విరాట్ పురుషుడు: బ్రహ్మ విష్ణు శివుడు ఆయన అంగాలు

Virat Purusha: Brahma, Vishnu, Shiva as His Limbs

bhagavatam Kandadai Ramanujacharya

ఏకాదశ స్కంధం సందర్భంలో విరాట్ పురుష పునఃపరిశీలన - బ్రహ్మ విష్ణు శివులు ఆయన అంగాలు, వేర్వేరు దేవతలు కాదు. 'రజస్సు రూపంలో బ్రహ్మ, సత్త్వ రూపంలో విష్ణువు, తమో రూపంలో శివుడు' - పరమాత్మ స్వభావపు మూడు గుణాలు. జీవాత్మ విముక్తి మూడు గుణాలు అతిక్రమించడం (త్రిగుణాతీత) మరియు మూడింటికీ ఆధారమైన సాక్షి స్థితిలో నిలవడం. ఈ బోధ పూర్తిగా శ్రీమద్ భాగవతంలో మాత్రమే ఇవ్వబడింది.

The Virat Purusha - the cosmic person - is revisited in the Eleventh Canto's context: Brahma, Vishnu, and Shiva are His limbs, not separate deities. The session explores the key verse: "Brahma qua Rajas, Vishnu qua Sattva, Shiva qua Tamas" - these three emerge from the gunas of Paramatma's own nature. The jivatma's liberation involves transcending all three gunas (trigunaatita) and resting in the witness-state that is the ground of all three. Only in Srimad Bhagavatam is this teaching given in full.

← Prev Next →
Virat Purusha: Brahma, Vishnu, Shiva as His Limbs Kandadai Ramanujacharya bhagavatam

యత్ కాయయేచ భువనత్రయ సన్నివేశః ఆ విరాట్ పురుషుని యొక్క శరీరమే మూడు లోకముల యొక్క స్వరూపము. పుర్లకాలంటే ఏమిటి? యత్కాయ. పరమాత్మ యొక్క శరీరమే. యస్య ఇంద్రియైకి తనుహృతాం ఉభయేంద్రియాని. విరాట్ పురుషుని యొక్క ఇంద్రియములే మనందరికీ జ్ఞానేంద్రియములు కర్వేంద్రియం. అంటే అది మూలం. తనేమంటారు ట్రాన్స్ మోదర్ అన్నమాట. ఎక్స్చేంజ్ సెంటర్ ఏదో అంటాం కదా అది. అక్కడి నుంచి మనకు పవర్ పాస్ అయితే ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకోండి ఏమంటారు ట్రిక్ అయిందా ట్రిప్ అయిందా అంటాం కదా అక్కడ ట్రిప్ అయింది అనుకోండి మామందరం ట్రిప్పు. మన చెయ్యి ఆడదు, మన కారు ఆడదు, మన కన్ను పని చేయదు. కాబట్టి అతని ఇంద్రియములే మనకు రెండు రకముల జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు. జ్ఞానము స్వతః స్వజనతః బలమోజ ఈహ సత్వాయు శిశిలయోద్భవ ఆదికర్త అతని యొక్క జ్ఞానము స్వయంజ్ఞానము. అతని వాయువుతోటే మనకు బలము, ఓజః, సహస్సు, కోరిక. ఆ విరాట్ పురుషుడే సత్వ రజత్ తమో గుణములను తీసుకొని అంటే వాటిని సృష్టిస్తాడు వాటితోటి జగత్తును సృష్టిస్తాడు కాబట్టి వీటితో అతనే మనకు ఆదికర్త. విరాట్ పురుషుడే ఆదికర్త. ఆదవ భూత తృతి రజసాస్య సర్గే ఈ విరాట్ పురుషుడే ఈ నారాయణుడే. సృష్టి చేయాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని అతను శతధృతిహి అంటే బ్రహ్మగా అయ్యాడు. విష్ణుహు స్థితౌ క్రతుపతిహి ద్విజ ధర్మ సేతుహు ఇతనే సత్వగుణాన్ని తీసుకొని జగత్తు యొక్క రక్షణకు విష్ణుహు. విష్ణు రూపంలో అవతరించరే క్రతుపతి అంటే యజ్ఞపతి. యజ్ఞః యజ్ఞపుకు యజ్ఞకృతు ఎవరు? స్వామి కదా యజ్ఞోవై విష్ణుహు యజ్ఞ ఏవ ఏముంది? మంత్రం. కాబట్టి పరమాత్మ ఎవరు? యజ్ఞమే. యజ్ఞమే విష్ణువు. అతనే క్రతువు, అతనే క్రతుపతి, అతనే ద్విజ ధర్మ సేతువు.

బ్రాహ్మణులకు ధర్మమునకు అతనే హద్దు మర్యాద. రుద్రోపి అప్యయాయ తమసా ఈ మహానుభావుడే ప్రళయం కోసం తమోగుణాన్ని తీసుకొని రుద్రునిగా రుద్ర రూపంతో రుద్ర నామంతో. ఏర్పడ్డాడు పురుషస్త ఆద్యః ఆ ఆదిపురుషుడే ఈ రూపాన్ని కూడా తీసుకున్నాడు ఇతి ఉద్భవ స్థితి లయాః సతతం ప్రయాసు అంటే ఏమిటి? సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించేవాడు బ్రహ్మ, ప్రపంచాన్ని రక్షించేవాడు విష్ణువు, ప్రపంచాన్ని సంహరించేవాడు రుద్రుడు, సృష్టి కాలము, రక్షణ కాలము, ప్రళయ కాలము. ఆ సమయంలోనే వాళ్ళు ఆయా పనులు చేస్తారు అనుకుంటే పొరపాటు. ఎందుకు ప్రపంచంలో ప్రతిక్షణం ఈ మూడు జరగడం లేదా? లక్షల కోట్ల ప్రాణులు పుడుతున్నాయి, లక్షల కోట్ల ప్రాణులు పోతున్నాయి, లక్షల కోట్ల ప్రాణులు నిలుస్తున్నాయి. స్థితి లయములు అనేటువంటివి నిరంతర ప్రవాహం. ఒకప్పుడే జరిగేది కాదు. ప్రళయం కాగానే అన్ని లోకాలు పుట్టడం తోటి సృష్టి అయిపోయింది. పుట్టిన లోకాలన్నీ పోవడంతోటి ప్రళయం అయిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఉండేది రక్షణ చాలా తప్పు. నిరంతర శ్రోత నిరంతర ప్రవాహం. సృష్టిలు జరుగుతూనే ఉంటాయి, రక్షణ జరుగుతూనే ఉంటాయి, ప్రళయం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ సృష్టికైనా ఈ ఆచారాలు, ఈ స్వరూపాలు, ఈ పేర్లు కేవలం నిమిత్త మాత్రం. రజోగుణమే సృష్టికి కారణము, తమోగుణమే నాచానికి కారణము, సత్వగుణమే రక్షణకు కారణము. కాబట్టి ఎక్కడెక్కడ సృష్టి జరుగుతూ ఉన్నదో అదంతా బ్రహ్మ కృత్యమే. ఎక్కడెక్కడ ప్రళయం జరుగుతున్నదో అదంతా రుద్ర కృత్యమే. రక్షణ మొత్తం కృష్ణు ఇది నిత్యం జరుగుతున్నది ఒక దారి అనుకోకండి. ఇది ప్రధానమైనటువంటి విషయం గమనించి గుర్తుకు పెట్టుకోవాలి. ఇది ప్రతి నిత్యం జరిగే ప్రక్రియ, ప్రతి క్షణం జరిగే ప్రక్రియ. సృష్టి జరగని క్షణం కానీ, ప్రళయం జరగని క్షణం కానీ.

లక్షణం జరిగే క్షణం కానీ లేదు, అందుకే త్రిమూర్తులు నిరంతరం క్రియాసీదులు. మనలాగా 5 కాగానే ఆఫీసు కట్టేసి తాళం వేసి వచ్చి పడుకునే ప్రశ్న లేదు. ఆఫీసు ఇప్పుడు ఇది ఏటీఎం అన్నమాట. 24 అవర్స్ పని చేయాలి. ఆ చెప్పేది. కాబట్టి నిరంతరం పని చేయాలి. వాళ్ళు ఐదింటికో నాలుగింటికో ఆఫీస్ క్లోజ్ క్లోజ్ జెట్ తీసుకుంటాను. ఇవాళ ఈ సెలవు పెడతాను. ఇవేవి ఎక్కడ పని చేయవు. నిరంతర క్రియాశీనములు, సృష్టి స్థితి లయములు. అందుకే వాళ్ళు త్రిమూర్తులు. అందుకే అది కేవలం పరమాత్మ కృత్యమే తప్ప. మనం ఎవ్వరము ఈ పనులు చేయలేము. ఈ గుర్తుంచుకోవాలి. ఈ భావన మనలో ఎంత హేతుబద్ధమై, ఎంత దృఢమై, ఎంత విశ్వసించబడుతుందో ఆటోమేటిక్ గా కర్తృత్వ భావన పోతుంది. ఇవన్నీ వాడే చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక మనం ఏం చేస్తున్నాం ఏంటి? కదా? కర్తృత్వ భావన పోయిందనుకోండి ఇంక అహంకారం ఎక్కడిది? అది లేకుంటే నమ్మకారం ఎట్లా ఉంది? ఇది ప్రధానం. ఒకటి సృష్టి యొక్క ఈ స్వరూపాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ త్రిమూర్తుల యొక్క లక్షణాన్ని స్వరూపాన్ని కృత్యాన్ని మననం చేయగలిగితే కతృత్వాభిమానం వరకిపోతుంది. రుద్రోప్యయాయ తమతః పురుషః స ఆద్యః ఇతి ఉద్భవస్థితి లయాః సతతం అది మాట కలస్తుంది. ఎల్లప్పుడూ. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఎక్కడ ప్రజాసూట్యం మనలోనే ప్రజలలో ఈ మూడు కార్యక్రమములు. నిరంతరం జరుగుతూ ఉంటాయి, ధర్మస్య దక్ష దుహతరి అయనిత్య మూర్త్యాం నారాయణః నర ఋషి ప్రవరః ప్రశాంతః మనకి. ఇప్పుడు చెప్పాం కదా ఏ ఏ అవతారాల్లో స్వామి ఏమేం పనులు చేశారు అన్నాం కదా అన్నాం కదా అందులో స్వామి యొక్క కొన్ని అవతారాలు చెప్తున్నాను అందులో ధర్ముడు

మూర్తి అనేటువంటిది దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక. వీరిద్దరికీ పరమాత్మ నర నారాయణ రూపంలో అవతరించాడు. ధర్మస్య దక్ష దుహితుహు అజనిష్ట మూర్త్యాం నారాయణః నర ఇతి ఋషి ప్రవరః ప్రశాంతః ఇతను. ఆ కథ చెప్పుకున్నా తెలుసు అది నరనారాయణుడు యొక్క ఋషుడు ప్రశాంతుడు నైష్కర్మ్య లక్షణమువాచ క్షచార కర్మం ఈ మహానుభావుడే నైష్కర్మ్యం అంటే ఏమిటి? ఎలా మనం కర్మలు చేయాలి? చేసిన కర్మ ఎలా మనను అంటకుండా ఉంటుందో ఆ నైష్కర్మ్య విధానాన్ని బాగా అందరికీ బోధించాడు, ప్రచారం చేశాడు. యో అధ్యాపిచాస్త ఋషివర్య నిసేవితాంధిహి ఈ నరనారాయణులు ఇప్పటికీ బదరికాశ్రమంలో ఋషుల చేత ఆరాధించబడుతూ ఉన్నారు. ఇది స్వామి యొక్క ఒక అవతారము. అంగ్రిహి. ఇంద్రో విశంక్య మమధామ దిగురుక్షతీతి కామం నియుంత సగణం సబదర్యుపాక్యం గత్వాప్సరో గణవసంత సుమందవాతైహి స్త్రీ ప్రేక్షనేషుభి అవిద్యదత్ అతన్మహిజ్ఞః ఇలా నరనారాయణుడు తపస్సు చేస్తుంటే అది చూసిన ఇంద్రుడు వీళ్ళు నా లోకాన్ని హరించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని ఆ మహానుభావుడు రంభా, మేనక, తిరోత్తమ ఇత్యాది అందరినీ పంపాడు వీరి తపస్సును భంగం చేయటానికి అని ఆ అప్సరసలు వాళ్ళతోటి మలయానిలము, మన్మధుడు ఇంకెవరో వసంతుడు ఇలాంటి వారందరూ వరుస దగ్గరికి వచ్చి స్త్రీ ప్రేక్షణేశుభియే అవిచ్ఛతు. అతన్మజిజ్ఞమా ఆడవారి ఓర చూపుల బాణములను స్వామి మహిమ తెలియక అతని మీద ప్రయోగించారు. అతన్మజిజ్ఞ విజ్ఞాయ చక్రకృతం అక్రమమాదిదేవ పరమాత్మ ఓహో ఈ మహానుభావుడు నా మీద కూడా తన ప్రభావాన్ని చూపటానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకొని ప్రాహ ప్రేత్య గత విస్మయః ఆ యజమానం వారిని చూచి స్వామి చూచారురా బాబోయ్ గుర్తు పట్టాడు మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో అని భయపడుతుంటే వీరు మాభయిష్ట భూమధన మారుత దేవవధ్వః

మన్మథ మలయానిందమ అప్సర శ్రీలదారా మీరు భయపడకండి గురుణ్ణి తనోబలిం అశూన్యమిమంకురుద్భం రండి మా పూజను తీసుకోండి శుభ్రంగా స్నానం చేయండి గంగా నదిలో మంచి వస్త్రాలు కట్టుకోండి పండ్లు ఆలి హాయిగా తీసుకోండి అన్నీ భుజించండి వచ్చి ఇక్కడ కూర్చోండి అని వారిని ప్రేమతో అతిథి మర్యాద చేశాడు మహానుభావుడు నారాయణుడు. అదే చెప్తాం మనం కామము గెలిస్తే గెలుపు కాదు క్రోధాన్ని కూడా గెలిచిన వాడే నిజమైనటువంటి దేవః అంటే వాడు. అందుకే వారందరినీ పిలిచి ఇత్తం బ్రువత్యభయదే నరదేవ దేవా. సవిడ నమ్ర శిరస సఘృణంత మూచుహు ఇలా పిలిస్తే ఈ దేవతలు అప్సరసలు వీళ్ళంతా సిగ్గుపడి నమస్కారం చేసి అతనితో అన్నారు నైతద్విభోతయి పరే అవికృతే విచిత్రం. స్వారామధీర నికరాన్ నికరానత పాదపద్మే స్వామి ఇది నీకు మాత్రమే తగినది. నీ విషయంలో ఇది పెద్ద వింత కాదు స్వారామ తీర నికరానత పాదపద్మే. చక్కని పదం అంటాం సమాసం అది. తనలో తాము ఆరాధించేటువంటి పరమ ధీరుల సమూహము చేత నమస్కారము చేయబడే పాదపత్మములు గల నీ విషయంలో ఇది విచిత్రము కాదు. అంటే ఏమిటి? భగవంతునికి ఎవరు నమస్కారం చేస్తారు న్యాయంగా? ఎవరు సంసార విషయములలో రమించరో వారే భగవంతుడు అన్నం చేస్తాడు. స్వారామ ధీర తమలో తాము రమించేవారు కావాలి, ధీరులు కావాలి. అలాంటి వారి చేత నత అన్నాడు చూడండి మనం. నికర ఆనత పాదపద్మ కాబట్టి సమూహం. ఆత్మారాములు ధీరులైన సమూహము చేత మాత్రమే నమస్కరించబడేటువంటి పాదపద్మములు కల నీ విషయంలో ఇది పెద్ద వింత విచిత్రం కాదు పాదపద్మే. త్వాం సేవతాం సురకృతా బహవః అంతరాయాః నిన్ను సేవించే వారికి చెప్తున్నారు వీళ్లే పరమాత్మ నిన్ను ఆరాధించే వారికి దేవతల యొక్క విఘ్నాలు ఎన్నో. ప్రవర్తిస్తూనే ఉంటాయి కదా. మనం ఏ పని చేద్దామా అన్నీ సకరణంగా సాగుతాయి. ఇల్లు అలకాయాలి, ఇల్లును ముగ్గు వేయాలి, ఇంటికి జరిగేసి చేసుకోవాలి అంటే చక చక చక సాగుతాయి. గుడికి పోవాలి అంటే ఏదో ఒక నియోజం వచ్చేస్తుంది.

పోదాం ఆరో చూడండి. మన ఇంటిని అలంకరించుకుంటాం, ఇంట్లో ఏమో గొడవ గొడవ చేస్తాం, ఉత్సవాలు అంటాం, పండుగలు అంటాం, అన్నీ చక్రమే జరుగుతాయి. గుడికి పోదామయ్యా అని ఎవరో వస్తారు. ఏదో పని వస్తుంది, పోలేం. ఎందుకు? దేవతలు విఘ్నాలు కలిగిస్తారు. నిన్ను ఆరాధించలేసే ప్రయత్నంలో దేవతలు విఘ్నాలు కలిగిస్తారు స్వౌకో విరంగ్య పరమం వ్రజతాం పదంతే నాన్యత్య భరిసిసి బలీన్ ప్రదతః స్వభాగాన్. ధత్తే పదం స్వమమితా ఏది విఘ్నమూర్తిని. పరమాత్మ గురించి ఆరాధించేటువంటి వారి ఆరాధనలు అందుకోవాలని నువ్వు అనుకుంటే. నీవు మాత్రమే వారి విఘ్నములను పొలగించి వారి చేత నీ ఆరాధనను సక్రమంగా చేయించుకుంటావు. విఘ్నముల నెత్తిలో నీ పాదం పెట్టి భక్తుల చేత ఆరాధనలు నీవు పొందుతావు. మరి అలాంటి నీకు కూడా విఘ్నాలు చేయాలంటే నీ భక్తులకు కలిగించే విఘ్నాలనే నీవు తొలగించి ఆరాధన పొందుతుంటే నీకు విఘ్నాలు కలిగించాలని ప్రయత్నిస్తే ఏమవుతాయి? తెలుసుకోవచ్చు కదా ఇలా పదం తే నాన్ నిత్య పరిశిచి క్షుత్రుట్ త్రికాల గుణ మారుత జైశ్వ శైన్య శైన్యాశిష్ణాన్ ఆత్మాన్ అపార జలదీన్ అతితీర్య కేచిత్ అంటే ఆకలి దప్పి అలాగే కఫ వాత పిత్తములు, సత్వ రజస్తమో గుణములు, భూత వర్తమాన కాలములు, మూడు కాలములలో ఉండేటువంటి గుణమారుత జైస్వ చైష్ణ చైష్ణానస్మాన్. మన పని ఏమిటి? ఒకటి జిక్వా దోషము, మరి ఒకటి ఉపత్కా దోషము. వీటితోటి తీసుకొని ఆకలి, దప్పి, అలకత, ఆయాతము, నిద్ర, పొద్దున, పగలు, మాపు ఇలాంటి పేర్లతోటి. ఈ దోషాలతో నడుము మమ్ములను అపార జరధీన్ సంసారము దాటను మమ్ములను అతితీనియ తేచితు క్రోధస్యయాంతి విఫలస్య. ఇలాంటి వాడినన్నిటిని కూడా జయించి కొందరు మహానుభావులు వీడిని గెలుస్తారు. ఆకలి, దప్పిని, ఆయాతాన్ని వగైరా వగైరా కామాన్ని.

అన్నీ గెలుస్తారు కానీ ఏదో అంటారు కదా అన్నీ గెలిచి గెలిచి చివరికి వచ్చేసరికి వాళ్ళు క్రోధస్య కోపానికి వశం అవుతారు. ఏం చేద్దాం? పాపం సంచలుడు మహానుభావుడు ఉన్నాడు. అమధుడు వచ్చేసి ఏం చేశాడు? భాస్మం చేసి పారించాడు. అతనికి ఏం పేరు? మదనహారి. విజిత కామః. ఓకే. కామాన్ని గెలిచావు సంతోషం. వాడిని చంపడం ఎందుకు మరి? నాన్న ఏదో కష్టపడ్డావురా బాబు. రెస్టారెంట్ తీసుకో వెళ్ళిపో. నీ వేషాలు నా దగ్గర సాగవరం అని చెప్పి పంపించొచ్చు కదా మర్యాదగా. ఒక్కసారి మూడో కాంట తెచ్చి అక్కడ బోడు చేసి మరేశాడు. ఒక్కవాడే కానీ ఏమైంది కామాన్ని గిరిచాడు కోపానికి. ఆయన ఓడియాడు. కాబట్టి కోపాన్ని గెలిస్తేనే ఎవరు లేరు. కోపాన్ని గెలిస్తే సోదస్యయాంతి విఫలత్య వచంపదే గోహో ఇన్నిటిని గెలిచి కూడా కోపానికి వారు పోచమవుతారు. మధ్యంతి దుశ్చర తపస్య వృధా ఉత్సుయంతి ఇలా కోపానికి లొంగి ఇంతకాలం కష్టబడి సాధించిన తపస్సునంతా వ్యర్థం చేసుకుంటారు ఇతి ప్రగుణతాం ప్రేశాం స్త్రీయః ఈ రీతిలో వారు స్వామిని స్తోత్రం చేస్తుంటే అత్యభ దర్శనాః దర్శయామః సుశ్రుతాం స్వర్చితాః కుర్వతీహి విభుహు. పరమాత్మ వారికి ఎలా సేవ చేయాలో చెప్పాడు. అదే సమయంలోనే స్వామి తన కుడి తొడను కొంచెం గట్టిగా కొట్టి ఓ చక్కని అమ్మాయిని తీసుకొచ్చాడు. తెలుసా ఎవరు? ఊర్వతి. ఊర్వతి అంటే తొడ. అందులో నుంచి పుట్టిన దాన్ని ఊర్వతి. ఆమె ఇచ్చి ఇలా ఉండాలయ్యా అమ్మాయి అంటే మీలా కాదు అన్నారు. అవుతే ఏమంటే ఇది మీలాంటి వాడు వస్తే ఎవడు దొంగుతాడు కానీ అందంగా ఉండొద్దు ఇలా చేయాలంటే ఇలా ఉండాలి. తనను ఎలా శుశ్రూష చేయాలో ఆ విధానాన్ని కూడా స్వామి వారికి బోధించాడు. దరితీయ మాత శుశ్రూషాం స్వర్చితాః కుర్వతీర్విభుహు తే దేవానుచరాః దుష్ట్వా స్త్రీయః స్త్రీరివ రూపిణీహి వారు అమ్మవారు లాగా

అందమైనటువంటి ఆకార సహజల వారిని చూసి గంధ్యనముహుతాసాం రూపౌదార్య సస్త్రియా వారి సుగంధం తోటి వారి సౌందర్యం తోటి. వా దేయస్ తోటి వీరంతా ఓడిపోయారు, కొట్టబడ్డారు, మూర్ఛబడ్డారు. తానాహ దేవదేవిసః ప్రణతాన్ ప్రహసన్నివా హాసామేకసమాం పృణ్ధ్వం సర్వానాం స్వర్గ భూషణాం వారు స్వామి ఓ కొంతమందిని సృష్టించారు ఒకడనే కాదు చాలా మందిని సృష్టించారు. సృష్టించి ఇందులో మీకు ఎవరైనా నచ్చితే ఒక్కరిని కోరుకోండి వారిని ఇస్తాను అన్నారు. ఇందరని ఇచ్చారంటే స్వర్గం ఉండదు. ఒక ఊర్వశి పెడితే ఇంద్రుడు వందేళ్ళు మర్చిపోయాడు పరిపాలన. ఇంద్రుడు పెడితే గతే ఏమిటి? ఎవరైనా ఒకరిని కోరుకోండి అని అంటే ఓమిత్యాదేశమాదాయ నత్వాతం సురవందినః ఊర్వశీం అప్సర శ్రేష్టాం పురస్కృత్య దీవం వేయువక. పూర్వసిని మాత్రమే వాడు ఎండుకొని ఆయనను తీసుకొని వారంతా స్వర్గానికి పోయారు. ఇంద్రాయానన్య తదతి శృణ్వతాం శ్రీ ధ్వోకతాం స్వర్గంలో ఇంద్రుడికి నమస్కారం చేసి ఊచుహు నారాయణ బలం చక్రః తత్రాస విస్మితః. పరమాత్మ బలాన్ని వీరంతా వివరించారు దాన్ని విని ఇంద్రుడు కాస్త భయపడ్డాడు ఇంకొంచెం ఆశ్చర్యాన్ని పొందాడు. హంస స్వరూపి అవధుదచ్యుత ఆత్మయోగం దత్త కుమార వృషభ భగవాన్ పితానః ఇతని అవతారాల్లో ఇంకో మహానుభావుడు హంసావతారం. పరమాత్మ హంసలా అవతరిస్తాడు. నాకు అది బహుశా ముందర వచ్చేస్తుంది హంస హంసావతారం. ఏమిటది ఏకాదశం అని వస్తుంది. ఎక్కడ వస్తుంది? బ్రహ్మను ఋషులందరూ కలిసి అయ్యా నేను, నీవు, వాడు, నిన్న, నేడు, రేపు ఇవన్నీ అంటున్నాం కదా, ఆత్మలన్నీ ఒకటే కదా, మరి నేను నువ్వు అనే మాట. ఎలా తీరుతుంది? న్యాయంగా దానికి అర్థం ఏమిటి? మాకు ఈ తత్వాన్ని బోధి జోములను తరింపచేయండి, అది తత్వం ఆయన చెప్పారు.

ఎక్కడి బాధరా బాబు అని నెప్పి కోక్కుంటున్నారు వాళ్ళు, కొంచెం ఆలోచిస్తున్నారు అన్నమాట. సరిగ్గా సమయంలో బ్రహ్మ పక్కనుంచి ఒక అద్భుతమైనటువంటి హంస బయలుదేరి వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఈ హంసను చూచి ఈ రుటి దేవ తొందరు నాయనా నాయనా నువ్వు ఎవరయ్యా ఎక్కడి నుంచి వచ్చావ్? ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నవ్వి ఆత్మలండీ ఒకటే. నువ్వు ఎవరేంటి? దేశం అంతా ఒకటే. ఎక్కడి నుంచి రావడం ఏంటి? అందరి ప్రయోజనము ఒకటే. ఎందుకు అంటారు ఏంటి? ఏం చెప్పాలి? అప్పుడు వారికి అర్థమైంది. ఓహో మాకు ఈ జ్ఞానాన్ని చెప్పడానికే ఇతను వచ్చాడు అని తెలుసుకుంటాడు అది హంసావతారం. హంస గీత అని మనకు వస్తుంది కదా అద్భుతంగా ఉంటుంది. ఇలాగే హంస స్వరూపవత్ స్వరూపి అవదత అచ్యుత. ఆత్మయోగం దత్త కుమార వృషభః భగవాన్ పితానః విష్ణుహు శివాయ జగతాం కరయావతీర్ణః తేనాహృత మధుభిత శ్రుతయోహయాస్తి. ఇతనే హంసగా పుట్టాడు తత్తాత్రేయుడిగా సనత్కుమారునిగా వృషభునిగా అలాగే భరతునిగా మా కుమారుడు అంటున్నాడు కదా పితా అని భరతునిగా ఇలాంటి రూపాలలో పుట్టి పరమాత్మ జగతాం శివాయ జగత్తుకు కళ్యాణం కోసం తన కళతో అవతరించి తేనాభృతా మధుబిదా శృతయాః హయాస్యే ఆ మహానుభావుడు అవతరించినప్పుడు రాక్షసుడు మధుగైడపులనే వాళ్ళు బ్రహ్మ యొక్క వేదాన్ని హరిస్తే వెళ్లి వారిని సంహరించి హయావజన రూపంతో వారిని మళ్ళీ తీసుకొని వచ్చి బ్రహ్మకు అందించాడు హయాత్యే గుప్తోప్యయే మనుహు ఇలా ఓషదయస్య మాత్యే ఈ మహానుభావుడే. ప్రళయకాలంలో ఉన్నటువంటి ప్రళయకాలంలో అన్ని ఓటదులను తరువాత రాబోయే ప్రపంచాన్ని కాపాడటానికి మత్స్య రూపాన్ని ధరించి మాత్యే క్రౌడే హతః అధిశిజః మత్స్యావతారంలో జగత్తులో ముందు రాబోయేటువంటి మళ్ళీ రాబోయే సృష్టికి పనికొచ్చే విత్తనాలను మత్స్య రూపంలో ఓ పడవలో ఉంచి కాపాడాడు.

కదా వరాహావతారంలో భూమిని ఉద్ధరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు. కౌరుమే ధృతోద్రిహి కూర్మావతారంలో మంద భవతాన్ని మోచి అమృతోన్మథనం. అమృతాన్ని మధించడానికి ప్రయోగించారు. గ్రాహాత్ ప్రపన్నం ఇభరాజం అముంచ ఆర్థం. ఈ మహానుభావుడే హరి రూపంలో హరి అనేటువంటి అవతారంలో వచ్చి ముతలి పట్టినటువంటి ఏనుగును ఆపాడాడు. దాని అవతారాలు చెప్తున్నాడు సూక్ష్మంగా మనకు. సంస్తున్వతో అబ్దిపతిహి శ్రమణాను ఋషీంస్య చక్రంచ వృత్రవధ తమసి ప్రవిష్టం దేవస్త్రియః అసుర గృహే పిహితా అనాధాః యజ్ఞే అసురేంద్రం అభయాయ సతాం నృసింహే. తర్వాత అవతారం ఏంటి? నృసింహావతారంలో ఈ మహానుభావుడు అభ్యపతితాన్ శ్రమణాన్ ఋషింశ్చ చక్రంచ వృత్రోదతః తమసి ప్రవిష్టం. ఇంద్రుడితో వృత్తాహుడు అనేటువంటి ఒక మహానుభావుడిని సంహరింపచేసి దేవతలను కాపాడాడు. ఈ మహానుభావుడే దేవస్త్రియః అసుర గృహే పిహితా అనాధాః. హిరణ్యకశ్యపుడు దేవతలను, దేవతా స్త్రీలను చెరసారలో పెట్టి బద్ధించి బాధిస్తుంటే తాను నృసింహావతారంలో వెళ్లి అతన్ని సంహరించి వీరిని కాపాడాడు. దేవాసురే యుధి దైత్యపతీన్ సురార్ధే హత్వా అంతరేషి భువనాని హదతాత్ కరాతిహి భూత్వాద వామన దేవాసుర యుద్ధంలో ఓడిపోతున్నటువంటి దేవతలను తన కళలతో ఆవేశింపచేసి విజయం కలిగించారు. మరి అదే యుద్ధంలో రాశి దేవతలు ఓడిపోతే నారుదేదయమైనటువంటి ఆ మూడు లోకాల రాజ్యాన్ని మళ్ళీ దేవతలకు అందించడానికి తాను వామన అవతారంలో వెళ్లి త్రివిక్రముడై మూడు లోకాలను మూడు పాదాలతో కొరిచి రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి మళ్ళీ అప్పగించాడు. యాజ్ఞాక్షరేన తవదాత్ అదితే స్తుతేభ్యః నిక్షత్రియా మకృత గాంచతి సప్త కృత్వః రామస్తు. పరశురాముడిగా వెళ్లి హైహయ కులాపీయ భార్గవాగ్నిహి హైహయ కులంలోని కార్తవీర్యాద్యుడిని సంహరించి అతనితో పాటు క్షత్రియులందరిమీ 21 సార్లు భూమటల మొత్తం తిరిగి

భూలోకంలో భూమండలంలో క్షత్రియులు లేకుండా చేసినటువంటి మహానుభావుడు. శోబ్ధింపబంధ తజవత్ర మహాన్ ఫలంకం ఈ మహానుభావుడే రామావతారంలో వెళ్లి సముద్రాన్ని సేతువుగా కట్టి లంకను గెలిచాడు. సీతాపతిహి జయతి లోకమలఘ్న కీర్తిహి. లోకము యొక్క పాపాన్ని తొలగించేటువంటి కీర్తి గల స్వామి రామచంద్రునిగా అవతరించి సీతాపతియై సముద్రానికి వారసి కట్టి రావణాసురుని భూమి రావణాసురుని సంహరించాడు. తర్వాత ఈ మహానుభావుడే భూభారాన్ని తొలగించడానికి యదుషు అజన్మ యాదవులలో కుమారుడిగా పుట్టి సురైలపి దుష్కరాణి కర్మాని దేవతలు కూడా చేయలేని కర్మలను ఆచరించి వాదైహి విమోహయతి యజ్ఞకృతః తర్వాత ఈ మహానుభావుడే బుద్ధ బుద్ధుని రూపంలో వచ్చి ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు నటిస్తూ అధర్మాన్ని వృద్ధి పరిచేటువంటి రాఠసులను సంహరించడానికి యజ్ఞములు విగ్రహారాధన అనేవి పనికిరావని వాదించి వారందరినీ మోహింపచేసి రాక్షసులతోటి యజ్ఞయాగములు, వేదవాదములు, విగ్రహారాధనలు మానిపించి వారిని సంహరింపజేశాడు బుద్ధావతారం ఇలా ధర్మస్థితికి కారణము. వాదైహి విమోహయేతి యజ్ఞకృతో అసతలతాన్ శూద్రాంకలౌ క్షితిభుజః నహనిష్యత్ అంత్యే చివరికి. కలియుగం చివర కలికి అవతారంలో అధర్మంగా పరిపాలించేటువంటి శూద్రాదులను సంహరిస్తాడు. ఏవం విధాని కర్మాని జన్మారిచ జగత్పతేహే పరమాత్మ యొక్క ఇలాంటి అనేకమైనటువంటి కర్మలు అనేకమైనటువంటి జన్మలు పూరిని. అలా పెద్దవి అనంతములుగా ఉన్నాయి వర్ణితాని మహా ఎట్లాగు వివరంగా చెప్పలేం కాబట్టి సంగ్రహంగా వీటిని బోధించాను అని చెప్తున్నారు దీని తర్వాత భగవంతం హరిం ప్రాయః నభజంతి ఆత్మవిత్తమాః తేషాం అశాంత కామానాం కానిష్టా అజితాత్మనాం.

లోకంలో చాలామంది మన మొదటి ప్రశ్నే శ్రీమన్నారాయణుడిని సేవించరు, ఆరాధించరు. ఇతర దేవతలు ఆరాధించడానికి ఎక్కువ బొగ్గు చూపుతారు కదా. మరి స్వామిని ఎందుకు ఆరాధించరు? దానికి కారణం ఏమిటి? తేశాం అశాంత కామానాం అంటే కోరికలు చల్లారక నిరంతరం అది కావాలి ఇది కావాలి ఆ కోరికలు ఈ కోరికలు అనుకుంటూ అనేకమైన వాటిని కోరుతూ భగవంతుడిని ఆరాధించకుండా ఇతరులను ఆరాధించేటువంటి వారికి పట్టే గతి ఏమిటో చెప్పండి. వారేమవుతారు? కోరికనో తీసుకోలేదు. కోరికలు తీరలేదు, తీరినా చల్లారలేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈయనేమో అడిగిన గువ్వడు. ఆయన అడిగాడు స్వామిని కండి తను, ఏమి కోరకుంటే నడిగదమ్మ. మనకేమో పోయేది పోవు. మరి వాడక ఏంటి? అలాంటి వాళ్ళు ఏమవుతారు అని అడిగితే క్షమసుడు చెప్తున్నాడు ముఖపాహూరుపాదేభ్యః పురుషశాస్త్రమైస్తః చత్వారో జజ్ఞిరే వర్ణైహి గుణైహి విప్రాదయ కృతతు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరూతదస్య యద్వైత్యః తద్యాగుం శూద్రో అజాయత అని పరమాత్మ యొక్క ముఖ బాహు ఊరు పాదములతో నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు ఉత్పన్నమయ్యాయి. ఆయా గుణములతో ఏమంటాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః గుణమును బట్టి కర్మను బట్టి నాలుగు వర్ణములు చెప్పాను అన్నాడు. తాత్వికులు, బ్రాహ్మణులు, రాజసులు అలాగే క్షత్రియులు, తామసులు, శూద్రులు. ఎవరు మనకు భగవంతుని యొక్క ఆరాధన వేద రక్ష చేస్తారో వారు బ్రాహ్మణులు. ఎవరు జగత్తును ధర్మంగా పరిపాలించి అధర్మాన్ని నిగ్రహిస్తారో వారు క్షత్రియులు. సకల జగత్తుకు కావలసినటువంటి జీవనాగార వస్తువులను వినిమయం చేస్తారో గోరక్ష వ్యవసాయం చేస్తారో వారు వైశ్యులు. ఎవరు వీరందరికీ కావలసినటువంటి ప్రక్రియకు సరైనటువంటి సేవా రూపంతో సహకారాన్ని అందించి ధర్మాన్ని సగ్రమంగా

వారికి ఉపకరిస్తారో వారు సూర్యులు. ఇలా సత్వగుణము బ్రహ్మచర్యంలో రజోగుణము. గృహస్తాశ్రమంలో విశుద్ధ తత్వము సన్యాసంలో సపరజ సమ్మిశ్రము వానప్రశ్నంలో మనం చూడబోతాం. ఇలా నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమాలతోటి పరమాత్మ సృష్టి చేసి ఏశాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవం ఈశ్వరం నభయంతి అవజానంతి. ఇలా అన్ని వర్ణములకు, అన్ని ఆశ్రయములకు, అన్ని క్రియలకు, అన్ని రక్షణలకు, అన్ని స్వరూపాలకు భూలమైనటువంటి పరమాత్మను తమ అజ్ఞానంతో కామోపహతుదై ఎవరైతే ఆరాధించరో వారు భ్రష్టాః పతంతి అథః అలాంటి వాళ్ళు యోగభ్రష్టులు కర్మభ్రష్టులై పతనమైపోతారు. దూరే హరికథా స్పేషతో దూరేచ అచ్యుత కీర్తనః కొందరికి హరికథ వినటం అంటే తలుపు పడదు. మరి కొందరికి పరమాత్మ నామాన్ని కీర్తించడం అంటే ఏదో కూర్చొని బలవంతంగా మరీ తప్పదని వింటే వింటారేమో కానీ ఆ వింద సందర్భంలో మధ్యన ఒకసారి గోవిందా అనండిరా బాబు అంటే అతను నోరు తెగాడదు. కాబట్టి అలాంటి వారు కొందరు అచ్యుత కీర్తనాః స్త్రీయః శూద్రాదయశ్చైవ తేనుకంప్యాః భవాదృశాం కొందరికి కొన్ని వేగవిహిత కర్మలు ఆచరించడానికి అవకాశము లేని స్త్రీలు ఉన్నారు, శూద్రాదులు ఉన్నారు. వీరిని జ్ఞానం ఉన్నవారు మొదలు కరుణించి వారు తరించడానికి మార్గాలను మొదలు ఉపదేశించాలి. అంటే వేద విహితమైన కర్మలను ధర్మములను ఆచరించటానికి అశక్తులకు అవకాశం లేని వారికి పరమాత్మ అనుగ్రహం కలగటానికి కావలసిన విధానాన్ని.

మొదలు జ్ఞానులు అనుగ్రహంతో అందించాలి అది మహేశ్వర పని. ఈ అనుకంప్యాహ భవాదృశాం విప్రో రాజన్య వైశ్యోచ హరే ప్రాప్తా పదాంతికం శ్రౌతేన జన్మనాధాతి మూక్ష్యంతి ఆమ్నాయవాదినః. వేదమును బాగా చదివేవారు కూడా మోహమును పొందుతున్నారు. శ్రౌతేన జన్మన అంటే వేదాధ్యయనంతో కానీ బ్రాహ్మణ జన్మతో కానీ విప్రులు, రాజులు, వైశ్యులు వీరు పరమాత్మ యొక్క పాదముల ఆరాధన చేయవచ్చని చెప్పబడిన. వారు ఆ పని చేయటం లేదు, మోహాన్ని పొందుతున్నారు. కర్మణ్య కోవిదాః స్తబ్దాః మూర్ఖాః పండిత మానినః. పరమాత్మను ఆరాధించే కర్మ ఎలా చేయాలో తెలియని వారు స్తబ్ధ అంటే ఉత్సాహం లేదు ఏం చేస్తాను లేండి అని స్తబ్ధంగా ఉండేటువంటి వారు స్తబ్ధాః మూర్ఖా పండితమా కొందరు మూర్ఖులు కొందరు తమను తాను మీవే పండితలామండి ఆ వానకేం తెలుసండి ఏదో అంటుంటారు కానీ ఎంత అద్భుతం జ్ఞానం అంటే అర్థమవుతుందా అంటే ఎలాగో మాకు అర్థం కాదు కాబట్టి ఎవరికీ అది. అర్థం కాదు అనుకుంటారు అందుకే మూర్ఖా పండిత మానినః వదంతి చాటు కాను మూఢాః యయా మాస్యాద్విరోచ్కాః చాటు మాటలను వినగానే నచ్చేటువంటి మనస్సు మెక్కే మాటలను తద్దిన ఏమిటండి ఇక్కడ పెట్టేవాడు తింటాడు అక్కడ ఉన్నవాడు కాగు నెడుతుందా? ఇక్కడ తింటే ఎక్కడో వాని కడుపు నిండుతుందా? అలా నిండడం నిజమైతే యాత్రలకు పోయే వానందరూ సరుకులు వస్తువులు ఎందుకు సరిపోవాలి? వాళ్ళ పేరు రోజు ఇక్కడ ఒక భోజనం పెట్టి సరిపోతుంది కదా? ఇవన్నీ కుదరని పనులండి అని మనం అనుకుంటాం. అబ్బా ఎంత బాగా చెప్పాడండి కరెక్టే. ఇదే మార్షియా గిరా. తీయ తీయగా మాట్లాడుతారు మనస్సును బోల్తా కుట్టిస్తారు. ప్రజస ఘోర సంకల్పా వీళ్ళు రజోగుణంతో కూడా సంకల్పులై కాముఖా అహిమన్యవః పాము లాంటి కోపమట. అత్తమా దానికి బుస కొడుచుంటారు. దాంతికా మానినః పాపా విహసంతి అచ్యుత ప్రియాన్. ఇలాంటి వాళ్ళందరూ పరమాత్మ భక్తులను అవహీడన చేస్తారు. వదంతితే అన్యోన్యం ఉపాసిత స్త్రీయః. వారంతే ఎలాంటి వాళ్ళు వాళ్ళు అన్యోన్య ఉపాసిత స్త్రీ పరస్పరం వారు వీరు అందరూ కూడా స్త్రీలను ఎక్కువగా ఆరాధించి గృహకేటు మైధున్య పరేచు చ ఆసితః సంసారము యందు గృహస్థాశ్రమము యందు భార్యాభర్తల

సాంగమిక జీవితాన్ని మాత్రమే ఆశిస్తూ యజంతి అసృష్టాన్ అన్న విధాన దక్షిణం. అన్నము, దక్షిణ ఇలాంటి వాటిని ప్రధానంగా ఉన్నటువంటి దాన్ని తమకు తోచిన రీతిలో తాము కోరిన కొరకు తెచ్చే వాటికి ఆయా రూపంలో ఆరాధించడానికి పూనుకుంటారు. వృత్యై పరం ఘ్నంతి పశూన్ అతద్విదః తాను బాగా బతకాలనుకొని తమలాంటి ప్రాణుల పశువులను తమ సుఖసంతోట కోసం చంపుతారు. అవి ప్రాణులే కదా మనము ప్రాణులే కదా మన ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఆ ప్రాణాన్ని చంపడం ఏంటి అది మళ్ళా. దేవతారాధన అంటున్నాం. భగవంతుడిని ఆరాధిస్తున్నాం. ఈ కాళికా దేవికి ఈ మేకను భరిస్తాము అంటున్నాం. కరెక్ట్ అనే ఆరాధన ఒప్పుకున్నామా? ఆ తత్వము తెలియక అతద్విదః గ్రంథి పశులను చంపుతారు. ఉశ్రియా విభూతియ అభిజనేన విద్యయా త్యాగేన రూపేన బలేన కర్మణా జాతస్మయేనాన్ధదియః ఏజలి కారణం అంటే సంపద అలాగే అధికారము. ఉత్తమ వసము, విద్యా, త్యాగము, సౌందర్యము, బలము, కర్మలు ఇవన్నీ ఆచరిస్తూ మా అంత వాళ్ళు ఎవరూ లేరు. మీరే ఉత్తమ వసములో పుట్టాం. మీరే గొప్ప ధనవంతులము. మీరే ఇన్ని ధనకార్యం చేస్తున్నామండి, వాళ్ళు దానం చేస్తున్నారా ఈయన? నేను చేస్తున్నాను. ఏమనుకుంటున్నారు? ఇలా కర్మలతోటి, ధర్మంతోటి, సౌందర్యంతోటి, విద్యతోటి, పొక్షంతోటి ఇలాంటివన్నీ తాకులు పెట్టుకొని జాతస్మయేన గర్వం కలిగి అందదీయః గుడ్డి బుద్ధి గలవాళ్ళై సహేశ్వరార్ తతా అవమాన్యంతి. పరమాత్మను ఇతర దేవతలందరినీ అవహానిస్తారా వాళ్ళే ఇస్తారండి మా గృహం మనకిస్తుంది కానీ. కష్టపడాలి పని చేయాలి సంపాదించాలి పోయే చేస్తే వస్తుందా లేదా అగ్నివర్గంలో నెయ్యి పోస్తే పని చేయబడుతుందా కష్టపడాలి పని చేయాలి విడుదల ఏమవుతుంది అని ఇలా కర్మలను బ్రహ్మను, పరమాత్మను, దేవతలను అవమానిస్తారు, నిందిస్తారు. హరిప్రియాను కలాః సర్వేశస్త్వతు తనుభృత్ స్వవస్థితం యథా తమాత్మానం అభిష్టమీశ్వరం.

అంతట ఆకాశం ఎలా వ్యాపించి ఉందో అన్ని ప్రాణులలో అంతర్యామిగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కదా అలాంటి స్థితిని వేదోపగీతంచ నత్రుణ్వతః వేరే చెప్పింది అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని దాన్ని కూడా వినక అబుధాహ జ్ఞానము లేని వాళ్ళై మనోరసానాం. తవదంతి వార్తయా తవకున్నటువంటి ఆ కోరికలు ఈ కోరికలు ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లలు కావాలి వాళ్ళ ఉద్యోగాలు కావాలి వాళ్ళ అభివృద్ధి కాకపోవాలి వాళ్ళ బాధలు సంపాదించి వాకే ఇవ్వాలి పక్క వాళ్ళు మాత్రం నాకు అవసరం లేదు ఇలా రకరకాలుగా కోరికలు పెంచుకుంటూ పెంచుకుంటూ పెరుగుతూ చెప్తారు కానీ పరమాత్మ యొక్క ఊరు పేరును వారు పొరపాటున కూడా కలకరు. లోకే వ్యవాయ ఆమిష మధ్యచేవా నిత్యాస్తు జంతోహో నహి పత్ర శోధన. ఆవిర్ చేసేయండి. స్త్రీ పురళ సంగమాన్ని కానీ మద్యపానాన్ని కానీ మాంస భక్షణాన్ని కానీ విధించాలా? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి అని చెప్పొచ్చు. కానీ స్త్రీ సంగమం తోటి నీవు పురళ సంగమం తోటి నీవు సుఖాన్ని పొందమని మనం చెప్పాలా? మధ్యమానం చేయని మనం చెప్పాలా? మామూలు మనం చెప్పాలా? అక్కడ సహజంగానే వారు ప్రవర్తిస్తారు. వ్యవస్థితి స్టేటు వివాహ యజ్ఞ సురాగ్రహై అలాంటి వాడికి కూడా నియమం కావాలి. నియమాలు దేనికోసం? స్త్రీ పురుణ సమాగమాన్ని చెప్పడం కాదు, వివాహమైన తరువాత భార్యతో మాత్రమే వ్యవహరించాలి. యజ్ఞంలో మాత్రమే మద్యం కానీ మాంసాన్ని కానీ భక్షించాలి. నిత్యం తిన్నారు రుచి కోసం కాదు. కాబట్టి మద్యపానం కానీ మాంస భర్తనం కానీ వివాహం కానీ విహితమైనటువంటి వేద విహితమైన కర్మలలో మాత్రమే ఆచరించాలనే నియమం తప్ప. దానికి అర్థం అదే కానీ మద్యం తాగండి, మాంసం తినండి కాదు. అంటే సురాపానం చేస్తారు. సురా అంటే ఏంటి? సోమలత. సోమయాగం చేసి సోమలక యొక్క ఆతో ఉంటుంది రసం, దాన్ని యజ్ఞంలో ప్రసాదం లాగా అంతా తీసుకోవాలి. అంతేగాని యజ్ఞం చేస్తే బాగా మద్యపానం చేయొచ్చు అని యజ్ఞం మొదలు పెడితే ఏమవుతుంది కానీ విధి.

ఎక్కడ ఉందో, విధి దేని కోసం ఉందో, దాని యొక్క పరమ ఉద్దేశ్యం ఏమిటో అది తెలుసుకోక వేదవింత కర్మలను అవయేలన చేస్తున్నారు. సురాగ్రహేహి ఆతు నివృత్తినిష్టా ఇవి తప్ప వేరే పనులలో వీటిని చేయకూడదని చెప్పారు ధనంచ ధర్మైక ఫలం యతోవై జ్ఞానం సవిజ్ఞానం అనుప్రవిషంతి. లోకంలో ధనం అనేది ఉందే, ఈ ధనాన్ని ఎలా సంపాదించాలి? ధర్మాన్ని ఆచరించి మాత్రమే ధనాన్ని సంపాదించాలి. అంతే కాదు, సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ధర్మం కోసమే ఖర్చు పెట్టాలి. అంటే అర్థమునకు ప్రయోజనం ఏమిటి? ధర్మమే. అందుకే ధర్మం తర్వాత ఏమొచ్చింది? అర్థమే చెప్తారు. ధర్మ అర్ధ అంటే ఏమిటి? అర్ధము ధర్మం కోసమే. అర్ధము ధర్మం వలననే. ధర్మము ఆచరించటం వలననే ధనమును సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని ధర్మం కోసమే ఖర్చు పెట్టాలి. జ్ఞానం సవిజ్ఞానం. అనుప్రవిశంతి అలా చేస్తేనే జ్ఞానము విజ్ఞానము అనేటువంటివి మనకు ఏర్పడతాయి. గృహేషు యుంజంతి కరేవరస్య మృత్యున్ నపశ్యంతి దురంత వీర్యం. అది చేసుకోక గృహతాశ్రమంలో తామనుకున్నటువంటి ఆయా కోరికలను తీర్చుకోవడానికి కావలసిన అన్ని రకముల అడ్డదారులలో ప్రవర్తిస్తారు, ప్రవేశిస్తారు కానీ దురంత వీర్యం మృత్యున్ నపశ్యంతి. నెట్టిన కూర్చున్నటువంటి మృత్యువును అది ఎలాంటిది దురంత వీర్యం మనం దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేము. అలాంటి మృత్యువును చూడటం లేదు యత్ గ్రాణ భక్షః విహిత సురాయాః తదా పశోహో ఆలభనం నహింస అంటే ఏమిటి సురా పానం చెప్పలేదు యజ్ఞంలో. యజ్ఞంలో సోమరతను పానం చేయమనలేదు. మద్యమును పానం చేయమని చెప్పలేదు. ధ్రాన భక్ష వాసన చూడాలి.

ఒక దారి వాసన చూస్తే రుచి కాస్త బాగున్నట్టు ఉంది కదా అని మనం నోట్లో పోసుకొని అలవాటు చేసేసి యజ్ఞంలో మద్యపానం చేయొచ్చు అని ప్రచారం చేశారు. అసలు ఇక్కడ ఎక్కడ మద్యపానం విహించబడలేదు. సోమరత యొక్క ఆకవాన్ని జ్ఞాన దక్ష. వాసన చూడాలి అదే రకంగా. ఏ పశువును యజ్ఞనమున హవిస్సుగా ఇచ్చామో ఆ పశువు యొక్క మాంసాన్ని తినవని చెప్పలేదు. ఆరధనం స్పృశించాలి. సంస్థాన్ని స్పృశించాలి. ఆ సవాన్ని సోమరతారసాన్ని గ్రాణ పక్ష వాసన మాత్రమే చూడాలి. యో యత్ గ్రాణ పక్ష విహిత సురాయాః తదా పశోరారభణం నహింసా ఇది అసలు ఏవం వ్యవాయః ప్రజయయా నరస్య. శ్రీపురుడ సమాగమము కూడా సంతానం కోసం, కోరిక కోసం, సంతోషం కోసం, ఇష్టం కోసం, ప్రీతి కోసం కాదు. అందుకే ఆయన చెప్తాడు కాళీదాసు రఘువచంలో ప్రజాయై గృహమేధినాం. భగవంశపు రాజులు ఎందుకు వివాహం చేసుకుంటారయ్యా అంటే సంతానం కోసం చేసుకుంటారు. కాబట్టి శ్రీపున్న సమాగమం అనేటువంటిది వంశవిశ్చిత్తి కాకుండా సంతానం కలగడానికి మాత్రం ఉపయోగించాలి తప్ప. దారి ఓ కోరికో, ఓ రచో, ఓ ప్రీతో, ఓ సంతోషమో, ఓ ప్రవృత్తి ఇలాంటి వాటికి కాదు. ప్రజయా నరత్యా ఇమాం విశుద్ధం నవిదుహు స్వధర్మం ఇదండీ స్వధర్మం అంటే. కానీ ఈ స్వధర్మాన్ని ఇలాంటి విశుద్ధిని తెలియక ఇహ్వాది చాపల్యాలలో మునిగి వేద విహితమైన ధర్మాన్ని పక్కదారి పట్టించి అపార్థాలు చెప్పి అపవ్యాఖ్యానాలు చేసి తామా ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేసి తాము భ్రష్టులై లోకాన్ని భ్రంశం చేస్తున్నారు. ఏ త్వనేవం విదః అతంతః స్తబ్ధః సదభిమానినః ఇలా వాస్తవాన్ని ధర్మం ఇలా ఉంటే దాన్ని కాస్త వదిలిపెట్టి తెలియక దుర్మార్గులై తబ్దులై మీమే సజ్జనులమని తమను తాము మెచ్చుకొని పశువును దృహ్యంతి విశ్రబ్ధః కేవలం తమ మాంస వర్షణ కోసమే పశువులను యజ్ఞంలో శివుచిస్తున్నారు ప్రేత్య కాదంతి తేచతాం అని వేస్తున్నారు ఇక్కడ మనము ఏ జంతువు యొక్క

మాంసాన్ని ఇష్టమని తింటామో, ఏ జంతువు యొక్క ఏ అవయవాన్ని మనం ఎక్కువ ఇష్టపడి తింటామో, మనం మరణించి నరకానికి పోతే ఆ జంతువులు మనకోసం. నడిగా కాపుకొని కూర్చుంటాయి. ఓహో వీడే కదు వీడేరా నా చెయ్యో కారో లాగి తిన్నాడు. లాగురా వీడి కారో అని ఆ జంతువులు అక్కడికి పోగానే మన చెయ్యినో కారోనో లాగి తినేస్తాయి. మనం వాటిని తింటే. ఎవ్వరి తప్పు పడట్లేదు. అవి మనం చింతే? క్రూర మృగారు ఊళ్ళలో పడి మానవులను చప్పుతున్నారని వాటికి పోయి మనం చప్పుతున్నాం. మనం చేస్తున్నాం పని ఏంటి? ఎవరు క్రూరము కారు మనమా వాళ్ళా? ఆలోచించండి. అవి క్రూరము కారని ఎందుకు మనం తమ్ముతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాడే నమ్ముకుంటున్నారు వాళ్ళని మన ద్వారా మన ద్వారా మన ఈ శరీరంలో ఈ ఆత్మలో ఈ ప్రాణం వీరికి ఎంత రుచి ఎంత ప్రీతో ఆ ప్రాణికి ఆ ప్రాణం అంతే రుచి కదా కదా మనిషి జస్తే పెద్ద కేసు గొడవ, మరి కుక్కలు గాడుదులు జస్తే కేసే లేదు. ప్రాణి కదా. ఇలా ప్రవర్తిస్తారయ్యా ధర్మం తెలియక. యజ్ఞములనే వంకతోటి ధర్మం తెలియక ఇలా పశువులను వధిస్తారు, చంపుతున్నారు. దుషంతత్పర కాయేచు స్వాత్మానం హరిమీశ్వరం యదుచి వారి శరీరంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ద్వేషిస్తున్నారు అంతే కదా వాడు నాకు శత్రువు ఉంటే ఏమర్చాము వాడి శత్రువు ఉంటే వాడిలో అంతర్యాంగిగా ఉన్న పరమాత్మ శత్రువేనా కాదా? ఎవరు ఎవరు జగిస్తున్నారు? పరమాత్మనా ఆ మనిషినా? పరమాత్మనే. మరి ఇది జ్ఞానమా అజ్ఞానమా? ఇలా ద్విషంతః మృతకేశానుబంధేస్మిన్ బద్ధస్నేహాః పతంతి అధః ఏనాటికైనా చనిపోయేటువంటి శరీరాన్ని ప్రేమిస్తున్నావు. శరీరంలో అంతర్యామిగా ఉండే పరమాత్మ విశిస్తున్నారు. నీ గతి ఏంటి? అందులో ఒక్క శరీరాన్ని కాదు. శరీరం ప్రేమిస్తే బాగుండేది, నా శరీరం నాకు ఇష్టం ఓకే ఎవడు వద్దు అన్నాడు. నా ప్రాణం కంటే నాకు భార్య ఇష్టం ఉంది.

సరే ఇద్దరు ఏదో వారి యొక్క వస్తా అనుకున్నారు. అబ్బా ఇదంతా పిల్లల కోసమేనండి. వాళ్ళు లేకుంటే మీరెందుకండీ? వాళ్ళతో ఆగిందా? మేనత్తలు, మేనమామలు, మనవలు, మునిమనవలు, అక్కలు, అప్పలు, అత్తయ్య ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎందుకు ప్రేమిస్తున్నావ్? నీ శరీరానికి సంబంధించిన వాళ్ళు అని. కదా? మరి నీ శరీరానికి ఆ శరీరానికి సంబంధం ఉన్నట్టు ఈ అంతర్యానికి ఆ అంతర్యానికి? ఏం లేదా ఇక్కడ అక్కడ వాడే లేదా? మరి వాడిని ఎందుకు ప్రేమిస్తావ్? భార్య అని, పిల్లలని, తమ్ములని, అన్నలని, మేనళ్ళని, మేనమామలని, మేనమరదళ్ళని, మేనబావలని సానుబంధే ఒక్క చెరిట కాదు. దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి ప్రేమించి పరమాత్మను న్వేషించి పతనమవుతున్నారు. ఏ కైవల్యవసంప్రాప్తాః ఏచ అతీతాస్య మూఢతాం తైవర్గికాః అక్షణికాః ఆత్మ ఆత్మానం ఖాతయంతి వీళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు అంటున్నారు స్పష్టంగా చెప్తున్నారు ఆత్మానం ఖాతయంతి ఇటు కైవల్యాన్ని పొందరు. పోనీ మా దేవునితో వాడు మూర్ఖుడు కాదు. మూర్ఖత్వాన్ని దాటారు కైవల్యాన్ని పొందలేదు త్రైవర్గికాః. సత్వ రజత్ తమో గుణాలు ధర్మ అర్ధ నామము అనేటువంటి వర్గములు త్రివర్గాన్ని మాత్రమే ఆరాధిస్తూ అక్షణిక. ఇవన్నీ క్షణకాలం ఉండేవి కావు నిత్యములు అనుకోకున్నారు. ధర్మము తెలుస్తుంది అర్థం తెలుస్తుంది కామం తెలుస్తుంది ఇవన్నీ ఉంటాయా? ఇలా భావించి ఇవన్నీ నిత్యములని త్రైవర్గములను నిత్యములు అనుకొని ఆత్మానం ఘాతయంతి. వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏత ఆత్మహనః అశాంతః వీళ్ళే ఆత్మహంతకులు, ఘాతకులు, అశాంతులు. వీళ్ళనే అజ్ఞానే జ్ఞానమానినః. వీళ్లే అజ్ఞానంలో జ్ఞానాన్ని భావిస్తారు. సీదంతి అకృతకృత్యావై చేయవలసిన దాన్ని చేయకుండా కష్టపడుతున్నారు. కాలధ్వస్త మనోరథ వీళ్ళ కోరికలన్నీ. ఎవరు నాశనం చేస్తారు? కాలమే ధ్వంసం చేస్తుంది, ఏదో ఎన్నో అనుకుంటాం అవయవం.

చేస్తుంది పోతారు కదా అందువల్ల ఈయన బుద్ధగా పేరు పెట్టారు స్వామి కాలద్వక్త మనోరథ వీరంతా కాలము చేత ధ్వంసము చేయబడిన కోరికలు గలవారైపోయి చిత్వా అత్యాయాస రసితా గృహాపత్య సుహుర్చ్య ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటారు. కదా? ఎంతో కష్టపడి పెళ్లి చేసుకుంటారు. భార్యను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు. ఎంతో కష్టంతోటి సంతానాన్ని పొందుతారు. వారిని ప్రేమపడి పెంచుతారు. సంపదను కూడా పెంచుతారు. మరి ఇంత కష్టపడి సంపాదించిన వీటినన్నిటిని వెళ్ళేటప్పుడు న్యాయంగా వెనక తీసుకొని పోవాలి. పోవద్దు అవునండి ఇది దబ్బాయి ఇలా కూడా పడేద్దాము మనం ఒక బుక్కు తెచ్చుకుందాం తీసుకొని పో ఇంటికి మరి ఇంటికి తెచ్చుకున్నాం ఇప్పుడు తీసుకొని పోవద్దు ఒక్కటి తీసుకొని పో ఎంత ముక్కులన్నీ అంటున్నారు ఇంత కష్టపడి సంపాదించి అన్నిటిని వదిలిపెట్టి పోతున్నారేమో ఒక్కటి తీసుకొని పోవడం. మరి ఇంత చేసింది పోయి పెట్టానికే. ఎందుకు పోతున్నాడు కదా సార్ అందుకే అంటున్నాడు గృహాపత్య సుహృత్యః తమో విశంతి అనిశ్చంతః హిత్వ హత్యాయాస రక్త హిత్వ అన్నాడు అన్నిటినీ విడిచిపెట్టి తమో విశంతి నరకాన్ని పొందుతాడు ఎలా అనిశ్చంతః కోరకున్న ఎవరైనా నరకం పోవాలా కోరుకుంటారా? స్వర్గం కావాలి, గర్భాలు కావాలి, ఊరది కావాలి. కర్మ విడిచిపోయాం, ఆ నరకంలో ఆ ప్రాణాన్ని పాటు పట్టుకొని లాగుకుంటాం. మనం కోరుకున్నది ఒకటి, మనకు వచ్చేది ఒకటి. మనం సంపాదించిందేమో ఎప్పుడు ఉండాలని, మనం వాటి వదిలిపోతున్నాం. ఇలా అందుకే మనకు తమ్మ విచంతి అనిచ్ఛంతః అంటే ఎవరు వీళ్ళంతా వాసుదేవ పరాముఖా. ఎవరు పరమాత్మకు విముఖంగా ఉంటారో వారికి పట్టే గతి ఇది. వారి స్థితి కూడా ఇది. అంటే అంటున్నారు రాజుగారు తత్మిని కాలేస భగవాన్ కిం వర్ణః కీర్తిశో ధృవి నామ్ నా వాకేన విధిన పూజ్యతే తత్ విభోజ్యతాం. తిని చమ్మని మాట్లాడుతున్నాడు ప్రశ్నలు ఏమని నాయనా పరమాత్మ ఏ కాలంలో ఏ వర్ణంలో ఏ స్వరూపంతో ఏ పేరుతో ఏ విధానంతో అవతరించాడు పూజించబడుతున్నాడు.

కృతయుగంలో ఏ స్వామిని పూజిస్తున్నాం? అతను ఏ రంగు ఉంటాడు? ఏ స్వభావంతో ఉంటాడు? ఏ రూపంతో ఉంటాడు? ఇలా అన్ని యుగాలలో స్వామి యొక్క అన్ని వర్ణాలు, స్వభావాలు. పూజ వినానం చెప్పవలసింది వీడు అడిగాడు అంటే చెప్పేది ఎవరు కరభాజనుడు చెప్తున్నాడు కృతం త్రేతా ద్వాపరంచ కలిరిత్తేష కేశవ పరమాత్మ నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని అందులో నానావరణాభిధాకారః నానా వర్ణాలు, నానా నామాలు, నానా స్వరూపాలు, పరమాత్మ కూడా నానైవ పరరూపాలుగా విధినా విద్యతే. శాస్త్రోక్త విధితో పూజించబడతాడు. కృతే శుక్లః చతుర్బాహువు కృతయుగంలో తెలుపు వర్ణంతో ఉంటాడు. నాలుగు భుజాలు ఉంటాయి. జటిలః జడ ధరించి ఉంటాడు వల్కల వల్కలాంబర నార వస్త్రాలు కట్టుకొని ఉంటాడు కృష్ణాజనోపవీతాక్షాన్ కృష్ణాజనము యజ్ఞోపవీతము జపమాల దండక మండలాలు వీటిని ధరించి ఉంటాడు. అప్పటి కాలంలో మనుష్యులు శాంతులు, వైరల్లేని వారు, మిత్రులు, సమదృష్టులైనటువంటి వారై తపసా దేవం శమేన దమేనజ తపస్సుతోటి. అంతరిందే విగ్రహం తోటి బహిరిందే విగ్రహం తోటి ఆ కాలంలో మానవులు అర్చిస్తారు. ఇక హంసః సుపర్ణః వైకుంఠః ధర్మః యోగీశ్వరః అమలః ఈశ్వరః పురుషః అవ్యక్తః పరమాత్మ. ఇన్ని పేర్లతో కృతయుగంలో స్వామి వ్యవహరించబడతాడు. ఇక త్రేతాయుగంలో రక్త వర్ణోత్సవు ఎరుపు రంగు కలిగి ఉంటాడు చతుర్బాహువు త్రిమేఖర. నాలుగు బాహులు కలిగి ఉంటాయి, మూడు మేఖనములు హద్దులు కలిగి ఉంటాయి. హిరణ్యకేశః బంగారు వర్ణం కేశములు త్రయ్యాత్మ శుత్ శ్రువాద్విప లక్షణః తృక్కు తృవములో పట్టుకొని ఉంటాడు అంటే తేతాయ తేతాయం యజ్ఞేని కదా అందులో ఉంటారు అలా ఉంటారు తంతదా మనుజాహ దేవం అలాంటి స్వామిని సర్వదేవమయుణ్ణి పరమాత్మను మానవులు యజంతి విద్యయాత్రయ్యా వేద విద్యతో ధర్మిష్టులై బ్రహ్మవాదులై చేస్తారు. విష్ణో యజ్ఞః పురుష్ణి గర్భః సర్వదేవః ఉరుక్రమః పురుషాకపిహి జయంతః పురుగాయః ఈ నామాలతో స్వామి కీర్తించబడతాడు. ఇక ద్వాపరంలో

భగవాన్ శ్యామః స్వాపరి యుధనలో నలుపు వర్ణంతో ఉంటాడు పీతాంబరధారి నిజా అంటే నిజాయుధః శంఖ చక్ర ఆయుధాలు మాత్రం ధరించి ఉంటాడు అలాగే శ్రీవత్సాది మీ అంక ఇత్య రక్షణైహి ఉపరక్షితః శ్రీవత్సాది రక్షణాలతో ఉంటాడు తంతదా పురుషం మర్త్య మానవులు మహారాజోపలక్షణం. స్వాపరియుగంలో మహారాజు యొక్క గుర్తులతో ఉన్నటువంటి స్వామిని జయంతి వేద తంత్రాభ్యాం వేదములతోటి తంత్రములతోటి పరం జిజ్ఞాసవః. తెలియబోయినటువంటి మానవులు పూజిస్తారు నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయచ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తుభ్యం భగవతే నమః నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః ఈ మంత్రాలతోటి ద్వాపర యుగంలో స్వామిని ఆరాధిస్తారు ఇతి ద్వాపర ఉర్వీశ స్తువంతి జగదీశ్వరం నానా తంత్ర విధానేన కలావతి యథా సృణో కలియుగంలో కూడా పరమాత్మను నానా తంత్ర విధానములతో ఆరాధిస్తారు. కృష్ణ వర్ణం. మళ్ళీ వరంగానే త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. అన్ని అక్షములు అందరూ ద్వారపాలకులు అందరూ పరిచయంగా స్వామిని యజ్ఞైహి సంకీర్తన ప్రాయైహి కలియుగంలో యజ్ఞాలు ఉండవు మరి ఏమిటి సంకీర్తనడే యజ్ఞాలు. నామ సంకీర్తన అయ్యేటువంటి యజ్ఞములతో బుద్ధిమంతులు సుమేధత అందరూ కాదు బుద్ధిమంతులైన వాళ్ళు ఆరాధిస్తారు. ధ్యేయం సదా పరిభవఘ్నం అభిష్ట దేహం. నిరంతరం పరమాత్మను సేవించాలి. ఎందుకు? పరిభవఘ్నం. మనకు కలిగేటువంటి అన్ని పరిభవాలను ఫలాభవాలను తొలగించేవాడు. అభిష్ట దేహం. మనము కోరిన శరీరాన్ని ధరించేవాడు తీర్థాస్పదం. అన్ని పవిత్రతలకు అతనే మూలము. శివ విరించి నుతం బ్రహ్మేంజాదుల చేత సేవించబడేటువంటి వాడు శరణ్యం. రక్షకుడు మృత్యో మృత్యార్తిహం సేవకుల బాధను తొలగించేవాడు ప్రణతపాలం నమస్కరించిన వారిని ఆరాధించేటువంటి వారు భవాబ్ది కోసం సంసారం సముద్రానికి ఓడ లాంటివాడు వందే మహాపురుష

శ్రీ కరణారవిందం మహానుభావా ఇలాంటిని పాదపద్మాలను నమస్కరిస్తున్నాను. త్యక్త్వా సుదృష్టిజ సురేప్చిత రాజలక్ష్మీం. ఎంత ప్రయత్నం చేసినా వదిలిపెట్టడానికి శక్తిము కానటువంటి దేవదయమున బాగా కోరబడేటువంటి రాజ్య సంపదను కూడా వదిలిపెట్టి ధర్మిష్ట ఆర్యవచత ఎదగాత్ అరణ్యం. సంమిట్టుడై పెద్దల మాటతోటి అరణ్యానికి పోయాలట. తెలుసా ఎవరో అసలు అర్థం అయింది కదా అలాంటి వారు మాయా మృగం దైతయా ఈప్చితం అనువదావతు. భార్యను తీసుకొని పోయాడు చూడండి. తండ్రి మాటకేమో రాజ్యం వదిలాడు. కదా? మరి భార్య మాటకు భార్యనే వదిలాడు. ఇంతకి ఏం బరువు ఎట్లా ఉంది? రాజ్య మదిలాడు కానీ భార్య అంటుండొబ్బా ఇప్పుడు భార్యను కూడా వదిలిపెట్టాడు. సుదృష్ట యదులచిత రాజ్య లక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచిత యదగా ధరణ్యం మాయా మృగం దైతయా ఈక్షితం అన్వధావతు ప్రియురాలు కోరినదని. ఆమెను కూడా విడిచిపెట్టి మాయా మృగాన్ని అనుసరించాడు, వందే మహాపురుష శ్రీ కరణారంజము అంటే రాజ్యము భార్య. బ్రో బంధువులు కోరికలు ఎంత గానమైనయో నీ ఆచరణతో మారుతుంది, మాకు నేర్పావు కాబట్టి మహాపురుషా నీకు నమస్కారము. ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభి పరమాత్మ ఆయా యుగములకు అనుగుణమైనటువంటి ఆయా రూపములతో మనుజేహి ఇజ్జతే రాజన్ మానవులు సేవిస్తారు శ్రేయతా ఈశ్వరో హరి పరమాత్మ ఎప్పుడు మనకు కావలసిన శ్రేయస్సులనే అందిస్తుంటాడు కలిం సభాజయం చార్య గుణజ్ఞాహ సారభాగినః అన్ని యుగాల కంటే గుణమును తెలిసిన వారు, సారమును గుర్తించే వారు కలియుగాన్నే ఎక్కువగా ఆరాధిస్తారు. ఎందుకు యత్ర సంగీత్తనేనైవ సర్వ స్వార్ధః అధినంది.

తక్కిన యుగాలలో ఎంతో కష్టపడితే కానీ లభించని కోరికలు కలియుగంలో కేవలము పరమాత్మ నామ సంకీర్తనం తోటి సులభంగా లభిస్తాయి. ఎక్కువ కష్టం లేకుండా లభిస్తాయి కానీ మనము ఆ సంకేస్తానికి లభిస్తాం. అన్ని చేస్తాం కానీ ఉపాయం తగ్గుతున్న కొద్దీ సోమరితనం పెరుగుతుంది అని శాస్త్రం. అందుకోసమని ఇలా కేవలం సంకీర్తనం తోటి అన్ని కోరికలు తీర్చేటువంటి కలియుగాన్ని సారం తెలిసినటువంటి గుణజ్ఞులు ఎక్కువగా కోరుతారు. నచ్ఛతత్పరమో లాభాః దేహిరాభ్రామ్యతామిహ యతో వింద్యేత పరమాం శాంతిం నచ్ఛతి సంస్కృతి ఇంతకంటే కళీగం కంటే మంచి యుగం మంచి లాభం మనకు లేదు. సంసారంలో సంచరించేటువంటి జీవులకు కలియుగాన్ని మించిన ఉత్తమ లాభం మరొకటి దొరకదు. ఎందుకు యతో విందేత పరమాం శాంతిం ఇలాంటి నామ సంకీర్తనం తోటి. నామ సంకీర్తనం కంటే గొప్ప లాభం మానవులకు లేదు. ఈ నామ సంకీర్తనం వలన పరమాం శాంతిం విందేత. పరమ శాంతిని పొద్దుతారు, సంసారం కూడా నచిస్తుంది. కృతాదిశి ప్రజారాజన్ కళావిధ్యంతి సంభవం. అందుకే మహారాజా కృతాధిగమంలో పుట్టిన వారు అయ్యో మేము కలియుగంలో పుట్టిన వారు ఉండేది కలియుగంలో పుట్టాలి పుట్టాలి పుట్టాలి అని కృతయుగాదులో పుట్టిన వారు కోరుకుంటారు. కొచ్చిన కొచ్చిన మహారాజ చెప్తున్నాడు మనకు ఎందుకంటే కలోకలు భవిష్యంతి నారాయణ పరాయణ. కలియుగంలో ఎక్కువ శ్రీమన్నారాయణుని భక్తులుగా ఉంటారు. అందులోనూ కొచ్చిన కొచ్చిన మహారాజ ద్రవిడేశుచ భూరిషః. కలియుగంలో కూడా కట్టిన ప్రాంతంలో కంటే ద్రావిడ భూమిలలో మరి కాస్త ఎక్కువ మంది పుడతారు, కాంబ్ర పండవి యత్ర కృతమాల సయస్విని కావేరిజ మహాపుణ్య ప్రతి దిజ మహానది. అలాగే అక్కడ తామ్రపరిణి అని, కృతమాల అని, వైస్విని, కావేరి ఇలాంటి పవిత్రమైన ఉత్తమ నదులు ఉన్నటువంటి ద్రావిడ ప్రాంతాల్లో ఎటువంటి జలం కాసాం.

అలా నల జలాన్ని తాగినటువంటి వారు మనుజాహ మందీశ్వర ప్రాయః భక్తాహ భగవతి వాసుదేవే అమరాత్యయాః పరమాత్మ యందు భక్తులు అవుతారు పరమాత్మ యందు ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలవారు అవుతారు దేవది భూత తృప్తా నృణాం పితృణాం నా కింకరః నాయం రుణీచ రాజన్. అక్కడ ఉండేటువంటి మహానుభావులు దేవ ఋషి భూత ఆప్త నురుల పితృ దేవతలకు నంచి న కింకరః. కింకరులు కాదు వారికి బాకీ ఉండరంటే అన్ని కృత్యములు అక్రమంగా ఆచరించి అన్ని రుణాలను. తీర్చుకుంటారు. సర్వాత్మాయాచరణం శరణీయంగతో ముకుందం పరిహృత్య కర్షణం అన్నీ వదిలిపెట్టి సర్వభావాలతో పరమాత్మను శరణు వేడుతారు. అలాంటి పరమాత్మను తన పాదమూలాన్ని చరణ్ వేయినటువంటి ప్రియునైనటువంటి భక్తుడికి శ్యత్తాన్యభావత్య అని వినిపించినటువంటి వాడికి హరిహి పరేషా పరమాత్మ వికర్మయత్యత్పత్తం కథంతితు చేయకూడని పని అధర్మము ఇలాంటివి. తెలియకుండా హఠాత్తుగా వచ్చి మీద పడ్డా అలాంటి పాపాన్ని ధ్రునోతి సర్వం. అవన్నీ స్వహాన్ని తొలగిస్తారు. ఎలా కృతి సన్నివిష్టః. మన హృదయంలో అంతర్యానిగా ఉండి అన్నిటినీ పోగొడతాడు అని చెప్తే నాలద్యుడు అంటున్నాడు ధర్మాన్ భాగవతానిత్తం స్తుత్వాధ మిధిలేశ్వరః ఈ రీతిలో మిధిలేశ్వరుడు భాగవత సమయాలన్నిటినీ విని జాయంతేయాన్ మునీన్ ప్రీతః సోపాధ్యాయః అప్పుడు జయ జయంతుని యొక్క పుత్రుల జాయంతుడు అలాంటి వాళ్ళను వాళ్ళందరినీ చక్కగా పూజించాడు తత్వంత దదిదే సిద్ధాః సర్వలోకస్య పశ్చితాః అప్పుడు ఇలా అన్ని లోకాలు చూస్తుండగా వారు అంతర్ధానాన్ని చెందారు ఈ మహారాజు కూడా ధర్మాన్ని సక్రమంగా విని పరమ గతిని పొందాడు మహానుభావ, నీవు కూడా ఇలాంటి ధర్మాలను భానుల ధర్మాలను చక్కగా విన్న వాటిని ఆశ్రయించి శ్రద్ధతో ఆచరించి సంఘమును కాస్త వదిలిపెట్టి పరమ పదాన్ని నీవు పొందుతావు. దంపతి అయినటువంటి మీ యువయోహ కదు దాంపత్యోహ ఇశేషా పూరితం జగత్తు సకల జగత్తు మీ కీర్తి తోటి నిండి ఉంటుంది పుత్రతా యద్వాం భగవానీశ్వరు వారి ఎవరితో అంటున్నారు? దేవకీ వసుదేవుడితో అంటున్నారు. మీ దంపతుల కీర్తి జగత్తంతా వ్యాపిస్తుంది ఎందుకంటే స్వయంగా పరమాత్మే మీకు పుత్రుడిగా పొందాడు దర్శన ఆలింజన ఆలాపై శయన ఆసన

భోజనై ఆ పరమాత్ములు ఒకసారి చూస్తే చాలనుకునేటువంటి వారికంటే మీరు నిత్యము చూస్తున్నారు. అంతేకాదు ఆలింగనై. గట్టిగా పిల్లవాడిని కౌగలించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, పడుకోబెడుతున్నారు, అతనితో కలిసి పడుకుంటున్నారు, కలిసి కూర్చుంటున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు. ఇలాంటి పనులతో ఆత్మావాం పావితః. మీ యొక్క మనస్సును పరిశుద్ధం చేసుకున్నారు. కృష్ణే పుత్ర స్నేహం ప్రకుర్వతో కృష్ణ పరమాత్మ యందు పుత్రులనేటువంటి ప్రేమతో అమ్మదారు మీరు పావనం చేసుకున్నారు. వైరేణయం పతయః శిశుపాల పౌండ్ర చాలువాదయః గతివిలాస విలోకనాద్యైహి ధ్యాయంతః ఆపుతదయః శయనాసనాదౌ సత్సామ్యం ఆపుహు అనురక్త ధియాం పునః హిం శత్రుత్వం తోటి శిశుపారుడు, గంతవర్త్రుడు, పౌండ్రుడు, సాల్వుడు ఇలాంటి వారందరూ పరమాత్మ యొక్క గతి విలాస విలోకనార్జి. శత్రుత్వం ఉన్నా అబ్బా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత బాగా చూస్తాడు. ఇవే మన పని కూడా. పైకి చెట్టు తెచ్చారు కానీ అసలు నాకు మాత్రం అతని నడక ఎంత బాగుంది, అతని చూపు ఎంత బాగుంది, అతని ఆకార అబ్బా విశాలమైన వక్షస్థలం అండి ఏం కాంచ అండి. శత్రువు అయితే అయ్యాడు కానీ ఎంత బాగున్నాడండి. ఇలా శత్రువులు కూడా పరమాత్మ యొక్క గతి, విలోకన, విలాస ఇలాంటి వారిని అన్నిటినీ ధ్యానం చేస్తూ ఆ భూత దియః. ఇక శయనాసనాదౌ తత్తామ్యమాపు పడుకున్నా కూర్చున్నా భోజనం చేస్తున్నా అతన్నే తలుచుకొని అతని గతిని పొందినప్పుడు అమృతకియాం పునః కిం శత్రుత్వతో ధ్యానించిన వాళ్లకే మోర్శం వచ్చిందంటే ప్రేమించి ధ్యానించే వాళ్లకు వస్తుందని ఇంకేం చెప్పాలండి. పునః ఆత్మిం. మాపత్య బుద్ధి మకృతాః కృష్ణే సర్వాత్మ ఐశ్వరే నాయనా అంటారు సర్వాత్మ పరమాత్మ భగవంతుడు అలాంటి వానిలో మీరు సంతానం అనే బుద్ధి చేయకండి మాయా మనుష్య భావేన గూఢ ఐశ్వర్యః పరే అవ్యయే మనుష్య భావంతో తన శాసకత్వాన్ని

ఐశ్వర్యాన్ని దాటి ఉంచాడు అసలు పరుడు అవ్యయుడు భూభార అసుర రాజన్య హంతవే ఎవరాయన భూమికి భారముగా మారినటువంటి అసుర రాజులను చంపేవాడు గుప్తయే సతాం సత్పురుషులను రక్షించేవాడికి అవతీర్ణక్ష నివృత్యై అవతరించిన పని పరిపూర్తిగా చేసేటువంటి దేశోలోకో వితన్యతే అవన్నీ పూర్తి చేసి లోకంలో కీర్తిని వ్యాపింపచేస్తాడు ఏతత్ కృత్తువ మహాభాగః వసుదేవః ఇలా నాది ఉన్నటువంటి ఈ వృత్తాంతాన్ని విన్న వసుదేవుడు అతి విత్పితః చాలా ఆశ్చర్యాన్ని పొంది దేవకీచ మహాభాగ జహతుహు మోహం ఆత్మనః తన మోహాన్ని వారు విడిచిపెట్టారు. ఇతిహాసం ఇమం పుణ్యం ధారయేత్యత్సమాసితః ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ జనక ఋషి సంవాదం ముందే. ఇలాంటి క్రియాతాన్ని సావధానంతో విన్నవాడు న విదు స విదుయే హదమలం బ్రహ్మభూయాయ కర్మతీపతను అన్ని పాపాలను పోరుగొట్టుకొని పరమాత్మ సారూప్యాన్ని. పాడు అని పంచమ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. స్వస్తి ప్రజాస్య పరిపాలయంతా న్యాయేన మాధ్యేన మహీన్ మహీశ్వరాః గోగ్రామ్ మణేత్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మది గురుభ్యో నమో.

The body of the Virat Purusha (Cosmic Person) is the very form of the three worlds - "yat kāyayeca bhuvanatrayasanniveśaḥ." What does "three worlds" mean? It is the body of the Supreme Lord. "Yasya indriyaiḥ tanuhṛtāṁ ubhayendriyāṇi" - the sense organs of the Virat Purusha are the jnana-indriyas and karma-indriyas of all of us. He is the root source, the origin of it all. This is what they call the Transcendental Reality - the transformer at the cosmic level, so to speak.

He is the limit and boundary of dharma for the Brahmins. "Rudro'pi apyayāya tamasā" - this great being, taking on tamo-guna for the purpose of dissolution, became Rudra - in the form of Rudra, with the name of Rudra. He took on that form as well. "Puruṣas tādyaḥ" - that primordial Purusha himself assumed this form. "Iti udbhava sthiti layāḥ satatam prayāsu" - what does this mean? The creator, preserver, and destroyer - all three functions are his.

There is not a single moment when creation, sustenance, or dissolution is not happening - therefore the Trinity is perpetually and tirelessly active. Unlike us, they cannot lock up the office at 5 o'clock, come home, and sleep. This cosmic office is like an ATM - it must run 24 hours a day. That is what is being said here. They do not get to close at five or four and take off early.

Murti is the daughter of Prajapati Daksha. The Supreme Being incarnated as Nara-Narayana from both of them. "Dharmasya dakṣa duhituhuḥ ajaniṣṭa mūrtyāṁ nārāyaṇaḥ nara iti ṛṣi pravaraḥ praśāntaḥ" - this great sage, the foremost among rishis, was calm and serene. We have heard that story - Nara-Narayana, peaceful and composed. The characteristic of naiṣkarmya - "naiṣkarmya lakṣaṇam" - this great being himself taught the nature of actionless action.

"Manmatha maly ānindam apsara śrīladārā" - do not be afraid. "Guruṇṇa tano baliṁ aśūnyam imaṁ kurvadhvam" - come, accept our worship. Bathe well in the holy Ganga, wear fine garments, enjoy fruits and all manner of food, come sit here - thus he received the apsaras with love and honored them as honored guests. This great being Narayana did all this with affection. That is what is being described here.

Let us move to the sixth point. Look - we decorate our homes, we argue and make noise within the house about various matters, we celebrate festivals, we observe holidays - everything goes on splendidly. But when someone says "Let us go to the temple," some work comes up suddenly and we cannot go. Why? Because the devas themselves create obstacles. Even in your sincere effort to worship, the devas set up impediments - "svaukau viraṅgya..."

They win over everything, but as the saying goes - after conquering everything, in the final moment they fall under the sway of krodha (anger). What could be done? Unfortunately, the great sage was seated there calmly. When Madhu (Manmatha, the god of desire) arrived - what did he do? He reduced him to ashes instantly. What was his name? Madanahāri - the destroyer of Manmatha. Vijitakāmaḥ - "You have conquered desire, well done." But then why destroy him?

Seeing those beings of beautiful form and natural grace - "gandhyanamuhuhtāsāṁ rūpaudārya sastriyā" - by their fragrance, by their beauty, by their speech - all of them were defeated, struck down, and rendered unconscious. "Tānāha devadeviṣaḥ praṇatān prahasannivā" - the Lord, as if smiling at those who bowed before him, said: those who are the very ornaments of the heavens - he created not just one but many groups of such beings.

They were lamenting - "Oh what a trouble!" - reflecting on their predicament. At just the right moment, a wondrous swan emerged from beside Brahma and came forward toward them. Seeing this swan that had appeared before them, the sages and devas asked eagerly: "Who are you, child? Where have you come from? Why have you come?" The swan smiled and said - "You are the very Atman, I declare..."

In the Varaha avatar, He lifted the earth and slew Hiranyaksha. "Kaurme dhṛtādrihi" - in the Kurma avatar, He bore the Mandara mountain on His back and enabled the churning of the cosmic ocean (amṛtamathana) for amrita. "Grāhāt prapannaṁ ibharājaṁ amunca ārtam" - this same great being, in the form of Hari, came and rescued the king of elephants who was seized by the crocodile. In these avatars he manifested his grace.

This great being, in the Parashurama avatar, rid the earth of kshatriyas twenty-one times. "Śobdhīmpabandha tajavatra mahān phalaṅkaṁ" - this same great being went in the Rama avatar, built a bridge across the ocean, and conquered Lanka. "Sītāpatiḥ jayati lokamalaghna kīrtiḥ" - He who bears the glory that destroys the sins of the world - incarnating as Ramachandra, Sita's Lord, He built the bridge across the sea and triumphed.

In this world, many people do not worship or adore Sri Maha Narayana - that is the first question. They seem more eager to worship other deities. So why don't they worship the Lord? The reason: "Teśām aśānta kāmānāṁ" - those whose desires have not cooled, who constantly want this and that, endlessly yearning for many things, chasing after numerous desires, are unable to settle their minds on the Supreme.

Those who benefit others are like suns illuminating the world. Thus sattva-guna prevails in brahmacharya; rajo-guna in the householder stage (grihastha); pure sattva in sannyasa; a mixture of rajas and sattva in vanaprastha - as we shall examine. Thus, having created the four varnas along with the four ashramas, the Supreme Being says - "yeśāṁ puruṣaṁ sākṣāt ātma prabhavam īśvaraṁ na bhayanti avajānanti" - those of all varnas and all ashramas who disrespect the Lord...

First, the knowers must offer this teaching with compassion - that is the work of the great teachers. "Anukampyāḥ bhavādṛśāṁ vipro rājanya vaiśyoca hare prāptā padāntikam śrauteṇa janmanā dhāti mokṣyanti āmnāyavādinaḥ" - even those who have thoroughly studied the Vedas are falling into delusion. Whether through Vedic study or Brahmin birth - whether Vipras, Kshatriyas, or Vaishyas - all can attain liberation through reaching the feet of Hari.

Desiring only a comfortable social life, "yajanti asṛṣṭān anna vidhāna dakṣiṇam" - with food and dakshina (sacrificial fees) as the main consideration, they undertake worship in whatever manner suits them, for whatever purposes they desire, taking refuge in various forms. "Vṛtyai paraṁ ghnanti paśūn atadvidaḥ" - wanting to live well, not knowing better, they kill animals like themselves - slaughtering creatures for their own sake.

Just as space (akasha) pervades everywhere, the Supreme Being pervades all creatures as the inner controller (antaryami). Even that truth - "vedopagītaṁ ca na tṛṇvataḥ" - the teaching that the Supreme pervades all beings - even that they do not listen to. Being without knowledge (abudhāḥ), "manorathānāṁ tavadanti vārtayā" - they go on chasing their desires: building a house, arranging a marriage, accumulating possessions...

Not knowing where the Vedas stand, what they are for, what their supreme purpose is - without understanding these things, they carry out Vedic rituals mechanically and superficially. "Surāgrahehi ātu nivṛttiniṣṭhā" - unless engaged in these prescribed activities, one should not engage in other prohibited acts. "Dhanaṁ ca dharmaikapalaṁ yatovai jñānaṁ savijñānaṁ anupraviṣanti" - wealth in this world - how should it be earned? Only through dharma.

If one smells a certain substance and finds it pleasant, they might put it in their mouth and develop a habit - and then they began propagating that fermented drinks are permitted in yajna. But nowhere is such permission actually granted. The soma rasa - it is only the leaf-extract of a particular plant - just as you might smell a fragrant substance, it is meant to be experienced similarly. And the flesh of the animal offered as oblation in a yajna is not to be consumed by the participants.

Whatever flesh we enjoy consuming, whatever part of whatever animal we most relish - when we die and go to hell, those very animals wait for us there. "Ah, there he is! That's the one who tore off my arm and devoured it!" And those animals, the moment we arrive, will tear off our arm or leg and consume it in return - just as we once consumed them. Thus the scriptures warn about the consequences of meat-eating.

Fine - both of them thought they would manage with what they had. "Ah, all of this is for the children! Without them, what would we do?" But does it stop with the children? There are maternal aunts, uncles, grandchildren, great-grandchildren, sisters, brothers-in-law, mothers-in-law - all of them. Why do you love all these people? Because they are connected to your body. Right? And your body is connected to that body through shared lineage...

Therefore the Lord gave him the name "Buddha." "Kāladvaṣka manoratha" - all of them have had their desires crushed and destroyed by time. "Citvā atyāyāsa rasitā gṛhāpatya suhṛccya" - after toiling so hard, taking on so many debts, they build a house. Right? After so much effort, they get married. They love their wife more than their own life and soul...

In Krita Yuga, which form of the Lord do we worship? What color is He? What is His nature? What is His form? Thus, in all the ages, the Lord's various colors, natures, and modes of worship need to be described. Karabhajana is speaking - "Kṛtaṁ tretā dvāparaṁ ca kaliḥ iti eteṣu Keśava" - the Supreme Being Paramātmā in the four yugas - Krita, Treta, Dvapara, and Kali...

"Bhagavān śyāmaḥ svāpara yudhe" - in Dvapara Yuga He is dark-complexioned. "Pītāmbara dhāri" - wearer of yellow garments. "Nijāyudhaḥ" - bearing His own weapons - conch and discus. "Śrīvatsādi aṁka ityarakṣaṇaiḥ uprakṣitaḥ" - adorned with the Srivatsa mark and other divine emblems. "Taṁ tadā puruṣaṁ martya" - that Lord worshipped by mortals. "Mahārājopalakṣaṇam" - bearing the marks of a great king - the Lord in Dvapara Yuga is meditated upon thus.

"Śrī karaṇāravindaṁ" - O great being! I bow to those lotus feet of yours. "Tyaktvā sudṛṣṭija sureṣcita rājalakṣmīm" - even the royal prosperity that is coveted by the gods themselves and impossible to give up even with great effort - even that was renounced. "Dharmiṣṭha āryavacata edagāt araṇyam" - accepting the words of the elders, a person firm in dharma went to the forest. That is the teaching - going to the forest in the vanaprastha stage.

What could be attained in other yugas only through immense effort can be obtained in Kali Yuga simply through nāma-saṅkīrtana - the chanting of the divine Name of the Supreme Being. It is achievable without great difficulty. But the problem is that as the means become easier, human laziness increases proportionally - so says the scripture. Therefore, through mere chanting of the divine name, all goals of life can be fulfilled.

Those who drink from the purified sacred waters of that holy river - "manujāḥ mandīśvara prāyaḥ bhaktāḥ bhagavati vāsudeve amarātyayāḥ" - become devotees of Vasudeva, the Supreme Being. They attain elevated, pure, and exalted devotion toward the Lord. "Devadi bhūta tṛptā nṛṇāṁ pitṛṇāṁ na kiṅkaraḥ nāyaṁ ruṇīca rājan" - the great beings in that realm are not servants of nor indebted to devas, rishis, living beings, relatives, ancestors, or any other.

"Bhojanai" - those Supreme beings - even one glance at whom would be more than enough - you are fortunate to see daily. Not only that - "āliṅganai" - you embrace the child tightly in your arms, you converse with him, you put him to sleep, you lie beside him, you sit together, you share meals together. Through such constant acts of loving association - "ātmāvaṁ pāvitaḥ" - your very soul is being purified continuously.

He has kept worldly prosperity at a distance and transcended it. He is truly the supreme, immutable One. "Bhūbhāra asura rājanya hantave" - who is He? He is the one who slays the demon kings who have become a burden to the earth. "Guptaye satāṁ" - He is the protector of the righteous and virtuous. "Avatīrṇakṣa nivṛtyai" - He who descends for a purpose fulfills that mission completely. "Deśo loko vitanyate" - having completed His mission, He spreads His glory throughout the world. "Etat kṛ..."