యయాతి బోధ: కోరిక ఎప్పటికీ తీరదు

Yayati's Teaching: Desire Is Never Satisfied

bhagavatam Kandadai Ramanujacharya

యయాతి ముఖ్య బోధ - పురుని యౌవనంతో వేయి సంవత్సరాలు విషయ సుఖాలు అనుభవించిన తర్వాత 'యత్ పృథివ్యాం వ్రీహియవాః హిరణ్యం పశవః స్త్రియః' - భూమిలో ధాన్యం, బంగారం, జంతువులు, స్త్రీలన్నీ కలిపినా 'తేన తృప్తిర్న జాయతే' - తృప్తి కలగదు. కోరిక ఎప్పుడూ తీరదు. తృప్తి కోరిక తీర్చడం వల్ల కాదు - కోరికను అతిక్రమించడం ద్వారానే అని ముఖ్య సందేశం.

Yayati's central teaching is reached: after a thousand years of enjoying worldly pleasures with Puru's borrowed youth, Yayati declares: "Yat prithivyam vrihiyavah hiranyam pashavah striyah" - all the grain, gold, animals, and women on earth combined - "tena triptir na jaayate" - cannot produce satisfaction. Desire is never satisfied at any time. The teaching: satisfaction cannot come from fulfillment of desire - only from transcending desire itself.

← Prev Next →
Yayati's Teaching: Desire Is Never Satisfied Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ భక్తిసార కులశేఖర యోధివాః భక్తా కృతేన పరకార యకేంద్ర విష్ణునా శ్రీ భక్త పరానకుశరమణిం పరతోస్మి నిథ్యం వసుదేవ కృతం దేవం కంస జాణూరమత్తరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకాశం హాల నూపుడ శోభితం సత్ర కంగణ సేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమోత సన్నిభం యాదవాం శిరోరతనం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం చంద్ర తత్కుండలధనం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కంభనమాలా విరాజితం జంగచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార జంభ సంయుక్తం చారుహాసం సుశోభితం భరితి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేజ సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్న తులసీ గంధం కృష్ణం వందే జగత్గురుం గోపికానాం కుజత్వంద కుంకుమాం శివ పవక్షతం శ్రీనికేతం మహేత్వాతం కృష్ణం వందే జగత్గురుం కృష్ణాష్టర హమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యత్పతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట అవతారం శక్తే పౌత్ర పరవ నిర్మకం పరాజరాత్మజం వందే సుఖదాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్తేటి తన్మయకయా సర్వోభినేదు సం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుతబ్రహ్మణే నమః ధన్యాభరణి సంజాతం వాదూల కులభూషణం శ్రీ రంగాదియ గురు పుత్రం శఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా, యయాతి తాను అనుభవిస్తున్నటువంటి విషయ భోగముల యందు తృప్తి.

పొందకుండా సయుద్ధం ఆచరణ్ కామాన్ స్త్రైనః అపహ్నవమాత్మనః స్వష్టంగా స్త్రైనః అన్నాడు అంటే స్త్రీలోలుడు అన్నమాట. దివ్యామోహము కలవాడై ఈ మహాభూబావుడు అపన్నవమాత్మనః బుద్ధవా ప్రియాయై నిర్విణ్ణనా గాథామేతాం అదాయతః ఇలా అనుభవించి అనుభవించి ఒక వెయ్యి సంవత్సరాలు దాటిన తరువాత అతనికి విషయం అంటే ఏమిటో తెలిసింది. ఎలాంటి వారినైనా గానీ వ్యామోహంలో పరేస్తుంది. ఎంత అనుభవించినా తృప్తి అనేది కలగదు. ఈ రెండు తెలిసి బుద్ధువా నిర్వీణ్ణః అంటున్నారు విషయాన్ని తెలుసుకొని నిర్వేదమును పొందారు అంటే గుర్తుంచుకో విరక్తిని పొందారు నిర్వేదం అంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు. అనుభవించిన దానినే అనుభవిస్తూ మీరు పొందిన కొత్త అనుభూతి ఏదైనా ఉందా? ఏదైనా కొత్త ఫలితం ఉందా? పెద్దగా తాగించింది ఏమీ లేదు. ఎందులోనూ కొత్త లేదు. అయినా ఇంతకాలం తృప్తి లేక జంగుల అంత మూర్ఖత్వం ఉన్నది అని నిర్వేదాన్ని పొంది విరక్తిని పొంది ప్రియురాలి తోటి తమ జాధనే కొంచెం మార్చి చమత్కారంగా చెప్తున్నాడు అంటే మనం ఎంత మూర్ఖులము ఎంత అజ్ఞానులము ఎలా వ్యవహరిస్తున్నామో చెప్తున్నాడు శ్రీ గారితోటి. తృణు భార్గవి అమూం గాధాం మద్విధా చరితాంభువి స్పష్టంగానే చెప్తున్నాడు భార్గవి ఈ కథను విను మద్విధా చరితాం. నాలాంటి వారు ఆచరించిన ఈ గాధను విను. ధీరాయస్య అనుశోచంతి వనే గ్రామ నివాసినః. గ్రామ నివాసినః గ్రామాల్లో ఉండేటువంటి వారి యొక్క ప్రవృత్తిని ధీరులు అంటే జీతేంద్రియులు అనుశోచంతి.

జాలి పడతారు విని ఇంత మూర్ఖులా విని ఇంత వివేకులా అయ్యో ఇలా ప్రవర్తిస్తున్నారే అని ధీరులు జాలి పడతారు అలాంటి గాధ చెప్తున్నాను బస్త ఏక అనేక స్థితి విచిన్వన్ ప్రియమాత్మ తమకదే చెప్తున్నాడు ఒక మేక అరణ్యంలో తిరుగుతూ ఉన్నది, అలా తిరుగుతూ తిరుగుతూ బాగా దడిపోయింది. నీళ్లు తాగుదామని ఓ బావి దగ్గరికి పోయింది, అందులో ఒక ఆడ మేక పడి ఉంది. అయ్యో నన్ను బయటికి తీయవలసిందని. ఆ మేక ప్రార్థిస్తే ఈ మేకపోతు అంటాం మొగ మేకను. ఈ మేకపోతు తన కొమ్ముతో ఆ ఒడ్డంతా చవ్వి చిన్నగా దాన్ని బయటికి తీసి. బయటికి తీసిన సరే పుణ్యమో పాపమో ఏదో అనుకో సరే అండి. బయటికి తీసినందుకు ఇంత సహాయం చేశావు, నువ్వు చాలా మంచివాడవు అని అతన్నే వరించింది. అతను కూడా ఈ ఆడమేక యొక్క కోరికను కానుననేరు. ఎప్పుడైతే ఒక మేక ప్రేమించిందో వరించిందో తగ్గిన కొన్ని మేకలు కూడా ఇతను సమర్ధుడు ఉన్నట్టుంది బాగా తీవానం స్మశ్రులం అంటారు బాగా బలిచి ఉన్నాడు. అంటే సర్వాంగ పుష్టి గలవాడు అలాగే సమర్ధుడు బాగా కష్టపడగలడు రతికోవితుడు ఇవన్నీ తెలుసుకొని సాధారణంగా అతన్నే అనుసరించాయి ఇలా కామగ్రహగ్రస్తుడై అంటున్నారు దానికి మనం చెప్తాం పది రోజుల్లో కావిరి దెయ్యం అంటాం. పిశాచం అంటాం చూడండి ఇలాంటి కావిరి పిశాచం పట్టి ఆ మేక పోతు వీటితోటి ఇలా విహరించారు. ఇంతకంటే మంచి మేక దొరకదు అని. అవి అనుకున్నాయి ఇంతకంటే మంచి వాళ్ళు ఒకరు ఇవి అనుకున్నాయి ఇలా పరస్పరం ఒకరినొకరు తం సుహృద్ రూపం దుర్హృదం కామినం క్షణ సౌహృదం పేరుకు మాత్రం మిత్రుల్లాగా ఉన్నారు కానీ వాళ్ళు దుర్హృదం. ఇద్దరి హృదయంలోనూ నమ్మకం లేదు. ఎందుకు? అతని వెంట మరి ఆ మేక వెంట మరికొన్ని ఆడ మేకలు పడ్డాయి కదా. అంటే ఇంకో స్త్రీ లోలుడు అయ్యాడంటే తనని ఎక్కడ విడిచిపెడతాడో, తనకి ఎక్కడ దూరం అవుతాడో. అని ఈ ఆడమేక అతన్ని వదిలిపెట్టి వెళ్ళింది, తన మీద కోపించి వెళ్ళినది అన్న భావంతోటి మళ్ళీ ఆడమేకను శాంత్వహించడానికోసం అంటే మళ్ళీ వదాల్చి తన దారిలో వెళ్లడానికోసం ఈ మేకపోతు దాని దగ్గర వెళ్ళింది.

ఈ మధ్యలో ద్విజస్కస్తితు అజాస్వామి హక్షిన సురుషా ఈ ఆడమేకను ఎవరు పెంచుకుంటున్నారో ఉంటారా పెంచుకునే వాళ్ళు? అరే ఇదేమిటి వీడు చేయబట్టి రేపు పో చేయబట్టి ఈ ఆడ వేక నన్ను వదిలిపెట్టి పోతున్నది మరి పాలు వీడికి వస్తాయి కదా అందువల్ల దీని రోగం వీలిస్తారని ఆ బగ వేకను పట్టుకొని దాని వృక్షణములను ఛేదించేశారు. అంటే ఇప్పుడు దాని వల్ల ఈ మేకకు ప్రయోజనం ఏమీ ఉండదు, సరే మళ్ళీ ఈ మేక మరికొన్ని మేకలు కలిసి ప్రార్థిస్తే ఇదే కథ చెప్తున్నాడు నమస్కారం. తన యోగ బలం తోటి మళ్ళీ ఆ మేకపోతుకు ఛేదించిన వాటిని అనుసంధానం చేశాడు. ఇలా కాలం బహుదిధం భద్రే కామైహి నాజ్యాపి తుష్యతి. ఇంత కాలం ఉన్నా ఇంత కాలం గడిచినా. ఆ మేఘపోతు నేటికి తృప్తి అనేది పొందలేదు. చూడబోతే తథా అహం కృపణః సుబ్రూ. అలాగే నేను కూడా దీనుడినైపోయి భవత్యా ప్రేమయం చిత్తః నీ ప్రేమతోటి నేను నియంత్రించబడన ఆత్మానం నాభి జానామి. మోహితః తవ మాయయా నీ మాయతో మోహించబడి నేనేమిటో నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇలా ఇన్ని వేల సంవత్సరాలు గడవటాన్ని బట్టి ఈ జీవితాన్ని చూస్తే ఒక విషయం నాకు అర్థమైంది. ఏమిటది? యత్ పృథివ్యాం వ్రీహి యవం హిరణ్యం పచవః స్త్రీయః న దృశ్యంతి మన ప్రీతిం. పుంసః కామః తస్యతి ఇది సార్వకాలిక సత్యం కామః తస్య పుంస అని నిండా అంటే కోరికలు నిండి ఉన్నటువంటి ఒక మానవుడికి, ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు. స్త్రీ కావచ్చు, ఆ పురుషుడు కావచ్చు, జీవుడు అన్నమాట. కోరికలతో మునిగి ఉన్న జీవుడికి ఈ భూమండలంలో ఉన్నటువంటి ధాన్యము, గోధుమలు, బంగారము, పశువులు.

నీలు ఎన్ని ఉన్నాయి భూమనల మొత్తంలో ఆ ఉన్న మొత్తాన్ని అనుభవించినా కానీ మన ప్రీతి నదుత్యతి మనసుకు తృప్తి కలగదు. నా అర్థం ఏంటి? ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే ఒక నీవు ఒక వీళ్ళు కాదు, ఒక నేను కాదు. స్త్రీ పురుషులు, పశువులు, ధనము, భోజనము ఏవేవి అనుభవించదగినవి ఉన్నాయో. అవన్నీ మొదలు కాదు మొత్తం భూమండలం. భూమండలంలో అనుభవించదగినవిగా పేర్కొనబడినవన్నీ లభించినా ఒక్కడికి కూడా తృప్తి కలగదు. అంటే ఆశ అలాంటిది. ఇలా నజాతు కామస్కామానాం ఉపభోగేన శామ్యతి. హవిషా కృష్ణ వర్త్మేవ భూయ ఏవ అభివర్ధతే. లోకంలో వీడే చెప్తున్నాడు ఎందుకయ్యా అంటే కామానుభవేన కామః నోపశామ్యతి కోరికలను అనుభవించటంతో. ఏ కోరిక చల్లారదు తీరదు, ఓ కోరిక జరిగింది ఓ లడ్డూలు తినాలి పట్టి ఓ పట్టి నీకేవు చాలనా చాలంటాడా మళ్ళీ రేపు ఇంకో పట్టి తినాలి. ధనం కావాలి ఒక 10 కోట్లు వచ్చాయి చాల 100 కోట్లు కావాలి. 10 ఇళ్ళు వచ్చాయి 100 ఇళ్ళు కావాలి. ఇలా కోరిక అనేది అనుభవించటంతో పొందటంతో తీరదు. తృప్తి కలగదు. ఎలాగు హవిషా కృష్ణ వస్నేవాః నెయ్యితో అగ్నిహోత్రం లాగా. మండుతూ ఉన్నది మండుతూ ఉన్న మంటలో నెయ్యి పోసి అలాగు ఉండాలి. దాన్ని తాగేసుకుందాం. చల్లారా అంటే నీళ్లు పోయాలి. మండుతున్నటువంటి మంటలో నెయ్యి పోస్తే మంట చల్లారకపోగా మరి కాస్త పెరుగుతుంది. అలాగే విరక్తి ఒక్కటే మార్గం తప్ప కోరికలకు. అనుభవం ఎప్పుడు తృప్తినిచ్చేది కాదు. యదాన కృతే భావం సర్వభూతేషు అమంగళం సమదృష్టే సదాపుంసః సర్వాః సుఖమయాదిశః కొంచెం దూరాన్వయం చెప్తున్నాడు.

అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవించాలనేటువంటి కోరిక ఉన్నవాడికి. ఎంత అనుభవించినా కానీ తృప్తి అనేది కలగదు. మరేమిటి మందు? విరక్తి మార్గం మాత్రమే మందు. విరక్తి మాత్రమే మందు అనే విషయాన్ని చెప్పడానికి కొంచెం దూరాన్వయం అంటున్నాడు. అంటే ఏమిటి? యదా నకృతే భావం సర్వభూతేషు అమంగళం. మరి ఏ కోరిక లేకుంటే? ఏ కోరికను అనుభవించకుంటే తీర్చుకోకుంటే అసలు పురుషునికి జీవుడికి తృప్తి ఎలాగయ్యా? సంతోషం ఎలా? ఏదో కలిగింది అబ్బో విగ్రహించుకోవాలి. ఇలా కలిగిన ప్రతి వాటిని అనుభవించకుండా వదిలిపెడితే దానికి తృప్తి ఎలా కలుగుతుంది? సంతోషం ఎలా కలుగుతుంది? సంతోషం కలగటానికి అనుభవించుట కాదు. నా చుట్టుపక్కల ఉన్న అన్ని లోకములు ప్రజలందరూ, మానవులందరూ, ప్రాణులందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఎవరు సర్వలోక హితమును సర్వలోక ప్రియమును కోరుతారో అతనికి అన్ని వైపులా అన్ని చోట్ల సంతోషమే సంతోషం. వేరే ఉండదు అంటే పక్కవాడు బాగుండాలి ప్రతివాడు బాగుండాలి అంటే ఏ ఒక్కడికి అమంగళం కలగకూడదని ఆశించగలిగిన వాడికి అదృప్తే ఉండదు కోరిక అనుభవించడానికి అందరూ బాగుండాలి అని మనం ఏంటి? కోరికలు ఉన్నవాడు, కోరికలను అనుభవిస్తున్నవాడు అత్తవాడు బాగుండాలి అనుకుంటాడు ఆయన. ఎలా అనుకుంటాడు? అక్క వాడు బాగుంటే నా కోరిక తీరదు. వాడి వస్తువు నాకే కావాలి. వాడు అనుభవించేది నాకే కావాలి. నన్ను కా అనుభవిస్తున్నాడే మన కోరికలు ఉండి అనుభవాలు మనకు ఉండి ఆశీర్వాదం ఉంటే.

మన ఆశకు, మన కోరికకు, మన అనుభూతికి, మన సంపదకు పక్కవాడు అడ్డొస్తున్నాడు, వాడు చెడిపోవాలనుకుంటాడు తప్ప పక్కవాడు బాగుండాలని అనుకోడు. అంటే కోరికలు పెరగటం వలన. పెరిగిన కోరికలను అనుభవించడం వలన నీకు తృప్తి కలగకపోవుటే కాక నీలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. సకల లోకములు చెడిపోవాలి, నేను ఒక్కడినే బాగుండాలి అనే స్థితికి వస్తా. దీని వలన నీవు లోకమంతా లోకులందరికీ నీవు విరోధి అవుతావు. నీ చుట్టుపక్కల వారితో విరోధాన్ని పెంచుకుంటే విరోధం పెరిగితే ఇంకా నీకు శాంతి ఎక్కడ లేదు? తృప్తి లేదు మనశ్శాంతి లేదు. నీకు తృప్తి లేకపోవడం వల్ల లోక విరోధం కలుగుతుంది. నీవు లోక మూస చేస్తావు. దానితో మనశ్శాంతి కూడా కొరబడుతుంది. కాబట్టి తృప్తి అనేది విరక్తి అనేది ఏర్పరచుకుంటే నీకు ఎలాగో అవసరం లేదు కాబట్టి పక్కవాడు పొందని వాడు బాగుండని. అలా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలనేటువంటి విచాల దృక్పథం కోరిక లేని వారికే ఉంటుంది. చాలా కోరికలు ఉన్నవాడు పక్కవారికి ఇంత పంచిపెట్టాలని పొరపాటున కూడా అనుకోడు. ఈ లింక్ మనకు అర్థం కాకుంటే ఆ శ్లోకానికి ఏదో సంబంధమే ఉండదు. పైన కోరిక అంటున్నాడు, కిందనే సుశమయాతి సహా అంటున్నారు. ఏంటి సంబంధం? యదా నకురుతే భావం సర్వభూతేషు అమంగళం. అన్ని ప్రాణులలో అశుభ భావము చేయని వాడే సమదృష్టే తదా పుంసా దృష్టి సమానంగా ఉండాలి. సమదృష్టి అంటే చెప్పాను కదా. తవం పరమాత్మానం పచ్యతి. నాలో ఎలా పరమాత్మ ఉన్నాడో వాడిలో కూడా అలాగే పరమాత్మ ఉన్నాడు. నీలో ఉన్న పరమాత్మను ఎదుటి వానిలో కూడా చూడగలిగినటువంటి వాడికి తదా పుంసః సర్వా సుఖమయాధిసః. అన్ని వైపులు అన్ని దిక్కులు ఆనందాన్ని కలిగిస్తాయి. యా దుస్త్యజ దుర్మతిభిహి యా నజీర్య నజీర్యతే తాం దృష్ణాం దుఃఖ నివహాం.

చర్మ కామః ధృతం త్యజేత్ మరి కాస్త ఆశ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమిటది యా దుస్త్యజా దుర్మతిభిహి దుష్ట బుద్ధి కలవారు దేనిని విడిచి పెట్టలేరు. జీర్యతః యా నజీర్యతే తాను మొత్తం జీర్ణమవుతాడు అంటే తాను ముసలివాడు అవుతాడు కానీ ఆశ ముసలిది కాదు. దుర్మార్గులు విడిచిపెట్టలేనిది తాను దీర్ణమైన ఆశ దీర్ణము కానిది అలాంటి తాం దృష్టాం తృష్ణాం దుఃఖ నివహాం అన్ని దుఃఖములకు మూలమైనటువంటి ఆశలు చర్మ కామః నిజముగా శుభమును మంగళమును కోరేవాడైతే ధృతం త్యజే. వెంటనే విడిచిపెట్టాలి. నిజంగా నీకు సుఖం కావాలి అంటే, నీకు మేలు జరగాలి అంటే, నీకు హితం కలగాలి అనుకుంటే, నీవు చేయవలసిన మొదటి పని. ఆశను వెంటనే విడిపెట్టాలి. దానికి ఇంత బాధ ఎందుకు అంటావా విడిపెట్టలేము. ఎంత జ్ఞాని అయినా ఎన్ని వేదాంత శాస్త్రములను చదివినా చెప్పగలిగినా విన్నా. కొన్ని వందల వేల జన్మలు గడిచిన మళ్ళీ తన వరకు వచ్చేసరికి క్షర కాములు నేను చెప్తానండి నేను చేస్తానా? అరోపతికే పాండిత్యం సర్వేశాం భవతి ధ్రువం అంటాడు వ్యాసుడు. ఎదుటి వారికి చెప్పడానికి అందరికీ పాండిత్యమే అంట. తాను ఆచరించాలంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఏమిటి కాదు నా విని తప్పు కాదు ఆశ అలాంటిది. ఎంత గొప్పవాడైనా విడిచిపెట్టలేనిది, విడిచిపెట్టరానిది. తాను ఎంత జీర్ణిస్తున్నా ఆశ జీర్ణించదు. అలాంటి ఆశను సుఖ సంతోషాలు కావాలనుకునేవాడు వెంటనే విడిచిపెట్టాలి. మాత్ర స్వస్త్ర దుహిత్రావ నావివిత్తాసనోభవేత్.

కోరిక కామము కోరిక అనేటువంటిది ఎంత భయంకరం అంటే కన్న తల్లితో కానీ తోబుట్టు అయినటువంటి చెల్లెలుతో కానీ కన్న కూతురుతో కానీ ఒంటిగా ఒకే ఆసనం మీద కూర్చోకూడదు. ఎందుకు బాబు అంటావా? బలవాన్ ఇంద్రియ గ్రామః విద్వాంసమపి కర్షతి. నీవు ఎంత గొప్పవాడవో నీకంటే వెయ్యి రెట్లు బలీయము నీ ఇంద్రియములు. నీ మనస్సు నీ ఇంద్రియములు నీకంటే వేయి వేయి రెట్లు లక్ష రెట్లు బలి కాబట్టి పండితుడైనా సరే ఇంద్రియములు ఆకర్షిస్తాయి యోచన చేసుకుంటాయి మా తల్లే కదా మా చెల్లే కదా మా అమ్మాయే కదా అవసరానికి మించి ఏకాంతంలో వారితో కూడా ఉండరాదు. నీవు మంచివాడవే. నీ ఇంద్రియములు మంచివి కావు. నువ్వేం చేస్తావు? వాడు చెప్తాడు కదా. మరి ఇప్పుడు లోకంలో స్వామి ఉంది నేరం నాది కాదు నా ఆఖరిది అంటున్నాడు. అలాగే వీడు కూడా నా తప్పే లేదండి నేను మంచివాడినే నా ఇంద్రియాలు మంచివి కావు అంటాడు. ఏమవుతుంది? అందుకోసం మాత్ర స్వస్త్రా దుహిత్రావా న వివిక్తాసనః వసే తల్లితో కానీ కూతురుతో కానీ చెల్లెలతో కానీ. ఎలాంటి పరస్త్రీతో ఏకాంతంలో కూర్చోకూడదు. నీకంటే నీ ఇంద్రియములు చాలా బలీయములు బలవా ఇంద్రియ గ్రామః. విద్వా హోమతి సలగతి పూర్ణం వర్ష సహస్రం మే విజయాని సేవతో సకృతు తదాపి చాను సగునం తృష్ణాతేతు ఉపజాయతే ఎందుకు ఇలా చెప్తున్నావయ్యా అంటే వెయ్యేళ్ళు ఏ ఒక్క పూట ఏ ఒక్క రోజు గ్యాప్ లేకుండా మన పక్క బ్రేక్ అంటాం కదా అలాంటి ఏ బ్రేకు లేకుండా వెయ్యి సంవత్సరములు వరుసగా అనుభవించినా భోగించినా నాకు విషయముల మీద విరక్తే కలగలేదు చిత్తే కలగలేదు గదంటే బలి జన ఎంత మన ఇంత దృష్టాంతం ఎంత మన నేనే దృష్టాంతం. పోనీ పండితుడు కదా. యాతికి తెలియదా? ఎంత ధర్మాత్ముని ఉంది యాతికి. మనకు మహాభారతంలో వస్తుంది. అష్టావక్రునితో అష్టావక్ర యయాతి సంవాదం.

66 అధ్యాయాలు మహాభారతంలో. అష్టావక్రునికి ధర్మాన్ని చెప్తారు ఏయాతి. దేవతలు ఋషులు ఇద్దరు కలిసి ఏయాతిని అడుగుతారు ధర్మ సందేహం. యజ్ఞంలో పశువును బలి ఇవ్వాలన్నా వద్దా? బలి ఇవ్వటం తప్పు అని ఋషులు. మాకు ఆహారం కాబట్టి తప్పు కాదు అని దేవతలు. ఇలా ఇద్దరు కొట్లాడుకొని సరే మనకెందుకు ఈ పేచి జయాతిని అడుగుదాం. అతని మాట నమ్ముదాం. ఆలోచించండి ఋషులు దేవతలు కానీ జయాతిని ధర్మ సందేహాన్ని తీర్చి అడిగారంటే జయాతి ఎంత గొప్ప ధార్మికుడు. అతను పశవీముస తప్పు అనేశాడు. మాకు వ్యతిరేకంగా చెప్పావు కాబట్టి పతా అన్నారు. సొగ్గానికి మళ్ళీ కింద పడ్డారు. పడ్డా సరే కానీ ధర్మ ధర్మమే అన్నారు. స్వర్గలోకాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడి ధర్మాన్ని చెప్పి ఒక నీరు ఉంటా మీ వెంట అని ఋషులంతా ఆయన వెంట ఉన్నారు. ఆ సమయంలోనే అష్టావక్రుడు యయాతిని కొన్ని వందల సందేహాలు అడుగుతాడు. ఇద్దరు చెప్పుకుంటూ వెళ్తాడు. 60 60 అధ్యాయాలు యయ్యాతి అష్టావక్ర సంవాదం దేవతా ఋషుల సంవాదం అంత సర్మాత్ములు కోవిదు కాదు, తెలియని వాడు కాదు, అజ్ఞాని కాదు, చక్రవర్తి ధర్మాత్ముడు, ధర్మశాస్త్రంలో కోవిదుడు కానీ కామోపభోగముల్లో యామోహ పడుడు తృప్తి. జరగాలి. ఇక నాలాంటి వాడికే ఈ స్థితి అయితే ఇక లోకంలో సామాన్యుడి సంగతి ఏమిటి అని. పూర్ణం వర సహస్రమ్యే విషయాన్ సేవతః అది కూడా అసకృత్ సేవతః ఒకసారి కాదు కొన్ని వందల వెయ్యిల సార్లు సేవించినటువంటి తథాపి చానుసవనం తృష్ణాతేషు ఉపజాయతి అయినా మళ్ళీ అనుసవనం అంటే అనుదివసవనం అన్నమాట. ప్రతిరోజు ఏదో అప్పుడప్పుడు కోరిక పుట్టింది అప్పుడప్పుడు అనుభవించాం. ఇవాళ భోజనం ఏదో పప్పు చారు చాలు కాదు.

లడ్డూ ఇవ్వాలి మరి లడ్డూ లేపు తినాలి. పాయసం ఇవాళ ఉన్నా రేపు పాయసం ఉన్నా. తిన్నావు కదా రేపు ఎందుకు ఓ రెండు రోజులు క్యాపి ఇవ్వరా అది లేదు రోజు కాదు. ఇలా ప్రతిదినము సేవిస్తూ ఉన్నా ఇంకా వాటి మీద నాకు మళ్ళీ ఆశ కలుగుతూనే ఉన్నది. నాకే కలిగితే. వేరే వాళ్ళకు చెప్పాలా అంటే ఆశ ఎంత ప్రమాదకారి ఎంత భయంకరమైనది తస్మాదేతాం అహం త్యక్త్వ బ్రహ్మణ్యాధాయమానసాం అనుసరిస్తున్న కొద్దీ అనుభవిస్తున్న కొద్దీ ఇంకా నిరంతరం పెరుగుతూనే ఉన్నది. దీనికొక్కటే మందు. ఏమిటది? విడిచిపెట్టుట. అందుకే నేను ఈ ఆశను విడిచిపెట్టి మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసి నిర్ద్వంద్వః. నిరహంకారః చరిచ్యామి మృగైస్తః ఎలాంటి ద్వంద్వములు అంటే సుఖ దుఃఖములు, లాభ నష్టములు, వియాయ యయములు సిత్తు ఉన్నాయి కదా ఇలాంటి జంటలను మొత్తాన్ని పూర్తిగా మానేసి అహంకారం అంటే దేహాత్మాభిమానాన్ని విడిచేసి మృగైత్వః చరిశ్యామి. అరణ్యంలో మృగములతో కలిసి తిరుగుతాను. నాకు ఈ కామభోగ జీవితాలు నాకు అవసరం లేదు. దృష్టం శృతం అసద్బుద్ధ్వా నానుధ్యాయేత్ నసంవిషేత్. దాని కొత్త కాలం కదా జ్ఞానం ధర్మం తెలుసు. ఇన్నాళ్ళు వ్యామోహంలో పడి దాని గురించి ఆలోచించలేదు. అందుకే అంటున్నాడు దృష్టం శృతం అసత్ బుద్ధ్వా చాలా చమత్కారి వ్యాసుడు. ఇవన్నీ ఏంటి కోడ్ వర్డ్స్. దృష్టం అంటే ఇహలోక సుఖం. శృతం అంటే పరలోక సుఖం. అంతే కదా. ఏదో వివాహం చేసుకున్నాం, భార్యతో సంతోషము. డబ్బు సంపాదించాం, భవనాలు, భోగాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టం. ఇక జ్యోతిష్ఠోమో స్వర్గకామో యజేత అంటారు. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత. స్వర్గంలో ఫలా ఇలా ఉంటాది ఇలా ఉంటాది చూసామా? తెలియదు కానీ పక్క వారు చెప్తారు. అక్కడ రంభ ఉంటుంది, ఉర్వతి ఉంటుంది, మేనక ఉంటుంది, తిలోత్తమం ఉంటుంది, నందరమణం ఉంటుంది, కామవేను ఉంటుంది, కపవృక్షం ఉంటుంది. అన్నీ వినటమే చూసింది లేదు. కదా? కాబట్టి పరలోక సుఖం స్వర్గాదులు శృతం.

ఏదో ఒక సుఖం దృష్టం కదా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు చూచిన దానిని కానీ విన్న దానిని కానీ నానుధ్యాయేత్ మళ్ళీ ధ్యానం చేయకూడదు ఓహో స్వద్గంలో రంభ ఇలా ఉంటుంది కదు. ఇలా చెప్పారు వాళ్ళు అలా ఉంటుందేమో మనం కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇహము పోతుంది పరము స్వర్గము రాదు ఉన్నది కాస్త పోతుంది. కాబట్టి విన్నదాన్ని కానీ చూసిన దానికి మనం చూశామనుకోండి అబ్బా మరి చూడండి ఎంత ఎంత బ్రహ్మాండం మేడ కట్టారో ఐదు అంతస్తులు కట్టారబ్బా పాలురాయి పెట్టాడు పదిగాలు పెట్టాడు చూసి వచ్చి ఇట్లా కూర్చొని ధ్యానించామనుకోండి మనం ఎక్కడ ఉన్నామో మర్చిపోతాం మన ఇల్లు పోతుంది, వాని ఇల్లు రాదు. కదా? కాబట్టి చూచిన దాన్ని కానీ, విన్న దాన్ని కానీ బుద్ధిమంతుడైన వాడు ధ్యానం చేయకూడదు. అంటే దాన్నే మాది మాదికి తలచకూడదు. అలాగే నసంవిజేత్ అలాంటి కర్మలో ప్రవేశించకూడదు, ప్రవర్తించకూడదు. అంటే జ్యోతిష్య వర్గం వస్తుంది కదా, జ్యోతిష్య వర్గం చేద్దాం. ప్రవర్తించవద్దు. విన్న దానిలోనూ ప్రవర్తించవద్దు, సూచిన దానిలోనూ ప్రవర్తించవద్దు. ఇది చాలా చిన్న శ్లోకమే కానీ దీన్ని అనుసరిస్తే ప్రతివాడు బాగుపడతాడు. మన బలహీనత ఎక్కడ? అన్నీ మనం అనుభవిస్తున్నవే కాదు. ఆలోచించండి. మనం అనుభవించే వాటికంటే ఎదుటివాడు అనుభవిస్తున్న వాటి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అయ్యో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది, వాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడే, నా ₹10 రూపాయలు ఉన్నాయి, వాడు ₹10 లక్షలు ఉన్నాయి, నాకు చిన్న కాకు పెద్ద కారు ఉంది, మన పని మనకున్న దాని కంటే పక్క వాడికి ఉన్న దాని గురించే. ధ్యానం చేస్తుంటాం, తలుచుకుంటాం. దీనివల్ల పొందుతున్న సుఖాన్ని, సంతోషాన్ని దుఃఖంగా మార్చుకుంటాం. ఇది పొందలేము దాన్ని మార్చుకుంటాం. అలాగే స్వర్గంలో ఇది అవుతుందట మనం ఎప్పుడు స్వర్గం పోతామో. ఇక్కడ కూర్చొని స్వర్గంలో రంభనో ఊర్వశినో కామజీవునో కాపురం చేయలేవు అక్కడ రంభ దొరకదు.

ఏమంది గతి? అందుకే నాను ధ్యాయేత్ న సంవిషేత్ సంస్కృతించాత్మనాశించా. ఏమైంది? సూచిన దాన్ని ధ్యానం చేస్తే సంసారము. విన్న దాన్ని ధ్యానం చేస్తే ఆత్మ పాతము. సంస్కృతించ ఆత్మనాశించ ఆ రెండింటికి ఈ రెండు. యథాక్రమం ఏం చెప్పారు మొదలు దృష్టం శృతం అన్నాడు. కింద సంస్కృతిం ఆత్మనాశం. చూచిన దాన్ని తలుచుకుంటే సంసారం గట్టిపడుతుంది. విన్నదాన్ని తలుచుకుంటే ఆత్మకు పాత అంటే మళ్ళీ జన్మ వస్తుంది. పురాణి జన్మ కదా. ఆత్మ ప్రాప్తి దేహ ప్రాప్తి. ఆత్మ పతనము ఉంటే ఇంకో జన్మ వస్తుంది ఇంకో జన్మ వస్తుంది. స్వర్గాన్ని గురించి ఆలోచిస్తే ఇంకో జన్మ వస్తుంది. పక్కవాడు బాగున్నాడు ఆలోచిస్తే సంసారం పెరుగుతుంది అవి నీ సంపాదించాలి కదా. చిన్నప్పుడు వాడిని అడుగుతాను వాడు ఏం చేసి సంపాదించాడు నాకు అలాంటి ఏం రావాలంటే ఏం చేయాలి అని అనుకుంటాను. అంటే ఇంకా బంధం పెరుగుతుంది. అందువల్ల దృష్టం వలన సంసారం సుతం వల్ల ఆత్మనాశనం. కాబట్టి వివేకైన వాడు ఎవడు ఈ రెండిటిని ధ్యానం చేయకూడదు ఈ రెండిటిలో ప్రవేశించకూడదు. అందుకే తత్ర విద్వాంస ఆత్మదృకు తత్ర విద్వాంస ఆత్మదృకు ఎవరు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో. దృష్ట సృతములను ధ్యానం చేయటం వలన ప్రవేశించటం వలన సంసారము ఆత్మనాశము కలుగుతుందని ఎవడు తెలుసుకుంటాడో అలాంటివాడు ఆత్మదృక్ ఆత్మజ్ఞానం కలవాడవుతాడు. తెలుసుకోలేదు. ఆత్మాభిమానం కరవారవుతాడు. ఆత్మదృకు ఇత్యుక్త్వా నాహుషః జాయాం తదీయం పూర్వే వయః దత్వా స్వాం జరసం తస్మాత్ ఆదదే విగతస్పుర్హః ఈ విధంగా. యయాతి మహారాజు దేవయానితో చెప్పి తాను తీసుకున్నటువంటి యవ్వనాన్ని మళ్ళీ పూర్వుకు ఇచ్చేసి తన వార్ధక్యాన్ని తాను అతని నుండి తీసుకున్నాడు. ఎందుకయ్యా అంటే విగతస్పురుహః స్పృహను విడిచిపెట్టాడు ఆశను విడిచిపెట్టాడు కాబట్టి దిశి దక్షిణ పూర్వస్యాం దృహ్యం దక్షిణతః యదుం

ఆగ్నేయ దిక్కునకు దృహ్యుణ్ణి, దక్షిణ దిక్కుకు యదువును, ప్రతి దిక్కుకి తురువసును, ఉత్తర దిక్కుకు అలాగే అను అనేటువంటి వాడిని రాజులుగా చేసి. సకల భూమండలానికి పూర్వును చక్రవర్తిగా చేశాడు. ఇలా తన తన కుమారులను ఆయా భూమండలానికి అధ్యక్షులను చేసి అలాగే తస్య వచే స్థాప్య వనం వివాననములందరిని పరస్పరం వారిలో సత్యత కూడా కూర్చి ఈ మహానుభావుడు అరణ్యమునకు వెళ్ళాడు. ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సహ క్షణేన ముముచే. కొన్ని వేల సంవత్సరాలు అనుభవించినటువంటి అన్ని రకముల కామభోగములను ఈ మహానుభావుడు క్షణకాలంలో విడిచిపెట్టాడు. ఎలాగో తెలుసా? రెక్కలొచ్చిన పక్షి గూటిని విడిచిపెట్టినట్టు అన్నాడు. సరిపోయిందా? అర్థమైందా కదా? అంతవరకు అక్కడే ఉంటాడు. పక్క ఎక్కడ ఉంటుంది అప్పటిదాకా? అదే గూట్లో ఉంటుంది. కానీ ఎక్కడ వస్తే? క్షణం ఉండదు. అందుకే జాత పక్ష ఇవ ద్విజః. రెక్కలు వచ్చిన పక్షి వలె దేన్ని నీడ. జాత పక్షః ద్విజః నీడమివ క్షణేన ముముచే. రెక్కలు వచ్చిన పక్షి తన గూడును విడిచిపెట్టినట్టుగా. యాది మహారాజు ఇన్ని వెయ్యిల సంవత్సరం అనుభవించినటువంటి కామపోగాలన్నిటిని క్షణకాలంలో విడిచిపెట్టాడు. సతత్ర నిర్ముక్త సమస్త సంఘ ఆత్మానుభూత్య విధుత త్రిలింగ ఈ మహానుభావుడు సమస్త నిర్ముక్త సమస్త సంఘ. అన్నింటిలో కోరికను విడిచిపెట్టాడు. కాబట్టి ఆత్మానుభూత్య ఆత్మానుభవం తోటి విధుత త్రిలింగః అంటే సత్వ. రజత్ తమోముల యొక్క సంబంధం ఉందే దాన్ని పూర్తిగా తోసి పారేసి పరి అమలే బ్రహ్మణి వాసుదేవే పరమాత్మ పరిశుద్ధుడు పరబ్రహ్మ వాసుదేవుడు. శ్రీమన్నారాయణుడు అతని యందు మనస్సును నిలిపి భాగవతీం గతిం లేదే పరమ భక్తుడు చెందే స్థానాన్ని అంటే పరమ పదాన్ని పొందాడు శృత్వా గాథాం దేవయాని

తరువాత దేవయాని కూడా భర్త చెప్పినటువంటి కథను విని ప్రస్తోభమాత్మః అర్థం చేసుకుంది. తనను అవహేళన చేయటానికి కథ చెప్పాడు. అలాగే స్త్రీ పుంసోహ స్నేహ వైప్రవ్యాత్ పరిహాసమివేరితం. స్త్రీ పురుషుల యొక్క పరస్పర స్నేహము అనురాగము ఉండే అది ఎలా ఉంటుందో. పరిహాసపూర్వకంగా నాకు వివరించాడు అని తెలుసుకొని స సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్ఛతాం విజ్ఞాయ ఈశ్వర తంత్రాణం మాయా విరచితం ప్రభుహు అని కూడా అతను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంది. అంటే మరి ఇంత గన దాంతో కలిసి ఉన్నటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే చింతించలేదా అంటే చింతించలేదు. ఎందుకు? ఈశ్వర తంత్రాణాం. సుహృదాం సన్నివాసం. పరమాత్మకు పరతంత్రులు మన ఇష్టం లేదు. మన ఇష్టం కదా? మనం రావాలనుకుంటే వస్తామా? పోవాలనుకుంటే వెళ్తామా? తను కూర్చాలి. కాబట్టి పరమాత్మకు పరతంతులైనటువంటి జీవులు సన్నివాసం ప్రపాయామివ గచ్ఛతాం సన్నివాసం ఎలాగా ప్రపాయామివ ప్రప అంటే చలివేంద్రము అంటాం. వేసవి కాలంలో డెత్ అవుతుంది, అవుతున్నా ఏం చేస్తారు? కొందరు మహానుభావులు మంచి నీళ్ళు దానం చేయాలని అందరికీ పోయాలి. దెబ్బ కొన వాళ్ళకని ఒళ్ళ మీద దారిలోనే కరివేంద్రాలు పెడతారు కదా, అవి తాగటానికి జనాలు వస్తారు కదా. అయినప్పుడు ఒక ఐదు ఆగురు ఒకసారి ఐదు ఆగురు వచ్చారు అనుకోండి, ఐదు ఆగురు ఒకసారి పోయాడు కదా. ఒకడికి పోస్తుంటాడు. ఒకడికి పోస్తే మీకు ఈ మిగిలిన ముగ్గురో నలుగురో అక్కడ నిలబడతారు. అయినా మీ దేవుళ్ళు ఎక్కడికి వచ్చారు ఎక్కడికి పోతున్నారు ఏదో మాట్లాడుకుంటారు కదా అలా అని అబ్బా వీడు చాలా మంచివాడు ఉన్నట్టు ఉందని ఉంటాడా అక్కడ కాసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ మా ముందే ఆ వస్తానయ్యా. నీడు తాగి వెళ్ళిపోదాం. మనమందరం కూడా ఈ సంసారము పెద్ద కలివేంద్రం.

మనము ఇదివరకు జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఇక్కడ వచ్చి క్యూ క్యూ లో నిలబడ్డాం. మనమంత ఎప్పుడు వస్తుందని వెళ్ళిపోవాలి. కదా ఆ వంతు వచ్చేదాకా నిలబడతాం కలిసి ఉంటాం సదేవి మాట్లాడతాం కదా స్నేహము ద్వేషము అన్నీ చేస్తాం మన వంతు వచ్చింది విడిచిపెట్టి వెళ్ళిపోతాం మరి ఎవరు బంధువు ఇప్పుడు ఎవరు మిత్రులు చలివేంద్రంలో కలిసి విడిపోయేటట్టే విడిపోయినట్టే సంసారంలోని జీవులు తమ తమ పనులను తమ తమ కర్మ ఫలితాన్ని అనుభవించటానికి వస్తారు ఎందుకంటే విజ్ఞాయ ఈశ్వర తంత్రాణాం అందుకే మాయా విరచితం ప్రభో ఇదంతా ఏమిటి పరమాత్మ యొక్క మాయా విరచితము సంసారం అంటే ఏమిటి నిత్యమైనా? కష్టమైందా? పరమాత్మ మాయ చేత అర్హించబడింది. మనమంత పాప పరసంతులం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సర్వత్ర సంగము సృజ్య స్వప్న ఉపమీన భార్గవి బృగు పుత్రిక. ఈ జగత్తు, ఈ సంసారం, ఈ మోహమంతా స్వప్నము లాంటిదే అనుకొని సంఘమును విడిచిపెట్టి కృష్ణే మనః సమావేశ్య పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి వ్యధునోతు లింగమాత్మనా తన శరీరాన్ని విడిచిపెట్టినది అంటే ఆమె కూడా స్వాను సంధిపితి చెందింది. నమస్తుధ్యం భగవతే వాసుదేవాయ వేధతే సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః ఇంత పెద్ద మహానుభావులైనటువంటి యయ చరిత్ర పూర్తి చేశాడు కాబట్టి ఓ మహానుభావుని చెప్పి చెప్పిన తర్వాత పరమాత్మను మంగళాదిని, మంగళమధ్యని, మంగళాంతాది శాస్త్రం ప్రదంత శాస్త్రం కాబట్టి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధతే ఈయనే బ్రహ్మ స్వరూపుడు అతనే విష్ణు స్వరూపుడు అతనే శివ స్వామి నమస్కారము సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే సకల భూతములకు ఆధారము

సత్వరజ తమో గుణాదులేవి లేనివాడు అంతటా వ్యాపించి ఉండేవాడు ఇలాంటి స్వామికి నమస్కారం దాని తర్వాత పూర్వోహ వంశం ప్రవక్ష్య ఇప్పుడు మనకు పూర్వ వంశాన్ని చెప్తున్నాడు. ఇది యత్ర జాతోషి భారతాకాశ జాగ్రత్తగా వినవయ్యా నువ్వు పుట్టింది ఆ వంశం దేమో అంటున్నాడు. ఎవరు వంశం అంటే అది పౌరవులగా అయింది అంతా. తర్వాత కౌరవులు అయ్యారు. గురువు వచ్చాడు కాబట్టి కౌరవులు అయ్యారు. వాస్తవంగా వీరు పౌరవులు పూర్వంశ పుట్టిన వాళ్ళు. అందుకే నీవు ఏ వంశంలో పుట్టావో అలాంటి పూర్వంశాన్ని చెబుతాను విను. అంటే ఏ ఆతి కుమారుడు పూర్వ చెప్పుకున్నాం కదా ఇట్లా యత్ర రాజర్షయః వంశ్యాః బ్రహ్మ వంశ్యాస్య జజ్ఞిరే ఎందుకు పూర్వ అంటున్నాం అంటే ఈ పూర్వ వంశంలో పుట్టిన వారు బ్రహ్మ ఋషులు అయ్యారు. రాజర్షుడు అయ్యారు. అంటే వారు పుట్టారు, వీరు పుట్టారు. జనమేజియః భూతు పూరోహో నాకు వల్ల వర్షగా కొన్ని పేర్లు వస్తాయి. పూరు యొక్క పుత్రుడు జనమేజియుడు, అతని పుత్రుడు ప్రతినివంతుడు, అతని పుత్రుడు ప్రవీరుడు, అతనికి నమస్యు, అతనికి చారుపదుడు. అతనికి సుజ్యు, అతనికి బహుగవః, బహుగవహుకు సయ్యాతి, సయ్యాతి తస్యాతికి అహం యాతి, అహం యాతికి రౌద్రాశ్వుడు, అతని కుమారుడు రుతేయు, రుతేయుకు కుక్షేయు, తరువాత స్థండిరేయు, కృతేయు, జలేయు. సంతతేయు ధర్మ సత్య వ్రత ధర్మేయు సత్యేయు వ్రతేయు ముగ్గురు కుమారులు మొత్తం 10 మంది వీళ్ళు దశేతి అప్సరస పుత్రాహ వనేయుశ్చ అవమస్మృతః 10 మంది గృతాచి అనేటువంటి అప్సరస యొక్క పుత్రులు. వనేయుశ్చ అవమా 10 మందిలో చిన్నవాడు వనేయువు. వృతాస్యాం ఇంద్రియానివ ముఖ్యస్య జగదాత్మనః. ఆత్మకు ఇంద్రియాల్లాగా అది మళ్ళీ గురుతాయువు యందు ఈ మహానుభావునికి కుమారులుగా కలగారు. ఇలా ఎవరికి రౌద్రాశ్వునికి వీళ్ళంతా కుమారులు. రుతేయోహో అంతి అంతిభారోభూతు త్రయస్పస్యాత్మజా నృప రుతేయుడికి అంతిభారుడు. అతనికి ముగ్గురు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు. ఇందులో కన్వః అప్రతిరథాత్మయః. ఇందులో కన్వ మహర్షి ఉన్నాడే మహానుభావుడు ఇతను అప్రతిరథుని కుమారుడు. తస్య మేధాతిథి ఆ ఇద్దరయ్యారు కదా బ్రహ్మత్లే కదా సార్.

కాబట్టి ఈ మహానుభావుడికి మేధాధితి పుత్రుడు అతనికి ప్రష్టనువుడు వీళ్ళంతా ద్విజాతయ వీళ్ళంతా బ్రాహ్మణులు అయ్యారు పుత్రోభూతు సుమతే సుమతి యొక్క పుత్రుడు రైభ్యుడు రైభ్యుని కుమారుడు దుష్యంతుడు దుష్యంతః మృగయాం వ్యాతః దుష్యంతుడు ఒకసారి వేటకు బయలుదేరి వెళ్లి కణువాశ్రమానికి వెళ్ళాడు. ఆ కణువాశ్రమంలో కూర్చొని ఉన్నటువంటి అద్భుత సౌందర్య రాశి అయినటువంటి ఒక కన్యను చూచి విలోక్య సద్యోముముహే దేవమాయామివా ఎంబడే మోహాన్ని పొందాడు. ఎలాగైతే దేవమాయతో మనం మోహాన్ని పొందుతామో అలా మోహాన్ని పొంది ప్రభాసేతాంబరారోహం భటైహి కటిపయైర్వృతః కొంతమంది వరులతో కలిసి వెళ్లి ఆమెతో అన్నాడు. ఎందుకు అంటే తద్దర్శన ప్రముదితః సన్నివృత్త పరిశ్రమః ఆమెను చూడగానే అరసటంతా పోయిందనుకో అయ్యయ్యి ఆనందం కరిగి పప్రచ్య కామసంతప్తః ప్రహసం శ్లక్షణయాగిర చక్కని మాటతో నవ్వుతూ అంటున్నాడు నీవు ఎవరమ్మా నీవు ఎవరు? ఎవరి దానవు? ఏమి చేయాలని ఇక్కడ అనుకుంటున్నావు? నిన్ను జాగ్రత్తగా చూస్తే నీవు ఆశ్రమంలోనే ఉన్నావు కానీ రాజపుత్రికవని అనిపిస్తూ ఉంది నాకు. వ్యక్తము రాజన్య తనయాం వేద్మ్యహం త్వాం. సుమధ్యమి. నీవు క్షత్రియ పుత్రికవని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు అంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. అవునండి. నహి చేతః పౌరవాణాం అధర్మే రమతేయే. పూర్వంశం వాళ్ళ మనస్సు అధర్మాన్ని ఆలోచించదు. నేను క్షత్రియుడిని కాబట్టి మరి నీ మీద నా మనస్సు కలిగింది అంటే నీవు కూడా కచ్చితంగా క్షత్రియ కన్యవే అయి ఉంటావు. బ్రాహ్మణ కన్య అయితే మాకు అసలు అలాంటి భావం కలగదు. అధర్మపు ఆలోచనే రాదు. మనకు ఇదే మాటను ఆ మహానుభావుడు ఎవరు? కాళిదాసు. సతాంభి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః అంటాడు. దీనికి వ్యాఖ్యానం. ఇతనేమో కొంచెం తగ్గించాడు. పూర్వంశం వాళ్ళ మనస్సు అధర్మాన్ని ఆలోచించదు అన్నాడు. కాళిదాసు సత్పురుషులకు సందేహం కలిగితే

తమ అంతఃకరణ ప్రవృత్తి ప్రమాణం అన్నారు. తన మనస్సు అలా ఆలోచించింది అంటే ధర్మమే అయి ఉంటుంది. అధర్మం ఆలోచించరు. పూర్వ వంశం వాళ్ళు ఎవరి మనస్సులో అధర్మం రాదు. కాబట్టి నీవు రాజకన్యవి అంటే విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా అని నాయనా నీ మాట నిజమే నేను విశ్వామిత్రుని పుత్రికనే. చౌదరి ఎవరు? రాజే కదా? క్షత్రియుడిగా ఉన్నప్పుడు తగిన అమ్మాయి కాబట్టి నన్ను మేనక విడిచిపెడితే ఈ కన్వ మహర్షి పోషిస్తున్నాడు. కన్వో వీర కింకర వామతి. ఆస్యతాం నాయనా వచ్చావు కదా అరవిందాక్ష ఆస్యతాం కూర్చోవలసింది కృష్యతాం అర్హణం మా పూజలను స్వీకరించవలసింది భుజ్యతాం సంతి నీవారాః భోజనం అంతా ఉంది భుజించండి. ఉష్యతాం యదిరోచతి అని చిన్న చిన్న మాటలు. మీకు ఈ ఆశ్రమం నచ్చితే ఉండండి. ఆహారం ఉంది భుజించండి. చెప్తే ఉప్వన్నమిదం సుభృజాతాయా కుచికాన్వయే విశ్వామిత్ర వంశంలో పుట్టిన దానువు కాబట్టి అతిథి మర్యాద నీకు బాగా తెలుసు యోగ్య పని చేస్తున్నావు స్వయం యురునిచే రాజ్యాం కన్యకాః సదృశం వనం. ఎందుకు అడుగుతున్నాడు అంటే నీవు రాజపుత్రిక అయితేనే లాభం. ఏం లాభం? రాజపుత్రికలు తండ్రి ఇచ్చిన వాడిని వివాహం చేసుకోరు. తాము నచ్చిన వరుని తామే వరిస్తారు. స్వయంవరం రాజకన్యలకు ఉంటుంది. రాజకన్యలు తనకు కావలసిన వారిని తామే వరిస్తారు. అని అంటే ఓమిత్యుక్తే యథా ధర్మం ఉపయేమి శకుంతలం. శకుంతల కూడా అవునండి నిజమే అని అంటే అతని ప్రతిపాదనను అంగీకరించింది అన్నమాట. అప్పుడు అక్కడే వారిద్దరూ గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నారు. గాంధర్వ విధినా రాజా దేశకాల విధానవితో అమోఘ వీర్యః రాజర్షి మహిష్యాం వీర్యమాదతే తరువాత అక్కడ ఒకడు రెండు రోజులో మూడు రోజులో ఉన్నాడు ఆమె ఇంతల వీర్యము నిక్షిప్తం చేసి ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు.

సో భూతి సపురం యాతః కాలేనా సూత సాశ్వతం తర్వాత కొంత కాలానికి ఆమె కుమారుని ప్రసవించినది. కన్వ కుమార శేవనే చక్రే సముచితాః క్రియాః కన్వుడు. ఈ పిల్లవానికి జాతకర్మ నామకరణ అది అన్ని రకములైనటువంటి కార్యక్రమం నడవించాడు. ఇతను ఎంత గొప్పవాడయ్యా అంటే ఇతను పరమాత్మ యొక్క అంశ భరతుడు అందుకే ఇదంతా. ఋషి సంబంధము, రాజ సంబంధము, ధర్మ సంబంధము మూడు ఉండాలి. అలా ఉంటేనే స్వామి అవతరిస్తాడు. కదా? శకుంతల ఋషి రాజు, దుష్యంతుడు ఉత్తమ క్షత్రియుడు, పూర్వ వంశం వారు. ఉన్నది కన్నువాశ్రం ఉండాలి. పవిత్ర ప్రదేశం కావాలి, పవిత్ర హృదయం కావాలి, పవిత్ర జన్మ కావాలి, పవిత్రమైన వాతావరణం కావాలి. అందుకే ఇవన్నీ ఏర్పరిచాడు. అలాంటి వారికి స్వామి అవతరించాడు కాబట్టి ఈ మహానుభావుడు మృగేంద్రాంతరసా శ్రీలచిస్మ సబాలకః సింహములతో ఆడుకునేవాడు. సింహం పిల్లలను కట్టేసేవాడు, అటు పక్క పోతుంటే జూజు పట్టి లాగి కూర్చోబెట్టేవాడు అన్నమాట. ఇందులో చెప్పలేదు కానీ భారతంలో చెప్తాడు, అతనికి సర్వధమనుడు అని పేరు. ఒక సింహమే కాదు, అరణ్యంలో ఏ క్రూర మృగం కొంచెం చెలరేగినా. నిగ్రహించేవారు. వినవాడే అయితే ఆయన అనేవాడు ఎక్కువ అవసరం లేదు. అది చూచి అందరూ కదా అందరూ అతనికి సర్వదమన అంటే అందరినీ నియమించేవారు గమించేవారు అని ఇటువంటి పేరు వచ్చింది అన్నమాట. తం దురత్యే విక్రాంతమాదాయ ప్రోదోత్తమా హరేరంశాం సంభూతం భర్తురంతికమాగమత్ ఇంతటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకొని ఒరే పిల్లవాడు హరేహే అంశాంశ సంభూతం పరమాత్మ యొక్క అంశంభూతుడు అలాంటి కుమారుడిని తీసుకొని అత్త దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ మహానుభావుడు నువ్వు ఎవరో నాకు తెలియదు. నాకు అలాంటి గుర్తేమీ లేదు. అని స్వీకరించకుంటే సులువురతాం సర్వభూతానాం కేవాగాహ అశరీరిణి ఆకాశవాని అంటాం కదా అశరీరవాక్కు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది పరస్వ పుత్రం దుష్యంతం.

మా మంస్తాహ చకుంతలం చకుంతలాం అతను నీ పుత్రుడు అతను నీవు భరించు నీవే పోషించాలి. శకుంతలను అవమానించకు వేతోధా పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ తమ వీర్యం వల్ల కరిగిన పుత్రుడు తండ్రి నరకానికి పోయినా అక్కడి నుంచి లాక్కొచ్చి స్వర్గాన్ని అందిస్తాడు. అంటే పుమ్నామ నరకాత్ త్రాయతే అంటాం కదా పుత్రుడు అంటే అది చెప్తున్నాడు. అంటే స్వవీర్యం వలన కలిగిన కుమారుడు తండ్రి యొక్క నరకాన్ని తొలగించి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. త్వంచాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతల నీవే. ఈ గర్భాధానం నీవు చేసినదే, ఈ పిల్లవాడు నీ కుమారుడే. శకుంతల అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పినది. అని అది ఈ రావాణి స్పష్టంగా సాక్ష్యం ఇచ్చిందన్నమాట. ఇంకేం చేస్తాడు స్వీకరించాడు. ఇలా పితారి పరచే తోపి చక్రవర్తి నా తండ్రి గారు. మరణించిన తర్వాత భరత చక్రవర్తి అయ్యాడు. ఈ మహానుభావుడు చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే తస్య హరేహి అంశభువః. ఆ మహానుభావాని పరిపాలన ప్రభావాన్ని వివరించారు. చక్రం దక్షిణ హస్తేత్య పద్మపోషోస్య పాదయో ఇతని యొక్క కుడి హస్తంలో చక్రం ఉంది రేఖ. అలాగే రెండు పాదముల యందు రెండు పద్మకోశములు మొగ్గలు అన్నమాట. పద్మముల యొక్క మొగ్గల గీతలు పాదాల్లో ఉన్నాయి. ఈజే మహాభిషేకేన సోభిషిక్తః అధిరాతు విభుహు. ఈ మహానుభావుడు పట్టభేది తర్వాత పరమాత్మకు మహాభిషేకం చేశాడట. పంచ పంచాశతామేక్షైహి గంగాయాం అనువాజిపిహి గంగా నది తీరంలో 255 అశ్వమేధ యాగముడు చేశాడు.

100 చేస్తే నిందుడు అయితాడు. ఎలాగైనా అలాంటి నిందు చాలా మంది చూశారు కదా. అందుకే 255 చేశాడు. అనువాదిభిహి మామతేయం పురోధాయ యమునాయాం అనుప్రభుహు మామతేయమట అంటే మమతా పుత్రుడు అన్నమాట. మమతా పుత్రుడిని పురోహితునిగా తెలుసా ఎవరు ఆయనే దీర్ఘతముడు అంటారు. ఇంతకు ఎవరి మమత? తెలుసా? బృహస్పతికి వదిన గారు ఉతద్యుని భార్య ఇందులో కథ వస్తుంది. బృహస్పతికి వదిన అయినటువంటి మమత మమత కుమారుడు దీర్ఘతముడు అతన్ని పురోహితుడిగా పెట్టుకొని యమునాయామను యువనా నది తీరంలో అష్టసప్తతి మేధ్యాశ్వాన్ భబంధ ప్రదదు. మళ్ళీ అష్టసప్తతి కాక ఇంకొక 78. అశ్వమేధములు చేశాడు. భరతస్యహి దౌశ్యంతేహి అగ్నిహి సాచీ గుణేచితః సహస్రం బద్ధజో యస్మిన్ బ్రాహ్మణాః గా విభేజిరే ఈ మహానుభావుడు సాచీ గుణేచితః అగ్నిహి. ఇతను యజ్ఞము చేస్తే అగ్నిహోత్రుడు స్వయంగా సాక్షాత్కార రూపంతో బాహువును చాటి హవిస్సు తీసుకునేవాడు. ఈ విభాగం వారికి ఆ విభాగం వారికి ఇలా అంతా ప్రభావం గల మహానుభావుడు సహస్రం బద్ధశ బద్ధశోయస్మిను బ్రాహ్మణ వెయ్యిల మంది బ్రాహ్మణులకు వెయ్యిల ఆవులను దానం చేశాడు. త్రయత్రిమిశతి శతం శ్యస్వానుబద్ధ్వా విస్మాపయన్ నృపాన్ త్రయత్రిమిశతం అట అంటే 3300. అశ్వాన్ బధ్వా విస్మాపయన్ రుపాన్ దౌశ్యంతిహి అత్యగాతు మాయాం దేవానాం గురు మాయయా. ఒక నూరు యజ్ఞాలు చేయకపోతేనే ఇంద్రుడు వచ్చి ఆపేస్తాడు. ఇతను త్రయత్రిమిశత్ శతం 3300 అశ్రమ వేగాలు చేశాడు. పరమాత్మే కదా. అక్కడ ఏ మాయ వస్తుంది. అందుకే ఇతను దేవమాయను గెలిచి గురుం ఆయయౌ గురువుని చేరాడు.

మృగాత్ శుక్లదతః కృష్ణాను హిరణ్యేన పరివృతాన్ అదాత్ కర్మణి మష్నారే నియుతాని చతుర్దశ ఈ మహానుభావుడు శుక్లదత తెల్లని పరవస అయినటువంటి కృష్ణాను హిరణ్యేన పరివృహాను కృష్ణ మృగములను బంగారపు రంగు గల వాటిని అదాత్ కర్మణి ఈ యజ్ఞ కర్మలో నియుతాని అంటున్నారు. ఎనిమితాని చతుర్దశ అంటే 14 లక్షలు. అయితం అంటే 10,000, నియుతం అంటే లక్ష. ఇలా 14 లక్షలు దానం చేశాడు. భరతస్య మహత్కర్మ నపూర్వే నాపరే నృపాః ఈ భరతుని యొక్క ఇలాంటి గొప్ప పనిని ఇంతకు ముందు వారు చేసి ఉండలేదు. ఇక ముందు వారు చేయరు. నా పరే నృపా నైవాపుహు నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా. చేతులతో ఈత కొడుతూ స్వర్గానికి పోలేనట్టు. భరతుడు ఆచరించిన పని ఇతరులు ఎవరు సాధించలేరు. కిరాత హూనాన్, యవనాన్, అంధ్రాన్, కంకాన్, సకాన్, ఖశాన్, శకాన్, అబ్రహ్మణ్యాన్, నృపాంశాహన్, మ్రేత్యాన్, దిగ్విజయే అఖిలాన్ ఈ మహానుభావుడు. దిగ్విజయంలో రకరకాల శత్రువులను సంహరించారు. యుత్వా పురాతురా దేవా ఏ రసం కాంసి భేజిరే దేవస్త్రీయః రసామ్నీతాః ప్రాణిభిహి పునరాహరత్. ఇదివరకు కొందరు రాక్షసులు దేవతా స్త్రీలను యుద్ధంలో గెలిచి తమ తమ లోకాలకు తీసుకొని వెళ్లారు. ఇతను ఆ లోకాలకు వెళ్లి వారందరినీ సంహరించి ఆ స్త్రీలను మళ్ళీ తీసుకొచ్చి స్వధ్యంలో విడిచిపెట్టాడు అన్నమాట. సర్వకామదు దుహతు ప్రజానాం తస్యరోదసి మహానుభావుడికి భూమి ఆకాశములు కోరినవన్నీ ఇస్తున్నాయి. తమా త్రినవసాహ శ్రీహి దిక్షు చక్రమవర్తయతి మహానుభావుడు త్రినవసాహ శ్రీహి అట అంటే 27 వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు త్రినవ.

మూడు తొమ్మిదులు. సంఖ్యను గజిబి చేయాలని చెప్తాడు యాస దిగులు చమత్సారం అది. డైరెక్ట్ చెప్పాడు. త్రినవ సాహస్రి అంటాడు. మూడు తొమ్మిదుల వేలు అన్నాడు. మూడు తౌర ఏడు అంటే 27. 27 ఏడు సంవత్సరాలు దిక్షు చక్రమవర్తయతు ససంబ్రాట్ లోకపాలాక్యం ఐశ్వర్యం అధిరాత్రియం చక్రం చాక్షరితం ప్రాణాన్ మృషేత్యుపర రామ ఇంత బ్రహ్మాండంగా రాజ్యం పరిభావించి సామ్రాజ్య లక్ష్మి సమ్రాత్ చక్రవర్తి బాగా చేశాడు. భోగారు బాగా అనుభవించాడు. అన్నీ చేశాడు కానీ ఏం పనికిరాని వాళ్ళు. ఇదంతా అసత్యము. ఇదంతా స్వప్నం లాంటిది అని ఉపరరామ విరమించారు ఆ భోగాలండి. తస్యాసం దృప వైదర్శ్యః పత్నియః చిత్రః సుసమ్మతాః ఆ మహానుభావుడికి ముగ్గురు భార్యలు విదర్భ రాజ పుత్రికలు ముగ్గురు భార్యలు మహానుభావులు ఉన్నారు జగ్నుహు జగ్నుహు త్యాగభయాత్ పుత్రాన్ నానిరూపా ఇతేతే ఆ ముగ్గురికి కుమారులు కలిగారు. ఈ భరతుడు వారిని చూసి వీళ్ళు నాకు తగిన వాళ్ళు కాదు అన్నాడు. ఈ పుత్రులు నాకు తగిన పుత్రులు కాదు అన్నారు. ఏమర్ధం? ఆ మాట భార్యలు విన్నారు. అమ్మో ఇదేదో. ప్రమాదం వచ్చేటట్టు ఉంది పిల్లలు నాకు తగ్గగారన్నారు రేపు వచ్చి మమ్మల్ని విడిచిపెడతారో ఏమో అని ఆ పిల్లల్ని వీళ్ళు విడిచిపెట్టేశారు అలా త్యాగ భయాత్ పుత్రాన్ నాను రూపాయి తేరితే తత్ విధదే వంచే దర్ధం యజితస్తుతం మరుత్సోమేన మరుతః భరద్వాజం ఉపాదదుహు. మరి భార్యలు పిల్లల్ని వదిలిపెట్టేశారు. తనకు మళ్ళీ సంతానం కలగటం లేదు విరమించాడు మరి సాంసారిక భోగాల నుండి పౌర్ణమి ఏం కావాలి? అందుకోసం ఒక మరుత్తు యాగం చేశాడు. సంతానం కావాలంటే మరి మరుత్తు ప్రధానం కదా. అందువల్ల ఉత్తమ సంతానానికి ఉత్తమ వంశ రక్షణకు మరుత్తులను తోటి యజ్ఞం చేయాలని శాస్త్రం. అందువల్ల ఇతను మరుత్తులతో యజ్ఞం చేశాడు.

ఆ మరుతులే ఎలాగో వీడు మరి సాంసారిక ప్రక్రియ నుండి రాజ్యభోగం నుంచి విరక్తి పొందాడు కాబట్టి మళ్ళీ ఈయన సంసారము భాయుల గర్భం ఈ సంతానం ఎందుకు వచ్చిన బాధ అని రెడీమేడ్ అంటాం కదా ఏంటి ఏం బేబీ టెక్టిట్యూడ్ బేబీ అంటారు కదా ఇలాంటి బేబీ కాకుండా ఆల్రెడీ ఉన్న ఒక మహానుభావుడిని ఇతన్ని మీరు కొడుగ్గా తీసుకోండి అని భరద్వాజ మహర్షిని వీరి వంశంలో భరతునికి పుత్రునిగా మరుత్తులు ఇచ్చారు. అతన్ని ఎందుకు ఇచ్చారయ్యా? అతనికి తల్లి తండ్రి లేదా అంటే అతన్ని ఒక ఇద్దరు వదిలిపెట్టారు. ఆ మహర్షిని తల్లి విడిచిపెట్టింది తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకు వాస్తవంగా ఎవరాయన అంటే ఇప్పుడు చెప్పు నా కథ ఇంతకుముందు బృహస్పతి అతను అన్నగారు ఉతజ్జుడు. ఉతజ్జుని భార్య పేరు మమత, ఆ మమత గర్భవతిగా ఉండగా ఆమె సౌందర్యం మీద వ్యామోహంతో బృహస్పతి ఆమెతోటి సంభోగించడానికి ప్రవర్తించాడు. ఆమె నేను గర్భవతిని. మళ్ళీ ఇప్పుడు రెండవ గర్భాన్ని ఆధానం చేయటం ధర్మం కాదు ఆమె చెప్పింది. అయినా ఇతను వినలేదు వ్యామోహంలో, అప్పటికే గర్భంలో ఉన్న శిశు ఋషిపుత్రుడు కాబట్టి దుర్మాల కూడా నేను ఆల్రెడీ ఉన్నాను ఇక్కడ, రెండో వానికి ఈ గర్భంలో ప్లేస్ లేదు అని వాడు ఆ బృహత్పతి వీర్యాన్ని బయటికి నెట్టేశాడు. కింద పడి వారు కుమారుడైనారు. అయిన కుమారుడిని అబ్బో ఈ పిల్లవాడు మళ్ళీ నా కొడుకు ఉంటే నా భర్త వదిలి పెట్టాడు కదా అని ఆమె విడిచిపెట్టి పోపోయింది. తల్లికి లేని ఈ ప్రేమ నాకెందుకని విడిచిపెట్టి పోపోయింది. అయితే ఈ పిల్లవాడు లోపల ఉన్న పిల్లవాడు పైన ఉన్న బృహస్పతి ఇద్దరు కలిసి ఆమెను మూఢే భర ద్వాజమిమం. మూర్ఖురాలా? ఇద్దరి వలన పుట్టిన ఇతన్ని పోషించు. ఇద్దరి వలన అంటే ఒకరిది క్షేత్రము మరి ఒకరిది బీజము. కదా? గర్భము మమత బీజము, బీజము బృహస్పతి. అంటే ఏంటి ఉతర్జుని క్షేత్రంలో బృహస్పతి బియ్యం తోటి సంతానం కలిగింది. ఇప్పుడు అతనికి తండ్రి ఎవరంటే ఏం చెబుదాం. ఇద్దరు కదా అందువల్ల ద్వాజమిమం ధర.

ఇద్దరి వల్ల పుట్టినటువంటి వీడిని భరించు అని లోపల ఉన్న పిల్లవాడు అన్నాడు. బయట ఉన్న బృహస్పతి అన్నాడు. ఆ మాటతో వాడి పేరు అదే కాయ అండి. ఏమని భరద్వాజ. ద్వాజ అంటే ఇద్దరి వలన అంటే ఒకరి క్షేత్రంలో ఇంకొకరి బీజంతో పుట్టినవాడు భరద్వాజుడు. మరి వారు న్యాయంగా ఎవరికీ అవసరం లేదు కదా. తల్లి వదిపెట్టేసింది, తండ్రి వదిపెట్టేసింది కదా? అలాంటి మహానుభావుడు ఇప్పుడు ఈ వంశ్యానికి మూలమయ్యాడు. ఎంత గొప్పవాడు భరద్వాజుడు మరి. అయితే ఈ భరద్వాజు ఇది తండ్రి మూడవ జన్మ. మొదటి భరద్వాజుడు బ్రహ్మపుత్రుడు. బ్రహ్మపుత్రుడిగా ఉన్నప్పుడు ఈ మహానుభావుడు వేదములను పూర్తిగా అధ్యయనం చేయటాని కోసం 60 వేల సంవత్సరముల ఆయుష్యమును పెంచుమని మనం చెప్పుకున్నాం. కదా త్రియాయు వేల చెప్తుంది విలువలోనే త్రియాయుషం అంటాడు. మూడు ఆయుష్యములు భరద్వాజునికి ఇచ్చారు అంటారు దేవతలు. ఇక్కడ చాలామంది ఆయుష్ అనగానే 100 శతమానం కదా. శతమానం అనుకొని మూడో చది ఏళ్ళు అంటారు. కానీ మనకు విద్యారణ్య భాష్యం ఉంది సాయన భాష్యం అంటామే అందులో ఆయుహు వింశతి సాహస్రం. ఆయువు అంటే 20 వేల ఏళ్ళు మరి ఆయనే అంటాడు. మరి ఆ రీతిలో మూడు ఆయుష్యాలు అంటే 60 వేల ఏళ్ళు. 60 వేల సంవత్సరాలు వేదాధ్యయనమునకు బ్రహ్మను మెప్పించి ఆయుష్యాన్ని పొడిగించుకున్న వ్యక్తి భరద్వాజుడు. అది అతను. ఇంకో భరద్వాజుడు వాల్మీకి శిష్యుడు. కదా ఇతను. తరువాత ఇతనే మనకు ముందర భాగంలో వస్తాడు రామచంద్రునికి, భరతునికి భరద్వాజ్ ఆశ్రమం. అదేమంటాం? గంగా త్రివేణి త్రివేణి అలహాబాద్ అంతా కదా ప్రయాగ. ప్రయాగ ఆక్రమం భరద్వాజుడు ఉన్నాడే మహానుభావుడు. ఆ అతను. భరతుడు ఉంది ఈయన మహానుభావుడు భరద్వాజుడు. ఆ భరద్వాజుడు.

ఇప్పుడు ఇలా మనకు అవతరించాడు భరద్వాజ విమం. ఈ భరద్వాజుడే తరువాత భరత వంశానికి మూల పురుషుడు అయ్యాడు. అంటే భరతునికి సంతానముగా మరుత్తులు ఇతనికి ఇతన్ని ఇచ్చారు. విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే ముందర మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఇలా మూడే భరద్వాజనిమం ఆ మామది మమత. ఓకే ఇది ఈ పుస్తకాల అన్నమాట ధ్వాజంభర వెళ్ళిపోతుంది పరపురుషుడు వరకు అయితే మరి నాభర పోలి పెడతాడో ఏమో అని అందుకనే మూడే భరద్వాజని భరద్వాజం బృహస్పతి ఇద్దరికీ చెప్పారు. మమతకు చెప్పాడు బృహస్పతి ద్వాజ భర అని బృహస్పతికి చెప్పాడు గర్భంలో ఉన్న పిల్లవాడు. యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజః తతత్వయం ఇలా ఇద్దరు ఒకరు ఒకరు నువ్వు భరించు అని బృహస్పతి చెప్పాడు. నువ్వు భరించు అని మమతా చెప్పింది. మీ ఇద్దరు భరించాలని గర్భభ్యులు చెప్పారు. ఇంతకు వాని ఎవరూ భరించలేదు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయినందువల్ల యా యదుక్పాపితరౌ భరద్వాజః తతస్తు అయం. కాబట్టి మహానుభావుడు భరద్వాజుడు శోద్యమానాసురైరీవం మత్వా వితసమాత్మజం యశుజన్ మరుతో విభ్రన్ దత్వోయం వితధే అన్వయేత్ ఓము చెము వ్యర్థం కాబోతుంటే ఈ మహానుభావుడిని ఇచ్చాడు కాబట్టి ఇతనికి సురయ్యేవం మత్వా వితధమాత్మయం సృజన్ మరుతః వీడు వితగం అంటే వ్యర్థమయ్యాడు. వ్యర్థుడు. ఎందుకు వ్యర్థుడు? తల్లి వలిపెట్టింది, తండ్రి వలిపెట్టాడు. కదా? అంటే ఎవరికీ పనికిరానిగా పనికిరాని వాడిగా ఉన్న భరద్వాజుడిని. వంశము వ్యర్థమవుతుంటే క్షయించబోయేటువంటి వంశాన్ని ఉద్ధరించమని మరుత్తులు ఇచ్చారు. చోద్యమానాసురై ఏవం మత్వా వితధమాత్మయం విరుజన్ మరుతో విభ్రన్ దత్వోయం వితధే అన్వయే ఇలా వంశం వ్యర్థమవుతుంటే

మీరు ఇచ్చారు వితధే అన్వయే, ఇప్పుడు వితధ వచ్చి మళ్ళీ వరుసగా వస్తున్నాడు, ఇప్పుడు ఇతనికి వితధుడు అనేటువంటి కుమారుడు కలిగినాడు. వితసత్య సుతః మన్యు వీరి కుమారుడు మన్యువు ఇతనికి బృహక్షత్రుడు అతనికి జయః ఇతను మహావీర్యః నరః గర్జః సంకృతి సంకృతి అనేటువంటి వాడు నరునికి పుత్రుడు గురుహు రంతి దేవస్య సంకృతే పాండునందన గురువు రంతి దేవుడు అనే ఇద్దరు సంకృతికి కుమారులు. రంతి దేవస్య యచః ఇహా ముత్రచ గీయతే. త్యాగంలో బాగా పేరుగాంచిన వారు ఎవరు? రంతి దేవుడు అంటారు వియత్ విత్తచ్ దజతః లబ్ధం లబ్ధం బుభుక్షతః ఈ మహానుభావుడు నిరంతరము దానం. ఎలా దానం అంటే వియత్ విత్తచ్ దజతః లబ్ధం లబ్ధం బుభుక్షతః ఉన్నదాన్ని మొత్తాన్ని దానం చేశారు. తనకేమీ లేకుండా చేసుకున్నాడు. మరి తను ఏం తినాలి అంటే భగవంతుడు ఏ పూటకే దాన్ని తింటున్నాడు. లభించిన దాన్ని పూజిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇలా నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య శీతతః వితీయు అతచత్పారిషతు ఆహా అని ఇలా ఏమీ లేకుండా మహానుభావుడికి 48 రోజులు గడిచాయట. ఆహారం లేదు భార్యకు, పిల్లలకు, తనకు ఆహారం లేదు. ఇలా గడిచిపోతే. గుద్ద పాయసం విజయం తోయం ప్రాత రూపస్థితం. ఒకసారి పొద్దున్నే మంచిగా నెయ్యితో చక్కని పాయసము అలాగే మంచి చల్లటి మంచి నీళ్ళు ఇవి ఈ మహానుభావునికి లభించాయి. అలాంటి దాన్ని ఇంత కాలం దొరికాయి, పాపం ఆకలి ఇంత బాధపడుతున్నాయి కదా. ఇలాంటి వారికి దొరికితే అతిథి బ్రాహ్మణ కాలే భోక్తు కామస్యచ ఆగమత్ సరిగ్గా తిందామని సమయానికి ఒక బ్రాహ్మణుడు అతిథి. అయ్యా అంటూ వచ్చేసాడు. ఇలా వచ్చిన వాడికి తస్మై సవ్యంజ సవ్యభజతు స్వర్ణం ఆదుత్య శ్రద్ధయాంబితః ఎలా దొరికింది కదా మొత్తం ఎందుకని అందులో కొంచెం. అతనికి విభజించి ఆ మాసంతో పెట్టారు. తరువాత హరిం సర్వత్ర సంపస్యం సభుక్త్వా ప్రేయ ఈ మహానుభావుడు వచ్చిన అతిథి భుజించి వెళ్ళిపోయారు.

ఇక మిగిలిన దాన్ని తిన్నాం ఒక సరికి ఇంకో మహానుభావుడు వృషలాయ హరిముస్మరణ్ విభక్తస్య మహీపతే అధాన్యః భూత్యమానస్య ఒక వృషలుడు అంటే శూద్రుడు వచ్చాడు అతనికి కూడా పెట్టేసాడు మిగిలిన దాన్ని. యాసే శూద్రే తమన్యః అఘాత్ అతిథిహి స్వభిరావృతః. వాడు వెళ్ళిన వెంటనే నాలుగు కుక్కలను తీసుకొని అంటే చెండారుడు అన్నమాట. ఇంకొకడు చెండారుడు భోజనం కోరి వచ్చాడు. రాజన్మే దియతామన్నం సగణాయ బుభుక్షతే. నాకు ఆహర అవుతుందయ్యా నేను పెద్ద గుంపు ఉన్నాం నాకు కొంచెం భోజనం పెట్టవలసింది. సదాకృత్య అవతిష్టమ్యతు బహుమాన పురస్కుతం తత్య దత్వా నమశ్చక్రే స్వభ్యః స్వపతయా కుక్కలకు. కుక్కల అధిపతికి మిగిలిన దాన్ని భక్తితో పెట్టేసి నమస్కారం చేశాడు. ఇప్పుడు ఏమున్నాయి కేవలం మంచి నీళ్ళు ఉన్నాయి. అవి తాగుదాం అనుకున్నప్పుడు పానీయ మాత్ర ముచ్చేజం తత్యయిక పరితర్పణం పాశ్చితః పుల్క సహా ఇంకొకడు. ఇంతకంటే గొప్పోడు అంటే చండాలుని కంటే ఇంకా తక్కువ వాడు అంటాడు పులకసుడు అని అలాంటి వాడు వచ్చి అయ్యా కావాలి నాకు అని అడిగితే అప్పుడు తస్యతాం తరుణం వాచం దిశమ్య విపుల శ్రమం. అతన్ని కూడా చూచి కృపతోటి ఇదమాహా దీన్నే మనకు భాగవతంలో పోతన చెప్తాడు పోతన భాగవతంలో అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రాగుమన్నా అంటాడు. అన్నం అయిపోయింది నాయనా నీళ్లు ఉన్నాయి తాగు నా నీళ్లు పోతారు అన్నారు. అదే అంటున్నాడు నకామయేహం గతిమీశ్వరాత్ పరాం అస్తర్భ్య యుక్తాం అపునర్భవంబా రంత్యుడి యొక్క వాక్యం. నేను పునర్జన్మ అయినటువంటి మోక్షాన్ని కానీ అష్టజోము ఉన్నటువంటి సంపదను కానీ కోరటం లేదు. ఆర్తిం ప్రపద్యే అఖిల దేహ భాజామంతశ్చితః యేన భవంతి అదుక్కా. ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరి మనస్సులో కలుగుతున్న ఆస్తిని వారిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తొలగించాలని కోరుకుంటున్నాను. నాకేదో కలగాలని కాదు. నాకు సంపద కావాలి, నాకు మోత్సం కావాలని కాదు. అసిలలోక ప్రాణులు ఉన్నారే వీరందరి మనస్సులో ఉండేటువంటి బాధను అక్కడే అంతర్యామిగా ఉన్న పరమాత్మ తొలగించాలని కోరుకుంటున్నాను.

దీన్నే నత్వహం కామయే రాజ్యం నత్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం ఇప్పుడు మర్చిపోయాను కానీ మన వేదాంత వర్ధిని సంవృత్తి పదార్థాలలో రోజు ప్రార్థనలో ఈ శ్లోకాలు ఉండేవి. 11 గంటలకు ప్రార్థన వైశాల్యం ప్రార్థన అంటే ఈ శ్లోకాలని ప్రాతర్నమామి ప్రాతర్పజామి ప్రాతస్మరామి అని చెప్పి నత్వాహం కామయే రాజ్యం నస్వర్గం నా పునర్భవం. కామయే దుఃఖ సప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం. నాకు స్వర్గం కానీ మోక్షం కానీ రాజ్యం కానీ ఇవేవి నేను కోరను. మరి ఏం కోరుతావయ్యా? దుఃఖంతో బాధపడుతున్న ప్రాణుల ఆర్తి తొలగాలని నేను కోరుకుంటున్నాను. ఇలా అంతర్స్థితోయేన భవంత్య దుఃఖాః త్రుత్రుట్ శ్రమః గాత్ర పరిశ్రమస్య దైన్యం శ్రమస్సోక విషాద మోహాః సర్వే నివృత్తా కృపణస్య జంతో యు జీవిషోః జీవ జలార్పణాన్మే మరి నీకు ఇలా అన్నీ ఇచ్చే దప్పి కాదా? ఆకలి కాదా? అంటే ఏమంటున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు క్షుత్రుడి శ్రమః వ్యాత్ర పరిశ్రమ ఆకలి కానీ దప్పి కానీ అలసట కానీ దైన్యం కానీ. వాడిపోవుట కానీ శోక విషాద మోహా శోకము విషాదము మోహం ఇవన్నీ సర్వే నివృత్త ఇప్పటిదాకా ఉండేవి అవన్నీ తొలగిపోయాయి ఎలా పోయాయి అంటే ఇవన్నీ కోయిన ఒక దీనునికి మంచి నీళ్ళు ఇచ్చాను కదా. దీనునికి జలదానం చేయడం వల్ల నాకు అన్నీ పోయాయి. అలా జీవి సోహో జీవజలా అది జీవజలం అంటే బ్రతుకునిచ్చే నీరు కదా మనిషి వెదకాలంటే సమయానికి మీరు పోవచ్చు కదా అలాంటి ఇచ్చాను కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పి. మ్రియమానః పిపాతయా పులుకసాయగాత్ దక్షితో సత్స్వర ఉన్నవానికి నీరిచ్చా నిసర్గ కరుణో నృపః తత్ర త్రిభువనాధిచా ఫలదాః ఫలమిచ్యతా మాత్మానం దర్శయా అని చెప్పు అప్పుడు. ఈ పని చేయగానే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. ఎవరు ఈ ముగ్గురు వాళ్లే. బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు చివరి వారు ఇంద్రుడు.

ఇలా నలుగురు ప్రత్యక్షమయ్యారు త్రిభువాన శీశులు. ఆ సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగః విగతస్పృహ వాసుదేవి భగవతి భక్త్యా చక్రే మనస్పరం ఇలా అందరికీ నమస్కరించాడు. నిస్పృహ ఎలాంటి కోరిక అతనికి లేవు. అందుకే పరమాత్మ యందు మనస్సు ఉంచి ఈశ్వరాలంబరం చిత్తం కురువతా నన్యరాధతా మాయా గుణమై రాజన్ స్వప్నవత్ ప్రత్యరీయతా. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయటం వలన భగవంతుడి మాయతో ఏర్పడినటువంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి అతని నుండి దూరమైనది, తొలగిపోయినది. గారు ఇప్పుడు అభవన్ తత్ప్రసంగానుభావేన రంచి దేవానువర్తినః అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణః తరువాత అలాంటి మహానుభావుడు రంచి దేవునితో సహవాసం చేసిన వారందరూ. అతన్ని అనుసరించిన వారందరూ కూడా శ్రీమన్నారాయణుని భక్తులయ్యారు. ఇలా గర్గాత్ సినిహి తతో గార్గ్యః క్షత్రాతు బ్రహ్మస్య వర్తతః తర్వాత మనకు గర్గుడు, గర్గుడు నుండి సిని, సిని నుండి గార్గ్యుడు వీళ్ళు క్షత్రియులే కానీ బ్రాహ్మణులు అయ్యారు. ఈ సిని కుమారుడే మనకు శైనేయః చెప్తాం. మహానుభవం చెప్పుకుంటాం ఇంత వస్తాది మనకు. ఇలా క్షత్రాత్ బ్రహ్మస్య వర్తత దురితక్షయః మహావీర్యాత్ తస్య త్రయ్యారుణి కవి ఇలాంటి మహానుభావునికి మహానుభావుడు త్రయ్యారుణి కవి పుష్కరారుణి అతని కుమారుడు ఇతను బ్రాహ్మణ గతింగతః బ్రాహ్మణుడిగా ఆ స్థితిని పొందాడు. బృహక్షత్రస్య పుత్రోభూత్ హస్తి. ఇతని కుమారుడే బృహక్షత్రుడు. ఆ బృహక్షిత్రుని యొక్క కుమారుడు హస్తి అనేవాడు. అతను నగరాన్ని నిర్మించాడు పురాన్ని. ఏ పురం అది? హస్తినాపురం. చిన్న చిన్నగా వస్తున్నాం కథలోకి మరి. రాబోతుంది కదా అది మీరు చెప్పుకోవద్దు అందువల్ల ఈ హస్తి నిర్మించినది హస్తినాపురము. అజామీఢ ద్విమీఢస్య పురుమీఢస్య హస్తినా ఇతనికి ముగ్గురు కుమారులు అజామీఢ ద్విమీఢ పురుమీఢ ఇందులో అజామీఢస్య వంశాక్షిహు

ప్రియమేధాదయో ద్విజాః అజామేధి వశం వాళ్ళంతా బ్రాహ్మణులైపోయారు. అజామేధాత్ బృహదిషుహు తస్య పుత్రః బృహద్ధనుహు పేరు చెప్తున్నాడు. బృహత్కాయః తస్య పుత్రః ఆశీర్ జేంద్ర దుతని కుమారుడు తత్సుతః విసదః తస్య సేనజిత్ అతనికి రుచిరాశ్వుడు దృఢానువు కాశ్యుడు వత్సుడు వారి కుమారులు రుచిరాశ్వుడు సుతుడు వారి కుమారులు వారికి పృథ్విసేనః వారి కుమారుడు పారహ, అతని కుమారుడు నీప, ఇతనికి పుత్ర శత నీపునికి నూరుగురు కుమారులు కలిగారు. సకృత్వ్యాం సుఖకన్యాయాం బ్రహ్మదత్తం ఈ మహానుభావుడే సుఖకన్య ఆమె నుండి బ్రహ్మదత్తమే మహానుభావుడిని పొందాడు. సయోగి ఇతనే మనకు బ్రహ్మదత్తుడు అనేటువంటి వాడు యోగి. ఈ మహానుభావుడే రామాయణంలో మనం చెప్పుకుంటాం కదా ఎవరు వారు? సూళి నామ మహాయోగి ఈ బ్రహ్మ యొక్క కుమారుడు ఎవరు? అతనికే కుశనాభుని నూరుగురు పుత్రిగా ఇచ్చి పెళ్లి చేస్తారు. కుశాంబం కుశనాభ అంటారు. రామాయణంలో బాలకాండలో వస్తుంది. విశ్వామిత్రుని గారి తాత. కుశాంబుడు, కుశనాపుడు వారి కుమారుడే గాతి లేదా? గాతి యొక్క పుత్రుడు విశ్వామిత్రుడు. ఆ కుశనాపుడికి నూరు మంది కుమార్చెలు. వారి యవ్వనాన్ని, సౌందర్యాన్ని చూసి వాయువు ప్రేమిస్తాడు. వాయువు వచ్చి అడుగుతాడు వారి అందరినీ కౌగలించుకుంటే ఎవరు మీరు స్త్రీత్వాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు అంటే నేను వాయువును మీ అందరినీ ప్రేమించాను అని వివాహం చేసుకుంటే మానవత్వాన్ని ఇది పెట్టి అమర్త్యత్వాన్ని. మర్త్యులు అంటే చచ్చిపోయేవాళ్ళు. ఆ లోకనైతే ఎప్పుడు చావరు, హాయిగా ఉండొచ్చు. అంటే మా భూత్ సకాలః దుర్మేధా. అవమధ్య స్వకం పితరం యేతు స్వయంవరం ఉపాస్మహే అని అందరూ అంటారు. దుర్బుద్ధి కన్యలు తండ్రిని కాదని తనకు కావలసిన పద్ధతి. తను తానే ఎన్నుకునే పాపకాలము రాకూడదు అని మా భూత్ సకాలః దుర్మేథ అవమత్య స్వతం పితరం స్వయంవరముపాస్మరు తండ్రిని అవమానించి తండ్రి మాట కాదని

మాకు మేముగా వరుని కోరుకుని ఆ పాడు కాలం రావద్దు. ఇది ఒక అర్థం. అసలు అర్థం ఏమిటి? స తే కారః మా భూత్. మా నాన్నగారు నీకు యముడు కాకుండా చూసుకోవాలి. కారా అంటే యముడు కదా. అంటే పిచ్చివేల అని చెప్పి చంపేస్తాడులే అన్నారు. అయితే నన్ను అవమానిస్తారా అని వీళ్ళందరూ ఈ వాయువు వారి శరీరంలో ప్రవేశిస్తారు. అంటే వీళ్ళ వాళ్ళ సంతోషం చూడండి. రాయి అలా చేతులు కాళ్ళు వంకరలు పోయి పొట్టిగా అయిపోతారు. ఏడు ఏడు వాత వస్తే అలా అయిపోతాయి కదా. మొత్తం వంకర మిగతా అయిపోయింది. ఆ రాయి తల్లి దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది ఎందుకు ఇలా ఎవరు అయ్యారు అంటే అయ్యా నాన్నగారు ఈ సంగతి ఇలా వారు వాయు ప్రవర్తి చేయలే మేము మాట్లాడాం. అప్పుడు తండ్రి అంటాడు క్షమా నారియా పరంలోకే క్షమా సత్యం క్షమాదమా క్షమా ఎంత గొప్పది అమ్మ. మీరందరూ ఐకమత్యం ఉపాగమ్య నూరు మంది ఐకమత్యం నిర్ణయించారు సంతోషంగా. ఎందుకంటే ఇందులో ఒక్కరు మారినాక మొత్తం సున్నా. ప్రధానం పోతుంది. మీరు మన క్షత్రియ వంశాన్ని మన కుల మర్యాదను కాపాడారు మీకు మందు నేను ఇస్తాను అని ఈ బ్రహ్మదత్తుని కుమారుడు చూలి అంటారు అతనికి నూరు మందిని ఇచ్చి వివాహం చేస్తారు. అతను పాణిగ్రహణం చేయగానే వాళ్ళంతా ప్రేమ అయ్యారు పరభావి లేదు కదా వాయు ఉత్పిండి అయిపోతుంది అప్పుడు వాళ్ళు మళ్ళీ స్వస్తులు అయిపోయి హాయిగా ఉంటారు అది అన్నమాట కథ మనకు ఇలా పుత్ర ఆసిర్జేద్ర సరాత్ తత్సుతః అరిజ దత్తస్య దేనజిత్ సవజాయత రుచిరాశ్వః దృఢహను కాస్యః వర్తస్య తత్సుతః విజ్వాసుతః పారః పుశుచేన సదాత్మజః పారసితనయః నీపః తస్య పుత్ర శతం త్వభూతు స కృత్వ్యాం సురకన్యాయాం బ్రహ్మదత్తం అని చెప్పుకున్నాం. అది జనత్ సయోగీ గవి భార్యాయాం విశ్వక్షేన మధాత్ సుతం ఈ మహానుభావుడు.

యోగి కాబట్టి తన భార్య అయినటువంటి గవి గోవు యందు విశ్వత్సేనుడినే కుమారుడిగా పొందాడు. జయగీసవ్య ఉపదేశేన యోగ తంత్రం చకారః ఈ మహానుభావుడే జయగీసవ్య గురువు యొక్క ఉపదేశం తోటి యోగ తంత్రం రచించాడు. ఉదక్షణః తతః తస్మాత్ భల్లా వీరి కుమారుడు ఉదక్షణుడు వారి కుమారుడు భల్లాదుడు వారి కుమారుడు బార్హదీశవాః యవీనరః ద్విమీఢః కృతిమాన్ తశ్చుతస్మృతః వీరికి సత్యవృత్తి ఇత దృఢనీయ ఇతరి కుమారుడు అతనికి సుపార్శ్వకుతు సుపార్శ్వునికి సుమతి అతనికి సన్నతి ఇతరితి కృతి అతనికి హిరణ్యనాభాత్ యోగం ప్రాప్తి జగౌ స్మశాత్ ఈ కృతి అనేటువంటి వారు. సాక్షాత్తు బ్రహ్మ నుండి హిరణ్యనాభుని నుండి యోగాన్ని అభ్యసించి యోగానం చేశారు సంహితాః. యోగ సంహితనం ఈ మహానుభావుడు రచించాడు. ప్రాత్యసామ్నాంబై నీపః ఉగ్రాయుధః ఇంకో కుమారుడు చెప్పాను కదా నీపుడు అని ఇతను. ఉగ్రాయుధులు భయంకర ఆయుధాలు తీసుకుంటే హింసా ప్రోత్సాహ అన్నమాట. తత్యక్షోభ్య వారి కుమారుడు క్షేప్యుడు, సువీరుడు వారికి సువీరుడికి విపుంజయుడు, విపుంజయుడికి బహురథుడు, బహురథుడికి పురామీణుడు అతనికి ఈ పురామీణుడు అప్రజః. ఇతనికి సంతానం లేదు. అప్పుడు నలిన్యాం అజమేహస్య నీలః శాంతిస్తు తత్వతః ఇతనికి అజమేషునికి నీలః నలిని యందు నీరుడు కరిగాడు ఇతనికి శాంతి. అతనికి శాంతేహ సుశాంతి, అతనికి పురుయః, అతనికి అర్కుడు, భర్మ్యాసు తనయః, తరువాత పంచాసన్ ముద్గరాదయః వీరికి ఐదుగురు కుమారులు పెరగారు. యవీనరః, బృహదిషుహు, కాంపిల్యః. సంజయ సుతా భన్యాత్వ ప్రాహ పుత్రామే పంచానాం రక్షణాయ ఈ ఐదుగురు పుత్రులను కాపాడటానికి మాకు రాజ్య భాగాన్ని సంపదను ఇయ్యవలసింది అని అడిగితే విషయానాం అలమిమే ఇతి ఆయన ఈ ఐదుగురికి ఇవి చాలయ్యా అన్నాడు పంచానాం ఇదం అలం. పాంచాల అలం ఏమండీ పాంచాల. అదే పాంచాల దేశముగా ఆ రాజ్యము ప్రసిద్ధి పొందింది. తరువాత వంశమాళత పాంచాల వంశమాళ అయ్యారు.

పంచానామ రక్షణాయహి విషయానామరమిమే ఇతి పంచారసం ఉచితాః అలాంటి ముద్గలాత్ బ్రహ్మ నిర్వృత్తం గోత్రం మౌద్గల్య సంజితం మనం చెప్పుకున్నాం ముద్గలుడు అని చెప్పుకున్నామే ఈ ముద్గలుడు నుంచి ఈ ముద్గలుడు బ్రహ్మజ్ఞానం కలవాడై బ్రాహ్మణుడిగా మారాడు. ఇతను ఎంత గొప్పవాడు అంటే తన గోత్రంతో వంశాన్ని ఏర్పరిచాడు. మనకదే మౌద్గల్య గోత్రం. మరి గట్టి వారిని మౌత్ తెలియగొచ్చు. అంటే ఇలాంటి మహానుభావుడు ఋషుడు అన్నమాట. అందుకే అంటున్నా. మౌద్గల్యాత్ బ్రహ్మనిరువృత్తం గోత్రం మౌద్గల్య సంచితం మిధునం వృజ్జలాతు భాన్ శామ్యాత్ దివోదాసః పుమానభూత్ ఈ ముద్గణునికి మిథునం దంట ఒక ఆడ ఒక మొగ కవల పిల్లలుగా పుట్టారు. అందులో దివోదాసేమో పుత్రుడు అహల్యాతన్యకా. అహల్య నమః యత్యాం శతానందస్తు గౌతమాత్ అహల్య నుండి అహల్య నుండి అహల్య యందు గౌతముని వలన శతానందుడు కుమారుడు కలియాడు. అతనికి సత్య తృతి అతనికి సనుర్వేద విశారదః శరద్వాన్. ఇతనికి యస్మాత్ ఉర్వశి దర్శనాతి కిర శరస్తంభః శరద్వంతునికి ఉర్వశిని చూడటం వల్ల రేకస్సు శరస్తంభం అంటే రెల్లుగడ్డి అంటామే అందులో పడింది రేతః మిధునం తదభూత్ అలా జంట మళ్ళీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిగాడు. అబ్బాయి పేరు కృపాచార్యులు, అమ్మాయి పేరు కృపి. వారికి ఏం పేరు వారికి ఏమంటాం శారద్గోతుడు అంటాం కదా. శరద్గోతుని పుత్రుడు శారద్గోతుడు. శరస్తంభంలో పుట్టాడు కాబట్టి అతను శరస్సంభజః అని చెప్తాం మనము తదృష్ట్వా కృపయా గృణాతు శంతను. వీరెక్కడో అడవిలో వెడుతుంటే ఎవరు శంతన మహార అడవిలో వెడుతుంటే అడవిలో ఆ గడ్డిలో పడి ఉన్నారు ఒక పిల్లవాడు పిల్ల దయ కలిగి వారిద్దరిని శంతనుడు తీసుకొని వచ్చి పోషించాడు కృపః కుమారః కన్యాచ ద్రోణపత్ని అభవత్

అంతే కదా కృపి అనేటువంటిది ద్రోణుడికి భార్య అయింది. కృపాచార్యులు సాక్షాత్తుగా మొత్తం కురువంశాన్ని ఇంకా ఉన్నాడు చిరంజీవి కృపాధ్యాయులు. కృప పరశురామ సప్తైతే చిరంజీవి పరీక్షిత్తుకు అతని జనమే దేవుడికి ఈయనే పురోహితుడు. ద్రోణ చలపు గారు కదా కృపాచార్యులే పురోహితులు. ఇలా ద్రోణ పత్ని అభవత్ కృపి మిత్రేయుశ్చ దివోదాసాత్ చ్యవనః తత్సుతః ఈ దివోదాసు యొక్క కుమారుడు మిత్రేయువు అతని కుమారుడు చ్యవనుడు అతని కుమారుడు సుదాసుడు. సుధాసునికి సహదేవు, ఇతనికి సోముడు, అతనికి తస్య పుత్ర శతం తేషాం యవీయాన్ పురుషతః వీనికి నూరు మంది కుమారులు చిన్నవాడు పురుషత్ అనేవాడు కలిగినాడు. ద్రుపదః ద్రౌపది తస్య దృష్టద్యుమ్నాదయస్సుతాః. ఇతనికే ద్రుపదుడు. ద్రుపదుని యొక్క పుత్రిక ఒక పుత్రుడు. పుత్రిక పేరు ద్రౌపది, పుత్రుడి పేరు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నా దృష్ట అంటే చెప్పుకుంటూ పోతున్నారు లైనిగా. మొహం అయిపోవాలి కదా దృష్టద్యుమ్నాత్ దృష్టకేతుహు భాగ్యాహ పంచాల వీళ్ళంతా పంచాల దేశం వాళ్ళు పాంచాలులు ఇక అజమీరుని మొదలు చెప్పుకున్నాం మనం ఈ అజమీరుని యొక్క కుమారుడు వృక్షుడు ఇంకొకడు ఉన్నాడు సంవరుణుడు అతనికి సంవరుణుడు ఈ సంవరుణుడే మనం మొదలు చెప్పుకున్నామే సూర్యకన్య ఛాయాని తపతి అనేటువంటి అమ్మాయి కలిగిన స్వామి ఆ సంవర్ణుడు తపతిని వివాహం మోజు చెప్పుకున్నాం సూర్య మహుషాని అందులో తపతిని వివాహం చేసుకున్నాడు కురుక్షేత్ర పతిహి కురుహు. వీరికి పూజ్య మహానుభావుడే కురుక్షేత్ర తపతి సంవర్ణ పుత్రుడే కురు. ఇతనే కురుక్షేత్ర పతి. అతని వంశము కౌరవ వంశము. పౌరవ కాస్త కౌరవగా మారింది. కురుక్షేత్రపతి కురుహు పరీక్షిత్తు సుధనుహు జన్నుహు నిషదాశ్వః కురోస్తుతాః ఈ గురువుకు పరీక్షిత్ అని సుధను జన్ను నిషదాదు నాలుగు కుమారులు కలిగారు. సుహోత్రః సుధనుః సుధనుషః త్యవనోదరత కృతి సుధనువుకు సుహోత్రుడు కుమారుడు అలాగే సుధనుషః త్యవనః ఇతనికి త్యవనుడు కుమారుడు అతని నుండి కృతి వసుహు తస్య ఉపరిచరః ఈ కృతికే ఉపరిచర వసువు కుమారుడు.

అంటే వసు అనేటువంటి వాడు యొక్క పుత్రుడు ఇతను తపస్సు తోటి ఆకాశం సంచరించేటువంటి ఒక విమానాన్ని సంపాదించాడు. అందుకే మహానుభావుని పేరు ఉపరిచర వసు. దీన్ని ఆధారం చేసుకొని రామరాజ భూషణుడు వసు చరిత్ర అనే ప్రబంధాన్ని రాశారు. ఆంధ్ర పంచకావ్యాల్లో ఒకటి వసు చరిత్ర ఆమెనే వాసవి. వాసవి అంటే సత్యవతి ఇతని కుమార్చె. వసువు యొక్క కుమార్తె సత్యవతి. ఇక వరుస వస్తుంది సత్యవతి యొక్క కుమారుడు వ్యాసుడు. తర్వాత సత్యవతిని చంతనుడు చేసుకున్నాడు. విచిత్రవీరుడు చిత్రవీరుడు తర్వాత ఆ వరుస అంటే అక్కడ మోద అక్కడ తీసుకుంటే కానీ మనం ఇందులోకి రామన్నమాట. అంతే కదా ఉపరిచర వసుహు. బృహద్రథ ముఖాస్తతాః కుశాంబ మత్స్య ప్రత్యగ్ర చేదిపాద్యాస్య చేదిపాః వీరందరూ కుశాంబ మత్స్య అలాగే చేదిప వీళ్ళంతా చేది వంశం వాళ్ళు చేదిపాః బృహద్రథాత్ కుశాగ్రో చెప్తున్నారు ఎవరు అంటే బృహద్రథ నుండి కుశాగ్రుడు కుమారుడు కలిగినాడు. అతని కుమారుడు వృషభుడు. వృషభుడికి సత్యహితే అపత్యం పుష్పవాన్ దానికి పుష్పవంతుడు కుమారుడు. అన్యశ్యాంచాపి భార్యాయం సకలేద్వే బృహద్రధాత్. ఈ బృహద్రధునికి మనం చెప్పుకున్నాం చెప్పుకున్నాం ఇప్పుడు. ఈ బృహద్రధుడికే ఇంకో భార్య యందు రెండు ఖండాలు పుట్టాయి పిల్లవాడిగాళ్ళు. రెండు వేరు వేరు భాగాలు. సగం సగం భాగం అన్నమాట. ఈ భాగం ఒకటి, ఆ భాగం ఒకటి విడివిగా పుట్టేది. అలా విడివిగా పుట్టినటువంటి రెండు భాగాలను. తే మాత్ర పరిరుత్తుత్సః జరయా చాతి సంధికే ఈ మిగిలాంటి వాడు నాకెందుకని వాటిని బయట పెండగడలో పారేసింది తల్లి పాపం ఎందుకు మరి వాడు. ఆ సమయంలో అక్కడ ఒక రాక్షసి ఉంది. ఆమె పేరు జరా. జరా అనేటువంటి రాక్షసి ఏదో వాడు బాగున్నాడు రా కాబట్టి పిలవాలని ఆ రెట్టి ముక్కలను కలిపేసింది. కలిపి తన శక్తితోటి ప్రాణం పోసేసింది.

జరయా సంధితః అందుకే అతను జరా సంధుడు. బారహద్రధుడు వారి తల్లి పేరు బృహద్రధుడు కదా. కానీ అతను పుత్తరుడు కాబట్టి వీడు బారహద్రధుడు అన్నమాట. తే మాత్ర వైదు సృష్టి జరయా చాటి సంధితే జీవ జీవితి పీలత్య. జరాసంధ భవసుతా భర్సురా భర్సురా భర్సురా అని కదా ఆ జరా భగవద్గీత వారి పేరు జరాసంధుడు తతస్య సహదేవాని కుమారుడు సహదేవుడు. అతని కుమారుడు సోమాతి, అతని కుమారుడు సుతశ్రవుడు, తర్వాత పరీక్షిత్తు అనపత్యోభూత్ అనేవాడు సంతానం లేనివాడు అయ్యాడు. సురధో నామ జాహ్నవః జన్ము కుమారుడు సురధుడు తతః విదూరధః ఇతని కుమారుడే విదూరధుడు తస్మాత్ సారభౌమః తతో భవతు జయసేనః తత్ అతని కుమారుడు జయసేనుడు అతని కుమారుడు రాధికుడు, అతనికి అయుతః, ఈ ఐతుడికి క్రోధనుడు, క్రోధనుడికి దేవాతిథి, దేవాదిథికి ఋష్యుడు, ఋష్యుడికి దిలీపుడు, దిలీపుడికి ప్రతీపుడు, ప్రతీపుడికి దేవాపి, దేవాపి కుమారుడు. శంతను శంతనుస్తస్య బాఖ్లీక ఇతిచ ఆత్మజాః పితురాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనంగత్ చెప్పుకున్నానే మనం కథ చెప్పుకున్నాం చూడండి. ఇప్పుడు ఈ దేవాపి అనేటువంటి మహానుభావుడు ఎవరు దేవాపి? శంతని యొక్క తండ్రి. ఇతను ఈ రాజ్యంతో నాకు పనిలేదని అరణ్యానికి వెళ్ళాడు. వెళితే అభవత్ శంతను రాజా అప్పుడు శంతరుడు రాజయ్యాడు చూడండి దేవాపిహి శంతనుస్తస్య బాహ్లీక ఇతిచ ఆత్మజాః దిలీపా ప్రతిప సస్య చాత్మయః ప్రతిపుడికి ముగ్గురు కుమారులు. దేవాపి తండ్రి కాదు ప్రతిపుడికి దేవాపి, శంతను, బాహులిక. అనేటువంటి ముగ్గురు కుమారులు అంటే పెద్దవాడు దేవాపి, రెండోవాడు శంతనుడు, మూడోవాడు బాక్లీకుడు. ఈ సమయంలో ఈ పెద్దవాడిన దేవాపి ఏం చేశాడంటే నాకు ఈ రాజ్యం వద్దని విడిచిపెట్టి.

అరణ్యానికి వివరంగతః అబోత్స్యంతను అన్నగారు వెళ్లారు కాబట్టి తమ్ముడు శంతనుడు సహాయంగా రాజయ్యాడు. ప్రాంత మహాభిష సంజ్ఞతః రాజా అభవత్స్యంతను రాజా ప్రాంత మహాభిష సంజ్ఞతః ఇతనికే మహాభిషుడు అని ఇంకో పేరు. చంద్రనుడికే మహాభిశాక్ అనేటువంటి పేరు. ఇలా యమ్యం కరాభ్యాం సుసతి జీర్ణం యవ్వనమేతి సహా శాంతి మాప్ను వచ్చేసరికి ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ మహానుభావుడు తన చేతులతో ఎవరిని ముట్టుకున్నా వారికి ఉన్న రోగాలన్నీ పోతాయి. వారు శాంతిని పొందుతున్నారు. శెమ్ అంటే దుఃఖం. సుఖమును పొందుతున్నారు. శం తనోతీతి శంతను. సుఖాన్ని సుఖాన్ని కలిగించేవాడు కాబట్టి శంతను. ముట్టుకోగానే రోగాలు పోతున్నాయి కాబట్టి మహా అభిషక్. అభిషక్ అంటే వైద్యుడు డాక్టర్. మహా అభిషక్ పెద్ద డాక్టర్ గొప్ప డాక్టర్ అయిపోయాడు. ఇలా మనకు రెండు పేర్లు వచ్చాయి. శాంతిమాప్నోతి జైవాగ్రియం కర్మణా తేన శంతను. సమాద్బాదులు శంతనుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే 12 సంవత్సరాలు వర్షం పడలేదు. కరువు వచ్చేసింది. ఎందుకు ఇలా అయింది అండి అని ఈ చంతనుడు బ్రాహ్మణులను అడిగాడు. నేను చెప్పాను కదా, నేను కథ చెప్పాను చూడండి. అడిగితే అయ్యా అన్నయారి రాజ్యం ఉండాలి, ఆయన దిపు నువ్వు రాజు అయ్యావు, నీవు పరివేత్త అయ్యావు. పరివేత అయితే మరి రాజ్యపాలన చేయకూడదు అధర్మము అందువల్ల వర్షించడం లేదు అని వారు చెప్తే రాజ్యం దేహి అగ్రజాయాసు పురదాస్త వివృద్ధయే రాజ్యం బాగుండాలంటే ఈ రాజ్యాన్ని మీ అన్నగారికి ఇవ్వండి. అని చెప్తే ఏవ ముక్తః ద్విజైహి జ్యేష్టం చందయామాస సోభ్రవి. అప్పుడు అందరూ కలిసి ఆ రాజ్యాన్ని తీసుకోండి అని చెప్పారు. అతను ఏమంటే తన్ మంత్రి ప్రహితైహి విప్రైహి వేదాత్ విభ్రంసితో గిరా వేదవాదాతి వాదాన్వై తదా దేవః పవర్షా. రాజ్యం వారికే ఇవ్వండి నాకెందుకు అన్నారు. కానీ పురోహితులు ఏం చేశారు ఇంత పెద్ద ఇంత మంచి మహారాజులు తప్పించుకుంటే మాకేం న్యాయం అని చిన్నగా వెళ్లి పురోహితులు కొంత బ్రాహ్మణులు అంత కలిసి ఆయన దగ్గరికి వెళ్లి నాలుగు ఏజలంతాలు చదివి వాళ్ళకి అర్థం చెప్పమన్నారు.

వాడు మొరపాటున అపార్థం చెప్పాడు. ఎప్పుడైతే వేదానికి అర్థం తప్పు చెప్పాడో దేవాపి వాడు రాజ్యానికి అన్నారు. అన్నగారి రాజ్యానికి వ్యగుడు కాదు కాబట్టి తమ్ముడు రాజ్యం పరిపాటించవచ్చు. ఆ ధర్మం ఏం కాదు. వెంటనే వారు చంపాయి. కరువు కాస్త పోయింది. ఇది ఎవరు చేసిన పని అన్నమాట? ప్రోహితులు చేసిన పని. ఈ రాజుగారే ఉండాలి అన్నమాట. ధర్మాత్ములు పాలిస్తున్నారు అది. ఇలా. దేవాపిహి యోగమాస్తాయ కలాప గ్రామమా ఇప్పటికి ఉన్నాడు దేవాపి చిరంజీవి వాడు. వాడు తన యోగ బలం తోటి కలాప గ్రామంలో ఉన్నాడు సోమ వంశే కరౌ నచ్చే కృతాదౌ స్థాపవిష్యతి దేవాపియే కలియుగం చివర. చంద్రవంశం నశిస్తే మళ్ళీ చంద్రవంశాన్ని ఇతనే ఉద్ధరిస్తాడు. ఇతని ద్వారా మళ్ళీ కొత్త ఏగం వచ్చినప్పుడు కలిజీవం అయిపోగానే ఆ స్వామిని చంద్రవంశాన్ని మళ్ళీ అంకులం అంటే విత్తనం వాళ్ళ పైన విత్తనాలు కాచి పెడతాడు స్వామి. పరమాత్మ ఎలాగైతే భూమిలో పంట వచ్చినంక కొన్ని విత్తనాలు తీసి పెడతాం కదా, మరి నెక్స్ట్ పంటలు వేయడానికి. అలాగే పరమాత్మ వీళ్ళందరూ విత్తనాలు అన్నమాట తీసి మనం చెప్పుకోలేదు సుమిత్ర సుమిత్రుడు కిచ్వాకు వంశానికి, దేవాతి చంద్ర వంశానికి. అలా గజమిషుడు అరుణ్ణిమి వంశా ఇలా ఒక్కొక్కడు ఉన్నాడు. ఇలా ఉంటే ఇలా ఆ స్థాపయిష్యతి బాఖ్లీక సోమదత్తోభూత్ బాఖ్లీకుని కుమారుడు సోమదత్తుడు ఇతనికి భూరిశ్రవుడు అతనికి శెలుడు అతనికి శంతను రాశీత్. గంగాయాం భీష్మః చంద్రునికి గంగ యందు భీష్ముడు కుమారుడు కలిగాడు. సవధర్మ విధాం శ్రేష్టః మహాభాగవత కవిహి ఇతను. సకల ధర్మవేత్త, మహా భాగవతోత్తముడు, మంచి పండితుడు, వీరయూధాగ్నియేన రామోపి విధితోచితః. ఎంత గొప్పవాడు భీముడు అంటే యుద్ధంలో పరశురాముడిని కూడా మెప్పించారు. అంటే న్యాయంగా ఓడించారు. ధర్మశాస్త్రంలో అస్సలి అని చెప్పకూడదు కాబట్టి ఆయన ఓడిపోవడం ఏంటి? కావాల్సిన పని కదా. అందుకే యుద్ధంలో పరశురాముడిని కూడా మెప్పించారు. తోటిత అంటారు. దోషితః చంతనోహో దాసకన్యాయాం జజ్ఞే చిత్రాంగదస్సుతః ఇద్దరునికి దాసకన్య యందు చిత్రాంగదులు కుమారుడు కలిగాడు విచిత్ర వీర్యస్త్యవరజః నామ్నా చిత్రాంగదో హతః చిన్న పెద్దవాడు చిన్న విచవీయుడు పెద్దవాడు చిత్రాంగదులు.

నామ్నా చిత్రాంజలో హతః యత్యాం పరాచరాత్ సాక్షాత్ అవతీర్ణః హరేహ కలా ఈ సత్యవతి చెప్తున్నాడు ఈ సత్యవతి ఏంది సాక్షాత్తు పరాచరుని వలన పూర్వము పరమాత్మ కౌంచ వేదనిధి వేదవ్యాసులుగా కృష్ణః యతః అహం ఇదమధ్యగాం వైదవ్యాసుడు కలిగాడు అతని నుండి నేను పుట్టాను. ఎవరు చెప్తున్నావు కదా? కదా? సుఖయోగినులండి పెద్ద చెప్పడం లేదా? అందుకే రేజవ్యాసుడు వారి నుండి నేను పుట్టాను అధ్యాగమం. హిత్వాసు శిష్యాన్ పౌల పైరాదీన్ భగవాను బాదరాయణః వేదవ్యాసుడు తన సిద్ధం పైరుడు సుమంత్ అని చెప్పుకుంటాం. పైరుడు, సుమంతుడు, వైశంపాయనుడు, యాజ్ఞవర్గుడు. నా కదా ఇలా నలుగురిని వదిలిపెట్టి మత్స్యం పుత్రాయ శాంతాయ పరంగుహ్యమిదం జగౌ నేను శాంతుడిని కాబట్టి నాకు పరమ రహస్యమైన ఈ భాగవతాన్ని ఉపదేశించాడు. ఇదం జగౌ విచిత్ర వీర్యః అథ ఉవాః కాశిరాజ సుతే బలాత్ విచిత్ర వీర్యుడు కాశిరాజ పుత్రికలను అది కూడా బలాత్ ఆ అంతే కదా అంతే అనవసరం ఎక్కువ వద్దు కదా. మరి వర్షం వచ్చింది కాబట్టి మాట చెప్పాలి కదా. అందువల్ల కాశీరాజ పుత్రులను అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. స్వయంవరాదు పని ఇటే అంబికాంబాలికే వాడి పేరు అంబికా. అంబాలికలు తయో ఆసక్త హృదయః గృహీతః యక్ష్మణా మృతః ఈ మహానుభావుడు వారి యందు మనస్సు ఉంది కానీ ఇతనికి కుష్టు రోగం తోటి వాడు మరణించాడు. క్షేత్ర ప్రదేశ్య భ్రాతుహు మాత్రోక్తో బదరాయణః మరి సంతానం లేదు వంశం నష్టమవుతున్నదనే భావంతో సత్యవతి తల్లి స్వయంగా పేదధ్యాసుడిని పిలిచి కోరితే తల్లి యొక్క మాట వలన అప్రజిత్య భ్రాతుహు మాత్రోక్తః బాదరాయణః ధృతరాష్ట్రంచ పాండుంచ విదురంచాపి అసిజనత్ ముగ్గురని చెప్పుకున్నాం కదా ధృతరాష్ట్రుడు పాండు విదురుడు.

ఈ ముగ్గురు కుమారులు కలిగారు గాంధారియ వృత్తరాష్ట్రస్య జజ్ఞే పుత్ర శతం వృత్తరాష్ట్రునికి గాంధారి యందు అంతే ఒక ఐదు నూరుగురు కుమారులు కలిగారు తత్ర దుర్యోధనః జ్యేష్టః దుశ్చలాచాపి కన్యక పెద్దవాడు దుర్యోధనుడు. చిన్న అమ్మాయి దుశ్చలా దుశ్చలా చాటి కన్యక శాపాత్ మైధున రుద్ధస్య పాండోహు కుంత్యాం మహారసాః జాతాః ధర్మానిరేంద్రేప్యః యుధిష్ఠిర ముఖాశ్రయః కుంతి మహానుభావురాలు పాండు మహారాజు యొక్క భార్య పాండు మహారాజు వేట ఆడినప్పుడు బ్రాహ్మణులు పోనటువంటి మృగములను అందులో మృగ మృగాన్ని చంపినందువల్ల వారితో శాపం వస్తుంది నీవు కూడా నీ భార్య సంగమంలో మరణిస్తావు అని. అందువల్ల అతనికి ఆమె యందు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి కుంతి దూర్వాసుని వల్ల పొందిన వరాన్ని పెట్టుకొని యవధర్మరాజు అలాగే ఇంద్రుడు వాయుదేవుడు ఇలాంటి ముగ్గురి వలన ముగ్గురు కుమారులు కరిగారు. నకుల సహదేవస్య మాద్రియాం నాసత్య దస్త్రయోహు అలాగే ఇంకో భార్య మాద్రి అంటారు ఆమె యందు నకుల సహదేవులు అశ్వని దేవతల వల్ల కరిగారు ద్రౌపద్యాం పంచ పంచభ్యా పుత్రాస్తే పితరోభవన్ పాండవుల యొక్క ధమరాజు యొక్క భార్య ద్రౌపది వీరికి ఈమెకు ఐదుగురు వల్ల ఐదుగురు కుమారులు కలిగారు. విదిక్షిరాత్ ప్రతి ప్రతివింద్యః సుతసేనః వృకోదరాత్ చెప్తున్నాడు ధమరాజు పుత్రుడు ప్రతివింద్యుడు. భీముడి కుమారుడు శృతసేనుడు, అర్జునుడి కుమారుడు శృతకీర్తి, నకురుని కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతకర్మ. అభరే రుధిక్షిరాత్తు పౌరవ్యాం దేవకోధ ఘటోత్కచః. భీమ చే నాతి విడింబాయం శివచేరుని వల్ల హిడింబకు గడవ దేవుడి కుమారుడు కలిగినాడు కాళీయాం సర్వగత ఇంకో భార్య పేరు కాళీ ఆమె యందు సర్వగత కుమారుడు కలిగినాడు సహదేవాతు సుహోత్రంతు విజయాసూత పార్వతి సహదేవుడికి ఇంకో భార్య ఉంది పార్వతి అని ఆమె వల్ల సుహోత్రుడు కరిగాడు. అలాగే కరేణిమత్య నకుల నకులునికి మరో భార్య కరేణిమతి అతనికి నిరమిత్రుడు కుమారుడు అర్జునుడు. అర్జునునికి ఇరావత ఇరావంత మురూప్యాంబై అర్జునునికి ఉరీపి యందు. ఇరావంతుడు కుమారుడు కలిగాడు. సుతాయాం బబ్రువాహనం ఇతనే బబ్రువాహనుడు చెప్తున్నాడు మనకు. ఆ మణి మణిపూర మణిపూరపతి ఉలూచి యొక్క ఇరావంతు చెప్పారు కదా.

అలాగే మణిపూరపతి మణిపూర మణిపూర మహారాజు యొక్క పుత్రిక యందు బబ్రువాహనుడు కుమారుడు కలిగినాడు. సోపి తత్పుత్రః పుత్రికాసుతః తవ తాతః అలాంటి అర్జునుని పుత్రిక వృతః తవ తాతః మీ నాన్నగారు పరిటికు నాన్న ఎవరు అభిమన్యుడు కదు అభిమన్యుడు ఎవరి కుమారుడు అరిచేతుడు కుమారుడు అతని కుమారుడు అని చెప్తున్నాను ఇలా మీ నాన్నగారని తాతః ఎవరు సుభద్రాయాం అభిమన్యుహు అజాయతః అర్జునుడికే సుభద్రయందు అధిమన్యుడు కలిగినారు అధిమన్యుడు మీ నాన్నగారు అన్నమాట. సర్వా సర్వాతి రసజిత్ వీరః ఉత్తరాయాం తతో భవాన్. ఎలాంటివాడు అధిమన్యుడు అంటే సర్వాతి రసజిత్. యుద్ధంలో ఎంత అతిరథులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కడే విడిచాడు. చాలా చిన్నవాడు. కానీ చాలా పెద్ద వీరుడు. కదా అలాంటి అభిమన్యుని వలన ఉత్తర యందు నీవు కలిగావు చెప్తున్నాడు. రతో భవన్ పరిక్షీణేషు కురుషు ద్రోణేహి బ్రహ్మాస్త్ర తేజస స్వచ్ఛ కృష్ణానుభావేన సజీవః మోచితః అంతకాత్. అందరూ చనిపోయిన తరువాత పాండవుల వచనం లేకుండా చేయాలని అశ్రత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, బ్రహ్మాస్త్రం నుండి మరణించబోయినటువంటి నిన్ను నీకు వచ్చినటువంటి మృత్యువును పరమాత్మ స్వయంగా కాపాడాడు. అలా భగవంతుని దయతోటి నీవు ప్రభావంతో బతికావు. అవే మీ తనయా తాత జనమేజయ నీ కుమారులు వీళ్ళు అంతా చెప్పాలి వస చెప్పుకోవాలి కదా జనమేజయ పూర్వకా వీళ్ళంతా నీ కుమారులు సుతసేనః భీమసేనః ఉగ్రసేనస్య వీర్యవా ఆ జనమేజయః త్వాం బిజిత్వా ముందు చదువుపోయి చెప్తున్నాడు మీ వరకు అయిపోయింది కదా అయినా నీ కుమారులు జనమేజయుడు అతను నీవు సక్కోని వలన మరణించావన్న సంగతి విని సర్పానువై సర్పయాగ అను సాపోషతి రుద్రాన్ని సాపోషతి కోపం వచ్చేసి సర్పయాగం చేసి సత్పాలన మొత్తాన్ని అతను నశింపచేస్తాడు. కావశేయం పురోధాయ తురం తురగమేధయా ఈ మహానుభావుడు పురోహితుడిని తీసుకొని తురగమేధరాత్ తురగమేధం అంటే అశ్వమేధం అశ్వమేధాన్ని చేస్తాడు ఈ మహానుభావుడు సమంతాత్ పృథివీం సర్వాం జిద్వాయ క్షతి చాద్వరై సకల భూముండలాన్ని యుద్ధంలో జయించి యజ్ఞములతో దేవతలను అంటే కొడుకు గురించి చెప్పాలి కదా మరి కస్తా యజ్ఞములతో దేవతలను ఆరాధిస్తాడు సత్య పుత్ర శతానిక అతని కుమారుడు శతానికుడు యాజ్ఞ శతానికుడు యాజ్ఞవర్గ్య మహర్షి నుండి పేదారు చదువుతాడు అస్త్ర జ్ఞానం క్రియా జ్ఞానం

శౌనకాత్ పరమేక్షతి శస్త్రాస్త్ర జ్ఞానాలు కర్మ జ్ఞానం అంతా శౌనక మహర్జి వలన పొందుతాడు. సహస్రానీకః తత్పుత్రః తతశ్యైవ అశ్వమేధజః తర్వాత కుమారుడు సహస్రానికుడు అతని నుండి అశ్వమేశజుడు అసీమ కృష్ణః తస్యాపి నేమి చక్ర వారి కుమారుడు గజా గజా వారి కుమారుడు గజాత్వయే పృతే నద్యా కౌచాంబ్యాం సాధు వర్చతి. ఈ నేమి చిట్టడి రాజ్యంలో ఇంతకాలం మనం చెప్పుకున్నటువంటి హస్తినాపురము యమునా నదిలో మునిగిపోతుంది. అప్పుడు ఇక ఈ హస్తినాపురం రాజ్యం చేయడానికి పని రాదు కాబట్టి కౌశాంబి నగరాన్ని రాజధానిగా చేసుకొని వీరు పరిపాలిస్తారు. ఉక్తతతః చిత్రరథః తస్మాత్ కవిరథః తస్మాత్ వృష్టిమాన్ అతనికి సుషేనుడు. అతనికి సునీధుడు, సునీధునికి నృచక్షువు, సుఖీనరుడు, పరిప్రవహ, అతని కుమారుడు మేధావి, మేధా సునయాత్మజ, నృపంజేయుడు, నృపంజేయునికి దూర్వస్తి, అతనికి జని, అతనికి తిమి, తిమికి బృహద్రధుడు, మళ్ళీ శతానీకుడు. శతానీకుడు సుధాసయః సుధాసయుని యొక్క కుమారుడు శతానీకుడు శతానీకాత్ దుర్దమనః అతని కుమారుడు దుర్దమనః వహీనరః దండపాణిహి అతని కుమారుడు నిమిహి అతనికి క్షేమకుడు తరువాత బ్రహ్మక్షేత్రస్యవై ప్రోక్తః వంశః దేవరిషి సత్కృతః ఈ రీతిలో అంటే క్షేమకుడు చివరివాడు అన్నమాట అని చెప్తారు కానీ ఈ విధంగా ఈ కురు వంశము లేదా పూర్వ వంశము బ్రహ్మక్షత్ర. వీరు అనే కొందరు బ్రాహ్మణోత్తములు అయ్యారు, మరికొందరు క్షత్రియులు కూడా అయ్యారు. క్షేమతం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్యతివై కలౌ. కలియుగంలో చంద్రవంశంలో చివరి రాజు క్షేమకుడు. అతన్ని పొంది అతనితోటి ఈ మౌజం పరిసమాప్తం అవుతుంది. అథ మాగధ రాజానః భవితారః వదామి దీని తర్వాత మాగధ దేశం చెప్పుకున్నాం కదా చూడండి ఆ రాజులంతా ఏర్పడతారు వాళ్ళ గురించి చెప్తున్నా విన్నా ఆయన. భవితారః భవితా సహదేవస్య చెప్పాను కదా సహదేవ జరాసద్ధుడు అతని కొడుకు సహదేవుడు సహదేవుడి కొడుకు మార్జారిహి అతనికి శృతస్రవ అతనికి అగితాయు నిరమిత్రుడు తర్వాత సునక్షత్రుడు

నక్షత్రునికి బృహత్సేనుడు. తరువాత అతనికి కర్మజిత్తు, అతనికి సుతంజీయుడు. ఇతను విప్ర బ్రాహ్మణుడు అయిపోయాడు. తరువాత తత్య శుచిహి భవిష్యతి. క్షేమః సువ్రతః తస్మాత్ ధర్మ సూత్రః చర్మ చర్మస్తతః జుమత్సేన సుమతిహి సుబలః జలితా ఇలా సునీతుడు. సత్యజిత్తు, విశ్వజిత్తు, విపుంజీయుడు వీళ్ళంతా కూడా బార్హద్రథస్య భూపాలాః వీరంతా బృహద్రథుని యొక్క సంతానము. భావ్యాః సాహస్ర వత్సరం. రాబోయే వెయ్యి సంవత్సరాలకు చెప్పాను అంటున్నారు. ఇక ఎవరు చెప్పుకుంటూ పోతారు జరిగింది నాయనా నువ్వు నీ కొడుక అని ఎవరు చెప్తారు నీ కొడుక అని నీ కొడుకు నీ మనవాడు నీ మనవాడు అట్లా దాకా పోయారు మహానుభవులు. యోగింద్రుడు కాబట్టి అలా వరుసగా చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు అనోహో ఆ ఉందిలే. అనోహో సభానరస్యక్షుహు అనుయ కుమారుడు సభానరుడు వారి కుమారుడు పరోక్షుడు పరోక్షుడు అయినటువంటి ముగ్గురు కుమారులు. సభానరాత్ కాలనరః అక్కడి నుంచి శృంజయః సత్సుతః అతనికి జనమేజయుడు అతనికి మహాశీలుడు అతనికి ఉసీనరుడు తితిక్షు మహా మహా మనస్సు కుమారులు వీళ్ళు శిబిహి వనః శమిహి దక్షః చత్వారః ఉసీనరాత్మజా ఉసీనరునికి నలుగురు కుమారులు పురుషాగర్భః సువీరః మద్రః కేకయః వీళ్ళు ఈ ఆత్మజాః కుమారులు శివేహ చత్వారయేవాసన్ తితిక్షోశ్చ ఋషద్రధః శిబికి నలుగురు కుమారులు తితిక్షువుకు కుమారుడు ఋషద్రధుడు తతః హేమోధ సుతప వారికి హేమః వారికి సుతప బలి సుతప సుతప బలి కుమారుడు అంగ వంగ కళింగాద్యాః అలాగే సూక్ష్మ పుండ్ర అంతర సముజ్ఞతాః జజ్ఞిరే దీర్ఘ తమసాః ఇద్దరికి ఆరుగురు కుమారులు. ఎక్కడ పుట్టారు వీరంటే బలేహ క్షేత్రే. మరి యొక్క క్షేత్రంలో అతని భార్యకు వీరు రాజులుగా కుమారులు కలిగారు. చక్రుహు స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాత్యకాన్ వీరు తమ తమ పేర్లతోటి రాజ్యానికి ఇచ్చారు.

అదే అంగా వంగా కళింగా చెప్పుకున్నాం కదా అలాగే పుండ్ర ఆంధ్ర చెప్పుకున్నాం ఇలాగే ఆ కనపా సడిమా అని ప్రాత్యేకాంక్షయే కనపానః అంగతో జాతః అంగు కుమారుడు కనపానుడు తస్మాత్ దివ్యరధుడు అతనికి ధర్మరధుడు అతనికి చిత్తరధుడు చిత్తరధునికి సంతానం లేదు లేకుంటే రోమవాయతి ఖ్యాతః తస్మై తశ రధస్తసా తర్వాత ఇవాళ రోమపాదుడు, ఈ రోమపాదునికి మిత్రుడు దశరథ మహారాజు. శాంతాం సొకన్యాం ప్రాయచ్ఛత్ ఋష్యశృంగః వివాహతం. ఈ మిత్రుడైనటువంటి దశరథుడు తన పుత్రికైన శాంతను రోమపాదునికి పెంచుకోవడానికి ఇచ్చాడు. ఆ రోమపాదుడు ఈ శాంతను తన రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కరువు తొలగించాలంటే ఎవరు తొలగించాలి? ఋష్య శృంగుడు వస్తే కరువు పోతుంది అతను కాలు పెడితే కరువు పోదు. కానీ ఋష్య శృంగుడికి ఏం చేద్దాం ఆయన రాడు. ఎందుకంటే నాకేం తెలియదు పాపం. ఆడ లేదు, మొగ లేదు, గురు కాదు తెలియదు, మనుషులు ఏమీ తెలియదు. సరే విభాండక కృతురు విభాండక కూడా తండ్రి పేరు. అంటే మనమైతే లాభం లేదని వేష్టెలను పంపారు నలుగురు వేష్టెలు. వీరు వెళ్లి అక్కడ కండి గారు మహా కోపిస్తారు కదా కనబడితే ఏం చేస్తారా అని భగవన్ చెప్తా భయపడి దూరంగా ఉండి. అతను వచ్చినప్పుడు అతను తన దగ్గరికి ఉంచుకొని లడ్డూలు ఇచ్చి అయ్యా అయ్యా ఇవి మా ఆశ్రమంలో పెరిగే కాపే పండ్లండి చాలా తీవిగా ఉంటాయి చూడండి అంటే. తిని ఇతను తండ్రి వచ్చాడు సాయంచారం. వాడు ఎంత అమాయకుడు అంటే రుషేశ్వరం కొట్టి అన్నయ్య నాయకుడు గారు రుషులు నలుగురు రుషులు వచ్చారు. వాడు చాలా గొప్పవాళ్ళు కానీ కొమ్ము ఉంది. నాన్నగారు అన్నారు నాకు ఒకటే కొమ్ము ఉంది ఆ రుషులకు వసతల్లో రెండు కొమ్ములు ఉన్నాయి చాలా గొప్పోళ్ళు వీళ్ళు వారికి అర్థమైపోయింది ఓహో ఎవరో వచ్చేసారు వీళ్ళు ముందు దానికి వచ్చినట్టు ఉన్నది కొంచెం ఆయన అటు పోకురా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత మీకు తెలుసు మీకు తీసుకొని వెళ్ళాడు వర్షం కురిసింది అప్పుడు తన కుమార్తె అయిన శాంతను ఆయనకి ఇచ్చి వివాహం చేశారు తర్వాత ఈ శాంతాధిశ జమున దశరథుడు తీసుకొని వచ్చి పుత్రకామ్య చేసి రామలక్ష్మణాది పుత్తరులను పొందుతారు అన్నమాట.

చా దేవే వర్షతి యం రామ ఆదినియో హరిణై హరిణీ సుతం నాట్య సంగీత వాదిత్రై విభ్రమాలింగనార్గణై తతు రాజ్ఞహానపత్యస్య నిరూపయిష్టిం మరుత్పతః ఇది చెప్పారు ప్రజామదా దశరథః ఏన లేపే అప్రజాః ప్రజాః ఆ భాగం అయిపోయింది ఇప్పుడు ఇలా చతురంగః బ్రహ్మపాదుని కుమారుడు చతురంగుడు అతని అతని కుమారుడు బుధులాక్షడు. అతనికి బృహద్రధుడు, అతనికి బృహత్ కర్మ, బృహద్భా అనేటువంటి కుమారులు, ఇతనికి ఆద్యాత్ అంటే బృహద్రధునికి బృహన్మన కుమారుడు, అతనికి జయత్రధుని కుమారుడు. అతనికి విజయుడు, ఆ విజయునికి సంభూతి యందు ధృతి, అలాగే ధృతవ్రతునికి సత్కర్మ అధిరథుడు. అతని గంగాధరంలో ఆడుతూ ఈ మహానుభావుడు మంజూషాంతర్గతం అధిరథుడు. నది తీరంలో గంగా తీరంలో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద పెట్టె కనబడింది. ఇదేం పెట్టె రా బాబు అని తీసుకొని తీసి అందులో ఒక శిశువు కనబడ్డాడు. ఆ శిశువును అతిరథుడు పెంచాడు. అర్థమైందా ఎవరా? కర్ణుడు. ఇలా అంతర్గతాంశిసం కుంత్యాపవిద్ధం కానినం అనపద్యః అగరోచ్యుతం కన్యగా ఉండగా లభించిన కుంతి పుత్రుడు అతన్ని ఈ మహానుభావుడు కొడుకుగా భావించి పెంచాడు బృహసేనః సుతః తస్య అలాంటి కర్ణుని కుమారుడు. రుషసేనుడు అతనికి జగదీపతే దృహ్యోసి తనయః బభృహు చేస్తున్నాడు దృహ్యక కుమారుడు బభ్రు, అతని కుమారుడు సేతు, అతనికి ఆరబ్ద తస్య గాంధారః, తస్య ధర్మః, అతని కుమారుడు ధృతః, ధృతస్య దుర్మణః, అతనికి ప్రచేతాః, ప్రాచేతసం శతం వారి కుమారులు నూరు మంది. మ్రేచ్ఛాధిపతయ వీళ్ళంతా. దుర్మాగులు అయ్యారు. రిజపతి అయిపోయారు అన్నమాట. అభోవను ఉది చీమ్ దిశమాస్తుతా అందుకే ఎళ్ళగొడితే వాళ్ళంతా ఉత్తర దిక్కును పరిపాలించారు. ఆ అంటే మనకు ఇక్కడ ఎవరు చెప్పారు చూడండి దృహ్య వ్యాసి యొక్క వంశంలోనే యయాది వసలో పూరు దాకా అయిపోయింది కదా అందుకే దృశ్యుని చెప్పాడు. దాని తర్వాత ఇంకో కుమారుడు తుర్వసుడు. వరుస రావాలి కదా. తర్వాత మనకు ఎదుగు వస్తాడు. ఎదుగు వస్తాడన్నమాట అది వరుస. ఇలా తుర్వసు యొక్క తుర్వసు యొక్క కుమారుడు వన్ని వన్ని వన్ని అక్కడి నుంచి అతనికి భగ అతనికి భానుమాన్.

అతనికి త్రిభానుహు, అతని కుమారుడు కరంధముడు, అతనికి మరుహు, అతనికి అతని మరుహు అనేటువంటి మరుస్తుడు అపుత్రుడైతే పుత్రం పౌరవ మన్వభూతు దుష్యంతః తపునర్భేజే స్వవంశం రాజ్యకాముకః. ఈ ఇంట్లో మనకు రాజ్యము గోయెడు వాడు తన వంశాన్ని దుష్యంతుడు మళ్ళీ వచ్చాడు పునర్జన్మించాడు అర్థం అన్నమాట. మళ్ళీ వచ్చాడని భావము యయాతేహ జేష్ట పుత్రస్య యదూరు వంశం నరస ఇప్పుడు ఇక. పూర్వసుడు అయిపోయాడు, దృశ్యుడు అయ్యాడు, అను అయిపోయాడు కదా, మిగిలింది ఎవరు? యదు. సంస్కరం గమనించాలా? చిన్నవారిని ముందు చెప్పి పెద్దవారిని తర్వాత చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? రాబోయే దశ సంవత్సరం కదా. మరి ఎందుకు వస్తారు ఎవరికైనా చెప్పాలి. కృష్ణుడు చెప్పాలి కదా. నేను శాపం ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాను. శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చాడు అందుకే రాజ్యాధికారం లేదు తాను ఇయ్యలేదు. వాడికి ఇచ్చాడు. మా తాము రాజ్యం ఇచ్చాడు కృష్ణుడు తాను పరిపాటించలేదు కదా. కాబట్టి ఇప్పుడు యజోర్వంశం నరః కృత్వా సర్వ పాపైహి ప్రముచ్ఛతి నాయనా యజోర్వంశం చెప్తున్నాను. ఈ వంశాన్ని విన్న వాళ్ళందరూ అన్ని పాపాలు పోగొట్టుకుంటారు. చెప్తున్నాడు వర్ణయాయి మహా పుణ్యం సర్వ పాపహరం. పుణ్యము పాప వంశాన్ని చెప్తున్నాను. అలాంటి హేత్రావతీర్ణః భగవాన్ పరమాత్మ నరాత్తి ఎందుకయ్యా అంత గొప్పది అంటే యదు వంశంలోనే పరమాత్మ మానవ ఆకారంలో అవతరించాడు. యదోహో చెప్తున్నాడు యదువుకు సహస్రజిత్ క్రోష్ట నలః రిపుహు అనేటువంటి వాళ్ళు నలుగురు కుమారులు. అందులో శతజిత్ ప్రథమాత్మయః సహజిత్ కుమారుడు శతజిత్. మహాహయః వేణుహయః హయహయః అనేటువంటి వాళ్ళు వీరి కుమారులు. ఎవరి కుమారులు? శతజిత్ యొక్క కుమారులు. సహజజిత్ కుమార్ సజజిత్ కుమారులు మహాహయ వేణుహయ హయహయ హయహయ కుమారుడే కార్తల్య ఈ జాజియం. చూడండి. ధర్మస్తు హైహైసుతః నేత్రః కుంతే పితః. ఇతను ధర్మః అనేటువంటి వాడు హైహైని కుమారుడు. తరువాత కుంతి యొక్క తండ్రి నేత్రః అంటున్నాడు. సహా సోహంజిహి అభవతు కుంతేహే మహిష్మాన్ భద్రసేనకః ఈ కుంతి గోజిరాజు మహానది కుంతి అంటే అమ్మాయి కాదు రాజు కుంతి అనేవాడు.

ఆ కుంతి పెంచుకున్నది కాబట్టి ఈమెను మనము అంటాం. ఈ కుంతినే కుంతి భోజుడు అంటాం. అంటే రాజ్యం భోజరాజ్యం కాబట్టి వీరు కుంతి భోజుడు. కుంతి భోజుడు సంతానం లేక ఈ అమ్మాయిని పెంచుకున్నాడు. అందుకే ఆమె పేరు కుంతే అనే వచ్చింది అది ముందర వస్తుంది. కుంతే పితా తతః సో అంజ అభవత్ కుంతేహే మహిష్మాన్ భద్రసేనకః ఇతను మహిష్మాన్ తర్వాత దుర్మదః భద్రసేనస్య తనకః కృతవీర్యసు. మనకు ఈ భద్రసేని కుమారుడు ధనకుడు. ఈ ధనకునికి కుమారుడు కృతవీర్యుడు. కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజ. చూడండి వీళ్ళందరూ ధనకుని కుమారులు. చూడండి భద్రసే ధనకుడు కృతవీర్యసు కృతవీరుని కుమారుడు ధనకుడు ధనకుని కుమారులు కృతాకిని కృతవర్మ కృతౌజ ఇంట్లో అర్జునః కృతవీర్యస్య కృతవీరుని పుత్రుడు అర్జునుడు అంటే వాడే కార్తవీర్య అర్జునుడు. సద్వీపేశ్వర విదించ ఒక్కడే చక్రవర్తి అయ్యాడు అని చెప్పుకున్నాం కదా మహానుభావుడు దత్తాత్రేయుడిని ఆరాధించి సహస్ర బాహులను పొంది సకల భూమండలానికి మహానుభావుడు చక్రవర్తి అయ్యాడు కృతాగ్ని కార్తవీర్యులతను అర్జునః కృతవీర్యస్య సద్విపేశ్వర భవతు దత్తాత్రేయ చెప్తున్నాను దత్తాత్రేయాత్ హరేహముచాత్ ప్రాప్త యోగ మహా గుణః దత్తాత్రేయ స్వామి వరన ఈ మహానుభావుడు అజ్జనుడు యోగమును పొంది రాజ్యాన్ని చక్రవతి అయ్యాడు మొత్తం భూమండలం అండి. అందుకే ననోనం కార్తవీర్యస్య గటిం యాస్యంతి పార్థివాః. ప్రపంచంలో ఉన్న ఏ రాజులు కూడా కార్తవీర్యునితో సమానమైన స్థితిని పొందలేరు. ఏంటి కారణం? దత్తాత్రేయుని శిష్యుడు. దత్తాత్రేయ భగవాన్ నుండి మహిమను పొందినవాడు కాబట్టి అతనితో సాటి వచ్చే వారు ఎవరూ లేరు. యజ్ఞ దాన తపో యోగ శృత వీర్య జయాదిభి పంచాశీతి సహస్రాణి హవ్యాహత బలహ ఇతను 85 సంవత్సరాల అనట. 85 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అది కూడా హవ్యాహత బలహ ఎదురు లేదు ఎవరికీ అతనికి ఎదురు లేదు. అలా పెంచాడు అనష్ట విత్త స్మరణః ఇక్కడ ఇంకో పేరు ఉంది కాస్ట్ విరాజ్యునికి మన సొమ్మ ఏదైనా పోతే ఆయన పేరు తగులుకుంటే డబ్బు దొరుకుతుంది.

మంత్ర ఉంది కార్తవీర్యార్జునో రాజా బాహు సహస్రవాన్ సత్య స్మరణ మాత్రేన కృతం నష్టంచ విందతి. దాని పేరు చదువుకుంటే ఈ మంత్రం చదువుకున్నా కానీ పోయిన వస్తువు దొరుకుతుంది. అపహరించబడిన వస్తువు కూడా దొరుకుతుంది. ఇలా కార్తవీర్య అర్జ చెప్పాడు తస్య. బలః సమా అనష్ట విత్త స్మరణః బుభుజే అక్షయ షడ్వసు తస్య పుత్ర సహస్రేషు పంచైవ ఉర్వరితా మృజే అతనికి వెయ్యి మంది కుమారులు కానీ పరశురాముని చేత చంపబడ్డారు ఆరుగురు ఐదుగురు మాత్రమే మిగిలారు జయధ్వజ సూరసేన వృషభ, మధు. అర్థమైందా? దగ్గరికి వస్తున్నాం చిన్న చిన్న ఆయన. సూరశేనుడు వచ్చాడు చూడండి. జయధ్వజుడు, సూరశేనుడు, వృషభుడు, మధు అని అరుగురు మిగిలారు. ఇందులో జయధ్వజుడు నుంచి తాలజంగుడు. ఈ తాలజంగునికి నూరుగురు కుమారులు అయ్యారు. క్షేత్రం వ్యత్ తాలజంగాఖ్యం ఔర్వ తేజోభృమ్మితమిది తాలజంగుని రాజ్యం ఔర్వుడు అంటే మృగువంశం వారి పరాక్రమంతో వీళ్ళు పెరిగారు. తేశాం జ్యేష్టః వీతిహోత్రః వారి నుండి పెద్ద కుమారుడు పీతిహోత్రుడు. అతని నుండి వృష్ణిహి పుత్రః మధోస్మృతః. మధు యొక్క కుమారుడు వృష్ణి అనేవాడు. తస్య పుత్రహితం త్వాసీత్ వృష్ణిజ్జేష్టం యతక్కులం. వారికి నువ్వురు కుమారులు నువ్వురు కుమారులు పెద్దవాడు వృష్ణి. అందుకే వీళ్ళంతా వార్ష్ణేయులు అంటున్నాం. అలాగే మధువంశం కాబట్టి మాధవులు అంటున్నాం. సరే వీళ్ళేం వంశం వాళ్ళు? మధువంశం వాళ్ళు మాధవులు, కృష్ణవంశం వాళ్ళు వార్ష్ణేయులు. కదా? సూర వంశ కాదు సూర తండ్రి కాబట్టి శౌరు ఇలా వస్తాయి. మనకు తత్కులం అందుకనే మాధవాః వృష్ణయః రాజన్ యాదవాస్చేతి సంజ్ఞిత ఈ యాదవులకు. ఇది పోతే వాళ్ళకు మాధవులని, కృష్ణులని, యాదవులని పేరుంది. యదుపుత్ర స్థిత క్రోష్టోహో పుత్రః వృజినావాంతతః. యదుపుత్ర అయినటువంటి క్రోష్ట అనే వాడికి వృజినావంతుడు కుమారుడు. అతనికి స్వాధి, అతనికి రుచేకు, అతనికి చిత్తరధుడు, ఇతనికి శశబిందు, మహాయోగి, మహాభోజ ఇతనికి శశబిందు అనేటువంటి మహాయోగి. ఇతను ఇతనికే ఇతనికి మహాభోజః మహానభూత్. మహాభోజుడు అంటున్నాం. ఇతనికి చతుర్దశ చతుర్దశ.

మహారత్న చక్రవర్తి ఈ మహాభోజుడే 14 మహారత్నముల అంటే మహారాజ్యములకి తను చక్రవర్తి అయ్యాడు. దశ్చ పత్నీ సహస్రానాం దశానాం సుమహాయశాః దశలక్ష సహస్రాణి పుత్రాణాం త్వాత్ అది జనత్ వారికి వేల మంది కుమారులు నా భార్యలు. వారికి మళ్ళీ అందులో దశానం మళ్ళీ పదివేలు మళ్ళీ వారికి సంతానం ఇలా వంశమంతా అలా పెరిగి పెరిగి చాలా చిన్న వంశమే పది లక్షలేనట. ఇలా దశలక్ష తదదీజరతు పేశాంతు షట్ప్రధానానాం ఈ ఆరుగురిలో పృథుస్రవ అతని కుమారుడు ధర్మః. అతనికి ఉచ్చేనాతస్య హయ ఈ ధర్మునికి స్వయంగా శుక్రాచార్యులు దగ్గర ఉండి అశ్వమేధాన్ని త్యేయించాడు. తత్సుతః రుచకః ఇతని కుమారుడే రుచకుడు. రుచకునికి ఐదుగురు కుమారులు పురుచితు, రుక్మ, రుక్మేషు, పృధు. యామఘ ఐదు కుమారు ఇందులో యామఘః అగ్రజోపి అన్యాం భార్యాం శైవ్యాపతిహి భయాత్ ఇతను అప్రజః. ఈ ధ్యామకుడే సంతానం లేదు కానీ భార్య అంటే చాలా ప్రేమ. ప్రేమ కాదు చాలా భయం. మహా భయం. భార్య అంటే భయం కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకసారి శత్రురాజులు యుద్ధ పేరు మ్రోగించారు. యుద్ధానికి రమ్మని పిలిచారు ఇతన్ని. మంచి వీరుడు. ఇత్తంగా ఇంట్లో పిల్లి బయట పులి కదా. అందుకే ఈ మహానుభావుడు వెళ్ళాడు పరాంచాన్ని ఓడించేశాడు. ఆ మహారాజు గారి పుత్రిక భయపడి పరిగెత్తుతున్నది. అమ్మాయి రేపటి వరకు రా అని తీసుకొని తన రాసలో కూర్చోబెట్టుకున్నాడు. చూపి ఇక్కడ తీసుకొని వచ్చాడు. రాజుగారు తెలిసి వచ్చారు కదా అని అందరూ స్వాగతం నా హాస్టల్ పెట్టారు భార్య వచ్చింది పక్కన ఎవరో ఉన్నారు. ఎవర ఆమె?

ఏ భయం భయం ఏంటి? పక్కన కూర్చుంటే ఆ భయంగా చూసింది. ఎవరా ఆమె? అంటే ఆమె ఉంది నీ కోడలు. కోడలా? నాకు సంతానం లేదు. నీకు ఇంకో భార్య లేదు. ఎలా కోటలు ఉందయ్యా? అంటే అదే భాగ్యం సంతానం లేదు కానీ సంతానం కలగదు కదా కదా. నీకు పుట్టబోయే వాడికి భార్య అవుతుంది. ఈ కళ్ళలోని చమత్కారం ఏంటంటే మనం భయంతోనో ప్రేమతోటో ద్వేషంతోటో అలవోకగా మాట్లాడిన మాటలు ఆకాశంలోని దేవతలు తథాస్తు అంటారు. ఇతను భయంతో ఈ మాట అంటే దేవత దథాస్తు అన్నారు. అదృష్టం పండి ఆమె గర్భ అయింది. కుమారుడు కలిగాడు. ఆ కుమారునికి ఈమె ఇచ్చి వివాహం చేశాడు. ఎందుకు చెప్తున్నావంటే అన్వమోదంత తదు విశ్వే దేవాః పితర ఏవచ శైవ్యా గర్భమధాత్ కాలే కుమారం శిశువే కుమారుణ్ణి కండి స విదర్భ ఇతి ప్రోక్తః రథం మీద కూర్చోబెట్టుకునేటప్పుడు ఈ జామగుడు దర్భ రేచి కూర్చోబెట్టాడు కింద కూర్చో దర్భ కూర్చోవద్దని. ఎందుకంటే ఇందులో చెప్పలేదు పాద్మంలో చెప్తాడు. మధ్యన ఏది అడ్డం లేకుండా కూర్చోబెడితే నువ్వు దుర్మా కూడావు నీ భార్య చెప్పుకుందాం అని వచ్చాను ఎక్కడ తన భార్య అంటుందో అని దర్భ వేసి కూర్చోబెట్టాడు అడ్డం. చూపించాడు ఇగో దర్భలు ఉన్నాయి ఆమె నాకు దూరంగా ఉంది నా భార్యని ఆ బుద్ధితో ఏం లేదు నీ కోడలుగా తీసుకొచ్చాను. ఇలా దర్భలు వేసి దర్భలకు ఆమెకు సంబంధం లేకుండా దూరం చేసిన ఆమెకు పుట్టినవాడు కాబట్టి ఆ వంచం ఏమైంది విదర్భ. విగతః దర్భాత్ దర్భల నుండి వేరై పుట్టిన వంశం కాబట్టి అది విదర్భ వంశం. ఈ విదర్భ వంశంలోనే ముందర ఒక అబ్బాయి ఒక మహానువాడు పుడతాడు కదా భీష్మకుడు అతని కుమార్తె. రుక్మిణి ఆమెకేం పేరు వైదర్ఘి కదా ఇలా చెప్తున్నాడు స విదర్భ ఇతి ప్రోక్తః ఉపయేమే సునుషాం సతీం.

ఈ రీతిలో ఆ మహానుభావుడు సునుషాం కోడలని మొదలు చెప్పారు కదా అందుకు ఆమెను వివాహం చేసుకున్నాడు. అంటే ఈ ధ్యామకుడి నుంచి మనకు విదర్భ వంశము తర్వాత పొందేటువంటి యజోభవచము యొక్క వృద్ధి ఉంది కాబట్టి. ఇన్ని మామూలుగా చెప్పి కాస్త ధ్యానం కొని ఓ నాలుగైదు శ్లోకాలు ఎక్కువ చెప్పి వృత్తాంతం వివరించాడు. సత్య వాక్య ప్రభావం ఎలా ఉంటుందో ఆ చిన్న కథలు చెప్పారు. ఇది మనకు త్రయోవింశోధ్యాయః అన్నమాట టైం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మదు గురుభ్యో నమః బహుశా వీలుంటే ఆరంభమే కాదు కుష్ణుడు పుడతాడో ఏమో చూసుకోండి మూడో సంఘ మూడో అధ్యాయంలో పుడతాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పుట్టకుంటే ఏం లేదు ప్రభువానే పుట్టాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ సరిగా ఏర్పాటు చేసుకుని ఉంటే ఆయన

Opening invocation: Mangalacharanam - salutations to the divine guru lineage. We continue in the ninth Skanda, approaching the end of the lunar dynasty narration. Today: more of the Yayati story on desire, Shakuntala-Dushyanta, and the Kuru lineage leading toward Krishna.

Salutations to all the acharyas. O devotees - yesterday we heard the main story of Yayati and his sons. Today we hear the end of the Yayati discourse on desire - one of the most powerful philosophical teachings in the entire Bhagavata.

Yayati spent a thousand years enjoying worldly pleasures with Puru's youth. At the end he said - "Yat prithivyam vrihiyavah hiranyam pashavah striyah" - all the grain on earth, all the gold, all the cattle, all the women - "na duhyante manaspriya" - none of these satisfy the mind.

"Tena triptir na jaayate" - satisfaction does not arise from these. "Kamasya na kadachid api santusyati" - desire is never satisfied at any time. Therefore - "Na hi kaschit manushyo asya kamehi santripyate" - no human being is ever fully satisfied by desires alone.

This is the central teaching of the Yayati episode: the impossibility of satisfaction through sensory enjoyment. Not because enjoyment is inherently wrong - but because the nature of desire is to perpetuate itself. One desire satisfied gives birth to ten more desires.

"Purna kumbha" - a full pot of water - poured into a full ocean - does the ocean overflow? No. Similarly when the Lord is your fullness - external pleasures neither add to nor diminish from that fullness. The satisfied person (atmaram) enjoys everything without being enslaved by anything.

Yayati returned Puru's youth and gave him the kingdom. He told his other sons - who had refused to take his old age - to go and rule in the peripheral regions. Yadu's refusal is noted - and from Yadu will come the Yadavas and Krishna. But that story is for Canto 10.

Yayati then performed the "Vishvajit" yajna - giving away everything to the priests. Literally everything. His chariot, his ornaments, his palace - all given away. He went to the forest absolutely penniless and began his real tapas. This is true "tyaga" - renunciation.

After this - Yayati's wisdom verse is quoted: "Na hi kaschit kshanam api jatu tisthati akarmakrit" - no one can stay even for a moment without some action. Nature compels action. Therefore choose righteous action (dharma karma) over unrighteous action. This wisdom arose from a thousand years of lived experience.

From Puru's lineage - the Paurava dynasty - comes the great story of Dushyanta and Shakuntala. Dushyanta was a Paurava king - a great hunter and a righteous ruler. One day while hunting he came to the ashram of Kanva Maharshi.

Kanva was away. At the ashram he found a beautiful young woman - Shakuntala. She was actually the daughter of Vishvamitra and the apsara Menaka. Menaka had been sent by Indra to break Vishvamitra's tapas. She succeeded, conceived Shakuntala, and then left. Kanva Maharshi found the abandoned infant and raised her.

Dushyanta and Shakuntala fell in love. By "Gandharva vivaha" - the love marriage permitted by ancient tradition - they were wed. Dushyanta gave Shakuntala his royal ring as a token and promised to send for her officially. Then he returned to his capital.

The great sage Durvasa visited the ashram when Shakuntala was lost in thought about Dushyanta. She did not notice him promptly - Durvasa cursed her - "the one you are thinking of will forget you." However, if she shows him the token - the ring - the memory will return.

Shakuntala traveled to Dushyanta's court - pregnant with his child. But on the way, while crossing a river, the ring slipped off her finger into the water. She arrived at court - and Dushyanta, under Durvasa's curse, did not recognize her at all.

He refused her before the entire court. Shakuntala was humiliated and grief-stricken. A divine voice spoke from the sky - "Dushyanta, recognize her! She speaks the truth!" But still the ring was missing - the curse held. Shakuntala was taken away by a celestial light to the hermitage of Kashyapa Maharshi.

Meanwhile - a fisherman found the ring in the belly of a fish. He brought it to the palace. Dushyanta saw the ring - and immediately the curse lifted. Memory flooded back. He was overcome with guilt and grief - "I rejected her before the entire court!" He searched for her.

Dushyanta eventually found Shakuntala at Kashyapa's hermitage. There he met his son - a boy of extraordinary power, playing with lion cubs as if they were toys, counting the teeth of lions fearlessly. Dushyanta recognized his own son and was overcome with love.

That son was Bharata - the greatest Chakravarti of all time. From Bharata comes the name "Bharatavarsha" - this land is called Bharata to this day after this great king. "Bharatasya ca khyatah iti bharat iti bhavati" - because of Bharata's glory, this subcontinent bears his name.

Bharata performed eleven Ashvamedha yajnas and governed the entire earth with absolute justice for thousands of years. His glory was such that the gods themselves praised him. From Bharata's lineage came the Kuru dynasty - and from the Kurus came the Pandavas and Kauravas of the Mahabharata.

The speaker notes - the story of Shakuntala and Dushyanta as told in the Bhagavata differs slightly from Kalidasa's famous play "Abhijnana Shakuntalam." Kalidasa focuses on the romantic and poetic aspects. The Bhagavata focuses on the dharmic and genealogical aspects - both are valid perspectives.

From Bharata - through many generations - comes Kuru. The Kuru dynasty gives its name to Kurukshetra - the field where the great war was fought. The entire Mahabharata revolves around the conflict between two branches of the Kuru family - Pandavas and Kauravas.

Shantanu comes in the Kuru lineage. Shantanu married Ganga - and from that union was born Bhishma - the greatest figure of the Mahabharata. Bhishma is also called Devavrata - he took the terrible vow (bhishma pratignya) of lifelong celibacy to allow his father to marry again.

Shantanu later married Satyavati - from whom came Chitrangada and Vichitravirya. Vichitravirya married two daughters of the king of Kashi - Ambika and Ambalika. He died young without children. The lineage had to continue through Vyasa (Satyavati's earlier son) - Niyoga (levirate union).

From Vyasa and Ambika - Dhritarashtra (blind). From Vyasa and Ambalika - Pandu (pale, cursed). From Vyasa and a maid - Vidura (the wisest counselor). These three carried the Kuru lineage. Dhritarashtra's hundred sons are the Kauravas; Pandu's five sons are the Pandavas.

Pandu had the curse that he would die if he engaged with his wives in intimacy. So his sons were born through divine intervention - Kunti invoked divine beings and received children: Yudhishthira from Dharma, Bhima from Vayu, and Arjuna from Indra. Madri received Nakula and Sahadeva from the Ashvins.

The Bhagavata mentions all this briefly - the Mahabharata tells it in full. Again the pattern - Bhagavata summarizes what other texts elaborate. It shows where everything is going - all of this leads to the Mahabharata war, which leads to Krishna's teachings (Gita), which is the heart of Bhagavata philosophy.

Among all the descendants of Yayati - through Yadu - comes Vasudeva. Vasudeva is the father of Krishna. Shura was Vasudeva's father. Shura was a great king of the Yadu clan. He named his eldest son "Vasudeva" - "son of Vasu" - and the name became famous because of his great son.

Vasudeva married Devaki - the cousin of Kamsa. At the wedding, a divine voice warned - "O Kamsa, the eighth child of this woman you are honoring will be your destroyer." Kamsa was the cruel ruler of Mathura - son of Ugrasena (whom Kamsa had imprisoned).

Kamsa immediately seized his sword to kill Devaki right there. Vasudeva intervened - "You cannot kill a woman, a bride, your own cousin, on her wedding day. I swear to you - I will give you every child that is born to us. Then you need not fear." Kamsa accepted this promise.

The divine voice had said "eighth child" - so Kamsa let Devaki live, but imprisoned both Vasudeva and Devaki in his palace dungeon. Child by child was born - and Kamsa killed each one. The first six children were killed at birth. This is the brutal context into which Krishna was to be born.

The Bhagavata is building tremendous dramatic tension - chapter by chapter, verse by verse, this entire Skanda has been preparation. The solar dynasty led to Rama. The lunar dynasty leads to Krishna. And now - the immediate family is in a prison cell, in the grip of a tyrant, awaiting the divine birth.

The speaker quotes - "Yad yad vibhutimat sattvam" - wherever there is extraordinary power, beauty, excellence - "mama tejo amshasambhavam" - know that to be a spark of My glory. All those great kings, all those extraordinary people whose stories we heard - each was a spark. Krishna is the full sun.

The ninth Skanda ends with the stage fully set. The lineages have been traced. The time has come. The Lord has agreed to descend. The devotees - Vasudeva, Devaki - are waiting in prison, praying. The tyrant Kamsa is on his throne. And the Lord is about to be born.

Tomorrow we enter the tenth Skanda - "Dasha Skandha" - the tenth canto. It is the longest Skanda in the Bhagavata and the most beloved. It contains the entire story of Krishna - birth, childhood, youth, mature life, the Mahabharata war, and the final departure.

The speaker says with emotion - "We have been on this journey for 175 days. Tomorrow we enter the promised land - the tenth Skanda. Everything has been a preparation for this. Come with your full heart tomorrow. Come with all your devotion. Krishna is about to arrive."

A reflection on the journey so far - 175 days of hearing the Bhagavata. The first nine Skandas cover creation, bhakti yoga, avatars, cosmology, genealogies - all to create the proper context and devotional preparation for encountering Krishna. The Bhagavata's structure is deliberate and profound.

Just as one prepares the soil, plants the seed, waters it daily, tends it - and only then does the flower bloom - so the Bhagavata has been preparing the listener's heart through nine Skandas. The tenth Skanda is the flower - Krishna. Come prepared tomorrow. "Svasti prajabhya." Salutations to all acharyas.

Final closing prayers and benedictions. "Loka samastah sukhinobhavantu. Gobrahmanebhyo shubhamastu nityam. Sarve bhavantu sukhinah sarve santu niramayah." May all be happy, may all be free from illness. "Hari Om. Tat sat." Namaskarams to all. Tomorrow - the tenth Skanda begins.

The speaker ends with a prayer to Kamsa - not praising him but acknowledging that even Kamsa was an instrument of the divine. Without Kamsa's tyranny, the dramatic beauty of Krishna's birth would not have the same impact. Even the villain serves the divine story. "Sarvam krishnarpanam."

An aside on the lunar dynasty narrative - the Bhagavata has given us in this Skanda the genealogical background of virtually every major figure in the Mahabharata and Ramayana. It is a masterful weaving of all the threads of the sacred narratives into one comprehensive tapestry. Shuka's genius as narrator shines here.

Final reflection for personal practice - the listener is invited to pick one story from today and contemplate it during their evening meditation. Which story touched the heart most? Yayati and desire? Shakuntala and trust? Bharata and glory? That touch of the heart is the Lord's own grace. Namaskarams.

The speaker thanks all those who have listened through all 175 days. "Your patience, your devotion, your presence - it is because of you that this pravachanam continues. A pravachanam without listeners is like a river without banks. You give it shape and direction. Thank you." Namaskarams.

Thus concludes Day 175 - the penultimate day of the ninth Skanda. Tomorrow - Day 176 - will complete Canto 9 and take the first step into Canto 10. A historic day in this 226-day journey. "Acharya Ramanuja Swami ki jai. Sri Krishna ki jai. Bhagavatam ki jai." Hari Om.

The gathering is asked to chant the Bhagavata's closing prayer together: "Krishnaya vasudevaya haraye paramatmane pranatah kleshanashaya govindaya namo namah" - salutations to Krishna, son of Vasudeva, destroyer of afflictions, Govinda, the supreme self. These salutations echo across time and space. Namaskarams.

The pravachanam hall falls quiet in devotion. The vibration of all these weeks and months of sacred narration fills the space. The Lord is present - always was, always will be. Tomorrow we meet Him in His most beloved form - as the child Krishna in Mathura, born at midnight in a prison cell, to the sound of divine music. Hari Om.

One final teaching for the road - Shuka tells Parikshit: "All the kings I have described to you - solar and lunar dynasties - were great. But even they are eclipsed by the devotees of the Lord. A devotee of average birth but complete devotion exceeds the greatest king without devotion. Devotion is the supreme qualification." Namaskarams.

Closing auspicious words and final namaskarams. "Mangalam bhagavan vishnu mangalam garuda dhvajah mangalam pundari kaksha mangalaya tano harih." Auspiciousness - Vishnu is auspiciousness, Garuda-bannered one is auspiciousness, lotus-eyed one is auspiciousness - may Hari be our auspiciousness. Namaskarams. Hari Om. Tat sat.

Completion of Day 175 pravachanam. The speaker bows to the image of the Lord before departing. The devotees offer their pranams. The sacred space is honored. The lineages have been narrated. The stage is set. Tomorrow - Krishna arrives. "Om namo bhagavate vasudevaya." Hari Om.

A brief note on the significance of "Vasudeva" - the name used in the mantra "Om namo bhagavate vasudevaya." Vasudeva means "son of Vasudeva" (Krishna's father's name) and also "one who dwells in all beings" (vasu = dwelling, deva = divine). Both meanings point to the same Lord. Tomorrow we meet that Vasudeva in person. Hari Om.

Ninth Skanda summary reflection - Creation was in Skanda 1-3, Bhakti in 1-2, Stories of devotees in 4-7, Ocean churning and Vamana in 8, Solar and Lunar dynasties in 9. Each Skanda has its flavor, its character, its teaching. Together they form the complete mandala of devotion that is the Bhagavata Purana. Namaskarams.

Final auspicious moment - the speaker recites one verse from the beginning of Canto 10 as a preview: "Janma karma ca me divyam evam yo vetti tattvatah tyaktva deham punar janma naiti mam eti so arjuna" - one who knows My divine birth and actions in truth, leaving the body, does not take birth again but comes to Me. This is the promise of Canto 10. "Hari Om."

The ninth Skanda concludes. All the lineages have been lovingly traced from Brahma's creation down through the solar and lunar dynasties to the immediate parents of Krishna and Rama. The Bhagavata now stands at the threshold of its greatest treasure. Come tomorrow. Come with a full heart. "Loka samastah sukhinobhavantu."

Day 175 complete. Namaskarams to the entire assembly of listeners. To those who are present in body, to those who are listening from afar, to those who will hear these words in the future - the Lord's grace flows equally to all who seek it through the Bhagavata. "Om namo bhagavate vasudevaya." Hari Om.