శిశు కృష్ణుడు: యశోద ఆనందం మరియు నిత్య అద్భుతాలు
Infant Krishna: Yashoda's Joy and Daily Wonders
దామోదర లీల - యశోద వెన్న దొంగిలించి కుండలు పగులగొట్టినందుకు కృష్ణుడిని ఉరళకు కట్టింది. కృష్ణుడు ఆడుతూ ఉరళను రెండు అర్జున వృక్షాల మధ్య లాక్కెళ్ళి పెకలించాడు - శాపగ్రస్తులు నలకూబర మణిగ్రీవులు విముక్తి పొందారు. యజ్ఞోపవీతం మరియు వేద అభ్యాస ప్రారంభ సంస్కారం చర్చించబడింది. 'దామోదర' - ఉదరంపై దామముతో (తాడుతో) కట్టబడినవాడు.
The Damodara episode - Yashoda binds Krishna to a mortar as punishment for stealing butter and breaking pots. Krishna, in play, dragged the mortar between two arjuna trees and uprooted them, releasing Nalakuvara and Manigriva (Kubera's sons cursed to become trees) from their curse. The session focuses on the teaching about the sacred thread (yajnopavita) and the initiation into Vedic study. The name Damodara means "He who was bound by a rope (dama) at His waist (udara)."
భగవన్ శ్రీ వస్తితాయ శృశేష యోగివా గ్రేరే నపకాయ శ్రీ విశ్వా శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితాయ శ్రీ వస్తితా పుతుదేవ సురందేవం కంపచానూర వత్తరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అదతీ పుష్ప జగ్గా సింహార మూపుర సుమహితం దగన జగ్గన కేయూరం కృష్ణం వందే జగత్గురుం పుల్లప పద్రాక్షం నీరని మూత సంగ్రీవం యాదవానా కుటిరో రత్నం కృష్ణం వందే నిజత్ గురు కుటిలాలక సని యుక్తం పూర్ణ చంద్ర నివారణం శేళతత్ కుండల సలం దేవం కృష్ణం వందే నజద్గురుం శ్రీవస్తాంజం మహోరస్చం మనమాలా విరానితం శేళత క్షేత్ర సలం దేవం కృష్ణం వందే నజద్గురుం మందార చంద్ర సైయుక్తం జారునాథం సుసోచితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే గజత్గురుం రుక్మిణీ కేళి సైయుక్తం నితాంగ పర శ్రోహితం అవాత్వ తులసీ గంధం కృష్ణం వందే గజత్గురుం గోపికానా కుంకుమాం శిత వర్షకం శ్రీనికేతం పనే శ్వాసం కృష్ణం కుందే శిత గురుం కృష్ణా చపిత పుణ్యం ప్రాత రుత్థాయే యత్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నష్టారం సిత్తే స్పౌత్ పర నిర్మరం పరాజలాత్మయం వందే సుగతా సంతకోనిధిం వ్యాసాయ విష్ణలోపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం స్వైపాయనో జగహసలాదిహావా సుద్రేహి తన్మయతయా సర్వోభినేదుః తం సర్వభూత ఉదయం మునిమాతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యా బలవి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగాన్య కురో పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా నందా యెసోదరా
పూర్వ వృత్తాంతం చెప్పుకున్నాం అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మకే సన్యమునిచ్చి పోషించగల అదృష్టం ఏం చేస్తుంది? అంతటి పిల్లవాడిని అదుపులో పెట్టగల తండ్రిగా అవతరించడానికి నందుడి సుశుభ్రం ఏమిటి అని అడిగినప్పుడు. వారు అష్టవసువులలో ఆయన ద్రోణుడు ఈమె ధర బ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మకు అవతరించబోయేటువంటి స్వామికి సహాయముగా సేవ చేయడానికి దేవతలు, దేవతా స్త్రీలు అవతరించమని బ్రహ్మ ఆధీసినప్పుడు ద్రోముడు. ఏదో ఎక్కడో ఉండి సేవ చేయటం కాదు. స్వామి దగ్గరే ఉండాలి. స్వామికే అన్ని సేవలు చేయగలగాలి. అలాంటి భాగ్యాన్ని మనం ఇస్తే మేము అవతరిస్తాం. అని కోరిన కోరిక మేరకు ఎంత వెల అదృష్టాన్ని అవకాశాన్ని దేవునికి ధరకు ఇచ్చారో చెప్పుకున్నాం. ఏమి వీడికా గట్టి కదా అవకాశం ఉన్న అభిలాష ఉండాలి ఇక్కడ. అవకాశం ఉంటుంది. స్వామి వారు ఉంటారు వాళ్ళ చుట్టే ఉంటాం. దగ్గరికి వెళ్ళాలి వారి దిశులో పడాలి వారిని చేయించుకోవాలి అన్న బుద్ధి మనకు పుట్టొద్దు. అది వాడు పుట్టిస్తాడు, అందువల్ల ద్రోహుడికి అలాంటి బుద్ధిని పుట్టించాడు, దానివల్లనే అడిగాడు ఆ మహానుభావుడు, అడిగిన రీతిలో వరాన్ని పొంది. స్వామిని సెంతగల విశిష్టమైనటువంటి సేవ చేస్తున్నారు. బ్రహ్మ చెప్పిన మాటను ప్రీతితోటి పరమాత్మ కూడా ఆమోదించాడు వారికి. సహరామః వసంచక్రే తేషాం ప్రీతిం స్వలీలయా తన లీలతో. బలరాముడితో కలిసి స్వామి నంద యశోదర అంటే ద్రోణుడు ధర అని చెప్తున్నారే వారికి ప్రీతి కలిగించాడు. ఇది పూర్వ కథ అన్నమాట. పూర్వ కథ ప్రసంగేన ఆద్య కథ ప్రస్తుతి శాస్త్రం కదా.
పాఠం చెప్పినా, పురాణం చెప్పినా, శాస్త్రం చెప్పినా, నిన్న ఏం జరిగిందో గురువుగారే జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే శిష్యులకి ఎలాగ జ్ఞాపకం ఉండదు అని సిద్ధాంతం ఉంది. ఎలా మనం మర్చిపోతారో తెలుసు అది జ్ఞాపకం సుఖరి గురువు గారు జరిగిద్ది దయ్యా నాయనా ఈరోజు జరుగుతుంది మీరు చెప్పాలి అని మన గణాధి నుంచి కానీ సారణ్యాలు సుఖరి గురువు గారు కూడా ఇదే మార్గం అవలంబిస్తారు ఆచార్య పద్ధతి అంటాం ఏ కదా గృహ దాసీతు యశోద నందగేహిని కర్మాంతర నిస్తాదు నిర్మమంత స్వయం దది. యశోదమ్మ స్వయముగా పెరుగు తిరగటానికి ఒకసారి పూనుకున్నది. అంటే ఆమె ఎందుకు పూనుకున్నదండి? నందగోపుని పత్ని కదా ఇంచుమించు రేపు ఎక్కడ రాదు ఈమె రాని ఎంతో మంది పరిశాలకులు ఉంటారు కదా మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఎందుకు చేయాలి అని అడుగుతామని ఆ మాట ముందే చెప్పాడు గృహదాసీతు కర్మాంతరమియుక్తాసువం ఇంటిలోని దారిజనమంతా వేరు వేరు పనులు చేయటంలో నియమించబడారు. అందువల్ల ఈ పని చేయడానికి ఎవరూ లేరు. సరే తను ఒక్కటే చాలిగా ఉంది. అందులో కృష్ణయ్యకు విన్నాను కాబట్టి అందరూ ముందుకు వస్తారు. కృష్ణుడు పుట్టక ముందు పెరుగు చిలికారంటే బాధ. పాలు పిటికాయలంటే బాగా. ఈయన పుట్టిన తర్వాత మన ఇంట్లో పెరుగు వెన్న లేకుంటే ఆయన రాడు. ఇప్పటికి శ్రీ వైష్ణవి అంటే ఇప్పుడు ఏవో తెలియదు కానీ ఈ సమాజంలో పాత రోజుల్లో మా చిన్నప్పుడు కూడా మేము చూశాం. అది ఎంత చిన్న ఇల్లు కానీ. పాలు వెన్న ఉంది అంటే కృష్ణయ్య వస్తారు. అదంటే తప్పకుండా ఉంటాది. రాత్రి పోవట్టి ఉట్టి మీద వెన్న చేసిన పాలు ఉంటాదన్న అలా పెట్టి ఉంచుతారు కృష్ణయ్య వస్తారు. అది లేకుండా ఆయన ఆడు. పెరుమాడు రాడు అని పాల్గొన్న వంచడం మనకు ప్రాచీన సాంప్రదాయంలో అలవాటు. సరే మనం ఇప్పుడు ప్రాచీనం లేదు సాంప్రదాయం లేదు కాబట్టి అలవాటు కూడా లేదు అది వేరు పని ఇలా. ఇతో జమ్మ స్వయంగా పెరుగు చిలకటానికి పూనుకుంది. యాన్ యాని ఇహ గీతాయ తద్గా తత్ బాలాచరితాయచ దధి నిర్మంధనే కాలే స్మరంతి తానే అదాయత. పని చేస్తున్నప్పుడు పని పాట ఒక అంశం ఉంది కదా పాట పాడుతూనే పని చేసుకుంటారు.
గులవారు కానీ వ్యవసాయం రైతులు కానీ ఏ పని చేసినా ఓ పాట పాడుతూ ఏదో పుంజరాగం అంటాం కదా అలా పాట పాడుతూ పని చేస్తారు ఆ పాట ఏదో పాట కాకుండా తదుబాల చరిత్ర అంటారు కృష్ణ పరమాత్మ కేశవం నుండి చేస్తున్న పనులనే పాట పాడుతూ వీరే కాదు రేపళ్ళలో ప్రతి గోపిక ఏ పని చేసినా కృష్ణ లీలామృతాన్ని గానం చేస్తూనే పని చేస్తాడు. మనకు ఉద్గాయతీనాం అరవిందలోచనం నభస్పృశత్ అంటారు. రేపల్లెలోని గోపికల గానము స్వర్గం దాకా ముట్టింది అంటారు. దాంతోటి దర్ధనస్య నిర్మంధన ధ్వని మూడు ధ్వనులు వీరు పాట పాడే ధ్వని పెరుగు తిలికే ధ్వని పెరుగు తిలుగుతున్నప్పుడు తిలికే వారు ధరించిన ఆభరణముల ధ్వని. మూడు ధ్వందులు. ఎందుకు మూడు చెప్పామంటే ఇవే అకార, ఉకార, మకారాలు అని. మొత్తం కరిస్తే ప్రణవం అవుతుంది. ఓంకారం రేపలంతా సాంధ్వనించింది, ప్రతిధ్వనించింది అని మనకు అది రహస్యం, విజన్య రహస్యం. అందులోనూ ఈ గది యొక్క నిర్బంధన ధ్వని అలాగే వీరి పాట అలాగే వీరి ఆభరణములు ఈ మూడు కలిసి ఓంకార ధ్వనిగా ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టే ఉద్ధవుడు కానీ ఉద్ధవుడు అంటాడు వందే నందవ్రజ శ్రీరామ్ పాదరేణుం అభీక్షణ అంటాడు ఉద్ధవుడి వాక్యం రేపల్లెల రేపల్లెలో ఉండే గోపికల పాద ధూళికి నా నమస్కారము అన్నాడు, ఎవరు ఉద్ధవుడు అన్నాడు ఎందుకంటే యాతాం హరికధోద్గీతం పునాతి భువనత్రయం వారు పాడుతున్న హరికధ. కథ గానము మూడు లోకాలను పావనం చేస్తున్నది కాబట్టి తన కృష్ణ కథ గానంతో మూడు లోకాలను గానం చేస్తున్న మహానుభావురాళ్ళు చూస్తారు. అందుకే యజోదమ్మ కూడా కిచ్చ పరమాత్మ యొక్క బాలచరితాన్ని గానం చేస్తూ క్షౌమం వాసః వృద్ధు కటితటే విభ్రతి సూత్రనర్ధం పుత్ర స్నేహ సృత పుచయుగం.
జాతకం పంచ శుభ్రు ఏదో పెరుగు చెలగడం అంటే నిద్ర మబులో లేచి మొహం కడిగి కడగకుండా అలాగే వచ్చి తిరుగుతున్నారా? పెరుమాళ్ళకి అరిగింపు చేయాలి మరి ఎలా ఉండాలి? గ్రామీణ ముహూర్తంలో లేవాలి అభ్యంగనాలు ఆచరించుకోవాలి కట్టని వస్త్రాలు సరించాలి. పట్టు వస్త్రం పట్టు వస్త్రం ధరించారు. ఇంకా క్షౌమం వాస. పట్టు వస్త్రం ధరించారు. అలాగే పుత్ర స్నేహ సృత కుచ యుగం జాటకం పంచ సుక్రూహు జాకర శస్త్రమ భుజ చలత్ కంకణ కుండలీచ ఆ. కుండకు ఉన్నటువంటి తాడును లాగుతూ ఉంటే కంఠనములు బాగా ధ్వనిస్తూ ఉన్నాయి. స్విన్నం వక్త్రం కబల దిగలన్ మాలతి నిర్మమంతా. పెరుగు చాలా గట్టిగా ఉంటుంది, ఇప్పటిలాగా హల్దీ పాలు కావు కదా? అచ్చమైన పాలు కాబట్టి మనం గడ్డ పెరుగు అంటాం చూడండి, గడ్డ పెరుగు ఉంటే కత్తి తొప్పు వేయాలి. అంత గట్టిగా ఉంటుంది. అలాంటి దాన్ని చిలికాలి అంటే చిలికే వారికి చాలా శ్రమ అవుతుంది. ఆ శ్రమతో మొఖమంతా చెవుడవుతుంది. విన్నం వక్త్రం కబర విగలన్ మాలతి కొప్పులో నుండి పుష్పములు కొప్పు జారింది కొప్పులోని పూలు కూడా జారి కింద పడుతున్నాయి. అంటే సుగంధము, చక్కని ధ్వని, స్వరూపము, ఐదు ఇంద్రియములకు ఆనందాన్ని కలిగించే ప్రక్రియ. ఈ రీతి దయజోదమ్మ పిలుకుతూ ఉంటే తాం సన్యకామ ఆసాధ్య బద్ధనంతీం జననీం హరిహి విరిత్వా. పరిమంతానం యపేదత ప్రీతిమావహం ఈమె చక్కగా పెరుగు జరగడంలో నిబంధన జరిగింది. అప్పుడే పిల్లవాడు చూశారు. వారికి ఏదో ఒక ఆక అయింది. పాలు కావాలి. కన్యములు కోరినటువంటి కృష్ణుడు పరుగు పరుగున వచ్చేసి కవ్వాన్ని పట్టుకున్నాడు. అంటే మొదలు నాకు పారిస్తావు అని పండి చేసుకున్నాడు. ఎవర అగనే ప్రీతి మావహన్ యచేదతు ప్రేమతో ఆపేస్తే తమ అంతమారూఢమపాయతు సహన్ పిలవరు ఏమంటావ్ ఆ పని కాస్త ఆపేసి పిల్లలు లోపలికి తీసుకొని అతనికి పాలిచ్చి స్నేహస్మృతం సత్పిత వీక్షతి ముఖం అదృష్టము సృజ్య జవేన సాయీయౌ
ఉత్సిత్యమానే పయతి అతి స్థితికి ఇలా పిల్లవాడికి పాలు ఇస్తూ ఉండగానే దగ్గరలో పొయ్యి మీద తాగబెట్టిన పాలు పొంగుతున్నాయి. మరి పొంగి కింద పోతాయా ఇక్కడ? ఆ పొంగి పోబోతుంటే సగం పారించి పిల్లవాడిని దింపి ఆ పాలకుండను దింపటానికి వెళ్ళాడు. మరి సగం పాలు తాగిన ఊరుకుంటారా? నీకు నాకు పాలు ఇవ్వడానికి అంటే ఆ పొంగిపోయే పాలు ముఖ్యమయ్యా అయ్యా, అబ్బాయి మీద ప్రేమ లేదు, ప్రేమంతా నీ ఆస్తి పాల మీదనే. అని స్వామి కాక కోపించి సంజాత కోపః స్పురితారుణాధరం సందస్య దద్విహి దధిమంత భాజనం పాపం వచ్చేసింది. అప్పుడే కొంచెం కొంచెం వచ్చిన పళ్ళను గట్టిగా కుర్చేసి ఆ కవ్వను తీసుకొని పునర్సు అడుగుతుంది. ఏ కవ్వంతో తీసుకుతున్నావో ఆ కవ్వంతోటే ఆ కుండది మంత భాజనం చిత్వా మృషాత్రుహు దొంగ కన్నీరట. కపటపు కన్నీరు. దాన్ని పెట్టుకొని దశ అంతా అహో జగాత అయ్యంగ మంతరంజకః కొంత కిలికింది కాబట్టి వెన్న పైకి వచ్చింది. ఆ పైకి వచ్చిన వెన్నను చూసుకుంటూ ఆ వెన్న తెల్లగా ఉంటుందా నా నవ్వు తెల్లగా ఉంటుందా చూసుకోండి అని జగాత. నవ్వే ఇది ఎలా ఉంటుంది? పరమాత్మ యొక్క చిరునవ్వే సౌందర్యం కదా, అందుకే అయ్యంజవ మంత్రం గతః ఉత్తార్య గోపి సుసుతం సయ పునః అని కూడా ఆ కుండలు దింపి ఇక్కడికి వచ్చేసింది. దే ఏముంది ఆ మొత్తం ఆంగణం పెరుగు నీటి ఉంది. మొత్తం పోయింది. గుడవల కొట్టలేదు కదా పోయి మార్చాలంతా పెరుగు అయిపోయింది అగరగ వెండి అయిపోయింది ఒక కవు ఒక పక్కన తాడు ఒక పక్కన. అంతా దాని గురించి అలాంటి దాని జగా తన కృతి ప్రవిష్య సందృశ్య చ దద్య మత్రకం భగ్నం విలోక్య సుచితస్య కర్మ సత్ జహా సత్ సంఖ్యాభి నా కత్రా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎవరదై ఉంటుంది ఈ పని? మరో జరేగా ఓ పిల్లవాడు అల్లం చేశాడు కోపం వచ్చేసినట్టు ఉంది చేశాడు అని గత్త నవ్వుకుంది. అలా నవ్వుకొని పురూక రాంత్రే రూపరి వ్యవస్థితం మత్సాయ కామం దొరకం.
స్థితిస్థితం హయ్యంగవం చౌర్య విసంచికే నిలీక్ష పశ్చాత సుతమాగమక్షనే తల్లికి కష్టం కలిగించకుండా తల్లి చేయవలసిన పనిని సూచించటానికి మళ్ళీ ఆమె వేరే ఆలోచిస్తుంది ఏమో అని దొంగ కొడుకు ఏమంటాడు కదా. మనం నేర్పాలి అలాగే కృష్ణుడు కూడా రోటి మీద నిలబడి పక్కనున్న ఒకరిద్దరు పిల్లలకు లేదా ఒక పోతి పిల్లలకు వెనక నిలిపిస్తుంది. ఎక్కడ వెళ్ళావు అక్కడ వెళ్ళావు రోడ్డు మీద వెళ్ళావు. దానికే కట్టి ఏం చెప్పడానికి. మళ్ళీ నువ్వు ఎక్కడ ఎత్తుకుంటావు దగ్గరే ఉన్నావు కదా నేనే అక్కడ ఉంటాను దొరికితే దానికే కట్టి. ఒక ఆలోచన మనలో కలగాలంటే అలాంటి ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేయాలి కదా. అందుకే స్వామి తోటి మీద నిలబడి పిల్లవాడికి లేదా కోతి పిల్లకు వెన్న పిలిపిస్తూ. విరీక్ష పశ్చాత్తృతం చౌర్య విచంకితే క్షణం దొంగతనంగా వెన్న తీసుకొని వచ్చారని తల్లి ఏమైనా అంటుందో ఏమో అని మనసులో కాస్త భయం తొడికిసలాడుతున్నది. ఎక్కడ అవుతున్నది ఈ క్షణం కన్నులలో అంటే బెదురు చూపులు అంటాం కదా అలా బెదురు చూపులతోటి తల్లి వైపు చూస్తున్నాడు పిల్లవాళ్ళతో వెన్న కూడా తెలిపిస్తున్నాడు. అలాంటి పిల్లవారిని చూచి యశోదమ్మ తాను అక్కడికి బయలుదేరి వెళ్ళింది. తాము ఆస్తయత్యం ఊరికే వెళ్ళక కత్తి బెదిరించారు కాబట్టి ఎదురులో ఒక బెత్తం పడిపోయింది. ఏ సావత్ర నిజంగా చూస్తాను. అలాంటి తల్లిని చూసి తత్వరతతో అవరుత్తి అవతసార భీతవత్ భయపడిన వాడిలా అక్కడి నుంచి ముందరికి పారిపోయాడు గోపి అన్వతావతు. దయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసీరితం మనః నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను నాకు దొరకకుండా పోతావా అని ఏవో కబుర్లు చెప్తూ పిల్లవాడిని బెదిరిస్తూ అతని వెంట పడిందట. ఓ వ్యాధుడు అంటాడు ఎంతో గొప్ప తపస్సు చేస్తున్న యోగులు కూడా అందరా అని పిల్లవాడిని యశోదమ్మ పట్టుకుందాం అని వెనక అడుగుతున్నాడు.
ఇదే భావాన్ని పోతన మరికాస్త అందంగా చెప్తాడు. చిక్కడు సిరి కౌమికి చిక్కడు చనకాది యోగ సిద్ధి మిగులుతుంది. ఆ స్వామి కి ఇచ్చే వాళ్ళే ఒకే అమ్మవారికి తన ప్రియుడు కాబట్టి వినవకుంటే ఒకసారి భర్తను కౌగలించుకుందామని చేతులు ముందరికి తాకితే తప్పించుకుంటాడు. ప్రేమ ఉంటే కావాలంటే మీరు కౌగలించుకుంటారు. నేను మాత్రం మీ కౌగలికిలోకి రాను అంటాడు. ఎలా చెప్తే ఆమె కౌగలించుకుంటే ఆమె ఎదురుగా తిట్టాడు. ఏ తాను లోగ తీసుకుంటే తన చేతుల్లో తాగ ఉంటుంది. అంటే అందరూ నా చేతుల్లో ఉండవలసిన వాళ్ళే తప్ప నేను మాత్రం ఎవరి చేతిలో ఉండను. అమ్మవారి కౌర్యకు కూడా అందని వాడు. సనకాది యోగ సిద్దేంద్రులకు కూడా అందని వాడు అని చెప్తారు దీపావ యోగినాం. యమాపయోగినాం క్షమం ప్రవేక్తుం తపస్సేరితం మనః యోగుడు పట్టుకోవడం కాదు తపస్సు చేత పరిశుద్ధమైన మనస్సులో స్వామిని చూడడానికి కూడా వీలు కాదో అలాంటి పరమాత్మను పట్టుకుందామని వెంటపడింది యశోదమ్మ అన్వంచమానాజనని గృహక్షర త్రోణీ పరాత్రాంతగతి సుమధ్యమాజి వీర చిత్రం సకేశ బంధన శితప్త సునానుగతిహి పరా ముడిచాడు. ఈమె పట్టు పట్టి మరీ పరిగెత్తుతున్నది ముందర ఆయనే ఉడుకుతున్నాడు. ఆయన ఎప్పుడు దొరకాయి? పట్టి పట్టింది పాపం. పైన కాడ జారిపోతున్నది కొప్పులు జారిపోయింది కోడి జారిపోతున్నాయి చెవట పడుతున్నాయి కాళ్ళు లాగేస్తున్నాయి. ఇన్ని అవస్థ పడుతూ ప్రసూనానుగతిహి. పుతాక సంతం పరుదంతం అక్కిణీక సంతం అంజన్మకిణీ స్వపాయన. ఈ జరిగ భయపడుతున్నాడు. అమ్మో తల్లి కొడుకుందేమో అని ఏడుస్తున్నాడు. ఏడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు. పెద్ద సుభావులు. అసరే స్వామి నల్లటి వాడు. అందులో అమ్మ ప్రేమతోటి ఆ కంటికి కాటుక పెట్టింది. ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి. అక్కడ నేను చెట్టు తుడుచుకుంటున్నాను. అసలు అందరి మొఖము మొఖమంతా కడుపు. ఎట్లా ఉంటది? ఒక పక్కన ఏడుపు, ఇదో నలుపు, కాటుగా మరో నలుపు, ఆయన మొఖం ఇంకా నలుపు. ఇవన్నీ కలిసి అసలు స్వామి ఎక్కడ ఉన్నాడో.
నాకు కూడా చేసింది ఎక్కడ సమస్య అని ఇలా బెదురుతూ కన్నీళ్లు తుడుచు కరుదంతం అట్టిని కటెంతం అంజన్మతిని స్వపానినా తన చేత్తోటి కాపుతను. భగవంతా రాసుకుంటూ ఉద్వీక్షమానం భయవిక్వలేక్షణం వస్తుందా అని చూస్తున్నాడు. ఓ ఎక్కడ పడుకుందో అని భయపడుతున్నట్టు విదురు తూపులు చూస్తున్నాడు. హస్తే విభిత్వా జయంతి అవాగురతు. కట్టబడి స్వామి గారు దయ చూపితే స్వామి దొరికాడు ఇట్లా పట్టుకొని పెట్టలతోటి కొడతాను అని భయపెట్టింది. పిల్లవాడు మన చేత భయపడుతున్నాడు అయ్యో పిల్లవాడు భయపడుతున్నాడు కదా అని చెప్వా వ్యక్తి మానము లేని ఆ బెత్తం చేత పుట్టింది చెత్తులు వస్తాయా బెత్తం చేత పక్కకు పారేసి భీతం విజ్ఞాయ అర్భత వస్తదా భయపడుతున్నాడు పిల్లవాడు భయపడుతున్నాడు. ఒద్దొద్దని చాలా ప్రేమగలది కాబట్టి ఈ దగ్గర తను బద్దుం దామున అతద్వీర్య కోవిదా అతన్ని తాడుతో కట్టేయాలి అనుకుంది. ఎలాంటిది యశోదా? పరమాత్మ ప్రభావం తెలియని యశోదా. అతద్వీర్య కోవిదా అంటారు. భగవంతుని ప్రభావం తెలియని గోపిక అతన్ని తాటితో కట్టేయాలి అంటుంది. న శాంతః న బహిర్యత్య న పూర్వం నాతి చాపరం పూర్వాపరం బహిత్యాంతర్జగతో యో జగత్తుతః తమ్మత్వాత్మయం కట్టివేయడం అంటే ఏంటి? నువ్వు చెప్తే ఇక్కడ పెద్ద కాస్ట్ ఉంది కదా. తాడుతో కట్టేయాలి అంటే ఎవరు కట్టేయాలి? ఎవరిని కట్టేయాలి? అట్టివేయబడే వస్తువు ఒక నియమిత ప్రదేశంలో ఉండగలగాలి. కదా ఇలా ఉంది ఈ వస్తువు గడుపు ఇంత గింత అరిమానం. ఈ సుచ్చు తాలు పెట్టే అది కడుపు. అంటే కొన్నిటికి లోపల ఉండాలి, కొన్నిటికి బయట ఉండాలి. కొన్ని వక్తులకు కింద ఉండాలి, కొన్ని వక్తులకు పైన ఉండాలి.
అలా ఫలానా చోట ఉన్నది ఫలానా రూపంలో ఉంది దీని యొక్క ఇది దాని పరిమాణం ఇంత అని తెలిసిన దాన్ని కట్టేయాలి. మరి ఈయన ఎక్కడ ఉన్నాడు ఏమని చెప్తాం నా శాంతః నా భవి. లోపల ఉండడు, వెలుపలా ఉండడు. అలా అని లోపల ఉంటాడు, వెలుపలా ఉంటాడు. మనము చూస్తే ఎక్కడైనా ఉండడు. ఎందుకంటే చూస్తున్న మనలోనే ఉంటాడు. తన కనులు ఎదుటి వారిని చూపుతాయి కానీ తనను చూపుతాయా? తనను చూపాలంటే ఎదురుగా మళ్ళీ అద్దం కావదు. అంటే ఎదురుగా ఉన్న దాని తోటే ఎదురుగా ఉన్న దానిని మాత్రమే కనులు చూడగలదు. ఆ కనుల్లో ఆయనే ఉంటాడు. నాకు కనపడతారా? మనసులో ఆయనే ఉంటాడు, మనకు కనబడతాడు. వెలుపలో ఆయనే ఉంటాడు, మనకు కనబడతాడు. నా శాంతః న బహిహి యత్య న పూర్వం నాపిచాపరం తొలిపు దిక్కు ఉన్నాడా? మొదటి వాడ తర్వాత వాడ చిన్నవాడ పెద్దవాడ అనురణీయన్ మహతో మహియ్య చిన్నవాడికి చిన్నవాడు పెద్దవాడికి పెద్దవాడు మొదటి వాడికి మొదటి వాడు తర్వాత వాడికి తర్వాత వాడ పూర్వాపరం మహిష్యాంతః జగతో యో జగత్యతః జగత్తు కంటే ముందు ఆయనే ఉన్నాడు జగత్తు తరువాత ఆయనే ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్పాలంటే జగత్తు కూడా ఆయనే. ఎవరు జగత్తు? పరమాత్మే జగత్తు. జగత్తు కంటే ముందు ఆయనే, జగత్తు కంటే తరువాత ఆయనే, జగత్తు ఆయనే. మరి అలాంటి ఆయన్ని ఎలాగ చేయాలి? అది ఎక్కడ దొరికాయింది? కాబట్టి ఇలా తమ్మత్వ ఆత్మజం ఇంతటి మహానుభావుడైనటువంటి సర్వభూతాంతరీయమైన పరమాత్మను తన కొడుకుగా భావించి అవ్యక్తం మత్యలింగం. అధోక్షయం. కేవలం మానవ దేహంతో వచ్చిన వాడిని పరమాత్మను తన కొడుకుగా భావించి గోపికా ఉలూకరే రామ్నా. భవంత ప్రాకృతం యథా మామూలు ప్రాకృత శిశువులను భావించి అతన్ని కట్టివేయటానికి కోరుకున్నది.
సద్దామభద్యమానస్య స్వార్భకస్య కృతాగతః ద్యంగులో నమభూతేన సందధే అన్యత్య గోపికా ఒక తాడు తెచ్చేసింది పిల్లవాడిని పట్టుకుంది. పొట్ట చుట్టూ తిప్పి కట్టేయాలి కదా, అంతా బాగానే ఉంది. పొట్ట చుట్టూ తిప్పేసరికి ఒక రెండు అంగుళాలు తక్కువ. మరి ఏం చేయాలి? ఇంకో తాడు చేసి మూడి వేయండి. మళ్ళీ రెండ గుళ్ళ తాడు. ఇంకో తాడు మళ్ళీ రెండ గుళ్ళ తాడు. ఇలా తన దగ్గర ఉన్న గోవులను కట్టేయటానికి వాడే తాళ్ళ తీపి తెచ్చిండడు బాబు. అది ఆశ్చర్యం వింతా అదే అంటాడు పోతన సజ్జనని లోగిటంగల రజ్జు పరంపర తెచ్చి తగ తాగట్టం బొద్ద తిరిగి రాదయ్యే ఒకటి రెండు కాదు లోగి టంగెల రాజ్య పరంపర మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటా శిష్ట పరమాత్మ పుట్టినప్పుడు రెండు లక్షల గోవులను దానం చేశారు. మరి దానమే 2 లక్షలు ఇస్తే వాడి దగ్గర మరి ఎన్ని కోట్లు ఉండాలి ఆవులు కదా? మరి అన్ని కోట్ల ఆవులను కట్టేసే తాళ్ళు తెచ్చినా ఈయన బొజ్జ తిరగలేదా? అంతా వింత కదండీ ఇలా కథ చెప్పుకుంటారు అని పాపం. ఆ ఆవులకి తెలివి బాగా ఉంది అనుకున్న వాళ్ళు అనారోక్తంగా ఉంటారు. ఎందుకంటే ఈ ఆవులన్నీ ఎక్కడ ఉన్నాయి? రేపల్లె వాడలో నందగోపుని ఇంటి చుట్టుపక్కల ఉన్న కోచాల్లో ఉంది కోచాల్లో ఉంది కదా అంటే రేపల్లెలో ఒక మూల నగుని ఇల్లు పోనీ మధ్యన కొన్న ప్రాంతం ఎక్కడ ఉంది రేపల్లె మధురా నగరానికి యమునా నవికి తీరంలో దాని యొక్క తీవారం ఊరదు. చిన్న పని ఇది. మధురా నగరం మొత్తం భూమండలంలో ఒక మూల చెగుర ఇట్లా ప్రాంతంలో ఉంది.
మరి స్వామి కడుపులో ఇలాంటి ఎన్ని వందల వెయ్యిల లక్షల కోట్ల భూమండలలు ఉన్నాయి. గుమ్మడలాలే కాదు కదా బ్రహ్మాండాలే ఉంటాయి. అనంత కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకున్నదే. అనంత కోటి బ్రహ్మాండములు దాగి ఉన్న కడుపు చుట్టూ తిప్పే తాడు కావాలంటే. ఎలాంటి తాడు కావాలి? ఇంత నువ్వు కట్టే తాడు కావద్దు. అంటే బ్రహ్మాండాలను మొత్తాన్ని కుట్టేసే తాడు దొరికితే ఇది ఎందుకు కట్టేయొచ్చు? ఉంది ఒక భూమండగంలో ఒక నందుడి ఇంటి పక్కన కోచాల కోచాల దగ్గర ఉన్నారు. అందుకే జగజ్యానములు ఉన్న బొజ్జ కట్టె వసమే అంటారు. అది మామూలు భోజనం కాదు అందులో జగజ్జాలాలు ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న పొట్ట చుట్టే తిరగాలంటే మరి అన్ని చుట్టే తాడు కావాలి అవుతుందా? అందుకే ఎన్ని తెచ్చినా కానీ తదపి ఏవం. స్వగేహ కామాని యశోదా సందధత్యపి గోపీనం సుస్మయంతీనం స్మయంతి విస్మితా భవతు అందరూ చూస్తున్నారు గోపీలంతా గోపాలు చూస్తున్నారు ఇదే మాయా అది ఎంత తక్కువనే ఉంటది? పోనీ ఎక్కువ నా అంటే రెండే ఉండాలి. చాలా తక్కువ ఉంటే అబ్బే ఇది మానుకున్నా లే అనుకునేవాడిని. ఎంత ఇంతే కదా ఇంకో దానికి ఎక్కువ ఉంటుందేమో. మళ్ళీ చేస్తే మళ్ళీ అంతే. ఎన్ని సార్లు చేస్తే అంతే. ఆ చెప్తాడు. ఆనంద రామాయణంలో హనుమంతుడిని తోకకు నిప్పు పెట్టమని రావణాంసురుడు అన్యాసిస్తే. ఉత్త తోకకు నిప్పు పెడితే అంటుకుంటుందో లేదో అని తోక కింద బట్టలు చుట్టి ఆ బట్టల మీద నూనె పోసి దానికి అంటుస్తారు. అలా తోకకు చుడుతుంటే బట్టలు చుడుతున్న కొద్ది తోక మీద చుట్టు పోయాడు. ఇది చిన్న కట్టలు తక్కువ పెట్టారు. చివరికి సీతమ్మ జీ లోపలే మిగిలింది పరగ రండి అన్నారు. అనగానే శోఖం తగ్గించాడు. అని చెప్తాడు కమత్ గారికి. అలాగే ఇక్కడ ఎన్ని తాళ్ళు
దేని అతని బొజ్జె చుట్టూ తిరగలేదు. ఇదేమిటబ్బా ఆశ్చర్యం అని అందరూ చూస్తుంటే స్వమాతహోస్మిన్న గాత్రాయా విసరస్త కపలస్య జహా దుష్వా పరిశ్రమం పుణ్ణ. కృపయా ఆసి సుస్కో బహరం తల్లి ఆయాత పడుతుంది జొప్పుతుంది కొడపారు కొడకారుతుంది కొబ్బు జారిపోయింది కూరిపోతున్నాయి వేడ జారిపోతుంది ఆవర్త పడుతుంది లోకం. అందులో బ్రిట్ ఎందుకు వస్తావ్ అందరూ చూస్తున్నారు. కొడకుంటే వెళ్ళిపోయేది. మా కబురులు చెప్పావు ఇప్పుడు ఎప్పుడు ఈ సంగతి ఏంటో నేను చెప్తే అబద్ధం అన్నావు కదా ఇప్పుడు నీకు అర్థం అయిందా నీ వరకి వస్తే కానీ తెలియదు కదా పిల్లవాడు ఎంత బుద్ధిమంతుడో ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. అందరూ పరిసర బాగా ఉన్నారు. తాను కట్టేయలేకపోయినందుకు అందరూ చూస్తున్నారు. నువ్వు అందరూ చూస్తుంటే ఏం చేయలేకపోతే ఇంతే నామాన్ని రాదు అంటారు. కరువు పోతుంది. ఆ బించానికి ఎట్లా చెప్తుంది చేతగాడు ఆ ఒత్త పడుతుంది. సరే చాలు కదా. మరి ఎక్కువ బాధ పెట్టకూడదని దయ తలిచి సరేగా చేయమ్మా అన్నారు. చమత్కారు ఏమి అంటే ఎన్నో మూలలు, జానలు, గజాలు మిట్ట దొరకలేవు. రెండే అంగుళం తక్కువ ఉన్నాయి. ఆ రెండు అంటే మన దగ్గర ఉన్న రెండు అని చెప్తే ఒకటి అహంకారం. ఈ రెండు ఆయన ఇచ్చేసాం అనుకోండి అవంతా కట్టు కొడతారు వేరే ఏమీ లేదు. అదే అంగుళం అంగం లాటి అన్న మనం ఇందులో కొమ్మర్లు చెప్పుకున్నాం కానీ వస్తువులుగా అది అంగం అంటే శరీరం. శరీరం అని ఇచ్చేది ఏది? ఆత్మకు జరిగానికి ఇచ్చేది ఏది? మన కర్మమే. కదా? ఆ కర్మ కారణం ఏమిటి? ఆ అంకారం మన కారణం. నేను నాది అనే భావనే మనకు తేనాన్ని ఇస్తుంది. అందుకే అంగుళం అంగుళం నడుచుకో నీ శరీరాన్ని తెచ్చే రెండు నా దిక్కేసేయ్ అప్పుడు ఎలాంటి బాధ మనకు ఉండదు. మన శరీరం దానయ్య దా లక్ష్మీనాథ సమారంభం నువ్వే వచ్చావా? దా రండి రండి రండి.
అది కూడా హాయ్ ఓకే ఇంకేం వచ్చేసావ్ నువ్వు పదముడు వెళ్ళి ఆ పదముడు అయితే నా వర్క్ కి ఇవ్వాలి వచ్చింది అది నేను అసలు రిపేర్ చేయడానికి హాలిడే కొంచెం మర్చిపోకుండా మీ దాంట్లో నా లైన్ ఉంది అది ఇది నాకు కూడా అవే అవసరం ఉంది. ఆ చెప్పి చెప్పి చెప్పండి ఇప్పుడు లేదు. ఓకే. నూట ముప్పై రెండు నగపురు మీరు టేస్ట్ లో అంటే పునరే లేదు నేను ఏం చేస్తాను చెప్పారు నేను అంతే కదా ఒక బిజీ బిజీ అందరూ ఇప్పుడు జగన్ మెర్ స్కన్నం అవుతుంది. ఆ ఇది సామపాల. అహంకార మమకారాలు రెండు పరమాత్మకు అర్పిస్తే ఆయనే కట్టుబడతాడు పట్టుబడతాడు. జోదం అందుకే నేను ఆ వల్ల కాదు రా నాయనా అని విరమించింది. ఆ నీ వల్ల కాదు అంటే నేను కట్టుకోను. నేను పట్టుకుంటా నేను కట్టేసి జోగుతాను. అయ్యా దొరకవయ్యా అంటే దొరుకుతాడు. సుందరగాణంలో కూడా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీచితస్యై జనకాత్మజాయై అని నమస్కారం చేసిన తర్వాత దొరికింది ఆయనకు. మనం వెతకాలంటే ఆ అమ్మ అయ్య దొరుకుతారా? వాడిని కలుపుకోవాలి. అందుకే జనకాత్మయ అన్నారు. జనకుడికి కూతురు జనకుడి కూతురేనా? ఒప్పుకున్నావా? ఆత్మజ ఎక్కడ ఉంది? జనక మహారాజు సంతానం కోసం యజ్ఞం చేయగలిగి భూమిని దున్నితే తనకు తానుగా కనపడింది కదా? ఆనాడు జనక మహారాజుకు నీకు నీవుగా కనపడ్డట్టు. ఈ నాడు నాకు కూడా కనబడు తల్లియే దాన్ని అందిచ్చాడు. అప్పుడు కనబడు. ఆ లేకుంటే నా పరుగు. అరే అలాగే ఈమె కూడా ఇదో తమ్మ కూడా నా వల్ల కాదురా ఇక అని చేతుల్లో ఎత్తి తీసింది. ఆ అట్టా అన్న అబ్బా ఆ ఊరికే కాదు కదా అని పెట్టి కరుణ కట్టేసి ఈ అమ్మ ఊరికే కట్టేయలే అని దయ చూపి కట్టుబడటానికి సంకర్పించాడు కృపయాసి. ఏవం సందర్శితాస్యంగ హరిణ భృత్య వచ్యతా పరమాత్మ దాసులకు దాసురు కదా అహం భక్త పరాధీనః తనే చెప్పుకున్నాడు నేను న్యాయంగా సర్వ నియంతనైన భక్తులకు నేను
వచ్చుడను. వాడు చెప్పినట్టు ఇంకాను. సత్తు స్త్రీయః సత్పతిం యథా ఉత్తమురాలైనటువంటి సాధ్వి మణులు స్త్రీలు తన సేవలతో భర్తలను ఎలా అవశయం చేసుకుంటారో. నన్ను కూడా నా హత్తులలా వశం చేసుకుంటాడు అని చెప్పాడు కాబట్టి భక్త పార్వత్యాన్ని కట్టుబడటంతో లోకానికి సాగాడు పరమాత్మ. వృత్య వశ్యత భవతేనాపి కృష్ణేన నిత్యేదం శేశ్వరం వశే సకల లోకపాలకులతో సకల జగత్పాలకులతో తన వచనంలో ఉంచుకున్న స్వామి తాను పరిపాలించే లోకంలోని ఒక చిన్న తన భక్తురాలైనటువంటి శోధనకు తాను కప్పు కొట్టాడు. వత్యః నేమం వినిత్యః నభవః నస్త్రీహి అపి అంగ ఇది చెప్తున్నాను చెప్పామే. చిక్కడు ఇది కౌకిటికిని చిక్కడు ఈ పద్య ఈ శ్లోకాన్ని తర్వాత మేము విరించః నభవః నస్త్రీ ఈ అదృష్టాన్ని ఈ భాగ్యాన్ని బ్రహ్మ పొందలేదు. రుద్రుడు కొందలేదు చివరికి నస్త్రీ లక్ష్యునివా కూడా ఎలాంటి అంగ సమస్య అయ్యా ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది ఆయన దగ్గర అంటే ఆయన లోకం. నిరంతరం స్వామి యొక్క వర్షస్థలంలో ఉన్న అమ్మ కూడా బంధించడానికి ప్రయత్నించలేదు. అమ్మ బంధంలో స్వామి సిగ్గలేదు. ప్రసాదం లేపిరి గోపి ఎత్తతు ప్రాప విముక్తి దాత్. చమత్తా ఏంటంటే సకల చరాచర జగత్తులోని జీవరాశులను విడుదల చేసి స్వామి వందించు. అందరి బంధాలను తెంచే స్వామి తాను బంధించబడాడు. అందుకే విముక్తి ఏమంటున్నాడు విముక్తి దా మోర్చమునిచ్చేటువంటి స్వామి నుండి బంధమును పొందే అనుగ్రహాన్ని యశోదమ్మ పొందగలిగింది. అందరినీ విడుదల చేస్తాడు తాను మాత్రం తగ్గుతాడు. భక్త బలాజీవుడు స్వామిని చెప్పడానికి ఈ సంఘటన కటి విస్తాంతం. అందుకే ధర్మశాస్త్రం ఏంటంటే ఈ దామ బంధము.
తారుతో కట్టుబడేటువంటి వృత్తాంతాన్ని విన్నవారికి అన్ని బంధాలు కలుగుతాయి. అయితే మనకు తత్క్రత్ మనస్విని తత్క్రతు నీతి రాజ్య ఆరణ్య కథాతు తత్తౌ అని ఒక పౌరాణికమైనటువంటి చమత్కారమైన విశ్లేషణ. శాస్త్రం ఏమిటంటే భగవంతుడికి సంబంధించిన ఏ కథ వింటే ఆ కథలో ఏ విషయం వర్ణించబడితే అది మనకు జరుగుతుంది. అంటే రుక్కుణి కళ్యాణం చెప్పుకున్నాం అనుకోండి, మన అబ్బాయిలకు అమ్మాయిలకు వివాహం ఉంటుంది. అలాగే ఏదో రాజ్య ప్రాప్తి అని గట్టిగా వస్తుంది. స్వామికి సీతా ప్రాప్తి మనం పొంది జరగడం ఇలా వస్తాయి. అంటే ఏ ఘట్టం అక్కడ ఉంటే ఆ విధంగా మనకు వస్తుంది. ఆ రీతిలో మరి కృష్ణ భగవంతులను బంధించారు అది మనం చదివాం. మనం న్యాయంగా ఏం కావాలి? బంధనం కావాలి. కానీ మోర్తం వస్తుంది. ఏం చేయాలి? ఏమన్నా ఆయన ఆయనతో పెట్టుకుంటాడు నేనే పోతానులే అని ఆ శాస్త్రమే అరణ్యాన్ని పాల్గొంది. తత్ తతునీతి రాజ్య అరణ్య కథాతు సస్తౌ. ఇది కొచ్చే బాధ అని అరణ్యాన్ని పాల్గొంది. చమత్కారం ఏంటంటే అరణ్యతములు అంటే ఆశ్రము. ఉపనిషత్తు ఈ నీతి అక్కడికి పోయిందని అంటే ఏ రీతిలో పరమాత్మను తలచినా మనకు లభించేది మోక్షమే. భగవంతుని బంధం తెలిసినా మూర్ఛమే. భగవంతుని ఇతర వృత్తాంతాలు ఏం తెలిసినా మనకు వచ్చేది మూర్ఛము చెప్తాడు. ఈ రీతిలో. నాయం తుకాపః భగవాన్ దేహినాం గోపితాసుతః జ్ఞానినాం శాత్మభూతానాం యథా భక్తి మతాభిధాః ఇలా యశోదమ్మతో కట్టుబడిన వృత్తాంతం. మనకు ఇంకొక రహస్యాన్ని కూడా పాపం యాసభగవానుడు కూడా కథ చెప్పుకుంటూ పోలేకపోయాడు, అద్భుతమైన ఘట్టం కాబట్టి దానితో ఆరంభించిన పులపించిన వ్యాసుడు దాన్ని మరి మరి మరి మరి వర్ధిస్తున్నాడు.
చెప్పాను కదా, ఓ గట్టాన్ని మనం ఎంత బాగా అనుభవిస్తే అంత మనస్సులు అది కూర్చుంటుంది. మన మనస్సులో స్థిరమైతే మనం స్వామిని విడిచి పెట్టలేం. మన మనస్సులో కూడా స్వామి తప్పు పడతారు. అందుకే నాయం సుఖామః భగవాన్ దేహినాం గోపికా సుతః. సకల చరాచర ప్రాణులకు పరమాత్మ సులభంగా కాదు, కష్టంగా కూడా దొరికేవాడు కాదు. అలాంటి స్వామి జ్ఞానినాంచాత్మ భూతానాం జ్ఞానులకు కూడా దొరకడు. ఎలాంటి జ్ఞానులకు ఆత్మ భూతానా వేతి పరిగితలో జ్ఞానీతు ఆత్మైవ వేమతము అని చెప్పలేదు. తక్కిన వారందరికీ నేను ఆత్మను జ్ఞానులు నాకు ఆత్మ అన్నారు స్వామి. తనకు ఆత్మగా ఉండేటువంటి జ్ఞానులకు కూడా ఇలాంటి భాగ్యం అదృష్టం దొరకదు. భక్తి కలగా భక్తి కలవారికి దొరికే అదృష్టము జ్ఞానులకు కూడా లభించదని ఈ దృష్టాంతంతో అందరికీ బోధపడి ఉంది. అంటే ఏమిటి? మనకు ఏది కావాలి? జ్ఞానం కావాలా భక్తి కావాలా? ఆ జ్ఞానం మనకు ఎందుకు ఉంది? మనకు అజ్ఞానము వద్దు, ఆజ్ఞానము వద్దు. ఏం కావాలి మరి? భక్తి కావాలి. భక్తి అనేది ఉంటే స్వామి మన చేతిలో బంధించబడతాడు. తర్వాత ఆయన ఇద్దరు ఉంటే ఇవ్వాలి లేకుంటే లేదు. అందుకోసమని భక్తి జర వారికి దొరికేలాగా స్వామి జ్ఞానులకు లభించడు. కృష్ణస్తు గృహ కృత్యేదు వ్యగ్రాయాం మాతరి ప్రభు అద్రాక్షి దర్జునౌ పూర్వం గుహ్యకౌ ధరదాత్మయౌ. మనకు స్వామి ఇలా తన పొట్ట చుట్టూ తాడుతో కట్టేస్తే పరమ సుకుమారుడు కాబట్టి ఆ కట్టేసిన తాడు యొక్క గుర్తు పొట్ట మీద విప్పిన తరువాత కూడా అలాగే ఉంటుంది లెక్క తెలియదు కదా. కేవలం ఆ గుర్తే కాదు పరమాత్మ అన్నిటికంటే ఈ పేరును చాలా ప్రేమగా వాడుకున్నాడు.
దామ ఉదర కలిపితే ఏమవుతుంది? దామోదర. అతనికి దార ఇష్టమైన పేరు ఏమిటంటే దామోదరుడు. భక్తి భక్త వస్తుడు నమః పరమాత్మ యొక్క భక్త సౌలభ్యాన్ని చాటే పేరు కాబట్టి గోవిందా ఎలా అంటున్నాము మనం. దానికంటే ముందు వచ్చిన పేరు కాబట్టి ఇది దామోదర పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి పేరు. భక్త వస్తే తాటినటువంటి టైటిల్ అనుకోండి ఇగో బిరుదు. బాగా కష్టపడి ఓ బిరుదు సంపట్టించుకుంటాడు. గోవర్ధనాన్ని ఇచ్చి గోవింద. ఆరుతో కట్టుబడి దాములు మన అందరి ఇంద్రియాలను సమర్భం చేసుకొని కృషి చేశారు. ఆయన చేసినటువంటి బంధులను సూచించేటువంటి పేరు ఇది. ఇలా పిల్లవాడిని కట్టేసింది అది ఉండు అని వెళ్ళిపోయింది. కానీ గురుహ కృత్యే దువ్యద్రాయ తల్లి ఇంటి పనులు వినోతారా పెరుగు చేయడము జగడ జగడ పనులు ఉంటాయి కదా ఇలాంటి పనులలో ఆమె గురువైతే కట్టుబడిన కృష్ణుడు ఆ రోడ్డుకి కొంచెం దూరంలో అంటే దగ్గరలోనే రెండు చెట్లు ఉన్నాయి మద్ది చెట్లు అంటారు. ఆ రెండు చెట్లను చూశాడు. ఎవరు వాళ్ళు? ధనదాత్మయౌ గుహ్యకౌ. కుబేరుని కొడుకులు. ఎవరు వాళ్ళు? నలపూబర మణిగ్రీవులు. ఇద్దరు ఎవరు? కుబేరుని పుత్రులు. ఏమయ్యారు? వృక్షములుగా అయ్యారు. ఎక్కడ ఎక్కారు? కృష్ణ పరమాత్మను కట్టివేసిన రోలు ఉన్న తెరకిలోనే రెండు చెట్లు ఉన్నాయి. స్వామి ఆ రెండు చెట్లను తూడ్చాడు. అతడు చమత్సరం ఏమిటంటే వారికి మోత్సం ఇవ్వడానికి కట్టుకొట్టాడు. రోడ్డును అందుకే చూశాడు లేకుంటే ఇంట్లో ఉంటే ఏదో గుంద స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని కట్టేస్తారు అది అయిపోతుంది.
ఈ కార్యక్రమం జరపాలి కాబట్టే మళ్ళీ అమ్మ వేరే ఆరోజించకుండా ఉండటానికి పెరటిలోకి పారిపోయి పెరటిలో రోడ్డు మీదనే కూర్చొని ఆమె ఆమెకు తూపుతూ వెళ్ళే తింటూ పిల్లవానికి పెడుతూ అంటే నీ చూడు నీ పని చేసేది చూద్దాం ఏం చేస్తావో చెయ్యి చూద్దాం. రేపు ఏం చేస్తారు ఇగో నా దగ్గర ఉంది కదా అంటారు. అలా ఆమెను కాస్త ఇంచుమించు ఎట్టా కొచ్చారు. కవ్వించ ఉండదండి అలా కవ్వించి ఆమెతో బంధనాన్ని కొని తెచ్చుకొని బంధించబడి ఆ రెండు చెట్లను స్వామి చూచి పుర నారద జాపేన వృష్టతాం ప్రాపితౌ మదాత్ ఇంతకు ఎవరయ్యా వీళ్ళందరూ అంటే పూర్వకాలము తమ మదంతోటి విశోక్యరంగా ప్రవర్తించి నారద మహర్షి వలన శాపం పొంది వృక్షములుగా అయ్యారు వీళ్ళు నలకూవర మణిగ్రీవంపిటి. యాదౌ స్త్రియాన్వితౌ కుబేరుడి కొడుకు కాబట్టి డబ్బు కేర్పోదా? నీ ఆస్తి ఏమి చేస్తే మా నాన్న ధనవంతుడు అని. అదే ఆస్తి అండి. తండ్రి బాగా ధనవంతుడు అయితే కొడుకు మళ్ళీ వేరే ఎవరికైనా సంపాదిస్తాడు. పై ఇంత దగ్గర పోగా తండ్రి సర్పాదించిందని ఎంత త్వరగా ఖర్చు చేస్తే అంత గొప్పవాడు. తండ్రికి బాధ పోతుంది, కొడుక్కు బాధ పోతుంది. కదా? అందువల్ల మదాంధుడు ఏం మదము? ధనమదం. ధనమదాందులైన వీరిద్దరూ నారదుని శాపంతో దుష్టములయ్యారు అని చెప్పారు. ఎవరు? సుఖయోగి. అది విన్నటువంటి పరిక్షిత్తు సజ్జతాం భగవాన్ ఏతస్తయో శాపస్య కారణం మహానుభావా కుబేరుని కొడుకులు అంటున్నారు మరి అంత గొప్ప వారికి నారదుడు ఎందుకు శాపం ఇచ్చాడు దాని కారణాన్ని మాకు వివరించవలసి ఇస్తాడు యుగరిహితం కర్మయేనవాం దేవర్షేహే తమః ఆ జగ మహా జగ తరి మహానుభావుని కోపం తెప్పించే ఎంత తప్పేంది చెప్పండి. కోపం లేదు కదా. జగ జగ తరి ఏం.
ఎలా తప్పు చేశారో ఆ కారణాన్ని మాకు చెప్పవలసింది అని అడిగితే ఈ మహానుభావులు రుద్రస్యానుచరౌ భూత్వా దుదుత్పౌ ధనదాత్మయౌ కైలాజోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. ఈ మహానుభావులు కైలాజ పర్వత ప్రాంతంలో మొత్తం పరమాత్మ యొక్క భక్తులు. లోకపాలకులు వారి అనుచరులు కుటుంబాలతో సహా అందరూ వచ్చి ఓ వారం రోజులో నాలుగు రోజులో మూడు రోజులో హరినామ సంకీర్తన చేతాము అందరూ రండి అని ఓ సత్వర వెళ్ళిందండి. పరమాత్మ నామ సంచేతనం కాబట్టి ఆ అందరూ వచ్చేసారు. దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుజులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్దులు, సాక్ష్యులు ఆ అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి పరమాత్మ యొద్ద రాము సంచిప్తం చేస్తున్నారు. భజన ఏదో ఏకాహణం అఖండం అంటాం కదా ఇలా చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మీరు వచ్చారు. మరకూబర మణిజీవులు కూడా వచ్చారు. అందరూ సకుటుంబంగా రావాలన్నాడు కదా వీళ్ళు కూడా తమ భార్యలతో కలిసి వచ్చారు వీరు వాళ్ళతో కలిసి వచ్చారు. అసలే కైలాసుల మనం దగ్గరే సంతోపు దగ్గరే కదా అది కాకపోతే ఎక్కడ ఉంది కైలాసు పక్కనే. దగ్గర కాబట్టి తగుడు ముంగ వేయ చూశారు. కైలాసంలో ఉపవనాలు అన్నీ ఉద్యోగాలు ఉంటాయి. సరస్సులు గంగా నది ఎంత బాగుంటుంది చాలా బుజ్యంగా ఉంది అబ్బా ఇంత తట్టని వాతావరణం. పెద్ద తోటలు ఆహ్వాదకరంగా ఉంది. అందరూ చేస్తున్నారులే ఇక్కడ మనం ఒక్కరం తెలియకుంటే ఎవరు గుర్తుపడతారో. సరే మనం కూడా మొఖం చూపెట్టాం కదా అన్నే తీసుకుందాం పర్యవే పడింది అని ఆ ఇద్దరు భార్యలను తీసుకొని అక్కడ రెండు తోటలలో విహరించడం మొదలుపెట్టారు. సరస్సులో విహరించారు. అలా తిరిగి తిరిగి ఆ పక్కన గంగా ఉంది. ఆ గంగా నదిలో ప్రవాహంలో జల సీలలాడుతూ పిజురాలతో కలిసి విహరిస్తూ ఉన్నారు.
అలా విహరిస్తూ ఉండగా మరి అందరూ సక్రమంగా వచ్చారా లేదా? అరన్ తీసుకోవాలి కదా, అరన్ తీసుకోవడమే కాక అరన్ తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళు మత్తం అయ్యేదాకా ఉన్నారా? మధ్యలో వెళ్ళిపోయారా కూడా మీరు చూడాలి కదా ఈ గ్యూటీ అంతా. ఎవరికి ఇచ్చారు? నారదునికి ఇచ్చారు. ఆయన అయితే కానీ అందరి సగోతురాలు లేరు మహానగారు. అందుకే చూశాడు. యదృశ్యయాగతస్తత్ర దేవసుధి. పరమాత్మ సంకల్పం తోటి ఓహో వీళ్ళు ఫలానా దూరం ఉన్నారా వీళ్ళ సంకటి చూస్తానని అక్కడికి వచ్చేసాడు. ఇలా యదృచ్ఛయాగతస్తత్ర దేవశిహి భగవాన్ అపశ్యత్ నారదో దైవో క్షీబాణం సమబుద్యత బాగా మద్యపానం చేసి మత్తులో ఉన్నారు. అదే డబ్బు దానికి తోడు యవ్వనం దానికి తోడు చక్కని ఉద్యారవనం దానికి తోడు మధ్యనం ఇంకేం ఎలా ఉంటారని వాళ్ళు జాత ఎలా ఉంటారా మనం చెప్పుకున్నాం యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఓ నాలుగు ఉంటాయి మనం చాలా బాగా చెప్పింది ఏంటి అవి మొదటిది యవ్వనం రెండవది సంపద మూడోది అధికారం నాలుగోది అవివేకం ఈ నాలుగింటిలో ఒక్కడు ఉంటే చాలు నాకు పొరపాటున నాలుగు ఉంటే ఏకైకమస్య అనర్ధాయ కిము చెప్తారా చెప్తారని కాదంబరిలో చెప్తారు. ఒక్కటి ఉన్నా పాడు చేస్తుందయ్యా ఇక నాలుగు ఉంటే ఏం చేయాలి అన్నట్టుగా ఒక నాలుగు ఉన్నాయి. నారియే కాదు ఇంకో నాలుగు ఉన్నాయి. మధ్యపానం చేశారు. శరీరాన్ని మనస్సును మస్తక్కించేటువంటి చుట్టూ వాతావరణం ఉంది. చక్కని తోటలు, చక్కని పూలు, సుపరిమళాలు అలాగే తెలయేలు, తుమ్మెదలు, కోకినలు, నెముళ్ళు, కంసలు అన్ని రకాలుగా శరీరాన్ని మనస్సును మైమరిపించి పరమార్థాన్ని మరిపించగల వాతావరణంలో మదించి ఉన్నటువంటి వీరు. చూశాడు నారదుడు ఓహో వీళ్ళ స్థితి మనకు అందుబాటులో లేదు అని చూశాడు. అయితే అలా వచ్చినటువంటి నారదుడిని వారి కంటే వారి భార్యలు ముందు చూశారు. కొంచెం ఆడవారు జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బో నాలుగు వేశాడు చూస్తే ఏం ధ్యానం పెడతాడు ఎందుకు వచ్చిన బాలా అని భయపడి అమాంతం.
బయటికి కొట్టేసి వస్తాలు కట్టుకుంటున్నారు. అంటే వివస్త్రలుగా విహరిస్తున్నారు వాళ్ళంతా. ఇది చూస్తే నాధుడు ఎక్కడ కోప్పడతాడు అని చెప్తున్నాడు. సందృత్వా వీడితా దివ్యః వివస్త్రాః శాపశంకితాః. వాతాంసి పర్యసుహు శీఘ్రం వివత్రౌ నైవ గుఖ్యతౌ ఆ భార్యలు మాత్రం త్వరగా పైకి వచ్చేసి సకృతి తడో ఋషి అని కొత్త తరం కదించారు. కానీ వాళ్ళిద్దరికీ ఆధ్యాత కూడా లేదు. అంతగా మదించి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు వస్త్రాలు కట్టుకోవాలి అన్నా. యా చే ఆలోచనే లేకుండా అలాగే ఉన్నారు వాళ్ళు. తయోహ తౌ దృష్ట్వా మదిరామత్తౌ స్త్రీవదాంతౌ సురాత్మయో అని చెప్తున్నారు. వాళ్ళు మదిరామత్తులు. గువ మత్తు శ్రీ సంపద. ధనమదం ఉంది. ఆభిజాత్య మదం ఉంది, మధిరామదం ఉంది. అందులో సురాత్మయు అదే ఆభిజాత్యం. ఉత్తమ వచనం చెప్పాను కదా. దేవతల సత్తాత్ కుబేరుడి పుత్రులు. తయోహ అనుగ్రహార్ధాయ శాపం దాస్యంతి దన్యదౌ. వారిని అనుగ్రహించదలిచారు. అంటే వీరికి కనువిప్పు కలిగించాలి అనుకున్నారు. ఇలాంటి బంధం నుంచి, ఇలాంటి మాయ నుంచి, ఇలాంటి మత్తు నుంచి వీరిని తొలగించాలి అని చూచినటువంటి స్వామి శాపం ఇవ్వబోతూ వారికి వినవచ్చేలా ఇలా అన్నాడు. నాకు ఇ అన్య అన్యః ద్యుతతః జ్యోత్యాన్ బుద్ధి భ్రంశః రజోగుణః శ్రీమదాది విజాచ్యాదిహి యత్ర స్త్రీ ద్యూతం ఆసవః సంపద మత్తు ఇంకొక మూడు మత్తులను అందిస్తుందండి. కదా ఏమిటి? మొదటి మత్తు మళ్ళీ స్త్రీ. రెండవది ద్యూతం. మూడవది ఆసవ అంటే మద్యం. మద్యము, ద్యూతము, స్త్రీ ఈ మూటిని స్త్రీమదాదివి యాత్యాదివి స్త్రీమదం.
ఆది జాతి అది మన తోటి ఈ మూడు మదాలు వస్తాయి. అప్పుడు ఇవన్నీ కలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తెలియని స్థితిలో ఉంటాం. అందుకే నస్యన్యః అది సతో జ్యోత్యాన్ బుద్ధి భ్రంశః రజో గుణః. ఇలాంటి వాటిని సేవించినందువల్ల తక్కిన వాటిని సేవించడం వలన బుద్ధిని భ్రంశం పట్టించే రజోగుణం రాదు కానీ ఈ విధిని సేవిస్తే మాత్రం మద్యము. అలాగే జ్యూతము స్త్రీ ఈ మూటిని సేవిస్తే మాత్రం తప్పకుండా బుద్ధి భ్రంశం అవుతుంది. ఇలా బుద్ధిని తప్పించేటువంటి ఈ మూడు మదాలను సంపద మదము ఆభిజాస్య మదము కలిగిస్తుంది లోకంలో. హన్యంతే పచవో యత్ర నిర్దయైహి అనితాత్మభిహి మన్యమారైహి ఇమం దేహం అజరా మృత్యునశ్రయం మారే ఐశ్వర్యము ఉత్తమ వంశము ఇలాంటివి ఈ స్త్రీ జూతం మధ్యం ఇలాంటి వాటిని సేవింపచేసి మళ్ళీ మనకు వాస్తవాన్ని తెలుపరాని తెలియరానంత మనలో ముంచుతాయి అంటున్నావు నమ్మొచ్చా? దీనికి ఏదైనా? ప్రూవ్ కావాలి ఎవిడెన్స్. ఇంకింతకంటే ఏం కావాలయ్యా? తన శరీరానికి సుఖము, సంతోషము, ఉత్తమ లోకాలు కావాలి అని భావించి. అలాంటి శరీరము ఉన్న ఇంకో ప్రాణిని చూపిస్తున్నారు. అశ్వవేధము అంటున్నారు. ఏమర్జమండి? యజ్ఞగుండంలో అశ్వాన్ని చీంచి దాని యొక్క ఆ శ్రవ్యం మాంసం అంటామే దాన్ని యజ్ఞగుండంలో బలిగా హవిస్సుగా ఇస్తున్నారు. ఎందుకంటే ఏం చెప్పాలి?
నేను స్వర్గానికి పోవడానికి, నీ శరీరానికి సుఖాన్ని కోరి, నీ శరీరానికి భోగాన్ని కోరి. నీ శరీరానికి సంపద అనుకోని అలాంటి శరీరమే ఉన్న ఇంకో ప్రాణి యొక్క శరీరాన్ని చూపిస్తున్నారు. జ్ఞానమేనా? నిజంగా జ్ఞానమే ఉంటే, నిజంగా వివేకం ఉంటే ఈ రాజ్యం అది కూడా. మరి నేనెలా సుఖసంతోషాలు కోరుకుంటున్నానో అది ఎలాగే కోరుకుంటుంది కదా. దాన్ని చంపి నేను బతకడం ఏమిటండీ అని ఆలోచించాలా? దాన్ని చంపి నేను బతకడం అని ఆలోచించాలి. ఆ మాత్రం తెలియదా? అది కూడా తెలియకుండా ఇంత ఇంత మలం ఉన్నట్టేనా కదా? ఇది కాక దైవ సంస్కృతమప్యన్యే కుర్మి విత్ భస్మ సంస్కృతం భూత దృతు తత్కృతే స్వార్ధం కిన్వేద నిరయోయతః మేము దేవతలం అండి. మేము చిత్తుకులం. మేము యక్తులం. చెప్పుకోండి. ఏం బాధ లేదు. కానీ ఈ పేర్లన్నీ దేనికి? ఆత్మకా చెదివికా దేవికి? ఏం చెప్తున్నావ్? ఇది చెప్తున్నావ్ కదా? నేను మనిషినే అని ఈ శరీరం చెప్పుతాడు. అలాగే నేను దేవత అని వాళ్ళు ఆ శరీరం చెప్పుతాడు. కదా? దేవా, రక్షత, మనుష్య, యక్ష, చిన్నరా, కింపురుష ఇలాంటి ఏ రకాల పేరు చెప్పుకున్నా. శరీరానికి మరి ఆ శరీరం న్యాయంగా ఎలాంటిది? తర్వాత చెప్పుకున్నాం కదా కృమి విటో భస్మ. అయితే పురుగులతో నిండి ఉంటుంది లేదా మలముగా మారుతుంది లేదా బూడిద అవుతుంది కదా బూడిదగా బిట్టుగా మలముగా క్రిమిగా చివరికి మారేటువంటి శరీరాన్ని కలిగినటువంటి పేర్లు ఉన్నాయే అలాంటి వాటిని భూతద్వృకో తత్పుతే స్వాంతం అలాంటివి.
ఈ శరీరం కోసం తోటి ప్రాణికి ద్రోహం చేయాలనుకుంటున్నాడు. ఈ వేళ వాడు తిరిగి చెప్తున్నాడా? ఇలాంటి పని చేస్తే స్వర్గం వస్తుందా నరకం వస్తుందా? తన శరీరాన్ని కాపాడుకోవటానికి ఎదుటి వారి శరీరాన్ని చూపించే వాడికి ఏమొస్తుందండి? నిరయహాయతః నరకం వస్తుంది, సభ్యం ఎలా వస్తుంది? మరి నరకం వస్తుందో తెలుసా వాళ్ళకి తెలియదు, నిజంగా తెలియదా అంటే తెలియదు. ఒకప్పుడు తెలుసు ఈ మదంలో దాన్ని కాస్త మరిచిపోయాను అయినా మరొక మాట. అసలు ఈ శరీరం ఎవరిది చెప్తారంట అంటాడు. ఏ శరీరం యొక్క సుఖం కోసమో, సంతోషం కోసమో, శాంతి కోసమో చాలా మందిని చాలా ప్రాణాలను చంపుతున్నారో ఇంతకు ఆ శరీరము ఎవరిది? అది దేటి? నాదే. నిజంగా నీదే. ఇది నిజంగా శరీరం నీదే అయితే, నీ శరీరానికి ఇంకెవరో అన్నం పెట్టి ఎందుకు కొట్టించాలి? నువ్వే పెట్టుకో. దేహః కిమన్నదాతుః స్వం నిషేస్తుః మాతురేవ వా మాతః పితురు వా బరినః చేతుః అగ్నేహే సునోపి వా శరీరం నీదా? నీకు అన్నం పెట్టిన వాడిదా? అవునండి బాగా గుర్తు చేశారు అన్నం పెట్టిన వాడిదేనండి. మరి అన్నం మీకు పెట్టాలంటే అంతకు ముందే శరీరం ఉండాలి కదా? మరి దాన్ని న్యాయంగా ఎవరు ఇచ్చారు మీకు? నిషేక్త అవునండి తండ్రి వాడిదే అండి. తండ్రి కేవలం నిషేక్త మరి కడుపులో తొమ్మిది మాసాలు. పోసి తన్నది అవునండి నేను తల్లిదేనండి మరి ఆ తల్లికో తండ్రి ఉండాలి కదా అవునండి తాతదేనండి మరి నీకంటే ముందు కూడా నన్ను బాగా చూస్తున్నాడు అన్నగారు వారిది అన్నది అండి మరి ఇన్ని ఉంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో నేను 10 ఏళ్ళు నా దగ్గర ఉండు సరే సార్ నీకు ఇస్తాను పెద్ద ఎక్కువ డబ్బు ఇలా అని తీసుకొని పోతాను అప్పుడు ఎవరిది శరీరం
రేటు కొన్నాడు వాడికి డబ్బు పెట్టి వాడు కొన్నా ఇంకోడు బలాఠ్యుడు వాడిని అడుగుతానే ముందుగా పోతాడు, అప్పుడు ఎవరిది అయ్యా బలావంతుడు అని చెప్పి ఇందరు కొట్టాడుకుంటే వజరం కస్తావు ప్రాణం పోతుంది ఏం చేస్తారు? నిప్పులో పడేస్తావ్. మరి మీ అన్నదో, అమ్మదో, నాన్నదో అన్నది పడేసారే? ఇది కరెక్ట్ అండి. నిజంగా రిజీల్ ఇయ్యడం అంటే నిప్పుదండి. అందరికీ దాహం చేస్తారా? శక్తి ఎవరికీ ఉండదు, ఎవరి పరమాణులు లేరు, వాడికేంటి? ఏదో బయట వాడే. అదే ఏం చేస్తారు? కుక్కలకి ఇగటి ఉంటది. ఎవరిదది? సునానం. మరి ఇందులో ఎవరు చేసేవాళ్ళు? అన్న పెట్టే వాడిదా? అన్న తండ్రిదా? తల్లిదా? తల్లి తండ్రిదా? సోదరుడిదా? కొన్న వాడిదా? బలవంతుడిదా? అగ్నిదా? ఒక్కడు. ముందు ఎక్కడ మీద అందేది ఆలోచించండి అంటే శరీరం న్యాయంగా మనది కాదు వీళ్ళది ఎవరి లోకం అయి ఉంటుంది మరి శరీరం ఎవరిదో అయితే నువ్వు అనుభవించడం ఏంటి? నా శరీరం, నాకు సుఖం, నాకు ఆనందం. అజ్ఞానం అజ్ఞానం. ఇది ఎప్పుడు వస్తున్నది? మదంతో వస్తున్నది. అందుకే చెప్తున్నాడు ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభావం ఇది ఏదో సాధారణం అందరిది. ఈ ఒక్కడిది కాదు. నీదే అయితే నీ శరీరాన్ని పోషించుకోవడానికి ఇంకొక సహాయం ఎందుకు? మరి ఇంకొక నువ్వు ఎందుకు పోషిస్తావ్? ఇల్లు కడతావు, వాకిలి, ఆస్తి, డబ్బు అన్నీ సంపాదించి ఏమంటావ్? ఆ ఇది అక్క నా ఒక్క ఇక భార్య అటు ఉండదని. నువ్వు చేస్తున్న పని ఎవరికి? నీ కోసమేనా? కాదండి నా కుటుంబం కోసం. ఏది నీ కోసం కాదండి. ఏది నీ కోసం కాదు. అయినప్పుడు ఇలాంటి సాధారణమైనటువంటి శరీరాన్ని పో. అది ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎప్పుడు నశిస్తుందో కూడా తెలియదు. కో విద్వానాత్మదాత్త్వా హంతి జంతువున్వితే అర్పతా. తెలిసిన జ్ఞాని ఎవరైనా తన కోసమంటూ తోటి కానుదను అంటారు. అది అసతః.
చెడ్డవారుగా ఉండి చెడ్డవారిని అసత శ్రీమదాం సత్య దారిద్ర్యం పరమాంజనం. ఈ గుడ్డితనం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీమదంతోటి మీరు దుర్మార్గులై శ్రీమదంతోటి గుడ్డివారయ్యారు. శ్రీవదంతో గుడ్డి వారైనటువంటి మీకు కంటికి కాటుల పెట్టాలి. అంటే కన్ను మిత్యాన్ని చూడాలి. ఏమిటది అంటే దారిద్ర్యం. ఒక్కసారి ఉన్న సంపద పోయింది అనుకోండి అప్పుడు చూపు వస్తుంది. నెత్తికున్న కళ్ళు తిరుగుతాయి అనుకోండి. కదా అందుకే దారిద్ర్యం పరమాంజనం ఆత్మ ఉపమ్యేన భూతాయ దరిద్రం పరవిత్తే. అంత భయం ఎందుకయ్యా నీకు వాడి మీద అంటే దరిద్రుడు మాత్రమే తనలాగే కదా తక్కిన వాళ్ళు కూడా బాధపడతారు అని ఆలోచిస్తాడు. శ్రీమంతుడికి ఉంటుంది ఆలోచన నాకేమయ్యా నేను బాగుంటాను. నాలాగే అందరూ బాగుంటారు అనుకుంటాడు ఎవరు? వాడు పోడు. వాడిపోతే నాకేం మీరు బాగుంటే చాలు. కాబట్టి ఆత్మ ఉపమ్యేన సర్వత్ర దరిద్రః పరమీక్షతి. దరిద్రుడు మాత్రమే తనను తాను చూసుకొని తనలాగే ఇతరులు కూడా. కష్టాల్లో బాధపడతారని అనే జ్ఞానం దరిద్రునికి మాత్రమే ఉంటుంది, యథా కంటక విద్యాంగ జంతువు నేత్యతి కాం వ్యధాం. వాళ్ళకి ముల్లు కుచ్చుకున్న వారు మాత్రమే ఈ బాధ ఇంకోనికి కలగకూడదని ఆ ముల్లు తీసి దూరంగా పడేస్తారు. కదా? చెప్పు దొరుకుతున్నావా నువ్వు? చేస్తారా? మరి తెలియదు కదా. కాబట్టి కాలుకు ముల్లు గుచ్చుకున్న వారు మాత్రమే ముల్లు గుచ్చుకుంటే ఎలాంటి బాధ ఉంటుందో అర్థం చేసుకుంటారు కానీ. జీవసామ్యం జతో లింగైహి నయధావత్ అవిద్ధ కంటకః ముల్లు కుచ్చుకొని వాడు. ముల్లు గుచ్చుకునే బాధ ఎలా ఉంటుందో తెలుసుకోలేదు. నాకు ఉపానత్పదః అంటాడు. కాళ్ళకు చెప్పులు ఉన్న వాడికి ముల్లు గుచ్చుకున్న బాధ ఏంటో తెలుస్తుంది.
కడుపు నిండా తిన్నవాడికి ఆకలి వలన తెలుపుతున్నాడు. కాబట్టి దరిద్రుడే పది మంది గురించి ఆలోచించగలడు. అంటే అప్పుడు మాత్రం వారి కళ్ళు తెలుసుకుంటాయి. వీళ్ళకి కూడా మంది ఇప్పుడు ఏమిటి? దారిద్ర్యమే. ఎంత దారిద్ర్యం అంటే ఏ శరీరం యొక్క సుఖమని, భోగమని, సంతోషమని. వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఆ శరీరం మీద కూడా స్పృహ లేని పుట్టుక వాళ్ళకి ఇచ్చామనుకోండి ఎలా ఉంటుంది? ఇప్పుడు శరీరం అంటే ఏమిటో తెలుస్తుంది అది శరీరమే. చెట్లకు ఏముంటుందండి శరీరం కదా. కానీ వాటికి శరీరం అన్న సంగతి తెలియదు. అందులో వస్త్రం లేకుండా మాకు వస్త్రం లేదన్న జ్ఞానం కూడా లేకుండా ఉన్నారంటే. ఏంటి ఇవి చెట్లే కదా, వాడికి కూడా వస్త్రం ఉంటుంది, వాడి పెరడు వాడికి వస్త్రమే కానీ బట్ట కత్తికోవాలి, బట్ట ఇప్పాలన్న స్పృహ చెట్టుకు లేదు. అవి లేకుండా ఉన్నారు కాబట్టి అవి లేని పుట్టికే పుట్టడం లేదు. అలా ఉంటుంది శిక్ష. మనం చెప్పాం కదా. దేనితో తప్పు చేస్తే దాన వ్యాల లేకుండా పుడతారు. వాక్కుతో అబద్ధం ఆడితే మాట రాని వాళ్ళుగా పశు పక్షులుగా పుడతారు. శరీరంతో తప్పు చేస్తే శరీరం మీద గోలైనటువంటి సరూపానానాలుగా పుడుతారు. మనసుతో తప్పు చేస్తే ఆ... మనస్సు ప్రకటించుకోవడానికి వీల్లేనటువంటి పశు పక్షాదులుగా పుడతారు. వారికి మనస్సు ఉంటుంది కానీ చెప్పలేదు. ఇది తెలియనే ఉంటుంది కానీ చెప్పలేదు. కాబట్టి ఏ ఏ అవయవం తప్పు చేస్తే ఆ అవయవం లేని వాడిగా పుడతారు అన్నమాట. వీడు తప్పు ఏం చేశారు? తన ఒంటి మీది తనకు తోహ లేకుండా చేశారు. ఆ పుడికే పుట్టండి అంటాడు. ఈ రీతిలో జీవసామ్యంగతో లింగైహి సజా విసకంటకా దరిద్రః విరహ స్తంభః భుక్తః సర్వమదైహి దరిద్రుడు మాత్రమే.
అహంకారం లేకుండా అన్ని మదాల నుంచి తొలగి కృశ్చ్రం యదృచ్ఛయాప్నోతి సద్ది సత్య పరంతపః భగవత్ సంకల్పం వలన చాలా బాధలు చాలా కష్టాలు పడతాయి. ఇలా తానా బాధలు తానా కష్టాలు పడుటే అతను చేసేటువంటి తపస్సు. ఈ తపస్సు శ్రీమందుడు చేయగలడా? వారికి అన్ని పోవాలి. తపస్సు ఎక్కడికి ఇంకా? శరీరాన్ని వంచురా బాబు అంటే వాడు వంచడు. దరిద్రుడు వంచక తప్పదు. ఇదే వీని కష్టము పరంతపః నిత్యం క్షుక్షామ దేహస్య దరిద్రస్య అన్న. కాంచినా తినటానికి అన్నం కూడా లేక ఆకలితో తిక్కిపోయినటువంటి శరీరం కరిగి ఎక్కడైనా కొంచెం అన్నం దొరికితే బాగుండని కోరుకునేటువంటి వాడికి ఇంద్రియాననుసుష్యంతి శింసాపి వినివర్తతే. ఇంద్రియములకు ఆహారం వేస్తున్నా కొద్ది బలుస్తాయి. బలిసి బలం బాగా పెరిగి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతుంటాయి. వాడికి ఆహారం ఇయ్యలేదు చిక్కిపోతాయి. సిగ్గుపోయి అవి ఏం కావాలో అడిగే స్థితిలో ఉండవు కదా అని ఎక్కడ ఉంటాయి? బలం లేదు అడగడానికి. సిగ్గుపోయాయి. అందుకే చెప్తున్నాడు ఇంద్రియాని అనుశిష్యంతి. ఇంద్రియాలన్నీ సిగ్గుపోతాయి, ఎండిపోతాయి, ఎండిపోతాయి. అప్పుడు శింసాభి వినివర్తతే. అనకే బలం లేనప్పుడు ఇంకోడేం చూపిస్తాడండి? కాబట్టి దరిద్రుడు హింస నుంచి వెనక్కి వస్తాడు. దరిద్రస్యైవ యుజ్యంతే సాధవః సమదర్శనం. ఉత్తములు, సజ్జనులు, సౌందర్యులు దరిద్రులతోటే కలవాలని కోరుకుంటారు. శ్రీముర్తిల గురించి కోరుకోరు. ఎందుకు మనకు మనవి ఎక్కువ? మనం పోయినా పట్టించుకోరు. కాకపోతే వీళ్ళకి అయ్యా రండి అని కోరుతారు. సరే కదా అందుకే వాళ్ళతోటే పెద్దలంతా కలుస్తారు సద్భిక్షునోత్సంతరసం తతారాధి అంటే ఏమిటి ఐశ్వర్యం చేసే ఐశ్వర్యం వల్ల వచ్చేటువంటి పాపము దారిద్ర్యం కలిగించే మేలు వర్ణిస్తున్నాడు నారదుడు. ఇలా సజ్జనులు కలిస్తే ఆ సత్సంగం తోటి అన్ని ఆశలు అన్ని పాపాలు తొలగిపోతాయి. ఆ రాత్రి శుద్ధి త్వరలోనే.
మోక్షాన్ని పొందుతాడు అంటే పరిశుద్ధి పొందుతాడు. సాధువునా సమచిత్తానా ముకుంద కరణైసినా ఎవరు సాధువులు సమచిత్తులు అందరి యందు పరమాత్మే వేచి ఉన్నాడని. చూసేటువంటి మహానుభావులు పరమాత్మ యొక్క పాద సేవను కోరేటువంటి వారు ఉపేక్షైహి కిం ధనస్తంభైహి అసద్విధి అసదాశ్రేహి అలాంటి వారికి డబ్బుతో గరిమించి ఎవరిని లెక్క చేయని దుర్మార్గులను ఆశ్రయించే వారితో పనేంటి? వెళ్లరు, సజ్జనులు సాధువులు ఉత్తములు ధనమదంతో ఉన్న వారి దగ్గరికి వెళ్లరు. ఎందుకు వెళ్లరు? వారికి వారి గురించి తెలియదు. ఏ జువాలి నిరంతరం స్తంభించి ఉంటారు కాబట్టి అలాంటి వారి దగ్గర పని ఉండదు పదహం మత్సయోహో మాద్వ్య వారుణ్య శ్రీమదాంతయోహో కాబట్టి. వారుని అంటే మదిరా అది అంటాం కదా అలాంటి మదిరా పారం చేసి మదించి ఉన్నటువంటి ఇదివరకే ఈవిడ శ్రీమదం. ఇందులో మనం ఉంది కదా దానితో ఈవిడ రెండో స్థితి ఇలాంటి వీరిని తమోమదం హరిస్యామి వీరి అజ్ఞామదాన్ని తొలగిస్తాను. స్త్రీనయోహో అహితాత్మనోహో స్త్రీ దాసులై స్త్రీ వసులై మనసును ఇంద్రియాలను గెలవని వీరి మదాన్ని నేను తొలగిస్తాను. యదిమవు లోకపాలస్య పుత్రౌ భూత్వా సమఃపుతౌ అందులో వరోచన వాడు సామాన్యుడైతే తప్పు ఈ జ్ఞాపకం అనుకోను. ఎవరు లోకపాలస్య పుత్రౌ కుబేరుని కొడుకునండి చాలా గొప్ప వాడు కదా పెద్దవాడు. అంత పెద్దవాడి పుత్రులై కూడా ఇలా అజ్ఞానంతో మత్తుతో ఉండిపోయారు. వివాసతమాత్మానం విజానీతః కుదుర్మదౌ మదంతోటి తమ ఒంటి మీద వస్త్రం కూడా లేదని కూడా వీళ్ళు తెలియలేకపోతున్నారు అతో ప్రతః స్థావరతాం శాతాం నైవమ్ యథా పునః కాబట్టి వీళ్ళు వృక్షాలుగానే పుడతారు. ఎందుకు మళ్ళీ ఇలాంటి తప్పు వీరు చేయకుండా ఇలా యథా పునః స్మృతిహిత్యాత్ మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్.
చెట్లుగా ఉన్నా పుట్టినా నా అనుగ్రహంతో వీరికి పూర్వజన్మ స్మృతి కూడా ఉంటుంది. ఇది వరమా శాపమా అని ఆలోచిస్తాయి, ఇది శాపం అది వరం. చెట్లుగా పుట్టుట వరం బానే ఉంది, చెట్లుగా పుట్టి పోతే మన కృతి ఉంటుంది అని చెప్పగానే ఎటు ఎటు పడుతుందో అని అయ్యో మా నాన్నగారు కుబేరుడు మేము ఎటు వెళ్ళంగానే మాకు అది పట్టింది అయ్యో తప్పు చేశామే. చేయకుంటే బాగుండేదే అని అనుచుని జ్ఞాపకం దీన్ని ఏమంటారు? జైల్లో పడ్డ వాడికి ఓహో మహారాజకుమారుడు కదా మీరు అన్నారు అనుకోండి ఎలా ఉంటుంది వాడికి స్వర్గ బయట ఉండదా? మరి మహారాజకుమారుడు అంటే ఏదో తన వారిని ఎందుకు వచ్చాడు కానీ మహారాజకుమారుడు అండి అయ్యా రాజకుమారా బాగున్నారా? ఎలా ఉంటుంది? అదే రీతిలో మీరు చెట్టుగా పుడతారు కానీ అందులో కూడా మీకు మా అనుగ్రహంతో పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. అనుగ్రహం ఇది నీకు రాదు. అది అనుగ్రహం. పెద్దలు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా ఫలితం ఉత్తమం. తత్ఫలితం ఉంటుంది. అంటే ఎలాంటి తప్పు చేశారో వారికి నిరంతరం స్మరణ ఉంటే కానీ క్షోభ రాదు. దాన్ని మనం పశ్చాత్తాపం అంటాం. అది ప్రాయస్తంఖ్య. అది బాగా పరిభాగాల పడ్డాక పని వస్తది. ఒక్కసారి అండి మళ్ళీ చేయమండి బుద్ధి వచ్చిందండి అని అని అని అని అని ఇక నిజంగా చేయరు అన్న స్థితికి వచ్చిన తర్వాత చాలు ఉంటుంది. అందుకే నా అనుగ్రహంతో వీరికి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. హత్తరాత్ మదనుగ్రహాత్ వాసుదేవత్య సాన్నిథ్యం లబ్ధ్వా దివ్య చరాక్షతే. నూరు దివ్య వర్షములైపోయిన తరువాత పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది. అది వీరు తమ తమ లోకాలకు వెళ్తారు. ఎలాగు లబ్ధ భక్తి. పరమాత్మ యందు భక్తి కలవారై అని వారు చెప్పుకున్నారు కదా పురిసేఖరుడిది. దిక్కుయే తీపే కేశవం. లెక్క ఇవ్వా స్రోత తెలుసా ఇద్దరు వస్తాయి. ఈ భాగవతాన్ని చదివి అందులో ఈ ఉత్తాంతం నా తల్లి రాసేసారు. ఈ ఉత్తాంతం చదివి అప్పటికే కంఠం బాగా అయింది ఇంకేం చేస్తాం. అది కొండ ఇటు మొదలు పెట్టాం 12 బాగా అయింది ఇంక ఎంత పోతుంటే వాళ్ళ దేవాలయం కదా మాధ్యాన్యకం పాయభోమం అన్నీ ఉంటాయి. పులశేఖరుడు గురువు కల బంధనాన్ని అతి ప్రేమగా రోజు చదువుకునేవారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వల్ల మోర్శం పొందనకూబర మణిక అంటే శాప విమోచనం పొందిన వాళ్ళు కృష్ణ పరమాత్మను ప్రార్ధించారు. వరం.
ఏం కావాలని ప్రార్థించారో అదే అడిగారు. ఇది స్లోకాల కాదు. ఇలా. పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది పరమాత్మ యందు వీరు భక్తి కలవారు అవుతారు అని నారదుడు చెప్పి దేవ ఋషిహి గతః నారాయణ మంత్రమా అని ఏం పని ఏదో అందరూ కలిసి పరమాత్మను కీర్తన చేస్తారు అనుకుంటే వచ్చాను కానీ ఇలాంటి చోట ఈ స్త్రీ రోరులు, మజిదా రోరులు, మద రోరులు. ధనరూలులు ఆవిర్ తమరామ పొరపాటున వచ్చాడు ఈ లోకానికి ఈ విధంగానే అమాంతం తప్పిలి వైద్య అయ్యి నారాయణాశ్రమానికి విడిచాడు దరిదాపులో ఉండకుండా. ఎలా చూస్తాం అంటే ఎలా చూస్తాం కదా మనం ఒళ్ళంతా జుదుపుతా కంపించిపోతుంది అలాంటివి చూస్తే అందుకే నాలుగు మనిషి నీవవు ఆ సతుహు యవనాధ్యను. ఇలా ఇద్దరు మద్ది చెట్లుగా అంటే యమర దడ్డ చెట్లు. మూలం ఒకటే ఉంటుంది రెండుగా కనబడతారు. అలా దడ్డ కవల చెట్లు అన్నమాట అసలు అలా అయ్యారు ఋషే భాగవత ముఖ్యత్య సత్యం కర్తుం వచోహరి. పరమ భాగవతోత్తముడైన నారద మహర్షి మాటను నిజం చేయాలనుకున్న స్వామి జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ ఎక్కడ ఈ 2 చెట్టు ఉన్నాయో అక్కడికి పరమాత్మ వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు తన భక్తుడైన నారదుని మాతను. దేవుడు దామని వాడు చెప్పాడు కదా స్వామి వస్తాడని వస్తాడని నియమాలు ఇస్తాడని అని ఆ ప్రదేశానికి ఈ మహానుభావులు వెళ్లి స్వామి దేవరి సింహివే ప్రియతమః యజమో ధనదాత్మ దేవుడు వాడు నా ఇష్టుడు. నారదుడు నాకు ప్రియతముడు అండి. కాబట్టి వారు తత్పథా సాధవిస్యామి యద్గీతం తన్ మహాత్మన. చూసారా స్వామి ఏమంటున్నాడు నారదుని మహాత్మ అంటున్నాడు. ఆ మహానుభావునితో గానం చేయబడిన దాన్ని ఇదని చెప్తున్నాను.
వీళ్ళు ఇన్ని మత్తులో ఉండి తెలుసుకోలేకపోయారు, ఈ శాపం పొంది శాపంలో వాసుదేవ సాన్నిధ్యాన్ని పొంది మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా పరమాత్మ యందు భక్తిగా ఈయన జరిగి సులోకానికి వెడుదాలని చెప్పారు కదా. ఇలా చేస్తా అని ఎతిగీతం తను మహాత్మన ఇతి అంతరేణర్జునయో కృష్ణస్తుయే యమయోహో యయౌ ఈ మహానుభావుడు ఆ 2 చెట్ల మధ్య. అధ్యయనించి వెళ్ళాడు. రోలు తీసుకొని ఇలా ఆత్మ నిర్వేశ మాత్రేన తిరియగతమురు కలం. ఆ రోలు కాస్త నిలువుగా ఉండేది తాను చేరగానేది అడ్డం తిరిగింది. రెండు చెట్టు ఉన్నాయి నిలువుగా ఉంటే మొత్తం పోతుంది బయట. అడ్డం తిరిగితే కానీ వాటిని లాక్కొని పెగిలించుకొని పోవాలి. అలా గురూకలం బాలేన నిష్కర్షయతన్ అన్వ గురూకలం తతు దామోదరేణ తరస ఉత్కరితాంగ్రి బంధౌ వేర్లతో సహా లేచి వచ్చినాయి. ఎందుకు అంటారా బాలే ఏదో పిల్లవాడు తాగితే కాబట్టి అంటున్నాడు. ఓకే ఏంటంటే బాలేన నిశ్చరసయత అన్వగులూకలం అడ్డంగా ఉలూకలాన్ని లాగేస్తుంటే చదువు అది కూడా దామోదరేణ. కట్టుబడి ఉన్న తాను కట్టుబడి ఉన్న వారి కట్లను తెప్పడానికి వచ్చాడు, తాను బంధంలో ఉండి వారి బంధాన్ని ఇది పరమాత్మ యొక్క దయకు తాత్సానం, పరమ వాత్సల్యానికి తాత్సానం. కారు బంధాల్లో ఉన్నారు. దాన్ని కట్టేసే ఉన్నారు వాళ్ళ కట్టి తెచ్చుకున్నారు స్వామి. ఇలా అంగ్రి బంధౌ నిష్పేతతు పరమ విక్రమిత విక్రమిత అతి వేప స్కంధ ప్రవార వితపౌ కృత చండ శబ్దౌ. అవి కాస్త కింద పడ్డాయి. పరమ విక్రమిక అతివేప స్కంధం మహానుభావుడైనటువంటి మహా బలవంతునితో బాగా ఉవ్వట ఇటు అటు. అందువల్ల మనకు అతివేప. గంధ ప్రవాల విటపౌ కొమ్మలు మూనము అలాగే ఆకులు రమ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఉపపడి కృత చండ చబ్దవు భయంకరమైన ధ్వని చేస్తూ అవి పడిపోయాయి. తత్ర స్త్రియా పరమయా కకుభః పురంతౌ సిద్ధ ఉపేత్య కుజయోరివ జాతవేదా.
వారు అందులో నుంచే పుట్టారా అన్నట్టుగా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ సిద్ధురిద్దరూ వచ్చి కృష్ణం ప్రణమ్య శిరసా అఖిల లోక బానాధం పరమాత్మను. శిరత నమస్కారము చేసి బద్ధాంజలి విరజసౌ ఇదమూచతు విరజసౌ పాపం అంతా పోయింది ఇంకెవరు పాపం పరమాత్మ యొక్క దర్శనము స్పర్శ సంకర్పము అన్నీ కలిగే అందువల్ల వయస్వంతా తొలగిపోయి వారితో స్పష్టం అవుతున్నారు కృష్ణ కృష్ణ మహాయోగిని త్వమాద్య పురుషాత్మరా హనుమాన్. నీవే ఆదిపురుషులవు, నీవే పరమపురుషులవు. వ్యక్తావ్యక్తమిదం విశ్వము రూపంతే బ్రాహ్మణావిజుహు. వ్యక్త రూపము అవ్యక్త రూపం. అయినటువంటి ఈ జగత్తు నీ రూపమే. ఈ జగత్తు నీతి లీలమే అని బ్రాహ్మణులు తెలుసుకుంటారు. త్వమేక సర్వభూతానాం దేహాతు. దేహ స్వాత్మేంద్రియే స్వరః అచిల ప్రాణులకు దేహం ఎవరు? నువ్వే. ఆత్మ ఎవరు? నువ్వే. ఇంద్రియమును? నువ్వే. ప్రాణము? నువ్వే. మనస్సు? నువ్వే. కాబట్టి దేహాత్వాత్మ ఇంద్రియ ఈశ్వరః వాటికి అద్వది ఎవరు అని ఇలా త్వమేవ కాలః భగవాన్ విష్ణుహు అవ్యయః ఈశ్వరః నీవే కాలం. నీవే భగవంతుడవు, నీవే సర్వవ్యాపకుడవు, నీవే ఏ మార్పు లేనివాడవు, నీవే సర్వ నియంతవు, త్వం మహాన్ ప్రకృతివి, మహత్వత్వం నీవే, ప్రకృతి నీవే, తన్మార్థములు నీవే, మూడు గుణములు నీవే, పురుషుడవు నీవే. అంటే జీవుడవు నీవే వారికి అధ్యక్షుడు అంటే పరమాత్మవు నీవే సర్వక్షేత్ర వికారవిత అన్ని శరీరాల్లో ఉండేటువంటి మార్పును తెలుసుకునే మనస్సు అది కూడా నీవే గృత్యమానై త్వమాగ్రాత్యః వికారై ప్రాప్తై మునై గ్రహించడానికి నీవు వేటిని సృష్టించావో ఏంటది? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి. అవి ఎందుకు అంటే ఎదురుగా ఉన్న విషయాన్ని గ్రహించడానికి.
కదా ఎదురుగా ఉన్న విషయాలను గ్రహించడానికి నీ చేత సృష్టించబడిన వాటితో నీవు గ్రహించబడవు. స్వామి తెలుస్తారా? మన కన్నులు స్వామిని చూస్తాయా? మన చెవులు, మన మనస్సు, మన బుద్ధి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వభావాన్ని, పరమాత్మ యొక్క ప్రభావాన్ని పరమాత్మ చేత సృష్టించబడిన ఇంద్రియములతో గ్రహించడానికి వీలు లేదు. సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలను గ్రహించడానికి పరమాత్మ ఏ ఇంద్రియాలను సృష్టించాడో ఇది కేత పరమాత్మ గ్రహించబడడు అంటే నీవు మాకు ఆ బుద్ధికి అండవయ్యా నువ్వు ఆ మాట చెప్తున్నాను. అందుకే త్వం మహాన్ దృశ్యమానైహి త్వం అగ్రాగ్యః వికారైహి ప్రాకృతైహి గుణైహి కోన్ విలాసతి విజ్ఞాతుం ప్రాప్తి ద్రంగున సంభూతాః జవరకే ప్రకృతి గుణముల చేత ఆవరించబడిన ఏ జీవుడు నిన్ను తెలుసుకుంటాడు కదా. గుణాలు పోతే కదా తెలిసేది. ప్రకృతి బంధం తొలగితే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి కనీసం ప్రారంభిస్తారు. ఉన్నంతకాలం. కాబట్టి ఎవరు నిన్ను తెలుసుకోగలడు తస్మై దుభ్యం భగవతే వాసుదేవాయ వేతతే ఆత్మద్యోత గుణైచ్చన్న మహిణే బ్రహ్మణే నమః అలాంటి భగవంతుడు వాసుదేవుడు. అది వేష స్వరూపుడు సకలజ్ఞాని ఆత్మద్యోత గుణైహి సన్నం. ఆత్మ యొక్క ప్రశాక్షమును అందరికీ తెలియజేసేటువంటి కాంతితో నీ స్వరూపాన్ని కప్పించుకున్నాం. నీ కాంతి వేరే వారికి జగత్తును తెలియజేస్తుంది. నిన్ను తెలియజేయొచ్చు. తెలుసా ఎలా? సూర్య భగవానుడి కాంతితో మనము ప్రపంచం మొత్తాన్ని చూడగలం. సూర్యుడు చూడగలమా?
ఏమవుతుంది కళ్ళు ప్రిమిటి ఒక పెద్ద కళ్ళు చూసుకుంటాం, అతని వెలుగు తోటే అన్ని లోకాలను చూస్తాము, మరి ఆ వెలుగును చూడు కళ్ళతోటి చూడలేం అలాగే నీ మహిమ తోటి నీ ప్రేకాషం తోటే లోకాలను మొత్తం మీరు తెలుసుకుంటాం. కానీ వాటితో నేను నిన్ను దృఢాన్ని తెచ్చుకున్నాను. అది మాకు నీవు అందుబాటులో దొరకవు. ఆత్మ జ్యోత గుణైచ్ఛంద మహిమ్నే బ్రహ్మణే నమః యత్యవతారాః జ్ఞాయస్తే శరీరేషు అశరీరిణః ఈ శరీరము లేని నీవు అవతారాల పేరుతో ఆయా శరీరాలలో ప్రవేశించి ఇతను ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడని అందరి చేత తెలియబడతావు తైస్తైహి అతుల్యాదిశయైహి వీర్యైహి దేహిషు అసంగతైహి ఇందులో తైస్తైహి అతుల్యాదిశయైహి ఏ పోలికము సరిపోవు. ప్రపంచంలో సాటిగా పోల్చడానికి ఏ ఉపమానాలు ఉన్నాయో వాటిని అందించిన దాచిన వారు ఉన్నారు. అతుల్య అతిశయైహి అంటే సాటి లేదు అన్న వాటిని కూడా అందించిన వారు. మనం ఏ వస్తువును ఈ వస్తువు అండి దీనికి తాటి ఇది దానికి తాటి ఏది లేదండి అంటాం కదా దాన్ని కూడా తాటినాం. అతుల్యాతి జయతి. అలాగే వీర్యైహి దేహేతు అసంగతైహి ఏ శరీరంలోనూ ఇమడటానికి వీరు లేని పరాక్రమము గల వాటితో సభవాన్ కర్లో లోకస్య భవాయాత్ విభవాయి సకల లోకముల యొక్క పుట్టుకకు పెరగటానికి నీవు ఉంటున్నావు అవతీర్ణః అంచపాగేన నీ కరలతో ఈ లోకంలో అవతరిస్తున్నావు సాంప్రతం. అతిహి ఆచితాము ఇప్పుడు అవతరించావు అన్ని కోరికలకు నీవే మూలస్తంభము నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ కళ్యాణము అంటే ఆత్మ కలిగే దాన్ని కళ్యాణము అంటారు. మనస్సు కలిగేటువంటి దాన్ని మంగళము అంటారు. శరీరానికి కలిగేటువంటి దాన్ని శుభము అంటారు. మనం అన్నీ ఒకే అర్థంలో వాడతాం కదా శుభము, కళ్యాణము, మంగళము, శ్రేయస్సు కానీ వేరు వేరు.
అందుకే పరమ కళ్యాణ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః వసుదేవ అప్పజుడవు యాదవ పతివి వాసుదేవుడివి అలాంటి నీకు నమస్కారము అనుజానీహిన గుమన్ తవానుజ రకింజరౌ దరిజనం నో భగవతః దుషేరా సీననుగ్రావాదు స్వామి మాకు మీరు ఆజ్ఞ ప్రసాదించండి. మేము నీ కంచెరులము మీకు చింకరలము. అయినా నారద మహర్షి అనుగ్రహం తోటే మాకు మీ దర్శనం లభించినది. మరి మీలాంటి పెద్దలను దర్శించినప్పుడు ఏదైనా కోరుకోవాలి కదా. అడగకపోతే వీళ్లే కోరుకుంటారు. మాకు మీరు. ఈ ఒక్క వెర వేయటి చాలు ఏమిటది వాని గుణ. కథనే శ్రవణవు కథయా అయ్యా మా వాక్కు మీ గుణాలను చెప్పటంలో మా చెవులు నీ కథను వినటంలో హస్తౌచ కర్మతు మా చేతులు నిన్ను ఆరాధించటంలో మనస్తవ పాదయోహో మా మనస్సు నీ పాదములేందు స్మృత్యాం అంటే పాదముల యొక్క స్మరణలో మనస్సు అన్న మనస్సు శిరః తవ నివాస జగత్ ప్రణామే మా శిరస్సు నీవు ఉండే చోట్లను పాటి నమస్కరించడానికి దృష్టిస్తతాం దర్శని మా చూపులు సజ్జనులను చూస్తాం చూడటంలో అస్తు భవోత్తమ్. మా కనులు మీ దేహములనబడేటువంటి సజ్జనులను చూడటంలో అంటే మా ఇంద్రియాలకు ఈ వరాలు ఇవ్వండి. అర్థమైందా ఇప్పుడు? ఈ శ్లోకాన్ని గులశేఖరుడు నిరంతరం అనుసంధానం చేసి చేసి చేసి చేసి అందులో మునిగి దాని మార్చి వికువే కీర్తయ కేశవం మురరికుం చేతో భజత్ శ్రీధరం పాణిద్వంద్వ సమత్యయా అచ్యుత గదా శ్రోత్రద్వయంత్వం శృణు అనే శ్లోకాన్ని చెప్పారు. లేకుంటే ఇదే భావాన్ని అంత పారవశ్యం ఎన్నిసార్లు భాగవతం విన్నారో స్వామి ఎన్నిసార్లు చదివారో మనకి ఆళువారులలో గులశేఖర ఆళువారు పెరియాలు వీళ్ళిద్దరికీ భాగవతం అంటే మహా ఇష్టం.
దేయ్యాళి వారు భాగవతం చదివి చదివి చదివి అమ్మాయికి చెప్పి చెప్పి చెప్పి ఆయన మనకు తిరుగుపావు ఉంది. ఎక్కడికి తిరుగుపావు అంట భాగవతం. నాయక నాయక అండి అంబరవే తండ్రి అండి చెప్పి కథలు ఎందుకు లేవు కదా వస్తా హరించింది స్వామి అన్నం పెట్టింది స్వామి కదా గోపాల బాలులకు అన్నం పెట్టించింది ఆయనే కదా మరి దే వస్తింది ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చింది ఆయనే కదా గోపికలకు కూడా వస్త్రాలు ఇచ్చినది ఆయనే అపహరించాడు అంటారు పేరుకు. అపహరించడం దేనికి? ఇవ్వడానికి. ఈ వస్త్రాన్ని తీసుకొని అసలు వస్త్రాన్ని ఇచ్చాడు. శరీరానికి నిజమైన వస్త్రం ఏది? ఇదే. జ్ఞానం. ఇది కేవలం మాంసపు ముద్ద. ఈ ముద్ద మీద ఎన్ని బట్టలు పెట్టినా బట్టలు పెట్టకుండా ఒకటే. ఇది నిజంగా మాంసపు ముద్ద అనే జ్ఞానం వస్తురు. దానితోటే ఆత్మ సురక్షితంగా ఉంటుంది. వస్తురు ఏం చేస్తుంది? ఎదుటి వారి దృష్టి పడకుండా ఆపుతుంది కదా. మరి ఆత్మ దృష్టి పడకుండా ఉండాలంటే ప్రకృతి ప్రభావము ఆత్మ మీద పడకుండా ఉండాలంటే దేహాత్మ జ్ఞానం ఉంటే ఉండాలి అది ఇచ్చాడు. ఈ బట్టలు తాగాడు ఆ బట్టలు ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబరమే సన్నీరే సూరే ఎక్కడివి అండాడు తల్లి చెప్పని విరియాలు వారు చెప్పని పులశేఖరులు చెప్పని ఇంతకు మించి వేరే. దొరకదు. వారికి దొరికినంత దోచుకొని జుర్రుకున్నారు ఎవరికైనా వాళ్ళు. అలా జుర్రుకొని జుర్రుకొని జుర్రుకొని మేమే కాదు ఇంకా 100 కోట్ల ఏళ్ళు జుర్రుకొని అందులో ఉంటూనే ఉంటారు. కోరిక ఉండాలి, రుచి ఉండాలి, ఆశ ఉండాలి, నిరంతరం దులుతూ ఉండండి, దులుతూ ఉండండి, దులుతూ ఉండండి. అఖండమైనటువంటి అక్షయ అమృతం అంటారు, అక్షయ పాత్ర అంటారే, అలాంటి అక్షయ పాత్ర. పరమాత్మను ఎవరైనా ఇంతకంటే ఏం కోరాలండి? వాణి గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనః తవ పాదయోర్నః స్మృత్యాం
శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టిస్తతాం దర్శనేస్తు భవత్ భగవంతుడు మనకు ఈ శరీరాన్ని అవయవాలను ఏ పని కోసం ఇచ్చారో ఆ పని చేసేది అనుగ్రహితోయమా భవా మా మనస్సును మా ఇంద్రియాలను నిరంతరం నీ సేవలో ఉపయోగించేలా నీవు వరం ప్రసాదించు అని అడిగితే ఇట్టం సంకీర్చితః సాభ్యం. ఇలా తీర్చించబడి భగవాన్ గోకులేశ్వర దామ్నాచ ఉలూకలే బద్ధః ప్రహసన్నాహ దుహ్యతం. వాళ్ళు ఇంత స్తోత్రం చేస్తున్నా ఆయన చట్లు మాత్రం ఇప్పుడే ఉన్నారు. దోలు కట్టబడి తాడుతో దోలు కట్టబడి ఉండి బ్రహసన్ నవ్వుతూ వారితో అంటున్నాడు జ్ఞాతం మమ పురైవేతసు ఋషినా కరుణాత్మనాయ శ్రీమృదాంతయో వాగ్భీ విభ్రంశః అనుగ్రహ కృతః నాకు. మీ మదం తొలగించడానికే వచ్చాడు. ఆ స్త్రీ వాళ్ళని తొలగించి. నా అనుగ్రహం కలిగించడానికి ఆయన ఇచ్చాడని తెలుసుకున్నాను, అది ఋషులు ఆ ఋషి మీకు చూపినది నిగ్రహం కాదు. అనుగ్రహ కృతః స్వామింబులను అనుగ్రహించారు సాధువునాం తమచిత్తానాం సుతరాం వక్తృతాత్మనాం దర్శనాత్మో భవేతు బంధః పూసః అక్షనోహో సవిత్రుయతా అదే మరి ఆయన చెప్తున్నాడు. సూర్యుడిని చూచిన కన్నులకు చీకటి కనబడనట్టుగా సూర్యుడు కన్నులకు ఎలా వెలుతురునే ప్రసాదిస్తారో అలాగే మహానుభావుల దర్శనం లభిస్తే ఇక వారికి బంధం ఉండదు. అన్ని బంధాలు తొలగాలి అంటే ఏం కావాలి? సాధువునాం దర్శనం. ఎవరు సాధువులు? సమచిత్తానాం. సకల చరాచర జగత్తులో ఒకే రీతిగా పరమాత్మ వేయించేసి ఉన్నాడని తెలుసుకున్నటువంటి వారు. సుతరాం మత్కృతాత్మనాం.
నిరంతరము నా యందే మనసు ఉంచినటువంటి మహానుభావుల యొక్క దర్శనం వలన బంధః నోభవేత్. బంధము కలగదు ఎలాంటి బంధము కలగదు ఎలా? పుంసః అక్షణో సవిసూర్యక మానవుడి నేర్వములకు సూర్యుడిని చూసిన తరువాత సూర్యుని వలన మానవుని కన్నులకు వెలుగు వచ్చేటట్టు చీకటి రానట్టుగా మహానుభావుల దర్శనంతో మానవులకు బంధం కలగదు. తద్గచ్ఛదమ్మత్వరమౌ నలకూబర సాధనం. నాయనా నలకూబరలారా నలకూబర మీ మీ ఇళ్లకు పోండి కానీ ఎలా పోండి మత్పర భక్తి నా యందు మనస్సు ఉంచి వెళ్ళండి. సంజాతా హరిభావోవాం ఇప్చితః పరమః అభవః నిజంగా మీ మనస్సులో మా మీద శక్తి కలిగితే అది మోక్షం. అభావ అంటే ఏమిటి? మోక్షం. మోక్షం అంటే ఏమిటి? సంసారం మీద ఉన్న మనస్సును పరమాత్మ యందు చేస్తుటే మోక్షం. అందుకే నా మీద మీకు భావం కలిగిన భావం అపవ అది మోక్షమే అంటే ఇక మీకు సంసారం ఉండదు. అంటే శ్రీ వైకుంఠంలోకి వెళితేనే మోక్షం అనుకుంటున్నారేమో. సంసారంలో ఉండి కూడా మోట సాములాలు అనుభవించవచ్చు. ఎలా? మనసులో ఆయన ఉంచాడు. ప్రహ్లాదుడు నేనే అహం బ్రహ్మాస్మి అహం విష్ణువు అనుకున్నాడు కదా. నేనే విశ్వ అనుకున్నాను ఆ పాతాళలోకం పైకి వచ్చినాక ఓహో ప్రహ్లాదుడు కదా అన్నాడు. పాపం తొక్కేసాక పాపం జనేయ శివుడు సముద్రంలో పడి ఆయన్ని గుడ్డ తీయ్ చెప్పాడు దేవుడు. అడుక్కు పోతున్నాక వచ్చి ఆయనే నాకు పోతాడు. ఓ ఆయన దాకా ఉన్నాడు నేను కూడా ఆయనేనా ఏమనుకున్నాడు. ఒక చేంజ్ అయిపోయింది పైకి వచ్చేసింది. ఓహో అహం ప్రసాద్ కృష్ణ అన్నాడు. అబ్బా వినలేదు ఇప్పుడు. అరే బాధ పెట్టా అంట. బాధ కాదు నాన్నగారు పరమాత్మ చూపించారు ఎంత ఆనందం కలిగించారో ధన్యవాదాలు అండి అంట. బంధం ఉండదు. మనస్సు ఇక్కడ ఉంటే బంధం ఉంది. సంసారంలో
సాంసారిక ప్రక్రియను ఆలోచిస్తుంటే బంధం, ఇదంతా ఏమీ లేదు ఆయనే అనుకుంటే బంధం ఎక్కడిది? ఎవరు ఈ ప్రపంచమంతా ఎవరు పరమాత్ములు. పరమాత్మని అంతరు చూసే వారికి సంసారం కలిగింది. సంసార బంధం కలిగింది. సంసారంలో ఉండి అన్ని పనులు చేస్తూ కూడా మోర్థ సామ్రాజ్య ఆనందాన్ని అనుభవించగలరు. ఎవరు? నా మీద మనసు ఉంచిన వారు సంజ్ఞాత మైభావః వాం ఈప్చితః పరమః అభవః అంటే మోక్షము ఇత్యుక్తౌతో పరిక్రమ్య ప్రణమ్యచ పునఃపునః ఈ రీతిలో వారు అలకూబర మడిగ్రీవులు స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి మాటిమాటికి మాటిమాటికి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశారు, పద్మపురాణంలో చెప్తారు స్వామి వీరు. పడుతున్నారు లేస్తున్నారు పడుతున్నారు లేస్తున్నారు కూర్చుని చూసి ఈ వాళ్ళు వస్తున్నారు పోండి అన్నారు. అంటే నన్ను చూడు ఇసల వస్తారని దాన్నే వేశారని అనుకుంటారు పోండి అది చాలు మనస్సు తగిలి చాలు. ఆగచ్ఛతాం తౌ లోకేత్పిన్ హమ మాతా పితనౌ ధ్రువం తతు అపగచ్ఛతాం. ఇదిగోండి అన్నయ్య వస్తున్నారు అన్నయ్య వస్తున్నారు అని చూస్తారు. అలా స్వామి యొక్క పూణే లాగా పడుతూనే ఉన్నారు. అంటే మనకు పరమాత్మ యొక్క అత్యాభిగ్రహం చూస్తేనే తరివి తీరదు ఇంత ఆసురాలు అనుకుంటాం. మరి స్వామి నిలబడితే ఎలా ఉంటుందండి అత్యాభిగ్రహం కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని సంవత్సరానికి పది సార్లు పోతాం. మళ్ళీ సరే మామూలే మళ్ళీ వెనక్కి చూసుకుంటే పోతాం. మరి అత్యా విగ్రహమే అంత ఆనందంగా ఉంటే ఎదురుగా ఆయనే కూర్చుంటే పొమ్మల్లా పోవు. పొమ్మలకుండా పోవడం వీడు అక్కేమవుతాడు వాళ్ళు వస్తున్నారురా పోరా బాబు అని అప్పుడు వెళ్ళిపోయారు. ఆ అందుకే అందుకే బద్దోలోకలమా మంత్రియా జగ్మతుహు అందుకనే పునఃపునః ప్రణమ్య. మళ్ళీ మళ్ళీ మారి మారి ఇలా పెట్టి పెట్టి పెట్టి ఎందుకంటే బద్దోలు కదా. మనకు చాలా దొరికింది కదా. ప్రజలు ఎలా చేస్తారే అందరినీ కట్టేస్తావా ఇప్పుడు నువ్వు కట్టుకోతావు నిన్ను చూస్తావా ఇలా ఉంటుంది. బంధం ఎలా ఉంటుందో నిన్ను చూసి అందరికీ చెప్తాం. ముఖ చూడని మళ్ళీ చూస్తాం మళ్ళీ చూస్తాం. మళ్ళీ నువ్వు ఇది కూడా చూస్తావ్. అక్కడ నాలుగు కనపడతారు ఇలా నా దగ్గర.
అందరి కట్టు విప్పి స్వామి కట్టులో ఉండగా చూడడం అంటే ఎంత గుర్తు ఉంది అది మీ దగ్గర ఉంది. బంధాన్ని పొందిన వారు వ్యాఖ్యానం చేస్తారు మహానుభావులు బంధాన్ని పొంది నరగుల మని గ్రీవులు బంధం పొందిన స్వామిని చూసి బంధాన్ని విడిపించుకున్నారు. ఇది మనకు అలంకార చమత్సారం అంటాం. బద్దులు బద్దుడిని చూసి మోస పొందారు. వీళ్ళు బద్దులే ఆయనే బద్దులే. కానీ ఒక బద్దుడు మోస ఇచ్చేవాడు ఇంకో బద్దుడు మోస పోగొట్టుకునేవాడు. కాబట్టి ఈ బద్దులు ఆ బద్దుడిని చూసి సంసార బంధం తొలగించుకున్నారు. ఇలా జగ్మతుహు దిశముత్తమం దాని తరువాత గోపాహ నందాదయ సృత్వా ద్రుమయోపతతో రవం ఇప్పుడు వాళ్లకు వీళ్ళు వెళ్ళిపోయిన తరువాత చెట్లు పూరిన చప్పుడు వినవచ్చింది. మరి ముందే వినొచ్చు ఊరికి రావచ్చు వాళ్ళు? వినరాదు. అంతా ఆయన ఇష్టం కదా శబ్దం ఎవరు ఆయనే కదా. ఎవరు శబ్దం ఆయనే. చెవులు ఆయనే శబ్దం ఆయనది రెండు బిడ్డాలు వేసేసాడు. మనకు భారతంలో అలివన్యు వ్యవహ తెలుసా? పద్మవ్యూహంలో అలివన్యుని ఇందరు కలిసి చివుత పెడుతుంటే ఫల్గుణ, పార్థ, కిరీటి నానా నివ్వలేదు. ఆ పేరుతో పిలిచి ఆపదలు పోతాయి అని శాస్త్రం. అర్జున పరుగుణ స్మార్ఘ తిరిగి శ్వేతవాహనః భీమ సూర్య సురజ అని పది పేర్లు ఉన్నాయి. ఈ పది పేర్లు ఏటి ఏటి ఆపదలోనూ స్మరించాలని శాస్త్రం నేను వస్తాను అంటాడు అర్జున. అందుకే అల్మణుడు పెద్దగా పిలుస్తున్నాడు. వాడు గొంతు పెంచుతున్న కొద్దీ కృష్ణుడు బాన్జన్యాన్ని పూజించడం మొదలు చేశాడు శంకర గారు. అయిపోయేదాకా ఈ శంకర పూడిస్తూనే ఉన్నాడు. వారి గొంతు ఆరిపోయిన తర్వాత ఈయన కంఠ మాట్లాడినాడు. పక్క వాళ్ళు చెప్పారు. అల్లుడు ఎన్ని సార్లు పిలిచాడయ్యా నిన్ను ఎన్ని సార్లు ఎదిగి పిలిచాడయ్యా అని. నేను ఎవరు మీడే నంబరాజు నీవుడే చెప్పాడు అయ్యో పిలిచాడయ్యా అట్లా వాళ్ళు. మాస్ కాదు చాలా దూరం నుంచి వచ్చింది నీకు విందా లేదా? ఊరుకోక ఆ పక్కన ఒకడు ఉన్నాడు కదా, వాడు కృష్ణుడు అప్పుడే శంఖం పోలించి ఉంటాడు. అంటే జనరల్ సామాన్యంగా ఇద్దరు కదా టెన్షన్ పోరించి ఉంటారు ఇందాక లేదేమో ఆ తప్పుల్లో. అది ఎలాంటి మాట తెలుసా? వినరానియ్యకుండా వాడే చేశాడు అని మనసులో కుల్ల గుసరం అన్నాడు.
వారి మీద మనసులో పడింది, బయటికి వచ్చి నువ్వే చంపావు నేను నువ్వే చంపించావు నేను అని ఎన్ని సార్లు కాపాడిన వాడో వాడిని కాపాడలేవా? ఎందుకు వాడి మీద పగా నవ్వి. ఆయన ఎందుకు చెప్పారు అన్నారు. వాళ్ళ గురించి ఇంత ఇబ్బంది ఉంది కదా. వాళ్ళ సాయంకాలం ఆయన ఎవ్వడిని చంపాలి కదా. వీరు ఎందుకు ఎందుకు చంపించారో చెప్తారు. సాయంక్రాంతం సైంద్ర బాబా కలుస్తారని చక్ర మొదలు పెట్టాము, సూర్యుడు కనపడలేదు, బాణం వేశాడు సైంద్ర బాబా చచ్చింది. సైంధవుడు చచ్చిన తర్వాత ఆ సైంధవుని చిరస్సును భూమి మీద పడకుండా వాని తండ్రి కేతుల్లో పడేయలాగా బహలుకుంటూ ఉన్నాడు. సరికొచ్చాడు పడేశాడు. అలా పడేస్తున్నప్పుడు అర్జునుని బాణాలకు కూడా అడ్డు వచ్చే ఒక చమత్సారమైన తేజస్సు పది సార్లు అజర్ని బాణాలను ఆటింది. ఏం బావా ఏంటి? నీ కొడుకుని చెప్పు. వాడే కొడుకు పోతున్నాడు. వాడు లోకానికి పోతున్నాడు చూడు. అర్థమైందా? ఈ బాణాలను వాని తేజస్సు ఆపింది. వాడు ఇప్పుడు ఉంటే నిన్ను పాండవులను కౌరవులను. నన్ను మించితే సొంతం కాదు, నిన్ను మించడానికి కాదు. నిన్ను మించితే నీకు ఆనందం, లోకాన్ని మించితే నాకు ఆనందం. ధర్మాన్ని రక్షించే వారికి అడ్డు వస్తే జగత్తు కట్టగొడతది. వాని శిరస్సులు అక్కడ పడకుండా ఆపుతున్నారంటే అది ఎవరికి ముత్యువు? ఇంత దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్న భీష్మ ద్రోణ కర్ణ ఇంకా ఎవరో ఉన్నారు మహానుభావులు, ఇలాంటి వారందరి తేజస్సులో 80% తేజస్సును మీవాడు లాక్కొని పోయాడు.
నీ వాడు యుద్ధ రంగానికే పోకుంటే ఆ తేజస్సుతో నూరు చొత్తావు. ఓ మాట చెప్పరా అని. శరీరంలో ఉన్న ప్రాణాన్ని కాపాడటానికి. ఒక ప్రాణంతో ఉన్న చెట్టు ఆకును తీసి పసరు చేసి తాగుతావు. అనవసరంగా చెట్టును పీకేశావు. జ్ఞానం ఉందా అని కోరి వైద్యుడిని ఎవడు పిట్టడు. నీ ప్రాణాన్ని కాపాడటానికి ఆ ప్రాణాన్ని పిట్టడు. అది నీకు మందు. మహాన్ భావుల యొక్క తేజస్సు కలిగి ప్రతిరూపం. అది అక్కడ ఉండి వాడు వస్తువుడు. అష్టవసూలులో వాడు చిన్నవాడు. అది అక్కడ ఉండి నీవు యుద్ధం చేయబోతున్న నీకు తన తేజస్సును మరి కాస్త ప్రసరింపచేసి. ద్రోణాధుడు ఇతర మహానుధులను సంభవించడానికి ఉపయోగిస్తాడు, వాడు ఇక్కడే ఉంటే వాడు చంపలేడు, నిన్ను చంపలేడు, పాపం పరిఖాస్త బలవంతం బలమవుతుంది. కు జగత్ కళ్యాణం కావాలి. నువ్వు బావ వదిలి కాదు వాడి మెదడు కాదు. నీ శరీరాల పొట్ట కాదు. ఈ ఆత్మ స్వరూపానికి ఆత్మ స్వరూపానికి అవి ఇవి లేవు. రెండు బాని పోయి స్వామి క్షమించండి నిన్ను కూడా మాలాంటి ప్రాపుతుడిని అనుకొని మేనల్లుడిని చంపించావు నేను అందరినీ చంపిస్తాను మేనల్లుడిని. జగత్తునే మింగేస్తాను. హాయిగా తినేస్తాను. మరి ఆ జగత్తును నేను ఆడుకుంటాను. ఆ జగత్తును మళ్ళీ మింగేస్తాను. యథా బాల తందుకం స్వం క్రీదతి విభినతి చా. పిల్లవాడు బంతితో ఆడుకుంటాడు ఆడుకుంటాడు పాపం అంటే అది బంతితో ఆడుకుంటాడు. అలా పెట్టినప్పుడు ద్వేషా లేదు ఆడుతున్నప్పుడు. అందుకే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిట్టా శిర చెప్పింది కదా. పాండిత్యాన్ని పొంది బాల్యంతో ఉండాలి. లభించింది స్వామి ఇచ్చాడు అనుభవించు తీసుకున్నాడు ఆనందించు. అయ్యో నా వస్తువు పోయింది. జంగ నీ వస్తువేనా? అది కదా వాడిస్తే తీసుకున్నావు. వాడు తీసుకుంటే ఏం చేయాలి? వాడు ఇచ్చినప్పుడు ఆనందించిన వాడవు, వాడు తీసుకుంటే ఆనందించక ఎవరికి ఇచ్చారు? పాపం ఆనందించడు.
అది పరమాత్ముడి యొక్క తత్వం. అదే రీతిలో మనకి ఇందులో బద్ధోలూకర మానస్త్రియ జగ్మతుహు దిశం ఉత్తమం తాను బంధించబడతాడు. ఎదుటి వారి బంధాలను తొలగిస్తాడు, తాను బంధాలను తొలగిస్తాడు, ఎదుటి వారి బంధాలను మళ్ళీ కట్టేస్తాడు అలాంటి తాను. 4 వణికులు వెళ్ళిపోయేదాకా చెట్లు పూజిన ధ్వని ఎవ్వరికీ వినరాకుండా జరిగింది, వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళ కిందకి ఏమో చెట్లు పడ్డాయి ఏదో అయింది ఏమో ప్రళయం ఏ తుఫాను వస్తుందో ఏమో పదండి పదండి అని అందరూ. పరిగెత్తుకొని చుట్టూ తిరుగు తిరుగుతూ అప్పుడు విజ్ఞాయ లక్ష్యం పతన కారణం తత్ర దజుతుహు యమలార్జునుడు ఆ దంతా చెట్టను వాళ్ళు చూశారు. పురుఖనం వికరిదంతం దామ్నాదభ్వంచ బాలకం. రోటికి తాడు ఆ తాడు పొట్టకు ఇలా ఉలువ ఉలువ కళ్ళాన్ని లాగుతున్నాడు. రోటిని లాగుతున్నాడు. తాడు ఉంది పిల్లవాడిని చూశాడు చెప్పు బాబు. ఇది కట్టి ఎదం కృత ఆశ్చర్యం ఉత్పాద ఇతితాతరా ఇది నా జరిగింది పిల్లవాడు ఒళ్ళుతో కట్టి ఎవరు ఉన్నారు కట్టి చేసిన పిల్లవాడు చెట్టను కొలగొట్టాడు కదా రోలు లాగేది కదా మరి ఇది కూడా ఒక ఉత్పాదమైన పూతన చకటా పులుసునా ఉత్తుల్లాగా ఇది ఒక ఉత్పాదమైన బాలాహ ఉచ్చుహు అనే నీటి తిరిగే గత గురువు కదా పకా పిల్లలు ఉన్నారు చూస్తూనే ఉన్నారు వాళ్ళు అయ్యో అదేం కాదండి వీడే ఆ రోజు రోజు అడ్డంగా పెట్టి లాగాడు చెట్టు పడిపోయాడు అని చెప్పి వాళ్ళు చూస్తారు. చెప్పితే మనం నమ్ముతామండి. ఈ పిల్లగాడికి ఎందుకు కోపట్టి ఏంటంటే ఆ పిల్లగాడు పిల్లగాడు మాట్లాడటం మాట్లాడటం. పట్టించుకోలేదు ఇప్పుడు. ఇక్కైశత మధ్య గీన పురుషావత్య చక్మహి అయ్యో అదే కాదమ్మా. అదే కాదు పిట్టి పోయిపోవడం కాదు ఇద్దరు వచ్చారు అందులో నుంచి పురుషులు. దాని పెట్టి పోయారని అని చెప్పారు నాకేన దుప్తం జగుహు నాకటే కే సత్య కానీ వాళ్ళు దాన్ని వినలేదు ఏ అంత వాడదు పిల్ల పిల్ల వాళ్ళ చెట్టు పడతాయి ఏమో చెప్తున్నారు అది పులుసు అని మాట్లాడింది అని వాడి దాన్ని అసలు పట్టించుకోలేదు. బాలస్యోత్పాదనం తరువో కేజీలు సందిప్త చేయు పిల్లవాడి చెట్లు లాగడం ఏంటండీ?
ఇది పీకే లేదు ఇదేంటి అదన కుదరదు అనుమానం కుదరకొచ్చింది గురు ఒకరం వికరసంతం దామనాభతం సుమార్పయం విలోక్యనందా ప్రహసద్బదనః విమోక్ష నదుడు చూశాడు ఓ పిల్ల వారు కట్టేస్తున్నాడు రోలు కట్టేస్తున్నాడు వాళ్ళు కన్ను చూస్తున్నారు ఓ పిచ్చి వాళ్ళని ఎందుకు కట్టేసారా అమ్మ కట్టేసినా నాన్న అని నవ్వుకుంటూ వచ్చి తాలి ఇచ్చేసాడు. నాన్న ఓ ఎవరెవరికి పట్ట అయిపోవాలి కదా అలా తాలి ఇచ్చేసి గోపి మిగి గోపి తో నృచ్యతు భగవాన్ బాల అవుతు పిల్లవాళ్ళు అందరూ గోపి గోపి గారు వచ్చి నాన్న ఇది కాస్త ధ్యానం చెయ్యి ఆడు అవుతున్నారు అని ఆగుతున్నారు. ఆయన భయం ఉంటే ఆయనకి భయం ఉంది. ఓపికలు ఆడవంటే ఆడేది. వాళ్ళు పాడవంటే పాడేది. అంటే ఎంత భక్త పరాధి లో స్మరణ. ఇలా ఉద్గాయుత్వదులు ముగ్ధ తధ్వచః దారు యంత్రవతు వాళ్ళు అరే పాడు పాడు అని పెద్దగా పాడుతున్నారు, నాలుగు సంతులై అంటే చేస్తున్నారు ఎలా దారు యంత్రవతు చెడ్డ బొమ్మ లాగా ఏం లేదు పాదం అంటే నేనే లేదు అన్నమాట, మన జగం వల్ల ఆగితే వస్తుంది కూర్చోకుంటే ఉంటుంది, తిప్పితే తిరుగుతుంది, లేపితే పైకి వేస్తుంది, పడేస్తే కింద పడుతుంది. చెక్క బొమ్మ లాగా దారు యంత్రం లాగా ఆడ వంటి ఆడ పారము వంటి పారే ఇలా ప్రవర్తించాడు విభర్తి కొజిత ఆజ్ఞప్తః పీఠక ఉన్మాన పాదుకం ఏయ్ అక్కడ ఏం చేస్తున్నారా పీఠ తీసుకో అటు తీసుకో అది చెంబర్ తో పర్మనెంట్ అది అక్కడ చెప్పులు ఉన్నాయి కదా అని తీసుకువచ్చాడు. పీఠక ఉన్మర్త పాదుకణం పాదుకణం అని చెప్పులే ఇలా చెప్పులు తీసుకురావాలా తీసుకో. వీడు వాడు పడుకున్నాడు. నువ్వు చెంబు తీసుకో చెంబు తీసుకో. అంటే ఎంత గోపిక రకు పరతంత్రుడు. పీఠకోన్మర్ధ పాదుకం. బాహుక్షేపంచ పురుతేత్వానాంచ ప్రీతిమాహన్ ఆ రండి అయ్యా ఇటు రండి అని చప్పట్లు కొడుతున్నారు. అబ్బా పిల్లవాడు చప్పట్లు కొడుతున్నాడు ఆనందంగా ఉండిపోతాడు. పిల్లలు చేస్తే చప్పట్లు కొడుతున్నారు అరే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు రా పోదాం పదండి రా. రేపటి లోనికి పోదు కదా ఇంటి వాళ్ళు బంధువు అని విలువ వాడండి. ఈ నాటలు కొన్ని పాతలు కొన్ని నవ్వులు కొన్ని విలాసాలు కొన్ని. ఇలా చూస్తూ దర్శయం తద్విదాం లోకః ఆత్మనః మృత్యవత్యతాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ జ్ఞానం ఉన్నవాళ్లకు ఆ
జ్ఞాన వాళ్ళకు తాను వృత్య వశుడు అని తెలుపటానికి ఇవాళ చేస్తున్నారు. దర్శయం తద్విధాం లోకః ఆత్మనః వృత్య వశ్యతాం బ్రజస్య ఉవాహ వై హర్షం భగవాన్ బాల చేష్టితైహి పరమాత్మ చిన్న పిల్లల చెక్కలతో మొత్తం ద్వేపల్లెను సంతోషింపచేశాడు. క్రీణీహి భో ఫలానీతి శృత్వా సత్పరమచ్యుతః ఫలాగ్ధి ధాన్యమాదాయ హేయౌ సర్వఫలప్రదః ఇంతలో అక్కడికి ఒక పండ్లు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. నాన్న పండ్లు కావాలా పండ్లు కావాలా పండ్లు కావాలా బాబా ఇటు రా అన్నాడు. వచ్చేసింది నా దగ్గర డబ్బులు లేవు ధాన్యం ఇస్తాను తీసుకుంటావా అన్నాడు. ఆ తీసుకుంటాం చేయ నాయనా ధాన్యం తీసుకొని పోయాడు. తన దోసిడితో రెండు దోసిడి ధాన్యం ఇచ్చాడు పండ్లు ఇవి అన్నాడు అది తీసుకోరా నాన్న అన్నాడు శాస్త్రం ఏం చేస్తే ఎక్స్చేంజ్ అంటాడు. ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చి తీసుకోవడం కాదు ధాన్యం ఏ ఊరి దగ్గర మార్పు ఉంటాది కొత్త మార్పు లే అంటా. నేను రెండు జోకిళ్ళు ఇచ్చాను. మరి న్యాయంగా రెండు జోకిళ్ళు పడాలంటే ఏం రెండు జోకిళ్ళు ఇవ్వాలి. స్వామి అబ్బే నువ్వు ఇయ్యవా తాలే నువ్వు. నేనెందుకు లేను తీయబెట్టను నువ్వు. అది ఆమె ఇచ్చింది. ఎందుకు అలా అన్నావు రా నువ్వు ఇది తీసుకోవచ్చు కదా. అవ్వ అవ్వ నేను తీసుకుంటే నా ఎద్దులు చిన్నవి. నా ఎద్దులు పెద్దవి. నాకు పండ్లు ఎక్కువ వస్తాయి. నీ కోసం నా దోషితో ఇస్తాను నీ దోషితో తీసుకుంటాను. అలా తీసుకోరా తప్పేముంది మరి తాలనా ఇయ్యమంటావా నీ ఇష్టంగా ఇస్తే ఇవ్వు లేకపోతే చాలు నువ్వు ఇయ్యు నా కదా తాల తినేవాళ్ళం కాదు అలా ఉండు ఉండు ఇస్తాను అని ఇంకో దొర్గ తెలీచినాడు. చేతిలో పట్టుకున్నంత వరకే ధాన్యం అది. జంపలో పడితే రత్నం. నిజంగా ఇదంతా నాకి అని ఇచ్చిన వాడికి నా ఆశ్చర్యం అంతా ఇస్తాను. చిన్న సంఘటన ఫల విక్రయిణీలు ఈ మాట చెప్తారు ఇప్పుడు. అయితే ఈ రహస్యం మాత్రం వ్యంగ్యార్ధంగా చిన్న మాట పత్తన అంటారు అందులో చెప్పరు రాశ్య అని. తాను రత్నాలు ఇచ్చాడు పండ్లు తీసుకున్నాడు. చూసే వారికి ధాన్యం ఇచ్చి పండ్లు తీసుకున్నాడు. పరో మాట చెప్తాడు. స్వాతంత్రం ఏంటంటే పాలసంచె వల్లే తనకి ఎక్కువ పడతాయి. కదా? తన చేతుల్లో కొంచెం పడతాయి. వాళ్ళ చేతుల్లో ఎక్కువ పడతాయి. నువ్వే ఇవ్వంటేనే ఎక్కువ ఇస్తారు నన్ను కూడా అర్థం అవ్వదు అన్నమాట. మీరు కూడా ఫలానా అని అడిగితే అదే ఇస్తాను. మీతో వచ్చింది ఇవ్వండి అని ఇస్తాను. ఇలా మీరు వ్యవహర్తించండి అని మనకు చెప్పారు మూడు అవకాశాలు ఇస్తాను అందులో. మీరు ఇలా వ్యవహర్తించండి మాకేం కావాలో నువ్వే ఇవ్వు స్వామి మాకేం కావాలో అని ఇస్తాను. లేదు నువ్వు ఇవ్వు అంటే బాగా ఇస్తాను.
నేనే తీసుకుంటాను పూజలు ఉపాయానాలు వ్రతాలు నియమాలు నాది ఇది కావాలి మంచి భార్య కావాలని మంచి భార్య ఇస్తాడు. నోరు తెరిచి నాకు అందమైన భార్య కావాలి అని అడిగాడు. చెప్తాడు మనకు ఒక రాంభ లాంటి భార్యని ఇస్తాడు. రాంభ కూడా దిగ్గుపడ అందంగా ఉంది. వాడు లోపలికి రాగానే దుట్టు పట్టి సుందంతా మే అంటాం బాతు ఉంటుంది. ఏవి తేరు తిగాడు ఏవి ఇంట్లో సోఫా లేదు టీవీ ఇది ఇంకోటి ఇడి ఇడి ఇడి ఇడి. బాల వాళ్ళ దగ్గర పరిగెత్తారు, మళ్ళీ వస్తే గెచ్చావా లేకుంటే మళ్ళీ కొడతాను మళ్ళీ పోయాడు. ఇలా 15 రోజులు దెబ్బలు తప్ప ఇంకోటి ఏం లేవు. వాడికి మిసుగు పుట్టి స్వామి ఏమి ఇచ్చావు నువ్వేమడిగావు? ఏమడిగావురా అందమైన అందరి అదే కదా. అయ్యో అందం అంటే శరీరం కాదండి మనస్సు. ఓ మనస్సు అందంగా ఉన్న పాది కాదండి ఇప్పుడు ఇస్తాను చూడు. అని 36 వంకరలు ముందరికి ఒక ఆరు అంగుళాల కొడుకు పాండ్లు ముందరికి వేళ్ళాడుతూ ఒక కథ చెప్తాడు దవస్కాళం విన్నావా కవి. భర్త పాపం కవీశ్వరుడు. పండితులు భర్త కవీశ్వరుడు. అందరినీ పొగడుతున్నాడు. భార్య బుద్ధి పుట్టింది ఏమండీ అందరినీ పొగడుతున్నారు. మరి నేను అందంగా ఉన్నాను కదా నా అందాన్ని పొగడరా. అయ్యో దానికేం మాట అబ్బా ఈ పలువు రాదు. ఇతను చింతనీదల విలోచన చింత కళ్ళు చింతాకు వంటి కళ్ళు వెలదానా మేరు మందర సమాన మత్యమా నడుము మేరు మందర సష్టం అర్చ తుష్ట ఫల కోమలస్తని రేపు వాళ్ళు ఉంటారు చూడండి అంతంత తన ఉరుగ ఉంది ఉర్ధ్వ వానర ముఖి విరాధి అని ఇప్పో ఇయ్యాల రాశాడు. పాపం ఆ పిల్లకి తెలియక అన్నయ్య అన్నయ్య మీ బావ నన్ను పోవియ్యాడు చూడు అని చెప్పి అమ్మ బాబోయ్ ఇంకేం చేయాలి. అలాగే ఇంత పళ్ళు ఈ చెవులు ఇక్కడికి ఎంత ఉండాలో అంత వికారి ఉంది. కానీ భర్తను చూసి అమాంతం పళ్ళెం తీసుకొని వచ్చి అలకం పెట్టి కూర్చోబెట్టి పాద పెట్టాలని చెప్పి ఎత్తి నీళ్లు తయ్యాలి అని చెప్పి పెట్టి ఆ పళ్ళెం తీసుకోవాలి. ఇక్కడ మనస్సు బాగుంది రూపం లేదు అక్కడ రూపం బాగుంది మనస్సు లేదు కూడా బుద్ధి వచ్చింది స్వామి బుద్ధి వచ్చిందయ్యా ఎలా ఉంటే భార్య బాగుంటుందో అలా చేయవయ్యా ఈ బాధ రాదు నాకు
అంటే ఈ బుద్ధి మొదలే ఉంటే నేను ఇచ్చేవాడిని నేను కదా, త్వరంతరం నీకెందుకు రా ఇలాంటివి నమ్మలు. అయ్యో నాకు మట్టి బాయే నువ్వు, నీ ఇష్టం నీకు వచ్చే వానికి కూడా నేను ఇస్తాను అందం, అందం ఏం చేస్తావు నేను చందుతుంటే? అనుభవించని ఇచ్చే కదరా అందం. ఇంకా ఏం ఎందుకు? పోయి గుణం, గుణం ఎప్పుడు పులుపు బుద్ధి అయితది కదా. అది లేదు ఇది లేదు రెండు కలిసి ఉండాలి రెండు కలిసి ఉండాలి నువ్వు అడుగుతావా? అదిగో నీకు ఇష్టం వస్తే ఆ మాట అడుగుతాను. అందుకే పరమాత్మను ఎప్పుడు నీకు ఇష్టం వచ్చింది నేను అడిగింది అంటా. ఈ పారతంత్ర్యాన్ని మనకు చెప్పదలుచుకొని చిన్న ఇన్సిడెంట్ ఓ పండ్లమ్మే అవ్వకు అమ్మే అవ్వకు తాను ధాన్య రూపంలో రత్నాలు ఇచ్చి ఆ నా చేతిలో పని చేస్తున్నావ్. మీరు నాకు ఇచ్చేదేంటి? నీ ఇచ్చేదే నాకు ఇస్తున్నావ్. ఇదంతా నీదేనయ్యా. నీకే నువ్వు నాకేమి మళ్ళా ఇస్తున్నావ్ అంతే. అక్కడ ఇస్తున్నావ్ ఇక్కడ ఇస్తున్నావ్. ఆ రెండు చెప్పగలిగితే చాలు మీకు. అందుకే ఫల విక్రయిణి. శ్రీని ఇబో ఫలార్ధే ధాన్యమాదాయ దేవు సర్వ ఫలప్రదా అని చెప్పాడు. అన్ని ఫలాలు ఇచ్చేటువంటి స్వామి ధాన్యం తీసుకొని ఫల విక్రయిని తత్య సుత ధాన్యం కరద్వయం ఫలైహి ఆపూరయేతు రత్నైహి ఫలభాండం. అపూరి. ధాన్యం తీసుకుని వెళితే ఆ పండ్లు అమ్మే ఆమె ఆయన చిత్ర నిండా పండ్లు పెడుతుంది. చిత్ర నిండా పండ్లు ఆమె పెడితే గంప నిండా రత్నాలు పెడుతుంది. రత్నైహి అపూరి రత్నాలతోటి నింపారంటే ఏమిటి? నీ సొమ్ము నీకు ఇస్తున్నానంటే చాలు, మనదంతా మనసా ఉండదు, నాది అనుకుంటే కాదు. నేను దాచుకుంటాను నాది అంటే ఉన్నది పోతుంది సట్టం తెలుసు కదా అది ఇది. సరితీరగతం కృష్ణం భగ్నార్జున దాస్కోయత రామంచ రోధిని దేవి దీనం సంభాలకై ఇలా పిల్లలతో ఆడుకుంటున్నటువంటి కృష్ణ భగవానుడిని నదీ తీరంలో ఉన్నటువంటి వాడిని అప్పుడే చెట్టు కింద పడ్డాయి కదా. పిల్లవాడికి ఏమైందో పిలుద్దామని తల్లిబాబు దగ్గరికి తీసుకొని అతన్ని పిలిచి రామంచ రోహిణి దేవి క్రీడంతం బాలకే పుజం నోపేయాతం యదా పూతౌ క్రీడాకుండో పుత్రకో పిలిస్తే రావటం ఎందుకు అని ఎందుకంటే ఆటల్లో పడ్డ పిల్లలు. పిల్లలు పిలిచి వస్తారు. అందుకే వాళ్ళు కూడా రాలేదు. యశోదాం పైశయ మాత రోహిని పుత్ర వస్తరాం కాదు అందులో పెళ్లి రోహిని కాబట్టి అమ్మాయి యశోద పిల్లలు రాకపో పోయి తిరిగి రాపో అని ఈమెను పంపారు. యశోదమ్మను పంపారు.
ఈడంతం సాదుతం బాలై అతివేనం సహా ద్రజం యశోదా జోహ వి కృష్ణం పుత్ర స్నేహ స్ముత స్వామి పెద్దగా రారా కృష్ణ రారా కృష్ణ అని పోయి దగ్గరికి పోయి ఆ కృష్ణుడిని పిలిచింది కృష్ణ కృష్ణ అరవిందాక్ష తాత ఏకీ స్థనం శివ నాయన పాద అంటారా పందురారా సన్యపానం చేయొద్దు గాని అని పిలిచి అలం విహారై సుక్షాంతా సీదాస్ సంతోషి అయ్యో ఎందుకు కాపుతున్నావురా ఆదరిపోతున్నావు చాలా అరిపోయి ఉంటావురా నాన్న ఆదరిపోతున్నావురా అంటే ఆ తల్లి చేసుకున్న అదృష్టాన్ని ఎంతో చెప్పడానికి ఇంత వర్ణిస్తున్నాను. అంత పెద్ద స్వామిని పిలిచి అయ్యో ఆకరైతే ఆకరైతే ఉండదు నాకు తెలియదు ఏం మాటలు రా పాత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆత ఆ జన్మ సమజ్య భవతః అభిప్రేత్యా దీవికా ఇవాళ నీ చిన్ నక్షత్రం నాయనా కదా రామ బాబుకు గోదానం ఇచ్చేద్దు గాని పత్య పత్య వయస్త్య నమస్తే మాతృ పుష్టానం చూడలా మీ తోడు పిల్లలను చూడు ఇంటికి వెళ్లారు తగులు వసిరి వాళ్ళకు స్నానం పో చక్కగా అలంకరించారు. ఊ జరా మట్టి కడుక్కున అలాగే ఉన్నావ్ త్వరగా రారా చేసుకుందాం అని ఇత్తం యశోదా తమతేశ శేఖరం మత్వాసుకం స్నేహ నిబద్ధతి సకల లోక జగన్నాథుడైన పరమాత్మను తన కుమారుడిగా భావించిన యశోదా రీతితో హస్తే వృద్ధిత్వా ఆ రాము శ్రీ కొట్టుకొని బల్దాముడితో కలిసి నీత్వా స్వవాతం కృతవతి అగోదయం తన ఇంటికి తీసుకొని వెళ్లి వారికి వృద్ధి అంటే స్నానము కొత్తవనులు అలంకారము అంతా చేసేసింది గోపవృద్ధా మహోత్పాదన భూయ గృహ దివనే చెప్పాను కదా ఈ బృహద్వనం ఉంది కదా అది చెప్పుకున్నాం బృహద్వనం బుందావన ప్రాణం చెప్పుకున్నాం కొంచెం అటు ఇటు ఉంది ఈ రేపల్లెలో దాని దగ్గరలో ఇంత పెద్ద రేపల్లెలో ఇన్ని ఉత్పాదాలు కనబడ్డాయి. ఇది కేవలం బృహత్వనం అని పేరుకు పెట్టుకున్నాం. అదర్వాతం ఏది బృందావనం కదా. అక్కడికి పోవాలి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. ఎందుకు? ఇక్కడ పుట్టినప్పటినుంచి అన్నీ ఉత్పాదం. ఇలాంటివన్నీ చూచినటువంటి గోపవృద్ధులు నాందాలయ సమాగమ్య ప్రజకార్యం అమంత్రయం. పెద్దలంతా పోతుంటే రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా పెట్టుకొని ఏం చేస్తాం? ఇలా ఇండీ మనం ఎందుకు చూస్తాం ఇండీ సారి ఇస్తాం అంటాం తుప్పాతాలు వస్తున్నాయి దీనికి ఇవాళ ఉంటాయి అని ఇలా కదా ఇగో అది కౌంట్ తప్పుతున్నాయి అది ఏ సంగతి
అది తప్పు కానీ గ్యారెంటీ ఏంటి? ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తాం అని ఆలోచిస్తున్నారు. తత్రోపనందనామాః గోపః జ్ఞాన వయోజితః అందులో ఉన్నవారందరిలో పెద్దవాడు ఉపనందుడు అని. అతను జ్ఞాన వయోధిక 2 జ్ఞానాధికుడు వయోధికుడు కూడా పెద్దవాళ్ళు అతను దేశ సత్వజ్ఞ ప్రియకృతు రామకృష్ణయో దేశ కాల అర్థ సత్వజ్ఞ వాళ్ళకి దేశము తెలుసు, కాలము తెలుసు, వాసనం అంటే ఏ సమయంలో ఏ చోట ఎలాంటి పని చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. దానికి తోడు రామకృష్ణులకు ప్రియమైన పనులు చేయటంలో బాగా నేర్పారు. ప్రేమ బాగా ఉన్నవాడు అన్నమాట, అలాంటి వారు ఉత్ఖాతవ్య నితోస్మాది గోకులస్య హితైషితిహి. మనవారంతా క్షేమంగా ఉండాలంటే మనం ఈ ప్రదేశాన్ని సాధి చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నంత కాలం మనకి ఇలాంటివి ఆపద వస్తూనే ఉంటాయి. అందుకే ఆయాం చత్ర మహోత్పాతా బాలానాం నాశనేతవః మనం బాగుంటున్నాం. పిల్లలు నాశనం అయ్యేటువంటి బుద్ధులన్నీ కనబడుతున్నాయి లక్షణాలు అన్నీ వస్తున్నాయి. ముక్త కదంతి రాక్షస్య బాలజ్ఞ బాలపోత్య సౌ హరేహనుగ్రహ నూనం అనశ్చోపరినాపతతు పూతన ఉచించింది బాలగ్రహం అదృష్టం బాగుండి బయటపడ్డాడు బండి కింద పడాలి పడవేదు స్వామి సో అనుగ్రహం బాగుంది కాబట్టి అది కూడా తప్పించుకున్నాడు. చక్రవాత అయిన సుడిగాలి తీసుకొని పోయి అది కూడా కింద పడేశాడు. శిలాయం పతితః పరిశ్రాత సురస్తురై గుండు మీద పడ్డాడు. ఒక పక్క వాడు ఎత్తుకపోయాడు, రెండో పక్క బండ మీద పడ్డాడు. రెండైనా వాడికేం కాలేదు అంటే దేవతలు కాపాడు చేయలేదు. అప్పుడు స్వామి కాపాడు చేయలేదు. ఇలా ఎన్ అమ్రియేత జ్యోతిమయోహంతరం ప్రాప్య బాలక చెట్ల మండ్లన పైగొట్టిన వారు సరిపోలేరండి. పెద్ద చెట్లు పడ్డాయి. అక్కడ అదే పిలవ వాళ్ళు ఉన్నారు. అయినా కానీ అతనికి ఎలాంటి ఆపద రాలేదు. అసౌ అన్యత మహావాపి తదపి అచ్యుత రక్షణం. ఇలా చూస్తే జరిగిన అన్ని ఆపదల్లోనూ పరమాత్మ వెంట ఉండి మన పిల్లలను కాపాడుతున్నట్టు కనబడుతూ ఉన్నది. యావదు ఉత్పాది కోరిత్త వరజమున అభిభవేతు ఏదో ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి సూచించాడు మనకు మనం జాగ్రత్తపడి
వీటి నుంచి దూరంగా వెళ్ళకుంటే ఎలాగో పెద్ద ఆపలు వస్తుంది అందులో పోతాం కదా. మొత్తం ప్రజానికి హాని కలిగించే పెద్ద ఉత్పాదం రాకముందే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి మనం వెళ్దాము. తావతు బాలానుపాదాయ త్యాఖ్యామః అన్యత్ర ఇంకో చోటికి వెళ్దాం. తాను గా చెప్పదాం అంటే వనం బృందావనం నా పచవ్యం నవసానం దగ్గరలోనే ఉంది. బృందావనము అది పచవ్యం అంటే పశువులకు కావలసిన పట్టిక బాగా ఉన్నది. నవకాననం కొట్ట తోడనట అంటే ఇది ఇంతవరకు పచ్చి పిల్లలకి పోలేదు కానీ బాగా ఈ సమృద్ధిగా గడ్డి అది పెరిగి ఉంది నీరు బాగా ఉన్నాయి అదులు ఉంటాయి తెల్ల ఏళ్ళు ఉంటాయి చెట్టు బాగా ఉంటాయి అందరి అనుకూలంగా ఉంటాయి గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం గోపాలకులు గోపి గోపీజనము గోవులు మూడు సేవించడానికి అనుకూలమైనవి పుణ్యాద్రి అందులో గోవర్ధనం అక్కడే ఉంది పుణ్యాద్రి అంటే ఏమిటి ఉంది చెప్తున్నారు అంటే పవిత్రమైన పర్వతం అంటే గోవర్ధనం. ఇలాంటి గోవర్ధనము దగ్గర గృహ్నము అలాగే వృక్షాలు తత్ర అజైవయాస్యమా చకటాన్ యుక్తమాసిరం అనుకున్న తర్వాత ఆలస్యం వద్దు ఇవాళనే పెళ్లి చేద్దాం మీరు బండ్లు కట్టండి. భోజనాన్ని ఎగరతో యెనం ద్రోతామి దిరోతికి నా మాట మీ అందరికీ కూడా నచ్చితే. దీన్ని మీరు కూడా ఆమోదిస్తే వాళ్ళు కట్టండి. ఆ ఉదయం ముందుగా పంపించండి. ఇలా సత్కృత్వ ఏకదీయః గోపాః సాధు సాధ్వితి వాదిక అండర్ ఏకవచనతో బాగుంది బాగుంది చాలా బాగా చెప్పాడు అలాగే చేస్తాం. ఏదో వాళ్ళు అంటే అందరూ పిల్లలు బాగుండాలి. మనం బాగుండాలి ఏమంటున్నాడు అందరం బాగుండాలి అంటున్నాడు. చాలా బాగుంది అలాగే వెళ్దాం అని ఉద్ధాన్ బాలాన్ రాజన్ సర్వోపసరణానిత అనొచ్చు ఆరోగ్య పెద్దలు, పిల్లలు, స్త్రీలు, స్త్రీ జగ్గర్ని బండ్ల మీద కూర్చోబెట్టుకొని యత్తాహా ఆర్త చరాసనాః ముగాలు కుల ముగాలు లాంటివైనా వస్తాయి కాబట్టి ముందే చరములు ఆసనములు ఆ ధనస్సులు ఖడ్గాలు ఆయుధాలన్నీ కూడా తీసుకొని గోధనాన్ని పురస్కృత్య శృంగాన్ని ఆపూర్య కొమ్ములు ఊదుతూ ఆవులంతా సముద్ర పెట్టుకొని సూర్య కోషణ మహత మంగళ వాగ్యాలు.
బాగా మ్రోగిస్తూ యయుహు సహపురోహితాః పురోహితులు పెద్దలు చిన్నలు అందరూ కలిసి బయలుదేరువారు గోప్య రూహదతా నూత్ర కుచ కుంకుమ కాంతయా పుత్ర వీలా జన్ము. కుష్ట పరమాత్మ యొక్క ఇల్లులను గానం చేస్తూ వీరంతరూ నిష్కంఠ్యః పువాసుః కొత్త బట్టలు కట్టుకొని మెడలో హారాలన్నీ వేసుకొని బాగా అలంకరించుకొని యశోదా ఊర్వులు కూడా యశోదా రోహిణి ఇద్దరు ఒక బండిని ఆరోహించి ఉన్నారు, ఎలా వారి దగ్గర రామకృష్ణులను కూడా కూర్చోబెట్టుకున్నారు, వారి కథలు వింటూ ఆనందంతో వీరంతా బయలుదేరారు. వృందావనం సంప్రవిత్య సర్వకాల సుఖావహం. వృందావనం అంటే సర్వకాల సుఖం అవుతుంది. అది అన్ని వేళల్లో ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని కొన్ని వనాలు కొన్ని ఎండాకాలం బాగుంటాయి. కొన్ని వర్షాకాలం బాగుంటాయి. కొన్ని సవికాలం బాగుంటాయి. వృందావనం అన్ని కాలాల్లో బాగుంటుంది. ఎందుకంటే ఎవరు సర్వకాలం? ఆ వాడు అడుగుతున్నారు. పైకి మాత్రం అన్ని కాలాల్లో బాగుండేది అని అర్థం. అన్ని కాలమే పరమాత్మకి అది ఆనందానికి ఇది. పరమాస్య సర్వకాలం అండి అలా సర్వకాల సుఖావహం తత్ర శక్రూర్వజావాసం శకటైవి అర్ధచంద్రావాసం ఇల్లు కట్టుకునే దాకా ఏం చేస్తారంటే బండ తోటే అర్ధచంద్రాకారంగా ఆ వాస ఆ మధ్యన ఉంటారన్నమాట చుట్టుబండలు ఉంటాయి మధ్యన వాళ్ళు ఉంటారు. రావడానికి పోవడానికి దారికి ఒక భాగం ఖాళీ ఇస్తారు. అర్ధచంద్రాకారంలో బళ్ళను ఏర్పాటు చేసి బృందావనం గోవర్ధనం యమునా పులినాంచా. చూసారా వృందావనము, గోవతన పర్వతము, యమునా తీరము వీఖ్యాసి ఉత్తమా ప్రీతిహి రామ మాధవయో. అమ్మ మా తోటికి నిలబెట్టాము అని ఆనందం జరిగింది కదా. ఆయన రావడం ఎందుకు వచ్చాడు కదా. వృందావనం కోసమే వచ్చాడు కదా. గోవర్ధానం చూడాలి వృందావనం చూడాలి యమునా నదిని చూడాలి యమునా తీరంలో విహారి పానికి ఏం పేరు యమునా తీర విహారి కదా ఇక్కడ అక్కడ ఉంటే ఏం వస్తుంది ఇక్కడ ఉంటే ఏం వస్తుంది. తనకు కావలసిన అంటే విరజా నది ఇక్కడే ఉంది కదా ఇదే విరజా నది భూలోకంలో ఇది విరజా నది అదే విరుక్కుంటాం అదే తిల స్వధం అంటాం చూడండి తిలవృత్తం అంటాం అవన్నీ ఇది.
ఈ ప్రకారంగా వీక్ష యాసిద్ ఏవం రజోకసాం ప్రీతిం యచ్ఛంతౌ బాలచేచ్ఛతై ఈ విధంగా చిన్న పిల్లల చేక్షలతో రేపల్లె వాసుల వారికి ప్రీతిని కలిగిస్తూ కలవాక్యైహి స్వకారేణ వత్తపారౌ వభూతు. వచ్చి రాగి మాటలతో అందరికీ ఆనందం కలిగిస్తూ కలిగిస్తూ కలిగిస్తూ దూడగను పోషించే వయస్సు కలవాళ్ళయ్యాడు. అంటే ఇంట్లో ఉండటాన్ని వదిలిపెట్టి దూరంగా వెంట తీసుకొని అడవికి తీసుకుపోయే వయస్సుకి వచ్చేసారు. ఐదు ఐదు ఏళ్ళ వల్ల అయ్యారన్నమాట. ఇలా. బగువతు అవిదూరే వ్రజపువః సహ గోపాల దారకైహి చారయామ సుతుహు వస్తాన్ నానా క్రీడ పరీక్షలౌ రకరకాల ఆటలతో చూడలని తీసుకొని దగ్గరగా మరీ దూరం పిల్లలు కాదు మరీ దూరం పోకూడదు. చాలా దగ్గరలోని దూరం తీసుకొని వాటిని తిప్పుతూ ఉన్నారు. కొంచం వాదయతః వేణుం క్షేపణైహి క్షీపణః అని కొంచం వారు ఎలా అండలాడుతున్నారు అంటే ఒకచోట మురణిని విలన గ్లోబిన్ మోగిస్తున్నారు. ఒకచోట చెప్పి నుంచి అపహాస్య మాటలు ఉంటాయి కదా అలా అలాంటి మాటలతోటి పోయిన చోట్ల కొంచెం పాద ఇచ్చి నీవి కాళ్ళ మువ్వాల ధ్వనితో గొంతు కొట్ట కొంచెం కృత్రిమ గోవృషైహి. అసలు ఆవులు దూడలు కాకుండా కృత్రిమంగా అలాంటి వేషాలు వేసుకొని కొన్ని చోట్ల పురుషాయమాన వనంతు యుధాతే పరత్వం రెండు. బలిచిన కోడెల్లాగా ఇద్దరు ఎండ వేసుకొని ఒకరొకరు మల్ల యుద్ధం అంటాం కదా అలా మల్ల యుద్ధం చేసుకున్నారు. అనువృత్య రుతై జంతువున్ చేరతుహు ప్రాకృతం మామూలు పిల్లల్లాగా ఆయా జంతువులలాగా అరుస్తూ. ఏమంటారు ఏమో త్రీ మినిట్స్ తెలియ మళ్ళీ అంటా లేదా ఇలా అవన్నీ కూడా చేస్తూ కదాచితో యమునా జీరే వత్తాం చార్యతో స్వకైహి వయశ్చై కృష్ణ బాలయోహో గిఘాంసుహు దైత్య ఆగమతు ఇలా చేస్తూ ఉంటే దూడలను తీసుకొని వాటిని తిప్పుకుంటూ వెళ్తున్నారు. చూశారు ఓహో వీడు ఏ వేషంలో వచ్చినా చంపేస్తున్నాడు. అసలు వీడు గుర్తుపడకుండా వేషంలో వస్తే బాగుంటుంది అనుకొని ఒక రాక్షసుడు దూడల్లో తాను చూడగా వచ్చాడు.
పాణి మనం వర్షా సులువు అంటాం. అలాంటి వారు చిత వైత్స వర్ష యూదగతం వైత్యై కృష్ణ బాలయోహో ఇకాంసుహు. బలరామకృష్ణునిద్దరిని సంహరించగోరి ఆ రూపంలో వచ్చి తం వర్షరూపిణెం వీచ్ఛ వర్షయూధగతం నలీదరిశేను బలదేవాయ శనైహి ముక్ధ యువ అహృతిల దూడ వేషం వచ్చినటువంటి అట్ట చూడండి స్వామి చూశాడు గుర్తుపట్టాడు, గుర్తుపట్టి అన్నయ్య గారిని చూశాడు బలరాముడు అన్నయ్య గారు కొంచెం వాడిని చూడండి. చెప్పేది కదా అన్నమాట చెప్పేది నవ్వారు మెల్లగా ముక్త ఏ పిల్లలు నవ్వుకుంటారు అలా తుప్పుకుంటూ ఆ దూరం అలా దూరం తుప్పుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటారు అంటే కొద్దిగా నువ్వు కూడా కేర్ఫుల్ గా ఉండు అన్నమాట ఇలా బలరాముడికి చూపి బచ్చా సరే ఈ ముక్త ఇవ్వా సదస్సు గృహిత్వా పరపాదాభ్యాం సః లాంగూరమచ్యుతః ద్రామయిత్వా కపిత్ ఖాద్రే ప్రాజనోత్ గతజీవితం. వాడు వచ్చేదాకా ఊరుకోవడం తెలియదు ఒక్క పని అది. ఆపద మన దగ్గరికి వచ్చేదాకా ఊరుకుంటే తెలియదు ఒక్క పని. మనమే దాని దగ్గరికి పోవాలి. తొలగించుకోవాలి. స్వామి వెళ్లి దాని వెనక రెండు కాళ్ళు. ఒక 3 పట్టుకొని బాగా బలంగా తిప్పి తిప్పి ఆ పక్కన ఉన్న ఒక ఎల్లగ చెట్టు మీద బలంగా కొట్టాడు, అది ఎందుకురా బాబు ఉంటే వాడు రా చెట్టు పెట్టుకో. వాని కపితాసురుడు అంటాం మనం శాస్త్రంలో, వాడు అంటే పొరపాటున దీని నుంచి తప్పించుకుంటే నేను వాడి చేతి మీద పడతానని ముద్దు ముద్ద కూడా పలుకుకున్నాడు, వాడు చెట్టుగా వచ్చాడు వీడు జూడగా వచ్చాడు. మళ్ళీ ఇద్దరు రెండు సార్లు ఎందుకు? ఒకే దెబ్బకు రెండు కొట్టిన అంటారు కదా, వీటితో వాడిని కొడితే సరిపోలేదు. అనుకొని ఆ రెండు వెనక్కాళ్ళు తోక పట్టుకొని గిరగిరా చెప్పి వాడిని కొట్టాడు. గురు చచ్చాడు వాడు పూని వాడు చచ్చాడు. వత్సాసురుడితో కపితాసురుని సంభవించాడు. మనం తొందర అన్న పేరుతోటి కేవలం వాక్యార్ధన చెప్పుకుంటున్నాం కదా చెప్పుకుంటున్నాం. ప్రతి దానిలోనూ వ్యంగియార్ధన చాలా ఉంది.
అంటే అసలు కృష్ణావతారం యొక్క రహస్యాన్ని కూడా జాగ్రత్తగా చూస్తే స్వామి శరతాలలో కూర్చోడు. శరతాలను ఏమంటారు? కారాగారము అంటారు. ఏది కారాగారం? ఇదే కదా కర్మ కదా సంసారం. సంసారం అనేటువంటి చెరసాల. అర్ధరాత్రి అంటే మనమంతా అజ్ఞానంలో ఉన్నాం. ఎవరు దేవతి? దేవం కైతి భగవంతుడిని పిలిచేది కై గై ఆత్మానే అంటాం. భగవంతుడిని పిలిచేదాన్ని దేవతి అంటారు. ఎవరు భగవంతుడిని పిలుస్తారు? భక్తి మాత్రమే పిలుస్తుంది. కాబట్టి దేవతి అంటే భక్తి. వసుదేవుడు అంటే వసుదేవః యత్య ఎవరికి బలవంతుడే ధనము వసు అంటే ధనం. దేవ అంటే భగవంతుడు. భగవంతుడే ధనముగా భావించబడే వారు ఎవరు? జ్ఞానం. వసుదేవుడు అంటే జ్ఞానము, దేవతి అంటే భక్తి. సంసారంలో జ్ఞానభక్తులు ఉంటే వీరిద్దరిని బంధించేటువంటి కంసుడు ఉన్నాడే అహం. అహంకారం. అంటే వాడెవరు అని పరమాత్ములు అడిగేవారు సంసుడు అంటే అహంకారం. అహంకారం నిండి ప్రపంచంలో జ్ఞానభక్తులను బంధించడానికి. సంసారంలో బంధించడానికి ప్రయత్నిస్తే అంధకారం అజ్ఞానం అంతా వ్యాపిస్తే దాన్ని తొలగించి జ్ఞానభక్తులను ప్రచారం ప్రకాశింప చేయడానికి పరమాత్మ ఆరుభవిస్తాడు. కదా అది కృష్ణావతారం గారు. ఆయుర్భవించినటువంటి పరమాత్మ ఎక్కడ ఉంటాడు? జ్ఞాన భక్తుల దగ్గర ఉండడు. ఈ జ్ఞాన భక్తి ఈ రెండిటితో భగవంతుడే కాన వారిని ఎవరు కోరుతారో భక్తులు ఉన్నారే వారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు భక్తులు గోపాలకుడు గోపికలు గోవులు అదే రేపల్లి గోపాలుడు అంటే గోవు అంటే వేదం వేదాన్ని కాపాడేవారు అని నమ్మంటారు. గోపాలు అంటే ఎవరు ఆచార్య, అలాగే గోపిక ఆచార్య పత్రి ఆచార్య.
పుత్రులు వేదముల యొక్క అర్ధాన్ని విని అలా ఆచరించేటువంటి క్రియ ఉండే ఆచారం అంటానే వారు గోపికలు. ఇక గోవులంటే సాష్టార్థ వేదాలనే. వేదములు వేదార్ధ పరిజ్ఞాతలు వేదార్ధములు ఆచరించేవారు. ఈ మూడు కలిసి. రేపట్లే గోవుడు, గోపికలు, గోపాలుడు. పరమాత్మ వారి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినా ప్రకృతి సహించదు. ఎందుకు తగ్గించదు? మా దగ్గరికి వచ్చి మా వాళ్ళని దూరం చేస్తున్నావు, నువ్వు గుజుగ పోతున్నావు. మరి మా దగ్గర ఎవరు ఉండాలి? నిన్ను పంపేస్తాను. పరమాత్మను పంపించడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అర్థమైందా? ఎవరు? పూతన. పూతన అంటే ప్రకృతి. ప్రకృతిలోని గొప్పతనం ఏమిటి? పరమాత్మను కూడా కాదని మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నాం? అహంకార మమకార అని చూపుతుంది ప్రకృతి. కదా పూతన కూడా రెండు స్థనములలో విషాన్ని పెట్టుకొని వచ్చింది. ఏమిటి రెండు స్థనములు? ఒకటి అహంకారం మరియు ఒకటి మమకారం. ఇందులో విషం ఏమిటి? ఇంకో యా చేర్చండి. విషయములు విషం. విషయములు అంటే శబ్ద స్పరిచ రూప రస గంధములు అంటాం. కదా అహంకారం అవకారం ఏం చేస్తాం మనం? నాది ఏదో నా ప్రియురారు, నా భార్య, నాకు నచ్చినది ఫలానా రూపం చూడాలి, ఫలానా గంధం చూడాలి, ఫలానా శబ్దం వినాలని అనుకుంటాం కదా. విషయములనేటువంటి విషయమును అహంకారము ఉగారము అనేటువంటి తనములలో పెట్టుకొని పరమాత్మనే తాగనంపటానికి ప్రకృతి ప్రయోగించింది. విషము కంటే ప్రమాదము కరములు విషయములు కదా. విషం తాగిన వాడిని మాత్రమే చంపుతుంది. విషయములు తలస్తే కూడా చంపుతుంది. ఫలానా ఫలానా యువతి చాలా బాగుందండి అని ఆయన ఎక్కడో ఉంటుంది. వీడు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఏమైతుంది?
ఫలానా రూపం, ఫలానా జంతం, ఫలానా వగైరా. నిరంతరం ఎక్కడో ఉన్న మనం తడిస్తేనే విషయాలు చంపుతాయి. విషం తాగితేనే చంపుతాయి. కదా? అందుకోసమని విషయం అనేటువంటి విషమును తన తనములలో అంటే అహంకారం అవకారములలో దాచుకొని... ప్రకృతి వర్తికే అందుకే మనకు ఎక్కడా చెప్పలేదు. భాగవతంలోనే ప్రత్యేకించి వ్యాసుడు చెప్పాడు. ఏదో పిల్లవాడు పాలు తాగారని చెప్పొచ్చు కదా. గాఢం కరాభ్యాం సర్టిఫికేట్ అన్నాడు. రెండు చేతులతో కృష్ణుడు రెండు స్తనములను గట్టిగా పీడించి తాగాడు. ఎందుకు గట్టిగా పీడించాలి? సరే పిల్లలు పారి తాగుతూ పక్కన పడుకుంటారు. బానే ఉంది. ఈ ప్రకీడియా ఎందుకు? మీరు నన్ను నా భక్తులకు దూరం చేస్తారా? నన్నే పంపుదామని చూస్తారా? మీ అంతు చూస్తాను. స్వామికి అంతా కోపం ఏమంటే అహంకారం అవుతాది. అందుకే గట్టిగా పట్టుకొని ప్రాణాలతో సహా పాదు కలగడం అన్నారు. అంటే ఏమిటి? విజయములతో మనను వ్యామోహింప చేసేటువంటి వాంఛ ఉండే కోరికాలు ఉండే అభిలాషలు వాటితో సహా సాగేశాడు. ధన్యమును తాగి అంటే విషయములను తాగి అది మనకు విషం. పూతన అదే పాలు మనకిస్తే మనం చస్తాం కదా. కానీ అదే పాలు స్వామి తాగితే అదే చస్తుంది. అర్థమైందా? ప్రకృతి మనకు అందించేటువంటి అహంకార ఉమకారముల యందు భద్రపరిచిన విషయములను మనం అనుభవిస్తే తత్సం. అదే విషయములను స్వామికి అర్పిస్తే ప్రభువు చేత వస్తుంది. దాని తర్వాత అరుస్తాయి పోతాయి కదా. నేను నావి అనుకుంటే మనం పతనం అవుతాము కానీ స్వామి కృష్ణార్పణం. పుష్పారు తెచ్చాను నీకు అర్పించాను, పళ్ళు తెచ్చాను నీకు అర్పించాను, నాది అన్న భావన తొలగిపోతే ప్రకృతి మనను ఏది చేయదు పైగా కాపం. అందుకే పరమాత్మ ఆరగించాడు అని చెప్పింది, మనం ఆరగిస్తే మనం జరుపుతాం. అహంకార మమకారములతో ఏర్పడిన విషయములను కృష్ణాత్మ.
ఆమిద్య ఇస్తే ప్రకృతే పోతుంది. విషయములే నశిస్తాయి. విషము కాస్త అమృతము. ఈ పరమార్థం మనకు పూతనా సంహారంతో తెలుస్తుంది. అదే రీతిలో తర్వాతి వారు శకటాసురుడు. ఎవరు శకటం అంటే శత్యం కటయతి బండి. ఈ శరీరం బండి. దీనికి కూడా రెండు చక్రాలు ఉంటాయి. పుణ్యము. పాపం కదా, అందుకే ఏమన్నాడు స్వామి బండి తిరగబడి చక్రాలు రెండు ఊడిపోయాయి. పుణ్యపాపే విభూయ నిరంజన పరమం సామ్యం సైతి. స్పష్టంగా చెప్పాడు మన దగ్గర కూడా మన దగ్గర ఉంటది. పరమాత్మ పాదం తగిలితే బండి తిరగబడింది. తిరగబడి రెండు చక్రాలు ఊడిపోయాయి. అంటే పుణ్యము పోయింది పాపము పోయింది. మన గుండె పోగొట్టుకోలేం. చెకడము అంటే బండి. బండి అంటే చెరిక. చెరిక ఏం చేస్తుంది? చెం కటయతి. సుఖాన్ని నశింపచేస్తుంది. మన శరీరం ఏం చేస్తుంది? మనం అనుకుంటాం శరీరమే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం. కానీ వాస్తవంగా అన్ని దుఃఖాలకు మూలం ఏంటి? శరీరం. ఉన్న సుఖాన్ని నశిపయ్యే ఏది శరీరం? దాని 2 చక్రాలు పుణ్యపాపాలు అవి మనము చేతి పోగొట్టుకోలేము, పరమాత్మ యొక్క పాదస్పర్శతో పోతాయి ఇది వికటాసుర సంభానం. ఇలా శరీరం పోయినా, ప్రకృతి దూరంగా పోయినా, విషయములు పోయినా, అహంకార మమకారములు పోయినా మనం. చుట్టూ స్థూల దేహం, సూక్ష్మ దేహం ఆవరించి ఉంటుంది. అది సుడిగాలిలా మనను చుట్టూ ముడుతుంది. దాని పేరేమిటి? తృణావర్తుడు. అచ్చని పేరు తృణ అంటే గడ్డి ఆవర్త అంటే చుట్టిది. గడ్డి చుట్టి ముట్టిందట. కానీ అనుకుంటే బాగుండదేమో కానీ మనం రోజు తింటున్నది ఏంటి అన్నమాట. అదే అదే పైకి తింటున్నాం చిట్టిది కాకుండా.
పైలో పైలో పై భాగం మనం తింటున్నాం కింది భాగం అది తింటున్నాం కదా గడ్డి గడ్డి అదే ఇది లేదు అదే గడ్డి మనేమో గడ్డి మీద తింటున్నాం అంతే. కాబట్టి తృణ ఆవర్తం ఆహార విహారాలే మనను చుట్టుముట్టి ఉంటాయి. దీనికే పేరు మనకు. ప్రకృతి అహంకారం మమకారం విషయములు ఇవన్నీ తొలగిపోయినట్టు కనపడిన సూక్ష్మ శరీరము. ప్రకృతి యొక్క సంబంధం ఉంది అది మనను చుట్టుముట్టే ఉంటుంది. అది పోవాలంటే పరమాత్మ యొక్క హస్త ఆలంబనం కావాలి. రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు కదా వీడు సునావత్తుడు. అవి కూడా పోతే పోతాయి కానీ మన వెంట మరొక రెండు ఉంటాయి. యమడ అర్జునములు కలువ చెట్లు కవర కవర చెట్లు అంటాం. ఒకే దాని నుంచి పుడతాయి. రెండింటికి ఒకటే మూలం అంట. కదా? మనలో కలిగేటువంటి రెండిటికీ సుఖ దుఃఖములకు, లాభార్హములకు, జయాజయములకు ఒకటే మూలం కదా? ఏంటిది? మన యొక్క సంస్కారం. సంస్కారం తోటే అదే పునర్జన్మ కర్మ అంటాం. దానితోటే ఇవన్నీ ఏర్పడతాయి. కదా అందువల్ల పూర్వజన్మ కర్మను యవరాజ్యునను ఒకటి రెండుగా తగ్గదు. అది ఎలా పోవాలి? పరమాత్మ స్వయంగా నిద్రిస్తేనే పోతాయి. దాని తర్వాత వచ్చినవి వత్సాసుర కపిత్తాసుర. సంస్కారం పోయినా ఇంకా మన వెంట పట్టుకొని ఒక రెండు ఉంటాయి. ఒకటి వాసన అంటారు మరి ఒకటి రుచి అంటారు. రుచి వాసనలు పోయేంతవరకు మనకు మోక్షం అనేది రాదు కదా? మరి ఏమిటి రుచి వాసన? వెలగ పండు ఎలా ఉంటుందండి? ఇక్కడ చూశారా? కరో రోడ్డు మించి పోతుంటే మన ముక్కు పుటాలు ఎగురుతాయి. అంత పరిమాణం వెరగపండు. పాత రోజుల్లో ఆ వెరగపండు లోపల గుజ్జు ఉంటుంది కదా అందులో బెల్లం వేసి కలుపుకొని.
తినేస్తే ఏ రద్దులు మైసూరు బాబు పనికిరావు, అందులో కృష్ణాష్టమి నాడు ప్రత్యేకించి వెలగపండు తెచ్చి ఆరోగ్య చేసేవాడిని దాన్ని మర్చిపోయాము కానీ. వెలగ పొద్దు ఉంటుంది అంటే బెల్లంలో కలిపేసి పారు పోసేయట దీపకు మీద పంపేసి స్నానం చేసేయట స్నానం చేసేయట ఇంతే చెప్పుకో వచ్చేయట కాబట్టి వాసన అంటే వెలగ రుచి అంటే వస్తా దూడే చేస్తునే తినదలుచుకున్న దేన్నైనా సరే ముందు ఒకసారి ముక్కుతోటి నోచు నోచుతోటి అలా చూసి ఆ తినొస్తా బాగుందా అని అనుకో అప్పుడు తింటుంది అంటే పశువు కూడా తిరలగినదా లేదా అని చూసిన తర్వాతే తింటుంది అలా ఈది లేకుండా తినేవాళ్ళం. ఒక్క మనమే చాలా గొప్పవాళ్ళం కదా మనం అందుకు మనం ఎటువంటి దేని కూడా ఉన్నాం మనం. ఆకలి అయిందంటే తినడానికి అంటే తర్వాత పోవాలని చెప్పి ఇది పెట్టాలి. ఇలా పస్తాదుల కపిస్తాసులు అంటే రుచి వాహనులు. ఇలా ప్రకృతిని, శరీరాన్ని, సంస్కారాన్ని, కర్మను అలాగే రుచి వాసనలను అన్నిటిని పరమాత్మ మాత్రమే పోగొడుతాడు. స్వామి ప్రయంగా సంకల్పించినప్పుడే ఇవన్నీ పోతాయి అంటే మనం ఒక భాగం అయింది కాబట్టి బృందావనానికి వచ్చాం కాబట్టి రేపు పెళ్లి అయిపోయింది కదా మరి ఇక్కడ సాగర్ దాకా ఇక్కడ రహస్యార్థ్యం అని చెప్పితే ఇక ముందరి భాగాన్ని మళ్ళా కొంత కొన్ని అధ్యాయాలు అయినాక మళ్ళీ సగృహంగా రహస్యం చెప్పుకుంటే అసలు వ్యాసుడు ఏ ఉద్దేశ్యంతో ఈ కథను ఈ రూపంలో మనకు కనిపించాడో తెలుసుకుంటాం. ఇలా ఈ రీతిలో కపిత్తైహి మహాకాయః పాశ్యమానై పపాతః ఈ మహానుభావుడు పడుతూ పడుతూ చూడ వస్తా ఉన్నాడు. ఎదగ పండ్లను కింద రాల్చి పడ్డాడు. ఇందా రాసి అరే వాళ్ళు స్వామిలకు చాలా ఇష్టం కాబట్టి గోబారులంతా తస్తే వాళ్ళు చచ్చారు నాకు ఎరగమండి వచ్చారా బాబు అని అన్నీ తీసుకొని అందరూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ తినేశారు అంటారు. సంవీక్ష్య విస్మితా బాలా రసం సుహు సాధు సాద్వితి దేవాస్య వరసంతుష్టా బహుహు పుష్ప వర్షిణః దేవతలు కూడా అబ్బా ఇంకో ఇద్దరు కట్టారు నాయన మా పీడా పోయిందని ఆయనకు ఆనందం.
ఎవరు బ్రతికి ఉన్నారో వాళ్ళు ఎత్తేస్తాం కదా ఆ రోజుల్లో దేవతలకు కష్టం కదా అందుకు సాధు సాధు బాగా చేశారు బాగా చేశారు అని గోపాలా గారు అంతా సద్వచిని గంగులు వేశారు. దేవతలు వీళ్ళ మీద పుష్ప వర్షం గురిపించారు. తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోక ఏకపాలకౌ సప్రాతరాజౌ గోవత్సాంచారయంతౌ విచేరతుహు వారు వత్సపాలకులు అయ్యారు కదా దుడలను కాపాడే వారయ్యారు అలాగే గోవంతాన్ చారయంతౌ విచేరతు సప్రాతరాచౌ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆవురందుల తీసుకొని కడిగిపోయారు ప్రాతరాచ అంటే మన వాట్ లో మరి అదే కదా రేపు వస్తే బాలపూర్వం అనుమానం కాబట్టి ఇది బాలభోగాన్ని స్వీకరించి దూడగాన్ని తీసుకొని అరణ్యంలో తిప్పుతూ ఉన్నారు. స్వం స్వం వస్తకులం తరివే పాయ ఇష్టంతి ఏకదా ఇలా వారందరూ ఒక్కొక్కరు ఒక్క పిల్లవాడికి వాడికో 5వ సదర వాడి దూడలు వరకు ఉంటాయి వీడికో 10 వాడికో ఒకరు కూపం ఉంటాయి ఇలా అందరూ. ఆవుల దూడలను నీళ్లు తాగించడానికి ఓ మడుకు తీసుకొని పోయారు. అలా పోయి వాళ్ళు వాళ్ళు పిల్లలను ఆవుల దూడలను పాలు తాగిస్తున్నారు. గట్వా జలాశయ అభ్యాసం పాయయిత్వా పపుర్జలం తేతత్ దదదు బాలాః మహాతత్వం అవస్థితం ఇలా ఎవరికి వారు తాగించారు నీళ్ళను తాము కూడా తాగుతున్నారు. ఇలా తాగుతూ ఉంటే ఆ సరస్సు పక్కనే ఓ పెద్ద ఆకారం కనబడింది. ఏం ఆకారం కొంగ. పొంగ అంటే మామూలుగా ఉన్న కాదు, పర్వతాచారంగా ఉంది పెద్ద పొంగ ఇది తదృశ్యుహు ఆ. మహా శిఖరం స్థితం హత్ర భయని క్రిందం గిరేహ శృంగమివచ్యుతం కొండని శిఖరం జాయి క్రింద పడ్డట్టుగా అనిపిస్తుంది గిరేహ శృంగమవచ్యుతం సవైవకో నామ మహాన్ అసురః బకరూపధృత్ వాడు బకాసురుడు. బకాసురుడు అంటే పూతన గారికి అన్నగారు. పూతనకి ఏం పేరు బకి అని పేరు వాస్తవంగా. పూతన పేరు బకి అంటే కొన్ని జెల్లెలు అని. ఆమె అన్న వీడ తెల్ల సత్య కదా పాపం ఉండదా ఆమె జంగ సూతామని అతను బకాసురుని వేషంలో వచ్చాడు ఆదర్శి సహసా కృష్ణం తీష్ణ తుండ అగ్రసతు బరి
అమాంతం వచ్చేసాడు కృష్ణుడిని వించేశాడు. అగ్రస దుబ్బలి కాబట్టి కృష్ణం మహాపకగ్రసం దృష్ట్వా రామాదయోర్పకా బభూహు ఇంద్రియానీవ వినా ప్రాణం విశేతసః. ప్రాణం లేని శరీరాల్లాగా బలరామాది గోపాలుడు అంతా నిత్యే అయ్యో కుష్ణుడు మింగే నిత్యే ఉంది ఇక ఎవడున్నాడు అందరూ అయిపోతే తం తాలుమూలం ప్రదహం తం స్వామి కూడా స్వామిని మింగే కానీ ఈయన నింగుడు పడతానా పడతాడు నోటకు పోయారు. మరి అది వేసుకొని అదే చూద్దాం ఆడుకున్నాక అదే పని. నోటకు పోయి తాలు మూల దవడలు ఉంటాయి కదా ఇవి కూడా కొంచెం దాటి కాస్త గొంతు దాకా వెళ్ళాడు. పితరం జగద్గురు చచ్చర్ద సద్యా ఆచిరు శాంతం. ఈ రెండు పక్కలకి పోయేసరికి ఈ పక్క ఈ పక్క మంట మండుతున్నది కాలిపోతున్నది ఎవరాయన అడిగాడు. అమ్మో ఈ మంట సధించలేమని అంటాం వాంతి చేస్తున్నాం తెచ్చేద్దాం. సధ్య హతులు సాక్ష సంపతః తుండేన హంసం పునరభ్య పట్టిత నీదే లాభం లేదు వీడు మండేస్తున్నాడని తుండ ఉంటుంది కదా ముక్కు దాంతో పొడిచి చంపుదామని మళ్ళీ మీదికి వచ్చాడు సమాపతంతం స నిరుష్య తుండయోహ దూర్జంబకం కంస సఖం సతాంపతి ఇవాళ కంసనికి ఫ్రెండ్ అట. కౌంస గతం అలాంటి వాడు వస్తుంటే ఏ తుండంతో పొడుద్దామని వచ్చాడో దాన్నే పొడుస్తాడు. రెండు ఉంటాయి ద్వారా పట్టిందా పైన ఆ రెండిటిని పట్టి రెండిటిని వేరు చేయించాడు రెండు ఒకటి ఉంటే పొడుస్తాయి వేరు చేస్తే ఏం చేస్తాడు? మనకు కూడా రెండు కలిసి ఉంటేనే మనం ఆడతా ఆడతాం. ఆ రెండు వేరే వేయండి అనుకోండి. వేరే వేయండి కాయ జరము కదా వేరే వేయండి బాగా ఉంది. ఈ అహంకార మమకారాలు దేని చేత వ్యక్తీకరింపబడతాయి? నాది నేను నా కోసం తన మీద కానీ తన వారి మీద కానీ ఎక్కువ ప్రేమ ఉన్నట్టు దేన్ని బట్టి తెలుసుకోవాలి ఒక పది క్వశ్చన్ బాబు. వీడికి బాగా ముమకారం ఉంది. వీడికి బాగా అహంకారం ఉంది. వీడి అంత గొప్పవాడు అహంకారంలో ఎవరూ లేరు. వీడికి ఉన్నంత ప్రేమ ఎవరికీ లేదు అని దేన్ని చూసి గుర్తుపట్టాలి అంటే.
వాడు భోజనం చేస్తుంటే చూస్తే అర్థమైపోతుంది అన్నాడు. ఎంత ఆశగా తింటుంటే అంత ప్రేమ ఎక్కువ ఉండేవాడు. తన మీద తన వల్ల. ఎవడు ఆహారాన్ని తక్కువగా తింటాడో వారికి సగం వైరాగ్యం ఉన్నట్టే కదా. బాగా అంటే ఇంతటే ఇంతటే ఇంతటే ఎందుకంటే ఇది బాగా తిని బాగా పని బాగా కష్టపడి బాగా పని చేసి బాగా మా వాడని పోషించాలి. అవునండి తిన్ ఎందుకు మనం తినడానికి ఎలా ఉంటాం? అచ్చే ఏంటి కామరే ఇప్పుడే రాదు నాకు. శరీరం మీద ఆ శరీరం మీద ఒకటే టిండి బుద్ధులు లేచి తినేవా లేవక ముందే కొంటావ్ లేగిన తర్వాత కొంటావ్ చెప్పాను కదా నీకు ఏం బడి కాపే అంటావ్ కదా. ఇది రా ఇది రా ఏమున్నాయి మొహం కూడా కడుక్కోలే తాగేస్తారు. తాగే కాదు మనం ఇంకోటి చెప్పాడు అయ్యా ఇది కాదంటున్నారు పక్కా పెద్ద బాటిల్లో కూడా లేదు. మద్యం మొహం కడుక్కో ఎవ్వరు తాగేస్తారు కదా. పొద్దున్నే అట్ట వచ్చారేంటి వాళ్ళు వాళ్ళు లేవకముందే ఒక వసితా చెప్తున్నా దాన్ని వస్తారండి అన్నారు. ఒక బడి తాగి తాగి మరి దీన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంతే. ఇదంతా ఏం చెబుతుంది మనకు? మన మీద దేహం మీద మనకు ఎంత మమకారమో చెప్తుంది, దేహం వాయు మీద మమకారమో చెప్తుంది, అందుకే స్వామి ఆ 2 గోడలు దూరం చేశాడు అర్థమైందా? నాకు ఉన్న రెండు డాలర్లు దూరంగా ఉంటే తినాలి చూద్దాం. నోట్లో వేయగానే ఇది కిందికి అది పైకి లాగేసాం అనుకోండి. ఇదేం తీశారు? తినకుండా అది. అందుకే భగం అంటే దంభం. దంభం ఏంటి? దంభం. దంభం అంటే ఏమిటి? లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చూపేది దంభం. యత్తు ఇంద్రియాని తయ్యమ్య నియమ్యారభతే అర్జున ఇంద్రియార్థాం విమూఢాత్మ మిధ్యాచార సవుచ్యతే దాన్ని దంబవం అంటారు. దంబవం ఏంటి? అయ్యో ఇవాళ ఏకాదశి అండి ఉపవాసం నేనేం తిననండి. అది వినియోగిస్తారు. నోరు మూసుకుంటారు. ఆ పక్క ఇంట్లో, ఈ పక్క ఇంట్లో, ఎదురు ఇంట్లో ఏమేం చేస్తున్నారో చూసుకుంటారు. అదృష్టం బాగాలేక వెళ్లి ఇంకా పెళ్లి చేసుకుంటారు.
మైసురు పాటలు, గులాబ్ జామలు, జీడి జీడి పెంచాలే ఉంటాది కదా ఏంటి? ఏదో అన్నం పోపు అనేది మసాలా వేయాలని ఏదో ఏదో రైస్ ఇవన్నీ పోమా అయ్యో. ఇవాళ రేపు రేపు రాము చేసి ఇవాళ రేపు రాము చేసి వాళ్ళకి అది చెప్పాలి కానీ అది కలిసి రేపు రద్దులు తీసుకెళ్తా ప్రభు ఇవాళ తినకూడదు రేపు తినతాను. ఇవాళ రిచేతో మనసులో ఆ రడ్డూలు ఆ బిర్యానీ ఆ రద్దులు పచ్చన బిర్యానీ. ఇది ఉపవాసం అది ఏమంటావ్? ఇది దర్మా. ఇంద్రియాల మూసుకున్నాడు. ఇంద్రియ అర్ధానం తరుస్తారు. ఇంద్రియాని సంయమ్య ఇంద్రియార్ధానం విమూఢాత్మ. నోరు మూసుకున్నాడు, మనస్సుతో లడ్డూలు, మెదులు పాకు, జిలేబీ తలుచుకుంటున్నాడు. దీన్ని సంభావం అంటారు. కొంగ కూడా ఏం చేస్తుంది? చెరువు ఒడ్డులో నిలబడి ఒంటి కాయలు నిలబడి రెండు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు కనబడుతుంది. కళ్ళు మూసుకుంటుంది, మూసుకున్నట్టు కనబడుతుంది. ఇది మనం ఏం చేయదులే కళ్ళు మూసుకున్నది అనుకోండి, అమ్మ పిల్లలు కొరకు వారినా బయటికి వస్తాయి అనుకోండి, అమాంతరం మొర చెప్తే మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. మనం కూడా ఏవి దొరకనంత వరకు తపస్సు చేస్తూనే కూర్చుంటాం. ఏదైనా దొరికితే ఇవాళ ఒక్క రోజు శాంతించండి. రావచ్చు ఇంకో టాలే చేసుకుందాం ఇవాళ గడ్డు తినండి. గడ్డు లేని నాడు పని చేసుకోడు. అదనే లేవనుకోండి అన్నీ నార్మల్ గా ఉంటాయి. ఇక్కడ బొద్దలు ఉండగానే నాకు పెళ్లి టాబ్లెట్ వేసుకున్నాను. ఇది నా విగ్రహం లేదు. ఎదురుగా వస్తూ ఉన్నా అది మనది కాదు అనుకున్నారు. అది మనదే అనుకుంటేనా అది మనదే అని నోరే చెప్తుంది. రసన అదే రసన కదా రుచి తీల్చేది. కాబట్టి స్వామి కూడా కొంగను తీల్చి తప్పేశారు నోరు తీల్చి. మీరు తినడం మానేయండి మళ్ళీ వెళ్ళిపోతారు అవి తీస్తారు ఇక్కడ ఇలా బకాసుర సంహారం అంటే మన దంభాన్ని పోగొట్టేది అన్నమాట ఇలా తతారుం మూలం తుండేన హంతుం పునరభ్యపత్యత పత్యత్తు బాలేంతదార విలయ ముదావహ వీరణవతు ఇవోకతాం ఇది దేవతనకు వీరణవతంట
చాలా చమత్కారమైన మాట. యుద్ధానికి పోయే ముందు ఆ ఆయుధానికి ఏదో ఒక చిన్న జంతువునో లేకుంటే ఒక ఏరే అలా తీరి ఆ రక్తాన్ని దానికి అంటిస్తారు. అది జోటి ఇలా ఇందాక అనుకోని దానికి దానికి ముందు వీరపాణం అంటారు దాన్ని. అంటే ఇక ప్రారంభించారన్నమాట. అంటే త్వరలోనే ఆముదుడు వస్తాడు వాడి ముందు వాడు వీరుడు. బకుడిని చంపాము అంటే కౌంతుడిని చంపినట్టే మనకు అర్థం అవుతుంది. దేవతలకు ఇది వీరనముగా చూపటానికి స్వామి బకాసురుని సంభవించాడు. తదా అప్పుడు ఈ స్వామి బకారి అయ్యాడు. ఇంకో టైటిల్ చెప్పు స్వామి. కదా కదా బకారిన్ సురలోక వాచన తమాచిరం నందన మల్లికాదివి నందన మల్లికాది పుష్పాలతోటి వర్షించారు తవీగిరే యానక శంక సముత్సవయి మంగళ వాగ్యాలతో మోగించారు గోపాల సుతాహ విసిస్మిది ఏమిటిది. వీడు కొండ జరిపే పై నుంచి పూలు పోవడానికి పై నుంచి మంగళ వాద్యాలు పొంగడం ఏంటి అని చుట్టూ గోపాల బాలులు అత్యాశ్చర్యాన్ని పొందారు ముక్తం పకత్య ఉపలభ్య బాలకా నామాదని ప్రాణ నివేంద్రియో గణ బకాత్యాతు ముక్తం కొంగ నోటి నుండి విడివరియటువంటి కృష్ణుడిని చూసి బలరామాది గోపాలకులు ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా స్థానాగతం సంపద పరిలభ్య ఉద్యమిచ్చిన వాడిని గట్టిగా పిల్లవాడిని సౌకర్య చేసుకొని నిరువృతాహానందం పొందారు ప్రణీయ వత్సాం స్వజనేచ్ఛ తద్యగుహు. చూడడానికి తీసుకొని తమ నివాసానికి వెళ్లి ఆ విషయాన్ని అందరికీ వివరించారు తద్యగు శృత్వా తద్విస్మితాః గోపాః గోప్యస్య అతిప్రియా ధృతాః అని విని అందరూ గోపాలకుడు గోపులు గోపికలు ఆనందాన్ని పొందారు, ఆశ్చర్యాన్ని పొందారు. ప్రేత్యాగతం చనిపోయి మళ్ళా వచ్చిన పిల్లవాడిలాగా అతన్ని చూసి భావించి కృషి చేయ క్షణం. దప్పిగొన్న కళ్ళులకు తృప్తి కలిగించారు అంటున్నారు. ఇది సాహిత్య భాష సరసమైన భాష. దప్పి కంఠానికి వాళ్ళు వారి కళ్ళులకు దప్పి మనం చూడాలి కదా ఆ దప్పిగొన్న కళ్ళులకు తిరిగి వచ్చిన పుట్టుని చూసి దప్పి తిరిగిపోయింది.
కృషి తేక్షణ అపోపతాస్య బాలస్య బహవః మృత్యవః భవని చేయించండి ఇది. ఇంత చిన్న వయసులో పిల్లవారికి ఇన్ని రకాల మృత్యువులు వచ్చాయి అప్యాతీసి ప్రియం తేషాం కృతాం పూర్వం యతోపయం. వచ్చిన వాటికి అప్రియమైంది కానీ మీ జంకాయ వచ్చి అపకారం చేయాలనుకున్న వాళ్ళకి అపకారం జరుగుతుంది. భయపెట్టాలనుకున్న వాళ్లకే భయం జరుగుతుందేమో. ఇది చూస్తే అదే అనిపిస్తుంది అన్నారు. అదో అండి కదా ఎదుటి వారికి మనం హాని చేయాలంటే ఆ హాని మనకే జరుగుతుంది. అధా జగవంతేనం నైవతే గోరదర్శనా అయినా మన కృష్ణుడిని ఏమి చేయలేకపోయాయి తప్పలేకపోయాయి దిగా శ్రీయన మాసాధ్య నక్షంతి అగ్నవు పతంగవత్ నిప్పును తినాలనుకొని వచ్చిన మిడతల్లాగా నిప్పుల పైకి వచ్చినట్టుగా స్వామికి హాలి అవుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళనే మనల్ని నాహో బ్రహ్మ వినాం వాచా నా సత్య సంధి. అది విచిత్తు బ్రహ్మజ్ఞానులు ఆశీర్వచనాలు ఎప్పుడు అబద్ధములు కావు కదా గర్భో యదాహ భగవాన్ అన్వభావిత దైవ గర్భుడు చెప్పారు. దాని చుట్టూ చాలా ఆపదలు వస్తాయి. ఇతన్ని నమ్మిన వారు ఎలాంటి ఆపదలకు కూరి కారు. ఇతన్ని అందరి దుష్టులను సంహరించి అందరినీ కాపాడుతాడు. అని చెప్పిన జరుగుని మాటలు సత్యములయ్యాయి. అలా నేను అనుభవించాము ఇది నందాదయః గోపాః కృష్ణరామ కథాంబుదా కురువంతః రమమానస్య నావిందన్ భవవేదనాం ఇలా కృష్ణ బలరాముల యొక్క కథను, లీలలను, చేత్తలను మాటిమాటికి తలుచుకుంటూ ఆనందిస్తూ సంసారము కష్టం అనిపించలేదు. అవునా అండి? మనం కూడా ఆ పని చేశామని అనుకుంది మనకు కూడా సంసారం కష్టం అనిపిస్తుంది. అందుకే నావిందం భవవేదనం. సంసార వేదన వాళ్ళు తెలియలేదు అంటే కష్టం అనిపిస్తుంది. ఏవం విహారైహి కౌమారైహి.
కౌమారం జహకురు గజే నిలాయనైహి కేతుబంధైహి మర్కట ఉత్ప్లవనాదిభిహి రీతిగో రకరకాల కౌమారమైనటువంటి విహారాలతోటి అలాగే మర్కట ఉత్ప్లవనైహి కోతి గంతులు వేసుకుంటూ వాళ్ళు. దాగుడు మూతలు ఆడుకుంటూ కోతి కంతులు వేసుకుంటూ విహరించుకుంటూ ఈ కౌమారాన్ని చేతు బంద్ అయి పెట్టాలి. ఇసుకలో ఏదో గూళ్ళు అంటారు కడతారు చిన్నపిల్లలు. ఎలా చిచ్చుక గుళ్ళు అంటారు చూడండి, ఆ చిచ్చుక గుళ్ళు కట్టుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటూ కోతి గంటులు వేసుకుంటూ స్నేహరించుకుంటూ కౌమారాన్ని గడుపుతూ ఉన్నారు అన్నమాట. ఈ నీతిలో తర్వాత వచ్చేటువంటిది అధాకుర సంహారం. అంతకంటే గొప్ప విశేషము గోపాల బాలులతో కలిసి. కల్బులార వించుట అంటే భాగవత తరియారాధన. ఆ విషయాన్ని చెప్పడానికే సుభయోగింద్రుడు పరిచిత్తును. చాలా జాగ్రత్తగా ఒళ్ళు మనస్సు దగ్గర పెట్టుకొని విను అతి గుహ్యం వల నీ పరమ రహస్యాన్ని చెప్తున్నాను అడగకుండా చెబుతున్నాను గురుయుహు శిష్యస్య స్నిగ్ధస్య గురువః గుహ్యముత్తమం సునుస్వ అవహితో రాజన్ అపి గుహ్యం వదావిజే అంటారు. పరమ రహస్యాన్ని చెప్తున్నాను మహారాజా. కొంచెం సావధానంగా విను. నేను అడగలేదే అంటావా? అడగకుండా చెప్పు. శిష్యుల యందు ప్రీతి గల గురువులు శిష్యులు అరగకుండా రహస్యం చెబుతారు అని మొదలుపెట్టి ఆ ఉత్తమాలో చెప్తారు అంత గొప్ప రహస్యమైన పరమ ఆత్మమైన విషయం కాబట్టి కాస్త మీరు కూడా రెండు రోజులు నోరు ఊరితే బాగుంటుంది. అందుకు రేపు ఎల్లుండి కాస్త ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మళ్ళీ. 13 నాడు ఈ ఉత్తాంతాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః
గోబ్రాహ్మణేక్ష శుభమస్తు నిత్యం స్లోకాస్తముస్తాహ సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః అది కూడా ఉంది ఆ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ ఇది గుర్తుపెట్టలేదా రేపు వెళ్ళండి కదా నేను కోరుకోండా ఎలా ఉంటాం రేపు విజయవాడ ఎల్లుండి కోరుకోండా రాజమందిరి
Opening invocation: Salutations to Bhagavan Sri Vasudeva, who resides in the heart of Yogivahana, who is the Supreme Person. Salutations to the Srivaishnava acharyas who sustain the tradition. May their blessings be upon us as we continue this discourse on the Srimad Bhagavatam.
We have shared the previous account - the extraordinary fortune of being able to nurture and raise the Supreme Lord Krishna Himself. Yashoda had the incomparable blessing of mothering God Himself. This is the very situation we are continuing to contemplate.
Whether a class is being taught, a purana is being narrated, or a shastra is being explained - whatever happened yesterday, the guru himself reminds the students. The teacher reviews what was said before. This is the tradition: beginning each session with a brief recap so that the continuity of understanding is maintained.
Whether cowherds, farmers, or any workers - while doing any work they sing a simple work song. We call it a "punjaraagam" - a simple rhythmic song that accompanies labor. Similarly Yashoda would sing while doing her household work, with baby Krishna nearby. The picture of domestic tranquility in Gokula is being painted here.
Rising early before dawn, washing the face, coming directly with fresh enthusiasm - this is the traditional morning discipline. The story of the astrological moment (jaataka pancha shuddhi) is being referenced. In that early morning hour, the important events of the Damodara story begin to unfold.
While Yashoda was nursing the child - "utsityamaane payati atisthiti" - in that posture, a pot of milk was left boiling on the stove nearby. When the milk began to boil over, Yashoda had to attend to it immediately. She set the child down to go manage the boiling milk.
Without causing trouble to the mother - "sthitastham hayyangavam" - after the butter was stolen and the pot was discovered broken, when she returned to look for the child, He was nowhere to be found. He had hidden behind the mortar. She did not want to create difficulty for the mother, yet He could not quite contain His own mischief.
Pothana expresses this same sentiment even more beautifully: "He cannot be caught by wealth (Lakshmi), He cannot be caught by the yogic powers of great sages - yet He was caught by the love of Yashoda." He who is beyond all comprehension was bound by a mother's love. This is the miracle of Damodara.
She was bewildered and wiped away tears - "karunantam" - She was moved to compassion. Looking at the child's frightened face, her heart melted. She could not stay angry. In the depth of that tender moment, she took the rope and decided to bind Him to the mortar.
That which can be known by its form, its dimensions - that which has a measurable shape and size - is called knowable. But the Lord is beyond all such measurement. He cannot be known by any instrument or faculty created within prakriti. Only His grace makes Him accessible to the devotee.
"Saddamabhyadyamanasya svarbhakasya kritaagatah" - as she was binding the child who had done mischief, she brought another rope to tie. "Dwangulo nabhavitena sandadhe" - it was always two finger-lengths short! Every rope she brought was two finger-lengths too short. The Lord kept it that way by His own will.
In the Lord's stomach - how many hundreds, thousands, millions, billions of universes exist? Not just gourd-like universes - countless universes float within Him like dust motes. When the rope kept falling short by two fingers, it was because those two fingers represent the space of all creation and the Lord's transcendence beyond it.
The rope could not go around the Lord's belly. Everyone was watching in amazement - "ascharya" - thinking "what is this?" Then Yashoda prayed within herself: "O Lord, you are in this child" - she recognized something divine. And in that moment of her surrender and recognition, the Lord allowed the rope to bind Him.
That relationship is fine - "hey okay, now come" - but ten things have to be given for work. Whatever you give for the work is only counted after you have given it. The point being made here is about the exchange of effort and love - Yashoda's persistent effort was the gift that allowed the binding to succeed.
He submitted willingly - "vaadu cheppinattuu." "Satu striyah satpatim yatha uttamuraalainatuvanti saadvi" - as a chaste and noble wife obeys her good husband, so the Lord obeyed His mother's wish. The Supreme allowed Himself to be bound because He chose to honor the love and authority of His devotee-mother.
Those who hear about the Lord being bound with a rope will themselves find all their bonds transformed. However, for us - what is the practical implication? The binding of the Lord by a devotee's love is the most powerful liberation teaching: when we bind ourselves to Him in love, all other bonds naturally fall away.
The more deeply we experience a rasam - a divine taste - the more it settles in the mind and stays. Our mind naturally returns to what it has deeply experienced. Just as a sweet taste lingers, so does the taste of the Lord's divine play linger in the mind of the devotee who savors it.
"Dama" means rope, "udara" means belly - combine them and you get Damodara. That is His beloved name - Damodara. What bhakti, what love of the devotee, can truly bind the Lord? This name captures the supreme truth: the Lord of all creation allowed Himself to be bound at the belly by a simple cowherd woman's rope.
To accomplish this divine purpose, the Lord escaped to the backyard once again so that the mother would not notice. He went to the back garden - the arjuna trees were there - and dragged the heavy mortar between them. This is the beginning of the Yamalarjuna liberation episode.
When asked about the reason for their offense - "how did you make this mistake? Tell us the reason" - these two great souls replied: "We are the attendants of Rudra." They were Nalakubara and Manigriva, the sons of Kubera. They had been cursed by Narada Muni for a specific offense.
While they were wandering and enjoying themselves - were all of them being proper? Not all. They were absorbed in pleasure - Nalakubara and Manigriva were bathing in a river with women, intoxicated with liquor. This was the scene when Narada Muni appeared and they failed to show proper respect.
The women quickly covered themselves when they saw the sage. But the men, intoxicated with liquor and pride, did not cover themselves - they remained unclothed and unashamed. "Vivastralugaa viharistaunnaru vaallandaa" - they were wandering unclothed. This was the transgression that caused Narada Muni to curse them.
From wealth, dynasty, and beauty arise three kinds of pride (mada). When all three arise together, one loses all sense of one's situation. Nalakubara and Manigriva had all three - the pride of Kubera's son (wealth), pride of divine birth (dynasty), and the pride of divine beauty. Together they caused complete loss of propriety.
Narada said: "You went to heaven seeking pleasures for your body, seeking enjoyments for your body, seeking comforts for your body - and for the sake of these bodily pleasures you abandoned dharma. For the sake of this body, you are willing to transgress all propriety."
For the sake of this body, one is willing to cause harm to fellow beings. Today he is rationalizing and repeating himself. When a person is in a drunken state - whether from liquor or from the intoxication of pride - they repeat themselves endlessly. This is the scripture's observation about the nature of intoxicated pride.
A person bought something at market price and paid for it. But then a stronger person comes and forcibly takes it away beforehand. Just as the stronger bully takes precedence over the rightful buyer - similarly those intoxicated by pride feel that they have the right to override all propriety by force.
Being wicked and living among the wicked - "asata srimadaam satya daaridriyam paramanjalam" - this blindness, where does it come from? The greatest poverty is false pride. True poverty is not lack of wealth - it is being poor in wisdom and virtue. The wicked person surrounded by wicked companions loses all discernment.
One who has eaten to satisfaction teaches about hunger from a position of fullness. Therefore a truly poor person - one who has experienced deprivation - thinks more compassionately about others. "Daridrudu padi mandi gurinci alochistaadu" - the poor man thinks about ten others; the proud wealthy man thinks only of himself.
Without ego, removed from all intoxications of pride - "krishchram yadrichchhayaapnoti" - whatever comes by the Lord's will is accepted as sufficient. "Sad sadhi satya parantapa" - with truth and austerity, one who burns with the fire of devotion and self-discipline - through such a one, the Lord's grace comes naturally.
He will attain liberation - he will attain purification. "Sadhuvunaa samachittanaa mukunda karanaishinaa" - who is a sadhu? One who is equanimous and whose actions are directed toward Mukunda (the Lord who gives liberation). By such people's company and by their blessings, liberation becomes accessible.
Even though born as trees through my curse - by my grace, these two will retain the memory of their previous births. This was Narada's special provision within the curse: they would be cursed to become trees, but would not lose consciousness. Is this a blessing or still a curse? It was both - a compassionate curse.
They prayed for exactly what they needed. This is not about verses - this is the reality. They prayed for proximity to the Lord. "Paramatamudu yokka saannidhyaanni" - they asked for the presence of the Lord. And their prayer was granted - they were placed precisely where the Lord would come and liberate them.
They were intoxicated with pride before - they could not recognize the Lord when He was present. Now through this curse, through the proximity to Vasudeva - they attained what they could not attain while in their divine form. Sometimes apparent misfortune is the greatest fortune in disguise.
They came forth from the fallen trees blazing with great radiance - as if born from within the trees themselves, those two great souls emerged and came to Krishna with folded hands. They who had been trees for ages now stood before the Lord in their divine forms, shining brilliantly.
You cannot grasp the things before you using what You yourself created. O Lord - the faculty of seeing, the eye - can the eye see itself? The ear cannot hear itself. The instrument of perception cannot perceive itself. So too, the Lord cannot be comprehended by the faculties He Himself created. Only through His grace can He be known.
What happens when both eyes are open? One sees with a great capacity. By His light alone, all worlds are seen. "Tasya velugu tote anni lokaalanu choostamu" - by His light we see everything. The Lord is the light by which all else is illuminated. Without His consciousness, no faculty of perception functions.
Therefore - "parama kalyana parama mangala vasudevaaya shaantaaya yadunaam pataye namah" - salutations to Vasudeva who is the supreme auspiciousness, the supreme benediction, the lord of the Yadavas. Nalakubara and Manigriva offered this prayer of supreme devotion to the Lord as they stood before Him after their liberation.
Those who have read and contemplated the Bhagavatam deeply - who have read it again and again, explained it to their children again and again - they turn it over in their minds like a precious coin. The Bhagavatam becomes a constant companion, shaping their thinking and response to all of life's situations.
The Lord gave us this body, its limbs, its senses - "shirastava nivaasa jagat" - all of these are gifts of the Lord's grace. Even the ability to bow one's head is a gift. "Drishtistatadam darshanesthu" - the sight that sees and the seeing that reveals. All perception is the Lord's gift to the devotee.
The vision of great souls who have their minds fixed constantly in the Lord - "bandha nobhavet" - their vision does not bind us. Seeing such a saint does not entangle us further in samsara. On the contrary, their very glance is liberating. This is why the scriptures exhort us to seek the company of saints.
When one contemplates the samsaric process, one sees bondage everywhere. But when one understands "all of this is Him" - where is bondage? Who creates bondage? Who creates liberation? The answer is: it is all the play of the one Lord. Understanding this removes all perception of bondage.
Freeing everyone else's bonds while Himself remaining bound to the mortar - watching this, understanding this - how much significance does this hold? You have it within you. The one who liberates others while appearing bound - this is the nature of the Lord. His apparent bondage is itself a form of grace.
They fell at His feet and said with many salutations: "You yourself did it, you yourself caused it - it was you who killed, you who arranged everything." They recognized that all the events of their journey - the pride, the curse, the trees, the liberation - were all orchestrated by the Lord for their ultimate good.
If your champion had not gone to the battlefield - with that very radiance, you would have slain hundreds. Just say one word. The power present in the body - the divine energy within - when properly directed, can accomplish far more than any number of external resources. The point is about directing one's divine gifts toward the Lord.
This is the nature of the Supreme. In the same way - "baddholukara manastriyaa jagmatuh disham uttara" - bound to the mortar, He dragged it toward the north direction where the arjuna trees stood. The Lord intentionally directed Himself toward the trees where Nalakubara and Manigriva were awaiting liberation.
This will not come out - what is this? This cannot happen - doubt came - one became distorted, the other became bent. With the mortar stuck between the trees, pulling - "damanaabhataani sumaarpayati" - approximately there between the two trees, the Lord pulled with great force, and the trees came crashing down.
To demonstrate to those with knowledge that He is subject to devotion - "darshayantat vidham lokah" - the Lord shows the world this truth. The Lord who is all-powerful makes Himself subject to the love of devotees. This is His "bhakta-vashyata" - His quality of being conquered by devotion.
I alone will receive the worship, the prayers, the vows, the disciplines - all these are mine. "I want a good wife, I want a good son" - these personal desires are all directed toward the Lord in prayer. The Lord receives all requests. But what He gives in return may be different from what was asked for.
If that intelligence had been there from the beginning - "I was the one giving, was I not?" - then He would have given it directly without the roundabout way. "Why do you need these detours? Trust me." The Lord's message to the devotee: instead of roundabout prayers, direct surrender is more efficient and more beautiful.
"Eedantam saadutam baalai ativeenam sahaa dvajam" - Yashoda heard Krishna crying very loudly and came running. Yashoda, overwhelmed with mother-love - "yashodaa johavi krishnam putra sneha smuta" - she came running to her son, milk flowing from her breasts in her rush to comfort Him.
That is wrong - but what is the guarantee? To ensure that calamities do not come - thinking about what to do - this was the concern of the gopas when they saw the two enormous trees had fallen. They worried about the safety of the child who had been tied to the mortar nearby. Was He safe?
If one does not keep away from dangers, great calamities will come and one will be trapped in them. For the sake of the entire community - "motam prajaanikidam" - the safety of the entire village was the concern. Everyone gathered to see what had happened with the fallen trees and the child.
Sounding the instruments loudly - "yayuh saha purohitah" - the priests, elders, young and old, all came out together. The gopas and gopis all assembled. After seeing the two divine figures who emerged from the fallen trees, and hearing the explanation, the community understood what had occurred.
In this way - "veeksha yaasid evam rajokaasaam preetim yachchantau baalachestaatai" - in this manner, giving joy to the elders through the activities of the children, the Lord and Balarama continued to play. Their childhood games brought joy to all of Gokula.
Like the gentle rain - "pani manamu varsha suluvuu antamu" - those gentle ones, bearing the character of easy generosity - "chita vaitsaa varsha yudagatam vaitye krishna baalaayoho" - like the easy rain that nourishes without force, Krishna and Balarama nourished all with the rain of their grace and delight.
The secret of the Krishna avatar - looking carefully at when the Lord incarnates. He does not sit in the autumn season. The autumn (sharat) season is the time of clear skies and festivity. What is the philosophical significance of the seasons in relation to the Lord's divine play in Vrindavana?
Sons who have heard the meaning of the Vedas and practice accordingly - those who follow the teachings through practice (acharana) - they are the true gopas. The gopis and gopas of Vrindavana were not ordinary people - they were advanced souls whose inner life aligned with the deepest Vedic truths.
A particular form, a particular being, a particular thing. Constantly wherever we are, if we are wet - meaning if we are immersed in the sense objects - those objects will consume us. But if we are like the lotus leaf on water - present but untouched - the sense objects cannot harm us.
If one gives amrita (nectar), it goes to Prakriti - meaning the sense objects themselves are neutralized. Poisons become nectar. This profound teaching - the teaching of Putana - is applicable here too. When offered to the Lord, what was harmful becomes beneficial. This is the alchemy of devotion.
The upper portion we are eating, the lower portion the cow is eating - the grass - the same grass, the same plant. The portion that becomes nectar in the cow becomes divine milk. The same substance becomes different based on the vessel it passes through. So too, the same world becomes nectar when passed through the Lord's grace.
Eat it all - the bael fruit is especially significant on Krishna Jayanti day. The wood-apple (vela pandu) - "velaga pandu" - has special properties. This fruit has traditional significance in the celebration of Krishna's birth. Various traditional foods and their auspicious qualities are being described here.
Those who are living - we lift them. In those days it was difficult for even the devatas. Therefore the sages would pray - "sadhu sadhu" - well done, well done. The entire cosmos - devatas, sages, and all beings - were relieved and joyful at Krishna's actions in Gokula that were systematically reducing the demon threat.
Suddenly Aghasura came and swallowed Krishna whole. "Agrasam dubhali" - because he was very large - "krishnam mahaapakagrasm" - having swallowed Krishna - "drushtvaa" - seeing this, Balarama and all the cowherd boys were shocked. The Aghasura episode begins here.
When one watches how someone eats, one understands the depth of their love. The more eagerly one eats, the more love is present. This profound human truth - that eating together and sharing food reveals the depth of relationships - is being applied to the divine context of Krishna's interactions with the gopas.
Mysore pak, gulab jamun, cashew - all of these. Some just have rice with seasoning - that is like a masala dish. The diversity of food being prepared for the celebration is being described. The variety of sweets and savories that appear at festivals - each one carrying its own tradition and significance.
A very clever tradition: before going to war, one would make a small sacrifice - an animal or a bird - to a weapon before using it for the first time. This tradition of consecrating the weapon before battle has deep symbolic meaning. Similarly, any significant action should be consecrated with prayer and intention.
"Krishna teekshna apopataasya baalasya bahavah mrityavah bhavanti" - many deaths come to this little child. So many dangers have already been faced in this short life. They said this with wonder: in such a short childhood, how many life-threatening dangers has this child already overcome? Each one a miracle of divine protection.
"Kaumaaram jahakuru gajee nilaayanaihi ketubandhaih markkata utplavanaadibihi" - the childhood (kaumaara) years are being spent in the enjoyment of age-appropriate games: hiding in nests, building sand forts, jumping like monkeys. All manner of childhood sports that fill the days of the growing Krishna and Balarama.
Closing prayer: May auspiciousness always attend cows, brahmins, and all beings. "Gobraahmaneksha shubhamastu nityam slokaastamustaha sukhinobhavantu" - may all be happy, may all be blessed. "Asmaad gurubhyo namah" - salutations to our teacher and to all the teachers in the lineage. May their grace sustain us.