శ్రాద్ధం మరియు తపస్సు: గృహస్థ ధర్మం మరియు కర్మలు
Shraddha and Tapas: Duties of Householders and Rites
గృహస్థ ధర్మంలో శ్రాద్ధం మరియు తపస్సు చర్చించబడ్డాయి. తైత్తిరీయ ఉపనిషత్తు నుండి 'తద్ బ్రహ్మ తద్ వేదః' - తపస్సు బ్రహ్మం, వేదం బ్రహ్మం. శ్రాద్ధానికి అర్హులు మరియు అనర్హులు చెప్పబడ్డారు. ఎంత సంపన్నుడైనా శ్రాద్ధంలో సాదాగా తినాలి, అతిగా వడ్డించకూడదు. అలక పూజ మరియు దాని సరైన నిర్వహణ వివరించబడింది.
Shraddha (ancestral rites) and tapas are explored in the context of the householder's duties. From the Taittiriya Upanishad: "tad brahma, tad vedah" - tapas is Brahman, the Veda is Brahman. The session explains who is eligible (yogya) and ineligible (ayogya) for shraddha offerings. Even if wealthy, one should eat simply and not serve excessively at shraddha. The alaka (certain deity) puja and its proper conduct are also addressed.
యోగి క్షమక్షమ రామి ప్రేమి మరమయ మోహత సయ రాయునాయే ఆత్మలో మరోదో శ్రీ రజో రామ నోజ రజో జనం జన నృజ్యే మాధా అల్లా యోజే సయా విభూతి సరోనియే రజో రామ నా నా నా నా ఆధ్యస్యన కులపతేను పులాభిరామం శ్రీమత్పదంగ్రీ బలం ప్రణమానో ధృతం దరస్య మహదాస్వయ వత్తనాహ శ్రీభక్తికార కూలశేఖర యోగివాః దత్తాంతరేను పరకాద కేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాం పుజమునిం గడతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాముర వర్ధనం దేవసి పరమానందం కృష్ణం వందే జగత్గురుం హతతి పుష్ప సంచాల కృష్ణాయ మునుపుర సరోధితం రత్న కంచర శిరువురం కృష్ణం వందే జగత్గురుం పుల్ల పద్మ పత్రాక్షం ధీర ధీమోద సన్నిభం యాదవానాం శిరోరభం విష్ణం వృద్ధేశ్వరం కుటిలాలక యుక్తం పూర్ణ చంద్ర నివానం విరస కుండాదలం దేవం విష్ణం వృద్ధేశ్వరం శ్రీ వత్సాంకం మహోర్జం నారా విరాజం శంక చంద్ర దేవం కృష్ణం బుందే గస్పురం మందార యగత యుక్తం కారువాసం దుసోహితం బరిహి నిత్యా బతుకుడాం కృష్ణం బుందే గస్పురం రుగ్మిణీ తేరుజ యుక్తం కీతాంబర్ సుచోపితం అవాత్ప దులజీ జంధం విష్ణం వుందయ యద్గురుం గోపితానాం గుజద్వంద్వ కుంకుమాం హిత వక్షసం శ్రీనివేతం మహే స్వాతం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణాష్ట గణ్ణం పుణ్యం పాపం సృధాయక స్వరే కోటి జన్మ కృతం పాపం మరణేన వినిశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వసిద్ధ నపుతాయ సిద్ధే కౌతృత్వ జన్మధం పరాజరాత్మయం వందే సుతదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ దిశయే వాసిస్తాయ నమో నమః యం ప్రౌరజంత మనుసేదమపేక కృత్యం ద్వైపాయునో విరహ కాతన సాజుభావ పుత్రే తన్మయతయా సరవోభినేదుహు తందర్వ భూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం వాజూల కులపూడణం
శ్రీ రంగాదియ గురు పుత్రం సహగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంగులాల అనువర్త్య బ్రాహ్మణ రాజన్ కృష్ణస్తి జగదాత్మనః పునం తఃపాదర్జత త్రిలోకీం దైవతం మహత్ బ్రాహ్మణోత్తముడు తమ పాద పరాజముతో మూడు లోకములను పావనం చేస్తున్నారు. అలాంటి బ్రాహ్మణులు అస్య కృష్ణస్య దైతా శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియులు ప్రీతిపాతులు తమ పాదపరాగముతో మూడు లోకములను పావనం చేసే బ్రాహ్మణోత్తములు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులు. ఏంటి కారణం అంటే తన బరువు కత్తి సద్దేస్తున్నారు. ప్రతి వాడికి తాను పోవాల్సిన పని లేకుండా వారు తన పని చేస్తున్నారు కాబట్టి అలాంటి వారంటే స్వామికి ఇష్టము అని ఆ వరణ ఆశ్రమ ధర్మాలలోని. చివరి మాటగా సన్యాసి ఎలా ఉండాలి, వానప్రస్తులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహారించాలి, అందరూ సామాన్యంగా ఎలా ఉండాలి అది చెప్పి ఇప్పుడు కర్మానిష్ట. ద్విజా కేచిత్ తపోనిష్టా నృపాపరే స్వాధ్యాయే అన్యే ప్రవచనే ఏకేచిత్ జ్ఞాన యోగయో బ్రాహ్మణోత్తములు న్యాయంగా ఆరు రకములుగా ఉంటారు. ఈ ఆరు బ్రహ్మ ఉపాసకులనే అర్థం. అంటే ఏమిటి? గృహస్తులుగా ఉండి వారి యొక్క నిత్య నైమిత్తిక కర్మానుస్థానములు. చేస్తూనే దానికంటే ఇంకొకడు ఏమి విషయములు ఎక్కువగా తెలియక తన కర్మ తాను ఆచరిస్తాడు. పరమాత్మను ఆరాధిస్తాడు. అంటే భగవత్ ఆరాధన రూపంగా కర్మ చేస్తాడు. ఇలాంటి వారు కొందరు కర్మనిష్ఠాః ద్విజాః తపోనిష్ఠా నృపాపరే మరి కొందరు ఈ కర్మాయుర్మాన్ని పక్కన పెట్టేసి నిత్యం పరమాత్మను తపస్సుతో ఆరభిస్తారు. అలాంటి వారు కొందరు స్వాధ్యాయే అన్యే. మరి కొందరు నిత్యము వేదాధ్యయనం చేస్తూ వేదాధ్యయనమే పరమాత్మ యొక్క ఆరాధన. ఎందుకంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవధితవ్యం అంటుంది వేదం.
తద్ది తపస్ తద్ది తపః తైత్తీయంలో తపము అంటే తపస్సు అంటే ఏమిటి? అన్న చిర్చి మీద బ్రహ్మ అని వేదం అని. బ్రాహ్మణులని ఆరాధన ఇలా చెప్పుకుంటూ పోయి పోయి పోయి చివరికి ఇవన్నీ ఏమి కావు స్వాధ్యాయ ప్రవచనములు. చదవాలి చదివిన దాన్ని పది మందికి చెప్పాలి వివరించాలి ప్రవచనం అంటారు. ఈ స్వాధ్యాయ ప్రవచనములే తపస్సు అనేది ఈ వరకి సిద్ధాంతం చేశారు. అందుకే ప్రతివారు స్వాధ్యాయం చేసిన వారందరూ ప్రవచనపరులు కాలేరు కదా. అందువల్ల కొందరు స్వాధ్యాయాన్ని తపస్సుగా ఆరాధించేవారు ఉన్నారు. మరి కొందరు ప్రవచనాన్ని తపస్సుగా బ్రహ్మగా ఆరాధించేవారు ఉన్నారు. తేచిత జ్ఞాన యోగయోహో. మరి కొందరు జ్ఞానాన్ని, మరి కొందరు యోగాన్ని. ఈ విధముగా కర్మనిష్టులు, తపోనిష్టులు, స్వాధ్యాయ, ప్రవచన, జ్ఞాన, యోగ. ఇలా షట్కర్మ నిరతాః అన్నమాట ఈ షట్కర్మలు అవి కావు ఈ షట్కర్మలు రామ మనం యోధించుకున్నాం. జ్ఞాన నిష్టాయ దేయాని కవ్యాని అనంత్యమిచ్ఛత దైవేచిత భావేత్యాత్ ఇతరేచ్ఛః యధార్హతః సామాన్యంగా అవ్యకవ్యములు అంటానే కొమ్మము కానీ అలాగే కవ్యము కానీ మొదలు ఎవరికి ఇవ్వాలి మరది మరది తాంబూరం అంటే జ్ఞాన నిష్టాయ. మొదలు జ్ఞాన నిష్టులకే ఇవ్వాలి. ఆ అది కాకుంటే దైవేచ తదభావే అది లేనప్పుడు దైవం దైవ నిష్టులకి ఇవ్వాలి. తదభావేచ ఇతరేచ్య యధార్హకః. ఆయా యోగ్యతను స్మరించి ఇవ్వాలి మొదటి తాంబూలం జ్ఞానానికి తరువాత దైవ నిష్టులకు ఆ తరువాత ఆయా యోగ్యతను బట్టి వారికి ఇవ్వాలి అంటారు. యా సకా ద్వౌ దైవే ఆరుగురు అంతే ద్వౌ దైవే పితృ కార్యే త్రీన్ ఏకైకం ఉభయత్రవా
భోజేత్ సముర్ధోపి శ్రాద్ధే కున్యాత్ నభిస్తర ఇలా మనకి ఇక్కడ శ్రాద్ధ ప్రక్రియ చెప్తారు ఎలా చేయాలి అది కూడా మనకి నిశ్చయ కర్మల్లో నైవిత్య కర్మలు కాబట్టి శ్రాద్ధ ప్రక్రియలో ఈ శ్రాద్ధం అప్పుడు ఏం చేయాలంటే ద్వౌ దైవే. విశ్వే దేవాల అంటాం కదా విశ్వే దేవతాలకు క్షణం ఇవ్వడానికి ఇద్దరు స్వామిలకి ఇవ్వాలి. ద్వౌ దైవే పితృ కార్యే త్రీన్. పితృ కార్యానికి పితృ స్థానంలో ముగ్గురిని. కెంతి లేదు అంటే ఏకైకం ఉభయత్ర. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఇద్దరితోటి కూడా సమాపక చేయవచ్చు. యువా ఉభయత్రవా భోజేత్ సుతమృద్ధోపి శ్రాద్ధే కురియాత్ నవిస్తరం ఎంత గొప్ప సంపద ఉన్నా విస్తరం చేయవద్దు. నాకు బాగా ఆస్తి ఉంది నేను దైవానికి ఓ వంద మందిని పితృకాథ అని కొంతమందిని కూర్చోబెడతాను. పనికిరాదు. నువ్వు ఎంత గొప్పవాడైనా కావాలంటే ఈ పని అయిన తర్వాత తెల్లార మనోడు వెయ్యి మందికి అభ్యర్థం చెయ్యి. పితృ కార్య ప్రయుక్తంగా శ్రాంత కార్యంలో మాత్రం వారికి ఇద్దరు వీరికి మూడు. అందం నుంచి విస్తారం చేయొద్దు. ఉభయత్రవ భోజే సముద్దోపి సాధ్యే గురియాత్ న విస్తరం. దేశ కాల ఉచిత శ్రద్ధ ద్రవ్య పాత్ర అర్హనానిచ సమ్యక్ భవంతి నైతాని విస్తరాత్ స్వజనార్పణ. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూసారా? ఎందుకు విస్తరం చేయొద్దు? మాకు శక్తి ఉంది, బాగా లాడే బుద్ధి ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వంద మందికి పెడతాం, రెండు వంద మందికి పెడతాం అంటే మంది ఎక్కువైనా కొద్ది శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధ ఎందులో అంటే దేశము తగ్గుతుంది. రేపు రేపు మారుతుంది. కాలము మారుతుంది చూడండి దేశ కాల. అలాగే ఉచిత శ్రద్ధ. అంటే పై మంది ఎవర కదా వన్ మంది పిలిచాము అందరూ సరణాయకు రావద్దు. అయ్యో వాడిద్దరూ రాలేదండి కొంచెం ఆగండి వచ్చినాక చేద్దాం అంటారు కాలం గడుస్తుంది. అలాగే ఫలానా చోట అందరూ కూర్చొని సాపాడు చేయాలి ఒక ప్రదేశం నియమం ఉన్నది. ఆ ఈ ఈ కాలు ఉంది ఇక్కడ ఎందుకు పడతారు? పై మంది పడతారు. వన్ మంది పిలిస్తే? అయ్యో అక్కడ కూర్చోబెట్టండి, ఏముంది అభయం కూర్చోబెట్టండి. సాధ్యం ఎక్కడ చేయాలో ఆ ప్రదేశం సున్నా. ఎప్పుడు చేయాలి ప్రదేశం సున్నా. పెద్ద పోయింది ద్రవ్యం. కొంతమంది పెట్టి దృశ్యం ముగ్గురు పెట్టి దృశ్యం లో తేడా వస్తుంది, కానీ దేశ కాల ఉచిత శ్రద్ధ ద్రవ్య పాత్ర అంటే యోగ్యత బాగా పెట్టాలి.
ఎవడు యోగ్యుడు ఎవడు అయోగ్యుడు వాళ్ళకి శ్రాద్ధం పెట్టొద్దు కదా లేదా తెలియదు. అలాగే అలఖనం పూజ కూడా అందరినీ పూజించాలి కదా ఇద్దరు ముగ్గురు ఉండి అందరినీ పూజిస్తాం కొంతమంది ఉంటే ఆ పరవయ్యా. నా గురి ఇస్తాం ఇదో గంధం పుష్పాలు అవి మా ఊర్ సద్ద ఇస్తాం కదా వాళ్ళకి ఈ అందరి వాళ్ళకి అర్ఘ్యం రావయ్యా ముద్ద పెట్టి పోదాం. పోతుంది పెద్దగా పోతుంది. పూజలో కూడా ఎలా వస్తుంది ఇద్దరు ముగ్గురు ఉంటే పెద్దగా కూర్చొని ఇవయ్యా తులచి ఇగో అర్ఘ్యం ఇగో పాద్యం ఇగో ఆశ్రమం ఇగో గంధం ఇగో ధూపం ఇగో ఇష్టం. అది ఒక మంది ఉంటే. అందు ఒక్కొక్క ఇగ ఏమి ఇస్తానండి ఇక్కడ నుంచి ఇస్తాను అందరూ తీసుకోండి అంటారు. పోతుంది. పూజ ద్రవ్యాల్లో జడ వస్తుంది, పూజలో జడ వస్తుంది, పూజ ఇహానందలో జడ వస్తుంది. ఇన్ని రకాలుగా వస్తుంది. సమ్యత్ భవంతి నైతాని విస్తరాత్. రెండోది ఏంటంటే విస్తారము చేయవద్దు అలాగే స్వజనార్పణ తన వారిని పిలవద్దు. అర్థం మనకు తన వారిని బ్రాహ్మణార్థముగా పిలిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. మనవాడేనా గుర్తు పెట్టవయ్యా. వాడు భోక్తా పితృస్థానీయుడా దేవస్థానీయుడా చూడడు మనవాడేనండి అంటాడు. అయినా అక్కడ కూర్చోవయ్యా అయిపోయింది. దాని పితృక్షణం వారికి ఇచ్చామంటే ఆ ఆ రోజు మొత్తం వాడు నీకు తండ్రివే. తండ్రి తాత ముత్తాత వాడే. యధాపితరి వర్తే తధా వర్తవ్యం అని శాస్త్రం. అతని స్థానంలో మనం తండ్రి లాగా చూడాలి. మన వాడిని పిలిచే కూర్చోరా అని అంటాం. తండ్రిగా ప్రణయం ఇచ్చాము, వాడు కూర్చోరా నిలబడు అది తీసుకో కాదు ఇది పెట్టు. ఇక స్వజనాలు తన వారికి పెట్టినా ఎక్కువ మందిని పిలిచినా ఇవన్నీ లోపిస్తాయి. అందుకే తన వారిని. క్షణానికి ఇవ్వవద్దు. అలాగే ఎక్కువ మందిని కూడా ఇవ్వవద్దు. ఇలా నైతాని ప్రజదార్పణ దేశే కాలేజ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామధుకు అక్షయం. సరియైన సమయంలో సరియైన దేశంలో సరియైన వ్యక్తికి నీవు ఇచ్చేటువంటిది మున్ని అన్నం. అంటే ముందులు చేసేటువంటి ముందులు భోజనం చేసే భయం ఉంటుంది అంటే కందము తాగినా సరే. దండమూలాలైనా సరే సరియైన సమయంలో, సరియైన దేశంలో, సరియైన పాత్రకు అది హరి అర్పణ బుద్ధితో ఇచ్చినట్టయితే ఆక్షయం అవుతుంది.
నా సంపద బాగా ఉంది, వెయ్యి మందిని పిలుస్తాను, ఓ వంద వంద రకాల కూరగాయల పదార్థాలు చేసి పెడతాను, అందరికీ ఉంచోపడి పెడతాను, అందులో ఈ ఇవన్నీ లోపించాయి కదా. తన సంపద తన దర్పం తారుపు పనికొచ్చేది తప్ప పెద్ద ఎక్కడ ఉంది? విధానం ఎక్కడ ఉంది? అవన్నీ అవన్నీ పోయినాయి కాబట్టి ఇందులో శ్రద్ధతోటి, భక్తితోటి యథాదేశం, యథాకారం ఆ ఇద్దరికో ముగ్గురికో సందమూలములు ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు. అది హరిదైవతం. హరిదైవ సమ్మత్వం పరమాత్మార్పణంగా చేస్తే ఆ ఆత్మ చేసినా కానీ విశేషమేను. శ్రద్ధయా విధివత్ పాత్రేన్యత్తం కామధుతు అక్షయం. ఇప్పుడు క్లాస్ గా ఉన్నారు రెండు గంటలు క్లాస్ గా ఉన్నారు. శ్రద్ధయా విద్వత్ పాత్రే న్యస్తం కామ సుఖు అక్షయం యథా శ్రద్ధగా యథా శాస్త్రముగా పాత్రలో ఉంచినటువంటిది అక్షయం అవుతుంది. దేవరిసి పితృభూతేభ్యః ఆత్మనే త్వజనాయచ అన్నం సంలిభజన్ పశ్చేత్ సర్వం తత్ పురుషాత్మకం. ఈ భోజనాన్ని దేవ ఋషి పితృ భూత ఆత్మ స్వజనం. అంటే దాస అన్నం కూడా 6 భాగాలుగా విభజించాలి. 6 భాగాలు విభజించాలి. ఏమిటి? ఒకటి దేవతలు, రెండోది ఋషులు, మూడోది పితృ దేవతలు, నాలుగోది భూతములు అంటే ప్రాణులు అలాగే స్థాను తనవారు. ఇలా ఆ స్వజనాయ ఆరు రకములుగా అన్నం ఇట్లా విశేషణమైన చెప్పడం తర్వాత వస్తుంది కదా దీనిలో ఆ ఇది పితృ కార్యములు ఇద్దరినీ చెప్తాం కదా పితృ దేవతలు విశేషణ దేవతలు మరి విశేషణమైన చెప్పడం తర్వాత వస్తుంది అది చాలా బాగుంది. దేవరసి పితృభూతేభ్య ఆత్మనే త్వజనాయచ అన్నం సంవిభజేతస్యే సర్వం తత్ పురుషాత్మ ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ చెప్పారు చూడండి మునియన్నం హరిదైవతం స్వామి మదద్యాత్ ఆమిషము శ్రాద్ధే నచాద్యాత్ ధర్మ తత్వవిత్ శ్రాద్ధంలో ఆమిషం అంటే మాంసాన్ని మాంసాన్ని శ్రాద్ధంలో పెట్టకూడదు తాను తినకూడదు ఎవరంటే ధర్మ తత్వవిత్ ధర్మ తత్వం తెలిసిన వారు అంటున్నారు.
మున్యన్నైహి శ్యాత్పరా ప్రీతిహి యధా న పశుభింసయా మునులు భుజించి అన్నం వల్ల కలిగే ప్రీతి పశుభింసతోటి అందుకే శ్రాద్ధంలో మాంసాన్ని వదిలి పెట్టండి అంటున్నారు. నైతాదృశ పరో ధర్మః నృణాం సద్ధర్మమిచ్యతాం జ్ఞాతః దండస్య భూతేసు మనోవాక్కాయ యస్యయః అంటే మరి మనకు చిన్న డౌట్ వస్తుంది. ఏంటంటే శ్రాద్ధంలో తినకూడదు అన్నాడు. శ్రాద్ధం లేనప్పుడు తినొచ్చు. అది మనం తక్కువ వాళ్ళం కాదు కదా. మన గుడ్డు ఎప్పుడు పక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వంకర ఆలోచనలు సక్రమంగా ఆలోచనలు అవుతారేమో మనం. కాబట్టి శ్రాద్ధంలో పెట్టకూడదు. శ్రాద్ధంలో తినకూడదు అని సాధారణ ఎప్పుడు విలువ తారండి అంటామని వెంటనే చెప్తున్నాడు నైతాదుర్జస్వరో ధర్మః నృణాన్ సద్ధర్మమిచ్యతః ఉత్తమ ధర్మాన్ని అభిరభించేటువంటి మానవులకు భూతేషు దండస్య న్యాసః ప్రాణుల యందు శిక్షను ఫిరమించుట ఎలా మనోవాక్య మానసికముగా, వాచికముగా, సాయకముగా సకల భూతముల యందు శిక్షను మానుటను మించిన ధర్మం లేదు మానవులకు అంటున్నారు. ఒకప్పుడేనే కాదు ఉత్తముడైనవాడు ధర్మాన్ని పొందాలనుకున్న మానవుడు ఎవడైనా కానీ మనోవాక్కాయములతో ప్రాణిహింసం మానుట కంటే మించిన ఉత్తమ ధర్మం లేదు. నైతాదృశ పరో ధర్మః దృణాం సద్ధర్మం ఇచ్ఛతాం జ్ఞాసః దండస్య భూతేషు మనోవాక్కాయ దిశ్చయః ఏకే కర్మమయానే జ్ఞాన్ జ్ఞానినః యజ్ఞవిత్తమా ఇందులో కొందరు కర్మ యజ్ఞములు చేస్తారు కొందరు జ్ఞాన యజ్ఞములు చేస్తారు. ఇలా ఆత్మ సంయయమనే అణీహ జుహ్వతి జ్ఞాన దీపితే మనకి ఇందులో ఏం కావాలి ఆత్మ సంయయమనే అణీహ జుహ్వతి మనము మనను మనము నియమించుకోవాలి. మనోనిగ్రహం కావాలి. అది కర్మ కావచ్చు, జ్ఞానము కావచ్చు, స్వాధ్యాయము కావచ్చు.
ఏది చేసినా ప్రధానమైనది ఏమిటి? ఆత్మ సంయమనం. ఇది జ్ఞాన దీపితే జుహ్వతి. జ్ఞానాగ్నిలోనే హోమం చేయాలి. ఇచ్చెను, కామమును, దర్పమును, మదమును, దమమును అన్నీ కూడా మదము ఉంటుంది కదా. క్రోధము, రోగము, మోహ వలము ఇలాంటివన్నీ జ్ఞానాద్నిలో హవిస్సుగా పిడిస్తే సుఖం జరుగుతుంది. జ్ఞానదీపి ద్రవ్యయజ్ఞై యక్ష్యమానం ఏమిటి? తర్వాత రా ఇది నా ఇది తర్వాత రా ద్రవ్యయజ్ఞై యక్ష్యమానం దృష్ట్వా భూతాని బిద్యతి ఏషమాకరుణో హన్యాత్ అతజ్ఞః అశుద్రుపు ధ్రువం. ఏం అర్థం అయింది? చాలా చాలా జాగ్రత్తగా విన్నారు. అంటే విషయం ఏం చెప్పారు? ప్రాణులను శివసించకపోవుటే ఉత్తమ ధర్మము. మరి యజ్ఞం చేస్తున్నాం కదండీ? యజ్ఞం చేస్తున్నాం కదా? మరి అలాంటి యజ్ఞంలో ప్రతి నిమిషం ఉంటుంది కదా? రండి రండి. ప్రతి నిమిషం ఉంటుంది కదా? దాన్నేం చేద్దాం? అంటే యజ్ఞములో హవ్యముగా ఇయ్యవలసినది. పశు హింస కాదు. యజ్ఞములో హవ్యముగా ఏమి ఇవ్వాలి? ఇంద్రియ ప్రీతిని యజ్ఞములో హవిస్సుగా ఇవ్వు. అంటే మనం వేచి వేచి కోలుకుంటున్నామో కావములు వాటిని హవిస్సుగా ఇవ్వు. దాని వల్ల ఏమవుతుంది? హవ్యం ఇచ్చిన వాడికి పోతాం. ఆత్మ సంయమన మనోనిగ్రహం ఏర్పడుతుంది. ఇలాంటి మనోనిగ్రహం ఏర్పడితే అనీహ అంటే ఏమిటి? కోరిక లేకపోవుట. కదా అంటే బలాకాంక్ష లేకుండా చేయమని అనుకుంటుంది. బలాకాంక్ష లేకపోవడమే కాదు అన్ని కోరికలను అగ్నిలోనే ఆహుతి చెయ్యి. నీ కోరికల కోసం ఇతర ప్రాణులు ఎందుకు చంపుతావు? అగ్నిహోత్రంలో ఆహుతి ఇయ్యవలసినది ప్రాణులను కాదు నీ కోరికలు. అనంతమైనటువంటి నీ కోరికలు ఉన్నాయే వాటిని స్వాహాకారం చెయ్యి అగ్నిలో. అప్పుడు నీకు సంయమనం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులు క్షేమంగా ఉంటాయి. అది లేకుండా ప్రాణిహింసే ప్రధానము, అలా లేకుంటే యజ్ఞం కాదు అని కర్మలు చేస్తూ ఫలితాన్ని కోరే వారిని చూసి అన్ని ప్రాణులు భయపడతాయి.
చెప్తున్నాడు మనకు ద్రవ్య యజ్ఞైహి యజ్ఞమానం కదా జ్ఞాన యజ్ఞము కాకుండా ఆత్మ శన్యము కాకుండా ద్రవ్యములతోటి మీ యజ్ఞం చేస్తామని అంటారే అలా ద్రవే ద్రవే యజ్ఞములతో పూజించేటువంటి వారిని చూసి భూతాని విభ్యతి ప్రాణులన్నీ భయపడతాయి. ఎందుకు భయపడతాయి? ఏష మా కరుణః హన్యాత్ హతజ్ఞః. వీడు అకరుణ తత్వం తెలియని వాడు. తత్వం తెలియని వీడు అకరుణ ధైర్యైన వాడై మా అన్యాత్ అమురం చంపుతున్నాడు. వాహన్యాత్ హతజ్ఞః ఎందుకంటే ఆ సూత్రుపు వీడు ప్రాణములను తృప్తి పరిచేవాడు. తన ప్రాణాలు వేరే వాళ్ళు కాదు. తాను బాగుండాలి. తనకు అన్ని రకములు సృష్టి కలగాలి. ఎదుటి ప్రాణాలు మరి నీ ప్రాణం నీకెలాగో పక్కవారి ప్రాణం వానికి ఎలాగో కదా. నా ప్రాణం బాగుండాలనుకునేవాడు, నా ప్రాణాల్లాంటివి అందరి ప్రాణాలు ప్రాణాలు అని అందరినీ చూసుకో లోకా సమస్తా సుఖినోభవంతు. అబ్బే కాదు పశువులను సించించి ఆహుతించి నేను స్వర్గాన్ని పొందుతాను. ఆ స్వర్గం వాడికి కూడా రాని అంటే అయ్యో వాడికి కూడా స్వర్గం వస్తుందండి యజ్ఞంలో హవిస్తు ఇస్తే. యజ్ఞంలో హవిస్తు ఇస్తే వాడికి స్వర్గం వస్తుంది అంటే నువ్వే అందులో పడు నీకు కూడా స్వర్గం వస్తుంది. అడిగాడు ఉన్నారు అక్కడ అడుగుతున్నారు. యజ్ఞంలో బలిగా పశువు పశువుని యజ్ఞంలో ఆహుతిస్తే ఆ పశువుకు స్వర్గం వస్తుందండి మేము స్వర్గం అవుతున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే స్వర్గం వస్తుంది కదా మీరు వాటిని ఎందుకు ఉపయోగపడరా అంటారు. పాదం ప్రధానమైన వాళ్ళు ఉన్నాయి కదా ఇలా చెప్తున్నారు. అవునండి బరువు మీకే వస్తుంది అబద్ధం గారు అడుగుతున్నారు కదా. కాబట్టి అక్కడ ప్రధానమైనది ఏమిటంటే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మ నిగ్రహము, భగవత్ ఆరాధన. ఇవి ప్రధానంగా ఆచరించాలి తప్ప నా ప్రాణాలను కాపాడుకోవాలి, నా దేహాన్ని కాపాడుకోవాలి అని అసుతృప్య అయ్యి మా నన్ను వీడు చంపుతున్నాడని అన్ని ప్రాణులు భయపడతాయి. ఈ ప్రమాణం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి?
ఏ భాగవతంలో ఇవన్నీ ప్రమాణం చెప్తావు ఇప్పుడు ఇవన్నీ పట్టి వచ్చే యజ్ఞాన్ని ఆ సారం ఎందుకు వచ్చింది ఎంతమంది భాగవతం చదువుతున్నారు మీరు బాగా చదవడం కాదు కానీ భాగవతం ఇంట్లో ఉందా మామూలు పండితులు పెద్ద మామూలు వాళ్ళు కాదు. మహా పండితులు ఇళ్లలో కూడా రామాయణం లేదు. రామాయణం ఏదైనా ఒక శ్లోకమో సర్గమో కావాలంటే ఎవరి ఇంకా ఉందని వచ్చి అడిగి ఆ పుస్తకం తీసుకొని ఆ శ్లోకం చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతమంది చదువుతున్నారు? చదివే వాళ్ళే లేరు. ఇంకా పుస్తకాలు ఉండవు చదవదు. చదివినా పారాయణం చేయాలి శ్లోకాలు చదివిపోతాం. అంతేందుకు దేవాలయంలో మనం సహస్రనామాచన చేస్తాం. పోయి దేవాలయంలో కూర్చుంటాం టికెట్లు ఇస్తా పోయి కూర్చుంటాం. ఎప్పుడు ఆశ్చర్య పుడితే ఎప్పుడు హార ఇస్తారో లేదో అని చూస్తాం. అవును కదా నిప్పే ఇందులో ఎవరినో విమర్శ కూడా కాదు ఇది. అవును. అక్షతం పూర్తి అయ్యి హారతి ఇస్తే అక్షతం వేసుకొని పోవాలి అర్జెంటుగా పని ఉంది ఎంతసేపటి అయితుంది అని అడుగుతారు. అవును. ఎక్కడ ఎక్కడ అంటే తొందర ఆతర పడాలి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కష్టం వాళ్ళకి తొందర వాళ్ళకి ఆ అలా పరిస్థితిలో ఉంది కాబట్టి ఏంటంటే శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది అదే వేదవ్యాసుడు నిర్వధించిన ఆయనే నీకు అదే ఆతర ఇది రాస్తున్నాడు ఇంత చేస్తున్నాడు కదా ఎందుకు ఇంత చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి వచ్చి వచ్చి వినాలి వినాలి వినాలి. ఎక్కడ వింటావ్? అందులో ఇది లేటెస్ట్ కదా. ఆ మొత్తం అన్నీ తర్వాత. లేటెస్ట్ ఇది. నీ తర్వాత ఇంకోటి లేదు. అన్నీ పురాణాలు, భారతము, బ్రహ్మసూత్రాలు అన్నీ అయిపోయినాక వేటి వల్ల కారి పని వీటి వల్ల అవుతుంది ఏం చేశాడు? మనం వినియోగించాలి ఇంకేం చేస్తాం మీ వాపం వాపం. ఇది ప్రధానం ఏమిటంటే చదివేవారు తక్కువ వినేవారు తక్కువ అందులో ఎలా ఎలా ఉంటాయి అంటే అవి. మనకి ఇప్పుడు ఆ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వీటిలో వస్తుంటే టీవీలో అడగలేదు అలా అనుకునే వాడితే బారేడో మూరేడో జుట్టు అవుతుంది. ఎప్పుడైతే కొనుక్కొని వాడతారు. మరి మన పాత రోజుల్లో బారేడు మూరేడు జుట్టు లేవా ఇప్పుడు ఉన్నాయా అలా ఎందుకు జుట్టు అసలు? మా అమ్మగారి రోజుల్లో, మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారి రోజుల్లో, మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారికి జుట్టు విప్పితే పాదాలు భూమి కానిపోయింది. పాదాలు రాసుకొని భూమి కానిపోయేది. అంత జుట్టు ఉండేది. మరి వాళ్ళు ఏం అనేవాళ్ళు అది. వారు చేసే ఆహారాలు ఇప్పుడు ఎక్కువైనాయి. అప్పుడు ఆహారం దాస లేదు, విహారం దాస లేదు. నియబద్ధంగా ఉన్నారు, ఒళ్ళు బాగుంది, శరీరం బాగుంది, అన్నీ అన్ని సౌందర్యాలు బాగున్నాయి. సౌందర్యం బాగుంది, సౌందర్యం అడిగేవాళ్ళు లేడు అప్పుడు.
ఎవరికీ సౌందర్య ఛాన్స్ లేదు. సౌందర్యం సహజంగా వచ్చేది. ఏదైనా కోరకుంటేనే వస్తుంది, కోరితే రాదు. మనం కావాలన్నా దూరంగా పోతాం. కాబట్టి జ్ఞానం అనేది బోధించబడి ఉంది, కానీ ఎందరు అధ్యయనం చేస్తున్నారు. నీకు స్వర్గం వస్తుంది రా అశ్వం అని చేస్తే అన్ని పాపాలు పోతాయి. ఓ గుర్రాన్ని పెట్టి మెసేజ్ చేసి అందులో పడేస్తే ఆ పాపం అయిపోతుంది. కానీ అశ్వం అంటే అది కాదు ఇంద్రియాలు రా అని చెప్పేవాడు ఎవరు? సుమేధ అంటే గుధా అంగ పరంగా కాదు. ఇంద్రియాని హయాన్యాహు. వేరే చెప్తున్నావ్ గుధా అంటే ఏంటి ఇంద్రియాని. అసురేధ అంటే మీ ఇంద్రియాని పరిగణ చేయకూడదు. నీ ఇంద్రియాలను మేధ చెయ్యి. వాటిని హవిస్సుగా ఇవ్వు. ఇంద్రియ గ్రంథం సంపాదించు. హృదయం అనేటువంటి అగ్నిగుండంలో హోమ యజ్ఞగుండంలో జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఇంద్రియాశ్వరను మేధ చెయ్యి శేష మీద. విషయమే అది. దాని కాస్త గుర్రం దిగ్భవను గుర్రం తొచ్చారు. ఇంద్రియాలు, అశ్రము, జ్ఞానం అని తెలుసుకుంటారు రోజు. గుర్రం తెచ్చి ఆహుతి ఇయ్యరా సౌజ్ఞానికి పోతాం. అంటే ఇది కేవలం పారమార్థికమైన విషయం మీద విశ్వాసం శ్రద్ధ కలగటానికి అది ప్రాథమిక పరిజ్ఞానం. అదే అల్టిమేట్ కాదు. కానీ వీళ్ళు దాన్నే తీసుకున్నారు. తీసుకొని ఇవన్నీ మర్చిపోయారు. అందుకే అంటున్నారు ఏజా మా కరుణో హన్యాత్ అతజ్ఞః అసుత్రుపు ధృవం తస్మాత్ దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మం కాబట్టి ఏమో మాంసాలు ఏమో ప్రాణం తెచ్చి చంపడం ఏదో ఆర్పాటం వద్దు. పరమాత్మ ఇచ్చినటువంటి కందమూలాలతోటి తర్వాత కూడా ఇచ్చిన శ్రాద్ధం పెట్టిన సంతోషిస్తారు. మున్యన్నేనాపి ధర్మవిత్ సంతుష్టః ఆహలహః కురియాత్ నిత్య నైమిత్తికీ క్రియాత్. నిత్యక్రియ కర్మలు, నైమిత్య కర్మలు, భగవంతుడు ప్రసాదించిన మున్యన్నమైనా సరే దాంతోటే చెయ్యి ఇది. ఆడంబరాలు ఆర్బాడాలతో పనిలేదు. శ్రద్ధను జ్ఞానాన్ని పోగొట్టి ఆడంబరాలు ఎందుకు? శ్రద్ధ ఉన్న మామూలు ఖండమూలాలు చాలు. విధర్మః పరధర్మస్య ఆభాస ఉపమా శరః అధర్మ శాచాః పంచేమాః ధర్మజ్ఞః అధర్మవతుత్యజీ మనకు ధర్మ ఆభాసం అంటే ధర్మమే అనిపించేవి
ఒక 5 ఉన్నాయి, ఒకటి ఏమిటి విధర్మము, రెండవది పరధర్మము, మూడవది ఆభాసము, నాలుగోది ఉపమ, ఐదోది చరము. ఈ ఐడియా ఏమిటివి? ఇవి అధర్మ శాఖలు. ఇవి అధర్మ శాఖలు ఇవి. ధర్మము తెలిసినవాడు వీటిని అధర్మాన్ని విడిచిపెట్టినట్టే విడిచిపెట్టాలి. అంటే ధర్మానికి దగ్గరగా ఉంటాయి. అధర్మం కాదు. కానీ ధర్మం ధర్మం అటు పైనకి రావు. ఇవి అధర్మ శాస్త్రలు. అంటే ఇవి ఎంత చెప్తారో వారే చూడండి వివరిస్తారు. ధర్మపాతః విధర్మస్య. అర్థమైందా? మనము ఆచరించవలసిన ధర్మాన్ని బాధిస్తాం చూడండి. దాస్తాం. అది దాన్ని విధర్మము అంటారు. ధర్మ బాధః విధర్మ త్యాగత్. పరధర్మః అన్య క్రోధితః. ఇతరులకు చెప్పి చెప్పారు బ్రాహ్మణ ధర్మం ఏముంది వైశ్వ వేదరం ఉంది మనం వైశ్వ ఆచరించాం. అది ఏమైతుంది పరధర్మం అవుతుంది. ఇతరులకు చెప్పిన ధర్మాన్ని పరధర్మము అంటారు. పరధర్మః అన్యశోధితః ఉపధర్మస్తు పాఖండః. ఉపధర్మం అంటే పాలన ధర్మం. అంటే పాపఖండం ఇప్పుడు నల్ల బట్టలు ధరించి పోతారు. నల్ల బట్టలు పాఖండం పనికి రండి. పోయి అయిపోయి ధర్మం అయిపోతుంది. అందుకే ఆ పాఖండం అనేదాన్ని ఉపధర్మము అంటారు. ఓధర్మస్తు పాఖండః దంభో వా శబ్దభిత్తు చలః ఇక దంభం. ధర్మం ఇది లేదు కానీ ధర్మం ఆచరిస్తున్నట్లుగా నటిస్తుంటారు. కథలు మూసుకొని ఏదో జపమాల పెట్టుకొని ఎప్పుడు కొందరు నిన్ను చూస్తుంటాం పోయాసలకి వస్తారు. మన రోజు నచ్చితే వాళ్ళు అక్కడ ఉండి ఉంటారు జపమాల తీసుకుంటారు. ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది వింటున్నా అటాచ్ చేస్తున్నారు. ఇది దంపం. నిరంతరం మేము జపం చేస్తున్నాము అని వచ్చిన అందరూ చూడాలి. ఏం జపం చేస్తే ఎవరికి వెళ్లి చూస్తారు ఇంట్లో కూర్చునేసుకుంటారు అలా జపం చేస్తున్నారు అని చెప్తారు. మరి కూర్చుంటాడు, కూర్చుంటాడు. నన్ను చెప్తుంది అర్థం చేసుకుంటాడా లేదా? పోనీ ఏ పని చేస్తున్నాడా లేదా? అని నా గురించి చూస్తుంటాడు. నన్ను అందరూ చూస్తున్నారా లేదా? ఏ పని చేస్తున్నాడా లేదా? దీన్ని దంభము అంటారు. ఇది చరం అంటే కపటం, ఆదరణ కాదు ఇది. అందుకే దంభః చలః అధర్మః. శబ్దభిక్షరః యత్విచ్ఛయాకృతః తుంబిహి ఆభాసః ఆశ్రమాత్ పృథక్ అంటే ఒకాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంకో ఆశ్రమ ధర్మాన్ని కోరి చేశాడు అనుకోండి.
అదైనా ఇంకా కుతః పుంధి ఆ దాన్ని ఆభాసము అంటారు. బ్రహ్మచారి ఉన్నాడు. బ్రహ్మచారి రోజు కడుక్కోకూడదు సకక్షమున కూడా వికక్షంగా ఉండాలి బ్రహ్మచారి. అందరూ చూస్తారు వీడు జోతి లాల్చి వాడేదో బాగున్నాడు మనం కసేపు మనం కూడా కష్టపడి జోతి కడుక్కుందాం. అది గడితే అది వీడి వాణి ధర్మం, దాన్ని ఏమంటారు ఆభాసము అంటారు. దీన్ని తనది కాకుండా వేరే ధర్మం, బ్రహ్మచారి భోజ ధర్మాన్ని కానీ గృహస్తుడు బ్రహ్మచారి ధర్మాన్ని కానీ సన్యాసి వానప్రద ధర్మం కానీ వానప్రద సన్యాసి ధర్మం కానీ అచరించి కానీ ఆభాసము అంటారు. కాదు కాదు కాదు పర పర వేరు అది పర పర ఏమో వర్ణములు ఇవేమో ఆశ్రమం అందుకే యత్ విచ్ఛయా కృతః పుంగ్ధి ఆభాసః ఆశ్రమాత్ అది అర్గని ఆశ్రమాత్ కృతః వరణాత్ కాదు ఆశ్రమాత్ కృతత్ స్వభావ విహితో ధర్మః కచ్ఛనేష్టః ప్రశాంతయే ఎందుకు బతుకుపోవాలి అంటున్నాడు. అంటే ఏ ఏ వర్ణం వాడు ఏ ఏ ఆశ్రమం వాడు సహజంగా ఏ విధంగా ప్రవర్తిస్తాడో చూచే ఆ ధర్మాన్ని విధించారు పెద్దలు. అది వారి స్వభావం. బ్రహ్మచారి అంటే పరమాత్మ ఎండే సంచరించాలి. వాడికి ఇందే నిగ్రహం కావాలి. లోకం గురి సుశ్రుష కావాలి. ఇది అగ్నిహోత్సవం కావాలి. అది స్వభావం అది. అలాగే గుణాస్తుడు అతిథి పూజ అధ్యాయ పంచ యజ్ఞములు చేయాలి. అది వాని స్వభావం. వానప్రస్తుడు అగ్ని కోసం ఒక ఊడజం ఉండాలి ఆశ్రమం చేయాలి. అంటే ఆయా వర్ణములకు ఆయా అస్త్రములకు ఏవి సహజంగా స్వభావములో దాన్ని ఆలోచించే ధర్మములు ఏర్పరిచారు. స్వభావ విరుద్ధములు కావు. సహజంగా వాడు ఎలా ప్రవర్తిస్తాడో వాటిని చూచే ఏర్పాటు చేశారు. నీ వాళ్ళ వసలా పక్క జరిగిపోతున్నాం మనం. ఇది రూర్ రాస్తే మానం మానతాం. నువ్వు నీ ఇష్టమైతే అదే చేస్తాం మళ్ళీ. గుడి గుడికి ఏకాదశి నాడు తప్పకుండా మూడు సార్లు వెళ్ళాలి అంటే పోము. ఉత్తర రోజుతో వేరే స్థాయిలో గుడి పోయాము మనే మనే పోతాం. నీవానే సరకల అక్కడ ప్రవృత్తి తగ్గిపోతుంది. కానీ ప్రవృత్తి అనేది సహజ ప్రవృత్తి ఇది. నిర్బంధించి చేసింది కాదు. స్వభావిగితో ధర్మః కస్యనేష్టః ఇది ఎవరికి ఇష్టం కాదండి. ఆయా ధర్మములను ఆచరించుట ప్రశాంతయే వారికి మానసిక ప్రశాంతి కలగటానికి చేస్తున్నాము. ధర్మార్థమపి నిహీత యాత్రార్థం వాధనో ధనం ధర్మం కోసం కానీ.
యాత్ర కోసం కానీ ఏమంటున్నాడు నేహేత అధనః ధనం. ధనము లేనివాడు ధనమును ధర్మాచరణకో యాత్రాచరణకో కూడా కోరుకోకూడదు. గుజ్జాన్ అంటే మన ధర్మం ఆచరించాలి, ఓ యజ్ఞం చేయాలి, డబ్బులు లేవు. అయ్యా నేను ఫలానా పని చేస్తున్నాను, నాకు కొంచెం ధనం సహాయం చేయండి, ఫలానా ధర్మం నేను ఆచరిస్తాను అని. మన ధర్మమే అయినా దాన్ని మనం సాధించడానికో లేదా నిద్ర పోయే పోతున్నాను తిరంగం పోతున్నాను ఛార్జీ లేవండి ₹100 ఇవ్వండి అని అడగటం కానీ ధర్మ వివిధ. దాని ధర్మం ఒప్పుకోదు. అది ధర్మం కాదు. పేపర్ ఇచ్చేస్తామని ఆ ఎప్పుడు తామి డ్రెస్ పోతున్నామంటే సాయంత్రం వరకు ₹20 ఇవ్వాలట అది వేసుకొని ఇలాంటి పని చేస్తాం. మంచిదే సంతోషం. ఆ తర్వాత దాని తర్వాత ఉన్నాయి. రావాలి గాంధీయులు అవుతున్నారు, నెబ్రీయులు అవుతున్నారు, నెబ్రీయులు అందరూ కూడా అనుకుంటున్నారు కదా ఆ తర్వాత. కాబట్టి యాత్ర కొరకు కానీ ధర్మాచరణ కొరకు కానీ ధనం నేకేత అంటే ఆలోచించండి వ్యాస భగవానుడు ఎట్లా చూసి చెప్పాడు. ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని చెప్పాడు ఇందులో. ఆలోచించండి యాత్రలకు వెళ్ళే వాళ్ళు ధనాన్ని సహాయంగా అర్ధించవద్దు అని చెప్తున్నారు. మనం ఈ మాట వింటే ఏమవుతుంది అని కూడా నా దగ్గర చూస్తున్నాం. శ్రీరంగం వెళ్తామండి, ఇప్పుడి వెళ్తామండి ఏమైనా సహాయం చేయండి అని వచ్చి అడిగి మళ్ళీ వెళ్తున్నాడు. 10 మందిని అడిగి ఆ డబ్బులు తీసుకుని అక్కడికి పోయే బదులు ఇంట్లో కూర్చొని తీవ్రంగా అని చెప్పి తల సులుపుతూ ఆ గుణ్ణి వస్తుంది. ఆ ఏం లేదు అది ఒక ఇది ఒక కారణం అందుకనే నేకే తా అంటున్నాడు. ఇలా కోరకూడదు అలా మనము అడగకూడదు యాత్రార్థం వా అధనః ధనం. అనిహమానస్య మహాహేరివ వృత్తిదా అనిహమానస్య మహాహేరివ వృత్తిదా సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య తత్సుఖం 10 మందిని భిక్షాళన చేసి ఆ డబ్బుతోటి యాత్రలకు పోయి నీవు పొందే తృప్తి ఏమీ ఉండదు అంటున్నారు. నిజముగా నీకు ఏ కోరిక లేకుంటే తృప్తి కలవాడుకు తృప్తి కలవాడు ఇంట్లో పొందే ఆనందము.
తృప్తి లేనివాడు యాత్రలో కూడా పొందలేడు. సరిపోలేదా? చూడండి. అందుకనే అనిహానిహమానస్య మహాహేరివ వృత్తిదా వైరాగ్యమును కోరేవాడికి. అంటే ఏ కోరికలు లేని వారికి మహాది అంటే అదే కదా కొండ జిల్లా. కొండ జిల్లా ఏం కోరుతుంది? ఎక్కడికి పోతుంది? కొండ జిల్లా ఎక్కడికి పోతుంది? కూర్చుంటుంది. కనుక వస్తే తీస్తుంది. రాకుంటే ఊరుకుంటుంది. తృప్తిగానే ఉంటుంది అది. బాధపడదు అయ్యో నాకు ఆకలేస్తున్నది ఏం రాకపోయేది లేదు. అయితే అంతే కాదు అది ఉన్నచోటి నుంచి కదలకుంటే దానికి కావాల్సిన భోజనం దాని దగ్గరికి వస్తున్నదా లేదా? వస్తున్నది. నీ దగ్గరికి ఎందుకు రావు? నీకెందుకు కోరికలు? ఏ కోరిక లేకున్నా కొండజ్జిల బదుగుతున్నదా లేదా? నువ్వు బదుగుతావా? అది కోరిక లేకుంటేనే మన వృత్తి మనకు సక్రమంగా జరుగుతుంది. కోరికలు పెరిగితే వృత్తి భంగము తర్వాత ఆశాభంగం అందులో. అందుకే సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య తత్సుఖం కుతస్తతు కామలోపేన ధావతార్దేహయాధిశః నిత్య సంతుష్టులైనవాడు ఏ కోరికలు లేనివాడు తనలో తాను ఆనందించేటువంటి వానికి కలిగే సుఖ సంతోషాలు. కోరికల కోసం పది దిక్కులా పయనించే వాడికి దొరుకుతుందా? అర్థమైందా? సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య తత్సుఖం. జత్వ నమస్తే ఏ బాధ లేదు, ఏ కోరికలు లేవు, తనతో ఆనందమే ఉంటారు. అలాంటి వానికి కలిగే సుఖము కోరికల వెంట పది దిక్కులు పరిగెత్తే వాడికి ఎక్కడి నుంచి కలుగుతుంది అంటున్నాడు. లేదు ఉదస్తదు చూడండి దిశః సదా సంతుష్ట మనసః సర్వాహ సుఖమయాదిశః నిరంతరం సంతోషంగా ఉండేవాడికి అన్ని చోట్ల ఆనందాన్ని ఇస్తాయి.
కోరిక ఉన్నవాడికి కోరిక తీరిన చోటే ఆనందం, తీరిన చోటే దుఃఖం. దుఃఖం. కాబట్టి సదా సంతుష్ట మనసః సర్వాః సుఖమయాదిశః. నిరంతరం సంతోషంగా ఉండేవాడికి అన్ని దిక్కులు ఆనందప్రదాలే. సర్వా సుఖమయాదిశః శర్కరా కంటకాదిభ్యః యథ ఉపానత్పదః శివం. ఎలా కలుగుతుందయ్యా? అన్ని జిక్కులు బానే ఉంటాయా? అంటే చెప్పులు వేసుకున్న వారికి ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటాయా అంటున్నాడు. కదా కూర్చో లేనోళ్ళకి కూర్చుంటావ్ అసలు అవునా కాదా అలాగే మన మనస్సులో తృప్తి ఉంటే సంతోషం లేక ఏముంటుంది చెప్పులు లేని వారే ముట్టుకుంటాయి. చెప్పులు ఉన్న వారకే ఏం ముట్టుకోవు. చుక్కుతున్న వారకే ఏం బలం లేదు, లేని వారకే బలం లేదు. అందుకే చెప్తున్నాడు, మనం చాలా స్పష్టంగా చెప్పాడు చూడండి. సర్కరా కంటకాదిభ్య యథా ఉపానత్పదః శివం ఉపానత్ ఉపానం అంటే పాదరక్షర. ఉపానత్పదః పాదరక్షర వేసుకున్నటువంటి కాలు గడ వాళ్ళకి సదాశివం ఎప్పుడు మేలే వాటి నుండి వారికి ముళ్ళు రాళ్ళు కుచ్చుకోవు. కదా లేవని కూర్చుంటాయి అంటున్నారు ఉపానస్పదః దివం సంతుష్టకేనవా రాజన్ వర్తేతాపి వారినా ఔపైస్య జైశ్వ కార్పణ్యాత్ గృహపాలాయకే జనః సంతుష్టః కేనవా రాజన్ నవర్తేతాపి వారిన సంతోషంగా బతికేవాడు నీడతో బొగ్గుడు ఆయన. వాడికేం దొరకలేదు వాడికి నీళ్లు పుచ్చుకుంటాడు ఆగి పడుకుంటాడు. అయ్యో నాకు ఇవాళ ఆహారం ఏం లేకపోయా దిగులు వానికి లేదు. కోరికలు కోరే వారికి సరదు విధంగా భోజనం పెట్టినా ఈ భోజనం ఇప్పుడైతే దొరికింది మామిడి గుడి ఉంటుందో లేదో ఇప్పుడు తినుకుంటే మామిడి గుడి దొరుకుతుందో లేదో రేపు ఉంటుందో లేదో తృప్తి లేదు వారికి ఏమి లేని వారికి రాసి నీళ్ళు చాలు. అందుకే ఔపస్య యైశ్వకార్పణ్య ఇట్లా ఉన్నటువంటి రోగాలు. అని చెప్పాను కదా ఒకటి జిహ్వ ఇంకొకటి ఉపస్త. ఈ ఉపస్త జిహ్వల యొక్క ఆశతోటి ప్రతివాడు గృహపాలాయతి. గృహపాలాయతి అంటే ఏమైపోయింది ఇట్లా జ్ఞాపకం ఉంది కదా ఇంటి కాపరి.
ఇది ఎవరో తెలుసు కదా? కుక్కల్లా వద్దుతున్నారు అంటున్నారు వాస్తవం చెప్పాలంటే ఈ ఔపైత్యం ఉపస్థ యొక్క వ్యామోహం జిహ్వ వ్యామోహం. ఈ రెండు దీన్ని పోయి దీన్ని మరి పోయింది. తీసేయ్ ఈ లైట్. ఈ ఈ రెంటి మీద వ్యామోహంతో ఈ రెంటి మీద వ్యామోహంతో మానవులు ఏమవుతున్నారు? సునకాల్లాగా బతుకుతున్నారు గృహపాలాయతి. అవును వాడు పెడుతున్నాడు కాపలా ఉంటాడు. చక్కని భోజనం పెట్టే వాళ్ళ దగ్గర సేవ చేస్తారు బాలికల్లాగా. అలాగే చక్కని సుఖాన్ని ఇచ్చే వారి దగ్గర కూడా కుక్కల్లాగానే కాబడు ఉంటారు. రెండు సమానం అందుకే ఔపస్య జైత్వ కార్పణ్యాత్ గృహపాలాయకే ఆ రెండు బాధలు లేవు అనుకోండి నన్ను కొట్టేవాళ్ళు ఎవరు నన్ను అడిగేవాళ్ళు ఎవరు. ఎందుకంటే ఈ శరీరం ఉన్నటువంటి ఈ అవయవాల తృప్తికే ఇంత సంకోటపడితే మరి ఇది ఇచ్చిన వానికి కలిగే తృప్తి? ఒక్కసారి ఆ పరమాత్మ గురించి మనం ధ్యానం చేయగలిగితే ఎవరితో మనకేం పని ఉంది. నిరంతరము వాళ్ళనే అంటారు ఆత్మారాములు అంటారు. అందుకే గృహపాలాయ తేజనః అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపో యచః శ్రవంతి ఇంద్రియ లౌంగేన జ్ఞానం చైవ అవకీర్యతే. సంతృప్తి లేని బ్రాహ్మణునికి అసంతృప్తస్య విప్రస్య తేజః విద్య తపో యజ్ఞః తేజస్సు విద్య తపస్సు కీర్తి శ్రవంతి ఇవన్నీ జారిపోతాయి. దేనితోటి ఇంద్రియ లౌలియేన ఇంద్రియ చాపలియంతో అంటే ఇంద్రియములను తృప్తి పరచాలి అనే హక్కుతో బ్రాహ్మణుడు వారి తేజస్సును వారి తపస్సు వారి విద్య వారి యజ్ఞం అన్నిటిని కూడా పోగొట్టుకుంటారు జ్ఞానం చైవావకీర్యతే ఉన్న జ్ఞానం కూడా వెదగల్లబడుతుంది అన్నాడు. అంటే కదా అవకీర్యతే ఇలా విసిరి వారిస్తారన్నమాట జ్ఞానాన్ని. ఉంటుంది జ్ఞానం సహజంగా కానీ ఆ జ్ఞానం మనకేం పెట్టిందండి. ఇప్పుడు అంటాది కదా చదువుకుంటే ఏమొస్తుంది చదువు నిండుతుందా కాదు నిండుతుందా అని చదువు రెండు అడిగానన్నమాట కడుపు ముక్కు కాడుపు అంటే వాడే ఒప్పుకున్నాడు బుద్ధి లేదని అది నిండుతుంది అబ్బే ఆ మాట లేదు వాడు అడిగేది రెండే కడుపు కాడుపు కానీ బుద్ధి లేదు మనస్సు అసలు లేదు
అడుగుతుంది. అందువల్ల జ్ఞానం చేయువా అవకీర్యతే జ్ఞానాన్ని విసిరి పారేస్తాము పెదలల్లుతాము అంటున్నాడు. అవకీర్యతే కామస్యాంతర్ని శత్రుర్భ్యాం కోసత్యతత్ పరోదయాత్ జనోయాత్ నలోభత్య జిత్వా భుక్త్వా దిశోభువా కామ క్రోధముల కంటే మహా భయంకరమైనటువంటి శత్రువు లోభము. ఏదో రకంగా కామాన్ని క్రోధాన్ని శాంతింప చేయవచ్చు ఆ జయించడం ఆ రామ రామ అంత మాట అనుకున్నారు శాంతింప చేయవద్దు ఎలాగంటే చూడండి కామస్యాంతశ్చ క్షుత్రుడ్భ్యాం ఓ కోరిక కలిగిందంటే ఆకలి తప్పి అన్నం బాగా తిన్నాము అబ్బా ఇది కాదండి అంటారు, దెబ్బ పోయి సదరి మాకు రాదు ఇల్లిస్తే ఆ ఇంక నాకేం వద్దండి అంటారు. కాబట్టి ఆఖరి తప్పులు తీరితే కోరిక అయిపోతుంది, క్రోధస్య ఏతత్ ఫలోదయ కోపం వచ్చింది ఎవడో హాని చేసిండు. రెండు దెబ్బలు కొట్టామనుకోండి చాలు. ఆ ఫలం లభిస్తే కోపం చల్లారుతుంది. అంకులం లభిస్తే కామం చల్లారుతుంది. లోభం. దానికి అంతే లేదు. దాటానికి దాటి పెట్టుకోవాలి దాటి పెట్టుకోవాలి పోవద్దు బయటికి దాటి పెట్టుకోవాలి. ఎంత? నో లిమిట్. లిమిట్ కామానికి ఉంది. లిమిట్ క్రోధానికి ఉంది. అది దొరికే వెళ్ళిపోతుంది. లోభానికి లేదు. అందుకే అంటున్నాడు జనోయాతి నలోభస్య జిత్వా భుక్త్వా దిసోభువః పది దిక్కులు జయించిన అన్ని లోకములను భుజించిన లోభమునకు అంతము లేదు. ఎంత వచ్చినా కావాలి. వాళ్ళు చెప్పారు కదా ఎవరో ఒక నోడు చెప్పారు ఎన్ని? ఐదు 56 వేల కోట్లు సంపాదించారు. మొత్తం చేసి ₹56,000 కోట్లు. అవన్నీ ఎక్కడ రాసుకోవాలి పెర్బొగుడు ఇచ్చాడు. అవి ఎన్ని అంటే ఆ మొత్తం వేసి వాటితో తగలబెట్టినా కొన్ని మిగులుతాయి. అవన్నీ నోట్లుగా తెచ్చి అవే తగలబెట్టినా కొన్ని మిగులుతాయి కదా. మరి దేనికా అంటది? నువ్వు తిన్నట్టా? ఇంకోడికి పెట్టినట్టా?
ఉండాలంటే ఉండాలంటేనే లోపం. నలుగురికి ఇవ్వాలి సంతోషం. నలుగురు తినాలి సంతోషం. పోనీ నేను తినాలి సంతోషం. ఇప్పుడు ఎవరు తిన్నారు? నీవు తినవు పక్కవాడు తినడు వాడిది లేదు చూడు మన చేత్తో హర్ట్ చేస్తాడు కాకిగా బతుకుతావా కుక్కగా బతుకుతావా అని అడుగుతాడు కిం జనః వాయసాయతే అధ సునకాయతే అని అర్థమైందా కాకి ఒక చిన్న మాంసఖండం దొరికితే అది మందిని పిలిచి పెడుతుంది. అదే కుక్క ఆహారం పెడితే తాను తినదు పక్క వాడు తినదు. తాను కాబలా కాస్తుంది తాను తినదు పోయి ఏదో రాసి దాన్ని కలిపి పంపిస్తాడు. ఇంక ఒక్కటి తినలేదు తాను తినదు అదే కాకి తాను తింటుంది పై మందికి పోతుంది అందుకే కాకి ఏ జమం మంచిదా కుక్క ఏ జమం మంచిదా ఆలోచించుకోండి అన్నారు వేరే వాళ్ళు ఎందుకు అంటే లోభం అంటే కుక్క బతుకు అన్నమాట లోభం అంటే దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలి. విజ్ఞాన్ తనమే. చెప్పలేదా మీకు భార్యతో కూడా లాభం చేయడం చెప్పలేదా? వాం భార్యాం నాది గచ్చిది అని చెప్పాను చూడండి. భార్యతో కూడా కాపురం చేయడు. పొరపాటు కొడుకు పుడితే ఆస్తి వానికి ఇయ్యాలి. అమ్మో ఇంత కష్టపడి ఉపవాస పడి అన్నం తినక నీళ్లు సంపాదించిన ఆస్తిని వాడికి ఇస్తాను. బహు దు భార్య వద్దు భార్యతో ప్రాబ్లం ఉంది డబ్బు మాత్రం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది సరే అందుకోసమని జనో యాత్న లోభస్య చిత్వా భుక్త్వా విచోభువః పండితా బహవః రాజన్ బహు జ్ఞాన సౌతయక్షితః సదసత్వతయోప్యుకే అసంతోషాత్ పతంతి అథః మహా పండితులై కూడా పండితాః బహవః బహుజ్ఞః చాలా తెలిసిన వారు సంశయశ్చితః ఇతరుల సందేహాలను తొలగించేటువంటి మహానుభావులు కూడా సత్పతయః సజ్ఞానం అసజ్ఞానం ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా అసంతోష అసంతృప్తి వల్ల పతనం అవుతున్నారు. పని ఉన్నాయి, పుస్తకాలు చదువుతారు, భాగవతం రానాయన అన్నీ చెప్తారు. కానీ అబ్బే అదంతా లేదండి, మాకు 50,000 ఇస్తేనే భాగవతం చెప్తాం. ఎందుకు అనుకుంటున్నారు, ఎన్నాడు చెప్పాలనుకుంటున్నారు, 50,000 ఇయ్యాలి దేవుడికి కుదరదు, అది పోయదన్నమాట. 50,000 ఏం చేస్తావు నువ్వు అంటే ఏం చెప్పాలి నాకు 50,000 కావాలండి అంటే నేను రానండి.
మరి భావతం ఒకటి చెప్పొద్దు. జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది, అవి ఎందుకు చెప్పాలి? మళ్ళీ అడిగారు, చెప్పమన్నారు సంతోషంగా వచ్చి కూర్చుంటా అంట. మీ ఇష్టం రా బాబు. ఎలా ఇవ్వకుండా ఎవడు చెప్పించుకోడు కదా, సంతోషంగా పోయి చెప్పరాదు, నాకు ఇంతే ఇవ్వు. అప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? చెప్పేవాడి దృష్టి కానీ వినేవాడి దృష్టి మీద ఉండదు. ఒక్కొక్క శ్లోకం వింటున్న కొద్దీ ఇవి యాభై వేలు వచ్చినాయి అని వాళ్ళకు మన మనసులో యాభై వేలు ఉంటాయి. ఇంకా భాగవతం ఏమి కాదు ఆలోచిస్తాను. అబ్బో ఈ మహత్వం యాభై వేలు ఎలా అయినకు నీ డెక్టివిటీ కొస్తారా బాబు అది ఆలోచిస్తున్నాను. మనకు యాదవి అన్నాడు కానీ ఇస్తాడో లేదో అప్పుడు లోకం చదువుతారు, విద్యుత్ వీడిగా ఉండాలి వాడికే ఉండదు కాబట్టి పాశాం జ్వాసం అలా ఉండాలి, ఇంత ఇస్తేనే చెప్తాం అడుగుతున్నారు, పురాణం చెప్పిన వాళ్ళు కూడా ఇంత ఇస్తేనే చెప్తాం చెప్పావే మీకు శ్రావక్యానం. రవంతా కే ఏమంటే ₹1000 రూపాయలు ₹500 రూపాయలు ₹300 రూపాయలు ఎంత సేవకాలం కావాలో అంటున్నారు. అడిగారు మన వీళ్లే సుఖినాబాద్ మన వాళ్ళే రా వీళ్ళ రోజు కొద్దిగా అని మహానుభావుడు ₹300 ₹500 ₹1000. రేపు తగిలిస్తే అంటే ఆ వేడి జోకరం మూడన పోయే ఇంకా జ్ఞానం ఏముంది? అందుకే అలాంటి వాళ్ళు కూడా పతంతి అఠః. చూడండి మన మన ముందర కూర్చొని ఇక్కడ కూర్చొని మన దగ్గర చూసి రాస్తున్నాడు రాస్తున్నాడు. అది కూడా రాసేదే. ఎక్కడ సరస్వతి నది? ఎక్కడ బదిరికి అది మనం పొరపడి అక్కడికి పోలేం. బదిరికి పోయి కూడా ఆ ప్రాంతానికి పోవాలంటే నానా అవసరపడి చచ్చి బతికాడు. ఆ పోయి ఎన్ని దిగాలి మూడు మూడు కొండలు దిగి మళ్ళీ లోపలికి పోయి ఏదో ఆ ఏమైనా మళ్ళీ దిగి ఎక్కవలసిందే ఉత్త ఏం లేదు అది ఇప్పుడు భీమ చైర ఉంది భీమ చైర దారి దారి పోవద్దా ఇక్కడికి ఉంది దారి పోవద్దా ఆ అప్పుడు వస్తుంది మీకు అంటే మనం ఈనాడు ఆ ప్రాంతానికి పోవటానికే సంకోచిస్తున్నాం అక్కడ కూర్చొని ఇక్కడ ఇవన్నీ రాశాడు ఆయన మరి ఎందుకు అందుకే వ్యాకా నారాయణ అనే కథ ఉంది అందుకే నా ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు పేరు కనుక మనం ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ మనం అనుకున్నవే రాస్తున్నాం చూడండి ఇలాంటి మహానుభావులై కూడా అసహాపతంతి అసంకల్పాధ్యయేత్ కామం ఈ శ్లోకాన్ని అండర్ రైజ్ చేసుకోండి. ఎలా ఎలా పోగొట్టుకోవాలి మరి ఇవన్నీ ఉంటాయి కదా. కోరిక లేకుండా ఎలా మనం కోరికను జయించాలంటే ఏం చేయాలి అంటే అసంకల్పం. సంకల్పం ఉంటే కదా కోరిక వచ్చేది.
కదా ఫలానా సౌందర్యాన్ని చూడాలి అనుకుంటే సౌందర్యాన్ని చూసిన తర్వాత కావాలని కొడుకుపోతుంది చూడాలనే లేకుంటే. సంకల్పంలో ఎవరు ఇచ్చగలరు వాళ్ళు. ఇప్పుడు మొదటి మాట ఏంటంటే సంకల్పాన్ని మానుకో. సంకల్పాన్ని మానటం వల్ల కోరికలు జయించవచ్చు. అసంకల్పాద్జయేతి కామం క్రోధం కామ వివర్జనం. కదా? కోపం ఎందుకు వస్తుంది? మనం అనుకున్నది కాస్త ఉంది. అనుకోకుండా కోపం ఎందుకు వస్తుంది? అవునండి నాకు ఒక వస్తువు కావాలి దాన్ని మీరు తీసుకున్నారు మీరే నాకు కోపం. నాకు ఆ వస్తువు కావాలనే లేకపోతే మీ కోపం ఎందుకు వస్తుంది? కోపాన్ని జయించాలంటే కోరికలు వదిలిపెట్టు. క్రోధం కామ వివర్జనాత్ అర్ధానర్భేక్షయా లోభం లోభం ఎలా కోవాలి అంటే అవి అర్ధములు కావు అనర్ధములు అనుకో. అర్థములను అనర్థములు అనుకుంటే లోభపోతుడు అర్థానర్థే భయం తత్వావమర్చన కాదు. భయం ఎట్లా పోతుంది? తత్వాన్ని తెలుసుకుంటే భయం ఉంది. భయం అంటే ఏమిటి? ఆపద శంకరు. భయం అంటే ఏమిటి? ఆపద కలుగుతుందో ఏమో అని శంకరు భయం అంటాడు. దేనికి ఆపద కలుగుతుంది? ఉన్నయే రెండు. శరీరానికి ఆత్మకి. ఆత్మకి ఆపద లేదు, శరీరానికి ఆపద పోదు. ఎంత భయం ఉంది. కాబట్టి తత్వాన్ని విమర్శిస్తే భయాన్ని జయించవచ్చు. ఇలా అసంకల్పాద్యయేత్ కామం, క్రోధం, కామవివర్జనః. అర్ధ అనర్దేహయ లోకం భయం తత్వావమర్శనః. తన సిబ్బులు మార్గం. మార్గం సిబ్బురే ఎంతో వరకు ఆశీర్వది కదా అని అడగతారు. అప్పుడు అడుగుతుంది. ఇలా తత్వావమర్చనా ఆన్విక్షిత్య శోక మోహౌ వేదాంతం. జీవాత్మ శరీరాత్మ విజ్ఞానం ఉండే దానితోటి శోక మోహములను వదిలి పెట్టాలి. దంభం మహదుపాతయా. మహానుభావులను సేవించడం తోటి దంభాన్ని జయించాలి. యోగాంతరాయాన్ మౌనేన. అర్థమైందా? యోగమున విజ్ఞానం చదివి చూడండి. వాటిని దేనితో పోగొట్టుకోవాలి? మౌని నా నోరు మూసుకుంటే సగం బాధలు పోతాయి. మనకు వచ్చే ఇల్లు ఎంత వస్తాయి? దయగా మనం దాన్ని అతద్వీగం చేస్తాం కదా. కరెక్ట్ గా ఏం మాట్లాడం. మాట్లాడకూడని వాక్యం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ నోరు మూసుకున్నాం అనుకోండి అంతరాయాలే లేదు చెప్పాను కదా.
అర ఆయన చేస్తూ రామాయణమో విక్షా దార్పునామో చేసే లోపల వంద సార్లు అది ఆపి మాట్లాడుతుంటది. నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడుతాడు. ఓ నాలుగు సార్లు పక్క వాడిని మాట్లాడుతాడు రెండు సార్లు అయ్యో పసుపు లేదు కుంకుమ లేదు ఊది పత్తి లేదు వాసి చేస్తుం లేదు అన్నీ పూజ చదివారని కూర్చున్నా కూర్చోవాలి స్వామి గారు చెప్పారు. పూజ గదిలో కూర్చోవాలంటే పూజ గది గారు మొత్తం వేసి ముందర పెట్టుకొని అన్నీ ఉన్నాయా చూసుకొని అప్పుడు కూర్చోవాలి. మనం ఏం చేస్తాం కూర్చున్నాక దీపం ధూపమాస రాభయామి ధూప చిల్లం అంటాం అప్పుడు. ఆ రోజుల్లో చెప్పేవాడు అంత రోజుల్లో గంత ద్వారా అని గొడ్డలి తేరా అంటాడు అనుకుంటాడు. నాకు జ్ఞాపకం ఉందే సామిత్య చెప్పేవాడు గంత ద్వారా అని గొడ్డలి తేరా అంటే అడిగిపోయి గంత దగ్గర ఇవ్వాలి ఇప్పుడు. ఏమవుతుంది అనుకోమని అన్నీ కూర్చుకున్న తర్వాత పూజ మూలి పెట్టాలి. మధ్యలో లేవకూడదు అది అయిపోయిందంటే మూలి పెడితే అయిపోయిందని మధ్యలో మాట్లాడకూడదు. ఇది కూడా కాదు. మౌనం తోటి యోగాంతరాయములను మౌనం తోటి గెలవాలి. యోగామా యోగాంతరాయన్ మౌనేన హింసాం కాయాది అనీహయా ఎదుటి వాడిని ఎందుకు వసిస్తున్నాం మన శరీరాన్ని మంచిగా ఉంచుకోవడానికి కదా ఆలోచించండి. నా శరీరం బాగుండాలని వాడి శరీరాన్ని వినిపిస్తాను. మరి ఈ మాట వాడికి ఉండదా? నీవు ఎలా నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావో వాడి శరీరం వాడికి చూసుకుంటాడు. కాబట్టి సింహ సమానారి అంటే శరీరం మీద వ్యామోహాన్ని మనం అనుకో. ఇది రక్షణ పెట్టుకో వద్దు వామోహం వద్దు. చెప్పాను కదా రాసిందే రాసి పూసిందే పూసిందే ఏం జరిగినా అదే తోలు ఏమవుతుంది ఏం మారుతుంది. ఏం రాసినా సున్ని ఒకసారి రాస్తే చాలు పొడవ రోజు రాస్తే అయిపోతుంది మళ్ళీ రాసి మళ్ళీ తుడిచి వాళ్ళు రాస్తారు. మళ్లా తోడు మళ్లా బాంబు అటు మళ్లా రాస్తాడు. కొన్ని సార్లు బాంబు అటు పరిసారం కూడా రాస్తే ఇది అయితదో పోతదో తెలవదు మొత్తం అరిగిపోతే ఇప్పుడు లేదు చేస్తున్నాను. అందుకోసమని శరీరం మీద అంత కోరిక అవసరం లేదు. దాన్ని మానుకున్నావంటే హింసా పోతుంది. కాయాద్యనీహయా కృపయా పూతజం దుఃఖం. ఎదుటివారు మనకు బాధ పెట్టారు అనుకోండి. దాన్ని ఎలా ఎలా చేయించాలి మనం? కృప దైవ పాపం వాళ్లకేం అవసరం వచ్చింది పోనీ. దయ చూపి భూతంలో వచ్చేటువంటి దుఃఖాన్ని జయించాలి. కృపయా భూతజం దుఃఖం. దైవం జగ్యాత్ సమాధినా. మరి దైవం వల్ల ఆపదలు వస్తాయి కదా. ఆధ్యాత్మిక ఆది దైవకం ఆది భౌతికం ఇది ఆది భౌతికం అన్నమాట. ఇప్పుడు ఆది దైవకం ఎలా చేయాలి సమాధికం.
ఆ సమాధిలో ఉన్నామంటే భూకంపాలు రావచ్చు, పిరుగులు పడొచ్చు, అవి ఏమన్నా రావచ్చు సమయం లేదు. ఇలా ఆది దైవికాన్ని సమాధితో గెలవాలి, ఆత్మజం యోగ వినియేన మనస్సులో కలిగేటువంటి దోషాలను యోగ బలంతో గెలవాలి. నిద్రాం సత్వని సేవయా నిద్ర ఎలా గెలవాలి? సత్వములు సేవించి సత్వం ఏమిటి? బలం ధైర్యం. ధైర్యాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని సేవించడం వల్ల నిద్రను గెలవాలి. నిద్రాం సత్వని సేవయా తజస్తమస్య సత్యేన తజస్తమో గుణాలను సత్వాన్ని జీవించుటంతో సత్వంచ ఉపశమేన చివరికి మనం దాన్ని విడిచి విడిచిపోకూడదు దేన్ని సత్వాన్ని విడిచిపోకూడదు. తత్వం దురుపయోగం రజస్తమస్సులను పోగొట్టడానికి తత్వం మనకు వస్తుంది. తావన్ మాత్రమే. ఇది ఇది మంచిదేం కాదు ఇది గుణమే. ఇది ముంచేదే. వేరే ఏమంటారంటే రజస్తమస్సులు అంటేనేమో వేస్ట్ అంటారు తత్వం అంటే బాధ అంటారు. ధర్మం చేయమని. వాళ్ళు రాకుండా ఈమె కాపాడుతుంది. వేషరు దగ్గర కాకుండా భార్య కాపాడుతుంది. భార్య ఏం చేస్తుంది? పరమాత్మ దగ్గర దాన్ని. కదా. వేస్తే రాగించి భార్య కాపాడి భగవంతుని రాకుండా చేస్తుంది. అందుకు ఆయన పోషణ వీడిని వదిలిపెట్టాలి. భార్య నడువంది భార్య, భార్య భర్త, భర్త భార్య రెండు అన్నమాట కలస్తాం అనుకోవాలి. కాబట్టి ఈ దీని సత్వగుణాన్ని కూడా ఉపజమంతో అంటే ఇంద్రియ నిగ్రహంతో సత్వగుణాన్ని చేయించాలి. అంటే సర్వం గురౌభద్య. నువ్వు చాలా చెప్తున్నావ్ లిస్ట్ అంటే అయ్యే పనేనా? ఎవరు చేస్తారు అంటే ఇవన్నీ చేయాలంటే గురువు మీద పట్టి ఉండాలి. ఇది చివరిది. ఏతత్ సర్వం మరి వాస్తవం అదే అది లేనిది ఏది రాదు అంత సున్నా. ఏతత్ సర్వం గురవు భక్త్యా. ఇవన్నీ మీరు చేయమని అంటే ఆ భుజంగా ఫాలో అవుతున్నారా లేదా ఏం ఫాలో అవుతున్నారు? దేశాల మనకి అనవసరం కాదు అది చూడకూడదు ఇప్పుడు అది చూస్తే ఎలాంటిది అంటే విపరీత మా మాతృ స్థన శల్య పరీక్ష లాంటిది అన్నారు అంతే అంటే ఇంకా ఇంకా వద్దు అది మనం అనకూడదు కాబట్టి అన్నారు మాతృ స్థన శల్య పరీక్ష అన్నారు తల్లి ఒడిలో తల్లి ఒడిలో కూర్చొని తల్లి స్థనంలో మనం పాలు తాగుతున్నాం
ఈ తనానికి ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్కబెట్టి ఎంత పాపం గురువుగారు మందు గుడ్డ నీకు అనవసరం వారు నీ గురువు గారు గురువుగారు మద్యం తాగుతారండి నేను తాగొద్దు అంటారు నువ్వు పూజిస్తావా లేదా పూజించు అంతే నీ అవసరం లేదు. ఆ పాపం అసలు పట్టి పడతారు. డు యాజ్ ఐ సే డోంట్ డు యాజ్ ఐ సే అంతే. శాస్త్రం అదే చెప్పాడు గురువు గారు ఏం చేస్తున్నారు నీవు ఆ గురువు గారు తప్పు చేస్తున్నారు అన్న జోలికి వెళ్ళావనుకో అన్ని లోకాలకు పతనం. ఆ దృష్టే అసలు పతనం. మొత్తం లోకాల పద్ధతి వేరే పాది వేరే అదే గుర్తు వాడు చాలా దూరం వెళ్ళాడు ఇంకా ఆయన ఇంకా వెళ్ళాడు చెప్పాను. సభలో కొన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పడం జరిగింది మరి మాతృస్థాన్య పరీక్ష అన్నాడు మహా పాపం. నీకెందుకు ఇది అవసరం లేదు? ఇన్ని తరింప చేస్తున్నాడా లేదా? అతను సక్రమంగా లేకుంటే నేను తరింప చేస్తానండి. అదే అడిగాడు. తప్పు చేస్తాడు ఆయన ఇష్టం. కృష్ణ పరమాత్మ రాత్రి నిరాహరం చేశాడు తప్పా ఒప్పా? ఏమంటావ్? తప్పేనా? ఏ మందు అంటున్నావ్ అని చెప్తారు కదా అనే హంతులు లేదు చెప్పు. రాసవిహారం అంటే అక్కడ ఏమిటి అర్థం ఉంది ఈ మాటలో మన భావన ఏమిటి పరస్త్రీతో విహారం ఆయనకు పరస్త్రీ ఎవరది? అందరూ ఆయన స్త్రీలే, ఎవరి వరస్త్రీ ఎక్కడ ఏంటి? నీకు నాకు వరస్త్రీ ఉంటుంది, న్యాయంగా నువ్వు రమించే స్త్రీ ఆయన స్త్రీయే కదా? మరి నువ్వు జారుడు ఆయన, మనం జారుదాం అవుతాం, అరవించండి, పరద్రవ్యాన్ని అరించేది మనం. పరా పరమా సవేని హరిస్తున్నాను. మరి మనం దొంగలం. మనం చోరులం మనం జారులం ఆయన అంటున్నారు. ఇది అట్టికే గురువు గారు. గురువు గారు చేస్తారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే శాస్త్రాలని నీ చేతిలో పెట్టుకున్నారు వారు. పరమార్థం చేతిలో పెట్టుకున్నారు. పరమార్థం చెప్పింది అది చేస్తారు. చెప్పలేదా రామాజ వారు మద్యం తాగారు. ఏమంటారు మీరు? అది ఇచ్చాయా ఇది తాగాయా? అవునండి. గురువుగారు వెడుతున్నారు, యాత్రలోకి ప్రయత్నం చేస్తున్నారు, భర్మశాస్త్రం. గురువుగారు కనబడి ఎదురు వేయుంటే దాన్ని సమర్పించాలి. అది బంగారమా, వెండియా, రత్నాలు అనవసరం. గురువుగారు ఎదురుగా వస్తుంటే మన చేతిలో ఉండాలని వారు కదిలిస్తారు.
అందుకే వాస రోజులు తిరిగి తడుక్కొని పోయేవాడట. నా రోజు అందుకే తడుక్కొని పోయేవాడట. అవసరం కాదు. అన్నీ ఏం చేద్దాము మేము ఎంత కూడా లేదు సరే లేవు. పూలు కూడా దేవాలయానికి తీసుకుని పోసేటప్పుడు దేవాలయానికి పోసేటప్పుడు వారికి అర్పించాలి. అది ప్రాయశ్చిత్తం అవుతుంది. మీరు పూలు పండ్లు ఇలా పట్టుకొని గురువు దేవాలయానికి వెళ్తున్నారు. దేవుడికి అర్పించాలని పొరపాటే గురువుగారు కనపడ్డారు. పడుతూ అయ్యా నమస్కారం అని చెప్పి ఈ తీసుకుని పోయి దేవుడికి పెడితే అది ఉచ్చిష్టం. పాపం అది. గురువుగారి నమస్కారం పెట్టారు కదా ఇవి వారివే. అంటే వారు గుర్తించారన్నమాట. అవి మరి తీసుకొని పోయి దేవుడికి అర్పించారంటే అది గుర్తించిన వెంగీ అయింది నీకు మహా పాపం. గురువుగారికే ఇవ్వాలి. శాస్త్రం. అలాగే రమా గారు అడుగుతున్నారు. ఎవడో దొరికాడు వాడు ఈ చెట్టు నుంచి తీస్తాడే మధ్యాహ్నం ఏదో ఉంటుంది ఆ పెద్ద భాండాలో వాడు అది అప్పుడే వేసుకొని పట్టుకొని లేబడ్డాడు. ఎదురుగా వస్తున్నారు అయ్యో గురువుగారు వస్తున్నారు అయ్యా అని చెప్పి. మరి చూడు ఇది తీసుకోవాలి గురువుగారు హాయిగా పుచ్చుకున్నారు. ఇక పక్కన వచ్చిన వాళ్ళకి ఎంత ఆనందమో అబ్బా మా గురువుగారు మాకు దారి చూశారు రేపటి మేము రోజు రేపటి చేసుకోమని అనుకున్నాం. కర్మ గారి కొద్ది దూరం దూరం పోయారు. పోయే వరకు ఆ చిత్తాన్ని కరిగించేవాడు ఉంటాడే. వాడు చిత్తాన్ని కరిగించి ఆ పాట పడుకొని వచ్చేవాడు. అయ్యో అయ్యో అడుగుతున్నాడు అది కూడా అడిగాడు. ఇప్పుడు వీడు ఎక్కడ ఉంది? వీడు ఏం చేయాలంటే ఆ తాగి చూస్తాడు. తేజసాం అది తేజియ్యసాం నదోషాయ. తేజోవంతులకు దోషం లేదు. వాడు అగ్నిని మింగుతాడు వేరే అభరజోబ్దాన్ని మింగుతాడు. అగ్నిహోత్ముని చూడడానికి కాదు. అస్పృష్టి దాని ఈకో నాకు అగ్నికి ఆన్ని భక్షిస్తుంది. అందులో మనం నదోతై వాళ్ళు గురువులంటే వాళ్ళు వాళ్ళ శక్తి వల్ల వాళ్ళు మారుతారు. వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారే అని ఆలోచన మీకు వచ్చింది ఒక లక్ష జన్మలు కూడా వాళ్ళు తరిస్తారు మీరు. కోటి లక్షలు కాదు. ప్రతి వారు గురువు అంతే, వారు ఏం చేస్తే అది వేదం. ఒకటి ఆలోచించండి, 14 లోకాలు అనంత కోటి బ్రహ్మాండంలో ఒక నాయకుడు కదా పరమాత్మ శ్రీమలనారాయణ. మరి ఆయన వక్షస్థలాన్ని తన్నాడు గురువు, తప్పా ఒప్పా? ఆ తప్పైతే ఇది పతనం కాలేదు మరి. పతనం కాలేదే బ్రో. అయ్యానా? అదే ఎవరు మరి అదే దాని కొడకే. ఆలోచించండి.
అతనయ్యాడా? కాలేదు. కాలేదు. ఎందుకు కాలేదు తప్పు కాలేదు? వాళ్లకు తప్పు లేదు. లోక కళ్యాణమిచ్చతా కృతమ్యేన తత సర్వం పర సుఖాయ. నీవే అతని కొన్ని లక్షల కోట్ల మంది కన్నులు తెరిపించడానికి చేశాడు. ఏకో విష్ణు శ్రీమన్నారాయణుడు ఒక్కడే సేవించదగినవాడు. తక్కిన వాళ్ళు ఎవరూ కారు అని 14 లోకాలకు సాధించడానికి ఆపం చేశాడు. తప్పదు. మీ అబ్బాయి మీద వెళ్ళి తంటాడండి తప్ప మనం మన మనవాడిని ఎత్తుకుంటాం వాడేం చెప్పుతాడు తంటునే ఉంటాడు ఏదో అంత అంత అవరా అని చెప్పాలి వాయిస్తామా మనమే ఎత్తుకున్నాం బుద్ధి పోవడానికి బ్రహ్ములు ఎవరు? మహర్షినాం భృగురహం తనై పరిగీతలు ఆయనే భృగువు. తనను తాను అనుకున్నాడు. కాబట్టి తప్పు ఒప్పు నిర్ణయించవలసిందే మనం కాదు. తల్లిదండ్రులు విషయం కూడా అంతే అంతే వాడు ఏమంటే నీకెందుకు వాడు అదే అన్నాడు కదా రాముడిని చూసి నేర్చుకోండి. రక్షణ్ ఎన్నన్నాడు వాళ్ళు నాటకాలు ఆడారు గతుర చూడు కైక నిజంగా కైక వరాలు కోరి ఉంటే ప్రజలు ఈ మాట ఇచ్చి ఉంటే ముందెందుకు జ్ఞాపకం లేదు నీకు మాదిరి తిరగ ఎందుకు ఊరుకోవాలి నీ పిల్లలు కానీ చేస్తా లేరు ఎందుకు ఊరుకున్నారు ఇవాళ ఎందుకు జ్ఞాపకం వచ్చింది నిన్ను తప్పించాలి నాటకం ఆడారు అవును చూడండి ఇన్ని అడిగారు నోరు మూసుకో అన్నాడు రా మనకు అనవసరం. తల్లిదండ్రులు మన విషయంలో చెప్పినది మన కృత్యం. విషమిస్తే చాలు ఇప్పుడు పడవ అంటే పడదాం. తల్లిదండ్రుల మనస్సును సంతోషపరిచేవారే పోరు. దానికి మనం మరణిద్దాం. మరణం తొందర వస్తుందా మరణిద్దాం. అవునండి అందులో మహారాజు అండి ఎంత స్పష్టంగా చెప్పానంటే మహారాజులు రాజ్యాన్ని ఎందుకు కోరుకుంటారంటే ప్రజలను సక్రమంగా పాలించడానికి కావలసిన తమ మనోరంజనం కోసం అధర్మమైన తీరుస్తున్నారు. మహారాజు తెల్లవారు కాద మెలుకొని ఉంటాడు. అపర రాత్రి రోజు అధికారి చాగించాలి మంత్రుల్లో కూర్చోండి. 12 దలాలు కూర్చుంటాడు వాడు. అన్ని ద్వారా కూర్చోని మంత్రులు ముఖ్యమానులు కూర్చోని రహస్యాలు చేసి ప్రజలకు ఏర్పాటు చేసుకొని తెల్లవారు జామ అవుతుంది అప్పుడు బయటికి వెళ్తారు. అప్పుడు వీడికి మనస్సు చాలా అన్ని రాజకీయ కార్యక్రమాలు అన్ని బాధలు ఉంటాయి. ఆలోచించి ఆలోచించి చెప్పి చెప్పి మెదడు వేడి ఎక్కుంటుంది ఓ వేసే ఇంటికి పోతారు. అదనం కాదు.
వాడా పని చేయకుంటే మనం బాగున్నాం. కొన్ని లక్షల కోట్ల మందికి శాంతిని ఇచ్చేవారు తన మనలంచి దాన్ని కోరుకోవడం అధర్మం కాదన్నారు రాము. నేను రాజ్యాన్ని నా తమ్ముల కోసం కోరుతున్నాను, మా అమ్మ కోసం కోరుతున్నాను అన్నాడు. ప్రజల కోసం నా కోసం కాదన్నాడు. వాళ్ళందరికీ క్షేమం వస్తే చాలు. కాబట్టి ధర్మాన్ని నిర్ణయించడానికి ఈ వరబదలు లేవు. వాళ్ళంతా మహానుభావుడు. వాళ్ళు లోక యోగ క్షేమాలు చేస్తారు. మనకు వారు గురువు గారు నమస్తే. గురువుగారు ఈ పని చెప్పారు నమస్కారం. వేరే మాట లేదు. అలా మీరు అనగలిగితేనే ఇవన్నీ మీకు వస్తాయి. అవన్నీ లభిస్తాయి. అందుకే ఆస్తం చెప్తున్నాను. మరి ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఎతత్ సర్వం గురౌ భక్త్య. ఇంత లిస్ట్ ఇచ్చి ఆలోచించండి. ఇంత లిస్ట్ ఇచ్చి ఇదంతా నీకు కావాలంటే గురువు మీద భక్తి పెట్టుకోమన్నారు. దానితో ఇంకోటి ఏది లేదు కదా నీకు. గురువు గారి మీద భక్తి లేదు, మరి ఏదీ లేదు. నువ్వు సాపాడు చేసుకున్నావ్ రామాజగూడ మా పాడేజాల్లో. స్వామి గారు పిలుస్తున్నారు అన్నారు. ఒకరోజు చెప్పారు. అవాంటి పడి ఎత్తు పెట్టి వెళ్ళిపోయావ్. అదేంటి సాపాడు ఇప్పు పోకపోయావా? స్వామి గారు పిలుస్తుంటే సాపాడు ఏంటది? మా పడి లేపు చేస్తా ఇల్లు పెడతా. వాడు పిలుచాడు. ఊరికే ఏదో మాట్లాడారు వాళ్ళకి ఏదో ఏదో అని ఏదో చెప్పారు కూర్చో నాయనా ఫలానా ఫలానా ప్రకారం నామపు నువ్వు మనం చెప్పలేం కూర్చో అన్నారు ఒక రెండు నాలుగు రోజులు ఆయన ప్రకారం అంతా పాడమని చెప్పి పంపించారు. నేను పోయిన తర్వాత ఎవడో చెప్పాడు అయ్యా మీరు పిలుస్తున్నారంటే వాడు లేచి వచ్చాడు సాపాడు చేయలేదు తల మొదలు పెట్టి వచ్చేసాడు అయ్యో పిచ్చోడు అలా చేయలా తల్లే. సరే చెప్పా ఏదో అని అన్నారు. అంటే ఏం చేయాలో మనకేం తెలుసు ఏం కోరి చేయాలో ఉండదు. తెల్లారి నేను సాపాడు చేయడానికి వెళ్ళే ముందు ఊరగాయ, పెరుగు ఇంకేం మూడు పంపించారు. వారే గురువు గారు. ఊరగాయ మనకు పాలసరిలో పెట్టకపోయేవాళ్ళు కదా ఇంట్లో నుంచి పంపించారు. ఒక పూట సగం తింటే రెండో పూట దబల్ తింటాం. రెండు పూట అదే వస్తుంది. రాగేడు పోతుంది. కానీ ఆ అత్యవసాయం అది చెప్తే రాదు అది. మనస్సులో గురువు అంటే అంతే ఇంకోటేం లేదు. పరమాత్మ కూడా మాకు వద్దు కాయం అంటాం. ఇలా ఎట సర్వం గురువు భక్తియా పురుషః అంజతా జయేత్ అంటున్నారు. గురువు గారి మీద భక్తి ఉంటే పై చెప్పిన వాటిని అన్నిటిని సులభంగా గెలుస్తాడు. అంజతా జయేత్. యశ్చాత్తాక్షాత్ భగవతి జ్ఞాన దీప ప్రదే గురౌ మర్త్యా సద్ది సుదంతస్య సర్వం కుంజరశౌచవతు మీ శంక కూడా చేయి.
అది ఇక్కడ తెలుసు కదా కచ్చితంగా అడుగుతారు ఆ అబ్బా ఆయన వ్యాసుడు ఎవరి మనం ఇది ఈ శ్లోకాన్ని చదివితే తర్వాత ఏమనుకుంటామో అదే రాస్తాడు అదే రాస్తాడు అందుకే మరి వ్యాసుడు అందుకే నాడు చదివినా భాగవతం మీద తృష్టి మీకు దేవాల కలగదు. చూడండి సాక్షాత్ భగవతి జ్ఞాన దీప ప్రదే గురౌ. జ్ఞాన దీపాన్ని ఇచ్చేటువంటి సాక్షాత్తు భాగవత గురి అయినటువంటి గురువు గారి యందు మర్త్య అసద్ది. మనిషి అనే దుర్బుద్ధి ఉంటుందో తత్య స్మృతం సర్వం అతను చదివినదంతా కుంజర శౌచవత్ ఏనుగు స్నానం అంటే. గజ్జత్ నాయనము గుట్టిది. అదే కదా స్నానం చేసి మట్టి పోసుకుంటుంది. ఏం స్నానం చేస్తుంది? పొండంతో బాగా నీరు పోస్తుంది, మంచి కడుక్కు పోతుంది. కొట్టుకు వచ్చి మళ్ళీ మట్టి పోస్తుంది. కాబట్టి భగవత్ స్వరూపుడు జ్ఞాపకమైనటువంటి గురువుగారిని ఆ ఆయన మన లాంటి మనిషి లేదు అని పొరపాటున అనుకున్నా వాడి కదువు శాస్త్రం సంధ్య అంతా కూడా. గజస్నానం లాగా వ్యర్థమవుతుంది. ఏషవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః యోగేశ్వరై విముగ్యాంధి లోకోయం మన్యతే నరం. ఇంకా దృఢంగా చెప్తున్నాడు, గురువు అంటే ఎవరయ్యా? రెండు రకాలుగా ఈ శ్లోకానికి రెండు రకాలుగా అర్థం, చాలా విలక్షణమైన శ్లోకం ఇది, చాలా మంది ఖచ్చితంగా అపా అర్థం చేసుకుంటారు ఈ శ్లోకాన్ని. సరే అర్థం చెప్పుకోవాలి. ఏంటంటే ఏటవై భగవాను సాక్షాత్ ఈ మహాగావుడు ఉన్నాడే ఎవరియన ఈ మహాగావుడు ఎవరియన మనం ఎక్కడున్నాం నారదుడు ధర్మరాజు చెప్తున్నాడు. కదా? పక్కన ఎవరున్నారు? కృష్ణుడు. అగ్రపూజ చేశారు కదా అగ్రపూజ. ఆ రాజసూయంలో అగ్రపూజ చేశారు. అగ్రపూజ మనం కదా అక్కడే ఉన్నాం అందరూ మర్చిపోవద్దు. అగ్రపూజ చేస్తేనే శిశుపాడు వచ్చి నిందించాడు. నిండించినందుకు పాని చక్రం ప్రయోగించాడు. వాడు చచ్చాడు. వాడి చెరిరే దాని నుంచి తేయస్ వచ్చి కృష్ణుడిలో చేరింది. అశ్విన్ స్వామి రాధి ఏం కరమని అడిగాడు. ఇదంతా జవాబు దానికి వస్తుంది. కాబట్టి ఏషవై భగవాన్ సాక్షాత్.
ఈ కృప కులాడి గోత కుల వస్తున్నాడే జన సాక్షాత్ పరమాత్మ ప్రధాన పురుషేశ్వర ప్రకృతికి తనే అధిపతి జీవుడికి కూడా తనే అధిపతి ప్రధాన పురుషేశ్వర యోగేశ్వరై విముఖ్యాంధిహి మహాయోగులు యోగీశ్వరులు ఉన్నారే అలాంటి వాళ్ళందరూ ఇతని పాయపద్మాలను వెతుక్కుతూ ఉంటుంటారు ఎక్కడ దొరుకుతాయా అని విమృద్యాంగి లోకోయం మన్యతే నరం ఇలాంటి స్వామిని ఈ లోకము మనిషి అనుకుంటున్నదయ్యా. అదే మనం దేవా కొంటున్నాం అంటున్నాం ధర్మరాజు ఏమన్నాడు కృష్ణుడిని మా బాబా గారు అన్నారు. అర్జునుడు ఏమో సఖ అని చెప్పి హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానంత వేదం. మయా ప్రమాదా ప్రణయే నమో అటి యత్య అపహాసార్థం అసత్తుతోసి విహార శయ్యాసన పూజనేషు మామా ఉంటా ఉంటా ఇలాంటి మహానుభావుడిని మనిషి అనుకుంటున్నారు సర్వర్గ ధన్యమై కాంతా సర్వ నియమ శోధన సదంతాయు దినో యోగాన్ ఆవహేయుహో శ్రమావహాః ఇంకో మాట చెప్తున్నాడు ఏంటది చూడండి షడ్వర్గ సంయమైకాంతాః షడ్వర్గం ఏంటది కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటి ఆరించిని సంయమ నిగ్రహించేటువంటి ఏకాంతులు ఏకాంతములు అంటే షడ్వర్గము నియమించడానికి మాత్రమే పనికొచ్చేటువంటి నియమ చోదన. అన్ని నియమాలు, అన్ని విధులు ఉన్నాయే, ఇవన్నీ తదంతా ఎరినో యోగాన్ ఆవహేయుహు. వీటికి అంతం ఎక్కడ? అరిసటి వర్గాన్ని జయించడానికి ఫలితం ఏమిటి? యోగాభ్యాసమే కదా? కదా? మరి యోగమును అనుష్టించలేని ఈ నియమాలు. ఏం చేసినారు? శ్రమ అవ్వా? కేవలం అర్ధత మాత్రం. యోగ ధారణ గాక వెళ్ళని నియమాలు ఎందుకండీ? అని పెట్టుకున్నాం మనం యమ నియమ ఆసన ప్రాణాయాభ ప్రచారం అనంగా విన్నాం. కామ క్రోధ లోభ మోహ పద వత్సరాలను మేము గెలిచాము అంటున్నాం. గెలిచి ఏం చేయాలి? గెలిచి ఆత్మను పరమాత్మలో లయం చేయాలి కదు. ఏమించాలి కదా. పరమాత్మలో ఆత్మను ఉంచటానికి ప్రయత్నించని అరికడ్వర్గ జయము. కేవలము శ్రమపు మాత్రమే పనికొస్తుంది. శ్రమావహాః యధా వార్సాదయః అర్తాః యోగస్యార్ధం లభిభ్రతి అనర్ధాయభవేయుస్తే పూర్తమిక్తం తథా తతః యధా వార్సా
వార్సాలయో చర్త యోగస్యార్తన ఇంతే కాదట. కేవలం అరిషడ్వర్గ జయమే కాదు. మనము మన బ్రతుకు చెరువు కోసం ఆచరిస్తున్న అనుసరిస్తున్న అన్ని వృత్తులు చివరికి యోగములోనే పరివసించాలి. మనం ఎందుకు బతికేది? తినడానికే. ఎందుకు? చక్కబడుతున్నాం, సంపాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈ అనుభవము సంపాదన దేనికోసం? చివరి మెట్టు ఏమిటి? మనస్సును ఆత్మలో, ఆత్మను పరమాత్మను. కదా? పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయటానికే ఇవన్నీ పనికిరావాలి. తినటానికి కానీ, సంపాదించటానికి కానీ, ఉండటానికి కానీ, ఎదుటి వాడితో హాయిగా మాట్లాడటానికి కానీ. 10 మందితో బాగుండటానికి, 10 మందిని బాగుపడటానికి కావలసిన సంపాదించిన సకల సంపదలు చివరికి యోగములోనే పరివశించాలి. అంటే భగవంతుడిని ఆరాధించటానికే పరివశించాలి. భగవత్ ఆరాధనకు పరివశించని ధనధాన్య సుఖాదులు వ్యర్థం. ఏం లాభం? బతుకు, నీ బ్రతుకు తెరువు మళ్ళీ ఇలాంటి శరీరం రాకుండా ఉండటానికి పనికిరావాలి. ఈ శరీరంలో ఈ ఆత్మ వచ్చి ఇంతకాలం ఎంత కష్టపడ్డాడో ఇలాంటి కష్టం ఈ ఆత్మకు మళ్ళీ ఉండకుండా ఉండాలనే జ్ఞానం కలిగించని సంపాదనలు కానీ నియమములు కానీ నిష్టలు కానీ వ్యర్థము. పరియోగ స్థానం ఏమిటి? యోగమే. ఆ దానికి పనికిరాకుంటే చెప్తున్నాడు. తదంతా యదినో యోగాన్ ఆవయేయుహు శ్రమావాహ యదా వాస్తాదయోక్యర్తాహ యోగస్య అర్ధం నభిభ్రతి. ఇవన్నీ కూడా యోగం కోసం యోగార్థములు భరించనట్టయితే అనర్థాయ భవే ఇష్టే అవన్నీ ఏమవుతాయి? సంపాదించు వదలటం లేదు. ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి, నీ ఇష్టం ఏదైనా మార్గం అవలంబించు. అధర్మబద్ధం కానీ. ధర్మబద్ధమైన మార్గంతో సంపాదించు. సంపాదించిన దాన్ని అనుభవించు. ధర్మ విరుద్ధం కాకుండా వద్దనాం. కానీ ఇవన్నీ చివరికి యోగంలో పర్యవశించాలి. పరమాత్మను మనస్సు నిలపడానికి పనికిరాకుంటే ఇవన్నీ అనర్థములే అయితాయి. ఎలా పూర్తమిష్టం తథా తథా చివరికి ఇష్టాపూర్తములు కూడా అంటే యజ్ఞయాగాదులు.
దాన ధర్మాదులు అలాగే ఆలయ, మందిర, కవా తటాక సత్రాలు కట్టిస్తాం. చెరువులు తొవ్వుతాం, బావులు తొవ్వుతాం. ఇవన్నీ పూస్తములు అంట తోటలు. అలాగే ఇష్టమంటే యజ్ఞయాగాలు. చేయబడేటువంటి యజ్ఞయాగాదులు వాపి హుదనాగ మందిర సత్రాది నిర్మాణాదులు కూడా చివరికి ఏం కావాలి? యోగం కొరకే కావాలి. ఈ నిర్మాణములన్నీ, ఈ దానములన్నీ నేను గొప్ప దాతను, నేను మహానుభావుడిని అని అహంకారాన్ని పెంచేది అయితే వ్యర్థం. ఇదంతా పరమాత్మ సేవలో భాగమనే భావన కలిగించకుంటే ఇవన్నీ అనర్థావహములే. ఎలాగైతే సకల జయము గురువుగారి భక్తితో వస్తుందో ఆ గురువుగారి మీద భక్తే పరమాత్మను చేరుతాడు. అది అదే పోవాలి కదా అందుకోసమని దీన్ని మరిచిపోవద్దు. అందుకే అంటున్నాడు అనర్ధాయ భవే యుస్త్రే పూర్త విత్తం ప్రధాసతః యత్ చిత్త విజయే యత్తః త్యాత్ నిస్సంగః అపరిగ్రహః. ఏకః వివృత్త శరణః భిక్షుః భిక్షామిపాచనః ఇప్పుడు దాని కోసం చెప్తున్నాను. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయాలి కదా దానికి ఏం చేయాలంటే యహ చిత్త విజయే యత్తః మనస్సును గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి వాడు అలా చేస్తున్నవాడు నిస్సంగః అపరిగ్రహ మొదలు మనస్సును గెలవాలంటే మనస్సును దేని మీద ఆసక్తము కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మరి మరి ఏంటి నిస్సంగ దేని యందు ఆసక్తి లేకుండా ఉండాలి. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అపరిగ్రహ ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు. తీసుకోవడం మొదలుపెట్టామనుకోండి ఓహో మనం చెప్తుంటే చాలామంది చాలా ఇచ్చినట్టు ఉంది. అప్పటికి చెప్పడం మానేసి ఎవడు ఇస్తాడో అనుకుంటా చూస్తుంటాం. ఓ కదా అందుకే పరిగ్రహాన్ని తగ్గించాలి. పరిగ్రహాన్ని ఆసక్తిని పెంచుతుంది. ఓహో భాగవతం చెప్తే నీకు ఓ ముత్యాల హారం ఇస్తాను ఎవడో అన్నాడు అనుకోండి వాడి దృష్టి ఏ ముత్యాలు ఇస్తాడో ఎంత ముత్యాలు ఇస్తాడో వీడు ఎప్పుడు ఇస్తాడు ఇంకా భాగవతం ఎక్కడ ఉంది?
అందుకే అపరిగ్రహ దీన్ని ఎక్కువగా గ్రహించకుండా ఉండాలి. గ్రహించకుండా ఉంటే సంగతి పోతుంది. ఇలా నిస్సంగః అపరిగ్రహః. ఏక కూడా ఒంటరిగా ఉండాలి వివిక్త చరణః ఇంట్లో కూడా ఒక్కడే ఉండాలి. ఒకవారు నా కూడా ఉన్నారనుకోండి ఇప్పుడు జపం చేద్దాం అంటే ఏ జపం తర్వాత ఎందుకు అని రా నాకు దాని పదాలు ఉంటాయి. లేదు మనం పొద్దున అన్నం తినలేదు మంచిగా తయారు చేయాలి కదా ఇమ్మీడియట్ గా తయారు చేయండి తొందరగా వండి అన్నాన్ని అన్నం కూరగాయ బదులు అన్ని కూరగాయ అన్నం వదిలి పడేస్తారు. అది ఎక్కడ రా చేస్తా విజ్ఞాపకం అంటే అయ్యో ఏదో బాగున్నట్టు ఉంది అది ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నాడు చూస్తారు రామ లేదు కృష్ణ లేదు అందుకే వివిక్త చగనః ఒంటిగానే ఉండాలి భిక్షుహు భిక్షాటనం చేసుకొని బతకాలి. కానీ భిక్ష అమితాచన కాదు. భిక్ష భితాచన. భిక్ష దొరికింది కూడా కొద్దిగా తినాలి. మనకి ఇక్కడ దొరికింది అనుకోండి. మిచ్చాకు వెళ్ళాం అందులో శాస్త్రం కదా వండుకునే వారికి ఒకటే కూర అడుక్కునే వారికి అరవై కూర అని శాస్త్రాలు కాబట్టి ఇన్ని వారికి దొరికితే ఇవన్నీ వారు తింటే మళ్ళీ మూడో దాకా లేవు. అందుకే వాళ్ళు బిచ్చ చేసుకున్న దాన్ని కొద్దిగా తిని మిగిలిన దాన్ని వీడు పై మందికి పెట్టేసాడు ఇలా భిక్షాభితాజనః దే దే సుచౌ సమే పవిత్రమైన ప్రదేశంలో సమానంగా ఎత్తు పునులు కూడా సమానంగా ఉన్నచోడు రాజన్ సంస్థాప్య ఆసనమాత్మ చెప్తున్నాడు యోగం చెప్తున్నాడు ఇదంతా యోగం. అలాంటి సమదీప్యంలో ఆసనములు ఏర్పాటు చేసుకొని స్థిరం సమం సుఖం తస్మిన్ చూశారా మొదలు స్థిరంగా కూర్చోవాలి. మనం ఐదు సార్లు కూర్చుంటే ఓ బాబోయ్ కాళ్ళు లాగేస్తాయి అటు తిరగాలి ఇటు తిరగాలి అని కాదు స్థిరంగా కూర్చోవాలి సమంగా కూర్చోవాలి సుఖంగా కూర్చోవాలి ఆ సీత రుజ్జువంగా రుజ్జువంగా చక్కగా కూర్చోవాలి చక్కగా ఉండాలండి ఎన్నోక చక్కగా ఉండాలి ఇట్లా కూర్చో మనం ఎలా కూర్చుంటాం కూర్చుంటే
అరవై అయినా ఉంటే అది ఇవ్వలే అంటున్నారు. అరవై అయినా అంటే నప్పి తెచ్చిన కూర్చుంటారు ఇక ఇరువై అయినా అంట కూర్చుంటున్నారు. లేకుంటే ఇట్లా ఇంకా. మనం మంచిగా కూర్చుంటే వాళ్ళు వెనక్కి ఆనుకో కూర్చుంటారు అబ్బా ఈ పుల్లా వానికి ఈ పుల్లా అవుతాయా అని. మా మనవాడు అంటాడు చిన్నోడు ఈ గురి లాగ తాతయ్య నాకు ఈ గురి నత్తులు వేస్తున్నాయి తాతయ్య అని నేను రాకుండా ఉంటాను సరే ఇంక ముందు మరి వాడు తొమ్మిది అనేవాడు అని చెప్పి అవును నప్పి వేస్తుండా వేయమని అనుకుంటాడు వాడు, నవ్వు అది ఏదో అని చెప్తాడు. అంటే ఆహారం అలమాట ఏం లేదు, మనం పరిచారం వాడి చేత లేవు వాడికి, అందుకే రుజ్వంగా. అలా అందుకనే ఓమితి ప్రాణాపానౌ సన్నిరుజ్యాత్ ఓంకారం తోటి ప్రాణాయామాన్ని చేయాలి. అది ప్రాణాపానములను విరోధం చేసి పూరకుంభక రేచక చెప్పుకున్నాం కదా పూరకము కుంభకము రేచకము. అంటే గాలిని విడుచుట, గాలిని నిలుపుట, గాలిని స్వీకరించుట. ఇలా పూరకుంభ కలేతికములతోటి ప్రాణాయామాన్ని చేసి ప్రాణవాయువును నియమించుకోవాలి. యావన్ మనస్త గేతి కామన్. స్వనాశాగ్ర నిరీక్షణః మనస్సు కోరికల వెంట పరిగెత్తకుండా ఉంటాను ఉంటాను ఉంటాను అని చెప్పేదాకా తన ముక్కు చివరనే చూస్తుంది అన్నాడు. పని చేయలేదు. సో నా తాత చూడాలి, ముక్కు చూడాలి, ఎంత సేపు చూడాలి, ఎంత వరకు అయితే నీ మనసు చెప్పినట్టు ఉంటుందో అంతవరకు. చెప్పినట్టు వింటానండి, ఇది పక్కన కోరను ఇక కోరను వద్దు వద్దు అంటే అప్పుడు మానాలి. చూడండి చూడండి యావన్ మనస్సు చేయేత్ కామాన్ మనస్సు కోరికలను విడిచేదాకా నాసాగ్రమునే చూడాలి నిరీక్షణః యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమతో కృతస్తతః ఉపవృత్య కృతిరున్ధ్యాత్ జనైర్భుతః మనస్సు ఏ ఏ భాగాలకు పరిగెత్తుతుందో అక్కడి నుంచి వెనక్కి లాగకూడదు. ఎందుకంటే ఒకసారి చూస్తానంటుంది, ఒకసారి వింటానంటుంది, ఒకసారి తింటానంటుంది. ఏమేం అంటుంటుంది కదా. కాబట్టి ఏ ఏ ప్రాంతాలకు పరిగెత్తుతున్నదో. ఆ ప్రాంతం నుంచే దాన్ని పట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. శనైహి మెల్లగా ఒకసారి కాదు మెల్లగా అంటున్నారు ఒకసారి అంటే రేపు వస్తాది. అందుకే శనైహి మెల్లమెల్లగా శనైర్బుధః ఏవం అప్రసతః చిత్తం కారేనాల్పియత ఇలా.
ప్రార్థన చేస్తే కొద్ది కాలంలోనే చిత్త జయాన్ని పొందుతారు. అనిజం తస్య నిర్వాణం యాతి అనింధన వన్నివత్. ఇలా ప్రార్థన చేస్తుంటే కట్టెలు లేని నిప్పులాగా చల్లారిపోతుంది ఆ కాలం. ఇంధ్రనం ఉంటే మడుతుందండి. ఇంధ్రనం లేకుంటే ఏం మడుతుంది? ఇంధ్రనం లేనటువంటి నిప్పులాగా ఆశ కూడా చల్లారిపోతుంది, తృప్తి కలుగుతుంది. కామాదివిధి అనాభిష్టం ప్రశాంతాచిల వృత్తియత్. రామ కృశాలలతో కొట్టబడకుండా ప్రశాంతమైనటువంటి అన్ని చోట్ల అన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉండేటువంటిది చిత్తం బ్రహ్మ సుఖ స్పష్టం అంతే కదా. బ్రహ్మానందం అంటే ఏంటి? దేనినంటాం బ్రహ్మానందం అని? అంటే కామాదివి అనాలి ఇంట్లో. కామ క్రోధాదులు తగలకుండా ప్రశాంతంగా ఉండుట ప్రమసగం. మన దుఃఖం దేని బట్టి? అయ్యో అది లేకపోయాయి, అయ్యో ఇది లేకపోయాయి. అసలు అనుకునేదే లేకుంటే అన్నీ ఉంటాయి. ఇక బాధ ఎక్కడ? బాధ ఎప్పుడండి? కావాలంటే బాధ. కావాలనే మాట లేకుంటే ప్రశాంతం, ఆనందం. ఇదే బ్రహ్మానందము. చిత్తం బ్రహ్మ దుఃఖ స్తుత్తం నైవోత్తిప్పేత తరగి తల ఒకదారు అనుకుంటే కాదు మళ్ళీ లేవకూడదు. పరమాత్మ యందు కూర్చున్న మనస్సు మళ్ళీ అక్కడి నుంచి లేచి బయటికి రాకూడదు. వృత్తి యత్ ప్రవరజ్య గృహాతు పూర్వం త్రివర్గావపనాతు పునః విరక్తి పుట్టింది. విరాజ్యం పుట్టి సంసారం వదిలి పెట్టేసాడు. సన్యాసా స్రవం తీసుకున్నాడు. కొన్నాళ్ళు అడవుల్లో తిరిగాడు. బానే తిరిగాడు, బానే ఉన్నాడు. ఉండి ఏ ఇది ఏం బాగా లేదు ఈ సంయాసం ఎందుకు పోతే అని మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ గృహ సత్యనామా ఉంచారనుకోండి. ఒకసారి సన్యసించిన అన్నీ వదిలిపెట్టిన తర్వాత కొన్నాళ్ళు వెళ్లి మళ్ళీ వాడు తిరిగి వస్తే వాడికి ఏం పేరు అంటే... అడిగి తక్కని బిర్జులులు వాంతాసి ఏంటి చెప్తున్నా వాంతి చేసుకున్న దాన్ని తినేవాళ్ళు అపత్రపహా సిగ్గు లేని వాళ్ళు
ఇంకేం చెప్పాలండి. తానే వద్దని పోయాడు. మళ్ళా పొంది అంటే చచ్చిని తినడం కదా మరి. సహా వాంతాసి అపత్రపః. యశ్చేవేతు తతాన్భిక్షో సవై వాంతాసి అపత్రపః. యైహి స్వదేహః కృతోనాత్మ మద్యః. ఉత్కు విట్టు కృమి పస్మతాత్ తయ్యేనమాత్మసాత్ కృత్వా శ్రాదయంతి అసత్తమాః ప్రపంచంలో యైహి స్వదేహః స్మృతః నాత్మా ఏ ఏ పనులను ఆచరించుట వలన వేటి వేటిని వినుట వలన అభ్యసించుట వలన శరీరము ఆత్మ కాదని తెలియబడిందో యైహి స్వదేహః స్మృతోనాత్మామత్యః ఎలాంటిది ఇది విటు కృమి భస్మ అని చెప్పుకున్నా నేను అయితే మలము లేకుంటే కృమి లేకుంటే గూడిద అలా మారేటువంటి ఈ దేహము ఆత్మ కాదని ఎవరికి చెప్పబడిందో ఎవరు చెప్తున్నారో అలాంటి వారే తయినమాత్మతాత్పుత్వాత్ లాగైంటి. అంటే వారే అంటే ఏమిటి? అది మందికి ఇది శరీరము, ఇది ఆత్మ కాదు, ఇది భస్మం అయిపోయేది, బూడిద అయిపోయేది, ఇది మలం అయిపోయేది, అన్ని ఇవులు ఉంటాయి అని పది మందికి బోధిస్తారు. ఓ రాజుగారు ఇంట్లో ఒక నగరు కూర్చుంటారు అందరూ విన్నారు. వీడు చెప్పాడు పురాణం అయిపోయింది సాయంకాలం అయింది రాజుగారు రాజ్యంలోకి వెళ్ళారు. రాజుగారు పడి మీరు వెళ్ళారు ఓ మహారాజా మీ చేత ఎందుకు చెందురు మీ భోగాలు వినిపిస్తారు. అది ఇంత కొంచెం ఏమైనా ఇస్తారా? అప్పటిదాకా ఏమో శరీరం ఆత్మ కాదు, శరీరం వేరు, ఆత్మ వేరు, దీనికి భోగాలతో పని లేదు, వెరిగి అరబడకూడదు, ఎవరేమిచ్చినా తీసుకోకూడదు అని కబుర్లు చెప్పి ఫలానా మా చావాలండి రాజుగారిని చేయిస్తే. ఏ దేహం పనికిరాదన్నాడో అదే దేహాన్ని అన్నిటికీ తెలియమని చెప్తే ఆ గురువుగారినో లేదా ఆ పూతకుడిని ఈ శిష్యుడు ఏం చేస్తాడు? కొత్తకి ఇద్దరు ఏమంటారు? ఏమర్దం తెలుసా అండి? అలా భాగవతాన్నో, రామాయణాన్నో, పరమాత్మత్మాన్నో చెబుతున్న గురువుగారు తనకు తన కుటుంబము గడవటానికి కావలసిన ఆహారాన్ని విన్నవాడ్ని అడిగే పరిస్థితి వినేవాడు చదివించకూడదు. అర్థమైందా? ఇప్పుడు బాగా భాగవతం చెప్పి వచ్చి అయ్యా నా పనికి పోయేది కదండీ కాస్త ఏమైనా ఇస్తారా అని అడిగాడు అనుకోండి వీడు వాడు ఇద్దరు పతనం అవుతారు.
గురువు గారు వచ్చేలోపే ఇంటికి వెళ్ళే వచ్చేలోపే ఇంటికి అన్నీ పోవాలి. చెప్పాను కదా. రామాయణం కానీ ఇప్పుడు కాదు అనుకోండి మీరేం గంగార వాడకండి. రామాయణం కానీ భాగవతం కానీ భారతం కానీ ప్రవచనాలు చెప్పమని అడిగిన తర్వాత ప్రవచనానికి వచ్చినప్పటినుంచి ప్రవచనం సాగినంత కాలం కుటుంబ పోషణకు మొత్తం కావలసింది వినేవాళ్ళు బాబా. పది రోజులు అదే పది రోజులు సంచారం ఎక్కడికి పోయే ప్రవచనం లేదు ఎక్కడ లేదు. అయ్యా మా రేపటి నుంచి మా దగ్గర మీరు భగవత్ విషయం కాలేజ్ పో అన్నారంటే ఆ ఆరు నెలలు ఏడాది అక్కడే వచ్చి కుటుంబం మొత్తం ఉంటుంది. వేరే ఉండదు ఇది దొరగాడికి ఉంటే అన్ని సామగ్రిలు వీణకంటే ఎక్కువ ఇంకా దొరగాడికి రెండు కూరలు ఉంటాయి వాళ్ళకి నారు కూరలు రోజు పిండి వంటలు రోజు పాయసాలు అన్నీ కనిచిపోవాలి అయ్యా మాకు బుద్ధి లేదు అడిగితే ఒట్టు అడిగితే పాయసం పెట్టి పత్తడం గురువుగారి దృష్టి దేహం మీదకి పోకూడదు. అరాని ఆహారం మీద గురువుగారు ఉండలేదు కదా, దేహం ఉండదు కదా అని చెప్పాం కదా. శిష్యుడి ఆత్మను గురువు చూడాలి. గురువుగారి దేహాన్ని శిష్యుడు చూడాలి. కాబట్టి చెప్పినవాడు చెప్పడం పూర్తి తర్వాతనో మరోసాలో రాజుగారినో దాతలనో ఆ దేహం కోసం యాసిస్తే వాడు వీడు పతనం అవుతాడు. కాబట్టి యాచించే స్థితి చెప్పేవాడికి వినేవాడు కలిగించకూడదు, ముందు అన్నీ ఏర్పాట్లు చేసి అయ్యా నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. ఇంకా పాత రోజుల్లో బండి కట్టుకొని వచ్చి బండి కట్టుకొని వచ్చి సామగ్రి అంతా ఇంట్లో ఇచ్చి అయ్యా రేపటి నుంచి భగవద్విష్ ఆల్యు ప్రసాగించండి. ఓ రా రా రా రా అంటే ఒక రోజు కళ్యాణ పని చేస్తున్నప్పుడు ఇంట్లో భార్య పిల్లలు చిన్నారు ఏదో ఆ రోజు విడిపోవు అని చెప్తారు ఇక్కడ. ధర్మం కదా కుటుంబ పోటం అనేటువంటిది ప్రతి వాడి ధర్మం. ఇక్కడ గురువు గారి కుటుంబం ఎట్లా ఉంది అనుకుంటే ఇంక వాళ్ళ గురువు అనే వాళ్ళు ఎట్లా పని లేవు అంట. సామగ్రి ఇంటికి పంపి మోయబెట్టాలి. చైరం చే వారు వస్తే వారికి కూడా ఆ అక్కడే శాస్త్రం మొత్తం అక్కడే ఉండాలి వీణమే కాదు మనం భాగవతం చెప్పుకుంటున్నామంటే సప్తాహం చెప్పాం కదా నియమానికి. సప్తాహానికి మనం సప్తాహం చేస్తే వినటానికి వచ్చిన వారందరికీ సాపాదించాలి. వాడు ఇక్కడ విని పోయి ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేహం కోసం అలమటించే స్థితి కలగకూడదు. రెండోది అలవటించకూడదని అలవటించినవాడు ఆ ఫలితాన్ని పొందదు అంటే చిన్న మాటతోటి ఒక అనుచానమైన సాంప్రదాయాన్ని చెప్తున్నారు అంటే ప్రాచీన ప్రాచీనులైనటువంటి వాళ్ళు.
ఇది తమ ఉదరంభరణం కోసం నియమం పెట్టలేదు, మనకు భాగవతం స్పష్టంగా చెప్తుంది. గాసునికి ఆ రోజులు ఏం లేదు కదా, ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు భోజనం లేదు. కానీ రాబోయేటువంటి తరాలలో యుగాలలో ఆచార్యుడు భిక్షాటన చేస్తే ఇంక ఇంక వేరే వాడికి దిక్కు ఏముంది? ఎలా ఉంటాడు వినేవాడు అందుకే చెప్తున్నాడు. తదత్త కామాదిపి చిత్తం బ్రహ్మకు సత్కృష్టం నైవోస్తిప్పేత కర్హిచితు యప్రవైన యత్పదేహా స్కృతోనాత్మా మధ్య. విక్కుని భత్మ తాత తయ్యినమాత్మ తాత్ కృత్వా స్నాహయంతి అలాంటి శరీరాన్ని ముందర పెట్టుకొని పొగడతారండి పొగడొచ్చా ఇప్పటిదాకా శరీరం ఆత్మ కాదని చెప్పి అంతగా శరీరాన్ని పొగిడితే జ్ఞానం ఏమవుతుంది అందుకే అసత్తమా అంటున్నారు అజ్ఞానులు మాత్రమే పొగుడుతారు గృహస్తస్య క్రియా త్యాగః వ్రత త్యాగః వతోరతి చెప్తున్నాడు గృహస్తుడు కర్మలను విడువకూడదు బ్రహ్మచారి వ్రతమును విడువకూడదు తపస్వినః గ్రామశైవ వానప్రస్తుడు ఊళ్ళో ఉండకూడదు అలాగే భిక్షోహ ఇంద్రియలోలత సన్యాసికి ఇంద్రియ చాపల్యం ఇంద్రియలోలత ఆశ్రమాపసదా ఇవన్నీ ఆశ్రమ అపసదా అంటే ఆశ్రమాల్లో కనిష్టము అధమాలు అధమాశ్రమాలు అంటారు అయితే కలు ఆశ్రమ విడంబక ఇలా చేసేవాళ్ళు మేము ఫలానా ఆశ్రమంలో ఉన్నామని చాటేవాళ్ళు మాత్రమే. ఆలంబర మాత్రమే. బొమ్మ వేసి కింద పేరు రాసినట్టు అంటాడు. బొమ్మ పెద్ద బొమ్మ వేశాడు ఆ చిత్రకారుడు. కింద ఇది కోతి అని రాశాడు అంటాడు. ఆ కోచి గారు కొట్టరు కొట్టరు కదా ఆయన వాడికి ఇంత పేరు రాదు అర్థం కావట్లేదు అంత గొప్ప లాగాడు అలాగే నీతి బ్రహ్మచారి నీతి బ్రహ్మచారి మీద చెప్పుకుంటుంటే కాదన్నమాట పేరు నేను సన్యాసినండి, అట్లా చూస్తున్నా నన్ను ధన పెట్టండి అన్నాడు అనుకోండి సన్యాసి అయితాడా? ఏమైతాడు ఇక్కడ ఇవన్నీ అపసదాహయేకే అందుకే దేవమాయా విమూఢాం స్నాన్ ఉపేక్షేత అనుకంపయా. అలాంటి వారు ఉంటే చూచిన వారు వారిని విమర్శించకూడదు, నిందించకూడదు. భగవంతుని మాయ ఇంత గొప్పది కదా అని జాలిపడాలి.
దేవమాయా విమూఢం స్థాన ఉపేక్షేత వీడు ఉపేక్షించాడు వీడి సవరుపకంగా ఉంటే ఎన్ని ధర్మాలు చెప్తున్నాడు అలే మరి కదలను మరి మనం వాడిని ఎత్తిరిస్తున్నామంటే నువ్వు అది నీ తప్పు చేసినట్టు నీ పని అయిపోయింది. ఒక ఉపేక్షేత ఎలా అనుకంపయ జాలితో ఉపేక్షించు. భగవాన్ ఎప్పుడు స్వార్థనం చేస్తావయ్యా అని స్వామిని సలఖం చేస్తా వాడి సంజ్ఞ లేదండి ఈ సంజ్ఞ లేదండి అన్నాం అనుకోండి ఆ పాపం నీకు వచ్చింది. పునః కదా ఇది అధర్మ కృతో దోషః సూచకస్యాపి తద్భవేత్. ఫలానా వాడు ఫలానా తప్పు చేశాడని చెప్తే అందులో సగభాగం మనకు వస్తుంది పాపం. అనుకో వాడేం సన్యాసం ఇలా చేశాడు అంతే ఆ సగం దూరం నీకు. అందుకే దండం పెట్టి స్వామి కృప మనం ఏం చేస్తాం ఇదంతా మాయ భగవంతుని మాయ అండి అంతే. ఉపేక్షేత అనుకంపయా ఆత్మానం చే ద్వియానీయాత్ పరం జ్ఞాన ధృతాశయః జ్ఞానముతో సంస్కారాన్ని మనస్సును పవిత్రం చేసి ఆత్మను తెలుసుకుంటే కిమి కిమిచ్ఛన్ సత్యవాభేతోహో దేహం పుష్ణాదిలంపట కదా ఆత్మజ్ఞానం కలవాడైతే ఇది ఆత్మ ఇది శరీరం అని జ్ఞానం పొందిన వాళ్ళు దేనికోసం శరీరాన్ని ఎక్కువగా పోషిస్తారండి ఇంకా వానికి ఆశ ఎందుకు ఉంటుంది శరీరం వేరు ఆత్మ వేరు ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతవరకు ఆత్మను భరించడానికి కావలసిన సగ సౌకర్యం తప్ప వేరే ఆలోచించండి. రెండు వాడు ఇంకేం కోరుతాడు తిమిత్యన్ కశ్యవాహితో. ఏం కోరి దేనికో శరీరాన్ని భరిస్తారండి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏ ప్రయోజనాన్ని ఆశించి శరీరాన్ని అతిగా పోషిస్తాడు. శరీరాన్ని ఎక్కువగా ఎక్కువ ప్రేమించు శరీరాన్ని ప్రేమించు ఎక్కువగా కాదు. ఆత్మకు ఆశ్రయంగా కావటానికి తడిన రీతిలో ఉంచు. ఆత్మను మరిపించే భోగం శరీరానికి ఇస్తే.
దేహ నా స్వరూపనా అది గోధవాని కిమిచ్చని తత్యవా హేతో దేహం కుష్ణాదిలం పదః ఆపు శరీరం రధం ఇంద్రియాని హయాన్ ఆత్మానం రసినం విద్ధి శరీరం రసయేవచ ఇంద్రియాని హయాన్యాహుహు మనః ప్రగ్రహవాన్. కఠోపనిషత్ ఉంది కదా అదే వాక్యాన్ని ఆహు శరీరం రసం. శరీరము రధము ఇంద్రియాని హయాన్ ఇంద్రియములు అంటే గుర్రములు అభిషున్మనః మనస్సు అంటే పద్మములు. ఇంద్రియేటం వర్త్మాని మాత్రాశిసనం మాత్రలు ఉన్నాయే అంటే విషయములు. శబ్ద స్పర్శ అవునా కదా ఇలాంటి ఐదు విషయములు వర్త్మ అంటే మార్గములు. విషణాంచ సూతం బుద్ధి సారథి సత్వం బృహత్ బంధుహు అమీచ సృష్టం బంధురం ఈచ సృష్టం ఇక సత్వం బృహత్ ఈ పెద్ద తత్వం ఉంది అది దాని యొక్క ప్రధానమైనటువంటి భాగము. ఇది బంధురం ఈయన సృష్టం. ఇదే మనకు బంధురం కూడుకొని ఉన్నది బంధమును కలిగించేది ఇది పరమాత్మ. అక్షం దశప్రాణం. అక్షం అంటాం ఆకులు అంటాం కదా. పైకి ఆకులు ఉంటాయి చూడండి అక్షములు అవి దశప్రాణం. అవి కూడా 12 ఉంటాయి. ఆరు ఆరు ఉంటాయి. పది అంటున్నాడు. ఇంకో రెండు అధర్మ అధర్మ పత్ పన్నెండు కావాలి కదా తత్య ప్రాణం అధర్మ ధర్మం అలా అలా తిరిగి వాయిస్తాడు పది ప్రాణములు హస్తములు అధర్మ ధర్మం చక్రే ధర్మాధర్మములు రెండు చక్రములు అభిమానం రజినంచ జీవం జీవుడు రజికుడు అందులో ఉండేవాడు ధనుర్హి తస్య ప్రణవం రమ్య కూర్చోని ఉన్నటువంటి రసికుని యొక్క తనువు ఏమిటి అంటే ప్రణవం ఓంకారము పటంతి శరంతు జీవం శరం ఎవరు ఓంకారం ధనుస్సు జీవుడే శరము పరమేవ లక్ష్యం
పరమాత్మే రక్షియం ఇక్కడ బాణం మరి గురి చూడొద్దు ఎవరు గురి జీవుడికి పరమాత్మే గురి జీవాత్మ బాణము పరమాత్మ గురి ఓంకార అని అనొచ్చు. అంటే జీవాత్మను ఓంకారంలో సంధించి పరమాత్మ మీద ప్రయోజించాలి. మనం గురి తప్పలేదు అనుకోండి మళ్ళీ బాణం వెనక్కి తిరిగి రాదు. తప్పింది అనుకోండి తిరిగి వచ్చి దిగిపోతుంది. ఇది లెక్క. రాగో ద్వేగస్య లోపస్య శోకమౌ భయం మదః మానః ఆ అదే కదా. మానః అవమానః అసురు అచ మాయా వింత మత్తరః రజ ప్రమాదః స్తుతు నిద్ర శత్రవః ఏవమాదయః రథము, గుర్రములు, సారథి, పద్గములు, ధనువు, శరము, లక్ష ఇవన్నీ ఉన్నావు. ఇదంతా యుద్ధ సామగ్రి కదా? మరి యుద్ధం ఎవరితో చేయాలి? శత్రువు దేవాలండి. శత్రువులు ఎవరు అంటే వీళ్ళు రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, మాయ, హింస, మత్సరము, రాజః ప్రమాదము, క్షుతు, నిద్ర, శత్రవస్తు ఏవమాదయః. సారామందుగా లెక్కే పెడతాం మనం వీళ్ళంతా శత్రువులు. ప్రజస్తమ ప్రకృతయః సత్వ ప్రకృతయః కొచితః ఇందులో కొందరు ప్రజప్రకృతులు కొందరు తమ ప్రకృతులు కొందరు సత్వ ప్రకృతులు. తత్వ ప్రకృతయః త్వచితు యావన్ రుకాయ రథం ఆత్మవసు ఉపకర్పం సత్తేకరిష్ట చరణాశ్చనయ నిశాతం ఏం చేయాలి? లక్ష్యాన్ని భేదించాలంటే శరము బాగా పదును చేయాలి దాన్ని ఏమంటారు? సానపట్టాలి. ఆకురాయి తోటి ఆయుధాన్ని ఇట్లా చేస్తాం కదా ఇప్పుడు చెప్తున్నాడు యావతు నృకాయ రథం. మానవ శరీరం అనేటువంటి ఈ రకము ఆత్మవశోపకల్పం తన వచనంలో ఉంచుకున్నట్టుగా చేసుకొని ఇప్పుడు గరిష్ట చరణార్చనయా ఆత్మవశోపకల్పం గురువు. వారి పాదములను అర్చించడం వలన మనవశం చేసుకుంటే అప్పుడు నిశాతం తీర్ఛనం అవుతుంది. ఈ శరం తీర్ఛనం కావాలంటే బదులు బిడి చేయాలి కదా దేనితోటి గరిష్ట చరణార్చనయ గురువు గారి పాద పూజతో ఆయుధానికి పదును పెట్టు.
ఇలా చేసి జ్ఞానాతిం ఇది ఏది పెట్టాలి ఆయుధం ఏది అంటే జ్ఞానాతిం. జ్ఞానం అనే కత్తిని. జ్ఞానం అనే కత్తిని గురువు గారి పాద పూజ అనేటువంటి దానితోటి పదును పెట్టి అచ్యుత బలః. అది సైన్యం ఏమిటంటే అచ్యుతుడే. పరమాత్మ బలం లేదా అచ్యుత బలః జారని బలం అన్నమాట. దృఢంగా ఉండాలి. అచ్యుత బలః అగజత్ అస్త శత్రుహు ఇప్పుడు ఇంత చేస్తే ఆ శత్రువులు నశిస్తారు. స్వారాజ్య సుష్ట ఉపశాంత ఇదం. వీడు అప్పుడు వీడు స్వారాజ్య దుష్టః ఏంటి స్వారాజ్యం సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం భారమేత్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం కర్మపదం అక్కడ దాంతో తుష్టి పొంది ఉపశాంతః ఇదం విజక్య అది దీన్ని విడిచిపెడతాడు. చేత ఈ పని చేయకుంటే పరమాత్మను చేరటానికి కావలసినటువంటి ఇంద్రియ నిగ్రహమును సంపాదించడానికి కావలసిన ఆయుధం కత్తిని. గురువు గారి పాద సేవతో పదును పెట్టకుంటే జరిగే పని ఏమిటి తెలుసా? నోచేతు ప్రమత్సం అసదేంద్రియవాది సూత బాగా మదించి దుష్టేంద్రియముల దుష్టేంద్రియమైనటువంటి గుర్రములు దుష్టమైనటువంటి సారథి నీత్వా ఉత్పదం విసయ దక్షిసు నిశ్చపంతి. చెడు దారిలోకి తీసుకపోయి దొంగలకు అపజెప్పుతుందట. సారథి ఏం చేస్తారు రాధాని సభ పోయి దొంగలకు దొంగలు ఇక్కడికి రారు విమ్మరించాలి మనమే దొంగల మధ్య చెప్పి పోతాం మనం పోం మన సారథి తీసుకొని పోతారు ఎవరా దొంగలు విషయదస్యుసు విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి దొంగల దగ్గరికి శరీరాన్ని మన సారథి తీసుకొని పోయి పడేస్తాడు. నిక్షిపంతి తే దత్యవః సహయ సూత మముం తమోన్ధే సంసార కూపి ఆ దొంగలు మన ఆస్తిని మొత్తాన్ని లాక్కొని మనం మళ్ళీ లేచి బయటికి రాకుండా కటిక కీకటి బావి లోపల వేస్తారు. సహయ సూతం అముం తమోన్ధే చీకటి గుడ్డి సంసార కూపములో ఉరు మృత్యు భయే పడితే పడతాం మళ్ళీ రేపు వేసి రాకూడదు అంటే
మృత్యు భయం ఈ మృత్యు భయం అందులో క్షిపం తీ పారవేస్తాయి. మన సారసే మనను దొంగలకు అప్పజెప్తాడు. ఆ దొంగలు మనను సంసార భయంలో పడేస్తారు. మళ్ళీ బయటికి వచ్చే ఆశ ఏం లేదు. ఇలా ప్రవృత్తి కాబట్టి ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం. కదా? వైదిక కర్మనే తప్పేం అనటం లేదు. ఈ వైదిక రెండు రకాలు. ఒకటి ప్రవృత్తి కర్మ మరి ఒకటి నివృత్తి కర్మ అంతే కదా. సఫలం ఫలాకాంక్ష ఫలరాహిత్యం. ఇందులో ఆవర్తేద ప్రవృత్తేన నివృత్తేనా శ్రుతే అమృతం. ప్రవృత్తి కర్మ ఆచరిస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంటావు. నివృత్తి కర్మ ఉంటే మోక్షానికి పోతావు. కోరికలు కోరికలు కోరికలు అంటే ఆ కోరికతో మళ్ళీ పుట్టాలి నువ్వు. నాకేం వద్దు అంటే మళ్ళీ రావు. రెండు వైదికలే తప్పేం కాదు. అది చేస్తే మళ్ళీ వస్తుంటావు ఇది చేస్తే మళ్ళీ రావు. ఏది చేస్తావో అది వస్తుంటావు. నివృత్తేత అని. నివృత్తి నాశ్యునుతే మృతం శిముత్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాది అశాంతితం దర్శస్య పూర్ణమాసస్య చాతుర్మాస్యం పశుహు సుతః యద నిత్యం ప్రవృత్తాఖ్యం హుతం ప్రభుతమేవచ చూసారా ఇప్పుడు అదే చెప్తున్నాడు కిముస్త్రం ద్రవ్యమయం యజ్ఞాలు చేస్తున్నాం ప్రకృతిలోను ఆహుతిగా ఇస్తున్నాం అదంతా ఏమిటి కిముస్త్రం కదా కిముసా అందులోను ద్రవ్యమయం అలాగే కామ్యం అది విభూతి సాం జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అంటే విభూతికామో పశుమాల సేత సంపద కావాలంటే పశువుని యజ్ఞంలో వేసేయాలన్నాడు. ఈ సముద్ర వసం దాని సంపద. కదా అందుకోసమే అంటున్నారంటే హింసం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాదున్ ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ చేస్తే బానే ఉంటాయేమో కానీ ఏమిస్తాయి అశాంతిదం. ఏమి ఇస్తాయి అశాంతిని ఇస్తాయి. అశాంతిదం దర్శస్య పూర్ణమాసస్య చాతుర్మాస్యం పశుహు సుత ఇవన్నీ దర్శము పూర్ణమాసము చాతుర్మాస్యము పశు ఇలాంటి భోమాలన్నీ కూడా ఏదదిష్టం దీనంతా ఇష్టం అంటారు. నేను చెప్పుకున్నాను కదా ఇష్టాపూర్తములని. వీటికి ఏం పేరు ఇష్టము అంట ఇది ప్రవృత్తాస్యం అలాగే హుతం ప్రవృతం. హోమాల లోని భాగాలు ద్రవ్య యజ్ఞములు తప యుగములు అంటాం కదా అలాంటి హుత ప్రహుతాలతో కలుపుకొని ఇవన్నీ ఇష్టములు పూర్తం.
ఏం అంటారు? సురాలయ, ఆరామ, కూప, ఆది వ్యాధి లక్షణం. చెప్పాను కదా? తోటలు, సత్రాలు, పావులు, తిరుగులు. ఇవన్నీ చవుడు అనేటువంటిది పూర్తము అంటారు. ద్రవ్య సూక్ష్మ విపాకస్య ధూమః రాత్రిహి అపక్షయః అయనం దక్షిణం సోమః దరిత్య ఔషధి వీరుతా అందులో ద్రవ్యంలో కూడా సూక్ష్మ ద్రవ్యములు ఉంటాయి ఏదో ఎవరంతాం తెలగంతాం ఇవన్నీ వేస్తాం కదా అలాంటి వాటితోటి ధూమః రాత్రిహి అపత్యయః అయనం దక్షిణాయనంలో కొన్ని చేస్తారు ఉత్తరాయనంలో కొన్ని చేస్తారు అలాగే సోమం సోమరతయాజ్ఞ సోమయాది అంటాం అలాగే సోమః దరిత్యః ఔషధివీరుదః అన్నము రేతైతి క్షమేచ పితృయానం పునర్. భవః ఇవన్నీ పితృమార్గాలు. అంటే ఇవన్నీ ఆచరించేవాడు పితృమార్గంలో వెళ్తాడు. పితృమార్గంలో అంటే నల్ల దారిలో వెళ్తాడు. అంటే ధూమ దారిలో వెళ్తాడు. అగ్నిహి జ్యోతిహి అహ శుక్రః షణ్మాస ఉత్తరాయణం. ధూమూరతథా కృష్ణః షణ్మాస దక్షిణాయణం. యజ్ఞములు కామదళతో యజ్ఞములు కామదళతో ఆరామ ఏదో సత్రాలు మంజలు అని చెప్పాను కదా ఇవన్నీ కూడా పుతము ప్రపుతము దర్శము పూర్ణమాసము. నువ్వు ఏమేం చేస్తున్నావో కసువును ఎందుకు చేస్తున్నావో ఇవన్నీ పితురుయానం పితురు మార్గానికి వహిస్తాయి పోతే ఏమంటారు మళ్ళీ రావాలి. పునర్భవం ఇవి పునర్జన్మనిచ్చేటువంటివి. ఏకైక ఏకైక అనుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే. నీవు ఎన్ని చేస్తున్నావో ఒక్కొక్క దానికి మళ్ళీ పుట్టాలి. ఒక యాగం చేశావు. ఒక ఒకడు వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ ఇంతలో జారిపోచి ఇంకో యాగం చేశావు. ఇంకో యాగం చేశావు. నువ్వు భగ్నారణంలో ఎన్ని కోల ఎన్ని యాగాలు చేస్తావో అన్ని సార్లు మళ్ళీ పుట్టాలి. ఏం కోరినట్టు అయింది ఏం చేంజ్ అయింది? ఎన్ని సార్లు పుట్టాలి ఎన్ని మాటిమాటికి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి అనుకుంటూ చేశాం అన్నమాట. పేరుకు మాత్రం స్వర్గం రావాలి ధనం రావాలి ఇంకోటి రావాలి ఇంకోటి రావాలి. ఒకడు 98 ఏళ్ళు అంటే ధనం రావాలని యజ్ఞ చేశాడండి. వాడు 98 ఏళ్ళు ఆయుష్యం. ధనం ఎప్పుడూ రావాలి. యజ్ఞం చేశారు. ధనం రావాలి మళ్ళీ పుట్టాలి. ఇలా నీవు ఎన్ని కోరుకుంటావో ఎన్ని కోరుకొని ఎన్ని సార్లు యజ్ఞం చేస్తావో అన్ని సార్లు మళ్ళీ పుడుతుంటావు చెప్తున్నాను చూడండి.
పితృయానం పునర్భవః ఏకైకత్యేనాను పూర్వం భూత్వా భూత్వేహ జాయతే నిషేకాది స్మశానాంతైహి సంస్కారైహి సంస్కృతో ద్విజః చెప్పాను కదా మనం చెప్పాము జ్ఞాపకం నిషేకము నుండి స్మశానం వరకు మనకు సంస్కారాలు. అంటే పుట్టడానికి ముందు నుంచి మరణి జయం జరుగుకుంటాయి కదా. ఈ మొత్తం సంస్కారాలు తోటి సముద్భవి ద్విజః బ్రాహ్మణుడు ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞాన దీపేషు జుహ్వతి. ఈ రామడు జ్ఞాన దీపములో జ్ఞానాగ్నిలో క్రియా యజ్ఞములను ఇంద్రియముల యందే ఆహుతి చేయాలి. బయటికి రానియ్యొద్దు. బ్రాహ్మణుడైనవాడు సంస్కారం పొందినటువంటి బ్రాహ్మణుడు తన అన్ని కర్మలను ఇంద్రియముల యందే జ్ఞానదీపంతోటి ఆపుతి చేయాలి. జ్ఞానదీపే అదే వృధారణ్య యొక్క విధేయం లేదు. యుత్పతి ఇంద్రియాని మనసి ఎట్లా ఎట్లా చేయాలంటే ఇంద్రియములను మనస్సులో అలాగే ఆ మనస్సును ఊర్మౌ అంటే ఊర్ములు అంటే ఏమిటి కడుములు అని చెప్తాం కదా అశనేయాత్పదాలు ఉన్నాయే అలాంటి వాళ్ళు అలాగే వాసి వైకారికం మనః ఆ మనస్సును సాత్విక మనస్సును వాక్కులో ఉంచాలి. వాక్యం వర్ణ సమామ్నాయే వాక్కును అక్షదాలలో తం ఓంకారే అక్షదాలను ఓంకారంలో ఆ ఓంకారాన్ని స్వరములో ఉంచాలి. ఓంకారం బిందౌ ఓంకారమును బిందువులో ఉంచాలి. తంతు ప్రాణే అలాంటి దాన్ని ప్రాణములో, ప్రాణమును మహత్పత్వములో. అగ్నిహి, సూర్యః, దివ, ప్రాణః, శుక్లః, రాక, ఉత్తరం. వరాట్ విశ్వస్య తయ్యసః ప్రాజ్ఞః తుర్య ఆత్మ సమన్వయాత్ మనకు ఇందులో ఇన్ని పరమాత్మను చేరటానికి కావలసినటువంటి సాధనాలుగా చెప్పేటువంటి క్రియా కదాపాలలో ఏది ఉత్తరాయణ మార్గము, ఏది దక్షిణామ్య సమే ఆ రీతిలో మనకు ఇప్పుడు అగ్ని అని, సూర్యుడని, పగలని, ప్రాండము, శుక్లము, రాక, ఉత్తరము, స్వరాట. ఇవి విశ్వ తేజస ప్రాజ్ఞ తురీయ జీవులే 4 రకాలుగా ఉంటారు, ఇవన్నీ జీవుని భయాలండి. విశ్వ తేజస ప్రాజ్ఞ తురీయ అనేటువంటి 4 రకాల ఆత్మ సమన్వయం తోటి దేవయానమిదం ప్రాపుహు.
ఇది దేవయానం అంటే దీన్ని అంటారు అర్చిరాది అని. దేవయానమిదం ప్రాభుహు భూత్వా భూత్వా అనుపూర్వచ ఆత్మయాజ్య ఉపశాంతాత్మ ఆత్మస్తః ననివర్తతే ఇతను మళ్ళీ తిరిగి రాడు ఎందుకు ఇతను ఆత్మయాజి ఇతను ఇతరులను హవిస్సు ఇవ్వలేదు తననే తాను హవిస్సు ఇచ్చుకున్నాడు. జ్ఞానదీపంలో తనను తాను అర్పించుకున్నాడు. స్వాత్మార్పణం శరణారికి అంటాం కదా సరెండర్ సరణరికి అంటాం చూడండి ఏంటది సరెండర్ ఇది. ఈ రీతిలో ఆత్మయాజి కాబట్టి ప్రవేష్టాను చూడండి ఆత్మయాజి ఉపశాంతాత్మ దానికి మనస్సుకు ఏ ఉద్వేగాలు దేవు. ఉపశాంతాత్మ ఆత్మస్తః ననివర్తతే ఇలాంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. యయేకే పితృదేవానాం అయనే వేద నిర్మితే మనకు రెండు మార్గములు. ఒకటి పితృయానమని, రెండవది దేవయానమని. ఇవి వేద నిర్మితములు. శాస్త్రేన చక్షుతా వేద జడత్వోపి న ముఖ్యతి. దీన్ని శాస్త్ర జ్ఞానంతో తెలుసుకుంటే జనులు మోహాన్ని పొందరు. ఆదావంతే జనానాం తత్ బహిరంత పరావరం జ్ఞానం జ్ఞేయం వచో వాస్యం తమో జేతిహి అయము స్వయం. ఎదురులకు ఆద్యంతములలో లోపల వెలుపల బహిరంతః అలాగే ఎక్కువ తక్కువ లోపల వెలుపల ఆది అంతము అలాగే జ్ఞానము జ్ఞేయము వాక్కు వాక్యము చీకటి వెలుతురు. కదా రెండు ఉంటాయి ఇదే ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే ఆ మార్గము నివృత్తి అంటే ఈ మార్గము. ఇలా చెప్పుకొని దుర్గతత్వాత్ ఐంద్రియకం తద్వత్ అర్ధవికల్పితం శిత్యాదీనాం ఇహార్ధానాం ఛాయా న కృతమతిహి న సంఘాతః వికారోపి న పృథక్ నాన్వితో ముషా గదత్వా త ఇంద్రియకం తద్వత్ అర్ధ వికల్పితం ఇంద్రియములను అనుకూలింప చేయకుండా అంటే వచనంలో తెచ్చుకోకుండా ఏ మార్గానికి వెళ్లలేవు. దేవయానానికి వెళ్ళాలన్నా, పితృయానానికి వెళ్ళాలన్నా ఇంద్రియ ఘటనం కావాలి అంటే ఇంద్రియ యయం కావాలి. ఎందుకంటే స్వర్గం కావాలంటే ఏదో జ్యోతిస్తోమం చేయాలి. దానికి ఇంద్రియ వ్యయం కావాలి.
ఆ నియమాలు పాటించాలి కాబట్టి ప్రవృత్తి మార్గంలోనైనా నివృత్తి మార్గంలోనైనా ఇంద్రియ గేయమే తప్పదు అదే కష్టం అది. దుర్గడత్వాత ఇంద్రియకం అన్నీ చేయొచ్చు కానీ ఇంద్రియాలను చేయించడం అనేదే కష్టమే దుర్గడత్వాత ఇంద్రియకం తద్వత్ అర్ధవికల్పితం ఇంకోటి ఇదా అదా ఇది దేన్ని కోరాలి? స్వర్గాన్ని కోరాలా, ధనమును కోరాలా, పుత్రులనా, భార్యనా, పశువులనా, మరొకటా మరొకటా అని ఈ అర్థమా అర్థమా అర్థవికల్పితం క్షిత్యాదీనామిహార్ధానాం ఛాయానకసమాపిహి. మనకు చిత్యాదులు ఉన్నాయి, భూమి కావాలా, మరోటి కావాలా, మరోటి కావాలా. ఇలాంటి అర్థములు కతమాపి ఛాయానా అంటే ఏ ఒక్క భాగం నీకు లభించినా తృప్తి కలుగుతుందా? ఒక రాజ్యం వచ్చింది తానా? అది రాజ్యాలు. తానా? ఒక ప్రపంచం. కుదరదు. కాబట్టి కతమాపి ఛాయా నభవతి. ఇలా నా సంఘాతః వికారోపి న పృథజ్ఞాన్వితో మృతాః ఏమిటి? ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలంటే వికారః న సంఘాతః సంఘాతః న వికారః కొంచెం శాస్త్రీయం ఓ కుండ అంటున్నాం. కుండ ఉంది. కుండ దేనితో తయారయింది? మట్టితో తయారయింది. మట్టి యొక్క వికారం ఘటం. కదా? మట్టి యొక్క వికారం అంటే మట్టి ముద్దే ఘటం అనొచ్చు కదా? అంటే అవును మరి మట్టి ముద్ద గడమవుతుందా సంఘాతమే కానీ ఆ మట్టి ముద్ద గడముగా మారితేనే ముద్ద వికారమైతేనే కాబట్టి సంఘాతం వికారం కాదు వికారం సంఘాతం కాదు కానీ సంఘాతంలో వికారంలో సంఘాతం ఉంది కుండలో మట్టి ముద్ద ఉంది లేదా? మట్టి ముద్ద ఉంది అలా అని మనం కుండను మట్టి ముద్ద అనం. ఒకవేళ కుండను మట్టి ముద్ద అంటే మట్టి ముద్దను కుండ అనవలసి వస్తుంది. అందావా? అనలేం. నా సంఘాతః వికారః నా వికారో సంఘాతః. సమూహం వికారం కాదు, వికార సమూహం కాదు.
10 వస్తువులు కలిస్తే, 10 పరమ అవయవాలు కలిస్తే ఒక స్వరూపం. కొన్ని వేల దారాలు కలిస్తే ఒక వస్త్రం. వస్త్రం అంటే దారాల సమూహమే అంటామా మరి? కాదాడ సమూహ వస్త్రం అంటే నూలంత చూ కట్టి కిచ్చి ఇస్తావ్ ఇది వస్త్రం అని అంటావా? లేదు మరి సమూహం కాదా అంటే సమూహం. కాబట్టి వస్త్రం సమూహం కాదు, సమూహం వస్త్రం కాదు. ముద్ద ఘటం కాదు, ఘటం ముద్ద కాదు. ఇంద్రియ సముదాయం శరీరం కాదు, శరీరం ఇంద్రియ సముదాయం కాదు. కదా అందుకే నా సంధ్యాతః వికారోపి నా వృదజ్ఞాన్వితో వృత అది విడిగాను ఉండదు కలిసి ఉండదు అది అబద్ధమా నిజమా అని ఏం చెప్తాం అబద్ధము కాదు నిజము కాదు. నాన్వితో వృతా ధాతవః అవయవిత్వాచ్య తన్మాత్రావయవేర్వినా అవయవి అవయవాలు లేకుండా ఉండదు ఉంటుందా? ఉండ అంటే మట్టి లేకుండా ఉండదు. వస్త్రం అంటే దారం లేకుండా ఉండదు. అవయవాలు లేకుండా అవయవి ఉండదు. అంత మాత్రాన అవయవాలు అవయవి కాదు. అవయవాలన్నీ వేరైపోతే అవయవి కనపడదు. కానీ అవయవ సంఘాసంతో ఏర్పడిన తరువాత అవయవిని చూస్తావు కానీ అవయవాలను గుర్తించవు. లక్ష్యము ఏర్పడిన తరువాత లక్ష్యము సిద్ధించిన తరువాత లక్ష్యమును సాధించిన కర్మను గుర్తించము. యజ్ఞం చేశాము స్వర్గం వచ్చేసింది. యజ్ఞం చేయబట్టే స్వర్గం వచ్చిందని స్వర్గంలో అనుకుంటాడా? లేదు అనుకుంటే వాడు యజ్ఞం చేయడు. ఎందుకు అట్లా సవర్గం వచ్చి ఏమిచ్చింది? మెరబట్టి గెంటిచ్చింది. మళ్ళీ పుట్టింది. మళ్ళీ పుట్టి మళ్ళీ అది పని చేసేటువంటి ఈ పని నాకెందుకురా బాబు నేను చేయను అంటాడు. ఫలము పొందిన తర్వాత ఫలమునిచ్చిన కర్మను మరిచిపోతారు కాబట్టే మళ్ళీ అలాంటి పనే వీడు చేస్తాడు. నిజంగా ఆ పనే గుర్తుంటే అతను చేయడు. అంటే.
వివాహం చేసుకున్నాడు వివాహం చెప్తాడు. వివాహం చేసుకున్నాడు కొత్త కాపురం భార్యాభర్తలు ప్రేమగా ఉన్నారు ఒక కొడుకు పుట్టాడు. కదా వాడిని పెంచుతున్నారు. వాడిని పెంచుకుంటే ఎంత ఆనందమో అర్ధమై ఉంటుంది. కదా మరి ఈ ఆనందం అంతా దీనివల్ల అనుకుంటే మళ్ళీ ఇంకో సంతానాన్ని కంటాడా? కానీ అనుకోడు ఇది సహజం అండి అయిపోతుంటాయి అంట ఇదిగో మా జాతకం ఉంది స్వర్గం వచ్చింది మళ్ళీ పోయింది కానీ దీని వల్లే ఇది వచ్చింది అనుకుంటే ఆ పని వాడు చేయడు అంటే ఏమిటి పౌర్వాపర్య జ్ఞానము ఉండదు అందుకే నచ్యుహు అసత్య అసతి అవయవిని అసన్నవయవః అంతతః అవయవి లేకుండా అవయవాలు ఉండవు. లోపల అవయవాలు లేకుండా అవయవి ఉంటుందా? దారములు లేకుండా వస్త్రం కానీ. వస్త్రము లేకుండా దారం ఉండొచ్చు. దారము లేకుండా వస్త్రం ఉండదు. కానీ వస్త్రములలో దారం కనబడుతుందా? కనబడదు. అలాగని దారాలు లేవండి అందామా? ఫలము పొందిన తరువాత పొందిన ఫలములో చేసిన కర్మ కనబడుతుందా? కనబడదు. అంత మాత్రాన కర్మ చేయకుండా పరిచయం వస్తుందని చెప్పుకుందామా? చెప్పుకోలేము. ఇలా జాగ్రత్త స్వాపవు యథా స్వప్నే తథా విధి నిషేధత. మనకు మేల్కొని ఉంటాం, నిద్రపోతాం, కలగంటాం. మూడవ వర్షం కదా. జాగ్రత్త కృపు అంటాం. ఇప్పుడు కల వచ్చిన తర్వాత ఈ కల వస్తే పాడైపోతున్నది, నాకు కల రావద్దు, కల రావద్దు అంటే నిద్ర పోవద్దు అంటామా? నిద్ర వేరు, నిద్రావస్థ వేరు, స్వప్నావస్థ వేరు, జాగ్రత్త అవస్థ వేరు. కాబట్టి విధి నిషేధాల వలన అవస్థలు మనకు ఏర్పడవు, తొలగవు. దాంతోటి భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం తధాత్మనః మనకు ఆత్మకు మూడు రకముల అద్వైతం ఉంటుంది జాగ్రత్తగా. మరి వాడు ఎవరు చెప్తారు మీకు. ఒకటి భావాద్వైతమని, రెండవది క్రియాద్వైతమని, మూడవది ద్రవ్యాద్వైతమని మూడు ఉంటాయి ఆత్మకు. వర్తయను స్వానుభూత్యేహ స్త్రీను స్వప్నాను దునుతే మునిహి. ముని అయిన వాడు ఈ మూడిటిని దునుతే అంటే తొలగించుకుంటాడు.
కార్యకారణ వస్వైక్య మర్చనం పడతంతువతు అవస్తుత్వాత్ వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే. ఏమిటి భావాద్వైతం అంటే అంటే కార్యకారణ వస్వైక్య మర్చనం పతసంతువత్. దారము తోటే వస్త్రం ఏర్పడింది. వస్త్రము దారము వేరు కాదు ఒకటే. ఒకటే ద్రవ్యము. కార్యకారణ భావంగా దారాలన్నీ కలిస్తే కార్యమైంది, విడిగా ఉంటే కారణమైంది. కదా? రెండు ఒకటే కదా? వేరు కాదు. కాబట్టి ఈ రెండు ఒకటే వేరు కాదని అవస్తుత్వాతు వికల్పస్య వికల్పం వాస్తవం కాదు. దారములు వేరు, పదం వేరు అనడం వాస్తవం కాదు కదా అని ఇలా అనుకోవడం ఉంది అది దీన్ని భావ అద్వైతం అంటారు. అంటే అక్కడ రెండు ఉన్నాయి మన భావం మాత్రం ఒకటే. దారము ఉంది వస్త్రం ఉంది దారముతో వస్త్రం తయారయింది కాబట్టి దారములే వస్త్రములు. మళ్ళా వస్త్రం నుంచి విడిగా దారం ఉందని చెప్పలేం కదా అనుకోకూడదు కదా కాబట్టి దీన్ని భావాద్వైతము అంటారు. యద్ బ్రహ్మని పరే సాక్షాత్ సర్వ కర్మ సమర్పణం మనోవాక్తునభి పార్థ. క్రియాద్వైతం తదుత్యతి. కాయిక, వాచసిక, వాచిక, మానసికమైనటువంటి అన్ని మూడు రక త్రికరణములతో చేయబడిన దాన్ని పరమాత్మ యందే అర్పించుట క్రియాద్వైతం. అంటే ఒకరిని పిలిచి పలికి ఒకరి మనసులో ఆలోచించి ఇంకో పని చేసి పనికి ఒకటి మాటకొకటి ఆలోచనలకొకటి లక్ష్యం కాకుండా అన్ని కాయేన వాచా మనసా త్రికరణములతో చేచిన దాన్ని పరమాత్మకే అర్పించుట. పరమాత్మకు అర్పించుట కాదు పరమాత్మకే అర్పించుట క్రియాద్వైతము. క్రియాద్వైతం తదుచ్యతే. ఆత్మ జాయాసుతాదీనామ్ అన్యేశాం సర్వజేగినాం యద్ స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే. తాను, తన భార్య, తన పుత్రులు, తన బంధువులు, ఇతర ప్రాణులు ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేవులు ఉన్నారు వాళ్లకు స్వార్థకామయోరైత్యం.
మనమెలా మన స్వార్థాన్ని కోరుకుంటామో వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని కోరుకుంటారు. కామన సమానమే, స్వార్థము సమానమే అని ఏదైతే భావిస్తామో అంటే వారు మనం ఒకటే. ఆ ద్రవ్యం వేరు, ఈ ద్రవ్యం వేరు కాదు. ఇదంతా ఒకటే ద్రవ్యం. దాన్నే అంటారు ద్రవ్యాద్వైతము అని. మనము కోరినట్టే వారు కోరుతారు. మనము తరించినట్టే వారు తరుస్తారు. మనది దేహమే వారిది దేహమే. ఇది ఆత్మే అది ఆత్మే అని అందరినీ ఒకటిగా చూచుట ద్రవ్యాద్వైతం. అన్ని క్రియలు పరమాత్మకు అర్పించుట క్రియాద్వైతం. కార్యకారణముల ఐక్యమును తరుచుట భావాద్వైతం. ఇలా. యద్యస్య వాని సిద్ధం స్యాత్ యేన యత్రయతో నృప సతేనేహేత కర్మాణి నరః నాన్యైహి అనాపది. ఏ వర్ణం వాడు, ఏ ఆశ్రమం వాడు, ఏ సమయంలో ఏ పని చేయకూడని నిషేధించారో. అలా నిషేధించిన దాన్ని ఆపద లేనప్పుడు ఆచరించకూడదు. అంటే ఏదైనా ఆపద వచ్చిన అనుకోండి తప్పదు అది వేరే ఎవరు చేశారో మినహాయింపు అన్నమాట. అనాపది ఏతైహి అన్యైస్య వేదోక్తైహి వర్తమానః స్వకర్మపి ఈ రీతిలో కొన్ని చెప్పాము. ఇలాంటి వారితో వేదోక్తమైనటువంటి వర్ణాశ్రమాచార ధర్మములతోటి గృహే ప్రియస్య గతిన్యాయాత్. ఇలాంటి ధర్మాలను తప్పకుండా ఆచరించేవాడు ఇంటిలో ఉన్న మోక్షానికి పోతాడు. ఈ ఆచరించని వాడు అడవిలోకి పోయినా నరకానికే పోతాడు. ఉంటే ఏం లాభం ఆచరించకుంటే? అందుకే గృహేప్యస్య గతిం యాయాత్ రాజన్ తత్భక్తిభాం నరః. పరమాత్మ యందు భక్తి ఉన్నవాడు పరమాత్మ ఆజ్ఞగా ఉండేటువంటి శాస్త్రం చేత విధించబడినటువంటి నియమాలను ఆచరిస్తూ వివేదించబడిన వాటిని మానుతూ ఉంటే ఇంట్లో ఉన్న మోక్షానికి పోవచ్చు. యధాహి యూయం నృపదేవ దుస్త్యజాత్ ఆపద్గణాత్ ఉత్తరత ఆత్మనః ప్రభో నాయనా ధర్మరాజా దృష్టాంతం వేరే ఎందుకయ్యా. మీరు ఇంట్లోనే ఉండి మీకు వచ్చిన ఎన్ని అవలలను తప్పించుకున్నారు? ఎవరి వల్ల? మీ వల్ల కదా? కదా? అతని యందు భక్తి ఉన్న మీరు.
ఎక్కడి కదలకుండానే వచ్చిన అన్ని ఆపదలను తొలగించుకున్నారో యత్పాద పంకేరుహ సేవయా అదే చెప్తున్నారు. ఏ మహానుభావుని పాదపద్నముల సేవతో ఇన్ని ఆపదలను మీరు తొలగించుకున్నారో భవాన్ ఆహా సీట్ నిజ దిగ్గజ హాత్రతో నివేది చేసావు అయ్యా, అన్ని దిక్కులను జయించి ఇన్ని యజ్ఞాలు చేసావు ఎవరి వల్ల? యత్పాదపం కేరుహ సేవయా ఏ పరమాత్మ యొక్క పాద పద్మముల ధ్యానముతో నీవిన్ని చేసావో. అంటే భగవంతుడిని సేవించాలి. లేదు భగవ భాగవతోత్తముల పాద పరాగ దేవతో అన్ని కష్టాలు అన్ని పాపాలు తొలగుతాయి. దీనికి దృష్టాంతం ఎవరో కాదు నేనే అంటున్నాను. నారదుడు నా పూర్వ జీవితం మీకు ఇప్పుడు చాలా గొప్ప కబుర్లు చెప్తున్నాను అసలు నా సంగతి విను అని అహం పురాభవం కచ్చిత్ గంధర్వః ఉపవరసనః నేను పూర్వంలో ఒక గంధర్వుడిని నాము నామునాతీతే మహా కలిపే గంధర్వానాం సుసమ్మతః గంధర్వ రాజును. దానికి నేను చాలా ఇష్టం. అలా నేను రూప పేటల మాధుర్య సౌగన్య ప్రియదర్శనః స్త్రీనాం ప్రియతమః నిత్యం మత్తత్తు కురులంపతా. సౌకుమార్యం, సౌందర్యం అలాగే మాధుర్యం, సౌగద్యం ఇలాంటి వాటితోటి స్త్రీలకు నేను చాలా ప్రియతముడిని, విష్ణుడిగా బతికాను అనుకున్నాను నేను. ఆ జనః ఏకదా దేవ సస్త్రీయ తు చంకరు ఆప్సుర సాంగనాః ఉపభూతా శత్రుద్భి హరిగా ధూప గాయనే ఒకసారి. లోకంలో ఏ కదా దేవ తత్రం దేవలోకం జగుతందుకు యాగం చేశారు. ఆ యాగంలో గంధర్వులను అప్సర సభ్యులను పిలిచారు. ఎందుకు నీవు యాగం చేస్తుంటాం మీరంతా కలిసి హరి పరమాత్ముని యొక్క గాథలు దానం చేయండి. నాట్యం చేయండి అని పిలిచారు. ఒక గాయనే అహంచ గాయం తద్విద్వాన్ స్త్రీభిత్ పరివృతో రతః వారు చెప్పినట్టుగానే ఆ గానం చేయడానికి వెళ్ళాను.
పొరపాటున అందరం అంటే విడిచిపెట్టలేక మా వాళ్ళని కూడా తీసుకొని పోయారు స్త్రీలు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను పరివృత్వగత జ్ఞాత్పయు సన్మేహేలనం సేపుహు ఓజస యాహిత్వం శూద్రతామాసు నష్టస్త్రీహి కృతహేలనః. ఆ వంతుని కథలను గానం చేయడానికి రారా అంటే ప్రియులాలను తీసుకొని వస్తావా దుర్మార్గుడా? అవమానం చేశావు ధర్మాన్ని కాబట్టి ఇలాంటి దేవ ధర్మాన్ని అవమానించినటువంటి నీవు అలా అవమానించేటువంటి శూద్ర జాతిలో పుట్టమని. చెప్పించారు. ఆ హేననం సూత హేననః యావిత్వం సూద్ర తామతు తావద్దాస్యామహం యజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినాం. కొంతసేపు ఆడవారితో కలిసైనా సరే కొంతసేపు పరమాత్మ నామాన్ని సంకీర్తన చేశాను కాబట్టి ఆ నామ సంకీర్తన పుణ్యాన దాసీ పుత్రుడిగా పుట్టాను కానీ బ్రహ్మ బ్రాహ్మణోత్తములకు దాస్యం చేసే దాసికి పుత్రుడిగా పుట్టారు. కదా నా కథ చెప్పు నా నారత్ జమున్ మొదలు వచ్చింది అది అది బాగా అందుకే బ్రహ్మవాదినాం సుశ్రూటయామి సంగేన ప్రాప్తోహం బ్రహ్మ పుత్రతాం. శూద్రునిగా పుట్టి కూడా దాసయ్య పుత్రునిగా పుట్టి కూడా ఆ బ్రహ్మ వారిని సేవించి వారు చెప్పిన దాన్ని విని వారితో కలిసి ఉన్నందువల్ల బ్రహ్మకు పుత్రుడిని అయ్యాను. ఎక్కడి గంధర్వుని, ఎక్కడి శూద్రజాతి, ఎక్కడి దాసీపుత్రత, ఎక్కడి బ్రహ్మభృతి. అంటే మహానుభావుల సహవాసం. మహానుభావుల పరిచర్య చాలు. ధర్మస్తే గృహమేధీయః వర్ణితః పాపనాశనా నాయనా నువ్వు అడిగావు కాబట్టి గృహమేధ ధర్మాలన్నీ నీకు వర్ణించాను. నీ పాపాలన్నీ పోగొట్టేలాగా గృహస్తః ఏన పదవీం అంజతా న్యాసినాం ఇయాద్. నేను చెప్పిన ఈ ధర్మములను సక్రమముగా ఆచరిస్తే గృహస్తుడు కూడా సులభంగా సన్యాసి పొందే పరికాన్ని పొందుతాడు. జ్ఞాతినాం ఇయాత్ యూయం రులోకే బత భూరి భాగాః మీకేమయ్యా మానవ లోకంలో మీరు మహానుభావం.
గొప్ప అదృష్టం చేసుకున్న వాళ్ళు లోకం పునానాః మునయః అభియంతి ఏకాం గృహాన్ అన్ని లోకములను పవిత్రం చేసేటువంటి మహర్షులందరూ మీ ఇళ్లలో కొడుతున్నారు. ఏశాం గృహాన్ ఆవసతీతి సాక్షాత్ గూఢం పరంబ్రహ్మ మనుష్య నింగం నీకోసం కాదు మీ ఇంట్లో పరబ్రహ్మ మానవ రూపంలో రహస్యంగా దాగి ఉన్నాడని సకల లోకములను పావను చేసి ఋషులు మీ ఇంటికి వస్తున్నారయ్యా ఇంక మీరు అదృష్టం ఎందుకని అనిపించింది. అందుకే మీరు గొప్ప పండితులని ఎంత డైరెక్ట్ గా చెప్పారు పరమాత్మ దగ్గర పెట్టుకొని ఏడుస్తారు ఇక్కడ. మేము అందరూ ఎందుకు వస్తున్నాం ఇది నీ కోసం వస్తున్నాం ఆయన కోసం వస్తున్నాం. చెప్పాను కదా మనకు ఇస్తాడు హరి మనసు చెప్తాడు. కృష్ణ పరమాత్మ రేపళ్ళలోకి వచ్చిన తర్వాత సత్యలోకం, కైలాసం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం అన్ని లోకాలు ఖాళీ అట. రేపు వచ్చే అంటే ఇప్పుడే వచ్చేసాయి. ఇక్కడ ఫ్లూ కట్టారు స్వామి చూశామని. పాపం శంకరుడు భిక్షారం నెపం పెట్టుకొని ఎలాగ ఆయన భిక్షారం అయ్యాడు. నెపం పెట్టుకొని ఇక్కడికి వస్తే బిక్ష దొరుకుతుంది కొట్టు కనపడతాడు ఆయన చూడొచ్చాడు. అంతకు ముందే రాత్రి కూడా వచ్చారు కదా ఆ రోజు అనుమానం తన కొంగు చాతన పిల్లవాని కత్తి వచ్చి బిచ్చ పెట్టి ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఎవరో వచ్చారు అసలు ఈ సంగతి ఎందుకై ఇలా కొంగు గట్టిగా ఎత్తుకొని లోపల పుడుచుకొని మరి కొంచెం చూస్తే బాగుండుంటే పెట్టారే బిచ్చ పెట్టి వాడు గోడు అని పెట్టాను కదరయ్యా ఓ సరే బాగుండు చూస్తా. బాబు కోసం వచ్చిన బాబు బాబోయ్ అని వాడు చెప్పిండు, మరి అందుకే మోసం చెప్తున్నాడు చమత్సంగా అంటే దేవతలందరూ ఇక్కడ స్వీట్ కట్టారు. అలాంటి వాడి కోసం వాడు మీ ఇంట్లో ఉంటున్నాడు. మీ కోసం కాదు వాడి కోసం వాళ్ళంతా వస్తున్నారు. ఇంతకన్నా అదృష్టం ఏముందయ్యా? గూఢం మనుష్య లింగం సవా అయం బ్రహ్మ మహాద్వి ముగ్యం. అవును అనుకోకు అతను ఈయనే. తనే కూర్చున్నాడు, చూపెడుతున్నాడు. అవా అయం బ్రహ్మ. ఆ పరమాత్మ ఆ చెప్పేదంటే కృష్ణుడు చెప్పిస్తున్నాడు. కృష్ణుడు చెప్పిస్తున్నాడు. ఇది ఆయనే. ఇది ఆయనే. సో ఆయన చెప్పి విన్నాడు వాడు కమ్మో రాదు.
బావ గారు అది చెప్తే వినండి కదా ఇప్పుడు చెప్తే వింటది అందుకే తవా అయం బ్రహ్మ మహద్విముజ్ఞం మహానుభావులంతా విరుస్తారే విరుస్తారా చూడండి ఆయన ఈయనే అండి మహద్విముజ్ఞం కైవల్య నిర్వార సుఖానుభూతి ఓ ఈయనే. కైవల్య నిర్వాణ సుఖమత మోక్షం మోక్ష సామ్రాజ్య ఆనంద అనుభూతి తను ప్రియః సుహృత్ అలాంటి వాడు మీకు ప్రియుడు ఒక మిత్రుడు అలాగే మాతులేయః మేనమామ కొడుకు ఆత్మ అర్హనీయ మీ ఆత్మ లాంటి వాడు పుంజితగిన వాడు విధికృతు మీరు చెప్పినట్టు వినేవాడు గురుశ్చ మీకు చెప్పేవాడు. అనే వినకుంటే మందలించి చెప్తాడు. మామూలుగా ఒకటి చెప్పినట్టు వింటాడు. దౌత్యం చేశాడు సారథి అయ్యాడు అని చెప్పడం చెప్పడం కాదు. ఉత్తప్పుడు ఏ ఇలా చేయమని చెప్పి చెప్పి చేయించాడు. అంటే విధికృతు గురుశ్చా నయత్య సాక్షాత్ భవ పద్మజాదిభి నీ రూపం దియా వస్తుతయా. ఉపవర్ణితం బ్రహ్మ రుద్రేంద్రాదులు ఊహలో కూడా ఎవరి రూపాన్ని ఇలా ఉంటుందని తెలుసుకోలేరో మౌనేన భక్త్య ఉపజనేన పూజితః మౌనం తోటి భక్తి తోటి శాంతం తోటి పూజించబడి ప్రసీదతాం యేష స సాత్వతాం పతి అలాంటి మహానుభావుడు మాకు ప్రసన్నుడవు గాక. బ్రహ్మ రుద్రేంద్రాదులు మనస్సులో ఊహించడానికి కూడా అలవికాని దివ్య మంగళ విగ్రహాన్ని ధరించి ఉన్న ఈ పరమాత్మ మా మౌన భక్తి వజమాదులతో పూజించబడి ప్రసన్నుడవు గాక అంటే మేము వచ్చింది. ఆ తల్లి ప్రసన్న నాడు కోసం ఏడ నాన్న నేను చెప్పడానికి కాదు ఎక్కువ చూడడానికి అడిగేది చెప్పాము. కాసేపు మాట్లాడుతుంటే వాడినే చూడొచ్చు కదా ఉత్త కూర్చుంటే పని అయిపోయింది పోమంటారు లే ఇంకో అని పాడు మాట్లాడుతూ కూర్చుంటే ఆ అదే మాట్లాడుతున్నాడు లే ఊరుకుంటాడు. అతన్ని ఎక్కువ సేపు చూడొచ్చని ఆయన మీకు చెప్తున్నాను అది కూడా ఆయన కథ లేక అవర్ రెండు శత్రువుల పుణ్యం. కథలు ఆయనవే ఆయనే చూసి చెప్పొచ్చు ఎంత అదృష్టం అండి. భగవంతుడిని చూసుకుంటూ ఆ కథ చెప్పే అదృష్టం అందరికీ ఉంటుంది. అందుకే ఏత ప్రసీదతాం అని చెప్పి ఇది దేవర్షినా ప్రోక్తం నిసన్న్య పద దర్శభ ఈ రీతిగా. నారదు ఈ వాక్యాన్ని ధర్మరాజు విని పూజయా మాత సుప్రీతః కృష్ణంచ ప్రేమ ఇష్వరః ఇంత కథ చెప్పారు కాబట్టి చెప్పిన ఆయన గురువై కదా మరి నారదుడిని పూజించాడు.
ప్రేమతో కృష్ణుడిని కూడా పూజించారు. కృష్ణ పార్థ ఉపామంత్య పూజితః ప్రేయౌ మునీల కృష్ణుడిని ధమరాజుకు చెప్పి వారి అనుమతి పొంది మునిని ప్రేయౌ నారదుడు వెళ్ళిపోయారు. శృత్వా కృష్ణం పరంబ్రహ్మ పార్థః పరమ విస్మిత ఇంతకారం నేను ఆపడు అనుకుంటే ఈ నాదులు కోకైన పరమాత్మ అన్నాడు. అమ్మ బాబోయ్ ఈయన పరమాత్మ ఈ భయం పోదు ఇంకా భయం ఉండదు అయిపోయాయి. కాబట్టి ఇలా పరమ ఆశ్చర్యం తోటి పరమాశ్చర్యాన్ని పొంది అతన్ని మరి కాస్త ఎక్కువ సేవించడం మొదలుపెట్టాడు. ఇది ద్రాక్షాయనీనాం పే కృహత్వంశా ప్రకీర్తితా నాయనా ఇప్పటికే అర్థమైంది కదా దక్ష ప్రజాపతి పుత్రికల. వంశముల కథలన్నీ అయిపోయాయా ఈ సంఘ వీరాయా అన్నీ చెప్పాను అర్థం చేస్తూ అంటున్నారు దేవాసుర మనుష్యాద్య లోకాయత్ర చరాచరా కదా దేవ రాక్షస మనుష్యాది క్రిమి కీటక పశు పక్షులు ఇవన్నీ ఎవరి సంతానం రాక్షస సంతానం కదా అవన్నీ నీకు బాగా విస్తరంగా వివరించాను అని చెప్పి సప్తమ స్కంధః సమాప్తః హరి ఓం సత్ సత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభవంతు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్త. మధు గురుభ్యో నమః ఇది పెద్ద అధ్యాయం ఇదే ఇంకోటి మొదలెట్టి ఆయన ఆ శ్లోకాలు అందులో ఒక తత్వం కూడా ఉంది ఆ అది చాలా బాగుంది సదీ ఆరాధనే ముఖ్యం, సదీ ఆరాధన సదీ ఆరాధన అవును.
Opening invocation: salutations to the Lord as the supreme Atman, with praise of Rama and salutations to the acharyas in the Srivaishnava lineage.
Salutation to Sri Ranga and the guru lineage. Salutations to our gurus. The discourse continues: "bhagavat-bandhulal anuvartya brahman" - following the path of Brahman indicated by the Lord. Having described householder duties related to the five yajnas, Narada now continues with dharmic guidance.
From the Taittiriya Upanishad: "tad brahma, tad vedah" - tapas is Brahman, Veda is Brahman. The word "taittiriya" is discussed - what is tapas? Brahman, Veda - these are central. Worship of Brahmins who embody Veda and tapas is itself worship of Brahman.
"Bhojet samriddhopi shraddhe na abhisaret" - even if one is wealthy, one should eat simply and not serve excessively at shraddha. The shraddha procedure is being described - how it should be done. These are nishchaya-karmas, definitive obligatory duties, not optional.
Who is eligible (yogya) and who is ineligible (ayogya) - to whom shraddha should not be offered, or whether one knows. Similarly, how the puja of alakhana (sacred image installation) should proceed - everyone should be honored. These are definitive rules explained here.
"My wealth is plentiful - I will invite a thousand people, prepare a hundred types of dishes with vegetables, serve them all lavishly, feed everyone well" - this kind of grand hospitality thinking must be moderated. The dharma is not about quantity but about the spirit of service.
"Munyannaihyat para pritih yatha na pashubhim-saya" - the joy that comes from the simple food of sages cannot be obtained through animal sacrifice. Hence in shraddha, meat - even if offered - is not as approved as sattvic food. The inner joy of simple nourishment is supreme.
Whatever one does, what is primary? Atma-samyamana - self-control of the inner self. "Jnana dipite juhvati" - the yajna must be offered into the fire of jnana. Desire (kama), arrogance (darpa) - these must be sacrificed into the fire of self-knowledge.
He says to us: "dravya yajnaih yajnamanam" - not a jnana-yajna but a material-offering yajna - performing yajna only with material substances. Without atma-shuddhi (inner purification) such yajnas bear limited fruit. Jnana-yajna (knowledge-sacrifice) is the highest.
What Bhagavatam is being cited as proof? All these teachings have been consolidated here. The essence of all the coming yajnas - why is it presented thus? How many people actually read and follow the Bhagavatam? This question of how widely these teachings are known is raised.
No one is given beauty by force - beauty comes naturally. Whatever is not wanted comes on its own; what one chases runs away. We ourselves push away what we want. Such is the irony of desire - the harder one grasps, the more it eludes.
There are five types: (1) vidharma - contrary to one's own dharma; (2) paradharma - adopting another's dharma; (3) abhasa - a mere semblance or imitation of dharma; (4) upama - dharma by analogy only; (5) chala - deceptive or fraudulent dharma. These are the five forms of adharma.
Even then - all the more is it "kuta" - "abhasa" is the name for this. A brahmacharya student exists. A brahmachari should not bathe daily - with and without clothes one should remain in a certain way. Meaning: an apparent following of a rule that violates its spirit is called "abhasa."
Whether for a pilgrimage or not - "neheta adhanah dhanam" - one who has no wealth should not seek wealth even for dharmic purposes or pilgrimage. "Gujjan" (donkey) - meaning: one should not go seeking through lowly means. One should be content with what arrives naturally.
One who lacks contentment cannot find it even on pilgrimage - see how it is said. That is why: "anihanihamanasya mahaheri-va vrittida" - for the one who desires detachment, detachment from desire must come first. Discontented desires are the biggest obstacle to any spiritual journey.
Whoever has desire finds happiness only where the desire is fulfilled and sorrow where it is not. Therefore: "sada santushtamanasah sarvah sukhayiyadishah" - one whose mind is constantly contented finds happiness in all directions. Contentment is the source of universal happiness.
Who is this? It is well known - they are coming like dogs. To speak truthfully: this "aupaitya" - infatuation with sexuality and infatuation with the tongue (taste) - these two infatuations drive people to behave like animals, losing all dignity and sense.
It asks. Hence knowledge is "avakieryate" - knowledge is being scattered and thrown away. "Avakieryate kamasya-antar" - at the behest of desire, knowledge gets discarded. When desire speaks, wisdom goes silent. The inner war between desire and discernment is constant.
"Must have it, must have it" - that very "must" is the defect. Happiness is in giving to others. Happiness is in others eating. Or happiness is in my eating. Now who actually ate? - No one. The obsession over food and possession creates suffering rather than the joy it promises.
But let us not say one thing about the Bhagavatam. There is jnana, there is scholarship - why speak of these? They were asked again, asked to speak, came joyfully - this is because the impulse to share genuine wisdom freely, when asked with devotion, is itself a kind of bhakti.
When one thinks "I want to see such-and-such beauty" - after seeing that beauty, the desire to possess it arises. But if one had not looked, the desire would not have arisen. At the level of sankalpa (resolve) itself, who has entered? The mind's initial turn toward an object begins the chain.
While he was doing his Ramayana recitation or some devotional practice, it would be interrupted a hundred times by others talking. He would answer the phone four times. This constant distraction is what breaks the thread of concentrated spiritual practice.
If one is in samadhi, earthquakes may come, lightning may strike, anything may happen - there is no time for distraction. Thus the adhi-daivika (divine disturbances) must be overcome through samadhi. This is the teaching: external events lose their grip on one established in inner stillness.
Count how many bones are in this body - how much sin, guru! Medicine for you is unnecessary. Those who are your gurus - gurus know the disease. The spiritual teacher knows the disease of the student's mind and prescribes accordingly. External medicine is secondary.
Hence the days of dwelling - returning and getting drenched again. That is my day - hence would get drenched again. Not necessary. What do we do with all these? How much do we want? How far do we go in accumulation? The teaching is to recognize the futility of endless material seeking.
Did he become that? No. He did not. Why did he not - was it wrong? They had no fault. "Loka kalyanam-icchatam kritam yena tat sarvam para sukhaya" - everything done by one who desires world welfare, done for the happiness of others, is righteous. Service to others is never a fault.
If that person did not do their work, we would be fine. Those who give peace to millions - wanting such things from them is not adharma, they said. The greatness of world-servers must be recognized. Yet one should not impose upon them unnecessarily.
This is known here certainly - people will ask that. O - who is Vyasa? We - if you read this shloka, what you think afterward is itself the answer. That is the proper response. The shloka carries its own teaching within it for the receptive mind.
This lineage - the "kripa kula" - from this very lineage comes one who is the direct manifestation of Paramatma, the primordial Purusheshvara. He is the master of prakriti and also the master of the jiva. Prakriti is under Him, and the jivatma is also under Him.
"Varsalayo charta yogasya artan" - and not just this. It is not only the conquest of the arishadvarga (six inner enemies). The path we follow, the way we live our lives - all our practices and observances - must be aimed at the Lord, not at personal benefit.
Similarly, temples, mandirs, ghats, ponds, and rest-houses (satras) are built. Lakes are dug, wells are dug. All these are called "punya-karmas" (meritorious deeds). These charitable works for the public benefit create great merit and purify the mind.
Hence "aparigraha" - one should not accumulate excessively. Without accumulation, attachment leaves. Thus: "nissangah aparigrahah" - non-association and non-accumulation together. Even a single extra attachment - hold just to the Lord alone.
"Even if sixty are there, I won't give" they say. Meaning: even if sixty people are available, they sit around waiting. Even if twenty are there, they sit. Alternatively - the teaching is about distributing knowledge generously, not hoarding it for oneself.
One who prays will, in a short time, attain victory over the mind (chitta-jaya). "Anijam tasya nirvanam yati anindhana-vannivat" - without any fuel, the flame goes out. Thus one who prays regularly - the fire of desire subsides naturally, like a flame without oil.
What more is there to say? He himself left saying he didn't want it. And to receive it again would be like consuming what was already vomited. "Saha vantasya apatrapah" - one who is shameless, who returns to what he abandoned - "yaschevestu tatan-bhiksho" - if a renunciant returns to it, it is degradation.
Before the guru comes - before arriving home - everything must go. As I explained - Ramayana or other scriptures - if not now then think it yourself. You must understand: the teacher's presence demands that one arrives already prepared in mind.
This rule was not set for filling one's own stomach. The Bhagavatam makes this very clear. In those days a sannyasi had nothing to call his own - no family, no home. The renunciant's life is not meant for personal comfort but for dharma and moksha.
"Devamaya vimudham" - one deluded by divine maya - "sthana upekshet" - this person should be disregarded. If he remains in his own state, how many dharmas is he describing? Like that - we too will not move, will not respond. Such a deluded person should be left alone.
"Deha na svarupana adi" - "godhavani kimicchanti tatyava heto" - what does the body want? "Deham krishnadilam padah" - the body is like a chariot, the senses like horses, the atman is the passenger. Know the self as the rider. The body is a vehicle, not the self.
Paramatma alone is the one who protects. Here the arrow metaphor - do not aim anywhere else. Who is the target for the jiva? Paramatma is the target. The jivatma is the arrow; Paramatma is the goal. "OM" is one way to call upon Him, to release the arrow toward the ultimate target.
Thus having done all this - what weapon should be placed? The weapon is "jnanaati" - the sword of knowledge. The sword of knowledge, sharpened at the guru's lotus feet through devotional service - this is the weapon with which the inner enemies are cut down.
The fear of death - this fear of death, when present, "kshipam ti" - it throws one down. Our own mind betrays us to thieves. Those thieves cast us into the fear of samsara. The mind, when untrained, becomes the greatest enemy - handing us over to every fear.
What does one say? "Suralaya, arama, kupa" - the symptoms of "vyadhi" (spiritual disease) - temples, pleasure groves, wells, and pathways. I have explained - gardens, resting-houses, water sources, roads. These public works are "chavaadu" - they carry one forward spiritually when done selflessly.
"Pitriyaanam punar-bhava" - the path of ancestors leads to rebirth. "Ekaikaty-enu anupurvam bhutva bhutva iha jayate" - arising and arising again, one is born here again and again. "Nishekadi smashanantaih samskaaraih samskriito dvijah" - from birth to cremation, a twice-born is purified through sacraments.
"Devayaanam" - this is called "devayaana," the divine path. This is also called "archiradi" - the path of light. "Devayaanam idam prabhu: bhutva bhutva anupurvach" - "atma-yajy upa-shantaatma atma-sthah" - one who worships the self, who is inwardly peaceful, who rests in the self - such a one travels the divine path.
Those rules must be followed - hence whether on the pravritta (engaging) path or on the nivritti (withdrawing) path, conquering the senses is unavoidable. That is the difficulty. "Durgadatvat" - because it is so difficult - the conquest of the senses is the central challenge on both paths.
When ten elements combine - ten primordial limbs combine - one form arises. Several thousand threads combine to form a piece of cloth. The cloth is simply a collection of threads. Similarly, what we call the "self" is a collection of elements - the question is: who is the knower of this collection?
He got married and the marriage is being described. After the wedding, the newlywed couple lived in love, and a son was born. So the story continues - this is the natural unfolding of householder life, used here as an illustration of how attachment accumulates through each new relationship.
"Karyakarana vasva-ikyam archanam padatantuvatu avastutva-t vikalpasya bhavadvaitam taduchyate" - what is "bhavadvaitam"? It means the oneness of cause and effect in worship. The thread and the cloth are one. The cause and the effect are non-different. This is the principle of non-dual contemplation.
Just as we seek our own self-interest, they seek their self-interest. Desire is the same, self-interest is the same - whatever we think thus - "kaamana samaname, svartham samaname" - recognizing this sameness of desire across all beings leads naturally to compassion and non-violence.
Without moving from their place, they removed all calamities that came - "yat-pada-pankeruha-sevaya" - this is what is being said. Whose great one's lotus feet - by serving at the lotus feet of such a mahanuabhava - all afflictions are automatically removed without one even stirring.
By mistake all of them - unable to leave behind "our people" - the women too were brought along. Taking all of them, I went - "parivritvagat jnana" - turning around with the knowledge that attachment follows us even when we try to renounce, and understanding this is part of the path.
"Great fortune have these done" - "lokam punana: munayah abhiyanti" - the great rishis who purify all the worlds have come to your home. "Ekam grihanam" - to your home alone they have come. What greater fortune is there than holy sages gracing one's home?
Brother-in-law - if he says it, please listen now - now if I say it, would she listen? That is why - "tava ayam brahma mahad-vimujnam" - all great mahanuabhavas will come. Why will they come? - because of this great teacher's blessings and your devotion to him.
They worshipped Krishna with love. "Krishna-partha upamantya pujitah: preyau munil" - Krishna was told by Dharmaraja and with their permission he was honored. Having obtained the blessings of all the great sages, the conclusion of the discourse is offered with gratitude.