పరమాత్మగా కృష్ణుడు: ఆయన విశ్వాత్మ స్వభావం

Krishna as Paramatma: Nature of His Universal Self

bhagavatam Kandadai Ramanujacharya

కృష్ణుని పరమాత్మ స్వభావాన్ని ఈ సత్రం చర్చిస్తుంది. 16,108 రాణులను పరిపాలించడం ఆయన సర్వవ్యాపకత్వానికి నిదర్శనమని వివరించబడింది. కృష్ణుడు స్త్రీలోలుడనే అపోహను తొలగించి ఆయన సర్వ జీవుల ఆత్మగా నిలిచే పరమాత్మ స్వభావం స్పష్టపరచబడింది.

The session examines Krishna's nature as Paramatma - the universal Self. The 16,108 queens of Krishna are discussed in the context of the Lord's omnipresence: just as the Atman within the body does not change when the body changes, the Lord dwells in all simultaneously. The session challenges the misconception that Krishna was a womanizer, establishing His true nature as the universal Self within all.

← Prev Next →
Krishna as Paramatma: Nature of His Universal Self Kandadai Ramanujacharya bhagavatam

శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేరు కులాభిరామం శ్రీమత్ తదంగ్రి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న జంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీల నీమూత సన్నిభం యాదవానాం చిరోపత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదస్తం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోధితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరినై యుక్తం సీతాంబర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీనికేతం మరేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ స్వతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్సారం శక్తే పౌత్రమ కల్మటం పరాచరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురు పుత్రం శధ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా కృష్ణ పరమాత్మ యొక్క పరమాత్మ స్వరూప నిన్న చెప్పారు. 16000 మంది ఒక ఎనిమిది మంది కాక గోపికలు. అదొక ఇరవై ఐదు లక్షల మంది అనుకుందాం. ఇంతమంది. స్త్రీ సహజమైనటువంటి హావా భావ విలాస విభ్రమ ఆది సకల ప్రయత్నములు చేసి ఈ పరమాత్మను తమోసం చేసుకోవాలని ప్రయత్నించారు. వారు చూపిన, వారు చేసిన ప్రయత్నములు తక్కువవి, చిన్నవి, అసమర్థములు కావట. చెప్పుకున్నాం కదా. వీళ్ళు చేసేటువంటి హావభావ విలాసాలను చూచి మన్మధుడే భయపడి ధనుర్బాణాలను విరిచి అవతల పారేసి వెళ్ళిపోయాడు. వీడి దగ్గర ఉంటే నేను సారా సమాధానం నాకే వచ్చేస్తుంది. అలా మనమధ స్వామిని బెదిరించి పారగొట్టిన విలాసములు యస్య ఇంద్రియం మధితుం నసేకుహు అన్నారు. అదే పరమాత్మ యొక్క మనస్సును. చెలింప చేయలేకపోయాను. స్వామి తాను వచ్చినటువంటి ప్రధాన కృత్యం భూభార అవతరణ. ఇలాంటి భూభార అవతరణకు కావలసినట్టుగా ఏ సందర్భంలో ఎలాంటి పని చేయాలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాడే తప్ప తనకంటూ ఎలాంటి బంధము లేదు అనుబంధము లేదు. ఒక కోరిక లేదు ఒక వ్యామోహము లేదు. ఎందుకంటే సకల వ్యామోహములు అతని యోగమాయ అధీనములు. ప్రకృతిని మనం యోగమాయ అంటాం. ఆ ప్రకృతి యొక్క ఇవన్నీ విలాసాలు అనండి, విభ్రమాలు అనండి, హావములు, భావములు, క్రియగంటి చూపులు, చిరునవ్వులు ఇవన్నీ దేనివి?

శరీరంలో ఆత్మకు ఏవి భ్రమాలు లేవు కదా. మరి శరీరంలోని ఒక భాగంలోని ఒక చిన్న వికారములకు ఏం పెడదాం పేరు? ఇదంతా ప్రకృతే. పురుషుల్లో కానీ, స్త్రీలో కానీ, జంతువుల్లో కానీ, ప్రాణులలో కానీ వచ్చే ప్రతి వికారము, ప్రతి విలాసము, ప్రతి భావము ప్రకృతి పరిణామం. ఆ ప్రకృతి అతని మాయతో అతని సంకల్పంతో అతను చెప్పినట్టు వింటున్నప్పుడు మరి ఈ ప్రకృతి మాయ గాయం దొంగుతాడా? ప్రకృతి విలాసాలు అతన్ని లోబడుచుకోగలరు. కాబట్టి ఇవన్నీ మనకు చూపటానికి మరీ ఎక్కువ మంది ఆయనను మరీ ఎక్కువ మంది అంటే రాక్షసులు కూడా. తామస ప్రకృతులు కూడా అతన్ని ఆశ్రయించకుండా ఉండటానికి చూపేటువంటి పై ఆడంబరాలు. ఎందుకంటే వాళ్ళు కూడా లొంగి ఆయన దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన ఆశ్రయించారనుకోండి వాళ్ళని సంహరించడం లేము. వాళ్ళ అధర్మాలు మానరు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఒక భాషలో చెప్పాలంటే విమర్శించే వాళ్ళకు విమర్శించడానికి కావలసిన ఆధారాలు చూపాలి కాబట్టి. ఆ కృష్ణుడా, గోపికా జారుడు అండి, నవనీత చోరుడు అండి. ఆయన దేవుడు ఏమిటండి? ప్రణాళి అంటే ఆ రెండు ఆయనకు తీయొద్దు. ఎలాగైతే అనుసరించి, ఆశ్రయించి, ప్రార్థించి, స్తుతించి, సేవించే వారికి సేవకు అనుగుణమైనటువంటి గుణములను, విలాసాలను ప్రమాణం చూపుతున్నట్టుగా విమర్శించే వారికి, అధిక్షేపించే వారికి, మరి వారికి కొన్ని దొరకదు ఏవో సాకులు. కాబట్టి వాటిని కూడా చెప్తున్నాడు. అలా చేశాడు తప్ప అతనికి ఎలాంటి వ్యామోహాలు లేవు. దేనికి ఆయనే వశుడు కాదు ఒక భక్తులకు మాత్రం వశుడు అవుతాడు తప్ప వీటికి కాదు.

ఇలాంటి పరమాత్మను తం మని అని చెప్పుకున్నాం. అలాంటి మహానుభావుడిని స్త్రైనం స్త్రీలోలుడని, స్త్రీ పరవశుడని, స్త్రీ వ్యామోహానికి లొంగేవాడని భావిస్తున్నారు అంటే ఇది కూడా పరమాత్మ యొక్క మాయలోని పాలు అతని లీలా విలాసాలలో ఇది ఒకటే తప్ప అతనికి ఎలాంటి దోషములు లేవు ఎలాంటి మానసిక వికారాలు లేవు ఇంతవరకు మనకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు అశ్వద్ధామునోపసృష్టేన బ్రహ్మశీర్షో తేజసా ఉత్తరాయ హతో గర్భః ఈషేన ఆజీవితః పునః అది చెప్పుకున్నాం. రామ మనలోనే కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి బయలుదేరి రామ రథ ఎక్కబోయే ముందే ఉత్తర పరిగెత్తుకొని వచ్చి ప్రార్థించింది. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరో నామక అస్త్రంతో గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రమాదం రాబోతే ఉత్తర ప్రార్థన వలన స్వామి కాపాడాడు. ఇలా అశ్వత్థామ విడిచిన బ్రహ్మశిరోనామ కాస్తము నుండి ఉత్తరాగర్భము శ్రీకృష్ణ పరమాత్మ చేత కాపాడబడినదని చెప్పి ఉన్నారు మీరు తస్య జన్మ మహాబుద్ధేహే కర్మానిచ మహాత్మనః మరి పరమాత్మ స్వయంగా చంకణం కట్టుకొని మరి గర్భంలోకి వెళ్లి తాను ఆవరించి బ్రహ్మాత్మన నుంచి కాపాడి మరి అలాంటి మహానుభావుడు అంటే చాలా గొప్పవాడే మరి. పరమాత్మ నిష్కారణంగా నిష్ప్రయోజనంగా ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు కాపాడుతారు ఏం అవసరం. మొత్తం కురు కురువంశాన్ని. ఏమీ లేకుండా చేయాలనుకున్న వాళ్ళందరూ ఉండగా గురువంశం మొత్తాన్ని స్వాహా చేసిన స్వామి ఇక్కడ ఉత్తరా గర్భంలో ఈ గర్భాన్ని కాపాడాడు. అంటే ఇతని వల్ల ఏదో ముందు ఒక ఏదో కార్యక్రమం ఉంది. ఇతని వల్ల కావాల్సింది ఏదో కార్యక్రమం ఉంది. కాబట్టి మరి అలాంటి మహానుభావుడు పరమ భక్తాగ్రేశ్వరుడు అయి ఉంటాడు కాబట్టి అలాంటి వాడు ఎలా పుట్టాడు? పుట్టి ఏమేం పనులు చేశాడు? ఎలా పరమపదించాడు? అంటే ప్రాణత్యాగం శరీరాన్ని విడిపెట్టిన తర్వాత కూడా ఉత్తమ లోకాలు వెళ్ళాడా ఏ లోకాలు?

దానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, ఏ లోకానికి వెళ్ళాడు, అక్కడ వైభవం ఏమిటి, ఇక్కడ వైభవం ఏమిటి, ఆ వివరాలన్నీ చెప్పవలసింది అవుతున్నారు శీవనకుడు. తదిదం చోతుమిచ్చామః గదితుం యది మన్యసే అయ్యా మీరు చెప్పదలుచుకుంటే. చెప్పండి అని గురువుగారిని నిర్బంధించకూడదు. మీకు అనుగ్రహం ఉంటే చెప్పాలనిపిస్తే ఇంకో మాట కొందరు ఏమంటారు మేము ఆ విషయాన్ని వినదగిన వారమైతే కొద్ది విషయాల్లో కొందరు చెప్పరు వినకూడదని శాస్త్రం. కానీ మేము వినకూడనివి కాకుంటే మేము కూడా వాటిని వినదగినవైతే మీరు అనుగ్రహిస్తే ఇలాంటి విషయాన్ని మాకు వివరించండి. గృహిన శ్రద్ధదానానాం యస్య జ్ఞానమదాతు సుఖః ఎందుకయ్యా అంటే అలాంటి మహానుభావుడికి మహానుభావుడి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు? అతని బ్రహ్మశిరోనామకి అస్త్రం చేత. మరణించకుండా కృష్ణుడు కాపాడాడు. ఇది ఒక పెద్ద వింత. దీనికంటే మరణించబోయే ముందు సాక్షాత్తు సుఖయోగీంద్రుడే వచ్చి అతనికి భగవత్ తత్వజ్ఞానాన్ని ఆ మహానుభావుడు అందించాడు. భగవత్ తత్వజ్ఞానాన్ని ఒక మహానుభావుడు అందించాడు. సాక్షాత్తు భగవంతుడే ప్రాణాలు కాపాడాడు. ఇలా రెండు రకములైనటువంటి వైభవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మహానుభావాన్ని గురించి మాకు కాస్త మేము వినదగిన వారమైతే మీరు చెప్పాలనుకుంటే అనుగ్రహిస్తే వాటిని వివరించండి అంటే. అపీఫలత్ ధర్మరాజః పితృవత్ రంజయన్ ప్రజాః మరి పరీక్షిత్తు జన్మ కావాలంటే దానికన్నా ముందు చాలా కావాలి. ఎందుకంటే పరీక్షిత్తు పుట్టినప్పుడు కృష్ణ పరమాత్మ. వెళ్ళిపోయాడు. అతను కలియుగంలోనే పుట్టాడు. పరిష్చిత్ ద్వాపర యుగంలో పుట్టలేదు. కలియుగంలోనే పుట్టాడు. కాబట్టి ఇది అది కలిపి చెప్పాలి కదా. ఇది చెప్పాలంటే మోరు ధర్మరాజు మరి కృష్ణ యొక్క కృష్ణ నిర్యాణ ఇదంతా రావాలి. అదంతా వస్తేనే పరిషత్ యొక్క జన్మ కర్మలన్నీ వచ్చేస్తాయి. రెండు చమత్కారాలని చెప్తాడు మళ్ళీ అపీఫల ధర్మరాజః పితృవతు రంజయన్ ప్రజా.

ధర్మరాజు, కృష్ణ పరమాత్మ, భీష్ముడు, ఇతర వ్యాసుడు ఇలాంటి మహామునుల యొక్క బోధ వలన ప్రజలను సంతానం లాగా, పుత్రుల్లాగా ప్రేమతోటి పరిపాలించాడు. నిస్పృహ సర్వగామిభ్యః కృష్ణపాద అభ్యసేవయా. రాజ్య పరిపాలన చేశాడు. తను చక్రవర్తి. సకల రాజభోగములు అనుభవించడానికి అన్ని ఆస్కారాలు అవకాశాలు ఉన్నాయి. కానీ నిస్పృహ సర్వకామేభ్యః ఎలాంటి కోరికల మీద కోరిక లేదు. అంటే అలా అనివి నాకు కావాలి అని అనుకోలేదు ఆయన. చక్రవర్తికి భోగాలకేం తక్కువ అండి ఎన్నింటి అన్ని ఉంటాయి. కానీ భోగాలు బాగా అనుభవించడానికి అవకాశం ఉన్నవారు వదిలిపెడితే త్యాగం తప్ప అసలు లేనివాడు నాకే భోగం వద్దు అంటే దాన్ని ఏమి ఒప్పుకోము మనం. అందుకే ఇలాంటి మహానుభావుడు నిస్పృహ సర్వకామేభ్యః అన్ని కోరికల యందు ఆశ లేనివాడు. మరి ఒకటి అలా అన్ని కోరికలను ఆశించటం లేదు అంటే మరి అతని మనస్సు మరి దేనినైనా కోరి ఉండాలి ఏదో ఒక కోరికే ఉండాలి. మనస్సు ఊరికే ఉండదు. మరి ఏం కోరుతున్నది మరి ఏం చేస్తున్నాడు ఆయనే కృష్ణ పాద అబ్జ సేవయా. పరమాత్మ యొక్క పాద పద్మములను సేవిస్తూనే మనసంతా అక్కడ ఉంది. భగవంతుడిని సేవించడంలో మనసు ఉంది తప్ప. భోగ భాగ్య అనుభవం మీద ఏ మాత్రం కోరిక లేదు. ఆ రీతిలో పరిపాలిస్తూ సంపదః క్రతవో లోకాః మహిషీ భ్రాతరో మహి జంబూద్వీపాధిపత్యంచ యశస్త్య త్రిదివంగతం. దీనికి ఏం తక్కువ అండి మహానుభావులు. ఇక్కడ సంపద ఉన్నాయి. క్రతవః యజ్ఞములు చేశాడు. అన్ని లోకములు స్వాధీనం చేసుకున్నాడు. అలాగే మహిషి ప్రియురాలు అలాగే భ్రాతరః. సోదరులు, మహి, భూమి, జంబూద్వీప ఆధిపత్యం ఏదో ఒక భారతదేశం కాదు, ఒక భరతఖండం కాదు, మొత్తము జంబూద్వీపమంతా అతని ఆధిపత్యంలో ఉంది.

ఈ ఇదంతా ఉండి కూడా యశస్త్య త్రిదివంగతం అతని కీర్తి స్వర్గం దాకా పాటిందట. ధర్మరాజు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నాడో. ఎంత ధర్మంగా వ్యవహ విషయం అతనికి కీర్తి స్వర్గం దాకా వెళ్ళింది. చింతే కామాసురస్పరః ముకుంద మనసో ద్విజాః అదిజహృహు ముదం రాజ్ఞః స్తుతితస్య యధేతరే అయినా సురస్పారహాః అంటున్నారు. దేవతల చేత కూడా కోరబడేటువంటి కామములు, భోగములు అవి కూడా ముకుంద మనసో అదిజహృహు ముదం రాజ్ఞః పరమాత్మ యందు మనస్సు ఉంచినటువంటి ఈ ధర్మరాజునకు ఏ కోరికలు రాచించలేదు. ఏవి మనస్సును అపహరించలేదు. అనుభవించాలనిపించలేదు అది. ఎలాగయ్యా అంటే క్షుతితస్య యతేతరే. చిన్న దుష్టా బ్రహ్మాండమైన ఆకలి అవుతున్నది వాడికి. తినకుంటే బతకలేడు. అంత ఆకలితో నాయనా ఓ పూలమ్మ వేసుకోరా ఇంత గంధం రాసుకో. ఈ అత్తరులు తీసుకో, ఈ పన్నీర్ తీసుకో. ఎలా ఉంటుందండి వాడికి? నేను చస్తున్నా అంటా ఇంక ముందు అన్నం పెట్టరా అంటాడు వాడు. ఈ పన్నీర్లు, అత్తరులు, ఈ భోగాలు ఏం పని చేయవు. ఆకలి కొన్న వాడికి ఇతర భోగములు ఎలా రుచించవు. పరమాత్మ యందు మనసు అగమ్మిన వారికి రాజ్య భోగాలు ఇతర భోగములు రుచించవు. అందుకనే మనకు విషయం బాగా అర్థం కావాలని వ్యాసుడు శుచితస్య యధేతరే అన్నాడు. ఆకలి కొన్న వాడి ముందుర మీరు ఎన్ని పెట్టినా కానీ రంభావు రోసి మేనకా తిలోత్సవం వచ్చిన ఇంత మోర అన్నం పెట్టి తాగ మాట్లాడదు కాబట్టి గంధాలు, చందనాలు, అత్తరులు, పన్నీర్లు ఏమి ఇచ్చినా కానీ అది తగ్గదు. ఆకలి కొన్న వాడికి ఎలా భోగములు రుచించవో అభిలషించలేడో. పరమాత్మ యందు మనస్సు లగ్నమైన వాడికి ఇతర ప్రాపంచిక సుఖములు ఏ మాత్రము రుచించవు. ధర్మరాజుకు కూడా అదే స్థితి ఉంది అంటున్నాడు. మాతృగర్భగతః వీరః సతదా భృగునందన సదరిశ పురుషం కంచిత్. దస్యమానః అస్త్ర తేజసా కానీ మళ్ళీ ఇటు వచ్చాడు. పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నాడు కదా.

ఉత్తరాగర్భంలో ఉన్నప్పుడు ఏదో ఒక అగ్ని జ్వాలలు వచ్చి అతన్ని మొత్తం మండిస్తున్నాయి. అస్త్ర తేజస్సుతో బాగా మండిస్తున్నటువంటి అతనికి ఒక్కసారి ఏదో ఒక విలక్షణమైనటువంటి ఒక శక్తి ఒక తేజస్సు తనను ఆ తాపము నుండి కాపాడింది. దస్యమానోస్త్ర తేజసా దదర్శ పురుషం కంచిత్. అలా బాధపడుతూనే ఒక పురుషుడిని అందులో చూశాడు. గర్భంలోని ఒక పురుషుడిని చూశాడు. అతను ఎలాంటి వాడు? అంగుష్ట మాత్రం అమలం స్పురత్ పురట మౌళినిం. అంగుష్ట మాత్రంలో ఉన్నాడు. కానీ ఆ అంగుష్ట అంగుష్ట మాత్రం దేహంలోనే కిరీటములు, కుండలములు, వనమార్గ శిల్పుజములు, శంకచక్రాలు, ఆయుధములు ఇలా. గదా అంగుష్టం అపీచ్ఛి దర్శనం శ్యామం తటిత్వాససం అచ్యుతం శ్రీమద్విర్య చతుర్బాహం సప్తకాంచన కుండలం శతజాక్షం గదాపాణిం ఆత్మన సర్వతో దిశం. అన్నీ ఉన్నాయి దీర్ఘభుజుడు అంటే ఆజానుబాహువు. అరవింద గరాయతాక్షుడు. అలాగే పీతాంబరధారి. చూడటానికి అద్భుతమైన సౌందర్యరాశి. ఇదంతా ఎందులో అంకుష్ట వాంత్రం. ఇంతలోనే ఇన్ని దృశ్యములు ఆ మహానుభావుడికి గోచరించాయి. అలా చూచి అలా చదజాక్షం పరమాత్మ కళ్ళు ఎలా ఉంటాయి అంటే పుండరీకాక్షుడు కదా. కాబట్టి ఎర్రని నేత్రములు కళ్ళు ఎప్పుడూ ఎరుపుగా ఉంటాయి. ఈ కన్నులు కన్నుల కొనలు మొత్తం కళ్ళు కాదు కొలభాగాలు అంటారు చూడండి. ఈ కన్నుల కొనల భాగము వెలుపుగా ఉన్నటువంటి వాడు మహాపురుషుడు అని శాస్త్రం. తతు మహాపురుష లక్షణం అంటారు. అలాంటి జజ యాక్షం గదాపాణిం గద పట్టుకొని ఉన్నాడు పరిభ్రమంతం. తిరుగుతూ ఉన్నాడు. తానే కాదు, తాను పట్టుకున్న గదను కూడా తిప్పుతున్నాడు. గదను తిప్పుతూ ఆ బ్రహ్మాస్తాన్ని తరిమేసేస్తున్నాడు అన్నమాట. పరిభ్రమంతం ఉల్కాభాం భ్రమయంతం గదాం ఉల్కలా ఉన్నటువంటి గదను తిప్పుతూ మాటిమాటికి అత్రతేజః స్వగదయ నీహారమివ గోపతిహి. సూర్యుడు మంచును కరిగించినట్టుగా తన గదతోటి ఆ బ్రహ్మాస్త్ర తేజస్సును కరిగించి పడేశాడు అంటే ధ్వంసం చేశాడు విధమంత.

సం సన్నికరిసే పర్యయుక్షత క ఇత్యతౌ ఇలా తన గదా తేజస్సుతో అస్త్ర తేజస్సును తొలగించినటువంటి ఆ మహానుభావుడు ఎవరు అని పరీక్షగా సూచాడు. అందుకే ఆయన పేరు అదనమాట. పరితః ఈచ్ఛతి. చుట్టూ చూశాడు కదా వృత్తి కూడా చూస్తాడు అనుకోండి లోపలనే పరియక్షత్ అన్నాడు. పరి అక్షత్ అంటే చుట్టూ చూశాడు పరిశీలనగా చూశాడు. మీరే గర్భంలో ఉంటే నాతో పాటు నాకంటే చిన్నగా అతి సూక్ష్మంగా ఈ పురుషుడు ఎవరయ్యా అని కొంచెం పరిశీలనగా చూశాడు. సత్య ఇత్యతౌ విధూయ తదమేయాత్మ భగవాన్ ధర్మగుప్ విభుహు మిషతో దశమాసస్య తత్రైవ అంతర్దతే హరిహి ఇలా కనపడ్డాడు. అలా అతను చూస్తూ ఉండగానే పరమాత్మ మళ్ళీ అక్కడోనే అక్కడే అంతలోనే అక్కడే అంత అప్పటికి అతనికి దశమాసస్య 10 నెలలు నిండుతున్నాయి. అప్పటి కాలంలో సంవత్సరం 12 ద్వాదశే మాసి చెప్పాం రాముడు అంటే కృష్ణుడు అంటే 12 నెలలు కాబట్టి 10 నెలలు నిండుతున్నటువంటి ఆ పిల్లవాడికి అలా ఒక క్షణం భాసించి కనపడి అంతర్ధానం చెందాడు. అంతర్దతే హరిహి తతః సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే యజ్ఞి వసుధర పాండోహో భూయః పాండురివ ఓజసా తరువాత మనకు తతః సర్వగుణోదకే సానుకూల గ్రహోదే తద ఇదే ప్రధానం కాబట్టి ఆ భాగం చెప్పుకుంటున్నాడు సర్వగుణోదకే అన్ని ఉత్తమ కాల గుణములు చేరినప్పుడు సానుకూల గ్రహోదయే ఏ ఏ గ్రహములు ఏ ఏ స్థానాల్లో ఉండాలో అంటే పాప గ్రహములు పాప స్థానాల్లో శుభ గ్రహములు శుభ స్థానాల్లో ఉంటే ఫలితం బాగుంటుంది శాస్త్రం కాబట్టి సానుకూల గ్రహోదయే ఆయా అనుకూల స్థానములలో ఆయా గ్రహములు ఉన్నటువంటి సమయంలో యజ్ఞోశధర పాండోహో భూయః పాండోహో శధర

పాండు మహారాజు యొక్క ఉంశాన్ని నిలబెట్టేటువంటి మహానుభావుడు. ఎలాగండీ అంటే చెప్తున్నాడు పాండురివ ఓజస తేజస్సుతో పరాక్రమంతో మళ్ళీ పాండు మహారాజే వచ్చాడేమో అన్నంత. విశిష్టంగా విశేషంగా ఈ మహానుభావుడు అవతరించి అది పరీక్షిత్ జననం అంటాం మనం తస్య ప్రీతమన రాజ విప్రైహి ధౌమ్య కృపాదిపి ఈయన ఉన్నారు కదా మరి కృపాచార్యులు ఉన్నారు అందరూ వెళ్లారు కానీ యుద్ధంలో అశ్యత్తామ, బలిహి, వ్యాసః, హనుమాశ్చ, విభీషణః, కృపః, పరశురామశ్చ, సప్తైతే శిరజీవినః. ఎంత చిరజీవులు పోరు వాడు ఉన్నాడు వీడు ఉన్నాడు. అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యులు ఉన్నాడు చిరంజీవులు వాళ్ళు. ప్రళయం దాకా నైమిత్రిక ప్రళయం దాకా వాళ్ళు ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఆ కృపాచార్యులు ద్రోణాచార్యులు పోయిన తర్వాత ఇప్పుడు రాజగురువు కృపాచార్యులు అతన్నే చేస్తున్నాడు సరే పురోహితుడు దౌమ్యుడు. అందుకే ధౌమ్య కృపాదిభి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు కృపాచార్యులు ఇలాంటి వారి చేత ఈత జాతకం కారయామః కర్మాదులను చేయించాడు. వాచయిత్వాచ మంగళం అంటే పుణ్యాహ వచనము అంటాం కదా మనం. అలాగే పుణ్యాహ వచనము జరిపించి. ఆ జాతకవనన్ని జయించాడు హిరణ్యం గాం మహీం గ్రామాన్ హస్యస్వాన్ నృపతిహి వరాన్ ప్రాదాత్ స్వర్ణం చ విప్రేభ్యః ప్రజా ప్రజాతీర్థే సతీర్థవిత్ సతీర్థః చాలా చమత్కారమైన మాట ఇది. అందుకే విషయం తెలియాలంటే బాగా లాభం లేదు. లోతుకు వెళ్ళాలి. సతీర్థః అన్నాడు. అంటే తనతో సమానమైనటువంటి సారూప్యం ఉన్నవాడు అని అర్థం. ఆయన ఎవరు? ధర్మరాజు. సతీర్థ వీడు ఆయనకు ధర్మం. సతీర్థ వీడు అంటే ధర్మ వీడు. ధర్మమును తెలిసిన వాడు అని అర్థం. లేకుంటే అర్థం కాదు సతీర్థ వీడు ఎవడరా సతీర్థ వీడు అంటే ఏమో. మొత్తం జీరో. తాను ధర్మరాజు కాబట్టి తనకు సాటి వచ్చేది ఏమిటి? ధర్మమే. దాన్ని బాగా తెలిసినవాడు కాబట్టి విప్రేభ్యః ప్రాదాత్ స్వర్ణం బ్రాహ్మణోత్తములకు మంచి భోజనాన్ని పెట్టాడు అలాగే హిరణీయం గాం మహీం గ్రామాన్.

సంపాదించినది తాను ఒక ఆనందం పొందాడంటే, తాను ఒక ఐశ్వర్యం పొందాడంటే, తాను ఒక సంపదను పొందాడంటే, తాను ఒక భోగాన్ని పొందాడంటే. తృప్తి చెందటానికి సంతోషించడానికి దృష్టాంతం ఏమిటి? గో విప్ర దైవ పూజనం. గోవులకు, బ్రాహ్మణులకు, దైవానికి ముగ్గురికి ఆరాధిస్తేనే, పూజ చేస్తేనే, అర్చిస్తేనే తాను పొందిన దానికి ఫలితము. అన్నీ నేను పొందుతాను అదొక నమస్కారం చేస్తాను చాలండి అంటే. తేన త్యక్తేన భుజిదా విపాయం కదా త్యాగేనైకే అమృతత్వ మానసుహు దానముతోటే అమృతత్వం తప్ప ఆనందం తప్ప దాచుకోవటంలో ఆనందం అనేది లేదు. తనకు తృప్తి ఉండదు ఎదుటి వాడికి తృప్తి కడదు. అలాగే మహానుభావుడు బ్రాహ్మణులకు ఆ బంగారాన్ని, భూమిని, గోవును అలాగే గ్రామములను హస్తి, అశ్వ, ఏనుగులు, గుర్రములు ఇలాంటి అనేకమైనటువంటి వాటిని దానం చేసి చక్కని మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏనుగు ఇచ్చిన మళ్ళీ ఏనుగు వెంట కొంచెం దక్షిణ ఇవ్వాలి. దాన సాద్గుణ్యార్థం దక్షిణా దానం తుభ్యమహం సంప్రదదే అని శాస్త్రం. మీరు బంగారం ఇవ్వండి. కోటి రూపాయల బంగారం ఇచ్చిన మళ్ళీ దాని మీద ఒక రూపాయి రెండు రూపాయలు పెడితేనే దానికి సాధన. బంగారం ఇచ్చాను కదా ఇంకా డబ్బు ఎందుకండీ? చిన్న బంగారు దానం వ్యర్ధం. అందుకే హిరణ్యం గాంచ అని చెప్తున్నారు ప్రత్యేకించి ఇలా అన్ని రకములుగా ఇచ్చి విప్రేభ్య ప్రజాతీర్ఖే తమూచుహు బ్రాహ్మణాః తుష్టాః రాజానం ప్రశ్రయాన్వితం. ఆ మహారాజు ఇచ్చినటువంటి దాన ధర్మములను తీసుకున్న బ్రాహ్మణోత్తములు కృష్టా బాగా సంతోషించి ఆయనతో అంటున్నారు యేషస్యస్మిన్ ప్రజాతంతౌ పురూణాం అంటే వారి జాతకాన్ని చెప్తున్నారు. పరిషిత్తు యొక్క జాతకాన్ని రామణోత్తములు చెప్తున్నారు నాయనా, ఈ మహానుభావుడు మీ వంశంలో పురుణాం పౌరవర్షభ దైవేన అప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయుషి అని చెప్తున్నాడు. శుక్లే ఎవరు శుక్లుడు? కృష్ణుడు అన్నమాట. శుక్లే అంటే పరమాత్మ. శుద్ధ సత్వ సంపన్నుడు పరమాత్మ. అలాంటి పరమాత్మ సంస్థాను ఉపయోగించి తన లోకానికి తాను వెళ్ళిన తర్వాత

అంటే కృష్ణావతారం ముగిసిన తరువాత ఈ మహానుభావుడు రాతోవు అనుగ్రహార్ధాయ ఆ పరమాత్మ చేతనే ఇవ్వబడ్డాడు. కదా పరబ్రహ్మ చేత ఇవ్వబడ్డాడు కాబట్టి ఈ మహానుభావుడికి బ్రహ్మరాజుడు దేవరాజుడు అనేటువంటి పేరు వస్తుంది చెప్తారు. రాతోవు అనుగ్రహార్ధాయ విష్ణునా ప్రభవిష్ణునా. పరమాత్మ చేతియ్యబడాడు కాబట్టి విష్ణునా రాతః విష్ణురాతః ఇతని పేరు విష్ణురాసుడని పేరు పొందుతాడు. విష్ణునా ప్రభు విష్ణునా తస్మాత్ నామ్నా విష్ణురాతః ఇతి లోకే బృహత్స్రవాః భవిష్యతి న సందేహః మహాభాగవతః ఇంతేనా? గొప్ప రాజతనం లేదు. గొప్ప భాగవతోత్తముడు అవుతాడు. పరమాత్మ భక్తుడు అవుతాడు. విశేషించి మహాభాగవతోత్తముడు అవుతాడు అప్రియేష వంశ్యాన్ రాజర్షిన్ పుణ్య శ్లోకాన్ మహాత్మనః అనువర్తిత సిద్ధిశస సాధువాదేన సప్తమాః ఆ మాట చెప్తే ధర్మోదరిగాడు అదన్నీ కాదు మాకు కావాల్సింది. ఏం కావాలంటే అప్యేశ వంశ్యాన్ రాజరిషీన్ పుణ్య శ్లోకాన్ మహాత్మ. మా వంశాన్ని నిలబెడతానా? మా వంశంలో ఉన్నటువంటి ఉత్తమ రాజర్షుల యొక్క గుణగణాలను పుణికి పుచ్చుకున్నాడా? పేరు నిలబెడతాడా, వంశం నిలబెడతాడా, ధర్మం నిలబెడతాడా అది కావాలి మాకు. అనువర్తిత తనకంటే ముందు ఉన్నటువంటి రాజ ఋషుల ఆచార ప్రాచారములను. అనుసరించి ఉంటాడా? వాటిని నిలుపుతాడా? అయ్యో పాండవంశలో పుట్టి ఇలాంటి వాడు పుట్టి ఉంటాడు అని అనుపుకుంటే ఏం లాభం అండి? దెయ్యం పోతుంది కదా. ఇలాంటి వాడు పుట్టాడా? ప్రతిష్ట. కాబట్టి తన పూర్వ రాజుల యొక్క కీర్తి ప్రతిష్టలు నిలిపేవాడుగా ఉంటాడా లేదా? సాధువాదేన సప్తమాః అందరూ సాధు సాధు సాధు అని మెప్పుకోలు పొందుతాడా?

అడిగితే పార్థ ప్రజాపితా సాక్షాత్ ఇక్ష్వాకురివ మానవః నాయనా మనువంశంలో ఉండేటువంటి మనుపుత్తులైనటువంటి ఇక్ష్వాకు వలె ఈ మహానుభావుడు ప్రజలందరినీ కాపాడుతాడు. బ్రహ్మణ్యః సత్యసంధస్య మరో గుణము బ్రాహ్మణ భక్తుడు. రెండవది సత్యసంధః ఆడిన మాట తప్పనివాడు ఎలాగండి అంటే రామో దాశరతిరియదా. సత్యంలో దశలపుత్రుడైనటువంటి రాముడిలా నిజముని ఏ మాత్రము తప్పని మహానుభవుడు. ఏట దాత శరణ్యస్య ఇతను రక్షకుడు. శరణు వేడిన వారిని కాపాడుతాడు. అడిగిన వారికి అడిగినవన్నీ ఇస్తాడు. ఎలా? యథా ఔసీ నరహా చిబిహి. ఉచి నర పుత్రుడు శుభీమ చక్రవర్తి శివ చక్రవర్తి లాగా ఆశ్రిత రక్షకుడు విశిష్టమైనటువంటి నాత. యశో వితనితా స్వానాం దౌశ్యంతిరివ యజ్యువనాం. తన వారి కీర్తిని తన కీర్తిని అంతట వ్యాపింపచేస్తాడు ఎలాగు దౌశ్యంతిరివ అంటే దుష్యంత పుత్రుడు ఎవరాయనే భరతుడు. భరతుని వలె కీర్తిని అంతటా వ్యాపింపచేస్తాడు. ధన్వినా మగ్రణీరేష తుల్యస్చ అర్జునయోహో ద్వయోహో. ఈ మహానుభావుడు ధనుర్ధారులలో సర్వ సేపు అవుతాడు. ఎలాగయ్యా అంటే ఇద్దరు అర్జునులు లాగా అన్నాడు. ఇది ఎవరండీ తెలుసా కదా. ఒకరు కార్తవీర్యార్జునుడు, ఒకరు మనార్జునుడు ఉన్నాడు కదా గాండీవి. ఆయన ఇద్దరు మహానుభావులు కదా మరి కక అర్జునుడు ధనులు విద్యలో అంతటి వాడు లేడు సాటి. సాక్షాత్తు దత్తాత్రేయుని వల్లనే అన్ని పొందిన మహానుభావుడు. అందువల్ల అర్జునుడు ఈ అర్జునుడి లాగా.

ధనుర్ధారులలో ఈ మహానుభావుడే అగ్రణీ సాక్షాత్ హుతాశ ఈవ దుర్ధర్షః అగ్నిహోత్రం లాగా ఎవ్వరి చేత ఆక్రమింపజాలని వాడు సముద్రైవ దుస్తరః సముద్రం లాగా ఎవ్వరితన్ని లంఘించలేదు, దాటలేదు. మృగేంద్రైవ విక్రాంతః. పరాక్రమంలో ఈ మహానుభావుడు సింహం లాంటివాడు. నిషేవ్యః హిమవానివ. హిమవంతుని లాగా అందరి చేత సేవించదగినవాడు నిసేవ్యైవము వానివా తితీక్షుహు వసుధేయవాసౌ గువిల క్షణ ఓర్పు ఉన్నవాడు సహిష్ణుహు ఇతరావివా తల్లిదండ్రుల వలె సంతానం యొక్క తప్పులను సహించే వల్ల తల్లి తండ్రి పిల్లలు పిల్లలు తన మీద మూత్రం చేస్తారు, మలం పెడుస్తారు, ఏమేమో చేస్తారు, దుమ్మంతా పోవడం తలపిస్తారు. ఛీ ఎదవ అది కొడతారా తండ్రి తండ్రి పోతే వాళ్ళేం బలుకుతారా? కాబట్టి ఓర్పుకు సహనానికి ఎవరయ్యా ప్రధానం అంటే తల్లి తండ్రులు కదు ప్రజలు చేసేటువంటి అపరాధములను కూడా తల్లిదండ్రుల లాగా సహించేవాడు పితరాజువా పితామహ సమః సామ్యే ప్రసాదే గిరిశోకమః జ్ఞానంలో వేద వేదాంత నిర్ణయంలో పితామహ సమః సాక్షాత్తు బ్రహ్మ లాంటివాడు. ఇక అనుగ్రహించడంలో శంకరుని లాంటివాడు అంటే భోలా శంకరుడు కదా అడగంగానే దగ్గరికి ఇస్తుంటాడు. కాబట్టి అనుగ్రహించడంలో శంకరుని వంటి వారు ఆశ్రయ సర్వభూతానాం యథా దేవః రమాశ్రయః అందరికీ శ్రీ మహావిష్ణువుల ఆశ్రయింపదగిన వాడుగా ఉంటాడు. సర్వ సద్గుణ మహాత్యే ఏష కృష్ణ మనువ్రతః. సద్గుణముల యొక్క స్వరూపంలో ఈ మహానుభావుడు కృష్ణ భగవాన్నే భగవానుడిని అనుసరించి ఉంటాడు. రంతి దేవైవ ఉదారః ప్రసదం దేవుడు అన్నము లేదు.

కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రాగుమన్నా అని చెప్పాను మా అనుభవనికి. సాక్షాత్ త్రిమూర్తులు ఇంద్రుడు వస్తే తాను తినవలసిన అన్ని ఇచ్చేసి ఏమీ లేకుంటే తీర్థం మట్టిలో పోద్దాం అంటే అవి కూడా వస్తాయి అవి కూడా ఇచ్చేయ్. కాబట్టి ఔదార్యంలో దంటి దేవుని లాంటివాడు యయాతిరివ ధార్మికః ధర్మ ప్రవర్తనలో యయాతి మహారాజు లాంటివాడు ధృత్య బలి సమః ధైర్యంలో బలి చక్రవర్తి వంతువాడు కృష్ణే ప్రహ్లాదైవ సద్గ్రహః సజ్జనులను ఆశ్రయించటంలో సజ్జనుల చేత ఆశ్రయించబడటంలో ప్రహ్లాదుని వంటివాడు. ఎందుకంటే ప్రహ్లాదుడిని చివరికి శత్రువులు కూడా స్తోత్రం చేశారు ఇంద్రాదులు కూడా సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి పోవతనవు విష్ణు భాయని విధమున అంటాడు. ఎలా పరమాత్మను గుణాలు వెనక్కి రావో నీకు అన్నీ రావు అని చెప్పాడు. ఆఖరికి స్వర్గములో ఇంద్ర సభలో బృహత్ప్రచాదుడు కూడా ప్రహ్లాదని గుణాల స్తోత్రం చేశారని చెప్పాడు. కాబట్టి అలాంటి మహానుభవుడు ప్రహ్లాద ఈవ సద్గ్రహః ఆహర్తైష అశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాతకః ఈ మహానుభావుడు చాలా అశ్వమేధ యాగములు చేస్తాడు. వృద్ధులను సేవిస్తాడు. రాజర్షిణాం జనయిత శాస్తాచ ఉత్పదగామినా. తాను ఎంత గొప్పవాడో మళ్ళీ తనంతటి వాడిని తాను సృష్టించగలడు అంటే ఉత్తమ సంతానం కలవాడు అవుతాడు అన్నమాట. రాజర్షినాం జనయిత రాజర్షులకు ఇత తండ్రి అవుతాడు. శాస్తాచ ఉత్పదగామినాం. చెడు దారి నడిచే వాళ్ళను శాసించేవాడు అవుతాడు. నిగ్రహీతా కలిహేష ఈ మహానుభావుడు కలిపురుషుడిని నిగ్రహించేటువంటి ఘనుడు అవుతాడు. భువో ధర్మస్య కారణాత్ భూదేవికి ధర్మదేవతకు హాని కలిగించడానికి ప్రయత్నించిన కరిపురుషుడిని నిగ్రహించేవాడవుతాడు. తక్షకాత్ ఆత్మనో మృత్యుం ద్విజపుత్ర ఉపసర్జితాత్ ప్రపచ్యత ఉపసృత్య ముక్త సంగః పదం హరే శివరికి ఒక ఋషిపుత్రుని శాపంతో తక్షకుని వలన

తనకు మృత్యువు సంభవిస్తుందని తెలిసి అన్ని సంబంధాలన్నీ విడిచిపెట్టి పెద్దలను ఆశ్రయించి పరమాత్మను శ్రీమన్నారాయణుడిని చేరుతాడు. పదంబరే జిజ్ఞాసిత ఆత్మయాధాజ్ఞ మునేహి వ్యాస సుతాత్ అసౌ ఆత్మ స్వరూపము పరమాత్మ స్వరూపము ఈ రెండింటిని తెలియగోరి నదీ జీరంలో ప్రాయభవేశం చేస్తే సాక్షాత్తు యాసపుత్రుడు సుఖయోగింద్రుడు తనకి ఆత్మ యాధాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తాడు. పిప్పేరు నృపం గంగాయాం యాస్యతి అర్ధ అకుతోభయం గంగా తీరంలోనే ఈ శరీరాన్ని విడిచిపెట్టి భయం అనేది ఏ మాత్రము లేని పరమ పదమునకు వెళుతాడు. నాకు తో భయం ఇది రాజ్ఞః ఉపాదిస్య విప్రాః జాతక కోవిదా ఎవరు చెప్పారు? జాతకం బాగా తెలిసిన వాళ్ళు మనం అంటే ఏం చెప్తాం మరి? జాతకాని బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి రాజుగారికి మొత్తం పరీక్షిత్తు యొక్క జీవితాన్నంతా వివరించి లబ్ధాపచితయః సర్వే ప్రతిజగ్ముహు స్వకాన్ గృహాన్ లబ్ధ అపచితయః దక్షిణలు పొందారు. జాతకం చెప్పించుకుంటే ఉచ్చి పట్టించుకోకూడదు దక్షిణలు ఇవ్వాలి మరి. దక్షిణ అడగకూడదు చెప్పేవాడు, వినేవాడు ఇయ్యకుండా ఉండకూడదు. రెండు ఉన్నాయి. నాకు ఇంత ఇవ్వు చెప్తానని ఇయ్యడకూడదు. అన్నీ అన్నీ విని అయ్యా వస్తానంటే వాడు వెళ్ళిపోకూడదు. అందువల్ల దక్షిణ వాడు ఇవ్వాలి ఉన్నది అన్నట్టు వీడు చెప్పాలి. అందుకే లబ్ధ అపచితయః. తగిన సత్కారమును పొందిన వారై తమ తమ ఇంటిలోకి వెళ్ళిపోయారు. తయేష లోకే విఖ్యాతః పరీక్షితితి యత్ ప్రభుహు గర్భే దృష్ట మనుత్యాయన్ పరీక్షేత నరేశ్విహ. ఇన్ని బాగున్నాయి కానీ ఆయనకు వచ్చిన పేరేమిటి? పరీక్షిత్ అని పేరు వస్తుంది, పేరు పొందుతాడు ఎందుకంటే బయట పడ్డ తర్వాత భూమిలోకి వచ్చిన తర్వాత తాను కడుపులో ఉండగా కనపడ్డ మనిషి ఎక్కడైనా కనపడతాడేమో అని. తన ముందాడికి వచ్చిన ప్రతి పురుషులను పరీక్షించి ఇప్పుడు చూశాడట. ఎక్కడైనా వాడు వచ్చాడా వీడు వచ్చాడా వీడు ఉన్నాడా అట్లనే ఉన్నాడా అని ప్రతి వాడిని చూస్తున్నాడు అన్నమాట. ఎవ్వడికీ అర్థం కాదు వీడు చూస్తున్నాడు. దృష్టిలోకి తిరుగుతూ ఓహో వీడికి ఆ.

మనసులో మానసికమైన ఆ భావన ఉంది. అప్పుడు చూశాను కదా, ఏమో కనబడతాడేమో, ఎక్కడైనా ఉంటాడేమో అని లబ్ధ నరేషు తన ఎదురు వచ్చిన వారందరిలోనూ ఆ స్వామిని చూస్తున్నాడట. అంటే సర్వం విశ్వాత్మకం ప్రపంచమంతా. విష్ణుమయముగా చూచేటువంటి మహానుభావుడు. స రాజపుత్రః వవృధే ఆసు శుక్ల యువోడు మహానుభావుడు శుక్ల పక్షంలోని చంద్రుని లాగా వృద్ధి చెందుతూ ఉన్నాడు ఆపూర్యమాన పితృతి కాష్టాభిరివ సహ అన్వహం యక్ష్యమానః అశ్వమేధేన జ్ఞాతి ద్రోహ జిహాసయా రాజ లబ్ధ ధనః దధ్యౌ అన్యత్ర కరదండయోహు ఇప్పుడు ఆపూర్యమాన పితృభి కాష్టాభిరివ ఈ భాగం చెప్పి అంటే అడిగారు కాబట్టి చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి కాస్త వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరో చూడండి. ఆపూరియమాన పితృభి కాష్టాభిరివసోన్వహం యక్ష్యమానః అత్సవమేతేన జ్ఞాతిద్రోహ జిహాసయ ఈ వాక్యాలు ఎవరివి ధర్మరాజు ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని సంకర్పించాడు. ఎందుకంటే మౌర్య చెప్పారు కదా. సకల బంధు క్షయం జరిగింది. తనవారందరినీ సంహరించి చాలా పాపం వచ్చేసింది మరి. అలా పాపం అంతా పోవాలంటే ఏం చేయాలని చెప్పాడు? అశ్వమేధం చేయాలి. అందుకే జ్ఞాతి ద్రోహ జిహాసయ. బంధువులకు చేసినటువంటి ద్రోహమును, పాపమును తొలగించుకోవాలనేటువంటి కోరికతోటి ఈ మహానుభావుడు అశ్వమేధము చేయాలి అనుకున్నాడు. రాజా అలబ్ధధనః దజ్జౌ అన్యత్ర కరదండయో. మరి అశ్వమేధం చేయాలి అంటే డబ్బు కావాలి కదా, ధనం కావాలి. ధనము రాజు అశ్వమేధ యాగం పోనీ రాజు ఒక పని చేయాలి అంటే అంటే తనకు మాత్రం పనికొచ్చేది. తన యోగానికో, తన క్షేమానికో, తన లాభానికో పని చేయదలుచుకుంటే దాని కోసం ప్రజల ధనాన్ని వాడకూడదు. అన్యత్ర కరదండయో ప్రజలిచ్చినటువంటి పందుతో కానీ ప్రజల నుంచి ఫైన్ గా వసూలు చేస్తారు కదా జుర్మాన అంటాం మనం. దండం అంటారు కాబట్టి ఫైనుగా వచ్చిన డబ్బుతో కానీ పన్నుగా వచ్చిన డబ్బుతో కానీ యజ్ఞం చేయకూడదు.

అన్యత్ర కరదండయో అంటే తాను కష్టపడి సంపాది డబ్బుతో చేయాలి తప్ప తాను సంపాదించుకోవాలి తప్ప ప్రజలిచ్చిన దానితోటి చేయకూడదని శాస్త్రం. మరి డబ్బు లేదే ఎలా చేత ఆశ్రమేతము. అని ఆలోచిస్తుంటే వారి ఉద్దేశ్యం కలిగినటువంటి భ్రాతర సోదరులు అచ్యుత చోదితా వెనక్కి పోతున్నారు. అన్నదమ్ములు తమ్ములంతా ఏం చేశారు? కృష్ణుడిని కృష్ణుడు చెప్పాడు నాయనా మీ అన్నగారు యజ్ఞం చేస్తారంట మరి ఇంత నా గురుడు దిగ్గనాధీరులు ఏం లాభం డబ్బు సంపాదించలేరా యజ్ఞానికి అని కృష్ణుడు వారిని ప్రేరేపించాడు. అచ్యుత చోదితాః ధనం గ్రహ ప్రహీణాం ఆజకురుహు. ఉదీత్యాం దిశి భూరిసః వారు దండయాత్ర చేరారు. ఆయా దిక్కులకు వెళ్లి రాజులనందరినీ గెలిచి వారి దగ్గర నుంచి ధనమును తీసుకొని వచ్చారు. ధనమాజకృహు గ్రహీణాం గ్రహీణామాజకృహు ఉదీత్యాం ఉత్తర దిక్కు వెళ్లి చేశారు తేన సంభృత సంభారః జర రాజులను, శత్రు రాజులను, సామంతులను వారి నుండి విజయ యాత్రలో పొందిన ధనాన్ని తాను సంపాదించిన ధనం కాబట్టి దానితో యజ్ఞమునకు కావలసిన అన్ని సామగ్రిలు కూర్చుకొని ధర్మపుత్రః యుధిష్టిరః వాజిమేధైహి త్రిభిహి భీతః యజ్ఞైహి సమయ సమయజత్ హరిం మూడు అశ్వమేధములతో పరమాత్మను అంటే శ్రీ కృష్ణ పరమాత్మను పూజ ఎదురుగా కూర్చోబెట్టాడు ఆయనను యజ్ఞం చేస్తున్నాడు. అయినా తీసుకోరా స్వామి చూడడానికి మాత్రం బావగారు బావమర్దులే బంధుత్వం ఉంటారు. యజ్ఞం దగ్గర ఆయనే హరి ఇతనే యజ్ఞం. విష్ణువే స్వాహా అంటే ఆయన చేతిలో దండం పెడితే అయిపోతుంది అది లేదు అన్నమాట. సమయ చత్ హరిం ఆహూతః భగవాన్ రాజ్ఞాయ జయిత్వా విజయహి నృపం ధర్మరాజు ఎప్పుడు అసమి త్యాగం చేయాలనుకున్నా మొదలు చేసేవాడు కృష్ణ పరమాత్మను ఆపుకోవాలన్నాడు అయ్యా. మీరు దగ్గరే ఉండి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి. పెద్దవాడు సమ్రాజు మరి కృష్ణుడు కంటే పిలిస్తే వెళ్ళాలి కదా. అందువల్ల వెంబడి వెళ్లి యాజయిత్వ.

బ్రాహ్మణుల చేత యజ్ఞములన్నీ చక్కగా జరిపించి గువాహది తిను మాసాన్ సుహృదాం ప్రియ కామ్యే వచ్చినవారు పని పూర్తి కాగానే వెళ్ళిపోవాలి కదా ఇప్పటి రోజుల్లో. ఇప్పటి రోజుల్లో బంధువు వస్తే సాయంత్రం పోతాడా పొద్దున్న పోతాడా అని ఆలోచిస్తున్నారు కదా. మనకే ఇన్ని పనులు పెద్ద ఎంత బిజీ వచ్చిన బంధువుని మర్యాద చేసే తీరిక ఎవరికి ఉందండి. అందులో వెళ్ళిపోని కాస్త ఒకటి కదా అంత బడ్జెట్ ఏం చేస్తాం. కానీ అప్పటి రోజుల్లో. బంధువు వచ్చాడంటే కనీసం ఒక ఆరు నెలలు ఉండాలి. మినిమం ఆరు నెలల కన్నా తక్కువ ఉంటే ఆ మాత్రం ఎందుకు వచ్చావయ్యా? అక్కడ ఉండవలసి ఎందుకు వచ్చావ్? మా చిన్నప్పుడు మేము విన్నాం ఆ మాటలు. అప్పుడే పోతావా? ఎందుకు వచ్చావ్ ఈ మాత్రానికి? అది రెండు మూడు ఏళ్ళు ఉండిపోతే అప్పుడు సమస్య అన్నమాట అది. అట్లనే కృష్ణ పరమాత్మ వస్తే సతి చిను మాసానువాసా కొన్ని నెలలు ఉండేవాడు విశ్వా కూడా కొన్ని నెలలు. అందుకే కృష్ణ పరమాత్మను తన దగ్గరే ఉంచుకోవాలనే ఉద్దేశంతోటి ధర్మరాజు. తొందరగా యజ్ఞములు చేయడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళగానే ఒక మూడు నెలలు కాగానే స్వామి మళ్ళీ యజ్ఞం చేస్తున్నారు రమ్మనటం. వచ్చే వరకు ఆరు నెలలు ఉండాలి. పోయి మూడు నెలలకు మళ్ళీ ఇంకో యజ్ఞం మళ్ళీ ఆరు నెలలు అంటే ఆరు నెలలు ఇక్కడ మూడు నెలలు అక్కడ. ద్వారకలో మూడు నెలలు కత్తి నవరలో ఆరు నెలలు. నిరంతరం స్వామి దగ్గరే ఉండాలని శాస్త్రం. అందువల్ల ఈ కృప పరమాత్మ కూడా కొన్ని నెలలు సుహృదాం ప్రియ కామ్వేయ మిత్రులకు ప్రీతి కలిగించాలనేటువంటి కోరికతోటి. ఉన్నాడు తతః రాజ్ఞాభ్యనుజ్ఞాతః కృష్ణయాసః బంధువి ఏవు ద్వారవతీం బ్రహ్మన్ శార్జునః యదుహురి వ్రతః ఇలా యజ్ఞములు మూడు పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు ఉండి ధర్మరాజు అంగీకరించిన తర్వాత మళ్ళీ ద్వారక నగరానికి వెళ్ళాడు. ఒక్కడు కాదు సార్జునః అది నుండి తీసుకొని వెళ్ళేవాడు. మళ్ళీ వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చేవాడు. తో నా నుండి మడ ఈయన తీసుకొని పోవడం. ఎవరు వేరైనా వీళ్ళిద్దరు మాత్రం వేరు కాదు. కృష్ణాధ్యయంలో ఉండి ఒకచోట ఉండాలి. అయితే ఈయన ఎక్కడైనా ఉండాలి లేకుంటే ఆయనే ఇక్కడ ఈయనే ఉండాలి. ఈయన అర్జునుడిని తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ అర్జునులో ఒక ఆరు నెలలు ఉంటాడు. వచ్చిన పుట్టి తిరిగి ఆమె ఉంటారు సరిపోతుంది ఇది పద్ధతి ఇలా ఉంటే యజుభిరవృతః విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వా అఘాత్ హస్తినపురం తయావాప్త వివిచ్ఛితః

అత్త కతారి అత్త వెనక్కి వస్తున్నాడు. విదురుడు యుద్ధం ప్రారంభం అయ్యేటానికి ముందే ఈ మహానుభావుడు ఏం చేశాడు? తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ ఎందుకు వచ్చిన బాధ ఏం పడవు కదా. ఆయన చెప్పింది ఎవరికీ వినరాదు. వాళ్ళు చెప్పింది ఈయనకు నచ్చదు. ఎందుకు వచ్చిన బాధ ఈయనే వెళ్ళిపోతానని సభలో దుర్యోధనుడు అవమానిస్తే వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇలా తీర్థయాత్ర వెళ్ళినటువంటి స్వామి మైత్రేయాత్ ఆత్మనః గతిం జ్ఞాత్వా అఘాత్ హస్తినపురం తయ అవాప్త వివిత్సితః మైత్రేయుని వలన గయినదంతా. తెలుసుకున్నారు. యుద్ధమైపోయింది, పోయేవాళ్ళంతా పోయారు. దాంట్లో జరిగింది, కార్యక్రమం జరిగిపోయాయి ఇలా అని అన్నీ తెలుసుకొని అప్పుడు హస్తినాపురం అగాత్ హస్తినాపురానికి వెళ్ళారు. ఎందుకు అవాప్త వివిత్సితః తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి. అవి తెలుసుకోవాలి. మరి ధృతరాష్ట్రుడు ఉన్నాడు వాడి సంగతి ఏమిటి? పిల్లలంతా పోయారు. పెద్ద మామిడి ఉన్నాడు కదా. మరి ఇంక వాడు ఎందుకు ఉన్నాడు? వాళ్ళని పంపించాలి కదా. అది ఇగో అవ్వని ఇంకోరు చేయలేదు తానే చేయాలి. అందుకే అన్నగారి సంగతి ఏమంటే చూసుకుందామని ఆయన్ని పంపించాలి అనుకోని ఈ మహానుభావుడు హస్తినాపురం వచ్చాడు. యావత కృతవాన్ ప్రశ్నాన్ క్షత్త కౌషారవాగ్రతః విదురుడు తనకెదురైనటువంటి మైత్రేయుడిని అడిగాడు ప్రశ్నలు అక్కడే చిత్రశాస్త్రలో. అడిగితే ఎన్నో అడిగాడు విదురుడు. మైత్రేయుడు మాత్రం చెప్పవలసిన వాటినే చెప్పాడు. ఎందుకంటే మనస్సుకు సంతాపం కలిగించేటువంటి కొన్ని వార్తలను చెప్పకూడదని చెప్పాను. ఎవరి వల్ల వినాలో అది వారి వల్ల వింటే మంచిది. ఆ పాపం మనకెందుకు అని జాతయిక భక్తిహి గోవిందే తేభ్యత్య ఉపరరామః పరమాత్మ యందు తాలా భక్తి ఉన్నవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం కానీ యాదవ క్షయం కానీ ఉన్నాయే అవేవి చెప్పలేదు. ఉండ వాళ్ళు బాగున్నాయి అంటున్నాడు ఈ రకంగా మాట్లాడి వీళ్ళంతా పోయారు కౌరవంతా పోయారయ్యా ఏదో చెప్పేసాడు పంపించేశాడు. ఇదంతా తెలుసుకున్నాడు కాబట్టి ఈ మహానుభవ విదురుడు వచ్చేసి రత్నాపురాణం.

అలా వచ్చినటువంటి బంధువును చూచి తమ తద బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః ధర్మరాజు తమ్ములతో కలిసి ధృతరాష్ట్రః యుయుత్సృచ్ఛ సూతః శారద్వతః పుధ గాంధారి ద్రౌపది బ్రహ్మన్ సుభద్రాచ ఉత్తరా కృపి అన్యాస్య జామయః పాండోహో జ్ఞాతయః ససుతాస్త్రియః ప్రత్యజ్యగ్ముహు. వీళ్ళందరూ కలిసి స్వామిని మిదురుని ఎదుర్కొన్నారు ఎదురేగారు బంధువులు కాబట్టి చాలా సంతోషంతో ప్రాణం తన్వ ఇవాగతం. శరీరంలోకి వచ్చిన ప్రాణం లాగా పెద్దలు వచ్చినప్పుడు ఎందుకు లేచి ఎదురు వెళ్ళాలయ్యా అని ఒక ప్రశ్న. సందేహం అంటే చెప్తాడు కాక చెప్తాడు మహానుభావులు వస్తే. మనం లేవకుండా అలాగే కూర్చుంటే వారిని చూచి వారికి స్వాగతం చెప్పుదామని మన ప్రాణాలు బయటికి పోతాయి ముందు. వాటిని మళ్ళీ తెచ్చుకోవడానికి మనం లేస్తాం. భక్తి వారి మీద కాదు, ఈ పోయిన వాటిని మళ్ళీ నిప్పుకోవద్దు. అందుకే అమాంతం లేచి నిలబడితే వచ్చిన దగ్గర చేరుతాడు. అందుకే తన్వ ప్రాణ అది ధర్మం ఎందుకు లేవాలి లేవకుంటే అవే పోతాయి మరి ఏం చేస్తాం ముందు అవి పోయాయి లేచిపోయాయి పోయిన ప్రాణాలను మళ్ళీ అందుకని చూడండి అబ్బాయి ఎలా వచ్చాడో చూస్తే ప్రాణం లేచి వచ్చిందయ్యా అంటారు పరికి ఉండదు మాత్రం. అది వాస్తవం అబద్ధం కాదు వాస్తవం అని. ఆప్తులు పెద్దలు వచ్చినప్పుడు ఆనందంతో అనకణం ముందే అమాంతం ఇవన్నీ అక్కడికి పోతాయి. మనం త్వరగా లేచి మళ్ళా దగ్గరికి వస్తాం. లేకుంటే అక్కడే ఉంటాం. దాని కోసం అన్నమాట. ఇది ప్రధాన ఉద్దేశ్యం తన్వ ప్రాణ ఇవాగతం. అభిసంగమ్య విధివతు పరిశ్వంగాభివాదనై కొందరు ఆలంగనం చేసుకున్నారు. కొందరు అధ్వాదం చేశారు, కొందరు నమస్కారం చేశారు, కొందరు కృశభ చేశారు. ఇలాంటి వాటితో మూచుహు. ప్రేమ పాత్పౌగం విరహ ఉత్కంఠ్య కాతురా ఇంతకాలం జలబాటు వలన కలిగినటువంటి దుఃఖాన్ని వదిలి అతనితోటి కుశల ప్రశ్నదాన్ని అడిగారు. రాజా తమర్హయాం చక్రే కృతాసన పరిగ్రహం ధర్మరాజు. వచ్చి కూర్చోబెట్టి తాగును తాగును కూర్చోబెట్టి అప్పుడు అడుగుతున్నాడు పూజించి తం భుక్తవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాత్నే ఎప్పుడు అడగదలుచుకుంటే తాగానే ఎక్కడి నుంచి వచ్చావ్ ఎప్పుడు పోతావ్ కాదు అది వచ్చిన వానికి ఇంకా స్నానము భోజనము కాస్త విశ్రాంతి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి నాయనా ఈ విషయం చెప్పాలి అని అడిగారు. ముందే అడిగితే తినకుండా వాడు వెళ్ళిపోతాడు. ఈ బాధ ఎక్కడ ఉంది అని. కానీ భుక్తవంతం విశ్రాంతం. భోజనం చేయాలి, విశ్రమించాలి, ఇవన్నీ అయిన తర్వాత ఆసీనం సుఖమాసనే ఉత్తమాసనంలో కూర్చొని ఉండాలి. ప్రశ్రయావనతః రాజా.

ధర్మరాజు వినయంతో మరియు వంగి ప్రాహ తేశాంచ శృణ్వతాం అందరూ వింటూ ఉండగా అడిగాడు. ఆపి స్మర్ధనోయుష్మత్ పక్షఛాయ సమేధితాన్ విపద్గణాత్ ద్విష అగ్ని అదే మోచితాయత్తమాత్రుతా అయ్యా మీ చల్లని రెక్కలతో సాపాడబడిన వారిని గుర్తు చేసుకుంటున్నారా ఇక్కడ? శత్రువుల వలన, శత్రువుల కుట్రల వలన, విషము, అగ్ని, ఆయుధములు, అస్త్రములు ఇలాంటి వాటితో వచ్చిన అన్ని ఆపదలను మీ బుద్ధి బలంతో తప్పించాలి. అంటే మీరు బుద్ధి బలంతో ఆపదల నుండి కాపాడిన వారిని మరి అక్కడ మీరు ఉన్నప్పుడు గుర్తు చేసుకున్నారా? ఇంకా మేము గుర్తు ఉన్నామా లేదా అని యుత్మత్ పక్ష ఛాయా సమేధితా మీ రెక్కల నీడలో పెరిగిన వారిని గుర్తుంచుకుంటున్నారా? ఎంతటి ఆర్ద్రత. పక్షి ఇలా రెక్కలు చాపితే కింద తీసుకుని పట్టిపిల్లలు అక్కడ మొదిగి ఉంటాయి. మీ రెక్కల నీడలో దాగి పెరిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? శత్రువుల వలన ఆయుధాల వల్ల వచ్చినటువంటి ఆపదలను మీ బుద్ధిబలం తప్పించారే అలాంటి వారిని గుర్తు చేసుకుంటున్నారా? నపిస్మరత విపద్గనాత్ ద్విష అగ్నియాదే ఆపదల నుండి శత్రువుల నుండి అగ్ని విషాదుల నుండి ఇలాంటి వాటి నుండి మోచితాః యత్ సమాతృకా మమ్ముల్నే కాదు తల్లితో సహా కాపాడారే కయావృత్యా వర్తితం వహ చరద్విహి క్షితి మండలం. ఇంత భూమండలం తిరిగారు మీరు. ఈ తిరిగినన్నాళ్ళు ఏ వృత్తితో మీరు వ్యవహరించారు అంటే మరి రాజవృత్యా బ్రాహ్మణ వృత్యా అని ఉంటాయి కదా మరి ఏ వృత్తితో మీరు జీవించారు. తీర్థాని క్షేత్ర ముఖ్యాని సేవితాని ఇహ భూతలే ఈ భూమండలంలో ఏ ఏ తీర్థాలు.

ఏ ఏ క్షేత్రాలు మీరు సేవించారు? భవద్విదాః భాగవతాః తీర్థీభూతాః స్వయం విభో అసలు మీరే తీర్థాలు. ఇలాంటి మహానుభావులు మీరే తీర్థీభూతా అందుకే తీర్థీ కురువంతి తీర్థాని స్వాంతస్తేన గదాత్ మీరు తీర్థయాత్రలకు వెళ్ళేది మీ పవిత్రత కోసం కాదు వాటిని పావనం చేయడం. తీర్థీ కురువంతి తీర్థాన్ని. పుణ్యతీర్థములనే మీరు పుణ్యతీర్థమును చేస్తారు మీ రాకతో. ఎందుకయ్యా అంటే స్వాంతస్తేన గదాకృత మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదు మీరు అందులో మునిగారు అనుకోండి ఎవరు మునుగుతాడు? పాయ మునుగుతాడు కదా. కానీ పరమాత్మ యొక్క అంగ సంస్పర్శతో వాటికంటిన పాపాలు పోతాయి. తీర్థాలు. నదులకంటిన పాపాలన్నీ మీరు స్నానం చేస్తే పోతాయి. వాటిలోని పవిత్రతను మీరు కూరుస్తారు. పుణ్యతీర్థములను మీ ప్రవేశంతో పుణ్యతీర్థములు చేస్తారు. ఎందువల్ల హృదయంలో ఉన్న పరమాత్మకు. తీర్థీ కురువంతి తీర్థాని స్వాంతస్తేన గదావృతా అపినః సుహృదస్తాత బాంధవాః కృష్ణ దేవతాః దృష్టా సృతా వాయదవః స్వపుర్యాం సుఖమాసతే అన్ని చోట్లకు పోయి వచ్చి ఉంటారు కాబట్టి మీరు ద్వారకకు కూడా వెళ్లి వచ్చే ఉంటారు మరి మా మిత్రులు. మా బంధువులు కృష్ణ దేవతా వారందరూ దుష్టాః శృతావ యదవః విదురాదులందరూ యాదవులను చూచారా వారి యోగక్షేమాలన్నీ విన్నారా స్వపురియాం సుఖమాసతే కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో సుఖంగా సంతోషంగా ఉన్నాడా సుఖమాసతే ఇత్యుక్తః ధర్మరాజేన సర్వం తత్ సమవర్ణయత్ యధానుభూతం క్రమశః వినా యదుకులక్షయం.

ఇలా అడిగితే బుదురుడు తాను విన్న దాన్నంతా చెప్పాడు. ఒక్క ఎదుగులక్షయము తప్ప చెప్పకూడదు అప్పటికే అయిపోయింది. చెప్పకూడదు కాబట్టి చెప్పి తానెందుకు బాధించాలి ఎలా అర్జునుడు పోయాడు ఇక్కడికి వస్తాడు వాడు వస్తే అన్నీ చెప్తాడు. అలా వాళ్ళ వాళ్ళ ద్వారా వించి అయిపోతుంది తప్ప అది మనం ఎందుకు చెప్పాలి అని తాను ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు. నన్ను అప్రియం దుర్విషహం నృణాం స్వయముపస్థితం నావేదేత్ సకరుణః దుఃఖితాం ద్రష్టుమక్షమః దుఃఖించే వారిని చూడజాలక తాను దుఃఖ వార్తలు చెప్పలేదు. చెప్తున్నాడు కారణం నన్ను అప్రియం దుర్విషహం. సహించ సక్యం కానిది పరమ అప్రియము దుర్విషహం నృణాం స్వయం ఉపస్థితం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు అప్రియాన్ని, దుఃఖాన్ని తమకు తాము తెచ్చుకోరు కదా. మరి ఎందుకు కావాలనుకుంటారండి? కష్టాలు రావాలి, బాధలు రావాలి ఎవరో కోరుకుంటారు. అప్రియాన్ని ఎవరూ కోరుకోరు. అందుకే స్వయం అదే వస్తుంది. బాధలు, దుఃఖాలు అవే వస్తాయి. న్యాయంగా ఆలోచిస్తే సందుర్వం కూడా అదే వస్తుంది మనం అనుకుంటున్నాం. సుఖము కానీ, దుఃఖం కానీ వాటంత అవి వస్తాయి తప్ప మనం తెచ్చుకుంటే వచ్చేది ఏదీ ఉండదు. మనం ఏం చేస్తామంటే సుఖ సంతోషాలే మన ప్రయత్నంతో వస్తాయని కష్టాలేమో అనుకోకుండా వస్తాయని న్యాయం అండి. అది ఎలా వస్తుంది అలాగే వస్తుంది. అనుకోకుండా కష్టం అనుకోవలసిన బాధ ఎందుకు నాకు అదే వస్తాయి. కర్మానుగుణంగా వస్తాయి. అందుకే. తనకు తానుగా వచ్చి చేరుతున్నటువంటి పరమ దుస్సహమైన అప్రియమును ఇతను చెప్పలేదు నావేదయత్ సకరుణః దయగల మహానుభావి కాబట్టి దుఃఖితాన్ ద్రష్టుం అక్షమః దుఃఖితులను చూడజాలక మనం చెప్పి ఎందుకు ఏడుపు ఉంటాడు అని ఊరుకున్నాడు. కంచిత్ కాలమధావాత్షిత్ సత్కృతః దేవవత్ సుఖం భ్రాతురు జ్యేష్టస్య శ్రేయస్కృత్ సర్వేషాం ప్రీతిమావహన్. కొంతకాలం అక్కడే ఉన్నాడు. వారి కోరిక వర్తనించి అక్కడి వారందరికీ ప్రీతిని కలిగించాలని దీనికంటే తనకంటే పెద్దయిన అన్నగారికి శ్రేయస్సు కలిగించాలని కోరుకున్నాడు వాడు ఇంకా ఉన్నాడు అలాగే. ఇద్దరు పోయిన వాడు మాత్రం సురక్షితంగా ఉన్నాడు హాయిగా ముప్పూటల భోజనం చేస్తూ ఆ హాయిగా ఉన్నాడు మరి. కాబట్టి అలాంటి వాడికి మరి శ్రేయస్సు కలిగించొద్దా? ఇంకెన్నాళ్ళు ఉంటావయ్యా అడిగేవాడు ఎవడు? తమ్ముడే అడిగాడు ఒక తోడు చూడు.

కాబట్టి ఇలా అతనికి క్షేమాన్ని కలిగించగోరి శ్రేయస్సు కలిగించగోరి అభిభ్రదర్యమా దండం యధావతధకారిషు యావద్దధార శూద్రత్వం శాపాత్ వర్ష శతం యమః ఒక్క మాటలో చెప్పాడు. ఏంటిది? ఎవరు ఈ విదురుడు? సాక్షాత్తు యమధర్మరాజు. యమధర్మరాజే శాపముతో శూద్ర గర్భంలో పుట్టాడు. విదురుడుగా పుట్టాడు. ఎందుకయ్యా? ఓ మహర్షి ఉన్నాడు. మాండవ్య మహర్షి అని విని ఉంటారు పేరు. ఆణి మాండవ్య అంటాం మనం. ఈ మాండవ్య మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి యమలోకానికి పోయాడు, యముడు అతనికి శూలం శూలం పాచేసాడు అంటే శూలం మీద దిగేసాడు అతని వాడు. అది శూలం వేశాడు, శూలం మీద పెట్టి ఇలా కూర్చోబెడతాడు ఆ. తను తపస్సు సంపన్నుడు కాబట్టి శూలం దిగేసినా గానీ స్వస్థగా ఉండే. అలాగే వెళ్ళాడు యముడి దగ్గరికి. ఏమయ్యా నా ఇష్టం ఎందుకు చేశావు? నేను ఏం తప్పు చేశాను? అంటే నీవు బాల్యంలో పురుగులు ఉంటాయి, తోక పురుగులు అంటాం చూడండి చిన్న చిన్న ఇంత ఉండి లెక్కలు ఉండి మాతో ఉద్దుతూ ఉంటాయి. వాటిని పట్టుకొని వాటిని ముల్లు కుచ్చావు వాటికి అలా చాలా పిల్లలు ఇప్పటికే చేస్తుంటారు. చాలా పురుగులకు ముల్లు కుచ్చావు ఇది దానికి శిక్ష అన్నారు. ఇప్పుడు నా వయస్సు ఎంత? నాలుగేళ్లు. 12 ఏళ్ళు వచ్చేంతవరకు బాల చేష్టలకు పాపత్వ బుద్ధి లేదు కదా? ధర్మం తెలియదా నీకు? నీవు ధర్మరాజువా? నీవు ధర్మాన్ని పాలిస్తావా? ధర్మ విధానం తెలియని నీకు శూద్రునిగా పుట్టవలసింది అని చెప్పించు. అందువల్ల ఈ మహానుభావుడు వచ్చాడు. ఆ యముడే విదురుడిగా అవతరించి ఇక్కడ నూరేళ్ళు ఉన్నాడు. నూరేళ్ళు బతికాడు మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ యమధర్మరాజు ఉన్నంత కాలం ఆ ఆ పోస్ట్ మరి ఇంచార్జ్ ఎవరండి? అభివ్రత్ హరియమా దండం. సూర్య భగవానుడే హరియమా అంటే సూర్యుడు.

అంటే తండ్రి గారే కొడుకు ఇంటికి వెళితే తండ్రి గారు ఇంచార్జ్ గా ఉండి యమలోకాన్ని పరిపాలించాడు. తప్పు చేసిన వారిని అతనే శిక్షించాడు. ఎవడు సూర్యుడే దాసాయి శ్రీ నోడు ఉన్నాడు ఎందుకు కూడా. ఈ రీతిలో ఈ నూరు సంవత్సరాలు విదురుడిగా ఉన్న నూరు సంవత్సరాల కాలం సూర్య భగవానుడు యమలోకాన్ని పరిపాలించాడు. పాపులను ఆ మహానుభావుడు శిక్షించాడు. అవిభ్రదర్యమా దండం యావత్ యధావత్ అఘకారిషు. పాపం చేసిన వారి విషయంలో దండం విధించే పని నూరు సంవత్సరాలు సూర్య భగవానుడు చేశాడు. యావత్ దధార శూద్రత్వం శాపాతు వర్ష శతం యమః యముడు శాపం వల్ల ఏ నూరు సంవత్సరాలు శూద్రత్వాన్ని పొంది ఉన్నాడో అంతకారం అతను పరిపాలించాడు. యుధిష్ఠిరః లబ్ధ రాజ్యః దృష్ట్వా పౌత్రం కులంధరం భ్రాతృభి లోకపాలభైహి ముముదే పరయాస్త్రియా. ధర్మరాజు కూడా తన మనవడు పరీక్షిత్తు పేరు తెచ్చుకున్నాడు, బుద్ధివంతుడు అయ్యాడు. చక్కగా వ్యవహారాలన్నీ చూస్తున్నాడని పరమానందంతో ఆ మహో ఆనందిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఆనందంగా ఉన్నారు. ఏవం. గృహేషు సత్తానాం ప్రమత్తానాం తదీహయా అత్యక్రామతు అవిజ్ఞాతః కాలః పరమదుస్తంః ఏమైంది అంటే నాకు మనవాడు పుట్టాడు నావాడు చదువుకున్నాడు మనవాడు పెరిగాడు బలవంతుడు అయ్యాడు పట్టాభిషేకం చేస్తే రాజభ్రమణ బాగా చేస్తున్నాడు నా వాళ్ళంతా బాగున్నారు. ఆ సామరాజు, నా వాళ్ళంతా మా అన్నగారు బాగున్నారని వీళ్ళు, పాతగారు బాగున్నారని పరీక్షిత్తు, బంధువులంతా బాగున్నారని ఇంకా వేరే వాళ్ళు. ఇంకేం నా కొడుకులు, మన వాళ్ళు, ముమ్ములు అంతా బాగున్నారని సురాస్త్రుడు. ఎవరికి వారు మన పాటలో అందరు మత్తుగా ఉన్నారు. ఈ మత్తులో ఉన్నప్పుడే వాడు వచ్చాడు. ఎవరు వాడు కాలము. వాడికి వాడికే మత్తు ఉండదు. మనకు మత్తులు ఉంటాయి కానీ కాలమునకు ఏ మత్తు లేదు. అంటే మనము పుత్ర దార గృహ క్షేత్ర. ఆది సంపదలలో ఒకటి ఉన్నదని మరిచిపోతాం. ఏంటిది? మృత్యువు అనేది ఒకటి ఉన్నదని, ఆపదలు ఉన్నాయని. ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా, ఎంత అధికారం అనుభవిస్తున్నా, ఎన్ని సంపదలు పొందుతున్నా, ఎంత ఆనందముగా ఉన్నట్టు కనపడుతున్నా దాని వెంటనే దానితోనే కలిసి వచ్చేటువంటి.

అది ఇవన్నీ చూస్తూనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. ఎప్పుడు నోరు తెరవాలో ఆ మాత్రం మూసేసుకుంటాం కదా. సర్పాస్తికతమాన మండూకం బోలె చెప్పి మన అక్షరానికి మన దగ్గర చెప్తాడే, అలా అమాంతం పాము నోరు మూసేస్తుంది. అదే రీతిలో వీరందరికీ కాలము దాపురించినది అంటారు. ఆ సంగతి మొదలు ఎవరు తెలుసుకున్నారు? జ్ఞాని కాబట్టి విదురుడు తెలుసుకున్నారు. అతను అందరితో కలిసే ఉంటున్నాడు. అందరికీ హితమును, ధర్మమును బోధిస్తున్నవాడు. అందరితో సంతోషాలు, భోగాలు తాను అనుభవిస్తున్నాడు. కానీ సమయం వచ్చేస్తున్నది, సమయం వచ్చేస్తున్నది. మనం ఇంకా ఇక్కడే ఇలా ఉండటం. ఎందుకంటే మెడ పట్టి గెంటే దాకా ఉంటే ఏం బాగుంటుందండి? వచ్చిన వాళ్ళు నా లోలు ఉండాలి పని కాగానే వెళ్ళిపోవాలి వెళ్ళొస్తామండి అని చెప్పాలి తప్ప పట్టి లాక్కపోయేదాకా ఏదో ఉందో జుట్టు పట్టుకొని లాగే తట్టం చూడండి. అలా మెడ పట్టి లాగేంతవరకు ఇక్కడే ఉంటే ఏం మర్యాద అని ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే స్వామి చెప్తున్నాడు విదురం అభిప్రేత్య ధృతరాష్ట్రం అభాకతా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ముందు ఎవరిని సాగనంపాలి. కదా అందరూ గుర్తు రాస్తుందండి అందువల్ల ఆ సంగతి బాగా తెలుసుకున్న విదురుడు అన్నగారి దగ్గరికి వెళ్లి అన్నగారి దగ్గర కూర్చొని అభాషత ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం. పశ్యేదం భయమాగతం మహారాజా ఇంకా ఉంటావయ్యా ఎందుకు బయల్జరి నిర్గమ్యతాం త్వరగా బయల్జరి వెళ్ళండి ఎందుకు చూడు భయం వచ్చేసింది. ఎలాంటి భయము? తప్పించుకోలేని భయము. దానికి ప్రతీకారమే లేదు. ప్రతిక్రియా నయస్యేహ కుతశ్చిత్ కర్షిచిత్ ప్రభు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రతీకారం లేదు. మనం దాన్ని తప్పించుకోలేం. ఏం చేసినా ఈ ఆపద పోదు. ఎక్కడి నుంచి తప్పదు, ఎవరి నుండి తప్పదు. అలాంటి భయం వచ్చేసింది. సయే భగవాన్ కారః సర్వేశాం నస్తమాలు వాడే. కాదన్నాను. ఒక నీకే కాదు మనందరికీ వచ్చేసాం. కాస్త నువ్వు పెద్దవాడావు కాబట్టి ముందు వస్తుంది.

వెనక మాకు వస్తుంది అందరికీ వచ్చేది. మరి పెద్దవాడు ముందు మేలుకోకుంటే తచ్చినోడు నిద్రపోతుంటారు. కదా మొదలు నిన్ను లేపాలని వచ్చాను నేను మనందరికీ ఇది వచ్చేసింది. ఏనచే అభిపన్నోయం ప్రాణై ప్రియతమైరపి జనస్తద్యః విద్యేత. తిముత అన్యైహి ధనాదిభిహి ఆ కాలం ఎంత గొప్పదంటే అది వచ్చిందంటే మొదలు అన్నిటికంటే అత్యంత ప్రియమైన ప్రాణములే పోతాయి. ఇంకా తగ్గినవి ఉంటాయండి? అయ్యో నా ఆస్తి, అయ్యో నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నీ ప్రాణాలే పోతుంది అవి ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో ఏది ఇష్టమండి? మనం దేన్ని దేనితో పోలుస్తాం? అబ్బా వాడంటే నాకు ప్రాణం అంటాం. అలా ప్రాణం పోయిందంటే వాడు కదా మనకు బాగా ఇష్టమైనది ప్రాణం. మరి అంత ఇష్టమైన ప్రాణాలే పోతున్నప్పుడు కిము తాన్యైహి ధనాదిమి ధనము దారా బంధువులు ఆస్తులు పాస్తులు ఉంటాయా? అంటే అన్నిటినే తీసుకొని పోయేది వచ్చింది రా నాయనా తప్పకుండా. కాబట్టి యేనచైవాభిపన్నోయం జనసద్యః వియుజ్యేత కిముతాన్యైహి ధనాదిభి పితృ భ్రాతృ సుహృత్పుత్రాః హతాస్తే విగతం వయః ఇప్పుడు ఆలోచించుకున్నావా? పొద్దున్నే లేపుతున్నావ్, ఏదో చేసుకుంటున్నావ్, ఇంత పెద్ద తింటున్నావ్, మళ్ళీ పడుకుంటున్నావ్ ఇంతేనా? అసలు ఇంతవరకు ఏమైందో ఆలోచిస్తున్నావా? పితృ భ్రాత్రు సుతాః. సోదరులు పోయారు, తండ్రులు పోయారు, కొడుకులు పోయారు, అలాగే మిత్రులు పోయారు, చివరికి విగతం వయః. నీ వయస్సు కూడా పోయింది ఇంకెక్కడ ఉందండి? విగతం వయః ఆత్మాల జరయాగ్రస్తః. ఈ శరీరం కూడా ముసలితనం ఆక్రమించింది. పరగేహము పాససే నీ ఇల్లు పోయింది, మన ఇంట్లో ఉంటున్నావ్ అంతే కదా? ఎవరిది ఇల్లు ఇది? ధర్మరాజు ఇది నీది కాదు. నీ ఇల్లు లేదు. నీ ఇల్లు లేదు, నీ బంధువులు లేరు, నీ తండ్రులు లేరు, నీ కొడుకులు లేరు, నీ తమ్ముళ్ళు లేరు, నీ మిత్రులు లేరు. ఒకటవ నీ శరీరం కూడా లేదు.

ఉన్న ఈ ముసిలి కూడా పరల ఇంట్లో పోసుకుంటున్నాం. పరగేహముపాసదే అహో మహీయసి జంతోహో జీవితాశ యయా భవాన్ అబ్బా. నిన్ను చూస్తుంటే అన్నగారు నాకు కూడా అనిపిస్తున్నది ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పది బ్రతుకు మీద. ఎందుకు అంటారా? భీమాపర్జితం పిండమాదత్తే. నువ్వు ఇప్పుడు ఈ వయస్సులో కూడా భీముడు పెట్టిన పిండాలను తినుకుంటూ బతకాలనుకుంటున్నావు కదయ్యా. పిండాలే పెడుతున్నాడు అబద్ధం కాదు ఎందుకంటే సన్మారాథ్ చాలా తెలివి పని చేశాడు, ధృతరాశునికి అన్ని సొకజాయం చేశాడు, ఇల్లు ఇల్లు అన్ని బాగా అన్ని సేవలు కానీ ఒక డ్యూటీ ఊడికి ఇచ్చాడు, అన్నం పెట్టే వజట వాడిది. పొద్దున సాయంకాలం వాడే పోవాలి అన్నం కరపాలి ముద్దలు చేసి ఇంట్లో పెట్టాలి వాడు తినిపించి రావాలి. ఆ డ్యూటీ వాళ్ళకి. ఎందుకు ఇచ్చాడంటే ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క కొడుకు పేరు జ్ఞాపకం రావాలి. సరే ఏదో నాడు కొడుకు నువ్వు గురు కదా మరి న్యాయంగా ఇప్పుడు ఆ ముద్దలు ఏంటి అన్నం ముద్దలా పిండాలా కొడుకులకు పిండాల రూపంలో నీకు అన్నం పెడుతున్నా తిని బతకాలి అనుకుంటున్నావురా ఇంత సిగ్గు లేని బతకాలా ఇంకెందుకు ఉంటున్నావు మిద్రుని వాక్యం జీవితం అదే వాస్తవం ఇక్కడ ఈ స్థితి వచ్చిన తర్వాత ఇంక నేను ఎవరి కోసం ఉండాలి? నా వాళ్ళంతా పోయారు. కొడుకులంతా పోయారు, రాజ్యం పోయింది, సంపద పోయింది, భోగాలు పోయాయి. యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది, చెలువంతా ముడతపడింది, ఇల్లు లేవు, వాకిలి లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? అదేదో ఏ అరణ్యమో, ఏ హిమాలయము, ఏ గంగా నందికో వెళ్లి అక్కడే సమాధిలో హాయిగా కూర్చోండి స్నానం చేసి ఏదో పండో ఫలమో తిని తపస్సులో ఉంటే కనీసం ఇన్నాళ్ళు చేసిన పాపాల్లో కొన్ని అన్నా పోతాయి. ఇంకా తినుకుంటూ ఉండాలి అదే పిండేమో అంటున్నారు కానీ భీమాపవర్జితం పిండం ఆదత్తే అది కూడా గృహపాలవత్. అని చెప్పాలంటే కుక్కలాగా అని. గృహపాల అంటే కుక్క. ఇంటి కాపర ఎవరండీ? కదా. అందువల్ల ఇంకా ఇలా బతకాలా ఆ ముద్దల కోసం. ఆ పిల్ల చూపి ఇలా బతుకుతున్నావా నువ్వు గృహపాలవత్ అగ్నిహి నిసృష్టః దత్తస్య గరః దారాస్య దూషితాః.

పోనీ నీకు అన్నం పెట్టేవారు నువ్వంటే ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో, ప్రీతితో పెడుతున్నారా? పోనీ వాళ్ళను నీవు వాటితో పోషించావా? ఇప్పుడు నీకు ఎవరు అన్నం పెడుతున్నారో వాళ్లకు నీవు చేయని అపకారం అంటూ ఏదైనా ఉందా? అగ్నిహి నిసృష్టః ఉన్న ఇంటికి నిప్పు పెట్టావు కదా తిన్న అన్నంలో విషం పెట్టావు కదా నిండు సభలో భార్యను అవమానించావు కదా ఇలాంటి అపకారాలన్నీ పొందిన వారు నీ తన్నం ఎలా పెడుతున్నారు? ప్రేమతో పెడుతున్నారా? ఒక్కొక్క పిండం ఇప్పు పెడదామని చెప్తున్నారు. అదే పిండం పెడుతున్నారు. ఇన్ని అపకారాలు చేసి మళ్ళీ వాళ్ళు పెట్టి అన్నం తినుకుంటూ బతుకుతున్నావంటే ఇంకా జ్ఞానోదయం కాలేదా? అగ్నిహి నిసృష్టః దత్తస్య గరః ధారాస్య దూషితాః కృతం క్షేత్రం వాళ్ళ రాజ్యం హరించావు వాళ్ళ ధనం హరించావు. అలాంటి వారు ఇచ్చే ప్రాణాలు ఇంకెన్నాళ్ళు ఉంచుకుంటావు? తద్దత్తైహి అశుభిహి కియత్. ఈ ప్రాణాలు ఎక్కడివి నీకు? వాళ్ళు అన్నం పెట్టకుంటే పోతాయి. నీవు ఇన్ని వాణలకు చేస్తే అలాంటి వాళ్ళు నీకు ప్రాణం పెడుతున్నారు. అలాంటి వారు భిక్ష పెట్టిన ప్రాణాలతో ఇంకెన్నాళ్ళు ఉంటావు? ఇంకా నీవు ఎందుకు ఉండాలి? తస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిసోహో పరేచ్ఛ రిచ్ఛతో జీర్ణః జరయా వాససీవ. తెలివిగలవాడు చినిగిన బట్టలను తనకు తానే అవతల పారేసినట్టు మరి చినిగిపోయిన శరీరాన్ని కూడా తనకు తాను వదులుకోవాలి. ఇక నేను పని చేయను, నేను బతకను ఓ దేవుడా అని మొరాయిస్తే ఇంకా రెండు రోజులు, ఇంకా రెండు రోజులు నా వెంటేటలు పెట్టి ఇంకేమో పెట్టి ఉంటాడేమో ఉంటే ఎందుకు అని అంతగా నమస్క పెట్టాలి. శరీరం పనికిరాదు బాబు అంటున్నాడు. ఏదో యాక్సిడెంట్ పెట్టి ఇంకేమో పెట్టి ఇంకేమో పెట్టి ఆ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ ఉన్నాడండి అట్టే ఉన్నాడు ప్రాణాభావి పెడుతుంటే ఉన్నాడు అది తీస్తే ఎవడో పోయిండు వాడిని కానీ మనం మాత్రం ఉన్నాడని మన సంతృప్తి ఇంకా మా వాడు ఉన్నాడు.

ఇంత బాధ పెడతావా శరీరాన్ని? పనికిరాను బాబు నేను పని చేయను అని వరాయిస్తున్నాడు. స్ట్రైక్ చేస్తున్నాడు. అలాంటి శరీరాన్ని తోటి ఇంకా ఎందుకు పని చేయిస్తున్నావు? పరేత్యనిత్యతః జీర్ణః జరయావా జీర్ణః. ఇక్కడ పని చేయనన్న శరీరాన్ని ఎంత బలవంతంగా పని చేయించి నీ మనస్సు అనుకున్న కోరికలను పొందడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఎలాగో సుఖ సంతోషాలు పొందలేకపోగా పోయేరోజు అక్కడ సుఖం పొందలేదు. పై లోకాల్లో కూడా నేను ముందు పోతానంటే పట్టుకుంటావా ఈ సంగతి ఇప్పుడు చెప్తా. అక్కడ మీకు రాబోయేటువంటి భోగాలు సుఖాలను ఈ శరీరమే రాకుండా చేస్తాం. అక్కడ బాగుందాం అన్న జ్ఞానం ఉంటే ఇక్కడ త్వరగా బైజర్ వెళ్ళాలా బాబు ఇంకెందుకు ఉంటున్నావ్? తత్స్వార్ధయుమం దేహం విరక్తః ముక్త బంధనః అవిజ్ఞాత గతిహి జఖ్యాత్ సవై ధీర ఉదాసుతః ఎవడయ్యా ధీరుడు ఎవరిని మనం జ్ఞాని అంటాము అంటే గత స్వార్ధ విమం దేహం. ఈ శరీరం దేని కోసం వచ్చిందో, ఈ శరీరంతో ఏమేమి చేయాలో అవన్నీ చేసేసాం. అంటే అన్ని స్వార్థాలు పొందాం. శరీరంతో మనం వేటి వేటిని పొందాలనుకున్నామో, ఏమేమి చేయాలనుకున్నామో అవన్నీ చేసేసాం. అవన్నీ పొందాం, అన్నీ అయిపోయాయి, మరి ఇంకెందుకయ్యా? పని అయిపోయి పంపించేసేయ్, వదిలిపెట్టేసేయ్. అలాంటి శరీరాన్ని విరక్తః ముక్త బంధన నువ్వే వదిలిపెడితే అక్కడ సుఖం ఉంటుంది. అది నిన్ను వదిలిపెడితే అక్కడ ఇవ్వకూడదు. అందుకే సహజంగా విరక్తిని పొంది అన్ని బంధనాలు తొలగించుకొని అవిజ్ఞాత గటిహి ఎక్కడికి పోతాడో తెలియదు కాబట్టి అంటే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. అయ్యా వెళ్ళొస్తానని అంటే ఎలా విడిపోనియ్యరు. వాళ్ళు ఏం చేశారంటే చెప్పుకోవాలని ఏ చాలు నాకు ఇవన్నీ వద్దు నాకు విరక్తి పుట్టింది నేను అడవిలో ఉంటాను అని ప్రసాద్ అయ్యో వద్దు వద్దు నాన్నగారు వద్దు నా కొడుకుడు అయ్యో నాతగారు వద్దు మన వాళ్ళు అబ్బా వీడి పిల్లలంతా ఒకటే పోయే లేదండి నాకు పోదామని ఉంది వాళ్ళు పోయేటం లేదండి ఇదన్నమాట. ఎందుకు ఈ నాటకాలు? నిజంగా నువ్వు పోవాలనుకుంటే చెప్పకుండా పో అర్ధరాత్రి ఎవడు ఆపుతాడు నన్ను? ఎలాగో పోయేవాడవే కదా. ఇంట్లో ఉన్నా పోయేవాడవే, అక్కడ ఉన్నా పోయేవాడవే. పో. ఎక్కడికి పో తెలియకుండానే పో.

నీ శరీరం నీ మనస్సు ఎక్కడ తీసుకొని పోతుందో, నీవు ఏ లోకానికి పోవాలనో దానికి తగ్గ మార్గం వాడే చూపెడతాడు. చెప్పి చెప్పి వద్దనగా వద్దనగా అయ్యో వద్దంటున్నారు ఇంకా ఉంటా అంటే ఈ బంధాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. నిజంగా పోయేటప్పుడు కూడా అంటే శరీరంలో నుంచి ప్రాణం పోతున్నప్పుడు ప్రాణం కూడా పోలేదు. అయ్యో నా మనవాడండి, అయ్యో నా మునివాడండి, అయ్యో నా కొడుకు అండి, అయ్యో నా కోడలండి, నా భార్య అండి. ఇంకా ఇక్కడే పనులు పైకి పోతుంటాయి, మనస్సు ఇక్కడే ఉంటుంది. అదే భూతము, అవే ప్రేతము, భూతము, పిశాచాలు ఇవే ఉంటాయి. ఇక్కడివి. మనస్ఫూర్తిగా అక్కడికి పోక అదో పిశాచం, అదో ప్రేతం. ఎందుకు వచ్చిన బాధ రా బాబు? త్వరగా వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడే ధీరుడు. తెలియకుండా వెళ్ళాలి, తెలపకుండా వెళ్ళాలి, పని అయిపోయింది ఇంకెందుకు శరీరం తోటి. యస్వకాత్వరతోవేహ జాత నిర్వేద ఆత్మవాన్ బుద్ధిమంతుడైతే తనకు తానే వైరాగ్యం కలగాలి. తగలేదు పరతః ఎవరైనా చెప్పి ఏదైనా కలగలేదు. తన వల్ల కానీ ఇతరుల వల్ల కానీ వైరాగ్యం పొందినవాడు ఆత్మవాన్ జ్ఞానమున్న మహానుభావుడు కృతి కృత్వా హరిం గేహాత్ ప్రవ్రజేత్. పరమాత్మను మనస్సులో ఉంచుకొని బయట వెళ్లి వెళ్ళాలి అలాంటి వాడిని నరోత్తముడు అంటారు. నరోత్తముడు పెలగొట్టినా పోకుంటే ఏమంటారు అధముడు అంటారు. అధ ఉదీచిన్ దిశం యాతు స్వైహి అజ్ఞాత గటిర్భవ అన్నారు. మీరు ఉత్తర దిక్కు ప్రయాణం చేయండి, బయలుదేరండి. స్వైహి అజ్ఞాతగత నీ వారెవరికీ తెరపొద్దు. నడువుకి పోతున్నారంటే ఎమ్మడి వాళ్ళు వస్తారు. అదే చెప్పాను కదా రామాయణం రామాయణం. విశ్వామిత్రుడు భార్యతో సహా పోయాడు అరణ్యానికి వానప్రసాద్ కోసం. తపస్సు కోసం వైశ్ణవి కూడా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు వెయ్యి ఏళ్ళు తపస్సు చేశాడు. సహస్రం వర్షమాసత ఘోరం తపః ఉదారతి. ఉదార బుద్ధి గల విశ్వామిత్రుడు పరమ ఘోరమైన వెయ్యేడు తపస్సు చేశాడు అంటాడు మరి ఏమి సాధించాడు అంటే చత్వారః అత్య తనయాః జజ్ఞిదే నాలుగు కొడుకులు పుట్టారని చెప్తున్నాడు. ఇది వారి తపస్సు. ఏం చెప్దాం కాబట్టి స్వైహి అజ్ఞాత గతిహి. తన వారికి ఎవ్వరికీ నీ గమనం తెలియకుండా వెళ్ళాలి. ఇతః అర్వాత్ ప్రాయసః కాలః పుంసాం గుణ వికర్షణః.

చాలా త్వరలోనే మన అన్ని గుణాలను లాగేసుకునే కాలము త్వరలో రాబోతుంది. అది రాకముందు నువ్వు వెళ్ళావనుకో స్వర్గం లభిస్తుంది. వచ్చిన ఎలాగ వెళ్ళకుండా ఉండలేవు, నువ్వు ఎలాగ అది వచ్చినాక అది తీసుకపోతుంది. అప్పుడు ముందే నువ్వు వెళితే నువ్వు అనుకున్న చోటికి పోవచ్చు. అదే ముందు నిన్ను లాక్కపోతే అది వదిలేయబోతుంది. కాబట్టి నీవు ఫలానా చోటికి వెళ్ళాలి అనుకో ముందే పెళ్లి చేరు వెళ్ళు. తపస్సు, యజ్ఞము, హోమము ఏదో యోగము సమాధిలో ఉంటే హాయిగా పరమాత్ముని చేరుతావు. వచ్చేదా ఇక్కడే ఉన్నావు నరకానికి పోతావ్. అందుకోసమని ఏవం రాజా విదురేణానుజేన ప్రజ్ఞాచక్షుహు బోధితః ఆజమీఢః ఇలా. ప్రజ్ఞాచక్షు అతను ఇప్పటికి జ్ఞాపకం అనేది జ్ఞానం అనేది గుర్తు తెప్పించి వచ్చింది. ఆ జ్ఞానం అనే నేత్రం ఇప్పుడు తెచ్చుకున్నదట. ఎందువల్ల అంటే విదురుడు ఇంత చక్కగా బోధిస్తే చిత్వాశ్వేషు స్నేహపాశాన్. తన వారందరిలో ఉన్నటువంటి స్నేహ పాచారం తెంచుకొని నిత్యక్రామ భ్రాతృ సందర్శిత అధ్వా. తమ్ముడు చూపిన దారిలో హాయిగా బయలుదేరి వెళ్ళాడు. పతిం ప్రయాంతం సుబలస్య పుత్రి పతివ్రతాచ అనుజగామ సాధ్వి. భార్య ప్రతివ్రత పరమ సాధ్వి కాబట్టి వెడుతున్న భర్త వెంట తాను కూడా వెళ్ళింది అనుజగామ సాధ్వి హిమాలయం యస్త దండ ప్రహర్షః మనస్వినామివ సత్ సంప్రహార జ్ఞానులు. యోగులు, బుద్ధిమంతులు, స్వస్వరూప జ్ఞానం కలవారు ఎక్కడికి వెళ్లి మోక్షం చెందుతారో అలాంటి హిమాలయ ప్రాంతానికి ఈ మహానుభావుడు బయలుదేరి వెళ్ళాడు. అజాతశత్రుహు కుతమైత్రో పుతాగ్నిహి విప్రాన్నత్వా తిలగోపూ భూమి రుక్మైహి గృహం ప్రవిష్టః గురువందనాయ నచాపస్యత్ పితరౌ సౌబలించ్యా

తెల్లవారింది ధర్మరాజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి జగుచ్చెపుదరుని పూర్తి చేసుకొని చెప్తున్నాడు కృతమైత్రః కృతాగ్రిహి విప్రాన్నత్వ హోమం చేసుకున్నాడు బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు తిల గోభూమి తిలదానము గోదానము భూదానము. స్వర్ణదానం ఇవన్నీ ఇచ్చి ఇంటిలోకి ప్రవేశించి ఇప్పుడు గురువు అందారాయ ఏం చేయాలి పెద్దవాళ్ళు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు అంటే వీడిద్దరే ధృతరాష్ట్రుడు గాంధారి ఇలా వారికి నమస్కారం చేయాలని వెళ్లి నచాపస్యతు పితరం. ఇక్కడ అక్కడ తై జండ్రులను చూడలేదు అంటే అక్కడ లేరన్నమాట. అలా తత్ర సంజయమాసీదం పప్రచ్య ఉద్విగ్నమానసా సంజయుడు ఉన్నాడు. ఎక్కడ ఎక్కడికి పోయారయ్యా పెద్ద మనుషులు? గావల్ గణే కోన కోన స్తాతః వృద్ధో హీనస్య నేత్రయో అందులో కళ్ళు విరి వాడు. గుడ్డి వాడు వృద్ధుడు ఎక్కడికి పోయాడు? అందులో గాంధ ఎక్కడికి పోయారు అంబాచ హతపుత్రార్థ పితృవ్యః కోగత సుహృతు విదురుడు పితృరుడు కదా? ఆయన ఇక్కడికి వెళ్ళాడు. అమ్మ ఇక్కడికి వెళ్ళింది. అపి మై యకృత ప్రజ్ఞే హత బంధుహు సభార్యయా అధంసమానస్యమలం గంగాయాం దుఃఖితః అపతతు. మీరు చేసినటువంటి అపకారాన్ని ఇప్పుడు గుర్తుకొచ్చి తట్టుకోలేక గంగలో దూకి చచ్చాడా నాయనా సంగతి ఏంటి ఎక్కడికి పోయాడు? వితర్యుపరతే పాండవు సర్వాన్న సుహృద శిశును అరక్షతాం విసనతాః మా నాన్నగారు మా బాల్యంలోనే పోతే మమ్ములందరినీ ఎంతో ప్రేమగా పెంచి పోషించిన మా పెళ్లినాన్నగారు ఉన్నారు. అలాంటి వారు తల్లిదండ్రులు ఎక్కడికి పోయారు మరి? పెద్దవాళ్ళు వీళ్ళే కదా మరి. కొగతౌ ఇతః కృపయా స్నేహ వైక్లవ్యాతు సూతః విరహ కరిచితః ఆత్మేశ్వర మచక్షణః న ప్రత్యాహాతః అతనికి మాత్రం ఏం తెలుసు? అతను కూడా ఏమి తెలియక విసుర్జ్య అశ్రోణి పాణిభ్యాం దుఃఖముచ్చి కన్నీళ్లు కూడా తుడుచుకొని విష్టభ్యాత్మానమాత్మన మనస్సును జాగ్రత్తగా నిగ్రహించుకొని అజాదశత్రుం ప్రత్యూజే ప్రభుహో పాదౌ అనుస్మరం. పరమాత్మ పాదములను స్మరిస్తూ సంజయుడు చెబుతున్నాడు నాహం వేద వ్యవసితం పిత్రోరువత్పులనందనాయ మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో ఏమనుకున్నారో

నాకు తెలియదు. ఏం చేయాలనుకున్నారో తెలియదు. గాంధార్య వా మహాబాహో ముషితోస్మి మహాత్మతి మహాత్ములు నన్ను మోసం చేశారు. వంచించారు అన్నమాట. అది ఆజగామ భగవాన్ నారదః సహ తుంబురు అయ్యో ఎక్కడికి పోయారు ఏమయ్యారు వీళ్ళు అని సమరాదాదులందరూ ఇప్పుడు అడ్రస్ ఎవరు చెప్పాలి కరెక్ట్ గా కదా కాబట్టి ఇంతలో తుంబురులతో కలిసి నారదుడు ఏం చేశాడు? ప్రత్యుత్తాయాభివాద్యాః సానుజః అభ్యర్చయన్నివః దురుచలందరు లేచి ఎదుర్కొని వారిని కూర్చోబెట్టి అన్ని పర్యాదలు చేసి కూర్చోబెట్టి అప్పుడు అంటున్నాడు ధర్మరాజు నాహం మీది గతిం పిత్రోహో భగవన్ స్వగతావితః మా తల్లిదండ్రులు ఎక్కడికి పోయారో నాకు తెలవదు స్వామి. మీరు మహానుభావు కదా ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. అంబావ హతపుత్ర ఆర్త కొగతాచ తపస్విని పుత్రులందరూ చనిపోయారు కదా పాపం ఎవరూ లేరు. ఆమె తపస్విని వృద్ధురాలు. అలాంటి మా అమ్మ ఎటు వెళ్ళింది? కర్ణధార ఇవాపారే భగవాన్ పారదర్శకః ఆపభాషే భగవాన్ నారదః మునిసత్తమః ప్రవాహంలో ఉన్నటువంటి పడవకు దిక్కు తోచనప్పుడు ఎలా చుక్కారి దారి చెబుతుందో ఇప్పుడు మాకు మీరు దారి చూపాలి అని అడిగితే నారద భగవాన్ అంటున్నాడు మా కంచన సుచో రాజన్. మహారాజా ఎవరి గురించి విచారించవలసిన పని లేదు. మా కంచన సుచో రాజన్ యత్ ఈశ్వర వశం జగత్. కదా? జగత్తు ఉన్నది ఎవరి వచనంలో? నీ ఆజ్ఞలో ఉంది. నీ ఆజ్ఞలో ఉంటే నువ్వు వద్దంటే ఆజ్ఞ ఉండదు. తెలవకుండా పోనే పోరు. పోతున్నారంటే నీ వచనంలో లేరు. ఎవరు వస్తున్నారు? ఈశ్వర వశం. సకల ప్రపంచము పరమాత్మ వశంలో ఉన్నప్పుడు నువ్వెందుకు విచారిస్తావ్? నీ ఆజ్ఞలో ఉంటే అయ్యో నా వరు ఎందుకు భయపడాలి. నీ వశం కాదు అది నీలో లేదు నువ్వు దాన్ని ఏమి చేయలేవు. కాబట్టి లోకాస్తపాలాయస్యేమేవహంతి బలిమీచిపుహు అన్ని లోకములు.

అందరూ ఒక పాలకులు ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తారు. ఆ పరమాత్మకే అన్ని రకముల పూజలు చేస్తారు. కాబట్టి ఆ పరమాత్మ ఎప్పుడు ఎవరిని ఎక్కడికి ఎలా తీసుకొని పోవాలో తీసుకోబోతాడు. నువ్వు విచారించినా ఉంచడు, సంతోషిస్తే ముందు తీసుకోపోతాడు. కదండీ. కాబట్టి. స సంయునత్తి భూతాని సయేవ వియునత్తిచ యథా గావహ నసిప్రోతః సంత్యాంబద్ధా స్వదామతిహి. ఈ మహానుభావుడే ప్రాణములను ప్రాణులను ఒకరినొకరిని కలుపుతాడు. మళ్ళీ ఆ స్వామి ఒకరినొకరిని విడదీస్తాడు. అంటే ఆయన విడదీసి మనం విడిపోతామా? లేకపోతే మనం కలుస్తామా? మనకంటూ ఒక పవర్ ఏం లేదా? అంటే ఎంత బాగా పవర్ ఉన్న మదించిన కోడెలను రైతు ఏం చేస్తాడు? ముక్కు తాడేసి. అదే కదా మదానికి లొంగని మదవృషభాలు ముక్కుతో అడుగు లొంగుతాయి. అలాగే మనందరినీ పరమాత్మ కర్మ తంతువులతో బంధించాడు. దారాలు కట్టి రెడీగా పెట్టాడు ముక్కుకు. కొంచెం దులిపితే గట్టిగా లాగుతాడు. లాగిపోతాడు. అందువల్ల మన చేతిలో ఏం లేదు ముక్కు తాడు వేసేవాడు. పైన ఉన్నాడు. అందుకే అంటున్నాడు యధా గావహ నతిప్రోతః తంత్యాం బద్ధాస్పదావసిహి వాక్తంత్యాం నామభిర్బద్ధ వహంతి బలినిస్తు పరమాత్మ యొక్క కర్మ బంధం మనం వాక్ తంతువులో బంధించబడి ఆ పరమాత్మకే ఆరాధన చేస్తున్నాం. అతని వశంలోనే ఉంటున్నాం. యథా క్రీడోపస్కారానాం సంయోగ విగమావిహ ఇచ్ఛయా క్రీడుతు శాతాం. తథైవ ఈసేచ్ఛయా నృణాం. లోకంలో ఆటలు ఆడుకునేవారు తాము ఆడుకునే ఆట వస్తువులను ఒక దూరం ఉంచుతారు వేరువేరు చేస్తారు. ఒకసారి దాచిపెడతారు ఒకసారి ఇషా ఆతల పారేస్తారు. ఏమంటాం మనం ఎందుకు పారేసేవాడిని ఏమంటాం? నా ఇష్టం నా ఆడుకునే వస్తువు అంటాం. మరి వాని ఇష్టం వాని వాళ్ళ అటు వస్తువు వాడు ఏమన్నా చేస్తాడు. మనం అందరం ఎవరండీ వాడికి? వాళ్ళ వస్తువు.

మనము మన ఆట పరికరాలను ఏ బాలో లేకుంటే ఏవే ఉంటాయో ఆ ఆట పరికరాలు వాటిని కొన్నాడు దాచుకుంటాం. కోపం వస్తే విసిరి కొడతాం అసలు. అరే నువ్వు ఆడుకున్నావ్ నా ఇష్టమయ్యా అని. అంతే వానిష్టం. అదే కలుపుతాడు, అదే దూరంగా ఉంచుతాడు, అదే పారేస్తాడు, నీళ్లు పడేసి ముంచుతాడు, అది కూడా ఈ ముట్టిస్తాడు. ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఆట వస్తువులు ఆటగాడు ఎలా వాటితో వ్యవహరిస్తాడో పరమాత్మ మనందరితోటి అలాగే చేస్తాడు. పరమందరం స్వామికి లీలోపకరణములము అని పేరు శాస్త్ర సంప్రదాయం. అందుకే. ఎన్ మన్యసే ధృవం లోకం అధృవం వా న శోభయం సర్వదా నహి శోక్యాస్తే స్నేహాత్ అన్యత్ర మోహయాత్. ప్రపంచము నిత్యం అంటావా అనిత్యం అంటావా? ఏమంటావ్? చెప్పు నువ్వు ఏమనుకుంటున్నావ్? ఏమనుకుంటున్నా విలాపం అనవసరం. కాదు నిత్యమే అనుకో ఏడిపి ఎందుకు? అనిశ్చయం మరి ఏడ్చి ఎందుకు వెళ్ళకపోతుంది? నువ్వు ఏడ్చినా అది ఆగదు. అనిశ్చయం నశించేది. నశించే దాని కోసం ఏడ్చినా నశించకుండా ఉండదు. నశించనిది నవ్వినా నశించదు. కాబట్టి ఈ ప్రపంచం నిత్యమన్నా సంతాపం అవసరం లేదు. అనిత్యమన్నా సంతాపం అవసరం లేదు. నీకు బాధ ఎందుకు? నువ్వు ఏమో భయపడుతున్నావ్? అయ్యో పోయారనే, అయ్యో పోలేదేనా? ఇంకెందుకు పోలేదు ఉన్నారని వేడుస్తున్నావా? లేదా పోయారని వేడుస్తున్నావా? పోనీది ఎలాగో పోదు, నువ్వు ఏడుపోలే పోదు. పోయేది నువ్వు ఏడిస్తే ఆగదు. కాబట్టి నీ విలాపానికి అర్థమే లేదు. స్నేహాదన్య కేవలం విలాపానికి కారణం స్నేహాత్ అన్యత్ర మోహజా. మోహం వలన కలిగే స్నేహంతో తప్ప విలాపానికి వాస్తవంగా అర్థమే లేదు. తస్మాత్ జస్యంగ వైక్రవ్యం అజ్ఞాన కృతం ఆత్మః. అజ్ఞానం వల్ల వచ్చేటువంటి దైన్యాన్ని, శోకాన్ని పూర్తిగా విడిచిపెట్టు. తథన్ త్వనాధాస్త్వ పునాః వర్తేరంతేచి మాంబినా.

ఏమనుకుంటాం అయ్యో వాళ్లకేం దిక్కు లేదు దీనులు వృద్ధులు అయ్యో చిన్న ఒక చిన్నవాళ్ళు చిన్న వయసులో ఎలాగండీ వాళ్ళు ఎట్లా పోవుతారో ఎక్కడికో పోతే వాళ్లకేం తెలుసని. బతకడం ఎలాగో తెలియదు, ఎక్కడ పోయి ఎలా ఉంటాదో అనుకుంటాం కదండీ. వాడి ప్రాణం ఉన్నంతవరకు, వాడికి భగవంతుడు ఆయుష్యం ఉన్నంతవరకు బతకడానికి అన్ని సౌకర్యాలు వాడే చేస్తాడు, నువ్వేం చేస్తావు. ఇంట్లో ఉన్నా వాడే పెడతాడు, బయట ఉన్నా వాడే పెడతాడు. ఇంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి. రాణాలు పోవా? ఎందుకు పోతున్నాయి? జాగ్రత్తగా చూస్తున్నావా వాడిని? అన్ని పెడుతున్నావ్, మూడు కోట్లు అన్నం పెడుతున్నావ్, టిఫిన్లు పెడుతున్నావ్, బట్టలు ఇస్తున్నావ్, ఏసీలు పెడుతున్నావ్, బీసీ ఏమో బీసీ ఇంకేం కోలే అంటారు. ఏమేమో పెడుతున్నావ్. ఇన్ని చేసినా వాడు ఉంటాడా పోతున్నాడా? మరి ఎందుకు పోతున్నాడు? లేకెవ్వడు పోడు, ఉంటే ఎవడు ఉండడు. పరమాత్మ రావాలి అనుకుంటే తీసుకొని పోతాడు. అందుకోసమని నీవు అజ్ఞానంతో విలపించక ఎలా బతుకుతారో, ఏం చేస్తారో, దీనులు, చెతకాని వాళ్ళు, బతకలేని వాళ్ళు ఇవన్నీ. అజ్ఞానం వల్ల మోహం వలకైనటువంటి స్నేహంతో వచ్చే మాటలే. ఎందుకంటే కారకర్మ గుణాధీనః దేహోయం పాంచభౌతితః. ఈ శరీరం నువ్వా చెప్పు. నువ్వు ఎక్కడికి పోవు? శరీరం పోతుంది. ఎక్కడ శరీరం? ఇది పాంచభౌతికం అయ్యా. పృథివి, అప్పు, తేజో, వాయువు, ఆకాశ్యం అనేటువంటి. ఐదు భూతములతో ఉన్నటువంటి శరీరము కాల కర్మ గుణ నీ అధీరమా నీ శరీరం. శరీరం బదులు నీదే అది కూడా కాదు. ఈ నీకు ఈ శరీరాన్ని వాడంట కడతాడు. నువ్వు అనుకుంటే వచ్చిందా నేను మనిషిగా పుట్టాలి అనుకుంటూ పుట్టావా? అలా కూడా నేను దేవతగా పుట్టాలి అనుకుంటావా మరి మనిషిగా ఎందుకు పుట్టావు? నేను దేవతగా పుట్టాలి అంటే నీ పుట్ట పుడుతున్నావా లేదు. నీ శరీరము అనుకుంటున్నావు నువ్వు అది నువ్వు అనుకుంటే రాలేదు. నువ్వు అనుకున్న శరీరం నీకు రాలేదు ఎలా వచ్చింది కర్మ గుణ అధీన. కాలాధీనము, కర్మాధీనము, గుణాధీనము. నీకు తెలియకుండా ఏవో బుద్ధక పనులు చేస్తే వచ్చింది. ఆ కర్మ కారణం ఏమిటి? నీకు తెలియకుండానే ప్రేమ పెంచుకున్నావ్. గుణం అది. గుణాధీనము, కర్మాధీనము, కాలాధీనము. వాటితో ఉన్నటువంటి శరీరము దేహోయం.

పాంచభౌతికః కదమన్యాస్తు గోపాయేత్ సర్పగ్రస్తః యథాపరం. నీ శరీరమే నీ చేతిలో లేదు. నీ చెరువు నువ్వు కాపాడుకోలేవు, నీవు రప్పించుకోనులేవు. ఎలా? కాలాధీనం. కాలమైంది పోతూనే ఉంటావు. కర్మాధీనం, కర్మ అయిపోయింది పోతా పోవాలి, గుణాధీనం పోవాలి. మరి నీ శరీరాన్నే నీవు కాపాడుకోలేని వాడివి ఇతర శరీరాలను కాపాడుతావా? సర్పగ్రస్తః ఇవ అపరం. వాము కాటేసిన నీవు ఇంకోడిని కాపాడతావా? నువ్వే చస్తున్నావు వానేం కాపాడుతావ్? కదా అలా చెప్తా. మనల్ని మనం కాపాడుకోగలిగితే పక్క వాని కాపాడుతాం. నీవే పరాశీనమయ్యా వాని నువ్వేం కాపాడుతావ్? పాము నోట్లో ఉన్న నీవు ఇంకొకరిని కాపాడలేనట్టుగా కాల కర్మ గుణాధీనమైన పాంచభౌతికమైన నీ శరీరాన్ని నీవు కాపాడుకోలేన వాడవు. ఇంకొకరిని ఏమి కాపాడుతావు? అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గుని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం వరహ చెప్తానికి ఆపుకుంటుకో నాయనా చేతులు లేని ప్రాణులు. చేతులు ఉన్న ప్రాణులకు ఆహారం. పాదములు లేని ప్రాణులు పాదములు ఉన్న ప్రాణులకు ఆహారం. చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులకు ఆహారం. టోటల్ నీతి ఏమిటి అంటే జీవః జీవస్య జీవనం. ఒక ప్రాణి ఇంకో ప్రాణికి బతుకుతాడు. ఒకడు సత్యం కూడా బతుకుతాడు. లేదండి. సత్యం అదే కదా. ఇంకా ఇంకా ముందు అది చెప్తాడు నాలుగు కాళ్ళు గల జంతువులు రెండు కాళ్ళ జంతువులకు ఆహారం. సరే మరి రెండు కాళ్ళ జంతువులు బలీయులకు బలహీతుల ఆహారం. అసలు కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవారికి ఆహారం. చేతులు లేనివి చేతులు ఉన్నవారికి ఆహారం. ఇటు పడి ప్రతి ప్రాణి బతికేది ఎలా? ఇంకో ప్రాణి తో కదా? ఇంకో ప్రాణి యొక్క ప్రాణం పోసుకొని విపోగుతున్నాడు. మరి ఇంకో దాన్ని చంపి నీవు బతుకుతూ అయ్యో సత్యాన్ని ఎరిస్తే నిన్ను ఇంకోడు చంపుతాడు.

అవి నీకు ఆహారము, నువ్వు ఇంకోడికి ఆహారము. ఇందులో ఏడిపేముంది, ఏడ్చేదేముంది? ఒక ప్రాణిని చంపి తింటున్న నీకు ఎలా దుఃఖం లేదో, నిన్ను తినేవారికి వాడికి దుఃఖం లేదు. అందువల్ల నువ్వు ఎవడి కోసం ఏడుస్తావు అంటున్నాడు చూడండి. ఆ అహస్థాని సహస్థానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవః జీవస్య జీవనం. అదిదం భగవాను రాజన్ ఏక ఆత్మ ఆత్మనాం స్వదృక్. కాబట్టి ఏం చూడాలి? చెయ్యడానికి కాదు ఆత్మలు చూడాలి. ఎలాంటిది ఆత్మ? స్వదృక్. తాను తాను చూడగలది, తనను తాను తెలియగలది ఒక ఆత్మే. తెలియడానికి ఏం తెలియదు. నేను నేను మా తల ముత్తుకుంటుంది. ఈ నేనులో ఏముందని ఏం చెప్తాం? ఎవరు నేను? అడగండి శరీరాన్ని. ఏదో అమ్మాయిని, అబ్బాయిని, వృద్ధుడిని ఇంతేనా ఆత్మ. అమ్మాయి ఆత్మ, అబ్బాయి ఆత్మ ఉంటుందా అని చెప్పాలి ఎక్కడైనా. కాబట్టి నీవు ఏమీ చెప్పలేవు. స్వదృకు అంతరః అనంతరోపాతి పశ్యతం మాయయా ఉరుధ. ఏ తేడా లేనిది తేడా ఉన్నట్టు కనబడుతుంది. తేడాలు ఉన్నవి తేడా లేనట్టు కనబడుతుంది. లోపల ఉన్నది బయట ఉన్నట్టు కనబడుతుంది. చనిపోతూ ఉన్నది బ్రతుకుతాను అన్నట్టు కనబడుతుంది. ఇదంతా మాయయ్యా. పరమాత్మ యొక్క మాయ చేత వ్యవహారం జరుగుతుంది. ఆ పరమాత్మ యొక్క మాయను చూడవయ్యా. అయ్యో మా నాన్న, అయ్యో మా అమ్మ ఇలాంటివి మోహం వల్ల వచ్చేవి సోయ మధ్య మహారాజ భగవాను భూత భావనః కాలరూపః అవతీర్ణోత్యాం అభావాయ సురద్విషాం. బాగా అర్థం కావాలంటే మహారాజా, రాక్షసులను దుర్మార్గులను సంహరించటానికి కాలరూపుడైనటువంటి పరమాత్మ ఈ భూలోకానికి

అవతరించారు తెలుసు కదా మీ వాడే కృష్ణ పరమాత్మ అవతీర్ణః నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షతే తాను అనుకున్న దేవ కార్యమంతా పూర్తి చేశాడు ఇంకొంచెం మిగిలింది అంటే మీరందరూ ఉన్నారు కదా ఇది కూడా పోతే ఆయన వెళ్ళిపోతాడు. మిగిలిన దాన్ని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వీడు ఎంత పోతారా అని అని పని తీసేసుకుంటాడు కదా. మిగిలిన కొంచెం పనిని ఈయన కూడా జాగ్రత్తగా చెప్తున్నాడు ఏమైంది చెప్పండి అని. వచ్చాడు, వచ్చిన పని పూర్తి చేశాడు, కొద్దిగా మిగిలి ఉంది, దాని కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతీక్షతే. తావత్ యూయమవేక్షధ్వం భవేత్ యావదిహేశ్వరః. వీరు కూడా ఈ రాజ్యంలో అతను ఇక్కడ ఉన్నంతవరకు ఉండాలి. ఆయన వెళ్ళిపోయాడంటే మీరు ఇక్కడ ఉండొద్దు. ఆయన ఉన్నంతవరకు ఉన్న పోగాలు, విజయాలు, ఆనందాలు ఆయన పోతే. ఏముండవు. ఆయన పోయిన తర్వాత రాబోయేటువంటి అవమానాలన్నిటిని చూడటం కంటే ఆయన పోయాడని తెలియగానే మీరు కూడా బయలుదేరి వెళ్ళండి నిగేశ్వరః ధృతరాస్త్రః సహభ్రాత్ర గాంధార్యాతి స్వపార్యయా దక్షిణేన హిమవతః ఋషీణామాశ్రమంగతః ప్రయత్నం నాయనా. సురాష్ట్రుడు గాంధారి హిమ్మత్ పర్వతం ప్రాంతంలో దక్షిణ భాగానికి ఆ మహానుభావుడు వెళ్ళాడు. అక్కడ ఏడు పాయలలో గంగ ప్రవహిస్తూ ఉంది. అలాంటి సప్తానాం ప్రీతయేనాన సప్త స్రోత ప్రత్యక్షతే. స్నాత్వా అనుసవనం తత్పించు ప్రతి పూట ఆ గంగా నదిలో స్నానం చేయాలి. చేసి పుత్వాచ అగ్నిని యధావిధి హోమ వైవుల పూర్తి చేసుకొని అబ్భక్షః జలం మాత్రమే భుజిస్తూ ఉపశాంతాత్మ ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడై సాస్తే విగతైషణః

అన్ని కోరికలను పొలగించుకొని ఆ మహానుభావుడు ఉన్నాడు జితాసనః జితశ్వాసః ప్రత్యాహృత షడీంద్రియః జితాసనుడు ఆసన విజయం పొందాడు జితశ్వాసః అంటే ప్రాణాయామాది సత్కారముతో శ్వాసను గెలిచాడు ఆసనమును గెలిచాడు. అలాగే ప్రత్యాహారం ఇంద్రియాన్ని ప్రత్యాహారం చేసి అన్నీ వెనక్కి తెచ్చుకున్నాడు. వీటిని విషయాల దాకా వెళ్లటం లేదు కడింద్రియః హరిభావనయాధ్వస్త రజస్తత్వ తమోమలః పరమాత్మ యందు భావన ఉంచి త్రిగుణముల యొక్క దోషములను విడిచిపెట్టిన మహానుభావుడు విజ్ఞానాత్మని సంయోగ్య క్షేత్రజ్ఞే ప్రవిలప్య ఇప్పుడు మనస్సును బుద్ధిలో బుద్ధిని ఆత్మలో ఆత్మను పరమాత్మలో లగ్నం చేసి బ్రహ్మణ్యాత్మానం ఆధారే ఘటాంబరమివాంబరే. ఉదాహరణ ఏంటంటే ఘటాకాశాన్ని ఆకాశంలో కలిపినట్టు అంటున్నారు. చూడండి. కుండ ఉంది. ఆ కుండ లోపల అంతా ఏముంది? ఆకాశం కదా. శూన్యం అండి. ఆ ఆకాశం ఆకాశంలో కలవాలి. అంటే ఏం చేయాలి? దాన్ని పగలకొట్టామనుకోండి ఆకాశమే. ఈ ఆకాశం ఆకాశం ఒకటే. కదా? ఘటంలోని ఆకాశాన్ని ఆకాశంలో కలిపినట్టుగా. తన ఆత్మను పరమాత్మలో లీనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నివర్తితాశిలాహారః ఆస్తే స్థానురివ అచలః అన్ని ఆహారాలు మానుకున్నాడు. ఆణువు లాగా ఓ మొద్దు లాగా చరణం లేకుండా ఉన్నాడు. తస్యాంతరాయః మైవాపు సన్యస్తాసిల కర్మణః. అంతగా మోక్షం పోవాలని ప్రయత్నిస్తున్న అతనికి నీవు విఘ్నం కాదు అంటుంది. అంటే అయ్యో నాన్న పోయావా నువ్వు పరిగెత్తుకొని పోయావనుకో వాడు ఏమైతాడు? ఇప్పుడిప్పుడే వాడికి బుద్ధి వచ్చి వాడి పైలో కాడికి పోతున్నాడు. నువ్వు పోయావనుకో మళ్ళీ వాడు పాడవుతాడు. నాయనా నీ ప్రేమ చాలు అలాంటి వానికి నీవు విఘ్నం కలిగించకు. తవ అజ్జతనాత రాజన్ పరతః పంచమేహనే మహారాజా ఈనాటికి ఐదవ రోజు కలేవరం హాస్యతిస్వం తచ్చ భస్మీ భవిష్యతి. తన శరీరాన్ని విడిచిపెడతాడు. తన యోగధారణపు శరీరము భస్మమవుతుంది. దశ్యమానోగ్నిహి అగ్నిభిర్దేహే పత్యుః పత్ని సహోటజే భర్త దహనం అవుతుందని తెలిసి అదే అగ్నిలో భార్య

తాను కూడా పడి దహనం అవుతుంది బహిస్థితాపతిం సాధ్వి తమగ్నిం అనువేక్షతి విదురు సదాశ్చర్యం నిచామ్య కురునందన హర్షశోక యుతస్తస్మాత్ గంత తీర్థ నిషేవక విదురుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళెంబడి ఉండడం ఆ విదురుడు ఆ దృశ్యాన్ని చూచిన తర్వాత దుఃఖము శోకము అనే అన్నీ తొలగిపోయినవాడు కాబట్టి తీర్థయాత్రలకు అతను బయలుదేరుతాడు అంటే మొత్తం జరగవలసింది జరిగినది కాకుండా తత్వజ్ఞానంతో మీరు కూడా ఇక ఉండకండి బయలుదేరండి ఆ వార్త ఒక్కడు వినేదాకా ఉండండి అని సూచించాడు. పరమాత్మ ఉన్నంతవరకే ఉండండి పోయాడని చెప్పలేదు. అంటే ఆ సంగతి మీకు తెలియగానే మీరు బయలుదేరండి. ముందు వాళ్ళు బయలుదేరండి. అందరూ వెనకా ముందు పోయేవాళ్ళే ఎందుకు ఏడుస్తారు బాబు అని పరతత్వాన్ని చక్కగా బోధించి ఇచ్యుక్త్వ అథ ఆరుహత స్వర్గం నారదః. సహ తుంబురు ఈ విధంగా చెప్పి తుంబురు నారదుడు వెళ్ళిపోయాడు విశిష్టిర వచస్తస్య హృది కృత్వ అజహాతు సుచః ధర్మరాజు. నారదుని మాటను మనస్సులో నిలుపుకొని శోకమును విడిచిపెట్టాడు అంటే అంతా కారవచమే అని అయితే మాత్రం వాళ్ళు ఉంటారా ఎందుకొచ్చిన బాధ అని శోకాన్ని మోహాన్ని ధర్మరాజు విడిచిపెట్టాడు అని 13వ అధ్యాయం. ముగించినది రేపు పద్దాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా గోబ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం. లోకా సమత్సాహ సుఖినో భవంతు అస్మతి గురుభ్యో నమః ఆ ఒకటే నీరు చెప్పండి అంటే ఒక బిదురుడు చెప్పిందేమో ధృతనాక్షణుడికి. ఆవిడ చెప్పింది ధర్మరాజు. వ్యక్తిని బట్టి విషయం మారుతుంది. విషయం ఒకటే కానీ పద్మ పాఠానికి ఎంఏ పాఠం ఒకటి కాదు కదా. విషయం అది ఎక్కడి పాఠం విధానం వేరు. మొత్తం ఒకటే ఇక్కడ అందరూ కదా.

I take refuge at the feet of the Lord. Mother, father, youth, children, wealth - everything according to the rule within my lineage. To the progenitor of our clan, whose form is the glory of the lineage - I bow my head to those auspicious feet of Sri. To Bhutathatvya, Mahadahvaya, Bhaktanatha Sri, Bhaktisara, Kulashekhara, Yogivaha, Bhaktanghrivenu, Parakala Yatindra, and Mishra - to the holy Sri Parankusha Muni, I bow daily. To Vasudeva's son, the divine one, destroyer of Kamsa and Chanura, the supreme bliss of Devaki - Krishna, the world-teacher, I pay homage.

Dear devotees! Yesterday we discussed the nature of Krishna Paramatma as the supreme universal Self. The 16,000 queens plus eight principal ones, plus the gopis - perhaps twenty-five lakhs of women in total. So many of them - with all the feminine charms, expressions, playful attractions and similar efforts - tried to captivate this Paramatma and make Him their own. The attempts they made, the efforts they exerted...

The soul within the body has no illusions at all. Then what shall we call the small transformations occurring in one part of the body? All of this is Prakriti (Nature). Every transformation, every playfulness, every emotion arising in men, women, animals, or any living being - it is all the transformation of Prakriti. That Prakriti listens to Him, acts according to His will, follows His sanction, functions through His maya (divine illusion)...

We said such a Paramatma is 'tam' (that one, transcendent). Such a great being - calling Him a womanizer, one enslaved by women, one who falls under the sway of women - even this perception is part of Paramatma's maya. It is one of His divine sports and pastimes. He has no faults whatsoever, no mental aberrations. Up to this point, we have discussed the nature of Paramatma...

He went there. How did He go, to which realm did He go, what was the glory there, what is the glory here - all these details are now being narrated by Shukadeva. 'Tadidam shotumicchhamah gaditum yadi manyase' - 'If you wish to speak, please do so.' One should not compel a guru. 'If you are graciously inclined and feel like speaking...' is the attitude. Some ask...

Through the teachings of great sages like Dharmaraja (Yudhishthira), Krishna Paramatma, Bhishma, Vyasa and other great sages, he ruled the people with love, as if they were his own children and sons. 'Nispriha sarvagamibhyah Krishna-pada abhyasevaya' - He administered the kingdom. He was an emperor. All royal pleasures and enjoyments were available to him. But 'nispriha sarvakamebhyah' - dispassionate toward all desires...

Even amidst all this, 'yashas tu tridivam gatam' - his fame reached up to heaven. How beautifully Dharmaraja governed. So righteously did he conduct himself that his fame extended to the heavens. 'Chinte kamasura sparah mukunda manaso dvijah' - the brahmins, whose minds were absorbed in Mukunda (Krishna), though they were praised by the king, did not feel the joy that others might feel from such praise. Even the gods praised him...

While in Uttara's womb, some fiery flames were coming and burning him completely. Being scorched by the brilliance of the weapon, he suddenly saw some extraordinary power, some radiance, which protected him from that affliction. 'Dasyamanastejasa dadarsha purusham kanchit' - while suffering thus, he saw a person within it. In the womb...

'Sannikirise paryyukshata ka ityatau' - who is this great being who dispelled the weapon's heat with his mace? So he carefully examined. That is why his name means 'one who examines.' 'Paritah ichchhati' - he looked all around. He also looked with great attention. 'Pari akshata' means he looked all around, examined thoroughly. 'You who were in the womb'...

The great being who upholds the dynasty of Pandu Maharaja. How is that? He explains: 'Pandoreva ojasa' - with the strength and valor of Pandu himself, as if Pandu Maharaja had come again. This distinguished, special being was born - that is what we call the birth of Parikshit. 'Tasya pritamana raja vipraih dhaumya kripadi' - the king was pleased, and brahmins like Dhaumya and Kripa were present...

If one earns something and is happy about it, obtains some wealth, some prosperity, some enjoyment - what is the measure of contentment and joy? 'Go vipra daiva pujanam' - offering worship to cows, brahmins, and the divine. Only by worshipping these three - serving them, honoring them - does what one has obtained bear fruit. Without that...

After Krishna's avatara was complete, 'ratoh anugraharthaya' - this great being was given by Paramatma Himself, for bestowing grace. Since he was given by Parabrahma, this great being earned the names 'Brahmaraju' and 'Devaraju.' 'Ratoh anugraharthaya Vishnuna prabhavishuna' - given by Paramatma, 'Vishnuna ratah: Vishnurata'...

If asked - 'Partha prajaapita sakshat Ikshvakuriva manavah' - just as Ikshvaku, the son of Manu in the lineage of Manu, protected all the people, so too this great being will protect everyone. 'Brahmanyah satyasandhashcha' - another virtue: devoted to brahmins. Second: 'satyasamdhah' - one who never breaks his word. How is that? 'Ramo dasharathir yada' - like Rama the son of Dasharatha in his adherence to truth...

Among bow-wielders, this great being is the foremost. 'Sakshat hutashana iva durdharshaha' - like a sacred fire, unapproachable by anyone. 'Samudra iva dustarah' - like the ocean, impossible for anyone to cross or transgress. 'Mrigendra iva vikrantah' - in valor, this great being is like a lion. 'Nishevyah himavan iva' - like the Himalayas, worthy of being served by all...

I had some sweet waters, drink them - I told my devotee. Even if the three divine beings Indra or the Trimurtis came, give away all there is to eat, and if nothing remains, offer water from the mud - even that will come, offer even that. Therefore in generosity he is like Danti Deva, 'Yayatir iva dharmikah' - in righteous conduct he is like King Yayati...

Knowing that death was coming for him, he renounced all attachments, took refuge with the elders, and approached Paramatma Sri Maha Narayana. 'Padambare jijnyasita atmayadhajnjam muneh vyasa sutat asau' - desiring to know the nature of the Self and the nature of Paramatma, at the Prayaga sangam (confluence), the son of Vyasa - the great yogi Shuka - appeared before him...

The thought in mind was there. 'I saw then, maybe He will appear, maybe He is somewhere' - in that state, 'labdha nareshu' - in everyone who came before him, he was seeing that Lord. This means the entire universe is pervaded by Vishnu - he was a great soul who saw everything as Vishnu-filled. 'Sa rajputrah vavridhe asu shukla' - this great young prince grew rapidly like the waxing moon...

'Anyatra karadandayoh' - one must do with what one has personally earned and worked for, not with what the people have given through taxes. But there's no money, so how? 'Ashrametu' - while contemplating this, the brothers who understood his intention - 'achyuta chodita' - motivated by Krishna, went back. What did all the brothers do? Approached Krishna...

After all the yajnas (sacrificial rituals) were properly performed by the brahmins, 'gurvaditi nu masam suhridam priya kamye' - those who came for the work, once the task is done, need to depart. In those days, if a relative came, did they leave by evening or by morning? They would think about it. Even now - we ourselves have so many things to do, such a busy schedule - when a relative comes, we don't have time to even show them due respect...

The uncle is returning. Vidura, before the war began, what did this great being do? He went on a pilgrimage. Why bear the sorrow of what comes? No one listened to what he said. What they said did not please him. So why bear the trouble? He himself left - when Duryodhana insulted him in the assembly, he left...

Seeing the relative who had come - 'tata bandhumaagatam drishtva dharmaputrah sahanujah' - Dharmaraja along with his brothers, 'Dhritarashtrah yuyutsuschha sutah sharadvatah puda, Gandhari Draupadi brahman Subhadra cha Uttara, Kripi anyascha jamayah, Pandoh jnatayah sasutastriyah pratyajjagmuh' - all of them together went out to receive Vidura and welcome him...

Dharmaraja with humility bowed and asked, 'prahatesham shrunvatam' - while all were listening. 'Api smardhano yushmat paksha chaya samedhitan vipadganat dvisha agni ade mochitayattamatrutha' - 'Do you remember those who were nourished under the cool shade of your wings? Those who were saved from calamities caused by enemies - their plots, poison, fire, weapons, arrows...'

'Which sacred pilgrimage sites did you visit? Bhavadvidhah bhagavatah tirthih bhutah svayam vibho' - you yourselves are the holy tirthas (pilgrimage sites). Such great ones as yourself are themselves sacred. 'Tirthikaruvanti tirthani svantastena gadatmata' - you go on pilgrimages not for your own purification but to purify those places. 'Tirthikaruvanti tirthani' - you make the holy tirthas holy...

When asked thus, Vidura narrated all that he had heard. Except for one thing that had already happened - which should not be told. Since it had already occurred, why should he cause additional grief? Arjuna went there, and when he comes back he will tell everything. Through such means, what needs to be known will be known, but why should he personally announce it? So he avoided that topic...

Therefore, wishing well-being and prosperity for him, 'abhibhadaryama dandam yathavat dhakarihu yavad dadhara shudratvam shapat varsha shatam yamah' - he said in one sentence. What is this? Who is this Vidura? He is none other than Yama Dharmaraja himself. Yama Dharmaraja, through a curse, was born in a shudra womb. He was born as Vidura. Why? Because of a maharshi's curse...

That means when the father himself went to his son's home, the father was in charge and ruled over Yamaloka. He punished those who had sinned. Who? Even the sun god served in his place while he was away. In this manner, during the hundred years that Vidura spent as Vidura, Surya Bhagavan (the sun god) administered Yamaloka. That great being punished the sinners...

It watches all this, stays beside us, remains with us always. When the time comes to speak, that is the moment it closes its mouth. Like a frog swallowed by a snake - 'sarpastikatamandam mandukam bole' - the snake just closes its mouth. In that same manner, the time of death had arrived for all of them. Who first realized this? The elders first understood...

It comes behind us - it comes for everyone. If the eldest doesn't wake up first, those younger will keep sleeping. So I have come to wake you first - this has come for all of us. 'Enache abhipanno ayam pranai priyatamairapi janastadyah vidyeta timutah anyai dhanaadibhihi' - how great is this time? When it arrives, first it takes away what is most beloved - even life itself. What then of other things like wealth?

Even this old man is depending on others' homes. 'Paragehe upasade' - 'aho mahiyasi jantoh jivitasha yaya bhavan' - Ah, brother! Looking at you, I too feel the same. The greatest thing in this world is the desire to live. Why, you ask? 'Bhimaarjitam pindam adatte' - even now at this age, you eat the food that Bhima earned for you...

Are those who feed you doing so with love, devotion, trust and affection? Or did you nourish them with that same care? Now, those who feed you - have you done them no harm? 'Agnihi nisrishtaha' - you set fire to their house! You put poison in the food they ate! In the great assembly you shamed their wife...

You cause such suffering to your body? 'I am useless, I will not work,' it protests. It goes on strike. Why do you still force such a body to work? 'Parety anityatah jirnah jarayava jirnah' - worn out and decrepit here, refusing to work - how forcibly you make it labor to fulfill the desires of your mind? Here...

Your body, wherever your mind takes it - wherever you wish to go - that very mind will show the way. Even as you are told repeatedly 'don't do this' and they warn you 'don't,' if you still insist on staying, these attachments continue to grow. Even at the actual moment of death - as the life is leaving the body - even the prana (life force) cannot depart. 'Oh, my grandson is here, my...'

Very soon the time is coming that will strip away all our virtues. Before it arrives, if you leave now, you will attain heaven. However you came, you cannot avoid going - when that time comes, it will take you away. If you go before it comes, you can go where you choose. But if it takes you first, it will abandon you wherever it wishes. So...

At dawn, Dharmaraja rose in the brahmi muhurta (auspicious pre-dawn hour), performed his purificatory rituals, recited 'krita maitrah kritagnihih,' performed homa (fire ritual), bowed to the brahmins, made offerings of sesame, cows, land, and gold, then entered the palace. Now, what should he do next after receiving the guru's instructions? He should bow to his elders...

I do not know. I don't know what they intended to do. 'Gandharyavam mahababho mushitosmi mahatmata' - I have been deceived by great souls. Just then, 'ajagama bhagavan naradah saha tumburuh' - where have they gone, what has happened to all of them? Samarada and others are all asking now - who will tell the right address? So just then, Narada arrived with Tumburu...

All rulers obey the command of that Paramatma. All manner of worship is offered to that Paramatma. Therefore, whenever He wishes to take anyone, to wherever, in whatever manner - He will take them. Whether you grieve, He will not keep them; whether you rejoice, He will take them earlier. Therefore, 'sa samyunatti bhutani saeva viyunatti cha yatha gava nasipratah' - He is the one who unites beings and separates them, like cattle in a pen...

Our playthings - whatever toys we have - we buy them, hide them away. When angry, we throw them. 'Are, you played as I wished, dear thing.' That is His will. He joins them, He keeps them at a distance, He throws them away, He drowns them in water, He sets them alight. What can you do? Therefore...

We think 'oh, they have no one to care for them, poor helpless ones, how will they manage - the elderly, the young ones, so small, where will they go, what do they know of survival, where will they stay?' We think these things. But as long as there is life in him, as long as God has given him lifespan, all the means of survival are provided...

'Panchabhautikah kadamanyastu gopayeta sarpagrustah yathaparam' - your body itself is not in your hands. You cannot protect your own body, you cannot call it back. How? 'Kaladheenam' - it is subject to time, it keeps passing away. 'Karmadheenam' - when karma is exhausted, one must go. 'Gunadheenam' - subject to the gunas, one must depart. If you who cannot even protect your own body claim to protect others' bodies - 'sarpagrusta'...

They are your food, and you are someone else's food. What is there to cry about in this? Just as you feel no sorrow killing and eating one creature, the one who eats you will feel no sorrow. Therefore, for whom do you weep? - he asks. 'Aha sthani saha sthanam apadani chatushpadam phalgooni tatra mahatam jivah jivasya jivanam' - this is the order of the world. And 'Idam bhagavan...'

They know - Krishna Paramatma has appeared, our own one has come. 'Avatirna nishpadita devakrtyam avashesham pratikshate' - He has completed all the divine work He set out to do, a little remains. As long as you all remain, He waits. Once you depart too, He will leave. He is waiting to see when you will be gone, watching to wind up the remaining work. So...

Having shed all desires, that great being sat there - 'jitasanah jitashvasah pratyahrita shadindiriyah' - 'jitasanah': having conquered posture; 'jitashvasah': having conquered breath through pranayama and other disciplines. Likewise through pratyahara, he withdrew his senses, pulling them all back inward. They no longer reach out toward sense objects...

'Bahis sthita patim sadhvi tam agnim anuvekshati' - the devoted wife gazes upon that fire, standing outside. 'Viduru sadashcharyam nichhamya kurunananda harsha shoka yutas tasman ganta tirtha nishevaka' - Vidura was present there. Following behind them - Vidura witnessed that scene. After seeing it, all grief and sorrow departed from him, and so he set out on a pilgrimage of the sacred tirthas...