ప్రచేతసుల ప్రార్థన: తపస్సు తర్వాత విష్ణు దర్శనం
Prachetasas' Prayer: Meeting Vishnu After Tapas
సముద్రంలో తపస్సు పూర్తి చేసిన ప్రచేతసులు విష్ణువును ప్రత్యక్షంగా దర్శించారు. 'భవస్య ప్రియస్య సాక్షుః' - శివుడికి ప్రియమైన మిత్రులం మేం, నీతో ఒక్క క్షణం సంపర్కంతో మేం సిద్ధిని పొందాం అని స్తుతించారు. వేదాలు చదివాం, గురువులను సంతోషపెట్టాం, పెద్దలను సేవించాం - అన్నీ ప్రభువు సంతోషానికే అని వివరించారు. తన జీవిత ఫలాలన్నింటినీ అర్పణగా చెప్పే విధానం బోధించబడింది.
The Prachetasas, after completing their ocean tapas, behold Lord Vishnu directly. They offer the prayer: "Bhavasya priyasya sakshuh" - O Lord, we are dear friends of Shiva; by a moment's contact with You, we who were afflicted have attained the supreme. They describe having studied scriptures well, gratified their teachers, served the elderly - yet all of this was done for the Lord's delight alone. The session teaches how to frame the fruits of one's entire life as an offering.
వనస్మదే హర్శేజనామాతరం గురిం లక్ష్మీనాద సమారంభాం నాధయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం యో నిత్యమిచ్యుత పదాం భుజయుగ్మరుగ్మవ్యామోహ తత్పతితరాణి కృణాయమేనే అస్మదు గురోః భగవతోచ్ఛదేక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతే రోపుణాభిరామం శ్రీమత్ తదంగ్రీ యుగలం ప్రణమాభిమూర్ధ్ర భూతం దరస్య మాదా వయభట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగ్రివేను పరకాల యతీంద్ర విద్నాన్ శ్రీమత్పరాంకుచమయం ప్రణతోత్వి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతతీ పుష్ప సంకా జంహార నోగుర సోహితం రత్న చంకణ తేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీరజీ మూత సన్నిభం కాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాదక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహం నృశ్యం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార చందన యుక్తం చారుహాసం సుసోహితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర సుసోహితం అవాత్వ తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం చితత్వం కుంకుమాం చిత వక్షతం శ్రీనికేతం మహే క్రోసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినస్యతే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనత్తారం సిద్ధే పౌత్రమసన్మగం పరాచరాత్మయం వందే సుగతాదం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మృతేత కృత్యం స్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం బాధుల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఠ గోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
ఏమో ఒక హై ఉంది అయితే. భవస్య ప్రియస్య సక్షుహు క్షణ సంగమేన సుదుష్టికిత్సస్య భవస్య మృత్యోః అభిసక్తమం త్వాజ్య గతిం గతాస్మః అంటారు. అంతకు ముందు తేషాం విచరతాం పద్యాం తీర్థానాం పావనీచ్ఛయ. సంస్తూయతే సత్కథాసు భీతస్య కిన్ నరోచేత తావకానాం సమాగమః ప్రధానం ఏంటంటే తీర్థానాం పావనేత్యా పద్యాం విచరతాం తేషాం తావకానాం సమాగమః కిన్ నరోచేత పుణ్యతీర్థములను పుణ్యక్షేత్రములను పావనం చేయాలి అనే కోరికతో సకల భూముల దాని సంచరించేటువంటి మీ భక్తులతో కలయిక. ఎవరికీ రుచించదు. దేశం అలాంటి వారికి ఎందుకు రుచించదు? అంటే నీ భక్తులు ఎక్కడ పాదం పెడితే ఆ ప్రాంతం అంతా పావనం అవుతుంది. మొత్తం ప్రదేశాన్ని తీర్థములను కూడా పావనం చేసేటువంటి నీ భక్తుల సమాగమము కిమ్ నరోచేత పీతస్య కిమ్ నరోచేత. సంసారం అంటే భయపడిన వాడికి నీ భక్త సమాగమము ఎందుకు రుచించదు అంటే తప్పకుండా వాళ్ళు అదే కోరుతారు. సత్సమాగమము. ఎందుకు రుచించదు అంటే మరి సత్సమాగమం వలన ఏమైనా లాభం కలిగిందా? దుష్టార్థ ఎవరు ఎందుకు మేము చాలనా? నీ కోసం బయలుదేరిన మాకు దారిలో మధ్యన స్వామి కనపడ్డాడు కింద. శంకరుని దర్శనం తోటి అతని ఉపదేశం తోటి ఈనాడు విములం చూడగలిగింది. అంటే మీకు వారు ముందు ఏమయ్యారు పైలట్ కదా వారిని చూశాము మీ దర్శనం అయిపోయింది అందువల్ల శతాంశమాగమః కుతః అన్నారు వచ్చేత సదృష్టాంతానికి చెప్తున్నారు అన్నమాట వయంతు సాక్షాత్ భగవాన్
భగవన్ భవస్య ప్రియస్య సక్షుహు క్షణ సంగమేన మేము మీకు ప్రియస్య సక్షుహు మీ ప్రియ మిత్రులైనటువంటి భవస్య శంకరుని యొక్క క్షణ సంగమేన క్షణకాలం కళైకతో సుదిష్టికిత్సస్య భవస్య మృత్యో అభిశక్తముం. సుదిష్టికిత్సస్య ఆ వ్యాసుని యొక్క ఈ భాగమంతా పేరు చాలా కఠినంగా ఉంటుంది. ఒక్క సంస్కృతం వస్తే అర్థం కాదు. వ్యాకరణం కావాలి, విత్పత్తి కావాలి, పదాలను విడదీయాలి, సుదుశ్చికిత్సస్య అంటున్నారు. చాలా కష్టపడి కూడా చికిత్స చేయడానికి వీలు లేనటువంటి సంసారానికి. అలాగే భవస్య మృత్యో అజ్ఞానాన్ని రెండిటికీ భిషక్తమం పరమ వైద్యుడవైనటువంటి త్వ నిన్ను అజ్జగతిం గతాత్మ నిన్ను పొందాం. మొదట నీ విత్తుడైనటువంటి శంకరుని దర్శనం కలిగింది. ఆ దర్శనం వలన సంసారానికి సంసారం అనేటువంటి పెద్ద రోగానికి ఓగ్యమైనటువంటి నిన్ను చూడగలిగాం. అంటే సత్సంగమం అనేటువంటిది తప్పకుండా హితాన్ని ప్రియాన్ని కలిగిస్తుందని మా దృష్టాంతంతోటే. అర్థమవుతున్నది అంటున్నారు. ఎన్న స్వభీతం గురవ ప్రసాదితాః విప్రాస్య వృద్ధాస్య సదానువృత్య ఆర్యానతాః సుహృదః ప్రాతరస్య సర్వాణి భూతాని అనసూయయైవ. మేము చాలా పుణ్యం చేసుకొని ఉన్నాం. ఎందుకో మిమ్ములను చూశాం. మిమ్ములను చూస్తా నమ్మం కలిగింది. ఎందువల్ల ఆయన నగబడ్డాడు. శంకర దర్శనం అయింది అంటే చెప్పాం కదా ఒక నూరు జన్మలు శివభక్తుడై కైలాసంలో ఉంటేనే తర్వాత శ్రీ వైష్ణవుడు అవుతారు ఆయనే చెప్తారు శంకరుడే చెప్తారు వైష్ణవులు అయ్యారు అంటే అంతకు ముందు వాళ్ళు ఏమై ఉన్నారు న్యాయంగా శివభక్తులే అయి ఉన్నారు ఆయనే మహాభాగవతం శివం మహాభాగవతం స్మరామి అని శాస్త్రం కాబట్టి శివభక్తుడై శివుని సన్నిధిలో కొన్నాళ్ళు ఉంటే వాడి తర్వాత శ్రీ వైష్ణవుడు అవుతాడు అని శాస్త్రం అందుకే నా భక్తుడు అతన్ని కానీ అతని భక్తుడు నన్ను కానీ నిందిస్తే మేమిద్దరం అనుగ్రహించమని చెప్పారు. ఒకరి మీద భక్తి ఉండటం ధర్మం. ఈ భక్తి ఇంకొకరిని నిండించేయడానికి దారి తీయకూడదు. తీస్తే దాన్ని మనం భక్తి అనం.
అందుకే అంటున్నాడు ఎన్న స్వధీతం గురవ ప్రసాదితః మేము చక్కని చదువు బాగా చదువుకొని ఉంటాం. గురువులను ప్రసన్నులం చేసుకొని ఉంటాం. స్వధీతం గురవ ప్రసాదితః విప్రాస్య వృద్ధాస్య సదానువృత్య బ్రాహ్మణులు అలాగే వృద్ధులు సదానువృత్య మంచి సజ్జనుల యొక్క అనువృత్తి తోటి ఆర్యానత పెద్దలను నమస్కరించాము. సుహృదః భ్రాతరస్య సర్వాని భూతాని మిత్రులను సోదరులను సకల ప్రాణులను మేము ప్రేమతో చూశాం. ప్రేమతో అనకుండా అనసూయ ఇవ్వ అన్నాడు. అసూయ లేకుండా చూశాం చాలు. ప్రేమ లేకుండా ఇబ్బంది లేదు కానీ అసూయ ఉంటే ప్రమాదం. చెప్పాను కదా అసూయ అంటే గుణేషు దోషారోపణం అసూయ. ఎదుటి వారిని మంచి గుణాలలో దోషాన్ని చెప్పడం. చదువుకుంటూ కూర్చున్నాడు అబ్బా వాడు ఎంత మహానుభావుడు అండి ఎప్పుడు గథలే చూస్తున్నాడు ఆయనకి పని బాగాలేదండి ఇప్పుడు ఎప్పుడు పుస్తకాల పురుగులు. ఏమన్నా దాని ఎదుటి వాడి మంచి గుణంలో దోషాన్ని చెప్పారు దాన్ని అసూయ అంటారు గుణేకి దోషారోపణం అసూయ ఎందుకంటే మనకంటే వాడు మంచి పని చేశాడంటే మనం ఒప్పుకుందాం అంటే ఒప్పదు మనమే గొప్ప వాళ్ళం. మరి ఏం చేయాలంటే వాడి మంచి దగ్గర తప్పు చూస్తా అని గొప్ప వాళ్ళం ఎప్పుడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గుణం అసూర్యాయం. మేము అసూయ లేకుండా మిత్రులను, సోదరులను, వృద్ధులను, గ్రామణులను, మంచివారిని నమస్కరించాము. గురువులను ప్రసన్నం చేసుకున్నాము, బాగా చదువుకున్నాము కాబట్టే మొదలు వారి దర్శనము. తర్వాత మీ దర్శనం జరిగింది. అనసూయ యైవ ఎన్న స్తుతత్వం తపః మేము చక్కని తపస్సు బాగా చేసి ఉంటాం. ఏతదీశ నిరంధతాం. కాలం అదభ్రమప్సు సర్వం ఇంతకాలం మేము నిరంతరసాం కాలం అదభ్రం. అప్సు ఇంతకాలం మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిలో ఉండగలిగాం చెప్పాం కదా. పదివేల సంవత్సరాలు నీటి లోపల ఉండి తపస్సు చేశారు. అంతకాలం ఉండగల కదా స్వామి నిగ్రహం లేకుంటే తపస్సు బాగా చేయలేము సర్వదేశ పురుషస్య భూమ్నః వృణీమహేతే పరితోషణాయ
ఇదంతా ఎందుకు చేశాము? మహానుభావుడవైన నీ యొక్క సంతోషం కోసం, నీ ప్రీతి కోసం ఇదంతా మేము ఆచరించాము. మనుహు స్వయంభూహు భగవాన్ భవస్య. స్వయంభువ మనువు, బ్రహ్మ, శంకరుడు ఏన్యే తపోజ్ఞాన విశుద్ధ సత్వా తపస్సు తోటి జ్ఞానం తోటి పరిశుద్ధమైన మనస్సు గల ఇతరులందరూ కూడా అదృష్టపారాః అపి యన్ మహిమ్నః సుభంతదో త్వ ఆత్మ సమం గృణీమహ. ఇలాంటి మహానుభావులకు కూడా నీ అంతము అర్థం కాదంటే నువ్వు ఎంత గుణములలో ఎంత గొప్పవాడవు నీవనే విషయాన్ని ఆ చివరి భాగం. ఎవరికీ తెలియదు. నీ అంతము తెలియకుండా ఉండేవారు అయినా యన్ మహిమ్నః స్తవంతి. నీ మహిమను వాళ్ళు స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అంటే తెలిసిన వారే చేయాలి అనుకుంటే ఎవరు ఉండరు. శంకరుడికి తెలియదు, మనువుకు తెలియదు, బ్రహ్మకు తెలియదు. అలా అని వారంతా ఊరుకుంటున్నారా? బ్రహ్మ చెప్తాడు యమునాచలలో. వారందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూనే ఉన్నారు, నేను స్తోత్రం చేస్తున్నాను. కోమధ్యతోహో అనుకులాచలయోహో విశేషః అని కద యమునాచలో. యమనజ స్తోత్రంలో బ్రహ్మ శివః శతముఖః పరమస్వరాత్ ఇత్యేతేపి యస్య మహిమార్ణవ విపురుషస్తే బ్రహ్మ కానీ మనువు కానీ రుద్రుడు కానీ ఇలాంటి వారందరూ ఏ మహానుభావుని యొక్క మహిమ అనేటువంటి మహాసముద్రంలో చిన్న తుంపురలు విపురుషా అన్నారు త్యాజన తుంపురలు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళనే స్తోత్రం చేయలేకుంటే మరి నేను చేస్తానా అంటే వాళ్ళతో నాకు తేడా ఏమిటి అన్నారు. నేను కూడా వాళ్ళతో గొప్పోడిని. ఇద్దరు సమానమే. ఎలాగయ్యా ఎందులో సమానం నిన్ను స్తోత్రం చేయలేకపోవడం. కదా? సోతరం వాళ్ళు చేయలేకపోతున్నారు, నేను చేయలేకపోతున్నాను. సముద్రంలో మునుగటంలో అణువు మునుగుతుంది, పర్వతం మునుగుతుంది. రెండు ఒకటే. బయటికి రెండు వేరి ఆకారంలో. కానీ మధ్యతో అవతలంలో పడేస్తే అణువు మునుగుతుంది, కులాజలం మునుగుతుంది. అలాగే బ్రహ్మ రుద్రుడు స్తోత్రం చేయలేరు, నేను స్తోత్రం చేయలేను. ఇద్దరు సమానంగా ఉండాలి. అవును అది చెప్తున్నాను ఆ రీతిలో అదృష్టపారాపి యన్మహిమ్నః సుభం త్యధః త్వ ఆత్మ సమం. ఈ యొక్క స్తోత్రాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి వయం గుణీమః మేము కూడా అలాగే స్తోత్రాన్ని చేస్తాం.
నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయచ అందుకే సమాయ అంటే సర్వభూత సమాయ అన్నమాట. స్వామికి అందరూ ఒకటే కదా కొందరు మిత్రులు కొందరు శత్రువులు అంటూ లేరు అందరూ ఒకటే. కాబట్టి సమాయ అలాగే శుద్ధాయ అంటే. గుణత్రయ దోష రహితాయ అన్నమాట. సత్వం కానీ, రజస్సు కానీ, తమస్సు కానీ లేనివాడు. అలాగే పురుషాయ పరాయచ రెండు కలిపితే పరమ పురుషాయ అన్నమాట. ప్రకృతి కంటే విలక్షణుడు. జీవుడికంటే విలక్షణుడు పరమ పురుషుడు వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః స్వామికి నమస్కారము అని స్తోత్రం చేస్తే ఇతి ప్రచేతోభిహి అభిష్టుతః ఈ రీతిలో రాజేశ్వర తో స్వసంఘటం చేయబడినటువంటి హరి ప్రీతః సంతోషించి శరణ్య వత్సరః కదేతి ఆహా అతను శరణ్య వత్సలుడు అంటే శరణు కోరిన వారి మీద వాత్సల్యం కల మహానుభావుడు కాబట్టి తధేత్యాహ మీరు చెప్పిందంతా నిజమేనయ్యా అలాగే అని అన్నారట. అనిచ్ఛతాం యానం అతృప్త చక్షుతాం యయౌ స్వధామానం అపవర్గ వీర్యః అది ఏం చేశాడు? ఆ స్వామి పని లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండడు. వచ్చేసాడు, వారి వరాలు ఇచ్చేసాడు, మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే పరమాత్మ రావటం ఇష్టపడతాడు కానీ ఎవరైనా కానీ వెళ్ళటం. అందుకే అనిచ్ఛతాం యానం అతృప్త చక్షుషాం. పరమాత్మ వెళ్ళిపోవటాన్ని ఎవరూ కోరరు. ఎందుకు కోరరు? అతృప్త చక్షుషాం. ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని ఎంత చూసినా తణివి తీరదు, తృప్తి కలగదు. తృప్తి కలగని కన్నులు కలవారు అలాంటి స్వామి వెళ్లటం ఇష్టపడరు. అలా యయౌ స్వధామానం అపవర్గ వీర్యః అయినా సరే స్వామి అపవర్గ వీర్యుడు అంటే మోక్షం ప్రసాదించేటువంటి మహానుభావుడు కాబట్టి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. అత నిర్యాయ శలిరాత్వచేతతః ఉదన్వతః ఇరా స్వామి నుండి వరములు పొంది స్వామి వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాకిర్తిలో సముద్రం నుండి నిర్యాయ బయటికి వరరి వచ్చి వీక్ష్య అకుప్యజ్జుమైచ్ఛన్నాం గాం గామ్రోధ్ధువివ
ఉచ్చిరికై పదివేల సంవత్సరాలు సముద్రంలో ఉన్నారు కదు సముద్రంలోనే తపస్సు దరసం అక్కడే అయిపోయింది అయినాక బయటికి వచ్చారు బయటికి వచ్చి చూస్తే భూమి అంతా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కనబడలేదు. చెట్లతో మొత్తం భూమి నిండిపోయింది కద్దుపుట్టు పడి ఉంది. ఈ భూమి మొత్తాన్ని చెట్లే మింగేస్తున్నాయి ఏంటి? ఇది అన్యాయం కాదు అని స్వామికి వాళ్ళందరికీ కోపం వచ్చింది. బాగా కోపించి ఇవ ఉచ్చతైహి తతః అగ్ని మారుతౌ రాజన్. అముంచన్ ముఖతో రుషా కోపించిన వారు తమ ముఖం నుంచి అగ్నిని వాయువులో వదిలిపెట్టారు. అప్పటిసరికి మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక యువ అత్యయే. ప్రళయకాల అగ్ని లాగా ఈ అగ్ని బయలుదేరి ఆ మొత్తం చెట్టను దహించడం మొదలుపెట్టింది. భూమి మీద మొలక ఉంటే ఒట్టు అట్ట చేర తయారు చేసింది. ఒక్క గడ్డి పడక మడ భూమి మీద ఉండొద్దు అన్న భావంతో వీళ్ళు అలి మీద పెట్టారు. అలా దహిస్తుంటే భత్వ శాస్త్రీయమానాం స్కాంద్రుమాని వీక్ష్య పితామహ బ్రహ్మదేవుడు. ఏంటిది మొత్తం పాడైపోతున్నారు ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని చూసి వారు ఆగతః శ్యమయామాస పుత్రాన్ బరిభిష్మతః నయైహి బ్రహ్మ అమాంతం వచ్చేసి ఈ ప్రాచేస్తులను ఓదార్చారు, శాంతింపజేశారు. ఏమని తత్రావశిష్టాయే వృక్షాః భీతాః దుహితరం తదా ఉజ్జవృస్తే ప్రతేతేభ్యః ఉపదిష్టాః స్వయంభువా వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. మనకు మీరు ఏదైనా కొంచెం కానుక ఇచ్చి శాంతింప చేయండి అని బ్రహ్మ చెప్పితే కారిపోగా మిగిలిన చెట్లు తమ కూతురు మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను మారిషా అని ఆ కూతురిని తీసుకొని వచ్చారు కానుక అమ్మాయి అమ్మాయిని ఇస్తాను నాయన అమ్మాయిని పెళ్లి చేసుకొని శాంతించి మా జోలికి రాకు అని వాళ్ళు బ్రహ్మోపదేశం వల్ల అంటే బ్రహ్మ యొక్క ఉపదేశం వల్ల వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఉపజకృహు తే ప్రచేతేభ్యః ఉపదిష్టాః స్వయంభువ ఉపదిష్టా తేచ బ్రహ్మన ఆదేశాత్ మారిషాం ఉపయేమిరే. ఈ ప్రాచేతితలో బ్రహ్మ యొక్క ఆజ్ఞతోటి ఆ మారిశను వివాహం చేసుకున్నారు. ఉప ఏమిదే యశ్యాం మహాదవజ్ఞానాత్.
అజన్య జనయోనిజః మహాదవ జ్ఞానాత్ అజన్య జనయోహో జనయోనిజాః అజన్య జనయోనిజాః అంటే అంటే ఏమిటి? కలగవలసినటువంటి, జరగవలసినటువంటి వారిని ఇదివరకు పుట్టుక లేకుండా ఉన్న వారు కొన్నవారు కుట్టారు. స్వామి అవతరించారు, దేవ అవతరించారు. అలాగే ఇదివరకు పుట్టినటువంటి దత్తుడు పోయాడు, మళ్ళీ వారు పుట్టాలి. ఇలాంటి కారణం తోటి ఈ మహానుభావులు చాక్షుసేత్వంతరే ప్రాప్తే ప్రాప్తగ్యే కాల విద్రుతే ఇంతకుముందు ఉన్నటువంటి సృష్టిలో చాక్షుడ మన్వంతరంలో య ససర్జ్య ప్రజాయిష్టా స దక్షః దైవ సోజితః చాక్షుడ మన్వంతరంలో చాలా మందిని సృష్టించినటువంటి దక్షుడు అప్పటి కాలంలో దైవ సోజితః పరమాత్మ చేత ప్రేరేపించబడి యో యాది జాయమానః సర్వేశాం తేజః తేజస్వినాం రుచా స్వయా ఉపాగత్తా పుట్టబోతూ ఇంతవరకు ఉన్నటువంటి తేజోవంతులందరి తేజస్సు తీసుకొని తానే వీరికి అంటే ఈ మారుషకు ఈ ప్రాకేర్తులకు కుమారుడిగా దక్షుడు పుట్టాడు. దాస్యాత్య కర్మణాం దక్షమబ్రువన్ అతనికి ఆ పేరు ఎందుకు వచ్చింది దక్షుడు అని అంటే కర్మణాం దాస్యాత్ అన్ని పనులను సామర్థ్యంతో చేస్తున్నాడు అన్నమాట. దక్ష అంటే ఏమిటి? సమర్ధుడు అని అర్థం. చేయవలసిన పనిని సామర్థ్యంతో చేసేవాడు, చాతుర్యంతో చేసేవాడు కాబట్టి అతన్ని దక్షుడు అన్నారు. అలా కర్మణాం దక్షమ బ్రువన్ తం ప్రజాసర్గ రక్షాయాం అనాదిహి అభిషిత్యా ఇలా బ్రహ్మ అతన్ని ప్రజాపత్రులందరికీ అధినాయకుడిగా సృష్టించాడు. యుజ యుజ యుజి అన్యాస్య సవై సర్వ ప్రజాపతీన్ అతన్ని సృష్టించాడు. మరి కొన్ని ప్రజాపతులు ఉన్నారు కదా వారిని కూడా అందులో సృష్టించారు. ప్రజాపతులుగా ఒక 11 మంది ఏర్పాటు అయ్యారు. వారందరికీ దష్టుడు నాయకుడు అని అలా నియోగించారు. అని చెప్పి తతః ఉత్పన్న విజ్ఞాన ఆసు అఘోక్షజ పాదితం స్మరంతః ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్
ఇలా ప్రాకేదస్తులు మానుషులను వివాహం చేసుకొని పరమాత్మ యొక్క ఆజ్ఞతో కొన్న కొంతకాలం కొంతకాలం అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు లక్ష సంవత్సరం అని చెప్తున్నాం కదా ఒక లక్ష సంవత్సరాలు వారందరూ కలిసి హాయిగా ఉండి దక్షుడు దక్షుడిని పుత్రునిగా పొంది ఇంకా చాలా మంది పుత్రికాలను పుత్రలను పొంది స్వామి చెప్పిన మాట ప్రకారం పరమాత్మ దర్శనము పరమాత్మ యొక్క వరం కూడా ఉన్నవాళ్ళు కాబట్టి విరక్తి కలిగింది సంసారం మీద కలిగి ఉత్పన్న విజ్ఞాన విరక్తి అనకుండా జ్ఞానం కలిగింది అన్నారు. అంటే ఏమర్థం? సౌసారం అంటే ఏమిటో అర్థమైపోయింది. తెలిసిన వాళ్ళై ఆసు అధోక్షజ పాతితం స్మరంతః పరమాత్మ మాటలను గుర్తు చేసుకున్నటువంటి వాళ్ళై స్మరంతః ఆత్మయే భార్యాం విసృజ్య తమ భార్యను కొడుకులకు అప్పజెప్పికి మీ అమ్మగారిని, మీ తల్లిగారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి విసృజ్య ప్రావ్రజన్ గృహా ఇంటి నుంచి అన్నీ వదిలిపెట్టి వీళ్ళు బయటపడ్డారు. దీక్షితాః బ్రహ్మ సత్రేణ వీళ్ళందరూ బ్రహ్మ సత్రంతో అంటే తపస్సు వది దీక్షితులైపోయి సర్వభూతాత్మమేతసా ప్రతీక్ష్యాంతిసి వేదాయాం సిద్ధో భూత్ యత్ర జాజలిహి. వీళ్ళు ప్రతి దిక్కుకు వెళ్లారు, ఆశ్రమానికి వెళ్లారు. అది ఎవరి ఆశ్రమము? జాజలి ఆశ్రమం. మనకు భారతంలో వస్తాడు జాజలి. మనం చెప్పుకున్నాం మహాను కదా, చాలామంది జాబాలి అనుకుంటారు, జాబాలి కాదు జాజలి. ఈ జాజేవి మహర్షి చాలా గొప్పవాడు. అతను సముద్రం కొడ్డున అలా నిలబడి తపస్సు చేస్తుంటే కదలకుండా అతని నెత్తిన పక్షలు గూడు పెడతాయి. ఊళ్ళు పెట్టి అందులోనే గుడ్డు పెట్టి అందులోనే పిల్లలు చేసి మళ్ళీ ఆ పిల్లలు పిల్లలు చేసి ఇలా కొన్ని తరాలు అయిపోతాయి. అలాగే ఉంటాడు. అయితే బాధ ఎక్కడంటే తపస్సు చేస్తున్నాడు కానీ ఆ పచ్చులు రావడం, ఊళ్ళు పెట్టడం, పిల్లలు పెట్టడం పోలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంటే ధ్యానం ఇక్కడ ఉంది అక్కడ లేదు. అలా ఉండి ఉండి నేను చాలా గొప్పవాడిని అయ్యాను. ఇంతకాలం తపస్సు చేశాను, నూరేళ్లు తపస్సు చేశాను. నా నెత్తి మీద ఇవన్నీ వచ్చిపోయాయి. నేను చాలా జ్ఞాని అయిపోయాను. ఓ అని చేతులెత్తి మొచ్చుకున్నాడు. ఆ పచ్చులే అబ్బే నువ్వు జ్ఞానివి కాదన్నాయి. అదేమిటి రా నాయనా అంటే నిజమైన జ్ఞాని ధర్మాత్ముడు తులాకరడు అని ఉన్నాడు కాశీలో.
వైశ్యుడు అక్కడికి పోతే నీకు జ్ఞానం తెలుస్తుంది పోమన్నాడు. వీరి మాటలు అక్కడికి పోయి తెలుసుకున్నాడు జ్ఞానాన్ని తులాదారి వైశ్యుడితోటి మనకు భారతంలో శాంతి పర్వంలో మూరధన పర్వంలో. 16 అధ్యాయాలు చెప్తారు తులాగార చివిత్ర. 16 అధ్యాయాలు జ్ఞానం అంతా తులాగారుడు మొత్తం చెప్తాడు. కర్మం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, జీవనం అంటే ఏమిటి. మీరు ఏం చేస్తున్నారని కాదు చేసే పని మీద. మమత లేకుండా చేసింది ధర్మం. త్యాగేన ఏకే అమృతత్వ మానస్యో పురిషత్తు. త్యాగ బుద్ధితో చేయాలి తప్ప ఇది నాది ఇది నేను చేస్తున్నాను అంటే అదే మద. అహంకరము అమకారాలు లేకుండా చేసినటువంటి ధర్మం. నేను చేశాను. దీంతో నాకేదో గొప్పతనం కలిగింది అనుకుంటే మొదటికి మోసము అన్నమాట. అలాంటి జాజరి మహర్షి ఏ ప్రదేశంలో సిద్ధి పొందాడో వీరు కూడా ఆ ఆశ్రమానికి వెళ్లారు. తాన్ నిర్జిత ప్రాణ మనో చోతృషాధితాసనాన్ శాంత సమాన విగ్రహా ఇలాంటి వాళ్ళు నిర్జిత ప్రాణ మనో వచోదృశః వారు ప్రాణాయామం తోటి ప్రాణాన్ని జయించారు అంటే వాయువును జయించారు, మనస్సును జయించారు, వాక్కును జయించారు. దురుశాహ అంటే చూపును. అర్థం ఏమిటి? అన్ని ఇంద్రియాలను వెరిచారు. మనస్సును కూడా గెలిచారు. గీతాసనాన్ శాంత సమాన విగ్రహాన్. ఆసన విజయము సమాన విగ్రహాన్ శరీరానికి కలిగేటువంటి అన్ని భాగంతో తాను. సమానంగా చూశారు. అబ్బా చలి పెడుతుంది, అబ్బో ఉడక పోస్తున్నది, అబ్బో వర్షం వస్తున్నది. ప్రకృతిలో ఉన్నాం కాబట్టి శరీరానికి ప్రకృతి నుండి ఆ పదార్థాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటికి మనం భయపడే అమ్మో అంటే ఏం పని మనం చేయలేం. ప్రాణాయామాలు చేస్తే ఆ నిగ్రహం ఏర్పడుతుంది. ఇలా అన్నిటినీ గెలిచి పరే అమలే బ్రహ్మని యోజితాత్మనః పరిశుద్ధుడైన పరమాత్మ యందు మనస్సు రజ్ఞ చేసినటువంటి వారికి సురాసుర యజ్ఞ హదదు సేస్మ నారద మళ్ళీ పని పూర్తి చేయాలి కాబట్టి ఆయనకి అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడెప్పుడు అక్కడికి రావాలి?
ఎవరికి వచ్చి ఏ పని చేయాలి ఆయనకి అన్నీ నోట్లో ఉంటాయి అన్నమాట. తండ్రికి బుద్ధి పంపించిన వారు కాబట్టి కొడుకులు కూడా సన్యాసం స్వీకరించి తపస్సు చేస్తున్నారు ఇప్పుడు నా అవసరం ఉందని ఇక్కడికి వచ్చాడు. నారదులు వచ్చి తమాగతం త ఉత్సాయ ప్రణిపత్యాభినందితే వచ్చినటువంటి నారద మహర్షికి లేచి స్వాగతం చెప్పి నమస్కారము చేసి పూజ నిత్వా యధాదేశం చక్కగా పూజించి సుఖాసీన మదాపురువన్ మంచిగా. ఉన్న తాత కూర్చోబెట్టినటువంటి స్వామిని అలా నారదులు కూర్చున్న తర్వాత వీరు నారదులతో మాట్లాడుతున్నారు. స్వాగతంతే సురనిషే మహానుభావ మీకు స్వాగతము. అదృష్టం బాగుండే ఈరోజు మీ దర్శనం లభించింది. తవ సంక్రమణం బ్రహ్మన్ అభయాయ యధా రవే. నీలాంటి మహానుభావుల యొక్క సంచారం దేని కోసం? మాలాంటి వారికి అభయాన్ని ప్రసాదించడానికే. ఎలా అంటారా? రవే సూర్యుడు సూర్య భగవాన్ సంచరిస్తున్నాడు కదా ఆయన కోసం మన కోసమా? అతని సంచారం ఎలాగైతే మనకు లాభాన్ని సంతోషాన్ని కలిగిస్తుందో మీ సంచారం కూడా మాకు అభయాన్ని కలిగిస్తుంది. యధాభిష్టం భగవతా శివేన అధోక్షజేన త్యాయామిము శంకరుడు చెప్పినట్టుగా విష్ణువు చెప్పినట్టుగా తత్ గృహే దక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో గృహస్థాశ్రమంలో ఏం ఆచరించాలో దాన్ని మేము ఆచరించాం అలా కాలం గడిపాము తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం వారిద్దరు చెప్పారు కాబట్టి కొన్నాళ్ళు గృహస్తాశ్రమంలో ఉన్నాం. కాలం గడిపాం. పరమ దర్శనం అయింది. పరమాత్మ ఉపదేశం కూడా లభించింది. కానీ ఇంతకాలం సంసారంలో ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం కాస్త మళ్ళీ మరుగుపడిపోయి ఉంటుంది. అలాంటి జ్ఞానాన్ని ప్రద్యోతయా ప్రకాశింపచేయి వెలిగింపచేయి. మాలో మరుగుపడి ఉన్న అధ్యాత్మ జ్ఞానాన్ని మళ్ళీ వెలువరించవయ్యా మహాభాబా మహా ఏదది తత్వార్ధ దర్శనం. తత్వార్భ దర్శనం లేదా తత్వాన్ని చెప్పేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రకటించండి. ఈ నాన్య చాతయ కరిష్యామః దుస్తరం భవసాగరం.
అలాంటి ఆధ్యాత్మ జ్ఞానంతోటి దాట శక్యము గాని సంసార సముద్రాన్ని సులభంగా దాటుతాం. అలాంటి జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి అంటే ఇతి ప్రతీదతాం కృష్టః ఇలా అడిగిన తర్వాత భగవాన్ నారదో మునిహి భగవతి ఉత్తమ శ్లోకే ఆవిష్టాత్మ అబ్రవీత్ నృపాన్. మాకు ఆధ్యాత్మ జ్ఞానాన్ని బోధించమని ప్రాతీర్యులు అడిగిన వెంటనే నాధుడు ఏం చేశాడు? తన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేశాడు. కదా లేకుంటే చెప్పరా ఏం చెప్పొచ్చు లేకుంటే స్వామిని ధ్యానం చేయకుండా మొదలు పెట్టి ఏమైనా వస్తుందా అందుకే పరమాత్మను ధ్యానించి అబ్రవీతు రూపాన్ దాని తర్వాత రాజుల గురించి ఇలా మాట్లాడుతున్నాడు. యథా సవహ జాగృతి సుప్త శక్తయః ప్రవ్యక్తియా జ్ఞాన గిదా భ్రమాత్ అభ్రమాత్యః యథా నభస్యభ్రతమ ప్రకాశా భవంతి భూపాః నభవంతి అనుక్రమాత్ డైరెక్ట్ గా ఇదివరకు మీరు పరమాత్మ నుండి జ్ఞానాన్ని పొందిన వారు కాబట్టి శంకరుని నుండి విష్ణువు నుండి జ్ఞానాన్ని పొందిన వారు కాబట్టి మరీ సారంభం నుంచి అంటే ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు రిసెట్ దాకా వెళ్ళొచ్చు అన్నమాట. పీహెచ్డీ దగ్గర నుంచి మొదలు పెట్టవచ్చు. అందుకోసమని డైరెక్ట్ గా తత్వంలోకి దిగుతున్నాడు. ఏమిటట యథా సవహా జాగ్రత్త సుప్త శక్త. ద్రవ్య క్రియా జ్ఞాన భిత అభ్రమాత్యయః ప్రాణములు ఉంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు నిద్ర నుంచి మేల్కొని ఉత్తెజితములై అన్ని పనులు చేస్తాయో కదా ప్రాణం లేదు అనుకోండి ఇవన్నీ ఉండే లాభం లేదు. యథా సవా అంటే ప్రాణులు అవి జాగ్రత్త అవి మేరుకొని ఉన్నప్పుడు అంటే బతికి ఉంటే అతనిలో నిద్రించి ఉన్నటువంటి అన్ని శక్తులు పనిచేస్తాయి. ప్రాణం లేదనుకోండి ఇవన్నీ ఏం చేయలేవు. ద్రవ్య క్రియా జ్ఞాన బిదా అభ్రమాత్యః యథా నభతి అభ్రతమ ప్రకాశా భవంతి భూపాః నభవంతి అనుక్రమాత్ ఆకాశంలో మబ్బులు పుడుతుంటాయి. పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. అదే రీతిలో ఏవం పరే బ్రహ్మని శక్తయః అము. ఇలాగ.
తామస, రాజస, సాత్విక సకల శక్తులు ఎవరిలో ఉంటాయి? పరమాత్మ యందే నిశితమై ఉంటాయి చూడండి. ఏవం పరే బ్రహ్మణి శక్తయః అము ఈ శక్తులు ఏమిటవి? రజస్తమస్తత్వమితి ప్రవాహః పరమాత్మలో మూడు ఉంటాయి. ఒకసారి సాత్వికము, ఒకసారి రాజసము, ఒకసారి తామసము. అతనిలో ఉంటాయి, అతని నుండే బయటికి వస్తాయి, మళ్ళీ అతనిలోనే నీజం అవుతాయి. ప్రవాహః తేన ఏకం ఆత్మానం అశేష దేజినాం కాలం ప్రధానం. పురుషం పరీషం ఆ రీతిలో ఇలాంటి మహానుభావుడిని ఒకడే తను ఆత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆత్మావారే భ్రష్టవ్యః శ్రోతవ్య అని చెప్తామే అలాంటి ఒక్కడే ఆత్మ అతను అసేనదేహినామాత్మ. ఆత్మ అంటే ఏమిటి? సకల ప్రాణులకు, సకల జీవులకు ఒక్కడే ఆత్మ అయినటువంటి ఆత్మ. అతనే కాలము, అతనే ప్రధానము, అతనే జీవుడు. అతనే పరేషుడు. జీవుడికి ప్రకృతికి అతనే ప్రభువు ఈశ్వరుడు. అలాంటి వాడు తేజస ధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వం. తన దివ్యమైనటువంటి తేజస్సుతో సకల సత్వ రజస్తమో గుణ ప్రవాహాన్ని ధ్వంసం చేసినటువంటి మహానుభావుడు అతను. అలాంటి వాడిని ఆత్మైక భావేన భజధ్వం మీరు. అంటే ఏక సావధానమైన చిత్తంతో ఆ స్వామిని మీరు నిరంతరము సేవించండి. దయయా సర్వభూతేసు అంటే ఏమిటి? తపస్సు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని పరమాత్మను ధ్యానం చేస్తాం. తచ్చిన వాడితో మాకేం పని? అనుకుంటే తపస్సు కాదు. మరి ఏం చేయాలంటే దయయా సర్వభూతేసు. తపస్సు గురించి ప్రధాన కారణం ఏమిటి? సర్వభూత దయ. నీ ఎదురుగా ఓ ప్రాణి బాధపడుతుంది అనుకోండి, నేను తపస్సు చేసుకుంటా దాంతో నాకేం పని అని తపస్సు చేస్తే అది చనిపోతే వీడికి గతి ఏమిటి? కదా కాబట్టి సర్వబోధు దయ, క్షమా ఇవన్నీ గుణాలు మంచివి. అందుకే జలభరతుడు పాపం లేడీ అందులో పడితే అయ్యో లేదు కదా అని పెంచాడు. సరే అది వేరే సంగతి. మోహానికి పోవటం అదే కావాలని సేవించడం వేరు. కానీ యందు మనస్సు సక్తం కాకూడదు.
ఎదుటి వారు బాధపడుతుంటే బాధను తొలగించాలి. తావన్ మాత్రమే. నేను తొలగించాను కదా ఇది నాదే అని దానిలో మనం అవకారం పెంచుకుంటే మళ్ళీ ములుగుతాం. ఆపద వస్తే రక్షించు. ఆపద అయిపోయింది పోనీ మళ్ళీ పట్టించుకోవద్దు. తరువాత కూడా ఉమకారం పెంచుకుంటే మనం మళ్ళీ సంసారంలో పడతాం. అందుకే అంటున్నాడు సర్వభూత దైవా సర్వభూతేసు సంతుష్ట్యాయేన తేనవా ఇవి గుణాలు. తపస్సు అంటే ఏమిటి అంటే. సర్వభూత దయ ఉండాలి. పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందగలిగాలి. సంతుష్ట్యా ఏనకేనవ ఏదో ఒక దాని తృప్తి పడాలి. నాకు ఫలానా కావాలి, నేను ఈరోజు చక్కెర పొంగలే తినాలి, నాకు లడ్డూలే కావాలి, నాకు మైసూర్ బావి కావాలి, అయ్యో ఈ పండ్లు నాకు సరిపోవు నాకు, అయ్యో కర్మ ఏం భోజనం వచ్చింది రా అనుకున్న వాడికి దృష్టి ఎక్కడ ఉంటుంది? తిని మీద ఉంటుంది, తపస్సు ఏం చేస్తాను? అందుకే సంతుష్ట్యా ఏనకేనవ అంటే యదృష్ట్యా లాభ సంతుష్టః అన్నమాట. పరమాత్మ ప్రసాదించినది ఏదైనా సరే దానితోటి తృప్తి పొందే వారు కావాలి. సర్వేంద్రియ సర్వేంద్రియ ఉపశాంత్యాచ అన్ని ఇంద్రియములకు అన్ని ఇంద్రియములకు సమీంపచేయాలి శాంతి కావాలి ఇంద్రియ నిగ్రహం కావాలి తుష్యత్యాసు జనార్ధనః పరమాత్మ తపస్సు చేస్తే, యజ్ఞం చేస్తే, దానం చేస్తే సంతోషించేది. ఇది ఉంటే సంతోషించేది. సర్వభూత దయ ఉండాలి. దొరికిన దానితో తృప్తి పడాలి. అలాగే మూడవ గుణము సర్వేంద్రియ ఉపశాంత్య. సకల ఇంద్రియ జయం కావాలి. సకల ఇంద్రియ జయము, ఎదురుచ్చాయ లాభ సంతోషము, అలాగే మనకు ప్రధానమైనటువంటిది సర్వభూత దయ. ఈ మూడు ఉంటే పరమాత్మ అది మంచి శ్లోకం అన్నమాట డిఫరెన్స్ పెట్టుకోవచ్చు. దుశ్యత్యాసు జనార్ధనః పరమాత్మ తొందరగా సంతోషిస్తాడు. ఏమేమి చూస్తే సర్వభూత దయ ఎదురుచ్ఛా లాభ సంతోషము సర్వేంద్రియ చెప్తున్నాడు చూడండి. దయయా సర్వభూతేతు సంతుష్ట్యాయేనకాయనవా సర్వం సర్వేంద్రియ ఉపశాంత్యాచ తుష్యత్యాసు జనార్ధనః
మూర్త సకల ఈశన అమల ఆత్మని అవిరత మేధిత భావనోపభూతః నిజజన వచతత్వమాత్మనోత్య అయన్ అసరతి చిద్రవతు అక్షరః సతాంభి అదే విషయాన్ని మళ్ళీ కొంచెం వివరిస్తున్నారు. ఇవి మనకు కలిగితే అపాత సకలేషణ అమలాత్మని. మన హృదయంలో, మన ఆత్మలో పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది? అంటే అందులో మరే కోరికలు లేకుంటే. కదా? సంసారం మీదో, సామ్రాజ్యం మీదో మరొక గోయకు మీద కూడా ఆయన రాడు. ఏమి చేయకుంటే ఆయన వస్తాడు. ఇంకోటి ఉంటే ఆయన రాడు. ఆయన వేరే దాన్ని సహించడు పరమాత్మ. మనస్సులో ఏముండాలి ఆయనే ఉండాలి. అప తొలగించవలెనటువంటి అన్ని కోరికలు అంటే అన్ని కోరికలు తొలగిపోవటం వలన పరిశుద్ధమైనటువంటి ఆత్మలో అవిరతం ఏతిత భావనోపహూతః నిరంతరము పెరిగినటువంటి భక్తి చేత పిలువబడితే ఆయన వస్తాడు. అన్ని కోరికలను తొలగించుకొని నిరంతరము భక్తి భావం బాగా పెంపొందించి బాగా పెరిగిన భక్తి భావముతో ఆహ్వానించబడిన వాడై నిజజన వసగత్వం. ఆత్మనః అయన్ అసరతి చిద్రవతు అత్సరః సతాం నిజజన వసగత్వం ఆత్మనః పరమాత్మ ఎలాంటివాడు? నిజజన వసగుడు అంటే భక్త పరాధీనుడు. కదా తన వారి కోశంలో ఉంటాడు స్వామి. అలాంటి స్వామి అయన్ అసలు నసరతి చిద్రవతో అక్షరః సపాన్ని ఒకసారి ఈ పరమాత్మ మన హృదయంలో ప్రవేశిస్తే మళ్ళీ బయటికి వెళ్ళడు. రంధ్రం ఉన్నటువంటి పాత్రలో నుండి నీరు బయటికి వెళ్ళినట్టు మన మనస్సులో ఇంకేవైనా భావాలు ఉంటే ఈయనే వెళ్ళిపోతాడు. నాతో పనిలేదు కదా నేనెందుకు? చిద్రమైనటువంటి పాత్ర నుండి జలము పోయినట్టుగా ఇతర భావాలు ఉన్నటువంటి మనస్సు నుండి స్వామి పోతాడు.
ఏ భావనలు లేకుండా పరమాత్మ యందు మాత్రమే భక్తి ఉంటే ఆ స్వామి వచ్చి చేరి మనను పరిశుద్ధి చేస్తాడు. సతాంధి నభజతి కుమనీషినాం స ఇజ్యాం హరిహి అధనాత్మ ధనప్రియః రసజ్ఞః పరమాత్మ కుమనీషినాం ఇజ్యాం నభజతి. దుష్ట బుద్ధులు గలవారు చేసేటువంటి ఆరాధనను స్వీకరించడు. నేను గుడికి పోతున్నాను, నేను లక్ష పుష్పార్చన చేస్తాను, కోటి పుష్పార్చన చేస్తాను. అది ముందరికి వస్తారు. వారికి పుష్పార్చన కంటే ప్రధానం ఏమిటంటే తన పేరు అంతటా మారుమోగాలి. అన్ని పేపర్లలో వస్తుందా లేదా దాని దగ్గర కట్టారా లేదా? భక్తులందరూ నేనే చేయిస్తున్నాను తెలుసా ఇంకొక రెండు సార్లు చెప్పండి. ఎవరన్నా అండి అలాంటి వాళ్ళు ఆచరించేటువంటి వ్రతాలకు పూజలకు స్వామి స్వీకరించడు వాటిని ప్రసన్నుడు కాదు నభజతి చెప్తున్నాడు. నవజతి కుమనీషినాం సైధ్యాం దుష్ట బుద్ధి గల వారి పూజను పరమాత్మ స్వీకరించడు హరిహి అధనాత్ప ధన ప్రియః రసజ్ఞః ఆయనకు బిరుదు ఉంది. పరమాత్మకు బిరుదు ఉంది. ఏంటి అది? అధన ఆత్మ ధన ప్రియ. డబ్బు లేని వారి మనస్సులో ఉన్న ధనానికి ప్రియుడట. ధనము లేని వారి మనస్సులో ధనముగా పేర్కొనబడేటువంటి భక్తికి ప్రియుడైనటువంటి పరమాత్మ రసజ్ఞుడు అతను. రసము తెలిసిన వారు, ప్రేమ రసాన్ని, భక్తి రసాన్ని తెలిసిన వారు. కాబట్టి భక్తి లేకుండా దుష్ట బుద్ధులై ఆరాధించిన వారి పూజను స్వామి స్వీకరించడు. అధానాత్మ ధన ప్రియః రసజ్ఞః శృత ధన కుల కర్మణాం మదైహి ఏ విధతతి పాపం అకించనేషు సత్సు చెప్తున్నాడు శృత ధన కుల కర్మణాం మదైహి
మనందరికీ మదాలు మూడు ఉంటాయి. విద్యామదము, ధనమదము, ఆభిజాత్యమదము. అంటే నేను బాగా చదువుకున్నాను. రెండోది నేను బాగా ధనవంతుడిని. మూడోది నేను ఉత్తమ వంశంలో పుట్టాను. ఇవి ఉంటాయి. ఈ మూడు మదాలతోటి మదైహి ఏ విధ గతి పాపం అకించనేసు సత్తు. పరమాత్మ కంటే వేరే దిక్కు లేకుండా ఉండేటువంటి మహానుభావుల యందు ఎవరు ఈ మూడు మదములతో. పాణి కలిగిస్తారో అలాంటి వారి పూజను పరమాత్మ స్వీకరించడు. చూడండి. సుత ధన కుల కర్మణాం మదైహి విరుసతి పాపం అకించనే కు సత్సు అలాంటి కుమనేషినా విద్యాం సహనవజతి. విద్యామదము, ధనమదము, వంశమదము. ఇలా మూవా ఉన్నటువంటి వారు సజ్జనులకు అపకారం చేసేటువంటి దుష్ట బుద్ధి ఉన్నవారు చేసేటువంటి ఆరాధనను పరమాత్మ స్వీకరించడు. అంటే నీ ఐశ్వర్యాన్నో, నీ సంపదనో, నీ విద్యనో... నీ కులాన్ని ప్రకటించుకోవటానికి సజ్జనులకు మహానుభావులకు అవమానం జరిపి స్వామి పూజ చేస్తే అలాంటి పూజను స్వామి స్వీకరించడు. రసజ్ఞః శ్రీయమనుచరతీం పదర్ధినశ్చ ద్విపద పతీం విభుదాంశ్చ యత్ స్వపూర్ణః నభజతి నిజభృత్య వర్గ తంత్రః పరమా ఉద్విజ విద్విజేత్ పుమాన్ కృతజ్ఞః ఎలాంటి వారు పరమాత్మ అంటే తన వెంట పడ్డ లక్ష్మిని ఆయనే లెక్క చేయలేదు. నీతో నాకేం పనిపో అన్నాడు. ఆయన చుక్కుంటూ వచ్చింది తప్ప ఈయన పోలేదు. స్వామి నీవే కావాలయ్యా నాకు. అని కోరి వెంటబడ్డ లక్ష్మిని కానీ లక్ష్మితో అదే మాత అన్నవారుని కానీ అర్థమైందా? కదా నీవే కావాలి నాకు స్వామి ఎవరు వద్దు అని లక్ష్మి వెంట పడింది. అలాంటి లక్ష్మిని కానీ అలాంటి లక్ష్మిని అమ్మ నీవే మాకు కావాలి పట్టిన వారితో ఏం అన్న వారిని కానీ. ఈ స్వామి పరపాటన కూడా స్వీకరించారట. ఒకరు లక్ష్మిని పూజించే వాళ్ళని కూడా ఇది కాదు. కానీ లక్ష్మిని కానీ లక్ష్మిని సేవించే వారిని కానీ ఏ మాత్రము లెక్క చేయని స్వామి.
శ్రీయమనుచరతీం తదర్ధినశ్చ తదర్ధినః అంటే ఆ శ్రీని కోరేవారు. తదర్ధినశ్చ ద్విపదపతీం విభుధాంశ్చ యత్ స్వపూర్ణః దేవతలను కూడా ఏ మహానుభావుడు తను స్వపూర్ణ తనకు తానే పరిపూర్ణుడు ఇంకెవరు ఏమో ఇస్తే నిందుగా కాదు అని కొరత లేదు. కొరత ఉన్న మనము ఎవరు వస్తారా ఈ కొరత పూరిస్తారు అనుకుంటాం. కానీ పరమాత్మ నిజలాభ పూర్ణ స్వపూర్ణ ఆత్మారాముడు కదా. సహజంగానే అన్నీ ఉన్న మహా ఎవడు. నానవాప్తం అవాప్తవ్యం. పొందనిది లేదు, పొందవలసింది లేదు. అన్నీ ఉన్న మహానుభావుడు స్వపూర్ణుడు కాబట్టి నభజతి నిజహృత్య వర్గ తంత్రః ఇలాంటి వాడు ఆ స్త్రీని కానీ స్త్రీని కోరే వారిని కానీ నభజతి. పొందడు ఎందుకంటే నిజ భృత్య వర్గ తంత్రః ఇతనికి కూడా జబ్బు ఉన్నది ఏం జబ్బు తన పక్కులకు తాను పరాజితం. వృత్తి వర్గంలోకి ఒక జంగం ఉంటాడు. తన భక్తుల వజంలో ఉండేటువంటి స్వామి లక్ష్మిని కానీ లక్ష్మిని కోరే వారిని కానీ పట్టించుకోడు. తంత్రః కథ మనం ఉద్దిరియేతు కుమా కృతజ్ఞః ఇలాంటి స్వామిని ప్రపంచంలో ఏ కృతజ్ఞుడైనా విడిచి పెడతాలండి ఇలాంటి స్వామి. తన భక్తుల కోసం తన భక్తుల కోరికలు చేసే దాని కోసం లక్ష్మిని లక్ష్మిని కోరే వారిని అలా ఉండగా అంటే లెక్క లేకుండా విడిచిపెట్టినటువంటి పరమాత్మను ఏ కృతజ్ఞుడైనా విడిచిపెడతాడా? అంటే నిరంతరం స్వామిని వీళ్ళు విడిచిపెట్టరు. కృతజ్ఞః ఇలా జపితి ప్రతేదసః రాజన్ అన్యాస్య భగవత్ కథా ఇలా ఈ ప్రాకేత శరూపం ఇలా ఈ భగవత్ తత్వాన్ని ఇతరమైనటువంటి భగవంతుని కథను కూడా శ్రావణిత్వా
వినిపించి బ్రహ్మలోకం యయౌ స్వాయంభువో మునిహి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు తేసి తన్ముఖ నిర్యాతం యశ లోకమలాభహం ఈ ప్రాచేదసులు కూడా నారదుని ముఖము నుండి వెలువడిన సంసారము యొక్క మురికిని పోగొట్టేటువంటి హరేహే నిజమ్య పరమాత్మ యొక్క కీర్తిని విని తత్పాదం ధ్యాయన్ పరమాత్మ పార్వత్మములను ధ్యానం చేస్తూ తద్యతిం యతు జీయుహు వారు కూడా పరమాత్మ సన్నిధికి చేరారు. ఏతస్తే చాలు మరి ఎందుకు? ఏ కత్తి అభిజితం క్షత్తః యన్మాం త్వం పరిపుష్టవాన్. నాయనా విదురా అంటే దీనితో మనకు విదుర మైత్రేయ సంవాదం అయిపోతూ ఉన్నది. రెండు రెండు స్కంధాలు స్కంధం అయిపోతుంది కదా ఆ రెండు స్కంధాలు తృతీయ స్కంధం స్కంధం అన్నమాట ఈ రెండు స్కంధాల్లో ప్రధానం ఇదే మొత్తం భాగవతానికి ప్రధానమైన ఘట్టం. మూడు నాలుగు చాలా మంది మహానవ్వరు రెండు స్కందాలను సున్నా పెడతారు. ఆ వాళ్ళ వాళ్ళ తత్వం వాళ్ళు అడుక్కున్నారండి అని ఆ ఒక మాటతో అయిపోయి ముందరిపోతుంది. ఈ పుస్తకం పేరే భాగవతం కదా. పురాణం ఏంటి భాగవతం భగవత్ తత్వం కావాలి లేదా భగవత్ భక్తుల తత్వం కావాలి. ఆ రెండిటిని వదిపెట్టి కథ చెప్పుకుంటే మనకేం వస్తుంది? ఈ రీతిలో నీవు నన్ను ఏం అడిగావో అది నేను చెప్పాను నాయనా. పరిచేతసాము నారదస్య సంవాదం. హరికీర్తనం ఏమిటి చెప్పింది? ప్రాత్యేశసులు నారుద్యుల యొక్క సంవాదం. వారి సంవాదం ఏ రూపము? మల్లా కొట్లాదం కాదు హరికీర్తనం. పరమాత్మ నామ సంకీర్తన రూపమైన నారద ప్రాచేతిత సంవాదం నువ్వేం అడిగావో నేను దాన్ని వివరించాను. అని చెప్పిన తర్వాత మళ్ళీ కథలోకి వస్తున్నాడు శ్రీ సుఖ ఉవాచ. ఒక మాధి చెప్తున్నాడు ఏ ఏట ఉత్తాన పద మానవస్య అనువర్ణితః అంతే కదా మనకు మనువు అన్నాం చితరూప అన్నాం అలాగే ప్రియవ్రతుడు ఉత్తానపాదు అని చెప్పుకున్నాం కదా ఆ ఇద్దరిలో మనకిప్పుడు ఉత్తానపాదుని వంశం చెప్పాం.
ఇంకోడు రాలేదు. ప్రియవ్రతులు ముందు రాబోతున్నారు అమ్మ. ఇంతవరకు నీకు ఉత్తాన వంశాన్ని వర్ణించాను. వంశా ప్రియవ్రతస్యాపి నిబోత నృపసత్తమ. నాయనా మహారాజా పరీక్షిణ మహారాజా ఇంకోవాడు ఉన్నాడు ప్రియవ్రతుడు అతని వంశం అతని చరిత్ర కూడా నీవు వినవలసింది. యో నారదాత్ ఆత్మవిద్యావధిగమ్య పునః మహీం భుక్త త్వా విభజ్య పుత్రేభ్యః ఐశ్వరం సమగాత్పదం. వాడు తక్కువ వాడేం కాదు. ప్రియవ్రతుడు కూడా నారదుని వల్లనే అధ్యాత్మ జ్ఞానాన్ని పొంది రాజ్యాన్ని చక్కగా పరిపాలించి విభజ్య పుత్రేభ్య ఆ ఏర్పరిచిన రాజ్యాన్ని సంతానానికి సమానంగా పంచి ఐశ్వరం సమగాత్ పదం. పరమ పదమును పొందారు. అలాంటి వారి చరిత్ర ఇప్పుడు నేను చెప్తాను వినవలసింది. ఇవాన్తో కౌశారవిణ ఉపవర్ణితాం క్షత్తాని శమ్య. అది తలాద సత్కథాం పుసంహారం చేస్తున్నాడు. ఇలా మనకు కౌసారవి నగువర్ణితాం ఎవరు కౌసారవి అంటే మైస్త్రీయుడు. వైత్రయుని చేత వర్ణించబడినటువంటి ఈ గాధను క్షత్త విదురుడు నిశమ్య విని ఏమిన్నాడు అజిత వాద సత్యధామ్. పరమాత్మ యొక్క కథ. పరమాత్మకి ఏం పేరు? అజితవాదుడు అని పేరు. అంటే జయ జయ జయ జయ. జయ జయ జయ అంటున్నారు ఎప్పుడైనా అందరూ. నిరంతరము జయ జయ ధ్వానాలే వింటున్న స్వామి అన్నమాట. ఎవ్వరూ ఆ స్వామిని నువ్వు ఓడిపోమని అన్నారు జయ జయ జయ మనం అంటాం కదా ఏం బాధ జిందాబాద్. కదా ఎప్పుడెప్పుడు ఇంకో బాధ వస్తుంది కానీ స్వామి దగ్గర ఎప్పుడు జిందాబాద్ వస్తుంది అన్నమాట. నిరంతరము జయించేటువంటి కథ. అలాగే అజిత వాసత్కథం ఎవ్వరి చేత ఓడిపోని మహానుభావుని కథను మైత్రేయుడు చెప్పితే విన్నటువంటి విదురుడు ప్రవృద్ధ భావః.
ఇంతే ఏమిటి లాభం? ప్రవృద్ధ భావః పరమాత్మ యందు భక్తి భావం వృద్ధి పొందింది. ప్రబుద్ధ భావః అశ్రు కలా కులః పరమాత్మ యొక్క పరమానందమైన గాథలు విన్నందువల్ల కన్నులు చెమ్మగిల్లి కన్నులలో ఆనందాశ్రువులు వచ్చేసాయి. మూనే దధార మూర్ధునా చరణం హృదా హరేహే చూశారా చమత్సారం. ఇంత బాగా పరమాత్మ కథను చెప్పిన మైత్రేయుని పాదమును శిరస్సులో ధరించాడు. శ్రీహరి పాదమును మనస్సులో ధరించాడు. చూసారా చూడండి. మునేతధార మూర్ధున చరణం కృదాహరే. ఎదురు ఉన్న వాడి పాదాలనేమో శిరస్సులో పెట్టుకున్నాడు. పరమాత్మ పాదాలను పుణ్యంలో పెట్టుకున్నారు. అంటే ఏమర్థం అన్నమాట? మైత్రేయుడు చెప్పినటువంటి జ్ఞానసారము ఒట్ట పట్టింది, ఆచరించారు. భాగవతోత్తముల పాదధూళి సోకితేనే హృదయము యొక్క అన్ని మలములు తొలగిపోతాయి. దీన్ని పట్టించుకోకుండా ఆయనను ఎంత ధ్యానించినా ఆయన అక్కడే ఉంటాడు చూస్తుంటాడు కానీ దగ్గర రాడు అటు పోతే వస్తాను అంటాడు. అక్కడించినా ఇది త్రూ ఏమంటాం కదా త్రూ ప్రాపర్ ఛానల్ అంటాం కదా ఆ రీతిలో నువ్వు అక్కడి నుంచి వస్తే తీసుకుంటారు. ఆ అంతే ఓకే అంతే డైరెక్ట్ గా అంటే అబ్బే మాకు చాలా పనులు ఉన్నాయి పోండి అంటారు. అక్కడి నుంచి వచ్చారు అంటే బ్రోకర్ కావాలి దీనికైనా దానికైనా మనకు మాత్రం ఎవరికైనా బ్రోకరే కావాలి అన్నమాట. ఏమంటాం దలార్లే అంటాం కదా ఇక్కడ దలార్లే కావాలి అక్కడ కావాలి అయితే ఇదేమో మోక్షం ఇచ్చేది అది సరే ఆ ప్రకారం దదార మూర్ధున చరణం హృదాహరేహే విదుర ఉవాక్య సోయ మధ్య మహాయోగిన్ భవతా కరుణాత్మన దర్జిత తమ తత్పారః యత్ర అకించనః అకించన గో హరిహి. మరి విదురుడు గురువుగారితో మొత్తం విన్నాడు కాబట్టి గురువుగారికి ఏం చెప్పాలి కార్తజ్ఞం అంటే కృతజ్ఞత చెప్పాలి కదా మరి. అయ్యా మహానుభావా మహాయోగిన్ కరుణాత్మన భవత దయగల మీరు దర్శితః తమసప్పారః అజ్ఞానం యొక్క చివరను చూపెట్టారు సంసారం యొక్క అవతలి ఒడ్డును మీరు చూపెట్టారు ఎత్ర
అకించన గోహరి అక్కడ ఎవరున్నారు? అజ్ఞానము యొక్క చివరి హద్దులో అవతలి ఒడ్డున ఉన్నవారు ఎవరు? పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మ ఎప్పుడు ఉంటాడు కానీ ఎవరికి కనపడతాడు అకించనగః భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు అన్నవారికి మాత్రం కనబడతాడు. కక్కిన వారికి అక్కడే ఉంటాడు కనబడడు. అంటే వాళ్ళని చూడరు. వాళ్ళు వీళ్ళని చూస్తారు. ఆయన ముందు రావు ఉందా లక్ష్మిని ఆ పక్కన ఆయన కోరే వారిని ఆ సమస్య రమ్మ చూడక వెనక ఉంటాడు ఆయన చూడరు. అతను ఎప్పుడు వెనకగా ఉంటాడు. మనమేం ఏమనుకుంటాం ముందు రాను అనుకుంటాం ప్రమాదం అంతా ముందు ఉంటేనే. నోరు విని రాకుతారు కదా మేము బయటికి పోతాం. అందుకే వాళ్ళందరినీ ముందు ఉంచి ఆయన వెనకగా ఉంటాడు. సంపదలు సంకారము కామనలు తర్వాత లక్ష్మి ఆయనకే స్వామి. ఇవన్నీ వద్దంటే ఆయన కనబడతాడు. ఏది కోరినా అక్కడే మునుగుతాం మనం ఎక్కకపోలేం. మన దృష్టి అక్కడితో ఆగిపోతుంది. ధనవంతులు కావాలా తీసుకొని వెళ్ళు. ధనం కావాలా తీసుకొని వెళ్ళు. సామ్రాజ్యం కావాలా తీసుకొని వెళ్ళు. అవన్నీ వద్దు వద్దు అని దాటితే అప్పుడు ఆయన స్వామి నువ్వు కావాలి. దాటి వచ్చావా? వస్తాను పద అంటాడు. అందుకే స్వామికి ఏం బిరుదు అకించనగః. ఏమీ లేని వారికి దొరికేవాడు. ఏమున్నా ఆయన దొరకడు అదే దొరకడు. యత్ర అకించన గోహరిహి ఇత్యానమ్య తమా మంత్ర్య ఈ ప్రకారంగా విదురుడు ఆ మహానుభావుడికి నమస్కరించి అతని ఆజ్ఞను పొంది గజసా స్వయం స్వానాం ది దృష్టుహు ప్రియయో మనం మనం చెప్పుకున్నాం కదా. తన బంధువులను చూడాలనుకొని విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు. జ్ఞాతీనాం నిర్వృతాశయః బంధువుల యొక్క అభిప్రాయం తోటి. పూర్తిగా విరమించినవాడు వాడు నాకు వద్దు అనుకున్నాడు. ఒకసారి వెళ్లి చూసి పోతే పని అయిపోతుందని అనుకొని వెళ్ళాడు అంటాడు. యతత్యః తృణ్యాత్ రాజన్ రాజ్యాం హరియర్పితాత్మనాం ఆయుహు ధనం యచః స్వస్తి గతిం ఐశ్వర్యమాప్ణుయాత్. పరమాత్మ యందు మాత్రమే మనస్సు ఉన్నటువంటి ఈ మహానుభావుల యొక్క చరితాన్ని ఎవరైతే వింటారో వారికి ఆయుష్యము, ధనము, కీర్తి, శుభము, జ్ఞానము, ఐశ్వర్యము. ఇవన్నీ లభిస్తాయి. అంటే మళ్ళీ మనల్ని అందులో పడేస్తున్నాడు. కావాలంటే తీసుకుని వెళ్తాడు. ఇవన్నీ వద్దు స్వామి అంటే ఆయనే వస్తాడు. మరి చెప్పకుంటే వినరు. ఇది వింటే మోసం అవుతుంది ఒక్కడు వినడు. ఎవడి మోసం మాకెందుకయ్యా అంటారు. నువ్వు ఎందుకు వచ్చిన బాధ అని స్వామి కూడా
ఆయుహు ధనము యచః స్వస్తి గతిం ఐశ్వర్యమాప్మ్యాత్ ఈ విధంగా మనకు విదుర మైత్రేయ సంభాదం చెప్పినటువంటి చతుర్ధ స్కంధ సమాప్తః హరిహి ఓం తత్సతనమః ఇప్పుడు ఇక ఇందా చెప్పుకోవచ్చు పంచమ స్కందం కాస్త మొదలు పెడదాం. ఇందులో ప్రియంవ్రత చరిత్రం ఐదవ స్కందంలో చెప్పబడేటువంటిది ప్రియంవ్రత ఉత్పాదన పాదం యొక్క సోదరులు కదా అతను చెప్తున్నాడు. ప్రియవ్రతో భాగవతః ఆత్మారామస్కదమ్మునే గృహే అరమత యనుమూరః కర్మబంధస్పరాభవః పరీక్షిత్ అడుగుతున్నాడు. నారదుని వలన అధ్యాత్మ జ్ఞానం పొందారన్నారు, విరక్తి పొందారని చెప్పారు, మళ్ళీ అదే నోటితోటి రాజ్యం పరిపాలించాడు, పుత్రులకు రాజ్యాన్ని పంచాడు అంటే ఏమర్థం? వివాహము చేసుకున్నాడు, భార్య, సంసారము, పుత్రులు, రాజ్యము, మళ్ళీ శరాంత మామూలే. మరి దాని దింగి లంకె కుదరదు కదా, ఎలా? అడుగుతున్నాడు. ప్రియవ్రత భాగవత. అతను భగవంతుని భక్తుడు, అందులోనూ ఆత్మారామ. పరమాత్మ యందే రమించేటువంటి మహానుభావుడు అలాంటివాడు సగం సగం గృహే అరమత సంసారంలో ఏ రాతను రమించాడు ఎందుకంటే యనుమూలః చర్మబంధః కదా అన్ని కర్మ బంధాలు సంసారం వల్లనే వస్తాయి కదా. అంతే కాదు అలాగే పరాభవ. అవమానం పరాభవం వచ్చిందంటే ఏది అర్థం? మనం నిండుగా సంసారంలో ఉన్నాం అన్నమాట. సంసారం వల్లనే పరాభవం, సంసారం వల్లనే కర్మ బంధం. అలాంటి సంసారంలో ఆయన ఎట్లా రమించాడయ్యా? అన్నిటికీ మూల ఇల్లే అంటే గృహమే అంటే గృహసాశ్రమం కదా? బంధానికి అవమానానికి కారణమైన గృహసాశ్రమాన్ని ఎలా స్వీకరించాడు ఆత్మారాముడైనటువంటి ప్రియపులతుడు. నా నూనం ముక్త సంఘానం తాదృశానాం ద్విజర్షభ గృహేషు అభినివేశోయం పుంసాం భవితుమర్హతి. అన్ని సంఘములు వదిలి పెట్టినటువంటి అలాంటి మహానుభావులకు సంసారము యందు అభిలాష ఉండదు కదా. మహతాంచలు విప్రజే ఉత్తమ శ్లోక పాదయోహ ఛాయా నిరుత్వ చిత్తానం నా కుటుంబే స్పృహామతిః పరమాత్మ యొక్క పాదపద్మముల యందు నిరంతరం ఆసక్తి ఉండే వారికి సంసారం రాసిస్తుంటున్నా ఉండదు కదా.
మరి రెండు ఉన్నాయి అంటున్నారు ఏంటి? ఎలా కలిగాయి చూడండి. మరి సంశేవ్యం మహాన్ బ్రహ్మన్ దారాగార సుతాదిసు సక్తస్య యత్ సిద్ధి అభూతు. ఇంకో మాట. అంత సిద్ధి పొందినవాడు పరమాత్మ యందు భక్తి ఉన్నవాడు సంసారాన్ని పొందాడా? సరే పొందాడు పొందాడేమో అనుకోవచ్చు. మరి సంసారం పొందినోడు ముక్తి పొందాడు అంటున్నారు. రెండు కుదరవు కదా. జనగా జ్ఞానం ఉంటే సంసారం రాడు. సంసారానికి వస్తే జ్ఞానం కలగడు. వీడు జ్ఞాని అంటున్నారు, సంసారం చేశాడు అంటున్నారు, మళ్ళీ మోత్సం పోయాడు అంటున్నారు. స్వరస్వరం కుజురేది కాదు ముక్తస్య న సంసారః సంసస్తస్య న ముక్తి సంసార యందు సంసారము యందు ఆసక్తి ఉంటే సిద్ధి కలగదు సిద్ధి ఉన్నవాడికి సంసారంలో ఆసక్తి కలగదు అతనికి రెండు ఉన్నాయి అంటున్నారు గృహములు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, రాజ్య బంధం ఉంది, మళ్ళీ మోక్షం పోదు. ఎలా? ఇలా గ్రామ్య శక్తుడికి మోక్షం ఎలా? సంసారాన్ని కోరే వాడికి పరమాత్మ ఎలా లభించాడు స్వామి, అలా ఉన్నది కదా? సందేహం కలిగింది చెప్తున్నాడు. సత్యసేతు సిద్ధిరర్హితు కృష్ణేక మతిహి అచ్యుతా నిరంతరం పరమాత్మ యందు జారని మనస్సు ఉందంటున్నారు. సంసారం ఎందుకు మనకు ఉంది అంటున్నారు. ఈ రెండు ఎలా చూపుతాయండి మాకు అర్థం కాలేదు కాస్త వివరించండి అంటే చెప్తున్నాడు శుఖుడు బాణముక్తం. అయినా పరీక్షిత్తు నీవు తాల మనకి పంచమ సంఘంలో గజ్జెలు ఉంటాయి శ్లోకాలు కాదు. గజ్జెలు ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా అంటే. భాష ఆ రీతిలో వస్తే అసుఖంగా ఉంటాయి. లేకుంటే ఒక వదం ముందరికి పోదు. చెప్తున్నాడు బాఢముక్తం నాయనా నీవు చాలా మంచిగా చెప్పావు. భగవతః ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్ఛరణారవింద మకరంద రస ఆవేశిత చేతసః ఎలాంటివాడు ప్రియభ్రతుడు అతడు పరమాత్మ భగవతః ఉత్తమ శ్లోకస్య జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు ఆరు అన్నాం కదా ఈ ఆరు ఉన్నటువంటి ఉత్తమ శ్లోకుడు.
ఉత్తముల చేత జ్ఞానము చేయబడేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చరణారవింద మకరందము యందు మనస్సు ఉంచినటువంటి వాడికి ఆవేశిత చేత సహా భాగవత పరమహంస దైత కథాం పరమాత్మ యొక్క భక్తులైనటువంటి వారు పరమాత్మకు ప్రియులటువంటి అలాంటి వారి కథను కించిత్ అంతరాయ అవహితాం స్వాం శివతమాం పదవియుం నప్రాయేన కిన్వంతి. నిరంతరము పరమాత్మ ఎండే మనస్సు ఉన్నటువంటి వారు తమకు మనస్సు ఉన్నటువంటి పరమాత్మ యొక్క భక్తికి ఏ కొద్ది విఘ్నము చిన్నది వచ్చినా వారు సహించరు. అంటే ఏమిటి? సంసారము మరొకటో మరొకటో కావాలంటే సంసారం చేయమంటే చేస్తారు ఇబ్బంది లేదు. కానీ ఈ సంసారము తమ మనస్సులో ఉన్నటువంటి పరమాత్మ భక్తికి భంగం కలిగిస్తే ఒప్పుకోరు. అది కరిగించకుండా మీ ఇష్టం ఏమైనా చేయండి. కానీ దాని విజ్ఞానం వస్తుందంటే మాత్రం వాళ్ళు క్షణకాలం కూడా అంగీకరించరు. అంతరాయ విహితాం స్వాం శివతమాం పదవీం నప్రాయేన సిన్వంతి మనం సహజంగా దాన్ని వదిలి పెట్టరు సిన్వంతి. యెలిహి వావ రాజన్ స రాజపుత్ర ప్రియతరః అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను ఆయన ఆ రాజపుత్రుడు ఎవర ఆయనే ప్రియవ్రతుడు పరమ భాగవతః పరమాత్మ యొక్క నిరంతరమైన భవభక్తుల తను నారదస్య చరణ ఉపసేవయా అంజస అవగత పరమార్థ తత్వః నారదుని యొక్క పాద సేవ తోటి సులభంగానే పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నవాడై బ్రహ్మ చత్రేన తీక్షిష్యమానః బ్రహ్మ సక్రమట అంటే బ్రహ్మ జ్ఞానం. పరమాత్మ జ్ఞానం. అలాంటి జ్ఞానముతో పరమాత్మను చేరేటువంటి ఒక యజ్ఞ దీష్టలో నిరంతరం చేరాలని కోరుకున్న సమయంలో అవనితల. పరిపాలనాయ ఆమ్నాత ప్రవర గుణగణయ కాంత భాజనతయా స్వపిత్రోపామంత్రితః అతను ఏం చేశాడు? పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి పరమాత్మను పొందటానికి కావలసినటువంటి బ్రహ్మ దీక్షలోకి దిగే సమయంలో వారి తండ్రి గారు ఏం చెప్పారు నాయనా అవన్నీ ఇప్పుడు కాదుగా తరువాత మొదలు మేము రాజ్య పరిపాలన చేయాలి చెప్తున్నారు అందులో.
అవనితల పరిపాలనాయ ఆమ్నాతా అంటే ఆహ్వాద ఆసనం అన్నమాట. భూపరిపాలన కోసం బోధించబడి ప్రవర గుణ గణ ఏకాంత భాజన తయా స్వపిత్ర ఇలాంటివాడు తండ్రి. ఉత్తమమైనటువంటి అనేకమైన గుణగణములు కల తన తండ్రి చేత ఆహ్వానించబడి భగవతి వాసుదేవేవ అవయవధాన సమాధి యోగేన పరమాత్మ యందు మాత్రమే ఏ మాత్రం వ్యవధానం లేనటువంటి భక్తి భావం కలిగిన వారు కాబట్టి సమావేశిత సకల కారక క్రియా కలాపః చేయవలసిన అన్ని పనులను పరమాత్మ యందే అర్పించాడు. ఇంకేం మిగలలేదు చేయవలసిన ఇంక ఇక్కడ ఒప్పుకోడు. అలా పరమాత్మ యందు ఉంచి నైవాభ్యనందతు తండ్రి గారి మాటను అభినందించలేదు అంటే ఆమోదించలేదు. నాకెందుకండీ ఈ రాజ్యం పరమాత్మ ఆరాధనలో ఉన్నాను కదా. అంటే యద్యపి తదప్రత్యామ్నాతవ్యం తండ్రి గారి పాటను సామాన్యంగా కాదనకూడదు. స్వీకరించాలి అయినా తత్ అధికరణః ఆత్మనః అన్యస్మాత్ అసతోపి పరాభవం అనివీక్షమానః ఎందుకు కాదన్నదంటే దాన్ని ఒప్పుకుంటే పరాభవం తప్పదు. నశ్వరమైనటువంటి అనిత్యమైనటువంటి సంసారముతో పరాభవాన్ని కోరని వాడు కాబట్టి తిరశ్చరించతగని తండ్రి ఆజ్ఞను కూడా ఆమోదించలేదు. వదించాలి వదించాలి కాదనకూడదు కానీ మనస్సు అక్కడ లేదు అక్కడ ఉంది. దీన్ని ఒప్పుకుంటే అది పోతుంది. మరి ఎందుకు వచ్చిన బాధ అని. కానీ ఒప్పుకోలేదు. అదా భగవాన్ ఆదిదేవః ఏతస్య గుణవిసర్గస్య పరిబ్రహ్మనానుధ్యాన వ్యవసిత సకల జగదభిప్రాయః. ఇంతలో ఈ తండ్రి గురించి ఇలా మాట్లాడుతుంటే. అసలు తండ్రి ఎవరయనే చతుర్ముఖ బ్రహ్మ ఆ మహానుభావుడు ఏంటిరా గుణవిసర్గస్య పరిబ్రహ్మణ అనుధ్యాన వ్యవసిత సకర జగదభిప్రాయః ఈ ప్రియవృత్తుని యొక్క ఉత్తమ గుణములు ఉన్నాయే
ఆ గుణములు ఎంత బాగా వ్యాపించాయో తెలుసుకొని నిరంతరము సకల లోకములలో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములను ధ్యానం చేయటంలో మునిగిపోయి ప్రాపంచిక రాజ్య పరిపాలన యందు మనస్సు లేకుండా ఉన్నాడు ఈ ఈ అబ్బాయి అన్న విషయాన్ని మనస్సులో పెట్టుకొని సగల జగత్తు యొక్క యోగక్షేమాలను కోరేవాడు కాబట్టి ఆత్మయోనిహి అంటే స్వయంభూ ఎవరాయనే బ్రహ్మ అఖిల నిగమ నిజ గణ పరివేష్టితః బ్రహ్మ ఎక్కడికి వచ్చినా ఒక్కడు రాడు కదా తన బృందం ఉంటుంది ఏం బృందం వేదాలన్నీ ఉంటాయి అఖిల నిగమాలు. అఖిల వేదములు అలాగే ఋషులు భక్తులు వీరందరితో పరివేష్టించబడి స్వభవనా తవ తతారా తన లోకం నుంచి కిందికి వచ్చేసాడు బ్రహ్మ వచ్చేసాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ప్రియవతుడేమో అబ్బే నో నాది అవ్వదు అది పోమన్నాడు నీ రాజ్యం వద్దు నువ్వు వద్దు అన్నాడు. ఏ ప్రమాదం ఉన్నట్టుంది వ్యవహారం అని స్వయంగా ఇలాంటి వారు పరిపాలన చేయకుంటే లోకం ఏమవుతుంది? భగవంతుడి భక్తులందరూ సంసారం వద్దు రాజ్యం వద్దు ఎడిపోతే సంసారం ఓడిబాగు చేయాలి. అంతే కదా మీరు బాగా మొట్టమొదట అంటే వాడి గతి ఏం కావాలి? పరమాత్మ అనుకుంటే అవతారం చూస్తుంది. ఇది సమాధము లోగ కళ్యాణం తప్పదు కావాలి అనుకున్నటువంటి వాడై అక్కడి నుంచి కిందకి వచ్చాడు. తతత్ర తత్ర గగనతల ఉడుప తిరివా విమానావరిభి అనుపదం అమర పరిబుడ పరిబుదైహి అభిపూజ్యమానః ఈ మహానుభావుడు తన లోకం నుంచి క్రిందికి దిగి వస్తుంటే దారిలో అక్కడక్కడ ఆకాశంలో ఉడుప తిరివా. చంద్రుని వలె విమానావరివి అనుపదం అమర పరిభృతై అవిపూజ్యమానః దేవతలందరూ తమ తమ విమానాలలో వచ్చి ఈ స్వామిని ఆరాధించారు. పతిపతిచ వరూసచ దారిలో దారిలో గుంపులు గుంపులుగా సిద్ధ గంధర్వ సాధ్య చారణ ఇలాంటి మునిగణముల చేత ఉపగీయమా తీర్చించబడుతున్నవాడై గంధమాదన ద్రోణిం అవభాసయన్ ఉపససర్ప ఎక్కడున్నారు ఎక్కడున్నారు ప్రేవదురు ఉత్తాన ఎక్కడున్నారు గంధమాదన ప్రాంతం రాజ్యం అది రాజ్యాంగం.
ఆ ప్రాంతంలోకి ఆ నగరం దగ్గరికి స్వామి పుతదర్ప వచ్చేసాడు. తత్రావ ఈనం దేవశి సహయానేన పితరం భగవంతం హిరణ్య గర్భం ఉపలభమానః దేవరి సహాయం తోటి అంటే నారదులు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళందరితోటి పితనం భగవంతం హిరణ్య గర్భం తన తండ్రి అయినటువంటి హిరణ్య గర్భుడు ఉన్నాడని చూచి సహజరీవ ఉత్తాయా తండ్రి కదా మనువుకు. మను ఏమన్నా చదివినాడు బ్రహ్మ తండ్రి బ్రహ్మ పుత్రుడే మనువు మను పుత్రుడు ప్రియా సుత్తార బదులు. కానీ మనువు ప్రియా బ్రతుడిని రాజ్యం ఎందుకు రా బాబు అన్నాడు. అంటే ఈయన నో అన్నాడు ఓహో ఈ పిల్లవాడు మా పిల్లవాడు ఏంటనేది నేను చెప్తానే తాతగారు వచ్చారన్నమాట. తండ్రి గారి మాట వినకుంటే తాతగారు వచ్చారు. అలా వచ్చినటువంటి తండ్రిని భగవంతం ఇడనే గర్భ బలభవానః సహతైవ ఉత్సాయ వెంటనే దిగ్గున లేచి అర్హణేనసః పితా పుత్రాభ్యాం అవహిత అంజలిహి ఉపతస్తే తండ్రి గోపులు ఇద్దరు వెంటనే అవహిత సాధారణమైనటువంటి మనస్సు సలవారే వారికి స్వాగతం చేసి కూర్చోబెట్టి ఉపతస్తే సేవించబడి అక్కడ కూర్చున్నారు. భగవానపి భారతః పదుపనీ కార్హణః బ్రహ్మ కూడా అలాంటి వారి చేత పూజ పొంది సూక్త వాక్య ఏన అతితరాం ముదిత గుణగణ అవతార సుజయః చక్కని వాటలతో చక్కని స్తోత్రములతో సంతోషించబడిన రుగ్యంగా మహానుభావుడై ప్రియవ్రతం ఆదిపురుషః తం సదయహాస అవలోకః ఇతిహోవాస్య ఆ మహానుభావుడిని దయతోటి ప్రేమతోటి చూస్తూ అంటే వాడు ఇప్పుడు ఏం చేయాలి మరి రాజ్యం వేయాలి కదా అందుకోసమని వాడిని పరిపాలించడం కోసమని. దయతో చూచి ఆ ప్రియ బ్రతుడిని ఇలా ఇతిహోవాచ ఇలా పలుకుతున్నాడు. ఎలా పలుకుతున్నాడు? రేపు పలుకుదాం. ఏం పలుకుతున్నారో అది రేపు పలుకుదాం అన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద గురుభ్యో నమః పద్యమస్తానని విపుచ్చు
Mangalacharana (benedictory verse): 'I take refuge at the feet of Ramanuja, who rescued the fallen from the ocean of existence, the master of Lakshmi, who was devoted to the lotus feet of Achyuta - I salute that lineage of gurus from Lakshminatha down to our own acharya.' The verse 'Mata pita yuvatha' - You are mother, father, friend and Lord.
A verse is quoted: 'Bhavasya priyasya sakshuh - by a moment's meeting with you, O beloved of Shiva, O destroyer of death, we have attained the supreme goal.' Before this verse, it is said that the sages who roam the sacred tirthas (pilgrimage spots) purify them by their very presence.
Continuing the verse: 'Bhagavan! Bhavasya priyasya sakshuh - O Lord, we are the dear friends of Shiva. By a moment's contact with you, we who were afflicted by samsara have now attained liberation. Sudushtikitsasya bhavasya mrityoh abhishaktam - we have been freed from the grip of death, which is hard to cure.'
The verse continues: 'Enna svadhitam guravaḥ prasaditaḥ - we have studied well the scriptures and have gratified our teachers. We have served the elderly brahmins with devotion. Viprasya vriddhasya sadanuvritya - through constant service to learned elders...'
The Prachetasas say: 'We did all this for the pleasure of the great Lord - for your delight and love. Manuh svayambhuh bhagavan bhavasya - Svayambhuva Manu, Brahma, Shankara, and others who are purified by tapas and jnana...'
The verse: 'Namaḥ samaya shuddaya purusha paraya cha - Salutations to the Lord who is equal to all (sama), who is pure (shuddha), who is the supreme Purusha beyond everything.' The Lord has no friends or enemies - all are equal to him. Samaya means equal-minded toward all beings. Shuddha means completely pure.
The Prachetasas completed ten thousand years of tapas in the ocean. After emerging, they saw the entire earth covered with trees so dense that sunlight couldn't penetrate. The trees had overgrown everything - there was no space for people or animals.
'Ajanya janayonijah - those who were to be born, those who had not yet taken birth, were prevented from being born.' The trees had blocked all creation. Lord Vishnu came and enabled creation to proceed. The Prachetasas were angry and began burning the trees with fire from their mouths.
The Prachetasas - the sons of Prachinabarhis - married and, by Paramatma's command, spent a long time - not 10 or 5 years, but one lakh (hundred thousand) years - together, after which all their sons were born.
The Vaishya went there and gained knowledge. This recalls the story of Tuladhari Vaishya in the Mahabharata's Shanti Parva (Markandeya Parva, Chapter 16), where the merchant teaches the brahmin true dharma through the analogy of the balance scale.
Whoever needs to do whatever work - the knowledge is always in his mouth (referring to a wise person who always has relevant teachings ready). Because he sent wisdom to his father, the sons too have accepted sannyasa and are performing tapas. Now, sensing that he is needed here, he comes.
With such spiritual knowledge (adhyatma jnana), we can easily cross the ocean of samsara that is otherwise impossible to cross. Please grant us that knowledge - after they thus requested, Bhagavan Narada Muni responded to them.
The tamasic, rajasic, and sattvic powers - in whom do all these powers reside? They rest in Paramatma alone. 'Evam pare brahmani shaktayah amu' - what are these powers? 'Rajas-tamas-tattvamiti pravahah' - the three (sattva, rajas, tamas) flow in Paramatma. They exist in Him as one, not separately.
When someone is suffering, one must relieve that suffering - only that much is one's duty. If after relieving another's suffering one develops ego - 'I did this, this is my achievement' - then one drowns again in samsara. When trouble comes, protect. When it is over, let go. Do not grasp further.
A verse is quoted: 'Murta sakala ishana amala atmani avirata medhita bhavanopabhutah nija-jana vacha-tattvamaty ayan asarati chidravatuh aksharah satambhi' - explaining the Lord as the pure, imperishable Consciousness pervading all. The same topic is elaborated further: 'Apata sakaleshaṇa amala...'
If one has bhakti toward Paramatma alone without other desires, the Lord himself comes and purifies that devotee. 'Satam dhi nabhajati kumanishinam sa ijyam Harih adhanatma dhanapriyah rasajnah' - Hari, who loves the wealth of the Self, does not accept the worship of those with base minds (kumanishi).
All of us have three types of pride (mada): pride of learning (vidya-mada), pride of wealth (dhana-mada), and pride of high birth (abhijatya-mada) - 'I am well-educated,' 'I am wealthy,' 'I was born in a noble family.' These three prideful tendencies must be given up.
'Shriyam anuchratim tadardinash cha tadardinah' - those who seek that Lakshmi (divine grace). 'Dvipadapatim vibhudhamscha yat svapurnah' - who is himself completely full (svapurna), self-sufficient, not needing anything from anyone, even the gods worship Him.
Having taught thus, Brahma-born Narada went to Brahmaloka. 'Tesi tan-mukha niryatam yasha lokamala-bham' - the Prachetasas, through the words from Narada's mouth, received the spotless fame that removes the impurity of the world. They were purified.
No one else has come yet. The Priyavratas are coming next. 'I have described the lineage of Uttana to you up to this point. Vamsha priyavratasya api nibodha nripasat-tama - O best of kings, O Maharaja Parikshit, there is another one - Priyavrata's lineage...'
'Pravriddha bhavah' - devotion to Paramatma has grown. 'Prabuddha bhavah ashru kala kulah' - upon hearing the blissful stories of Paramatma, the eyes fill with joy-tears, and one is overwhelmed with emotion.
'Akinchanah gohari' - who is at the end of ignorance, on the other shore? Paramatma is there. When is Paramatma seen? Only by the 'akinchanah' (those who have nothing else to hold onto). Bhagavan is seen only by those who seek nothing but Him.
'Ayuh dhanam yashaha svasti gatim aishvaryam apyamat' - longevity, wealth, fame, welfare, auspicious path, and lordship - all these are obtained. Thus the Vidura-Maitreya dialogue concludes the Fourth Canto. 'Harih Om tat sat namah' - the Fourth Canto (Chaturtha Skandha) is complete. Now begins the Fifth Canto (Panchama Skandha).
There are two more (lineages). How did they arise? 'Samshevanam mahan brahman dararagara sutadisu saktasya yat siddhi abhuta' - even one so attached to wife, house, and children attained siddhi (liberation). Another point: even one with such attachments, if he has bhakti toward Paramatma...
One whose mind is fixed on the lotus-feet of Sri Narayana - the nectar of whose lotus feet is known through great souls' wisdom - to such a person, even the stories of Paramatma's devotees, the paramahamsas, told by divine bhaktas, will flood the heart with devotion.
'Avanitala paripalanaya amnata' - 'taught for the governance of the earth.' He was instructed in rulership. 'Pravara guna gana ekanta bhajanataya svapitra' - by his own father who was endowed with excellent qualities, a devotee of the highest order, he was trained.
Knowing how those qualities pervaded so well, perpetually meditating on the infinite auspicious qualities of Paramatma who pervades all worlds - being immersed in that dhyana - his mind had no inclination toward worldly governance.
The Lord himself came near to that prince's city. 'Tatrava enam devarshe sahayena pitaram bhagavantam hiranyagarbham upalabhamanah' - with the help of Devarshi (Narada), he was able to see his father - the divine Hiranyagarbha (Brahma). Together with all such great souls...