హంస గీత: హంస శాశ్వత వేద జ్ఞానం బోధించడం
Hamsa Gita: Swan Teaches Timeless Vedic Wisdom
ఏకాదశ స్కంధంలో హంస గీత వివరించబడింది. బ్రహ్మ పుత్రులు సనక సనందన సనాతన సనత్కుమారులు హంస రూపంలో ప్రభువుని ఆత్మ స్వభావం అడిగారు. ప్రభువు బోధించాడు: జాగ్రత్ స్వప్న సుషుప్తి మూడు మనసు స్థితులు - నిజమైన ఆత్మ నాల్గవది (తురీయ), మూడింటికీ సాక్షి. 'హంస' మంత్ర కూడా: శ్వాస తీసుకుంటే 'హం' వదిలితే 'స' - ఆత్మ నాముని నిరంతరం జపిస్తున్నాం.
The Hamsa Gita - the Swan Teaching within the Eleventh Canto - is expounded. Brahma's four sons (Sanaka, Sanandana, Sanatana, Sanatkumara) ask the Lord (in the form of a swan, Hamsa) about the true nature of the self. The Lord teaches: waking, dream, and deep sleep are three states of the mind - the true self is the fourth (turiya), the witness of all three. "Hamsa" is also a mantra: as one inhales ("ham") and exhales ("sa") one is continuously chanting the name of the Self.
స్వరగించాడు. దీన్నే మనం హంసగీతలు అని అంటాం. ఇలా పరమాత్మ బోధించినటువంటి విషయాన్ని విని వారందరూ స్వామిని ఆరాధించారు, పూజించారు, స్తోత్రం చేశారు. తరువాత స్వామి. తన లోకాని ఏకాదశి ఏకాదశంలో 14, 13 అయిపోయాయి. తరువాత వారి చేత పూజించబడి స్వామి తన కోరుకుంటానికి స్వామి వెళ్ళిపోయారు. వదంతి కృష్ణ శ్రేయాంతి బహుని బ్రహ్మవాజనః చేతాం వికల్ప ప్రాధాన్యం ఉతాహో ఏకముత్పుతాః లోకంలో శాస్త్రంలో జీవుడు పొందదగిన పొందుతున్న పొందవలసిన శ్రేయస్సులు. చాలా ఉంటాయి. స్వర్గం అన్నారు, కైలాసం అన్నారు, కైవర్యం అన్నారు, సారూక్యం, సానిత్యం, సాదౌక్యం ఇలా ఉన్నాయి కదా. రకరకాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ దేనికి అవి వేరా? అన్నీ ఒకటేనా? అంటే ఒకే పరిధి ఒకే దాని యొక్క రూపాంతరాలా ఇవి? ఏ రూపానికి ఆ రూపం వేరా? అది వికల్పమా ఐక్యం? ఓ అక్కరి ఉద్ధవుడు స్వామిని అడుగుతున్నాడు. భవతోదాహుత స్వామిన్ భక్తి యోగః అనపేక్షితః నిరక్షిత సర్వతత్సంగం యేనత్వయ్యాభిచేన్ మనః అంటే కర్మ ఉంది, జ్ఞానము ఉంది, భక్తి ఉంది, ప్రపత్తి, అవతార జ్ఞానం కదా. ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇస్తాయి అని చెప్పాం. ఇవన్నీ కలిపి ఇస్తాయా దేనికవి వేరు వేరుగా ఇస్తాయా? ఏది ఆశ్రయించినా వస్తాయా? అన్నిటి యొక్క రూపం ఒకటేనా? గుణం ఒకటేనా? స్వరూపం ఒకటేనా? ఫలితం ఒకటా? సాధనం ఒకటా? సాధనములు వేరు వేరా ఏక ముఖమా? ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడిగితే మీరు చెప్పారు భక్తి యోగము అంటే సంగరహితమైనటువంటి భక్తి యోగం. తర ఇతర అపేక్షలు లేని భక్తి యోగము అన్నిటినీ తొలగించి సంఘమును సర్వతహ సంఘం నిరక్ష అన్ని వైపుల నుండి సంఘమును తొలగించి నీ యందు మనస్సు నిలుపుతుంది అని మీరు చెప్పారు మరి జ్ఞాన కర్మ యోగాలు ఉన్నాయి కదా అవి నిలుపవాలి
అవి కూడా సాధన మీద కాదా అని అడిగితే కాలేన నష్టా ప్రడయే వాణీయం వేద సంజ్ఞతా మయాదో బ్రహ్మణే ప్రోక్తా ధర్మో విష్యాం మదాత్మకా నన్ను చేరడానికి కావలసినటువంటి ధర్మ సాధనముగా చెప్పబడినటువంటి ఈ విధానము మొదలు దీన్నే వాణీయం వేద సముహ్యత దీన్నే వేదము అన్నారు ఇది ప్రళయకాలంలో నష్టమైంది అదృశ్యమైంది. మళ్ళీ దాన్ని నేను సృష్టి కాలంలో బ్రహ్మకు వివరించాను. ఆ వేదంలో మదాత్మతః ధర్మం. నా స్వరూపాన్ని బోధించేటువంటి కర్మము ఇందులో నిరూపించబడి ఉంది. తేన ప్రోక్పాత పుత్రాయ మనవే పూర్వజాయ. ఆ బ్రహ్మ మనువుకు చెప్పాడు, మనువు తన కుమారుడికి అంటే ఇమం వివత్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా దవ్యయం. అదే భావం చెప్తున్నారు తేన ప్రోక్తా కుత్రాయ మనవే పూర్వ దాన్నే మనువు తన విశ్వాసం చెప్పారు తతో బృగువాదయః అధివంధన్ అతని నుండి గురువు శ్రీ మరీచలు ఉన్నారే వారు స్వీకరించారు ఏడుగురు తేభ్య పితృభ్యః సత్పుత్రాః వారి నుండి వారి పుత్రులు దేవ దానవ వృత్యకులు మనుష్యులు సిద్ధులు గంధర్వులు విద్యాధరులు చారణులు. అలాగే ఈ చిన్నరులు, చింపురుటులు, నాగులు, రత్తులు, చింపురుసాధులు భక్తి అహా చేశాంతకుతయా హజస్వత్వ తమోగుణ అని గురు మహానుభావులు తజోగుణము, తత్వగుణము, తమోగుణము కలిగి ఉన్నవారు ఎందరో దీన్ని స్వీకరించారు. యా ఇది భూతాని విద్యంతే భూతానాం మతయస్తథా ఇలా ఇంతమంది తీసుకున్నటువంటి ఈ విద్యతోటి భూతములలో భేదము వచ్చింది భూతానాం మతయః వారి బుద్ధులు కూడా భిన్నములైపోయాయి యధా ప్రకృతి సర్వేశాం చిత్రావాచాః త్రవంతి రకరకాలుగా దాన్ని విన్నవారు వారు అర్థము చేసుకున్న విధంగా తక్కిన వారికి బోధించడం మొదలుపెట్టారు.
అసలు స్వరూపం ఒకటి, మీరు అర్థం చేసుకున్నది ఇంకొకటి, వారు చెప్తే దాన్ని విన్నవారు ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఇలా రకరకాలుగా అవి చిత్రవిచిత్రమైనటువంటి వాక్యులుగా మారావి. ఇలా ప్రకృతి వైచిత్యర్యాన్ని బట్టి బుద్ధులు భేదిస్తున్నాయి. పారంపర్యం తోటి అవి చిన్న అక్క కాకు తట్టు తిరిగి ఇటు తిరిగి కొన్ని పాఖండ నదులయ్యారు. అంటే పాపఖండం అంటాం కదా. ఇలాంటి పాప స్వరూపానికి అవి చిహ్నములుగా ప్రవర్తించాయి. ఎందుకలయ్యా ఈ మన్మాయ మోహిత థియ. ఎంత నా మాయ తోటి వారి యొక్క బుద్ధి మోహించబడింది. ఎందుకు మనల్ని మోహింపచేయాలి? నీ స్వరూపాన్ని బోధించేటువంటి వేద వాక్యముల వల్ల కలిగేటువంటి అర్థములలో కూడా భిన్నమైనటువంటి బుద్ధులు కలిగించేటువంటి మోహాన్ని నువ్వెందుకు కలిగించావు అని అంటావేమో. గుణాలు మూడు ఉన్నాయి కదా మరి. తత్వము ఉండాలి, రజస్సు ఉండాలి, తమస్సు ఉండాలి కదా. ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నప్పుడు మరి ప్రకృతిలో ఉన్నవాళ్ళు మూడు గుణాలను గ్రహించే వారు ఉంటారు కదా. మరి మూడో వారికి ఏం రావాలి? తమోగుణం అంటే మాయా మోహితులే. వారికి వారిని మాయా మోహితులు చేయకుంటే తమోగుణం కాదు అది. అన్ని గుణములకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇది కాస్త ఎక్కువ అది కాస్త తక్కువ అది కాస్త ఎక్కువ ఇది కాస్త తక్కువ. ఒకసారి తమోగుణం ఎక్కువ ఉంటుంది తమోగుణం తక్కువ ఉంటుంది అప్పుడు. విపర్యాతార్థాలు, విరుద్ధార్థాలు, అన్యతార్థాలు, విపర్యాయార్థాలు పెరుగుతాయి. తత్వగుణం ఎక్కువైంది, తమోగుణం తక్కువైంది, వాస్తవార్థాలు అవుతాయి. కాబట్టి మన్మాయా మోహిత ధీయః పురుషాః పురుషర్షభ శ్రేయో వదంతి అనేకాంతం యథా కర్మ యథారుచి. శ్రేయస్సుని వారు. బహువిధములుగా చెప్తారు. వారి వారి కర్మలను బట్టి, వారి వారి కర్మల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, వారి రుచి అభిరుచిని బట్టి వారు స్వభావాలు మారుస్తున్నారు. ధర్మమేకే యశత్యాన్యే కామం సత్యం గమం శమం. కొందరు ధర్మాన్ని, కొందరు కీర్తిని, కొందరు కోరికను, కొందరు సత్యాన్ని, కొందరు దమాన్ని, మరికొందరు క్షమాన్ని అన్యే వదంతి స్వార్థంవై. కొందరు స్వార్థమే శ్రేయస్తు అంటారు, కొందరు ఐశ్వర్యం శ్రేయస్తు అంటారు, కొందరు యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము, నియమము, యమము. ఇలా ఆద్యంత ఏవైట లోకః ఆద్యములు ఉన్నటువంటి వీటి లోకములు ఇవన్నీ కర్మ వినిర్మిత కదా అన్ని లోకములు మనం ఆచరించినటువంటి కర్మల వల్ల మనకు ఏర్పడేటువంటివే కాబట్టి దుఃఖోదత్తా సమోనిష్ట
ఈ లోకములన్నీ దుఃఖమునకు ఫలించేవి. తమస్సులోనే ఎక్కువ ఉండేటువంటివి. క్షుద్రానందాః సుచార్పితాః ఆనందము ఉంటుంది. ఎలాంటిది క్షుద్రం చాలా స్వల్పమైన ఆనందం ఉంటుంది. ఆ స్వల్పమైన ఆనందం కూడా దుఃఖముతో నిండి ఉంటుంది. ఆదిలో దుఃఖము, అంతములో దుఃఖము, మధ్యలో కొద్దిగా ఏదో ఉంటే ఆనందం లాంటిది ఆభాసం కనపడుతుంది. మయ్యర్పితాత్మాః సభ్యః నిరపేక్షస్య సర్వతః మయాత్మన సుఖమ్యత్తద్ పుతస్యాత్ విషయాత్మః. నా యొద్దు మనస్సు ఉంచినటువంటి మహానుభావులు సభ్యులు నిరపేష్ అయినటువంటి వారు వారికి అంతటా నేనే కనపడుతున్నాను కాబట్టి అలాంటి వారికి ఇలాంటి మోహనం కలగదు కానీ విషయాత్మన విషయములైందే మనస్సు ఉంచినటువంటి వారికి నా మీద భక్తి ఎలా కలుగుతుంది? నా మీద భక్తులు భక్తి ఉన్నటువంటి వారు పొందేటువంటి ఆమందమైనటువంటి బ్రహ్మానందాన్ని వారెలా పొందగలరు? విజయాత్ములు నా యందు భక్తిని పొందలేరు. నా యందు భక్తి ఉన్నటువంటి వారు విజయాత్ములు పొందేటువంటి దుఃఖములు పొందను వారు పొందరు. అకించనస్య దాంతస్య శాంతస్య సమజేతుసః మయా సంతుష్ట మనసః సర్వాహ సుఖమయాదిశః అందులో అకించనస్య దాంతస్య ఇందులో అకించనస్య అంటాడు అంటే ఏమీ లేని వారు ఏమీ కావాలి అని కోరుకోనటువంటి వారు ఉంటాడే అకించనస్య దాంతస్య శాంతస్య హిందీ నిగ్రహం కలవాడు కావాలి, శాంతుడు కావాలి, దీని యందు ఆచ లేని వాడు కావాలి. సమచేతసః సర్వత్ర తవ బుద్ధి కైనటువంటి వానికి మయా సంతుష్ట మనసః. నా చేత పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందిన మనస్సు గల మహానుభావుడికి అంతా సుఖమే. అన్ని విగుల ఆనందం వారికి దుఃఖమంటూ ప్రశ్నే లేదు. నా పారమేశ్వరు. నమహేంద్ర దిజ్ఞం న సార్వభోమం న రసాధిపత్యం న యోగ సిద్ధిహి అపునర్భువం వా మయ్యత్పితాత్మా ఇచ్ఛతి మాం విన అన్యత్
ఎందుకంటే నేను తప్ప వాడు ఇంకేమీ కోరడు. బ్రహ్మలోకం ఇచ్చినా, మహేంద్ర పదవి ఇచ్చినా, చక్రవర్తిత్వం ఇచ్చినా, రసాతరాధిపత్యాన్ని ఇచ్చినా యోగము సిద్ధి చివరికి మోక్షం. మోక్షమును కూడా కోరడు. నా యందు మనస్సు లగ్నం చేసినవాడు నన్ను తప్ప మరి ఏమీ కోరడు. నాన్న మోక్షం ఇస్తావురా? వద్దు బాబు. నువ్వే కావు మోక్షం వేయడం. తసాదరాధిపత్యం, బ్రహ్మలోకాధిపత్యం, ఇంద్రలోకాధిపత్యం, నవద్వీపాధిపత్యం, సప్తద్వీపాధిపత్యం, నవవరుషాధిపత్యం. ఏమి ఇచ్చినా నాకొద్దు బాబోయ్. నువ్వే కావాలి. అని నన్ను తప్ప మరి నీ వాడు కోరడు, నృధామే ప్రియతమ ఆత్మయోనిహి న శంకరః. అలాంటి వాడి వలె నాకు బ్రహ్మ కానీ, శంకరుడు కానీ, శంకర్షణుడు కానీ, అమ్మవారు కానీ చివరికి నేను కూడా నాకు అంత ప్రియుడు కాదు. నన్ను మాత్రమే కోరినంత నన్ను మాత్రమే కోరినవాడు నాకెంత ప్రియుడో అంత లక్ష్మి కాదు సంకత్ముడు కాదు బ్రహ్మ కాదు ఇంద్రుడు కాదు ఇంద్రుడు కాదు నిరపేక్షం మునిం శాంతం ఏమి కోరనివాడు, మౌనం వహించేవాడు, పరమశాంతుడు, ఎవరిని ద్వేషించనివాడు, సమదర్శనం అందరిని అందరిలోనూ పరమాత్మ నన్ను సమంగా చూచేవాడు, అలాంటి వాడినే. నేను అనుసరిస్తాను అనుగ్రజేయం వాడు కాదు అనుగ్రజామి అహం నిత్యం పూయేయ ఇతి అంగ్రీ రేణుకిది అలాంటి వాని పాద పరాగముతో నేనే పావనమైతాను అనే భావంతో అతన్ని ఎప్పుడూ నేనే అనుసరిస్తుంటా అంటే మహాత్మ సుదుర్లభ అన్నాడే దానికి అర్థం. నిష్కించనా హమయ్యదు రక్త చేతసః ఏది లేని వారు దేని యందు ఆశ లేని వారు నా యందు మాత్రమే ప్రేమ ఉన్నటువంటి వారు శాంతా గుణ రహితులు మహానుభావులు అఖిల జీవ వత్సల అంది ప్రాణవేయులు వాత్సల్యుని పేరు మహానుభావులు కామైహి అనాలబ్దదియా కోరికలతోటి తప్పిపుచ్చని మనస్సు కలవారు ద్విశంతి యత్తనైదపేత్యం అలాంటి వారు
దేనిని కోరనందువలన కలిగేటువంటి సుఖము వారికి మాత్రమే తెలుసు. మనందరం దేన్ని కోరుకుంటాం మనందరికీ ఏం తెలుసు ఏదో కోరాలి కోరిన దారికై ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి పొందాలి అప్పుడు ఆనందము అనుకుంటున్నాం మనం కానీ అసలు ఆనందము దేనిని కోరనప్పుడే కలుగుతుంది అన్న సంగతి దేనిని కోరని వారికి మాత్రమే అర్థం. నిరపేక్షులకు ఉండేటువంటి ఆనందము నిరపేక్షులు పొందే ఆనందము మనకు అర్థమే కాదు వారికి మాత్రమే ఇది నవిదుస్సుఖం మమ. బాధ్యమానో మద్భక్తా విషయై అత్యేంద్రియః ఇంద్రేయ నిగ్రహము లేకున్నా ఇంద్రియములు బాధిస్తున్న నా భక్తుడు ప్రాయః ప్రగల్పయా భక్త్య విషయైహి నాభిపూయతే ఇంద్రియములు బాధిస్తుంటాయి. విషయములు బాధిస్తుంటాయి. వాడికి ఇంద్రియం ఏం లేదు. ఇంద్రియాలు నిలవలేదు. విషయాలు ఇంద్రియలను పట్టిపుచ్చుతాయి, లాగేస్తాయి. వాటిలో వాడు ప్రవర్తిస్తూనే ఉంటాడు. కానీ నా పత్తుడైతే అలాంటి వాడు విషయములు వాడిని పూర్తిగా ఆక్రమించలేవు. అంటే చాలా చమట్కారమైన విషయం. సాంసారికమైన విషయ భోగములలో ప్రవర్తిస్తున్న ప్రవర్తించాలనే కోరిక ఉన్నా ఏదో అనుభవిస్తారనేటువంటి ఆదుర్దా వాడికి ఉన్నా ఆశ ఉన్నా అభిలహించిన ప్రవర్తించిన ఆ ప్రవృత్తి పరమార్థముగా వాడు భావించడు. నన్ను భావిస్తాడు. అంటే పరమాత్మే నా చేత ఇలా. ప్రవర్తింపచేస్తున్నాడు. అంటే నాకు ఏ సమయంలో ఎలాంటి అనుభూతిని కలిగించాలని పరమాత్మ సంకర్పించాడో అది కలిగిస్తున్నాడు. దాని వల్ల నేను బలపడాలి. నేను సంతోషిస్తాను. అతను అందించినప్పుడు స్వీకరిస్తాను. అందించినప్పుడు మోనం కొడుతాను.
భగవంతుని యందు భారము భగవంతుని యందు నమోగం ఉన్నవారికి ఆశలు అభిలాషలు ఉన్నా ఆశలు తీరకుంటే బాధపడడు తీరితే పెద్దగా సంతోషం కాబట్టి వారిని విజయములో పరిభవించలేవు. యదాగ్ని సమృద్ధాస్తి కరోతి యేతాంసి భస్మసాత్ తథా మద్విజయ భక్తిహి ఉద్ధవా ఏరాం సుకృష్ణచా బాగా ప్రజ్వరిల్లిన అగ్ని సమిధనను భస్మం చేసినట్టుగా నా యందు ఉన్నటువంటి భక్తి అతని పాపములను మొత్తాన్ని భస్మం చేసేస్తుంది సమగ్రంగా. నా సాధయేతి మామ్ యోగః నా సాంఖ్యం ధర్మ ఉద్ధవ నా స్వాధ్యాయ తపస్సు త్యాగే యధా భక్తిహి మమో ఎంత భక్తి యోగం చెప్తున్నాను నాకు ఇందులో. స్వాధ్యాయం కానీ, తపస్సు కానీ, యోగం కానీ, సాంఖ్యం కానీ, ధర్మం కానీ, యాగము కానీ, భక్తి నన్ను చేర్చినట్టు ఇవేవీ చేర్చలేవు. భక్త్యాహమేకయా గ్రాహ్యః నేను కేవలం ఒక భక్తితో మాత్రమే గ్రహించబడతాను. శ్రద్ధయా ఆత్మ ప్రియ సతాం నేను సతాం ప్రియా 18 లకు ప్రీతి పాత్రుడిని శ్రద్ధతో భక్తి పునాతి మన్నిష్టా నా యందు ఉండేటువంటి భక్తి వాడిని పావనం చేస్తుంది. ఎలాంటి వాళ్ళను స్వపాకానపి చండాలుదను కూడా నా యందు ఉండేటువంటి భక్తి పావనం చేస్తుంది. ధర్మః సత్యదయోపేతః విద్యావా తపసా నిృతాః సత్యము, దయ. దానితో కూడునటువంటి ధర్మము. తపస్సుతో కూడునటువంటి విద్య. మర్ధత్య ఉపేతమాత్మానం సమ్య నసమ్య ప్రపునాతి మర్ధత్యాపేతం. నా భక్తి లేని వాడిని అంత బాగా పవిత్రం చేయజారదు. ఇందులో సత్యం సత్య దయాలతో ఉన్నటువంటి ధర్మం కానీ తపస్సుతో ఉన్నటువంటి విద్య కానీ నా మీద భక్తి లేని వాడిని అంతగా పరిశుద్ధుడిని చేయలేదు. కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా వినా ఆనందాకృత రయా సుచ్యేతు భక్త్యా వినా ఎందుకంటే భక్తి లేకుండా మనస్సు ఎండిపోతుంది. అందులో కథే ఉండదు. ఆర్ద్రత అంటామే అది ఉండదు, స్నేహం ఉండదు. ఎందుకంటే కథం వినా రోమహర్సం ద్రవతా చేతతా వినం.
నా కథలు వింటుంటే, నా గుణాలు వింటుంటే, నా నామాలు తీర్పిస్తుంటే, నా భజన చేస్తుంటే, శరీరానికి పులకింతలు రాకుండా, మనస్సు కరగకుండా, కనులకు ఆనందాత్రములు రాకుండా ఉంటే ఎలా అన్నారు? ఎలా పవిత్రత వస్తుంది? పవిత్రత కావాలంటే మరి నీళ్లు కావద్దు, కడిగేయొద్దు. ఎక్కడి నుంచి కావాలి నీళ్లు? ఆనందాసురులు కావద్దు, శరీరం అంతా పులకించాలని రావద్దా? మనస్సు ద్రవిస్తుందా? ఇవేమీ లేకుండా ఎలా శుద్ధి పొందుతారయ్యా? భక్తి లేకుండా మనస్సు ఎలా శుద్ధి పొందుతుంది? వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం. నా గుణాలను, నా నామాలను, నా కథలను స్మరణం చేస్తుంటే, పలుకుతుంటే. ఆనందంతో వాక్కు కంఠం బొంగురు పోవ అని కలగడం కావాలి. ద్రవతే యత్య చిత్తం మనస్సు ద్రవించాలి సుదతి అభీక్షణం హసతి క్వచిత్యానందంలో ఏడుస్తాడు. ఒకసారి నవ్వుతాడు విలజ్జ ఉద్గాయతి సిగ్గు విడిచి. పెద్దగా గానం చేస్తాడు, నృత్యకే నాట్యం చేస్తాడు. ఎవరు? భక్తి ముక్త. నా భక్తితో కూడిన వారు ఇవన్నీ చేయడమే కాదు లోకం పునాతి భువనాన్ని పావనం చేస్తాడు. యధాగ్నినా హేమమలం జహాతి నిప్పుతో బంగారం తన మురికిని వదులుకున్నట్టుగా జ్ఞాతం పునః స్వం భజతేచ రూపం చక్కగా కరిగిస్తే మళ్ళీ అది తన వాస్తవ స్వరూపాన్ని పొందినట్టుగా ఆత్మాచ కర్మాను చేయన్ ఊయా ఈ ఆత్మ కూడా కర్మ వలన కలిగినటువంటి ఆశయాన్ని సంస్కారాన్ని తొలగి పారేసి మద్భక్తి యోగేన భజతి. అయథః అధామా నా భక్తి యోగంతో వాడు మళ్ళీ నన్ను పొందుతాడు. యథా యథా ఆత్మ పరిమృజ్యతే అసౌ మత్ పుణ్య గాథా శ్రవణాభిధానై పవిత్రమైన నా గాథలను వినటము నా గాథలను చెప్పటము ఇలాంటి వాటితోటి అతను పరిమృజ్యతే పూర్తిగా సుడవబడతాడు అంటే పరిశుద్ధి చేయబడతాడు. తథా తథా పత్యతి వస్తు సూక్ష్మం. ఉంటున్న కొద్ది చెబుతున్న కొద్ది ధ్యానం చేస్తున్న కొద్ది శ్రమశ్రమంగా అక్షర దైవ అంజన తంత్ర యుక్తం. తాటుగా పెట్టిన కన్ను అతి సూక్ష్మ రూపాన్ని కూడా ఎలా చూడగలదో నా భక్తి తోటి నా కళ్ళలో విన్న మనస్సు పరిశుద్ధమై.
అతి సూక్ష్మమైనటువంటి ఆ రూపాన్ని కూడా చూడగలదు. విషయాంధ్యాయత చిత్తం విషయేషు విషజ్యతే. మనస్సు ఊరికే ఎప్పుడు విషయాలనే ధ్యానం చేస్తుంటే వారి యందే ఉంటుంది. అలాగే నన్ను ధ్యానం చేస్తే నా యందే ఉంటుంది. అది శాస్త్రం ఎందుకు? మన మనస్సు దేన్ని ధ్యానం చేయాలని బదులుతుంది. విషయాల ధ్యానం చేశారో అక్కడే ఉంటుంది. నన్ను ధ్యానం చేస్తే నన్ను ఉంటుంది. విజయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విషజ్యతే మామనుద ఆస్వర్త చిత్తం మయేవ ప్రవినియతే. చాలా స్పష్టాన్ని చెప్తున్నాడు తస్మాత్ అసదభిజ్ఞానం యథా స్వప్న మనోరధం కాబట్టి. చెడును ధ్యానం చేయకూడదు. స్వప్నంలో మనం పొందినటువంటి లేదా పొందాలనుకున్నటువంటి మనోలదాదులను కూడా ధ్యానం చేయకూడదు. అలాంటి వాటిని విడిచి హిత్వా మై సమాతస్వ మనం. అలాంటి వాటిని విషయాలని విడిచిపెట్టి మనస్సును నా యందు లగ్నం చేయి. ఎలాంటిది మద్భావ భావితం నిరంతరము నా భావంతో భావించబడి అంటే ఎప్పుడు నన్నే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి నా మనస్సును నా యందు లగ్నం చేస్తే. ఇంకేమి నాక లేదు మీరే నాక నిరంతరం నన్నే చూస్తుంటావు స్త్రీనాం స్త్రీ సంఘినాం సంఘం త్యక్త్వా దూరతః ఆత్మవాన్ స్త్రీ స్వరూపాన్ని ధ్యానించేవారు కానీ లేక నిరంతరం స్త్రీ స్వరూపాన్ని ధ్యానించే వారితో కలిసి ఉండేవారు కానీ అలాంటి వారి సంఘమును పూర్తిగా దూరంగా వదిలిపెట్టి మహా అనుగ్రహం తరవాడై క్షేమే విబుక్త ఆసీనా ఏకాంతమైన ప్రదేశంలో ఉండి చింతయేన్ మామ్ అసంగుతః ఏమరపాదు లేకుండా నన్ను ఇప్పుడు ధ్యానం చేయాలి చింతన చేస్తూ ఉండాలి తతథాస్య భవేత్రేషః బంధస్య అన్యప్రసంగతః యోచిత్ సంఘాత్ యథా పుంసః యథా సత్సంగి సంగతః స్త్రీ సంఘం వల్ల కానీ స్త్రీ సంఘాన్ని కోరే వారి సంఘం ఇంకా ప్రమాదం ఉంది. వీరికంటే ఆడవారితో కలిసి ఉన్నా కొంత మేరేమో కానీ నిరంతరం ఆడవారిలో ఉండేటువంటి సుఖాన్నో, లాభాన్నో, సంఘాన్నో నిరంతరం ధ్యానం చేసి వారితో కలిసి ఉండటం ఉండే అది మహా ప్రమాదము.
బంధస్య అన్యప్రసంగత ఇతరమైన దాన్ని ఆలోచిస్తుంటే ఇంత కష్టం కాదు. కాబట్టి మొదలు ఇలాంటి కామ అభిరతిని పూర్తిగా విడిచిపెట్టాలి. అంటే యదాత్వామరవిందార్చ యాదృశం వా యదాత్మకం ధ్యాయేన్ మూర్థురేతన్మే ధ్యానం త్వం భక్తుమర్హతి. మళ్ళీ అడుగుతున్నారు స్వామి మిమ్మల్ని ధ్యానం చేయమన్నారు కదా ఎలా చేయాలి? అంటే నీవు ఎలా ఉంటావని, ఏ రూపంలో ఉంటావని, అంటే నిన్ను ఏ రూపంలో ఉన్నవానిగా ధ్యానం చేయాలి, ఎలా ఉన్నవాడిగా ధ్యానం చేయాలి, నీ స్వరూపం ఏమిటి, నీ స్వభావం ఏమిటి, నీ ఆచారం ఏమిటి? అది ధ్యానం చేయాలి కదా ఆకారం కావాలి. మరి ఎలా ధ్యానం చేయాలి అంటే సమ ఆసన ఆసీనః సమకాయః యథా సుక్షం మొదలు మనకు యమ నియమ ఆసన ప్రాణాయామం చెప్పాను కదా అది చెప్తున్నాను మొదలు ఆసనము సమానంగా ఉండాలి యెసూ వంపులు లేకుండా ఉండాలి. అలాగే కూర్చునే వాళ్ళు కూడా. సమకాయః అంటే ఇలాగ చెప్పు కాసేపు కాసేపు ఇలాగ చెప్పు ఇలాగ చెప్పు ఈ కాడు అది ఆ కాడు అది ఇంకా మనసు ఎక్కడ ఉంటుంది సమకాయః అంటే వితారుగా చక్కగా కూర్చోవాలి. అది కూడా యధాంతరతమే అన్నారు. అంటే ఈ యాసనం అనేది కాదు ఏదైనా సమకాయ. అన్ని భాగములు సమాన రీతిలో ఉండేలా కూర్చోవాలి. హస్త ఉత్సంగ ఆధాయ చేతులు రెండు ఉత్సంగములు ఇవి ఉంటాం కదా ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్సంగాదాయ స్వనాతాగ్ర కుచైక్షణః నాసికాగ్రంలో చూపును నిలిపి ప్రాణస్య తోదయేను మార్గం పూర కుంభక రైచక ఇది ప్రాణాయామం చెప్తున్నాడు. ఈ ప్రాణవాయువు సంచరించేటువంటి భాగాన్ని పూరక, కుంభక, రేచక అంటే గాలిని విడుచుట, గాలిని స్వీకరించుట, స్వీకరించిన గాలిని నిలుపుట. ఈ మూతి తోటి వాయువు తోటి వాయువు మన దాన్ని శుద్ధి చేయాలి. విపర్యయేనాపిజనై అంటే ఏంటి? రేచచ కుంభక పూరకమును చేయొద్దు పూరక కుంభక రేచకమును చేయొద్దు. అంటే మొదలు చెడు వాయువును విడిచిపెట్టి మంచి వాయువును తీసుకొని నిలుపనువచ్చు. లేదు మంచి వాయువును తీసుకొని కాసేపు నిలిపి తర్వాత వాయువును విడిచిపెట్టవచ్చు.
వేచకంతో మోరిపెట్టి పూరకంతో ఆపొచ్చు. పూరకంతో మోరిపెట్టి వేచకంతో కూడా ఆపొచ్చు. విపర్యేనాపి జనైహి అది కూడా అర్జతే. ఇవాళ కూర్చుంటాను, సాయంత్రం దాకా ప్రాణాయామం చేస్తాను అని కాదు. శనైహి అభ్యాసం. మెల్లమెల్లగా దీన్ని అభ్యాసం చేయాలి. నిర్జితేంద్రియః. ఇంద్రియ జేయం కావాలంటే ప్రాణాయామం తోటే సంభవము. అంటే ఏమిటి? మన శరీరంలో సంచరించే వాయువు మీదనే మనస్సు నిలపడం అలవాటు చేస్తే. మనస్సు ఒకే దాని యందు ఎలా నిలపాలో మనకు అర్థమవుతుంది. మన వాయువు ఏ భాగంలో నుంచి ఎలా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నది. అది రెండు మార్గాలు ఉంటాయి. సూర్య మార్గమని సూర్యనాళము, చంద్రనాళము అంటాం. కదా ఒక ఎనిమిది నిమిషాలు సూర్యనాళము, ఎనిమిది నిమిషాలు చంద్రనాళంలో ఉంటాయి. మనము పూరకంతో ప్రారంభించాలి అంటే ఒక నాళాన్ని గ్రహించుకోవాలి. కుంభకంతో రేతకంతో అనుకుంటే ఇంకో నాళం నుంచి తీసుకోవాలి. మనము ఆ వాయువును మన సంకల్పంతోటి మన ప్రయత్నంతోటి దాన్ని మార్చను కూడా వచ్చు. కాబట్టి మనస్సు వాయువు యందు లగ్నం చేయగలిగితే అలా రోజు అలవాటు చేస్తే మనము దేని యందు ఉంచాలనుకుంటామో దాని యందు మనస్సు ఉంచగల ఒక ధైర్యం వచ్చేస్తుంది అదే మనోజగం. మనస్సు అలా ఉంచడం మొదలు పెడితే ఇంద్రియములు సిద్ధిమత్తు ఉంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి ప్రధానమైన సాధనం ప్రాణాయామము అని చెప్తున్నాడు. వృత్య విచ్ఛిన్నం ఓంకారం ఘంట నాదం. హృదయంలో ఎప్పుడు నిరంతరం అవిచ్ఛిన్నంగా మనకు ఓంకార నాదం ప్రసరిస్తూనే ఉంటుంది. దాన్ని మనం వినగలగాలి. ఇది ప్రధానం. అది ఎట్లా ఘంట నాదం. వితోర్నవత్ ఘంటానాదం లాగా అది వినబడుతూ ఉంటుంది. ప్రాణేన ఉధీర్య దీన్ని మనం ప్రాణవాయువుతో స్వీకరించాలి. హృదయంలో ఎప్పుడు ఎడతెగకుండా ప్రసరించేటువంటి ఓంకారాన్ని ప్రాణవాయువుతో పట్టుకుంటే
అంటే మన పూరక కుంభక రేచకములలో ఓంకార నాదాన్ని ధ్యానము చేయగలగవలె. దాన్ని చూడగలగాలి దాన్నే దాని యందు మనస్సు నిలుపగలగాలి. అంటే ప్రాణాయామం వాయువు నుంచి. ఓంకారం వైపు మరలించాలి. ఇలా ప్రాణే నవవీర్య తత్రాద పునః సంవేశయేతు స్వరం. అక్కడి నుంచి దాన్ని మళ్ళీ ఆ స్వరంలో ప్రవేశింపచేసి ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమప్యతే. ఓంకారంతో కూడుకునే దానిలాగానే ప్రాణాయామ కాణవాయువును మనం అభ్యసించాలి ప్రాణమేవ సమప్యతే దశకృత్వః త్రిసవనం. మా తాత రువాకు గీతానలః ఒక నెల లోపు రోజు మూడు వేలల్లో ఒక్కొక్కసారి పది సార్లు. మరీ ఎక్కువగా పోకండి, స్థనాయామాన్ని పూటకు 10 సార్లు ఇలా ఒక నెల వరకు అభ్యాసం చేసి అప్పుడు దీతానిలః మనం అప్పుడు వాయువును వ్యయించిన వారమవుతాం. దీతానిలః కుత్పుండరీకం అంతస్థం ఊర్ధ్వనాళం అధోముఖం. ఎలా ఉంటుంది హృదయం? అంటే పుండరీకావస్థగా ఉంటుంది. పుండరీకము యొక్క ఆకారం లాగా ఉంటుంది. అలాంటి దాన్నే అది కూడా అంతస్తం ఊర్ధ్వనాళం అధోముఖం. ఎలాగైతే అశ్వత్స వృక్షం, ఊర్ధ్వ మూలం, అధర్ శాఖం అన్నాం కదా, ఈ పద్మం కూడా మామూలుగా పద్మమేమో దళములు పైకి ఉంటాయి, నాడం కిందికే ఉంటుంది. హృదయ నాళం ఇది హృదయం హృదయమేమో నాళం పైకి ఉంటుంది కళములు కిందికే ఉంటాయి కదా. ఆ అధోముఖం ధ్యాత్వ ఊర్ధ్వముఖం ఉన్నిద్రం అష్టపత్రం సకర్ణితం. ఇలా ఉన్నదాన్ని ధ్యానం తోటి ఊర్ధ్వముఖముగా యుగదించి ఉన్నటువంటి అష్టపత్తం ఉన్నటువంటి దాన్ని కర్ణిక మధ్యన ఉంటుంది రేఖను దాన్ని మనం కర్ణిక అంటాం. ఇలాంటి ఇలా ఈ రూపంలో ఉన్న దానిగా ధ్యానం చేసి కర్ణికాయామ్యసేత్ సూర్య సోమ అగ్నీన్ ఉత్తరోత్తరం అంటే హృదయ మధ్య భాగంలో మనకు సూర్య సోమ అగ్ని ఈ ముగ్గురిని
ఒకదాని తర్వాత ఉత్తర ఉత్తరం, తర్వాత దాని నుంచి తర్వాత దాని అంటే ఏం చేయాలి మొదలు అగ్నిని సోమము సూర్యుని. ఇలా వారిని స్థాపించాలి. వన్ని మధ్యే స్మరేతు రూపం. అలా ఉంచినటువంటి అగ్ని మధ్యంలో నా రూపాన్ని స్మరించాలి. మనస్సును నా యందు ధ్యానం చేయాలంటే ఇది మార్గము. ప్రాణాయామమును ప్రాణాయామముతో ప్రాణమును స్వత్యం చేసుకొని ప్రాణముతో ఇంద్రియా స్వత్యం చేసుకొని దానితోటి ఓంకారాన్ని కలిపి ప్రాణాయామం చేసి. ఈ ఓంకార యుక్త ప్రాణాయామంలో కిందికి దళాకారంగా పైన నాళంగా ఉన్నటువంటి హృదయ పద్మాన్ని పైకి దళములు చేసే రూపంలో అష్టదళములుగా దాన్ని స్నానం చేసి అందులో మనకు అగ్ని సోమ సూర్య ఆకారాలుగా సృష్టి చేసి అందులో ఉన్నటువంటి అగ్నిలో నా ధ్యాన మంగళమైనటువంటి స్వరూపాన్ని నివేశించి తమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం. ఎలా ఉంటాడు పరమాత్మ? సమముగా ప్రశాంత రూపం ఏ రూపం అని అడుగుతున్నారు. దీర్ఘ చారు చతుర్భుజం సుచారు సుందర గ్రీవం సుఖపోలం సుచిస్మితం సక్కని నెడ మంచి చిరునవ్వు. అలాగే సుందరమైనటువంటి కంఠము సమాన కర్ణ విన్యస్త స్పురణ్ మకరకుండలం. అలాగే హేమాంబరం ఘనశ్యామం పీతాంబరుడు నీరమేఘశ్యాముడు శ్రీవత్స శ్రీనికేతనుడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కొనమాలములతో భూషించబడినవాడు నూపురైహి విరసత్పాదం. పాదాభరణాలతోటి శోభించేటువంటి పాదములు కౌతుభ ప్రభయ. పక్షస్థలంలో కౌస్తుభ ముందు ఉన్నటువంటి వారు ద్యుమత్కిరీట కటకటిసూత్రాంగదాయుథం కిరీటములు కటకములు కటిసూత్రములు అంగదములు సర్వాంగ సుందరం పుర్ద్యం ప్రసాద సుముఖేక్షణం. అనుగ్రహం తోటి ఎప్పుడు ప్రసన్నమై ముఖం గలవాడు సుకుమారం అభిధ్యాయేత్ సర్వాంగేషు మనోదధత్ అలా సుకుమా నాని సర్వాంగేషు పరమాత్మ నా యొక్క అన్ని అవయవాలు అంటే ఒక్కొక్క ముందు మొదలు చెప్పారు మనకు భాగవతంలో ప్రథమంలో చెప్పారు
ఒక్కొక్క అవయవంలో మనస్సు నిలుపుతూ వెళ్ళాలి. ఒక్కసారే మొత్తం చూస్తా ఉంటే ఏం కనబడదు. పాదము అంటే మొదటి పాదం తగ్గిపోవాలి. మనస్సు పరిపూర్ణంగా పాదముల యందే నిలవడం అభ్యాసం అయిన తర్వాత కాస్త పైకి వెళ్లి గులుపోవాలి. దాని తర్వాత. ఏదో జంఘ, తర్వాత జాను, తర్వాత ఊరు, తర్వాత కటి, తర్వాత ఉదర ఇలా ఒక్కొక్క అవయవాలలో మనస్సును నిలపటం. అభ్యసించాలి. అంటే ఏమిటి? పరమాత్మ పాదాలను ధ్యానం చేస్తున్నప్పుడు మనకు పాదములు తప్ప మరి మొహం కనబడకూడదు. పొరపాటున మొహం యాభో పోసింది అనుకోండి, ధ్యానం కాస్త భగ్నమైతే యోగం భగ్నమైతే అలవాటు చేసుకోవాలి. ఏ అవయవాన్ని మనం ధ్యానం చేస్తామో ఆ ఒక్క అవయవం యందే మనస్సును దృఢంగా నిలపగలగాలి ఈ ప్రకారంగా. సర్వాంగియేషు మనోదధత్ ఇంద్రియాణి ఇంద్రియార్దేభ్యః మనసా ఆకృష్య మన ఇంద్రియములను విషయముల నుండి మనస్సుతో లాగేసి తనుమనః ఆ మనస్సును బుజ్యా సారథినా సారధి అయినటువంటి బుద్ధితోటి ప్రణయేతుమై నా యందు నిలపాలి తత్ సర్వవ్యాపసం చిత్తం ఇలా అంతటా వ్యాపించి ఉండేటువంటి చిత్తాన్ని లాక్కొని పట్టుకొచ్చి ఏకత్ర ధారయేత్. ఒకే చోట నిలపాలి. నాన్యాన చింతయేతు భూయః. మనస్సు ఒకే చోట ఉంచాలి కానీ వేరే దాన్ని ఆ సమయంలో చింతించకూడదు. సుస్మితం భావయేను ముఖం. ముఖాన్ని ధ్యానం చేసేసుకుంటే. కోపంలో ఉన్నట్టు కాకుండా చిరునవ్వుతో ఉన్నటువంటి పరమాత్మ ముఖాన్ని ధ్యానం చేయాలి. తత్ర లబ్ధపద చిత్తం అలా ముఖము యందు పూర్ణముగా మనస్సు నిలవటం మొదలు పెడితే ఆకృష్య వ్యోమ్నిధాశి. ఆకారం యందు పరిపూర్ణంగా మనస్సు నిలపడం అలవాటు అయిన తర్వాత అప్పుడు ఈ మనస్సును నిరాకారం యందు నిలపడానికి ప్రయత్నం చేయాలి. ధారయేత్ సత్యత్యత్వ మదారోహ ఆ చివరికి దాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ నాలోకి వచ్చేసి నటించి దటి చింతై ఏ విషయమును ధ్యానము చేయకుండా ఉండాలి ఏవం సమాహిత మతిహి ఇలా.
కావులా మనస్సు కలవాడైతే మామేవ ఆత్మానం ఆత్మని మనస్సులో నన్నే విచర్కేమై సర్వాత్మన్ నాలో అన్ని చూస్తున్నవాడు జ్యోతిహి జ్యోతించి సంయుతం. అగ్నిలో అగ్ని చేరినట్టుగా, దీపంలో దీపం చేరినట్టుగా, కాంతిలో కాంతి చేరినట్టుగా, ధ్యానేన ఇచ్చేన సిద్ధం సుతీవ్రేన ఈ రీతిలో సుతీవ్రమైనటువంటి ధ్యానం తోటి యోగులు మనస్సును నా యందు లగ్నం చేస్తారు. సయ్యాస్తిత్యాసు నిర్వాణం ద్రవ్య జ్ఞాన క్రియా ప్రమాణం. ఇప్పుడు మనకు ద్రవ్య జ్ఞాన క్రియ. అనబడేటువంటి సకల భ్రమలు లీనమైతాయి, నయం చెందుతాయి. నాయుండే మనస్సు ములుస్తాయి. నేను ఇంకా జితేంద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య యోగినః మహి ధారయతస్యేతః ఉపతిష్టంతి సిద్ధయః బాధ ఏమిటంటే బాధం కాదనుకోండి ఇలా పరమాత్మ యందు మాత్రమే మనస్సును లగ్నం చేయటం అలవాటైపోయింది. అందులో సిద్ధిని పొందేశాం. మన ఇంద్రియాలు అనవశానికి వచ్చేసాయి. మన శ్వాస కూడా మనం నియమించుకున్నాం. ఇవన్నీ చేసుకొని పరమాత్మ యందే మనస్సు లగ్నం చేశాం. ఆ పనే చేశామనుకోండి. మంచిదే కానీ ఇలా నా యంటే మనస్సు నిలుపగానే తక్కిన దాన్ని నిలపలేదు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తిలు ఉన్నాయే అవి ఆ మనస్సును తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అంటే మనము కోరకున్న కొన్ని సిద్దులు వచ్చి చేరుతాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా బ్యాంకులు ఫోన్ చేసి మళ్ళీ లోన్ ఇస్తున్నారు. అయ్యో ఇంట్రెస్ట్ ఫ్రీ అండి, ఫైనల్ ఫ్రీ అండి, వేరే ఏం ఫ్రీ అండి, అగులు తీసుకోమండి. ఏవో చెప్పుకుంటూ వాళ్ళే ఉంచుకుంటారు. అబ్బా ఇదేదో బాగున్నట్టు ఉంది, పొరపాటున మనం వేస్తాన్నాం అనుకోండి ఇక మళ్ళీ అక్కడి నుంచి. సులోచిక్కున్నావంటే బయటికి వెళ్ళము అన్నమాట. ఇది అలాంటిది. భగవంతుని మాత్రమే ధ్యానం చేస్తుంటే అనుకోకుండా చాలా సిద్దులు వచ్చి చేరుతాయి. దూరదర్శనం, దూరశ్రవణం ఇలా కొన్ని ఉంటాయి కదా పరకాయ ప్రవేశం, ఊర్ధ్వ గమనం మధుశ్రవణం ఉంటాయి చాలా ఉన్నాయి.
ఇవన్నీ వచ్చేస్తాయి. వాటిని మనం స్వీకరించామనుకోండి, మనకు ఆయనకి ఏం తక్కువ అని. ఆ ఇంకా ఆయనతో మనం అయిపోయామండి. అది వచ్చేసి ఆ మనస్సు కాస్త మళ్ళీ పూర్తిగా డౌన్ అవుతాడు. అందుకోసం చెప్తున్నాడు జితేంద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య ఇంద్య నిగ్రహము. వాయువు అయినటువంటి యోగికి మై ధారయతస్యేతః నా యందే మనస్సు నుంచేటి వారు వానికి ఉపతిష్ఠంతి సిద్ధయః రకరకాల సిద్ధులు వచ్చి చేరుతాయి అంటే కయా ధారణయా కాస్తితో తదర్పితి సిద్ధి రక్షుత ధారణ అంటే ఏమిటయ్యా సిద్ధి ఏంది అంటారు? కటివా సిద్ధయాః గృహి ఎన్ని సిద్దులు ఉన్నాయి? యోగినాం సిద్ధితో భవాన్. ఎందుకంటే న్యాయంగా యోగులకు అన్ని సిద్దులు నువ్వే ఇస్తావు. కాబట్టి ఆ సిద్ధులు ఏమి దేనితో వస్తాయి, వాటి పేర్లు ఏమిటి, అవి ఏం చేస్తాయి ఆ వివరాలు మాత్రం చెప్పవలసింది అని అడిగాడు అంటే సిద్ధయః అష్టాదశ ప్రోక్తాః ధారణా యోగ పారగైహి ధారణా యోగం బాగా తెలుసుకున్న వారు చెప్పినవి సిద్దులు ఎన్ని 18 అని చెప్పారు దాసాం అష్టవు మత్ప్రధాన ఇందులో ఎనిమిది మాత్రం నా ప్రాధాన్యము గలవి. మిక్కిన పది గుణహేతువా. మళ్ళీ ప్రకృతితో సంబంధాన్ని కలిగించేవి పది. నన్ను మాత్రమే చూపేవి ఒక ఎనిమిది. అణిమా మహిమా మూర్తిహి లహిమా ప్రాప్తిహి ప్రాకామ్యం ప్రాకామ్యం కృత దృష్టి విన్న దానిలో చూచిన దానిలో ప్రకట మనస కామ్యం శక్తి ప్రేరణం కీచిత గుణే స్వసంగః వసిత యత్ గామః తదవస్థితి దేన్ని కోరితే దాన్ని పొందుతాను. ఏతామే సిద్ధయ సౌమ్య ఈ ఎనిమిది నా సిద్ధులు. అనుకున్న దాన్ని పొందగలుగుట, గుణముల యందు ఆసక్తి లేకుండా ఉండుట, మనస్సును తన వశంలో చేసుకుంటుట, తాను చూచిన దాన్ని, తాను విన్న దాన్ని పొందగలుగుట ఇలాంటి ఎనిమిది సిద్ధులు. నా శక్తితో వచ్చేవి. అష్టౌ ఔత్పత్తికా ఇవే సహజంగా వచ్చేటువంటి సిద్ధులు. ఇక అనుర్మిమత్వం దేహిస్మిన్ దూర శ్రవణ దర్శనం.
శరీరంలో ఉండవలసినటువంటి ఊర్మి అంటే అశనయ, పిపాస, శోకము, మోహము, జర, రోగములు. యారేమిటి? షటు ఊర్మురు అంటారు. కదా ఆఖరి తప్పి శోకము మోహము జర రోగము ఇవి ఊరుములు అంటారు ఇవి లేకుండా పోతాయి. మనస్సును పరమాత్మ యందు ధారణ చేస్తే అదే అనూర్మత్వం సనకాదులు ఉన్నారు నారదులు ఉన్నారు అలాగే ఎప్పుడు వయస్సు పోదు వయస్సు రాదు ఏమీ కాదు ఇలా అనూర్మిమత్వం దేహిస్మిన్ దూర శ్రవణ దర్శనం దూరంగా ఉన్నదాన్ని వినగలుగుటా చూడగలుగుట మనోజవః మనోవేగంతో చూడగలుగుట కామరూపం అనుకున్న రూపాన్ని పొండగలుగుట పరకాయ ప్రవేశనం స్వచ్ఛంద వృత్యుహు దేవానాం సహక్రీడానుదర్శనం దేవతలే ఇక్కడ నుంచే మనం చూడగలుగుట. యథా సంకల్ప అనుకున్నది అనుకున్నట్టు సిద్ధించుట ఆజ్ఞా ప్రతిహత తన ఆజ్ఞను ఎవరు కాదనకుండా ఉండుట త్రికాలజ్ఞత్వం. అలాగే అద్వంద్వం శీతోష్ణాదులు బాధించకుండా ఉండుట పరచిత్తాద్యభిత్యత ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోగలుగుట అగ్ని అర్కాంబు విషాదీనాం ప్రతిస్తంభః అగ్నిస్తంభం జలస్తంభం వాయుస్తంభం విచాధిల స్తంభం అలాగే అపరాజయ దేనితోటి ఓడిపోకుండా ఉండుట ఏతాస్య ఉద్దేశ సప్రోక్తాః యోగధారణ సిద్ధయః అది యోగ ధారణ సిద్ధులు అంటారు అంటే ముఖ్యంగా చెప్పేది కాదు చాలా చిన్న చిన్న తలలు ఉంటాయి యోగ ధారణ సిద్ధయః వ్యయా ధారణయా యాస్యాత్ యథా యాస్యాత్ నిబోధని ఏ ధారణ చేస్తే ఏ శక్తి కలుగుతుందో దాన్ని చెప్తాను. వినవలసింది అంటున్నారు. భూత సూక్ష్మాత్మని మయి తను మాత్రం ధారయేను మన పరమాత్ము ఎలాంటివాడు? భూత సూక్ష్మాత్మ కదా. అతి సూక్ష్మాత్మ అయినటువంటి నా యందు అదే రూపంలో అదే రీతిలో మనస్సును తను మాత్రమే మనస్సు. తత్వ తన్మాత్ర మనస్సును ధారణ చేస్తే అని మానవ భాగ భగవంతుడిని సూక్ష్మావస్థలో ఉన్నటువంటి భగవంతుని యందు సూక్ష్మావస్థలో ఉన్నటువంటి మనస్సును ధారణ చేస్తే మనం కూడా అణువైపోతాం అని ఇంత చిన్న వనరు కదా
అనిమానమవాత్రోతి తన్మాత్రోపాసకో మమ అంటే ఏమిటి నన్ను వదిలిపెట్టి భూత తన్మాత్రను ఉపాసన చేస్తే వాడికి అనిమా సిద్ధి కలుగుతుంది మహత్యాత్మని మయపరే యథాసంఖ్యం మనోదదతు నేను మహత్యాత్మ అని కదా పరగపు పెద్ద వర్షం ఇలాంటి మహత్వ రూపంలో మనస్సును ఉంచితే మహిమాన అవత్మ అవుతుంది. తన్మాత్రులు ఆరాధిస్తే తన్మాత్రులు పొందుతారు గొప్పవానిగా ఆరాధిస్తే గొప్ప రూపాన్ని పెద్ద రూపాన్ని మహిమాన అవత్మ భూతానాంచ వృద్ధ వృద్ధ వేరువేరుగా ఉన్న స్థితి మనం చేస్తే అలా వస్తుంది. పరమాణుమయే చిత్తం భూతానాం మైరంజయన్ నేను. పరమానుమయుని కాబట్టి పరమానుదమైనటువంటి నా యందు మనస్సును లగ్నం చేస్తే కాళ సూక్ష్మార్థతాం యోగి లఘిమానమవాప్నేయ. కాలం యొక్క సూక్ష్మార్థత్వాన్ని ధ్యానం చేసినందువల్ల వీడు లఘిమా అయిపోతాడు. అంటే ఎంత బరువు ఉన్నా చాలా సులుకన అయిపోతాడు లఘిమానవ వాప్నుయాత్. ధారయన్మయి అహం తత్వే మనః వైకారికే. తాత్వికమైనటువంటి అహంతత్వంలో మనస్సు లగ్రం చేస్తే సర్వేంద్రియానాం ఆత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనః సకరేంద్రియాత్మత్వం యొక్క ప్రాప్తి అంటే అన్నిటిని పొందగలడు. దేన్నైనా పొందగలుగుట లభిస్తుంది. మహత్యాత్మ నీయ సూత్రే సూత్రాత్మలో మనస్సును ధారణ చేస్తే ప్రాసామ్యం పరమేశ్యం విందటే అవ్యక్త జన్మ. అనుకున్నవన్నీ పొందినట్టుగా పరమేష్యత్వం కూడా పరమేష్యాన్ని కూడా పొందుతాడు. విష్ణౌ శరీశ్వరే చిత్తం ధారయేతు కార విగ్రహే అదే కార్దవ్యటువంటి పరమాత్మ యందు చిత్తాన్ని ఉంచినట్టయితే స ఈసిత్వమవాప్నోతి. జగత్ శాసకత్వం అంటారే అంత కాదనుకోండి ఎంతో కొంత శాసకత్వాన్ని పొందుతాడు క్షేత్ర క్షేత్రజ్ఞ శోధన. క్షేత్ర క్షేత్రజ్ఞ దీని యొక్క ప్రేరణను పొందుతాడు నారాయణే తురీయాక్షే భగవంత్ శబ్ద శబ్దితే పరమాత్మగా భగవంతుడిగా నారాయణ అయ్యేటువంటి తురీయ స్వరూపంలో మనస్సు ఉంచినట్లయితే మనము యజది యోగి మద్ధర్మ వచితామయా సన్నిధిని
తనవశంలో ఉంచుకునే స్థితిని పొందుతాడు. నిర్గుణే బ్రహ్మణిమై ధారయన్ మిచదం మనః. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ యందు మనస్సును నిలిపితే పరమానందమాప్నోతి. యత్ర కామః అవతీయతి. అన్ని కోరికలు నశించేటువంటి పరమానందాన్ని పొందుతాడు. శ్వేజదీపతౌ చిత్తం శుద్ధే ధర్మమయీమయి పరిశుద్ధుడు ధర్మమయుడు ఎక్కడ ఉంటాడు? శ్వేజదీప అంటామే అక్కడ ఉంటాడు. ఆ ఉండేటువంటి స్వామిని ధారయేతు శ్వేతతాం యాతి తడూర్మి రహితో నల. శ్వేత దీపంలో ఉండేటువంటి స్వామిని ధ్యానం చేస్తే తాను కూడా శ్వేతత్వాన్ని పొందుతాడు. అంటే అక్కడ ఆరు ఊర్ములు ఉండవు. అచనాపిపాస కానీ. రోగ మోహములు కానీ జరారోగములు కానీ ఉండవు. ఎందుకంటే శ్వేత ద్వీపంలో ఉండేటువంటి ఋషులకు ఆకారమే ఉండదు. అనింద్రియా నిరాహారాః వాళ్ళకి ఇంద్రియాలే లేవు. నిరింద్రియాః నిరాహారః ఇంద్రియాలు లేవు, ఆకారము లేదు, ఆహారము లేదు. కేవలం పరమాత్మను మాత్రమే ధ్యానం చేయాలి. బుద్ధి మాత్రాత్మికా చేత అందుకే శ్వేత ద్వీపానికి నారాయణుడు వెడుతున్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఎంబడి నారదుడు వస్తాడు. వస్తే నారద నారద నువ్వు వస్తే వాళ్ళు నీ కాఠిన్యాన్ని సహించలేరు నువ్వు ఇక్కడే ఉండు నేను పోయి వస్తానని చెప్పాడు. నారదుని గేడు దగ్గర విట్టిపోయాడు స్వామి గారు. అక్కడి భక్తులు అంత సుకుమారలు. సుకుమార అంటే వాళ్ళకి ఏం లేవు, ఆకారం లేదు, ఇంద్రియాలు లేవు, ఆహారం ఏమీ లేదు. అలాంటి వారి దగ్గర ఇవన్నీ ఉన్నవారు పోతే ఎట్లా ఉంటుంది? మనస్సు చలిత మనస్సు పాయైపోతుంది మనకు లేదు అనుకోండి ఆ బుద్ధి యొక్క స్వరూపానికి విఘాతం కలుగుతుందని స్వామి నారదుడిని బయట ఉంచి వచ్చాడు. అలాంటి పరిశుద్ధి లభిస్తుంది. ఇలా ధారై శేతతాం యాతి తడూర్మి రహితో నరః మై ఆకాశాత్వని ప్రాణే మనసా కోషముద్వహన్ ఇప్పుడు ఆకాశ రూపుడైన నా యందు ప్రాణకోటను వహిస్తూ ధ్యానం చేస్తూ తత్పులపులబ్ధ భూతానాం హంసో వాచా తృణోతి.
ఆకాశంలో ఉన్నటువంటి అన్ని రకముల ప్రాణులు మాట్లాడుతున్న మాటలన్నీ వినగలడు. ప్రతి ప్రాణి సంపాదనను అర్థం చేసుకోగలడు. ఆకాశంలో కలిగే ప్రతి ధ్వనిని తెలుసుకోగలడు అంటే దూరత్వం అంటాం కదా ఇలాంటి పద్ధతి. తృణోచ్ఛతౌ చక్షుహు త్వష్టరి సంయోజ్య త్వష్టారమపి చక్షుతి ఈ చక్షు ఇంద్రియాన్ని త్వష్ట అంటే దాని సేవ చక్షు ఇంద్రియాన్ని త్వష్టలోను ఆ త్వష్టను మళ్ళీ చక్షువులోను మాంతత్ర మనసా ఆ చక్షు ఉన్నటువంటి నన్ను మనస్సుతో ధ్యానం చేస్తే విశ్వం పశ్చతి. సూక్ష్మ దృక్ దూర దర్శనం వస్తుంది. మొత్తం ప్రపంచాన్ని చూడొచ్చు. ఒకే చోట ఉండి ఉన్న చోట ఉండి ప్రపంచం మొత్తం. ఎలా చూసేది ఏది కన్ను. కన్ను దేనితో చూస్తుంది? సూర్యునితో చూస్తుంది. కదా? సూర్యుని వల్ల కన్ను చూస్తుంది ఐలాండ్ చూస్తుందా? కాబట్టి ఈ కన్నును సూర్యునిలో పెట్టండి. ఆ సూర్యుని మళ్ళీ పృశ్యునిలో పెట్టండి. పెట్టి ఆ సూర్యునిలో ఈ దాహరాకాశంలో ఆ నేత్రంలో మూడిట్లో ఒకే రూపంగా ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేయాలి మాత్రమే పరమాత్మను మాత్రమే అప్పుడు జగత్తంతా కనబడుతుంది. ఎక్కడ ఉంది జగత్తంతా? ఆయనలోనే ఉంది. అందువల్ల విశ్వం పశ్చితి సూక్ష్మదుకు మనోమయి సుసంయోజ్య దేహం తదను వాయున మద్ధారణానుభావేన తత్రాత్మాయత్రవై మనః మనస్సును నా యందు ఉంచి. దానితోటే వాయువుతో దేహాన్ని కూడా మనస్సును అనుసరించి ప్రేరేపించి మద్ధారణానుభావేన మనస్సును నాయంటే ధారణ ఉంచి దాన్ని అనుసరించుకుంటే అక్కడ ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడే తత్రాత్మాయత్రవై మనః ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడే ఆత్మను కూడా పంపగలిగితే ఆ మనస్సును తీసుకొని ఆ మనస్సును తాను తీసుకొని ఏ రూపము కావాలి అని మనస్సుతో భావిస్తే ఆ రూపాన్ని పొందుతారు. దీన్ని ఏమంటారు? కామ రూపం. యద్యద్ రూపంబు భూషతి తత్పద్భవేత్ మనోరూపం మద్యోగ బలమాత్రయః నా యోగ బలాన్ని ఆశ్రయించి ఆయా రూపాన్ని పొందుతాడు పరకాయం. విచన్ సిద్ధః ఆత్మానం తత్ర భావయేత్. ఇప్పుడు పరకాయం అంటే ఏ కాయాన్ని మనం స్వరూపాన్ని కావాలనుకుంటున్నామో ఆత్మను అక్కడ ధ్యానం చేసి పిండం హిత్వాభిషేత్ ప్రాణః ఈ మాంస పిండాన్ని విడిచిపెట్టి.
ఆ మాంస కుండల్లోకి ప్రవేశించాలి. ఎలాగో వాయుభూత. వాయు స్వరూపాన్ని పొంది షడంగ్రీవత్ అంటే తుమ్మెద రాగ. తుమ్మెర ఇక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ పువ్వును అక్కడి నుంచి ఎగిరి ఇంకో పువ్వును ఎలా ప్రవేశిస్తుందో ఈ ఆత్మ ఈ కాయం నుంచి ఆ కాయంలో ఆ కాయం నుంచి ఇంకో కాయంలో ఎన్ని కాయాలకైనా ప్రవేశించవచ్చు తత్ర భావయేత్ పిండం హిత్వా యదా ప్రాణాః వాయుభూతః రోజు మామూలే అది అయిపోతుందనా సడన్ గ్రీవతు పార్ష్యాపీద్యగుదం ప్రాణం కృదురక్షంట మూర్ధతు ఆరోప్య బ్రహ్మరంద్రేణ బ్రహ్మమునిత్వ ఉత్సృజేతు తనుం. పాష్ణి అంటే మణిమ అంటాం. ఈ మణిమ తోటి మూలాధారాన్ని పీడిస్తూ కృత్తు, ఉరము, కంఠ, మూర్ధ వీటి యందు. ఈ ప్రాణవాయువును నిలిపి బ్రహ్మరంధ్రేన బ్రహ్మనిత్వా ఈ ప్రాణవాయువును బ్రహ్మరంధ్రం తోటి తీసుకొని తనం శరీరాన్ని విడిచి పెట్టాలనుకుంటే ఆ పని చేయాలి. విహరిత్యం సురాక్రీడే మత్తం సత్వం విభావయేత్. ఒకవేళ అలా బయటికి వెళ్ళినప్పుడు నా దగ్గరికే రావాలి అనుకోకుండా మళ్ళీ అక్కడికి పోతే తిరిగి రాను కాబట్టి కదా. పునరావృతి రైతం కదా. రేపు వదిలి మళ్ళీ దాం. ఇంత మంచిగా ఉంది ప్రకృతి అప్పుడే అక్కడ ఎందుకు పోవాలి కాస్త అన్ని లోకాలు ఒకసారి చుట్టు చుట్టి ఎక్కడే ఉన్నాయో ఒకసారి అన్నీ చూసి అన్నీ రుచి చూసి అనుభవించి అప్పుడు పోదాం అనుకుంటే. అప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు విహరిత్యను సురాక్రీడే మత్సం తత్వం విభావయేత్. నా యందున్నటువంటి మనస్సును కొంచెం విడిగా ధ్యానం చేస్తే విమానేనుపతిస్తంతి సత్తవృత్తి సురస్రీహ నీకు ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు అన్ని సాత్విక వృత్తులని. నిన్ను చుట్టూ చేరి సేవిస్తాయి. యధా సంకల్పయేతు బుజ్య యధా వామత్వర కుమల్. బుద్ధితో ఏమి సంకల్పిస్తుంటే అది లేదా నా యందే మనస్సు ఉంచిన వారైతే మై సత్యే మనో యుంజన్. సత్య నేను ఒక్కనే కదా అలాంటి నా యందు మనస్సు ఉంచి తథా తత్ సముపాసునుతే ఆ రీతిలో దాన్ని చక్కగా ఉపాసునుతే ఆశ్య ఉపాసిస్తాడు యోవై మద్భావమాపన్నః ఇలాంటివాడు.
ధ్యానంతోటి నా భావాన్ని పొంది ఈ సితుహు వచితుహు కుమాన్ నేనే సర్వ నియంతను కదా లోకమంతా నా వచనంలో ఉంది. అందరిని నేనే పరిపాలిస్తున్నాను. కుతశ్చిన్న విహన్యేత ఇలాంటి నా స్వరూపానికి చేరితే వాడికి దేని నుంచి ఎలాంటి విఘాతము కలగదు. అంటే అతని ఆజ్ఞను ఎవ్వరూ కాదనరు యథా మమ. నా ఆజ్ఞను అందరూ ఎలా పాలిస్తారో అతని ఆజ్ఞను కూడా అందరూ పరిపాలిస్తారు. మద్భత్యా శుద్ధ తత్వస్య యోగినః నా భక్తి తోటి పరిశుద్ధమైన తత్వము గల యోగికి ధారణాభితః ధారణ బాగా తెలిసిన వాడికి తత్సత్వైకారికి బుద్ధిహి జన్మ మృత్యు ఉపబ్రహ్మితా త్రికాల జ్ఞానం కలుగుతుంది వాడు. త్రికాల ఎప్పుడు అవుతాడు? అగ్నియాదిభిహి నాహన్యేత మునేహ యోగమయంబహు. ఇలాంటి మునుడి యొక్క యోగ శరీరము అగ్నియాదులు కూడా దాన్ని కాల్చలేవు. మద్యోగశ్రాంత చిత్తస్య నా యోగంలో అరిసిపోయిన మనస్సు కలవాడై యాదసాం ఉదకం యథా మద్విభూతిరభిజ్ఞాయన్ శ్రీవత్సాస్త్ర విభూషితాః నా విభూతిన్ని చక్కగా ధ్యానం చేయరాటివి శ్రీవత్స అస్త్ర విభూషితాః నా మణి, నా శ్రీవస్త్రం, శంఖ, చక్ర, గదా అసలు ఉన్నాయి కదా. ఇలాంటి వాటితో అలంకరించబడినటువంటి నా విభూతులను ధ్వజాతపత్ర వ్యజనైహి ధ్వజము వాతపత్రములు వ్యజనములు. ఇవన్నీ కూడా సహా భవేత్ అపరాజితః వాటితో కూడా అతను అపరాజితుడు కాదంటే ఓడిపోడు అంటే అన్నిటితో సమాన స్థాయిలో నిలిచి ఉంటాడు. ఉపాసకస్య మామేవం యోగధారణయా ఇలా నన్ను యోగధారణతో ఉపాసించేటువంటి వారికి సిద్ధయః పూర్వకటితాః ఉపసిష్టంతి అసీతతా వేద్యపానే. ఎన్నో సిద్ధులు సంపూర్ణంగా అన్ని సిద్ధులు వచ్చి చేరుతాయి. జితేంద్రియత్య దాంతస్య జితశ్వాసాత్మనః మునే మత్సారణాం తారయతః కాసా సిద్ధిస్సు దుర్లభ ఇంద్రేజయము ప్రాణజయము.
శాంత మనోజేయము విలువినటువంటి వారికి నన్నే ధారణతో ఉన్నవారికి లభించని సిద్ధి ఏది ఉందయ్యా? అన్ని సిద్దులు లభిస్తాయి. అంతరాయాన్ వదంతేతాన్ ద్వింజతః యోగముత్తమం. అయితే ఇవన్నీ తానా? గొప్ప కార్యమని మాత్రం అనుకోకండి. పరకాయ ప్రవేశము అనిమ, లగిమ, గరిమ, మైగిమ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దూర శ్రవణము, దూర దర్శనము చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కానా? చాలా దిద్దులు వచ్చేస్తాయి కాబట్టి నేను చాలా గొప్పవాడిని అవుతా అని ముడిచిపోతావో ఏమో. నన్ను ధ్యానించే వాడికి వీటిని విఘ్నములు అంటారు. ఇవి అంతరాయములు. పరిష్క రాయడానికి పోయే వాడికి మంచి సినిమా బోర్డు కనబడితే ఏంటది? సుఖమా విఘ్నమా? సినిమా చూడాలా ప్రతి సారి అలా పోయి. అలాంటి అంటే స్వామి టాక్లెట్ విస్కే విస్కే ఏమున్నాయి ఏమన్నా టాక్లెట్ విస్కే విస్కే ఏమున్నాయి ఏమున్నాయి కదా ఏవో సార్లు తెలుస్తారా ఏడుస్తారా సార్ మీరు ఆ అపాయం పెట్టారు ఏదో కాబట్టి అవన్నీ వించే వించే ఇక మరి ఏం రాస్తాడు ఇంకేవాడు. కాబట్టి నన్ను ధ్యానించాలని నా మీద ధారణ చేస్తున్న వాడికి ఇలా లభించేవన్నీ అంతరాయములు. ఇవన్నీ విఘ్నాలుగా భావించు, ద్వింజతః యోగముత్తమం మయా సంపద్యమానస్య కాలక్షపణ హేతవః. ఇవన్నీ టైంపాస్ కోసం వచ్చేవి అన్నారు. నాతో కలిసి ఉండాలి అనుకుంటే కొంచెం వాడిని సంగతి పరిగెత్తేద్దాం సెర్చ్ చేద్దాం అని వివరిస్తూ ఉంటాడు. అబ్బా ఇవి బాగున్నాయి అన్నారనుకోండి సరే ఆడుకో ముమ్ము అంటాడు నా దగ్గర రాసి అంటాడు. ఇది కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొచ్చేవి. జన్మ ఔషధి తపో మంత్రైహి యావతీరిహ సిద్ధయః ఇక్కడ మనకు ఎన్ని సిద్ధులు ఉన్నాయో యోగేనాప్నోతి తాస్సర్వా. అన్ని రకముల సిద్ధులు యోగముతో పొందుతారు. నాన్యైహి యోగ గతింభజే. యోగముతో అన్నీ పొందొచ్చు కానీ ఇతరములతో యోగమును పొందలేము.
యోగములతో అన్నిటినీ పొందొచ్చు కానీ వేరే వాటితో యోగాన్ని పొందలేము. నాన్య యోగతిం ప్రజేత్ సర్వాసామపి సిద్ధినాం హేతుహు పతిహి అహం ప్రభుహు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నిటినీ. నేనే ప్రభువును, నేనే హేతువు, నేనే పతిని. అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినాం. యోగమునకు, సాంఖ్యమునకు, ధర్మమునకు, బ్రహ్మవాదునకు అహమాత్మ నేనే ఆత్మను, నేనే అంతరము, నేనే భాగ్యము. లోపల నేనే ఉంటాను, విడువల నేనే ఉంటాను, ఆవరించబడి నేనే ఉంటాను, ఆవరణ లేకుండా నేనే ఉంటాను. ఆవృతః అనావృతః సర్వ జైహినాం సగల జీవులకు వెలుపల నేనే అందరిని ఆవరించి నేనే ఆవరించను అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణః యథా భూతాని భూతేషు భగీరణంతస్పర్యం తథా అర్థం కాదుగా అనుకుంటారా ఎలాగైతే ప్రాణులలో ప్రాణులు ఉంటాయో తబలా ఉంటాయి తబలా ఉంటాయి ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇలాగ ఉన్నటువంటి నన్ను చూస్తారా? నన్ను చూస్తుంటే పక్కన లభించే వాటిని ఏదో బాగానే ఉన్నాయి, అదే వీటితోటి కార్యక్రమం చేద్దాం అనుకుంటారా? అనుకున్నారు అనుకోండి మళ్ళీ త్వరలో నా దగ్గరికి రాలేదు. ఇలా చెప్తే స్వం బ్రహ్మ పరమం సాక్షాత్ అనాద్యంతం అపావృతం స్వామి నీవే సాక్షాత్తు బ్రహ్మవు. నీవే ఆద్యంతములు లేని వారవు. నీవే ఏ తాపరికము లేని వారవు. సర్వేక భావానాం ప్రాణస్థిత్యప్యయోద్భవః అన్ని భూతములకు అన్ని భావములకు నీవే రక్షణము నీవే స్థితి నీవే ప్రళయము నీవే సృష్టి ఉచ్చావచేసు భూతేసు దుర్జ్ఞేయం అకృతాత్మతి. ఎత్తు తగ్గులుగా ఉండే అన్ని భూతముల్లో ఉన్నటువంటి నిన్ను మనోనిగ్రహం లేని వారు తెలియచారరు. ఉపాసతే త్వాం భగవన్. యాధాతద్యేన బ్రాహ్మణ నిన్ను ఉన్నదున్నట్టుగా బ్రాహ్మణులు మాత్రమే అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు మాత్రమే నిన్ను ఉపాసించగలరు.
ఎలా యేసు యేసు చ భావేసు భక్త్యాత్వాం పరమఋషయః పరమఋషుడు భక్తితో నిన్ను ఏ ఏ భావాలలో ఉపాసిస్తారో ఏ ఏ భావాలను ఉపాసిస్తే సిద్ధిని పొందుతారో దాన్ని చెప్పవయ్యా. అంటే ఏ ఋషులు ఏ భావాలతో ఏ రూపంతో నిన్ను స్నానం చేస్తే సిద్ధి పొందుతారో నాకు ఆ విధానాన్ని వివరించవలసింది ఉపాసీనా ప్రపద్యంతే సంసిద్ధిన్ తద్వదత్వ. అలాంటి సిద్ధిని నాకు చెప్పవలసింది అంటే గూఢశ్చరసి భూతాత్మ అడుగుతున్నాడు స్వామి ఇంకా ఉద్ధవుడు. నీవు స్వామి ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా రహస్యంగా సంచరిస్తావు. నత్వాం పశ్యంతి భూతాని. నిన్ను ఏ ప్రాణులు చూడలేవు, పశ్యంతం మోహితానితే నీవు మాత్రం అన్నిటినీ చూస్తావు, అన్నిటినీ నీవు మోహింపచేస్తావు. యాస్కాస్య భూమౌ దివివై రసాయాం విభూతయః దిద్దు మహా. విభూతి దానికేం పేరు మహా విభూతి అంటారు. ఇలాంటి మహా విభూతి భూమిలో, ఆకాశంలో, రథాతలంలో నీ ఏ ఏ విభూతులు ఉన్నాయో తామస్యమాస్యాతి. నీ విభూతులు ఏమిటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి? అదే మనకు గీతలో విభూతి యోగం అంటాం కదా, అదే అన్నమాట. ఇలా తామస్య మాస్యాహి అనుభావితాస్తే నమామితే తీర్థ పదాంధి పద్మం పరమ పావనమైనటువంటిని పాద పద్మములకు నమస్కారం చేస్తాను స్వామి అవన్నీ నాకు వివరించవలసింది. అంటే ఏవయతహం పుృష్టః ప్రచనం ప్రచన విజాంబర వియుస్తునా విరచనే తపస్నై అర్జునేనవే. అదే అంటున్నాడు నాయనా, ఈ ప్రశ్నే కురుక్షేత్ర సంగ్రామంలో కురుక్షేత్రంలో అర్జునుడు నన్ను అడిగినప్పుడు నేను వివరించాను చెప్పాను. జ్ఞాస్వాజ్ఞాతివధం గరిశ్యం అధర్మ్యం రాజ్యహేషితం రాజ్యం కోసం.
అధర్మమైనటువంటి బంధువధ ఇది అధర్మమని తెలుసుకొని తతో నివృత్తః తాను యుద్ధాన్ని మారాడు. ఎందుకు హంతాహం హతోయం నేను చంపేవాడిని వీడు చచ్చేవాడు అని. లౌకికమైనటువంటి భ్రమలో పడి యుద్ధం చేయడం మానేస్తే తదదా పురుష వ్యాగ్రహ యుక్త్యామే ప్రతికోచితా నేను. ఈ యుక్తితోటే అతన్ని మేలు కొలిపాను. అభ్యభాగతమామేవం యథాత్వం రణమూర్ధని. ఇప్పుడు నీవెలా అడిగావో అప్పుడు అర్జునుడు కూడా యుద్ధరంగంలో ఈ రీతిగానే అడిగాడు. అహమాత్మా ఉద్ధవామీశాం భూతానాం. సుహృత్తు ఈశ్వర మళ్ళీ చెప్తున్నాడు ఉద్ధవా ఈ సకల ప్రాణులకు సకల భూతములకు నేనే ఆత్మను నేనే సుహృత్తును సుహృత్తును అంటే ఉపకారమనాకాంక్షమానః ప్రియకృత్. ఓ సుహృత్ అంటే ఎదుటి వాడి నుండి ఉపకారాన్ని ఆశించకుండా ప్రియమును చేసే వాడిని సుహృత్ అంటారు. అంటే నేను ఈ పని చేస్తే నాకు మన నువ్వే చేస్తావ్ అని ఆశించేసింది అది సుహృత్ కాదు వాడు. వారి వల్ల ఎలాంటి ఉపకారాన్ని ప్రయోజనాన్ని ఆశించకుండా వారికి కావలసిన అన్ని ప్రియములు ఎవరు కలిగిస్తారో అలాంటి వారిని సుహృత్ అంటారు. నేను సుహృస్తును, నేనే ఈశ్వరుడిని, అహం సర్వాని భూతాని. అన్ని ప్రాణులు నేనే, వాటి యొక్క పుట్టుక, రక్షణ, ప్రళయము నేనే. గతి ఉన్నవారందరిలో నేనే గతి. కాలస్కలయతామహం. వే స్లోకాలు ఆ అన్నిటిని కలిపే వాటికి నేను కాలమును గుణానాంచాహం సామ్యం నేను సామ్య గుణాన్ని గుణిని ఔత్పత్తితో గుణః సృష్టి కలిగించేటువంటి గుణాన్ని నేను గుణినామప్యహం సూత్రం నేను ప్రధాన సూత్రమును మహతాంచ మహ అలాగే సూక్ష్మానాప్యహం జీవః సూక్ష్మ దార్ అన్నిట్లో జీవుడే సూక్ష్మం కాబట్టి నేనే జీవుడిని దుర్జయానామహం మనః
జయింపరాని వాటిలో నేను మనస్సును హిరణ్యగర్భః వేదాన్ దేవ వేదానం వేదముల్లో నేను హిరణ్యగర్భుణ్ణి మంత్రానాం ప్రణవః మంత్రములలో నేను ఓంకారాన్ని, అక్షరములలో అకారాన్ని, క్షందస్సుల్లో పదాన్ని, సర్వ దేవతలకు నేను ఇంద్రుడిని, వసువులలో భవ్య వాక్యం నేను, ఆదిత్యులలో విష్ణువును, రుద్రాణం నీలలోధిక. నేను నీలారోహితుడిని బ్రహ్మర్షినాం బృగురహం రాజర్షినాం అహం మనుహు నేను అందులో మనువును దేవర్షినాం నారదోహం హవిర్ధాన్యస్మి ధేనుషు ఆవులలో నేను కామధేనువును సిద్ధేశ్వరానాం కపిలః సుపర్నోహం పతత్రినాం పక్షులలో నేను గరుత్మస్తుడిని ప్రజాపతీనాం దక్షోహం పితృనాం అహం అర్యమాం నేను అర్యమను అలాగే మాం విదుహు మాం విద్ధి ఉద్ధవ దైత్యానాం ప్రహ్లాదం దైత్యులలో నేనే ప్రహ్లాదుడిని సోమం నక్షత్ర ఔషధీనాం అందులో చంద్రుణ్ణి ధనేశం యక్షరక్షతా కుబేరుణ్ణి అలాగే ఐరావతం గడేంద్రాణాం యాదతాం వరుణం ప్రభుం తపతాం జిమతాం సూర్యం మనుష్యానాంచ భూపతిం మానవులలో నేను రాదును ఉచ్చైక్రవః తురంగానాం గుర్రాలలో ఉచ్చైక్రవాన్ని ధాతువు నామస్మి కాంచనం. అన్ని లోహాల్లో నేను కాంచనాన్ని. యమః సంయమసాంచాహం సర్పానామస్మి వాసుకి. సర్పాల్లో నేను వాసుకిని. నాగేంద్రానాం అనంతోహం. మృగేంద్రః శృంగి దౌష్ఠ్రినాం. మృగేంద్ర అంటే నేను సింహాన్ని. ఆశ్రమానాం అహం తుర్య అంటే సన్యాసాశ్రమాన్ని. వర్ణానాం ప్రథమః. పణములలో నేను బ్రాహ్మణుడిని తీర్థానం గంగా సముద్రః సరసాం సరస్సులలో నేను సముద్రమును ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నః ధనుష్మసాం అనుద్ధార్వులలో నేనే త్రిపురాగుణుడిని శంకరుడిని విజ్ఞానాం అస్మియహం మేరుహు నేను మేరు కరోతాన్ని గహనానాం హిమాలయః
పర్వతం వేరు, జహనం వేరు, అలాగే వనస్పతీనాం అశ్వత్థః. అన్ని వనస్పతుల్లో నేను అశ్వత్థ వృక్షాన్ని ఓషధీనామహం యవః. పరుదుల్లో నేను యవమును పురోధసాం వశిష్టోః. పూర్వాకి తరలో నేను వశిష్టుడిని బ్రహ్మిష్టానాం బృహస్పతిహి అలాగే స్కందోహం సర్వసేనాన్యం కుమారస్వామి అగ్రణ్యాం భగవాన్ అజః ఈయనే బ్రహ్మను. యజ్ఞానాం బ్రహ్మ యజ్ఞో అన్ని యజ్ఞములలో నేను బ్రహ్మ యజ్ఞం వేదాధ్యయనం. అలాగే ప్రతానాం అవిహింతనం. అన్ని వ్రతాల్లో అహింసా వ్రతాన్ని నేను. వాయు అగ్ని అర్క అంబు వాగాత్మ శుచినామభ్యహం శుచిహి. నేనే పంచభూత స్వరూపుణ్ణి. నేనే పవిత్రాన్ని నేనే పవిత్రుణ్ణి. యోగానాం ఆత్మ సమృధః. మనోనిరోధమైన యోగాన్ని మంత్రోస్మి విజిగీషతా ఆన్వీక్షకి కౌశలానం అన్ని కౌశలాల నేను ఆన్వీక్షకిని వికర్పః ఖ్యాతివాదినా ఖ్యాతి పొగిడే వారికి నేను వికల్పం అంటే వాడు చెప్పిందా వీడు కాదంటాడు కదా అదన్నమాట. వికల్ప ఖ్యాతి వాదినాం స్త్రీనాంతు శతరూపాం. నేనే శతరూపను పుముతాం స్వయంభువో మనుహు. మనువుడు నేనే శతరూపను నేనే. నారాయణః మునీనాంచ కుమారః బ్రహ్మచారినా బ్రహ్మచారులలో సనత్కుమారని ధర్మారామస్మి సన్యాసః. సేవానాం అబహిర్మతిహి కుఖ్యానాం సూనృతం మౌనం అన్ని రహస్యాల్లో నేను మౌనాన్ని విదునానాం అజత్వహం అలాగే సంవత్సరోస్మి అనిమిషామృతూనాం అలాగే మధుమాధవౌ అంటే వసంత ఋతువును ఋతువులో నేను వసంత ఋతువును మాతానాం మార్గతీర్థోహం నక్షత్రానాం తథా అభిజిత్ నేను అభిజీత్ అను అహం యుగానాం కృతం కృతయుగం ధీరానాం దేవలః ద్వైపాయనోత్మి వ్యాసానాం కవీనాం కావ్యః వాసుదేవః భగవతాం త్వంతు భాగవతే శ్వః
భాగవతులలో నువ్వే నేను అన్నాడు. ఎవరాయనే బుద్ధ గురువు. త్వంతు భాగవతే స్వహం కింపురుషానాం హనుమాన్ విద్యాత్రాణాం సుదర్శనః రత్నానాం పద్మరాగోస్మి పద్మకోచః సుపేచితాం కుచః అస్మి దర్భజాతీనాం దర్భలలో నేనే కుచమును గవ్యం ఆద్యం హవిష్వహం అన్ని హవిస్తులలో గోకృతాన్ని వ్యవసాయ నామహం లక్ష్మి ప్రయత్నశీలులకు నేనే సంపదను. చితవానాం శలగ్రహః జూతమాడే వారిలో పంద్యాన్ని నేనే శలగ్రహః చితీక్షాస్మి చితీక్షూణాం క్షమావతుల యొక్క క్షమను నేనే సత్వం సత్వవతామహం ఓజః తహః బలవతాం కర్మాహం విద్ధి తాత్వతాం నేను. ఆ గుణ యొక్క కర్మము శాశ్వతాం నవమూర్తీనాం ఆదిమూర్తిరహం తొమ్మిది మూర్తులలో నేను మొదటి వాడిని నేనే విశ్వావసుహు పూర్వ చిత్తి గంధర్వ అప్సరసామహం ఇందులో నేను పూర్వ చిత్తిని భూదరాణాం అహం స్థైర్యం పర్వతాలలోని స్థైర్యాన్ని గంధ మాత్రమహం భువః భూమిలోని గంధాన్ని అపామ్రసః పరమ తేజిచ్చినాం విభావసు ప్రభా సూర్యేందు సారానాం సూర్య చంద్ర నచత్రాలకు శాంతిని మీనే శబ్దోహం నభసహరః ఆకాశానికి నేనే శబ్దాన్ని బ్రహ్మణ్యానాం బలిరహం వీరానాం అహం అర్జునః భూతానాం స్థితిహి ఉత్పత్తిహి అహం సర్వేంద్రియ ఇంద్రియం పృథివీ వాయురాచా చ ఆపో జ్యోతిరహం మహాన్ పంచభూతములు, మహత్తత్వములు, వికారః పురుషః అవ్యక్తం, తజత్ తత్వం తమఃపరం, అహమేతత్ ప్రసంఖ్యానం. ఈ అన్ని సంఖ్యానములు మీనే జ్ఞానం తత్వ వినిశ్చయః. తత్వ నిర్ధారణ జ్ఞానము మయా ఈశ్వరేన జీవేన గుణేన గుణినావిన.
సర్వాత్మనాపి సర్వేన నభావః విద్యతే క్వచితు. నేను లేకుండా గుణరూపంలో కానీ, గుణి రూపంలో కానీ, ఈశ్వర రూపంలో కానీ, జీవరూపంలో కానీ సర్వాత్మనా సర్వేన నభావో విద్యతే క్వచితు. నేను లేని ఏ భావము. ఎక్కడా లేదు సంఖ్యానాం పరమానువునాం కాలేన క్రియతే మయ నేనే పరమానువుల యొక్క సంఖ్యానం అంటే లెక్కపెట్టుట. అది కూడా నేను చేస్తాను. తథావే విభూతీనాం సుజతే అండాని పోషితః. అరమానువు యొక్క సంఖ్యనైనా లెక్కపెట్టవచ్చు కానీ అనేకమైనటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండాలను సృష్టించేటువంటి నా విభూతులను ఎవరు లెక్కపెట్ట జారరు. పరమానువులు లెక్కపెట్టవచ్చునేమో కానీ నా విభూతలు మాత్రం లెక్కపెట్టలేరు. తేజః శ్రీహి కీర్తిహి ఐశ్వర్యం శ్రీహి త్యాగః సౌభగం భగః వీర్యం చితిక్ష విజ్ఞానం. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో అది నా అంశమే. ఏతాస్తే కిచ్చితా సర్వా సంక్షేపేన విభూతయా నాయనా సంక్షేపంగా నీకు ఈ అన్ని విభూతులు చెప్పాను. మనోవికార ఏవైతే. యధా వాచాతి ఇవన్నీ మనస్సు యొక్క వికారాలే. మీరే ఇన్ని రూపాల్లో కనబడతాను యధా మనస్సు యొక్క వికారము లేదా వాస్తు యొక్క వికారము. ఓ పేరు పెట్టాలి ఓ రూపం కనబడాలి కదా. ఇదా నేను. వాచోభిజీయతే వాచం అందుకే ఏం చేయాలంటే వాచం యచ్ఛ మనో యచ్ఛ ప్రాణాని యచ్ఛ ఇంద్రియాని చ ఆత్మానం ఆత్మనా యచ్ఛ అభూయ కల్పతే అధ్వని. మళ్ళీ మంచి శ్లోకం అండి, మంచి శ్లోకం కాదు రోజు చదువుకోవాలి దీన్ని. నిత్యం చదువుకోండి. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పేసేయండి. 12 స్కంధాల భాగవతం యొక్క సారం ఈ శ్లోకం. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే మొదలు వాచం యక్ష. వాపును కంట్రోల్ చేసుకో. నియమించుకో తరువాత మనోయక్ష. మనస్సు నియమించు ప్రాణాన్ని యక్ష. కానములా నిగ్రహించుకో ఇంద్రియానిత్య ఇంద్రియా నిగ్రహించుకో ఆత్మానం ఆత్మనా ఇత్య పరమాత్మ తోటి ఈ ఆత్మను నిగ్రహించుకుంటే నభూయ చర్మతే మళ్ళీ నిరుక్కుంటావు.
మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా దూరం కదా చెప్పడం చేయడం కాదు. వాక్యం యచ్ఛ మనో యచ్ఛ ప్రాణాని యచ్ఛ ఇంద్రియాణిచ్ఛ ఆత్మానమాత్మనా యచ్ఛ నాకు యా యోగ కనుక్కుంటుంది. లోకాన్ని అలా రెండు మూడు సార్లు మననం చేసుకుంటే ఈ అంతరం మననం చేస్తుంటే అన్నీ కాస్తున్నా కొన్ని ఎలా రాకపోతాయా? మొట్టమొదట అంటే ఏంటి మనం యోగ గణానికి సిద్ధపడాలంటే మొదలు మనం నేర్చుకోవలసింది. వాకు మౌనప్ నోరును కంట్రోల్ చేసుకోవటం ప్రారంభిస్తే ఇక దాని వెంట మనస్సు, దాని వెంట ప్రాణములు, దాని వెంట ఇంద్రియములు, దాని వెంట పప్పులు. అందుకే వాచం యత్య మనో యత్య ప్రాణాని యత్య ఇంద్రియాని యత్య ఆత్మానమాత్మనా యత్య నపూయత్య. అండి గుట్టవు యోవై వాంగ్మనతి సమ్యక్ అసంయక్షను జియాయతిహి వాక్కును మనస్సును బుద్ధితోటి నిగ్రహించుకుండా సత్య వ్రతం తపోదానం శ్రవతి ఆమకట అంబువతు. అలాంటి వారు ఆచరించేటువంటి వ్రతము, తపస్సు, దానము పట్టి కుండలోని నీరు రాగా పోతుంది. కాల్చని కూడా నీరు పోతే ఏమైతది? మొత్తం మట్టే రాకుంటుంది. కదా బాగా కాలని కుండలో నీళ్ళు పోస్తే ఎలా కరిగిపోతాయో వాంగ్మనత్వం నియమించకుండా బుద్ధి తోటి వాగ్మణతో నియమించకుండా ఆచరించేటువంటి వ్రతస్సు, వ్రతము, తపస్సు, దానము ఇవన్నీ పచ్చి కుండలో కాలని కుండలో నీరు లాగా కారిపోతాయి. తస్మాత్ మనోవచ ప్రాణాన్ని యచ్చేత్ మత్పరాయణం. మనస్సును, వాక్కును, ప్రాణములను నియమించాలి. ఎలా? మత్పరాలే. నా యందు, నా యందే వాడి నిత్యా ఊరికి బాధ లేదు. ఎక్కడ ఉండాలి మనస్సును? పరమాత్మును ఎందుకు ఉంచు? ఎక్కడికి పొమ్మన్నా పోదు. వాక్కును నా యందే ఉంచు. ప్రాణములను నా యందే ఉంచు. మత్పరాయణః మద్భక్తి యుక్తయా బుజ్య అది ఎలా చేయాలంటే బుద్ధితో చేయాలి. ఎలాంటి బుద్ధి మద్భక్తి యుక్తయా నా భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో నన్నే ధ్యానిస్తూ మనస్సును వాక్కును ప్రాణాలను నియమిస్తే తతత్పరి సమాప్యతే.
ఏముంటుంది అన్నీ అయిపోతాయి, ఆ 3-ఏ మనస్సు వాక్కు ప్రాణాలు 3-ఏనండి ముఖ్యం. ఈ మూడు అక్కడ ఉంచండి వారి మీద ఇంకేం ముగుస్తుంది? అన్నీ ముగుస్తాయి పరిసమాప్యతే అంటే యత్వయా శీతః పూర్వం కర్మః స్వద్భక్తి లక్షణః వర్ణాశ్రమాచారవతాం సర్వేతాం ద్విపదామతి. సకల వర్ణాశ్రమాచారములు కలవారికి ద్విపదం అంటే మానవులందరికీ ఆచరించాలని నీవు ఏ ఏ ధర్మాలను చెప్పావో యథా అనుష్టీయమానేన త్వయి భక్తిహి నృణాం భవేతు ఏ ఏ వర్ణం వాళ్ళు ఏ ఏ ఆశ్రమం వాళ్ళు. ఏ ఏ ధర్మాన్ని ఆచరిస్తే నీ యందు భక్తి కలుగుతుందో స్వధర్మేణ అరవిందాక్ష తత్ సమాధ్యాత్మ అంటే ఇవి వర్ణాశ్రమాచార ధర్మాలు అన్నమాట. ఏ వర్ణముల వారు ఏ ఆశ్రమముల వారు ఏ ఆచారం ఏ ఏ ఆచారములు ఏ ఏ ధర్మములను ఆచరిస్తే ఎలా నిన్ను పొందుతారో ఆ స్వరూపాన్ని చెప్పండి. పురాచిల మహాబాహో ధర్మం పరమతం ప్రభు యత్తేర హంస రూపేన బ్రహ్మని ఆప్యత్త మాధవా పూర్వం నీవు హంస రూపంతో బ్రహ్మకు ఏ ధర్మాన్ని చెప్పావో. సైనారింతు మనతా కారేన అమిత్ర గర్జన నప్రాయోభవితా ఆ ధర్మం మళ్ళీ ఇప్పటికాకే ఉందా? ఎంతో కాలం అయిపోయింది కదా ఇంకెక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడో అది కరిగిపోయి ఉంటుంది గడిచిపోయి ఉంటుంది మర్త్యలోకే ప్రాక్ అమిశాస్తితః. ఇదివరకు మానవ లోకంలో నువ్వు చెప్పినటువంటి ఆ ధర్మమే లుప్తప్రాయమై ఉంటుంది. వక్తా కర్తా అభితానాన్యః ధర్మస్య అచ్యుత తేగువి. ధర్మాన్ని చెప్పేవాడు, చేసేవాడు, కాపాడేవాడు నువ్వు తప్ప మరి ఎవరూ లేరు. కర్త సభాయామపి వైరించాం యత్ర మూర్తి ధరాః కరాః. బ్రహ్మ కథలో కూడా అన్ని కథలు ఆకారాలను ధరించి కర్తా విత్రా ప్రవక్తరా చ భవతా మధుసూదనా నీవే కర్తగా రక్షకుడుగా ప్రవక్తగా అవతరించావు త్యక్యే మహేశరేనేవ వినష్టం కప్రవక్షతి
నీవు భూలోకాన్ని విడిచిపెట్టి పోతే నీవు చెప్పిన ధర్మం నచ్చితే మళ్ళీ దాన్ని ఎవరయ్యా చెప్పేది? అందుకే నీవు ఉన్నప్పుడే చెప్పు. మరి ఎవరు చెప్తారు మీకు? కహా ప్రవచ్ఛతి తత్వన్న తద ధర్మజ్ఞ ధర్మ స్వద్భక్తి లక్షణ. ధర్మం అంటే ఏమిటి? నీ భక్తి. అలాంటి దాన్ని యథా యష్ట విధీయేత తథా వర్ణయమే ప్రభో. ఏది దేనికి అలా ఉంటుందో అలా నీవు దాన్ని వివరించవలసింది తథా వర్ణయమే ప్రభో. ఏ ఇత్తం స్వపృత్య ముఖేన ప్రత్తః త భగవాన్ తన ముఖ్యమైనటువంటి భక్తుడు చెప్తే అడిగితే హరిహి ప్రీతః క్షేమాయ మధ్యాహ్నం ధర్మానాః సనాతనం. మానవుల యొక్క సనాతన ధర్మాలు అని చెప్పాడు. ధర్మయేత తవ ప్రజ్ఞః నైత్రేత కరో నిరుణః నాయనా బాగా అడిగావురా. మానవులందరికీ నిశ్రేయతాన్ని అందించే ఉత్తమ ప్రశ్న అడిగావు నీవు వర్ణాశ్రమాచారవతాం సముర్భవనిబోధా. వర్ణాశ్రమాచారం గలవాళ్లకు ఏ ఏ ధర్మాలను అడిగావే దాన్ని తెలుసుకో నాయనా ఆదౌకృత యుగే వర్ణ రుణాం. హంస ఇతి స్మృతః కృతయుగంలో ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని లేవట హంస అనేటువంటి వర్ణం మాత్రమే ఉంది కృతకృత్యా ప్రజాజాత్యా తస్మాత్ కృతయుగం విదుహు అర్థం చెప్తున్నాడు. అవును. దాన్ని ఎందుకు కుతయుగం అంటారు అంటే ఆ యుగంలో అందరూ చేయవలసిన వాటన్నిటిని ఎప్పుడో చేసేసారు. కొత్తగా చేయవలసిన ఏమీ లేవు. అన్నీ చేయబడి ఉన్నవే కాబట్టి ఆ యుగానికి పేరు కృతయుగం. ఇలా తత్మార్గృతయుగం విదుహు వేద ప్రణవయేవాగ్రే ధర్మోహం పురుష రూప వాడి వేదం ఏమిటంటే ఓన్లీ ప్రణవ. ఓంకారం మాత్రం వేదము. ధర్మం అంటే నేనే. ఎలా ఉన్నాను? వృష రూపంతో ఉన్నాను.
ఉపాసతే తపోనిష్టాః హౌసం మాం ముక్త కిల్పిషాః అన్ని పాపాలు తొలగించుకున్న వాళ్ళు తపోనిష్టులై నన్ను మాత్రమే ఉపాసించేవారు త్రేసాముఖే మహాభాగ ప్రాణానిమే హృదయాసుత్రయిత్ వేదములు త్రేతాయుగంలో పుట్టాయి. హృదయంలో ఓన్లీ ఓంకారమే. అక్కడ ప్రేదములు లేవు అవసరం లేదు. త్రేతాబుద్ధి మహాభాగ ప్రాణాత్మే హృదయాత్ త్రయి నా ప్రాణముల నుండి నా హృదయం నుండి త్రయి పేరు వచ్చేసింది విద్యా. ప్రాదుల భూతత్య అహమాతం శ్రీవంమక అతనికి విద్య వచ్చింది దాని నుంచి త్రివృత్తం ప్రణవం ఓంకారం అలాగే మూడు వేదాలు అవి బోధించేటువంటి మకః యజ్ఞం. రేటాయుగంలో యజ్ఞము ఏర్పడింది. విప్ర క్షత్రియ విడు శూద్రాః ముఖ బాహు ఊరు పాదయాః అప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వాళ్ళు ముఖ బాహు ఊరు పాద. వీటి నుంచి పుట్టారు ఉపాదజాః వైరాజాత్ పురుషాత్ జాతాః ఆత్మ ఆచార లక్షణః వీరాత్ పురుషుడు నుంచి పుట్టినటువంటి ఆచారాన్ని చెప్పేటువంటి ఏ ఆత్మ అయితే ఉందో గృహాశ్రమః జలనతః బ్రహ్మచర్యం కురుదోముమా నడుము భాగం నుంచి గృహస్తాశ్రమం పుట్టింది. బ్రహ్మచర్యము హృదయము నుంచి పుట్టింది. వర్షస్థానాత్ వనేవాత. వానప్రస్తం కొడదాల నుంచి పుట్టేసింది. జ్ఞాతః శీర్షణీ సన్యాసం శిరస్సు నుంచి ఆవిర్భవించింది వర్ణానాం ఆశ్రమానాంచ జన్మభూమి అనుసారిని ఎవరు నేనేం అన్నీ. నా నుండే పుట్టాయి అలా అనుసారిణి ఆసంతపుతయో నృణాం నీచైహి నీచ ఉత్తమ ఉత్తమ అన్ని స్వభావాలు నా నుండే ఏర్పడాయి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు మధ్యమములు ఉత్తమములు అనవములు నీచములు ఇవన్నీ కూడా నీచ ఉత్తమ అధమః ఆసన్న కృతయా నృణాం శమో దమః తపః శౌత్యం సంతోషః శాంతిహి ఆర్జవం మద్భక్తిహి దయ సత్యం బ్రహ్మ ప్రపుతయస్తు విమా ఇవి బ్రాహ్మణులకు ఏంటి చెప్పాను కదా శ్రమము అంటే ఇంద్రియ భాగ్య నిగ్రహము, అంతరిత్య నిగ్రహము, తపస్సు, చెబుతము, సంతోషము, ఓర్పు, నిజాయితీ, మద్భక్తి, దయ, సత్యము.
ఇవి బ్రహ్మ ప్రకృతులు అంటే బ్రాహ్మణ స్వభావములు. తేజః, బలం, ధృతిహి, శౌర్యం, స్థితిక్ష, ఔదార్యం, ఉద్యమం, స్థైర్యం. బ్రహ్మణ్యత అంటే బ్రాహ్మణుల యందు ప్రీతి, ఐశ్వర్యం ఇవి క్షత్ర ప్రకృతులు. ఆస్తిత్యం దాననిష్ట అదభః బ్రహ్మ సేవనం అసుష్టిహి అంటే తృప్తి లేకుండుట. అర్థోపజయైహి అన్నమాట. ఎంత సంపాదించినా. తృప్తి లేకుండుట ఇవి వైద్య వైద్య ప్రకృతి. వైద్యులంటే ఏమిటంటే ఎంత సంపాదించినా తృప్తి ఉండకూడదు. ఇది వారి యొక్క ప్రకృతి. ఈ మా సుశ్రూఠణం ద్విజగవా బ్రాహ్మణులను గోవులను దేవ దేవతలను కవటం లేకుండా సేవించుట తత్ర లబ్ధేన సంతోషః ఆ సేవక వచ్చిన దానితోటి సంతోషం ఇది శూద్ర ప్రకృతులు అన్నారు అత్యౌచం అనృతం తేయం నాతిక్యం సుష్ట విగ్రహః కామః క్రోధస్య తర్శస్య స్వభావః అంతే అవసాయినాం ఇవి సహజంగా కామము, క్రోధము, లోభము. అశూచ్యము, అనృతము, శ్రేయము, నాస్తిత్య అని ఉండకూడని గుణాలు కానీ దగ్గర ఉండేటువంటి అంతేవసాయినాం అంటే ఏమిటి? న్యావసాయినాం అంటున్నాడు ఇదంతా విపరీతం. ఇది ఉండకుండా ఉండాలి అంతేవసాయినాం అహిముత సత్యము అత్యేయము అకామ క్రోధ లోభత భూత ప్రియ హితేహ. భూతముల యొక్క సర్వ ప్రాణులకు ప్రియమును కోరాలి. ధర్మోయం సార్వవర్ణికః ఇది సార్వవర్ణిక ధర్మము అంటాడు. ఇది సకల వర్ణముల యొక్క ధర్మము. ధర్మోయం సార్వవర్ణికః. ద్వితీయం ప్రాప్తి అంటే ఏమిటి అహింస సత్యము అస్తేయం అని దొంగతనం చేయకపోవడము కామ ప్రోవములు లేకుండా ఉండుట సకల భూతముల యొక్క ప్రియమితమును కోరుట అనేటువంటిది అన్ని వర్ణాలకు ఉండాలి. సకల వర్ణములకు ఉండవలసినది ద్వితీయం ప్రాప్యానుపూర్వ్యాత్ జన్మోపనయనం ద్విజః ఆనుపూర్వితో పుట్టిన తర్వాత రెండో కర్మ ఉపనయనం
దాన్ని పొందాలి బ్రాహ్మణుడు వసన్ గురుకులే దాంతః ఉపనయనం చేసుకున్న తర్వాత గురుకులంలో ఈ మహానుభావుడు ఉంటూ బ్రహ్మణి బ్రహ్మాదియి అంటే ఏదో అధ్యయనం చేస్తూ ఆపుతః హోమములు చేస్తూ మేకల అజిన దండాక్ష బ్రహ్మ సూత్ర కమండలున్ వీటిని ధరించాలి జటిలః అధో తద్వాసః మంచిగా ఉతికిన బట్టలు బాగా ఉతికి పేలలా ఇత్రి చేసి వదలు కట్టుకోతాడు. చూస్తే అతనికి ముట్టాలన్నమాట ఎవ్వరు దగ్గరికి రాకూడదు. అందుకే అధౌతవాస ఉతకాని బట్టలే కట్టుకోవాలి. అరక్తపీఠః పుచానుతధత్. దఫర జరిగిస్తారే స్నాన భోజన హోమేషు యపోచ్చారేచ వాద్యతః స్నానము, భోజనము, హోమము, జపము ఇలాంటి వాటిలో వాస్తును నియమించుకొని ఉండు అసలు న్యాయంగా స్నానం కూడా. ఎవరెవరు వాళ్ళు బ్రహ్మచారి కాదు ప్రతివాడు స్నానం మౌనేన స్నాయి కాని శాస్త్రం. మౌనంగా స్నానం చేయాలి మార్క్ ఆడకుండా స్నానం చేయాలి కానీ మనకు పాదలన్నీ అక్కడే వస్తాయి కదా ఏదో పాదలు అంటారు వాటిని తెలుసు కదా అందుకోసమని మౌనంగా స్నానం చేయాలి. స్నాన భోజన నక్షింద్యాత్ నకరోమ బ్రహ్మచారి గోళ్ళను రోమములను తొలగించుకోకూడదు. వ్రేతః నావకిరేత్ వీర్యమును శ్రవించకూడదు. బ్రహ్మదాచరంగా ఉండాలి వాడు అవగీర్ణః అవగాస్తు పదపాసన ప్రేతస్కరణం అయితే నిధిలో ముడిగి స్నానం చేసి మళ్ళీ గాయత్రాన్ని గాయత్రి మంత్రాన్ని జపించాలి అగ్ని అస్క ఆచార్య గో విప్ర గురు వృద్ధ సురులను అంటే అగ్నిని, సూర్యుడిని, గురువుగారిని, గోవులు, బ్రాహ్మణులను, గురువులను, వృద్ధులను, దేవతలను పరిశుద్ధుడై పూజించాలి. సమాధితః అసీతః సావధానం కోది ఉపాసిన పూజించి సంధ్యే చేతవాతు రెండు సంధ్యలలో సంధ్యావందనం చేసుకున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. మనం కేశవాయుష్వా ఎంతవరకు వచ్చిందంటాం? ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముచ్చటలు అన్నీ జ్ఞాపకం అవుతుంటాయి. వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, ఇది వచ్చాడు, ఇది వచ్చాడు, ఎంతవరకు ఏమేమైంది ఉన్నవన్నీ జ్ఞాపకం వస్తాయి కదా. కాబట్టి యథవాత్ సంధ్యావందనంలో వాత్ నియమం కావాలి. అలాగే ఆచార్యం మాం విజ్ఞానీయాత్. గురువు అంటే నేనే.
గురువును నన్నుగా చూడాలి. నావమన్యేత కరి పొరపాలన కూడా గురువుగారిని అవమానించకూడదు. ఆ మర్త్య బుజ్య అసూయేత. గురువుగారు ఎవరు ఆయన మనలాంటి మనిషేనండి తప్పుడు చేయడా ఏంటి? ఇలాంటి అవాకులు జవాకులు మాట్లాడకూడదు. గురుగారి విషయంలో మర్త్య బుద్ధితో దోషాన్ని చూడకూడదు. నర్త్య బుద్ధియా సూయేత ఎందుకంటే సర్వదేవమయో గురువు. గురువు అంటే ఒక నీరే కాదు. ఎందరు దేవతలు ఉన్నారో వారందరి స్వరూపమే గురువు. సాయం ప్రాత రూపానీయ భైత్యం తస్మై నివేదేయేత్. ఈ బ్రహ్మచారి తాతకాలము సాయంకాలము భిక్షారణ చేసి తీసుకొని వచ్చి అది గురువుగారికి ఇవ్వాలి. ఏ చానకి అనుజ్ఞాతం ఉపపుంజీత సంజితః గురువుగారు ఆజ్ఞ ఇస్తే దాన్ని సంయతః నియమం తోటే భోజనం చేయాలి. గురువుగారు పెట్టారు కదా చేయండి చేయండి అని కాదు. నియమంగా పూజించాలి. సుశ్రూషమానః ఆచార్యం సదోపాసిత నీచవత్ సారా చిన్నవాడిలాగా గురువుగారిని ఎప్పుడు దగ్గరికి వచ్చి ఆరాధించాలి. యాన శయ్య నాశన స్థానైహి నాతి దూరే కృతాంజలిహి. గురువుగారి వెంట గురువుగారు వెడుతుంటే వెంట వెళ్ళాలి కానీ ఎక్కడో గురువుగారి ముందర ఉంటే శిక్షుడు ఎక్కడో కాదు. అతి దగ్గరలోనే ఉండాలి. నాతి దూరే అలాగే చెయ్యిలో కానీ, ఆచనంలో కానీ, కూర్చోవడంలో కానీ కొంచెం దగ్గరలో ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? కృతాంజలికి. చేతులు జోడిస్తూనే ఉండాలి. ఏవం వృత్తో గురుకులే వసేత్ భోగ వివర్జితః. అన్ని భోగములు విడిచిపెట్టి గురుకులంలో ఇలా ఉండాలి. విద్యా సమాప్యతే యావత్ విభ్రత్ వ్రతం అఖండితం. ఇలా వ్రతాన్ని ధరించి ఎంతవరకు విద్యను సమాప్తి అవుతుందో అంతవరకు ఈ వ్రతాన్ని అవలంబించాలి. యద్యదౌ చందనా చంద్రసాం లోకమారోచ్ఛన్ బ్రహ్మ విక్షపం వీడు యదలోకాన్ని. బ్రహ్మలోకాన్ని పొందాలి అనుకుంటే గురువే విన్యసే దేహం స్వాధ్యాయార్ధం బృహద్వ్రతః. గురువు గారి దగ్గరే ఎప్పుడూ ఉండి నిరంతరం దేహావతానం వరకు అధ్యయనం చేస్తూనే ఉండాలి.
బృహత్ వర్తః పర్లేదన్నమాట. అది ఆ కోరిక ఉంటే అప్పుడు బృహత్ వర్తః అఖిరౌ గురౌ ఆత్మ నిత్య సర్వభూతేటు మాంపరం అగ్ని యందు. గురువు యందు, ఆత్మ యందు, సర్వభూతమునందు ఉన్నటువంటి నన్ను చూసుకోవాలి. మాం పరం అప్రుదక్తిహి ఉపాతీత భిన్న భావం లేకుండా నన్ను ఆరాధించాలి. బ్రహ్మ వత్సత్వి. అకల్మష ఎలాంటి కల్మషములు లేకుండా సేవించాలి స్త్రీనాం విరీక్షణ స్పర్శ సల్లాప శ్వేలనాదికం. స్త్రీలను చూచుట, స్పృశించుట, మాట్లాడుట, పరిహాసమాడుట ఇవన్నీ బ్రహ్మచారులకు పనికిరావు. ప్రాణినః విధినీభూతాన్ అగృస్తః అగృహస్తః అగ్రతస్యజేత్ దంతగా ఉన్నటువంటి జంతువులను కూడా దూరంగా వదిలి పెట్టాలి అన్నారు. విధినీభూతం అగృహస్తః అగ్రతస్యజీత్ శౌచ్యం ఆచమనం స్నానం. సంధ్యోపాసనం, ఆర్జవం, తీర్థసేవ, జపము, అస్పృత్య, అభక్ష్య, అసంభాష్య వర్జనం. తాకకూడని వారిని తాకకూడదు. మాట్లాడకూడని వారిని మాట్లాడకూడదు. తినకూడని దాన్ని తినకూడదు. అస్పృశ్య, అభస్య, అసంభాస్య వీటిని వదిలి పెట్టాలి. సర్వాశ్రమ ప్రయుక్తోయ నియమః అంటున్నాడు బ్రహ్మజారకే కాదు. ఈ అస్పృశ్య అసంభాద్యులు ఉన్నాయి మనకు. తాగ తాగని కూడని వాటిని తాగకుండుట, మాట్లాడకూడని వాటిని మాట్లాడకుండుట, తినకూడని వాటిని తినకుండుట అనేది ఒక్క బ్రహ్మచారులకే కాదు అన్ని ఆశ్రమాలు అన్ని సమానం ఇది. చెప్తున్నాడు సర్వాత్మ ప్రయుక్తోయన్నియ మహాకులనందన మద్భావ సర్వభూతేషు సకల ప్రాణుల యందు నా భావం ఉండాలి ఎలా అలాగే మనోవాకాయ సంయమః మనోనిగ్రహము, వాననిగ్రహము, కాయనిగ్రహము. ఏవం బృహద్వ్రతధరః ఇలా ఈ వ్రతాన్ని ధరించి బ్రాహ్మణః అగ్నిరివజ్వలం.
ఇలా ఉంటే బ్రాహ్మణుడు అగ్నిలా వెలిగిపోతాడు. మత్భక్తః తీవ్ర తపస్సు అలాంటివాడు నాపస్తుడై తీవ్ర తపస్సుతోటి దగ్ధ కర్మాశయః. అన్ని పాపములు, అన్ని సంస్కారాలు, అన్ని వాత్మలు తపించిపోయి అమలః పరిశుద్ధుడై అథ అనంతరమావేచ్ఛన్ యధా జిజ్ఞాతి కాలమా. తరువాత దానిలో తాను అనుకున్న రీతిలో తెలుసుకోవలసిన రీతిలో దాన్ని ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఏం చదువుకోవాలనుకుంటున్నాడు, తరువాత ఏ ఆశ్రమాన్ని చేరాలనుకుంటున్నాడో ఆ రీతిలో గురువే దక్షిణాంతత్వ. స్నాయాత్ గురు అనుమోదితః గురువు గారికి దక్షిణ ఇచ్చి గురువు గారి నిత్యం పొంది స్నాయాత్ అంటే స్నానం చేయాలా దాన్ని ఏమంటారు స్నాతకము అంటాం మనం సమావర్తనం అంటాం. అంటే గృహతాశ్రమానికి నేను సిద్ధము అంటాం చూడండి అన్నమాట. ఇలా స్నాతకం చేసుకొని గురువు అనుమోదితః గృహం వనం వాదులిమిచే. కోరిక ఉంటే గృహాశ్రామం, అబ్బే నాకు వద్దండి అనుకుంటే పానప్రసరం. ఇలా గృహానికి కానీ వనానికి కానీ చెదవచ్చు. అది కూడా వద్దనుకుంటే ప్రభ చేయరు. సన్యాసం కూడా స్వీకరించవచ్చు. ఆశ్రమాదాశ్రమం గచ్చేత్ నాన్యధా మత్ఫలస్య న్యాయంగైతే ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి వెళ్ళాలి. బ్రహ్మచర్య నుంచి గృహస్థ, గృహస్థ నుంచి వానప్రస్థలు, వానప్రస్థ నుంచి సన్యాసి. అంత ఓపిక లేదండి. భక్తి నా మీదనే భక్తి బాగా ఉంది. మద్భక్తః మత్పరశ్చరేత్ గృహ సదృతీం భార్యాం ఉద్వయేత్ అజుగుప్సితాం గృహస్తాశ్రమాన్ని కోరేవాడు యోగ్యమైనటువంటి అసహ్యించుకోవడానికి వీలులేనటువంటి భార్యను వివాహం చేసుకోవాలి. యవియతీంతు వయసా వయస్సులో చిన్నదాన్ని వివాహం చేసుకోవాలి. సవర్ణం దానా?
వర్ణనంలో ఉన్నటువంటి ఆమెనే విగించాలి. విద్యాధ్యయన దానాని సర్వేతాంత్య ద్విజన్మనాం ప్రతిగ్రహ అధ్యాపనంచ బ్రాహ్మణస్యైవ యాజనం. కదా విద్యా అధ్యయనము దానము ఇవి సర్వేతాం విజామ అందరికీ ఉంటాయి అంటే యజ్ఞము వేదాధ్యయనము దానము. ముగ్గురు చేయొచ్చు. ముగ్గురు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, భోయిత్యులు. ఇది త్రైవర్ణికులకు ఇవి ఉంటాయి. కానీ ఇందులో ప్రతిగ్రహ అధ్యాపనంచ బ్రాహ్మణ చేయు. ఇంకో 3 ఉన్నాయి చూడండి, దానము తీసుకోనుట, చదువు చెప్పుట, యజ్ఞము చేయించుట. ఈ 3 మాత్రం బ్రాహ్మణునికి మాత్రమే యోగ్యం, తగిన వారి వీటిని క్షత్రియాదులు చేయించకూడదు.
These are the Hamsa Gitas - the songs of the Swan (the Lord in His Hamsa form). Having heard the Lord's teachings, all the assembled sages worshipped and honored Him. Then the Lord departed to His own realm. The 13th and 14th chapters of the 11th Canto have concluded. Now the speaker says: many people have declared that Krishna's teachings are the greatest good. "Vadanti krishna shreyanti bahuni" - many paths have been praised, but which is the highest?
The Lord says: "Kalena nashta pradadaye vani yam veda sanjnata" - the Vedic knowledge that was lost at the time of dissolution - "maya adah brahmanah proktah dharmo vishyam madatmaka" - I gave it again to Brahma as dharma centered on Me. This dharmic knowledge - centered on reaching Me - was lost at pralaya and had to be restored. The Vedas themselves are nothing other than the path leading to the Lord. When they were lost, the Lord re-revealed them.
The verse says: the original meaning of the Vedas is one, but due to the diversity of human nature and understanding, different people heard and interpreted them differently. Through transmission over time, the teachings became variously distorted. Due to the diversity of Prakriti (human nature and capacity), the intellects diverged - and through successive transmission, some interpretations became completely distorted, even falling into heterodox paths (pakhandha).
The verse says: "Ete lokamnahi tamase" - all these worlds lead to darkness and suffering. "Kshudrananah sucharpitah" - the pleasures they offer are tiny (kshudra) and thoroughly mixed with suffering. Even the little pleasure that seems to exist is really just an appearance - "abhasa" - at the beginning there is suffering, at the end there is suffering, and in the middle there is only a glimpse of something pleasure-like. "Mayye arpitat" - offer everything to Me.
The Lord says: "I alone am the one who gives everything." Even if I give Brahmaloka, Mahendra's position, sovereignty over the universe, the powers of yoga, and even moksha - the one whose mind is truly fixed on Me does not want any of these. He wants only Me. "Nanna moksham" - not even moksha. When the devotee's mind is truly lodged in the Lord, even liberation becomes secondary - they want only the Lord Himself, not even what the Lord can give.
The verse says: "Denini korani anduvalla kalugene sukhu" - the happiness that comes from desiring nothing - only those who desire nothing know that happiness. Everyone else thinks: "I must desire, I must strive, I must obtain, and then I will be happy." But true happiness comes precisely when there is nothing left to desire. This is a joy that is completely unknown to the desiring mind. Desirelessness (nishkamatva) is the greatest wealth.
The verse says: those who have surrendered their burden to the Lord, whose minds are anchored in the Lord - even if they have desires and those desires are not fulfilled, they do not suffer greatly. And if fulfilled, they do not become overly elated. "Yadat agni samriddhaste karoti yetamsi bhasmasat" - just as a well-fed fire reduces all fuel to ash - similarly, devotion to the Lord reduces all karmas (both the results of desire and the residue of past actions) to ash.
The Lord says: "When you hear My stories, My qualities, My names - when you engage in My bhajana - if your body does not get goosebumps, if your mind does not melt, if your eyes do not fill with tears of joy - then how will purification come? Purification does not come from physical water alone. The tears of devotion - the anandashru - are what truly purify. Without inner transformation, all outer ritual remains just outer ritual."
The verse says: "Vishayandyayata chittam vishayeshu vishajyate" - when the mind constantly meditates on sense objects, it becomes thoroughly enmeshed in those objects. Conversely, when you meditate on Me, the mind becomes fixed in Me. This is the law of the mind: it becomes what it dwells upon. Why do you need a scripture to tell you this? Look at your own experience - where the mind spends its time, that is where it lives. Direct the mind toward the Lord.
The verse says: "Bandhasya anyaprasangata" - even a slight preoccupation with other things makes bondage so much harder to break. Therefore, the first step is to completely give up this kamabhirati - the deep attachment to sense pleasures. "Yadatva amaravindarcha" - focus on the divine form. "Tadrishyam va yadatmakam dhyayen" - meditate on Me as I truly am. "Murtire tanme dhyanam tvam bhuktum arhati" - this meditation on My form - that is what is worthy of your devotion."
The verse describes pranayama: "pootraka kumbhaka rechaka" - inhalation, retention, exhalation. You can stop (kumbhaka) after inhalation (pootraka) or after exhalation (rechaka) - the reverse also works. "Viparye napi" - both methods are valid. "Shanaihi abhyasam" - practice this gradually. "Nirjithendriyah" - controlling the senses requires pranayama. Without control of the breath, control of the senses is not possible. Begin slowly and build the practice over time.
The verse says: in pranayama practice, during pootraka (inhalation), kumbhaka (retention), and rechaka (exhalation), meditate on the sound of the Omkara. See it, hear it within, hold the mind fixed on it. This is the deeper purpose of pranayama - not just physical breath regulation but the gradual interiorization of consciousness through the sound of Om. "Pranayamam vayu nundi - Omkar vaipu maraleechhali" - redirect the breath toward the Omkar.
The verse describes the method: first establish agni (fire), soma (moon), and surya (sun) - the three luminaries - in the body. Then meditate on My form in the midst of this inner fire. This is the detailed upasana method - the progressive meditation on the divine form through the inner luminaries. Each luminary represents a different aspect of inner experience, and through their contemplation the mind is gradually purified and focused on the Lord's form.
The verse says: fix the mind in each limb of the Lord's form one by one - do not try to see everything at once; you will see nothing clearly. First fix on the feet completely. When the practice of holding the mind perfectly at the feet is established, gradually move upward - to the ankles, then the calves (jangha), then the knees, then the thighs, then the hips, then the abdomen - each limb absorbed in fully before proceeding. This is dhyana (meditation) as a systematic practice.
The verse says: "Mameva atmanam atmani" - the one whose mind is fixed on Me, who sees Me in himself and himself in Me - "jyothihi jyotishcha sanyutam" - is like light merging with light, lamp joining with lamp, radiance joining radiance. "Dyanena echhena siddham sutivrenam" - through intense meditation, yogis merge their consciousness into Me. This is the highest state of dhyana - not watching the Lord from outside, but dissolving into the Lord.
The verse says: these siddhis (yogic powers) will come to the meditating yogi - they just arrive. But when they arrive, do not accept them - "jitendriyasya yuktasya jitashvasasya" - for the yogi who has mastered the senses, controlled the breath - "mai dharayatasyetah" - for the one whose mind is fixed in Me - siddhis are obstacles. They cause the yogi to stray. The yogi who is established in Me has no need for powers - he already has the highest attainment.
The verse says: "Anitanikara" - in the body there should be these six afflictions (shat urmi): hunger (ashanaya), thirst (pipasa), grief (shokamu), delusion (mohamu), old age (jara), and disease (rogamu). But for the one who holds the mind fixed on the Paramatman, these six afflictions gradually diminish and eventually cease. "Anoormatvam" - freedom from these six afflictions - is the hallmark of sages like Sanaka, Narada, and others.
The verse says: "Animanama vaatroti tan matropasako mama" - one who meditates on the subtle elements (tanmatras) alone, without Me, attains the anima siddhi (ability to become infinitesimally small). "Mahatya atmani mayapare" - one who meditates on Me in My great cosmic form attains the mahima siddhi (ability to expand infinitely). Each mode of meditation produces a corresponding siddhi - the meditator's attainment matches the level of the object meditated upon.
The verse says: "Nirgune brahmani mai dharayan michadam manah" - the one who fixes the mind on the nirguna (attributeless) Brahman - which is Me - "paramananda mapnoti" - attains supreme bliss. "Yatra kamah avatiyate" - all desires dissolve in that state. "Shwejadeepatou chittam shuddhe dharamamayi" - the mind that is purified and full of dharma, fixed on Me who am like the pure white lamp - there all craving is quenched in supreme peace.
The verse describes a yogic siddhi: in the sky above, one can hear all the sounds of all the creatures communicating - every language, every utterance. The yogi who has perfected his practice can understand the communications of all beings. "Trunocchatou chakshuh tvashtari sanyojya" - fixing the eye faculty in its source - this relates to the siddhi of remote vision (duradarshanam) - the ability to see things at a great distance, beyond normal perception.
The verse describes parakaya pravesha (entering another body): making the mind like wind - "vayubhuta" - the yogi can leave this body and enter another, like a bee that flies from one flower to another. "Shadangriivat" - just as the bee lifts off from this flower and lands on another - the realized Atman can move from this body into another body, or into many bodies, experiencing all of them. This is one of the highest yogic attainments described in the Bhagavatam.
The verse says: "Dhyanam tota na bhavam pondi" - through deep meditation attaining My nature - "situh vachituh kuman" - I am the ruler of all, all creation is under My command. "Kutashchin na vihanyeta" - nothing can obstruct or harm the one who has reached My state. Whose command is disobeyed? No one disobeys My command. Similarly, the one who has truly merged with Me in meditation - his will is aligned with Mine and cannot be frustrated.
The verse says: "Shanta manoleyamu" - for one of controlled mind - "viluvunavaru" - for one of excellent qualities - "nannee dharanato unnavaru" - who is always focused on Me - "labhinchi ni siddhi yedi undi ayya?" - what siddhi is there that he cannot attain? All powers are available to him. "Antarayan vadantetan dvinjatah yogamuttamam" - but know this: these siddhis obstruct the highest yoga. The wise yogi turns away from them and continues toward the Supreme.
The verse says: all things can be attained through yoga - but yoga itself cannot be attained through other means. "Nananya yogatim prajet sarvamapi siddhinam hetuh patihi aham prabhuh" - I alone am the source, the lord, and the master of all siddhis. "Aham yogasya sankhyasya dharmasya brahmavadinah" - I am the ultimate support of yoga, sankhya, dharma, and brahma-vada. Without Me, none of these paths leads anywhere. I am both the path and the destination.
The verse says: "Ye ye cha bhaveshu bhaktya tvam paramrshayah" - in whatever forms, with whatever devotional moods, the great rishis worship Me - "upasana prasiddhim santam" - through those modes they attain perfection. "Upasina prapajyante samsiddhim tatvadat va" - in those specific modes, they attain liberation. Uddhava asks: which forms, which moods, which methods of worship lead to which attainments? Please explain this to me in detail.
The verse says: Arjuna's situation is described: he knew that killing family members in battle was adharma. Knowing this, "tato nivrittah" - he withdrew from the battle. Why? "Hantaham hato ayam" - he thought: "I am the killer, they are the killed" - caught in this worldly illusion (bhrama) he stopped fighting. But then - "tadadha purusha vyagraaha yuktya me pratikoachita" - by skillful reasoning I (Krishna) awakened him. Through the Gita, the Lord roused Arjuna from his confusion.
Among those things I cannot be conquered, I am the mind. "Hiranyagarbhah vedanam" - in the Vedas I am Hiranyagarbha (Brahma). "Mantranam pranavah" - among mantras I am the Pranava (Om). Among letters I am the syllable "A". Among poetic meters I am the Gayatri. Among all devas I am Indra. Among Vasus I am the noble Bavya. Among Adityas I am Vishnu. Among the Rudras I am Nilalohita (Shiva's blue-red form).
The verse continues the Vibhuti Yoga section (the Lord's divine manifestations): "Vanaspateenam ashvatthah" - among trees I am the Ashvattha (sacred fig tree). "Oshadinamamham yavah" - among herbs I am barley (yava). "Purodhasa vashishtho" - among priests of the ancient order I am Vasishtha. "Brahmishthanam brihaspatih" - among the most Brahma-knowing I am Brihaspati. "Skandohamba sarvasenanyam" - among commanders of armies I am Skanda (Kartikeya). "Brahmanayajnanam" - among sacrifices I am the Brahma yajna.
The verse says: "Tvanthu bhagavate svahm" - among devotees of the Lord, I am you (Uddhava). "Kimpu rushanam hanumanam" - among the Kimpurushas I am Hanuman. "Vidyatranam sudarshanah" - among the Vidyadharas I am Sudarshana. "Ratnananam padmaragosmi" - among gems I am the ruby (padmaraga). "Padmakoshaha supechitam" - among beautiful things I am the well-formed lotus bud. "Kuchah asmi" - among pointed things. "Darbhajadinam kuchamu" - among the darbha grass species I am the kucha grass.
The verse continues: "Sarvantmanapi sarvena nabhavah vidyate kvachit" - there is no existence anywhere without Me - whether in guna-form, guni-form (possessor of qualities), as the Lord (Ishvara), or as the individual soul (jiva). "Sankhyanam paramanu nam" - even the counting of the most subtle atoms - "kalena kriyate maya" - that too is done by Me through Time. There is nothing in existence, from the greatest to the smallest, that is not pervaded and sustained by Me.
The verse says: to avoid being reborn - "vakkyam yacha manoyacha pranani yacha indriyanicha" - control the speech, control the mind, control the prana, control the senses - "atmanam atmana yacha" - control the self with the Self - "naku yoga kanukkuntundi" - and yoga will find you. The three essentials - mind, speech, and prana - these are the primary instruments. Direct all three toward the Lord. When these three are properly aligned, all else follows naturally.
The verse says: the three - mind, speech, and prana - are the most important. Place these three in the Lord, and everything else is resolved. "Yattvaya shritah purvam karma svadbhakti lakshanah" - this is the dharma I have earlier taught, characterized by devotion to Me - "varnarshram achara vatam sarvetan dvipada mati" - for all humans living in varnashrama, for all two-footed beings (manushyas), this dharma of bhakti is the supreme path.
Uddhava asks: "If you leave the earth, who will teach this dharma? You have described this dharma of bhakti - this is the true dharma. But once you have gone, who will explain it to us? Therefore, while You are still here, please tell us everything. "Kaha pravachhati tatvanno tada dharmajna dharma svadbhakti lakshana" - who else knows dharma as you do? Who else can teach bhakti-dharma as You can? You must tell us now, before You depart."
The verse says: "Upasate taponishthah hamsam mam mukta kilpishhah" - those who are free from all sins, who are steadfastly practicing austerity, who worship Me alone - "treson mukhe mahabhaga pranani me hridayasutriyat" - the Vedas arose in Treta Yuga from the Lord's very prana, from His heart, in the form of the three Vedas. In Satya Yuga there was only the Pranava (Om) in the heart - Vedic texts were not needed. In Treta, the three Vedas emerged.
The verse describes the qualities of the four varnas. The brahmin's qualities (brahma prakritis): tejas (brilliance), balam (strength), dhritih (steadiness), shauryam (courage), stitikshu (forbearance), audaryam (generosity), udyamam (effort), sthairyam (stability), brahmanatva (devotion to brahmanas), aishvaryam (lordliness). The kshatriya's qualities: the same list of heroic virtues. The varna system here is understood as a classification of qualities and capacities, not merely birth.
The verse continues with varna dharmas: the Brahmin must study the Vedas (vedadhyayana), practice austerities (tapas), and engage in dana (charity), yajna (sacrifice), and brahma-seva (service to the divine). "Astityam dana nishtha" - steadfastness in truth-telling and giving. "Adabhah brahma sevanam" - simplicity and service to the sacred. "Asushtihi" - not being satisfied with worldly acquisition - this is also listed as a quality of the brahmin.
The verse describes the brahmacharya stage: "Vasan gurukuleh dantah" - the brahmacharya student lives in the gurukula with self-control. After the upanayana (sacred thread ceremony), he lives with the guru. "Brahmanibrahmadiyi" - constantly studying and engaged in learning. "Homamulu" - performing daily fire offerings. "Mekala ajina danda aksha brahma sutra kamandalu" - carrying the brahmin's ceremonial implements: the girdle (mekala), deer skin (ajina), staff (danda), rudraksha beads, sacred thread, and water pot.
The verse says: "Gurum maddrishtya" - the student must see the guru as Me. "Na avamanyeta kari" - never, even by mistake, show disrespect to the guru. "A martya bujya asuyeta" - do not think "the guru is just a human like me - he also makes mistakes." Never look at the guru with a critical eye or hold his human faults against him. "Gurugari vishayamlo martya budhhiti doshannu choodakudathu" - regarding the guru's person, do not apply the lens of human criticism. He is a portal to the Divine.
The verse says: "Brihat vartah" - if you desire the highest - "akhirau gurau atma nitya sarvabhootestu mam param" - see Me in the fire, in the guru, in the Atman, in all beings. "Mam param aprudaktihi upateeti bhinna bhavam" - without seeing any difference, worship Me. "Brahma vatsvati akalmasham" - serve with complete purity, free from all dross. When you serve the guru with this understanding - you are serving Me. This is the essence of brahmacharya.
The verse says: when the brahmacharya student lives in this manner - the brahmin blazes like fire. "Matbhaktah tivra tapassu" - such a devotee of Mine, with intense austerity - "dagdha karmanashayah" - having burned all accumulated karma and impressions - "amalah" - becoming perfectly pure - "atha anantara avechen yatha jijnyati kalam" - then in that purified state, he may understand the supreme truth at the moment it chooses to reveal itself.