జయ విజయుల శాప వివరణ: అసుర వంశ మూలం
Jaya and Vijay's Curse Explained: Origin of Asura Line
జయ విజయుల శాపం ద్వారా అసుర వంశం ఆవిర్భావం వివరించబడింది - దూరంగా ఉన్న భక్తులు కావడం కంటే శత్రువులుగా ఆయన దగ్గర ఉండటాన్ని ఎంచుకున్నారు. 'శత్రువులు కూడా ఆయన దగ్గర ఉండాలని కోరుతారు - ఎందుకంటే ఆయనను ద్వేషించడం నిరంతరం ఆయనను మనసులో ఉంచుతుంది' అనే పారడాక్స్ చర్చించబడింది. నారదుడు ధర్మరాజుకు కథ ముగించగా ప్రభువు అదే చోట అంతర్హితమయ్యాడు.
The origin of the Asura line through Jay and Vijay's curse is explained - they chose to be enemies of the Lord (and thus think of Him constantly in hatred) rather than devotees separated by distance. The session explores this paradox: "even enemies want to remain near Him - because hating the Lord keeps Him constantly in mind." The session concludes with Narada completing his narration to Yudhishthira and the Lord disappearing at that very spot.
నమో వై బ్రహ్మ నిశయే వాసిష్టాయ నమో నమః యం ప్రవుర చంద మనుపేత మపేత వృత్యం ద్వైపాయనో విరహ కాతర అజుహావా పుత్రేతి తన్మయ తయా తరబోధినేతు తం సర్వ భూతుల స్వయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరహి సంజాతం వాగోల కుల భూషణం శ్రీ రంగాయ కురో పుత్రం శశగోపమహం భజీ అస్మద్ గురుభ్యో నమః నేను అదే ఉత్తర మొదలు వేయడానికి భగవత్ బంధులు ప్రహ్లాదుడు స్వామిని స్తోత్రం చేశాడు. సరే వరం కూడా కోరుకోమని అడిగాడు. ఎలాంటి వరం కోరుకున్నాడో చెప్పుకున్నాం, ఈనాటి నుంచి మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండేటువంటి వరం ప్రసాదించవలసింది అన్నా. నన్ను చేరుతావు. తప్పకుండా నన్ను చేరుతావు. కానీ వంశపారంపర్యంగా మీ నాన్నగారిలాగా నీవు కూడా ఒక మన్వాంతరాన్ని రాజ్యం పరిపాలించాలి. చెప్పుకున్నాం మనవంతరం ఉంటే 71 మహాయుగాలను మనవంతరము అంటారు. అలా ఒక మనవంతర కాలం రాజ్యం పరిపాలించాలి. మహాయుగం అంటే ఏమిటి? నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం కృత త్రేత ద్వాపర కలి. నాలుగు మహాయుగాలు, నాలుగు యుగాలు, ఒక మహాయుగం. కాబట్టి 71 అంటే 7 నాలుగి 284 యుగాలు అన్నమాట. 254 యుగాల ప్రఖలాదులు అంటే వాళ్ళ నాన్నగారు పరిపాలించారు అంతే కదా. అలాగే కుమార్ పరిపాలించమని స్వామి చెప్తే పిత్రియం స్థానమాతిష్ట.
యదోక్తం బ్రహ్మవాదిభి మయ్యావేత్య మనస్కాత కురు కర్మాణి మత్పరః అయితే రాజ్య పరిపాలన చేయమని చెప్పినంత మాత్రాన రాజ్య భోగాలలోనే మనస్సును లగ్నం చేయవద్దు. రాజ్య పాలనకి మనస్సు నా యందు లగ్నం చేయి. నిరంతరం నన్ను ధ్యానిస్తూ అన్ని కర్మలు నాకు అర్పిస్తూ రాజ్య పరిపాలన చేయమని స్వామి చెప్పాడు. నారదుడు ప్రహ్లాదోపి తథా చతే పితుహు యత్ సాంపర్యాయం పితుహు యత్ సాంప్రాయయం ప్రహ్లాదుడు కూడా తండ్రి వారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేసి ప్రసాద సముఖం దృష్ట్వా బ్రహ్మ నరహరిం హరిం స్తుత్వా వాగ్విహి పవిత్రాభిహి. ప్రహ్లాదుడు సమీపించి స్తోత్రం చేసిన తరువాత స్వామి యొక్క కోపం కష్టపోయింది. ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా పరమాత్మ ఉన్నాడు అన్న సంగతి తెలుసుకొని అప్పుడు బ్రహ్మ ముందరికి వచ్చాడు. అప్పుడు లేక దూరంగా ఉన్నాడు కదా. ముందరికి వచ్చి అతను మాట్లాడుతున్నాడు దేవ దేవ అఖిలాధ్యక్ష భూత భావన. పూర్వజ ఉన్న సకల జలాధిర జగత్తు కంటే ముందున్నవాడు. అఖిల జగత్తునకు ఆ మహాన్ గావుడు అధ్యక్షుడు. దిత్యాచేనియ తత్పాపః లోక సంతాపనః అసురః సగల లోకములను బాధించేటువంటి రాక్షసుడు మీ అనుగ్రహంతో సంహరించబడ్డాడు. యోసౌ లబ్ధవరోమత్తః నవద్యః మమ సృష్టిమిహి. ఇతను వరం నా వల్ల పొందాడు. ఏమని నా సృష్టితో మరణించను అని. అంటే నేను సృష్టించిన వాడితోటి వాడు మరణించడు. కాబట్టి నా సృష్టితో మరణించిన ఈ వరం పొందాడు తపో యోగ బలోన్నత్తః సమస్త నిగమాన్ అహన్. ఈ తపస్సు తోటి యోగ బలం తోటి నా బలం తోటి ఇదివరకు ఉన్నటువంటి సకల సాంప్రదాయములను ధార్మికమైన కట్టుబాట్లను. ఆచారాలను ఉల్లంఘించాడు, అతిక్రమించాడు. దిత్యాసి తనయః సాధుహు మహాభాగవతః వీరింత దుర్మాగుడైతే మరి వీడి కుమారుడు.
వీడిని మించిన వాడైతే గట్టి ఇంటి లోకానికి ఒక్కరి వల్లే ఇన్ని బాధ పడుతుంటే కొడుకు అలాగే అయ్యాడు అనుకోండి ఎలా ఉంటుంది రావణాసురుడు ఇంద్రజిత్తు లాగా ఉంటుంది కదా కానీ అదృష్టం బాగుంది ఇతనబ్బాయి మాత్రం పరమ భాగవతోత్తముడు అయ్యాడు పిల్లవాడు త్వయా విమోచితః మృత్యోః దిష్యాత్వాం సమితః అధునాం. ఈ మహానుభావుడు నీ నుండి కాపాడబడ్డాడు. వాడు చెప్పాడు కదా చంపుతాను అన్నాడు కదా. నిన్ను చంపుతాను ఆ పరమాత్మని వాడు ఉంటే కాపాడమనం అన్నాడు. ఎందువలె ఇప్పుడు స్వామి బ్రహ్లాదుడిని రక్షించిన వాడయ్యాడు. మృత్యువు నుండి కాపాడావు మహానుభావుడిని. త్వాం సమితః ఇప్పుడు నిన్ను చేరుకున్నాడు. ఏతద్వపుస్తే భగవాన్. జాయత ప్రేతాత్మనః సర్వతో గోప్తు సంత్రాతాత్ మృత్యోరపి జిఘాంసతః బ్రహ్మా ఒక సాంప్రదాయాన్ని ఒక విధంగా ఒక వరాన్ని ఇస్తున్నాడు తరువాత తరం వాళ్ళకి. ఈ ఆకారాన్ని స్మరించిన వాళ్ళకు ఎలాంటి ఆపద అయినా దొరుకుతుంది. అంటే మనకు మనం ఊహించనంతటి మనకు పరిష్కారం సమస్య లేదు. సమస్యకు పరిష్కారం దొరకకుండా మహా క్లిష్టమైన పరిస్థితి వస్తే ఆపద వస్తే ఒక్కసారి నారసింహ. అంటే ఆనాడు ఎలా వచ్చాడో కహ్లాదుని రక్షించడానికి అలా వచ్చి కాపాడుతున్నాడు. ఏతద్వపుస్తే భగవంత్ యాయతః. నీ ఈ ఆచారం అంటున్నాడు. ఎలాగో భగవంతుడు కాపాడుతున్నాడు అది వేరే సంగతి. భగవంతుడిని మనం స్మరిస్తే కాపాడుతాడు నారాయణను, విష్ణువు, గోవింద, మాధవ మన ఇష్టం. అది వేరు. ప్రత్యేకించి క్లిష్టమైనటువంటి సమస్యల నుండి, ఆపదల నుండి, భయముల నుండి కాపాడుకోవాలి అనుకుంటే. నారసింహుని యొక్క ఆకారాన్ని తలుచుకోవాలి, ఇలాంటి నృసింహాకారాన్ని స్మరిస్తే అది కూడా త్రయతాత్మనః ఏదో అరవోగ్గ నారసింహ కాదు త్రయత ఆత్మనః తని యందే మనస్సు లగ్నం చేయాలి. అంటే శ్రద్ధా భక్తులతో నరసింహ ఆకారాన్ని ధ్యానం చేస్తే సర్వతో గోప్త్రు సంత్రాసాత్ అన్ని రకముల భయము నుండి కాపాడుతారు.
అన్ని రకముల అంటే మృత్యోరపి జిధాంసతః చివరికి చంపడానికి మృత్యు వచ్చినా సరే స్వామిని ధ్యానం చేస్తే అది కూడా పారిపోతుంది. అంటే ఏమర్థం? అకాల మృత్యువు అందుకే స్వామి పేరు మృత్యోహో మృత్యోహో మృత్యు మృత్యుం. స్వామికి ఏం పేరు? ఉగ్రం, వీరం, మహాసింహం, జ్వలంతం, సర్వతోముఖం. ఉంటాను కదా? అలాగే మృత్యు మృత్యుం నమామ్యహం అంటాడు. ఆయనకు ఒక టైటిల్ ఆయన మృత్యువు మృత్యువు మృత్యువు కూడా మృత్యువు. మరి అకాల మృత్యువు సంభవించినప్పుడు కూడా నరసింహ స్వామిని మనం ధ్యానం చేస్తే కాపాడవచ్చు. ఆ విషయాన్ని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు నృసింహ స్వామి అంటున్నాడు, మైవం వరహాసురానాం తే ప్రదీయః పద్మసంభవా మెల్లగా బ్రహ్మను కాస్త మందలిస్తున్నాడు. ఇది కాష అనన్నమాట. మా బాట్లో ఏదో మెమో అంటాం కదా. అలా ఇస్తున్నాడు ఒక చిన్న కాష ఇస్తున్నాడు. నాయనా రాక్షసులకు ఇక ముందు ఇలాంటి వరాలి ఇవ్వకు. ఐవం వరః ఏ ప్రదేయః అసురేభ్యః రాక్షసులకు ఇలాంటి వరం నీవు ఇవ్వకూడదు పద్మ సంభవ అంటున్నాడు అంటే నువ్వు మా అబ్బాయివి కదా. కదా ఏమర్సం పద్మసంభవం అంటే నువ్వు మా అబ్బాయివి కదా పద్మం ఈయన నాటకం పడం కదా మరి నా నుండి పుట్టిన వాడవయి ఇలాంటి పని చేస్తారే నాన్న నాకు ప్రొడ్యూస్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండు. అంటే మరి ఈ మర రామనాశ కృష్ణ ఇలాంటిది తీయలే. ఇంత కష్టమైనది తీయలే. పద్మదభవ వరహా తురసర్గ్యానాం అహీనామమృతం యథా. క్రూర స్వభావం కలవాళ్ళకు వరమియ్యటం అంటే పాములకు అమృతం పోయటమే. పాలు మళ్ళీ విషం అవుతాయి అమృతం కాదులే. అందుకే అహీనాం అమృతాంగ్రత. క్రూర స్వభావుల వరాలు ఇవ్వటము పాములకు అమృతం ఇవ్వటం లాంటిది కదా నాయనా. ఇక ముందు ఇలాంటి వరాలు అమృతం విషయం కాదు చాలు అది తేడా.
వరక్రూర విసర్గ్యానాం అహీనామమృతం యథ అని నారదుడు చెప్తున్నాడు విచ్ఛిత్వా భగవాన్ రాజన్ తత్రైవాంతర్ధజే హరిహి ఈ విధంగా చెప్పి స్వామి వెంటనే అక్కడే అంతర్ధానం చెందాడు. అదృశ్య సర్వభూతానాం పూజితః పరమేష్టినా బ్రహ్మచేత పూజించబడి ఏ ప్రాణికి కనపడకుండా పోయాడు, తత సంపూజ్య శిరసావ వందే పరమేష్టినం భవం ప్రజాపతీం దేవా ప్రహ్లాదః భగవత్ కలా. స్వామి ఉన్నంతవరకు రహలాదుడు ఎవరి వైపు చూడలేదు ఎందుకంటే అందరూ ఒకటే ఇప్పుడు పరమాత్మ ఉంటే అందరూ కలిసి ఆయనను ధ్యానం చేయాలి ఆయన ముందర ఒకరు కూడా అయ్యా నమస్కారం అండి నమస్కారం అండి ఏం లేవు అందరూ అక్కరే ఇప్పుడు ఆయన ఎప్పుడు అంతర్ధానం అయ్యారో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ర్యాంక్ ఇవ్వరు అన్నమాట, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వరు, సెకండ్ ర్యాంక్ ఇవ్వరు, థర్డ్ ర్యాంక్ ఇవ్వరు అప్పుడు వస్తుంది. అందుకే అంతర్ధానం కాగానే ఈ మహానుభావుడు మొదలు బ్రహ్మకు తర్వాత శంకరుడికి, ప్రజాపతికి ఇతర దేవతలకు. వీరందరినీ నమస్కరించి పూజించాడు. ఎందుకట అంటే భగవత్ కళ. వీరంతా ఎవరు? ఆయన అంశమే కదా. పరమాత్మ వంశుడైనటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరినీ నమస్కరించి చక్కగా పూజించాడు. తత కావ్యాదిభిహి సార్థం మునిభిహి కమలాసనః దైత్యానాం దానవానాంచ ప్రహ్లాదం అకరోతుపటిం. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కావ్యాదిభిహి అంటే శుక్రాచార్యుల మధులగు వారితోటి అలాగే మునిభిహి ఇతర మధులతో కలిసి ఈ బ్రహ్మ దైత్య దానవులకు ప్రహ్లాదునే అధిపతిని చేశాడు అంటే పత్తాభిషేకం చేశాడు. ఎవరు ఉండాలి కదా మరి తండ్రి పోయాడు కాబట్టి ఆ స్థానంలో కొడుకు ఇచ్చేశాడు. ప్రహ్లాదునికి ఆ అధిపత్యం ఇచ్చాడు. ప్రజలని తతో దేవాః ప్రయుజ్య పరమాధిసః దేవతలు సహాలను అభినంబించి ఉత్తమ ఆశీర్వాదాలు కూడా ఇచ్చి స్వధామానేయు రాజన్ బ్రహ్మాద్యాః ప్రతి పూజిత వరరాజునితో పూజ అందుకొని బ్రహ్మదురందరు తమ తమ లోకాలకు తాము వెళ్లారు. ఏవంతౌ పాటలో విష్ణు పుత్రత్వం ప్రాపితౌ దితేహి.
ఈ రీతిలో నాయనా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు అంటే పరమాత్మ యొక్క ద్వారపాలకుడే సనకాదుల శాపవశం వల్ల దితికి పుత్రులుగా అయ్యారు. కృదిస్థితేన హరిణ వైరభావేన తౌహతౌ పరమాత్మను ఎక్కడ ఉంచుకున్నారు వాళ్ళు కృది. హృదయంలో ఉన్న హరితో వైరం పెట్టుకొని చచ్చారట. ఏమర్థం? వైరం హృదయంలో లేదు, వాక్కులో ఉంది. హృదయంలో స్వామి ఉన్నాడు. లోపల ఆయనే ఉన్నాడు పైన వైరాన్ని చూపారు. చూపకుంటే మరి ఆయన రాడు. ముందు స్వామి చెప్పాడు కాబట్టి హృదయంలో ఉన్నటువంటి స్వామి చేత వైర భావంతో. వారు చంపబడ్డారు. పునశ్చవిప్రచాపేన రాక్షసవుతో గోవదుహు పుంభకర్ణ జగ్రియో హతౌ తౌ రామ విక్రమైతు రెండవది మనకు. వీడిద్దరే రావణ కుంభకర్ణులుగా పుట్టారు. రామచంద్రుడు వారిని సంహరించాడు. శయానం ఇది నిర్భిన్న హృదయ రామసాయకైహి తత్చిత్తో యహదుర్ దేహం యథా ప్రాక్తన జర్మని రాముని బాణుల చేత కొట్టబడి యుద్ధరంగంలో పడిపోయిన వారు ఆ స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోయారు. రామసాయకై తావిహార జాతౌ శిశుపాల కరూషజౌ. వారే ఇప్పుడు ఈ జన్మలో శిశుపాల దంత భక్తులుగా పుట్టారు. శిశుపాల కరుషజౌ హరౌ వైరానుబంథేన పశ్యతః తే సమీయతుః పరమాత్మ యందు వైరభాగం పెంచుకోవడం వల్ల నీవు చూస్తుండగానే స్వామిలో చేరారు. ఇది వారి పూర్వకథ. అడిగాడు కదా సమరాజు ఇదేమిటండి ఇంత దుర్మార్గుడు వీడు ఇంత నిందించాడు ఇన్ని పాపాలు చేశాడు. నాలుకకు పుండు పుట్టాలి కానీ వీడికి మోక్షం వచ్చింది ఏంటి? అంటే నాయనా ఇదంతా నాటకము. వీడు మూడు జన్మల్లో స్వామిని చేరాలి. వీడు సాక్షాత్తు పరమాత్మ యొక్క ద్వారపాలకులు. కథ చెప్పి.
ఏన పూర్వపుతం యత్తదు రాజానః కృష్ణవైరిణః జో జహు అంతే దదాత్మానః కీతస్పేశస్కృతో యతా ఒక్క వీళ్ళే కాదు ఎంతమంది రాజులు. కృష్ణ పరమాత్మ యందు వైర భావంతో ప్రవర్తించి అతనితో యుద్ధంలో మరణించారో వారంతా కృష్ణ పరమాత్మనే చేరుకున్నారు. దాని మీద వ్యయం అనేది తాత్కాలికం, ఎందుకు పరమాత్మను ఎలా సేవించినా వచ్చేది ఏమిటి మోక్షమే. పూతన కదా పూతన విషము పాలు తాగడానికి పాల పీలి మీద విషం ఇచ్చేసింది కదా స్తనములలో విషం కలుపుకొని వచ్చి విషపు తనుభాలు ఇచ్చింది పూతన ఆయనకేమిచ్చాడు స్వామి మోక్షను ఇచ్చింది ఈ శరణం ఏమి ఇచ్చాడు? మోక్షం. దేవకి ఏమి ఇచ్చాడు? మోక్షం. ఆయన దగ్గర ఇంకోటి లేదు ఒకటే ఉన్నది. నాకు ఇస్తే చాలన్నయ్యా. ఇది నీ దర అవసరం నాకు అన్నీ ఒకటే కదా. మీకు విషం అమృతం వేరు వేరు. స్వామికి అన్నీ ఒకటే. ఆయన విషం ప్రదానమే. అమృతమైన అన్నీ ఒకటే అలాంటివి ఏం బాధ కలగదు కాబట్టి ఆ రీతిలో ఎలా అయినా సరే స్వామికి అర్పిస్తే సరిపోతుంది ఆ రీతిలో కీటః పేషస్కురుతో యధా మనం చెప్పుకున్నాం చూడండి ఒక తుమ్మెద లేదా ఒక తేనెటీగ ఒక చిన్న పురుగును తెచ్చి గోడలోని ఒక రంధ్రంలో పెట్టేసి అది బయటికి రాకుండా దాని చుట్టూ ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ కొన్నాళ్ళకు ఆ లోపల ఉన్న పురుగు ఏమవుతుంది అది కూడా దీనిలాగానే అవుతుంది. ఈ ఆకారం అదే పొందుతుంది అదే ఉంది కాబట్టి దాన్నే చూస్తుంది కాబట్టి భయంతోటి ధ్యానం తోటి అది కూడా ఈ ఆకారాన్ని పొందుతుంది. అలా పరమాత్మ యందు వైరం తోటి నిరంతరం పరమాత్మను ధ్యానించడం తోటి వీరంతా పరమాత్మనే పొందుతారు. ఈటః పేషస్కృతో యథా యథా యథా భగవతః భక్త్యా పరమయాభిద దృపైహి దృపాః చైత్యాదయః సాత్మ్యం మరి తశ్చింతయారేహు పరమాత్మ యందునటువంటి
భక్తితో కానీ పరమాత్మ యందు ద్వేషభావంతో కానీ పరయ పరమయాభిద నృపాహ చ ఇత్యాదయః శిశుపాలాధి రాజులందరూ పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందారు. కొందరు పరమాత్మను ధ్యానిస్తూ, మరికొందరు పరమాత్మను ద్వేషిస్తూ, మరికొందరు పరమాత్మను దూషిస్తూ. ఏం చేసినా తడిచేది ఎవరిని? ఆయన్ని కొనేవాళ్ళు లేరు కదా. తడిచేది వాడినే. అతన్ని ఎలా తడిచినా మనకు వచ్చేది మోక్షమే. ఇయుహు ఆఖ్యాతం సర్వమేతత్యే యన్మాన్ త్వం పరిపృష్టవాన్. దమవార సుతాదీనాం హరేహే సాత్నిమతి ద్వీషాం నాయనా నీవు నన్ను ఏం అడిగావో ఇంత దుర్మాగు అయినటువంటి శిశుపాలుడు. స్వామికి ఇంత ద్రోహం చేసి ఇంత నిందించి ఎలా మోక్షం పోయాడు అని అడిగావు కదా దానికి కావలసిన కథను కారణాన్ని పూర్తిగా నేను వివరించాను ఏషా బ్రహ్మణ్య దేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతార కథా పుణ్యాత్ వదో యత్ర ఆది దైత్యయో ఇది పరమాత్మ యొక్క కథ. ఇక్కడ పోవాలి ఎక్కడివాడు బ్రహ్మణ్య దేవస్య. బ్రాహ్మణుల మీద అత్యంతమైనటువంటి ప్రీతికర మహానుభావుడి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతార కథ. ఎలాంటిది ఈ కథ? పరమ పావనమైనటువంటి ఈ పరమాత్మ కథ. ఈ కథలో ఆది దైత్యులు ఎవరు? హిరణ్యకశ్యప హిరణ్యాక్షుడు వారి వధ ఇందులో చెప్పాము ప్రహ్లాదస్యానుచరితం ప్రసాద కథ కూడా వివరించాము అలాగే భక్తిహి జ్ఞానం విరక్తిత్య యాదాత్మ్యం జాస్యవైహరే ప్రహ్లాదుడికి పరమాత్మ యందు ఏముంది? భక్తి, జ్ఞానము, విరక్తి అలాగే యదార్ధ స్వరూపం. పరమాత్మలో చేరుట ఇవన్నీ ప్రహ్లాదుని యొక్క గాథలు, భగవత్ భక్తుల గాథలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరికి పరమాత్మ యందు భక్తి ఉందో, ఎవరికి పరమాత్మ యొక్క యథాసురప జ్ఞానం ఉందో, ఎవరికి సంసారం మీద విరక్తి ఉంటుందో అలాంటి వారందరూ పరమాత్మను.
తీరుతారు. ఆ కథ చెప్పాము సర్గస్తిత్య ప్రియేశస్య గుణకర్మానువర్ణనం సృష్టి స్థితి సంహారములకు. అధినాయకుడైన పరమాత్మ యొక్క గుణములను కర్మలను వర్ణించడం అనేది ఉండే పరావరేషాం స్థానానాం కారేన వ్యత్యయో మహాన్. స్థానానాం పరావరేచాం హెచ్చు తగ్గుల స్థానములు కాలేన వ్యత్యయః అంటే ఒకసారి ఉన్నత పదవి తగ్గిపోతుంది. ఒకసారి తగ్గినది పెద్దగా అవుతుంది. ఒకసారి వీడు రాజు అవుతాడు, ఒకసారి వాడు రాజు అవుతాడు. జరిగుడు సేవకుడు అవుతాడు కాబట్టి హెచ్చుతగ్గులు ఆధిపత్యము. గుణత్వము ఇవన్నీ కూడా పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యేహ కాలమును బట్టి ఈ కాలంలో వీడు రాజు అన్నటి దాకా హిరణ్యకశ్యపుడు రాజు ఇప్పుడు అత్తా రాజుడు రాజు ఇంకో నాళ్ళకు విరోచనుడు మరి కొన్నాళ్ళకు బలిచక్రం రాజు. కాలము బట్టి వ్యత్యమంతా జరుగుతుంది. ధర్మః భాగవతానాంచ భగవానేన గమ్యతే. పరమాత్మను పొందేటువంటి భాగవత ధర్మాన్ని కూడా మీకు నేను వివరించాను. ఆధ్యానేస్మి సమామ్నాతం ఆధ్యాత్మికం అశేషతః ఈ ప్రహ్లాద చరిత్రలో పరిపూర్ణముగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అందించాను. ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోః వీర్యోపబ్రహ్మితం. పరమాత్మ యొక్క పరాక్రమం చేత వ్యాపించినటువంటి ఈ కథను కీర్తయే శ్రద్ధయా శృత్వా కర్మపాశేహి విముచ్యతే. శ్రద్ధతో భక్తితో ఎవరు ఈ నారసింహ అవతార కథ. గానం చేస్తారో ఎవరు వింటారో అలాంటి వారికి సంసార పాశముల నుండి విడుదల విముక్తి లభిస్తుంది లభిస్తుంది. ఎతరది ఆదిపురుషస్య మహేంద్రలీనాం దైక్యేంద్ర దృగ్వతం ప్రయతః పఠేత ఈ మహానుభావుడు ఆదిపురుషుడు.
పరమాత్మ అతని మృగేంద్ర లీల నారసింహ గాధ లేదా సింహ గాధ దీన్ని దైత్యేంద్ర యూధప వధం. హిరణ్యకశ్యప వధను ప్రయతః శ్రద్ధతోటి పఠేత చదువుతాడు దైత్యాత్వ దిత్య జతతాం ప్రోరస్య పుణ్యం అలాగే హిరణ్యకశ్యపుని యొక్క పుత్రుడైనటువంటి పరమ భావకం యొక్క పుణ్యాన్ని కూడా చదువుతారో ఎవరు వింటారో అపుతో భయమేతి లోకం ఎక్కడ ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద లేని లోకానికి పోతారట. అది వైకుంఠానికి పోతారు. దాని పేరే వైకుంఠం కదా. విగత కుంఠః ఎలాంటి ఆపద కుంఠ అంటే మొక్క ఆపద కాదు. వికుంఠః అంటే ఆపద లేకపోవు. వైకుంఠం అంటేనే ఎలాంటి ఆపద లేనిది అని అర్థం. అందుకే వైకుంఠము అనకుండా ఎలాంటి ఆపద లేని లోకము అన్నాడు తగ్గింది మీరు చెప్పుకోండి అని అర్థం. ఇలా పరమపదాన్ని పొందుతారు. యూయం నృలోకేవత భూరిభాగా నాయనా ధర్మరాజా ఇప్పుడు ఈ మానవ లోకంలో మహా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరు మీరే. పాండవుడే అదృష్టవంతుడు యూయం దృలోకే బత బూరి భాగా లోకం పునానా మునయః అభియంతి ఏషాం గృహాన్ ఆవసతి ఇతి సాక్షాత్ గూఢం పరంబ్రహ్మం మనుష్యం ఎందుకు మీరు మహానుభావురయ్యా అంటే మీ ఇంటిలోకి పరమాత్ములు మునులందరూ వస్తున్నారట. ఒక్కసారి చూస్తేనండి పాపములు పోయి పవిత్రులు ఎలాంటి వారు వస్తే పవిత్రులు అవుతారో అలాంటి మహానుభావులందరూ మీ ఇంటికి వస్తున్నారు. లోకం పునాన అఖిల లోకములను పావనము చేసి మునులు మీ ఇంటికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ ఇంటిలో ఆయన ఉన్నారని గూఢం పరంబ్రహ్మ మనుష్య లింగం.
అతి రహస్యంగా మానవ దేహంతో పరమాత్మ మీ దగ్గర ఏషాన్ గృహాన్ ఆవసతితి. మీ ఇంట్లో సాక్షాత్ పరంబ్రహ్మ ఇది విషయం కాదు ఎందుకంటే తక్కిన అవతారాలన్నీ అంశావతారాలు. అంశావతారా కల్వ కల్వన్యే కృష్ణస్తు భగవాన్ స్వయం. అమాంతం దిగి వచ్చాడు కృష్ణుడు. తగిన వాళ్ళేమో ఏదో ఒక్కొక్క అంశ అలా నేను రావన్నా పోమన్నాను. దీనికి మాత్రం ఆయనే వచ్చాడు. అంటే పరిపూర్ణముగా పరిపూర్ణమైన పరమాత్మ మీ ఇంట్లో ఉంటున్నాడు. అది కూడా పరమాత్మగా కాదు మనుష్య ఇంగం. మానవ దేహాన్ని ధరించి అతి రహస్యమైనటువంటి బ్రహ్మ మీ ఇంట్లో ఉంటున్నాడని. అతిర లోకములను పావనము చేసేటువంటి మహారుషులందరూ మీ ఇంటికి ఎప్పుడూ వచ్చిపోతున్నారయ్యా. ఇంతకంటే అరుచు ఎక్కడ ఉంటుంది? ఒక్క ఋషి దర్శనం చేయాలంటే నానా అవస్థ పడాలి. కదా ఆ అరణ్యం తిరిగి ఈ అరణ్యం తిరిగి ఎక్కడ దొరుకుతారో లేదో ఎన్ని అరణ్యాలు తిరిగినా దొరకరు అలా అంటే ముందు తమకు తాముగా మీ ఇంటికి వస్తున్నారు. గోసంగా దేవ సంగతి మీ ఇంట్లో వారు ఉన్నారు. మరి అలాంటి వాడు మీ ఇంట్లో ఉన్నారంటే మీరెంత అదృష్టవంతుడై ఉంటారు. అందుకే భూరి భూరి భాగాః గూఢం పరబ్రహ్మ మనుష్య లింగం. తవా అయం బ్రహ్మ మహద్విముగ్ధ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతిహి ఎవరబ్బా మా ఇంటి పరమాత్మ అంటున్నారా? ఎవరయ్యా? తవా అయం ఈయనేనయ్యా ఒకన కూర్చున్నాడు. ఏం చేస్తున్నావ్ ఏ రా అది పూజ కదా అది ఏంటి అగ్రపూజ. ఇగో ఈయనే ఆయన ఉన్నాడే అని చెప్పానే ఆయనే ఈయనే అంటే. ఎంత శరీరం పులహించాలి. ఇంతకే పొండించి ఆ పరమాత్మ ఈయన అయ్యా. ఈయన పరమాత్మ వీళ్ళకి ఆశ్చర్యం పాపం. అందుకే తవా అయం. ఇలాంటి వాళ్ళు మహద్వినుద్య కైవల్య నిర్వాణ సుఖానుభూతిహి మహానుభావుల చేత అన్వేషించబడేటువంటి మోక్షము.
కైవల్యం, మోక్ష ఆనందం, మోక్ష ఆనందం యొక్క సుఖం దాని వల్ల కలిగేటువంటి అనుభూతి. మోక్ష ఆనంద సుఖానుభూతి ఎవరు? ఏం చెబుదాం? ఈయనే. సకల ప్రపంచమునకు సకల జీవులకు కైవల్య సుఖానుభూతి కలిగించేటువంటి మహానుభావుడు ఉన్నాడే ఆయనే ఈయనే. తవా అయం బ్రహ్మ మహద్విముగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతిహి ప్రియః సుహృద్వర్కలు మాధుర్యః అంటే నీకు అలా ఏం అనిపించదు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్. రెండు కూడా కాదా? సరే ఒక బలువు కూడా వద్దు లేండి మాతుడేయ నా కొడుకు. బావగారండి ఎవరో మీకు అవన్నీ మనకెందుకు దేవుడైతే నాలాయ అయితే ఇంకెవరైతే మనకి నీకు మాత్రం మాతుడేయ. మేనమామ కొడుకు ప్రియ మిత్రుడు ఆత్మాల్హనీయః విధికృతు గురుశ్చ ఇది ఇంకా విధికృతు నీవు చెప్పినట్టు వింటాడు. బావగారు బావగారు నువ్వు యజ్ఞం చేయాలి ఆ నేను చేస్తాను. వెంటపెట్టుకొని అందరిని ఉదరపోయి సకల దిక్కుల యందు విజయాన్ని కూడా ప్రసాదించి స్నేహిస్తాను. ఇక్కడ నీకు విధికృతు నీకు గురువు నీకు ఆత్మ నీకు అలహరీయః. పూజించదగినవాడు. మళ్ళీ మేనమాముడు. వాసుదేవా ఎందుకు అన్నాడు వాసుదేవా అంటే వాసుదేవా అంటే వసుదేవుడి కుమారుడు. పురిజాడు ఎవరు మేనమాముడు. లేదు లేదు సవా అయం వాసుదేవః వాసనాత్ వాసుదేవోసౌ వాసితంతే జగత్ హృదయం సకల చరాచర జగత్తు ఎవరి లోపల ఉందో ఆ పరమాత్మ వాసుదేవ అంటే పరమాత్మ వాసుదేవ అంటే వసుదేవుడి పుత్పవం అని వస్తుంది. 10వ స్కంధంలో గర్గుడు కృష్ణ పరమాత్మకు నామకరణం చేయమని అడిగితే నందుడు రకరకాల పేరు పెట్టి ఒక పేరు వాసుదేవా అని ఇచ్చాడు. రాక్ష రాక లేదు వాడు మహానుభావుడే వాసుదేవా అదేంటి అండి అంటే అబ్బే అలా కాదు నాయనా పూర్వము ఒక 16 జన్మల కింద ఇప్పుడు ఉన్న వాసుదేవుని కొడుకులే అన్నాడు
దత్తార ఏం చేస్తారు ఇప్పుడు కొరకంటే వాళ్ళకి బాగా అర్థం పడదు, ఒకప్పుడు ఈయన వాసుదేవుని కొడుకయ్యా అందుకే ఈయన వాసుదేవుడు అంటారు. అందుకోసం అయ్య వసుదేవ పుత్రః అలాగే సకల చరాచర జగత్తుకు వాసపుత్రుడు నువ్వు చెప్పినట్టు వినేవారు నీకు గురువు నీకు ఆత్మ నీకు పూజ్యుడు నయస్య సాక్షాత్ భవ పద్మజాది విహి రూపం దియా వస్తుతయోపవర్ణితం. ఈ మహానుభావుని యొక్క రూపాన్ని యధార్ధ రూపాన్ని ఇలా ఉంటుంది రూపమని గుర్తించడానికి భవ పద్మజాది. రుద్రాదులతో కూడా శక్యము కాని పని ఎలా మౌనేన భక్తియా ఉపశమేన పూజితా ప్రధానమైనది ఏమిటి? భగవంతుడిని ఆరాధించడానికి యోగ్యమైన ఉత్తమమైన తపస్సు ఏమిటి? మౌనం, మనం ఎంత ఎక్కువ నోరు మూసుకొని ఉంటే. అంత పాపం తగ్గుతుంది. పుణ్యధాన్య దేవుడివి కానీ వచ్చినా రాకున్నా ఇబ్బంది లేదు కానీ మొదలు పాపం పోవాలి కదా. మనం నోరు తెరిస్తే తెలుసో లేగేస్తాం మంచి ఉద్మద్ధులం కదా మనం. మనకన్నీ మంచి మంచి మాటలే వస్తాయి కాబట్టి పాపం అంతా మూడగట్టుకుంటాం. కనీసం పుణ్యం చేయకుండా పాపం తెచ్చుకోకుంటే చాలు కదా. కాబట్టి పాపము రాకుండా ఉండాలంటే ప్రధాన సాధనం మౌనం. ఎంతసేపు మౌనంగా ఉండగలిగితే అంత పాపం తగ్గుతుంది. సరే ఆ మౌనంగా ఉన్నంతసేపు ఏం అనాలనుకుంటావే అని మనసులో అనుకుంటాం. అనవలసినవన్నీ కదా. నోటితో అనవలసినవన్నీ మనసులో అనుకుంటాం. తప్పదు కానీ అంత పాపం రాకుండా తగ్గుతుంది. ఉత్త మానసిక ధ్యానం కాబట్టి కొంచెం తగ్గుతుంది. అందుకే మొదటిది మౌనేన, తరువాత భత్య, తరువాత ఉపత్యమేన అంటే ఇంద్రియ నిగ్రహం. అలాగే వాటితో పూజితః ఇలాంటి వారి యొద్ద పూజించబడి ప్రతీద సామేశ స సాత్వతాం పతిహి మహానుభావుడు మీ విషయంలో మా విషయంలో ప్రసన్నుడగు గాక సయేశ భగవాన్ రాజన్
యతనోత్ విహతం యచః పురా రుద్రస్య దేవస్య మయేన అనంతమాయినా బ్రహ్మ రుద్రేంద్రాదులకు కూడా వెతకబడేటువంటి దివ్య రూపం గలవాడు అని చెప్పాడు కదా బ్రహ్మ రుద్రాదులను కూడా తన ఆజ్ఞలో ఉంచుకొని వారిని కరుణించిన వాడు అని చెప్పాడు. అలాంటి వారికి కూడా చూడటానికి శక్తేము కానీ ప్రభావం కలవాడు అని చెప్పాడు. ఉత్తమాటలేనా? ఏమైనా దృష్టాంతాలు ఉన్నాయా? అంటే ఒకసారి ఈ మహానుభావుడే శంకరుని కీర్తిని పెంచాడు. అతను పులారుద్రస్య దేవస్య మయేన అనంతమాయినా అనంతమాయినటువంటి మయుడి చేత ఇబ్బంది కలిగితే దాన్నే ఈ మహానుభావుని యొక్క అనుగ్రహంతో రుద్రుడు దాటి త్రిపురాసుర సంహారకుడు అన్న కీర్తి పొందాడు. కదా ఇంకెప్పటికి ఏం పేరు త్రిపురారి అంటాం కదా. కదా త్రిపురములను ఛేదించాడు. తిరుపుర అనే రాక్షసుడిని కూడా ఛేదించాడు. అలా శంకరుని చేత వధింపచేసి అతనికి గొప్ప కీర్తిని ఈ మహానుభావుడు ప్రసాదించాడు. అంటే హస్మిన్ కర్మణి దేవస్తి మయో అహత్ జగదీచితుహు యథా చోపచితా కీర్తిహి కృష్ణేన అనేన కద్యతాం మయుడు శంకరుని కీర్తికి దెబ్బ కొట్టారా? పరమాత్మ ఆ కీర్తిని మళ్ళీ పెంచారా? ఎప్పుడు వినలేదే. ఇది ఎప్పుడు శాస్త్రమాకు ఆ కథ కూడా చెప్పండి అని అడిగితే నారదులు అంటున్నారు నిర్జితాసురా దేవైహి. యుధి అనేన ఉపబ్రంభితైహి శ్రీ మహావిష్ణువు యొక్క అనంతమైనటువంటి కటాక్షంతో దేవతలు రాశతులను ఓడించారు, సంహరించారు. మాయినాం పరమాచార్యం మయం శరణమీయయుహు. దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ మహామాయ అయినటువంటి మయాసురుని శరణు వేడి ఆయనకు వెళ్ళిపోయారు. స నిర్మాయ పురస్తిత్రః హైమ రౌప్య ఆయతీహి విభుహు. ఆ మయాసురుడు మూడు నగరాలను ఏర్పాటు చేశాడు. ఎలా? హైమ, రౌప్య, ఆయత. బంగారము, వెండి, ఇనుము.
ఒక నగరం బంగారు నగరం, ఒక నగరం వెండి నగరం, మరొక నగరం ఇనుము నగరం. ఇలా మూడు నగరాలు ఏర్పాటు చేసి దుర్లక్ష్య దుర్లక్ష్యాపాయ సంయోగ దుర్విసక్య పరిచ్యతః కేవలం బంగారం, కేవలం వెండి, కేవలం విరు ప్రధానం కాదు. అది ఎలాంటివి అంటే దుర్లక్ష్య అపాయ సంయోగ ఎవ్వరికీ కనపడవు. ఎవరు అపాయం కలిగించినా కలగదు. అంటే దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. శష్టాస్త్రములతో ఆయుధములతో అవి కొట్టబడవు. ఎవరికీ కనపడవు. అలాగే దుర్వితర్క్య పరిచ్యదా దుర్వితర్క్య పరిచ్యదా. దాని పైన కప్పు ఏమున్నదో తెలియదు, ఎలాంటి కప్పు అంటే ప్రపంచమంతా ఆ నగరముల మీది కప్పును చూసే మోహం చెందుతారు గుర్తుపోవట్లేదు. అది బంగారమో తెలవదు, వెండో తెలవదు, ఇరుమో తెలవదు, కప్పు ఉన్నదో తెలవదు, కప్పు లేనిదో తెలవదు. అలాంటి వాటిని తాపిస్తే అసుర సేనాన్యాః లోకాం శ్రీంశేశ్వరాన్ దృపా స్మలంతః నాశయాన్ చకృహు పూర్వ వైరమ లక్ష్మితాః. వారికి మంచి ఛాన్స్ దొరికింది, ఎవరికీ కనపడరు కాబట్టి ఆ నగరాల్లో బయలుదేరుతారు, అందులో కూర్చుంటారు, మొత్తం లోకాలు తిరుగుతున్నారు, ఎవ్వరూ చూడకుండా అందరినీ బాధించడం మొదలుపెట్టారు. ఎందువల్ల అంటే పూర్వ వైరవాను స్మరణ పాత పగను. నగరా పెట్టుకొని అమ్ములు వాడిస్తారా ఇప్పుడు మీ సంగతి చెప్తామని ఆ నగరాలే వాళ్ళ విమాదాలు అన్నమాట అందులోనే కూర్చొని తిరుగుతూ అందరిని మూడు లోకాలను భాజించారు తతశేశేశ్వరాలోక ఉప ఉపాసాధ్య ఈశ్వరం విభో త్రాహి నస్తావకాం దేవా వినస్తాన్ త్రిపురాలయైహి ఈ త్రిపురాలయములతో రచించిన మనందరినీ పాడమని వీరందరూ కలిసి ఈశ్వరుడిని మహానుభావుని శరణు వేడారు. అధానుచ్ఛ భగవాన్ మా భయిష్కేతి సురాన్ విభు శరం ధనుషి సంధాయ పురేషు అస్త్రం వ్యముంచత. ఏం భయపడకండి నేను ఉన్నానని ఈశ్వరుడు. ధనువును ఎక్కుపెట్టి ఆ నగరములను ప్రయోగించాడు. అప్పుడు అందులో నుంచి అగ్ని రంగుతో ఉన్నటువంటి బాణములన్నీ వెళ్లి సూర్యమండలం నుంచి బయలుదేరిన కిరణాల్లాగా
ఇవి బయలుదేరు యథ మయూక సందో నా దృశ్యంత పురోయతః తై స్పృష్టా వ్యతవ సర్వేనిపేతు స్మపురౌకసః ఆ బాణముడు తగలగానే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా యతవః ప్రాణములు పోయిన వారైపోయి తానానీయ మహాయోగిమయా కూపరతే అక్షిపతు. పాపం ఈశ్వరుడు కొట్టాడు బాణంతోటి వాళ్ళు చచ్చారు. పని అయిపోయింది అనుకున్నాను కానీ మయుడు ఉన్నాడు అరుపుకుంటాడా? వాడేం చేశాడు? వాళ్ళు చావగానే మళ్ళీ తీసుకొచ్చి మయుడు వాళ్ళను తన నగరంలో ఉన్నటువంటి అమృత రథం ఉంటుంది అందులో ఒకసారి ముంచి తీశాడు. మళ్ళీ ఫ్రెష్ కదా. మనం ఏం అది ముంచి తీసాం కదా. అలా మనందరినీ అందులో ముంచి తీసేయండి. ఇలా కూపరసంలో ముంచి సిద్ధాముద రస స్పృష్టా వజ్రసాల బలం మరి కాస్త పెరిగింది. అమృతపు భావిలో పడ్డాడు కాబట్టి ప్రాణాలు వచ్చేసాయి. వజ్రం లాంటి బలం మైపూత వచ్చేసింది. మహా ఫలాక్రమం వచ్చేసింది. ఉపప్రస్తు మేఘజలనాః వైద్యుతాయివ వన్నయాః మేఘవలం చీల్చుకొని వచ్చేటువంటి మెరుపు తీగలు లాగా వాళ్ళు తయారై విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం పదాయం భగవాన్ విష్ణు తత్ర ఉపాయమకల్పయ సులుభం. ఇంత కష్టపడి శంకరుడు బాణాలు ప్రయోగిస్తే చచ్చినట్టే చచ్చి. అంతకు కొన్ని రెట్లు ఎక్కువ బలంతో వచ్చారు. పాపం శంకరుడు తెల్లబోలాడు ఏం చేస్తారు? అయ్యో ఈ రాయి పోయింది ఏమిటిరా అని బాధపడుతుంటే అయ్యో మన వాడు కదా ఓ ఫెయిల్ అయితే అలా అవుతారా? ముందు ఏం చేయాలి? ఒక పని చేయాలి అనుకుంటే అన్ని వైపుల నుంచి మార్గాన్ని క్లియర్ చేయాలి కదా? అప్పుడు ఆ పని చేయలేదు. సెంట్రల్ వాళ్ళని తప్పుతాం అన్నాడు. మార్గం చేయలేము వర్గించే వాళ్ళు ఉన్నాం కదా. మోది వీడి తీసేస్తే వాళ్ళు పోగొడుతారు. కదా మనం ఏం చేయలేదు. అసలు మొదలు ఇక్కడ ఉండాలి వీడిని పోగొట్టాలి. ఎందుకంటే తల్లిని బతికించి పిల్లలను మాత్రమే చంపారనుకోండి ఆ తల్లి మళ్ళీ కొద్ది పిల్లలను చంపుతుంది. ఇది భాగ్యం ఏముంది? అందుకే రాముడు ఈ హర్మగారు తాటకం చప్పిన తర్వాతనే మారేశు బాబులకు వచ్చారు. కదా? ఈమె నుంచి వాళ్ళని తర్వాత మళ్ళీ ఇంకో ఇది అది ఇది మర మారేశు బాబులు. మర ఎవడు చస్తాడు ఈ భాగం.
మొదలు బీజం తీసేసినాకనే వృక్షం జోలికి పోవాలి. కాబట్టి మొదలు తల్లిని తీసేస్తే పిల్లలు రాదు. తన ఆయన చంపిన తర్వాతనే మారే రోజు అమ్మ వీళే. ఆ కార్యకార భావాన్ని గుర్తించాలి. ఒక ఈయన ఉన్నాడు వాడు వచ్చే వరకు ఆ విరుద్ధ మౌధ్యానే బాధతో కొట్టాడు. వాడు చచ్చి అరు పరమ కొట్టించాడు. ఇలాంటి దానికి ఉపాయం ఎలా ఉంటుందయ్యా అని అనుకొని శ్రీ మహావిష్ణుడు శ్రీమన్నారాయణుడు అతనికి శంకరుడికి హితాన్ని కోరదలుచుకొని చిన్న ఉపాయాన్ని ఆలోచించి ఉపాయమ కల్పయతు. ఓ తదా బ్రహ్మ స్వయం విష్ణుదయంభి గౌహు ప్రవిచ్ఛి త్రిపురం కారే రసకూపామృతం పపౌ ఏం చేశారు? బ్రహ్మను ఒక దూడం చేశారు. తాను ఒక అందమైన చక్కని ఆవ అయ్యాడు, ఇద్దరు కలిసి అమాంతం ఆ మాయ మయోని లోకానికి వెళ్లి ఆ అమృతం తాగి ఉంది ఆ మొత్తం తాగేశాడు. ఈయన నిలబడేయండి మీ ఇష్టోళ్ళని నిలబడేసుకోండి ఏం పని లేదు. అవుతా ఉంటే కదా అంటే వాని ఇందాక అనవసరంగా ఇది చేసేయబోతుంది కదా అని హాయిగా రసకూపామృతం పపౌ తీర్థురాస్యపి పచ్యంతః నంజనే గతి విభోగిత అందరూ చూస్తూనే ఉన్నారు మరి దొంగతరంగే తలవే. అందరూ చూస్తున్నా కానీ వచ్చే బా ఎంత అందంగా ఉంది ఆవు ఎంత బాగుంది అనుకుంటుంటే ఆ వంట వచ్చి తాగింది. తర్వాత చూస్తే అయ్యో బాగా పోయిందంటే ఆవు తాగింది ఏం చేస్తున్నావ్. అలా మోహం తోటి ఎవ్వరూ ఆపలేదు తద్విజ్ఞాయ మహాయోగి తసపాలానిదం జగౌ స్వయం విశోకా విశోకా స్థాన స్మరం. దైవగతించతాం అని తెలుసుకొని ఆ మయులు కూడా వాళ్ళు కూడా దైవగతి నిర్భేద్యముగా తిరిగి మనమే కానీ పరమాత్మ ముందర చేతులు జోడించక తప్పదు కదా అనుకొని ఆ ఆ ఆ దేవః అసురః నరోన్యో వా మేశ్వరోస్తిహ కస్యనా దేవతలు కానీ తాకదురు కానీ మానవుడు కానీ బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు ఎవరైనా కానీ వీటికి శాతకులు కాదు. అందరూ విధి చెప్పినట్టు వినవలసిన వాళ్లే. ఆత్మనః అన్యత్యవాదిష్టం దైవేనాపోహితుం ద్వయోహో.
మనము చేసిన దాన్ని దైవం తొలగిస్తాడు కానీ దైవం చేసిన దాన్ని మనం తొలగించలేము అని అధా శక్తిభి స్వాభి శంభో ప్రాధానితం వ్యధాత అప్పుడు పరమాత్మ తన దివ్యమైనటువంటి శక్తులతోటి పరమాత్మను శంకరుని పూజ్యాలి. అతనిలో తన దివ్యమైనటువంటి తేజస్సును ఇతర కళలను శంకరునిలో వాడు సంతానాడు. ప్రయత్నం చేశారు, ఓ ఫెయిల్ అయ్యారు. అది అలాగే ఊరుకుంటే ఎవరికి పేరు అది? అయ్యో శంకర జత కాలేదు తనకే అపమానం. తనకల్లా లేరు మన అంతా. తన వాళ్ళు చెడి పేరు అయితే ఎవరి బాధ? అలాగే కాబట్టి మరి నాకే కూడా వాడే చేయండి. ఎవరో ముందు దిగాడు ఒకసారి దిగాడు కదా చెయ్యి అని. నేను అట్టే ఉంటానే కావాలని చెప్పి. అని తన సకల ఆధ్యాత్మికమైనటువంటి దివ్య శక్తులను అతనిలో నింపారు. ప్రాధాన్యకం వేయడి సార్. ధర్మ జ్ఞాన విరక్ శుద్ధి తపో విద్యా క్రియాదిభిహి రథం సూతం ధ్వజం వాహాన్ ధనుహు వర్మాచరాదియత్ ఇన్ని కూర్చాడు. ఏమేం కూర్చాడు? రథము, సారధి, ధ్వజము, అశ్వములు, ధనువు, కవచము, బాణం. ఇన్ని కూర్చోరు స్వామి. వేడితోటి ధర్మ, జ్ఞాన, విరక్తి, వృద్ధి, తపో, విద్య, క్రియ. యథాక్రమం. ధర్మమేమో రథము, జ్ఞానమేమో సారథి, విరక్తి ఏమో ధ్వజము, వృద్ధి ఏమో వాతములు, తపస్సు ఏమో ధనువు, అలాగే విద్య అనేటువంటి దేవం కవచము క్రియా శరం. అంటే ఇవన్నీ ఉంటే కానీ వాడు కావడం ఉండదు. దార్జులు కావాలంటే దార్జులు అంటే ఇది మన కథ. అర్థమైందా కాలేదా? ఇప్పుడు రాకుడు వేరే కాదు మనమే. మనందరికీ మూడు పురాలు ఉంటాయి కదా. ఒకటి బంగారు పురము, ఒకటి వెండి పురము, ఒకటి ఇనుము పురము. కదా కదా సాత్వికము, రాజసము, తామసము. ఇవి ఎలా ఉంటాయి? ఈ పురము యొక్క పైకప్పు మహా మోహాన్ని కలిగిస్తుంది. కదా? మనం ముడిసేది దేనితోటి? అబ్బా డబ్బ పండు లాగా ఉన్నాడు రా వాడు. పైకప్పు అండి. చర్మం.
కదా ఇంత మోహగా విని ఏది ఈ చర్మం మీద అబ్బా ఎంత అందం అండి నువ్వు కొంచెం చర్మం పక్కగాను ఒకటే అందం అమ్మ బాబాయ్ అబ్బా అది చూడండి ఏదైనా పెట్టిన అంటాడు నీ వాళ్ళు ఏంటి వాళ్ళు నిన్నటి కాక నువ్వు పౌడర్లు సునోలు అత్తర్లు రాసి రాసి పూసి పూసి ఓ అని అందం మొత్తుకుంటూనే ఉన్నావ్ కొంచెం గాయమై కాస్త లేవగానే ఓ బాండేజ్ వేసి ఇంకోటి వేసి అబ్బో అబ్బో మా మొళ్ళు జలదలించి ఏమో ఇలాంటి ఇందు ఇవి ఎవరికీ కనపడవు. ఏం కనపడతాయి? అబ్బా సౌందర్యం కనపడుతుంది, బలం కనపడుతుంది, అవేక్యం కనపడుతుంది కానీ. అందులో ఉన్నటువంటి చీము, నెత్తురు, తర్వాత మలము, మూత్రము, అందులో ఉన్న పురుగులు అబ్బే అదంతా కనబడుతుంది. మరి వాటిని చూస్తే తోట తిరిగిపోతారు ఆలోచించండి. అలాంటి వాటిని శంకరుడు భానుముతో శరం శరోధి ఆత్మ అంటే ఆత్మజ్ఞానం తోటి పోగొట్టాలి అనుకుంటాడు. కానీ మయూరు నాడే మహామాయావి అంటే వ్యామోహం, అజ్ఞానం. ఇది ఏం చేస్తున్నాడు మనం అమృతంలో పడేస్తున్నాం. అంటే రుచి, కర్మ పరిపాకము, వాసనా అసంసరము. అందులో పడేస్తాడు, అందుకే అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ వారిని తాగేస్తాడు. అంటే మన పరమాత్మలకు మోర్చం ఇవ్వాలంటే మన పూర్వజన్మ కర్మ వాసనను తొలగిస్తాడు. అప్పుడు మనకు ధర్మము, జ్ఞానము, విరక్తి, వృద్ధి, తపస్సు, విద్య, క్రియ అనేటువంటి వాటిని ఆయుధాలుగా, రథముగా, ధ్వయముగా, గుణములుగా ఇవన్నీ ప్రసాదిస్తారు. సన్నద్ధః రథమాస్తాయ శరణ్ ధను రూపాదుతే ఇప్పుడు పరమాత్మ కూర్చిన వీటితో శంకరుడు సిద్ధమై రథాన్ని అధిష్టించి బాణం ఎక్కుపెట్టాడు. శరణ్ ధనుడు దినందాయ ముహూర్తే అభిజితీశ్వరః అభిజితుని ముహూర్తంలో శంకరుడు తెలుసా అర్థం అభిజిత్ అభిజిత్ కూడా ఒకటి అభితః జయతి పరమాత్మ
శ్రీ విష్ణు ముహూర్తం అలాంటి అభిజన ముహూర్తంలో పరమాత్మ దాహతేన దుర్భేద్య హరోధ త్రిపురో నృపా అలాంటి దుర్భేద్యమైనటువంటి త్రిపురములను ఈ బాణంతో అంటే నారాయణాస్త్రంతో ఆయనే ఆస్త్రం నారాయణాస్త్రంతో ఆ మూర్తిని తాల్చి పారేశాడు, దాహ దహనం చేశాడు. దివి దుందుభయో నేదో విమాన శత సంకుల ఒకటే మొత్తుమని ఇది నాశనం చేస్తాడు. బా రుద్రుడు త్రిపురాలని దోషం చేశాడు, రుద్రుడు సంహరించాడు. ఆహా వారికి త్రిపురాలని పేరు ఒకటే గంతుడు కదా? ఎలా సంహరించాడు? ఎలా చేయలేదు. వెనక ఇన్ని కూర్చి కాస్త ముందరికి పుష్ చేస్తే అమాంతంగా బాగానే వేశాడు. అమ్మ వాడు కొట్టాడురా వాడు కొట్టాడు ఒకటే గొడవ ఏం కొట్టాడు వాడు ఇన్ని చేస్తే కొట్టాడు ఈ రీతిలో. దివి దుందుభయోనిదుహు విమాన శర సంకుల ఆకాశంలో దేవతలు దుందుభులను మోగించారు దేవతలు ఋషులు పితృలు సిద్దులు అందరూ జయ జయ జయ జయ అని జయేర్ స్వానాలు చేశారు అవాకిరం జగురు హృస్తా నరుతుశ్చాప్సరోగణ పుర్ప వర్షం కురిపించారు. అప్సర నాట్యము చేశారు, చంద్ర గురు గానము చేశారు. ఇలా మూడు నగరములను దహింపయించినటువంటి శంకరుడికి ఏం పేరు వచ్చింది అప్పటినుంచి? పురహా. పురారి త్రిపురారి అంటారా స్వామిని ఈ స్వామి మురారి ఆ స్వామి పురారి నువ్వే కాదు నువ్వు ఉండి కొంచెం వాటికి ఇటు తేడా ఇలా త్రిపుర అనే పేరు ఈయనకు వచ్చింది బ్రహ్మాదిపిహి స్తూయమానః స్వధామ ప్రత్యపద్య అలా శంకరుడిని బ్రహ్మ ఇంద్రాదులు స్తోత్రం చేస్తే వారి స్తోత్రాన్ని తీసుకొని మళ్ళీ చంచరుడు తన నగరానికి తాను వెళ్ళాడు. ఏవం విధానే అత్య హరే స్వమాయయా విడంబమానస్య రులోకము ఇలాంటివి అనేకమైన గాథల పరమాత్మ అది. ఆ మాయతో అందరినీ తన వశంలో చేసుకునేవాడు, తనను ఆశ్రయించిన వారందరికీ విజయమును ప్రసాదించి సంసార బంధాన్ని తొలగించి మోక్ష సామ్రాజ్యాన్ని అందించేటువంటి మహానుభావుడు. అలా ఉండే స్వామి విడంబమానస్య నులోక అంతటి మహానుభావుడు మానవుని దేహం ధరించి నేను కూడా ఒక మనిషినే అని నాటకం వాడుకుంటూ వచ్చి ఈ పదార్థం చేస్తున్నాడు అయ్యా.
ఎవరు అనుకుంటున్నావు విడంబమానస్య నిలోకమాత్మనః వీయాని గీతాని ఋషిభిహి జగద్గురుహో ఇది ఎవరు జగద్గురు దాని దాని తన జ్ఞానశక్తి బలేశ్వరి ఆదులతోటి తన వశంలో ఉంచుకునేటువంటి మహానుభావుల యొక్క అనంతమైన పరాక్రమాలు చరిత్రలను కరుణలను గానము చేస్తున్నాము లోకానుకునానాన్ అపరంబదానికిం ఇతని గాథలు మన చేత గానము చేయబడిన ఇతని గాథలు అన్ని లోకములను పావనం చేస్తాయి. నీకు మరేం చెప్పాలో అడుగు. అడిగావు కదా చెప్పేసాడు. ఇంకేమన్నా చెప్పాలా? చాలా. అని అంటే అడుగుతున్నాడు శృద్వేహితం ఇక్కడికి వచ్చిన యుధిష్ఠ శివ సంవాదంలో ఆ యుధిష్ఠ శివ సంవాదంలో అంతే అది అయిపోయింది అది అయిపోయింది పైపలు కూడా వస్తున్నాడు మళ్ళీ కింద వచ్చాడు. సుత్వేహితం సాధు సఫా సఫాజితం మహత్తమాద్రణ్య గురుక్రమాత్మనః విశిష్టిరః దైత్యపతేహ ముదాయుతః పప్రత్య పూయస్తనయం స్వయంభువః ఈ మాట విని సుఖయోగిందులు అడుగుతున్నారు. ఒక యోగింద్రుడు చెప్తున్నాడు పరీక్షిత్తుకు ఈ రీతిలో సాద్వభాస భాజితం మహత్తమాగ్రన్య ఉరుక్రమాత్మ అజసూయంలో పెద్దలందరి చేత అగ్రపూజ పొందినటువంటి పరమాత్మ యొక్క చరిత్రను ధర్మరాజు నారదుని వలన హిరణ్యకశిపు భాక్షనాన్ని సంతోషంగా విని యుతాపప్రత్య పూయః తనయం స్వయంపువః మళ్ళీ బ్రహ్మపుత్ర నారదుడిని అడిగాడు. ఎవరు ధర్మరాజు అడిగాడు. ఏంటి కదా భగవన్ స్రోతమిచ్చామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యతు కుమాన్ విందతే పరం ఈ నాలుగు అధ్యాయాలు ఏమొస్తాయి సదాచార నిర్ణయం జ్ఞాపకం ఉందా లేదా? జ్ఞాపకం ఉందా? ఇది ముందర పెట్టుకుంటే ఆ పొస్తులు ఎలా ఉంటాయి అందులో. గుర్తు ఇచ్చేయండి సదాచార్య నిర్ణయం ఇందులో నాలుగు అద్యా అదే. వరుణాశ్రమాచారము. ఏ ఏ వర్ణములు ఏ ఏ అక్షముల వారు ఏ ఏ వర్ణముల వారు. ఏ ఏ ధర్మములను ఆచరించాలి? ఎందుకంటే పరమాత్మను సేవించి పరమాత్మ కృపను పొందితే తరిస్తారు. పరమాత్మను సేవించడానికి ఏం కావాలి? ఇంద్రియ నిగ్రహం కావాలి. కదా? ఇంద్రియ నిగ్రహానికి ఏం కావాలి? పెద్దలను ఆచరించాలి.
పెద్దలను ఆశీర్వదించాలని బుద్ధి పుట్టాలంటే ఏం కావాలి? మొదలు మనం పరిశుద్ధులం కావాలి. మన శరీరము, మన మనస్సు పరిశుద్ధంగా ఉన్నప్పుడే పెద్దల మీద భక్తి కలుగుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని వినాలి అనిపిస్తుంది, వారిని మరికొన్ని అడిగి తెలుసుకోవాలి అనిపిస్తుంది. మరి అలాంటి శరీరము మనస్సు పవిత్రంగా ఉండాలంటే ఆచారం. ఆచార ప్రభువో ధర్మః ధర్మస్య ప్రభువో అచ్యుతః కదా తను ఎలా వస్తుంది ఆచారం ఇచ్చి వస్తుంది. మనం అనాచారంగా ఉంటే ఆసురీ శక్తులు మనల్ని ఆక్రమిస్తాయి, అవి ఆక్రమిస్తే మన మనస్సు మన బుద్ధి మనం చెప్పినట్టు వినదు వారు చెప్పినట్టు వినదు. మనకు నల మహారాజు చరిత్రలో భారతంలో పద్మపురాణంలో ఇందులో కొంచెం సూక్ష్మంగా చెప్తాడు బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పాడు అతను అల్పశంఖ్యకు వెళ్లి పాద ప్రక్షాళనం చేసుకోకుండా వచ్చాడు జూదమాట. కలవలేదు అంట చూర్లేదు పోరిపోయాడు. అప ఉపస్పృశ్య అని శాస్త్రం. నీరు ముట్టుకోవాలంటే కాళ్ళు కదులుకొని ఆచమనం చేసి ఒప్పటికి రావాలి. అది శాస్త్రం కదా. అల్ప సంఖ్య అల్పాశ్యమానికి వెళ్ళినప్పుడు మొదలు అది ఎదురు కట్టుకోవాలి. అచమనం చెయ్యాలి రావాలి. అది లేకుంటే మనకు ఏమైపోతుంది? శరీరము అనాచార హతం. శరీరం అనాచార హతం అయితే మనస్సు ఒక ప్రభావం ఉంటుంది. మనస్సు ఎప్పుడు చెప్పినట్టు వింటుంది? శరీరము జాగ్రత్తగా ఉన్నప్పుడే మనస్సు విందుతుంది. శరీరంలో మనస్సులో మనస్సులో కోరికలన్నీ కలగాలంటే ఎందుకు అవుతాయి? శరీరము అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు బాగా తిన్నాం అనుకోండి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అలా తినలేదు ఏమవుతుంది? నిద్ర అవుతుంది, పడిపోతారు. స్పృహ లేకుండానే అలా చూసేయండి. వై ఆ రోజు తినలేదు పడిపోతారు. ఒకే రోజు బాగా తిన్నారు పడిపోతారు.
అది పనికి ఇది పనికి రాదు. ఎంత తినాలో అంతే తింటే నిద్ర రాదు. ఎప్పుడైతే నిద్ర రాలేదో మనస్సు మన కంట్రోల్ లో ఉన్నట్టే లెక్క. ఎంతో ఆపుకుంటున్నామండి నిద్ర ఆనడమే లేదు అంటే ఏం అర్థం అండి? కొంచెం ఆగుతున్నావ్ కదా. మనం ఎంత ఆపుకున్నా నిద్ర ఆగలేదు అంటే నీ మాట నీ మనస్సు నీ మాట వింటున్నదా వినటం లేదా? వినటం లేదు. ఎందుకు వినటం లేదు? శరీరానికి కావలసినది. మనస్సు చెప్తున్నది బుద్ధి చెప్పడం లేదు, బుద్ధి చెప్పాలి. మనస్సుకు బుద్ధి చెప్పాలి, శరీరానికి కూడా బుద్ధి చెప్పాలి. అది ఎప్పుడవుతుంది? ఆచారం తోటి అవుతుంది. ధానమాచారు సర్వ వేళల మన కాళ్ళు అందులో ప్రధానమైనవి కాళ్ళు తెలుసు ఎందుకో ఎవరు కాళ్ళు శ్రీ మహావిష్ణువు ఎవరు కాళ్ళు పాదాధిపతి ఎవరు? ఆ మరి ఆయన జాగ్రత్త ఉండుకోకుండా ఎంత తప్పు అయిపోతుంది? ఆలోచిస్తాను. ఏం చెప్పుకుంటాం మనం? కోపం వస్తే ఆ కొట్టడానికి వస్తే ఏం పడుకుంటాం? మెడకాయ పట్టుకో మరి తలకాయ పట్టుకో మెడకాయ పట్టుకో ఇది పట్టుకో కాలే పట్టుకుంటారు అవే కాపాడుతాయి ఎవరు కాపాడేవాళ్ళు కాబట్టి మరి ఆ చేతులు ఎవరు? ఇంద్రుడు. కాళ్ళు ఎవరు? విష్ణుడు. అందుకే ఆ రెండు కోరుకోవాలి. వీడు శ్రీలోకాధిపతి, వాడు అఖిలోకాధిపతి. మరి ఆ రెండు పవిత్రంగా ఉంటే వాళ్ళు ఇస్తాం మనం ఆరాడిస్తారు. అందువల్ల అలాంటి వర్ణాశ్రమాచార ధర్మాలను భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం. మహానుభావా సనాతన ధర్మాన్ని నేను వినాలనుకుంటున్నాను. ఇది రా ఇది వర్ణాక్రమాచార యుతం యతు కుమాన్ విందతే పరం. దీని వలనే జీవుడు పరమ పదాన్ని పొందుతాడు. భవాన్ సజాపతేహ సాక్షాత్ ఆత్మజః పరమేశ్వర. నన్నే ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే సాక్షాత్తు నువ్వే బ్రహ్మపుత్రుడవయ్యా ఎవరు నువ్వు బ్రహ్మకు సాక్షాత్తు పుత్రుడవు అంటే నీకంటే ఎక్కువ ధర్మం ఎవరికి తెలుస్తుంది డైరెక్ట్ కదా విష్ణువు బ్రహ్మ నాది
మూడో వాడన్నమాట సెకండ్ డౌన్ అంటాం కదా మనం అంటే సెకండ్ డౌన్ అన్నమాట అందుకోసమని పరమేశ్వర సుతానాం సమ్మతః బ్రహ్మన్ తపో యోగ సమాధిభిహి కేవలం కొడుకువే అని అయిపోదు ఆయనకి ఇష్టమైనవాడు. బ్రహ్మ పుత్రులందరిలో నువ్వే బ్రహ్మ ద్వారా ఇష్టమైన వాడవు. ఎందువల్ల తపో యోగ సమాధిభిహి. తపస్సు, యోగము, సమాధి ఇలాంటివన్నీ నీవు. బాగా ఆచరించి నాన్నగారి ప్రీతిని పొందిన వారవు. నారాయణ పరా విబ్రాహ ధర్మం గుహ్యం పరం విదుహు. ఎవరంటారు? ఎవరిని బ్రాహ్మణులు అంటారు? నారాయణ పరాహ. ఎవరు పరమాత్మ యందు నిశ్చలమైనటువంటి భక్తి భావం కలిగి ఉంటారో వారే మిత్రులు. నారాయణ పరాహ విప్రా పరమాత్మ యందు శ్రీకరణ శుద్ధిగా భక్తి కలిగినటువంటి బ్రాహ్మణులు ధర్మం గుహ్యం పరం విదు అలాంటి వారే. పరమ రహస్యమైన ధర్మాన్ని తెలుస్తారు అంటే దైవ బ్రహ్మం. ధర్మం ఎవరికి తెలుస్తుంది? బ్రాహ్మణ వత్కంలో తెలుస్తుంది. ఎందువల్ల? వానిని నిరంతరము భగవంతుడినే స్మరిస్తారు కాబట్టి. నిరంతరం పరమాత్మను స్మరించే బ్రాహ్మణులకు మాత్రమే పరమ ధర్మ రహస్యములు తెలుస్తాయి. కరుణాః సాధవః శాంతాః త్వద్విధాన తథాపరి తెలిస్తే తెలిసిందయ్యా నీకు చెప్పాలని ఎక్కడ ఉంది అంటావేమో కరుణా. అలాంటి వాళ్ళు దయ గెలిగి ఉంటారు. సాధువులు, శాంత స్వభావులు, నీలాంటి వారు. ఇలాంటి వాళ్ళు అపరేనా ఇంకో ఎలా ఉండరు? ఎంతో మంది జ్ఞానులు ఉంటే ఉండొచ్చు కానీ వారందరూ నీలాగా దయాభోగ ద్వారా ఇప్పుడు ఉంది నువ్వు బ్రహ్మ బ్రహ్మకుడవు పరమార్థ భక్తుడవు మాలాంటి వారి యందు దయగలవాడవు జోలరా కాదయ్యా కాబట్టి నీవే అంటే మనం చెప్పమని అడిగేటప్పుడు ఎవరిని అడిగాము కష్టం అని న్యాయం లేదా స్తోత్రం చేస్తే అనుగ్రహం కలగొద్దా? మన భాష మనం వేరే అనుకుంటాం కానీ వారి అనుగ్రహం బాగా కలిగితేనే బాగా చెప్తారు. ఈ గురించి సరే చెప్పాలనా అంటే కూర్చో విను ఎప్పుడు పూర్తి అవుతుంది రా బాబు అన్నట్టు చెప్తారు.
అది కాదు స్వామి, మీరే మహానుభావుడు. మీరే మాకు బాగా తత్వాన్ని చెప్తారు. దయగలవారు ఉద్దేశంతో పోనీ అలాగే ఉంటారు అండి. నారాయణ ముఖాస్తుతం నత్వా భగవతాయ భగవతే అజాయ లోకానాం ధర్మహీతవే వక్షియే సనాతనం ధర్మం. నారాయణ ముఖాచ్యుతం నారదుని ఇంత బాగా పొగిడిన అతను ఏమంటున్నాడు అబ్బా నాకన్నీ తెలుసండి నేను చెప్తానండి అనడం లేదు ఇది గురువుగారి దక్షణం భగవతా అజాయ లోకానాం ధర్మ హేతవే సకల లోకములకు ధర్మ సాధనమైనటువంటి పరమాత్మకు నమస్కారం చేసి సనాతనం ధర్మం వచ్చి నాయనా సనాతనం నేను చెబుతాను. ఏంటి నీకు ఏం తెలుసంతావా? అంటావా తెలుసంతావా లేదు నారాయణ ముఖాతు శృతం. ఇదివరకు నేను శ్రీమన్నారాయణ ముఖం నుండి విన్నానయ్యా. పరమాత్మ అది తాతా తయార చెప్పాడు ఇది ఎక్కడిది? వీడు వాడు కాదు సుప్రీం కోర్టు నమ్మ. డైరెక్ట్ గా శ్రీమన్నారాయణ ముఖం గురించి విన్న ధర్మాన్ని మీకు చెబుతాను. యహ అవతీర్యాత్మనోం సేన దాక్షాయన్యంతు ధర్మతః లోకానాం స్వత్వయే ధ్యాస్తే తపోభదరి శాస్త్రమే. ఆయన అంత తీరిక ఎక్కడ ఉందండి అంటే కంగారు పడకు ఇతను ఎవరు? ధర్ముడు ధర్మ ప్రజాపతికి దక్షుడి పుత్రికైనటువంటి మూర్తికి కుమారులుగా పుట్టారు ఇద్దరు ఎవరు స్వామి శ్రీమన్నారాయణుడే నరనారాయణులుగా పుట్టారు. పుట్టి బదరికాశ్రమంలో ధర్మాన్ని కాపాడటానికి తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడికి ఆయన బిజీ వైకుంఠంలో అయితే నాకు దొరకలేదు. మనం వెళ్ళినా కలవాడు అక్కడ చూసినా మాట్లాడడు ఫుల్ బిజీ అన్నవాడు. ఇప్పుడు ఇక్కడే బదరికాశ్రమంలో ఇద్దరే ఉంటారు పని పాడు ఏం లేదు కదా. వికాంత అనే పీల్కే ఉంటాడు ఎవరు పోయినా మాట్లాడతాడు. సంగతి తెలుసు కాబట్టి నాకు అక్కడికి పోకుండా క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళాను అదేమో హెడ్ ఆఫీస్ దొరకడు ఇది క్యాంప్ ఆఫీస్ బాగుంటుంది అని బజరికాశ్రమం వెళ్లి స్వామిని ఆశ్రయిస్తే అక్కడ నాకు అన్ని ధర్మాలను వివరించాడు. హరనారాయణుడు చెప్పామే అలాంటి వారు స్వయంగా వివరించారు ధర్మమూలం హి భగవాన్ సర్వదే వేదమయో హరి ఎవరు పరమాత్మ అంటే అన్ని సములకు ఆయనే మూలము ఆ మహానుభావుడే సర్వవేదమయః
కదా సర్వ దేవమయః సర్వ వేయమయః దేవతలందరూ అతనే వేయమలన్నీ అతనే అలాంటి స్వామి స్మృతంచిరద్విదాం రాజన్ యేన జాత్మా ప్రసీదతి అలాంటి మహానుభావుని స్మరిస్తే ఆత్మ కూడా మనస్సు ప్రసన్నమవుతుంది. ఆత్మ కూడా దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది. సత్యం దయ తపస్యౌచం తితిక్ష ఈర్ష శ్యమో దమః అహింస, బ్రహ్మచర్యం చ త్యాగః, స్వాధ్యాయః, ఆద్యవం, సంతోషః, సమదృతు సేవా, గ్రామ్యేహోపరమహ చనైహి, దృణాం విపర్యయేహిక్ష, మౌనం ఆత్మ. విమర్జనం అన్నాద్యాదేయ సంభాగః భూతేభ్యస్య యసార్హతః తేషు ఆత్మ దేవతా వృద్ధిహి సుతరాముషు పాండవ శ్రవణం కీర్తనం చస్య స్మరణం మహతాం గతే సేవ యజ్ఞ ఆనతిహి దాస్యం సత్యం ఆత్మ సమర్పణం నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాపుతః ఇది ధర్మం. రుషల్ లక్షణాలు ధర్మం ధర్మం అంటే 30 లక్షణాలు ఉంటాయి. ఈ 30 ఉంటే ధర్మం. ఇది ఎలాంటిదట చెప్తున్నాడు. ఆ రుణామయం పరో ధర్మః సర్వేశాం సర్వేశాం బ్రాహ్మణుడే చేయాలి. చెట్టు కూడా చేయాలి, వైశ్వరులు చేయాలి, సుజులు చేయాలి ఆ కానీ తర్వాత చెప్తాను. వర్ణాలు తర్వాత మళ్ళీ ఆశ్రమాలు తర్వాత ఏ వర్ణ వివక్ష లేకుండా ఎలాంటి ఆశ్రమ వివక్ష లేకుండా మానవుడు అన్న ప్రతివాడు ఆచరించి తీరవలసిన ధర్మము. ఈ 30 అందరూ అతిథి వీరికి వారు వీరు ఫలానా ఆ జాత శుద్ర జాత మానవ జాత ఇంకో జాత అవసరం లేదు మానవుడు అయితే కాదు ఇది సర్వసామాన్య ధర్మం అవేమిటి మొత్తం 30 మొదటిది ఏమిటి? సత్యము. నిజం పలుకుట, దయ. తరువాత తపః. తపః అంటే శరీరాన్ని, మనస్సును కంట్రోల్ చేసుకోవడం. అలాగే శౌచం. ఆచారం. తర్వాత తితీక్ష అంటే ఓర్పు, క్షమ. తర్వాత ఈక్ష దృష్టి పరిశీలన. దీని తర్వాత క్షమః.
మనోనిగ్రహము. దమః ఇంద్రియ నిగ్రహము. అహింసా ఏ ప్రాణిని మూడు రకములుగా హింసించకుండుట. మూడు రకములు అంటే కాయేన, మనస, వాచ. తరువాత బ్రహ్మచర్యం. ఇంకా త్యాగః స్వాధ్యాయః పెద్దలు చెప్పిన దాన్ని అధ్యయనం చేయటం ఆద్యవం అంటే నిష్కాపట్యం కవటం లేకపోవుట మనం నిజాయితీ అంటాం చూడండి అంటే రాముడి లాగా అర్జం ఎవరికి ఉంది? అయితే రాముడికి లేకుంటే కృష్ణుడికి. మనకేముంటుంది అర్జం? అబ్బో రాముడు సూర్పునక వచ్చి నువ్వు ఎవరయ్యా? ఇక్కడ ఎందుకు ఉన్నావయ్యా? ఒంటిగా ఉన్నారేమిటి? ఎంత రాక్షసులు ఉంటారు? నేను ఫలానా, మా అన్నగారు రావణాసురుడు, ఇంకోడు కుంభధనుడు, ఇదంతా మా సామ్రాజ్యం. అంతా తన సంగతిని చెప్పి ఎవరు అంటే ఏదో పన్నుడు వచ్చి అమ్మ పోతాం అనొచ్చు కదా. ఇక్ష్వాకు వంశ ప్రభావం అని మొదలుపెట్టాడు. నారాయణుడు తర్వాత బ్రహ్మ ఆయన కొడుకు బిచ్చు అప్పుడు ఆయన కొడుకు రానివాడు ఆ కొడుకు పెద్ద సద్దు ఈ ఆయన కొడుకును మా అమ్మ ఎలా కొట్టింది మా రాజు ఎలా కొట్టింది అని చెప్పి చెప్పాడు ఇవన్నీ దానికి ఎందుకు ఏదో వస్తే వచ్చా ఉన్నామంటే అయిపోయేదానికి మొత్తం స్టోరీ చెప్పేసి పూజ కూర్చున్నట్టు అసలే రాశసుడు వాడు కొంచెం అందుకే ఏందంటే ఉన్న విషయాన్ని కూడా ఎక్కువ బాగా వేయడం చేయకూడదు. ఏమో వాళ్ళు ఎవరో వాళ్లకేం తెలుసు. ఆ అలాగ అలాగ అనుకుంటూ అనుకుంటే ఓ వీడు బాగానే ఉన్నట్టుంది రేపు మా పని కనేద్దాం అంటాడు. ఏం చేస్తాం మనం? రాముడు అంత అమాయకుడు ఆయన వచ్చినా ఉన్నది అని అడిగి చెప్పాడు. సర్వ రుజు అదే ఇక్కడ వాల్మీకి అని రాసి వెళ్ళిపోయాడు వాల్మీకి రుజు బుద్ధి దయా సర్వం ఆఖ్యాదు ఉపచక్రమే అన్నాడు. అది ఇంత అమ్మాయి పోయి ఏంటి రాముడు రుచి బుద్ధి ఇంత రుచి బుద్ధి అది రాకుడు చెప్తూనే ఉంది రాకుడు అని. దానికి ఎందుకు ఈ బాధలన్నీ? ఎలా వచ్చా ఎలా వచ్చా ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఈ ఇన్ని చెప్పేది కదా మనకి మోసం వచ్చింది. అది వాడు కూడా రా అన్నాడు చూడు. ఓ తండ్రి ఎవడు ఏడవని వాడికి ఇంకా ధర్మం ఏముంది రాజ్యం ఏముంది నాకు సులభంగా వాడిని ఓడించవచ్చు పడే రా అన్నాడు. పక్కోడికి చాలా దొరకదా ఎందుకు చెప్పావు మరి. లేదా కానీ చెప్పడం ధర్మం అన్నాడు అందుకే ఆర్జివం ఉండాలి. సంతోషః దొరికిన దానితోటి తృప్తి అంట చూడండి సంతోషంగా ఉండాలి. సమదృక్ సుఖ దుఃఖాలను సమంగా చూడాలి. సేవా సేవా భావము గ్రామ్యే నేవ పరమః గ్రామ్యే అభిలాగను తొలగాలి అంటే శారీరకమైన భోగాలు ఉన్నాయే అలాంటి వాటిని విడిచిపెట్టాలి.
అది కూడా ఒక సారి కాదట. తెలుసు ఆయనకు కూడా అవి పెట్టలేమని. శనయ్యి. మెల్ల మెల్లగా గ్రామమైన సుచ్ఛమైనటువంటి వాంఛలను తొలగించుకోవాలి. నృణాం విపర్యయేక్షా. మానవులకు విపర్యయం వాడు గొప్పోడు వీడు తక్కువవాడు. నేను ధర్మాత్ముడిని వారందరూ బాగుడు. ఈ పేద బుద్ధి ఉంటే పట్టవాద బుద్ధి తలకింద విపర్య విపరీత జ్ఞానం కదా విపరీత జ్ఞానాన్ని తొలగించుకోవాలి. మౌనం ఆత్మ విమర్శనం తనను తాను పరిశీలించుకోవాలి. అన్నాద్యాదేహే సంవిభాగః భూతేభ్యః మన దగ్గర ఉన్నటువంటి అన్నము కానీ, జలము కానీ, సంపద కానీ వాటిని మన చుట్టూ ఉన్నవారికి సమానంగా పంచి ఇవ్వగలగాలి. అది యధార్గత యోగ్యతను బట్టి. అలాగే తేటు ఆత్మ దేవతా బుద్ధిహి. అందరికీ ఎందుకు పంచాలయ్యా అంటే మన కంటి ఇతరులైనటువంటి భూతములను మనలాంటి వారు అనుకోవాలి. గొప్ప వాళ్ళు అయితే దేవతలు అనుకోవాలి. ఆత్మ బుద్ధి దేవతా బుద్ధి. తేషు ఆత్మ దేవతా బుద్ధిహి సుతరాం నృషు పాండవ శ్రవణం కీర్తనంచ అస్యస్మరణం పరమాత్మ కథను వినటము పరమాత్మను తీర్చించటము అతన్ని స్మరించటము మహతాంగతే స్మరణం పెద్దల యొక్క ఆచారం. పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అదే. చెప్పలేదా ఇది మహతాంగటేహ స్మరణం. సేవ ఇద్య అలాగే అవనతిహి దాస్యం. సేవించుట, పూజించుట, వినయము, దాస్యము, సత్యము, స్నేహము ఇవి పైన చెప్పలేదు కదా తొమ్మిది భక్తులు అది ఆత్మ సమర్పణం నృణామయం పరో ధర్మం. ఇది మానవులకు ఉత్తమ ధర్మము, సర్వేశాం సముదు అందరికీ సర్వేశాం రుణాం అంటే వర్ణాశ్రమ విభాగం లేకుండా ఇది మానవ సామాన్యం ఆచరిస్తున్నటువంటి ఉత్తమ ధర్మము. ఇది కష్టం ఇది కష్టం ఇది కామన్ ఇది కామన్ మనకి ఉండాలి కదా ఎందుకంటే ఆచారం బాగా ఉంటే ధైర్యం ఉంటే ఏం లాభం
జవా ముట్టికి లేస్తాడు, అనుష్టానం చేసుకుంటాడు, స్నానము పూజ పక్కోడు చచ్చినా పట్టించుకోడు. పుచ్చు చేయకుంటే ఆచారం పని చేయదు. సత్యవాదం లేకుంటే. అది ఉన్న తర్వాత ఇవి వీరికి ఈ కథలు ఈ భగవంతుడిని పొందడానికి మరి మానవత్వాన్ని చేసుకుని రాను భగవంతుడు అంటారు కదా మానవత్వం సాధారణ ధర్మాలు ఆచరించి భగవంతుడిని మనం భగం పొందాలి ఓన వాళ్ళు. తర్వాత బిఏనో, ఎంఏనో, ఐఏఎస్ అది బిఏఎస్. కొనవాళ్ళు రాకుంటే ఎంఏ రాకుండా ఐఏఎస్ వస్తాయా? నాకు ఐఏఎస్ లో ఒక ఏ వస్తాయంటే నాకు ఏ రావు రెండు. కదా? ఐఏఎస్ మూడు అక్షరాలు ఒక ఏ వచ్చు. మరి ఐ రాదు ఎస్ రాదు. ఈవిడకి ఐఏఎస్ ఏమొస్తుంది? అది అక్షరాలు రావాలి, వనమాలు రావాలి, పదాలు రావాలి, గ్రంథాలు రావాలి అప్పుడు ఇచ్చేది. అన్ని వనమాలు అంటాం. ఎల్కేజీ అంటాం కదా అదనమా ఇలా. త్రిజల్ లక్షణవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. ఇలాంటి 30 రక్షణ ధర్మాన్ని ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడు, ప్రిత్యందుస్తాడు. సంస్కార యదవిచ్ఛిన్నాః సద్విజః అజః. జగదాయ జగాదయం ఇది అవిచ్ఛిన్న సంస్కార తద్విజః ఇప్పుడు ఇక వర్ణాలు తీసుకుందాం బ్రాహ్మణుడు అంటే ఎవరు? పుట్టినప్పటినుంచి అంటే గర్భాధానము నుండి స్మశానం వరకు జరిగేటువంటి ప్రతి సంస్కారము ఏ సంస్కారము లోపల లేకుండా జరిగితే వారు రాము. అది ఇప్పుడు కాలంలో బహు సంస్కారం ఏమి సత్య నియమం ఉంటది? నిషేకం అంటారు. నిషేకాద్యాః స్వచానాంతా సంస్కారాః అని శాస్త్రం. నిషేకము నుండి స్మశానం వరకు అర్భాధానం నుండి స్మశానం వరకు దహనం వరకు జరిగేటువంటి ప్రక్రియలు 64 ఉంటాయి. ఈ 64 సంస్కారాలకు ఎలాంటి లోపము లేకుండా జరిగితే ఎవరికి జరిగితే వాడు రాను. అది ఏమనుకోండి ఎవడు తమ్ముడు తమ్ముడు దేవుడు చెప్తున్నాడు సంస్కారాహ యదవిచ్ఛిన్నాహ సద్విజః
అజగా అజహా జగాదయం ఈ విషయాన్ని నేను తాలో బ్రహ్మే చెప్పాడు. విద్యార్ధ్యేన దానాని విహితాని ద్విజన్మనాం ఇప్పుడు. బ్రాహ్మణ సమయం ఏంటంటే విద్యా అధ్యయనం దానం అంటే యజ్ఞము వేదాధ్యయనము దానము. విద్యాధ్యయన దానాని విహితాని ద్విజన్మనాం జన్మ కర్మావదాతానాం క్రియాస్య ఆశ్రమ శోధితా. ఇలా మొదలు జన్మతః పరిశుద్ధి కావాలి, తరువాత కర్మతో పరిశుద్ధి కావాలి. కదా? జన్మ శుద్ధి, కర్మ శుద్ధి ఈ రెండు కలిగితే. అప్పుడు వాడు ఆశ్రమాల యొక్క సిద్ధి చూసుకోవాలి. బ్రహ్మచర్యమా, గృహత్సమమా, వానపురస్తమా అంటే మీకు మొదలు బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి కావలసిన యోగ్యత ఉండదు. నీ పుట్టుక మొదలు మంచిది కావాలి. రెండవది మంచి పనులు చేస్తూ ఉండాలి. పరిశుద్ధ జాతిలో పుట్టాలి. పరిశుద్ధ కర్మలు చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు జన్మ శుద్ధి కర్మ శుద్ధి. మూడవది ఆత్మ శుద్ధి. ఇవే లేవు తకే వచ్చా రా ఉంది నేను బ్రహ్మచార్యుని అండి నేను బ్రాహ్మణుడిని అండి అంటే తెలియనలేదు జన్మ కర్మావదాతానాం క్రియాస్యాశ్రమ శోధితాః విప్రత్య అక్షేనాదీని షట్ అన్యస్య అప్రతిగ్రహః బ్రాహ్మణునికి 6 ధర్మాలు ఏంటది? అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహం. అంటే తాను చదువుకోవాలి, ఇతరులకు చదువు చెప్పాలి, తాను యజ్ఞం ఆచరించాలి, ఇతరుల యొద్ద యజ్ఞాన్ని చేయించాలి, తాను దానము చేయాలి, యజ్జు వారు చేసేది కరించాలి. గ్రహ షట్కర్మ నిరతః. ఈ ఆరు కర్మలు ఉన్నవాడు బ్రాహ్మణుడు. తక్కిన వాడికి ఒక్క ఆరు రోజులు లేదట. అంటే అప్రతిగ్రహ. ఐదు ఐదు చేయొచ్చు క్షత్రియుడు ఆ రోజు చేయకూడదు. అంటే తీసుకోకూడదు. దానం ఇవ్వాలి దానం తీసుకోకూడదు. అందుకే రాముడు గుహ గుహ ఇస్తానంటే నేను శక్తి ఏదైనా తీసుకోవద్దు అన్నాడు. అది కూడా పాఠం చెప్తారు. జగ్గం వారు చెప్పలేదు. ఆ రాజు ఏం చేస్తారు అని.
దశ దశ వేశాడు ఓ జానకుడు చేశాడు. ఆ చేయిస్తాడు. ఆ చేయిస్తాడు. అది రామా. ఏం చేయిస్తాడు లేకుంటే ఏం చేస్తాడు రామా లేదు తానే చేయిస్తాడు. ఏం చేయించాలి కదా రామా రాదు. ముచ్చుకొందులే ఉన్నారు. ముచ్చుకొందులే ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కలిపే ఉన్నారు రాజులే క్షత్రియులు రుటులయ్యారు. విశ్వామిత్రుడు ఎవరు? జన్ను మహర్షి ఎవరు? జన్ను మరి క్షత్రియులే వాళ్ళే రుటులయ్యారు. క్షత్రియులు రుటులయ్యారు. ఒక అప్పటి గ్రహ. రాజులు యజ్ఞాలు చేయించారు, యజ్ఞాలు చేశారు. పాథం చేశారు, పాథం చదివారు. దానం చేశారు, ఒక్క తీసుకోకూడదు. అందుకే రాముడు ఒక్క మాట మేము చెప్పలేమయ్యా. సకే ధ్యేయమస్మాభిధి న ప్రతిగ్రాహ్యం. నీవు ఇయ్యాల కానీ తీసుకోకూడదే ఆయన, మిత్రుడవే కానీ ఏం చేస్తాం. బ్రహ్మ విద్య ద్వారా ఒక ప్రవేశి చేసుకోవడం మనకు శాస్త్రం అదే కదా యాజ్ఞవర్తి మరి ఎందుకు అంత గోడ చేసింది అది కూడా నాకు తెలుస్తుంది దూరారణ్య గారిని ఎట్లా చెప్పారు యాజ్ఞవర్తి మహర్షి ముత్యాల మాలలు పెట్టి అన్ని ఆవులకు బిడ్డలకు కొమ్ములకు ముగ్గురానికి బంగారు గొరుసులు ముత్యాల మాలలు వెండి తొడుగులు పెట్టి పదివేలు ఆవులు బ్రహ్మజ్ఞానంలో ఎవరు గొప్పవారో మీరు వాదించుకొని గెలిస్తే తెచ్చిన వాడికి ఆవులు చూపిస్తా ఉన్నాను. ఉన్న బ్రాహ్మణులందరూ ఎవరు అధిక బ్రహ్మజ్ఞానం చెలవారో వారికి ఆవహిస్తాం. మీరు మీరు వాదించి మీ సత్తా నిరూపించండి. నిరూపించుకోండి అని పిర్యాదం. వరద్వార యాజ్ఞవద్కుడు శిష్యుల్ని పిలిచి అరే ఆవరం రా పోరా అన్నాడు. ఆవరం తొలగమ్మ అన్నాడు ఇంకో మొదలు చేయ అన్నాడు. వాళ్ళ లేదు మా ఆవరం లేదు మొదలు చేయలేదు. ఆవరం తొలగమ్మ అన్నాడు. వీళ్ళు ఊరుకుంటారా? రాజుగారు పక్కోరు ఉండి పక్కకి ఇంకో ఇంకో మహానుభవుడు ఉండి ఏమయ్యా అన్నారు నీ అందరి దగ్గర అంతా జ్ఞానివా? అబ్బే అబ్బే నా జ్ఞానం ఏం లేదు ఆవులు కావాలి. పరియాద పరియాద లేదు. నా జ్ఞానం బ్రహ్మజ్ఞానం నాకేక్కడ ఉంది కానీ ఇంత పిల్లలు పాలు కావాలి ఆవులు కావాలి ఇంత పో. ఆ జగ వస్తారేమో ఉంది, 60 మంది అడుగుతారు కదా? గుల్లి పెట్టి ఆయన అడుగుతాడు ప్రతి రెండవ సంవత్సరం, 60 మంది ఎవ్వడిని అడుగుతారు. అది జ్ఞానం. అది ఫస్ట్ జన్మశుద్ధి అని చెప్పారు కదా మరి తక్కిన వాళ్ళకి ఆ జన్మశుద్ధి అని ఉండదు కదా. అవును ఉండదు. వాళ్ళు కర్మ చేసుకోవాలి కర్మ కర్మ ఆ వ్యక్తి ఉంది కదా.
క్షత్రియుడికి వయసు ఏమంటుంది ఉంటుంది. ఆ వాడు తులాధారుడు ఉన్నాడు. ధర్మవ్యాధుడు ఉన్నాడు అంతా ఉన్నాడు ఇంత జన్మతో శుద్ధి వచ్చినప్పుడే వాడిని కర్మ కర్మానా శుద్ధి ఇది లేవాడిని అంత శుద్ధి పొందుతాడు. అందుకే జన్మ కర్మ రెండు చెప్తారు కదా. రెండిట్లో ఒకటి ఉంటే కదా ఆ అంతే క్షమించండి వచ్చేసి. అందుకే జన్మ కర్మావదాతానాం క్రియ. జన్మావదాత కర్మావదాత. రెండు ఉంటే చాలా సంతోషం. ఒకటి ఉంటే రెండోది మెల్లగా కొంచెం ఆలస్యంగా వస్తుంది. మరి విశ్వామిత్రుడికి అన్ని వేల తపస్సు యోగులు వచ్చింది. జనోసిద్ధి లేదు, జనోసిద్ధి ఉంది, టైం పట్టింది, చేసే కర్మాల్లో తెడా వస్తుంది. వశిష్టుడు తపస్సు చేశాడు, మరి వశిష్టుడి దగ్గరికి రాంభా వృద్ధి వెనక రాలేదు, ఎందుకు రాలేదు మరి? బాబు రుచ్చి తినేవాడికి పోక మీరు ఇచ్చేయండి. సరే లడ్డు తింటే వాడికి లడ్డు కావాలి. రుచ్చి తినేవాడికి లడ్డు ఇష్టం ఇవ్వడానికి తెలీదు. వాడు పండరుకున్నాడు రుచ్చి తినేవాడికి లడ్డు ఇస్తే. ఏ తాలి కానుకున్నారు శ్రీ ముగ్గురి గారు చదవండి బ్రహ్మపురాణం. మరి మనకి నవ్వు జోక్ కూడా వస్తుంది. ఆ దేవుడు ఆయన ఎవరు రోమపాదుడు. రోమపాదుడు తన రాజ్యంలో కరువు పుడితే ఆ వాళ్ళు రుష్యస్తులు కూడా కాళ్ళు పెడితే పురటం పడుతుంది అని చెప్పారు. వాడు మహా తపస్వి. ఇంకో ఇంకో మహర్షి కొడుకు. వాడు మహా తపస్వి ఉంటే వారికి ఆడ బాబు కూడా తెలవదు. వాడికి ఏం తెలియదు వాడికి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, మృగాలు ఏమీ తెలియదు వాడికి. పరమమాయకుడు. వేచిన విశ్వాసం వేచిన వాడికి తెలిసే కదా ఏం వదలు. వాడికి ఏమైనా కావాలని తెలిస్తే వెనకపడతారు ఏముంది. ఏ తెలియని వాళ్ళని మీరు వద్దు చెప్తున్నారు పద్ధతి కోరి వెనక్కి వెళ్తే వేస్తే వాళ్ళు లడ్డూలు ఇస్తారు ఇచ్చి ఇది మాత్రమో పర్లేదు అని చెప్తారు. వాళ్ళు గట్టిగా చదువు చేసుకుని పర్పిస్తారు. వాడు పోయి తండ్రికి నాన్నగారు నాన్నగారు మనందరికీ ఆ కొమ్ము ఉంది నెత్తిలో. చూసేస్తున్నారు. నాన్నగారు నాన్నగారు నాకు ఒకటే కొమ్ము ఉంది వాళ్ళ వసత్వంలో రెండు కొమ్ములు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకు వాళ్ళు చాలా గొప్ప గొప్ప రుషులు ఎక్కడి నుంచి పుట్టారండి అంటారు.
దుష్ట అంటే అంత సమాయం లేదు, లడ్డూలు ఇస్తే ఇవాళ పళ్ళెట్లండి చూస్తాడు ఈయన. వీళ్ళు వీడి కోసమే వచ్చారు, అరే లోకకళ్యాణం కావాలి కదా అని కామగా ఉంటాడు అన్నట్టుగా వీడికి ఆ సంగతి విచ్చుకోవాలి, వానికి సంబంధం లేదు వృద్ధియుడికి అందులో ఉన్న కుచర్య తెలుసు. ఏమో ఒకడు రాజు, జమితుడు రాజు. వాడికి స్త్రీ భోగం బాగా తెలుసు వాడు. అలాంటి వాడికి మేనక వస్తే పరవశం అయ్యాడు. వర్ణు దగ్గరికి వస్తే అప్పుడు ఆ ఆజం ఉడిచేసి ముగ్గురిపోమని చెప్తాడు. అది తేడా అది జయ మనసుకి ఏమవుతుంది తేడా అది పైన భక్తిసారుడు ఉన్నాడు భక్తిసారుడిని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవించింది దాసి త్రిమశాలి వారండి ఆ ఏం చేశాడు ఈ బాయిలు నీ విజ్ఞ పని చేస్తున్నావ్ దుస్సు సేవ చేస్తున్నావ్ చేయము అన్నాడు. నీకేమయ్యమ్మ నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. ఆమెన్. ఆమెన్ నవ్వింది. ఎందుకు నా విని అంటే నాకేం కావాలో నేను కోరిన వాటికి ఇవ్వగలవా? నేను కోరిన వాటికి ఇవ్వగలిగితే నువ్వు కోరినవి తీసుకోలేకపోయేవాడిని. నీ కోరి నీ నియమ పోస్తావ్. ఇది వస్తుంది జన్మశుద్ధి తోటి. జన్మశుద్ధి తోటి ఇది వస్తుంది. డబ్బులో నిండా మునిగి పోయిన డబ్బుతో పుట్టినవాడు మహిళ రంగం వచ్చాడా లేదా? ధన వచ్చి ధనం ధన రంగంలో పుట్టినవాడికేమి దరిద్ర రంగం వచ్చాడా లేదా? ఆ తేడా జన్మ శుద్ధికి కర్మ శుద్ధికి వస్తుంది అది ప్రధానం. అందుకోసమని అప్రతిగ్రహః అంటున్నారు గుర్తుపెట్టుకోవాలి. షట్ అన్యత్య అప్రతిగ్రహః రాజ్యోవృత్తిహి ప్రజాగోప్తుహు అవిప్రాద్వా కరాదిభిహి. రాజుగారు ఏం చేయాలి ప్రజలను కాపాడాలి. ప్రజలను కాపాడాలంటే ఏం చేయాలి? పన్ను వసూలు చేయాలి. డబ్బు కావాలనా? పన్ను వసూలు చేయాలి. ఎవరితోటి? అభిప్రాయం బ్రాహ్మణేతరులతో. బ్రాహ్మణుల కంటే భిన్నులైన వారితోటే పన్ను వసూలు చేయాలి. వసూలు పన్ను కట్టలేదు. ప్రజలని కట్టలేదు, రాముని పేరు ఎవరికీ కట్టలేదు. వసూలు కట్టాలి పన్ను వాడు పుణ్యం ఇస్తాడు. వాడు భాగం ఇస్తాడు. తాము ఆచరించిన తపస్సులో భాగం వాడికి ఇచ్చి వాడిని శక్తివంతుడిని, వీర్యవంతుడిని తయారు చేస్తారు.
లోకాలని పరిపాలి వాళ్ళు శక్తి మానికి సాధిస్తారు అది ఉన్నాక ఇది ఎందుకు ఇంకా అందుకే అభిప్రాద్వాకరాదిధి వైశ్యస్తు వార్సావృత్తిశ్చ నిత్యం బ్రహ్మ కులానుగః వైశ్యుడు కూడా వార్సావృత్తి వ్యాపారి వస్తువులను అమ్ముట తీసుకోనుట యువానివృత్తి. అది కూడా బ్రహ్మ పులానుగా వారు కూడా బ్రాహ్మణుల యొక్క ధర్మాలను బ్రాహ్మణులను అనుసరిస్తూ అనుసరిస్తూ వ్యవహరించాలి. శూద్రస్య ద్విజ శుశ్రూష వృత్తిశ్చ స్వామినోభవి శూద్రుని యొక్క బ్రాహ్మణ సేవ స్వవృత్తి. రాజుని కానీ వైశ్యుని కానీ వాళ్ళు అలా తాను తన యొక్క వృద్ధిని ఆచరిస్తూ తాను బతకాలి. వార్తా విచిత్ర శాలీన. యాయావర శిలోంచనం విప్రవృత్తి చతుర్ధేయం శ్రేయతీచ ఉత్తరోత్తర ఏమంటున్నాడు శాలీన యాయావర శిల ఉంచన బ్రాహ్మణుడు ఈ నాలుగు తీర్ల వృత్తి వాడికి. రామ రాముడు బత్తాలంటే నాలుగు మార్గాలు. ఒకటేమిటి? ఒకటి చాలీన, తర్వాత యాయావర, మూడోది కీల, నాలుగోది ఉంచెనం. చాలీనం అంటే ధాన్యమును సంపాదించుట. యాయావరం అంటే ధాన్యమును భిక్షాధన చేయుట. శిల అంటే పొలంలో కళ్ళములలో పడినటువంటి గింజలను ఏరుకునుట. ఉంచనం. ఆ గింజలను దంతములతో మాత్రమే తీసి వాక్యం తిను మళ్ళీ వండుకొని తింటే రుచి పూడుతుంది. బియ్యం ఉడికే అనుకోండి. ఇంకోటి ఏంటంటే శిల అంటే శిల కణసః ఆదానం. ఉంచడం అంటే ఏమిటి? కణచహ ఆధారం అంటాడు. ఒకేసారి గింజలు తీసుకుంటే శిల. ఒక్కొక్కటి ఏరుకుంటే ఉంచడం. అంటే ఏమిటి? కళ్ళానికి వెళ్లి అయ్యా ధాన్యం అని అడిగారనుకోండి అది శిలావృత్తి అంటాం. వాళ్ళు ధాన్యం తీసుకొని వెళ్ళిపోతారు రైతులు. వాళ్ళు పోయినాక ఆ కళ్ళల్లో ఆ మళ్ళ అంట మొరి మళ్ళ అంట చూడండి. ఆ మళ్ళన్నీ పగుళ్ళు పోసుంటాయి. ఆ పగుళ్ళలో వీళ్ళు కొట్టినప్పుడు కొన్ని గింజలు పడి ఉంటాయి. దాన్ని వాళ్ళు తీసుకోరు, వాటిని వేరుకొని వెళ్లి అవి దంచి ఆ బియ్యం చేసుకొని వాటిని వండుకొని తింటారు. దొరికిందండి, డబ్బులు అన్నీ కాదు అందులో ఎన్ని దొరికితే అవే అంటే ఆహారం మీద.
అక్కడ ప్రతీ లేదు అది ఉంచవృత్తి అంటారు. ఒకటి శిలావృత్తి మరి ఒకటి ఉంచవృత్తి ఇంకొకటి యాయవరం మరొకటి చాలీనం. ఇలా చాలీన యాయావర శిల ఉంచనం విప్రవృత్తి చతుర్ధ ఈ నాలుగు భాముళ్ళ వృత్తి ఇందులో ఉత్తరోత్తరం శ్రేష్టం. అంటే అన్నిటికంటే ఉచ్చనా ఉత్తమం. ఇంకా ఇన్ని తెచ్చుకున్నావనుకో కానీ అన్నం ఎక్కువ వండుకుంటావు. మీరు కూడా మీకు ఇన్నే దొరుకుతాయి. అదే తింటావు. ఓ గార్యాల తగారి అంటే ఏమిటి మార్గం చూస్తారా? యాయా వరం అనేసరికి అడుగుతావు పెద్దవాళ్ళు వచ్చారని వాళ్ళు ఎక్కువ పెడతారు. నీవే ధాన్యం తీసుకుని ఆ వైపు ధాన్యం వస్తుంది, బిచ్చాదన ఎక్కువే లభిస్తుంది. ఉంచన వరకైనా జింజర్ కాబట్టి ఉంచన తీసుకుంటాం కదా? దాని వల్ల ఉత్తరోత్తరం శ్రేష్టం అంటే ఎంత మనం తక్కువ కూడబెడితే అంత మనస్సు మన మాటలో ఉంటుంది. నా డబ్బులు ఎక్కువ అయ్యాయి అనుకోండి కొంచెం ఎలాగైనా ఎలాగైనా నాకేమయ్యా. బోల్డు ఉంది అంటాడు. తాను తనకు భగవంతుడు ప్రసాదించిన దాన్ని ఇతరులను శివసించడానికి వాడుతాడు. తాను సంపాదించినప్పుడు ఇతరులను ఇష్టం అండి. సంపాదించిన వాళ్ళు ఇతరులను ఇష్టం అండి. అంటే ధనం మీకు ఏమి ఇచ్చింది? పర హాని ఇస్తుంది. అందుకే ఉత్తర మార్గం ఉత్తమం. శిలోంచరం చతుర్ధేయం శ్రీ శి చ ఉత్తరోత్తర జగన్యః నోత్తమా వృత్తిం. అనాపది భజే నరహా ఇలా క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రాహ్మణుడు నలుగురు ఏ ఏ ఉత్సులు చేయాలో చెప్పాం. ఎంతో ఆపద వస్తే తప్ప తరువాతి వాడు మొదటి వాడి వృత్తి ఆచరించకూడదు. అంటే అడిగారే యజ్ఞం చేయొస్తా అని. క్షత్రియుడు యజ్ఞం చేయడం కానీ పాఠం చెప్పడం కానీ ప్రతిగ్రహం దాన్ని తీసుకోవడం కానీ ఇవి ఆపదల్లో చేయొచ్చు. ఎమర్జెన్సీ. అది లేకుంటే చేయకూడదు. జగన్యహ నోత్తమాం వృత్తిం. తర్వాతి వాడు మొదటి వాని వృత్తిని అనాపది ఆపద లేనప్పుడు తీసుకోకూడదు. అంటే ఏమర్ఛం? ఆపదలో. చెట్టి విశ్వాసం చేస్తాడు తప్పదు వేరే మార్గం లేదు విశ్వాసం చేస్తాడు. అలాగే బ్రాహ్మణుడు కూడా వ్యవసాయం చేస్తాడు బ్రహ్మాణుడు వ్యవసాయం చేస్తాడు. మా ఊర్లో మా శివ శివ బ్రహ్మాణుడు వ్యవసాయం చేస్తాడు.
కడగమాడ అని చెప్పి వెళ్ళాలి వాళ్ళు, మా ఊరు మొత్తం రాగిపోలేదు వాళ్ళే వాళ్ళే పోరు. వాళ్ళు పండించినంత ఎవడు పండించలేదు ఊరు మొత్తం వాళ్ళే పండించినప్పుడు కానీ ఎంత ఎంత జమస్కారం అంటే ఆ ఆనందం అక్కడ పోతుందా వాళ్ళ మమ్మీ ఏదో. తర్వాత మనం లేచి స్నానం అనుష్టానం చేసుకొని 3 గంటలు ఏదో నాలుగు గంటలు తీసుకొని పోయేవాళ్ళం. ఇది దున్నేసి అవి ఏదో ఉంటాయి కదా పండు అవన్నీ చేసి మళ్ళీ బావిలో స్నానం చేసుకొని ఆ బావి బొడ్డని మడి కట్టుకొని జపం చేసుకుందాం. లే పాట కానీ తల్లి హే కాపాడు చేస్తాడు తిరిపాడు కొట్టించి మళ్ళీ తిన్నట్టు మళ్ళీ. ఇక పైలు అంది అంటే అక్కడే కూర్చునేది మొత్తం ఇంటి రాజులంతా మేమందరం విన్నాం వాళ్ళని ఆనందం అనిపించింది. మొత్తం ఆగు రణ నమ్మడం. వాళ్ళ కుటుంబం ఏ ఆరు మంది లేరు. అందరూ వచ్చే పొలం దగ్గర పోయారు పొలం దగ్గర. మధ్యాహ్నం అడిగి కాపలా కాపలా కయ్యాలి కదా వేరే పని ఎందుకు అక్కడే కూర్చొని రామాళం పెట్టుకొని ఈయన చెప్పి అందరూ వెళ్ళేవారు. వచ్చిన పొరం కాపలా అయిపోయాడు పొలం చప్పడి పడుతుంది రామాళం ఉంటుందని. విపాకు పడా అందరూ అక్కడ కూర్చో అందరూ ఒక అందరూ నేమన్నారు. అయ్యగారు చెప్తున్నారు అని. అయ్యగారికి ఏమైనా కావాలంటే అందరూ సలో చేయొచ్చు అండి. ఈ వంట లేక సమయానికి ఆ కాయ తాలు తీయడం విత్తనం వేయడానికి ఆ నాదు పెట్టడానికి దొరకాలి వీళ్ళే ఉన్నారు. అయ్యగారు రావన్నా అని వచ్చేవాళ్ళు. స్నేహం సర. బదలేదు. కాబట్టి అనాపది బతకలేను అనుకుంటే ఆ పని చేయాలి. బతక జరిగింది సమస్య అందుకే జగన్యః నోత్తమా మృత్యం. తక్కువ వాడు పెద్దవాడి ఉత్తిని ఆపద లేనప్పుడు ఆచరించకూడదు. వృతే రాజన్యమాపస్సు. సర్వేషామపి సర్వశః అందులో మళ్ళా రాజు తప్ప తక్కిన వారు ఆపదలు అన్ని పనులు చేయొద్దు. రాజుకు మాత్రం అధికారం లేదు. ఆపద వచ్చినా చావాలి తప్ప వెనుబంజి చేయకూడదు. రుతే రాజన్యమాపత్తు సర్వేసామపి సర్వచా. రుతామృతాభ్యాం జీవేతా మృతేన ప్రమృతేనవా సత్యామృతాభ్యాం జీవేతా నత్సవవృత్యా తదంజనా మనకు మనకు వస్తుంది కాస్త ఇంకా లోతుకు వెళ్తాం రేపు చెప్పుకుందాం. ఏ అన్నీ కోడ్ కోడ్ భాగం టెక్నికల్ అన్నమాట టెక్నిక్ భాగం అన్నమాట రుతే రుతా రుతామృతాభ్యాం జీవే ఆ మృతేన ప్రమృతేన ఎలా పద్ధకాలు చెప్తారు.
వ్యాపారమని సత్య అనృతం, వ్యాపారానికి పేరు సత్య అనృతం అని సత్య అనృతం, సగనిజం తమబద్ధం అని వాళ్ళే. స్వవృత్తి స్వవృత్తి అంటే బుక్కబని బుక్కబని అంటే ఏంటి? సేవ సేవ స్వవృత్తిహి నీతి సేవనం స్వ స్వ అంటే బుక్క స్వవృత్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేస్యత్ శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మది గురుభ్యో నమః
Opening salutations: "Namo vai brahmanishchaye vasishthaya namo namah" - salutation to Shuka, the knower of Brahman, born of Vyasa. Salutations to Sri Shuka Brahman, to the acharya lineage.
As the Brahma-vadis (Vedanta teachers) have said: "Mayy aveshya manaskanta kurukarmanani mat-parah" - place your mind in me and perform all actions for me. Rule the kingdom, but do not let your mind be absorbed in the royal pleasures. Keep your mind fixed on me, offer all actions to me, and govern the kingdom with detachment.
If this one alone caused such suffering to the whole world, and if the son had turned out the same - imagine how it would be. Like Ravana and Indrajit. But fortunately, this one's son became the greatest Bhagavata. The verse says: "tvaya vimochitah mrityoh" - by you, O Lord, he was freed even from the fear of death.
All kinds of death - even when death itself comes to destroy, if one meditates on the Lord, even that is averted. Hence the Lord's names include: "Ugram, Viram, Maha-simham, Jvalantam, Sarvatho-mukham" - the names of Narasimha that ward off even untimely death.
Thus Narada finished speaking and the Lord immediately disappeared at that very spot - "Vicchitva bhagavan rajan tatraivantardhaje Harih" - the Lord vanished. Invisible to all beings, having been worshipped by the progenitor Brahma, He departed. Then the world returned to normal.
In this way, O dear one, Hiranyakashipu and Hiranyaksha - the Lord's very own doorkeepers - became sons of Diti due to the curse of the Sanaka sages. They kept the Lord in their hearts in a spirit of enmity - "hridayam hridi" - and through that constant enmity-awareness of the Lord, they attained liberation.
Not just these two - how many kings who maintained enmity toward Krishna, who fought and died in battle against Him - they too attained the Lord. This animosity toward the Lord is only temporary - the ultimate result is union with Him. The outcome was absorption in the Lord.
Either through bhakti or through enmity toward the Lord, or through contempt, or through abuse - whatever one does, if the Lord is the constant object of that consciousness, one attains the Lord. Touching the Lord in any way brings liberation.
These stories fulfill their purpose. Describing the qualities and deeds of the Lord of creation, sustenance, and dissolution - the antaryami of all - this is the great purport. The changes in the stations of high and low, the reversal of positions through time - all this is described here.
The Lord's lion-like story, the Narasimha narrative - whoever reads it with attention and reverence will earn merit from the story of Hiranyakashipu's destruction and of the supreme devotee Prahlada's glory.
The secret is that in a human body, the Lord lives right among you - "eshan grihan avasatiti" - the Lord Himself dwells in your home. This is extraordinary because all other avatars are partial (amsha) avatars. "Amshavatara kalva anyah, Krishnastu bhagavan svayam" - all others are partial, Krishna is the complete Svayam Bhagavan who descended fully.
Kaivalya (liberation), moksha-ananda (the bliss of liberation) - the happiness that comes from experiencing moksha-ananda. The one who gives the experience of kaivalya-sukha to all beings of the entire universe - that great one is He, this very Krishna.
The givers of liberation say: you are the son of Vasudeva. Hence you are called Vasudeva. Similarly, you are the father of the entire movable and immovable universe. You are the guru who taught us. You are the atma itself. You are our most worshipful one.
The verse says: "Yatanotvihatum yachah pura rudrasya devasya mayena anantamayina" - even Brahma and Rudra, whom He commands and upon whom He showers grace - even they cannot fully behold His form. Such is His divine mystery.
One city of gold, one of silver, one of iron - three cities were established, designed to be impenetrable, hard to find, hard to connect, hard to disconnect from one another. These are the tripura (three cities) - not just gold, silver, and iron, but made invulnerable by specific cosmic arrangements.
When these arrows were released, invisible like beams of light going ahead, all who were touched by them fell lifeless. Ishvara struck with His arrow - they all died. "Patamasmi maha-yogim maya kuperate aksipatu" - Shiva cast the great yogi aside.
First remove the seed - only then deal with the tree. Therefore, first removing the mother means the children won't follow. This causal reasoning must be understood. One person was there, causing the opposing effect until he died - then came the six who are named - and they went to the supreme abode.
What we do, the divine can remove. But what the divine does, we cannot remove. "Adha shaktibhi svabhih shambho pradhaanitam vyadhata" - the Lord with His divine powers then blessed Shankara. He placed His divine radiance and other aspects within Shankara and empowered him.
When one hears descriptions of external beauty - about the charm of skin, etc. - people say: "Look at that beauty! Oh what wonderful...!" But consider: what is that skin? Powder, oils, perfumes smeared and applied - and it is called beauty. One who applies such things on oneself.
At the auspicious Vishnu muhurta - that abhijit muhurta - at that divine moment, the Lord "dahate na durbhedhya haro dhata tripuro nrpa" - with that arrow, the Narayanastra, wearing that divine form, He burned those three impenetrable cities to ash. Celestial drums resounded in the skies.
Who do you think is singing these praises of the one who plays in disguise in this world? These infinite exploits and compassions are being sung by the sages who are the world-teachers themselves - through His divine powers He keeps all these great ones under His sway.
For reverence toward elders to arise, one must first be pure. When our own body and mind are pure, devotion toward elders arises naturally. We want to hear what they say, we want to ask more and learn from them. This purity of intention is the prerequisite.
This is not good for work, that is not good for work. If one eats just the right amount, sleep does not overcome. When sleep does not come, the mind is in our control. When one struggles to stay awake despite effort - what does that mean? The mind is not entirely yours.
That is the third one - the second heir. That is what we call second heir. Therefore "paramesharasutanam sammatas brahman tapo yoga samaadhibhih" - not just a son but one beloved by the Lord. Among all Brahma's sons, you alone are the most dear. Why? Because of tapas, yoga, and samadhi.
Not at all, O teacher - it is you who are the great one. You explain the deep tattvas to us with such compassion. Those with generous hearts remain simple on purpose so others can approach them. Narada, having been thus praised, says: "Narayana mukhachyutam" - I will now speak the eternal sanatana dharma that I received from Narayana Himself.
Indeed, all of this is divine - "sarva devamayah sarva vedamayah" - all the devas are within Him, all the Vedas are within Him. Such a Lord - "smritam chirad vidvam rajan yena jatma prasidati" - even the remembrance of such a mahanuabhava by the learned brings the atma to joy and peace.
Mano-nigraha is self-restraint of the mind. Dama is sense-restraint. Ahimsa means not harming any being in three ways - through body, mind, and speech. Then brahmacharya. Further: tyaga, svadhyaya (study of what the elders have taught), adavam meaning straightforwardness - not being deceitful, being truthful.
That too should not be done once and stopped. The Lord knows it is hard to give up impure desires all at once. So He says: "shanayih" - gradually, little by little, let the pure wishes replace the impure ones. For humans: "nrinam vipar-yayeksha" - the false pride of thinking "I am great, they are lesser."
He gets up at dawn, does his anushtana and bath, puja - and never minds if the neighbor is dead. If there is no purity of practice, the rites are useless. Without satya-vadam (truthfulness), nothing works. Once these qualities are in place, these teachings become meaningful.
This matter was told by Brahma himself. "Vidyad-hyena daanaani vihitaani dvijanmanam" - now: the duty of Brahmanas includes vedadhyayana, yajna, and dana. These three - learning, sacrificing, and giving - are prescribed for the twice-born. "Janma karmavadatanam kriyasya" - those purified by birth and action.
A discussion about the Lord's orchestrating everything - He is the one who causes all things to happen, the inner director. He enables, He prevents. "Dasha dasha" - the Lord arranges all circumstances. Kings and Kshatriyas are all under His direction.
The Kshatriya has his own dharma based on age and capacity. There are examples: Tuladhara, Dharma-vyadha, and others. Purity comes through both birth and karma. Hence both janma and karma are mentioned. A person purified through one of these can attain great spiritual heights.
A wicked person has no time for proper reflection. But if you bring laddu (sweets), he will be very attentive. These people are not truly interested in loka-kalyana (universal welfare) - they are interested only in what benefits them. But the intelligent person who knows the inner workings.
The kings govern their realms by their own power. Once that power is established, why need more? Hence - "abhipra-dvakara-adidhi vaishyas tu vara-savriti cha nityam brahma-kulanu-gah" - the Vaishya also does his trade, buying and selling, following the Brahma-kula-anuga (guidance of the Brahma tradition).
There it is called "unchha-vritti." One is "shila-vritti," another is "unchha-vritti," another is "yayavaram," another is "chalina." These four modes of a Brahmin's livelihood - "chalina, yayavara, shila, unchhanam vipra-vritti chaturdha" - among these, each higher than the last is more excellent. Among all, unchha is the most honored.
They said: "kagadamada" (go away) and left. Our entire village never lacked for anything - they alone cultivated when no one else could. They produced more than anyone in the entire village. But however much they gave, how much gratitude was shown? After all their labor and offering, we get up, bathe, and do our anushtana.
Trade involves "satya-anrita" - a mixture of truth and half-truth. That is the name given to trade. "Satya-anrita" - partly true, partly not. And "stree-vritti" means service - "seva seva svavrittih niti sevanam" - service is one's own dharma. Benedictions: "svasti prajabhyah paripalayantam nyayena margena mahi mahishah" - may rulers govern righteously.