బలి వర్సెస్ ఇంద్రుడు: రాక్షసులు దేవతలను జయించడం
Bali vs. Indra: Demons Defeat the Gods in Battle
బలి మరియు రాక్షసులు ఇంద్రుడిని దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించారు. 'దివు క్రీడ విజిగీషాయ హరి' - 'దివ్' అంటే క్రీడించడం, జయించడం, జయ కాంక్ష - ఈ అన్ని అర్థాలు కలిగిన మూలం. ప్రభువు ఆది మధ్య అంత కార్యాలు స్థాపించబడ్డాయి. ధర్మం ఆచరించడం మరియు ఇతరులు ఆచరించేలా చేయడం - ఇలా పుణ్యం సంచయమై దైవ క్రమం పునరుద్ధరణకు దారి తీస్తుందని ముఖ్య సందేశం.
Bali and the demons defeat Indra and the gods in battle, taking control of Svarga. The session explores the root "div" which means to play, to win, to desire victory - all of these meanings combined in "Divu krida vijigishaya hari." The Lord's role in creation-sustenance-dissolution (adi-madhya-anta) is established. The teaching: practicing dharma and causing others to practice dharma - this is how the merit that eventually restores divine order accumulates.
పరిసరాని సునాయమే అత్పతి గురు భగవత్ శ్రీ సింఘో రామానుచిత్య శరణం ప్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదీవ నియమేతమదన్వయానాం ఆద్యత్యన కులపతే కులాభినామం శ్రీమత్పదంగిరియుగలం మృణమామిమూర్చనః భూతం సరస్య మహదాస్వయభక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోధిపాన్ భక్తాంజినేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం భుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చారూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జయత్గురుం హతతీ పుల్ప సంకా సింహార నూపుర శోభితం రత్ర కక్కణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్రం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర విహాననం వినస కుండల హరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం వెంకట చక్ర హరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం చలోభితం మరిహి పించావ చుడాంకం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కే సంయుక్తం పీతాంబర శోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుజద్వంద్వ కుంకుమాం కిరవక్షతం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్ష జనితం పుణ్యం ప్రాతరుత్థాయ స్వతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట అమ్సానం సిత్తే బౌత్మ జన్మకం పరాచరాత్మయం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో విక్రమ్ హరిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌర జంత మనుపేత మపేత కృత్యం వైపాయనో విరహ కాసన ఆయురావ పుత్రేటి తన్మయతయా సర్వోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంధ్యాసం వాదూల కులభూషణం
శ్రీ రంగాదియ గురో పుత్రం శతగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః బంధువులారా బలిత్య ఉచనసా పురుష్టః ఇంద్రుని చేత ఇంద్రుని వజిరాయుధము చేత వధించబడిన బలి శుక్రాచార్య స్పర్శతోటి వారి సంజీవని మంత్ర ప్రభావంతోటి మళ్ళీ బ్రతికారు జీవించారు. అలా బ్రతికినటువంటి మహానుభావుడు. తాను ఓడి పోయినందువల్ల బాధపడలేదు. ఎందువల్ల లోకతత్వ విచక్షణః అది వారి ప్రత్యేకత. లోకం గురించి తెలుసు ఇవాళ ఓడిపోతాం రేపు గెలుస్తాం. ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడుతారు. ఈరోజు ఓడిన వారు ఇంకోరోజు గెలుస్తారు. ఈ రీతిలో ఈ గెలుపు ఓటములు ఏమి సహాయం కాదు. ఒకసారి అవి వస్తాది వస్తాయి కాబట్టి ఆ రహస్యం తెలిసిన వాడు కాబట్టి. ఓడిపోయినందువల్ల ఈ మాత్రం చింతించలేదు బాధపడలేదు అని చెప్పుకున్నాం. పురుషధ్వజః దిశమ్యేదం యోషిద్రూపేన దానవాన్ మోహయిత్వా సురగణాన్ హరిహి సోమం అపాయయత్. శ్రీమన్నారాయణుడు యోషిద్రూపేన స్త్రీ వేషంతో రాక్షసులను మోహింపచేసి దేవతలతో అమృతాన్ని త్రాగించాడు అన్న వార్తను. విన్నాడు. వృషధ్వజః చాలా చమత్కరమైనటువంటి పదాలవి. వృషము అంటే మనం ఎద్దు అనుకుంటున్నాం. కాదు. కానీ వృష శబ్దానికి అర్థం ధర్మం అని. వృషధ్వజః ఆయన ధర్మధ్వజుడు అంటే ధర్మాన్ని లోకానికి తాకటానికి రూపం అందుకే ఉంది. అంటే ఆయన వెరీ ఏంటి శంకరుడు కదా శుభమును కలిగించేవాడు శంకర అలాగే శివ మంగళ ప్రవక్తలు అలాంటివి శుఖము కానీ శుభము కానీ మంగళము కానీ
ధర్మమును ఆచరిస్తే ధర్మమును ఆచరింపజేస్తే కలుగుతుంది. అందుకే మొదలు ఆ మాట అని చెప్పడానికి శ్లోకం ప్రారంభంలో వృషధ్వజః దిజన్నీలమ్. ధర్మధ్వజుడు ఈ విషయాన్ని విన్నాడు. స్వామి కొంచెమే చేశాడు. మేము వారిని అనుసరించే వారిం కాబట్టి ఆ ధర్మాన్ని బాగా ప్రచారం చేయాలి. ఎంత ధర్మం ఎంత వారలైనా శాంతదాసులే అనే విషయాన్ని అందరికీ ప్రచారం చేయడానికి స్వామి ముందరికి వచ్చారు, వచ్చి సురగణాన్ హరిహి సోమం అపాయయత్ పురుషమారుహ్య గీచః సర్వభూత గుణైర్వృతః గణైర్వృతః అనుభవుడు వృషభాన్ని అభిరోగించి ప్రమధ భూత గణములతో కలిసి సహదేవి అయ్యేవు ద్రష్టు భావత దేవునితో కలిసి స్వామిని చూడటానికి వెళ్ళాడు శివనారాన్ని చూడటానికి ఇక్కడ కూడా వృషం ఆరుత్య. ధర్మాన్ని అధిరోహించాలి. అతను ధర్మవాహ అని పేరు స్వామికి. ధర్మాన్ని సూచించాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలి. ధర్మాన్ని తానా ఆచరించాలి. తాను ధర్మాన్ని ఆచరించకుండా పట్టవాళ్ళకి చెప్పితే అది నాయకత్వ లక్షణం కాదు పాలకుల పని కాదు పాలకుడు తాను ఆచరించి పట్టవాళ్ళకి చెప్పాలి అందుకే స్వామి వృషభ మారుత్య వృషభాన్ని అభిరోగించి లేదా ధర్మాన్ని ఆకారంగా చేసుకొని భూతగణములతో కలిసి యత్రాస్తే మధుసూదనః పరమాత్మ ఇక్కడ ఉన్నాడో ఆ ప్రాంతానికి పార్వతి దేవితో కలిసి వెళ్ళాడు. సభాజితః భగవతాదరం సోమయాభవః మరి పార్వతీ పరమేశ్వరులు వస్తే స్వామికి చాలా సంతోషమే కదా. అందువల్ల సభా అంతా చక్కగా ఆదరించబడ్డాడు, గౌరవించబడ్డాడు. అతిథి మర్యాద చేయాలి కదా. వాటిని పొంది శుభవిష్టః ఉవాకేదం ప్రతిపూజ్య స్మయన్ హరిం. మళ్ళీ పూజకు ప్రతి పూజ అభినందన అన్నమాట అవన్నీ చేసి చిరునవ్వు తోటి శ్రీహరితో ఇలా చెప్తున్నాడు దేవ దేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ సర్వేకా విభావానాం త్వమాత్మ కేతుహు ఈశ్వరః స్వామిని పంచ స్తోత్రం చేస్తున్నాం ధర్మం చేయాలి ఏంటి మోల ఆయన దేవ దేవ
దివు క్రీడా విజిగీష యోహరి ధాతువు. దేవ అంటే ఆడేవాడు, గెలిచేవాడు, గెలిపించేవాడు, గెలవాలనే కోరిక ఉన్నవాడు విజిగీష అంటారు. అలాంటి వాడినే దేవుడు అంటారు. లోకంలో దేవతలందరూ కూడా మనతో ఆడుతారు, మనను గెలుస్తూనే ఉంటారు. కదా? ఇలా సామాన్యులను గెలిచే వారు ఇంద్రాదులైతే వారిని గెలిచేవారు బ్రహ్మాదులు, సరే వారిని గెలిచేవారు రుద్రాదులు, వారిని గెలిచేవారు శ్రీమందులు. దేవ దేవ దేవ దేవానామపి దేవా ఆ మాట అందులో ఎవరో కాదు శంకర గారు అంటున్నారు దేవ దేవ జగద్వ్యాపిన్ అంటే విష్ణు అని విష్ణు అంటే ఏమిటి వ్యాప్నోతితి విష్ణు కదా విషు వ్యాప్తవు అని ధాతు వ్యాపించి ఉండేవారు అని అర్థం, అందువల్ల సకల జగత్తు వ్యాపించేవాడా? సకల జగత్తుకు అధిపతి సకల జగత్ స్వరూప జగదీశ జగన్మయ. జగత్తునకు అధిపతి అతనే జగత్ స్వరూపం కూడా అతనే జగత్తుకు నాయకుడు అతనే జగత్తు చెప్పాను కదా కారణమే కార్యం అవుతుంది. పరమాత్మే జగద్రూపంగా మారుతాడు కారణాంతు ధ్యేయ అని సూత్రం మనకు. మనం దేన్ని ధ్యానం చేయాలి? కారణ స్వరూపాన్ని ధ్యానం చేయాలి. తర్వాత కార్యకారణయోహో ఐక్యం తెలుసుకుంటే జ్ఞాని అంటాం. అందుకే ఆ రెండు చెప్పటానికి జగదీశ జగన్వయ చెప్పి సర్వేషామపి భావానాం త్వం ఆత్మా సకల ప్రాణులకు నీవే ఆత్మవు అంటున్నారు కేవలం ఆత్మవే కాదు కేతుహు నీవే కారణము అంతేనా ఈశ్వర నీవే ప్రభువు నీవే కారణము నీవే ఈశ్వరుడవు నీవే ఆత్మవు ఆద్యంతౌ అత్యయను మధ్యం ఇదమన్యత్ అహం బతిహి అది కానీ అంతము కానీ మధ్యము కానీ ఇవన్నీ ఎవరు అని మీరే అందులో అస్యయతు మధ్యం ఇద మన్యత్ అహం బహి జీవంతు.
నేను కాస్త బయటికి వాడిని అంటున్నారు. ఎందుకు బయట అంటే ఆది అంటే సృష్టి, మధ్య అంటే స్థితి. అంతం ఏది? సంహారం. అది చివరిది కదా. అందుకే అహం బహితి. నీ రయతాలకు ఏం చెప్తున్నాడు అందులో అన్యదహం బహిహి యతః అవ్యయస్య నైతాని సత్సత్యం బ్రహ్మ చిదుభవా యతో అవ్యయత్య వ్యయము లేనిది, నాశము లేనిది, వికారము లేనిది. ఏది వికారము లేకుండా ఉంటుందో అది సత్యం. ఏ కే నైతానే తత్ సత్యం. దేనికి ఆది మధ్య అంతము ఉండవో అది సత్యం. చిన్నామ సత్యం అంటే ఆది మధ్యాంత శూన్యం సత్యం. అది ఉండకూడదు, మధ్య ఉండకూడదు, అంతము ఉండకూడదు. దేనికి ఈ మూడు ఉండవో అది సత్యము. అలాంటి సత్యం బ్రహ్మ ఎవరు భవాని. బ్రహ్మ నీవే, చిత్తు నీవే, సత్యము నీవే. ఆది మధ్యాంత రహితుడైనటువంటి పరమాత్మము నీవే. తవయువ చరణాం భోజం శ్రేయస్కామాః నిరాశిసః విసుజ్య ఉభయత సంగం మునయత్నముపాసతే. మునులు ఎలాంటి వాళ్ళు మునులు? శ్రేయస్సామః నిరాశిసః శ్రేయస్సును కోరేవాళ్ళు ఇతర కోరికలు లేనివాళ్ళు. చాలా వినడానికి కొంచెం విరుద్ధంగా కనపడుతుంది. శ్రేయస్సును కోరేవాళ్ళు పక్కన అనుకుంటూ మళ్ళీ నిరాశిసః అంటున్నారు. ఇదేమిటయ్యా అంటే శ్రేయస్సును కోరుతారు. ఆశ్రయమును కోరని వారు అశుభాన్ని ఆపదలను కోరని వారు అంటే ముక్తిని కోరేవారు జగత్తును సంసారాన్ని కోరని వారు. సంసారాన్ని కోరని వారముల సంగతి మనకు అర్థం కాదని విసృజ్య ఉభయత సంగం దానికే వ్యాఖ్యానం చేస్తున్నారు ఉభయతః సంగం విసృజ్య ఇహపరములలో ఆసక్తిని విడిచిపెట్టి అంటే ఇది సంసారము ఇహలోకము పరలోకము అంటే స్వర్గాలు. స్వర్గాలు యందు కానీ సంసారం యందు కానీ సంగతిని వదిలి పెట్టినటువంటి మునులు తే చరణాం భోజం సముపాసితే నీ పాద పద్మములను ఉపాసిస్తారు. త్వం బ్రహ్మ పూర్ణం అమృతం.
విగుణం, విశోకం, ఆనంద మాత్రం, అవికారం, అనన్యతి, అనన్యతి. మొత్తం ఏమంటారు? ఆత్మ అవై, ఆత్మా వాస్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. త్వమేవ తత్వం అని ఈ వేల వాక్యాలు ఉన్నాయో వాటిని తీసుకొని త్వం బ్రహ్మ నీవే అంతటా వ్యాపించి ఉండేవారవు పూర్ణం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమోదాయ పూర్ణమేవావచ్చ్యతే బలిష్ఠ యొక్క సారం చెప్తున్నాడు పూర్ణమై అలాగే అమృతం నాశములైనవాడు విగుణం సత్వాది గుణరహితుడు విశోకం. ప్రకృతి సంబంధం వల్ల కలిగేటువంటి శోకము లేనివాడు ఆనంద మాత్రం. పరమాత్మ అంటే ఏమిటి? ఆనందమే. ఆనందము కలవారు కాదు. ఆయన ఆనందము కలవాడు అంటే మనం వెళ్దాం. ఎవరు వేరే అతను? ఆ ఆనందము కలవాడు కదా ఆయనే ఆనందం. ఆనంద మాత్రం అవికారం. ఆనందమే తప్ప ఆ ఆనందానికి ఏ వికారము ఉండదు. మనకు ఆనందం వస్తుంది. ఎంతసేపు ఉంటుంది ఆ లక్షణం అది కాస్త విశానంగా మారుతుంది. వికారము లేని ఆనందము అన్నమాట మార్పు లేని ఆనందము అనన్యత్ అన్యత్. ప్రపంచము కంటే వేరు కాదు, ప్రపంచము కంటే వేరు కాదు, ప్రపంచము వేరు అంటే పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనలేం కదా, పరమాత్మే ప్రపంచము ఇందువల్ల అది ఎట్లా బుద్ధి ఉపాసనా ఆ గుణం కి చెప్పుకోకూడదు. స్వరూపం గుణం కాదు గుణం కాదు గుణం కాదు వాస్తవ గుణి గుణి ఒప్పుకుంటే మళ్ళీ అద్వైతం పోతుంది ద్వైతం అవుతుంది. అంటే అవాత్సవ గుణాలు ఉంటాయి జీవితాలు. అసలు మూడు రకాలు బ్రహ్మ బ్రహ్మ స్వరూపాన్ని అవదబ్దం చేసుకున్నప్పుడు వస్తు మాత్రమే. పరబ్రహ్మ స్వరూప నవగతం చేస్తున్నప్పుడు గుణవాత్మ తీసుకొని ఆ గుణంలో గుణవాన్ గుణి అని చెప్తాం కదా, అవి అనంత కళ్యాణ గుణములు అలా అనంత కళ్యాణాలు కూడా 2 రకాలుగా ఉంటాయి ఆశ్రయ సౌకర్య పాదకములు ఆ.
చింత సౌకర్య భాగం అంటే మనం ఆశ్రయించడానికి పనికొచ్చే గుణాలు కొన్ని, ఆశ్రయించిన మనను రక్షించే గుణాలు కొన్ని. పరమాత్మను మనం ఆశ్రయించాలంటే మనకు అందుబాటులో ఉండదు. ఎక్కడో వైకుంఠలో ఉన్నాడు మనకెందుకు? పోనీ శక్తి అంతా ఉంది. స్వామిత్వము, స్వాతంత్ర్యము, సర్వశక్తిమత్వము అనేటువంటివి ఆశ్రయిత సర్వజ్ఞత్వం. స్వామిత్వ, సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వం అనేటువంటి మూడు గుణాలు ఆశ్రిత సౌకర్యా పాదకము. అంటే మనము ఆశ్రయించిన మనకు ఏం కావాలో తెలిస్తే కదా. పని చేసేది అందుకే ఆయన సర్వజ్ఞుడు. తెరిచినా శక్తి లేకపోతే లాభం లేదు. కనుక సర్వజ్ఞుడు, సర్వశక్తి ఈ రెండు ఉన్న ఆయనే ఎందుకు చేయాలి మనకు అంటే ఆయనే మనకు స్వామి. ఇక సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యం. ఇది ఆశ్రయ సౌకర్యాపాదక గుణం. ఎక్కడో ఉన్నటువంటి స్వామి మనకు అందకుంటే ఏం లాభం? కాదు కాదు మన హృదయంలోనే ఉన్నాడు. నా హృదయంలో ఉండవచ్చు. మనం వెడితే దగ్గరికి వస్తారా అంటే సౌశీల్యం. తేడా లేనివాడు. వాడి సౌలభ్యం, రెండోది సౌశీల్యం. తేడా లేకపోవచ్చు కానీ మన మీద ప్రేమ ఉండొద్దు. అనంతమైన వాత్సల్యం. ఇలా ఈ మూడు గుణాలు ఇలాంటివి, ఆ మూడు అలాంటివి. అవి కళ్యాణ గుణంలోకి వస్తాయి. ఆ కళ్యాణ గుణములు కలిగి ఉండుట అనేటువంటిది మనము ఆశ్రయించి ఉపాసించడానికి మనను కాపాడటం. ఈ స్థితిలో గుణవాన్, కళ్యాణ గుణవాన్. బ్రహ్మ రూపంలో శైవ కళ్యాణం. కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. అది కాదు, పరమాత్మే కళ్యాణము. అతను కళ్యాణ స్వరూపః అలాగే ఆనంద మాత్రం అవికారం అనన్యత్ అన్యత్ జగత్తు కంటే వేరు కాదు జగత్తు కంటే ఓ మర్చిపోతాడు వీడు జగత్తు కంటే వేరుగా కనపడతారు. జగత్తు కంటే వేరు కాదు. అంటే పరమాత్మే జగత్తుగా ఉంటాడు. ఉపాసకులకు పరమాత్మ జగత్తు విడివిడిగా కనపడతాయి. పరమోపాత్మలోకి వెళ్ళిన తర్వాత ఆ జగత్తే ఈ పరమాత్మ అని భావంలోకి వస్తాం.
అదే ఉపాసనా ఫలం. ఐక్య సాక్షాత్కారమే ఉపాసనా ఫలం. ఇలా అనన్యత విశ్వస్య హేతుహు ఉదయస్థితి సంయమానాం ఆత్మ ఈ మహానుభావుడు. సగల ప్రపంచమునకు కారణము అంతే కాదు ఉదయ స్థితి సంయమానం సృష్టి రక్షణ త్రయం ఈ మూడింటికి అతనే హేతుహు కారణము. అలాగే ఆత్మ ఈశ్వరః అంతటా వ్యాపించి ఉండు అతనే అన్నిటినీ త్యాగించేవాడు అతనే ఆత్మ అంటే అతూ వ్యాప్తవంతి అంతటా వ్యాపించేవాడు ఈశ్వరః శాస్తకుడు తదపేక్షతయా అనపేక్ష స్వామికి ఏ అపేక్ష లేదు, జగత్తుకు స్వామి అపేక్ష ఉంది, మనందరం ఆయన్ని కోరుతాం, ఆయన దేన్ని కోరదు. ఏకత్వమేవ సదతత్ ద్వయం అద్వయం చ నీవే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటాం కదా త్వమేవ ఏక అదే నీవే సత్వ నీవే అద్వ. అంటే ప్రకృతి నీవే, జీవుడవు నీవే. అలాగే ద్వయం అద్వయంత్య భిన్నము నీవే, అభిర్వినము నీవే. స్వర్ణం కృతాకృత వివేహ నా వస్తు భేద ఎలాగయ్యా? రెండు ఒకడు ఎలా అవుతాడు? నేనే ద్వయము, నేనే అద్వయము. నువ్వే ప్రపంచం, నువ్వే వస్తువు. నీలా మాట్లాడతారా? అంటే ఏం లేదండి, స్వర్ణం కృతా కృతమివా అంటున్నారు. బంగారం ఉంది, ఆభరణం అది, ఆభరణం కానీ బంగారం అది. కృతమైటి ఆభరణం అంటాం, అకృతమైటి ముడిచాది అంటాం. బంగారం కదా? ఆభరణం బంగారం కదా? మరి ఆభరణం కానిది బంగారం కదా? చేయబడినది చేయబడనిది రెండు బంగారమే అలాగే జగత్తుగా ఉన్నది విడిగా ఉన్నది రెండు పరమాంసమే. ఎలాగైతే చేయబడినటువంటి ఆభరణముగా చేయబడినది బంగారం కాదు అనలేము. ఆభరణముగా చేయబడనిది బంగారమే.
స్వరూపం మారినా వస్తు తత్వం మారదు, అలాగే జగత్తుగా మారినా పరమాత్మే, జగత్తుగా మారకుండా పరమాత్మే అందుకే అది. ఏ తోమతనే ద్వయమతనే. అద్వయమతనే ద్వయమతనే. ఆభరణము బంగారమే ఆభరణము కానిది బంగారమే. అందుకే నేను స్వర్ణం వ్యతా కృతమివేహన వస్తు భేదః అక్కడ వస్తు భేదం లేదు కృత భేదం ఉంది. రూపం మారింది వస్తువు అదే. నా వస్తువు వేర అజ్ఞాన తత్వై జనైహి విహితో వికల్ప లోకులంతా నీవు వేరు జగత్తు వేరు. అలా నీవు వేరు మళ్ళీ వాడు వేరు అని రకరకాలు చెప్తున్నారు కదా ఎవరు చెప్తున్నారు అది అజ్ఞానత. జనులు అజ్ఞానముతో వికల్పాన్ని కలిగిస్తున్నారు యస్మాత్ గుణైహి వ్యతికరః నిరుపాధికరః న్యాయంగా నీవు నిరుపాధికం నీకు ఎలాంటి ఉపాధి ఎలాంటి పెదలు నీకు లేవు కానీ నువ్వు గుణైహి వ్యతికరః ప్రాకృతికమైనటువంటి గుణముల యొక్క వ్యాప్తిగా ఉండేటువంటి ప్రకృతి ప్రపంచ స్వరూపాన్ని చూపెడతావు. కనపడిన ప్రపంచ రూపాన్ని చూచి అది వేరు పరమాత్మ వేరు అని నీరోగిక రూపాన్ని కల్పిస్తారు. త్వాం బ్రహ్మ గెలిచితు అవయంతి ఉత ధర్మమీకే కొందరు మహానుభావులు నిన్ను పరబ్రహ్మ అంటారు. మరికొందరు పరమ ధర్మము అంటారు కదా ఏచ వేద విధో విప్రాహ ఏచ అత్యాత్మ విజోజనః తే వదంతి కృష్ణం ధర్మం సనాతనం కదా యత్న వేద విధోభిప్రాయా ఏచ అధ్యాత్మ విధోజనా అత్యాత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు, వేదిక జ్ఞానం ఉన్నవాళ్ళు తే వదంతి కలు లోకే కృష్ణం ధర్మం సనాతనం. ఎవరు ధర్మం? కృష్ణ. కాబట్టి కొందరు మహానుభావుడు నిన్ను ధర్మం అంటారు. మరికొందరు బ్రహ్మం అంటారు. ఏకే పరం సదసతోహో పురుషం పరేక్షం మరికొందరు సత్తు కంటే అసత్తు కంటే పరుడి ఈయన అంటారు. మరికొందరు పరేక్షం ఆ పరుడికి కూడా ఈశుడు అంటారు. మరి కొందరు నిన్ను పరమ పురుషుడు అంటారు. పురుషం పరీచం అన్యే అవయేంటి నవశక్తియుతం.
నవశక్తి అంటే అష్ట ప్రకృతులు తొమ్మిదివది జీవులు. ప్రకృతి జీవుల యొక్క శక్తిని ప్రేరేపించేవాడు నీవుగా భావిస్తారు. నవశక్తియుతం. పరం ద్వాం కేచిత్ మహాపురుషం అవ్యయం ఆత్మతంత్రం మరికొందరు స్వామిని మహాపురుషునిగా మరికొందరు అవ్యయునిగా మరికొందరు సర్వతంత్ర స్వతంత్రుడు ఆత్మతంత్రం అంటే స్వతంత్రుడు. మరి కొందరు స్వతంత్రుడిగా స్వామిని భావిస్తారు, నిన్ను భావిస్తారు. ఆత్మ తంత్రం నాహం పరాయుహు వృషయః న మరీతి ముఖ్యాః నేను కానీ నాహం పరాయుహు నేను కూడా పర ఆయుహు అంటే. నాయకము లేని వారము కామును నాహం పరాయుహు ఋషయః న మరీచి ముఖ్యాః ఋషులు అలాగే మరీచి వార గారి అటువంటి ప్రజాపతులు ధ్యానంత్యద్విరచితం కలు సత్వవర్గ నీ చేత సృజించబడినటువంటి ఈ సకల ప్రపంచంలోని వారు కూడా త్వాం న జానంతి ఎన్నో తెలియలేదు. యనుమాయయ ముషిత చేతసః ఈచ దైత్య మత్యాదయః కిముత శశ్వత్ అభద్ర ఉత్త నీ మాయ చేత ముషిత చేతసః అంటే దొంగిరించబడిన మనస్సు కలవారు అంటే మోహింపబడవారు. పరమాత్మ మాయ చేత మోజించబడినటువంటి దైత్య మర్యాదులే. నీ మాయను తెలియనేటప్పుడు అభద్ర వృత్తాహ చిముత అమంగళ ప్రవృత్తి గలవారు. అంటే ప్రకృతి చేత కప్పిపుచ్చబడినటువంటి స్వభావము కలవారు మీ గురించి తెలుసుకుంటారని తెలుసుకోలేరని విడిగా చెప్పాలా? ఈ త్యాదులు తెలియలేనప్పుడు సామర్థ్య అయిన వాళ్ళు ఏం తేల్పుగలరు అభద్ర వృత్తా సత్వం సమీహిత మదః స్థితి జన్మ నాశయం ఆ ఈశ దైత్య మత్తా దైత్య ఈశ సంబోధి సంబోధన ఆ ఆ అయ్యా దైత్య మత్యాలే దైత్య మత్యాలే అంటే రాక్షసులు మానవులు అంటే దేవతలు జరుగుకుంటారు ముష్టి చేత ఆదయ దేవతలు మానవుల తర్వాతనే మొదలు కాదు
ఆ శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే కనీసం మనం అజ్ఞానం అని తెలుసు. మనకు అది కూడా తెలవదు. అందువల్ల దీని తర్వాత స్టేజి వాళ్ళని చెప్తారు. వాడు ఇక్కడికే రావాలి. దేవతలు కూడా పరమాత్మను మోక్షాన్ని పొందాలంటే భూలోకంకి వచ్చి అవతరించి తపస్సు చేసి ఆ పుణ్యాన్ని సంపాదిస్తూనే పోవాలి. ఇతనే బుకింగ్ గా ఉంటాడు అని టికెట్ తీసుకోవాలి ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి అంటే ఇక్కడికి రావొద్దు తీరాలి అన్నమాట. పోనీ మన పాటలో వీసా వీసా కేంద్రం అన్నమాట. ఇప్పుడైతే శాంతి విడువ చేసుకుంటున్నాయి కానీ ఆయా ప్రాంతాలకు పోవాలి. శిముతా శత్వదభద్ర వృత్తా సత్వం సమీహితం అదక్షితి జన్మనాశం భూతేహితంతి జగతః భవబంధ మోక్షౌ. నీవు అదస్థితి జన్మనాశం అదః అంటే అస్య ప్రపంచస్య అన్నమాట. ఈ ప్రపంచం యొక్క స్థితి జన్మనాశౌ సృష్టి స్థితి ప్రళయములు సమీహితం. సంకర్పించావు అన్నమాట భూతేహి సంత్య జగతః భవ బంధ మోక్షౌ సకల భూతముల యొక్క ఈహితం అంటే ఆకాంక్ష అలాగే జగతః భవ బంధ మోక్షౌ జగత్తు యొక్క సంసార బంధము సంసారాత్ మోక్షము ఈ రెండు నీవే నీవే బంధము, నీవే మూర్ఛము. నీవే ప్రపంచము, నీవే పరమంత్. రెండు ఒకటి ఎలా అవుతారయ్యా అంటే వాయురు యథా విశతి కంచా చరాచరాస్యం సర్వం తదాత్మకతయా అవంగమః వరుంసే వాయువు సగల ప్రపంచాన్ని వ్యాపించి ఉంటుంది. ప్రపంచమంతా ఎక్కడ ఉంది? వాయువులో. మరి వాయువు ఎక్కడ ఉంది? ప్రపంచం ఎలా మరి? లోపల ఉంటే బయట ఉండకూడదు, బయట ఉంటే లోపల ఉండకూడదు అంటామా? వాయువు లోపల వెలుపల ఉంటేనే ప్రపంచం యొక్క స్థితి నాశములు జరుగుతాయి. అలాగే నీవు కూడా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అలా ఉంటేనే నారాయణుడవు పరమాత్మవు అందుకే నీవు అటు ఇటు వాయుడి యెద విశతి కంచ చరాచరాక్ష్యం సర్వం తదాత్మక తయావగమః సకల చరాచర జగత్తును ఆకాశాన్ని వాయువు వ్యాపించి ఉంటుంది.
సకల జగత్తు వాయుమయమే అయినట్టుగా నీవు అంతటా వ్యాపించి ఉంటావు అంతా నీవైతే. ఇలా అవతారమయా దుష్టాః రమమానస్య తే గుణైహి స్వామి నీవు. ప్రాకృతికమైనటువంటి గుణముల చేత రమించదలిచి స్వీకరించినటువంటి అనేక అవతారాలను నేను చూచాను ఇదివరకు చూశాను. సోహం తద్రష్టుమిచ్చామి యోషిద్దువకు ధృతం. అన్నీ చూశాను, ఇది కొత్తగా ఏదో రూపం వేసుకున్నాం వాళ్ళ వేశాం. తెలిసింది, దాన్ని చూతామనుకుంటున్నాను. ఈ యోషిద్ రూపాన్ని చూడాలని కోరిక కలిగింది. ఇతర రూపాలన్నీ చూశాం అవతారాలు. యేన సమ్మోహితా దైత్యాః పాగితాస్య అమృతం సురాః ఎందుకయ్యా అంత కోరిక నీకెందుకంటే అంత పెద్ద రాక్షసులన్ మోహింపసేశావంటే మాటలే అంటే వచ్చేవారు కైపు ఆ సత్యపదాయాగహ కద సత్యపుని సంతానం. తపోనిష్టులు, వేద వేదాంగ, నిత్య కర్మా స్థానపరులు అన్నీ బాగున్నాయి. మరి ఇంతటి మహానుభావులను కూడా మోజింపజేశావంటే అది నిజంగా చాలా ఆశ్చర్యమే. దీనికంటే రాక్షసులకు మాత్రం లేకుండా దేవతలకు మాత్రమే అమృతాన్ని తాగించావట. అంటే దేవతలలో కూడా కొందరు ధర్మ పక్షపాతులు ఉన్నారు కదా, ఉంటారు. ఇదేం అన్యాయం అయ్యా? ఇద్దరం కలిసి కలిసి పడ్డాం. వచ్చిన భాగం ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి. నువ్వు వాళ్ళని ఎందుకు మోసం చేస్తావ్ అని ఒక్కడంటే ఒట్టు. మాట్లాడలేదు. ఆయన అమృతం పోస్తుంటే తాగేశారు. అమృతం పోస్తుంటే వాళ్ళు తాగేశారు, చూస్తుంటే వీళ్ళు దొంగుతూ పోతున్నారు. మరి మా భాగం మాకి అనొచ్చు కదా? అనలేదు. జనం మా భాగం తీయమయ్యా. వీళ్ళు అడగడం లేదు, వాళ్ళకి భాగం ఏమో వాళ్ళు అడగలేదు. నువ్వు ఎవరికి పోస్తే వాళ్ళు తాగారు, ఎవరెవరికి చూస్తే వాళ్ళు నోరు మూసుకున్నారు. అంటే ఒకేసారి ఒకే రూపంతో ఇద్దరిని మోహింపలేశాడు. దేవతలను దైత్యులను. ఇది ఏదో కాస్త కాస్త వింతే ఇది. కాబట్టి అలాంటి అద్భుతమైనని యోచిద్ రూపాన్ని చూడాలని.
ఇప్పుడు వచ్చాను అనుకుంటే ఎందుకు వచ్చావు అని కూడా చెప్తున్నాను అన్నమాట, ఎందుకు వచ్చావు అని అనొచ్చు కదా. ముందే శాస్త్రం ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిన వాళ్ళమే చెప్పాలి ఎందుకు వచ్చాము. ఇంట్లో అయ్యా ఏం పని అండి అనేదాకా ఊరుకోవద్దు. అది శాస్త్రం మర్యాద. అందుకే సంకేశ్వరుడు చెప్పేశాడు. అది చెప్పి తద్విదృష్టయా విదృష్టమాయాతాః పరం కౌతుహరం జిన్. అలాంటి నీ స్త్రీ రూపాన్ని చూడాలని వచ్చింది. మాకు ఈ విషయంలో చాలా పుతురుగా ఉంది. మాకు అంటున్నాడు మహా అంటే ఒక్క రాడే కదా పావతి ఉంది పక్కన భూత గణాలు ఉన్నాయి. మేమందరం చూడాలనుకుంటున్నాము. ఏవం అభ్యర్థితో విష్ణు భగవాన్ సూరపామిన స్వామి చేత ఇలా అభ్యర్థించబడి రహస్య భావగంభీరం. నీ గుళ కావలమైనా అని కాస్త గంభీరంగా నవ్వాడు. నవ్వి గిరిచం ప్రత్యభాషత శంకరుని తోటి. ఇలా అంటున్నాడు కౌతూహలాయ దైత్యానాం యోషి ద్వేషః మయాకృతః పెద్ద వేదమే లేదయ్యా కాస్త వాళ్లకు కుతూహలం కలిగించాలని ఆవేశం చేశాడు. దేడి వాళ్ళు అమృతం విశ్వస్తుల్లో ఇంకోళ్ళకి ఇవ్వము అంటున్నారు. గాడదుల మనస్తంతా ఎక్కడ ఉంది? అమృతం మీద ఉంది. దాన్ని మళ్లించడానికి వేటండిచ్చారు. అమృతం మీద ఉన్న కోరికను మల్లించి ఏదో నా వేషం తిప్పటానికి అలా సరదాగా వేసిన వేషమయ్యా అందులో పెద్ద విజయం లేదు అంటున్నారు. కౌతూహలాయ వైశ్యానాం యోషిద్వేషః మయాకృతః పశ్యతాసురకార్యాని అది కూడా దేవ కార్యాన్ని చూసే పని చేశాను. ఎప్పుడు చేశాను? గతే పీయూష భాజనే. అమృత కలశం వారి చేతికి పోయింది కాబట్టి అది వీరికి దక్కాలి కాబట్టి ఏ ఒక్క మాట పొల్లు వాడడు వ్యాసుడు. ప్రతి పదము సాపేక్షం. అమృత భాండం పోయింది కాబట్టి అది వారి చేతికి పోయింది కాబట్టి మరి దేవతా కార్యాన్ని సాధించాలి కాబట్టి కాస్త వాళ్ళకి సరదా కలిగిస్తే అమృతం వదిలిపెడతారు కదా కాబట్టి వారికి సరదా కోసం ఈ వేషణ వేశాను పెద్ద వేషణమే లేదు సత్తేహం దర్శయిష్యామి విదృక్షోపు సురసత్తమా దేవతా ఉత్తమ దేవతోత్తముడు శంకరుడు మరి మీలాంటి వారు కూడా చూస్తాను అనుకున్నాక ఎందుకు ఆ పని చేయాలి అని చూస్తాను.
ద్వారా నేను కోరిక నీకు ఉంది కదా అలాగే చూపెడతాను. కామినాం బహుమంతర్యం సంకల్ప ప్రభో దయం. ధర్మశాస్త్రం ఏంటంటే ఏదైనా కోరికే కోరిక జలవారి కోరికను తప్పకుండా మన్నించాలి. ఇలాంటిది సంకల్ప ప్రభవ ఉదయం. ఎలా వస్తుంది కోరిక? సంకల్పం తోటి వస్తుంది. ప్రభవోదయ సంకల్పం అన్నమాట. సంకల్ప మాత్రం తోటి పుట్టి పెరిగేటువంటి కోరికను. చంపకుండా ఉండాలంటే కోరిక గలవారికి వారి కోరికను మన్నించాలి. అంటే నీ అంతటి వారు నోటితో చడిగితే కాదంటారట అయ్యా. తప్పకుండా చూస్తాను. ఇది కొంచెం పైకి వెళితే ఎక్కడ మనకు కామినాం బహుమంతవ్యం దశయిష్యామి అన్నమాట. కాముకులందరూ బాగా తలచేటువంటి నా యోషిద్రూపాన్ని యోషిద్రూపాన్ని చేసినాం. కామినాం బహుమంతవ్యం యోషిద్రూపం దశయిష్యామి. రామగురు తాలా చలిపేటువంటి నా శ్రీ రూపాన్ని చూడబోడుతున్న నీకు చూపుతాను. అది సంకల్ప ప్రభవోదయం. ఎలాంటిది వశుధ రూపము? సంకల్ప ప్రభ ఉదయం. సంకల్పాన్ని కలిగించేది కలిగించిన సంకల్పాన్ని పెంచేది. శ్రీ రూపము సంకర్పాన్ని కలిగిస్తుంది. కలిగించిన దాన్ని పెంచుతుంది. కోరించిన వారు మాటిమాటికి అదే రూపాన్ని తరపుతారు. పది మంది చేత బాగా తరతబడేది. 10 మందిలో కోరికను కలిగించి పెంచేటువంటి స్త్రీ రూపాన్ని నీవు తొలగ చూడగోరిన దాన్ని చూస్తాను అంటే ముందే హెచ్చరించాడు. స్వామి ముందే హెచ్చరించాడు ఇది ప్రభవోదయం. ఇది ప్రళయం కాదు ప్రభవము. ఇది న్యూటి కాదు. సరే వచ్చి అడిగే అవకాశం పెడతాను. ఇందులో నువ్వు కూడా మునిగిపోతావు మరి. సరే కానీ స్వామి వచ్చింది ఎందుకు? మళ్ళీ చెప్పుకున్నాం కదా ధర్మధ్వజం అని. లోకానికి ధర్మమార్గం రావడానికి వచ్చాడు. తప్పకుండా చేస్తాను. అని చెప్పి ఇది బ్రువానః భగవాన్ తత్రైవ అంతరదీయత. స్వామి చేస్తాను అంటే మనలాగా ఎప్పుడో కాదు. మాట వెళ్ళింది అంటే పని అవుతుంది. వెంటనే ఇప్పటిలాగా చేద్దాంలే చూస్తానులే అన్నట్టు కాదు చేస్తాను అన్నాడు అన్న వెంటనే తత్రైవ అంతర ధీయత వెంటనే అంటారు సార్ అని చెప్పి అక్కడ లేడు అమ్మవారు లేదు ఆదిశేషుడు లేడు స్వామి లేడు ఊరికొంటాను లేదు
పార్వతి పరమేశ్వరు వారి భూతగణం మాత్రం ఉంది. సర్వతః చారయే చక్షుర్భవ ఆస్తే తపోమయా ఏంటిరా ఇంతే ఎటు పోయాడు అని పార్వతితో కూర్చొని శంకరుడు సర్వతః చారయే అని అన్ని వైపులా. దృష్టి సారిస్తూ చూస్తూ ఉన్నాడు. తతః దదరిస్య ఉపవనే అంతలో ఒక చక్కని ఉద్యానవనం తెలపడింది. ఆ ఉద్యానవనంలో వరస్త్రీయం తదల్చ ఉత్తమ యువతిని చూశాడు మహానుభవం. ఎలాగు విచిత్ర పుష్పారుణ పల్లవ ద్రుమే విక్రీడతి. విచిత్రమైనటువంటి పుష్పములు, చిగురుటాకులు ఇలాంటివి బాగా ఉన్నటువంటి చెట్ల నీడలో ఆడుతూ ఉన్నటువంటిది. ఏమాడుతున్నది? కందు కలిగినయా? బంతులాట ఆడుతున్నది. బంతిని ఇలా కొడతారు కదా అలా కందుక ఈలయ లతద్దు కూల పరియస్త మితాంబ మేఖలాం చక్కని పీతాంబరాన్ని ధరించి బంతితో ఆరుకొంటున్నటువంటి ఒక ఉత్తమ స్త్రీని చూశాడు. ఆవర్తన ఉద్వర్తన కంపిత స్తన ప్రకృష్ట హారైహి ఉరుభరైహి పదే పదే ఆ మహానుభావురాలు ఇలా బంతిని కిందికి కొట్టి పైకి తీసుకుంది కిందికి కొట్టి పైకి తీసుకుంది. ఇలా చేయడం వల్ల మడలో ఉన్నటువంటి హారములు కూడా అలాగే కిందికి పైకి ఊగుతున్నాయి. ఉరుహారైహి అది పదే పదే ఒక్కొక్క అడుగు ఒక అడుగు వేస్తున్నది ఇలా వంగి బంటి కొడుతున్నది. కాబట్టి ఆమె వంగి లేవటం కదరికలో ఆమె వక్షస్థలం ఉన్నటువంటి హారములు కూడా అలాగే గంతులేస్తూ ఉన్నాయి. ప్రభజ్యమానామివ మధ్యతశ్చలదు. అలా కదులుతూ అలా ఊగుతూ ఉంటే నడుము ఎక్కడ జారిపోతుందో బత్తుతో పాటు అని చూసేవారికి కస్తంత భయం కలుగుతున్నది అంటున్నారు. ప్రభజ్యమానామివ మధ్యతశ్చరత్ పదప్రవాలం నయతీం తతస్తతః భిక్షుభ్రమత్. కందుక చాపలైహి పురుషం ప్రోద్విగిన తారాయక లోల లోచనం తన తన నేత్ర సౌందర్యాన్ని అందరికీ చూపుతున్నదట.
ఎలా? భ్రమస్కందుక చాపలైహి బంతి మరి అటు పోతుంది, ఇటు పోతుంది, అటు పోతుంది కదా. బంతి ఎటు పోతుంటే ఆ బంతి వైపు దృష్టి ప్రసరింప చేస్తుందని. బంతి వంక తోటి చుట్టుపక్కల అందరినీ చూస్తున్నది అన్నమాట. చూచే వారికి బంతినే చూస్తున్నది అనిపిస్తుంది, ఆమెకు మాత్రం ఎవరెవరు ఇందులో పడుకున్నారు ఈ ఆశ గురించి చూస్తుంటున్నారన్నమాట అందుకే. దిక్షుభ్రమత్ కందుక చాపలైహి వృషం ప్రోద్విగ్న తార ఆయత లోల లోచన కలవరం కలవరం చెందుతున్న విశాలమైన చంచలమైన నేత్రములు కల చూపులతో అన్ని దిక్కులను కటాక్షిస్తూ స్వకర్ణ విభ్రాంత కుండలోల సత్కపోల నీలాలత మండితాననా తన చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతి చేత కపోల నీల అలక మండితాననా చెక్కిళ్ళ నల్లని చెక్కిళ్ళు నల్లని అలుకలు అలకములు అంటే ముంగులు శేషములు ఈ రెండింటి మీద కుండలముల కాంతి పడుతూ ఉన్నది. కొంచెం డౌట్ అన్నమాట. కీర్చములు నలటివా, తెల్లటివా, ఎర్రటివా, ఎర్రటి ఎందుకు వస్తున్నాయి కదా, కలర్ వస్తున్నాయి కదా. అందువల్ల ఈ కలర్ ఫుల్ కీర్చములు ఇవి అసలు ఏమిటి ఇది చూస్తున్నారు. సదద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నక్యతిం దారుతున్నటువంటి వస్త్రాన్ని వీడుతున్నటువంటి సిగముడిని ఈ రెండింటిని మళ్ళీ వామకరేణ సన్నక్యతిం ఎడమ చేత్తో కట్టుకుంటున్నాడు కుడి చేతి బంచు ఉంది కదా కనబడదు. అందువల్ల ఎడమ చేతి తోటి కాసేపు కీలను వస్త్రాన్ని సవరం చేసుకుంటున్నది మళ్ళీ కాసేపు కబరి కేశవ వస్త్రాన్ని సవరం చేసుకుంటున్నది. వామ కరేణ వర్గుణ వినిగ్నతిం అన్య కరేణ కందుకం రెండో చేతి తోటి బంతిని కొడుతూ ఉంది విమోహయంతిం. జగత్ ఆత్మమాయయా తామమాయ తోటి సకల జగత్తును మోహింపచేస్తూ ఉన్నది తాం వీక్ష్య దేవః ఇతి కందుకలీలయేత త్రూరా స్పుటస్మిత విసుష్ట కటాక్ష ముష్టా ఇలా ఆడుతున్నటువంటి అమ్మాయిని ఈయనే చూశాడు, శంకరుడు చూశాడు, ఎప్పుడు శంకరుడు చూశాడో అప్పుడే ఈమె కూడా చూపించింది. అంటే మన పాటలో చూపులు కలిసిన ఇభవేల అంటాం కదా అదన్నమాట. ఆ మాట చెప్పడానికి ఇదిగో ఏమంటున్నాడు కందుక లీలయ ఈ లీలయేషత్ వీళాస్ఫుటస్మిత విసృష్ట కథాక్ష మృత్తః
స్పష్టముగా సిగ్గు కనబడుతున్నది వీడ, వీడ చేత. చక్కని చిరునవ్వు చిరునవ్వులను ప్రయోగిస్తూ సిగ్గుతో చూచేటువంటి చూపుల చేత దొంగిలించబడిన చిత్తము కలవాడయ్యాడు శంకరుడు అంటున్నాడు. ఎప్పుడు ఆయన చూశాడో అప్పుడు ఈమె చూచింది. కానీ పాపం ఆయన్ని చూసినట్టు కాదు. బంతిని చూచినట్టు ఆ బంతిని ఆడుతుంటే పక్క వాళ్ళు చూస్తున్నారా అని చూస్తున్నట్టు కాస్త చిరునవ్వు ఓహో తమరు కూడా చూస్తున్నారా అని కాస్తంత ఆశ్చర్యం ఇలాంటి వాక్య చేత మృష్టః దొంగిలించబడి స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మ అమ్మాయిని చూచుట అమ్మాయి చేత చూడబడుట స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ అంటే చూపులు కలుగుట అంటాం కదా ఈ రెండిటి జోడి విహ్వలాత్మ పాపం కలవరపడ్డాడు మనస్సు దగ్గర పడి నాత్మానం అంతిక ఉమాం స్వగణాంస్య వేదా అమ్మాయి చేసరికి తానెవరో మర్చిపోయాడట. తన పర్వతి ఉన్నది అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. పోనీ ఆయన అంటూ పోయేది కానీ స్వగణాన్ తన వాడంతా ఉన్నారు దొరగనా ఓహో మా స్వామి ఇలాంటి వాడా అనుకుంటే దుర్వాదం అండి. అవన్నీ ఏమి జ్ఞాపకం లేవు అన్నీ మర్చిపోయాడు. సత్యా సరాగ్రాస్తతు కందుకః యదాగతః విదూరం తమనుగ్రజతి స్త్రీయః ఇంతలో అతను అలా అన్నీ మరచి చూస్తున్నప్పుడు ఆ బంతి ఇలా కుడుతుంటే కాస్త దూరంగా పోయింది. ఇవన్నీ ఏంటి ఆడేవారి లక్షణాలు కాదు కాదు ఆడువారి లక్షణాలు ఏమంటాం వారిని ఆడువారే అంటాం కదా అందువల్ల ఆడువారి లక్షణాలు ఏం చేయాలి దగ్గరికి వెళ్ళాలి అంటే తానుగా దగ్గరికి వెళ్ళొద్దు కదా బంతి ఎక్కడికి పోతే బంతి కోసం పోతున్నాం అందుకే మరి దూరంగా వెళ్ళాలంటే బంచెడు పోవాలి అని అనుకుంటాడు. శంకరుడు అదే బండిగా చూస్తున్నాడు కాబట్టి కొంచెం దృష్టి తప్పిద్దామని దూరంగా వెళ్ళా అనుకున్నాడు. అనుకొని కట్టబండిని అటు కొట్టాడు అన్నమాట. అది అక్కడికి పోయింది దూరంగా. బంతి వెంట తాను వెళ్ళిపోయింది. అంటే ఆ అమ్మాయి వెళ్ళింది. తత్యా అరాద్రత కందుకః యదా గటో దూరం ఆమె చేతి నుండి బంతి ఎప్పుడే దూరంగా వెళ్ళిందో తమను బ్రజత్తు స్త్రియాః.
ఆ బంటి వెంట ఈ మహానుభావుడు చెయ్యాడు. వాతః ససూత్రం లఘుమారుతోహరతు భవస్య దేవస్య కిల అనుపస్యతః. ఆయన్ని పూర్తిగా మాయలో పడేయ్యారు కాబట్టి ఈమె యొక్క సౌందర్యం మొత్తాన్ని సంచడు చూడాలి కదా. అందరూ కటి పరుగున కుట్ట అవ్వడం వాయుదేవుడు ఆమె వస్త్రాన్ని కాస్త అపాహార తొలగించేశాడు చూస్తూ అందులో అనుపశ్చత శంకరుడు చూస్తున్నప్పుడు వస్త్రమును అపహరించారు ఏవంతాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమాం దృష్టువా తస్యం అందుకే ఇప్పుడు అంటున్నాడు ఆమెను రుచిర అపాంగీం దర్శనీయాం అందమైన త్రిగంటి చూపు గలది. చూడదగినది మనస్సును అపహరించేటువంటిది అలాంటి ఆమె యొక్క స్వరూపాన్ని చూచి తత్యాం మనశ్యక్రియామి యందు తాను పాపం మనసు కొట్టాడు విసజ్యంత్యాం భవ కిరామేమో ఇబ్బంది పడుతూ ఉంది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి పరిగెత్తాలి. ఇలా పడుతున్నప్పుడు తయాభృత విజ్ఞాన తత్కృత స్మర విహ్వలః అలాంటి ఆ మోహిని చేత విజ్ఞానం కాస్త అపహరించబడింది. దాంతో పాటు స్మర విహ్వలః మన్మద వేదన కలవాడై భవాన్యాపి పశ్యంత్య అవజీ పక్కనే చూస్తూ ఉంది వీరి సంగతి ఓహో మీ ఆదరు బానే ఉన్నాయి భగవాది లక్ష్మే ఉంటాయా అని చూస్తున్నాం మనమే భవాన్యాపి పశ్యంత్య అందుకే అంటున్నాడు గత క్రిహి సిగ్గు విడిచి తత్పదం వ్యయౌ ఆమె ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి వెళుతున్నాడు. స సమాయాంతమాలోక్య వివస్త్రా నీడికా పుజం వస్త్రం కాస్త వాయు అపహరించాడు కాబట్టి మరి కాస్త సిగ్గుతోటి వస్తున్నటువంటి శంకరుడిని చూసి నిలీయమాన వృక్షేషు పొదలలో ఆయా చెట్లలో చెట్టు దాటున కాస్త దాక్కుంటూ దాక్కుంటూ హసంతి మలందులో ఉత్తగా దాక్కోవడం కాదు హసంతి మరిమైన చిరునవ్వులు కాస్త విసురుతూ ఆమె నాన్వతి కథ నిలువలేదు. ఎక్కడ పోలేదు పరిగెత్తుకునే ఉంది. పూర్తిగా పరిగెత్తితే మరి ఆయన కనపడాలి కదా. కాబట్టి కాసేపు ఆగుతున్నది. కాస్త కలవరం తోటి మళ్ళీ పరిగెత్తుతున్నది. మళ్ళీ అతను చూసి కాస్త నవ్వుతున్నది. ఇలా దీడితా పురుషం నిలీయమానా తామన్వగచ్ఛతు భగవాన్ భవః ప్రముషితేంద్రియః పాపం శంకరుడికి అన్ని ఇంద్రియములు హరించబడ్డాయట.
తనదంటూ ఏమి మిగలలేదు. అలాంటి స్థితిలో ఈ మహానుభావుడు ఆమెను అనుసరించి కామస్యచ వచమ్నీతః కరేణుమివ యూతపః ఆడ ఏనుగు వెంట. ఓ ఏనుగు పరిగెత్తినట్టుగా కామవసుడైనటువంటి ఈ మహానుభావుడు సోను గురజ్య అతివేగేన గృహీత్వ అనిచ్ఛతీము స్త్రీయం ఏ మాత్రం ఆమె పరుట లేదు అంటే ఇష్టపడటం లేదు. అంగీకారం లేనటువంటి స్త్రీని చెప్తున్నారు అనిచ్ఛతీం గృహీత్వా కేశబంధ ఉపానీయ అంటే కేశబంధమును తీసుకొని దగ్గరికి రాసుకొని బాహుభ్యాం పరిషత్ సది చేతులతోటి ఆలింగనం చేసుకున్నాడు. శోభ కూడా భగవతా కరిణా కరిణీయధా వితస్తతః ప్రతస్పంతి విప్రకీర్ణ శిరోరుహా. జుట్టు ముడి కాస్త వీడిపోయింది. అలాంటి ఆమె అటు ఇటు కాస్త గింజుకుంటూ తనను తాను విడిపించుకుంటూ ఆత్మానం మోచయిత్వా తనను తాను విడిపించుకొని సుదర్శ భుయాంతరాత్ ప్రాద్రవత్. శంకరుని పక్షస్థలం నుండి తనను తాను విడిపించుకొని ఆమె పరిగెత్తింది. మాయా దేవ వినిర్మితా ఎలా ఉంది ఆమె అంటే దేవ నిర్మితా మాయా. అలాంటి మాయ లాగా తయా సౌపదవీం రుద్రః విష్ణో అద్భుత కర్మణః ఇలా. పరమాత్మ పరమాత్మ యొక్క విషయాన్ని చూచి ప్రత్యపద్యత కామేన వైరినేవ విజర్జితా శత్రువుతో ఓడిపోయినట్టుగా ఆమె ఎటు పరిగెత్తితే అటు తాను పరిగెత్తాలి అంటే పూర్తిగా ఆమె చేత. ఓడింపబడ్డాడు అన్నమాట. తస్యానుధావతః రేతస్యత్ స్కంద అమోఘ రేతసః మరి ఎక్కువ ఆడిస్తే బాగుండదు కాబట్టి తానెవరో ఆయనకు చెప్పాలి కదా ఎవరో కాదు కదా మరి పాపం. కాబట్టి ఏం చేశాడు? ఆమె ముందు పరిగెత్తుతూ ఉన్నది, ఇతను వెనక పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతున్న ఇతను నిగ్రహించుకోలేక వీర్యస్ఖలనం జరిగింది. వీర్యస్ఖలనం జరిగేసరికి శంకరుడికి స్కలనం జరగదు. జరిగింది అంటే ఇది ఎవరో నన్ను మించిన వారి మాయే. అప్పుడు ఇది మాయ అని తెలుసుకున్నాడు. ఓహో అడిగినందుకు నీ పనా నాయనా అని గుర్తుపట్టాడు. అంటే శంకరునికి తన స్వరూపాన్ని.
గుర్తింపచేయటానికే స్కలనమును కలిగించాడు అన్నమాట. రేతః చత్సంద అమోఘ అందుకనే అమోఘ రేతతః అంటున్నాడు అతను ఎప్పుడు వ్యర్థమైన వ్యర్థం కలవాడు కుమారస్వామి యొక్క ఉదయం కదా మరి మహానుభావుడికి అందువల్ల అలాంటి వాడు ఇలా వ్యర్థమై రాయింది ఇది కూడా వ్యర్థం కాదని అర్థం. చమత్కారం ఏంటంటే శంకరుని రేషత్స్ ఎప్పుడు దర్శనం కాకూడదు. అప్పుడు కుమారస్వామి అయ్యాడు. మరి ఇప్పుడు స్కరణం అయింది. ఇదేమవుతుంది? తెలుసా? ఇదంతా బంగారము వెండి అవుతుంది. ఇది వ్యర్థం కాదు అందుకే ఆ మాట చెప్పడం అమోఘరేత అంటుంటే ఇది కూడా వ్యర్థం కాదు అన్నమాట. స్వామి సంకల్పం ఎప్పుడూ వ్యర్థం కాదు. అందుకే సుష్మిణః యూధపత్యేవ వాచితామనుధావతః యత్ర యత్ర అపతతు మత్యం మత్యాం రేతస్తస్య మహాత్మనః ఈ భూమ్మీద ఆ మహానుభావుని యొక్క రేతస్సు ఏ ఏ ప్రాంతాల్లో పడిందో తాని రూప్యస్య గేమ్నస్య క్షేత్రాణి ఆసన్. అవన్నీ వెండికి బంగారానికి గనులు అయ్యాయి. అవన్నీ వెండి గనులు బంగారు గనులు అయ్యాయి అన్నమాట. క్షేత్రాని ఆసన్ మహీపతే సరిత్ సరస్సు చైరేషు వనేషు ఉపవనేషుచ అంటే అది పోతున్నట్టు గుర్తా? ఇది పైలటే ముందు పోయింది. అయినా మనం డెవరే అది పోయింది. పైలటే. సరిసు, సరస్సు, శైలేషు కదా. వనేషు ఉపవనేషుచ యత్రక్వచ అపతన్ తస్య సన్నిహితో హరః ఎక్కడెక్కడైతే ఈ రేతస్సు పడిందో అది ఎక్కడంటే నదులలో. పర్వతములలో సముద్ర యొక్క ప్రాంతంలో ఏ ఏ భాగంలో అది పడిందో వనీయకూప వనేసుచ యత్రక్వచాసన్ ఋషయః తత్ర సన్నిధితో హరః ఇలా ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఉత్తమం. సరే. ఆ సరే. మీరు అక్కడ పెట్టుకుంటే వస్తదా? ఆ సరే. సన్నిహితో హరః ఇలా ఋషులు ఎక్కడ ఉన్నారో, నరులు ఎక్కడ ఉన్నాయో, సముద్రాలు ఎక్కడ ఉన్నాయో, పర్వతాలు అంటే ఏ ఏ ప్రాంతం పర్వతా ప్రాంతాల్లో, నదీ ప్రాంతాల్లో అలాగే సముద్ర ప్రాంతాల్లో.
ప్రాంతాల్లో ఋషులు సంచరించే ప్రాంతాల్లో ఏ ఏ భాగాలలో సంచరణ యొక్క రేపస్సు స్కలనం అయిందో అవన్నీ కూడా వెండి బంగారపు గనులయ్యాయి. కన్నే రేతసి సోపస్యతు ఆత్మానం దేవమాయయా అప్పుడు చూసుకున్నాడు శంకరుడు. రేతస్కరణం కాగానే ఓహో నేనేంటి? నేను ఇలా ఎందుకయ్యాను? నేను ఎలా అయ్యానంటే ఇది దేవమాయ అనుకొని జడీకృతం దృపశ్రేష్ట సన్యవర్తత కస్మరా ఇది భగవంతుని మాయతో నేను జడుణ్ణి అయిపోయాను. అని తెలుసుకొని ఈ వ్యామోహము నుండి వెలుతిరిగాడు అంటే స్వస్థతను పొందాడు అన్నమాట కస్మరా. అధావగత మాహాత్మ్య ఆత్మనః జగదాత్మనః అపరిజ్ఞేయ వీర్యస్య నమేనే తదుహాద్భుతం అప్పుడు ఈ జగదాత్మ సాయంగా ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అపరిజ్ఞేయ వీర్యత్య తతు అద్భుతం నమేనే ఇదో పెద్ద వింతనా అన్నాడు. శ్రీమన్నారాయణుడు మోగింపజేయడం వింతేముందండి అంటుడు. ఇంకెవరం అవేస్తే వింత కానీ అతని పేరే అపరిజ్ఞ అంటే ఏమిటి? పెద్దవాని చేత ఓడిపోతే గౌరవం. చిన్నవానితో ఓడిపోతే అవ్వమండి. జగదాత్మ కాబట్టి అతను అచిర జగదాత్మ, అగ్ర జగతీశ్వరుడు, అపరిజ్ఞేయ వీర్యుడు. ఎవరికీ ఆయన ప్రభావం ఇంత అని తెలియదు. ప్రభావం ఇంత అని తెలియని గొప్ప ప్రభావం గలవాడి చేత. మోహింపబడుట అద్భుతమేం కాదు. ఇది ఉచితమే న్యాయమే అనుకున్నాడు. తదిహి అద్భుతాన్నమే నేను పెద్ద ఆశ్చర్యముగా భావించలేదు. తం అవిక్లవం. అవరీయడం ఆలక్ష్య మధుసూదనః అంటే విషయం తెలిసిన తర్వాత కూడా దిగురు పడలేదు, చిత్తాగ్రంధుడు కాలేదు, సిగ్గుపడలేదు. వినుకోండి న్యాయమే, పెద్దవాడు.
అతను మోహింప చేస్తే దాని గురించి చూడాలి. అలా వాస్తవం తెలుసుకున్నటువంటి ఆ స్వామిని చూచి మధుసూదనః ఉవాచ పరమ ప్రీతః విభ్రత్స్వాం పౌరుషీం తనుం మళ్ళీ తన పురుష రూపాన్ని తాను ధరించి అతనితో అంటున్నాడు ఈ విధంగా. దిత్యాత్మం విబుధ శ్రేష్ట స్వాం నిష్ఠాం ఆత్మనా స్థితః నాయనా దేవతా శ్రేష్టుడా అదృష్టం బాగుండి మళ్ళీ నీ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నావు. నీలో నిన్ను నిలుపుకున్నావు అంటున్నాడు అంటే విషయం తెలుసుకున్నావు ఎనిమి స్త్రీ రూపయా స్వైరం మోహితోపి అంగమాయయా నా మాయతోటి నా స్త్రీ రూపంతోటి మోహింప చేయబడి కూడా మళ్ళీ వాస్తవాన్ని నీవు తెలుసుకోగలిగావు కోనుమే అచ్చరేను మాయాం విశక్తః త్వదృతే పుమాన్ ఇంత గొప్ప నామాయను నీవు కాక మరెవరు దాటగలరు అని నీ ఒక్కడికే ఆ ఛాన్స్ ఉన్నది అంటున్నారు. కుమాన్ తామ్ తామ్ విసజతీం భావాన్ దుస్తారాం దుస్తారాం అకృతాత్మతిహి మనస్సును వశం చేసుకొని వాళ్ళ చేత దాట శక్యము కాని నామాయను నీవు తప్ప మరెవరు దాటగలరు సేయం గుణమయి మాయ నత్వాం అభిభవిష్యతి ఓరవిచ్చేస్తున్నారు. ఇక ముందు ఈ నా మాయ నిన్ను మోహింపచేయదు, కప్పిపుచ్చదు. మయా సమేతా కాలేన కాలరూపేన భాగశ నేను ఆయా కాలరూపాల్లో కలిసి ఆయా పనులు చేస్తున్నప్పుడు తక్కిన వారందరూ మాయకులోనవుతారు కానీ నీవు కాకుండా ఉండువు గాక. ఏవం భగవతా రాజన్ శ్రీవత్సాంఖ్యేన సత్కృతః ఈ రీతిలో ఈ మహానుభావుడు స్వామి చేత సత్కరించ సంమాయించాడు అన్నమాట. ఇప్పటినుంచి నీ నా మాయ నిన్ను కప్పదు. ఇది సత్కారం ఇలా సత్కరించబడి. ఆమంత్రితం పరిశ్రమ్య సగణః స్వాలయం యువతనికి చెప్పి అతని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి స్వామి తన గణనంతోటి తన కైరాస్యానికి వెళ్ళాడు. ఆత్మాంశ భూతాం తాం మాయాం భవానీం భగవాన్ భవః శంసతాం ఋషి ముఖ్యానాం ప్రీత్యా ఆచశ్రాథ భారతా. పార్వతి ఎవరు? ఆత్మ అంశభూతాం.
శంకరునికి తన భాగమైన తన భాగమైనటువంటి పార్వతిని భగవాన్ భవః శంసతాం ఋషి ముఖ్యానాం ఋషులందరూ వింటూ ఉండగా చూస్తూ ఉండగా ప్రీతి తోటి ఆ చెష్ట ఇలా పలికారు. పార్వతితో శంకరుడు ఇలా పలికాడు అపి వ్యపస్యః త్వం అజస్య మాయాం దేవి నీవు పరమాత్మ యొక్క మాయను చూశావా? పరత్య పుంసః పరదేవతాయా ఎవరయనే మనందరికీ పరదేవత పరమ పురుషుడు అతని మాయలు చూశావా అహం కలానాం వృషభః విముఖ్యే సకల కళాధిపతి స్వామి తండ్రి వాడికి ఏం పేరు? కళాధిపుడు అని పేరు. కాబట్టి అంటే పరమాత్మ యొక్క చాలా కళలు. ఆ గనే సంచాడు కదా. కాబట్టి నేను నేను కళాధిపుడి అయినటువంటి నేనే మోహం చెందాను. యథా అవసహ అన్యే వశము లేని వారు మనస్సు తన వశము లేని వారి వలె కళాధిపుడైన నేను కూడా మోహం చెందాను అంటే కిముత అస్వతంత్ర. ఇక లోకంలోని తక్కిన వారి గురించి వేరే ఏం చెప్పాలి? యమ్మాం అపృచ్ఛత్వముపేత్య యోగాత్ సమాస సహస్రాంత ఉపారతంవై. జ్ఞాపకం ఉందా నేను? వేయి సంవత్సరములు సమాధిలో ఉండి తపస్సు చేసి తపస్సు పూర్తి కాగానే ఉపారతం తపస్సు నుంచి విరమించిన నన్ను అపృచ్ఛః త్వం ఉపేత్య దగ్గరికి వచ్చి నువ్వు అడిగావు. ఏమని అయ్యా మీరెవరి గురించి ఆరాధిస్తున్నారండి? మీరే జగన్నాథుడు కదా మీరే శంకరుడు. మీరు యోగంలో ఇన్నేళ్లు ఎవరి గురించి అడిగావు కదా సాయేష సాక్షాత్. ఎవరో కాదు అతను ఇతనే పురుష పురాణః ఈ పురాణ పురుషుడే సమాధిలో నా చేత ధ్యానము చేయబడుతున్నాడు నయత్ర కారః విశతే నవేద ఈ పరమాత్మ యందు కాలము ప్రభావం చూపదు, వేదము ప్రభావం చూపదు. కాలాతీతుడు, వేదాతీతుడు, పురాణ పురుషుడు ఇతనే దేవి.
ఇతన్నే నేను సమాధిలో తపస్సులో ఆరాశిస్తూ ఉంటాను. నువ్వు అడిగావు కదా సమాధానం చేశాను అంటున్నా. ఇతి చే అపిహిత స్తాత విక్రమః చాంగ సన్వరా నాయనా పరీక్షితి మహారాజా ఈ రీతిలో నీకు శ్రీమన్నారాయణ యొక్క ప్రభావాన్ని చెప్పాను. సింధోహ నిర్మజనేయన ధృతః పుష్టే మహాచరః ఇదంతా ఎక్కడి భాగం ఇది? క్షీరసాగర మథనం కూర్మావతారం ఇది ప్రధానం. ఈ కూర్మావతార చట్టం సమయంలోనే మోహిని వచ్చేసారు, ధన్వంతరి వచ్చేసారు. వచ్చేసారు కదా. ప్రధానం కూర్మావతారం. కాబట్టి ఈ సముదనంలో కూర్మావతారం తోటి. మొత్తం మందర స్వామి యొక్క ప్రభావాన్ని వివరించాను. ఏతన్మొహు కీర్తయతః అనుకృణ్వతః ఇలాంటి క్షీరసాగర మధన వృత్తాంతం. కూర్మ ధనువంతరి మోహిని అవతారముల యొక్క వృత్తాంతం కీర్తయతః అనుసురున్వతః చదివే వారికి చెప్పే వారికి వినే వారికి నరిష్యతే జాతు సముద్యమ వచిత్ ఏ ప్రయత్నము వ్యర్థము కాదు. ఇది ఉత్తమ శ్లోక గుణానువర్ణనం సమస్త సంసార పరిశ్రమ పరం. చిన్న మాట చిన్న మాట కాదు నోట్ చేసి అండర్లైన్ చేసుకోండి. యదుత్తమ శ్లోక గుణానువర్ణనం సమస్త సంసార పరిశ్రమ చిన్న చిన్న మాటలు అలవోగ్గా చెప్పాడు. ఉత్తమ శ్లోక గుణానువర్ణనం ముందే పరమాత్మను వర్ణించుట సమస్త సంసార పరిశ్రమాపహం. సకర సంసార పరిశ్రమలను తొలగిస్తుంది. పరమాత్మ యొక్క గుణానువర్ణనము సంసార పరితాపాన్ని తొలగిస్తుంది. యుద్ధమ శ్లోక గుణానువర్ణనం. సమస్త సంసార పరిత్రమాపహం అసద విషయ మంఘిం భావగమ్యం ప్రపన్నాన్ అమృతమమలవర్యాన్ ఆశయత్ సింధు మధ్యం. మొత్తం ఈ శ్లోకం క్షీరసాగర మధన వృత్తాంతానికి సారం. సంగ్రహ స్వరూపం అన్నమాట. ఏంటది? అసదభిషయ మంత్రిం భావగమ్యం ప్రపన్నాన్ దుర్మార్గులకు
కనపడని కేవలం ధ్యానంతో మాత్రమే సాక్షాత్కరింపచేసుకోదగిన అంగ్రిన్ పరమాత్మ యొక్క పాదమును ప్రపన్నాన్ ఆచరించినటువంటి అమరవర్యాన్ దేవతలను అమృతం ఆచయత్. అమృతాన్ని తినిపించాడు, ఎలాంటిది సింధు మధ్యం సముద్రాన్ని మధించి. దేవతలకు అమృతాన్ని అందించాడు. ఎలాంటి దేవతలకు? తన పాదమును ఆశ్రయించిన దేవతలకు. తన పాదం ఎలాంటిది? అసద విషయం. దుర్జనులకు అందనిది. ఇలా కపట యువతి వేషః మోహయన్ యత్ సురారీన్. ఇంకో పని ఏం చేశాడు కపట యువతి అంటే మాయా మోహిని. మాయా మోహిని వేషంతో సురారీన్. దేవ శత్రువు అంటే రాక్షసులను మోహయన్ మోహింపచేస్తూ రాక్షసులను మోహింపచేస్తూ మోహినీ వేషంతో రాక్షసులను మోహింపచేస్తూ తన పాదములను ఆశ్రయించిన దేవతలకు అమృతాన్ని అందించినటువంటి తమహం ఉపసృతానాం కామపూరం నతోస్మి. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చే తం అలాంటి శ్రీమన్నారాయణుడిని నతోస్మి. నమస్కరించుచున్నాను మొత్తం కారం అన్నమాట. మొత్తం కదా ఇది సారా అంతే కదా తనను ఆశ్రయించిన దేవతాలను దేవతాలకు అమృతం అందించారు ఆశ్రయించని రాక్షసులకు మోహినీ వేషంతో మోహింపజేశాడు. అలాంటి పరమాత్మను నేను స్మరిస్తున్నాను అని చెప్పారు. మనుయ సుత పుత్రః శ్రాద్ధ దేవ ఇతి శృతః ఇప్పుడు ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయిపోయాయి కదా షష్టమ ములు అయిపోయాయి తరువాత ఇంకొక ఏడు మరు మొత్తం మొత్తం మామూలు 14 మంది కదా ఆరు అయిపోయారు ఏడువ మరు చెప్తున్నాడు. ఇప్పుడు సూర్య భగవానుని యొక్క పుత్రుడు శ్రాద్ధ దేవుడు సప్తమః వర్తమానః ఇప్పటి వారు. ఇదే మన మంత్రం వైవత్వతమాను వంత అంటున్నాం కదా మనం. ఎవరు ఆయన అంటే శ్రాద్ధ దేవుడు అన్నమాట. ఈ మహానుభావుడు ఇది శృతః సప్తమహ వర్తమానోయః.
తదపత్యాని మీ శృము అతని సంతానము అతని గురించి వినవయ్యా ఇక్షవాకు నాభగ అలాగే దృష్ట తెరియాతి నరిష్యంతః నాభాగః సప్తమః దిష్ట ఉచ్ఛతే కరూషః పురుషద్రః దశమః వసుమాన్ స్మృతః ఈ పది మంది ఈ మనో యొక్క సంతానం. మనో ఓయసదస్య ఈతి దశపుత్రా పరంతప మొత్తం పది మంది పుత్రులు ఇక్కడ ఉన్నారు. ఆదిత్య వసవః రుద్రాః విశ్వే దేవాః మరుత్కణాః అశ్వినః రుభవః రాజన్ ఇంద్రస్వేశాం పురందరా ఈ సమయంలో అంటే ఈ మనవంతరంలో దేవతలు ఎవరు అంటే వసు రుద్ర ఆదిత్య అశ్విని దేవతలు. వాళ్ళే కదా వీరంతా దేవతలు. ఈ దేవతలకి ఇంద్రుడు ఎవరు? పురందరః. పురందరుడు వీరికి ఇంద్రుడు అంటున్నాడు. ఆదిత్యో ఆదిత్య వసవో రుద్రాః విశ్వే దేవాః మరుద్గణాః అశ్వినౌ రుభవః రాజన్ ఇంద్రస్వేషాం పురందరః. ఇప్పుడు జోరు కావాలి సప్త ఋషులు కావాలి కదా కశ్యప అత్రి వశిష్ట విశ్వామిత్ర గౌతమ జమదగ్ని భరద్వాజ్ అనేటువంటి సప్త ఋష వీళ్ళు సప్త ఋషులు అత్రాపి భగవత్ జన్మ కశ్యపా తదితేరభూత్ ఈ మనవంతరంలో కూడా కశ్చయ పునితి వలన అదితికి పరమాత్మ అవతరించాడు, ఆదిత్య నామ అవరజః విష్ణుహు వామనరు ఆదిత్యానాం అవరజః అతిథి పుత్రులందరికీ అతిథి పుత్రులందరిలో చిన్నవాడు. విష్ణువు పరమాత్మే వామన రూప ధృత్ వామన రూపాన్ని ధరించి ఇక్కడే ఈ మనువంతరంలోనే అవతరించాడు. సంక్షేపతః మయోక్తాని సప్త మనువంతరానితేనైన జరిగినవి ఆరు, జరుగుతున్నది ఒకటి. ఇలా ఏడు మన్వంతరములను సంక్షేపంగా చెప్పాను. భవిష్యాన్ యధ వక్ష్యామి విష్ణోః శక్తి అన్వితానిచ. రాబోయే మనవాంతరాలని కూడా చెప్తున్నాను భవిష్యాని. అవి ఎలాంటివి అంటే విష్ణోహో. పరమాత్మ యొక్క శక్తియన్వితాని శక్తితో పొగునున్నటువంటివి ఇంకో రాబోయే ఏడు చెప్తున్నాను విను. విశ్వకర్మ తస్య దే ద్వేజాయే విశ్వకర్మ సుతే ఉభే విశ్వకర్మ యొక్క ఇద్దరు పుత్రికలు సూర్య భగవానునికి భార్యలుగా ఉన్నారు. ఒక సౌజ్ఞ ఒక ఆమె రెండో ఆమె ఛాయ.
ఏ ప్రాత్ అభిహితే తవ నీకు ఈ ఉత్తాంతాన్ని ఇంతకుముందే చెప్పి ఉన్నాను. తృతీయాం వడవామేకేతాసాం సౌజ్ఞా సుతాత్రయః ఇంకో అను కూడా ఉంది అంటే ఈమె ఈ సౌజ్ఞనే వడవా రూపంలో వచ్చింది. భూలోకానికి వచ్చి ఆమె వడవ అంటే అశ్వం. అశ్వ ఆడ గుర్రాన్ని వడవ అంటారు. ఆ రూపంలో ఉన్నటువంటి ఆమెను మూడో భార్యగా స్వీకరించాడు. తృతీయాం వడవామేకే తాసాం సౌజ్ఞాసుతాస్త్రయః ఈ ముగ్గురిలో సౌజ్ఞకు ముగ్గురు కుమారులు యమః, యమి, శ్రాద్ధదేవః. యముడు మొదటివాడు యమి అంటే యమున యముని చెల్లెలు. ఇంకొక వాడు శ్రాద్ధదేవ. అలాగే ఛాయాయాస్య సూతాన్ అలాగే ఛాయా పుత్ర వినవయ సావర్ణిహి తపతి కన్య భార్య సంవరణస్యచ ఒక అబ్బాయి సావర్ణి అమ్మాయి పేరు తపతి. ఈ తపతి సంవర్ణుని యొక్క భార్య అవుతుంది సంవర్ణస్యచ. శనైశ్చరః తృతీయోభూత్ మూడోవాడు శని శనైశ్చరుడు. అశ్వినౌ వడవాస్మజౌ వడవా అని చెప్పి ఇంకో భార్య అని చెప్పాను కదా ఆమె కలిగిన వారు. అశ్వినీ దేవతలు. అశ్వినౌ వడవాత్మజౌ అష్టమేంతర అంటే సప్తం అష్టమేంతర ఆయాతే సావర్ణిహి భవితా నృపః. ఎనిమిదవ మనువంతరంలో సావర్ణే మనువు అన్నమాట. సూర్యుని పుత్రులే అక్కడ మను అప్పుడు ఇప్పుడు వాళ్ళే అంతా చూడండి. అస్తమేంతర ఆయాతే సావర్ణిహి భవితా మనుః నిర్మోక విరజస్కాద్యాః సావర్ణితనయా నృప వారి పుత్రులు నిర్మోక విరజః ఇత్యాదురు. తత్ర దేవాః సుతపతః విరజాః అమృతప్రభః ఇప్పుడు దేవుల పేర్లు సుతప విరజ అమృతప్రభ తేషాం విరోచన సుతః బరిరింద్రో భవిష్యతి ఏడవ మన్వంతరంలో ఇప్పటి పరే ఇంద్రుడు అవుతాడు. ఇంద్రో భవిష్యతి దత్వేమాం యాచమానాయ విష్ణవేయాయా పదత్రయం రాద్ధమిద్ర పదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి ఈ గుత్త విష్ణుడు విష్ణువు యాచిస్తే అతనికి త్రైలోక్య రాజ్యమును ఇచ్చి ఉన్నటువంటి బాగా సకల భోగములతో నిండి ఉన్న ఇంద్ర పదవిని కూడా వదిలిపెట్టి బలిచక్రవర్తి సిద్ధిని పొందుతాడు సిద్ధిముపా అవాప్సతి.
యోసౌ భగవతా బద్ధః ప్రీతేన సుతలే పునః భగవతా బద్ధః శ్రీమన్నారాయణుడి చేత ఇతను బంధించబడతాడు. ఇలా బంధించబడే ఎలాగో ప్రీతేన. మొదలు బంధించాడు తరువాత ప్రీతి చెంది సుతలే పునః నివేచితః సుతలాధిపత్యాన్ని అందిస్తాడు అధికే స్వర్గాత్ ఎలాంటి స్థలం అంటే స్వర్గం ఇంద్రునికి ఇస్తాడు, భజకవర్తికి సుతలం ఇచ్చాడు. దీనికంటే వెయ్యి వెయ్యి వేల రెత్తు ఎక్కువ వచ్చింది. ఎందుకంటే స్వర్గం అనేది నైమిత్తిక ప్రళయంలో పోతుంది స్వర్గం. ఉండదు కదా. బ్రహ్మకు ఒక పూట అయిపోయిందంటే. భూ భువా స్వాహా మూడు యోకాలు పోతాయి. మరి సుతరం కల్పాంతం ఉంటుంది. బ్రహ్మకు నూరెళ్ళే దాకా ఉంటుంది సుతరం. బ్రహ్మకు ఒక పూటే ఉంటుంది స్వర్గం. ఒక పూట ఉండే స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చి కల్పాంత సతురాన్ని బలిచక్ర వతికి ఇచ్చాడు. ఎవరికి న్యాయం చేసినట్టు? పేరు మాత్రం సుర పక్షపాతి అని చైతన్య మేలంత మాత్రం అసురులకే కాబట్టి అధికం. అంటే పచ్చ నైమిత్యం కూడా ఇందులో మారుతారు. ఆ. ప్రతి మనవంతరంలో మారుతారు కదా అదే కదా అదే. నైమిత్యం అంత సేపు ఉండడు. నైమిత్యం కూడా కూడా ఉంటాడు ఎట్లా ఉంటారు దాగు చూడాలి పద్నాలుగు మనవంతరం కదా. ఒక్కొక్క పూటకు పద్నాలుగు మనవులు కదా. ప్రతి మనవంతరంలో మారుతారు కదా మరి అది మర్చిపోవద్దు. బ్రహ్మకు ఒక పూట అంటే ఒక పూటలో 14 మంది మనువులు మారుతారు. చతుర్యుగ సహస్రేషు బ్రహ్మనో దినముచ్ఛతే కదా. ఇదే 71 అందుకనే 71 యుగాలే. 4000 యుగాలు కదా. 4 4000 అంటే 1000 మహాయుగాలు అంటున్నాం. 1000 మహాయుగాలు అంటే 284 యుగాలకు ఒక్కొక్క ఇంద్రుడు మారుతాడు. అది లెక్క. అందువల్ల నువ్వు ఎక్కడ ఉంటాడు? యుగ నిరత్వం ఉంది. ఆ? యుగ నిరత్వం ఉంది. మరి ఇన్నాళ్ళు భగవంతుడు ఏమి విన్నారు? శ్రీ యుగ దే రామానుదేవా.
రామాయణం మొత్తం విని రామాయణం మొత్తం విని ఇంతకు రాసింది ఎవరు రావణాసురుడా రాముడా అని అడుగుతున్నారు. యుగం అంటే చతురయుగం మహాయుగం అంటే ఇరవై యుగం నా రక్షణం కరియుగం అంటే కలియుగం కలియుగము కలియుగమికి కలియుగం నా లభి లక్షల 32 వేలు. ద్వాపర యుగం 8 లక్షల 64 వేలు. క్రేతా యుగం 17 లక్షల 24 వేలు. అలాగే కృతయుగం 34 లక్షల 48 వేలు అలా ఉంటుంది. మొత్తం అన్ని యుగాలు కలిసి 66 లక్షల 16 వేల సంవత్సరాలు. ఒక మహాయుగం. ఇలాంటివి 71 మహాయుగాలు. ఒక మనువు ఉండేది. 14 మనువులు బ్రహ్మకు ఒక పూటలో పోతారు. కాబట్టి ఒక్కొక్క మన్వంతమాల్లో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రపదవి అనేటువంటిది కేవలం బ్రహ్మకు బ్రేక్ ఫాస్ట్ కి ఒకడు, లంచ్ కి ఒకడు, టిఫిన్ కి ఒకడు ఇంకోటి మారుతుంటారు. అలాంటిదేమో వీడికి ఇచ్చి కల్పాంతం ఉండేది వాడికి ఇచ్చాడు. భక్తి గౌతికి ఇచ్చాడు. భక్తిని బట్టి ఫలితం ఉంటుంది. త్యాగం చేస్తే ఆనంద ఫలితం ఉంటుంది. స్వార్థం ఉంటే ఫలితం ఉండదు. ఆ రీతిలో. నివేచిత జకం స్వర్గ అధునాస్తే అధునాస్తే స్వరాదివ ఇప్పటికీ ఉన్నాడు అంటున్నాడు. స్వరాత్తుగా ఇప్పటికీ ఉన్నాడు. గాలవః దీప్తిమాన్ రామః ద్రోణపుత్రః కృపస్వధః రుష్యశృంగః పితాస్మాకం భగవాన్ బాలరాయనః ఇమే సప్తర్షయః ఈ ఏడుగురు అష్టమ మనువత్తరంలో సప్త ఋషులు తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదాని మాసతే రాజన్ స్వేస్వ ఆశ్రమ మనువిరంత ఇప్పుడు ఉన్నారు వారి వారి ఆశ్రమలలో ఉన్నారు దేవగుప్యా సరస్వత్యాం సార్వభౌమైతి ప్రభువు జరు సారస్పతి యందు దేవభిక్షుని వలన సారభవ అనేటువంటి పేరుతో పరమాత్మ అవతరిస్తాడు. స్థానం పురందరాత్ హృత్వ బలయే దాస్యతి ఈ మహానుభావుడే. స్థానం పురందరాత్ మళ్ళీ ఇంద్రుడి నుంచి తీసుకొని పురందరాత్ బలయే దాస్యతి బలిచక్రవర్తికి ఇస్తాడు. నవమహ అంటే సప్తమ మనవత్తరంలోనేమో.
బజ్జక దగ్గర తీసుకొని ఇంద్రుడికి ఇచ్చాడు. అష్టమంలో ఇంద్రుడి దగ్గర తీసుకొని బజ్జక వచ్చాడు. వాళ్లకేముంది ఇచ్చినమ్మ వాయనం పుట్టికుంటున్నమ్మ అని కాసేపు ఇక్కడ అటు ఇస్తాడు అటు ఇటు చేస్తాడు. ఇలా. నవమహా దక్షతా వర్ణిహి తొమ్మిదవ మను పేరు దక్షతా వర్ణిహి. మనుహు వరుణ సంభవ ఇతను వరుణ పుత్రుడు భూతకేతు దీప్తికేతు ఇత్యాద్యా తత్సుతా. వీరంతా వారి పుత్రులు పారా మారీచ గర్భాద్యాః దేవా మారీచి గర్భాద్యులు దేవతలు ఇంద్రః అద్భుతః పరిజాల బిందుడు పేరు అద్భుతః ఇంద్ర అద్భుత స్మృతః ద్యుతిమత్ ప్రముఖాః తత్ర భవిష్యంతి ఋషయః సప్త ఋషులు వీరు ఉంటారు ఆయుష్మతః అంబు సారాయాం ఋషభః భగవత్ కళాం అంబుధార యందు ఆయుష్మంతుల నుండి రుడవ రూపంలో పరమాత్మ అవతరిస్తాడు. భగవత్ జల భవితాయేన సమురాద్ధాం త్రిలోకీం భోక్ష్యతే అద్భుతః ఈ మహానుభావుడు మూడు లోకాలను పరిపాలిస్తాడు కాపాడుతాడు దత్యమహా బ్రహ్మసావరిణి పదోవాడు బ్రహ్మసావరిణి ఉపశ్లోక సుతః ఇతను ఉపశ్లోకుని కుమారుడు మహాన్ తత్సుతాః పూరిషేనాద్యాః ఆ మనుపుత్రులు పూరిషేనాదులు హవిష్వక్త్రుముఖాః ద్విజాః సప్తఋషులు హవిష్వ గలవాళ్ళు అలాగే హవిష్మాన్ సుకృతిహి సత్యః జయః మూర్తిహి తదా ద్విజాః వాళ్ళ పేర్లు చెప్పారు సువాసాన్ సువాసనా విరుద్ధాద్యా దేవా శంభుహు సురేశ్వరః అప్పుడు ఇంద్రుడి పేరు శంభు అంటారు విశ్వక్తేనః విశూజ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి విసూచి యందు అవతరించినటువంటి విశ్వక్షేనుడు పరమాత్మ ఇంద్రుడితో స్నేహంగా ఉండి జాతః స్వాంశేన భగవాన్ గృహే విశ్వకృజః ప్రజాపతి యొక్క ఇంట్లో పుట్టినటువంటి ఈ మహానుభావుడు మనురువై ధర్మసావరిణి ఏకాదశ తర్వాత 11 ఒక మనువు ధర్మసావరిణి అంటున్నాడు అనాగతాహ తత్సుతాస్య సత్య ధర్మాదయాహ వీళ్ళంతా అతని కుమారులు విహంగమాహ కామగమాహ
నిర్వాహుచయః సురాః వీరు అంతా దేవతలు ఇంద్రస్య వైధ్రుతః ఈ మన్వంతరంలో వైధ్రు అనే మహానుభావుడు అతను ఇంద్రుడిగా ఉంటాడు. తేషాం ఋషయత్య అరుణ అరుణాదురు ఋషులు ఉంటారు. ఆర్యక సుతత్తత్వ ధర్మసేతు ఋషి స్మృత ఆర్యకునికి ధర్మసేతువుగా పరమాత్మ అవతరిస్తాడు. దేవవాన్ ఉపద్భవిత రుద్రసావర్ణిహి రాజన్ ద్వాదశమో మనుహు 12వ మను పేరు రుద్రసావర్ణి అంటాం. దేవవాన్ ఉపదేవస్య దేవశ్రేష్టాదయః సుతాః వీరు పుత్రులు రుతధామ తత్ర ఇంద్ర ఇంద్రుని పేరు రుతధామ దేవాస్య హరితాదయ హరితాదులు జోతలుగా ఉంటారు ఋషయస్య తపోమూర్తిహి తపస్వి అగ్నీధ్రకాదయ వీళ్ళు రుష్పఋషులు స్వధామాస్య హరేనం సహ సాధయిష్యతి తనుమనో ఈ మన్వంతరంలో పరమాత్మ స్వధామగా అవతరించి అందరిని సరిపజేస్తాడు అంతరం సత్య సహసః సూనృతాయా సుతః విపూచన సూనృతా పుత్రుడు మనుము త్రయోదశః భావ్యః దేవతావర్ణి ఈ పదమూవ మధు పేరు దేవతావర్ణి అంటారు. చిత్రసేన విచిత్రాధ్యా దేవతావర్ణి దేహజ వారి కుమారులు చిత్రసేను విచిత్రాద్యులు దేవాః సుకర్మ సుత్రామ సౌజ్ఞాః దేవతల పేర్లు సుకర్మానః సుత్రాములు అన్నమాట. దేవాః సుకర్మ సుత్రామ సౌజ్ఞాః ఇంద్రః దివస్పతిహి. ఇప్పుడు ఇందుడి పేరు దివస్పతి అంటాం. నిర్మోక తత్వ దర్శాద్యా భవిష్యంతి ఋషయః నిర్మోక తత్వ ఋషుల పేర్లు దేవహోత్రస్య తనయః ఉపహర్తా దివస్పతి యోగేశ్వరః హరేరంశః పరమాత్మ అంశ యోగీశ్వరుడు ఉపహర్త అంటారు. బృహత్యాం సంభవి తల్లి పేరు బృహతి సంభవిక్షతి మనుర్వ ఇంద్ర సావర్ణి చతుర్దశ 14వ వాడు. ఇంద్ర సావర్ణి ఉరు గంభీర బుద్ధ్యాద్యాః ఇంద్ర సావర్ణి వీర్య వీరంతా ఈ మను యొక్క పుత్రులు పవిత్రాః చాక్షుసా దేవాః
శుచిహి ఇంద్రో భవిష్యతి మన స్థలంలో ఇంద్రుడి పేరు శుచి అంటారు అగ్నిహి అగ్ని బాహువు శుచిహి శుద్ధః మాగదాద్యాః తపస్వినః సప్త ఋషులు వీళ్ళు సత్రాయణస్య తనయః బృహద్భానుహు సదా హరిహి ఆ మనువంతరంలో హరి బృహద్వాదు రూపంలో సత్రాల నుండి పుత్రుడిగా అవతరిస్తాడు, వినతాయాం మహారాజా క్రియా సంతూన్ వితాయితా. అప్పటివరకు రూపించినటువంటి సకల వైదిక కర్మలను మళ్ళీ ఈ మహానుభావుడు ఉద్ధరిస్తాడు. రాజన్ చతుర్దశ ఏతాని త్రికాలానుగతానిచ అయినా మహారాజా సులయోగీంద్ర 14 మంది మనువుల దగ్గర చెప్పాను. వీళ్ళు ఎవరు? త్రికాలములో ఉండేవారు. భూత వర్తమాన భవిష్యత్తు. జరిగినవి ఎవరు చెప్పాడు? జరుగుతున్న ఏడోది చెప్పాడు, జరగబోవు ఏడు చెప్పాడు. అందుకే త్రికాలానుగతాని అంటున్నాడు. మూడు కాలాలలో ఉండేటువంటి పద్మాల్ గురించి చెప్పాను. ప్రోక్తాన్యేభి జీమితస్కల్పః యుగ సాహస్ర పర్యయః ఈ 14 మంది ఎన్నాళ్ళు ఉంటారు అంటే యుగ సాహస్రం. ఒక 1000 మహాయుగాలు ఉంటారు. అంటే మన దాకా 4000 యుగాలు. ఇంత కలిస్తే బ్రహ్మకు ఒక బూట అవుతుంది. పాపం ఆయనే లేచి నిద్రపోయేలోపు ఇట్లా మళ్ళీ తారుమారు అవుతాడు అన్నమాట కానీ కూడా అంతా పారేసుకుని ఏం చేస్తాం అంటాడు పాపం. ఒక పూటన్న ఉండకుంటే వీడినేది వీడాయుష్ ఏమి అవసరం అండి అని అనుకుంటాడు అన్నమాట. ఇలా యుగ సాహస్ర పర్యయః ఇలా చెప్పి మనవంతరే భగవాన్ యథా మనువాదయస్విమే యస్మిన్ కర్మాని యేయేన నియుక్తాః తద్వదస్వ ఏదో అమాన్ చెప్పి చెప్పి అయిపోయిందా? పేరు చెప్పావు, అవతరించారని చెప్పావు, ఈ అవతరించి ఏం చేశారో చెప్పవా? స్వామి ఏమని వందనంలో ఎలా అవతరించి ఏమేమి చేశాడు? మరి కర్మ చెప్పాలా ఒక పేరు చేస్తే మాకేం లాభం? అందుకే యత్మిన కర్మాని ఏయేన. ఎవరెవరు ఏ ఏ సమయంలో ఏ ఏ పనులు చేశారో తద్బోధత్వం అది కూడా సంక్షేపమే సరే అంటే అది కనీసం ఆ పనులు చెప్పండి అని అడిగితే అంటున్నాడు మనవః మనుపుత్రాస్య మునయస్య మహీపతే ఇంద్రాః సురగణాస్యైవ సర్వే పురుష శాసనాః
ఏం చెప్పాలయ్యా? అందరూ భగవంతుని ఆజ్ఞను పాటించేవాళ్ళే. సరిపోయింది కదా? ఎవరంటే మనువులు, మనుపుత్రులు, సప్తఋషులు, ఇంద్రులు, దేవతలు వీళ్ళంతా సర్వే పురుష శాసన. పరమాత్మాజ్ఞకు బద్ధులయ్యేవాడే యజ్ఞాదయః యాస్కదితాః పౌరుష్యస్తనవో నృప ఇక వారి పనులు అంటావా వారు ఆధ్వర్యించే పనులు ఏమిటి యజ్ఞయాగాదులే కదా అవన్నీ ఏమిటి ఆయన స్వరూపములు పరమాత్మ యొక్క దేహమే యజ్ఞాదులు. పరమాత్మ శాసనాన్ని పాలించేవాడినే మనువాదులు. అయిపోయిందా? తనయా తనయో నుపా మనువాదయః జగద్యాత్రాం నయంతి ఆభిప్రచోదితాః. ఇలాంటి పరమాత్మ యొక్క కళలతోటి, పరమాత్మ శక్తితోటి వీరంతా మన జగతియాత్రం నయంతి. ప్రపంచం యొక్క స్థితిని వారు నడిపిస్తారు. చతుర్యుగాంతే కాలేన గ్రస్తా తృతి గణాన్ యథా తపసా ఋషయా అపస్యన్ యతో ధర్మ సనాతనః. మరి ఋషులు ఏం చేస్తారు అంటే ఒక యుగం అయిపోగానే వేదాలన్నీ అంతర్ధానం అవుతాయి. ప్రతి నాలుగు యుగములకు వేదములు అంతర్ధానము చెందుతాయి. ఇలా అంతర్ధానము చెందినటువంటి వేదములను తమ తప ప్రభావం వల్ల సప్పరుషులు మళ్ళీ సాక్షాత్కరింప చేసుకొని ప్రవర్తింప చేస్తారు. నాలుగు యుగములు అంతేనా? ఉమ్ వస్తాది. వాళ్ళ పని అది వాళ్ళ డ్యూటీ. దాగిపోయిన వాటిని బయటికి తీస్తారు. వాళ్ళ డ్యూటీ ఉండాలి కదా. తప్ప మూల కూర్చుంటే ఎందుకు పోదు పోక వాళ్ళు అలా పని లేదు. ఋషులంటే అది అర్థం కాదు. ఋషయః క్రాంత దర్శినః అని శాస్త్రం. అంతర్ధానమైన దాన్ని చూచే వాళ్ళు ఋషులు. ప్రతి నాలుగు యుగములకు వేదము అంతర్ధానం చెందుతుంది. ఎందుకంటే మనకు గౌరవం పెరుగుతుంది కదా. అర్థమైందా? నాలుగు యుగాలు అంటే ఏమర్థము? కలియుగం చివర. లేదు కనపడదు అంత పొడ కొట్టుకుంటారు. మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటండీ మనకు మా ఐదు వేల గడిస్తే జాయతే వర్ణ సంకర కదా. ఒక ఐదు వేలు గడిచి ఒక నగరం వస్తుంది చతుర్యుగ సహస్రేషు జాయతే వర్ణ సంచరః దశవర్ణ సహస్రేషు వేద శబ్దస్తును వచ్చేటి.
అది వేల ఏళ్ళు గడిచాయి అంటే వేదమన్న మాటే అనరు. ఎవరికి వాళ్ళు ఆచరించుకుంటారు. లోపల పైకి అనరు అన్నమాట ఎవరు. ఇప్పటికీ మనం పైకి సగం అనటం లేదు కదా. అంటే ఏదో ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోని చెప్పుకుంటున్నాం. అప్పటికి అదరు ఇంకా దాని తర్వాత విభేది సాహత్రే 20 వేలు దాటితే మనశ్చపి చలియతే మనస్సు నుంచి గుండా పోతుంది. ఇలా పోయి పోయి పోయి ఎక్కడో ఉందో అదో ఉందో అదంతా పోయి మొత్తం యుగాంత వరకు మొత్తం అంతర్ధానం అవుతుంది. అలా మళ్ళా అలా నష్టమయ్యే వేళ త్యాగాలన్నిటినీ ఋషులు తపస్సుతో వాటిని సాక్షాత్కరించుకొని మళ్ళీ కృతృగం వచ్చేసరికి మళ్ళీ ప్రవర్తింపజేస్తారు. అది ఋషుల పని అన్నమాట. ఇలా చతుర్యుగాంతే కార్యేన గ్రస్తాన్ కృతిగణాని యథా తపసారుషయః అపస్యన్ యతో ధర్మస్సనాతనః ఎందుకయ్య వేదం అంటే ఎందుకు ధనా ధనో ధర్మః యతః ధర్మము ఎదమల నుండే ప్రవర్తింప చేయబడుతుంది. తతో ధర్మం చతుష్పాదం మనవః హరినోజితాః అప్పుడు ఈ మనువులు వేదము వలన ఆయుర్భవించేటువంటి ధర్మాన్ని నాలుగు పాదములుగా మనువులు నడుపుతారు. మరి డ్యూటీస్ అన్నమాట. ఋషులు ఏం చేస్తారు? వేదాలను ప్రవర్తింపజేస్తారు. మనువులు ఏం చేస్తారు? వేద విహిత ధర్మాన్ని ప్రవర్తింపజేస్తారు, పరిపాలిస్తారు. హరినోదితాః యుక్తాః సంచరయంత్యద్ధ స్వేస్వే కాలే మహీం వారి వారి కాలాల్లో ఆ మనువులు ఆ ధర్మాన్ని ప్రవర్తింపచేస్తారు. పాలయంతి ప్రజాపాలాః యావదంతం విభాగచ ఆయా వారి వారి కాలం అంతం అయ్యే వరకు వీరు ప్రజలను పరిపాటిస్తారు. యజ్ఞ భాగ భుజో దేవాః దేవుతలు ఏం చేస్తారు? అల్లుడు చెప్పాలి కదా. ఇలాంటి రాజులు ఇలాంటి ప్రజలు ఆచరించేటువంటి యజ్ఞం యొక్క భాగాన్ని వారు తీసుకొని తత్సాన్వితాస్య తైహి. పరిచేత ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్య శ్రియమూర్జితాం గుంజానః పాతి. ఇలా ప్రజరాచరించేటువంటి యజ్ఞం యొక్క ఫలితాన్ని పరమాత్మ అనుగ్రహంతోటి లభించినటువంటి త్రైలోక్య రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ లోకాంత్రిన్ పాతి. మూడు లోకాలు నుండి పరిపాలిస్తాడు. మరి ఇంకా ఆయన ఏం చేస్తాడంటారా? కామం లోకే ప్రవర్షతి. ప్రజలు ఆచరించే యజ్ఞ ఫలితాన్ని తీసుకొని ప్రజలకు ఇంద్రుడు వర్షాన్ని ఇస్తాడు.
వర్షాలు లేదనుకోండి. ఏం చేద్దాం? సరే ఇంద్రుడు వర్షాలని ఇస్తాడు. మనువులు ధర్మాన్ని పరిపాలింపజేస్తారు. ఋషులు వేదాన్ని సాక్షాత్కరించరు. అన్ని డ్యూటీలు చెప్తున్నాడు. ఎవరి ఎవరు ఏం చేస్తారు అవన్నీ చెప్తున్నాడు. జ్ఞానం కి అనుయుగం బృతే హరిహి సిద్ధ స్వరూప పరమాత్మ ప్రతి అవతరిస్తాడు కదా మన వత్సరంలో అవతరించి పరమాత్మ చేస్తాడు అనుయుగం జ్ఞానం బృతే. తత్వబోధను జ్ఞానం ధరికి బోధిస్తాడు. ఋషి రూప ధరః ఋషిగా రూపాన్ని ధరించి కర్మ యోగం యోగచ రూప ధృత్ అతను యోగేశ రూపంలో ఉంటాడు కాబట్టి యోగమును కర్మమును అలాగే జ్ఞానమును బోధిస్తాడు. సర్గం పరియేచ రూపేన దశ్యును హన్యాత్ స్వరాద్వపు ఈ మహానుభావుడే ప్రజాపతి రూపంలో సృష్టి చేస్తాడు. అలాగే స్వరాత్ సామ్రాట్ కాబట్టి దస్యూను హన్యాత్ దుర్మార్గులను. శిక్షిస్తాడు. కాల స్వరూపేన సర్వే ఎవరంటే కాల స్వరూపేన సర్వేషామభావాయ. ఆ పరమాత్మే కాలరూపంతో అందరినీ ఆరగిస్తాడు. అది పృథగ్గుణః. వేరు వేరు సృష్టికి రజోగుణము, రక్షణకు సత్వగుణము, నాశానికి తమోగుణము. ఆయా గుణం తీసుకొని ఉంటాడు. స్తుయమానః జనైరేభి మాయయా నామ రూపయా. ఆయా పేరుతో ఆయా రూపంతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క మాయ చేత కట్టబడిన వారందరూ పరమాత్మను స్తోత్రం చేస్తారు. ఉమోహి విమోహితాత్మభి నానా దర్శనైహి నచ దృశ్యతే పరమాత్మ మాయ చేత మోహింపబడి నానా దర్శనైహి. అర్థమైందా? ఇన్ని దర్శనాలు వస్తాయి. మీమాంస అని, గురిశేషికమని, న్యాయమని, వ్యాకరణమని, జ్యోతిష్యమని, ఇంకేదో అని, ఇంకేదో అని రకరకాలు ఉన్నాయి దర్శనాలు. ఈ దర్శనాలు ఎందుకు వచ్చాయి? పరమాత్మ మాయ చేత మోహించబడిన వారి చేత ఏర్పరిచిన దర్శనాలు. ఈ దర్శనాలతోటి మనం పరమాత్మనే చూడకుండా అవుతాం. ఇవన్నీ ఎందుకు దర్శనాలు? ఆయనను చూపకుండా ఉండడానికి వస్తాయట. అన్ని దర్శనములు చూడండి విమోహితాత్మవి నానా దర్శనైహి నచ దృశ్యతే పరమాత్మ కనపడడు. వెడిచేత దర్శనం ఇది.
ఎందుకు రామా అయ్యా రచనాలే కదా అంటే దాని పేరు రచనం అంటే చూపించేది అని ఎవరు చూపించాలి ఆయన చూపించాలి కానీ ఏం చూపిస్తున్నది ఆయన మాయం చూపిస్తున్నాడు. భగవంతుడు లేడు అదో దర్శనం కదా నాస్తిక దర్శనం. భగవంతుడు లేడు కర్మే భగవంతుడు మీమాలక దర్శనం. కదా విగ్రహములు ఆచారములు లేవు బౌద్ధ దర్శనం. వస్త్రాలు, పూషణాలు, మానసిక నిశ్చయం లేదు జైన దర్శనం. ఎలా ఉన్నాయి ప్రకారం. ఇవన్నీ ఏ సైన్ ఇవన్నీ మాయా మోహములు. ప్రకృతి యొక్క మాయ చేత మోహించబడి కర్మాని కర్మే ఇస్తుంది ఫలితం ఆయన ఎందుకు? అంటుంది నిమ్మ అవసర కర్మ ఫలమే. కర్మ ఇస్తుంది. కొందరికి ధర్మం ఇస్తుంది. కొందరికి క్షణికమైనటువంటి విజ్ఞానం ఇస్తుంది. క్షణిక విజ్ఞానం కాదు విషయగా చెప్తాం. కొందరికి పరమాణువే జగత్తు. సృష్టి ఎవరు చేస్తారంటే పరమాణువు చేస్తుందంటారు. వాళ్ళు వైశేషికులు అంటారు. ఈశ్వరుడు వాడు ఉన్నాడు కానీ అతను వీల కంటే వేరు కానీ ఆయన అలా అనలేదు సత్తా ఉంటుంది. అందరూ ఉన్నారంటారు ఎవరికీ కనబడనంటరు. మాకు అందదంటాడు. ఇవన్నీ ఏం చేశాయంటే అన్ని దర్శనాలు కలిసి పరమాత్మను చూడకుండా చేశాడు. ఇది వారి ప్రత్యేకత అంటాడు. మంచి పరమాత్మే తన యొక్క మాయతోటి దర్శనాలను ఏర్పరిచి తన సాక్షాత్కారాన్ని తానే వారికి అందకుండా చేస్తున్నాడు. ఏదది కల్ప వికల్పస్య ప్రమాణం ఇది నాయనా. ఇది వాళ్ళ డ్యూటీ. మనువులు ఏం చేస్తారు, మనుపుత్రులు ఏం చేస్తారు, ఋషులు ఏం చేస్తారు, దేవతలు ఏం చేస్తారు, పరమాత్ములు ఏం చేస్తారు అని అడిగావు కదా. ఇది నాయనా ఇది కల్ప వికల్పస్య ప్రమాణం. కల్పం అంటే వికల్పం అంటే. ఇది ప్రమాణము యత్ర మనవంతరాన్యాహువు చతుర్దశ పురావిధః ప్రాచీన జ్ఞానం గల మహానుభావులు ఈ కల్పనలో అంటే ఈ నైమిత్తికమైనటువంటి ఉపకల్పనలో 14 మంది మనువులు ఉంటారని చెప్తున్నారు. ఇలా చెప్పి బలేహే పదత్రయం భూమేహే కస్మాత్ హరిహి అయాచ్యతయం చెప్పావు నాయనా అక్రమంలో ఆయనకి ఇచ్చి గుంజుకున్నాడు అన్నావ్ సప్తమంలో ఈయన ఇచ్చాడు అన్నావ్ మరి బలిని యాచించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంజుడి దగ్గర నుంచి హరించి బలిగించారు ఏమో చెప్తున్నారు కదా. ఆయనకేం అవసరం అయ్యా. స్వాత్మా రాముడు నిత్య పరిపూర్ణుడు కదా. అలాంటి మహానుభావుడు.
బలిని అతను ఎందుకు యాచించవలసి వచ్చినది? భూత్వేశ్వరః కృపనవతు లబ్ధార్దోపి అన్నీ పొందినవాడైన కృపనవతు దీనుల్లాగా. ఎందుకు యాచించాడు బబంధకం పై నుంచి యాచిస్తే యాచించాడు, మరి ఇంత గడుపు చూపిస్తా కదండీ? అతను ఇచ్చిన దాన్ని తీసుకొని ఇష్టోడిని కట్టేశాడు. ఉంటాడు అట్టా. దానం అడిగి ఇవ్వగానే ఇచ్చిన వాని బంధించేశాడు. ఎందుకు? ఇవ్వకుంటే బంధిస్తే అర్థం ఉంది. కోపం వచ్చి బంధించొచ్చు. ఇచ్చిన బంధించాడండి లబ్ధార్ధ విభవంత. కోరిక తీరి కూడా ఇచ్చిన వాడిని బంధించాడు. ఏతద్వేతిమిచ్చామః మహత్ కౌతూహలం వినా వినాలనుకుంటున్నాం స్వామి. దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనంచాపి అనాగతః. పరిపూర్ణుడైన యజ్ఞేశ్వరుడే పరమాత్మే తప్పు చేయని వాడిని బంధించడం ఏదో కరెక్ట వింతగానే ఉంది వినాలనుకుంటున్నాం చెప్పండి అంటే పరాజిత స్త్రీహి అసుభిస్యః అసః ఐశ్వర్యము పోయింది. ప్రాణములు కూడా పోయాయి. ఇంద్రియణ రాజన్ బృగుభిహి సజీవితః. ఏదో ఇంద్రుడు ఓడించాడు చంపేశాడు బలిని కదు. అలాంటి వాడు బృగుభిహి సజీవితః మళ్ళీ బృగుమాలి చేత బ్రతికించబడ్డాడు. సర్వాత్మనాథానభజత్ మృగూన్బరిహి తమను బతికించినటువంటి మృగువులను మరిచక్రవర్తి పరిపూర్తిగా అంటే కాయేన మనసా వాచా. త్రికరణ శుద్ధిగా వారిని సేవించాడు శిష్యః మహాత్మార్థ నివేదనేన మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి గురువులను సేవించాడు ఎలా సేవించాడు కేవలం శుష్క ప్రియాలు శూన్య హస్తాలు కాదు అర్ధ నివేదనేన ఆయా సమయాల్లో దక్షిణ కూడా ఇస్తూ కమలా అయ్యా నమస్కారం అండి సాష్టాంగ పడితే లేకుంటే ఎందుకు ఆ భక్తి గురువుని ఏం చేసినట్టే అంటే ఇంతో కాదు ఇస్తే ఏదో పెద్ద పిల్లలు ఉంటారు ఆ బుద్ధి మంచుడా శిష్యుడు అప్పుడిప్పుడు అర్పిస్తున్నాడు అనుకుంటారు ఉత్తర దండానికి నివేది అన్నాను అలా పెడితే శిష్యుడు కాదు అర్ధ నివేదనేన పెరువై చెప్తున్నాను. ధనమును కూడా వ్యాసుడేం ఊరుకోడు. మనం చెప్తున్నా దుష్టప్రియాలు శూన్య హస్తాలు అంటా చూడండి. కాబట్టి కానీ ఓ నమస్కారం అండి. ఇంత చూస్తే ఏమీ లేదు ఓ పాండ చెల్లెలు పెట్టడు ఓ తమలపాకు ఇవ్వడు ఏదైనా దాంటాం.
ఎందుకయ్యా ఈ దండం ఏం చేయాలి అంటున్నారు స్వామి అర్ధ నివేదనేనా ఆయా సమయం అంటే గురువుగారికి ఏ సమయంలో ఏమేం కావాలో అవన్నీ అర్పిస్తూ సేవిస్తేనే ఉత్తమ దిష్టుడు. అయ్యా అయ్యా నాకేదో ఇబ్బంది ఉందయ్యా ఆ ధన పోతే ఏం లాభం? లేదు లేదు అందుకే మహాత్మ అర్ధ నివేదనేన తం అందులో రాస్తాడు చూడండి విరాగమేలో శుష్క భక్తి వినా అని రాస్తాడు వ్యాఖ్య అని గమనించండి. మహాత్మ అర్ధ నివేదనేన తం బ్రాహ్మణాః భృగవః ప్రియం ఆ నకేవలం శిష్ట వృత్తి అని చెప్తాడు అది. దేవుడు అమరాడు అంటే కారే కారే దక్షిణాత్పనేన అంటాడు. యథా సమయంలో దక్షిణ అర్పిస్తూ సేవించాడు. కేవలయ కాదు శుఖభక్తితో కాదు. ఏమర్చాలు అందుకే హతో యజ్ఞస్తు ఆ కేవలం శిష్యత్వం పోతుంది కదా. ఎందుకంటే మనం పరిప్రశ్నేన సేవయా అంటాం కదా. పరిప్రశ్నేన సేవయా ఏంటి సేవ అంటే కానామ సేవ. నమస్కార మాత్రం లాఘ మాత్రం సేవ కాదు కదా అందుకే అర్ధ నివేదన. ఎక్కడ ఉంది ప్రశ్న. ఉమ్ తం అమ్మో వ్యాసుడు అవే పొడుస్తూనే ఉంటాడు పైకినా వచ్చి మా దగ్గరికి పో పో తలం జనం పెట్టాడు పో అంటాడు. ఆయన ఉండేవాడు తం బ్రాహ్మణాః బృగవః ప్రియమనః ఇన్ని రకములుగా నిరంతరం సేవిస్తున్నటువంటి బరిచేత్ర వచ్చి భక్తికి. గురువులో ప్రియమాన భృగాల శుక్రాచార్యులు ఆ వారే భృగువు ఒకడు లేడు శుక్ర వంశం ఒక 21 మంది ఉన్నారు వాళ్ళు భృగవంశం వాళ్ళు మొత్తం. మృగవ ప్రియమానాః అయాయయన్ విశ్వజితా త్రినాకం జిగీషమానం త్రినాకం జిగీషమానం స్వర్గమును మళ్ళీ గెలవాలని కోరిక ఉన్నటువంటి బరిచక్రవర్తి చేత విశ్వజితి యాగం చేయించారు. ఒక్క స్వర్గం ఏంటి? మొత్తం ప్రపంచానికి గెలుచుకొని విశ్వజిత్ అలాంటి యాగాన్ని చేశారు. విధినా అభ్యతిత్య మహాభిషేకేన మహానుభావ బృహత్వృచ్ఛ అని అంటారు సామం. రుక్కు రుక్కు సామ మంత్రములతో అతన్ని అభిషేకించి. అతని చేత విశ్వజితి యాగం చేయించారు. తతో రథః కాంచన మరి వాడే ఇచ్చాడు గమనించండి. రహస్యం గమనించాలి. యజ్ఞం చేయాలంటే ఎవరిని ఆరభించాలి? అగ్నిహోత్రుడిని ఆరభించాలి.
వాడెవడు దేవతా ప్రముఖుడే. ఈ అగ్నివోత్రుడే యజ్ఞం చేసిన వారికి అన్ని ఇస్తాడు. వాడినే యుద్ధానికి వస్తే పని చేయాలి. దేవతలతోటి దేవతల మీదికి యుద్ధానికి వస్తే మోరు పారిపోయేవాడు అగ్ని. వాడితో యుద్ధం చేయడానికి బలం ఇచ్చేవాడు వాడే. ఈ రూపంలో ఇస్తాడు ఆ రూపంలో వెళ్తాడు. ఇందజిత్ మాత ఎవరు సేవించాడు యజ్ఞ తప్పదు వాడే. అన్ని చేయాలి అరథ వాళ్ళకి ఇస్తే అందరికీ ఇస్తారు. తాటి జోరంత గింజి మరి ఈయనే రైనో వస్తురునే ఆరాధిస్తాడు. ఆరోజన వాళ్ళకి శక్తి ఇస్తాడు తప్పదు. ఆరాధనలో ఇయ్యాలి కట్టుబాటం అన్నమాట రూల్. రూట్లు లేదు పద్ధతి పద్ధతి దాన్ని పెట్టి ఇస్తాడు. అది చేస్తే పారిపోతాడు ఇంకేం చేస్తాడు. అందుకే ఆ రీతిలో అతను తతో రథః కాంచన పట్టబద్ధః అలాంటి అగ్ని మోత్సవం నుంచి రథము బయలుదేరి వచ్చింది. హయాస్య హరియత్స తురంగ వర్ణః గుర్రములు వచ్చాయి. ఎలాంటి గుర్రములు? హర్యత్వ తురంగ వరుణ, ఇంద్రుని గుర్రముల వంటి రంగు గలవే. హరితత్వలు అంటాం కదా, అవే వచ్చాయి. ధ్వజస్య సింహేన విరాజమానా సింహద్వయము. హుతాచనాదాస హవిర్తిరిష్టాత్ అని చెప్తున్నాడు. హవిస్తుల చేత తృప్తిపరచబడిన అగ్రిహోత్రుల నుండి వచ్చాయి ఇవన్నీ. అది చెప్తున్నాడు. హవిర్తిహి ఇష్టాత్ హుతాసనాత్ ఆతాత్. ధనుస్సు దివ్యం, దివ్యమైన ధనుస్సు అలాగే తూడౌ అరిక్తౌ అక్షయ తూణీరములు కవచంచ దివ్యం, దివ్యమైనటువంటి కవచము పితామహస్తు దదౌచ మాలా మమ్లాల పుష్పాంశ. సాక్షాత్తు బ్రహ్మే వాడని పూలు గల మాలనిచ్చాడు బహుమతిగా. జలజంత్య శుక్రః సాక్షాత్తు గురువుగా ఉంది కదా శుక్రుడు ఈ మహానుభావుడు శంఖము ఇచ్చాడు జలజం అంటే ఏమిటి శంఖం యుద్ధంలో పూరించాలి కదా అందుకోసం జలజంత్య శుక్రః. ఏవం స విప్రాజిత యోధనార్థః ఇలా బ్రాహ్మణోత్తముల చేత ఇయ్యబడినటువంటి యుద్ధ సామగ్రి కలవాడై తై కల్పిత స్వచ్ఛేనః అలాంటి గురువుల చేతనే స్వస్తి వాచనం చెప్పబడి అథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య గురువుగారిని రాముడును ప్రదక్షిణ చేసి కృత ప్రణామః
వారికి నమస్కారము చేసి ప్రస్వాదం ఆమంత్రియ తాతగారు కదా తాతగారు వెళ్లి వస్తామండి అని వారి ఆజ్ఞను తీసుకొని వారికి నమస్కారం చేసి అధారుష్య రథం దివ్యం. ఇప్పుడు ఆ దివ్య రథాన్ని అధిరోగించి భృగుదత్తం మహారథః మహానుభావుడు భృగుదత్తం గురువుగారి రథాన్ని అధిరోగించి సుదగ్ధరోధ సన్నస్య ధన్వి ఖడ్జి శృతి శృతి కడ్గము ధనువు ధనువు అలాగే తూరీరములు చక్కని పుష్పమాలలు హేమాంసద సద్వాహు మంచి ఆభరణములు స్పురన్మ కరకుండలః పరార్ధమారూఢః ధిష్ణస్త ఇవహవ్యవా యజ్ఞగుండంలో నదిమూర్తుడిలాగా భావించాడు. బాగా పరిగెడుతున్నాడు కొత్త తేజస్సుతోటి. వ్యవాతుల్యైశ్వర్య బల స్త్రీభి స్వయూధైహి దైత్య యూధపైహి. తనతో సమానమైన బలము ఐస్ పీ ప్రవాహం ఉన్నటువంటి సేనాపదులతో కలిసి పిబద్విరివ కందుగ్పిహి దహద్విరి పరితీనివా అన్ని దిక్కులను కాల్చివేస్తున్నట్టుగా ఆకాశాన్ని తాగివేస్తున్నట్టుగా వృతో వికరిసన్ మహతీం ఆసురీం భజినీం తరగ సైన్యాన్ని వెంటపెట్టుకొని యయౌ ఇంద్రపురీము స్పురుద్ధాం కంపయన్నివరోదసి భూమ్యాకాశాలను కంపింపచేస్తూ ఇంద్రనగరానికి ఇంద్రపురం అమరావతి అంటాం కదా అమరావతికి ఈ మహానుభావుడు బయలుదేరాడు. కూజద్విహంగ మిధునైహి గాయన్మత్త మధువ్రతైహి ప్రవార ఫల పుష్పోరు భార శాకామల ద్రుమైహి ప్రకాయమైనటువంటి ఉద్యానవనాలు, వృక్షాలు, సరస్సులు, జలపక్షులు అలాగే హంస సారథ చక్రాక్ష కారండవ కులాకుల ఇవన్నీ జలపక్షులు పద్మములు అవన్నీ అక్కడ ఆడుకుంటున్నాయి ఆకాశ గంగయా దేవ్యావృతాం. నిరంతరము నిరంతరము ఆకాశ గణగ తోటి ప్రకాశించేటువంటిది జుష్టాం విభక్తి ప్రపదాం విశ్వకర్మ వినిర్మితాం ఏ వీధి కా వీధి ఏ ఇల్లు కా ఇల్లు ఏ పద్ధతి కా పద్ధతి సచ్చగా విశ్వకర్మ పిద్ది పిద్ది అలాంటి నగరాన్ని శృంగాటకైహి మణిమయైహి వజ్ర విద్రుమ వేదిభిహి తక్కని ప్రతి ఇంటి ముందర అరుగులు ఉన్నాయట. ఎలాంటివి వజ్ర విద్రుమ వజ్రములతోటి పగడాలతోటి అరుగులు. పాత రోజుల్లో ఊళ్ళలో ఉండే ఇంటి ముందర పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి.
ఎందుకంటే ఎవరైనా బాటకారులు పోయేవాళ్ళు అక్కడ వస్తే కూర్చుంటారు కూర్చోవాలి అని అలా కూర్చున్న వాళ్ళకు లోపల ఉన్నవాళ్ళు. కానీ ఏమో మజ్జిగో ఇచ్చి పంపించేవారు. పొరపాటు ఎవరో వచ్చి కూర్చుంటాడేమో అని ఉన్న అడుగులు తీసి పారేస్తారు. తాముంటే కదా ఎవరికీ పెట్టడానికి. తొమ్మిది ఏందంటే తాడి వేసి అందరూ వీళ్ళు వాళ్ళ ఇద్దరు పోతారు కదా ఇంకెవరు ఉంటారు. పొరపాటు ఇద్దరు పోయినాక ఆ కూర్చున్న వాళ్ళు ఒక రోజు దోసుకుంటే దిక్కేమిటి అందుకే అడుగులు లేవు. అది కారణం. ఎలా? యత్ర నిత్య వయో రూపాః శ్యామాః విరజ వాసతః బ్రాజంతే రూపవన్నార్యః అస్తిర్తిరివ వన్నయః. జ్వాలలతో అగ్నిహోత్రం ప్రకాశించేటట్టుగా నిత్య యవనము అయినటువంటి దేవతా స్త్రీలు అక్కడ ప్రకాశించుతున్నారు. సురస్రీ కేశవి భ్రష్ట నవసౌగంధిక శ్రజం యాత్రా మోదముపాదాయ మార్గ ఆవాసి మారుతః రాజ విద్యని గుర్తుపట్టాలి అంటే దేవతా స్త్రీల శిరస్సులో ధరించిన పుష్కముల యొక్క వాసనను చూడటానికి వచ్చిన తుమ్మెదల సంచారం తోటి ఇది రాజమార్గం అని గుర్తుపడతాడు. సురస్రీ కేశ విభ్రష్ట నౌ సౌగంతి కస్త్రజాం యాత్రా మోదముపాదాయ మార్గ ఆవాతి మారుతా వాయువు కూడా అన్ని దారులు వదిలిపెట్టి ఆ దారి నుంచే పోతుందట. ఎందుకంటే అక్కడ సురస్వీయులు పోతుంటారు కాబట్టి. గారికి కూడా పిల్ల కావాలి అంటే పిల్ల గారి అని అంటాం కదా పిల్ల గారి అని. ఇలా అమ్మాయి యొక్క సౌగన్యం కావాలి ఆ సౌగన్యం తోటి మార్గం వేస్తూ హేమజాల అక్ష నిర్గచ్ఛత్ ధూమేన అగరు గంచిన బంగారు కిటికీల రంధముల నుండి లోపటి నుంచి చేస్తున్నటువంటి యజ్ఞముల ధూమము అగరు ధూమము సుగంధ ధూమము బయటికి వస్తుంది పాండురేణ ప్రతిచ్ఛంద మార్గహాయాంతి సురప్రియా అలాంటి సుగంధ ధూముతో కభిజ్ఞ దారిలో వారంతా సంచరిస్తుంటారు. ముక్తావితానైహి మణిహేవకేతుభి నానాపతాకావరిభి ఆవృతాం. ముత్యాల తోటి, మణులతోటి, బంగారము తోటి నానా పతాకములు ఏర్పరిచిన వారి శిఖండి పారావక బృంగనాదితాం వైమానిక శ్రీకరణ గీతమాంగుళాం నెముళ్ళు పావురములు.
ఇలాంటి పక్షుల పెంపబడినటువంటి పక్షుల యొక్క నాదముతో పాటు వైమానిక శ్రీకల గీతమును గన విమాన శ్రీకల స్త్రీలు పాటలు పాడుతూ తిరుగుతుంటారు. మృదంగ శంఖానక దున్తి విశ్వనై సతాల వీణ. బరజర్చి వేణువి మంగళ వాద్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. నృత్యములు జరుగుతూ ఉన్నాయి. యాం నవజంత ధర్మిష్టాః ఖలా పూతద్రోహః శ్యకః. దుర్మార్దులు పూతద్రోహం చేసేవాళ్ళు వంచకులు. అధర్మాత్ములు ఎక్కడికి వెళ్లలేరో ఆ స్వర్గానికి బరిచక్రవర్తి వెళ్ళాడు మానినః కామినః దుగ్ధః అహంకారం గలవాళ్ళు, కోరిక గలవాళ్ళు, లోభం గలవాళ్ళు ఏ పిరి హీనా వజంతి. వీరు కాని వారు ఇక్కడికి పోతారట సొంగ. ఇలాంటి వారు వెళ్లరు. తాం దేవధానీం సవరూతినీ పతి బహిత్తమంతాత్. రురుధే కృతన్యయా ఇలాంటి దేవధానిని అంటే స్వర్గాన్ని తన సైన్యం తోటి ఈ మహానుభావుడు కృతన్యయా బహిహి సమంతా తురురుధే అరికట్టాడు ఆచార్య దత్తం జరజం మహాస్వనం దద్మౌ. గురువు గారు ఇచ్చినటువంటి శంఖాన్ని ఒక్కసారి అక్కడ ఉండి పూరించాడు. ప్రయుంజన్ భయం ఇంద్రయోషితాం. ఇంద్రుని స్త్రీలకు భయాన్ని కలిగిస్తూ శంఖమును పూజాడు. మగవాంతం అభిప్రేత్య అది విన్నాడు ఇంద్రుడు. బలేహే పరమముద్యమం సర్వదేవ గనోపేతః గురుమేతదువాచః. మరి ఆయన ఏం చేయాలి? ఆయన ఆయన గురువు పట్టుకోవాలి కాబట్టి మొత్తం దేవతా గణాలు కలిసి గురువు గారి దగ్గరికి వెళ్లి గురువుతో అంటున్నారు ఉవాచః. భగవన్ ఉద్యమః భూయాన్ బలేహినః పూర్వ వైరిణః మాతోటి ఇదివరకు పూర్వకాలంలో వైరం ఉన్నటువంటి బలిచక్రవర్తికి ఇంత గొప్ప ఉద్యమం ఎలా వచ్చింది? అవిశ సినిమా మని కేనాసి తేజసోజిత ఆ శంఖనాదం చూస్తేనే అతన్ని మనం విరిచే లక్షణాలు ఏమి కనపడటం లేదు. మరి ఇంతలోనే ఇంత గొప్ప తేజస్సు పరాక్రమము అతనికి ఎలా కలిగింది? ఎవరు ప్రసాద్? ఆ మరి ఏదో సగత మనలాగానే.
మనం లోపల బాగా సరుకు శాస్త్రం బాగా ఉందనుకోండి గట్టిగా చెప్తాడు. తక్కువ అర్థం చెప్పవయ్యా. ఆ నా ఇంద్రుడు ఇంద్రుడు స్వర్గం నుంచి బయలుదేరి వెళితే బలిచక్రవర్తి కనబడ్డాడు అంటాడు. నువ్వు వెళ్ళే బాగా వస్తావ్ మరి ఇంకేం తెలుస్తుంది? అన్నం బాగా తింటే కంచం బాగా వస్తుంది. సన్నగా తింటే వాటే రాదు. అలాగే శంఖం ఊదాలంటే బలం ఉండొద్దు. ఆ మనస్సు యొక్క బలమే శంఖానికి బలం. నేను గెలుస్తానన్న వాడే గట్టిగా ఊదగలడు. ఓడుతానంటే ఏదో వేరే పువ్వు అంటాడు ఏదో పువ్వు ఉండేవాడికి కనుస్తుంది అది ఎందుకు పనికిరాదు అందుకే శంఖనాదాన్ని బట్టి ఏదో గట్టిదే ఉంది ఇలాంటి బలం ఎవరు ప్రసాదించారు. నైనం కత్తితికుతో వాపి ప్రతివ్యోడు మధీశ్వరః చెప్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బరిచక్రవర్తిని ఎవరైనా ఎక్కడినుంచైనా ఎదిరించడానికి వీలే లేదు. శక్తి లేకుండా అయిపోయింది. విబన్నివ ముఖే నీదం లిహన్నివ దిశోదశ సగర స్వర్గాన్ని తాగుతున్నట్టుగా లోకాలన్నిటినీ మింగబోతు కనబడుతున్నాడు దహన్నివ దిశోదశ తన చూపులతో. అంతా కాల్చి వేస్తున్నట్టుగా సంవర్తాగ్ని దివా ప్రళయచాలాగ్ని వదిలేచి వస్తున్నాడు బ్రూహి కారణమేకస్య అయ్యా మహానుభావా ఇంతటి ప్రభావానికి. కారణం ఏమిటో చెప్పండి. దుర్ధర్షత్వస్య మద్రిపోహో నా శత్రువు వాడు. ప్రస్తుతం దుర్ధర్షః అతన్ని మేము సెనకలేకుండా ఉన్నాము. దానికి ఏమిటి కారణము? ఓజత్తపో బలం తేజః. యతయేతస్త ఉద్యమః ఇంత ఓజస్సు ఇంత శక్తి ఇంత బలము ఇంత సాహస్సు ఇవన్నీ ఇంత తేజస్సు యతః ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ధ్యానాయ మగవన్ శత్రోహో ఉన్నతి రక్య కారణం నాయనా శత్రువు యొక్క ఇంత ఉన్నతికి కారణం తెలుసు నాకు శిష్యా యుగవృతం తేజో భృగుభి బ్రహ్మవాదిభి వేద ఘోష బాగా అధ్యయనం చేసేటువంటి గురువులు తన శిష్యులకు ఇంతటి దివ్యమైన తేజస్సునిచ్చారు. భవత్పితః భవానువాపి వర్జయిత్వా ఈశ్వరం హరిం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈశ్వరం హరిం వజ్యయుత్వ ఒక శ్రీమన్నారాయణుడిని తప్ప అతను తప్ప భవద్భుతః భవానుభాపి నీలాంటి వాడైనా నీవైనా నాస్తిత్యక్తః పురస్తాతు. ఇతని ముందర నిలబడడానికి కూడా ఎదగలడు. ఆయన ఒక్కడు నిలబడగలడు. శ్రీహరి ఒక్కడు ఇప్పుడు బలిశేఖ ముందు నిలబడగలడు. మీలాంటి వాళ్ళు కానీ నీవు కానీ నిలబడలేరు. నాశశక్తః పురస్తాతున్ కృతాంతస్య యథా జనాః దృష్టాంతం. యముడి ముందర మరణించే వారు నిలబడలేనట్టుగా తస్మాత్ నిలయము స్పృజ్య యూయం సర్వే త్రివిష్టపం తిరుగుగల వారు ఏం చేయాలి శత్రు బలాన్ని తమ బలాన్ని అంచనా చేసుకొని తగ్గట్టు ప్రవర్తించాలి. ఇప్పుడు ఉత్తమ కార్యం ఏమిటంటే స్వర్గాన్ని విడిచిపెట్టి పరాయణ మంత్రం పాటించండి. సమయం వచ్చినప్పుడు చూద్దాం. ఇలా తస్మాత్ నిలయం ఉత్సృజ్య యూయం సర్వే. మీరందరూ తిరువిష్టపం ఈ స్వర్గాన్ని విడిచిపెట్టి యాతా బైక్ చేరి వెళ్ళండి. కాలం ప్రతీక్షంతః ఎప్పటిదాకా అంటే చూడండి కాలం. ఏ కాలం? యతః శత్రువోః విపర్యయః. ఏ కాలము మళ్ళీ ఈ శత్రువుకు విపర్యాన్ని ఇస్తుంది అంటే బలహీనత్వం ఇస్తుంది. ఇప్పుడు ఇంత బలమిచ్చిన కాలమే ఇంకో నాళ్ళది బలాన్ని తీసుకుంటుంది. కాబట్టి బలవంతుడైన శత్రువును ఉంచి తప్పించుకొని వెళ్లి అతని బలం ఎప్పుడు పోతుందా అని తెలుసుకుంటూ పోతాం. బలం పోయింది అప్పుడు పోద్ది కానీ. వాడే బలహీనడు అయ్యాడు కదా అప్పుడు వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు బలం తీసుకొని వచ్చాడు ఇప్పుడు నువ్వు బలహీనడు అయ్యావు వెళ్ళిపో మళ్ళీ బలం నీకు వస్తే వారు తగ్గితే అప్పుడు బయలుదేరు. అంటే చక్రార పంక్తి తిరివా గచ్ఛతి భాగ్య పంక్తిహి అని ఇక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఏమో చేస్తా మొదలు లేబడితే కదా ఎదురుగా పోయి నిలబడితే కదా
అవసరంగా ఓడిపోయే ముందు యుద్ధం ఎందుకు? ఏడుస్తామని ఆశ ఉంటే పెద్ద ప్రయత్నం చేయొచ్చు. గురువు ముందే చెప్పేసాడు ఏం ఆశ ఏం లేవు వద్దు నాయనా నువ్వు ఆశ ఏం పెట్టుకోకు తప్పుడు చేయకుండా. మూటామూటి సద్దుకొని ట్రైన్ చేసి తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు, ఇలా యతః కార్ శత్రోహ విపర్యయః ఏష విప్ర బలోదర్తః సంప్రత్యు. ఉర్జిత విక్రమాయుధం వారిది కాదు ఏక విప్రబలోదక్క ఇది బ్రాహ్మణ బలం. భృగువులంత ఏం ఏం చేయించారు వాడితోటి. కాబట్టి ఇది బ్రాహ్మణ బలము యొక్క ప్రభావం ఇది. ఏక విప్రబలోదర్సః సంప్రతి ఊర్జిత విక్రమః ఇప్పుడు ఇతను పరాక్రమాన్ని బాగా కూడగట్టుకున్నాడు. తేషామే ఉపమానేన సానుబంధః వినంక్షతి తేసామేవ అపమానేన. ఏ గురువులను పూజించి అనుగ్రహం పొంది వారి చేత బలాన్ని పొంది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడో. అదే గురువులను అవమానించి మళ్ళీ వీడు నటిస్తాడు. అంటే వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులే. ఎవరు కథ సాధకులు? బ్రాహ్మణులే, గురువులే. వారిని గౌరవిస్తారు, అన్ని ఫలాలు పొందుతారు. వారిని అవమానిస్తారు, నశిస్తారు. ఏ గురువుల వారిని ఏ బ్రాహ్మణోత్తములను సేవించి పూజించి ఇంతటి దివ్యమైన బలాన్ని పొంది ఇక్కడ వచ్చాడో, ఈ రాజ్య మదం తోటి అదే గురువును అవమానిస్తారు. ఆనాడు వినంచితి వినంచితి అందుకే తేషామేవ అపమానేన సానుబంధః ఒక్కడు కాదు తన అనుచరులతో సహా వినంచితి ఏవం సుమంత్రితార్ధాస్తే గురుణ అర్ధానుదర్శినా ఈ రీతిలో గురువు గారు ఇలాంటి వారు అర్ధానుదర్శిన ఉన్న వాస్తవమైనటువంటి విషయాన్ని చక్కగా చూడగలిగిన గురువుతోటి సుమంత్రితార్ధః ఎలా ప్రవర్తించాలో చక్కగా బోధించాలి. వివరించాలి. కదా చక్కగా విషయాన్ని చక్కగా వివరించినందువల్ల భవిష్యత్తు జ్ఞానం ఉండి బాగా
తెలుసుకున్నటువంటి మహానుభావుడైన గురువు గారి చేత చక్కగా బోధించబడిన దేవతలు హిత్వా త్రివిష్టపం జగుముము. గురువు గారి మాట వినాలి కాబట్టి స్వర్గాన్ని విడిచిపెట్టి గీరువానః కామరూపిణః గమనించాలి ఇక్కడ. స్వర్గాన్ని విడిచి వెళ్లారు. ఎట్లా వెళ్లారండి మొత్తం చుట్టుకుంటే? క్వశ్చన్ రాలేనా అండి? పైన ఏం చెప్పాడండి? బరిచక్రవర్తి మొత్తం స్వర్గాన్ని అరికట్టాడు. చుట్టూ వీళ్ళే ఉన్నారు. సందు లేదు. మరి భరి దగ్గర వచ్చి అంత బాగా మొత్తం సొక్కాన్ని అరికట్టి చుట్టి ముట్టితే ఎట్లా పోయారు వీళ్ళు అడగమా మనం. అందుకే కామరూపిణః. కామరూపిణ. ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించి పోగలరు. గాలి లేకపోతే ఏం చేస్తారు? గాలిని ఆపలేరు కదా. కామరూపిని వాళ్ళలాగా ఎనగలు అంతే ఏముంది? ఆ సయ్యడతో పోవచ్చు. ఏం చేస్తాం? వాళ్ళు కామరూపుడు కాబట్టి మీరు ఎంత చుట్టుముట్టినా. కాబట్టి వాళ్ళు అప్పుడే మాయం అయ్యారు. అందుకే ఆ పదం సాధిప్రాయం. అలా చదవాలి. గ్రంథాన్ని చదివితే కథ చదవడం కాదు ఎక్కడ ఆ ఎక్కడ మనకు వ్యాసుడు రహస్యాన్ని చెప్తున్నాడో. ఎవరం మనలాగా పాట పూర్ణం గడ్డం బొల్లా పదాలు పాడేయాలి. అలాంటి పాటలకు మ్యూజిక్ లో పదాలు కొట్టే రురురు అంటారు అయిపోతుంది అది. కాస్త వీణనో కాస్త దబ్బాలు పడే చూపిస్తే ఆ మ్యూజిక్ వచ్చేస్తే ఆ రాగం పూర్తి అవుతుంది. ఈ కామ రూపం దేవతా ఉంది కానీ జమజాయి అంటే వీళ్ళ రూపం వాడు గుర్తుపడలేదు వాళ్ళ రూపం వాడు గుర్తుపడలేదు అది విశేషం ఎప్పుడో ప్రత్యేకించి దృష్టి పెట్టి చూస్తే తప్ప అందుకోసమని కామరూపిణః దేవేశ్వర నిధినేషు బలిహి వైరోచనః ఇలా దేవతలందరూ దాక్కున్నారు. అందరూ దాగి తరువాత విరోచన పుత్రులైనటువంటి బలి పురీం దేవధాని మధిష్టాయ ఇలాంటి స్వర్గాన్ని వాళ్ళని అదిష్టించి వచము నిన్యే జగత్రయం మూడు లోకాలను తన వచంలో ఉంచుకున్నాడు. తం విశ్వజైనం శిష్యం భృగవః శిష్యవత్సరాః ఏమి ఏమి చేయించారు వాళ్ళు విశ్వజిత్ యాగం చేయించారు కాబట్టి. అలా వచ్చేసింది. శుక్రాచార్యులు విశ్వమును జయించారు. ఇలా తన గురువు తన శిష్యులు ప్రపంచాన్ని జయిస్తే విశ్వమును జయించిన శిష్యుడిని
శిష్య వత్సల్లైనటువంటి గురువులు శిష్యం శతేనాయ వేధానాం అనువ్రతమయాదేను నూరు అశ్వవేధ యాగములు అంటే ఇక ఇంద్ర పదవి. పోకుండా దృఢం అన్నమాట. అంటే ఏం చెప్పాను అన్నమాట? పోస్ట్ లో సింహాసనం ఎక్కగానే మోడి చేసే పని ఏంటి? సింహాసనం దానికి భద్రంగా ఉండే పని చూస్తూ తర్వాత పడేయడం కాదు. ప్రయాక్షేమం తరువాత మొదట సీటు జాగ్రత్తగా పాడుకోవాలి. మళ్ళీ సీటు పోదు అని ఏర్పాటు చేసుకున్న తరువాత వేరే పనులు చేసుకోవాలి. అందుకే గురువుగారు ఏం చేశారంటే నూరు లక్షలు అనే గారికి ఏం చేశారు. ఇంకా స్వామి వచ్చినా ఈ పదవి పోదు. పరమాత్మం వచ్చినా పోదు. అందుకే ఇష్టమ పెద్ద పెద్ద పదవి ఇచ్చాడు. పదవినే పోవటం లేదు ఇందులో నుంచి ఇచ్చారు ఇందులో ఇది వద్దురా ఇది ఎందుకు చిన్న చిన్న ఎందుకు పెద్ద పెద్ద ఇస్తానని ఇచ్చాడు. సరే ఎవరు వచ్చినా అధికారం పోదు అంత పని చేశారు వాళ్ళు. ఇలా చేయించి అయాజయన్ తతస్తదనుభావేన భువనత్రయ విసృతాన్. కీర్తిం దిక్ష వితన్వానః ఇలాంటి నూరు అర్శ్వమేధ యాగముల ప్రభావంతో మూడు లోకములలో వ్యాపించి ఉండేటువంటి కీర్తిని ప్రకాశింపచేసి అంతటా వ్యాపింపచేసి రేచే గుడురాజివా చంద్రుని లాగా చూపించాడు. అగ్నిహోత్రం లాగా తేజస్సులను పెదజల్లాడు. బుభుజేజ స్త్రీయం సుద్ధాం ద్విజదేవోపలంభితాం. బ్రాహ్మణ దేవతల చేత ప్రసాదించబడిన త్రైలోక్య రాజ్య లక్ష్మిని అనుభవించారు పూజయే కృతకృత్యమివాత్మానం మన్యమానః మహామనః తనను తాను అనుకున్న దాన్ని సాధించాము. ఇదంతా గురువు గారి అనుగ్రహంతో పొందానని తనను తాను అతను మహా మనస్వి కాబట్టి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకొని. సుఖంగా హాయిగా ఉన్నారు అన్నమాట. ఇలా మనకు ఓ అధ్యాయం అయిపోయింది. తమరును వడిచేను నైన్ దైవం ఉండి మరిచేను అని సమయం కూడా అయిపోవస్తుంది కాబట్టి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయుతామ్ న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
ఏ రేపు ఉండదు మళ్ళీ ఎల్లుండి ప్రాణంగా ఆ రేపు ఆ డ్రైవర్ వచ్చారా వస్తాడు సాయంతరికి వస్తాడు రేపు వెళ్ళిన తర్వాత డాక్ చేస్తాను
Opening invocation: Salutations at the feet of the blessed Acharya Sri Singhora Ramanujacharya. Mangalacharanam prayers - "Mata pita yuvati tanaya vibhuti sarvam" - all that I have is Yours, O Lord, arranged by Your command.
Salutations to Sri Ranganatha's guru lineage - Sri Shathagopasvami. Salutations to our acharyas. O devotees - Bali, having been killed by Indra's thunderbolt and revived by Shukracharya's sanjivani touch, arose again.
By practicing dharma, by causing dharma to be practiced - by these means it arises. Therefore to begin, Rudra (Shiva) heard this. The Lord did only a little - "Vrishadhvajah" (Shiva, who has the bull as his standard) heard this and understood.
"Divu krida vijigishaya hari" - the root "div" means to play, to win, to cause to win, and to have the desire to win. One who has all these qualities is called a "deva." All the gods play their roles with us - they engage with us in this way.
I am standing a little outside this - "adi" means creation, "madhya" means sustenance. What is "antam"? Dissolution (samhara). That is the final one - hence "aham bahiti" (I am beyond that). What is He telling His devotees in this? Something else is indicated.
"Vigunah vishokah ananda matram avikaram ananyati" - free from defects, free from grief, pure bliss, immutable, non-dual. All of these taken together: "atma avai atma vasyam satyam jnanam anantam brahma" - these Vedic statements point to the same reality. He is That.
Some qualities are for us to take refuge in, others to protect us once we have taken refuge. The Lord is in Vaikunta and seems inaccessible - but He made Himself accessible. This is the "chinta saukaryam" - the helpful attributes.
That result is the realization of union - "aikya sakshatkara" is the fruit of upasana. "Ananyata vishvasya hetuh udaya sthiti samyamanam atma" - this great One is the cause of the entire world. Moreover - creation, sustenance, and dissolution are all His.
Even if the form changes, the substance does not change - similarly, even when it has become the world, it is still the Supreme Being. "Advayam atanenae dvayam atanenae" - it is both one and diverse. Just as gold is gold whether shaped into an ornament or not - He is both.
"Nava shakti" - the eight prakritis and the ninth - the jivas. The one who stirs the energy of prakriti and jivas is understood as You. "Param dvam kechi mahapurusham avyayam atmatantram" - others see Him as the supreme immutable self-dependent Person.
Scripture does not accept that view. Because at least we know we are ignorant. We don't even know that much. Therefore the next stage must be understood. Even the gods seek the Lord for moksha. They too must come to this realization.
Just as the entire world is pervaded by air - so You pervade everything and are everything. "Avataramaya dushtah ramamanasya te gunaih" - You who delight in the qualities of prakriti - You accepted the avatara form.
I have now come - and why I came, one might ask. According to scripture - when we visit someone's home we must explain our purpose. Now I have come - and there is a reason I should state. Let me tell you.
Through this - I will show you the desire that is within you. "Kaminam bahum antaryam sankalpa prabho dayam" - dharmashastra teaches: any wish that is lawful - one must unconditionally grant it. Such a "sankalpa prabho dayam" - this fulfillment by will power is His nature.
Parvati and Parameshvara were with their retinue of Bhuta-ganas. "Sarvata charayet chakshur bhava aste tapomaya" - and Shankara was glancing in all directions while seated with Parvati - looking everywhere with a searching gaze.
How? "Bhrama skanduka chapalai" - like a bouncing ball - it goes this way, that way, this way again. The eyes follow the ball wherever it goes. Just so, while looking at the ball and ostensibly all around - one was actually looking at everyone present.
The blush of shame was clearly visible on her face - "vira" - due to him, due to his gaze. With a charming smile and glances full of shy modesty - "srigna chiru navvulanu prayogisthu" - Shankara's mind was stolen by those glances. When did this happen?
That ball drew this great one along behind it. "Vatah sasutram laghumaarutah harata bhavasya devasya kil anupasyatah" - having completely enchanted him in Maya, she wanted him to see her beauty fully. The gentle breeze carried away his composure.
Nothing remained that was truly his own. In that state, this great one followed her - "kamasya ca vacam nitah karenumiva yutapah" - like a bull elephant pursuing a cow elephant, driven by kama, this great one followed her.
It was specifically to make him stumble - to cause that fall - for a divine purpose. "Retah catsanda amoghah" - therefore He is called "amoghah retashah" - one whose seed is never wasted. This is the birth of Kumara Swami - and for that great one this was the occasion.
Wherever the rishi sages roamed, wherever His divine energy was discharged - those places became silver and gold mines. "Kanne retasi sopasyatu atmanam deva mayaya" - then He looked at Himself through the Lord's maya and understood.
He was the one who caused all that enchantment - the Lord Himself. Having understood the truth - "madhusudanah uvaca parama preetah vibhrat svam paurushim tanum" - the Lord, supremely pleased, having resumed His own male form, spoke to him joyfully.
The Lord gave his own portion - Parvati - back to Shankara. While all the sages and rishis were watching and listening - "bhagavan bhavah shansatam rishi mukhyanam riti parama prititi" - with great affection Shankara spoke to Parvati.
This is the One I meditate upon in samadhi in my tapas. You asked - and I have answered. "Iti ce api hita stata vikramah" - "O Parikshit Maharaja, in this way Shriman Narayana's play was revealed to you" - the discourse on this beautiful episode concludes.
The Lord's foot - only perceptible through meditation - that invisible divine foot - gave amrita (nectar) to the prapannas, the surrendered devotees. They drank of immortality - "sindu paya" - like drinking from the ocean of nectar.
His offspring - listen to them now: Ikshvaku, Nabhaga, and then "Drishta teriyati narishyantah nabhagah saptamah dishta uchyate karushta purushad dashamo vasumat smritah" - these ten are the ten sons of this Manu. Now hear of them.
This has been told to you previously - "ye prat abhihite tava." The third daughter - among the three of her kind - "tritiyam vadadavam eketa tasam saujnam sutatrayah" - and one more called Anu - who came to the earth in the form of Sadhya (the sunset form of the wife).
"Yosau bhagavata baddhah pritena sutale punah" - he was bound by Shriman Narayana Himself. How was he bound? Through grace - "priten." He was first bound, then out of love - "sutale punah nivechitah" - was made lord of the Sutala realm again.
Ramayana - the whole of it is heard - and Ramayana is heard in full - who wrote it, Ravana or Rama? Someone asks. "Yugam" means chatur-yuga, a mahayuga. "Iruvai yugam" means twenty yugas. "Rakshnanam kariyugam" - in Kaliyuga the protection diminishes.
He took the horse from the treasury and gave it to Indra. In the eighth Manvantara, Indra gave it to the treasury. He gave it - and in this way it passes back and forth. In one Manvantara it goes one way, in another it comes back - that is the cosmic arrangement.
"Nirvahucha suraha" - these are all gods. "Indrasya vai dhritah" - in this Manvantara the one called Vaidhri is Indra. "Tesham rishayat aruna" - the rishis are called Aruna and others. "Arya kutattva dharmasetu" - the seven sages.
"Shuchih indro bhavisyati" - in our own Manvantara the Indra is named Shuchi. "Agnibahu shudhah" - the sages are Agni, Bahu, Shuddha, and Magadha and others - "tapasvinah" - great ascetics. "Satrayanasya tanayah brihadbhanuh sada harih" - in that Manvantara.
What should be said? All of them follow the Lord's command. Is that enough? The Manus, Manu's sons, the seven sages, the Indras, the devas - all of them follow - "sarve purusha shasana" - bound by the command of the Supreme Person.
That was thousands of years ago - now no one even recites the Veda openly. Each person practices privately. Even now we only half-say it - no one says it fully. That is - in every household they sit quietly and follow their tradition.
No rains - what to do? Indra gives the rains. The Manus administer dharma. The rishis realize the Vedas. All their duties are being described - who does what - each one has their cosmic role and responsibility.
Why is He called "Rachana"? Rachana means "that which reveals." Who should reveal? He should reveal - but what does He reveal? He reveals His maya. His existence is that divine display. That is one darshana - the atheist view. The Lord denies Himself - that is another darshana.
Why did He have to beg from Bali? "Bhutveeshvarah kripanvatu labdhartho pi" - even though He possesses everything, like a poor man - He begged. And having displayed the great measuring stride from above - He begged - why did He need to beg at all?
Why this staff? What is this punishment for? "Ardha nivedanena" - at the proper time whatever the guru needs - offering everything appropriately with service - that is the supreme disciple. "Ayya, I have some difficulty" - even a disciple may express his need humbly.
Whoever he is - he is a foremost deva. This Agnivotra is the one who gives everything to those who perform yajnas. If he comes to battle - he must do his work. If he fights against the gods, if someone who opposes the gods comes - Agni would flee. That is his nature.
Having offered respects and taken permission - "prasvadam amantritya" - going to the grandfather and saying "We will come back" - taking his blessings, bowing to him - "adhirushya ratham divyam" - now boarding the divine chariot.
Because travelers passing by would sit there to rest. Those inside would give them buttermilk or something and send them on their way. But by mistake if someone sat there - the residents inside might not know who it was, but would still serve them.
Such is the abode described - resounding with the calls of birds raised there, "vaimanika shrikala gita" - the songs of the celestial women in their aerial vehicles. Mridanga, shankha, nakaka, dundubhi, vina, and flute all sounding together.
If we have good knowledge inside, we can speak boldly. A lesser understanding - we speak softly. When Indra left Svarga and went, he encountered Bali Chakravarti. "Nuvvu vachite" - even you would come! When you come, let the right thing happen.
In the current situation - "Ishvaram harim vajyayutva" - except for Shriman Narayana alone - "bhavad bhutah" - even one like you - "nastityaktah purastatu" - cannot stand before Him. Standing before Him is not possible.
Why fight a battle you are bound to lose? If there is hope, one may make a great effort. The guru had already declared - there is no hope. Do not try - do not do wrong things either. Accept the right thing gracefully. That is the lesson.
The gods who were well-instructed by their guru - "hitva trvishthapam jagumuhu" - they left Svarga as instructed by the guru. "Giruvanah kamarupinah" - taking whatever forms they wished, the gandharvas went off, accepting the guru's wise counsel.
The guru who is affectionate to his disciple - "shishyam shatenaaya vedhanam anuvratamayadenu" - with a hundred horse sacrifices (ashvamedha yajnas) to protect the disciple in the throne of Indra. That is the guru's great power - to firmly establish the disciple.
There will be no tomorrow - and again the day after, the driver will come - he came in the evening. He will come tomorrow - and after tomorrow the doctor's appointment is there. This is how one keeps postponing - and so it goes on indefinitely.