సమాధి మరియు మోక్షం: మనస్సు బుద్ధికి అతీతం
Samadhi and Liberation: Beyond Mind and Intellect
సమాధి - యోగ పరాకాష్ఠ - వివరించబడింది. ఒక మండలం దాటగానే మనసు బుద్ధి అనుసరించలేవు. ఆ సరిహద్దు దాటిన తర్వాత కేవలం ఆత్మ అనుభవం మాత్రమే కొనసాగుతుంది. 'సిద్ధుడు' అంటే అతీంద్రియ శక్తులు పొందినవాడు కాదు - పరమాత్మ కృపతో స్వ-స్వరూప దర్శనం పొందినవాడు అని ముఖ్య సందేశం. సమాధిలో ప్రవేశించగానే ముక్తి ఫలం వస్తుంది.
Samadhi - the culmination of yoga - is described: upon crossing one mandala (sphere of consciousness), the mind and buddhi are left behind, unable to follow. Beyond that point, only the Atma's experience continues. The session explains that a "siddha" (perfected one) is not one who has achieved supernatural powers, but one who has realized the vision of the true Self through Bhagavan's grace. Liberation's fruit arrives upon entering samadhi - no further waiting.
రోహిత్య మచ్యుత పదాముకే స్మరుత్మో వ్యామో వతస్ శ్రుత్తరాణి సులాయ మేనే ఆత్మద్ గురోః భగవతోస్య దేయైచ సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే మాతా పితా యువతయే తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యనః కులపతేరు కులాభిరామం శ్రీమత్పదంగి యుగళం ప్రణమామి మోధ్వనా భూతం సరస్య మహదాస్వయ భర్తనాధ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంత చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశంహార నూపుర శోధితం రత్న చంచన కేయూరం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం నీరసత్కుండరహరం దేవం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం వనమాలా విరాజితం శంక చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం చిత వర్షకం శ్రీకేతం మహేత్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణీన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్టనప్తారం తజ్జేత్ పౌత్స్రమ కల్మకం పరాచరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతర ఆజుహావ పుత్రేచి తన్మయతయా తరవోషినేతుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం
శ్రీ రంగార్య గురు పుత్రం శరయోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఆత్మ స్వరూపం పరమాత్మ ఆత్మకం చెప్పాం కదా పరమాత్మ ఆత్మగా ఉన్నటువంటి జీవాత్మ. దీన్ని ఆత్మ స్వరూపం అంటారు. ఇలాంటి ఆత్మ స్వరూప జ్ఞానం కలిగిన తరువాత శరీరం మీద ఎలాంటి అభిషంగం అంటే ఆసక్తి. ఆసక్తి కాదు జ్ఞానం కూడా ఉండదన్నారు. అవగాహన కూడా ఇది నా శరీరము అన్న అభిషంగమే ఉండదు. ఇప్పుడైతే శరీరం మీదనే స్మృతి ధ్యాత లేనప్పుడు ఇక శరీరం నుంచి వాళ్ళు ఉంటారు కదా భార్య కానీ పిల్లలు కానీ ఇల్లు కానీ బంధువులు కానీ సంపదలు భోగాలు. వాటి మీద ఏ మాత్రం ఆసక్తి లేదు. పరమాత్మ యొక్క ధ్యానమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా, కర్తవ్యంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే భాగాన్ని చెప్తున్నాడు అంటే ఏమిటి? దేహాత్మాభిమానం ఉండదు. ఇంతకు ముందు ఉన్నటువంటి శరీరం గురించి తెలియదు. ఇప్పుడున్న శరీరం గురించి కూడా తెలియదు. అంతే కాదు ఇప్పుడున్న శరీరం పోయినా కానీ తెలియదు. అంటే ఎవరికి ఎలాగో నేను చనిపోయానన్న జ్ఞానం ఎవరికి ఉండదు అనుకుంటున్నాం. కదా? కానీ వాస్తవంగా ఉంటుంది. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టానని ఆత్మకు ఉంటుంది. అప్పుడు ఆత్మకు ఈ దేహం ఉండదు కాబట్టి అది ఈ దేహంలో ఉన్నటువంటి ఈ మనస్సుకు ఈ బుద్ధికి సంబంధం తెలియదు. వాస్తవంగా దానికి ఉంటుంది. ఒక శరీరం వదిలిపెట్టాను మళ్ళీ నేను ఇంకో శరీరం కోసం బయలుదేరి వెళ్ళాలి. ఎప్పుడది? సూక్ష్మ దేహం అంటామే సూక్ష్మ లింగం అంటామే దాన్ని తీసుకున్నప్పుడు ఉంటుంది. ప్రకృతిలో సంచరించేంతవరకు తాను ఏమేమి చేశాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి జ్ఞానం అంతా ఎందుకంటే ఆత్మ వెళ్తుంది దాని ఎంబడే మనస్సు. బుద్ధతత్వం అనుకున్నాం కదా, ఈ తత్వాలన్నీ బయలుదేరి వెళ్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళేదాకా ప్రకృతి మండలాన్ని దాటేంతవరకు మనస్తత్వము, బుద్ధి తత్వము ఆత్మతో కలిసే ఉంటాయి.
అక్కడ దాకా ఒకటి మండలం దాటిన వెంటనే వెళ్ళిపోతాయి. అంటే వైకుంఠాన్ని వరపదం దగ్గరికి ఈ మనస్సు ఈ బుద్ధి అక్కడ. ప్రవర్తించవు. అందుకే అనింద్రియ నిరాహారాః అని చెప్తాడు భారతంలో. భారతంలో ఒకటి ఉంది నారాయణీయం అని. ఒక 16 అధ్యాయాలు ఉంటుంది. స్వేత స్వేత ఆ ఆ ఇది ఇంద్రియం ఉంది అది ఎవరు భాగవతానికి కొద్దిగా మార్చి రాశారు. అందులో అనింద్రియ నిరాహార స్వేతద్వీప నివాసినః అని స్వేతద్వీప వాసులకు ఈ ఇంద్రియాలు లేవు, ఆహారము లేదు, దేహము లేదు, అభిమానము లేదు. అందుకే ప్రకృతి సంబంధించినటువంటి ఏ స్పర్శ ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు. సాక్షాత్ మనం చెప్తున్నాం భారతంలో చెప్తారు. శ్రీమన్నారాయణుడే వారిని చూడడానికి వెళ్తాడు వాళ్ళు పోరు ఆయన దగ్గరికి. ఆయనే వెళ్తాడు. ఆయన వెంట ఒక పొరపాటు నారదుడు వస్తే వద్దు నారద, నువ్వు వస్తే వాళ్ళకి ఇష్టపోతుంది ఇక్కడే ఉండు వాళ్ళు సహించలేరు మీ సంబంధాన్ని అని ఉంచిపోతాడు నారదుడు. నారదుని బయట ఉంచి ఒకడు పోతాడు. అంటే వాళ్ళ స్థితి ఎలాంటిదో అర్థం చేసుకోండి. అది చేసినందుకే నారదుడికి నా స్పర్శ వాళ్ళని సహించలేరా? నేను ఎలాగైనా ఆ స్థితి సాధిస్తానని కూర్చొని స్వామి జోడి ఉపదేశం పొంది ఆ యోగాన్ని ఒక ఎన్ని 26 యుగాలు చేస్తారు. అప్పుడు స్వామి ఇప్పుడు రా లోపలికి అంటాడు. ఎందుకంటే నిన్ను ఉండు అన్నందుకు నన్ను వీళ్ళు సహించలేరా వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళా అన్న ఫీలింగ్ నీకు వచ్చింది కదా. అంటే ఇది ఏమన్నట్టు నీకు ఇంకా అభిమానం ఉంది కదా మరి. వాళ్ళకి అభిమానం లేదు. అభిమానం లేని వాళ్ళ దగ్గరికి అభిమానం ఉన్నవాళ్ళు వెళ్తే అది తెలీదు. నువ్వు 26 యుగాయుతుల జపం చేసి రప చేశావు కదా, అభిమానం పోయింది ఇప్పుడు రమ్మన్నాను. మనకు ఇంద్రియములు కానీ, ఆహారం కానీ, శరీరం కానీ అంటే ప్రకృతితో వాటికున్న సంబంధం వలన కలిగినటువంటి వికారములకు వీళ్ళు లోను కారు.
మాట్లాడ చెప్పాలంటే ఇవన్నీ ప్రకృతి కదా ఇంద్రియముడు కానీ శరీరం అంటే అంతా ప్రకృతి. ప్రకృతి సంబంధాన్ని ఏ మాత్రం తట్టుకోలేని వాళ్ళు. ఆ స్థితి ఇంచుమించు వీళ్ళు కూడా ఆ స్థితిలో వెళ్తారు. మనకు పోయిన శ్లోకంలో చెప్పారు ఇక్కడ. ఉపలబ్ధ పరాత్మకాస్తః హేతుత్వమ ప్రసతి కర్తది దుఃఖయోహో యత్స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మ సోక్యేతయా చరమయా మనసో నివృత్యా అన్నాడు చరమయా ఏతయా మరి మనకు చరమయా అంటాడు. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అంటున్నామే. ఆ సమాధి చర్మం. సమాధి అంటే ఏమంటారో? దేన్ని సమాధి అనాలి? అంటే ఈ శరీరము, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియములు. అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము, అహంకారం, మహత్తత్వము ఇవన్నీ ఏ ఒక్కటి కూడా తమను గురించి తాము ఆలోచించుకొని దాటిపోవాలి. ఇవన్నీ పరమాత్మ యందు మాత్రమే నిష్టం. పరమాత్మ నిష్టం కావాలి. ఇప్పుడు శుభాశ్రేయ అవస్థానం ధారణ అంటాడు. ధారణ అంటే మన మనస్సును శుభాశ్రయం అంటే పరమాత్మ. పరమాత్మ యందు ఉంచడాన్ని ధారణ అన్నారు. విహితానాం వ్యాపారాణాం సంతతేహ విస్తారః ప్రత్యాహారః అంటారు. అంటే విషయములలో ఉండేటువంటి మనో చిత్త బుద్ధి అహంకార వ్యాపారాన్ని వెనక్కు తిప్పి పరమాత్మ యందు ఉంచినటువంటి మనస్సు యొక్క విషదత్తమమైనటువంటి వ్యాపారం ఉంది దాన్ని ప్రత్యాహారం అన్నాం. సమాధి అంటే పరమాత్మ యందు ఉంచినటువంటి బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము వాటి వలన కలగవలసిన ఫలానికి ఆ వ్యాపారానికి. అవ్యావధానం ఉండాలి. అంటే ఆ పని చేసిన తరువాత ఫలం ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచనే కలగటానికి ఆస్కారం లేదు. పరమాత్మ యందు వ్యవహరిస్తే ఫలం తోటే వ్యవహరం అవుతుంది. ఫలం వేరు వ్యవహరం వేరు కాదు. ఫలం ఏమిటి? పరమాత్మ వ్యవస్థానం వ్యవహరం. నిరంతరం పరమాత్మ యొక్క దర్శనాస్పర్శనా అలాప సన్లాప కైంకర్యాదులు ఉన్నాయే అవి ఎప్పుడు జరుగుతాయి? ఈ సంబంధం లేకుండా ఇది జరుగుతది. ఈ సంబంధాలు లేకపోవటము అది జరగటం ఈ రెండు వేరు వేరు కాదు ఇదే అది. అంటే కర్మకు ఫలానికి యోగానం లేని స్థితి సమాధి.
సమాధికి వెళ్ళామంటే ఆ సమాధిలోకి వెళ్ళామండి ఎప్పుడు వస్తుందో ఫలితం. వెళ్ళామంటే వచ్చింది. సమాధికి వెళ్ళిన తర్వాత ఫలితం వస్తుందో ఎప్పుడు వస్తుంది అనేటువంటి వేరే ఆలోచన అవ్వడానికి వీలే లేదు. దాన్ని మనం సమాధి అంటాం. అది చరమం. అందుకే చరమయ శోక్యేతయా చరమయా అంటారు. సమాధి కంటే ఉత్తమమైనటువంటి ఆ భావాన్ని అక్కడిదాకా వెళ్లి పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సంసారంలోకి రాడు. మళ్ళీ అతని జగత్ సంబంధం ఉండదు అనావృత్తి శబ్దాత్. అనావృత్తి శబ్దాత్ అని చెప్తారు బ్రహ్మ సూత్రంలో చివరి సూత్రం అదే యధ భగవాని సూత్రం. అంటే ఏమిటి? నచ పునరావర్పతే నచ పునరావర్పతే అని చెప్పుకుంటాం మనం. అంటే మళ్ళీ అతను తిరిగి రాడు. దిగజరుడు కూడా ఆభ్రమ భువనాల్లోకా పునరావర్చినోజ్యునా మామ పెచ్చిత కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు సంసారం అనిపిస్తుంది అది చిర చరమం. అంటే అలాంటి చరమ స్థితి పొందిన తర్వాత పరమాత్మను ప్రార్థన చేయటం పరమాత్మను సాక్షాత్కారం పొందటం సాక్షాత్కారం పొందినటువంటి పరమాత్మ చేత అనుగ్రహించబడటం ఇవన్నీ వేరు వేరు కావు. ఇవన్నీ ఒకే క్షణంలో జరుగుతాయి. ముందు వెనుక సమస్య కూడా వ్యవధానం ఉండదు. పనికి ఫలితాన్ని వ్యవధానం ఉండదు. మనము తిన్న తరువాత ఏదో ఆకలి పోవడమో, తృప్తి కలగడమో, రుచి కలగడమో కానీ నోట్లో వేసుకుంటే అన్నీ కావాలి. ఇప్పుడే బాగుంటుంది కదా. సేపు కూర్చోవాలి, నవ్వాలి, నింగాలి, తినాలి ఇంతకు ముందు ఎందుకండీ. నోట్లో వేసుకుంటే పుచ్చి వచ్చిందంటే అయిపోతుంది కదా. ఆస్తి అన్నమాట. వ్యాపారానికి అంటే కర్మకు ఫలితానికి ప్రధానం లేకుండా ఉండటం అన్నమాట. అందువల్ల అలాంటి వాడు దేహం చ నశ్చరం అవస్థితం ఉస్థితం వా సిద్ధో నపస్యతి యతః అత్యగమత్వరూపం. మరి ఏం చెప్పారే సిద్ధః అంటాడు. సిద్ధాంతం ఏమిటి? పరమాత్మ ఉపసంపత్య ఆవిర్భూత స్వస్వరూపః అంటున్నాడు.
అంటే భగవంతుని యొక్క అనుగ్రహం తోటి తన స్వరూపం తాను సాక్షాత్కరింప చేసుకున్న వాడిని సిద్ధుడు అంటాడు. అంటే పరమాత్మ ఆత్మకమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడినే సిద్ధుడు అన్నాడు. చూడండి కదా. కేవలం ఆత్మ పనికిరాదు. కేవలం పరమాత్మ పనికిరాడు. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ కావాలి. పరమాత్మ ఆత్మగా ఉన్నటువంటి జీవాత్మ అంటే ఆత్మ స్వరూపం. ఈ స్వరూప సంపత్తి ఉందే అదే సిద్ధి. ఇలాంటి సిద్ధి పరమాత్మ ఆత్మగా లేకుంటే. ఆత్మ ఉండనే ఉండని కదా. ఎట్లా ఉంటది మనకు తెలవద్దు. మనకు తెలవద్దు. మనం అనుకోవడం నేనే కదా ఆయన లేడనే కదా. పరమాత్మ లేడనే సమస్య ఎక్కడ ఇది. ఇది సాక్షాత్కారం అండి అది ఏదని కాదు. ఇక్కడ వస్తువు ఉన్నది మనకు కనబడదు. ఆల్రెడీ కొండ అక్కడ ఉంది. మనం చూడడం లేదు. ఎలాగంటే ఆ లైట్ స్విచ్ బంద్ చేశామనుకోండి, లైట్ రాదు. కరెంట్ లేదా? కరెంట్ ప్రసిద్ధి ఇష్టమే ఉంది. మరి వాళ్ళు సిక్ చేయాలి. కదా. మరి కరెంట్ లేని అవసరం కాదు. దాన్ని మనం చూడాలి. పరమాత్మ ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మ అందులోనే ఉంటుంది. ఈ ఆత్మ శరీరంలో ఉంటుంది. ఇప్పుడు శరీరంలో ఆ ఆత్మ అందరూ తెలుసుకుంటారు. ఆత్మ ఏం చేయండి? మనం చూస్తున్నాం, చేస్తున్నాం, పని చేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఆయుష్ మూర్తి తాగుతున్నాం, పిల్లలు మన పుడుతున్నాం. ఇంకా ఆత్మ ఎందుకు? ఏం చెబుదాం? కరెంట్ ఎప్పుడూ ఉంటుంది. స్విచ్ చేస్తే వస్తుంది. అలాగే ఆ సమాధిలోకి వెళితేనే ఆత్మకు ఆత్మగా ఉన్న పరమాత్మ యొక్క పరమాత్మ ఆత్మ తీరుస్తుంది. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న ఆత్మని తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారం. కైవల్యాన్ని అందుకే ఒప్పుకోలేదు. కైవల్యాన్ని సాధనంగా ఒప్పుకోని కారణం అదే. వీడికి ఉభయభర్టుడు. సంసారంలో ఉండడు అటు మోర్శాలో ఉండడు. వాడికి అకేమి చెప్పావు చెప్పావు కదా మనం. అందుకోసమని ఇలాంటి మహానుభావుడు దేహం చే నశ్వరం అవస్థితం ఉత్తితం వా సిద్ధో నపత్యతి యతః అధ్యగమతు స్వరూపం.
ఇలాంటి వ్యక్తి దేహం నశ్వరం అవస్థితం ఉస్థితం. ఎలాంటిది శరీరం అంటే నశ్వరం. ఈ నశించవలసిన శరీరము ఉన్నదా పోయినదా అనేది కూడా తెలియదు వాళ్ళకి. అంటే ఏంటి? ఉన్నదా పోయినదా అంటే ప్రాణంతో ఉన్నదా ప్రాణంతో ప్రాణం పోయినదా అని కాదు. ప్రాణం పోయిన తరువాత దహన సంస్కారాలి మర్యాదలు జరిగాయా లేదా? ధనము జరిగినది తెలియదు, జరగనిది తెలియదట. ఎందుకంటే ఉత్తమమైనటువంటి అంటే పుణ్యాత్ముడికి ఉత్తమ సంస్కారం జరుగుతుంది. పాపాత్ముడికి అంత్య సంస్కారం జరగదు. భోగం అంటే అంత్య సంస్కారాన్ని భోగం అన్నాడు. మనకు యోగులు కానీ, యోగులు కానీ, ఈ మీమాంసకులు కానీ సిద్ధాంతంలో వాడి సుకృతం, వాడి దుష్కృతం వాళ్ళ అంత్య సంస్కారాన్ని పట్టుకుందంటారు. అది బాగా జరిగింది సుకృతి గారు. ముందు రాసేసుకునేవాళ్ళు అందుకే పుర్రె పోరు. ఇది మనకు జ్ఞాపకం అనుకుంటాను. నారదుడు సముద్ర తీరాం నుంచి వెడుతుంటే ఓ పుర్రె దొరికింది. అవును. తీశాడు. పది ఏళ్ళు జన్మ ప్రబుతి దారిద్ర్యం మాయ ఇట్నే రాస్తాలే దశ వర్షాని బంధనం పది ఏళ్ళు బతుకుతాడు పది ఏళ్ళు పూజ అంటే ఉంది సముద్ర తీరే మరణం ఎక్కడ పుర్రె ఉంది? కించిత్ భోగం భవిష్యతి. మాయ ఏమైనా బుర్ర ఉందా లేదా? ఇన్ని ఇంక వాడికి భోగం ఎక్కడ ఏడ్చింది? ఏయ్ వెళ్లి అడుగుతాను అని సోలిపోయాడు అక్కడ. పట్టుకొని పోయి నాన్న ఈ రాత ఈ పిచ్చి రాత ఇట్నే ఉంటది. ఏమైందిరా చూడండి ఇట్లా ఉంది. నీకు డౌట్ ఏంటిరా మరి భోగం ఎక్కడ అన్నారు. సాక్షాత్ పరమాత్మ రూపమైన నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చావురా పుర్రెను అది భోగం కాదా అన్నారు. అది భోగం కాదు అది భోగం అనేది అంతేనే. శరీర త్యాగం అయ్యే దశ భోగం. కాబట్టి మరణించిన తర్వాత దేహము సంస్కారము లేకుండా ఉన్నదా?
సంస్కారం జరిగి ఉన్నదా అనే విషయాన్ని కూడా తెలుసుకోలేదు. అవస్థితం ఉత్తితం వా సిద్ధః నపశ్యతి. సిద్ధులంటే పరమాత్మ ఆత్మకమైనటువంటి జీవాత్మ స్వరూప సాక్షాత్తారాన్ని పొందిన వ్యక్తిని సిద్ధుడు అన్నాడు. ఎందుకంటే యతః అధ్యగమత్ స్వరూపం ఇలాంటి ఈ ఆనంద స్వరూపం. వాడు ఏ స్వరూపం పొందాడు వాడు? యతః స్వరూపం అధ్యగమత్ ఆ పరమాత్మ వలన తన స్వరూపాన్ని పొందాడు ఏంటని అపహరపాత్మ ద్విజరః విమృత్యుః ఇశోకః సుజిగీత్తం అష్టగుణాలు ఉన్నాయి అష్టగుణాలు ఆత్మకు. అవన్నీ పొందారు. ఎప్పుడైతే ఆత్మ యొక్క అష్టగుణ ఆవిర్భావం జరిగిందో తరువాత ఈ శరీరము బతికి ఉన్నదా? చనిపోయిందా? చనిపోయిన తరువాత దాన సవస్తారాలు జరిగాయా? జరిగకుండా ఉన్నదా? మరి కుక్కలు నక్కలు పీక తిన్నాయా? లేక పాతి పెట్టారా? వాడికెందుకు? వాడికి ఆ స్పృహ ఏ మాత్రము ఉండదు ఎందుకంటే దైవాతు ఉపేతం అథ దైవవశాదపేతం. కదులు. శరీరం వచ్చేది ఎవరి వల్ల? స్వామి వలనే. పోయేది ఎవరి వల్ల? అంతే కదా. దైవం వలనే వస్తుంది, దైవం వలనే పోతుంది. కాబట్టి ఆ శరీరం వచ్చినది తెలియదు వారికి. శరీరం పోయింది తెలియదు, శరీరం ఉన్నది తెలియదు, పోయిన తర్వాత మళ్ళీ అది జరిగింది కూడా తెలియదు. అంటే మళ్ళీ అంత అన్యాయం అండి అలా ఉంటుందా? అంటే ఉదాహరణ కావాలా చెప్తున్నాను వాతోయథ పరివృతం మదిరా మదాంతః బాగా పుల్లుగా తాగిన వాడికి ఒంటి మీద బట్ట ఉన్నదో లేదో తెలియనట్టు అన్నారు. అది చేసుకోండి. అంటే వాడు ఇక్కడ ఉండే లోకానికి పోతే వాడు ఉండేది ఇక్కడే. కానీ వాడికి బట్ట ఉన్నదో ఊడిపోయిందో నగులు చూస్తున్నారు వాడికి ఏమీ తెలియదు. మరి ఆ మాత్రం మందు పరిచే చేయనప్పుడు ఆత్మజ్ఞానం బరి జరగకపోవడం ఏంటి అని ఎట్లా తెలుస్తుంది అని ఇంకా. అందుకే వాసో యథా పరికృతం మదిరా మదాంతః మధ్య పాదంతో ఆ బుద్ధివాడైన వాడికి
ధరించిన వస్త్రం ఉన్నదో ఊడిందో తెలియనట్టుగా మరి అటువంటి వాహములు ఇంకో ఉదాహరణ ఈ లోకంలో అంత మనకు బాగా అర్థం కాదండి. ఎందుకంటే లోకంలో నూటికి తొంభై మందికి అలవాటు ఉన్న వాళ్ళే ఉన్నారు. బాగా తెలుస్తుంది సాల్వ్ చేస్తారు. అంతే ఎందుకు ఆ అదే కదా అమ్మ. మీరు అదే కాదు ఆ మహానుభావుడు మనకు ముందర వస్తుంది ఇది కూడా మనం విని ఉంటాం. పరమాత్మ యందే సర్వాత్మన మనస్సు లగ్నమైన వాడికి తాను అగ్నిలో కారిపోతున్నా నిలలో మునిగిపోతున్నా. ప్రకృతి వల్ల వచ్చేటువంటి ఎలాంటి బాధలు వారికి తెలియవు. ఆనందం కూడా తెలియదు. పక్కనే ఉన్నవాడు సన్మానం చేసినా అవమానం చేసినా తెలియదు. ఎలాగయ్యా అంటే నిరంతరం వేశ్యనే తరుచుకుంటున్న విడుడిలాగా. అంటే పచ్చి లౌచికం. అంటే మీకు వేరు అర్థం కాదు. అంటే కొత్తగా ఒక అమ్మాయి సౌందర్యమో, దేహమో, శరీరమో వానికి ఏంటో వాని పిచ్చిలో వాడు ఉంటాడు. ఆ పిచ్చిలో ఉన్న వాడిని ఎత్తు రాయట్లేదు వాడు. రా లోకంలో ఉంటారు. అదే అంటారు. రా ఎత్తే రోజు అదే అంటున్నారు వేస్తే యందు మనస్సు లగ్నం చేసి ధ్యానిస్తున్న విటుని లాగా. అంటే ఏంటి అతని ఉద్దేశం ఏమిటి? అయ్యో ఇంత నిజమో కాదు కరెక్ట్ ఉపమానో అది. విషయం మనకు అర్థం కావడం ప్రధానం. వాడు ఏం చెప్పాడో కాదు. మనకు దేన్ని చెప్తే అవునండి కరెక్ట్ అంటాం. అదే జీవాత్మ పరమాత్ముని అర్థం చేసుకున్నట్టు అంటే మనకేం తెలుస్తుంది? మనం హిందూలే ఆధువులే. ఇది ఎందుకు తెలియవు అంటే మనకు ఏ అనుభవంలో ఉందో ఆ అనుభవాన్ని ఇచ్చేనే గురువు అవుతాడు. టీచర్ అంటే గురువును దృష్టాంత కుశలః అంటాడు మనకు. ఆచార్య హత్వ సంపన్న విష్ణుభక్త వినీతవత అని చెప్తాడు అందులో దృష్టాంత కుశల. శిష్యుడికి అర్థమయ్యే ఉపమానాన్ని చెప్పడంలో జిట్ట కావరేవాడు. అది వినగానే అవునండి అని అనారేవాడు. దానికి అనుభవం కాదు వాడు చూస్తుంటాడు తనకు లేకపోవచ్చు పక్కవానికి చూస్తుంటాడు. ఈ రోగం ఎలా ఉంటాదో డాక్టర్ గారు చెప్తారు కదా అని డాక్టర్ గారు రోగం చేస్తామా? కాదు కదా ఏ రోగం ఎలా ఉంటాదో వాళ్ళకి తెలుసు. మనం లోకంలో ఉన్నాం వేశాలు విడిచి చూస్తున్నాం తాగుపోతులు చూస్తున్నాం. నేను చెప్పాను జ్ఞాపకం లేదు వ్యాసుడు అంటాడు చూడండి కాకః పితః బకః హనుమాన్ రావణః కర్ణః కుంభకర్ణః. ఈ ఏడు పాన రక్షణం అన్నారు. కాకు బోతులు ఏడు రకాలు ఉంటారట. కాకిలాగా అరుస్తాడు. కోకిలి లాగా పారుతాడు. కొంగలాగా చూపాడు పడతాడు. హనుమంతుల్లాగా జంతువులు వేస్తాడు. రావణాసులం తాగి అరుస్తాడు.
కర్ణ కొట్టడం తిప్పుతాడు అలాగే కర్ణ లాగా దానం చేస్తాడు. చివరి కుంభకర్ణుడు వస్తాడు. నిద్రపోతాడు. సాతః పితః బకశ్యైవ హనుమాన్ రావణస్వధః కర్ణస్య కుంభకర్ణస్య సప్తయేతే పానలక్ష్మం. ఇందులో ఏమి ఫకర పోదు మరి. అలా చెప్పిన వ్యాధులు అందుకే వ్యాధులు అయ్యారు మరి. అంటే మనం లోకంలో లౌకికమైనటువంటి వ్యవహారంలో అనుభూతిలో మనం ఎలా అవగతం చేసుకొని తన్మయావస్థలో ఉంటున్నాము ఇదంతా తాత్కాలికము. అసలు తన్మయంలో పడితే అసలిది ఏవి కాదనేటువంటి విషయం తెలియాలి. అందుకే స్పష్టంగా వాసో యథా పరికృతం మదిరా మదాంధః మద్యపానంతో మద్యపానం మత్తులో ఉన్నవాడు తాను ధరించిన వస్త్రం ఉన్నదో. ఊడిపోయిందో తెలియనట్టుగా ఆత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి సిద్ధుడు పరమాత్మ వలన వచ్చినటువంటి శరీరము ఉన్నదో పోయినదో కూడా తెలియజాలదు. దేహోపి దైవవశ జస్తలు కర్మ యావతు స్వరంభకం ప్రతిసమీక్షిత ఏవ సాసుహు ఎందుకంటే చెప్తున్నాడు దేహోపి దైవవశ జస్తలు అంటున్నాడు శరీరం కూడా నీ ఇష్టమా ఇది మీకు ఎలా వస్తుంది? దైవ వసతగా. పరమాత్మ ఇచ్చేదే. పరమాత్మ ఇచ్చేదే అంటే నీవు ఆచరించిన పుణ్య పాప కర్మలకు అనుగుణమైనటువంటి చరిత్ర వస్తుంది. అంటే ఆ కర్మల ఫలితాన్ని ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితం అనుభవించడానికి ఏ శరీరం కావరు దాన్ని ఇస్తారు. కొందరు రాక్షసులు, కొందరు పిశాచాలు, కొన్ని ప్రేతములు, కొన్ని భూతములు ఎందుకంటే వారి పాపం అంత బాగా ఉంది. వీరమైన కష్టాన్ని సహించడానికి శరీరం పెద్దగా ఉండాలి కష్టమే. పెద్దగా చెట్టు ఉండొద్దు, రాక్షసులుగా పుడతారు. బాధ వాళ్ళు బాగా అనుభవిస్తారు. శరీరం చాలా పెద్దగా ఉంటే అర్థం ఏమిటంటే పాపం కూడా చాలా బాగా చేస్తున్నాడు అన్నమాట. ఎందుకు ఆ ఎందుకంటే బాధను అంత బాగా సహజంగా శక్తి ఇచ్చేస్తాడు స్వామి. ఎలాగంటే చెప్తారు మనకు పద్మపురాణంలో ఆపరేషన్ చేసేటువంటి వారు ఆ అస్త్రం అస్త్రం అంటే ఏదో కట్టె ఏదో ఉంటుంది కదా దాంతో శరీరాన్ని కోస్తున్నప్పుడు ఈ అస్త్ర తాను సంకరణం వల్ల కలిగేటువంటి బాధను
పట్టుకోవడానికి వీలుగా బాధ తెలియకుండా మందిస్తారు వాళ్ళు. ఎందుకంటే బాధ తెలియకుండా ఉండాలి. తరువాత వారు చెప్తారు బ్యాకుడు అలా మందిస్తే లాభం ఏంటి అంటే అస్త్ర సంఖ్యాతం జరుగుతున్నప్పుడు తెలియదట. చాలా హాస్యంగా చెప్తారు. అంటే కోర్సు ఉన్నప్పుడు తెలియదు. సరే ఆపరేషన్ అయిపోయింది, ఏదో మత్తు మందు అయిపోయింది, ఏదో కొంత గంట రెండు గంటలు ఉంటుంది, అది అయిపోతుంది. ఇక లేచినప్పటినుంచి ఇది అది కలిపి రెట్టింపు ఉంటదట. అంటే తరువాత రక్షింపు అనుభవించడానికి మొదలు తెలియకుండా చేస్తాడు. మనకు కూడా అహంకారం అనేది అనస్తీషియా లాంటిది అన్నాడు వివాసడు. ఎందుకంటే అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో ఏమవుతున్నామో తెలియదు. ఫలితం వస్తున్నప్పుడు అన్నీ తెలుస్తుంటాయి. స్పృహం వచ్చిన తర్వాత బాగా తెలుస్తున్నట్టుగా పరిణామం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అందుకని అహంకారం అయినటువంటిది మత్తు మందు అన్నాడు. పద్మపారం చదవండి. ఆయనకున్నంత దౌక్యం మనకి ఏం తెలుస్తుంది ఎక్కడో కూర్చున్నాడు. ఆ హిమాలయాల్లో కూర్చొని అహంకారం అనేది మత్తు మందు అన్నాడు. సుందరకాంటం రామాయణంలో చెప్పాడు. అదేంటి ఆ గర్భములో గర్భాన్ని అస్వసంయోగంతో చేస్తుంటే యథా నజానాతి అంటాడు గర్భస్త జంతోరివ చల్యగుంత ఇదొక వాక్యం. రాముడు రాకముందే నన్ను వీడు శస్త్రైహి చితైహి చేర్చటి రాక్షసేంద్రః. అవునా అసలు నన్ను శస్త్రంతో కోసేసి చంపేస్తున్నాడు. ఎలాగయ్యా అంటే గర్భస్థ జంతువరివ చలియకుంటా. సుఖప్రసవం కావడానికి వీల్లేనప్పుడు గర్భంలో ఉన్న శిశువును శస్త్రంతో ఆపరేషన్ చేసి బయటికి తీసినట్టుగా కోస్తారు కదా అలా కోసినట్టు నా దగ్గర నన్ను కోస్తున్నారు. వాల్మీవి చెప్పాడు అంటే వాల్మీవి అప్పుడు కూడా సిజరింగ్ తెడుతున్నాడు. ఇది ఎలా అంటారు అదే కదా అంటే వాళ్ళకి కూడా తెలుసు మరి ఆలోచించండి. వ్యాక వాల్మీకుడు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి మనకి ఏం తెలుసు అన్నీ చెప్తారు. అందుకే వాసోయథ పరికృతం మదిరామదాంతః ఇలాంటి శరీరము. మనము ఆచరించినటువంటి పుణ్య పాప కర్మలకు అనుగుణంగా సంప్రాప్తించవలసిన ఫలితాన్ని అనుభవించడానికి తగిన వేహం ఇస్తాడు పరమాత్మ.
అది కర్మ యావత సారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుహు అంటే ఏమిటి మననే సాసుహు అంటే ఏమిటి అత్తు అంటే ప్రాణాలు. ప్రాణంతో ఉన్నవాళ్ళు అంటే ఏమర్థం? ఒక ప్రాణం కాదు కదా? ఇంద్రియములు, బుద్ధి, మనస్సు ఇవన్నీ ఉన్నవాడు. అవన్నీ ఉన్నంతవరకు ఈ శరీరము అనుభవిస్తున్న, అనుభవించిన వాటిని ప్రతిసమీక్షతే. పరి ఆలోచన చేస్తూనే ఉంటాడు కదా. ప్రతి వ్యక్తి తాను ఏమి చేశాడు అనేది ఆలోచించకున్నా తాను దేన్ని పొందాడో ఆలోచిస్తాడు కదా. కష్టం పొందాడా, సుఖం పొందాడా? ఎందుకంటే నిద్ర ఎప్పుడో ముందర చెప్పడం ఏకాశ్రమంలోకి వస్తుంది. తాను పొందిన కష్ట సుఖాలను తెలియడం ఎందుకంటే ఆ వంకతో భగవంతుడిని మరికాస్త అధిక్షేపించడానికి. అవునా కాదు కదా నేను ఏం తప్పు చేశాను అని బాధ పెడుతున్నావ్ అంటాడు. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఏ రోగం చేయలేదు. ఎవరికీ ద్రోహం చేయలేదు. నాకు ఇంటికి వస్తాదా ఏం చేశాను ఇది బాధ పెడుతున్నావ్. నూటికి నోరు మంది అంటూనే ఉంటారు. అంటే ఆయన డిపార్ట్మెంట్ బాగా పెట్టడమే. మన డిపార్ట్మెంట్ ఏమో ఏ తప్పు చేయకపోవడం. ఈ స్థితి ఉంది. అంటే పరమాత్మ మరికాస్త పాపాన్ని మూటగట్టుకోవటాని కోసమే ఈ జ్ఞానం ఇస్తున్నాడు. సాసులు. కర్మ యావత్ చాలా డీప్ గా ఇలాగ అన్నమాట. చిన్న చిన్న శ్లోకాలే కానీ నిరంతరం పరిపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని ఒడియపూసి అక్కడ పెట్టారు సత్యుడు. మనం ఏం చేస్తున్నాం? శరీరం రావటం, శరీరంతో కర్మలను ఆచరించడం, ఆచరించిన కర్మల వలన కలిగే ఫలితాన్ని అనుభవించడం, అనుభవించేటప్పుడు ఇవి నేను చేసిన కర్మ ఫలితాలు కావు, దేవుడే కట్టగట్టి నన్ను బాధ పెడుతున్నాడు అనుకోవడం. ఇది స్వరూపం. ఇది కాస్త ఏమో దేనికి వస్తుంది అంటే ఇది పాలిష్ లాంటిది. చివర అని పోతుంది పాలిష్ లాంటిది అంటే తర్వాత. నా దేహానికి ఇది పరిపూర్ణ అంగం. పాపం ఇంత పూర్తి అయితే కానీ మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. అంటే భగవంతుడిని చివరిగా నిందిస్తే మన కర్మ సంపూర్ణంగా పరిచిస్తుంది. అప్పుడు మనకు మంచి రావచ్చు అందుకే సాసుహు కర్మయామతు సాసుహు స్వారంపకం.
తాను ఆచరించినటువంటి సుఖ దుఃఖ జనకమైన కర్మలను ఇంద్రియములు, ప్రాణము, మనస్సు ఉన్నంతవరకు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ ఇలాంటి ఆలోచనకు కావలసిన ఉపకరణాలు మాత్రం వాడిస్తాడు. అవి నీవి కావు. నీ పని ఆలోచించడమే, అధిక్షేపించడమే, మరి కాక పాపం చేసుకోవడమే. కానీ వాటికి కావలసిన పరికరం ఎవడిచ్చాడు? వాడే ఇచ్చాడు. వాడు ఎందుకు ఇచ్చాడు? పుణ్యం వీర పాపము చేసే వాటిని ఎందుకు ఇచ్చాడో, పుణ్యము చేసేవి పరమాత్మ ఎందుకు ఇవ్వలేదు అని చెప్తాం. విత్తనము భూమిలో పడ్డప్పుడు ఎలాంటి విత్తనం పడితే అలాంటి చెట్టే వస్తుంది. నీవు పూర్వజన్మలో ఆచరించిన కర్మల వాసన వల్ల నీకు అలాంటి దేహమే కావాలి దాన్నే ఇస్తాడు. అది మారాలంటే పరమాత్మ కటాక్షం లభించడానికి సిద్దుల యొక్క సంపర్కం కావాలి. సత్సంగం అంటాం. అదృష్టవశాత్తు పరమాత్మ భక్షాన్ని లే పాపం ఎందుకు తెలవ అని ఏడిపించాలి అనుకుంటే ఆటోమేటిక్ గా ఎవరో వచ్చేస్తారు తరుస్తారు. మొత్తం మారిపోతుంది. అదే అదేనమ్మా క్షమాపించడం చూడండి అది. తం సప్రపంచం అధిరోహ సమాధి యోగ స్వాప్నం పునః నభజతే ప్రతిలబ్ధ వస్తుహు ఇలా ప్రాణం. తత్య కయుక్తం ఉపరితి ఉంది చూడండి. తత్య తావదేవ చిరం యాపు నవిమోక్ష్యాధ అధ సంపత్యతే. ఎంతవరకు శరీర సంబంధం విడిచిపెట్టదో. అంతవరకు వీడికి దేహాత్మాభిమానము విడిచిపెట్టదు. అంతవరకు ఆత్మ స్వరూప సాక్షాత్కారం కలగదు. కదా? ఆత్మ స్వరూప సాక్షాత్కారం కలగడం అనేది ఈ శరీరము ప్రాణము రెండు పోయిన తరువాతనే. అంటే ప్రారబ్ధ పరిసమాప్తి తరువాతనే.
నీవు ఇదివరకు ఆచరించిన కర్మల వలన నీకు లభించిన దేహం అవసాన దశలోనే అవసానమైతేనే. స్వరూప జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, మోక్షం కలిగేది. ఈ సంబంధం ఉన్నంతవరకు కలగదు. కొందరు సిద్ధులకు మాత్రమే అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్లకు. పరమాత్మ ప్రేమ వాడి వాడిస్తారు కాబట్టి వారి కృపతోటి ఈ శరీరం ఉన్న ఆ సిద్ధి పొంది ఉంటారు. పరమాత్మ యొక్క అంశావతారము, కళావతారము ఏదో కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్లకు తప్ప ఈ లోకంలో ఎవరికైనా సరే. ప్రారబ్ధ అవసానంలోనే ఉపలబ్ధ సమాధి యోగః అంటే పరమాత్మాత్మకమైనటువంటి స్వాత్మ సాక్షాత్కారం పొందినవాడు. ఒక్కసారి వాడికి ఆత్మ స్వరూప జ్ఞానం కలిగితే ప్రతిలబ్ధ వస్తుహు స్వాప్నం పునః నభయతే అలాంటి వారు మళ్ళీ సంసారాన్ని పొందరు. ఎలాగయ్యా అంటే స్వప్నం. కలలో కన్న వస్తువులను పొందలేనట్టుగా. మనం కలలో ఏనుగులను చూస్తాం, గుడ్డలను చూస్తాం, లేచినాక ఎక్కడ ఉంటాయి? అలాగే అంటే వాస్తవంగా ఈ బ్రతుకంతా ఒక స్వప్నం లాంటిది. మనం వాస్తవంగా పుట్టడము, పెరగడము, అదో అహంకారం, మమకారము, భార్య, పిల్లలు, సంతానం, సంపద, పాపాలు, పుణ్యాలు ఇవన్నీ ఏమిటంటే ఇదండీ ఒక కల. ఈ దేహావసాయం అయిపోయింది, అది ఎక్కడ ఉన్నట్టు? ఆత్మ స్వరూప జ్ఞానం కలిగింది, వాటి ధ్యానే లేదు. కలలో చూసిన వస్తువులను మళ్ళీ పొందలేనట్లుగా మళ్ళీ దేహము, దేహ సంబంధము, సంబంధ సంబంధము ఇలాంటి వాటి వీటిని పొందదు. అంటే నచ పునరావతి అంటే మళ్ళీ సంసారానికి రాదు. గురుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మళ్ళీ సంసారానికి రాడు. పునర్జన్మ నవిద్యుతే మావ పెట్టి కౌంతేయ పునర్జన్మ నవిద్యుతే.
నన్ను పొందిన తర్వాత మళ్ళీ వాడు పుట్టడు. పుట్టకపోవడమే కాదు తన శరీరము, తన సంబంధము ఇలాంటి వాటిని వేటిని. మరణలోనే ఉండాలి. అందుకే అంటున్నాడు స్వప్నం పునః నభజతే ప్రతిలబ్ధ వస్తుహు. అయ్యా మీరు ఏవేవో చెప్తున్నారో ఇవన్నీ మూడు విడిగా ఉంటే కదా ప్రకృతి. ఆత్మ పరమాత్మ. ఈ మూడు ఉన్నట్టు మాకు అర్థమైతే వాళ్ళు వాటిని మేము ఒప్పుకుంటే అప్పుడు శరీరం తరవడు, బుద్ధి లేదు, మనస్సు లేదు అని చెప్తుంటారు. ఇక శరీరము, ఆ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఈ ఐదు తరిస్తేనే ఆత్మ అంటాం. ఇంకా ఐదు గంటల ఆత్మ ఎక్కడ ఉందండి? కాళేజాసు చెప్తాడు కాళేజాసు అదేంటి నేను సందేశం. ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపా తక్కువ మేఘ అంటాడు. బబ్బ అంటే ఏమిటి? పొగ, నిప్పు, నీరు, గాలి. నాలుగు కలిస్తే మగ్గు. అలాగే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ ఆరు కలిస్తే ఆత్మ. ఈ ఆరు కంటే ఇక వేరే ఆత్మ ఉందా? ఉన్నతి ఎలా నమ్మాలి? ఏదైనా ప్రమాణం ఉందా? ఆత్మ విడిగా ఉందని, ఆత్మ ఉందని, ఆత్మను గుర్తుపట్టగల తెలియగల స్వరూపం చెప్పడానికి ఏదైనా సాధన ఉందని చెప్తున్నాడు యథా పుత్రాత్య మిత్రాత్య. పురుథం మర్త్య ప్రతీయతి అతి ఆత్మత్వేన అభిమతాత్ దేహాదేహే పురుషః పరః చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ శ్లోకానికి కదా నేను చెప్పే వ్యాఖ్య నేను చెప్పాను రెండు అర్థం రెండు వ్యాఖ్యాలు ఉన్నాయి. నా శరీరము. అంటే శరీరము వేరు, శరీరము కలవాడు వేరు. కదా? సో నా పుత్రుడు అంటున్నారు. పుత్రుడు వేరు, నీవు వేరు. నా ఇల్లు నేను వేరు, ఇల్లు వేరు. నా భార్య నేను వేరు, భార్య వేరు. నా మిత్రుడు. మిత్రుడు వేరు, తాను వేరు, నా వస్త్రము నేను వేరు, వస్త్రం వేరు, నా శరీరము నేను వేరు.
శరీరము కంటే విడిగా ఉన్న నువ్వు ఆత్మ. ఏది నా అంటున్నావో అది ఆత్మ. ఏది నీ వస్తువు అంటున్నావో అది శరీరం. అదే యధా పుత్రాస్య మిత్రాస్య పురుధన్మత్యః ప్రతీయతే. ప్రపంచంలో అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రీతిపాత్రమైంది ఏది? మనిషికంటే పుత్రుడు. కొడుకే కొడుకుని మించినటువంటి సుఖము కానీ సంతోషం సుఖగాత్ర పరీక్షంగాత్ నాస్తి సదృశం సుఖం అంటాడు వ్యాసులే. సుఖ అర్థం ఏమిటయ్యా అంటే కొడుకుని కలుగరించుకున్నందువల కలిగే సుఖాన్ని మిగిలిన సుఖ లేపు అది అంటే రాత్రి సభ కానీ దెయ్యాలకు అంతే భూతాలకు అంతే అంతే. మనకు వినిచితే సత్వ ప్రహ్లాదుడి విషయంలో వాడు ఒక తిరిగే కచ్చి ఇప్పుడు ఒక్క ఒక్క మాట చెప్పురా పోతల బాగా రాశారు పద్యం. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణ యుగళ సద్భూషణములు అంటారు. పిల్లవాడికి వచ్చిరాని మాటలు మాట్లాడితే తండ్రి చెవులకి అవి అవే మకరకుండ కాదు అన్నారు వేరే కుండలా దిద్దులంటే అదే. ఈ బంగారం అత్తాలు కాదు పిల్లల మాటలే అంటే అంత ప్రీతి పాత్రమైనటువంటి వాడు సంతానం. వాడు ఎంత నేనే కొడుకు అన్నా కొడుకు వేరు నువ్వు వేరు కదారా. నువ్వే కొడుకు కాలేవు కదా. అలాగే ఇంకో ఇంకా అంతకంటే మత్తు బాగా ఇచ్చాడు ఎవరు మిత్రుడు. ఏదో కొన్ని సందర్భాల్లో ఆ పుత్రుడిని భార్యను ఇల్లును అన్నీ వదిపేస్తాడు మిత్రుడి మత్తులో ఉన్నాడు. అంటే మిత్రుడు ఇంతకంటే ప్రితిపాత్రుడు కదా? అలాంటి మిత్రుడి కంటే కూడా నువ్వు వేరే కదా? నువ్వే మిత్రుడవు కాదు. ఉత్తరాస్య మిత్రాస్య పృథం మర్త్య ప్రతీయతే. పుత్రుని కంటే, మిత్రుని కంటే మనిషి విడిగానే కనబడతాడు, అనబడతాడు, తెలుసుకుంటాడు. అలాగే అపి ఆత్మత్వేన అభిమతాత్. నీకు చాలా ఇష్టం. నీకు చాలా ప్రీతి. రిఫరెన్స్ ఫస్ట్ రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు? కొడుకును బాగా ప్రేమించేవాడు కూడా. తన శరీరకు అంటే కొడుకు గొప్పవాడు కాదు నువ్వు ఒప్పుకోడు. కదా? కొడుకు మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? మొదలు తన మీద తన ప్రేమ ఉంటే తన శరీరాన్ని జాగ్రత్తగా దూర్చుకునే వాడు కొడుకుని ప్రేమిస్తాడు. నా శరీరాన్ని ఏమన్నా పోనీ అనుకున్న వాడు కొడుకు మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి?
కాబట్టి అత్యంత ప్రీతిపాత్రమైనది దేహం. ఆ దేహాన్ని వినవకుండా అనుకుంటున్నారు. కొడుకుని కూడా నేనే నేనేనండి కొడుకు అంటే వేరు కాదని చెప్తారు. ఆ ఫ్రెండ్ నేను ఒకడేనండి మాకు తేలా లేదు అంటారు. అన్న నువ్వు వేరు నీ కొడుకు వేరు. నువ్వు వేరు నీ మిత్రుడు వేరు. అలాగే, నీవు ఆత్మగా అనుకుంటున్న శరీరం కంటే ఆత్మ వేరే రా. దేవుడు వేరే కనపడతాడు రా. నువ్వు అనుకుంటున్నావ్. నువ్వు అనుకుంటావ్ మిత్రుడు నేను ఒకటే అని, నువ్వు అనుకుంటావ్ పితృడు నేను ఒకటే అని, పుత్రుడు నేను ఒకటే అని. కానీ నువ్వు వేరు వాడు వేరు. అలాగే నువ్వు అనుకుంటావ్. శరీరమే ఆత్మ కానీ అలాంటి శరీరము కంటే కృతగాత్మ ప్రతి దేహాదేహే పురుషోత్వ శరీరము కంటే జీవుడు వేరే ఉంటాడు ఉన్నాడు. ఉర్ముఖాత్ విష్పులింగాత్ ధూమాద్వాపి స్వసంభయాత్ అప్యాత్మత్వేనభిమతాత్ యథా అగ్నిహి పురుషగుచ్యతే ఇప్పుడు శరీరం వేరు ఆత్మ వేరు అలాగే ప్రకృతి వేరు పరమాత్మ చాలా మంది ప్రకృతి పరమాత్మ ఇదంతా పోసాయం అండి ఏదో వర్షం వస్తుంది మబ్బులు వస్తాయి తుఫాన్ వస్తుంది రాత్రి భోజనం అట వీళ్ళు అమెరికా బ్రహ్మాండమైన బీభత్సం అట తుఫాన్ ఏదో దాన్ని ఏమంటారు ఏదో ఏదో పేరు చెప్పారు జ్ఞాపకంగా. ఆ హరికేన్ అంట. లక్షల మందిని ఖాళీ చేయిస్తున్నారు. వేలు కాదు లక్షల మందినే. ఏం చెప్పుకున్నాం? ప్రకృతి అంటే ఇంకో యోగం ఏం చెప్పడం లేదు. ఏదైతే ఉందో 10 లక్షల మందిని 10 లక్షల మంది ఇది ఖాళీ చేశారట. నాకు అప్పుడు అప్పుడే పూర్తి చేసి అప్పటికే బిబ్ పెట్టే వస్తుంది. 11:30, 11:30 పైకి వస్తుంది. ఆ సమయం అది అప్పుడు వరకు ఉంటుంది 11:30 పైకి. ఎందుకంటే రాత్రి 9:00 దాటినాక ఏం డిసర్బ్ ఉండదు. హాయిగా రాసుకోవచ్చు అని ప్రశ్న అని చెప్పి అలా చెప్పి అందువల్ల. ఇదంతా పగు సాయం. పగు ఉంటుంది అంతే. దానికి వాణ్ణి ఎందుకు ఒప్పుకోవాలి అంటాం. దాన్ని చెప్తున్నాడు యధా ఉల్ముఖాత్ విస్పులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనభిమతాత్ యధాగ్రిహి పృథగుచ్యతి.
నిప్పు, అగ్ని. అగ్ని వల్లనే ఏమంటాం? నిప్పు రవ్వ, విస్ఫూలింగం. అంటే నిప్పు కణం అంటాం చూడండి, బొగ్గు ఉంటుంది నిప్పుతో ఉన్న బొగ్గు ఆ విస్ఫూలింగం ఏర్పడుతుంది. బొచ్చి దేని వల్ల? అగ్ని వల్ల. అగ్ని సంస్కారం అయిన తర్వాతే అగ్ని కాస్త అంటే కట్టె ఈ రెండిటి సంయోగం వలన కాస్త పచ్చి ఆర్ద్ర ఇంధన సంయోగ ధూమ. పచ్చి కట్టెతో నిప్పు కలిస్తే పొగ వస్తుంది. కదా? బాగా సాలిన కట్టెతో నిప్పు కలిస్తే కొర్ర వేస్తుంది. కదా? ఆ. నిప్పు అంటుకున్న నిప్పు కత్తి పూర్తిగా కాలి ఆ భాగం విడిపడితే దాన్ని నిప్పు కణం అంటాం. విస్ఫలింగం అంటాం. ఇప్పుడు విస్ఫలింగము కొర్రాయి పొగ. ఈ మూడు ఒకటే వేరా? అలాగే ఈ మూడో నిప్పు ఒకటేనా? ఈ మూడు వేరు నిప్పు వేరా? ఇవి నిప్పులో వచ్చినాయి నిప్పు కాదు. పొగ నిప్పు అయితుందా? పోనీ కొర్రాయి నిప్పు అవుతుందా? పోనీ నిప్పు లో నిప్పు యొక్క రాభ అది. రాభ నిప్పు కాదు. నిప్పు వలన వచ్చినది ఎలా నిప్పు కాదో. అగ్ని వల్ల వచ్చినటువంటి పొగ ఎలా అగ్ని కాదో, అగ్ని సంయోగం ఉన్నటువంటి కొరవాయి అంటాం కట్టె కాలుతున్న కట్టె ఉంటుంది అది ఎలా నిప్పు కాదో, వాటన్నిటి కంటే ఎలా నిప్పు వేరో, మనం ఏమంటున్నాం అది నిప్పేనయ్యా అంటున్నాం. అత్యాత్మత్వేన అభిమతాత్ ఆత్మగా అంగీకరించేటువంటిది యధా అగ్నిహి కృతగుచ్ఛతే అగ్ని ఎలా విడిగా ఉందని చెప్పుకుంటామో భూత ఇంద్రియ అంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞతాత్ ఆత్మా తథా కృతగ్రస్తా భగవాన్ బ్రహ్మ సంజ్ఞితః పొగ వేరు నిప్పు కణం వేరు నిప్పు వేరు. ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు. ప్రకృతి పొగ లాంటిది, జీవుడు విస్పులింగం లాంటిది. పరమాత్మ అగ్ని లాంటిది.
సరే? పొగ నిప్పు వలనే వస్తుంది. నిప్పు రవ్వ మనం కణిక అంటాం కదా నిప్పు కణం అంటామే అది నిప్పు వలనే వస్తుంది. అంత మాత్రాన పొగే నిప్పు కాదు, నిప్పు రవ్వే నిప్పు కాదు. భర నిప్పు వేరే ఉంటుంది. అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ. పరమాత్మ నుండి వచ్చినవన్నీ తాత్సాలికంగా మనం పరమాత్మగా అనుకుంటే అనుకుంటామేమో కానీ మనం అనుకోవడం భ్రమ అవుతుంది తప్ప వాస్తవం కాదు. భగవంతుని ఇప్పు అనుకోవటం ఎంత భ్రమనో జీవాత్మనే పరమాత్మ అనుకోవటం ప్రకృతిని కూడా అంత భ్రమ. అందుకే అంటున్నాడు భూత ఇంద్రియ అంతఃకరణాత్ ప్రధానాత్. ప్రధానం అంటే ప్రవక్త అంటే ఏమిటి? పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు అలాగే మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము కదా? ఇవి అన్నీ ప్రధానం. ప్రధానా అలాగే జీవ సముగ్నితాత్ ఇంకోటి జీవుడు వీటన్నిటికంటే ఆత్మ తథా పృథక్ ద్రష్ట. ఆత్మ ఉంది, ఆత్మ దేవి ఇక్కడ పరమాత్మ. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ భయ భయ జీవ వచ్చాడు కదా. మరి పరమాత్మ ఎందుకు కనుక్కోవాలంటే చెప్తున్నాడు కృతక్ ద్రష్టా భగవాన్ బ్రహ్మ ద్రష్టా అంటున్నాడు. ఇందులోనూ ఉండి అందులోనూ ఉండి చూసేవాడు. అంటే అంతర్యాని. రెండోది భగవాన్ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులో ఉన్నవాడు. ఇంకా అర్థం కాలేదా బ్రహ్మ సముజ్ఞతః అతనే పరబ్రహ్మ. ద్రత్త. భగవాన్ బ్రహ్మ సంజితః ఆత్మ అంటే పరమాత్మ తథా పృథక్ అలా వేరు. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, ప్రకృతి వేరు. ఈ మూటిలో ఏ ఒక్కటి ఇంకోటి కాదు. మూటిలో పరమాత్మ ఉండదు అది వేరు సంగతి. అన్నిటినీ పరమాత్మకముగా చూడటం వేరు. కానీ అన్నీ ఒకటే లేవా పరమాత్మ లేడు జీవాత్మ లేదు. ప్రకృతి ఉంది తప్పు. ఒక ప్రకృతి లేదు భగవంతుడు లేడు జీవుడే ఉన్నాడు తప్పు. ఒకే వ్యక్తి మూడుగా భాసిస్తాడు. మూడుగా దర్శనం ఇస్తాడు. మూడిట్లో తాను ఉండి సంచరిస్తాడు. మనం వాటిని మూడుగా చెప్పుకోము, ఒక్కడిగా చెప్పుకుంటామంటే భ్రమ అవుతుంది.
భగవ సముజ్జితః అందుకనే సర్వభూతేసు చాత్మానం సర్వభూతానిచ ఆత్మని ఈక్షేత అనన్య భావేన భూతేశ్వపి తధాత్మతాం ఇది జ్ఞానం అంటారు. ఏమిటి యధార్తి జ్ఞానం అంటే సర్వభూతేషు ఆత్మానం. అంటే ఏమిటి అన్ని రకములు దేవ మనుష్య తిరియత్ ఏదో ఒక స్థావరాలు అంటాం మనం. కదా ఇప్పుడు దేవతలు, మనుషులు, తిరిగెత్తులు, సాగరాలు నాలుగు. ఈ నాలుగు రకములైనటువంటి ప్రాణులు న్యాయంగా ఒకటే వేరా? వీటన్నిటిలో ఉన్న ఆత్మ ఒకటే కాదా? అంటే ఒకే ఆత్మని కాదు. ఆత్మలు చాలా ఉంటాయి. తెలిసిందా? ఆత్మకు జీవాత్మలు అనేకమే అందులో మనం ఏం లేదు ఒకటేం కాదు. కానీ అనేకమునైనటువంటి జీవాత్మలలో కూడా అంతర్లీనంగా ఉండే స్వరూపం ఒకటే. ఏమిటది? జ్ఞానాధికరణమాత్మ అన్ని ఆత్మలు జ్ఞాన స్వరూపము. పశులో ఉన్న ఆత్మ, పక్షిలో ఉన్న ఆత్మ, రాయిలో ఉన్న ఆత్మ, దేవతలో ఉన్న ఆత్మ జ్ఞాన స్వరూపం. కాబట్టి అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. అలాగే అన్ని ఆత్మలలో ఉన్నటువంటి ప్రాణులు ఒకటి. అంటే శరీరములు కూడా ఒకటే. ఎలా అంటే ఇప్పుడు దేవా తిరియన్ పశు దేవా మనుష్య తిరియత్ సవర అంటున్నాం. ఇవన్నీ కూడా మీరు వారు వారు ఆచరించిన పాప పుణ్య కర్మ ఫల అనుభవానికి కావలసిన దేహములుగా విడిగా కనపడుతున్న అన్ని దేహములు పాంచభౌతికములే. అన్నీ ప్రకృతి రూపములే కాబట్టి ప్రతి జీవునిలో ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి ఆత్మ ఆత్మ ఫలించేటువంటి శరీరములన్నీ పంచభూతాత్మకములే. అన్ని రకముల శరీరంలో ఉండేటువంటి ఆత్మలన్నీ జ్ఞానాధికరణములే. అన్ని ఆత్మలలో అంతర్యామిగా ఉండే పరమాత్మ కూడా ఒక్కడే.
నీ అభేదజ్ఞానం ఉంది. దీన్నే విశిష్ట ఒక్కటే విశిష్టాద్వైతం. ఆత్మ దేవ విశిష్టుడే. ఆత్మ పరమాత్మ విశిష్టమే. ప్రకృతి జీవుడితో కూడుకున్నవాడు పరమాత్మ. వాడు ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే పరమాత్మ ఒక్కడే. ఇంకో పరమాత్మ లేడు అందులో ఒప్పుకుంటా. కానీ ఇంకో జీవుడు లేడు, ప్రకృతి లేదు, పరమాత్మ ఒక్కడే. ఒప్పుకున్నావా? ఆ రెండూ లేకుంటే ఆయన ఎందుకు మరి? ఇప్పుడు రాజ్యానికి రాజు ఒక్కడే అంటే అర్థం ప్రజలు లేరు, నగరాలు లేవు, రాజధానులు లేవు. ఒప్పుకున్నామా? మరి ఆయన రాజు ఒక్కరే అంటే అర్థం ఏమిటి? ప్రజలు లేరు, రాజ్యం లేదు, నగరాలు లేవు, మంత్రులు లేరు, సేనాపతులు లేరు, సైన్యం లేదు. లేకుంటే రాజవర్గం ఏది? అది ఒక్కడే అంటే ఇంకో రాజు లేడు. ప్రజలు ఉంటారు, రాజధానాలు ఉంటాయి, సైన్యం ఉంటుంది, అందరూ ఉంటారు. అలాగే పరమాత్మ ఒక్కడే అంటే అర్థం ఇంకో పరమాత్మ లేడు. కానీ జీవాత్మ లేడు, ప్రకృతి లేదు, ఒక్కడే అంటే. ఆత్మ లేకుండా పరమాత్మ ఎలా ఉందామండీ? పరమాత్మ అంటే ఉత్కృష్టమైన ఆత్మ. ఒకటి చిన్నాత్మ ఉండా కదా మరి. వాడు పెద్దవాడంటే పెద్దవాడు పెద్దవాడు ఇద్దరు. ఉన్నది ఒక్కడైతే పెద్ద ప్రశ్న లేదు. అందుకోసమని ఇది విశిష్టాభ్యసం అంటే ఇది. ఆత్మలకు ధారకమైన అన్ని శరీరములు పాంచభౌతికములే ప్రకృతి రూపములే. అన్ని శరీరములలో ఉండేటువంటి ఆత్మ జ్ఞానాకారమే. జ్ఞానాకారమైన అన్ని ఆత్మలలోనూ ఉండే పరమాత్మ ఒక్కడే. క్లియర్ కదా? ఇదే అద్వైతం. ఇదే అభేద దుఃఖం అంటే దీన్నే అంటారు. అంతేగాని జీవుని వీరు చూడొద్దు, బ్రహ్మ వీరు చూడొద్దు అని కాదు. అంతగా ఉండేది ఒక్కడే.
మనకు అభేదం భేదం కాదు. మనిషి వేరు, పజువు వేరు, పట్టి వేరు, స్తంభం వేరు, రాయి వేరు, అప్ప వేరు కాదు. అవన్నీ పంచభౌతకములే. ఓ రాజం నా పనిలో బట్టి వాడికి ఆ రూపంగా పరిణామం ఎలాగయ్యా అంటే మిరపకాయు, జిలేబీ, లడ్డు, గులాబ్ జామ్ అంటున్నాం. అన్నీ ఒకటే చక్కెర, నెగ్గి, శనగపిండి. కాదా? కలిసి పోతేనండి. నెయ్యి చక్కెరగా నెయ్యి పిండి లడ్డు గుండ వేసే లడ్డు పోతే అది చూసుకో ఏముంది? పైన నెయ్యి పోతే మళ్ళీ బాక్ కింద నెయ్యి పోతే రాదు. అంతే ఏమి లేదు గడిచే వారే ఆలోచించండి. ఆకారం వేరు మరి రుచి అలాగే ఉంటుంది. అలాగే ఇది కూడా ఆకారం వేరు. మనుషులు ఉంటే మైసూర్ పాకులు అనుకుందాం, దేవతలు ఉంటే రడ్డులు అనుకుందాం, అలాగే పతివులు అంటే ఏదో జిడేబో ఇంకేదో అనుకుందాం. ఇట్లా చేసుకోండి కానీ ఆ తీపు ఒకటే. కాబట్టి పాంచభౌతికమైనటువంటిది శరీరము, జ్ఞానాకరమైనటువంటిది ఆత్మ, అంతర్యానిగా ఉండేవాడు పరమాత్మ. ఇలా ఇలా కూడా జరిగిన వాడే సిద్ధుడు. వీడ్నే యోగి అంటారు. చూడండి సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేత అనన్య భావేన భూతేశ్వపి తదాత్మతాం స్వామి అంటాడు ఆపలే ఒక మాట అన్నాడు. భూతేశ్వపు తదాత్మతాం అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మగా ఉంటాడని చూడాలి. ఇంకా మనకు అర్థం కాదో ఏమో అని సత్యానికి దృష్టాంతం ఇస్తున్నాడు. సో ఏనిసు యథా జ్యోతిహి ఏకం నానా ప్రతీయతే. యోనీనాం గుణ వైషమ్యాత్ తధాత్మ ప్రకృతౌ స్థితః. మంట ఒక మంట నిలువుగా ఉంటుంది. ఒక మంట పొడుగ్గా పోతుంది. ఒక మంట గుండ్రగా ఉంటుంది. ఒక మంట వంకర పోతుంది. ఒక మంట పొట్టి, ఒక మంట పొడిగి అంటే ఇది పొడుగు నిప్పు, పొట్టు నిప్పు, వంకర నిప్పా? కాదు కదా? కట్టెను పెట్టి. కట్టె పొడుగ్గా ఉంది ఇంధనం అంటాం మనం. ఇంధనం పొడుగ్గా ఉంటే మంట పొడుగ్గా వస్తుంది. ఇంధనం గుండ్రగా ఉంటే మంట గుండ్రగా వస్తుంది. కట్టె వంకరగా ఉంటే మళ్ళీ కూడా మంట కూడా వంకరగానే పోతుంటుంది. ఇప్పుడు మంట వంకర కట్టె వంకర?
తెలిసిన వాడు కక్కర వంకర అంటాడు, తెలియని వాడు వంకర పడుతుంది అంటాడు. అవును కదా? అలాగే ఆత్మలో తేడా లేదు, మనమంతా కక్కరం. వాడు పొట్టి పెట్టాడు, వాడు పొట్టి పెట్టాడు. అది తెలియలే. వాడు పొట్టి వాడు అంటే ఆత్మ పొట్టి వాడా? ఆ శరీరం పొట్టిది. వాడు రాక్షసుడు, వాడు గ్రహత ఆచారం అది. దేవతల యొక్క ఆకార సమానమే కదా. సమానం కాబట్టే లోకంలో ఎలాగైతే మానవులు కామాత్రిహతులో ఆ గుణం దేవతలకు ఉంది. కామము, క్రోధము, లభము వాళ్లకు వీళ్లకు ఉంది కదా లేదా? ఇందుడు బాధపడ్డాడు. అగ్ని బాగా అగ్నికి ఉంది బాధ. అగ్ని మహర్షి అగ్ని ఏం చేశాడు మహానుభావుడు? సప్తవర్షుల భార్యలను మోజించాడు. చాలా సౌందర్యంగా ఉంది అగ్నిహోత్రుడు. జ్ఞానం కుట్టి ఇక ఏముందా అంటే లక్షణాలన్నీ ఒకటే ఆకారం వేస్తే మాత్రం ఏం మారుతుంది మరి దెయ్యం అయితే ఏం దెయ్యం అయిపోయింది గుణం మాత్రం మారదు. అది ఒకటే అక్కడ తేడా లేదు ఇదంతా యోనీనాం గుణవైసమ్యాత్. కారణముల యొక్క మార్పుతోటే ఆత్మ కూడా మారినట్టు కనబడుతుంది. వంకర కట్టె ఉంటే వంకర మంట వస్తుంది, మంట వస్తుంది. గుండడి కట్టె ఉంటే గుండడి మంట వస్తుంది. అలాగే దేవ దేహములో ఉన్నటువంటి ఆత్మను దేవుడు అంటున్నాం, దేవత అంటున్నాం. మనిషి దేవ దేవను ఆత్మను మనిషి అంటున్నాం. పశువులో ఉన్నటువంటి ఆత్మను పశువు అంటున్నాం. కానీ న్యాయంగా ఈ పశువు, మనుష్యుడు, దేవత అనేటువంటిది ఆత్మ కాదు దేహములే. కారణములే కానీ. కార్యం కాదు ఆత్మకు ఎలాంటి భేదం లేదు యోనీనం యోనిసి యథా జ్యోతిహి ఏకం నానా ప్రతీయతే అంటున్నాడు అంటే వంకర గట్టిలో కానీ పొరుగు గట్టిలో కానీ పొట్టు గట్టిలో కానీ గుండగడ్డ ఉన్నటువంటి నిప్పు అయితే ఒక్కటే కదా. ఒకటే నిప్పు కానీ నానా రకాలు కనబడుతుంది. అలాగే ఒకే రకమైనటువంటి జ్ఞానాతికాంగమైన ఆత్మ నానా రకాలు కనబడుతుంది. యోనీనాం గుణవైషమ్యాత్ తథా ఆత్మ ప్రకృతౌ స్థితః తస్మాత్ ఇమాం స్వప్రకృతిం దైవీం సదసదాత్మికా.
కాబట్టి ఎటువంటిది ప్రకృతి దైవిక్ కదా దైవి కేశ గుణమయి మమ మాయా దురస్తయ ఏ అన్ని అందులోనే ఉన్నాయి గీత బాగా చూస్తారు అని వచ్చేస్తాయి అందులో ఇదేం కాదు స్పష్టంగా సంగ్రహంగా ఉంటుంది ఇంత వివరాలు అందులో చెప్పడు కాబట్టి అర్థం కాదు కానీ ప్రకృతి అనేటువంటిది దైవీ. ఇది స్వప్రకృతి. అదే సౌహాత్మిక ప్రకృతి కార్యకారణ రూపంలో ఉంటుంది. కాదు కారణం అంటే సూక్ష్మ ప్రధాన రూపంలో ఉంటుంది అవ్యక్తం అంటాం కార్యం అంటే ప్రకృతి అంటాం. సత్ ఆత్మికం కార్య కారణ రూపంలో ఉన్నటువంటి దాన్ని దుర్విభావ్యాం మన ఊహకి ఏ మాత్రం అందదు కదా మనం ఎంత జాగ్రత్తగా అలభించినా కానీ ఒకటి ఎప్పుడేమవుతుందో తెలియదు అలా దుర్విభావ్యాం పరాభావ్య అలాంటి ప్రకృతిని విడిచిపెట్టి తోసిరాదన్నవాడే స్వరూపేణ అవతిష్టతి. స్వస్వరూపంతో ఉండగలడు. అంటే ప్రకృతిని వదిలిపెట్టి. మాత్రమే ఆత్మ తోప సాక్షాత్కారాన్ని పొందుతాడు. ప్రకృతిని వదిలి చేయటాలి అంటే కార్యకారణ బుద్ధి అర్థం కావాలి. ఇదంతా కారణము, ఇది కార్యము. కారణంలో మార్పు వస్తుంది కానీ వాస్తవంగా అసలు మూలం ఒక్కటే అనే జ్ఞానం ఉన్నవాడు ప్రకృతిని విడిచిపెట్టి పరమాత్మను చేరు మరి ఆమె అడిగింది కదా. ప్రకృతి పురుషుడిని విడిచిపెట్టదు కదా. అవును కదా. పురుషుడు ప్రకృతిని విడిచిపెట్టడు కదా. ఎలా సంభవం అంటే ప్రకృతి పురుషుడిని విడిచిపెడుతుంది. ఎలా ఇలా చేస్తే విడిచిపెడుతుంది. కాంగ యోగ సమాధి తోటి అన్ని శరీరాల్లో ఉండేటువంటి ఆత్మ ఒక్కటి అని తెలుసుకోవాలని అన్నాడు శరీరం బాధిస్తుంది. మనకు ఆత్మ కనపడుతుంది. కదా కాబట్టి ఆ స్వరూప జ్ఞానం కలగాలి అదే దాన్నే మనం మోక్షము అంటున్నాం ముక్తి అంటున్నాం అంటున్నాడు అవతిష్టతే ఇప్పుడు. లక్షణం మహదాదీనాం ప్రకృతేహ పురుషస్య చ స్వరూపం లక్ష్యతే అమేషాం ఈన తత్పరమార్థికం.
దేవభూతి గురువుగారు ఏమేం చెప్పారో చెప్తూ ఉంది అంటే లక్షణం అది. పాఠం విన్నవాళ్ళు అయ్యా ఇవన్నీ మీరు మాకు చెప్పారని చెప్పాలి వస్తే పాఠం విన్నట్టు లెక్క. అందుకే అంటున్నది లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషత్యజ స్వరూపం లక్ష్యతే అమీశాం ఈయన తత్పరమాత్మిజం అయ్యా మీరు ప్రపంచాన్ని సమగ్రంగా వివరించారు. అలాగే మోక్షలు లభించడానికి కావలసినటువంటి జ్ఞానము, భక్తి, యోగము, కర్మ అనేటువంటి కారణాలు కూడా సక్రమంగా వివరించారు. ఇందులో మనకు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భక్తి యోగము అని మీరు చెప్పారు. పరమాత్మను పొందటానికి పరమాత్మకమైనటువంటి ఆత్మ యొక్క సాక్షాత్తుగా ప్రధానం. సాధనం భక్తి అని మీరు చెప్పారు. ఇలాంటి ఈ భక్తి యోగము ఎన్ని రకములు అనేదాన్ని విస్తరంగా వివరించండి సంగతిగా చెప్తే. అసలు నేను ఆ అమ్మాయినండి ఆడదాన్ని నాకు అర్థం కావు అట్లా వివరంగా చెప్పండి అంటాడు చూడండి ప్రకృతేహ పురుషస్యచ ప్రకృతి అంటే ఏమిటి పురుషుడు అంటే ఏమిటి మహత్వం ఏమిటి అవ్యక్తం ఏమిటి అహంకారం ఏమిటి అలాగే స్వరూపం లక్ష్యతే అమీషా దేవా దానవ తిరియా గుణ కదా వీటి స్వరూపం కూడా ఈనతత్ పరమార్థికం. ఏ సాధనంతో పరమార్థ జ్ఞానం కలుగుతుందో దాన్ని కూడా చెప్పారు. యథా సాంఖ్యేషు కథితం యనుమూలం తత్ప్రత్యక్షతే. మనకు సాంఖ్య సిద్ధాంతాల్లో ప్రకృతి లక్షణము జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే సాంఖ్య జ్ఞానం చెప్పావే, ఈ సాంఖ్య జ్ఞానం దేనికి ఎన్ను మూలం అది భక్తికి మూలం. ప్రకృతి ఏమిటి, జీవాత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి? ఈ సాంఖ్య జ్ఞానం కలిగితేనే భక్తి కలుగుతుంది. కాబట్టి దేనికి మూలముగా చెప్పుకున్నామో మీరు వివరించినటువంటి సాంఖ్యమంతా ఎలాంటి భక్తికి మూలమో భక్తి యోగస్య మీ మార్గం బృహి విస్తరతః బ్రభో. అలాంటి భక్తి యోగం యొక్క మార్గాన్ని మాకు విస్తారంగా బోధించండి. ఎందుకంటే భక్తి యోగం గురించి తెలియకుంటే శాంక్ష అని తెలిసినా నిష్ప్రయోజనం.
సాంక్షం దేనికి? భక్తికే మూలం. అంటే సాంక్ష జ్ఞానం మాకు కలిగింది మేము గొప్పోళ్ళం అంటే లాభం లేదు. సాంక్ష జ్ఞానం కలిగిన తర్వాత భక్తిలోకి పరివర్తన చెందితేనే ఆ జ్ఞానం సార్ధకం. ఇప్పుడు ఇప్పటి వాళ్ళు చదువుకుంటే లాభం లేదు, ఉద్యోగం చేస్తేనే గొప్ప అంటున్నారు కదా. కదా ఉద్యోగం ఏం లక్షణం పురుష లక్షణం అంటారు కదండీ. అలాగే ఉద్యోగం చేసి చదువు లక్షణం అన్నట్టుగా భక్తి కలిగితేనే జ్ఞానం సప్రయోజనం. భక్తిగా మారలేదు ఆ జ్ఞానం వ్యర్థం అని అన్నారు అలాంటి భక్తి యోగి యొక్క మార్గాన్ని నాకు విస్తారంగా వివరించండి. విరాజః యేన పురుషః భగవన్ సర్వతోపవేత్. జీవలోక యాచక్య జీవలోకస్య వివిధా మమ సంస్కృతీహి. జీవుడు పొందేటువంటి అనేక రకములైనటువంటి సంసారములను జన్మలను బాగా విస్తరంగా వివరించి చెప్పండి. అవెందుకంటారా? ఈన పురుష విరాగోభవే. ఏ జన్మలను ఏ సంసారాలను తెలుసుకుంటే జీవుడికి విరక్తి కలుగుతుందో అవి చెప్పు. కదా బ్రహ్మాండంగా వర్ణించడం కాదు. భవనాలు, హర్మ్యాలు, ఇంద్రనీల, మణులు, వజ్రాలు, మలకతాలు, మాణిత్యాలు ఇవన్నీ కాదు. అలాంటి వారి వల్ల ఉంటే జరిగేటువంటి ఫలితం కూడా చెప్పాలి. ఆహా లడ్డు, మైసూర్ పాకు, జిలేబీ ఇవన్నీ బాగా తినురా. హాయిగా అనుభవించి ఇస్తే కాదు. అయినా తక్కువ తిను. ఎంబడే అదేం చేయాలి. డయాబెట్ కేజం అంటారా కదా అదేదో షుగర్ షుగర్ వ్యాధి వచ్చేసింది రా జాగ్రత్త అంతే అని ఆ జ్ఞానం లేచారు. లేకుంటే బాగా చింపించారు మూడు రోజులు కడ్డం పడతారు. మన అన్నగారు చెప్పేవారు పాత రోజుల్లో పెళ్ళిళ్ళో ఈ స్వామి సంభావాలకు పోయేవారు. పోతే అక్కడ కొందరు కొందరు అంటే కరణాలు అంటారు వ్యాపారులు దొరలు అంటాం మనం. వాళ్ళు ఏంటంటే ఏడిపించడానికి ఎన్ని లడ్డు తింటే అది రూపాయలకు సంభవానిస్తావున్నారు. లడ్డుకో రూపాయి. పోటి అండి. ₹60 గొప్ప ఏంటి రూపాయి అంటే 40 కిలోల బియ్యం అండి. 40 కిలోలు రెండున్నరకు పల్ల మా నాన్నగారు కొన్నారు. భూమిలో పండిన పంట అమ్మితే చిస్సు కట్టానికి సరిపోకపోయాయి. అందుకోసం భూమిని వ్యవసాయం చేయకుండా పడా పెట్టేవారు. పడా పెట్టేవారు ఎందుకంటే ఆ పంట అమ్మినాక చిస్సు సరిపోకపోయాయి.
18 అంటే 40 కిలో రెండున్నరకు పల్ల బియ్యం. మరి ₹16 ఇస్తారంటే సగం పల్ల వచ్చే సంవత్సరం. అన్నం ఒకటి బియ్యం ఉంటే చాలు కదా తొక్కో పుడుసు చేసుకొని తింటారు ఇప్పటికే అనేవాళ్ళు పాత రోజుల్లో ఊళ్ళలో తల్లి ధాన్యం ఉంటే చాలు కూరగాయలు ఏముందిలే. ఇలా కూరగాయలు కొనుక్కోకపోయేవాళ్ళు ఊళ్ళలో ప్రతి ఇంట్లో పెరడు. తెరళ్ళో చెట్టబాదులు కచ్చితంగా ఉంటాయి, సొరకాయలు ఉంటాయి, బీరకాయలు ఉంటాయి, పొట్లకాయలు ఉంటాయి, వంకాయలు అన్ని రక పొట్లకాయలు ఉంటాయి. కాకరకాయ, కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ కచ్చితంగా ఉండేది. ఆ ఇలా కొడుకుతాది అది పొద్దు దొరుకుతుంది. స్నానం చేసి ఆ ఎతరు ఆ ఎతరు పెట్టి తెరడుకు పోయి ఏమున్నాయో చూసి చంపుకోవచ్చు కొడ అప్పుడే అదే ఫ్రెష్. ఇది ఏదో రైదు బజార్లు మార్కెట్ లేదు. పెరుడుకు పోవడం ఏవి బాగుంటాయి నేను చేశాను కలక చేశాను. మా నాన్న గారు అమ్మగారు అరే చూడురా కొన్ని ఉన్నాయి పాదులు చూడు పో. స్నానం అయింది అంటే పోయి చూసి అయ్యో నీ ఇష్టం మన ఇష్టం అన్నారు. ఇవి బాగా ఫ్రెష్ గా అనిపిస్తే అది ఒక్కో కాగరికాయ ఇంత పొడుగు ఉండేది ఇప్పుడు రావడం లేదు కానీ కొట్టకాయ అంటే అది కాగరికాయ కూడా లేదు. రెండు కాగరికాయలు చేస్తే ఆ ఫైవ్ మంది ఉంటారు. గురగాయ. అంతా అట్లా తిద్దాం అది మీకు అనుమానం ఏం లేదు. అదే ఒక రూపాయికి ఒక రడ్డూ తింటే ఒక రూపాయి. అంటే పోటీ పెడితే ఆ డబ్బులు ఆశకు 20, 25, 30, 40 తినేవాళ్ళు. తిన్న తర్వాత పడిపోలేవాళ్ళు. అప్పుడు దేహ పుష్టి ఉండేది. 10, 15 లడ్డులు చాలామంది తినేవాళ్ళు మామూలుగా. ఉత్తరం అంటాడు అందులో లడ్డులు ఇంక నెయ్యి వేసుకొని ముంచుకొని తినేవాళ్ళు. గడ్డు నెయ్యి కలిపోదని అది పొడి చేసి అందులో మనం నెయ్యి వేసుకొని కలుపుకొని మనం అంతా రాసి విరాంతం వాళ్ళని కానీ దేహపుష్టి వాడలేదేమి లేదు. అంత తిని మరి అంత పని చేసేవాళ్ళం అంటే వాళ్ళ గోడి అంటే ప్రవాటం నాలుగు గంటలకు లేచి ఒక ఐదు కిలోమీటర్ల దాకా వెళ్ళేవాళ్ళం. దేహవా దాని వేరే ఊరు వస్తది వాగు ఉండేది. ఆ దగ్గరికి పోయి అక్కడ అన్ని పనులు పుట్టి అక్కడే స్నానం చేసి ధన్యవాదాలు చేసుకొని ఆ ఆకులో తాటా ఆకులో ఇత్తరాకులు ఇత్తరాకులు తాటా ఆకులు చింత దిగురు ఇవన్నీ తెంపుకొని చింతలు తమ్మిది. పరిశ్రమ అప్పులు ఎంత తినడానికి పోతది మరి ఉండదు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ రెండు మూడు కిలో పెట్టాలి. అట్లా తిని అడ్డం పడే అవస్థ పడేమో. అంటే ఇది కూడా చెప్పాలి వాడు రూపాయి ఇస్తాను రా కానీ లడ్డు తింటే నీకు ఈ రోగాలు వస్తాయో కూడా చెప్పాలి. నా ఇచ్చిన రూపాయి నీ రోగాలు అందుకే సరిపోదు ఎందుకు ఆ రూపాయి తినక బాబు ఉంటేనే బుద్ధివంతుడు అన్నాడు. దేహ పుష్టి బాగుంది, కల్తీ లేదు. నెయ్యి మంచి నెయ్యి, చక్కర మంచి చక్కర. అన్నం కానీ కూరగాయలు కానీ మనం పండించుకున్నాం కూరగాయలు. ఇప్పుడు ప్రతి కూరగాయని కడగకుండా అసలు కూరగాయ కోయొద్దు. కూరగాయలు తీసుకున్నాం కదా బయట పోదాం నుంచి. మున్నా సార్లు మన ఇంట్లో బాగా శుభ్రంగా కడుక్కొని వండిపోవాలి. లేకుంటే మనకు ఆ పెరుగుల వాసన ముక్కు కొడుకునే ఉంటుంది వాసన. అలాగే వండుకున్నాం అనుకోండి ఆ ఆయుర్లో మనకు పోయి మనం కూడా బాగా బలుస్తాం ఏమో. కొత్తగా అయితే అది చెప్పాలి అంటున్నారు.
జీవుడు పొందేటువంటి వివిధమైనటువంటి సంసారాలను వర్ణించండి. ఎందుకంటే విరాజః యేన పురుషః భగవన్ సర్వతో భవేత్. సర్వాత్మన పురుషునికి విరక్తి కలిగించేలా సర్వాత్మన విరాగములు కొంచెం విరాగం కాదు. కొందరు కోపం వస్తే సారేద్దు అంటారు. కొందరు కోపం వస్తే సంసారం వద్దు, పిల్లలు వద్దు అంటారు, కొందరు బంధువులు వద్దు అంటారు. మళ్ళీ తెల్లారి అందరూ కావాలి. అలాంటిది కాదు సర్వగహ విరాగ. పరిపూర్ణమైన విరక్తి కావాలి. సర్వాంగ్ విరక్తి కలుగుతుందో అలాంటి ప్రకృతి సంసారము జన్మలు వాటి స్వరూపాన్ని వివరించండి. కాలస్య ఈశ్వర రూపస్య. పరేశాంచ పరస్యమే స్వరూపం వద కుర్వంతి యద్భేతోహో కుశలం జనః అంటే జీవుడి గురించి చెప్పాలి. ప్రకృతి గురించి చెప్పాలి, ఆ రెండిటి సంబంధము చెప్పాలి కదా, ఆ రెండిటి సంబంధాన్ని కలిగించే కాలం గురించి కూడా చెప్పాలి. ఏది కాలం అంటే కాలస్య ఈశ్వర రూపస్య ఏది కాలం అంటే పరమాత్మే చెప్పుకోలేదు చేస్తా యతః స భగవాన్ కాల అని చెప్పుకున్నాం మనం కాబట్టి కాలం అంటే పరమాత్మే ఎలా అంటే అది పరేకాంస్య పరస్య గొప్పవాడు అని చెప్పబడే వాళ్ళందరికంటే గొప్పవాడు. ఎవరు? పరమాత్మ. అలాంటి వాడి స్వరూపమే కాలం. దాన్ని కూడా చెప్పండి. స్వరూపముగా కురువంతి యద్ధేతోహో కుశలంజనః. ఆ కాలమును బట్టే జీవును నేర్పణ కళం కౌసల్యం అంటే నివృత్తి రూపం. కర్మ నివృత్తి కలిగేది దేనితోటి? కాలంతోటే కదా. విరక్తి కాలంతోటే విరక్తి కాలంతో. కాబట్టి ఎలాంటి కాలము యొక్క స్వరూపం తెలిస్తే ఆ కలిగిన విరక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా అవహానం చేసుకోవాలి. జీవుడు వేరు ఆ సంగతి చెప్పుకుంటాం. శరీరము, సంసారము, జన్మలు. ఇవన్నీ బాగా తెలుసుకుంటే వాస్తవంగా జీవుడు జైల్లో బంధించబడి ఉంటున్నాడా? ఫ్రీగా ఉన్నాడా?
అర్థమైపోతుంది. ఇలాంటి బంధం మాకు వద్దురా బాబోయ్ అని విరక్తి కలుగుతుంది. ఈ కరిగిన విరక్తి కాలముతో మరి కాస్త పెరగాలి. అంటే నీలో విరక్తిని కలిగించేది ఏది? కాలమే. శరణం కలిగించేది కాలమే. ఎలాంటి రూపంలో ఉన్నా అప్పుడు కాలం ప్రేమను కలిగిస్తున్నది, ఎలా ఉన్నప్పుడు కాలం ప్రేమ కలిగిస్తుంది. అందరూ చెప్తారు అన్ని స్వరూపాలను మార్చేది కాలమే కదా. రూప భేజ జనకం అంటాడు కాలం అంటే రూపంలో మార్పు తెచ్చేది, రసంలో మార్పు తెచ్చేది, స్పర్శలో మార్పు తెచ్చేది, శబ్దంలో మార్పు తెచ్చేది కాలమే కదా. పిండి కాయ పండు ఏమవుతుంది? కాయకు పండుకు ఏమిటి మార్పు? రంగు మారుతుంది, రూపం మారుతుంది, రసం మారుతుంది, స్పర్శ మారుతుంది, గంధం మారుతుంది. అదిగో పసుపచ్చగా ఉండేది పండు, ఆకుపచ్చగా ఉండేది కాయ. గట్టిగా ఉండేది కాయ, మెట్టగా ఉండేది పండు. అలాగే కాయ వాసన వేరు, పండు వాసన వేరు. ఇప్పుడు ఈ వాసనను మరి రసాన్ని, రూపాన్ని, స్పర్శను ఏది మార్చింది? కాయ ఏమి చెట్టుగా లాగే ఉంది. కానీ స్థానం మారలేదు. దాని ఆకారం కూడా మారింది. పిండి ఇంత ఉంటుంది, కాయ ఇంత అవుతుంది. పండు ఇంత కాదు. అంత కాయే పండు అవుతుంది. పిండి కాయ అయినప్పుడు ఎలాగైతే ఆకారం పెరిగిందో, పరిణామం పెరిగిందో, పరిమాణం. మరి కాయకు కూడా పరిమాణం పెగుతాదా? తెలవదు, అదే కాయే పండు అవుతుంది. దేని బట్టి కారణం? కాబట్టి రూపము కానీ, శబ్దము కానీ, స్పర్శ కానీ, రసం కానీ, గంధం కానీ ఐదు విషయాలను మార్చేది కారణం ఇది. మనం అంటున్నాం బాలుడు, కుమారుడు, యువకుడు, వృద్ధుడు దేని బట్టి? ఏజ్ ఏ ఏళ్ళు కాయ కాదు. ఆడ అది రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుడేళ్ళు, ఐదేళ్ళు అంటే చిన్నవాడు అంటాం. 15 ఏళ్ళు దాటితే ఏదో తౌమలం అంటాం. 18 దాటితే యువకుడు అంటాం. 60 దాటితే పురుద్ధుడు అంటాం.
అంటే కాలం బట్టి మన వ్యవహారం మారుతున్నది, మన స్వరూపం మారుతున్నది, మన స్వభావం మారుతున్నది, ఆలోచన విధానం మారుతుంది. అందువల్ల కుశలం జనాః యధ్యేతోహో ఏ కారణాన్ని బట్టి, ఏ కాలాన్ని బట్టి జీవులందరూ కౌసల్యంగా నివృత్తి రూపంగా విరక్తిని పెంచుకునే వాళ్ళుగా తయారవుతారో అలాంటి కార స్వరూపాన్ని గురించి కూడా భగవాన్ మాకు వివరించవలసింది. జనాః లోకస్య మిథ్యాభిమతేహే అచత్సుకః శిరప్రసుత్పస్య తమసి అనాశ్రయే శ్రాంతస్య కర్మసు అనుబద్ధయా ధ్యా త్వమావిరాసిహి శిల యోగశాస్త్రః గురువుగారు కన్న కొడుకైనా తమ్ముడైనా ఎవరైనా కానీ గురువుగారు గురువుగారు. గురువుగారిని ఏం చేయాలి కాస్త ప్రసన్నం చేసుకోవాలి. స్తోత్రం చేయాలి. గురువుగారిని స్తోత్రం ఎందుకయ్యా అంటే. వంట చేసే ముందు పాత్రను శుద్ధి చేసుకున్నట్టుగా మాట్లాడే ముందు నాటక శుద్ధి చేసుకోవాలంటాడు. నాటక శుద్ధి ఎంత అవుతుంది? గురువుగారి సంకేతం అవుతుంది. ఈ మురికి మురికి పెట్టి ముందు గురువుగారు సోదరం చేసి మురికి పెట్టి నాలుక శుద్ధి క్లీన్ అయిపోయిందన్నమాట అందుకే మాట్లాడదాం. ఎందుకంటారా ఈ వచనం మనం ఎన్ని అవాకులు చివాకులు మాట్లాడామో ఈ నాలుక ఎంత మురికి అంటిందో ఆ మురికి అంతా ఎలా పోవాలంటే గురువుగారి నామంతో నాలుక శుద్ధి చేసుకోవాలి. అది మనకు శాస్త్రం చెప్తాడు పద్మ ప్రవాహ వివాసకుడు చెప్తాడు అన్నీ ఇలాంటి దృస్తాంతారే. నితీష్ మనం చేసే పనులన్నీ చెప్తారు శాస్త్రం. పాత్ర శుద్ధి లాగా జిహ్వా శుద్ధి భవేతియేన తం గురుం పరికీర్తయేత్ అంటారు. గురువు వారి చేతన వల్ల జిహ్వ శుద్ధి పొందుతుంది శాస్త్రం. అందుకే లోకస్య నిత్యాభిమతేహే. ఎలాంటిది ఈ లోకము? మిథ్యాభిమతి. అబద్ధ అభిమానం కడ అది. ఏంటది? దేహాత్మాభిమానం. కదు? శరీరమునే ఆత్మగా భావించేది ఈ లోకం. అందుకే యగార్ధ స్వరూపాన్ని చూడండి. కదా? పురదైన దాన్ని ఏమంటాం? గుడ్డిది అంటారు. అందుకే అత్యక్షుషః కన్నులు లేనిది. ఒకస్య మిధ్యాభిమతి అచక్షుసః కళ్ళు ఎందుకు లేవయ్యా ఉండలేవా అంటే ఉండే కానీ ఆ కళ్ళు నిద్రపోతున్నాయి. తమసి అనాశ్రయే చిరప్రసుత్పస్య
తామసం అంటే అంధకారం, అజ్ఞానం. అలాంటి దాంట్లో మనకు చిరప్రసుప్తస్య ఎంతో కాలం చదువుకున్నారు. ఎలాంటి తామసం అది? అనాశ్రయే అంతులేని తామసం. ప్రకృతి కదా మహా గాఢ అంధకారం. అందులో ఇది ఒకరోజు రెండురోజు కాదు చాలా కాలం నిద్రపోతున్నాడు. అంటే నిద్రపోవాలంటే అలసిపోవాలి కదయ్యా. కదా ఇది ఎప్పుడు వస్తుంది నాకు? అలసరాదు అంతే. అసలేముంది ఈయనకు అయ్యో అనుకుంటున్నారా? కర్మతు అనుబద్ధయా ధియా శ్రాంతస్య. నిరంతరము ఆయా కర్మలు ఆచరిస్తూ ఆచరించినటువంటి కర్మల యందే తగులుకొని ఉన్న బుద్ధి బాగా అలసిపోయింది. అంటే ఏమిటి? మనము చేసిన పని. ఫలితం ఇచ్చిన వెంటనే సరిపోదట. ఓ పని చేశాం. ఫలితం వచ్చింది. అమ్మ అయిపోయింది అనుకోం. ఓహో ఇలా చేస్తే ఈ ఫలితం వచ్చిందా? ఇంకొంచెం మెరుగ్గా చేస్తే ఇంకా బాగా వస్తుందేమో కదా. అని చేసిన దాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతాం. ఒకటి అనుకున్నాం ఒక పని చేశాం అది ఆ పని అయిపోయింది లేదు అయిపోలేదు అది కొనసాగుతూనే ఉంటుంది. అందులో ఏమంటారు రివ్యూ అంటాం కదా ఎంత తప్పు చేశాం ఎంత తక్కువ అయింది ఎంత ఎక్కువ అయింది ఇంక చేస్తే ఇంకెంత బాగుండేది. ఓ మన ఇచ్చాడు ₹1200 కోట్లు మాత్రమే లాభం వచ్చిందట మొదటి మూడు నెలల్లో. ఆ ₹1500 కోట్లు రావడానికి ఇంకేం చర్యలు తీసుకోవాలి ఆలోచిస్తున్నాం. అండి ఇచ్చారు కదా ఏదో కంపెనీ పెద్ద కంపెనీ ఇచ్చారు మనకి. ఆ అంటే ఒక్కొక్క మూడు నెలలకు మూడు నెలల్లో ఎంత వచ్చింది లాభం? అంతటి ముందు మూడు నెలల్లో ఎంత వచ్చింది? ఇది దానికంటే ఎక్కువ ఉంటే అంటే ఇంతకంటే ఎక్కువ వచ్చే మార్గం పోయిన దాకా ఎక్కువ వచ్చింది కదా. వచ్చేసా మిత్రం ఎక్కువ రావద్దు. మరి ఇంకేం చేయాలి? అప్పుడు ఏమైంది ఇది? బుద్ధి అనుస్తుతంగా కాదు. దాని వెంటనే వస్తుంది అనుస్తుతంగానే వస్తుంది అయిపోలేక నీకు ఆ పని అయిపోలేదు. కాబట్టి కర్మకు అనుబద్ధత మంచి పేరు అనుబద్ధత్. దాని మీద కట్టేయబడింది. ఇలా కట్టేయగానే అందులో ముంచి వాడు ఇక్కడ లేస్తాడండి. అందుకే శ్రాంతస్య బాగా అలిసిపోయాడు. అలిసిపోయాడు కాబట్టే ఆనాశ్రయే తమజు చిరప్రసుప్తస్య.
అంతము లేని ప్రకృతిలో నిరంతరం పడుకొని ఉన్నాడు. లేచిన సులయుడు కాబట్టి అత్యత్రుత వాడు గుడ్డివాడు. ఎందుకు గుడ్డివాడు? ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకుంటున్నాడు. దేహాత్మ ఏమన్నాం కదా? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నవాడు కాబట్టి పిచ్చివాడు. నిరంతరం కర్మల వెంట ఉన్నవాడు కాబట్టి అరిచిపోయాడు. అనంతమైన దిగట్లో పడుకొని ఉన్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? మనకు ఉత్పరింప చేయడానికి, తారింప చేయడానికి త్వమావిరాసీహి కిల లోగభాస్కరః. ఆ చీకటిని పోగొట్టి అంటే అవసరం చూడండి ఒకటే మాట. అందుకే ఋషుల యొక్క కవిత్వాన్ని పదాలను కేవలం గురువుగారు చెప్పండి అర్థం కాదు. స్వామిని యోగభాస్కరుడు అన్నాడు. మనలో ఉన్న మూడు దోషాల జవాబు సూర్యుడే. నిద్ర పోగొట్టేవాడు ఎవరు? సూర్యుడే. చీకటిని సూర్యుడే. అరకడను సూర్యుడే. కదా? సూర్య భగవాను కిరణ స్పర్శ జరిగితే ఉత్సాహం వస్తుంది. ఇరబాతు స్పర్శ వస్తే చీకటి పోతుంది. ఆలోచించండి. అతని సూర్య భగవాను యొక్క స్పర్శ వల్ల వెలుగు వచ్చి కనబడుతుంది. సూర్యుడిని వాని చూపించేది సూర్యుడే, నిద్రాన్ని పోగొట్టేవాడు సూర్యుడే, అగరని పోగొట్టేవాడు సూర్యుడే. పైన చెప్పిన మూడు సమాధానం ఒక్క మాటతో యోగ పాత్ర. త్వమావిరాసిహి ఇలా యోగ పాత్ర. యోగం అనేటువంటి భాస్కలడు అని చెప్పేది సభ్యుడు యోగం కదా సంఖ్య యోగం అంటున్నాం కదా. నీవు పుట్టావు కాబట్టి నీవు అవతరించింది మాలాంటి వారి అలసతను, గుడ్డితనాన్ని, నిద్రను పోగొట్టి నిత్య క్రియాశీలలను చేయుటకే నువ్వు పుట్టావు నాయనా. ఒకటి మాత ఇలాంటివన్నీ చెప్పవలసింది అని దేవభూతి అడిగింది. అప్పుడు మైత్రేయుడు అంటున్నారు ఇంటి మాతరవత లక్షణం ప్రతినంద్య మహాముని ఆపభాసే కురు శ్రేష్ట ప్రీతః తాం కరుణార్పితః. తల్లి గారు ఇంత స్పష్టంగా అడిగారంటే ఇంత చెప్పినటువంటి విషయం ఆమెకు బుర్రకెక్కింది అంతే కదా. అడిగిన దాన్ని బట్టి మనం ఎంత అర్థమయ్యో తెలుస్తుంది మనకు. కాబట్టి ఇతి మాతహు వచః తల్లి యొక్క వాక్యం. తల్లయిన లక్షణం వచః. అంటే వినయపూర్వకమైన శ్రద్ధాపూర్వకమైన వాక్యం. అదే చెప్పరా అని లేదు. మహానుభావా నీవు అవతరించావు. నీవు యోగ పాష్టరుడవు.
ఎదుటి వారితో మనం మాట్లాడటమే ఎదుటి వారి మీద మన మనసులో ఉన్న భావాన్ని చెప్తుంది. కావచ్చు, ఆదరం కావచ్చు, శ్రద్ధ కావచ్చు. లేదా నిర్లక్ష్యం, విరక్తి, అసఖ్యం ఏమైనా కావచ్చు కదా. అబ్బా చెప్పురా అని అనుకోండి ఇంకా మాతృపుత్ర సంబంధం పోయి వదిలిపెట్టలేదంటే దేహాత్మ సంబంధం పోలేదు అనుకోవచ్చు. కానీ అది అనలేదు ఆయన స్వమావిరాశి యోగభాత్మ. కొడుకుని కూడా గురువుగారిగానే చూస్తూ ఉంది అంటే చెప్పిన మాట బాగా బుర్రలో పట్టింది అనుకోని అందుకనే శ్రక్షణం వచః శృత్వా వినయపూర్వకమైనటువంటి వాక్యాన్ని విని ప్రతినంద్య అభినందించారు అమ్మ. త్వరలోనే తత్వాన్ని తెలుసుకున్నావు మంచిగా బాగా అడిగావు. అంటే ఏది తెలుసుకోవాలో అదే అడిగావు అన్నమాట. ప్రతినంద్య మహామునిహి ఆభపాసే ప్రీతః అలాంటి తల్లి మీద ప్రేమ గలవాడే. తల్లి ప్రశ్నకు ప్రియమెందినవాడై కరుణార్బితః గురువుగారు చెప్పాలంటే ఏముండాలి శిష్యుడి మీద దయ లేదనుకోండి ఏం పనిలేదు పో అంటాడు ఏం చేస్తాం కాబట్టి కరుణార్బితః దయతో పూర్తిగా నిండినవాడై ప్రియమించండి. తల్లి అడిగిన ప్రశ్నలకు ఆభభాతే ఈ మహానుభావుడు సమాధానం చెప్తున్నాడు. సమాధానం రేపే కదా భక్తి యోగం అప్పుడే మొదలు పెట్టాం. భక్తి యోగాన్ని చెప్తారు. మనకి ఇంజుమి గీత వచ్చిందే వస్తుంది. తామస భక్తి, సాత్విక భక్తి, రాజస భక్తి, నిర్గుణ భక్తి నాలుగు ఉన్నాయి కదా. వాటి గురించి బాగా వివరిస్తాడు. దాన్ని మనం రేపు భక్తి యోగాన్ని వివరిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేత్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః దానికి వేరే ఏం లేదు.
Opening invocation: 'Rohitya achyuta padamuke smaruttmo vyamo vatas shrutarani sulaya mene, atmad guroh bhagavato asya daiyaishcha sindhoh Ramanujasya charanau sharanam prapajye, mata pita yuvatayas tanaya vibhuti, sarvam yadeva niyamena madanvayanam adyatyanah...' - surrendering everything at the feet of Ramanujacharya, offering all that is dear.
Opening: 'Sri Rangarya guru putram Sharayopamham bhaje, asmad gurubhyo namah.' We have described the atma-swarupa and the Paramatma-atmakam - the jivatma whose very essence is Paramatma. This is called 'atma-swarupa.' For the knowledge of this atma-swarupa, there is a process described.
Up to that boundary - upon crossing just one mandala (sphere/realm) - the mind and buddhi are left behind. Beyond that point they do not operate. Hence 'anindriya nirahara' (without sense organs, without food) as stated in the Mahabharata. There is a section in the Mahabharata called Narayaneeyam that describes the transcendent state.
To put it plainly: all of these - the indriyas and the body - are prakriti. Those who cannot bear even the slightest contact with prakriti - they (the liberated souls) are in that state, nearly beyond prakriti's reach. In the previous shloka we were told about their condition in the transcendent realm.
When one enters samadhi - upon reaching that samadhi - the fruit (of liberation) comes. Once entered, there is no room for any other thought like 'when will the result come?' That is what we call samadhi - total absorption. In that state, the fruit is simultaneous with the arrival; it does not come separately later.
One who, through Bhagavan's grace, has realized his own true nature - that person is called a 'siddha.' It means one who has attained the vision of the jivatma whose very essence is Paramatma (Paramatma-atmakam jivatma sakshatkaaram). Not merely atma-pratyaksha but atma-sakshatkaara through the Lord's grace - that is siddha.
Such a person - 'deham nashwaram avasthitam uttitham' - the body is perishable. Whether this perishable body is present or gone - even that they do not know. What does 'present or gone' mean? Whether it is alive (with prana) or whether prana has left - they do not perceive the difference.
'Samskaaram jarigiyundaa' (whether the last rites were performed) - they do not know. 'Avasthitam uttitham va siddha na pashyati' - a siddha (one who has realized Paramatma's atmakam nature) does not perceive (these bodily states). Why? Because their awareness is entirely absorbed in the atma-Paramatma reality.
Like not knowing whether the garment you are wearing is still on or has fallen off - that kind of unawareness. In this world, such a state is hard for us to understand. Because in the world, ninety out of a hundred people are habitual in bodily identification. But to the solved (siddha) - the example makes it clear.
Like Karna who kept giving even while being struck - 'he gives like Karna' - and then Kumbhakarna who sleeps: 'Satah pitah bakashyaiva Hanuman Ravan-svadhah, Karnasya Kumbhakarnasya saptatete pana-lakshanam' - these seven (sleep, charity, Karna, Kumbhakarna, Hanuman, the crow, the dog) are the famous examples of single-pointed absorption in one's nature.
They anesthetize so the pain is not felt - to hold the patient down without pain during surgery. They explain: 'When the operation is going on, you won't feel it.' This is told humorously - but the point is that in samadhi, the siddha is equally 'anesthetized' to bodily pain and events by the Lord's grace.
'Tat karma yavata sarambhakam prati-sameekshata eva saasuhuh' - what does 'saasuhuh' mean? 'Attu' means prana (life-breath). Those who have prana - what does that mean? Not just one prana - but all five pranas, indriyas, buddhi, and manas present and functioning. Such a one 'observes' his own karma unfolding.
The karmas that produce pleasure and pain - as long as the indriyas, prana, and mind remain, he keeps thinking/witnessing them. But for such thinking, the needed instruments (indriyas) - he uses them. But they are not his. Your work is only witnessing. You are not the owner. The instruments of witnessing are the Lord's instruments temporarily in use.
The body you have obtained because of previously accumulated karma - only when that karma is exhausted, at the body's end - will swarupa-jnana, Paramatma-jnana, and moksha come. As long as this body-karma connection exists, it will not come. But for some siddhas - those who came directly from that realm - even now they have it.
'Once I am attained, he does not take birth again.' Not only does he not take birth - he no longer experiences his body, his relationships, all such things - even during the remaining life in the body. Hence the text says: 'Svapnam punah na bhajate prati-labdha-vastuh' - having attained (the Lord), he no longer experiences the dream (of samsara).
'The one who is distinct from the body - that is you, the atma. Whatever you call mine - that is the atma. Whatever you call your possession - that is the body.' Just as 'yatha putrasya mitrasya purudhan-matyah pratiyate' - in this world, among all things, what is most dearly loved by a mortal? Among son and friend and wealth - the body is most loved.
Therefore the most beloved thing is the body. Yet people think they can do without the body. 'My son is not separate from me,' they say. 'My friend and I are one, there's no difference between us,' they say. 'You and your brother are different' - people deny even this. The attachment to son, friend, and brother is very close - yet none of them is as close as the body.
Fire - agni. From agni come sparks (visphulingam) - what we call fire-embers. A burning coal with fire - from that, sparks emerge. What causes the spark? Agni. The transformation of agni (agni-samskaara) brings about the spark - yet the spark is not the fire itself.
Smoke comes from fire. A fire-spark (nippukaanika) comes from fire. Even so, smoke is not fire, and a fire-spark is not fire - there is fire itself which is different. Similarly, prakriti (and all of creation) comes from Paramatma - yet prakriti is not Paramatma. The effect partakes of the cause's nature but is not identical with it.
'Bhagava samujjitah' - hence: 'sarva-bhutesu chaatmaanam sarva-bhutanica atmani ikseta ananya-bhavena, bhutesvapi tathaatmatam' - this is called jnana. What is real (yathartha) jnana? 'Sarva-bhutesu atmaanam' - to see the atma in all beings - in all types: divine, human, animal, plant, stone - to see the same atma everywhere.
You have abheda-jnana (knowledge of non-difference). This is Vishishta-advaita - the atma is distinguished by divinity; the atma is Paramatma-vishishta (qualified by Paramatma). Prakriti and jiva together constitute Paramatma - He alone is One. 'Ekameva advitiyam Brahma' - Paramatma alone exists. That is the meaning of non-duality in Vishishta-advaita.
For us, it is not mere abheda (non-distinction). A human is different, an animal is different, a dog is different, a pillar is different, a stone is different, water is different - they are different. All are pancha-bhautika (made of five elements). 'O king, by whose work does he take that form?' - like chilies, jalebis, laddus - all made of flour but of different shapes.
The one who knows says 'kakkar-vankara' (that it is bent/crooked); the one who doesn't know says 'it is bending.' That's right - similarly, there is no difference in atmas. We are all 'kakkar' (straight/the same). That one is short, that one is tall - but the atma is the same in all. Calling a short body 'atma' reveals ignorance of the atma.
Therefore what is prakriti like? 'Daivi hyesha guna-mayi mama maya duratyaya' (Gita 7.14) - divine is this maya of mine, made of the three gunas, hard to cross. Everything is in it. Those who read the Gita will find it - but the Gita is concise; these details are not given there. Here they are described in full.
Devabhuti is now describing what the guru (Kapila Muni) taught her. That is the lakshanam (characteristic) of a true student - one who can repeat what was taught: 'Mahadadinam prakriteh purushatvajah...' is what the student says back to the guru. If you can say 'this is what you taught me' - that shows the lesson was received.
What is Sankhya for? It is the root of bhakti. Having been given Sankhya-jnana, if one says 'I am now a great person' and stops there - it is useless. Sankhya-jnana is only fruitful if it transforms into bhakti. Even educated people today study Vedanta and get stuck in intellectual pride - that leads nowhere.
The swami digresses into a story about rice prices in old village days: eighteen rupees for two-and-a-half pallu (a large measure) of rice; sixteen rupees gives half a pallu next season. One rice grain is enough - husk it, cook it, and eat it. In old days, mothers saved grain carefully. This illustrates how people valued simple things in earlier times.
Describe the various samsaras (worldly entanglements) that a jiva undergoes. Why? 'Virajah yena purushah bhagavan sarvato bhavet' - so that the purusha becomes completely virakta (dispassionate) in every way - 'sarvatma viragam.' Not just a small vairagya - not the anger-type of vairagya that some people feel for a moment and then forget.
This kind of bondage - 'I don't want this bondage!' - true vairagya (dispassion) arises. This arising vairagya must grow with time - it must be cultivated and allowed to deepen. What causes vairagya within you? Time (Kala) itself. What grants liberation? Time itself. Whatever form it takes - time is the agent of both bondage and release.
According to time, our behavior changes, our nature changes, our disposition changes, our mode of thinking changes. Therefore 'kushalam janah yadyetaho' - whatever reason, whatever time - all living beings act with kushalata (skill/dexterity) based on their understanding. Time shapes how beings respond to their circumstances.
'Tamasam' means darkness, ignorance. In such darkness - 'chira-prasuptasya' - sleeping for so long. What kind of tamas is it? 'Anashraye' - boundless tamas. Prakriti is a great deep darkness. And within it - not for one or two days - but for such a long time the jiva has been lying asleep, lost in ignorance.
In this endless prakriti, lying eternally asleep - the one who woke up (from this sleep) is a siddha. But in this world, one who woke up too quickly is 'blind.' Why blind? Because he looks at one thing and calls it something else. 'Dehatma' - we called it: one who looks at the body and thinks it is the atma - that person is metaphorically blind.
The way we speak to others reveals the feelings in our mind toward them - it could be respect, affection, attention. Or it could be neglect, indifference, dislike - any of these. 'Abbaa, tell me!' - if someone says this, they are showing affection. The quality of speech directed at another reveals the quality of the heart.