పృథు సన్న్యాసం: రాజ్యం వదలి అరణ్యానికి

Prithu's Retirement: Renouncing Kingdom for Forest

bhagavatam Kandadai Ramanujacharya

పృథువు వృద్ధాప్య సూచనలు గుర్తించిన తర్వాత అడవికి వెళ్ళాడు. 'ముసలివాడినయ్యాను' అనే ఆలోచన ఒక్కసారి వచ్చిందంటే సమయం వచ్చిందని తెలుసుకోవాలి. వృద్ధాప్యం పట్ల సరైన వైఖరి - నిరోధం కాదు, గుర్తింపు, శరీరం తాత్కాలిక సాధనమని అంగీకరణ. పక్షపాతం లేకుండా, మనపై దావా లేకుండా మాట్లాడేవారి నుండి నేర్చుకోవడమే అత్యంత నిజాయితీ అభిప్రాయం అని ముఖ్య సందేశం.

Prithu retires to the forest after recognizing the signs of old age - "having once thought 'I have aged,' as soon as such a thought arose, it meant the time had come." The session explores the right attitude toward aging: not resistance but recognition that the body is a temporary vehicle. The teaching from great souls: learning from those who speak without bias, those who have no claim on us - that is the most honest feedback available.

← Prev Next →
Prithu's Retirement: Renouncing Kingdom for Forest Kandadai Ramanujacharya bhagavatam

సస్తి పరాని కృణాయనేని అస్మ దురోహు భగవతో శ్రీ జసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపిజ్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్పదంగ్రి యుగళం ప్రణమామి మూర్ధ్రాన్ భూతం సరస్య మహలాత్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశ్యం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీల జీమోత సన్నిభం యాదవానాం చిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం విలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోదత్కం వరమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం సీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వృందే జగద్గురుం కృష్ణాష్టకమిలం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాతం వశిష్ట నప్తారం సిక్తే పౌస్త్రమ కల్మషం పరాశరాత్మజం బుందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుతేత మచేతకృత్యం ద్వైపాయనో విరహ చాతన ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహో సంతర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శధగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః

భగవత్ బంధువులారా బుద్ధ చక్రవర్తి యొక్క పరిపాలన విధానం. ప్రవర్తన విధానం. అతను ఎలాంటి వాడో చెప్పాడు. ఓర్పులో పృథ్వి లాంటి వాడు, వాత్సల్యంలో మనువు లాంటి వాడు. తేజస్సులో సూర్యుని లాంటివాడు, రాజులో చంద్రుని లాంటివాడు అంటే పృథు చక్రవర్తి అవతరించినప్పుడు వందిమాగధులు ఏమేమి స్తోత్రం చేయాలనుకున్నారో. ఆ పని చివరికి అయింది. మొదలు వద్దన్నాడు కదా. నేను ఎవరో మీకు తెలియదు. నా గుణాలు ఏమిటో తెలియదు. మీరు ఏమని స్తోత్రం చేస్తారయ్యా? తెలిసిన తర్వాత చేయండి. తెలిసిన తర్వాత కూడా చేయకూడదు. ఎందుకంటే స్తోత్రము చేయవలసిన గుణములు కలవాడు ఒక్కడే పరమాత్మ. వాడుండగా వాడిని వదిలిపెట్టి తమ స్తోత్రానికి ఆమోదించేవాడు. ఏదో కీటకం లాంటివాడు, క్రిమి లాంటివాడు అని చెప్పాడు. అక్కడే ఓ మాట అన్నాడు కదా, విషాన్ని చూచి భయపడేటట్టు సమ్మానాన్ని చూచి భయపడాలి. అమృతాన్ని చూచి ఆనందించేటట్టు అవమానాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే వాడు కోపంతో అన్నాడు, పగతో అన్నాడు. ఏదో కొంత లేకుండా అనలేడు కదా. వాస్తవంగా మనలోని దోషాలను చూపేవారు శత్రువులు మాత్రమే. మిత్రులు మనం ఏం చేసినా మంచిగా ఉండని అంటారు. కాబట్టి మన గురించి తెలుసుకోవాలంటే శత్రో శత్రోహ ముఖాతు జ్ఞాతవ్యం. మన స్వభావాన్ని తెలుసుకోవలసింది శత్రువుల నోటి ద్వారా. మన ఐశ్వర్యాన్ని తెలుసుకోవలసింది యాచకుల ద్వారా. మరి ఇష్టమైన దైర్య ఇష్ట లేదు. ఇక్కడ మనం పోయి ఒక ఫైన్ చేశామనుకోండి. చెప్తాడు ఎందుకో పోవాలో. సరే మన ఐశ్వర్యాన్ని యాచకుల ద్వారా మన దోషాలు శత్రువుల ద్వారా మన గుణాలు ఏమైనా పొరపాటున ఉంటే ఋషుల ద్వారా తెలుసుకోవాలి.

వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్లకు పక్షపాతం ఉండదు. మన నుంచి పొందవలసింది ఏది వాళ్ళ దగ్గర ఉండదు. మన బలము తెలుసుకోవలసింది మిత్రుల ద్వారా. వాడి ఇంతటి బలవంతుడు అని మిత్రుడు చెప్పాడు. శత్రువు చెప్పడు. చెప్తే ఏదో ఒక బొసుగు పెడతాడు. అది శాస్త్రం. అందువల్ల. ఇతను రాజ్య పరిపాలనంతా సమగ్రంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నిష్పర్క్షపాతంగా, వాత్సల్యపూర్ణంగా ఆచరిస్తున్నప్పుడు సాక్షాత్తు మహానుభావుడు సుఖయోగిందుడే చెప్పాడు తులచ్ఛక్రవర్తి ఇలాంటివాడు. ఇలాంటి మహానుభావుడు దృష్ట్వాత్మానం ప్రవయసం ఏకదావైన ఆత్మవాన్ ఆత్మనావర్ధితాశేష స్వానుసర్గః ప్రజాపతిహి ఈ మహానుభావుడు పురుషక్రవర్తి ఏకదా ప్రవయకమాత్మానం నేను ఉర్ధ్వుడినయ్యాను అని తెలుసుకున్నాడట. ఎవరు తెలుసుకుంటారని? జ్ఞానం ఉంటేనే తెలుసుకుంటాడు. మనందరం 90 ఏళ్ళు వచ్చినా అబ్బే నాకెంత కేవలం 19 ఏళ్లే అంటాడు. సున్నా అటు అంతే కదా తేడా అన్నాడు. 91 అండి ఇప్పుడు 19 ఏళ్ళు నాకెంత 19 ఏళ్లే. ఎంత పెద్ద వయస్సులో ఏదో మందులు ఎరువులు కాబట్టి ఇంటికి తెల్లబడ్డాయి కానీ నేను చిన్నవాడినే. తన వార్ధక్యాన్ని తాను సామాన్యంగా ఒప్పుకోరు. ఒప్పుకోకుంటే ఇబ్బంది లేదు. ఇంక కొత్త వెర్రితలలు వేస్తున్నాడు. వార్ధక్యాన్ని దాచుకునే పనులు చేస్తున్నాడు. తెల్లగా వెంట్రుకలు ఉంటే వాటిని నల్లగా చేసుకుంటున్నారు. అదేదో వేసుకుంటారు రంగు కాదు రంగు కూడా కాదు కొత్తగా ఏదో వచ్చింది తెచ్చి వేసుకుంటున్నారు. ఇది కూడా నల్లగా అయిపోతుంది. అయితే ఒకసారి వేస్తే ఉండదట నెలకు ఒకసారి రెండుసార్లు వేసుకోవాలి. దానికి ఒక గంటో రెండు గంటో అయింది ఇది ఒక క్లాసిక్ గా ఉంది. అంటే నేను చిన్నవాడినే నువ్వు సరే అంటే నవ్వే పాపం ఒక అంటే ఎంట్రికల్ అలాగ మాత్రం ఒంట్లో బలం వస్తుందా అయ్యా? కళ్ళు కనపడతాయా పళ్ళు పనిచేస్తాయా? అదొక్కటి వేసుకుంటే లాభం ఉంది. అంటే అయ్యా మా పరువు తీయకండి అన్నాడు వాడు ఏం చెప్తున్నాడు అంటే నేను వృద్ధుడిని అయ్యాను అని తెలిసిన ఒప్పుకోవడానికి చెప్పుకోవడానికి విడియబడతాడు. దాన్నే దేహాత్మాధిమానం అంటారు. తను జ్ఞాని కాబట్టి పుత్య ప్రవర్తి

ఆత్మానం ప్రవయసం జ్ఞాత్వా నేను వయస్సు మీరిపోయాను, వృద్ధుడిని అయిపోయాను అని ఒకసారి తెలుసుకున్నాడు అంటే ఇన్నాళ్లకు ఒకసారి ఆలోచన వచ్చింది. అంటే ఏంటంటే అలాంటి ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. మనస్సు ఎలాంటిది అంటే సంకల్ప వికల్పాలు ఒక క్షణంలో కొన్ని వేరు కలుగుతాయట మనస్సులో. వేరు సంకల్పాలు ఒక క్షణంలో. అన్ని సంకల్పాల్లో దృఢంగా ఉండేది ఒకటో ఆరో. పోతే అన్నీ పోవచ్చు కూడా. కాబట్టి గట్టిగా ఒకటికి నాలుగు సార్లు ఒక మాట అనుకుంటే దాన్ని ఆలసించకుండా అమలు చేయమన్నారు. అంటే మళ్ళీ ఆలోచన మారే లోపు నేను అమలు చేయాలి. సన్యాసం తీసుకుంటానని బుద్ధి పుట్టింది చూస్తానులే రేపు ఏ నుండి అనుకుంటే పొరపాటున కల్లారి ఇంక పెళ్లి చేసుకోవడానికి బుద్ధి పడితే ఏం చేస్తావ్? సన్యాసం దేవుడు ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు? వీడు కే మన శాస్త్రం శుభస్తు శీఘ్రమును కదా అది. అందువల్ల ఆలోచన వచ్చిందట అని. నేను వృద్ధుడిని అయిపోయాను. అంతేకాక ఇక్కడికి నేను వచ్చి ఏమేం చేయాలో అవన్నీ పూర్తి చేశాను చెప్తున్నాడు కదా. ఆత్మన వర్ధిత అశేష స్వానుసర్గః తన అనుసర్గం అంటే తన రాజ్యము, తన ప్రజలు, పురోహితులు. అలాగే తన సంతానము తన వంశము తన కుటుంబము వీటినన్నిటిని తాను శుభ్రంగా పెంచేశారు. దేన్ని తగ్గించలేదు సంతానము కలిగింది భార్య బాగుంది పిల్లలు బాగున్నారు ప్రజలు బాగున్నారు అన్ని వర్గాలు బాగున్నాయి అలాగే రైతులు వ్యవసాయం అన్నీ చేశారు కదా. అందరినీ బాగా పెంచాడు కాబట్టి జగతః తత్సు సస్యాపి వృత్తిదః ధర్మ భృతు సతాం జగతః తత్సు సస్యాపి అంటున్నారు. జంగమములకు వృత్తిని కలిగి. మనం ఏం చేస్తామంటే కేవలం జంగమములకే ప్రాణులకు మాత్రమే మనం ఏదో అప్పుడే బుద్ధి పుట్టిస్తాం ఏదో వృత్తి కల్పిస్తాం. రాజైన వారు అందరికీ వృత్తి కల్పించాలి మనము కల్పించాలి.

మూల జంగములు వేయడానికి కూడా వస్తే వాడికి ఏదో ఇంత పెట్టాలి. అలాగే ఇంటి ముందర నాలుగు చెట్లు వేసి వాడికి నీళ్ళు పోయాలి. ఇవే స్థావర జంగములే కదా స్థావరములే కదా కదరలేవు వేయాలి. కాబట్టి కదిలే వాటికి కదలని వాటికి ప్రాణం ఉన్న వాటికి ప్రాణం లేని వాటికి, బ్రతికే వాటికి, బ్రతుకు ఉన్నట్టు తెలియని వాటికి, అన్ని రకముల వాటికి వృత్తిని కల్పించాలి. మనకంటే ఆ కర్తవ్యం రాజుకు బాగా ఉంటుంది. ఉద్యానాలు, వాపి, కూప, తటాక, గిరి, ఆరామ వనాదులన్నీ రాజుగారు సక్రమంగా ఏర్పాటు చేయించాలి. అందుకే ఈ మహానుభావుడు జగతః తస్తు సత్యాతి స్థావర జంగమములకు వృత్తిదః బ్రతుకు చెరువు కరిపించినవాడు ధర్మ భృతు సతాం మంచి వారిని మంచి వారి ధర్మాన్ని తాను పరిపాలించినవాడు. అంటే మంచి వారు సమర్పించిన తాను చేసుకోయించిన వాడమన్నాను. అది ఏం చేయాలి? మంచి వారి మంచి వారు తమ పనిని తాము చేసుకునేలా చూడాలి. చెడ్డ వారిని పని చేయకుండా చూడాలి. సరే అది ఏం చేయాలి? దుర్జనులు తమ వృత్తి చేయకుండా చూడాలి, సజ్జనులు తమ వృత్తి ఆపకుండా చూడాలి. అందుకే ధర్మ భృత్ సతాం నిష్పాదితేశ్వరాదేశః యధార్ధమిహ యదర్ధం ఇహ జజ్ఞివా. తాను దేని కోసం పుట్టాడో ఆ పని పూర్తి చేశాడు. కదా ఎందుకు పుట్టాడు? వంశం క్షయం అవుతున్నది. రాజు లేడు ఈ రాజ్యానికి వేరుడు పోతే రాజు లేడు. ప్రజల పరిపాలకుడు లేడు. రాజులేని రాజ్యం అనుధాలు వస్తాయి అని కదా. కానీ ఎందుకోసం పుట్టాడో ఆ పని పరిపూర్ణంగా చేశాడు. కేవలం అంతే కాదు నిష్పాదిత ఈశ్వర ఆదేశ పరమాత్మ ఆజ్ఞను సక్రమంగా నిర్వర్తించారు. స్వామి చెప్పారు కదా ఇలా పరిపాధించవయ్యా ఇలా యోగం చేయి ధర్మం చేయి అని స్వయంగా స్వామి చెప్పారు ఇచ్చి. అలా పరమాత్మ ఆజ్ఞను తూచా తప్పకుండా ఆచరించాడు.

ఆత్మజేషు ఆత్మజాన్ యస్య విరహా దుర్గతీమివా ప్రజాతు విమనస్సు ఏకః సదారః అఘాత్ తపోవనం. తన కుమారులకు తన కుమార్త్య భారాన్ని అప్పగించాడట. తెలిసిందే అని ఎవరు పుత్రిక భూమి ఆయన పుత్రికే కదా చెప్పలేదా ఆయన పుత్రిక తన బిడ్డనైన భూమిని తన తోరుగా అప్పజెప్పాడు. అంటే రాజ్యాన్ని కొడుకులకు అప్పజెప్పాడు అన్నమాట. చమత్కారంగా ఆత్మజేషు ఆత్మజామ్ యత్య తన పుత్రుల యందు తన పుత్రికను ఉంచి. విరహా దురతి వివా అయ్యో మహారాజా నువ్వు పోతున్నావా అని భూమి విలపిస్తున్నట్టుగా ఉందట నీరు సరజిస్తూ ఉంది. అంటే అర్థమా ఏడుస్తున్నావ్ అని అన్నాడు. అలాగే ప్రజాసు విమనస్సు ఇంతటి ఉత్పముడైన మహారాజు గారు వెళ్ళిపోతే రాజు ప్రజలు ఒప్పుకుంటారా? వాళ్ళు బాధపడుతున్నారు. ఎలా పోకుండా ఉందామా, ఏమి సాకు చూస్తాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ సాకులే. కదా, అయ్యో ప్రజలు ఏడుస్తున్నారండి వద్దంటున్నారు ఇంకో నాలుగేళ్ళు ఉండిపోతాను అంటారు. వాళ్ళు ఏడవకున్నా ప్రజలు ఏడుస్తామంటున్నారండి. మనం చూస్తున్నాం కదా, నేను డబ్బులు చూడు ఏడిపిస్తున్నారు ఇప్పటి రోజుల్లో. ఏమో నా ఏం చేస్తారు కదా నా అలా కాకుండా ఈయనే ప్రజాస్తు మనస్సు నిజంగా ప్రజలని బాధపడుతున్నా. వారిని వేటిని పట్టించుకోలేదు. ఎవరు బాధపడుతున్నారని తన బాధను పెంచుకోవడం ఏంటి? అందుకే ఏకః ఒంటిగా బయలుదేరాడు. ఒంటిగా అంటే బాయ లేదా సదారః. భార్యతో భార్యతో కలిసి ఒంటిగా వెళ్ళాడు అంటే ఏంటర్ధము? మంత్రులో, సేనాపతులో, పృత్యులో, సేవకులో ఎవ్వరు అంటలేరు. భార్యను తీసుకున్నాడు పెళ్లి నుండి. దీన్ని వానప్రస్థం అంటారు. వనంలో భార్యతో కలిసి ఉండాలి. బ్రహ్మశాస్త్రం దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా సదారహ అగమతు తపోవనం పట్రాపి గదాభ్య నియమః వైఖానస సుసమ్మతి ఆ తపోవనంలో ఇతను అన్ని నియమాలు స్వీకరించాడు. ఏ నియమాలు వైఖానసం అంటే వానప్రస్థం.

వైఖానస సుసమ్మతే వానప్రక్త సమ్మతమైనటువంటి అన్ని నియమాలను తీసుకొని ఆరబ్ధః ఉగ్ర కపతి యథా స్వవిజయే పురా తాను భూమిని గెలిచేటప్పుడు శత్రురాజులను గెలిచేటప్పుడు ఎంత పట్టుదలతో పని చేశాడో తపస్సు కూడా అంత దృఢంగా చేశాడు. ఉగ్రమైన తపస్సు చేశాడు. అంటే ఎక్కడ మనకు మన శరీరం చెప్తూ ఉంటుంది అబ్బా ఎండ ఉంది. రేపు రేపు పోదుగా లే స్నానానికి. గోదావరి అటు స్నానం చేయాలి. ఏదో వాళ్ళ కార్తీక పౌర్ణమి ఏదో అయింది. కర్మ గారి మంచు కూరుస్తున్నాడు. అబ్బా చల్లగా ఉంది ఇది చేద్దాంలే. కానీ ఈ పౌర్ణమి రాదు మరి ఇవాళ పౌర్ణమి అయిపోయింది. మళ్ళీ పొన్నము ఎలా వచ్చే వస్తుంది? అంటే శరీరానికి చలి తాగకుండా, వేడి తాగకుండా, ఏమి చేయకుండా కాపాడుకుంటూ వ్రతం చేయాలి. అయ్యే పనేనా? చేయగలమా? అందుకే ఉగ్ర తపసః. యథా సవిజయే పురా ఖండమూల ఫలాహారః శుష్క పర్ణాచనః కుద్ద మహానుభావుడు ఖండమూలమును తీసుకున్నాడు. కొన్ని చోట్ల శుష్క పర్ణములు అంటే ఎండిన ఆకులు తినుకుంటూ ఉన్నాడు. శుష్క పర్ణాచినః అబ్భక్షః కటిచిదు పక్షాను వాయు భక్ష అంటే మొదలు కందములతో గడిపాడు. తరువాత ఎండుటాకులు ఆ తరువాత అప్పు నీరు ఆ తరువాత వాయు. వాయుభక్షః తతస్పరం గ్రీష్మే పంచతపాః ఇది ఉగ్రతపస్సు అంటే వేసవి కాలంలో తపస్సు చేయాలంటే ఏసీ పెట్టుకొని చేయడం కాదు ఐదు అగ్నిహోత్రాల మధ్యన కూర్చున్నాడట. ఐదే కరివి అంటే నాలుగు దిక్కుల నాలుగు అటు మండలు పెట్టుకుంటాడు నాలుగు ముహత్సవాలు పైన కూలి ఉంటాడు. ఆరు పైయడ నిలబడి తపస్సు చేస్తాడు వేసవిలో మంచి వేసవిలో. ఒక్కడని కాదు నాలుగు పక్కన అగ్ని ముహత్సవాలు పెట్టుకొని పంచాగ్ని మధ్యంలో వేసవిలో తపస్సు చేస్తాడు. గ్రీష్మే పంచతపా వీరః వర్షాసు ఆసారసాత్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఆరు బయట నిలబడి తపస్సు చేస్తారు ఎప్పుడు దాటం కాదు. ఆజారసానుముని ఆగంట మగ్న సిసిరే చలికాలంలో గొంతులో నిలబడి తపస్సు చేస్తుకోచున్నాను. ఆగంట మగ్న సిసిరే.

ఉదకే థండిలేశయః తితిక్షుహు యతవాక్ ఇలా సీత ఉష్ణ సుఖ దుఃఖ అన్ని బాధలను తట్టుకుంటూ సహిస్తూ ముఖ్యమైనది యతవాక్ మౌనం. కష్టాలు ఎక్కువ వస్తే మనం ఏమి ఇప్పుతాం మొదలు? నోరు ఇప్పుతాం కదా? కదా? అమ్మో ఇన్ని బాధలు, అమ్మో అన్ని బాధలు, మీరు బాధపడుతున్న ప్రపంచంలో బాధపడుతున్నారా? ఇన్ని మంచి పనులు చేస్తున్నాను, ఇన్ని సేవలు చేస్తున్నాను, ఇంత సలమాన్ గా ఉంటున్నాను, ఆ దేవుడికి దయ రాదు, నేను ఏం తప్పు చేశానో తెలియదు, నాకెన్ని బాధలా? ఓ పోతునే ఉంటే ఆ వాక్ ఆగదు. కానీ కష్టాలు ఎక్కువ వస్తున్న కొద్దీ నోరు తగ్గించుకోవటం ఉత్తమ లక్షణం. తికిచ్ఛ అంటే అదే. యతవాక్ అందుకే మౌనమును తప్పకుండా ప్రాణాయామం ఎంత అవసరమో మౌనం అంత అవసరం. ఓ గంట యోగం చేస్తే ఒక అరగంట మౌనం వహించాలి. శరీరం వ్యాయామం చేస్తాం కదా, వ్యాయామం చేసిన తర్వాత చెప్తాడు వ్యాసుడు మనకు పాద్మంలో శంకరుని ద్వారా చెప్పిస్తాడు. శారీరకమైన వ్యాయామం చేసిన తర్వాత అరగంట ఏకాంతంగా మౌనంగా ఉండాలి. ఎవ్వరిని చూడొద్దు ఎవరితోటి మాట్లాడొద్దు. ఒక అరగంట. వాని భాషలో ఒక ఘడియ అంటాడు. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. రెండు గడియలన్నరకో గంట. అదిలే. 24 నిమిషాలు మౌనంగా ఉండాలి. అది ఒంటిగా ఇలా నగువ కూర్చోని కాదు. ఎందుకంటే మౌనం అంటే పెదవి కడపకపోవడం కాదు. మనస్సులో మౌనంగా ఉండాలి. ఇలా నలగడం కూర్చున్నాము, నేను మౌనంగా ఉంటాను ఇక్కడ కూర్చున్నాను, మీరంతా మాట్లాడుకుంటారు. వాడి దన్నే వింటూ ఉంటాను. మౌనంగా ఉన్నట్టేనా? ఎందుకంటే మీరు మాట్లాడుకునే మాటలలో ఏది తప్పో ఏది ఒప్పో నా అభిప్రాయం నా మనస్సు చెప్తూనే ఉంటుంది. అలాగే అరే ఇలా మాట్లాడుకున్నాడు ఏంటి ఈయన? సమాధానం బాగా చెప్పలేదే, ఇలా చెప్తే బాగుండేదేమో వీడు అనుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు ఇది మౌనమా మౌనభంగం. అందుకే ఏకాంతంలో ఎవ్వరూ లేని చోట వాక్కును నియమించుకొని ఉండాలి తితిక్షుహు యతవాక్. దాంతః పక్కన చెప్పారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంతరించే నిగ్రహం. మనస్సును కూడా చిక్క పట్టుకోవాలి. నేను అరగంట మౌనంగా ఉంటానని సంకల్పం చేసి మౌనంగా కూర్చొని అరగంట ఎప్పుడైపోతుందో అది చూసుకుంటూ అరగంట అయిపోగానే ఎవరెవరితో ఈ మరలాలో లోపల నోట్స్ రాసుకుంటుంటాడు మనస్సులో.

ఇప్పుడు ఈ అరగంట మొహంగా ఉన్నట్టు లెక్క లేదు లెక్క. కాబట్టి దాంత చెప్తాం కదా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండటం సరే దేవుడు దానతో ఉండదు. కానీ ద్వాదశి నాడు ఎన్ని గంటలకు పాలన చేయాలి? ఇది ఎలా చేయాలంటే ఎంత ముందు లేచి వంట చేయాలి? ఎంత ముందు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి? వంటలో ఏమేమి చేయాలి? ఇప్పుడు మొత్తం ఉపవాసం కదా, అది రేపు కలవాలి, తర్వాత ఎన్ని ఎక్కువ చేసుకోవాలి? పొద్దుగా ఇది ఆలోచన. ఇంక అదేం ఉపవాసం అయింది? కాబట్టి అంతరిందే మనోనిగ్రహం ప్రధానం. తితిక్షుహు యతవాక్ దాంతః. ఊర్ధ్వరేతా జితానరః. మనోనిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహము కావాలి, ప్రశాంతంగా ఉండాలి. జిత అనిలః. అంటే ప్రాణాయామ పరాయణుడు కావాలి ఇలా అయ్యి ఆరువాధేషు కృష్ణం అచరస్తపః ఉత్తమం పరమాత్మను ఆరాధించదలచి ఇంత ఉత్తమమైనటువంటి తపస్సును ఆ మహానుభావుడు ఆచరించాడు. తేన క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మ మలాచయః ఇలా పద్ధతి ప్రకారం తపస్సు ఆచరిస్తుంటే క్రమ క్రమ క్రమంగా అతని మనస్సులో ఉండేటువంటి జీవ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన అన్ని దోషములు తొలగిపోయాయి. కదా? నేను బలవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను సౌందర్యవంతుడిని ఏదో మనం ఆలోచిస్తుంటాం. ఈ ఆలోచన అంతా దేని గురించి? శరీరం గురించి. కాబట్టి ఆశయం అంటే కోశం. ఆశయ అంటే కోశం. ఏం కోశం అయ్యా అంటే ప్రకృతి కోశం. జీవ కోశం అంటారు దాన్ని. ఈ శరీరాన్ని ఏమంటారు? జీవకోచం. అంటే బాగా చెప్పాలంటే బ్యాగ్ అన్నమాట. మనం వస్తువు వేసుకొని బ్యాగ్ ఉంటది కదా, ఈ జీవుడిని వేసుకునే బ్యాగు జీవకోచం. శరీరం కవరండి. ఒక సంచి ఇది. చిత్తి తోల్ చిత్తి అన్నది చూడండి ఇది చిత్తి ఓ బ్యాగు. దీన్ని సోదరం చేయాలి. అంటే శరీరం మీద ఉన్నటువంటి వమకారాన్ని తొలగించుకోవాలి. వమకారం తొలగించుకోవాలంటే ఇవాళ నాకు పోయింది. పోదు క్రమధ్వత్త. కొన్ని ఏళ్ళు అలా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ పోతే అప్పుడు శరీరం మీద మనోకారం తగులుతుంది. ఇది ధ్వత్త.

కంక ధర్మమ రాశయః కర్మ అమలాశయః ద్వస్త కర్మ అన్ని కర్మలు పోయాయట అంటే అన్ని కర్మల యొక్క ఫలితం అంతా నశించింది దాని వల్లనే అమల ఆశయః పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలవాడు. ప్రాణాయామైహి సన్నిరుద్ధ షడ్వర్గః చిన్న బంధనః చెప్పాం కదా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ ఆరేమిటి అరిషడ్ వర్గం అంట కదా ఈ అరిషడ్ వర్గాన్ని ప్రాణాయామముతో గెలిచాడు. ప్రాణాయామైహి సన్నిరుద్ధ అంటే వాస్తవంగా మనలో ఉండేటువంటి కామాదులు పోవాలంటే మంచి దారేమిటి? ప్రాణాయామం శరీరము యొక్క ఆరోగ్యమే కాదు మనస్సు యొక్క ఆరోగ్యం కూడా ప్రాణాయామం దారికి తెస్తుంది అసలు మనస్సులో ఆలోచన కలగనియ్యదు. పద్ధతి ప్రకారం కుంభక పూరక రేచికములు చెప్తాం కదా ఆ కుంభక పూరక రేచికములతోటి సూర్య చంద్ర నాడి అంటాం సూర్య నాడి చిన్న చెప్తాం ఈ సూర్య చంద్ర నాడుల ద్వారా కుంభక పూరక రేచికముల ద్వారా ఎనిమిది రకముల ప్రాణాయామాన్ని ఆచరిస్తే మన మనస్సు వశంలో ఉంటుంది. ఇంకోటి మనస్సులో కామాదులు కలగవు కోరిక కానీ కోపం కానీ మోహం ఇలాంటివన్నీ కలగవు. షడ్వర్గాన్ని పోగొట్టాలి, జయించాలి అంటే ప్రధానమైన మార్గం ప్రాణాయామం. అందుకే అంటున్నాడు ఇందులో ప్రాణాయామైహి సన్యరుద్ధ షడ్వర్గః అలాగే చిన్న బంధనః శరీర బంధాన్ని కూడా. కలిగించుకున్నాడు. చిన్న బంధనః సనత్కుమారు భగవాన్ యదాహ ఆధ్యాత్మికం పరం అన్నాడు. సనత్కుమారుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక యోగ మార్గాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ యోగం తేనైవ పురుషం. అభజ్యత్ పురుష ఋషభః అతను చెప్పినటువంటి యోగ మార్గము తోటే పురుష క్రవర్తి అదే యోగమును ఆశ్రయించి పరమాత్మను ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. భగవత్ ధర్మిణః సాధోహో శ్రద్ధయా తస్పదా భక్తిహి భగవతి బ్రహ్మణి అనన్య విషయా భవత్ ఇంత చేస్తే ఏమవుతుందయ్యా?

ప్రాణాయామముతో శరీర బంధాన్ని శరీరం మీద స్పృహను మనస్సులోని ఆశను కామ క్రోధాది షడ్వర్గాన్ని ఇవన్నీ మనం గెలిస్తే ఇది భగవత్ ధర్మిణః ఇంత చేసి అనుకో టైటిల్ వస్తుంది. ఏంటంటే అది భగవత్ ధర్మి అని అంటే భగవంతుని ధర్మములు మాత్రమే ఆచరించేవాడు. తన కోసం తాను ఎలాంటి పని చేసుకోడు. సర్వదా సర్వదా పరమాత్మనే ఆరాధిస్తాడు. అది దాడన గృహానం ఇలా పరమాత్మ కొరకే తన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఆ పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. అప్పుడు ఇన్ని అయితే అంటే మనం ఏం చేయకుండానే నాకు భక్తి వచ్చిందండి అన్నాం అనుకోండి ఆ స్వామి నవ్వుతాడా ఏడుస్తాడా అని. మనకేమీ లేవు. తాయము లేదు, తపస్సు లేదు, క్షమము లేదు, దమము లేదు, మీ భక్తులం అండి అంటున్నారు. ఏమి రాదు. అందుకే ఇప్పుడు భగవత్ ధర్మిణః సాధోహో శ్రద్ధయ యతతః సదా ఇలా నిరంతరం. పరమాత్మను సేవించాలి పరమాత్మను సేవించాలని ప్రయత్నశీలుడు అయ్యాడు. పరమాత్మను సేవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వాడికి భక్తిహి భగవతి బ్రహ్మని అనన్య విషయ. అందరికీ భక్తి ఉంటుంది ఉండదనేం కాదు మనం మంచి వాళ్ళమే కానీ ఎలాంటి భక్తి ఉండదు అనన్య భక్తి ఉండదు. గుడికి పోతాం దేవుడికి దండం పెడతాం ఈ గుడికి పోయి వచ్చినందువల్ల నా పర్సులో ఎంత డబ్బు ఖర్చయింది అని ఆలోచిస్తాం. భక్తి కదా. ఇది వైర్య రావండి మీరు ఆటోలో కార్లో పోవాలి కదా మరి పెట్రోల్ ఏదో కట్ అవుతుంది కదా కొబ్బరికాయ కొడితే ఎంత ఖర్చు అర్చన చేస్తే ఎంత ఖర్చు ఈరోజు టోటల్ గుడి పోయేలా ఖర్చు ఎంత అయింది నాకు ఈరోజు వచ్చిన ఆదాయం ఎంత అయ్యా స్వామి నువ్వు ఇస్తావురే మళ్ళా ఏదో మాట గన పెట్టేస్తావ్. ఏమన్నావ్? పచ్చేద్దామా? అందుకే అనన్య విషయ. పరమాత్మ యందు మాత్రమే భక్తి మాత్రమే.

అంటే ఇతర విషయమైనటువంటి ఆలోచనలు ఏవీ లేకుండా మరొక దాన్ని దేన్ని ధ్యానించకుండా నిరంతరము భగవత్పరాయణత్వం అంటాం. అలాంటి అనన్య విషయమైన అనన్యమైనటువంటి భక్తి కలగాలంటే ఇంత చేయాలి. ముందు ఈ ప్రక్రియ అంతా జరిపితే కానీ క్రమక్రమంగా చాలా కాలమునకు పరమాత్మ యందు అనన్యమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. తస్యానయా భగవతః పరికర్మ శుద్ధ సత్వాత్మనః తదను సంస్మరణాను పూర్త్య అయ్యా భక్తి కరిగితే ఏమవుతుందండి? చెప్పొద్దు మరి అంటున్నాడు తస్య అనయ భగవతః ఎవరెవరు పరికర్మ శుద్ధ సత్వాత్మనః నిరంతరము పరమాత్మ యొక్క సేవ చేయటం వలన పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవాడికి. తత్య అలాంటి మహానుభావునికి సంస్మరణాను పూర్త్య అనన్య భక్తి కలిగితే పరమాత్మను పరిపూర్ణంగా సంస్మరిస్తామట. భగవంతుడిని స్మరించాలి. ఎలా స్మరించాలి? పూర్తిగా స్మరించాలి. సగం పావు కాదు. అర్థమైందా? మనము హే కృష్ణ గోరింద హరే మురారే అని నోటితో అంటుంటాం. కానీ నోటితో అంటున్నప్పుడు మన బుద్ధి ఏం చేస్తుంది, మన మనస్సు ఏం చేస్తుంది, మన ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? అన్ని పనులు చేసుకుంటూ ఆ పని చేస్తాం. శాస్త్రి గారు ఏం చెప్పాడంటే ఆ పని చేసుకుంటూ వేరే పనులు చేయమన్నాడు. భగవంతుని నామ సంకీర్తనం చేసుకుంటూ అన్నం తినరా, వంట చేయరా, మరొక చేయి మరొక చేయి అన్నాడు. మనం ఏం చేస్తామంటే వంట చేసుకుంటూ ఆ పని చేస్తాం. ఇది చేస్తూ అది కాదు అంటే మనస్సు స్మరణ మీద కాకుండా పని మీద ఉంటుంది. వీనకు అట్లా కాదు స్మరణ తోటి అన్ని పనులు చేస్తున్నాడు.

నిరంతరం ఇలాంటి పరమాత్మ యందు భక్తి కలుగుట వలన కలిగిన భక్తితో పరమాత్మ యొక్క సంస్మరణ పరిపూర్తిగా జరుగుతున్నది. అంటే అన్య మతి లేదు, అన్య ఆలోచన లేదు. ఇలా స్మరణ జరిగితే ఏమవుతుంది? మంచి శ్లోకం వరుస అన్నమాట జ్ఞాపకం ఉంచుకోవాలి. దాంతోటి జ్ఞానం విరక్తి మత్. ఇలా నిరంతరమైనటువంటి స్మరణ చేస్తే మనకు జ్ఞానము కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. అంటే ఏమిటి? స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవుడు అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ఇప్పుడు ఇది ఈ జ్ఞానం కలిగిందో నశించిపోయే క్షుద్రమైన ప్రకృతి యందు ఎందుకుండాలి అని బుద్ధి పుడుతుంది. కదా? దాన్ని ఏమంటారు? వైరాగ్యం. స్మరణతోటి జ్ఞానం కలుగుతుంది. అది విరక్తిమత్ విరక్తి కలుగుతుంది. అలాగే అద విరక్తిమదభూత్ నిసితేనయేన చిచ్చేద సంశయ పదం. నిజ జీవ కోశం ఇలాంటి విరక్తి అయినటువంటి జ్ఞానముతో యుద్ధాల నిశితం. తీష్ణమైన జ్ఞానం అలాంటి జ్ఞానం తోటి సంశయ పదం నిజ జీవ కోశం విడిపోయింది కదా జీవ కోశం అని అంటే శరీరం ప్రకృతి. తన జీవమునకు జీవుడికి కోచమైనటువంటి ప్రకృతిని చిచ్చేద ప్రకృతి బంధాన్ని ఛేదిస్తాడు. ప్రకృతితో సంబంధం పోతుంది. అంటే తపస్సు బాగా చేస్తే మీ వాళ్ళన్నీ ఆచరిస్తే మనకు కలిగేది ఏమిటి? స్మరణ కలుగుతుంది, నిరంతర స్మరణ కలుగుతుంది. నిరంతర స్మరణతో భక్తి కలుగుతుంది. భక్తితో విరక్తి కలుగుతుంది. దీనితోటి మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం తోటి జీవకోశం పోతుంది. ప్రకృతి విముక్తి అది వరస.

జాగ్రత్తగా మనము ఆ వరుసను గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. మళ్ళీ బాగా చూడండి. భగవత పరికర్మ శుద్ధి మొదలు శ్రద్ధ. ఏదో తోటి భక్తి, భక్తి తోటి పరిచర్య, పరిచర్య వల్ల పరిశుద్ధి, పరిశుద్ధి వల్ల స్మరణ, స్మరణతో జ్ఞానము, జ్ఞానముతో ప్రకృతి బంధ నాశనం. వరుస చెప్పాడు. అంటే ఈ క్రమంలోనే జరగాలి అన్నమాట. నాకేదో జ్ఞానం కలిగింది, నాకు ఒక విరక్షణ వచ్చేసిందండి అంటే హఠాత్తుగా విరక్షణ జ్ఞానం ఏమి రావు, వరుసలోనే వస్తాయి. మనకు బడపాటిన మధ్యాహ్నం వచ్చాయి అనుకోండి, మధ్యాహ్నే పొద్దున కత్తి పుడుతుంది, మధ్యాహ్నానికి రక్తి పుడుతుంది. కాబట్టి అది కాదన్నమాట. నిజజీవ కోశం చిన్నాన్యధీహి అధిగతాత్మగతిహి నిరీహః. ఇలా జరిగి తర్వాత చిన్న అన్యతీహి ఇతర బుద్ధి ఇతర విషయమైన జ్ఞానం అంతా పోతుంది. చిన్న అన్యధి ఇతర జ్ఞానములు ఇతర బుద్ధులన్నీ తొలగిపోతాయి. చిన్న అన్యధి అధిగత ఆత్మగతిహి ఆత్మ స్వరూపం ఏమిటో. ఆ స్థానం అది బాగా తెలుసుకొని నిరీహః ఎలాంటి ఆసక్తి కోచ ఆశ లేనివాడై తత్ సత్యజీ అక్షినత్ ఇదం వయునేన యేన దాన్ని విడిచిపెడతారట దేన్ని ఆ శరీరాన్ని శరీర బంధాన్ని విడిచిపెడతాడు. దేనితోటి ఏన వియు అయునేన ఏ జ్ఞానముతో ఆ శరీరాన్ని విడిచిపెడతాడో తత్ సత్యజే ఆ జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టాలి. నిరంతరము సాధన చేసి సాధనతో తపస్సు చేసి తపస్సుతోటి భక్తి కలిగి మరి బాల్

దాంతోటి అది ఏమంటాము అనన్య భక్తి అన్నాం కదా దీనితోటి స్మరణ కలుగుతుంది. స్మరణ తోటి జ్ఞానము విరక్తి కలుగుతుంది. జ్ఞాన విరక్తులతోటి ఈ జీవకోశం పోతుంది. అంటే శరీర సంబంధం ఛేదించబడేది జ్ఞానం తోటి. కాబట్టి ఏ జ్ఞానంతో శరీర సంబంధం ఛేదించబడిందో తరువాత ఆ జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టాలి. ఎందుకయ్యా అంటే ఏం చెబుతాం? నాకు ఏ శరీర బంధం లేదు, నాకు ఏ శరీర బంధం లేదు అని చెబుతామా? విరేణి వాడు కొత్తగా బుద్ధి చెప్పుకున్నాడు నాకు బుద్ధి వచ్చింది నాకు బుద్ధి వచ్చింది నాకు బుద్ధి చెప్పుకుంటాడు అంటే ఏం అర్థం ఇప్పటిదాకా? నిరంతరం బుద్ధి ఉన్నవాడు చెప్పుకోడు ఆ మాటే లేదు. అలాగే కొత్తగా జ్ఞానం వచ్చినవాడు నాకు జ్ఞానం వచ్చిందండి నాకు జ్ఞానం వచ్చి చెప్పుకుంటే ఏమైనట్టు ఇప్పటిదాకా? లేదు ఉన్న మాట. ఆత్మ అంటే చూడండి వ్యాసుడు ఎంత చమత్కారం చేస్తున్నాడు అంటే ఆత్మ శరీరము కంటే భిన్నము అని తెలుసుకో. తెలుసుకున్న తర్వాత దాన్ని మర్చిపో అన్నాడు. ఆ జ్ఞానాన్ని కూడా మర్చిపో. ఎందుకంటారా? ఎప్పుడు శరీరం కంటే భిన్నం జరగ భిన్నం అనుకుంటే అదే జ్ఞాపకం వస్తది. శరీరం జ్ఞాపకం వస్తది, భిన్నం జ్ఞాపకం రాదు. దొంగను ఆయన ఆయన ఆ గదిలోకి పోవకురా కడుపు తీయక అక్కడ బీరువా ఉంది అన్నాం అనుకోండి అక్కడికే పోతాడు మొదలు. చేయకూడని దాని పేరు ముందు చెప్పితే అదే ముందు చేస్తాడు. అందుకే ఏది చేయాలో చెప్పు కానీ ఏది చేయకూడదో చెప్పకు. ఎందుకంటే పరానా చేయకూడదు అంటే అలా చేసేవాళ్ళు కూడా ఉంటారన్నమాటనా ఎలా ఉంటారో చూద్దాం అటు పోతాడు. అది వీడు నేర్చుకుంటాడు. అందుకే నీకు జ్ఞానం కలిగేంతవరకు ఇవన్నీ పట్టుకో ఇబ్బంది లేదు. జ్ఞానం కలిగేంతవరకు జ్ఞానాన్నే వదిలిపెట్టు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ శరీర నిర్ముక్తము. చాలు అయిపోయింది. ఇక మాటిమాటికి ఆత్మ శరీర నిర్ముక్తము అనాలా? వస్త్రం లేదు. ఘటం వేరు, పటం వేరు. ఇక్కడ కుండ ఉంది, ఇక్కడ వస్త్రం ఉంది. మొదలు ఫస్ట్ పట్టు వాడికి నాయనా ఇది కుండ, ఇది వస్త్రం రా, ఇగో ఇది కుండ కాదు, ఇది వస్త్రం కాదు అని చెప్తాడు. తెలియడానికి. వాడు తెలుసుకున్నాడు. వాడు వచ్చి ఇది కుండ కాదు, ఇది వస్త్రం కాదు అంటుంటాడా? అనడు అది వస్త్రం ఇది కుండనే అంటాడు.

జ్ఞానం కలిగేదాకా నిషేధమే తప్ప జ్ఞానం కలిగిన తర్వాత నిషేధ విషయం జ్ఞాపకం ఉండకూడదు. జ్ఞాపకం ఉంటే ఆ జ్ఞానం పరిపూర్తి కాదు. శరీరం కంటే ఆత్మ వేరు సంతోషం. వచ్చేసిందా మాని. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఆత్మ గురించే మాట్లాడాలి ఇది ఆత్మ. అది శుద్ధం, అది బుద్ధం, అది నిత్యం. అంతే. మళ్ళీ ఇది శరీరం కాదు అన్నావనుకో మళ్ళీ అది. అంటే ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. ఈ జ్ఞానం అనేది తెలుసుకునేంత వరకే పనికొస్తుంది. తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా వదిలిపోండి. తత్యజేయ చూడండి. తత్ తత్ తత్యజే అచ్ఛిన్నదిదం వయునేన అచ్ఛినదిదం వయునేన ఏన ఏన వయునేన ఇదమచ్ఛిత అనిజతు ఏ జ్ఞానముతో ఈ శరీర బంధాన్ని తొలగించుకున్నాడో తత్ తత్యజే ఆ జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు కావతో న యోగ గతిహి గతిభిహి యతిహి అప్రమత్తః యావత్ గదాగ్రత కథాసు రతిం న కురియాత్. ఇంత చెప్పి అయ్యా నా శరీరం వేరు, ఆత్మ వేరు, ఆత్మ వేరు ఇంకోటి వేరు ఇవన్నీ లోకాలు వేరు ఇవన్నీ లేవు. తెలిసిపోయింది జ్ఞానం కలిగింది. గమాంతం యోగ మార్గం అవలంబించి పోవచ్చునా? ఎప్పుడు పోవచ్చు? ఎప్పుడు పోవచ్చు? పరమాత్మ యందే నిశ్చలమైన మతి ఉంటే పోవచ్చు. అంటే నీవు ఆచరించేటువంటి యోగ మార్గము కూడా పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి కలగకుంటే సిద్ధించదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకుంటే సరిపోదు. ఈ ఆత్మ పరమాత్మకు శరీరము అని తెలుసుకోవాలి. నిజమైన ఆత్మ ఎవరు? పరమాత్మే. ఎలాగైతే ఈ శరీరానికి అంటే ఈ ఆత్మ వేరో, ఈ ఆత్మ కంటే ఆ పరమాత్మ వేరు. ఆ పరమాత్మ ఈ శరీరానికి ఎలాగో ఆత్మో, ఈ జీవాత్మకు పరమాత్మ ఆత్మ. నిరంతరం జీవాత్మ పరమాత్మలోనే చేరాలి. పరమాత్మకే దాసుడు కావాలి. ఈ యోగం, ఈ స్థితి, ఈ సిద్ధి కలిగేంతవరకు నీకు యోగము సిద్ధించదు చెప్తున్నాడు తాబత్.

న యోగ గతిభి యతిహి అప్రమత్తః యతి యోగ మార్గముతో అంతవరకు జాగ్రత్తగా ఉండదట. ఎంతవరకు యావతు గదాగ్రజ కధాసురతిం న కుర్యాత్. శ్రీమన్నారాయణుని కథల యందు ప్రీతి కలగనంతవరకు వాడు యోగము సిద్ధించదు. అంటే పరమాత్మ యందు పరిపూర్ణమైన ప్రీతి కలిగిన నాడే యోగము సిద్ధించినట్టు లెక్క. నువ్వు ప్రాణాయామాలు చెయ్యి, తపస్సు చెయ్యి, ఏమైనా చెయ్యి. ఏమి చేసినా నాకు చెప్తారు. భగవత్ రామానుజ వారు ఆశ్చర్యులు పూర్ణ. మహా పూర్ణుడు ఆ మహానుభావుడు వారు రామానుజ వారు ఏమోనయ్యా నాయనా రామానుజ. అది ఎందుకో పరమాత్మ యందు భక్తి కలగలేదయ్యా ఆయనకైనా మహా పుణులు అంటాం వారిని పెరియన్ ఎంబి చెప్పుకుంటాం. స్వామి అదేమిటి మీరు అలా చెప్తే మా గతి ఏమిటి ఎందుకు అలా భావిస్తున్నారు ఏం లేదయ్యా భగవతోత్తములను చూస్తే సంతోషం కలగటం లేదు. ఏమర్థం? అక్కడ లేదన్నమాట. భగవంతుని మీద నిజంగా భక్తి ఉంటే వారి భక్తులు కనబడితే ఒళ్ళు ఉప్పొంగాలి పులకించాలి శరీరం మనస్సు ఉప్పొంగాలి. తెలియకుండా ముఖం వికసించాయి. నాకు సంతోషంగా అగటం లేదయ్యా. అంటే పరమాత్మ ఎందుకు భక్తి చేయలేదేమో అన్నారు. శిష్యుడు చాలా మహానుభావుడు కాబట్టి అయ్యా మీరు వారిని చూచేది భక్తులుగా కాదండి భగవంతుడి లాగానే చూస్తున్నట్టు ఉంది అన్నారు. అంటే శిష్యులు అలా ఉండాలి గురువు గారికి. అవసరం గురువు గారిని సవరిస్తారా మరి తప్పదు గురు భక్తిలో భాగం. మీరు భక్తులు అనుకుంటే ఆనందం కలిగేదేమో వారిని కూడా భగవంతుడే అనుకుంటున్నట్టు ఉంది అందుకు ఆనందం కలగలేదండి అన్నారు. ఎంత ఎంత అద్భుతంగా ఆలోచించండి ఆలోచించండి. అందుకోసం నిజముగా మనకు యోగం సిద్ధించాలంటే ఎక్కడైనా పరమాత్మ కథ జరుగుతున్నది అని తెలిస్తే చెవు కోసుకోవాలి.

కథ వినకుంటే మనం ఎందుకన్నా భావన దృఢమైతేనే మనకు మనం యోగానికి పనికొస్తాం. ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం కదా ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. నేను యోగా అని అదే చెప్పాను మొన్న. యోగా పెడుతున్నా యోగా పెడుతున్నా అంటే ఈ యోగా ఏం పెడతావు కానీ యోగా కంటే ముందు యాగం చేస్తున్నావా అని అడిగాను. యాగం అండి మాకేం పిచ్చివాడా యాగం అంటే అది కాదు ఆ యోగం చేసేటప్పుడు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ భగవంతుడు నమస్కారంలో చేస్తున్నావా? ప్రాణాయామం చేస్తున్నావు, కుంభభోజన చేస్తున్నావు, గాలిని పైకి కిందికి మధ్యలో చేస్తున్నావు. ఆ గాలి నిలపడం ఎంతసేపు నిలుపుతున్నావు? ఆ ఒక ఎనిమిది సెకండ్లు, పది సెకండ్లు అండి. సరే ఆ సెకండ్ ఎట్లా లెక్క పెడుతున్నావ్? ఒకటి రెండు మూడు నాలుగు అన్నారు నీకు యోగం రాదు అయ్యా అన్నారు. ఎందుకండీ అన్నారు. త్రి గాయత్రియా, చతుర్ గాయత్రియా, పంచ గాయత్రియా, షడ్ గాయత్రియా శ్వాసం వ్యజస్తే ద్వారా చెప్తారు పతంజలి. గాయత్రి మంత్రం ఉంది కదా, ఎన్ని సార్లు చేస్తావో చెయ్యి ప్రాణాయామంలో. చేయడం కాదా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ 12 సార్లు రామ నామ చెయ్యి. 13, 14, 15. అంటే నీవు చేసే ప్రతి ప్రక్రియకు కొలత వాడే కదా. పరమాత్మ కొలత కానీ పని ఏదైనా ఉందా? నువ్వు అదే కాక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నావనుకో చెప్తున్నాడు చెప్తున్నాడు అదేంటి? అఖిల భారత ఆంధ్ర మహాసభలు అమెరికాలో జరిగాయి. వెల్కమ్ అడ్రెస్ ఇంగ్లీష్ లో ఇచ్చారు. ఆంధ్ర మహాసభ ఇంగ్లీష్ ఉపన్యాసం. అందరూ అందరూ వచ్చిన ఆంధ్రులే. మొత్తం ఇక్కడికే వెళ్ళారు ఇక్కడ భారతదేశం నుంచి అంతా వెళ్ళారు తెలుగు వాళ్ళతో ఓ ఇంతమంది బాగా పెద్ద ప్రచారం చేశారు. కానీ నేను యోగం చేశాను యోగం చేశాను యాగం మర్చిపోతే. స్వాద చేస్తూ వన్ టూ త్రీ ఫోర్ లెక్క పెడితే నీ స్వాద ఎక్కడ ఉన్నట్టు లెక్క? కాబట్టి భగవత్ కథాసు యావతు రతిహి నోదేతి. పరమాత్మ కథలు వినటంలో ఎంతవరకు నీకు ప్రీతి కలగదో అంతవరకు నీకు యోగము సిద్ధించినట్టు కాదు. స్వామి పేరు వినవస్తే, పాట వినవస్తే, గుణం వినవస్తే, కథ వినవస్తే తన్మయుడు కావాలి. రామదాసు ఉన్నాడు.

అవదాసు రావదాసు ఇంకోడు మహా క్షేత్ర మహానుభావులు. భార్య తల్లిగారి ఇంట్లో ఉంటే వెళ్తాడు. అర్ధరాత్రి వర్షంలో నది దాచుకుంటూ వెళ్తాడు. చీకట్లో కోట గోడ దూకాలంటే చెట్టు తాడు బండి పట్టుకొని దూకుతాడు. అది పాము తాడు కాదు పాము. పామును పట్టుకొని తూపుతాడు. అది ఇస్తాడు ఇవన్నీ అయితే. భార్య చూసి నన్ను పొందటానికి ఎలా ఇవన్నీ మీరు నిర్లక్ష్యం తృణీకరించి వచ్చారో ఇందులో వందో వంతు. పరమాత్మ యందు ఉంటే ఈ సంసార భాగ్యం మీకు ఉండదు కదా అని. మీకు పాము తాడై అయింది. సముద్రం ఏదో చిన్న కొల అయింది. ఇంత పెద్ద వర్షానికి మీకు లెక్కేకా లేదు. అదంతా నన్ను పొందడానికి కాక వాని పొందడానికి చేసుకుంటే ఇద్దరికీ మోక్షం వచ్చేది అని. అంటే మనసే వేరే ఏం లేదు. అర్ధ్యం మనస్సులో ఉంటే ఈ సంసారాన్ని ఎంత బాగా ప్రేమిస్తున్నామో అంతకు వెయ్యి రెట్లు పరమాత్ముని ప్రేమిస్తాం. అందుకే అది కావాలి పరమాత్మ కథ యందు. యావత్ గదాగ్రజ కథాసురతిం నకుర్యాత్ పరమాత్మ కథల యందు ఎంతవరకు మీరు ప్రీతిని చూపరో తావతు నైవ గతిభి యతిహి అప్రమత్తః అంతవరకు యతి యోగ మార్గముతో జాగ్రత్తగా ఉన్నాడు అనుకోలేము. అంటే తప్పకుండా తప్పట అడుగులు వేస్తూనే ఉంటాడు. సంసారం మీద బుద్ధి ఉందనుకోండి స్వామి భారం ఉండదు. అందుకే కథ యందు రుచి అంటే ఏమిటి? యోగం ప్రారంభించాలన్నా, ధ్యానం ప్రారంభించాలన్నా, నియమం ప్రారంభించాలన్నా, యమం ప్రారంభించాలన్నా. పరమాత్మ యందు మనకు భక్తి కలగబోతున్నది అనడానికి గుర్తు పరమాత్మ కథల యందు ప్రీతి కలిగితే చాలు. కథ వినాలండి వాడు అనుకున్నాం అనుకో చాలు పరమాత్మ నీ మీద కథార్థమును ప్రసరింపజేశాడు. ఇలా ఏవంత వీర ప్రవరః సంయోధ్యాత్మానమాత్మని ఇలా మనస్సులో పరమాత్మను ఏర్పరిచి లేదా జీవాత్మలో పరమాత్మ నుంచి బ్రహ్మభూతః దృఢంకారే సత్యాజస్వం కలేవరం. తాను పూర్తిగా పరమాత్మ స్వరూపాన్ని అలవరుచుకొని కాలక్రమంలా తన శరీరాన్ని తత్యాయ విడిచిపెట్టాడు. ఎలా విడిచాడు శరీరాన్ని విడిచిపెట్టడం కూడా యోగ మార్గంలో విడవాలి.

దీనికి దాన్ని అలాగే ఉంచొద్దు. ఇందులో ఏ ఏ పార్ట్లు ఉన్నాయో, ఏ ఏ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పార్ట్ను అక్కడికి పంపాలి. పంపితే శరీరం మనం విడిచినట్టు గుర్తు. అంటే అవయవాలు తీసుకు పారేయం. భావన దృష్టి అంటారు. సంపీడ్య పాయుం పార్థిభ్యాం వాయుముత్సారయన్ శనైహి శరీరాన్ని ప్రాణాయామాన్తోటి ప్రాణాలను ఆత్మను వదిలే మార్గం మొదలు. సంపీడ్య పాయును పాయువు అంటే మలద్వారాన్ని పాయువు అంటాం. దాన్ని పార్ష్నీ అంటే మడమ అంటుంది కదా, ఈ మడమ తోటి ఆ మలద్వారాన్ని ఆపేయాలి. గాలి బయటికి రాకుండా మూసివేసి సంపీడ్య పాణిం పాయుం. పార్తిభ్యాం వాయుముత్సారయేత్ వాయువును పైకి తీయాలి. కిందికి కాదు వాయువును పైకి తీసుకపోవాలి. దీన్ని అంటాం మనం అదే మూలాధారం అంటాం చెప్తాం కదా మూలాధారం అని సుషుమ్న నాడి. ఈ రెండు పక్కల ఇడ పింగళ అంట. ఇడ పింగళలతో ఉన్నటువంటి సుషుమ్నా నాడిని కదిలించాలి. ఈ సుషుమ్నా నాడి అగ్రభాగం పాము తోకలా ఉంటుంది. పై భాగం చిరస్సులో ఉంటుంది. ఇది పాము పడగలా ఉంటుంది. సహస్ర పణామండితం. వేయి పడగలా ఆశ ఏమిటంటే వాడే సుషుమ్న. కాబట్టి దాన్ని కదిలించాలి అంటే ఏం చేయాలి? ఆ మలద్వారాన్ని, వాయుద్వారాన్ని మూసేయాలి. వాయుద్వారాన్ని మూసేస్తే చలనం కలుగుతుంది. చలనం కరిగితే వాయువు పైకి వస్తుంటుంది. ఇలా పైకి వచ్చినటువంటి వాయువును మెల్లగా పైకి తీసుకుంటూ నాభ్యాం అక్కడి నుంచి నాభికి తీసుకొని రావాలి. అక్కడి నుంచి కోసిసు అంటే ఉదరము, తరువాత హృదయము, తరువాత కంఠము, తరువాత చుబుకము, తరువాత ఆస్యము, నాసాగ్రములు, భ్రు మధ్యము, చివరికి బ్రహ్మకపాలం. ఇలా వాయువును పైకి తీసుకొని రావాలి. అలాగే క్రమేన హృదురస్కంఠ శీర్షణి నాభ్యాం కోష్టేషు అవస్థాప్య హృతు ఉరః కంఠ శీర్షణి హృదయంలో

వక్షస్థలంలో, కంఠంలో, శిరస్సులో దాన్ని చేర్చి ఉత్సర్పయన్ మెల్లగా తీసుకొని వస్తూ తం మూర్ధిని చివరికి వాయువును బ్రహ్మకపాలం అని ఆ మూర్ధలో క్రమేణ ఆవేశ్య అక్కడ ఉంచాలి ఉంచి. మళ్ళీ చెప్తున్నాడు నిస్పృహః. ఆశ వదులుకొని ఇక్కడ ఆపాలే వాడిని. బ్రహ్మకవాదం భేజించుకొని పైకి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఏంటది? అక్కడికే పోతావా? ఇంకా మధ్య ఏమైనా మజిలీలు ఉన్నాయా? చాలా లోకాలు ఉన్నాయి కదా. స్వర్గం ఉంది, వరుణ లోకం ఉంది, చంద్ర లోకం ఉంది, కైలాసం ఉంది, ఉన్నాయి కదా ఎలాగో ఉన్నాయి. మళ్ళీ వస్తామా మొన్న ఒకసారి ఇన్ని చూసి పోదాం అనుకుంటే పోవచ్చు. నీ ఇష్టం. ఆ మొత్తం ఆలోచించుకున్న తర్వాతనే ఇది బయటికి రావాలి. బయటికి వచ్చే ముందు కాస్త స్వర్గం కాస్త కైలాజం చూసి పోదాం అనుకుంటే అప్పుడు కొంచెం పక్కకు పోతది మధ్య భాగం చేయడానికి కాదు. కోరిక పుడితే దక్షిణ భాగం. పూర్తిగా ఐర్యం కవి కలుగు పుడితే వామభాగం భేజించుకొని వస్తుంది అని చెప్పాడు. పరమాత్మి అయితే మధ్య నుంచి వెళ్తాడు. అందుకే మళ్ళీ చెప్పాడు నిస్పృహా పరిపూర్ణంగా ప్రకృతి యందు లవలేశమైన ఆశ కూడా లేకుండా ఉంటేనే ఇంత బాగుంది చకృతి, మళ్ళీ దీన్ని చూస్తామా? నాలుగు రోజులు ఉండిపోదామని అనుకుంటే నాలుగు రోజులు కష్టం మళ్ళీ ఓ నాలుగు కోట జన్మలకు దారి తీస్తుంది. బే మళ్ళీ పోయేది లేదు. అందుకే ఇక్కడిదాకా వాయువుని తెచ్చి నిస్పురుహ అందులో ఇందులో ఏం చెప్తున్నాడో చమత్సకారంగా గమనిస్తారే. పుృథి చక్రవర్తి వెళ్లే విధానం చెప్తున్నాడు. అది దేనికోసం? యోగాన్ని వెళ్ళే వాళ్ళు ఇలా ప్రవర్తించాలని మనకు చెప్పడం కోసం. ఇది విధానం. ఆ రీతిలో. నిస్పృహా వాయుం వాయు క్షితౌ కాయం తేజ తేజసి అయు యు యత్ ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి వాయువును పంచభూతాల్లో మహాభూతమైన వాయువుగా స్మరించాలి. ఇక్కడున్న భూమిని భూమిగా స్మరించాలి. ఇక్కడున్న తేజస్సును తేజోభూతంగా అవన్నీ మహాభూతాలు పంచభూతాలు కదా. పంచభూతాలను జ్ఞాపకం చేసుకోవాలి.

నా శరీరము ఇందులో ఉన్న కఫము ఇందులో ఉన్న వాయువు అని కాదు ఈ వాయువు ఆ వాయువే ఈ తేజస్సు ఆ తేజస్సు ఈ భూమి ఆ భూమి ఈ జలము ఆ జలమే ఇక్కడున్న ఆకాశం. ఇది ఆకాశం బంధాలు. ఇదంతా ఆ మహా ఆకాశం. అంటే దేని అంశకు దాన్ని తలచుకోవాలి. అంటే దాని దగ్గరికి పంపించేశాం. మన పాటలో ఏమంటారు? హ్యాండ్ ఓవర్. టేకెన్ ఓవర్ ఇదంతా కదా హ్యాండ్ ఓవర్ ఛార్జ్ అప్పగించొద్దా? హ్యాండ్ ఓవరే కదా ఛార్జ్ అప్పగించాలి. అంటే మన ఈ ఛార్జ్ మన స్వామి ఇచ్చాడు ఛార్జ్ ఇదంతా ఇచ్చాడు. అయినా నీ ఛార్జ్ నువ్వు తీసుకో. నీ వాయువును వాయువులో కలుపుకో, నీ ఆకాశాన్ని ఆకాశంలో కలుపుకో, నీ భూమిని భూమిలో కలుపుకో. ఇలా చెప్తున్నాడు అందుకే మనకు వాయుం వాయౌ క్షితౌ కాయం తేజః తేజసి అయు నిజత్. దేనితో దానిని యోగం కల్పించాడు కానీ ఆకాశే కానీ రంధాలు రంధాలు ఉన్నాయి కదా ఎవరంథాలు వీటిని ఆకాశంలో ద్రవంతోయే. మన జలంలోని ద్రవం ఉండే జల పదార్థం దాన్ని జలంలోను ద్రవంతోయే. యధాస్థానం యధాస్థానం విభాగశః ఆయా స్థానాల్లో ఆయా విభాగాల పూర్వకంగా వాటిని ఏర్పాటు చేసి క్షితిం అంభతి ఇప్పుడు మొదలెం చెప్పారు మనకు గమనించాలి మొదలు భూతాది. అంటే తామస అహంకారం. దాని తర్వాత సాత్విక అహంకారం. దాని తర్వాత రాజస అహంకారం. కదా? ఈ వరుసలో రావాలి. ఇప్పుడు క్షితి మంభతి అని మనకు తామస అహంకారాన్ని చెప్తున్నాడు. అంటే తామసాహంకారంకి ఏంటి పేరు? భూతాది అని పేరు కదా. పంచభూతం వచ్చింది కదా అదే వరుస దాన్నే భూతాది అంటాం. తామసాహంకారం అంటారు. ఈ తామసాహంకారం నుండి పంచభూతములు ఎలా పుట్టాయో. ఈ పంచభూతములు పుట్టిన పంచభూతములు తాను ఎక్కడి నుంచి పుట్టిందో అందులో చేరుతుంది. కార్యం కారణంలో చేరుతుందండి.

కదా ఆకాశాద్ వాయుహో వాయోరగ్నిహి అగ్నేరాపహ అధ్య పృథివి కదా ఇది వరకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి పోవాలి భూమి జలంలో జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఎక్కడికి పోవాలి? అయ్యా అయ్యా మాదే మాదే చెప్పారు ఇప్పుడు వృద్ధ చక్రవర్తి చేస్తున్నారు మోక్షం మోక్షం అవుతుంది చెప్పారు ఓహో అయితే బాగుంది కానీ ఉంది కానీ చెప్పండి దేవా ఎక్నామ అని చెప్పారు. అందులో మోక్షం మోక్షం సమాభాగం వచ్చే నిజంగా ఉంది. ఆ సుద్దకే వచ్చి మోక్షం చాలా ఇది మోక్షం వింటున్నాను అని చెప్పారు. అందువల్ల ఈ వర్షం రావాలి. ఆకాశాది వాయుహు వాయు అగ్నిహి అగ్ని రాప అగ్ని పృథి కాబట్టి కార్యంపై కారణాల్లో కలవాలి. భూమిపై నీటిలో. నీరుపై అగ్నిలో, అగ్నిపై వాయువులో, వాయువుపై ఆకాశంలో, ఆకాశంపై మహత్తత్వంలో. కదా? ఎందుకంటే ఈ పంచభూతములు మహత్తత్వము నుండి పుట్టినటువంటి అహంకార తత్వములోని తామస అహంకారం వల్ల వచ్చినవి కదా. మొదలు చెప్పుకున్నా పుట్టికమంలో. తామసాహంకారానికి ఏం పేరు? భూతాది అని పేరు కదా. భూతాది. అంటే పంచభూతములకు ఆది అవస్థ తామసాహంకారం. తామస అహంకారం నుండి పద్యభూతములు పుట్టాయి. కాబట్టి ఈ ఎలా పుట్టాయో అలా అందులో కలుస్తాయి. ఇప్పుడు తామస అహంకారం ఎక్కడి నుంచి పుట్టింది? మహతత్వం నుంచి పుట్టింది. కాబట్టి తామస అహంకారము మహతత్వంలో కలిసింది అని చెప్పాలి. అంటే ఆకాశం మహతత్వంలో కలిసింది. భూమి నీటిలో నీరువు, అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం మహత్వం. ఇది తామస అహంకార పని. మరి ఇంకో అహంకారం ఉంది కదా, సాత్విక అహంకారం లేదు, ఇంద్రియాలని పుట్టజేయలేదు, మరి వాడి సంగతి ఏంటి? అవి చెప్తున్నాడు. ఇంద్రియేషు మనః కానీ తను మాత్రేషు యదోద్భవం. ఇప్పుడు.

ఇంద్రియేషు మనః మనస్సును ఇంద్రియములలో ఉంచాడట. అదేంటి? ఇంద్రియాలు మనస్సులో ఉంచాలనా? మనస్సును ఇంద్రియాల్లో ఉంచాలనా? అంటే ఏది కార్యకారణ భావము గమనించాలి. వాస్తవంగా మనస్సు ఇంద్రియములు రెండు సాత్విక అహంకారం నుంచే పుట్టాయి. ఒకదాని నుంచే పుట్టాయి. ఇంద్రియములు మనస్సును ఆకర్షిస్తాయి. కదు? అంటే విషయములు ఇంద్రియములు అని మనం చెప్పుకున్నాం. ఇంద్రియైహి ఆకృష్టం మనః చెప్పుకోలేదు. విషయములు ఇంద్రియమును ఆకర్షిస్తాయి. ఆ ఇంద్రియములు మనస్సును ఆకర్షిస్తాయి. అంటే ఒక చక్కని పాట వినిపిస్తుంది అంటే మనకు మొదలు అక్కడికి మనస్సు పోతుందా చెవి పోతుందా? మొదలు చెవే పోతుంది తర్వాత మనస్సు పోతుంది. శబ్దము చెవును ఆకర్షిస్తుంది. ఈ చెవు మనస్సును ఆకర్షిస్తుంది. మనస్సు బుద్ధిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఏది దేన్ని ఆకర్షిస్తుందో దాన్ని అందులో పెట్టాలి. ఇంద్రియములు మనస్సును ఆకర్షిస్తాయి కాబట్టి ఆ మనస్సును ఇంద్రియంలో పడేయ్. సమస్య ఏముంది ఇంకా? అలా చేస్తే ఇంద్రియేషు మనః కానీ తను మాత్రేషు ఇప్పుడు ఆ ఇంద్రియములను ఏ ఇంద్రియము ఏ గుణాన్ని గ్రహిస్తుందో ఆ గుణము ఏ మాత్రతో పుట్టిందో దాంట్లో పడేయ్ అంతే కారణాల్లో. బాగా చెప్పాలి అంటే నీకు శ్రద్ధ ఉంది కదా శ్రద్ధ తన్మాత్రం. దాని నుంచి పుట్టింది ఆకాశం. దాని యొక్క ఇంద్రియం శ్రోత్రం. కదా? కాబట్టి శ్రోత్రేంద్రియాన్ని ప్రతి తన మాత్రంలో చెప్పుకోండి. త్వగింద్రియం ఉంది స్పర్శ తన మాత్రంలో. శక్షురేంద్రియం ఉంది రూప తన మాత్రంలో. రసనేంద్రియం ఉంది ఏదో జల తన అగ్రి తన మాత్రంలో. ఇలా రసతను మాత్రం ఉంది. ఇలా ఏ తను మాత్రంతో ఏది దేని గుణమో, ఏ భూతానికి ఏది గుణమో, ఏ గుణాన్ని ఏ ఇంద్రియాన్ని గ్రహిస్తుందో ఆ ఇంద్రియాన్ని ఆ మాత్రంలో పడేయ్. రసాన్ని గ్రహించేది స్తోత్రం. కాబట్టి స్తోత్రి ఇంద్రియాన్ని సృధ అనుమాత్రంలో పెట్టేసేయి. రసాన్ని గ్రహించేది ఏదో జిహ్వ అంటాం. ఆ జిహ్వను రస అనుమాత్రంలో పడేయి. స్పర్శను కలిగించేది స్వత్వం. ఇది స్వత్వం మాత్రం. ఇలా ఆయా తను మాత్రలో వాటిని ఉంచి భూతాదిన అముని ఇవన్నీ కలిపి తామసాహంకారంలో

లో ఉంటే అమూని ఉత్కృష్య వాటిని లాక్కొని ఇవన్నీ మహతి అంటే మహత్ తత్వంలో ఈ మహత్ తత్వాన్ని మళ్ళీ ప్రకృతి తత్వంలో ప్రకృతి తత్వాన్ని ఆత్మ తత్వంలో ఆత్మ తత్వాన్ని పరమాత్మ తత్వం. ఇంకేముంది? అంటే మోక్షం మోక్షము అంటే స్వస్వరూపం తెలియటం కాదు. ప్రకృతి మొత్తాన్ని ఏ భాగానికి ఆ భాగం విడతీయాలి. మనం అంటే మొత్తం స్పేర్ పార్ట్స్ ఓరాయిల్ అంటాం చూడండి ఓరాయిల్ ని. ఇంజెక్ పోయాక ఏందంటే అన్ని పార్ట్లు ఇట్లా మొత్తం ఆయిల్లో పడేసి తుడిచి మళ్ళా చేస్తా అని అట్లా మన మొత్తం పార్ట్లు తీసి ఎందులో అందులో పడేయాలి. ఇందులో నుంచి వచ్చిందో అందులో పడేయాలి అంతే. అప్పుడు ఇది ఉండదు ఇక. ఒక్కొక్క దాన్ని తెచ్చాము, కూర్చాము, మళ్ళా తీసి అందులోనే పెట్టు. ఇది ఖాళీ. ఎందుకంటే ఇలా చేయనాడు కేవలం ప్రాణం ఏ ముక్కు నుంచో, ఏ చెవు నుంచో, ఏ నాభి నుంచో ప్రాణం పోయి ఈ శరీరాన్ని అగ్గి పెట్టి దహనం చేస్తే అవన్నీ అక్కడే ఉన్నాయి, ఏవి పోలేదు. అసెంబ్లింగ్ పోలేదు. కాబట్టి మళ్ళీ వాడు ఇంకోటి తీసుకొని వస్తాడు. మళ్ళీ ఇది పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవేమీ లేకుండా చేయాలి. చెవ్వు, కన్ను, ముక్కు ఇవేవి లేకుండా చేసే వాడు పుట్టడం. అది అట్లే ఉంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తాం అలా బండి మోరాయి నడిపిస్తాం ఆ బండిని. ఏ పార్ట్ కామో విడదీస్తే ఏం నడుపుతుంది నడవదు. పార్ట్ విడదీసి పంపిస్తాలి తప్ప అలాగే పార్ట్ ఉంటే మాత్రం నీకు మోక్షం అంటే ఇదే మోక్షం అన్నీ విడిపోవాలి. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, మహత్తత్వం, అహంకార తత్వం, ప్రకృతి తత్వం, ఆ జీవాత్మ తత్వం ఇలా చేసి దీన్ని ఆత్మలో భూతాదినా ముని ఉత్కృత్య మహత్యాత్మని సందధే తం సర్వగుణ విన్యాసం జీవే మాయా మరి చెప్తున్నారు తం సర్వగుణ విన్యాసం జీవే. ఇలాంటి అన్ని గుణములు కలిసి ఉండేటువంటి ఆ ప్రకృతి ఉందే. ఉందంటే ఏమిటి? సర్వగుణ విన్యాసం కదా. తత్వం అందులో ఉంటుంది సత్య తత్వం అందులో ఉంటాయి. అలాంటి దాన్ని జీవే జీవుని యందు ఉంచాలి. ఎటువంటి వాళ్ళు మాయామయే.

కదా ప్రకృతి యొక్క సంబంధం ఏర్పరచుకొని వచ్చినటువంటి జీవునిలో ఈ సర్వగుణ విన్యాసాన్ని అధాత్ ఉంచాడు. అంటే శరీర తత్వాన్ని ప్రకృతి తత్వాన్ని జీవ తత్వంలో ఉంచాడు. పంచ అనుశయం ఆత్మత్వం. అలాంటి జీవుడిని ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మలో చేర్చాడు. అయిపోయింది. దాన్నే ఇదే మోక్షం యొక్క స్థితి. తం తాను చేయం ఆత్మస్తం అసౌ అనుచేయీపుమాన్. ఈ మహా అంగు చెయ్యి ఇప్పుడు ఇంతకాలం అంతరాత్మ జీవాత్మలో పరమాత్మ ఉంటే మోచ్ఛం వస్తే పరమాత్మలో జీవాత్మ ఉంటది. కదా అని పోయాక మాపుంటాడండి. ఇంతకాలం ఆయన పడుకున్నందుకు మరి బదులా తీసుకోవాలి కదా మనం పోయి ఆయనలో పడుకుంటాం. పోయి పరమాత్మలో అనుసయి. అతని హృదయంలో అందుకనే అందుకనే ఏమన్నాడు స్వామి జ్ఞానితో ఆత్మయమే మతం అందుకే అన్నాడు. ఏమన్నాడు కృష్ణుడు? జ్ఞాని నాకు ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే లోపల ఉండేవాడు కాదా? ఇంతకాలం పరమాత్మ ఆగోపరం ఉన్నాడు. మోక్ష పొంచినవాడు వీడు పరమాత్మలోకి పోతాడు. వీడే ఆత్మ అవుతాడు. ఆత్మకు ఆత్మ పరమాత్మకు ఆత్మ అవుతాదండి మోక్షం అంటే అందుకే అనుసయ్యీ తంక్యానుసయ్యమాత్మత్వం అతౌ అనుసయ్యీపుమాన్. జ్ఞాన వైరాగ్య వీర్యేన స్వరూపస్తః అజహాతు ప్రభుహు ఇలా జ్ఞాన బలంతో వైరాగ్య బలంతో తన స్వరూపాన్ని అంటే నిర్గుణం, నిష్క్రియం, శాంతం, కూటస్తం చెప్పుకున్నాం కదా ఇలాంటి తన యొక్క స్వరూపాన్ని తాను ఏర్పరుసుకొని అజహా శరీరాన్ని వదిలిపెట్టాడు. పరమాత్మను చెందాడు. ఇతను ఈ పని చేస్తే అర్తిర్నామ మహారాజ్ఞి ఆయన భార్య ఏంటి? అది కదా ఆమె మహారాణి ఆ మహానుభావురాలు తత్పత్ని అనుగతావనం భర్త వెంట ఆమె కూడా వెళ్ళింది కదా మరి అలాంటి ఆమె. సుకుమారి అతదరహాచ యత్ పద్యాం స్పర్శనం భువః ఆమె పరమ సుకుమారి. ఎంత సుకుమారి అంటే పాదములతో భూమిని తాకడానికి కూడా పనికిరాదట.

భూమిని భూమి మీద పాదం మోపినాక ఆమె తట్టుకోలేదు. పాద స్పర్శ భూమిని పాద స్పర్శ కూడా ఆమె యోగ్యుగా కాదు. అంత సుకుమారి అలాంటి మహానుభావురాలు అతీవ భక్తుహు వ్రత ధర్మ నిశ్చయ సుశ్రూషయాచ. దేహ ఆర్థ దేహ యాత్రయా నావింద కార్తిం ఇంత సుకుమారి అయి కూడా అరణ్యానికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి భర్తకు సేవ చేసింది. పరమ సుకుమారి కదండీ ఎలా సేవ చేసింది అంటే అతను చేస్తున్న ఆ ఆర్ష విద్యను ఆర్ష ప్రక్రియను చూస్తుంటే ఈమెకు శ్రమే తవలేదు. అతీవ భర్తుహు వ్రత ధర్మ నిష్టయా భర్త యొక్క వ్రతం అంటే పాతివ్రత్య ధర్మాన్ని అవలంబిస్తుంది. దీనితోటి సుశ్రూషయా భర్తను సేవిస్తూ ఆర్ష దేహ యాత్రయా ఋషుల యొక్క దేహ యాత్ర అంటే వానప్రస్థం. ఇలాంటి దానితోటి నావిందత ఆర్తిం బాధను ఏ మాత్రము తెలుసుకోలేకపోయింది. ఎలాగో పరికరిసి తాపి పూర్తిగా చిక్కిపోయింది ఆమె బక్క చిక్కిపోయింది. అయినా శరీరానికి ఎలాంటి బాధ లేదు. ప్రేయశ్చలత్పరచనమాన నిరువృత్తి ఎందుకయ్యా అంటే ఏదైనా మంచి పని చేస్తే ఆ ప్రియుడు భర్త చాలా బాగా చేశావు. అలా చేత్తోటి ఒకసారి స్పృశిస్తే భర్త యొక్క స్పృశ తోటి స్పర్శ తోటి ఈ ఆర్తినంతా మరిచిపోయింది మనం దాన్ని ఓదార్పు అంటాం. ప్రజలు కూడా మనం బాధపడుతుంటే అలా ఈ తట్టుతాం. తగ్గిపోతుంది దుఃఖం. అలాగే ప్రియుని యొక్క హస్తస్పర్శ వల్ల కగిలినటువంటి సంతోషంతో వీటిని మొత్తాన్ని ఆమె తెలియలేదు. దేహం విపన్నాసిర వేదనాదికం పత్య పృథివ్యాదయతస్య చాత్మనః శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు తమ ధర్మాలను విడిచిపెట్టాయి. అని తెలుసుకుందాట. ఎవరి భర్త? భర్త శరీరంలోని అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు తమ ధర్మాన్ని విడిచిపెట్టాయి. మనకు కూడా విడిచిపెడుతాయి, మనం తెలుసుకోం, వాటిని పట్టిగా పీడిస్తుంటాం. మన అవయవాలు ఏం చేస్తాయి ఇట్లా చేస్తాయి కదా నేను పని చేయనంటాయి. కాళ్ళకి అద్దాలు, తోళ్లకు మిషన్లు, కాళ్ళకు ముట్టలు వచ్చినాక ఏం అర్థం? ఏది పోయి అందులో కలుస్తుందనే అర్థం. తీసేయలే బాబు ఈ పాత పని చేయదు తీసేయమని చెప్తున్నాడు అయినా మన దానికి ఇంకా ఏదో స్క్రూ కొట్టి అతుక్కు పెట్టి గతికేసి బొంతేసి ఇంకా దాన్ని బాగా తీసేసి ఇదంతా అది.

అంటే నేను చేయను బాబు అంటున్నా నేను పని చేయను, నేను చూడలేను రా బాబు, నేను వినలేను, నన్ను పని చేయించకు. పని చేయించావు చెప్తారా బాబు 30 ఏళ్లో మన ఇష్టా 30 ఏళ్లో 25 ఏళ్లో కింద బస్సును తీశాడట. అది వాడు అది చేసి దాన్ని వేసేసాడు కదా గేర్ వేసి ముందరికి వేసేసాడు ఊ అంటున్నాడు కానీ కాదంటున్నాడు. దాన్ని తోనిస్తున్నాను అంటే ఒకటే నాకు అదే జ్ఞాపకం వచ్చింది ఆ భక్తుని చూసి మన దాని జ్ఞాపకం వచ్చింది. కర్మ ఒక అద్దాలు పెట్టి ఒక మొడ్డె పెట్టి ఒక కట్టె పట్టుకుంటే పళ్ళు లేకుంటే పొడి చేసి తీసి కర్మ రా బాబు ఇవన్నీ ఇంకా తాగది ఇంకా తాగది ఇంకా తాగది అంటే పని చేయవు అయిపోయింది వాడి పని అయినా పో. అని అవాయవ చేయగలుగుతున్నాడు. ఆ స్థితిలో విపన్నాకిల చేతనాదికం అన్ని అవయవాలు తమ చైతన్యాన్ని విడిచిపెట్టాయి. వదిలిపెట్టి పోయాయి అని భత్పత్యు పృథివ్యాహ దైతస్య చాత్మనః తన ప్రియుడు. పృథ్వి రాజీనటువంటి ఆ పృథ్వి యొక్క వ్యక్తి శరీర అవయవాలన్నీ వారు పొందాయని తెలుసుకొని ఆ లక్ష్య తెలుసుకొని కించిత్య విలప్య సాస్తి భర్త కాబట్టి ధర్మం కాబట్టి కాస్త విలపించి చితామధా అధారోపయతో అద్రిసానుని పర్వత శిఖరం మీద చితి ఒకటి ఏర్పాటు చేసి విధాయ కృత్యం హృదిని హృదిని జలాపృత స్నానము చేసి కొలంలో స్నానం చేసి తన ధర్మముగా భర్తకు నిర్వాపణం కల్పనాదులన్నీ ఇచ్చి దత్వా ఉదకం భక్తు ఉదార కర్మనః అంటే బతికిన నాళ్ళు కొన్ని కోట్ల మందికి ఎన్నో ఇచ్చాడు. ఆయన ఉదారుడు. అలా ఎన్నో ఇచ్చిన భర్తకు భార్య ఒక దొర్జడం ఇల్లు ఇచ్చిందట కర్మం కాబట్టి. అంటే అన్నీ పోయిన తర్వాత ఉన్నవన్నీ పోయిన తర్వాత ఇంకో వేడు తీసుకోవాలి కదా. ఉన్నంతవరకు ఇస్తాడండి, అయిపోతే తీసుకోవాలి కదా. అందుకే ఉద్యగతి అన్నీ వదిలేశాడు కాబట్టి భార్య ఆయనకు ఉదకం ఇచ్చింది. అలా అద్రిసానుని సాదినీ ప్రసాదత్వోదకం భర్తు హంకి అంటున్నాడు ఉదార కర్మణః ఎంత ఔదార్యం గలవాడు అంటే ఎంతమందికో ఎన్నో ఇచ్చిన వాడికి భార్య ధ్వజలు నీళ్ళిచ్చింది అంటున్నాడు. ఉద్దేశం ఏంటంటే అవన్నీ చెప్పుకోవడానికి గొప్పరు. పోయిన తర్వాత మనకే ఒకళ్ళు ఇయ్యాలి. మనం ఎవరికీ ఏమి ఇవ్వలేము తెలుసుకోవాలి. చిన్న చిన్న మాటల్లో కూడా.

ధర్మాన్ని చెప్తారు. ఉదార కర్మణః నత్వా దివిష్టాం శ్రదశాన్. స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకు నమస్కారం చేసి త్రిస్పరీత్య మూడు సార్లు ప్రదక్షిణము చేసి వివేచ వర్ణిం ధ్యాయసి భర్తృపాదౌ భర్తృపాదములను స్మరించుకుంటూ అది అది వసరంలో తాను ప్రవేశించింది. విలోక్యానుగతాం సాధ్వియం పృథుం వీరవరం పతిం తుష్టువుహు వరదాహ దేవైహి దేవపత్నియః సహస్రతః. అంత సుకుమారురాలు అన్ని భోగాలు అభ్యర్థించినటువంటి మహానుభావురాలు భర్త వెంట ఇన్నాళ్ళు ఇంత సేవ చేసి భర్త పోగానే వేటి గురించి ఆలోచించకుండా అదే అగ్నిలో ధైర్యంగా ప్రవేశించగలగటాన్ని చూసి దేవత మూర్తులు, దేవపత్రులు, దేవతల భార్యలు వేల మంది ఆమెను పొగిడారు, స్తోత్రం చేశారు. కుర్వత్యః కుసుమాకారం తస్మిను మందర సానునియా మందర పర్వత చిఖరం మీద పుష్ట వర్షం కురిపించారు. నదత్ స్వవా సూర్యేతు గుణం చిస్మ పరస్పరం దేవ వాద్యములు భోగిస్తూ తమలో తాము ఒకరినొకరిలా మాట్లాడుకున్నారు. అహోయియం వధూహు ధన్య యాచైవం భూభుజాం పతిం ఈ మహానుభావురాలు ఎంత ధన్యాత్మురాలయ్యా. సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీరువధూరివా శ్రీమన్నారాయణుడిని లక్ష్మీదేవి అనుసరించినట్టే ఈమె తన భర్తను సర్వాత్మనా శరీరం ఉన్నప్పుడే కాదు, శరీరం పోయినా తన శరీరం కూడా ఆయన కోసమే వదిలి పెట్టింది. ఎంత సంజదారండి మహానుభావులు. సైతా నూనం ప్రజత్యూర్ధ్వం అనువైన్యం పతిం సతి. ఈ ఒక్క సుకృతంతో. బుద్ధ చక్రవర్తి ఇంత కాలము తపస్సు చేసి ఈ లోకానికి పోయాడో ఈమె ఆయన వెంటనే పోతుంది. ఏమి చేయకూడదు ఒక్కటి కాదు. అతని తపస్సు, అతని యోగం, అతని ధ్యానం, అతని జ్ఞానం, అతని భక్తి, అతని వైరాగ్యం ఇవన్నీ పొందితే ఆయన ఎక్కడికి పోతాడో ఆయన వెనక పడితే ఈమె అక్కడికి పోతుంది. సులభంగా కదండీ. గొప్పవాడని ఆశీర్వదిస్తే. మనకేం లేకున్నా మనం వాళ్ళ దగ్గరికి పోతాం అంత వాళ్ళం అయితాం. ఓ మహానుభావుడు ఏనుగు ఎక్కాడు. వాడు ఉత్తరేనుగు వచ్చి ఏమో ఉంది అది కూడా ఏనుగు ఎక్కింది.

అతను ఇప్పైనా అస్సలు అడిగాడు పోలికే వస్తే ఇది అమెరికా పోతున్నాడు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాడు వాడి షర్ట్ చేపిలో ఒక దండు చీమ ఉంది దానికి వీసా లేదు పాస్పోర్ట్ లేదు అది అమెరికాకి పోతుంది టికెట్ లేదు. ఎందుకంటే వాటిని ఆశ్రయించిందండి. గొప్పవాళ్ళని ఆశ్రయిస్తే వారి లోకానికి కష్టం ఖర్చు లేకుండా మనం కూడా వెళ్లొచ్చు. ఉదాహరణ వెలయ్యా అంటే అర్చి భార్య హాయిగా వెళ్ళింది. భర్త స్థానాన్ని వెళ్ళింది. పత్తిత హస్మానతి త్యాగ్తిహి దుర్విభా మనం చూస్తూ ఉండగానే మనందరినీ దాటిపోతుంది చూడవయ్యా ఆయనను ఎవరో అనుకుంటున్నారు. మనం ఇక్కడే ఉన్నాం ఇంకా ఆమె మొత్తం స్వర్గం అన్ని లోకా దాకా అక్కడికి పోయింది. ఇప్పటిదాకా అక్కడ ఉన్న ఆమె మనం దాటి ఆ పైకి పోయింది. దేనివల్ల కేవలం. భర్తు సుస్కూట వలన ఆ త్యాగంతో పోయింది. తేషాన్ దురాపం కిన్ వన్యత్ మర్త్యానాం భగవత్ పదం. పరమాత్మను ఆశ్రయించినటువంటి మానవులకు పొందరానిది ఏమైనా ఉందా? మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ దేవతలు అనుకుంటున్నారు. మనం పేరు గొప్ప వాళ్ళం అవును మనం అక్కడికి పోగలమా అని ఇక్కడే ఉండాలి. స్వర్గంలో ఉండి రామ రామ కృతకృష్ణ అనాలి. ఎప్పుడు రోరం వచ్చి తంతి. యుద్ధం వస్తే రామకృష్ణ అంటారు లేకుంటే అస్మాకమేవాయం విజయః అస్మాకమేవాయం విజయ మేమే గెలిచాం మేమే గెలిచాం. ఓడేలాగా మేమే గెలిచాం అంటారు ఓడగానే స్వామి అంటారు ఆయన వచ్చి గెలిచి రాగానే మేము గెలిచాం అంటారు. మాకు ఆ లోకం లేదే, మేము కూడా పొందలేని లోకాన్ని మమ్ములందరినీ దాటి మహానుభావులాలు విష్ణు పదమునకు వెళ్ళినది ఎంత అదృష్టవంతులాలు. తేశాన్ దురాపం కింపన్యత్ అలాంటి మహానుభావులకు పొందరానిదంటూ ఏమైనా ఉందా? మర్త్యానాం భగవత్పదం భూమి లోలాయుషో ఏవై నైష్కర్మ్యం సాధయంచుతా వీళ్ళు ఈ నైష్కర్మ్యాన్ని సాధించాలి అంటే. కామనారహితంగా పరాకాంక్ష లేకుండా పని ఆచరించేటువంటి మహానుభావులు లోలాయుష చంచరమైన ఆయుష్యం గలవాళ్ళు అల్పాయుష్యులు అంటాం కదా ఎప్పుడు కాబోతుందో తెలవదు కదా ప్రాణం పోతుంది పోతుంది.

ఆయువు చంచరమే, కోరికలు చంచరమే. అయినప్పుడు దానికి దాన్ని వదిలి పెట్టేస్తే అంటే ఎలాగైతే ప్రాణం వదులుతున్నామో అలాగే కోరికలను కూడా వదిలిపోదాం అనుకోండి మొత్తానికే పోతాము. ప్రాణం పోయినా అంతే కదా మనం, నేను ప్రాణం పోయినా వదిలిపోయానండి. అంటే అది ఒక భేదం, ఎంత గొప్పతనం అండి. అంటే నేను ఈ జైలులో ఇంతటితో నాకు తృప్తి లేదు, మళ్ళీ వచ్చి పుడతాను. జైలు నుంచి బయటికి పోయే ముందు ఎవడో దోశ అంటాడట త్వరలో వస్తాను అని. ఎందుకయ్యా అంటే ఇక్కడ వేరే అన్నం పెడతాడట వాళ్ళు. అంత టైం ప్రకారం కదా స్నానం టైం ప్రకారం భోజనం టైం ప్రకారం టిఫిన్ టైం ప్రకారం నిద్ర టైం ప్రకారం. బయటికి పోతే నిద్ర ఎక్కడ ఉంటుంది దొంగదానం చేయాలి. ఆ నిజంగా ఇదే బాగుంది అన్నట్టుగా. ఈ సంసారము ఈ శరీరం ఇదే బాగుందో మరి ఇక్కడికే వస్తాడు వాడు. అందువల్ల చంచలమైనటువంటి ప్రాణములతో పాటు శరీరంతో పాటు కోరికలను కూడా విడిచిపెట్టిన ఈ మహానుభావులు ఎంత గొప్పవారండి. మనము చూస్తుండగానే మనందరినీ దాటి వెళ్ళిపోయారు. స వంచితో మతాత్మ ధృకు కృత్సేన మహతాభువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్యతే. మోక్ష సాధనమైనటువంటి అంటే మోక్షమును సాధించగలిగిన శరీరాన్ని పొంది మళ్ళీ శరీరాన్నే పది మార్లు మాటిమాటికి ఇచ్చేటువంటి విషయముల యందు ఆసక్తి కనపరిచేవాడు ఆత్మవంచన చేసుకుంటున్నాడు. దుర్లభంతు త్రయం మన్యే వైకుంఠ పదవర్తినః అంటాడు మహానుభావుడు మనకొక మూడు దొరకవట మహా దుర్లభం మనుష్యత్వం ముముక్షుత్వం మహాజన సమాశ్రయః ఒకటి మనిషిగా పుట్టడం కష్టం. మనిషిగా పుట్టిన పెద్దవాళ్ళను ఆశ్రయించడం కష్టం. ఈ రెండు వచ్చినా మోక్షం కావాలనే కోరిక పుట్టడం మరి కష్టం. ఈ మూడు దుర్లభం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాజన సమాశ్రయం. ఈ మూడు కష్టం అదే అంటున్నాడు. మోక్షమునకు సాధనమైన మానవ జన్మను పొంది కూడా మోక్షమును పొందకుండా విషయముల యందే ఆసక్తి కనపరిచినవాడు.

తనను తాను వంచించుకుంటున్నాడు, ఆత్మవంచన చేసుకుంటున్నాడు. ఇక వంచితః బప వాడు ఏమంటున్నాడు అంటే ఆత్మధృక్ ఆత్మద్రోహం చేస్తున్నాడు. ఆత్మకు ద్రోహం చేస్తున్నారు. కదా ఆత్మకు కావాల్సింది మోసం. శరీరాన్ని ఇచ్చుకుంటూ మోసం కాదు. స వంచితః బత ఆత్మదృతో కృష్ఛేణ మహతాభువి ఎంతో కష్టపడి ఏంది? ఎన్నో ఏళ్ళు ఎన్నో జన్మలు తపస్సు చేసి చేసి చేసి చేసి మానవ జన్మ వస్తే మానవ జన్మ అంటే ఏమిటిది అల్టిమేట్ ఫైనల్ గా మళ్ళీ పుట్టకూడదు. ఈ ఆచారం వచ్చిందంటే స్వామి దగ్గరికే పోవాలి. ఇది వచ్చినా మళ్ళీ పుట్టామనుకోండి ఎందుకు పనికొస్తాడు? ఆత్మద్రోహి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేసు విషద్యతే. అపవర్గం మానుష్యం. మోక్షానికి మోచాలు అనేటువంటి మనిషి జన్మ పుట్టి కూడా విషయేషు విషగ్యతే. విషయముల యందు ఆసక్తి కనపరిస్తే వాడినే ఆత్మధృత్ అంటారు అని శాస్త్రం. సువశీషు అమరస్త్రీషు పతిలోకం గతావధూహు యంవా ఆత్మవిదాం పుర్యః వైన్యః ప్రాప అచ్యుతాశయః మరి అంటున్నాడు ఇలా దేవతా స్త్రీలు. అర్చిని పొగడుతుంటే ఆమె పతిలోకం గత చమత్సారం వైకుంఠం గత అనలేదు భర్త పోయిన లోకానికి పోయిందండి. ఆయన పోయి ఎక్కడికి? వైకుంఠం అక్కడికి పోయింది. అంటే వైకుంఠం పోయిన అనటం కంటే భర్తలోకానికి పోయిండంటేనే గ్రేట్. శిష్యుడు వైకుంఠం పొందినట్టు గ్రేట్ కాదు. గురువు గారి తిరువడి కళ్ళు చేరాడు. ఆచారి రుగ్ గారి చేరాలంటేనే మూర్థం. పరంపదం చేయాలంటే. మోసం కాదు. పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం శబరి అంటుంది రాముడితోటి. అయ్యా మీ ఆజ్ఞ ఇస్తే.

ఇప్పటిదాకా నేను సేవించిన మా గురువుగారి పాదమూలం చేరుకుంటానండి. చెయ్యడానికి వెళ్తాను, మోసం పోతాను. రామకే శాస్త్రం తెలియదు. ఏం చేయాలో చదవలేదు, ఏం చేయలేదు. చెప్పండి అంటే ఏమర్థం? గురువుగారి యొక్క లోకమే తనకు లోకం. అలాగే భార్యకు భర్తలోకమే లోకం. అది వికుంఠం కావచ్చు మరేదైనా కావచ్చు. అందుకే అంటున్నాడు. పాప అత్య పతిలోకం గతావధుహు ఇత్తం భూతానుభవోసౌ పృథుహు స భగవత్తమా నాయనా చక్రవర్తి ఇత్తం భూతానుభవా ఇంత గొప్ప ప్రభావము కల మహానుభావుడయ్యాడు అతను. అనుభవ పృథువు స భగవత్తమః అంటే పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు. కీర్తితం తస్య చరితం ఉద్దామ చరితస్య. అద్భుతమైన ప్రభావము గల చరిత్ర గల ఆ పుచ్చక చరిత్రను మనం ఇప్పటిదాకా కీర్తితం చెప్పుకున్నాము, గానం చేశాము. జైదం సుమహత్ పుణ్యం శ్రద్ధయా అవహిత పఠేతు ఇలా. ఇంత గొప్పదైనా పరమ పవిత్రమైన పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ చరితమును శ్రద్ధతోటి సావధానంతో శ్రద్ధ ఉన్నా మనసు ఎక్కడైనా ఉంటే ఏం చేస్తాం? ఇక్కడే కూర్చున్నాం. మనస్సు ఎక్కడో ఉంటది ఏం చేస్తాం. అందుకే శ్రావహితః. శ్రావధానం తోటి చదివినవాడు పఠితః పఠేత అంటే చదివేవాడు శ్రావయేత్. వినిపించేవాడు శృణుయాత్ వినేవాడు మరి ఎవరు వినకూడదు కదా చదివినవాడు మనందరం ఏమనుకుంటాం పోయి విన్నవాడు అంటే మరి చెప్పిన వాడి గతి ఏంటి అందుకే శ్రావణ వినిపించినవాడు విన్నవాడు చదివినవాడు వృద్ధో పదవీ వియాత్ వాడు కూడా పుదుచక్రవర్తి వెళ్ళిన లోకానికి వెళ్తాడు. వైకుంఠ గారి చెప్పలేదు ఇదే గొప్ప పని. వృద్ధో పదవీ వియాత్ బ్రాహ్మణః బ్రహ్మ వర్చస్వి ఈ చరిత్ర చదువుకుంటే వాడు బ్రాహ్మణుడు అయితే బ్రహ్మ తేజస్సును పొందుతాడు. రాజన్యః జగతీపతిహి క్షత్రియుడు రాజ్యాన్ని పొందుతాడు. వైశ్య పఠన్ విట్పతిహి వైశ్యుడు వ్యాపారంలో బాగా

అది అర్ధమయిస్తాడు. శ్యాత్ శూద్రః సప్తమామియాత్ శూద్రుడు పరమ ఉత్తముడు అవుతాడు. త్రికృత్వాయుధమాకరిణ్య నరః నారి అథవా అదృత ఈ పురుష చరితాన్ని స్త్రీ కానీ, పురుషుడు కానీ ఆదరంతో మూడు సార్లు వింటే అప్రజః సుప్రజతమః. సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది. పత్రులు చేసేవాళ్ళు. సంతానం లేకుంటే పుత్యకవతి తొమ్మిది అధ్యాయాలను 40 రోజులు పారాయణం చేస్తే సత్పుత్రులు సంతానం ఉత్తమ పుత్రులు కాయేవారు. అందుకని అప్రజః సుప్రజతమః నిర్ధనః ధనవత్తమః వీళ్ళన్నీ మరి పుత్యకవతి. సంతానం లేకుండానే వీడు పుట్టాడు కదా. భూమి ఏమి ఇయ్యకుంటే అన్ని పిండాడు వీడు. అందుకే నిర్ధనః ధనవత్తమః అస్పష్ట కీర్తిహి సుయసాః. అంతంత మాత్రం పేరు ఉన్నవాడు మంచి పేరు పొందుతాడు. అస్పస్త్య కీర్తిహి సూయతాః మూర్క్షః భవతి పండితః. పరమ మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు. ఇదం స్వత్యయనం అందుకే ఇది అన్ని శుభాలకు మూలము. పుంసాం అమంగల్య నివారణం. పురుషుల అశుభాన్ని తొలగిస్తుంది. ధన్యం, యశస్త్యం, ఆయుష్యం, స్వర్గం, కలిమలాపహం పరమ ధన్యము కీర్తినిస్తుంది, ఆయుష్యాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, కలి దోషాన్ని పొగొడుతుంది. ధర్మార్థ కామ మోక్షానాం సమ్యక్ సిద్ధిమభీప్సుభిహి ధర్మమును అర్థమును కామమును మోక్షమును కోరే వారికి చక్కగా సిద్ధిని కలిగిస్తుంది. శ్రద్ధయా ఏతత్ అనుశ్రావ్యము. ఈ చరిత్రను శ్రద్ధగా వినాలి. చతురునాం కారణం ఏంటి నాలుగో ధర్మార్థ కామ మోక్షములు నాలుగితి నిత్యం చతురునాం కారణం పరం విజయాభిముఖ రాజ శృత్వైతతో అభియాతియాన్ బలిం తస్మై హరం త్యగ్రే యుద్ధం వస్తే గెలవాలనుకునేవాడు యుద్ధానికి బయలుదేరబోయే ముందు ఈ చరిత్రాన్ని విని బయలుదేరితే చంపటానికి వచ్చిన రాజులు అర్ఘ్యపాద్యాలతో స్వాగతం చెప్పి పూజించి లొంగిపోతారు. బలిన్ తస్మయ హరంత్యగ్రే రాజానః పురుధవే యథా ముక్తాన్య సంగః భగవతి అమలాం భక్తిముద్వహన్

ఇతర విషయములందు కోరిక పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మ యందు పరిశుద్ధమైనటువంటి భక్తి కలవాడై వయజేతం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్ అంటే పులుసు చరిత్ర వినేటప్పుడు విన్నంత సేపైనా అన్నిటిని మరిచిపోవాలి. ముక్తువా అన్య సంఘం. మళ్ళీ సంసారం మళ్ళీ ఇల్లు మళ్ళీ వాకిలి అనుకోకుండా ఎప్పుడు కాదు విన్నంత సేపు. ముక్తువా అన్య సంఘం అన్నీ వదిలిపెట్టి పరమాత్మ యందు భక్తి కలిగి ఈ చరిత్రను... శక్తో విన్నట్టయితే వైచిత్య వైచిత్య వీర్యాభిహితం మహతు మహా మహాత్మ్య సూచకం అస్మిన్ కృతమతిహి మర్త్యః ఇంత గొప్ప మహాత్యాన్ని చెప్పేటువంటి పరమ విక్రమైనటువంటి మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని, పరాక్రమాన్ని కలిగినటువంటి మహానుభావుని చరిత్రను అలాగే ఈ విదురుడికి. వైచిత్య విదురుడు కదా విదురునికి చెప్పారు కదా మైత్రేయుడు అలా అయినటువంటి విదురుడు ఈ విషయాన్ని అస్మిను కృతమతిహి మత్యః ఈ చరిత్ర యందు బుద్ధి ఉంచినటువంటి మనవి పార్థివీం గతిమాప్నియాత్ పృథ్ చక్రవర్తి యొక్క లోకానికి వెళ్తాడు. అనుదినమిదన్ ఆదరేన తృణ్వన్ ఓపిక ఉంటే అవకాశం ఉంటే దీన్ని ప్రతిదినము ప్రాతఃకాలము దీన్ని వింటూ పులుచరితం ప్రదయన్ విముక్తి సంఘ విని ఊరుకోకండి ప్రదయన్. నలుగురికి చెప్పుతూ అన్ని కోరికలు విదిలిపెట్టి భగవతి భవసింధు పోతపాదే సంసారం అనేటువంటి మహాసముద్రమునకు పడవగా అయినటువంటి పాదము గల పరమాత్మ యందు సత్య నిపుణాం లభతే రతిం. జయ పరిచారం. ఈ కథ వింటే ఏమవుతుంది? పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. కాదు కదా? ఇంక రాజ్యాలు భోగ్యాలు ఎందుకు? శ్రీమన్నారాయణు యందు. అచంచలమైన నిశ్చలమైన భక్తి కలుగుతుంది. కాబట్టి వదుకు ఉంటే రోజు చదవండి వినండి లేదా అప్పుడప్పుడు వినండి అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా త్రయోగింశోధ్యాయ అని 33వ అధ్యాయం కొంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు

అస్మదు గురుభ్యో నమః మొత్తం పుజ చరిత్ర ఒకే అర్థం అంటే వస్తుందా పుజ చరిత్ర ఆ రోజులు అయిపోయినాయి ఆ ఇంకా ఒకటి అయిపోయిందండి ఇంకోటి అయిపోయింది ఏదో డెసిషన్ తో ఊడి అవ్వని ఉంటే దానికి అదే పెట్టారు, అలాగే ఉంది అది చెప్తున్నారా ఎంతో స్థానంలో రాస్తున్నారా?

Benedictory verse (mangalacharana): 'I take refuge at the feet of Ramanuja. Mother, father, consort, children, wealth - all that is ordained in my lineage - I bow at the lotus feet of the first acharya of our lineage, Sriman Ramanujacharya. I bow to the great lineage - to Bhaktanatha, Shri Bhaktisara, Kulashekhara, Yogivahan, Bhaktangri-renu, Parakala Yatindra, Mitran, Shrimat Parankusha Muni - I constantly offer obeisance.'

Beloved devotees (bhagavat bandhuvulara), the mode of governance and conduct of Prithu Chakravarti - what kind of person he was - has been described. In patience (orpu) he was like the earth (Prithvi); in loving care (vatsalya) he was like Manu; in brilliance (tejas) like the sun; in delighting others like the moon. When Prithu Chakravarti was born, what praises (stotram) did the bards (vandi-magadhas) intend to sing? What was done...

They speak it. Because they are impartial (unprejudiced). What they need from us - they have no claim on that. Our strengths are to be learned through friends. 'He is this strong' - a friend will say; an enemy will not. An enemy will introduce some distortion. That is the shastra. Therefore, this king governed the entire kingdom - comprehensively, justly, in accordance with dharma...

'Atmanam pravayasam jnatva' - having once recognised 'I have aged, I have become old' - once this thought came, it meant: as soon as such a thought arises, one must depart (renounce household life). The mind is such that countless sankalpa-vikalpa (intentions and doubts) arise in it in a single moment - many different sankalpa in one instant. Even so...

To plant trees you need a person - if such a person comes, something must be given to them. Similarly, planting four trees in front of the house, one must water them. These are sthaavara and jangama (immovable and movable) both - trees are sthaavara. You must plant them. So whether for beings that move, or those that stay still, for those with apparent life and those whose life is not outwardly visible - for all kinds...

'Atmajeshvatmaajan yasya virahat durgatimiva prajaatu vimanassu ekah sadaara aghat tapovanam' - he entrusted the responsibility for his obligations to his sons. As mentioned - his daughter is the Earth herself (Bhu-devi) - he handed over his beloved daughter Earth to his sons to care for. That is, he handed over the kingdom to his sons. How brilliantly put - what a charm in that expression!

'Vaikhanasa susammata' - accepting all rules agreed upon (sammata) by the vaikhanasas (forest hermits) - 'arabdhah ugra kapati yatha sva-vijaye pura' - with the same tenacity with which he once conquered enemies and won his kingdom, he undertook his tapas with equal resolve. He performed fierce (ugra) tapas. That is, wherever the body starts saying 'oh, it is hot today' - 'tomorrow, tomorrow, do it tomorrow'...

'Udake thandileshayah titikshuh yatavaak' - enduring cold, heat, pleasure, and pain - the most important being 'yatavaak' - silence (mauna). When difficulties multiply, what do we first do? We open our mouths. 'Ammo, so many troubles! So many troubles!' Are you suffering in the world? With so many good deeds I am performing, so many services I am rendering...

Now this half-hour feels like nothing. That is why it is said about Ekadashi - if one fasts on Ekadashi, fasting the whole day is good - but God does not reside in that alone. On Dwadashi, at how many hours must one break the fast? How is this done - how early must one wake up and cook? How early to rise, when to bathe, what to prepare? I...

'Kanka dharmara rashayah karma amalaashayah dvasta karma' - all karma is gone! Meaning all the fruits of all karma are destroyed. As a result - 'amala ashayah' - one possesses a completely pure inner organ (antahkarana). 'Pranayameh sanniruddha shadwargah chinna bandhana' - as described: kama, krodha, lobha, moha, mada, matsarya (desire, anger, greed, delusion, pride, envy) - these six are the shadwarg (arishad-varga - the six enemies of the soul). These six...

Through pranayama, having conquered attachment to the body, the desires in the mind, and the arishad-varga of kama-krodha etc. - if all these are overcome - 'iti bhagavad-dharmini' - upon accomplishing all this, one earns a title. What title? 'Bhagavad-dharmi' - one who practises only the Lord's dharma. Such a person does nothing for his own sake. He always worships only the Paramatma.

That is, with no other thought, no meditation on anything else - constantly devoted to the Paramatma alone (bhagavat-parayanatvam) - this is what that is called. For such ananya (single-pointed) bhakti to arise, all this sadhana must be done. Only after this entire process is followed through - gradually, over a long time - ananya bhakti toward the Paramatma will be firmly established. 'Tasyaanaya bhagavatah parikarmaa...'

By such constant bhakti toward the Paramatma, through that bhakti, the smarana (remembrance) of the Paramatma becomes complete. No other thought, no other reflection. When smarana thus becomes continuous - what happens? There is a beautiful sequence of shlokas here worth memorising. With smarana come jnana and vairagya (wisdom and detachment). By constantly practising this smarana, jnana (wisdom) arises in us, and vairagya follows.

We must carefully remember that sequence. Look again carefully. Starting from 'bhagavat parikarmaa shuddhi': first shraddha (faith). Through that - bhakti (devotion). Through bhakti - paricharyaa (service and attendance). Through paricharyaa - parishuddhi (purity). Through purity - smarana (remembrance). Through smarana - jnana (wisdom). Through jnana - destruction of bondage to Prakriti. He stated this sequence clearly. It must happen in this order. If I get jnana suddenly...

Through that - ananya bhakti (single-pointed devotion) as we termed it - with this, smarana (continuous remembrance) arises. Through smarana, jnana and vairagya arise. Through jnana and vairagya, the jiva-kosha (the encasement of the individual soul) dissolves - meaning the bond with the body is severed through jnana. Therefore, by whatever jnana the body-bondage is severed - after that, even that jnana must be relinquished. Why? Because...

Only until jnana arises is negation (nisheda) necessary; once jnana has arisen, the object of negation must not be recalled. If it is recalled, that jnana is not yet complete. 'The atma is separate from the body' - bliss! That understanding has come. Now and always - one must speak only about the atma - 'this is the atma; it is pure; it is consciousness; it is eternal.' That is all. If one again says 'this is not the body' - that means...

'Na yoga gatibhi yatihi apramattah' - the yati (renunciant) who follows the yoga path must be watchful without pause - 'yaavatu gadagraja kathaasuratarim na kuryaat' - until he develops a deep love (surati) for the stories (katha) of the Lord (elder brother of Gada - Vishnu), the yoga does not come to fruition. Meaning: only when full priti (love) for the Paramatma arises is yoga considered complete. Do pranayama, do tapas - all that...

Without listening to the katha (stories of the Lord), one is not prepared for yoga - unless that bhavana (inner conviction) is firm, one is not eligible for yoga. It is like an eligibility test. I said earlier - 'doing yoga, doing yoga.' But which yoga? I tell you - before yoga comes yajna (yaga). 'What yajna?! Are you calling us madmen?' But...

Avadasu, Ravadasu - and other great devotees associated with sacred shrines. One man goes to his wife's parents' home where she is staying. In the middle of the night, in the rain, he crosses a river. In the dark, to climb the fort wall, he grabs hold of what he thinks is a rope - it is not a rope but a snake. He grabs the snake and uses it to climb up. His wife, seeing all the efforts he made to reach her, says: 'If only this same devotion went toward God...'

Do not leave it as is. Identify what parts this body is composed of, where each part came from - and return each part to its source. When those parts are returned, it is as if the body has been consciously relinquished. This is not physically discarding limbs - it is the practice of bhavana (contemplative dissolution). 'Sampeedya payum parthivyam vayumutsar ayan shannaih' - through pranayama, gradually releasing the prana along with the atma from the body...

In the chest, in the throat, in the head - drawing it up 'tam murdhni chivarkle utsar payan' - finally drawing the vayu into the brahmakapala (the crown of the head) - 'kramena aveshya' - gradually establishing it there. 'Nisprhah' - having relinquished all desires - stop there. Having broken through the brahmakapala it ascends - and before ascending, one last reflection...

My body - the kapha (phlegm) in it, the vayu (air) within - not 'this vayu and that vayu' - this vayu is that vayu; this fire is that fire; this earth is that earth; this water is that water; the akasha here is that great akasha. This is all that great Akasha. It is all the mahakasha (infinite space). Meaning: each element (bhuta) must be returned to its cosmic source. As our songs say - 'hand over, taken over' - this is what is meant...

'Akashat vayuh vayor agnih agner apah adhya prithivi' - the sequence: earth into water, water into fire, fire into vayu (air), vayu into akasha (space). And where does akasha go? 'Ours, ours!' - as described - now the old chakravarti (Prithu) is doing this. 'Moksha is happening!' the text says. 'Oh, how wonderful!' - the process continues...

'Indriyeshu manah' - he places the mind (manas) in the sense organs (indriyas). But what does this mean? Should the indriyas be placed in the manas, or the manas in the indriyas? This is a question of karya-karana bhava (the effect-cause relationship). In truth, both the manas and the indriyas arose from the same source - the sattvika ahamkara (ego in the sattva mode). From one source only. The indriyas attract the manas. That is, sense objects attract the senses and through them...

When those are there - 'amuni utkrishya' - withdrawing all of those - and placing them in mahat tattva (cosmic intelligence). Then mahat tattva is dissolved back into Prakriti tattva. Prakriti tattva is dissolved into atma tattva. Atma tattva into Paramatma tattva. And then? That is moksha. Moksha is not merely knowing one's own svarupa. It means separating Prakriti into its constituent layers - each layer returning to its source - like fully disassembling a machine...

In the jiva who has formed a connection with Prakriti - into this jiva the Paramatma, as antaryami (inner controller), has placed all the configurations of gunas (sarva-guna vinyasa). That is, the body-tattva and Prakriti-tattva have been placed in the jiva-tattva. 'Pancha anushayam atmatvam' - such a jiva is then merged into the atma. In the atma, dwelling as antaryami, is the Paramatma. Merging into Him - that is it. That is the state of moksha.

The Earth could not bear even the touch of his foot. His foot touching her - even that she was not capable of bearing, so delicate was she. Such a noble woman - 'atiiva bhaktuh vrata dharma nischaya shushrusha cha. Deha artha deha yatraya na vinda kartim' - despite being so delicate, she came to the forest and served the husband performing tapas. Though supremely delicate...

'I won't do it, I won't see it' - yet the work was performed. [Contemporary illustrative story:] 'People 30 years ago - 25 or 30 years back - drove a bus (worked as a bus driver), put it in gear and pushed it forward while saying no (protesting), still doing it.' [ASR unclear - this paragraph appears to be a contemporary story illustrating how one performs dharma even while reluctant, analogous to a king accepting the burden of ruling despite preferring renunciation.]

'Dharman cheptaram natvaa divishthaam shradashan - svargam' - bowing to the gods dwelling in heaven. 'Trispariitya' - performing three pradakshinams (circumambulations). 'Vivecha varneem dhyayasi bhartripadau' - meditating on the feet of her husband as she entered - she entered. 'Vilokyaanugatam saadhviim prithu viravarapatim tustuvuhu varadaaha devaih...' - seeing this devoted woman who followed her noble warrior-husband - the gods praised her and said 'grant her boons'...

He - even now - asked about a comparison: 'This man is going to America. He just boarded the flight. In his shirt pocket there is a small ant. That ant has no visa, no passport. It is going to America without a ticket. Why? Because it has taken shelter in the person (climbed into his clothes).' By taking shelter in great souls, one reaches their world too - without difficulty or expense.

Life is fleeting; desires are fleeting. In that case - if we give up desires along with the prana (life-force) - meaning: as prana departs, let desires depart with it too. If the prana goes anyway - similarly we also depart. Even when prana goes - I have departed (I am freed). That is one remarkable difference. That is: 'I am done with this prison (jail).'

He is deceiving himself, committing self-deception. 'Vanchitah bata' - what does he say? 'Atmadhrik' - committing atmadrohah (betrayal of the self). He is betraying the atma. The atma truly needs moksha. Giving to the body while forsaking moksha is betrayal. 'Sa vanchitah bata atmadrito krishrena mahata bhuvi' - with enormous effort - how? Over many years, over many births, with so much tapas...

Until now I served - I will reach the lotus feet of my guru. I go to perform this; I will be received. Ramake - I know no shastra, I have read nothing, I have done nothing. 'Please tell me' - what does that mean? His entire world is only the guru's world. Similarly for the wife - the husband's world is her world - whether it is Vaikuntha or anywhere else. That is why he says: 'papa ata...'

'Shyat shudraha saptamaamiyat' - even a shudra attains the highest excellence. 'Trikrtvayadhamaakarinyaa narah naari athavaa aadruta' - whether a man or a woman who listens with respect to this narrative of Prithu Chakravarti three times - 'aprajaah suprajatamah' - one without progeny obtains progeny. Those who perform the pinda-kriya (funeral rites for ancestors) - if there is no son - 'putyakavati' - nine chapters...

Having completely relinquished desire for other objects and becoming one endowed with pure (parishuddha) devotion to the Paramatma - 'vajatam punyam shrunuyaata shravayeta pathet' - even while listening to the sacred story, one must forget everything else for the duration of the listening. 'Muktvaa anya sangham' - not thinking again of samsara, home, or worldly affairs. For as long as one listens - 'muktvaa anya sangham' - let go of all other associations.

Obeisance to our teachers (asmad gurubhyo namah). The entire Prithu narrative has one overall meaning - does it all add up to one meaning? The days of Prithu's narrative are over. Another section has also ended. And there is still another ongoing - some text awaiting a decision - it was placed there as is. Are you writing it there or here? [ASR unclear - closing remarks of the discourse, possibly about a manuscript or text passage that needs to be addressed.]