గోపికల వెతుకులాట: గర్వం తగ్గించడానికి కృష్ణుడు అదృశ్యం
Gopis' Search: Krishna Disappears to Test Their Pride
నరకాసుర యుద్ధం - నరకాసురుడు 16,100 స్త్రీలను బందీలుగా చేసి, అదితి కర్ణాభరణాలు దొంగిలించి, వరుణుని ఛత్రం మణిపర్వత పర్వతాలు ఆక్రమించాడు. కృష్ణుడు (సత్యభామతో) నరకుని వధించి బందీ స్త్రీలను విముక్తి చేశాడు. వారి కోరికపై 16,100 మంది భార్యలుగా స్వీకరించి ఒకే సమయంలో 16,100 మందికి ప్రత్యక్షమయ్యాడు. ఈ 'వివాహాలు' విముక్తి చర్యలు - గౌరవం లేని వారికి గౌరవమిచ్చడం ముఖ్య సందేశం.
The Narakasura battle - Narakasura had imprisoned 16,100 women in his palace, stolen the earrings of Aditi, and possessed the Lord Varuna's umbrella and the Maniparvata mountain. Krishna (with Satyabhama) kills Narakasura and frees all the imprisoned women. At their request, he accepts all 16,100 as wives, appearing simultaneously in 16,100 palaces. The session teaches: the Lord's "marriages" here are acts of liberation - giving dignity to those who had none.
మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః మదన్వయాః ఆద్యత్యనః కులపతే వకుళాభిరామం శ్రీమస్తదంగి యుగుళం ప్రణమామి మూర్ధునా భూతం సరస్య మహదాత్వయ భక్తనాధ శ్రీభక్తి సార కులశేఖర యోధివా వస్తాం శ్రీదేవ పరకాయ శ్రీ వస్మతా పుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చారూర మద్ధరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం ప్రతి పుత్ప సంకాశం హా రూపుర శోభితం రత్న జంగన కేయూరం కృష్ణ ముగుందే జగత్గురుం పుత్మల్ల పద్మ పుత్రాక్షం నీర జీమూత సన్నిభం యాగవానాం చిరోరత్నం కృష్ణ ముగుందే జగత్గురుం కుటిలాల సంయుక్తం పూర్ణ చంద్ర నివాదనం నిలత కుండల దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీ వత్సాంకం మహోరస్కం గుణమాలా జగత్గురుం వెంకచంద్ర దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధత యుక్తం చారులవసం స్తోభితం మరిహి పిచ్చావ సూడాంతం కృష్ణం పుందే జగత్గురుం రుక్మిణీ కేశం యుక్తం నీతాంబర స్తోభితం అవాస్త్ర సులగీ గంధం కృష్ణం పుందే జగత్గురుం కోపితానాం కుకుమాం కృత వర్షకం శ్రీనేకే తంబలే స్వాతం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణాష్టక భూమియం పాద సుత్మరాయ పడే కోటి జన్మ కృతం పాపం స్మరణేన విలచ్ఛతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వసిద్ధనస్తారం శిక్షే పౌత్రం సన్నతం పరాచరాత్వజం వందే సుఖతాతం తపోనితిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాసిద్ధాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ చాతన ఆజుహావా పుత్రేచి తన్మయతయా తలవోభినేదుహో తం సర్వభూత హృదయం ఉరిమానతోస్మి శ్రీ తుకబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వ అదూల కుల భూషణం శ్రీ రంగార్య గురో పుత్రం సహగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
సౌభాగ్యమదాన్ని చూసి తాసాంచ సౌభగమదం ప్రసమీచ్య చెప్పాం. ప్రసమాయ ప్రసాదాయ తత్రైవ అంతరదీయత యుక్తం. వారి గర్వాన్ని అణచటానికి వారిని అనుగ్రహించటానికి స్వామి అంతర్ధానం చెందారు. అంతర్ధానం చెందే ద్వారా తమతో కలిసి ఉన్నంతవరకు మా అంత గొప్పవాడు లేరు అనుకున్న గోపికలు వాళ్ళ అంతర్ధానం కాగానే అతని కోసం పరితపించారు, పరవరించారు, పరవరించారు, చివరకు రోధించారు. తియ్యారు తిరిగారు ఆశ్రయించారు. అన్ని రకముల ప్రయత్నాలు చేశారు. కృష్ణ భగవానుడి లాగా ఒకరు గోపికల్లాగా మరొకరు పూతన ఒకరు పూతన సరికాసురుడు ఒకరు ద్రుణావృత్తుడు. పరమాత్మ యొక్క అన్ని రకముల లీలలను అనుకరించి ఇలాంటి స్వామి అలాగే ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి గుట్టను. ప్రతి పువ్వును, ప్రతి నదిని, ప్రతి ఒడ్డును రుటికారు, అడిగారు. స్వామి తమకు కాక మరొక గోపికతో విహరించినట్టు కొన్ని అనవాళ్ళు ముత్తులు చూశారు. ఆ మహానుభావురాలు నిజంగా అదృష్టవంతురాలు అనుకుంటే ఆమె కూడా కాస్త నేనే అని ప్రదర్శించకపోతే అక్కడ కూడా స్వామి అంతర్ధానం చెంది. అప్పుడు ఆయన కూడా వీరితో కలిసి సమాన సుఖ దుఃఖ అనవం అంటాం కదా. అలా ఒకే రకమైనటువంటి సుఖము దుఃఖము కలిగినదై అందరూ కలిసి పరమాత్మను మళ్ళీ ఒకసారి ప్రార్థించడానికి ఎక్కడి నుంచి వారు వెళ్ళారో మళ్ళీ అది కాళింది యొక్క పులినం కాళింద్యాః పులినమాగట్య పునః కృష్ణ పావనాః కృష్ణ పరమాత్మ మాత్రమే మనసులో ఉంచుకొని కాళిండి తీరమును చేరి ఒకచోట అందరూ కూరి తదాగమన కాంక్షిణః పరమాత్మ రావాలని కోరుకుంటూ పరమాత్మ గురించి గానం చేశారు వీటిని మనం ఇప్పుడు గోపికా గీతలు అంటారు సరే
అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇప్పుడే రాక పంచాయతి అధ్యాయం అన్నాం. నిన్న ఒక రెండు అయ్యాయి. ఈ రోజుది మూడవ దినం. ఇందులో గోపికలు తత్వజ్ఞులు. అజ్ఞులు కాదు, అబలలు కాదు, మూహ్యులు కాదు. కేవలం కామిణులు కాదు. కామిణులలా వ్యవహరించారు. పరమాత్మ కూడా వారిని ప్రియురాళ్ళలా చూశాడు. వారు వైవాహిక పతి నందగోపం నందగోపుతం పతిం దేవి అని అడిగారు. నాతో కలిసి మీరంతా ఈ శరత్కార రాశుల్లో రమిస్తారని స్వామి కూడా చెప్పాడు. వచ్చిన భాష ఎక్కడంటే చెప్పిన మాటలకు వర్ణించిన విధానానికి లంకే సంబంధం దొరకదు. అందుకే రెండు జాగ్రత్తగా అధ్యయనం చేసి చదివి. ఏది తత్వమో ఏది సత్యమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. వ్యాసుడు చాలా స్పష్ట ఇక్కడ అస్పష్టత లేదు. రెండు చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే లౌకికమైనటువంటి దైహిక సంబంధానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చినట్టు కనపడిందో అది ఒక పరిత్యాకం అయితే పరమాత్మ తత్వం వీళ్ళు ఋషులు మునులు యోగులు పరమాత్మను చేరటానికి పడినటువంటి తపన 90% చూశాడు. ఈ 90% ని వినక 10% మాత్రమే చదివి లోకులంతా అపార్థాలు, అపోహలు ఈ వాక్యలు ఇలాంటివన్నీ. జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గోపికల యొక్క తత్వం, స్వరూపం వారు ఎంతటి పరిజ్ఞానం కలవారో గోపికా గీతలతో. చాలా స్పష్టంగా అర్థం వచ్చింది. అందులో జయతి తేధికం జన్మన వ్రజః శ్రయత ఇందిర శశ్వత్ అత్రహి. మొల్లెటి మా చెద్దు వచ్చే జయతి తే అధికం జన్మనా వ్రజః తే జన్మనా వ్రజః అధికం జయతి
మహానుభావా నీ పుట్టుకతో నీ అవతారంతో ఈ రేపల్లే మునుపటి కంటే ఎన్నో ఎక్కువ రెట్లు విశేషమైనటువంటి శోభను సంతరించుకున్నది. జయశీలమైనది జయతితే అధికం జన్మనా. వర జహా త్రయత ఇందిరా సచ్వత్ అత్రహి ఎందుకంటే నేను వస్తే రేపల్లి శోభ ఎందుకు వచ్చింది నీతో కూడా అమ్మ కూడా వచ్చింది. నీవు వచ్చావు స్వామి, నిన్ను విడిచి ఆమె నిత్యానపాయులు కాబట్టి నిడిచి ఉండదు. అమ్మవారు నిన్ను విడిచి ఉండదు కాబట్టి నీతో పాటు ఇందిరా చస్పత్ అత్రస్వయతే అమ్మవారు ఎప్పుడు ఇక్కడే ఈ రేపల్లెను. ఆశ్రయించి ఉన్నది. ఎందుకు? నువ్వు వచ్చావు కదా. అమ్మవారు నిన్ను విడిచి ఉండలేదు కాబట్టి, మరి నీవు వచ్చావంటే ఆమె వచ్చేస్తుంది. అమ్మవారి నాకతో రేపల్లి బృందావనం శోభే మారిపోయింది. శశ్వదత్రహి దైత దృశ్యతాం దిక్షు తావకాహ త్వయి హృతాతవః త్వాం విజన్వతే చిన్న చిన్న పదాలే. కొద్దిగా వస్తే చాలు సంస్కృతం పెద్దగా శాస్త్రాలు సమాచారాలు ఏమీ లేవు. బాధలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, తపనలో ఉన్నవారు. అప్పుడో మాట అప్పుడో మాట వచ్చి రాక గొంతు పొగి జగదమై మాట్లాడలేక ఏం లాభం లేదు ఎప్పుడు వస్తారో వస్తారో లేదో ఇన్నాళ్ళయింది ఇంకా రారేమో. మనం ఎంత నిస్సారంగా ఈ రకంగా మాట్లాడుతామో అలాగే అదిగోండి వ్యాధవ వరుడు తాను గోపిక అయ్యాడు ఆ ఉంటే చెప్పలేను. అనుభూతిని ఆ భావ సంపదను అలాగే వ్యక్తీకరించాలంటే వ్యాస భగవానుడు కూడా గోపికే కావాలి. కవి అంటే ఏమిటి? ఏ పాత్రను చిత్రిస్తున్నాడో ఆ పాత్ర తాను కావాలి, అవి చెప్తేనే ఆ వర్ణనలు. లో కానీ పదగుంపనలో ఆ కవితలో స్వారస్యం అనుభవం ఉంటుంది. అందుకే దైత దృశ్యతాం.
ప్రియా కనపడవయ్యా దిక్షో తావకాహా త్వయు దుకాసవః త్వాం తిన్వతే తావకా నీ వాళ్ళు నీ జనం ఎలాంటి వాళ్ళు త్వై ధృత అసవః నీ మీదనే ప్రాణములు నిలుపుకొని ఉన్నవారు త్వం విచిన్పతి నిన్ను వెదుకుతున్నారు. చిన్న చిన్న మాటలు ఆలోచించండి ఇక్కడ ఎక్కడ మనకు కాఫీన్యం లేదు. ప్రియా నాకు పడవయ్యా. నీ వాళ్ళు నీ మీదనే ప్రాణాలను ఇరుప్పుకున్నారు. నిన్ను వెతుకుతున్నారు. నీ రాగ వలన, నీ పుట్టుకతో, నీ అవతారంతో ఈ వ్రజము వ్రేపల్లే అధిక శోభాస్పదమైంది. ఎందుకు? నీతోటి అమ్మవారు వచ్చేసారు కాబట్టి. ఇందిరా దశ్వ దస్త్ర అని చెప్పారు కదా అమ్మవారు ఎప్పుడు ఇక్కడే ఉండటం మొదలు పెట్టింది. లక్ష్మి యొక్క నివాసం తోటి ప్రవేశం తోటి వ్రజం శోభావోహమైంది. కొత్తంగా నీవు ఎవరో చెప్పారు కదా గుర్తు కదా నీవు లక్ష్మీనాథుడవు. మొదటి శ్లోకం తోటే నీవు లక్ష్మీనాథుడవు అని చెప్పారు. అలాగే శరదుదాసియే సాధుజాత సత్ సరసి జోదర శ్రీ శ్రీ ముష. దుశ్య సురతనాథ తే అశుల్క దాసికాహ వరద నిఘ్నతో నేహ సిం వధః మొదలుగా ప్రార్థన తరువాత కాస్త నిష్ఠూరం. కావలసిన వాడు అయినవాడు ప్రియుడు. అన్నీ అర్పించవలసిన అన్నీ అందించవలసిన అన్ని రకాలు ఆదుకోవలసిన వాడు దూరమైతే పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? అది కోపం కథ దుఃఖం నిశ్వరం ఉంటుంది కదా అందుకే శరరుదాతయే సాభుజాత సత్ సరసి జోదర శ్రీ ముషా దృశ్య పరమాత్మ నేత్రం ఎలా ఉంది చూపు. పరమాత్మ చూపు సరథి జోదర శ్రీ ముష పద్మ గర్భము యొక్క శోభను దొంగిలించే చూపట. ఎలాంటి పద్మ గర్భము? సాధుయాత సత్తు సరసియ.
చక్కగా పుట్టిన అన్నారు. ఎప్పుడు శరత్ ఉదాసయే. శరత్ ఋతువులో శరత్ కాలంలో జలాశయంలో చక్కగా పుట్టి వికశించిన పద్మం యొక్క గర్భం అంటే మధ్య భాగం యొక్క శోభనం. దొంగిలించేటువంటి అంటే ధిక్కరించేటువంటి నీ చూపుతో సురతనాథా ఏ సులుక దాసికాహ వరద నిద్రతః నేహ మాకు ప్రీతి కలిగించేటువంటి మహానుభావా మేము దాసులం. నీకు దాసీలం ఎలాంటి దాసీలము అశుల్క దాసిక మాకు మీరు కూలి ఇవ్వటం లేదు కూలి తీసుకునే దాసీలం కాదు మేము ఫలాకాంక్ష రాహిత్యంగా నిన్ను సేవిస్తున్నాము. అశుల్క దాసికాః లోకంలో దాసీ దాస్యనం అంటే నెలకో వారానికో ఏదో ఉంటాయి కదా. వందో వెయ్యో లక్ష ఏదో ఇస్తాం. శుల్కమిచ్చి అంటే వేతనం అన్నమాట. ఇది ఇంచుమించు మన ఇప్పటి మన పాఠలో తిని వెట్టి చాకిరి అనాలి నాయనా. కానీ వెట్టి చాకిరి అని ఎప్పుడు అంటారు? బలవంతంగా చేస్తే అంటారు. ప్రేమతో చేస్తే? ప్రీతి ప్రీతిపూర్వక కైంకర్యం. పరమాత్మకు కైంకర్యం చేయకుండా బ్రతకలేని వారు. అంటే ఇప్పుడు కైంకర్యం చేయటం పరమాత్మకు అవసరమా గోపికలకు అవసరమా? ఎవరు అవసరం? గోపికలకు అవసరం పరమాత్మకు. లోకంలో దాస్యం యజమానికి అవసరం. శాస్త్రంలో దాస్యం దాసీలకే అవసరం. మీరు లేకుంటే మేము ఎలా మా పని వెళ్ళదే అని స్వామి అనవలసిన అవసరం లేదు. మీకు సేవ చేయకుంటే మేము బతకలేమయ్యా అని వీళ్లే అంటున్నారు. అందువల్ల ఎవరిది అవసరమో వాళ్ళు తోస్తారు. ఏమి ఇయ్యకుండా చేస్తారు, అడగదు. కదా? అందుకే అసుల్క దాసికా.
మేము జీతం తీసుకొని దాక్షి చేసేవాళ్ళం కాదు. ప్రతిఫలా ప్రతిఫలాపేక్షతో నీ కైంకర్యం చేసేవాళ్ళం కాదయ్యా. నీ మీద భక్తితో, ప్రేమతో, పారవశ్యంతో నీవు లేకుండా బ్రతకలేని దైన్యంతో నీకు సేవ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇలాంటి ఏ వేదనము తీసుకోకుండా దాస్యం చేసే దాసీయులను చంపితే హత్య కాదా? అంటే ఆ విధం ఇచ్చి పని చేయించుకొని చంపితేనే హత్యనా? మాకు మేముగా వచ్చి సేవిస్తుంది అలాంటి వాళ్ళను చంపితే అది వధవుదా లేదా? మాకేం తెలుసు అంటే నీవు రాక్షసులను, క్రూరులను, దుర్మార్గులను వహిస్తావని తెలుసు. మరి మమ్ములను కూడా అదే పని చేస్తున్నావు? మమ్ములను వానలా జమ కట్టేసావా? అబ్బే ఎక్కడ చంపాను అంటే ఇది చంపడం కాదా? ఏ ఫలము ఆశించకుండా దాస్యం చేయడానికి వచ్చిన వారికి దాస్యం ప్రసాదించకుంటే వదవునా కాదా? మరి నీ శాస్త్రంలో దీన్ని ఏమంటారో చెప్పు. మాకైతే ఇది వదే అనిపిస్తున్నది, మరి నీకేమనిపిస్తుందో చెప్పు. అందుకే అంటున్నాడు సురతనాథా, ఏ అశుల్క దాసికా వరదా నిఘ్నతః నేహ కిం వధః. వానలు చంపితే ఇదే చంపడమా? ఇది చంపడం కాదా? దీన్ని ఏమంటారు? ఎందుకంటే అది చంపితే చంపావయ్యా, ఆ మొదలే చంపితే అయిపోయింది. చనిపోయే వారిని బతికించి చంపడం ఎందుకయ్యా? మరి అంత కోపం మా మీద? ఇంత కోపం ఉందనుకో అప్పుడు ఊరుకుంటే అయిపోయేది. పనిపడి నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిలాడి ప్రార్థించి నీ ఆమోదాన్ని పొంది నీతో ఆనందించి మళ్ళీ ఆనందానికి దూరమై వసించబడడం ఎందుకు? అమ్ములను చంపడానికి చాలామంది వచ్చారు ఇంతకుముందే.
తెలుసు కదా, అప్పుడు నువ్వే వాడి నుంచి కాపాడావు, అప్పుడు ఊరుకుంటే అయిపోయేది, ఆపదల నుండి కాపాడి ఇప్పుడు నువ్వు చంపుతావా? నీరేం చేసారటవా విషజనాప్యయాత్ వ్యానరాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతోపయాత్ వృషభ కేవయం రచ్చితాత్ ఏంది? తాళు కాపాడావయ్యా. ఎన్ని ఆపదలు వస్తే కాపాడావు? పద్దతి విషజలాప్యయాత్ చెప్పుకున్నాం కదా కాళీయ ప్రదం. విశేష విశేష నిండి తాగేశాం. చచ్చిపోయాం. అప్పుడు ఊరుకుంటే ఈ శేమాను నీకు నాకు లేకపోయేది కదా. రామయ్య సీతమ్మ అంటుంది. రాముడు మై తే నాస్తి అభిష్వంగః నాకు ప్రేమేం లేదు నీ ఇష్టం పోమ్మ అన్నాడు. అయ్యో స్వామి, నీ మీద ప్రేమ లేదని చెప్పడానికి ఇంత కష్టపడి ప్రాణ సంగటం పెట్టుకొని ఇంత యుద్ధం చేసి ఇప్పుడు చెప్పాలా? అదేదో ఆయన వచ్చాడు హనుమంతుడు, అప్పుడే నిన్ను విడిచిపెట్టాను ఒక్క మాట చెప్పుకుంటే శ్రమ మీకు లేకపోయేది నాకు లేకపోయేది కదా. వెతికి వెతికి స్నేహం చేసి తీసుకొచ్చి వారసి కట్టి ఇంత ఇంత చేసి ప్రాణం సంఘం పెట్టుకొని రెండు మూడు సార్లు కట్టి పెట్టి అంత అయినాక నీకు నచ్చేమో లేదు ఏం మాట అది ఒక్క మాట అప్పుడు చెప్పింది ఈ వార లేకపోయేది కదా. హనుమంతుడు వచ్చాడు కదా, అప్పుడే నిన్ను విడిచిపెట్టేసాను. నీకు నాకు సంబంధం లేదు అనేసుంటే ఈ కష్టం నీకు లేదు నాకు లేదు. ఇంత చేసి ఇప్పుడు చెప్తావేమో అయ్యా అని చెప్పాడు. అలాగే వీళ్ళు అంటున్నారు ఇన్ని సార్లు కాపాడి ఇప్పుడు వదిలిపెడతావా? ఏదో ముందే చేయాలి ఆ పని. విషజరాప్యయాత్ అంటే కాళీయ విషము నిండి ఉన్నటువంటి యమునాజలం అందులో నుంచి కాపాడావు అలాగే వ్యాళరాక్షసాత్ అఘాసురుడు చెప్పాం కదా. వాళ్ళ తండ్రి వతికించావు మళ్ళీ. అలాగే వర్షమారుతా ఇంద్రుడు గోవర్ధన ఉంది కదా. ఇలా రాళ్ళ వాన వచ్చినప్పుడు మళ్ళీ కాపాడావు. వైద్యుత అనలాత్ దావాగ్ని.
చుట్టూ ముడితే వచ్చి కాపాడేవు. వృషమయాత్మయాత్మ మనకి ఇంకా ఇది ముందర రాబోతుంది లేదు. ఇతను మనకు వృషమయుని యొక్క కుమారుడై ముందర వస్తాడు శంఖచూడుడు నిలువైపోయింది కాలే కాలే కాలే అతను ముందు వస్తాడు. కాబట్టి అతని నుండి కూడా అలాగే విశ్వతోభయా ఇంకేం చెప్పాలి. రకరకాల ఆపదల నుండి వృషభ తేవయం రక్షితాః మహానుభావా, నీ చేత మేము ఎన్నో సార్లు కాపాడబడ్డాము. అది వృషభ మయాసురుడు శంఖసురుడు ఇద్దరు ఉంటారు, ఒకడు మయాసురుడు ఉన్నాడు, ఒకడు ముందు వాడి పేరు ఏంటి రాక్షసురుడు? ఒకడు కేశి ఉన్ను, ఇంకోడు ఇంకో రాక్షసురుడు ఉన్నాడు, ముందర వస్తాడు వృషభాసురుడికే వస్తాడు. అది అది అయిన తర్వాత మధ్యలో వెళ్తాడు అప్పు జోడు వచ్చే ముందు వస్తాడు ఇలా అందువల్ల రక్షితా భూ ఇన్ని సార్లు కాపాడావు ఇప్పుడు తంబరే నిజంగా నీకు మా మీద ఎలాంటి వాత్సల్యం ప్రీతి లేకుంటే ఇన్ని సార్లు ఏ ఒక్కసారి ఊరుకున్నా అయిపోయేది. కష్టం నీకు లేదు మాకు లేదు. ఇలా వచ్చిన ప్రతి ఆపదను కాపాడి మరీ దగ్గరికి తీసుకొని ఇప్పుడు దంపడం ఎందుకయ్యా? అంటే అన్యాయమా అలా అంటున్నారు నేను కాపాడలేను ఇది నేను మీలాంటి ఒక పిల్లవాడినే కదా. చిన్న పిల్లవాడినే మీ పిల్లవాడినే. మీలో ఒకడిని నేను కూడా. మీలాగా నాకు ఆపదలు వచ్చాయి కదా. మీరు కాపాడటం ఏంటి మీలను? మీరు తల కడుతున్నారా? ఏదో విషయం మీరు చెప్తున్నారు ఇందులో ఉన్న మీని. ఏదో చెప్తున్నారు మీరు, మీరు కాపాడు ఏంటి అంటే అయ్యా కబుర్లు చెప్పకు నువ్వు ఎవరో మాకు తెలుసు ఏమిటి నకలు గోపికానందనోభవా నీవు దీన్ని బంద్ చేద్దామా? ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న లా. ఓ అందులో ఉన్నట్టుంది ఏదో ఉంది. సప్ట్రా చేయలేను. బండి ఎత్తి పోతది. రెండు నరని ఖైదు చేయును అని చెప్పాడు.
అది ఏం చెప్పుకోలేదు వాళ్ళు మీకు మాట్లాడుతున్నా చెప్పుకోలేదు నా చెలు గోపికానందనో భవాత్ నేను కాపాడలేను ఏంటి నాకు కూడా బాధలు వచ్చాయి నేను కష్టపడ్డాను ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్తున్నాను సార్ నేను అన్నాను. ఎందుకంటే ఆ వివరా మాకు తెలుసు. అందరూ అనుకుంటున్నట్టుగా నీవు గోపికానందనుడవు కావు. అసిల దేహినాం అంతరాత్మ దృక్. నీవు సకల చరాచర భూత రాశికి అంతర్యామిగా ఉండేటువంటి మహానుభావుడవు. అయితే ఇంకెందుకు వచ్చాను అంటావా? విఖన సార్పితః నిశ్వగుప్తయే తథౌ గేయివా. బ్రహ్మ ప్రార్థిస్తే ప్రపంచంలో ఆయన్ని కాపాడటానికి అవతరించాడు. అర్థమైందా? మొత్తం అవతార రహస్యం చెప్పేశాడు. మరి గోపికలు పుట్టి తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ. చాలా స్పష్టంగా చెప్పారు నా కరు గోపికానందనోభవన్ అఖిల దేశినాం అంతరాత్మ దుర్గత్ విఖన సార్భితః విశ్వగుప్తయే తథ ఉదేవా బ్రహ్మ చేత ప్రార్థించబడి ప్రపంచాన్ని కాపాడటానికి స్వామి నీవు అవతరించావు ఎక్కడ సాశ్వతాంకులే ఈ యాదవ వభస్యంలో నీవు అవతరించావు. నువ్వు ఏం గుణవాడివి కాదు, నువ్వేం యాదవుడవు కాదు. నువ్వు మామూలుగా మాలాంటి మనిషివి కూడా కాదు. పరమాత్మవే. ఇది భూదేశ్వర ప్రార్థన కదా. ఆ అన్నీ తెలుసు కదా. చాలా స్పష్టంగా చెప్పారు విఖన సార్ధితః బ్రహ్మ చేత ప్రార్థించబడి నీవు వచ్చావు. కాబట్టి నేను కాపాడం ఏంటి ఇవన్నీ. మేము ఒప్పుకోము, మేము నమ్మము. విరచితాభయం వృష్టి దుర్యతే చరణ నీయుషాం సంస్కృతే భయాత్ కర సరోహం కాంత కామదం శిరసి దేశినః శ్రీ కరగ్రహం.
ఇంతక ఇది ఏమంటారు మీరు? అబ్బే మేమేమంటామండి? వృష్ణి ధుర్య అంటున్నారు. స్వామి సంబోధిస్తున్నారు అంటే వృష్ణి వంశంలో అవతరించి ఆ వంశం యొక్క భారాన్ని మోయటానికి వచ్చినటువంటి మహానుభావా విరచితాభయం. అన్ని రకముల అభయాన్ని ప్రసాదించినటువంటి తేకర సరోరము అన్నమాట. నీ చేతిని ఇంకెలాంటిది ఇది చెప్తున్నాడు శిరసి దేహినః శ్రీకరగ్రహం. మా చిరసున పెట్టండి, మీ హస్తాన్ని మా చిరసున ఉంచు. ఎలాంటి హస్తం అది? శ్రీకారగ్రహం. అమ్మవారు ప్రేమతో పాణిగ్రహం చేసిన అమ్మవారు. అమ్మవారు ప్రేమతో పట్టుకున్న చేతిని మా శిరస్సున ఉంచండి. ఎందుకంటే ఇందులో చెప్తాం మనకు చరణం ఇయ్యుతాం సంస్కృతేర్భయాత్. సంసార భయాన్ని తొలగించమని నీ పాదములను పట్టుకున్న మా శిరస్సులో అమ్మవారు ప్రేమతో పట్టుకున్నటువంటి మీ హస్తాన్ని ఉంచండి. అడుగడుగునా లక్ష్మీపతి లక్ష్మీపతిని పిలుస్తున్నారు. తెలియక పిలుస్తున్నారా? వల్ల వారు అనుకున్నారా? అలాగే వ్రజజనార్సిహన్ వీరయోచితాం నియజనస్మయ ధ్వంసవా ధ్వంసనస్మితా స్వామికి ఒక బిరుదు ఇచ్చారు వ్రజజన ఆర్సిహన్. రేపళ్ళలో ఉండేటువంటి జనుల యొక్క బాధలను పొలగించిన మహానుభావా వీరా యోషితాం నియజన స్మయ స్వంసవా ఇందులో స్త్రీల యొక్క నీ వారి గర్వాన్ని హరించడానికి నీవు అంతర్ధానమైనట్టు మాకు అర్థమైపోయింది నిజ జనస్మయ ధ్వంసనస్మిత. తన వారి గర్వాన్ని నచింపచేయటం వలన చిరునవ్వు గలవాడ అంటే మా గర్వాన్ని అనిపించి బాగా అయిందా అని అవుతున్నాం అన్నమాట. ఇదా నవ్వుతున్నావాడా భజసకే భవత్ శింకరీహి స్వామి మేము నీ దాసీ జనము నిన్ను సేవించే వారము జడరుహాననం చారు దర్శయామి ముఖ పద్మాన్ని మాకు
వరగా సుందరమైన మీ మధుపద్మాన్ని మాకు చూపెట్టండి. ప్రణత జేహినాం పాపకర్చనం తృణచరానుగం శ్రీనికేతనం ఫణి ఫణార్పితంతే పదాంబుజం కృను నా కృంధి కృత్యయం స్వామి యొక్క పాదపద్మాన్ని చెప్పుకుంటున్నారు. ఎలాంటిది పాదపద్మం? ప్రణత దేహినాం పాపకర్షణం. చిన్న చిన్న పదాలు. నమస్కరించిన జీవుల యొక్క పాపాన్ని తొలగించేది ప్రణత దేహినాం పాప దర్శనం. తృణచరానుగం స్త్రీ నిచేతనం. తృణచర అనుగం అంటే గడ్డి మేసేటువంటి పశువుల వెంట నడిచేవాడు తృణచర అనుగం. పశువుల వెంట నడిచేటువంటిది శ్రీనికేతనం. సకల శోభలకు ఆలవాలమైనటువంటిది. ఫణి ఫణార్పితం తే పదాంబుజం. కాళీయుని పడగర మీద పూంచినటువంటి నీ పదాంబుజం ఉందే నీ పాదపద్మాలు అవి కృణు కుచేషు మా తనముల యందు ఆ పాదాలను ఉంచండి. నా కురుంది హురుచ్చయం ఆ హృదయంలో ఉన్నటువంటి బాధను ఆర్తిని కురును ఛేదించు తొలగించు అంటున్నారు. మధురయాగిర వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్టరేక్షణ. ఎలాంటి మాధుర్యం ఇది? మధుర యాగిర. ఎలాంటి మాధుర్యం? సంసారంలో ఉండే వారికి సంసారాన్ని మరిపించే మాధుర్యం. వికుంఠాన్ని, పరమపదాన్ని, పరమాత్మ సాన్నిధ్యాన్ని లభింపజేసేటువంటి మాధుర్యం. చిన్నా మధురం మధురాధిపతే అఖిరం మధురం. అది మధురం అంటే ప్రపంచంలో పరమాత్మను ఆశ్రయించిన వాడికి పరమాత్మను సేవించిన వాడికి చేదు అనేది కనపడదు దొరకదు లేదు అంతా మధురమే. అందుకే మహానుభావా మధుర యాగిరా గొలుగు వాక్యయా తీయని గొంతు చక్కని మాట బుధ మనోజ్ఞయా చక్కని మాట తీయని మాట అంటే ఎవ్వడికి అర్థం కాకుండా ఏవో నాలుగు
చిన్న పిల్లలాగా మాట్లాడతావా అంటే భూత మనోజ్ఞయా పండితుల మనస్సు కూడా నచ్చేటువంటి మాట. సారవంతమైనది అనంతమైనటువంటి జ్ఞానము కలిగించేటువంటిది కరేక్షనా. విధికరీనిమా వీర ముఖ్యతీహి అధరసీదున ఆప్యాయయస్వనః చెప్తున్నాడు. విధికరీహి మేము నీవు చెప్పినటువంటి పనిని అంటే దాసిదారు అన్నమాట. నీవు ఆజ్ఞాపించే ప్రతి పని చేసేటువంటి వాళ్ళం స్వామి మేము నీకోసం. మోహాన్ని పొందాము అలాంటి మమ్ములను నీవు దర్శనం ఇచ్చి కాపాడవలసింది. నామ తవ కథామృతం తప్త జీవనం. పరమాత్మ కథ ఎలాంటిది? తపించిన వారిని బతికించేవారు, బతికించేవారు మనకు రామాయణంలో కూడా హనుమంతుడు సీతకు రామకథను చెప్పబోతుంటే ఆ రామకథ భాగాన్ని రామనామాన్ని. విష్ణు సహస్రనామంలో పరాశర భగవానం వ్యాఖ్యానం చేస్తూ ఇతప్రభృతి మృత సంజీవనీ కథ అంటాడు. రాముడి పేరు దాగానే మృత సంజీవని. ఇక ఇప్పుడు మృత సంజీవని కారము అవుతుంది. కాబట్టి ఇంకా సేపట్లో మరణిస్తాను అనుకున్న సీతమ్మ హనుమంతుడు చెప్పిన రామ కథను విని మళ్ళీ బ్రతుకు మీద ఆశ పెంచుకొని కథ నీకు తెలుసు. చనిపోబోయే వారిని, చనిపోయే వారిని, చనిపోతాం అనుకునే వారిని బ్రతికించేది రామకథ. కృష్ణ కథ శాంతి బతికించేది అంటే ఆ మాధుర్య రస ప్రవాహంలో మునిగి ఒక సానాలు పోయి మరి బయట పోతే. నీకే తవ కథామృతం తప్త జీవనం స్వామి నీ కథామృతము తపించిన వారికి బ్రతికించేది. కవి విరిలితం కల్మ శాపహం ఈ కథను ఎవరు చేశారు కవులు గానం చేశారు. ఎలాంటిది? కల్మష అపహం. అన్ని రకముల పాపములను పోగొట్టేటువంటిది. పరమాత్మ యొక్క కథ.
సకల పాపములను పోగొడుతుంది. అందులో ఉన్నది ఉన్నట్టు ఆ ఎక్కడో వేదాల్లో, పురాణాల్లో అంటే మనకు దొరకవు కదా. కవులు, భక్తులు. ఎంత కమ్మగా హాయిగా పరవశంతో జ్ఞానం చేస్తే మనకంత ఆనందం కలుగుతుంది అందుకే కవి విరీధితం కల్మశాపహం శ్రవణ మంగళం శ్రీమత్ ఆతకం. వింటున్న వారికి అనేకమైన శుభ పరంపర కళ్యాణ పరంపర అందించేటువంటిది దవణ మంగళం శ్రీమత్ ఆహతం సంపత్ ప్రదము. సంపత్తు కలది అంతటా వ్యాపించి మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఆత్మ దాకా వ్యాపించి ఆనందాన్ని కలిగించేటువంటిది. భూవి గృణంతి తే భూరిదా జనాః ఇలాంటి నీ కథను భూరిదాహ జనాః భూవి గృణంతి ఈ భూమి మీద గానం చేస్తారు ఎవరు చేస్తారు నీ భక్తులు. నీ నుండి అన్ని కోరికలు పొందేవారు కాదు నీకు అన్నీ ఇచ్చేవారు జ్ఞానం చేస్తారు అన్నారు. భూరిదా కొంచెం కాదు చాలా. అవది అనుకున్నదంతా విని కర్పించేవారు వినగానే వినేటువంటి చెవులకు కూడా మాంగల్యం కలిగి ప్రసాదించేటువంటి నీ కథను అన్ని బొబ్బటి కథను తీర్ఖయంతి భూలోకంలో గానం చేస్తారు భూరిదాజనా ప్రహచితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణం చెతే ధ్యాన మంగళం. నీ నవ్వు నీ చూపు అలాగే నీ విహారము. రహసి సంబిదో యా హృదిస్పృశః కుహకనోమన క్షోభయంతి రహస్యంలో ఏకాంతంగా నీవు వినవచ్చి వినరానట్టుగా మాట్లాడినటువంటి ఏకాంత సంభాషణ మాటలు. నీవు ఎదురుగా ఉన్నప్పటికంటే నీవు ఎదురుగా లేనప్పుడే నీవు మాట్లాడినటువంటి ఆ ప్రేమతో నిలిపిన పలుకులను గుర్తు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి?
అందుకే అంటున్నాడు కుహక నో మన క్షోభయంతి. స్వామిని కుహక అంటే కపటి అంటున్నారు. అంత తీయగా ఎందుకు మాట్లాడాలి ఇంతలో ఎందుకు అర్థం కావాలి. మమ్ములను విడిచిపెట్టి పోదలుచుకున్న వాడవైతే ఏకాంతంగా అంత రహస్యంగా మాట్లాడొద్దు. మాట్లాడావు విడిచిపెట్టి పోవద్దు. ఓ పక్క మాట్లాడుతున్నావు, మరో పక్క వీళ్ళు పెట్టి పోతున్నారు. అర్థమైందా? ఈ మాట అనవలసింది గోపికలు కాదు, మన అందరం కూడా. ఎందుకంటే అతను ప్రతి పురాణంలోనూ ఓ చరణాగతి ఉంది, ఓ చరమ శ్లోకం ఉంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచితే అభయం సర్వభూతేభ్యః దదామి రాముడు అన్నాడు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య ఆమేకం శరణం భజ సర్వపావేభ్యో మోక్షయిష్యామి కృష్ణుడు అన్నాడు. కదా అలాగే జీవన్ స్మరతి అనుదినం మరణే రుణీవ పాషాణ కాట దౌర్జదాన్ ముక్తిం నరసింహుడు అన్నాడు. అహం కొరాని మద్భస్తాన్ వరాహస్తాన్ అన్నాడు. ఇవాళ అంటూనే ఉన్నారు నేను కాపాడుతాను నేను కాపాడుతాను. నన్ను ఒకసారి తలుచుకో నన్ను ఒకసారి పిలువు దండం పెట్టు చాలు. ఇన్ని తీర్గుల మాట్లాడి ఇలా విడిపడిపోతే ఏమన్నా అయ్యా? తప్పు అంతా ఎవరిది మాదే మీదే మా దగ్గరికి రమ్మన్నది ఎవరు మమ్మలను పిలువమన్నది ఎవరు వస్తే వచ్చావు మేము కోరగానే మాతోటి మా వాక్యాన్ని ఆమోదించడం ఎందుకు మమ్మలను మురిపించడం ఎందుకు ఇలా అభయం ఇవ్వడం ఎందుకు అంతర్ధానం గారండి. ఇదంతా వాళ్ళ నామ రాచాలు. మనము అనుక్షణం అనవలసిన మాట. ఇన్ని పురాణాలు చెప్పావు కదయ్యా. అభయమిచ్చావు నీరు కాపాడుతాను నీరు మీరు ఎట్లా ఉంటారు నీరు మీరు ఎట్లా ఉంటారు. మరి ఏది వెంత? నువ్వు నిజంగా మా వెంటనే ఉండి మమ్మల్ని కాపాడితే మేము తప్పులు చేస్తామా? మాకు పాపాలు వస్తాయా? పాపాలు వచ్చేంతవరకు నేను ఎవరు ఉంటానంటావా? వచ్చే ముందు పోతావా? ఏం పని అయ్యా? వీళ్ళు పేరుకు ఓపిక అని చెప్పాను కదా, ఈ అధ్యాయాలన్నీ అద్భుతమైనటువంటి రహస్యార్థాలు. ఒక రోజు ఒక అధ్యాయం అని చెప్పుకోవడం అంటే మనం పరిగెత్తుతున్నాం అని అర్థం.
ఒక అధ్యాయం వారం రోజులు చెప్పుకోవాలి. ఒక శ్లోకాన్ని రెండు రోజులు చెప్పుకోవాలి. ప్రతి మాట జీవాత్మ పరమాత్మతో మాట్లాడుతున్న మాట. సంసారంలో ఉన్నటువంటి జీవుడు ఎలాంటి మోహములతో, ఎలాంటి మాయలతో కష్టాలలో, దుఃఖాలలో, బాధలలో, అజ్ఞానంలో పడికొట్టుమిట్టుకలుగుంటాడో. పరమాత్మ పిలుస్తారు నా దగ్గరకి రావయ్యా నేను ఉన్నాను కదా నీకు మోక్షం ఇస్తాను రా పిలుస్తాడు. కలవకున్నా మనం పిలవకున్నా మన దగ్గరికి వస్తాడు. మనం అడగకున్నా మనకు చాలా ఇస్తాడు. గుద్ది గుద్ది స్వామి నీ వారము ఆ బాగా అన్నావురా నీకేం కావాలో చెప్పిస్తాను. ఇన్ని అని ఇలా అంతర్ధానం అయ్యి ఎక్కడో మా హృదయాల్లో దాక్కొని మా ముందర కనపడకుంటే తప్పెవరిది? మొదలు చెప్పావు. ఇప్పుడు ఎందుకు ఇలా అంతర్ధానం చెందావు? జీవాత్మ పరమాత్మ యొక్క సంవాదాన్ని సృష్టి చేయుటటువంటి ఘట్టం ఇదంతా. అందుకే. కోక నో మనక్షోభ యంతి నీవలా మాట్లాడిన మాటలు గుర్తొస్తే ఇప్పుడు మా మనస్సు కలిగి క్షోభను కలిగించవా? చలసి యత్ బ్రజాచారయన్ పశును నలిన సుందరం నాసతే పదం. శీల శృణాంకురై శీల తీతినః కల్లతాం మనఃకాంత గచ్ఛతి. బాధ ఏంటంటే నీవు పశువులను తీసుకొని పిల్లవానగానే అరణ్యానికి బయలుదేరుతావు. పశువులను మేపటానికి. నలిన సుందరం నాధతే పదం మహానుభావా ఎలాంటిది నీ పాదం నలిన సుందరం పద్మం లాంటి పరమ సుకుమారం ఉన్నాం కదా సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనీపి తపతిక్రమమాద దానవు అంటారు అమ్మవారు. భర్త కదా ప్రియుడు కదా ప్రేమతోటి కాస్త కాళ్ళు ఒత్తుదాం అనుకుంది పాపం. ఇంతలో అమ్మో దీని మహా కష్టం ఇది పరమ సుకుమారుడు పుట్టుకుంటే ఏమవుతాయని భయపడింది ఆమె. ఆ సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం ఓ పక్క భయము ఓ పక్క ప్రేమ. భయం ఎందుకయ్యా పోనీ ఆమె ఏమన్నా
మొరట అంటే ఆమె ఇంతకన్నా సుకుమార. పాదారుంతుదమేవ పంకజ రజః కేటీ భృశాలోకనైహి అంగగ్లానిం హదాంబ సాహస విధిహి లీలాదిం లీలారమిందార్పణం. కింద ఉంటే కాలు కందిపోతుందని ఒక పద్మం పెడితే పద్మం మీద కాలు పెడితే పద్మంలోని పుప్పొడి గుచ్చుకొని కాలికి గాయం అయిందని. పాద అరుంతుదమేవ పాదమునకు గాయం చేసేది పంకజ రజః పద్మంలోని పుప్పొడి. చేతి వృశాలోకనైహి అంగగ్లానిం అంటారు అమ్మవారికి మంచిగా నలుగు పిండి పెట్టి హాయిగా స్నానం పోసి మంచిగా అలంకారం చేశారు కూర్చోకు మా అమ్మ ఎంత బాగుంది అని చెరికెచ్చలు కాస్త చూపును నిలిపితే ఒకే చోట వారి చూపులు సోకిన చోట శరీరం కదిలిపోతుంది అన్నారు. అంగజ్ఞాని అధాంబ సాహస విధిహి. లీలారవిందంపణం బయ్యారంగా విలాసానికి ఒక పద్మం చేతిలో పట్టుకుంటే ఆ చెయ్యి ఎంత వారిపోతుందో, ఇంత సుకుమారురాలైన లక్ష్మీదేవి కూడా స్వామి వారి పాదాన్ని ప్రేమతో తాగడానికి కూడా భయపడుతుంది.
భయపడి ఏదో ప్రియుడు కదా మరి ముట్టుకోకుండా ఇట్లా తాగకుండా ఎలా అని ఏదో ధైర్యం చేసి కాస్త ముట్టుకున్నట్టు చేస్తే ఏమంటున్నాడు సంవాహనేపి సపది కలమమాదదానవ్ వెంటనే స్వల్ అబ్బా అంటాడు. కాబట్టి అంతటి పరమ సుకుమారమైనటువంటి నీ పాదంతో నాధతే పదం శిలతృణాంకురైహి సీదతి నువ్వు నడిచిపోతున్నావా ఇదిగో. రాళ్ళు ఉంటాయి, కర్బలు ఉంటాయి, నెయ్యి ఉంటాయి. ఏవేవి ఉంటాయి కదా? ఇలాంటి వాటితో నీ పాదం ఎంత కమిలిపోతున్నదో, ఎంత కందిపోతున్నదో అని మా మనస్సు కలిలతాంగతం అనేకమైనటువంటి బాధకు, తపనకు పూరవుతున్నది. నిరపరీక్షయే నీలకుంతరైహి వనరుహాననం విభ్రదావృతం ఘన ఘన రజస్వలం దర్శయన్ముహు మనసిన స్మరం వీరా ఇచ్చేసి పోతున్నప్పుడు ఆ స్థితి మరి వస్తున్నప్పుడు ఎలా వస్తాడు స్వామి దిన పరీక్షయే సాయంకాలం కాగానే నీలకుంతరైహి నల్లని ముంగుర్లతోటి వనరుహాననం బిభ్రతో ఆవృతం. పద్మం వంటి ముఖాన్ని కప్పి ఉన్నటువంటి నల్లని ముంగురులతోటి ఘన రజస్వలం దర్శయన్. పొదువుకు తిరిగారు కాబట్టి ముఖమంతా దుమ్ము కొట్టుకుపోయింది. అలాంటి ముఖాన్ని చూపుతూ మనసున స్మలం వీర నా మనస్సులో మా అందరి మనస్సులో మన్మధుడిని. వీర యచ్ఛతి ప్రదా అవకాశం కలిగిస్తున్నావు అంటే మన యొక్క అభిలాషను కలిగించేటువంటి నీ ముఖము ప్రణత కామదం పద్మజాస్థితం ధరణి మండనం చేయమాపది చరణ పంకయం శంత మంచతే రమణ న స్థనేషు అర్పయా ఆధిహన్ పరమాత్మ యొక్క పాదాన్ని చెప్తున్నాడు ఏంటది ప్రణత కామదం నమస్కరించిన వారికి ఆశ్రయించిన వారి కోరికలు తీర్చేది పద్మజార్చితం సాక్ష్యం. అదిగో విచారండి అంటే బ్రహ్మ గారు. బ్రహ్మ చేత పూజించబడినది ధరణి మండనం ధ్యేయం ఆపది. మొత్తం భూమండలానికి అలంకార కులాయం అనేటువంటిది అలంకారంగా ఉండేది. ఆపద వచ్చినప్పుడు ఏం తలుచుకోవాలి? శ్రీమన్నారాయణ శరణం అంటాం కదా. ఇలా ఆపదలో స్మరించుకోదగినటువంటిది శరణ పంకయం చంతము.
ఎంతము పరమ శుభప్రదమైనటువంటి నీ పాదపద్మము రమణ నీవు మా వశిష్టములో నుంచి మా ఆధి అంటే మానసిక వ్యధనను తొలగించవయ్యా. సురత వర్ధనం శోకనాశనం స్వరిత వేణున సుస్తు చుంబితం ఇతర రాగ విస్మారణం రుణాం ఇతర వేదనస్తే అధరామృతం సురత వర్ధనం కోరికను బాగా పెంచేటువంటిది శోకనాశనం. అన్ని దుఃఖాలను తొలగించేటువంటిది స్వరిత వేడున సుత్తు చుంబితం. చక్కని స్వరములు గల మురళి చేత చాలాసార్లు చుంబితం అంటే ముద్దు పెట్టుకోబడినటువంటిది చుంబితం. ఇతర రాగ విస్మారణం ఒక్కసారి. పరమాత్మ తదవులను తాకితే ఇక దేని మీద ప్రేమ అనేది ఉండదు. ఇక ఉండదనే కాదు ఇదివరకు ఉన్న ప్రేమను కూడా మరిపిస్తుంది. భగవంతుని పెదవి తాకిన తరువాత ప్రపంచంలో మరి దేని మీద ప్రేమ ఉండదు. ఇదివర ఉన్న ప్రేమ కూడా మరిచిపోతాము. ఇతర రాగ విస్మరణం. ఇతర అన్ని రకాల ప్రేమలను మడిపించేటువంటిది ఇతర రాగ విస్మరణం రుణం వితర వీర నస్తే అలాంటిని అధరామృతాన్ని మాకు ప్రసాదించవలసింది. అగతి యదుభవాన్ అన్హి కాననం తృటి యుగాయతే త్వాం పస్యతాం మహానుభావా నీవు పగలు పశువుల వెంట అడవికి వెళ్తున్నావు. వెళ్తావ్ కానీ మా సమస్య ఏమిటంటే నిన్ను చూడకుండా అటతీయొద్దు బావా చూస్తారా? హలో చెప్పండి. పగలు నీవు అడవిలో తిరుగుతుండటనుండే అది తృటియుగాయతే పువామపత్యతాం. నిన్ను చూడని ఒక తృటికాలం కూడా మాకు ఒక యుగం అవుతుంది అంటున్నాడు. తృటి యుగాయతే త్వామపశ్యతాం కుటిల కుంతల శ్రీముఖం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం.
పక్ష్మకృత నిర్ణామం ఇందులో కుటిల కుంతలం శ్రీముఖం చేతి కుటిల కుంతలం వంకరగా ఉండేటువంటి కేశముగా నీ ముఖాన్ని చూస్తున్న మాకు మా కన్నులకు ఓ జడుడు రెప్పలు పెట్టాడు అంటున్నాడు. కన్నులకు రెప్పలు పెట్టిన బ్రహ్మ జడుడు అంటున్నాడు. ఇదిగో ఇంత అందమైన మొఖం ఎదురుగా ఉంటే దాన్ని రెప్ప వేయకుండా చూడాలనుకుంటుంటే వాడు రెప్ప వేస్తాడు వాడు అందుకే. మొదలు అనుకున్నాం బ్రహ్మ చాలా తెలివి లేవడు చాలా నేర్పరి ఇంత అందమైన వాడిని సృష్టించారంటే గొప్పవాడు కదా అనుకున్నాం కానీ తెలివి తక్కువవాడా నీ మొహం చూసి కవి దెబ్బలు పెడతారా భరే బ్రహ్మణి అంటే ఏమిటి? రెప్పపాటు కాలం కూడా స్వామిని చూడకుండా బ్రతకలేని స్థితి అనమ్మ. జడ ఉదీక్షతాం పక్ష్మకృత్ దృశ్యాం కుటిల కుంతలం శ్రీ ముఖం జటే జడ ఉదీక్షతాం పక్ష్మకృత్ జృశ్యం పతిసుతాన్వయ భ్రాతృ బాంధవానతి విలంగితే అంతి అచ్యుత ఆగతా స్వామి అచ్యుత మేము నీ దగ్గరికి వచ్చాం. ఎలా వచ్చాము? మామూలుగా రారే. ఎవరెవరు మాకు మాకు అనబడేవారు ఉన్నారో మా అనేవారు వారందరినీ విడిచి పెట్టాము. మీకు పేరు చెప్పాలంటే పతి, సుత, అన్వయ, భ్రాతృ, బాంధవ. చాలు కదా. మొత్తం వచ్చేసింది. ఇటు భర్తలు, కొడుకులు, వంశం వాళ్ళు, సోదరులు, బంధువులు. ఇలాంటి వారందరినీ దాటి విలగ్య హే అంతి అచ్యుత ఆగతా నీ దగ్గరికి మీ అందరం వచ్చేసాము. ఆగతాః గతి విదస్తవోద్గీత మోహితాః పితవయోషితః కస్యజీన్ నితి గతివిధః తవోద్గీత మోహితాః మాకు ఉత్తమ గతి ఏదో తెలుసు అంటే నిన్ను పొందుటే ఉత్తమ గతి సంసారాన్ని పొందుట
పొదరభి జననం పొదరభి మరదం కాబట్టి అది చేసినటువంటి మాకు తవోద్గీత మోహితాః అని ఉద్గీతం ఉద్గీతం అన్నమాట మనకు వేణుగానం ఇలాంటి వేణుగానం చేత మేమంతా మోహించబడి మోహితాః హితవ యోషితః కర్చయేత్ నీ గానానికి మైమరిచ్చి మోహించినటువంటి స్త్రీలను ఎవడైనా అర్ధరాత్రి వదిలిపెట్టారంటే నీలా ఎవడైనా ఇలా వదిలిపెట్టి వెళ్తాడా అందులో పితవ యోచితః కస్య దీర్ణితి రహసి సంవిదం వృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణం రుహదురత్రియో వీక్ష్య ధామతే ముహురతిస్పృహా ముచ్యతే మనః రహసి సంవిదం కృత్యయోదయం, రహస్యంగా ఏకాంతంలో కలిసి మాట్లాడుకునేటువంటిది, హృదయంలో ఉండేటువంటి కోరికను అభిప్రాయాన్ని మరికాస్త పెంచేటువంటిది, ప్రహసి తాననం ప్రేమ వీక్షణం. ఇప్పుడు నవ్వు ముఖాన్ని చూపేటువంటిది ప్రేమతోటి చూపులు విరజల్లేటువంటిది ప్రేమ వీక్షణం గృహ గృహ స్త్రీయో వీక్ష్య ధామతే నిరంతరం అమ్మవారు నివసించేటువంటి మీ పక్షస్థలాన్ని చూచి ముహుహు అతిస్పృహాహ ముక్యతే మనః మేము కూడా. ఇలాగే ఉంటే బాగుండేది. ఈ స్వామిని సేవించుకుంటూ ఆ స్వామి అనుగ్రహాన్ని ఇలాగే మేము పొంది ఈయనతో కలిసి ఉంటే బాగుండేది. ఒకచోట ఆయనే ఒకచోట మనము ఇది. ఆగలేదు అతనితోటే కలిసి ఉండాలి రహతి తాననం ముహురతి స్పృహాః ముక్తితే మనః వ్రజవ నౌక సాం వ్యక్తిద అందుకనే మాటిమాటికి అతి స్పృహ. పరమాత్మ కావాలి పరమాత్మ కావాలి పరమాత్మ కావాలి అనేటువంటి కోరికతోటి ఆహారాన్ని కూడా మానేసి పరమాత్మ వచ్చేంతవరకు దర్శించుకునేంతవరకు మేము ఆహారం తీసుకోమనే స్థితికి. వెళ్ళే విధానం ఉంది అలాంటిది ఇందులో ముహురతి స్పృహ ముఖ్యతే ఇలాంటి స్పృహ తోటి మేము ముఖ్యతే మోహించబడుతున్నాము బ్రజవనోక సాంవ్యక్తి లంగతే రుజినహంత్రి అలం విశ్వమం
మహానుభావా లేపలలో ఉండేటువంటి వారి కష్టాన్ని దుఃఖాన్ని పాపాన్ని తొలగించడానికే తే వ్యక్తిహి నీ అవతారము నీ రాక నువ్వు ఎందుకు వచ్చావు సొక పుట్టాలి పదంలో పుట్టావు ఎందుకు వచ్చావు రాజ్యం కోసం రాజమయ్యాల మా దగ్గర ఉండవు. నువ్వు మా దగ్గరికి వచ్చావంటే మాతో కలిసి మెలిచి సంచరించటానికే వచ్చావు. రహతి సంబిదం బృహదురస్వియో వీక్ష్య ధామతే ముహురతి స్పృహాః ముక్ష్యతే మనః భజజనౌకతాం వ్యక్తిరంగతే వృజినహంత్రి అలం విశ్వ మంగళం. నీ దర్శనం మీ స్వరూపం రుజిన హంత్రి అంటే అన్ని పాపాలను తొలగించేటువంటిది. అలాగే విశ్వ మంగళం ప్రపంచ కళ్యాణ ప్రదం. అలాంటిది ద్వజమనాస్యనత్వస్పృహాత్మనాం స్వజన కృద్రుజాం యన్నిషూదనం నీ వారి హృదయంలో ఉండేటువంటి బాధను నీవే తొలగించు. ఎందువల్ల అది ఉందనుకోండి నీ పనేం చేయలేం. అంటే నిత్య నీ నిత్య క నైవిత్తిక కామ్యకములు ఉన్నాయే నిత్య నైవిత్తికములను కూడా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసినప్పుడే చేయగలం. అయితే పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసినప్పుడు నిత్య నైమిత్రిక మన యందు అశ్రద్ధమో లేక అక్రమమో ఏర్పడితే పాపమో కాదా? కాపం కాదు. ఎందుకు? మత్కర్మ కురువతాం లోకే కర్మలోభవేద్యతి తత్తే కర్మ ప్రకురువంతి తిస్ర కోట్యః మహర్షయః అని స్వామి చెప్పాడు కదా. పరమాత్మ కైంతర్యం చేస్తున్న సమయంలో తాను ఆచరించవలసిన నిత్య నైవిత్తి కర్మలు ఏ భక్తులైనా ఆచరించలేకుంటే అలాంటి వారి పని పూర్తి చేయడానికి స్వామి ఒక మూడు కోట్ల మంది నిృత్యం ఏర్పాటు చేశాడు. అంటే భగవత్ భాగవత ఆచారిక ఐంకర్యంలో స్వధర్మమో స్వకర్మనో ఒక పూటో ఒక రోజో పోయిందనుకోండి. ఏం పోదు అని అడిగిన వాడు చేసుకుంటాడు. ఎలాగో చేసేవారు ఉన్నారు కదా మేము ఎందుకు చేయాలనుకుంటే మాత్రం ఈ పని ఆ పని రెండు స్వామి చేసేస్తాడు.
అందుకే సహజంగా పరమాత్మ యందు ప్రేమ ఉండి ఆ మహిమరుసులో ఆ పరవశ్యంలో లక్ష్మణ స్వామి లాగా కుచేనుడి లాగా శ్రీరాముడి లాగా తన కర్తవ్యాలను మరిచిపోతే స్వామి చేయిస్తారు కానీ మనం చేయకున్నా స్వామి చేయిస్తారు కదా అందుకు అధర్వం చేద్దామంటే మాత్రం స్వామి ఊర్కోరు నమః వీక్ష్య ధామతే ముహురతి స్పృహ ముక్యతే త్యజమనాక్షన స్వత్స్పృహాత్మనాం స్వజన హృద్రుజాం యన్నిషూదనం స్వజన హృద్రుజాం త్యయ నీ వారుగా చెప్పుకునే వారి యొక్క హృదయ బాధను తొలగించవలసింది. ఇక మనాస్య నత్వ స్వత్రుహాత్మనాం స్వజన ముద్రుజాం ఎన్నిషూదనం. అలాగే తేజమనార్చనస్తత్పురాత్మనా మీ యందు మాత్రమే మనస్సు పెట్టుకుని ఉండేటువంటి మాకు స్వజన పుద్రుజాం యజ్ఞశూధనం మీ వారి హృదయ బాధను తొలగించేటువంటి మీ కటాక్షము దర్శనము సమాగమము మాకు. ప్రసాదించవలసింది యత్తే దుజాజరణాంబురుహం స్తనేషు పీతాస్యనైహి పీతదద ఇంధ్వః కర్చతేషు తేనాదవీమతది కఠినంగా ఉండేటువంటి మా స్థనములలో నీ పాదమును పెట్టుకుందాం అనుకొని భయపడుతూ భయపడుతూ ఎక్కడ నీ పాదం గాయం అవుతుందో అని భయపడుతూ భయపడుతూ తీసుకొని పెట్టుకొని పెట్టుకోనంతగా ఉంటున్నటువంటి నీ పాదములను ఆ అరణ్యంలో ముళ్ళు, చెట్లు, రాళ్ళు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటిని కూడా నడుచుకుంటూ, తొక్కుకుంటూ నీవు పోతే నీ పాదం ఏమవుతుందో అని మేము బాధపడుతున్నాము. మా వర్షస్థలంలో పెట్టుకోవడానికి సందేహించేటువంటి నీ పాదపల్లవము అరణ్యంలో రాళ్ల మీద, ముళ్ళ మీద, గడ్డి మీద, దర్బరం మీద ఇలా నడుచుకుంటూ పోతుంటే పీతాత్సనేహి ప్రియద ధీమహి కర్కశేషు ఎత్తే. యత్ తే సుజాత జననాంబురుహం స్తనేషు పీతాః చనైహి ప్రేద ధీమహి కర్కతేషు తేనా కవీమటతి మా వర్షస్థలంలో ఉంచుకోవడానికి సంకోచిస్తున్న పరమ సుకుమారమైన నీ పాద పద్మముతో ఈ ప్రపంచమంతా తిరిగే వరనీయం అంతా తిరిగేవు కదా. అతవి మటసి తద్వ్యసతి న క్యూస్తితు ఇవి మాత్రం బాధపడటం లేదా?
కృష్ణాదిభిర్భ్రమతి ధీహి భవదీయుషాం నః కూర్పాయ భరమతి ధీహి భవదీయుషాం మామూలుగా చిన్న గడ్డి. ఇంకేదో దర్భలు ఇలాంటి ఉంటాయి కదా. ఇలాంటి వాటి మీద పాదం పెడితేనే ఆ పాదం ఎక్కడ చండిపోతుందో ఏమవుతుందో అని మేము క్షణాక్షణం నీ అవతార రహస్యాన్ని తలుచుకుంటూ కాలం కలుపుతున్నామే. అలాంటి పాదాన్ని నీవు ఈ భూమి దగ్గర వెళ్లి ఈ రాళ్ళు రబ్బలు ఉన్నాయి అలాగే నడిచిపోతున్నావా స్వామి పరమాత్మ యొక్క గమనించాలి ఈ గోపికా గీతలలో కృష్ణ పరమాత్మ కృష్ణుడు కాదు పరమాత్మే చెప్పారు కదా లక్ష్మీదేవి వచ్చిపోతూ ఉన్నది తెలుసుకోండి అందువల్ల ఇందులో గోపిదలకు తెలియనిదంటూ ఏదీ లేదు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఏం చేస్తాడో తెలుసు, ఎవరో తెలుసు. అయితే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆయన ఎవరో మాత్రం తెలుసు అంటారు. దేవ రహస్యం అంటాం కదా, దరిత్యం చెప్పకూడదు. అందువల్ల వాళ్లకు తెలియదని కానీ కేవలం కుట్టుడు అందగాడని యార బుద్ధ్యాపి సంగతాః అని స్వామి చెప్పినా అది కేవలం బుద్ధి మాత్రమే. అసలు ఆలోచన విధానం అంతా నీవు పరమాత్మవి అని భావిస్తున్నారు. ఇలాంటి వారు భ్రమతిధిహి భవదాయుషామ్నః ఇప్పుడు చెప్తున్నాడు ఇతి గోప్యః ప్రగాయంత్యా ప్రదపంతస్య చిత్రధా తుదుదుహు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాః ఈ విధంగా గోపికలు ప్రగాయంత్యః ప్రలపంచ్యః పాడలు పాడుతున్నారు. ప్రలాప కూడా చేస్తున్నారు అంటే బిచ్చి పూడిందన్నమాట స్వామి లేఖ వాళ్ళు. ఇలా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళు రుదుస్సు స్వరం రాజన్ కృష్ణ దరిశన లాలసా పరమాత్మను చూడాలి పరమాత్మను చూడాలనే కోరిక. హృదయాల్లో బలీయమై ఆయన ఎంతకు రాకుంటే పాపం దురుదురు పెద్దగా ఏడ్చాడు. బాబే రావాలి అయితే ఏడుపు ఎలాంటి ఏడుపు అది. కర్ణ కఠోరం కాదు అని చెప్తారు. అది ఎందులో పారిజాత వర్ణం ఉందే. అందులో ఈసున పుట్టి డెంతమున హెచ్చగు సోకదవానలంబుచే కాసిని ఏడ్చి ప్రాణవిభు కట్టిదు తను లలితాంగి. పల్లవ గ్రాస కషాయ కంఠ కరకంఠ సిరీముఖ.
కాటలి ధ్వనిలు అంటారు. మనకు ముక్కు తిమ్మన ఉన్నా లేదా మహానుభావులు. రాజా రావు అని అంటారు. పారిజాత పుష్పాన్ని కృష్ణ పరమాత్మ రుక్మిణి దగ్గర ఉండగా నారదుడు వచ్చి అది కృష్ణునికి ఇచ్చి ఊరికే వెళ్ళిపోవచ్చు కదా అని ఇచ్చినవాడు స్వామి స్వామి నీ పున్న భార్యలందరిలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఈ పువ్వు వారికే అండి అని చెప్పాడు. ఆ చెప్పేవాడు ఒంటిగా ఉన్నప్పుడు రావచ్చు కదా? రుక్ముణి పక్కన కూర్చున్నప్పుడు వచ్చాడు. వచ్చి పువ్వు ఇచ్చేసి నీకు పేద పువ్వు ఎక్కువ ఉంటే వాడికి వాడికి ఆ పువ్వు అని పువ్వు అన్నాడు. అలాగే ఆ పువ్వుని ఏ పేద వేసేవాడు అనుకోండి. అరుక్ పులి ఏం చేస్తుంది? ఇమ్మది ఉత్తరకాపురం లేదా? అనుకుంటాడు. అందులో పక్కన ఉన్న రాజు వదిలిపెట్టి ఎక్కడ ఎట్ట పంపిస్తాడు? సమయం లేదు బాగా లేదు పరువు పోతుంది. ఎలాగ ఏదో నాదులు తగిలిన అనేది పెట్టాల్సిన సరికి ఏం చేస్తాను అని ఆ పువ్వును కాస్త రుక్మిణి యొక్క కుప్పులోనే పెట్టింది. వాడు ఉండుకోవచ్చు కదా అమ్మ అమ్మ రుక్మిణి ఇన్నాళ్ళు నీ మీద ఎన్ని అబద్ధాలు ఏమైందిరా బాబు కృష్ణుడికి సత్యభామం అంటే ప్రేమ అని అందరూ చెప్పుకున్నారమ్మ అవి లుపుతాయి నువ్వంటేనే ప్రేమ లేదు అది మరి లేదు అది ఆ జయ్యాలి ఊపిచ్చి అంది దానికి రావాలంటుంది ఈనాటి తోటి నువ్వు పూ ధరించావు కదా అలా గరవంతా పోతుంది ఊరిపోగా మళ్ళీ ఈ మారదు ఎందుకు? ఇవన్నీ పోయి అప్పుడే ఊరజార్లు ఉన్నారు వెళ్లి చెప్పేశారు అయిపోయింది పని ఆ చెప్పేశారు. ఏమేమి కలహాలు వికరకై ఏటించి ఇట్లా ఆడేనా? ఆ మాట చెవి యోగ్యత వినియెన ఆ గోపికా వల్ల పుండి మే వారెను ఆమె తోక తొత్తి సహసురాలు ఇచ్చింది. ఎంత పోలు కల్పన ఎక్కడ లేదు అరే మన హరివంశంలో అజాత వృక్షం ఉంది పుడుతా ఉంది కల్పన లేవు. అంటే ఎవడో భావతను ఒకటో తెప్పిస్తాడు అంతవరకే. దానికి కొంచెం బాగుంటుందని కనిపిస్తాడు. చేస్తే అప్పుడు ఆమె ఏడ్చింది అంటారు ఈశ్వర పుట్టి దెండమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి ఏడ్చే.
అది ఈశ్వర పుట్టిందట అంటే ఈశ్వర అంటే ఈర్ష్య అసూయతో పుట్టి మనస్సులో హెచ్చింది సోక. దాంతో ఏడ్చింది, ఎప్పుడు ఎక్కడ ఏడ్చింది అది ప్రాణవిభూక చెద్దుతా అతను వచ్చిన తర్వాత. ఆ ఉదయ లేస్తుంది పుత్త ఏడుస్తూ ఏం లేవు ఆ ఉదయ కాన చూడు. అవునా ఏడుస్తూ ఉంటే ఉదార్చేవాడు ఉంటే ఏడుస్తా అందాము. ఉదు ఉదు ఏడుస్తూ ఏం లేవు ఏకాంతం ఏడుస్తూ ఏడుస్తా అందాము. ఏడుస్తూ కూడా ఏకాంతం ఏడుస్తా అందాము. ఓ దా ఎవరన్నా ఉంటేనే ఏడుస్తారు. అయ్యో నా అమ్మ మా అమ్మ ఎందుకు అమ్మ ఊరుకో ఊరుకో బతిలాడుతుంది ఇంకా అది తోరా పెడుతున్నారన్నమాట. వాళ్ళు ఎంత బాగా అయితే ఆడుకుంటారు ఎంత బాగా పెడుకుంటారు మంచిగా పెడుకుంటే అయిపోతారు. బతిలాడటం ఆగిపోయింది అనుకోండి ఆ వేడం ఆగిపోతుంది. రాజకే వెళ్ళిపోతావేమో అని మళ్ళీ ఒకసారి చూస్తావా ఏమంటున్నారు ఇది అలాగే ఎలా ఏడుస్తుంది అంటే పల్లవ గ్రాస కషాయ కంత కళకంత చిలీ ముఖ కాకలి ధ్వనిన్ లేత మామిడి చిగురాకు తిని ఆ వగరుతో తీయబడిన తీయని కంఠము గల కోకిల గానములా అలా ఏడిస్తే మనకు కూడా ఇంకా అది బాగుంది మన సంగీతం మంచిగుంది అని వాయిగా వింటాం మనం కదా అంతే వాస్తవం. అలా కాకుండా అంటే ఏంటి? పద్మిని జాతి స్త్రీ రోదించినా కానీ సుస్వరంగానే ఉంటుంది అని చెప్పడానికి రుదుహు సుస్వరం రాజన్. సుస్వరం అంటే పెద్దగా అని. ఆనా పెద్దయ్య ఇంచుమించు ఒత్తుకున్నారు అన్నమాట. స్వామి కృష్ణ రావయ్య రావయ్య. నీవు లేకుండా మేము బ్రతకనేము అని పెద్దగా ఏడిచారు. తాసాం ఆవిరభూచ్ఛౌరిహి స్మయమాన ముఖాంబుయః పీతాంబరధరస్నగ్వి సాక్షాత్ మన్మధ మన్మధః ఇంతమంది ఇలా ఏడుగెత్తి ఏడిస్తే మరీ ఏడిపించడం బాగుండదు కాబట్టి గర్వం పోయినట్టే అనిపిస్తున్నది. మళ్ళీ వస్తే మళ్ళీ పోకూడదు మరి బాగుండదు ఎవరో కాదు ప్రియురాలు కదా అని.
ఇలాంటి వాళ్ళని ఎందుకు ఏడిపించాలని స్వామి తాతా మావిరపు వారికి సాక్షాత్కరించారు. శౌరిహి ఎలాగో స్మయమాన ముఖాంబుయః. లేత చిరునవ్వు ముఖంలో తొడిగి చలారుతుంటే కబుర్లు చెప్తారా? మీరా గొప్పోళ్ళు. ఇప్పుడు తెలిసిందా నా సంగతి ఏదో అని వాళ్ళకు వస్తా చురక అంటే ఇలాగా లేత చిరునవ్వు తోటి. స్వీతాంబర ధరః ప్రజ్వీతకై వస్త్రము మంచి పుస్పమలలు ఇవన్నీ ఉన్నాయి, ఇంతకు ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్ మన్మధ మన్మధః లోకంలో మనందరి మనస్సులను చిలికే వారు ఎవరు? వారి పేరు అదే మన్మధుడు నాకు అర్థం అదే. మనః మర్ధనాతికి మన్మఠః. మనస్సును చిలికే వాళ్ళనమాట. ప్రతి వారి మనస్సును చిలికే వాడు ఎవరు? మన్మధుడు. అలాంటి మహోజని మనస్సు చిలికే వాడు మనదానడు. స్వామి. ఈ స్వామి మన్మధునికి కూడా మన్మధుడు. అంటే సకల లోకముల మనస్సును చిలికే వాని మనస్సును చిలికే వారు. అంటే ఏమిటి? అతనికి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది మమధుడికి? తండ్రి గారి పొరికే కదా మరి? అందుకే సాక్షాన్ మన్మధ మన్మధ మమధుని మనస్సును కూడా తినికే అంతటి దివ్య సౌందర్యం కల మహానుభావుడిగా. ఒక వెళ్ళే మెకప్ చేసుకొని వచ్చేటట్టు మళ్ళీ స్వామి గారు అంతర్ధానం అయ్యాడు కదా. వెళ్లి స్నానం అన్నీ చేసేసుకొని మంచి మెకప్ చేసుకొని బాగా తయారై వచ్చేసాడు మన పాస్టర్ అన్న. కానీ మన శరీరం లాంటిది అయితే మురికి మరొకటి మరొకటి మరొకటి అతనిది మంచ వరుణ శరీరము దివ్య శరీరం అంటాం ఉపనిషణ్మయము ఎప్పుడు అని ఓ న స్వేదః న గ్లానిహి న క్లమః అంటాడు చెమట కానీ అరతట కానీ వాడిపోవటం కానీ రూపు మారటం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. అందుకే అలాంటి స్వామి సాక్షాత్ మన్వస మన్వసః తం విలోక్యాగతం ప్రేష్టం ప్రిత్యుత్పల్ల దుశా బలాః
అమ్మా ఇంత కణానికి వచ్చాడా స్వామి పిలిస్తే వచ్చాడు. ఇలా వచ్చినటువంటి స్వామిని చూచి ఉత్పుల్ల దృశ ప్రీతితో కళ్ళు మరి కాస్త విచసించి అబలులు ఉత్తస్తు గుణపత్ సర్వాః సన్వః ప్రాణమివాగతం. పోయిన ప్రాణము లేచి వస్తే ఎలా శరీరం లేచి నిలబడుతుందో కృష్ణుడు రాగానే ఆ అందరూ లేచి ప్రత్యుత్థానం అంటాం కదా స్వాగతం చెప్పాలి. ఇలా లేచి నిలబడి అందరూ స్వాగతం చెప్పి లేచారు యువపత ఉత్తస్తు అంటాడు. కొచితు కరాంబుజం శౌరేయ గురుహే అంజలినాంబుద కొచితు దధార తద్బాహు మంసే చందన రూషితం. ఇప్పటిదాకా అంతర్ధానమైన పరమాత్మ ఒక్కసారే వారికి కనపడేసరికి ఎలా ఉంది పరిస్థితి? ఒక్కొక్క గోపిక ఏదో మహాభాష అంటాం కదా చాలా కాలం నుంచి మనం అలాగా ఇలాంటి స్వామి రాగానే తం విలోక్యాగతం కాచిత ఉత్త సూయబదు సలువాహ తన్వ ప్రాణ అందరూ అతని చుట్టూ చేరారు. ఇది మళ్ళీ పోకుండా జడావ అంటాం కదా మనం అలా స్వామిని చుట్టూ చేరి ఉత్తస్తుహు కొచిత్ కాచితి కలాంబుజం సుబ్రేహ యగృహే అని చెప్పినా. ఒక మహానుభావురాలు కుష్ణుని యొక్క చేతిని తన దోచిడితో ఇలా పట్టుకుంది గట్టిగా మళ్ళా పోకుండా అన్నమాట. ఒక మహానుభావురాలు చూడండి కాచిత జగురుహి అంజలినా ముదా కాచిత దధారా తద్బాహు వంశే చందన రూషితం ఒక అమ్మాయి అతని బాగును తన భుజం మీద ఉంచుకున్నది. ఎలాంటిది? చందన రూషితం. నిండా చందనాన్ని అలముకొని ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క భుజాన్ని తన భుజం మీద ఉంచుకుంది. అంటే స్వామి చెప్పాం కదా. అన్ని వెలవు చేసుకునే వచ్చాడు. చందనం పెట్టుకున్నాడు చందనం పెట్టుకున్నాడు. ఇలా చందన రూషితం కాచితు అంజనీనాథున్ హస్తన్వి తాంబూల చెలివితం మరొక మహానుభావురాలు అతను తాంబూలం చేయనించాడు. కదా తాంబూలం సేపించినప్పుడు తాంబూలం బాగా నమిలి ఏం చేస్తారు మళ్ళీ? బయటికి ఉమ్మేస్తారు కదా అలా తాంబూలం తన నోట్లో నుంచి బయటికి విడువబోతుంటే ఒక మహానుభావురాలు తన దోసిట్లో దాన్ని తీసుకుంది.
ఉచ్చిష్టం అంటాం కదా ఆనందం. అంజనీయ నాగ తనివి తాంబూల చెరువితం ఏకదదంత్రి కమలం సంతప్తా తనయోర ఒక మహానుభావురాలు అతని పాదవలను తన తనములలో తాపాన్ని తీరటానికి ఉంచుకున్నది. ఏకా భృకుటి మాదిత్య ప్రేమ సౌరంభ విపుల ఘ్రతి వైక్షత్ గటాక్షేపైహి సందస్తదశనక్షదా. మరొక మహానుభావురాలు ఏం చేసింది? ఇంత కాలం మాకు దూరం కాపోతావా? మమ్మల్ని అందరినీ ఇంతగా నీవు ఏడిపిస్తావా అని ప్రేమ సమురంభ విక్వల ప్రణయ కోపంతో. కోపమే కానీ ఏం కోపం? ప్రేమ కోపమే. దాంతోటి వైఫల్యాన్ని పొందామే బృకుటి మాభత్య కర్మమును బాగా ముడి వేసి కృష్ణ పరమాత్మను కాల్చేస్తుందా ఏమి అన్నంత కోపంలో చూసిందట. ఏమిటి ఆ ఇలా పోవటం ఏంటి ఇది మర్యాద ఎలా ఇలాగే పోతారా ఇలా చూసి కటాక్షేపైహి సందస్తదశనచ్చద కోపం ఉందని గుర్తు ఏమిటంటే తన పెదవిని తానే కొనుక్కుంది. పెదవికి పెదవి ఏం చెప్పారు? దశనక్షరం. అంటే ఏమిటి? పెదవి. ఎలా అవుతుంది? దశనములు అంటే దంతములు, దంతములను చద అంటే కప్పేవి, పలువరుసను కప్పేవి ఏమి? కవి భాష అందుకే దక్షనాక్షర అంటారు. పెదవి చేత తన పెదవిని తానే కొరుక్కుంటూ కోపంగా తన్ని మింగేసేటట్టుగా. కాల్చి పారే హిలపుగా అంత కోపంతో చూసింది. భ్యతీవ అపరా నిమిష దృగ్యాం జుషానా తన ముఖాంబుయం మరొక మహానుభావురాలు. రెప్పవేయటం కూడా మరిచిపోయి ఆ పరమాత్మ యొక్క ముఖవంధ్వాన్ని చూస్తూ ఆపీతమపి నా తృత్యతో సంతః తచ్చరణం యుతః
ఇందులో ఏదో పరమాత్మ యొక్క ధ్యానమో కీర్తనమో స్మరణమో ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటిని కూడా ఆపీతమపి నా తృప్యతు సంతస్త చరణం పరమాత్మ గాథను ఎంత బాగా గానం చేసినా ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం అంటున్నారు. బాగా పూర్తిగా విన్నాక తృప్తి పొందటం లేదు. నా తృప్యతు ఎలాగంటే సంతః తత్సరణం యథా. సత్పురుషులు పరమాత్మ యొక్క పాదాన్ని ఎలా విడిచిపెట్టరో, భగవంతుని పాదాన్ని సేవిస్తున్న సత్పురుషులకు తృప్తి ఎలా కలగదో, ఇది కూడా ఎవరికీ ఆ పరమాత్మ యొక్క పాదాన్ని సేవిస్తున్న కథను వింటున్న దర్శించుకుంటున్న నా తృప్యతో.
కం కాచిత నేత్రరంధ్రేన వృద్ధి కృత్య నిమీల్యత మరొక మహానుభావురాలు పరమాత్మను తన నేత్రరంధ్రంలోకి లోపటికి ప్రవేశింపచేసుకొని మళ్ళీ బయటికి పోతాడో ఏమో అని భయపడి కన్నుమూసుకుంది. అది ఏం లేదు కదా. కళ్ళు తెరిచి ఉన్నాయి. గ్రంథం ఉంటుంది కదా ఇంట్లో నుంచి కుష్ణుడు వాడు పంపించి. మళ్ళీ బయటికి వస్తాడేమో అని కళ్ళు కొడుకుతున్నాడు. అంటే తలుపులు తీసి ఇంటిలోకి రాగానే తలుపులు వేసినట్టుగా హృదయం తలుపులు ఎక్కడ ఉన్నాయి? నేత్రాలు. ఇల్లు ఇది ముఖ ద్వారం ఇరిగేదే తర్వాత ఇక్కడ ఉంది, అందుకే ఆ కంటి రంధ్రంతో హృదయంలో వేదింపచేసి మళ్ళీ బయటికి పోతాడేమో అని బంద్ చేసింది ఇలా. నిమిష నిభిధ్యాం దుషానా తన్ ముఖాం భుజం ఆపీత సంకాచి నేత్ర రంధేన భుతి కొచ్చ నిమీల్య చ పులకాంగి ఉపగుప్యాస్తే యోగీవ ఆనంద సంకృతా ఇలా కళ్ళు ముడుచుకొని చెల్లెలంతా స్వస్తుంత వస్తే యోగిలాగా ఆనందం మీద ధ్యానం తోటి పరమాత్మ ధ్యానం చేసింది. కులకాంగు భూశాస్త్య యోగి వానంద సంకృత సర్వాస్తాః కేచవాలోక పరమోత్సవ నిరువుతా ఇటుపడి ఇలా ఏదో కాస్త కబురు చెప్పుకున్నా కోప్పడ్డా మాట్లాడినా అందరి మనస్సు ఒకే తీరుంది. పరమానందంతో ఎందుకు కేశవాలోక కృష్ణ పరమాత్మను చూడగలిగాము గదా అనేటువంటి భావంతోటి. పరమోత్సవ నిర్వృతాః జగుహు విరహ చింతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథ జనాః పరమాత్మను చూడటం వల్ల కలిగినటువంటి ఆనందంతో పరమాత్మ వియోగం వల్ల కలిగిన దుఃఖం తొలగిపోయింది. ఎలాగంటే ప్రాజ్ఞం ప్రాప్య యథాజనః
సామాన్య జనము ఓ పండితుడిని ఓ జ్ఞానిని చేరితే అతని అజ్ఞానం అంతా తొలగిపోతుందో అలాగే వీరి అన్ని రకమైన బాధ విరహతాపం అంతా తొలగిపోయింది. తాభి విదోత సోకాభి భగవాన్ అచ్చుతో వృతః తెరోచతాభికం తాతా పురుషః శక్తి ఫిరియథా పరమ పురుషుడు విమలాది శక్తులతో కూడి ఎలా ఉంటాడో, గోపికలందరితో కలిసి మధ్యన ఉన్న పరమాత్మ అంత బాగా శోభించాడు, బాగా ప్రకాశించాడు. తా సమాధాయ కాలింద్యాహ నిర్విత్య పులినం విభు వికసత్ కుంద మందార సురం సురభి అనుల షట్పదం. ఇలా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు స్వామి వారందరినీ తీసుకొని వెళ్లి కాలింద్య నది యొక్క తీరమును అక్కడికి చేరి వికసదు కుంద మందార సురభి అనిల సట్పదము ఎలా ఉంది కాలింది నది తిరమంటే వికసించినటువంటి రకరకాల పుష్పముల యొక్క మకరందమును సేవించడానికి వచ్చేటువంటి తుమ్మెదల చేత ద్విని చేయబడుతున్న త్వర జరిగేటటువంటి ఆ ప్రాంతానికి వీరంతా వచ్చారు. శక్తి వీలియద శరచ్ఛంద్రం సందోహద్భస్త దోషాతపః శివం. అసలు రాత్రి అంటే మనకు కొంచెం అమంగళ ఇబ్బంది అవుతుంది. కానీ ఈ రాత్రి మాత్రం చాలా మంచిది. శుభప్రదం. ఎందుకు? చంద్రాం సందోహ ధ్వస్త దోషా తపః దోషా తమః చీకటి ఉంటే మంచిది కాదు వేడి ఉంటే మంచిది కాదు ఎలాంటి వాడు చంద్రుడు చల్లని వాడు అందులో ఇది వరకు అది దోషాలు పోయాయి బస ఋతువు ఏదో హేమంత ఋతువు ఉన్నాయి కదా అప్పుడు మంచో కాస్త వానో మబ్బులో పడితే కనపడదు. శరత్ శరత్ కాలంలో ఎలాంటి మబ్బులు ఉండవు. నేను ఎలా కొడతారా? స్పష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి శరత్కాలము చంద్రుని యొక్క కిరణ సమూహములతో పొలగించబడినటువంటి చీకటి గల.
ఒక అర్థం. ఇంకోటి సంసారంలో ఉండేటువంటి వారు సాంసారికమైనటువంటి నశ్వరమైనటువంటి క్షణికమైనటువంటి వాటిని శాశ్వతములుగా భావించడం వలన కలిగినటువంటి. సకల దుఃఖములను తొలగించేది అని ఇంకొక ఇలా శరక్ చంద్రం సందోహ స్వస్థ దోషాత మహాశివం కృష్ణాయ హస్తతరల తరలాచిత కోమల వాలుకం కృష్ణాయాహ హస్తతర కృష్ణ అంటే కాళిందీ నది. కాళిందీ నది యొక్క తరంగముల చేత మెత్తగా చేయబడినటువంటి ఇసుక తిన్నెలు కల. ఆ ప్రాంతవంత తద్దర్జన ఆహ్లాద విదుృత హృద్రజః మనోరసాంతం శృతయః యథా యుయుహు స్వైహి ఉత్తరీయైహి పుజకుంకుమాంకితైహి అతీకృపత్ అతీకృపన్ ఆసనం ఆత్మ బంధవే సరే వీరందరినీ తీసుకొని వెళ్ళాడు కృష్ణుడు ఈ ఇరంలో. అప్పుడు అందరూ కలిసి మొదలు కృష్ణుడికి ఆసనం ఆదవేయ వేయించండి అని ఒక ఆసనం ఏర్పాటు చేశారు. ఎందుకు చేయాలి అంటే ఆత్మ బంధవే. వీరంతా శరీర బంధువులు కానీ స్వామి ఒక్కడే మనకు ఆత్మ బంధువు. ఇలాంటి ఆత్మ బంధువుకు ఉపవిష్టః భగవాన్. కుజకుంకుమాంకితైహి అతీ కృప స్వయిహి ఉత్తరీయైహి కుజకుంకుమాం అతీ కృప నాసనం ఆత్మ బంధవే ఏం చేశారు మరి కుర్చీ చేశారా ఓ సింహాసనం ఏం వేశారా? ఏం లేవు. మరి ఏం వేశాడు? బయట వేస్తే వెనకే వేశాడు. మా దగ్గర ఇంకేముందండి? వేరే బట్టలు ఏం లేవు. పరుగులు, కుర్తీలు, చేతులు ఇవన్నీ తెసాకపోవచ్చు కదా, సనానికి పోయాడు. అంటే ఎలాంటి స్నానం? వెన్నెల స్నానానికి వెళ్ళారు. అందువల్ల వాళ్ళు ఏమి తెచ్చుకోలేదు. ఏ కుర్చీలు, ఏ టీములు లేవు. తమ పై లెక్క ఉంచి వేసి స్వామి కూర్చోండి. అది చెప్తున్నాను. స్వహి ఉత్తరీయై గుజ కుంకుమాంకితై ఎలాంటి ఉత్తరీయములు అవి కుంకుమ అంటింది, పాత రోజుల్లో వర్షస్థలంలో కుంకుమను అలంకారంగా పెట్టుకునేవారు, అలాంటి కుంకుమతో కూడినటువంటి ఉత్తరీయములతో అశ్రీకృపం ఆసనం ఆ.
ఆత్మ బంధవి వాళ్ళ ఎవరు స్వామి? ఆత్మ బంధువు కాబట్టి అలాంటి స్వామికి మీరు ఆత్మ వర్తించారు. తత్రోపవిష్తః భగవాన్ స ఈశ్వరః అని ప్రేమగా వాళ్ళు కూర్చోమంటే స్వామి కూర్చున్నారు. అలా కూర్చున్నా స్వామి యోగేశ్వరాంతరహుడి కల్పితాసనః చకాస గోపి పరిషద్యతోచ్చితః శ్రీలోక్య లక్ష్మీ ఏక పదం వపుద్దథత్ ఎలాంటి వాడి ఈ మహానుభావుడు అంటే యోగేశ్వర అంతర్హృతి కల్పితాసనః. ఎంతో మంది మహాయోగీశ్వరులు తమ హృదయంలో ఈ స్వామికి ఆతన నేర్పరిచి ఉంచారు. అలా యోగీశ్వరుల హృదయంలో కల్పించబడిన ఆసనము కల పరమాత్మ గోపికలు తమ పైట చెంగు ఆసనంగా పరిస్తే అయ్యి కూర్చున్నారు. అతనికి అది ఇది ఒకటే సరే ఏం లేదు. శకాస గోపి పరిభ్రం జతువస్తుతః తైలోక్య లక్ష్మి ఏకపదం. గోపి గోపికల మధ్యన ఉన్నటువంటి స్వామి శకాస. ప్రకాశించాడు. చాలా ఎలాగో త్రైలోక్య లక్ష్మి యొక్క పదం వకుర్దఢ మూడు లోకములకు శోభను కాంతిని ప్రకాశాన్ని ప్రతిభను ఇలాంటివన్నీ కలిగించేటువంటి ఒకే ఒక పాదములు కల మహానుభావుడు తన పాదము ఎలాంటిది త్రైలోక్య లక్ష్మిని కూడా నమఃపూర్చేటువంటిది త్రైలోక్య లక్ష్మి యొక్క పదం వపుహు మూడు లోకముల యొక్క శోభ అంతా ఒకచోట తీరిందా ఏమి అన్నట్టు ఉండేటువంటి శరీరాన్ని ధరించి కృష్ణ పరమాత్మ గోపిక అర్పించినటువంటి ఆ పైట చెంగు ఆసనం ఉండే దాని మీద కూర్చున్నాడు. సభాజయిత్వా తమలంగదీపనం సహాదలీల చరిత్రమభ్రువా సంస్పర్శనేనాంక కృత అంగ్రీగా హస్తయోహో సంకృత్య ఈషత్ కుపితాః వభాసిరే ఏదో స్వామి దొరికాడు. అలా మొత్తం కోప్పడితే మళ్ళీ పోతే దిక్కేనికి రాధా నాకు వచ్చాడండి బద్ది రాధా వేడికా మొత్తుకున్నా కనబడ్డాడు.
ఏమయ్యా ఎలా పోతావు ఎవర్ పోమన్నారు ఎందుకు ఇలా పోతే ఎలాగ అని గోల పెట్టాను అనుకోండి సరేలే అయితే రానులే అని మళ్ళీ పోతే ఏం చేద్దాం ఆ భయం ఉంది కాబట్టి అతనితోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు సభాజయిత్వా కమనంగదీపనం మన రాజుని పెంచేటువంటి స్వామిని చక్కగా గౌరవించి పూజించి ఎలా పుష్పాలు లతాలు తీగలు అన్ని ఇచ్చారా ఏమీ లేదు సహాస నీలేక్షణ విభ్రమ భ్రువ చిరునవ్వు వయ్యారము రెండు కలిగినటువంటి చూపును ప్రసిద్ధింప చేసేటువంటి నేత్రమునకు హద్దుగా ఉండేటువంటి కనుబొమ్మతో. దేనితో ఉన్నాడు పోతది ఎలాంటిది చెప్తున్నాడు మనకు సహాస నీరేక్షణ విభ్రమ బ్రూవా చిరునవ్వు విలాసము ఈ రెండు తొడిగేటువంటి చూపు. దాంతో వచ్చేటువంటి కనుబొమ్మ. ఇలాంటి కనుబొమ్మ తోటి సంస్పర్శనేన అంకకృతాంగ్రి హస్తయోహో సంస్తుత్య ఈషత్కు పితాః భభాసిరే ఇలాంటి వాళ్ళు. ఆ అంకకృత అంగ్రిహస్తయోహో సంస్తుత్య సంస్పర్శలేన పరమాత్మ యొక్క హస్తముల యొక్క స్పర్శ పొందిన శరీరంలోని భాగాలను యబ్బాష్ నువ్వు చాలా అదృష్టవంతుడవు బుధ మీద చేయి పెట్టాను కదా బుధ మీద చేయి పెట్టాడు స్వామి అంటే ఇది ఓటు పెట్టుకుంది. అదే బాగా లాగే ఉంచుంది. అతను ఇంకోళ్ళకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భుజం చాలి. కానీ ఎలా భుజం ఇది? ఇప్పుడే ఇప్పుడే పరమాత్మ చేయి ఇక్కడ పడింది. ఎలాగడి మీ ద్వారా అరుస్తావు చూడు ఆయన భుజం చూడు నా భుజం అని తన భుజాన్ని తానే చూసుకొని ఎన్నోసార్లు గౌరవించింది అన్నమాట చెప్తున్నాడు. సంస్తుత్య ఈ సట్కు పితా అంత్యగృత ఆంగ్రి హస్తయోహో సంస్తుత్య ఒక రకాలు ఆంగ్రి హస్తయోహో పరమాత్మ యొక్క స్పరిచ ఏ ఏ ప్రాంతాల్లో పడిందో ఆ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి గోపిక తన అదృష్టానికి తానే సంతోషించి స్తోత్రం చేసింది. తీసి గోపికలు అడుగుతున్నారు. ఓ ప్రశ్న భజ భజత అనుభజింతేకీ కైసద్విపర్యయం స్వామి అదో చిన్న సందేహమయ్యా.
ఏమిటది? లోకంలో ఎలా ఉంటారు మానవులు అంటే నిరంతరం తనను సేవిస్తున్న వారిని వాళ్ళు వదిలిపెట్టరు. ఒక వ్యక్తి ఎప్పుడు అన్నీ నువ్వేనయ్యా నాకు అని అతన్ని వెంట ఉండి సేవిస్తుంటే అలాంటి వాడిని ఎవరూ విడిచిపెట్టరు. ఎంత పెద్ద స్థితిలో ఉన్నా ఎవరికి రాజైనా రాజ్యాధికారం ఉన్నా చూస్తారు కొందరు. సేవించే వారిని ఫౌంటన్ లాగా ఒక దిబ్బ స్థితిలో ఉంచి పెంచేటువంటి వాళ్ళు ఒకడైతే ఇంకో కొందరు సేవించని వారిని అనుసరించి ఉంటారు. ఒకరు సేవించిన వారి వెంట ఉంటారు. కొందరు సేవించని వారి వెంట ఉంటారు. మరి కొందరు ఇద్దరి వెంట ఉండరు. దీని భావం ఏమి లేదు అనుకుంటున్నాను. అర్థమైందా అండి? డైరెక్ట్ గా నీ సంగతి ఏంటి అని అన్నారు. నువ్వే ప్రాణం అని, నువ్వే దిక్కని నిరంతరం నీ కోసం పరితపించి నీవు లేకుండా బతకడమని వెంటపడుతున్న వాళ్ళని ఇలా గురి పెట్టి వెళ్ళే వాళ్ళని ఏమనాలయ్యా? అందుకే అది వాడు భజతః అనుభయంతి ఏకే ఏక ఏతత్ విపర్యయం. కొందరు సేవించే వారిని మళ్ళీ సేవిస్తారు. మరి కొందరు ఎతత్ విపర్యయం సేవించని వారిని సేవిస్తారు. నోభయాంస్య భజించేకి కొందరు సేవించిన వారిని సేవించని వారిని వాళ్ళు సేవిస్తారు. వాళ్ళకి ఎవరవసరం లేదు. ఏతన్నో బ్రూహి అని అర్థం చెప్పే ఏంటో. ఏ నీ సంగతి ఏమిటో చెప్పు అని అడిగారమ్మ. స్వామి చెప్పుతారా? నవ్వి అంటాడు మిథః భజంతియే సత్యః స్వార్థ ఏకాంత ఉద్యమాహితే. వీరు రాదారా సేవించే వారిని సేవిస్తున్నారు అంటే అర్థం ఏమిటి వారిని వీరు సేవిస్తున్నారు వీరిని వారు సేవిస్తున్నారు అంటే ఆ ఇద్దరు పచ్చి స్వార్థపరులు కదా నేను నేను చేయి నన్ను చేయిస్తాను మీ సేవ నాకు కావాలా నా సేవ నీ సేవ కావాలా. నీతో నాకు పని ఉంది కాబట్టి నన్ను చేయిస్తావు. నన్ను చేయించే వాడిని నేను చేయిస్తాను.
ప్రయోజనాకాషులయ్యారు. అందుకే ఇద్దరు స్వార్ధైకాంత ఉద్యమాహి వాళ్ళు స్వార్ధం మాతృదానంగా ఉండేటువంటి ఉద్యమం కలవాళ్ళు. నతత్ర సౌహృదం ధర్మః స్వార్ధార్ధం తద్దినాన్యదః. ఇలా సేవించే వారి వెంట సేవించే వారు ఉంటారే అక్కడ ఓ మైత్రి కానీ ఓ ధర్మం కానీ ఓ అపేక్ష కానీ అబ్బే ఇవన్నీ ఏవి ఉండవు. ఇలాంటివి ఏవి ఉండవు. స్వార్థార్థం సిద్ధినాంజలా వాళ్ళు కేవలం తమ స్వార్థం కోసం సేవిస్తున్నారు తప్ప మరి దేని కోసం వారు సేవించడం లేదు. భజంతి అభజతః ఏవై కరుణాః పితరో యథా సేవించని వారిని సేవిస్తున్నారట చూడండి వాళ్ళు దయ గరవాళ్ళు ఎలాగ అంటే పితరో యథా కరుణాలు ఎలాగ బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఏం చేస్తారు? అమ్ములు ఉంటారు. కానీ ఆ పిల్లల తల్లిదండ్రులను చేయిస్తారా? వాళ్ళకి అవసరం లేదు చేయను మనం. మేము బతికేది వీరితోడి అనే జ్ఞానం పిల్లలకు లేదు. వాళ్ళు పట్టించుకోరు కానీ తనను పట్టించుకొని పిల్లలని తల్లిదండ్రులు ఎక్కువగా దగ్గర దించి వాళ్ళని లాజించి వాళ్ళని ఏర్పాటు చేస్తారు తెలియదు కాబట్టి మొదటిదేమో సేవించే వారిని సేవిస్తారు ఇద్దరు స్వార్థపరులే. రెండోది సేవించని వారిని సేవిస్తారు మొదటి భాగం స్వార్థపరులే. అనుకోడం లేదు కదా. మిదోభజంతి ఏ సత్యః స్వార్ధైక భజంతి అభజతః ఏవై కరుణాః పితరో యథా ధర్మః నిర్భవా గోత్ర సౌహృదంచ సుమధ్యమః అసలు మీకు ఇక్కడ సందేహం ఎందుకు వచ్చింది? ధర్మః నిరపవాదః ఇక్కడ ధర్మానికి ఎలాంటి బాధ కలగదు. అంటే ఏమిటి? సేవించిన వారిని. సేవించకున్నా, సేవించని వారిని సేవించకున్నా, ఇద్దరిని సేవించినా, ఇద్దరిని సేవించకున్నా ధర్మానికి ఎలాంటి హాని లేదు.
ఎందువల్ల వారు వీరు ఇద్దరు స్వార్థపరులైతే ఉభయత్ర వారవసరం వీరికి వారికే ఉంది సేవించుకుంటారు. సేవించని వారిని సేవించేవారు జాని సయా కలవారు కాబట్టి వారు సేవిస్తారు. వారు ఉత్తములు అంటున్నాం మీరు ఇంకోటి అంటున్నారు. అందువల్ల ఇద్దరు అలాంటి వాళ్ళే సతంత్ర సౌహృదం ధర్మ కేవలం స్వార్థం కోసమే వాళ్ళు వ్యవహర్తిస్తున్నారు అక్కడ ఇంకో ఫలితం అంటూ ఏదీ లేదు. భజంతి అభజతో ఏవై కరుణా పితరో యధా ధర్మో నిలభవాదోత్ర సౌఖ్యం గణిత సుమధ్యమాః భజంతి అభజతః ఏవై కరుణా సేవించని వారిని దయగలిగే తల్లిదండ్రులు సేవిస్తారే అది ధర్మః నిరపవాత్ మన ధర్మ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అన్నమాట. అయ్యో పిల్లలు కదా మేము చేస్తున్నాం మా శోభ మీరు గుర్తిస్తారా నాకు పెద్ద అయినాక అన్నీ పెడతారా? ఎవడు గ్యారెంటీ ఇవ్వడు, నీ ధర్మం నువ్వు చేయాలి. మన ధర్మం ఆచరించడమే మనకు లక్షణం. మనం చేస్తున్నాం వాడు ఏం చేస్తాడు, పక్కవాడు ఏం చేస్తాడు? నేను పోయి ఒక్కడికి ఇస్తాను, నలుగురు నాకు ఇస్తారు, ఒకడే గొప్పోడనా? నువ్వు అలా భజతోపి నభయకే ఇష్యుడు భజంత్య భజత వకుతః కొందరు మహానుభావులు అంతేనండి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అది అక్కడ చాలా చెప్పడం జరుగుతుంది నడుస్తాదని భజతోపి నవైకేచిత్తు భజంతి అభజతః కృతః సేవించిన వారిని కూడా సేవించనప్పుడు ఇక సేవించని వారిని ఎవరు సేవిస్తారండి? అయ్యో మరి నిరంతరం సేవించే వారిని వాడు సేవించనప్పుడు బతి చేసినప్పుడు ఎప్పుడు సేవించని వాడిని ఏం చేస్తాడు అలాంటి వాడు లేదు నవైకిచితు భజంతి అభజతస్కృతః ఆత్మారామః ఆప్తకామః అలాంటి వారు ఎవరు? భజించే వారిని సేవించని వాళ్ళు, భజించని వారిని సేవించని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆత్మారామ అంటే ఎలాంటి స్వార్థము వాళ్ళకు లేదు. తమను తామే చూచుకొని మురిచిపోయేటువంటి మహానుభావులు అలాగే ఆప్తకామ. ఎప్పుడవుతారు? తమలో తాము ఆనందించే వారు ఎప్పుడవుతారు? తాము కోరిన అన్ని కోరికలు పొందగలిగినప్పుడు కదా?
ఇక ఏ కోసి లేదనుకోండి ఏమడుతాడు వాడు? ఇలాంటి ఆప్తకాములు అకృతజ్ఞా గురుద్రుహః ఆత్మారామా ఆప్తకామాః అకృతజ్ఞా గురుద్రుహః నాహంతు సత్యః భజతోపి జంతువున్ భజామి సమీచాం అనివృత్తి ఉత్తయే రాధన చెప్పమంటావా? అది అడిగారు కదా. నా స్వభావం ఎలాంటిదంటే భజతోపి జంతువున్ భజామి అమీషాం అనివృత్తి విషయే. భజతోపి జంతువున్ నన్ను సేవించే వారిని కూడా నేను సేవించను. నేను వారి వెంట ఉండను. నేను వారికి కనపడను. ఎందుకయ్యా అంటే అనువృత్తి వృత్తి లేదు. నిరంతరం వారి మనస్సు నా మీదే ఉంచటానికి నన్ను కోరే వారి మీద కూడా నేను పడను. వాడే అండి వాడే. మీరు ఎంత దూరం అవుతుంటే వాడంతా ప్రతి రోజు వస్తుంటారు. నిరంతరం వారి మనస్సు నా మీదే నిలిచి ఉండి మరొకదానికి పోకుండా ఉండటానికి కావలసిన. వాతావరణాన్ని నేను ముందే ఏర్పరుస్తాను. ఎప్పుడు దగ్గరే ఉన్నారు అనుకోండి ఆ మా ఆయన ఇక్కడే ఉంటాడు నేను ఎప్పుడు అక్కడే ఉంటాను ఆయనకి పని లేదు పాట లేదు. ఆఫీస్ లేదు బాధ లేదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఆ ఇంట్లో ఉండడానికి టీ ఎందుకు లేదు ఊరుకో అంటాం. మనం ఏం చేస్తాం? ఎప్పుడు వెళ్తే ఉంటే కాస్త అతి పరిజయాత్ అవజ్ఞః సంతత గమనాత్ అనాధరో భవతి. నిరంతరం వెళ్తుంటే ఆ నకు తుంటే. ఓ అయ్యా నమస్కారం అండి అది ఏం చేయండి అంటారు. రెండో రోజు నమస్కారం అండి రండి అంటారు. మూడోసారి ఇంకా వచ్చామనుకోండి అని కూర్చోండి. ఆ రోజు వస్తున్నావా అన్నాడు అంతే కదా అందుకోసమని ఆ రీతిగా చెప్తున్నాడు. అమీజా మనువృత్తి వృత్తయే దూరంగా ఉంటేనే కనపడకుండా ఉంటేనే వారి మనస్సు నా యందే ఉంటుంది. నిరంతరము నా యందే వారి మనస్సును ఉంచకాని నేను ఎప్పుడూ వారికి కనపడను. నన్ను ఎంత సేవిస్తున్నా నేను దూరంగా ఉంటాను. ఆ కోసం కాదు వాళ్ళ కోసం. దగ్గర ఉంటే మర్చిపోతారు దూరంగా ఉంటే దలుచుకుంటారు. అనువృత్తి వృత్తయే యధాసన సదనే వినచ్చి తచ్చింతయ అన్యతు నివృతు నవేదా.
అలాంటి వాడవు అని ఎందుకు వచ్చావు? రావడం ఎందుకు, కనపడడం ఎందుకు, ఉండడం ఎందుకు, ఉండవాడా పోవాడా ఎందుకు? పిచ్చివాడా, డబ్బు అసలే లేని వాడికి డబ్బు మీద దుంకుతా ఉండదు. కదా? దా పద్మ అది లేదు ఇది. పోసారే ₹1000 రూపాయలు దొరికింది. ఆ దొరికిన ₹1000 రూపాయలు మనుషుల్లో పోయాయి. ఎలా ఉంటుంది అది? అయ్యో పాయ్ అయ్యో పాయ్ నీవే ఆ అది. అవునండి ఉన్నాయి కదా. నిన్న మొన్న అసలు లేవండి. అసలు డబ్బు లేని వాడు ఏడవడు. అసలు డబ్బు లేని వాడికి మధ్యలో డబ్బు వస్తే అవసరం డబ్బు పోయిందనుకోండి. ఇక వాడి బాధ చూడాలి. అదే మీ బాధ అన్నాడు. నేను అసలే కనపడకుంటే అంత తప్పుకోరు ఎలా కూడా లేదు. అందుకే వచ్చి అసలు మీతోటి ముద్దు ముచ్చల సరసారాన్ని ఆడి వాళ్ళకి అసలు మురిపించి ఇప్పుడు అద్దానం అయ్యాను. మీకు ఆ రుచి తెలిసిపోయింది. కదా మా స్వామి ఉండాలి. ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీ మనస్సు నిరంతరం మా మీదే ఉండాలంటే నేనేమిటో మీకు తెలియాలి కదా అందుకోసం వచ్చింది. అసరు డబ్బు లేని వాడు డబ్బు కోసం ఏర్పడరా? డబ్బు లేని వానికి దరికిన డబ్బు పోతే. మనం చెప్పుకోరా? చూడండి అందులో ఏమంటున్నాడు. యథా అధన లబ్ధతనే వినస్తే. ధనము లేని వాడికి ధనము దొరికి మళ్ళీ అది పోతే తచ్చింతయ అన్యన్ని వృతః నవేదా ఆ పోయ ధనం మీద చింతతోటి ఉన్న వాటిని వేయిటిని తలచడు. నన్ను కోరేవాడు నాకంటే భిన్నమైన దానిని దేనిని కోరకూడదు. సర్వాత్మన మీ మనస్సు నా మీదనే ఉండాలి. మీ మనస్సు నా మీదనే ఉండాలంటే నేనేమిటో మీకు తెలియాలి. తెలియాలి అంటే ఏం కావాలి? దొరికింది, వచ్చేసింది, ఉంది, ఉంది, ఉంది అని కాదు. అయ్యో లేకపోయా, అయ్యో లేకపోయా, అయ్యో లేకపోయా. ఇప్పటిదాకా ఉండిపోయిందండి. ఇప్పటిదాకా ఉండిపోతేనే బాధ. అసలు లేకుంటే బాధ లేదు. అందుకే నేను వచ్చాను. స్వానాంభివేమై అనువృత్తయే అబలాః తచ్చింతయా అన్యత అత్మతోటి మరి దేనిని కలసుకోడు. ఏవం మదర్భోజిత లోకవేద స్వానాంభివోమై అనువృత్తయే అబలాః నాకోసం.
లౌకిక వైదికమైనటువంటి అన్ని కర్మలను వదిలిపెట్టారు. మీ వారిని వదిలిపెట్టారు, ఇతరులను వదిలిపెట్టారు. లోక వేద సులన్. స్వానాంభి ఓ మయ్య అనుకూల మదర్దోచిత లో అది మన ఏవం మదర్దోచిత లోకవేద స్వానాంభి నాకోసం అన్ని లోకవేద అన్ని వదిలేసిన వాళ్ళకు మయ్య అనువృత్తయే. మీ మనస్సు నా మీది అంతరించి ఉండటానికి మయా పరోక్షం భజతా తిరోహితం. వీళ్ళని కాస్త సాధుగా ఉండి చూడాలని. యు నో అంతర్ధానం చెందాను మాసూయితుం మార్హద తతు ప్రియం ప్రియాః మీకు వాస్తవమైన జ్ఞానాన్ని కలిగించడానికి కొంతసేపు కనబడలేదు కానీ దాన్ని మీరు ఇంకో తీరుగా అన్యతా భావించవద్దు మాసూయితుం పాలన వాడు ఉచిత పోతాడా? ఇది ఎక్కడ న్యాయం ఉన్నాయి కదా, ఇలాంటివి కూడా అనకూడదు అంటే నేను చేసే ప్రవృత్తిలో మీరు తప్పు పట్టకండి.
Opening mangalacharanam verse: "Madanvayah" (repeated invocation) - O Lord, born in the lineage of the Sun God (Aditya), I bow my head to Your beautiful lotus feet adorned with Vakula flowers. May my intellect rest at those divine feet.
We discussed how the Lord disappeared to subdue the pride of the Gopis. "Prasamaya prasadaya tatraiva antaradiyata" - to diminish their pride (saubhagya mada) and bestow His grace upon them, the Lord disappeared right there. Through His disappearance, He showed them what it means to be without Him.
This is a wonderful chapter. We called it the Rasa Panchayati chapter. Yesterday we covered two aspects. Today is the third day. In this chapter, the Gopis are realized souls - not ignorant, not weak, not deluded. They are not merely women driven by desire. They are supreme devotees.
O Great One, by Your very birth, Your very avatara, this Repalle (Vrindavana) has become many times more glorious than before. "Jayati te adhikam janmana" - it has triumphed greatly by Your birth. "Vrajah" - Vraja has become victorious. Because Lakshmi herself eternally dwells here where You are present.
Beloved One, You are nowhere to be seen. "Dikshah tava kah" - "Tvayi dhruta asavah" - those whose very life-breath rests in You, "tvam vinchanti" - they are searching for You. Like tiny sparks of life searching for the great flame - such are these devotees seeking You.
They said He was born auspiciously. "Sharat udashaye" - in the autumn season, like a lotus beautifully blooming in a lake, its inner radiance - stealing even that brilliance - is Your glance. With Your eyes that outshine the full-bloomed autumn lotus, You captivate all.
We were not serving You for wages. We did not serve You expecting any reward. "Pratiphala apeksha" - with no expectation of return, but out of devotion, love, and rapturous surrender, unable to live without You - that is how we serve. Yet now in this state, how are You treating us?
You know what happened, do You not? You Yourself saved him then - if You had left him then, it would have been over. Having saved us from all dangers, will You now destroy us? "Visha janapa yat, vyana rakshasa at, varsha maruta at, vaidyuta analat, vrishamaya atmaja" - from poison, demons, storms, lightning, and the bull demon's son - You saved us from all these.
When surrounded by danger, You would come and save us. "Vrishamaya atmaja" - his son Shankhachuda is yet to come. He is mentioned ahead in the text. He will come before us. So even that reference shows You protect us from all future threats as well.
That is something they cannot speak of openly - speaking to you all now. "Na gopikanandam bhavat" - I cannot save myself. Even I have suffered hardships. I am telling this to others, sir, I said. What is the meaning of this? The Gopis say they know no complaint against anyone else - their entire dependence is on Krishna alone.
What do you say about this? We would say - "Vrishni dhurya" - they address the Lord. O One who bears the burden of the Vrishni dynasty! "Virachita abhayam" - You have created fearlessness for all. You came to remove all kinds of fear. How can You now abandon us?
Show us Your beautiful lotus-face. "Pranata jehinam papa karchanam, truna charanugam, shri niketanam, phani phana arpitam te padambujam, krunu na krindhi krutyam" - the Gopis describe the Lord's lotus feet: they remove the sins of those who bow before them, they follow even the humble grass-walkers, they are the abode of Lakshmi, they were once supported by Ananta Shesha's hoods.
Do You speak like a small child? "Bhuta manojnaya" - words that even the learned find pleasing. Words that are full of substance, that impart infinite wisdom, "vidhikarinima" - O Hero among heroes, "adhara sida un apyayasva nah" - please nourish us with the nectar of Your lips.
It removes all sins. What is contained within it - as found in the Vedas and Puranas - is not easily accessible to ordinary people. But poets and devotees who present that knowledge joyfully and sweetly, making it delightful - they give us immense bliss. That is why the scripture is praised as "kavi virachitam" - composed by the poet-devotees.
That is why they say "kuhaka no mana kshobhayanti" - they call the Lord a kuhaka (trickster). Why do You speak so sweetly? Why do You make Yourself so inaccessible so suddenly? If You intended to leave us, why did You speak such intimate words in private? Such contradictory behavior only torments our minds.
One chapter should be discussed for a full week. One verse deserves two days of explanation. Every word spoken here is the conversation between the individual soul (jivatma) and the Supreme Soul (Paramatma). The soul caught in the net of samsara - with all its illusions, maya, sorrows and grief - how it cries out to the Lord - that is the meaning of these verses.
Even more delicate than that. "Pada aruntudam eva pankaja rajah" - even the pollen of a lotus would hurt His feet. "Keti bhrishalokanaihi, anga glanim, hada amba, sahasa vidhihi, lila adim lila arami" - the Gopis say: even placing a lotus beneath His feet - the pollen within the lotus itself would injure those feet. Such is His supreme tenderness.
Frightened - since He is the Beloved - one approached without touching, and then somehow gathering courage, just barely made contact. What does He say? "Samvahane api sapadi kalam adadana" - even when gently massaged, He immediately cries "Ouch!" That is how supremely delicate He is. Such a tender being - how can His feet walk on rough ground?
How supremely auspicious are Your lotus feet! O Ramana, please remove from within us our "adhi" - mental anguish. "Surata vardhana, shoka nashana, svarita venuna, sustu chumbhitam, itara raga vismaranam, runam, itara vedanas te adhara" - Your lips, kissed by Your melodious flute, cause other attachments to be forgotten, relieve our sorrows, and deepen our love.
The Creator placed eyelids on the eyes - what an injustice! "Pakshmakrita nirnamam" - the Gopis lament: You come with curling locks ("kutila kuntalam") framing Your beautiful face, and as we gaze upon You, the Creator placed eyelids on our eyes - forcing us to blink! The Brahma who gave us eyes to see You, why did he also give blinking eyelids that interrupt our vision of You?
We were intoxicated - "podara abhi janam, podara abhi marada" - and thus it happened that "tava udgita mohitah" - "udgitam" meaning that sublime music - by that flute music we were all enchanted. "Mohitah hita va yoshitah, karchayet" - captivated by Your song, even the most virtuous women abandoned all propriety and followed You.
O Great One, You came - Your avatara, Your very arrival - to remove the suffering, grief and sin of those living in this age of Kali. "Te vyaktihi" - Your manifestation, Your coming - why did You come? You were born in a royal family - did You come for a kingdom, to be a king? No, You came for us -
That is why, when one naturally loves the Lord and is absorbed in His glory and rapture - like Lakshmana, like Kuchela, like Shri Rama - even if one forgets one's duties in that ecstatic state, the Lord Himself will get them done. Even if we do not act, the Lord makes things happen. Therefore one need not worry - the Lord arranges everything for His devotee.
O Lord, "krushna adibhir bhramati dhihi bhavadiyusham nah, kurpaya bharamati dhihi bhavadiyusham" - even ordinary grass and darbha blades - the kind that grow everywhere - if Your feet step on them, we worry in an instant whether those tender feet might get hurt. O Lord, show some mercy - are Your feet not paining You as You walk through the forest?
These are called Katali dhvanis - great scholars like Mukku Timmana are mentioned here. The story of the Parijata flower: Krishna, while staying with Rukmini, received it from Narada. Narada could have just given it and left. But instead Narada created a situation - a divine test of love between Rukmini and Satyabhama involving that celestial flower.
It is said jealousy was born there - "ishvara" meaning jealousy arose and grew in the mind, causing sorrow. She wept. When did she weep, where did she weep? After that person arrived - when he came, she rose at dawn, weeping. What is wrong, why are you up weeping? - the story unfolds.
Why would the Lord make such dear ones weep? So the Lord, out of affection for them, appeared before them. "Shaurihi" - Krishna - with a gentle, tender smile playing on His lips, spoke affectionately. Are you all saying such things? Now you realize! Such is the grace with which the Lord revealed Himself to the Gopis.
Oh! Did the Lord come for something so small - just because they called? Yes, He came when called. Seeing the Lord who thus arrived, their eyes blossomed with joy. "Utpulla drisha pritito" - with eyes widened in delight. "Abala uttastu gunapatah sarvah sanvah pranam iva agatam" - all of them rose up together like life returning to a body from which it had departed.
That which is left over - we call it ucchistam - is a kind of bliss. "Anjaneya naga tanivi, tambula cheravitam" - One great devotee placed His feet upon her bosom to cool the burning ardor of her longing. "Eka bhrikuti madita prema saurabha vipula ghana" - another with knit brows full of love and fragrance - such was the intensity of their devotion.
In this there is meditation on the Lord, singing His praises, remembrance - such things are present. "Api itam api na trupyatu santasta charanam" - even though they sing the Lord's stories so beautifully, they want more, more, more - they are never satisfied. They sing well and want to sing even more of the Lord's glories.
Another great devotee drew the Lord inward through the aperture of her eyes into her heart, and then afraid He might leave, she closed her eyes. What was there to be afraid of? Even with eyes open, He would remain in the heart. But such was the intensity of her love - she could not bear even the thought of losing Him.
Just as ordinary people, upon approaching a great scholar or sage, find their ignorance dispelled - similarly, all their various sufferings and the burning pain of separation were completely removed. "Tabhir vidota sokabhih bhagavan achyuto vritah" - surrounded by them, the infallible Lord shone radiantly, dispelling all their grief, like the sun dispersing clouds.
One meaning. Another meaning: those dwelling in samsara, who regard impermanent, fleeting, perishable things as permanent - the sorrows arising from that delusion - all those sorrows are removed. Like the autumn moon (sharat chandra) with its cooling rays dispersing the heat - thus the Lord's presence removes all suffering born of samsaric attachment.
Who is an "atma bandhu" (friend of the soul), O Lord? Because He is the soul's true friend, He sat with them when they lovingly asked Him to be seated. "Tatra upavishthah bhagavan sa ishvarah" - and as the Lord sat among them, He, the master of all yogis, "yogeshvara" - the supreme controller of all yoga - graced them with His presence.
Where are You going, who asked You to leave, why are You leaving like this? - they made a fuss. Then thinking - if I say "alright, I won't go" and then leave again later, what will they do? - the fear of that too was there. So they dealt with Him very carefully. "Sabhajayitva kamananga diya" - honoring Him with great love and worship.
What is it? How do people in this world behave? Those who serve someone continuously, without fail - such people are never abandoned. If a person always says "You are everything to me" and stays near, serving constantly - no one would abandon such a devoted servant. The Lord too will not abandon those who are completely devoted to Him.
They became purposeful seekers. That is why both of them - "svarthaikanta udyamahin" - those with purpose directed entirely toward the self's true good. "Na tatra sauhridam dharmah, svarthaartham tad dinanyata" - those who serve with hidden self-interest serve only when it is convenient. True selfless servants - they are the ones who serve regardless of personal benefit.
Because both are self-interested - "ubhayatra vara avasyam" - both sides need each other. Those who serve the one who does not serve them in return - those who serve with true understanding - they are the great ones. We say they are superior. You might say something else - but their selfless service is indeed supremely noble.
Now if there is no desire at all, what does he ask? Such ones - "aptakamah, akritajnah, gurudruhah, atmaramah, aptakamah, akritajnah, gurudruhah" - "na aham tu satyah bhajato api jantu num bhajami samicham, anivritti uttaye" - tell me why? That too was asked. "Radhan" - shall I tell you the reason?
Such being Your nature - why did You come? Why appear at all? Why be present? Why be there one moment and gone the next? You fool - even a person with absolutely no money does not suddenly develop greed for money, right? Once something is given and then taken away - that creates the burning longing. So You came, showed Yourself, and then left - this is what has caused us such torment.
They have abandoned all worldly and Vedic duties. They have abandoned their own families, abandoned others. "Loka veda sulam" - "svanambi, o mayya, anukula madardochita" - "loka veda svanambi" - for Your sake, they have renounced everything - all worldly duties, all Vedic injunctions, all family ties. "Evam madardochita" - everything they did was for You alone, O Lord.