ప్రహ్లాదుని జన్మ: నారదుని గర్భంలో బోధ

Prahlada's Birth: Narada's Teaching in the Womb

bhagavatam Kandadai Ramanujacharya

ప్రహ్లాదుని అద్భుత జన్మ వివరించబడింది - హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా ఇంద్రుడు భార్యను తీసుకెళ్ళాడు కానీ నారదుడు రక్షించాడు. నారదుని వద్ద ఉన్న సమయంలో గర్భంలోని ప్రహ్లాదుడు నేరుగా భగవత్ బోధలు పొందాడు. బ్రహ్మ విష్ణు శివులు ఆ రూపాల్లో మోక్షం ఇవ్వలేరు - నారాయణుని వద్ద మాత్రమే మోక్షం కోరాలని స్పష్టపరచబడింది. సర్వ పురాణాలలో భాగవతం శ్రేష్ఠమని నిర్ణయించబడింది.

Prahlada's miraculous birth is narrated - while Hiranyakashipu was in intense tapas, his wife was taken by Indra but rescued by Narada. During her stay with Narada, the unborn Prahlada received direct teachings on Bhagavan. The session clarifies that Brahma, Vishnu, and Shiva in those forms are not givers of moksha - moksha must be sought from Narayana alone. The teaching that the Bhagavatam's priority is established: among all puranas, the Bhagavatam exists as the supreme.

← Prev Next →
Prahlada's Birth: Narada's Teaching in the Womb Kandadai Ramanujacharya bhagavatam

మాతా పితా యువతయ సమయా విభూతిహి సర్వం యుదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్వ కులపతేను కులాభిరామం శ్రీమత్పదంతి యుగళం ప్రణమామి మూర్ధ్ర భూతం సరస్య మహదాత్వయ వర్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగ్రిదేరు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్వరాం కుజమునిన్ ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చరణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతసీ పుష్ప సంకాశ్యంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సెయ్యుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్కుండలహరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంధ సంయుక్తం చారుహాసం సుశోహితం పరిహి సించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కిరి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేశం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాశ్చర్యమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేన్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాతం వశిష్టనస్తారం శక్తే పౌత్రమజన్మకం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మతేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదో భూత హృదయం మునివానసోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజ్ఞాతం వాసూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం శధగోపమహం భజే అస్మభి గురుభ్యో నమః

శాఖలు రామాయణము భాగవతం విష్ణు పురాణం అన్నారు కానీ భాగవతం ఎందుకు చెప్పడం ఉంది? భాగవతం ఉంది. భాగవతం ఉంది. ఉన్నది కాదు వీళ్ళు చెప్పలేదని ఉంది. అచ్చా అచ్చా. విష్ణుపురాణం భాగవతం లేకుంటే కాదు. మొదలు చెప్పేది వేదం వేదానికి ఆగానే విష్ణుపురాణం తీసుకుంటారు. తర్వాత భాగవతం, తర్వాత రామాయణం. తర్వాత సురదశతకం విష్ణు శాస్త్రనామం, భగవద్గీత, తర్వాత దివ్య ప్రబంధం. మొత్తం తొమ్మిది ఉంటాయి. తొమ్మిది తప్పవు. ఎక్కువ పెట్టుకుంటే విశేషం. అదే నిన్న మిగతా సాంప్రత శాస్త్రం ఏంటంటే ఆరు పురాణాలు చెప్పాలి. వైష్ణవమైన ఆరు పురాణాలు ఆరు పెట్టుకోవాలి. విష్ణు ధర్మం విష్ణు పురాణం తర్వాత దాంట్లో బ్రహ్మ వైవర్తం పద్మ పురాణం మనకి ప్రధానం అన్నమాట. అలాగే ఇదేంటి ఆ మత్స్య కాదు మత్స్య దాంట్లోకి వస్తుంది. గరుడ కానీ మత్స్య కానీ మద్వయం భద్వయం జీవ భ్రత్రయ బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం వస్తుంది. బ్రహ్మ వైవర్తం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, భాగవతం. ఇంకొకటి ఏదో ఉంది. భవిష్య పురాణం. ఈ ఆరు తప్పకుండా ఉంటాయి. కొందరు అగ్ని పురాణం పెడతారు చెప్తారు. ఇంక మళ్ళీ అగ్ని పురాణం అగ్ని, మత్స్య, గరుడ ఇవన్నీ రాయడానికి వచ్చేస్తాయి. శివ లింగ ఇవేమో తామసానికి వచ్చేస్తాయి లింగ పురాణం. వాయు పురాణం. వామన పురాణం ఉత్తర భాగం అంతా శివుడి ప్రభావమే. మచ్చ పురాణం అంటే శివ శివుడి వైభవమే దాని గురించి. ఇది కొద్దిగా పేరు మార్పు అన్నివే చెప్తారు లక్షణాలు. భారతంలో మనసాయి పురాణంలో శివ శివ శాస్త్రనామం ఉంది. వ్యాఖ్యానం చేస్తున్నాం. పేరు ఆ పేరు చూస్తా ఉన్నావు అది. అందులో బలి బంధన అని పేరు ఆయనకు. బజ్జె కొట్టి బంధించిన వాడు ఎవడు? ఇదే పేరు అటు ఇస్తాడు వీళ్ళు. శ్రీ సహితః అంటాడు పక్కన. ఒకటే శ్రీ అంటే మనకు వేద శృతి విద్య. రుచు యజుటి సామాన్య తాధి శ్రీ హముతాసత తయా సహితః అంటాడు. దిగ మారుస్తాడు. ఇవి తప్పిల్లు రావు అదే ఇవి ఇవే అది వాళ్ళ ప్రవృత్తికి సంబంధించినటువంటి ఏదో కొన్ని బానాసుర కరచ్చేత్త ఇది ఇలాంటివి అంటే ఆయన తీసుకోవచ్చు బానాసుర భరం ఇచ్చిన వాడు బానాసురుడు కొన్ని ఆ రూపంలో ఉండి చేసింది ఆయనకు ప్రత్యేకం.

తక్కినేని కామని విష్ణువు గాని, ఈ శివుడు గాని, బ్రహ్మ గాని ముగ్గురు గాని. ఇటుపడి మోక్ష ప్రదాత ఆ రూపంలో కాదు కాబట్టి మనం ప్రార్థించం. మోక్షం కంటే వేరే దాన్ని మనం కోరకూడదు. కాబట్టి మోక్షం కంటే వేరే ఇచ్చేవాడిని కొలవవు. వీడికి ద్వేషం కాదు. శివుడిని ద్వేషించేవాడిని చెప్పలేదు. ఆ శివరూపంగా ఎందుకు ప్రార్థించొద్దు అంటే. వాడు మోర్షం ఇచ్చేవాడు కాదు. అతన్ని ప్రార్థిస్తే వేరే ఇంకేం వస్తాయి? మరి శివుడి రూపం మీద పెట్టుకొని విష్ణు రూపంగా ధ్యానిస్తే మరి ఈ తలకిందులు ఎందుకు ఆయనే ప్రార్థించరాదు. మోర్షం అడుగుతున్నావు కదా. మొదట మొదట దాత ఆయన కూడా అంటే విశ్వ రూపంలో కావాలి ఆ రూపాన్ని కొలిచి ఆ రూపంగా భావించి వెళ్ళడానికి డైరెక్ట్ గా కొలవరాదు స్వామి అందువల్ల ఆయన యొక్క భావం అది స్వామి. ఏ మూడు రూపాయలకు మూడు రూపాయలు ఇచ్చాడు నీకు ఏ గుణం కావాలో స్వామి ప్రార్థించు. అందువల్ల. అది రాస్తున్నాను రాస్తున్నాను కుదరనాయక గారు అదే అన్నారు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ మన జీవితంలో నీళ్ల కన్య రాఖ్య రాఖ్య అంతే. మన నా సినిమాలో రాస్తున్నాం తత్తే అవుతుందని. ఆ నాకు తెలుసని మీ తో వచ్చి నాకు తెలుసు మీరు ద్వేషించా. ద్వేషం ఎవరికీ పనికిరాదు ద్వేషం మనకు మోషం ఇచ్చి వాడుతారు దూరంగా పోతున్నాం. వెళ్ళాం రామేశ్వరం వెళ్ళాం, జంబుకేశ్వరం వెళ్ళాం. అదేంటి మన ఇంకోటి ప్రసిద్ధ కాలహస్తి వెళ్ళాం. సుభక్షేత్రాలు వెళ్ళాం. ఆ కేదార్నాథ్ వెళ్ళాం. ఉమ్. చాలామంది కేదార్నాథ్ వెళ్ళారు. అవును. చాలా కష్టం బలి మాది కూడా చాలా కష్టం. అవునా? అది ఇంక గుర్రాలు అవి గుర్రాలు కూడా కాదు. గుర్రాలు లాంటివి చాలా ఉంది. దాని వల్ల అది గుర్రాల మీద భయం. చాలా ఉంది నేను ఆత పడే కానీ సరవ సరవ పడతా నా అమ్మ వచ్చి ఉన్న సరవ సరవ పడతా. నాకు పెద్ద మొల కొద్దిగా మొల కొంచెం భయం లాగా అయింది అవి ఇట్లా ఊగుతుంటాయి. ఇలా పోతుంటాయి అందులో ఆ చాలా రోడ్డు చాలా చిన్నది. చిన్నగా ఉంది. కొంచెం చోటనేమో రేరింగ్ ఉంది కొంచెం రేరింగ్ కూడా లేదు. అయితే వాటికి వెళ్లి ప్రాక్టీస్ అది కళ్ళు మూసుకున్నా ఆ హద్దు దాటావు. పరిగెత్తినా పోయినా అట్టే ఎక్కాం ఇలా. నాకు ఇబ్బంది ఏం కాదు కానీ ఆడవాళ్ళకు కొందరికి ఇబ్బంది పడింది. పోయి అప్పుడు కాదు విడిపోయింది. ఈ డైరెక్ట్ లో ఉంటుంది. ఇలా అంటాం. ఆ ఈ డైరెక్ట్ లో ఉన్నప్పుడు అది వెనక్కి ముందరికి వస్తుంటుంది.

దొరపాటు రాయితే ఇది ఇంకా ముందర తూరి ఉందనుకో మనం ముందర పడతాం. అలాగే ఆయన పడ్డాడు మా ఎంబడు వచ్చిన ఆయన ఎవరు సూర్వణ్యం తెలుగు యూనివర్సిటీ ఆయన. సిహెచ్ సూర్వణ్యం గడ్డం చూశారు కదా ఆయన మా ఎంబడు వచ్చాడు కానీ ఇద్దరు సంపత్తులు వాళ్ళిద్దరు కూర్చుంటే ఏమా రకం వాళ్ళు అనుకోవాలి పార్వతీ పరమేశ్వరులే వాళ్ళిద్దరు నిజంగా మనుషులు ఇద్దరు బాగుంటారు అట్లా ఉంటారు. అంత ఆయనకి అంత ఎప్పుడు మందస్మితం అవును అంత హాయిగా ఉంటాడు. అలా వస్తే అప్పుడు ఆయన కొట్టాడు గుర్రం పక్కనుంచి గుర్రం దీన్ని రాసుకుంటూ పోతుంది ఒక్కొక్కసారి. ఇంకా మేము ఎప్పుడు తక్కువ రక్ష భాగ తక్కువ ఉంది. అందుకే మాకు ₹400లో తీసుకొని తీసుకొని వచ్చాడు. ఆ సీజన్ లో 900 అంట 900 1100 అంట అంటున్నారు ఆ అనుభవం. ఓన్లీ 400 ఏ. అయితే వాళ్ళు ఏం చేయాలంటే మేమిద్దరం కొంచెం ఆకారం ఉంది కదా. వాడు చమత్కారంగా అంటే ఆశ్రయం అవ్వలేదు పాపం. మేము ఇట్లా ఉన్నామా మీరు మీరు కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నారు సార్ ఓ 200 ఎక్కువ ఇవ్వండి అన్నారు. అలాగేనా అయ్యా? నువ్వు వాళ్ళిద్దరు చూసినావా వాళ్ళు మా అన్నయ్య వదినే. వాళ్ళు ఎట్లా ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు. ఆ రెండు రోజులు తగ్గించింది కదా తక్కువ. మరి చూసి మరి అడుగు అంటే రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు మరి సడన్ గా తక్కువ దారు కదా. నమస్తే బార అని వెళ్ళిపోయి ఏదో లాగుదామని ఉద్దేశం. ఏదో అని వెళ్ళా. కానీ అది మళ్ళీ ఒళ్ళు నొప్పి నొప్పి ఇవన్నీ ఏమైనా వస్తాయా? నొప్పి లేదు ఇట్లా ఊగుతుంది కదా ఊగుతుంది ఏం లేదు నొప్పి లేదు. పిల్లలు కదా రెండు మూడు సార్లు కళ్ళు తిరిగినట్టు అయింది. ఆ ఇట్లా డౌన్ అయిపోతున్నప్పుడు ఇక ఆ కళ్యాణ్ పడుకోడానికి అసలు ముందు వంగే ఉన్నాడు కొద్దిగా. బెండయ్య ఉండని చెప్పాడు వాడు. అలా కూర్చున్నాడు. ఎవరు ఉంటారు మనం ఒక్కడే ఉంటాం. ముందర వాడు ఉంటాడు బండి గురమ్మడు కూడా పోతుంటాడు. గురమ్మలో ఒక మనిషి ఉంటాడు. వాళ్ళకి అలవాటు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్ పక్క రెండు పక్క అంకోలా అంటారు కాళ్ళు పెట్టుకునేది అందులో కాళ్ళు పెట్టేస్తారు వాళ్ళు. రెమిన్ చేసి దానిలో కాళ్ళు పెట్టేస్తాడు అంటే ఇట్లా ఉంటాయి కాళ్ళు దానికి చిన్న చైన్ లాగా ఉంటుంది దాన్ని కట్టేస్తాడు మీరు మీరు పడ్డా ఆ కాళ్ళు దాంట్లోనే ఉంటాయి ఓహో కుదర నుంచి మీరు వేరు కాదు ఆ ఆ సేఫ్టీ ఉంది నాకు అర్థమైంది ఆ ప్రమాదం ఒకచోట వర్షం పడి రోడ్డు కట్ అయింది. ఓహో. అప్పటి రోజు అసలు రోడ్డు చిన్నది. కట్ అయ్యి అన్ని గుండ్లు ఆ నీళ్ళు ఆ గుండ్ల మధ్యన కాళ్ళు పెట్టి అమాంతం పోవాలి. వాడికి అలవాటు కదా మనకేం మనకేం అలవాటు. అరే జాగ్రత్తలు అంటే. ఆరామ్ సే బేటియే సాప్ ఆరామ్ సే బేటియే ఆరామ్ అంటుంటే వీళ్ళకేమో ఒళ్ళు మోడుతుంది ఏం ఆరామ్ లేదు ఈ గురువు అంటే ఆరామ్ లేదు అమ్మాయికి ఒకటే ఆరామ్ అంటే ఆరామ్ అంటుంది ఏదైనా ఆరామ్ ఇది ఆరామా హరామా అన్నది అది గోపం వచ్చి

అది అక్కడ కూడా పోయినాం కానీ చూడవలసిందే. కైలాసం కైలాసం జ్ఞాపకం చేస్తుంది. అవునా? కింది నుంచి పైకి చూస్తే మొత్తం మంచు కట్టి శిఖరాలని కైలాసం శిఖరాలే. ఇది స్వీట్ ఆ వేయి ఇంకా హైట్ ఎక్కువ కాదు అది నేను చాలా ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ అయితే నార్త్ లో స్విచ్ లేదు ఆక్యానం లేదు మనకి ఫస్ట్ అదే ప్రతివాడు పోయి నింగం ముట్టుకుంటాడు ఇంక దానికి ఏముంది ఆగమన శాస్త్రం ప్రకారం అస్పృశ్య స్పర్ధ అయినాక దైవత్వం ఎక్కడ ఉంది? శక్తి లేదు పోయింది పవర్లెస్ అన్నమాట. అదే ఆగమం అక్కడ ఈ ఆ మాట చెప్తేనే వీళ్ళు విభజ్ సంతోషించారు. వైశాల సాగమం కానీ పాంజలాత్రాగమం కానీ ఏ యాగమం అయినా. లక్ష మంది, కోటి మంది ఒకచోట చేరి పరమాత్మను ధ్యానించడానికి ఏర్పడ్డాయి ఆలయాలు. ఇంతమంది కోరికరం తీర్చితే గల శక్తి అర్షామూర్తిలో ఉండాలంటే దానికి కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలే ఆగమాలం. అవసరాలు ఆలయాలు, నియమాలు ఆలయాలు. అది ఉండబట్టి అసలు లోపల ఇది ఈ మాట నచ్చింది కాదు. పెద్ద శాస్త్రం దాకా పోకుండా అదే సమాజ అవసరాలేమో ఆలయాలు. అవసరాలను తీర్చే నియమాలు ఆలయాలు. జీవికాలు కూడా ఇలాగే చెప్పమంటారు. ఊరికే మీరు పాండిత్యం చెప్పొద్దు ఎందుకంటే వాడికి ఎలాగో వీలు లేక వాడు వెళ్ళిపోతాడు. మరి ఎంత సంతోషించారు చెప్పారో లేదో మరి అక్కడ బసుమతి బాస్కుడు ఉంటారు. ఆ అందుకనే ఇప్పుడు మిమ్మల్నే సజెస్ట్ ఇప్పుడు దీని నుండి లోక లోకం పెట్టాలని అంటే అది చెప్తాను అది చెప్తాను అనంగానే చత్వం చెప్పాలంటే పై మళ్ళీ చెప్పేసారు. చాలా కొత్త విషయాలు చెప్పారండి అని అది అర్థం ఒకటి ఇంకోటి ఏదో అడిగారు. 14. 14 సంవత్సరాలు ఎందుకు? రాముడు కోరుకున్నాడు. అంటే విష్ణు పురాణంలో మానవులకు పశువులకు 28, 28 దోషాలు ఉంటాయి పశువులకు. 28లో 14 మనకు, 14 వాళ్ళకు. మన దోషాలు 14. చూడండి చెప్పాను కదా చదివి చూస్తే. 14 దోషాలు పశువులకు. స్వామి ఊర్లో ఉంటే మన దోషాలు పోతాయి. పశువుల దోషం ఎట్లా పోవాలి? ఆహా.

పశువులకున్న పద్మా దూరాల పోలే 14 ఏళ్లు అడవిలో తిరిగాడు. అదే రీతిలో కృష్ణాత్మ రాముడు 14 ఏళ్లే ఉన్నాడు మన రేపల్లెలో. సరే మొదట వచ్చేసాడు. గ్రామవతారంలో పూర్తి చేయలేకపోయానని కృష్ణవతారంలో 14 ఏళ్ళు నుండి అప్పటినుంచి ఈ రెండు కలిపి చెప్పాను. రెండు కలిపి చెప్పాను అన్నమాట. అంటే అది పెద్ద రిచోటు వినాలి అందుకే అంతే. మరి ఏంటి కొత్త విషయం వచ్చి మహానంద పడతారు. ఎవరు చెప్పారని కాదు. కొత్త వే అదే లోకల్ ఒకరినే మనం మాట్లాడించాలి అని అనగానే వారే అన్నారు నేను కూడా అన్నాను. వారే అన్నారు. వారందర తర్వాత మళ్ళీ అన్నారు మరి వారికి ఏమన్నా బొక్క ఇలా చూశారన్నారు. ఏంటంటే వీళ్ళు తెల్ల మొహం పెట్టారు. చెప్పారు మీరు చెప్పారు ఆల్రెడీ చెప్పారు. ఆహా కాలు వాళ్ళు అలా చెప్పొద్దు అంటారు. ఇంటికి వెళ్లి అది ఇచ్చి చెప్పాలి అని అంటారని ఇరోజూ చూశారు. చూస్తే లేయి అంటున్నారు. అంటే నేను ఇక్కడ గ్రహించి లేదు లేదు మాకు పోవద్దు అని చెప్తున్నాను. అది వెళ్లి మీరు చెప్తే ఎప్పుడు ఎప్పుడు చెప్పండి దానికే ముందు మనం ఎప్పుడైనా పోవచ్చు. మరి ఇక ఎలాగ ఎలాగ ఎప్పుడు చెప్పినా చెప్పకుండా 12 పూర్ణావతికి అయితే మనం ఉందామని అనుకున్నాను. పూర్ణావతి 12 తారీఖే కదా. సరే టైం కూడా చూడాలి చూసి పోవాలి. అదే. పూర్ణావతి పాల్గొనడం విశేషంగా కదా? అవును చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉంది ఏముంది. ఓ సంవత్సరం రోజు మరి నీకు కూడా రామాయణం చాలా అమ్మో రామాయణం నా ఉపనయనం అంటే ఎల్లారు ఉపదేశి ఏమైంది రామాయణం ఆ మరి ఈనాడు 50 ఏళ్ల దాకా రామాయణం కాపాడుతుంది అందులో అందులో స్పష్టంగా చెప్పాడు పథం ద్విజో వా గృషభత్వమీయ. బ్రాహ్మణుడు చదివితే రాజమవుతాడు. శాత్ క్షత్రియో భూమిపతిత్వమియ్య క్షత్రియుడు రాజమవుతాడు. వణిక్జనః పణ్యఫలత్వమియ్య. జనస్య శూద్రోపి మహత్వమియత్. ఎవ్వను వెలిబెట్లేదో? వాక్యం వీడియో ఓకే పేరు కి వెళ్ళే. ప్రసాద్ చరిత్ర కాబట్టి పూర్వగం అనుకోండి. అవును. అందులోనూ వచ్చిందా ఉండదా పోయిందా ఇవన్నీ రికార్డ్ చేయండి ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం. ఆ ఉండు ఉండు ఉండు ఆ చాలా ఉంది ఆ మంచి విషయాలు మంచి విషయాలు మళ్ళీ రా ఆ చాలా కార్యక్రమాలు లౌక్యమైన విషయాలు మాట్లాడం కదా మనం మామూలు మాట్లాడినా బద్రీ కేదార్నాథ్ అని వచ్చేసి స్వామి స్వరించాం కాబట్టి వేరే ఇందులో

కుమారుడు కన్న కొడుకు మీద పిల్లలు తప్పు చేస్తే మండలిస్తారు, హెచ్చరించి దారిలోకి తెస్తారు తప్ప తండ్రి అయి కన్న కొడుకును చంపటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? అలాంటి ప్రయత్నం హిరణ్యకత్యపుడు ఎందుకు చేశాడు అని అడిగాడు ధర్మరాజు అడిగాడు నారదుడినే అందుకే పితు పుత్రాయ ద్వేషః మరణాయ ప్రయోజితః కొడుకు విషయంలో తండ్రి చూపిన ద్వేషము తండ్రి మరణానికి కారణమైంది. పోలేదు ఉత్తగా పోలేదు అది. కొడుకును చంపాలి అనుకుంటే తానే మరణించాడు. తన మరణం వరకు వెళ్ళేంత ద్వేశం కొడుకు మీద తండ్రికి ఎలా కలిగింది? ఆ విషయాన్ని వివరించవలసింది అడిగారు. దైవే పౌరోహిత్యాయ భగవాన్ కృతః కావ్యః శిలాసురైహి షండామర్కౌ సుతౌ సస్య దైత్య రాజగృహాంతికే. దానికి ఉపోద్ఘాతం అన్నమాట. ఆ విషయం చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పలేం కదా. అయితే చిరణ్యకశ్యపుడు రాక్షసులంతా శుక్రాచార్యుల వారిని పురోహితులుగా ఎన్నుకున్నారు. అంటే గురువుగారు వారే రాక్షసు గురువు సహజంగా. అయితే వేరు వేరు చోట్ల వాళ్ళు ఉంటారు. కానీ వీరు వీరు చెప్పడు అయ్యా మీ మీ పౌరోహిత్యమే మాకు కావాలి అని స్వయంగా స్వామి కోరాడు. ముఖ్యమైనవి ఉంటే తాను వస్తాడు. తన ప్రతినిధిగా తన కుమారునిద్దరిని హిరణ్యకశిపుడి ఇంటి దగ్గరనే ఉంచాడు సెండా మార్కులని వాళ్ళిద్దరు కుమారులు. వీరిద్దరు దైత్యరాజ గృహాంతికేతః హిరణ్యక శివుని యొక్క ఇంటి దగ్గర వాళ్ళిద్దరు ఉంటారు. తౌ రాజ్యా ప్రాపితం భారం ప్రహ్లాదం నయకోవిదం. విద్యాభ్యాసం చేయాలి కాబట్టి తండ్రి హిరణ్ గట్టి విద్యాభ్యాసం కోసం కుమారులను కుమారుని వారి దగ్గర చేర్చాడు. షెండా వక్ర దగ్గర చేర్చాడు. అరాగ్యులు నయకోవిదం పాఠయామాసుతుహు పాఠ్యాన్ అన్యాంశ్య అసుర బాలకాన్ వారొకరినే కాకుండా ఇతర ఆడుతుల పిల్లలతో కలిపి ఇతన్ని నయకోవిదం పాఠయామాసు చమత్కారం అక్కడే. గురువు గారు పాఠం చెప్పారు. ఏం చెప్పారు? నీతిని చెప్పారు, రాజనీతిని చెప్పారు. రాజు కదా ఈయన పరిపాలన కదా. పరిపాలనకి ఏమేం కావాలో ఆన్వీక్షకి దండనీతిహి త్రయ్యి అంటాం కదా. ఇలా ఈ దండనీతి మొత్తం నయకోవిదం పాటయామాసు.

దాదా చమత్కార పదవిన్యాసం. ఇదివరకే నయము బాగా తెలిసిన వాడిని చదివించారు. అతను ఆల్రెడీ కోవితుడే చెప్పబోయే పని ఏం లేదు. కానీ గర్భంలో ఉండగానే మన ముందర వస్తుంది నాలుగో ఉపదేశం అయిపోయింది. అలాంటి నయకోవితం పాఠయామాసు. అన్ని న్యాయములు అన్ని శాస్త్రములు బాగా తెలిసిన వారిని చదివించారని ఒక అర్థం. నయకోవిదునిగా చదివించారు. రాజనీతి శాస్త్రాలన్నీ కూడా బాగా నేర్పారు ఇతర బాలకులతో బాలకాన్ యత్తత్ర గురునా ప్రోక్తం సుశ్రువే అనుపపాటచ. అతను మహానుభావుడు కాబట్టి ధర్మము శాస్త్రం తెలుసు కాబట్టి గురువుగారు చెప్పిన దాన్ని విన్నాడు. సొంత చెప్తే తాను కూడా చదివాడు. అక్కడ ఏమి వ్యతిరేకం లేదు అందుకే అంటున్నారు చూడండి సుశ్రువే అనుపపాతయ విన్నాడు చదివాడు కూడా సంద చేసి మరి చెన్నో మిత్రస్యం వరుణ మళ్ళా చెన్నో మిత్రస్యం అనాలి అనువాచనం అంటాం. అలాంటి అనుపాధం కూడా చేశాడు. నసాధు మనసా మేనే స్వపరా సద్గ్రహాశ్రయం చెప్తే విన్నాడు చదవమంటే చదివాడు. కానీ గురువుగారు చెప్పినది మంచిది కాదు అని అనుకున్నాడు. అసాధు మన అది కూడా మనసా. ఎందుకంటే గురువుగారు ఏం చెప్తున్నారు మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు ముగ్గురు ఉంటారు. మిత్రులను దగ్గరికి చేర్చాలి శత్రువులను దూరంగా తరమాలి వాళ్ళు వెళ్ళకుంటే సంహరించాలి మన రాజ్యాన్ని ఆక్రమిస్తే వెళ్లి మళ్ళీ మన రాజ్యాన్ని ఆక్రమించాలి. మనకు అపకారం చేస్తే దండించాలి. ఇవి పాఠాలు. నచ్చుతుందా ఆయనకి అది? స్వ అపర అసద్గ్రహం. నేను ఇతరుడు. అనేటువంటి భేద బుద్ధిని బోధించేటువంటి పాఠాలను మంచివని భావించలేదు. మనసా నేని స్వపరా సద్గ్రహాశ్రయం ఏకదా అసురరాత్ పుత్రమంకమారోప్య పాండవ పప్రచ్ఛ గచ్ఛతాంవత్స మన్యతే సాధు యద్భవా అని ఇందులో మనకు ఈ ఐదు ఆరు అధ్యాయాలు సత్వమ స్కంధాల్లో చాలా విశిష్టమైన అధ్యాయం. చాలా మంది ఈ అంశాన్ని ఈ విధంగా చూడరు. మామూలుగా ఆరోది ప్రహ్లాద ఉపదేశం అని పేరు. మనం గ్రంథం కూడా ఇచ్చిన చిన్నది గుర్తు మీ దగ్గర ఉంటుంది.

తోటి రాక్షస బాలకులకు ప్రహ్లాద్ ఉపదేశం అది. ఆరవ అధ్యాయమేమో పిల్లలకు చెప్పింది ప్రహ్లాదుడు. ఐదవ అధ్యాయమేమో తల్లికి చెప్పింది. ఇది ఉపదేశం అది. ఏమని సార్ చాలామంది ఈ దృష్టితో చూడరు. దాన్ని ఈయన అడుగుతాడు ఆయన చెబుతాడు. నువ్వు దేన్ని సాధువు మంచిది అనుకుంటున్నావురా బాబు చెప్పు అంటే తండ్రికే పాఠం చేశాడు. కాబట్టి తండ్రి చెప్పిన పాఠం చేసిన పాఠం అంతా ఐదు. పిల్లలకు చెప్పింది ఆరు. కాబట్టి ఈ రెండు ప్రహ్లాద ఉపదేశములే. ఇంకా పిల్లలకు చెప్పినదేమో సంపూర్ణంగా చెప్పాడు. తండ్రికి దేన్ని మనం అనుసరించాలో ఉందా ఇక్కడ ఉన్నదా? ఆ క్లాస్ చెప్పండి. రమ్మనాలా? ఓకే ఓకే. ఒక్క ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆ మాట వీళ్ళంతా పద్యారాధన సెక్షన్ వీళ్ళు. ఆహా నిన్నంతా ఇది ఇచ్చారు. కోటికి వచ్చి పికప్ చేసుకుంటున్నట్టు నేను మాట్లాడను. ఆ. అందుకోసం ఇది తండ్రికి ఉపదేశం అదేమో తోటి బాలులకు ఉపదేశం. తోటి బాలులకు ఉపదేశానికి ఛాన్స్ తండ్రి ఉపదేశం వల్లనే వచ్చింది గమనించాలి. పూర్వాపర్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రికి బోధించాడు కాబట్టే కోపం వచ్చి శిష్య చేయడానికి పూనుకుంటే వద్దు మేము దారికి తెస్తామని మళ్ళీ తీసుకొని పోయారు. గురువుగారు. రెండవసారి తీసుకొని పోయిన తర్వాత పిల్లలని చెప్పాడు. అంటే ఇతను చెప్తే లాభం లేదు ఇలాగ వీడు వినడు ఏ వాళ్ళైనా వింటారు. కనీసం మా సమానమైన ఈ మా తరం వాళ్ళనైనా బాగు చేతాము భవంతు పిల్లలకు వచ్చారు. కాబట్టి సప్తమ స్కంధంలో ఈ రెండు అధ్యాయాలు చాలా ప్రధానమైనవి అన్నమాట. కాదు అందుకనే ఇప్పుడు ఇలా గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి పిల్లవాడిని ప్రహ్లా హిరణ్యకశ్యపుడు ఒకసారి తన ఇంటికి పిలిచాడు రండి నాయనా ఏం చదువుకున్నాడో పిల్లవాడిని చూద్దాం.

తీసుకొని వచ్చి తన ఒడిలో అంకం ఆరోపి తొడ మీద కూర్చోబెట్టుకొని అడిగాడు పాండవ పప్రచ్య గజ్జతాం మొత్త మన్యతే యత్ సాధు యత్ భవాన్. ఇన్నారు చదువుకున్నావులే గురువుగారి దగ్గర నువ్వు. మరి గురువు అది విన్న దాంట్లో, నీవు విన్న దాంట్లో నీకు బాగా నచ్చినది ఏది? నువ్వు ఏది బాగు అనుకుంటున్నావ్, మంచిది ఏది అనుకుంటున్నావ్? నీవు దేన్ని మంచి అనుకుంటున్నావో చెప్పు నాయనా. అడిగితే ఆయన అంటాడు తత్సాధుమన్యే అసురవర్య దేగినాం సదా సముద్విగ్న జియాం. అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతః యత్ హరిమాశ్రయేతః ఏది మీకు బాగు అంటున్నారు కదా అని చెప్తున్నానండి తత్సాధుమన్యే అసురవర్య రాక్షసరాజ దేహినాం అంటే జీవులు జీవులకు సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహ. ఎలాంటి వాళ్ళు ఈ జీవులు సముద్విగ్న ధియాం. నిరంతరం ఉద్వేగము పొందిన బుద్ధి ఉంటుంది వాళ్ళకి. అంటే కలత. నిరంతరం కలతే ఉంటుంది వాళ్ళ బుద్ధిలో. ఏంటి కారణం అంటే అసత్ గ్రహాత్. చెడు దాన్ని చెడు విషయమును గ్రహించుట వలన కలత చెందిన బుద్ధి గలవారు. చెడు ఏమిటి? నేను, నీవు, వాడు. మిత్రుడు, శత్రుడు, మనవాడు. నావాడు అంటే బంధువు, మిత్రుడు. వీళ్ళంతా నావాళ్ళు, శత్రువులు. వారి వాళ్ళు పరాయి వాళ్ళు. రెండూ కాదు తటస్థులు. ఈ వేద బుద్ధితో రాగము ద్వేషము రెండు ప్రమాదమే. ఇంకా ముందర వస్తుంది మనకు ద్వేషము కంటే ప్రమాదము రాగం. ఎందుకంటే వాడు శత్రువు కాబట్టి వాడు తనకు అపకారం చేస్తేనో తాను వెళ్లి అపకారం చేయాలనుకుంటేనే ఆలోచిస్తాం. కానీ స్నేహాన్ని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాం. అయ్యో ఎలా ఉన్నాడో, ఏమైతున్నాడో, ఎక్కడ ఉన్నాడో. ఆ బజారుకి వెళ్ళాడు ఒక గంట ఆలస్యం అయింది. మన మనస్సు రైలు పరిగెత్తుతుంటాయి. ఇంక పిల్లగారు రాలేదు ఏమైంది ఫోన్ అలా చేయలేదు పక్క వాళ్ళకి అని చెప్పలేదు. ప్రమాదకరమైంది ద్వేషం కట్టే స్నేహం. అందుకే సముద్విగ్న దియాం నిత్యం. కలప్ చేసినటువంటి బుద్ధి గలవారికి ఆత్మపాతం గృహం అంతకూపం. చిన్న చిన్న మాటలు చెప్తాడు ఒక్కొక్క పదం ఒక్కొక్క వేదానికి వ్యాఖ్యానం.

రాజు అంత చక్కగా మాట్లాడేవాడు దాని గురించి. ఆత్మపాతం గృహం ఇంటికి మా ఇంటికి ఒక ముద్దు పేరు పెట్టాడు. ఏంటది ఆత్మపాతం ఆత్మను పతనం చేసే ఇల్లట. ఇల్లంటే ఏమిటి అంటే ఆత్మను పతనం చేస్తుంది. ఇంకెలాంటిది అది? అంధకూపం, చీకటి బావి. అంటే కొద్ది వెలుతురు ఉంటే మనకు ఒడ్డు ఏముందో, చెట్లు ఉన్నాయో, గుడ్లు కనబడతాయి. చెడు బావిలో పడితే ఎన్ని రాక్ష పోయాయో, ఎన్ని బిరుగ్గ పోయాయో ఏం తెలవదు మనం. అందుకే ఆత్మపాతం అంతకూపం గృహం చిత్వా ఆత్మను పతనము చేసేటువంటి చీకటి బావిగా ఉన్నటువంటి గృహం అంటే ఇక్కడ సంసారం. అలాంటి సంసారాన్ని విడిచిపెట్టి వనంగతః అరణ్యమునకు వెళ్లి హరి మాత్రయేతః శ్రీ వరనారాయణుని ఆశ్రయించాలి దీన్ని నేను మంచి అనుకుంటున్నాను. ఏమని వాడు నీకు ఏది మంచి అన్నాడు. నీకు నాకు కాదు అందరికీ అదే మంచిది బాబు. మనను పతనం చేసే ఇంటిని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్లి శ్రీమన్నారాయణుని ఆశ్రయించడం మంచి. ఒక మాట సరిపోయింది కదా వేరే చెప్పవలసిన పనిలేదు. ఇలా చెప్పేసరికి శ్రుత్వా పుత్ర గిరో దైత్యః పరపక్ష సమాధితాః జహాస బుద్ధి బాలానాం భిద్యతే పరబుద్ధి మొదటిసారి మాట కాబట్టి. కోపం ఎక్కువ తెచ్చుకోలేదు. పిల్లలు పిల్లలను వేరే వాళ్ళు త్వరగా మార్చేస్తారు. పరబుద్ధిభిహి అంటే శత్రువుల యందు పక్షపాత బుద్ధి గలవారు. చిన్న పిల్లల బుద్ధిని త్వరగా మార్చేస్తారు అని జహాస నవ్వాడు. క్లియర్ ఆ మాటలకు? పరపక్ష సమాహితాః శృత్వా పరపక్షాన్ని ఆశ్రయించినటువంటి మాటలను విని. పరుల యందు స్నేహం ఉన్నవారు పిల్లవాడి బుద్ధిని మార్చేస్తున్నారు అని భావించి సమ్మగ్విసార్యతాం బాలః గురుగేహే ద్విజాతిభి విష్ణు పక్షై ప్రతిచ్ఛన్నైహి నభిజ్యేతాస్య ధీర్యత మళ్ళీ గురువులను పిలిచి పిల్లల వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మన ఇంట్లోనే మన చుట్టుపక్కలనే మనల్ని మా శత్రువులు ఉంటారు. అందులో మీ దగ్గర చాలామంది ఉంటారు పిల్లలు. ఏ పిల్లలు ఎవరో తెలియదు కదా. కాబట్టి విష్ణు పక్షాన్ని ఆచరించే వాళ్ళు దరి చేరకుండా జాగ్రత్త పడండి.

అత పిలవడానికి నాలుగు మంచి విషయాలు చెప్పండి అని హెచ్చరించారు చూడండి. సమ్యక్ విధార్యతాంబాలః గురుగేహే గురువు గారి ఇంట్లో ద్విజాతిభి బ్రాహ్మణులతోటి చాలా జాగ్రత్తగా చూడండి విష్ణు పక్షైహి ప్రతిక్షన్నైహి. దాగి ఉన్న విష్ణు పక్షియులతోటి నభిజ్యేతస్యతీహి తన బుద్ధి ఎలా భేదం పొందదో అలా చక్కగా మీరు పిల్లవానికి తయారు చేయండి. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్య యాజకాః ప్రశస్త్య శక్షణయా వాచ సమపృచ్ఛంత సామభిహి. ఆ మాట ప్రకారం గురువు వారు కూడా పిల్లవాడిని తమ ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు ప్రశ్న బుద్ధి మద్ద అని తెలివి బాగా ఉంది. చాలా బాగా గ్రహిస్తున్నావు అని చెప్పగానే చాలా మంచివాడవురా కత్తం అని మనం అంటాం కదా దువ్వాలు అంటాం కదా అలా వాడికి దువ్వి. రక్షణ అయ్యా వాక్యం మరియు మరీ గురువు రాజుగారి కుమారుడు గట్టిగా అంటే ఒక బాధ అనకుంటే ఒక బాధ ఇది ఎన్ని బాధలు ఉంది అందుకే కొంచెం వినయంగా కొంచెం భయంగా, కొంచెం మెత్తమెత్తగానే సమపృచ్ఛంత తామసిహి. అవును తండ్రి చెప్పాడు అనుకో అదే ఆర్డర్ ఇచ్చారు. ఏం కంగారు లేదు మీరు ఇదే ఎత్తుగా పిచ్చించవచ్చు అని చెప్పారు. అయినా మొదరే ఎందుకు పోవాలో చూద్దాం. అని మంచి మంచి మాటలతో అడుగుతున్నారు సామతిహి వత్స ప్రహ్లాద భద్రంతే నాయనా నీకు మేలు అవుగాక. రెండోది సత్యం కథయా మా మృషా నిజం చెప్పు అబద్ధం చెప్పకు చూడండి చిన్న చిన్న మాటలు. సంకృతం కథ అంటారు చూడండి బాగుంది. సత్యం కథయ మా మృష. నిజము చెప్పు అబద్ధం వద్దు. చిన్న చిన్న మాటలు. మా మృష. బాలాన్ అతి కుతః కుభ్యం ఏష బుద్ధి విపర్యయః. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కాదని నీకు కొత్త బుద్ధి ఎలా వచ్చింది? అందులో నిభరిత బుద్ధి. మనకు వాడు శత్రువు. అలా శత్రువు పక్షాన్ని వహించావంటే వీళ్ళంతా హరా హరా మహాదేవా ఏదో అంటారు వాళ్ళ మాట వాళ్ళు అంటారు. శంకరుడిని ప్రార్థిస్తారు ఇంకేదో చేస్తారు. పోనీ శంకరుడిని పొగడకున్నా ఇబ్బంది లేదు కానీ విష్ణువుని వాస్తవత్వం చేయకూడదు. ప్రధానం అది కావచ్చు వాడిని స్తోత్రం చేయకు.

కని దొరికి పోకు కానీ కృష్ణువును మాత్రం స్తోత్రం చేయకూడదు. అలా అందరి బుద్ధి ఉంది. నువ్వు ఒక్కడవు కొత్తగా ఈ వింత బుద్ధి నీకు ఎలా వచ్చిందయ్యా ఏమిటి కారణం? విపర్యయ బుద్ధి భేదః పరకృతః ఉతాయో తే స్వతోభవత్. ఇలా నీ బుద్ధి భేదం కావటానికి స్వయంగానే అయిందా? వరైనా ఇలా నిన్ను నేర్పారా? పరకృతః భణ్యతాం శ్రోతుకామానాం గురునాం కులనందనా కులాన్ని ప్రకాశింప చేసేవాడా వినాలనుకుంటున్నావయ్యా చెప్పు నాయన. కారణం ఏంటి? చమత్కారం ఏమిటంటే ప్రహ్లాదుని కథలో అనేకమైన వర్మ రహస్యాలు ఉన్నాయి. ఎలాంటి రహస్యాలు? ఎన్ని రహస్యాలు వేదాంతానివో అన్ని రహస్యాలు లౌకికానివి. అంటే ఒక వ్యక్తిలో మార్పు తీసుకొని రావాలి అంటే మానసికంగా, బౌద్ధికంగా అతనిలో మార్పు తేవాలంటే పుట్టిన తర్వాత కాదు. గర్భంలో ఉండగానే తల్లిలో మార్పు తెస్తే పిల్లవారు ఆటోమేటిక్ గా మారుతారు. గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరో నెల దాటినప్పటినుంచి బయటి శబ్దాలను వింటారు. బయటి స్పర్శను గ్రహిస్తారు. ఎక్కువ చల్లగా కడుపు మీద తగిలితే లోపల పెద్దవాడు కాలు ముడుచుకుంటాడు. మనకు చెప్తారు సైన్స్ డాక్టర్లు కూడా చెప్తారు ఆ విషయాన్ని. అంటే ఈ ప్రభావం బయట పోవాలి వాడు పడుతుంది. అలాగే అప్పటికి వాళ్ళకు చెవులు అలాగే కనులు ఇవన్నీ కొన్ని పని చేయడానికి మొదలు పెడతాయి. ముఖ్యంగా బుద్ధి అప్పుడే ఏర్పడుతుంటుంది. బుద్ధి ఏర్పడ్డ తర్వాత మార్పు చేయడం కంటే ఏర్పడుతున్నప్పుడే ఈ భావాలని ఇచ్చామంటే ఇక అవి తొలగవు. మనకు ఇదే చూసి మనకు పెపర్లు ఇచ్చావు కూడా చూశారో లేదో. ఆ వాళ్ళ దేశాల్లో గర్భవతులను తీసుకొని పోయి ట్రైనింగ్ ఇచ్చారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఇలాంటి బుద్ధి ఏర్పడాలి. బుద్ధిలో ఉద్రేకం వచ్చేటువంటి ఏవో ఉన్నాయట మందులు. అవి తల్లికి ఇచ్చి పిల్లవాడి బుద్ధిని ఉద్రేకం తయారు చేస్తున్నారు. అంటే వాడు పుట్టడం పుట్టడమే ఒక తామసి ఒక రౌద్రంగా పుడుతున్నాడు. అది ఈ పాలజీని నాగుడు అవలంబించాడు. ఎలా జరిగే పుడుపు మారుడైతాడు వీడు పుట్టిన తర్వాత మనం పోలేము చెప్పలేము లేదా కాస్త ముందే చెప్పేది అయిపోతుంది అని గర్భవతిగా ఉండగా అందులో చిన్నవాడా మనకు ముందర వస్తుంది ఇక్కడే వస్తుంది. చిన్నవాడా అలాగు ఎన్నాళ్ళకు గ్రోహం ఇచ్చింది ఈరావతి? ఎన్నేళ్లకు? పది వేయుల సంవత్సరాలు గర్భాన్ని భరించింది ఆమె.

అది వేలు. అంటే హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తున్నంత కాలం నారదుని ఆక్రమంలో ఉంది. అతను వచ్చిన తర్వాతనో వచ్చే ముందు ప్రసవించాలి. వచ్చిన తర్వాత చెప్పుకో బలలు ఉన్నాయి. నూరు దివ్య సంవత్సరాలు. ఆ అంతే కదా 10,000 అవుతాయి మన లెక్క ప్రకారం. 10,000 సంవత్సరాలు. తపస్సు చేశాడు వాడు. పదివేల సంవత్సరాలు లీలావతి నాదుల ఆశ్రమంలో ఉంది. అయితే మనకు డౌట్ వస్తుంది. ఎవరైనా అంటే ఒక అందేళ్ళో యాభై ఏళ్ళో ఉంచుకోవచ్చు గర్భాన్ని కానీ పదివేలు ఏళ్ళో గర్భాన్ని ధరిస్తారా అని పురాణం పురి కదండీ మనం అడుగుతామని. ఆ మాట వ్యాధులే చెప్పేసాడు. లీలావతి నారదుడిని భక్త్యా పరమ భావనయా సుశ్రుషయామాస ఋషిం నారదం. స్వభర్తుహు విజయాయ స్వేచ్ఛా ప్రసూతయే లీలావతి నారదుడిని చాలా భక్తితో సేవించింది. రెండు కోరికలతో. ఒకటి తన భర్త తపస్సులో గెలిచి రావాలి. రెండు తాను అనుకున్నప్పుడే ప్రసరించాలి. భర్తుహు విజయాయ అందరస్తు మనకదే మాట స్వేచ్ఛా ప్రసూతయే అంటే ఎలాగైతే భీష్మునికి స్వచ్ఛంద మరణం వరంగా లభించిందో ఆమె సేవకు చూసి సంతోషించిన నారదుడు ఆమెకు స్వచ్ఛంద ప్రసూతి వరం ఇచ్చాడు. ఆమె అనుకున్నప్పుడే ప్రసవిస్తుంది. భర్త దగ్గర ఉన్న ప్రసవిస్తే పిల్లవాళ్ళు ధైర్యవంతులు, ఉద్వేగం లేని వాళ్ళు ప్రశాంత మనస్కులు అవుతారు అని శాస్త్రం చెప్తుంది. చెడగుడు అంటాడు. భర్త ఎక్కడో దూరంగా ఉంటే అంటే పిల్లవాని తండ్రి. పిల్లవాని తండ్రి అంటే పిల్లవాడు గర్భంలో పడ్డ తర్వాత తండ్రి తల్లికి దగ్గరలో తిరగకుండా ఉంటే ఆ పిల్లవానిలో ఆ శిశువులో అనిశ్చిత భావం అభద్రతా భావం ఒక పిరికివాడు ఇలా అవుతాడు. భర్త దగ్గరగా ఉండగా ప్రసవించినప్పుడు భర్త స్పర్శ భార్యకు ఎంత అవసరమో కడుపులో ఉన్న శిశువుకు అంతే అవసరం. మనం కార్తీక చాలా చూసాం శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి అతను వచ్చిన తర్వాత సహవించాలి అని ఆమె అనుకుంది. పిల్లవాడి క్షేమం అన్నమాట. అందువల్ల ప్రహ్లాదుడు న్యాయంగా పుట్టిన తర్వాత ఐదేళ్ల వాడే కానీ కడుపులేని పదివేలు ఏళ్ల వాడు. డెగుడిని తగ్గి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి?

అయి లేవు అయి లేవు వాళ్ళకి సంసారము, ఇల్లు, వాకిలి, ప్రేమ, కామము, కోరిక ఇవి నిలసరిశాయి. ఆకారం లేవు వాడిని వాడు. ఇతను వాస్తవంగా ఎంత వాడు? 10 వేల సంవత్సరాల వాడు మరి. ఆ రీతిలో మనం దాన్ని గమనించాలి. ప్రహ్లాదుడిని ముందే ఆల్రెడీ మార్చేసాడు. వీడు అనుకుంటే అయ్యేది ఏం లేదు. నారదుడు మహానుభవుడు కాబట్టి ఇంకో జవత ఏంటంటే రెండు స్వామి అవతారలే. నారదుడు స్వామి యొక్క మనం చెప్పుకున్నాం కదా ఆ అంశాల్లో నారదుడు అంశామే అవతారమే. ప్రహ్లాదుడు స్వామి యొక్క అంశ ఆవేశ అవతారం. ఆయన ఆవేశించాడు. అందువల్ల శత్రువులు ఏమైనా నీ భావాన్ని మార్చారా? లేక నీకు ఇది స్వయముగానే కలిగినదా అని వీరు అడిగితే. ఉద్దిభేదః పరకృతః ఉతాహోతే స్వతోభవత్ భన్యతాం శ్రోతుకామానాం గురుణాం కులనందనా అంటే స్వత్పరస్థిత సద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః విమోదదియాం దృష్టః తస్మై భగవతే నమః మొదలు ఇవన్నీ ఎవరు కలిగిస్తారో వారికి కూడా నమస్కారం. ఏమి చెప్పకుండా లోకంలో యనుమాయయా కృతః యనుమాయయా స్వఃపరస్య ఇతి అసద్గ్రహః కృతః. నావాడు ఇతరుడు అనేటువంటి పేద బుద్ధి ఎవరి మాయతో కలుగుతుందో అంటే ఎవరి మాయతో బుద్ధి మోహం కరిగి నా వాడు తరలి భావ భేదభావం కలుగుతుందో ఎవరు కలిగిస్తారో వాడికి నమస్కారం. సమాధానం వచ్చేసింది కదా. నువ్వు అనుకుంటే అయ్యేది కాదురా ఇది వద్దంటే పోయేది కాదు వాడి మాయతో కలుగుతాయి అని చెప్పి ఇంకో మాట సయదానువ్రత పునుసాం పశుబుద్ధి విభిద్యతే అన్యయేత ప్రధాన్యోనం ఇతి భేదగతాస్తి మనకు ఇంకొకరు కూడా చెప్తున్నాడు సయద అనువ్రత పుంసాం పశుబుద్ధి విభిద్యతే పరమాత్మ కటాక్షం మన మీద ఉంటే అంటే పరమాత్మ మనను అనుసరిస్తే లేదా మనము పరమాత్మను ఆశ్రయిస్తే పరమాత్మ అనుసరించి మనం ఉంటే అన్యోహమితి పశుబుద్ధి విభిద్యతే నేను వేరు. వాడు వేరేటటువంటి బుద్ధి తొలగిపోతుంది. ఇది విద్యదే అన్యయేష తధాన్యోహం ఇతి భేదగతా సతి అతను వేరు.

నేను వేరు అనేటువంటిది అతన్ని ఆశ్రయించకుంటే కలుగుతుంది. అసతి బుద్ధి ఇది, అసతి అంటే చెడు. ఈ చెడు బుద్ధి ఏష అన్యః అహమన్యః. వీడు వేరు, నేను వేరు వాడిని అనేటువంటి చెడు బుద్ధి అతన్ని ఆశ్రయించని నాడు పెరుగుతుంది. పరమాత్మ అనుసరిస్తే తొలగిపోతుంది. తయేహ ఆత్మ స్వపరేతి అబుద్ధిభి దురత్యయానుక్రమణః నిరూప్యతే ముక్యంతి యద్వర్త్వని వేదవాదినః బ్రహ్మాదయః ఏచ భినతి మేమతిం. దీన్ని మరికొద్దిగా ఓరిస్తున్నాడు సయేక ఆత్మ స్వపరేతి అబుద్ధితిహి అసలు న్యాయంగా ఆత్మ ఏకః నిత్యః శుద్ధ అని చెప్పుకుంటాం. దీన్ని నేను ఇతరులు అనేటువంటిది అబుద్ధిభిహి బుద్ధి లేని వారి యొక్క దురత్యయానుక్రమణః నిరూప్యతే దురత్యయానుక్రమణః దాటటానికి వీనులేని మాయను అనుసరించి ఉండేవారు. పరమాత్మ యొక్క యోగమాయ ఉందే ఇది మనం దాటలేము. ఈ యోగమాయ ప్రభావంతోటే నేను వాడు నావాడు ఇతరుడు ఇలాంటి బుద్ధి కలుగుతుంది. ముఖ్యంతి యద్వర్త్మని వేదవాదినః మామూలు వాళ్ళే కాదు. వేదాధ్యయన పరాయణులు కూడా ఈ విషయంలో మోహం చెందుతారు. ఎందుకంటే వేదం కూడా త్రైగుణ్య విషయ వేద. ఎవరు చెప్తుంది సంసారం ఉంటుంది, గృహతాత్రం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, కామదల ఉంటుంది. అందువల్ల వేదవాదులు కూడా ఈ విషయంలో మోహం చెందుతారు. బ్రహ్మాదయో తేజభినత్తిమే మతిం అంటే ఎవరు వేదవాదులు అంటే ఇది పండితులు కాదు బ్రహ్మాదులు కూడా. బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా నీవాడు నావాడని కొట్లాడుకుంటున్నారు. ఇక మనం కొట్లాడడం ఇంతేముంది? అలా బ్రహ్మ రుద్రేంద్రాదులతో వారి బుద్ధిని ఎవరు భేదించారో వారే నా బుద్ధిని భేదించారు. అడిగారు ఎవరని వినతిమే మతిం అలాంటి వారు భేదం చేశారు. బ్రహ్మ రుద్రేంద్రాదుల బుద్ధిని మార్చిన వాడే నా బుద్ధిని మార్చాడు. బలం ఎక్కువ ఇదిమే మతిం.

యధా బ్రాహ్మిత్యయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ పదామే విద్యతే చేతః చక్రపాణేహే యజురిచ్ఛయః ఎవరు చెప్పకుండా ఎలా మారుతుందయ్యా అంటావా? అయస్కాంతం దగ్గర ఇనుము ఎట్లా ఆకర్షించబడుతుందో. యథా బ్రాహ్మ్యతి అయః బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధిలో ఆకర్షం అంటే అయస్కాంతం. అయః అంటే ఉక్కు ఇనుము. కాబట్టి అయస్కా ఆక సన్నిధౌ అయస్కాంతం దగ్గర యథా అయః భ్రామ్యతి ఇనుమెరా అయితే అగ నిలబడి తిరుగుతుందో తదామే విద్యతే సేతః నా మనస్సు కూడా అలాగే భేదాన్ని పొందుతున్నది. ఎందువల్ల చక్రపాణి యదృచ్ఛయా పరమాత్మ సంకల్పం తోటి. ధీమన్నారాయణుని సంకల్పం తోటి నా బుద్ధి మారుతున్నది. ఇందులో నేను చేసేది ఏం లేదు. అయస్కాంతం ముందర పెట్టిన తర్వాత నువ్వు పట్టి లాగినా అది లాగేస్తుంది, నీ పట్టు లాగా పని చేయదు అక్కడ. అలాగే ఇక్కడ మీరు ఏం చెప్పినా ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అది అయస్కాంతం. నా బుద్ధి ఆకర్షించబడుతుంది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయస్కాంతం దగ్గర ఇనుము ఆకర్షించబడినట్టు నా మనస్సు ఆకర్షించబడుతున్నది. ఇది స్వామి యొక్క కృప. ఏతావతు బ్రాహ్మణాయ ఉక్తువా విరరామ మహామతిహి ఆ గురువుగారికి ఈ మాత్రం చెప్పి వారు ప్రహ్లాదుడు విరమించాడు. ఇంకా కొనసాగించలే ఎందుకు చాలు ముక్తు గారు ఎన్ని మాటలు చెప్పాలి అడిగి జవాబు చెప్పాడు. మహామతి మంచి బుద్ధి గలవాడు కాబట్టి అంటున్నాడు. గొప్ప బుద్ధి గలవాడు కాబట్టి అంత చెప్పి ఊరుకున్నాడు. అంటే మామూలు వాళ్ళు ఏదో సాగ తీస్తారు ఆవతో లేమని. దాంతోటి ఏం పని వీరరామ మహామతి తం నిర్భక్ష్యాద కుపితః సవీరః రాజసేవకః. వాడు తప్పు మాట్లాడుతున్నాడు. గట్టిగా అందామంటేనేమో ఈ రాజసేవకః అదే అంటున్నాడు ఎవడు సేవకుడు పాపం. యజమాని కొడుకు ఏమందాం? ఏమండాని వీల్లేదు అందుకే దీనః. అయ్యో నా కర్మ ఏం పట్టింది రా బాబు ఏకరి మాదులని దీనుడై అధ కుపితః కోపం వస్తున్నది నిర్భర్త్య కాస్త బెదిరిస్తున్నాడు.

బాగా బెదిరిద్దాం అంటే రాజసేవకుడు తన పని తను వారికి సేవకుడు. అందుకే సదీనః రాజసేవకః రాజసేవకుడు కాబట్టి దీనుడైపోయి ఆనియ్యతామరేవేత్రం అస్మాకం అయస్ కాస్త బెదిరించాలి తప్పదు కదా చూసామని అరే నాయనా బెత్తం తీసుకురండిరా అన్నాడు. వేత్రమానియతాం వేత్రం తీసుకొని రండి. అస్మాకం అయశస్కరః వీడు మనకు అపకీర్తి తెచ్చేవాడు తయారవుతున్నాడు. కులం కులాంగారస్య దుర్బుద్ధి చతుర్ధః అత్య ఉదితోదకు కులాంగారం అట మొత్తం కులాన్ని భస్మం చేసి నిప్పయ్యాడు వీడు. కాబట్టి వీడికి మూడు ఉపాయాలు పని చేయవు, నాలుగో దాన్ని వాడాలి. తెలుసు కదా? రెండో ఉపాయం. సామ, దాన, భేద మూడు పని చేయవు. అందుకే అంటున్నాడు. చతుర్ధః అత్య ఉదితః దమః ఇతనికి నాలుగవ దమం దండోపాయమే పనికొస్తుంది అని దైతీయ చందన వనే జాతోయం కంటకద్రుమః దైతేయ చందనవనే రాక్షసులనేటువంటి గంధపు తోటనట. ఆ తోటలో వీడు ఓ ముళ్ళ చెట్టు మడిచింది అంటున్నాడు. దైతేయ చందనవనే జాతోయం కంటక కంటకర్దుమః అయితే ఏమయ్యా? ఆ చెట్టు తీసిపోవాలి ఎలా రాదా అంటే కాదు కాదు యను మూల ఉన్మూల పరచోహో విష్ణోహో నాలాయితః అర్భకా అద్భుతమైన శ్లోకం ఇది చక్కని శ్లోకం అన్నమాట. దాతతమైనటువంటి చందనవనం దానికి పూడి ముళ్ళ చెట్టు. ఇది చెప్పు పిక్కి పడేయ్. అబ్బే అంత సులభంగా పోయే చెప్పు కాదు ఇది. ఇది ఆల్రెడీ దీని కొమ్మను వేరే వాళ్ళు ఖండించకపోయారట. తీసుకొని పోయారు కొమ్మను. ఎవరికి అంటే ఈ గంధపు చిట్టిని కొట్టడానికి ఏం కావాలి? గొడ్డలి కావాలి. కదా? గొడ్డలి కావాలంటే, గొడ్డలి అంటే కేవలం ఇంత ఇనుప ముక్కే గొడ్డలి కాదు. ఇంత ముక్క పట్టుకొని ఇనుప ముక్క పట్టుకొని దానితో చెట్టు కొడతామా? కొట్టలేం కదా. చెట్టు కొట్టాలంటే ఏం కావాలి దానికి గొడ్డలికి? కర్ర కావాలి. ఆ కర్ర ఈ చెట్టుదట. ఈ ముళ్ళ చెట్టు నుంచి వచ్చేటువంటి కర్రే రాకస వనాన్ని ఛేదించే గొడ్డలికి నాళం అయిందట. ఎవరా గొడ్డరి విష్ణువు. అంటే వారికి వీడు సహాయకుడు అన్నమాట. వాళ్ళు ఒక్కడే అనుకున్నా కానీ వీడు వాళ్ళని తోడయ్యాడు. అందులో ప్రధానం ఇది. చెట్టు కొట్టాలంటే.

ఆ కట్టెతో ఉన్న గొడ్డలి అయితేనే చెట్టు కొడుతుంది. అది పీకి పారే చిత్త దాంట్లో కొట్టడానికి తెగదు. కాబట్టి ఇతను విష్ణువుకు బలియుడు అయ్యాడు. అందరూ ఇక్కడే పుట్టాడు ఇతను. అందువల్ల నాళాయితః అర్భకః గొడ్డలికి వీడు నాళం అయ్యాడు. ప్రధానమైన కట్టెయ్యాడు అది చందన మనం కట్టె వీడిని దండించి దారికి తేవాలి. నారాయితః కంటకద్రుమః యెను మూల ఉన్మూల పరచోహో విష్ణోహో నారాయితోర్భకః విపితం వివిధోపాయై విషయన్ తద్జనాదివి ఇలా రకరకాల ఉపాయాలతో. బెదిరింపులతోటి అతన్ని కాస్త బెదిరిస్తూ ప్రస్వాదం గ్రాహయామాస త్రివర్గస్య ఉపపాదనం. బెదిరించి బెదిరించే సంగతికి ఏం చేశారంటే అతనికి త్రివర్గాన్ని చెప్పారు. ధర్మ, అర్ధ, కామములు. ఆ చివరి దాని జోలికి పోలేదు. మొదలే ఉంది మనకి. మనం చెప్పామంటే ఈ మన జోలికి రాడు రాని ఈ మూడు బాగా బోధించి. ఉపాధనం తతయేనం గురుహు జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయ చతుష్టయం. ఇతడు తెలియవలసిన నాలుగు భాగ తెలుసుకున్నాడు. చూశారు ఏమో అక్కరం గురువుగారు మూడే చెప్పాడు వారికి నాలుగు తెలిసినవి అట. జ్ఞాతజ్ఞే జదుస్తే ఏమంటే మోక్షం ఆల్రెడీ తెలిసింది వారికి చెప్పకుండానే ఈ మూడు వీడు చెప్పాడు. దీనితోటి నాలుగు పురుషార్ధాలు బాగా తెలిశాయని గురువుని చేయించుకొని. దైత్యేంద్రం ధరితయా మాతా మాతృ మృష్టం అలంకృతం అంటే గురువుగారు ఏం చేస్తారు కాస్త మహారాజు గారి అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి పిల్లవాడిని బాగా తయారు చేసి చూసారా రాజా గారు పిల్లవాడిని తయారు చేశాము మేము కలిసించుకోండి. చెప్పుదామని ఇంటికి తీసుకొని వెళ్లి మొదట అక్కడికి పోతే ప్రమాదం వస్తుందని అంతఃపురానికి తల్లి పిల్లవాడిని తీసుకొని చక్కగా అభ్యంగనం చేసి మంచిగా అలంకరించి. తల్లి దగ్గర అలంకరించబడిన పిల్లవాడిని తీసుకొని పోయి రాజుగారి ముందు పెట్టి పెట్టాడు. అంటే రాజుగారికి రాజుగారికి పిల్లవాడిని చూపించాడు. దర్శయామాస అంటున్నారు. చూపించాడు.

పాదే పద్దం భారం ప్రతినంద్య ఆసితః అసురః పిల్లవాడు కాబట్టి కాళ్ళ మీద పడ్డాడు. నమస్కారం చేస్తే వాడిని ప్రతినంద్య అభినందించి పరిష్వజ్య చిరం దోర్భ్యం గట్టిగా చేతులతో కౌగలించుకొని. పరమామాప నిరువృతిం ఎందుకంటే పుత్ర గాత్ర పరిష్వంగానికి మించిన ఆనందం లేదు అంటారు శాస్త్రం. కన్న కొడుకుని పిల్లవాడిని కౌగలించుకుంటే కలిగే సంతోషానికి హద్దు లేదు అంటారు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందాడు తృప్తిని పొందాడు నిరువృతిం. ఆరోగ్య అంకం అవగ్రాయ తొడ మీద కూర్చోబెట్టుకొని శిరస్సును వాసన చూసి అశ్రుకలాంబుభిహి ఆనంద బాష్పాలతో ఆసించన్ పిల్లవాడిని తడుపుతూ దుఃఖ సద్వక్త్రం ఇదమాహ యుధిష్ఠిరా ఆనందంతో వించిన ముఖం ఉన్నటువంటి ప్రహ్లాదుడిని తన ఆనంద వాహన కలుపుకుంటూ ఈ మాట చెప్పాడు. ప్రహ్లాద అనుచ్ఛతాం తాతా నాయనా ఏదైనా ఒక మాట చెప్పు. స్వధీతం కించిదుత్తమం ఏదేనా అంటే నీవు చదివిన దాంట్లో ఏదో కాస్త మంచి మాటను చెప్పు. కాలేన ఏతావతా ఆయుష్మం యదశిచ్ఛత్ గురోః భవాన్. ఇంత కాలం నీవు గురువు గారి దగ్గర దేన్ని నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దానిలో నీకేది? చక్కగా బాగా వచ్చు అనుకుంటున్నావో దాన్ని వివరించబడుతుంది. అంటే ప్రహజాలు చెప్తున్నాడు శ్రవణం. తీర్థనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేత్ నవలక్షణా. క్రియతే భగవత్ సిద్ధ తన్మన్యే అధీతముత్తమం. గురువు గారి దగ్గర బాగా చదువుకోవడం అంటే పరమాత్మ యందు నవవిధ భక్తులు అర్పించుట. భగవంతుని యందు నవవిధ భక్తులతోటి తనను తాను అర్పించుకోవడమే చక్కగా గురువు గారి దగ్గర చదువుకోవడం అనుకుంటున్నాను.

మనం చెప్తాం కదా మన భక్తులు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాద సంచించిన ఏమిటి? కాయిక, వాచిక, మానసిక. ఒక్కొక్క దానికి మూడు మూడు. ఇందులో శ్రవణం, కీర్తనం, పాద సేవనం ఈ మూడు కాయకములు అన్నమాట. అలాగే స్మరణం. దాస్యం, ఆత్మనివేదనం ఇది మానసికము అన్నమాట. ఇంక అవి పోగలవు కదా అవి అర్చనం ఇవన్నీ ఉన్నాయే ఇవి చెప్పుకున్నాం వాచికము, కాయికము, మానసికము. ఇలా తొమ్మిది రకాల భక్తులు ఇది పుముసార్పితా విష్ణు భక్తి చేతు నవలక్షణ ఈ తొమ్మిది రకముల రకమైనటువంటి భక్తి. పరమాత్మ యందు చేయగలిగితే ఇది ఉత్తమ అధ్యయనము. అంటే గురువుగారు దీని గురించే చెప్పాలి. శిష్యుడు దీన్ని చదవాలి. ఇదే ఉత్తమ అధ్యయనము. నిజం మేజదు సువచః హిరణ్యకశపుహు తదా గురుపుత్రమువాచేదం వృషా ప్రస్ఫురితాధరః ఏమైనా మారేదో కానీ పెరిగింది ఏం మారాడంటే భక్తికి మరికేస్తం వదిలింది మరి బాధలో ఒకసారి ఆ మాట విని ప్రస్ఫురితాధర పెదవులు అదిరిపోతూ ఉంటే బ్రహ్మ బంధో కిమే తత్తే. ఏమయ్యా గురువు అంటున్నాడు. నువ్వు బ్రాహ్మణుడవు అనుకున్నాను బ్రాహ్మణుడిని లాంటి వాడవయ్యావు అసలు ఇది ఏమిటి కిమే తత్తే. విపక్షం త్రయతా సతా వీడు శత్రు పక్షాన్ని ఆశ్రయించి ఆసారం గ్రాహితో బాల మీరే చెప్పారా? శత్రు పక్షం ఆశ్రయించి మీరే ఆసారం సారము కాని దాన్ని పిల్లవాడికి బోధించారా? అందులో మా మనాదృత్య నన్ను కూడా లెక్కించకుండా దుష్ట బుద్ధితో పిల్లవానికి ఇలాంటి వాటిని మీరు చెప్పారా? సంతీక్ష సాధవోలోకే దుర్మైత్ర సద్మవేషిణః అయ్యా అదేమిటండి? మేము నీ వాళ్ళం, మేము సేవకులం, మేము గురువులం, హితాభిలాసులం అలా మేము చేస్తామా? అంటే లోకంలో మైత్రి అనేటువంటి ఓ కప్పు కప్పుకొని లోపట శత్రుత్వం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో అంటున్నారు.

సంతి క్షాథవః లోకే లోకంలో దుర్మా ఎలా ఉన్నారు దుర్మైత్ర క్షద్మవేషిణః మైత్రి అనేటువంటి కప్పు కప్పుకొని వేషంతో ఉన్నటువంటి శత్రువులు చాలామంది ఉన్నారు. తేసాం ఉదేత్యహం కాలే రోగః పాతకినామివా అయితే వారు చేసిన పాపం ఊరికే పోదు. ఫలకాలంలో సమయం వచ్చినప్పుడు ఆ పాపం బయటపడుతుంది. ఎలా అంటే పాతకినాం రోగైవ. పాపం చేసిన వారికి రోగం వచ్చినట్టు అంటున్నాడు. బాగానే ఉంటారు. రోగాని రాగానే అయ్యో ఏం తప్పు చేశానో నాకు ఈ రోగం తప్పు తలుచుకుంటాడు. మనకు శాస్త్రం బ్రహ్మహత్య అనేటువంటి పాపం చేస్తే బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ఏం వ్యాధి వస్తుంది? క్షయ వ్యాధి వస్తుంది అని శాస్త్రం. గురుతల్పగా వృద్ధ పాపం ఉన్నవాడికి చర్మ వ్యాధి వస్తుంది అని శాస్త్రం. సురాపానం చేసినటువంటి వాడికి కుష్ఠు వ్యాధి వస్తుంది అని శాస్త్రం. ఇవన్నీ ఆ పాపాలకంటే ఆ పాపం ఫలించగానే ఆ రోగం వస్తుంది. ఆ రోగం వచ్చిన తర్వాత ఈయన పాపం పని చేస్తుందన్నమాట. అలాగే చేసిన ద్రోహం కూడా ఎప్పుడో. ఫలించకపోదు, మేము బాగున్నాం కదా అంటే ఇప్పుడు బాగుండటం కాదురా నాయనా, ఇది ఎప్పటికీ బాగుండొద్దా? బాగున్నాం వాళ్ళకే రోగాలు వస్తాయి కదా. రోగం ఎందుకు వస్తుంది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. కదా ఆ వ్యాధి అంటే ఏమిటి? పూర్వజన్మ కృతం పాపమే. అందువల్ల పాపం ఫలించినప్పుడు రోగంగా వచ్చినట్టుగా మీ మీ పాపాలకు మీకు ఇది కూడా ఫలిస్తుంది. ఎందుకు మీరు ఇలా చేశారు అంటే గురు పుత్తులు అంటున్నారు నా మత్ప్రణీతం నా పరప్రణీతం. అయ్యో స్వామి మహారాజా మీ పిల్లవానికి ఇలాంటి వాటిని నేను చెప్తానా? ఇది నా మత్ప్రణీతం నేను చెప్పినది కాదు నా పరప్రణీతం. నా ఆశ్రమంలో బయట వాళ్ళు ఎవరు కూడా ఇది చెప్పేది కాదు. సుతో వదక్షేష తవ ఇంద్ర శత్రువు. మరి ఎక్కడిది నీ పిల్లవాడు మాట్లాడే ఈ మాట ఉన్నాయా ఇవి నైసర్గికి. ఇది సాయం అయ్యా బుద్ధి అయ్యా వాడు చెప్తూ వచ్చింది కాదు. నైసర్గికియం మతిరక్ష రాజన్.

నియత్య మన్యుం కదదాః స్మః మానః. మన్యుం నియత్య మహారాజా కాస్త కోపాన్ని నిగ్రహించుకో. నాహా మా కదదాః మాకు దుఃఖాన్ని ఇవ్వకు అంటే మమ్ములను శిక్షించకు. నీ పిల్లవాడు చేసినటువంటి పాపానికి తప్పుకో మేము కారణం కాదు. అమ్మడం నీవు శిక్షింతకు. అంటే గురునైవం ప్రతిప్రోక్తః భూయాః సురస్సుతం నతేత్ గురుముఖీయంతే కుతోభద్రాసతీమతిహి. మాట విని మళ్ళీ అడుగుతున్నాడు పిల్లవాడిని నాయనా గురుహు నైవం ప్రతిప్రోక్తః గురునా ఏవం ప్రతిప్రోక్తః గురువుగా ఇలా చెప్పగానే మళ్ళీ పిల్లవాడు అంటున్నాడు నచేత్ గురుముఖీ అంటే ఈ విషయాన్ని గురువు గారు చెప్పకుంటే కుతో అభద్రా అతి ఈ చెడు అమంగమైన బుద్ధి నీకు ఎలా వచ్చినది? కారణం చెప్పు అంటే మతిర్న కృష్ణే పరతస్వతో వా నిజోభిపద్యేత. గృహవ్రతానా సంసారంలో ఉన్న వాళ్లకు ఇలాంటి బుద్ధి తనకు తానుగా వస్తుంది. ఒకరు చెప్తే వస్తుంది. అచ్చని పద్యం ఉంది పోతా అని చెప్తాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్. చే చేర పుట్టుని పరులు చెప్పిననైనా నివేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నీగిననైనా హరి ప్రబోధము దీనికి అనువాదం అది. అంటే లంచం ఇచ్చి నేర్చుకోరా అన్న లాంటి బుద్ధి వస్తుందా అంటున్నాడు. ఏమిచ్చినా ఆయన. రాజంగా పుట్టదు. ఒకడు చెప్తే రాదు. ఏమన్నా ఇచ్చి నేర్చుకోరా అన్న రాదు వానికి. అడవికి పంపించినా రాదు. ఎందుకంటే గృహావ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి అక్కడ పాపం పోతనకు వేరే పదం దొరకలే. ఇక్కడే ఉంది చర్విత చర్వణానా గమనించండి. ఏమంటాడు పునఃపునః చర్విత చర్వనానాం ఆ పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే అయ్యే పని కాదు.

ఎందుకంటే ఎంత నిగూఢమైన భావం అంటే సరే మనమే తలుచుకుంటే మనం చూసి మనకే అకస్మికం పుడుతుంది. మనము నవిలి తిన్నదాన్నే మళ్ళీ నవ్వుతామంట. చెరిపితామని నవలబడేది. అంటే అనుభవించిన దాన్ని అనుభవిస్తుంటాం. ఉదాహరణ చెప్పాలంటే ఏదో భోజనం చేస్తున్నాం, ఓ రోజు వంకాయ, ఓ రోజు ఆలుగడ్డ, ఓ రోజు సొరకాయ, ఓ రోజు బీరకాయ చేస్తుంటాం. పొరపాటున వరుసగా వారం రోజులు ఒకే కూర చేసింది అనుకోండి, ఆలుగడ్డ వంకాయ ఏదో కూర చేశారు ఏమంటారు? అబ్బా రోజుదే కూరనా? అంటున్నారు కదా. మరి రోజు అదే కాపురమా? అదే భార్య, అదే అవయవాలు, అదే ప్రీతి. మరి రోజు కొత్తే. అబ్బా ఎంత బాగుందో, ఏంటి బాగుంది నిన్నటిదే ఇవాళే కదా. ఇవాళటిదే రేపు కదా. అదేంటి నవ్వింది కాదు. ఎన్ని సార్లు నవ్వినావ్? మళ్ళీ దానం నవ్వుతున్నాడు. అయినా విసుగు పుట్టలేదు. ఏంటిది? ఈ భావం కావాలి. దేనితో వస్తుంది చెప్పండి. చర్విత చర్వణము అంటే అనుభవించిన దాన్నే మళ్ళీ అనుభవించడం. నమిలిన దాన్నే మళ్ళీ నమలక. అంటే? 50 ఏళ్ళు అదే నా నవ్వు వస్తుంది చెప్పాము చూడు కూడా. వీళ్ళు మా వివాహం అయి 50 సంవత్సరాలు అయిందండి అది ఏమి ఉత్సవం స్వర్ణ ఏమంటారే గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం స్వర్ణోత్సవం. తొర్రోత్సవం అంటే మేము చాలా గొప్పోళ్ళము. మాకు 50 ఏళ్ళు హౌసాద్ చేసినా విసురు రాలేదని చెప్ప చెప్పుకుంటున్నారు రా. మేము చాలా గొప్పోళ్ళరా బాబు. అది ఈ మాట జ్ఞాపకం వస్తుంది. చర్వత చర్వణానా. ఒక్క కూర రెండు రోజులు తింటే విసుగు వస్తుంది. మరి ఒక స్త్రీ కానీ, ఒక సంసారం కానీ, ఒక భోజనం కానీ, ఒక పుత్రుడు కానీ నిరంతర అనుభవంతో విసుగే లేదు. మరి అది ఆనందం అంటున్నావ్. ఇలాంటి వాళ్ళకి కూడా అని చెప్తే వస్తాదయ్యా. డైరెక్ట్ గా సూర్య కొట్టాడు అన్నమాట. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ఇంతకంటే ఇందులో కొత్తదంటూ ఏమీ లేదని తెలిసినా కోరిక పోవటం లేదు, విసుగు రావటం లేదు. ఇది ఎవడు చెప్పాడంటావ్? వాడు చెప్పాడా నీకు వచ్చింది? కాబట్టి ఇది చీకటి భావి అర్చపు చీకటింబడి. గృహ వ్రతం ఉందే అంటే సంసారం. దానికి ఏంటి కారణం అంటే విషయ ప్రవిష్టులు. విషయములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అవే వాడుతుంటాం మనం.

అవే పాద నించుంటాం, అదే స్పర్శ, అదే రూపాన్ని చూస్తాం, అదే రసాన్ని ఆస్వాదిస్తాం, అదే గంతాన్ని అక్కడ చూస్తాం. మళ్ళీ అవి మనకు కావాలి. విసుగొచ్చిందా? విరక్తి వస్తుందా? ఇలాంటి వాళ్ళకి ఎవడో చెప్తే వస్తుందా? తనకు తానుగా పుడుతుందా? వాడు మార్చాలనుకుంటే తప్ప మనకు కలిగేటువంటి ఈ చెడు మంచి బుద్ధులు ఒకళ్ళు చెప్తే ఇది ఇదే తండ్రి గారి ఉపదేశం ఇది. తండ్రి గారికి ఇది వారు చెప్పకుండా అర్థం కాదు. అవును. పిల్లలకి చెప్పేది వేరు. పిల్లలకేమో ఏదో నూరేళ్ల ఆయుర్ ఇస్తున్నా, యాభై ఏళ్ల నిద్ర, యాభై ఏళ్ల సంసారం అలా చెప్పాలి. కానీ డైరెక్ట్ గా నాన్నగారు అంటున్నాడు. నీకు విరట్తి కలిగిందా నాన్న? ఇన్ని వేలేళ్లు రాజ్యం పరిపాలించావు కదా. అదే రాజ్యం కదా, అదే సేవకులు కదా, అదే భార్యాపుత్రులు కదా, అవే స్త్రీలు, అవే భోగములు, పిసుగు పుట్టిందా? నీకు విరక్తి పుట్టిందా? నీకు ఎవడు చెప్పాడు వాడు ప్రేమించమని? వాడే నాకు చెప్పాడు వీడిని ప్రేమించమని. సంసారాన్ని, ఇల్లును, పుత్రులను, భార్యను, బంధువులను, విషయములను ప్రేమించమని ఎవరు చెప్పారో వారే నాకు పరమాత్మ ప్రేమించమని చెప్పాడు. ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు అంటే స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. అందుకే మతిహి నా కృష్ణే పరతః స్వతోవా. పరమాత్మ యందు బుద్ధి అనేది ఇతరులు చెప్తే కానీ సహయంగా కానీ రాదు. మిథః అభిపద్యేత ఎవరికీ? బుర్గ ఉర్గతానాం సంసారంలో ఉండి అదాంత గోభిహి విశతాం సమిశ్రం అదాంత గోభి అంటే నిగ్రహించబడని ఇంద్రియములు కలవారు. అంటే ఇంద్రియములను జయించని వారు. ఇంద్రియములను జయించని వారు తమిశ్రం విశతాం చీకటిని ప్రవేశించేటువంటి వారికి పునఃపునశ్చర్బిత చర్వనానాం మాటిమాటికి తిన్నదాన్నే మళ్ళీ తింటున్న వారికి స్వతహా కానీ. ఇతరుల వల్ల కానీ ఇలాంటి బుద్ధి కలుగుతుందా? ఇది అయ్యే పనేనా? అందుకోసం నతే విదుహు స్వార్థ గతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః హలో వాస్తవంగా స్వార్ధ గతిం అంటున్నాడు. స్వార్ధ గతిం అంటే మనకు పరమ పురుషార్ధాన్ని ప్రసాదించే వారు ఎవరండీ వాస్తవంగా? ఒక్క పరమాత్మే.

హలో మనకు కావలసిన పురుషార్ధాన్ని ప్రసాదించే పరమాత్మను వారు తెలుసుకోలేరు. ఎవరు వారు? దురాశయాయే బహిరర్థమానినః. ఎవరైతే సంసారంలో ఉన్నటువంటి సాంసారిక విషయములను పురుషార్ధములుగా భావించేవారు. అంటే శబ్ద స్పర్శాదులే పురుషార్ధములు. తక్కినవి కావు అని భావించేవారు పరమాత్మను పురుషార్ధముగా తెలియజాలరు. అంటే సంసారంలో ఉన్నవాళ్ళు భగవంతుని గురించి తెలియలేరు. పురుషార్ధమానినః అంధాయధాందై ఉపనీయమానాః వాచీస తంత్యాం పురుదాం అని చిన్న చిన్న శ్లోకాలు కానీ అభివేదంత మొత్తం ఉంది. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి ఇంత పదం పడేయవలసి వచ్చింది పోతనకు అందా యధాంత ఒక మాట. గుడ్డి వారు గుడ్డి వారిని అనుసరించినట్టు అనడానికి కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. అంతే కదా? గుడ్డి వాడిని పట్టుకొని ఇంక గుడ్డి వాళ్ళు వెడితే అక్కడ ఏముందో ఎవరూ కనపడదు. అందరూ గోతిలో పడతారు. సంసారాన్ని ప్రేమించే వాడిని గురువుగా ఆశ్రయం చదువుకుంటే ఏమవుతాడు? సంసారాన్ని ప్రేమిస్తాడు. మోక్షం కూడా చేస్తుంది. అంటే గురువు ఎలాంటి వాడు కావాలి? సన్యాసి కావాలి. సన్యాసి అంటే అర్థం విరక్తి కలవాడు కావాలి. సన్యాసి అతని ప్రధానం కాదు. సంసారం యందు విరక్తి కలిగి పరమాత్మ యందు భక్తి కల గురువును ఆచరిస్తే మనం మోక్షం పోతాము. సంసారం యొక్క వాస్తవాన్ని తెలుసుకుంటాం కానీ. సంసారం కంటే గొప్పదేది లేదు అన్న వాడిని గురువుగా పట్టుకుంటే వాడికి మిగిలిందే వీడికి మిగిలింది. అంధాయధాంధైహి ఉపనీయమానః గుడ్డివారు గుడ్డివారి చేత కొనుగబడిన గుడ్డివారు గోతిలో పడినట్టుగా విషయ స్పృహ గలవారికి వారిని ఆశ్రయిస్తే వీరికి కూడా ఏమీ లభించదు.

వీరేమి నసేవిదుహు స్వార్థగతంహి విష్ణుం పరమాత్మ ఒక్కడే స్వార్థాన్ని పురుషార్థాన్ని ఇచ్చేవాడని దురాశతో సాంసారిక విషయముల యందు ప్రయోజనాన్ని కోరేవారు తెలుసుకోలేరు. ఎలాగంటే అంధాయ దాంధైహి ఉపనీయమానః గుడ్డి వారితో తీసుకోబడిన గుడ్డి వారు ఎలా గోతిలో పడతారో వీరంతా వాసి ఈశ తంత్యాం కురుదాం నిబద్ధాః మనమందరము పరమాత్మ చేత బంధించబడ్డాం. ఇక్కడ వాక్కుతోటి పరమాత్మ వాక్యం ఏమిటి? వేదములు ఉన్నాయి కదా. రెండు అర్ధం అనుకోండి. చాలాసార్లు చెప్పుకున్నాం. మదించినటువంటి వృషభాన్ని. మన వశం చేసుకోవాలంటే ఏం చేస్తాం? ముక్కు తాడు వేస్తాం. ముక్కుకు ఒక తాడు కట్టి దాన్ని బట్టి లాగితే అది చెప్పినట్టు ఉంటుంది. పరమాత్మ మనందరి వాక్కుకు తాడు వేశాడట. వాక్కు అంటే నామం, పేరు. ఫలానా పేరు పెడితే ఆ అంటాం. ధర్మమని, అర్థమని, కామమని, సంసారమని, విషయములని ఇలాంటి వాటి మొత్తంలో ఇవన్నీ స్వామి దగ్గర ఉండేటువంటి ముక్కుతాడు. ఇది ఉరుదామ చాలా పెద్ద తాడు. ఈ సంసారం అనే రజ్జు పోయేది కాదు మనం పోగొట్టుకోలేము. అలాంటి తాడుతో మనందరినీ బంధించాడు. పరమాత్మ చేత సంసార రజ్జు యందు బంధించబడిన మనము. అందులోను ఆ అంధైహి ఉపనీయమానా గుడ్డి వారితో అనుసరించి అయ్యేటువంటి మనము పరమాత్మే పరమ ప్రయోజనమని తెలియజానము. నతేయుదుః స్వార్థగతంతి విష్ణుం దురాశయాయే ప్రతిరద్ధమామినః అంధాయదాంధైః ఉపరీయమానాః వాచీచ సంఖ్యాం ఉరుదాం నిబద్ధాః నైశాం మతిస్తావత్ ఉరుక్రమాంగ్రిం శ్రుశతి అనర్థాపగమో యదర్థః. ఈ సంసారంలో ఉండేవాళ్ళు సాంసారం అనేటువంటి అనర్థాన్ని తొలగించే పరమాత్మ యొక్క పాద పద్మములను తాకరు. ఇందులో అందువల్ల అనర్థాన్ని కోరుకునే వాళ్ళు తొలగించే దాన్ని కోరుతారా? కోరదు కదా. అందుకే యదర్థః మహీయతాం పాదరజోభిషేకం నిష్కించనానాం నవృణీతయావత్.

సంసారం అనేటువంటి మహా అపదను తొలగించే పరమాత్మ పాద పద్మములను వారు సేవించరు. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా ఎప్పుడైతే సంసారము యందు ఆశ లేని పరమాత్మ భక్తులతో సహవాసం కలగదో. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ఏం కావాలి మొదలు? భాగవతోత్తముల సహవాసం కావాలి. సత్సంగము లభించనంతవరకు ఎవ్వరూ పరమాత్మ పాదములను ఆశ్రయించలేరు. యదర్థః మహీయతాం పాదరజోభిషేకం నిష్కించనానాం నవృణీత యావతు ఇత్యుక్త్వా ఉపరతం పుత్రం హిరణ్యకచి పురుష ఇలా కోపంగా చెప్పినటువంటి ఈ పిల్ల ఇది అయిపోయినటువంటి రాణి హిరణ్యకశ్యపుడు కోపంతోటి అంధీకృతాత్మ. గుడ్డి వాడైపోయాడు. స్వత్సంగాత్ నిరస్యత మహీతలే తన ఒడిలో నుంచి కిందికి నెట్టి పారేశాడు. పడేసి ఆహా అమర్ష రుషావిష్టః అసహనం కోపం ఇవి రెండు బాగా ఆవేశించి కషాయి భూతలోచనః ఎర్ర అయిపోయాయి కళ్ళు. అయిపోయి ఒక్కసారి వజ్యతామాస్వయం వజ్యః నిస్సారయత నైరుతా వీడిని బయటికి పంపించేసేయండి. వజ్యతాం చంపేసేయండి. అయమ్మే భ్రాతృః. వీడే నా సోదరుడిని చంపాడు అంటున్నారు. అంటే ఏమర్ధం? సోదరుడిని చంపిన వాని పక్షం వహించాడు కాబట్టి మరి వీడే అపజం చేయబడుతున్నాడు. చాలా వ్యంగ్యమైన మాట. అయం మే భ్రాతృహ సోయం హిత్వ స్వాన్ సుహృదః అధమః. మిత్రులను వదిలిపెట్టి ఈ మహానుభావుడు శత్రువులను ఆశ్రయించాడు కాబట్టి వీడు నాకు దృష్ణ తండ్రిని చంపినవాడు. పితృవ్యహంతుహు యః పాదౌ విష్ణోహు దాసవదర్శతే. పిన తండ్రిని చంపినటువంటి విష్ణువును దాసుడిలాగా సేవిస్తున్నాడు. సర్టిఫికెట్ అన్నమాట. ప్రహ్లాదుడు పరమ భక్తుడు అని సర్టిఫై ఎవరు చేశారు తండ్రి చేశారు. ప్రహ్లాదు కోపంగానా అంటే ఎంత వాడి మనస్సులో నాటుకో బొమ్మడు అంటాడు. సహరాజుని యొక్క దాస్యం అనేది త్రికరణ శుద్ధితో వచ్చినది అన్నమాట. దాసవ దర్పితః విష్ణోర్వాసాద్భుతౌ కిన్ను కరిష్యతి అసమంజసః ఐదేళ్ల పిల్లవాడు ఇప్పుడు విష్ణు పక్షం వహిస్తున్నాడు.

అంటే ఏంటి? చాలా జమస్కారం. తల్లిదండ్రుల కంటే ఇంకొకరి గురించి ఎక్కువగా తెలియని ఈ వయస్సులో తల్లిదండ్రులను వదిలిపెట్టినవాడు ఇంకా నాలుగేళ్ళు పోయి లౌకిక జ్ఞానం వస్తే వాడిని మాత్రం పట్టుకొని ఉంటాడా? ఇదే గట్టి వానికి పడుతుంది. విష్ణు అంటే వీళ్ళు అవ్యవస్థిత బుద్ధులండి. పిల్లవాడు ఐదేళ్లవాడు. ఐదేళ్ల వాడికి అమ్మ, నాన్న, తమ్ముడు, పిల్లవాడు కావాలి. ఈ వయస్సులో ఎవరిని ఆశ్రయించాలో వాడను వదిలిపెట్టినవాడు పెద్దవాడు అయినాక పడుకున్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టుకుని ఉంటాడా? ఈ గది వాడికి కూడా పడుతుంది అంటే మనకు అక్క సంతానం చూడండి. అయ్యో నా వాడు కాకపోయాడే ఆ ఇది మనకు వ్యాసం చెప్తాడు అత్తా కోడళ్ళ మాటలు ఉంటాయట. అత్తా కోడి ఎలా కొట్లాడుకుంటారు, పెళ్లి అయిన కొత్తడు ఎలా పిల్లవాడు భార్య వెంటనే ఉంటాడు, తల్లి కూడా అర్థం చేసుకోవాలి. మా వారు నా దగ్గర ఉన్నావే అనుకుంటే పిల్లవాడు ఏవి జ్ఞాపకం కాదు పాపం. ఏమంటారు ఇప్పుడు కాదు. ఇప్పుడు నన్ను ఎట్లా వదిలిపెట్టాడో, రేపు వాడికి పెళ్ళాం వస్తుంది కదా, అప్పుడు నిన్ను ఎట్లా వదిలిపెడతాడు వాడు. ఏం మాట ఇది? అంటే ఇప్పుడు నా కొడుకు నాకెందుకు దూరమయ్యాడు అంటే వానికి భయం కాబట్టి. అలాగే నీ కొడుకు కూడా భార్య వస్తే, నీ కోడలు వచ్చినప్పుడు అప్పుడు నీ కొడుకు నుంచి వెళ్ళిపోతే అప్పుడు నా దుఃఖం నీకు తెలుస్తుంది. అంటే ఏమైంది? తనకి కలిగిన బాధే దానికి కూడా కలగాలి. అక్క వేల బట్టలేక అన్న మాటలు ఇవి. అలాగే ఇతను కూడా ఇప్పుడు నన్ను వదిలిపెట్టి పోయినట్టు రేపు నిన్ను వదిలిపెడతాడు. ఏం మాట ఇది? ఎంత అవివేకం మనసులో ఉందో తెలుసుకోవాలి. ఆ రీతిలో అందుకే విష్ణోర్వ సదదౌకిన్ను కరిష్యతి. ఇతను విష్ణువుకు మాత్రం ఏం మేలు చేస్తాడు? అంటే వానిని కూడా వదిలి పెడతాడు. అసమంజసః సామంజస్యం లేనివాడు, చిన్న వయసు చదివిన వాళ్ళు పట్టుకోవాలని తెలియనివాడు పెద్దయినాక వానిని పట్టుకుంటాడా? అందుకోసమని సౌహృదం దుశ్చయం పిత్రోహో అహాద్యః పంచ అదే చెప్తున్నాడు పంచహాయనః ఐదేళ్ల పిల్లవాడికి ఏది ప్రధానం? తల్లిదండ్రుల ప్రేమ. సరే ఎవరైనా ఒకరిలో అమ్మ నాన్నే అంటారు. వదిలిపెట్టడానికి వీలు లేనటువంటి తల్లిదండ్రుల ప్రేమను ఐదేళ్ల పిల్లవాడే వదిలిపెట్టినప్పుడు పెద్దయిన తర్వాత వాడిని మాత్రం పట్టుకుంటాడా? వాడిని వదిలిపెట్టేస్తాడు.

పరోప్యపత్యం హితకృత్య గౌషధం స్వదేయజోపి ఆమయవతు సుతః అహితః మాట్లాడింది వేరే వాడైనా మంచి మాట చెబుతున్నాడు అంటే సత్యమును హితమును చెప్పడం ఎంత సులభమో వ్యాసుని చూసి నేర్చుకోవాలి. అంటే లోకానికి బోధించాలి. నిరంతరం అతని హృదయమంతా సంసారులకు బోధించాలి బోధించాలి బోధించాలి అనే తపన మొత్తం మూర్తి భవించింది. ఇటువంటి మాటల్లో కూడా వ్యాంతం చెప్తున్నాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని దూషిస్తున్నాడు. ఆ దూషంలో కూడా ఓ శాస్త్రం, ఓ ధర్మం, ఓ తత్వం. ఏమన్నాడు వీడిని చంపమన్నాడు కదా పరేశాడు చంపండి వాడిని. నా కొడుకయ్యా చంపుతారా అంటే చంపుతారండి ఎలాగయ్యా అంటే పరోపి అపత్యం హితకృత్య దౌషధం. శత్రువు పుత్రుడైన ఒకవేళ వాడు మనకు హితము కలిగించేవాడైతే యథా ఔషధం సేవేత మందులాగా సేవించాలి. తన చిరుని నుంచి పుట్టిన తన కన్న కొడుకైనా అపకారం చేస్తే వ్యాధి లాగా తీసి పడేయాలి. అర్థమైంది కదా? వ్యాధి ఎక్కడ పుడుతుంది? చిరునిలోనే కాదు. శరీరం నుంచి పుట్టినటువంటి కుమారుడైన అపకారం చేసేవాడైతే మన శరీరంలో పుట్టిన వ్యాధి లాగా దాన్ని మనం తొలగించుకోవాలి. శత్రుపుత్రుడైన హితము కలిగిస్తే మందులాగా సేవించాలి. నీవాడా నావాడా కాదు ప్రశ్న. వాడు ఏం చేస్తున్నాడు? హితం కలిగిస్తున్నాడా? అహితం కలిగిస్తున్నాడా? చిన్న మాటలు పరోపి అపత్యం హితకృత్య దౌషధం స్వదేహ జోపి ఆమయవతు సుతః అహితః అహితః సుతః. చెడు చేసేటువంటి పుత్రుడు. ఆమయవత్ రోగములాగా స్వదేహ జోపి తన శరీరం పుణ్యవాడైన చింద్యాస్తదంగం ఎదుత ఆత్మనోహితం అయితే మాత్రం మందు వాడి తగ్గించుకోవాలి కానీ దూరం చేస్తారా అంటారా? ఒకవేళ శరీరంలోని ఏదో ఒక అవయవం మందుకు తగ్గదు ఆ రోగం వచ్చింది. ఆ రోగం అలాగే ఉంటే మొత్తం శరీరాన్ని పాకుతుంది. అప్పుడు ఏం చేస్తాం? అవయవాన్ని చిందియాలి.

హిందీయాత్ తదంగం ఎదురుత ఆత్మనో అహితం శరీరానికి హాని కలిగించేటువంటి అవయవాన్ని క్షేజించాలి శేషం సుఖం జీవతి యద్వివర్జన ఆ ఒక్కటి పోతే తక్కిన శరీరం అంతా సుఖంగా ఉంటుంది. కదా? వ్యాధి వచ్చిన ఒక్క అవయవం పోయినందువల్ల తక్కిన శరీరం అంతా హాయిగా ఉంటే ఆ ఒక్క అవయవాన్ని తొలగిస్తాం. వీడొక్కడు పోతే మన కులం అంతా బాగుంటుంది. తొలగిస్తాం. దీనికే మనకు అంగవురాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ. నీ యజ్ఞున్ కులద్రోహి నిస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ జంపించి. వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించెదన్ కులము నిర్దోషంబు గావించెదన్ పోతన యొక్క అనువాదం. అచ్చంగా చెప్తాడు చాలా సులభంగా చరించెదన్ అంటే ఎంత చిన్నగా ఉందో చిన్నగా చెప్తాడు మహానుభవ పద్యాలు కూడా. అలా చేసి సర్వై ఉపాయ అంతవ్యః సంభోజ శయనాతనైహి తనే తండ్రి చెప్తున్నాడు. అన్ని రకముల ఉపాయాలతో వీడిని చంపేసేయండి. ఎలా సంభోజ శయన ఆసనై అంటే భోజనంతో కానీ ఆసనంతో కానీ శయ్యతో కానీ అంటే విషం పెట్టి చంపండి. పాముల మీద పడుకోబెట్టండి. అగ్నిలో పడవేయండి. ఏమైనా చేయండి సంపేసి. సర్వోపాయ యంతవ్యః సంభోజసే నాశనీ సుహుర్లింగధరః శత్రుహు మునీహే దుష్టవివ ఇంద్రియం. కొడుకండి అంటే వీడు కొడుకు వేషం వేసుకున్న శత్రువు. కరెక్ట్ గా గుర్తు పట్టింది. మరి ఎవరు ఉంటే ఆయనే కదా. స్వామి నిజంగానే గుర్తు పట్టాడు. కొడుకు లాగా ఉన్నాడు కానీ వీడు కొడుకు వేడ ఉన్న శత్రువు వీడు. ఎలాగంటే మునేహ దుష్టమివేంద్రియం. ముని యొక్క చెడు ఇంద్రియం లాంటివాడు. అంటే స్పష్టంగా చెప్పలేదు. రహస్యం ఏమిటంటే ముని అంటే ఏం అర్థం ముని అంటే మౌనం వహించేవాడు ముని. వాంగ్రీవం గలవాడు ముని. మరి వానికి గుర్తుం ఏది? వాక్య. మౌనాన్ని పాటించని ముని ఎలా వాక్కును వదిలి పెట్టాలో అంటే అనాలోచితంగా, ఆవేశంగా, అజ్ఞానంగా అహితం మాట్లాడే నోరును బంధించి ఎలా ముని మౌనాన్ని పాటించి తట్టిన ఇంద్రియాలని చేసుకుంటాడో వీడిని ఒక్కడిని మనం సంహరించి

మన వంశాన్ని మన రాష్ట్రకులాన్ని బాగు చేసుకుందాం. నైరుతాస్తే సమాధిచ్చాః భర్త్రావై శూలపానయః తిగ్ముదంష్ట తరారాశ్యాః తామ్రస్మశ్రు శిరోరుహాః సరే రాక్షసులు. రాజుగారు ఆజ్ఞ అర్పించారు. అందుకే వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు వచ్చి చంపడం కాదు వాళ్ళని చూస్తూనే భయం పుడుతుంది. ఎలా ఉన్నారు వాళ్ళు తిగ్మ దౌంశ్ర తరాడాస్య తిగ్మ అంటే వంకర వంకర పండ్లు అంటాడు. వంకర పండ్లు ఉన్నాయట తరా ఆ పెద్ద నోరు. కరాళాస్య ఇంకా తామ్ర స్మస్త్రు శిరోరుహా ఎర్రని మీసములు ఎర్రని వెంట్రుకలు. ఎర్రని వెంట్రుకలు అంటే ఎవరు ఉంటారన్నమాట రాపులులకు ఉంటాయి అని అర్థం. అంటే ఉన్నదాన్ని మార్చుకుంటే ఎరుపు వస్తుంది కదా. రంగు ఎందుకు వస్తుంది అంటే తెల్లగా ఉన్నవాడికి రంగు వేయండి కొన్నాళ్ళకి ఏమైతాయి అవి నల్లగా కావు తెల్లగా కావు ఎరుపుగా అవుతాయి కొత్త రంగు. ఆ ఎరుపు రంగు అనేది రాక్షసత్వాన్ని చెప్తుందట. తామ్రస్మ తృతిరోరుగాః నదంతః భైరవా నాదాన్ చింది భింది ఇతి వాదినః ఆవు అని అరుస్తూ నరకండి కొట్టండి చీల్చండి అని ఇలా మాట్లాడుతూ వాదినః ఆశీనం చాహనం. సురై ప్రహ్లాదం సర్వ మర్మసు కూర్చోనే ఉన్నాడు స్వామి ప్రహ్లాదుడు. త్రిసూరాలు తీసుకొని అన్ని అవయవాల్లో పొడిచేశారు. ఆహు పరే బ్రహ్మణ్య నిద్యేత్యే భగవతి అఖిలాత్మనే యుక్తం యుక్తాత్మనే అఫల ఆసన్ అపుణ్యత్యేవ సత్క్రియాః పాపం చేసేవాడు ఆచరించే పుణ్య కర్మల లాగా ప్రహ్లాదునికి ప్రయోగించిన శిక్షలన్నీ బాధలన్నీ నిష్ఫలాలయ్యాయి అంటున్నారు. దృష్టాంతం బాగుంది. అపుణ్యస్యేవ సత్క్రియః. వాడు మధ్యాహ్నము రాత్రికి పగలంతా రాత్రి పాపాలు చేస్తాడు. పాత ధ్యానం మధ్యాహ్నం సాయంత్రం మూడు సంజామానం చేస్తాడు. ఎలా ఆలోచించండి. అపుణ్యత్యేవ సత్క్రియ మంచి పనులే చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తాడు, ప్రాతఃకారం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, సాయంకాలం చేస్తాడు. సంధ్యావందనం కాగా తవి మనిషిని చంపుతాడు పోయి. దొంగతనం చేస్తాడు.

ఏమేమి చేయకూడదు స్వర్ణ శ్రేయం సంధ్యావందనం వాసు కానీ ఒక రోజు చూశాం. బాగా చివారి పెట్టాం బాబు మానేజర్ అనుకో పేరు వద్దు కానీ సంధ్యావందనం చేసుకున్నాడు వెంటనే చిద్రాంబాబు ఎక్కడో మీకు తెలుసు అనుకుంటా. సంధ్యావందనం చేసుకున్నాడు గెలిచే పోయాడు వచ్చి సాధి తీసుకోండి. పొద్దునే ఆరు గంటలకే. అవును. మేము అప్పుడే పాలన చేయ బయటికి వస్తున్నాం. ఇతరకి పిలిచి ఒక అరగంట స్పీచ్ అంటే నాకు అధికారం వినలేదు పెద్ద మనిషి నాకంటే. సరే నా దగ్గర గౌరవంగా పండిత్ గ్రంథం చూస్తాడు. ఈ సంధ్యావందనం ఏం లాభం అయ్యా? ఈ వ్రతం ఏం లాభం ఇది ఏం పని? దేని కోసం చేస్తున్నావ్ తెలిసిన వాడవా తెలియని వాడవా. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలని తెలిసిన వాడు బ్రాహ్మణుడు సురాపానం చేయకూడదని తెలవదా నీకు. ఓ అనగా దేవునికి లాస్ ఇస్తే గూడిపోయి ఏడ్చాడట పాపం. ఏడ్చేసాడు కానీ తెల్లారి నుంచి బంద్ చేసేసాడు. ఆయన ఆయన భార్య ఉన్నాడు, కొడుకు కూడా వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. మేము 20 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కాలేదు, మీ మాటల్లో ఏముందో. మా నాకేం కోపం లేదు తల్లి అని అనుకున్నాడేమో కోపం ఉందని. ఆ మనస్సు క్షోభించింది అది బాధ కోపం కాదు. అయ్యో ఇలా అయిపోయారా అని చెప్పలే మనస్సు అంతా ఉడికింది నాకు ఉడికి చెప్పాను. కానీ ఆయన మీద కోపం లేదు. ఆయన మారితే మాత్రం నేనే దండం పెడతాను క్షమించమని. ఈ మాట విన్నాడు పక్కన ఉంచి కాడ కొట్టుకున్నాడు. అప్పుడు నా వయసు అంతా 24, 23 ఏళ్ళు ఆయనకి అప్పటికి 28 ఏళ్ళు ఉన్నాయి. 68 ఏళ్ళు అంటే శాస్త్రం తెలిసి కూడా అతిక్రమించడం. సన్యావందనం చేస్తున్నావు, దానం చేస్తున్నావు, యజ్ఞ యాగాలు చేస్తున్నావు, మళ్ళీ సురాపానము స్వర్ణస్తేయం చేస్తే ఏం లాభం? దొంగతనం చేసి సురాపానం చేస్తూ సన్యావందనం చేస్తే ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం లాభం? అని స్వతం చెప్తున్నాడు కానీ అపుణ్యస్యేవ సత్క్రియ. పాపం ఆచరించేవాడు చేసేటువంటి మంచి పనుల వలె ప్రహ్లాదుని యందు ప్రయోగించిన శిక్షలన్నీ అఫలా. అసలు సూలం దిగదు. ఒంటికి దిగదు. చూడు చెప్తారు ఈ కొన్ని విద్యలు చేరిపే వాళ్ళు మన శరీరాన్ని పరధ్యానంలో ఉంచి స్తంభింప చేస్తే కత్తి కూడా నరక కత్తి చేయలేదట శరీరాన్ని. చెయ్యిని కత్తి నరకలేదు. నరాలు బిగబట్టి చెయ్యి పెడితే కత్తి ఇరిగిపోతుంది. తెగదు. పరమాత్మ యందు ఆ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి తదేక ధ్యానంగా ఉంటే నిద్రపోయిన వాడిని దోమలు నలువులు కరవు తెలుసు కదా.

ఇది పడ్డ దాకానే బాధ. నిద్రపోతే నల్లులు దోమలు కరవవు. నెత్తురు అండదు వారికి. చర్మ లోపల నుంచి వాటి యొక్క అది ఉంది కదా తుండం అంటాం అది పోదు. అంటే మనస్సు అక్కడ ఉన్నప్పుడే దానికి కలిగే అనుభూతిని అందిస్తుంది. లేకపోతే మనస్సు అక్కడే ఉందో శరీరం అక్కడే ఉంటుంది. ఏవి పని లేకుంటే మరి త్రిశూలాలతో పొడిచినప్పుడు మరి దిగాలి కదా. తిగిటి రక్తం రక్తం బాగా కానీ రాలేదు. అవన్నీ వ్యర్థమయ్యాయి అఫలాస్త్రియాః అంటాడు. అందుకనే పరే బ్రహ్మని అనిద్దేశ్యే భగవత్యఖిలాత్మని యుక్తాత్మని అఫలా ఆసన్. అందులో పరమాత్మ యందు భగవతి ఇందు చమత్కార ఏంటంటే పరే బ్రహ్మణి అనిర్దేశ్యే ఇది ప్రధానం. వ్యాసుడు ఒక్కొక్క నిగూఢమైన భావాన్ని ఒక్కొక్క చమత్కార పదంతో చెబుతాడు. అంత లోతుకు వెళ్లి ఆ పదాన్ని ఆస్వాదిస్తేనే ఆనందం కలుగుతుంది. శబ్దానికి అర్థం చేస్తే లాభం లేదు. అనిర్దేశ్యే అంటున్నారు అంటే. ఇలాంటి వాడని చెప్పటానికి అలవి కాని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేశారు. మనస్సు ఎక్కడ ఉంది? పరమాత్మ యందు. ఆయన ఎలాంటి వాడు? చెప్పలేను. చెప్పగలరా ఇలా ఉంటాడని? ఇలా ఉంటాడు. ఇంతటి మహిమ ఇతని స్వభావం ఇలాంటిదే అని ఎవ్వరూ చెప్పలేనటువంటి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసిన ప్రహ్లాదుని యందు ప్రయోగించబడిన శిక్షలన్నీ నిష్ఫలములయ్యాయి. ఎందుకు అందామా? మొదల నాకు చెప్పలేము. సమాధానం సేమ్ దీనికి కూడా. ఇతని మనస్సు ఎవరి మీద ఉందో ఇతని యందు జరిగే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. కారణం చెప్పలేము. అనిర్దేశ్య. అనిర్దేశ్యత్వం అనేది. పరమాత్మకే కాదు, పరమాత్మ భక్తులలో కలిగే మార్పులు కూడా నిర్దేశ్యమే. ఇప్పుడైతే వీడు అలాంటి వాడయ్యాడో, అతని యంది సారూప్యం అంటాం కదా. సారూప్యం, సామీప్యం, సాధార్మ్యం అంటాం. అయినప్పుడు వాడిని మనస్సులో ధ్యానిస్తున్నప్పుడు వాడి లక్షణాలు కొన్ని వీడికి వస్తాయి. పరమాత్మను శూలంతో పోటీ చంపుదామా? ఏమ తగులుతాయా? వీడికి తగలదు.

ఇందులో అవన్నీ వ్యర్థములయ్యాయి అపుణ్యస్యేవ సత్క్రియాః ప్రయాసే అపహతే తస్మిన్ దైత్యేంద్రః పరిత్యంకితః చకార తద్వదోపాయాన్ నిర్బంధేనా రాగదులు చేస్తున్నటువంటి అన్ని శ్రమలు వృధా అయితున్నా కొద్ది కాదు ఎట్లయినా వాడిని చంపాలి అని నిర్బంధంతో మరి మరి మరి ప్రయత్నించాడు. దిగ్గజైహి దందసూకైత్య అభిచార అవపాతనైహి. చూశారా? మామూలు ఎలుగులు సరిపోవని ఎవరిని పిలిచారు? దిగ్గజాలను పిలిచారు. అష్టదిగ్గజాలతోటి తొక్కించాడు పాపం. అలాగే దందసూక ఇత్య తక్షకుడు వాసిపి లాంటి సత్పాదన చెప్పించి వాటితో కాటు వేయించాడు. అభిచార అవపాతనై. అభిచార హోమం చేయించాడు తెలుసు కదా. భోచనామాలు చెప్పి అభిచారం చెప్పి పోవాలి కానీ యజ్ఞ యజ్ఞం అంటే ఎవరు పరమాత్మ. వాడి భక్తుడిని ఆయన ఏం చేస్తాడు? పని చేయదు. తర్వాత అవపాతనైహి పర్వతము నుంచి కిందికి పడవేశాడు. మాయాభిని సన్నిరోధయిత్య రాక్షస మాయలతోటి సన్నిరోధయి ముక్కును చెవులను నోరును గట్టిగా బలవంతంగా మూసి అంటే ప్రాణవాయువు రాకుండా చేశానన్నమాట. అలా సన్నిరోధైత్య గరదానైహి అభోజనైహి విషం పెట్టాడు. వరుసగా పది రోజులు ఇప్పుడి రోజులు అన్నం లేకుండా చూశాడు. అభోజనైహి హిమవాయువగ్ని సలిలైహి పర్వతాక్రమణైరపి మంచులో గాలిలో నిప్పులో నీటిలో పర్వతాల మీద పర్వతాల కింద ఇలా ఆపి నజతాక యదా హంత్వం అపాపం అసురహాసుతం. ఇన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయాడు. ఏమిటి కారణం అంటే వీడేమో పాపి వాడేమో అపాపి. ఎలా అవుతుంది? ఏ పాపము లేని వాడిని పాపము ఉన్నవాడు ఏం చేయగలడు? అందుకే అన్నాడు ఆ పాపము అని. పాపము లేని ప్రహ్లాదుడిని చంపలేకపోయాడు. అపాపమసురః సుతం చింతాం దీర్ఘతమాం ప్రాప్తః తత్కర్తుం నాభ్యపద్యతః అయ్యో ఇంత చేశానే కావటం లేదు.

మరి వీడిని చంపాలనుకునే నా ప్రయత్నంతో వీడు చావటం లేదంటే పొరపాటున వీడు నాకు మృత్యువు అవుతాడా? తప్పు ఆలోచన వస్తుంది వేరే మాట కానీ చూడండి అంటున్నాడు. ఏషమే భక్తు అసాధూక్తః వధోపాయస్య నిర్మితః ఎన్నో చేశాను తైస్తైహి ద్రోహైహి అసద్ధర్మైహి ముక్తః స్వేయనైవ తేజసా ఇన్ని రకాల ద్రోహాలు ఇన్ని రకాల పాపాలు. ఇన్ని అసద్ధర్మాలు ఇవన్నీ ప్రయోగించిన వాటన్నిటినీ స్వేనైవ తన తేజస్సుతోటే అన్నిటినీ తొలగించేశాడు. వర్తమానాభిదూరేవై బాలోపి అజడతీరయం వీడు. చూడటానికి మాత్రం బాలుడు కానీ అజడతి గిరబుద్ధి కాదు వీడు. చాలా సూక్ష్మ బుద్ధి. నవిస్మరతి మేనార్యం సునస్సేప ఇవ ప్రభువు నేను ఇన్ని దుష్ట కర్మలు అపకారాలు చేసినా సునస్సేపుని లాగా. నా అపకారాన్ని వాడు తలుచుకొని తలుచుకోవడం లేదు, మా నాన్న ఇంటికి ఎక్కడ అంటలే వాడు. నేను చేశాను అనుకోవడం లేదు కదా. నా అపకారాన్ని తరతరలేదు సునస్సేపుడి లాగా. సునస్సేపైవ ప్రభు అప్రమేయానుభావోయం అకుతశ్చిద్భయః. ఓ బాబోయ్ వీడి ప్రభావం. ఇంత అని చెప్పలేము. అకుతస్థిత్ భయః ఇతనికి ఎక్కడి నుంచి భయం అనేది కలగదు. అమరః వీడికి మరణం కూడా లేదు. నూనం ఏతద్విరోధేన మృత్యురు మేభవిత ఇలాంటి వానితో విరోధం పెట్టుకున్నందువల్ల నాకే మృత్యువు వస్తుందేమో. భవితానవా ఇదితం చింతయా కించిత్ మ్లానస్త్రీయ మధోముఖం అన్ని లోకాలు తెరిచాడు ఐదేళ్ల పిల్లవాడిని. నిలవలేకపోయాను. చూడండి స్వామి లీల ఇలా ఉంటుంది. తానేం అనడు. తనెక్కడికి రాడు. ఆ వైకుంఠం పోయే స్థానం అక్కడేమో చేశాను ముందర ఉన్న పిల్లలు వాడి విధంగా చేయు ఏంటో. ఆ చూద్దాం వైకుంఠం దాకా. ఎందుకో ఇది ఏం లాభం? అది ఏం పిల్ల అని అయ్యో ఏం చేయలేక తలకాయ పట్టి కూర్చున్నాడు. ఇప్పుడు న్యాయంగా ఎవడు వీరుడు? పరమాత్మ బలం అంటే అలా ఉంటుంది.

నీ వంటి నుంచే పుడతాడు, నిన్ను హతమారుస్తాడు. శత్రువు ఎక్కడ లేడు, లోపల ఉన్నాడు. ఇలా ఇంత చిన్న పిల్లవాడిని ఏమీ చేయలేక కించిత్ మానస్యం మొహం వాడిపోయింది. అధోముఖం. నేలకు తనకా ఏంటి షండా మార్కౌ అవసనకౌ వివిక్తై హిగోచతు అలాంటి వాడిని మళ్ళీ గురుపుత్రులు వచ్చి చెప్తున్నారు. జితం త్వయైకేన జగత్రయం ప్రృవో విజృంభనస్త సమస్త ధిష్ణపం. ఒక్కసారి కనుబొమ్మ ముడి వేస్తే మూడు లోకాలు వణికిపోయాయి. దేవతలందరూ గడగడారిపోయారు. అతస్య చింత్యంతవనాద చస్మయే నవై శిశువునాం గుణదోషయో ఫలం. కానీ నువ్వు పిల్లవాడి కోసం బాధపడతావా? బాల్యంలోని పిల్లల గుణాల గురించి ఆలోచిస్తారా? ఇవాళ ఉంటాయి రేపు మారుతాయి. ఎప్పుడు ఇలా ఉంటాడు అని అనుకుంటావ్? పెద్దవాడైతే వాడే మన దారిలోకి వస్తాడు. దాని గురించి ఆలోచిస్తాడు. దేని కింద పడతావా నువ్వు? ఇమాంతు ఇమాంతు పాతే ఇది వరుణస్య బద్వా. నిధేహి భీతః న పాలాయతే యతా వర్ణపాశాలతో కట్టేసి భద్రంగా అక్కడే ఉంచు పారిపోకుండా బుద్ధిత్య పుంసః వయసార్యతేవయా యావత్ గురుల్ భార్గవ ఆగమిష్యతి వయస్సుతోడి బుద్ధి మారుతుంది పెద్దలను సేవిస్తే బుద్ధి మారుతుంది గురువుల పోలతో బుద్ధి మారుతుంది మా నాన్నగారు శుక్రాచార్యుల వారు వచ్చేంతవరకు వీడిని బంధించి ఉంచు ఎటుపోకుండా తక్కిన సంగతి మా నాన్నగారు చూసుకుంటారు. ఇప్పుడు నీకు చింత దిగులు ఎందుకయ్యా అని. తదేతి గురుపుత్రోక్తం అనుజ్ఞాయ ఇదమ ప్రదీత్. సరే ఏదో ఎవడో చెప్పాడు కావాలి మరి బాధపడుతున్నాడు ఏం తోచదు. బాధలో ఉన్నప్పుడు ఎవడే చెప్పినా బాగానే ఉంది అనిపిస్తుంది. అందుకే దాన్ని ఒప్పుకొని అప్పుడు అంటున్నాడు. ధర్మాస్యత్య ఉపదేశవ్యాః రాజ్యాం యే గృహమేధినాం. నాయనా ఇతనికి గృహకాశ్రమ ధర్మాలను రాజుల ధర్మాలను బాగా బోధించండి అని చెప్తున్నాడు. గృహమేధినాం. ధర్మవర్ధంచ కామంచ నితరాంచ అనుపూర్వశ మళ్ళీ స్పష్టంగా ధర్మార్థ కామాలే చెప్పండి. తక్కిన వాటి జోలికి పోవద్దు. ముఖ్యంగా అనుపూర్వశ మొదటి నుంచి కాకుండా. వరుసలో కాకుండా ఇటు నుంచి రండి అంటున్నాడు అంటే ఎక్కువ కామ ప్రయోజనాన్ని బోధించి మోహాన్ని బాగా పెంచితే భక్తి మానుతాడు కదా అందువల్ల ఆనుపూర్వచః ప్రహ్లాదయా ప్రహ్లాద యోచితు రాజన్ ప్రకృతాయ అవనతాయచ అలా.

వారి మాటను విని గురుపుత్రులు అతనికి ధర్మార్థ కామాలనే చెప్పారు. ఎలాంటి వానికి ప్రకృతాయ అనువ్రతాయ. వినయ సంపన్నుడు అనుసరించే ఉంటున్నాడు ఏం చెప్పినా తలకాయ చూపుతాడు. చెప్పేసి మీరు చెప్పండి వినేది వింటాను నేను అనేది నేను చెప్తాను సంబంధం లేదు వినను అన్నాడు. గురువు దగ్గర అవినియం ఏం లేదు అయ్యా అయ్యా చిత్తం చిత్తం అయ్యా అంతే అంటా అన్నాడు. అలా చేసి యథా త్రివర్గం గురుభి ఆత్మని ఉపశిక్షితం గురువు అది చెప్తున్నారు త్రివర్గాన్ని చెప్తున్నారు అది చూసుకొని నసాధుమే సక్షిత్తాం ద్వంద్వారామోపవర్ణితాం వాళ్ళు ద్వంద్వారాములు కదా సుఖ దుఃఖములు, లాభ నష్టములు, లాభ జయ జయములు, మానవ మనములు ఇవంటే బాగా మోజు. ద్వంద్వముల యందు బాగా మోజున్న వారు చెప్పిన వాటిని మంచివని భావించలేదు. నసాధుమీనే. పచ్చిచ్చాం. ద్వంద్వారాముపవర్మితాం యదాచార్యః పరావృక్తః గృహమేధీయ కర్మసు ఇలా బోధించేటువంటి గురువుగారు తమ గృహకృత్యాలు ఏదో అగ్నిహోత్రమో సంధ్యావందనమో అనుష్టానమో ఇలాంటి పనులలో గురువుగారు ఉన్న సమయంలో వయసేహి బాలకేహి తత్ర సోపభూతః కృతక్షణైహి తన తోటి పిల్లలందరూ ఆయన రారా రారా ఆడుకుందాం అని పిలిచారు వాళ్ళంతా పిల్లలు గురువుగారు ఆడవిడిపు కదా. మాస్టర్ సాధువు లేడంటే పిల్లల ఇష్టం కదా. గురువుగారు వెళ్ళిపోయారు పని చేసుకోవడానికి అందరూ చదవదా చదవదా అరుకుందాం దా అని అందరూ పిలిచారు. అలా పిలిస్తే అదతాన్ శ్లక్షణయా వాచా ప్రత్యాహాయ ప్రత్యాహూయ మహాబుధ ఇతను మహా పండితుడు కాబట్టి. మంచి ప్రేమతో వారిని మళ్ళీ ఉవాచ విద్వాన్ తన్నిష్ఠాం కృపయా ప్రహసన్నివా దయతో వీళ్ళంతా చెడిపోతున్నారని దయతో ప్రహసన్ నవ్వుతున్నట్టుగా తన్నిష్ఠాం వారి యొక్క శ్రద్ధను ఆసక్తిని చూపించి ఉ పని చెప్పారు పేతు తద్గౌరవాత్ సర్వే చెత్త క్రీడా పరిచ్ఛదా మరి రాజకుమారుడు కదా చూపించి అందరూ వచ్చేస్తారు ఇతని మీది గౌరవంతో వాళ్ళు అన్ని ఆటలు ఆటల ఉపకరణాలన్నీ వదిలిపెట్టి బాల నాదు నదూష్ద దియః ద్వంద్వారామేరితే హితైహి వీళ్ళు బాలాన్ బుద్ధి ఇంకా చడిపోలేదు ఎందుకంటే వీళ్ళ మనస్సులో ఇంకా ద్వంద్వములు చేరలే కదా.

సుఖము దుఃఖము బాధ అంటే తెలియదా పిల్లలకి తెలుస్తుంది. ఇలాంటి ద్వంద్వములతో బుద్ధి కలుషితం కానటువంటి పిల్లలను పరియుపాసత రాజేంద్ర తన్యస్త హృదయేక్షనాహర్ వీళ్ళంతా ప్రహ్లాదుడిని అతని యందే మనస్సు. అతని యందే చూపు ఉంచి సేవించారు. తానాః కరణో మైత్రః మహాభాగవతః అసురః అలాంటి వారిని. పరమ కరుణతో దయతో పరమ అధ్యాయం ప్రహ్లాదుడు వారితో మాట్లాడుతున్నాడు అంటే మనకి ఇది ప్రహ్లాద ఉపదేశం. పిల్లలకు చేసేది ఆరవ అధ్యాయం అది చాలా ప్రధానమైనటువంటిది దీన్ని. స్వాహా రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీశాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఈ రెండు అధ్యాయాలు ఐదు ఆరు చిన్న చిన్న మాటలతోటి పరమతత్వాన్ని

Opening invocation: salutations to the acharya lineage - Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktanghri-renu, Parakala, and Yatindra-mishra. Salutations to Sri Vatsa Paramuni. Then the familiar Krishna vandana: Vasudeva's son, slayer of Kamsa and Chanura, supreme bliss of Devaki.

Among the branches of the Veda - Ramayana, Bhagavatam, Vishnu Purana - why is Bhagavatam specifically recited here? Because Bhagavatam exists. First one takes Vishnu Purana, then Bhagavatam, then Ramayana, then Stotra-shataka. The sequence proceeds from the Veda.

Vishnu, Shiva, or Brahma - none of these three in those forms is a giver of moksha. So we do not pray to them for moksha. We should not seek anything other than liberation. Therefore one should not worship the one who gives things other than moksha - this is not hatred. We do not worship Shiva in that form because he does not grant liberation in that specific way.

Going on a path, if there is a pothole ahead, one who walks ahead falls in first. Similarly, a person fell - a Telugu University professor Suvarnam accompanied on our journey. He and his companion - seeing them seated together, one would think they are like Parvati and Parameshvara themselves.

We also went there and had to see it. Kailash reminds one of Kailash - looking up from below, the snow-capped peaks are exactly like Kailash peaks. That is special. And even higher than this one, far north, we have not gone there yet - every first-timer should go there.

Like deer moving far from the herd, Rama spent 14 years in the forest. Similarly, Krishna spent 14 years in Gokula in what we can call his Grama-avatara. What could not be completed in Rama-avatara was continued in Krishna-avatara during those 14 years. These two together convey a great lesson - one must hear it attentively.

A father may scold and warn a child who does wrong, bringing him back to the right path - but would any father actually try to kill his own son? Dharmarja asked Narada: why did Hiranyakashipu, with such hatred toward his own son, attempt to bring about his son's death?

What a masterly arrangement of words! The child had already been well-educated by his teachers. He was already a knower - there was nothing more to teach him. Yet from the womb itself he had received four great teachings. Such a boy, already wise (naya-kovida) - they educated him further in all the sciences and all forms of governance.

The sixth chapter contains Prahlada's teaching to his demon companions. The fifth chapter contains what he taught his mother. This episode is when Prahlada instructs the demon children. What is good? Many don't see it from this angle - his father asks him and Prahlada teaches the father himself.

Hiranyakashipu brought Prahlada and seated him on his lap, then asked: My son, you have studied under the teachers. Of all that you heard and learned, what did you like most? What do you consider the highest good?

The king used to speak so well about his own home. He gave the home a sweet name: "Atma-patam" - the house that causes the fall of the soul. The home is what causes the soul to fall. And also: "Andha-kupam" - a dark well. In a dark well one cannot see the edge, the trees, or anything. Such is the home.

The teachers were warned: guard this boy carefully in the guru's home. Study with the Brahmanas. But be especially cautious of the concealed Vishnu-devotees - ensure that his intellect is not drawn toward Vishnu so that we may properly prepare him.

Do not get caught - but do not praise Krishna either. That is the thinking of most people. You alone have this strange wisdom - where did it come from? Did it arise on its own? Or did someone teach you this? Who taught you? Speak, I want to hear.

He was in Narada's ashrama for a long time - during all those hundred divine years that his father was doing tapas. That is ten thousand human years. His mother was in Narada's ashrama for those ten thousand years. He had already transformed Prahlada completely. There is nothing this boy can be made to do - Narada, being a mahanuabhava, could accomplish this.

The sense of "I am different from others" arises when one does not take refuge in the Lord. This is asat-buddhi, the wrong understanding. This wrong understanding that "he is different, I am different" grows when one does not take shelter of the Lord. When one follows the Lord, it is removed. This is described in the verse about the difficult path of self and other.

Without anyone teaching, how does one change? Just as iron is attracted to a magnet - "yatha brahma-yati ayah Brahman svayam akarsha-sannidhau" - ayah means iron. So near the magnet, the iron moves on its own. Similarly, near the Lord, the mind is drawn without anyone's instruction.

In order to frighten him, the king's servants acted accordingly. They said: bring the rod! Let us intimidate this boy a little. "Vetram aniyatam" - bring the stick! "Asmakam ayasha-karah" - this boy brings us disgrace.

An axe with a stick of wood cuts a tree. If you remove the wood and just have the blade, it cannot cut. Similarly, this Prahlada has become Vishnu's instrument. So it is said: this boy has become the stick for Vishnu's axe. He is the primary wood - just as we say "chandana katte" (sandalwood stick), this boy is the handle through which the Lord will act.

The boy came and fell at his father's feet. The father, pleased, lifted him up - seated him on his lap, embraced him firmly with both arms for a long time. For there is no joy greater than embracing one's own son - as the scriptures say. Embracing one's own child brings matchless joy.

We speak of the nine forms of bhakti: shravana, kirtana, Vishnu-smarana, pada-sevana, archana, vandana, dasya, sakhya, and atma-nivedana. These are grouped as kayika (physical), vachika (verbal), and manasika (mental). Shravana, kirtana, and pada-sevana are kayika. Smarana, dasya, and atma-nivedana are manasika. All nine are presented.

In the world there are many false friends - those who wear the mask of friendship while being enemies within. Their sin does not go unpunished. At the appropriate time, like a disease appearing in a sinner, that sin manifests and destroys them.

Restrain your anger, O king. Do not cause us sorrow - do not punish us. We are not responsible for what your son has done. We, the teachers, should not be punished for it. The verse says: the teachers replied that they did not instruct Prahlada thus, asking where the good could come from those who have not properly taught.

The deeper meaning is this: when we ruminate on what we have experienced, we relive it in memory. For example, in cooking we make dishes on different days - eggplant one day, potato another day, bottle gourd another - and we keep returning to the same flavors again and again. Similarly, the same experiences recur in us.

The same smells, the same touches, the same sights, the same tastes, the same sounds - we keep wanting them again. Does disgust arise? Does detachment come? For those who are so attached, can someone else bring about change? Or does it arise from within? Unless He wills to change us, these good and bad inclinations do not change merely because someone else tells us.

Those who consider worldly objects as the only true purusharthas (goals of life) cannot know the Lord who alone grants the supreme purushartha. If one thinks that sense-pleasures - sound, touch, and so on - are the only goals and nothing higher exists, one cannot know the Lord as the supreme goal.

They have not served Vishnu - the one who alone grants the true self-interest (svartha). Those who with perverted desire seek benefit in worldly objects cannot know Him. Like the blind being led by the blind falling into a pit, all of us here are bound by the rope of samsara.

Those who have not found association with devotees in whom attachment to samsara is absent cannot take refuge in the Lord's lotus feet. Until that happens - until one finds the satsanga of devotees who have no worldly craving - no one can truly approach the Lord.

What a great wonder - in this young age when one knows nothing beyond parents, to abandon parents and hold on to the Lord alone. This is what makes the firm ones firm. Prahlada is five years old. For a five-year-old to leave his mother, to leave everything - what tremendous strength of conviction this requires.

Even if someone else teaches the good, it is still a blessing. Even if your own son gives you wrong advice and a stranger gives you right advice, one should accept the right advice - as Vyasa's constant teaching is: one must teach the world. Such a desire to educate and uplift the world was Vyasa's entire purpose.

One should cut off the diseased limb that harms the body - then the rest of the body lives happily. If one limb is diseased and removing it brings relief to the whole body, that limb should be removed. Similarly, if this one child is removed, our entire clan will prosper.

Let us strengthen our dynasty, our kingdom. The demons came, terrifying in form - sharp fangs, terrible teeth, eyes of copper, hair standing on end. The king gave the command, so they came ready to kill. How fearsome they were - even looking at them would strike terror.

One day we observed someone performing sandhyavandana - a person of some standing. Right after performing sandhyavandana he went and won. Come, accept your victory. At six in the morning itself! Yes - even at that early hour.

The pain lasts only until one falls asleep. When asleep, bedbugs and mosquitoes cannot bite - there is no blood for them. Their proboscis cannot penetrate. When the mind is present there, it transmits the experience of pain. When the mind is absent, even the body is there but the senses do not function. So when pierced with tridents, what then?

All these efforts came to naught, like good deeds for a sinner. The demon king, even after all his exhausted attempts, resolved with renewed determination to destroy the boy by any means - using elephants, serpents, black magic rituals, and precipitating him from cliffs.

Could it be that the boy I am trying so hard to kill will become death to me instead? A different thought arises. The verse says: all these treacheries and evil acts I have done - by his own divine radiance he has freed himself from all of them.

Your enemy will be born from your own body and will slay you. The enemy is not outside - he is within. Unable to harm this small child, Hiranyakashipu's face fell with a certain dejection, his head hanging down in shame. The teachers came again and said: you alone have conquered all three worlds, O valiant king.

Hearing their words, the teachers again instructed him in dharma, artha, and kama - the three purusharthas. To this obedient boy who follows everything - bowing his head to whatever is said, accepting all instructions - before the guru there is no disobedience. He would say: yes, yes, as you say, I will listen to what you teach.

The children of this age know pleasure and pain - these are not unknown to them. But those whose intellect is not clouded by the pairs of opposites - such children, O king Indra, attended upon Prahlada with all their minds and eyes fixed only on him. Such was the great devotee among the demons.

Closing verses: May all beings be well. May rulers govern righteously. May cows and Brahmanas be ever prosperous. May all the worlds be happy. Salutations to our gurus. The demon teachers asked their questions carefully - let us hear from Prahlada who answered them.