే కానీ వాళ్ళని సంహరించడానికి వీల్లేదు ఆ పని చేయడానికి పరమాత్మ బుద్ధుడిగా వచ్చి విగ్రహారాధన యజ్ఞములను ఖండించాడు. దూషించాడు, నిందించాడు. బొమ్మను పూయించడం ఏంటి ఆ అందులో ఏముంటుంది? మనిషిని పూజిస్తారా, బొమ్మను పూజిస్తారా? పరమాత్మ నిరంజనం నిలిపితారం. అలా ఉండాలి, ఆచారం లేదు, గుణాలు లేవు, స్వరూపం లేదు, స్వభావం లేదు, అలా ఉండాలి కానీ బొమ్మను పూజిస్తారా, గుడి కట్టారా? దేవాలయాలు వద్దు, విగ్రహాలు వద్దు, యజ్ఞయాగాలు వద్దు, దిప్పులో చెయ్యి పోసిన వర్గం వస్తుందా? నువ్వు నీ కోసం ఎప్పుడు ఈ చెరువు అంటోటి సొంతం వచ్చేది దీనికేనా? తచ్చినాక తచ్చినాక ఎవరికి వస్తుంది? ఇంకేం చేసింది నువ్వే ఆ? కడికి రావాలి సొంతం నీకి రావాలి కదా. ఎక్కడ వచ్చింది? చెరువు పోయింది కారిపోయింది ఇంకేం వస్తుంది? ఇవన్నీ పద్ధతి స్వార్థపరులు తమకు కావలసినటువంటి సౌకర్యాలు కోసం ఏర్పరచుకున్నారు ఇది ఏంటి ఇది రాదేంటి యాభై ఇది అందించాడు బహుశ్వుడు ఎందుకోసం అందించాడు దైత్య దానవ మోహిని ధర్మాన్ని ఆచరిస్తూ లోక పీడను కలిగిస్తున్నటువంటి దాదుసుల బుద్ధిని మోగింపచేయడానికి బుద్ధుడు వచ్చి ఇలా ప్రచారం చేసి యజ్ఞయాగాలను వాళ్ళతోటి మానిపించింపచేసి సగరాసురాల్గా స్వామి శ్రీ మణి. దైత్య దానవ మోజినే నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోజినే మ్రేచ్య ప్రాయ క్షత్ర హంత్రియే నమస్తే కలికి రూపిణే చూసారా మనం ఇప్పుడే అయ్యో రాజులు సాయిస్తున్నారు వచ్చి పరిపాలిస్తున్నారు ఎట్లా అనుకుంటున్నాం. హరియుగం చివరిలో మ్లేచ్ఛ ప్రాయ శత్రులు.

వాళ్ళ లాంటి వాళ్ళే శృష్టి అంటే బ్రేచ్యులే శృష్టి వేపున వాళ్ళు అంటే ఏంటి బ్రతికి ఉన్న మనుషులను బ్రతికి ఉండగానే వారి శరీర భాగాలను పీల్కొని తినే వాళ్ళను బ్రేచ్యులు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమో చనిపోయిన వాళ్ళని తింటున్నారు. ఆ సమయానికి చదివిక చివరికి బతికున్నప్పుడే మీరు కొట్టి తింటారు అన్నమాట. అందులో ఎవరంటే మీరు రాజులే. అలాంటి బ్రతికున్నటువంటి మానవులను అలాగే సంహరించకుండానే వారి వారి అవయవ భాగాలను తీసుకొని తినేటువంటి పరమ మ్లేక్షులుగా. లేఖ్యలతో సమానమైన రాజులను సంహరించడానికి అవతరించబోయేటువంటి కల్కికి నమస్కారము. లేఖ్య ప్రాయక్షత్ర హంత్రే నమస్తే కల్కిరూపిణే భగవన్ జీవలోకోయం మోహితస్తవమానయ పరమాత్మ. ఈ సకల జీవలోకము నీ మాయతోటి మోహించబడింది. అహమ్మ వ్యాదుగ్రాహః బ్రాహ్మితే కర్మవత్మసు. మోహానికి కారణం ఏమిటంటే. లేని వాటిని రెండిటిని తీసుకుంటాం మనం. ఒకటి అహం, రెండవది మమ. నేను నాది. ఈ రెండు ఉన్నాయా? ఏం అంటాం నేనని? కనపడుతున్న శరీరాన్ని నేను అంటున్నాం. ఆ శరీరం కోసం, శరీరం వలన ఏర్పడిన వాళ్ళను నాది అంటున్నాం. కదా శరీరమే నువ్వు కానప్పుడు దాని కోసం వారు నివారైతారు. లేని అహం అనేటువంటి అసద్గ్రహ జ్ఞానం తోటి కర్మ సుభ్రామ్య అంతే కదా. ఎందుకు చేస్తున్నావ్ పని? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావ్ అంటే ఏం చెప్తారు? పెళ్లి చేసుకున్నానండి. మా చేపలు ఎక్కడ ఉన్నారు ఇది కడుక్కోవద్దు. నా కోసం ఉన్నాడు. ఉద్యోగం ఎందుకురా? నా ఒక్కడికి ఉద్యోగం ఎందుకండీ? నేను చిన్న బతుకుతాను కుటుంబం ఉంది కదా. కాబట్టి నీవు ఆచరించేటువంటి సకల కర్మలు ఆరింటి వల్ల వచ్చినాయి. ఏరింటి వల్ల? అహంకారం, మమకారం. వీటితోటి అన్ని కర్మలలో సంచరిస్తుంటారు, అహంస్య ఆత్మ ఆత్మ జాగార దార అర్ధ స్వజనాదిచు భ్రమామి స్వప్న కల్పేటు మూఢః సత్యతేయా విభో మీరు కూడా ఆత్మ ఆత్మ.

మజా, ఆగార, దార, అర్ధ, స్వజన. మొత్తం చెప్పి ఉన్నాయి. ఒకటి శరీరము, రెండోది సంతానం, మూడోది ఇల్లు, నాలుగోది భార్య, ఐదోది ధనము, ఆరోది బంధువులు. ఇలాంటివి. వాటి యందు ఎలాంటివి ఇవి స్వప్న కనిపియ్యేటివి కడ లాంటివి అలాంటి వాటి చదువుతున్నాను మూఢః సత్యదియా స్వప్నం లాంటి వాటిని సత్యమనుకొని సంచరిస్తున్నాను నేను. ఇగో అనిత్యానాత్మ దుఃఖేషు విపరీయమతిహి. ఆత్మకు దుఃఖములు కలిగించే వాటియందు సుఖం కలిగిస్తున్నన్న బుద్ధితో జరుగుతున్నానండి. మన బుద్ధి ఏమిటి? పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా అని పెళ్లి చేస్తారు. కదా? ఓ ఏడాది కాగానే వాళ్ళకి తెలిసి వస్తుంది ఏం సుఖమో. దాని దగ్గర తల్లి తాతను అడుగుతారు ఏం నాన్నగారు ఏంటి తాతగారు ఎందుకు పెళ్లి చేశారు మాకు మీకు అన్నీ తెలుసు కదా. ఇది ఎలా బాబు ఎందుకు అంటే నువ్వు ఒక్కడవు బాగుంటావా అని ఏడుసుకుంటే న్యాయంగా ఎంత సమానంగా ఇవ్వాలి మేము అందరం బాధపడుతుంటే నువ్వేమో హాయిగా ఉంటావా అని ఇప్పుడు అందరూ కలిసి వెళ్లవచ్చు కదా బాధలేదు సపోర్ట్ వస్తుంది మా అక్కని పెళ్లి చేశాను అంటాడు. కదా అందుకోసమని ఇవన్నీ అనిత్యానాత్మ దుఃఖేటి విపర్యయ మతిహి దుఃఖములు కలిగించేటువంటి వాటిలో సుఖమును పాదించి మేము ద్వంద్వా రామ తమో విస్తానజానే స్వాత్మన ప్రియం ద్వంద్వములతోటి సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము ఇలాంటి వాటి యందు పూర్తిగా లభిస్తూ నజానే ఆత్మ నతిలో ఇది నాకు ప్రియమో. ఏది కాదో తెలియలేకపోతున్నాను. యథాపుతః జలం విత్వ ప్రతిక్షన్నం తదుద్భవైహి. తెలియనివాడు నీరు వదిని నీరు నుండి పుట్టినటువంటి నాచుతో కప్పబడిన

ఇది నీరు ఉంటుంది, పైన నా సత్తా అన్నాం లేదా గుణ పుట్టి ఆకు అంటున్నాం, ఇది కొంచెం నయం ఆకు ఆకులా కనబడుతుంది, అది నీరు లాగానే ఉంటుంది. కొత్తగా మొత్తం కట్టి ఉంటుంది. అక్కడ మీరు లేదు అనుకున్నామా ఉంది అనుకున్నామా? మీరు ఉంది అది పైకి తీసేస్తే మీరు ఉంది. కానీ పై దాన్ని చూచి మీరు లేదు అనుకుంటా. అంటే మనం కూడా పైదాన్ని చూసి ఆత్మ విలువ ఉంటుంది. అర్థమైందా? ఎలాగైతే నీటికి పైన నాచు ఉంటుందో ఆత్మకు పైన శరీరం ఉంటుంది. ఈ శరీరాన్ని చూసి... లేదు అంటే నాతును చూచి నీరు లేదు అన్నట్టు అన్నమాట. తదుద్భవైహి అభ్యేతి విర కృష్ణాంవై తద్వత్వాహం పరాంతః అంటే చక్కగా చెప్పాడు. ఎండ బావులోకి ఎందుకు పోతున్నారయ్యా నీళ్ళు కనబడుతుంటే? అంటే నీళ్ళు కనబడకుంటేనే పోదు, కనబడతే ఏం పోదు. రేపు నాచు కప్పేసింది. నీరు ఏమనుకుంటున్నాడు? దూరంగా ఎండమామలు కనబడుతున్నాయి. అది నీరు లాగా ఉంది. అక్కడ నీరు కనబడుతుంది. ఇక్కడ నీరు కనబడుతుంది. నాచు కప్పబడ్డందువల్ల నీరు కనబడకుంటే నీరులా కనబడుతున్న ఎండమామలు వరకు పరిగెత్తుతారు. అప్పుడు నీరు ఇక్కడే ఉంటుంది. అలాగే శరీరం తమబడి ఉంటే ఆత్మ లేదని అనుకొని శరీరాన్నే ఆత్మ అని ప్రమిస్తున్నారు. నోత్సయేవం కృపా గుణదీహి కామ కర్మ రకం మనః. ఈ విధంగా నేను పరాన్ముఖుడై దైన్యం తోటి కామ కర్మ కృతం మనః కోరికల తోటి ఆచరించేటువంటి భయపూర్ణమైనటువంటి మనస్సు యందు మునిగి ఉన్నటువంటి నేను నోత్సహే. నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను. రోధ్వం ప్రమాదిభిహి అక్షైహి పరమాత్మ బలీయములైన బలమును కలిగించేటువంటి అంటే మోసపుచ్చేటువంటి బలీయములైనటువంటి మోసపుచ్చే ఇంద్రియములతో చాలు. క్రియమానం ఈ మనస్సును ఇంద్రియములు హరిస్తున్నాయి. ఎలాంటివి అవి బాగా బలం ఉంది. పక్క దారి పట్టిస్తున్నాయి. సోహం తవాంగ్విభగత అత్మి అసతాం దురాపం దుర్మార్గులకు పొందటానికి శత్యముగానుటువంటిని.

పాదపద్మములను శరణు వేడుతున్నాం సత్యాప్యహం భవదనుగ్రహ ఈశమన్యే సంసారంలో ఇప్పటిదాకా సంసారంలో ఉండి లేని దాన్ని ఉన్నదనుకొని దుఃఖాన్ని సుఖమనుకొని పిలువుతున్న నేను ఒక్కసారి మీ పాదపద్మాలను ఆశ్రయిస్తాలనే బుద్ధి కలిగిందంటే ఇది నా గొప్ప నగ. ఇది కూడా నీ అనుగ్రహమే. ఇది నీ అనుగ్రహమే అనుకుంటున్నాను. పుముత్వ భవేత్ జరిహి సంసరనాభవర్గ త్వయ్యజ్జనాభ తదుపాసరయా మతిస్యాత్. సంసారంలో ఉండేటువంటి సంసారంలో సాంసారికమైనటువంటి దుఃఖ దుఃఖాదులలో నిరంతరం భరణించేటువంటి మనస్సు. పరమాత్మవైన నీ యందు లగ్నం కావాలి అంటే సజ్జనులతో సహవాసం ఏర్పడాలి. కదా? సజ్జన సహవాసం ఏర్పడితే అప్పటిదాకా సంసారంలో ఉండేటువంటి మనస్సు నీ యందు లగ్నం అవుతుంది. అంటే నేను అటు నందుడిని, ఇటు వధుదేవుడిని ఇలాంటి వారందరితో కలిసి ఇంతకాలం సంచరించాను కాబట్టే ఈనాడు నీ దివ్య దర్శనాన్ని చేసుకోగలిగాను. నమో విజ్ఞాన మాత్రాయ సర్వ ప్రత్యయ హేతవే పురుషేశ ప్రధానాయ బ్రహ్మణే అనంత శక్తయే పరమాత్మ విజ్ఞాన మాత్రుడు సత్యం జ్ఞానమనంత బ్రహ్మ అంటానే అతను విజ్ఞానమయ స్వరూపుడు సర్వ ప్రత్యయ హేతవే అన్ని విశ్వాసాలకు అన్ని జ్ఞానములకు ఎవరు కారణం? భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కదా. దీనికి ఎవరు కారణం? భగవంతుడు. అలాగే భగవంతుడు లేడు అని నమ్ముతున్నాం. దీనికి ఎవరు కారణం? వాడే వాడు. చూడండి, భగవంతుడు ఉన్నాడు అన్న వారిలో ఆ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో, భగవంతుడు లేడనే వారిలో ఆ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో. ఎవరు దానికి ఇస్తున్నారు? వారే. కాబట్టి ఆస్తికులకు, నాస్తికులకు వారి వారి సిద్ధాంతం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలగటానికి కారణభూతులవైన నీకు నమస్కారం అంటున్నాను.

మనం చెప్పుకున్నాం కదా నానా వాదానురోతాయ అన్న చూడండి వారు లేడంటే లేరా లేనండి అంటారు ఉన్నా ఉన్నా అంటే ఉన్నారు నువ్వు ఉన్నారన్నావా అంటే ఉన్నారు అబ్బే నువ్వు లేవు కానీ నేను లేను ఏం పని వచ్చింది అది ఒప్పుకున్నాం. అన్నట్టుగా ఈయన సర్వప్రత్యయ హేతువు. మనలో ఎలాంటి సిద్ధాంతం కలగాలన్నా, ఎలాంటి నమ్మకం కలగాలన్నా, ఎలాంటి అభిప్రాయం కలగాలన్నా ఎవరు కారణం? అతనే. అందుకే సర్వ ప్రత్యేయ దేతవి పురుషేచ ప్రధానాయ బ్రహ్మణే అనంత శక్తై అతనే పురుషుడు అతనే ఈశ్వరుడు అతనే ప్రధాన అంటే ప్రభువు. ప్రకృతి పరమాత్మ జీవుడనమద బ్రహ్మణే అనంత శక్తయే నీవే బ్రహ్మవు నీవే అనంత శక్తిమాన్ నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయచ నీవే వాసుదేవుడవు, నీవే సకల ప్రాణులను నశింపజేసేటువంటి వారవు. కృషీకేచ నమస్తుభ్యం ప్రపన్నం పాపిమాం ప్రఘో పరమాత్మ. నిన్ను మేము ఆశ్రయించాం, శరణు వేడాం. అలాంటి మమ్ములను కాపాడవలసింది. అని అక్రూరుడు స్తోత్రం చేస్తే సువదత్తస్య భగవంత్ రజయిత్వా జలేవపుహు పూయత్సమాహరత్ కృష్ణః నతః నాట్యమివ ఆత్మనః ఇలా స్తోత్రం చేసుకున్నటువంటి అక్రూరునికి కొద్దిసేపట్లో తాను సాక్షాత్కరింపజేసిన రూపాన్ని అంతర్ధానం చేశాడు. ఎలాగయ్యా అంటే నటః నాట్యవత్. నటుడు తన మెక్క పూర్తి చేసినట్టుగా అన్నాడు. ఏదో రాముడో కుష్ణుడో ఏదో అనేసాడు కదా నాటకం అయిపోయాయి అట్లా నుంచి మన మొహమ్మది వచ్చేసాడు. అలాగే స్వామి కూడా తన యొక్క స్వరూపాన్ని అంతర్ధానం చేశాడు ఇలా. సోపి శాంతర్హితం వీచ్ఛ జలాత్ ఉన్మధ్య సత్పరః ఇలా స్వామి అంతర్ధానం కావటాన్ని చూసి దీని నుంచి ఆ మహానుభావుడు పైకి వచ్చేసి కృత్వా ఆవశ్యకం సర్వం విస్మితః రథం ఆగమత్. సంధ్యావందనాలు స్వత కృత్యములను పూర్తి చేసుకొని ఆశ్చర్యంతోటి రదం దగ్గరికి వచ్చారు. తమ కృత్య వృద్ధికే జాచించే.

లోపలికి రాగానే రాగానే స్వామి చాలా సేపు నదిలో కూర్చున్నావ్ ఏం ఇంత చూసావా నిద్ర అడుగుతున్నాడు స్వామి ఆ దృష్టమిహ అద్భుతం చింతే దృష్టమిహ అద్భుతం భూమ వ్యతితో ఏవ పదా స్వాము లక్ష్యయామహే భూమిలోనో ఆకాశంలోనో నీటిలోనో ఏదైనా ఇంద్ర చూశావా? ఎందుకు చూశావు? ఎందుకంటావా? నీ ముఖం చూస్తే అలాగే ఉంది, ఏదో పాశ్చాత్యర్యం చూసినట్టు కనబడుతున్నది, పూర్తిగా పరవచనంలో ఉన్నావు. అది చూసావా? అని అడిగాడు స్వామి. అక్రూరుడు అంటున్నాడు అద్భుతానీహ యావంతి భూమవ్యతి వాజరే స్వయ విశ్వాత్మకేతాని హిమ్మే దృష్టం విపస్యతః. నాయనా నాయనా అన్ని ఆశ్చర్యాలు నీలోనే ఉన్నాయి ఇంకా కొత్త ఆశ్చర్యానికి చూడాలి నేను. అంటున్నాడు భూమిలో కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ ఇవన్నీ కూడా కిమ్మే దృష్టం విపస్తుతః ఇకే తురాలయ్యా. అన్నీ నీలోనే ఉన్నాయి. నిన్ను చూస్తే అన్ని చూసిన పేరు. కొత్తగా మరి ఏవి ప్రవచనం అవసరం లేదు. యత్ర అద్భుతాని సర్వాని భూమోపి ఇతివా జరే తంత్వాను పశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహ అద్భుతం. ఇలా సకల భూమి ఆకాశము జలములో ఉండేటువంటి అద్భుతాలన్నీ కూడా త్వానుపశ్యతః నిన్ను చూస్తున్న వాడికి ఇక వేరే కొత్త వింత అంటూ ఏమీ ఉండదు అని చెప్పి ప్రధాన్ని స్వదయామాత చందనం గాంధీని సుతః సూర్యుడు గదాన్ని నడిపాడు. మధురా మనయ రామం కృష్ణం చైవ వినాస్యయే. సాయంత్రం అయ్యే సమయానికి రామకృష్ణను మధురా నగరానికి తీసుకుని వెళ్ళాడు. మార్గే గ్రామజనాహ రాజన్. తత్ర తత్ర ఉపసంజతాః ఇలా మధురా నగర మార్గంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న జనము అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి వసుదేవ సుతౌ వీక్ష్య వీరిద్దరిని చూస్తున్నారు ప్రీతాహ దృష్టిం నచాదుదు ప్రీతి పొంది చూపులను మళ్ళీ మరల్చుకోలేకపోయారు కావతు అదేక ప్రజోకదత్తత్ర నందగోపాలయః అగ్రతః పూర్వపువన మాతాజ్య కృతి ఇష్టంతః అవస్తతిరే. రేపట్లో ఉండే వాళ్ళందరూ నండపురం వాళ్ళ వాళ్ళు కూడా వరగా మధురాపురం యొక్క ఉపవనం.

పులి మీద ఒక తరం ఉంటుంది కదా అక్కడికి వచ్చి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తా సమేఖ్యాహ భగవాన క్రూరం జగదీశ్వరః ఇలా అందరినీ కలిసిన తర్వాత కృష్ణుడు అక్షుడు అంటున్నాడు కృహిత్వా పాణినాపాణిం ప్రకృతం ప్రహసన్నివా శ్రీ బతుకుని చెదుర తీ వేసి నవ్వుతూ అంటున్నాడు భలభవాన్ పరిచ్యతానుగ్రే సహయానః కురిం గృహం నాయనా నీవు ఈ రథం తోటి ముందు నగరంలోకి ప్రవేశించి నీవు ఇంటికి వెళ్ళు వయంత్విహ అవముచ్యాద తతోద్రక్ష్యాభనే పురి మేము ఈ సాయంకాలం ఈ వీడియో. ఇది ఉండి తర్వాత మనం చూస్తాం. మీరు ముందు వెళ్ళండి. నాహం భవద్యాం గజితః ప్రవేక్షి మధురాం ప్రభో. అకూరుడికి ఈ కాసేపట్లోనే అతన్ని విడిచిపెట్టి పోవాలని అనిపించలేదు. అందుకే స్వామి. అది చేయబోదామండి. మీరు లేకుండా నేను నలంలోకి ప్రవేశించలేను. త్యక్తుం నార్హతి మామ్ నాథ భక్తం నిన్ను భక్తుడిని నన్ను మీరు విడిచిపెట్టకండి. మీరు భక్త వర్త్వులు ఆగచ్ఛయామ గేహాన్నః. నా తాను కురువా కురువా మన ఇంటికి పోదాం రావయ్యా. మా ఇంటిని నీ ప్రవేశంతో రక్షకులు ఉన్న వారినిగా చెయ్యి. సహాకృత హసగోపాలై సుహృద్భిశ్చ సుహృద్సమా. మా ఇంటికి రావయ్యా అంటే నిన్ను ఒక్కడినే రమ్మనారని దానంటావో ఏమో అదేం లేదు సహాగ్ర అన్నగారితోటి సగోపాదైహి మొత్తం గో అందరూ కలిసి రండి సువృద్ధిచ్చ. మిత్రులతో, బంధువులతో, యాదవులతో అందరితో కలిసి రండి. పునీతి పాదవసత గృహాన్నో గృహమేటినా మహాన్భవత్. గృహస్తులమైన మా ఇంటిని నీ పాదపరాగంతో పావనం చేయవయ్యా. య చౌతేనాను తృప్యంతి పితరః సాధనే సురాః ఏ మహానుభావుని పాద ప్రవేశం తుపవిత్రమైతే పితృ దేవతలు అగ్నులు దేవతలు అందరూ తృప్తి పొందుతారు అవనిత్యాంగిగలం ఆశీస్రోభ్యః బలిర్మహాన్ చాలా గొప్పవారయ్యేటువంటి బలిచక్రవర్తి నీ పాదములను కడిగే ఆ జరమును చిరమున వేసుకున్న పుణ్యానికే.

ఏమయ్యాడు? రథాతలాధిపతి అయ్యాడు, భవిష్యత్ ఇంద్రుడు కూడా అయ్యాడు. ఐశ్వర్యమతనం దేవే గతించే కాంచినాం పరమ భక్తుల గతిని పొందాడు. తైలోక్య ఐశ్వర్యాన్ని పొందాడు. ఆపస్త్రియం హి తేయం హి అవనే దిన్యః స్త్రీన్ లోకాన్ శుచయః ఆపునన్ మహన్భవ. నీ పాద రక్షాలన జలము మూడు లోకములను పావనం చేస్తుంది శిరతాసత్తయా సర్వః స్వర్యాసాః తగరాత్మయాః సగరుని పుత్రులు కూడా నీ పాదం వల్ల వచ్చినటువంటి తీర్థాన్ని అంటే ఆసారి గంగరం తాము ధరించి ఆవదులై స్వర్గానికి వెళ్లారు. దేవ దేవ జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తన యజోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే మహానుభావ జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తన పవిత్ర చేత పాడబడేటువంటి లేదా వినబడేటువంటి చరిత్రము గల మహానుభావ లేదా ఉత్తమ ఉత్తమ శ్లోక నారాయణ యాదవులందరిలో ఎవరు ఉత్తములో వారి చేత గానము చేయబడే ఉత్తముడవు నీవు. అందుకే నారాయణ నమోస్తు నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ఆయాస్తి భవతో గేహం అహం భార్య సమనితః నాయనా. నేను తప్పకుండా మా అన్నగారితో కలిసి మీ ఇంటికి వస్తాను. ఎప్పుడు యదు చక్ర దృహం హత్వ ఇతరిష్యే సుహృత్ క్రియం. మా యాదవ వంశానికి ద్రోహం చేస్తున్న కంసుడిని చంపి అప్పుడు వస్తాను. అప్పుడే నీకు సుహృత్ ప్రియం వితరిష్యే మిత్రులకు ప్రీతిని కలిగిస్తాను. ఇప్పుడు వచ్చాను అనుకో. నాతో పాటు నిన్ను కూడా కంసుడు శత్రువు మా వారికి ఆశ్రయం ఇచ్చావా? నేను తీసుకొచ్చి నాకు అప్ప చెప్పరా అంటే ఇంట్లో స్వాగతం చెప్తావా? నువ్వు ఆ పాటి తేనా అంటే ఇది ఏముంది? ఏ వద్దు నువ్వు వెళ్ళు నేను వస్తాను తర్వాత.

ఈరా మొత్తం యాద వంశాన్ని గ్రోహం చేసినటువంటి కౌంసుడిని సంహరించి మిత్రులకు ప్రీతి కలిగిస్తాను. ఏవముక్తో భగవతా సోకూరః విమనాయివ ఏం చేస్తాడు స్వామి అంటే కాస్త మనస్సును చిన్నబుచ్చుకొని పురీం ప్రవిష్టః కంసాయ కర్మా విద్య కృప నమ్మేయవు నగరానికి వెళ్లి కౌన్సుడికి అయ్యా పండితారు వచ్చారండి తీసుకొచ్చాను. రిపోర్ట్ ఇయ్యాలి కదా సర్వీస్ అప్పుడడం. రిపోర్ట్ ఇచ్చేసి తన ఇంటికి తాను వెళ్ళాడు. అధాపరాణే భగవాను కృష్ణః సంకర్షణానితః మధురాం ప్రావిషయు గోపైహి విదుక్షుహు పరివారితః. ఇక్కడి నుంచి మనకు ఆమె యొక్క సోడ సౌచ పూజ ప్రారంభం అవుతుందన్నమాట. అగ అపరాహ్నే భగవాన్ కృష్ణ అంటే సాయంకాలం ఉన్నాడు. తెల్లారి ఉదయం కార్యక్రమం చేసుకున్నాడు. తెల్లారి అధ్యానం సాపాడు చేసుకొని అందరినీ కలిసి తీసుకొని సంకర్షుడుతో బలరాముడితో కలిసి అలాగే మిత్రులతో కూడా కలిసి విదృక్షుహు మధురాం విదృక్షుహు మధురా నగరాన్ని చూడాలనుకొని ప్రవేశించాడు సదర్శతాం స్పటిక తురంగ గోపుర ద్వారాం బృహత్ హేమ కపాట తోలనాం పట్టిక మానులతోటి గోపురములు ఉన్నాయట. అలాగే ద్వారములు ఉన్నాయి. బృహత్ హేమ కపాట బంగారు తలుపులు, బంగారు తోరణాలు, తామ్ర తామ్రార కోష్టాం పరికాదు వాసదాం. అలాగే ఉద్యాన రమ్యోపవనోపశోభితం అనేక ఉద్యానమనాలు ఇలాంటి వాటితోటి అలాగే కందుకములు ఉంటాయి. శత్రువులు రాకుండా కందుకాలు అంటారు. అలాంటి వాటితోటి సవర్ణ శృంగాటక హరణ్య నిష్కుటైహి బంగారు గోపురాలతో భవనాలతో శ్రోణి సభాభి భవనైహి ఉపస్కృతం వరుసగా ఇల్లు ఉన్నాయి అలాంటి వారితోటి వైదూర్య వజ్ర అమల నీల విద్రుమైహి ముక్తాహరిత్విహి వరధీషు వేదిషు నవరత్నముల తేత ఏర్పరచబడినటువంటి గోడలు వాటిపైన పావురాలకు, చిలుకలకు, వెముళ్ళకు కాసినటువంటి గూళ్ళు ఏర్పరిచారు. దుష్టేజు జాలాముఖ రంధ్ర కుట్టిమేటు ఆవిష్ట పారావత బరిహినాదితాం. పిటికీలకు పై భాగంలో పావురాలకు నెమ్మడిలకు కావలసినటువంటి గూడు ఏర్పాటు చేస్తే వాటికి కావలసినటువంటి ఆహారం వాటికి ఇస్తుంటే ఆహారం తీసుకుని అవి తీయగా

గానం చేస్తున్నాయి అలాంటి దాన్ని సంసిక్తర ధ్యాపన మార్గజత్వరం పండుగ చేయబోతున్నారు కాబట్టి మొత్తం భూమిని గంధ జరము తోటి అత్తరు తోటి అది పేరు ప్రకీర్ణ మాల్యాంకుల రాజతాంగుల ముగ్గుడు వేశారు. పూలమాలలు జోధి అలంకరించారు. రాజ్యములంటాం అంటే పేలాలు తండులు తండులు అంటే బియ్యం బియ్యమును పేలాలను. ముగ్గుళ్ళ మధ్యన ఉంచారు. అలాగే ముత్యాలు ఉంచారు. ఆపూర్ణ కుంభైహి దతి చందనోక్షితైహి. పూర్ణ కుంభాలతోటి. పెరుగు గంధాలతోటి తడిపి ప్రసూన దీపావళిభిహి సపల్లవహి చిగురు టాకులతోటి పూలతోటి అలంకరించినటువంటి దివములు కలిగినటువంటిదై పట్టికైహి త్వరంకృత ద్వారదుహం సపట్టికైహి తాం సంప్రవిష్టౌ వసుదేవానంద అంటే అందమైన మధురా నగరంలోకి ప్రవేశించారు. ఎవరు? వసుదేవనంద చూశారా? వ్యాసుని చమత్సారం అక్కడ ఉన్నంత చాలం నందసూను నందనంద నందసూను. రేపు విరాగించాడు కదా కూడా. కదా రేపట్లో ఉన్నంతవరకు నందసూము. మదలకు రాగానే వసుదేవానంద నవ్వు అంటున్నారు. న్యాయం కదా ఒక మునుమాట చెప్పాలి కదా నియమ మాట కామాటి లేకుంటే కష్టం. ఇష్టొచ్చినాక నందసూము అంటే ఆయన ఊరుకుంటాడా? గుడ గుడగా అమలాందు దా వస్తే మళ్ళా మనం నంద అంటున్నాడు అయ్యా. అనుకో అందుకే వసుదేవ నందనౌ కృతౌ వృతౌ వయత్యైహి నరదేవ వర్త్మన రాజమార్గంలో పోతున్నారు సహదారి అంటాం కదా హైవే కదా ఏమంటాం హైవే ఏదో రాజమార్గం అయితే అలాంటి రాజమార్గం తోటి ద్రత్తుం సమీయుహు త్వరితాః అలా రాజమార్గంలో వెడుతున్న కృష్ణ బలరాములను చూడటానికి పురస్క్రియ ద్రత్తుం సమీతాః నాగరిక స్త్రీలు అంటే మధురా నగర స్త్రీలు హర్మ్యాని జైవ ఆరురుహు నృపోత్సుకాః బాల్కనీలోకి వచ్చేసారు చూస్తామని. చేని కాస్తితో విపర్యగృత వస్త్ర పోషణ విస్మృత్య చైతం యుగడేషు అధాపరః చిత్తపరి రాముడు వచ్చేస్తున్నారు త్వరగా పోతున్నారు రండి రండి చూద్దాం.

అని తొందర పెట్టేసరికి కాళ్ళ కడియాలు చేతులకు చేతుల కంకణాలు కాళ్ళకు వస్తున్నారు. విపర్య అలాగే తలకిందల ధరించారు వస్త్ర పూటణములు తలకిందల అంటే బాగా చెప్పుకోవలసిన అంటే కట్టుకోవలసిన దాన్ని నడుము నుంచి కింది భాగా ధరించవలసినటువంటి దాన్ని పై భాగం చదివించాలి, పై భాగంలో ఉండే కంచుకో ఉత్తర్యాన్ని కిందికి చదివిస్తున్నారు. చెప్తారు మహానుభావులు మనకి ఇందులో ముందులో పదవి రా చెప్తారు, తొందరలో ఓ మహానుభావు గాని కొందరు మహానుభావులు పైన. మంచి వస్త్రం కట్టుకోకుండానే వచ్చారు మహిళలు. చూచే వారందరూ నిజంగా వీళ్ళు భక్తులు పరమాత్మకు పూర్ణ కుంఖములతో స్వాగతం ఇస్తున్నారు అన్నారు. పూర్ణ కుంఖములతో స్వాగతం ఇస్తున్నట్టుగా అంటే ఏంటి? పరమాత్మను దర్శించడానికి నాగరికత్యలో ఉన్నటువంటి త్వర ఆర్తి అంత అద్భుతంగా వాళ్ళు విపర్యత వస్త్ర కూటనా విస్మృత్య జైకం యుగలేషు అసాపరా జంటలో రెండు ధరించవలసి ఉంటే ఒకదాన్ని ధరించి వచ్చారు. కుతైక పత్ర శ్రవణైక రూపున ఒక చెవితే ఒక చెవికి ఆభరణం ఒక కాలికి అందే ఒక భుజానికి భూషణం. ఇక నాంత్వాదితీయం అపరాస్యలోచనం అస్తినంత్యహాయేకా హ తిచ్చున్న వాళ్ళు. భోజనాన్ని వదిలిపెట్టి వచ్చారు. అభద్యమానా అకృతోపమధ్యనా సగం స్నానం చేశారు. సొంత బొక ఎత్తుకొని వచ్చేసారు. స్వపత్ని ఉత్సాయ నిత్యమ్య నిస్వనం పడుకున్నటువంటి వారు లేచి ఊరికొచ్చారు. ప్రపాయ ప్రపాయయంత్యః అర్భమపోక్య మాతరః పిల్లలకు పాలిస్తున్న తల్లులు పిల్లలను తీసి పరేసి వాళ్ళు ఊరికి వచ్చారు. మనోచితాసామరవిందరోచనః పరిగర్భలీలా హసితావలోకనే జర వచ్చిన వారి స్త్రీల అందరి మనస్సులను నైపుణ్యము గల విలాసముతో కూడుకున్న చిరునవ్వుతో నిండి ఉన్న చూపులతో జహారా. వాళ్ళందరి మనస్సులను హరించాడు. మత్తద్విరతేంద విక్రమః ఎలాంటివాడు? మదించిన ఏనుగు వంటి బలము కల కాదు కాదు నరక కల. ఎలా నడుస్తున్నాడు స్వామి? మదించిన ఏనుగులా నడుస్తున్నాడు. చెప్పాను కదా గజసింహ గతి వీరః చార్దూల వృషభోపమ పరమాత్మ 4 రకాలుగా నడుస్తాడు. ఏనుగులాగా, సింహంలాగా, పెద్దపులిలాగా, వృషభంలాగా.

ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి అందులో యువతులు చూస్తున్నారు కాబట్టి మదించిన ఏనుగు లాగా నలుస్తున్నారు అంటే స్నిగ్ధ గంభీరం అంటాం కదా మనం అలా. మత్త దిరవేంద్ర విక్రమః దురిశా దృశ్య శ్రీ రమణాత్మనోత్సవం అమ్మవారి మనస్సుకు ఆనందం కలిగించే అందమైన దివ్య మంగళ విగ్రహాన్ని మధురాపురంలోని స్త్రీలకు సంతోషాన్ని కలిగిస్తూ నడుస్తున్నాడు ఉత్సవం దుష్టవా ముహు సృతం అనోద్ర చేతసః చూశారా చూశారు వాళ్ళంతా ఎవరిని చూశారు బాగా చెబుతున్న వాళ్ళని చూశారండి బాగా చెబుతున్న వాడిని ఏంటి అంటే చాలాసార్లు విన్నారు నాకు గుర్తు ఉంది ముహు సృతం మాటిమాటికి విన్నారు ఇలా ఉంటారు కృష్ణుడు, ఇలా ఉంటారు పద్మరాముడు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా నవ్వు, ఇలా చెవులు, ఇలా కన్నులు ఇలాంటివి వస్తాయి, ఇలా భూషణాలు విని విని విని ఇలాగే ముందే ఊదించారు వాళ్ళు కనబడ్డారు. ఓ ఈయనేనా ఎప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఓకే మధురాపుర స్త్రీలకు కూడా కృష్ణుడు కొత్తేం కాదు చాలా పాత్రవాడే. నిరక్త ఆ దివ్యపు గ్రహాన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అనుస్కారం చేస్తున్నారు అలా తత్ప్రేక్షనోత్మిత సుదోక్షణ లభ్యమానాః ఇంత కాలం విని విని విని విని ఉన్నటువంటి రూపాన్ని ఈనాడు అమ్మ చూశామండి అని సంతోషించలేదట. నేను చూస్తే ఏం దాను మామూలుగా ఆయన చూడొద్దు. అనుకుంటూ ఉండగా అతని ప్రేమ కటాక్షాలు కూడా పడ్డాయి. అంటే గౌరవించబడ్డారు వారు. మధురమైనటువంటి దలహాసంతో ఉండిన చూపులతో లబ్ధమాన గౌరవం పొందారు. మనం చెప్తా రామాయణంలో కూడా యచ్ఛ రామం నపస్యతి. యంచ రామోనపస్యతి ఉభౌతౌ రింజితౌ న్యేయు స్వాత్మాప్యేనం విగర్భతే రాముడు రథాన్నో, గుర్రాన్నో, ఏనుగునో ఎక్కి యుద్ధానికో, వేటకో, మన జోర్పణ్యకో బయలుదేరిపోతుంటే రాముడు బయలుదేరాడు అహో వచ్చి అని ఆ అందరి పనులు మానుకొని బయలుదేరిపోతాడు చూడండి. ఆ లైన్లో రాముడిని చూడలేని వాడు, రాముడి చేత చూడబడని వాడు, వారిద్దరూ అయ్యో నా బద్ధం వ్యర్థం అనుకుంటారు.

ఇక్కడ కూడా అక్కడేమో అందరూ అన్నారు ఇక్కడ కేవలం యువతులు మాత్రమే పరమాత్మను చూచి పరమాత్మ చూపును కూడా తాము పొంది. ఈనా తత్పేరున లబ్ధమానా ఆనంద మూర్తిం ఉపగూహ్య దృశ్య ఆత్మలబ్ధం ఇంతకంటే ఎక్కువ ఏమి చేయలేరు కాబట్టి కళ్ళతోటే ఆ మహానుభావుని తన లోపలికి ప్రవేశింపచేసుకొని మనస్సుతోటే స్వామిని ఆలింగనం చేసుకొని కృష్యత్వజః యెహుహు అనంతం అరిందమాధిం హృదయమంతా శరీరమంతా పులకింతలతో ఆనందించింది. మానసికమైనటువంటి వ్యాధిని వాళ్ళు స్వామిని చూచి స్వామిని అరంగణం చేసుకొని విడిచిపెట్టారు.

Opening mangalacharanam: Salutations to the Lord of Srivatsam, the beautiful Lord adorned with Vakula flowers, the Lord of Bhakti Sara and Kulashekhara, the one worshipped at Gudivada - salutations to the lineage of teachers who illumine the path of devotion.

"Asmati gurubhyo namah" - Akrura arrived at Repalle. He received the hospitality of Shri Balarama and Nanda's household. "Ittham sunritaya vacha Nandena susapajitah" - with sweet, truthful, auspicious words, Nanda honored and welcomed him. "Sunritam vacha" - words that are delightful to the mind and beneficial to the heart.

Akrura who was so well honored and received by Balarama and Krishna, was able to obtain all he had desired. "Shivara bhyam bhagavati prasanne, shrivike tane" - no great wonder here. That Akrura obtained all these things is not surprising at all - for when both Balarama and Krishna, the Lord Himself, are pleased -

"Eman yasya sikirshitam" - what is Kamsa planning to do? You know what I have come for without my even saying it. Whether I tell you or not, the matter is the same. You are a child in divine terms - "maya manushya vigraha" - in this Maya human form, He who dispels all maya.

I have been thinking like this - how long should I stay here? If only I could see my own people even once, that would be wonderful - and now at this very moment You have given that opportunity. You know Your own way - Your plan is understood. When the Lord intends something, arrangements are made accordingly.

The royal gifts are also there, aren't they? What gifts - "sarva gorasa gorecha" - all dairy products, milk, curds, butter, ghee and all other dairy goods - along with other gifts - loading them on carts. "Yasyamaha svah" - we will depart tomorrow - preparations were made.

Unable to bear the pain, they were losing themselves. "Anyastu nanu dhyana vivrittashesa vrittayah" - others, upon hearing this news, turned their entire attention to that subject - meditating on the Lord continuously, their minds fully absorbed. "Na abhyajnanyon lokam" - they lost awareness of the world around them, entering into a state of pure absorption.

"Aparthakam vikriditam te, arbhaka ekshitam yatha" - all this appears like a child's play, they say. What do small children do? They pick up an object, say "I'll play with it" and then grab it from this side and that side - this part here, that part there - such apparently childish play is what the Lord's lila resembles externally.

"Sambharate bata, ajnavat" - like this, as in the world: like-minded people work with like-minded people. If a person is cruel, he sends someone even more cruel. If he is compassionate, he sends a compassionate person. If refined, he sends someone refined. Such is the pattern - the quality of the messenger reflects the quality of the sender.

"Savity atena saguta pura pata" - Nanda's son, there he is - love lasts only a moment, then what happens? He's going far away - he won't come back easily. Without Krishna the Paramatma, how much anguish will you endure - [the Gopis lament the approaching separation as Akrura prepares to take Krishna to Mathura].

The village pouring forth - the Lord's facial nectar - we will receive with the cups of our ears, we will receive with the cups of our eyes. Such is the "smita asavam" - the smile which is like sweet wine - the divine intoxicant of that face. Whatever shines in His face -

What kind of "Shri Ramanam guna aspadam" is He - He who is the abode of Shri Herself, who gives immense joy even to Mahalakshmi - the One who is the treasure-house of infinite auspicious qualities. Those who behold such a Lord - whatever state they are in -

Not paying attention - they will come, they will come. God alone is one - "daivam nodya pratikula mihate" - Providence never acts contrary to His devotees' welfare. Those who came along with him - all of them are His own people. When Nanda spoke, they all - [moved forward as the Lord's will was being enacted].

With loving smiles and embraces - in the Rasa gathering how many nights passed like a single moment! "Gopya kathana atu karema tamo durantam" - without such a Lord, how will we cross this darkness of samsara that has no visible end? Without the Lord, existence itself becomes fathomless darkness.

And so they were lamenting continuously. Meanwhile dawn arrived. Akrura who had completed his morning duties - "Sodaya mata" - morning has come. Early morning, early morning - let us set out early, let us set out early - and thus began the preparations for departure.

Then they saw the chariot's flag - the banner on the chariot. Even after it was gone, as the chariot moved away, the dust raised by the departing wheels - they saw that too. They kept watching until even the dust could no longer be seen. Thus they watched and watched, until nothing remained visible.

Knowing all this - Akrura bathed in the river in the prescribed manner. "Nimajjatas min chalithe, japan brahma sanatana" - while immersing himself in the holy river, also reciting the eternal Brahma mantra, the Gayatri. "Kaviva saduse, Akrurah, Ramakrish nau samanviti" - Akrura, with both Rama and Krishna accompanying him [in his mind] - performed his ablutions.

The great Adishesha appeared - like a great white mountain with white summits - Akrura looked with amazement. And upon the lap of that Adishesha - "tatya utsange ghana shyamam, pitakoushaya vasatam" - He who is cloud-dark in complexion, clad in golden silk - the Lord was there upon Adishesha's lap.

Vanamali, Sunanda, Nanda and other attendants were there. Without asking for anything, Akrura was given the vision of the divine form, the divine abode, the Vaikuntha, and Adishesha - all of this was shown to him. "Sureshaih, brahma rudraji" - Brahma, Rudra and all the gods worship that form.

The cause of all causes is Narayana - the Adipurusha, the Primordial Person who is before all others - "avyayam" - imperishable, never diminishing. "Ennabhijata at, aravinda koshata, brahmabhirashi" - from the navel of this Great One's lotus emerged Brahma - from whose lotus Brahma was born and from whom all creation emerged.

They worship - "sadhy atmam, sadhi pujam cha, sadhi daivam cha, sadhava" - You are everything: "adhyatma" - You are the inner Self, "adi daivam" - You are the original deity, "adi bhautikam" - You are also the primordial material reality. "Trayya cha vidyaya kechu sau, tvam vai vaitanikah" - through the three Vedas, the ritualists too worship You alone.

Indeed, there is only one in the end - such a One it is You whom they serve. "Svaram api anya devata bhaktah, yad yaptanya dhiyastro bho" - it is stated clearly: even those who are devotees of other deities - even if their minds are directed elsewhere - ultimately it is You alone who fulfills their desires.

Those who are beyond Prakriti are not caught in Prakriti's web. But those born within Prakriti, those who emerged from Prakriti - they remain within it. "Thumm namaste astu avitakta drishtaye" - salutations to You, O One of undivided vision. What is the name given to the Paramatma?

Billions and billions and billions of living beings - the entire sum of all creatures - all are conceived and contained within You. "Yatha jale sanjitate jalokasah, api udambara iva matakah, manomaye" - just as water creatures live within water, just as figs exist within the Udumbara fruit - thus all creatures exist within You.

He is coming without being sought. Now different things have pleased him. Then there was none of this - there was no work in the village, there were no such things. Now it seems like a fit recipient has arrived. On this auspicious occasion - [the speaker describes the appropriate time and place for devotional instruction].

Even the Daityas and Danavas - even they were performing dharmic acts, yajnas and worships - but they began to seize others' wealth and enjoy others' wives. To punish them - what is to be done? They are performing dharma, performing yajnas - but alongside that they are also doing adharma. How to deal with such a combination?

Those like them - "srishti" meaning they are the Brechyas - "srishti" meaning: those who, while the person is still alive, tear off and consume parts of their living body - such beings are called Brechyas (flesh-eaters). Now such beings - [were present and had to be dealt with].

"Maja, agara, dara, ardha, svajana" - all of them are listed. First: body, second: progeny, third: home, fourth: wife, fifth: wealth, sixth: relatives. Such things - what are these? These are like dream objects - "svapna kalpam" - perceived as real while the dream lasts but utterly unsubstantial when the dream ends.

Here there is water, and above it is what we called "sa atta" - or the leaf. That is a little better - the leaf is visible as a leaf, that one looks just like water, completely indistinguishable. The new one completely covers the old. You are not there - [this illustrates how maya conceals the true reality].

We take refuge at Your lotus feet. "Satyapy aham bhavadanugraha ishamanya" - in samsara until now I have been in samsara, mistaking what is not for what is, thinking sorrow is happiness - once I behold Your lotus feet and take refuge in them, all of that error is removed forever.

We spoke about it - "nana vadanurohtaya" - look at them: they say "He is not there" - is that right? No, they say. "There is" - they say. "You agree He is there?" they ask. "Yes, there is" - they reply. "Did you say there is?" - "There is." "Oh but I said there is not" - "No work" - [this playful dialogue illustrates various philosophical positions about God's existence].

As soon as he entered - as soon as he came inside - the Lord asked: "You sat for a long time in the river - what is this? What did you see? Are you sleepy?" "Drishtam iha adbhutam chinte, drishtam iha adbhutam, bhumna vyatito eva pada svamu lakshayyamahe" - "I saw something wondrous here, I saw something wondrous" - he replied.

On the upper level there is one era or period - those who had come there waited for them. "Ta samekshya bhagavan akrurum, jagadishvaraha" - after meeting everyone, Krishna addressed Akrura. "Kritva paninah" - taking his hand in His -

What happened to him? He became the lord of the lower regions (Patala), and will become the future Indra. "Aishvaryam atanam deve, gatimche, kanchinah, parama bhakta gatim" - he attained the path of the supreme devotees, the treasures of the three worlds. "Apas triyam hi teyam hi, avane" - [the immense grace bestowed upon Akrura].

I will slay Kamsa who has oppressed the entire Yadava lineage and bring joy to my friends. "Evam ukto bhagavata, so akrurah, vimanaya iva" - what does the Lord do? He somewhat saddened - he bowed down inwardly - [Akrura's mixed emotions of joy and concern upon receiving the Lord's promise].

They are singing beautifully - in such a manner, the entire path was being prepared for the festival. "Samsikta ra dhyapana marga jatvaram" - since they are about to celebrate a festival, the entire ground was cleaned with fragrant water and attar (perfume). "Prakirna malyankulara jatangula muggudu veshaha" - flowers scattered everywhere, auspicious lamps lit, kolam (rangoli) designs drawn.

Hurried by urgency - leg anklets and hand bangles are being worn - but "viparyaya" - put on backwards, upside down! "Allagey" - the garments and ornaments were worn inverted - what they should tie one way was tied the other way - meaning: in their excitement and eager anticipation of seeing Krishna, they were completely oblivious to how they dressed themselves.

Now everyone is watching. Since the young women are watching, like a rut-maddened bull elephant he moves through them impressively. "Matta diravendra vikramah, durisha drishya sha" - with the majestic gait of a mighty intoxicated elephant, difficult to see yet irresistible to behold - He moved through the crowd.

Here too - there all of them said so - here only the young women: having seen the Lord, and also having received the Lord's glance upon themselves - "eena tatperuna labdha mana, ananda murttim upagoohya drishya, atma labdham" - receiving Him as pure bliss itself, having embraced that vision - what more could there be?