హరివర్షం: నరసింహుని ప్రహ్లాద ఆరాధన
Harivarsha: Prahlada's Worship of Narasimha
హరివర్షం - ప్రహ్లాదుడు నరసింహుని ఆరాధించే దివ్య క్షేత్రం - వర్ణించబడింది. నరసింహ స్వామి హరివర్షంలో నివసిస్తాడని, ప్రహ్లాదుడు అక్కడ నిత్యారాధన చేస్తాడని వివరించబడింది. వేర్వేరు విశ్వ ప్రాంతాల జీవుల స్వభావం చెప్పబడింది. 'ఇంద్రియాధిపతి' - ఇంద్రియాలకు అధిపతిగా నరసింహుని ఆరాధన ప్రధాన అంశం.
Harivarsha - the divine realm where Prahlada worships Narasimha - is described. The session explains that Narasimha Swami resides in Harivarsha and Prahlada performs his eternal worship there. The nature of beings who inhabit the different cosmic regions is described - in some regions, their entire lifespan ends in the year of conception, fulfilling a complete cycle. The "indriya-adhipati" - Narasimha as master of the senses - is the key aspect being worshipped.
సర్వజ్ఞత నీవే అనమయ నా ఆదేశ్య రక్ష దేవం కుమాస్యాముం శ్రీమత్వ జంగై పరం ప్రణమా విమూత్ర పూరం దవ చమ రాజ్ఞ రక్ష శ్రీ వక్తికా ప్రసేక రైవ వివాహా అత్తా నివేరు పరకాల యదీం జవిజ్ఞా శ్రీమత్వరాం కుజమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూర వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం సందేహిత గృహం అతతీ పుష్ప గంగా సింహాద నూపుర దోహితం రత్న గంటన కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమోదస నివం యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగత్గురుం ఉదారక సంయుక్తం పూర్ణ చంద్ర విమాననం విలవ కుండల దనం దేవం కృష్ణం వందే జగత్ గురుం శ్రీ వర్సాంతం మహోరక్ణం పునమాలాధి రాజితం శణగ చక్ర దనం దేవం కృష్ణం వందే జగత్ గురుం మందార గన్వ సంయుక్తం చారుదాసం స్రోచితం హరి విధ్యావ చూడాంగం కృష్ణం వందే నద్గురుం రుగ్మిణీ కే యుక్తం పీతాంబర సోహితం అవాస్తవ దిగందం కృష్ణం వందే నద్గురుం గోపితానాన్ సుచద్వంద కుంకుమాన్యోక్షదం నీదే నమో నమో శ్వాసం కృష్ణం వందే ప్రద్గురుం. కృష్ణాతిని పుణ్యం పాద ఉత్తాయ నస్థనే. కోటి జన్మ పదం పాం స్మరణేన నశ్యతే. శ్రీ కృష్ణ పరశ్రమణే నమః యానం వశిష్ట అస్కారం యచ్చే పౌ ప్రవజన్మతం రాజనాత్మయం వంద్యే తత సంతపోనిధిం జాతాయ విఘ్న రూపాయ జాత రూపాయ విస్మవే నమో వైక్రమ్ హరిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుసే తమపేత దుచ్ఛం స్వైపాయనో విరహ చాతర ఆదిభావాత్ పుద్రేతి తన్మయతయా పరబోధినే తమ్ సర్వభూత ఉదయం మునివా మునివా రతోస్మి శ్రీ సుదబ్రహ్మణే నమః కన్యాభరణి సంధ్యాసం వాకూల కులపూటణం శ్రీ రంగానిక కులో పుత్రం శతగోపమహం భజే ఆస్మతి గురుభ్యో నమః ఉమ్ అది కే నా ముస్లమ్ అది కే తుమారి ఇది
ఉన్నటువంటి నరసింహ స్వామిని ఆరాధించే విధానం ప్రహ్లాదుడు హరివర్శంలో ఉన్నటువంటి నరసింహ స్వామిని ఆరాధించే విధానం నృసింహ మంత్రం ఆ ప్రార్థన ఆ భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు కేతుమాల వర్షం. నవవర్షాత్మక భరత ఖండం ఉంది కదా ఇది జంబూద్విపం అంటాం. ప్రధానమైనటువంటిది ఈ లావృత వర్షం. దాని చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది వర్షాలలో ఇప్పుడు కేతుమాలం అనేటువంటి ఒక వర్షం తీసుకొని అందులో భగవాన్ కామదేవ స్వరూపేన ఈ మహానుభావుడు. మన్మధుని ఆచారంతో కామదేవుని రూపంలో లక్ష్మ్యాహ ప్రీతి తీరయ ప్రజాపతే రునిత్రూణాం పుత్రాణాం తద్వరశపతీనాం అమ్మవారికి ప్రీతి కలిగించాలనే ఉద్దేశ్యంతోటి కామదేవుని రూపంలో ఉంటూ ప్రజాపతి యొక్క పుత్రికలు పుత్రులు. వారికి తద్వరసపతీనం వాణనమర్. కేతుమాల వరస గల్వగౌరం అంటే ప్రజాపతి యొక్క పుత్రులు. అలాంటి వాళ్ళకి పురుషాయుష అహోరాస్త పరసంఖ్యానానం. వాళ్ళకు అహోరాత్ర పురుషాయుష అహోరాత్ర పరిసంఖ్యానా ఈ ప్రజాపతుల యొక్క ఉపతనం ఏమిటంటే మనకు ఎంత ఆయుష్యమో పురుషునికి అది వాళ్ళకు ఒక పగలు. అంటే 150 సంవత్సరాలు ఉంటే ఒక పగలు మళ్ళీ 150 సంవత్సరాలు రాదు. ఇలా ఒక పురుషారిథము ఒక అహోరాత్రముగా చెప్పుకొని. సంధ్యానానం యాసాం గర్భాః మహాపురుష మహాస్త్ర తేజసోద్విజిత మనసాం విద్వత్తా వ్యసవః సంవత్సరాంతే మినిపతంతి. ఇందులో వీరి మరొక చమత్సయం ఏంటంటే యాసాన్ గర్భాః మహాపురుష మహాసురేశా ఉద్వేజిత మనసాం. పరమాత్మ యొక్క కాలం అంటాం మనం. మహాపురుష యొక్క మహాసురం ఉంటే చక్రం. అదే కాలం. ఈ కార చక్రం తోటి వారి మనస్సు ఉద్వేగం చెంది. విద్వస్తాహ వ్యతవః సంవత్సరం అయిన తర్వాత ఆ గర్భములు పడిపోతాయంట. వారికి ఉండేటువంటి గర్భములు కాలపురుషుని యొక్క ప్రభావంతో ఒక సంవత్సరం కాగానే పడిపోతాయి అంటే.
మనం మొదలు చెప్పాం ఇంతకుముందు వర్షంలో మొత్తం వారి జీవితం అయిపోయే ముందు చివరి సంవత్సరానికి గర్భధారణ చేసి అప్పుడు సంతానాన్ని పొంది వారు ఎండిపోతారు వీరు వృద్ధి చెందుతారు. ఇక్కడేమో గర్భధారణ వరకే పర్యాప్తం, సంతానం జరగడం కానీ మళ్ళీ వాళ్ళు జరగడం కానీ ఉండదన్న అంటే అని మన పార్టీలో అన్ని గర్భస్రావాలు కూడా లెక్క వీళ్ళ పరిధిలో. దానికి ఏమిటి కారణం అంటే ఈ గర్భస్రావానికి వీళ్ళు అనారోగ్యం ఒకటి కారణం కాదు. స్వ సుఖ భంగ బియ ముందు చెప్తారు, తమ యొక్క సౌకర్యానికి భంగం కలుగుతుందని శిశువుగా ప్రసవాని దాకా ఒప్పుకోకుండా గర్భం కాలగానే కాలచక్రము యొక్క హుంకారం తోటి అవి కాస్త యతవాహ ప్రాణాలు వినిపెట్టి పతంతి పడిపోతాది అంటున్నారు విని పతంతి. అతీవ సులలిత గతి విలాస విరహిత రుచిల హాస రేశ అవలోక లీలయ కించిత్ ఉత్తంభిత సుందర భృమండల శుభగవళనారవింద స్త్రియా రమాం రమయన్ ఇంద్రియ ఇంద్రియాని రమయతే పరమాత్మ తన యొక్క సౌందర్యంతో, సౌగంధ్యంతో, సౌకుమార్యంతో అలాగే గతి, విలాస, హాస, అవలోక, లీల వీటితోటి అమ్మవారికి ఆనందాన్ని కలిగిస్తూ స్వామి. చూసే వారందరి మనస్సులను కూడా సమీంపజేస్తూ అక్కడే వించేసి ఉంటాడు కామదేవుడు. తద్భగవతః మాయామయం రూపం పరమ సమాధి యోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిసు భజాపతే ధృతిభి ఉపేత అహస్తు తద్భకృతి ఉపాసితే ఇదంచ ఉదాహరతి. ఇక్కడ ఈ కామదేవుణ్ణి ఆరాధించేటువంటి మహానుభావురాలు ఎవరు? సాక్షాత్తు అమ్మవారి. లక్ష్మీదేవి కామదేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తుంది. ఎలా తాను కాదు, తాను ఉంటుంది ప్రధానంగా. ప్రజాపతులతోటి కలిసి ప్రజాపతుల యొక్క కూతుర్లు పుత్రులు అన్నాను కదా అంటే ఏమిటంటే రాత్రి అంటే ప్రజాపతి యొక్క దుహితలు పగలు అంటే పుత్రులు. దివా అంటే దిపుము లింగం అది స్థిరింగం. సరే పగలు అంటే ప్రజాపతి యొక్క పుత్రులు. రాత్రి దేవతి యొక్క పుత్రిక. రాత్రి పూట వారితోటి పగలు వీరితోటి కలిసి ఆ కామదేవుడిని అమ్మవారు ఆరాధిస్తారు. మరి ఇక్కడ ఈ కామదేవుని ఆరాధించేటువంటి మంత్రం చెప్తున్నారు ఓం హ్రాం హ్రీం ఓం నమః భగవతే హృషికేశాయ. ఎవరు కామదేవుడు అంటే హృషికేశుడు.
అంటే ఏమిటి? ఇంద్రియాధిపతి. కృషీకములు అంటే ఇంద్రియములు. వాటికి అధిపతి. ఎందుకంటే మనం కామము, కోరిక అంటాం. కోరిక దేని వల్ల కలుగుతుంది? మన ఇంద్రియములు మన చేతిలో లేకుంటే కలుగుతుంది. కాబట్టి మన ఇంద్రియములను నిగ్రహించే వారు ఎవరు? పరమాత్మ. మనం వాటిని నిగ్రహించుకోలేం. స్వామి మా ఇంద్రియ. ప్రవృత్తిని నీవు నియంత్రించు అని మనం స్వామిని ప్రార్థిస్తే స్వామి నియమిస్తాడు. అందుకే ఆయన పేరు ఋషికేశుడు. మన పేరు గుడాకేశుడు. మనకేం పేరు గుడాకేశుడు అని పేరు. గుడాక అంటే నిద్ర. మనమంతా నిద్ర అయిపోతున్నాం. కూర్చుంటుంటాం, వింటుంటాం, కాస్త ఊరుపాడు తీస్తాం, మరలేకి మళ్ళీ వింటుంటాం. అంటే మనకి ఎప్పుడు వచ్చేది నిద్ర. ఆ పరమాత్మ సకల ఇంద్రియములకు నియంత. అందుకే ఆ రూపంలో భగవతే ఋషికేశాయ. సర్వగుణ విశేషైహి విలక్షితాత్మనే ప్రకృతికి సంబంధించినటువంటి గుణములు ఆత్మ గుణం వీటన్నిటికంటే పరమాత్మ విలక్షణుడు వేడికి అందలే మన సౌందర్యం మన సౌకుమార్యం మన సౌహార్దం మన ఉదార్యం అక్కడ ఏం పని చేయవు. పూర్తిగా విలక్షణం. అలాంటి ఆపూతీనాం చిత్తీనాం చేతసాం ఆపూతీనాం అంటే కర్మేంద్రియములు. చిత్తీనాం అంటే జ్ఞానేంద్రియములు. ఇటు కర్మేంద్రియములకు అటు గానేంద్రియములకు చేతసాం విశేషానాం మనస్సు యొక్క ప్రవృత్తికి అతనే అధిపతి. అలాంటి అధిపతయే షోడశ కరాయ ఛందోమయాయ షోడశ కరం. తెలుసు కదా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు, మనస్సు ఎన్నాయి మొత్తం 16. ఇలాంటి వాటికి చోడశేఖరాయ అతనే చందోమయుడు, అతనే అన్నమయుడు, అతనే అమృతమయుడు. ఆ పరమాత్మే సర్వమయః మనకి ఓజః సహసే బలాయః చెప్పుకుంటాం. ఒకటి బలం అంటే ధారణ సామర్థ్యం. ఓజస్సు అంటే ప్రవృత్తి సామర్థ్యం. సహస్సు అంటే
సహా భోజః ప్రవృత్తి సామర్థ్యం. బలం అంటే ధారణ సామర్థ్యం. సహా పరాభిభవ పరాభిభవ సామర్థ్యం. శత్రువులను ఓడించగల శక్తిని సహస్రం అంటారు. కార్యములలో వ్యవహర్వించేటువంటి దాన్ని ఓజస్సు అంటారు, వస్తువును హరించడాన్ని బలము అంటారు. ఇలా ఓజసే సాహసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయా. అతనే కాంతుడు. అతనే కాముడు. అలాంటి వారికి ఉభయత్ర అంటే ఇహ పరత్ర. చౌత ఏంటంటే ఇహ కాంతాయ పరత్ర కామాయ. ఇహలోకంలో అతను సుందరుడు. పరలోకంలో కోరికలు తీర్చేవాడు. అంటే ఈ లోకంలో మనం చూసేంతటి సౌందర్యం అంతా పరలోక సుఖాదాయకం కావాలి. ఈ లోకంలో మనం వేటిని చూస్తుంటామో, వేటిని వేటిలో మనం ప్రవర్తిస్తామో, ఈ ప్రవర్తన ఎలా ఉండాలి? పరలోకమునందు సుఖాన్ని కలిగించేదిగా ఉండాలి. పరలోకంలో దుఃఖాన్ని కలిగించి వివర్తి ఇక్కడ చేసుకుంటే ఇక్కడ దుఃఖం ఎలా అవుతా పదు? కాబట్టి ఉభయత్ర కాంతాయ కామాయస్యాత్ ఇహపరములలో మనకు సంతోషము కలగాలి సుఖము కలగాలి సుఖం అంటే ఏమిటి కోరిక యొక్క తీర్థం. కోరిక తీరటం అంటే ఏమిటి? మనస్సు చెప్పినట్టు వినటం కాదు. మనస్సుకు ఇంద్రియములకు మనము సరించడానికి కావలసిన మార్గాన్ని చూపగల వారిని ప్రార్థించుట. అయం కామః యతు ఉభయత్ర కామస్పతయే అభివృద్ధిర్భూయాత్. ఇహలోకంలో పరలోకంలో ఎవరు కామస్పతి అంటాం బ్రహ్మనస్పతి. వాచస్పతి లాగా వైదిక ప్రయోగం కామస్పతి. ఆయనని కామపతి అనాలి. ఈ కామస్పతి ఏమిటి అంటే సకల కోరికలకు అధినాథుడు అంటే మనస్సుకు నియంత బుద్ధికి నియంత పరమాత్మ. అతనికి ఆనందం కలిగించే ప్రవృత్తి మనం అలవరుచుకోగలిగితే ఏ లోకంలోని ప్రతి ప్రవృత్తి మనకు సంతోషం.
ఇక్కడే కాదు అక్కడ సంతోషం ఇస్తుంది. పరలోకంలో ఇస్తుంది, ఇహలోకంలో ఇస్తుంది. అలాంటి ఉభయత్ర పూయాత్. స్త్రీయః వ్రతైహిత్వ కృషికేశ్వరం స్వతోహ్యారాధ్యలోకే పతిమాసతే. అన్యం ఆడవారు, యువతులు, సౌందర్యవతులు తమకు అనుగుణమైన భర్త కావాలని కోరుకున్న వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారు. ఎవరిని? కామదేవుడు అంటే మన వద్ద. అవును నిజంగా అనిపిస్తారు. మేము కోరుకున్నటువంటి సౌందర్యవంతుడు, యువకుడు, బుద్ధిమంతుడు అలాంటివాడు భర్త దొరకాలని అందరూ నిన్ను ఆరాయణ లక్ష్మీదేవి చెప్తున్న స్తోత్రం. అందరిని ఆరాధిస్తారు తాసాం నకేవై పరిపాంతి అపత్యం ప్రియం ధనాయుంషి యతః అస్వతంత్రా ఇది ఎంత తెలివదగ్గతనమో చూడు అంటున్నారు. స్త్రీలు తమకు అనుగుణమైన సౌందర్యవంతుడైన సరే ఏదో కాస్త ఎంతో ఎంతో బుద్ధిమంతుడైన తన కోరికలు తీర్చే ఒక ఉత్తముడు భర్త కావాలని నిన్ను పూజిస్తారు. సరే అడిగారు కదా అని భర్తనిస్తారు. తర్వాత ఏమైతుంది? కొన్నాళ్ళకు పుత్రుడు కలుగుతాడు. నువ్వు ఆయన కోరింది ఏమిటి? అనుకూలవంతుడైన భర్త కావాలని కోరావు. పుత్రుడు? అనుకూలవంతుడు కాదు లేదు లేదు. కాబట్టి వారికి కలిగిన పుత్రుడు చెప్తున్నాడు చూడండి తాసామ్నతేవై పరిపాంతి అపత్యం. వారు అలాంటి పుత్రుడు కావాలని కోరరు. మంచి పుత్రుడు కావాలని కోరరు కాబట్టి అనుగుణమైన భర్తతో కూడా దుర్మాములైన పుత్రుడు కలిగి వారిని వీరిని పోషించకుండా పోతారు. మరి ఈ కోరిక తెలివి కాదా తెలియదో ఆగ చెప్పు అంటున్నారు. ఈ కోరిక పోరడం కాదు. ఎందుకంటే వ్యాసుడు సూటిగా చెప్తాడు అన్నమాట. ఆయనకేం భయం మీరు అనుకోవడం ఆకేం తిరిగిపోతే మీ కర్మ బాగోకపోతే మీకు మాకేం లేదు. నువ్వు మంచి భర్త కావాలని కోరుకున్నావు మంచి భర్త వస్తాడు. మంచికి అర్థం ఏంటి నీ కోరిక తీర్చేవాడు నువ్వు చెప్పినట్టు వినయం సంతోషం వాడే వింటాడు పురి ఎక్కడ వింటాడు. సాసాం అంటే సాసాం నతేవయి పరిపాంతి అపత్యం. వారు సంతానాన్ని కాపాడరు. వారికి కలిగిన సంతానం వారిని కాపాడదు.
ప్రియం ధనాయుం యతః అస్వతంత్రాః చమత్సయం ఏంటంటే వారిని కాపాడకుంటే ఇబ్బంది లేదు. కలిగిన సంతానం తల్లిదండ్రులను పోషించరు అంటే ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ ధన తన ధనమును ఆస్తిని మాత్రం కాపాడుకోవాలి. పుత్రులు వాళ్ళని పట్టి చేసి వారి ఆస్తి మాత్రం జాగ్రత్తగా పట్టుకుంటారు. ప్రియం ధనాయుతః అస్వతంత్రాః భర్త కావాలని కూడా భర్తని ఇచ్చాము. మరి భర్త ఉన్నంత వివాహం సంతానం జరుగుతుంది. తగిన సంతానం ఎలా ఉండాలో నువ్వు కోరలేదు అని నీకు భయలేదు. వాళ్ళు విరతా ఉద్దేశం చేస్తారు కానీ మీ ప్రేమ బాగుంటుంది వాళ్ళకి. ప్రేమ చూడాలి కాబట్టి మీ ఆశ్రయం జాగ్రత్తగా కాపాడుకుంటారు. పోనీ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు అస్వతంత్రం. స్వంతులు కాదు కదా? స్వంతులు ఎవరు కాదు? స్త్రీలు కాదు, భర్తలు కాదు, పుత్రులు కాదు. కానీ ఇప్పుడు పైకి పోయే సంతానం తల్లిదండ్రులను కాపాడకుండా తల్లిదండ్రులు వేడితో సుఖము సంతోషమితము అనుకున్నారో వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నప్పుడు మేము సంపాదించిన దాన్ని ఇంకోళ్ళు కాపాడడానికి మేము భర్తలను కోరాలా అనుకుంటే సమస్య లేదు. కానీ భర్తలను కోరే ఆడవారు ఇలాంటి సంతానం కలుగుతుందనో కలగవచ్చనో ఆలోచించారు. ప్రస్తుతానికి ఏం చేయాలి వాక్య కావాలి. తర్వాత అంగా చూస్తాం. తర్వాత సంగతే మొదల ఆలోచిస్తే ఋషి గెలువుతారు. ఆచరించిన కర్మ కాదు. ఆచరించబోయే కర్మ కలగబోయే ఫలితాన్ని ఊహించి కోరితేనే అది కోరిక అవుతుంది. ఆకలి అవుతున్నది అన్నం తినడం కావాలి. అనుకోని అడ్డగొలిక తింటే తినగానే ఏం చేస్తుంది అది? కరుగులం నక్షి మోషన్స్ వామం తింటే అయ్యో తినకుంటే బాగుండేది. రేపు తిండి తిన్నాం వాంతులు ఎందుకని వేసేవారే దానివల్ల వస్తాయి. అదే మితాముగా మితాముగా పూజిస్తే రావు. కాబట్టి అస్వతంత్రులై వాళ్ళు కోరి వాళ్ళు అస్వతంత్రులే, పొంది వాళ్ళు అస్వతంత్రులే. జరిగే ఫలితం కూడా మీ ఇష్టం అంతే.
ఇలా జరుగుతుంది స్వామి అస్వతంత్రాః సవైపతిహి స్యాత్ అక్తోభయస్వయం తవంతతః పాతి భయాతురంజనం. ఇవన్నీ ఏం చెప్తున్నారంటే మాకు అర్థమైంది ఒకటే భర్త అని ఎవరిని అనాలి ప్రతివారు భర్తేనా అమ్మాయికి అబ్బాయి అబ్బాయి భర్తే పోయాడు. ఎవరు పతి? శ్యాదకృతోభయస్వయం. కాను వేటి వలన భయము పొందని వాడు కావాలి భక్త అయినవాడు. మనకు కాదు వానికి భయం ఉండొద్దు. వేటి నుండి, వేటి నుండి, ఎవరి నుండి, ఎక్కడి నుండి ఎలాంటి భయము లేని వాడే పతి. కదా? వాడికి భయం లేకుంటేనే మన భయాన్ని నుంచి కాపాడుతాడు. పై మంది దొంగలు వచ్చారండి, మొదలు భర్త పారిపోతాడు. భర్త నిన్ను పారిపోతాడు కదా, పారిపోతాడు కదా అని ఆలోచిస్తాం. మొదలు నీ భర్త వద్దు తాదా అని ఆలోచిద్దాం. మరి వాడేం భర్త? భర్తాన్ని నిన్ను భరించాలి కదా, నిన్ను వాడు కాపాడాలి కదా, ముందు వాడే పరిగెత్తుతున్నాడు. వాడేం భర్త అవుతాడు? అందుకే ఎక్కడి నుంచి ఎవరికి భయం లేదో వాడు భర్త. అలాంటి వాడు ఎవడు? కేవలం ఒక్క పరమాత్మే అతను మాత్రమే భర్త ఇదంతా భర్త కాదు. సవై పతిత్యాతు అపుతో భయస్వయం రెండోది. తవంతతః పాతి భయాతురం జనం. తనకు ఎక్కడి నుంచి భయము లేకుండా ఉండాలి. భయపడుతున్న వారిని అందరినీ కాపాడగలగాలి. రెండు లక్షలు తనకు భయము లేని వాడై భయమున్న వారిని ఎవరు కాపాడగలుగుతాడో వారు భర్త. సవై పతిస్యాతు అకుతోభయస్వయం తమంతతః పాటి భయాతురం జనం. తయేక ఏవ ఇతరః విధువ భయం నైవాత్మ రాభాత్ అధిమన్యతే పరం. తనను చూచి తానే భయపడేవాడు భర్త ఎలా అవుతాడు అని. ఇరు జువాని ఇది కాదు తను దానికి భయం అవుతుంది. జక్రమంగా చేయగలనా నిర్వహించగలనా లేదా నా పరిస్థితి ఏమిటి? అలాంటి వాడు భక్తా కాదు, తక్కిన వాళ్ళు పోషించబడే వాళ్ళు కాదు, అందుకే అంటున్నాడు స ఏక ఏవ ఇత. సరధామిజోభయం నైవాత్మలాభాదది మన్యతే పరం. ఆత్మ లాభము కంటే అంటే ఏమిటి? పరమాత్మను పొందుట కంటే ఇంకో
ఫలం ఉన్నదని భావించే వారెవడు భర్త కాలేడు. కదా? భర్తకు భార్య ఇష్టం, భార్యకు భర్త ఇష్టం. ఇద్దరికి ఎవరు ఇష్టం? పోలి పిల్లలు అంటే ఇష్టం అనుకున్నా. పిల్లలకు పూజ ఇష్టమేనా? మళ్ళా వాళ్ళకు వాళ్ళ భార్య వాళ్ళ భర్తలే. అయినప్పుడు ఇతరుల నుండి వచ్చేటువంటి భయమును తొలగించేవాడు కాదు, తాను భయము లేనివాడు కాదు, తాను అనుకున్నట్టు. పొందగలవాడు కాదు. కాబట్టి త ఏకై వితరధామితోభయం నైవాత్మ లాభాదభి మన్యతే పరం. ఆత్మ లాభము కంటే భిన్నమైనటువంటి దాన్ని ఫలముగా తలిచే వాళ్ళెవడు భర్త కాదు. అంటే పరమాత్మ ప్రాప్తి మనం పొందవలసిన ఫలితం. భగవంతుడి కంటే భిన్నమైన దాన్ని కోరేవారెవరు? భర్తా కాదు, భార్య కాదు, సంతానము కాదు. ఎందుకంటే వాడిని ఒక్కడిని కోరితేనే మనకు భయం లేకుండా ఉంటుంది. భగవంతుడిని తప్ప ఇతరులు ఎవరు కోరినా మనకు మొదలు భయము తర్వాత వాళ్ళు వస్తారు. కాబట్టి నైవాత్మ అదతి మన్యతే పరం. యాతస్యతే పాదసరోర్హాలగణం నికామయేత్ సకిలకామలంపటా తదేవ రాశీక్షిత ఈక్షితోక్షితః యద్భగ్నయాచిన భగవన్ ప్రతప్యతే. ఇదే విషయాన్ని ఇంకొంచెం తదేవ రాసి ఈక్సితం ఈక్సితః అర్చితః పరమాత్మనే ఎందుకు ఆరాధించాలంటే అందరికంటే భగవంతుడు చాలా బుద్ధిమంతుడు, ఉత్తముడు. ఎందుకు అడిగిన దాన్ని ఇస్తాడు. తప్పు మనది ఆయనది కాదు. నాకు పెళ్లి కావాలయ్యా, నాకు చక్కని భార్య కావాలి. ఏమంటాడు మునులవాడు, నాకు అందమైన భార్య కావాలి. అందం అంటే ఏమిటి? ఏదో కాళ్ళు చేతులు ఒళ్ళు ముక్కు ముఖం చాలా సట్టంగా ఉండాలి. మనస్సు ఒక అంపకయ్యా అని అనుకోండి. పెళ్లి చేసుకున్న పని వంట రాజనంబలా పెడుతుంది. అందమైన పని ఉంది. అట్లనే ఈమె కూడా అమ్మాయి అందమైన భర్త కావాలి. పిల్లలు కదా అని చెప్పి కాల్చుడో, చంపుడో, కొడుచుడో, పొడుచుడో, తిట్టుడో అందంగా ఉంటాడు. మనసు అందంగా ఉండొద్దా?
నువ్వు ఏమడుగుతున్నావు? నువ్వే తప్పు. అందుకోసమని చెప్తున్నాడు. యాతస్యతే పాదసరోరు హర్హణం వికామయేతు సాకిల కామలంపటా. అనేకమైనటువంటి కోరికలతో నిండి ఉన్నటువంటి మనస్సు కానీ బుద్ధి కానీ తాను కోరే కోరికల వలన అనర్థమును పొందకుండా ఉండాలంటే నీ పాద పద్మములని ఆరాధించాలి. కోరికలు ఉండడం తప్పు కాదు. కానీ ఈ కోరికలు భగవంతుని మీద భక్తిని పెంచే కోరిక కాదు. అప్పుడు మనకు ఎలాంటి అనర్థము కడగదు. అందుకే తస్తితే తదేవరాతి ఈచ్చితం ఈచ్చితః అర్చితః నీవు పూజించబడి కోరబడి ఏం అరుగుతారో అదే ఇస్తావు. అప్పుడు ఇదే ఉంది నేను చెప్పుకున్నాను మనం. పరమాత్మ కుష్రాయబారంలో అంటే ముందు యుద్ధం జరగబోయే ముందు అర్జునుడు వచ్చాడు సహాయం కోసం యుద్ధంలో దుర్యోధనుడు వచ్చాడు. ఇద్దరు వచ్చారు. తను ఏం చేశాడు? రెండు భాగాలు చేశాడు. తన సైన్యం ఒక వైపు తాను ఒక వైపు. అయినా నీకేం కావాలి? వాడు సైన్యం అడిగిండు, సైన్యం ఇచ్చాడు. నీకేం కావాలి? స్వామి నువ్వే కావాలి, తాను ఏం చేయాలి? అందరూ పెట్టారు ఇది ఇది రెండు నువ్వు కోరుకో. నన్ను కోరుకుంటావు నేను ఎంబడి ఉంటాను. అర్జునుడు రక్షించే వాడిని కోరాడు. అందుకే అర్జునుడు పాండవులు రక్షించబడ్డారు. దురుగాడిని ఎవరిని కోరాడు? యుద్ధం చేసి చంపే వారిని కోరాడు. సరే సైన్యం ఏం చేస్తుందండి? ఇద్దరు చేసి చంపుతుంది. సైన్యం కొనడం అంటే దాని మీద కావాలి దాని మీద. నేనేమో నువ్వు కావాలి ఆ సైన్యం. అందుకే మనమే నికామం ఈక్షితః అర్చితః ఈక్షితం రాసి కోరిన దాన్నే నువ్వు ఇస్తున్నావు. కోరి ఆరాధించినప్పుడు ఆరాధించినవాడు ఏ కోరిక కోరుతాడో దాన్ని ఇస్తాడు. రాశి యద్భగ్నయాస్య భగవన్ ప్రసప్యతే మరి అది కాదండి. మరి మనం అడుగుతున్నాం తెలియక బుద్ధి తక్కువ అని అడుగుతున్నాం అమ్మ నాకు ఏది మనకు తెలుస్తో తెలియదు ఏదో అడిగాం అడిగితే మాత్రం స్వామి ఇది నీకు మంచిది కాదురా ఎందుకు తీసుకుంటావ్ అని ఆపేయొద్దు ఎందుకు ఇస్తున్నావ్ అడగాలని అంటే అదో బాధ అండి అడిగింది ఇయ్యకుంటే ఏం దేవుడండి ఈ దేవుడి అడిగింది ఒక్కటి ఇయ్యడు
నువ్వు ఏడుస్తావ్. అగ్నయాజ్ఞ ప్రదత్యతే. కోరిక తీరకుంటే బాధపడతావ్. ఎందుకు ఈ బాధ అడిగి ఇస్తావ్. మరి వాడే అయ్యా బుజ్జక్కు అడిగినాయండి వద్దు వద్దు మార్చేసేయ్ అని ఇంకోటి అడిగితే ఆపు తీసుకో. మనకు తెలిసి వచ్చేదాకా మనం అందులో ఉన్న కష్టాన్ని సుఖాన్ని అర్థం చేసుకోం. మోజో మోహమో వ్యామోహమో మరొకటో మరొకటో పడి ఏవేవో కోరుతాం. కోరుకొని ఏమవుతాం నిండా మునుగుతాం. మునుగునాక అయ్యో దేవుడు ఇట్టే చేసేవాడిని మీరు ఏం చేయను అడిగింది చెప్పండి. అది తెలియదు, నువ్వు అడిగావు కదా వద్దా చెప్పు ఇప్పుడు ఏం క్లాస్ ఇప్పుడు అడవు మరి ఏంటి? యతే కర్మచితః లోకః క్షీయతే ఏవం అముత్ర పుణ్యచితో లోకః క్షీయతే. తస్మాత్ సః బ్రాహ్మణాయ ఉపసన్నాయ కృతం దర్భ పవిత్ర పాణిహి. ఇప్పుడు మనకు అందువల్ల స్వయంగా వాడికి అనుభవానికి వచ్చిన తర్వాతనే పరమాత్మ ఆరాధించాల్సింది అర్థం అవుతుంది. మనం మొదలు చెప్తే ఏయ్ చాలస్తాడయ్యా. పొద్దున్న స్నానం చేయలే అనుకున్నావ్ అనుకో పిల్లలు ఏమంటారు? ఏంటి తెవ్వడలే నాకేంటి? నువ్వు నూరు ఎండ డెబ్బై ఎనిమిది పెళ్లి కూడా తెవ్వడలే నింపోదు కదాలే నాకు నిద్ర అప్పడే పడుతుంది. ఇడవాడు నువ్వు కూడా లేవాలే ఏంటి? ఎప్పుడు తెలుసు అది బాగా వేడుకో అది తెలుసు. అది స్వయంగా తెలుసుకొని వద్దన్న తర్వాతనే స్వామి మానుతాడు కదా. అడిగినా నిశ్చింత తీసుకో. ఏదో కోరుకోరు నాకు ఏది కావాలో అదే ఏమైనా అడుగు మళ్ళీ ఇస్తాడు. అటగా దగ్గరికి పోయి చేజు పెట్టి అయ్యా మందు ఇవ్వండి అంటే ఇస్తాను కానీ డడ డడగా తల చాలి వేస్తున్నాడు ఒక అనాశని ఇవ్వండి అంటే ఇస్తాడా? నీ ఎందుకు ఆ మనకే పో తీసుకో రోజు నీకే చూసి మందు ఇస్తా నీ ఎందుకు నా హాస్పిటల్ ఎందుకు పక్కన చాపు ఉంది కొనుక్కో. ఆ రోగమే ఇది నాకు మందేం కావాలంటే రాసిస్తారు. మరి ఏది నాకు ఏ నా స్మృతి ఇదంభవ తద్దయ తద్ప్రతాపయ. నా హితాన్ని కలిగిన నాకు ఇవ యాత్మ అని ఇస్తారు. అందుకే అంటున్నారు. మాతత్ ప్రాప్తయే మాత్ ప్రాప్తయే అజేచ సురాసురాదయః తప్యంత ఉగ్రంతపః ఐంద్రియే ధియః
మానవులే కాదు ఇంద్రాతి దేవతలు కూడా ఇంద్రియముల కృపి యందే మనస్సు పెట్టుకొని అలాంటి తుచ్ఛమైన నగ్ధరమైన వాటిని పొందటానికే ఘోరమైన తపస్సు చేసి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారయ్యా అంటుంది. ఎవరి మాట ఇది అందులో అమ్మ చెప్తున్నారండి ఇంకో మాట మనం కాదమ్మో వాళ్ళం. ఎవరి మాట పెద్దది అమ్మ వారు పిలి చెప్తున్నారు. మాతసు ప్రాప్తయే అజీచ సురేశ అదే అజ ఈశ సురాసురాదయః బ్రహ్మ రుద్రుడు ఒక వాడు కోరాడు ఊరుకోక. రుద్రుడు ఎందుకు పుట్టగానే నాకు పేరు పెట్టు నాకు భార్య లేదు నేను ఎక్కడ ఉండాలి మొన్న అడిగిన పని ఇదే నేను ఏం చేయాలంటే బాగుండేది ఒకటే ఏడ్చాడు పుట్టగానే వాడి పేరేంటి రుద్ర అంటే ఏంటి రోధనా రుద్ర వచ్చే బాగా ఏడ్చాడు అని పేరే పెట్టేది ఏం పేరురా నీది? నా పేరు పెట్టండి, ఇంత పేరు నువ్వు ఎడికే అవ్వలేదు రా నీ పేరు అదే ఏడుపు కొట్టడం నువ్వు ఏం భావించావ్? రుద్ర అర్థం అదే ఏం చేస్తావ్? ఎందుకు ఏడిచాను? నాకు భార్య కావాలి, నాకు ఉండటానికి ఇల్లు కావాలి, నాకు పేరు ఇవ్వాలి. ఈ పుట్టడమే నేను కావాలి కదా నాకు భార్య కావాలి. గౌండ్ ధరిస్తుంది. పోయా పర్చ వడ్డు ధరిస్తాడు. నువ్వు ధరిస్తావా? అడిగావు ఇచ్చాను అంటే వాడికే తప్పలేదు మనకేం తప్పుతుందని. బ్రహ్మ ఉన్నాడు వీడో మహానుభావుడు ఓ అమ్మాయిని సృష్టించాడు అబ్బాయి ఎంత దంగు జంపబడి పడుతుంది. భయపడింది అది. వీడికి భయపడే కావాలా వాడికి భయపడే కావాలా? ఎంబహపడింది ఒక్కడే. అమ్మాయి వస్తే ఎవడు ఎంబహపడింది? ఒక్క స్వామి ఎక్కడో కూర్చున్నాడు వెళ్లి ఇస్తు. అవును రామవారు పుట్టింది కదా ఒప్పుల వారు ఇచ్చి ఇస్తే అంత క్యూ కట్టారు. వరమార మామే లేపులు మామే లేపులు అని. ఈయన ఒక్క ఎక్కడో ఉన్నాడు నాకే తెలిసింది నా మీద పడలేదు మొమ్మని. అయ్యో నువ్వు నాకు చావాలని ఆమె పుట్టింది. కదా. కాబట్టి కోరిన వాళ్ళందరికీ దుఃఖాలు తప్పవు. ఎవడు సంసారాన్ని కుటుంబాన్ని కోరడో వారు పోకూడదు. అందుకే అజేచ సురేశ్వరాదయ సురాసురాదయః అజా ఈచా సురా అసుర. బ్రహ్మ రుద్రుడు దేవతలు అఘాతులు తప్యంత ఉగ్రం తపః ఐంద్రియే ద్రియః ఇంద్రియముల యందు బుద్ధి పెట్టుకొని అంటే ఇంద్రియ ప్రీతి మాత్రమే కావాలని మనం కాదు సామన్యులం కాదు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, రాక్షసులు అందరూ అదే పని చేసి రుతే భవత్పాద పరాయణాత్ అలా కోరని వాళ్ళు ఒక్కళ్ళే. ఎవరు? ఎవరు మీ పాద భక్తులో వాళ్ళు తప్ప.
నీ పాద భక్తులు తప్ప బ్రహ్మ రుద్రేంద్ర దేవతలందరూ ఇంద్రియ తృప్తి కోసమే ఘోరమైన తపస్సు చేస్తున్నారు. భవత్పాద పరాయణాత్ నమాం విందంతి అహం త్వతు హృదయ యశో అజిత ఇంకో బాధ ఏంటంటే నానెత్తిన బరువంతా పెడతారే వాళ్ళు. ఒక్కడికే నా గురించి తెలియదు. అందులో ఏమంటారు? మాకు లక్ష్మి కావాలి, మాకు లక్ష్మి కావాలి, మాకు లక్ష్మి కావాలి అంటారు. లక్ష్మి అంటే ఏమిటి? రూపాయిల మూటనా? ఇళ్ళ ముట్టనా లక్ష్మి అంటే ఎవరు? నిన్ను కలుపుకొని రావాలి వెంట. వెంట నిన్ను ఇంటికి వచ్చి కూర్చుంటే ఇదే బ్రంత. స్వామి లేకుండా నేను రాను కదా? విష్ణోహరేష అనపాయిని కదా? నీవు లేకుండా నేను ఉండను. ఆ అప్రాచ్యులేమో నువ్వు కావాలని అనొద్దు అంటారు. అయినప్పుడు నిన్ను విడిచి అక్కడికి పోయి వాళ్ళకి సుఖం ఇస్తానా? మనం నేను బాగుండాలి వాళ్ళకి ఇచ్చేది. నేను మనశ్శాంతిగా ఉంటే మనశ్శాంతి వాళ్ళకి ఇస్తాను. నేను నా భర్తను ఎడిపి పెట్టి వాడి ఇంట్లో కూర్చొని ఏడుపు కూర్చొని వాళ్ళకి ఏమి ఇస్తా వాళ్ళకి ఏడుపిస్తాను. అబ్బ ఎక్కడ ఇస్తాను? అసలు నా స్వరూపం వాళ్ళకి తెలియదు. అమ్మ స్వామిని తీసుకొని వెయ్యి అమ్మ అంటే వాళ్ళ సుఖం నాకు ఆనందం. అబ్బే ఆ కాయం వద్దు ఆయన అంటే మోసం ఇస్తాడు నువ్వైతే నేను లక్షలు సంపాదిస్తావు దా. నేను ఎక్కడ ఇస్తాను ఆయన లేను నేను. నీ దగ్గర వస్తా నువ్వు అట్లనే అందుకే నమాం విందంతి ఎంత బాగా రుచి అయితదండి విందంతి అహం త్వద్భుదయ నేను నా హృదయాన్ని నీ మీద ఉంచానన్న విషయం వాళ్ళకి తెలియదు. మనకదం నా స్వరూపమే తెలియదు వాళ్ళకి. స్వభావం తెలియదు నన్ను కోరుతారు రా మరి. నేను కొంచెం వానికేం ఇయ్యాల నేను ఏడ్చుకోడు కూర్చుంటే. ఇదేదో శ్రీమన్నారాయణ చరణం అంటే ఏదో ఉద్యోగం పోయి మనం చూస్తాం. అబ్బే మాకు ఆ మత్తొద్దు స్త్రీ కావాలంటే. నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేను అని అంటున్నాడు విందంత్యహం సత్ హృదయాయతో అజితా నీ నా హృదయం నీలో ఉంటుంది తెలియక వాళ్ళు నన్ను కోరుతారు నన్ను కోరితే సంతోషం వాళ్ళకు వేరు వెళ్ళినా నాకు లేదు తత్వం మమాభ్యచ్యుత తీర్చ్ణ వందితం కరాంబుజం యత్వ అథాయి సాత్వతాం విభరిసి మాం లక్ష్మావరేణ్య మాయయా క ఈశ్వరస్య ఇహితం ఊహితం విభుహు.
మరొక మాట సత్వం మమాప్యక్షిత శీర్ష్ణ వందితం అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఏమంటున్నారు ముందే ముందరమ్మ ముందర రాయడం వచ్చు కూర్చోవచ్చు ఇక్కడ. ఎందుకు దార దార కుడి దార ఆ అందుకే అడిగాను ఓ ధర్మం తప్పదు కుడి దార దార అందుకోసం నన్ను కోరాలి నన్ను వాళ్ళు సేవించాలి నన్ను రమదాలేని కాదు నేను నీకు శిరస్సు మీద చెద్దులు జోడించి నిన్ను కోరుతున్నాను స్వామి. నన్ను కోరే వారందరూ నీతో పాటు నన్ను కోరే వారిగా తయారు చేయండి. నీ కోరుకుంటావ్ ఎందుకు కోరుతున్నావ్ వాళ్ళని. వాళ్ళు కోరి నేను వెళ్ళి నేనే తీర్చి వాళ్ళని చేపించి వాళ్ళకంటే నన్ను ఎవరెవరు కోరుతారో వారు ఒక్క నన్ను కాకుండా నీతో పాటు నన్ను కోరేటట్టుగా వాళ్ళని తయారు చేస్తారు. మరి అంతే కదా ఎందుకు వచ్చిన కదా సదా నువ్వు ఆ బుద్ధి నువ్వే అయ్యారు కదా లేదంటావా నన్ను నీతో విడిపోకుండా ఉండేవాళ్ళం. అర్థం ఒకటే కదా. అయితే ఆ పని చెయ్యి లేదా ఈ పని చెయ్యి. అంతేగాని వాళ్ళని ఏడిపించి నన్ను ఏడిపించి నువ్వే బాగుంటావయ్యా. అందరూ నిన్ను కోరుతూ ఉంటే నువ్వు అందరూ ఏడిపిస్తావా? అలాంటి బుద్ధి నాకు వాళ్లకు నాకు నువ్వు ప్రసాది అందుకే నేను చేతులు జోడిస్తున్నాను. విందంత్యహం తీర్ష్ణివర్ధితం కరాంబుయం యత్పదధాయి సాత్వతాం. వివరితి మామ్ లక్ష్మ వరేణ్య మాయయా ఎందుకంటే నేను చాలా లోతుకు వెళ్ళాలి మామూలు పదానికి అర్థం చెప్తే ఏం తెలియదు. ఇది ఉష్కీ కేశ విక్షానికి వ్యాఖ్య అని వ్యాఖ్య అని చెప్తున్నారు అది వాటినే ఇంక ఎంత లోతు అంటే. భక్తులు కోరితే భక్తుల కోరిక కాదనకుండా నేను నిన్ను విడిచిపెట్టి ఎప్పుడెప్పుడైనా వెళ్తానేమో కానీ నీవు మాత్రం నన్ను విడిపెట్టి ఎక్కడ ఉండవు. అదేమిటి అంటే నన్ను వర్షస్థలంలో గుర్తుగా ఎప్పుడు నువ్వు పెట్టుకున్నావ్? పుట్టుమచ్చ దాని పేరేమిటి? శ్రీవర్చం మీరే.
నన్ను చేతిలో పని కాబట్టి పుట్టి మాట తీసుకొని పెట్టుకున్నారు. నేను ఏం చేసి పెట్టుకోవాలి చెప్పు. నాకు ఏం శక్తి లేదు ఏం చేయమంటావ్ అని ఇంకేం చేయాలంటే నువ్వు అంటే సమర్ధుడవు కాబట్టి ఆ మాట తాగ ఉప్పు మాట తెచ్చే పెట్టుకున్నావ్. మరి నిన్ను ఊరేవాని నీ పూజ పెట్టుకోగలిగిన అవసరం లేదు. ఇంకా నాకు ఆ శక్తి ఏం లేదు మరి ఏం చేయమంటావ్? అందుకే నా జనం అయింది ఒకటే ఎదురు వదిలి చిరస్సులో నిన్ను కోరుకుంటున్నాను. నీ నుండి నన్ను విడదీసే కోరిక వాళ్ళకు కలిగించదు. అంటే పరమాత్మను విడిచిపెట్టి అగలగిల్లి నలివేరు మంగమాయుర పాసురు నమ్మాళి వారి యొక్క పాసురానికి వ్యాఖ్యాన్ని అంటారు. అంటే దీన్నే వారు నమ్మాళి వారు. ఇక్కడ భాగవతము రామాయణము చదవకుండా ఎవరు తయారు చేయరు. చదవకుండా అంటే చదవవలసిన పనిలేదు. పరమాత్ములు ప్రవేశించి ఆ భావాన్ని ఇస్తారు. దాసుడికి ఎవరు ఇచ్చారు ఆయనే నమాళ వారికి ఆయనే ఇస్తారు. ఇదే భావాన్ని నమ్మాలి వారు నిన్ను విడిచి ఉండాలి నిన్ను విడిచి ఉండాలి నిన్ను విడిచి ఉండాలి అని చనచనం బాధపడుతున్న తర్వాత మరి నమ్మయించే వాళ్ళే ఒక్క క్షణం విడిచి బతకాలే అమ్మ అమ్మ అంటున్నారు అది మరి ఆయన బతకలేడు ఆయనే ఉంటాడు కానీ ఆయన చెత్తులో పని కాడ వాళ్ళతో పుట్టి మనిషి చేశాడు ఒక దగ్గర పెట్టుకున్నాడు ఎక్కడికి పోతావో పో చూద్దాం. కాబట్టి మీ పని ఏమిటంటే వినస్సుగా చిద్దులు జోడించి శీరిష్ణి వందితం కరాంబుజం యతోదాయి సాత్పతాం. నీవు మీ భక్తుల యొక్క శిరస్సులో శిరస్సు మీద ఏ కరాంబుజం ఉంచుతున్నావో ఆ కరాంబుజాన్ని నా శిరస్సున కూడా ఉంచి అందర ఆశీర్వదించు. ఏమని నీతో ఎప్పుడు నాకు ఎడబాటు కలగకూడదు. నీ నుండి వేరుగా రమ్మనే కోరిక నీ నా భక్తులకు కలగకుండా తీయ్. ఇలా వివర్జిమాం లక్ష్మ వరేణ్య మాయయ క ఈశ్వరస్య ఈహితం ఊహితుం విభు అంటే ఆనాడు. నీవు పుట్టుమచ్చగా చేసుకొని చేసుకున్న నాడు నేను కూడా అనుకున్నాను నేనే ఉండగా మళ్ళా నా గుర్తు ఎందుకు వక్షస్థలంలో. నేనే పక్కన ఉన్నాను కదా ఇప్పుడు. వక్షస్థలం నా నివాసమే ఆ ఇల్లు అది నా ఇల్లు అందు నేనే ఉన్నాను. వక్షస్థలంలో నేనే ఉండగా మరి నన్ను కుటుంబం చేసి ఆయనని పెట్టుకోవాలి వేరే అప్పుడు అనుకున్నాను కానీ నన్ను ఇలా మన పిల్లలు నన్ను వేరు చేస్తారని అనుకోలేదు అది నీకు తెలుసు కాబట్టి ముందు ఏర్పాటు చేసుకుందాం కాబట్టి నీవు ఏమనుకుంటున్నావో ఎవడు ఊహించగలడయ్యా
నీ మీద ఎవరికి అర్ధమవుతుంది? నీవు ప్రకాశనం ముందే ఎలాగ ఇలాంటి జెండాల పుత్రులు పుడతారో, మరిద్దరిని వేరు చేస్తారు. ఎందుకు వచ్చిన బాధ? నేను ముందే ఏర్పాటు చేసుకుంటాను. అమాంతం నన్ను పుట్టి మొదలు చేసుకున్నావ్. మరి నా గురించి నేను మరి ఏం చేయమంటావయ్యా కానీ మహానుభావా నీవు చాలా లోతైన సంకల్పం కలవాడవు ఆ లోకనే ఏం చేస్తున్నావ్ కైశ్వయస్య ఇహితం ఊహితుం విభుహు పరమాత్మ యొక్క సంకల్పాన్ని ఎవడండీ ఊహించగలవాడు? నాకే అనలేదు నీ ప్రియురాల్ని నిరంతరం. నీ దగ్గర ఉండే నేనే ముందు ఇలాంటి రోజు రాబోతుంది కాబట్టి స్వామి ఇలా ఏర్పాటు చేసుకున్నాడు అని నేనే ఊహించలేకపోయాను. ఇక ఎవడు ఊహిస్తాడు మీ దగ్గర పని అంటే అఘాత సంగతి. పాని ఏమనుకుంటున్నారా అని ఎప్పుడు తెలవదు. రమ్య ఇప్పుడు ఇది ఈ ఈ భాగం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు రమ్య చేచ భగవత్ ఈ మంచి శ్లోకాలు అమ్మవారి స్తోత్రం ఉండే. ఈ 19, 20, 21, 22, 23 ఇది లక్ష్మీ పంచకం అని పేరు చెప్పడం మర్చిపోకండి, జ్ఞాపకం ఉంచుకోండి, నోట్ చేసుకోండి. దీన్ని లక్ష్మీ పంచకం అంటారు. అంటే అన్నీని కాదు దీన్ని ప్రతి కనీసం ప్రతి పూర్ణిమ నాడు యాదశిలో చదువుకుంటే పరమాత్మ యందు భక్తి పెరుగుతుంది. సంసారంలో కోరికలు కోరకుండా ఉంటారు. ఎందుకంటే మన శత్రువు ఎవరు? కదా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాహరం శత్రువు వాడే అది అది కదా ఈ శ్లోకాలు లక్ష్మీ పంచకం అంటాం మనం ఇది. ఇక రమ్యక వర్షంలో భగవత ప్రియతమం మాత్స్యమవతార రూపం, రమ్యక వర్షంలో మత్స్య మూర్తి వేయించేసి ఉంటాడు. తత్ వర్ష పురుషస్య మనోహో ఇతను ఆరభించేది ఎవరు? మనువు అంటే రమ్యక వర్షాధిపతి మనువు.
అలాంటి వారు మనువు యొక్క ప్రాత్ ప్రదర్శితం త ఇదానిమపి మహతా భక్తి యోగ ఆరాధయతి ఆ మనువు ప్రళయం కంటే ముందు స్వయంగా మనువు ఖత్య అవుతుందని చెప్పుకున్నాం కదా మనువుకు స్వామి మత్స్య రూపంలో వచ్చి అని చెప్పారు. అప్పుడు ఏ రూపంతో స్వామి కనపడ్డాడో అలాంటి మత్స్య రూపాన్ని ఇప్పటికీ ఆ మనువు ఆరాధిస్తూనే ఉంది. ఇదంతె ఉదాహరతి ఇది మనకు మత్స్య మంత్రం. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమస్తత్వాయ ప్రాణాయ ఓజసే సహకే బలాయ మహా మత్స్యాయ నమః మత్స్య మంత్రం అండి నిత్యం మనకు బలం కావాలి. దుర్గమైన బలం కాదు. చాలామంది మత్స్యం అంటే ఏమో అనుకుంటారు. అర్థం చేసుకోరు. అర్థం ఏంటంటే బలానికి, ఓజస్సుకు, సాహస్సుకు అతనే అధిపతి. లఘు యంద్ర అంటే భగవతే ముఖ్యతమాయ నమస్తత్వాయ మత్స్యం అంటే బలానికి మారుపేరు సత్వం. సత్వాయ అలాగే ప్రాణాయ ఓజసే సహసే బలాయ. ఆయనే ప్రాణము, ఆయనే ఓజిస్సు, ఆయనే సహస్సు, ఆయనే బలము అలాంటి మహా మత్స్యాయ నమః. ఈ మంత్రం నిరంతరం అనుసంధానం చేసుకుంటూ మనువు మహా మత్స్యాన్ని ఆరాధిస్తున్నాడు. అంతర్భసిత్య అఖిరలోక పాలకైహి అదృష్ట రూపః విచరతి ఉరుస్వనః మత్స్యావతారంలోని చమస్కాలు ఏమిటంటే ఇది ఒక్కటే నీటి లోపల నీటి వెల్వల తిరగగలదు అంటే పైన నీటి పైన తిరుగుతుంది నీ లోపల తిరుగుతుంది కదా అంటే ఏమర్థం అంతర్ బహిత్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః నారాయణ స్వరూపానికి ప్రత్యక్ష ఉదాహరణ మస్యం. నారాయణ ఆయనం కదా. నారాయణ ఆయనం కదా. నారములకు ఆధారము, నారముల ఆధారముగా గలవారు. నారములు ఏంటి? ఆపో నారాయితి ప్రోక్త. ఆధారము అంటే జలం. జలమునకు ఆధారము, జలము ఆధారం. అందుకే నీటి పైన స్వామి ఉంటాడు.
నీటి లోన స్వామి ఉంటాడు. నీటి లోన స్వామి ఉంటే అప్పుడు నీటికి స్వామి ఆధారం కదా. నీటి లోన స్వామి ఉంటే నీటికి స్వామి ఆధారం. నీటి పైన స్వామి ఉంటే స్వామికి నీటి ఆధారం. కదా అంతా భజిచ్చానండి. లోపల ఉండాలి లోపల ఉండాలి. లోపల ఉన్నప్పుడు దానికి ఆధారం బయట ఉన్నప్పుడు తానే ఆధారం. అంటే నారాయణ శబ్దం యొక్క విత్పత్తిని ప్రత్యక్షంగా చూపినవాడు మహా మనుష్యం. అందుకే అంటున్నాడు అంతర్భవిష్య అఖిల లోక పాలకైహి అదృష్ట రూపః లోపల ఉన్నా బయట ఉన్నా ఎవ్వరికీ కనబడకుండా ఉంటది. నారాయణ వెలుపల ఉన్నా మనకైనా కనబడడు. ఎలా లోపల వాడిని చూడలేం. అంతర్యానమే మనం స్వామిని చూడలేం. బయట ఏమన్నా వాడిని? అసలు చూడలేం. అందుకే అంటున్నాడు. యైశ్వరస్వం యైదం వసే అనయన్ వసేనయత్ నామ్నా యథా దారుమయిం నరః స్త్రీయం సైశ్వరః స్వం యైదం వసే అనయత్ అందుకే నిన్ను ఈశ్వరుడు అంటారు, చేతి అలా జాగ్రత్తగా గఠినంగా ఉంటుంది, చాలా లోతుకు ఏ పదానికి అర్థం అయిపోయినా చెప్పుకుంటే స్తోత్రం అర్థమే కాదు, పరమాత్మకి ఏం పేరు ఈశ్వరుడు అని పేరు. అదే ఈశ్వరుడు అంటే ఈ శతి ఈ శతి అంటే అందరినీ తన వశంలో ఉంచుకుంటాడు. సకల జగమును తన వశంలో ఉంచుకున్న వారు ఈశ్వరుడు అదే అంటున్నాడు. ఈశ్వరస్వం యైదం వసే అని అర్థం చెప్తున్నానండి. పదం చెప్పి అర్థం చెప్తున్నాను. అర్థం చెప్పి చెప్తున్నాను అంటే మో పదం చెప్తున్నాను. పదం అర్థం చెప్తున్నాను. స ఈశ్వరస్వం. భయమై భయమై ఇస్తున్నాడు యైదం వశే అనయత్. ఈ సకట జగత్తును నీ వశంలో ఉంచుకుంటున్నావు అందుకే ఈశ్వర అర్థం అయింది. స్వయం అనయత్ నామ్నాయత దారుమయం నరహ స్త్రీయం. చెక్కతో చేసిన ఆట బొమ్మను ఎలా మానవుడు తన వశంలో ఉంచుకుంటాడో.
స్త్రీయం అనలేదు. దారుమయం స్త్రీయం. అంటే లోకంలో నూటికి తొంభై తొమ్మిది వంతులు ఆడవారిని మేము మా వశంలో ఉంచుకుంటాం అని భావిస్తారు. పచ్చె నానా? ఒప్పుకున్నావా? వారు బొమ్మనైతే ఉంచుకోగలరు. చెక్క బొమ్మలు చేస్తే ఉంచుకోగలరు తప్ప మనిషిని ఎవరు ఎవరు వచనంలో ఉంచుకోలేరు. ఎంత భ్రమలో ఉన్నారు. తన ఎదురుగా తనలాంటి బొమ్మని వచనంలో ఉంచుకోలేని వారు ఇంకో వచనంలో ఉంచుకుంటారు. ఎంత అజ్ఞానం లేదు. మరి నీవు సకర జగత్తును నీ వచనంలో ఉంచుకున్నావు. అందుకే నిన్ను ఈశ్వరుడు అంటారు నారాయణుడు. దారుమయం నరస్రియం యం లోకపాలాక్షిర మత్సరజ్వరాః హిత్వాయతంకోపి పృథక్ సమేచ్ఛ పాతుం నసేకుహు ద్విపదః చతుష్పదః సరి దృపం స్థాను యదత్ర దృశ్యతే కేవలం తన వచనంలో ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు వేరే వారు? నువ్వు ఒక్కడే చూసి ఉంచుకుంటున్నావ్, వాళ్ళు ఎందుకు ఉంచుకోరు? వచనంలో ఎవరు ఉంటారు? మనం ఉంచుకోవడం కాదు, వాళ్ళు మన వచనంలో వాళ్ళే ఉండాలి. స్వయంగా కోరుకొని అకించన అనన్య గతి శరణ్య స్వత్పాద మూలం శరణం ప్రపద్యే అని మనమే వచ్చి కాళ్ళు పట్టుకోవాలి. అంతేగాని నా కాళ్ళు పట్టుకో నా కాళ్ళు పట్టుకో అంటే ఒకటి కాళ్ళు పట్టుకోవాలి. కదా అంటే ఏమిటి? ఎదుటి వారికి వచ్చిన ఆపదలను వారు అడగక ముందే తొలగించగలిగితే వారం తర్వాత మీకు అడగపడుతుంది. కదా ఆ పని తొలగించి సంపద కలిగించే వాడి దగ్గరికి అందరూ చేరుతారు. అడగకుండానే చేరుతారు. అయ్యా నువ్వు చెప్పినట్టు ఉంటావు స్వామి ఏం చెప్ప ఏం చెప్ప చెప్పండి అంటారు. మరి ఆ పని ఎవరైనా చేయగలరు నువ్వు తప్ప. చరాచర ప్రాణజాతమునకు వచ్చే ఆపదను తొలగించగలవాడవు నువ్వు ఒక్కడవే. అందుకే వాళ్ళంతా నీ మాట వింటారు. ఇక్కడ ఇద్దరు దేవతాలు ఉన్నారా? వాళ్ళ ఆపద వాళ్ళనే పోగొట్టుకోరు. మా ఆపద ఏం పోగొట్టుకుంటారు. వాళ్ళే కడిగేచ్చుకోండి. ఆపద వస్తే వాళ్ళనే ఉరికారు. మీరు వాళ్ళనే కాప.
అందుకోసమని ప్రధాన అర్థం ఏమిటంటే పాతుం హిత్వాయతంతోపి పురుధస్తమేత్యచ తక్కని వాక్యం. ఇతర దేవతలందరూ విడివిడిగా కానీ కలిసి కానీ పాతుం నసేకుహు రక్షించడానికి చేతగా అవసరం లేదు వాళ్ళని. ఎవరిని ద్విపదః చతుత్పదః రెండు కాళ్ళ వాళ్ళను నాలుగు కాళ్ళ వాళ్ళను అంటే అన్ని జంతువులే కదా మనం పెట్టుకున్న పేరు మనిషి పశు అని ఆయనకు అన్ని జంతువులే రెండు కాళ్ళ జంతువు నాలుగు కాళ్ళ జంతువు ఏ జంతువు అయితే ఏమిటి అన్ని ప్రానులే కాబట్టి వాళ్ళను వీళ్ళను చతుస్పదః సరిశిల్పం స్థాన యత్ర దృశ్యతే పాములు కానీ తేళ్ళు కానీ రాళ్ళు కానీ మద్దులు కానీ మనుషులు కానీ మృగాలు కానీ ఇలాంటి వాటిని ఎంత ప్రయత్నించినా వాళ్ళు కాపాడలేకపోతున్నారు. మమ్ములను కాపాడలేని వాళ్ళు మా ప్రభువులే కండి. వాళ్ళమేమో సమానమే. ఎందుకు? ఆపద వస్తే మేము పారిపోతాం, వాళ్ళు పారిపోతున్నారు. ఇవాళ వాళ్ళని కాపాడుతున్నావ్ ఏంటి అండి? అందుకే ఏ ప్రాణ జగమైనా ఇంకెవరి వశంలోనూ ఉండదు. నీ వశంలో నువ్వు వద్దన్నా ఉంటుంది. ఎందుకు వాళ్ళని కాపాడుతున్నావ్? అదే అంటున్నారు చూడండి. యదత్ర దృశ్యతే భవాన్ యుగాంతార్ణవ ఊర్మిమారినిక్షోణీమిమాం ఓహరి వీరుదామ్ నిధిం మయా తహోరు శ్రమతే అజవోజతా తస్మై జగత్ప్రాణ గణాత్మనే నమః ఇప్పుడు మయా భవాని యుగాంతారునవే తన కథ చెప్పుకుంటున్నాడు. మనువు కాబట్టి స్వామి ప్రళయకారంలో ఆ సముద్రంలో ఊర్మిమాలిని సముద్రంలో క్షుహ్నీమిమాం ఓటది వీరు రామునిధిం. చూసారా అంత బ్రహ్మాండమైనటువంటి మహా ప్రళయం వస్తే ఆ ప్రళయ సముద్రంలో కూడా భూమికి రవ్వంత కూడా హాని కలగకుండా ఈ భూమిలో ఎన్ని బీజములు, ఎన్ని ధాన్యములు, ఎన్ని వనస్వతులు, ఎన్ని ఔషధులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని భూమిలోనే నిక్షిప్తం చేసి అవి చెడిపోకుండా భూమి చెడిపోకుండా జాగ్రత్తగా నీవు కాపాడావు. నీకు తెలుసు కదా? అత్యవసరం అండి. ప్రళయకాలానికి ముందే ఆయన వచ్చి చేప రూపంలో వచ్చి వీడికి తెప్పించి నువ్వు ఈ ఏడో రోజు సముద్రం ముంచేస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు.
నేను వస్తాను, నావ వస్తుంది. నావ అంటే ఎవరు? భూమి. భూమిని నావ చేసుకొని నేను వస్తాను. తనకి ఒక వాసుక ఉంటాడు. చాలు. నీవు ఈ పడవను. తాడుతో పడవ ఉంటుంది, అప్పుడు నేను వస్తాను అచ్చ రూపంలో. నా కొమ్ముకు ఈ పడవను వాసుకితో కట్టు. అందుకే వాసుకి కూడా చిరంజీవి గమనించాలి. కర్షకుడు కానీ వాసుకుడు కానీ చిరంజీవి వాళ్ళు ప్రళయ కాలంలో కూడా పోలేదు అంటే ఆ ప్రళయం కాదు ఇది నైవిత్తిక ప్రళయం నేను చెప్పుకుంటా నేను. అని చెప్పి ఇంత ప్రళయ కాలంలో కూడా ఎన్ని వనస్పతులు, ఎన్ని ఓడదులు, ఎన్ని వీరుదు, ఎన్ని ధాన్యములు అవి మొత్తం భూమిలోనే ఏర్పాటు చేసి ఆ భూమికి నన్ను ఏర్పాటు చేసి నన్ను భూమిని రుష్యులను అందరిని కాపాడునే వాడవు నీవే రవి అంటే మట్టి మూర్తి మట్టి అవతారం కాబట్టి మయా సహోరు క్రమతేజ పోజ సాతస్మయి మయా సహ ఉరుక్రమతే అజ నీవు నాతో కలిసి విక్రమిస్తున్నావు, పుజ్రింపించావు, అంతా వివరించావు. తస్మయి జగత్ ప్రత్యకు ప్రాణగణాత్మనే నమః. ఇలాంటి జగత్తు యొక్క ప్రాణరూపమే నీకు నమస్కారము. ఇక అది అయిపోయినాక హిరణ్మయే భగవాన్ నివసతి కూర్మ తనుహు. హిరణ్మయ వర్షంలో స్వామి కూర్మావతారంలో ఉంటాడు. వసతి కూర్మ తనుం విభ్రానః అతస్య తత్ ప్రియతమాం తనుహు మయయ తనుహు అర్యమసః స్పర్శ పురుటైహి ఇందులో ఎవరు అర్యముడు ఈ మూర్తిని పూజిస్తాడు. వరుష పురుషైహి పితృగణాధిపతిహి ఉపధావతి హర్యమా అంటే ఎవరు? పితృగణాధిపతి పితృగణాధిపతి ఎవరు హర్యమా. అందుకే తన వారందరితో కలిసి ఈ మంత్రాన్ని జపిస్తాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వ సత్వ గుణ విశేషణాయ అనపరక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్రే నమో నమః
అవస్థానాయ నమస్తే. ఇది పూర్వ మంత్రం. దీనికి పేరేమిటి? ఇది ఒక అవస్థానః. అంటే ఎప్పుడూ ఉండేవాడు. కూర్మావతారం ఎంత గట్టిది కూర్మం తన అవయవాల లోపలికి తీసేసుకుంటే ఆ డిప్ప మీద ఓ పర్వతం ఎత్తేసినాయి. అది పోతే ఉంది అది పోతే ఉంది మందే పోతాం అండి అని పోయామో స్వామి ఇతను అకూపార అకూపార అంటే ఏమిటి? ఇతను దాటలేని, ఇతను చేదలేని ఒడ్డు లేదు. ఇతను ప్రవేశించలేని ప్రదేశము లేదు. ఇతను వ్యాపించని స్థలము లేదు. కూపారాయ అంటే మూడవ అర్థం. కూపారాయ సర్వసత్వ గుణ విశేషణాయ సకల ప్రాణుల గుణములను తనలో ఉంచుకున్నటువంటి మహానుభావుడు అనుపరక్షిత స్థానాయ ఇతను ఎక్కడ ఉన్నాడో తెలియదట. గమనించాలి. కూర్మావతారము ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎందుకు తెలియదు? పర్వతం మునిగిపోతుంటే పర్వతం కింద వచ్చి కూర్చున్నాడు ఈయన. ఎందుకు వచ్చాడు కవదం ఆగింది. మునగడం లేదు. వీళ్ళు తిప్పుతున్నారు. కవదం తిరుగుతున్నది. మరి ఈయన ఎక్కడ ఉన్నట్టు? కనబడడం లేదు. కానీ తెలియదు ఎవరికీ. ఎవరికీ తెలియదు. ఎవరి కారణం అంటే పర్వతము ఎంత ఉందో సరిగ్గా అంతే యాపించి ఉన్నాడు. కొంచెం తలకాయో తోకనో కాళ్ళో బయటికి వస్తే ఉన్నట్టు తగిలితే సరిగ్గా మనం కొలిచి పెడతాం చూడండి పెద్ద మెడికే కొలిచి పెడతామే సరిగ్గా అట్లా ఉండాలి. అయితే ఇంతకు ఉన్నట్టు లేనట్టు అది పౌరం దివృస్తు ఉన్నాడా పౌరం సామి ఉన్నాడా లేదా? యధా దహరాకాశే భగవాన్ స్వయం జ్యోతి ఇది మన ఉదాహరణ. మనందరి హృదయంలో అంతర్యామిగా స్వామి ఉన్నాడు కదా. మరి ఇంతకుముందు అంటా లేనట్టా. ఇప్పుడు కనపడుతున్నాడా? ఇప్పుడు మనకు గుర్తుపడగలమా? దారాకాశం ఎంత ఉందో అంతలోనే ఉన్నారు. దారాకాశం ఏ రూపంలో ఉందో ఆ రూపంలోనే ఉన్నారు. అది ఆకాశ రూపం. కనపడదు నీ రూపం.
అందుకే అనుపలక్ష్తిత స్థానాయ నీవు ఉన్నటువంటి స్థానాన్ని ఎవరము గుర్తుపట్టలేము. నమో వర్షమణి, నమో భూమిలే, నమో నమః అవస్థానాయ నమః. యద్రూపం ఏ తతు నిజమాయయ అర్పితం అర్థస్వరూపం బహురూప రూపితం యద్రూపమేతత్ పరమాత్మ నీ ఈ రూపం ముందే ఇది ఎక్కడిది నిజమాయయా అర్పితం. నీవు నీ సంకల్పం తోటే దీన్ని ఏర్పాటు చేసుకున్నావు. అర్ధ స్వరూపం బహురూప రూపితం. అనేకమైనటువంటి ప్రపంచం యొక్క రూపములతో ఏది నీ రూపం ఏర్పడిందో అది ఈ రూపం. అంటే కూర్మ రూపంలోనే అన్ని రూపాలు ఉన్నాయి. చమత్కారం ఏమిటంటే చాలా మందికి పురాణ రహస్యం వ్యాస హృదయం అర్థం కాదు. పర్వతాన్ని సముద్రంలో పడి తిరుగుతుంటే ఐరావతం వచ్చింది, ఉచ్చసేవం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, సరే అమ్మవారు వచ్చారు, అమృతం కూడా వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అందరూ ఏమంటున్నారు? సముద్రం నుంచి వచ్చాయి అంటున్నారు. అందులో ఎవరున్నారు? నేనేం చేశాను? ఒక్కడే నాకు జ్ఞాపకం అవ్వాలి అంటాడా దుర్మార్గుడు? సముద్రం నుంచి వచ్చాయి అంటా. స్వామి నువ్వు ఇచ్చావు. అందుకే నువ్వు కనబడలేదు. పద్మపురాణంలో చెప్తాడు దాతా కూర్మవత్ భావ్యః అంటాడు. దానం ఇచ్చేవాడు కూర్మం లాగా ఉండాలి. అందరిని ఇచ్చాడు తన పేరు పైకి లేదు. దాతా కూర్మవత్ భావ్యః అని మనకు రహస్యం అంటే దానం చేసి చెప్పు నేను ఇచ్చిన అని చెప్పుకోకూడదు. ఇన్ని పరమాత్మ ఇచ్చాడు ఎవరు ఇచ్చారండి అమృతాన్ని? ఎక్కడ నుంచి ఇచ్చాడు సౌదరి నుంచే సౌదరి ఎవరున్నారు ఆయనే ఉన్నారు. పైన ఉండి తిలికాడు, కింద ఉండి ఇచ్చాడండి. అంతర్పెద్ద అన్నయ్య ఆయనే కదా మరి. కానీ ఒక్కసారి నోటికి చెప్పుకోలేదు మీరు ఇచ్చారని. మనం ఇవ్వకుండా చెప్పుకోవడం ఏమి ఇచ్చాడో చెప్పుకోవడం ఇది మన గొప్పతనం ఎంత గొప్పతనం అండి మనం. మనకి ఏమి చేయాలో అన్నీ ఇచ్చేమని చెప్పుకుంటాం. ఆయన అన్నీ ఇస్తాడు నాకేం తెలవదు అంటాడు. అందుకే నీ స్థితి వాడికి అర్థమవుతుంది నాయనా ఎవ్వడు తెలుసుకోలేడు పరమ రహస్యం. వీళ్ళు వచ్చే ఎక్కడినుంచే వచ్చే. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళాలి విషయం తెలుసుకోవడానికి అంటే.
అమ్మవారు నిరంతరం ఎక్కడ ఉంటారు? వసత్వంలో ఉన్నారు. సౌదయం చెట్టు వచ్చే సౌదయం నుంచి. సముద్రంలో ఆయన లేకుంటే ఆయన ఎక్కడ నుంచి వస్తుందండి ఆ జోల నుంచి? అందుకే ముందు పోయి ఆయన కూర్చున్నాడు అక్కడ. అమ్మ ఇక్కడి నుంచి నేను పెట్టాను. మరి అటు పోయి తీసుకున్నాడు. ఈ సినిమా వాయిరం పుచ్చుకోవడం వాయిరం ఏ అది లేదు ఇప్పుడు ఏ లేదు. సముద్రంలోకి పోయారు వాంత తీసి ఇక్కడ పెట్టాడు. పైకి రాగానే మిక్ నుంచి వచ్చాడు తీసుకున్నాడు. ఏమీ లేదు రా మరి మళ్ళా సముద్ర సముద్రుని పుత్రిక ఇంకేమో నాటకాలు ఆడుతాం దేవతలు దాడుతాం చూడు అమృతం అబ్బా సముద్రం ఇచ్చింది పర్వతం ఇచ్చింది ఆయన ఎవడు ఎవడు ఇవ్వడు అందుకే దాత కూర్మన్ లాగా ఉండాలి. దానం నశ్చతి కీర్తనాతన శాస్త్రం కదా. దానం అనేది చెప్పుకుంటే ఫలితం పోతుంది. మనం చెప్పకుంటే దాన్ని వదిలేయడం కదా. ముందే చెప్తాం ఏడాది ముందే. ఫలానా గుడికి ఫలానా వైపు బండ తినిస్తున్నాను. ఆ బండ మీద పేరు పెట్టాలి. వీడో బండ పేరో బండ. ఇక్కడ ఏముంది అన్నీ పాటలే ఏం లేదు పరిధి కూడా పాటలే. అందుకే స్వామి అంటున్నాడు సంఖ్య అర్ధ స్వరూపం యధ రూపం ఎతత్ నిజమాయయార్చితం అర్ధ స్వరూపం బహురూప రూపితం సంఖ్య నయాస్యతి యత్యాస్తి అయధోపలంభనాత్. ఇది ఇలా ఉంటుందని ఎవ్వడు చెప్పలేడు కాబట్టి మీరు పోయేవాడికి అర్థం కాదు. అంతే కదా? పరమాత్మ ఎలా ఉంటాడు ఎవడు చెప్పాలి? పోనీ ఎన్ని రకాలు ఉంటాడు? నీ సంఖ్యను చెప్పలేము, నీ స్వరూపాన్ని చెప్పలేము, కాబట్టి నిన్ను మేము గుర్తించలేము. తస్మై నమస్తే అవ్యపదేచ రూపిణే. చెప్పటానికి వీధు లేని రూపం కలవాడు అంటే చెప్పలేని రూపం. పరమాత్మ ఇలా ఈ రూపంలో ఉంటాడని ఎవరు చెప్పలేరు. ఎవ్వరూ చెప్పలేని రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారము. ఎందుకంటే జ్వరాయుజం, స్వేదజం, అండజం, ఉద్భిదం, చరాచరం. దేవ ఋషి పితృ భూతం ఐంద్రియం కదా, మొత్తం ప్రాణిజాతం నాలుగే కదా? జరాయుజ, అండజ, శ్వేదజ, ఉద్భుజ, జరాయువు అంటే మావి.
మావి నుంచి పుట్టే వాళ్ళు కొందరు, గుడ్డు నుంచి పుట్టే వాళ్ళు కొందరు, కొందరు చెమడ నుంచి పుడతారు, కొందరు భూమిని భేదించుకొని పుడతారు. ఎందుకంటే కొన్ని చెట్టు తీయలు ఉన్నాయి కదా, అవి భూమిని భేదించుకొని పుడతాయి. పసుపక్షాలు అండలు భేదించి పుడతాయి. ఈ దోమలు, చీమలు, నల్లలు అనేవి శైలజములు, చెమడ నుంచి పుడతాయి. మనమంతా భావించుకునేవాళ్ళం, ఇలా 4 రకములుగా చరాచరం దేవ ఋషి పితృ భూత ఇంద్రియం దేవతలు ఋషులు పితృ దేవతలు ప్రాణులు ఇంద్రియములు ద్యోహు ఖం క్షితిహి చైల సరిత్ సముద్ర ద్వీపగ్రహ వృక్ష ఇతి అభిషేయయేకః వాటికే ఆకాయం అంటాం, భూమి అంటాం, అలాగే జీవు స్వర్గం అంటాం, నదులు, సముద్రములు. ఈ పర్వతములు, ద్వీపములు, గ్రహములు, తారకలు ఇలా ఇన్ని రకాలుగా పేరు పొంది పేరు గలది నువ్వు ఒకరివే. అవన్నీ వేరా? నీ రూపాలు. ఏకః యస్మిన్ అసంకేయ విశేష నామ రూపాకృతౌ కవిపిజి కల్పితేయం. అన్ని రూపాలుగా ఉన్న నిన్ను తగులు పెట్టి నీలో ఉన్న వాటికి పేర్లు పెడుతున్నారయ్యా. నీలో ఉన్నవే అది తెలియక. కవులు, తాము ఇవన్నీ మేము కల్పించాం. ఇదంతా మా సృష్టి. యో యోగం అంటే ఇలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంది? నీలో ఉన్న దాన్నే నీవుగా ఉన్నదాన్నే మీ నుంచి వేరు చేసి మేము చూస్తున్నామని కవులు పండితులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గుజ్జనమభి రూపాకృతౌ కవిభిహి కల్పితా ఇయం. సంఖ్యాయయ తత్పదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయ తే. ఈ అనేకమైనటువంటి భూతజాలముల యొక్క ప్రాణుల యొక్క సంఖ్యను చూపెట్టేటువంటి మహానుభావుడవు కాబట్టి నీకు పేరు సాంఖ్య పురుషుడు అని పేరు పరమాత్మ. ఎందుకు అన్నిటి సంఖ్యలను నీవే అందరికీ అందిస్తావు చెబుతావు. తత్వ విచాపనీయతే తత్మయి నమః సాంఖ్యని దర్శనాయ అలాంటి నీకు నమస్కారము. ఇక ఉత్తరేషు కురుషు ఉత్తర కురుక్షేత్రంలో కూడా భగవాన్ యజ్ఞ పురుషః కృత వరాహ రూపః ఇక్కడ స్వామి వరాహ రూపంలో ఉంటాడు. ఆస్తే తంతు దేవీ హైసా పూహు ఆ వరాహ స్వామిని భూదేవి ప్రార్థిస్తూ ఉంటుంది, పూజ చేస్తూ ఉంటుంది. సహ కురుభిహి
అస్కరిత భక్తి యోగేన ఉపధావతి. అక్కడ ఉండేటువంటి కురువులతో కలిసి భూదేవి భక్తి యోగంతో స్వామి దగ్గరికి వెళ్లి ఈమాంచ పరమాం ఉపనిషదం ఆవర్తయతి. ఈ ఉపనిషత్తును ఆ భూదేవి పతనం చేస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే మంత్ర సత్వ లింగాయ యజ్ఞ కృతవే మహాద్వరాయ అవయవాయ మహాపురుషాయ నమః కర్మ శుక్లాయ త్రియుగాయ నమస్తే. వరాహానికి ఏం పేరు? శుక్రః అని పేరు. కర్మ శుక్రః. అంటే అన్ని కర్మలు చేస్తూ కూడా పరిశుద్ధుడు. అంత పెద్ద భూమిని తన ఒక కూర మీద పెట్టుకున్నాడు. ఆయనకు మాత్రం ఇంత మట్టి కూడా అంటలేదు. మనం ఇప్పుడు చేతులకు, కాళ్ళకు, ముఖానికి అన్నిటికీ లోతుకులు, ముసుకులు వేసుకుంటాం. అయినా మచ్చి అంటుంది. సరే. పోనీ చేతులకు, కాళ్ళకు పెట్టుకుంటాం కదా. ముఖానికి పెట్టుకుంటాం. మచ్చి అంటకూడదు. తీయగానే మచ్చి వస్తది. ఏం చేయదా? అసలు మట్టిని మోచింది ఆయనే, అలాంటినేమో మనకు. మరి ఆ సంఘం కావాలంటే లేదా? అందుకే అంటున్నాడు మహానుభావుడు, ఇంట్లో కర్మ శుక్లాయ కర్మలు చేసినా పరిశుద్ధుడు. మనం కూడా కావచ్చు పరిశుద్ధులం. ఎప్పుడు ఫలితం కోరకుండా కర్మ చేస్తే. ధర్మం కాబట్టి మనం చేస్తాం. నాకు ఫలానా కావాలి అని కోరకుండా చేసినవాడు పరిశుద్ధుడు. పరమాత్మకి ఏం పోయ తెలియదు కదా. మీరు అడుగుతున్నారు తీసుకోండి అంట. రావంటే రమ్మంటే వస్తాడు, పోమంటే పోతాడు. నన్ను ఎందుకు పిలిచావు అని అడగడు, ఏం చేయమన్నావు అని అడగడు. మరి ఫలాకాంక్ష లేని కర్మే కర్మ చేయగలవాడే కర్మ శుత్రుడు అంటారు. ఇలాంటి మహాపురుషునికి శ్రీయుగాయ నమస్తే. యక్ష స్వరూపం. కవయః విపస్తితః గుణేషు దారుష్చివ జాతవేదసం మర్ధనంతి మర్ధన మనసాది దుక్షవః గూఢం క్రియార్ధైహి నామ ఈరితాత్మనే. వరాహ స్వామిని ప్రార్థించే మంత్రం ఇది. ఎలాంటిది అంటే అగ్నిహోత్రం దాదృస్పివ కట్టెలో ఉన్న అగ్నిహోత్రాన్ని వెలికి తీయటానికి ఎలా మధనం చేయవలసి వస్తుందో.
అంతర్యామిగా ఉన్న పరమాత్మను బయటికి తీయడానికి ఋషులు యోగులు తమ యొక్క బుద్ధిని మనస్సును మథనం చేయవలసి వస్తుంది. శత్య స్వరూపం కవయః విపస్థితః గుణేషు దారశ్వివ జాతవేదసం మధనంతి మధనా మనసా దేనితోటి మనస్సుతో మధనం చేస్తారు అంటే కవ్వం అంటే ఏంటి మన మనస్సే కవ్వం మన బుద్ధి వాసుకి, మన శరీరం మందరం, ఈ సంసారం సముద్రం కదా? ఫలమం అంటే ఏంటి? ఫలసముద్రం అంటే పరమాత్మ గుణాలే అది మనమే అదికోసమని. మధనంతి మధన మనసాది దృక్షవః గూఢం క్రియార్ధైహి నమ ఈరితాత్మని. వారు అంతగా మధనం చేసినా నువ్వు మాత్రం కనబడు. అందుకే నిన్ను ఈరితాత్మ కేవలము శబ్దమే స్వరూపముగా గలవాడికి నమస్కారం. పరమాత్మకి ఏంటి గుర్తు? వేద వేద్యే పరే పుంసి పరమాత్మ వేద వేద్యుడు అంటే వేద గురించి చెప్పబడింది అంటే శబ్దం చెప్పాలి స్వామిని రూపం కన్నులు ముక్కు చోరు చెప్తాయా పరమాత్మ ఎలా ఉన్నాడా వేదైక వేదు. కాబట్టి అది అనగానే ఈరితాత్మనే శబ్దమే సరూపము కలిగినటువంటి నీకు నమస్కారము. ద్రవ్య క్రియ హేతు అయన ఈచ కర్తృతిహి మాయా గుణైహి వర్తు నిరీక్షితాత్మనే. చూడండి ద్రవ్యమని క్రియ కేతువు అలాగే అయనం అంటే ఆధారం ఈశ కర్తృహి ఇవన్నీ మాయా గుణాలు ఒక పని కావాలంటే మనకి ఏం కావాలి ఒక ద్రవ్యము కావాలి ఒక పని కావాలి దానికి ఒక కారణం కావాలి దాన్ని చేర్చేవాడు కావాలి దాన్ని కూర్చేవాడు కావాలి, వచ్చిన తర్వాత నియమించేవాడు కావాలి. సృష్టి అనేది చేయగానే సరిపోదు. సృష్టి ఎప్పుడు చేయాలంటే సృష్టించబడిన వారు తమ శాసనంలో ఉంచగలిగితే సృష్టించాలి. సంతానం పొందడం గొప్ప కాదు. పొందిన సంతానం పొందిన వారి చేతిలో ఉండగలగాలి. అంటే ఆజ్ఞలో ఉండగలగాలి.
తన ఆజ్ఞను పరిపాలించగల వారిని సంతానంగా పొందాలి. చేత కాదు నమస్కారం చేసి పోవాలి. అదే పని చేశా తన కాదు. నీ సంతానం వద్దు నువ్వు వద్దు నాయనా నా పని నేను చేస్తాను అన్నప్పుడే వెళ్ళిపోయావు. అందుకే అంటున్నాడు ద్రవ్య క్రియా హేతు అయనీక కర్తృసి మాయా గుణైహి. వస్తు నిరీక్షితాత్మనే ఆనివీక్షయ అంగ అత్యయ ఆత్మ బుద్ధిభి నిరస్తమాయ కృతయే నమో నమః కేవలము వేదాంత విద్య తోటే మన బుద్ధిని, మన మనస్సును అతిక్రమించినటువంటి విలక్షణమైన మాయకల పరమాత్మ యొక్క మాయను మనం తొలగించాలంటే ఏం చేయాలి? వేదాంత విద్యనే అధ్యయనం చేయాలి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలిపేటువంటి వేద మంత్రములను, పరమాత్మ కృతి కలిగించేటువంటి యజ్ఞయాగాదులను ఆరాధనను మాత్రమే చేయాలి. ఇలా కరోతి విశ్వసిద్ధి సైయ్య మోజితం తేప్తితం నేప్తితం ఈక్షితుహు గుణైహి పరమాత్మ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. బానే ఉంది కానీ ఎవరు అడిగారండి సృష్టించమని? పోనీ సమస్య వాళ్ళు అడిగారు కాపాడేమని 3 లేవు కానీ ఈ 3 జరుగుతున్నాయి కడవతి నేప్చితం నేప్చితం కానీ కోరికే అతని కోరికే చాలు, అతను ఇస్తున్నాడు అతన్ని ఇవ్వటం లేదు. మరి ఏమంటాం నేనండి కట్టబడి సంపాదించాను నాకెవ్వడు కొడుకు మరి ఆయన ఎందుకు నువ్వు సంపాదించావు? నువ్వు పోయింది డబ్బు పోయింది అనుకో ఏమంటావు అప్పుడు. నేను కట్టపడుతుంటే దేవుడు చూసి ఓలవలేదండి. వాడు కుంజుకున్నాడు. నువ్వు సంపాదించి వాడు కుంజుకున్నాడు. అంటా కదా. అందుకే అలాంటివి మాయాయథాయః భవతే తదాశ్రయం గ్రావునో నమస్తే గుణకర్మ సాక్షిణే. పరమాత్మ ఇప్చితము, పరమాత్మ అనీప్చితము, ఈ రెండిటిని ఎవరు తెలుసుకోలేరో పరమాత్మ ఎక్కడ ఉన్నాడో తెలియకుండానే వానందరూ పరమాత్మ. తిరుగుతారు. ఎలా తిరుగుతారు చూడండి. మాయా యధాయః హైస్కాంతం చుట్టూ ఇనుము తిరిగినట్టు.
అయ్యా అంటే ఉక్కు ఇనుము మాయ అంటే ఐస్కాంట్. కదా ఐస్కాంట్ ఉంటే కదా అది వచ్చి ఇనుము దానికి అంటుకుంటుంది. ఎక్కడ ఉందో తెలియకుండానే. అలాగే మనం ఉన్నామంటే ఎవరిని అంటుకోవాలి? పరమాత్మనే అంటుకోవాలి మనం వద్దని ఆయన లాగేస్తాడు. తన దగ్గర ఉంచుకుంటాడు. మాయాయథాయః గ్రావునో నమస్తే గుణకర్మ సాక్షిణే త్రమత్యచ దైత్యం ప్రతివారణం వృజే యోమాం రసాయా జగదాది సూకరః తో తో చేస్తున్నారు భూదేవి కదా అందుకే ఆమెకు జ్ఞాపకం ఉంది ఆనాటి మాట ఏనాటిది సముద్రంలో మునిగి ఉన్న తనను పైకి తెస్తున్నప్పుడు ఎవరట్టం వచ్చారు హిరణ్యాసుడు అదే అంటున్నారు. అడ్డు వచ్చినటువంటి రాక్షసుడిని క్రమధ్యా సంభవించి ప్రతివారణం మృదే యోమాం రసాయ జగదాది సూకరః రసాకరము నుండి నన్ను ఆదిసూత్రుడు పైకి తీర్చాడు ఇక్కడ కృత్వ అగ్రదంశ్రి. దంశ్రి యొక్క చివరి భాగంలో నిరగాతు దన్వతహార ఉంచుకొని. సముద్రంలో నుంచి పైకి వచ్చాడు. తీరన్ని వేభః ప్రణతాస్మి తం విభుం ఎలా తీసుకొచ్చాడు? ఇంత పెద్ద భూమి కదా ఎంత బరువు ఉంటుందో. మనం ఒక తుంటా నిశ్ర పెట్టుకుంటే అమ్మ బాబోయ్ అంటారు. ఆయన స్వామి క్రీడన్నివ ఆటలాడుకుంటున్నట్టుగా ఓ పద్మాన్ని పట్టుకొని వచ్చినట్టు వాడు వచ్చింది పరమాత్ము. క్రీడన్నివేభా ప్రణతాస్మితం దివుం అలా అంటే లీలామానుషి విగ్రహుడిని సర్వ సమర్ధుడిని పరమాత్మను. నమస్కరిస్తున్నాను అని భూదేవి ఆ మత్స్యమూర్తిని వరాహ మూర్తిని స్తోత్రం చేశారు. తీలన్ని వేఠ్యాభరణతాస్మితం విభుం. నామ అష్టాదశోచ్చాయః అని 18వ అధ్యాయం సరిపోయింది. సరిగ్గా అయిపోతుంది తమరును పడితేను సైంధవం ఉండి పడితేను అని అధ్యాయం అయిపోయింది అంటే ఆ అధ్యాయం అయిపోయింది. స్వక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః శుతినో భవంతు.
ఆత్మ గురుభ్యో నమః ఆరాధన చేసినప్పుడు పూర్ణమోర్చనం పూర్ణమోర్చనం దేవ ఆచార పూర్ణమోర్చనం పూర్ణమోర్చనం అకనేక.
[ASR unclear opening - possibly a benedictory verse about Narasimha.] 'Sarvajnata nive anamaya na adeshya raksha devam kumasya-mum srimatva jangai param pranama vimuttra puram dava chamara rajnam raksha...' - a prayer for protection from the Lord.
The manner of worshipping Narasimha Swami who resides in Harivarsha - Prahlada's manner of worshipping Narasimha Swami in Harivarsha - the Nrisimha mantra, that prayer, that section is being narrated now.
We mentioned earlier - in the previous varsha, their entire life ends with the final year in which they conceive, and then they obtain children, and then they dry up. These beings...
What does this mean? 'Indriya-adhipati' - the master of the senses. 'Krishika-mulu' means senses. The master of the senses. Because: we say 'kama' (desire). Desire arises from what? Our senses draw our mind outward...
'Saha bhojah pravritti-samarthyam' - strength (bala) means the capacity to sustain (dharana). 'Saha parabhava-parabhava-samarthyam' - the ability to overcome enemies. 'Sahasram' is that which can defeat enemies. The capacity to operate in all endeavors...
Not only here - it gives happiness there too. In the next world and in this world. 'Ila-ntivadi ubhayatra puyat. Striyah vrataihitva krishikesvaram svato hyaradhy-aloke patim...' - women through their vratas (vows) worship Krishikesvara (master of the senses/Krishna) who is by nature worthy of worship as the Lord everywhere.
'Priyam dhanayum yatah asvatantrah chamatsayam' - if you don't protect them, there is no problem. Children born don't support parents - that is okay. But their wealth and...
'Ila jarugutundi svami asvatantrah savaipatihi syat aktobhaya-svayam tavantah pati bhayaturam janam' - all of this says: 'We understood just one thing - whoever is called a husband (bharta) - what do we understand?'
'He who assumes there is a result (in worldly things) cannot become a true husband (bharta - sustainer).' For a husband, his wife is dear; for a wife, her husband is dear. Who is truly dear to both? 'Children,' we thought. But to the children...
'What are you asking? You yourself are wrong. Therefore it is said: yatas-yate padasaroru harhanam vikamayetu sakila kamalampa-ta' - 'O one full of countless desires! Worship the Lord's feet (padasaroru) which are like lotus flowers.' That alone is the real asking.
'You will cry. Agnayajnam pradata-te' - if the desire is unfulfilled, you suffer. Why then do you ask Him (Paramatma) for this suffering? 'And if He gives it, you say: children were asking, please don't refuse them, change it, give something else' - we keep changing our requests.
Not only humans - even Indra and the other devas place their minds entirely on sensory indulgence. Pursuing such trivial and degraded things, they perform terrible austerities (ghora tapas) and waste all their time on these lowly goals.
'Your devotees alone (na brahma-rudra-indra devatulu) - Brahma, Rudra, Indra, and all the other devas - they all perform terrible austerities only for sensory satisfaction. Bhavat-pada-parayanat namamam vindanti aham tvatu hridaya yasha ajita...' - only devotees of Your feet truly find peace.
'Marokka mata satvam mamapyakshita shirshna vandita' - what is the Mother (Lakshmi) saying now? 'Amma (mother) can sit in the front, come to the front, write in front.' 'Why this distance? Come here, come here...' [Speaker describes Lakshmi approaching and being welcomed to join the worship.]
'I am a mere vessel in your hands, so I have taken these words and kept them with me. What can I do for you? Tell me. I have no power (shakti). What do you want me to do?' - and then: 'What else should be done?' [A devotee's complete surrender to the Lord.]
'Who among Your creations can understand You? You - how can sons of Brahma like these (Janaka-putras, referring to those born from Brahma's resolve) be born - and then two of them are separated. Why this suffering? I already arranged it (through the cosmic plan)...'
Such ones - 'Manuvu yokka prat pradarsitam ta idanim api mahata bhakti-yoga aradha-yati' - still to this day they worship with great bhakti-yoga - as Manu himself previously demonstrated - before pralaya (dissolution), it was mentioned that Manu would become (the next)...
The Lord resides in water. If the Lord resides in water, then water has the Lord as its basis (adhara). If the Lord is in water, water's basis is the Lord. If the Lord is above water, then water is the Lord's basis. [Speaker is exploring the paradox of the Lord being both within and the support of all creation.]
'Striyam' - it is not said (that the woman). 'Darumayam striyam' - in this world, ninety-nine out of a hundred (men) think: 'We keep women under our control.' 'Pachche nana? Oppukunnavha?' - 'Is that so? Did you agree?' [Speaker is challenging the notion that men control women, pointing to a deeper truth.]
For that reason, the primary meaning is: 'patun hityaya-tantopi purudha-stametya cha' - taking the remaining statement. All other devas, whether separately or together, cannot protect (patun). Only He (Narayana) can protect.
'I will come, the boat will come.' Who is the boat? The earth (bhumi). 'I will come making the earth my boat.' He (the boar avatar/Varaha) has one vow (vaasuka). 'That's enough. You - this boat. A boat has a rope tied to it - when that...'
'Avastha-naya namaste' - this is the earlier mantra. What is its name? 'Avasthana' - the ever-present one. How firm is the Kurma (tortoise) avatar? The tortoise withdraws all its limbs inside itself...
Therefore: 'anupala-kshita sthanaya - we cannot identify the place where You reside. Namo varshamani, namo bhumile, namo namah avastha-naya namah. Yadrupam e tatu nijamayyaya arka...' - whatever Your form - perceived through Your own maya...
Where does Ammavaru (Lakshmi) permanently reside? In the 'vasatvam' - in the chest of the Lord. 'Saudayam cheTTu vache saudayam nunci' - the Saugandhika flower comes from the water. Without the Lord in the ocean, from where would (Lakshmi) come? From that very ocean. Therefore...
Some are born from a womb (jarayuja), some from an egg (andaja), some from sweat/moisture (svedaja), some burst forth from the earth (udbhijja). Why? Because some plants...
'Askarita bhaktiyogena upadhavati' - there, together with the Kurus of that region, Bhudevi (earth goddess) approaches the Lord with bhakti-yoga. 'Ema-mccha paramam upanishadam avartayati' - she recites this supreme Upanishad...
To bring out Paramatma who resides as antaryami (inner controller), the rishis and yogis have to churn (mathana) their own intellect and mind. 'Shatya svarupam kavayah vipashthitah gunesh-u darasshchiva...' - the wise (kavayah) perceive the Truth through the gunas as if through a mirror.
He (the Lord) wants progeny that can execute His commands. 'Cannot do it - go bow down and leave. That is all. That was done - not his own will.' 'I don't want Your children (offspring from You). Sir, I want nothing from You. Let me do my own work.'
Iron (ukku) - maya is like a magnet (icecant). A magnet - it attracts the iron to itself. Without the iron knowing where the magnet is. Similarly: 'we exist' - whose maya draws us? [Paramatma's maya pulls the jiva like a magnet pulls iron - inevitably and invisibly.]
Closing: 'Atma gurubhyo namah. When worship is done - purnam-orcananam - complete worship - purnam-orchanam deva - the acharya's worship is complete - purnam-orcananam purnam-orcananam' - benediction at the close of the discourse.