పరమాత్మ ధ్యానం: పాదాల నుండి శిరస్సు వరకు

Meditating on Paramatma: From Feet to Crown

bhagavatam Kandadai Ramanujacharya

పరమాత్మ ధ్యానం ఎలా చేయాలో వివరించబడింది - కూర్చున్న, నడుస్తున్న, పడుకున్న - ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు. మానవుడికి శిరస్సు నుండి కిందికి ధ్యానం, పరమాత్మకు పాదాల నుండి పైకి - పాదాది ధ్యానం. ప్రభువు పాద నఖాలు హృదయ అంధకారాన్ని తొలగిస్తాయని వివరించబడింది. ద్రోణాచార్యుని విలువిద్య ఉపమానం ఏక-దృష్టి ధ్యానానికి అన్వయించబడింది.

The meditation on Paramatma is described - the devotee may meditate on the Lord as seated, moving, or reclining; standing, walking, or dwelling. For humans, meditation proceeds from head to feet; for Paramatma, from feet upward (paada-adi). The Lord's lotus toenails (utthunga rakta virasa nakha chakra) dispel darkness from the heart. The archer's eye analogy from Dronacharya's teaching is applied to single-pointed dhyana.

← Prev Next →
Meditating on Paramatma: From Feet to Crown Kandadai Ramanujacharya bhagavatam

శ్రీ జైరేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందేరంయజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తస్తదితరాణి తృణాయమేనే మద్గురుహో భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్తజంగి యుగలం ప్రణమామి మూర్ధ్రనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం హృదేను పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుట్ప సంకా సంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీ మూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండల ధలం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రం కల్మశం పరాశరాత్మయం వందే సుచతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూళ పులభూషణం శ్రీ రంగారియ గురో పుత్రం షఢగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా పరమాత్మను ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం వలన ప్రకృతి మనను బంధించదు అని చెప్పుకున్నాం. అంటే విడిచిపెడుతుంది. అలాంటి పరమాత్మను చేరటానికి జ్ఞాన కర్మ యోగాదులతో కూడుకొని ఉన్న భక్తి యోగము ప్రధానంగా సహకరిస్తుంది అని చెప్పుకున్నాం. ఈ భక్తి యోగంలో పరమాత్మను ధ్యానించాలి. అన్ని ఇంద్రియములను మనస్సులో చేర్చాలి. ఆ మనస్సును హృదయంలో చేర్చాలి. మరి ఇలా మనస్సు ఎలా మనకు స్వాధీనం చెందుతుంది అంటే ఏం చెప్పారు ప్రాణాయామం తోటి అంటే వాయు మార్గాన్ని పరిశోధించటం వలన అది శుద్ధి పొందితే మనస్సు మనం చెప్పినట్టు ఉంటుంది ఆ భాగం చెప్పారు ఇలా. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆయన కిరీటము, హారము, గైవేయము, కేయురము, మొహరగుండలములు, ఆభరణములు, పూషణములు, ఆయుధములు, వస్త్రములు ఇలా ఉన్నటువంటి స్వామిని సేవించాలి. అతను హృదయే హృదయ గుహలో ఆసీనం అన్నాడు. అంటే దహరాకాశం అంటున్నామా మనం. ఆ జీవాత్మ ఉండే ప్రదేశం ఉందే దానిలో స్వామి ఏం చేసి ఉంటాడు.

అక్కడ ఉన్నటువంటి స్వామి, స్వామిని ధ్యానించాలి అంటే ఎలా ఉండాలి స్వామి? ఎలాంటి స్వామిని ధ్యానం చేయాలి? అంటే ఆసీనం, పుంజానం, శయానం మన ఇష్టం అన్నాడు. స్థితం వ్రజంతం వాసీనం కుదుర్నా నిలబడ్డ నడుస్తున్నటువంటి వాడిని. అలాగే పడుకొని ఉన్నటువంటి వాడిని. ఎలాంటి వారినైనా మనం ధ్యానంలో నిలుపుకోవచ్చు అని చెప్పారు. ఇది. పరమాత్మ యొక్క సంపూర్ణ స్వరూప ధ్యానం అంటే పాదముల నుండి కేశముల వరకు, కేశముల నుండి పాదముల వరకు. స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ ధ్యానం. ఇందులో ఇంకొక చిన్న భేదం చెప్తున్నాను. చాలా ప్రధానమైన భేదం. ఒకేసారి పరమాత్మ యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం. మనం ధ్యానంలో నిలుపుకోలేని నాడు ఒక్కొక్క అవయవాన్ని నిలుపుకోవాలి అంటాడు. ముఖము లేదా ఓ కన్ను, ఓ నాసిక, ఓ అదరము అలాగే ఓ కరణము, ఓ కంఠము ఇలా ఒక్కొక్క అవయవాన్ని అలా ముందర పెట్టుకొని. అవయవాన్నే ధ్యానించుకుంటూ అలా కాలం గడపాలి. ఎంత కాలం? ఎప్పుడైతే నీ మనస్సు ఆ అవయవం నుంచి పక్కకు పోకుండా నిలువగలదో అప్పటిదాకా. అంటే సాంసారికమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ఇతర ఏ విషయముల యందు మనస్సు వెళ్లకుండా ఆ పరమాత్మ ముఖం ఉంటే ముఖమే. మనకు ఈ విషయాన్ని చెప్పడానికే అంటే ఇలాంటి యోగాన్ని, ఇలాంటి ధ్యానాన్ని, ఏకాగ్రతను చెప్పాను చూడండి నాసికాగ్రం అని బ్రూ మధ్యం అని చెప్పుకున్నానే. ఇలాంటి ఏకాగ్రత. పరమాత్మ యందు నిలపగలిగినప్పుడు సాంసారికమైనటువంటి బాధలు జీవుణ్ణి వెంటనంట ఉన్నది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రబోధించడానికి భారతంలో లౌకికమైనటువంటి ఉపాఖ్యానాన్ని కూడా తీసుకొని వేదాంతమైన తత్వాన్ని బోధించడంలో వ్యాస భగవానుడు చాలా నేర్పరి. ఎవ్వరికీ ఎక్కడ అనుమానం రాదు.

ఇందులో వేదాంతం ఉంది కానీ అనుక్షణం అదే ఉంటుంది. ఏ కథ ద్రోణాచార్యులు పాండవులకు అస్త్రాభ్యాసం చేయిస్తుంటాడు. అస్త్ర విద్య గురి చూసి కొట్టమంటాడు. చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి కంటిని మాత్రమే చూడాలి. పక్షిని కాదు. ఓన్లీ కన్నును చూసి ఆ కన్నునే కొట్టాలి. కన్నును చూసి అంటే నేను చూశాను కాదు. ఆ చూసే వాడికి కన్నే కనపడాలి. కన్ను పక్కన ఉన్న రెప్పలు కానీ, కనుగొమ్మ కానీ, కింది భాగం కానీ కనపడకూడదు. అలా కనపడితే వాడు ఫెయిల్. అలా ఒక అర్జునుడిని చూడగలిగాడు. పుట్టవయ్యా అన్నాడు. అది పక్షిని కాకుండా ఒక కముందులో అని చెప్పడంలోని ఉద్దేశం ఏమిటి? ఇది అవయవ ధ్యానం. మనకు మృగధారణ ఏకం కానీ, శాందోగ్యం కానీ, కథం కానీ చెప్తుంది. ఏకే కచ్నం యధాలోకే దేహినాం అంగ సంభవం అంగే దృశ్యతే యధా ఏవం బ్రహ్మణి తేస్థితం అంటారు. మనము లోకంలో కూడా ఏదైనా వస్తువు సంపాదించాలంటే ఓ కోటి రూపాయలు సంపాదించాలంటే కోటి ముద్ద రావు కదా. ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి చేర్చుకుంటూ వస్తాం. కొన్ని పదులు కలిస్తే వంద, వందలు కలిస్తే వెయ్యి, కొన్ని వేలు కలిస్తే లక్షలు, లక్షలు కలిస్తే కోటి. అయినట్టుగా పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపం నీకు ఒకేసారి బోధపడదు. ధ్యానంలోకి రాదు. మరి ఏం చేయాలి? ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేసుకోవాలి. అలా చేసుకున్నందువల్ల నీకు ఆ అవయవం తప్ప నీ మనస్సులో మరేదీ భాదం భావించకూడదు. ఆ స్టేజికి వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో అవయవం. మళ్ళా అది వచ్చినాక ఇంకో అవయవం. దీనివల్ల మనకు స్వామి వారి యొక్క ప్రతి అవయవము నీ ధ్యానగమ్యమైననాడు. అప్పుడు సమగ్ర స్వరూపాన్ని ధ్యానగమ్యం చేసుకోవాలి. ఇది పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహంలో పరిపూర్ణమైనటువంటి ధ్యానం నిలవటానికి. క్రమ ఉపాయము అంటారు, క్రమప్రాప్తి అంటాం. సులభ ఉపాయము అంటాం. మనం నిన్న ఆ భాగాన్ని చెప్పాం. అందులో ఎలాంటి మొదలు ఏ భాగాన్ని తీసుకోవాలి?

మానవులైతే కేశముల నుండి పాదముల వరకు పరమాత్మనైతే పాదముల నుండి పాదాది కేశ పర్యంతం దేవాను ధ్యాయతీని శాస్త్రం. దేవతల గురించి మాట్లాడాలంటే మొదలు పాదల నుంచి తీసుకొని శిరస్సు దాకా వెళ్ళాలి. మానవులైతే శిరస్సు నుండి పారాలు దాకా వర్ణనిస్తారు. అది సామాన్య నియమం. ఇది కాక భగవంతుని దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా మొదలు ధ్యానించేది, తలచేది, చూచేది వేటిని? పాదములు మాత్రమే. భగవత్తుడు అలాగ మనకేం కనబడతాయి? నాకు చెప్తాడు మాతుస్తనావివ శిశోహో అమృతాయమానౌ ప్రాప్యౌ పరస్పర తులాం అతులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ. శరణం ప్రపద్యే తల్లి మహా సౌందర్యవతి కావచ్చు కానీ పసిపాప పసిపాప తల్లి ఒళ్ళోకి తీసుకుంటే మొఖం చూస్తాడా ముక్కు చూస్తాడా ఆయనకి ఏం కావాలి? స్తన్యం కావాలి, పాలు కావాలి, తనుబాలు కావాలి. కాబట్టి వైద్య చూస్తా తనములే చూస్తాడు. పచ్చిపాపకు తల్లి తనముల యందు ఎలాగైతే ప్రీతి ఉంటుందో జీవులందరికీ పరమాత్మ పాదముల యందే ప్రీతి. ఆయన గొప్ప ఎంత అందగాడైనా కావచ్చు అవన్నీ మాకెందుకు మాకు కావాల్సింది మా పాదాలు మాకు కావాలి స్వామి అవి ఇచ్చేసేవయ్యా అంటాడు అందుకే అదే రీతిలో మనకి ఇక్కడ ముఖమూల చెప్తున్నాడు సంచింతయేత్ భగవతః చరణారవిందం మొట్టమొదట మనం ఏం చేయాలి? పరమాత్మ యొక్క పాద పద్మములను ధ్యానించాలి. అది మొదటి పని. ఎలాంటివి అవి అంటే వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాట్యం. శంకరధాంగ కల్పక ధ్వజ అరవింద అంకుశ వజ్ర లాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజ ద్వయం మరీయ మూర్ధానం అలంకరిష్యతి అంటాడు మహానుభావుడు ఆ విధంగా చెప్తాడు మనకు ఆ రీతిలో ఎలాంటి పాదములు అంటే వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాట్యం ఆ పాదముల పాదములలో ఈ రేఖలన్నీ ఉంటాయి. వజ్రాయుధము అలాగే అంకుచము, ధ్వజము, పద్మము ఇలా రేఖలన్నీ పాదాల్లో ఉత్తములైన వాళ్ళు మహాపురుషుల యొక్క పాదాల్లో. మహాపురుళ్ళ యొక్క హస్తములలో ఆ చిహ్నములు ఉంటాయి. వీటిని మనం సాముద్రికం అంటాం. అలాగా వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాట్యం ఇలాంటి వాటితో కూడుకున్నటువంటిది ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాద జ్యోత్స్నాభిహి ఆహత మహత్

హృదయాంధకారం. ఏం చేస్తున్నాడు ఆ స్వామి అంటే ఉత్తుంగ రక్త విరస నఖ చక్ర వాళ్ళ పరమాత్మ యొక్క పాదముల వేళ్ళ కొసగుండేటువంటి గోళ్ళు ఉన్నాయే నఖములు అంటాం. ఎలా ఉంటాయ్ గోళ్ళు న్యాయంగా ఉత్తుంగ ఉన్నతములు కావాలి. వేలు కంటే వేలు గోరు కాస్త ఎత్తులో ఉండాలి. తక్కువలో ఉందనుకోండి అయం అధమాధమః అని శాస్త్రం. గోరును చూచి మొత్తం జాతకాన్ని చెప్పొచ్చు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏంటి వేరే మొఖాలు ఏం అవసరం లేదు. చేతిగోళ్ళు కానీ అంగుష పాదా నఖములు కానీ చూచి వీడు దరిద్రుడా శ్రీమంతుడా ఉత్తముడా అధముడా చాలు మనకు వస్తుంది బిలహణీయం. వినున్నారు కథ వినుంటారా బిరుహణుడు మహాకవి. మహాకవి బిరుహణుడు మంచి సంగీత శాస్త్రవేత్త. అలాగే నృత్యంలో ధనుడు. ఆ ఒక మహారాజు గారు తన రాకు తన కుమార్చెకు సంగీత నృత్యం నేర్పాలంటే ఎవరు నేర్పరి అంటే ఆయన వాడు ఉన్నాడు బిరుహణుడు అతను మహా నేర్పరి. అతను దగ్గర నేత్స అండి. ఎంత వయస్సు ఎంత? తండ్రి రోజు ఏ దేవుళ్ళు ఉన్నాయి. మరి పొరపాటున అబ్బాయి బాగుంటాడా? బాగుంటాడేమిటి నవమహం వాడు. అమ్మాయిలు చూస్తే పడి చస్తారో మహా సౌందర్యం అండి. మరి ప్రమాదమేనే ఏదో చేయండి మరి ఈమె ఏదో మహా సౌందర్యం గా అమ్మాయి. మై సౌందర్య రాసే మరి వాడు సౌందర్యవంతుడే అందులో ఇద్దరు యువ యువనం ఉన్నవాళ్ళు ఇగో పెట్టి సంగతి చేసుకోమంటే వాళ్ళది రాగం తాళం పాన వీడిని మనం ఏం చేస్తాం అప్పుడు ఏం చేయాలి అని ముందే అబ్బాయి కుష్టి వ్యాసి గ్రస్తుడు అని ప్రచారం చేశారు. సంగీతంలో పడుతులే కానీ కుష్టు వ్యాధి ఉన్నవాడు. అమ్మాయి గుడ్డిది. అమ్మాయి కళ్ళు లేవు. అబ్బాయికి కుష్టు వ్యాధి ఉంది. ఇది ప్రచారం. మరి ఎదురుగా ఉంటే బయట పడుతుంది కదా ఇలా మహారాణి కాబట్టి దాన్ని ఏమంటారు? ఘోషా ఉంటుంది కదా మధ్యన ఒక తెర వేసి. తెర ఉత్తర అబ్బాయి తెర ఉత్తర అమ్మాయి అలా నేర్పారు. అదృష్టం బాగాలేక ఒకరోజు గాడి వచ్చి ఆ తెర కొంచెం పైకి లేచింది. పిల్లవాని కాళ్ళు కనబడ్డాయి అమ్మాయికి. అక్కడ మంచి శాస్త్రం పండుతున్నాడు. కుష్టు వ్యాధిగ్రస్తుడి కాళ్ళు ఏళ్ళు గోల్డ్ ఇట్లా ఉండవే. వీళ్ళేదో మోసం చేశారని ఆ కాళ్ళు వేలును బట్టి ఆమె మొత్తం అబ్బాయి చిత్రాన్ని బొమ్మలు చిత్రిస్తుంది.

ఇలా ఉంటాడు అబ్బాయి. ఓహో నేను భ్రమపడతాను అని అభిప్రాయంతో రాజు ఇలా చేశాడు. అనుకుంటుంది సరే ఊరుకుందాం. తెల్లారి కాస్త తను ముందు వస్తాడు. సంగీత ఆడుతున్నాడు. వచ్చేసరికి అమ్మాయి దించిన బొమ్మ ఆ పక్కన అక్కడ ఉంటుంది దూరంగా. చూస్తాడు. తిరకెత్తని పిలిచి ఎవరు దించారు ఇది? అంటే రాకుమారి అండి. రాకుమార్ చిత్రం దించిందా? నువ్వు గుడ్డి దేవ కదా? హరుడి ఎలా చిత్రం దించుతుంది? అంటే అది కూడా నాటకమే. అంటే ఇతర నాటకం వీళ్ళ ఇతర విషయం ఆమెకు ఆ ఇద్దరికి తెలిసిపోయింది. తెలిసిన ఇంక చెడ ఎందుకు చెడ తీసేస్తారు. ఆమె రాజు అనుమానించినట్టే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అభిరటించి ఇద్దరు ఒకరిని వివాహం చేసుకొని పోదాం అనుకుంటారు అన్నమాట. అప్పుడు రాజు ఉరి శిష్ట ఇస్తాడు. ఇది మహారాజు పిల్లవానికి ఉరి శిక్ష వేయిస్తారు. ఇది ఇస్తే ఉరి శిక్ష తీసుకొని అక్కడికి పోయినప్పుడు చివరి కోరిక అని ఉంటుంది. అయినా ఏం చెప్తావు? చిన్న శ్లోకం రాసి ఇస్తాడు. చమత్కారం ఏంటంటే నీకంటే ముందు వాళ్ళు, నాకంటే ముందు వాళ్ళు చాలామంది పోయే ఉన్నారు. తర్వాత వాళ్ళు చాలామంది వస్తారు కూడా. వచ్చిన వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఒకరినొకరు ప్రేమించుకున్న వారు వారి కీర్తి వ్యాపించింది కానీ. ద్వేషించిన యొక్క కీర్తి ఎప్పుడూ వ్యాపించలేదు. ఈ నాటి నుంచి కొత్తగా ఇలా ద్వేషించే మహారాజుగా నీ కీర్తి బాగా వ్యాపిస్తుంది. కొత్త సాంప్రదాయం సృష్టించినందుకు మహారాజా ధన్యవాదాలు అని ఒక స్రోగం దాచి పంపుతాను. అంటే వాడు ఇది చెప్తాడు ప్రపంచంలో ప్రేమించకుండా వివాహం చేసుకోకుండా, సంసారం చేయకుండా, ప్రేమించకుండా ప్రపంచం ఎక్కడ ఉంది? దాంతో మళ్ళీ వాళ్ళ దగ్గర కలుపుతారు. అంటే ఏం చెప్తున్నానంటే చిన్న ఒక గోరు అంటే ఒక గోరును బట్టి చాలా కథలు రాజ్యాలు రాజ్యాలు మారాయి. మరి మానవుల గోళ్ళకే ఇంత ఉంటే పరమాత్మ యొక్క పాదం కాదంటే ఎలా ఉంటున్నాయి ఉత్తుంగ రక్త విలసన్ నక చక్ర వాడ ఉన్నతమైనటువంటివి ఎర్రగా ఉండేటువంటి గోళ్ళ యొక్క సమూహం యొక్క జ్యోత్స్నాదిహి వెన్నెల కాంతులతో. ఆహత మహత్ హృదయాంధకారం. పరమాత్మను ధ్యానించేటువంటి మహాభక్తుల యొక్క హృదయంలో పాలుకొని ఉన్న అంధకారాన్ని తొలగించేది. పరమాత్మ పాద నఖములు తమ కాంతి తోటి తమ భక్తుల హృదయంలో ఉన్న అంధకారాన్ని తొలగించేవి అన్నమాట. తమ కాంతితో భక్తుల హృదయములలో దాగి ఉన్న అంధకారాన్ని తొలగించగల ఉన్నతమైన

ఎర్రటి గోళ్ళ కాంతి కలిగిన అదే అలాగే వజ్ర అంకుచ ఇత్యాది చిహ్నములతో కూడి ఉన్న పరమాత్మ యొక్క పాదపద్మములను మొట్టమొదలు చింతన చేయాలి. అంటే పాదము అంటే ఏదో ఒక ఏలో ఏదో మడిమెనో ఏదో అరికాలో కాదు. పరిపూర్ణంగా పాదాన్ని ధ్యానం చేయాలి. అందులో మనకు అరికాలు కడవాలి, పైన మడిమ కావాలి, ఉపరిపాదం కావాలి, నక అంగుష్టములు కావాలి, నఖములు కావాలి, నఖముల కాంతి కావాలి. కదా అందువల్ల ఇలాంటి పరమాత్మ యొక్క శరణారవిందాన్ని ధ్యానం చేయాలి. అంతేనా అంటే అన్నిటికీ స్వామి వ్యాస భగవానుడు ఒక్కొక్క అవయానానికి ఒక్కొక్క శ్లోకం చెప్తాడు. పాదములకు మాత్రం రెండు శ్లోకాలు చెప్తాడు. ఎందుకంటారా ఆ పాదాలం చూసినా తలుచుకున్నా భక్తి పారవశ్యం ఆగదు కదా అందుకు యత్ శౌచ నిస్మృత సరిత్ క్రవరోదకేన తీర్థోదకేన మూర్ధిని అధికృతేన శివః శివోభూ. పరమాత్మ పాదములకు మరొక వైశిష్యం ఉంది. వామన అవతారంలో స్వామి త్రివిక్రముడై తన పాదాన్ని ఉపరిలోకానికి పంపించాడు. బ్రహ్మాండ కఠాన్ని భేదించి వెళ్ళే ముందు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. సరే నాన్నగారి పాదం నా దగ్గరికి వచ్చేసింది కదా, ఏమి మర్యాద చేయకుంటే బాగుండదు కదా అని తన కమండల జ్యోనం ఆ పాదం మీద పోశాడు. దాన్ని అన్నమాచిరావు గారు బ్రహ్మ కడిగిన పాదము అని స్తోత్రం చేస్తారు, కీర్తన చేస్తారు. అలా పాదమును కడుగుట వలన బయలుదేరి వెళ్ళిన ప్రవహించినటువంటి సరిత్ ఏంటది అదే గంగ అయింది కదా అలాంటి గంగ యొక్క ఉదకం అంటే తీర్థం ఈ గంగ ఉదకాన్ని నీ తీర్థేన మూర్ధిని అధికృతేన అలా అంటే పాద ప్రక్షాళనం చేసినటువంటి తీర్థము నదిగా బయలుదేరి వస్తే ఓ మహానుభావుడు దాన్ని తన శిరస్సున సహరించాడు. అలాంటి పాద తీర్థాన్ని శిరస్సున ధరించడం వలన ఆ రుద్రుడు కాస్త ఏమయ్యాడు? శివుడు అయ్యాడు. శివః శివ అంటే ఏమర్థం? మంగళ కలహ అని అర్థం.

అంతకుముందు ఆ మహానుభావుడు రుద్రుడు, భయంకరుడు. చూపించాను కదా, చాలా సుకుమారంగా ఏడిచాడు బాబు, బ్రహ్మ భయపడ్డాడు. అంత సుకుమారంగా ఏడిచాడు బాబు. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది రుద్రుడు అని. కాబట్టి ఇలా ఏ పాద తీర్థ ధారణ వలన శివుడు వాస్తవంగా శివుడు అయ్యాడో ఇంకోటి ధ్యాతుహు మనః శమల శైల నిసృష్ట వజ్రం. ధ్యానం చేసే వారి మనస్సులో ఉండేటువంటి పాపమనే పర్వతాన్ని భేదించటానికి బయలువెళిన వజ్రాయుధము లాంటిది. ఏమిటి? నిశుష్ట వజ్రం శాయేక్షిరం భగవతః శరణారవిందం అంటే పవిత్రమైనటువంటి పాదతీర్థం తీర్థము కలది. ధ్యానించే వాళ్ళ పాపాన్ని పోగొట్టేది. అలాంటి శరణారవిందమును ధ్యానం చేయాలి. ధ్యానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మియా అఖిలస్య సురవంది కయా విధాతుహు పూర్వోహో నిధాయ కరపల్లవరోచిస యత్ సములాలిసం హృది విభోహో అభవస్య కుర్యా పాదము కొంచెం కొంచెం పై దాకా రావాలి ధ్యానుద్వయం జలజలోచనయా మనం పిక్కలు అంటాం అలాగే మోకాళ్ళు అంటాం ఈ పిక్కలు ఎలాంటివి అంటే ధ్యానుద్వయం. జలజలోచనయ జనన్య లక్ష్మ్య అఖిరక్ష సురవందితయ విధాతుహు ఇందులో జలజలోచన ఎవరమే అమ్మవారు పద్మార్షి కదా అలాంటి అమ్మవారు అందుకనే అర్థం కాదని జనన్య అంటున్నాడు అమ్మ మన అమ్మ. కదా పద్మాష్య అయినటువంటి మన అమ్మ లక్ష్మియా ఇంకా అర్థం కాదని లక్ష్మియా అది కూడా చెప్పాడు. జలజలోచనయా జనన్యా లక్ష్మియా ఇలాంటి అమ్మవారి చేత ఎలాంటిది సురవందితయా.

కీల పరిపూర్ణమైనటువంటి దేవతలు దానవులు కూడా అందరూ కలిసి ఆమెను స్తోత్రం చేస్తారు. స్వామి అంటే పడదు కానీ నాక్షసులకు శివన్నారాయణుడు పడడు కానీ లక్ష్మిని వాళ్ళు పూజిస్తారు. ఎందుకంటారా? సంపద కావాలి మీరు. అది ఇంకెవరు ఇయ్యాల ఆమె ఇయ్యాల. స్వామినేమో కోప్పడతారు, అమ్మనేమో దండం పెడతారు. అందుకే పోతే అలా కాకుండా సురవందితయా అంటున్నాడు. దేవతల చేత నమస్కారము చేయబడేటువంటి మహానుభావురాలు అమ్మవారు ఈ పరమాత్మ యొక్క ధ్యానుద్వయమును రెండు కాళ్ళను ఏం చేస్తుంది ఊర్వోహ నిధాయ తన ఒడిలో ఉంచుకొని కలపల్లవ రోచిసాయత్ సములాలితం. ఆమె చిగురుటాకుల వంటి చేతులతో పాదములను ఒత్తుతూ ఉంటుందన్నమాట. అది అందుకనే విభోహో అభవస్య కురియాత్. విభోహో అభవస్య అభవస్య పుట్టుక లేనివాడు. సంసారం అదింపే మహానుభావుడు ప్రభువు ఇలాంటి పరమాత్మ యొక్క ధ్యానుద్వయమును మనము ధ్యానం చేయాలి. అది మనకు ఉంది మన దగ్గర ఉంది. వైద్యక వైద్యక పాఠశాలలో ఉంటుంది. గురుకులాల్లో గురువు యొక్క నమస్కారం అంటే పాదార్ధం కాదు. అది జంపి కలదాక ఇంతవరకు వస్తాడే. అంతవరకు పాదాలు కసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఒత్తి కడిగి తుడిచి తర్వాత ఒత్తి ఇప్పుడు దాన్ని శాస్త్రం దండం పెట్టి కూర్చోబెడతారు. అది ఆచారం గురుకులంలో అదే ఆచారం. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే పాదాలలో విష్ణువు ఉంటాడు. ఆ పిక్కెలలో సరస్వతి ఉంటుంది శాస్త్రం. జంగలు సరస్వతి నిలయములని కొద్ది కొద్దిగా ఆమెను సేవిస్తే నాకు అక్షరాలు వస్తాయి కదా. అందుకే శిష్యులు ఎక్కువ మనం పిక్కెల భాగాన్ని బాగా సంసేవనం చేస్తారు. అది విధానం. ఇలా కృతి విభోహో అభవస్య కురియాత్. ఊరు సుపర్ణ భుజయోహో అతిశోభమానవు దాని తర్వాత మనము తిక్కలు మోకాళ్ళు వేసి తర్వాత ఏంటి ఊరువులు అంటాం మనం తొడలు అంటాం చెప్తాం కదా ఎలాంటివి ఇవి సుపర్ణ భుజయోహో అతిశోభమానవు. గరుత్మంతుని యొక్క భుజముల మీద ప్రకాశించేవి కూర్చుంటాడు కదా స్వామి కూర్చుంటాడు. ఇందువల్ల ఆయన పేరు ఆయన సుపర్ణుడు అంటాం ఆయన గరుత్మంతులు. కాబట్టి ఆ గరుత్మంతుని యొక్క భుజముల మీద శోభించేటువంటివి ఓజోనిధి.

ఉజ్జలమైనటువంటి కాంతికి నిలయము. అతసికా కుసుమావభాసవు అలుసె పువ్వులాగా ప్రకాశించేటువంటివి. వ్యాలంబి పీతవర వాసచి వర్తమాన కాంతి కలాప పరిరంభ నితంబ బింబం. అవేమో ఊరు ఊరు తర్వాత వ్యాలంబి పీతవర వాససి నితంబములు అంటే పిరుదులు అంటాం మనం. చక్కని పసుపు పచ్చని పీతాంబరం అంటాం కదా పీతాంబరముతో అలాగే బంగారు మొలనూరుతో. శోభించేటువంటి నితంబ భాగాన్ని ధ్యానం చేయాలి. నాభిక్రదం భువనకోశ గుహోదరస్థం తరువాత అది స్వామి యొక్క నాభి. ఎలాంటిది నాభి అంటే భువనకోశ గుహ ఉదరస్థం. భువన కోషములు అంటే అన్ని లోకాలు. అన్ని లోకముల యొక్క గుహ అంటే మూలము. కదా అదంతా ఉదరంలో ఉన్నటువంటిది. యత్ర ఆత్మయో దిశనాకిల లోక పద్మం. ఇక్కడే ఆత్మ ఆత్మయోని బ్రహ్మ కదు అతని యొక్క బుద్ధికి సృష్టికి మూలమైనటువంటి అఖిల లోకములు. తనలో దాచుకున్నటువంటి పద్మము ఎక్కడ ఉంది? స్వామి యొక్క నాభిలో కదా? బ్రహ్మ యొక్క ఉత్పత్తి గూళ మూలమైనటువంటి నాది. పద్మం. పద్మం ఎలాంటిది? అన్ని లోకములు అందులోనే ఉన్నాయి. సకల లోకములు తనలో దాచుకొని ఉన్నటువంటి పద్మము, పద్మమునకు మూలమైనటువంటి నాదిస్వరం. ఎక్కడిది ఆ పద్మం అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క పుట్టుకకు మూల కారణం. అంటే బ్రహ్మ పుట్టడానికి కారణమైన అన్ని లోకములు తనలో దాచుకున్న. పద్మము ఏ నాభిలో పుట్టినదో అలాంటి నాభిని మనం ధ్యానం చేయాలి. అంటే ఏం ఆలోచించాలి? పరమాత్మ యొక్క నాభిని తలుచుకునే ముందు నాభి కంటే ముందు ఏం కనబడాలి? బ్రహ్మ కనబడాలి. కదా? దానికంటే ముందు పద్మం కనపడాలి. బ్రహ్మ ఆ పద్మం ఎలాంటిది పద్మం? ఆ పద్మంలో అన్ని లోకాలు ఉండాలి.

అనంత కోటి బ్రహ్మాండములు ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క రేకులో దాగి ఉంటుంది. చాలా చిన్న పద్మం కదా. మరి అయినప్పుడు మీరు పద్మాన్ని చూస్తున్నారు అంటే పద్మము చూడాలి. దాని దళము చూడాలి, దళములోని లోకాలను చూడాలి. అనంత కోటి బ్రహ్మాండములు దాగి ఉన్న పద్మ దళములను. అలాంటి దళములు కల పద్మమును దాని మీద ఉన్నటువంటి బ్రహ్మను ఇవన్నీ ఉన్నటువంటి నాళము ఆ నాళము ఉన్నటువంటి నాది. నాకు మాత్రం నాదే కనబడుతుంది. ఎంత ఎందుకు ఇంత ఎందుకు చెప్పాడంటే నాది నేను ధ్యానం చేస్తామండి మనం అనుకుంటాం కదా. కానీ అది ఉత్త నాదిలే కాదురా బాబు. మొత్తం అనంత కోటి బ్రహ్మాండముల పుట్టుకకు అదే మూలం. అందులో ఎందుకంటే మొట్టమొదలు మొట్టమొదలు సంతానం పొందింది ఎవరు ఆడవారా మగవారా? కదా. అవునండి. పరమాత్మ తండ్రి అయ్యాడు, మా స్వామి తండ్రి అయ్యాడు, మా స్వామి తండ్రి అయ్యాడు అని పాపం చక్రం ఏం పరిగెత్తింది, ఎంత నాట్యం చేసింది, మహా ఉద్వరతగా ఉంది చెప్పాలని. ఆయనకి కాంతి అందుకే వచ్చింది అక్కడ. మా స్వామి నాన్న అయ్యాడు, మా స్వామి నాన్న అయ్యాడు. మనం ఇప్పుడు అమ్మ అయితే ఎంత ఆనందిస్తామో, ఇప్పుడు ఆనందించక ఎవరూ లేరు మరి. వాళ్ళు ఒక్కడే ఉన్నారు. కాబట్టి ఈ పక్క చక్రం, ఆ పక్క శంఖం ఇవన్నీ గంతులు చేసి నాట్యం చేసేది. మా శాస్త్రం ఏంటంటే మా స్వామి కొత్తగా నాన్న అయ్యాడు. ఒక నాన్నే కాదు తల్లి ఆయనే అయ్యాడు, తండ్రి ఆయనే అయ్యాడు. ప్రపంచంలో కొందరు తల్లులు అవుతారు, కొందరు తండ్రులు అవుతారు. స్వామి. రెండయ్యాడు తల్లి అయ్యాడు తండ్రి అయ్యాడు. కాబట్టి మొదటి మొదటి సంతానం కలిగింది అమ్మాయి కాదు దైవి ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మను ధ్యానం చేసే ముందు అంటే సకల జరాజర జగత్తును సృష్టించగలవాడు అతని. సృష్టించినటువంటి జగత్తును దాచుకోగలవాడు అతను. ఎక్కడ దాచుకుంటాడు? ఉదరలోనే దాచుకుంటాడు. కదా?

తను దాచుకునే ఉదరంలోనే. మరి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఉదరం నుంచే వచ్చింది. కదా? నాభి, నాభి నుంచి పద్మం, పద్మంలో నుంచి బ్రహ్మ, బ్రహ్మం నుంచి సృష్టి అంటారు. అంటే సకల సృష్టి వచ్చింది ఉదరం నుంచే. సృష్టి వెళ్ళింది ఉదరం లోకే. న్యాయమే కదా? ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచే బయలుపడింది. ఆ శక్తి ఒక్క శ్రీమన్నారాయణునికి ఉంది మరెవరికీ ఆ శక్తి లేదు, ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి నాభిశ్రదాన్ని వ్యూఢం హరిన్మని వృషస్తనయోహో అముష్య ధ్యాయే ద్వయం విషదహారమరీతి గౌరం పరిశుద్ధమైనటువంటి హారముల కాంతితో ప్రకాశించేటువంటి శుభ్రమైన దివ్యమైనటువంటి వస్త్రముతో ఆభరణములతో శోభించేటువంటి పరమాత్మ యొక్క వక్షస్థలమును స్తన యుగ్మమును ధ్యానం చేయాలి. తర్వాత వక్షః అధివాసం వృషభస్య మహా విభూతే పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి. ఎలాంటిది వక్షస్థలం? ఇక్కడ ఏం కనబడుతుంది అంటారా? మహావిభూతే అధివాసం. అది రాణివాసం. ఎవరండీ రాణి? అమ్మవారు. అమ్మవారికి అంతఃపురం ఏది? అందుకే మహావిభూతే అతివాసం. మహావిభూతే అమ్మవారు. అమ్మవారికి నివాస స్థానమైనటువంటి వృషభస్య వర్షః. పరమాత్మ యొక్క వక్షస్థలం ఇది పుంసాం మనోనయన నిర్వృతిం ఆదధానం. ఒక అమ్మవారికే కాదు జీవులందరి మనస్సుకు జీవులందరి నేత్రములకు. తృప్తిని సంతోషాన్ని కలిగించేటువంటిది. కంఠంచ కౌస్తభమనే అధిభూషణార్థం కురియాత్ మనసి అఖిల లోక నమస్కృతస్య వక్షస్థలం కాగానే దేన్ని ధ్యానం చేయాలి? కంఠాన్ని ధ్యానం చేయాలి. ఇది ఏ దిక అచిన లోక నమస్కృతస్య. ఎలాంటి వాడు? సకల లోకముల చేత నమస్కరించబడుతున్న పరమాత్మ యొక్క కంఠస్థలాన్ని కంఠాన్ని ధ్యానం చేయాలి.

ఎలాంటిది ఆ కంఠం అంటే అది భూహనార్ధం కౌస్తుభ మణి కంఠం. కౌస్తుభ మణిని ధరించారు స్వామి. ఎందుకు ధరించారయ్యా? అంటే దానిని అలంకరింపజేయడానికి అంటుంది. కౌతుభమణికి అలంకారత్వాన్ని ప్రసాదించడానికి. అంటే అది శోభించడానికి ఈయన ధరించాడు తప్ప ఆ మణి దానితో ఈయన శోభించడు. స్వామి కాంతి ఎక్కువ ఆభరణం కాంతి ఎక్కువ మరి? స్వామి కాంతి కదా? ఇతని కంఠంలో ధరించడం వల్ల మణి యొక్క శోభ పెరిగింది. మణికి మరి కాస్త శోభ పెంచడానికి. సౌత్ వమణికి అలంకార అలంకారత్వాన్ని ప్రసాదించడానికి కంఠంలో ధరించినటువంటి అధిభూషణార్థం అలాగే కురియాతు మనసి అఖిల లోక నమస్కృతస్య లాంటి పరమాత్మ యొక్క కంఠాన్ని ధ్యానం చేయాలి. బాహు శ్య మందరగిరే పరివర్తనేన నిర్నిక్త బాహు వలయాన్ అధిలోక పాలాన్ అని చెప్తున్నాడు బాహు. అంటే ఏమిటి? ఇందులో స్వామి యొక్క బాహులు. ఇవేమిటి? మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహు వలయాన్. మందరగిరిని పాపం స్వామి కూడా అదేంటి చిరిదార మదనం పార సముద్రం తిరిగారు కదా తిరిగినప్పుడు స్వామి ముందర నిలబడి తాను తిరిగారు కదా ఆ మందరగిరిని వాసుకిని పెట్టి మందరగిరిని అలా బాగా తిప్పటం వలన ఏం జరిగిందట? స్వామి యొక్క చేతులకు ఉన్న కంకణాలకు కాస్త నగిసి పెట్టినట్టయి కాంతి ఎక్కుపోయింది. మనం ఆకురాయితో రాష్ట్రీయ జాతి బంగారాన్ని చూస్తామే. ఇక్కడ పెట్టి ఏం జరిగిందంటే పాపం కూర్మావతారం పెట్టి ఆ కింద కూర్చున్నందువల్ల ఎప్పటినుంచో. చుట్టి చేసినప్పటినుంచి ఎవడు ఎవడు లేడు తిక్కు పాపం. కదా ఈ పోటే దురద పెడుతుండే. ఆ దురద కాస్త మందరగిరి తిప్పడం వల్ల కొంచెం అంత పోయిందట. చేతులతోటి పర్వతాన్ని తిప్పడం వల్ల ఆ కంకణములు మరి కాస్త వన్నె తేలినాయి. చెప్తున్నాడు అందుకనే మందరగిరి పరివర్తనేన

నిర్నిక్త బాహు వలయాన్ అధిలోక పాల నిర్నిక్త బాహు వలయాన్ అంటే మెరుగు పెట్టబడిన శోభింప చేయబడిన కంకణము కలిగినటువంటివి రెండోది అధిలోక పాలాన్ ఎందుకు పరమాత్మ యొక్క బాహువులు దేనికి గుర్తు? బాహువులలోనే అష్టదిక్కుపాలకులు ఉంటారు. లోకపాలకుల నివాసం బాహువులు. కదా? అందువల్ల కాబట్టే అలా మందరగిరిని తిప్పడం వలన చేతి కంకణములకు కాంతి పెరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకపాలకులకు కూడా తేజస్సు పెరిగింది. అంటే మన పాటలో ఏమంటాం వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తావు కదా ఎక్సర్సైజ్ బాగా చేస్తే బలం పెరుగుతదా మరి. అందువల్ల వాళ్లకు శక్తి వచ్చేసింది కంగారులకు శక్తి వచ్చేసింది అన్నమాట. అందరూ ఇలా చూసుకుంటారు కదా, మేము బాగా వచ్చామంటారు చూడండి. అలా చెప్పారన్నమాట వాళ్ళు. ఇలా అతిలోకపాలాన్ సంచిత్తయేత్ తయతాళం అసస్యతేజః శంఖంచ తత్కర సరోహ రాజహంసం ఉత్తబాహుల స్మరించారా? అంటే పరమాత్మ భావులు అనగానే మనందరికీ ఏం జ్ఞాపకం వస్తాయి? ఆయు సాధు జ్ఞాపకం వస్తాయి కదా? మరి పరమాత్మ యొక్క దక్షిణ హస్తంలో ఉండే ఆయుధం ఏమిటి? చక్రం కదా? ఎక్కడ ఉన్నావా ఇందులో దశశతారం అసస్యతేజః చక్రం అంటే వెయ్యి అంచులు గలది. హలో. దశ శత అరం అంటే వెయ్యి. వెయ్యి అంచులు కలిగిన అలాగే అసత్య తేజః. దివ్యమైన తేజస్సును ఎవరు తట్టుకోలేరు, సహించలేరు. ఎవరి చేత కూడా సహించడానికి వీల్లేనటువంటి దివ్యమైన తేజస్సు కలిగినది. వే యంతులు గల సుదర్శనాన్ని శంఖంచ తత్ కర సరోరుహ రాజహంసం. చేతిలో శంఖం ఉంటుంది. కదా ఎలా ఉంది శంఖం? రాజహంస లాగా ఉంది. రాజహంస ఎక్కడ ఉంటుంది? పద్మంలో ఉంటుంది. కదా? పరమాత్మ యొక్క చెయ్యే హస్తమే. పద్మం చెయ్యి అనేటువంటి పద్మంలో ప్రకాశించే రాజం సలా ఉన్నటువంటి శంఖమును ఎవరు కూడా సహించడానికి వీల్లేన దివ్యమైన రేజస్సు గల వెయ్యి అంశులు గల చక్రమును చేతిలో ధరించిన బాహువులను కిరలోక పాలకులకు ఆలయమైన బాహువులను మందరగిరిని వాసుకితో తిప్పటం వలన వన్నె పెట్టబడినటువంటి కంకణములు కల బాహువులను

అంటే ఎందుకు ఇంత చెప్తున్నాడు? ధ్యానం చేసే విధానం చెప్తున్నాడు. కొద్దిగా ఆలోచించండి. స్వామి ఎదురం ధ్యానం చేయాలి అన్నాడు. ముందొకటి ఎదురులో పెట్టుకో ఇట్లా పెట్టుకుంటే వాటిని చూసుకుంటూ ధ్యానం చేస్తే ఏమైతది? మనసు నిలుస్తుందా? కానీ నువ్వు చెయ్యి ఎదురు పడుకో నేను చెయ్యి చూస్తా ఉన్నాను ఎదురు అను. ఎలా ధ్యానిస్తాం? నీకు ఆ చెయ్యి కనపడితే చెయ్యికి ఏం కనపడాలి? కంకణాలు కనపడాలి. అంతే కాదు శంఖము చక్రం కూడా కనబడను. అంతేనా ఆ చేతులు చేసిన ఘనకార్యములన్నీ కనబడను. క్షీర సాగర మథనం కనపడాలి. అఖిల లోకపాలకుల ఆవాసం కనపడాలి. అంటే ఈ చరిత్ర అంతా. స్మరణ చేసుకుంటూ ఇలాంటి ఉత్తమ చరిత్రకు మూలమైనటువంటివి ఏమిటి? బాహులు. పరమాత్మ బాహులను కనులు మూసుకోగానే ఆహా శంఖము, చక్రము. అలాగే లోకపాలకులు. అలాగే దాని కంకణములు ఇవన్నీ కనబడుతుంటే క్షీరసాగరము, మందరగిరి, క్షీరసాగర మథనము అవన్నీ కనబడుతుంది. అంటే అవి చేసిన గొప్ప పనులను స్మరించుకుంటూ చేతులను ధ్యానం చేస్తే మనస్సు అక్కడే నిలుస్తుంది. అలా కాక ఊరికే చేతులను పెట్టుకొని ఆ చేతులను ధ్యానించవయ్యా అంటే ఏం ధ్యానిస్తా చేతులను పెట్టుకొని? వాటి చరిత్ర తెలవదు. అందుకే ఆ చరిత్ర స్పష్టంగా చెప్తున్నాడు కరసరోణుహ రాజహంసం. తరువాత కౌమోదకీం భగవతోదయితాం. శంఖం అయిపోయింది. చక్రం అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది? గద. కదా దాని పేరేమిటి కౌమోదకి అంటే భూమండలంలో మండలంలో ప్రపంచంలో ఆనందాన్ని కలిగించేది మోదయ తీటి మోదయ. మోదకి ముద ఆమోదే ధాతువు కదా కౌమోదకి ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆనందాన్ని కలిగించి ఎలా దుష్ట శిక్షణ

శిష్ట రక్షణతో ప్రపంచానికి ఆనందం కలిగించేది కాబట్టే దాని పేరు కౌమోదకి అని పెట్టారు స్వామి. అది ఎలాంటిది అంటే భగవతః దయితాం. పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటిది ఆ గద. అందుకే ఆ పరమాత్మకు ప్రియురాలు అన్నాడు. అమ్మవారిని చెప్పబోయించిన విధంగా పెడతాడు కానీ గదను మాత్రం ఎప్పుడు ఎదురులో ఉంటుంది కదా. అందుకే భగవతోదయితాం స్మరేత. ఎలాగు దిగ్దాం అరాతి పద సోనిత కర్దమేనా ఎలాంటిది గద శత్రు సైన్యము యొక్క రక్తము చేత పూయబడిన గద దిగ్ధాం అరాతిపత శోణిత కర్దమేన మాలాం మధువృత వరోధ గిరోప గుష్టాం చైత్యస్య తత్వమివ అమలం మణిం అస్య కంఠే మళ్ళీ మాలం మధోవ్రత వరోధ గిరోప గుష్టాం ఇప్పటిదాకా వచ్చాం కాబట్టి బాహువులు వచ్చాయి. భుజములు చెప్పుకున్నాం. వట్టస్థలం చెప్పుకున్నాం, కంఠం చెప్పుకున్నాం, ఆయుధాలు చెప్పుకున్నాం, గదన కూడా చెప్పుకున్నాం. మరి ఇన్ని చెప్పితే మరి స్వామి మెళ్ళో ఏం మాల లేదా? వనమాలి గది జారింగి గదమరి స్వామిలో ఏముండాలి వనమాల ఉండొద్దా వనమాల ఉండాలే ఒక మన మణి కంఠహారానికి ఒక మణి కూడా మనం పసుపు అని చెప్పుకున్నాం ఇలా ఉంటుంది మరి మణులు ఉండాలి వనమాల ఉండాలి. వాడు చెప్తున్నాడు ఇప్పుడు మాలాం మధువ్రత వరూధ గిరోప గుష్టాం ఎలాంటి మాలను స్మరించాలి మధువ్రతములు అంటే తుమ్మెదలు తుమ్మెదలు యొక్క సమూహము చేత ధ్వని చేయబడినటువంటి ధ్వనితో కూడుకున్న మాల. అర్థమైందా? పూలమాలలో ఉండేటువంటి పుష్పముల. సుగంధమును మకరందమును ఆస్వాదించటానికి వచ్చిన తుమ్మెదర జంకార నాదములతో కూడుకున్న మాలను మధువ్రత వరోధ గిరోపగుస్తాం చైత్యస్య తత్వం అమలం

మణిం అత్యకంఠే ఈ పరమాత్మ యొక్క మణి మనం దాన్నే కౌస్తుభం అన్నాం. కౌస్తుభ మణిని స్వామి ధరిస్తున్నాడు అంటే కౌస్తుభ మణి. దేనికి ప్రతీక అని ఇందులో వస్తుంది భాగవతంలోనే ఏకాదశ స్కంధంలో. పరమాత్మ యొక్క తత్వం అంతా చెప్తాను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తు అతని ఆభరణాలు అతని ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు. ఆ గుర్తులో పరమాత్మ యొక్క కౌతుప మణి దేనికి గుర్తు? జీవతత్వానికి చిహ్నం. జీవతత్వాన్ని పరమాత్మ తన హృదయంలో ధరిస్తాడు. అంటే మనము పరమాత్మను ధరించడమే కాదు, పరమాత్మ కూడా మనను తన హృదయంలో ధరిస్తాడు. అంటే ఏమిటి? అఖిల జీవ తత్వమునకు ప్రతినిధి కౌతుభము. మనకు విష్ణు పురాణంలో చెప్తాడు ఇందులో తిప్పుకుంటాడేమో. చలి ఆత్మానం అస్య జగతః నిర్వేపం అగుణామలం విభర్తి కౌత్వమణి స్వరూపం భగవాన్ హరిహి. విచ్ఛి పురాణ వాక్యము మనకు అందులో ఆత్మానం అస్య జగతః నిర్వేతం అగుణామలం విభర్తి కౌత్వమణి స్వరూపం. సకల జీవాత్మల యొక్క స్వరూపానికి ప్రతినిధిగా ఉన్నటువంటి కౌతుప మణిని పరమ తన హృదయంలో ధరిస్తాడు. అంటే కౌతుప మణి అంటే ఏమిటి? జీవులకు ప్రతినిధి. ఆ జంకార కాదు నువ్వు చెప్పింది కదా తుమ్మెదలు తుమ్మెదల యొక్క జంకార అంతా అంతా చాలా ఉంది అంతరా ఒకటే కాదు మరి మూడు నాలుగు వస్తాయి ఇంక ముందర అన్ని వివరిస్తాడు ఇంక ముందర పక్క తుమ్మెదల పక్క పద్మ రెండు చెప్తాడు హృదయాన్ని హృదయాన్ని పద్మానికి ప్రతీక పద్మం అనేటువంటి చోట హృదయం వస్తుంది. తుమ్మిదల అనేటువంటివి చీకటికి అంధకారానికి అలాగే తమస్సుకు ప్రతీక. ఆ దాని నుంచి వచ్చేటువంటి ధ్వని ఉందే వేద ఘోషకు ప్రతీక. వేద ఘోషములు వేద ఘోషములతోటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. అలాగే వనమాల అనేటువంటిది ప్రకృతి తత్వానికి ప్రతీక. ఇది వస్తుంది వనమాల అంటే ప్రకృతి. మణి అంటే జీవుడు. అలాగే పౌము అన్నిటికీ ఉన్న పెద్దదానికి ఒకటి ఉంది.

కౌమోదకి అంటే మహత్పత్వం అంటాడు. అన్ని ఉన్నాయి విషయాలు నాకు అన్ని ఇందులో వస్తుంది అది అంతా. ఈ రీతిలో తత్వ అమలం మణిం అస్యకంఠే వృత్యానుకంబిత ధీయేహ కృహీత మూర్తే సంచే సంచింతయేత్ భగవతః వదనారవిందం. తిరిగి తిరిగి మనం చెప్పుకున్నాం కదా ఇలా వచ్చాం కదా పాదాల నుంచి పైకి వచ్చాం కదా క్రమక్రమంగా వచ్చి మనం ఎక్కడ వస్తాం ఇప్పుడు ఇప్పుడు పోలినారవిందానికి వస్తాం. ఆ మొఖాన్ని ఎలా ఉంటుంది మొఖం అంటే అసలు స్వామికి మొఖం ఉందా అని డౌట్. అదే కదా అంటారంటారా అంటే నిరాచారం కదండీ ఆయనకి ఆకారం ఎక్కడిది అంటే ఘృత్యానుకంపిత ధియేహ గృహీత మూర్తే తన భక్తులను భయ చూడాలనేటువంటి సంకల్పంతో రూపు దాల్చిన పరమాత్మ యొక్క మొఖం. అది రూపు ఎక్కడిది అనుకుంటే వస్తుంది. ఎందుకు అనుకోవాలి మనకోసం అనుకోవాలి. కదా భక్తులను అనుగ్రహించడానికి స్వీకరించినటువంటి ఆకారము గల పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క బొననారవిందమును సంచింతయేత్ ఉత్తమకమైన వికారంగా ఉంటుంది కదా? ఉత్తమ కథ ఏం బాగుంటుందండి? మరి ఏం కావాలంటే యద్విస్ఫలన్ మకరకుండల వలిగితేన విద్యోతి తామల కపోలముదార నాశం. ఆభరణాలు ఉండాలి కదా? మొఖానికి ఏమిటి ఆభరణాలు అంటే మకరకుండలములు చెవులకు ఉంటాయి. బాగా ప్రకాశించేటువంటి మకరకుండలముల కాంతితో అలాగే విద్యో ఈ మకరకుండలముల కాంతి పడేది ఎక్కడ కపాములు అంటాం చెక్కిళ్ళు అంటాం చూడండి మనం ఈ చెంప భాగం అంటాం. ఈ చెక్కిలమే ఈ కాంతి పడుతుంది. ఇక్కడి కాంతి ఇక్కడ పడి ఇక్కడి కాంతి ఇక్కడ పడుతుంది. అంటే మకల కుండలముల కాంతి కపోలాల మీద అక్కడ వివరించి నాసిక మీద. అంటే కపూర భాగము, నాసికా భాగము, ముఖ భాగము ఉజ్వలంగా ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క వదనారవిందాన్ని ధ్యానం చేయాలి. అంతేనా? ఆ మొఖంలో ఏముండాలి? మనం మొఖాన్ని ఎప్పుడు చూస్తాం? కాస్తంత చిరునవ్వు ఉంటే చూస్తాం కదా. అది లేదు ఏడుపుకోవడం మొహం అనుకోండి నాయనా ఏమొస్తాదని పెడతాం.

ఆ ఎందుకు వచ్చిన బాధ ఇంత ఇంత చేసింది పోతుంది. కదా ముఖం దృష్వా యథాలోకే నరః అన్యం విచికిత్సతి అంటాడు భారతంలో. ఇంటికి ఇంటి లోపలికి రావాలనుకున్నవాడు ఇంటి జైమాన్ని ముఖాన్ని చూసి అడిగేస్తాడు. అంతే కదా. కూర్చున్నావా అన్నాడు అనుకోండి నాయన పోతున్నారే అంటాడు. భగవంత ముడిచి మాడిచి నా పోయేసి వాళ్ళెందుకు ఉంటాడు అదే ప్రసన్నంగా తిరునోరు నాయన అయ్యా రండి అన్నాం అనుకోండి సంతోషంగా వస్తాడు. కానీ ఇలాంటి వారి మనస్సునైనా ఆకర్షించేది ఒక్క మానవులకు మాత్రమే వరంగా ప్రసాదించబడింది కదా. చిరునవ్వు పశువులకు, పచ్చులకు, మృగాలకు లేవు కదా. మరి పశువులు కూడా నవ్వటం మొదలుపెట్టారు అనుకోండి మనకైతే ఏం కావాలి? మనం చాలా తక్కువ నవ్వుతాం కదా. అంటే పశువులు పశు చేసే పని చాలా మంచి పనే. అంతగా నవ్వు రాదు. అంటే మన కొళ్ళ చూసి పశువులు ఎంతగా నవ్వాలి? కదా మన బతుకులన్నీ ఏమిటండీ నవ్వులవ్వాలే కదా. ఎవరు నవ్వాలి అవే నవ్వాలి. పశువులు పట్టు నవ్వడం నేర్చుకుంటే మోలు పెడితే మనం నవ్వు మానేస్తాం. అందుకే పరమాత్మ అది ఒక మనకే ఇచ్చారు. మానవులకు మాత్రమే వరం చిరునవ్వు కదా. వేరే పశువులు, పశువులు, మృగాలు ఇవేవి నవ్వు అనేటువంటిది చూపలేవు. అందువల్ల చెప్తున్నాడు మనకు. ఏ శ్రీనికేతం అడిధి పరిసేవ పరిసేవ్యమానం భూత్యాస్త్వయ కుటిల కుంతల బృంద యుస్తం మీనద్వయా ప్రియం అధిక్షిపదద్య నేత్రం ఛాయేత్ మనోమయం అతంద్రిత ఉల్లస దుః ఇప్పుడు అలాంటి తిరునవ్వు, ఇలాంటి మసరకుండలములు, అలాగే చెక్కిళ్ళ యొక్క శోభ, నాసిక శోభ ఇదంతా ఉన్నటువంటి ఆ ముఖమునకు పరమాత్మ ముఖమునకు ఇంకొక ప్రత్యేకత ఉండడ. ఏమిటంటే ఆయన ముఖం నిండా తుమ్మెదలు అలాగే చేపలు. ఎప్పుడు ఇవే ఆటలాడుతున్నాయి అంటున్నాడు. అంతేకాదు అటు తుమ్మెదలను చెప్తున్నాం చూడండి మీనద్వయాశ్రయం అధిక్షిపత్ అభ్యనేత్రం. తుమ్మెదలను చేపలను ధిక్కరించేంతటి విశిష్టమైన శోభగల పరమాత్మ యొక్క ముఖము అన్నాడు. భజన అవి ఎందుకు వచ్చాయి?

స్వామి కంఠంలో హారం ఉంటుంది కాబట్టి సరే పూలమాల పూలవాసన తుమ్మెదలు వచ్చే వచ్చాయి కానీ మొఖానికి ఎందుకు వచ్చాయండి? ఇక్కడ తుమ్మెదలు అంటే తుమ్మెదలు కావు. చేపలంటే చేపలు కావు. తుమ్మెదలంటే అలకలు ముంగురు ఉన్నాయి చూడండి. ఈ మొఖం మీద పడతాయి కదా మరి. ముంగురులు చూడండి పాటర్న్ కదా. ఏంటది మొఖం కలవకుండా జుట్టు పోసుకుంటే పోతది. అది ఏదో చూశాను మనం అది పద్మపురాణము గడగడ పురాణము ఉంది సినిమా అంటే ఏముందో చూద్దాం అని పోయాం అదేం సినిమా. అది బాగానే ఉంది ఇది పాపం కథ పోతే అట్లే ఏమో మొహం కనపడదు. అంటే పాత కథను కొత్త మోడల్ గా చూశారన్నమాట. ఆ అసలు ఆ కథకు ఆ గంతులు ఎగురులు అవసరమే లేదు. వెలుగు పెట్టిన ఏమీ అర్థం కాదు. ఓ మహా బీభత్సం చేస్తాడు. మహా బీభత్సం అది. ఒక్క అక్షరాల సమే కొట్టు. ఏమైనా అదేంటి కుంపీపాకం, అంతకూపం, తినిభోజనాలు అర్థమైనాయి. అగినే వాడు ఎవరు ఏం పాడిండో అది ఏం ఆడిండో అర్థం కాలేదు. రెండు మాత్రం శాస్త్రీయ శాస్త్రీయ అని పెట్టారు. భరతనాత్యం లాగా శాస్త్రీయంగా పెట్టారు. అన్ని ఇందులో కూడా ఉంది పెద్ద దాంట్లో దాని కనబడదు అందులో. నరక పాపాలు ఎందుకు లేవండి? నరక పాపాలు వర్ణ ఎందుకు భాగవతం లేదా సంతోషంలో వస్తుంది. భాగవతంలో ఉంది ప్రతి పురాణంలో ఉంది. వాడికి ఎదురుగా కనబడింది ఎవడో చెప్తుంటే విన్నట్టు ఉంది ఇప్పుడు మనకి పరిస్థితి ఏంటంటే. గరుడ పురాణం పంచానకురం ఎప్పుడు వినాలి ఎప్పుడు చేయాలంటే యుగాది నడ చేయాలి. అదే గరుడ పురాణం ఎప్పుడు వినాలి? ఇంట్లో ఎవరైనా చస్తే వినాలి ఆ స్థితికి వచ్చింది మనం. అది పరమ వేదాంతం అది. పరమ వివే అప్పుడు చదవనియ్యరండి. ఇంట్లో పుస్తకం ఏం వద్దు చదవద్దు. ఈ రోజు ఇంట్లో చదువుకుంటా గణ పురాణం. అన్ని పురాణాలే. గరుత్మంతులు పరమాత్మ తత్వాన్ని 16 అధ్యాయాలతో వర్ణిస్తాడు. ఓ ఆ వేదాంతాన్ని చూస్తే ఆ గర్భ ఎంత మహానుభావుడు నాకు అర్థమవుతుంది అది చదివితే. మొత్తం ఇదే వేదాంతాన్ని ముక్తి జీవాత్మ పరమాత్మ ప్రకృతి స్వరూపం ఎంత అందులో నిత్య పుస్తకం కూడా రాశాను పుస్తకాలకి ఇచ్చాను సాముద్రికం ఇచ్చాను. జ్యోతిష్య శాస్త్రం ఉంది గరుడ పురాణంలో. యోధిష ఉంది, సాముద్రికం ఉంది, వాస్తు ఉంది. రత్న పరీక్ష ఉంది, రత్నాలు. స్పటికం ఇదేంటి పుష్యరాగం, మరక సముద్రం ఉన్నాయి కదా. ఎలా ఉంటే అందులో మొత్తం అలవులన్నీ ఉన్నాయి.

మనులు అమ్మాయి ఎలా ఉండాలి సాముద్రికం. ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు, ఉత్తమ ఏనుగులు, ఉత్తమ అశ్వములు. గజ పరీక్ష, అశ్వ పరీక్ష, గో పరీక్ష. ఉరుక తొడి ఎళ్ళ పరీక్ష. ఇంట్లో పెంచుకునేటువంటి హంసలు ఎలా ఉండాలి, నెముళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి కోడిని ముట్టుకు పెట్టుకోవాలి. మొఖంలో ఏ సూడు ఉండకూడదు, నేను నచ్చిన ఎలాంటి సూడు ఉంటే మా అమ్మాయిని వదిలి పెట్టాలి. ఎన్ని బాధలు. ఎన్ని ఉన్నాయి అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల మృగములు, అన్ని రకాల మనుషులు. ఇది కాక వృక్ష వైద్యం ఉంది. చెట్లకు నీళ్లు ఎలా ఎలా పోయాయి? చెట్లను ఎలా పెంచాలి? వర్షాకాలంలో దినంత పిచ్చి దినం. వర్షే దినాంతరతం కుర్యాత్. చలికాలంలో రెండు రోజులకు ఒకసారి. వేసవిలో రోజుకు రెండు సార్లు. ప్రాతఃకాలం సాయంక్ర వేషంలో పోయారు. వృషాకాలం రెండు రోజులకు ఒకసారి రోజు తప్పించి రోజుకి పోయారు. సరికాలం రెండు రోజులకు ఒకసారి పోయారు. ఆ చెట్లకు రోగం వస్తే ఏమంటారు అంత ఉంది వృష వైద్యం ఆయుర్వేదం అంతా ఉంది. చెట్లకు మందు చెట్టు ఎలా పెంచాలి చెట్టు వ్యర్థం కాదు చెట్టు ఎలా నాటాలి. చెట్టుకు చెట్టుకు మధ్యన ఎంత స్థలం ఇయ్యాలి? ఎనిమిది అంగుళాలు, నాలుగు అంగుళాలు, 16 చెట్టును బట్టి మహావృక్షం అయితే 16 అడుగులు అన్నాడు. అదే ఉంటుంది కదా, 16 అడుగుల అంతరం ఉండాలి. కొంచెం వైద్య అయితే ఎనిమిది అడుగులు. ఇంట్లో పూల చెట్లు ఒక చెట్టుకి ఒక చెట్టుకి రెండు అడుగులు చెడ ఉండాలి అని చెప్పాడు. అలా కలిసి ఉంటే ఆ చెట్టు ఒకడు కలిసి ఉంటే ఇది వెళ్లదు అన్నాడు. కరగదు, పక్కనుంచి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఈ చెట్లకి ఆ వ్యాధి వస్తుంది, పురుగులు ఉంటాయే. ఈ కరిసు రెండు చెట్లకు ఒకసారి అంటుకుంటాయి. చెట్టు దూరంగా ఉంటే ఆ చెట్టుకి అంటినటువంటి జబ్బు ఈ చెట్టుకి అంటదు. దాన్ని నిమోదించవచ్చు, లాభాలు అని చెప్తారు. అంటారు బాట బాటని ఏమంటారు వృషయాత్ర ఆ అదంతా ఉంది వృషయాత్ర ఏదో ఒక కల్చర్ చెట్టు చెట్టు పెంచడం చెట్టుకు నీరు చెట్టుకు మందు అంతే కాదు చెట్టు ఫస్ట్ మనం చెట్టు పెంచిన తర్వాత ఫస్ట్ మొదటి పువ్వు వస్తుంది కదా. పువ్వు కాయ వస్తుంది చూడండి. ఆ కాయ ఏ దిక్కుకు వచ్చిందో దాన్ని బట్టి ఇంటి యజ్ఞ అర్థం చెప్తాడు. జాతకం.

అంటే వారు ముందు ముందు ఐశ్వర్యం ఉంటుందా, దరిద్రం వస్తుందా, కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా? వాడు ఇల్లు వదిలి పెడతాడా, ఇంతనే ఉంటాడా? నడుపుదాం అంటే పిల్లలాడ గెలవ అంటే చదవాలి సవితా సందర్శనం తెలుస్తుంది. అంటే ఎందుకు మొన్నటి దాకా ఇప్పటిదాకా ఇప్పటికీ ఉంది ఊళ్ళలో. అరటి చెట్టు గెల వేస్తే ప్రత్యేకి చూస్తారు. అరటి గేరా ఈశాన్యం వేస్తే సుఖం. ఆగ్నేయం వేస్తే ఇల్లు ఇంట్లో వాడో కాలిపోతారు. ఆగ్నేయం వేస్తే మొత్తం ఊడుచుకొని పోతుంది. నైరుతి వేస్తే శత్రువులు వస్తారు. తురుపు దిక్కు వేస్తే పెద్ద గురువు పూజిస్తారు ఇదంతా ఉంది. పంచాన్నములు ఇస్తారు అరటి గేరా వేస్తే వీళ్ళ పంచాన్నములు ఇస్తారు. మరి చెట్టు లేవు దేడ లేవు ఇంకేం చూస్తున్నావ్ అంతా పార్టే. ఆ పార్ట్ కాదు పార్టే. ఇదంతా పార్ట్ మెంట్ అన్నాను ఇంకెక్కడ తప్ప. తప్పులే చదువుకోవడం అర్థం అవుతుంది. ఆ? ఎప్పుడు చదువుకోవచ్చండి? పురాణం చదువుకోవడం ఏమిటండి? పురాణం అండి, పురాణం బయట చదువుకోవడం ఏమిటి? వాన వేయడం అంటే చదువుకుంటాను. ఏమో రామాయణం ఇది రెండో భాగం గీతా ప్రశ్న తయారు చేశారంటే పంపినాను రిటర్న్ రాశాడు మనకు రాలేదు ఇంటికే రాలేదు. పార్ట్ 2 వచ్చింది మరి మొదటి భాగం నాకు వచ్చిందో తెలీదు కానీ రెండో భాగం పంపినామంటే మీకు అందిందా అని రాశాడు. రామాయణం రామాయణం రామాయణం తర్వాత ఏమో సెకండ్ పార్ట్ వాళ్ళు ఉత్తరం లెటర్ వేశారు రాశారు. మీరు కొన్నాడు మిగతా పుస్తకాలు పంపించాం రాశాం కదా. అందువల్ల మాకు ఏ పుస్తకం వచ్చినా ముందు మాకు పంపుతారు. సెకండ్ పాట రామాయణం వచ్చింది పంపాము ముట్టినట్టు తెలియజేయగలము అని అడిగారు. ఈ కృష్ణ పురాణం ఉంది వాళ్ళ బోయలోనే ఉంది కాకతీగం వాళ్ళది ఉంది. కాకతీజం ఏంటి ఆయన జయించింది తెలుగులో ఉంది. అందుకే ఇక్కడ మనకు అలకలు అంటే తుమ్మెదలు అంటే అలకలు. చేపలు అంటే నేత్రాలు. కళ్ళు మీనములు అంటే కళ్ళు. ఈ నేత్ర శోభ మీనములను అగకరించేటట్టు ఉంది. అలక శోభ తుమ్మెదన అధికరించుంది. అలాంటి సుందరమైనటువంటి అనగానే కుటిల కుంతల బృంద జుస్తం అంటున్నాడు. అవి ఎలాంటి కేశములు అంటే కుటిలములు వంకరలు తిరిగినటువంటివి ఏమి? కర్లీ ఆ ఎర్లీ ఏదో ఒక కర్లీ కర్లీ ఎయిడా ఏదో అంటారు కదా. ఆ ఉంగరాల జుట్టు అంటాం మనం తెలుగులో. కదా ఉంగరాల జుట్టు అంటాం చూడండి. అది మనకి కాదు అసలు ఆయన మరి మీరు అసలైన మగవాడు ఆయనే కదా.

సౌందర్యం ఇంకొక ఆయనకే ఉండాలి అని అంటున్నాడు. అందుకే స్వామి ఆ కుటిల కుంతల బృంద చూస్తాం వంకర ఉన్నటువంటి వెంట్రుకల సమూహంతో శోభించబడింది. అవి ఆ కుంతలములు కుటిలములుగా ఉన్నాయి కాబట్టే తుమిదల్లాగా ఉంటాయి. వెంట్రుక కేజం అలాగ చక్కగా ఉంటే తుమ్మెదల లాగా వాసించావు. అసలు వంకెడ ఉంటేనే సుళ్ళు తిరిగి ఉంటే అదో తుమ్మెదల కనపడతాయి మనకు. లా అలాంటి తుమ్మెదల నలికాయించేది పోయి మీనద్వయాశ్రయం అధిక్షిపదభ్య నేత్రం. మీ అంటే రెండు చేపలు ఏమిటవి రెండు చళ్ళు. అలాగే అధిక్షిపదబ్జం పద్మము యొక్క శోభను కూడా కాదనేటువంటి ఉత్తమమైన నేత్ర సౌందర్యము కదా. ధ్యాయేతు మనోమయం అతంద్రిత ఉల్లత ఉల్లతధ్వృ. స్వామి యొక్క కనుబొమ్మలు పైకి బాగా ప్రకాశించేటువంటి కనుబొమ్మలు గల మనోమయం అంటాడు. అంటే ఏమిటి? యోగ పరిశుద్ధమై యోగ పరిశుద్ధమైన మనస్సుతో గ్రహించబడేటువంటిది అర్థం. పరమాత్మ ముఖం మనకు కనబడుతుందా? ఎవరి కనపడుతుంది? ఎవరి మనస్సులో భాసిస్తుంది? ఎవరి మనస్సు యోగ పరిశుద్ధమో వాళ్లకు భాసిస్తుంది. ఎందుకంటే మనందరి మనస్సులో ఉండే ఆకారాలు వేరు కదా. మన స్వరూపాలు వేరు, మనం చూసే ఆకారాలు వేరు, మనకు తోచేవి వేరు, మనం ఆలోచించేవన్నీ వేరు. అలాంటి ఆయన మనసులో ఆయన ఎందుకు ఉంటాడు? మరి ఎవరి మనసులో ఉంటాదంటే యోగ పరిశుద్ధ మనస్సులో. ఒకనే మనోమయము అన్నాడు. యోగము చేత పరిశుద్ధమైనటువంటి మనస్సులో ప్రకాశించేటువంటి స్వామిని అతంద్రితః. ఏమర పాటు లేకుండా సోమరితనం లేకుండా సరేలే ఎలాగ మన మనసులో ఉంటాడు కదా రేపు ధ్యానం చేద్దాంలే ఇవాళ పడుకుందాం అంటే రేపటికి అతడికే పోతాడు అందుకే అసంద్రిత ఏమర పాటు లేకుండా స్వామి యొక్క పదునారవిందాన్ని ధ్యానం చేయాలి. తస్యావలోక అధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిశ్రుక్తమష్ణో స్మిగ్ధస్మేతానుగుణితం విపుల ప్రసాదం. జాయేక్షిరం వితత భావనయా గుహాయాం ఇప్పుడు ఏం చేయాలంటే సత్యావలోకం ఇప్పుడు పరమాత్మ యొక్క విలక్షణమైనటువంటి

కటాక్షాన్ని చూడాలి మనం. ఏంటి చూడాలి? కటాక్షం. తస్యావలోకం. అది అధికం కృపయా అతిఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టం అక్షుణోః. ఎలాంటిది పరమాత్మ యొక్క కటాక్షం చూపు అంటే. కృపయా దయతోటి అతి ఘోర తాపత్రయోపశమనాయ పరమ భయంకరమైనటువంటి తాపత్రయములను చల్లార్చుట కోసమే కనుల నుండి సృష్టి చేయబడినదట. ఏమిటి చూపు. కటాక్షం. ఎలా చూస్తాం కటాక్షం కంటితోటే కదా. అది కళ్ళ నుండి వెలువడిన చూపు పరమాత్మ యొక్క చూపు. ఎవరు ఏం చేస్తున్నారు? అది ఎందుకు వెలువడింది? మనలాంటి వారందరినీ కాపాడటానికి వెలువడింది. మనకు ఏమైందట అంటే మనకు ఏమైందో కూడా తెలవని స్టేజిలో ఉన్నాం. ఏదో దబ్బో బాధో ఉంటే డాక్టర్ చూపించుకుంటాం మందులు వాడుకుంటాం. నాకు ఏ దబ్బు లేదండి అని మరణం వచ్చేదాకా దబ్బు తెలవదు. అప్పుడు చేసినా లాభం లేదు. అలాంటిది ఏంటంటే తాపస్త్రయం. అందుకే అన్నాడు అతి ఘోరం అన్నాడు. పరమ ఘోరమైనటువంటి తాపస్త్రయమును తొలగించగలది కేవలం ఒక పరమాత్మ యొక్క కటాక్షం మాత్రమే. అందుకే కృపతో పరమ భయంకరమైన జీవుల తాపత్రయమును తొలగించడానికి కనుల నుండి సృష్టి చేయబడినది కటాక్షము. స్నిగ్ధస్మిత అనుగుణితం విపుల ప్రసాదం. ఎలాంటిది ఆ చూపు అంటే ఆ చూపుకు కాస్త వన్నెరిస్తున్నారు. అలంకరించారు చూపును ఆభరణాలతోటి. ఏమిటి ఆభరణము? స్నిగ్ధస్మితం. చిరునవ్వు. ఏడుపు గుండు చూశారంటే ఉన్నారు కొత్త రోగాలు వస్తాయి కదా మరి. అది కూడా చిరునవ్వుతో చూడాలి. అంటే ఈ చిరునవ్వు దంతముల కాంతి ఆ కన్నుల మీద పడితే ఆ చూపు కాస్త బాగా ప్రకాశిస్తుంది. అందుకే స్నిగ్ధ స్మితం. చిరునవ్వే కాదు. ఎలాంటి చిరునవ్వు? ప్రేమతో కూడిన చిరునవ్వు. అంటే వాత్సల్యం అంటాను చూడండి. పసిపాపరం తల్లి నవ్వు ఉంటుంది.

సంతానాన్ని చూసి తల్లినవ్వు ఎలా ఉంటుంది? చిరునవ్వే. చిరునవ్వులో వాత్సల్యం, ప్రేమ నిండి ఉంటుంది. కదా? అలాంటి స్నేహభరితమైన చిరునవ్వు వెంటరాగా విపుల ప్రసాదం. విస్తృతమైనటువంటి అనుగ్రహం నిండి ఉంది ఉన్నటువంటి ఏమిటని అవలోకం పరమాత్మ కటాక్షం ఇది అధికం ఎక్కువగా ఉండేటువంటిది అలాంటి దాన్ని గుహాయాం చిరం జాయే. పరమాత్మ యొక్క చిరునవ్వును మన హృదయంలో కాలాకాలం వరకు ధ్యానం చేయాలి. ఎలా? వితత భావనయా. స్థిరమైన, నిశ్చలమైన, విశాలమైన, వ్యాప్తమైన భావనతో భావన లేని ధ్యానం. ధ్యానం కాదు. అంటే కన్నులు మూసుకొని పరమాత్మ ఇలా ఉంటాడు. శంఖ చక్రములు, గద, ఖడ్గము, పద్మము, వనమాల, శ్రీవత్సము, కౌతుకము ఇవన్నీ మూసుకొని వాటిని లోపల భావిస్తూ ఉండాలి. కదా మనం భావిస్తుంటే ఈ భావించినవి మనకు ఎదురుగా అక్కడ కనుల్లో కట్టాలి. తెరిస్తే కాదు మూసుకుంటేనే తెరిస్తే ఏం కనబడదు. కదా అవుతుందా కాదండి? లౌకికమైన వస్తువులు తెరిస్తే కనబడతాయి. పరమాత్మ కన్నులు మూస్తే కనబడతాడు. అంటే అంతర్నేత్రేన సంపశ్యేతు మాధవం జగతాంపతిం అంటుంది పద్మపురాణం. పరమాత్మ ఎలా చూడాలంటే అంతర్నేత్రేన ఈ నేత్రం కాదు ఇక్కడ ఇంకొక కన్ను ఉంటుంది దాంతో చూడాలి. చూడాలి అంటే భావన కావాలి. భావన కూడా వితకం విస్తృతం కావాలి. వ్యాపించి ఉండే భావన కావాలి. అంటే ఆ పరమాత్ము నన్ను కటాక్షిస్తున్నాడు. అంటే అందమైనటువంటి పద్మముల వంటి నేత్రముల కొనలుండి బయటికి ప్రసరించిన చూపును ధ్యానించగలగాలి మనం. దానికి ఆకారం ఉందా?

అర చింత కనులు బాగుంటాయి కనబడతాయి మనకు కదా ఏదో ముక్కు బాగా కనబడుతుంది పెదవులు పండ్లు చిరునవ్వు ఇవన్నీ కనబడతాయి చూపు కనబడుతుందా అంటే అసలు కనబడేది చూపే అంటాడు ఎలాగయ్యా అంటే తక్కినవన్నీ ఎంత అందంగా ఉన్నా సరైన చూపు లేదనుకోండి. అసలు మనస్సులో దాగి ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరింపజేసే ఏదండీ? కోపం వచ్చింది. తినేయ్ ఇక్కడ ఒకసారి చిరునవ్వుతో అంటాడు. నవ్వకుండా నోరు మూసుకున్న కన్నుల తుప్పుతో వీడు కోపంగా ఉన్నాడో, ప్రేమగా ఉన్నాడో, బాధతో ఉన్నాడో. కదా విచారంగా ఉన్నాడు చెప్పేది ఏది చూపే ఆకారము లేకుండా చెప్తా మనకు చెప్తాడు స్వామి. సాముద్రికంలో చెప్తాడు ఆకారము లేకుండగా అన్ని ఆకారములకు నిర్దిష్టమైన స్వరూపాన్ని కృప చేసేది అనుగ్రహించేది ప్రసాదించేది చూపి. దానికి ఆకారం లేదు. కానీ చూసేవారందరి ఆకారం అదే పట్టుకొడుతుంది. ప్రతి ఆకారమును దీనితో మనం ఊగించాలి. ఓ నాకు భయమే వస్తుందండి వాడు చూస్తే అంటా. అంతే కాదు వాడు ఎందుకో భయపడుతున్నాడండి అంటా. భయాన్ని చెప్పేది ఏమిటి? భయమును కానీ, సంతోషమును కానీ, ప్రేమను కానీ, బాధను కానీ, గాలిను కానీ రకరకాల భావములు మనకు కళ్ళలోనే ప్రతిబలిస్తాయి. అలా ప్రతిపరిస్తేనే వాడి మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి పరమాత్మను ధ్యానం చేయటం కంటే పరమాత్మ ముఖమును ధ్యానం చేయటం కంటే పరమాత్మ కృపా కటాక్షాన్ని ధ్యానం చేయాలి. దయతో నిండిన చూపును నీ మనస్సులో నిలుపుకో. ధ్యానం చెయ్యి. అంటే మనకు నిరంతరము బాధించేటువంటి పరమ భయంకరమైన తాపత్రయాన్ని తొలగించటం కోసమే పరమాత్మ తన దివ్య నేత్ర పద్మముల నుండి ఈ చూపును

సృష్టి చేసి పంపుతున్నాడు. మీరు ఊహించండి పరమ వ్యాస భగవానుడు స్వామిని ఎంత హృదయాగ్రంగా ధ్యానం చేస్తున్నాడో. ఇలా బయలుదేరినటువంటి కటాక్షం చూపు ఉందే అది ఒంటిది కాకుండా దాని వెంట చిరునవ్వును పంపాడు. ఎందుకంటే శాస్త్రం చెప్తాడు మనకు ఒకరు ఏక తపి విరజ్జాయి త్రిపిరి గీతం చతుష్పదం. తపస్సు చేయాలంటే ఒక్కడే విడి చేయాలి. భార్య పిల్ల కూడా ఉండకపోతే తపస్సు ఏమిటి ఇంకా? అలాగే ద్విహి అధ్యాయి చదువుకోవడానికి ఇద్దరు ఉండాలి. త్రిభిహి గీతం. పాటగ జరిగి ముగ్గురు ఉండాలి. చతుష్పదం దారిలో పోవాలంటే నలుగురు కలిసి వెళ్ళాలి. ఇంకా సప్త పంచ ఇదంతా ఉందే అదంతా కలహానికి యుద్ధానికి ఈడ అది కూడా ఉండాలి అంటాడు. అతను అన్నీ చెప్పారు ఏది వదిలిపెట్టడు ఆయన అంటే. మనం లోకంలో ఎలాంటి వాళ్ళు ఎలా ఆచరిస్తున్నామో మొత్తం విభాగం చెప్తారు. అందుకోసమని అలాంటి ప్రశాంతమైనటువంటి పరమాత్మ యొక్క ముఖపద్మాన్ని ధ్యానం చేసే ముందు. ఆ ముఖంలో చిరునవ్వు కాదు అక్కడ చెప్పారు. ఈ చిరునవ్వే పరమాత్మ ప్రసరింపచేసిన కటాక్షానికి వెంట ఉంటుందట తోడు. చిరునవ్వుతో అధికమైన శోభను కలిగించే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కతాక్షాన్ని వితత భావనయా వ్యాపించి ఉండేటువంటి భావన తోటి స్థిరమైనటువంటి భావన తోటి మనము ధ్యానం చేయాలి. కుహాయాం హా హరేహే అవనతాచిల లోక తీవ్ర శోకాస్తు సాగర విశోసనం అత్యుదారం. చూపును చూసిన తర్వాత ధ్యానించిన తర్వాత తర్వాత ఏం చేయాలి? పరమాత్మ యొక్క నవ్వును ధ్యానం చేయాలి. ఎలాంటిది నవ్వు హాసం హరేహే అవనత అఖిల లోక తీవ్ర శోక అశ్రు సాగర విశోషణం

అంటే అతనిని ఆశ్రయించినటువంటి సమస్త లోకములకు ఉండేటువంటి తీవ్రమైన దుఃఖ జలమనే సముద్రాన్ని ఎండింపజేసేదట. వేరా శోకాశ్రు సాగర విశోషణం. శోకం అంటే దుఃఖం, అశ్రు అంటే కన్నీరు, సాగరం అంటే సముద్రం. దుఃఖం అనేటువంటి కన్నీరు నిండిన సముద్రాన్ని విశోషణం. ఎండింప చేసేది ఏమిటది చిరునవ్వు. పరమాత్మ చిరునవ్వు మనమే గసరిస్తే ఇంకొక దుఃఖాలు ఉంటాయని కదా భక్తుల యొక్క అన్ని దుఃఖములను ఇంకింపచేసేది ఏమో ఆయన అందరి దుఃఖాలు పోగొడతాడా కొందరివే పోగొడతాడా అంటారని అత్యుదారం. ఆ చిరునవ్వు ఆ నవ్వు ఉందే అది పరమ ఉదారమైనటువంటి నవ్వు. సమ్మోహనాయ రచితం నిజమాయే యాస్య భృమండలం మునికృతే మకరధ్వజస్య. ఈ చిరునవ్వు అయిపోయిన తరువాత దేన్ని ధ్యానం చేయాలి? పరమాత్మ యొక్క భృము మండలాన్ని. కాను అంటే చూపు వచ్చేసింది కదా ఇక్కడి నుంచి పైకి పోవాలి కదా చూపు అని ఏమంటుంది కనుబొమ్మలు. కనుబొమ్మలను ధ్యానం చేయాలి అంటున్నాడు అవెందుకయ్యా కనుబొమ్మలు ఏం చేస్తాయి అంటే మోహింప చేస్తాయట. ఎవరిని మన్మధుడిని మోహింపచేస్తాయి. మధ్యన వాడెందుకండీ అంటారా? స్వామి తన వారికి హాని చేస్తున్న వాళ్ళనే మోహింపచేస్తాడు. తన వారికి మేరు చేసే వారిని స్వామి మోహింప చేయడు, కాపాడుతాడు. అవునండి. అయితే మరి మౌనుడు ఏం పాపం చేయడంటారా? వాడి పనంతా ఏంటి అంటే తపస్సు చేసే వారందరినీ మోహింప చేస్తాడు వాడు. మౌనుడు ఏం చేస్తాడండి? బాగా తపస్సు చేస్తున్న వారిని సంసారంలో పడేలా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి తమ భక్తులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్న మనవదున్ని మోహింపజేసే కనుబొమ్మలను ధ్యానం చేయాలి. అర్థమైందా? మన్మధుడు తన బాణము ఎక్కుపెట్టి ఋషులను ముదులను మోహింపచేస్తాడు. అలా ఎక్కుపెట్టినటువంటి మన్మధుడిని తన కనువమలు అనేటువంటి ధనుస్సును ఎక్కుపెట్టి ఈయన మోహింపజేయుతాడు. ఎలా ఉంది ఇది? ధనుస్సు లాగే ఉంటుంది కదా?

ధనువు ఎక్కు పెట్టి మోహింప చేస్తున్న మన్మధుడిని తన కనుబవల ధనువు ఎక్కు పెట్టి మోహింప చేస్తాడు. అందుకే ఈ పేరు అన్నమాట మనకు సమ్మోహనాయ రచితం నిజమాయయా అస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. మునుల కోసం మోహింప చేస్తున్నటువంటి మన్వధుడిని కూడా తన మాయ చేత మోహింప చేయడానికి సృష్టించబడినవి పరమాత్మ యొక్క కనుబొమ్మలు. ఇలాంటి కనుబమ్మలను ధ్యానం చేయాలి. ధ్యానాయనం ప్రహసితం బహులాదరోష్ట భాసారునాయకం ద్వియపదంత పంక్తి ధ్యాయేత్. దస్త్ర కుహరే అవసితస్య విష్ణు భక్త్యార్ధయాత్పితమన న పృథత్ విదృక్షేత్. ఇప్పుడు పరమాత్మ యొక్క చిరునవ్వు అప్పుడు చెప్పాడు ఇప్పుడు కాస్త పరహసితం కొంచెం పెద్ద నవ్వు. మరి చిరునవ్వు తరువాత ప్రహసనం అంటాం కదా పెద్ద నవ్వు అది ధ్యానాయనం మనందరి ధ్యానానికి అదే నివాసం ఆధారం కావాలి పరమాత్మ యొక్క నవ్వును ధ్యానం చేయాలి. నవ్వునే ధ్యానం చేస్తామండి ఎలా ఉంది నవ్వు ఎలా ఉంటుంది చెప్తా ఎలా ఉందో చూడండి అంటున్నాడు. బహుళ అధర ఉష్ట భాస ఆరుణ అయిత తనుద్విజ కుంద పంక్తి అరుణాయిత తనుద్విజ కుంత పంక్తి. చిరునవ్వు వచ్చినా వేరే నవ్వు వచ్చినా బయట పడేవి ఏమిటి? పండ్లే కదా? ఆ పండ్లు ఎలా ఉండాలి? న్యాయంగా మల్లె మొగ్గల్లా ఉండాలి. ఇంకా వాడాలంటే తన్నజాతి మొగ్గల్లా ఉండాలి. లేకుంటే దానిమ్మ గింజల్లా ఉండాలి. అనండి. పోలిక ఏమంటున్నాడు ఈయనే కుంద కుందం అంటే ఇంచుమించు మల్లె లాంటిది మళ్ళీ సన్నజాజి అంటాం చూడండి అలాంటిది. అయితే సన్నజాజి మల్లెలు తెల్లగా ఉంటాయి. ఈయన పండ్లు మాత్రమే ఎర్రగా ఉన్నాయి. ఎందుకు తమలపాకు వేసుకున్నాడా? పాను పీడడా? అంటే కాదు అధార అరుణాయిత.

క్రింది వెలు యొక్క ఎరుపు కాంతి అటు ప్రసరించి ఎర్రబాయిన మల్లె మొగ్గల్లా ఉన్నటువంటి పళ్ళు అంటారు. అలాంటి పను వరుస జయ తోపించేటువంటిది నవ్వు. అంటే నవ్వును మనం ధ్యానం చేయాలంటే స్వామి పెదవులు, చిగుళ్ళు, పలువరస. ఇవన్నీ ధ్యానం చేయాలి. మనకు మనకు పండ్లు అనంగానే ఏ పండ్లు కనపడతాయి కదా అది కావు నాయనా సన్న జాదుల్లాగా మల్లె మొగ్గల్లాగా ఆ కొన్ని కొన్ని మాకు చెప్తారు మశిషానాం తథా దంతాః బాధపడితే మనం అమ్మ బాబోయ్ ఏ తాత గణమో యేసు పగన వచ్చింది మనం పారిపోదాం అంటాం. అందుకోసమని కుంద స్వామి యాద పెద్దదాన్ని చాలా భక్తి ఆ మనస్సులో అలాంటి భావం రావాలి. మల్లె మొగ్గల్లాగా, తనజాజుల్లాగా, విరజాజు మొగ్గల్లాగా ఉండేటువంటివే కానీ పెదవి ఎరుపుతనం ప్రసరించి ఎర్రబారినటువంటి మల్లె మొగ్గల లాంటి దంతము పలువరత గలది. ప్రహసితం. బహులాధరోస్తభాత అరుణాయిత తను ద్విజ కుంద పంక్తి సన్నని పనులనేటువంటి మల్లె మొగ్గల వరుస గలది సదక్షర గుహడే అవసితస్య విష్ణో ఇలాంటి పరమాత్మ యొక్క నవ్వును ధ్యానం చేయాలంటే ఆయన ఎక్కడ ఉంటాడండీ అడిగామనుకోండి రామాయణం మొత్తం విని ఏమన్నాడు కదా అందుకే చెప్తున్నాడు స్వదక్షర గుహరే అవతిపస్య. తన హృదయ దహరాకాశంలో వేగించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వామిని విష్ణో ప్రహసనం. పరమాత్మ యొక్క చిరునవ్వును ధ్యానం చేయాలి. ఎలా భక్త్యా ఆర్ద్రయా. ఇచ్చినటువంటి భక్తి. ఆ తిరునవ్వు తలుచుకుంటే కళ్ళ వెంబడి నీళ్ళు రావాలి. ఆ స్నాద సీత నేత్రాంబుహు పులకీకృత గాత్రవామ్. శరీరం అంతా పులకలు రావాలి, పనుల వెంట నీరు రావాలి, ఇలాంటి ఆర్ద్ర అర్పిత మనస్సు అక్కడే అర్పించాలి. ఎక్కడే పరమాత్మ యొక్క నవ్వునే చూడాలి మనస్సు. మనస్సు దాన్నే ధ్యానం చేయాలి. దానినే అని చెప్పినా అర్థం కాదేమో ఏమో అని నా పృథత్ విదృక్షే. దానికంటే వేరే దాన్ని చూడాలనుకోవద్దు, చూడొద్దు కాదు.

వేరే దాన్ని చూడాలనుకోవద్దు. చూడొద్దు ముచ్చట వద్దు చూడొద్దు అంటే అనుకోవచ్చు అన్నమాట. మనం కొంచెం ఛాన్స్ ఇచ్చామనుకోండి మనం చాలా తిరుగుగలమన్నాం కదా నిండా ముంచుతాం. అందుకే స్వామి మహానుభావుడు కాబట్టి చూడాలనుకోవద్దు. తినొద్దు అంటే తినాలనుకోవచ్చు కదా అంటాడు. ఎందుకు వచ్చినావా ఆ సంకర్మమే మొదలుపెట్టి. పరమాత్మ యొక్క ప్రశాంతమైనటువంటి చిరునవ్వును తప్ప మరి ఒక దాన్ని చూడాలనుకోవద్దు. అంటే నిరంతరము అలాంటి చిరునవ్వును మంచి నవ్వును. మాత్రమే ధ్యానం చేయాలి. ఏవం హరౌ భగవతి ప్రతిరద్ధ భావః భక్త్య ధ్రవతు హృదయ ఉత్పులకః ప్రమోదాత్. ఇలా ఒక్కొక్క అవయవాన్ని, సమగ్ర అవయవాన్ని, మళ్ళీ అన్నీ కలిపినటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని, అలాంటి ముఖమును, చూపును, చిరునవ్వును ఇలాంటి వాటిని. నిరంతరం ధ్యానం చేయాలంటే మొదలు పరమాత్మ యందు మనకు ఎంతటి దృహమైన ప్రేమ ఉండాలండి. ఒక నవ్వు చాలయ్యా, ఒక చూపు చాలయ్యా, నీ ఉనికి చాలయ్యా, నువ్వు మొత్తం మాకు కావాలా. నువ్వు ఉన్నావన్న భావన చాలు. నువ్వు చూశావన్న విష్ణోక దాక్షః అద్వేషః ఆనుకూల్యంతి సాత్వికైహి చెప్తామా తర్వాత ఒక చూపు చాలు. అంటే భగవంతుని యందు మన మనస్సులో ఎంతటి దృఢమైన లోటుగా పాచుకొని ఉండేటువంటి తీవ్రమైనటువంటి భావన ఉండాలి. అది తప్ప మన మనస్సులో మరేదీ భాసింతకుండా ఉండాలి కదా కదా మరి దానికి ఎంత తీవ్రమైనటువంటి భావన ఉండాలి. పరమాత్మ ఇలాంటి మహానుభవుడు. మనలోని ప్రతి చిన్న కదలికకు పరమాత్మ సంకల్పమే మూల కారణము. అతని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మన స్వరూపాన్ని తెలుసుకొని మన కర్తవ్యాన్ని తెలుసుకొని ఇవన్నీ భావనలో పెట్టి ఇలాంటి భావనలో పరమాత్మను నిలిపి అలాంటి గృహమైన భావనతో ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావః పరిపూర్ణముగా తెలిసినటువంటి భావం ఎక్కడుంది నీ మనస్సు పరమాత్మ అండి.

అలా కరిగి భక్త్య ద్రవతు హృదయః. మనసు నిండా పరమాత్మ నిండి ఉంటే పరమాత్మ నిండా మనకు భక్తి ఉంటే ఏమవుతుంది? మన హృదయం ద్రవిస్తుంది. ద్రవతు హృదయః హృదయం ద్రవిస్తే ఆనందంతో ఉత్పులకః శరీరమంతా పులకింతలు వస్తాయి రోమాంచం అంటాం ఎందువల్ల ప్రమోదాత్ భయంతో ఏడుపుతో కాదు, పులగించడానికి భయపడ్డా వస్తాయి, కోపం వచ్చినా వస్తాయి. మన మనస్సులో ఏ భావం తీవ్రంగా ఉన్నా దాని వికారం పులకల రూపంలో వస్తుంది. అందుకే కోపము తాపము కాకుండా ప్రమోద సంతోషం వల్ల పులకింతలు వచ్చి ఔత్కంఠ్య బాష్ప కళయా పరమాత్మను చూడాలనేటువంటి కోరిక బాగా తీవ్రమైనందువల్ల ఏమైతది కన్నీరు వస్తాయి. ఈ కన్నీరు వలన బాత్మకలయ ముహుహు అర్యమానః ఊహు అర్జమానః మాటిమాటికి పీడించబడుతుంటాడు లేదా తడుపబడుతుంటాడు. సుర్జలం కారుతూ ఉంటుంది కదా కన్నీరు దానివల్ల తడుస్తూ ఉంటాడు దానివల్ల బాధించబడతాడు తత్యాపి చిత్త బడిశం శరకైహి శరకైహి వియుంతే శరకైహి వియుంతే అంటే పరమాత్మను పరమాత్మ యొక్క స్వరూపాన్ని పరమాత్మ యొక్క చిరునవ్వును ఇవన్నీ మనము ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ధ్యానము పరిపూర్తిగా నిండిపోయిన తర్వాత ఈ ధ్యానములో నిరాకారమైన పరమాత్మ భాసించారి. అంటే ఈ చిత్తము, ఈ ధ్యానము ఇలా చేసి చేసి పరమాత్మ ఆకారాన్ని దూరం చేసి నిరాకారః నిరంజనః నిర్గుణః అయినటువంటి పరమాత్మను. ధ్యానించగలగాలి. నిరాకారమైన పరమాత్మను ధ్యానించగలగాలి అంటే ఇప్పటిదాకా ధ్యానించిన సాకార పరమాత్మ హృదయం నుండి పక్కకు పోవాలి.

ఎలా ఎలా అని చెప్తున్నాడు చిత్త బడిశం శరకైహి వియుంతే ఎలాంటి వారయ్యా పరమాత్మ అంటే చిత్త బడిశం బడిశం అంటే ఎర చూసినారంటే చేపను పట్టుకోవడానికి గాలం అంటాం చూడండి గాలం. గాలం. గాలం అంటాం బడిసామంటే గాలం. చేప పట్టడానికి ఒక ఏదో ఉంటుంది ఒక దారం ఏదో కట్టి కట్టి పెట్టి దాని మీద పెట్టే కొత్తగా ఏదో ముల్లు లాంటిది పెట్టి అందులో పడేస్తారు. దాని చివరకు ఏదో ఒక ఆ చేపకు బాగా రుచించేటువంటి ఆహారం యొక్క ఖండం ఏదో మాంస ఖండం దానికి విరగు ఉంటుంది. దాని మీద అదేతో ఇది పట్టుకోబోతుంది. ఈ సూదికి అదే పుచ్చుకుంటుంది. అది బలిచా అంతే. చాలా తీక్షణంగా తీవ్రంగా ఉంటుంది అలా తాగితే తాగితే దాన్ని పుచ్చుకుంటున్నారు. అలాగే ఈ పరమాత్మ ఆచారం మనకు గాలం అంట. చిత్త పరిచం. మన చిత్తమునకు అది పరిచం. మనము ఎలా ఉన్నా సరే పరమాత్మ దివ్య మంగుళ విగ్రహము ఈ చిత్తమును అగరించి కూర్చుంటుంది ఇకపోదు. లేదా పరమాత్మ అనేటువంటి చేపకు మన చిత్తమే గాఢం. స్వామి కూడా మన చిత్తాన్ని విడిచిపెట్టడు. కదా? కాబట్టి ఈ గాఢము నుండి మనం దూరం కావాలి. నిరాకా సాచారము నుంచి. నిరాకారంలోకి వెళ్లి పరమాత్మను ధ్యానం చేయగలిగితే ఎందుకంటే ఏ ఆకారము లేకుండా ఉన్నటువంటి పరమాత్మను ఊహించి ధ్యానం చేయగలిగితేనే సంసారంలో ఉండే అన్ని ఆకారాల మీద విరక్తి కలుగుతుంది. ఆ నిరాకార ధ్యానం ఈ సాకారమైన ప్రపంచం మీద దొరికావడానికి వస్తుంది. విరక్తి కరిగిన తరువాత మళ్ళీ మనం ధ్యానించేది సేవించేది ఎవరిని? సాకారమే. ఆయన లేకుంటే కాళ్ళే పడుకున్నా ధనం ఏం పెడతాం? ఏం లేకుంటే? కానీ ప్రపంచము యందు విరక్తి కావడానికి నిరాకార బ్రహ్మ యొక్క ధ్యానం కావాలి. ఆ భాగం చెప్తున్నాడు ఏవం పత్యాపి చిత్తబడిచం శనకైహి వియుంక్తే ముక్తాశ్రయం.

ఎరిగి నిర్విషయం విరక్తం నిర్వాళ వృచ్ఛతి మనః సహసాయ ధాతిహి. ఇప్పుడు ఇది ఎలాంటి స్వరూపాన్ని చెప్తున్నాను అంటే మనకు ముక్తాశ్రయం అర్చిహి అంటే దీపం కాంతి జ్యోతి. వేగు మంట అంటాం చూడండి జ్వాల అంటాం కదా జ్వాల పొగ లాంటివి ఏవి లేకుండా ఉన్నప్పుడు జ్వాల బాగా ప్రకాశిస్తుంది మండుతుంది. పొగ ఉందనుకోండి రాదు. అలాగే చుట్టుపక్కల మంచు ఉందనుకోండి రాదు. కఠోద్భగం ఉందనుకోండి మంట రాదు. అందుకే మొదలు చేస్తున్నాడు ముక్తాశ్రయం. అసలు ఈ పరమాత్మ ఎవరికి ఆశ్రయం? ముక్తులందరికీ ఆశ్రయం కదా? అంటే మోక్షం పొందటానికి కావలసినటువంటి ఆధారం స్వామి. ఇది మామూలు అర్థం. ఏంటది? ముక్త ఆశ్రయం. అసలు మనము ఆశ్రయాన్ని వదిలి పెట్టాలి. అంటే ఆకారాన్ని వదిలి పెట్టాలి. ధ్యానమునకు ఏది ఆశ్రయము అలా. దాన్ని అంటే శబ్దాది శబ్ద స్పర్శ రూప రస గంధం అంటామే అవన్నీ ఆశ్రయాలు వాటిని విడిచిపెట్టాలి అంటే నిర్విషయం. మన మనస్సు విషయముల జోలికి వెళ్లకూడదు. అందుకే అంటున్నాను ఇది ముక్తాశ అర్థం కాదని నిర్విషయం. ఎప్పుడవుతుంది? విరక్తం. సంసారం యందు. ప్రపంచము యందు వ్యక్తి పొంది ఉండాలి. నిర్వాహ మృత్యతి మనః సహసాయ ధాతి అలా అలాంటప్పుడే మనస్సు తృప్తిని పొందుతుంది. అనుకున్న ఆశయాన్ని లక్ష్యాన్ని సాధించగలిగితే ఇలాంటి పరమాత్మను ధ్యానములో నిలుపుకోగలిగితే అది నిర్వాణం నిర్వాణ మృత్యతి అంటే ప్రపంచంలో బయట ఉన్నటువంటి సకల వ్యాపారములను ఆపేస్తుంది. బాహ్య వ్యాపార ఉపరతిహి నిర్వాణం అంటాడు వ్యాఖ్యానంలో మనకు చెప్తాడా? నిర్విషయం. ఏ శూన్యం ముక్క విగ్రహ చింతనం మనః నిర్వాణః భాగ్య వ్యాపార ఉపరతి ఊరుకోవాలి మానేసేయాలి ఇప్పుడు మానేస్తాం మనసు నిండా పరమాత్మ ఉంటే మన శరీరం నవయవారు ఏ పని చేయవు కదా

కాబట్టి భాగ్య వ్యాపారాన్ని తొలగించుకొని ఇందులో ఆత్మానం అత్ర అత్ర అంటే ఈ పరమాత్మ యందే అవ్యవధానం అవ్యవధానం ఎలాంటి ఎడబాటు లేకుండా ప్రతినివర్త గుణప్రవాహః అంటే దేహాత్మాభిమానము. శరీరమే ఆత్మ అని నేను స్వతంత్రుణ్ణి అని ఇదంతా నేనే చేయగలను అని ఉన్నాయి కదా ఇలాంటి అభిమానాలన్నీ తొలగిపోతాయి. ప్రతి నివృత్త గుణ ప్రవాహః సకల గుణ ప్రవాహములు తొలగిపోయే పోయినవాడై తన ఆత్మను పరమాత్మ యందు చూడగలగాలి. మొదలేమో తన ఆత్మను పరమాత్మను చూడగలిగాను. యోగాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రారంభంలో యోగము యొక్క అభ్యాసంలో పరమాత్మను తన ఆత్మలో చూడాలి. కానీ భక్తి, యోగము, జ్ఞానము, కర్మ ఇవన్నీ పూర్తిగా ఫలించి ధ్యానంలో పరమాత్మ దివ్య గంగ గానీ మనం చూడగలిగితే దాన్ని తప్ప మరి దేన్ని చూడలేనప్పుడు మన మనస్సులో మరేదీ భాసించదు. ఈ ఆత్మకు శబ్ద స్పరిశ రూప రస గంధముల యొక్క విషయ ధ్యానము ఉండదు. కదా ఏ వ్యాపారము లేదు దేన్ని పట్టుకొని ఉండదు ఇలాంటి జీవుడిని పరమాత్మలో చూడాలి. ప్రారంభమేమో పరమాత్మను తనలో చూడాలి. ఫలితమేమో తనను పరమాత్మను చూడగలిగాను. అదే మోక్షం మరి ఇగో చూడండి మనం స్వామిని చెబుతాం కదా. అందుకే అంటున్నాడు అన్వీక్షతే ప్రతినివృత్త గుణత్వ అంటే జీవాత్మను మనం ఎలా చూడాలి? పరమాత్మను జీవాత్మను చూడాలంటే ఈ జీవాత్మ పరమాత్మ ఆత్మకమని తెలుసుకోవాలి. కదా ఎలాగైతే శరీరానికి జీవుడు ఆత్మనో ఆ జీవాత్మకు ఆత్మ ఎవరు? కదా మరి పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మను చూడగలగుట ధ్యానం. అది లేనినాడు ఇంత ధ్యానం.

సమగ్రం కాదు, పరిపూర్ణం కాదు. అందుకే ప్రతినివృత్త గుణ ప్రవాహః అనువీక్షతే ఇలా పరమాత్మకమైనటువంటి జీవాత్మగా చూడగలుగుతే. భక్తి యోగమునకు శరమ ఫలం, చివర ఫలం. అంటే విడిగా ఆత్మ లేదు, విడిగా తానని కాదు. ఆత్మ లేకుండా, పరమాత్మ లేకుండా. జీవాత్మను అడిగారా? అందుకే పరమాత్మకమైనటువంటి జీవాత్మను చూడగలుగుతే, తెలియగలుగుతే జ్ఞానమునకు, భక్తికి, జ్ఞానమునకు పరాకాష్టం. అది లేకుండా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ జీవాత్మ పరమాత్మ తలుస్తున్నారంటే మళ్ళీ ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉంటుంది. అందుకే సోపియేతయా చరమయా మనసో నివృత్యా స్వత్మిన్ మహిమ్ని అవసిత సుఖ దుఃఖ భాక్యే హేతుత్వమపి. అసతి కర్తర్య దుఃఖయోహ యతు స్వాత్మన్ విధత్త ఉపరద్ధ పరాత్మకాస్తః ఇలాంటిది ఏర్పడితే అంటే మనము ఇలాంటి భక్తి యోగాన్ని అనుసరించి దాన్ని ధ్యానంలో ధ్యాన యోగం దాకా వెళ్లి పరమాత్మను చూడగలిగి పరమాత్మ ఆత్మగా ఉన్నటువంటి జీవాత్మను చూడగలిగి అలాంటి వాడికి మళ్ళీ సంసారం వస్తుందా? నచ పునరావర్తతే కదా? అలాంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. అందుకే చరమయా అంట ఇది చివరిదట. మనము ఈ జీవుడు ప్రారబ్ధం ఉంటుంది మనకు ఆగామని సంచితమని ప్రారబ్ధమని ఇందులో సంచితము ఆగామి పోతే పోతుంది కానీ ప్రారబ్ధం మాత్రం ప్రారబ్ధం పోతేనే మోక్షం. అది పోయేదాకా మనం స్వామి దగ్గరికి పోలేము. ఆ ప్రారబ్ధమే ఈ దేహం అంటాడు. మన దేహాన్ని బట్టి మనం పూర్వజన్మలో ఎలాంటి పనులు చేశామో చెప్పొచ్చు. పుట్టినప్పటి నుంచి మరణ జరగని రోగాలు ఉన్నాయి అనుకోండి మనము పాపాల పుట్టాం అన్నమాట. ఇలా కొన్ని ఉన్నాయి సరే మనస్సు భావము సంస్కృతం వేరే ఉన్నాయి అనుకోండి ఈ రీతిలో మనకు.

ప్రారబ్ధమైనటువంటి పాపము పూర్తిగా తొలగిపోయేదాకా ప్రారబ్ధావసానము దాకా మనము ఇలాంటి భక్తితోటే ఉండాలి. ఈ మనస్సును పరమాత్మ యందే ఉంచాలి. అంతే కాదు ఈ మనస్సును సంసారము నుండి మరల్చాలి. ఇది సంసారంలో ప్రవర్తించకూడదు. పరమాత్మ యందు మాత్రమే మనస్సు లగ్నం కావాలి. ఇతరుల యందు పూర్తిగా నివృత్తి చేసుకొని మనము అంటే భక్తితో ధ్యానముతో ఉపలబ్ధ చెప్పారు మనకు. ఉపలబ్ధ పరాత్మ కాస్తా అంటే పరమాత్మ యొక్క కాస్తా అంటే ఇక్కడ స్వరూపాన్ని కాస్తా అంటాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనము పొంది ఎక్కడ స్వాత్మని. మన మనస్సులో మన ఆత్మలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా పొంది అందుకే మనకేంటున్నాడు ఆ స్వత్మిని మహిమిని అవచిత సుఖ దుఃఖ భాక్యే. అవచిత సుఖ దుఃఖ భాగ్య భాగ్యే నశించినటువంటి సుఖము దుఃఖము పరమాత్మ యందు ధ్యానంలో ఉంటే మనకు సుఖము లేదు. ఇలాంటిది ప్రాపంచికం. ప్రాపంచిక సుఖము లేదు, ప్రాపంచిక దుఃఖము లేదు. ఈ రెండు నశిస్తాయి అవస్థిత అంటే వినష్ట. నశించినటువంటి సుఖ దుఃఖముల కంటే బాహ్యే వెలుపల. హేతుత్వమపి అసతి కర్తరి దుఃఖయోహో యః మళ్ళీ ఇందులో హేతుత్వం అసతి అసతి కర్తరి హేతుత్వం మనకు ప్రపంచంలో ఉండేటువంటి బాహ్యమైన సుఖ దుఃఖములు త్వరగా అంటే భాగ్యమైన సుఖ దుఃఖముల యందు మన మనస్సు ప్రవర్తించకుండా ఉండాలంటే ఏం కావాలి?

మనకు కర్తృత్వ భావన ఉండకూడదు కదు? నేనే చేస్తున్నాను. నేను ఫలానా ఫలితం కోరి చేస్తున్నాను. ఈ రెండు భావన మన దగ్గర ఉంటే సుఖము దుఃఖము రెండు మన వెంటనే పడతాయి. మనం వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అతతి కర్తరి. కృత్యం లేకుండా ఉంచుకోవాలి అంటే నేను కర్తను కాదు. పరమాత్మ ఇచ్చిన దాన్ని తీసుకుంటాను. పరమాత్మ తీసుకున్న దాన్ని ఇస్తాను. నేను అర్పిస్తున్నాను కాదు వాడు తీసుకోవాలి. నేను తీసుకున్నాను కాదు వాడు ఇవ్వడు. పరమాత్మ ఇవ్వదలుచుకుంటే మనము వద్దన్నా ఇస్తాడు. పరమాత్మ ఇవ్వదలుచుకోకుంటే అడిగినా ఇవ్వడు. కాదు భారతుడు అడిగాడు ఇచ్చాడా? విభేజం అడగకుండా రాజేయులు ఇచ్చాడు. యేతమ్మా అందుకే అసతి కర్తరి దుఃఖయోహయేతు స్వాత్మన్ విధక్తా. ప్రతి కర్తరి తనలో కర్తృత్వ భావన లేకుండానే ఇలాంటి అంటే వెళుతున్నది నేను కాదు, నడుస్తున్నది నేను కాదు, చూస్తున్నది చేస్తున్నది నేను కాదు అనే భావన కలిగి. ఇలాంటి భావన కలగాలంటే అసతి. దేహము నిమిత్తముగా మనము చేసే పనికి మన శరీరమే మన దేహమే నిమిత్తము అనకుండా ఈ దేహం అంటే ప్రకృతి యొక్క పరిణామ రూపం. ప్రకృతి పరిణామముగా ఉండేటువంటి ఈ దేహము ఉన్నంతవరకే ఆ శరీరము ఆ పనులు చేస్తూ ఉంటుంది. దేహము లేదు. చేయదు. అయినా ఈ చేయుట, వెళ్ళుట, వచ్చుట, తినుట, వినుట, అనుట ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నానా? ఎవరు చేస్తున్నారు? దేహం చేస్తుంది. నాకేం సంబంధం? క్రియాసతి కర్తరి అసలు మనం ఎప్పుడు రాసారు అసతి అంటే దేహము. కర్త దేహమైనప్పుడు మనకెందుకండి బాధలు? ఎవరికి బాధ? శరీరానికి బాధ. ఎందుకు అదే చేస్తున్నాడు కాబట్టి ఆత్మ ఏం చేస్తున్నాది?

ఏం చేయటం లేదు దానికే పర్లేదు. అందుకే అసతి కర్తరి అంటే ఇది సకల కర్మాయత్తమైనటువంటి ప్రకృతి పరిణామంగా ఏర్పడినటువంటి దేహమే. దేహ సంబంధము వలనే నేను వెళుతున్నాను, నేను వస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను చూస్తున్నాను. అలాంటి జ్ఞానం కలుగుతుంది. ఇలాంటి జ్ఞానమే దేహ సంబంధ జ్ఞానమే మనకు సుఖము దుఃఖము అనేటువంటి భావ అనుభూతిని కూడా కలిగిస్తుంది. న్యాయంగా సుఖ దుఃఖ ఎవరికీ? దేహమునకే కానీ ఆత్మకు కాదు. ఆ దేహము నాది అనుకోగానే దానివన్నీ మనవి. అంతే కదా? వివాహం అయ్యేదాకా అమ్మాయి ఎక్కడనో, అబ్బాయి ఎక్కడనో. లేదండి? పెళ్లి అయిన అరగంట సేపట్లో నా భార్య, నా ఇల్లు ఆమె తలకాయ పేస్తే వీడు బాధపడతాడు. ఆమెకి ఏదో ఫస్ట్ లాక్ వస్తే వీడికి ఆనందం కలుగుతుంది. మరి మా పెళ్లి కాకముందు దాకా ఆమె ఎవరు నువ్వు ఎవరు అని ఏం చెప్దాం? సంబంధం. అలాగే ఈ శరీర సంబంధమే మనకు ఇన్ని బాధలకు మూలం. పని చేసేది ఎవరు? శరీరమే. బాధపడేది ఎవరు? శరీరమే. అది నాది అప్పుడు మనం బాధపడతాం. అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే కర్తృత్వం నీకు లేదు. శరీరము చేసేటువంటి పనుల వల్ల కలిగేటువంటి బాధలు సంతోషాలు నీవి కావు. ఈ ఈ భావన శరీరం మీద మనసు ఉన్నంతవరకు తప్పదు. కదా? మరి ఈ భావనను తొలగించాలంటే ఈ సుఖదుఃఖాలు మనవి కావు అనుకోవాలంటే మనకు వాటితో సంబంధం లేక. ఉండకుండా ఉండాలంటే ఆ మనస్సులో నీ దేహం బదులు వాడి దేహాన్ని పెట్టుకో. ఎవరి దేహాన్ని? పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నీ మనస్సులో మిరుపుకున్ననాడు నీకేం అర్థమవుతుంది? ఓ నేను నావి అనుకున్నవన్నీ నావి కావు అవన్నీ శరీరానివే మనకు దానికే సంబంధమే లేదు. అవి ఏడిస్తే మనం ఎందుకు ఏడవాలి అని మనకు తెలియకుండానే సంసార సంబంధం తొలగిపోతుంది.

కాబట్టి అది శరీరమే మనది కాదు, బాధలు దానివే మనకు కాదు, సంబంధం దానిదే మనకు కాదు, మనది మనవాడు పరమాత్మ. మన గుప్ప చూసేవాడు పరమాత్మ. మన దుఃఖాలన్నీ తొలగించేవాడు పరమాత్మ. ఈ జ్ఞానం కలిగి దేహాత్మాభిమానం తొలుగుతుంది. ఒకసారి దేవాత్మాభిమానం తొలగి మనం పరమాత్మను చేరగలిగితే పరమాత్మకమైన జీవాత్మగా దర్శించగలిగితే మళ్ళీ నీకు పొరపాపన కూడా ఇలాంటి దేహాత్మాభిమానం రాదు. దేహాత్మాభిమానం ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు. నచ పునరావస్తతే పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రాము. మరి ఇలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే దేహంచ నశ్వరం అవస్థితం ఉత్తితం వా సిద్ధో నపశ్యతి యతః అధ్యగమత్ స్వరూపం దైవాదుపేతం అత దైవోశాదపేతం వాసో యథా పరికృతం. మదిరా మదాంధః శరీరంలో ఉన్నాం మనం. శరీరంతోటి ఉన్నాం. శరీరం ఆచరించి పనుల వల్ల కలిగే రుద్ర దుఃఖాలన్నీ మనవి అనుకుంటున్నాం. అంటే మన మనస్సు నిరంతరం మన శరీరం మీదనే వ్యాతతో ఉంటుంది. చిన్న ముల్లు గుచ్చుకున్నా, చిన్న రాయి తగిలినా, ముందర ఎక్కడ ఏదో రాయి ఉన్నా తగులుతుందో ఏమో బాధ. ఇలాంటి నిరంతరమైన ఈ దేవాత్మకమైనటువంటి ధ్యానంతోటే సంసారం నీకు కలుగుతుంది. ఆ మనస్సులో దీన్ని తీసేసి ఆయనను పెట్టుకో. ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు. కానీ మరి ఇలాంటిది మనకు ఎలా కలుగుతుంది? దేహం అస్వరం అవస్థితం ఉత్తితం వ మళ్ళీ ఇది మంచి శ్లోకం చాలా మన సమయం కూడా చాలా తీసుకుంటుంది బాగా వివరించాలి. దీన్ని మనం మళ్ళీ రేపు అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుచినో భవంతు.

అస్మద్ గురుభ్యో నమః ఇది కంప్లీట్ గా పూర్తి పక్వం అన్నమాట. అదేకంగా ధ్యానం కొంచెం పక్కకు పోయామంటే పోతుంది.

Opening invocations: 'Sri Jairesha dayapatram, Sri bhaktyadi gunarnavam, Iteendra pravanam vande Ramyaja mataram munim.' 'Lakshmynatha samarambham Natha Yamuna madhyamam, asmad-acharya paryantam vande guru paramparam.' 'Yo nityam achyuta padambuja yugma rukma vyamoha...' - salutations to the acharya lineage from Lakshmi-Natha through Nathamuni, Yamunacharya, to our own acharya.

Invocation continued: 'Namo vai brahmanidhi-ye vasishthaya namo namah. Yam pravrajantam anupetam apeta krityam Dvaipayana viraha katara ajuhava putreti, tanmayataya taravo abhineduh, tam sarva-bhuta-hridayam munim anato asmi.' Salutation to Shuka Brahman who left home even before the sacred thread ceremony - the very trees trembled when Vyasa called 'son!'

How should the Lord be meditated upon? 'Asinam, punjanam, shayanam' - seated, moving, or reclining - as we wish. 'Sthitam, vrajantam, vasinam' - standing, walking, staying - in any posture or activity. The Lord can be meditated upon in any form, any posture. We choose according to our inclination and need.

There is Vedanta in this, but it stays ever the same. The story of Drona and the Pandavas - Dronacharya was teaching archery and asked them to aim at the eye of a bird on a branch. Only see the eye of the bird - not the bird's head, not the tree, not anything else. Only the eye. This is the nature of single-pointed focus in meditation.

For humans, meditation proceeds from the hair down to the feet. For Paramatma (who is divine), meditation proceeds from the feet up to the crown - 'padadi kesha paryantam.' This is shastra's instruction: when meditating on a deity, one begins from the feet and works upward. For humans, the crown is honored first.

Darkness in the heart. What does that Lord do? 'Uttunga rakta virasa nakha chakra valu' - the toenails of Paramatma's lotus feet are 'utttunga' (elevated, prominent). What are the nails like? They must be elevated and fine. Their luster is described in the dhyana-shloka (meditation verse) of Vishnu.

A charming story: a king thought - 'I am being fooled.' So he took precautions. He went and saw - the princess had placed a painting. She was worshipping the painting. 'Ah, I see. She likes his picture.' He understood what was happening in her heart through this. The devoted heart finds its beloved everywhere.

The beautiful nails with reddish luster, along with vajra (diamond), ankusha (goad) and other auspicious marks - on the lotus feet of Paramatma - these are to be meditated upon first. 'Padamu' does not mean just the heel or the sole - it means the complete foot with all its divine marks and characteristics.

Before this, Rudra was frightening, terrifying - as we saw. But he wept so tenderly that Brahma was frightened. He wept so delicately. That is why he got the name Rudra (one who weeps/causes weeping). Therefore - from whichever foot, the meditation verse begins - it describes the Lord's divine form in exquisite detail.

Fully perfect devas and danavas - all together praise and worship her (Lakshmi). Even demons who cannot tolerate Vishnu-Narayana will worship Lakshmi. Why? Because they want wealth. Lakshmi is the goddess of prosperity. Even those who are averse to the Lord approach Lakshmi - through her they approach wealth.

Brilliant with light. 'Atasika kusumava-bhasa' - shining like the atasi flower (blue linen flower). 'Vyalambi pita-vara-vasasi vartamana kanti-kalapa parirambha nitamba bimbam' - the hips are described: wrapped in shining yellow garments, the lustrous fabric draping gracefully around the golden hips.

Countless crores of brahmandas (cosmic eggs) - each one hidden within a single petal of the lotus. Such a small lotus it seems. When you see the lotus, you must see it fully: see the petal, see the worlds within that petal, see the cosmic beings within those worlds. The Lord's navel-lotus contains infinite creation.

He hid them within His very abdomen. From where did creation emerge? From the abdomen itself. The navel, from the navel a lotus, from the lotus Brahma, from Brahma creation - this is the sequence. All creation came from the abdomen. Even after the creation, it is preserved within His abdomen during pralaya.

What kind of throat does He have? 'Bhuha-nardham Kaustubha mani kantham' - the throat adorned with the Kaustubha gem. Why did the Lord wear the Kaustubha? To adorn it, they say. Meaning: to grant glory to the Kaustubha gem itself. That gem shines because the Lord wears it - not the other way around.

'Nirnikta bahu valayan' - the bracelets on the Lord's arms, polished and resplendent. 'Adhiloka-palan' - why are the Lord's arms significant? Because within the arms reside the ashta-dik-palas (eight guardians of the directions). The arms of the Lord encompass and protect all directions of the universe.

Why is all this being described? He is explaining the method of dhyana (meditation). Think carefully: he said to meditate on the Lord face-to-face. First, place something in front of you, look at it while meditating - what happens then? The mind follows the eye. So the detailed description guides the meditative vision step by step.

Because she protects the righteous and brings joy to the world, her name is Kaumodaki (the Lord's mace). She is 'bhagavatah dayitam' - the Lord's beloved. The mace is extremely dear to Paramatma. Hence it is called His beloved. Even an instrument of the Lord carries the name of a beloved one.

'Manim atyakante' - the gem at the Lord's throat - we call it the Kaustubha. What does the Kaustubha represent? The Eleventh Skandha of Bhagavatam says: the Kaustubha gem is a symbol for the entire tattva (principle) of Paramatma. The luminous gem at His throat represents the self-luminous nature of Brahman.

'Kaumodaki represents mahat-tattva,' the swami says. All subjects are here - everything is contained in these descriptions. 'Tatva-amlam manim asya kanthe, vrittyanukambita dhiyeha krhita murte, sanche sancintayet bhagavatah vadanravindam' - again and again, return to meditating on the Lord's lotus face.

Why all this trouble? All of it goes away. 'Mukham drishtva yathaloke narah anyam vichikitsati' says Mahabharata - 'One who sees the master's face asks everything.' Just like entering a house: you see the owner's face and ask him everything. Similarly, having seen the Lord's face, all questions, doubts, and sorrows dissolve.

The Lord's neck has a garland - flowers attract bees. But why would bees come to the face? Here 'bees' (tummedalu) doesn't mean bees literally. 'Fish' doesn't mean fish literally. Bees here mean the curling locks of hair - the wavy locks that resemble bees hovering near the face. The dark curls are compared to bees.

The signs of a virtuous woman according to Samudrika-shastra (physiognomy). Marks of excellent men, excellent women, excellent elephants, excellent horses - there is gaja-pariksha (elephant evaluation), ashva-pariksha (horse evaluation), go-pariksha (cow evaluation). Signs of auspicious animals in the household. All these traditional sciences of evaluation are described.

Will there be prosperity ahead or poverty? Will difficulties come or sorrows? Will he leave the house or stay? One must study these signs. Reading physiognomy (samudrika lakshana) reveals the future. In those days, before a match was arranged, the family would study all these signs carefully.

That beauty belongs only to Him. Hence the Lord's 'kutila kuntala brinda' - the cluster of curling locks - is described. Those curly locks are there because they are curled, they look like bees. Wavy locks - because of their waviness - resemble bees. That dark, curling mass frames the divine face.

We must see the sidelong glance (kataksha). What must we see? The kataksha (gracious glance). 'Tasya avalokanam adhikam kripaya ati-ghora tapatra-yopashamana-ya nisrishtam akshnoh' - what is the nature of Paramatma's glance? With compassion (kripa), it is sent forth for 'ati-ghora tapatra-ya upashamanam' - to pacify the three terrible torments (tapa-traya).

How does a mother smile when she looks at her child? A gentle smile. Within that smile is vatsalya (maternal love) and prema (love) - overflowing. Such a friendship-filled smile follows along - 'vipula prasadam' - vast grace is filled within it. That smile carries the fullness of the Lord's gracious love for devotees.

The cheeks, the eyes look beautiful - the nose appears prominent, the lips, the teeth, the smile - all these are visible. But is the gaze itself visible? What is actually visible is the gaze itself, says the swami. However beautiful all the other features are - what captures us completely is the glance of those divine eyes.

He is sending it out - his creation forth. Imagine how deeply Veda Vyasa is meditating on the Lord. This glance - 'just as it set out, along with it He sent a smile.' Why? Because without the smile accompanying it, the glance alone might leave the recipient unsure - so He sent both glance and smile together, for fullness of grace.

'Varo shoka ashru sagara vishoshanam' - of those who take refuge in Him - for all the worlds under His care - the intense ocean of suffering and tears is dried up. 'Shokam' means sorrow, 'ashru' means tears, 'sagara' means ocean. The ocean of tears that is sorrow - that vast accumulation of sorrow - is completely dried by His grace.

Fixing his eyebrow-bow and enchanting Manmadha (the god of love) - with his own eyebrow-bow he enchants even Manmadha. Hence the name: 'sammohana-ya rachitam nija-mayayaa asya bhru-mandalam muni-krite makara-dhvajasya' - that divine arch of eyebrows was fashioned by His own maya to enchant even the sages and Manmadha himself.

The redness of the inner lips spreading, reddening the jasmine buds - that is how the teeth are described. Such a row of teeth, the smile that reveals them. To meditate on the Lord's smile is to meditate on the lips, the gums, the teeth - 'dantas' - their color, their arrangement, the way the smile plays across them.

Do not wish to see anything else. 'Don't look, don't long for anything else, don't look' - you might think that. If we let ourselves wander even a little - 'we can roam freely, we said' - we will drown. Hence, the great one (the Lord) is so beautiful that He says: keep looking at Me, stay here with Me.

Melting like this - 'bhaktyaa dravatu hridayah' - when the mind is filled with Paramatma, when we are full of bhakti for Paramatma - what happens? Our heart melts (dravati hridayah). When the heart melts, 'anandena utpulakah' - the entire body fills with blissful shivers. Hair stands on end with joy.

How is this described? 'Chitta badisham sharakaih viyunte' - Paramatma is one whose very mind is a fish-hook (badisam = galaam in Telugu). When you put bait on a hook and drop it in water - the fish is attracted and caught. Similarly, the Lord's form is the bait, and our mind is drawn irresistibly to Him.

'Erigi nirvishayam viraktam nirvala vricchati manah sahasaya dhatihi' - now what form is being described? 'Muktashrayam archih' - like the flame of a lamp (jyoti). We say 'torch' or 'flame' - a flame that has freed itself from the wick, that has risen free, pure, undistorted - like the liberated atma.

Therefore, having removed worldly preoccupations, 'atmana attra attra' - right here in this Paramatma - 'avyavadhanam' - without any gap or separation - 'pratinikrit guna pravaah' - the stream of bodily ego-identification. 'This body is I, I am independent' - these currents of false identification must be reversed and withdrawn.

Not complete, not perfect on its own. Hence 'pratinikrit guna pravaah anuvikshate' - if one can see one's jivatma as belonging entirely to Paramatma - as non-separate from Him - then that is the final fruit (charama phala) of bhakti yoga. Not a separate atma, not an independent 'I' - the atma is of Paramatma.

Until the prarabdha-papa (sinful karma already in motion) is completely exhausted - until the end of prarabdha - we must remain in this bhakti. This mind must be kept in Paramatma alone. Moreover, this mind must be turned away from samsara. It must not operate within samsara - it must be disengaged.

We must not have the sense of kartritva (doership). 'I am doing it. I am doing it for this result.' If both these thoughts remain with us - pleasure and pain will both follow us immediately. To escape them - what to do? 'Atatih kartri' - the one who truly acts - recognize who that really is. Not 'I am doing' but 'He is doing.'

'There is nothing wrong with that.' Hence 'asati kartari' - since the doer is in fact absent (the body is not the true doer), all karma and its modifications belong to the body which is prakriti's transformation. 'I am going, I am coming, I am staying, I am seeing' - all these 'I ams' are the body speaking. The atma does not go, come, or stay.

Therefore: that body is not ours, its pains are not ours, its relationships are not ours. Ours is only Paramatma. The one who looks after us is Paramatma. The one who removes all our sorrows is Paramatma. With this jnana (knowledge) arising, as bodily ego-identification (dehatma-abhimana) fades - Paramatma is realized.

Closing: 'Asmad gurubhyo namah' - salutations to our acharyas. This is complete, fully ripened. Dhyana - if the mind wanders even slightly, it goes away. Hence: sustained, unbroken meditation - keeping the mind anchored at the Lord's feet - is the full discipline of this teaching.