సతీ దేవి త్యాగం: దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి

Sati's Sacrifice: Death at Daksha's Yajna

bhagavatam Kandadai Ramanujacharya

సతీ దేవి పిలవకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి దక్షుడు శివుడికి గౌరవం ఇవ్వకుండా అవమానించగా న్యాయమైన ఆగ్రహంతో యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ప్రాణ అపాన వాయువులను ఉదాన వాయువుతో కలిపే యోగ విధానంతో ఆమె ఆత్మాహుతి చేసుకుంది - ఇది కేవలం కోపం కాదు, ఆధ్యాత్మిక శక్తి. 'మహత్' అయిన శివుడికి జరిగిన అపచారం తగిన ప్రతిస్పందన కోరుతుందని వివరించబడింది.

Sati attends Daksha's yajna uninvited, is publicly humiliated when Daksha refuses to honor Shiva, and in righteous fury sacrifices herself in the yajna fire. The session covers the yogic method of Sati's self-immolation - combining prana and apana with udana vayu - in a profound act of spiritual power, not mere anger. The offense committed against a "mahat" (great soul) like Shiva demands a proportionate response.

← Prev Next →
Sati's Sacrifice: Death at Daksha's Yajna Kandadai Ramanujacharya bhagavatam

గురు పరంపరామి యోనిత్యమర్చిత పదాంబుజయం పరుత్భవ్యామోహ తత్స్వతి తరాణి కృణాయమేనే అస్మదు గురోః భగవతోస్తి దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్పదంగిరి యుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్మయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం హ్రిరేణు పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం वसुदेव सुतं देवं कंस चानूर मर्दनं देवती परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं अतसी पुष्प संकाशं हार नूपुर शोभितं रत्न कंकण केयूरम् कृष्णम् वन्दे जगद्गुरुम् उत्फुल्ल पद्म पुत्राक्षम् नील जीमूत सन्निभम् यादवानाम् सिरो रत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంతం మహోరస్కం వరమాలా విరాజితం చంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం హవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం गोपिकानां कुचद्वंद्व कुंकुमाङ्कित वक्षकम श्रीनिकेतम महेश्वासम कृष्णम वन्दे जगद्गुरुम् कृष्णाश्चकमिदं पुण्यम् प्रातरुत्थाय यत् पठेत् కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం చచ్చే స్పౌత్రమ కల్మశం పరాచరాత్మజం వందే కృతతాతం తపోనిధిం యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో

తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూళ కుల భూషణం శ్రీ రంగారియ గురు పుత్రం శరగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ దక్షుని అపరాధం ఏమిటో సతీదేవి చాలా స్పష్టంగా వివరించింది. చేసిన తప్పేంటి? ఇలాంటి తప్పు చేసినవాడు అందులో శివద్వేషి శివద్వేషి వలనకైనటువంటి శరీరాన్ని పొరపాటున ఉంచుకుంటే అప్పుడు శరీరం ఏమవుతుంది అశివం అవుతుంది కదా అమంగళం అవుతుంది అందుకే. ఈ శరీరాన్ని వదిలి పెడతాను. ఏతత్ కుణపం త్వదంగజం. నీ శరీరం వల్ల పుట్టినటువంటి ఈ శరీరాన్ని చెప్పిన కదా కుణపం అని శరీరానికి వచ్చే పేరు రకరకాల పురుగులు క్రిములు. మన శరీరంలోని రక్తమాంసాదులను వాటికి కావలసిన ఆహారం తీసుకుంటాయి దోమలు కావచ్చు నలుగు కావచ్చు ఇతర సలం చాలా సుమ్ములు ఉంటాయి మనకు కనబడేవి చాలా తక్కువ కనపడనివి. చాలా ఎక్కువ. ఇలాంటి వాటి చేత క్రిముల చేత పానము చేయబడేటువంటి లేదా ఆహారము తీసుకోబడేటువంటి శరీరాన్ని విడిచిపెడతాను అని చెప్పి ఇత్యధ్వరే దక్ష మనోద్య శత్రుహన్ క్షితౌ. ఉదీచిం నిశసాద శాంతవాత్ ఇలా యజ్ఞంలో దక్షం అనూద్య దక్షుని యొక్క తప్పులను తెలియజేసి శితౌ భూమిద ఉదీచీం ఉత్తర దిక్కుగా నిశసాదా కూర్చుంది. ఎలా శాంతవాక్. అంటే వాగు వ్యాపారాన్ని ఆపేసింది అంటే మౌనంతో అప్పటిదాకా మాట్లాడింది కదా. యోగా అని ప్రధానమైన సాధనం అంగం ఏమిటి అంటే మొదలు మొదలు నోరు మూసుకోవాలి.

వాక్ వ్యాపారం జరుపుతుంటే యోగము జరగదు. ఎందుకు? యోగమున ప్రధానమైనటువంటి దితశ్వాస. శ్వాసను గెలవాలి. అంటే తన ధ్యాస అంతా ఎక్కడ ఉండాలి? శ్వాస మీదనే ఉండాలి. అయినప్పుడు మనకు ఈ నాసికా నాళములు ఉన్నాయే, ఒకటి సూర్య మార్గం అని మరి ఒకటి చంద్ర మార్గం రెండు ఉంటాయి. ఈ శ్వాస కూడా ఒక 24 సార్లు సూర్య మార్గం ద్వారా ఒక 24 సార్లు చంద్ర మార్గం ద్వారా వెళ్తూ వస్తూ ఉంటుంది. విదిరిపోదు. దాన్ని మనం కంట్రోల్ చేయగలిగాం. కంట్రోల్ అంటే మనం అనుకున్నప్పుడు అనుకున్న మార్గము నుండి సాధను రప్పించగలగాలి. అది ఇది శ్వాస. తగే సూర్యనాళం నిశాలు చంద్రనాళం మార్చుకోవాలి. కాబట్టి ఆ శ్వాసను నియంత్రించుకోవాలి. ఆ శ్వాస నియంత్రణ మనం ప్రాణాయామం అంటాం. ఇది చేయడానికి మొదలు వాక్ నియంత్రణ ఉండాలి. నిశ్వాసం తీస్తున్నా, ఆయాసం చేస్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, తాగుతున్నా శ్వాస ఉండదు. కాబట్టి ప్రశాంత వాక్, శాంత వాక్. వాక్కును ప్రసంహరించుకొని కూర్చొని పృష్టువాజలం వీటిని ఆచమనం చేసి పీటదుకూర సంవృత నిమీల్య దృగ్యోగ పదం నిమీల్య దృక్ యోగ పదం సమావిషత్. ఇప్పుడు పీతదుకూల సంవృత ఆమె కూడా పీతాంబర ధారిణే కదా అమ్మవారు కదా అందువల్ల పీతాంబర ధారిణే ఆ మహానుభావురాలు నిమీల్య దృక్కు. కళ్ళు మూసుకొని యోగ పదం సమాభిచత్. యోగ మార్గంలో ప్రవేశించు. కృత్వా సమానౌ అనిలే అనిలౌ జీతాసన. భగవంతు ఏంటి? ప్రాణమును, అపానమును, ప్రాణవాయువు, అపానవాయువు. ఈ రెండింటినీ జిత కృత్వా సమానం చేసి అంటే ఒకే చోటులో నిలిపి జితాసన. ఉదానం ఈ ప్రాణ అపానములతో ఉదానః నాభి సంస్థితః అంటాడు. కృధి ప్రాణః గుదే అపానః ఉదానో నాభి సంస్థితః.

ఆ ప్రాణ అపానములతో ఉదాన వాయువును కలిపారు. అంటే నాభి దాకా వచ్చారు, వాయువును తీసుకొని వచ్చారు. అలా. భోదానముత్తాప్యచ నాభిచక్రతః తనైహి హృదిస్థాప్య నాభి నుండి ఆ వాయువును హృదయం దాకా తీసుకొచ్చి ధియ ఉరసిస్థితం అక్కడి నుంచి వర్షస్వామి తీసుకొచ్చి అక్కడి నుంచి కంఠం దాకా తీసుకొచ్చి కంఠాత్ భృవోహ మధ్యం నాభి, వక్షస్థలము, హృదయము, కంఠము అక్కడి నుంచి భృవోహ మధ్య కనుబొమ్మలు దాని తర్వాత అనిందితానయత్ అక్కడి నుంచి తీసుకొని మనకు బ్రహ్మ కపాలం అంటాం. దాన్నే సహస్రారం అంటాం. ఇక్కడ ఉండే స్థానాన్ని సహస్రారం ఆజ్ఞా చక్రము. సహస్రారం. ఈ సహస్రారం దగ్గరికి ఆ వాయువును తీసుకొని వచ్చి ఏవం స్వదేశం మహతాం మహీజసా ముహుస్సమారోపితం అంకమాదరాత్. ఏం చేసిందంటే మహీయత ముహత్సమారోపితమంకం అంటే శరీరాన్ని విడిచిపెట్టబోయే ముందు ఏం చేయాలి ఆ శరీరము చేసుకున్న సౌభాగ్యం ఎలాంటిది ఆ దేహం వలన సుకృతం ఆచరించామా? దుష్కృతం ఆచరించాము. పది మంది చేత ఆదరించబడినదా? తిరస్కరించబడినదా? ఆలోచించాలి కదా. మరి అమ్మవారి సేవ ఎలాంటిదండి? అంటే మహీయత ముహుత్సమారోపితం అంకం ఆదరా ఎవరా మహానుభావుడు శంకరుడు సాక్షాత్తు లోకవశంకరుడైన శంకరుడు ఎన్నోసార్లు ఈ శరీరాన్ని ఈమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అంటే శంకరుని ఒడిలో ఎన్నోసార్లు కూర్చొని లాలన పొందినటువంటి తన దేహమును ఆదరాత్ జిస్ జిస్రాసతి దక్షరుష. కుడి మీది కోపంతో విడవాలి అనుకొని మనస్సుని ఏంటి కారణం అంటే అభిమానం గలది కాబట్టి ధర్మము యందు న్యాయము యందు ఆస్త ఉన్నది కాబట్టి అధర్మం జరుగుతుంటే మహద్వినింద.

మహత్తునకు అపచారం జరిగితే చూస్తూ ఊరుకో. లేదు మనస్విని అంటాం అంటే మనస్విని ధర్మాగ్రహ అని వ్యాఖ్యానం. మనస్విని అంటే ధర్మము యందు ఆగ్రహము కలది సత్యాగ్రహం అంటాం చూడండి మనం. అలాంటిది ధర్మాగ్రహము అంటే నా వాడై ఉండి కన్నతండ్రు అయి ఉండి ఇంత అధర్మాన్ని చేస్తాడా? మరి తండ్రి కాబట్టి రండి అంటే గురువు లాంటి వాడు. అతని అపరాధాన్ని మనం ఏ రకంగా వివర్తించలేం. సరే మనమే తొలగిపోదాం. ఇలాంటి ధర్మాగ్రహము కలదై. మనస్విని దధార గాత్రేషు అనిల అగ్ని ధారణం. ఇలా నాభి, హృదయం, వక్షస్థలం, కంఠం, భ్రూమధ్యం, బ్రహ్మ కపాలం సహస్రాణం అంటాం. ఈ ప్రదేశాలకు వ్యాపింపచేసి సంచరింపచేసినటువంటి వాయువునకు అగ్నిని తోడు చేసింది. యోగంలో కాస్త ఇది ఇంకో సౌన్నత స్థితి అనిల అగ్ని ధారణం. ఎలాగో వాయువు ఉంది ఈ వాయువునకు. జరగాలి ఉంది మనకు అక్కడి నుంచి అగ్నిని ఆ గాలికి తోడు చేసింది. ఏమైతుంది ఇప్పుడు? అగ్ని వచ్చేస్తుంది మండుతుంది శరీరము క్షణాల్లో దగ్ధం అవుతుంది. అందుకని అలిలాగ్ని ధారణం దధారా. తన శరీరంలో వాయువుతో పాటు అగ్నిని కూడా ధరించి దీన్నే మనం వాయువగ్ని ధారణ యోగారూహేషు అత్యుత్తమం మతం అంటాడు పతంజలి యోగ సూత్రంలో వాయువుతో కలిపి అగ్నిని కూడా నిలుపగలిగితే ఇది అత్యుత్తమమైనటువంటి యోగం. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఈ అగ్నిదారం రెండు రకాలుగా ఉంటుంది. తన శరీరంలో ఉన్నటువంటి కర్మషాలను పోగొట్టడానికి పనికొస్తుంది. మనస్సులో ఉన్నటువంటి కల్మషపు ఆలోచనలను పోగొట్టడానికి పనికొస్తుంది. శరీరమే వద్దనుకుంటే శరీరాన్నే దహింపచేస్తుంది. అనిలాగ్ని ధారణ వలన మూడు ప్రయోజనాలు శరీర దోషాలు, మానసిక దోషాలు, శరీరాని యొక్క నాశనం. కాబట్టి ఆమె ఈ పని చేసి తతః స్వభర్త శరణాంబు జాతవం జగద్గురుహో చింతయతి.

అచ్చా పరం. అయ్యో, నేను కాలిపోతానా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పేరు దండలు పెట్టుకోవాలంటే ఫిరోజనం పోసుకొని వస్తా పడుతున్నారు. కదా? అది ఎంత ఘోరం అయింది? అది దానికి వేరే పేరు అది మహా పాపం. ఇదేమో యోగం. యోగం వల్ల సంపాదించేటువంటిది ఉత్తమ గతికి వెళ్తాం. దాని వల్ల శాస్త్రం ఏమిటి అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిని వాడికి అంత్యక్రియలు చేయకూడదు అని శాస్త్రం. అలాంటి అంత్యక్రియలు హాజరైన వాడిని పంక్తి భాషకుడిగా చెప్పింది జాత. అలాంటి వాడితో కలిసి భోజనం చేయకూడదు. వాడు తాకితే నీళ్లు తాగకూడదు, వాడితో మాట్లాడకూడదు. ఎందుకంటే వాడి పాపంలో వీడికి భాగం ఉంటుంది. పోయే వానికి ఈ శాస్త్రం చేయకూడదు. అంతే కి దశా కర్మలు ఏం చేయొద్దు అది శాస్త్రం. ఇదేమో యోగధారణ స్వామి దగ్గర ఉంచుకోండి. అందుకే ఈ మహానుభావురాలు ఆ సమయంలో స్వభర్తుశ్చరణాంబుజాసవం తన భర్త యొక్క పాద పద్మ మకరందాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నది. నచాపరం. మరి దీన్ని మనస్సులోకి రానియ్యలేదు. సదర్శ దేహః హతకల్మషః. ఎప్పుడైతే భర్త చరణాలను ధ్యానం చేస్తూ ఉందో శరీరంలో ఉన్నటువంటి అన్ని పాపాలు తొలగిపోవటాన్ని చూడగలిగింది. అంటే నేను పరిశుద్ధురాలయ్యాను. ఇలా చేయగలిగిన వాళ్ళు చెప్తారన్నమాట. యోగ మార్గంలో బ్రహ్మ కపాలము ద్వారా ఆత్మను పంపించేటువంటి వాళ్ళు రెండు తీరులుగా సంకల్పించుకోవచ్చు. డైరెక్ట్ మోచ్ఛానికి వెళ్లొచ్చు. కాదు కాదు ఇంకా కొన్నాళ్ళు ఈ లోకంలో ఇంకో ఆశీర్వాదంలోకి నేను జరబడాలి అనుకుంటే సంకల్పించుకుంటే సంకల్పించుకున్న రీతిలో సంకల్పించుకున్న ఆచారాలు ఉపయోగించొచ్చు. దీనికే కొంచెం తగ్గిస్తే పరకాయ ప్రవేశం అన్నాం. అది యోగంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మను ఈ యోగం ద్వారా తీసుకొని వెళ్లి మనకి ఇష్టమని ఇంకో శరీరంలో ఉపయోగించవచ్చు. అక్కడ ఉన్నంత కాలం ఈ శరీరాన్ని ఈ వాయువుతోటే ఇతను కాపాడుకోడు. ఇక్కడ వాయువు సంచరిస్తుంటుంది. చనిపోయాడని అనిపిస్తుంది. కానీ లోపల స్తబ్ద వాయువు సమీతినః వాయువు స్తబ్దంగా ఉంటుంది.

ఎందుకయ్యా వాయువు అగ్ని రెండు ఉంటాయంటే అగ్ని వాయువు రెండు ఈ దేహంలో లేకుంటే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ శరీరం చెడిపోకుండా ఉండదు. వాపు రావటమో మరొకటి దుర్వాసన పడటమో ఏమో ఉంటాయి కానీ కానీ లోపల వాయు సంచారం అగ్ని సంచారం ఉందనుకోండి ఇంచుమించు ప్రాణం ఉన్నట్టే లెక్క అప్పుడు. మనం ఉన్నట్టే కానీ స్తబ్ధ ప్రాణః. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తా ఉంటారు చూడండి అలాంటిదన్నమాట. మెంబర్లు అంతా ఉంటారు కానీ అందరూ గౌరిపోరు. ఇక్కడ అట్లాగే అన్ని ప్రాణాలు అన్ని ఇండ్రియాలు ఉంటాయి ఏమి పని చేయవు. దాన్ని మనం ఏం చేయాలి శంకరాచల వారు పరకాయ ప్రవేశం. ఇలా చాలా ఉన్నాయి. పరకాయ ప్రవేశం చేసి అంటే ఈ యోగంలో అదొక భాగం. మళ్ళీ ఆ ఆత్మను తెచ్చి మళ్ళీ అందులో ఉంచుకోవచ్చు. అయితే ఏ శరీరంలో ఉంటారో ఆ శరీరం మీద పొరపాన వ్యామోహం కలిగింది అనుకోండి అది పోతుంది ఇది పోతుంది. అందుకే యోగా ప్రధానమైన మార్గం వితప్రాణః జితాసనః మూడవది జిత ఇంద్రియ. ఇంద్రియములతో శరీరానికి అందేటువంటి ఏ భోగం మీద వ్యామోహం కలిగి ఉండకూడదు. ప్రధాన సూచన. అది ఏర్పడిన నాడే పరకాయ ప్రవేశం కానీ దూర దర్శనం, దూర శ్రవణం, అదృశ్యం ఇవన్నీ సిద్ధులవే. ఇక్కడ మనం ఉంటాం. ఎక్కడిదో మనం వినవచ్చు. అంటే ఏదో వైర్లు వేస్తానన్నాం. తెలుగులో ఇప్పుడు వైర్ లేచి వచ్చింది కదా కాళ్ళు లేచే అంటాం. అదే అది కూడా లేకుండా వినొస్తాం మనం. దానికి మనకు కొన్ని శుద్ధ శక్తులు ఉన్నాయి. ఇగో కర్ణభేరి అంటాం. చిన్న దేవత ఉంది శుద్ధ దేవత. ఓ నలభై రోజులు చేస్తే ఆ ప్రసన్నం అవుతుంది. ఫలానా విషయం కావాలంటే వచ్చి ఎవరో చెప్పేస్తుంది. అలా అందరు జరుగుతున్నది. కరణ సీన్ అలా కొన్ని కొందరు ఉన్నారు అలా చూసి మీకు ఇది జరిగింది అని చెప్తుంటారు. మనం ఏమిటి అనుకుంటాం వచ్చే రోజులో చెప్తుంటారు. అన్ని చెప్పేయ్. అదే అంటాడు తాను సంపాదించినటువంటి సిద్దుల వలన. తాను భోగాన్నో లేక వ్యామోహాన్నో పెంచుకునేదిగా ప్రవర్తిస్తే ఉభయభ్రత అవుతాడు. భగవంతు ఇచ్చినటువంటి ఆ ఇందులో వస్తుంది ఏకాదశి స్కంధంలో అవన్నీ వచ్చేస్తాయి. భగవంతు ఇచ్చినటువంటి ఆ సిద్దులను భగవత్ సేవకు మాత్రమే అర్పణం చేయాలి. మనం చెప్తాం ఆ అతను ఎవరు? ప్రవరోపాఖ్యానం వరూతుని ప్రవరుడు ఉన్నాడే. ప్రవరుడికి ఆ యోగేవరో మహానుభావుడు పాదలేపణం ఇస్తే దాంతోటి హిమాలయాలు యాత్ర దర్శనం రథ దర్శనం వరకు మంచిదే.

కానీ భగవంతుడిని ఇంత దూరాన్ని వెళ్ళలేను కాబట్టి దీని పనికి వస్తుంది అనుకున్నారు. కానీ చదివిన తప్పు ఎక్కడ? మొదలు హిమాలయానికి వెళ్ళాడు. ఇంకెక్కడ ఉంటుంది బసరు? మొత్తం పోతుంది. అదే ఉన్న వచ్చిన వనరును సక్రమంగా ఉపయోగించుకోకుంటే అనర్థం సంభవిస్తుంది. అందుకే ఈమె మరి దేన్ని ఆలోచించకుండా స్వభర్త శరణాంబుజాసవం జగద్గురుహో చింతయతి సదర్శ దేహః హత కల్మసః శరీరము నిష్కర్మకమైన విషయాన్ని తెలుసుకొని సద్య ప్రజజ్వాల సమాధిజ అగ్నిన వెంటనే సమాధిలో పుట్టినటువంటి అగ్ని తోటి తాను వెంటనే నిలువున కాలిపోయినది. తత్పశ్చతాం క్షేభువి చ అద్భుతం మహత్ హాకేతి వాదః సుమహాం అజాయత అంతరిక్షంలో భూలోకంలో అన్ని లోకాల వారు దాన్ని చూసి హా హా హా హా అని ఎందుకంటే తండ్రి అక్కడ ఉన్నాడు చూస్తున్నాడు. ఎంత దుర్మాగ్యుడైనా ఎంత కాఠిన్యం ఉన్నా తన కళ్ళ ముందర కన్నబిడ్డ శరీరాన్ని కాల్చుకుంటుంటే దహనం తనకు తాను చేసుకుంటుంటే అమ్మ వద్దన్న ఒక్క మాట అనలేకపోయాడు అంటే. ఏమంటాం వాడిని? పోరి ఇదేంది ఈవిడా? అదే ద్వేశంతో చేశాడు. అందుకే హా హా హా అందరూ హా హా చాలా చేశారు. అంత ప్రియా దైవతమస్య దైవి యహా వసూను కేన సతీ ప్రకోపిత అందులో ఎవరో కాదా అని సచ్చాత్తు పరదైవం శంకరునికి ప్రియురాలుగా ఉండి ఈమె యెహౌ అసూన్ కేన సతి ప్రకోపిత కేన అంటే దక్ష ప్రజాపతినా కాహ అంటే బ్రహ్మ. దక్ష ప్రజాపతితో కోపించబడి తన ప్రాణములను విడిచిపెట్టింది. అలాంటి మహానుభావునికి ప్రియురాలై కూడా. జరిగినటువంటి అపచారం వల్ల కోపించిన ఈ మహానుభావురాలు తన ప్రాణాలను విడుచుపెట్టింది. అహో అనాత్మ్యం మహాదస్య పశ్యతా అబ్బా ఈ దుర్మార్గుని యొక్క అనాత్మ్యం అంటే కనీసం శరీరం కానీ మనస్సు కానీ రెండూ లేవన్నమాట. అంటే ఏమిటి? పోనీ పశుత్వం ఉందామా? గడ్డసత్వం ఉందామా? అంటే వాళ్ళ కూడా శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది.

మరి శరీరానికి ఆత్మకు అందరి స్థితి ఇది అని అంటే జుగుప్సమైన అసహ్యించుకునేటువంటి ఈ పనిని చూడండి ప్రజాపతేహ యస్య చరాచరం ప్రజా చెప్పే విధానాన్ని గమనించాలి. ఎందుకు నిందిస్తున్నారు అంద ప్రజాపతి దక్ష ప్రజాపతిని? తండ్రి ఏమిటి, కొడుకు ఏమిటి, కూతురు ఏమిటి? మహానుభావుడండి అని అన్ని మమకారాలు. పోలుకున్నవాడు ఎందుకు బాగా బలారే అంటారా? తండ్రిగా అనటం లేదు మేము. ఆయనకు ఒక పోస్ట్ ఉంది. ప్రజాపతి. తెలుసా అర్థం ఏమిటో? ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి తన సంతానం. చరాచరం ప్రజా. సకల చరాచరములు అతని సంతానం. అంటే ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి బాధపడ్డా దాన్ని తొలగించవలసిన బాధ్యత ఇతనికి ఉంది. పోస్ట్ ధర్మం ఉద్యుక్త ధర్మం అది. రాజైన వాడు ఒక రాజ్యంలోని వారినే చూసుకుంటాడు. ఏ లోకం వాడు ఆ లోకపాలకుడు ఆ లోకాలను వాడిని కాపాడుతాడు. కదా జిల్లా అని, రాష్ట్రం అని, దేశం అని, ప్రపంచం అంటాం కదా. మరి ఒక్కొక్క రాజ్యం వారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని చూసుకుంటాడు. లోకం వారు లోకాలని చూసుకుంటాడు. ఇంటి వారు కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇతను ప్రజాప్రతిని. సకల లోకములలో ప్రజలందరినీ తన వాళ్ళుగా కాపాడు బాధ్యం ఉంది. తండ్రిగా మరిచిపోయిన ప్రజాపతిగా ధర్మం నిర్వహణ చేయొద్దా? అదే అంటున్నారు చూడండి ప్రజాపతేహ యస్య చరాచరం ప్రజా. సకల చరాచరములు అతని సంతానమే. అందరినీ అతను క్షేమంగా ఉండేగా చూడవలసిన బాధ్యత అతనికి ఉంది. తండ్రి ధర్మాన్ని మానుకున్నాడు, మానేశాడు, మర్చిపోయాడు. తన పోస్టు, విధి, ఉద్యోగం అది కూడా మర్చిపోయాడు. యహా వసూన్ యద్విమన ఆత్మజ అందులో ఎవరో కాదు ఆత్మజ.

అతని వార పుట్టినదండి. ఏ సంబంధం లేని వాడిని కూడా ప్రజాపతిగా కాపాడవరిచిన వాడు తన కూతురు తన ముందర ప్రాణాలు విడిచిపెడుతుంటే జహా వసూన్ సతి మనస్విని మానం. అభీక్షణ మర్హతి ఆమె మనస్విని అభిమాన హనురాలు బుద్ధిమంతురాలు జ్ఞానము కలది ఇంతకీ ఆమె ఏం కోరిందండి? మణులు, మాన్యాలు, రత్నాలు, వజ్రాలు, లోకాల ఆధిపత్యాలు ఏమన్నా కోరిందా? మానం. కొంచెం మన్నన. ఇంటికి వచ్చిన అమ్మాయి, అమ్మ కూర్చో చాలు. నువ్వు చీరలు, సారలు, రత్నాలు చేయలేం వద్దు. అమ్మ బాగున్నావా? కూర్చో. ఒక్క మాట చాలు. అంటే కనీస మర్యాద, కనీస మన్నన మర్యాద కూడా కాదని. తన కూతుర్ని తండ్రి ఏం చేయాలి ఇంటికి వస్తే? బాబు నమ్మ ఎప్పుడు వచ్చావ్ దా అంటే చాలు. దా అంటే దా వచ్చి ఆమె కూర్చుంటుంది. మన కూతురు కూర్చో కూర్చో పోతే పనేం లేదు. ఇంటికి వచ్చిన అమ్మాయిని దా అమ్మ బాగున్నావా చాలు. కానీ అది కూడా ఆమె నోచుకోలేదు. కన్న కూతురును కనీసం ఏం మా రా అని అనలేదే అందుకే మానమర్హతి మన్నన కొంచెం ప్రేమ కొద్ది ఆదరణ. లోకాన్నంతా ఆదరించేవాడు తన కూతురిని ఆదరించలేదంటే దాన్ని ఏమందాం అండి? అదే అనాత్మ్యం చాలా పరమ క్రూరమైనటువంటి పని ఇది. నమభీక్షణమర్హతి సోయం దుర్మరుష హృదయః బ్రహ్మ దృకుచ లోకే అపకీర్తిం మహతీం అవాప్స్యతి. పోనీ ఆమె ఏదైనా తప్పు చేసిందా? లేదు పోనీ అతను తప్పు చేశాడా ఆమె భర్త అయినా? లేదు ఇతనే అసహనం అమర్షం వృధాభిమానాన్ని తెచ్చిపెట్టుకొని నా అంతటి వాడు వస్తే వాడు లేచి నిలబడా? ప్రేమి సామాన్యమైనటువంటి దేహాత్మ సంబంధాన్ని మాత్రమే చూచుకునేవాడా అతను? నువ్వు ఉత్త ప్రజాపతివి. అతను ఇలాంటి అన్ని లోకాల సంహార కర్త త్రిమూర్తులలో ఒకడు తక్కువవాడు కాదు కదా. ప్రపంచంలోని ఎంతో మందికి జ్ఞానంతు శంకరాదిచ్చేది అదే అంటారు చమత్ గారు పద్మపురాణంలో దక్షుడు ఎందుకు ఇంత అజ్ఞాని అయ్యాడు మరి?

ప్రజాపతి కదా లేదా సచ్చించారు కదా సత్య వారు ఎవరు కదా ఎందుకయ్యారు అంటే జ్ఞానం ఇచ్చే వాళ్ళని ద్వేషిస్తే అజ్ఞానం కాక ఏమవుతుంది అన్నారు. కదా? శంకరుడు ఎవరండీ? జ్ఞానప్రదాట. అందరికీ జ్ఞానం ఇచ్చే శంకరుడిని ద్వేషించిన వానికి జ్ఞానం ఎలా వస్తుందండీ? అజ్ఞానం చేత అని చెప్తారు. అందుకే అమర్షవశము దుర్మర్ష హృదయః. సహనాన్ని అమరశాన్ని మనస్సులో పెట్టుకొని బ్రహ్మ దృక్ బ్రహ్మకు ద్రోహం చేశాడు. బ్రహ్మ అంటే ఆయనే శంకరుడు. అలాంటి వానికి ద్రోహం చేశాడు. లోకే అపకీర్తిం మహతీమవాప్స్యతి ఇతను. పెద్దలు ఏమంటారు? మనలాగా వేరే మాటలు మాట్లాడరు. తప్పు చేస్తే ఏమంటారు? ఎంత పని చేశావురా, నీ పేరు పాడైపోతుందిరా అంటారు. చాలు. పెద్ద తిట్టు చెప్పడు అది. నీకు చెడ్డ పేరు వస్తుంది అంటే పెద్ద తిట్టు. ఎందుకంటే మనకు రామాయణంలో కూడా ఆ బోయేవాడు పచ్చిని కొడితే వాల్మీకి ఏమన్నాడు ఏం జపించాడు? ప్రతిష్ఠాంత్వం అగమః శాశ్వతీస్తమః మా నిషాద ప్రతిష్ఠాంత్వం అగమః శాశ్వతీస్తమః నీవు చాలా కాలము కీర్తిని పొందకుండువు గాక ఇది పెద్ద చిట్టు. ఇది శ్రామం అండి. ఇలాంటి తప్పు చేశావు కాబట్టి నీకు ప్రతిష్ట రాదు. ఆ రోజుల్లో ప్రాణమైనా వదులుకొని ప్రతిష్టను కాపాడుకునేవాళ్ళు. ఇప్పటి కాలంలో ప్రతిష్టను వదులుకొని తక్కినవన్నీ కాబాడుకుంటారు. గొప్పతనం అది ఏం చేశాం అది కష్టంగా ఉంది. అందుకే వాళ్ళు అంటున్నారు అపకీర్తిం మహతీమవాప్స్యతి తప్పకుండా. ఈ దక్ష ప్రజాపతి గొప్ప అపకీర్తిని పొందుతాడు. యదంగజాం స్వాం పురుషద్విట్ ఉద్యతాం న ప్రత్యశేతతు మృతయే అపరాధతః ఎందుకంటే స్వామంగజాం. తన శివ నుంచి పుట్టినటువంటిది తన పుత్రిక అలాంటిది అందులో పురుషద్విట్ ఇతను. త్రిపుజాపతి ఏమిటి? పురుషుడిని ద్వేషించిన వాడట. పురుషుడు అంటే ఎవరు? శంకరుడు. సహజ్ర తీర్ష పురుష మనం ఎందుకంటే శంకరుడు కానీ బ్రహ్మ కానీ.

పరమాత్మ యొక్క అంశలే కదా? అతనే తమోగుణం తీసుకొని శంకరుడు అవుతాడు. రజోగుణం తీసుకొని బ్రహ్మ పేరుతో సృష్టి చేస్తాడు. అన్నీ ఆయనే కాబట్టి బ్రహ్మ అయినా, రుద్రుడు అయినా, విష్ణువు అయినా ఒకే పేరు పురుషః. కొందరు మహాపురుషః మరికొందరు మహాదేవః అని చెప్తాం కాబట్టి ఈ పురుషుని యొక్క అంశ పరమాత్మ అంశతో ఉన్నటువంటి ఈ పురుషుడిని ద్వేషించి ఉజ్జతాంన ప్రత్యసేదతు మృతయే మరణానికి సిద్ధపడ్డటువంటి కూతురుని నిషేధించలేదు, వద్దని చెప్పలేదు. అది కూడా ఎవరి తప్పు? ఆ తప్పు కాదు. స్వ అపరాధతః. తాను చేసిన తప్పునకు కినిచి. శరీరాన్ని విడిపి పడాలనుకున్నటువంటి కూతురును ఆమె భర్త మీది కోపంతో మరణించబోతుంటే ఆపలేదండి. ఇంతకంటే ఘోరం ఎక్కడ ఉంటుంది. అందుకే ఇతను గొప్ప పెద్ద అపకీర్తి పాలవుతాడు తప్పదు. వదత్యేవం జనే సత్య దృష్టవా అసుత్యాగం అద్భుతం. ఇలా అక్కడ ఉన్నవారు పైన ఉన్నవారు ఇలా మాట్లాడుతుంటే సతీదేవి తన ప్రాణాలను విడిచి పెట్టడాన్ని సూచి దక్షం తత్ పాండ్రదా హంతం ఉదతిష్టన్ ఉదాయుధా. అప్పటిదాకా ఊరుకున్నటువంటి ఆమె సైన్యం ఉందిగా ఎమ్మడి వచ్చారు చెప్పుకున్నాం కొన్ని వేల మంది వచ్చారు వేరే మంది వచ్చారు. ఆ సైన్యము దక్షుణ్ణి చంపడానికి సిద్ధమై ముందరికి ఉరిచారు. ఉదాయుధాః తేషాం ఆవతతాం వేగం నశమ్య భగవాన్ భృగుహు ఇలా అందరూ ఒక్కసారి వస్తున్నాడు దక్షుణ్ణి మాత్రం ఏం చేస్తారు పాపం. యుజ్ఞం జరుగుతుంటే యజమానికి క్షేమాన్ని కలిగించవలసిన బాధ్యత ఎవరిది? పోత ఉంటాడు, ఉద్గాత ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, అధ్వర్యం ఉంటాడు వాడి పని అదే. నిజమానికి రాక్షసుల వలన భూత ప్రేత పిశాచముల వలన ఎలాంటి వివాదం రాకుండా కాపాడాలి. వచ్చింది వాళ్ళే కదా. పేరు ఆయనే ఆయన శిష్యులు అనుకోండి కానీ ఆయన ఎవడు అంటే ఎవరు? భూతములు, ప్రేతములు, పిశాచులు వానే వచ్చారు. కాబట్టి అలాంటి వారిని తొలగించడానికి కావలసిన మంత్రాలు యజ్ఞంలో ఉన్నాయి. అపాతాసురారక్షాగుంశి యేక్షయంతి పృథివీ మనో.

మంత్రం ఉంది మనకు. ఈ మంత్రంతో హవిస్సు మనం ఇస్తాం. ఇస్తే వాళ్ళంతా తొలగిపోతారు. తొలగిపోకుంటే యజ్ఞంలో నుండి పురుషులు ఉద్భవించి వారిని తరిమి కొడతారు శాస్త్రం. అంతెందుకు? మనం ఇప్పటికి ఈరోజు అంటే పొరపాటు అలవాటు ఉంటే అది విధంగా జరిగింది కానీ సంధ్యావందనం పొరపాటున చేసుకోవడం అలవాటు ఉంటే సంధ్యావందనం ప్రారంభించే ముందు మొట్టమొదటి శ్లోకం ఏమిటి ఉత్తిష్ఠంతు భూత పిశాచ ఏకే భూమి భారతా ఏతేషాము అవిరోధేన బ్రహ్మ కర్మ సమారపే. నేను పరమాత్మ ఆరాధన చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూత ప్రజలన్నీ మీరంతా లేచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు భూమి భారగా మీరంతా భూమికి భారం కలిగించేవాళ్ళు. అనవసరంగా మా మంత్రాలో, మా తంత్రాలో మీ చెవిలో, మీ శరీరంలో పడితే మీరు అతనికే పోతారు. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. చూడండి ఎంతటి ఉదాత్మమైన ధర్మమో భారతీయ ధర్మం ఆలోచించాలి. తమ తమ ధర్మాన్ని తాము ఆచరించాలి. కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఆచరించాలి. మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఇతరుల ధర్మానికి ఇబ్బంది గుండాచరించాలి. అది శాస్త్రం అందుకే ఏతేషాం అవిరోధేన. ఇక్కడ ఉండేటువంటి భూత ప్రేత పిశాచములకు ఎలాంటి విరోధం లేకుండా నేను పరబ్రహ్మ ఆరాధన చేయబోతున్నాను కాబట్టి అమ్మ స్వర్ణ శుర్పకళ ఉంటే దయచేసి కాస్త మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి కావాలంటే నా పని అయినాక మళ్ళీ వచ్చి రావచ్చు కానీ ఇప్పుడు అసలు వెయ్యి పొట్టి అది దక్షణ అది చెప్తాం మంత్రం మనకు ఉంది. అలాగే ఈ దక్షుణ్ణి దక్షుణ్ణి యజ్ఞాన్ని ధ్వంసం చేయాలనుకొని. గురికొచ్చిన వారిని అందులో ప్రధాన పోతగా యజ్ఞ రచకుడు ఉన్నటువంటి భృగు మహర్షి ఉన్నాడే అతను రక్షోఘ్న మంత్రాలు చెప్పాను అపహతాసురాలు అట్లా గురించి అని అలాంటి రక్షోఘ్న మంత్రాలను పతించి రక్షపెట్టాడు. భగవాన్ భృగుహు యజ్ఞఘ్నేన యజ్ఞఘ్నఘ్నేన యజుషా యజ్ఞములను యజ్ఞమును

పాని కరిగించే వారిని చంపే మంత్రం అంటాడు. యజుస్ మంత్రం తోటి దక్షిణాగ్నౌ జుహావ మనకు మూడు అగ్నులు ఉంటాయి చెప్పాను కదా గరపత్య దాక్షిణాగ్న ఉంటాం కదా ఇలా ఈ దక్షిణాగ్న అతను హోమం చేశాడు. అధ్వర్యుణాపు య చెప్పింది కదా అతను మనము అధ్వర్యు అన్నాడు. భృగు యొక్క పోస్ట్ ఏమిటి? అధ్వర్యు. పోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ నగులు ఉంటారు కదా. భృగు యొక్క పోస్ట్ అధ్వర్యు. ఈ అధ్వర్యుడు ఈ మంత్రాలతో హమం చేస్తే దేవాహ ఉత్పేతు రోజసా ఆ యజ్ఞ గుండాల నుండి మహా తేజస్సు సంపన్నటువంటి దేవతలు. పైకి లేచారు. అలా లేచి రుభవ వాళ్ళ పేరే రుభవః రుభూ అంటారు. ఆదిత్య రుభవః అస్వప్నః. వాళ్ళు ఎప్పుడు నిద్రపోరు. కదా ఇలాంటి దేవతలు తపస సోమం ప్రాప్తా సహస్రసః వీళ్ళు వెయ్యిల కొద్ది లేచారు లేచి తైహి అలాతాయుధైహి వాళ్ళని ఆయుధాలు వచ్చారు ఏమిటి ఆయుధాలు అలాతములు అంటే తెలుసా దివిటీలు ఉల్కా ముఖా అలాతా డ్యూటీ ఉంటుంది చూడండి. కట్టే గుడ్డ పెట్టి దానికి నూనె రాసుకొని మంట పెడతారు. కింద వాటి డ్యూటీ వాటిని అలాతములు అంటారు. అంటే అగ్ని ఆయుషములు అది. పడుకున్నప్పుడు ఎవడు ఆగుతాడు? ఈ మంత్రం ఈ మంత్రం ఈ మంత్రం ఈ మంత్రం దత్వాగుణ మంత్రం అండి దాని పేరే అది దాని పేరు దత్వాగుణ మంత్రం. జయుర్ మంత్ర జయుర్ వేగం. ఇంట్లో రోజు చేసుకుంటాం. శ్రాద్ధాదుల్లో చేస్తాం. ప్రతిరోజు గాయకం ఉంటుంది. వాళ్ళని ఎడగొట్టడం మనం పని చేయలేం. వాళ్ళ ఇంట్లో మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ ఏం చేస్తాం. అందుకోసమని వీళ్ళు కైహి అలాతాయుధైహి సర్వే ప్రమధాః సహ గుఖ్యకాః హన్యమానాః వాళ్ళంతా డ్యూటిదన ఆయుధారిగా పెట్టుకొని వచ్చి అందరినీ కొడుతూ తరుముతుంటే ప్రమధ గణము వాళ్ళందరూ కూడా దిశోప్రజేదు అన్ని దిక్కుల పడి వాళ్ళంతా పారిపోయారు. భేజుహు ఉసద్భిహి బ్రహ్మ తేజస ఇది బ్రహ్మ తేజస్సు కాబట్టి దాని ముందర తట్టుకోలేక వాళ్ళంతా పారిపోయారు. అంటే యజ్ఞాన్ని భృగువు తక్షించారు.

రక్షించాడు అన్నమాట తాత్కాలికంగా. మొత్తం కాదు తాత్కాలికంగా రక్షించాడు రక్షించాడు. అప్పుడు భవః భవాన్యానిధనం ప్రజాపతేహి అసత్కృతాయాః అవగమ్య. తరువాత కైలాసంలో శంకరుడు దక్ష ప్రజాపతి అవమానం చేసినందువల్ల తన ముందు అనుకున్నదే ఊహించి తెలుసు కదా జరిగబోయేది ఏమిటో ఆయనకు తన ప్రియురాలు శరీరాన్ని విడిచిపెట్టింది అని ఎలా తెలుసుకున్నారు? నారదా ఉన్నాడు కదా మహానుభావుడు ఈ సమాచారం సేకరణ వైర్లు ఇస్తున్నాడు ఎక్కడికైనా పోతాడు ఏదైనా చెప్తాడు ఇలా నారదునితో తెలుసుకొని స్వపాదద సైన్యంచ తదద్వరర్భోభి విద్రావితం తన సైన్యాన్ని తన ప్రమద గణాన్ని అక్కడ ఉన్నటువంటి ఆధ్వర్యులు, హోతలు ఏవేవో మంత్రాలతోటి తరిమి కొట్టారు. అంటే రెండు పనులు జరిగాయి. తన వారికి అవమానం జరిగింది, తన ప్రియురాలు దేహాన్ని సారించింది. ఒకటి కాదు రెండు పొరపాటు అప్పుడు అర్ధం రాదు. అది చూసి విద్రావితం. క్రోధమపారమాదతే అప్పుడు స్వామి కొత్తగా ఇంత ఇప్పటిదాకా మాట్లాడలేదు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. రెండు జరిగాయి కాబట్టి ఇక తాను ఉపేక్షిస్తే ధర్మజ్ఞాని కాబట్టి అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే అపారం ఆబధి కోపం రాలేదు. కోపాన్ని తెచ్చుకున్నాడు చెప్పానే మనం చెప్పాం. కోపమాజహార వీళ్ళంతా మహానుభావులు కోపం తన వచనంలో ఉంటుంది. కోపం రాదు. రా, నేను పిలిచి మరీ తెచ్చుకుంటాను. మళ్ళీ పోమంటే పోతుంది. కోపం వచ్చింది అంటే దాని ఇష్టం అనేసి ఏం లేదు. మనకేం తెలియదు కోపం వచ్చేసింది అంటే అది ఆడినట్టు కూడా ఆడతారు. అలా కాకుండా వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ పని చేయాలి నువ్వు కథ నా దగ్గర ఉండు. అయిపోయిందా వెళ్ళిపో. ఇలా క్రోధం అపారమాదతే కృద్ధః సుదష్టోష్టపుటః కోపం బాగా వస్తే ఏం జరిగింది సుదష్ట ఓష్టపుటః పెదవిని బాగా ఏం చేస్తాం కొరుక్కున్నారు. తధూర్జతిహి జటాం కటితు వన్ని సటోగ్ర రోచితం అతను కపర్దోస్య జటాజూటః స్వామికి పేరు స్వామి గారు ఏమంటారు కపర్దము అంటారు అందుకే శంకరుని పేరేమిటి కపర్ది కపర్ది అంటే శంకరుడు. కపర్ది అంటే ఏమిటి? కపర్దము కలవాడు అంటే గటాజూటము కలవాడు అన్న మాట. ఆయనకు కొబ్బరి దుమ్ములు, ఆయిల్ రాసుకోవడం, దువ్వుకోవడం, క్రాఫింగులు ఇవన్నీ లేవు.

ఇవన్నీ జరగ తప్పి ఉంటాయి. దాని పేరు కపర్దము. అంటే బ్రహ్మ యొక్క ఆనందాన్ని అందించేవాడు కపర్దము అంటే. కాహా అంటే బ్రహ్మ, బ్రహ్మానందాన్ని ఇచ్చేటువంటి వారు అని అర్థం. నిరంతరము మేధోమధనం అంటే బ్రహ్మ పేరు ఉంది కదా మేధోమధనం అంటున్నాం చూడండి వీడియోలో. అలాంటి మేధోమధనం తోటి పరబ్రహ్మ స్వరూప నిరంతరం సాక్షాత్కరించుకొని. బ్రహ్మానందాన్ని తాను పొందేవాడు ఇతరులకు అందించేవాడు. ఆ ఆ నీ కొంచం ఇలా నిరంతరమైనటువంటి పరబ్రహ్మాస్వాదనానందంలో ఉండేవాడు అతను. అది కూడా మనకు బ్రహ్మ కపాలం ద్వారా కాబట్టి అక్కడ ఉండేటువంటి కపర్ధం జటాదుతం ఉంది దాన్ని కోపంతో లాగాడు. ఎలా ఉంటది అది? తతితువన్నె సతోగ్ర రోచిసం. మెరుపు, నిప్పురవ్వలు, అగ్ని జ్వాలలు ఇవన్నీ వెళ్లగక్కుతూ ఉన్నది. అలాంటి దాన్ని ఉత్కృత్య రుద్రః ఒకసారి దాన్ని అలా లాగేసి శంకరుడు సహస ఉత్తితః లేచి నిలబడ్డాడు. హసన్. ఇప్పుడు నవ్వారంట. వీళ్ళు నా సైన్యాన్ని బరికి తరిమేవాళ్ళా. నా ప్రియురాలు వెళితే ఆదరించేవాడు ఒకడు దిక్కులేనా అనుకొని నవ్వి గంభీరనాదః. మహా గంభీరంగా గర్జిస్తూ విససర్జతాం భువి ఆ జటను క్రింద వదిలిపెట్టాడు. ఇలా వదిలిపెడితే తతః అతికాయః సంక్రమం ఉంది కాబట్టి ఆ జట నుండి ఒక మహాకాయుడు పెరిగినాడు. అతికాయః తనువా స్పృశం దివం. ఎంత చిన్నవాడంటే తన శరీరం తోటి దైవము స్పృశం జౌ అంటాం మనం ఆకాశాన్ని అంటుతూ సహస్ర బాహువు ఘనరుకు త్రిసూర్య దృక్ వెయ్యి చేతులు. మహా కోపంతో ఉన్నాడు. మూడు కళ్ళు ఉన్నాయి మరి ఇది నేత్రుడు కదా ఈయన కూడా లక్షణాలు సార్ వస్తుంది. త్రినేత్ర దృతు కరాళ దౌష్ట్రః భయంకరమైనటువంటి కోరలు కరిగి ఉన్నాయి. జ్యోత అగ్ని మూర్ధజః మండుతున్న నిప్పు మంటల లాంటి కేశములు కలవాడు. కపాలమాలి శరీరం అంతా మెడలో కపాలాలు పురలు మాలగా వేసుకొని వివిధోద్యతాయుధా వెయ్యి చేతులు కాబట్టి వెయ్యి వేశాలు ఉంటాయి. ఇలాంటి

ఇవన్నీ ఉన్నవాడు ఒక శ్లోకంలో చెప్పారు వీరభద్రుడు. పోతనా మత్యుడు ఈరోజు ఉంచడానికి పెద్ద భయం పెట్టాడు సీసా భయం పెట్టాడు. సీసా భయం పెట్టాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమత్ కృణ్ణీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వలన దీప్తి జ్వాలికా జ్వాల జాజ్వలియమాన భవమిదే కేశములు మెరయ చండదిగ్వేదండ సుండాభ దోర్దండ సాహస్ర దృతి కేతి సంఘముక్త వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణత్రయ దుర్నిరీక్ష్యముగను కకచ సంఘ కరాళమని మొదలు చెప్పాడు పెద్ద భజ్ఞం అంటే పోతన ఎంత? సుకుమారంగా మృదులరంగా చెప్పగలడు, రసానుగుణంగా అంత ప్రౌఢంగా గంభీరంగా కూడా మహానుభావుడు వైదర్భి గౌడీ వృత్తి అని చెప్తాం మనం. అంత గంభీరంగా ఆవృత్తులు కూడా చెప్పగలడు. వీరభద్రుడు ఇలా ఉన్నాడంటే ఆ బొడన చూస్తే మనం ఎందుకు కంబడాలి ఈ రీతిలో మహానుభావుడు పుట్టి తం కింకరోమి. కదా? అంటే నేను కింకరుడుని మనం చెప్తున్నాం కింకరా అంటే ఏం అర్థం అండి? కింకరః అంటే కింకరోతీతి కింకరః నిరంతరం ఎప్పుడు అయ్యా ఏం ఆజ్ఞ ఏం ఆజ్ఞ ఏం చేయమంటారు ఏం చేయమంటారు. చెదురు జోడిస్తూ ముందర ఉంటారే అలాంటి వాళ్ళని ఏమంటాం పింకరుడు. ఇతను పింకరోని ఏం చేయమంటారు నన్ను ఎందుకు పిలిచారు అని గుణంతమాహా బధ్వాంజలిం భగవాను భూతనా చెదురు జోడించుకొని ఏం చేయాలి అని అడిగినటువంటి వాడిని. స్వామి చెప్పాడు దక్షం సయజ్ఞం యహి యజ్ఞముతో పాటు దక్షుడిని సంహరించు అంటే మనం మిగిలి చదువు. దక్షం జహితి యజ్ఞం బాగుంటుంది. అందుకే దక్షం సయజ్ఞం జహి. యజ్ఞాన్ని శోషం చేయాలి, దక్షుడిని కూడా శోషం చేయాలి. మద్భతానాం సమగ్రనీహి. నీకు పోస్ట్ ఇచ్చాను. ఏంటది? సేనాధిపతి, చీఫ్ కమాండర్ అన్నాను. నా మొత్తం సైన్యానికి నీవు సేనాపతివి. రుద్ర భతాంశకోమి. నీవు బటుడవే. ఇంత బటుడలో కాదు, మీ అంశక.

నా అంశలో పుచ్చావు. అందుకే నీకేం పేరు రుద్ర అని. ఆయనే పిలిచాడు రుద్ర అని. భయంకరుడు ఎలాగో భయంకరుడే. ఇందువల్ల రుద్ర భట అంశకః మీ ఓ భటుడా. ఉన్నవారందరికీ నీవు అధిపతివి. నీవు నా అంశలో వచ్చావు. కాబట్టి నీవు వెళ్లి దక్షం సయజ్ఞం జహి అని చెప్తే ఆజ్ఞత్త ఏవం కుపితేన మన్యున సదేవ దేవం పరిచక్రమే విపుం కోపించి. కుపితేన మన్యున అంటున్నారు. కోపించిన వారు కోపంతో ఆజ్ఞాపించాడట. మనకి ఈ మాట ముందుకు పనికొస్తుంది. ఇచ్చిన ఆజ్ఞ ప్రశాంతంగా కాదు, ఆలోచించి కాదు, కోపంతో ఇచ్చాడు. కోపంతో చేసినటువంటి ఆజ్ఞను కోపం పోయినాక విడ్రా చేసుకోవచ్చు. కదా సహజంగానే చెప్తే దానికి మళ్ళా తిరుగు లేదు. విమోచన ఉండదు. అందుకే కుపితేనా మన్యునా కోపించిన వాడికి వచ్చిన కోపంతో ఆజ్ఞాపించాడు. అంటే ఈ పని ఈ యాజ్ఞ సహజ ప్రవృత్తి కాదు కోపంతో చేయుతున్న ప్రవృత్తిది అందుకే సదేవ దేవం పరిచక్రమే రిబుం అలా చెప్పినటువంటి వాళ్ళు ఆ వీరభద్రుడు ఈ మహానుభావుని పరిచక్రమే. కదా ఏదైనా బయటికి వెళ్లాలనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి ఏం చేస్తాం మనం? ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసి, ఆశీర్వచనం తీసుకొని, ఆజ్ఞ పొంది బయటికి వెళ్లడం మార్గం. ఇప్పుడు హాయ్ డాడీ అంటారు. పోయినట్లు లెక్క అయిద్ది. కొట్టడానికి వచ్చారో, తిట్టడానికి వచ్చారో ఎవరో చెయ్యి ఎత్తుతారు. ఏం చేస్తారో భయపడి వెనక్కి పారిపోవాలి. ఈ పరిస్థితి. కానీ శాస్త్రం ఏంటంటే ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసి ఆజ్ఞ పొంది వెళ్ళిపోవాలి. అందుకే. తదేవ దేవం పరిచక్రమే విభుం మేనే తథా ఆత్మానం అసంగ రంభసా మహీయసాం తాత సహ సహిష్ణుం ప్రదక్షిణం చేసి బయటికి వెళ్ళినటువంటి వీరభద్రుడు ఏమనుకున్నాడు అంటే ఎంత గొప్ప వాని బలమునైనా నేను ఎదుర్కోగలను.

నా బలాన్ని ఎవ్వడు సహించలేడు. ఎవరన్నారు? వీరభక్తుడు. బలం తనదే. ఆయన ఇచ్చాడు కదా. ఇది ఏం చెప్పాలి పక్కన అంటే సహజంగానే శంకరుని యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు అతనికి ప్రదక్షిణం చేసి నమస్కరించి మరి ఆశీస్సులు పొందిన తరువాత అతన్ని ఎవరండీ తట్టుకునేది? అంటే ఫలితం కూడా చెప్పారు. బయటికి వెళ్ళేవారు ఇంట్లో ఉన్న పెద్ద ప్రదక్షిణం చేసినందువల్ల కలిగి లాభము తనకు తెలియనంత ఒక అత్యుజ్జ్వలమైనటువంటి శక్తి, తేజస్సు కలుగుతాయి. పైన కారణము తర్వాత కార్యం. పని దానికి ప్రయోగం చూడండి. నేనే తమా ఆత్మానం అసంగరంహసా మహీయసాం పాత సహస్తహిష్ణుం. ఎంత గొప్పవారి తేజస్సునైనా నేను సహించగలను. నా తేజస్సును, నా పరాక్రమాన్ని ఎవరూ అగించాలి అంటే నేను దుర్విషః. నన్నెవరూ ఆపలేరు. నన్నెవరూ అడ్డుకోలేరు. నేను ఎటువంటి వారినైనా ఓడించగలను. నా తేజస్సు ముందర అందరూ దిగదుడుపే అని భావించాడు. అలా భావించి అన్వీయమానః చతురుద్ర పార్షదైహి ఇలా. శంకరుని యొక్క అనుచర్లు సైన్యం ఉంటుంది కదా ఈ సైన్యం వెంటరాగా మృతన్నదద్బిహి వెనదత్ సుభైరవం సింహనాదాలు చేస్తూ గర్జిస్తూ వీళ్ళందరూ ఉద్యమ్య శూలం జగద అంతక అంతకం. వీరభద్రుడు సూరాన్ని తీసుకున్నాడు త్రిశూలం ఎలాంటిది అది యముణ్ణి కూడా చంపేయడట జగత్ అంతక అంతకం ఎవడు అంతకుడు యముడు వానికి అంతకం అది తెలుసు కదా మనకి ఆ పని చెప్తారు మార్కండియ చెప్తారు కదా మార్కండియ చరిత్రలో అలా యముణ్ణి కూడా సంహరించగల ప్రభావం గల సూలాన్ని చేతిలో పట్టుకొని సద్రాద్రవతో ఘోషణ భూషణాంతిహి. మహా వేగంగా పరిగెత్తాడు, ఉరుకలు వేశాడు. ఎలా? ఘోషణ భూషణం ఇది. పాదములకు ఉన్నటువంటి ఆభరణాలు ధ్వనిస్తూ ఉండగా.

ఏమంటా అందరూ ఉండకుండా కదా అది కాలు కాడియా ఇడియా ఏమో ఉంటాయి. బాగా పోతుంటే అవి ధ్వనిస్తుంటాయి. అలాంటి ధ్వనితో వెళుతూ ఉంటే అథత్తు జనా యజమానా సదస్యా తకుబ్యుదీశ్యం ప్రసమీక్షరేణుం. ఆ మహానుభావు సైం తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ యజ్ఞశాలలో ఉన్నటువంటి ఋత్వికులు అందరూ ఎందుకో అటు చూశారు ఉత్తర దిక్కు. చూస్తే బాగా దుమ్ము వస్తున్నది. మూలేస్తున్నదంటే మరి ప్రళయం. తుఫాను మరి తుడిగాలు ఏదో ఉండాలి కదా. ఎందుకంటే యజ్ఞం జరుగుతూ ఉంటే తుడిగాళ్ళు, వడగాళ్ళు, తుఫానులు ఇవన్నీ రావు. ఇది ఏం అందుకోసం కదా. మరి జరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ రేణువు ఎక్కడిది? తమస్యమేటతో కుతయేతద్రజోభూతి చీకటి ఏమిటి? ఈ రజస్సు ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ద్విజాః ద్విజపత్న్యస్య దజ్యుహు బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నులు ఆలోచించసాగారు. వాతా నవాంతి నహిసంతి దస్యవః గాలి లేదు, దొంగలు లేరు. నువ్వు ఎప్పుడు వస్తున్నావ్ అండి? బాగా గాలి దుమ్మ వస్తుంది. దొంగ బదులు చూస్తుంటే దుమ్మ వస్తుంది. వాతానవాంతి. అలాగే నశిసంతి దత్యవః ప్రాచీన బరిహి జీవతి ఇహ ఉగ్రదండః పోనీ రాజు లేడా అంటే రాజు ఉన్నాడు ఎవరాయనే అప్పుడు ఆయన రాజ్యం ఎవరిది ప్రాచీన బరిహి అనేటువంటి మహానుభావుడు పరిపాలిస్తున్నాడు అతను పోనీ మెత్తగా వాడా అంటే ఉగ్రదండ చండ శాసనం. ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించేవాడు కాదు. అలాంటి మహానుభావుడైన రాజు బ్రతికే ఉన్నాడు. దొంగలు లేరు, గాలులు లేవు. గావో న కాల్యంత ఇదంకుతో రజః పోనీ సాయంకాలమై ఆవులు వస్తున్నాయి అంటే గోరజం వస్తుంది గోధూళి. అవి రావటం లేదు. సమయం కూడా కాదు. గావో న కాల్యంత. ఇదం కుతోరజః లోకోధునా కిం ప్రళయాయ కల్పతే ఇలాంటి కారణాలు ఏవి లేకుండా ఇంత దుమ్ము బయలుదేరిందంటే హఠాత్తుగా ఈ ప్రపంచానికి ప్రళయం దాబురించిందా అంటే ఏ మార్గం ఏం లేదు కిం ప్రళయాయ కల్పతే

ప్రసూతి మిశ్రాః స్త్రీయః ఉద్విగ్న చిత్తాః ఇందులో ఎవరు లక్ష్మి భార్య పేరు ఏమిటి చెప్పుకున్నాక జ్ఞాపకం ఉందా ప్రసూతి కదా ప్రసూతి మిశ్రాః స్త్రీయః ప్రతి మూల స్త్రీలందరూ కూడా చాలా ఉద్వేగాన్ని పొంది ఊచుహో విపాకః వృజినస్యేత తస్య బ్రాహ్మణ ఋషులు ఏ విషయం అనుకుంటున్నారు కానీ ఈ స్త్రీలు సరిగ్గా కారణాన్ని ఊహించారు. ఏంటి ఏక విపాకః వృజినస్యేతస్య ఇతను చేసిన అపరాధానికి ఇది ఫలితము. పట్టేశారు. విజినస్యాత్య ఊజురు విపాకా విజినస్యేక తస్య యత్ పస్యంతీనాం దుహిత్రోనాం ప్రజేశః సుతాం సతీం అవగధ్యాత్ అనాగాం. ఇతర పుత్రికలందరూ చూస్తూ ఉండగా ఒకటి వచ్చింది మాట్లాడింది పోతే పో అన్నాడంటే వేరు కానీ పోముట్టూలందరూ చూస్తున్నారు. పినతల్లులు, పెనతల్లులు, అక్కలు, చెల్లెళ్ళు ఎందరో పెద్దలు ఆడవాళ్ళు తోబుట్టువులు చూస్తూ ఉండగా నిరపరాధిగా ఉన్నటువంటి కన్నకూతురును శరీరాన్ని దహింప చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నాడే ఇది దాని ఫలితం. అంత పాపానికి ఇది త్వరలోనే ఫలితం రాబోతూ ఉన్నది. దుహి చంద్రు ప్రజేష మరుగ రండి పశ్యంతీనాం దుహిత్రూణాం ప్రజేష ప్రతిసారి అంటాడు. దక్షుడు ఎప్పుడు చెప్పినా కానీ ప్రజాపతి ప్రజాపతి మరి పది మార్లు ఎత్తి పోతుంటాడు అంటే నీ ధర్మం అది. నువ్వు ప్రజాపతివి, ప్రజలందరినీ కాపాడాలి. అలాంటి వారు ఈ పని చేశావు అని యత్వంతకాలే యుక్తజతా కలాపః పసూరసూచ్చర్పిత దిగ్గజేంద్రః వితత్య నృచ్ఛతి ఉదితాస్త్రదోర్ధ్వజః ఉచ్ఛార్తః సః తన ఇత్తును భిన్నతిక్ పోనీ అల్లుడు చిన్నవాడా? పనికిరానివాడా? పేరు లేనివాడా? ఏం చేసినా మళ్ళీ ప్రతీకారం తీర్చలేనివాడా? ప్రళయకారకుడు ఎవరు భర్త? ప్రళయకారకుడు. అతను ప్రళయకాలంలో ఏం చేస్తాడు? ప్రళయ తాండవం చేస్తాడు.

రాజేష్ వేద వేస్తాడు. తన చేతికి ఉన్నటువంటి త్రిశూలానికి అష్ట దిగ్గజాలను కుచ్చుకుంటాడు. సురం ఉంది కదా దానికి చెప్తున్నాడు చూడండి. యస్ స్వంత కాలే వ్యుక్త జతా కలాపః ప్రళయ కాలంలో గడిలను మొత్తం విప్పేసి చలాతః సతుర సూచ్యర్పిత దిగ్గజేంద్రః తన త్రిశూలం యొక్క కొసకు అన్నీ అసతిగా ఉన్నాయి కదా ఎనుగురు వారెన్నిటినీ అర్పిత వాటికి బుద్ధి ఉంచుకొని వితత్య నృత్యతి ఉదితాస్త్రగోర్ధ్వజాన్ ఉచ్చాట్టహాసః తనయిత్నుభిన్నదిక్ తన యొక్క అట్టహాసంతో వచ్చేటువంటి ధ్వనితో అన్ని దిక్కులను భేదిస్తూ ఈ స్వామి నృత్యం చేస్తాడు. అమర్షయిత్వ తం అసస్య తేజసం. అలాంటి మహా తేజస్వి అయినటువంటి శంకరుడిని సహించకుండా మన్యుపృతం దుర్విషహం భృకుట్య అతను గోపాల భుజం అనుకోండి ఎవ్వరూ అతన్ని ఆపలేరు తట్టుకోలేరు ఒకసారి కనుమ ముడి వేశాడంటే అంటే మన పాటలో మూడో కన్ను తెరిచాడంటే ఎవడా గానీ ఇలా తృకుట్య కరా దౌంశ్రాభి ఉదస్త భాగణం అతని దౌంశ్రతోటి ఉదస్త భాగణం. అన్ని నక్షత్రాలను చెల్లాజదరు చేసేటువంటి మహానుభావుడు. ఉదస్తభాగణం స్యాత్ స్వస్తికిం కోపయతః విధాతుహు. అలాంటి మహానుభావుణ్ణి కోపించిన వాడికి శుభం జరుగుతుందా? ఎలా చదువుతుందండి? చిన్నవాడైతే పట్టించుకోడు, ఆ వాడేం చేస్తాడులే. ఎలాంటి వాడు వాడు? అలాంటి వాడికి అపచారం చేస్తే మేలు చేకూరుతుందా? ఎలా కలుగుతుంది? విధాతువు. బక్వేవం ఉద్విగ్న దృశ్యా ఉచ్ఛమానే జనేన దక్షస్య ముహుహు మహాత్మనః ఇలా ఎంతో మంది అక్కడ చేరిన వాళ్ళు దక్షుని యొక్క అపరాధాన్ని చెప్తున్నారు. ఇవన్నీ ఇయ్యాలి తప్పు ఇయ్యాలి చేయకూడదు చేయకూడదు మంచి మాత్రం జరగదు మేలు జరగదు ఇలా అందరూ అనుకుంటుంటే ఉత్పేతుహు ఉత్పాతతమాహ సహస్రశః ఇంతలో అక్కడే కొన్ని వేల కొద్ది మహోత్పాతాలు జరిగాయి.

బలావాహ దివి భూమౌచ పర్యత్ పైన భూలోకంలో అంతరిక్షంలో అన్ని చోట్ల చుట్టూ అనేక ఉత్పాతాలు అంటే భూకంపాదులు, నేత్రకంపాదులు అలాగే మేఘములు రక్తం కురిపిస్తాయి అశ్వములు. ఏరుస్తాయి. హోమంలో ఉండేటువంటి ఏమంటారు హవిస్సు అంటాం. హవిస్సుకు తిప్పీరికలు చీమలు వస్తాయి. పూజా ద్రవ్యానికి చీమలు పట్టాయి అంటే పెద్ద ఉత్పాదం. మనకి పట్టకుంటే ఉత్పాదం. అబ్బా ఇవాళ రాసారికి ఏం లేదు బాబు మీటి ఉందంటే అది మా సంతోషం మనకి. అంటే శత్రువు ఉంటే దేంట్లో ఉండాలి ఎందుకుంటాయి? నిజంగా శుద్ధి ఉంటే ఎందుకుంటాయండి? ఇక్కడ శుద్ధి అక్కడ శుద్ధి ఉంటే ఎందుకుంటాయి? పూజా ద్రవ్యాలకు హవిస్సుకు తిప్పిడిగా అపశకులం అది. అది యజ్ఞగుండాల్లో నావిస్తు పడతాయి ఆ చీమలు ఆలోచించండి. యజ్ఞగుండం అగ్ని జ్వాలాలు వేస్తున్నాయి ఆ వేరుకి చుట్టుపక్కల ఏవి రావు. కానీ అక్కడ ఉన్న నెయ్యికి చీమలు పడతాయి. ఈ పేరు కానీ ఉంటుంది జీవల పడితే. మనం అనుకుంటాం ఏదో పట్టింది ఏదో కాదు యజ్ఞం సరిగా లేదు అని అన్నారు. పోతా కానీ అర్ధర్యు కానీ రుష్మి కానీ విధి తప్పే అరు అని సూచనలు ఉన్నాయి. నువ్వు తప్పు చేస్తావ్ ఇప్పుడు మాట్లాడదు అప్పుడు అంటే మాట్లాడేవాడిని. ఇప్పుడు మాట్లాడదు సూచిస్తాడు. ఒకసారి జ్వాల పైకి వేస్తుంది, తప్పున తొందరగా వెళ్ళిపోతుంది. నెయ్యికి చిమ్మరు పడతాయి. పురుగ రాశి ఉంది అందులో ఏదో పురుగులు వస్తాయి. వెంటనే ఏదో పురుగులు వస్తున్నాయి. మనం ఏమైనా తీసి అతుల చేతి అతుల పాటి చేతి సాగం పెడుతుంటాం. సంగతి ఏదన్నమాట. యజ్ఞం సక్రమంగా జరగాలి. మరి ఉత్పాదాలు అవి. మనకి ఇప్పుడేమో అవి లేకుంటే ఏ భయం ఉందే ఏం లేదే కోరుతా అన్నమాట. కొంచెం పడకుండా ఇట్లా కొడుకు పడతా మనం చూడండి. అందుకే భయావాహ దివిభూమౌచ పర్యతో తావత్స రుద్రానుచరైహి మకో మహాన్. నానాయుధైహి వామనకైహి ఉదాయుధైహి పింగైహి పిజంగైహి మకరోదరాననైహి పర్యాద్రవద్విహి విదుహు అన్వరుద్యత విదుర అన్వరుద్యత చెప్తున్నాడు మహానుభావుడు మైతాడు విదుర ఇలాంటి యజ్ఞచాలను రుద్రానుచరైహి రుద్రుడి యొక్క అనుచరులు మహాన్మతః ఆ యజ్ఞం చిన్నదా పెద్ద యజ్ఞం. చదువుతున్నది ఏమి యజ్ఞము? బృహస్పతి సవంగద మరి. చెప్పుకున్నాం జ్ఞాపకం కదా. వాజపీయ జయం అయిపోయింది. ఇప్పుడు చదివేది బారహస్పత్యం. అంటే తమ గురువు గారిని ఆరాధిస్తున్న దేవతలందరూ అప్పుడు వచ్చారు.

కదా? లేకపోతే ఏం చేయాలి? ఎదుర్కోవాలి కదా? పోటీ చేయాలి, పోరాడాలి. అలాంటి దాన్ని నానాయుసైహి వామనకైహి ఉదాయుసైహి. ఆ వచ్చిన వాళ్ళు ఆజానుబాహులు కాదు వామనకైహి. అలా అంటారు లిల్లీ పుట్టా లిల్లీ పిచ్చేద అంటారు ఇది. ఇంతే ఉంటారు. లాభం ఏమి తెలుసున్నా మీకు వాడు దేనికి అందదు. ఆయుభ ఇస్తే ఆయన దొరకదు. పట్టుకుందాం అంటే ఎనిమిది మంది పారిపోతారు ఎనిమిది మంది నించిపోతారు ఇంక వాళ్ళు ఏం చేస్తాం. నాకు చూడండి మీరు రామాయణంలో చూస్తారు. రామాయణం రావణాసురుడు విషయానికి వచ్చినప్పుడు. ఆ ఎవరో నల్లుడు, సేనాపతి, నీరుడు. నీరుడు సేనాపతి వాడిని రావణాసురుడిని ముప్పు తిప్పబడి ముడి చెట్టు తాగిస్తాడు. బ్రహ్మాసురుడు అస్త్రం వేస్తాను అంటే అమాంతం ఇంత అంత అయితాడు అంగుష్ట మాత్రం. ఇంత అయి కిరీటం మీద, కడుబొమ్మల మీద. ముక్కు మీద, భుజాల మీద, పెదవుల మీద, ధ్వజాగ్రంలో, ధనువు యొక్క అగ్రంలో ఏం చేయాలండి? దొరకడు, దేనికి దొరకడు? మొత్తం ముక్కు చూపెడతాడు దొరకడు. గుర్రాల మీద, కార కార నెత్తి మీద, వాడి నెత్తి మీద, వాడి కిరిట మీద, కిరిట మణి మీద. చెవులో కాసేపు ముక్కులో కాసేపు కలలో ఉంటే ఏం చేయాలి? ఈ విధి లేక వీడు లాభం లేదు అప్పుడు ఆగ్నేయాస్త్రం ప్రయాణిస్తాడు. నవ్వుతాడు నీలుడు. ఎందుకంటే అగ్ని అక్రో అంటే తండ్రి కదా. అగ్ని ఎవరండీ నీలుడికి. అక్రో కాబట్టి పడేస్తుంది ముడిచి పడేస్తుంది తండ్రి కాబట్టి చంపడు. నచ్చ ప్రాణై వివిజ్యత అంటాడు తండ్రి యొక్క దయ వల్ల చావు జరిగి కింద పడ్డాడు. ఇదంతా లిల్లి పుట్టానన్నమాట వామనుకులు. ప్రతి వాళ్ళు వాళ్ళు కూడా నారాయుధైహి వామనకైహి ఉదాయుధైహి పరుదహమైనటువంటి వామనులు. ఆ ఈ గారి చేతిలో ధరించి పింగైహి పిచంగైహి మకర ఉదర ఆననై కొందరు పచ్చు పచ్చగా ఉన్నారు కొందరు ఎర్రగా ఉన్నారు. ఎర్రగా ఉన్నారు మకర ఉదర ఆననై. మొసలి మొసలి యొక్క పొట్ట లాగా ఉన్నవాళ్ళు కొందరు. కొందరి మొఖం మొసలి మొఖం అంటే కోరలు భీకరంగా ఉన్నారు. పొట్ట ముసలి లాగా అంటే సన్నగా సాఫ్ గా ఉందన్నమాట. అమాంతం పాకిపోతారు. ముసలి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోగలదు. గడ్డు ఉండని, రాళ్ళు ఉండని, చెత్త ఉండని హాయిగా పోతుంది. అంటే దాని ఆ పొట్ట భాగము అంతా సాఫ్ట్ అంటాం కదా నున్నగా ఉంది స్నిగ్ధం అంటాం. అలా అలాంటి ఉదరం ఉన్నవాడు. అంటే వాడు ఆయుర్వంతో కొడకపోతే ఆయుర్వం మీదనే పోతాడు.

కొట్టి ఉండండి కదా. సూరంతో కూర్చుందామంటే దాని మీదనే పాక్కుంటూ పోతారు. ఏం చేస్తారు అన్నారు. అందుకే మకరో పరాననైహి పరియద్ర బత్పిహి యుజురా పారిపోతున్న వారు వారిని చుట్టు ముట్టారు. పారిపోతున్న వారిని అరికట్టారు ఉన్నవారిని అరి కట్టారు యజ్ఞశాలలు మొత్తాన్ని వాళ్ళు అంతా ముట్టడించారు. మొత్తాన్ని ముట్టడించి కేచిది బభంజుహు ప్రాగ్ వంశం పత్నీశాల ఇదంతా యజ్ఞభాత. యాజ్ఞిక భాష ప్రాద్భోజమని పత్ని శాల అని చెప్పుకుంటాం మనం పత్ని శాల ఆగ్నిద్ర శాల అలాగే మహానసం అంటే వంట ఇల్లు. విజ్ఞాలకు గ్రోడ తయారు చేయాలి కదా ఇలాంటి మహానసాన్ని అలాగే రోజుహు యజ్ఞ పాత్ర అని చెప్పుకున్నాం గ్రహములు అని చెప్పుకున్నాం ఈ పాత్రలు వాద్రి బంధలు పాటి చేశారు. కొందరు అగ్నిని నిప్పును చల్లార్చారు కుండేషు అమూత్రయన్ చేసి మరికొందరు యజ్ఞగుండాలలో మూత్రం చేసేసారు కుండేషు సముత్రయన్ కేజితు విభుహు దివి భువి దేవ మేఖలః ఆ ఆభాగంత మునీన్ ఇతరులు మునులను బాగా పెట్టారు. మరి కొందరు ముని పత్తులను బెదిరించి పంపించారు. అపరిజ గృహు దేయాన్ కొందరు దానం ఇచ్చే వారిని. స్వీకరించారు. ప్రత్యాసన్నాన్ ఫలాయితాన్ దగ్గరున్న వాళ్ళను, పారిపోతున్న వాళ్ళను అందరినీ పట్టుకున్నారు. భృగుం భబంధ మణిమాన్ ఓహో నువ్వేనా నాయనా యజ్ఞ యజ్ఞ మంత్రాలా ఇప్పుడు చదువు అని మణిమంతుడు ప్రధాన నాయకుడు. పని పట్టుకున్నాడు భృగును. భృగుం బబంధ మణిమాన్ వీరభద్రః ప్రజాపతిం. వీరభద్రుడు దక్షుడిని పట్టుకున్నాడు. చండీశః భూషణం వీడు. పూషాను పూషాను వీడు స్వీకరించాడు. భగం నందీశ్వరః గ్రహీతు భగ ప్రజాపతిని నందీశ్వరుడు స్వీకరించాడు. సర్వయే వర్తిజః దృష్వ పదస్యాః పదివోకసః సైహద్యమానాః సుభృచం గ్రావాభిహి నైకధా అద్రవన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన బదులు ఆయుధాల్లో కొట్టడం లేదు. ఈ జగనిక్ అప్పుడే ఉంది. ఆయుధాలు ఎక్కడ వెతుక్కోవాలి కదా, సిద్ధంగా ఉన్నాయి రాళ్ళు కొడుతున్నారు. ఇది ఇప్పటిది కాదు మొదటి నుంచి కోపం వస్తే రాళ్ళు వేయడం అన్నమాట. దీని కోసం చుట్టూ రాళ్ళు పక్కన రెడీగా ఉంటాయి కదా ఇప్పుడు ఇట్లాగే పెట్టుకుంటున్నారు. అందుకే ఏ రోడ్డు మీద బాగు చేయడానికి చంకార పోసుంటారు అక్కడ ఉద్యమం చేస్తారు.

పెట్టుకోకుండా ఆయన నామాన్ని వాడు తీసుకుని వస్తానా కదా. అదే రీతిలో ఇక్కడ వీళ్ళు కూడా చూడండి ఎవరో వచ్చారు. మరి ఆ రాళ్లతోటి కొడుతుంటే పారిపోయారు పారిపోయారు పారిపోతున్నారు. అలాగే అద్రహీత్ గ్రామాభి అందుకనే గ్రామాభి రాళ్లతో కొడుతున్నారు. నైకధాద్రవం జుహ్వతః శ్రువహస్తస్య స్వశ్రోణి భగవాన్ భవః భృగోహో లులుంచేయుడు అధ్వర్యు కదా భృగువు అధ్వర్యు అన్నాం హోతాని హోమం చేస్తున్నాం అని చెప్పాను మనం ఆ భృగువు శ్రువము తీసుకొని హోమం చేస్తూ ఉంటే రువని తీసుకున్నాడు, పోమని చేస్తున్నారు. అమాంతం వచ్చి అతన్ని పట్టుకొని చెప్తున్నాడు. యోహతత్ స్మత్రో దర్శయన్ మీసాలు పీకి పారేశాడు, లాగేశాడు. ఎందుకలా అంటే గుర్తుపెట్టుకున్నాడు మర్చిపోలే అదే అంటాం. మనము ఉత్సాహంతోటో, కోపంతోటో, దర్పంతోటో తాత్కాలికమైన ఆవేశంతో పని చేస్తున్నప్పుడు. మనల్ని ఎవ్వరూ చూడటం లేదు కదా అని ముడిసిపోవద్దు, తప్పకుండా చూసేవాళ్ళు ఉంటారు. ఏ పని చేస్తుంటే చూస్తారో వాటికి హాని కలిగిస్తారు. దాని కదా వాగ్దోషైహి పక్షి మృగాల మనం చెప్పుకున్నాం చూడండి. అవాకురు జవాకులు ఆగితే నెక్స్ట్ జన్మ మన పక్షుడు మృగాలుగా పుడతారు. అంటే మాట లేని జంతువులు మనం. ఈ భృగువు దక్ష ప్రజాపతి శంకరుని నిందిస్తున్నప్పుడు భృగువు మీసాలు దువ్వుకుంటూ నవ్వాడట. ఆ బాగా అంటున్నావు కానీ చూశాను. ఇప్పుడు వాటిని లాగేస్తాను. మీసాలు దూతావు అంటరా నీకు విధాలు లేకుండా చేస్తాను అని దుదుంచే వాటిని లాగి పారేశాడు. భృగో దుదుంచే సదసి యో హటత్ స్మత్రు దర్శయన్. మీసాలు తుక్కు జోడైతే నవ్వాడో అలాంటి భృగు యొక్క మీసాలను లాగేశాడు. భగత్స్య నేత్రే భగవాన్ పాతితస్య రుషాభువి ఉజ్జాలదస్తోక్షుణాం యత్యపంతమసూచచతు. ఈ భగుడు ఉన్నాడు. వాడి కళ్ళను లాగి పారేయ్ ఇట్లా. ఎందుకంటే దక్కుడు చూస్తున్నప్పుడు కళ్ళతో వాడు వాడు ఉన్నాడు చూడు వాని అన్న ఉంటున్నాడు అన్నమాట. ఎట్లా బాగా అంటున్నాడు కాదు అని కళ్ళు చూపాడు వాడిని లాగి పారేయ్.

కళ్ళతో సౌజ్ఞను చేస్తూ వాడైతే నవ్వాడో వానికి కళ్ళు లాగేశాడు. పతితశ్చ రుషాభువి ఉజ్జాహరస్తు సదస్త్వ సదస్తః అక్షణాయ శపంతమను అనుసూచత్ వాని కూడాను వీని కూడాను తక్కు వంగు పెడుతున్నారు అన్నమాట. అలాంటి వాడి కళ్ళు లాగేశారు. ఉష్ణస్య అపాతయద్దంతాన్ కణింగస్య యధాబలః శత్యమానే గరిమణి యోహసత్ దర్ప దర్శయం దతః ఇంకోటి ఉన్నాడు మనకు పూష. ఇతని మొత్తం 32 పండ్లు తాగి వచ్చాడు. ఎందుకయ్యా అంటే దత్తుడు సంఖ్యను అసిష్ట చేపిస్తుంటే పండ్లు 30 పై చూపెట్టి నాకు పెద్దగా నడిపాడు అన్నమాట. ఆ బాగా అంటున్నారు దాన్ని. ఓ ఈ పళ్ళు ఉన్నాయా నీకు ఇప్పుడు నవ్వుదుగా అని ఉంది. అరే మొత్తం 32 పళ్ళు అంటే ఎందుకు చెప్పారు ఇవాళ అంటే కథ కాదు కేవలం. మనము ఏ పని చేస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు తప్పకుండా అబ్సర్వ్ చేస్తూనే ఉంటారు. వారికి అవకాశం వచ్చినప్పుడు అర్థం అనుభవించాలి. అందుకే ఎప్పటికీ ఇతరుల యొక్క హానిని నకదాపి అనుసూచయేతు హానిం పరస్యలోకేస్మిన్ యః కుమాన్. జిత మనస్కా అంటాడు మనస్సు గెలిచిన వాడు అంటే ఏ ప్రాణికి హాని కోరకూడదు. అంతేకాదు ఇతరులు హాని చేస్తుంటే చూచి అభినందించకూడదు. హాని చేసే వాడిని ఆపు చేతనైతే. చేత కాలేదు నువ్వు వెళ్ళిపో. అబ్బా వీడు బాగా చేస్తున్నారండి. అదే అంటాడు స్వామి మనకు భారతంలో చివరి ప్రశ్న ఆ మహానుభావుడు ఉన్న కృష్ణుడు అడుగుతాడు. ఒక ప్రాభవ చేసినటువంటి వాడు దుశ్యోధనుడు. చెప్పిన వాడు దుర్యోధనుడు. అనుభవించిన వాడు అన్నదమ్ముడు. మధ్యన పీపుడు, దొర్నుడు, కర్ణుడు వీళ్ళేంటి కదా అయ్యా? వీడు ఏం చేశాడు? ఇంకేవో శకుని ఏం చేశాడు? సరే పోతా వీలంతా. వీలంటే ఏం చేశాడు? వాళ్ళని ఎందుకు చంపావు? వాళ్ళని వారించనందుకు చంపాను. ఏదో ఒక మాట తప్పు అలా చేయకూడదు అనొచ్చు కదా? వెళ్ళిపోవాలి దెబ్బ దెబ్బ వెళ్ళిపో ఎందుకు పోలేదు? అంటే దుర్యోధనుడు విప్పు జారీ చేశాడు. విప్పు అంటాం కదా మనం. అసెంబ్లీ వాటిలో విప్పు జారీ చేస్తారు.

ఆ విప్పు జారి చేయు ఇక ఎవ్వరు పోకూడదు ఏమవుతుంది పోతే? అంటే ఇది చిరుక్కు నువ్వు దిగువ రాకి ఎవ్వరు రావడానికి వెళ్ళిపోవద్దు అన్నాడు పోతాడు ఏం చేస్తాడు మళ్ళీ రానియ్యడా సంతోషంగా కదా. ఆ రోజుల్లో కాలేజీ చదువుకుంటే పిల్లలు సస్పెండ్ చేస్తే పెద్ద సిగ్గుపడేవాళ్ళు. సస్పెండ్ చేయాలని గోల చేస్తున్నారు. ఓ వారం వరకు పిల్ల తప్పుతది కాలేజీకి పోవడం ఆగి నెగ్గుతో ఉంటది. అలా తింటే అందువల్ల శిక్ష వలన బహిష్టానం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరగదు ఆ పని చేయలేదు ఇది. ప్రతీకారం చేయలేదు, వారించలేదు, కనీసం అసమ్మతిని కూడా చూపరేదు. అధర్మాన్ని అసమ్మతిని చూపటం, చూపకుండా ఉండటం అధర్మాన్ని ప్రోత్సహించడంతో సంబంధం. కదా అలాంటి అధర్మాన్ని ప్రోత్సహించిన వారిలో దమ వీళ్ళంతా. అందుకే మొదలు వాళ్ళందరినీ సంహరించిన తర్వాత దుర్యోధన చచ్చారు. ఆలోచించండి. వాళ్ళంతా ముందు పోయారు. అసలు చేసిన వాళ్ళు బాగున్నాడు. ముందు గుడి ముందర ఉన్నారు. తర్వాత వాడు పోయాడు. అంటే ఎప్పుడు మొదటి చేప్ ఎవరికి వస్తుంది? అప్పుడు ఈయన వాడికి వస్తుంది. అసలు వాడు బాగానే ఉంటాడు ఇప్పటిదాకా చూడడానికి. మోరు విడిపోతాడు అదే అంటున్నారు. అందుకే పూర్ణస్యాపాదయద్దంతాన్ కాలింగస్య యథా బలః శప్యమానే గరిమణి యోహసత్ దర్శయందతః ఆక్రమ్య ఉరసి దర్శస్య చితధారేణ హేతిన శివరికి దక్షుడిని పడుకోబెట్టి అతను వసతల నీడ కూర్చొని ఆయుధం తీసుకొని శిరస్సును ఖండించడానికి విఫల ప్రయత్నం చేశాడు. చిందన్నపి తదుధర్తుం నా శక్నోతు త్రియంబకస్తదా ఖండించడానికి అంటే మన భాషలో మెడకాయ కోశాడు అన్నమాట. అయినా కానీ ఆ మెడ ఈ ఆయుధంతో తెగలేదు. వాడు తక్కువ గజారే వాడు దష్ట ప్రజా అని వాడు వాడు కొంటుంది అందులో యజ్ఞం చేశాడు చేస్తున్నాడు. వాడికి ఆయుధంతో వాడు యజమాని యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయుధంతో చావడు. సంపాదనం ఏం చేయాలి? యజ్ఞవర్ణితులనే సంపాదనం. అంటే యాజకమైన మంత్రాలతోటే అతని శిరస్సును హవిస్సుగా అర్పిస్తు చస్తాడు.

నువ్వు ఏ ఆయకం చేసినా కానీ చావరు. ఇలా చేసినప్పుడు శస్త్రైహి అస్తాన్వితైహి ఏవం అనిర్భిన్నత్వచం శస్త్రములు అస్త్రములు అన్నీ ప్రయోగించాడు. అతని చర్మము కొంచెం కూడా లేవలేదు కనీసం. అలాంటి దాన్ని చూసి హరః విస్మయం పరమాపన్నః ఆశ్చర్యం పొందినది ఏంటివా? నా శక్తి, నా యుధాలు, నా అస్త్రాలు ఇవేం పని చేయటం లేదని దద్యౌ పశుపతిహి చాలా కొంచెం ఆలోచించాడు ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా జరగలేదు? అని దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశునాం సపతిర్మతే యజ్ఞము హవిస్సు గర్పించేటువంటి పశువులను సంహరించడానికి ఏ పద్ధతి అవలంబిస్తారో ఓహో దాన్ని అవలంబించాలా ఇది యజ్ఞం కదు అలాగే చేస్తాం దానికి పేరేమిటి సంజ్ఞపనం అంటారు. అంటే యజ్ఞోదత పశువులు ఉన్నాయే, ఆ పశువును యజ్ఞేశ రక్షించడానికి ఏదో ఆయుధంతో ఏమో చేయడం కాదు మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో మంత్రాలు ఉచ్చరించి జపం చేసి ఆ ఒక్కొక్క అవయవాన్ని తీసి హవిస్సులో వేస్తారు. హసులు తెవటం, ఖడ్డించడం, కోయడం అనుకునేటివి అన్నీ అక్కడ ఉండవు. విజ్ఞంలో అస్త్రదస్త్రంతో చేదించి వేటిని వేయరు? ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఏ మంత్రం చదివితే ఆ ఓ అని చేతికి వస్తుంది. రజ అంటులేస్తారు. సత్తులు, గాయిదాలు, గోయిదాలు, నడకడాలు ఇవన్నీ ఉంటే ఎవడు చూస్తాడు? ఎవడు యజ్ఞాన్ని రాడు చూడడు ఏం లేదు. ప్రతిదీ మంత్రమే. దాన్ని మనం సంజ్ఞపనం అంటాం. ఇది కూడా యజ్ఞమే కాబట్టి నువ్వు ఎట్లా చస్తావు చావమంటే చావడు. అది జీవ విషయం కదా కాదు. వారికి మోత్సవిస్తున్న విషయం అంటే ఏంటండీ? యజ్ఞశాలలో ఏం చేస్తున్నారు అండి? ఇక్కడ ఉండి నరకం అనుభవించేటువంటి వాటికి మోక్షం ఇస్తున్నాడు. దానికి జవాబు ఏం చెప్పాడు ఇప్పుడు వాళ్ళకి కొందరు మహానుభావులు ఉన్నారు అత్యధి ఉన్నవాళ్ళు ఆ మోక్షం తానే పొందొచ్చు కదా వాడికి ఎందుకు ఇయ్యాలి అంటాడు. అయ్యో అడుగుతారండి అబద్ధం కాదు. అంటే తానే మోచమంటే స్వార్థం రా మందికి ఇస్తే ఫలార్ధం. మరి ఇంత స్వార్థపరులా మీరు? ఇంతసేపు నువ్వే పో బాబు బాబు ఉందా?

ఒక్కడు బాగుపోవడం ప్రాచీన సాంప్రదాయం కాదు. 100 మందికి మేసాలు మేలు పొందాలి. తనకు మోత్సం వస్తుంది, వాడికే మోత్సం. అది విధానం. అలా అలాంటి సంజ్ఞపనాం యోగం పశువునాం సపతిహి మహే యజమాన పశోహ కస్య కాయాస్తేనాహరత్ శిరః అలాంటి సంజ్ఞపన మంత్రం తోటి ఇప్పుడు యజమానే పశ అయి ఉంది యజమాన పశోహ. ఇప్పుడు ఇప్పటిదాకా యజమాని ఇతర పశువులను హవిస్సులో ఇచ్చాడు. ఇప్పుడు యజమాని పశువు అయిపోయాడు. అలాంటి యజమాన పశువు యొక్క ఆ శరీరము నుండి శిరస్సును వేరు చేసి యజ్ఞగుండంలో పడేశాడు అంటే ఇదే హవిస్తం ఆహుతి అయిపోయింది. అలా సాధతాం దేశం కర్మ తత్పస్య సముద్రం ఇలా విరవతుడు చేస్తే అక్కడ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు. అలాగే రుద్ర పాశద గణము వారంతా సాధువాద బాగు బాగు బాగా చేశావు బాగా చేశావు మంచి పని చేశావు అని వాళ్ళంతా మెత్తుకున్నారు. భూత ప్రేత పిశాచానాం అన్యేశాం తద్విపర్యయః ఇతరులేమో అయ్యో ఇది అయిపోయిందని బాధపడ్డారు. జుహావైతతో శిరః తస్మిన్ దక్షిణాగ్నౌ దక్షిణాగ్నిలో దక్షిణ శిరస్సునే హవిస్సుగా ఇచ్చి హోమం చేశాడు. తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్టతు గుహ్యక ఇలా అలాంటి దగ్రభ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈ మహానుభావుడు ప్రాతిష్టతు మళ్ళీ తమ నివాసానికి తాను బయలుదేరాడు. ఇలా దేరికే అప్పుడు అత్ర దేవగణ సర్వే రుద్రాణి కైహి పరాజితాః ఇలా యజ్ఞం చూడటానికి యజ్ఞంలో పాల్గొనటానికి యజ్ఞములో ఉన్నటువంటి హవిస్సును స్వీకరించటానికి వచ్చిన దేవగణాన్ని కూడా ఈ రుద్రుడు యొక్క పాటలో పారిమి కొట్టారు కదా వారితోటి పారిపోయినటువంటి దేవుదరందరూ శూల పట్టిశ నిశ్చయంశ గదాపరిహ ముద్గరీహి సంచిన్ భిన్న సర్వాంగా వారి ఆయుధాలు. వారి అవయవాలాలు ఒకరికి కాళ్ళు ఇరిగి, ఒకరికి చేతులు ఇరిగి, ఒకరికి ముక్కు పోయి, ఒకరికి చెవ్వు పోయి ఇలా నానా విపత్సంగా తయారై స్వర్తిక్ సభ్య ఋత్వికులు కూడా ఋత్వికులు హోతలు అధ్వర్యులు అందరూ భయాకులాః.

భయాన్ని పొంది స్వయంభువే నమస్కృత్య కార్పునేతన్నివే ఎక్కడి దిక్కు ఎవరు? పెద్ద దిక్కు ఎవరు మరి ఇప్పుడు అంటే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. ఏం చెప్పాలి అయ్యా మీ అబ్బాయి ఇంత గోల చేస్తున్నాడు అని చెప్పాలి అంతే కదా మరి. ఎవరండీ శంకరుడు ఆయనకు అబ్బాయి కదా అయ్యా నాయనా మీ అబ్బాయి ఇంత గోల ఇంత గోల చేశాడయ్యా మరి చికాయి చేయొద్దా కంప్లైంట్ చేయాలి అని అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి పోయారు. స్వయంభువే నమస్కృత్య కార్తినేన ఏతన్య వేదయన్ ఉపలభ్య పురైవేతతో భగవానభ్య సంభవః నారాయణస్య విశ్వాత్మ నగశ్యాగ్భరమీయతు అదేమిటండి బ్రహ్మ దగ్గరికి నిండిపోవడం ఏంటి? వారు యజ్ఞానికి రాలేదా? బ్రహ్మ రాలేదా యజ్ఞానికి? మరి ఆయన్ని పిలుస్తారు కదా? మరి విష్ణువు రాలేదా? ఇదే శివపురాణంలో ఇంకో పురాణంలో విష్ణువు కూడా తరిమి కొట్టారని చెప్తారు. వాళ్ళని ప్రభావంగా ఉండాలి కదా? కానీ జరగబోయేది తెలుసు కాబట్టి దక్ష పరివతి యజ్ఞానికి బ్రహ్మ విష్ణువు వెళ్ళలేదు. విష్ణువు వెళ్ళిన తర్వాత ఆ యజ్ఞం ధ్వంసం కాదు. ఆయన డ్యూటీ ఏమిటి? రక్షణ. కూర్చుంటే యజ్ఞం పాడైతుంది. రుద్రుడు గానీ ఇంకో రుద్రుడు గానీ ఎవడన్నా రాని 100 మంది రాని యజ్ఞం కాపాడకూడదు. తాను అందుకే వెళ్ళలేదు. జగబాయ్ తెలుసు ఎందుకు వెళ్ళలేదు అంటే వేరే వాళ్ళకు వేరే వాళ్ళు కానీ తమ వాళ్ళలో ముగ్గురు ఒకని అవమానించి పోతారా? ముగ్గురు ఫ్రెండ్స్ అండి ఒకరే కదా విష్ణువు రుద్రులం ఎవరు ఒకరే. తన త్రిమూర్తులలో తన మూడు ఆకారాల్లో ఒక ఆకారానికి అవమానించి రెండు ఆకారాలు పూజిస్తే వాళ్ళు పోతారా అండి? ఒక ఇంట్లో ఉన్న ముగ్గురిలో ఒకడిని తిట్టి ఇద్దరిని పోయే గురించి మనం భోజనం చేస్తామా? చెయ్యం. అదే దీన్నే అంటారు ఔచిత్య జ్ఞానం అంటాం. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఒకడిని తిట్టి వారిని నువ్వు వస్తావు అని మిద్దెగా భోజనం జరిగింది అంటే వీళ్ళు వస్తారా? ఏ గన తిగ్గు చేయడం ఉండొద్దు కనీసం ఏంటిరా అంటే ఇది అప్పుడు పోతాడు. మరి తన మూర్తిలో ఆడినటువంటి రుద్రుడిని అవమానిస్తూ పిలిస్తే విష్ణువు పోతాడా? బ్రహ్మ పోతాడు. ఎందుకంటే మహాతా అపరాధ తనే చెప్పాడు. మద్భక్తాయః శివం ద్వేష్టి. స్వామి వాక్యం నారాయణ స్వామి యొక్క వృష్మి యొక్క వాక్యం. నా భక్తుడైన వాడు శివుణ్ణి ద్వేషిస్తే అలాంటి వాడిని నేను అభినందించను, అనుగ్రహించను.

దౌర నరకాన్నిలో పడతారని చెప్పి అలాగే శివభక్తుడు విష్ణుని చేచించినాక సేమ్ వాళ్ళో వాళ్ళో ఒకటే అముచనే కదా తమోగుణం అయితే వాడో జోగుణం అయితే వీడు శంకరుడిని అధిక్షేపించి నాయనా బ్రహ్మ ఇగో హవిష్ తీసుకో నాయనా విష్ణు నీకు హవిష్ ఇస్తున్నాను రా అంటే వస్తారే వాళ్ళు. వస్తారు. అందుకే ఇంతటి మహాభాగ అయినటువంటి వారి సంగతి తెలిసి ఇలాంటి యజ్ఞం ఎలాగో కొనసాగదు కదా. తెలుసు వాళ్ళకి మహానుభావులు కదా. అందుకే బ్రహ్మ కానీ నారాయణుడు కానీ ఈ యజ్ఞాన్నికి వెళ్ళలేదు. ఈ మాట హిందువులనే కాదు విశ్వపురాణాల్లో చెప్పాడు తర్వాత భారతంలో చెప్పాడు అదే పురాణం పద్మపురాణంలో చెప్పాడు గరుడ అన్ని పెద్ద దాంట్లో చెప్పారు ఒక్క శివ లింగ పురాణంలో తప్ప ఎందుకంటే అది శివ శిక్యం కదా. అందరికంటే ఆయనే గొప్ప అని చెప్పాలి కదా. అందుకే అందులో మాత్రం వాళ్ళు విజ్ఞానికి వచ్చారు కానీ పాపం కాపాడుదాం అనుకుంటే వీళ్ళు వచ్చి తవ్వి వాళ్ళ ఆవి పారిపోయారు అని చెప్తారు. సరే నవ్వుదాం ఇదే కదా. ఆ ఈ శుభ ప్రాంగా ఇంత ప్రాంగా ఆయనే చేస్తారండి కాసేపు మసాలా ఇస్తాడు వాళ్ళకు అయ్యో బాగుందే మిచ్చటానికి. కొందరికి మసాలా చెప్పలేదు ఆవకాయ కొందరికి కావాలి కొందరికి ఉత్తవబ్బు కావాలి రెండు తల్లే వండుతుంది. తోపు తల్లి పెడుతుంది, ఆవకాయ తల్లి పెడుతుంది. అయ్యో నోరు మండుతుంది, నోరు మంటే ఆవకాయ తల్లిని పెట్టిందంటే వాళ్ళకి నోరు మంటే కావాలి. రెండు సార్లు తిని మంట మంట ఒద్దిగి ఆవకాయ వద్దమ్మ పప్పు వేరు పప్పు వేస్తారు. ఆచరించేటువంటి తామస రాజస కార్యక్రమాలు ఆచరించడం వల్ల. జరిగేటువంటి పరిణామాలు తెలుసు బాబోయ్ మాకు వద్దు అంటే అప్పుడు అందుకే తామసం కానీ రాజస పురాణాలు కానీ చదివి అవన్నీ అర్థవాదాలుగా భావించాలి తప్ప. వాటిని యదార్ధముగా అందులో మహాత్మ్యం దుష్టి పెట్టుకొని తదారాధనపరులైతే సరిపోతారంట. ఎందుకంటే తామసం మళ్ళీ ఏదో ఆ లోకం ఈ లోకం వెళ్లి మళ్ళీ ఎందుకు అవసరపడాలి. అందుకే త్వరం చెప్తున్నాడు నారాయణస్య విశ్వాత్మ నకత్యాధ్వరమీయతుహు ఈ ధర్మ యొక్క యజ్ఞానికి వీళ్ళు వెళ్లలేదు. యెరుసుహు తదాకర్ణ్య విభుహు ప్రాహ తేయీయసి కృతాగతి క్షేమాయ తత్ర సా భూయాత్ న ప్రాయేన బుభూషతామ్.

ఇలా అందరూ వెళ్లి బ్రహ్మకు చెప్పుకున్నారు. అది విన్న బ్రహ్మ మహానుభావుడికి అపరాధం చేస్తే బాగుపడతారు అట్లా అని. చూడండి తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సాభూయాత్ నప్రాయేన శంకరుడు ఎవరో మహా తేజోవంతుడు చూడండి అంత పెద్ద తేజోవంతుని విషయంలో అపకారం చేస్తే తత్ర సాక్షేమాయ నభూయాత్ అది క్షేమాన్ని కలిగించదు. ఇప్పుడు క్షేమాన్ని కలిగించదు. మనం ఏం చేస్తున్నాం? ఎవరి దగ్గర చేస్తున్నాం? అంతటి మహానుభావి విషయంలో అపచారం చేస్తే బాగుపడతారా? నోడు బాగుపడేది. అందుకే క్షేమాయ తత్ర స భూయాత్ న ప్రాయ అందులో బుభూ కథ బతకాలనుకున్న వాళ్ళని. అలాగే తెలుసుకోవాలనుకున్న వాళ్లకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భూసత్తాయాన్ ధాతువు ఉండాలనుకున్నవాడు అంటే ఉండాలంటే అండర్ ధాత్ కదా ఇక్కడ కానీ అక్కడ కానీ. అంటే ఉత్తమ గతి పొందాలన్నా ఇక్కడ బతకాలనుకున్నా ఏం చేయకూడదు? పెద్దలకు అపచారం చేయకూడదు. దీన్ని సాంప్రదాయంలో చెప్పే మాట భాగవతాపచారము ఎప్పుడూ క్షేమాన్ని కలిగిద్ది. ఆయన భగవత్ అన్నాడు కదా మనం చెప్తాం శివం. మహా భాగవతం స్మరామి. శివుడి స్తోత్రం. ఏం చెప్తాం? ఎవరు శివుడు? మహా భాగవతుడు. మొదటి భక్తులండి స్వామికి కాదా? మరి ఇంకా ఇంకా మన వాడు ఇంకా మన వాళ్ళకు వైష్ణవారికి ఇంకా కావాల్సిన వాడు. ఎందుకంటే ఆడ శ్రీవాహిత్ ఇచ్చాడు. కాదు ఎవడు ఇచ్చాడు ఆయనే ఇచ్చాడు శ్రీవాహిత్ అందరికీ ఇచ్చిన ఆయనే మరి. అందువల్ల అలాంటి వాడికి ఎప్పుడు మనం అపచారం చేయకూడదు. భాగవత అపచారం. ఎప్పుడు క్షేమాన్ని కలిగించదు. భగవతపచారం కొంతవరకు ఏమో ఇస్తాదేమో కానీ భాగవతపచారం మాత్రం మేలు కలిగించదని. శేమా తత్ర సా భూయాత్ న ప్రాయేణ బుభూషతాం అథాపి యూయం కుతగిలి విషాహ భవం యే బరిచితః భాగభాజం పరాదుహు.

అందులో మీరు పాల్పొంచుకున్నారు. కుతగిలి విశాల. మీరు కూడా తప్పు చేసిన వాళ్లే. ఏ పరిశిత భాగభాజం పరాదుహు యజ్ఞంలో శంకరునికి హవిస్సు భాగం ఇవ్వకుండా ఇస్తే మీరంతా వీళ్ళు ఎలా తీసుకున్నారయ్యా? ఇదంతా స్ట్రైక్ చేయొద్దు. మా వారు ఈవెన్ మాకు ఇస్తారా? మేము కూడా ముట్టుకోం. మేము ఏం చేస్తాం హంగర్ స్ట్రైక్ ఏదో అంటా కదా. పెన్ డౌన్. అంటే మేము వరల్ రామ్. మేము హౌస్ అనొద్దు. అబ్బా పిలిచారు కదా అని పుడుస్తారా? అని అనుకుంటారు మరి తిన్నాం ఏదో వాడు ఏం చేస్తావ్? అప్పుడే అయ్యో వాడు పిలవలేదా దానికి కూడా మేము కూడా రామంటే బాగుండేది. ఒక ఐక్యమత్యం ఉండొద్దా ప్రొటెక్షన్ అంటాం కదా అది ఉండాలి ఏం మీరు చేయలేదు హాయిగా అవి కబురులు అమ్మ అని వెళ్లి కలిసి తీసుకున్నారు అని పిలిచి నేను చేస్తాను. అందుకే అంటున్నాడు ఏ బరిషితా భాగభాజం పరాదుహు ప్రసాదయధ్వం పరిశుద్ధ చేతస క్షిప్ప ప్రసాదం ప్రగృహీత అంగ్రీ పద్మం వేరే మార్గం ఏం లేదు. ఎవరిని కోపింప చేశారో అతన్ని శాంతింప చేయండి. అదే విరుగుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరికి అపకారం చేసి అపచారం చేసి కోపింప చేశారో అతన్ని ప్రసాదయద్వం. ప్రసన్నుడిని చేసుకోండి అంటే ఏమో అవుతాడో కాదో. ఏ ఇది బోలా శంకర్ ది. క్షిప్ర ప్రసాదం. అది నా టైటిల్ అది. ఎన్ని తప్పులు చేయి స్వామి క్షమించండి నువ్వే దిక్కే అంటే అరా రా అంటాడు. ఉత్తమస్య క్షణం కోపం శాస్త్రం. ఉత్తముడు అంటే ఎవడంటే క్షణకాలమైన కోపం. తప్పు చేసినందుకు కోపం. కోపం తప్పు మీద చేసిన వాళ్ళ మీద కాదు. తోముడంటే తప్పు చేసిన వాడిని కోపించడు. చేసిన తప్పు మీద కోపం. ఆ తప్పు చేశానండి, తెలుసుకున్నాను క్షమించండి అంటే ఆ పోరా అంటాడు. దాన్ని మనస్సులో అలాగే పెట్టుకోడు అందులో శంకరుడు అసలు పెట్టుకోడు. బోలెడు అంటాం కదా క్షిప్ర ప్రసాదము త్వరలోనే అతి తొందరగా ప్రసన్నుడు అవుతాడు. మరి ఏం చేయాలంటే వేరే మార్గం ఏం లేదు ప్రగృహీత అంగ్రీ పద్మం రెండు కాళ్ళు పట్టుకోండి దీని గురించి ఏంటి అందరూ వెళ్లి కాళ్ళు పట్టుకొని ప్రార్థించండి ప్రసన్నుడు అవుతాడు ఈ బాధలన్నీ తరగిపోతాయి ఆశాసాన జీవితం అద్భరస్య లోక తపాలః

కుపితేన యస్మిన్ ఎందుకు చేయాలంటారా? ఇప్పటికైనా మీరు దక్షుడు బతకాలనుకున్నా యజ్ఞం పూర్తి కావాలనుకున్నా. లోక పాలకులు లోకాలన్నీ క్షేమంగా ఉండాలనుకున్నా తమాసుదేవం ప్రియయా విహీనం క్షమాపయత్వం. ఆలోచించండి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్లి బతిలాడితే ప్రసన్నుడు అవుతాం. అయ్యి దక్షుడిని బతికిస్తాడు. యజ్ఞము పూర్తి చేస్తాడు. మీకున్న బాధలు తొలగిస్తాడు. మనం అందరం బాగుంటాం. కానీ ఆయనకు భార్య వస్తుందా? నష్టం ఎవరికి అయింది? ఆయనకు భార్య పోయిందండి. మీరు పోయి ఏ మధ్యలో రావాలి? ప్రధానుడు చేసి ఆవిచాడు. కానీ అతని మనస్సులో ఎంత క్షోభం ఉంటుంది. ఎందుకు ఇంత క్రోపం వచ్చింది? మనం అంతా బాగున్నాం, మీరంతా బాగుంటారు, భార్య పోయింది ఆయనకు. మరి ప్రియురాలు పోయినటువంటి శంకరుడు ఎంత క్షోభలో ఉంటాడు. దాన్ని కూడా నడిపించే రీతిలో వెళ్ళి నువ్వు ప్రసన్నుడు చేస్తే పని అవుతుంది. ఆ సరే అంతే అండి ప్రియయా విహీనం తమాసు దేవం ప్రియయా విహీనం క్షమాపయధ్వం కాబట్టి చేయండి. రెండు రకాలు అనుపడ్డాడు శంకరుడు. ఒకటి ప్రియులాలు పోయింది. రెండోది కృతి విద్ధం దురుక్తైహి. ఏ తప్పు చేయని శంకరుడిని అనవసరంగా దుష్టమైన పాత. చెడు మాటలతోటి తుచ్చారు హృదయంలో. కదు ఇది మర్కటలోచనుడని, భూత పెద్ద పిశాచమని, స్మశానంలో ఉంటాడని, దిగంబరుడని. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. డ్యూటీని ఏమంటాం మనం? ఆయన రుద్రుడండి, ఆయన సంహారకర్త. అతనికి ఆవేశాలే ఉండాలి. కాటి కాపరి పట్టు వస్త్రం కత్తుకొని మెళ్ళో హారాలు వేసి ఒప్పుకుంటానండి. ఆలోచించండి. అది రుద్రిస్తూ ఉండాలి. కాటు కాపరి అలాగే ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ళు బట్టలు లేకున్నా వికారం ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు బట్టలు లేకున్నా వికారం ఉంటుంది. డ్యూటీ ఆయన చేస్తున్నాడు, అలాంటి వాడిని పట్టుకొని హృదయం చిల్లులు పడేలా ఇన్ని మాటలు మాట్లాడతారా?

అతన్నే దూషించారు అతనికే భార్య పోయింది. కోపం రాదు మరి. అందుకే అలాంటి వాడిని మీరు వెళ్లి తప్పకుండా క్షమాపణ కోరండి. నాహం నయజ్ఞః అచ యూయమన్యే ఏ దేహ భాజః మునయస్చ తత్వం విదుక్ ప్రమాణం బలవీర్య యోర్వా ఏ త్యాత్మ తంత్రస్య కౌపాయం విధిచ్చేత్. వాడు చిన్నవాడు కాదయ్యా. ఇది ఏంది ఎవరికి? సాక్షాత్తు శంకరుడికి. అతని బలమెంత? అతని శక్తి ఎంత? అతని తేజత్ ఎంత? అతనికి ఉన్న యోగం ఎంత? దాన్ని నాహం. నా యజ్ఞః న జయూయం నేను కానీ మీరు కానీ యజ్ఞములు కానీ అలాగే యో దేహభాజః మునయస్య ప్రాణులందరూ, మునులందరూ కూడా తత్వమున విధుహు అతని యొక్క అసలు తత్వాన్ని తెలియలేరు. అతని ప్రమాణాన్ని తెలియలేరు. బలవీర్య యోరువా అతని బలమింత అతని పరాకురమింత అని వీళ్లెవ్వరూ తెలియలేరు ఎందుకంటే ఆత్మతంత్రస్య ఎందుకంత గొప్పవాడు అంటే పరమాత్మకు అతి ప్రీతి పాత్రమైనవాడు. ఆత్మ తంత్రుడు. వ్యాఖ్యానం చేసిన ఆత్మ తంత్రుడు అంటే స్వతంత్రుడు అనుకుంటారు. కాదు ఎవరు ఆత్మ? శ్రీమన్నారాయణ పరమాత్మ అతనికి తంత్రుడు. నిరంతరం. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతి పత్తు. అతన్ని తత్ప ఇతరులు ఎవరిని ధ్యానం చేయని వాడు. ఎందుకు మనం చెప్తాడు పద్మ మన స్కాంద పురాణంలోనే ఉమా సంహితం ఉంది. పార్వతీ దేవికి శంకరుడే రామతారకం ఉపదేశం అంతా ఆయనే చెప్పారు. ఎవరు చెప్పారు ప్రవక్త శంకరుడే చెప్పాడు. సకల తత్వం అంతా ఆయనే చెప్తాడు. అందరూ అందరూ వింటూ ఉంటారు. అంటే నిరంతరం పరమాత్మ ధ్యానం తప్ప మరీ ఏమీ చేయని పరమ భక్తాగ్యేశ్వరుని మహానుభావుడిని పట్టుకొని ఇంతగా అవమానిస్తే దేవుడు బాగు చేస్తాడో అన్నాను. అందుకే ఉపాయం దిధిచ్చేత్. ఇలాంటి పని చెడిపోయి మళ్ళీ బాగుపడాలంటే ఉపాయం వాడే చెప్పాలి. అంటే అపాయం కలిగించిన వాడే ఉపాయం కలిగించాలి.

ఇత్త సంప్రదాయంలో అతనే ఉపాయము అతనే ఉపేయము అంటాం కదా కర్మ అదే చెప్తున్నాడు. ఎవడు జరగొట్టాడో వాడినే పట్టుకోవాలి వాడే బాగు చేయాలి మనం ఎవరని దాన్ని బాగు చేయలేము. కౌపాయం విధిచ్చేత్ కయిత్తమాదిస్య సురానజస్తైహి సమన్వితః పితృభిహి సప్రజేశైహి. యౌ ప్రతిజ్ఞాత్ నిలయం పురద్విషః కైలాసం అద్రిప్రవరం ప్రియం ప్రభో ఇలా చెప్పి సురాన్ అజస్తైహి సమన్విత అయ్యా మేము పోదామంటే మాకు మొకాళ్ళు చల్లటం లేదు ఎలా పోవాలి ఇప్పుడు ఇంత చేయికి ఎవరో రానిస్తారో లేదో బాధ కాస్తా మీరు కూడా మా ముందర ఉంటే నువ్వు నన్ను చూసి ఏమన్నాడు కాబట్టి మేము ఎంబడి వస్తామండి అని అందరూ అడిగారు సరే పోండి. అని వారి అజః తైహి సమన్వితః వారందరితో కలిసి తాను కూడా బయలుదేరాడు. పితృభిహి సప్రజేశైహి ప్రజాపతులు, పితృ దేవతలు, మునులు, ఋషులు వీళ్ళందరూ కలిసి స్వధిజ్ఞాత్ సత్యలోకము నుండి బయలుదేరి పురద్విషః కైలాసం. అద్రిప్రవరం సంకరణి యొక్క అద్రిప్రవరం పర్వత శ్రేష్టమైనటువంటి కైలాసానికి అది కూడా ప్రభోహ ప్రియం. ఇక్కడ చాలా ఇష్టం కైలాసం అంటే. అక్కడికి ఈ మహానువాడు వెళ్ళాడు. ఇక్కడ ఈ కైలాస భగవతాన్ని మనకి ఇంచుమించు ఒక 20 శ్లోకాలతో వర్ణిస్తాడు. అన్ని శ్లోకాలు అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి పూలు ఉన్నాయి, ఏమేమి పచ్చలు ఉన్నాయి, ఎన్ని సరస్సులు ఉన్నాయి అవన్నీ మనకు వివరణతో పనిలేదు. ఖర్జూర, ఆమ్ర, సంబ్ర, ప్రియ, ఫలాస, మధుక, ద్రుమ జాతిభిహి అన్యైశ్చ. రాజితం వేణు కీచకైహి కుముదోత్పల కకలార పితాపద అంతా నర్సరీ అన్నమాట. ఎన్ని ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లు కదళీ ఖండ సమృద్ధం అరటి చెట్టు ఉన్నాయి. అలాగే నలినీ పులి నశ్రియం. సరస్తులు ఉన్నాయి, తామరలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి, పరియస్తం నందయా సత్య స్నాన పుణ్య తరోదయా. సతీదేవి స్నానం చేయటం వల్ల. పవిత్రమైన జలము గల నంద అదే అలకనంద అంటాం కదా అలాంటి ఆ నందతోను విలోక్య భూతేశ గిరిం విభుతాః విస్మయం యయు ఇంత గొప్ప.

కైలా గోతాన్ని చూసి జవతులందరూ పరమ ఆశ్చర్యాన్ని పొంది దవిసత్ర రమ్యం రమ్యం అలకాము నామవై పురి ఆ పక్కనే ఉంటుంది అలకాపురి ఉంటుంది కుబేరుడిది ఇద్దరు ఫ్రెండ్స్. పగబారి కట్టుకున్నారు అన్నమాట. మరి దూరం కూడా ఉండలేమని ఇక్కడ ఈయనే ఆ పవినాయకుడు. అవునండి ఈ గుత్య ఎత్తరాట ఆయన భూతేశ అనే పేరు. అలాంటి అలకాపురుని కూడా చూసి వనం సౌగంధికం చాపి అలకాపురులో ఉండే వనం పేరు సౌగంధిక వనం అన్నాం. అక్కడికి కూడా వెళ్లి నందాచ అలకనందాచ సరితౌ భాక్యతఃపురః ఆ పురమునకు బయట రెండు నదిలు ఉన్నాయి. ఒక నది నంద ఇంకో నది అలకనంద. తీర్థ పాద పదాంభోజ రజస అతీవ పావనే ఏంటి కారణం అంటే తీర్థ పాద పదాంభోజ రజస నిరంతరము. పరమాత్మ యొక్క పాద పరాగముతో పరమ పవిత్రమైన నదులు ఈ రెండు. యయోహో సురస్రియః క్షత్తః అవరుత్య స్వధిజ్ఞతః ఒక పదానం అంటే దేవతలందరు కూడా దేవతా స్త్రీలు కూడా తమ లోకాల నుంచి దిగి వచ్చి ఈ నీళ్ళు చల్లగా బాగుంటాయని ఇక్కడే నిరంతరం స్నానం సంధ్యావందన ఆదులన్నీ పూజలు చేసుకుంటారు. అంటే దేవతా స్త్రీలు స్నానాలు చేస్తారు, దేవతలు ఋషులు సంధ్యావందనాలు ఆరాధనలు చేస్తారు. స్త్రీలంటి పుంస సింఛంత్య విగాస్య రతికర్షితా మరికొందరు జంటలు యువతీ యువకులు ప్రీతితోటి ఆ నీళ్ళను ఓ మట్టి చల్లుకుంటూ జయశీలు ఆడుతారు ఆడుకుంటారు జయోస్త జయోస్త స్నాన విభ్రత్త నవ కుంకుమ పింజరం వితృషోపి పిబంత్యంబః పాయయంతః గజా గజీహి అంటే నవ కుంకుమ పింజరం అలాంటి దేవతా స్త్రీలు యువతలు, జంటలు స్నానం చేసినప్పుడు వారి శరీరంలో ఉన్నటువంటి కుంకుమ అంటే కుంకుమ పువ్వు సుగంధం అంటాం కదా ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ నిండి ఆ జలమంతా సుగంధముతో చక్కగా ఉంటాయి. అంత చక్కని సుగంధంగా ఉన్న జలాన్ని దప్పి లేకున్నా, దప్పి కాకున్నా ఏనుగులు వచ్చి తాగిపోతాయి.

దాహ దాహ లేదు కానీ నీళ్లు సమంగా ఉన్నాయి బాగున్నాయి సుగంధంగా ఉన్నాయి కుంకుమ పువ్వు ఉంటాయి జాజీ జాపత్రి సుగంధాలు అంటాం చూడండి ఆ కుంకుమ పువ్వు బాగా ఉస్తాయి ఉమ్మ్ ఉస్తాయి అదే ఇక్కడ అక్కడ వితృషోపి విపన్ చంభ అది వితృషోపి దప్పి లేకున్నా నీళ్లు తాగుతున్నారు. తాగడమే కాదు తాగిస్తున్నారట. పాయయంత్యః గజా గజీహి మగ ఏనుగులు ఆడ ఏనుగులతో నీళ్లు తాగిస్తున్నాయి. అంటే కేవలం దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు. ద్విపాత్తులే కాదు చతుష్పాత్తులు కూడా నదులలో జద తిడలను అంటే అలాంటి వాతావరణం కలిగిందన్నమాట. అంటే ఏమిటి? తత్వగుణం ఎంతగా విజృంభించి ఉందో అక్కడ రజోగుణం కూడా అంతకు రెత్తింపు వ్యాపించి ఉంది రజోగుణం అన్నమాట అది గమనించాలి. యజాహ జజీహి తారహేమ మహారత్న విమానగత సంకులాం యుష్టం పుణ్యజన స్త్రీహి యదాఖం సతతిద్గణం ఎంతోమంది స్త్రీలు విమానులతో బయల్జరిగి అవన్నీ సంచరిస్తుంటే మెరుకుతో ఉన్నటువంటి మబ్బులు సంచరిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. ఇలా ద్రుమైహి కామద్రుగైహి వృక్షాలు తగో వృక్షాలు రక్త కంఠ ఖగానీక స్వర మండిత షట్పదం. పద్మాల మకరందాన్ని ఆస్వాదించేటువంటి తుమ్మెదలు, కలహంస కులప్రేష్ట కరదండ జలాశయం, హంసలు అది యొక్క హంసనాగాలతో వచ్చేటువంటి సరస్సులు, వనకుంజర సంకృష్ట హరిచందన వాయున. అభిపుణ్య జన స్త్రీనాం ముహువు ఉన్మదయన్ మన తుట్టుపకల ఉన్నవారి మనస్సును కూడా కరచ పెడుతూ వైదూర్య కృత సోపానాః వాప్యః ఉత్పలమారిని అక్కడ సరస్సులు ఉన్నాయి వాపి అంటే దిగుడు బావులు. మనం పుష్కరణలు అంటాం చూడండి వాటిని వాపి అంటారు. ఎలా ఉన్నాయి ఆ పుష్కరణలు? ఇయ్యడానికి మెట్లు కావాలి. సిమెంటు ఇటుకే కాదు వైదూర్యకృత సోపానం. వైదూర్య మణులతో అక్కడ వాటికి మెట్లు ఏర్పాటు చేశారు. ఇలా ఉపాస్యమానం. సఖ్యాచ భర్త్ర గుహ్యక రక్షసాం విద్యా తపో యోగ పదం ఆస్తితం తమభీశ్వరం చరంతం విత్వ సూర్దం అలాంటి కైలాసం మీద సనంద రాజ్యైహి మహా సిద్ధైహి శాంతైహి సంశాంత విగ్రహం. అక్కడ సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాజాది మహా శాంత పురుషులు, మహాయోగులు అందరూ సేవిస్తుంటే ఆయన మాత్రం ప్రశాంతంగానే కూర్చున్నాడు.

వచ్చేసింది పంపించాడు అంతే మళ్ళా మళ్ళా ఆవిడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇలాంటి మహానుభావంతో సేవించబడుతున్నాడు ప్రధాన మిత్రుడైనటువంటి ఎవరు ఉపాస్యమానం సఖ్యాచ. ఎవరు మిత్రుడు కుబేరుడు. అలా అంటే కుబేరునితో సేవించబడుతూ ఉన్నటువంటి వాడినే విద్యా తపో యోగ పదం ఆస్తితం తం అధీశ్వరం. అన్ని విద్యకు, తపస్సుకు, యోగమునకు ప్రధానత్వమైనటువంటి ఆ ఈశ్వరుడిని చరంతం విశ్వ సుహృదం వాత్సల్యాతు లోక మంగళం. నిరంతరమైనటువంటి వాత్సల్యంతోటి అన్ని లోకములకు మంగళమును కలిగించేటువంటి విశ్వ సుహృదుడు అంటే విశ్వామిత్రుడు అన్నమాట. ఈయన కాదనుకోండి ఆయన వేరు. ఋషినే విశ్వామిత్రుడు అంటారు. కదా ఈయన ఏమన్నాడు ఈయన విశ్వామిత్రుడు. విశ్వాన్ని అనొద్దు. అది ఒక వానొక్కడికే అనాలి. ఎందుకంటే మిత్రే తెలిసి దేవతయో అనొచ్చు అనుకుంటా తప్పేం లేదు విశ్వాంస అనొచ్చు దేవత విషయంలో చెప్పారు ఇతను మొత్తం జగత్తుకు మిత్రుడు అలాంటి స్వామిని లింగంచ తాపసాభీష్టం భస్మదండ జటాజినం. తపస్సులు ధరించేటువంటి యూనిఫామ్ లో ఉన్నాడు. గుర్తు విభవం ఉండాలి కదా రుష్యులకు ఏంటి అనేది చెప్తున్నాడు. భస్మ దండ జట అజినం. భస్మము, దండము, జటలు ఇంకా చర్మం. ధరించి అంగేన సంధ్యాభ్రరుచ చంద్రలేకాంచ విభ్రతం చంద్రలేఖ ఉంది ఇక్కడ చంద్రలేఖ సంధ్యాభ్రరుచ సంధ్యాకాల మేఘ కాంతితో కూడుకొని ఉన్న చంద్రఖండముతో వేంచేసి ఉన్నటువంటి మహానుభావుడిని ఉపవిష్టం దర్భమయ్యాం వృశ్యాం బ్రహ్మ సనాతనం దర్భాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఈ సనాతనమైనటువంటి బ్రహ్మను నారదాయ ప్రవోచంతం పుచ్ఛతే శృణ్వతాం సతాం. ఏం చేస్తున్నాడు? తత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తున్నాడు. అందరూ వింటున్నారు. ఎందరు వింటున్నా ప్రధాన శ్రోత ఉండాలి. ఫలానా వారికి చెప్తున్నామండి అన్నారు. అక్కడ లక్ష మంది విన్నాయి మాకు తప్పు కాదు. కానీ ఎవరు చెప్తున్నారు ఫలానా వారు చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటాం భాగవతం చెప్తున్నాము ఎక్కడ చెప్తున్నాం అంటాం.

కదా అది అంటే రామనాథ్ గారే అంట వేరే ఎండ్ వచ్చినా అవసరం లేదు అది చెప్తాం శంకరుడు కూడా నారదాయ ప్రవోచనం అంటాడు. కనకాదులు ఉన్నారు. మహర్షులు ఉన్నారు, యోగులు ఉన్నారు. కానీ ఈయన మాత్రం నారదును చెప్తున్నాడు. అంటే అయిన వాళ్ళు చెప్తారండి ఎందులో ఉంది ఏముంది? ఆయన అడిగాడు నారదుడు స్వామి సహస్యం చెప్పండి. అంటే ఋషులు ఏం చేస్తారో ఒక నిమిషం చూస్తారు నువ్వు అడగవయ్యా. అందరం వింటాం సరిపోతుంది కదా అది అలా అని అందుకనే నారదాయ ప్రవోచంతం పుచ్ఛతే శృణ్వతాం సతాం అది చెప్పాడు అడుగుతున్న నారదుడికి చెప్తున్నాడు తక్కిన వాళ్ళని వింటున్నారు. వాడు ఒక్కడే వింటున్నాడు అర్థం కాదు అందరూ వింటారు అడిగేది మాత్రం ఒక్కడే వినేది చాల చూడండి ఎప్పుడు ఎంతటి లౌకికమైన తత్వాన్ని ఎన్ని రహస్యాలు చెప్తాడు వ్యాసుడు దేన్ని వదిలిపెట్టడు మనం కూడా అంటాం ఒకళ్ళే అడుగుతారు కొంతమంది వింటారు ఒకరు పని చేస్తారు లక్ష మంది ఫలితాన్ని పొందుతారు అందుకే నారదాయ ప్రవోచ్యంతం పృచ్యతే శృణ్వతాం తతాం కృత్వో దక్షిణే సవ్యం పాదపద్మం జా జానుని. ఊరవు దక్షిణే కుడి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకొని ఉన్నారు. దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బాహుం ప్రకోష్టే. సుమా అక్షమాలాం ఆసీనం తర్క ముద్రయా ఆసీనం తర్క ముద్ర అంటే దాన్నే మనం ధ్యాన ముద్ర అంటాం. దీన్ని ఈ తర్క ముద్ర. ఇలాంటి ముద్రతో కూర్చున్నటువంటి వాడు. తర్క ముద్రయా తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం యుపాశ్రితం గిరిచం యోగ కక్షాము మహానుభావుడు పూర్తిగా యోగ మార్గంలో ఉన్నటువంటి వాడు. పరబ్రహ్మానందాన్ని పొందటానికి సమాధిలో ఉన్నటువంటి మహానుభావుడు సలోకపాలాహ మునయః మనునామాద్యం మనుం ప్రాంజదయ ప్రణేము. మునులు లోకపాలులు. అందరూ కూడా ఆద్యం మనం వినే మయుర్మ ఆయనే కదా మరి ఆలోచించండి. బ్రహ్మకు పుట్టిన మొదటివాడు వీరే కదా. అంతే కాదు తండ్రి ఆజ్ఞను స్వీకరించాలి అన్న మొదటివాడు వీరే కదా. సంపద ఏముంది మరి ఆద్యం మనం ప్రాంజలయః ప్రణేముహు.

తతు ఉపరధ్యాగత మహత్మయోనిం సురాసురైహి సురాసురేషైహి అభివంధితాంగ్రిహి ఉత్సాయ చక్రే శిరసా అభివందనం అర్హత్తమః కశ్చయశైవ విష్ణుహు. ఉన్నాడు మహానుభావుడు ఇలా అందరూ నమస్కారం చేస్తే గారు చూశాడు చూస్తే నాన్నగారు వచ్చాడు. బ్రహ్మ వచ్చాడండి అలాంటి మహానుభావుడిని సురాసురేషైహి అభివందితాందిహి ఇతను. దేవధనరావుతో నమస్కారం చేయబడ్డవాడయిన తనకు కారణమైనటువంటి బ్రహ్మను చూచి ఉత్తాయ తమ్మడి లేచి నిలబడి క్షత్రియ శిరసాభివందనం. వేసి తలవంచి నమస్కారం చేసి అర్హత్తమః కస్య యధైవ విష్ణుః తథా అపరే సిద్ధ గణాః మహర్షిభి ఏవై సమంతాత్ అనునీలలోచితం నమస్కృతాః తనే కాదు అతని వెంట వచ్చిన ఉన్నవారు, వింటున్నవారు, వెంట వచ్చినవారు, అతన్ని ఆశ్రయించి ఉన్నవారు అందరూ ఒక్కసారి లేచి బ్రహ్మకు మరి అది కదా అందువల్ల అతనికి అందరూ నమస్కారం చేశారు. నమస్కృత ప్రాహ శశాంక శేఖరం కృత ప్రణామం ప్రహసన్నివ ఆత్మపూహు. అలా నమస్కారం చేసి ఉన్నటువంటి ఆ చంద్రశేఖరుని కొంచెం చిరునవ్వు నవ్వుతూ ప్రాహా మరి ఆయన చెప్పాలి వీళ్ళు వాడే చెప్పలేరు వాళ్ళు చెప్తే గుడ్లు నూలుతారు. తండ్రి అయితే ఏదో ఉంటాడు కదా. అందువల్ల బ్రహ్మ వారితో మాట్లాడుతున్నాడు. బహుశా ఈ సంభాషణ మనం రేపు అనుసంధానం చేద్దాం. ఉమ్ స్తోత్రం కాదు స్తోత్రం లాంటిది. స్తోత్రం అనుకోవచ్చు. తండ్రి కదా. తండ్రి చెప్పిన అవకాశం స్తోత్రం చేయడానికి లేదు కదా. సరే తత్వాన్ని వివరించాలి మనం స్తోత్రం అనుకోవచ్చు. తమ్ము ఏ స్తోత్రం చేయాలి. స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యత్ శుభమస్తు నిత్యం.

లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః కథ ఉన్నప్పుడు వేగంగా వెళ్ళొచ్చు. మళ్ళీ చెట్లు బుట్టలు ఎందుకు కొడుతున్నావ్?

Opening invocation: 'Guru paramparami yo nityam archita padambujayam parut-bhavyamoha tat-svati tarani krunayamene asmadu guroh bhagavatos-ti dayaika sindhoh ramanujasa...' - homage to the guru lineage with Ramanuja as the ocean of compassion. The discourse continues the Daksha-yajna episode.

Opening: 'Tam sarvabhuta hridayam munimaanatos-mi, Sri Sukha-Brahmanhe namah, Kanyabharani sanjatam va dhula-kulabhushanam, Sri Rangariya guru putram Sharagopam aham bhaje...' - After the invocations, the discourse resumes with Sati's entry into yogic fire (yoga-agni) and the consequences for Daksha's yajna.

If speech activity (vak-vyapara) is going on - yoga cannot happen. Why? In yoga - the main thing is breath-control. The breath must be conquered. That means - where should all one's attention be? On the breath. Speech dissipates the inner energy needed for yoga - silence (mauna) is not merely a discipline but the prerequisite for inner yoga.

The prana and apana (downward and upward breaths) - combined with the udana vayu (upward-moving vital air). That means - bringing the vayu to the navel - 'bhudaana muttapya cha nabhi-chakra...' - the prana reaches the navel center. The pranayama technique being described involves the unification of the five vayus at specific energy centers.

If offense happens to the mahat (great soul) - look on silently. No - 'manasivini' means 'manasivini dharmagra ha' - the explanation is: manasivini means one who has grasped (agraha) dharma in the mind (manas). A dharma-grasper cannot remain silent when great ones are insulted - she must respond. This is Sati's character: dharma-driven.

'Achcha param.' 'Oh, I'll be burned? What are they doing now? - to put on name-garlands - I'll first take a bath and come' - applying bhasma (sacred ash) - this refers to the ritual preparations before performing yoga. Sati's preparation for her final yoga involved ritual purification - showing that even her self-offering was done properly.

Why are both vayu and agni present? - Fire and wind - if both are not in the body - more than one or two days the body cannot survive without them. The body is maintained by the five vayus and the digestive fire (jatharagni). Understanding these inner forces is essential to the yoga being practiced.

But - 'I cannot travel that far to Bhagavan - therefore this (practice) will be useful' - they thought. But the mistake in studying - where? 'Beginning from Himalaya...' - The discourse critiques a superficial approach to spiritual practice: one who seeks convenience in yoga rather than the genuine path will miss the real destination.

And the condition of the body and atma for everyone - if it is said to be disgusting and repulsive - look at this - 'prajapates yasya charaacharams prajaa...' - this action that Daksha is engaged in - the Prajapati who was supposed to protect all moving and unmoving creation - is now the cause of cosmic disruption.

Born of his (Daksha's) time (vara - week/generation). One who was a protector (prajapati) of even those with no relation to him - while his own daughter is giving up her life before his eyes - he did nothing. This is the supreme irony of Daksha: he protected all beings in his role but could not protect his own daughter from his ego.

'Prajapati kaDa - have they died? - Those who are of truth - who are they - why did they die?' - Because if you hate those who give jnana - what else will you get except ignorance? Daksha's hatred of Shiva (the antaryami who gives jnana) resulted in the destruction of his own yajna - the ultimate cosmic irony.

Are they not the aspects (amshas) of Paramatma? He (Shiva) takes up the tamo-guna and becomes Shankara. He takes up the rajo-guna and creates as Brahma. Everything is His alone - the three Trimurtis are aspects of the one Paramatma. The discourse clarifies that Daksha's insult to Shiva was an insult to Paramatma Himself.

There is a mantra for us. With this mantra we offer havis (oblation). When offered - all of those (enemies) will be driven away. If they don't go away - from the yajna, men rise up (purusha udhhava) - 'rishis arise from the yajna fire.' The account of Virabhadra and the Shiva-ganas arising from the yajna fire to destroy Daksha's yajna.

The mantra that kills those who melt water - the yajna-mantra. With the Yajus-mantra - 'dakshinaagnau juhava' - 'we have three fires, I told you - Garhapatya...' - the three sacred fires (garhapatya, ahavaniya, dakshinagni) are named. The yajna procedure that invoked Virabhadra from the fire used these specific sacred fires.

He (Brahma) protected temporarily. Not completely - only temporarily. Then - 'bhavah bhavanyaanidhanam prajapateh asata...' - Shiva (bhavah) - 'bhavani's father-in-law (Prajapati Daksha) has died (nidhana)...' - this must be told to Bhavani (Parvati) - who has not yet been born again. The news of the yajna's destruction must reach Shiva.

All these were supposed to happen (at the proper time). Its name is 'kapardamu.' That means - 'the one who gives the bliss of Brahma' - kapardamu means that. 'Kaha' means Brahma, 'Brahma's...' - Shiva who wears his matted locks (kaparda) is the one who bestows the bliss of self-knowledge to those who approach him with true devotion.

All these were in the one person - Virabhadra - this one verse describes him. Potana's composition (referring to Telugu Bhagavatam by Potana) - to keep him today - 'sisa bhayam' - a great 'sisa bhayam' (powerful fear in the sisa/head verse). 'Sisa...' - Potana's description of Virabhadra's form in the sisa (specific Telugu verse-meter) is famously terrifying.

'Into my amsha (part/manifestation) - You placed him (Rudra).' Therefore - 'Your name is Rudra' - He Himself named him. 'You are truly a terrible one.' Terrible indeed. Therefore - 'Rudra - bhuta amshaka...' - Rudra as the manifestation of the 'rudra' (weeping/fearsome) aspect of Paramatma who destroys when dharma is violated.

'No one can bear my strength.' Who said that? Virabhadra (brave devotee). 'The strength is his own.' He (Shiva) gave it of course. What should be said about this side - that naturally Shankara's devotees - because they are sustained by Shiva's own power - their strength is the Lord's strength flowing through the devotee.

'What is it - are all present without feet - that kalu-kadiya - idiya - what might it be?' - while wearing such jingling ornaments and going, the noise... - The description of Virabhadra's army marching with the jingling of ornaments and weapons - the cosmic army of Shiva making a tremendous sound as it approaches Daksha's yajna.

'Prasuti mishraha striyah udvigna-chittah' - in this, who is Lakshmi's wife's name - do you remember - it's Prasuti, isn't it? 'Prasuti - with troubled minds (udvigna-chitta)...' - Prasuti (Daksha's wife, mother of Sati) and the other women at the yajna watching in horror as Virabhadra's forces destroy the sacred gathering.

Rajesh places a veda - with the trident in his hand - he spears the eight directional elephants (ashta-dik-gajas). 'There is a sura (deva) here - for it he says...' - Virabhadra's immense power is demonstrated: with a single trident he can impale all eight cosmic elephants that hold up the eight directions of the universe.

'Balavaha - in heaven, on earth, in space - in all places - everywhere - many upa-taatas (calamities) - earthquakes, phenomena of the eyes, etc. - similarly...' - as Virabhadra's forces spread, natural disasters occur throughout the cosmos. The destruction of a great yajna performed wrongly sends shockwaves through all three worlds.

Yes? Otherwise - what to do? Must face (the situation). Must fight (the battle), must struggle. 'Such ones - nanayusaih vaamankaih udayusaih' - 'those who came...' - the devas and their armies attempted to resist Virabhadra's forces - some with small weapons and some with raised weapons. They could not succeed.

'Strike and sit down' - they thought. 'If you sit on the sura (soma-drink storage) - they crawl on top of it.' What do they do? 'Therefore - makaro parananaih pariyad-ru ba...' - The description continues of the battle at Daksha's yajna as the divine forces of Shiva overwhelm all opposition.

Without (Shiva's name on oneself) - he was taking His name and bringing it, wasn't it? In the same way - here too - look - who came. And those who came - with those stones... - the reference to how even inadvertently taking Shiva's name (as in Ajamila's story) grants protection - now applied to those at the yajna.

Making a signal with his eyes - if someone smiled at him (Virabhadra) - he pulled out their eyes. 'Patitascha rushabhavi ujjaharastu sadastvasadastah akshanaya shapa-ntam anu...' - 'Having fallen - in great fury - he pulled out (the eyes).' - Virabhadra was relentless - even a smile in his direction was treated as a further insult.

'That vipu-jaari (loosener) - now no one should go anywhere - what happens if they go? - this is chirukkuu - you lower - don't let anyone come, don't let anyone go' - Virabhadra's forces surrounded the yajna site completely - no escape was possible. The total containment of the cosmic destruction is described.

'Whatever weapon you use - he won't die.' When this was done - 'shastrahi astraanvitaih evam anirbhinnatvacham' - 'even with weapons, with astras (divine missiles) - all of them - unable to pierce his skin - shastra and astra combined could not harm him.' Virabhadra was invincible - no weapon could touch him.

Only one person getting benefit - that is not the ancient tradition (prachina-sampradaya). 100 people must get good (benefit). 'He gets moksha - only he gets moksha.' That is the wrong policy (vidhana). The tradition of the great acharyas was always: individual liberation and the liberation of many others - moksha must be shared.

Having become frightened - 'svayambhuve namaskritya karpune-tan-niveh' - 'Which direction, which support?' 'Who is the great support now?' - Brahma (Chaturmukha Brahma) - all the devatas and Brahma went to Vishnu to seek help. When Daksha's yajna was being destroyed, only Vishnu could intervene to restore order.

'Those who fall into that hell - and similarly if a Shiva-bhakta insults Vishnu - they are the same - aren't they the same (both wrong) - isn't that tamo-guna? - whether he or they - it is the same.' The Bhagavatam's balanced teaching: Vaishnava-aparadha and Shaiva-aparadha are both equally wrong and spiritually destructive.

Thus - all went and told Brahma. Hearing that - the great soul (Brahma) said - 'If you commit offense against a great one - can you prosper? Look here - tejee...' - Brahma's response to the news of Daksha's yajna's destruction: it was inevitable - when great souls are offended, the cosmic order itself acts to correct the imbalance.

'You participated in it (the offense). Kutagili vishala - you are also wrong. Those who were present and did not receive Shankara's share - yajnasya shankara-hata bhagabhajam paraaduh - in the yajna - to those who kept Shankara's share away (from him)...' - Brahma tells all the devatas who attended Daksha's yajna that they too share in the offense.

'Kupitena yasmin - why should they do it (repair it)? - If even now - you want Daksha to live - you want the yajna to be completed. The loka-palakas (protectors of the worlds) - all the lokas...' - Brahma explains that if they want restoration, they must approach Shiva, as only he can reverse what his anger has set in motion.

'You insulted him (Shiva) - and his wife (Sati) died because of it.' 'How could anger not arise?' Therefore - go to him and seek forgiveness without fail. 'Naham naya...' - Brahma says: this is not something I can fix. 'I cannot mediate here - you yourselves must go and seek forgiveness.' This is the humility of even Brahma before the gravity of the offense.

'Itta sampradayam - He is both the upaya (means) and the upeya (goal) - we say karma.' That is what it is saying. Who disturbed it - must catch the same one - He alone can fix it. 'Upaya and upeya' - the Srivaishnava teaching that the Lord is both the path to the goal and the goal itself - here applied: Shiva is the means to restore what Shiva's anger destroyed.

'Seeing Kailasa's cave - all the jivas were filled with supreme wonder - davisat-ramyam ramyam - Alakanama-vai puri - right next to it is Alaka-puri (Kubera's city)...' - The description of Kailasa's natural beauty - the divine mountain that Virabhadra and Shiva's forces returned to after the destruction of Daksha's yajna.

No thirst - no burning - but water everywhere, good, fragrant - with saffron flowers (kumkuma-pushpa), jasmine (jaji), nutmeg (japatri) - fragrances everywhere - look - the sacred waters of Kailasa's environment are described as being naturally fragrant and healing, unlike ordinary earthly water.

It came - he sent it back - that's all. Again and again she is being remembered. Such a great one (Shiva) is being served - his chief friend (pradhana-mitrudu - Nandi) - Nandi, who is Shiva's foremost attendant, is described as the one who never forgets Sati and continues to serve Shiva with complete devotion.

Yes, that - 'Ramanath garu' - they say. 'No need for another end to come' - that is what we say. Shankara too - 'Naradaaya pravochanam' - he says. Even with gold and precious things present - (Shiva teaches through Narada). The tradition of Shiva teaching through Narada - sharing the highest truths through his beloved disciple.

'Tatu uparadhyagata mahatmayo nim suraasurasaih suraasureshyaih abhivandhi-tangrih utsaaya chakre shirasa abhivandanam arhattamah kashyayaishyaiva vishnuh...' - 'having been approached by that great one - bowed to by both suras and asuras - Vishnu rose and bowed his head in greeting - He who is most worthy of being honored is Vishnu.'

Closing: 'Loka samastaah sukhino bhavantu, asmadu gurubhyo namah.' 'When there is a story - one can proceed quickly. Why are you again beating trees and bushes?' - The Swami comments that narrative portions of the Bhagavatam move more swiftly than the philosophical sections - but both are equally essential for the complete teaching.