కృష్ణుని జననం మరియు లీలలు: మధుర నుండి వృందావనం
Krishna's Birth and Deeds: From Mathura to Vrindavana
ఉద్ధవుడు కృష్ణుని మధుర జన్మ, గోకుల వృందావన బాల్యం, తిరిగి మధురకు రావడం అనే పూర్ణ గాథ వివరించాడు. ఇంద్రుని అహంకారాన్ని కృష్ణుడు అణచిన ఘటన, గురుపుత్రుని తిరిగి ఇచ్చిన సంఘటన, రుక్మిణి వివాహం - ఇవన్నీ చెప్పబడ్డాయి. గొప్పతనంలో కూడా అహంకారానికి చోటు లేదని ముఖ్య సందేశం.
Uddhava narrates the sweeping story of Krishna's journey - birth in Mathura, childhood in Gokula and Vrindavana, then the return to Mathura. Key episodes recounted include Indra being pulled off his throne by Krishna's arrogance-correcting acts, Krishna bringing back his guru's son as a gift, and the wedding of Rukmini (Bhishmaka's daughter). The Lord's teaching that arrogance has no place even in greatness is emphasized.
మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం వ్యతేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతేదు కులవభిరామం శ్రీమత్తదంగిరియుగలం ప్రణమామి మూర్థ్నా భూతం సరస్య మహదాక్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాన్ శిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్వరాన్ కుచమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంఖా సింహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరహత్ కుండల హరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యత్పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం సిక్షేత్ బౌస్త్రమకల్మషం పరాచరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావా పుత్రేతి తన్మయతయా పరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వా ధూళ కుల భూషణం శ్రీ రంగార్య గురు పుత్రం షఢగోపమహం భజేత్ అస్మద్ గురుభ్యో నమః
భగవత్ బంధువులారా కృష్ణ పరమాత్మ మధురా నగరం బ్రేపల్లె తరువాత బృందావనం ఈ మూడు ప్రదేశాలలో అంటే మధురా నగరంలో జన్మ బ్రహ్మపల్లెకు గమనం మళ్ళీ అక్కడి నుంచి బృందావనానికి మళ్ళీ వెళ్ళుట. ఇంతవరకు బృందావనంలో రాసలీలతో మనం అధ్యాయాన్ని చెప్పుకున్నాం. అంటే రాసలీల అయిన తర్వాత వెంటనే అఖూరుడు రావటం. మళ్ళీ మధురా గమనం ఆ సంఘటనలోనే ఆలోచించగల వాళ్లకు ఆంతర్యం చెప్పడానికి అలా సన్నివేశం ఏర్పాటు చేశారు పరమాత్మ. రాసి లైన వెంటనే అకుడు వాడు వచ్చాడు వెళ్ళిపోయాడు. మరి నిజంగా మనం అనుకునేటువంటి దైహికమైనా లేకుంటే ఐహికమైనా కోరికలో అభిలాషలో రుచో ఆశో లాంటివో ఉంటే మరి మధురకి ఎంతో దూరం కాదు రేపటి బృందావనం రోజు వెళ్లి వెళ్లి రావచ్చు. కదా ఆలోచించండి మనం మధుర బృందావనం వెళ్లి వచ్చాం కదా. దూరం ఉంది 10, 12 కిలోమీటర్లు కూడా లేదు ఇంకా తక్కువ ఉంది. మరి మధుర నుంచి ఆనాడు బృందావనం నుంచి వెళ్లి వచ్చిన కృష్ణుడు. ప్రభాస తీర్థంలో అంటే ఇంచుమించు 120 ఏళ్ల తరువాత కొంచెం అటో ఇటో అంటే 120 ఏళ్ల తరువాత మళ్ళీ గోపికలును గుష్పుడు కలిశాడు. రాసలీల తరువాత ఇంచుమించు ఇంకొంచెం ఎక్కువనే నూరేళ్ల పైననే మధ్యన గ్యాప్ వచ్చింది. మరి వారి సమాగమం వారి సంబంధం ఏమనుకుందాం? కేవలం అందరూ స్వామి చెప్తారు. నేను ఎదురుగా ఉండటం కంటే, దగ్గరగా ఉండటం కంటే నేను దూరంగా ఉన్నప్పుడే ఎప్పుడు నన్నే తలుచుకుంటారు. నిరంతరము నా స్మృతి ఉండాలంటే నాతో వియోగమే తప్ప సంయోగమంత ఉపకారి కాదు అన్నాడు. అది జీవాత్మ. పరమాత్మలకు ఉండేటువంటి సమాగమానికి ప్రత్యేకమైనటువంటి సూచికే తప్ప మనం ఊహించేటువంటి దైహికమైన లేదా ఐహికమైన సూచినా కాదు అని అర్థం.
అందుకే ఆ అధ్యాయాన్ని మనకు రెండో అధ్యాయాన్ని అక్కడ ఆపారు. అర్ధాయ జాతస్య యదుష్వజస్య వార్తాంసకే ఆ భాగం చెప్పుకున్నాం. అలాగే శరత్సే శశికరైహి మృష్టం మానయన్ రజనీ ముఖం శరద్ ఋతువులోని. చక్కని చంద్రుని వెందలతో ఉన్నటువంటి రాత్రిని తాను సమ్మానిస్తూ గొబ్బెలతో కలిసి విహరించారు నా భాగం చూసుకున్నాను. ఇప్పుడు తతస్స ఆగత్య పురం స్వపిత్రోహో చికీర్షయాస్యం బలదేవ సంయుతః దాని తర్వాత రాతలీల. విహారం అయిన తరువాత స్వపిత్రోహో పురం ఆగత్య తతః సపురం ఆగత్య మధురాపురానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? స్వపిత్రోహో చికీషయాస్యం. చెమ్మంటే శుభం మంగళం అన్నమాట. తన తల్లిదండ్రులకు శుభమును మంగళమును కలిగించాలనేటువంటి కోరికతో ఒకడు కాదు బలదేవ సంయుతః. బలరామునితో కూడా కలిసి నిపాత్య తుంగాద్రి తుంగాత్ రిపుయూధనాథం వచ్చిన మహానుభావుడు కృష్ణావతారంలో చాలా మందిని స్వామి నిరాయుధుడిగానే చంపాడు. రామావతారం లాగా వేలతారాల్లాగా ఏదో బాణాలు ఏవో కాదు నిరాయుధుడిగా చంపాడు. అంటే కేవలం హస్తంతో బకాసురుడిని చీల్చాడు. అజగరాసురుడిని చీల్చాడు. పూతనను సవరం పారు తాగి చంపేశాడు. శకటాసురుడిని కాలుతో, తృణావృతుడిని ఓ ముష్టి శాతంతో. అంటే వర్షాసురుడిని, ధేనుకాసురుడిని, కిడింబాసురుడిని ఇలా ఇంచుమించు బాల బాల్య జీలలన్నీ ఆయుధం లేకుండానే చంపాడు. ఇంత పెద్ద కంసుడిని కూడా ఇంత పెద్ద కంసుడు అంటే కిమ్ బ్రహ్మణ బ్రహ్మణ కిమ్ అల్పవీర్యేన అంటాడు ఆ కిమింద్రేణ అల్పవీర్యేన. రుద్రుడు అభవీరుడు బ్రహ్మన ఎక్కడో తపస్సు తీసుకుని కూర్చుంటాడు. రుద్రుడు సమాధిలో ఉంటాడు. విష్ణువు విష్ణునా కిం రహో జుష. విష్ణుడు రహస్యంగా విష్ణువు దాగి ఉంటాడు. అలాంటి వాళ్ళు నన్ను ఏం చేస్తారు?
అని ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు వీళ్ళు నాకేం లెక్క అనంత. ధీమాలో ఉన్నవాడిని అమాంతం సింహాసనం నుంచి అలా కిందికి లాగాడు. కింద పడగానే తనమా అని తగిలి మీద పడ్డాడు. అందులో అంటాడు పపాత విశ్వాస్త్రయః అంటాడు వ్యాసుడు ఇందులో భగవత్వంలోనే. అంటే అంత చిన్న పిల్లవాడి మీద పడి చచ్చాడా వాడు? అంటే వీడు చిన్న పిల్లవాడు కాదు నాయనా, విశ్వాశ్రయః. 14 లోకాలను బొజ్జిలో దాచుకొని మీద పడితే ఎవరు బొక్కుతాడండి? లోకాలు మొత్తం కూడా చూడు ఇప్పుడు పడిపోతాయి. అందుకే పాపాత వ్యాసుడు విశ్వాస్త్రయః. ప్రపంచమునకాధారమైన వాడు వాడి మీద పడ్డాడు. వాడు చచ్చాడు. వీడు సచ్చాడన్న సంగతి తక్కిన వాళ్లకు తెలవడాని కోసం అతని జుట్టు పట్టుకొని ఆ మొత్తం సంఘంలో వీడ్చుకుంటూ తిప్పాడు ఒకసారి. అంటే ప్రాణం పోయిన వాడిని వీడిచేశాడన్నమాట. ఇంత సులభ ఈ మాత్రానికి ఇంత సచ్చారా మీరంతా? మీద పడితే వాడే సొస్తాడు. వాడి మీద అందరం చూసి మీరంతా సచ్చారు వాడిని చూసి ఏంటి? అలా పడేసి మీద పడి చుట్టు తుంగా చెప్తున్నాడు. తుంగా త్రిపుయోధనాదం హతం వ్యకర్షతు. చనిపోయిన వాడిని లాగాడు. అంటే ఈయన పడగానే వాడు చచ్చాడు. చచ్చిన వాడిని లాగాడు వ్యకర్షతు వ్యసుం. ఓజసా పూర్వ్యాం వ్యసుం వ్యకర్షత్ ప్రాణములు పోయిన వాడిని లాగాడు. ఎలాగ అంటే అలాంటి వాడిని లాగలమన్నా బలం కావాలి. అసుడు అంటే మహా బలిష్టుడు అందుకే ఓజసా అంటున్నారు. తగినటువంటి బలము గల మహానుభావుడు భూమ్మీద లాగేశాడు. శాందీపనే సకృత్ప్రోక్తం బ్రహ్మాధిత్య సవిస్తరం తరువాత శాందీపని నుండి ఒక్కసారి చెప్పినటువంటి వేదాన్ని అధ్యాయం ఒకసారి రేఖ సంసాగ్రహం అన్నమాట. ఓ గురువుగారు ఉన్నారు చదువుకున్నట్టు చేయాలి కదా. అంతా వెళ్ళాడు కూర్చున్నాడు చదువుకున్నట్టు చేశాడు విద్య అయిపోయింది గురు దక్షిణ ఇవ్వాలి కాబట్టి తత్మయి ప్రాదాత్వరం పుత్రం మృతం. పంచజనోదర అలాంటి మహానుభావుడికి గురువుగారికి పంచజనోదరం నుంచి వాని ఉదరం నుంచి పంచజన్యాన్ని పొంది
అలాగే గురుపుత్రుడిని తీసుకొని వచ్చి అతనికి కానుకగా ఇచ్చాడు. సమాహుతాపిర్వ కన్యయాయే శ్రీయస్వవర్ణేన బుభూషయైషాం. తరువాత భీష్మక కన్య అంటే రుక్మిణి. కదా ఆ రుక్మిణిని వివాహం చేసుకోమని స్వయంవరాన్ని ప్రకటించి చాలామంది రాజులు వచ్చారు. అందులో ఏషాంబు భూషయం. యయ ఆమెను పొందాలనేటువంటి కోరికతోటి వచ్చినటువంటి చాలామందిని ఏచాం గాంధర్వ వృత్యామి శతాం స్వభాగం జసే పదం మూర్ధిం రథత్ సుపర్ణః రుక్మిణిని వివాహం చేసుకోవాలనే కోరికతో వచ్చిన రాజులందరూ చూస్తూ ఉండగా శత్రువుల శిరస్సులో పాదమును ఉంచి ఆమెను గాంధర్వ విధితో వివాహం చేసుకున్నాడు. గాంధర్వ విధి అంటే మనకు కేవలం వధువు, వరుడు సమ్మతితో పంచభూతములు రాస్తాడు జరిగే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటాం. ఇప్పుడు ఇది తత్కాల అంటారే అదనమాట తత్కాల అని అంటే అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చేసారు వివాహం చేసుకోవాలి పక్క ప్రజలు ఎవరూ లేరు పంచభూతములే సాక్షి విశుద్ధుని వివాహం అలాగే జరిగింది తుక్కుని వివాహం అలాగే జరిగింది ఆయన గాంధర్వ విజి తోటి గాంధర్వ వృత్యామిషతాం స్వభాగం జహరే పదం బుద్ధితన స్వభాగం అంటున్నాడు. ఎవడి సొమ్మో తీసుకోలేదు కృష్ణుడు ఆయన సొమ్మో ఆయన తీసుకున్నాడు కదా రాఘవత్తే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మం. తను తన భాగాన్ని తాను స్వీకరించాడు. కకుద్మతః అవిద్ధనసః దమిత్వా స్వయంవరే నాగ్నజితీం కువాహా. నగ్నజిత్ యొక్క కుమార్తె నాగ్నజితి ఈమెను కూడా సత్య అని అంటారు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఒక కండిషన్ ఉంటే బాగా బరిచి ఉన్నటువంటి ఏడు కోడెలు ఉంటాయి. ఒక్కడే ఏడు కోడెలతోటి పోరాడి వాటిని వశం చేసుకున్న వాడికి అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నగారి యొక్క చపతం అందుకే అంటున్నాడు ఖకుద్మతః అవిద్ధనసః దమిత్వా అవిద్ధనసః బలమైన కోడెను వంచడానికి ఏం చేస్తారు వాడికి ముక్కుతాడు వేస్తారు.
ముక్కు లోపలికి బయటికి గుచ్చి ఓ తాడు వేస్తారు. ఆ ముక్కు దాన్ని ముక్కు తాడుతో ఇది కాస్త ఎగరపోతే ఇలా లాగారంటే ఆ ముక్కు గుచ్చి బాధతోటి అది మాట్లాడకుండా వంగి ఉంటుంది. అది విద్ధనస. ఇప్పుడు ఇది అవిద్ధనసః. ముక్కుతాడు వేయని ఏడుకోడెదను అంటే వాడికి హద్దు అరుపు ఏముండదు భయపడదు ఎవడికి అందులో బలితమైన కోడెలు ఉన్నాయి. అలాంటి వాటిని దమిత్వ వంచి నియమించి స్వయంవరే నాగ్నజితీం కువాహా స్వయంవరంలో నగ్నచిత్తు యొక్క పుత్రిక సత్యను వివాహం చేసుకున్నాడు. తత్భగ్నమానానపి వృధ్యతః అజ్ఞాని జగ్నే తత్భగ్నమానానపి అంటే ఏమిటి? సత్యను వివాహం చేసుకుందామని ఉద్దేశ్యంతో ఎంతోమంది రాజులు నగరానికి వచ్చారు. అన్నగారు చెప్పినటువంటి పందానికి ఒరంబడి ముందరికి వెళ్లి ఆ ఏడు కోడెలతోటి పోరాడలేక గర్వం వణిగి వెళ్ళిపోయారు. ఆయన పెట్టిన పందెంలో నెగ్గకున్న సత్య చాలా సౌందర్యవతి కాబట్టి ఆమెను ఎలాగైనా పొందాలనేటువంటి ఆశతోటి అందరూ కలిసి కుష్పు దండ వేస్తాడు. వివాహం చేసుకొని పోతుంటే మా అందరికంటే నిజంగా నీవు వీరుడవా? శాస్త్రం ఏంటంటే తాము చేయలేని పని ఎదుటివాడు చేస్తే దానికి అక్కడ నుంచి కొన్ని ఏవో సాకులు చూపి ఆ వాడు మాకంటే గొప్పవాడు ఏం కాదు కానీ అదృష్టం కలిసి వచ్చింది అయిపోయింది. అలా అతిథ పరమాత్మ మీదకి కూడా దాడిస్తే వచ్చాడు. అందుకే తద్భగ్రమానానపి గుర్జ్యతః అజ్ఞాన్ జగ్నే గుర్జ్యతః అంటే ఆశపడుతున్నటువంటి అజ్ఞాన్ జ్ఞానము లేని వాళ్ళు. స్వామి యొక్క భాగమైనటువంటి శ్రీ శ్రీ స్వరూపాలే కదా అత్త భార్య అంటే. సత్యభామ అంటే భూమి. ఒక ఆమె నీడ నాగరి చితి అంటే నీడ అంటాం మనం. ఇలా తమకు భాగమైనటువంటి స్వామి భాగమైనటువంటి వస్తువును మాకు కావాలని కోరటం ఎవరి పని? అగ్నిలో. అందుకే అలాంటి వాళ్ళని జగ్గినే సంహరించాడు. అక్షతా. శస్త్రభృతః స్వశస్త్రైహి ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే ఉత్తర యుద్ధం యుద్ధానికి వస్తారా శస్త్రభృతః అన్ని ఆయుధాలు తీసుకొని వచ్చారు.
ఈ మహానుభావుడు సశస్త్రః తన ఆయుధాలతో సశస్త్రైహి అక్షతస్ అని జజ్ఞిని తన ఆయుధములతో తాను కొట్టబడకుండా వారిని కొట్టాడు. అంటే ఇంతమంది ఒకేసారి యుద్ధానికి వచ్చినా ఇక్కడే స్వామి యొక్క కోదండ పాండిత్యం కనబడుతుంది వరుసగా. ఈ నరకాసునుడి దగ్గర, జలహన్ దగ్గర, సౌబాడి దగ్గర ఇలా పౌండ్రక వారి దగ్గర పరమాత్మ యొక్క ధనుర్విద్యా పాటవం ఇక్కడ తెలుస్తుంది. చూస్తే మాత్రం భయ్యా నాకేం వచ్చు ఏం రాదు అంటాడు. నాకు ఏం తెలుసని ఏం లేదు అంటాడు. ఏది వస్తే ఆ పని చేస్తాడు. విద్య విద్య గదాయుద్ధం మనకు పద్మరాములు చెప్తాడు. భీముడితోటి గదాయుద్ధం చేశాడు ఒకసారి. ఒక సందర్భంలో బాబా నువ్వు అన్నీ కొంటె పనులు చిదర పనులే తప్ప ఎప్పుడైనా పరాక్రమం చూపావా అంటాడు. నీకేం కావాలి నాన్న చెప్పరాగా. నీ పరాక్రమం నా పరాక్రమం చూస్తావా నిన్ను గదాయుద్ధంలో ఓడించాలా అన్నాడు నవ్వుకుంటూ. ఏంటి బాబా నన్నే సరే పదా. సరదాగా ఎందుకంటే కొద్దిసేపట్లో ఆయన ఎవరు కిమ్మీరుడు అనేవాడు రాబోతున్నాడు అన్నమాట. ఆ కిమ్మీరుడు మహా బలాఠ్యుడు. వాడిని ఓడించే బలం వీడికి రావాలి భీముడికి. అంటే తన ఆయుధం యొక్క స్పర్శతో వాడికి తేజస్సు ప్రసరింప చేయాలి. దాని కోసం ఒక రెండున్నర కడియలు అన్నాడు. అంటే ఒక గంట. గంటదేవి హుండితో కదా యుద్ధం చేస్తారు. వివరణంలో భీముని గదా, భీముని శరీరము, భీముని చేతులు డీలా పడిపోతాయి. ఆ బాబోయ్ నువ్వేమో వెన్నదొంగవు, కణ దొంగవు అనుకున్నాను. ఇంత బలం ఉందా నీకు? నీ గదకి ఇంత బలం ఉందా? బావగారు క్షమించండి అంటాడు. నాకేవీ రావు, మీరన్నీ నావేరా అంటాడు. సరిపోలేదా? ఆ స్వతంత్రః స్వతంత్రోపి అప్రవీణః ప్రవీణః. ప్రవీణః ప్రవీణః ఆ స్వతంత్రః స్వతంత్రోపి సాయుధోపి నిరాయుధః నాకు అన్న ఏశాలు ఉన్నాయి నా దగ్గర ఏ ఆయుధం లేదు యతు భవంతః స్వయంహరే మీరంతా నా వాళ్ళే అంటే మీరందరూ చూపే ఒక్కొక్క బలం ఉంది ఎవరిదది? నాదే. తదాగితం ఎవరిది? నాదే. తదగితం ఎవరిది? నాదే. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరెవరు మహావీరులు ఎవరెవరు ఏ ఏ అస్త్రాల్లో నైపుణ్యం సంపాదించామని చెప్పుకుంటున్నారో.
ఎక్కడ దాని నైపుణ్యం నాది అని ఆ చిన్న మాట చెప్పడానికి అప్పటినుంచి భీముడు గదాయుద్ధం వచ్చిందంటే ఒకసారి. స్వామిని తలచుకొని గది ఎత్తుతాడు అన్నమాట. అప్పుడు గది యొక్క అగ్రభాగంలోని ఆ రౌండ్ గింత లా ఉంటుంది, ముందర ఒక బొడ్డె లాగా ఉంటుంది. ఆ బొడ్డె మీద స్వామిని చూస్తాడు అక్కడ. యదాగ్ర సంచూర్ణిత దర్శనం స్వకం హరేహ విధాయ అనువిధతాతి భీమః అంటాడు. లగదరి ఇలా ఎత్తినప్పుడు ఇలా ఉంటుంది ముందరికి. ఆ భాగాల్లో కృష్ణుడిని చూసుకుంటాడు. ఒక నమస్కారం చేసి ఎదుటి వాడిని కొడతాడు. మరి వీడు కొట్టాడా వాడు కొట్టాడా దేవుడికే తెలియదు ఎవడు కొట్టాడో మనకేం తెలుస్తుంది. ఇలా అందరినీ తాను దగ్గర ఉండి చంపినటువంటి మహానుభావుడు అనే భావం చెప్తాడు. అలా గదా యుద్ధం కానీ ధనుర్ యుద్ధం కానీ సరే ముత్తి యుద్ధం మనకు. చానూరా ముష్టికుల దగ్గర జాంబవంతుని దగ్గర జాంబవంతుడు 21 రోజులు ముష్టి యుద్ధంతో చెప్తారు మనకు ఇందులు అంటాడు మనకు పద్మురాలు అంటాడు జాంబవంతుడు అనేక వెయ్యిల ముష్టి ఘాత పుష్పములతో ఆరాధించాడు అంటాడు. ముష్టి ఘాత పుష్పైహి ఆరాధయామాత హరిం స్వ వాచ మనసాచ దేహేన యయ హరిం సంవృణ్ణితే స విశేషజ్ఞః అంటాడు జంబోదు విశేషజ్ఞుడు. తనను ముష్టి శాతంతో అలసిపోయినట్టు చేసినవాడు పరమాత్మ తప్ప మరెవరూ అయి ఉండరు అని అప్పుడు తెలుసుకొని పాదాక్రాంతుడై అయ్యో మా స్వామి సుకుమార దేహాన్ని నేను ఇంత నొప్పించానా అంటే శిశవః పశవః బాలాః కన్యాః కామదుగాః అపరే సర్వే అస్మత్ శరీరే అస్మిన్ సంపతంతి నియపతంతి చాంతి. వీళ్ళంతా నా ఒంట్లో ఉండేవాళ్ళే కదా. పిల్లలు తల్లి ఒళ్ళు ఆడుకుంటారు, ఎక్కుతారు, తొక్కుతారు, తంతారు, గిచ్చుతారు, కొరుకుతారు, గుద్దుతారు. నా పిల్ల ఎత్తుంది తల్లికి. పిల్లలు ఎంత బాగా కొడుతుంటే తల్లికి అంత అబ్బా. నా పిల్ల వాళ్ళకి రోజు రోజు నడిచి బల ఎక్కువైందండి, అది లాగుతున్నారండి, మురుస్తుంది తల్లి. నన్ను కొడుతున్నాడని అనుకోరు. మీరు అలాంటి వాళ్ళే రండి.
అంటే పరమాత్మ యొక్క దైహికమైనటువంటి శక్తి కాకుండా మన మీద వారికి ఉండేటువంటి వాత్సల్యము ఇలాంటి సంఘటనలతోటి అభివ్యక్తమవుతుంది. అందుకే యగ్నే అక్షతా శస్త్రభృతః స్వశస్త్రైహి. తమ ఆయుధములతో ఆయుధం జరిపించిన వారందరినీ అక్షతః తాను కొట్టుబడకుండా చిన్న గాయం కూడా కాకుండా వారందరినీ సంహరించాడు. ప్రియం ప్రభుహు గ్రామ్య యివ ప్రియాయాహ విధుత్సుహు ఆర్ఖ్యత్ ద్యుతరుం యదర్ధే ఇంకో అభిభవన కఠం ఏంటంటే సత్యభామ కోసం. స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని లాక్కున్నాడు పాపం. వెళ్ళాడు నరకాసుర సంహారం అనుకుంటా అది కూడా వస్తుంది. నరకాసుర సంహారము చేసి అదితి యొక్క కుండలములకు కొన్ని కవత్యములు ఇవన్నీ తీసుకొని వెళ్లి ఇంద్రునికి ఇచ్చి అదితికి ఇచ్చి ఆమె తల్లి కాబట్టి ఆమెకు నమస్కారం చేసి సరే ఆ పూట కాస్త ఆ తిరిగి ఏమో తీసుకొని మళ్ళీ పొద్దు పోతుంది కదా సాయంకాలం అవుతుందని బయలుదేరుతాడు. ఎక్కడి వానిలో ఇక్కడిదాకా వచ్చి విరాంతి తీసుకుంటే బాగుండని కలలు కంటారు కదా ఏం మనం అంటాం. నందనవరం కదా మరి ఆ పైనుంచి పోతుంటే ఆమె నిజంగా ఊడుకుంటుంది స్వామి స్వామి ఇది ఏం తోట అండి అని అయ్యో తెలవదా నందనవరం అంటే దీన్నే అంటారు అని పోతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ నందలమనము తన వైకుంఠంలో వనంలో ఏ భాగానికి పనికొస్తుంది ఇది? అలా వెళుతుంటే అయ్యో బాగుంది కాసేపు కూర్చుందాం సరే పిలిదాలు అడిగింది కదా అని కూర్చుంటాడు. అయ్యో ఇదేం చెట్టండి కావాలనే స్వామి అన్ని చెట్లు ఉంటే పోకుండా పాద చేత పడుకుంటాడు. అని ఆయన చేయాలి ఆ ఆట ఆడాలి అందుకనే స్వామి లీలాలు అర్థం కావు. పోయి అలా చూసి అక్కడ కూర్చుంటాడు. రెండు కూర్చున్నా ఈయన కూర్చుంటుంది. పక్కన చెట్టు. సో గుమ్మన వాసన వస్తుంది. స్వామి స్వామి ఇదేం వృక్షం. అయ్యో తెరోదా పాజత వృక్షం కదా ఆ పుష్పం ఎలాగో ఎంత బాగుంటుంది. అయ్యో నాకు మీ పాజత వృక్షం తెచ్చిస్తా అన్నారు కదా మొక్క మంట తిరగదాం పద ఏముంది. మన ఇంజుడే మన స్వర్గం మన చెట్టే కదా అని చేయి పట్టుకున్నాడు చేయి పెట్టాడు అన్నాడు. అయ్యో స్వామి అక్కడ బోటు చూడలేదా బోటు ఏం పెడతారు డోంట్ చూడండి కావాలంటే కానీ టచ్ చేస్తే ఎలా కూరుతుంది అని ఆ బడులు వాళ్ళు ఆపేశారు.
సత్యమామ గారు ఊరుకోక ఏదో ఆయన మాట్లాడితే అయిపోయేది. సత్యమామ ఊరుకోక ఏంటయ్యా నువ్వు అంటావ్ నువ్వు ఎవరిది స్వర్గం? మీ ఇంద్రుడు మా స్థాన దయ వల్ల రాజ్యం వచ్చింది. ఇంతకుముందే ఆమె మీ అమ్మగారికి ఆ అమ్మగారికి. ఈ కుండగాలి ఇచ్చాడు, కవచం ఇచ్చాడు, బతికేదే మా స్వామి తోటి, ఇదంతా మాదే, మతము తీసుకుని వెళ్తున్నాం చెప్పు మనం చూడు ఇది. దమ్ము ఉంటే చాప మనం. ఏం పని ఇది? అరే సత్య బాబు సత్య సత్య వద్దు వద్దు రా వద్దు అని. ఏం లేదండి మీ సొమ్ము మీరు చూసుకోండి అదల్ ఇలాగే మీరు మరీ అమాయకంగా ఉంటారు. ఇంత చేశారు ఒక జట్టు ఒక మొక్క తీసుకుంటే ఏమైంది? ఏం చేస్తాం బాబు అదే అంటున్నాడు గ్రామ్య యువ అని ఎందుకు చెప్తే కథ అంటే ఇది దీనికి వ్యాఖ్యానం ప్రియం ప్రభుహు గ్రామ్య యువ ప్రియాయాః గ్రామ్యః అంటే పామరుని లాగా. ఎలాగైతే పామరుడు తన ప్రియురాలి కోరిక అందించడానికే అన్నీ పణంగా పెడతాడో తన ప్రియురాలికి ప్రియము చేయటానికి ఎలా ప్రయత్నిస్తాడో కృష్ణుడు కూడా సత్యభామకు ప్రియం చేయటానికా అన్నట్టుగా అంటే ప్రియురాలికి విజేయుడు లేదా స్వతంత్రుడు. ఆమె చెప్పినట్టు వింటాడని మనందరితో అనిపించుకోవటానికి ఆ చెట్టును కాస్త లాగాడు. అసలు చమత్సారం ఏంటంటే అక్కడ చమత్సారం కృష్ణావతారంలోని ప్రతిదీ రివర్సే గేరు. ఎప్పుడు సరియెరు గేరు ఉండదు మనకు అర్థం కాదు. సత్యభామ కోరిన పారిజాత వృక్షాన్ని తాను తీసి చూసే వారందరూ కృష్ణుడు సత్యభామ విధేయుడు. భార్య చెప్పినట్టు మరీ పామరుడు అండి. ఈ ఇంత శక్తి అంటాడని చెప్పినట్టు వింటారండి. అనుకోవడానికి చేస్తాడు. నా పేరు ఏంటి పిచ్చివాడా నేను కాదురా గ్రామ్యము. మూడు లోకాల నాధుడైన ఇంద్రుడు స్త్రీకి గృహపాలుడని చెప్పడానికి అంటాడు. అంటే సీరియస్ లో ఈ బ్రో టింటాడు. ఈ బడ్డుడు పోయి ఆ మాట చెప్పాడు అక్కడ. అమ్మ ఇలా కూర్చున్నాడట మీరు ఇప్పుడు వచ్చిపోయారు కదా. అప్పుడు ఆయనేం అనలేదు కానీ అమ్మ ఆయనే మంచివాడే కానీ అమ్మ దగ్గరే ఉన్నదంతా ఇలా మాట్లాడింది అండి అమ్మ. మీకు దమ్ము ఉంటే కాపాడండి. వాడు చెప్పి చెప్పి ఊరుకోక భార్య పక్కన వాడు చెప్తాడు. ప్రతి పక్కన కూర్చోని వర్తం చెప్పాడు. ఇప్పుడు ఏంటి ఫ్రిక్స్ స్టేట్ కి వచ్చాడన్నమాట. ఆమె లేకుంటే సరే చూసే పోనీ అనేవాడేమో. సరే పక్కన భార్య ఉంది. ఏంటండీ మీరు మూడు మూడు రాజులు అయినప్పుడు ఆయన సలాలు చేస్తే మీరు అనుకుంటారా అని ఆమె అనడం ఏంటి అని వద్దు ఆయన అనగానే.
వీళ్ళు ఊరుకుంటే మా పరువు పోతుంది పదండి యుద్ధానికి ఏ పద కానీ పుడియ మనక పోయి నిచ్చిపోయాడు ఆయన ఒక్క చూపుతో ఇవన్నీ వచ్చాయి కనీసం కృతజ్ఞత కూడా లేదా మీకు అని ఆలోచన వాడికి లేదు ఆమెకు లేదు. ఆ యుద్ధానికి వచ్చాడు వజ్రి అంటారు చూడండి. వజ్రి ఆద్రవతుతం సగణః ఋషాంధః. ఋషాంధః కోపముతో గుడ్డివాడైపోయాడు. అంటే ఏం చేయాల్సిన స్వరూపం లేదు. అందుకే ఆద్రవత్ ఒకడు కాదు సగణః. అస దిక్పాలకులు వాళ్ళ సైన్యము ఆ అంతా కలిసి యుద్ధానికి వచ్చేసారు. క్రీడామృగః నూనమయం వధువునాం వాస్తవంగా వాడు క్రీడామృగం. ఎవరు ఇంద్రుడు. ఎవరికంటే వధువునాం. శచీదేవి ఉంది రంభ ఊర్వశి మేనక తిలోత్తమ గృతాచి ఓ ఎందరు ఉన్నారు. ఇందరి ముందర వాడు చెప్పేసరికి నేను వెళ్ళకుంటే వీళ్ళందరూ నన్ను తులకన చేస్తారని. వాళ్ళందరికీ ఇది క్రీడా మృగం. అంటే ఏంటి ఇంట్లో ఆడుకునేటువంటి ఒక మృగాన్ని ఇంట్లో పెట్టుకుంటామే జింకనో లేడినో ఏదో నక్క మృగం పెట్టుకుంటాం కదా అలా ఇంటికి క్రీడా మృగం ఎవరయ్యా అంటే. స్వయం గృహవేధి గృహపాలాయతే ముదయక్త అది కాస్త ఇంకా మొరటు ఉంటుంది. ఇది కొంచెం ఇది కొంచెం పాలిషన్ అన్నమాట. ఆడుకునే మృగం అంటే ఓ లేడీ అన్నమాట. లేడీ చేసి కట్టేసి ఎలా ఆడ తాగితే గడక పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎలా పోషిస్తారో అలా ఇంద్రుడు వధూనాం క్రీడా మృగః. అని చెప్పడానికి ఈ పని చేశాడు. నేను శ్రీ విధేయుని కాదురా నాయనా. త్రిలోకనాథుడిగా పేరుగాంచినటువంటి ఇంద్రుడు కూడా. తెచ్చి దేవికి అతను మనకు భర్త ఇన్ని తెచ్చాడు, ఇన్ని ఇచ్చాడు మనకు మనం రకము ఉండేది వాడితోటే. అలాంటి వాడికి మనం మనం స్వయంగా కానక ఏదైనా ఇవ్వాలి. వాడికి తీసుకున్నారు. పోయే వాళ్ళు వస్త్రాలు ఆభరణలో సన్మానం చేయాలని ఏమీ లేదు. వెళ్ళేస్తామంటే మంచిది మీరే అరిసే ఉన్నట్టు ఉన్నాయో అని. ఏం చేస్తాం? మరి మనమే తీసుకపోవాలి. ఎందుకంటే స్వామి ఏ పని చేసినా మనకు పాపము రాకుండా ఉండేలా చేస్తాడు. పెద్దలు ఇంటికి వస్తే కూర్చోండి వెళ్ళేస్తామండి ఆ సరే మంచిదండి అన్నాం అనుకోండి ఈ వచ్చి పోయిన అందువల్ల కగిలిన శ్రమ కానీ మరోటి కానీ ఆ పాపం ఏమైనా ఉంటే ఇయ్యి విజయమానికి వస్తుంది.
అందుకే మజ్జిగే తీసుకుంటారా మజ్జిగే తీసుకుంటారా పాలు ఏదో ఇచ్చామనుకోండి మనకు రాదు ఆయనకు ఉండని పోయి మనకెందుకు గురువాస్తునికి ఏ పాపం రావాలంటే వాడికి ఏదైనా ఇవ్వాలి. పాలో, నీళ్లో, మజ్జిగో, పండ్లో, తమలపాత్రలో, తాంబూలము. కనీస మర్యాద. వాడు ఆ పని చేయలేదు ఎందుకి? ఇంకేదో భోజనం పెట్టాడు అంతే. భోజనం వాడు పెట్టా. భోజనం అక్కడ ఏముంది స్వర్గం అమృతం పోస్తారు వెళ్ళిపోయి ఎందుకని అందరికీ అమృతం ఆయనే ఈ అమృతం ఈయనకెందుకదయ్యా అరే అనవసరంగా ఇంద్రుడికి ఇంటికి వచ్చిన అతిథికి ఏమి ఇవ్వని పాపం ఎక్కడ వస్తుందో వానికి పాపాన్ని తప్పిద్దామని ఒక మొక్క తీసుకున్నాడు. ఒక్కసారి ఉడుకొచ్చాడు అందరూ. అందుకే అందులో వజ్రీ ఆ తర్వాత స్వామి పదానికి మనం ఆనందించాలి. వాడు ఉత్తగ రాలేదు వజ్రీ అంటే వజ్రాయుధంతో వచ్చాడు అన్నమాట. ఆ మాటలోనే ఎట్లా వచ్చాడో చెప్తాడు. ఒక్కడు వచ్చాడా సగణః. సైన్యాన్ని తీసుకొని కూడా వచ్చాడు అందులో రుషాంధః. ఎందుకు వచ్చాడంటే తప్పు వాడిది ఏం లేదండి క్రీడామృగః యతస్వయం వధునాహం. ఆడవారి చేతిలో ఆటబొమ్మ కాబట్టి యుద్ధానికి వచ్చాడు. అంటే ఇంద్రుడు ఆటబొమ్మని మనందరికీ చాటడానికి కృష్ణుడు ఓ చిన్న మొక్కను లాగాడు. ఆయన ఒక్క పని చేస్తే నాలుగు అర్ధాలు తక్కువ కాకుండా ఉంటాయి. ఒకటి వాడు బానిస, రెండు వాడికి పాపం రాకూడదు, మూడు ఈ లోకమంతా ఏరు దాటిన తర్వాత. అలాంటి బాబుది మాకు చెప్పొద్దు. న్యాయంగా నా మీద భక్తి అంట అవసరాన్ని బట్టే కానీ హృదయాన్ని బట్టి కాదు. ఇలాంటి నాలుగు విషయాలు మనందరికీ బోధించడానికి ఒక మొక్కను అట్లా లాగే. అలా తీసుకొని సుతం వృధే ఖం వపుషాగ్ర సంతం దృష్టవా సునాభోర్మధితం ధరిత్రియ ఆమంత్రితః తత్తనయాయ శేషం దత్వా తదంతఃపురం ఆల్వీష. ఇది ఈ పని తర్వాత చెప్తున్నాను ఇక్కడ. కొంచెం కథలో ముందు వెనకాల చెప్పుకుంటాం. ఇది నరకాసురుడు అనే మహానుభావుడు ఆ సుతం వృద్ధి స్వంఖం. వపుషాగ్రసంతం దృష్ట్వా సునాభ ఉన్మధితం ధరిత్రియా ధరిత్రి భూమి. భూమి చేసింది తన కుమారుని స్వామి ఆవరించి ఆవహించి ఆవేశించి సంహరించాడు.
ఎవరు నా కుమారుడు? నరకాసురుడు. నరకాసురునికి ఏం పేరు? కుజుడు అని పేరు. కుజ. కు అంటే భూమి. దాని నుంచి పుట్టినవాడు కుజుడు. అందుకని తన కుమారుడిని మృదే యుద్ధంలో ఖం వపుషాగ్రసంతం తన శరీరంతో అంటే సునాభ ఉన్మసితం. సంభ పుషాగ్ర సంతం తన శరీరంతో మొత్తం ఆకాశాన్ని ఆవరించి నేను ఇంతటి బలాఢ్యుడిని లోకానికి చాటుతున్న నరకాసురుడిని సునాప ఉన్మచితం. చక్రముతో సంహరించబడిన బడటాన్ని చూచి ఆమంత్రితః అయ్యా సరే మీ ఇష్టం చంపడం మీ ఇష్టమే పుట్టించడం మీ ఇష్టమే జన్మ ఇచ్చేది ఆయనే ప్రపంచం మొత్తం అనే కదా లేదా కన్ను తెరిస్తే పుడతాం మూస్తే చేస్తాం. కాబట్టి చంపడం జన్మాన్ని మీ ఇష్టమే చంపండి కానీ తండ్రి చంపితే చంపారు ఒక కొడుకు ఉన్నాడు అక్కడ చెప్తారు పురాణంలో కొంచెం మనం పెరిగిన తర్వాత మన పిల్లల కంటే పిల్లల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందట. అంటే కొడుకు మీద కంటే ప్రేమ మనోడి మీద కానీ ఎక్కువ ప్రేమ ఉంటుందని శాస్త్రం. మళ్ళా పూతే ఎలాగో పోతే పోయాడు కానీ వాడు కొడుకు ఉన్నాడండి వానికి మీ చేతుల్లో నారా మీరే. రాజ్యం ఇవ్వండి. ఎందుకంటే ఆ కొడుకు ఎవరి కొడుకు నరకాసురుడు? ఒక్క భూమి కొడుకేనా? ఈయన కొడుకు కదా? వరాహ స్వామికి భూమికి పుట్టిన వాడే కదండీ ఎవరు నరకాసురుడు అంటే? వరాహ తారంలో పుట్టిన వాడు. అయ్యా మన అబ్బాయి పోతే పోయాడు వాడు ఒక అబ్బాయి ఉన్నాడు వానికి కాస్త మీ చేతితోటి. పట్టాభిషేకం చేయండి అంటే మీ అండ ఉందని తెలిస్తే ఎవరూ జోలికి రాడు అని యాచిస్తే ఆమంత్రితః తత్తనయాయ శేషం దత్వ తని కుమారునికి మిగిలి ఉన్నటువంటి రాజ్యాన్ని ఇచ్చి తదంతపురం ఆవి వేసి ఆయనే పిలిచాడు. అయ్యా మరి రాజ్యం మీరు ఏం చేశారు మరి వచ్చి ఇంట్లో ఓ పూటో అరపూటో ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అనే. మనవాడు పిలిచి పాతగా పంపియమని పోయాడు మరి అప్పుడు ఏదో కాసేపు ఉండిపోదాం అని అంతఃపురానికి పోయాడు. అంతఃపురం అందుకే శాస్త్రం ఏంటంటే రాజులు అంతఃపురానికి పిలిచినా వెళ్లకూడదు అని శాస్త్రం. ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు కానీ అంతఃపురంలో ఇంకెవరెవరో ఉంటారు.
వాళ్ళంతా ఆ కన్నులతోటో, చెవులతోటో, పెదవులతోటో, తెత్తులతోటో ఏవో సంఖ్యం చేసి మనం కాస్త పతనం చేస్తారట. అర్థమైందా అండి? నరకాజునుడు అంతఃపురంలోకి వెళ్ళిన కృష్ణునికి అయితే ఏమైందంటే 16000 ఎటబడ్డారు. 16000 మంది. అయ్యో పోకుంటే బాగుండేది, అనవసరంగా పోయినామే, ఇక ఇరుక్కున్నాం ఏం చేస్తాం? ఏదో పాఠం ఉంది కదా, ఇరుక్కపోయి వచ్చారు అని, అలా ఇరుక్కున్నారు ఏం చేస్తారు? అందరూ ఒక్కసారే 16000 మంది తమా? ఊరిడ అవలోక విలాస హాసములతో బంధించబడితే వారందరిని తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు అంటాడు తత్రా. తత్ర ఆహృతాహతాహ నరదేవ కన్యాః ఆ నరకాసురుడి యొక్క అంతఃపురంలో చిరసాలలో అపహరించబడి దాచి ఉంచు నరదేవ కన్యలు రాజపుత్రికలు కుజేన దృష్ట్వా హరిం ఆర్త బంధుం అంటే కుజేన ఆహృత. నరకాసురుని చేత పాదించినటువంటి వారందరూ ఆర్తబంధం హరిన్ దృష్ట్వా ఎవరి వెంటనో ఉండి ఎవరినో పట్టుకొని ఉంటే ఇలాగే ఎదురులో పట్టుకొని పోతాడు. ఎవ్వరు పట్టుకోపోకుండా ఉండాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఈయన పట్టుకున్నామనుకోండి స్వామిని ఇక మనకు ప్రమాదం అనేదే ఉండదు అని ఇక ఈయన ఒక బిరుదు ఉంది స్వామికి ఆర్త బంధువు అని. ఆర్తులందరికీ ఆయన బంధువు అలాంటి స్వామిని చూచి ఉత్తాయ సద్యః జగృహు ప్రహర్ష వీడానురాగ ప్రహిత అవలోకైహి సంతోషంతో. కాస్త సిగ్గుతో, కాస్త ప్రేమతో ఈ మూడు భావాలు కలిసి ఉన్న చూపులతో హరిని స్వీకరించారండి. స్వామిని స్వీకరించారు ఎలా అంటే చూపులతోటే భర్తగా స్వీకరించారు. ఆసాం ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు యోషితా ఒక్కసారి ఇంతమంది అడిగితే పాపం. కాదనటం మర్యాద ఉండదు కాబట్టి అంతమందిని ఒకే ముహూర్తంలో అన్ని ఇళ్లలో అన్ని దేహములతో వివాహం చేసుకుందాం. ఆసాం ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు అనేక భవనాల్లో సవిధం జ గృహే పాణీన్ అనురూపః స్వమాయయ. మాయయ అనురూప తన మాయ తోటి దానికి తగినట్టుగా ప్రతి రూపానికి ఒక అనురూపం భార్య రూపము భర్త అనురూపం. అంటే ఈ 16000 మంది కృష్ణులు ఉన్నారన్నమాట. వివాహం ఒకేసారి అయింది. 16000 మందిని 16000 మంది కృష్ణులుగా వాళ్ళ ముందర ఉండి వివాహం చేసుకుంటే ఎవరికి వారికి నా వివాహం నా వివాహానికి మాత్రం.
స్వామి స్వయంగా వచ్చి చేసుకున్నాడు. మా అక్క చెల్లెలు మాత్రం మరి ఎట్లా చేసుకున్నారో తెలీదు కానీ మా అది మాత్రం అలా చేసుకున్నాడు. కానీ అందరూ అనుకున్నారు చెప్పాను కదా. నారదుడు వచ్చినప్పుడు అమ్మ ఏదన్నా మీకు ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఒకటే ఇబ్బంది అండి అమ్మ దొరికిండు రా నాకు ఒక నారదుడు అనుకున్నాడు. అమ్మ పడా ఎవరున్నారు మరి స్వామి సరిగ్గా చూసుకుంటున్నారు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఒకటే చాలా ఇబ్బంది అండి చెప్పు చెప్పు ఎవరు చెప్పాలో చూస్తున్నా మీరు అడిగారు. అమ్మ చెప్పు ఏమిటి? ఏం లేదండి మరీ పిచ్చివాడండి నేను. ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటాడండి. అందరిని పెళ్లి చేసుకున్నాం కదా ఎవరో నెలకో ఐదు నెలకో ఆ ఇంటికి కూడా పోవాలి కదా. పోండి స్వామి ఇంటి నాకు నువ్వు కంటే ఇంకొకటి వేరే వేదంటారండి. ఇట్లా అందరూ చెప్పారు. సత్తాలో ఏం చేయాలి పాపం ఈయన ఎక్కడ ఉన్నట్టు ఎక్కడికి పోయినట్టు అమ్మ బాబోయ్ బుజ్జి తక్కువ అయింది స్వామి వచ్చి ఏం నారదా అన్నీ బాగా చూసావా? అవును అర్థమైందా అని అన్నాడు వచ్చినాక నేను నీ మాయ రాక కూడా అర్థం కావాలి పుజ్జత పోయి బాగా చూపావు మహిమను ధన్యోస్మి ఉండు ఇక్కడే ఉండు వెళ్ళిపోతా ఉన్నాను. ద్వారకల్ ఉన్నాడు. కృష్ణుడు వచ్చినప్పటినుంచి నారదుని ఆశ్రయం అయితే రేపల్లే లేకుంటే బృందావనం తప్పు చేసి ద్వారకల్ ఆయన ఎక్కడ ఉండి అక్కడ ఉండాలి. ఇక్కడ ఈయన ఆయనే కదా పరమాత్మ యొక్క లీలను ఎలా ప్రచారం చేయాలో చెప్పడానికి నారద అవతారం. అది స్వామి. కాబట్టి ఇలా అనురూపుడై వారందరినీ వివాహం చేసుకున్నాడు. తాసు అపత్యాన జనయత్ ఆత్మ తులియాని సర్వతః ఏకైకస్యాం దశేష మళ్ళీ ఉత్తల పెళ్లి చేసుకున్నాడు వాడి వాడి వదిలి పెట్టేసాడు వాడను ఏం చూశాడు ఈయనే అని చెడ్డ పేరు కాకుండా ఒక్కొక్కరికి 10 మంది 10 మంది పుత్రులను అది కూడా స్వమాయయ్యా. అంటే అందరూ చూస్తే బాగానే కాపురం ఏదో అనొద్దామని ఇంత ఇంత సంతానం ఉంది కానీ ఆ స్వామి మాత్రం అస్కరిత బ్రహ్మచారి. నేను అస్ఖారిత బ్రహ్మచారి అయితే అంటే అస్ఖారిత బ్రహ్మచారి ఎందుకంటే చెప్పాను కదా నెమిలి పించాం కదా చెప్పాను జ్ఞాపకం లేదు నెమిలి పించే ఉంటుంది నెమిలికి సంతానం కలుగుతుంది సమాగమంతో పనిలేదు వియస్ఖలనంతో పనిలేదు కేవలం కంటి చుక్క తోటి సంతానం కలుగుతుంది. భావావేశం చాలు, ఉద్వేగం చాలు, ఉద్వేగం చాలు, అనుభూతి చాలు సంతానం కలగటానికి. అంటే శరీరంలో ఉండేటువంటి సహజమైన ప్రక్రియలో వికార పడితే సంతానం కలుగుతుంది. ఆ వికారం మానసికమైనప్పుడు చాలు. స్వామి చూపుతో చేయొచ్చు, సంకల్పంతో కలిగించొచ్చు. కానీ చూసేవాళ్ళకి మాత్రం అమ్మ ఉత్తవి పెళ్లి చేసుకొని ఏమి వదిలిపెట్టలేదు, మనందరికీ న్యాయం చేశాడు, చాలా బుద్ధిమంతుడు అండి కృష్ణుడు. ఆడవాడిని చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే మరీ ఏదో ఒకరిద్దరైతే ప్రేమ తక్కువ ఉన్నట్లు ఎక్కదు. ఎందుకు ఒకరు పది మంది అంటే ప్రేమ
బాగా ఉంది అదో అన్నమాట. అందుకే ఏకైకస్యం దశ దశ ప్రకృతే విభుభూషయా. ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనకు బోధించడానికి. అంటే ఎంత గొప్ప మహానుభావులైనా వివాహం చేసుకున్న తర్వాత భార్యకు ఖచ్చితంగా దాసుడిగానే మెరిగి తీరాలి. నేనే అయ్యాను మీరు కాదు అంటాడన్నమాట స్వామి. ప్రకృతే విభుభూషయాత్. కాలం మాగధ సాలువాదీన్ అనేకైహి రుంధతః పురం అజీహరత్ స్వయం దివ్యం స్వపుంసాం. తేజ ఆదిశత్ దాని తర్వాత కారయవనుడు, జరాసంధుడు అలాగే సాల్వుడు ఇలాంటి వారందరూ ద్వారకా నగరాన్ని సైన్యంతో అరికడితే అలాంటి వారందరినీ అజీహనతు స్వయం. భయంగా వారందరినీ సంహరించారు. మరీ ఒక్కడే సంహరిస్తే ఏదో వన్ మానుష్యం అవుతుంది కదా ఏం బాగుండదు కదా అని తక్కిన వారికి అంటే భీమ, అర్జున, నకుల, సహదేవ, ధర్మరాజ ఇలా బలరామ ఇలాంటి వారందరిలో తన తేజస్సు నింపి కొందరిని వారితో చంపించాడు. అంటే పాత్ర వేరు, వాళ్ళు కేవలం ఆయుషాలు చంపింది నేనే. బాణం వేస్తే బాణం చంపిందా ఈ వాడితో ఉంటాడు. అలాగే భీముడు చంపినా చెప్పాను కదా భీమునికి ఆ శక్తిని ప్రసరింపచేసి వాడితో చంపించాడు. అర్జునుని విరోధింపచేసి ఆయనతో చంపించాడు. అంటే కురుపాండవ సంగ్రామంలో కృష్ణుడు ఒక్కడిని చంపలేదు. సరే కానీ ఎవరెవరు చంపారో వారందరికీ చంపడానికి కావలసిన శక్తిని వారిలో ప్రవేశింపచేశాడు. కానీ అక్కడ పక్కన ఉన్నాడు అందరితో చంపించాడు. ఇప్పుడు చంపించారా చంపాడా అంటే తెలిసిన వాడు కృష్ణుడే చంపాడంట. మరి అంటే అలాంటి మర్యాద ఉండదు కాబట్టి వాళ్ళు చంపారు కానీ వెనక ఉండి ఈ మహానుభావుడు చంపించాడు. అజీహనత్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్ శంబలం ద్వివిధం బాణం మురం బల్వరమేవచ అన్యామస్య దంతవత్రాదీన్ అవధీత్ కాంస్య ఘాతయత్ కొందరిని చంపాడు మరి కొందరిని చంపించాడు. అదతే భ్రాతృ పుత్రాణాం పక్షయోహో పతితాను రూపాన్ త్యచాలకూహు కురుక్షేత్రం ఏషాం ఆపతతం బలైహి తరువాత అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు.
కదా? ఇలా వీళ్ళందరూ కలిసి నా భూమి, నా భూమి, నా రాజ్యం, నా రాజ్యం అని నవ్వాలి భగవానం. కృష్ణుని ముందు వీళ్ళంతా నా భూమి అంటుంటే ఆయన గతి ఏంటండీ? ఎవరిది భూమి? కర్మరా బాబు ఇది నా రాజ్యం నా బాబు కొట్లాడుతుంటే ఈయన ఎవరి భూమి ఎవడు ఆట ఆడుతున్నాడు ఒక్కడైనా ఉంటాడు రా అని అంతకాలం అడుగుతాడు మనకు స్వామి చెప్తాడు దుర్యోధన్ తోటి నువ్వు నా భూమి అంటున్నావు వాడు నా భూమి అంటున్నాడు మీ ఇద్దరిలో ఏ ఒక్కడైనా భూమి ఉన్నంతకాలం ఉంటాడు రా. ఇప్పుడు నీ భూమి మిత్ర ఎవడు ఉంటాడో వానిది. ఎవడు ఉంటాడు ఎప్పుడు నా భూమి మీద సరే మీరు తనకు కొనుక్కొని వస్తారు ఏంటి అని చెప్తారు చమత్కారంగా తీసుకుని. అందుకోసమని వీళ్ళందరూ మనకు భ్రాతృ పుత్రాణాం పక్షయోహ పతితాం నృపాన్. కేవలము కౌరవ పాండవులనే చంపిస్తే చంపిస్తే ఊ భారం మంచిగా పోదు మరి మొత్తం బరువు పోవాలి కదా అందుకోసం విడిగా వారికి వారి వారు కొందరు ఏర్పడ్డారు అంటే మిత్రులం ఏదో పార్టీ అంటాం కదా ఈ పార్టీ కొందరు ఆ పార్టీ కొందరు. కాబట్టి వాళ్ళ ఒక్కడిని కాకుండా ఆ పార్టీకి వచ్చి వాళ్ళందరినీ కూడా చంపించాడు. ఒక పని అయిపోతుంది ఏమో వాళ్ళు ఎవరూ మిగిలకుండా ఉంటే సరిపోతుంది. అందుకే పాండవులను మాత్రమే మిగిలించాడు వాళ్ళ సైన్యాన్ని అంతా. తో జోజనం చేశాడు వినవేజ్ఞాన్ని తో జోజనం చేశాడు ఇలా ఉభయం చేసి పక్షో పతితాన్ రుపాన్ శచా రఘుహు కురుక్షేత్రం ఏషాం ఆపతతాం బలైహి అంత సైన్యంతో వాళ్ళంతా వస్తే మొత్తం పుమి ఆ సైన్య సంక్రమణానికి అంటే పదఖర్చనములకు కంపించిందట. భూకంపొచ్చిన పని అయింది. ఇంతమంది సైన్యం వస్తే ఇంతమంది వస్తే స కరణ దుశ్శాసన సౌబలానాం కుమంత్ర పాకేన హతస్త్రియాయుషాం. వీళ్ళందరినీ అర్జునుడు చంపాడో, భీముడు చంపాడో ఇవన్నీ చెప్పుకుంటారు. ఎవ్వడు చంపలేదు, వాళ్ళు వాళ్ళని వాళ్ళని చంపుకున్నారు. హనుమంతుడు లంకను కాదడానికి కావాల్సిన అగ్ని ఎక్కడికి తెచ్చాడు? పట్టుకొచ్చాడా? శోక వన్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం. ఎక్కడి నుంచి నిప్పు చేస్తే కష్టమని ఓ రాక్షసుని నిప్పు పెట్టారు శోక వన్నిం.
అంటే మా ఇప్పుతోటే మా ఇల్లు కాచి నువ్వు వెళ్ళిపోరా నాయనా అని బుద్ధిమంతుడై వాళ్ళంతా ఇచ్చారు. శాస్త్రం అండి ఎక్కడో గత ఎందుకు వాళ్ళు అయ్యా ఇవ్వారని ఇప్పడి తెచ్చి ఇచ్చారన్నమాట ఇక కాదు. మంచి రైతా కూడా ఏ కాస్ట్ చేస్తారు మొత్తం దోషం అన్నమాట. అలాగే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ఈ నలుగురి యొక్క కుమంత్రం దుష్టపు ఆలోచన. ఆలోచనను అంగీకరించిన పాప దచ్చాడు. వాడు దచ్చింది భీముడితో దుర్యోధన రజయుడితో కాదు. దుర్యోధన దుశ్శాసనాధుల యొక్క దురాలోచనను ఆమోదించటం వల్లనే వాళ్ళ ఆ శక్షణ అయింది. ఆ స్వర చెప్తున్నాడు వ్యాసుడు ఎవరో చంపలేదు అంటే మన బుద్ధి మనను చంపుతుంది. మన బుద్ధి మనను బ్రతికిస్తుంది. మనం సుఖం పొందామన్నా మనం దుఃఖం పొందామన్నా. ఇతరులను కర్తలుగా చెప్పుకోవటం అవివేకమే. ఎప్పుడైతే మనం అధర్మాన్ని సమర్ధించేటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఈ ఆలోచనే మన ఆయుష్యాన్ని తగ్గించింది. ఆయన చెప్తాడు అందుకే కర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్ర పాకేన హతస్త్రీ ఆయుషాం వారి కుమంత్ర పాకం. దాని పంటే ఇది. దుష్ట ఆలోచన యొక్క విపరిణామం వలనే హతస్త్రియ ఆయుషాం. వారి సంపద పోయింది, వారి ఆయుష్షు కూడా పోయింది. సుయోధనం సానుచరం శయానం భగ్నోరు ముర్వ్యాం నననంద పస్యన్. దాని పరిణామమే దుర్యోధనుడు భగ్న ఊరు అంటే తొడలు విరిగి రణభూమి మీద పడుకొని ఉన్నాడు. అలా పడుకొని ఉన్న దుర్యోధనుడిని చూసి కూడా కృష్ణ పరమాత్మ సంతోషించలేకపోయాడు అంటున్నాడు అనంద అనంద సంతోషించలేకపోయాడు ఎందుకల్లా ఎంత పోయింది వీళ్ళు పోతే. ఈ కౌరవులు, ఈ పాండవుల సైన్యం అంతా నిర్మూలించబడితే న్యాయంగా భూభారం నిర్మూలించబడిందా? వీళ్ళంతా ఒక భాగం అంటాడు.
అంటే అసలు తమ నగరంలో తమ రాజ్యంలో యాదవ రాజ్యంలో ఉన్న యాదవ సైన్యం ఎంత? ఒక్క సైన్యం వస్తే వీళ్ళందరి ధ్వంసం మారు నామ విగుడ పోతారు. కృష్ణుడు చమత్కారంగా నా సైన్యం అని ఇచ్చాడు దివేదరునికి కానీ మా సైన్యం అని ఇయ్యలేదు. ఎంత రాజకీయం అంటే ఆయనది. గురుధనుడు వస్తే నాయనా నా సైన్యం 15 ఉంది నేను ఉన్నాను తట్టిన వాళ్ళు నేను చెప్పలేను కదా మరి మా ఇద్దరిలో మీ చర్చ తీసుకోండి. అది వేరు ఒక కుష్ణుల సైన్యమే. ఇలా ఒక్కొక్క మహారథం సైన్యం ఉంది. ఎంత ఉంటారండి ఎలా బలంలో? చెప్పాం కదా ఆలోచించారు కదా. వీళ్లకు పాఠం చెప్పిన గురువులే. కృష్ణుని సంతానానికి, వారి సంతానానికి, వారి సంతానానికి పాఠం చెప్పిన గురువుల సంఖ్య 3 కోట్ల 92 లక్షల 84 వేల 322 మంది గురువులు. మరి వన్ ప్లస్ టెన్ ఏదో ఉంది లెక్క ఇప్పటికి అలా అలా అనుకుంటే ఎన్ని కోట్లు ఉందో ఆలోచించండి. మరి ఆ మొత్తం సైన్యం ఎంత అయితుందండి? ఒకటి ఈ కౌరవ సైన్యం ఈ సైన్యం పోతే నాకేం సంతోషం అన్నాడు. ననంద ననంద సంతోషించలేదు. దుర్యానుడు పతనమయ్యాడు. పూర్వ సైన్యం పోయింది, పాండవ సైన్యం కూడా పోయింది, భూభారం పోలేను. తన పని పూర్తిగా కాలేదు కాబట్టి అననంతపస్యన్ కియాన్ భువోయం క్షపితః ఉరుభారః. దక చవరికి భూమి భారం ఎంత తగ్గింది? కియాన్ భువోయం భారశ్చైతః యత్ ద్రోణ భీష భీష్మ అర్జున భీమ మూలైహి అష్టాదశ అక్షౌఘుణికః మదంశైహి ఆస్తే బలం దుర్విషహం యదూనాం. ఇంత గడిస్తే వీళ్ళ సైన్యం ఎంత? 18 లక్షల కుణులు. పెద్ద సైన్యం పెద్ద బరువు హనుమంతుడే అన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు అన్నగారు అన్నగారు మా యుద్ధం చూశారు కదా మీకు ఎలా అనిపించింది అని అడిగారు ఒక మార్జునుడు. యుద్ధం చేశారా? ఎక్కడ ఏం యుద్ధం అన్నారు. ఆమె మా పర్వతి ఎక్కడ పట్టి రోజు చచ్చాము, చచ్చి బతికాము. యుద్ధం చేశారా ఏదో కొట్టు ఆడుకున్నారు ముగ్గురు. ఎంత ఉందయ్యా నీ సైన్యం? అశోగనాన్ని నువ్వు పాడు చేసినప్పుడు నన్ను పడవడానికి వచ్చారు అంత మంది లేదు. వీళ్ళు సైన్యమా? యుద్ధం చేశారా? నా చూశారేమో అయితే అన్నారు. నువ్వు అర్జునుడు ఏం చేయాలి? ఆలోచించాలి అంటే ఆయన అంటే కాలం త్రేతాయుగం తప్ప ఏమో కాలం మారింది కదా. ఇన్ని దీనికి అప్పుడు అదే పెద్ద యుద్ధం.
మీరు అదే గొప్ప అబ్బా మీ మహావీరులా ఉన్నారు. ఇందాక మీరు ఈ రూమి తో సైన్యం ఏమి దొరికిద్దాం. ఆనాడు కృష్ణుడే ఎంత బలం పోయింది. సైన్యం ఎంత పద్భుత శోరులే మరి నా సైన్యం ఎంత ఉంది. యదువంశం అరవ సంగరం. వానని రాచే యమదంశైహి ఆస్తే బలం దుర్విషహం యదూనాం. దీన్నైనా వాళ్ళలో వీళ్ళు చంపొచ్చనేమో కానీ నా వాళ్ళని ఎవరు చంపుతారండి? పెద్ద పెద్ద అండ నేనే వాళ్ళది. అని అంటే కృష్ణాశ్రయ, కృష్ణ బల, కృష్ణ ప్రాణ. నువ్వంతా కృష్ణుడి వాళ్ళం అండి అంటారు. ఆ పేరు చెప్పడు ఇంకోడు చంపడు ఈయన చంపకూడదు. ఈయన చంపకూడదు, ఇంకోడిని చంపలేరు. వాళ్ళ గతి ఏంటి మరి? అందుకే వాళ్ళని వాళ్ళే చంపుకోవాలి. ఆలోచించండి. పరమాత్మ ఎంతటి చక్క నీచి ప్రయోగిస్తాడు. వాళ్ళు తన వాళ్ళు కాబట్టి తాను చంపకూడదు. వాళ్ళు తన వాళ్ళు వాళ్ళని ఇంకోడిని చంపకూడదు. మరి ఏం చేయాలి వాళ్ళని వాళ్ళనే తాగువాలి. అంటే ముసలి మీద పుడితే వాళ్ళనే పుట్టాలి. ఎవడు తంపలేదు. వాళ్ళని తనుకున్నారు కచ్చారు కొట్టుకున్నారు వీడిని వాడిని కొట్టుకుని దాని తర్వాత వచ్చారు. పరస్పరం ఘాతయంతః జఘ్నతుహు అంటాడు. వారిని వారే కొట్టుకున్నారు, వాళ్ళని వారే చంపుకున్నారు. జౌరి మాయ అంటే ఏం చెబుదాం? ఆ పని పూర్తి చేయొద్దు అని కోదలుచుకోలేదు. అందుకే తాను అక్కడ పక్కన కూర్చొని కళ్ళారా చూస్తూ మొత్తం అంతా పోయింది అన్నాక అప్పుడు నేను వెళ్తాను అన్నాడు. చూడండి స్వామి యొక్క జీల పరమార్థము కొత్తగా ఏదో రేపల్లెవాడలో బృందావనంలో వెన్న తినడము ఆ కన్య దయ మీద తిరగడము రాశి జీల చూసి కృష్ణుని యొక్క తత్వం కాదు. ఎంతటి స్థితి కావాలి? 18 అక్షోగుల సైన్యానికి నూరు అన్నాడు. అంటే ఇంచుమించు ఒక 500 కోట్ల కోట్ల సైన్యం అయింది. అంత మందిని తాను అలా కూర్చొని వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తుంటే అలా చూసుకుంటూ కూర్చున్నాడు. చివరి వాడు పోయేదాకా కూర్చొని పోయిన తర్వాత అమ్మ నా పని అయిపోయింది నేను వెళ్ళేది అప్పుడు చెట్టు కింద కూర్చొని ఓ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అప్పుడు తన కాప ముందు వస్తుంది. ఎంత ధైర్యం కావాలి. ఎంత నిరాసక్త, ఎంత యోగికైతే కూర్చుంటుంది అది. నేను తెప్పించాను, నేను పంపిస్తాను. నా కోసం నాతో వచ్చారు, నా ముందరే పోతారు. ఎందుకంటే నేను పోయిన తర్వాత వాళ్ళని ఇంకోడు చంపలేడు. సంభవమైన పని. కాబట్టి నేను ఉండగానే వాళ్ళు పోవాలి. ఇంత చేసి అప్పుడు తాను అవతారాన్ని సాధించాడు. అందుకే ఆయనే యోగీశ్వరుడు.
మొత్తం యోగులకు ఆయన ఈశ్వరుడు. ఇంతమంది ఇలా నిర్మూలించబడుతున్న నిర్వికారంగా కూర్చున్నాడు. అందరూ పోయారు. పోయారా? ఇక నేను పోతున్నాను. అని స్వయంగా విలియాదు. ఆ కృష్ణావతార నిర్యాణ సమయంలోని ఈ అద్భుత దృశ్యం చూస్తే అతను ఎందుకు యోగీశ్వరుడో అర్థమవుతుంది. మన ముందర ఒకళ్ళో ఇద్దరో పది మందో ఐదుగురో పోతేనే అయ్యో ఇంతమంది పోయారే అని మనస్సు క్షోభిస్తుంది అందులో తాను తెచ్చాడు. తన సృష్టి తన వల్ల పుట్టిన వారు, వారి వల్ల పుట్టిన వారు, వారి వారి వల్ల పుట్టిన వారు, తాను ముద్దుగా పెంచాడు, ప్రేమించాడు, బలం ఇచ్చాడు, పెళ్లి చేశాడు, సంతానం నామకరణాలు, అన్నప్రాసనాలు ఇవన్నీ జరిపాడు, దగ్గర ఉండి మరీ పెంచాడు. ఎంత ప్రేమతో పెంచాడో. అదే భ్రమతో అందరిని తుంచాడు. ఆయనకి ఏం కావాలి? ఎంతటి చిత్త స్థైర్యం కావాలి? పరమాత్మ కాబట్టి ఆయనకి ఏ సమస్య లేదు. ఆ పరమాత్మ స్వరూపాన్ని నిర్యాన సమయంలో మనం పుట్టుకలో బావిలలో కాక నిర్యాన సమయంలోని స్థైర్యాన్ని చూస్తే అయం యోగేశ్వర సాక్షాత్ పరమాత్మ సనాతనః అని అప్పుడు తెలుస్తుంది తప్ప లేవు. ఏ కాదు అంటాడు. అందుకే కియాన్ భువోయన్ శపితోరు భారః యద్రోఢ భీమార్జున భీమ మూలైహి అష్టాదశ అక్షౌణిభి మదంశైహి ఆస్తే బలం దుర్విసహం యదూనాం మిధోయదేశాం భవితా వివాదః కాబట్టి వీరిని ఇంకొకరు చంపలేదు కాబట్టి వీరిలో వీరే కొట్లాడుకొని చావాలి. మిధః యదేశాం భవితా వివాదః వీరిలో వీరికే వివాదం కలహం కలగాలి. అలాగే మధ్వామదా తాంబ్ర విలోచనానం తమలో తాను కొట్లాడుకోవాలంటే ఏం కావాలి? తామెవరో తమకు తెలియకుండా పోవాలి. అంతే కదండీ? అయ్యో అన్నలు, తమ్ములు, మామలు, అక్కలు, బావలు అనుకుంటే కొట్లాడుకుంటారా? తమను తాము మరిచిపోవాలి. అప్పుడు కొట్లాడుకుంటారు. అలా మరిపించేది ఏది? తెలుసు కదా. అందుకే మధ్వామదా తామ్ర విలోచనానం. మధుపానముతో ఎర్రబారిన కళ్ళు కరిగి ఒక కళ్ళే కాదు మనస్సు కూడా ఎర్రబారింది. నైషాం వధోపాయః ఇయాన్ అతోన్యః మై యుజ్యతే అంతర్దశతే స్వయం స్మ ఇంతకంటే వీరిని వధించడానికి ఇంకో ఉపాయం లేదు.
నేను నా లోకానికి పోవటానికి సిద్ధమయ్యే ముందే ఈ పని కాస్త జరిగిపోవాలి అనుకున్నాడు ఏవం సంకిత్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య ధర్మజం అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఉద్ధవుడు విదురునికి కృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించాడన్న విషయం చెప్పాలి. ఆ ఒక్క మాటే చెప్పడానికి ఇతనికి మనస్సు రాలేదు. కృష్ణుడు అవతారం సాధించాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడని చెప్పడానికి కావలసిన మానసిక బలాన్ని తెచ్చుకోవడానికి అతని లీలలు మొత్తం వర్ణించాడు. ఆ వరుసలో అది ఇయ్యరికి ఆ ఆగి వానం చనిపాడు ఆ ప్రవాహం తప్ప కృష్ణుడు పోయాడు అంటే ఎవరు చెప్పగలరండి? అవతారం సాధించాడన్న మాట చెప్పడానికి అవతారంలో ఎంత చేశాడో చెప్తే కానీ ఈ ఆనందంలో తాము మైమరిస్తే కానీ ఇది ఒక లీల స్వామికి అని దాన్ని కూడా ఆ వరుసలో చెప్పగలడే తప్ప విడిగా ఒక్క కుష్ట నిర్యాణాన్ని చెప్పలేడు అదే అంటున్నాడు ఏవం సంచిత్య భగవాన్ ఇలా మహానుభావుడు ఆలోచించి స్వరాజ్యే స్థాప్య ధర్మజం ధర్మరాజును రాజ్యంలో ఉంచి నందయామాస సుహృదః సాధూనాం వర్తుమ దర్శయన్. సజ్జన మార్గాన్ని నిర్దేశిస్తూ అందరికీ మిత్రులందరికీ ఆనందాన్ని కలిగించి ఉత్తరాయాం స్తుత పూర్వోర్వంశ సాధ్వి అహ్మన్యునా అభిమన్యుని యొక్క వీర్య నిక్షేపమైనటువంటి ఉత్తర గర్భ సంజాతులైనటువంటి వంశానికి అంకురం వాడే తర్వాత వంశవృత్తికి వాడే మూలం కాబట్టి అలాంటి వాడిని ద్రౌణ్యస్త్ర సంచిన్నః పునర్భగవతా ధృతః అశ్చర్యత ఆమె యొక్క బ్రహ్మచిరో నామ గాత్రం తోటి గర్భ విచ్ఛేదం కావడానికి ప్రయత్నం జరిగితే తాను దగ్గర ఉండి దాన్ని ధరించాడు కాపాడాడు. అయాది ధర్మసుతం అశ్వమేధైహి త్రిభుర్విభుహు ధర్మరాజుకు ధర్మరాజుతో మూడు అశ్వమేధములను చేయించాడు. సోపిక్ష్మాం అనుజైహి రక్షన్ రేమే కృష్ణ మనోవ్రతః.
ధర్మరాజు కూడా భూమండలాన్ని హాయిగా పరిపాలిస్తూ ఆనందించాడు. పరిపాలనకు ఆనందమా అంటే ప్రేమే కృష్ణ మనోగ్రతః. నుండి అనుసరించి ఆనందంగా ఉన్నాడు. అతను ఆనందం రాజ్య పరిపాలన కాదు కృష్ణానుసరణ అంటే పరమాత్మను సేవిస్తూ ఆనందంగా ఉన్నాడు. భగవానపి విశ్వాత్మ లోక వేద పదానుగః కామాన్సి సేవే ద్వారువత్యాం అసక్తః సాంఖ్యమాస్థితః ధర్మరాజే కాదు కృష్ణ పరమాత్మ కూడా భగవానపి విశ్వాత్మ లోకవేద పదానుదః లోకానికి వచ్చాడు కదా. ఏం చేయాలి? ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లౌక్యమైన మార్గాన్ని అనుసరించొద్దు. లౌక్యమైన మార్గాన్ని అనుసరించొద్దు అన్నా విడిగా ఉండటానికి వీల్లేదు. అందువల్ల లోక మార్గాన్ని వేద మార్గాన్ని రెండింటిని అనుసరించిన వాడై పదానుగః కామానిసి సేవే ద్వారువస్యాం. ద్వారకా నగరంలో సకల కామ భోగములను అనుభవించాడు. ఎలాగు ఆసక్తి. దేనియందు ఆసక్తి లేకుండా ఎలాగయ్యా అంటే సాంఖ్యమాత్తితః. జ్ఞాన యోగంలో ఉండి ఎందుకంటే అనుభవించాడు అంటే ఆయన మనలాగా వ్యవహరించాడు అంటే కాదు నాయనా మనమేమో ప్రతిదానికి ఆసక్తి ఉంటుంది అతను ఆసక్తి లేనివాడని తెలియటానికే తాను దగ్గర కూర్చొని అందరినీ సంహరింప చేసి మరి వెళ్ళాడు. అందుకే అనుసరించి ఆచరించాడు. లోకంలోకి వచ్చాము, లోక మార్గాన్ని మనం అనుసరించి ఉండాలి. విడిగా ఉంటే లోకమే హర్షించదు. అంతేకాదు తన దారే వాడు పడతారు. సరే శ్రేయులు ఏ మార్గం ఇది రాదు క్షేత్ర దిగ జర జన సద్దీపు కదా శ్రేయులు ఎలా ఉంటే ఆ ద్వారా మనం ఉంటాం కాబట్టి లోకానికి అనుగుణంగా వేదానికి ఆమె మార్గంలో తాను అనుసరిస్తూ ఆసక్తి లేకుండా జ్ఞాన మార్గాన్ని అనుసరించి అన్ని కామభోగములను అనుభవించాడు. స్నిగ్ధ స్మితావలోకేన వాచా పీయూష కల్పయ చారిత్రేణ అనబద్యేన శ్రీనికేతేన చ ఆత్మనా. స్వామి ఎలా ఉన్నాడండీ ద్వారకా నగరంలో కానీ రేపలిలో కానీ మరజూడలో కానీ అంటే మొదటిది స్నిగ్ధ స్మితావలోకేన అలా స్వామి చూస్తే చాలు అబ్బా.
ఎంత ప్రేమిస్తున్నారండి మనం అనుకుంటాం. స్నేహం చూపులో తొనికి తలాడుతుంది. ఉత్త చూపే కాదు స్మితం చిరునవ్వు. స్నేహపూర్వకమైనటువంటి చిరునవ్వుతో కూడిన చూపుతో. స్నిగ్ధ స్మితావలోకేన వాచా పీయూష కల్పయా అమృతం వంటి వాక్కు ఎవ్వరిని నొప్పించే మాట మాట్లాడదు అవును నాయన నిజమే ఇలాగే చేద్దాం అలాగే చేద్దాం సత్యభావనం అయ్యో నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు అయ్యో నీకంటే ఎక్కువ ఏముంది నువ్వు అన్నం కాదంటానా ఇవ్వు అంటావా ఆ చేతా అంటావు. దానం ఆ ఇవ్వు దానం ఇవ్వు. ఓ చిన్న డౌట్ ఇస్తే మళ్ళా కొంటా కొంటావో లేదో చూసుకో. కొనగలవా కొంటానంటే దానం ఇవ్వు. ఆ నైన్ కోరం ఆ కొంటే మంచిది ఇంకా పెద్దది. నీ మార్గం అంటే ఎక్కువ ఏముంది? అన్నీ చిరునవ్వులే, కొంబ ముద్ది చిరునవ్వులే. వీడు మళ్ళా ఎవ్వడు తేరుకోడు అన్నమాట. అందుకే వాచ పీయూష కవసయ అమృతం తొలగి తాగేటువంటి వాక్కుతో చారిత్రేన అనవజ్యేన. ఏ మాత్రం దోషానికి ఆస్కారం లేని నడబడితో శ్రీనికేతేనచ ఆత్మనః అమ్మవారికి వాసమైన శరీరంతో. ఆవిరి చూస్తే మనకి ఎవరు కనబడతారో అమ్మవారే కనబడతారు వక్షోత్తరం. అలాంటి శరీరంతో ఆత్మన ఇమాం లోకం అముంచైవ రమయన్ సుతరాం యదూన్. ఆ మహానుభావుడు ఇమం లోకం ఈ లోకాన్ని అమున్ చేయువ పై లోకాన్ని రెంటిని రమయన్ ఆనందింపచేస్తూ. అందరికంటే ఎక్కువ ఆనందం ఎవరికి ఇచ్చాడు యదున్. తన వాళ్ళు కాబట్టి యాదవులకు మరీ ఆనందాన్ని కలిగించాడు యదున్. రేమే క్షణదయ దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృదః. అతను రమించాడు అంటున్నాడు. ఎలా రమించాడయ్యా అంటే క్షణదయ అంటాడు. క్షణద అంటే ఏమిటి అర్థము? సౌకృతం వస్తే అర్థం కావాలి. పూర్తిగా వస్తే అది కొద్ది రోజు రాదు. క్షణద అంటే రాత్రి. ధనికమైన సుఖాన్ని ఇచ్చేది క్షణద. క్షణం దదాతి అని పేరే క్షణద అంటే ఏమిటి? ఈ మొత్తం 24 గంటలు మేము ఎందుకు వాగుతున్నామయ్యా కొండనడిది ఏం చెప్తారు కేవలం.
స్త్రీ పురుష సమాన రూపమైనటువంటి సౌఖ్యం కోసమే అంటాడు. అవునండి ఎందుకు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు మేము? పొద్దున్న లేస్తే నిద్ర లేక, ఆహారం లేక, అవమానాలు పడి, కష్టపడి, చెమటి ఓడ్చి సంపాదిస్తే ఎందుకోసం? దేనికోసం అండి? పై మాట సంసారాన్ని సాగదీయడానికి. ఏమిటి సంసారం? ఇది సంసారం కదా. ఏమిటి ఆ సంసారం అంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి. సారం ఇంకా సారం ఏముందండి. కాబట్టి స్త్రీ సంభోగానికి అని పురుషుడు, పురుషుడు సంభోగం కోసం అని స్త్రీ. మరి ఇంతగా భార్య కోసం, భర్త కోసం అంటున్నారు, మరి మీరిద్దరూ ఎప్పుడు అంటి పెట్టుకొని ఎంత సేపు ఉంటారు మొత్తం ఏ నాలుగు గంటల్లో? ఏం చెప్పాలి? అబ్బే ఎంత అండి నాలుగు నిమిషాలు. దానికే పేరు క్షణద. అందుకే ఈ మొత్తం రాత్రికి ఏమని పేరు? క్షణద. క్షణకాల సౌఖ్యాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. అంటే తారే ఇప్పటి కలియుగం అని వేరే వేరే సంగతి అనుకోండి కానీ రాత్రికి పేరు క్షణద. అందుకే రేమి క్షణదయా రాత్రితో రమిస్తూ ఎలా రాస్తాది అంటే దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృదః ఇది చాలా చమత్కారమైనటువంటి శ్లోకం. చమత్కారం అంటే సకల పరమాత్మ సృష్టి లీలా రహస్యాన్ని బోధించే పదం.
క్షణ స్త్రీ క్షణ సౌహృదః కదా సౌహృదం అంటే ప్రేమ దత్త ఇయ్యబడిన తెలవబడిన తెలవబడిన ప్రేమ ఎంతకాలం ప్రేమ క్షణం క్షణకాలం మాత్రమే ప్రేమను ఇస్తారట. ఎవరయ్యా దేనితో వస్తుంది అది? స్త్రీ క్షణం. స్త్రీ ఈ క్షణ సౌహృదః. అంటే ఆడవారి చూపులో తొలికిసలాడే ప్రేమ వల్ల ఇవ్వబడిన సుఖము క్షణకాలం కలిగినటువంటి వాడై. దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృదః ఇయ్యబడిన క్షణకాలము స్త్రీ యొక్క చూపు చేత తెలియబడే సౌహృదః. ప్రేమ కలవాడు అంటే కృష్ణుడు ఆడవారి చూపులతోనే పాపం కరిగిపోయాడని మన అందరికీ అనిపించేలాగా అన్నమాట. కృష్ణుడే కాదు ప్రపంచమంతా ఇలాగే ఉంటుందని చెప్పటానికి. అందరిలో తాను ఒకడిగా అందరితో కలిసి స్వామి విహరించాడు దత్తక్షణ శ్రీక్షణ సౌహృదః తత్సేవం రవమానస్య సంవత్సర గణాను బహును గృహమేధేషు యోగేషు విరాగః సమజాయత మళ్ళీ మీరంతా లోకం ప్రకారం ఉండాలి కాబట్టి ఇలా చాలా సంవత్సరాలు అందరితో కలిసి ఏదో సంసారాలో సంతానాలో యుద్ధాలో కొట్లాటలో పేచీలో ఇవన్నీ జరిగి జరిగిపోయి చాలా కాలం గడిచిన తర్వాత గృహమేధేషు యోగేషు గృహస్తు ఆధినే కర్మలు ఉన్నాయే వాటి యందు విరాగస్తమజాయత. కుష్ణ పరమాత్మకు విరక్తి పుట్టింది ఇంకెన్నాళ్ళు ఈ సంవత్సరం. ఒక కణం చేసుకుంటేనే వ్యక్తి పుడుతుంది పాపం ఇన్ని వేల మంది కదండీ అందుకే ఆ మహానుభావునికి విరాగస్తమజాయత విరక్తి కలిగి దైవాశీనేషు కామేషు. దైవాధీనః స్వయంపుమాన్ లోకంలో కోరికలు కలుగుట కలిగిన కోరికలలో విరక్తి కలుగుట ఇదంతా మన గొప్పేనండి. మన బుద్ధి అనేది ఎంత? మనం అనుకుంటే కోకిర పుడతాయా? మనం వద్దనుకుంటే కోకిర పోతాయా? ఇవన్నీ దైవాజనాలు. మనలో ఒక కోరిక పుట్టినది అంటే దానితో పరమాత్మ ఈ ప్రపంచంలో ఏదో ఒక జిమ్మిక్కు చేయదలుచుకుంటేనే లీల అన్నమాట. లీల చేయదలచుకుంటేనే ఆ కోరిక పుట్టిస్తాం. ఉదాహరణకు తారా బృహపదులు ఉన్నారు, తారా చంద్రులు ఉన్నారు. బృహపది భార్య తారా. మరి గురు పత్ని మనం మహా పాపాలు పంచమా వచనాలో పాతకం. మరి ఏం లేదే.
ఆయన ఎలా వెళ్ళాడు, ఈమె ఎలా వెళ్ళింది, ఎలా జరిగింది? ఎలా జరిగింది ఎవరు చెప్తున్నారు, ఎవరికి కారణం ఉందా అండి? స్వామి యొక్క సంకల్పం లేకుండా జరిగిందా? మరి సంకల్పం స్వామికి ఇంకో గ్రహం పుట్టాలి. ఇంకో గ్రహం పుట్టడానికి, గ్రహం పుట్టాలంటే రెండు గ్రహాల అంశే కావాలి. రెండు గ్రహాల అంశ ఒకటి ఉండకూడదు. భగవతి తార ఇది ఒక గ్రహమే ఉంటుంది. రెండు గ్రహాలు కావాలంటే తార రూపం అవసరం ఒకటి ఉంది కదా. ఈమో గ్రహము, చంద్రుడు ఇంకో గ్రహం. ఈ రెండు గ్రహాల సంయోగాలు కొత్త గ్రహం పుడుతుంది. బుధ గ్రహ ఉత్పత్తి కోసం స్వామి వెనక ఉండి మరి ఆడించిన నాటకం అది. మనం అనుకుంటాం ఏంటి చూడండి ఏం గురువు అండి ఇదేం ధర్మం అండి. అతను ఏ ధర్మం కోసం ఒక అధర్మ ఆభాసాన్ని జరుపుతాడో. మనకు అర్థం కాదు. దాన్ని పట్టుకుంటే కాదు రహస్యం తెలియదు. అందువల్ల దైవాధీనేషు కామేషు అన్ని కోరికలు దైవాధీనాలే. విరాగం కూడా దైవాధీనమే. అందుకే దైవాధీనః స్వయం పుమాన్ తాను కూడా దైవాధీనుడే కాబట్టి కో విశ్రంభేత యోగేన యోగేశ్వర మనోవ్రతః అంటే యోగేశ్వరుని అనుసరించిన వాడు తప్ప పరమాత్మ యొక్క లీలను అర్థం చేసుకున్న వాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు సంసారంలో విరక్తి కలిగి ఉంటాడు అవుతుందండి. ఆహా భార్య, ఓహో పిల్లలు, ఆహా ఇల్లు, సంపదలు, భోగాలు అని మురుస్తుంటాడే తప్ప ఇవి ఎన్నాళ్లకు ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటాయి ఇవి ఎందుకు చూస్తా వాడు అనుకుంటాడండి. ఎందుకంటే కామము వానిష్టమే, భోగము వానిష్టమే, వైరాగ్యం కూడా వానిష్టమే. కో విశ్రంభేత యోగేశ్వర మనోవ్రతః పుర్యాం కదాచిత కీలద్భిహి యదుభోజ్య కుమారకైహి కోపితా మునయః సేపుహు. భగవన్మత కోవిదాః ఇలా కొంత కాలం గడిచిన తర్వాత పరమాత్మకు విరక్తి పుట్టి ఇక వదిలిపెట్టి వెళ్ళాలి అనుకున్న సమయంలో ద్వారకా నగరంలో సముద్ర తీరంలో ఆడలాడుకుంటున్నటువంటి గోపాలకులు.
అక్కడ సముద్ర స్నానం వచ్చినటువంటి ఒక మహర్షులను కోపింప చేశారు. అది మీకు తెలుసు కదా? సాంబుడు అయినటువంటి మహానుభావునికి గర్భవతి అయినటువంటి స్త్రీ వేషాన్ని వేసి స్వామి ఈ అమ్మాయి గర్భవతి అండి. అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా? మీలాంటి మహానుభావులు చెప్పాలి. ఆమె అడగడానికి పాపం సిగ్గుపడుతుందండి. అంటే సిగ్గు మీ పడాలా మీరు కాదు అని భగవన్మత కోవిదా అంటున్నాడు. పరమాత్మ యొక్క అభిప్రాయం తెలుసుకున్న వారు కాబట్టి ముసలం పుడుతుంది మీ వంశం మొత్తం నాశనం అవుతుంది అని శపించారు. వార్త వెళ్లి కృష్ణుడికి ఆ రెవరు ఉగ్రసేనుడికి చెప్తే ఏం చేద్దాం దైవాశీనం అన్నాడు కృష్ణుడు. మనం ఏం చేస్తాం? అంటుంటే ముసలం ముసలం రానే వచ్చింది. వచ్చిన ముసలాన్ని పొడి చేసి ఆ ఇరుబ ముక్కను పొడి చేసి ఆ సముద్రంలో పడేసి నానా గోల చేస్తే మరి స్వామి తలుచుకోవడం పెద్ద భాగ్యమా? మాస వచ్చు కానీ తన సంకల్పమే కదా కానీ అని అందుకే అంటున్నాడు భగవన్మత కోపి కోవిదాః త కతిభయై మాసైహి వృష్టి భోజాంద కాదయః యయుః ప్రభాసం సంభృష్టాః రథైహి దేవ విమోపితాః కొంత కాలం తరువాత ఒక గ్రహణ సమయాన్ని సమయాల సమయంలో చూసి యదు, భోజ, అంధక, వృష్ణి వీళ్ళందరూ కలిసి ప్రభాస తీర్థానికి ఆనందంతో వెళ్లారు. ఎందుకంటే దైవ విమోహితాః దైవం చేత మోధించబడి తత్ర స్నాత్వా ఆ తీర్థంలో స్నానం చేసి పితృన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభసా కల్పయిత్వా దేవతలను ఋషులను పితృ దేవతలను సముద్ర జలంతోని అర్పణం చేసి విప్రేభ్యః గావః బహుగుణాదదుహు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, గిరణ్యదానం ఇవి బహుగుణముగా దానము ఇచ్చి హిరణ్యం, రజతం, శయ్యం అని చెప్పానే శయ్యదానం అని. అలా గిరణ్యం రజతం శయ్యం వాసాంసి అజీనా కంబళాన్ వస్త్రాలు జింక చర్మములు కంబళములు అంటే మనకిప్పుడు ఏమంటాం రగ్గులు అంటాం కదా బ్లాంకెట్లు గొంగళ్ళు అంటాం పాత రోజుల్లో కంబళాన్ యానం రథనిభాన్ కన్యా వాహనాలు రథములు కన్యలు ధరాం వృత్తి కరిం భూదానమును అన్నంచ ఉరుదసం తేభ్యః దత్వా అన్నం కూడా మంచి భోజనం కూడా పెట్టి భగవదర్పణముగా పెట్టి గోవిప్రార్థాసవః సూరాః ప్రణేముహు భూవి మూర్ధభిహి సాష్టాంగ భూమి మీద పడి వానికి తలలో వంచి నమస్కారం చేశారు. ఇవన్నీ భక్తితోటో ప్రేమతోటో అనుకుంటే మనం పప్పులో కాలు వేస్తాం. ఇదంతా లాంఛన అన్నమాట.
అంటే తీర్థయాత్రకు వెళ్ళాం, నది తీరానికి వెళ్ళాం లేదా ఒక క్షేత్రం పక్కకు వెళ్ళాం. పొద్దున్నే లేచి స్నానం చేసి నదిలో స్నానం చేసి సంకరం చెప్పి తర్పణం ఇచ్చి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేసుకొని స్వామిని దర్శించుకొని ఏదో అర్చన చేసి. సరే పక్కన పెద్దోళ్ళ బ్రాహ్మణులు ఉండు వాళ్ళకి దానం చేసి ధర్మం చేసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని సాధన పంపి అమ్మ అయిపోయిందా ఇక మనం పని చేద్దాం. ఏమిటి ఇవన్నీ తెచ్చుకుంటారు భాండాలు. మధ్య మోస బుందలు పెట్టుకొని ఇందుకు అవన్నీ అన్నాను. అది అయిపోతే గాని ఈ పని చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటే చేయలేం కదా, మనం ఎలా కొట్టాలి? ఎవరంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి. ఫుల్లుగా మొత్తం చేసామనుకోండి అబ్బా ఎంత మంచి వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు పోగానే ఇప్పుడు మా విహారం మేము చేసుకుంటాం. తర్వాత జరగబోయేటువంటి విందులు వినోదాల కోసం. అడ్డుగా ఉన్నవారందరికీ కావలసినవన్నీ ఇచ్చి పరమభక్తితో ప్రణామం చేసి బొమ్మ మీద నమస్కారం చేసి మీరు పోయారా ఇక మేము మా ఆట మేము ఆడుకుంటాం. కూడా కాదు లోకంలో ఇప్పటికి నూటికి తొంభై వంతులు ఇదే జరుగుతుంది. పేరు మాత్రం తీర్థయాత్రలు ఇంకో యాత్రలు ఇంకో యాత్రలు అన్నీ పరిణమించేవి ఇప్పుడు వినోద యాత్రలుగా పరిణమిస్తున్నారు. అది కేవలం లాంఛనం. నదిలో స్నానం చేయాలి, గుడికి పోవాలి, దర్శనం చేసుకోవాలి, బ్రాహ్మణుడికి ఎవరైనా ఉంటే ఒక రోజు ఇవ్వాలి. వెళ్ళిపోయారా? ఇక మా పని మేము చేసుకోవాలి. అంతా అంతే, అంతే ప్రధాన ఉద్దేశ్యం తమ వినోదం. పుణ్యమో పురుషార్ధమో దానమో ధర్మమో కాదు చూడండి ఇంత వర్ణిస్తున్నారు. ఇంక ముందర చెప్తారన్నమాట అందుకే అంటే ఈ దీనికి నాంది వాళ్లే. స్వామి పెట్టారు ఇట్లా మీరు కలియుగం అంతా ఇంతేరా ఆయన అందుకు ముందు మాదిరి ఇహాసలని ఇహాస స్వామిని పెట్టారన్నమాట అలా చేసి అధతే తదనుజ్ఞాతాః భుక్త్వా పీత్వాచ వారుణీం వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళు నాకు శాస్త్రం కదా భోజనం పెట్టినాక శాస్త్రం అర్జునలకు భోజనం పెట్టినాక అయ్యా శిష్టమన్నం కింక్రియతాం అని అడుగుతాం. మీరు భుజించారు కదా మరి అన్నం మిగిలింది ఏం చేయాలంటారు అడుగుతామన్నారు అంటే ఇష్టైస్తః భుజితాం సమాధానం. మీ వారితో కలిసి భుజించండి అని వీళ్ళు ఆజ్ఞ ఇస్తారు అయ్యా మీరు దయచేయండి అంటారు వాళ్ళు ఉంటే వీళ్ళు భుజించలేరు వాళ్ళని పంపి అప్పుడు భుజిస్తారు అదే అంటున్నాడు అదతే తదనుజ్ఞాత. వారి చేత ఆమోదాన్ని పొంది భుక్త్వా పీత్వాచ వారు
నీ మద్యపానము చేసి అలాగే తయ విభ్రమచిత జ్ఞానాః తినటం కంటే ఎక్కువ తాగారట. అందుకే భుక్త్వా పీత్వాచ వారుణీం చమత్కారం ఒక్క మాటలో వ్యాసులు ఒక అక్షరంలో స్వారస్యం ఇస్తారు అందుకే దాన్ని పట్టుకోవాలి. విషయం వివరించాలంటే ఆయన ఎక్కడ స్వారస్యం ఇచ్చాడో దాన్ని పట్టుకోవాలి. బుక్తు మామూలు చెప్పాడు పీత్వాచ వారుణీం తయా విప్రోత్సుల జ్ఞాన బాగా మధ్యం తాయి దానితో జ్ఞానం పోయిందట అంటే వీళ్ళు ఏం పని ఎక్కువ చేశారన్నమాట తినడం ఎక్కువ తాగడం ఎక్కువ. ఏదో లాంచినానికి తిన్నాడు, వ్యాధుడు చెప్తాడు బాగా తాగేవాడు తాగిన దానికంటే రెట్టింపు తింటే తాగిన శరీరానికి హాని చేయదని. ఆయన అది కూడా చెప్పాడు వ్యాధుడు. మద్యపానం చేస్తే, మద్యపానం ఎంత చేస్తావో దానికి రెట్టింపు తినాలి అన్నారు. తింటే లోపల ఏదో విషం ఏదో ఆల్కహాల్ ఏదో ఉంటుంది కదా అది శరీరంలో ఉండేటువంటి అవయవాలకు హాని కలిగింది ఉండాలంటే దాన్ని. కాల్చకుండా పడేయాలి ఆహారం బాగా అంటాడు. అందుకే వీళ్ళు ఏదో వాటర్ వీడియో తీసుకొని తింటారు ఉన్న ఆహారం సరిపోదు. బాధ అది బాధ అది లేకుంటే వాళ్ళకి అవసరం లేదు. ఇలా తినటం కంటే ఎక్కువ తాగితే తిన్నది ఎక్కడో పోతుంది. తాగింది మాత్రమే ఉంటుంది. దాంతో ఇద్దరం వస్తే జ్ఞాన. జ్ఞానమంతా తొలగిపోయి దూక్తైహి మర్మ పస్పృసుహు జ్ఞానం పోయింది కాబట్టి నావారా నీవారా మనవాళ్ళా. అనేదాన్ని పూర్తిగా మరిచిపోయి ఒకరినొకరు హృదయాన్ని చీల్చేటువంటి దురుక్తములు దుర్భాషలతో ఒకరినొకరు నిందించుకున్నారు. తేతాం మైరేయ దోషేన విషమీకృత చేతసాం. ఆ మద్యపానములకు దోషం ఉందే, ఆ దోషంతో వాళ్ళ మనస్తంతా విషం అయిపోయిందట. విషమమైంది, విషం కూడా అయింది. అలా విరువైనటువంటి మనస్సుతోటి నిమ్ములో చెతి రవా అసీతు వేణువునామివ మర్దనం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అంటే నాకేం భయం ఆయన తొలగిపోయాడు నేనెందుకు ఉన్నానని చూడకుండా ఆయన పోయాడట. ఇలా సూర్యుడు అస్తమించిన తరువాత నిమిలోచితి రవో ఆసీత్ వేణువునామివ మర్దనం. వెదురు బొంగల పొదలకు వరిపిడి లాగా జరిగిందట. ఏం పుడుతుంది?
కదా ఎదురు పొంగులు కొలుచుకుంటే అగ్ని పుట్టి ఆవిర్య వాళ్ళు చస్తారు. అలాగే విడివిడిగా బాగా మర్దనం జరిగింది. దాంతో వాళ్ళు వాళ్ళు స్వయంగా మరణించారు అంటారు. మర్దనం భగవాన్ స్వాత్మ. మాయాయా గతిం తామ్ అవలోక్యతః పాపం స్వామి పరమాత్మ మాయ అందరూ చూస్తారు. కానీ ఎప్పుడు స్వామి చూసే ఛాన్స్ లేదు ఇప్పుడు దగ్గర కూర్చున్నాడు అన్నీ చూస్తున్నాడు ఓహో నా మాయ ఇంత గొప్పదా వాడు వాడు తనకు చూస్తాడా తనకు వాడు చూస్తాడా ఇంకేం చేస్తాడో చూస్తాను. అని తన మాయ యొక్క విలాసాన్ని తానే ఆశ్చర్యీయంగా చూస్తూ అవలోక్య స సరస్వతి ఉపపుష్య వృక్ష మూలముపా దగ్గరికి వెళ్లి స్నానం చేసుకొని అనుష్టానం చేసుకొని వృక్ష మూలంలో మహానుభావుడు ఆయన కూర్చున్నారు. ఉపావిశ్యత్ అహంచోక్తః భగవతా ప్రపన్నార్తి హరేణ అప్పుడు. నాతో అన్నాడు స్వామి ఏమని బదరీంతం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షున తన కులాన్ని సంహరించాలనుకున్న స్వామి నాయనా ఉద్ధవ ఇక్కడ ఎందుకు ఉంటావు కదరికాశ్నమం పో అన్నాడు. అంటే ఉద్ధవుడిని మిగల్ సారి అనుకున్నాడు కాబట్టి వాడు యాదవుడే. ఆ గాలి ఇటు రావద్దు కదా ఇక్కడి నుంచి మొదలు దాటుకోరా నాయనా అని బదరీకాశ్రమం వెళ్దామని చెప్పి. అధాపి తదభిప్రేతం జానన్నహ మరిందమ పృష్టతః అన్వగమం భత్తుహు పాద విశ్లేషణ అక్షమః అలా చెప్పిన అలా చెప్పిన స్వామి మనసులో ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న నేను ఈ స్వామి కూడా పోవాలనుకుంటున్నట్టు ఉంది. అందుకే నన్ను పొమ్మంటున్నాడు. అందరూ తాము పోయే ముందు స్వామి ఉంటారు కదా. ఈ స్వామి పోయే ముందు నన్ను చూస్తే బాగుంటుంది స్వామి. నేను ఆయన అంటా ఉంటాను అనుకోని ఉద్ధవుడు. అతని పాదాలను ఎడబాటును సహించలేక అతని వెంటనే వెళ్ళాడు. అలాగే అనుస్మరణ్ పాడ విశ్లేషనాక్షమః అగ్రాక్షమేకమాసీనం విచిన్వం దయితం పతిం శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతం అకేతనం. అలా స్వామిని చూసే ఎలా ఉన్నాడు ఆ స్వామి అద్రాక్షం ఏకం ఒంటిగా కూర్చున్నాడు. అంటే వెతుకుతూ ఆయన ముందు చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన ఈయన వీడు ఎంత వెడుతున్నాడు ఉద్ధర్ పాపం వెతుక్కుంటూ వెళ్ళాడు అంత మహాలీలంగా వెళ్ళాడు ఎక్కడో దాక్కోవాలని పంపాలి వెతికి వెతికి దొరికించుకున్నాడు కృష్ణుడిని.
ఏకాంతంగా ఓ చెట్టు కింద కూర్చున్నటువంటి స్వామిని నేను చూశాను కృతకేతం అకేతనం. న్యాయంగా ఆయనకు ఏ నివాసం లేదు కదా. లోకమంతా ఆయనదే. భావనాథవరుల భజకవతి నువ్వు ఏ ఊరయ్యా నాకు ఊరు అన్ని ఊళ్ళు రావేనండి అని. నువ్వు ఎక్కడ ఉంటావయ్యా ఆ తల నేనే ఉంటానండి నేనే ఉండే ఇల్లు ఉంటే అక్కడ ఉంటాను. ఇల్లు ఉన్నవాడు ఒక ఇంట్లోనే ఉంటాడు ఆ నీళ్ళు నావే అని చూడడం నేనే ఉంటాను. తల్లిదండ్రులు ఎవరయ్యా నాకు ఎవ్వరు లేరండి. ఏమన్నా ఆశిపాశులు ఉన్నాయా లక్ష్మి ఇదివరకు ఉండేదండి ఇప్పుడు లేదు. ఏం చేస్తాం మరి లేదంట అక్కడికి దాచుకున్నారు బాబు. ఆ ఆధారం కొంప తీసిందంట. లక్ష్మి ఇదివరకు ఉండేది ఇప్పుడు లేదు అని అనుమానం వచ్చింది వీడికి శుక్రాచార్యులకు. ఇప్పుడు లేదంటున్నాడు మరి అక్కడ ఒక్క స్థలం ప్రకాశిస్తూ ఉంది. ఏదో ఉన్నట్టు ఉంది వాడు వాడే ఉన్నాడు కొమ్మ ముచ్చడానికి వచ్చాడురా బాబు అనుకున్నాడు అన్నమాట. అందుకోసం కృతకేతం అకేతనం ఏ నివాసము లేనివాడు ప్రస్తుతం తాత్కాలికంగా ఒక చెట్టు మూలమును నివాసముగా ఉంచుకున్నటువంటి మహానుభావుడు అకేతనం. శ్యామావధాతం విరజం ప్రశాంత అరుణలోచనం ఎలాంటి దోషము లేనివాడు నీలమేఘశ్యాముడు ప్రశాంతమైనటువంటి పుండరీకాస్తుడు అంటే కొంచెం చెప్పాను కదా మహానుభావులకు కనుకొనలు నెరుపు మారి ఉంటాయి అది ఉత్తమ పురుషుడు లేక లక్షణం. అలాంటి అరుణ లక్షణం కే మహానుభావుడు అరో అరోచనం దోర్భి చతుర్భిహి విధితం పీత కౌచాంబరేన ఇప్పుడు కనపడ్డాడు ఉద్ధవని కనపడ్డాడు దోర్భిహి చతుర్భిహి. నాలుగు భుజాలతో చతుర్భుజుడిగా వేంచి ఉన్నాడు. జ్యోతిశ విహి విధితం పీత కౌశాం పీతాంబరంతో ఉన్నవాడు వామ ఊరౌ అభిశ్రిత్య. దక్షిణాంగ్రి సరోరుహం కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచుకొని కూర్చున్నాడు అన్నమాట. దక్షిణాంగ్రి సరోరుహం. అపాశ్రిత అర్భక అశ్వత్థం అకృశం శక్త పిప్పరం అపాశ్రిత అర్భక అశ్వత్థం అట అంటే మహానుభావుడు అశ్వత్థ నారాయణుడు కదా పరమాత్మ అంటే అశ్వత్థమే. శ్వర్థ సర్వవృక్షాన కాబట్టి ఎప్పుడూ అశ్వర్థ వృక్షాన్ని ఆశ్రయించకుండా ఉండనివాడు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఊర్ధ్వ మూలం అధశ్యాకం అశ్వర్థం ప్రాహురవ్యయం.
దాని పక్కన ఈయన కూర్చుంటే సదారం అంతా అలాగే ఉంటుంది. అందరిని నశింప చేయాలి కాబట్టి దాన్ని ఆశ్రయించకుండా దూరంగా ఉన్నాడు. అది చిన్న మొక్కలాగా ఉందట. అంటే ఏమిటంటే ఇతను ఏ చెట్టు కింద కూర్చున్నాడు అది అశ్వత్థ వృక్షం. కానీ పెద్ద వృక్షం కాదు. చిన్న మొలక లాగా ఉంది. చిన్న మొలక లాంటి రాగి చెట్టు మూలాన మూలములో దక్షిణ పాదమును వామ ఊరు మీద అధిష్టింపచేసి చెత్త పిప్పలం అంటున్నారు. అంటే దాని ఆకుల జోలికి మాత్రం పోవడం లేదు కదా. అంటే అర్థం కావాలి కదా. ద్వా సుపర్ణ సయుజా సకాయౌ సమానం వృక్షం పర్యశ్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యః అభిచాకసీతి. ఆ మంత్రం జ్ఞాపకం వస్తే ఈ శ్లోకం అర్థమవుతుంది. లేకుంటే ఏమీ కాదు. ఒకే రాగి చెట్టు మీద ఒక కొమ్మ మీద ఇద్దరు ఉన్నారు. సుపర్ణవు సయుజవు సఖాయవు. ఇద్దరి రెక్కలు మంచిగానే ఉన్నాయి. ఇద్దరు మిత్రులే, ఇద్దరు కలిసి ఉండేవారే, ఇద్దరు ఒక తీరే ఉంటారు. ఇద్దరు ఒకే చెట్టు ఒకే కొమ్మను ఆశ్రయించి ఉన్నారు. వచ్చిన బాధ ఏమిటంటే ఆ రెండు పక్షులలో ఒక పక్షి మాత్రం ఆ చెట్టు ఆకులను తింటూ ఉన్నది. మరొక పక్షి ఏమీ తినకుండా తిన్నదానికంటే గొప్ప తేజస్సుతో ఉంది. సంసారం అనేటువంటి పెద్ద రాగి చెట్టు కొమ్మ మీద జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. ఈ జీవాత్మకు కర్మ ఫలం కావాలి పరమాత్మకు ఏ ఫలం ఉంది. అదే ఆ రాగి ఆకులు అంటే కర్మఫలము. అందుకే చెక్క పిప్పలః స్వామి ఎలాంటి ఫలము రాగి ఎలాంటి ఫలితమును ఆశించని వాడు విడిచిపెట్టిన వాడు అన్ని ఫలములు విడిచిపెట్టిన మహానుభావుడు కాబట్టి అలా ఆ వృక్ష మూలంలో ఏకాంతంగా అభిష్టించి ఉన్నటువంటి మహానుభావుడు శక్త పిప్పలం తస్మిన్ మహాభాగవతః ద్వైపాయన సుహృతు సఖః లోకాను నజరం సిద్ధః అససాద యదిరిచ్ఛయా ఇలా కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్న సమయంలో అన్ని లోకములను అన్ని దేశములను అన్ని ప్రాంతములను సంచరిస్తూ సంచరిస్తూ వ్యాస భగవానుని సహాధ్యాయి అలాగే మిత్రుడు సఖ.
సుహృత్ అయినటువంటి మైత్రీయుడు అక్కడికి వచ్చాడు. తిరుగుతూ వచ్చాడు, పోతాడా ఆయనకేం తెలుసు అంటే ఆయనకు తెలుసు అంటాడు. ఎవరికి తెలుసు? కుర్రాడుని తెలుసు. ఎందుకంటే ఎదురు చేయలే అని అన్నాడు. చెప్పాను కదా పరమాత్మ సంకల్పం తోటే వచ్చాడు. అంటే ఉద్ధవుణ్ణి మైత్రేయుణ్ణి కలిపి వారిద్దరికీ తన స్వరూపమైనటువంటి భాగవతాన్ని ఉపదేశించి తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఉద్ధవుడు వీడు తలుచుకుంటూ బద్రకాశ్రమం పోతాడు. మైత్రేయుడు ఆ అందులో వచ్చి మళ్ళీ మరిచిపోయి దీన్ని ఉద్ధవుడేమో మృహాగా వెళ్ళిపోతాడు. ఈ మైత్రేయుడు అలా వెళుతూ విదురుడిని కలుస్తాడు. కలిస్తే స్వామి చెప్పిన భాగవతం మొత్తాన్ని పైత్రీయుడు విదురునికి బోధిస్తారు. అంటే భాగవతం అనేది ఈ ఛాయతో ఆగిపోకుండా పరంపర సాగాలి కదా. తాగాలి కాబట్టి స్వామి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడు. అప్పుడు మైత్రేయుడు విదురునికి విదురుడు ఇలా మనకి కొనకు మనకు తాగుతూ వస్తుందన్నమాట. ఆ పరంపర తాగటాని కోసమని పరమాత్మ సంకల్పం తోటి అక్కడికి మైత్రేయుడు వచ్చాడు సస్య అనురక్తస్య మునేహి ముకుందః ప్రమోద భావానత కంధరస్య మహానుభావుడు వచ్చాడు. ఒక్కసారి సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. అలాంటి వాడికి ఆశృణ్వతః మామ్ అనురాగ హాస సమీక్షయ విశ్రమయన్ ఉవాచ. అలాంటి మైత్రేయుడు వచ్చి నమస్కరించి పక్కన కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్నటువంటి మైత్రేయుడు వినేలా వినుచుండగా నాతో మాట్లాడాడు అది కూడా విశ్రామయన్. వాచా అనురాగ హాసం తోటి ప్రేమ తోటి చిరునవ్వు తోటి నన్ను సంతోషింపచేస్తూ నాతో అంటున్నాడు వేదాహం అంతర్మనసిప్సితంతే దదామి యత్తతు దురవాపమన్యైహి సత్రేపురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః ఇప్పుడు ఉద్ధవుణ్ణి సంబోధిస్తున్నాడు కృష్ణుడు వసో అని. ఇవని వసువులు అష్టవసువులు ఉన్నారు కదండీ అందులో ఈయన ఒక వసువు. యుద్ధోడు అంటే ఈయన యొక్క పూర్వజన్మ ఏంటి అవతారం ఏంటి న్యాయంగా ఇతను వసువు యొక్క అంశ.
అందుకే వసో అంటున్నారు. ఆయన వసు వేదాహం అంతర్మనసిప్తి సంతవా నీ మనస్సులో ఏమున్నదో నాకు తెలుసు. దదామి యత్తతో దురవాపమన్యైహి దాన్ని సామాన్యంగా ఇతరులు పొందలేరు. ఇతరుల చేత పొంద శక్యము కానటువంటి నీవు కోరినటువంటి ఆ కోరికను దదామి. నేను ఇస్తాను సత్రేపుర. విశ్వతృజాం వసూనాం మత్సిద్ధికామేన వసోత్వయుష్టః ఎందుకు ఇస్తున్నావయ్యా అంటే పూర్వము వసువులందరూ ప్రజాపతులందరూ కలిసి ఒక పెద్ద యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో ఒక్కొక్కరు తమకు కాస్తున్నటువంటి భోగాలు, ఐశ్వర్యాలో, సంపదలో, లోకాలో, ఆధిపత్యాలో ఇలాంటివేవో కోరుకుంటూ చేశారో ఒక్క నీవు మాత్రము మీరు కావాలని చేశావు. నన్ను పొందాలి, నన్ను చేరాలి అని నా మీద ఆశతో నీవు దాన్ని ఆచరించావు. సయేష సాధో చరమః భవానాం భవాన్. భవానాం ఆసాది తస్తే పదనుగ్రహః యత్ కాబట్టి నీకు ఉన్నటువంటి జన్మలలో ఇదే చివరి జన్మము అంటే మళ్ళీ ఇక నీవు ఇక్కడ పుడతాడు? స్వామిని చూస్తున్నాడు కదా? అంటే స్వామి చూస్తున్నాడు. అంతకాలేచ మామేవ స్మలన్ ముక్త్వా కడేబర అన్నాడు కదా? అంటే మనము పోతున్నప్పుడు స్వామిని తలుచుకోవాలి. ఇప్పుడు స్వామి పోతున్నప్పుడు ఈయన తలుచుకుంటున్నాడు. ఎవరు గొప్పోడండి మరి? కదా అందుకోసమని ఇక నీకు మళ్ళీ జన్మ లేదు. తే మదనుగ్రహః యత్ అదే నా దయ అంటే అదే. ఒక్కసారి నా దయ కలిగిందంటే. మళ్ళీ అతనికి జన్మ ఉండదు. యనుమాన్ నృలోకాన్ రహ ఉత్సృజంతం దిశ్యాదదృశ్యాన్ విషదానువృత్యా ఇది అంటున్నారు ఏమిటి? భూలోకాన్ని వదిలి పెట్టబోవుతున్న నన్ను చూడగల భాగ్యం నీకు లభించింది. మళ్ళీ నువ్వు ఇక్కడ పుడతావ్? స్పష్టంగా చెప్తున్నాడు యత్ మామ్ నృలోకాన్ రహః ఉత్సృజంతం.
ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాలి అనుకుంటున్న నన్ను నీవు చూడగలుగుతున్నావు అంటే ఇది నా అనుగ్రహము. అవతార సమాప్తిని చూడబోతున్న నీకు, చూస్తున్న నీకు మళ్ళీ ఇంకో జన్మ ఉండదు. అంటే లోకంలో మరణించే వారిని చూస్తే మనం మరణిస్తామని శాస్త్రం, మళ్ళీ పుట్టమని శాస్త్రం. కానీ స్వామిని స్వామి వెడుతున్నప్పుడు చూస్తే మళ్ళీ మనం పుట్టం. మనం కూడా వెళ్తాం ఎక్కడిదాకా స్వామి అతను ఎక్కడ అక్కడ మనం కూడా వెళ్తాం వెళ్తున్న స్వామిని చూస్తే మనం కూడా అక్కడికి వెళ్తాం మళ్ళీ పుట్టము పక్రతి చద్దుహు అనేటువంటి శాస్త్రం ఒకటి ఉంది మనకు న్యాయంలో. మనము ఎలాంటి భావాన్ని పరమాత్మ యొక్క ఎలాంటి దిర్ఘణ మనం ధ్యానం చేస్తే అలాంటి సిద్ధి మనకు లభిస్తుంది అని అర్థం. పూతన సంహారం మనం కథ చెప్పుకున్నాం అనుకోండి మనం ప్రకృతిని గెలుస్తాం. సగడాద సంహారం తలుచుకున్నాం అనుకోండి దేహ బంధం ఉండదు. ఇలా లక్షణాలు ఉన్నాయి. అలాగే పరమాత్ములు రోలికి కట్టేశారు ఉలుకల బంధనం. అది మనం తలుచుకుంటే చూస్తే మనకేం కావాలి మన బంధనం అవుతుందా మరి? పరమాత్మ యొక్క బంధనాన్ని స్మరించిన మనకు అన్ని బంధాలు పోతాయండి. ఇక్కడ న్యాయం అయ్యా బంధాలు చూడు బంధాలు కలగా పోవద్దే తత్కృతి నుంచి ఏమైంది అంటే పోయి చెప్పుకో పోరి ఈశ్వరు అన్నాడు. మనస్విని తత్కృతునీతి రాజ్య ఆరణ్య కథాసు తస్త అవన్నీ కథల్లే ఆయన కాకు పోకుండా. ఈ తత్కృత నీతి పోయి అరణ్యంలో పోయి దాక్కున్నాడు పరువు పోయింది. అంటే ఒక కవి చెప్పి నమస్కారం. అరణ్య కథాసు అంటే అరణ్య గౌని పునిషత్తు. ఈ నీతి అక్కడ ఉందన్నమాట. ఉపనిషత్తులో దాక్కున్నది ఇది అర్థం. అలా చెప్పినట్టుగా ఈ పరమాత్మ యొక్క అవతార సమాప్తిని చూస్తూ దిష్ట్యాద దృశ్యవాన్. విజదానువృత్యా పురామయ ప్రోక్తం అజాయనాభ్యే పద్మే నిషణ్ణాయ మమాదిసర్గే జ్ఞానం పరం మన్ మహిమావభాసం యత్ సూరయః భాగవతం వదంతి. ఇప్పుడు చెప్తున్నారు స్వామి పురామయ ప్రోక్తం అజాయనాభ్యే పద్మే. నాభి పద్మంలో పుట్టిన బ్రహ్మకు నేను పూర్వము ఉపదేశించాను. మమ ఆది సర్గే నమో సుక్షిలో. జ్ఞానం పరం మన్మహిమావభాతం ఏం జ్ఞానం చెప్పానంటే నా మహిమను తెలియజేసేటువంటి జ్ఞానాన్ని చెప్పాను దానినే పండితులందరూ భాగవతం అంటారు.
యత్ సూరయః భాగవతం వదంతి ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః అంటే అలాంటి భాగవతాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను అన్నమాట. ఇలా ఆదరంగా చెప్పి ప్రతిక్షణానుగ్రహ భాజం. భాజనోహం స్నేహోత్తరోమాం సరితాక్షరస్తం ముంచెను సుచః ప్రాంజలిహి ఆపభాష లీలా స్వామి అంటే నేను ఆ మాటలు వింటూ ప్రతిక్షణానుగ్రహ భాజనోహం పరమాత్మ యొక్క ప్రతిక్షణము. అంటే సర్వది సర్వకార సర్వావస్థల్లోనూ పరమాత్మ అనుగ్రహానికే నేను పాత్రుడిని. నాకు మరోటి ఏదీ తెలియదు. అలాంటి నేను స్నేహ ఉద్ధరోమా. పరమాత్మ మీది ప్రేమతో శరీరమంతా పులకింతలు వచ్చి స్కరితాక్షరః మాట మాట్లాడాలంటే రావడం లేదు. పదాలు తడబడుతున్నాయి. అక్షర తడబడుతున్నాయి. అలా ముంచెను సుచః నేత్ర జలాన్ని విడుస్తూ ప్రాంజలిహి. భాషే చేతులు జోడించి ఇలా నేను మాట్లాడాను కోన్వీశతే పాద సరోజ భాయాం సుదుర్లభః అర్ధేషు చతురుష్వపీహ పరమాత్మ నీ అనుగ్రహాన్ని పొందిన వాడికి ఏ పురుషార్ధము పొందరానిదయ్యా? చతురుషు అంటే ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనేటువంటి నాలుగు పురుషార్ధాలలో ఏ పురుషార్ధాన్ని పొందలేరు? అని బొందుతారు కానీ తదాపి నాహం పురుణోమి భూమన్ భవత్పదాం భోజ నిషేవనోత్సుకః కానీ నిజమైన నీ భక్తులు నిన్ను తప్ప మరే పురుషార్ధాన్ని కోరుతారు. కదా? అన్నీ అందుబాటులో ఉన్నవాడు దేన్ని కోరడు. ఏది చదువుకుంటే అన్నీ కావాలంటుంది. కదా? నీ అనుగ్రహాన్ని పొందిన వాడికి పొందలేని పురుషార్ధం ఏమిటయ్యా? నేను కావాలనుకుంటే అన్నిటినీ పొందొచ్చు నీ దయతోటి కానీ నేను నీ పాద సేవ తప్ప మరి దేన్ని కోరటం లేదు. భవత్పదాం పోజని సేవనోత్సుకః కర్మాన్యనీహస్య భవోభవస్యతే దుర్గా దుర్గాశ్వయోధ అరిభయాత్ పలాయనం కాలాత్మనః యత్ప్రమదాత్ ప్రమదాయుతాశ్రయః స్వాత్మన్రతే ఖిజ్యతి ధీహి విదాం
అంతా దీన్ని ఏమంటారు? విరోధాభాసం అంటారు. పరమాత్మ యొక్క చేష్టలు ఎలా ఉంటాయి అంటే కర్మాని హనిహస్య భవః అభవస్య. నీవు అన్ని పనులు చేస్తున్నావు. కదా? మనము పనులు ఎందుకు చేస్తాం? ఏదో కావాలి కదా? ఒక దాన్ని కోరి మనము కోరిన దాన్ని పొందడానికి పనులు చేస్తాం. కానీ పరమాత్మ కర్మాణి అనిహత్య ఏ కోరిక లేని నీవు పనులు చేస్తున్నావు. భవః అభవత్య పుట్టుక లేని నీవు పుడుతున్నావు. భవనాభవస్యతే దుర్గాశ్రయః అథ అరిభయాత్ పలాయనం. కదా ఉన్నచోట ఉండి ఉంటే అమ్మో శత్రువులు వస్తున్నారు చంపుతారో ఏమో అని అమాంతం పారిపోయి. దుర్గాను ఆక్రమించావు అంటే మధురా నగరాన్ని వదిలిపెట్టి సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించి ఆ దుర్గంలో దాక్కున్నావు. దుర్గంలో దాక్కున్నావు పితృలు చూసి భయపడ్డారు. ఇంతకు నీ స్వరూపం ఏమిటి అంటే కాలాత్మన నువ్వే కాలుడవు. అర్థమైందా అండి? మరణము, భయము అని దీనిలో ఎట్లా వస్తుంది? కాలం బట్టి వస్తుంది. ఆ కాలమే ఆయన. కదా? కాలం అనేటువంటి నీకు దుర్గాన్ని ఆశ్రయించుట, శత్రుభయంతో పలాయనంకి తగిలించుట, దుర్గా పలాయనాశ్రయ పలాయనం కాలాత్మనహాయత్ ప్రమదాయుతాశ్రయః స్వాత్మంద్వతేహి ఆత్మారాముడవైన నీవు. 16000 మంది స్త్రీలతో నిరంతరం శ్రమిస్తూ ఉన్నావట. నీవు ఆత్మారాముడు. నీవు ఆనందానికి వేరే సాధన అనేది మానవులకు, ప్రాణులకు ఇంకో ఆనందానికి ఇంకో ఆశ్రయం కావాలి. ఆడుకోవాలంటే ఓ బంచో ఏదో కావాలి వాటికి కదా కానీ నీవు ఆత్మారాముడవు. ఆత్మారాముడవైన నీవు ప్రమద ఆయుత ఆయుత. 16000 మంది ఉన్నారే, 16000 మంది స్త్రీలతో విహరించుట ఆశ్రయః స్వాత్మాం దతేహే ఖిద్యతి ధీహి విదాభ్యా జ్ఞానము గల మహానుభావులకు కూడా.
పరమ జ్ఞానులకు కూడా ఇవి తలుచుకుంటే మనస్సు కలత చెందుతుంది ఎక్కడి పరమాత్మ. పాపం ఏం కావాలి ఇన్ని కష్టపడ్డాడు. ఎందుకోసం పుట్టాడు? పుట్టినవాడు ప్రాకృతుల్లాగా శత్రువులకు భయపడి పారిపోవటమా? ఆయన దుర్గం నిర్మించుకోవటమా? అతను ఇన్ని వేల లక్షల మంది తీరతోటి విహరించటమా? అని మహాజ్ఞానులు కూడా బాధ పడతారయ్యా దీహి విదాం ఇహా మంత్రేషు మాం వా ఉపహూయ యత్వం అకుంఠిత ఆఖండ సదాత్మ బోధః కుర్చే ప్రభో ముగ్ధ యువ అప్రమత్తః తన్నో మనో మోహయతీవ దేవ మంత్రేషు మాంబా ఉబహూయ రాజ్య కార్యములలో కొన్ని క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాన్ని తెలిసిపోవడానికి మంత్రాంగం ఆలోచన కదా అది ఆలోచన అప్పుడు ఉద్ధవ దా నాయన రేపు కూర్చో ఏం తొదరగలేదు అయ్యా ఏం చేయమవుతావు సలహా చెప్పు కాస్త అని నన్ను పిలిచి నువ్వు అడుగుతూ ఉంటే మంత్రేషుమాం వా ఉపహూయ యత్వం అకుంఠిత అఖండ సదాత్మ బోధః కదండీ, నిరంతరము ఆత్మ తత్వ జ్ఞానము తోటి అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు. ఆత్మ జ్ఞాన అందరికీ అందించేటువంటి మహానుభావుడు. నీ ఆత్మ స్వరూపం కానీ, నీ ఆత్మ జ్ఞానం కానీ కుంటం కాదు, మొక్క పోదు. తెగిపోదు, మరిచిపోవు. అలాంటి ఆత్మ ఉన్నటువంటి నీవు పుర్చే ప్రభు ముగ్ధ యువ అప్రమత్తః. ముగ్ధుడిలాగా. ఏం చేద్దామయ్యా అలా చెప్పు కాస్తా అని నీవు అడుగుతున్నావే తన్నో మనో మోహయతి. ఎక్కడి కృష్ణుడు ఎక్కడి పరమాత్మ అలాంటి స్వామి నన్ను పిలిచి ఏం చేయాలంటాడు నేను ఏం చెప్పాలి స్వామికి అని నా మనస్సు అది మోహింప చేస్తూ ఉన్నది మోహయతి ఇవా. దేవా జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అభిక్షమన్నో గ్రహణాయ భర్తః వదాంచ సాయతు వృజినం తరేమ ఇలా చెప్పి అయ్యా మీరు స్వాత్మరహ ప్రకాశం. ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని ప్రకాశింప చేసేటువంటి పరమ జ్ఞాన తత్వాన్ని పూర్వము బ్రహ్మకు మీరు దేన్ని చెప్పారో సమగ్నంగా.
అది వినటానికి నాకు యోగ్యత ఉంటే అభిక్షమం. నాకు తగినట్టయితే గ్రహణాయక్షమం. అంటే మీరు చెప్పినా అర్థం కావద్దు కదా అర్థం చేసుకోగలవారము అనుకుంటే నీవు భర్తః వదాంజసాయత్ వృజినం తరేమ మీరు అనుగ్రహంతో చెప్పితే దాన్ని విన్న మేము పాపాన్ని తొలగించుకుంటాము యతు వృజినంతరేమ ఇత్యావేదితః అర్ధాయ మత్స్యం స భగవాను పరః ఆదిదేశి అరవిందాక్షః ఆత్మనః పరమాంస్తు ఇలా నేను ప్రార్థిస్తే నా ప్రార్థనను మన్నించి ఆ పరమాత్మ ఆత్మనః పరమాం స్థితిం తన యొక్క పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని నాకు స్వామి బోధించాడు. సోహం తద్దర్జనాస్రాద వియోగార్తియుత ప్రభో గమిష్యేదైతం తస్య పదరియాశ్రమ మండలం. ఇలా ఆ పరమాత్మను చూడటం వల్లకైనటువంటి ఆనందాన్ని మరికొంత కాలం పొందలేని బాధతో ఉన్న నేను అతనికి బాగా ఇష్టమైనటువంటి బదరికాశ్రమానికి వెళ్ళుతాను. అక్కడ యత్ర నారాయణో దేవః నరస్య భగవాన్ ఋషి అక్కడ. నరనారాయణ మహాఋషులు మృదు తీవ్రం తపో దీర్ఘం చేపాతే లోక భాస్వరౌ సగల లోకములను ఎందుకంటే కలియుగంలో ఎవరిని మనం సేవించాలి కలౌ నరనారాయణం అని శాస్త్రం. కలియుగంలో పుట్టినందుకు నరనారాయణను దర్శించాలి, సేవించాలని శాస్త్రం. అలాంటి స్వామి ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేను వెళ్తాను. ఎందుకంటే ఆయనను చూడకుండా ఉండలేను కాబట్టి. అని ఉద్ధవుడు విదురునికి చెప్పాడు. తరువాత గాథను రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాత్సమత్సాహ సుఖినో భవంతు ఆత్మద్ గురుభ్యో నమః.
Opening invocation: salutations to the lotus feet of the acharya lineage - Nathamuni, Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-shenu, Parakala Yatindra, and Sri Parankusha Muni - and to Krishna, son of Vasudeva, the crusher of Kamsa and Chanura, the supreme joy of Devaki, the world teacher.
Dear devotees of the Lord: Krishna's journey - birth in Mathura, departure to Brepalle (Gokula/Vrindavan), then to Vrindavan itself. These three places are the settings. We have now concluded the chapter on the Rasa-lila in Vrindavan. Immediately after the Rasa-lila, Akrura arrives. Then comes the journey to Mathura. The story resumes from there.
That is why the second adhyaya was paused there. 'Artthaya jatasya yadushvajasya vartam sake' - that portion was discussed. And now: 'sharat-se shashikara mrshtam manayan rajani mukham' - savoring the autumn moon-lit night, the Lord himself rejoiced with the cowherd maidens in the beautiful nocturnal celebration. Now the next section begins.
He was thinking: 'Indra, Brahma, Rudra, Vishnu - what do they matter to me?' With such arrogance, he was suddenly pulled off his throne. As he fell, Krishna descended upon him. The text says 'papata vishvastraya' - Vyasa uses this word in the Bhagavatam itself - meaning the great Nara-demon fell completely undone. But did the tiny child cause a large demon to die by falling on him? Yes - because he was no ordinary child.
Similarly, he brought back the guru's son and gave him as a gift. 'Samahutapirvha kanyayaye shriyasvarnena bubhushayaisham' - then came Bhishmaka's daughter - Rukmini. She was to be married in a svayamvara. The announcement was made and many kings came. Among them - 'esham bubhusayam' - among those who desired to win her was a great multitude of suitors.
A rope is pushed through the nose of an ox-calf and tied - so that when the rope is pulled, the pain forces the animal to bow its head and obey. That is 'viddha-nasa' (nose-pierced). An 'aviddha-nasa' calf is one that has no such rope through its nose - no controlling hook. Such a calf bellows freely and fears no one. The strongest such calves in the ring - these are the ones meant for Rukmini's svayamvara challenge.
This great one - 'sashastrah' - with his own weapons, 'akshatah' - without being struck himself - 'jagnini' - he destroyed them. With his own weapons, without receiving a single scratch himself. Here the Lord's mastery with the bow (kodanda panditya) is revealed - against Narakasura, against Jalaasura, against the Saubha demon, against Paundraka and others - the Lord's archery is unmatched.
So from that moment, whenever Bhima takes up his gada (mace) in battle, he first looks to the Lord and then lifts it. Invoking the Lord, he raises the mace. And at the rounded top of the gada - that spherical knob at the end - he sees the Lord's form there. 'Yadagra sanchurnita darshana svakam hareh' - on seeing the Lord at the head of his weapon, he strikes.
This is how the Lord's affection for his devotees manifests - not only in physical power but in the love (vatsalya) the Lord has for them. That is why 'yagnhe akshatah shastra bhritah sva-shastraihi' - all those who came against him with weapons were destroyed without a scratch to himself. 'Priyam prabhuh gramya...' - the Lord grants what is dear to his devotees.
Satyabhama could not remain quiet about it - she had to say something. If he (Indra) had just stayed quiet it would have been fine. Satyabhama said: 'What do you mean? This is Swarga - whose Swarga? Your Indra's rule came only because of our Lord's grace. That earring was given by my Lord to your mother. All this is ours - we are only taking back what is ours.'
If they stayed quiet - 'our honor will be gone, let's go to war' - they marched. And Indra, consumed by pride, 'vajri adravat tam saganah rishandha' - Indra advanced with his army and companions, blinded by rage. Blinded by anger - meaning: what should have been done, what was the right action in this situation - was entirely missed by him.
That is why - 'will you take buttermilk? will you take buttermilk?' - if we give milk to a guest visiting our home, nothing comes to us. Whatever the atithi (guest) receives becomes merit for the host. So give something to that person - milk, water, buttermilk, fruits, betel leaves - some minimum courtesy. That person who received nothing - what is that person's state?
Who is my son? Narakasura. What is Narakasura's name? Kuja - meaning 'born of the earth.' 'Ku' means earth; born from it is Kuja. So his own son - in battle, filling the sky with his own body - 'sunabha unmisitam' - with the Sudarshana Chakra raised aloft, the sky-filling Narakasura, with a mother's grief and love, was slain by his own father.
Those women - with their eyes, with their ears, with their lips, with their fingers - somehow they had committed some sin and were gradually falling into degradation. Do you understand? Narakasura's inner apartments - when Krishna entered, there were 16,000 captive women. They thought: 'We should not have come here - now we're trapped. What do we do? There must be some lesson here.'
The Lord himself came and married them. 'Our sister, our sister - how can her marriage be arranged like this?' No one knows exactly how others' marriages happened. 'But our own one - that happened this way.' When Narada came and asked, one wife said: 'Oh Narada, there is only one difficulty - I got a Narada of my own.' Meaning: she too faces the same bewilderment of multiplicity.
'Ekaikasya dasha dasha prakriter vibhubhushaya' - to teach the nature of prakriti (nature) through tenfold manifestation. Meaning: even the greatest of great souls, once married, must in every way become a devoted servant of the wife. 'I myself have become that,' says the Lord. Thus through his own example he teaches: 'Prakriteh vibhubhushaya' - even the Lord of prakriti bows to prakriti.
And all of them together - 'my land, my land, my kingdom, my kingdom' - one should laugh at this in the Lord's presence. In Krishna's very presence these kings were saying 'my land' - what must his inner state have been? Whose land is it really? 'Oh karma, this is my kingdom' - all of them playing their game, and he watches with infinite patience and compassion.
Meaning: those kings came to their senses and said 'We give this back - you take it with your power, protect us.' They surrendered their kingdoms. That is the teaching of scripture - wherever the cause is clear, surrender to it completely. Similarly, Duryodhana, Dushasana, Karna, Shakuni - the combined wicked counsel of these four brought ruin to the entire Kuru dynasty.
In fact, the Yadava army in their own kingdom - just one Yadava battalion could devastate all these combined forces. Krishna cleverly gave 'my army' to Duryodhana - but not 'our army.' How politically wise. When Duryodhana came, Krishna said: 'My friend, I have 15 divisions - I am here - whichever side I fight for wins.' So Duryodhana took the army.
'You are great warriors, you are great heroes! Earlier you had such-and-such army - now see how much we have.' And on that day, how much strength did Krishna's army have. The Yadava host - 'yaduvamsham arava sangaram, vaanani raache yamadamshaih aste balam durvisham yadunam' - their strength is impossible to overcome. Can they kill some among them? Perhaps. But kill my people? Impossible.
He is the lord of all yogis - the Yogishvara. He remained unperturbed. Everyone departed. Did they all go? 'Now I am going,' he said, by his own will. The scene of Krishna's departure from his incarnation - watching that extraordinary moment, one understands why he is called Yogishvara. When we lose even one or two people, we are devastated. But he watched the entire Yadava clan depart and remained unmoved.
Before I go to my own realm, I want this one last thing done - 'evam sankirtya bhagavan svarajye sthapya dharmajam' - says the text very carefully. Uddhava was about to tell Vidura that Krishna had concluded his avatara. Just saying those words once - his heart could not manage it. He could not directly say 'Krishna departed.' So he described all the Lord's glories and deeds, building up to it.
And Yudhishthira also - 'dharmarajah priya mano-gratah' - following his mind's beloved, he joyfully governed the earth. His joy was not in governing the kingdom - it was in following Krishna. That devotion was his joy. 'Bhagavanapi vishvatma loka veda padanugah kamansi seve dvaravatya asakta sankhyam asthitah' - the all-pervading Lord himself, following the ways of the world and scripture, lived in Dwaraka without attachment, established in Sankhya wisdom.
How dearly we love each other! Affection trembles in the glance. Not just a glance - 'smitam' - a smile. A love-filled smile. 'Snigdha smitavalokena vacha piyusha kalpaya' - with a nectar-like voice that hurts no one. 'Yes, my child, that is right, let us do it this way, let us do it that way' - such gentle affirmation. 'Satya bhaavanam ayya' - truth as a way of being.
The equal happiness of man and woman together - for that alone everything is done. Why do we earn? We wake up in the morning, go without sleep, face humiliations, labor and sweat - for whom? What is the purpose? The word above says: to sustain the household. And what is the household? This family - the domestic life itself.
A momentary woman, a momentary friendship - 'kshana stri kshana sauhrida' - 'sauhrida' means love, affection given and received. Given love. How long does it last? Only a moment, they say. Who gives it and from where does it come? 'Stri kshanam' - from the glance of a woman. The momentary happiness born of love-filled female glances - those were the intoxications of worldly life the Lord was pointing beyond.
How did it happen - who went where and why? Who is responsible? Is there any reason? Without the Lord's sankalpa (will), does anything happen? And the Lord's will required a new cosmic plan. For that plan, two elements were needed. Two opposing elements cannot coexist. 'Bhagavati tara' - this relates to the Tara episode - two cosmic forces needed to separate for a new creation cycle.
There, at the ocean's shore, the sages who had come for a sea-bath were provoked and insulted. You know that story? Samba, dressed as a pregnant woman, was paraded before the sages with the question: 'Will she give birth to a boy or a girl?' The wise sages saw through the deception immediately.
Meaning: we went on pilgrimage, reached the river bank, or arrived at a sacred kshetra. We woke early, took a bath, bathed in the river, performed the sankalpa, offered water libations, went to the temple, did pradakshina, had darshana of the deity, performed archana. And then: with elders and Brahmins present, offered proper charity and dana, fed them meals respectfully.
Drinking the intoxicating liquor (varuni) - moreover, eating more than drinking. That is why the text says 'bhuktvah pitvach varunim' - Vyasa always gives a charming twist in a single word. That is how to study scripture - find where Vyasa gave the twist, catch that word. 'Buktu' he states plainly; 'pitvach varunim' - and by it he conveys the excessive intoxication.
When two opposing currents flow into each other, fire is born from the friction. Likewise, when the Yadavas, already intoxicated, turned on each other - the friction between them caused their mutual destruction. 'Mardanam bhagavan svatma mayaya gatim tam avalokyta' - the Lord watched this unfolding with his maya. The Lord always sees - but at this moment, there is no chance of the Lord intervening.
Alone, under a tree, in solitude - I saw the Lord seated there. 'Kritaketam aketanam' - he who in principle has no home, for all the world is his. 'Bhavana thavaru bhajaka vati nuvvu e uraya?' - 'Where are you from, O Lord?' 'Every town is mine.' 'Where do you live?' 'Wherever there is a house, I live there.' One who has a house lives in only one house - one who is the Lord of all houses lives everywhere.
Beside it, this one who sat - at that spot everything was at peace. To destroy all, he kept a distance from the main tree. It was like a small sapling - meaning: the tree under which he sat was a Peepal (Ashvattha) tree but it was young, just a small sprout. At the root of that small Peepal sapling, seated facing south (dakshina), the Lord sat in yoga.
His friend Maitreya came there - roaming, he arrived. Did he come knowing? He knew. Who knew? Maitreya knew. Because he had earlier said 'I cannot go against him (the Lord).' As I mentioned, Maitreya came by the Lord's sankalpa. Meaning: the Lord arranged to bring Maitreya and Uddhava together to transmit the Bhagavatam - the scripture that is his own essence.
'Vaso aham' - 'I know what is within your mind. Dadami yat tato duravapam anyaihi' - that which others cannot obtain ordinarily, that wish of yours - 'dadami' - I shall give it. Why does he give it? 'Vishva-trijam vasunaam mat-siddhi-kamena vaso tvayushtah' - because you, O Vasu (Uddhava), sought my perfection, my realization - that is why I give it to you.
'Even as I am about to leave this world secretly, unseen by anyone - you are able to see me. This is my grace upon you.' The very witness of the Lord's avatara-conclusion will not take another birth. Meaning: scripture says that those who witness others' deaths face death themselves; those who witness the Lord's departure attain liberation and are never born again.
'Yat surayah bhagavatam vadanti ityadruta uktah paramasya pumsah' - that Bhagavatam which the great devotees describe - that I am now going to tell you. Having said this with such affection - 'pratikshananugrahabhajam bhajanoham sneha uttaro mam saritaksharastam muchen sucah pranjalihi apabhaasha lila' - 'At every instant I am the recipient of his grace. Hearing those words, the tears that were choking me were released, and I stood with folded hands.'
All of this is called virodha-bhas (apparent contradiction). What are the Lord's actions like? 'Karmani hanihasyah bhavah abhavaasya' - you do all actions. But why do we do actions? We want something - we act to obtain it. But the Lord - 'karmani anikhatya' - acts without any desire whatsoever. He has no desire and yet he acts. He is birthless and yet he takes birth.
Even the greatest jnanis (wise ones) become troubled contemplating these things. Where does this Lord end up? All this struggle - for what? He incarnates - and then, like ordinary humans, must he fear enemies and flee? Must he build fortresses for protection? Must he sport with thousands of wives? Such questions disturb even great jnanis - 'dihi vidaam tatah' - as Parikshit says.
If I am worthy to hear this, 'abhikshama' - if I am fit to receive it - 'grahanaya kshama' - even if you tell me, I must be able to understand. Thinking this, Parikshit says: 'If you, with your grace, explain it to us, then hearing it, we will be freed from sin - yatu vrinjanam tareme ityavedita artthaya matsyam sa bhagavan parah adide' - having been thus petitioned, the Supreme Lord began to speak in the manner of the fish-avatara.