చిత్రకేతు వృత్రాసురుడవడం: పూర్వ భక్తి శక్తి

Chitraketu Becomes Vrittrasura: Power of Past Bhakti

bhagavatam Kandadai Ramanujacharya

వృత్రాసురుడు పూర్వ జన్మలో చిత్రకేతుడే అని వెల్లడించబడింది. రాక్షసుడిగా జన్మించినా పూర్వ జన్మలో వెలిగించిన విష్ణు భక్తి చెక్కుచెదరకుండా ఉంది. భక్తి ఎప్పుడూ నష్టపోదు - జన్మలు దాటి కొనసాగుతుంది. రాక్షస జన్మకు కారణమైన శాపం కూడా అంతర్గత భక్తిని తొలగించలేకపోయింది. దితి పుత్ర శోకం మరియు ప్రతీకార కోరికతో తర్వాతి కథ ప్రారంభమవుతుంది.

The revelation that Vrittrasura was Chitraketu in his previous life is given. Even while born as a demon, Chitraketu's bhakti toward Vishnu remained intact from his previous life. This shows that bhakti is never lost - it carries across births. Even the curse that made him a demon could not erase his inner devotion. The story of Diti's grief over her sons Hiranyakashipu and Hiranyaksha and her desire for revenge is introduced as the next narrative thread.

← Prev Next →
Chitraketu Becomes Vrittrasura: Power of Past Bhakti Kandadai Ramanujacharya bhagavatam

భక్తాంగిరేను పరజాయ సింహర విక్షాంతి పరాంకుజమునిం గణసోత్మిని సుదేవ సుతందేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుష్ప సంకా సింహార నూపుర శోచితం రత్న చంచన కేరుడం కృష్ణం మున్నే జద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం వీర జీభూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే నిగత్గురుం కుడిలాలక నైయుక్తం పూర్ణ చంద్ర నివాదనం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే నిగత్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ జంగిస్తం చారురాసం దుతోపితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరు సంయుక్తం పీతాంబర స్తోపితం హవాస్త పురదీ గర్ధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం కుచద్వంద్వ కుంకుమాం కృత వక్షసం శ్రీ వేదం మహే క్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాత సుత్తాయ యత్వతే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః వ్యాసం వశిష్ట నవ్తారం సిత్తే పౌత్వ సన్నకం పరాజరాత్మయం వృద్ధి సుతపరాయం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైజ్ఞ బ్రహ్మ హరిదేవా శిత్రాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయుహావ కుత్రేతి సన్వయతయా పరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానసోస్మి శ్రీ సుకబ్రహ్మణే నమః సన్యాభరణి సంజాతం పాధూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే అస్మది గురుభ్యో నమః భగవత్ బంధువులారా మహాత్యం విష్ణు భక్తానాం శృత్వా బంధాత్ విముచ్యతే మనం

వృత్తరాసుర ఉపాఖ్యానం చెప్పుకున్నాం అంటే పూర్వ చరిత్ర. వృత్తరాసురుడు పూర్వ జన్మలో చిత్రకేతు అనేటువంటి ఒక మహానుభావుడు అతని కథంతా చెప్పుకున్నాం అంటే పార్వతీ దేవితో. శాపము పొంది కూడా చెల్లించకుండా కనీసం శాపాన్ని ఉదానం చేయమని కూడా ప్రార్థించకుండా శిరకా స్వీకరిస్తాను చెప్పి వెళ్ళిపోవడానికి. పార్వతీ దేవి ఆశ్చర్యం పొందింది దేవికి. శంకరుడు విష్ణు భక్తుల రాజే ఉంటారు. మహాత్మ్యం విష్ణు భక్తానాము. ఇది స్లోగా అయిపోయింది. ఎందులో? అయిపోయినాయా? ఇమేష్ రత్న రావు అంటే స్లోగా రాస్తున్నాడు. ఆ ఈ రీతిలో మనకు వృత్రాసుర కథలో మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే విష్ణు భక్తులు కష్టమునకు, సుఖమునకు, మానమునకు, అవమానమునకు, లాభమునకు, నష్టమునకు చెలించరు. భగవంతుడు ప్రసాదించిన దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. అందరం భరిస్తాం మనం కూడా వచ్చినాక ఏం చేస్తాం? వచ్చినాక అసలు ఎవడు తప్పించుకోలేడు. భరించక తప్పదు. కానీ అయ్యో అనకుండా ఆహా అంటాడు. ఆయన ఇచ్చేది సంతోషం. అతని ఇచ్చింది సంతోషం అండి. అలా అంటే ఏంటి ఆ వారు? అది వాయి భవ అని చెప్పాం. ఆ రీతిలో ఆ వంశంలో మనం. కొందరి చరిత్ర కూడా చెప్పుకున్నాం వరుసలంతా ఉపాఖ్యానాన్ని చెప్పుకొని వస్తున్నాం. ఆ రీతిలో ఎంతో నాయన ఇరవై ఆ రాజోవాది కదా. మరుదితే పుత్రాః చత్వారి విచన్నవాధికాః తాతన్న ప్రజా సర్వే నీతా ఇంద్రేణ శాశ్వతాం. మరుత్ ఉత్పత్తి, మరుత్తుల ఉత్పత్తి. అంటే కశ్యప ప్రజాపతికి దితికి. ఉత్పత్తి అయిన వాళ్ళు మరుత్తులు. ఈ మరుత్తుల యొక్క ఉత్పత్తి విన్న వారికి ఈ వంశ వృద్ధి అవుతుంది. వంశ క్షయం కాదు అని శాస్త్రం. వంశం విశ్చిత్తి కాదు.

అది ముందర ఫలఫలు వస్తుంది మనకు. అయితే వీరంతా దితి పుత్రులు. ఎంతమంది? 49 మంది అయ్యారు. ఖాయంగా ఒక్కడే. ఇంద్రుని వలన వాళ్ళు మనం చెప్పాం అదే చెప్పాం జ్ఞాపకం అనుకుంటాను. ఇంద్రుని వలన 49 మంది అయ్యారు. అయి ఇంద్రునికి పార్శ్వచరులుగా అనుచరులుగా వాళ్ళు మారారు అని చెప్తే వాళ్ళు రాక్షసులు కదా దితిపుత్రులు కదా అని తల్లి దయచేయండి. మరి రాక్షసులు ఇంద్రుడికి ఎలా అనుచరులయ్యారు? అవును శత్రువులు పాలిపాలు కదా పాలిపాలు అంటాం. మరి జ్ఞాతులు పరస్పరం దాస్యం ఎలా స్వీకరించారు? ఆ వృత్తాంతాన్ని చెప్పవలసింది పరీక్షిత్తు అడిగితే అప్పుడు ఈ వృత్తాంతాన్ని జయోహు మయాసః పరిజ్ఞానాయ భగవన్ తన్నో జ్ఞాత్యాతుమర్హతి. ఈ విషయాన్ని నేనే వినాలనుకుంటున్నాను అనుకోకండి. ఒక్కడివేనా ఏం చెప్పాలయ్యా అంటారు. ఒక్కడినే కాదు ఋషయః నాతో పాటు. మీ కథావృత్తాన్ని వినటానికి ఉత్సాహిస్తున్నటువంటి ఋషులందరికీ కూడా ఈ వృత్తాంతం వినాలని కుతూహలం ఉంది స్వామి. మీరు దయచేసి దాన్ని మాకు వివరించండి అని అడిగారు. అలా అడిగితే అంటున్నాడు తద్విష్ణురాతత్య తబాదరాయనిహి వచః రిషమ్య ఆదృతం అల్పం అర్ధవత్. ఒకాయన విష్ణురాతుడు మరొకాయనే దేవరాతుడు న్యాయంగా ఆ మాట చెప్పలేదు అనుకోండి. విష్ణురాతః అంటే ఎవరు? విష్ణునా రాతః పరీక్షిత్. విష్ణువు చేత బ్రతికించబడ్డవాడు కదా. పరిక్షిత్తును గర్భంలో ఉండగా సంహరించడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించి స్వామి స్వయంగా దగ్గర ఉండి ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పి పంపి కాపాడాడు కాబట్టి పరిక్షిత్తుకు పేరు విష్ణురాదుడు అని. విష్ణువు చేత ఇయ్యబడ్డవాడు జన్మ, ప్రాణం, బ్రతుకు. ఇలా ఆ పరీక్షిత్తు సుఖయోగీంద్రుడిని అడిగితే నిజమ్యా ఆదృతం అల్పం అర్ధవత్. అలా అడగాలి. గురువు గారు అడిగేటప్పుడు చెప్పండి అను. అయ్యో ఈ మాట చెప్పలేదేమో అండి మర్చిపోయారా? మీ యొక్క సాపం వినియోగి ఉన్నారు. అంటే గురువు గారికంటే మాకే బాగా తెలుసు. గురువు గారికి చాలా ప్రాణం ఉంటాయి మర్చిపోయి ఉంటారు.

ఇగో నేను ఆ ఆ చలవదేమో అందుకే చెప్పలేదు. చెప్పాను కదా గురు గురువై వారుణిహి వరుణం పితన వసాదా అతీహి భగవో బ్రహ్మేతి చెప్తున్నాడు. ఆ కథలో అలాగే ఇంకొక మహర్షి ఉన్నాడు వెదంలో. ఆ మహాన్ కథలో కూడా మనకు యేన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవత్ తత్కిం విజ్ఞాతం అని పేరు. తండ్రి కుమారుడిని అడిగాడు. ఆరుణి కదా అదండి. అడిగితే ఏం అడిగారు తండ్రి కుమార్ చదువుకొని వచ్చావా? వచ్చాను. ఏం చదువుకున్నావ్? అన్నీ చదువుకున్నాను. దాంతోటి వీళ్ళు చదవ లేరు సంజ్ఞ. చదివిన వాడు అన్నీ చదవమన్నాడు కదా. అన్నీ అన్నాడంటే చదవ లేరు అని తెలిసిపోయింది. సరే ఇన్నాళ్ళు 12 ఏళ్ళు చదువుకొని వచ్చాడు పోము వాడు. నేను చదువుకొని వచ్చిన వాడిని ఏం చదువుకోలేదు అంటే బాగుండదు కదా అని నాయనా అదేమో కానీ ఒక్కటి చదివితే అన్నీ చదివినట్టు అవుతుందట. ఒక్క విషయం తెలిస్తే అన్ని విషయాలు తెలిసినట్టు అవుతుందట ఆ చంద్రా అంటే అది మా గురువుగారికి రాదండి వస్తువు లేదు. అదేంటి? వస్తే నాకు చెప్పేవారు కదా, చెప్పలేదు. అన్నీ చెప్పారు కానీ నేను చెప్పలేదు. చెప్పలేదంటే వారు రాదు అన్నమాట, వస్తే చెప్తారు కదా, వచ్చిన వెంటనే చెప్తారు కదా. కాబట్టి రాదు. ఓహో వీడి జ్ఞానం కూడా బాగా ఉద్ది కలిగింది నాకు నాన్న. అన్నీ చెప్పరు గురువుగారు అది ఇంతే చెప్తారు. ఎంత వంట తీసినా తల్లి పిల్లవాడు అన్నం పెట్టమ్మ అంటేనే పెడుతుంది. లేకుంటే వారు అజీర్నంతా ఉంటుంటే బాబు అంటున్నారా? ఆరోగ్యం వారే పాడు అవుతారు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి, కొన్ని రహస్య విషయాల గురించి శిష్యులు అడిగితేనే గురువులు చెప్తారు. ఎందుకు? ఆ విషయం తెలుసుకోవాలనే రుచి జిజ్ఞాస వాడికి ఉండాలి. ఆకలి ఉన్నవానికి పెట్టాలి కానీ అజనంలో పెడితే ఏమవుతుంది? మళ్ళీ వంతి చేసుకుంటాడు.

ఇది అలాంటిదిరా బాబు, నేను కూడా వస్తాను కదా? తాను వెళ్లి ఆ గురువుగారితో మాట్లాడి, అయ్యా మా బాబు అజ్ఞాని క్షమించాలి. బ్రహ్మజ్ఞానం మా ఇద్దరిని చెప్పండి. వాడి పిల్లవాడికి ఏంటి ఆయన చెప్పడని మా ఇద్దరిని చెప్పండి. తాను కూడా కూర్చొని కుమారుడితో పాటు జగతి అన్నాడు. అంటే అది పద్ధతి గురువుగారి పద్ధతి ఏంటంటే అయ్యా మాకేం తెలియదు ఫలానా. ఊహలు దయచేసి చెప్పండి అని అడిగాడు. అందుకే ఆదృతం అల్పవత్ అన్నాడు. ఆదరంతో అడిగాడు. చాలా తక్కువ అడిగాడు. నేను నా తోటి వారు వినాలని అనుకుంటున్నారు స్వామి వివరించండి. చాలు. పెద్ద వ్యాఖ్యానం అవసరం లేదు. ఇంత బాగా అడిగారు కాబట్టి అలాంటి దాన్ని సభాజేన్ దాన్ని మన్నిస్తూ. శిష్యుని మాటను మన్నిస్తూ సన్నిభృతేన చేతసా నిండిన మనస్సుతోటి అంటే శిష్యుడు గురువుగారి సంతోషం ఏమిటి బాగా దర్శించితే కాదు ఉత్తమ శిష్యుడు దరిస్తే గురువుగారికి ఆనందం. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని మొత్తాన్ని చదివి గ్రహించి మళ్ళీ 10 మందికి ప్రచారం చేయగల ఒక్క శిష్యుడు దొరికితే గురువుగారికి కోట్లు కోట్లు కోట్ల నిధులు దొరికినంత ఆనందం. వాడే ప్రజ అనేది అందుకే సన్నిభృతి అయిన చేతస ఇంత జాగ్రత్తగా ఉంటున్నాడు ఈ శిష్యుడు చేత బాగా ఉంది ఆనందం ఉంది కదా అలా సంతుష్ణమైన మనస్సుతోటి చేతస జగాద సత్రాయణ సర్వ దర్శనః ఎలాంటి వాడు గురువు? ఎవరు గురువు? సుఖయోగిన్యుడు. ఆయన ఎవరు? సర్వ దర్శనః. అన్నీ తెలుసుకున్నవాడు. అంటే సాక్షాత్తు పరమాత్మే కదా కృష్ణుడే. విష్ణువే శుఖుడు. ఒక సిద్ధాంతం. ఆ విష్ణువుని సేవించడానికి రుద్రుడే శుకుడిగా వచ్చాడని ఇంకో సిద్ధాంతం, ఎందుకంటే భారతం చెప్తుంది స్కాందం చెప్తుంది వ్యాస భగవానుడు ఉత్తమ సంతానం కోసం శంకరుని గుర్తు తపస్సు చేశాడు. ఆయన చరుడు సుఖుడిగా పుట్టాడు. ఎందుకయ్యా అంటే ఆయన్ని సేవించాలి ఇలా అన్నాడు. కృష్ణుడిని సేవించడానికి కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడానికి రుద్రుడే సుఖయోగేంద్రుడిగా పుట్టాడు.

అతను అసుని యొక్క పుత్రుడు. రుద్ర వరప్రసాదం భారతం చెప్తుంది మనం. అందుకే అతను ఎక్కువ రోజులు ఉండలేదు. గమనించండి. రుద్రుడి అవసరాలు ఏవి ఎక్కువ కాలం ఉండవు. తొందరగా వెళ్ళిపోతారు. శంకరాంద్ర గారు ఉన్నారు. ఎన్ని ఆళ్ళు ఉన్నారు? ఒక పేరి అండి. సుఖయోగిందుడు అంతే. అదే వయస్సు 32 ఏళ్ళు. కానీ 16 ఏళ్ల వరకే 16 ఏళ్ల వాడిలాగానే ఉంటాడు. వయస్సు మార్పు ఉండదు. కాబట్టి అతనే వంశీ. కాబట్టి ఆ పరమాత్మ యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాబట్టి సర్వ దరిచన అన్నీ చూచినవాడు అన్నీ తెలిసినవాడు కృష్ణాంశ రుద్ర చెప్పుకునేటువంటి ఈ స్వామి. చాలా సంతోషంతో పరీక్షిత్తుకు వివరిస్తున్నాడు. హతపుత్రాబితిహి చక్రపాష్ణి గ్రాహేన విష్ణునా మన్యునా శోకదీప్తేనా జ్వలంతి పర్యచింతయత్. దితి పెద్ద దిగులు పట్టుకుంది దితికి. ఎందుకు మనం చెప్పుకున్నాం దేవదానవ యుద్ధం జరిగింది చెప్పుకున్నాం కదా. ఈ దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు అతని అనుచరులు దేవతలంతా తారుతులను సమహరించారు. రాక్షసుల బలం ఎక్కువై దేవతలకు హాని జరుగుతుంటే దేవత రక్తకుడిగా ఉన్నటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు చక్రపాశ్మి గ్రహేన విష్ణు. ఇంద్రుడికి చీఫ్ సెక్యూరిటీ ఆపిసర్ అట విష్ణువు పార్శ్వి గ్రాహి అంటే చీఫ్ సెక్యూరిటీ ఆపిసర్ ఇంద్రుని మీద ఈగ వాలకుండా తాను కాపపడతాడు రక్షకుడు అలాంటి విష్ణువు రాజ్యులందరినీ చంపాడు ప్రజలు అంటే ఎవరు పుత్రులు? దితి పుత్రులు. తన సంతానాన్ని మొత్తాన్ని విష్ణువు చంపటాన్ని చూచి ఆ దిగురు దుఃఖం బాధ పుత్ర శోకాన్ని తట్టుకోలేక నా పిల్లలు ఎలా అయ్యారో, మా సహవత అయిన అతిథి పిల్లలు ఇలా ఎప్పుడు అవుతారు? సమస్య ఏమిటంటే బాధ ఏమిటి? తన పిల్లలు చనిపోయినందుకు కాదు బాధ, ఆమె పిల్లలు పట్టుకున్నారు. లోకల్ వారు సుభాన్ అంటే మనకేమీ లేకుంటే కాదు వాడికెంత ఉంది అని. దీన్ని అవర్షం అంటాం. నా పిల్లలు చనిపోయినట్టుగా అదితి పిల్లలు ఎప్పుడు చస్తారు?

అది కూడా నా పిల్లలతో. ఇంకో విశేషం. అంటే ఇంద్రుడిని చంపేటువంటి కుమారుడు నాకు ఎప్పుడు ధరిస్తాడు, లభిస్తాడు? ఇలాంటి దాన్ని నేను ఎలా ఈ దుఃఖాన్ని పొలగించుకొని ఇంద్రుడు చనిపోతే అంటే నా కుమారుడు నాకు కుమారుడు కలిగి ఆ కలిగిన కుమారుడు ఇంద్రుడిని చంపితే ఆ వార్త నేను విని. ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోతాను. ఇప్పుడు నిద్రపోవడం లేదు బాగా అది. నిద్రపోవడం కారణం ఏంటంటే వాడబొద్దు అంటా. ఇలా హాయిగా ఎప్పుడు నిద్రపోతాను. కోవిడ్ భస్మ సముజ్ఞా సీత్ కే చే చాభి హి కస్య చా పూత కృత కృతే శాతితం హిం వేద నిదయో యతః పాపం స్వామి కూడా సుఖయోగింద్రుడు కూడా వ్యాసుడు కూడా ఈ భావాన్ని ఆమె మనస్సులోని భావమైన తాను చెప్పవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను. వ్యాసుడు, శుకుడు దితి ఇలా భావించింది అనే మాట చెప్పే అయ్యో ఇంత జ్ఞానంతో ఉన్నారు కదా పాపం. ఎంత వ్యామోహంగా ఉన్నాడు అని తానే అంటున్నాడు సురయోగిని అంటున్నాడు వ్యాస భగవానుడు అంటున్నాడు ఎందుకంటే కురుమి బిట్యు భస్మ సౌజ్ఞా సీతి యస్య ఈశాభిహితస్యచ వీళ్ళు ఇంత అందరూ బాధపడుతున్నది. పోనీ బాధ పెడుతున్నది దేన్ని? శరీరాన్నే కదా. ఆలోచించండి చంపడం అంటే ఎవరిని? ఆత్మ నొప్పి చేస్తారా? శరీరాన్ని. తాను ఏ శరీరాన్ని కాపాడుకోవాలని పెద్దగా జాగ్రత్తగా చూస్తున్నాడో అలాంటి ఇంకోళ్ళ శరీరాన్ని చంపాలి అనుకుంటున్నాడు, శరీర మాత్రమే చూస్తే రెండూ ఒకటే. బాధ కానీ అనుభవం కానీ ముల్లు కుచ్చుకుంటే వాడు అమ్మ అంటాడు వీడు అమ్మ అంటాడు. పూడు చల్లితే వాడు ఆహా అంటాడు వీడు ఆహా అంటాడు.

ఏ కాదు. పోనీ చనిపోయిన తరువాత ఏమవుతుంది? కృమి, విటు, భస్మ. కదా? దహనం చేస్తే బూడిద అవుతుంది. కదా? పొరపాటున దహనం చేసేవాడు దిక్కు లేకుంటే అలా ఎక్కడో ఆతలో పడేస్తే ఏ కుక్కలో, గద్దలో లేవో పీక్కొని తింటారు. కదా? తిన్న తరువాత ఏం చేస్తాయి అవి? ఆహారం తిన్న తరువాత మలం పోయి పెడతాయి కదా? ఇప్పుడు ఆ మలం ఏమిటి? అవి తిన్నవే కదా? అంటే మన పేరు ఏమిటి? కాదా? అది తిరిగి ఏమైందండి? మనం అయిందండి. కాడ పెడితే బూడిద అవుతుంది, బదులు పెడితే మందం అవుతుంది. అందులోనూ ఆ పూర్తిగా తినకుండా కొంత మిగిలిస్తే అది కాస్త మురిగి పురుగులైపోతాయి. కదా కదా కృమి విటు పస్మ అలాంటిదండి శరీరం, మీరు చాలా మోజు పడుతున్నారు శరీరం మీద కొంత భాగం పురుగులు అవుతుంది లేదా మలం అవుతుంది లేదా బూడిద అవుతుంది అలాంటివి. ఈ శరీరం కోసం ఇలాంటి ఇంకో శరీరాన్ని శివు సించాలి అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వాడెవడైనా ఇలా కోరుతారా? వ్యాసుడికి అంతల్నే ఆ విధంగా వచ్చింది. ఇలా దిగి అనుకున్నది అంటేనే కాదు కానీ. హరించలేకపోయాడు. అలాంటి శరీరం ఆమెకు కూడా. ఎదుటి వారిని చంపాలని ఈమె ఎలా అనుకుంటుందో, చంపితే చనిపోయే శరీరం ఆమెకు ఉంది. వారిని చంపాలని ఏ శరీరం కోసం అంటున్నదో ఆ శరీరం ఉన్న తాను అలాంటి శరీరంలో ఇంకొకరిని హరికరించాలని అనుకోవడం అనేది ఎంతటి అజ్ఞానానికి పరాకష్ట. కుర్మి విట్ భస్మ సంజ్ఞాసిత్ యస్య ఈశాభిజితస్య చా అది కూడా పరమాత్మ ప్రసాదించినటువంటి దానికి భూత దృతు తత్కృతే స్వార్ధం కిర్మే.

అలాంటి శరీరం కోసం స్వార్థమును కోరి భూతద్దుః మరొక ప్రాణికి ద్రోహం చేస్తారే. ఈ ద్రోహం చేయటం వల్ల రెండు పనులు. ఒకటి తాను తన తోటి మరొక శరీరానికి ఎలాంటి బాధ కలిగించాడో. తాను చనిపోయిన తరువాత నరకములో ఇలాంటి బాధే పడాలి. అయితే పరమాత్మ కూడా మొత్తం శిక్షను ఒక్కసారి ఇయ్యడు. మన పాఠంలో ఏమంటాం ఇన్స్టాల్మెంట్స్ అంటాం. మనం తీసుకుంటాం కదా. నెలకు ఆరు నెలలకు మూడు నెలలకు అటు ఇటు రిజర్వ్ చేస్తాం మేము. అలాగే ఇహలోకంలో కొన్ని ఇహలోకంలో మూడు భాగాలు చేస్తారండి భాగాలు చెప్తా ప్రదమ పురాణం. యవ్వనం రాగానే కొంత నరకం ప్రారంభం అవుతుంది. ఏమిటయ్యా అంటే మొదటి నరకం వివాహం. ఈ అప్పటినుంచి మనకు ఫ్రీడమ్ బాగా ఉంటుందన్నమాట. రెండవ నరకం సంతానం. పిల్లలు పుట్టేటప్పుడు అగం పోయింది. కనీసం పిల్లలు పుట్టే చెప్పాలి కదా పిల్లలు పుట్టే దానికి భార్యతో అన్నా కాసేపు అప్పుడప్పుడన్నా కొద్దిగా సంతోషం లాంటి దాంతో మాట్లాడుతారు. పిల్లలు పుట్టాక అని వారి కోసం ఆమె. ఈమె కోసం వాడు అందరూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకెక్కడికి సంతోషం? ఇది రెండో రెండో ఇన్స్టాల్మెంట్ అంట. మూడో ఇన్స్టాల్మెంట్ పిల్లలు పెద్దగా అవ్వడం. అంటే వాళ్ళకి యవ్వనం రావటం అంట. ఎందుకంటే మేము ఇంత కష్టపడి మిమ్ములను ఇంత సొంతగా పెడితే మాకు ఏమి ఇచ్చారు అని తల్లిదండ్రులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది మూడవ నరకం. నాలుగవది తమకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత. ఐదవది రోగం. ఆరు నుంచి ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ఈ ఐదు భాగాలు నా సంఖ్య. మొత్తం టెన్ నిమిషాలు మొత్తం. మనకు చేసినటువంటి పాపాన్ని అది బాగా అది చేసి స్వామి మనకు అనుభవింప చేస్తాడు. ఇంత ఘోరమైనటువంటి నరక బాధను అనుభవించటానికి సిద్ధపడి తాను ఎక్కువ బాధపడి ఎదుటి వారికి తక్కువ బాధ ఇస్తున్నారు మీరు మూర్ఖుడా. జ్ఞానే. నిజంగా నీ పగ ఉంటే నువ్వు ఏం చేయాలి? ఎక్కువ బాధ వారికి ఉండాలి. తాను తగ్గాలి. అంటే ఏం చేయాలి? వాడిని తానేం అనొద్దు.

వాడేమన్నా అంటే ఊరుకో. అప్పుడు నీకు ఇంతటితో పోతుంది ఇక అక్కడి నుంచి వాడికి ఇంతటి మొదలైతే. ఆ పని నువ్వే చేశావు వాడికి కొద్ది బాధ మొత్తం సాగినట్టు నీకు మొదలైంది. కదా కాబట్టి భూతద్రకు అవునండి వ్యాసుడు విషయం మామూలుగా అర్థం కాదు ఇంత లోతుకు ఒక్క మాటే భూతద్రకు నిరయేకుతః ఎదుటి పానికి ద్రోహం చేసేవాడు నరకంలో పోయేవాడు ఎందుకు ఇలా ద్రోహం చేస్తాడు తెలియకుండా ఇంత అజ్ఞానమా? అలాంటి విరుద్ధం నీకు ఉంది అలాంటి బాధ నీకు ఉంది వాడిని బాధ పెడితే పది రెట్లు నువ్వు బాధపడాలిరా నిజంగా నీకు వాడు శత్రువు అయితే వాడికి నీవు బాధ ఎక్కువ కలిగించాలనుకుంటే మౌనంగా కూర్చో. వాడు బాధ పెడితే కూడా మాట్లాడకు. దానివల్ల నీ బాధ తగ్గుతుంది. నిజంగా శత్రుత్వం పగ తీసుకున్నవాడవు అయితావు. నువ్వు పగ తీర్చుకోవాలంటే వాడితో బాధించబడు. వాడిని బాధించకు. వాని బాధించావంటే నువ్వు వానికి మేలు చేశావు. ద్రోహం కాదది ఉపకారమే. ఈ రహస్యాన్ని తెలుసుకోరు ద్రోహం చేసేవాళ్ళు. ఇలా భూతద్రుకు తత్కృతే స్వార్థం కిం వేదా ఏమైనా వారు స్వార్థం గురించి తెలుసుకున్నారా యతః నిరయః ఇలాంటి భూతద్రోహం వల్ల నరజం ఎక్కువ వస్తుంది నిరయో యతః ఆచాచానస్య తత్సేదం ధ్రువం ఉన్నద్ధ చేతసః మదచోటక ఇంద్రస్య భూయాత్ యేన సుతోహిమే ఇలా శత్రువులు. లేదా జ్ఞాతులు. అలాంటి వాళ్ళు ఎవరూ మిగలకుండా అందరూ పోవాలి, నేను ఒక్కడినే బాగుండాలి అని ఆశిస్తున్న ఇంద్రునికి ఎలా నేను మదాన్ని తొలగించాలి? ఎలా ఇంద్రుడిని సంహరించాలి? నేను ఎలా తృప్తి పొందాలి అని ఈ మహానుభావురాలు ఆలోచిస్తూ ఉన్నర్ధ చోతః ఇది భావేన సా భక్తుహు ఆత్యచారా అతకృతు ప్రియం సుశ్రూషయా ఏం చేయాలి మరి ఇప్పుడు? ఇంద్రునికి హాని కలిగించాలి అంటే సంహరించాలి. ఇంద్రుడిని సంహరించాలి ఇంద్రుని సేనను సంహరించాలి.

అంటే ఎవరు కావాలి? తనకు ఒక తేజస్వి బలిశేణులు కుమారుడు కావాలి. మరి కుమారుడు కావాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? భర్త గారు కావాలి కదా. అమాంతం భర్త దగ్గరికి వెళ్లి భర్త దగ్గర చాలా కాలం ఉండి అతను అడిగినవి అడగనివి అన్ని రకముల కేవలు ఎన్నో మార్లు చేసింది. యాదుడు చెప్తాడు పద్మపురాణంలో శంకరుడు అంటారు పార్వతితోటి. ఎన్నడూ లేనిది ఎప్పుడూ కానిది మనం ఒక్కళ్ళం కూర్చుంటే. మనం అడగకుండానే మనకు టిఫిను, కాఫీ అన్నీ తెచ్చి ఇచ్చి భార్య పక్కన కూర్చున్నదంటే మనం నిండా మూసటానికి వచ్చిందని తెలుసుకునేవాడిని. ఏమనుమానం లేదు, ఇక నువ్వు ముడుగుతున్నావు. పూర్తిగా వలలో పడేస్తుంది. ఆహా వచ్చావా ఏం కావాలి అన్నావనుకో మళ్ళీ లేవవు. ఇంకా కూర్చో రేపు కూర్చో రేపు కూర్చో రేపు వెళ్ళిపోతుంది కానీ పరవాత మాత్రం ఏం కావాలని అడగకు. అడిగావో వాళ్ళే ఆగలేదు నువ్వే అంట ఇంద్రుడే ఆగలేదు కచ్చ ప్రజాపతి మహానుభావుడు ఆయనే బుట్టలో పడిపోయాడు. వర అందుకే వరవారిని కూడా నమ్మ కువ్వు అంటారు శాస్త్రం. అసకృతు ప్రియం. ఒకసారి కళ్ళు చాలా సార్లు పించి కరిగిస్తారట. ఆమె కరిగించింది అతన్ని బాగా సేవించింది. సుశ్రూషయ అది కూడా అనురాగేన ప్రశ్రయేన గణనేన ప్రేమతోటి వినయంతోటి ఇంద్రియ నిగ్రహంతోటి భక్త్యా పరమయా పరమ భక్తితోటి మనోజ్ఞైహి వలుగు పాతితై మనస్సుకు నచ్చేటువంటి కమ్మ కమ్మని తీయని మాటలతోటి మనోజ గ్రాహ భావజ్ఞ సుస్మిత అపాంగ వీక్షణై కీ గంటి చూపులతోటి తీయని మాటలతోటి కొన్ని భావములతోటి అతని మనస్సును జగ్రాహ అంటే స్వీకరించింది. ఏవం స్త్రియాజడీభూతః విద్వానసి విదగ్ధయా. కశ్యపుడు విద్వాంసుడే, జ్ఞాని, పండితుడే కానీ నేర్పరిల నేర్పరి ఉన్నటువంటి స్త్రీ ముందర మొదలు మునిగేది పండితుడే అన్నారు. ఎందుకంటే పండితులంటే ఎవరు కపడం లేనోడు. మరికేం తెలియదు పాపం. అయ్యో ఇంత ప్రేమ వచ్చాడు ఏం కాదు చెప్పు అమ్మ ఏం కాదు ఏం కాదు అన్నారు.

అయిపోయింది. అందుకే విదర్ధయా నిపుణురాలైనటువంటి స్త్రీ చేత గ్రహించబడిన పండితులైన ఇతను కూడా బాఢ విద్యాః వివచః అత చిత్రం వియోచితి విలోక్య ఏకాంత భూతాని భూతాన్యాదౌ ప్రజాపతిహి స్త్రీయం చక్రి స్వదేహార్ధం యయా పుంసాం అతివృతా. ఇక్కడ మరొకసారి స్త్రీ సృష్టి యొక్క అవసరాన్ని చెప్తున్నాడు బ్రహ్మ అంతవరకు 16 రకాల సృష్టి చేశాడు. ప్రతివాడు తాపత్యం చేస్తున్నాడు. ప్రతివాడు యజ్ఞాలు, ప్రతివాడు హోమాలు, ప్రతివాడు దానాలు. ప్రతివాడు అరణ్యాల్లో ఉంటున్నాడు. సృష్టి పెరగదు. రజోగుణం కూడా రానే రాదు. అందరూ శాంతంగా ఉంటున్నారు. ప్రశాంతంగా తన పని ఏంటి? రజోగుణం కాదు. కానీ ఏం చేయాలి? ఎవ్వడు ఈయన దగ్గర రావడం లేదు చెప్పాను కదా. దేవతలు ఏం కోరుతారంటే మానవులంతా ఎంత కోరికలు మానవుల్లో ఉంటే అంత ఆనందం దేవతలకి. కదా ఏది కారణం? కోరికలు తీసుకోవడానికి దేవతలను మనం ఆరాధిస్తాం, మన బాధలు వెట్టి జాగిరి చేస్తాం. అడగగానే ఆయన తీసుకుంటాడు దేవతలు. సంపద కావాలి, భార్య కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి. ఒక్కొక్కటి అడుగుతున్న కొద్దీ రాజుగారు ఏం చేస్తారంటే చెప్తాడు ఇందులో. విష్ణుపురాణంలో ఒక భాగంలో విష్ణు ధర్మోత్తరంలో రాజు ఎలా సేవకులను తన వశం చేసుకోవాలి అంటే తెలుగు వీళ్ళే కదా అప్పుడే రాభి తెలుగు గలవారు సార్ ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. రాజుగారు ఏం చేశాడంటే తన సేవకులకు అడగకుండానే లక్షాది లక్షల రూపాయలు ఇచ్చేస్తాడట అప్పు అర్థమో కాదో నెల నెల వితనంలో దాన్ని కట్ చేసుకుంటారు. అంటే ఎన్ని నెలలకు రాక వీడు అప్పు ఇచ్చాడో అత్తేలే రాక వాడు. బాగుండే బాగుండే అంతే అంటే ఏం అర్థం అంటే 40 ఏళ్ల కింద ఇచ్చే ఇచ్చేవాడట ఆ రోజు చత్వారింశత్ త్రయస్త్రింశత్ 33 ఏళ్ల సర్వీస్ ఉండాలి ఇప్పుడు అదే రోజు ఉంది

అది లేదు. 33 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటే ఫుల్ పెన్షన్ వస్తుంది. మనకి ఇప్పుడు అదే ఉంది ఇప్పటికి కూడా అదే ఉంది. అది అప్పుడు కూడా ఉంది. 33 ఏళ్ళ సరిపడే అప్పు ఇస్తారు ముందే. అంటే వారు చేరినప్పటి నుంచి 33 ఏళ్ళు కర్చుకుంటూ పని చేయాలి. నో అంటే నా నా ఒట్టి కట్టి పంపం అంటాడు, అది రాజులు సేవకులను తన వచనంలో ఇవి. నాకు కొన్ని బహుమతులు ఇస్తారు. అప్పు తీసుకున్నందుకు కొన్నాళ్ళకు వడ్డీ మాపనం. కొంత వడ్డీ మాపి చేస్తారు. ఒకసారి ఒక 12 నెలలు కడితే ఒక నెల ఫ్రీ పని. ఓ నెల కట్టొద్దు అంటారు. అది పండుగ చూసి దసరా దసరా ఈనామం అంటాం కదా దసరాకి ఈనామం దసరా అన్నారు దసరా నెలలో నువ్వు వడ్డీ కట్టక అది వడ్డీ అసలు కాదు. దసరా నెల వడ్డీ తీసేయ్ అబ్బా మా రాజుగారు చాలా మంచివారండి నాకు ఈ నెల వడ్డీ. ఏం తగిలించారు ఆలోచన ఉండదు అంటే. మనం అడిగిన అడగకుండా మన కోరికలు ఎన్ని తీరుస్తుంటే మనకు రాజుగారు మంచివాడు. మన వాడిని వదిలిపెట్టం. సేవ చేస్తూనే ఉంటాం. ఇలాంటి వారే దేవతలు. అబ్బాయి సంతానం కావాలన్నా తీసుకో అంటాడు. ఎందుకయ్యా అంటే ఎంత జమస్కారం అది అంటే సౌత్ నవ్వు వస్తుంది మర్చిపోలేం మనం. ఎంత జమస్కారం అంటే. సంతానం కలగక ముందు నేను బాగుండాలి దేవుడా అని ఏడిచేవాడు. సంతానం ఏడితే నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి డబల్ ఏడుస్తాడు. ఇంకా నా దగ్గరికి వస్తాడు. ఒకడు ఉద్యోగం కావాలన్నా ఇంకోడు పని తీసుకో. ముగ్గురు రోజులు నడుస్తాడు. ఇల్లు కావాలా? నాలుగు రోజులు నడుస్తాడు. వాడు కోరుతున్న అబద్ధం వీడికి ఆనందం దేవ కలదు. వీడికి అచ్చంగా నా బాని పైకి పోతాడు. మరి ఎవరిని చూస్తే భయం దేవ కలదు? జ్ఞానులను చూస్తే భయం. వాళ్ళు అడగరు. వచ్చినా నాయనా వద్దయ్యా. అంటే లోను తీసుకొని ఎంప్లాయి అంటే యజమాని భయపడతాడు. నాకు వద్దాయా అంటే వా ఎప్పుడు పోతావ్ వా ఇస్తావ్ అని శాస్త్రం. ఆ రీతిలో ఎవరికి వారు జ్ఞానులైతున్నారు, ఎవరికి వారు ఏదో ఆరాశిస్తున్నారు, ఏమో చేస్తున్నారు. తన దగ్గరికి ఒక్కడు రాడు, సందేహాలు అడగడు. ఇలా రోగం ఎలా చూపించాలి రా బాబు అర్థం కాలేదే అని ఒక్కసారి ధ్యానించి ఓహో సరే నేను ఒక ఉపాయం చేస్తానని ఓ చక్కని అమ్మాయిని సృష్టించాను.

వరుసగా ఉరికొచ్చారు అందరూ, ఆ ఇదేదో బాగుంది అప్పుడు తన దేహాన్ని 2 భాగా చేసి ఒక భాగం పురుషుడు అని చెప్పుకున్నాం కదా, ఒక భాగం పురుషుడు ఇంకో భాగం స్త్రీ. శతరూప స్వాయంభూవు అని చెప్తున్నాం చూడండి. అప్పుడు ఈ స్త్రీయం చక్రే స్వదేహార్ధం తన తెలియనంలోని సగభాగాన్ని స్త్రీగా చేశాడు. ఎందుకు సృష్టించాడయ్యా అంటే పురుషుల బుద్ధిని హరించటానికే సృష్టించాడు. వాళ్ళ ప్రత్యేకమైన పని ఏమిటంటే వాళ్ళ బుద్ధి ఇప్పజేయడానికి యజమాని బుద్ధి పాడు చేయాలి. నువ్వు ఎందుకు వచ్చావంటే నీకు బుద్ధి లేకుండా చేస్తున్నావ్ అందుకే పెళ్లి చేసుకున్నవాడు నేను బుద్ధిమంతుడిని అంటే నవ్వనా ఏడవానా చేయాలి. బాబో బుద్ధి ఎవడు బుద్ధి చేయాలన్నా అందుకే పొరపాటున మన ఇంట్లో పిల్లవాడు ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయింది అనుకోండి బోలు పెళ్లి చేయాలి బోలు పెళ్లి చేయాలి ఎందుకు వాడు బుద్ధి ఉన్నాడు వాడు మనలా కావద్దా మన ఇంట్లో వాడండి ఒక ది ఉండొద్దు. మన బుద్ధి లేకుండా వాడి బుద్ధి ఉంటే కష్టం కదా. త్వరగా వానికి పెళ్లి చేస్తే వాడు మనలో కలిసిపోతే ఇక్కడికి ఇద్దరు అంకెలు ఉన్న ఒక శాతం ఉంది కదా తెలుసు కదా. అనేక శతభాండాని భిన్నాని మోమస్తకే కదా తెలుసా కదా గురువు గారు శిష్యులు చదువుకున్నారు శిష్యులు గురువు గారి దగ్గర 20 అంటే 15 అయిపోయింది ఆగి తీసుకున్నాడు వెళ్ళాడు వివాహం చేసుకున్నాడు. సరే అనుకున్నట్టుగా సరే ఆ మా ఉత్తోడ పండితుడికి ఎప్పుడు ఏదో కొందరి తప్ప గయ్యాడి భార్యలు వస్తున్నాయి అని చేస్తున్నాను. ఏమిటి కారణం అంటే అవశ్యం చేస్తున్నాను. ఏమిటి కారణం అంటే వీడికి అక్కడ ఉండడం మారుతుంది. గురు భాగవతము, పురాణము, రామాయణ శిష్యులో, గురువులో ఉంటారు పాపం దానితో పాటించుకోడు. కానీ ఒళ్ళు మాడుతుంది తీడుతుంది అది పాపం పాడుతుంది పరాలేదు. ఇంకేం చేస్తారో అది శాస్త్రం. అందరూ వీళ్ళు వేద పండితులు అసలు నన్ను తెలవదు ఘోష. సరే ఈరోజు ఏంది ఆయన పూర్తిగా ఆ అజమాన్య పని ఇచ్చి ఎక్కి కూర్చున్నది ఆ బాగా పాటి చలాయిస్తున్నాడు. గురువు గారు వచ్చాడు. ఇవాళ ఒక్క రోజు చెప్పను నా మాట విని మా గురువు గారు వచ్చారు. గురువు గారి ముందర కోపడితే కరువు పోతుంది. రేపటికి కాలే డబల్ అను. ఒక్క రోజు మాత్రమే ఏమనకు అంటే సరే కానీ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడ ఒప్పుకోను ఏదో మామూలు లెక్క సరే.

సరే అన్నాడు వీడు. అచ్యుత్ స్థానం వచ్చారు గురువుగారికి సాపాడు వడ్డించారు. కూర్చొని సాపాడు ఇవ్వాళ ఏమన్నా ఏమన్నది కదా. మరి రేపటి నుంచి ఎండా వీల్లేదు. ఇచోటి ఏదో మాట్లాడ మొదలుపెట్టాడు ఆగకుండా. బుద్ధి లేదా కదా ఈ కూరలో ఉప్పు లేదా అందులో కారం లేదా తక్కువ ఉంది ఉడక కదా అది కూడా అలా. రోజు బాగా చూసింది ఒళ్ళు తడిగే చారు తెచ్చింది బాబు. ఏదో అంటున్నారు అమాంతం మొన్న నెత్తి తెచ్చింది. చారు నెత్తి తెచ్చింది. డబ్బులు తీయాలి. ఎందుకంటే ఇంకో కుండ తీసుకురావాలి. నువ్వు ఒకే అవ్వద్దు అప్పుడు అప్పుడు అంత వంట అంతా కుండలో వేయమంటావ్. కుండ లోపల ఆ డబ్బులు తీయాలి. అప్పుడు వీడేమో ఏడ్చి గురువుగారికే చూస్తున్నాడు గురువుగారు అని నేనే నయ్యి నీకంటే అంటాడు. ఎందుకంటే అనేక హదభాండాని భిన్నాని మొహం మాసికి నా ఇష్టేమో చాలా కుండలు పోయలేదు. ఆయన కానీ నా భార్య బుద్ధి మనుకున్నాడు. ఎందుకంటే పగలగొట్టిన కుండేకు డబ్బులు అడగలేదు. నిన్ను అడుగుతున్నది. నేనే అదృష్టవంతుడిని బాబోయ్ అన్నారని ఆశ్చర్యం. అనేక బహు శతభాందాని భిన్నాని మోమస్తకే అహో భాగ్యవతి నారి భాండ మూల్యం నయాచితి. నా భార్య భాండ మూల్యం అడగదు నీ భార్య అవుతుందంటే నేనే ఆదృష్టవంతుడు నాయనా సంతోషం బాబు వెళ్లి వస్తాను అన్నాడు. అంతే అంతే అందుకే స్త్రీ ఎందుకయ్యా అంటే పుంసాం మతిహి ఆకృతా పురుషుల యొక్క బుద్ధిని హరించడానికే స్త్రీని సృష్టించారు అని శాస్త్రం. ఏవం సుశీలిత సాత భగవాన్ కశ్యప స్త్రీయ ప్రహస్య పరమ ప్రీతః దితిమాః అభినంద్యచ ఇలా సానాచారము. సేవించిన దితిని చూచి సంతోషించి కశ్యపుడు అభినందించి అంటున్నాడు వరం వరయ వామూరు ప్రీత స్నేహం అనింది ఇంతకాలం సేవ చేశావు. నువ్వు చాలా శ్రద్ధగా వినయక భక్తులు చేశావు. నేను ప్రీతి చెందాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. స్త్రీయా భర్తలు సుఖితే కస్తామనిహ త్యాగమః. భర్త సంతోషించిన తర్వాత స్త్రీకి పొందరానిదంటూ ఏమైనా ఉంటుందా? పతిరేవహి నారీణాం దైవతం పరమం స్మృతం మానస సర్వభూతానాం వాసుదేవః శ్రీయః పతిహి పరమాత్మ శ్రీమన్నారాయణుడే భర్త రూపం అవకరించాడని శాస్త్రం భర్త ఆమోదిస్తే భర్త

జీవి జన్మిచే భార్యకు లభించిన దంటూ ఏమి ఉండదు కాబట్టి సయ్యవ దేవతా లింగైహి నామ రూప అవికల్పితైహి పరమాత్మ రూపంతో పరమాత్మ నామంతో పరమాత్మ చిహ్నముతో దేవతల గుర్తులతో మనకు కావాల్సిన అన్ని గుర్తులు తీసేవాడు. భక్త కాబట్టి ఇజ్జతే భగవాన్ కుంభిహి స్త్రీభిశ్చ పతిరూపధుత్. పురుషులు శ్రీమన్నారాయణుడిని సేవిస్తారు. స్త్రీలు కూడా అతన్నే పూజిస్తారు. భర్తగా వారు పూజిస్తారు, స్వామిగా వీరు పూజిస్తారు. ఇద్దరు పూజిస్తారు కాబట్టి తస్మాత్ పతివ్రతానార్యః శ్రేయస్కామాః సుమధ్యమే. పతివ్రతులైనటువంటి స్త్రీలు. భర్త యొక్క శ్రేయస్సును కోరుతారు. అనురాగం ఉన్నటువంటి పురుషులు భార్య యొక్క ప్రియమును హితమును వీరు ప్రదానం చేస్తారు. యయంతి అనన్య భావేన పతి మహాత్మానమీశ్వర మనన్య భావంతో. భర్త అనే దైవంగా ఆరాధించేటువంటి స్త్రీలు అన్ని కోరికలు కోరికలను పొందుతారు. నీవు నన్ను అంత జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తిగా, ప్రీతిగా సేవించావు కాబట్టి నీకేం కావాలి? అతి కష్టతరమైన కోరికైనా సరే నీకు నేను తీరుస్తాను. దుర్లభమైనది ఇచ్చేస్తాను. నీకేం కావాలో కోరవలసింది అని కశ్యపుడు అడిగాడు. అప్పుడు దితి అంటుంది ఇది మే బ్రహ్మన్ పుత్రం ఇంద్రహణం ఎప్పుడు అంటారో అది అడిగి చూస్తూ ఉన్నాడు. అందుకే ఏం మాట్లాడలేరు వాడు అడగాలి నీకేం కావాలి అది చెప్పాలి ముందు చెప్పొద్దు. అందుకే ఊరుకుంది. అడగగానే అయ్యా నాకే కోరికలు లేవండి, ఇంద్రుడిని చంపే కొడుకు మాత్రం కావాలి. కావాలి కదా ఇక్కడ కోరిక ఎందుకు? ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని అర్థం స్వర్గం నాకు కావాలని కదా సరిపోలే. ఆలోచించండి. నా కుమారుడే ఇంద్రుడు అర్థం కాయిందా? అందుకే అదొక్కటి కావలే అమృత్యం మృత పుత్రాహం ఏరమే ఘాతితౌ సుతౌ. ఎందుకు అడుగుతున్నాను అంటే నా పుత్రులను వాడు చంపాడు, ఇంద్రుడు చంపాడు లేదా ఇంద్రుని సెక్యూరిటీ ఆఫీసర్ చంపేశాడు నాకు.

సంతానం లేదు ఇలాంటి సంతానం కావాలి. నిజన్యత ధ్వజో విప్రా విమనః పర్య సప్యత అహో అధర్మ సుమహాన్ ఆద్యమే సముపస్థితః ఈ కోరిక వినేదాకా సంతోషంగానే ఉన్నాడు. ప్రతి కోరిక విన్నాడో. నేను చాలా తప్పు చేశాను అధర్మం ఎందుకంటే మరి ఈమె ఎలా భార్యో ఆమె ఎలాగో భార్యే కదా. మరి ఒక భార్య పుత్తును తమ్ముడా ఇంకో భార్య పుత్తును తమ్ముడా ఇట్లా అండి. నేను చాలా పొరపాటు చేశాను, చాలా అధర్మం చేశాను నేను సుమహానుకృతః. అందులో అహో అజ్జేంద్రియా రామః యోచినిమయ్యేహ మాయయా వృద్ధి ఇదలేతాః కృపణః పతిష్యే నరకం ధ్రువం. శ్రీ రూపమైనటువంటి మాయతో నా మనస్సు ఇంద్రియములు హరించబడ్డాయి. నేను తప్పకుండా నరకంలో పడతాను. తప్పదు అని. నరకే ధ్రువం కోతిక్రమః అనువర్తన్త్యాః స్వభావమిహ యోధుమః దిగ్మాంబత బుధం. స్వార్ధే యదహం త్వజితేంద్రియః స్త్రీ తనకు తానుగా వచ్చి సేవిస్తే ఎంత తెలివిగలవాడైనా కాదనడు కాదనకపోవటమే నరకానికి మూలముగా కారణమవుతున్నది ఎందుకంటే వారు మనస్సులో అబుధం స్వార్ధే యదహం త్వజితేంద్రియః మనస్సులో ఏమి భావించుకొని వచ్చారో ఎవరు తెలుసుకుంటారో తెలుసుకోలేరు. అందువల్ల ఏవో ప్రేమకు చూస్తున్నారు చాలా ప్రేమ ఉన్నట్టు ఉంది నా మీద ఏం కావాలి అన్నారు అనుకోండి. గుడిగిపోయాడు నాకు. అందుకే అంటున్నాడు శరత్ పద్మోత్సవం వస్త్రం వచస్య శ్రవణామృతం హృదయముక్షురధారాభం స్త్రీనాం కోవేద చేష్టితం. పద్మం లాగా అందమైనటువంటి ముఖం ఉంటుందట. పద్మం నుంచి వచ్చేటువంటి మకరంధం లాగా తియ్యగా మాతలు ఉంటాయట. మాటలు తీయగా ఉంటాయి, ముఖం అందంగా ఉంటుంది, హృదయం మాత్రం చురకత్తిలా ఉంటుంది. ఓ వేదాత్. ఎవడు వారి హృదయాన్ని తెలుసుకోగలడు? ముఖం చూసి మోసపోవాలా? మాటలు చూసి మోసపోవాలా?

మనసు తెలుసుకోవాలా? ఎవడు మనసును తెలుసుకుంటాడు కోవేదా స్త్రీనాం కోవేద కేర్చితం నైకస్తిత్ ప్రియః స్త్రీనాం అన్యతా స్వాతి సాత్మనాం స్వార్ధపరులైన స్త్రీలకు ప్రియుడంటూ ఎవరూ లేదు అందరికీ చెప్పడం లేదు ఆయన. స్వార్థపరులైన స్త్రీలకు ఎవరూ ప్రియులైన వాడు లేడు తనకు స్వార్థమే ప్రధానము. అలాగే స్వాసితాస్మనాం పతిం పుత్రం భ్రాతరం వా ఘ్నంత్యర్భే ఘాతయంతి చా తామేదైనా ఒక కోరికను కోరి స్వార్థిపరులైతే తాము కోరిన కొరువు కోసం భర్తను చంపుతారు, ప్రియుణ్ణి చంపుతారు, పుత్రుణ్ణి చంపుతారు, సోదరుణ్ణి చంపుతారు. వారు స్వార్థపరులు అందుకే ప్రతిశ్రుతం దదామితి వచస్తన్నమృషా భవేత్ వధన్ నార్పతి చేంద్రోపి తత్రేదముపకల్పతే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఆమె పూర్తిగా సేవించింది. పూర్తిగా తాను ఆమె శివ సంతోషించాడు, ప్రీతి చెందించాడు. తాను ఒరేయ్ జాలి కోరుకోమన్నాడు, ఇస్తానన్నాడు. ఆమె కోరింది. ఇప్పుడు ఇయ్యలేదు అనుకోండి, తన పని ఏమిటి? అధర్మం. ఇచ్చారనుకోండి జరిగేది ఏమిటి? అద్దం కదా. వారి పుత్రుడు అతిథి పుత్రుడు చావడానికి తాను వరం ఇస్తే తాను పుత్రజ్ఞుడు కదా. పోనీ ఇవ్వలేదనుకో మోచోఘ్నుడు మాట తప్పినవాడు అవుతాడు. ఇవ్వకుంటే మాట తప్పినవాడు అవుతాడు, ఇస్తే పుత్రఘ్నుడు అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను ధర్మం తప్పకుండా. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. దీనికి ఒక ఉత్తమమైనటువంటి మార్గం. ఆలోచించండి. ఆలోచించి ఇలా చేస్తాను అని ఇతి సంచిత్య భగవాన్ మారీచ కురునందన ఉవాచ కించిదు కుపితః. ఆత్మానంచ విగరకయన్ తనను తాను నిందించుకుంటూ కొద్దిగా కనపడి కనపడనట్టుగా కోపాన్ని మనసులో పెట్టుకొని ఈ మాట అంటున్నాడు పుత్రస్తే భవితా భద్రే ఇంద్రః దేవ బాంధవః శుభంకరులారా నువ్వు అడిగినట్టుగానే ఇంద్రుడిని చంపే కుమారుడు నీకు కలుగుతాడు.

అంతే కాదు అతను దేవ బాంధవః దేవతలకు బంధువు కూడా అవుతాడు. ఇంద్రుడిని చంపేవాడు అవుతాడు దేవతలకు బంధువు అవుతాడు. అవుతాడండి? ఇదేం వరం అంటే అందులోనే ఉందన్నమాట తిరగాక. సంవత్సరం వ్రతమిదం యద్యంగ్యః ధారైష్యతి. నేను చెప్పిన రీతిలో సంవత్సర కాలం నీవు వ్రతాన్ని సక్రమంగా ఆచరిస్తే ఇంద్రుడిని చంపే కుమారు కలుగుతాడు. వ్రతం తప్పితే దేవ బాంధవుడైన కుర్ర సరిపోయింది అంటే నీ చేతిలో ఉంది నేను ఇస్తున్నాను. ఇతని లోపం ఏం లేదు. ఎలాంటి కుమారుడు అవుతాడో కావాలో నువ్వు అనుకున్నావో అది నీ ఆచారాన్ని బట్టి ఉంటుంది. వ్రతం సక్రమంగా పాటిస్తే నీవు కోరిన పుత్రుడు లభిస్తాడు, వ్రతం తప్పావు పొరపాటు చేశావు దేవతలకు బంధువు అవుతాడు. చెప్పి ఇది అంటుంది ధారైచ్చి వ్రతం బ్రహ్మన్ గృహి కార్యాని యానితు చెప్పు నాయనా అందులో పట్టుదల ఎలా కావాలి తప్పకుండా వ్రతం ఆచరిస్తాను ఏం చేయాలో చెప్పు యానితి హరి సిద్ధాని నవ్ రసం శాంతి యానితు చేయవలసినవేవి? చేయకూడనివేవి? వ్రతానికి హాని కలిగించేవేవి? వ్రతాన్ని కొనసాగించేవేవి? ఆ రెండింటిని నాకు వివరించవలసింది అంటే నహింస్యాత్ పూతజాతాని నక్షపేత్ నాన్రుతం వదే. ప్రాణులను జూసించకూడదు. ఎవరిని నిందించకూడదు. అబద్ధము ఆడకూడదు. నక్షింద్యాత్ నక రోమాని గోళ్ళు రోమములు తీయకూడదు నచ్చిందియా న స్పృచే తీయత అమంగళం అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. నాస్తు స్నాయాత్ నీటిలో మునిగి స్నానం చేయకూడదు. నా కుప్యేత ఎవరిని కోపించకూడదు. నా సంభాషేత దుర్జనని దుర్జనులతోటి మాట్లాడకూడదు.

నవసీత అధౌతవాసః ఉతకని బట్టలు కట్టుకోకూడదు. శ్రజంచ విధృతాం క్వచితం ఒకసారి ధరించిన మాలను మళ్ళీ ధరించకూడదు. నోచిత్తం చండికాందంచ సామిశం వృషళాహృతం. ఎంగిలి అన్నాన్ని తినకూడదు. రజస్వర కాకిన అన్నాన్ని తినకూడదు. మాంసాన్ని భుజించకూడదు. అపవిత్రుడు తెచ్చినప్పుడు అన్నాన్ని భుజించకూడదు. భుంజీత ఉదస్యయా దృష్టం రజస్వల సూచిన అన్నాన్ని కూడా తినకూడదు. విభే తంజలినాత్వపః దోతిడి తోటి నీళ్లు తాగకూడదు. నోచ్ఛిష్ట అస్పృష్ట తరిల సంధ్యాయాం ముక్తమూర్ధయా. ఉచ్చిష్టం ఎంగిరి అంటే వాడినటువంటి పదార్థాలను తాకకూడదు. వాడిన జలమును స్పృశించకూడదు. సంధ్యాయాం ముక్త మూర్థజ సూర్యాస్తమయంలో సూర్యోదయ సమయంలో నెత్తి విరబోసుకొని ఉండకూడదు. అనర్చిత అసంవ్యతవాగ్ నాసంవీతా బహిత్యరే. పూజించకుండా ఉండకూడదు. వాక్కును కంట్రోల్ చేసుకుని ఉండాలి. నా సంవీత పైన వస్త్రం లేకుండా బయట. తిరగకూడదు బహిశ్చరేత్ నాధౌతపాదాప్రయత కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోకూడదు అలా అని తడి కాళ్ళతో పడుకోకూడదు ఆర్ద్ర పాద ఏం చేయీత నా శుష్క పాద ఏం చేయీత. తడి కాళ్ళతో పడుకోకూడదు పొడి కాళ్ళతోను పడుకోకూడదు. కాళ్ళు కడుక్కొని తుడుచుకొని పడుకోవాలి. ఇప్పుడు ఏమైతది అది? తడి కాదు పొడి. అందుకే నాధౌతపాద అలాగే అప్రయత.

వినయము లేకుండా, భక్తి లేకుండా ఉండకూడదు. నార్ద్రాపపాత్ న ఉదత్తిరా తడి తడి పడుకోకూడదు. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. చయిత నా పరాంగ్నాన్యైహి ననగ్నా నచ సంధ్యయో. చైతనాపరాం అంటున్నాడు. తల వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలాగే నాన్యై ఇతరులు పడుకున్న చెయ్యి మీద పడుకోకూడదు. అలాగే నగ్న వస్త్రం లేకుండా పడుకోకూడదు, అది ఎప్పుడు సంధ్యయో సంధ్యాకాలములలో పడుకోకూడదు, వస్త్రం లేకుండా పడుకోకూడదు, సంధ్యాకాల రెండు సంధ్యాల్లో సూర్యోదయేచ అస్తమయ్యి అంటాం కదా, సూర్యోదయ పడుకోకూడదు అలాగే సంధ్య ఉండకూడదు. ధౌతవాసా ఎప్పుడు ఉతికిల వస్త్రం కట్టుకొని ఉండాలి, పరిశుద్ధిగా ఉండాలి, సర్వ మంగళ సంయుత అన్నీ మాంగల్యములని ఉపయోగించాలి. పూజయేత్ ప్రాతరాశాత్ ప్రాత్. బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే స్వామిని పూజించాలి, తిని పూజించకూడదు. ప్రాత రాచా అంటే బ్రేక్ ఫాస్ట్ పొద్దుటి భోజనం ఏంటి బాయ్? బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే స్వామిని పూజించాలి. పూజయే ప్రాత రాచా ప్రాతం గోవిప్రాన్ స్త్రీయం అచ్యుతం ఎవరిని? గోవులను, బ్రాహ్మణులను, ధనమును, పరమాత్మ అమ్మవారిని పరమాత్మ. లక్ష్మీనారాయణులను పూజించాలి, బ్రాహ్మణుని పూజించాలి, గోవును పూజించాలి. స్త్రీయః వీరవతి త్యాచ్యేత్ శ్రగ్యంధ బలిమందనైహి ముత్తైదువులైనటువంటి స్త్రీలను ధూప దీప గంధ పుష్పమారాలతోటి వాళ్ళను పూజించాలి. పతించ అర్త్య ఉపతిష్టేత ధ్యాయేతు కోష్టగతంచతం భర్తను పూజించాలి గదిలో ఉన్నటువంటి పూజ ఉన్నటువంటి స్వామిని ధ్యానం చేయాలి సాంవత్సరం పుంసవనం వ్రతం దీన్ని ఏమంటారు పుంసవానం వ్రతము అంటారు. ఇది ఒక సంవత్సర కాలము. ఇది అవిప్లుతం తారయిస్యతి. ఏ మాత్రం తప్పకుండా నీవు ఈ వ్రతాన్ని ధరిస్తే తుభ్యం చక్ర కవితా నీకు తప్పకుండా ఇంద్రుడిని చంపే కుమారుడు.

కలుగుతాడు. బాలమితి అభిప్రేచ్యాత దితి రాజన్ మహామన కాశ్యపాత్ గర్భమహత్త వ్రతంచ అంజోదధాల అలాగే ఒప్పుకుంది. కాస్ట్యపుని వలన గర్భమును పొంది ఆ వ్రతాన్ని చాలా ధైర్యంగా ఉత్సాహంగా స్వీకరించింది. మాతృత్వతో అభిప్రాయం ఇంద్రః అజ్ఞాయాత్. ఇది జరిగిన తర్వాత పినతల్లి గారి ఆలోచనలన్నీ ఆ మహానుభావుడు తెలుసుకున్నాడు. ఎవరాయన? ఇంద్రుడు. ఎందుకంటే చెప్తాడు వ్యాసుడు రాజైనవాడు తన సింహాసనానికి ఎవడు ఎదురు పెడుతున్నాడో మొదలు చూడాలి. దాని నుంచి కాపాడుకున్న తర్వాతనే ప్రజలను కాపాడాలి అన్నాడు. అంతేగాని మరి మొదలు తాను ఉండేది పోయి అప్పుడు వాడిని వీడే కాపాడుతున్నాడు అని. మొదలు సీటు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇంద్రుడు ఓహో తన పినతల్లి గారు తనకెవరికి పెట్టారు అన్న సంగ్రహి తెలుసుకొని సుశ్రుణ్యేన ఆశ్రమస్తాం దితిం పర్యచరత్ కవిహి కవిహి అట జ్ఞాని కాబట్టి మేధావి కాబట్టి ఆమె ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చి వినతల్లే కదా ఎవరూ కాదు కదా. వినతల్లే కాబట్టి ఆమెను ఈయన సేవించడం మొదలుపెట్టాడు అంటే నీవు చెప్పిన విద్య నిలబెట్టని కదా ఆమె ఏం చేసింది కచిముడు తోటి జాగ్రత్తగా అన్ని సేవలు చేసి వరం పొందింది. అదే పని అదే బాటలో ఈవిడ నడిపాడు. ఆమె కశిపుని జీవిస్తే ఇంద్రుడు ఆమెను జీవించాడు. ఈ పిల్ల తల్లిని చాలా శ్రద్ధగా ఆశ్రమస్త నిత్యం వనాత్సుమనసః ఫలమూల సమిత్పుషాన్ పువ్వులను, పండ్లను, సందమూలను, దర్భలను, సమిధలను. ఆకులను, అంకురములను, అలాగే జలమును, మట్టిని ఏ సమయంలో ఆరాధనకు ఏమేమి కావాలో వాటినన్నీ తానే దగ్గర ఉండి స్వయంగా తీసుకొని వచ్చేవాడు. ఏవం ప్రత్యాహ వ్రతస్థాయాః వ్రతక్షిద్రం హరిన్ నృపా ప్రేప్సుహు పరజన సింహ మృగహేవ మృగాకృతిహి. ఇంత జాగ్రత్తగా ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే ఈమె ఎప్పుడు వ్రతంలో పొరపాటు చేస్తుందా అని ఎదురు చూసుకుంటూ చేస్తున్నాడు. ఎలాగయ్యా అంటే మృగహేవ మృగాకృతిహి. వేటగాడు మృగమును చంపే వేటగాడు మృగచర్మాన్ని కప్పుకొని ఉండేటట్టు. వాడు మృగలాగానే ఉంటాడు. చర్మం కప్పుకొని అక్కడ ఉంటాడు. అదే నాలాంటిది మృగ అనుకో వేరే రేళ్ళు వస్తాయి.

మృగమును చంపేవారు మృగము యొక్క ఆకారం ధరించి కాచుకొని ఉన్నట్టుగా దితి ఎప్పుడు వ్రతంలో తప్పుడు అడుగు వేస్తుందా ఎలా వేస్తుందా అని సమయం కోసం ఎదురు చూస్తూ అత్యంత భక్తి. ఉప్మాను ఉత్తరం చెప్పలేదు ఆలోచించండి చాలా. చాలా డీప్ లోతుకు వెడిచే అవకాశం ఉంది అవగాహనలో. మృగాన్ని చంపేవాడు మృగము ఆకారంతో ఉన్నట్టుగా వ్రతమును ఆచరించే ఆమెకు తాను కూడా వ్రతం ఆచరించిన వేగంలోనే ఉన్నాడు. కదా వ్రతం ఆమె చేస్తున్నది ఇతను సేవిస్తున్నాడు అదే రూపంలో. ఆమె ఎంత భక్తితో ఉందో వీడు ఎంత భక్తితోనే ఉన్నాడు. సేమ్ ఒకటే ఒకటే ఉంది అందుకే మృగం ఎలాంటిదో మృగాన్ని చంపేవారు మృగాకారంలో ఉంటే ఎటు వ్రతంలో తప్పు చూడటానికి ఇది కూడా వ్రతం ఆచరిస్తున్న వాని లాగానే దితిని సేవించాడు. నాస్యగచ్ఛత్ వ్రతచ్ఛిద్రం తత్పరోధమిహిపతే చింతాం తీవ్రాంగతస్య గ్రహ క్షేనమేత్యాతి శివం. ఇంత జాగ్రత్తగా చూస్తున్న ఆమెకు మనస్సులో సంతానం మీద అందులో ఇంద్రుని మీద పగ దేవరాజ్యం మీద ఆశ. తన సంతానం కావాలని కోరిక ఈ మూడు చాలా దృఢంగా ఉన్నాయి కాబట్టి ఆమె పొరపాటున కూడా ఎక్కడ వ్రతంలో లోపాన్ని చేయటం లేదు. అయ్యో నాకేమిటిలా బాబోయ్, ఈమె ఇలాగే ఉంటే నాకెలా సుఖం జరుగుతుంది అని చింతాక్షాంతుడై ఉన్నాడు. ఏకదా సాదు సంధ్యాయాముచ్చిష్టా వ్రత కరిచితా అస్పృష్ట వారి అధౌతాంద్రిహి తుపాప విధి మోహితా ఇలా ఎదురు చూస్తూ ఉండగా కొంచెం నుంచి 10 నెలలు 11 నెలలు అయిపోయింది. ఇది కొద్దిగా ఒక నెల రోజులే ఉంది. 11 నెలలు చేసేసరికి పాపం అందులో స్త్రీగా స్త్రీ అందులోనూ గర్భవతి ఇలాంటి అన్ని కారణం పాపం బాగా అలిసిపోయింది. శ్రాంత అలా వంద వ్రత కరిచిత వ్రతం చేసి బాగా చిక్కిపోయింది అలసిపోయి ఉచ్చిష్ట అస్పృష్ట వార్య సౌతాంగి ఏదో పరమూత్ర విసర్జన తీసో మరేదో తీసో కాళ్ళు ఎదురుగా కడుక్కోలేదు.

ఆచమనం చేయలేదు. ఆచమనం చేయకుండా కాళి చేతిలో కడుక్కోకుండా ఆమె సుర్సుభాప విధి మోధిత బాగా అణిచిపోయింది అలాగే ఉండి పడుకున్నాడు. అందులోనూ సంధ్యా సమయంలో. అది మూడు తప్పులు మూడు కాయలు రెండు కాయలు. సంధ్యా పడుకోకూడదు. కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు. అందులో అవతల వేసేస్తే ఆచమనం చేయాలి. మరి కాళ్ళు కడుక్కోలేదు ఆచమనం చేయలేదు నీళ్ళు ముట్టుకోలేదు. అలాగే సంధ్యాకారం విదిరించింది విధి మో ఎందుకంటే. విధి మోజితా అలాగే ఉంది పరమాత్మ ఆయనను మోజింప చేశారు. తదంతరం లబ్ధ్వా చక్రః నిద్రాపవృతతేతసః నితేహ ప్రవిష్తః ఉదరం యోగేశః యోగమాయయా. అప్పుడు ఇంద్రుడు ఛాన్స్ దొరికింది నాకు అనుకున్నాడు. అనుకొని సర్జరీ మొదలుపెట్టాడు. ఆ మాత్రం ఇంద్రుడు ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశించి తన యోగమా ఏదోటి చకస్త సప్తధా గర్భం. ఈ బిట్టి గర్భాన్ని ఏడు భాగాలుగా ఖండించారు. ఖండిస్తుంటే అవి ఏడుస్తున్నాయి. మారోదిహి మారోదిహి మారుదా మారుదా మారుదా అని అంటే ఏడవకండి ఏడవకండి ఏడవకండి అనుకుంటూ ఏడు భాగాలు చేశారు. అయితే వారందరూ చేతులు జోడించి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావయ్యా నువ్వు? మేమేం తప్పు చేశాం నోచిగా ఉంటది కింది ఇందులో భ్రాతరో మరుతస్తవా నీకు సోదరులం కదా మేము నువ్వే మారోదా మారోదా అన్నావు కదా మేము మరుతురం అయ్యాం ఇప్పుడు మాకు అదే పేరు వచ్చేసింది. మమ్మల్ని నీవు ఎందుకు చంపుతున్నావు? మాభైస్య భ్రాతరో మస్యం యుయ విద్యాః సౌశిక ఏడు భాగాలు అయ్యారు కాబట్టి. శక్తి మన తగ్గిపోతుంది కదా. ఒక్కరు శక్తి ఏడుగురు పంచుకుంటారు. ఇప్పుడు ఏడుగురు శక్తిహీనులు అవుతారు. అది చూసి ఇంద్రుడు భయపడకండి నేనేం చంపను మీరన్నట్టుగా మీరు నాకు సోదరులే మనం సోదరులగానే ఉందాము అన్నాడు. అనన్య భావానుపాశాదాన్ ఆత్మనః మరుతాంగనాన్ నమమారజతేర్గర్భా శ్రీనివాస అనుకంభయా ఈ ప్రకారంగా వాళ్ళు ఒకరికొకరు వారికి వీరు వీరికి వారు మాటలతోటి ఒప్పందం చేసుకున్నారు. కదా అప్పుడు మరుతాంగన నవమార్థేర్భః శ్రీనివాసానుకంపయ

ఇలా ఖండించిన వజ్రంతో ఖండించిన వాడు చావలేదు. ఎందుకు చావలేదు? శ్రీనివాస అనుకంపయా పరమాత్మ దేవుడు భోజనం చేస్తాడు కదా మరి. 11 నెలలు వ్రతం చేశారంటే మరి ప్రభావం ఉందా లేదా? స్వామి దయ ఉంది కాబట్టి వాళ్ళు సరిపోలేదు. బహుధా కుదిశక్షుణ్ణః దౌణ్యశ్రేణ యథాపవన్. ఎన్నిసార్లు వజ్రంతో కొట్టినా వాళ్ళు చావలేదు. ఎలాగ వద్దు సార్ అశ్వత్థామాస్త్రంతో నీవు చావు అన్నట్టు. అర్థం కావద్దు వాళ్ళకి ఎగ్జాంపుల్ బాగా ఇయ్యాలి కదా. ఏం అర్థం కావద్దు వాళ్ళకి అంటే వాళ్ళకి అనుభవం కాబట్టి నాయనా నువ్వు ఎలాగైతే ద్రౌణ్య శ్రేణ అశ్వత్సామ అస్త్రంతో నువ్వేలా మరణించలేదో వజిరాయుధంతో వాళ్ళు కూడా మరణించలేదు సంవత్సరం సగుదిష్టువాది పురుషం పురుషః యాతి. సామ్యతాం ఒక్కసారి మనసారా పరమాత్మను సేవిస్తేనే పరమాత్మ యొక్క సామ్యాన్ని పొందుతారే అలాంటిది ఇంచుమించు ఇంచుమించు సంవత్సర కాలము సేవించింది కదా పరమాత్మను. సజూహు ఇంద్రేణ పంచాసద్దేవాస్తే మరుతోభవన్. ఈ విధంగా మొదలు ఖండించింది ఇంద్రుడు ఖండించాడు ఏడు భాగాలుగా. వాడు చావలేదు. మళ్ళీ ఒక్కొక్కరిని ఏడు భాగాలు తీశారు. అంటే ఎంత అయ్యారు? ఏడేళ్ళు 49. అయినా వాడు తావుడు. కాబట్టి ఇలా సుజీరింత సజూరింద్రియ పంచాసత్ దేవాస్తే మరుతః అభవత్. ఇలా ఆ నరువుల ముందు మంది ఇంద్రుని యాజ్ఞతోటి వాళ్ళు మరుత్తులయ్యారు. వ్యపోక్ష్య మాతృ దోషంతే హరిణ సోముపాకృతాః తల్లి మీద ఉండేటువంటి దోషాలను కూడా తీసి పారేసి ఆశ్రయించారు కాబట్టి, నీ వారమని అడిగారు కాబట్టి, నీకు తమ్ములం అన్నారు కాబట్టి వాళ్లకు కూడా తమతో సమానమైన స్థితిని ఇచ్చాడు. వారందరూ కూడా సోమపానం చేసే అధికారం వాళ్ళకు వచ్చేసింది భాగం అంటే యజ్ఞంలో వాళ్ళకు భాగం వచ్చింది. సోమపానం అంటే ఏమిటి? యజ్ఞం కాదు యజ్ఞంలో అది విషయం.

యజ్ఞలోని హవిస్సు మీకు కూడా ఇస్తారు. అని వాళ్ళు కూడా సక్రమమైన భాగం తీసుకున్న వాళ్ళు అయ్యారు. అయితే అవుతాను. ఇలా మాతృ దోషంతే హరినా సోమపా కృతాః తిరుత్తాయ తదృసే కుమారాన్ అనలప్రభాన్ ద్వితీయ విద్ర మేలుకొని చూస్తే ఎదురుగా ఉన్నారు కుమారులంతా దీవం చేసుకొట్టి ఇందేన సహితాన్ దేవి పర్యతుష్యతు అనిందిత సరే అలా కాకుండా వాడు నెరవేరింది కదా స్వర్గాది వచ్చిన వాళ్ళకి వచ్చేసింది స్వర్గవాసం ఓ ఇంద్రుడు ఇక్కడ కలిసి ఉన్నారు వీళ్ళు కాబట్టి సరే ఇక వీళ్ళైతే చావు ఇబ్బంది లేదు అని కొంచెం ఆమె సంతోషించింది. అదేంద్రమాహ తాతాహం ఆదిత్యానాం భయావహం అపత్యమిత్యయం త్యజరం వ్రతమే తత్సు దుష్కరు అప్పుడు చెప్పింది ఇంట్లోటి నాయనా నేను దేవతలకు భయమును కలిగించేటువంటి సంతానాన్ని కోరి పరమ దుష్కరమైనటువంటి ఈ వ్రతాన్ని నేను ఆచరించాను. ఏక సంకల్పిత పుత్రః ఒక కుమారుడు కావాలని నేను అనుకున్నాను. సప్త సప్త భవంతకం. ఒకడు కావాలంటే ఏడేళ్ళు. ఎంత సభ్యం అయ్యారు ఎలా అయ్యారు ఏదైతే విదితం పుత్ర సత్యం కథయ మామూష ఒకవేళ నీకు తెలిస్తే ఉన్నది ఉన్నది చూడు. అబద్ధం చెప్పొద్దు అని దిది అడిగితే అంబా దేహం వ్యవసితం ఉపధారి యాజతోంటి అమ్మ నువ్వు చెప్పకముందే నాకు నీ సంకల్పం తెలుసు. నేను తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను. లబ్ధాంతరః అక్షితం గర్భం అర్ధ బుద్ధి నా ధర్మ విత్తుడు. నీవలె నేను కూడా ధర్మం మీది కోరికతో ఏం దారేదు స్వార్థం కోరి వచ్చాను. అర్ధ బుద్ధి ప్రయోజనం కోరి వచ్చాను తప్ప నా ధర్మ విత్ ధర్మం తెలిపి రావాల్సిన వాడికి కాదు. కాబట్టి లబ్ధాంతరః అవకాశం దొరికించుకున్నాను. నీ గర్భాన్ని నేను ఛేదించాను. కృత్వమే సప్తధా గర్భః ఆసన సప్త కుమారకాః తేభి ఏకైక సో వృక్కునా సప్తధా నాభి మమ్రిదే.

నేను మొదలు 7 భాగాలు చేశాను, వాళ్ళు మరణించకుంటే మళ్ళీ ఒక్కొక్క దాన్ని 7 భాగాలు చేశాను, అయినా వాళ్ళు మరణించరు. తతః తత్పరమాశ్చర్యం వీచ్య అధ్యవసితం మయా మహాపురుష పూజాయాః సిద్ధిహి ఆపి అనుషించితి. ఈ ఆశ్చర్యం చూసి ఏమిటబ్బా అని కొంచెం ఆలోచిస్తే పరమాత్మను ఆరాధించిన తరువాత వ్యర్థమవుతుంది. నువ్వు ఈ నీ కోరికతో చేశావు అది విర్ధం కానీ ఏం చేశావు? భగవంతుడిని ఆరాధించావు. శ్రీమన్నారాయణుడిని ఆరాధించావు కాబట్టి అది ఎప్పుడు వ్యర్థం కాదు. వజ్రాయుధం కూడా ఆ గృహాన్ని ఏమి చేయలేకపోయింది. జగ తిరుగులు ఉన్నాయి కదా కానీ స్వామి ముందర ఈ తిరుగులన్నీ పని చేయవు. అందువల్ల పరమాత్మను సేవించిన వారి సేవ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆరాధనం భగవతః ఈహమానా నిరాశితః యేసు నేచ్ఛింతి వివరం తే స్వార్ధ కుశలాః స్మృతాః పరమాత్మ ఆరాధించినప్పుడు ఏ కోరిక నెరవేరకుండా ఉండదు. కోరని వారి కొలువు నెరవేరుతుంది. స్వామి అరపిస్తే కోరని వారి కొలువు కూడా నెరవేరుతుంది. అందుకే సత్యం తెలిసిన వారెవ్వరు. చమత్కారంగా అంటున్నారు. ఎవరు పరమాత్మను వరములు కోరరో వారే స్వార్థం బాగా తెలిసిన వారు అంటున్నారు. పరమాత్ముని ఆరాశిస్తూ ఎవరు ఏ వరం కోరరో వారే స్వార్థపు చెలువు. కోరాడు అనుకోండి. తెలియదు కోరి కోరి చాలు ఒక్కడే ఇస్తాడు చెప్పాం కదా 10 కూరలు చేసింది తల్లి ఓ మూగవాడు ఉన్నాడు ఓ నోరున్న వాడు ఉన్నాడు నోరున్న వాడికి అడిగిన కోరి ఇస్తుంది మూగవాడికి అన్నీ ఒట్టిస్తుంది వాడికి అడగరాదు మరి అలాగే మనం కూడా పరమాత్మను ఏమి అడగకుంటే అన్నీ ఇస్తారు. అడిగితే అడిగిన విధంగా ఇస్తారు. మరి అన్నీ కావాలన్న వాడు ఏం చేయాలి? ఏమి కోకూడదు.

అందుకే భగవంతుడిని కోరని వాడే స్వార్ఘకు జనుడు అంటున్నారు. అందులో యేతు నేచ్ఛంతి. ఆపి పరం తే స్వార్ధ కుచరా స్మృతాః ఆరాధ్య ఆత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరం కో వృణితే గుణస్పర్చం బుధస్యాత్ నరకేపియత అదే విషయాన్ని మరి కాస్త వివరిస్తున్నాడు, తననే తాను ఇచ్చేవాడు పరమాత్మ ఆత్మ ప్రకుల అండి. లోకన ఎవరైనా ఆత్మని ఇస్తారా? తక్కినవన్నీ ఇస్తారు కానీ పేరుకు మాత్రం కబురు చెప్తారు, నీ నా ప్రాణమైనా ఇస్తాను అని ఇస్తారా. ఆత్మని వారి ఎవరు? ఆత్మని ఇచ్చే వారు ఎవరు ఒక పరమాత్మ మాత్రమే ఆత్మ తన దాని ఇచ్చుకుంటాడు. దదాని నను నేను చూడను అన్నాడు స్వామి నాదేన పురుషోత్తమే త్రిజగతా ఏకాధిపే. చేతసా సేవ్యే స్వత్య పదస్య దాతరి ఏముంది స్వత్య పదస్య దాతరి తన పదాన్ని ఇచ్చేవారు పర్మ పదాన్ని ఇస్తారు పరమాత్మ అక్కడే ఆత్మప్రదుడు. అలాంటి వాడిని స్వాత్మానం తనకు ఆత్మ అతనే. తనను తాము ఇచ్చేవారు అతనే. సకల జగత్తుకు ఈశ్వరుడు కూడా అతనే. పరమేశ్వరు జగదీశ్వరం అకో వృణ్యుతే గుణస్పర్శం. గుణాస్య అలాంటివాడు గుణములను కృషించేటువంటి అంటే శబ్ద స్పరిచ రూప రస గంధములను వృద్ధి పొందించేటువంటి కోరికలను ఎవడండీ కోరింది? ప్రకృతి బంధాన్ని తొలగించి తన లోకాన్ని ఇచ్చేటువంటి పరమాత్మకు పరమాత్మను ప్రకృతి బంధాన్ని పెంచమని అడిగేవాడు తెలుగుల వాడేనా? ఉన్నాడు జైలు సుభ్రాన్ని ఎటు ఉన్నాడు. మనం జైల్లో కూర్చున్నాం. అరే నువ్వారా నువ్వు ఆడవేరా నీకేం బయటికి పో అని జైల్లో నుంచి విడుదల చేయాలని వాడు వచ్చాడు. ఓ నువ్వు నా వాడినే నాకు కొంచెం అక్క వాళ్ళకి కూడా భోజనం తెచ్చుకున్నావు కదా, నాకు కొంచెం ఎక్కువ అన్నం పెట్టు అట్లా మంచి అన్నం పెట్టు లేదా మంచి వస్త్రాలు ఇవ్వు, టిఫిన్ కాస్త ఎక్కువ అది వాడు నవ్వుతారా ఏడుస్తారా?

జైలు లేకుండా చేస్తా అన్నారు వాడు వస్తే నువ్వు జైలు ఉంటే ఉండది కానీ కాస్త మంచి గుడ్డు పెట్టు. మంచి గుడ్డు పెట్టి అడిగితే వాడు సంతోషం నాకే బాధ పడుతుంది ఉండురా నాయనా అంటాడు. ఆ రీతిలో సంసారాన్ని ప్రకృతి బాధను సుఖ దుఃఖ అది కష్టములను అన్నీ తొలగించి తనను తాను అర్పించుకునేటువంటి పరమాత్మను నువ్వే వద్దు నాకు సంసారమే కావాలని అడిగేవాడిని. ఏమంటామండీ? అందుకే అంటున్నాడు కోవుడు నీతే గుణస్పరచం పుదాత్యాత్ నరకేపియత్ తదిదం హమ దౌర్జన్యం. బాలిశత్య మహీయసి క్షంతు మరదసి మాతత్వం దిశ్యా గర్భః మృతోత్తితః ఆ విషయం తెలియక అమ్మ నేను తప్పు చేశాను దౌర్జన్యం దుర్మార్గం దుర్జనత్వం అలాగే బాలిశత్య పరమాత్మను ఆరాధించిన వానిని ఎవ్వరూ ఏమి చేయలేనటువంటి సత్యాన్ని తెలియని అజ్ఞానినమ్మా, దుర్మార్గుడిని ఇలాంటివి చేసినటువంటి తప్పును. క్షమించవలసింది. క్షంతు పరహతి మాతత్వం దిత్య గర్భః మృతోత్పితః. క్షమించకుండా ఉండే దానివేమో నీ సంతానం మరణించి ఉంటే. మళ్ళీ చచ్చి బతికింది కదా? చచ్చి మళ్ళీ బతికింది. నీ గర్భము చచ్చి బతికింది కాబట్టి అంత కోపం ఉండి ఉండదు. గర్భం పోయి ఉంటే నువ్వు తిట్టేదానో కోప్పడేదానో అని మామూలే. నీకు అంతగా హాని ఏం కాలేదు కాబట్టి నా తప్పును నీవు క్షమించవచ్చు. అంటే ఇంద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుక్తయా మరుత్ పీత్తః తామునత్వ జగామ త్రిదీవం ప్రభు. ఇలా అంటే సరే నాయనా ఫోన్ కి మాత్రం ఏం చేస్తావ్? ఇలా విధి ఇలా ఉంది మనం దాన్ని మార్చలేమని ఆమె సంతోషంతోటే వెళ్లిరా బాబు అని పిలవడు. అలా దితి అనుజ్ఞను పొంది అది కూడా ఎలా వచ్చింది అనుజ్ఞ శుద్ధ భావేన తుష్టయా పరిశుద్ధ భావం తోటి సంతోషం తోటి ఆమె పంపించింది కాబట్టి మరుద్భిస్తః తామ్ నత్వా జగామ త్రిదివం ప్రభుహు

దేవతలతో కలిసి అతను అంటే వాళ్ళందరూ మరుతుడు రా కదా ఆ మరుతులతో కలిసి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. ఏవంతే సర్వమాఖ్యాతం జన్మాం త్వం పరిపుర్చ్ఛతి నాయనా అడిగావు కదా ఎలా? దితి గర్భంలో దేవతలు పుట్టారని అదంతా మీకు నేను వివరించాను మంగళం మరుతాంజన్మ కింభూయ కథయామితే పరమ పావనమైనటువంటి మరుత్వ జన్మ చెప్పాను నీకు ఇంకా ఏమి చెప్పాలి అడిగితే వ్రతం పుంసవనం బ్రహ్మన్ భవతాయ సూదీరితం తస్య వేదితు నిచ్చామి యేన విష్ణు ప్రసీలతి ఏదో అన్నారు మీరు. వ్రతం అన్నారు కదా, ఇది ఆచరించింది. ఏం వరం అది? పూసవన వ్రతం అన్నారు. అది ఎలా చేయాలి? ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఇలాంటివన్నీ వివరించవలసింది ఎందుకంటే దాంతో నీకేం పని నాకు పని కాదండి ఆ వ్రతం ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తారని చెప్పారు కదా ఈయన విష్ణు ప్రసీదతి బాగా సంతోషిస్తారు కాబట్టి అలా వ్రతం గురించి చెప్పవలసింది అంటే శుక్లే మార్గతీరే పక్షే మార్గతీర్ష శుక్ల పాడ్యమి నాడు. భర్త యొక్క అనుమతి తోటి స్త్రీ ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఏం కోరి? సార్వకామికం. అన్ని కోరికలను ప్రసాదించే వ్రతం ఇది. నిజమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాన హనుమంత్రియేక మొదలు ఈ మరుత్తుల యొక్క ఉత్పత్తి కథను వినాలి. బ్రాహ్మణోత్తములను పూజించాలి అది నియమం. ఇప్పుడు ఇది అంటే స్నాత్వా శుక్లదతి శుక్లే వసీత అలంకురుకాంబరే చమత్కారంగా ఏమంటున్నాడు శుక్లదతి అన్నాడు. తెల్లని పలువరస కరిగి స్నానం చేయాలి. అంటే ఏమర్థం మొదలు మన పాఠంలో బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేయాలి. మళ్ళు తోముకొని కలుపుకొని తరువాతనే స్నానం చేయాలి. స్నాత్వా శుక్రతకి శుక్రే పతీతా అలంకృతాంబరే వస్త్రాలు తెల్లగా ఉండాలి దంతములు తెల్లగా ఉండాలి.

చక్కని వస్త్రాలు కట్టుకోవాలి. చక్కగా అలంకరించుకోవాలి. పూజయేత్ ప్రాతరా చాత్ ప్రాత్ భగవంతం శ్రీయాతః. అమ్మవారితో ఉన్న పరమాత్మను పొద్దున్నే ఉపహారం ఏది చేయకుండానే పూజించాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే ఇది మంత్రం. పూర్ణకామ నిరపేక్ష నీకు నమస్కారము. మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. స్వామికి ఏం పేరు? మహావిభూతిపతి అంటాం. సకల సిద్ధి ప్రదుడు యధాత్వం కృపయా పూజ్యా తిజిస మహా మహినా ఓజస జుష్ట ఈశ గుణే సర్వేహి తతోసి భగవాన్ ప్రభుహు జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటి ఇన్ని గుణములు కలిగి నీవు ఎలా ఉన్నావో వస్తే మాట్లాడదాంగా ఇది ఏమో లేదు నేను పోలే. నీవు సాధు పుణ్య సంపన్నుడవు కాబట్టి అందుకే మాకు ప్రభువు నీవు భగవంతుడవు అందుకే నిన్ను ఏమంటారు భగవాన్. చెప్పాం కదా. ఆరు గుణాలు ఉన్న వాడిని భగవంతుడు అంటారు విష్ణుపత్ని మహామాయే మహాపురుష లక్షణే ప్రియే ధామే మహాభాగే. లోకమాతః నమోస్తుతే అలాగే ఒక్క స్వామిని పూజించకూడదు కాబట్టి అమ్మవారిని కూడా విష్ణుపత్ని మహామాయే మహాపురుష లక్షణే ప్రియధామే మహాభాగే మహానుభావురాలా నాకు నీవు ప్రియులాలవు కావాలి లోకమాత నీకు నమస్కారమని అమ్మను పూజించి ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహావిభూతిభి బలిముపారాణి ఈ మంత్రం ఈ మంత్రం తోటి అనేన అహరహహ మంత్రేన మూడు పూటలా ఈ మంత్రం తోటి విష్ణోహో ఆవాహన ఆర్ఘ్య పాద్య ఉపస్పర్శన స్నాన వాత భోరుత విభూషణ గంధ పుష్ప ధూప దీప ఉపారాధి ఉపచారాన్ మన పదలో చూడదా పూజ సమర్పించి సమాధిపః ఉపాహరే సావధానంతో స్వామిని అర్చించాలి హవిస్తే సంతు దుహుయాత్ అనలే ద్వాదశాహుతి హవిస్సును అగ్నిహోత్రంలో 12 ఆహుతులు ఇవ్వాలి బాలేశాభూతి. అది ఎట్లా? ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహా.

ఈ మంత్రం తోటి 12 సార్లు ఆహుతులు ఇవ్వాలి. శ్రీయం విష్ణుంచ వరదౌ ఆసితం ప్రభవాబుభౌ భక్త్యాసం పూజయేతి నిత్యం ఇదిచ్చేతు సర్వ సంపదః. అన్ని సంపదలు కావాలంటే అమ్మవారితో కూడి ఉన్నటువంటి స్వామిని ఆరాధించాలి. తర్వాత ప్రణమే దండవద్భువౌ భక్తి ప్రక్వేన కేతసా పూర్తయిన తర్వాత భక్తితో నిండిన మనస్సుతో సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి దచవారం జపేన్ మంత్రం తత స్తోత్రముదీరయేత్. 10 సార్లు ఈ మంత్రాన్ని జపించి తరువాత పరమాత్మ యొక్క స్తోత్రాన్ని భగించాలి. యువాసు విశ్వత్య విభు జగతః అదే స్తోత్రం అన్నారు. జగతః కారణం మీరిద్దరూ అమ్మ నాన్న నమాజ్. లక్ష్మీనారాయణులు సగల జగత్తుకు మీరే ప్రభువులు మీరే కారణము సాహి ప్రకృతి సూక్ష్మ మాయా సిద్ధిహి దురత్యయా అమ్మవారు ప్రకృతి. సుఖరూపురాలు ఆమె మాయాశక్తి ఆమె ఎవరికీ అందేది కాదు అర్థమయ్యేది కాదు తస్య అధీశ్వర సాక్షాత్వమేవ అలాంటి శక్తికి నీవు అధిపతివి నీవే పరమాత్మవు పురుషుడవు. త్వం సర్వ యజ్ఞ నిజేయం క్రియేయం ఫలభుక్ భవాను. అన్ని యజ్ఞములు నీవే, అన్ని పూజలు నీవే, అన్ని క్రియలు నీవే, అన్ని క్రియల ఫలమును అనుభవించేది కూడా నీవే. గుణగజరేటి వ్యక్తిరియందేవి వ్యంజకః గుణపుకు భవాన్. ఈ దేవి గుణములను ఆవిష్కరిస్తుంది. నీవు ఆ గుణాలను అనుభవిస్తుంది. ప్రకృతి క్షాత్రియ అన్నాం కదా మాయ అని చెప్పినా సృష్టి ఉన్నాం అన్నాం. అలాగే గుణములు సృష్టించేది ఆమె అనుభవించేది నీవు. గుణపుకు భవాన్. త్వమి సర్వశరీరి శరీరి ఆత్మా శ్రీహి శరీరేంద్రియాశయా నీవు అందరి ఆత్మవు నీవు అమ్మవారు అందరి ఇంద్రియములు అలాగే మనస్సు అమ్మవారు ఆశయా నామరూపే భగవతి ప్రత్యయస్వం ఉపాశ్రయః నీవు నామ మీరే ఒకరు నామము ఒకరు రూపము నీవే ప్రత్యయః త్వమపాశ్రయః నీవే నమ్మకము నీవే సిద్ధి యథా యువాం త్రిలోకస్య వరదౌ

ఎలాగైతే మీరు మూడు లోకాలకు అతిపతులై అందరి వరాలను ఇచ్చే మహానుసధా ఉత్తమ శ్లోక సంతు సత్య మహాశిష. సకల లోకములు ఆశిస్సు సాధించేటువంటి మీరు నా మీ చిన్న కోరికను కూడా ప్రసాదించండి. సంతు సత్య మహా వితః ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రీయాతః ఈ రీతిలో పరమాత్మను అమ్మవారితో కలిసి స్తోత్రం చేసి అలాగే తన్ నిత్సార్య ఉపహరణం దత్వా ఆచమనం అర్చయేత్, పూజా ద్రవ్యాన్ని పెలగించి ఆచమనం స్వామికి ఇచ్చి స్వామిని ఆరాధించి తతస్తువి తత్తోత్రేణ భక్తి ప్రక్రేణ మళ్ళీ ఒకసారి. ఈ స్తోత్రంతో స్వామిని స్తోత్రం చేసి యజ్ఞోచ్చిష్టమవగ్రాయ పునరభ్యచ్చయేతి. యజ్ఞ ఉచ్చిష్టం గృహాలో ఉంటుందే దాన్ని అవగ్రాయ. వాసన మాత్రమే చూచి మళ్ళీ స్వామిని ఇంకోసారి మూడోసారి అర్చించాలి. అర్చించాలి. పతించవరయా భగ్యా మహాపురుష చేతన. అదే భక్తి తోటి భర్తను కూడా సేవించాలి. ప్రియైస్తైహి ఉపనమేత్ ప్రేమశీలః స్వయంపతిహి. భర్త కూడా ప్రేమ కలిగి ఆమెను చక్కగా ఆదరించాలి. ఉపనమీత్ విభృయాత్ సర్వ కర్మాణి పత్నియా ఉచ్ఛావజానిచ వ్రతం చేస్తున్న సమయంలో భర్త కూడా భార్య చేసేటువంటి పనులను పంచుకోవాలి. ఇద్దరు కలిసి భరించాలి. ఏమంటారు? కోఆపరేషన్ అన్నమాట. నాకేంటి నువ్వు చేసుకో నేను కూర్చుంటాను కాదు. భర్త కూడా భార్య యొక్క పని భారాన్ని తాను పంచుకోవాలి బిగుయాత్. అలా సమాహితః ఉచ్చావచానిత్యః కృతమేకతరేనాపి దంపత్యోః ఉభయోరపి పత్నియాం కురియాదనరసాయాం పతిరేకత సమాహితః ఇలా వారి సేవను వీరు శ్రీ రీతి ఏమని వారు పరస్పరం చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి వ్రతం చేయడానికి భార్య అసమర్ధురాలైతే భర్త కూడా ఈ వ్రతాన్ని ఆమెకు బదులుగా తాను చేయవచ్చు. దంపత్యోహో ఉభయోరపి.

పత్రియా నర్సాయం పతిరేతతు సమాహితః విష్ణోవతమిదం విభ్రతు నవిహన్యాత్ కదంచెన మొదటి నియమం ఏమిటంటే ఒక్కసారి వ్రతాన్ని స్వీకరించిన తరువాత పరపాటున కూడా మధ్యన వ్రతానికి భంగం కలగకూడదు. విఘ్నం కలిగించే గదంచన ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రత విఘ్నం కలిగించకూడదు. విప్రాన్ స్త్రీయః వీరవతీహి సజ్ఞంధ బలి మండలి ఈ ప్రకారంగా బ్రాహ్మణులను ముత్తైదుగులను పుష్పమాలలు, గంధము, పసుపు, కుంకుమ, పూజా ద్రవ్యాలతోటి అర్చే ప్రతి పూట భక్తితోటి ఆరాధించి పరమాత్మను కూడా ఆరాధించాలి. ఉద్వాస్య దేవం స్వేధామిని తన్నివేదిత మగ్లతః అధ్యాత్ ఆత్మ విశుద్ధ్యర్థం సర్వకామార్థయే పూజ అయిన తర్వాత పరమాత్మ ఆజ్ఞ భర్తాజ్ఞను పొంది ఇప్పుడు ప్రసాదాన్ని తాను తీసుకోవాలి. ఈ పూజా విధినా ఇలాంటి ఉత్తమమైన పూజా విధితో ద్వాదశ మాసాన్ 12 నెలలు అంటే మార్గచిరం నుంచి. మళ్ళీ మార్గతీరం దాకా ఒక సంవత్సరము ఆచరించి సాధ్వి కార్తికే చరమేహని కార్తీక బహుళ అమావాస్య నాడు. స్వభూతే అపవ పృశ్య తెల్లవారిన తరువాత నీరున ఆచమనం చేసి కృష్ణ పరమాత్ముని యధావిధిగా పూజించి పయశ్రుతేన శిఖుయాత్. చెరువు తోటి క్షీరాన్నం తోటి హోమము చేయాలి. నెయ్యితో హోమము చేయాలి. పాక యజ్ఞ విధానేన ద్వాదశైవ ఆహుతి. 12 ఆహుతులు ఇవ్వాలి. ఆదిశాప్తుడు భర్తకు నమస్కరించి ఆశిష్యులు తీసుకొని బ్రాహ్మణులకు నమస్కరించి వారాశిష్యులు కూడా తీసుకొని త్రణన్య శిరసా భక్త్యా అప్పుడు వారు అలమ తోటి భోజనం చేయాలి సదరుజ్ఞయా ఆచార్యం అగ్రత కృత్వ వాగ్యత సహ బంధువి ఎందరు బ్రాహ్మణోత్తములు ఏం చేసినా

ఆ గ్రహ పీఠం ఎవరికి? ఆచార్యం. గురువు గారిని ముందర కూర్చోబెట్టి కాస్త నోరును జాగ్రత్తగా వాడుకుంటూ గురువు గారి దగ్గర వాగ్యతః కుదర గురువు గారు అన్నారు అనుకోండి ఎడాది వరకు నిలబడగలుగుతుంది. బాయ్ ఒక్క మాట ఇంత కథ పడిగినా ఆ మన గురువు గారు గురువు గారు గురువు గారు మన అయినా వారైనా గురువు గారు పొరపాటున తప్పు చేశామంటే ప్రత సమయం అవుతుంది కాబట్టి వాక్యత అది కూడా సహబంధువి తానే కాదు తాను నోరు కట్టుకుంటే కాదు, వచ్చిన బంధువులకు కూడా నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. గురువుగారు వచ్చారు, వాళ్ళు వెళ్ళినక మీ ఇష్టం కానీ వెళ్ళేదాకా అందరూ కొంచెం కంట్రోల్ గా ఉండండి అని వాళ్ళకి కూడా చెప్పాలి. వాళ్ళకి ఆఫీసులై అప్పుడు ఆ బంధువులతో కలిసి దడ్యాత్ పత్నీ చెరోభ సేటం. సుప్రజత్వం సుశోభం అప్పుడు ఆ యజ్ఞ చిట్టమైనటువంటి చెరువును భర్త భార్యకిచ్చి నీకు ఉత్తమ పుత్రుడు కలుగుతాడు అని. తీర్వదించాలి సుసౌఖనం ఏత కృత్వా విధివతు వ్రతం యధావిధిగా ఇలాంటి వ్రతాన్ని ఆచరించి విభోహో అభిక్షితార్ధం లభతే పుమాన్ పరమాత్మ వ్రతాన్ని తీసి మానవుడు తాను కోరిన దాన్ని పొందుతాడు. స్త్రీ పేద రాస్తాయ లపేత సౌభగం స్త్రీ అవిరా ఈ వ్రతాన్ని పురుషుడు చేస్తే ఉత్తమ సంతానాన్ని భార్య ప్రీతిని పొందుతాడు. భార్య చేస్తే భర్త ప్రీతిని పొందుతుంది, సంపదను పొందుతుంది, సంతానాన్ని జీవపతిం యశో గృహం. నిత్య దీర్ఘ సుమంగల్యం అంటాం కదా, నిత్య సౌభాగ్యము, నిత్య సౌమంగల్యము స్త్రీ పొందుతుంది. కన్యా చ నిందేత సమగ్ర ఒకవేళ పొరపాటున. పెళ్లి కాని అమ్మాయి ఉంటే ఆమె ఈ వ్రతం ఆచరిస్తే తాను కోరుకున్నటువంటి గుణములు గల ఉత్తమ భర్తను పొందుతుంది. కన్యా చెవిందేదు సముద్ర రక్షణం వరం స్వవీర. హతచిల్మిషా జతిం సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. పాపం బాగా చేసిన వ్రతం చేస్తే పాపాలు పొలగిపోతాయి. హతచిల్మిషా. గతిం మృత ప్రజా జీవ సుతా ధనేశ్వరి కొందరికి సంతానం కలుగుతూ ఉంటుంది కలగగానే పోతూ ఉంటుంది. అలాంటి వచనం చేస్తే జీవ సుతా బతికే సంతానం కలుగుతుంది. సుదుర్భగ సుభగా రూపమగ్రియం భర్త యొక్క అనురాగాన్ని

కొందరి స్త్రీ ఈ వ్రతం చేస్తే భర్త యొక్క ప్రేమను పొందుతుంది. ఉపమతీయం. ముందేత్ విరూపా విరుజా విముచ్యతే కురూపి స్వరూపన్ ఉంది కదా పేరెళ్ళ విరుప ఇది ఉంది కదా. ఇది వంట వంట ఫ్రీ అండి పెట్టుకుంటారు ఆ అలాగే ఈ ఆ ఫ్రీములన్నీ ఏమొద్దు ఈ వ్రతం చేసేసుకోండి మనం ప్రచారం చేయొద్దు టీవీలో ఈ వ్రతం చేసుకోండి సౌందర్యం పెరుగుతుంది అని కురూప రూపవత్ అవుతుంది. అలాగే రోదం ఉన్నటువంటి వాళ్ళు విరుజ రోగము లేకుండా అవుతుంది. జైల్లో ఉండే వాళ్ళు జైల్ నుంచి ముడిజలు అవుతారు. యా ఆమయావి ఇంద్రియ కల్ప దేహం పాపం చేసినవాడు పాపాన్ని పోగొట్టుకుంటాడు. ఇంద్రియ ప్రీతి గడవాళ్ళు ఆ ప్రీతిని వదులుతారు. ఎతత్ పఠన్ అభ్యుదయీక కర్మన్ కర్మణి అనంత తృప్తిహి. వ్రతం ఆచరించడానికి చేతకాని వాళ్ళు ఈ అధ్యాయాన్ని సంవత్సరం పాటు చతుర్దోష చదివితే వాళ్ళకి కూడా వృద్ధి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, పితృ దేవతలు సంతోషిస్తారు. సంతోషించారంటే సంతానం అవుతుంది కదా? అవును. తిరిగిలో తుష్టాః ప్రయచ్ఛంతి సమస్త కామాన్. పితృ దేవతలు సంతోషించి అన్ని కోరికలు తీరుస్తారు. హోమావసానే హుతహుకు స్త్రీహి హరిత్యా హోమం పూర్తయిన తర్వాత అగ్నిహోత్రుడు అమ్మవారు స్వామి సంతోషించి అన్ని కోరికలు తీరుస్తారు రాజన్ మహత్ మరుతాం జన్మ పుణ్యం దితేహ వ్రతం చ అభివిధం మహత్తే మహారాజ ఇంత చక్కని మరుత్తుల జన్మ పూసవన వ్రతం ఈ యొక్క ఆజన యోతాన్ని మీకు నేను చెప్పాను, దీన్ని చదివిన వారు అన్ని కోరికలు తీర్చుకుంటారు. సంతానం లేని వాళ్ళు సంతానాన్ని, సౌందర్యం లేని వాళ్ళు సౌందర్యాన్ని, సౌభాగ్యం లేని వాళ్ళు సౌభాగ్యాన్ని, అలాగే సౌమంగర్యాన్ని ఇలా అనేక రకమైనటువంటి కామనలతో పాటు. లక్ష్మీనారాయణుల పరిపూర్ణానుగ్రహాన్ని పొందుతారు అని అధ్యాయం ఉంది కదా ఇది అధ్యాయం అయిపోయింది స్కంధం కూడా.

అయిపోయింది రేపు సప్తమ చంద్రాన్ని ప్రారంభిస్తాం అందులో 15 అధ్యాయాలే ఉంటాయి. ఒక రోజులో 15 రోజులు 15 రోజులు ఏం కాదు ఎక్కువనే అవుతుంది. 15 రోజులు పడుతుండొచ్చు అంటే ఫిబ్రవరి ఎండింగ్ కు సప్తమ అధ్యాయం పూర్తి చేసుకుంటే. అశ్రమ తరం అధ్యాయం ఎక్కువ ఉన్నా కానీ కథలే కాబట్టి అశ్రమ తరం నడుస్తాయి. స్వర్తి ప్రజా పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహీశాః ఓం బ్రాహ్మణేస్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అస్మద గురుభ్యో నమః ఎక్కువ అయిందా? కొంచెం కొంచెం మళ్ళీ ఎందుకంటే సన్నమైపోతుంది కదా. మళ్ళీ ఒక అధ్యాయం అయిపోయిందని చెప్పండి. పుంసవాన వృత్తం. పుంసవాన మంచి వృత్తం పుంసవాన వృత్తం ఆ రోజులు చేసేవాడిని. ఇప్పుడు ఏలాది కాదు నేను ఒక రోజు వస్తా ఏలాది రాదు నేను ఏలాది రాదు. ఈ రోజు సాయంకాలం లేక మా వాళ్ళు ఉండలేరు. ఒక పూట మనం మళ్ళీ మనం మళ్ళీ. ఇది ఏ.

Opening invocations and salutations to the Guru lineage. Salutation to Lakshmi-Hayagriva. Salutation to Narasimha. Salutation to Ramanuja. "Mata pita yuvatayas tanaya vibhuti sarvam yadeva niyamena" - all is by His will and grace alone.

Now - we were speaking of Vrittrasura. This great Vrittrasura - who was he in a previous life? The answer: he was none other than Chitraketu! Chitraketu - having once irreverently spoken to Goddess Parvati while she was seated with Shiva - received her curse and was born as the demon Vrittrasura.

Even while born as a demon (Vrittrasura), Chitraketu's bhakti (devotion) to Vishnu was intact - he had cultivated it in his previous birth through the Sankarshana mantra given by Naarada. That devotion carried over. That is why Vrittrasura could speak such profound bhakti even in the midst of battle.

And that is why Vrittrasura attained moksha (liberation) at death - despite being a demon by birth. His inner life was that of a devotee. This shows the power of accumulated bhakti - it transcends the form of the body one is born into. The Atma carries the bhakti-samskara forward.

Now - the story of Diti. Diti, daughter of Daksha and wife of Kashyapa Maharshi. Her two great sons - Hiranyakashipu and Hiranyaksha - had been slain by the Lord in His Narasimha and Varaha avatars. The grief of losing them remained with her.

Diti approached her husband Kashyapa Maharshi. She said: "O great one, my heart is consumed by grief for my sons. I want a son who will kill Indra - who was the proximate cause of the destruction of my sons. Please grant me this boon."

Kashyapa Maharshi was in a difficult position. As a husband, he had dharmic obligations to his wife. But granting such a boon would cause great harm to the cosmos. However, he agreed - with stringent conditions. He prescribed an elaborate vrata (vow) that Diti would have to observe for a full year.

The vrata rules prescribed by Kashyapa were very detailed. First: you must never wear soiled or unwashed garments. Always wear clean, freshly washed clothing. Second: do not use garlands that others have already worn or that are wilted. Only fresh, uncontaminated garlands are appropriate.

Third rule: do not eat food that is a leftover from someone else's meal (uchishtha). All food must be fresh and properly offered. Fourth: do not eat meat. Fifth: do not drink wine or any intoxicants. Sixth: avoid all impure associations and keep company only with the virtuous.

Seventh rule: do not step over a rope lying on the ground. Eighth: do not walk in unclean or polluted places. Ninth: do not scratch your head with both hands simultaneously. Tenth: do not bathe without your clothes on in the river (maintain modesty during bathing).

Eleventh rule: do not be disrespectful to Brahmins. Twelfth: do not curse or ill-speak of great souls. Thirteenth: do not go near a fire at inauspicious times. Fourteenth: do not cross over water without purification. All these rules together constituted the vrata requirements for Diti.

Most importantly: never sleep at sandhya time - neither at dawn (pratah sandhya) nor at dusk (sayam sandhya). These are sacred twilight periods when the junction of night and day occurs - times considered highly spiritually charged. Sleeping at these times would violate the vrata.

Also: before sleeping, one must wash both feet completely clean. And hair must always be properly tied - not left loose at night. These rules about bodily purity - feet and hair - are considered essential in many traditional vratas. Neglecting them breaks the vow.

Kashyapa told Diti: "If you follow all these rules faithfully for one full year - a son will be born to you who will be so powerful that even Indra will not be able to face him. But the vrata must be perfect - not a single rule can be broken." Diti agreed and began the vrata.

Meanwhile, Indra - through his divine knowledge - came to understand what was happening. He learned that Diti was performing a vrata specifically to produce a son who would destroy him. He was deeply alarmed. He thought: "I must act before this vrata is completed."

Indra used his divine powers - became extremely subtle and microscopic - and entered Diti's womb undetected. This is described in the scripture: "sookshma-roopena" - in a very subtle form - he entered to sabotage the pregnancy from within.

Inside the womb, Indra waited for an opportunity. He saw that Diti, nearing the completion of the vrata, became slightly negligent one day. She slept at sandhya time - and her feet were unwashed, and her hair was loose - violating three of the vrata conditions simultaneously.

The moment the vrata was broken by Diti's own negligence, Indra acted. He took out his vajra (thunderbolt weapon) - which had been fashioned from the bones of Maharshi Dadheechi - and began to strike the fetus inside the womb, cutting it into pieces.

Each time the fetus was cut, each piece glowed and cried out "Ma rodih!" - "Do not cry!" - some interpret this as each piece gaining a separate divine life force. Indra struck again and again - seven times making seven pieces, each group of seven again divided into seven - creating 49 pieces total.

The 49 pieces - instead of dying - each became a divine being, a Marut-gana (wind deity). The name "Marut" itself comes from "Ma rodih" - do not weep - the words heard when each piece was formed. Thus 49 Maruts were born, the divine hosts of the wind, mentioned throughout the Vedas.

Diti realized what had happened. She came to understand that Indra had entered her womb and destroyed her vrata from within. She was overcome with anger. She confronted Indra who now stood before her in his own form. She was about to curse him with a terrible curse.

But Diti paused. She reflected deeply. She thought: "Who is responsible for this disaster? Yes, Indra entered and cut the fetus - but would he have been able to do this if my vrata had been perfect? I myself violated the rules. I slept at sandhya, my feet were unwashed, my hair was loose."

Diti spoke to Indra: "I acknowledge that I myself broke the vrata through my own negligence. The fault is mine. You only took advantage of the opening that I myself created. I will not curse you. But these beings - the 49 Maruts - they are your brothers now. Take care of them."

Indra was moved by Diti's magnanimity and self-awareness. He accepted the 49 Maruts as his brothers and companions. The Maruts joined the divine assembly (deva-gana) and became the wind-gods of the Vedic tradition - helpers and allies of Indra, frequently mentioned in the Rig Veda hymns.

What is the teaching of this story? Even when we have a noble or even questionable goal, if we undertake a vrata - a solemn vow - we must maintain it with absolute discipline. One moment of negligence can undo years of effort. Diti's own lapse became the undoing of her great vrata.

There is another teaching: self-reflection. When a calamity occurs, the wise person first looks inward and asks: "What role did my own negligence or fault play in this?" Diti, despite her grief, showed this wisdom. She did not blindly curse Indra but honestly assessed her own violation of the vrata.

Thus the Sixth Skanda (Sashtha Skanda) of the Srimad Bhagavatam is concluded. This entire Skanda has been a treasure trove of teachings - from Ajamila's liberation, to Naarayana Kavacham, to the Vrittrasura battle and moksha, to Chitraketu's grief and wisdom, to Diti's vrata and the birth of the Maruts.

The speaker notes: "We covered the entire Sixth Skanda - from the very beginning - the story of Ajamila who called out "Naarayana" in his last moment and was saved by the Vishnu-dutas - to this final story of Diti and the Maruts. The Sixth Skanda is complete."

The Seventh Skanda begins with the story of Prahlada - the supreme devotee of Vishnu. Prahlada was born to Hiranyakashipu - the great Asura king, son of Kashyapa and Diti. Despite his demonic parentage, Prahlada was a supreme Vishnu bhakta from birth.

Hiranyakashipu - we know his story. He performed great tapas (austerities) and obtained boons from Brahma. He thought he had become invincible. He declared himself God and persecuted his own son Prahlada for worshipping Vishnu. This conflict between father and son forms the Seventh Skanda.

The Narasimha avatar - Lord Vishnu appearing as the Man-Lion - manifested specifically to protect Prahlada and destroy Hiranyakashipu. The story of Narasimha tearing apart Hiranyakashipu on the threshold, at dusk, placing him on his lap - is one of the most celebrated episodes in all of Bhagavatam.

The speaker gives a brief preview: in the Seventh Skanda, after Hiranyakashipu's destruction and Prahlada's coronation, Prahlada delivers wonderful teachings on Bhagavata dharma - the ninefold path of devotion (nava-vidha bhakti): shravana, keertana, vishnu-smarana, paada-sevana, archana, vandana, daasya, sakhya, aatma-nivedana.

The speaker acknowledges the gathering: "Through all your affection and grace, we have been able to cover so much. Srimad Bhagavatam is an inexhaustible ocean. Every day we dip into it and come out enriched. My salutations to all of you who have been listening so faithfully day after day."

Closing benediction: "May Sriman Narayana's full grace be upon all of you. May all of you attain good health (aarogya), good intellect (subuddhi), and devotion to the Lord (bhakti). May these teachings of the Bhagavatam bear fruit in your lives." Thus ends Day 150.

After a brief break, we will resume with the Saptama Skanda - the story of Prahlada and the glories of Narasimha. The speaker thanks everyone for attending and listening, offers final salutations to the Guru lineage, and closes with "Sri Krishnaarpanam astu" - may all this be an offering to Sri Krishna.

Salutations to Srimate Ramanujaya. Salutations to Srimate Nigamanta Maha Desikaya. Salutations to all the Azhwars whose Tamil Prabandham is the essence of all Vedas. May the blessings of the entire Srivaishnava Guru-parampara be upon all gathered here.

Thus the Sixth Skanda is complete. Punaraapi - once again we begin. With the grace of the Lord and the Guru, we shall proceed to the glories of the Seventh Skanda where the supreme devotee Prahlada shines as the ideal of Bhagavata dharma. "Bhagavatam paramaananda sandoham" - the Bhagavatam is a great ocean of supreme bliss.