అత్రి తపస్సు: బ్రహ్మ విష్ణు శివులు ఆశ్రమానికి రావడం

Atri's Tapas: Brahma Vishnu Shiva Visit His Ashram

bhagavatam Kandadai Ramanujacharya

అత్రి మహర్షి తపస్సు ముల్లోకాలను తాపంతో నింపగా బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురూ ఆయన ఆశ్రమానికి వచ్చారు. వారు తమ గుర్తింపు చిహ్నాలతో వచ్చారు - తమ రాక ఉద్దేశ్యం తెలియాలని. అత్రి ఆశ్రమం పుష్ప వృక్షాలు, ఫల వృక్షాలు, నీడ చెట్లతో అందంగా వర్ణించబడింది. త్రిమూర్తులు అత్రికి ఏ వరం కావాలో అడిగారు.

The three Trimurtis - Brahma, Vishnu, and Shiva - visit Atri's hermitage in response to his extraordinary tapas that heated the entire three worlds. They arrive with their identifying symbols so the purpose of their visit would be known. The session describes Atri's ashram in beautiful detail - with flowering trees, fruit-bearing trees, great shade trees. The Trimurtis ask Atri what boon he desires.

← Prev Next →
Atri's Tapas: Brahma Vishnu Shiva Visit His Ashram Kandadai Ramanujacharya bhagavatam

శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేని సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతస్సుథ్యాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నప్తారం సిత్తే పౌత్ర కల్మకం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠ గోపవహం భజే అస్మత్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా అత్రి అనసూయలకు త్రిమూర్తుల అంశలతో ముగ్గురు కుమారులు కలిగారని చెప్తున్నాం. అందులో బ్రహ్మ అంశతోటి చంద్రుడు, రుద్రాంశతోటి దుర్వాసుడు, స్వామి అంశతోటి దత్తాత్రేయుడు. అంటే అడిగారు అందులో అత్రేయ గృహే సురశ్రేష్టాః స్థితి ఉత్పత్తి అంతహేతవః

దృష్టి, తీటి, లయములు అనే మూడింటిని చేసేటువంటి మహానుభావులైన త్రిమూర్తులు అత్రి ఇంటిలో ఏ నిమిత్తం అంటే ఏం పని చేయాలనుకొని అవతరించారు. ఒక చోటికి రావాలంటే ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు దశరథ మహారాజు దగ్గర రాముడిగా పుట్టారంటే రావణ సంహారం కోసం. సరే కృష్ణుడిగా అంటే కంసాది దానవుల కోసం. ఇలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మరి అత్రి ఇంటిలో ఈ ముగ్గురు రావడానికి. దేవునికి ప్రయోజనం కారణం ఏమిటి? కించి చికీర్సయా చికీర్సవః ఏమేమి ఏమేమి చేయాలనే కోరికతో ఆ ముగ్గురు వచ్చారు. ఏతదాఖ్యాహిమే నాకు ఈ రహస్యాన్ని అంటే కారణం ఏమిటి? వారు అడిగారా వీరే కోరుకొని వెళ్ళారా అంటే బ్రహ్మణానోజితః కృస్తౌ అత్రిహి బ్రహ్మవిదాం వరః స్వామి అత్రి మహర్షి బ్రహ్మవిదాం వరః పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న వారిలో ఉత్తముడు అంటే బ్రహ్మజ్ఞాని అన్నమాట. ఈ మహానుభావుడు బ్రహ్మణానోదితః. చతుర్ముఖ బ్రహ్మ చేత ప్రేరేపించబడి ఇందులో సృష్టౌ నాయనా నీవు కూడా సృష్టి కార్యక్రమాన్ని పెంచాలి అని తండ్రిగారు ఆజ్ఞ ఇస్తే సహపత్నియా యయా వృక్షం కులాద్రిం తపసిస్థితః మనము సృష్టిని విస్తరింప చేయాలి అంటే ఒకళ్ళని వాళ్ళు ఏం చేస్తారు వివాహం చేసుకుంటారు. కదా కానీ వివాహం చేసుకున్న తరువాత కూడా సృష్టికి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి లోక కళ్యాణం. కదా లోకమునకు క్షేమము కలిగించే సంతానం కావాలి. ప్రపంచం పెరిగితే లాభం లేదు. ప్రపంచాన్ని తుంచే జనం పెరిగితే లాభం కంటే నష్టం ఎక్కువ. అందుకే ఉత్తమ సంతానం కావాలి కళ్యాణకారి కావాలి కాబట్టి. అనసూయ వివాహం చేసి అనసూయతో కలిసి సహపత్నియా భార్యతో కలిసి కులాచల పర్వతానికి తపస్సు కోసం వెళ్లి తపస్సులో కూర్చున్నారు. తస్మిన్ ప్రసూనస్తబక ఫలాచ అశోక కాననే వార్తిహి శ్రవర్తిహి ఉత్కృష్టే నిర్వింధ్యాయాః సమంతతః కులాద్రి అంటే ఏమిటంటే ఇది నిర్వింధ్య వింధ్య భూతం అంటున్నాం కదా దాని ఉపపర్వతాన్ని నిర్వింధ్య అంటారు అలాంటి ఆ నిర్వింధ్య తీరములో

అనేకమైనటువంటి పూల చెట్లు, పండ్ల చెట్టు, మహా వృక్షాలు, అలంకార వృక్షాలు, చల్లగాలి కలిగించే వృక్షాలు ఇలా రకరకాలైనటువంటి శోభతో. చక్కని జలపాతములతో, నదులతో, పక్షులతో, తుమ్మెదలతో శోభిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పెంచేసి ప్రాణాయామేన సంయమ్య మనః వర్షశతం మనం మొదల చెప్పుకున్నాం కదా. మంచల మనస్సు చాలా చంచలం. అది ఓ పట్టాన మనం చెప్పినట్టు వినదు. కదా? అలాంటి మనస్సును ఓషం చేసుకోవడానికి ఒక్కటే సాధనము ప్రాణాయామము అని చెప్పాడు. ప్రాణం అంటే ప్రాణవాయువును నియమించుకోగలిగితే మనస్సు నియమించబడుతుంది. అందువల్ల ప్రాణాయామముతోటి మనస్సును తనవశం చేసుకొని వర్ష శతం. ఒక నూరు సంవత్సరాలు అతిష్టతి ఏకపాదేన నిర్ద్వంద్వః అనిల భోజనః ఒంటి కాలున నిలబడి వాయువును గారి మాత్రమే ఆహారంగా తీసుకొని నిర్ద్వంద్వః సీతా ఉష్ణ సుఖ దుఃఖాలు ఉన్నాయే. అలాంటివన్నీ వదిలిపెట్టి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వర ఊరు పేరు ఏం చెప్పలేదు ఆయన. ఫలానా వాడిని అనలేదు. గజేంద్రుడు సొంతం చేసినట్టుగా యస్మిన్నిదం యతస్యేదం యేనేదం యైదం జగత్ యహ అస్మాత్ పరస్మాత్ పరం సంబంధే అంటాడు. ఎక్కడ ఊరిపోయే చెప్పడు. ఇందులో కూడా ఇతను ఏమంటున్నాడు అంటే యయేవ జగదీశ్వరః ఎవరు జగన్నాథుదో అతనికి నమస్కారం చేస్తుంది. యయేవ జగదీశ్వరః ప్రజాం ఆత్మ సమాం మహ్యం ప్రయక్షతు ఇతి చింతయన్. ఎందుకు చేస్తున్నాను తపస్సు? ఎందుకు శరణు వేడుతున్నాను అంటే ఎవరు జగన్నాయకుడో అతను తన తన వంటి సంతానాన్ని నాకు ఇవ్వాలి. తమ సమాం ప్రజాం తమతో సమానమైన సంతానాన్ని నాకు ఈ జగన్నాయకుడు ప్రసాదించాలని కోరుకొని తపస్సులో కూర్చున్నాడు.

తప్యమానం త్రిభువనం ప్రాణాయామైహి ఏథస అగ్నినా వాయువును బాగా మనం నిగ్రహిస్తే ఏమవుతుంది? వాయోహో అగ్నిహి కదా ఆకాశాత్ వాయుహో వాయోరగ్నిహి వాయువు నుండి ఏం పుడుతుంది అగ్ని పుడుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామం పెంచుకుంటూ పోతున్న కొద్ది అగ్ని ఆవిర్భవించింది. ఈ ఎలాంటి అగ్ని చిన్న అగ్ని కాదు. మూడు లోకాలను కూడా తపింపచేయగల అగ్ని. అలాంటి అగ్నితో లోకాలన్నీ తపించిపోతూ ఉంటే నిర్గతేన. మునేహ మూర్ధ్వనః సమీక్ష్య ప్రభవస్త్రయః ఆయనే జగన్నాయకుడు అన్నాడు ఊరి పేరు చెప్పలేదు. జగన్నాయకులు ఉంటే జగత్తుకు కరిగే స్థితులను కరిగించే వాళ్ళు నాయకులు కదా. ఒకరు సృష్టి, ఒకరు స్థితి, ఒకరు సంధానం. వెదరవుతారు ముగ్గురు అవుతారు. ఫలానా వాళ్ళు అని చెప్పలేదు కాబట్టి ఒక్కొక్క మయ్య అయ్యేటువంటి ముగ్గురు జగన్నాయేశ్వరే కాబట్టి ఆ ముగ్గురు దీన్ని ఆలోచించి. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరో రగైహి పితాయమాన ఇషసః తదాశ్రమ పదం యయుహు తమ సేవకులతో భక్తులతో సేవించబడుతూ ఆ త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి వేయించేశారు. వచ్చి తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోద్యమన ముని ఉత్తిష్ఠన్ ఏకపాదేన అంటే. మహానుభావులు ఆవిర్భవించడం వలన కలిగిన తేజస్సుతో ఏదో అద్భుతం జరిగిందని నాకు తెలుసుకొని ఆ ఏకపాదం ఒంటికారు ఉంది కదా దాన్ని కాస్త మానేసి నీ తదరిచ విభూధర శభా దేవతా ఉత్తములను అంటే త్రిమూర్తులను. చూశాడు. ప్రణన్య దండవత్భూమౌ ఉపాతస్తే ఉపతస్తే అరహనాంజలి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆరాధించి చేతులు జోడించి వృషహంస సుపర్ణస్థాన్. కదా ఒకరు వృషాత్స్వుడు ఇంకొకరు హంసత్స్వుడు మరి ఒకరు సుపర్మస్తుడు కదా శంకరుడు బ్రహ్మ విష్ణువు. ఇలాంటి ముగ్గురికి నమస్కారం స్వయి స్వయి చిన్నై ఇష్ట చిన్నితాన్ అంటే సూచిన వాడు కన్ఫ్యూజ్ అవుతాడో ఏమో అని గుర్తులు పెట్టుకొని వచ్చాడు అంటే మన పార్ట్ లో ఐడెంటిటీ కారడు అన్నమాట.

త్రిమూర్తులు కూడా ఐడెంటిటీ కార్డు పెట్టుకొనే వచ్చారు ఎందుకు వచ్చిన బాధ అని. అందుకే అమ్మ చెప్తున్నాడు స్వై స్వైహి చిహ్నైహి. అదే ఐడెంటిటీ కార్డు. తమ తమ చిహ్నాలతోటి ముద్రించుకున్న మహానుభావుల ముగ్గురిని చూసి కృపావలోకేన హసత్ వదనేన. ఉపలంపితాన్ చిరునవ్వుతో ఉన్నారు దయతో చూస్తున్నారు తద్రోచిసా ప్రతిహతే నిమీల్య మునిని అక్షిణి కళ్ళు తెరిచి చూచాడు కానీ దివ్యమైనటువంటి వారి కాంతి ముందర తన కన్నులు వారిని చూడలేకపోతున్నాయి. అందుకే కన్నులు మూసుకొని మనస్సును వారి యందే సేతాత స్వవణం యుంజన్ అస్తావీత్. సంహతాంజిలి చేతులు జోడించుకొని ఆ ముగ్గురిని స్తోత్రం చేసే లక్షణయా సూత్య వినయముతో వాచ సర్వలోక గరీయత వాళ్ళు. సర్వలోక గరీయస్సులు అంటే అన్ని లోకాలకు శ్రేష్టులు కాబట్టి మహానుభావులు అలాంటి వారిని స్తోత్రం చేస్తున్నాడు. విశ్వ ఉద్భవ. స్థితి లయేసు విభజ్యమానైహి మాయా గునైహి అనుయుగం విగృహీత దేహా ఇలాంటి వాళ్ళు మీరు అంటే పరమాత్మ ఒక్కడే కానీ మాయతో ఏర్పడిన గుణములను తాను తీసుకొని ఆ గుణముతో ఏ పని చేయాలో ఆయా గుణాన్ని స్వీకరించిన వారు ఆ పని కోసం ఆ రూపాన్ని ధరిస్తున్నారు. విశ్వ ఉద్భవ స్థితి లయేషు. ఒక మహానుభావుడు సృష్టి చేస్తాడు, ఇంకో మహానుభావుడు రక్షణ చేస్తాడు, ఇంకో మహానుభావుడు ప్రళయం చేస్తాడు. సృష్టి అంటే రజోగుణం, ప్రళయం అంటే తమోగుణం, రక్షణం అంటే సత్వ. కదా? ఇదంతా ఎక్కడ మాయోద్భవ అయింది. ప్రకృతి సంభవములైనటువంటి గుణములను తాము స్వీకరించి జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములు చేయటానికి వేరు వేరు శరీరములను తీసుకున్నటువంటి మహానుభావులారా తే బ్రహ్మ విష్ణు గిరిశాః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా ఓ మహానుభావులారా ప్రణతోస్మి అహం వహా మీకు నేను నమస్కరిస్తున్నాను తేభ్య కయే భవతాం మ ఇహోపభూతాః

ఏ నాకు చిన్న డౌట్ అండి, నేను ముగ్గురిని పిలిచానా? నేను ఈ ముగ్గురిలో ఎవరిని పిలిచాను? నాకైతే తెలవదు. మరి ముగ్గురు వచ్చారంటే నేను ముగ్గురిని పిలిచినట్టు లేదే ఎవరో ఒకరిని పిలిచినట్టు ఉందే. అంటే ఈ అప్పటినుంచి ఉన్నన్నమాట కాంపిటీషన్ నా కార్ తీసుకోమంటే నా కార్ తీసుకోమని సభ్యులు నొక్కునే చూడండి. అలా ఒక్కసారి ముగ్గురు వచ్చేసరికి నేను ఎవరిని పిలిచాను నేను ఎవరిని ధ్యానం చేశాను. అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఏం విషయంలో రాలేదు? ఆ? ఏం విషయంలో రాలేదు? ఎవరికీ జనిమించక అంతా ఒకటే. ఆ అక్కడ సమస్య లేదు కదా. ఇక్కడ ఆ విధంగా లేదు. ఎవరో అన్నాడు అంతే జగదీశ్వరులు అన్నారు ఈశ్వరత్వం అనేది మూడిటికి ఉంది. సృష్టికి స్తుతికి సంహారానికి ఇక్కడ ఆయన చెప్పింది ఈశ్వరత్వం కాదు కదా. నన్ను ఎవరు లోకాలన్నీ కాపాడుతారో వారు రమ్మన్నారు. అధికారం ఒక్కడికే ఉంది తక్కే పడి వాడు చేసినా కానీ రక్షణాధికారం వాడిదే కదా అందుకు ఊరికొచ్చాడు. ఏకోమయేహ భగవాన్ విభుజ ప్రధానః చిత్తీకృతః స్వామి. దేవతలందరిలో ఎవరు ప్రధానులో ముఖ్యులో అలాంటి వారిని ఒకరినే నేను ధ్యానం చేసినట్టు గుర్తు. చిత్తీకృతః ప్రజననాయ కధన్ను యూయం అత్రాగతాః అది నేను కూడా ఉత్తమ సంతానాన్ని కోరి ఒకరినే ధ్యానం చేసినట్టు నాకు తెలిసిన విషయం. కానీ మీరు ముగ్గురులా వచ్చారండి ఇక్కడికి. అత్రాగతా తనుభృతాం మనసోపి దూరాత్ భృత ప్రసీదత మహానిహ విస్మయోమి. పోనీ ఎవరో సామాన్య వ్యక్తి పట్టించుకోం. ఎలాంటి వారు వచ్చారండి? తనుభృతాం మనసోపి దూరాత్. దేహధారుల మనస్సు కూడా అందని దూరంలో ఉంటారు లేరు. ఎవరి మనస్సుకు అందరు. ఓ పట్టాన సిగ్గేవారు కాదు కదా. మరి ఇంతటి మహానుభావులు నాకోసం వచ్చారంటే బ్రూతా అయ్యా చెప్పండి. అడుగుతున్నానని చిన్నగుచ్చుకోకండి ప్రతీదత ప్రసన్నులుకండి ఎందుకంటే మహానిహ విస్మయోమే ఇవాళ రేపట్లో

తపస్సు చేస్తే ఒక్కళ్ళు రావడమే కష్టం అండి. కదా? ఒక్కరి కోసమే ఎన్నో వందల వేల ఏళ్ళు తపస్సు చేస్తే కానీ అయ్యే పని. అలాంటిది. మీలాంటి మహానుభావులు ముగ్గురు ఒకసారే వస్తే నాకెంత ఆశ్చర్యం అవుతుందండి. మరి పొరపాటున నేనేమన్నా తెలియక ముగ్గురిని పిలిచానా? నాకు ఆ విషయాన్ని వివరించవలసింది అంటే సత్యవచ శృత్వ ఇలాంటి వారి మాట విని ఆ ముగ్గురు ప్రత్యావశ స్నయావాచ ప్రహస్య. చిరునవ్వు నవ్వి వారితో అంటున్నారు యథా కృతస్తే సంకల్పః భావ్యం తేనైవ నాన్యతా ఆశ్చర్యం ఎందుకయ్యా? నీలాంటి పరమభక్తాగ్రేసరుని సంకల్పం మరో తీరుగా అవుతుందా? నీవు ఏమనుకున్నావో అదే అవుతుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి కాదు. యథాకృతస్తే సంకల్పః భావ్యం తేనైవ. నీవు ఎలా సంకర్పించావో అలాగే జరగాలి. నాన్యథా. ఇంకో తీరుగా జరగదు. సత్సంకల్పస్యతే బ్రహ్మన్ యద్వై జాయతితే వయం. ఇవి అన్నీ కాదు ఈ నియమం సత్సంకల్పానికి మాత్రమే. లేకుంటే ఎంతోమంది ఎన్నో రకాలు అనుకుంటూనే ఉంటారు. అవన్నీ అయ్యాయి అనుకోండి ప్రపంచం ఎక్కడ ఉంటుంది? నూల సత్సంకల్పస్య అలాంటి ఉత్తమ సంకల్పం ఏదో ఉందో ఆ సంకల్పం గల నీవు ఎవరిని ధ్యానం చేస్తే వాళ్ళే వచ్చారు. నువ్వు ధ్యానం చేయని వాళ్ళు ఎవరూ రాలేదు. ఏ భయం? నువ్వు తపస్సు చేసింది మా కోసమేనయ్యా. ముగ్గురిని పిలిచావు, ముగ్గురం వచ్చావు. సేవయం అధా సంశభూతాస్తే ఆత్మజాః లోకవిస్మృతాః నువ్వు ముందే అడిగావు. ఏమని వారి వారితో సమానమైన సంతానం కావాలని అడిగావు కదా. కాబట్టి మా ముగ్గురి అంశతో సమానం నీకు పుత్రులు కలుగుతారు. అది లోక విస్తృత ఇది అనామకుడు కాదు ప్రపంచంలో ప్రసిద్ధి గాంచినటువంటి మహానుభావులు కలుగుతారు భవితార అంగ భద్రంతే విశ్రప్త్యంతి చ చేయచః ఆ సంతానము

నీ కీర్తిని విస్తరింపజేస్తారు. చాలామంది కుమారులు చదువుతారు తండ్రిగారి కీర్తిని పాడు చేసేవాళ్ళు కదా. అలాంటి కొడుకు మనం చెప్పుకున్నాం జ్ఞాపకం భాగవత మహాత్యంలో. ఉత్తమ పుత్రుని కంటే దుష్ట పుత్రుడే మేలు అన్నాడు. కుపుత్రేవ లోకేస్మిన్ వరః ఎందుకయ్యా అంటే తొందరగా విరక్తి పుడుతుంది. సజ్జనులు మంచి వాళ్ళు పుడితే అబ్బా నా గొప్పవాడు ఇంత గొప్పవాడు సంత అబ్బా ఇలా ఉండాలి సంసారం ఇలాంటి కొట్టు చాలా మందికి కావాలని ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఒకడు ఉన్నాడు ఒకడు నాయనోడికి సంసారం వద్దు వీడు వద్దు తొందరగా అవతల పడతాం కాబట్టి సజ్జనులు జరిగించే వారు దుష్ట పుత్రుడే వరము అంటారు చమస్కారం. ఇది అలా కాకుండా నీ కీర్తిని అంతదా వ్యాపింపచేస్తాడు. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముహు. అతను కోరిన వరాన్ని ఇచ్చి వారు మళ్ళీ అంతర్ధానం చెందారు. ఇలా త్రిమూర్తుల చేత సన్మానం పొందినటువంటి ఆ మహానుభావుడు. సోమో అభూత్ బ్రహ్మణోంసేన దత్తో విష్ణోస్తు యోగవితు. ఇలా దంపతులకు బ్రహ్మాంశంతో చంద్రుడు అవతరించాడు. అలాగే విష్ణు యొక్క అంశంతో దత్తః. అంటే దత్తాత్రేయుడు. అతను ఎలాంటి వాడు? యోగవిత్. ఒక్కొక్క అవతారం వస్తే మధ్యన యోగం ఒకేస్తుంది. దత్తాత్రేయుడు ఈ మహాయోగి. గతాత్యేయుని వలనే పరశురాముడు, అలర్కుడు, ప్రహ్లాదుడు, కార్తవీర్యార్జనుడు ఇలా ఒకే చాలామంది మహానుభావులంతా ఇతన్ని వలనే యోగం నేర్చుకున్నారు. తత్వం బ్రహ్మజ్ఞానేశ్వర మహానుభావుడు కార్తవీర్య యాద్యనుడు ఈయనతోటి యోగం నేర్చుకొని ఈయన ఇద్దరిని ఆరాధించే బలము శక్తి అన్నీ సంపాదించి ఎదురులేని ఎదురులేని విజయాన్ని పొంది మరి ఇలా అయితే మరి ఇది ఎలా మరి వెళ్ళిపోవాలి? ఎవడన్నా సంపేవాడు ఉండాలి కదా? నీ దగ్గర ఉంటే నేర్చుకొని నీ వేరే వాడిని చస్తానా? నీతోటే కావాలి అని. సరే నేను ఇంకోసారి ఇంకో అవతారం వస్తాను నేను అన్నాను. అదే పరిశుద్ధాముడు వచ్చాడు. ఇలా పరిశుద్ధాముడు నేర్చుకొని ఈయన దగ్గరే కార్తవీర్యార్జ్యునుడు. అనర్కుడు రహలాదు చాలామంది మహానుభావితంతోటి తత్వం అధ్యయనం చెప్పామని మనం జ్ఞాపకం అనుకుంటాం. అందరికీ అందుబాటులో ఉండకూడదని నిజమైనటువంటి యోగ.

అధ్యాత్మ యోగ రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిపూర్ణమైన ఆసక్తి ఉన్నవారికి మాత్రమే. తాను యోగం బోధించాలి మీకు ఎక్కువ నా తపస్కాయ నా తపస్కాయ అని చెప్పి అని అలాంటి వాళ్ళు కావాలి కాబట్టి సామాన్యులకు అర్థం కాకుండా ఉండి ఇత్తులో ఉన్నాడు ఆయన. మనం చూస్తాం చాలా పెద్ద విగ్రహం చూస్తాం చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి. అసలు శాస్త్రం ప్రకారం కుక్క అంత దూరంలో ఉంటే మనం ఆ ప్రాంతానికి పోకూడదు. మనం నివారం ఆరిగింపు చేసే ప్రసాదం కుక్క చూస్తే నా అవతల పాలేయాలి. శ్రాద్ధం చేస్తున్నప్పుడు పూర్తి అయ్యేలోగలుగు కనబడితే మళ్ళీ శ్రాంతం మళ్ళీ కొత్తగా ఉంటది ఇంత ఉంది. అలాంటి వాటిని చుట్టు దొరుకుతున్నాం. దానికి తోడు ఒక ఎనిమిది గురు వేశ్యలు ఉంటారు చూడు. అది చాలక ఇంత మద్యము ఓ పక్కన మాంసము ఇవన్నీ ఉంటాయి. నువ్వు అంగడి లాగా షాపు లాగా. చూసి ఇలా చూసేసరికి ఇత్తిసి ఇత్త లోలుపుడు భోగి ఆయన దగ్గర పోకూడదండి అని దూరంగా వెళ్ళిపోతాడు. ఎవరికి ఆ తత్వం జిజ్ఞాస ఉందో అతను ఇలా ఉండడం ఏంటి ఏదో రహస్యం అయి ఉంటుంది ఇందులో అని వెళ్లి స్వామిని ప్రార్థిస్తే తజరూపం చెప్తారు. చెప్పాను కదా నాలుగు గుట్టలు అంటే నాలుగు వేదాలు ఎనిమిది మంది వేశారంటే అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ అలాగే మధ్యము అంటే అమృతము మాంసము అంటే భక్తి సంఘాతం ఇవన్నీ దగ్గర భక్తి భక్తి సంఘాతం ఇవన్నీ ముందర తెప్పుకొని ఆ యోగంలో ఉంటాడు మహానుభావం. అందుకే అతను యోగవిత్ దుర్వాసాః శంకరస్యాంశాః దుర్వాసుడు శంకరుని యొక్క అంశా నిబోధ అంగిరస ప్రజాః శ్రద్ధా ఇప్పుడు ఇది మనకు అత్తి సంతానం అంటే అందరికీ చెప్తున్నాడు ఆ వరక వచ్చింది కాబట్టి. అత్తి సంతానం అయిపోయిన తర్వాత ఇక అంగీర అత్తి మహానుభావుడు అంగీర అత్తి ఆమె అతని భార్య పేరు శ్రద్ధ భార్య. చతస్రః సూత కన్యకాః ఆమె ఒక నలుగురిని పుత్రిక రను ప్రసవించింది. సినీవాలి, కుహు, రాక, చితుర్ధి, అనుమతి నాలుగవ ఆమె అనుమతి అని నలుగురి సంతానం కలిగింది. తత్పుత్రావ్ అపరావాస్తాం ఖ్యాతౌ. స్వారోచిసే అంతరే ఇతనికే వీరికే ఇద్దరు పుత్రులు ఉంటారు. ఈ పుత్రులు స్వారోచిస మానువంతరంలో వారు ప్రతిద్ధిని పొందుతారు. ఉతద్యః భగవాను సాక్షాత్ బ్రహ్మిష్టస్య బృహత్పతి.

ఎవరండీ వారి పుత్రులు? అంగీరసిని పుత్రులు ఎవరు? ఒకడు ఉతగ్జుడు ఇంకొకడు బృహస్పతి. వీరు దేవ గురువుగా బృహస్పతి ప్రసిద్ధి పొందుతాడు. ఉతగ్జుడు మహారుషిగా. యోగవేత్తగా ప్రసిద్ధి ఉంటాడు. ఈ ఇద్దరు అందువలసిన పుత్రుడే. బృహస్పతిహి పులస్యః అజనయత్ పత్నియాం అగస్త్యం చ హవిర్గువి. ఇక పులస్యుడు ఉన్నాడు మహానుభావుడు. ఈ పులస్యుడు ఇతని భార్య హవిర్భుహు అంటాం. ఆ భార్య యందు అగస్త్యం అజనయత్. అగస్త్య మహర్షిని ఆమె ప్రసవించింది. సహా అన్య జన్మని దహ్రాగ్నిహి. ఈ మహానుభావుడే. తరువాతి జన్మలో దసరాగ్ని అంటే జకరాగ్ని అంటాం మనము. హృదయ కోశంలో ఉండే అగ్ని అని అర్థం. హృదయం అంటే కేవలం మనకు కావలసినటువంటిది సకల. ఈ వనికాయ భూత సంరక్షణ కేతుహు యః సః దసరాగ్ని అని శాస్త్రం. ఈ అగస్త్యుడే దసరాగ్ని. అందుకే ఎన్ని తిన్నా ఎంత తిన్నా ఆయనకి జీవన రోగం లేదు. సరిపోదు బాధ. చెప్పుకున్నాం కదా వాతాపిని నింగేశాడు. దేవా అంటే అరిగిపోయింది. ఈ వాతాపి ఇలువలు కొన్ని 100 మంది స్తులను చంపేశారు. అన్నదమ్ములు వాతాశ ప్రార్థన చేసుకుంటా అన్నదమ్ములు శ్రాద్ధవాని పిలిచి వాతాశని మేకగా చేసి కోసి వండి పెట్టేవారు. వాడు తిన్న తర్వాత అరే వాతాశ రారా లోపల నుంచి వాడు పొట్ట తెచ్చుకొని వచ్చేవాడు. ఇలా కొన్ని వందల మందిని చంపేశారు. అది చూసి అగస్త్యుని భక్తికి నేను వెళ్తాను అని అడిగాడు. అతనికి పెట్టగానే తిన్నాడు ఆ అనేసి వాతాపి రారా ఇంకా వాతాపి రాడు నువ్వు కూడా పోతావు అన్నాడు. నేను తిన్నాక ఇంకా అరగుండా ఉంటాడా అని. తన కడుపులో జరదాగ్ని ఉంది, అసలు ఆయనే అగ్ని జీవితో పోతాడు. ఏం తిన్నా గుట్టలు తిన్నా అరిగిపోతాడు. ఇతనికి ఉన్నటువంటి జరదాగ్నిలో 192వ వంతు భీముడికి ఉంది.

192వ వంతు. మరి వాడే ఉరుకోదరుడు అని పేరు పొందింది ఇంత తల్లి అన్నమాట. వాడే ఉరుకోదరుడు అని పేరు వచ్చింది దీన్ని అన్నీ తినేస్తాడు ఏం జరుగులేదు. ఈయనకే సరిపోతుంది. ఈ మహానుభావుడే తరువాత దసరాగ్ని అన్ని జన్మని దసరాగ్ని విశ్రవాస్య మహాతపాః తరువాత ఇతనికే మహా తపస్వి అయినటువంటి విశ్రవాః తను కరియాడు. పులస్త్యుడు పులస్త్యునికి ఒకరు అగస్త్యుడు మరి ఒకరు విశ్రవ. విశ్రవాస్య మహాతపాః తస్య యక్షపతిర్దేవః కుబేరస్తు ఇడవడాసుతః. ఈ మహానుభావుడికే అంటే విశ్రవుడికి ఇడవిడ అనేటువంటి అమ్మాయికైన కుమారుడు కుబేరుడు. ఇంకో భార్యకైనటువంటి కుమారుడు రావణః కుంభకర్ణస్య విభీకణ ఇతీశ్రుతః. విశ్రవసుని యొక్క పుత్రుడు కుబేరుడు. అలాగే అతని పుత్రుడే రావణవసురుడు. ఈ విశ్రవసుడు ఎవరి కుమారుడు? పులస్తుని కుమారుడు. కదా అదే పురస్సుడికి ఇంకో కుమారుడు అగస్త్యుడు. అంటే అగస్త్యుడు విశ్రవసుడు ఏమయ్యారు? అన్నదమ్ములు. మరి రావణాసురునికి పురస్సుడు ఏమవుతున్నాడు? పెద్దనాన్న గారు కదా? పెద్దనాన్న గారు దగ్గర ఉండి మరి రావణాసురుని సమాధింపజేశారు. రాముడికి ఆదిత్య వృద్ధి ఉపదేశం చేసి మొదలు చంపు వాడిని ఇప్పుడు ఎవరు అగస్త్యుడు మరి? ఆయనే కదా? పులస్వినికి మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి ఇష్టమవుతాడు. కాబట్టి నాన్నగారు, పెద్దనాన్నగారు ఇంత అయితారు కదా. పెద్దనాన్నగారే దగ్గర ఉండి అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి బంధు ప్రీతి. అలాంటివి ఉంటే మనకి ఇంకా అలాగనే ఉండేవాడేమో ధర్మం. అందుకోసమని మనకు యత్ యతో ధర్మః తతో జయః. ధర్మం ప్రధానంగా చూసి వ్యవహరించారే తప్ప అయ్యో వీడు మావాడు వాడు ఏం చేసినా కరెక్టే అనే మాట లేదు. మరి ఈ లంక అందరికీ ఎవ్వరికీ చీరరాదు. అగస్త్యునికి ఘోష్పదం అలా వస్తది లేకపోతే.

మహానుభావుడు ఇందువల్ల చెప్తున్నాడు కుబేరస్తు ఇడవదాసుతః రావణః కుంభకర్ణస్య తథా అన్యస్యాం విభీషణః ఇంకో నమస్కారం. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ముగ్గురు ఒకే తల్లి పిల్లలు కారు. రావణ కుంభకర్ణ విభీషణులు ముగ్గురు ఒక తల్లి పిల్లలు కారు. రావణ కుంభకర్ణులు ఒక తల్లి పిల్లలు. అన్యస్యాం విభీషణుడు. విభీషణుడు ఇంకో భార్య అంటే తల్లులు వేరయ్యారు. కాబట్టి స్వభావం మారింది. ఆ? ఆ? కుంభంలో పుట్టాడు కాబట్టి కుండలో పుట్టారండి. మాతృగర్భంలో పుట్టినవాడు కాదు. కుంభంలో పుట్టాడు. రేతస్సు కుంభాల్లో వదిలి అందులో పుట్టాడు. అది ఇంకో జన్మలో, ఈ జన్మలో కాదు. రాజత్యుడు, వశిష్టుడు, ఆ తర్వాత ద్రోణుడు వీళ్ళంతా వీళ్ళందరికీ మూడు మూడు జన్మలు. వశిష్టుడికి శాపం వచ్చి పోయాడు కదా. మీ శాపం పెడితే వశిష్టుడు పోయాడు. అలా పోయినవాడు మిత్రావరణయో జాతః ఉర్వస్య. మిత్రావరుణులతో ఊర్వశి వల్ల పుట్టాడు మరి. మొదటి జన్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్టుడు. తరువాత మిత్రావరుణుల యొక్క వీర్యం వల్ల ఊర్వశికి పుట్టినవాడు. గురతికి పుట్టినవాడు ఉంటే గర్భ సంభవుడు కాదు. పాత రోజుల్లో పురాణాల్లో అన్నీ టెక్స్ట్ లు బియ్యదిరే. అవునండి. అబద్ధం కాదు. చెప్తే అంటే అది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వీళ్ళేమో మీకు అడగ ఇయ్యేమో అంటున్నారు. అది ఆల్రెడీ ప్లాక్టికల్ ఎప్పుడో ఉంది. మిత్రావరులు ఊర్వశి సౌందర్యాన్ని చూసి ఏరుస్ఖలనం అయింది. అది ఒక దొక్కలో అక్కడ పుట్టాడు. అగస్తుల లాంటి వాడే మన జూముడు లాంటి వాడే. అంటే ఏమిటంటే రేతస్సు ఒక శరీరంగా మారటానికి కావలసిన వాతావరణం. అంకళ ప్రభావ ఆ రోజుల్లో సృష్టి యొక్క విస్తృతి లేదు కాబట్టి ఏదైనా ఏదైనా ఒక రకమైన వాతావరణము ఎక్కువగా వ్యాపించినప్పుడు శక్తి తగ్గుతుంది. కానీ ప్రకారము ఒకే వాయువు కానీ ఒకే జలం కానీ ఒకే పవరు ఎక్కువ దూరం వ్యాపిస్తే పవర్ తగ్గుతుంది. ఇంత మంటగా ఉన్నది ఈ భాగంలో మండుతున్నది మనకు ఆ పక్కన ఆ పక్కన మనకు వేడి వస్తుంది. అదే ఇంకా పూర్తి వ్యాపించి పోయింది అనుకోండి ఎక్కడో దూరంగా ఉన్నాం దాని ప్రభావం తగ్గుతుంది.

వ్యాప్తి పెరుగుతున్న ప్రభావం తగ్గుతుంది. పాత రోజుల్లో ఈ జనన వ్యాపారం, సృష్టి వ్యాపారం అనేది చాలా తక్కువలో ఉండేది. కాబట్టి శిశువుగా ఏర్పడడానికి కావలసినటువంటి వాతావరణము ప్రకృతిలో అంతటా యాపించింది. ఎప్పుడైతే శ్రీ పురుష సమాగమము సంతానం కోసం కాదు అనే స్థితికి వీళ్ళు వెళ్లారో ఆ పవర్ తగ్గింది. తగ్గి కేవలం గర్భంలో మాత్రమే ఆ పిండము యొక్క వృద్ధి పొందే ఏర్పాటు తయారయింది. అంతకుముందు దొప్పలో కుండలో మన ఆయన లేడు ఆయన పేరు ఎవరు? ఉపరిచార వసువు. ఆయన పేరేంటి? సత్యవతి. సత్యవతి ఎలా వచ్చింది? ఉపరిచార వసువు. సైన్స్ వెళుతున్నప్పుడు ఒక అతను వీర్యం కేవలం చలనం అయితే నదిలో ఉన్నటువంటి ఒక చేప మింగింది. సరిగ్గా అంటే మనిషి యొక్క రేటస్సు చేప మింగినాక సంతానం కలిగింది. ఏమి అర్థం? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అర్థం లేదు సైన్స్ ఒప్పుకోదండి. నీ సైన్స్ నే ఒప్పుకోము మేము సైన్స్ ని ఒప్పుకునేది ఏంటి దాన్ని ఒప్పుకుంటే కదా మొదలు. మేము సైన్స్ నే ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోము అంటే దాని పరిస్థితిని తగ్గిస్తున్నారు. అనంతమైన విశ్వాన్ని వ్యాపించినటువంటి ఒక శాస్త్రాన్ని సంకోచింపచేసి ఇక్కడే ఇంతవరకే ఉండాలి. ఎట్టవుతుంది? చూడగలిగే వాని దృష్టిలో శక్తి తగ్గిన కొద్దీ వ్యవహారం తగ్గిపోతుంది. అది మన శక్తి లోపం, వస్తు లోపం కాదు. అలాగే అగస్త్యుడు కానీ, జోనుడు కానీ, వశిష్టుడు మిత్రావరు అతను మైత్రావరుని అగస్త్యుడు వస్తునికి ఏం పేరు? మైత్రావరుని అంటే మిత్రావరుణుల పుత్రుడు. గురోధిని చూసి సంగతి ఎవరు మహానుభావుడు అందుకోసం ఇక్కడ ఏం చెప్తారంటే రావణః కుంభకర్ణస్య తథా అన్యస్యాం విభీషణః అయితే ఇక్కడ చమస్య ఏంటంటే రెండు రకాల వ్యాఖ్యానం చేస్తారు మహానుభావుడు. ఇడవిడ యందేమో కుబేరుడు పుట్టాడు ఇంకో భార్య యందు రావణ కుంభకర్ణ విపీరణలు పుట్టారు అని ఒక వ్యాఖ్యానం చెప్తాడు కానీ ఇందులో అన్యత్యాం విపీరణ అని అక్కడికి కట్ చేసి చెప్పాడు కాబట్టి ఇద్దరు ఒకరి కొడుకు విభీషణుడు ఇంకో భార్య కొడుకు అనే వ్యాఖ్యానం కూడా ఉంది రెండు ప్రకారంగా. అయితే మనకు పద్మపురాణంలో చూస్తే మాత్రం విభీషణుడు వేరే తల్లి కుమారుడు. రావణకుంభకణుడు వేరే అందులో ఏం చేశారు విరాధ విరాధలో?

త్రయాభూత అన్నాడా అది చెప్తా. కైకసి అంటే కైకసి అంటది అది రెండు కాదు కానీ ఇడవిడాసుతః రావణః కుంభకర్ణస్య కులహస్య గతిహి భార్యా. కులగుణి భార్య గతి. వీళ్ళంతా కథముని బిడ్డలే మనం చెప్పుకున్నాం తొమ్మిది మందికి చెప్పుకున్నాం కూడా. ఆ కథముని బిడ్డ అయినటువంటి గతి యందు స్త్రీ నసూత సతి వారు ముగ్గురు కుమారులు కరిగారు. కర్మ శ్రేష్టం వరియాంశం సహిష్ణుంచ మహామతే ఒకడు కర్మ శ్రేష్టుడు ఒకడు వరియాన్ మరియు ఒకడు సహిష్ణు అనేటువంటి ముగ్గురు కుమారులు కలిగారు. కతారపి క్రియా భార్య ఇంకోడు కతువు. అతని భార్య క్రియా ఆమెకు వారసిల్యానసూయత కతువు యొక్క సంతానమే. వాలకిల్య మహర్షులు అంతా వీళ్ళు ఊర్ధవేశస్తులు. ఎంతమంది ఋషీన్ షష్టి సహస్రాణి 60,000 మంది వాలకిల్య మహర్షులు షష్టి సహస్రాణి ఇది మళ్ళీ వర్షం మొదలైందా? ఇంత ఋషి ప్రజాపతి సంతానం కదా పలకొంటు ఇట్లా లో చయ్యాల కోసం చెప్తున్నాను కదా అందువల్ల ఋషిని శక్తి సాస్త్రం ఆ కుబేరం కలిగింది. అది ఇది పైన ఇరవై అని చెప్తాడు కదా ఇది ఎలా చెప్తారు ఎందుకంటే గుణవైషమ్యాత్ అన్యాస అని ఒక వ్యాఖ్యానం. కుంభకర్ణ ఒక విప్ర ఒక గుణం గలవాడు విప్ర గుణం గలవాడు కారణం ఏంటంటే ఆ భార్య వేరేను అని అతనికి కూడా విస్రవా విస్రవా కూడా ఎనిమిది మంది భార్యలు. ఎందుకంటే ఖరా దూషణ త్రిశులు కూడా వాళ్ళ సంపాదన. వాళ్ళు వీళ్ళ తమ్ములే. సుర్పాలకి అన్నారు వెళ్ళలే కదా కరుణ దగ్గరికి మరి. అలాగే నరాంతకుడు, కాలాంతకుడు, నికుంబుడు, కుంబుడు వాళ్ళే వీళ్ళ తమ్ముళ్లే. అంతా అదంతా అరే కాడ వస్తు ఉత్తరకాండలో ఉంది. ఆ ప్రకారంగా విశ్వవాసునికి మొత్తం 72 మంది సంతానం. ఎనిమిది మంది భార్యలు, 79 మంది భార్యలు, ఎనిమిది సంతానం. మరి ముగ్గురు, ఇద్దరు, ఎనిమిది ముగ్గురు ఇలా లెక్క ఉంది. అదంతా మనకు కావాలంటే ఉత్తరకాండలో చెప్తారు రామాయణంలో ఉత్తరకాండలో మొత్తం చరిత్ర అంతా వస్తుంది.

కాబట్టి అలా చాలా మంది వాళ్ళు ఉన్నారు అది అత్యాంగంగా ఇబ్బంది లేదు. చెప్పుకొని ఊర్జా జలతన బ్రహ్మ తేజస ఈ 60,000 మంది బ్రహ్మ తేజస్ సంపన్నరు. వాలకిల్యులు వారికి సంసారము, సంతానము ఈ వ్యవహారం తోటి ఎలాంటి సంబంధము లేదు. ఈ వాలకిల్యులనే చాలా మంది మహానుభావులు వాలదులు లేని చూసి అవమానించారు. అవమానించి అవసరానికి అచ్చల పాలయ్యారు. ఇంద్రుడే. ఇంద్రుడే వాళ్ళకి విల్లు ఎంత వాళ్ళు అంకుష్ట మాత్ర ఇంతే. సత్యంగానే మరి ఆలోచించండి. సైన్స్ కూడా ఒక స్త్రీకి ఒక అబ్బాయి పుడితే ఆశి దర్శిస్తా బలిష్ట. ఆ ఒకరి మీద నలుగురు పుడితే ఒకేసారి పరిమాణం తగ్గదు. ఎనిమిది మంది పుడితే. మరి వాళ్ళు ఏమన్నా ఉంటారు ఇక్కడ ఉండాలి ఇంకెంత ఉంటారు ఇక్కడ తప్పేం లేదు అలా అంగుష్ట మాత్రులు వీళ్ళంతా పుడితే వాళ్ళని చూసి ఇంద్రుడు ఇంత ఉన్నారు అన్నాడు. నవ్వి మా ఆకారం ఇంత ఉంది, మా ప్రాకారం చూస్తావా అన్నాడు. అని మమ్ములను అవమానించావు కాబట్టి మళ్ళీ మా అనుగ్రహం దొరికేదాకా నీకు ఇందు భగవంతుడు కూడా పోతున్నాడు చెప్పి ఇచ్చాడు. కురూపం కూడా వచ్చింది ఇంజుడికి. కుర్చీ వచ్చింది. ఒక వెయ్యి సంవత్సరాలు కుర్చీ అయితే బాధపడ్డాడు. బాధపడి అయ్యో అయ్యో అయ్యో. మళ్ళీ అప్పుడు పోతది వాళ్ళని వెళ్లి అడుగు వేరే మార్గం లేదు వాళ్ళ ఇంటికి పోయి అయ్యా చమించాలి అయ్యా అని. శరీరాన్ని చూసి శరీర పరిణామాన్ని చూసి శరీరంలో వికారాన్ని చూసి శరీరంలోని త్రైష్టతను చూసి. ఎక్కువ తక్కువ అని ఇది గోగా విధానం నీవే భావిస్తే మరి భూలోకంలో పామరులకే ఏంటి శరీరం దేనికి పనికొస్తున్నది ఇది కేవలం ఆత్మకు నిలయం. జీవాత్మ ఉండటానికి ఒక ఆవాసం ఒక ఇల్లు. ఆ ఇల్లు ఆ జీవాత్మ అంతకు ముందున్న శరీరంలో ఉన్నప్పుడు ఏర్పరచుకున్న బంధాలకు అనుబంధాలకు అనుగుణంగా ఏర్పడుతుంది.

అయినప్పుడు అందులో ఉండే ఆత్మ ఆజానుబాహువులోనూ అణుమాత్రంలోనూ సమానమే. మనం చెప్పుకున్నాం కదా బాలాగ్రహత భాగన అని చెప్పాం. కోక కోస కోక కోసకున్న ఎంట్రిక ఉందే అందులోని నూరో భాగం అంత ఉంటుంది ఆత్మ అన్నది. దాని చివర అగ్రం అగ్రంలోని శతభాగం. అది ఏంటి రా మా నీ నవ్వు దేని కోసం పోనీ నీలో ఆత్మ నీ అంత ఉందా? ఎంత శరీరము అంత ఆత్మ ఉంటుందా? శరీరం ఎంత ఉన్నా ఆత్మ మాత్రం ఏనుగు అంటే ఏనుగు అంతా ఉంటుందా? తిమితి మంత ఏనుగు దోమకు ఒకే శరీరం ఉంటుంది. కానీ వ్యాతి సర్వవ్యాతి. ఈ మొత్తం శరీరంలో ఎక్కడ మనం స్పృహించినా స్పృహి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది మరి అది ఏదో అంత సూక్ష్మంగా ఉంటే అంటే ఇంతగా వ్యాపించి ఉన్నట్టు ఫలాను చూడనే ఉన్నది తెలుసుకోలేం. ఆత్మ అక్కడ ఉందా కాబట్టి వచ్చి ఇక్కడ చేరుతుంది. నిరంతర పరిభ్రమణంతో సర్వవ్యాప్య అత సాతత్య గమనే అని పేరు ఆయన. ఆత్మ అంటే కొద్దిగా వ్యాకరణం వస్తే అత సాతత్య గమనే. అతతి అంటే ఎప్పుడూ వెళ్ళేది. నిరంతర గమనశీలమైనది ఆత్మ. నిరంతర గమనశీలం కాబట్టే సర్వజ్ఞ. అలా ఇలాంటి వాలచిల్లెను చూసి ఇంద్రుడు అవస్థపడ్డాడు. వాలకిల్లులను అవమానిస్తేనే కబంధ రాక్షసుడు కబంధుడు. అవును సార్. ఆ వాలకిల్లులను సేవించాడు కాబట్టే గరుడు మహాభరియుడు అయ్యాడు. దరిత్మంతుడు అంత మహాబలాజ్యుడు తల్లి జాక్తి విమోచనం కోసం తండ్రిగారి ఆజ్ఞ తీసుకొని నాయనా వెళ్ళు అమృతం తీసుకురా పో అంటే బాగా ఆకలి అవుతుంది కదా మరి ఏం తినాలి అన్నాడు. నేను నీ ఆఖరికి ఏం సరిపోవు ఇక్కడ. అశ్వ సరోవరం ఉంది. ఆ సరోవరం పక్కన గజ కక్షపాలు, ఒక ఏనుగు, ఒక పెద్ద తాబేరు ఉంది. చాలా చిన్నగా ఉంటుంది అది పెద్దగా ఏం లేదు. ఏనుగు ఇంజి భవతం యొక్క మూడు శిఖరాలతో ఉంటుందట ఒక ఏనుగు. ఇంకోటి తాబేరు దాని తమ్ముడు.

రెండు కాళ్ళతో ముక్కుతో రెండిటిని పట్టుకొని ఒకటి కాళ్ళతో పట్టుకొని వచ్చి చుట్టు కొమ్మ మీద వాలాడు పాపం. అంత సుకుమారుడు వాలితే కొమ్మ ఉంటుందా ఇప్పుడు ఎక్కుమని. కొమ్మకి వీళ్ళు అంతా ఉన్నారు గాల పిల్లు 60,000 మంది. అది కింద పడ్డది అనుకోండి ఇందరు పోతారు చూశాడు అమ్మ ప్రమాదమే అని వాళ్ళంతా ముక్కుతో పట్టుకున్నారు. రెండు గాలతో రెండు జీవులను పట్టుకొని ముక్కుతో కొమ్మను పట్టుకొని. పరిగెత్తుకొని వచ్చి నాన్నగారు నాన్నగారు మరి వీళ్ళు వచ్చారు ఇట్లా ఇలా మరి విసిరి అంతా ఇది అయిపోతారు ఏం చేయాలి వీళ్ళను అంటే ఫలానా సరోవరం పర్వత చిక్రం మీద వాళ్ళని నిలబెట్టు కొమ్మను పెట్టేసి నువ్వు వెళ్లి తినుకో వీడు వస్తాడని. ఇప్పుడే అక్కడ అక్కడ నిలబెట్టి కానీ వీళ్ళు ఎలా తమకు ఎలాంటి హాని తీయకుండా అరిగించకుండా చేశారు కాబట్టి ఇందుడిని అవమానించి ఒకసారి ఇందుడు విన్నా విన్నా విన్నా అవమానించాడు కదా. ఎంత గొప్ప వాళ్ళైనా ఒకసారి జరిగిన సంఘటన మర్చిపోలేరు. తనను సమను అవమానించిన ఇంద్రుని మీదికి దాడికి పోతున్నాడు కాబట్టి విజయోస్తుని దీవించాడు. అంతే. ఏ ఉద్దేశ్యంతో పెద్దలను సేవించిన ఆకృష్ణ సిద్ధి. దాని అసలు నీతి ఏమిటంటే నీ ప్రత్యేకించి ఒక కోరిక లేకపోవచ్చు. ఏదో కావాలి నువ్వు కోరికే నువ్వు ఏ ఫలాన్ని ఆశించలేదు. నిష్కామముగా పెద్దలను సేవించిన పెద్దలు కాబట్టి అనుకోని సేవిస్తేనే పెద్దలు ఎక్కువ ఉంటుంది. అన్ని కోరికలు చేసాం. అలా వాలచింజలు సేవించిన వాడు గరుడుడు. అంత బలం వచ్చింది. ఆ వచనం అవమానం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాలచింజలు వీళ్ళు 60,000 మంది. జలంతః బ్రహ్మ తేజసా ఊర్జాయాం జజ్ఞిరే పుత్రాః వశిష్టస్య పరంతప వశిష్టుని భార్య పేరు మనం అరుంధతి అంటున్నాం కదా అసలు ఆమె పేరేంటి అంటే ఊర్జ. ఊర్జ, ఊర్జ అంటే ఏమిటి? న్యాయంగా తెలుసా? ఊర్జ అంటే ఇరిగేషన్. వ్యవసాయం. న్యాయంగా మనం వ్యవసాయం అంటాం చూడండి అదే వశిష్ట అంటే అదే వశిష్టః బీజో యత్ర.

ఊర్జ్య అంటే ఆ నీటితో నీటితోను నీరు లేకుండాను పండించే కార్యక్రమాన్ని ఊర్జ్య అంటారు. అంటే ఇప్పుడు దేవుని వర్షం పడితే పండే నీరు ఉంటుంది. లేదా బావుల నుంచి వచ్చే నీరు ఉంటుంది. అసలు దీంతో పని లేకుండా చాలా తక్కువ నీటితో పండే ధాన్యం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా భూమి మీద పండించే ఆ మొత్తం పంట పండించే యొక్క వ్యవసాయం అంటామే దానికి పేరు ఊర్జ్య. అంటే వశిష్టుడు రైతు బూజ్య అంటే భూమి. ఆ అరుంధతి ఇది అరుంధాను తొలగించేది. అరుంతుదా అదే కదా పదం? అరు అంటే ఏమిటి మానసిక బాధ. మానసిక బాధను తొలగించేది అన్నారు. ఎందుకంటే ప్రతివాడికి మనస్సులో బాధ కలిగేది ఎప్పుడు? జ్ఞానం లేదు విజ్ఞానం లేదు అని కాదు అయ్యో అన్నం లేదు నీళ్ళు లేవు అని. ఇక్కడ తపస్సు అయినా యోగి అయినా ఒక చెప్తాడు విశ్వామిస్తుడు కూడా ఆఖరికి ఏం దొరకకుంటే కుక్క మోసం వండుకున్నాడు అని కథ ఒకటి. ఆపదలో ధర్మం పనికి వస్తుంది. ఎందుకంటే శరీరం ఆధ్య శరీరాన్ని పోగొట్టుకునే హక్కు నీకు లేదు. నిన్ను జీవుడు నీకు ఇందులో పంపించినప్పుడు వాడు ఏమేం అవన్నీ చేసి అక్కడి నుంచి పోవాలి. అమ్మో నీ భరించదని వదిలిపెడతా అంటే అది అన్నిటిలో మహా పాపం ఆత్మహత్య మహా పాపం. కాబట్టి బలవంతంగా కావకూడదు. అలాగే తిండిలేక కావకూడదు. ప్రపంచంలో అన్ని పాపాలకంటే పెద్ద పాపం ఏమిటి అంటే ఎవరికీ ప్రజలకు కాదు రాజుకు పాపం అంట. ఇండి లేక తన రాజ్యంలో ఒక్కడు చచ్చినా వాడు 18 బ్రహ్మ కలప రౌరవంలో ఉంటాడని చెప్తున్నాడు. అంటే ఆకలి చాలేదు అంటా ఇప్పుడు అంటున్నాడు చూడండి అదే నమ్మ. ఆ లేక ఒక్కడు మరణిస్తే అందుకే పాత రోజుల్లో రాజులు శిష్పు మనం వ్యవసాయం చేసేవాడు పన్ను కట్టాలి ప్రభుత్వానికి. వ్యవసాయం చేస్తున్నవాడు కూడా ఆ పంటను బట్టి ఏ పంట పండిస్తే ఆ పంట కూడా రెండు రకాలు చెప్తారు. ఒకటి వ్యాపారానికి పనికొచ్చే పంట ఒకటి ఆహారానికి పనికొచ్చే పంట. వ్యాపారానికి వచ్చే పంటకు పన్ను ఎక్కువ ఉంటుంది. అంటే మనం బిజినెస్ లో ఉంటాం కదా అంటే ఆ సమస్య అది మళ్ళీ ఆ పంట పండించి రైతుకు ఆ పన్ను వేరు. మామూలుగా బియ్యము, వడ్లు తర్వాత గోధుమలు పండిస్తే ఉంటది వాటికి పన్ను వేరు.

ఇలా తీసుకోవాలి. అయితే ఒకవేళ దేశంలో కరువు వస్తే ఒక ప్రాంతంలో కరువు వచ్చి వర్షాలు లేక ప్రజలకు ఆహారం లేకుంటే ఆ ప్రాంత ఆ మొత్తం ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో కొద్దిగా వర్షం పడి నీరు ఉండి వాడు పంట పండిస్తే వానికి టాక్స్ లేదు. ఆ పండించిన దాన్ని వాడు ఒక్కడే కాకుండా ఎక్కడ ఇది లేదో ఆ ప్రాంతంలో వెళ్లి అతి చౌకగా అమ్ముకోవాలి. అప్పుడు వాళ్ళకి ఆ పంట న్యాయంగా అమ్మితే ఎంత రావాలనో. ఎంత వీడు ప్రజలకు వాళ్ళకి ఇచ్చాడో ఆ మిగతా నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఆ రైతు ప్రభుత్వం ఇస్తుంది. 10 లక్షలు రావాలి. కరువు ఉంది కదా లక్ష రూపాయలకి అమ్మాడు 9 లక్షలు రావాలి ఇస్తాడు. రాజు బాధ్యత. ఆ ఇప్పుడు ఇప్పుడు తప్పు ఇది. అన్ని అప్పటి ఉన్నాయి ఇది కొత్తగా ఏం లేవు. అప్పుడు అన్ని అప్పుడు ఉన్నదే. ఇప్పుడు రాజు ఆ రైతుని భరించాలి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు నువ్వు సేవ చేశావు. దాని దానికి కృతజ్ఞతగా నీకు అమౌంట్ ఇస్తున్నాను. అలాంటి అలాంటి వాడు ఈ వ్యాపారంలోకి వచ్చి పంట పండించొద్దు అది ఒక కండిషన్. అరువు ప్రాంతంలో తిండి లేక ప్రజలు అలవాటించే పరిస్థితి వస్తే అక్కడ ఆ ప్రాంతంలో వర్షము అని సందర్శిగా ఉంటే ఆ రైతు ఆ ప్రాంతం రైతులు వ్యాపార పంట పండించే వీల్లేదు శాసనం. ఆహారం పరకు వచ్చింది వడ్లు, గోధుమలు ఇవే పండించి పండించాలి వాళ్ళకి సౌకగా అమ్మాలి. అక్కడ వాడు ఉంటాడు ఒక అధికారి ఉంటాడు మన రెవెన్యూ దాకా ఒక అధికారి ఉంటాడు. ఎవరెవరు ఎంత పండ పండించారో ఎంత అమ్మాడు. ఏరియాటి కామన్ లీస్ట్ రాసి ఇస్తారు. వారికి ఎంత నక్షమో ఆ ప్రభుత్వం వారికి రాజు వారికి ఇస్తారు. అది కూడా ఆ రైతు వాళ్ళు అప్పుడు వదులు ఇద్దాము అంట శాసనం రాజ్యాంగం చాలా క్లియర్ గా ఉంది. ఒకవేళ ఆ సమయంలోనే యుద్ధం వస్తే ఈ రైతు. తనకు రాజు ఇచ్చిన దాన్నే యుద్ధానికి నిధిగా ఇచ్చేస్తాడు. తీసుకోడు రైతు. యుద్ధ నిధి అని అంటే యుద్ధానికి మరి అంత డబ్బు కావాలి కదా. ప్రభుత్వం మీరు అన్నారు సబ్సిడీ వాళ్ళకి ఇస్తే ఆయుధాలకు సైనికులకు అంటే యుద్ధం వచ్చినప్పుడు సైనికుడే రాజు. కరువు వచ్చినప్పుడు రైతే రాజు.

ఇది ఒక శాసనం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం జరిపే మన ముందు వస్తుంది. ముందు వస్తుంది ఈ కథ ఇంకా బాగా. అతనిలో ఇదే శాసనం. దేశంలో యుద్ధం వచ్చింది కైనికుడే రాదు. వానికి కాదు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు అన్ని అన్ని మాపాపులు. అప్పుడు ఏ కండిషన్స్ ఏ నియమాలు ఏ శాసనం దండలు లేదు వాని దగ్గర ఏమంటున్నాడు. కరువు వచ్చింది రైతే రాదు. మరి అన్ని విడిప్టిలిటీస్ ఇస్తారు. ఆ రోజుల్లో కూడా మనకు దీన్ని ఏమంటారు వర్షం పడితే పండించడం మనకు అందులో ఇస్తాడు స్కాంద పురాణంలో ఇస్తాడు వీళ్ళు లేదంటారు చదవారు మందు రోజు. వర్షం పడుతున్నప్పుడు ఈ మేఘముల యొక్క గర్జన తోటి మెరుపులు వస్తాయి గర్జన వల్ల విద్యుత్ అంటారు. ఆ విద్యుత్తును వర్షం కాడ పడుతున్నప్పుడు అందులో ప్రవేశింపచేసి ప్రవాహంతో విద్యుత్తును సృష్టి చేసి దాంతోటి భూమిని చుట్టడానికి యంత్రాలు తయారు చేశారు. విద్యుత్తు నడిచే యంత్రతో ఈ భూమిని దున్ని పంటేశారు పద్ము బ్రహములు గుర్తు ఉంది కాందన గో. విద్యుత్ ఎక్కడికి రా అంటే జల ప్రవాహం నీరు బాగా ప్రవహిస్తుంది కదా నీరు జల ప్రవాహం నుంచి విద్యుత్ పూడుతుందట. ఆ విద్యుత్తును కరిగించి దాన్ని తోడు చేసి దాన్ని వాహనంలో ఏర్పాటు చేసి దాన్ని దున్ని పంట పండిస్తుంది. ఆ ఏం పోవడు కర్మ అంటే ఇప్పుడు నది ప్రవాహం తోటి విద్యుత్ ఉత్పత్తి చేశారు. మరి ఇప్పుడు మరి ఇవన్నీ ప్రవాహాలు ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నారా వీళ్ళు? చేస్తే మంచిది అది అది పెద్దది. కష్టం లేకుండా ఆ నీరు నీరు బాగా ఉంటే ఆ ప్రవాహం తోటే విద్యుత్ పుడుతుంది. దాన్ని స్టోర్ చేసి దాంతోటి పంట పండించి ఎందుకు ఏంటి కారణం అంటే పశువులు లేవు అతని రాజ్యంలో. ఎడ్లు ఉండి దున్నాలి కదా అన్ని పశు సంపద లేదు. పశువులు లేకుంటే మరి ఎట్లా పండ పండించాలి అంటే విద్యుత్ తోటి యంత్రం తయారు చేసి భూమిని దున్ని ఇతనం వేసి పండించాలి. అది అన్నీ ఉన్నాయి అప్పుడు. ఇవన్నీ చదివితే పురాణంలో ఈ గొప్పతనం ఏమిటో అర్థమైతుంది. తర్వాత వారి గోడి పేరు పుక్కిడి పురాణాలు అండి. ఇవన్నీ పుక్కిడి నేను చెప్పాను సార్ పుక్కిడి అంటే పుక్కిడి పెట్టవలసిన పురాణాలు. ఈ పుక్కిడి పురాణాలు అంటే అర్థం ఏంటంటే ప్రతి పురాణం మనం పుక్కిడి పెట్టుకోవాలి. నిరంతరం అనుసంధానం చేయాలి అది. అది అదన్న విధానం. ఆ రీతిలో ఊర్జాయం ఎందుకంటే ఇదంతా ఊర్జ వశిష్ట మహానుభావురాదు. ఊర్జాయం యజ్ఞిరే పుత్రాః పుతిష్టత్య పరంతప చిత్ర ప్రధానాస్తే సప్త బ్రహ్మరిషయః అమలః మొత్తం ఏడుగురు వీడు.

పెద్దవాడు చిత్రకేతువు. వీరంతా బ్రహ్మర్షులు, వీరంతా పరిశుద్ధులు. చిత్రకేతుహు సురోచిశ్చ విరజా మిత్ర ఏవచ ఊల్బణః వసుహృతియానః ద్యుమాన్ శక్త్యాదయః అపయత వాడు శక్తి. భవిష్య పుత్రుడు శక్తి. శక్తి పుత్రుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు వ్యాసుడు. వ్యాసుడి పుత్రుడు సుఖయోగి నాకు ఉంది కదా శ్లోకం లేదు. వ్యాసం వశిష్ట నవకారం తెత్తే పౌత్రం పరాశరాత్మజం సుఖతాతం. అంత రిలేషన్ అండి ఈ శ్లోకంలో ఇంకోటి ఏం లేదు. వశిష్టునికి ముని మనవడు, శక్తికి మనవడు, పరాశరునికి కొడుకు. కుడుకు విడికి తండ్రి. వాడి కొడుకు విడికి తండ్రి ఒకడు మనోడు ఒకడు ముద్ద ముద్ద మనోడు అంటే అర్థం కాలే మనకు. వశిష్టుడు, శక్తి, పరాచరుడు, వ్యాసుడు సుఖయోగుడు. ఇంకొంచెం పైకి పోవాలంటే శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాచరుడు, వ్యాసుడు, శుఖుడు. ఏడు తరాలు అంటాం కదా? ఏడు తరాలు అంటాం కదా? ఏడో తరం సుఖయోగిని. శ్రీమన్నారాయణునికి ఏడవ తరం సుఖయోగి అన్నమాట. ఇలా శక్తి ఆదయ పరే తిత్తిస్త అధర్వనః పత్ని అధర్వుని యొక్క భార్య పేరు తిత్తి అన్నారు. లేభే పుత్రం ధృతవ్రతం గజ్జంచం. ఈ ఇతని యొక్క కుమారుడై దధించి. ఈ మహర్షి అత్తి అదరోని యొక్క కుమారుడు తను దద్దెంజం ఈ మహానుభావుడే అశ్వశిరసం చెప్పాం కదా నారాయణ కవచం తిను అశ్వశిరసం మహానుభావుడు అశ్వశిరసం దద్యంత్యం బృగోహ వంశం నిబోధమే ఇక్కడి నుంచి ఇక అయిపోయింది కదా ఇప్పుడు బృగోహం చెప్తున్నాను విను అంటున్నాడు. భృగోర్వంశం నిబోధమే భృగుహో ఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రాన్ అజీ జనత్ భృగు యొక్క భార్య పేరు ఖ్యాతి.

ఈమెకు ఈమె ధాతారంచ విధాతారం శ్రీయంచ భగవత్పరాం ఇద్దరు కుమారులు ధాత విధాత ఒక పుత్రిక ఎవరమె లక్ష్మి. భార్గవి అంటాం కదండీ భార్గవిం లోక జననీం క్షీర సాగర కన్యకాం అంటాం కదా భార్గవి అంటే బృగు పుత్రిక. ఒక అమ్మాయి ఆయనే స్త్రీయం ఎవరు ఈమె భగవత్పరాం సాక్షాత్తు అనన్య నిత్యాగన పాయిని స్వామికి భగవత్పరాం. ఆయతిం నియతిం చైవ సుతే మేరుహు తయో అదాత్ మళ్ళా ఆయతి నీది అనేటువంటి ఇద్దరు ఇద్దరు పుత్రికలు వారికి. తయోహు అంటే ధాతా విధాతలకు ఆయుధి రేజ్యులు కుమారులు కలిగే పుత్రికలు కలిగారు. తాధ్యాం తయోహ భవతాం మృఖండుహు వారి నుండి మృఖండు అనే మహానుభావుడు ఏర్పడ్డాడు. ఇంకోడు ప్రాణః ఒకడు మృకండు ఒకడు ప్రాణ అంటే ఆయతికి మృకండు నియతికి ప్రాణ ధాతకు మృకండు విధాతకు ప్రాణ ఇలా మార్కండేయః మృకండస్య మృకన్యుని యొక్క కుమారుడే మార్కండేయ మహర్షి. ప్రాణాత్ వేదశిరా జాగ్రత్తగా పేర్లు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాణుల నుండి వేదశిరా మహానుభావుడు పుట్టాడు. కవిష్ట భార్గవో యశ్చ భగవాన్ ఉచనా సుతః ఈ వేద సురునికే శుక్రుడు కుమారుడు శుక్రాచార్యుల వారు. పుషణ అతనికి ఏం పేరు అసలు న్యాయంగా పుషణుడు అని పేరు. కవిహి భార్గవః యస్య భగవాన్ పుషణాసుతః పరమ వరువు శుక్రాచార్యులు. న్యాయంగా శుక్రాచార్యులు అన్న పేరు. ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనం ఆ పేరు ఉచ్చరించం ఉచ్చర అనే అంటాం. ఎలా అయ్యాడు శుక్రుడు? దేవదానవులు యుద్ధం చేసినప్పుడు దేవతలు చేసేటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞయాగములను శుక్రాచార్యులు ఈ మహానుభావుడు. తన యోగ బలం తోటి ధ్వంసం చేసి అపహరిస్తున్నాడు. దేవతలకు హాని కలిగిస్తున్నాడు. పాపసులకు మేలు కలిగిస్తున్నాడు. దేవతలంతా వెళ్లి శంకరుని బతుకుతున్నారు. అయినా శుక్రుడు ఎలా చేస్తున్నాడో నీవే కాపాడాలి. ధర్మాన్ని ధర్మానికి అడ్డు తగులుతున్నాడా వాడు?

ఎక్కడున్నాడు? భస్మం చేస్తాను మూడో కంటితో అని ఈ మహానుభావుడు కోపించాడు. అబ్బో ఈయన కోప్పడితే కచ్చితంగా కానీ అమాంతం అంతధానం అయ్యాడు. అయితే ఆయన కడుపు ఎక్కడ అంత కనపడతాడు. ఎక్కడో చూస్తారు కదా. ఇక లాభం లేదని అమాంతం వెళ్లి ఆయన గర్భంలోనే దాక్కున్నారు. శంకరుని గర్భంలో ఉన్నాడు. పోయి ఆపదకు దాక్కున్నారు. అంత చూసి ఎక్కడ లేడు చూస్తే కడుపులో ఉన్నాడు. ఏరా అక్కడ చేరా ఏంటి మరి? ఆపద వచ్చింది చేరానండి. మరి నువ్వు ఏ భయంతో అక్కడికి పోయావురా? అంటే మీరు చంపేస్తారని పోయానండి. మరి బ్రతికి ఉన్నందువల్ల ఏంటి లాభం? అదేంటండీ ప్రకృతి ప్రపంచం అందరిని చూడటం అన్ని వ్యవహారాలు కొంతమంది బాగు చేయాలి ఉపకార్యం చేయాలి అనుకున్నాను. మరి ఇక్కడ ఉండి ఆ పని చేస్తావా అన్నారు. నేను చేయలేనండి. సరే నీ ప్రయత్నం విఫలం అయింది కదా బయట ఉంటే మంచిదే కాకుండా ఉంటే మంచిదే. ఏది వస్తుందని భయపడ్డావో దాన్ని నువ్వు పెద్దగా తెచ్చుకున్నావు నా ఫోన్లో తీరి. కనిపోయినా తే కదా? బయట నేనైతే లెక్క కదా. అంటే నేను అందులో చేరిన కారణం అది కాదండి, మీరు మహానుభావులు మళ్ళీ నన్ను తృష్టించగలరు. అందుకోసం శైలి ఎంతో వచ్చాను, క్షమించాలి. సరే మంచిది, మరి బయటికి రా. ఎలా రావాలండి? బయటికి ఎలా రావాలి? వేరే ఏం మార్గం దొరకక? శుక్ర ద్వారం నుంచే బయటికి వచ్చాడు. శుక్ర రూపం వల్ల బయటికి వచ్చాడు. అతోయం శుక్రః. శుక్ర అంటే రేత స్థానం. సూర్యుని యొక్క రేత అంటే కదా శుక్ర సోనితములు అని చెప్పుకోమా? శుక్ర సోనితల సమాగమమే సంతానం కదా. ఇతను శుక్రుడు అందుకే అయ్యాడు. మనకు భారతంలో చెప్తాడు శాంతి పర్వంలో మోహర్ దౌర్ణ పర్వంలో శుక్రాచార్య చరిత్ర చెప్తాడు. అతోయం శుక్రః శుక్ర రూపంలో వచ్చాడు కాబట్టి అయం శుక్రః. అందుకే దాన్ని కవి అంటారు ఉషెనా అంటారు. శుక్రుడు అని చాలా మంది ప్రసిద్ధం ఆయన పేరు చెప్పుకున్నాను. అందుకే శుక్ర గ్రహం స్త్రీ గ్రహం. స్వభావం ఉంటుంది కదా కొన్ని పురుష స్వభావాలు కొన్ని స్త్రీ స్వభావాలు శుక్రుడు స్త్రీ స్వభావం. శుక్రుడు బలం ఉంటే స్త్రీలు చాలా బలీయులు అవుతారు. శుక్రుడు దశగా అంటే జన్మకాలంలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీ కాముకులు కూడా అవుతారు. తలదూరం లింక్ ఉంది. ఇది ఒక ప్రణాళిక ప్రకారం ఉంది. మనకు ఆ లింక్ అర్థం కాకుంటే ఏం తెలియదు. ఇలా కవిహి ఉచనాహ సుతః సయేతి మునయః క్షత్తః లోకాన్ సర్గైహి అభావయన్ అయినా విదురా ఇది.

నవ ప్రజాపతులు వాని యొక్క సృష్టి. వీరి జత లోకమంతా వృద్ధి పొందింది. ఏక కర్దవ దౌహిత్రః దౌహిత్ర సంతానః కథితస్తవా. వీళ్ళంతా ఎవరు? ఎక్కడున్నాం మళ్ళీ అంటే అక్కడే ఉన్నాం. దూరంగా పోరే. ఇక్కడున్నాం. కర్ధముని కూతురుల యొక్క సంతానం దగ్గర ఉన్నాం. కర్ధమ దౌహిత్ర సంతానః కదు? కర్దముడు వీళ్ళంతా కర్దముని యొక్క పుత్రులే పుత్రికే కదా వీళ్ళంతా తొమ్మిది మంది ఆ పుత్రికలే వాళ్ళ సంతానం. అంటే వీళ్ళంతా కర్దముని దౌపిత్రులే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నాం. దీనితోటి ఆలోచించండి కర్దమ ప్రజాపతి. దృష్టి విస్తారానికి ఎంత మూలమో. చాలామంది కద్దముడిని స్వభావం ఏమిటో ఆ స్వభావం ఏమిటో తెలుసుకోండి. ఆ కద్దము అప్పుడు చెప్పొచ్చండి. ఆ ఏదో కప్పి రూటి అంతవరకే. దొరికే కాదు, తాను ఎంత యోగనిక్షుడో, ఎంత తపోనిక్షుడో, అంత జగత్ ప్రపంచ వ్యాప్తిక తన మూలకారణం. ఎందుకంటే సంతానం బాగా పెరిగేది పుత్రికల వల్లే కదా. అందుకే అబ్బాయి ఒక్కడే ఆయనకు, అమ్మాయి తొమ్మిది మంది. తొమ్మిది మంది అమ్మాయి కొంచెం మొత్తం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పుకున్నా ఎవరు సంతానం అంటారు? కర్దముడు. ఇంకా అత్త గారు అన్నారు రా అంటే కర్దముడు తప్పదు వేరే మార్గం లేదు. కాబట్టి కర్దమ దౌహిత్ర సంతానః. కరితస్తవ తృణ్వతానా శక్త దానస్య సద్య పాపహరః పరః అదంతా ఎందుకయ్యా మాకు? వారు వారి భార్య, వారి పిల్లలు, వారి భర్తలు వారికి సంతానం అంటే ఇదంతా వించి పాపం పోతుందండి. అదేంటంటే సంతానాన్ని పొందడం ఏంటండీ? అంటే సంతానాన్ని పొందడం ఎందుకో తెలుస్తుంది. కదా? జగత్తులో విస్తరింప చేయటానికా? జగత్తును విస్తరింప చేయటానికా? జగత్తును పోషించడానికి. సంతానం వేయకండి. జగత్తు కళ్యాణం కోసం. అంటే ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అన్ని వనరులను అందరికీ సమానంగా పంచాలంటే మరి ప్రజలు ఉండాలి కదా.

ఒకే చోట ప్రజలు ఉంటే ఒకే చోట ప్రకృతి యొక్క పంట ఉండదు కదా. ఇంతగా వ్యాపించి ఉన్నటువంటి ప్రకృతి ఫలాన్ని అందరూ సమానంగా అనుభవించాలంటే అంతగా వ్యాపించి ప్రజలు కూడా ఉండాలి కదా. కాబట్టి ఆ రీతిలో. ప్రకృతిలో సహజంగా పుట్టినటువంటి వనరులను సక్రమంగా వాడుకోకుండా మిగిలిపోయినా నష్టమే. ఇప్పుడు వరి ఉంది పంట వేశాం. కథ చెప్తారు మనకు భాగవతంలో ఇందులోనే వస్తుంది పదు ప్రవాణం వస్తుంది. ఆ పంట ఆ ఒక రైతు ఆ రైతు వ్యవసాయం చేశాడు దున్నాడు విత్తనాలు వేశాడు పంట వచ్చేసింది. ఒక సమయానికి ఆ భార్యాభర్తలు ఆ పిల్లవాడు ముగ్గురు పాము కలిసి చచ్చిపోయారు. ఆ రోజుల్లో అప్పుడు ఇన్ని ఇల్లు ఇన్ని ఊడి ఎవ్వ ఒక్కడే. రాత్రిలో ఉన్నట్టు ఒక ప్రాంతం ఉంటే మళ్ళీ ఒక 20 30 కూతుల దాకా ఇంకో ఇల్లు ఉండదు. అప్పుడు రాత్రి లేదు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరు లేరు. ఈ పంట పెరిగింది ఆల్రెడీ సిద్ధంగా కోటకు వచ్చేసింది ఎవరు పోసే వాళ్ళు లేరు అంతా రాలిపోతుంది గాలి వచ్చి రాలిపోయింది. కిందనే పడింది. కిందనే పడే తర్వాత వర్షం పడింది. వరద వచ్చేసింది. మళ్ళీ మొరకెక్కింది. తర్వాత బూజు పట్టింది. మొత్తం మెత్తగా అయిపోయి బూజు పట్టి అదంతా పొడిపొడిగా అయిపోయి పైకి వ్యాపించి అంతటా గాలిలో ప్రసరించింది. ప్రసరించి ఒక 900 కిలోమీటర్లు అంటే అప్పటి వాటిలో 600 మైళ్ళు అంటాడు. 600 మైళ్ళ దూరం ఈ విషవాయువు వ్యాపించి ఒక్క ప్రాణి లేకుండే. మంట ఎలా మనను కాపాడుతుందో అది తనంతట తాను చెడిపోయేదాకా ఊరుకుంటే మనందరినీ పో అదే మనం పొల్యూషన్ అంటాం చూడండి. ఉందా నా దగ్గర నుంచి. అంటే ప్రకృతి సహజంగా మనకు అందించేటువంటి ఫలితాన్ని అందవలసిన సమయంలో అందవలసిన రీతిలో అందుకోకుంటే అనర్థం కలుగుతుంది. కాబట్టి ప్రతి ప్రాణి ఎందుకు పుడుతున్నది అంటే ప్రకృతి వనరులను దురుపయోగం చేసుకోకుండా ఉండటానికి పుడుతున్నది.

రాణులన్నీ సమానంగా పంచబడి అనారోగ్యాలు ప్రహజాలు ఎలా ఉండటానికి ప్రజలు. నేను చెప్పే చూడండి ఒక బల్లి ఉంది సాయంత్రం అయిందంటే ఓ 100, 200 క్రూరం తినేస్తుంది అది. బల్లి లేదనుకోండి అవన్నీ మన మీద దాడి చేస్తారు. పాములు ఉన్నాయి. వర్షం రాగానే బయటికి వస్తాయి. పాములే కాదు చాలా చాలా దూరం బయటికి వస్తాయి. ఇవన్నీ బయటికి వస్తాయి. వాటి తినడానికి వేరే ఈ నెముళ్ళు, కోళ్ళు ఉన్నాయి చూడండి. ఈ కోళ్ళు ఏం చేస్తాయి పొగడం తినేస్తాయి. నెముళ్ళు పాములనే తినేస్తాయి. ప్రతి విష ప్రయోగ జంతువును తినడానికి ఒక జంతువు ఏర్పడింది. అంటే ప్రకృతిలో సమతోలనం అంటాం. హాని ఉంటే ఇక్కడ లాభం. ఈ రెండు కలిస్తే జనరల్ గా లాభం అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు లాభం కదా. అలా. జగత్ కళ్యాణాన్ని పరమోద్దేశ్యంగా పెట్టుకొని సృష్టి పెంచిన వారు పాతవారు. ఇంకా ఇప్పుడు తెలుసు కదా? జగతు క్షామాన్ని దృష్టిలో పెట్టుకొని సృష్టిని పెంచుకున్న వాళ్ళు ఇప్పటి మహానుభావులు. అందుకే ఇలాంటి మహానుభావుల సృష్టి విధానం వింటే పాపహరం. కళ్యాణ భావన వస్తుంది, సుహృద్భావన వస్తుంది, క్షేమ వాతావరణం ఏర్పడుతుంది. అంతా సర్వేజనాః సుఖినోభవంత్ అన్న భావన పెంచే వాళ్ళు అప్పటి సంతానము ఉంటాడు. అందుకే పాపహరః పరః ప్రసూతిం మానవీం దక్షః. ఉపయేమి అజాత్మజః ఇక ఇక్కడి నుంచి కథలోకి వస్తున్నాం ఇంకో మహర్భావు మరి ముగ్గురు అన్నారు కదా ఆ కోతి దేవభూతి ప్రసూతి ఇప్పుడు ఆ కోతి కథ చెప్పేసాడు. అలాగే దేవభుద్ధి అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు? ప్రసూతి. కదా? ఈ ప్రసూతి అనేటువంటి అమ్మాయిని ఎవరికి ఇచ్చాడు అప్పుడు చెప్పుకున్న జ్ఞాపకం కదా? దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. ఈ దక్ష ప్రజాపతి ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. తస్యాం ససర్జ దుహిత్రూహు దక్ష ప్రజాపతి ఆమె యందు దుహిత్రూహు. షోడశ అమలలోచన 16 మంది అమ్మాయిలు కరిగారు. త్రయోదశ అధాత్ ధర్మాయ ఆ 16 మందిలో 13 గురిని ధర్ముడైనటువంటి మహానుభావుడికి ఇచ్చారు. ఆ ఆ. ధర్ముడి యొక్క సంతానమే నర నారాయణుడు. 13 మందిలో ఒక అమ్మాయి మూర్తి అంటాం. ఆ మూర్తి అనేటువంటి అమ్మాయికి ధర్ముడికి అయినటువంటి సంతానమే నరనారాయణుడు. అదా ధర్మాయ తథా ఏకాం అగ్నయే ఒక అమ్మాయిని స్వాహా అంటాం చూడండి ఆమెను అగ్నికి ఇచ్చాడు. పితృభ్యః ఏకాం స్వధ అనేటువంటి ఆమెను పితృధోదలకు ఇచ్చాడు. యుక్తేత్యః భావయైకాం భవక్షితే ఒక అమ్మాయిని సతీ అంటాం ఆమెను

శంకరునికి ఇచ్చాడు. ఒక అమ్మాయిని శంకరునికి, ఒక అమ్మాయిని అగ్నిహోత్రునికి, ఒక అమ్మాయికి పితృ దేవతలకు 13 గురిని ధర్ముని ఇలా 16 మందిని వివాహం చేశారు. శ్రద్ధా, మైత్రి, దయా, శాంతిహి, తుష్టిహి, పుష్టిహి, క్రియా, ఉన్నతిహి, బుద్ధిహి, మేధా, తితిక్షా, శ్రీహి, మూర్తిహి, ధర్మస్య పత్మయః ఈ 13 మంది ధర్ముడికి బాధ్యలు. శ్రద్ధ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పేరు చెప్తా వస్తాయా? శ్రద్ధా సూత శుభం, మైత్రి ప్రసాదం, అభయం దయ, శాంతిహి సుఖం, ముదం తుష్టిహి, స్వయం పుష్టిహి అసూయత ఏమొస్తాది అంటే? సంతానం పేర్లు ఉన్నాయి. ఆ గుణం వల్ల కలిగే ఫలితము ఉంది. అంటే చూడండి ఇప్పుడు శ్రద్ధ మైత్రి. శ్రద్ధ అనేటువంటిది మైత్రిని ప్రసవించింది. అర్థం ఏంటి? శ్రద్ధావంతుడికి ఏం లభిస్తుంది? మైత్రి లభిస్తుంది. దయా శాంతిం. దయా అనే అమ్మాయి శాంతిని సంతానంగా పొందింది. దయ ఉన్నవాడు శాంతిని పొందుతుంది. దయా శాంతిం తుష్టిహి శాంతిహి తుష్టిహి పుష్టిహి క్రియ పుష్టిహి తుష్టిహి పుష్టిం. తుష్టి వల్ల పుష్టి. తన సంతోషమే తనకు బలం కదా. సదో సగం బలం అండి. ను ఇలా తుష్టి ఏమో పుష్టి క్రియా ఉన్నతి. స్త్రీ యొక్క సంతానం ఉన్నతి. నిత్యం జన్మశీలుడు ఏం చేస్తాడు ఉన్నతిని పొందుతాడు. నమస్కారంగా గమనించాలి కేవలం బహుశాన్ని చెప్పడం కాదు. ఆ గుణాలు అలహపరచుకుంటే కలిగి నాకు అంత వ్యాసుడు ఏ ఒక్క విషయాన్ని ఒక్క జీరుగా చెప్పడు. అన్నీ ఏంటంటే మల్టీ ఏమంటారు? బహువిధ బహు ప్రయోజనాలు అన్నమాట అదా క్రియా ఉన్నతిహి బుద్ధిహి మేధా బుద్ధి మేధ దశ వించుంది బుద్ధి ఉన్నవాడు మేధావంతుడే అంట బుద్ధిహి మేధా తితిక్ష స్త్రీహి వినయం ఉందే అది తితిక్ష స్త్రీయే క్షమ ఉంటే గ్రహం వస్తుంది. తితిక్షా హృహి మూర్తిహి ఉందే ఇప్పుడు ఈ మూర్తి అంతా ముందు చెప్తాడు. మూర్తిహి ధర్మస్య పశ్య చెప్పుకొని శ్రద్ధా సూత శుభం మైత్రి ప్రసాదం అభయం.

బాగా నచ్చి శ్రద్ధ వల్ల శుభం కలుగుతుంది. ప్రసాదం వల్ల అభయం, మైత్రి వల్ల ప్రసాదం కలుగుతుంది. అభయం దయ వల్ల అభయం కలుగుతుంది ఉభయత్ర గుణం. అవి అక్కజీళ్ళ పేర్లు. ఇవి వాటి వల్ల వచ్చేటువంటివి శ్రద్ధ వల్ల శుభము, మైత్రి వల్ల ప్రసాదము, దయ వల్ల అభయము అంటే సంతానం అన్నమాట. శాంతిహి సుఖం. శాంతి ఏమి ఇస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి శాంతి అనే అమ్మాయి సుఖమును సంతానంగా పొందింది. ముదం పుష్టిహి. సంతోషం ఏమి వస్తుంది? ముదం అవుతుంది. అలాగే స్వయం పుష్టిహి. బాగా బలుపు వచ్చింది అనుకోండి ఏమి వస్తుంది? గర్వం వస్తుంది. స్మయం అంటే గర్వం. అందుకే పుష్టికి స్మయము, అసూయత, యోగం క్రియా. క్రియా యోగమును, ఉన్నతిహి దర్పం. కదు అసలు మనం పెరిగాం అనుకో వాడు ఏమొస్తుంది? నాతో వాడు ఉన్నాడని దర్పం పుడుతుంది. ఉన్నతిహి దర్పం అర్ధం బుద్ధిహి. బుద్ధి సంతానం అర్ధం. బుద్ధి తోటి మనం ఏం సంపాదిస్తాం డబ్బులే కదా. అర్ధం బుద్ధిహి అసూయత మేధాస్మృతిం పితిచ్ఛాతు క్షేమం. మెదనేమో స్మృతిని పితిక్ష క్షేమమును స్త్రీహి ప్రశ్రయం వినయం అంటాం కదా సిద్ధి అనేది వినయాన్ని కలిగిస్తుంది స్తుతం మూర్తిహి సర్వగుణోత్పత్తిహి నరనారాయణ ఉరుషి ఇక మూర్తి అనేటువంటి అమ్మాయి సర్వగుణోత్పత్తి అంటే అన్ని గుణములకు మూలమైనటువంటి నరానాయ దృశ్యను ఆ మహానుభావులారా సంతానంగా పొందింది. యయోహ జన్మని అదో విశ్వం అభ్యనందత్ సునిరువృతం. ఈ నరనారాయణులు కలగగానే ప్రపంచమంతా పరమానందాన్ని పొంది ఆ ధర్ముణ్ణి మూర్తిని అభినందించారు. మలాంసి తకుభనా వాతా ప్రసేదుహు సరితః అద్రయః బ్రహ్మాండంగా వర్షం వచ్చేసింది. వచ్చేసింది కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు పుట్టారండి ఇది రాకుండా ఎట్లా? అందరి మనస్సులు అన్ని దిక్కులు వాయువు ప్రసన్నమైపోయింది. సరితః అద్రయః నదులు పర్వతాలు కూడా దివ్యం ఆద్యంత సూర్యాణి. దివ్య వాద్యంత పేతుర్యాని పేతుహు కుస్మవృత్తయ దివ్య వాద్యములు మోగాయి. కుస్మ వర్షం కాస్త కురిసింది. మునయః తుస్తువుహు మునులందరూ సంతోషించారు. జగుహు గంధర్వ చిన్నరా.

గంధర్వులు కిన్నరులు గానం చేశారు. నృత్యం జస్మ స్త్రీయం దేవ్యః అప్సరసలు నాట్యం చేశారు. ఆతీత్ పరమ మంగళం. ప్రపంచమంతా మంగళప్రదమైపోయింది. దేవాః బ్రహ్మాదయః సర్వే ఉపదస్తుహు అభిష్టవైహి. స్వామి ఎక్కడ ఏం చేసినా పక్కన దాసులు ఉన్నారు కదా దేవతలంతా వెంబడే వచ్చి వారిని స్తోత్రం చేశారు అభిష్టవు స్తుతైహి. యో మాయయా విరచితం విజయ ఆత్మనీదం కే రూప భేదనివ తత్ ప్రతి క్షణాయా స్తోత్రం అంటే ఏమిటి? పరమాత్మ పుట్టడం అంటేనే మరి స్తోత్రం కదా. అజాయమానః బహుధా విజాయతే. ఏ పుట్టుక లేనివాడు పరురకాలుగా పుడుతున్నాడు అంటే మాయనే మరి. అందుకే యో మాయయా విరచితం నిజయా. తన మాయ చేత సృష్టించబడినటువంటి జగత్తు ఉందే ఆత్మని ఇదం. తనలోనే ఈ సగల ప్రపంచము సృష్టించబడింది మాయ చేత. కే రుభవమివ తత్ ప్రతి క్షణా ఎలాగయ్యా అంటే ఆకాశంలో రూపం లాగా అంటాడు. ఉంటుందా అండి? లేదా మబ్బులు ఎక్కడ ఉంటాయి? ఆకాశం లేదా నల్ల మబ్బు, తెల్ల మబ్బు, సుందర ధనస్సు ఏడు రంగులు ఉన్నాయండి, ఉన్నాయా అవన్నీ? నట నట కలిపించిందే వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదు. ఆకాశం అగో ఆకాశం నల్లగా ఉంది అబ్బా ఎంత రోజులు ఉంది. ఉందండి ఆకాశం ఎంత బాగా చూస్తున్నావ్ అంటావ్ మా అన్నలాగా ఉంది మబ్బు ఆకాశం మీద. కదా ఆకాశంలో రకరకాల రూపాలు మనకు కనబడతాయి. అదంతా న్యాయంగా భ్రమే వాస్తవం కాదు ఏ రూపం లేదు అక్కడ. అలాగే ఈ జగత్తంతా అతనిలో భావిస్తుంది. వాస్తవంగా చెప్పుకుంటాం కదా ఇదంతా నిత్యం కాదు. వస్తుంది పోతుంది పరమాత్మ మాత్రమే నిత్యం. ఈ భాగాన్ని పెట్టుకునే అద్భుతిలో బ్రహ్మ సత్యం జగన్ విద్య అనడానికి కారణం అది. లేనిదే ఉన్నట్టు కనబడుతుంది, ఉండి మళ్ళీకి పోతుంది, పోయేది ఉన్నట్టా లేనట్టా అది పోతున్నది కాబట్టి లేదు.

లేదు అన్నారు కానీ అబద్ధం అంటారా అని వీళ్ళు. లేకుండా అవుతుందంటే మొదలు ఉండాలి కదా. ఉన్నది ఎలా లేకుంటే లేకుందా అని చెప్పాలి లేనిదని లేదు అని చెప్పడానికి పనిలేదు కదా. జగత్తు లేదు అంటున్నారంటే ఒకప్పుడు. ఉండేది. పోనీ ఉన్నట్టు కనిపించేది ఆ మాటను చాలు. పరమాత్మ శరీరంలోనే అనంతమైన విశ్వ రచన ఆభాసిస్తున్నది. అంటే పుడుతూ ఉన్నది. అదే మళ్ళీ పెరుగుతున్నట్టు కనబడుతూ ఉంది. మళ్ళీ నశిస్తూ ఉన్నది. ఏం చెప్పినట్టుగా? ఆ మరి అంటే ఒకసారి ఉన్నాక ఒప్పుకోవాలి కదా. ఉన్నాక మిధ్యేత అయితుంది. విద్య అంటేనే లేనిదే. విద్య అంటే అబద్ధం. అసత్యం వేరు, అబద్ధం వేరు కదా. ప్రపంచమే అసత్యం అంటున్నారు. విద్యా ఉండదు, అనిత్యం. అంతవరకు అబ్జాబ్ చెప్పండి. జగత్తు అనిత్యము ఇబ్బంది లేదు. జగత్తు అసత్యము అహత్యానికి పేరే లేదు. నిజంగా లేకుంటే అది విద్య అయితే కదం అభావస్య నామ ఏకం. లేని దానికి పేరు ఎలా ఉంటుందండి? అది అర్థం నాస్తికులకు ఖండించే వాదం అదే నాస్తికులు ఏమంటారు దేవుడు లేడు. అప్రాచిల బుద్ధి ఉందా నీకు మొదలు? లేని వానికి పేరు ఎక్కడిది? అంటే మీ అంత ఉన్న దేవుడు. మేము అంటున్నామంటే వస్తువును చూసే కదా? ప్రపంచంలో ఒక పేరు పుట్టిందంటే ఆ వస్తువు ఉన్నది అదనమాట. పేరు చెప్పి లేదు అంటే ఏమనుకుందాం? ఆ? ప్రస్తుతానికి ఉండొద్దు కానీ సార్ వారు ముందు మోసం వస్తుంది అన్నమాట అండి అమ్మో. వారు ఇప్పుడు లేదు అన్నాడంటే వాళ్ళకి మోసం వచ్చేస్తుంది. ఎవరో ఉన్నాడు ఒప్పుకుంటాడు అమ్మో వద్దు వద్దు అసలు లేడు. అసలు లేదంటేనే హాయి. ధన్య పతి అసలు బ్రహ్మేచి దత్య దత్వం చెప్పలేదా? అందువల్ల మిథ్య అనేది ఆ దృష్టి. అంటే సత్ అసత్తివ భాసతే. అసత్ సదివ భాసతే. పరమాత్మ ఆత్మలో లేనిది ఉన్నట్టు కనబడుతున్నది, ఉన్నది లేనట్టు కనబడుతున్నది. అంటే ప్రళయకాలంలో లేదు, సృష్టికాలంలో సృష్టికాలంలో ఉన్నదే ప్రళయకాలంలో లేదు.

ప్రళయకాలంలో ఏది లేదంటున్నావో అది తర్వాత సృష్టించబడుతుంది. సృష్టి జరిగింది, పోషణ జరిగింది, నాశము జరిగింది. ఎందుకంటే జగత్తు మిథ్య అని ఒప్పుకుంటే ఈ మూడు మిథ్య కావాలి. ఏ మూడు? సృష్టి, స్థితి, త్రయములు. మరి ఈ మూడు మిథ్య అయితే వాటి కర్తలు? ఏం లేదు సర్వం శూన్య విధం జరిగి ఎందుకు వచ్చేస్తున్నావ్ ఇప్పుడు బౌద్ధానికి పోతున్నావ్ ఆ శూన్య విధం అదే శూన్య విధం మన కారణం అదే అందువల్ల ఇవి ఉన్నాయా ఉన్నాయి అవి ఉంటే వాటితో వచ్చే వస్తువు ఉండాలి పో నిత్యం కాదు అందరూ ఒప్పుకుంటారు. జగత్తు నిత్యం కాదు. పుజదుస్కారం నిత్యములు కావు. భ్రమ అనేది ఏంది అంటాం? ప్రేమ అంటే ఒకటి ఇంకోలా కనబడాలి. అంటే ఆ రెండు ఆత్మవంగా ఎక్కువ కూడా ఉండాలి. ఉన్నది వేరేలా కనబడదు కదా. సూచి పాము అనుకుంటున్నాం అంటే తాడు ఉంది పాము ఉంది. ఇక్కడ కాకుండా వేరే రెండు చోట్ల తాడు ఉంది పాము ఉంది. ఇప్పుడు ఈ తాడు అక్కడ ఉన్న పాము అనిపిస్తుంది. అలాగే బ్రహ్మను జగత్తు అనుకుంటున్నాం అంటే బ్రహ్మ ఉండాలి జగత్తు ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉన్న జగత్తుని బ్రహ్మలు అనుకోవాలి. ఎలాగైతే తాడు పాము రెండు వేరుగా ఉన్నాయి అంటున్నావో, మరి బ్రహ్మ జగత్తు ఉన్నాయి అని ఒప్పుకో. అవి ఒప్పుకుంటే చాలు, భ్రమ అన్నా బాధే వాడికి. భ్రమ అన్నా బాధే, మాయ అన్నా బాధే, మిథ్య అన్నా బాధే, లేదు అన్నా బాధే. అంటే ఒకటే మార్గం అనిత్యం. బ్రహ్మ సత్యం సంతోషం, జగత్తు అనిత్యం. అంటే మిథ్య అనేది అనిత్యార్థంలో కాదవయ్యా అని వ్యాఖ్యానం చేస్తా తర్వాత. అది విధానం. ఆ రీతిలో చెప్పి ఇప్పుడు అందుకే కే రూప భేదమివా ఆకాశంలో పనుపలు రంగు ఇంద్ర సంతటానికి ఏడు రంగులు ఇలాంటి దానిలాగా తత్ ప్రతి క్షణాయ అలాంటి స్వరూపాన్ని మాకు వివరించడానికి చూపటానికి. ఏకేన ధర్మ సదనే ఋషిమూర్తినాద్య ప్రాదుస్యకారా అంటే నరనారాయణుడు ఎందుకు వచ్చారో ఆ

ఆకాశంలో లేకుండా కనబడేటువంటి బహురూపములను వ్యాఖ్యానం చేయడానికి వచ్చాడట. అది అవతార ప్రయోజనం చెప్పాడు స్వామి అంటే యోగము తోటి సకల చరాచర జగత్తు యొక్క స్వరూపాన్ని వాస్తవ స్వరూపాన్ని మనకు బోధించటానికి అంటే తపయేవ ఇదం సర్వం. కపిరుడేమో మొత్తం యోగం అన్నాడు నరనారాయణుడు తపసా సాధ్యతే సర్వం. నువ్వు ఏమి చేయకుండా ఉంటే అన్నీ వస్తాయి అన్నారు. అలా ఆయన సిద్ధాంతం కొత్తది. వద్దంటే వాస్తవం అదే. మనకు శాంతి అనేది దేనితో కలుగుతుంది? ఏమైనా చేస్తేనా ఏం చేయకుంటేనా? ఏమి చేయకుంటేనే శాంతి జరుగుతుంది. ఏమన్నా చేశావనుకోండి ఆ శాంతి జరుగుతుంది. ఒక గుట్టే ఇంకోటి అయి ఆ శాంతి జరుగుతుంది. అందుకే అంటే మీ శరీరంలో పరమాత్మ నీకు ప్రసాదించిన ఇంద్రియములను విశృంఖలంగా ప్రవర్తింపచేయకుండా నిగ్రహించితే తపస్సు. తపః ఇంద్రియ నిగ్రహః. నిజంగా నీకు మనశ్శాంతి కావాలంటే దాన్ని చిక్క పట్టుకుంటే ఉంది బ్యాడి పంపించే లేదు. వెళ్ళిన చోటికెల్లా మనస్సును పంపామనుకోండి ఇంక నీకు శాంతి ఎక్కడిది? ఇంత జాగ్రత్తగా చిక్క పట్టుకోవడానికి ఉంచితేనే అంత తిరిగి వస్తున్నది అది. చెప్తాడు. యధా యధా గోపీ గృహే కృష్ణః తధా ఆత్మతు దేహే మనః అంటాడు చమత్కారంగా లీలాశకుడు. యశోద ఇంట్లో కృష్ణుడి లాగా మన ఒంట్లో మనస్సు అన్నాడు. వాడిని కట్టేయలేము దీన్ని కట్టేయలేము అన్నాడు. అయితే యశోదమ్మ చాలా దూరం బాగా చెప్తారు లీలా చూపియండి. యశోదమ్మ కృష్ణుడిని కట్టేయటం వల్లనే నలకు మణిజీవుల శాప విమోచనం అయింది. ఆయన తిరిగితే సమోచన కాకపోయేది. అలాగే మనం కూడా మనస్సును కట్టేస్తేనే పూర్వాగ ఉత్తరాగములు పోతాయండి. అద్భుతం అబ్బో వ్యాస కూడా మహా మహాజ్ఞాని కదా. అంటే మనస్సును కట్టేస్తే మేలు తప్ప విడిచిపెడితే ఈ శరీరానికి ఈ బుద్ధికి శుభం కలగదు అందుకే దాన్ని ప్రతిచర్చనాయ ఇంద్రియయం వలనే సకల శుభములు కలుగుతాయి.

అనే దాన్ని ప్రచారం చేయటాని కోసమే ఈ కేన ధర్మ సదని ఈ ప్రయోజనం తోటి ధర్ముని ఇంటిలో ఋషిం మూర్తిన అద్య ప్రాదుష్యకార పురుషాయ నమః ఈరోజు ఈ మహా ధర్ముడు. ప్రకాశింపైనటువంటి ఈ మహానుభావుడికి నమఃపర స్వామి నీకు నమస్కారము. స్వయం స్థితిద్వతిక రూప శమాయ సుస్తాన సత్వేదన సురగణాన్ అనుమేయ తత్వః ఈ మహానుభావుడు స్థితి వ్యతికార ఉపశమాయ స్థితి అంటే రక్షణ. ఆ వ్యతికారం అంటే నాశనం. దాన్ని తగ్గించడానికి అంటే ఆపదలను తొలగించడానికి. ప్రళయాన్ని తొలగించడానికి, నాశమును తొలగించడానికి ప్రాదృశ్యగా ఏమంటాడు ఇక్కడ రాయ ఉపశమాయ సృష్టానుసత్వేన నస్సుల గణాన్. ప్రళయం వల్ల, నాశనం వల్ల జరిగి అనర్థాన్ని తొలగించడానికి దేవతలను ఏర్పాటు చేశారు, రక్షించమని. అలాంటి దేవతలను కాపాడటానికి నీవు తత్వగుణాన్ని స్వీకరించి ఇలా అవతరించావు. తత్వేననః సురగణాన్ అనుమేయ తత్వః నీవు అవతరించిన తరువాతనే ఇందులో అవతరించి ఉంటావని ఊహించాలి. తప్ప ముందు ఏం చేస్తున్నావో ఎవ్వడికి తెలియదు ఫలానుమేయ ప్రారంభాః నమస్కార ప్రార్థనాయు అంటాడు. కాళిదాసు. రఘువంశ మహారాజులు రాజులు పరిపాలన విధానాన్ని మంత్రులంతా కలిసి సమావేశం చేసి అది రహస్యంగా నిర్ధానాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రచారం చేయాలి. అమలు చేస్తారు. పరిపాలన అమలు చేస్తే ఆ పరిపాలన వలన కలిగిన ఫలితాన్ని చూసి ప్రజలు ఓహో రాజుగారు మంత్రులు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని ఊహిస్తారు. ఫలానుమేయ ప్రారంభ. కలిగిన పనులను బట్టి, ఫలమును బట్టి వారు చేసిన పనిని పూజించేవారు ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంతమంది ఇంతమంది మంత్రులు ఫలాని హాల్లో, ఫలాని నెంబర్ గదిలో, ఫలాని సీట్ల మీద ఇన్ని గంటలకు.

ఈ అంశాన్ని ఇంత విస్తృతంగా అతి రహస్యంగా చర్చించారు. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాదు. టైం చెప్తున్నాడు, ప్లేస్ చెప్తున్నాడు, మంత్రుల పేర్లు చెప్తున్నాడు, విషయం చెప్తున్నాడు, నిర్ణయం చెప్తున్నాడు, వాళ్ళు కూర్చున్న కుర్చీ నెంబర్ కూడా చెప్తున్నాడు. అది రానివ్వండి. అంటే వాడు చెప్తాడు మంత్రులు అతి రహస్యం అని రాయండి రాస్తారు రా నువ్వు వెళ్ళిపోయి అదే పరిపాలనలోని ప్రధాన గుణము మంత్రం. మంత్రః విజయములంతి అహస్యం కాపాడితేనే విజయం. మంత్రి వర్గ నిర్ణయాలు అతి రహస్యంగా ఉండాలి. ఇప్పుడు మంత్రి బయలుదేరుతున్నాడంటే వాడు ఎన్ని గంటల్లో బయలుదేరుతాడు, ఏ వాహనంలో బయలుదేరుతాడు, ఏ దారిలో పోతాడు, మధ్య ఎన్ని మంది స్వాగతం చెప్తారు, ప్రతి మైలురాయికి ఎవరు ఉంటారో రాస్తారు పేపర్లో. వాడు కావకుండా ఎట్లా బగులుతాడు ఇంకా? ఆ రోజుల్లో బయలుదేరినట్టు కలవదు, చేరినట్టు కలవదు. వచ్చేదాకా కలవదు. అలా ఉంటే వాడికి వీడికి సేఫ్టీ. అన్నీ చెప్పిరి. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కాస్తారు కదా. వీళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటారా మరి? స్వాగతం చెప్పిన వాళ్ళు ఉంటారో ఇంకో చెప్పిన వాళ్ళు ఉంటారో? దానివల్ల ఆ పని జరుగుతుంది. అందుకే ఫలానుమేయ ప్రారంభ కడదాస్ అంటాడు సంస్కారా ప్రాక్తనాయువ అని. ఎలాంటిదయ్యా అది అంటే మనము చేసే పనిని బట్టి వీడికి పూర్వజన్మలో ఇలాంటి సంస్కారం కలిగి ఉండొచ్చు అని ఊహించినట్టు. ఇప్పుడు భక్తులు అనుకోండి చాలా పుణ్యం చేసి ఉంటారండి పోయేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు దుష్టులు అనుకోండి పాపుడై ఉంటారండి అంటాం అంటే ఇప్పటి పనిని బట్టి సంస్కారాన్ని ఊహించినట్టుగా ఫలితాన్ని బట్టి రాజుల పరిపాలన విధానాలు ప్రజలు ఊహించేవారట. కాళిదాసు యొక్క వాక్యం. రఘువంతుడు రాజుల యొక్క పరిపాలన. అలాగే పరమాత్మ అవతరించిన తరువాత అతను చేస్తున్న పనిని బట్టి ఓహో ఈ స్వామి ఈ పని కోసం అవతరించాడు అన్నమాట. అని భక్తులందరూ అప్పుడు తెలుసుకుంటారు చెప్తున్నాడు. సత్తేనన సురగణాన్ దృశ్యత్ అదభ్ర కరుణేన విలోకనేన యే త్రీనికేత మలం క్షిపత అరవిందం సురగణాన్ అనునేయ తత్వః దృశ్యతో అదభ కరుణేన విలోకనీయన య శ్రీనికేత మమలం క్షిపత అరవిందం స్వామిని కాస్త చవత్కారం చేస్తున్నారు. ఏమిటి ఇందులో అదభ కరుణేన అంటే అద్భుతమైన దయ.

అంతులేని దయ. వ్యవధి హద్దు మితిలేని. అలాంటి దయ దేటి దయ ఉన్నటువంటి విలోకనేన చూపుతోటి యత్ శ్రీనికేతం అమలం అంటే ఏమిటి అది? వక్షస్థలం. స్వామి యొక్క వక్షస్థలం కదా దాన్ని శిపత అరవిందం శిపత పద్మమును ఉంచుట. స్వామి వక్షస్థలం ఎవరు అమ్మ ఉంటారు కదా అమ్మ ఉండేది ఎక్కడ పద్మాలయం. ఇలా అరవిందం క్షిపత ఏవం సురజనైష్టాత భగవంతౌ అభిష్టృతౌ ఈ ప్రకారంగా నరనారాయణుడు గాను. దేవతలంతా స్తోత్రం చేశారు. లబ్ధావలోకైహి యయతుహు ఎందుకంటే ఒక్క స్తూపు పడుతుందని వచ్చారు వాళ్ళు. పరమాత్మ యొక్క కటాక్ష పాతం కోసం వచ్చారు. వచ్చి స్తోత్రం చేశారు సరే అన్నాడు చూశానులే అన్నాడు. ఇలా. వారి కటాక్షాన్ని లబ్ధావలోకవు చూపడింది. కటాక్షాన్ని పొంది యయతుహు వెళ్ళిపోయారు. అర్చితౌ గంధమాదనం. వీరు కూడా నరనారాయణులు ఎక్కడికి వెళ్లారు? గంధమాదన పర్వతమునకు మహానుభావులు వెళ్లారు. తావిమౌ వై భగవతః హరేహే అంశౌ ఇహాగతౌ భారవ్యయాయ నాయనా. ఆ నరనారాయణులే వారి అంశే ఇప్పుడు ఈ భూభారాన్ని తొలగించడానికి ఇక్కడ కృష్ణ అర్జున రూపంలో వచ్చారు రా బాబు అని విదురుడు కదా మరి దగ్గర తెలిసిన వీళ్ళకి ఇది వాళ్ళెందరు విదురుడికి. వీడు తెలుసు కదా అదే అంటున్నాడు తావిమౌవై భగవతః హరేహ అంశౌ ఇహాగతౌ ఇక్కడికి వచ్చారు భారవ్యయాయచ భువః ఎందుకంటే భూభారాన్ని తొలగించడానికి కృష్ణౌ యదుకురు ఉద్వహౌ ఇద్దరికి పేరు కృష్ణుడు అని. అర్జునుడి పేరు అదే, కృష్ణుడి పేరు అదే, ద్రౌపది పేరు అదే, ఆమె కృష్ణ అంటాం. వ్యాసుడి పేరు అదే. ఇంకో చమత్సారము ఉద్ధవుడి పేరు అదే. విదురుని పేరు అదే. సప్త కృష్ణాః భారతే. మొత్తం ఏడుగురు కృష్ణులు. ఏడుగురు కలిసిన వెంటనే ప్రణయం పుడుతుందని శాస్త్రం. రాయబాడానికి ఏడుగురు కలిశారు. వెంటనే యుద్ధం పుట్టింది.

ఏడుగురు ఏడుగురు ఉన్నారు. ఈమె కాక ద్రౌపది మధ్య మధ్య ద్రౌపది చక్కగా ఉంది కదా. ద్రౌపది కాక ఏడుగురు ఉన్నారు ద్రౌపది ద్రౌపది అష్టసిద్ధవు అష్టకృష్ణవు అని పేరు. అలా అందుకోసమని భారవ్యయాయ చెబువా ద్రౌపది కలయిక లోభం వస్తుందని రాయబాలానికి వచ్చే ముందు కృష్ణుడు ద్రౌపదితో కలిసి మాట్లాడి ఆ తేజస్సును కూడా తీసుకొని వచ్చాడు. అందుకే ఇది గమనించాలి భారత కథను. రాయభారం దాకా అంటే యుద్ధం ప్రారంభం కావడానికి కొంత ముందు వరకు మనకు ద్రౌపది యొక్క వ్యాపారం చాలా విస్తృతంగా కనబడుతుంది. రాయభారం నుంచి యుద్ధంలో విజయం అయ్యేంతవరకు ద్రౌపది ఊరు పేరు లేదు. స్తబ్దంగా ఉంటుంది. నేను తీసుకొని వచ్చాను కృష్ణుడు తేజస్సు నువ్వు ఇప్పుడు ప్రభావం కష్టం ఉండు నువ్వు అట్లా నువ్వు అట్లా ఉండు డమ్మీ అది అంటాం కదా మనం అలా అని డమ్మీ చేసి. యుద్ధం కూర్చోని మొత్తం ఇక్కడ యమ కుస్తులం కలిశామని కల్పించి ఏర్పాటు చేసి యుద్ధరంగం మొదలు చేశారు. యుద్ధం అయిపోయాక దొబ్బు కనపడుతుంది. అందాక కనపడుతుంది. అది మొత్తం. అందుకే భారతాన్ని కానీ రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ కేవలం కథాపరంగా కానీ కేవలం వర్ణన కానీ. కేవలం పదాలకు అర్థం మాత్రం చెప్పి మాకు మాకు భారతం తెలుసు అంటే నగవాలి ఇంకేం చేయలేదు. ఎందుకంటే వాటి రచనే ఒక ఉన్నతమైన విశాలమైన ఆశయంతో ఏర్పాటు చేయబడింది. స్టోరీ చెప్పడము, ఇది చెప్పడము ఇవి ఉద్దేశాలు కావు. అనంతమైన సృష్టి రహస్యాన్ని చెప్పడానికే పురాణాలు కానీ, బ్రాహ్మణ్యం కానీ మనం వాటి గురించి చదువుతున్నాం. ఒకటి ఆ చిన్ని కథాంశాలలో ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో వివరి తెలుసుకుంటేనే మనకు వాస్తవంగా అనుభూతి కలుగుతుంది. ఏదో పుట్టారో దెగ్గారో చచ్చారో అని అనుభూతి ఏముంది అందరూ చెప్తున్నారు. అందుకే అంటున్నాడు కృష్ణవు యదు కురు ఉద్వహౌ ఒక కృష్ణుడు యజోం చెంబాడు. ఇంకో కృష్ణుడు కురువంశం అంటే కృష్ణ ఆజ్ఞ. యదుకురుద్వహౌ స్వాహాభిమానినః అగ్ని ఆత్మజాన్ స్త్రీన్ అజీజనతు అగ్ని కూడా. స్వాహా అనేటువంటి భార్య యందు ముగ్గురు కుమారులను ప్రసరించింది. పావకం, పవమానం, శుచిం. వీళ్లే త్రేతాగ్నులు అంటాం కదా.

ఏమంటాం త్రేతాగ్నులు పావకం పవమానంచ శుచిం చహుత భోజనం తేభ్యః అగ్నయాతమభవన్ త్వారిం చచ్చ పంచచ ఈ ముగ్గురి నుండి 45 మంది అగ్దులు పుట్టే పంచచత్వారింశతగ్నయః అని చెప్తాం హోమంలో మనం చెప్పి అందుకే ప్రతి హోమంలోనూ 45 ఆహుతులు ఇవ్వాలి. ఇలా కలుపుకోండి ఏం కలుపుకున్నా గానీ 45 కంటే తగ్గితే దాన్ని హోమం అని అనటానికి వీల్లేదు. వాళ్ళు అగ్నులు అన్నమాట. తయేవ ఏకోన పంచాసత్ పితృ పితామహైహి ఆ 45 వీళ్ళు వాళ్ళలో ముగ్గురు అతను ఒకడు నాలుగు మొత్తం ఎంత అయ్యారు 49 కదా 49 వీళ్ళే మొత్తం 49 మంది. వీళ్లెట్టంటే పితృ పిత అదే అంటున్నాడు తండ్రి తాత అంటున్నాడు. తాము 45 కదా వీళ్ళ తండ్రులు ముగ్గురు వారి తండ్రి అధినోతులు ఒకడు మొత్తం ఎన్ని అనే 49. నా దగ్గర ఉంది అది పితృ పితామహ ఈ తరహా మీకు అర్థం కాక పితృ పితామహుల గురించి కలుపుకోవాలనేమో అనుకుంటారు. వీళ్ళు వీళ్ళ తండ్రి వీళ్ళ తాత. 45 3 1. ఇలా పితృ పితామహైహి వైతానికే కర్మణి యన్నామభిహి బ్రహ్మవాదిభిహి హోమ కర్మాలు వితానం అంటాం కదా వితానం అంటే హోమం. యజ్ఞము ఇలాంటి యజ్ఞ కర్మలలో బ్రహ్మవాదిని వేదము బాగా తెలిసినటువంటి వారు ఈ పేర్ల ఎన్నామపిహి ఈ పేర్లతోటి ఆగ్నేయైష్టయః యజ్ఞే. ఇష్టులు చేస్తారు అగ్నులో ఆహుతి ఇస్తారు నిరూప్యంతే అగ్నయస్తుతే మనము అలాంటి అగ్నుల వాళ్ళంతా పురోహితులంతా బ్రహ్మవాదులు ఈ అగ్నులను నిరూపిస్తారు అగ్నయస్తుతే అగ్నిశ్వాత్త బరుషిజగః సౌమ్యాః పితర ఆద్యపా వీళ్ళే కొందరు కొన్ని అగ్నులేమో బరిషదులు మరికొందరు సౌమ్యా మరికొందరు ఆద్యపులు. సాగ్నయః అనగ్నయ తేషాం పత్ని దాక్షాయణి స్వధాః. ఆ భాగానికి వెళితే వీళ్ళు కొందరు సాగ్నులు కొందరు అనగ్నులు. ఉన్నవాళ్ళలో అగ్ని సంతానం అగ్ని వల కలిగేటువంటి ప్రయోజనము అగ్ని చేసేటువంటి హోమము.

వారి సంతానం వల్ల జగత్తుకు కలిగేటువంటి ఫలములన్నీ అగ్నులే కాదు కదా కొన్ని సాగ్నులు కొన్ని నీరగ్నులు ఇది అగ్ని వంశము దీని తర్వాత స్వధా దాక్షి ఇంకో అమ్మాయి ఉంది కదా పితృ దేవతలకు ఎవరిని ఇచ్చాడు పదనిచ్చారు కదా స్వధా ఉభేతే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగేహ తేభ్యః దధార కన్యేద్వే వయునాం ధరణీం స్వధా. ఈ స్వధ వయునాని ధారిణి అని ఇద్దరు అమ్మాయిలను ప్రసవించింది. వీరిద్దరూ ఉభేతే బ్రహ్మవాదిన్యౌ. వీళ్ళు వివాహము, భర్త, సంతానము అలాంటి వాటిని దూరంగా పెట్టి వాళ్ళు బ్రహ్మవాదినులయ్యారు. అంటే దుమి సన్యాసం లాంటిది అన్నమాట సన్యాసిని అంటాం కదా పూర్తిగా వేదాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞాన విజ్ఞాన పారగే వీళ్ళు పరమ జ్ఞానులు అయ్యారు. భవత్స పత్నీతు సతీ ఇక ఇప్పుడు ఇంకెవరు మిగిలారు సతీ దేవి ఇక్కడికి వచ్చేస్తున్నాం. దాన్ని చెప్పుకుంటేనే మన కథ రావాలి కదా. మన తెలుగు సక్కర్ ఏం మొదలు పెట్టాలి దక్ష యాగం అంతా రావాలి మరి. దక్ష యాగ ధ్వంసం వీర పతురు అంతా రావాలి మరి. వాడు రావాలంటే అమాంతా మూల పెట్టి బాగుండదు కదా. పోషన్ చెప్పుకుంటూ వస్తారు. ఇలా దక్షుడు అతని సంతానము వాళ్ళని ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళు వాళ్ళ సంతానము ఇలా అందరూ అయిపోయారు కదా ఇప్పుడు మిగిలింది సతీదేవి. మీ రోజుకి పెళ్లి చేశాడు, శంకరుడికి ఇచ్చి వివాహం చేశాడు. భవత్య పత్రీతు సతీ భవం దేవ మనోవ్రత శంకరుడిని ఈమె అనుసరించి ఉండి పరమపతివ్రత శీల ఆత్మనాదృశం పుత్రం నలేభే గుణశీలకః సతీదేవి. తనకు తాను అనుకున్నటువంటి కుమారుడిని సంతానాన్ని పొందలేకపోయినది. గుణముతో కానీ, శీలముతో కానీ, అభిలాషతో కానీ. పుత్రుడిని అంటే పుత్రుడు అయ్యేదాకా ఉండలేడు అసలు కారణం అది. నలేభే గుణశీలతః పితరి అప్రతిరూపేశ్వే భవాయ అనాగసే రుషా అప్రోధైవ ఆత్మన ఆత్మానం అజహాత్ యోగ సంయుతా. ఎందుకు పొందలేదండి ఈమె మరి సంతానం అంటే పితరి అప్రతిరూపేశ్వే భవాయ అనాగతే ఏ దోషము లేనటువంటి శంకరుని విషయంలో తన తండ్రి అయిన దక్షుడు ద్రోహం చేస్తే అంటే

అనుచితంగా అప్రతిరూపం అన్నారు. అనుచితంగా ప్రవర్తించాడు. అనుచితంగా కూడా అనలేదు. అప్రతిరూపం అంటే తాను చేయకూడని విధంగా ప్రవర్తిస్తే. దానికి అప్రౌహైవ ఆత్మనాత్మానం సామాన్య స్త్రీ వలె మనస్సుతో ఆత్మను అంటే శరీరాన్ని అజహాతు యోగ సంయుతా యోగము తోటి అగ్నిని సృష్టించుకొని యోగాగ్ని శరీరాన్ని తాను విడిచిపెట్టింది ఎలాగంటే అప్రౌఢ ఇలా జ్ఞానం లేని దాని వలె. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాళ్లకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, మానము లేదు, అవమానం లేదు. నా భర్తను అవమానిస్తావా కాబట్టి నేను శరీరం వదిలిపోతాను అనేది ఎందులోకి వస్తుంది? ప్రౌఢైవ ప్రౌఢత్వం లేదు అంటే సామాన్య స్త్రీ లాగా తన దేహాన్ని తాను విడిచిపెట్టింది యోగంతో అంటే మనకిప్పుడు విదురుడు ఆ ప్రశ్న అడుగుతారు ఇలా మనకు ప్రథమ అధ్యాయం. నాలుగవ స్కంధంలో పది అధ్యాయం అయింది. ద్వితీయ అధ్యాయాన్ని రేపు మనం ప్రారంభిద్దాం. రేపు అక్కడ పారాయణం సమాప్తి వట్టాభ్యేకం ఉంది. త్వరగా అయితే రాగలము. ఇక్కడ రాకుంటే ఇంచుమించు 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మద్రాసి నుంచి ఆయన పేరేంటి? పీసీ రెడ్డు, పీసీ రెడ్డా? అవును. ప్రతాప చంద్ర రెడ్డు ఇది చైర్మన్ అట కదా. అప్పుడే ఆయనదేనా అంటే ఆయనేనా మొత్తం? అవును. అది ఎల్లుండి చెప్పుకుంటే అయిపోతారు. అందరూ ఇక్కడ ఎంత పద్మ జగం అంటే ఆ సుచర్య వాళ్ళంతా వస్తున్నారు. మా ప్రతి పెద్ద స్వామి పద్యాల అంతా వైభవమే చేస్తున్నారు. ఇట్లా టైం పడుతుంది. ఎల్లుండి పెట్టుకుంటే అయిపోతారు. ఆ వస్తారు వస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్ యా యే నమః యే నమః హి మహీషాయ్ ఓ బ్రాహ్మణేత్య శుభం సునిత్యం లోకా సమస్తాయ్ సుఖినో భవంతు అస్మదు గురుద్యో నమః

Opening invocation: 'Shankha-chakra-dharam devam Krishnam vande jagad-gurum, Shrivatsa-ankam mahoraskam vanamala-virajitam, shankha-chakra-dharam devam Krishnam vande jagad-gurum, Manda...' - homage to Krishna, the universal guru, bearing the conch and discus, adorned with the vanamala garland and the Shrivatsa mark.

The three - Brahma, Vishnu, and Shiva - who create, sustain, and dissolve - the Trimurtis - came to Atri's house. For what purpose? What work were they intending to do? These three supreme beings manifested together in one place at the request of Rishi Atri and his wife Anasuya.

Many flowering trees, fruit-bearing trees, great trees (maha-vrikshas), decorative trees, trees providing cool shade - all varieties of beautiful and beneficial trees - they provided shade, fragrance, fruits, and flowers. The hermitage (ashrama) of the sage was a model of natural beauty and abundance.

'Tapyamanam tribhuvanam pranayamaih' - the entire three worlds were heated - 'ethas agni...by fire!' - if we control the vayu (breath) well - what happens? Vaayu - agnihi. From space comes vayu - vayu comes agni. The pranayama practice generates inner fire (tapas) that purifies the practitioner and eventually benefits the entire world.

The Trimurtis also came with identity cards (symbols of their identity) - so that the reason for their coming would be known. Therefore - the mother (Anasuya) said - 'svai svaih chihnaih' - each one bearing their own distinguishing marks. Brahma came with his kamandalu, Vishnu with his conch-discus, Shiva with his trident - clearly identified.

'I have a small doubt - did I invite three? Among these three - which one did I invite? I don't know. But three came.' Rishi Atri had prayed for one great being - and three came. This is the mystery of the Trimurtis: they are one in essence yet manifest separately, and a prayer to one may bring all three.

If one performs tapas - even one (deity) coming is difficult! One must do tapas for hundreds of thousands of years before even one (deity) responds. And here - three came together! This illustrates the extraordinary purity of Anasuya's character - her chastity (pativratya) attracted not one but all three supreme deities.

'They will spread your fame.' Many sons study (well) - but how many sons spoil their father's name? Such a son we are talking about (i.e., a good son who increases parental glory). Atri's son Durvasa later became known for his short temper - contrasting with Atri's extreme purity and the grace he had received.

Only for those who have complete interest in knowing the secret of adhyatma-yoga (spiritual yoga). He must teach yoga to you - 'to you more than my tapas...' - Anasuya's greatness is specifically recognized as being even greater than the austerities performed. Her quality is tapas of a different order - the tapas of complete devotion to husband and dharma.

Who are their (the sages') sons? Who are the sons of Angirasa? One son was Utathya and the other was Brihaspati. This Brihaspati became famous as the guru of the devas. Brihaspati, the preceptor of the gods, teaches us that wisdom in service of dharma is the highest calling of a teacher.

'192nd part.' And he became known as Urukodara (one with a large belly). Such was that mother (who fed him). He came to be called Urukodara - the one who eats everything. The name describes Agastya, whose extraordinary appetite is mentioned in the Bhagavatam's genealogical sections.

That great soul therefore says: 'Kuberastu idavadasus tadravana kumbhakarnasya tathaa anyasyam vibhishanah' - 'One more namaskara.' Carefully - Kubera was born to Vishravas by one mother, and Ravana, Kumbhakarna, and Vibhishana were born by another wife. The genealogy of the demons through Vishravas is described.

Increasing in distribution - decreasing in effect (influence). In the old days - this business of birth, this business of creation - existed in very small numbers. Therefore - the power and potency of creation was concentrated. As the ages progress, beings multiply but the individual power of each lineage diminishes proportionally.

'Trayabhuta' - he said that? I'll tell that. 'Kaikasi' - Kaikasi means Kaikasi - it is not two - 'idavida-sutah ravanah kumbhakarnas-ya kulasya gatihi bharyaa...' - Ravana and Kumbhakarna born from Kaikasi - their lineage's trajectory - their wives - the narration continues the genealogy of the demonic lineage.

Therefore - many of them are like that - it is not much of a problem. 'Cheppukoni urja jalatana brahma-teja' - these 60,000 Brahma-teja (Brahmin-power-filled beings). The text refers to the vast number of brahmarshis and their spiritual potency as described in the Bhagavatam's genealogical accounts of the Brahmin lineages.

When in that (large form) - the atma in it - in the tall (ajanubahu) and in the atom (anumatra) - is the same. We said 'baalagra-shata-bhaagasya' - we said 'a hundredth part of the tip of a hair.' The Bhagavatam's teaching: the atma is the same in the largest cosmic form and in the subtlest. Size does not determine atmic nature.

With two legs and a nose, holding both - with one caught with the legs - came and perched on a branch around it. So tender was (the creature) that landed - (it was) exhausted. The Bhagavatam contains many detailed nature observations used as similes. The delicacy of certain birds and their gentle landing is described.

'Urjya' - that program of cultivating (crops) with water and without water is called Urjya. That is: if God's rains fall - what grows. If they don't fall - what can be done through other means (irrigation). Urjya refers to the Vedic approach to agriculture - both rain-fed and irrigated - as given in the Bhagavatam's dharma descriptions.

Take it like this. However - if there is a famine in the country - if famine comes in a region with no rains and people have no food - that entire region - that whole (community's) need... The Bhagavatam describes the dharma of kings and leaders to protect the people during famines and droughts.

This is one shaasana (rule/teaching). Now what we said will come before us. Before us this story comes more clearly. In him - this same shaasana. In the country - (when there is famine) - the king is responsible. The Bhagavatam's political philosophy holds the king responsible for the welfare of the people, including natural disasters.

The eldest was Chitraketuhu. All of them were brahmarshis, all were pure. 'Chitraketu surochicha viraja mitra evaka ulbanah vasuhritiyanas...' - listing the great sons born to these sage lineages. Each name carries significance - representing different spiritual qualities and roles in the cosmic order.

This one - 'eem dhataaram cha vidhataaram shriyam cha bhagavat-paraam' - she gave birth to two sons - Dhata and Vidhata - and one daughter - who was she? Lakshmi. We call her Bhargavi - she is Lakshmi's form. The cosmological genealogy reveals that Lakshmi herself was born in this sage-lineage before descending as Vishnu's eternal consort.

'Where is he?' - 'I will burn you to ashes with my third eye' - this great soul became angry. 'Oh! When He is angry - certainly without a doubt - instantaneous...' - disappearing instantly. The reference is to Shiva's anger being so total that it causes immediate dissolution. The discourse mentions the awesome power of Shiva's wrath.

Nine prajapatis - their creation. The world expanded with their paired lineages. 'Eka-kardava-dauhitrah dauhitra-santanah kathitas-tava' - they are all whose (descendants)? All of these descendants - whose grandchildren? - the Kardava (Kashyapa) line - the grandsons of Kashyapa through his daughters became the populating lineages of creation.

If people all live in one place - the harvest of prakriti (nature) won't all be in one place. The fruits of nature - spread so widely - how could everyone enjoy equally? Therefore - the distribution of people across lands was arranged so that all could have access to the abundance that nature provides.

Queens distributed equally - illness prevalence - how people would be. Let me tell you - see - there is a lizard - evening comes - 'Oh...' - The swami uses the natural example of a gecko to illustrate a point about how living beings are distributed appropriately in creation through the Lord's arrangement.

He gave (daughters) to Shankara. One daughter to Shankara, one daughter to Agnihotra (the fire deity), one daughter to the pitru-devatas (ancestor deities), and 13 (daughters) to Dharma - like that - the distribution of Daksha's daughters to various devas established the founding lineages of all the divine and demonic races.

'Through sraddha (faith) - good comes. Through prasada (grace) - fearlessness comes. Through maiitri (friendship) - prasada comes. Through daya (compassion) - fearlessness comes' - these are the four qualities (faith, grace, friendship, compassion) that in succession generate fearlessness (abhaya) - the supreme spiritual security.

Gandharvas and Kinnaras sang. 'Nrityam jasma striyam devyah' - divine apsaras (celestial nymphs) danced. 'Atit parama-mangalam' - the entire world was filled with supreme auspiciousness. The celebration of this cosmic event - the birth or wedding of great beings - fills all creation with joy and auspiciousness.

'We said no - but will they say we're lying?' - 'If it becomes absent - there must be a beginning. If something exists - how could it not exist? How could what exists become non-existent?' - this is the Bhagavatam's philosophical statement about the eternal nature of reality - sat (existence) cannot become asat (non-existence).

At the time of pralaya - what you say 'does not exist' - that will be created afterward. Creation happened, sustenance happened, destruction happened. Why? Because the universe - the entire manifest world - goes through these three stages in endless cycles, always returning to the unmanifest and manifesting again.

He came to explain the many forms (bahu-rupas) visible in the sky without having a form there. That is the purpose of the avatar - he said. That Swami - through yoga - what is the significance of the various avatars? Each avatar has a specific purpose related to the conditions of the age and the needs of dharmic beings.

To propagate the dharma - 'kena dharma-sadani' - for this purpose - with this intention - in the house of Dharma (the divine personification of righteousness) - 'rishim murtina adya pradushyakara purushaaya namah' - to this form that manifested as Murti. The avatars choose to appear through the most dharmic families available.

This topic has been discussed so extensively and with utmost secrecy. This secret is understood by no one. Time is being told - place is being told - the secret dimensions of when, where, and how cosmic events occur. The Bhagavatam reveals esoteric knowledge about the timing and location of cosmic manifestations.

Boundless compassion. Unlimited - without boundary or limit - such is the compassion. The compassion of what? 'Vilokenena' - with that glance - 'yat shrinikhetam amalam' - what does that mean? 'Amal' means pure - a pure abode of Shri (Lakshmi) - Vaikunta - the glance of the Lord who dwells there is all-compassionate.

Seven women - seven total. Besides her (Draupadi) - Draupadi - in the middle - Draupadi was beautiful. Besides Draupadi - there were seven. 'Draupadi, Draupadi...' - the narrative touches on the great women of the Mahabharata era and their relationships to the events being described in the genealogical accounts.

'What do we say - the treta-agnis (three sacred fires) - Pavaka, Pavamana, and Suchi - hauta-bhojanam - from those - the fire-gods - tvarim ca panca ca' - from these three - 45 fire-gods (agnis) were born. The Bhagavatam traces the genealogy of the sacred fires - each having distinct roles in the ritual and cosmic order.

From their descendants - the benefits to the world - not just agnis - some with agni-nature and some without - this is the agni-vamsha (fire lineage). Its significance - the fire lineage's descendants serve specific functions in the cosmos and in ritual, maintaining the sacred connection between the human and divine realms.

'Inappropriate - apratirupa' - they said. Acted inappropriately. Not even 'inappropriately' - 'apratirupa' means behaved in a way that was not fitting for who he was. The discourse is describing a character who acted contrary to his own dharma and position - whose behavior was inconsistent with his station and responsibilities.