అవతార రహస్యం: భగవంతుని అవతరణ ప్రయోజనాలు
Lord's Avatars: Purpose and Stories of His Descents
ప్రభువు అనేక అవతారాల వెనుక ఉన్న ఉద్దేశ్యం మొదటి స్కంధం ఏడవ అధ్యాయంలో వివరించబడింది. నారదుడు బ్రహ్మ ఆజ్ఞపై అవతార కారణాలు వివరించాడు. ప్రభువు కథలు 'లోక సుమంగళ' - అన్ని లోకాలకు శుభం కలిగించేవి. మనసును పూర్తిగా పరమాత్మపై నిలపాలంటే ముందు లౌకిక అనురాగాన్ని వదలాలని ముఖ్య సందేశం.
The purpose behind the Lord's many avatars is explained in Canto One, Chapter Seven. Narada was instructed by Brahma to narrate the reason for the Lord's descents. The Lord's stories are described as "loka-sumangala" - bringing supreme auspiciousness to all worlds. A key teaching: to fix the mind fully on the Lord, one must first relinquish attachment to worldly pursuits through understanding of their impermanence.
యచ్ఛనః కులపతే కులాభినాం శ్రీమస్తదంగ్రీవళం ప్రణమామి ముముద్రాన్ భూతాంతరస్య మహదాస్వయ భక్తనాద శ్రీ భక్తిసార కులశేఖర యోవివాహాన్ భక్తాంజనేన పరకాయ యతీంద్ర మిశ్రా శ్రీమద్బలాం కుజమునిం కుణతోద్వి నిత్యం వసుదేవ సుతం దేవం కంత చాహూర మర్ధనం దేవతీ పరమానసుతం శుక్రం వందే జగద్గురుం అతి పుష్ప సంకాశం హారను పుత్ర భోగితం సహస్ర జంగణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం यादवानां सिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलाधक संयुक्तं पूर्ण चंद्र निभाननम् विलसद्कुण्डलधरन् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోషితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ సేడి సంయుక్తం పీతాంబర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నస్తారం సిష్టే పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే
మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులరా ఏడవ అధ్యాయంలో పరమాత్మ యొక్క అవతారములను ఏమిటి కారణం? ఆయుష్యమును సద్వ్యయం చేయాలి అనుకున్నాను. ఎలాగో ఖర్చు అవుతుంది. ఆ అయ్యే ఖర్చు ఏదో ఖర్చు సద్ మంచి వ్యయం. అంటే మళ్ళీ ఆయుష్యం వ్యయం కావటానికి అవకాశం లేకుండా చేస్తే చాలు. అంటే మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి పని చేయాలి అన్నమాట. దానికి ఏమిటయ్యా మార్గము అంటే పరమాత్మ యొక్క నామములు. గుణములు, అవతారములు, కర్మలు వీటిని అనుసంధానం చేసుకోమని చెప్పారు. చెప్పినవారు తానే చేశారు. ఇలా పరమాత్మ యొక్క అన్ని అవతారాలు చెప్పి మాయాం వర్ణయతః అముష్య ఈశ్వరస్య అనుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయా ఆత్మ నముక్ష్యతి ఫలసృష్టి కూడా చెప్పాడు. పరమాత్మ యొక్క పరమాత్మ అంటే మాయా స్వరూపుడు. మాయ అంటే ప్రకృతి. ప్రకృతిని తన వచనంలో ఉంచుకునేటువంటి పరమాత్మ యొక్క నీలలను, గుణములను, కథలను కీర్తన చేసిన వారికి. కీర్తన చేస్తే ఆమోదించిన వారికి మాయలో వారు మోహమును చెందరు అంటే పరమాత్మ యొక్క మాయ వారి మీద ప్రభావాన్ని పడవేయదని ఫలస్కృతిగా చెప్పారు. ఇదంతా విన్న తరువాత మరి పరీక్షిత్తుకు న్యాయంగా ఏమనిపించాలి? అంటే బ్రహ్మే నారదునికి చెప్పాడు. నేను చెప్పినటువంటి ఈ కథను భాగవతాన్ని మీరు విని దీన్ని విస్తరింప చేయవలసింది అన్నాడు. నీవు కాబట్టి మీరు కాబట్టి సంగ్రహంగా వివరించాం ఇతరులకు దాన్ని విస్తరంగా. బాగా వ్యాప్తి చేయండి, వివరించండి అని చెప్పాడు కాబట్టి మరి నారదుడు వ్యాప్తి చేశాడా? విస్తరించాడా? వృద్ధి పరిచాడా?
పరిక్షిత్తు ఎవరెవరికి చెప్పాడు? ఆ భాగాన్ని చెప్పమని మనకు పరిక్షిత్తు సుఖయోగి ఇందుడిని అడుగుతున్నాడు. బ్రహ్మణా చోదితః బ్రహ్మన్ గుణాఖ్యానే అగుణస్యచాయస్మయ్యస్మయ్యదాప్రాః నారదః దేవ దర్శనః నారదునికి ఏం పేరు ఇచ్చారు? దేవ దర్శనుడు అంటే పరమాత్మను సాక్షాత్కరించుకున్నవాడు. దేవం పశ్యతి అన్నమాట. ఎవరైతే పరమాత్మను సాక్షాత్కరించుకుంటాడో అతన్ని దేవదర్శన. భగవత్ సాక్షాత్కారమును పొందినటువంటి నారదుడు. బ్రహ్మణా చోదితః తండ్రి చెప్పాడు కదా మరి ఈ ఆఖ్యానాన్ని ఈ భాగవతాన్ని నీవు విస్తరింప చేయమని చెప్పాడు ఇలా బ్రహ్మ చేత ప్రేరేపించబడి దేనికి అగుణస్య గుణాఖ్యానే ఏ గుణములు లేనివాని గుణములు చెప్పడానికి ఏ గుణములు అంటే ప్రాకృతిక గుణములు లేనివాని. ప్రకృతి సంబంధమైన సత్వరజస్తమో గుణములు లేని పరమాత్మ యొక్క కారుణ్య, వాత్సల్య, సౌశీల్య, సౌందర్య అది. గుణములను వివరించుటలో గుణాఖ్యానే అగుణస్యచ యత్మై యత్మై యథాప్రాహ అంటే నారదుణ్ణి ఎవరు అడిగారు? ఎవరెవరు అడిగారు? అడిగిన వారికి నారదుడు ఎలా ఎలా? ఈ భాగవతాన్ని వివరించాడు. ఆ విషయాన్ని మాకు అనుగ్రహించండి అని పరీక్షిత్తు సుఖయోగింద్రుడిని అడుగుతున్నాడు. ఏతత్ వేదితిమిచ్చామి తత్వం వేద విదాం వరా. యోగింద్రుడు వేద విత్తులలో శ్రేష్టుడు. వేదముని తెలిసిన వారందరిలోనూ ఉత్తముడైనటువంటి స్వామి ఏతత్ వేదితుమిచ్చామి నేను ఈ విషయాన్ని తెలియాలనుకుంటున్నాను. ఏమిటది హరేహే. అద్భుత వీర్యస్య కథ లోక సుమంగళ అద్భుత వీర్యస్య అంటే ఆశ్చర్యమును అత్యాశ్చర్యమును కలిగించేటువంటి పరాక్రమము కల.
పరమాత్మ యొక్క కథలను ఎలాంటివి లోక సుమంగళ సకల లోకములకు శుభమును కలిగించేటువంటి అత్యాశ్చర్యకరమైన పరాక్రమము గల పరమాత్మ యొక్క కథలను తెలుసుకుందామని కోరుచున్నాను స్వామి కథయస్వ మహాభాగ యథాహం అఖిలాత్మనే కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్యక్షి కలేవరం అవి నీకెందుకయ్యా అతన్ని ఎవరు అడుగు ఉంటారు, అతను ఎవరికో చెప్పుకుంటాడు. అది నీకెందుకు చెప్పాలి? అంటే ఇప్పుడు నా ప్రయోజనం అదే కదా అంటాడు. ఏమిటట? నేను అఖిలాత్మని అంటున్నారు. సకల జగత్ స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యందు. సాంసారిక విషయ భోగముల యందు ఆసక్తి లేని మనస్సును పరమాత్మ యందు ప్రవేశింపచేసి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. త్యక్ష్యే కళేవరం. శరీరాన్ని విడిచిపెడతాను. ఏం చేస్తావంటే కృష్ణే నివేశ్య పరమాత్మ యందు ఉంచి ఎలాంటి మనస్సును నిస్సంగం మన ప్రతి పదము సాభిప్రాయం అంటే మహర్షి వ్యాస భగవానుని రచన ఒకటి రెండవది సుఖయోగింద్రుడు చెబుతున్నాడు ఇతరులు ఎవరో కాదు కదా మరి అయినప్పుడు ఇది అనవసరంగా పనిలేని మాటలను చెప్పరు. కృష్ణే నివేశ్య నిస్సంగం తతస్యక్ష్యే కళేవరం. నిస్సంగం మనః. పరమాత్మ యందు మనస్సు ఉంచాలి. ఎలాంటి మనస్సును? సంసారము యందు ఆసక్తి లేని మనస్సు. అది కాక కాస్త ఇక్కడ కాస్త అక్కడ మొక్కుకున్నామా? గుళ్ళోకి పోతాం ఇంటి గురించి ఆలోచిస్తుంటాం. తల వేశానా తలుపు పెట్టానా? లేదా అన్ని సక్రమంగా చూసుకున్నాం లేదా ఇంటి ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఆలోచించుకు గుడికి పోతే ఏమవుతుంది? ప్రయోజనం లేదు.
ఒకటి ఏకాగ్రమైన మనస్సు కావాలి. పరమాత్మ యందే లగ్నం చేయాలి. పరమాత్మ యందే పరిపూర్ణంగా లగ్నం చేయాలంటే సంసారం యందు. విడిచిపెట్టాలి. అందుకే నిస్సంగం మనః. సాంసారిక విషయ భోగముల యందు ఆసక్తి లేని మనస్సును పరమాత్మ యందు నివేశింపచేసి ఉంచి అప్పుడు ఈ కళేవరాన్ని ఈ శరీరాన్ని విడిచిపెడతాను. శృణత శ్రద్ధయా నిత్యం గుణతశ్చ స్వచేష్టితం కాలేన నాది దీర్ఘ్యేన భగవాన్ విశతే హృది అంటే సంసారము యందు ఆసక్తి లేని మనస్సును పరమాత్మ యందు ఉంచుతానంటున్నావు సాధ్యమేనా? సంసారం యందు ఆసక్తిని అంత సులభంగా వదిలిపెడతామా? మనందరి మనస్సులో ఏముంటుంది ఎప్పుడు? సంసారమే ఉంటుంది. ఏది వింటున్నా, ఏది చేస్తున్నా, ఏది చెప్తున్నా మనస్సు మాత్రం సంసారము యందే ఆసక్తమై ఉంటుంది కదా. మన మనస్సులో సంసారమే ఉంటుంది. సంసారము నెలవుగా ఉన్నటువంటి మనస్సుకు మనస్సులో పరమాత్మ ఉంటాడా? ఏ ఉండట కాదు నాయనా వస్తాడు అంటున్నాడు. సంసారం ఉన్న మనస్సులోకి పరమాత్మ వస్తాడు. ఎప్పుడు వస్తాడు? శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతస్య స్వచేష్టితం. పరమాత్మ యొక్క లీలలను పరమాత్మ యొక్క గుణములను వింటున్న వారి కీర్తిస్తున్న వారి హృదయంలోకి పరమాత్మ వచ్చి చేరుతాడు. మనం పరమాత్మను హృదయంలో చేర్చుకోలేమేమో కానీ ఆయన చేరవచ్చు కదా? అతను వచ్చిన తర్వాత సంసారం ఉంటుందా? పరమాత్మే వచ్చి సంసారాన్ని బయటికి పంపిస్తాడు ఇందులో మన గొప్పతనం ఏం లేదు. మనం చేయవలసిన పనల్లా వినాలి. ఆయన విను అతని గుణములను కీర్పించు. ఈ రెండు చేస్తే కాలేన నాతి దీర్ఘేన ఎప్పుడో కాదు నాతి దీర్ఘేన కాలేన అతి త్వరలోనే ఎక్కువ ఆలస్యం కాకుండా. పరమాత్మ వచ్చి హృదయంలో చేరుతాడు ప్రవిష్టః కర్ణ రంధ్రేణ. హృదయంలో చేరటానికి ఆయనకు దారం ద్వారం ఉండొద్దా? ఎక్కడి నుంచి వస్తాడండి అంటే కర్ణ రంధ్రేణ ప్రవిష్టః. పరమాత్మ అందుకే మనకి ఇక్కడ ఏడు రంధ్రాలు పెట్టాడు.
ఈ మొత్తం భాగంలో ఏడు రంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక రంధ్రంతో బయటికి వెళితే రెండు రంధాలతో లోపలికి రావచ్చు అని శాస్త్రం. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకు రెండు రంధాలు ఇచ్చాడు, చెవులు రెండు ఇచ్చి తెచ్చుకుంటే ఒక దాంతో వినాలి ఇంకో దాంతో విడిచిపెట్టాలి. తిరిగిపోతుంది మళ్ళీ ఇక్కడ ఉండిపోతే బాధ కదా బరువు అవుతుంది అంత ఉంచుకుంటామా అని. కానీ పరమాత్మ ఆ పని చేయనీయకుండా మనం వింటూ ఉంటే శబ్దములతో పాటు శబ్ద ప్రతిపాద్యుడైన పరమాత్మ కూడా కర్ణరంధ్రముతో హృదయంలో చేరుతాడు, ప్రవేశిస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేన స్వానాం భావ సరోరుహం ధునోత్యవలం కృష్ణః సలిలస్య యథా శరత్ హృదయంలోకి ప్రవేశించి అంతవర హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కల్మషాన్ని తొలగించేస్తారు. ఎలాగయ్యా అంటే శరత్కాలము నీటి మురికిని తొలగించినట్టు. కొలంలో వాగులు ఉంటాయి కదా. వర్ష ఋతువులో కొత్త నీరు వస్తుంది. నీరుతో పాటు ప్రవాహం వస్తుంది కదా ఎక్కడో చెత్త అంతా అందులో కొట్టుకొస్తుంది. శరత్ రుతు వచ్చేసిందంటే వర్షాలు రావు ఇక ఆగిపోతాయి. అప్పుడు ఈ మురికి అంతా పుట్టకపోయి తేట నీరు మనకు లభిస్తుంది. అంటే శరత్ కాలమే నీరు మురికిని పోగొట్టినట్టుగా. పరమాత్మ కర్ణరంధ్రంతో మన హృదయంలోకి ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి అన్ని రకముల మాలిన్యాన్ని తొలగిస్తాడు. భౌతాత్మ పురుషః కృష్ణ పాదమూలన్న ముంచతి ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధిని పొందిందో మనం పరమాత్మను ఎందుకు విడిచిపెడుతున్నామండి భగవంతుని మనం అంటే మనస్సులో మురికి ఉండి వదిలిపెడుతున్నాం. మనస్సు పరిశుద్ధమైంది అనుకోండి, పరమాత్మను విడువాలన్నా మనం విడిచిపెట్టలేము. భగవంతుని పాదములను విడిచిపెట్టకుండా ఉండాలంటే. మనస్సు పరిశుద్ధం కావాలి. అది కూడా మనం చేసుకోలేము, పరమాత్మే చేయాలి.
మనం ఏం చేయాలి? కథలు వింటే చాలు. పరమాత్మ కథలను వింటూ పరమాత్మ గుణములను గానం చేస్తూ ఉంటే పరమాత్మే కరణముల ద్వారా హృదయంలోకి ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తాడు. ఎప్పుడైతే హృదయ మాలిన్యం తొలగిపోతుందో మనము పరమాత్మ యొక్క పాదమూలమును విడిచిపెట్టలేము నముంచతి. ముక్త సర్వ పరిక్లేషః పాంధః. స్వశరణం యథా ఎన్నో కష్టములు పడతారు ఎవరు బాటసారులు అంటే ఇంటి నుంచి పని మీద ఎక్కడో తిరుగుతారు కదా. తన ఇల్లు కాక ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి కొన్ని ఏవో ఇబ్బందులే ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నీ పడతారు. ఎప్పుడు మనం ఇల్లు చేరుదామా, ఎప్పుడు ఈ బాధలు పోతాయని చూస్తారు కదా. అలా ఇంటిలోకి చేరగానే తన ఇంటికి చేరగానే ఎలా బాటసారు యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయో. పరమాత్మను చేరిన మన కష్టాలు కూడా తొలగిపోతాయి. అంటే ఏం అర్థం అన్నమాట? మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడ? కదా? అడవిలో ఉన్నాం. అసలు మన ఇల్లు ఎక్కడ ఉంది? పరమాత్మ. ఇల్లు అది. ఇల్లు పెట్టి వచ్చాం చాలా చక్కగా చెప్తాడు దుష్టాంతం ఆపణ చేసుకోవద్దు. మన ఇల్లు పరమాత్మ. మనం సంసారం అంటే ఏదో విదేశాలో ఏదో చోటో అరివో అరణ్యమో మహాకీక అరణ్య బ్రహ్మ అరణ్యం అన్ని మృగాలు ఉన్నాయి ఇందులో చెప్పిన సంసారం. భోర గహనే కెరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరాద్వితస్య సంసారం అనేటువంటి మహా భయంకరమైన అరణ్యము అని చెప్పాడు. ఇందులో పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయట. ఏంటది మారః. ఎవరు మారః మదనో మన్మధో మారః కందర్పో బెందు ప్రద్యుమ్నో మీనకేతనః మన్మధుడు అంటే కామము కోరిక కోరిక అనేటువంటి పెద్ద మృగాలు భాసిస్తున్నాయి. కాబట్టి అరణ్యంలో ఉన్న మనము అరణ్యంలో మనము సహజంగా పొందుతున్నటువంటి కష్టములన్నీ విడిచిపెట్టాలంటే మన ఇంటికి మనం పోవాలి. ఎక్కడుందండి మన ఇల్లు అంటే పరమంతి.
ఒకసారి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అడవికి తమ్మన్నా రాము అని అర్థం. ముక్త పరిక్లేషః స్వశరణం యథా. యధాతుమతః బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభి యదృచ్ఛయా హేతునావా భవంతః జానతే యథా ఇక్కడిదాకా ఈ ఆరేడు శ్లోకాలు ఏం చెప్పాడు? తాను భగవంతుని యొక్క గుణములను, లీలలను, కథలను వినటానికి ఎంతగా తహతహలాడుతున్నాడో చెప్పాడు. ఇప్పుడు సుఖయోగివిందుడు చెప్పిన విషయములను విన్న పరిక్షిత్తుకు కలిగిన సందేహాలు అని చెప్తున్నాను. పరమాత్మ సృష్టి చేశారు అంటున్నారు. ఏదో ప్రకృతి అని, మహత్తత్వం అని, అహంకారం అని ఏమిటో చెప్పారు. 25 తత్వాలు చెప్పాను కదా. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ధర్మేంద్రియములు, అలాగే పంచ భూతములు, అలాగే ప్రకృతి, మహత్తు, అహంకారం, అంతఃకరణం. ఇలా 24 తత్వాలు చెప్పారు. ఇవన్నీ కలిసి ఒక ఆకారముగా ఏర్పడింది అని చెప్తున్నారు. ఇప్పుడు సందేహం ఏమిటంటే ఈ శరీరము ఏర్పడేది ఎవరికి? శరీరము లేని వారికా ఉన్న వారికా? లేనివాడికే కదా కదండీ ఉంటే మరి శరీరం ఎందుకండీ అంటే జీవుడికి శరీరం ఏర్పడుతుంది కదా మరి జీవుడికి శరీరం ఏర్పడుతుంది అంటే జీవుడు వాస్తవంగా శరీరము లేనివాడే ఒప్పుకోవాలి అంటే శరీరం ఏర్పడుట అంటే శరీరం అంటే ఏమిటి? సప్త ధాతు మయం కదా. త్వక్, మాంస, రుధిరం అని చెప్పుకుంటున్నాం. మధ్య, వప, హస్తి, స్నాయు అని మొత్తం మనకు ఏడు ధాతువులు. ఈ ఏడు ధాతువులతో కూడి ఉన్నది శరీరం. ఏడు ధాతువులు లేనిది జీవుడు.
కదా? ధాతువులు లేని జీవుడికి ధాతువులతో ఏర్పడే శరీరం యొక్క సంబంధము అకారణముగానే ఏర్పడుతుందా? సకారణముగా ఏర్పడుతుంది. ఇది తెరిస్తే మనకు భగవంతు అంతా అర్థమవుతుంది. యత్ అధాతు మతః బ్రహ్మన్ దేహారంభః అస్య ధాతుహి. ధాతువులు లేనటువంటి జీవు నీకు ధాతువులతో దేహారంభం ఉందే అది ఎదురొచ్చాయా హేతునావా అకారణంగా కలుగుతుందా ఏదైనా హేతున అంటే సకారణం కారణముతో కలుగుతుందా భవంతః జానతే యథా మీరు ఎలా భావిస్తున్నారో, మీరు ఎలా అనుకుంటున్నారో మాకు ఆ రహస్యాన్ని వివరించండి. ఆసీత్ యదుదరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం యావానయం వై పురుషః ఇయత్తావయవైహి పృథక్ తావాన్ అసావతి ప్రోక్తః సంస్థావయవ వాన్ ఇవ ఎందుకంటే కల్పములు. వరాహ కల్పము, పాద్మ కల్పము ఇలా మీరు ఇలా చెప్పుకుంటూ వచ్చారు మీరు. ఇందులో సకల చరాచర జగత్తుకు ప్రతీకగా ఒక పద్మాన్ని. పరమాత్మ తన నాభి నుండి సృష్టించాడు కదా? ఆ పద్మము నుండి బ్రహ్మ ఏర్పడ్డాడు. ఆ బ్రహ్మ నుండి లోకములు ఏర్పడ్డాయి. అంటే బ్రహ్మ నుండి ఏర్పడిన లోకములు పద్మములోనివే కదా. కొత్తవి కావు. పద్మము అంటే ఏమిటి? అన్ని లోకములకు ప్రతీక. ఇక్కడ పద్మమే అవయవ వన్. 14 లోకములో అనంత కోటి బ్రహ్మాండములో అవన్నీ ఎక్కడ ఉన్నాయి?
పద్మలోనే ఉన్నాయి. తాను అందులో కూర్చొని ఒక్కొక్క రేకును చూచుకుంటూ ధాత యథా పూర్వం అకల్పయత్. అని కదా చెప్పేది. మరి పద్మము సావయవమే, బ్రహ్మ సావయవుడే, లోకములు సావయవములే. ఈ మూటిని సృష్టించిన పరమాత్మ మాత్రం నిరవయవుడు. కదా? అంతేనా? భావం అదేనా? ఒక్కొక్క దాన్ని కొంచెం స్పష్టంగా చెప్పండి నిరాకారస్య సాకారః నీ రూపస్య తథా రూపం నిర్గుణస్య గుణాః యథా మనకు అందరు వస్తుంది. పరమాత్మకు ఏ ఆకారము లేదు. అన్ని ఆకారములు పరమాత్మవే. పరమాత్మకు ఎలాంటి గుణములు లేవు, అన్ని గుణములు పరమాత్మవే. పరమాత్మకు ఎలాంటి కోరికలు లేవు, ప్రపంచంలో కోరికలు ఉన్న అందరిలోనూ ఆయనే ఉన్నాడు. కదా? మరి ఈ మూడు ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు అతని నుండి వచ్చిన వారికి అవయవాలు ఉంటే అతనికి ఉన్నట్టా లేనట్టా? కొంచెం లోతుగా వెళ్తాడు జాగ్రత్తగా ఇందులో ఆసీయతి యుదరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం. సకల లోకముల యొక్క స్థితిని బోధించేటువంటి సూచించేటువంటి తెలియజేసేటువంటి పద్మము ఏ మహానుభావుని ఉదరము నుండి వెలువడినదో. యావానయం వై పురుషః ఇయత్తా అవయవైహి పృథకు. ఇప్పుడు ఆ పద్మములో నుండే ఒక పురుషుడు వచ్చాడు కదా. ఎలా వచ్చాడు ఇయత్తా అవయవైహి. సహస్ర శీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాత్ అని సహస శీర్షములు ఏదో ఇంకేమిటో ఏమిటో ఇలా అనేకమైనటువంటి అవయవాలు ఇవన్నీ ఎక్కడివి ఉంటే
తరువాత తాను సృష్టించబోయేటువంటి వ్యష్టి పురుషుని యొక్క ఇంద్రియ అవయవములు కరణములు కళేవరం అంటాం కదా. కరణ కళియవరం అంటే భోక్తృ, భోగ్య, భోగోపకరణ. భోగోపకరణము, భోగ్యము, భోగస్థానీయం. సృష్టి మొత్తాన్ని మనం మూడు భాగాలుగా చెప్తాం. ఒకటి భోగ్యము అంటే. అనుభవింపదగినవి పదార్థము ద్రవ్యములు. రెండవది భోగ ఉపకరణములు అంటే అనుభవించడానికి కావలసిన సాధనములు కదా. మూడవది భోగ స్థానములు. అనుభవించవలసిన తలము. ఇదో కటు ఆమ్ల లవణ తిక్త కటు మధు పదార్థం కదా. మధురామ్ల లవణ కటు తిక్త ఇది తిక్త కషాయములు అంటాం. షడ్రసములు మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయం. ఈ షడ్రసములు గల పదార్థములన్నీ భోగ్యములు. కదా? వాటిని ప్రథములే కదా అన్నీ రూపం అనుకోండి, గుణం అనుకోండి అన్నీ. వాటిని అనుభవించే సాధనాలు ఏమిటి? మన ఇంద్రియములు. కదు? త్వక్ చక్షు స్రోత్ర జిహ్వా ఘ్రానములు ఉన్నాయే అవి. విషయములను అనుభవించేవి కదా ఎక్కడ అనుభవించాలి? స్థానం కావద్దు మరి అంటే శరీరము కదా. కొంచెం ఇది కష్టం అండి అంటే సులభమైన ప్రశ్న ఏమిటంటే శరీర ఇంద్రియ విషయ భేదాత్. ఒకటి శరీరము, రెండవది ఇంద్రియములు, మూడవది విషయములు. శరీరమేమో భోగ స్థానం. ఇంద్రియములేమో భోగ ఉపకరణములు. విషయములేమో భోగ్యములు. అనుభవించవలసినవి విషయములు. అనుభవించేది ఇంద్రియములు. అనుభవించగల ప్రదేశం శరీరం. కదా అందుకే ఇయ్యత్త అవయవైహి అంటే ప్రశ్న మీకు ఎంత లోతుగా అర్థమైతే తరువాత చెప్పే సమాధానం చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రశ్న అర్థం కాలేదు అనుకోండి సమాధానం కూడా అంతటితో పోతుంది.
అంటే సుఖయోగిందుడు చెప్పిన దాన్ని పరీక్షిత్తు ఎంత ఏకాగ్రముగా విన్నాడో అతని ప్రశ్న మనకు తెలియజేస్తుంది. ఇలాంటి అవయవములతో ఇంతటి అవయవములతో ఈ లోకమునున్న పద్మములో పుట్టిన పురుషుడు ఆయా విధానాలతో ఆయా లోకములను సృష్టించాడని చెబుతున్నారే యత్తా అవయవై అవయవానివా అందులో యావానయం హి పురుషః యత్తావయవై పృథకో తావాన్ అసావితి ప్రోక్తః సంస్థావయవ వానివా. అబ్బా కు ఎలాంటి ఆకారాలు అవయవాలు లేవు. కానీ అవయవములు ఆకారములు ఉన్నవాని వలె అవన్నీ ఉన్నవాని సృష్టించాడు. ఎందుకంటే కార్యమును చూచి కారణమును ఊహించాలి అని శాస్త్రం. కారణములో లేనివి కార్యములో ఉండవు. మరి బ్రహ్మకు ఆకారము, అవయవాలు, గుణాలు ఉన్నాయంటే కారణమైన పద్మమునకు అవన్నీ ఉండాలి. పద్మమునకు ఉన్నాయంటే దానికి కారణమైన పరమాత్మ కూడా అవన్నీ ఉండాలి కదా, మరి ఉన్నాయా లేవా? అంటే పరమాత్మను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అజస్సు జటి భూతాని భూతాత్మ యదనుగ్రహాత్ తదృచే యేన తద్రూపం నాభి పద్మ సముద్భవః ఇప్పుడు సకల చరా ప్రపంచమును అన్ని లోకములను అన్ని ప్రాణులను ఎవరు సృష్టించారు అజః బ్రహ్మ కదా చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం. చతుర్ముఖ బ్రహ్మ ఈ లోకములను ఈ ప్రాణులను సృష్టించాడు అన్నారు. అతను సృష్టించాడని మళ్ళీ పక్కన చెప్పరు. యత్ అనుగ్రహాత్ అంటారు. అంటే పరమాత్మ అనుగ్రహం తోటే బ్రహ్మ సకల చరాచర జగత్తును సృష్టించాడు. అతని అనుగ్రహాన్ని పొందినట్టు.
మనకు ఏమిటి గుర్తు? ఏం చెబుదాం అంటే ఈ బ్రహ్మ పరమాత్మను సాక్షాత్కరించుకున్నాడు. భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహ రూపాన్ని ఇతను సందర్శించుకున్నాడు. అందులో దదృశ్య యేన తద్రూపం నాభి పద్మ సముద్భవః పరమాత్మ యొక్క నాభి పద్మము నుండి పుట్టిన బ్రహ్మ తద్రూపం ఈనదదృశే. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈన అంటే యస్య అనుగ్రహేన. ఏ మహానుభావుని దయతో దాన్ని పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరించుకున్నాడో సచాపి యత్ర పురుషః విశ్వస్థిత్ యుద్భవాప్యయః బ్రహ్మ ఏ పరమాత్మను సాక్షాత్కరించుకున్నాడో ఆ పరమాత్మ సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు మూలము అని చెప్పారు. కదా స్థితి, సృష్టి, లయం మూటికి ఆ మహానుభావుడే మూలము. అయినప్పుడు ముక్త్వాత్మవాయాంభామాయేశః సేతే సర్వ గుహాశయః. ఈ పరమాత్మ ఆత్మమాయం ముక్త్వా తనమాయను అంటే ప్రకృతిని దానిని విడిచిపెట్టి తానే వచ్చి ప్రతి వారి హృదయంలోనూ అంతర్యామిగా నివసిస్తుంటాడు. అక్కడ ఉన్నాడు. అనిరుద్ధ రూపంలోనూ ఉన్నాడు. చతుర్ముఖ రూపంలోనూ ఉన్నాడు. తానే మాయా రూపంలో ఉన్నాడు. మళ్ళీ ఆ మాయను విడిచిపెట్టి ప్రతి జీవుని హృదయంలో అంతర్యామిగా వచ్చి ఉంటున్నాడు అని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు గుహాశయః పురుషాయవైహి లోకాస్తపాలాః పూర్వ కల్పితాః ఈ పరమాత్మ యొక్క అవయవములతోటే అన్ని లోకములు కల్పించబడ్డాయి అన్నారు కదా. పాతాళమే తస్యహి పాదమూలము అని చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను.
పరమాత్మ యొక్క విశ్వరూపంలో పాతాళ లోకం వంటి దాని యొక్క పాదమూలము. అక్కడి నుంచి ఏదో రసాతలం అంటే పిక్కలు అని అలా చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి పరమాత్మ అవయవములతోటే లోకములు. ఏర్పడ్డాయి ఒకసారి చెప్పారు. పరమాత్మ నాభి పద్మములో నుండి వచ్చిన బ్రహ్మ లోకం సృష్టించారని ఒకసారి చెప్పారు. పరమాత్మ తన సంకర్పంతో లోకం సృష్టించాడని ఇంకోసారి చెప్పారు. మరి ఇందులో ఏది కరెక్ట్? నేను దేన్ని అర్థం చేసుకోవాలి? పరమాత్మ సృష్టించాడా? పరమాత్మ యొక్క అవయవాలతో బయలుపడ్డాయా? లేక చతుర్ముఖ బ్రహ్మ సృష్టించాడా? పరస్పరం విరోధము కనపడుతున్నది కాబట్టి మాకు విషయం సరిగ్గా అవగాహన కావటం లేదు స్వామి అంటున్నారు చూడండి. లోకైహి అముష్యావయవాః సపాలైరితి సుశ్రుమా. మరొక చోట పరమాత్మ అవయవములే లోకములయ్యాయి అన్నారు. లోకముల చేతనే పరమాత్మ అవయవములు ఏర్పడ్డాయి అని ఇంకో చెప్తున్నారు. లోకపాలకులు లోకములు కలిసే పరమాత్మ యొక్క శరీరము అన్నారు. పరమాత్మ అవయవాలే లోకములు అన్నారు. బ్రహ్మే సృష్టించాడు అన్నారు. దేన్ని నమ్ముదాం? అది అర్థం అవ్వగలరా కదా ఇది అంతా ఏమంటాం కన్ఫ్యూజన్ అన్నమాట. ఇలా ఉంది అందుకోసమని యావాన్ కల్పః వికల్పోవా యథాకాలోను మియ్యతే. కాబట్టి నాకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బోధించాలి అలాగే మళ్ళీ కల్పము అన్నారు, వికల్పము అన్నారు. కల్పము అంటే ప్రాకృతిక ప్రళయం. అంటే ఏమిటి? బ్రహ్మకు నూరి అల్లు నిండుట. బ్రహ్మకు నూలేలు నిండితే కల్పం అంటారు. వికల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు గడుచుట. నైమిత్తిక ప్రళయం. వికల్పం అంటే నైమిత్తిక ప్రళయం. కల్పం అంటే ప్రాకృతిక ప్రళయం. మనకు ప్రళయం నాలుగు రకాలు ఉంటుంది. నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం ప్రాకృతిక ప్రళయం ఆత్యంతిక ప్రళయం అంటే నిత్య ప్రళయం అంటే ప్రపంచంలోనూ మన శరీరములలోనూ ప్రతిక్షణం కలిగేటువంటి మార్పు. కదా? ఉందా లేదా? శిశువు పుట్టినప్పటినుంచి ఇంకా చెప్పాలంటే గర్భములో పడినప్పటినుంచి స్మశానంలో పడేంతవరకు శరీరంలో ప్రతిక్షణం. నిషేకాది స్మశానాంతం భావాః దేహస్య నాత్మనః అంటాడు. ఎవరయనే? ప్రహ్లాదుడు. నిషేకాది స్మశానాంతం గర్భములో పడడం దగ్గర నుంచి మొదలు పెడితే స్మశానంలో పడేంతవరకు కలిగేటువంటి అన్ని అవస్థలు ఎవరివి? శరీరారివి ఆత్మ ఇంకా అవు. అన్నట్టుగా మరి అప్పటి నుంచి అప్పటి దాకా ప్రతిక్షణం శరీరం మారుతూనే ఉంటుంది. ఒకేసారి మనం ఇంత పొడుగ్గా కాము మనం. ఒకేసారి ఇంత లావు కాము కదా. ప్రతి క్షణం మారుతుంది. మారుటం అంటే అర్థం ఏంటి? ఇది పోతుంది, కొత్తది వస్తుంది. ఇది పోతుందంటే ప్రళయం కదా మరి. దీన్ని నిత్య ప్రళయం అంటారు. ప్రతిక్షణం ప్రపంచంలో కలిగేటువంటి వికారము నిత్య ప్రళయం. బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది నైమిత్తిక ప్రళయం. బ్రహ్మకు నూరేళ్లు వస్తే వచ్చే ప్రళయం. ప్రాకృతిక ప్రళయం. మోక్షము ఆత్యంతిక ప్రళయం. అంటే మళ్ళీ దాని తర్వాత ఇక పుట్టుక ఉండదు. కదా? మోక్షానికి వెళ్ళామంటే మళ్ళీ నచ పునరావర్తతే నచ పునరావర్తతే బ్రహ్మసూత్రం వ్యాసుడు కూడా ఎంత ఆశ అంటే ఆర్తి రెండుసార్లు అన్నాడు.
అంటే హామీ ఇస్తున్నానయ్యా మళ్ళీ రావు నువ్వు మళ్ళీ రావు అన్నాడు. కాబట్టి దాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. కాబట్టి కల్పం అంటే ఏమిటి? అలాగే వికల్పం అంటే ఏమిటి? జ కల్పః భూత భవ్య భవత్ శబ్దః ఆయుహు మానం యతః సత్ యథా కాలః అనుమీయతే అల్ప వికల్పములతోటే కాలమును మనం ఊహిస్తున్నాము. కదండీ? అదే రీతిలో యథా భూత భవ్య భవ శబ్దః జరిగిన కాలము, జరగబోయే కాలము. జరుగుచున్న కాలం. కాలం మూడు రకాలు కదా? భూత భవిష్యత్ వర్తమానములు. ఇలాంటి మూడు రకముల కాలములు అలాగే ఆయుర్మానం దేవతలకు, దానవులకు, మానవులకు, తిరియక్కులకు. వీరందరి యొక్క ఆయు ప్రమాణం. ఎవరు ఎవరి ఆయుష్షు ఎంత మాత్రం ఉంటుంది ఎంత ఉంటుంది ఆయుర్మానం చేత్పత కాలస్య అనుగతిరియాతు లక్ష్యతే అణ్వి బృహత్యపి. కాలము కూడా. అతి సూక్ష్మము ఉంది. అతి విశాలము ఉంది. అంటే మనము ఏదో లవం అంటాం. దానికంటే చిన్నది తృటి అంటాం. తృటి అంటే మనం ఇప్పుడు చెప్పుకునే సెకండ్ ఉందే అందులోని 300 62వ భాగం. సెకండ్లోని 362వ భాగం ఉంది దాన్ని తృటి అంటారు. ఇది కాలములో అతి సూక్ష్మ స్థితి. ఇంత కాడి ఎక్కువ మనం మనం సూక్ష్మాన్ని అదే కష్టం అనుకోండి ఇంత కాడి ఎక్కువ మనం చెప్పలేం ఇక అతి బృహత్ అంటే పరార్థము అంటాం. యొక్క 50 ఏళ్ల కాలం ఉంది దాన్ని పరార్థం అంటారు. తృటి నుంచి పరార్థ పర్యంతం. కాలము యొక్క సూక్ష్మ దశ కాలము యొక్క స్థూల దశ. అలాగే బృహత్యపి యావత్యః కర్మగతయః యాదృతీహి ద్విజసత్తమా జీవుల యొక్క కర్మలు వాటి యొక్క విధానములు వాటి స్వరూపములు అవి ఎన్ని రకములుగా ఉంటాయి యస్మిన్ కర్మ సమావాయః
యథా యేన ఉపగ్రహ్యతే ఆచరించేటువంటి అన్ని కర్మలు ఎక్కడ లయమవుతాయి? అంటే ఎక్కడ చేరుతాయి? మనము చేస్తున్న కర్మలను ఎవరు స్వీకరిస్తారు? అలా ఇది ప్రధానమైన ప్రశ్న, ఎందుకంటే మనందరికీ ఒక అభిమానం న్యాయంగా అది దురభిమానం అనుకోండి, ఎందుకనాలి అని అభిమానం అంటున్నాను. నేనే కర్మ చేస్తున్నాను. నేను కర్మ నా కోసమే చేస్తున్నాను. నా కోసము నేను చేస్తున్న కర్మ ఫలితం నాకే లభిస్తుంది. తప్పకుండా లభిస్తుంది. ఈ మూడు కరెక్టేనండి? ఇందులో ఏ ఒక్కటైనా కరెక్టా? ఎందుకంటే మనము ఆచరించే కర్మలు. మనము ఆచరించటం లేదు మనతో పరమాత్మ ఆచరింపచేస్తున్నాడు యోషా దారుమయి యథా. చిన్న ఉదాహరణ నాకు ఇప్పుడు మర్చిపోయారేమో మరి ఉన్నాయో తెలవదు కానీ తోలుబొమ్మలు ఆట అని ఉండేది పాత రోజుల్లో. తోలుబొమ్మలు ఆట అని పరదా అవతల లోపల మనిషి ఉంటాడు. బొమ్మలకు దారాలు కట్టి ఎక్కడో కూర్చుంటాడు. ఆ ముందర కెర ఉంటుంది. ఆ లోప నుంచి వాడు దారాలను వాటిని స్పింగులు లాగా ఉంటాయి. వాటిని అందునే రామాయణం అందునే భారతం అని చెప్తుంటాడు. అవన్నీ ఆడుతుంటాయి. వినాత్యం చేస్తాయి, ఆటలు ఆడుతాయి, కొట్లాడుతాయి, యుద్ధం చేస్తాయి. కానీ ఏం చేయాలన్నా దారం వాడి చేతిలో ఉంటుంది. వాడది లాగితే వీడి చెయ్యి కదులుతుంది. అది వాడు లాగలేదనుకోండి వీడి చేయి అట్లనే ఉంటుంది సమ్మించిపోతుంది. వాడు లాగితే ముందరికి పోతుంది ఇట్లా అయితే వెనక్కి పోతుంది. వాడు పోయి పెడితే కింద పడతాడు. మరి ఇప్పుడు కొట్లాడుతున్నది బొమ్మలు అన్నట్టా బొమ్మలు ఆడించే వాళ్ళన్నట్టా? మనందరం కూడా అలాంటి తోలు బొమ్మలమే వాస్తవం. మనందరి దారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎప్పుడే దారం లాగుతాడో, ఎప్పుడెవరిని పడేస్తాడో, ఎప్పుడెవరిని కొట్టిస్తాడో ఏ ఊహడికి తెలియదు.
కాబట్టి అదే చెప్తున్నాడు అన్నమాట. కర్మలు చేస్తున్నది ఎవరు? కర్మలను చేయిస్తున్నది ఎవరు? చేసిన కర్మలను స్వీకరించేది ఎవరు? హరితం నీకా నాకా ఏం చెబుతాం? క్షీర ధర మధనం చేశారు దేవతలు కాటసులు సమానంగా చేశారు. కాస్త ఇంకా చెప్పాలంటే దేవతల దగ్గర అటు ఇటు బలం ఎక్కువ కదండీ. ఎక్కువ కష్టం వాళ్లే పడ్డారు న్యాయంగా. మరి పరిధి ఎవరికి వచ్చింది? దేవతలకి వచ్చింది. అమృతం మాకు కూడా వస్తుంది అనుకున్నారు పాపం. అయితే పోనీ అమృతాన్ని వాళ్ళ దగ్గర నుంచి స్వామి గుంజుకున్నాడా? గమనించండి. మనము మన చేతిలోకి రాబోయే ఫలితాన్ని మనమే స్వయంగా ఎలా జార విడుచుకుంటామో చెప్పే కదా క్షీర సాగర మథనం. కదు? స్వామి తాట జోల నుండి అమృతానికి గుంజుకున్నారా అండి? వాళ్లే ఇచ్చారు పంతం అని. ఇప్పటిదాకా అమృతం కావాలని కొట్లాడిన వాళ్ళు ఇది నువ్వు తీసుకో నువ్వు మా దగ్గర రమ్మన్నారు. వాడు భాగవతంలో సుధా కళశ పరిస్పృహం సంత్యజ్య అసురాః క్వచిత్ అమృత కళశం మీది ఆశను వదిలిపెట్టి అందులో పయోధర కళశేషు ఆశావాన్ యువతి యొక్క తన కర్ర మీద ఆశపడి అమృతం ఇచ్చేసాడు. ఎవరు ఇచ్చారు అమృతం? వాడు తీసుకున్నాడా వీళ్ళు ఇచ్చారా? మనమే ఇంకొక ఆశతో ఒక ఫలితాన్ని వదిలిపెడుతాం. ఇప్పుడు ఇది వస్తుందా పోతుందా? అది రాలేదు. ఇది రాలేదు. కాబట్టి స్వామి తీసుకున్నాడా వీళ్ళు ఇచ్చారా? ఎంత జాగ్రత్తగా ఆ గాథను మనకు అందించాడంటే మనమే అజ్ఞానంతో, అవివేకంతో, ఆశతో కాదు దురాశతో చేతిలో ఉన్న ఫలితాన్ని మనమే విడిచిపెట్టి ఆ నెపాన్ని కాస్త పరమాత్మ మీద పడేస్తాం. కాబట్టి ఫలితం ఎవరిస్తున్నారు? కర్మలను ఎవరు చేస్తున్నారు? చేస్తున్న కర్మలను ఎవరు స్వీకరిస్తున్నారు?
చాలా లోతుగా అడుగుతున్నాడు పరీక్షిత్ ప్రతి విషయం మనకంటే మీరు చెప్పేటప్పుడు ఏ అంశాన్ని మాకు విడిచిపెట్టవద్దు ఎందుకంటే మేము మందమతులము. సూచిస్తే మాకు అర్థం కాదు స్పష్టంగానే చెప్పండి. ఎవడు చేయిస్తున్నాడు? ఎవడు చేస్తున్నాడు? ఎవడు ఫలితాన్ని పొందుతున్నాడు? చేస్తున్న కర్మలు ఎవరికి చెందుతున్నాయి? అవి చెందుతున్నాయా? మనమే ఇస్తున్నామా? ఆయన తీసుకుంటున్నాడా? అందుకే గృహ్యతే యత్. యేన ఉపగృహ్యతే గుణానాం గుణినాంచైవ పరిణామం అభిప్సతాం. గుణ పరిణామం ఏమిటి? గుణి పరిణామం ఏమిటి? అంటే గుణముల యొక్క వికారములు గుణము కలవారి యొక్క వికారములు. కదా? సత్వం, రజః, తమః ఇవి గుణములు. ఇవి కలవారిలో ఏమొస్తాయి? దంభము, మోహము, మదము అవి మరి. ఇలాంటివి వస్తాయి కదా. క్షమః, దమః, తపః, తిత్తిచ్ఛ ఇవి ఒకళ్ళకు వస్తాయి. దంభః, దర్ప, అభిమానః, క్రోధః, పారుష్యమేవచ ఇది ఒకరికి వస్తాయి. కదా. మొదటివేమో గుణపరిమాణము, రెండోది గుణి పరిమాణం. అందువల్ల గుణముల యొక్క మార్పు గుణుల యొక్క మార్పు అలాగే యథా ఏనోపగ్రహ్యతే భూపాతాళ కకుద్వ్యోమగ్రహ నక్షత్ర భూహృతాం హరిత్ సముద్ర ద్వీపానాం సంభవస్య తదోకసాం సకల లోకముల సకల భూతముల సృష్టి ఆ భూతములలోను లోకములలోను ఉండే వారి యొక్క వివరణ. ఏ ఏ లోకాలు ఏ ఏ లోకాల్లో ఎవరెవరు ఉంటారు? రెండు చెప్పాలి కదా తదోకసాం. ప్రమాణం అండకోశస్య బాహ్యాభ్యాంతర భేదతః బ్రహ్మాండము యొక్క ప్రమాణం ఎంత? అంటే లోపల ఎంత వెలువల ఎంత? బ్రహ్మాండం లోపల ఎంత ఉంది? బ్రహ్మాండం బయట ఎంత ఉంది పరిమాణము. అలాగే భేదతః మహతాంచానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయః మహానుభావుల యొక్క చరిత్ర. అలాగే వర్ణధర్మములు ఆత్మ.
శర్మ ధర్మములు ఇన్ని ఈయన అడుగుతున్నాడంటే ఇవన్నీ చూపించాడు కదా పైన వచ్చేసినాయి ఇవన్నీ. వాటినే కాస్త మాకు వివరంగా చెప్పండి. వరుణాశ్రమ వినిశ్చయః యుగాని యుగమానంచ ఇన్ని యుగాలు. ఏ ఏ యుగము ఎంత ప్రమాణముగా ఉంటుంది అలాగే యుగ ధర్మాలు ఏ ఏ యుగములలో ఏ ఏ ధర్మాలు ఉంటాయి ధర్మహాయస్య యుగే యుగే అవతారానుచరితం యదాశ్చర్యతమం హరే ఏ ఏ యుగములలో పరమాత్మ ఏ ఏ అవతారములు ధరించి ఏ ఏ నిలలను ఆచరించాడో ఆ విషయము చెప్పండి అది కూడా యత్ ఆశ్చర్యతమం ఇవన్నీ మామూలే. కానీ పరమాత్మ యొక్క చరితం మాత్రం అత్యాశ్చర్యమును కలిగి చరితం అది నృణాం సాధారణో ధర్మః ధర్మః సవిశయేశస్య యాదృశః మానవుల యొక్క సాధారణ ధర్మములు విశేష ధర్మములు. కదా? సర్వభూత దయ ఒక ధర్మం ఉంది. ఇది ఎవరికి ఉండాలి అంటాం? అందరికీ ఉండాలి. బ్రాహ్మణులకే ఉండాలి, శత్రువులకు ఉండాలి ఏం లేదే. ఇప్పుడు దయ, జాలి, కృప, నిగ్రహము, ధర్మము ఇవన్నీ అందరికీ సమానమే. కొన్ని ఏదో శమః, దమః, తపః, తపస్సు, యజ్ఞము, యాగము, అధ్యయనము ఇవి కొందరికి ఉంటాయి. అలాగే యాజనము, అధ్యాపనము. అవి కొందరికి ఉంటాయి. ఇలా కాకుండా వర్ణాచన వేదములు లేకుండా అందరికీ సమాన సరణాలు కొన్ని ఉంటాయి కదా. సర్వభూత దయ, సత్యము, దానము ఇవి సర్వ సాధారణములు. బ్రాహ్మణుకైనా ఉండాలి, క్షత్రియునికైనా ఉండాలి, వైశ్వుడికైనా ఉండాలి, శూద్రుడికైనా ఉండాలి. అందరికీ సమానమే. అలాంటి ధర్మాలను తీసుకొని శ్రేణీనాం. రుణాం సాధారణో ధర్మః సవిశేషశ్చయాద్రుశః శ్రేణీనాం రాజరిషీణాంచ ధర్మః కృచ్ఛ్రేషు జీవతామ్.
ఆయా ఆశ్రమములలోని ప్రత్యేక ధర్మములు, రాజుల ధర్మములు, రాజ ఋషులలోని ధర్మములు, ఆపదలు వచ్చినప్పుడు ఆచరించవలసిన ధర్మములు. కృచ్ఛిరేషు జీవతాం కృచ్ఛిరములు అంటే ఆపదలు. ఆపదలో జీవించేవారు ఆచరించాలి కొన్ని మార్పులు అయ్యా ధర్మాలు. ఎందుకంటే స్వగృహే పూర్ణమాచారం అంటాడు. తన ఇంట్లో తాను ఉన్నప్పుడు పరిపూర్ణ ఆచారాన్ని అవలంబించాలి. తదర్ధం రాజవేష్మని. ప్రభుత్వ ఉద్యోగం ఆఫీసుకు పోయాం. ఏం చేద్దాం? మొత్తం కుదురులో దాచారు. అందులో సాగాం. తదర్ధం శూద్రగేహి చ శూదుడి ఇంటికి పోయాము. మజకుడ్డ అంటే ఎక్కడ గుర్తుంది అక్కడ? అందులో సగం. అంటే నాలుగో పాదం. పది శూద్రవదాచరి. ప్రయాణంలో ఉన్నామనుకోండి అప్పుడు మనం కూడా వాళ్ళలాగానే ఉంటాం. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత. ప్రాయక్షిత్తం చేసుకొని పునఃశుద్ధి మవాప్య అంటే వీలు లేకుంటే వాడు చెప్పాడు కదా మనకి వేయాలని కాదు శుద్ధిలా ఉండండి మనం శుద్ధిలా ఉండాలని అవసరం లేదు అవకాశం ఉంది హాయిగా ఆచరించవచ్చు అవకాశం లేదు అయ్యో మేము ఆచరించలేకపోయామే అని బాగా అవసరం లేదు. ధర్మం చెప్పింది. ఇంటికి వస్తాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, మళ్ళీ నిత్య నైమిత్తిక విధులను ఆచరిస్తాం. అందుకే కృశ్రేషు జీవతాం. ఆపదలలో బతికే వారి కర్మములు కూడా చెప్పండి జీవతాం. తత్వానాం పరిసంఖ్యానం లక్షణం కేతు లక్షణం తత్వములు ఎన్ని? తత్వముల యొక్క లక్షణం ఏమిటి? తత్వములకు మూదమైనటువంటి హేతువుల యొక్క లక్షణములు ఏమిటి? పురుషారాధన విధిహి యోగస్య ఆధ్యాత్మికస్యచ పరమాత్మను ఎలా ఆరాధించాలి? అలాగే యోగం అంటే ఏమిటి? అధ్యాత్మ యోగం అంటే ఏమిటి? ఇలాగే యోగస్య ఆధ్యాత్మికస్య చ యోగేశ్వరే ఐశ్వర్య గతిహి లింగభంగస్తు యోగినా యోగేశ్వర ఐశ్వర్యం. పరమాత్మ యొక్క శాసకత్వం ఎలా ఉంటుంది? యోగుల యొక్క ప్రభావం ఏమిటి? అలాగే యోగినాం లింగభంగః లింగం అంటే శరీరం. భంగః అంటే నాశ. అంటే యోగులకు మోక్షము అన్నమాట.
యోగులకు శరీరపాతం ఎలా జరుగుతుంది? లింగభంగస్య యోగినాం వేద ఉపవేద ధర్మానాం ఇతిహాస పురాణయో వేదములు. ఉపవేదములు అంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, ఏదో గాంతవేదం ఉన్నాయి కదా. ఉపవేదాలు అంటారు. ఇలాంటి ఆ అవి నాలుగు ఉంటాయి, ఇవి నాలుగు ఉన్నాయి. వేదాలు నాలుగు. అలాగే ఉపవేదాలు కూడా నాలుగు అంటాం. ఇలాంటి ఉపవేదములను, వేదములను, ధర్మములను, ఇతిహాస పురాణములు సంప్లవం అంటే ప్రణయం. సర్వభూతానాం సంప్లవః. అన్ని ప్రాణుల యొక్క ప్రళయము సంప్లవ సర్వభూతానాం విక్రమః ప్రతిసంక్రమః సృష్టి మళ్ళీ మళ్ళీ ప్రళయము దాని యొక్క రక్షణ ప్రతి సంక్రమః ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చయో విధిహి మనకు ఇష్టములని పూర్తములని రెండు రకాల కర్మలు ఉంటాయి. అంటే ఏమిటి యజ్ఞములు యాగములు. ఉన్నాయే ఇవన్నీ ఇష్టములు అంటారు. పూర్తములు అంటే నదులు, బావులు, తోటలు, దేవాలయాలు ఏర్పాటు చేస్తామే. కారులు తవ్వించడము, బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడము, తోటలు ఏర్పాటు చేయడము, దేవాలయాలు ఏర్పాటు చేయడము వీటినన్నిటిని పూర్తములు అంటారు. యజ్ఞయాగాది ఆరాధనలు ఇష్టములు అంటారు. ఇలా ఈ ఇష్టాపూర్త విధి అలాగే కామ్య విధి మళ్ళీ ఇవి కూడా. చాపూర్తములు కూడా కామ్యములా నిష్కామ్యములా అని మనం యజ్ఞం చేస్తున్నాం. హోమము, యాగము, పూజను ఆరాధన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఆరాధన అంటే ఏం చెప్పాలి? అబ్బాయి కావాలో, అమ్మాయి కావాలో, ఇల్లు కావాలో, వాకిలి కావాలో, చదువు కావాలో, ఉద్యోగం కావాలో అనుకోని చేస్తే అవి కామ్యములు అయితాయి. ఇది. భగవత్ కైంకర్యము అంటే నిష్కామ్యము అవుతుంది. అందువల్ల సకామ నిష్కామ కర్మలు యస్య ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చయో విధిహి ధర్మార్థ కామముల యొక్క విధానం ధర్మాచరణం. అర్థాచరణం, కామాచరణం. వీటి యొక్క ఈ విధానం ఉందో అది ధర్మార్థ కామానాం ఆత్మనః యత్యానుశాయినాం సర్గః పాఖండస్య చ సంభవః.
వారే కాకుండా అనుసరించే వాటి యొక్క వాటి ధర్మములు. పాఖండ ధర్మములు అంటే పాప ధర్మములు చెప్పి నేను చెప్పుకున్నాను కదా. పాప ఖండము, పాఖండం అంటే పాపముల యొక్క గుర్తు. ఇలాంటి వాటిని. స్వరూపతః ఆత్మనః బంధ మోక్షౌచ వ్యవస్థానం స్వరూపతః ఆత్మ ఎప్పుడు బంధించబడుతుంది? ఎప్పుడు మోక్షం వస్తుంది? ఎప్పుడు ఆత్మ స్వస్వరూపముతో ఉంటుంది? అంటే కైవల్యం ఏది? సంసారం ఏది? అపవర్గం ఏది? కదా? కైవల్యం అంటే స్వరూపంతో ఉంటుంది. అపవర్గం అంటే మోర్చం. సంసారం అంటే బంధం. కాబట్టి స్వ బంధము, మోక్షము స్వస్వరూపము. బంధ మోక్ష వచ్చా వ్యవస్థానం స్వరూపతః యథా ఆత్మ తంత్రః భగవాన్ విక్రీడతి. ఆత్మమాయయా ఇవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఇవన్నీ నిజంగా మనం చేస్తున్నాయానా? మనకు వస్తున్నాయా అంటే మనకు వచ్చేస్తున్నాయి. అంటే మనం అనుకుంటే వస్తున్నాయా అనుకోకుండా వస్తున్నాయా? మనకు అనుభావం తెలిస్తే కదా అనుకోవడానికి. ఏందో కదా ఆయన ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆరుకుంటున్నారు. ఎలా ఆడుకుంటున్నాడు ఆత్మమాయ ప్రకృతి తో క్రీడిస్తున్నాడండి తన ఇచ్చానుగుణముగా ఇందులో మనకు ఆత్మతంత్రః భగవాన్ అమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు. అతన్ని నియమించేవారు ఎవరూ లేరు. అతన్ని నిషేధించేవారు ఎవరూ లేరు. నువ్వు వద్దు అంటే ఊరుకోడు, చెయ్యి అంటే చేయడు. స్వతంత్రుడు కాబట్టి అలాంటి పరమాత్మ తన మాయతో చేసేటువంటి ఈ విధానమంతా విక్రీడ జాట ఉందే విసృజ్య వా యధా మాయాం ఉదాత్తే సాక్షివత్ విభు పరమాత్మ మాయను స్వీకరించి విహరిస్తాడు. మాయను విడిచిపెట్టి దూరంగా ఉండి సాక్షి లాగా చూద్దాం మీరు ఎట్లా ఆడుకుంటారో ఆడుకోండి బాబు నేను చూస్తుంటాను. ఏమి పట్టించుకోడు.
భజే వచ్చినా, జే వచ్చినా, ఏది వచ్చినా కానీ సాక్షి యథా పుష్కర ఫలాశవతు నిర్లేపః అంటాం మనం. తామరాకు మీది నీటి బొట్టు లాగా దాని మీదనే ఉంటాడు కానీ దానికి అంటుకోదు. తనకు అంటుకోదు. పరమ ప్రపంచంలో ఉంటాడు ప్రపంచ దూఠాలు ఏవి ఆయనకు అంటాడు. అలాగే ఆయన గుణ ప్రపంచానికి రావు. తనవి దీనికి అంటావు దీనివి తనకు అంటావు. అందుకే అంటున్నాడు. సర్వమేతత్య భగవాన్ పుర్చ్ఛతే మే అనుపూర్వశః స్వామి ఇవన్నీ అడిగాను నేను. అడిగాను కదా అని ఏదో అలా చెప్పడం కాదు అనుపూర్వశః అంటే ప్రశ్నానుగుణముగా సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ వన్, క్వశ్చన్ నెంబర్ టూ, క్వశ్చన్ నెంబర్ త్రీ అని వేసుకుంటూ సమాధానం చెప్పాలి తప్ప నేను ఇది అడిగితే నువ్వు చూపి మొదలు పెట్టావు అనుకో మరి ఆ జవాబు దేనితో నేను ఎత్తుకునే ఆగ ఇప్పుడు ఈ జవాబు అయిపోతుంది ఇంక నాకేం అర్థం అవుతుంది. అందుకే అనుపూర్వశ యథాక్రమంగా అంటే నేను ఏ క్రమంగా అడిగానో మీరు అదే క్రమంగా చెప్పండి, మీరు మహానుభావులు, సర్వజ్ఞులు. ఎక్కడినుంచి మొదలు పెడతారు, మాకు అర్థం కావద్దు. అందుకే అనుపూర్వశః తత్పతః అర్హసి ఉదాహర్త్వం ప్రపన్నాయ మహాముని. వాస్తవ సత్తవాన్ని ఉన్నదున్నట్టు చెప్పాలి. నీకెందుకు చెప్పాలయ్యా అంటారా? ప్రపన్నాయ నిన్నే శరణు వేడిన వాడిని. నిన్ను ఆశ్రయించానయ్యా. అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం. నిన్నే ఆశ్రయించాను నీవే తప్ప ఈ తత్ఫలం పెరుగు అంటామే నీవే దిక్కుగా నమ్మినటువంటి మాకు మీరు మహాములు కాబట్టి అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్టి యథాత్మభూహు ఇవన్నీ అడుగుతుంటే నేను ఎక్కడ చెప్తానా ఇవన్నీ చెప్పగలనా? అనుమానం ఇవ్వద్దు. నేను అడిగిన అన్ని విషయాలు మీకే తెలుసు. ఇందులో మీరే ప్రమాణం. ఎలాగైతే సృష్టి కార్యములో బ్రహ్మ ప్రమాణమో సృష్టి రహస్యాన్ని వివరించడంలో మీరు ప్రమాణము. అంటే సుఖయోగిందుడికి తెలియలేదు అంటే ఇంకో తెలుస్తుందండి. అందుకే అహం వేద్మి సుఖో వేత్తి సంజయః వేత్తివానవా అన్నాడు. భాగవతం ఎవరికి తెలుసా అంటే నాకు తెలుసు రాసినందుకు ఎవరు వ్యాసులింగి. సరే మా అబ్బాయి ఉన్నాడు వాడికి తెలుసు. ఇక మూడో వాడికి డౌటే తెలవదు మొమ్మని. భారతమేమో సంజయుడికి భాగవతమేమో ఉద్ధవుడికి.
ఉద్ధవః వేద్వివా నవ అయినప్పుడు మరి మాకు భాగవతం తెలుసు మేము విన్నాం మేము చెప్తున్నాం అన్నవాడని ఏమనుకోవాలండి? కాబట్టి అతను స్పురింప చేసిన దానిలోని సహస్రాంశము లక్షాంశము చెప్పుకుంటాం తప్ప. తత్వం తెలుసు అని చెప్పగల వాళ్ళు ఇద్దరే వ్యాసుడు ఒక యోగి అత్త ప్రమాణం హి భవాన్ పరమేష్టి యథాత్మ భూహు పరేచేహానుతిష్ఠంతి పూర్వేషాం పూర్వజైహి కృతం ఉన్నవారి కంటే అందరి కంటే ముందు వారు మాకంటే ముందు వారు ఏం చేశారో తర్వాతి వారు దాన్ని అనుసరిస్తారు కదా. మా బ్రదర్ చేశారండి మేము ఇలాగే చేస్తాం. అంటారు. కొందరికి విశ్వాసనామ పారాయణం వంచల లేదు. అచ్చిరాదు. మరి కొందరికి పరమాత్మ ఫోటో ఇష్టం కూడా అచ్చిరాదు. ఏముందండి ఇది? నమ్ముదామని. మామూలు పెట్టలేదండి. పరమాత్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైనా హాని చేస్తాడా? అందులో ఆయన రూపం పెట్టుకుంటే, అతని నామం చెప్తే, అతని గుణములు చెప్తే, అతని కథలు చెప్పుకుంటే హాని జరుగుతుందా? కానీ మా వాళ్ళు ఎవరు చేయలేదండి కాబట్టి మేము చేయం. అంటే మా తాతాగారు నరకానికి పోయారు, మా నాన్నగారు నరకానికి పోయారు, మేము కూడా నరకానికే పోతాం. మొత్తం ఎక్కడ పోతామండి? వాళ్ళు పోతే మేము పోతామా అట్లా? కదా మేము కూడా పోం. ఇది పూర్వేతాం పూర్వజై కృతం. మాకంటే ముందు వారు వారికంటే ముందు వారు ఏం చేశారో తర్వాతి వారు అదే చేస్తారు. పక్క దారికి వెళ్లరు అన్నమాట. అందుకే. పరేకేహానుతిష్ఠంతి పూర్వేశాం పురోజైష్కృతం నమేశవఃపరాయంతి బ్రహ్మన్ అనచనాదమి. ఏమయ్యా ఇంత లిస్ట్ అడిగావు ఇదంతా ఎప్పుడు చెప్పాలి? సరే చెప్తే నేను చెబుతాను. ఇదంతా వినే ఓపిక నీకు ఉందా? అందులో నువ్వు రాయోపవేశం చేశావు. అంటే ఆహారం ఉండదు.
విరాహారం. మరి ఏడు రోజులు ఏమీ తినకుండా నేను చెప్పిందంతా వినగలవా? అంటే నా ప్రాణమునకు డోకా లేదు అంటున్నాడు. తక్షకుడు వచ్చేదాకా ఏడు రోజులు దాకా డోకా లేదు. నాకు నీరసం కానీ, దర్పి కానీ, ఆకలి కానీ రావు. ఈ మధ్యన ప్రాణాలు కూడా పోవు. మూర్ఛ కూడా రాదు. ఎందుకంటే నేను అమృతం తాగుతున్నానండి. అమృతం తాగిన వాడికి ఆకలి అవుతుంది. అంటున్నాడు నమేచవ పరాయంతి బ్రహ్మన్ అనచనాదమి పిబతః అచ్యుత పీయూషం అన్యత్ర కుపితాతు ద్విజా అచ్యుత పీయూషం పిబతః అంటే పరమాత్మ అనేటువంటి అమృతాన్ని తాగుతున్న నాకు ప్రాణములు పోవు. ఇప్పుడు పోతాయి అంటే కోపించిన బ్రాహ్మణుని శాపంతో తప్ప. ఏం పోవు ఆయన అవుతున్నాడు ప్రశాంతంగా చెప్పేయండి ఏ రోజు దాకా ఎలాంటి డోకా ప్రమాదం లేదు అంటున్నాడు. సౌపామంత్రితః రాజ్ఞా తథాయామ్ ఇతి సత్పతేహే బ్రహ్మరాతః వృషంప్రీతః విష్ణురాతేన సంపది మనకు ఇలా పరీక్షిత్తు ఒకడు బ్రహ్మరాతుడు ఒకడు విష్ణురాతుడు. విష్ణురాతుడు అంటే పరీక్షిత్తు. బ్రహ్మరాతుడు అంటే సుఖయోగిని. ఒకతనేమో పరమాత్మను తెచ్చేవాడు. ఒకతనేమో పరమాత్మ చేత ఇవ్వబడినవాడు. భగవంతుని చేత కాపాడబడినవాడు పరీక్షిత్తుడు. భగవంతుడిని అందించేవాడు సుఖయోగిని. ఇతను బ్రహ్మరాధుడు అతను విష్ణురాధుడు. విష్ణురాతుని చేత ప్రేరేపించబడిన బ్రహ్మరాతుడు అంటే ఒక యోగీంద్రుడు ప్రాహ భాగవతన్నామ పురాణం బ్రహ్మ ఇదంతా మనసు ఇప్పుడు ఇంతవరకు ఉపోద్ఘాతమే అసలు భాగవతం మొదలు కాలేదు మనకిప్పుడు. ఎంత బోహదం అండి ఇలా అడిగితే పరీక్షిత్తు భాగవతం అనేటువంటి మహాపురాణాన్ని వివరించాడు బ్రహ్మనే భగవత్ ప్రోక్తం బ్రహ్మ కల్ప ఉపాగతే బ్రహ్మ కల్పంలో
బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి భాగవతాన్ని పరీక్షిత్తునకు సుఖయోగిందుడు వివరిస్తున్నాడు. యద్యత్ పరీక్షిత్ వృషభః పాండునాం అనుపృచ్ఛతి ఆనుపూర్వేన తత్సర్వం ఆఖ్య శాతు ఉపచక్రమే పాండవ శేణుడైన పరీక్షిత్తు ఏమేమి ఎలా ఎలా అడుగుతున్నాడో అదే వరుసలో అదే విధానంగా మొత్తాన్ని పరి సుఖయోగిందుడు వివరించటం ప్రారంభించాడు అంటున్నాడు. అందులో ఆత్మమాయామృతే రాజన్ పరస్య అనుభవాత్మనః నఘటేత్ అర్ధ సంబంధః స్వప్న ద్రష్టురివాంజత అతను ఏమడిగాడు యత్ అధాతు మతః పుంసః ధాతు యోగః యదురుచ్ఛయ హేతునావ అన్నాడు కదా అంటే ఏ ధాతువులు లేని ఆత్మకు జీవుడికి త్వకు చెప్పుకున్నాం కదా మనం. అలాగే మాంసము, రుధిరము, మజ్జావపాస్తి స్నాయువు అని చెప్పుకున్నామే ధాతువు ఏడు. ఈ ఏడు ధాతువులు లేని జీవుడికి. ఏడు ధాతువులు గల శరీరంతో సంబంధము అకారణముగా ఏర్పడినదా సకారణముగా ఏర్పడినదా అని అడిగాడు. కదా ప్రశ్న అది కదా మొదలు పెట్టింది సమాధానం కూడా అక్కడి నుంచి చెప్పుకోవచ్చు. ఇందులో ఆత్మ మాయా మృతే రాజన్ పరస్య అనుభవాత్మనః నఘటేతార్థ సంబంధః పరస్య పరస్య అంటే విలక్షణస్య దేనికంటే ప్రకృతి కంటే. ప్రకృతి కంటే విలక్షణుడైనవాడు ఎవరు? జీవుడు. ఈ జీవుడు ఎలా ఉంటున్నాడు? ఎలాంటి వాడితనం? అనుభవాత్మ. ప్రకృతిలోని గుణాలను నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. కదా? శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు, లాభాలాభములు, జయాజయములు, నేను ఓడిపోయాను, నాకు అవమానం జరిగింది, నన్ను కింసించాడు. కరెక్ట్ అండి? ఒప్పుకున్నావా? ఆత్మకు శివుస ఉందా? ఆత్మకు అవమానం ఉందా? ఆత్మకు దుఃఖం ఉందా?
ఇవి ఎక్కడివి? శరీరానికి. శరీరానికి ఉన్న వాటిని నాకు ఉన్నాయి అనుకుంటున్నాడు. అంటే ఆత్మ ఎలాంటిది? అది అనుభవాత్మ. అంటే అనుభవమే స్వరూపముగా కలది ఆత్మ. తనది కానిది, తనవి కానిది, తనకు కానిది తనవి అనుకుంటున్నాం. అబ్బా నాకు కాలింది అంటాడు ఆత్మ కాలుతుందా అండి? శరీరం కాలుతుంది. ఆత్మ తడుస్తుందా? ఆత్మ మునుగుతుందా? ఆత్మ తెగుతుందా? అచ్చేద్యోయం అదాప్యోయం అక్రేద్యః అసోష్యః నిత్యః సర్వగతః తాణుహు, అచలః, సనాతనః, అవ్యక్తః ఇవన్నీ మనకు 12 ఆత్మ స్వరూపం. అయినప్పుడు ఆ ఆత్మకి ఏముంది అంటే తనది కాని దానిని తనది అనుకున్నందువల్ల వచ్చే బాధ ఇదంతా. అనుభవం వాస్తవంగా దానిది కాదు. శరీరానికి అన్నీ కానీ ఇవన్నీ నాకే అనుకుంటుంది. అందుకే ఆశ భగవానుడు సుఖయోగిందుడు ఆత్మకు చాలా మంచి టైటిల్ ఇచ్చాడు. ఏమిటి అది? అనుభవాత్మ. అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకునేటువంటిది. అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నటువంటి ఈ ఆత్మ ఎలాంటిది ఇది పరత్య. ప్రకృతి కంటే విలక్షణము అంటే ప్రకృతిలో ఉన్న గుణత్రయము ఆత్మకు అంటవు సంబంధం లేదు. ఆత్మ పుట్టదు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా నభూయ అది పుట్టదు అది చావదు. మరి నేను పుట్టాను ఏమందాం? నవ్వన్నా ఏడవన్నా? నువ్వు పుట్టవురా బాబు. నువ్వు పుట్టవు నువ్వు చావవు ఆ రెండు మాటలు తప్పు. కానీ అంటున్నాడు వాడు. అంటే అనుభవం వాడిది కూడా కాదు తనది అనుకుంటున్నాడు. అందుకే అనుభవాత్మనః నఘటేత అర్ధ సంబంధః.
అర్థం అంటే విషయము, శరీరం. ప్రకృతి కంటే విలక్షణమైన ప్రకృతి యొక్క గుణములను అనుభవిస్తున్నాను అనుకుంటున్న జీవుడికి. శరీరముతో సంబంధము కుదరదు. ఎప్పుడు ఆత్మ మాయా మూర్తే. పరమాత్మ యొక్క మాయ అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి లేకుండా జీవుడికి శరీరముతో సంబంధము. కుదరదు కదా అంటే సంబంధము సహేతుకమా నిష్కేతుకమా సహేతుకమే కారణం ఉంది. తనది కాని ప్రకృతిని తనది అనుకుంటున్నాడు. ప్రకృతితో సంబంధాన్ని కలిపించుకోవటం వల్లనే జీవుడికి శరీర సంబంధం ఉంటున్నది. అది లేదనుకో ఇది లేదు. నాకు సంబంధం లేదు అనుకుంటే సంబంధం లేదు. శరీరం లేదు. జన్మ లేదు. మరణం కూడా లేదు. కానీ ఆ ప్రకృతి యొక్క వికారములను తనవి అనుకుంటున్నాను. ప్రకృతి గుణములను కూడా తనవి అనుకుంటున్నారు. అంటే జీవుడికి శరీర సంబంధము సహేతుకమే. నిర్హేతుకము కాదు. ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః నఘటేత్ అర్ధసంబంధః ఎలాగంటే స్వప్న ద్రష్టురివాంజసా మనం పడుకున్నాం. కల వచ్చేసింది. కలలో వథములు ఎక్కాం, గుర్రములు ఎక్కాం, ఏనుగురు ఎక్కాం, కోటలు ఎక్కాం, బీటలు ఎక్కాం, గోడలు ఎక్కాం. సరే సన్మానాలు, అవమానాలు, ఓ ఎన్ని గోలలు ఎన్నో జరిగాయి. సరే అవన్నీ ఉన్నట్టా లేనట్టా? ఏముందా? చూసామండి లేకపోవడం ఏంటి? నేను గుర్రం ఎక్కాను ఏమనుకుంటున్నారు మీరు అంటాడు. రథం ఎక్కాను, ఏలుకెక్కాను, గుర్రం ఎక్కాను. ఇంకా ఇతరం ఏమిటంటే ఎవరో నా తలకాయ నరికేశారండి అని చెప్పేస్తాడు. నువ్వు ఎట్లున్నావురా బాబు? ఆ తల లేదండి. ఏం చేద్దాం?
ఇప్పుడు ఇవన్నీ చూడటానికి ఎవరు కారణం? ఇంకా ఇవి ఉన్నాయా లేవా? స్వప్నంలో గుర్రాలు, రథాలు, ఏనుగులు, ఖడ్గములు, ఆయుధములు ఉన్నాయా లేవా? ఉన్నాయి, అది ఉన్నాయి. మనం అనుభవించాం అయిపోవడం ఏంటంటే బాగు అనుభవిస్తున్నాం. కానీ మనం ఎక్కడ ఉన్నాము అప్పుడు? సమస్య ఏంటంటే... అనుభవించే మనం ఎక్కడ ఉన్నాం? అనుభవించబడే వస్తువులు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ మన అనుభవాలే అంటాడు. అనుభవాలంటే మన ఆశలే. మనము వేరు వేరు సమయాలలో ఏవేవి కావాలని కోరుకుంటామో మనస్సుకు వేటితో ఘనిష్టమైనటువంటి సంబంధం అంటిపెట్టుకొని ఉంటుందో అది. ఇక్కడ పొందలేం కాబట్టి అక్కడ పొందుతాం. నేను కూడా రాజునైపోయాను సంతోషమైపోయింది. వాడు ఎందుకు ఎక్కాడు గాడిద ఎక్కాడు గుర్రం ఎక్కాడు అన్నీ ఎక్కాడు ఇంకేం కావాలి వాడికి. అమ్మ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడిది? ఆ ఏనుగులు, ఆ గుర్రములు, ఆ రథములు, ఆ భోగములు, ఆ అవమానములు, ఆ హింసలు ఎక్కడిది? ఎవడిది అది? వీడి అనుభవమే. వీడి సంబంధమే. న్యాయంగా ఈ శరీరానికి ఏం లేదు. కదా? పోనీ మనస్సుకు కూడా లేదు, ఆత్మకు? అసలు లేదు. మరి ఎవరికి ఉన్నట్టు? అంటే శరీరము మనస్సు కలిసి ఉన్నప్పుడు నీవు తలంచిన తలంపులు ఉన్నాయే, విశ్రమిస్తున్నప్పుడు అవి పొందుతాయి. నా కల బాగా వచ్చింది అంటే అర్థము నేను బాగా నిద్ర పోయాననే పోలేదని. నిద్ర పోదామని అస్సలు నిద్ర పట్టలేదు అని అర్థం. స్వప్నం కల నిద్ర పోతే రాదు. నిద్ర వేరు, స్వప్నం వేరు, జాగ్రత్త వేరు. కల వచ్చినది అంటే నిద్ర రాలేదని అర్థం. అనారోగ్యానికి వేడు సూచి. నిద్ర అంటే ఏంటి సౌండ్ స్లీప్ ఏదో స్లీప్ అంటాం కదా. ఏది ఏముండాలి అప్పుడు అంతే. ప్రళయం వచ్చినా కానీ ఎవడో వచ్చి గట్టిగా కొడితే అప్పుడు లేస్తాడు. అందాక పిలిచినా లేవడు తలచినా లేవడు ఊపినా చెమ్మ నిండనా పోయాలి లేదా వచ్చి ఊపాలి అప్పుడు లేస్తాడు అది నిద్ర. కానీ నీవు కలగంటున్నావంటే మేలుకొని ఉన్నావని అర్థం. మేలుకొని అంటే పూర్తిగా జాగ్రత్త కాదు. మగత నిద్ర అంటాం. కలత నిద్ర అది.
తాటిస్తే కలనిద్ర. అంతే కదా? ఆలోచించండి వాస్తవంగా. అందువల్ల నీవు ఇహలోకంలో ఉన్నప్పుడు వేటి వేటిని ఏ ఏ రూపంలో ఎలా పొందాలి, ఎలా చేయాలి అనుకుంటావో అవన్నీ అందుకే మనకు. ప్రతాపరుద్రియం చదివి ఉంటే జ్ఞాపకం ఉంటే అతను పరిహాసేపి అనౌచిత్యం స్వప్నేపి అన్యవధు కథాం. అలాగే క్షత్రావపి అగుణారూపం కాకతీంద్రః నమృష్యతి అంటారు. అంటే పరిహాసమాడుతున్న ఔచిత్యాన్ని తప్పరట. తప్పు కూడా ఎంత ప్రార్థన అన్నాక ఏదో ఉండవు కదా. అలాగే స్వప్నేపి అన్యవధువు కదా కలలో కూడా పరస్త్రీ సంగమాన్ని కలలో కూడా పొందని వాడు అంటే నూటికి 90 మందికి ఈ జబ్బు ఉంటుంది. కదా ఇలలో ఏముండదు తాను ఏ సౌందర్యాన్నో ఏ స్త్రీనో మోహించడమో కామించడమో మనకి కొత్త భావి ఏంటది ప్రేమించడం అంటున్నారు కదా ప్రేమ కాదు అది వేరే సంగతి కానీ ఇలా ఏమేమి అనుకుంటున్నాడో ఇవన్నీ వాడు ఇక్కడ ఇలలో చేయలేని వాటిని కలలో పొందుతున్నాడు. ఉన్నట్టా లేనట్టా? అలాంటిదే సంబంధం. లేని వస్తువులు స్వప్నంలో ఎలా మనం చూడగలుగుతున్నామో, పొందగలుగుతున్నామో దేనితో? అనుభవంతో, ఆలోచనతో, ఆశతో. అలాగే ఆత్మకు లేని శరీరాన్ని కూడా ప్రకృతి కంటే విలక్షణమైనటువంటి ఆత్మ ప్రకృతి యొక్క గుణాలను తనకు కావాలని అనుకున్నందువలన శరీరం వస్తుంది. అనుభవంతో, భావనతో, ఆశతో సంసారానికి మూలం ఏమిటండి? కోరిక. చెప్పాం కదా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం గీత స్పష్టంగా చెప్పాడు. నిజంగా నీకు చేతులు పెద్దగా ఉంటే మహాబాహు, బలిష్టమైన చేతులు ఉంటే శత్రువును గెలువు. ఎవరు శత్రువు? కామరూపు. సంసారానికి మూలం కామము. శరీరానికి మూలం కోరిక. సుఖ దుఃఖాలకు మూలం అనుభవము. ఇవన్నీ ఎవరివి? ఆత్మవి కావు శరీరానివి. ప్రకృతివే.
కానీ వీటిని ఆత్మ నాది అనుకుంటే ఉత్సాహం పట్టుకుంటుంది. అందుకే పొరబ్బ మనం ఏం చేయాలంటే ఏది వచ్చినా నాది కాదు అంటే ఉండదు. రాజాపరాధ యుక్తస్య యధా ప్రత్యాపనం మహత్ అంటాడు భారతంలో విదురుడు చెప్తాడు. బాగా డబ్బు ఆస్తి బాగా సంపాదించుకున్నాడు ఓ మహానుభావుడు. ఆ రోజు రాజులు కానీ బాగా సంపాదించుకుంటే ఆ రాజభటులు ఉద్యోగులు మీకు ఇంత ఆస్తి ఎక్కడిదా వాడు ఆడకు వస్తాడు. వచ్చి ఇల్లంతా చూస్తాడు వెతుకుతాడు. ఎక్కువ ఉంటుంది ఎక్కడో ఇంటి వెనకనో ఇంటి ముందనో ఆ పాత రోజుల్లో బ్యాంకులు లేవు. భూమిలో పాతి పెట్టుకునేవాళ్ళు. ఇల్లు తొవ్వి ఈ డబ్బా ఎక్కడ ఇదిరా అబ్బే నాది కాదండి నాకు తెలవదు అంటాడు. కేసు లేదు. నాది అన్నాడనుకో గేరు పోతాడు. అంటే రాజుకు తెలియకుండా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తిని రాజ ఉద్యోగులు చూచి బంధించి ప్రయత్నించినప్పుడు ఆ యజమాని నాది కాదన్న ఒక్క మాటతో శిక్షను తప్పించుకుంటున్నట్టుగా ఇల్లు నాది కాదు, శరీరం నాది కాదు, జన్మ నాది కాదు. ఒక్క మాట అంటే మనకి సంసారం కూడా తప్పుతుంది. ఇంకేం కావాలండి? ఈ శిక్ష అంతా దీనితో పోతుందండి. రాజాపరాధ బద్ధస్య యథా అంటాడు మహానుభావుడు. ఇప్పుడు కూడా ఉందనుకుంటా ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వస్తారు కదా దాన్ని ఏమంటారు ఆ రైడ్. వచ్చి చూస్తే వాడు నాది కాదన్నాడు అనుకోండి వాడు ఏమని ఏం చేయరట వదిలేసే పోతాడు వెళ్ళిపోతాడు డబ్బు తీసుకొని పోతాడు కానీ దాన్ని తీసుకొని నీది కాదు కదా ఇక్కడ ఎందుకు వెళ్తే పోతాడు పోతే పోయింది సిక్స్ అయితే ఎప్పుడు బాధ పడతాడు కాబట్టి. అన్ని శిక్షలకు నివారణ ఉపాయం ఒకటే నాది కాదు. రెండవది నేను కాదు. ఈ రెండు అనుకుంటేనే దేహ అహంకార మమకారములే దేహ సంబంధమునకు కారణములని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే నఘటేతార్ధ సంబంధః స్వప్న ద్రష్టురివాంజత బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా రమమానః గుణేశ్వత్యాః మమాహమితి మన్యతే. జీవుడు ఏ రూపము లేని జీవుడు అన్ని రూపాలు నావే అనుకుంటాడు. బహురూప ఇవ ఆభాతి.
కొంత కొంత కాలం నేను మనిషిని, నేను దేవతను, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను శిశువును, నేను వృద్ధుడిని, నేను పశువును, నేను మృగమును. కరెక్టా? వాడు ఏమీ కాదు అసలు. ఈ రూపాలన్నీ ఎవరివి? వాడివే ప్రకృతివి. ఏ రూపము లేని జీవుడు బహురూప ఇవ ఆపాతి. అన్ని రూపములు కలవాడిగా అనిపించుకుంటాడు. ఎందువల్ల మాయయ. మాయ అంటే ప్రకృత్య. కొనుక్కున్నాడు మాయయా బహురూపయ. ఆ రూపములైనటువంటి ప్రకృతితో రూపములు ఉన్న ప్రకృతితో సంబంధం నేర్పొచ్చుకుంటే రూపము లేని జీవుడు రూపములు ఉన్నవానిల అనిపిస్తాడు. బహురూప ఇవా పాతి మాయయా బహురూపయా రమమానః గుణేషు అస్యాః ఎందుకయ్యా అంటే వాడు దూరంగా ఉంటే బాధ లేకపోయేది కానీ ప్రకృతి యొక్క గుణములలో వీడు రమిస్తుంటాడు. ఇది సత్వము, ఇది రజస్సు, ఇది ఆహాహా ఆ మండలం బాగుంది, ఈ ఈ మేరు ప్రవతం బాగుంది, అక్కడ హిమాచలం బాగుంది, అక్కడ మనకు ప్రద చెప్తారు. అదేమిటి? మోహిని రుక్మాంగద మోహిని చరిత్ర. పని అలాంటివే. అలాగే సారంగ శరుడు ఉన్నాడు కదా మనకు పెద్ద ఎవరు? రుక్మాంగజుడు పరమ భక్తాగ్రేశ్వరుడు. ఏకాదశి వ్రతాన్ని తన రాజ్యమంతట తాను ఒక్క జటం కాదు రాజ్యం మొత్తం జరిపించిన మహానుభావుడు. ఏకాదశి నాడు పశువులు గడ్డి తిమ్మేయకూడదు శిశువులు పాలు తాగకూడదు. ఇష్టం లేదా చేయడం రాజ్య బహిష్కారం. ఆర్డినెన్స్ అండి. అంటే అందరూ చేశారు పాపం. రాజ్య పని జ్ఞాపకం ఉందనుకుంటాను. అందరూ చేస్తే యముడు రాజీనామా చేశాడు ప్రభువు దగ్గరికి వచ్చి. నా అడిగి వాడు రావటం లేదు మరి ఏం చేస్తాం అని అక్కడ మీకు తెలుసు. అయితే రుక్మాంగదుని తోటి ఏకాదశి వ్రతాన్ని మానిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తానంటే నేను పోస్ట్ తీసుకుంటా పని చేస్తా. దేవుడు రిజైన్. సరే ప్రయత్నం చేస్తాను అది నాడి పడేట్టు కాదు అది మా నాన్నగారిది అది ఆయనే ఆయన దగ్గర అన్నీ సాగుతాయి కానీ భక్తులతో ఆటలాడితే మాత్రం ఆయన అస్సలు ఊరుకోడు. ఏం చేస్తావ్ సార్ నువ్వు వచ్చావు కదా అని ఈ మహానుభావుడు వేటకు వెళ్ళినప్పుడు మందర భవతం మీద
మోహినిని సృష్టించాడు బ్రహ్మ తన లోకాన్ని అనుకోండి. మోహిని సౌందర్యం ఎంత గొప్పది అంటే సృష్టించిన బ్రహ్మే ఆమెను చూడగానే కళ్ళు మూసుకున్నాడు. రెండు క్షణాలు కళ్ళు మూసుకొని తరువాత కళ్ళు తెరిచాడు. ఆత్మ భావ అనుభావేన నిమీల్య అంటాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తలుచుకొని కళ్ళు తెరిచాడు. నాన్నగారు నేను ఏం చేయాలి? నా పేరేమిటి? అంటే నీ పేరు మోహిని. అంటే అది నాకు తెలుసు లేండి అని. అదేంటమ్మా? అంటే మీరే కళ్ళు మూసుకున్నారు కాబట్టి నా పేరు మోహిని ఇంకేమైతుంది లేండి అని. ఈ మోహం తోటి, ఈ స్వరూపం తోటి ఫలానా వాడిని నీవు మోహింప చేయాలి. నువ్వు చేయవలె చూస్తే వాడే మోహిస్తాడు. వాడు నిన్ను కోరుతాడు పరియవు కమ్మని. పరియవు కా అయ్యే ముందు కండిషన్. కానీ కండిషన్ కాకుండా కండిషన్స్ తోటి భార్య ఒక ఈ కథ మనకు ఏం చెబుతుంది? రాజ్యము, భార్య, పిల్లలు, ధర్మము, పరమాత్మ, వ్రతము, నియమము ఇలాంటివన్నీ ఉన్నటువంటి మహానుభావుడు తన పని తాను చేసుకొని వస్తే అడిగేవాడు ఎవడు లేడు. ఆ పక్కన ఎక్కడో ఉన్న ఆమెను పట్టుకొని నువ్వు నాకు పెళ్లి చేసుకో అంతేనే ఇన్ని బాధలు వచ్చింది. ఇలాగే మనమంతా రుక్మాంగ దివానం అనుకో. ప్రకృతి మోహిని అస్య గుణైహి రమమానః ప్రకృతి గుణములతో మనం గమించాలి అనుకుంటేనే అవి మనకు సంక్రమిస్తాయి. మనవి కావు. మన దగ్గర లేవు. కానీ మనం అనుకుంటున్నాం మనది అని. లేని దాన్ని అనుకోవటం వల్ల వచ్చేటువంటి విపత్తి ఇది రమమానైహి రమేత గుణేస్పత్య మమా అందుకనే మమాహమితి మన్యతే ఇది నాది. ఇప్పుడు మోహిని నా భార్య అన్నాడు. నేను మోహినిని ప్రేమించాను అన్నాడు సరిపోయింది కదా ఇంకేం కావాలి. ఆ రెండు వచ్చాయి అంటే అయితే ఆ మహానుభావుడు మాత్రం ఆమె మోహింప చేసిందే తప్ప ఆమె చెప్పినట్టు వాడు వినలే. భోజనం చెయ్యి ఏకాదశి నాడు కొచ్చినేది పొమ్మన్నాడు చెయ్యని పొమ్మన్నాడు. ధర్మం తప్పుతుంది తప్పని పొమ్మన్నాడు. తప్పితే ఏమైతుంది ఏమైతుంది? నరకం వస్తుందా రాణి? ఏకా జాతి చదవ నరకం వస్తుందండి. వచ్చి రాణి చూద్దాం. అంటే ఆ స్థిత ప్రజ్ఞత కావాలి.
మనం ప్రకృతిలోనే ఉన్నాం. మనం దూరంగా ఉండాలనుకున్నా ప్రకృతి మనల్ని దూరంగా ఉంచదు. తనలోకి లాక్కుంటుంది. మనం దానిలోకి వెళ్తాం. కానీ ఇదంతా నాది కాదు. ఆయన మాయ. ఆ భావనతో మనల్ని ప్రకృతి బంధించలేదు. ఎరిహివా మహిమ్నిశ్వే పరస్మిన్ కాలమాయయోహో రమేతగత సమ్మోహః శక్తోదాస్తే తదోభయం మనము కాలము తోటి మాయ తోటి ఈ రెండితో మనం బంధించబడుతున్నాం, వశమవుతున్నాం. ఒకటేమో కాలము, రెండోది ప్రకృతి. మనకు పెద్ద భయం ఏమిటి? అందరూ పుట్టాలని కోరుకుంటున్నారు. పుడుతారు. పుట్టుకతో పాటు మార్పులు వస్తుంటాయి. శిశువు అంటాం, బాలుడు అంటాం, కుమారుడు అంటాం, యువకుడు అంటాం. నెక్స్ట్ చెయ్యి. వృద్ధుడు అంటారు. అక్కడ పడుకుంటుంది. అయ్యో నేను వృద్ధుడిని అయిపోతున్నా, నేను వృద్ధుడు అయిపోతున్నా, నా వల్ల కావటం లేదు, నాకు ఎద కావటం లేదు. అప్పుడే పని చెద కాకుండా అయిపోయింది, ఏం పని చేయలేకపోతున్నాను. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేసిన వల్ల చాలదా ఇంకేం చేయాలి? ఇంకెందుకు చేయాలి ఊరుకోరా అది అబ్బే ఇంకా ఏమో చేయాలి చెప్పా కదా. 99 ఏళ్ల తాతకు కూడా తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఆ నాకెవరు ఇస్తారురా అంటే. నాకు పెళ్లి ఎందుకు అనరు అంటే ఘనిష్టమైనటువంటి సంబంధం. ప్రకృతితో ఘనిష్టమైన సంబంధం. దాన్ని వదులుకుంటే మనకు ప్రమాదం లేదు అందుకనే కాలమాయ యోగం. మనల్ని బంధించేది ఒకటి కాలము, రెండవది మాయ. ఈ రెండింటినీ గెలవాలంటే స్వేమహిమ్ని పరమాత్మ యొక్క ప్రభావంలో మనం ఉండగలిగితే. ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోగలిగితే నిరాకారము, నిర్గుణము అని అనుకుంటే ఏ సంబంధం లేదు.
రమతే గత సమ్మోహః త్యక్త్వా ఉదాస్తే అలాంటి వాడు ఎలాంటి మోహములు లేకుండా హాయిగా పరమాత్మ యందు రమిస్తాడు. ప్రకృతి సంబంధం నాది కాదనుకున్న వాడిని కాలము కానీ ప్రకృతి కానీ బంధించలేదు. అలాంటి వాడు ప్రకృతితోనూ ఆనందిస్తాడు. ప్రకృతి యొక్క గుణములతో కరిగే ఆనందమంతా నాది కాదు భగవంతుడు ప్రసాదించినది. అతనివే ఇవన్నీ తప్ప నాది కావు అని. స్థిరమైనటువంటి సంకల్పంలో ఉంటాడు. ఆత్మ తత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ రుతం బ్రహ్మణే దర్శియన్ రూపం అవ్యలీక వ్రతాదృశః ఆత్మ తత్వ విశుద్ధ్యర్థం ప్రకృతి సంబంధాన్ని గుర్తించి న్యాయంగా నాకు ప్రకృతికి ఎలాంటి సంబంధం లేదు. కనబడేవి నావి కావు. అనుకోగలిగితే మనకు ఏ బాధలు లేవు. ఇది బాగానే ఉంది. ఏ రోగం లాకుంటే ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పినట్టు ఉంది. రోగం ఎట్లా రావు చెప్పొద్దు. రోగం చెప్పాలి. ఎంత కాలం బాగు తావురా అది ఏం చెప్తారు? సత్య ఎంతో వగుతావ్. నాది గ్యారెంటీ అంటాడు. ఏం లాభం? ప్రకృతితో సంబంధం లేకుంటే బాగానే ఉంటావయ్యా. మరి సంబంధం లేకుండా ఎలా ఉండాలి? అంటే మనస్సుద్ధి కావాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది అది ఎక్కడి నుంచి పుట్టింది అది. అది పుట్టింది అహంకారం నుండి. కదా? దానికి మూలమే అహంకారం అండి. దానికి మూలం మహత్తత్వం. దానికి మూలం ప్రకృతి. మరి మనస్సుకు తాత ప్రకృతి మరి. తండ్రి గుణాలు వచ్చినా రాకున్నా తాత గుణాలు మాత్రం తప్పకుండా వస్తాయని శాస్త్రం. మరి అయినప్పుడు ఇక మనస్సుకు హాస్య లేకుండా, కోరిక లేకుండా, కామం లేకుండా. అహంకారం లేకుండా, మమకారం లేకుండా ఎలా ఉంటాయయ్యా? ఎలా మనస్సు పరిశుద్ధిగా ఉంటుందంటే చెప్తున్నాడు ఆత్మ తత్వ విశుద్ధ్యర్థం అది నేను చెప్పడం కాదు నాయనా. బ్రహ్మకు పరమాత్మ చెప్పాడు.
సృష్టి చేయబడిన బ్రహ్మ కూడా ఇలాంటి సమ్మోహంలో పడి అవస్థ పడుతుంటే అతని మనస్సు శుద్ధి పొందటానికి పరమాత్మ బోధించాడు. యదాహ భగవాన్ ధృతం బ్రహ్మణే దర్శియం రూపం అవ్యలీక వ్రతా ధృతః. కపటము లేని సత్యమైన స్వచ్ఛమైనటువంటి నైష్కర్మ్యం అంటాం. నిష్కామ్యమైనటువంటి వ్రతమును ఆచరించుట వలన ప్రసన్నుడైన పరమాత్మ బ్రహ్మణే దర్శయను రూపం తన దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపచేసి ఆత్మ శుద్ధి కోసం బ్రహ్మ దేన్ని చెప్పాడో ఇప్పుడు మీకు నేను దాన్ని చెప్తున్నాను. స ఆదిదేవః జగతాం పరో గురుహు స్వధిష్ణమాస్తాయ శిశుర్క్షయా ఐక్షత తాం నాద్యగచ్ఛత్ దృశ్యమత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిహి యయాభవేత్ పరమాత్మ యొక్క నాభి కమరము నుండి పుట్టినటువంటి బ్రహ్మ స ఆదిదేవః జగతాం పరో గురుహు స్వధిష్ణమాస్తాయ తన ఆసనం, నివాసం ఏమిటది? పద్మం కదా? వేయి రేకుల పద్మమును చేరి శిశుక్షయా సృష్టి చేయాలనేటువంటి సంకల్పంతోటి ఐక్షత అంతా చుట్టూ చూశాడు లేదా బాగా. ఆలోచించాడు సాయిచ్చత అంటాం కదా ఆలోచించాడు ఎలా చేయాలి తాం నాత్యగచ్ఛతు దుశ్యమత్ర సమ్మతాం ఎంత ఆలోచించినా ప్రపంచాన్ని సృష్టి చేయడానికి కావలసిన విధానాన్ని, జ్ఞానాన్ని అతను పొందలేకపోయాడు. తాం నాద్యగచ్ఛతు దృశ్యమత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిహి యయా భవేత్. సకరజ జగత్తు యొక్క సృష్టి. సృష్టిని జరిపేటువంటి ఆ విలక్షణమైనటువంటి జ్ఞానమును బ్రహ్మ పొందలేకపోయాడు. సచింతయన్ ద్వక్షరం ఏకదాంభసి ఉపశృణోత్ దీర్గదితం వచోవిపుహు ఎలా నినసి చేయని.
అసలు నాకు మూలం ఏమిటి? నేను ఎవరిని చూడాలి? ఎవ్వరిని కనపడటం లేదు. ఒక్కడే ఉన్నాడు. మొత్తం ఎంత ఉంటుందండి ఆలోచించండి. అంతా జలమే. అందులో పద్మం. అందులో ఒక్కడు ఉన్నాడు. ఒక పురుగు ఉంటే ఒట్టు. ఎలా ఉంటుంది పరిస్థితి? అందులో సృష్టి చేయాలని ఎవరో పైనుంచి ఆజ్ఞ. ఎట్లా చేయాలి? తెలియదు. ఆలోచిస్తుంటే తన మూలాన్ని తెలుసుకోవడానికి సృష్టి చేసే విధానాన్ని. పొందటానికి ఆలోచిస్తున్నటువంటి బ్రహ్మకు రెండు అక్షరముల పదము రెండు సార్లు వినిపించిందట. చెప్తున్నాడు. పాస నోతు ద్వీర్గదితం వచో విభుహు ద్వ్యక్షరం రెండు అక్షరములు కలది ద్వీర్గదితం రెండు సార్లు పలికాము ఇంతకీ ఎన్ని అక్షరాలు అంటే చేస్తున్నాడు స్పర్శేషుయతు షోడశం ఏకవింశం నిష్కించనానాం ధనమాహుహు యత్ వ్యాకరణం శాస్త్రం తెలిస్తే అర్థమవుతుంది లేకుంటే లోకం అర్థమయ్యే కాదు. పరిశయలలో 16వది, 21వది అంటున్నాడు. ఏమి స్పర్శ? నాకు తెలిసింది ఈ స్పర్శ. కదా? కానీ వ్యాకరణంలో కాదయోమావసానా స్పర్శాః అని ఒక సూత్రం. అంటే క నుంచి మ వరకు ఉన్న 25 అక్షరాలు ఉన్నాయే వీటిని స్పర్శలు అంటారు. అంటే క చ త త ప లుక్. ఐదు వర్గాలు అంటాం. క చ క త ప క వర్గ చ వర్గ క వర్గ త వర్గ ప వర్గ. వర్గ అంటే ఐదు అక్షరాలు. ఐదు అక్షరాలు ఉండేటువంటి వర్గలు ఐదు. అంటే మొత్తం ఎన్ని? ఐదు ఐదులు. ఈ 25 అక్షరాలకు స్పర్శలు అని పేరు. అది క నుంచి మొదలవుతుంది. ఇప్పుడు కా నుంచి లెక్కపెట్టుకుంటూ వెళ్లి 16వ వర్షం చూడండి. క ఖ గ ధ ంగ చ ఛ జ ఛ ञ త థ ద ధ ణ తర్వాత ఏది త. 16వది త. తర్వాత ఏం కావాలి? 21 కదా? త థ ద ధ న తర్వాత ప.
కాదు ఒకటి త రెండోది ప కలిపితే తప ఇది కూడా రెండు సార్లు తప తప తప తప తప తప ఇది వినవచ్చింది అది. అంటే తపస్సును చేయి తపస్సు చేయి అని ఆజ్ఞ వచ్చేసింది. ఇది దొరకని నేను అని సులభం కాదు తపస్సు చేయి. ఈ 16వ అక్షరం 20వ అక్షరం. ఈ రెండు అక్షరాలు కలిపితే ఏమవుతున్నది మనకు తపస్సు కదండీ. అదంతా గొప్పదా అంటే నిష్కించనానాం. ఇది చెప్తున్నాడు. నిష్కించనానాం నృపయత్ ధనం విదుహు. ఏమి దరిద్రులకి ఇదే ధనం అంట. దరిద్రులు అంటే ఏ దరిద్రులు? సాంసారిక విషయ భోగ వాసనా శూన్యులు. నాది అంటూ ఏదీ లేదనుకునే వాక్య సథనం. నిష్కించెను అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణము. పరమాత్మను చేరటానికి కావలసిన ఏ సాధనము లేని వాళ్ళు నిష్కించెములు. అరువందారు అంటారు అకించనః అనన్య గతిహి శరణ్యః త్వత్పాద మూలం శరణం ప్రపజ్యే. మొదటి మాట ఏమిటి అకించనః. అంటే నాది అని చెప్పుకోవటానికి కావలసినది ఏదీ నా దగ్గర లేదు. అలాంటి వాడిని స్వామి తొందరగా లాక్కుంటాడు. నాకు ఉన్నాయనా అనుకోండి అవన్నీ పోయి పెట్టినాక రమ్మంటాడు. ఒక దాన్ని తీసి పారేస్తుంటే లెక్క పెడుతున్నారు ఇంకెన్ని ఉన్నాయో. ఎంత చెప్పినా జస్ట్ తీసుకోవచ్చు ఆయన చూస్తుంటాడు. మేము మొదలే అయ్యా నాకేమీ లేదు నువ్వే దిక్కు. నీవే తప్ప ఇత పరం బెరుగ అనుకునే వారికి ఏది నిజమైన ధనమో. ఇదాను తపస్సు. అలాంటి తపస్సును చేయమని అతనికి వినిపించింది. ధనం విదుహు నిశ్సన్య తద్వక్తు ది దృక్షయా దిశో విలోక్య తత్ర అన్యత్ అపశ్యమానః. రెండు అక్షరముల పదము రెండు సార్లు వినవచ్చింది. వినగానే ఏమని మనం వినవచ్చింది అంటే ఎవరో మాట్లాడేవాళ్ళు.
ఉండాలి కదా మరి వాడు ఎక్కడ ఉన్నాడు అని ఒక వెయ్యి ఏళ్ళు వెతికారట. పాపం స్వామి ఎక్కడ దొరకలేదు. ఎందుకు వచ్చిన బాగా ఆయన చెప్పినట్టే విందాం. చెప్పినట్టు వింటే ఏదన్నా ఆయనే కనబడతాడేమో. మరి కామలాడితో కండిషనో ఏమో మనకేం తెలుసు అని అప్పుడు అన్యతపస్యమానః స్వధిశ్యమాస్తాయ విమృశ్య తద్ధితం తపస్సుపాదిష్ట ఇవ ఆదధే మనః చూసి ఏమి దొరకక మళ్ళీ తన ఆసనాన్నే తాను చేరి ఉపదేశించిన విధానం అనుసరించి తపస్సులో కూర్చున్నాడు. అంటే తపస్సును ప్రారంభించాడు. దివ్యం సహస్రాబ్దం అమోఘ దర్శనః అజితానిలాత్మ విజితే విజిత ఉభయేంద్రియః అప్పుడు ఈయనకు అన్నీ వచ్చాయి కదా మరి. అందుకే ఒక దివ్యమైనటువంటి వెయ్యి సంవత్సరములు అమోఘ దర్శనః. సఫలమైనటువంటి జ్ఞానముకర మహానుభావుడు జితానిలాత్మ అంటే ప్రాణాయామపరుడై అనిలం అంటే వాయువు. వాయువును గెలిచాడు అంటే వాయువును విరోధం చేశాడు. అదొక్కడే కాదు విజిత ఉభయేంద్రియః. జ్ఞానేంద్రయములను కర్మేంద్రయములను కూడా గెలిచినవాడై అతప్యత అఖిల లోక తాపనం తపస్తపీయాంస తపతాం సమాహితాం అఖిల లోక తాపనమట. అన్ని లోకములను తపింపజేసే తపస్సు. అంటే అన్ని లోకములను సృష్టింప చేయగల తపస్సు. కదా తబిజ్యోడి ఏంటండీ రూపం ఏర్పడేది దేనితోటి అగ్ని సంయోగాతు రూపం కదా ఒక రూపం ఏర్పడాలన్నా ఒక రూపం మారాలన్నా రూపమే కాదు రూపము కానీ రసము కానీ స్పర్శ కానీ గంధం కానీ ఇవన్నీ మారేది దేనితోటి ఇదోనండి పాకం. అగ్ని కదా? అగ్ని స్పర్శ ఉంటేనే అన్నీ మారుతాయి. కాయ పండు అవుతుంది. కదా? అట్టా అవుతుంది. పండు అంటే పాకం. రూపం మారిందా? రంగు మారిందా? అదే రూపం అంటే రంగే. రసం మారుతుందా? స్పర్శ మారుతుందా? కాయ ఎప్పుడేమో గట్టిగా ఉంటుంది. పండు మెత్తగా అయిపోతుంది.
రసం మారుతుందా? కాయ వగరు పులుపు ఉంటుంది, పండు తీయగా అవుతుంది. ఇవన్నీ దేనితోటి? పాపంతోటి, అగ్నితోటి. అందుకే ఏమన్నాడు? తపస్సు కోసం అఖిల లోక తాపం అన్నాడు అంటే అన్ని లోకములను సృష్టించుటకు సకల లోకములను సృష్టించుటకు కావలసిన తపస్సు చేశాడు అతప్య తత్వ అఖిల లోక తాపనం తపః తపీయాన్ తపతాం సమాహితః తపములో చాలా శ్రేష్టుడు తపస్సు తోటి సావధానాన్ని పొంది తపస్సు యొక్క మూల రూపాన్ని దర్శించగల మహానుభావుడు దర్శింప చేయగల వాని కోసం తపస్సును ఆచరించాడు. తపతాం సమాహితః తత్మై స్వలోకం భగవాన్ సభాయుదః సందర్శియామాసా పరం నయత్ పరం ఇంత ఘోరమైనటువంటి ఏకాగ్రమైనటువంటి తపస్సును చేసినటువంటి బ్రహ్మకు పరమాత్మ మన్నింపుగా గౌరవముగా తన లోకాన్ని చూపెట్టాడు. దివ్యమైనటువంటి వైకుంఠలోక సాక్షాత్కారం చేశారు. అది ఎలాంటిదయ్యా అంటే పరమ్ నయత్ పర దానికంటే పరమైనది ఇంకోటి లేదు. కదా అన్ని లోకాలు దానికంటే కింద ఉండే లోకాలే. వైకుంఠలోకం కంటే పైన ఇంకే లోకం మనకు చెప్పుకోం. ఇందువల్ల పరం నయత్ పరం. వ్యపేత సంక్లేష విమోహ సాధ్వతం సదృష్టవద్భిహి విభుజైహి అభిష్టుతం. ఇంత ప్రళయము ఇన్ని గొడవలు జరుగుతున్నా గానీ అక్కడ వైకుంఠంలో నిత్య సూరులు, నిత్యులు, స్వామి అక్కడి దేవతలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కీర్తిస్తున్నారు, ఈయన కీర్తనలు పొందుతున్నారు. వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు, ఈయన కైంకర్యం పొందుతున్నారు. అదంతా మామూలే. అప్పుడప్పుడు ఇది పోతుంటది వస్తుంటది ఆయనకేం బాధ ఉంది? ఆయనకే బాధ లేదు. ఎలాంటి లోకాన్ని చూపాడంటే చెప్తున్నాడు మనకు వ్యపేత సంక్లేష విమోహ సాధ్వసం కష్టములు కానీ. మోహము కానీ, తొందరపాటు కానీ, బాధలు కానీ ఇలాంటివేవీ లేనిది. స్వదృష్టవద్భిహి విబుధైహి అభిష్టుతం.
తనకు కనపడిన దేవతల చేత స్తోత్రము చేయబడుతున్నది. ఎవరండీ ఇక్కడ యూదులు అంటే నిత్యసూరులు. కదా? నిత్యలు ముక్తులు. ఉంటారు కదా వాళ్ళు? వాళ్ళు నిరంతరం స్తోత్రం చేస్తున్నారు వైకుంఠాన్ని. అలాంటి స్తోత్రం చేయబడుతున్నటువంటి వైకుంఠాన్ని ఈ మహానుభావుడు దర్శింపజేస్తే ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోహో సత్పంచమిశ్రం నచ కాలవిక్రమః ఎలాంటిదండి వైకుంఠ లోకము అంటే అక్కడ రజస్సమస్తయోహో సత్వం రజస్సు కానీ తమస్సు కానీ సత్వము కానీ అక్కడ పని చేయవు. కాలము యొక్క ప్రభావం కూడా అక్కడ నతత్ర కాల ప్రభువు అదే చంద్ర తారకవు అంటాడు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు. కుతోయమగ్నిహి అగ్ని లేదు. అంటే వాటి ప్రభావం లేదు, కాల ప్రభావం కూడా లేదు. అలాంటిది నయత్ర మాయా కిముతాపరి అక్కడ ప్రకృతి లేదు. ప్రకృతి గుణములు లేవు, కాలము లేదు. మరి అవే లేనప్పుడు ఇంకెవరు ఉంటారండి? కిముతాపరే ఎందుకుంటారు? కాబట్టి హరేహే హరేహే అనువ్రతాయత్ర సురాసురాక్షిత. ఎవరు ఉంటారు? శ్రీహరి భక్తులు మాత్రమే ఉంటారు. అంటే నిత్య సూరులు ఉంటారు, ముక్తులు ఉంటారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే సుర అసురార్చిత దేవతల చేత అసురుల చేత నిరంతరము పూజించబడేటువంటి వారు. శ్యామావదాతాః యతపత్రలోచనాః పిశంగ వస్త్రాః సురుచః సుపేశతః వైకుంఠంలో ఉండేటువంటి ముక్తులు నిత్యులు ఎలా ఉన్నారండి వారిని వర్ణిస్తున్నాడు శ్యామావదాతాః అంతా నీలమేహ శ్యాములే. అలాగే శతపత్రలోచనః అందరూ పద్మాక్షులే పిశంగ వస్త్రాః అందరూ పీతాంబర ధారులే సురుచః సుపేశసః చక్కని కాంతి చక్కని ప్రభావము సర్వే చతుర్భాహవః ఉన్మిషన్ మణి ప్రవేగ నిష్కాపరణః సువర్చస అందరూ చతుర్భుజులు అందరూ వజ్ర వేడూర్య నీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణములను
ధరించినటువంటి మహానుభావులే రాజిష్ణుభి ప్రవాళ వైదూర్య మ్రుడాల వర్చస పరస్పర కుండల మౌళి మాలినః రాజిష్ణుభిరియః పరితో విరాజతే సద్విమానావలిభి మహాత్మనాం వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ యొక్క దివ్య దేహ కాంతులు అలాగే వాళ్ళు విహరించడానికి విమానాలు నిరంతరం విమానాల్లో సంచరిస్తూనే పరమాత్మను సేవిస్తున్నారు. ఎందుకంటే కింద హౌస్ ఫుల్ అన్నమాట. కదా స్థలం ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే విమానాలు ఎక్కి అక్కడ తిరుగుకుంటూ స్వామిని చూస్తూ ఉన్నారు. అలా రథద్వి రూపిణ్యురుగాయ పాదయోహో విద్యోతమానః రవదోత్తమజ్యుభిహి సవిద్యుదభ్రావరిభిహి యధానభః విమానాలతో పైన తిరుగుతూ ఉంటే మెరుపులతో కూడుకున్న మేఘం లాగా వైకుంఠం అంతా భాసిస్తూ ఉన్నది. ఈ వనరన్నీ మెరుపులు. లోకమంతా మేఘము అన్నమాట. అలా ప్రకాశిస్తూ ఉన్నారు విద్యోతమాన ప్రమదోత్తమజ్యుభిహి సవిద్యుదభ్రావలిభి యదా నభః శ్రీహి యత్ర రూపిణి ఉరుగాయ పాదయోః కరోతి మానం బహుధా విభూతిభిహి అక్కడ మరియొక విషయం ఏమిటంటే సాక్షాత్తు అమ్మవారు పురుషకార శోభిని అంటాం కదా స్త్రీహి లక్ష్మీదేవి వారు యత్ర రూపిణి రూపు దాల్చి పురుగాయ పాదయోహో కరోతిమానం పరమాత్మ యొక్క పాదము యొక్క పాదములను సంవాహనం చేస్తూ ఉంటుంది. మనం గౌరవం అన్నమాట. కరోతి మానం అది ఎలా బహుధ ఏదో ఒక 10 నిమిషాలు ఉండడం ఎంతసేపు అండి చేతులు నొప్పులు వేస్తున్నాయని కాదట. బహుధ విభూతిపి అన్ని రకములుగా అన్ని విభూతులతో. మన దగ్గర ఉన్నటువంటి సకల విభూతులతో కలిసి పరమాత్మ యొక్క పాదములను గౌరవిస్తూ ఉంది, పూజిస్తూ ఉంది, మన్నిస్తూ ఉంది. విభూతిభి ప్రేంఖం శ్రితాయ కుసుక కుసుమాకరానుగైహి విగీయమాన ప్రియ కర్మ గాయతి. ఆమె ఎక్కడ ఉందయ్యా అంటే అమ్మవారు ఎక్కడ ఉంది అంటే ఉయ్యాలలో ఊగుతూ ప్రేంఖంగత. ఏమో ఏ ఊయ్యాలంటావ్ టూగు టూయ్యాల కదండీ టూగు టూయ్యాలలో ఊగుతూ పరమాత్మ యొక్క పాద సంవాహనం చేస్తూ ఉంది ఎక్కడ ఉంది టూగు టూయ్యాల?
అర్థం కాలే కదా? ఆమె ఎక్కడ ఉంటుంది? వర్షస్థలంలో ఉంటుంది కదండీ? అక్కడ ఏముంటుంది? వనమాల ఉంటుంది. స్వామి యొక్క కడలో ఏముంటుందండి? వనమాల కదా అదే ఆమెకు ఊయ్యాల. ఆ వనమాల అనేటువంటి ఊయలలో ఊగుతున్నటువంటి అమ్మవారు. తనకున్న సకల విభూతులతో పరమాత్మ యొక్క పాద సంవాహనం చేస్తుంది. ప్రేంకం ఇక్కడ ప్రేంకం అంటే డోలాం అని అర్థం. ఊయర అని అర్థం చెప్తాడు చూడండి. ప్రేంకం శ్రితాయ కుసుమాకరానుగై ఆ. ఏమై ఉన్నదా? ఆ ఉండకుండా లేకుంటే గుడ్డు గుడ్డు వదలదు. బ్రేంక్యం శ్రీతాయ కుసుమాకరానుగైహి విగీయమాన కుసుమాకర అనుగైయట అంటే కుసుమాకరములు ఏంటది వసంతం ఋతువులు కదా ఇలాంటి సకల ఋతువులతో. అన్ని రుతువులు ఉంటాయి. ఏ రుతువు పని చేయదు. అన్ని పువ్వులు ఉంటాయి. ఏ పువ్వులు ఆడుకోవు. అన్ని దండలు ఉంటాయి. ఏ దండ మాసిపోదు. కాబట్టి ఇవి అలాంటి వాటి చేత కుసుమాకరానుగైహి విగీయమాన అంటే తుమ్మెదల చేత గానము చేయబడుతూ అంటాడు. అన్ని ఋతువులతో అన్ని ఋతువులలో ఏర్పడిన పుష్పముల యొక్క సుగంధములకు ఆశపడిన తుమ్మెదలని ఒక అర్థం. అమ్మవారి కళ్ళు పద్మాలే, అమ్మవారి పాదములు పద్మాలే, అమ్మవారి ముఖమే పద్మం కదండీ. ఈ ముఖ పద్మాన్ని చూచి ఇక్కడ కాస్త ఏమంటా మకరంధం దొరుకుతుందేమో అని ఆశతోటి తుమ్మిదరన్ని ఆ ముఖం చుట్టూ. తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతున్న తుమ్మెదల చేత గానము చేయబడుతున్న అమ్మవారు స్వామి యొక్క పాదములను సంవాహనం చేస్తూ ఉంది. ప్రేంకం శ్రితాయ కుసుకుం కుసుమాకరానుగైహి విగీయమాన ప్రియ కర్మ గీయతే ఇలా ఈమె. తాను వాటి చేత గానం చేయబడుతూ తాను తన ప్రియుని యొక్క లీలలను అవతారాలను గానం చేస్తూ ఉంటుంది గాయతి దదర్శ తత్ర అఖిల సాత్పతాం పతిం శ్రియపతిం యజ్ఞపతిం జగత్పతిం. ఇవన్నీ చూచిన తరువాత అప్పుడు మన బ్రహ్మగారు ఎవరిని చూశారు? శ్రీయపతి, యజ్ఞపతి, జగత్పతి, పతిం గతీనామపి అంటాడు. ఈ రీతిలో.
సునంద నంద ప్రబలార్ఘనాదిభి స్వపాష ముఖ్యైహి పరిసేవితం విభుం. ద్వారపాలకులు నిత్య శూరులు ఇలాంటి వారి చేత చుట్టూ ఉండి ఆరాధించబడేటువంటి ఆ పరమాత్మను చూశాడు సునంద. వృత్య ప్రసాదాభిముఖం దుర్గాసమం ప్రసన్న హా తారుణ లోచనాననం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షతి లక్షితం స్త్రియా పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని తనిమి తీరా వర్ణిస్తారు వ్యాసుడు కానీ పోతన కానీ స్వామి వచ్చాడంటే ఒక శ్లోకం చెప్పి ఊరుకోడు. పది శ్లోకాలు చెప్పేస్తాడు. పరవశం ఆనందంలో వనమాల, పీతాంబరము, శ్రీవత్సము అలాగే కౌస్తుభము ఇలాంటి వాటితో ప్రకాశిస్తున్నటువంటి వాడు యుక్తం భగైహి స్వైహి ఇతరత్రచ అధ్రువైహి. భగములన్నీ ఆయన చుట్టూ ఉన్నాయట. భగములు అంటే ఏమిటి మనం చెప్పిన జ్ఞాపకం ఉందా? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజాంసి. షాడ్గుణ్యమునకు షణ్ణాం భగ ఇతి ఈరణా. ఈ ఆరింటికి పేరు భగము అంటారు. భగైహి అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు రూపు దాల్చి స్వామిని సేవిస్తున్నాయి. ఇవి ఇక్కడ కాక మరొక చోటికి వెళితే చంకేలములు. మనందరికీ ఉన్నాయి కదా మన జ్ఞానం లేదా? మనకు శక్తి ఉంది, మనకు జ్ఞానం ఉంది, మనకు ఏదో పరాక్రమం ఉంది, బలం ఉంది, ఐస్ అన్నీ ఉన్నాయి మనకు. కానీ ఉన్నాయా లేదా మనకే డోర్ కనపడలేదు కదా. అనుకోదామని ఇది అన్యత్రచ చంచలైహి అంటాడు. అధ్రువైహి స్వదీప ధామన్ రమమాన ఈశ్వరం. ఇలాంటి తన ధామంలో తన నివాసంలో ఆనందంగా వేయించేసి ఉన్నటువంటి పరమాత్మను సేవించి తద్దర్శనాహ్లాద పరిపృతాంతరః కృష్య తను ప్రేమ ఫలా సృలోచనః ననామ పాదాంబుయమస్య విశ్వ సృకు యత్ పారమహంసేన పద అధిగమ్యతే
పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసినందువల్ల కరిగిన సంతోషంతో పులకింతలు ఒంటి నిండా కనిపించగా ప్రేమభర అశ్రులోచనః భక్తితో ఆనంద భాష్మములు కనుల నిండా నిండి ఉండి నా నామ పాదాంబుజం. తన పాదపత్నములకు నమస్కారం చేశాడు. యతు పారమహంసేన పదా అధిగమ్యతే. ఈ పరమాత్మ పాదాలు దొరకాలంటే పరమహంస మార్గము అనుసరించాలి కదా. అంటే సన్యాసమును, పరివ్రాజకర్తమును, జ్ఞాన మార్గమును, జ్ఞాన మార్గము తోటే సకల ప్రాపంచిక విషయ భోగ పరిత్యాగ పూర్వక పరమాత్మ సన్నివేశిత భక్తితో పొందవలసినది. తం ప్రియమానం నముపస్థితం తదా ప్రజావిసర్గే నిజశాసనార్హణం. బభాగ ఈషత్మిత శోచిషా గిరా ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృషన్. తనను చూచి తన సాక్షాత్కారంతో ఆనందిస్తూ తన ఆజ్ఞ ప్రకారము సకల జగత్తును సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నటువంటి వాడిని బభాష ఈషత్ స్మిత శోచిష దురుష గిరా కొంచెము చిరునవ్వు కాంతితో ప్రకాశింపచేస్తూ దేన్ని మాటను వాక్కును వాక్కుకు అలంకరణ వేశాడండి హారం వేశాడు వాక్కు మెళ్ళో ఏంటి హారం అంటే చిన్న తిరునవ్వు. చిరునవ్వు అనేటువంటి అలంకారాన్ని కూర్చి ఆ వాక్కుతో ప్రియః ప్రియం ప్రీతమనః కరేస్పురుషన్. అతను తనకు ప్రియుడు, నచ్చినవాడు, ప్రీతిపాత్రుడు. మనం ప్రీతిపాత్రుడు అయితే ఏం చేస్తాము? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ కదా. పరమాత్మ కూడా షేక్ హ్యాండ్, కరే కరం. చేత్తో చేతిని స్పృశిస్తూ సంతోషాన్ని కరిగిస్తూ అతనితోటి. మాట్లాడాడు. రేపు ఏం మాట్లాడాడో తెలుసుకుందాం. అందరూ రెడీగా ఉంటే ఈ రాత్రి అంతా ఆలోచించి ఏం మాట్లాడి ఉంటాడో.
సరే మనం అందరం కూడా ఆ వైకుంఠాన్ని, ఆ పద్మాన్ని, ఆ బ్రహ్మను, ఆ భక్తులను అవన్నీ తలుచుకొని మా పడుకున్నాం అనుకోండి అందరం వైకుంఠం చూసేస్తాం. రేపు పొద్దున వచ్చి మాట్లాడదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఏ రేపు చతుశ్లోకీ భాగవతంబు వచ్చును. అది విశేషం. చతుశ్లోకీ భాగవతం అంటే మరి మీరంత ఏం చేస్తారో చూడండి. వ్యాస భగవాన్ శివ భగవాన్
Opening invocation: 'I bow to the lineage-chief of noble families. I bow with my head to the sacred divine feet. Salutations to Sri Bhakti, Sri Bhaktisara, Kulasekhara, Yogivaahan, Bhaktanjanena Parakaya Yatindra, and Sri Matparam Anjumuni. I perpetually bow to Vasudeva's son, the Lord who destroyed Kamsa and Chanura, the most excellent son of Devaki - to Shuka, the world-guru.'
Dear devotees, in the seventh chapter, the reason for the Lord's avatars is being explained. 'I want to spend my lifespan well.' It is going to be spent one way or another - let that expenditure be auspicious. Meaning: spend it in a way that leaves no opportunity for the lifespan to be spent again. In other words, perform an action that ensures you are not reborn.
Parikshit asked whom? That portion - Parikshit is asking Shukayogi to tell it. 'Brahmanaa choditas brahman gunaakhyaane agunasya cha' - Narada was given what name? 'Deva-darshana' - the one who has directly perceived the Lord. One who has realized the Lord. Such a one...
The Lord's stories - what kind are they? 'Loka sumangala' - those that bring auspiciousness to all worlds, containing the marvelous valor of the Lord. 'Kathayasva mahaabhaga yathaaham akhilaatmane krishne niveshya nissangam manasya-kshi kalevaram' - why do you want to hear them? So that he might help someone? No, he says: it is for himself.
First, a focused mind is needed. It must be fixed on the Lord. To fix it completely and perfectly on the Lord, one must relinquish attachment to worldly things. That is why: 'nissangam manah.' Having fixed a mind unattached to worldly enjoyments on the Lord - 'then I will leave this body.' 'Shrinvata shraddhayaa nityam gunatash...'
In this entire section, there are seven openings. Therefore, the shastra says: if you exit through one opening, you can re-enter through two. What we actually do is: he gave two openings (ears) - we take in through one ear and let it out through the other. If it stays, it becomes heavy - it comes right back. The weight becomes too great.
What must we do? Listening to stories alone is sufficient. By listening to the Lord's stories and singing his praises - the Lord himself enters through the sense-faculties into the heart and removes the impurity residing there. Once the impurity of the heart is removed, we cannot leave the Lord's feet. 'Muktasarva parikleshah paanthah' - like a traveler freed from all burdens...
Once arrived there, even if asked to return to the forest, one would not go - that is the meaning. 'Mukta parikleshahah sva-sharnam yathaa. Yadhaathumatah brahman deha-arambhosya dhaatubhi yad-ricchayaa hetunaa vaa bhavantah jaanate yathaa' - up to this point, what did he say? He expressed how intensely he longs to hear the Lord's qualities, glories, and stories. Now...
Does the connection between the atman, which lacks dhatus (material elements), and the body formed of dhatus arise without cause? Or does it arise with cause? If this is understood, we will understand everything about the Lord. 'Yat adhaathu matah brahman deha-arambhah asya dhaatuhih' - for the atman who lacks material constituents, how does the body's formation begin - does it come causally or arise spontaneously?
They are all within the lotus. He sits within it and looks at each petal one by one - 'dhaata yathaa purvam akalpayat' - as previously arranged. The lotus is made of parts, Brahma is a being of parts, the worlds are also made of parts. The Paramatma who created all three is himself without parts. 'Niraakaarasya saakaarah' - 'though you are formless, a form...'
Then the individual form of the person to be created - the sense organs, limbs, and faculties, what we call 'karana-kalevaram.' It means the enjoyer (bhokta), the enjoyed (bhogya), and the instruments of enjoyment (bhoga-upakarana). All of creation can be divided into three: first, the 'bhogyam' - objects worthy of enjoyment, material substances. Second, the 'bhoga-upakaranaa' - the instruments of enjoyment...
Parikshit's question shows how attentively he listened to Shukayogindra. 'You described how the lotus-born Brahma created the worlds through various limbs - the Lord himself has a form made of limbs: yattaa avayavaih avayavaaniva.' Then: 'yaavaan ayam hi purushah yattaa avayavaih prithako taa-vaan asau' - are the worlds as vast as the Lord's form?
What do we remember? What shall we say? This Brahma directly realized the Lord. He saw the divine magnificent form of the Lord. 'Dadrishya yena tad-rupam naabhi-padma samudbhavah' - Brahma, born from the navel-lotus of the Lord, saw that divine form. 'Eena dadrishe' - meaning 'yasya anugraha...'
In the Lord's universal form, the lowest realm Patala exists at the sole of his foot. From there rasatala is at the calves, and so on upward as we described. Therefore worlds are formed from the Lord's limbs - this was said once. Brahma who emerged from the Lord's navel-lotus created the worlds - this was said once. The Lord through his will created the world - all of these together mean...
Naimittika-pralaya, Praakritika-pralaya, Aatyantika-pralaya - and Nitya-pralaya meaning the constant change occurring every moment in the world and in our bodies. From the moment of birth - more precisely from conception - until one is laid in the cremation ground, every moment in the body: 'nishekadi shmashaanaantam bhaavaa dehasya naat-manah' - these changes are of the body, not the atman.
'I give you the assurance - you will not come back again.' Therefore this is called Aatyantika-pralaya. What then is 'kalpa'? What is 'vikalpa'? 'Ja kalpah bhoota bhavya bhavat shabdah aayuh maanam yatah sat yathaa kaalah anumeeyate' - through small and large distinctions we infer time. In the same way: 'yathaa bhoota bhavya bhava sha...'
'Yathaa yena upagrihyate' - all the actions being performed - where do they finally merge? Who receives the karma we perform? This is the central question. Because all of us have a certain pride - 'I am the one performing karma. I am doing karma for myself alone...'
Therefore what he is saying is exactly this: who performs karma? Who causes karma to be performed? Who receives the performed karma? 'Hari tum neeka naka eka?' To you or to me? What shall we say? During the churning of the milk ocean, devas and asuras participated equally. If anything, the devas exerted more force. They labored more, rightfully so. Then...
Parikshit asks very deeply about every matter: 'Do not leave out anything you tell us, because we are dull-witted. If you merely hint, we will not understand - please explain clearly. Who makes us act? Who acts? Who receives the results? To whom do performed karmas belong? Where do they go? Do they belong to us...'
All these dharmas of varnas and ashrams - all of these came up just now. Please explain them clearly. 'Varnaashrama vinishchayah yagaani yuga-maanam cha' - so many yugas, how much time each yuga spans, the dharmas applicable in each yuga - 'dharma haayasya yuge yuge avataaraanu-charitam yadaashcharyatama...'
The special dharmas of each ashram, the dharmas of kings, dharmas of royal sages, and the dharmas to be practiced in times of difficulty - 'krichchireshu jeevataam' - 'krichchirams' means difficulties. There are certain dharmas for those living through adversity. 'Svagrihe purnamaacharaam' - when one is at home in ordinary circumstances, one follows complete practice. But some changes occur in dharmas during adversity...
How does physical departure happen for yogis? 'Linga-bhangasya yoginaam veda upaveda dharmaanaam itihaaas puranaayo' - Vedas and Upavedas: Ayurveda, Dhanurveda, and so on - 'Upavedas' number four, just as there are four Vedas, there are also four Upavedas. Such Upavedas and Vedas...
And beyond those who follow them - the 'paakanda dharmas' meaning sinful doctrines - as I mentioned. 'Paapa-khandam' - 'paakaandam' means the mark of sins. Such things - 'svarupatah aatmanah bandha mokshou cha vyavasthanam' - when is the atman bound? When does liberation come? When does the atman abide in its own true nature...
'Whatever comes - sakshi yatha pushkara phalashavatu nirlepah' - we say: like a water drop on a lotus leaf, it rests on the leaf but does not stick. Similarly, he remains in the world but the world's impurities do not stick to him. He is in the world - yet worldly contaminations do not touch him. His qualities do not touch the world - the world's qualities do not touch him. Therefore...
Uddhava - was he a scholar or not? When even he knew so much, what should we think of someone who says 'I know Bhagavatam, I have heard it, I am teaching it'? Therefore we can only repeat a thousandth or hundred-thousandth of what he illuminated. 'Tattva telu-su' - one who truly knows the truth - only two qualify: Vyasa, and one Yogi. 'Atta pramaanam hi bhavaan parameshthee yaatma-bhuuh pare cheha-anutishthanti...'
'Viraaharam.' Can you listen to everything I say for seven days on an empty stomach? 'My life is not in danger.' Until Takshaka arrives - for seven days there is no danger. No fatigue, thirst, or hunger will come to me in this interval. Life will not depart. No swoon will come. Why? 'Because I am drinking nectar.' One who has drunk nectar will not feel hunger...
The Bhagavatam that Sri Narayana told to Brahma - that which Shukayogindra is now explaining to Parikshit. 'Yad-yat parikshit vrishabha paandunaam anupricchhati aanu-puurvena tatsarvam aakhya-shaatu upachakrame' - just as the bull of the Pandavas, Parikshit, asks one by one and in order - in that very same order, Shukayogindra began explaining everything.
Where do these things come from? From the body. Things that belong to the body, he considers as his own. What is the atman like? It is 'anubhav-atma' - whose very nature is pure experience. What is not his, what does not belong to him - all of that he considers his. 'Abba, I got burned,' he says. Can the atman burn? The body burns. Can the atman get wet? Can the atman drown...
'Artha' means vishaya - subject matter, the body. The jivatma which is distinct from prakriti believes 'I am experiencing the gunas of prakriti.' For such a jivatma, a connection with the body cannot come about on its own. When does the atman connect? 'Paramatma's maya' means prakriti. Without prakriti, the jivatma cannot connect with the body. Is that connection causal or causeless? It is causal...
Now who is responsible for seeing all these? Are they present or not? In a dream: horses, chariots, elephants, swords, weapons - were they there or not? They were there. We experienced them. Why did they end? The problem is - where were we when we were experiencing them? The objects being experienced were there - but where were the experiencing subjects...
Just a tap and it is a dream-sleep - that is all, is it not? Think about it seriously. Therefore, in this world, whatever you want to gain and in whatever form, whatever you plan to do - in the Prataparudreeya it is said: 'parahase api anauchityam svapne api anya-vadhu-kathaam. Kshatra api agunaarupam Kakatindrah na mrishyati' - he says...
But if the atman considers these as 'mine,' enthusiasm takes over. That is why if we rightly say 'none of this is mine,' it will not remain. 'Raaja-aparaadha yuktasya yadhaa pratyaap-anam mahat' - Vidura says in the Mahabharata: a certain great one had accumulated great wealth and property. In those days, if a king accumulated much wealth, the royal servants would...
For some time I am a human, for some time a deva, for some time a woman, for some time a man, for some time an infant, for some time an elder, for some time an animal, for some time a wild creature. In truth, he is none of these. Whose are all these forms? They belong to him through prakriti. 'A jivatma who has no form appears as bahu-roopa iva apaati - as if having many forms.' Why? 'Maayayaa' - because of maya.
Brahma created Mohini in his realm. The beauty of Mohini was so great that the very Brahma who created her, upon seeing her, closed his eyes. He closed his eyes for two moments and then opened them again. 'Aatma-bhaava anubhaavena nimili' he says - remembering the nature of Paramatma, he opened his eyes. 'Father, what should I do?' he asked.
We are within prakriti. Even if we want to remain distant, prakriti will not keep us away - it draws us in. We go into it. But if we hold the understanding that 'this is not mine - it is his maya,' prakriti cannot bind us. 'Erihi vaa mahimnishve parasmin kaala-maayayoh rametah gata sammoho shakto daaste tadobhayam' - with time and maya, bound by these two...
'Rametah gata-sammohah tyaktva udaaste' - such a person, free from all illusions, finds delight in the Lord. One who has said 'the connection with prakriti is not mine' cannot be bound by either time or prakriti. Such a person also takes delight in prakriti itself - the delight arising from prakriti's gunas - 'that too is not mine but what the Lord has bestowed.' Everything belongs to him...
Even Brahma who was created - if such a great being falls into delusion and struggles, the Lord instructed him to purify his mind. 'Yadaah bhagavaan dhritam brahmane darshiyam rupam avya-leeka vrata dhritah' - through the practice of nishkaama vrata observed without deceit - through such a vow, the pleased Paramatma revealed his form to Brahma.
'What is my origin? Who should I seek? No one is visible. There is just one alone.' The entire expanse is just water. In it a lotus. And in that, just one person. Not even one insect. Imagine the situation! An instruction comes from above - 'create.' How to do it? He didn't know. While contemplating, he wanted to find out about his own source...
Not two separate letters - the first letter 'ta' and the second letter 'pa' combined make 'tapa' - and this was heard twice: 'tapa tapa tapa tapa' - 'perform austerities, perform austerities' was the command that came. Meaning: 'this one is not easy to obtain - perform tapas.' This is the 16th and 20th letter - combining these two gives us 'tapas.' Is that great? 'Nishkinchanaa...'
He must be somewhere - and so they searched for a thousand years. The Lord could not be found anywhere. Why? Well, let us listen as he himself explains. 'If we listen as he instructs, perhaps he himself will appear.' 'I don't know what condition exists with Kamala (Lakshmi) - what do we know?' - contemplating what was beneficial and what was the right course, like one instructed in tapas, he fixed his mind on it...
Does the taste change? A raw fruit is astringent and sour, a ripe fruit turns sweet. All these transformations happen through what? Through the process of heat, through fire. That is why he says: austerity for the creation of all worlds. 'Atapya tattva akhila loka taapanam tapah tapiyaan tapataam samaahitah' - among all who perform tapas, he who is most concentrated, the supreme tapasvi, performed austerity...
He sees the devas who appeared before him offering praises. Who are they? The Nitya Suris - the eternally liberated. They are always there, perpetually offering praises in Vaikuntha. Such a Vaikuntha where praises are constantly rendered - when this great being reveals it: 'pravarttate yatra rajas-tamas-tayoh satpancamishram na cha kaala-vikra...'
Those great beings bearing such forms - 'raajishnubhih pravala vaidurya mridaala varcasa paraspara kundala moulli maalinah raajishnubhir iyah parito viraajate sad-vimaanaa-valibhih mahaatmanaam' - their ornaments, their divine bodily radiance, and the aerial vehicles in which they travel - perpetually moving in those vehicles while serving the Lord. Because down below are houses...
Not understood, is it? Where does she (Lakshmi) stay? She stays at Vakshasthala (the chest of the Lord). And what is there? The Vanamala (flower garland). What rests on the Lord's chest? The Vanamala - that is her cradle. The Vanamala is like a swing for her. She swings in that Vanamala. With all her divine powers, she massages the Lord's feet. 'Prenkam' here means 'dolaam' (a swing)...
'Sunanda Nanda prabalagha-naadibhih svapaasha-mukhyaih parisevitam vibhum' - surrounded by the chief doorkeepers, eternal warriors, and such great attendants on all sides, being worshipped - Sunanda saw that Paramatma. 'Vritya prasaadaabhimukham prasanna-haa taarunalochanaa-nanam kiratinam kundalinam chaturbhujam peetaambaram vakshati lakshitam striyaa' - the divine beautiful form of the Lord...
Having seen the divine magnificent form of the Lord, melting with joy from that vision, thrilling with goosebumps all over - 'prema-bhara ashra-lochanah' - eyes filled with tears of devotional love - he bowed to the Lord's lotus feet. 'Yatu paaramahamsena padaa adhigamyate' - to attain these feet of the Lord, one must follow the Paramahansa path.
Well then, let us all recollect that Vaikuntha, that lotus, that Brahma, those devotees - and having thought of all that, let us say we have all gone to sleep - we will all see Vaikuntha. Let us meet and speak tomorrow morning. 'Svasti prajaabhya paripaalaayantaam nyaayena maargena mahim mahishaah gobrahmanebhyah shubhamastu nityam lokaath samasthaah sukhino bhavantu asmaad gurubhyo namah.'