పృథు యజ్ఞాలు: బ్రహ్మ ఆత్మ-శరీర జ్ఞానం

Prithu's Yajnas: Brahma Teaches Body-Soul Wisdom

bhagavatam Kandadai Ramanujacharya

పృథువు యజ్ఞాలు పూర్తయ్యాయి. బ్రహ్మ నూరవ యజ్ఞం లెక్కించకుండా పూర్తయిందని ప్రకటించాడు. దేహాత్మ అభ్రాంతి - శరీరాన్ని ఆత్మగా భావించేవారు యజ్ఞ కీర్తిని 'నాది' అనుకుంటారని బ్రహ్మ బోధించాడు. మహాభారత యుద్ధం మొత్తం ఒక్క చిన్న అసూయ విత్తనం నుండి పెరిగిందని - తప్పు ఆలోచన విపత్తుగా ఎదగవచ్చని ముఖ్య సందేశం.

Prithu completes his yajnas and Brahma himself intervenes to prevent the hundredth yajna from being counted, telling Prithu the quota is complete. Brahma delivers a profound teaching about body-soul confusion - those who identify the Self with the body mistake yajna-fame as "mine." The session draws a parallel with the Mahabharata: the entire war began from one small seed of envy - showing how a single wrong thought can grow into catastrophe.

← Prev Next →
Prithu's Yajnas: Brahma Teaches Body-Soul Wisdom Kandadai Ramanujacharya bhagavatam

యో నిత్యమచ్యుతపదాంబుజైస్మ రుక్మవ్యామోహ తత్సతితరాని తృణాయనేనే అస్మద్యురోః భగవతోస్థితయేశ చింద్రోః రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా చితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయాః ఆద్యస్యన కులపతేర్వ కులాభిరామం శ్రీమత్పదంగి యుగరం ప్రణమాభిమూర్ధ్నా భూతంసరస్య మహదాత్వయ భక్తనాధ శ్రీభక్తిసార కులశేక్షర యోగివాహాన్ భక్తాం గ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం సుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలక కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్తాంచం మహోరత్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేణి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులతీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తగమిదం పుణ్యం ప్రాతరుత్తాయయ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం చిత్తే పౌత్రమ కల్మషం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేకి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి.

శ్రీ సుఖ బ్రహ్మయే నమః కన్యాభరణి సంజాతం పాతూల కుల భూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, పృథు చక్రవర్తి యజ్ఞమును పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్టు భావించాడు. బ్రహ్మ స్వయంగా చెప్పాడు కాబట్టి నీకేం తక్కువయ్యా. శతక్రతువు ఒక్కడే ఉంటాడు ఇంకొకడు ఉండకూడదు. నువ్వు కావాలంటే కాసరక్రతువు, రక్షక్రతువు అన్నీ నువ్వే కావు నువ్వు కానీ ఏంటి? అది యజ్ఞ స్వరూపమే నీవు కదా. నీకు ఇలాంటి వాటితోటి ఏం పని? ఇది నీ యొక్క ఇంద్రుని వల్ల అవమానము కాదు, చిన్నతనము కాదు, లోపము కాదు. అతన్ని క్షమించవలసింది. ఇలా బ్రహ్మ చెప్పినటువంటి మాటతోటి శాంతించాడు. తర్వాత రుత్విక్కులకు, బ్రాహ్మణులకు, దేవతలకు. చెప్పాను కదా దానమానాభ్యామని గౌరవం వారికి దానములు ఆరాధన అన్నీ పూర్తి చేసి అవబృదం చేశాడు అనుకుంటున్నాం మనం ఇక్కడ. భగవానపి వైకుంఠః సాకం మధవతా విభుహు యజ్ఞైహి యజ్ఞపతిహి తుష్టః యజ్ఞపుక్ సమభాషతః మనం మొదలే చెప్పాం. యజ్ఞం ప్రారంభించినప్పుడే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అందరూ వచ్చారు అని చెప్పాను. యజ్ఞం అయ్యేదాకా అక్కడే ఉన్నారు. ఈ వెళ్ళిపోయే ముందు మరి పైకి ఎంత సరే మంచిదేనండి అంటున్నా ఇంద్రుడు నా యజ్ఞం కాకుండా చేశాడే అన్న ఎక్కడో కొంచెం ఫీలింగ్ మనసులో ఉందనుకోండి లోపల ఆయనకు ఏమైనా చేస్తాడు మహానుభావుడు. దాన్ని నిశ్చేఠంగా కోగొట్టి బాధ్యత మరి ఎవరిది? రక్షకుడు కాదు పరమార్థం విష్ణువు మీద ఉంది. అతను అతన్ని పూర్తిగా ఓదార్చటానికి అలాంటి భావాన్ని తొలగింప చేయడానికి ఎందుకంటే అంకులనే చాలా ప్రమాదం ఉంటుంది శాస్త్రం. బుద్ధి పొందింది కాదు. భూమిలో ఒక చిన్న గిద్ద పడేసామంటే పైకేం కనపడదు. కొన్నాళ్ళకి అదే మహావృక్షంగా రూపు చెందుతుంది. అసంతృప్తితో చింతో దిగులో కొంచెం లోపల ఎక్కడో ఉంటే అదే మహావృక్షమో అవుతుంది. ఓ మహా ప్రళయానికి దారి తీసుకుంది.

చాలా చిన్నదే. మనకు మొత్తం మహాభారత యుద్ధానికి మూలం ఏమిటి? చాలా చిన్న అంకురమే. అది కూడా కేవలం అనుమానమే. న్యాయంగా ద్రౌపది నవ్వలేదు. నువ్వు తమాటలు ఆమె చూడలేదు ఆమె నవ్వలేదు. మయసభను చూచిన చూచినందువలె కలిగిన అమర్శం ఇంత సంపదనా? మా జ్ఞాతికి మా మా మేము ఇచ్చినటువంటి నాలుగు ఊళ్ళలో ఉండి బతుకుతున్న వాళ్ళకు ఇంత ఆశిరాజ్యమా, ఇంత సంపదనా, ఇంతమంది సామంతురా, ఇన్ని కానుకలా, ఇంత చక్కని సభనా ఇవన్నీ మాకు ఉండాలి కదా. మరి ఏం చేయాలి? అది లాగాలి, అదంతా లాక్కోవాలి. లాక్కోవాలి అంటే కదా యుద్ధం చేయడం, యుద్ధం చేయాలంటే ఏదో ద్వేజం కావాలి కదా. ద్వేజనోడు కలిపించుకున్నది. కృష్ణుడు అంటాడు మనకు భారతదేశంలో చివరి ఆ దాన్ని ఏమంటారు? హృదం. దుర్యోధనుడు ఊరు తొడలు విరిగి పడి ఉన్నప్పుడు దగ్గరుండి చేయించావు కదా అంటాడు దుర్యోధనుడు కృష్ణుడిని. దుర్యోధన. ద్రౌపదిని వివాహం చేసుకుని హస్తినాపురమునకు వచ్చిన మొదటి రోజు ద్రౌపదిని నువ్వు చూసిన చూపులో నీ మనస్సులో ఏ భావం ఉందో నాకు అర్థమైంది. అది అది ఇంత చేసింది నేను చేయించాలన్నాను. ఎందుకంటే అందులో ఇంత కూడా లేదు. ద్వాపర యుగంలో సౌందర్యవతి అంటే ద్రౌపది. క్వశ్చన్ ఏం లేదు. త్రేతాయుగంలో సౌందర్యవంతుడు అంటే రాముడు. పురుషులలో రాముడు, స్త్రీలలో ద్వాపర యుగంలో ద్రౌపది. చెప్పాం కదా. ఆడవారు కూడా ఆమెను చూసి నీ మగవారం అయితే బాగుండేది అన్నారు. భావ ఉద్వేగానికి గురయ్యారు అంతటి సౌందర్య రాజ్యాన్ని. అలాంటప్పుడు దుర్యోధన మనస్సు వికారం చెందకపోవడంలో పెద్ద వింత ఏముంది చిన్న చిన్న విషయం. అది అక్కడ వేరే రకంగా సాధించుకోలేము కాబట్టి దాన్ని రకరకాలుగా రూపాంతరం చెందింది. ఈర్షి అనేది చెప్తాడు వ్యాసుడు మనకు పద్మపురాణంలో ఒకే రకంగా ఉండదు. అరే నాకంటే అందమైన భార్య వానికి ఉందా అది ఈర్షి. నాకంటే పెద్ద ఇల్లు ఉందా అది ఈర్షి. నాకంటే బాగా సంపాదిస్తున్నాడా అది ఈర్షి. నాకంటే బాగా చదువుకున్నాడా అది ఏదైనా ఈర్షి.

అంటే మనస్సులో ఆ చిన్న భావం ఒకటి అంకులిస్తే అది మహా వికృతి రూపం దారి ప్రళయానికి దారి చేస్తుంది. కాబట్టి అలాంటి భావాలేవి ఈయన ద్వారా రావు కానీ మనకు తత్వాన్ని బోధించడానికి స్వయంగా పరమాత్మ అతను తెలుసు అందుకే చెప్తున్నాడు యజ్ఞైహి యజ్ఞపతిహి తుష్టః. ఎవరు శ్రీ మహావిష్ణుడు అంటే యజ్ఞపతి కదా ఆయనే యజ్ఞనాయకుడు. కాబట్టి ఇతను చేసినటువంటి 99 యజ్ఞములతో యజ్ఞపతి అయినటువంటి పరమాత్మ తుష్టః సంతోషించి అతను యజ్ఞ బుక్ మరి పక్కనే మాట సంతోషం ఆయనకెందుకై యజ్ఞం చేస్తే అంటే అనుభవించింది ఎవరు యజ్ఞ ఫలాన్ని? తనే కదా పరమాత్మకే యజ్ఞః యజ్ఞ భుక్కు యజ్ఞ కృతి గుర్తు ఆయనకి అన్ని పేర్లే. యజ్ఞమును అనుభవించింది స్వామి. యజ్ఞ భోజి ఆయనే కాబట్టి ఈ మహానుభావుడు యజ్ఞ భుక్కు సమభారం ఇరుగుతో అని పక్కన ఉంచుతాడు. సమభాషత ఈ ఇలాంటి మహానుభావుడు తాను పుదుచక్రవర్తితో మాట్లాడుతున్నాడు. ఏషతే అకారి శీతు భంగం హయమేధ శతస్యః క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హతి అంటే తాను వకాలతా పుచ్చుకున్నాను. విష్ణువు శ్రీమన్నారాయణుడు ఇంద్రుని తరపున. ఇది అది ఆయనే కదా. ఆయా రూపాలలో ఆయా పనులు చేస్తుంటాడు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరితో వారి ఆరాధన తీసుకుంటాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్ఛతి. ఇవన్నీ ఆయన శరీరాలే. ఇంద్రుడు కావచ్చు, మహేంద్రుడు కావచ్చు, వర్ణుడు కావచ్చు, యముడు ఎవరైనా ఎవరన్నా ఆయనే. అందుకే అంటున్నాడు ఏసతే అకారి సీతు భంగం హయమేధ చతస్య నాయనా. ఇంద్రుడు ఉన్నాడే నువ్వు చేస్తున్నటువంటి నూరు అశ్వమేధాలు అనేది జరగకుండా చేశాడు భంగం కలిగించాడు వాడు. క్షమాపయత ఆత్మానం అముత్యక్షంతుమర్హసి మొదలు నిన్ను నీవు శాంతింపచేసుకో. ఇతన్ని కృత్యమును కూడా నీవు క్షమించు. సుధియః ఎందుకు క్షమించారండి? వాడు తప్పులు చేయడం వాని వంతు, క్షమించడం మా వంతా? నిన్ను చేస్తే ఈ ఒక్కడైపోతే సరిపోయేది కదా. చివరికి పాడు చేసి ఎందుకు చెబుతాది? అంటే నేను చేశాను, ఫలితం నాకు రావాలి, ఖర్తృత్వం నాది, సంపద నాది, ఐశ్వర్యం నాది, గౌరవం నాది.

సంభావన నాది అని ఎవరు అనుకుంటారయ్యా? ఎవరు అనుకుంటారు? దేహాత్మాభిమానం వాళ్ళు అనుకుంటారు. అదే దేహానికి కదా. ఇందులో ఆత్మ ఏదైనా యజ్ఞం చేసిందా? 1999లో ఏదైనా ఒక్కడి ఆత్మ చేసిందా? పోనీ ఇవన్నీ ఆత్మ కొరకు పనికొస్తాయా? పనికిరావు. అవన్నీ ఎవరి బుద్ధులు? శరీరమే ఆత్మ అనుకున్న వారికే యజ్ఞము, యాగము, హోమము, దానం, ధర్మం ఇవన్నీ ఆత్మజ్ఞానికి. అంటున్నాడు చూడండి సుధియః సాధవః లోకే నరదేవా నరోత్తమాః నాభి దృశ్యంతి భూతేభ్యః యరిహినాత్మా కళేవరం శరీరం ఆత్మ కాదు కదయ్యా. చిన్న మాట. ఎరిగిన ఆత్మ కలియవరం. కలియవరం ఆత్మానా? శరీరం ఆత్మ కాదు. అయినప్పుడు శరీరము ఆత్మ కాదు అని తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఏ ప్రాణికి ద్రోహం చేయరు. ఎందుకంటే ఒక పేరు పెట్టి ఫలానా ప్రాణి అంటున్నావంటే ఆ పేరు ఆత్మ కాదు. శరీరానికి కదా? వాడు మనిషి, దేవత, రాక్షసులు, పశువు, పక్షి ఈ పేర్లు దేనికి? ఆకారానికి కదా? రెండు కాళ్ళు ఉంటే మనిషి, నాలుగు కాళ్ళు ఉంటే పచ్చివు, రెండు కాళ్ళు ఉండి రెక్కలు ఉంటే పచ్చి, అసలు కాళ్ళు లేదు పాపుతున్నది అంటే పాము. దేనికి పేర్లు? ఆకారానికే, ఆత్మకి కాదు. పామాత్మ, తేలాత్మ, పక్ష్యాత్మ, మనిషాత్మ, రాక్షసాత్మ, దున్నపోతాత్మ, ఆవాత్మ ఉండదు. అందులో ఉన్న ఆత్మ అన్నీ ఒకటే. నువ్వు పెట్టుకున్న పేర్లన్నీ శరీరానికి. ద్రోహం కూడా దాని జరగాలి. ఆత్మకేం జరిగింది? అందుకే అంటున్నాడు సత్పురుషులు, బుద్ధిమంతులు, నరోత్తములందరూ భూతేభ్యః నాపి దృశ్యంతి. ప్రాణులకు ద్రోహము చేయరు. ఎందుకు? ఎరిహినాత్మ కడేవరం. శరీరం ఆత్మ కాదు కదయ్యా. శరీరం ఆత్మ కానప్పుడు.

శరీరమునకు చేసినవి నాకు చేసినవి అనుకోని ఎందుకు ద్రోహం చేస్తారు? చంపాను, ఓ పశువుని నేను చంపాను అంటాడు. ఇప్పుడు చంపింది శరీరాన్నా ఆత్మానా? చంపినవాడు శరీరమే చంపబడ్డది శరీరమే. దాన్ని మరిచిపోయి శరీరమే నేను అనే భావన కలగడంతో భావన వలన ఆత్మ బంధంలోకి గురవుతున్నది తప్ప ఆత్మ న్యాయంగా ఏ పని చేయటం లేదు. సంబంధం ఏది దానికి? చేయనిది చేసినా అనుకుంటున్నది. ఫలితం కావాలనుకుంటున్నది. ఫలితం పొందేది. శరీరం పొందుతున్నది నేను అనుకుంటున్నాను. అందుకే అన్నాం ద్వా సుపర్ణ సయుజా సఖాయౌ సమానం వృక్షం పర్యేస్వ జాతే. కయోర అన్య పిప్పల స్వాద్భక్తి అనస్నన్ అన్యః అభిశాక సీతి. రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి, ఒకే కొమ్మ మీద ఉన్నాయి, ఇద్దరు మిత్రులు కలిసే ఉంటున్నారు. అందులో ఒక పక్షి ఆ చెట్టు ఆకులు బాగా తింటున్నది. తినని పక్షి తిన్న పక్షి కంటే బాగా ప్రకాశిస్తుంది. సంసార విషవృక్షస్య పరమస్ననిహి చేతనః సంసారమే విషవృక్షం యొక్క పండులు తింటూ జీవుడు సుఖ దుఃఖ భాకు అహమిటి మన్వాతి ఈ సుఖం నాది ఈ దుఃఖం నాది ఈ బాధ నాది అని భావిస్తున్నాడు. ఇప్పుడు తింటున్నాడా? అందుకే స్వామి అన్నాడు ఎరిగినా ఆత్మ కళేవరం. శరీరం ఆత్మ కాదయ్యా. అయినప్పుడు నీకు ఆ భావన ఎందుకు? పురుషా యది ముక్యంతి త్వాదృశాః దేవమాయయా నాయనా పుర్యచక్రవర్తి నీలాంటి మహానుభావులు కూడా దేవమాయతో మోహం చెందితే శ్రమయేవ పరం జాతః దీర్ఘయా వృద్ధ సేవయా ఎంతో కాలం నుంచి చేస్తున్న పెద్దల సేవ వృద్ధ అవుతుంది.

మీలాంటి మహానుభావులు కూడా దేవమాయకు లోనైతే ఎంతో కాలం నుంచి చేస్తున్నటువంటి పెద్దల సేవ ఉందే అది కేవలం శ్రమగానే ఫలిస్తుంది. ఫలించదు. ఎందుకంటే పెద్దలను సేవించడం వల్ల ఏమిటి లాభం? జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం వేరు, ఆత్మ వేరు. ఇవన్నీ శరీరానికే కానీ ఆత్మకు లేవు. సర్వభూతాంతరాత్మాయి భగవన్ మధుసూదన పరమాత్మ సర్వభూతాంతరాత్మ ఇవి తెలుసుకుంటారు. తెలుసుకొని వాటిని ఆచరిస్తారు. మరి అది మీరు చేయకుంటే మరి ఇంతకాలం మీరు చేసినటువంటి సేవ అంతా గర్ధం అవుతుంది కేవలం శ్రమ అవుతుంది. అతః కాయముం విద్వాన్ అవిద్యా కామ కర్మభి ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధః అనుషయ్యతే. కాబట్టి నాయనా. ప్రతివాడు తెలుసుకోవలసినదేమిటి? విద్వాన్. తెలిసినవాడు, జ్ఞానము కలిగినవాడు. ఏమనుకోవాలి? ఇమం కాయం ఈ శరీరమును అవిద్యా కామ కర్మభిహి ఆరంభః. ఈ శరీరం తయారయిందంటే దేనితో తయారయింది? రక్తం, మాంసం, బపా, మజ్య, పంచభూతాలు అవన్నీ తర్వాత. అవన్నీ అంటే ఎందుదూరం వెళ్ళారు మనము? ఈ శరీరము పాంచభౌతికము కదా. పంచభూతములతో ఏర్పడింది కదా. అన్నింటి ఇది ఒక్కడే కాదు. 84 కోట్ల జీవరాశ శిశలం అంతా ఏర్పడింది. పాంచభౌతిక అనుమానం లేదు. కానీ ఆయా భూతముల ఆకారము. ఏర్పడటానికి ఏమిటి కారణం? ఏర్పడింది వాటితోటి. పృథ్వి, అపు, తేజో, వాయువు, ఆకాశ. ఈ పంచభూతములు ఈ స్వరూపంలో, ఈ క్రమంలో, ఈ విధానంలో కూరటానికి, అమరటానికి ఏమిటి కారణము? అవిద్యా, కామ, కర్మ దిధి. అజ్ఞానము కోరిక ఆచరించిన పను. కదా? కోరిక ఎందుకు కలుగుతుంది? అజ్ఞానంతోటి. జ్ఞాని ఎవడు కోరుకోడు. కదా నాకు ఇల్లు కావాలి. నాకు భార్య కావాలి.

నాకు సంపద కావాలి అని అనే కోరిక కరెక్టా? అది అజ్ఞానమే. అంటే ఆత్మకి ఏమి ఉండవు. నువ్వు అనుకునే వాటిని దేనికి? శరీరానికి. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఎవ్వడు కోరడు. కోరిక పుట్టింది అంటే అజ్ఞానమే. అజ్ఞానము తోటే కోరిక పుడుతుంది, కోరిక కోరికను తీర్చుకోవటానికే పని చేస్తారు. కదా? అందుకే అవిద్య కామ కర్మ తిధి. ఒకటి అజ్ఞానము, రెండవది కోరిక, మూడవది పని. ఈ మూటి తోటి ఆరబ్ధః చేయబడినది శరీరం. ఈ శరీరము అవిద్యా కామ కర్మలతో ఏర్పరచబడినది. కాబట్టి విద్వాన్ తెలిసిన వాడెవడు అస్మిన్ నైవానుషజ్యతే. ఇలాంటి శరీరం మీద ఆసక్తిని కనబరసడు. ప్రతిబుద్ధః తెలుసుకున్నవాడు, మేలుకొని ఉన్నవాడు. వస్తు స్వరూపము తెలిసిన వాడు ఎవ్వడు ఈ శరీరం మీద వ్యామోహాన్ని ఆసక్తిని కనపరచడు. అసంసక్తః శరీరేష్మిన్ అమునా ఉత్పాదితే గృతే ఆలోచించండి. శరీరం మీదనే ఆసక్తి లేని వాడికి శరీరంతో ఏర్పడకబడిన ఏర్పడిన ఇంటి మీద పిల్లల మీద బంధువుల మీద సంపదల మీద ఆశ ఉంటుందండి. కదా? శరీరమే నాటి కాదు అనుకున్నప్పుడు, శరీరమే అవసరం లేదు అనుకున్నప్పుడు. శరీరం మీదే ఆసక్తి లేని వాడికి ఆ శరీరముతో ఏర్పరచబడినటువంటి ఇంటి మీద, పిల్లల మీద, సంతానం మీద, బంధువు మీద, భార్య మీద ఆసక్తి ఉంటుందా?

అంటే మొదలు శరీరం మీద వ్యామోహం తొలగించుకుంటేనే తక్కిన వాటి మీద వ్యామోహాన్ని తొలగించుకుంటాము. అది ఉన్నంతవరకు నాకు విరక్షి పుట్టింది నాకు విరక్షి అంటే నవ్వాలి మనం. విరక్తి పుట్టినవాడు నాకు అనడు. కదా అయ్యా నేను అన్నీ వదులుకున్నానండి అంటే అర్ధం అన్నీ చెడ్డ పడుతున్నానని అర్ధం. వాస్తవం అది వాడు నేను అనడు. నిజముగా విరక్తుడు నిజముగా దీని యందు ఆ కోరిక లేనివాడు నాకు నేను అనడు. వాడు అంటున్నాడంటే ఇవన్నీ బాగా పెరిగినాయి నన్ను మీరు చూడండి అని చెప్పడం. అది అంటాం కదా షో అంటాం కదా ఇదంతా ఆ రకం తప్ప అసలు కాదు అందుకే అంటున్నాడు అసంసక్తః శరీరేత్నిన్ అమునా ఉత్పాదితే గృహే ఇలాంటి శరీరము చేత ఏర్పడినటువంటి ఇంటి మీద అపత్యే సంతానం మీద ద్రవిణే ధనం మీద కః కురియాత్ మమతాం బుధః నాది ఎట్లా అంటాడండి. శరీరాన్ని కోరనివాడు శరీరాన్ని కోరనివాడు శరీరం కోసం ఏర్పడినటువంటి ఏర్పరచుకున్నటువంటి ఇల్లు, పిల్లలు, భార్య, ధనము ఇత్యా ఇత్యాదుల యందు మమకారాన్ని ఎలా చేస్తాడయ్యా? ఏకః శుద్ధః స్వయం జ్యోతిహి నిర్గుణః అసౌ గుణాశ్రయః సర్వగః అనావృతః సాక్షి నిరాత్మ ఆత్మ ఆత్మనస్పరః ఇది ఆత్మ యొక్క లక్షణం. అలాగే పరమాత్మ యొక్క లక్షణం. ఇంచుమించు రెండు ఒకటే ఉంటాయి కదా కొంచెం తేడా అది అంతే ఇది అంతే. ఎందుకంటే ఏకః అంటాడు. ఏకః అంటే ఒక్కటే. ఒక్కటే అంటే ఏమిటి? ఇలాంటిది ఇంకోటి లేదు. మరి ఆత్మ పక్షంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదా? జీవాత్మ ఒక్కటి కాదు చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏక అంటే సరూపః.

ఎన్ని ఆత్మలు కానీ అన్నీ జ్ఞానాశ్రయములే కాబట్టి కానీ ఒకటే స్వరూపం ఒకటే. ఏకః అంటారు. ఇక పరమాత్మ విషయంలో అతత్సమోస్తి అభ్యధిక స్తుతోన్య. పరమాత్మ అంతటి వాడు ఇంకోడు లేడు, పరమాత్మ కంటే గొప్పవాడు ఇంకోడు లేడు. అంటే పరమాత్మ ఒక్కడే. అంటే ఏకః అంటే సరూపః. ఏకః సమ అభ్యధిక శూన్యః. రెండు చెప్పుకోవచ్చు. రైట్ మనం ఒక్కొక్క దానికి వద్దాం. జీవుడు అనుకున్నప్పుడు ఇతను అందరూ అన్ని ఆకారాల్లో ఉండే ఆత్మ ఏకరూపమే. జ్ఞానరూపం. అదే పేరు సుని జీవ సుపాకేచ పండితాః సమదర్శినః సమం దర్శయంతి కదా అంతట వాడే ఉన్నాడు అన్నిటిలో వాడే ఉన్నాడు. అన్ని ఆత్మలు జ్ఞానాశ్చర్యములే కాబట్టి ఏకః. రెండవది శుద్ధః అంటే రాగద్వేషాది శూన్యః. ఆత్మకు రాగం లేదు కదా, కోరిక లేదు. ద్వేషం లేదు, ఆసక్తి లేదు కదా. గౌరవము అలాంటివి ఏం లేవు అందుకే అది పరిశుద్ధము. అలాగే స్వయం జ్యోతిహి తనను తాను. స్వయం ప్రకాశం అంటే ఇతరముల ద్వారా ప్రకాశం యొక్క తన దాదు కాదింప చేసుకుంటుంది. ఇది స్వయం జ్యోతిహి అలాగే నిర్గుణః. ఎలాంటి గుణములు లేవు పరమాత్మ అనుకుంటేనేమో తేయ గుణ రహితుడు. వీడు ఈ ఆత్మ అనుకుంటే ఇతనికి మనకు సత్వం, రజః, తమః అనేటువంటి గుణములు. ఆత్మకి ఏ గుణాలు లేవు. ప్రకృతి సంబంధమైన గుణములు లేనివాడు వీడు వాడు ఇద్దరు. నిర్గుణః అలాగే గుణాశ్రయః పరమాత్మనేమో అనంత కళ్యాణ గుణాకరుడు. ఇక జీవాత్మ అపహతపాత్మ విజరః విమృత్యుః విచోకః చెప్పుకుంటామే అష్ట గుణాలు ఆది గుణములు ఉన్నవాడు. గుణాశ్రయః సర్వగః ఆత్మ కాబట్టి.

అత సాతత్యగమనే కదా ఆ వ్యాప్త అతు వ్యాప్తో ధాతు ఉంది అంతదా వ్యాపించేది కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికైనా పోతుంది. అన్నిట్లో ఉంటుంది. నిత్య గమన శరీరం అది. అందువల్ల సర్వగః సరే పరమాత్మ కూడా సర్వవ్యాప్య కదా. అలాగే అనావృతః ఆత్మ. ఆత్మకు ఎలాంటి ఆవరణము లేదు. అవిద్యా తోటి శరీరంలో చేస్తుంది అంటున్నాను కానీ న్యాయంగా ఆవరణ ఆత్మ కాదు కదా. ఆత్మకు ఎలాంటి ఆవరణం లేదు. పరమాత్మకు కూడా. ఎలా అంటే అవగం లేదు. అనావృతః సాక్షి. ఈ ఇంద్రియములు పంచభూతములు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతఃకరణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ చేస్తున్న వాటిని సాక్షిగా చూస్తుంటుంది. ఆత్మ. నాదేం కాదు, అదేం చేయటం లేదు, అన్నీ చూస్తూ ఉంటుంది. అక్కడ ప్రేరణ కానీ, నివారణ కానీ దానికేం లేదు. అందుకే సాక్షివత దృచ్యతే. పరమాత్మ అంతే కదా ఇక్కడ అంతర్యామిగా ఉండి మనం చేస్తున్న అన్నిటిని అలా నిరాసక్తంగా చూస్తూ ఉంటాడు. ఏమి అన్నాడు. అయ్యో స్వామి మాకు తెలియదయ్యా సలహా చెప్పుకుంటూ చెప్తాడు. ఆ మామూలుగా అడిగే కానీ నేను చేసుకుంటాను. నేను చూస్తాను లేదా బాబు చేసుకోమంటాడు. అందువల్ల ఈయనే సాక్షి. నిరాత్మ ఆత్మ అంటే న్యాయంగా న్యాయంగా శరీరం లేనివాడు. శరీరం ఎక్కడికి ఆత్మకు వేయలేదు. పరమాత్మ కూడా నీరాత్మ. ఇంకొకటి ఆత్మ ఆత్మనస్పరః ఇతను ఇతన్నే మనం ఆత్మ అంటున్నాం. సర్వవ్యాపి, సర్వగుణః, సర్వధారి అంటే శరీరాన్ని ఇంద్రియాలను ధరించేవాడు ఆత్మ అంటే ధారక. ఆత్మనః పరః ఆత్మ అంటే శరీరం దానికంటే వేరు. ఆత్మ శరీరం ఒకటే వేరు కదా అందుకే ఈ జీవాత్మ శరీరం కంటే వేరు.

తెలియదనికంటే వేరు. ఇలా ఇది అసలు ఆత్మ యొక్క లక్షణం. అంటే ఈ శ్లోకం జాగ్రత్తగా నోటికి పట్టించుకుంటే అర్థం అనుసంధానం చేసుకుంటుంటే అసలు ఆత్మ అంటే ఏమిటో అందులో ఎవరు చెప్పారు సాక్షాత్తు? పరమాత్మ చెప్పారు. ఇది కూడా ఏం గీత భగవద్గీతే. కదా అని చెప్పిన వాసనండి. అందుకే నిరాత్మ ఆత్మనస్పరః ఏవం తంతమాత్మానం ఆత్మత్వం వేద పురుషః. ఎవడైతే ఆత్మ ఇలాంటిది. ఈ ఆత్మ పరమాత్మలో ఉంటుంది. ఈ ఆత్మకు పరమాత్మ కంటే భిన్నమైన మరొకటి ఏది ఆశ్రయము ఆధారము లేదు. కదా? అంతగా వ్యాపించి ఉంటుంది. అన్ని శరీరాల్లో ఉంటుంది. అన్ని ఆత్మలలోనూ పరమాత్మ ఉంటాడు. ఇలా పురుషః ఏవం వేదా ఎవరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో పురుషః నాద్యతే ప్రకృతి స్తోపి. ప్రకృతిలో ఉన్న అంటే సంసారంలో ఉన్న. శరీరంలో ఉన్న ప్రకృతిగత గుణములతో అంటుకోడు. తెలియాలి. ఆత్మ అంటే ఇది. ఆత్మకు ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి బంధము లేదు. ఇలాంటి బాధలు లేవు, గృహ ఆపత్యం ఉన్నాయి కదా, ఇలాంటివి ఏవీ లేవు అని తెలుసుకున్నవాడు ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క సత్పరజస్తమో గుణములతో వాడు. అంటుకోబడడు ఎందుకంటే మహిస్థితః వాడు నాలో ఉన్నాడు నాలో ఉంటాడు నాలో ఉంటాడు నాలో ఉన్నాడు అలాంటి వాడికి ప్రాకృతిక గుణములు ఏవి అంటవు. మై స్థితః యః స్వధర్మేన మామ్ నిత్యం నిరాశీహి శ్రద్ధయాన్వితః భజతే చనకైహి తస్య మనో రాజన్ ప్రసీదతి.

ఇంతకు ఏం కావాలి అంటే స్వధర్మేణమామ్ నిత్యం తన ధర్మంతో అంటే ఏమిటి నేను భగవంతుడిని ఆరాధిస్తున్నాను. నేను చాలా గొప్పవాడిని. భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తున్నాను అని అంటే మనందరం గొప్పవాడు అనుకోవాలి. అది ఆరాధన కాదు. ఇది నా ధర్మం. బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు. కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శోద్రుడు కావచ్చు, మరథరుడు కావచ్చు. ప్రతి వర్ణ వర్ణమునకు, ప్రతి ఆశ్రమమునకు భగవంతుడిని ఆరాధించే ఒక విధానం ఉంది కదా. అందువల్ల ఎవరికి వారు వారి వారి ధర్మము కనుగొనముగా భగవంతుడిని ఆరాధిస్తే అది కూడా నిరాశీహి కోరికలు లేకుండా ఆరాధించాలి. కొబ్బరికాయ కొడుతున్నాను అంటే అబ్బాయి అన్న దాసు కావాలి, అమ్మాయి అన్న దాసు కావాలి, లేకుంటే అబ్బాయి అన్న పుట్టాలి ఎన్ని బాధలు ఉన్నాయి. పెళ్ళైనా కావాలి. అనుకున్న అమ్మాయితో పెళ్లి కావాలి. లేదు ఆ పెళ్లి పెళ్లి అవుతున్న అమ్మాయి పెళ్లి బంధువు కావాలి అది కోరికే కదా. నాకు పెళ్లి కాకుండా వాళ్ళకి పెళ్లి కావద్దు ఒకప్పటికే. కాదు అందుకే నిరాశీహి. ధర్మమని చేయాలి కానీ చెప్పాం కదా మనకు భాగవతం ప్రధానం ఏమిటి? ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ. అసలు భాగవతం చెప్పేదే. కపటము లేని ధర్మాన్ని ఉద్ధర్మాన్ని కాదు కపటము లేని ధర్మాన్ని చెప్తుంది. ఏమిటి ఆ కాపట్యం? ఫలాకాంక్ష. ధర్మము నాశించే ధర్మమే కాదు. ఒప్పుకోము. అందుకే నిరాశ ఇది. నీ ధర్మమని ఆచరించాలి. కోరిక లేకుండా ఆచరించాలి. అంతే కాదు ఎలాగో కోరికలేం లేవు కదా చేసాంలే అన్నట్టు కాకూడదు. శ్రద్ధయా నివితః. మనము రెమ్యూనేషన్ లేకపోయినట్టే చేస్తాం తెలుసు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు కదా. ఇది డ్యూటీ అండి రెమ్యూనేషన్ ఈకేం ఉండదంటే ఇక్కడే సగం చచ్చిపోతారు లోపలికి కూడా డీ లాగే. ఇవాళ చేసే పని ఆరు నెలలు చేస్తారు.

నాకు నువ్వు చేసేది నేను ఎందుకు వచ్చిన వా చేయలేను. కానీ అలా కాదు. ఏ ఫలము కోరకూడదు. కానీ ఫలము కోరిన వాడి కంటే ఎక్కువ శ్రద్ధగా చేయాలి. అందుకే నిరాశీహి శ్రద్ధయామి సహా భజతే ఇలా సేవిస్తే సేవిస్తే ఏమవుతుందయ్యా శనకైహి తస్య మనః రాజన్ ప్రసీదతి. మెల్లమెల్లగా అతని మనస్సు ప్రసన్నమవుతుంది. అంటే మొదలు మనస్సుకున్న మురికిలన్నీ పోతాయి. కాలు ఉంచేం కావాలి? ఏం కోరుకోవాలి? డాక్టర్ గారు ఏం చెప్తారు? మనస్సుకు వ్యాధి వస్తే మేమేం చేయలేమయ్యా, శరీరం తప్పు పోబడతాం కానీ మనోవ్యాధికి మందు లేదు. తగ్గుతుందో లేదో తగ్గుతుందో లేదో తగ్గుతుందో లేదో అని తాగేది. ఎన్ని మందులు ఇయ్యి తాగేది. అది మొదలై ఏ నీకేమైంది రాయి లాగా ఉన్నావ్ నీకు రోగం ఎక్కడిది? ఏదో తాత్కాలిక వాతావరణం బాగాలేదు వచ్చింది నీకేమైంది? ఇట్లా ఏం లేదు అసలు. అవును నాకేం అయిపోయింది రోగం పోయింది. అంటే మనస్సు బాగుంటే అన్ని రోగాలు పోతాయి. మనస్సు బాగుండటానికి మనస్సు యొక్క అసలు మురికి ఏమిటి అంటే కోరిక. పెద్ద మురికి. ఆ మురికిని మనం ఏ తేజా పెట్టినా శుభం కాదు. ఆ మురికి పోవాలంటే ఒక్కటే మార్గం భగవంతుడిని ఆరాధించాలి. అందుకే నన్ను నీ ధర్మమని ఏ కోరికలు లేకుండా శ్రద్ధగా ఆరాధించడం మొదలు పెడితే క్రమక్రమంగా నీ మనస్సు ప్రసన్నమవుతుంది. మనోరాజన్ ప్రసీదతి పరిత్యక్త గుణః సమ్యక్ దర్శనః విశదాశయః ఎప్పుడైతే మనస్సు నిర్మలమవుతుందో, ప్రసన్నమవుతుందో అంటే పరిత్యక్త గుణః రాగద్వేషములు. మాకున్న రోగం అదే కదా, అయితే కోరిక లేకుంటే కోపం. ఇంకోటి లేదు. మనకు ఒక వస్తువు కావాలనుకున్నాం కోరిక. ఆ దాన్ని ఇంకొకడు తీసుకున్నాడు ఒక కోపం. ప్రపంచం మొత్తం ఈ రెంటుతో జరుగుతున్నది. దాన్ని వదిలిపెడితే బాదే లేదు. అందుకే పరిత్యక్త గుణః.

రాగద్వేగాన్ని వదిలిపెట్టి సమ్యక్ దర్శనః శరీరం వేరు ఆత్మ వేరు. ఉన్నదాన్ని ఉన్నట్టు మంచిగా స్పష్టంగా తెలుసుకున్న వారైతే విషద ఆశయః. పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడై శాంతమ్మే సమవస్థానం బ్రహ్మ కైవల్యము స్ముతే ఇతను శాంతం ఎలాంటి ఉపద్రవాలు. ద్వేషములు, క్రోధములు, అసూయ ఏవైనా ఇలాంటివి ఏవి లేకుండా సమవస్థానం బ్రహ్మ. ఏకాస్పదముగా ఏకాకారముగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అశ్రుతే తెలుసుకుంటాడు, పొందుతాడు. అనుభవిస్తారు. అంటే ఇలా తెలుసుకుంటేనే పరమాత్మ యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. ఉదాసీలనివ అధ్యక్షం ద్రవ్యజ్ఞాన క్రియాత్మనాం కూటస్తం ఇమమాత్మానం యో వేద ఆప్ స్నోతి శోభనం. అసలు ఎవరు శాంతిని పొందుతారు? ఎవరు శుభాన్ని పొందుతారు? ఎవరు మంగళాన్ని పొందుతారు అంటే ఎవరైతే ఆత్మానం కూటస్తం వేదా. ఈ ఆత్మ నిర్వికారము. ఈ ఆత్మ నిరంజనము. దీనికి వేటితో సంబంధం లేదు? ఈ ఆత్మకు ఎలాంటి వికారములు లేవు అని తెలుసుకోవాలి. మరి ఏమీ లేనప్పుడు అది ఎందుకు ఉన్నది? అది ఏం పని చేస్తుంది అంటే ద్రవ్య జ్ఞాన క్రియాత్మనా మధ్యక్షం. ఆత్మ అంటే ఏమిటండి? ద్రవ్య, జ్ఞాన, క్రియ. అర్థమైందా? ద్రవ్యం అంటే పంచభూతములు. జ్ఞానము అంటే జ్ఞానేంద్రియములు. క్రియ అంటే కర్మేంద్రియములు. పంచభూతములకు, జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు అధ్యక్షం. ఎవరు అధ్యక్షుడు? ఆత్మే. కాబట్టి అలాంటి వాడు కూడా ఉదాసీనమివ. ఇన్నిటికి తానే అధ్యక్షుడు. అంటే కర్మేంద్రియ ప్రవృత్తి, జ్ఞానేంద్రియ ప్రవృత్తి, పంచభూత ప్రవృత్తి దాని యొక్క సమాహారం ఇవన్నీ కలిగేది కలిగించేది అతనిలోనే అతనే.

కానీ ఆత్మకు అదేమీ పట్టదు. పురుషస్తు పుష్కర ఫలాచవన్ నిర్లేపః తామరాకు మీది నీతి లాగా. ఏది అంటదు వారికి అని ఉదాసీనుడని కూటత్తం నిర్వికారుడని ఇమమాత్మానం యో వేదా ఈ ఆత్మను ఎవరు తెలుసుకుంటారో ఆప్నోతి శోభనం. అలాంటి వాడు శుభమును పొందుతాడు అంటే మనకు వచ్చిన బాధ ఎక్కడంటే కర్మేంద్రియముడు ఎవరివి నావి. జ్ఞానేంద్రములు ఎవరివి? నావి. పంచభూతములు ఎవరివి? నావి. వీటితో చేస్తున్నది ఎవరు? నేను. ఎక్కడికి పోతాడు? ఈ భావముతో ఇవన్నీ తనవి తానే వీటితో ప్రవర్తిస్తున్నాడు. తానే ప్రవర్తింపచేస్తున్నాడు. దీని ఫలితాలు కూడా తనకే. ఇది అనుకున్న తర్వాత వాడు బయటికి పొమ్మన పోలేడు. ఆనందము, నిత్యము, ధ్రువము, సత్యము, శాశ్వతము ఇలాంటివన్నీ మరుగున పడి అబ్బా నా తలకాయ నొప్పి, అమ్మ నా కాళ్ళు నొప్పి. నీకు తలకాయ లేదు రా నొప్పి ఎక్కడిది? తలకాయ ఉందా ఆత్మకు న్యాయంగా? ఒప్పుకున్నావా? లేదు. తలకాయ నాది అంటేనే నొప్పి. కదా అందుకే ఏమనుకోవాలి ఉదాసీనం. నాకే సంబంధాలు లేదు. ఆసక్తి లేదు, అనాసక్తి లేదు రెండు లేవు. అలా ఎవరు తెలుసుకుంటాడో అలాంటి వాడు శోభనం శుభాన్ని పొందుతాడు. భిన్నస్య లింగస్య గుణప్రవాహః ద్రవ్యక్రియాకారక చేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపత్సు సూరయః నవిక్రియంతే మైబద్ధ కౌమ్నా ఏంటి? భిన్నస్య లింగస్య గుణప్రవాహః. ప్రకృతి, ప్రపంచం, శరీరం, సుఖదుఃఖాలు, మానావమానాలు ఇవన్నీ ఎక్కడివి? దేనికి ఇవన్నీ? లింగస్య.

లింగం అంటే స్థూల దేహాన్ని లింగము అంటారు. శరీరానికి పేరండి అంటే ఒక ఆత్మను గుర్తుపడాలి ఎంతో గుర్తుపడతాం. ఏ శరీరం లేకుండా ఆత్మలు గుర్తుపడతామా? రావండి ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి మరి. కదా మనం ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి అంటే వేరే వాళ్ళు భయపడి పారిపోతారు. దేవో ప్రేతాత్వరో భూతాత్వరో ఎక్కడివో బాబోయ్ ఆ బాబోయ్ కదా కాబట్టి ఏం కావాలి భిన్నస్య లింగస్య ప్రకృతి కంటే వేరుగా ఉన్నవాడు న్యాయంగా ఆత్మ. కదా? కానీ ప్రకృతితో ఉండి తనకు ప్రకృతినే ఒక నిమిత్తముగా, ఒక సూచకముగా, ఒక గుర్తుగా పెట్టుకున్నాడు. ఈ శరీరం వాడు చాలా మంచివాడండి, వాడు మహానుభావుడండి, వాడు ఎన్ని పుణ్యాలు చేస్తున్నాడో అనండి. అంటే ఆ ఆకారాన్ని బట్టి అందులో ఉన్న ఆత్మకు ఆ సుకృత దుష్టుకుతాలను మనం అంటగడుస్తున్నాం. చెప్పుకుంటున్నాం. ఆ శరీరం లేదు ఏం చేస్తాం? అందుకే లింగస్య గుణప్రవాహః ఏమిటయ్యా? చూడండి ఎంత సింపుల్ గా చెప్తున్నాడో శరీరములోకి మూడు గుణములు ప్రవేశించి ఎలా తయారు చేయాలి ఆకారాన్ని? ఏ రే నాగరం అండి అంటే ఒక పంచభూతాలను ముద్ద చేస్తాం. పంచభూతాలను ముద్ద చేసి ఆ ముద్దలో ఏం చేస్తాం మనకు సత్వము, రజస్సు, తమస్సు మూడు. ప్రవేశం ఇంజెక్ట్ చేద్దాం మూడు. ఇంజెక్ట్ చేసిన తర్వాత అందులో పంచభూతములని, జ్ఞానేంద్రియములని, కర్మేంద్రియములని విభాగం చేద్దాం. ఏమైంది ఇప్పుడు? సరే అండి. ఇంతే శరీరం అండి. ఆత్మ కంటే భిన్నం అండి. ప్రకృతితో ఏర్పడిన ఆకారం అండి. ప్రకృతితో ఏర్పడిన ఆకారం ఉంటే సత్వము, కజస్సు, తమస్సు అండి. అంతేనా? అంటే అయ్యో దాని అలా ఏర్పాటు చేసి అందులో పంచభూతాలను, పంచజ్ఞానింద్రియాలను, పంచగౌరవం కలిపి ఇచ్చేయండి. సరిగా ఉంటుంది.

మరి ఇలాంటి దీనికి అంటే ఒక మూస మనం పోస్తాం. ఒక షేప్ ఏర్పాటు చేశామన్నమాట. ఈ ఆకారం కలిగినప్పుడు జ్ఞానం సిరిదేవం అంటే ఇదే కదా? పంచభూతాలు, పంచజ్ఞానం ఏం చేయాలి, పంచకర్మ ఏం చేయాలి ప్లస్ గుణత్రయాలు. ఈ పక్కకు పోయి చెయ్యి శరీరం చూపారా ఎక్కడ చూస్తారా? లేదు. మరి అయినప్పుడు న్యాయంగా ఆత్మకు వీటితో ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. ఇందులో వచ్చి ఆత్మ చేరింది అంటున్నారు. ఇందులో వచ్చి ఆత్మ చేరి ఇవన్నీ నావి అనుకుంటున్నారు. కదా? ఆ అనుకోవడం పక్కకు పెడితే ఆత్మకు చేరి దానికి ఏమిటి సమానం? ఏం లేదు. ఏ ఈ స్థితి, ఈ స్వరూపం, ఈ క్రమం బాగా చేస్తే ద్రవ్య క్రియా కారక చేతనాత్మనః. చూడు అంటే వాడే కదా. ద్రవ్యము క్రియా కారకం. అంటే పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు. వారు చేసేటువంటి పనులు కారకములు, కరణములు అంటాం కదా ఇంద్రియములు అన్నమాట. ఇవి ఇలాంటి చేతన చైతన్యం అన్నా మనస్సు ఇంకా ఇదంతా. ఇలాంటి వాటితో ఏర్పడినటువంటి ఆకారము. అందులో ఆత్మ ఉంటుంది. అలాంటి ఆత్మకు ఈ ఆకారానికి సంబంధం లేదు. మరి సంపదలు, విపత్తులు, గౌరవము, అవమానము, సుఖము, దుఃఖము ఎవరికి? శరీరానికా అందులో ఉన్న ఆత్మకా కదా ఎందుకంటే గమనించండి రోగమంటే ఏమిటి? ఈ శరీరంలో పంచభూతములు ఒక్కొక్క భూతము వెనక ఒక్కొక్క రేషియో ఉంటుంది ఇంత ఉండాలి. భూమి భాగం ఇంత, జల భాగం ఇంత, వాయు భాగం ఇంత, అగ్ని భాగం ఇంత, ఇంకేదో ఆకాశ భాగం ఇంత. ఆ భాగంలో ఎక్కువ తక్కువలు వస్తే రోగం. కదా నాకు బాగా దవ్వు అయ్యింది అంటే చాలా బాగా నొప్పి అయింది అన్నమాట. కదా అబ్బా గ్యాస్ అండి ఏంటి వాయుభాగం ఎక్కింది అన్నమాట. ఒకటే ఆకలి పెరిగింది అంటే అగ్నిభాగం ఎక్కింది అన్నమాట. ఉన్న వాటిలో ఆ రేషియో పెరిగింది. పోనీ అసలు అది కాదు అంటే తగ్గింది. ఇంకా ఆలోచించండి అదే అదే. ఒక భాగం పెరుగుతుంది, ఒక భాగం తగ్గుతుంది. అయితే మొత్తం శరీరానికి తగ్గితే వచ్చే రోగం వేరు. ఈ శరీరంలోని ఒక్కొక్క అవయవాలు తగ్గితే వచ్చే రోగం వేరు.

స్వరూపం ఒకటే. కాబట్టి ఇవన్నీ చెడి దానికి. కాబట్టి ఇవి తెలిసినవాడు ఆపదలలో కానీ సంపదలలో కానీ. జ్ఞానులెవ్వరూ వికారమును పొందరు. మంచి మాట గుర్తుపెట్టుకోవాలి అండలేను అన్నమాట కొటేషన్. దృష్టాసు సంపత్సు విపత్సు సూరయః న విక్రియంతే మై బద్ధ సౌహృదాః. సూరయ అంటే జ్ఞానుడు. సంపత్తు విపత్తు దృష్టాదు సంపదలు కలిగిన ఆపదలు కలిగిన నవిక్రియంతే వికారాన్ని చెందరు. ఎందుకు మైబద్ధ సౌహృద నా యందు భక్తి కలవాళ్ళు కాబట్టి. నా యందు దృఢమైన భక్తి కలవాళ్ళు ఎవ్వరూ ఆపదలు వచ్చినా, సంపదలు వచ్చినా కలత చెందరు. వాళ్లకు నేను కావాలి. కదా నాకే ఆపద రాదు కదా? మరి జీవుడికి అమ్మ నాకు ఆపద వచ్చిందంటే ఎవరికి భగవంతుకి వచ్చిందా? ఆపద నీకు వచ్చిందా? జీవాత్మకు లేదు ఆపద పరమాత్మకు లేదు. ఆపద దేనికి? శరీరానికి వచ్చింది. ఎలాగో వస్తుంది. నువ్వు ఏం చేసినా చెడ్డదానికి అవ్వదు రాకుండా పోదు. మనస్సు పాడు కాకుండా ఉండదు. బుద్ధి అప్పుడప్పుడు పోతుంటది వస్తుంటది. నాకు బిర్ద అవే కదా అయితే బుద్ధి లేదు లేకుంటే మనస్సు లేదు. అంతే కదా. కానీ ఆత్మ ఏదో ఎవడు అనడు. అది ఎప్పుడు ఉంటుంది. అందువల్ల నా యందు ప్రేమ ఉన్నవాడు ఎవడు ఇలాంటి వాటికి వికారమును చెందడు. సమః సమాన ఉత్తమ మధ్యమాసమః సుఖేచ దుఃఖేచ జితేంద్రియాశయః నిజమైన జ్ఞాని ఆత్మ తత్వము తెలిసిన వాడు ఎలా ఉంటాడు అంటే సమః ఇక్కడ సమాన, ఉత్తమ, మధ్యమ, అధమ. అందరిలో సమానం. తాను సుఖ దుఃఖ విషయంలో సమానంగా ఉంటాడు. ఉత్తమ, అధమ, మధ్యములలో కూడా సమానంగా ఉంటాడు. వాడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వాడు గొప్పవాడు, వీడు తక్కువవాడన్న భావన తెలిసిన వాడికి ఉండదు. వినుకంటారా? అందరూ అందరిలో పరమాత్మే ఉన్నారు.

సమానోత్తమ మధ్యమాధమః సుఖేచ దుఃఖేచ జితేంద్రియాశయః అలాంటి వాడికి సుఖం మీద కానీ దుఃఖం మీద కానీ అనురక్తి విరక్తి ఉండదు. ఎందువల్ల జిత ఇంద్రియ ఆశయః ఇంద్రియములను మనస్సును విరిచిన మహానుభావుడు. మయోపక్లుప్తాఖిల లోక సంయుతః విధత్వ వీర అఖిల లోక రక్షణం అంటే నీవు. రాజ్యాన్ని పరిపాలించినంత కాలం ఇలా పరిపాలించు. తమ చెప్తున్నాడు తమః సమభావనతో ఉత్తమ మధ్యమ అధముల యందు కూడా సమభావనతో ఉండు. సుఖమును దుఃఖమును సమముగా స్వీకరించు. ఇందు మనస్సును జయించు. మయోపకృప్తాశిల లోక సంయుతః నేను ప్రసాదించినటువంటి సకల లోకములు కలిగిన వాడవై అంటే రాజ్యం. రాజమంతా నేను ఇచ్చాను పరిపాలించు రాజ్యాన్ని కానీ ఈ భావనతో విదత్వ వీర అఖిల లోక రక్షణం. ఈ సగల లోకాన్ని ఈ రీతిలో నీవు కాపాడు రక్షించు శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః మళ్ళీ అంటావేమో ఇప్పుడన్నీ చెప్పావు రక్షించేవాడు ఎవడు రక్షించబడేవాడు ఎవడు ఇవన్నీ పంచభూతాలు జ్ఞానేంద్ర గమ్యంతాలు ఆత్మకేం లేవు అన్ని వదులుకో అన్నావు కదా, మళ్ళీ అన్నీ చెప్పి రాజ్యపరిభారణ చేయమంటున్నారు ఏంటి? ఇదేం లెక్క ఇది అంటే శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః. ఈ ఆత్మ ఏ శరీరాన్ని తీసుకొని వచ్చినదో, ఆ శరీరము ఏ జాతికి చెందినదో, ఆ జాతి అయినటువంటి ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని పరిపాలించాలి. కానీ నేను పరిపాలిస్తున్నాను అని అనకూడదు. రాజుగా పుట్టిన వాడికి దేనితో మేలు జరుగుతుంది? ప్రజా పాలనము తోటే మేలు. శ్రేయ ప్రజా పాలనమేవ రాజ్ఞా యత్ సాంపరాయే సుకృతాత్ సష్టమం సింహంతా హర్తా

ఎందుకంటే రాజు సక్రమంగా ప్రజాపాలన చేస్తే అతను శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అతను అతని చేత పరిపాలించబడే ప్రజలు ఆచరించిన పుణ్యంలో ఆరవ భాగము తీసుకొనిపోతాడు. పొరపాటున సక్రమంగా పాలన చేయకుంటే అతని ప్రజలు చేసిన పాపంలో ఆరో భాగం తీసుకొని నరకానికి పోతాడు. అందుకోసమరా నాయన నువ్వు చేయవలసింది నీ కోసం కాదు. చూడండి శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః యత్ సాంపరాయే సుకృతాత్ సత్యమంశం హర్త ఆచరించినటువంటి పుణ్యము నుండి ఆరవ భాగాన్ని తీసుకుంటాడు. అన్యథా అలా పరిపాలించకుంటే హృత పుణ్యః తాను చేసిన పుణ్యాన్ని కూడా వాడినే తీసుకుంటాడు ప్రజలు. తీసుకొని వాడు చేసిన పాపాన్ని వీడికి ఇస్తాడు. ఎందుకంటే ప్రజలు పాపం చేశారు అంటే పాపం ప్రజలది కాదు. వాళ్ళతో పాపము చేయనిచ్చిన రాజుది. రాజు ధర్మంగా శాసిస్తే, నియమిస్తే, శిక్షించే పాపం ఏం చేస్తారు? భయం ఉండదు రాజు ప్రజల భయం ప్రజలకి. రాజే లేకుంటే ఎవడిస్తాం వాడు? ఏ భయము లేకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారు అంటే తప్పెవరిది? రాజుది. మరి వీడు పాపాలు చేస్తున్న పాపం ఎవరికీ న్యాయంగా? వాడు కర్త వాడు. రాజే కర్త. కాబట్టి ఎన్నో రకముల పుణ్యములు చేసుకోవటానికి అవకాశం ఉన్న పాపాలు చేయించాడు కాబట్టి ఈ చేయించిన పాపాలన్నీ వాడికి పోతాయి. పొరపాలను పుణ్యం చేసి ఉంటే అది వీడికి వస్తాయి. అస మరి అనండి. ఇన్ఫర్మ్ చేద్దాం అస మరి చేద్దాం మరి. అదే చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు హర్తాన్యసా పుణ్యః ప్రజానాం అరక్షిత కరహారః అఘమత్తి.

పన్ను తీసుకుంటున్నాడు కదా? పన్ను కట్టేది ఎందుకు? ప్రజలు పన్ను కట్టేది ఎందుకు? డబ్బులిచ్చి మరీ శిక్షిద్దాం అంటున్నారు. పన్ను కట్టి మా జీవనము సక్రమంగా కొనసాగటానికి కలిగే అడ్డులన్నీ తొలగించడానికే పన్ను కడుతున్నాడు. ఇప్పుడు రోడ్డు పన్ను అంటే దారి బాగుండాలి. కదా ఆలోచించండి. ఏదో ఆదాయం పన్ను అంటే సక్రమంగా సంపాదించుకోగలగాలి. ధర్మబద్ధంగా సంపాదించుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తున్నందుకు ఆదాయం పన్ను. వ్యవసాయం బాగా చేయగలిగినందుకు వ్యవసాయం పని. ఎవరిని బాగా చేసుకోలేకపోయినా పని వాడకెందుకు ఇయ్యాలి? ధర్మాన్ని అదిలించడం లేదు, వ్యవసాయం చేయనియ్యటం లేదు, ఏమో మరి ఎందుకు పని లేదు పొద్దుపోక. కాబట్టి ఏమి చేయనియ్యకుండా కూడా పన్ను తీసుకుంటే వాడు చేసిన పుణ్యం వీడికి ప్రజలకు వీళ్ళ పాపం వాడికి. చిన్న మాట శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞః యత్ సాంపరాయే సుకృతాత్ సష్టమంశం హర్తా అన్యః కృతపుణ్యః ప్రజానాం అరక్షితః కరహారః అఘమత్తి రక్షించకుండా పన్ను తీసుకునేవాడు ప్రజల పాపాన్ని తింటాడు భుజిస్తాడు. కదా అరక్షిత కరహారః అఘమతి రక్షించకుండా పన్ను తీసుకునేవాడు పన్నునే కాదు ప్రజల పాపాన్ని కూడా వాడే తీసుకుంటాడు. నా మాట చాలా స్పష్టంగా చెప్పారు పుృతి చక్రవర్తి. అందుకే ఇప్పుడు కాలం పోయింది కానీ పాత రోజుల్లో కరువు ఉంటే పుృతి చరిత్ర చెప్పించుకునేవాళ్ళు. విరాటపురం ఎలా చెప్పుకునేవాళ్ళో వర్షం లేదు కరువు వచ్చింది రోగాలు వచ్చాయి అంటే పుృతి చరిత్ర ఒక 11 రోజులు ఏకాదశాహం పుృతి చరిత్రం యోగాయతి అని శాస్త్రం. ఎవరికి వారు పుజ్య చేస్తా ఉంటాడు ఇంకోడు వింటాడు వినవంటే అదేం లేదు. కరహారః అఘమతి ఏవం ద్విజాజ్ఞానుమతానువృత్త ధర్మప్రధానః కాబట్టి నాయనా నీవు బ్రాహ్మణులలో

పండితులతో వారు ఆమోదించినటువంటి వృత్తిని అనుసరిస్తూ అలాంటి ధర్మాన్ని పరిపాలిస్తూ అన్యతమః అవితాస్య. అన్యతమః వితాస్యః ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి. ప్రజలందరినీ నువ్వు పరిపాలించాలి. ఎలా అన్యతమః వారిలో ఒకడివై. నేను రాజును, నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉండండి అని కాదు. పరిపాలించేటప్పుడు నీవు కూడా వారిలో ఒకడిగా ఉండే పరిపాలించాలి. అంటే నేను ప్రజాసేవకుడిని, నేను మీలో ఒకడిని. నా స్పెషాలిటీ అంటూ ఏమి మీరు ప్రత్యేకించి చూడవద్దు. చెప్పండి ఎక్కడికి వస్తాను, ఏం కావాలో చెప్పండి. అందరిలో తాను ఉండాలి. అన్నిటిలో తాను ఉండాలి. అన్ని రకాల వాళ్లకు తాను అభయాన్ని ఇవ్వాలి. కానీ వారిలో తాను కూడా ఒకడన్న భావనతో చేయాలి. నేను గొప్పవాడిని అనుకున్న చేసినవాడు రాజు కాడు అన్యతమః అవితాస్య వారిలో ఒకడివై నీవు వారిని పరిపాలించాలి హృస్వేన కాలేన గృహోపయాతాంత రక్తాశ సిద్ధాంత్ అనురక్త లోకః ఇలా నేను చెప్పినట్టు నీవు రాజ్య పరిపాలన ధర్మాచరణ చేస్తే హ్రస్వేన కాలేన చాలా కొద్ది కాలంలోనే మహా సిద్ధులు సనకాదులు నీ ఇంటికి వస్తారు. వారిని నీవు ద్రష్టా చూడగలవు. త్వరలో వస్తారు. వాళ్ళు వస్తారా అండి సనకాదులు అమ్మంటే? ఏదో యాత్రలకు పోతారు, క్షేత్రాలకు పోతారు, తిరుదయ యాత్రలకు పోతారు. కానీ అరణ్యంలో ఉంటారు కానీ సనకానందనాధులు ఏరి ఎవరింటికి రారు. వాళ్ళ ఇంటికి వస్తే ఇంకేముంది ప్రపంచం? ఎందుకు రారంటే అధర్మం ఎక్కడ పోతుందో అని రారు అంటారు కొంతమంది అని. వస్తే ఏమైందే ఏమని ఎందుకు రాకూడదు అంటే వాళ్ళతో అధర్మం పోతుంది కదా. మరి కలియుగంలో అధర్మం ఉండొద్దా? తామొచ్చి వాడితో అని పోగొట్టుకోకూడదు. ఉండాలి నాయనా మాకు వద్దులే అని వాడు దూరంగా ఉంటాడు.

నీవు ఈ ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తే త్వరలో నీ ఇంటికి వచ్చినటువంటి సనకాదులను నీవు చూడగలవు గృహోపయాతాన్. దృష్టాతి సిద్ధాన్ అనురక్త లోకా వరంచ మత్ కంచన మానవేంద్ర రుణీశ్వ దేహం గుణశీల యంత్రితః ఇంత సేపు ఇక్కడ ఉన్నాను, నీ ఇంట్లో ఉన్నాను. నీ పూజలన్నీ పొందాను. నీ స్వరూపాన్ని చూశాను, నీ స్వభావాన్ని చూశాను. నీ గుణాలు, నీ శీలం నాకు నచ్చినది. మరి నేను సంతోషిస్తే ఊరికే పోను కదా ఏమైనా ఇవ్వాలి. చెప్పు ఏం కావాలి. వరంచ మత్ కంచన మానవేంద్ర మహారాజా నా నుండి ఏదో ఒక వరమును కూడా నీవు పొందు వృణీశ్వ ఎందుకు స్నేహం గుణశీల యంత్రితః నేను నీ గుణమునకు నీ స్వభావమునకు వశమైపోయాను. నాహం మతైహి వైహి సులభస్తపోభిహి యోగేనవ యత్ సమచిత్తవర్ధి నేను. ఈ యోగాలు, ఈ యాగాలు, ఈ యజ్ఞాలు, ఈ ఆరాధనలు ఇలాంటి వాటితో నేను లొంగేవాడిని కాదు. సమచిత్తవర్తి వాటికి నేను అందరు నాకు అససమానమేనా? వాడు వీడు నమే ద్వేష్యోస్తి న ప్రియః నమో శత్రువుడేడు. నాకు మిత్రులు లేదు. నేను అందరితో సమానమైన భావనతోటే ఉంటాను. అలాంటి నన్ను కూడా ఆకర్షించుకొని వశం చేసుకున్నావంటే నువ్వు చాలా పుణ్యాత్ములవు. అందుకే చెప్పు ఏం కావాలో. వరం కూడా కోరుకో. అంటే తయిత్తము లోక గురుణ విశ్వక్షేనేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరసాజ్య గృహే హరేహిల ఇతను విశ్వజిత్ కదా మరి ఇప్పుడు పుట్టి చేక ఎవరిది? చక్రవర్తి అండి, మొత్తం ప్రపంచానికి గెలిచినవాడు. ఇలాంటి మహానుభావుడు లోక గురువైనటువంటి స్వామి చేత ఆజ్ఞాపించబడి అతని ఆజ్ఞను శిరసాధరించాడు. తృశంతం పాదయో ప్రేమున ప్రీడితం స్త్రీయన కర్మణ శతక్రతం పరిశ్వజ్య. విద్వేషం విససద్జ ఇవన్నీ మర్యాదలు. పరమాత్మ ఇంతసేపు మాట్లాడుతుంటే పక్కనే ఉన్నాడు. ఎవరు? ఇంద్రుడు. నోరెత్తలేదు, తలకాయ ఎత్తలేదు.

మాట్లాడకుంటే పెద్ద మధ్యాహ్నం రాకూడదు కదా. కానీ స్వామి మొదలేయమనలేడు వీడు తప్పు చేశాడురా క్షమించు మొదలే అన్నాడు. కదా ఆ లాంఛనం అది అయిపోయింది. చెప్పాయి ఆయన వింటున్నాడు ఆయన విన్నాడు ఈయన విన్నాడు. విష్ణుమూర్తి మహానుగావుడు చెప్పడం ఆగగానే ఇప్పుడు నేను ఊరుకుంటే బాగుండదు అని ఇందుడు వచ్చి అమాంతం నాయనా పొరపాటు తప్పు చేశాను రా బాబు సారీ నాయనా అని కృత్య క్రవర్తి పాదాలను ముట్టుకుందామని తలకాయ ఉంచాడు ఇందులో. స్పృశంతం పాదయోహో ప్రేమ్నా వ్రీడితం స్వేన కర్మణా. తాను చేసిన పనితో సిగ్గుపడుతూ పాదములను స్పృశించబోయినటువంటి శతక్రతుం పరిశ్వజ్య దగ్గరికి తీసుకున్నాడు అయ్యో నాయన తప్పు. ఎందుకంటే త్రిలోకాధిపతి కదా మరి వాడు. ఇతనేమో ఒక భూమి ప్రస్తుతం అంటే ఇప్పుడున్న స్టేజిలో పురుషక వచ్చి ఒక భూలో భూమండలాధిపతి. మరి ఇంద్రుడు త్రిలోకాధిపతి. వాడు ఏమన్నా చేయని వాడు వాడే తప్పు చేయని ఏం చేయని వాడు త్రిలోకాధిపతి వీడు భూలోకాధిపతి. మరి త్రిలోకాధిపతి భూదావిరి కాళ్ళు పట్టుకోవచ్చు నాయనా. మర్యాద కాదు నాయనా అని దగ్గరికి తీసుకొని అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని విద్వేశం విససద్య అతడు మీది పగను వదిలి పెట్టాడు. హా. ఎంత ఆశ్చర్యం అండి అంటున్నాడు వ్యాసన్. ఆశ్చర్యం కదా. ఒక్క గంట రెండు గంటలు కాముగా ఉంటే ఇంద్రుడు పాపం ఈ స్వామికి నూరు యజ్ఞాలు చేసినవాడు అయ్యేవాడు కదా. నూరు యజ్ఞాల ఫలితాన్ని ఒక్క అర నిమిషంలో పాడు చేశాడు ఇంద్రుడు. కోపం ఉండొద్దండి. అయినా ఇతను ఆ దేశాన్ని కూడా వదిలి పెట్టాడు నాకెందుకు యజ్ఞాలు. ప్రజలకు ధర్మాన్ని బోధించడానికి చేశాను తప్ప నాకు యజ్ఞాలు ఎందుకు? తెలుసు కదా. అందుకే స్వామి చెప్పినట్టుగా ఇంద్రుని మీద ద్వేషాన్ని విడిచిపెట్టాడు ఇది ఎంత ఆశ్చర్యమండి అంటున్నారు భగవానత విశ్వాత్మ పృథున ఉపకృతారహణః సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజః ఇదా పరమాత్మ పురుష రకముల తోటి అన్ని రకముల ఆరాధనలు పురుషునా ఉపహృత అర్హణ పరమాత్మ పురుష తర్వాత ఆయనకు ఏం కావాలి అన్ని రక ఆరాధన చేశారు అలా పూజించబడి సముజ్జిహానయాభత్య

పరమాత్మ ఎదురుగా ఉన్న కొద్దీ ఇప్పుడు జగవతిలో ఏం కలుగుతున్నది? భక్తి వృద్ధి పొందుతున్నది. విజల్బిస్తున్నదండి స్వామి ఉన్నాడు ఎదురుగా ఇంకేం కావాలి? ఎక్కడ దొరుకుతాడు స్వామి ఎదురుగా రమ్మంటే ఇంట్లో వచ్చి కూర్చుంటాడా పరమాత్మ? ఎదురు వచ్చి కూర్చున్నాడు. ఇదేం అర్ఘ్యం అంటే తీసుకుంటున్నాడు, పాద్యం అంటే కాలు పెట్టాడు, కాలు కడుక్కుంటున్నాడు, ఆచమనం తీసుకుంటున్నాడు, గంధం తీసుకుంటున్నాడు, ధూపం తీసుకుంటున్నాడు. అబ్బా ఇంత అదృష్టవంతుడిని, పరమాత్మ ఇంత దయామయుడని. శరీరం పులకించి, మనస్సు పులకించి భక్తి కాస్త ఉద్ధి పొందింది. సముజ్జిహానయా భక్త్యా గురుజీత చరణాంబుయా మళ్ళీ వెళ్ళబోతున్నాడు కదా మళ్ళీ దొరకవు కదా పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని జరణాంభుజః ప్రస్తానాభిముఖోపియేనం అనుగ్రహ విలంబితః స్వామి కూడా బయట వేయాలని అనుకుంటున్నాడు పాపం లేచాడు. కానీ ఎలాగైతే భగవంతుడిని విడిచిపెట్టే బుద్ధి వీడికి కావడం లేదో ఇలాంటి భక్తుడిని విడిపెట్టాలని ఆయన కనిపించురు అందరికీ. ఇద్దరు రెండొచ్చేనండి పిల్ల లేకుండా తల్లి ఉండలేదు తల్లి లేకుండా పిల్ల ఉండలేదు. కాబట్టి అనుగ్రహ విలంబితః అనుగ్రహం వల్ల ఆలస్యం అవుతున్నదట. భక్తుని యందు దయతో ఆలస్యం చేస్తున్నాడు. కాసేపు ఉండని వాడు అడుగుతున్నాడు కాసేపు ఉండండి. అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపదా చాక్షః నప్రహ నప్రతస్తి సుహృతు సతాం పరమాత్మ సత్పురుషులకు మిత్రుడు కాబట్టి పోవాలని అనుకుంటున్నా ఎదురుగా బుద్ధ్య కవస్తుని చూస్తూ కదలలేకపోయాడు వెళ్లలేకపోయాడు ఎందుకంటే అతను పద్మఫలా సాక్షాత్. పరమాత్మకు విహేర్ణం కదా పుండరీక అట్టడు పెద్ద కళ్ళు ఉన్నాయి. అంటే మొత్తం కనబడుతుంది కళ్ళు చిన్నగా ఉంటే కొంచెం. కదా ప్రత్యేక కదా ఒక కళ్ళు ఎంత దూరం చూస్తావు. అంటే ఓ మైలు రెండు కళ్ళతోటి రెండు మైలు చూస్తావా అని చెప్తావు కదా. అలాగే పెద్ద కళ్ళు ఉంటే మొత్తం కనపడతాడు. చిన్న కళ్ళు ఉంటే కొంచెం కనపడతాడు.

అంటే ఎవరు అంటే పుద్దు చక్రవర్తి యొక్క జ్ఞాన ఆనంద భక్తి ఇలాంటి గుణాలన్నీ ప్రస్పురంగపడుతున్నారు మహానుభావుడు జ్ఞాన చక్షువు అంటాం పరమాత్మను. అలాంటి రీతిలో పుండరీకాట్యుడు కాబట్టి మంచి వారికి మిత్రుడు కాబట్టి వెళ్లాలనుకున్నా బయట తేలలేకపోయాడు. ఆదిరాజః రచితాంజలి హరిం విలోకితుం నాచకతో అశ్రులోచనః ఇప్పుడు ఇతను ఆదిరాజు. ఇది చెప్పవచ్చు ఎవరండీ? మొట్టమొదటి రాజు ఆయనే చెప్పాం కదా. పురా గ్రామ నగర వ్యవస్థ చేశాడు, ఆనకడ్డలు కట్టాడు, వ్యవసాయం చేయించి ఎన్ని అయ్యాడు. కానీ మొదటి రాజు ఆయనే. అలాంటి మహానుభావుడు రచితాంజలి పరమాత్మకు చేతులు జోడించి అయ్యో వెళ్ళిపోతున్నాడు ఇక ఒకసారి బాగా చూడాలనుకున్నాడు. కానీ ఇగో ఎలా చూస్తాడు? అయ్యో స్వామి పోతున్నావా అని కళ్ళ నిండిన నీళ్ళు వచ్చాయి. నీళ్ళు నిండిన కళ్ళతో పరమాత్మను స్పష్టంగా చూడలేకపోతున్నాడు. విభీషణ్యుడు అంటాడు రామాయణంలో విభీషణ్యుడు అంటాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్మణ స్వామి ఆయన తాను యుద్ధం చేయట్లేదు విభీషణ్యుడు లక్ష్మణ స్వామికి విశ్రాంతి కనిపించానని విభీషణ్యుడు తాను యుద్ధం చేయాలి కొడుకుతోటి కొంచెం సేపు చేసి మళ్ళీ లక్ష్మణ స్వామికి ఇచ్చాడు. ఇది నాయనా వీడి అన్ని బలం తగ్గిపోయింది. పవర్ పోయింది. శక్తిహీనుడు అయ్యాడు. మంచి అస్త్రం చూసి కొట్టువాడు చేస్తాడు. సరే నేనే చంపేవాడిని కానీ. బాణం గురి పెట్టకపోతే నా కంటి నిండా కొడుకన్నా నీళ్లు అడ్డం వచ్చి కొట్టలేకపోతున్నా నువ్వు కొట్టమన్నాడు. పుత్ర ఎంతైనా ఉంటుంది కదా ఎంత ఎంత మనసును రాయి చేసుకున్నా లేదా వాడు దుమ్మాకుడు కాబట్టి కోపం ఉంది వీడిదేం కోపం. కొడుకే పుత్ర లాత్సల్యంతో కళ్ళ నిండా నీళ్లు నిండుతున్నదయ్యా. నీకు లక్ష్యం సరిగ్గా కనబడటం లేదు నేను కొట్టలేను ఆ పని నువ్వు చెయ్యి అంటారు. ప్రేమ పెరిగినా భక్తి పెరిగినా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. కళ్ళ నిండా నీరు నిండితే ఎదురుగా ఉన్న దృశ్యం మనకు స్పష్టంగా కనపడదు. అలాగే ఇతను ఎంత కొద్ది పెరిగి ఉన్నా

పరమాత్మను చూస్తామంటే కనులారా కనులారా కాదు కనుల నీరారా అయిపోయింది వ్యవహారం ఇంకేం చూస్తావు అందుకే స్పష్టంగా చూడకపోయి విలోకితుం నాచకత్ అశ్రులోచన నకించెనోవాచ సభాష్ప విక్లవః ఈ కన్నీళ్లు వస్తే అది ఒక కళ్ళ వరకే కాదట గొంతు దాకా పాపుతుంది. గొంతు మీద సరిగ్గా మాట కూడా రాదు. అందుకే నకించెనో వాచస బాష్ప విక్లవ కన్నీళ్లతోటి గొంతు బొంగురు పోయి ఏ మాటను స్పష్టంగా చెప్పలేకపోయాడు. హృదోపగృహ్య అముం అధాత్ అవస్థితః ఆ స్వామిని తన మనసులోనే హృదయానికి గట్టిగా హత్తుకున్నాడట అంటే భావనతో ఆలింగనం చేసుకున్నాడు పరమాత్మ కదా మరి హృదోపగృహ్య అధార మృజ్య అశ్రుకలా విలోకయన్ చివరికి అతి కష్టం మీద కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ స్వామిని చూస్తూ న తృప్త దృగ్గోచర మాహ పురుషం ఎంత చూస్తున్నా తృప్తి కలగటం లేదు. అలా తృప్తి పొందకుండానే బయలుదేరించబడినటువంటి స్వామిని చూచి ఒక మాట మాట్లాడుతున్నారు. పురుషం పదాత్పురుషంతం క్షితి మంస ఉన్నతే విన్యస్త హస్తాగ్రం. ఉరంగ విద్విషః ప్రతి దృశ్యాన్ని చెప్తాడు వ్యాస భగవానుడు. దృశ్యం యొక్క హృదయం తెలుసుకోవాలి. ఏమంటారు స్క్రీన్ ప్లే కదా స్క్రీన్ ప్లే ఈయన రాసినట్టు ఎవరు రాయరు. మనం వేరే సీన్ తో పని లేదు ఏ సీను ప్లే వద్దు అక్కడ సీను ఇక్కడ సీను అంటే ఆయనే పరమాత్మ ఎలా ఉన్నాడో వర్ణించాడు. వెళ్ళబోతున్నాడు. పదా సుశంతం క్షితిం. ఒక ఒక పాదము పాదములు భూమి మీద ఉన్నాయి. రెండు రెండు కాళ్ళు భూమి మీద ఉన్నాయట. అంశం ఉన్నతే విన్యక్త హస్తాగ్రం ఉరంగ విద్విషః చేతిని ఉరంగ విద్విష ఎవరండీ గరుత్మంతుడు పాములకు శత్రువు అండి. గరుత్మద్భుజం మీద చెయ్యి పెట్టాడు. రెండు కాళ్ళు కింద పెట్టాడు అంటే కాళ్ళు తీసి ఎక్కడైనా ఆడిస్తాం. రెడీ ఉన్నాడన్నమాట. ఎందుకు చెప్పాలి? కేవలం సంస్కృతమే వస్తే ఈ అర్థం చెప్పి తప్పకుంది ఏముంది ఇందులో? ఎక్కడ పోతున్నాడు కాళ్ళ కిందనే చేయి భుజం మీదే ఉంది. ఉంటే అంతే ఏం తోచదు. ధర్మశాస్త్రం తెలిసిన వాడికి ఆ మాట వింటే పులకింతలు వస్తాయి.

ఎందుకు వస్తాయి పులకింతలు? దేవతల పాదాలు భూమిని తాకవు. కదా? అవునా? మరి పరమాత్మ రెండు పాదాలు భూమికి తగిలించాడంటే ఏం అర్థం అండి? ఎదురుగా ఎదురుగా భూమి అంటే మొత్తం సమస్త అట్టం లేదు కదా. కావచ్చు కానీ కాళ్ళు తాకవు కింద. దేవతల దేవతల పాదాలు భూమిని తాకవు గుర్తులు. పాదాలు భూమిని తాకకూడదు. కళ్ళకు రెప్పలు వాలకూడదు. మెళ్ళోని పూలమాల వాడకూడదు ఈ మూడు దేవతల గుర్తులు. దేవతలకే ఇది ఉంటే ఈయన దేవానాం దేవా కదా ఎలా ఈయన కాళ్ళు భూమి కానించాడు? మీకు తోచదు అది. ఎదురుగా భక్తుడు ఉంటే దైవత్వాన్ని కూడా మరిచిపోయాడు. భావం రాదు పెద్దది వాడిని చెప్తేనే మనకు వస్తుంది. ఎందుకు తాకిచ్చాడు భూమి మీద అంటే అరే నేను దైవం కదా నాకు ఆ భూమి తాగకూడదే. ఆ మర్చిపోయాడు. వాడు దాన్నం పెడుతున్నాడు సరే పెట్టురా నాయనా. అది తానే కిందకి పడేశాడు. దైవత్వాన్ని కూడా మరిచిపోయాడు. భక్తానుగ్రహ కాంక్షలో పరవశుడై తన దైవత్వాన్ని కూడా మరిచి నిన్ను కూడా నీ తోటి మానవుడిని అనుకోరా కాసేపు అని. రెండోది గరుడుని ఎక్కాలి అంటే మనలాగా గుర్రం ఎక్కినట్టు జీన్స్ పట్టుకొని అది పై కాడ ఆ గమదాపు అక్కడ చేరుతారు సమస్య కానీ చెయ్యి పెట్టి భుజం పెట్టి ఎక్కుతున్నాడు అంటే ఎంత కొద్దిగా ఆలస్యం చేస్తే అంతసేపు వాడు చూస్తాడు. తనను మరికాసేపు చూచి అవకాశం కల్పించడానికి చెయ్యి తీసి పెడుతున్నట్టు, కారు తీసి పెడుతున్నట్టు, మళ్ళీ కారు పైకి ఎక్కుతున్నట్టు చేష్ట చేస్తున్నాడు. చేష్ట దేనికి గుర్తు? ఎలాగయ్యా అంటే మనకి ఇందులో కాదు పద్మ పద్మ పద్మ చెప్తారు పరమాత్మ భక్తుని దగ్గర నుంచి వెళ్ళటానికి చేసే ప్రయత్నం కొత్త పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి పోతున్నప్పుడు ఉన్న మానసితో ఉన్నాడు అంటాడు. పోవాలని ఉత్సాహము ఇక తగాలి విడిచిపోలేదు. కాసేపు వెనక్కి తిరిగి, కాసేపు నాన్నను, కాసేపు అమ్మను, కాసేపు తమ్ముడిని, కాసేపు అన్నను, కాసేపు వదినెను, కాసేపు మరదను వాళ్ళని కౌగలించుకొని, వీళ్ళని కౌగలించుకొని వాళ్ళని చెప్పి ఇవన్నీ ఎందుకు? ఒకసారి తాట అంటే అయిపోతుంది కదా. అంటే ఈ వంకతో ఇంకా అదే ఉండొచ్చు ఇక్కడ అని. ఎక్కువ కారాన్ని ఇక్కడే ఉండటానికి ప్రయత్నం చేసే కొత్త పెళ్లి కూతురి చేష్టలన్నీ భక్తుల్ని పోయి తన ఇంటికి పోదలుచుకున్న పరమాత్మలలో కదలాడుతున్నాయి అంటాడు జాసుడు. ఎవరు పోకున్నారండి అక్కడే ఉండొచ్చు కదా.

ధర్మం కదా పద్ధతి పద్ధతి అదేం లేదు అక్కడ. ఇదంతా దేనికోసం నేను మీ వాడిని అని మనకు చెప్పడానికి కోసం. నేను ఎక్కడో ఉండేవాడిని కాదు. అంతర నేను ఉండేవాడిని నీకు దగ్గరకు వచ్చాను. అంటే నీ మీద నా మీద అంటే నువ్వు కాదు గొప్ప చెప్పుకుంటావో మీరు మహా భక్తుడిని. స్వామి అంటే నాకు మహా ఇష్టం పిచ్చివాడి అది కలిగించింది నేను. నేను లేకుండా నువ్వు ఉండలేవు నేను చాలా గొప్పవాని గోపిక అనుకోలేదు అబ్బా ఇంత ప్రేమ కృష్ణుడి మీద మాకు కృష్ణుడేమో రాడు తలవడు ఆయనే మనిషి ప్రేమంతా మాదే. చూసేదాకా అనుకున్నాడు. చూడగానే మాలే మనివర్ణ మాలగడి నీలాడు అనగా. అమ్మో వ్యామోహ రూప నీ వ్యామోహం ముందర మేమేం పనికి వస్తామయ్యా. నీకే వ్యామోహం ఇంత ఉందా మొత్తం చూసిన తర్వాత మారిపోయింది. కాబట్టి ఏమిటి స్వరూపం ఇది పరమాత్మ మనకు చూపుతున్నాడు. అబ్బా మనమే పరమాత్మ గింత దయనా. ఇంత ప్రేమనా ఇంత అనుగ్రహమా. మనం పిచ్చివాడమై భక్తులం అనుకుంటున్నాము. ప్రతి ప్రవృత్తిలో ప్రతి క్షణంలో ప్రతి కదలికలో. తన యొక్క వాత్సల్యం, ఔదార్యం, సౌశీల్యం ఇవన్నీ మనకు ప్రస్ఫుటింప చేస్తాడు, ప్రకటింప చేస్తాడు పరమాత్మ. అందుకే పదా కృశంతం క్షితిం అంశ ఉన్నతే విన్యస్త హస్తాగ్రం ఉరంగ విద్విషః గరుడు గరుష్మంసుని భుజం మీద చేతిని పెట్టి, భూమి మీద పాదాలను పెట్టి ఎక్కబోతున్నాడు. అంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఒక కారణం ఏమో మారికా జేబు వాడిని చూడనియ్యని. రెండో కాలం అడగమన్నాను మీరేం అడగలేదేంటి అని. వరం కోరుకోమన్నాడు కదా. సరిగ్గా విన్నాడా లేదా మరి అడుగుతాడా లేదా ఆ సంగతి పూర్తిగా వినబడాలి మరి. అడగమని చెప్పి వెళ్ళిపోతే ఏదో మాట వరుసకి ఇస్తానన్నాడు కానీ ఇచ్చాడా అంటాడు అని తనకే బాధ. వరం కోరుకోమన్నాను ఆ విషయం ఏం మాట్లాడడు. మరి అడుగుతారా చూస్తాం కాసేపు. ఇన్ని భావాలు మనసులో పెట్టుకొని అలా గరుత్మంతుడిని ఎక్కబోతున్నట్టు వెళ్ళబోతున్నట్టు స్వామి ప్రవర్తించాడు. ఆయనతో పూర్తి చేయి ఎందుకు దాచుకుంటావు ఏమైనా కావాలంటే చెప్పు అని. అంటే పృథుహు ఉవాచా పరమాత్మ ఎందుకు ఆగుతున్నాడో మరి ఆయనకు ఆయన ఆయన అదే కదా ఒకే వాచ కదా సూచన గ్రహించాడు ఈయన పృథు గ్రహించి అంటున్నాడు వరాన్ విభో త్వతు వరదేక్షరాతు బుధః కథం గృణీతే స్వామి వరం కోరుకోమని అన్నట్టు ఉన్నావు. నువ్వు అడగటం న్యాయమే కానీ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా నీ నుంచి వరం అడుగుతాడా?

ఉదః కహా రుణీతే జ్ఞానం ఉన్నవారు ఎవరైనా వరలు కోరుతారని దగ్గర నుంచి ఏం కోరుకోవద్దు అని మొదలు చెప్పి అన్ని కోరుకోవద్దు చెప్తే ఏం అర్థం అయ్యా? అందుకే బుధః అంటే జ్ఞాని అయినవాడు ఎవరైనా కథం వరం వృణీతే. నేనుండి వరాలని ఎలా కోరుతాడు ఎందుకంటే గుణవిక్రియాత్మనాం. కదా మాటిమాటికి మారిపోయేవి గుణవిక్రియాత్మనామ్ ఈశ్వరాత్ అంటున్నారు. గుణముల చేత వికారము పొందేటువంటి స్వరూప స్వభావము కదా అన్నమాట. అంటే సకల దిగముల కనిపొద్ది పోయిన నీ నుండి ఏం కోరాలి? ఎలా కోరాలి? అసలు ఎందుకు కోరాలి? గుణవిక్రియాత్మనాం ఏ నారకానామపి సంతి దేజినాం కానీస కైవల్యపతే ఉరునేనచ కోరుకునే ప్రతి వరము కలిగే ప్రతి ఫలము అంతలోనే మారిపోయేది కదా గుణ విక్రియాత్మన. తత్వాద గుణభవతో మారిపోతుందండి ఏది ఉంటుంది? కదా యదైవేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవ పుణ్యచితో లోక చెప్పలేదు అని చెప్తుంది కదా మనకు. ఎందుకు పరినవిస్తున్నాడు స్వామి? ఎందుకు ఇవన్నీ చెప్పాడు? మంచి భార్య కావాలంటే ఎవడు నలగుబ్బేరుని ప్రార్థించు, మంచి భర్తీ కావాలంటే భూర్వసిని ఎందుకు ఇవన్నీ? ఐశ్వర్యం కావాలంటే అగ్నిహోత్రుడిని ఎందుకు ఇవన్నీ చెప్పాడు? నేను చెప్పాను, నువ్వు విన్నావు, నమ్మి ఆచరించు, ఆ ఫలం పొందు. అందుకేనా? పొందిన తర్వాత అవి ఎన్నాళ్ళు ఉంటాయో చూడు. అయ్యో, నీ కోరింది వీజినా. విరక్తి పుట్టడానికి పెడుతున్నాను రా అందులోకి పుట్టడానికి కాదు. పరమాత్మ కోరికలని ఇచ్చేది, గొడవలు ఇచ్చేది, సంపాదిస్తే దేనికి? ఎద్దు సంపాదిస్తే ఏం లాభం అనుకోవడానికి తప్ప ఇవన్నీ నాకు అనుకోవడానికి కాదు. ఇక్కడ మనం ఓ పని చేశాం, ఓ ఫలితం కరిగింది, కొద్దిగా ఆ ఫలితం గత పోయింది. కదా? ఇది ఎలా పోతుందో స్వర్గం అలాగే పోతుంది.

కర్మల వలన కలిగిన ఫలితము నశించేదే. మరేం కావాలి? నశించని ఫలితం కావాలి. అంటే అది మనము చేసిన కర్మల వల్ల వచ్చేది కాకూడదు. ఎలా రావాలి? వాడి దయతో రావాలి. పరమాత్మ కృపతో లభించిన మోక్షము నశించదు. జ్ఞానము నశించదు. అందుకే అంటున్నాడు గుణవిక్రియాత్మనాం నరకానాభిదేహినాం సంతి. అయ్యా ఈ కోరికలు, ఈ ఫలములు ఇక్కడే కాదు నరకంలోని వారికి కూడా ఉన్నాయి కదా. నరకంలో ఉన్నవారు కూడా కోరిక అయ్యే ఉంటారు. అన్ని బాధలు పడుతూ, అవస్థ పడుతూ ఓ 50 ఏళ్ళు అయిపోయింది. వాడి పాపం అంతా అయిపోయింది. అయినా నీ పాపం అయిపోయినా రేపటి నుంచి నీకు విముక్తిని విడుదల చేస్తున్నాం. ఆ చోటికి పో అంటే మళ్ళా ఇప్పుడు ఏం పోతామండీ ఇక్కడ బానే ఉందిలే చూడు అంటారు. 50 ఏళ్ళు అయింది మళ్ళీ ఏం మారుతాం కొత్త అవస్థ మారాలంటే. ఏం చేస్తావ్? కాబట్టి నరకంలో ఉండే వారికి కూడా కోరికలు ఉన్నాయి. అంటే అయ్యా కాస్త శిక్ష కొంచెం తగ్గించండి వాళ్ళ కోరికలు. మరి కుంభి భాగం కాకుండా అది మొత్తం పెట్టమంటాడు. మరి ముక్కుళ్ళు ఎందుకు గోలిస్తావ్ కుక్కలు నా చలనా ఇవ్వు అవి పీకె తింటే బాగుంటుంది లే అంటాడు ఏదైతే ఏం బాధ వచ్చింది. అవి కోరికలే. కాబట్టి ప్రతిక్షణం మారేవి ప్రతిక్షణం నశించేవి సుఖం పేరుతో దుఃఖాన్ని కలిగించేటువంటి కోరికలను. నీ నుండి ఏ బుద్ధిమంతుడైనా కోరుకుంటాడా? అందుకే నేను అలాంటి కోరికలను కోరను. తానీచ కైవల్యపతి నువ్వు కైవల్యపతివయ్యా. నువ్వు మోచ్ అది కాదు కానీ నువ్వు మోచ్ ఇచ్చేవాడివి. మోచ్ ఇచ్చేవాడిని సంసారం అడిగితే ఎలా ఉంటుంది? అంత వికారం కదా అబ్బే అది నాకు వద్దు. అకామయే రాధా తదస్యహం క్వచిత్ నయత్ర యుష్మశ్చరణాంబుజాసవః మహత్తమాంత హృదయాన్ ముఖత్యుతః విధస్వ శరణాయుతమేషమేవరః

ఈయన నీ లాంటి మహానుభావుడు వరం కోరుకొమ్మంటే కోరను అంటే తప్పు. కదా? మరి నాకు అదేమో వద్దు. కోరకుండా ఊరుకోవద్దు. అయినా కోరుకున్నాను. నేను ఒకదాన్ని కోరను మరొకదాన్ని కోరుతాను అంటున్నాడు. నకామయేహం నకామయేనాథ పదత్యహం ఖచితో నయత్ర యుస్మత్ శరణాంబు జాతవః మహాత్మాంతర హృదయాన్ ముఖచ్యుతః మహానుభావుల ముఖ పద్మము నుండి శ్రవించేటువంటి మీ పాద పద్మముల ఆశవము లేని చోటు నాకొద్దు. నేను దానిని కోరను. చక్కని శ్లోకం రోజులు అనుధానం చేసుకో నాకేం కావాలో చెప్తాడు. చూడండి నకామయేహం నేను వాటిని కోరను తదపి దాన్ని కూడా కోరను అంటే దేన్ని? మోక్షం కూడా నాకు ఉంది. నువ్వు ఉన్న కైవల్యం నాకు వద్దయ్యా. ఎందుకు వద్దంటావా? పొరపాటున ఆ కైవల్యంలో నీ పాద పద్మముల ప్రభావాన్ని వర్ణించే మహానుభావుల కథలు లేనట్టయితే నగదదు. నాకేం కావాలి? హరికథలు కావాలి. నీ గుణగానం కావాలి. నీ గుణగానము లేని మోక్షం కూడా నాకొద్దు. కోరను అంటావు, వద్దంటావు, అసలు కోరరా నాయనా ఏదైనా అడుగురా బాబు అంటే ఇప్పుడు చెప్తున్నాడు కొసకు విధత్వ కరుణాయుతం నాకో కోరిక ఉంది. ఒక 10,000 చెవులు ఇవ్వు నాకు. కర్ణాయుతం ఏకమే వరః ఇది నాకు వరం. 10,000 అంటే నీ గుణ అనంతాలు. మరి అంతమంది అన్ని గుణాలు చెప్తున్నారు రెండు చెవులు వినగలుగుతాయా? 10,000 చెవులు ఇవ్వు. నిరంకరం వింటుంటాడు. నాకు మోర్శం వద్దు విధత్వ పుట్టి చెప్పండి అర్ధునేన చోకాల కరుణాదిత మేష మేవ ఇది నా వరము అన్నాడు. నమస్లోక మహాన్ముఖక్షుతః భవత్పదాం భోజ సుధాకనానిలః స్మృతిం పునః విస్మృత తత్వవర్తనాం కుయోగినామునో విచరతి అలంవరైః

ఎందుకురా అంతగా కోరుకుంటున్నావ్ వాళ్ళ కథలు? మహానుభావుడు నారాయణ చెప్తుంటే వినాలనుకుంటున్నావా? ఎందుకు కోరుకుంటున్నావ్ అంటే ఉత్తమ శ్లోక మహానుభావ చెప్తున్నాడు మహాన్ముఖస్తుతః పదాంబోజ సుధాకనా నిలః మహానుభావుల ముఖం నుంచి వెలువడేటువంటి నీ పాదపద్మముల యొక్క కథ అమృతం అనేటువంటి బిందువులోని చిన్న తుంపురులు కలిగించే గాడి. తుప్పు కూడా కాదు. కన అనిలః. చిన్న గాలి అంటే తుంపుర్ల మీది నుంచి వచ్చే గాలి. అది స్మృతిం పునః విస్మృత తత్వవర్త్మనాం. దేహాత్మ తత్వాన్ని భగవత్ తత్వాన్ని మరిచిపోయిన కుయోగినా మునః మాలాంటి దుష్ట యోగులకు స్మృతిం వితరతి మళ్ళీ గుర్తు చేస్తుంది. మహానుభావుడు చెప్పేటువంటి మీ పాదపద్మముల కథా సుధానిలము ఉంది అది మాకు మరిచిపోయిన దాన్ని గుర్తు చేస్తుంది. భగవత్ తత్వము, భాగవత తత్వము. కదా అలాగే దేహాత్మ తత్వము దేహం వేరు ఆత్మ వేరు ఉన్నాయి కదా ఇవన్నీ మర్చిపోయాం మేము ఎందుకు మర్చిపోయాం అంటే కుయోగులం శరీర సుయోగులం కాదు కుయోగులం అంటే తపస్సు చేస్తున్నట్టు చూపుతాం కానీ చేయం గుడికి పోతాం దండం పెడుతుంటాం కానీ దేవుణ్ణి కాదు దండం పెడితే మొమ్మల్ని అందరూ చూస్తుంటారో చూస్తాం. అబ్బా ఎంత భక్తుడురా ఎవరో అనుకుంటున్నారో లేదో. అనుకోకుంటే చూడండి నేను రోజు వస్తానండి గుడికి తెలుసా మీకు? ఎందుకు ఈ పరవాడి వీడు ఆ మాట అంటే వీడి మనసులో ఏముందంటే వీడు మహాభూతి వారు అనుకోవాలి. దీన్ని ఏమంటారు కుయోగం అంటే దుష్ట యోగం చెడు వారితో సంబంధం కాదు వారితో కాదు ఇలాంటి మాకు స్ఫూర్తిం వితరతి. నీ స్ఫుతిని కరిగిస్తుంది. తత్వ స్ఫుతిని కరిగిస్తుంది కాబట్టి అలం వరైహి. మాకు ఏ వరములు అవసరం లేదు అలం వరైహి. యెదృచ్ఛివం సుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయాచ ఉపతృణోతితే సకృతౌ కథం గుణజ్ఞః విరమేత్ వినాపతుం శ్రీహి యత్ప్రభవరే గుణ సంగ్రహేచ్ఛయా

ఇప్పుడు ఇంకో యశ యశః శివం సుశ్రవ అంటే చక్కని కీర్తి గల మహానుభావ చక్కని కథ గల మహానుభావ. ఏ చా ఆర్య సంఘమే దృశ్యయా చౌపత్రునోతి తే సకృతో మహానుభావులతో సజ్జనులతో సమాగమమై నీ సంకల్పముతో నీ యొక్క అనంతమైనటువంటి కథను గుణములను ఒకసారి లేదా సాదాసాది తే సకృత అనొచ్చు తే ఆ సాకుర్తి పాదం. కాబట్టి చాలాసార్లు వినేటువంటి వాడు గుణజ్ఞః. గుణములు తెలిసిన వాడు పరమాత్మముల యందు రుచి ఉన్నవాడెవడు ఇంకా చాల్లేవయ్యా ఊరుకో అని అంటాడా అండి? ఇవాళటికి చాలండి ఇంకేం వింటాం గుణాలు అవే విన్నాం కదా ఇక చాలండి అనడు. పరమాత్మ గుణముల యొక్క రుచి తెలిసిన వాడు ఎవ్వడు వినటాన్ని మారడు. ఒక్కడు మాత్రం మారుతాడు. ఎవరు విన పసుం. పశువు తప్ప మరెవరు మానుతారు అంటున్నాడు వినా పశుం ఎందుకంటే అమ్మవారు నిన్ను ఎందుకు చేరింది శ్రీహి యత్ ప్రవవ్రే రాశి చెప్తున్నాడు అమ్మవారు నిన్ను ఎందుకు వరించింది తెలుసా నిరంతరం నీ గుణములు వినాలనే కోరికతో అన్నాడు. ఎక్కడో ఉంటే గుణములు వినే ఛాన్స్ ఉండదు. ఏదైనా బ్రేక్ వస్తుంది. నీ దగ్గరే ఉంటే నో బ్రేక్. కాబట్టి నిరంతరం నీ గుణములను వినాలి, కూర్చుకోవాలి, అనుసంధానం చేయాలనే కోరికతోటే. అమ్మవారు నిన్ను వరించింది. కాబట్టి నేను కూడా ఏం కోరుతున్నాను నిరంతరం నీ కథాస్రవణం, నీ గుణగానం ఇది నేను కోరుకుంటున్నాను. శ్రీహి యత్ త్రవవరే గుణ సంగ్రహేచ్ఛయా అధోభజే త్వాకిల పురుషోత్తమం గుణాలయం పద్మచరేవ లాలసః కాబట్టి చెప్తున్నాడు అయ్యా నువ్వు అఖిల పురుషోత్తమం. నీకేం పేరు? పురుషోత్తమం రథం కదా? అంటే క్షేత్ర క్షేత్రజ్ఞులకు పతి. కదా? పురుషోత్తమం మా ప్రావు అంటారు కదా? కాబట్టి క్షేత్రముల అధిపతి, క్షేత్రజ్ఞ అధిపతి. అలాంటి అఖిల లోక పురుషోద్ధమైనటువంటి నిన్ను ఎలాంటి వాళ్ళో నీవు గుణాలయం. కారుణ్య, అవాత్సల్య, సౌశల్య ఏవో ఉన్నాయి కదా మనకు. ఇలాంటి అనంతమైనటువంటి ఆయమెను నిన్ను లాలసః ప్రీతికర వాడినై కోరుకుంటున్నాను. ఎలా? పద్మకరేవ.

అమ్మవారి వలెనే లక్ష్మి నిన్ను ఎలా కోరుతూ ఉందో నేను అలాగే కోరుతున్నాను. అంటే పెద్దగా అనకురా నాయనా ఆయనకు కోపం వస్తుంది. మీ ఇద్దరికి పోటీ వచ్చి కష్టం కదా అంటే పోటీ రానియ్యవయ్యా అంటున్నారు చూడండి. యావయోహో ఏకపతిస్పృశోహో కరిహి నశ్యాత్ కుటత్వత్యననైకతానయోహో ఇప్పుడు మా ఇద్దరికీ ఒకడే పతి మరి నేను సౌదరనే కాగట్లే అవునండి ఆమెకెవరు పతి నువ్వే మాకెవరు నువ్వే ఇద్దరే ఇద్దరేమో ఒకే పతిని కోరుతున్నాం. ఏక పతి స్ఫూర్తోహో ఒకే భర్తను కోరేటువంటి స్పర్ధ గల మా ఇద్దరికీ అప్యావయో ఏక పతి స్ఫూర్తోహో కలిహి నస్యాత్ కలహం కర కగదయా. ఎందుకంటే కృప స్పష్టరణైక తానయో మా ఇద్దరికీ నీ పాదాలే కావాలి. అంటే నీకు నువ్వు సహస్ర పాత కదా. నీకు రెండే కాళ్ళు ఇస్తే కొట్టాడొచ్చు నువ్వు. వేల కొద్ది పాదాలు ఒక వెయ్యి ఆగకుండా ఒక వెయ్యి నీ పట్టుకుంటాను ఏం బాధ ఇస్తుంది. సంపద తక్కువ ఉంటే కొడాడు వస్తుంది కానీ సంపద బాగా వస్తుంది. నువ్వు సాంస్ర పాతయ్యా. ఇద్దరికీ నీ కాలే కావాలి. ఒక వెయ్యి ఆమెకి, ఒక వెయ్యి నాకి. మా బాబా నేను చూసుకుంటా ఆ బాబా చూసుకుంటుంది. మాకు కలహం ఎందుకు వస్తుంది? ఏం రాదు నస్యాత్ చరిహి కృత్ త్వత్ చరణైశ తానయో జగజ్జనన్యాం జగదీశ వైశతం శ్యాదేవ యత్ కర్మణి నస్తమీహితం. అయినా వచ్చినా మంచిదే అంటున్నాడు. ఆమె జగత్ జనని కదా. కదా అలాంటి అమ్మవారి తోటి మాకు స్పర్ధ, కోటి, కలహం త్యాదేవ వచ్చే తీరాలి. ఎందుకు రావాలయ్యా చెప్తున్నాడు. త్యాదేవయత్ కర్మని నత్సమీహితం. మా ఇద్దరి కోరిక ఒకే పని మీద ఉంది కదా. ఏమిటది నీ గుణాలు వినాలి నీ కవిల వినాలి. ఆమె ఏమనుకుంటుంది అది నేను అనుకున్నాను. త్యాదేవ వస్తుంది కలహం. సమీహితం కరోతి పల్గువపి ఉరు. దీనవత్సలః స్వయేవ ధిక్నే అధరతస్య కింతయ అయినా నాకు భయం లేదు అంటున్నావ్. ఎందువేదంటే నువ్వు భక్త పక్షపాతివి కదా. నువ్వు మా వైపే ఉంటావు. మాకేం అంటే ఎందుకు నమ్ముతున్నావు అంటావా? ఇంద్రుడిని నేను కొట్లాడితే నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నా వైపు లేవు? ఇంద్రుడిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడి స్నామపణ కోరిపించావా లేదా?

అంటే నువ్వు ఎవరి పక్షం నువ్వు? నా పక్షమే. మా ఇద్దరి పిల్లలు నువ్వు నా పక్షమే. మన పిల్లవాడు ఊరుకో అని ఆమెకు చెప్పేస్తావు సరిపోతుంది. నాకు భయం ఏంటి? ఎందుకంటే నీలో ఓ గొప్ప సుగుణం ఉన్నది. నీ భక్తులు ఎంత చిన్న సేవ చేసినా ఇంత సూక్తం. వారండి ఎంత పూజ ఎంత భక్తులు అనుకున్నారు వాడు ఒక దారి ఆ భూమి మీద వెళ్ళిపోతాడు అంతే. వాడు రోజు సరే నీ గుడి గురించి చెప్తావ్, నువ్వే చెప్తావ్ ఇంక మాకేం పోతావ్ అని. మేము చేసిన కొద్దిని కూడా ఎంతో గొప్పగా చూపేటువంటి నీ అండ ఉండగా అమ్మవారితో పేజీ వస్తే మాత్రం నాకేమిటి అభయం. ఏమైన గట్టి పురుషులని కరోతి పల్గవతి మురు దీన వత్సరః నీకు ప్రేమ ఎక్కువ ఎవరి మీద? దీనిలో దైన్యం ఎవరికి ఉంది ఆమెకా నాకా? ఆమె ఆకులు నాకే వస్తాయి కదా? అనని అధిరాగ్ని పట్టమైకి ఆమెకేం తక్కువ అన్ని ఉన్నాయి ఆమెకి. నాకేం ఉన్నాయో ఏం లేదో దీనిలో ఉంది. కాబట్టి ఏమీ లేని జీవిన ప్రేమ నువ్వు బాగా చూపుతావు కాబట్టి నువ్వు ఏ చిన్న పెద్ద పనిగా చూపుతావు కాబట్టి అలాంటి నీవు స్వయేవ శిక్షే అభిరతస్య చింతయా నీవు నీ స్థానంలో ప్రేమగా ఉంటావు. నీ భక్తుల యందు దయతో ఉంటావు. కాబట్టి నీకు అంటే వేరే వారిలాగా నీకు ఇంకేమైనా కోరికలు ఉంటే ఆలోచించండి. అమ్మవారిని ఎందుకు మనం ప్రేమిస్తాం అందరూ ఎందుకు అమ్మవారిని పూజిస్తున్నాం? ధనం ఇవ్వు, ధాన్యం ఇవ్వు, వస్తువు, గృహము ఏమైనా కోరికలు ఉంటే అది తీరుస్తుందండి. కోరికలు ఉన్నవారు భక్తుల కంటే ఎక్కువ అమ్మవారిని కొలుస్తారు. ఎవరైనా. జీవుడా జీవుడా పక్కకు పెట్టాలి కదా ఇప్పుడు ఇంద్రుడు వాళ్ళందరూ ఆయన అమ్మవారిని కొలుస్తారు ఎందుకు కోరికలు ఉన్నాయి కాబట్టి. స్వామి ఒకవేళ నీకు కూడా ఏమైనా కావలసి ఉందనుకో నా పని సున్నా నువ్వు ఆంబైపోతావ్. కానీ నువ్వు స్వయేవ ధిక్ష్మి అభిరత. నీవు నీ యందే ఆనందంగా ఉంటావు, నీకు ఇంకో కోరిక లేదు. ఏ కోరికలు లేవు కాబట్టి నీవు నా వైపే ఉంటావు. తయా ఏం ఆమెతో నీకేం పని? ఎప్పుడైనా ఆమెను నువ్వు కోరలేదు, నిన్ను ఆమె కోయింది.

కదా ఆమెను నువ్వు కోరలేదు, నిన్ను ఆమె కోరింది, నేను నిన్ను కోరుతున్నాను. ఇద్దరం కోరుతున్నప్పుడు నువ్వు ఎవరి వైపు ఉంటావో వాడు మా వైపు ఉంటాడు. ఎందుకు నాకే మార్కులు ఎక్కువ ఉన్నాయి. ఏమిటి ఆ మార్కులు? దైన్యం నా దగ్గర ఉంది. రెండు అది నీ కోరిక లేదు. నీ కోరిక లేదు నాకు దైన్యం ఉంది. ఈ రెండు నాకే అటువంటివి. కాబట్టి ఆమెతో పేచి వచ్చినా నాకేమీ ఇబ్బంది లేదు చెప్తున్నారు. స్వయేవ ధిష్ణే అభిరతస్య కింతయా భజంత్యస త్వాం. అతయేవ సాధవః స్వామి ఇందుకోసమే సజ్జనులు, భక్తులు, ఉత్తములు నిన్ను సేవిస్తారు. ఎందుకంటే నీ భక్తులు నీ ముందర ఉంటే నువ్వు కట్టుకున్న భార్యను కూడా పటించుకోవు. ఎంత గొప్పోడవండి. ఈ అలవాటు తర్వాత కలియుగం వాళ్ళకి వచ్చినాయి అంటారు ముందు చెప్తారు. ఈ గుణాల విభజన కలియుగం వాళ్ళకి వచ్చే భార్యను పట్టించుకోరు. ప్రజలు మిమ్మల్ని తిరుగుతారు భార్యను పట్టించుకోరు. ఎవరి గుణాలు అంటే ఆయన గుణాలు అంటారు. ఆయన వాడికి భయం పెట్టుకోవాలని చెప్తారు. అందుకే చెప్తున్నాడు భజంత్య ధత్వాం అతయేవ సాధవః యుదక్తమాయా గుణ విభ్రమోదయం. ఎలాంటి వాడు మహానుభావుడు స్వామి అంటే యుదత్త మాయా గుణ విభ్రమోదయం మాయతో ఏర్పడేటువంటి సత్వ రజత్ తమస్ అనేటువంటి గుణముల యొక్క అభివృద్ధిని తొలగించేటువంటి మహానుభావుడు. భవత్ పదానుస్మరణా తృతే తతాం నిమిత్తమన్యద్ భగవన్ న విద్మహే. కాబట్టి పరమాత్మ నీ పాదములను స్మరించడం కంటే వేరే వరము. ఏమే కాదు భక్తులు ఎవరూ కోరుకోరు అసలు నా విద్మహే నాకు తెలియదు. భగవంతుని పాద పద్మముల కంటే వేరే కోరుకోవాలనే విషయమే మాకు తెలవదు. భవత్ప్రభావ స్మరణాతురుతే సరి సతాం. పురుషులకు భగవంతుని పార్వతముల యొక్క స్మరణము తప్ప ఇంకో దాన్ని కోరాలనే విషయం తెలియదు. నిమిత్త మన్యత్ భగవంత్ న విద్మహే మన్యే గిరంతే జగతాం విమోజినీం పరం వృణీశ్వేతి. భజంతమాత్తయత్ బహుశా అన్ని లోకములను మోహింపచేసేది నీ మాట కదా. నీ మాయ లాంటిదే నీ మాట అలాంటిది. నువ్వు మాట్లాడావు అంటే

అందరూ పడిపోవాల్సింది మాయగా. జగత్తంతా ఒకటి సరిగ్గా కాదు. ఇలా సకల జగత్తును మోహింప చేసేటువంటి నీ మాట ఉందే అది నన్ను కూడా మోహింప చేయడానికి ప్రయోగించావు. వరం వృణీశ్వా వరం కోరుకో వరం కోరుకో వాచానుతంత్యా ఇది జనః అసితః కదం పునః కర్మ కరోతి మోచితః ఏవయ్యా వాచానుసంత్యవేసే జన అస్తితః నీ మాయతో మోహింపజేయబడేటువంటి వాక్కుతో బంధించబడినవాడు. నీ వాక్కుతో బంధించబడిన వారు నీ మాయతో బంధించబడకూడదు. అందుకే అచితః అంటే అబద్ధ బంధించబడని వాడు. నీ మాయతో బంధించబడని వాడు ఎవ్వడు? నీ సేవ కంటే విడిగా మరొక పని చేస్తాడా? కర్మ న కరోతి చెప్తున్నాడు చూడండి కదం పునః కర్మ కరోతి మోహితః. మళ్ళీ మోహం పొంది ఇంకో పని ఎలా చేస్తాడయ్యా? ఇదివరకు చేసిన పనులతోటే మోహంలో పడి సంసారంలో ఇన్ని పనులు చేస్తూ ఇంత అవస్థ పడుతున్నావ్. ఇంత కానీ దయ కలిగింది. అనుగ్రహించావు, అజ్ఞానం తొలగించావు, బంధనాలు తొలగించావు. ప్రేమతో మాట్లాడావు. ప్రేమతో మాట్లాడిన మాటల మాయలో పడి నిన్ను వదులుకొని మళ్ళీ వేరే పనులు చేస్తారా? కథం కరోతి అంటే నీ మాట జగత్తును మోహింప చేస్తుంది. ఇదివరకే మోహింపబడిన వాడిని మోహం నుంచి తొలగిస్తుంది. కదా? అందువల్ల అలాంటి వాడు మళ్ళీ పని ఎలా చేస్తాడు? మోహితః త్వను మాయయా జన ఈశ ఖండితః యదన్యదా శాస్త రుతాత్మనో అబుధః నాయనా నీ మాయతోటి. మోధించబడి ఖండించబడినటువంటి మానవుడు ఏదో అన్యదా చేస్తే నీకంటే భిన్నమైన దాన్ని కోరుకుంటే వాడు ఆబుదా.

అజ్ఞాని యధాచరేత్ బాలజితం పితా స్వయం తధా త్వమేవార్హసి నస్తమేకితం. కాసేపు అమ్మ అనుకోకు నాన్న అనుకోవయ్యా అంటున్నాడు. నాన్న ఏం చేస్తాడు? ప్రేమ నాన్నకు ఉంటుంది. కాస్త అమ్మకు ఎక్కువ ఉంటుంది బానే ఉంది. ఎక్కువ ఉన్న అమ్మ ఏం చేస్తుంది? వాడు అడిగింది ఇస్తుంది. నాన్న ఏం చేస్తాడు? వాడు అడిగిన వాళ్ళకి మేలా కీడా ఆలోచించి కీడైతే ఇవ్వడు మేలే ఇస్తాడు. తండ్రి హితమును కోరుతాడు, తల్లి ప్రియమును కోరుతుంది. కానీ వాడిని ఎందుకు గెలిపిస్తాడు కాసేపు ఇద్దరు ఏమవుతుంది? వాడు అంతా తలకాయ పాపుకుంటాడు, కోసుకుంటాడు, గాయం అవుతుంది, కింద పడతాడు వద్దు అది వేడవని ఏం కాదు. ఈ ఏడుపు కంటే ఆ ఏడుపు కంటే ఈ ఏడుపు ఏమంటాడు? వాడు గాయం చేసి అప్పుడు ఏడుపు మా మా మేం కూడా ఏడవ వాళ్ళు ఒక్కడే ఏడుస్తారు ఏడవని కాదు చెప్పు. తండ్రి హితమును కోరుతాడు తల్లి ప్రియమును కోరుతాడు. స్వామి, నువ్వు కాసేపు తండ్రిగా ఉండవయ్యా. చెప్తున్నాడు యథా చరేతు బాలహితం పితా స్వయం. తండ్రి స్వయముగా బాలని హితాన్ని ఆచరి తథా స్వమేవారహసి. అలాగే నీవు మా హితాన్ని నువ్వు కూర్చాలి. అంటే మాతో వరం అడిగిస్తావా, పని చేయిస్తావా? లేక నీ సేవ చేయించుకుంటావా, నీ ఇష్టం. ఎందుకంటావా? కోరను అంటే మళ్ళా కోరిపిస్తావ్. అడగను అంటే అడిగిస్తావ్. నేను మాయపడనంటే మాయపడేస్తావ్. ఎందుకు వచ్చిన బాధ? నీవు ఏం చేయాలో నువ్వే చెయ్యి. మాయ పడేస్తావో, వరం అడిగిస్తావో, కోరికలు ఇస్తావో, ఇతర కర్మలు చేయిస్తావో, తండ్రి పిల్లవాని హితం కోరినట్టుగా మా హితాన్ని నీవే మాకు చేకూర్చు. అడగాలా వద్దా నాకెందుకు నువ్వే చూసుకో. సమీహితం అంటే అప్పుడు ఇత్యాదిరాజేన చూడండి ఎంత చక్కగా పుచ్చెక్క వచ్చి వాక్యాలు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నాయి ఎంత ఒక స్థిరమైనటువంటి క్రమబద్ధమైన వాక్యములు ఎక్కడ పొల్లు మాట ఒక్కటే ఉండదు. ఇద్దరు వాళ్ళే కదా ఒకడు అముచ్చా ఒకడు పోడు ఏమొస్తాది పోతే రామంటే. ఇలా ఆదిరాజు నుతః స్తోత్రం చేస్తే త విశ్వదృకో పరమాత్మ తమాహ రాజన్ మై భక్తిరస్తుతే.

సరే వరం నేనే ఇస్తున్నాను. నువ్వు ఏం అడగాలో నీకు అవసరం లేదు, నేనే ఇస్తున్నాను. ఏం కావాలంటే మై భక్తిరస్తు నీకు నా మీద నిరంతరం భక్తి ఇలాగే ఉండని. దుష్టే దృష్టి ధీహి మైతే కృతాయయ మాయాం మరీయాం తరచిస్మ దుష్ట్యజాం ఇలాంటి దృష్టితోటి ఇలాంటి బుద్ధితోటి ఇలాగే ఉంటే ఇతరులు దాటరానటువంటి నా మాయను నీవు సులభంగా దాటుతావు. అంటే సంసారాన్ని తరిస్తావు. కత్వం కురు మాయాధిష్టం అప్రమత్సః ప్రజాపతి నాయనా ప్రజాపతి పరిపాలక నేను చెప్పిన దాన్ని. ఏ మరపాటు లేకుండా జాగ్రత్తగా పరిపాలించు మదాదేశ కరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. నా మాట వినే వాళ్ళందరూ మీరే పొందుతారు అన్నారు. చిన్న మాట కొటేషన్ ఉందన్నమాట. మదాదేశ కరోలోకా సర్వత్రాత్మోటి శోభను. నా మాట వినే వారందరూ అన్ని చోట్ల మంచి పొందుతారు. బాధ ఎవరు పొందుతారు? నా మాట వినకుంటే. అందుకే మదాదేశ కరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. ఇతి వైన్యస్య రాజరిషే ప్రతినంజ్య ఈ ప్రకారంగా. పురుజక్రవతి యొక్క మాటను బాగా అభినందించి పూజితః అతనితో పూజించబడి అనుగ్రహీత్వా ఏనం అతన్ని అనుగ్రహించి చక్రే అచ్యుతః గంతుం చక్రే అచ్యుతః మతిం పరమాత్మ వెళ్లాలని అనుకున్నాడు. ఇంకా వెళ్ళాడు రావటం లేదు. గంతుం చక్రి అచ్యుతః మతిం దేవరశి పితృ గంధర్వ సిద్ధ చారణ పన్నగాః కిన్నర అప్సరసః మర్త్యా ఖగాః భూతాని అనేకశః యజ్ఞేశ్వర ధియా రాజ్ఞా వాదు విత్తాంజలి భక్తితః సభాగితాః పరమాత్మే కాదు దేవతలు ఋషులు పితృ దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు. పన్నగులు, కిన్నరులు, అప్సరసలు, మానవులు, పక్షులు, ఇతర భూతములు అందరూ పరమాత్మ బుద్ధి చేత పురి చేప చేసినటువంటి పూజలనన్ని స్వీకరించి సభాజితాః గౌరవించబడి యెయుహు సర్వే వైకుంఠానుగతాః పరమాత్మ వైద్యులు వెళ్ళగానే వీళ్ళు కూడా

అతన్ని అనుసరించి అందరూ తమ తమ నగరాల్లో ఇళ్లలోకి వెళ్లారు. భగవానపి రాజరిషే సోపాధ్యాయస్తిచ అచ్యుతః పరమాత్మ కూడా పురోహితం ఉన్నటువంటి రాజు యొక్క హరణ్నివ మనః అముష్య వారి మనస్సును పరమాత్మ దొంగతనం చేసి పోయి ఉండట తన లోకానికి. ఏం దొంగతనం? వీళ్ళందరి మనస్సు దొంగిలించుకొని పోయి ఉండట. ఇప్పుడు చిక్రవర్తి మనస్సు అతని గురువుల మనస్సులను హరన్నివ తీసుకొని పోతున్నట్టుగానే స్వధామ ప్రత్యపద్యత. తమ నివాసానికి స్వామి చేరుకున్నాడు. అదృష్టాయ నమస్కృత్య పుచ్చకొచ్చి కూడా అతను వెడుతుంటే ఆ వైపే నమస్కారం చేశాడు. ఎంతసేపు కనబడినంత సేపు. తర్వాత కనపడని దిక్కుకు నమస్కారం చేశాడు ఆయన అక్కడే ఉంటాడులే. అదృష్టాయ నమస్కృత్య కనబడని స్వామికి నమస్కారం చేసి నృపః సందర్శితాత్మనే అవ్యక్తాయచ దేవానాం దేవాయ స్వపురం యజౌ దేవానాం దేవాయ. దేవతలందరికీ దేవుడైనటువంటి పరమాత్మకు నమస్కారం చేసి తన నగరానికి తాను వెళ్ళాడు. దేవతలు యక్షులు, గంధర్వులు, కిన్నర్లు, కింకిష్రులు, అస్రతలు వాళ్ళు వెళ్ళారు. పరమాత్మ వెళ్ళాడు, రాజు కూడా వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా మన ఇళ్లకు వెళ్దాము అన్నమాట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు. ఆత్మదు గురుభ్యో నమః అదేం లేదు ఒక అధ్యాయం అయిపోయింది అది గట్టిగా ఉంటది పొడి లేదు

Mangalacharana (benedictory invocation): 'I surrender at the lotus feet of Ramanujacharya -- he who held the lotus feet of Achyuta as the sole refuge, regarding all else as worthless as a blade of grass; mother, father, the young, children, all the wealth of my lineage -- by divine ordinance, all serve the purpose of devotion. I bow at the crown of the beautiful lotus feet of the founder of our lineage, Sri Nathamuni. I bow to Bhaktanatha (Periyalvar), Bhaktisara (Thiruppanalvar), Kulashekhara, Yogivaha (Thirumangai Alvar), Bhaktangrivenu (Thiruppanalvar), Parakala, Yatindra Misra, and Sri Parankusha Muni (Nammalvar). I worship Lord Krishna -- the son of Vasudeva, the destroyer of Kamsa and Chanura, the supreme joy of Devaki, the world-teacher. Salutations to all our Gurus.'

Dear devotees! Prithu Chakravarti completed his yajnas -- even without the hundredth being formally counted, Brahma declared it complete. Brahma said: you are not diminished. Only one person can hold the title Shatakratu (hundred-yajna-completer) -- that is the Indra position. But you are something far greater: you are the yajna-svarupa itself -- you ARE the yajna, not merely a performer of yajnas. You are Vishnu's avatar. Let us understand the deeper teaching: a king who governs dharma for his people, who protects and nourishes all beings, performs a greater yajna every day through his righteous rule than any sacrificial fire could accomplish. Prithu's very existence was a yajna in the highest sense.

The speaker makes an observation about how great conflicts begin from small seeds: Do you know what caused the entire Mahabharata war? A very small seed. And even that seed was based merely on a misunderstanding! Draupadi did not actually laugh at Duryodhana -- she did not even look his way. What happened is that Duryodhana, entering the Maya-sabha (the magical palace built by Maya), was overwhelmed by the wealth and beauty he saw. He thought: these cousins of ours, living in four small towns we grudgingly gave them -- they have this magnificent palace, this wealth, this many vassals, these gifts, this assembly hall? All this should be ours! That resentment -- that small ember of envy -- became the spark that burned the world.

The teaching from the Mahabharata analogy: if one small thought of envy or arrogance takes root in the mind, it grows into a catastrophic force. That is why such thoughts cannot arise in a true avatar like Prithu -- but the narrative is given to teach us the philosophical principle. Brahma then says: yajnaih yajnapatih tushtah -- even from 99 yajnas, the Yajna-pati (Lord of sacrifices), Sri Mahavishnu himself, is fully satisfied! He who is the yajna-svarupa -- the very embodiment of yajna -- is pleased with these 99 yajnas. And what has Prithu gained? Yajna-buk -- he has received the fruits of yajna. Everything he set out to accomplish through the hundred yajnas has been accomplished through these ninety-nine.

Brahma delivers a profound teaching on body-soul confusion: who thinks about yajna-fame as mine? Those who identify the self with the body (dehatma-abhimana) think this way. But consider: did the soul (atma) perform even one of those 99 yajnas? Will any of those yajnas benefit the atma? No -- all of that belongs to the body. The wise of this world: sudhiyah sadhavah loke naradeva narottamah -- nabhidrishyanti bhutebhyah -- do not see themselves as distinct from other creatures. The realized sage who knows the atma sees Paramatma in all beings. To know Paramatma as sarva-bhuta-antaratma (inner soul of all beings) is the true fruit of serving great souls. That knowledge must be acted upon -- otherwise service to elders only yields physical exhaustion, not wisdom.

Brahma continues the atma-teaching: people say I killed someone, or I did something -- but what actually happened? The body killed another body. The atma neither killed nor was killed. The atma has no real connection to any of these actions. Yet due to body-identification, the soul appears to get bound. Brahma says: sarva-bhuta-antaratmaya bhagavan madhusudana -- the Supreme Lord Madhusudana is the antaryami (inner soul) of all beings. To know this is the fruit of serving elders and sages. If, despite serving great ones, you still succumb to deva-maya (divine delusion) and remain stuck in body-identification -- then all that service to elders only yields physical exhaustion, not true knowledge. The service of elders bears fruit only when it produces atma-jnana (self-knowledge).

Brahma continues on the nature of desire: who says I want wealth? That desire arises from body-identification. The atma needs nothing. Everything you think you want belongs to the body. Therefore the jnani (one who has self-knowledge) desires nothing. When desire arises, that is avidya (ignorance) manifesting. The chain is: avidya (ignorance) produces kama (desire); kama leads to karma (action). The triad: avidya-kama-karma -- these three produce the body itself! The body is arambhah -- the beginning, the starting point -- arising from these three. This body is itself the product of avidya-kama-karma. To be free from desire, one must first be free from body-identification. That is the root teaching behind why Brahma tells Prithu not to seek more yajna-fame -- it is body-identification that drives such seeking.

On vairagya (detachment): some people say they have developed vairagya (renunciation). But true vairagya means the renouncer does not say I. If someone says I have renounced everything, that I is itself the sign that renunciation is incomplete. The truly vairagi -- the one who truly has no attachment -- does not use the word I in the context of possessions and achievements. If a person is genuinely detached, they simply do not claim. When we still say I am renouncing everything, we are revealing that the attachments are still present and being given up with effort -- the identification with the body is still very much alive. True vairagya is quiet and unselfconscious. The more dramatically it is announced, the less real it is. This is why Brahma teaches Prithu: let go of the I-ness of the yajnas.

Brahma then explains the nature of the atma (soul): there are many souls -- but all share the same essential nature: pure consciousness (jnana). They are called eka (one) in the sense that all atmas share the identical characteristic nature -- they are all jnana-rupa (of the nature of pure awareness). Just as the color gold is the same whether it is in one ornament or a thousand -- the essential nature of all atmas is one and the same. And as for Paramatma: atatsamosti abhyadhika stutonye -- there is no one equal to Paramatma, there is no one greater than Paramatma. He alone is supreme. The jiva (individual soul) and Paramatma differ: the jivas all share one nature with each other; Paramatma is uniquely transcendent. Eka samabhyadhika-shunya -- one, equal-less, superior-less -- that is Paramatma.

The philosophical description of the atma continues: the root ata means saatatya-gamana (continuous movement/pervading) -- the atma pervades everywhere, goes everywhere. It is sarva-gah (all-pervading), like Paramatma. Similarly, anaavrta -- the atma has no covering (aavaruna). Due to avidya it appears to act within the body, but in truth the atma has no actual covering -- it is pure and free. Similarly Paramatma has no aavaruna. The atma is also sakshi (witness) -- it observes all. The atma is not an agent (karta); it is a witness. The karmendriyas (action-organs) and jnanendriyas (sense-organs) act and perceive; the atma merely witnesses. Misidentifying the witness as the actor is the root delusion (avidya). All bondage stems from this fundamental confusion.

The atma's characteristics as described in the Bhagavatam (which echoes the Bhagavad Gita): the text here parallels Gita teachings on the atma. The speaker says: this shloka -- if memorized and contemplated -- reveals what the atma truly is. And who taught this? Paramatma himself. This is essentially Bhagavad Gita teaching. The verse says: niratma atmanah sparah -- the atma is untouched by the non-self (body-complex). Evam tam atmanam atmatvam veda purushah -- the person who knows the atma in this way, knowing the atma distinct from the body, knowing the atma as it truly is -- that person is wise. For that wise person: this atma abides in Paramatma. The atma has no separate existence other than within Paramatma. This is the Vishishtadvaita understanding: the atma is real, distinct from the body, and resides within Paramatma.

Brahma's teaching on the atma continues: the verse from the Bhagavatam says niratma atmanah sparah -- the atma is untouched by anything that is not-atma. Evam tam atmanam atmatvam veda purushah -- he who knows the atma as it truly is becomes a true purusha (realized person). And for that person: this atma resides within Paramatma -- there is nothing separate from Paramatma for the atma to belong to. The atma finds its true home only in Paramatma. Learning this from the text is one thing; it was directly taught by Paramatma in the Bhagavad Gita. The speaker points out: this same philosophical content is taught both here in the Bhagavatam and in the Gita -- both ultimately come from the same source: the Supreme Lord. This is why learning from a Guru (Brahmacharya) is so valuable -- it is receiving Paramatma's own teaching.

The practical teaching: how to worship according to one's dharma: svadharmenama nityam -- through your own dharma, daily, worship the Lord. There is a specific mode of worship appropriate to each varna and each ashrama. A brahmin has his way, a kshatriya his way, a vaishya his way, a shudra his way -- each varna and ashrama has an ordained mode of approaching the Lord. This is not a statement of hierarchy of worth but a recognition of different natures and different appropriate paths. The common error is thinking: I worship the Lord, therefore I am great! That is not devotion -- that is ego. True devotion is: this is my dharma, this is how I am constituted, this is the appropriate path for me; I follow it as my sacred duty. Through that sincere dharmic worship, the Lord is pleased and knowledge dawns gradually.

Brahma teaches on desireless devotion: one should not seek any reward from devotion. But this does not mean being lazy -- quite the opposite. One who seeks no fruit should be MORE diligent in service than one who seeks a reward. Niraashih shraddha-yaa saha bhajate -- serve the Lord with complete shraddha (faith) but without any expectation. Then what happens? Shanakaihi tasya manah rajan prasidati -- gradually, gradually, His mind (your mind) becomes prasanna (clear, peaceful, luminous). First all the impurities of the mind are removed -- like a diseased mind being healed. The treatment here: desireless, faithful service to the Lord over time purifies the mind and eventually leads to atma-jnana. The speaker uses the analogy of a doctor treating the diseased mind: the treatment is desireless devotion, the cure is self-knowledge.

The description of the purified mind: having abandoned raga (attachment) and dvesha (aversion), one achieves samyak darshana (clear vision) -- seeing things as they truly are: the body is separate from the atma. This clear understanding leads to vishada-ashaya -- a purified mind free from turbidity. With that purified mind: shantam samavasthanam brahma kaivalyam smute -- the person attains a state of profound peace (shantam), a state of oneness (samavasthanam) with Para-Brahman (Kaivalyam). How does this happen? Through the absence of dvesha (hatred), krodha (anger), asuya (jealousy) -- in a completely settled, equanimous state, the person experiences Para-Brahman. This is the Vedantic conclusion: purified mind leads to atma-jnana which leads to Brahman-realization (moksha).

The lotus-leaf analogy for the atma: for the atma itself, none of the above turbulences touch it. Purushasthu pushkara-phalacha van nirlepah -- like a lotus leaf on water: the lotus leaf floats on water, water surrounds it on all sides, yet not a drop adheres to it. The atma is like that lotus leaf -- completely unattached, untouched (nirlepah). It is udasinah (indifferent), kutastha (unchanging, like an anvil on which all activity happens yet the anvil itself remains unchanged), nirvikara (without modification). Imam atmanam yo veda -- whoever knows this atma -- aptoti shobhanam -- that person attains the auspicious (moksha). Our confusion: we say the action-organs are mine, the sense-organs are mine, the five elements are mine, I am the one doing all this. With that mistaken belief, we wander endlessly. Recognizing the atma as the witness, not the doer, liberation follows.

The teaching on lingam (the body as identifying marker): Lingam means the gross body -- the body is what identifies the atma to others. To recognize another atma (soul), you need to see their body. If someone said come here, there are many atmas -- others would flee in fear (thinking of ghosts). It is because of the body that we can recognize and relate to each other. The verse: bhinnasya lingasya prakrtihi -- the body (linga) is different from the atma; the atma is genuinely different from prakrti (matter). Yet in practice, the atma appears embedded in prakrti through its connection to the body. The confusion of the atma with the body (linga) is the source of all samsara. Brahma's teaching to Prithu: know yourself as the atma, distinct from the body, dwelling in Paramatma -- this knowledge alone liberates.

The teaching on how the atma gets confused with the body: the body is like a mold (muse) -- a shape has been created. When consciousness (chit) enters this mold, it acquires the characteristics of the mold -- the five elements, the five knowledge-senses, the five action-senses, plus the three gunas (sattva, rajas, tamas). The result: the atma inside the body-mold appears to have all these characteristics of the body. But wait -- where is the body? Point to it. (The body cannot point to itself.) This shows that all the body's characteristics do not actually belong to the atma. Yet the atma, entering into the body-mold, thinks all of these are mine. That false identification is avidya. From that avidya comes desire, from desire comes action, from action comes more bodies. The cycle continues until this fundamental confusion is resolved.

The jnani's response to both prosperity and adversity: all these body-distinctions belong to the body, not the atma. Their essential nature (svarupa) is one -- the atma. And knowing this: the jnanis (those with true knowledge) do not undergo any disturbance (vikara) in either prosperity or adversity. The key quote: drshtasu sampatsu vipatsu surayah na vikriyante mai baddha-sauhrda -- the wise (surayah) do not react differently to prosperity (sampad) or adversity (vipad). Why? Mai-baddha sauhrda -- because they have firm friendship with Me (Paramatma). Their hearts are anchored in Paramatma. With that anchor, nothing external moves them. This is the highest practical attainment of atma-jnana: equanimity in all circumstances because the focus is on Paramatma, not on body-level outcomes.

Brahma's instruction to Prithu on governance: samanouttama madhyamaadhamah -- have equanimity toward those who are superior, equal, and inferior to you in social standing. Sukhe ca duhkhe ca jita-indriya-ashayah -- in pleasure and in pain, remain one who has mastered the senses and the inner mind. Then: mayopaklupta-akhila loka-sanyutah vidhatsva vira akhila loka rakshanam -- O hero, endowed with all the powers I have arranged for you, protect all the people. How? With sama-bhavanata (equanimity), treating the great, the middling, and the lowly with equal consideration. Accepting pleasure and pain equally. Mastering your senses and mind. With this equipoise, rule the kingdom. A king who rules with equanimity -- without favoritism or prejudice based on pleasure or social status -- rules divinely.

Brahma explains the spiritual consequences of righteous governance: when a king governs his people righteously, when he leaves his body, he carries with him one-sixth of the accumulated merit (punya) of all the people he governed. Conversely, if a king fails to govern properly, he carries one-sixth of all the sins his people committed and goes to hell (naraka). This is a profound teaching on the interconnectedness of ruler and ruled. The verse: shreyah prajapalanameva rajnah yat samparaaye sukrtaat satyamamsham -- the greatest good for a king in the afterlife is proper governance of his people, because he receives a real portion of their accumulated punya. So righteous governance is not just duty to others -- it is the king himself accruing spiritual merit. Govern well and your afterlife is ensured.

Brahma elaborates on why the king collects taxes and what those taxes represent: why do people pay taxes? The people pay taxes not to enrich the king but to have all the obstacles to their righteous livelihood removed. Road tax means: maintain the roads. Income tax means: ensure I can earn righteously without obstruction. Defense tax means: protect me from enemies. The king who collects taxes and governs properly is fulfilling a contract -- he received the peoples' trust and resources in exchange for protection and facilitation of their dharmic lives. The tax that is collected and used properly is not a burden but an investment in the social good. The king who misuses tax money is the greatest thief -- he has broken the social contract. This is why Brahma tells Prithu: govern justly and you will attain the highest good in this life and the next.

Brahma's instruction on the king governing as one among the people: following the path established by learned pandits, implementing the approved and time-tested modes of governance -- govern thus. And: anyatamah vitasyah -- be anytamah (one among them)! Not: I am the king, you are the subjects, I am here and you are there. No -- when governing, see yourself as one among the people. I am a servant of the people, I am one of them. My specialty is that I happen to be at the top of the administrative hierarchy -- but in essence, I am no different from any of my subjects. This is the ancient Indian principle of governance: the king as primus inter pares (first among equals), not as a separate ruling class. Govern from within the people, not from above them.

Brahma offers a vision of what Prithu will experience through righteous governance: if you govern this righteously, then very soon the Sanat-Kumara and the other sages who have just visited your home -- having seen these perfected sages (siddhas) come to your very home, your people will be filled with devotion and love. And you will receive a special gift from Me (Paramatma): varam ca mat kancana manavendra -- choose a boon from Me, O best of men. I have been here in your home, received your puja, seen your nature and character, your qualities and conduct have pleased Me -- gunaashila yantritah -- I am bound by your virtues and conduct. Tell Me: what do you want? Brahma spoke these words on behalf of the Lord, representing the Lord's own pleasure with Prithu's devotion and exemplary kingship.

The scene: Sanat Kumara has finished speaking to Prithu. A moment of reverent silence. Then -- Indra appeared. He came forward immediately and fell at Prithu's feet: Maharaja, I made a mistake. I am sorry. Please forgive me. The verse says: krtya cakravartim padam sprshtum -- Indra came to touch the feet (pada-sparsha -- a gesture of complete submission and apology) of Prithu Chakravarti. But note: it was precisely Paramatma's presence that made this happen. In the presence of Paramatma, even Indra's ego could not sustain itself. Indra, who had been acting arrogantly and destructively throughout the yajna episode, was overcome by grace in the proximity of the Lord and immediately came to make amends. The Lord's presence transforms even the proud and the obstinate.

When Sanat Kumara (as Paramatma's representative) is physically present, what happens to Prithu? His bhakti (devotion) grows and blossoms. The Lord is right here in front of him -- what more could he need? The Lord comes to his home and accepts every act of worship: arghya (water-offering), padya (water for foot-washing), achamana (sipping water), gandha (sandalwood paste), dhupa (incense), dipa (lamp) -- the Lord is accepting everything with full presence. Prithu is overwhelmed. The teaching: the presence of a true Guru or great sage who embodies the Lord's qualities has the same effect as the Lord's own presence -- bhakti blossoms, the mind clears, the heart opens. This is why seeking the company of great souls (sat-sanga) is emphasized throughout the Bhagavatam as the most powerful spiritual practice.

The speaker describes how Prithu's bhakti manifests: in Prithu, all the divine qualities are radiating -- jnana, ananda, bhakti -- they are all luminously present. Sanat Kumara, being jnana-chakshu (one who perceives through the eye of wisdom), is such that even when He wants to leave, He cannot bring Himself to do so! Aadi-raja racitanjali harim vilokitum na cakato ashru-lochanah -- the first king (adi-raja = Prithu), with folded hands, trying to look at the Lord -- but could not, because his eyes were full of tears! Prithu is the one who established the very first systems of cities, villages, administration -- yet before the Lord he is overcome with tearful devotion. The king who builds civilizations weeps before the Lord. That is bhakti in its most authentic form.

Prithu's bhakti manifests in tears: when one looks at Paramatma with the eyes of devotion -- the eyes fill with tears and the looking itself becomes blurred. The verse: nakinchenota vaca sabhashpa viklavah -- not only the eyes, but even the throat is affected by those tears. The tears spread from the eyes to the throat -- the throat becomes choked (voice becomes hoarse). Nakinchenota -- he could not say a single clear word. Sabhashpa-viklavah -- overwhelmed by tears, emotionally overcome. Hrdopagrhya amum adhat avasthitah -- holding the Lord's form within his heart, Prithu simply stood there. He could not speak a word, could not see clearly -- he could only hold the vision of the Lord in his heart and stand, trembling with love. This is the highest bhakti: speechless, tearful, heart-full.

Why does Prithu get goosebumps (pulakinthalu) in the presence of the Lord? The speaker explains divine signs: divine beings (devas) do not touch the Earth with their feet -- their feet float slightly above the ground. Devas never blink -- their eyes do not have working eyelids. And the garlands around their necks never wilt. These three are the marks of divine beings. If even ordinary devas have these signs -- and this one (Sanat Kumara) is devanam devah (the God of gods) -- how then can he be touching the Earth with his feet? Yet he is! Because out of love for his devotee Prithu, the Lord (through Sanat Kumara) condescended to become touchable, accessible, intimate. The Lord set aside divine transcendence to be present for Prithu in a human-accessible form. That act of divine condescension is what produces the goosebumps of wonder and love.

The Lord comes to the devotee: all of this -- the Lord setting aside protocol, the Lord coming directly to the devotee -- is done to tell us: I am yours. I am not far away. I was the antaryami (inner soul) always within you -- and now I have come close externally too. This is not to inflate the devotee's ego. The Lord created that feeling of love in you -- it was I who caused you to love Me. Without Me, you cannot exist. But the gopis of Vrindavana did not think of themselves as great lovers -- they were simply overcome by their love for Krishna. They did not congratulate themselves on their devotion. They were selfless in their love. That selfless, ego-less love is what the Lord truly responds to and reciprocates. Selfconscious pride about one's devotion is itself an obstacle to the deepest union.

Sanat Kumara says: I see that you are a jnani -- wise and realized. When someone is a jnani, asking for boons from Me is seemingly inappropriate. The verse: budha katham varam vrinite -- how does a truly wise person ask for boons? Because: guna-vikryatmanam -- all boons are subject to the modifications of the gunas (sattva, rajas, tamas) -- they are all time-bound and changeable. Everything the Lord gives through boons within samsara can be given and taken back -- it is subject to guna-vikara (change due to gunas). A jnani knows this. Therefore the truly wise do not seek boons that are perishable. Everything that appears within the realm of gunas will eventually decline and dissolve. So the wise ask only for what does not dissolve -- for the Lord himself, for bhakti, for moksha. These alone are truly worth asking for.

The teaching on asking for perishable vs. imperishable: the fruits that come from karma (action) eventually perish -- all karma-fruits are perishable. What is needed is imperishable fruit. That imperishable fruit cannot come from our own karma -- it must come from the Lord's grace (vadi daya). Moksha obtained through Paramatma's kripa (grace) does not perish. True jnana (wisdom) obtained through His grace does not perish. Therefore: guna-vikryatmanam narakana-abhidehinum santi -- these perishable boons exist not only here on Earth but even in hell (naraka)! Even those in hell can have desires and momentary pleasures. Desires are found throughout all levels of existence -- from heaven to hell. The only thing that transcends all levels is Paramatma's grace and the moksha it grants.

Prithu's response to the invitation to ask for a boon: a great soul like you tells me to ask for a boon -- and if I refuse to ask for anything, that itself would be wrong! So I will not ask for one thing; I will ask for another. Na kamayeham natha padatyaham khacito na yatra yusmat sharanaambujatavih -- what I do NOT want: any place where the lotus feet of the Lord are not being discussed by the great souls! Mahatmantara hrdayan mukha-cyutah -- the words that flow from the inner heart of great souls through their mouths. Any world that does not have that -- I do not want it. This is a beautiful shloka for daily contemplation. Wherever the Lord's qualities and stories are spoken by great souls, that place is worth living in. Give me proximity to such saints -- that is my real request.

Prithu elaborates on why he wants to hear the Lord's stories from great souls: Uttama-shloka mahanubhava speaks -- and his narration is compared to drops of amrita. Mahanmukha stutah padaamboja sudha-kana-anilah -- the breeze carrying the drops of nectar (sudha-kana = small drops of amrita) that come from the lotus-mouth of the great souls -- even that tiny breeze refreshes completely. Not a flood of amrita, not a river -- just the gentle breeze carrying a few droplets of nectar from the Lord's praise! Smritim punah -- it purifies the memory, refreshes the consciousness. That is why Prithu says: wherever the Lord is being praised by great souls, wherever their mouths produce this divine fragrance -- that is where I want to be. Give me proximity to such saints and the stories of the Lord -- that is my boon.

Prithu asks for more: Iyasha shivam sushrava -- the one of beautiful fame, the one of auspicious stories! Ye ca arya sangame drishyaya chopati te sakrtoh -- whoever, in the company of noble souls (arya-sangam), gets even one opportunity to hear Your infinite stories and qualities -- that person becomes guna-jnah (one who knows Your qualities). And one who knows Your qualities: once they develop a taste (ruchi) for Paramatma -- can never say enough! One sip of the Lord's qualities and you are spiritually captivated in the best possible way. No one who has truly tasted the Lord's glory will say I have heard enough, I am satisfied. The desire only grows. Therefore Prithu says: I want unlimited access to the company of great souls and the unlimited hearing of Your stories -- that is the only boon worth asking for.

Prithu then makes a bold comparison: just as Lakshmi Devi (your eternal consort) desires you -- yavayor eka-pati-sprshhoh -- we two (Lakshmi and I) both seek the same one Lord. O Lord, do not create competition between us! We two seek one Lord: one is your eternal consort, the other is your devotee. One desires you from eternal closeness, the other from devoted longing. Eka-pati-sprtoh -- both drawn to one Lord. Do not pick sides -- be with both of us! The speaker says: Prithu is essentially saying to the Lord: Lakshmi is already yours, she needs no rivalry. But I, Prithu, am also yours -- in my own way, through devotion. Both modes of relationship with the Lord are valid and the Lord accommodates both. The Lord's capacity for love is infinite and accommodates all who turn to Him sincerely.

Prithu presses his claim: You (the Lord) are on my side! You are the son of us both (you belong to both Lakshmi and me, your devotees). If Lakshmi and I are in any competition, just tell her to step back! What is my fear? Because you have this great virtue: however small the service your devotees render, you treasure it completely. A devotee may just walk by your temple once on the road and never come back -- yet you remember and treasure even that one passing glance. A devotee praises you once, just once, in their lifetime -- and you remember it forever. Because: we did a small service to You, and You did everything for us. The exchange is overwhelmingly in the devotee's favor. The Lord never forgets any act of devotion, no matter how small. That is Prithu's confidence in asking boldly.

Prithu states his case for preferment over Lakshmi: she (Lakshmi) did not seek you -- you sought her. But I am seeking YOU. When both of us are seeking, on whose side will you stand? On mine! Why? Because I have two things she does not: dainya (helplessness/humble dependence) and no separate desire from you. Two special qualifications: first, I am utterly helpless without you (dainya). Second, I have no desire for anything other than you (only you, nothing else). These two qualities -- dainya and single-pointed longing -- are uniquely mine in this relationship. So even if she and I come into conflict, I have no worry. Svayeva dhishne abhiratasya kim taya -- you alone are my abode (dhishna), I am absorbed only in you. What fear can I have? This is the bhakta's ultimate confidence -- total dependence on and absorption in Paramatma.

Prithu continues addressing the Lord: the whole world falls under your maya -- all of creation is deluded by your divine illusion. And now you have applied that same maya on me: varam vrniishvaa -- you said choose a boon, choose a boon! With that voice of yours, you have now bound me too. Janas asitah kadam punah karma karoti mocitah -- once bound by your word, how can one do anything independently? And conversely: mocitah -- once liberated by your grace from maya, how can the liberated one again be bound by karma? The liberated one is free. Being bound by the Lord is itself a kind of liberation! Being under the Lord's maya is better than being free from maya without the Lord. This paradox -- that true freedom is found in being bound to the Lord -- is one of the central insights of bhakti philosophy.

Prithu uses a beautiful analogy about the Lord as father vs. mother: for a moment, think of the Lord as Father. What does a father do? Both parents have love. The mother perhaps has slightly more expressed love. What does the over-loving mother do? Whatever the child asks for, she gives it. What does the father do? He thinks: is this request good or harmful for the child? If harmful, he does not give it; he gives only what benefits the child. The father seeks the child's welfare (hita), the mother seeks the child's delight (priya). But who is the true parent? The one who seeks the child's welfare, even if it means sometimes withholding. Therefore Prithu says: act as my father, not just my mother -- give me what truly benefits me, not just what I ask for. The highest wisdom I can ask for is: give me constant bhakti and the vision to see You everywhere.

The Lord grants the ultimate boon: Fine -- I will give the boon directly, without waiting for you to ask! You do not need to name it. What do I give? Mai bhaktir astu -- may your devotion to Me remain constant, always like this. Dushte drshti dhihi maite krtaya mayam mariyam taraci sma dushtyajaam -- with this vision, with this understanding, with this quality of devotion -- you will easily cross my maya, which others cannot cross. You will transcend samsara. Katvam kuru mayadhishtam apramatsah prajapaate -- O Prajapati, O lord of the people: ruled by Me (under My direction), with alertness and without negligence (apramattah), govern your subjects! This is the complete instruction: constant bhakti to the Lord + alert righteous governance + complete surrender to the Lord's will = the fulfilled life of a king-devotee.

The conclusion of Sanat Kumara's visit: after the Lord's instructions were complete, everyone dispersed. All the assembled sages, gods, and beings returned to their respective places and homes. Then: bhagavan api rajarsheh sopaadhyaaya stica acyutah -- the Supreme Lord (Acyuta, the infallible one) also, together with the acharya (Sanat Kumara as teacher), departed. But how did the Lord depart? Haraniva manah amusya -- as if stealing the minds of all who were there! The Lord took the minds of Prithu, of his guru, of all the assembled devotees -- took their hearts with him -- and went to his own abode (svadhaama pratyapadyata). The session ends: Paramatma, having stolen the hearts of the devotees, returned to his divine abode. This is the mark of every true encounter with the Lord -- after he departs, the heart goes with him. Asmad gurubhyo namah. May all the worlds be happy.