నారద జ్ఞానం: రుద్దకుండా బోధించడం
Narada's Wisdom: Teaching Without Imposing
నారదుడు ఎప్పుడూ 'నేను చెప్తాను వినండి' అని రుద్దలేదు - తయారైన శిష్యులలో తెలుసుకోవాలని కోరిక మేల్కొల్పాడని వివరించబడింది. నారాయణ నుండి బ్రహ్మకు, నారదుడికి, వ్యాసుడికి, శుకుడికి భాగవత పరంపర ఎలా వచ్చిందో చెప్పబడింది. నిజమైన జ్ఞానం బలవంతంగా ఇవ్వరాదు - శిష్యుని పరిపక్వత వేచి ఉండాలని ముఖ్య సందేశం.
The session highlights Narada's unique teaching style - he never imposed himself or commanded listeners, but gently awoke the desire to know in those who were ready. The speaker explains how the Bhagavatam was transmitted from Narayana to Brahma, to Narada, to Vyasa, and then to Shuka. The key teaching is that great wisdom must be offered without compulsion, allowing the student's own readiness to flower.
ఆత్మ గారి పరియంతాం పుజే పుజ్య పరాం యో నిత్య నశ్చిత పదాం పుజే మ రుక్మ వ్యామోహ తత్పతి తరాని కృణాయ మేనే ఆత్మ రుగురో భగవతో స్థిత యైక సింధో రామానుజ స్థి చరణ ఉ చరణం కృతజ్యే మాతా పితా యువతయ తయా విభూతి సర్వం యజేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతే కులాభిరామం శ్రీమత్సదంగిరి యుగలం ప్రణమామి మూర్ద్ర భూతం సరస్య మాతా కుల భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహా భక్తాంగిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ దుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుష్ప సంకాచం హార నూపుర శోధితం రత్న కెంకణ కేయూరం కృష్ణం వందే జగత్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగత్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలస కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం గుణమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం శిశాంబర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితానాం గుతద్వంబ కుంకుమాంకిత వర్తతం శ్రీనికేసం మహేత్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ స్వతేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనుత్తారం త్యక్తే పౌత్రము కల్మశం ఆ జరాత్మజం వందే తతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిత్తాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః
గోవి జరి ఏంటంటే భజారోఘన జరుగుతుంది, ఆగమంలో ఒక గరుడ దండకం ఉంది మామూలు చిన్నది ఉంటుంది, ఇది కాకుండా వేదాంతి దండకం ఒకటి ఉంది వేదాంతి అది చదవండి చదవండి చదివితే. ఎంత ఆశ్చర్యం అంటే దేవస్తంభం పైన చెక్క కొడుతుంది గరుడ పురుషం. అందరం చూసాం. దాని గురించి చెప్పాను. గరుడ పురుషం ఆ చెక్క కొడుతుంది కాల పైకి అన్నమాట. అంటే మనం మరీ కిందికి మనకు ఆ స్వరూపం కనబడుతుంది కదా. కాల ఎత్తు చూస్తే అటు బయటికి ఈ మెడ తెల్లగా ఉంటుంది. అది కనబడుతున్నది ఎక్కడ కొడుతుంది గరుడు వచ్చాడమ్మా అని అడిగింది సుచరితన బీచి రెడ్డి భార్య ఆయన సుపేరుకి ఆ వస్తున్నాయండి అంటే ఎవరైనా వస్తారు ఇక్కడ ఉంటే జీవికి లేకుంటే ఎవరో వస్తారు. వచ్చిపోయారు అలాగే చక్కర కొట్టింది. ఆయన కృప. త్వమపి అదభ్రస్కృత విస్కృతం విభోహో సమాప్యతే యేన విదాం బుభుత్సితం నారద భగవానుడు తన పూర్వజన్మ చరిత్రను చెప్పి ఇలా నేను ఋషుల చేత అనుగ్రహమును పొందాను. వారు పరమాత్మ యొక్క మంత్రమును ఉపదేశించారు. దాన్ని నేను మననం చేస్తూ కాలం గడిపాను అని చెప్పి అక్కడితో ఆపి అంటే ఋషులు వెళ్ళిపోయారని చెప్పాడు వర్షాకాలం పూర్తి అవుతుంది ఏదో చెప్పుకొచ్చాను కదా. తరువాత ఏమైందో చెప్పలేదు. అంతవరకు ఆ భాగాన్ని ఆపి త్వమపి అదభ్రస్రుత విస్రుతం విభో. అద్భుతమైన కీర్తి కల మహానుభావ నీవు కూడా పరమాత్మ యొక్క కీర్తిని చరితమును సమాప్యతేయేన విదాం బుభుత్సితం అంటే భగవంతుని చరిత్రను నీవు రాయవయ్యా అందిజవయ్యా అని చెప్తున్నాడు జకత్ భగవానుడికి.
ఎందుకయ్యా అంటే బుభుత్సితం యేన సమాప్యతే విదాం బుభుత్సితం యేన సమాప్యతే జ్ఞానులకు తెలుసుకోదగినది దేని చేత పూరించబడుతుందో వ్యాస భగవానుని భాష స్పష్టంగానే ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి అన్న భావన లేనినాడు తెలియదు. సమాప్యతే యేన విదాం బుభుత్సితం. విదాం అంటే జ్ఞానినాం. జ్ఞానుల యొక్క బుభుత్సితం తెలియదగినది తెలియగోరినది యేన సమాప్యతే. ఏ చరిత్ర తోటి పూరించబడుతుందో ఆఖ్యాహి ఆ చరిత్రను చెప్పవయ్యా. కేవలం జ్ఞానులకు తెలియవనంత పూర్తిగా తెలియటం వరకే ప్రయోజనమా? భగవంతుని చరిత్రను రాయక జ్ఞానులు తెలియగోరినది పూర్తిగా తెలియుట మాత్రమే ప్రయోజనమా అంటే కాదు దుఃఖైహి ముహుహు అర్ధితాత్మనాం సంక్లేశ నిర్వాపణం. తాపత్రయ దుఃఖములు ఉన్నాయి అని చెప్పాను కదా ఆధ్యాత్మిక ఆది దైవక అభిభవతమే. ఇలాంటి తాపత్రయముల చేత ఏర్పడబడిన కలిగిన దుఃఖముల చేత బాధపడుతున్న వారి బాధను తొలగించేది. ఏది? భగవంతుని చేతి. అందుకే సంక్లేష నిర్వాణం ఉశంతి నాన్యథా మళ్ళీ అందులో ఉశంతి అంటారు. అంటే కథయంతి వదంతి అనొచ్చు అదే అర్థం. కానీ ఉశంతి అనేది వైదిక ప్రయోణం. వేద మంత్రాల్లో మాత్రమే. కుసెంతి కుసెనాహ అంటాం బాగా చెప్పేవాడు అన్నమాట. అంటే సంసారంలో ఏర్పడేటువంటి తాపత్రయముల చేత. కలిగిన దుఃఖాన్ని తొలగించగలది ఒక్క పరమాత్మ కథనే. ఇతరమైనవేవి తొలగించలేవని తెలిసినవారు చెప్తారు.
పెద్ద లక్షణం ఏమిటంటే నేను చెబుతున్నాను అని ఎప్పుడు అన్నాడు. నేను చెబుతున్నాను మీరు వినండి. ఇది నాకు బాగా తెలుసు మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. ఈ మాట వ్యాపిరుడు కూడా అన్నాడు అది చూసుకున్నాం కదా అనే సుతుడు అదే కదా సుతుడు ఏం చెప్పాడు మా గురువు గారు చెప్పారు దాన్ని మననం చేసుకొని మీకు చెప్తాను అన్నాడు. కాబట్టి భగవంతుని కథ విన్నందువల్ల రెండు ప్రయోజనాలు. జ్ఞానులకు తెలుసుకోదలచుకున్నది తెలిసిపోతుంది. సంసారులకు అన్ని బాధలు తొలగిపోతాయి. ఇంకేం కావాలండి? ఉన్నవే రెండు. అంటే ప్రపంచం మొత్తాన్ని రెండు వర్గాలు చేశారు. అంటే వేరే వాళ్ళు లేరు. ఒకళ్ళు జ్ఞానులు మరియు ఒకరు తాపత్రయాతురులు. అంతే కదా. కాబట్టి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే వారు ఒక వర్గము. మనకు ఏర్పడే బాధలు తొలగాలనుకునే ఒక వర్గము. ఇలాంటి వారికి బాధలు తొలుగుతాయి. అలాంటి వారికి బోధలు కలుగుతాయి. ఒకరు బోధ ఒకరు బాధ అంతే. ఈ రకముగా ఈ రెండు ప్రయోజనాలను కలిగించేటువంటిది పరమాత్మ యొక్క చరితం కాబట్టి. ఆ పరమాత్మ చరితమును కీర్తిని నీవు బాగా వివరించవయ్యా అందజేయి. అంటే ఏ భగవంతుని యొక్క నామస్మరణ వలన కథాస్మరణం వలన నేను పరమాత్మ స్వరూపాన్ని బోధించేటువంటి మంత్రాన్ని పెద్దల వలన పొంది ఒక మానసికమైనటువంటి ఒక సంతృప్తిని పొందాను. అంటే ఏదో కథలు వింటే ఏవో ధర్మాలు వింటే మనశ్శాంతి కలగదు. భగవంతుని ధర్మాలే విన్నాను. పరమాత్మ కథలే వినాలి. నా అనుభవం అయ్యా తయారు చెయ్యి అని బోధించాడు. ఇప్పుడు అంటున్నాడు ఏవం నిజమ్య భగవాన్ దేవర్షేహి జన్మ కర్మచా. వ్యాస భగవానుడు నారదుడు స్వయంగా చెప్పినటువంటి తన పుట్టుక పుట్టిన బాల్యంలో తాను చేసినటువంటి పనులు ఈ రెండూ విని భూయప్ప ప్రచ్యతం బ్రహ్మన్ వ్యాస సత్యవతి సహా మళ్ళీ ఆ మహానుభావుడిని అడిగాడు
ఇందుకోసమే ఆయన ఆపాడు. కథ చెప్పేవాడు చెప్పుకుంటూ పోవచ్చు కదా మొత్తం చరిత్రం. తాను ఎలా నారదుడు అయ్యాడో చెప్పొచ్చు కదా. చెప్పలేదు. రుషులు వెళ్ళిపోయారు. నాకు ఒక ప్రవేశం చేశారు అనుసంధానం చేసుకుంటున్నాను అన్నాడు అంతే. అంటే వినేవాడికి అవతల జరిగిందేదో తెలుసుకోవాలని తహతహ ఉందా లేదా? అతను అడగలేదనుకోండి చెప్పడు అవసరం లేదు. ఇచ్చాం కదా గురువులు ఎప్పుడు విషయాన్ని చెప్పుకుంటూ పోతుంటారు. ఎక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వినాలో ఆ భాగాన్ని దాటవేస్తారు. రావాలండి. వినేవాళ్ళు స్వామి అక్కడ ఏదో చెప్పి ఆపిచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందండి అని అడిగారనుకోండి వీళ్ళు కొంచెం. పెద్ద అడుగులే చెప్తా ఉండే బాబు అప్పుడు మొదలు పెడతాను. అని అడగలేదు నాకు అవసరం లేదు అన్నమాట నాకెందుకు శ్రమ ముందు వెళ్ళిపోతాడు. శిష్య చిత్తమిచ్చుహు గురుహు అంటాడు శిష్యుని యొక్క హృదయాన్ని తెలియగోరేటువంటి గురువు చెప్పవలసిన విషయాన్ని సూచించి పక్కకు పోతాడు చెప్పాను కదా నాకు దశమ స్కంధంలో కూడా కృష్ణ పరమాత్మ కథను చెప్పుకుంటూ సుపయోగింద్రుడు అదేమిటి అఘాసుర వృత్తాంతం. అఘాసుర అఘాసురు ఒక పెద్ద కొండచిలువ లాగా వచ్చి అందరినీ మిగడానికి ప్రయత్నిస్తే స్వామి వారందరినీ కాపాడుతాడు. ఆకాశం నుండి తమ్మరిస్తారు. పరమాత్మ మీది నమ్మకంతో కడుపులోకి పోయిన వారందరూ విషపు గాలులకు మరణిస్తారు. సరే దాని నోరు చీల్చి వానందరిని బయటికి చేసి తన అమృత కటాక్షం తోటి. అందరూ సజీవులు చేస్తారు. కానీ పాము నోట్లోకి వెళ్లి బయటికి వచ్చి బ్రతికామన్న సంగతి ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది. కౌమారే యత్ కృతం కర్మ పౌగండే వివిదుహు అంటారు. పౌగండము అంటే ఆరవ ఏడు. కౌమారం అంటే ఐదేడు. ఆ వన్ ఏడు దాని కళం.
ఈ వన్ ఇయర్ ఏమైంది చెప్పడు. లోకం చదివి ముందరకు పోతుంటాడు. అయ్యా గురువుగారు గురువుగారు ఏం సంగతి అండి? సంవత్సరం దాకా వాళ్ళందరూ ఏం చేశారండి? ఓహో జాగ్రత్తగా వింటున్నాం అన్నమాట. సరి చెప్దాం అనుకోడు అది మనకు బ్రహ్మ వత్సాపహార ఘట్టం అప్పుడు జరుగుతుంది. ఇలా ప్రత్యేకమైన శ్రద్ధతో వినవలసిన విషయాన్ని శిష్యులు అడిగితేనే చెప్పాలనే నియమం ఉంది కాబట్టి వారి చేత అడిగించేలా దాడ వేస్తారు. పెద్దగా వింటున్న వారు అయ్యో అక్కడ ఆ విషయం పోయినట్టు ఉందండి అక్కడ ఏమైంది అంటారు. ఓహో జాగ్రత్తగా వింటున్నారు చెప్పాను కదా చెప్పాను కదా. వింటున్నారా దాన్ని బాగా మనసులో పడుతున్నదా మొత్తం మనసులో పట్టిందా మీకు అప్పుడు గురువుగారు అడుగుతారు. కథ చెప్పారన్నమాట కథ. అయ్యా అంతా పట్టిందండి ఓ తోక మాత్రం మిగిలింది అన్నారు. వినేవారు. తోకేమిటిరా అబ్బే ఏం లేదు అయ్యగారు మా పక్కనే పెద్ద ఒక రంధ్రం ఉంది అప్పటినుంచి అందులో ఎలక పోస్తూ ఉన్నది ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంతసేపు కష్టపడితే మొత్తం బదులు తోక మాత్రం మీద ఎత్తుకుపోతుందా అని చూస్తున్నాను అన్నారు. ఎక్కడ ఉంది మనస్సు వీడికి? అలాంటి శిష్యులు ఉంటారేమో అని గురువుగారు చాలా విషయాలను దాటవేస్తారు. అందుకోసం ఇక్కడ ఈ విషయాన్ని దాటవేస్తే సత్యవతి సుతుడు కాబట్టి అంటే పరాశర పుత్రుడు. సత్యవతి కదా అంటే జరిగిన దాన్ని జరిగినట్టు తెలుసుకోవటంలోనూ తెలుపటంలోనూ ప్రవర్తించడంలోనూ పక్క దారికి పోని వారు అన్నమాట సత్యవతి అని తెలియదు. ఇది సత్యవతి శృతిహి అంటాం మనం వేదంలో కూడా. అలా వేదములు విభాగం చేసి వేదార్ధం అర్మించినటువంటి మహానుభావుడు కాబట్టి నారదుడు ఏ ఉద్దేశ్యంతో ఆ భాగాన్ని ఆపేశాడో తెలుసుకొని అడుగుతున్నాడు భిక్షుభి విప్రవసితే విజ్ఞానాదేస్తుభిస్తవ వర్తమానః వయసి ఆద్యే తతః కిమకరోతు భవాన్ అయ్యా సన్యాసులందరూ తామున్న ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్లారు అన్నారు. వారు వెళ్లే ముందు మీకు భగవంతుని యొక్క మంత్రాన్ని ఉపదేశించారు అన్నారు.
మీకు ఉపదేశించి మీరేం చేయాలో ఆదేశించి తామున్న ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిన తరువాత ఋషులు వెళ్ళిన తరువాత కిమకరోత్భవన్. మరి మీరేం చేశారు? అక్కడే ఉన్నారా? ఋషులు వెళ్ళినా అక్కడే ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోయారా? తర్వాత మీ చరిత్ర ఏమిటి? సెలవియ్యండి అని వ్యాస భగవానుడు అడిగాడు. స్వాయంభువ కయావృత్యా వర్తితం తే పరం వయః స్వాయంభువ అంటే బ్రహ్మపుత్ర తే పరం వయః నీ తరువాతి వయస్సు ఐదేళ్ల అన్నావు నాగేళ్ల అన్నావు కదా. ఆ తరువాతి నీ జీవితము కయా వృత్తియావర్తితం? ఏ వృత్తితో గడిపావు ఏం చేశావు? నాలుగు ఐదు ఏళ్ళు అన్నావు. మరి ఐదేళ్ల తరువాత నీ జీవితం పూర్తయ్యేంత వరకు ఏం చేశావు? ఏ వృత్తిని అవలంబించావు? కథంచ ఇదం ఉదస్త్రాక్షీహి కాలే ప్రాప్తే కలేవరం. సమయం వచ్చినప్పుడు అంటే కాలము చేరువైనప్పుడు ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టావు? ఎలా పెరిగావు, ఏం చేశావు, ఎలా విడిచావు? అంటే శరీరాన్ని విడిచావా? శరీరమే విడిచిందా? చాలా చమత్కారం ఉంటుంది ప్రశ్నలో. కొద్దిగా ఉదయం తెరిస్తే ఆంతర్యం అర్థమవుతుంది. శరీరాన్ని విడిచిపెట్టుట అంటే వచ్చిన మరణాన్ని సహజం అనుకొని చింతించకుండా ఉండటం. శరీరం విడుచుతా అంటే అయ్యో అప్పుడే పోతున్నానా ఇంకా చాలా పని ఉంది పెళ్ళాం పిల్లలు బంధువులు ఇలా పేరుస్తారో ఏమో వాళ్ళు ఎట్ట భయోగుతారో ఏమో అని వాళ్ళు భయోగుతారు మనం జోస్తాం అంటే. కాబట్టి ఇలాంటి దిగులు ఆశతోటి ఆశతోటి అయ్యో పోతున్నామా అయ్యో పోతున్నామా ఏడుచుకుంటూ వచ్చే ఉంది అది శరీరం మనను విడుచుట.
కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అంటాడు మహానుభవ. జన్మ ఎత్తిన తర్వాత చేయవసరంలన్నీ పూర్తి చేసినవాడు అది ఎప్పుడు వస్తుందని అతిథి కూడా ఎదురు చూసినట్టు చూస్తారు శాస్త్రం. మరి నీవు అలా చూశావా? అదే వెళ్ళిపోయిందా? అంటే నీ శరీరం మీద దేహాత్మాభిమానం పోయిందా? జ్ఞానం కలిగిందా? ఎలా నువ్వు ప్రవర్తించావయ్యా? ప్రాత్కల్ప విషయామేతం కృతింతే సురసత్తమానస్యేష వ్యవధాత్ కాలః ఏష సర్వ నిరాకృతిహి. ఎందుకు అడుగుతున్నావు అంటే నీవు చెప్పే ఈ కథ పోయిన జన్మది కాదు. కదా? పోయిన కల్పం. కదా? అంటే ఎన్ని ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఒక కల్పం అన్నాం. 71 మహాయుగాలు అయితే ఒక మనవంతరం. 71 మహాయుగాలు ఇంటూ 14. ఏం కావాలి? అంటే ఇంచుమించు ఒక 1000 మహాయుగాలు కదా. మరి వెయ్యి మహాయుగాలు గడిచిన తర్వాత కూడా ఇంకా నీకు ఆ విషయం గుర్తుందంటే మరి నువ్వు మహానుభావుడవ వరగాను. ప్రాక్ జన్మ కొందరికి గుర్తుంటుంది ఏదో స్వామి కృప ఉంటే. కానీ నీకు ప్రాక్ కలిపే. ఈ కల్పం కంటే ముందున్నటువంటి కల్పంలో జరిగినటువంటి దీన్ని స్మృతింతే సురసత్తమా నశ్యేష వ్యవధాత్ కాలః మనను మనకు జరిగిన విషయాన్ని మరిపించేది ఏది? కాదా? టైం గడుపుతున్న కొద్దీ మర్చిపోతాం. బాధలు కానీ దుఃఖం కానీ. సమస్య కానీ ఆనందం కానీ జరిగిన కొద్ది కాలం అనుబంధం గాఢంగా ఉంటుంది. ఊరికే వాటినే మనం స్మరిస్తూ ఉంటాం. కొన్నాళ్ళయిన తర్వాత క్రమక్రమంగా మర్చిపోతాం. అంటే మనం మర్చిపోం. కాలం మరిపిస్తుంది. ఎంత గొప్పవాడినైనా కాలం మరిపిస్తుంది. కానీ ఆ కాలం నిన్ను మరిపించలేదు.
ప్రతి కాలం కూడా నీకు ప్రాత్కల్ప విషయాన్ని మరిపించలేదు. అంటే నీకు పెద్దల అనుగ్రహం ఎంత గాఢంగా ఉంది అని ఇంకో మాట అంటున్నాడు కాలానికి ఒక బిరుదు ఇచ్చాడు స్వామి వ్యాసుడు సర్వ నిరాకృతిహి. అన్నిటినీ పోగొట్టేది రకంగా దేన్ని మిగలుతది. ఒక వస్తువుని కానీ, ఒక స్వరూపాన్ని కానీ, ఒక జన్మను కానీ, ఒక జ్ఞానమును కానీ, ఒక విషయమును కానీ అన్నిటినీ పోగొట్టేది, తొలగించేది, నశింపచేసేది సర్వ వినాశక అని అర్థం చేసి. ఎలాంటి దాన్నైనా తొలగించగల కాలము నీ జ్ఞాపక శక్తిని తొలగించలేకపోయింది. అంటే నీ మీద పరమాత్మ కృప పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా స్తోత్రం చేస్తున్నాడు? గురువుగారు చెప్పదలుచుకున్న దాన్ని ఎలాగో చెప్తాడు. చెప్పటంలో హృదయపూర్వకంగా చెప్తాడా ఏదో కథ పూజ తామం చెప్తాడు. కాస్త వారిని స్తోత్రం చేస్తే అబ్బా ఈ శిష్యుడు కాడా శ్రద్ధగా వింటున్నాడు రహస్యాలు రెండు ఎక్కువ చెబుదాం అనుకుంటాడు. నేను వచ్చి కుద్దుగా అని కొట్టండి చెప్పండి ఏదో అన్నాం అనుకోండి అయిపోయి వెళ్ళిపోతారు. అంటే విషయాన్ని బోధించడానికి శిష్యుల ప్రవృత్తి చాలా ప్రధానం అంటాడు ఈయనే కాదు. హరాశరం మునివరం కృతపూర్వాణిక క్రియం మైత్రేయ పరిపప్రచ్య ప్రణిపత్య అభివాద్యచ అంటాడు విష్ణుపురాణం ప్రారంభం అది. విష్ణుపురాణాన్ని వివరించమని మైత్రేయుడు. అంటే వాల్మీకి నారదుడిని అడిగినట్టు పరాచరుడిని మైత్రేయుడు అడిగాడు అంత గొప్పవాడు నాకు గుర్తు ఉంది ఇందులో కూడా విదుర మైత్రేయ సంవాదం అని ఎంత చిన్నవాడు ఎంత గొప్పవాడు అంటే వ్యాస భగవానుడికి క్లాస్ ఉన్నాడు. చాలదా ఇంకేం కావాలండి అంతటి మహానుభవ అతను పరాశరుడిని ప్రణిపత్య అభివాద్యచ అంటే సాష్టాంగ దండ ప్రణామము చేశాడు స్తోత్రం కూడా చేసి అప్పుడు అడిగాడు. ఈ స్తోత్రం దేనికి? శిష్యుల మీద ఇదివరకే ఉన్న అనుగ్రహం మరికాస్త పెరగటం. దానికి దృష్టాంతం ఏమిటంటే యథా వత్సః స్వ ఊధం.
దూడ ఆవు పొదుగు ఉంటుందే, ఈ ఆవు పొదుగును దూడ ఏం చేస్తుంది? తన నోటితోటి బాగా గుద్దుతుంది. దెబ్బ కొట్టడం కాదు. ఎంత ఎక్కువ దెబ్బలు తగిలితే ఆ పొదుగు నుంచి పాలు చేపి దూడకు బాగా వస్తాయి. అంటే ఎక్కువ పాలు చేపాలంటే ఎక్కువ సార్లు మరి దూడ ఆఘాతం చేయాలి కదా. అలాగే ఎక్కువ ఆచార్య హృదయం ఉప్పొంగి విస్తృతంగా జ్ఞాన క్షీరములు ప్రసరించాలంటే శిష్యులు స్తోత్రం చేయాలి తప్ప. ఈ స్తోత్రం ఏం చేస్తుంది? అది మనకు లాభం గురువు కాదు కదా. ఆనందంతో నా విషయాలు ఎక్కువ చెప్పారనుకోండి, మన జ్ఞానం పెరుగుతుంది. ఇంత మామూలుగా చెప్పుకుంటూ పోతే ఆ భాగవతం అంటే ఇదేనేమో అనుకుంటాం. కాబట్టి ఏ గ్రంథమైనా భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ, వేదం కానీ, ధర్మశాస్త్రం కానీ మనకు తెలియని రహస్యములు అనంతం. తెలిసినవి చాలా తక్కువ. మరి గురువుగారి వల్ల వీరున్నంత ఎక్కువ మనం తెలుసుకోవాలి అన్నప్పుడు కాస్త అయ్యా మీరు మహానుభావులండి అలాంటి వారండి ఇలాంటి వారండి. సాక్షాత్తు వ్యాస భగవానుడు నారదుడిని స్తోత్రం చెప్తున్నాడు. అది కూడా జ్ఞానం బోధించమని కాదు మీ జీవితం గురించి చెప్పమని. జరిగిన మీ జీవితం ఏమిటి? మీకు మందమైనటువంటి రుషులు వెళ్ళిపోయిన తరువాత తరువాత మీ వయస్సు ఎలా గడిచినది? మీ శరీరం ఎలా విడిచిపెట్టారు? ఇది జీవితం కాదా? మరి దీనికి స్తోత్రం ఎందుకండీ అంటే. నారదుని సామాన్య జీవితం బ్రహ్మ మానస పుత్రుడుగా మారటానికి పనికొచ్చిందంటే ఏదో పురిగా తిరిగానండి పెరిగాను ఏదో జ్ఞానం వచ్చింది స్వామి సహపడ్డాడు పుట్టానంటే అయిపోతుంది. కాదు, ప్రధానమైన ఘట్టాలు ఏమిటి? మిమ్మల్ని ఆనందింపజేసిన ఇది. మీరు ఏ ఘట్టంతో బ్రహ్మ మానస పుత్రత్వాన్ని పొందటానికి కావలసిన సంఘటనలు ఉన్నాయే వాటిని బాగా వివరించు. శరీరాన్ని విడిచిపెట్టావు అంటే నెక్స్ట్ జన్మ ఏమిటి అన్నమాట. మరి చెప్పొద్దు. ఇన్ని వివరాలు చెప్పాలి కాబట్టి వ్యాస భగవన్ నారదుని అంత స్తోత్రం చేశారు.
భిక్షుభిహి విప్రవసితే విజ్ఞానాదేశ్ణుభిర్మమ వర్తమానః వయసి ఆద్యే తత ఏతదకారశం ఎలా ప్రశ్న అడిగాడో సమాధానం కూడా అలాగే చెప్తారు. విజ్ఞానాదేశ్ణుభిహి భిక్షుభిహి విజ్ఞానమును బోధించినటువంటి గురువులు విప్రవసితే అక్కడి నుంచి కడలిపోయిన తరువాత వర్తమానః వయసి ఆద్యే మొదటి వయస్సులో ఉన్న బలి వయస్సు అంటే బాల్యం కదా మనకు బాల్యము చెప్పుకుంటాం కదా కౌమారము యవ్వనము వార్సక్యము మొదటి వయస్సు బాల్యము రెండవ వయస్సు కౌమారము మూడవది యవ్వనము నాలుగవది వార్తక్యం. అందుకే ఆద్యే వయతి అంటున్నాడు. అంటే బాల్యంలో ఉన్నటువంటి నేను ఇలా చేశాను అంటున్నాడు. ఏం చేశావు ఎవడు కదా కిమకారిసి అన్నాడు కాబట్టి ఇలా చేశాను. ఏకాత్మజామే జనని. యోషిన్ మూఢాచ కింకరి. మా అమ్మవారు ఉన్నారే మా తల్లి. మా తల్లికి నేను ఒక్కడినే కోరుతున్నాను. ఏకాత్మయామే జననీ ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే ఒక్కడే కొడుకుంటే ఆ కొడుకు మీద తల్లికి మమకారం ఎక్కువ ఉంటుంది, అందుకే యోషిత్ మూఢ సహజంగానే యోషిత్ దానికి తోడు మూఢ. యోషిత్ అంటే సంసారం మీద ఎక్కువ వ్యామోహం ఉన్నవారిని యోషిత్ అంటారు. అదన్నీ ఒకటే కానీ అన్నీ తాతృప్రాయం. వనితా అని కానీ, స్త్రీ అని కానీ ఇంక ఎప్పుడు ఉన్నాం కదా వేరే మనం. అలా కాకుండా యోషిత్ అనేది ఎవరికైతే సంసారం మీద ఎక్కువ మమకారం ఉంటుందో. అలాంటి స్త్రీని యోషిత్ అంటారు. అందుకే యోషిత్ మూఢ. అంటే యోషిత్ అంటే కూడా పూర్తిగా అర్థం కాదో ఏమో అని మూఢ అనేశారు. మమకారము బాగా ఉంది నా మీద. సంసారాన్ని వదులుకోవడానికి కావలసిన వివేకం ఏ మాత్రం లేకపోగా మోహంలో ఉంది. అయ్యో ఒక్కడే అబ్బాయి ఆ పిల్లవాడు చిన్న వయసులో ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవద్దు మరి.
పోనీ ఇంత ప్రేమ ఎక్కువ ఉన్నటువంటి తల్లి నన్ను చాలా శ్రద్ధగా పెంచడానికి ప్రయత్నించిందా అంటే పింకరి. ఎవరి దగ్గరో సేవ చేసుకున్నాడు. అంటే పరాధీనం. కింకరుడు కింకరి అంటే దాసుడు, సేవకుడు. కిం కరోమి కిం కరోమి అని అడిగేవాడు కింకరుడు. అయ్యా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంతా చూడండి. అలాంటి వాళ్ళని కింకరః. రాముడు అంటాడు కింకరవావతే. రాము లక్ష్మణుడు విశ్వామిత్రుడిని కింకరవావతే ఏతౌ ఆవాం కింకరౌ. కుల యొక్క దయ ఎంత అంటే మనం నోటి నుంచి మాట్లాడే ప్రతి పదానికి ఇంచుమించు అర్థం కిత్వత్ చెప్తారు అంది. కింకరవావస్తే యతః ఆవాం కింకరౌ. మేము నీవు చెప్పినట్టు వినేవాళ్ళం చేసేవాళ్ళం కాబట్టి అయ్యా ఏం చేయాలో చెప్పండి. అంటే పూర్తిగా పరాపీనం. మా తల్లి కూడా ఎవరి దగ్గరో సేవ చేస్తున్న మహానుభావురాలు కాబట్టి నా మీద ఎంత ప్రేమ ఉన్నా. ద్వారా మీద ఎంత వ్యామోహం ఉన్నా రెండిటినీ తన ఇష్ట ప్రకారం ప్రవర్తింపచేయలేదు. అనే భావం చెప్పడానికి యోచిన్ మూఢాచ కింకరి మై ఆత్మజేన అనన్యగతౌ చక్రే స్నేహానుబంధనం. నేను ఒక్కడే కుమారుడిని. ఆమెకు వేరే దిక్కు లేదు. ఒక విధంగా నాకు వేరే లేదు. తల్లే చూడాలి అన్నాడు. అందువల్ల ఒక్కడే అబ్బాయి కాబట్టి వేరే మార్గం సాధన మీద లేదు కాబట్టి నా మీదనే ఎక్కువ. వ్యామోహాన్ని పెంచుకుంటూ స్నేహానుబంధనం స అస్వతంత్రాన కల్పాసీత్ యోగక్షేమం మమేచ్ఛతి. స్వతంత్రురాలు కాదు కాబట్టి నా మీద ఎంత ప్రేమ ఉన్నా నా యోగక్షేమములను సరిగ్గా చూసుకోలేకపోయింది కోరుతున్నది. అబ్బాయి బాగుండాలి, అబ్బాయికి అన్ని తోక కలిగారు, పరిగించాలి, బాగా పెంచుకోవాలి ఆశ ఉంది.
స్వతంత్రాలు కాదు అక్కడ ఏదో అమ్మ ఈ పని జరిగిపోయి ఊరికే చేయాలి. అందుకే యోగక్షేమం అన్నాడు మనం చెప్పామనుకోండి జ్ఞాపకం నాకు అనుకుంటాను. యోగము అంటే అప్రాప్తస్య లాభః యోగః. ఇదివరకు మనకు ఎన్నడూ దొరకనిది ఇప్పుడు దొరికితే దాన్నే యోగము అంటారు. ప్రాప్తస్య రక్షణం క్షేమం. దొరికిన దాన్నే కాపాడుకోవడం ఉండే దాన్నే క్షేమం అంటారు. యోగక్షేమం వహామ్యహం అంటే మనకేం తెలుస్తుంది ఏదో యోగక్షేమ యోగక్షేమ అని మాట అనేస్తాం అర్థం ఏమిటి ఏమో ఏం తెలుస్తుంది అవి తెలుసుకున్న నాడు ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా వాడుతాం. ఇదివరకు మనకు లభించనిది ఈనాడు కొత్తగా లభిస్తే దాన్ని యోగం అంటే కూడిక కూడిక. మనతో కలిసిందండి ఇది ఆ వస్తువు దాన్ని యోగము అంటాం. ఆ దొరికిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడామనుకోండి ప్రాప్తస్య రక్షణం క్షేమః కాబట్టి మా తల్లిగారు నా మీద ఎంత ప్రేమ కలదైనా ప్రాప్తస్య రక్షణం లేదు. అప్రాప్తస్య ప్రాప్తి లేదు. కొత్త సౌకర్యములు కలిగించలేదు. ఉన్న సౌకర్యాలను దక్కించను లేదు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, చేయమంటే చేయాలి, ఏం చేస్తుంది ఇస్తా రాదు. కాబట్టి. ఈ శక్తికి వశే లోక యోషా దారుమయి యదా తోలుబొమ్మ అంటాం మనం. చెక్క బొమ్మ చేసి ఆడిస్తారు వాళ్ళు అది యోషా దారుమయి. చెక్కతో చేసిన బొమ్మ. ఎవరి చేతిలో ఉందో వారు చెప్పినట్టు వినేటట్టుగా మనం అందరం కూడా ఈ చేతిలో వచ్చే భగవంతుని చేతిలోని బొమ్మడం. బొమ్మ కావచ్చు, కీరు బొమ్మ కావచ్చు ఏదైనా ఒకటి. అందుకే ఇచస్యహివతే లోకః యోషా దారుమయత అహంచ తద్బ్రహ్మకురే ఉషిత్వా ఊషివాన్ తదపేక్షయ. నేనేం చేశానంటే ఆ ఋషులు వెళ్ళిపోయిన తరువాత కూడా వారి ఆశ్రమాన్ని విడిచిపెట్టాలనిపించలేదు.
ఇంకా వారు అక్కడే ఉన్నారేమో అని ఒక ఆలాపన అంటాం మనం. అంటే అదే భావన ఉంది. పోతే అక్కడే కాలం కలిపేవాళ్ళు. మా అమ్మ పిలిచినా. ఆహారం లేకున్నా ఎక్కడికో వెళ్లి భోజనం చేయాలని కానీ అమ్మ తెచ్చి పెడుతుందిలే ఇలాంటి స్థితితో వారు వెళ్లిపోయిన ఋషుల ఆశ్రమాన్ని నేను విడిచిపెట్టలేదు. దిగ్దీశ కాలా వ్యుత్పన్నః బాలక పంచహాయనః తానే చెప్పుకుంటున్నాడు. పంచహాయనః. ఐదు సంవత్సరాలు వహిస్తున్నాడు. ఎంత గొప్పవానయ్యా ఐదు సంవత్సరాలు గొప్ప అంటే దిక్కు దేశ కాల అవ్యుత్పన్నః. నాకు కాలం అంటే తెలియదు, దేశం అంటే తెలియదు, దిక్కు అంటే తూర్పు తెలవదు, పశ్చిమ తెలవదు. ఉన్న చోట ఏమిటో తెలవదు, ఉన్న సమయం ఏమిటో తెలవదు, అది ఎలా గడుస్తుందో తెలవదు. అంటే ఏమి పిల్లవాడినండి ఐదేళ్ల వాడిని. ఏమి తెలియదు కాబట్టి ఇక్కడ ఏదో బాగుంది అన్నారు. అంటే ఇది ఋషుడు ఉండి పోయిన ప్రదేశం కాబట్టి పుణ్యం అదేం లేదు. ఏం తెలియదు. దీని స్వరూపము తెలియదు. ఏదో బాగా అనిపించింది అన్నారు. అంటే ఏమిటి? మహానుభావుల ఆవాసము వారు ఉన్నప్పుడే కాదు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గంధం ఆ ప్రభావం మనకు కనబడుతుంది ఆమె చెప్తుంది ఎవరు శబరి రామాయణంలో రామలక్ష్మణులకు తమ గురువుల ప్రభావం చెప్తుంది. వారు అప్పుడెప్పుడో వారు ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద వారు స్నానం చేసి ఆ ఏదో నార బట్టలు అవి ఆ నదిలో పిండుకొని ఏదో నీళ్లు పిండి చెట్టు మీద ఆరేస్తే ఈనాడికి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వారు ఆనాడు ఏ అగ్నికుండంలోనైతే హోమం చేశారో ఇంకా చదాకుండా మండుతూనే ఉంది. చూపించండి ఇది మా గురువు గారు అంటే ఇలాంటి వారు అని అడిగాడు రాముడు. నీవు ఈ ప్రభావాన్ని చూసి మీ గురువుగారిని ఇంత బాగా సేవించావు నువ్వు. నీకు ఇంత భక్తి కూడా ఉంది వాళ్ళు చాలా మహానుభావులై ఉండాలి కదా. కొన్ని మాకు కూడా చెప్పు. అంటే వారి బిడ్డల బట్టలు ఇంకా ఉన్నాయి. వారు చేసిన హోమం యొక్క అగ్ని జ్వాల ఇంకా ఉంది. వారు ఎక్కడ పడుకున్నారో, ఏ అరువు మీద పడుకొని ఉన్నారో ఏదో సాపో ఏదో వేసుకొని పడుకుంటారు అరువు మీద. వారు పడుకున్న ఆ ప్రదేశం వరకు ఎంత గాలి రాని, ఎంత దుమ్ము రాని, ఎంత తుఫాన్ రాని.
పూలు కానీ చెత్త కానీ ఆ ప్రాంతాల్లో పడదు. మరి పడుకున్న భాగం అలాగే ఖాళీ ఉండి పాదములు, శిరస్సు అన్నీ మన చిన్న మూల్ ఉంటాయి కదా. అలాగే గుర్తులు అలాగే ఉన్నాయి చూడండి ఇక్కడ పడుకున్నారు మా గురువుగారు. వారు పడుకున్న ప్రదేశం, వారు నిలబడ్డ ప్రదేశం, వారు భోజనం చేసిన ప్రదేశం, వారు తిన్న పండ్ల ప్రదేశం, వారు ఎక్కడ పండ్లు తిని ఆ ఇత్తులు పారేసి అవైల చెట్ల అయ్యాయి. ఆ పండు నేను తింటున్నాను అని. ఎందుకంటే గురు శేషం ఆచార్య శేషం అండి. నిజమైన గురువు గారు అంటే నిజమైన అంటే ప్రేమ బాగా ఉన్న గురువు గారు తమ భుక్త శేషాన్ని శిష్యులకు ఎప్పుడూ ఇవ్వాలని కాంచిస్తారు. మరి పోయినాక ఎలాగో అని ఆలోచించి తాము తిని ఆ పండ్ల యొక్క బీజాలు ఉంటాయి ఇత్తులు అంటామే ఒక డబ్బా పడేశారు. అవి మొలకలెత్తి చెట్లై ఇప్పటికీ పండిస్తున్నాయి. ఇప్పుడు ఆ పండ్లు ఏమన్నట్టు? ఆ పండ్లు పెట్టేయాలి రాము. శబరి యంగిలి అంటే అది. ఆమె కొరికి పెట్టలే. అది ఎవరికి దొరుకుతుంది? అసలు కాదు ఏంటి? శబరి యంగిలి పండ్లు కాదు. ఎంత చమత్కారం ఉంది. కేవలం వాసన చూసి ఆ ఇవి చాలా బాగున్నాయి. ఇవే ఎందుకు బాగున్నాయి? మా గురువుగారు తిని వదిలిపెట్టిన బీజములతో ఏర్పడిన వృక్షములకు పండినటువంటి పండ్లు ఇవి. నేను దీనితోటే బ్రతికాను. ఇప్పుడు బతుకుతున్నాను. అది శబరి ఉచ్చిష్టం అంటే అందుకే టెస్ట్ చదవాలి. ఒరిజినల్ చదివితే అందులో ఉన్న రహస్యం అర్థమవుతుంది. కాబట్టి ఆ గురువుగారి ప్రభావం అనేది వారు వెళ్ళినా ఉంటుంది, ఉన్నా ఉంటుంది. బహుశా అదే నా మనస్సును ఆకర్షించిందో ఏమో అక్కడే ఉన్నాను. నాకు ఏది తెలియదు కాబట్టి ఏకధా నిర్గతాం గేహాత్ దుహంతీం నిచిగాంపతి సర్పోదశ పదాస్పృష్టః కృపణాం కాలచోబితః ఇలా కొంత కాలం గడిచింది. ఒకసారి రాత్రి పూట ఆవుకు పాలు పిండుదామని వెళుతున్న మా అమ్మగారిని కాలము చేత ప్రేరేపించబడిన పాము.
కరిచింది. పాము కరిచింది అంటే ఒప్పుకోం కదా. కాలచోదిత. అది కూడా ఒప్పుకోం. పదా కృష్ణ. ఈమె దాని మీద కాలు పెట్టింది. చీకటికి పోవడం లేదు ఎందుకంటే పెద్ద పులి కానీ. సింహం కానీ, ఏనుగు కానీ, పాము కానీ మన నుండి ఎలాంటి అపకారము కలగకుంటే మన దూరికి రాదు. ఇలా పక్కన పులి కూర్చో మనం ఈ పక్కన కూర్చో వస్తున్నాయి. పొరపాటున ఇలా అన్నాం అనుకోండి చెయ్యి మనం మిగలదు. అంటే మన వలన దానికి ఏదైనా ఆవల కలుగుతుందేమో అని అనుమానం వస్తే మాత్రం మనం మిగలదు. ప్రశాంతంగా ఉంటే హాయిగా కలిసి మరి ఉంటారు ఏం బదులు లేదు. సత్వము దాని దూరం మనం అది ఏమన్నా అది పోతుంది. కానీ వచ్చిన పద్ధతి ఏమిటంటే అది మనల్ని ఏం చేస్తుందో అన్న పని మనలే దాన్ని చేస్తున్నాం. అది మనం ఏం చేయనియ్యకుండానే ముందే మనం చేసేస్తున్నాం. కానీ అదంటే మనకెంత భయమో, మనమంటే పాము కూడా అంతకు రెట్టింపు భయం. వీలున్నంత వరకు దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం వెంటపడ్డాం అనుకోండి ఎదురు తిరుగుతుంది. తనను తాను రక్షించుకునే అవకాశం లేదు అన్నప్పుడు తప్పదు. ఇట్లా కదా పిల్లి కూడా తలుపు పెట్టి కొట్టకపోతే పూరి అవుతుంది వేరే మార్గం లేదు రక్షించుకోవాలి. ఆత్మ రక్షణ అనేటువంటిది అన్ని ప్రాణులకు సహజంగా ఏర్పడినటువంటి చేష్ట అది. అనుకో విద్యా, జ్ఞానం, సంస్కారం ఏమీ అవసరం లేదు. కాబట్టి కాలు దాని మీద పడబట్టి అది కరిచింది. మరి కాలు ఎందుకు పడింది దాని మీద? కాలు తొగిసింది. అంటే మా అమ్మగారి ఆయుష్యం అంతే ఉంది కాబట్టి ఆ సమయానికి అక్కడికి వచ్చింది. చమత్కారం ఏంటంటే మా అమ్మ కాలుతో పామును తాకింది అని కాదు, మా అమ్మ కాలు పెట్టే చోటికి పాము వచ్చింది. కాలం చూద్దామండి. కాలం అంటే ఏమిటి అర్థం మరి? సరిగ్గా సమయానికి ఇక్కడికి వచ్చేసింది. ఎందుకంటే పాము కచ్చితంగా నిలబడదు, పోతూనే ఉంటుంది. ఎందుకంటే మానవుని అడుగుల కప్పుడు వింది అంటే పాము. చాలా వేగంగా వెళుతుంది. ఈమె చప్పుడు వినింది ఉంటుంది, వేగంగా వెళుతూ ఉంటుంది. చీకటి ఈమె కనపడలేదు, ఈమె కాలు పెడుతున్నది, కిందికి వచ్చేసింది. కాలు మీదే పడింది, ఎంబడే కాకేసింది.
ఇది కాల చోజితః అందుకని పదా స్పృష్టః అలా చెప్పి సర్పో దేశత్ కలా కృపణాం కాల చోజితః తదా తదహం ఈశస్య భక్తానాం త్యం అభిప్స్తతః అనుగ్రహం మన్యమానః ప్రాతిష్టమ్. ఆ విషయాన్ని తెలుసుకున్న నేను తన భక్తులకు శుభమును కలుగజేయాలని దయదలిచిన పరమాత్మ యొక్క ఉత్తమ కృప ఇది అనుకున్నాను. సరే తెలిసింది కదండీ తనను నమ్మిన వారికి మేలు కలిగించాలి శుభం కలిగించాలని భావించే పరమాత్మ అనుగ్రహముగా ఈ సంఘటనను తలిచాను. అంటే ఎంత జ్ఞానం ఉన్నా మరి ముసలామె అమ్మ నాకి నేను ఒక్కడినే కొడుకుని అంటే మరి అమ్మను చూసుకోవాలి తప్పదు. ఆ కార్యక్రమంలో పడి ఎంతో కొంత పరమాత్మ ఆరాధన కొంత తగ్గిపోతుంది. ఆ లోటు వీడికెందుకు అనుకున్నాడేమో స్వామి. అందుకే ఇది పరమాత్మ యొక్క అనుగ్రహముగా భావించాము. ప్రాతిష్ఠం దిశముత్తరాం మరి అమ్మగారు లేనప్పుడు నప్పలెందుకు ఉండాలి అని. ఉత్తర దిక్కుకు నేను బయలుదేరి వెళ్ళాను పీతాన్ జనపదాన్ పల్లెలు, పట్టణములు, నగరములు, గ్రామములు, ఉద్యానవనములు, తోటలు. అలాగే ఇవన్నీ కూడా తిరుగు తిరుగుతూ తిరిగాను అలాగే ఏకయే ఆతియాతోహం అద్రాక్షం విపినం మహత్. నేను ఒక్కడినే బయలుదేరి వెళ్ళాను. కొల్లా మహత్ విపినం. ఒక భయంకరమైన పెద్ద అరణ్యంలోకి నేను వెళ్ళాను. ఘోరం ప్రతిభవాకారం యాల ఉలూక శివాజిరం పెద్ద పులువు ఉన్నాయి. గుడ్డేవులు ఉన్నాయి, గుడ్డగోవలు ఉన్నాయి కదా, నక్కలు ఉన్నాయి. ఇలా అన్ని రకముల కుర్ర జంతువులు ఉన్నటువంటి భయంకరమైనటువంటి అరణ్యానికి వెళ్ళాను. పరిశ్రాంత ఇంద్రియాత్మాహం. అలసిపోయాను. నా అవయవాలు, ఇంద్రియములు, మనస్సు అన్నీ పూర్తిగా అలసిపోయి తృట్పరీతః బుభుక్షితః ఆకలి అవుతున్నది పిల్లవాడు అది ఎన్న వాడండి.
దత్తి అవుతున్నది, ఆఖరి అవుతున్నది, అప్పుడు స్నాత్వా పీత్వా హృదే నద్య ఉపస్పృష్టః గతశ్రమ చూస్తే ఓ నది కనపడింది. దాని ఒక మడు చిన్న కొలం లాగా కనపడితే పిల్లవారు కదా హాయిగా. స్నానం చేశాను. ఆ చిమ్మలం కూడా చేసేసుకొని ఆ నీళ్లే తాగి ఆ పక్కన చెత్తగున్న పండ్లు ఏదైనా ఉంటే అది కాస్త తిన్నందువల్ల శాస్త్రం చెబుతుంది బడరికను పోగొట్టే ఉత్తమ సాధనం స్నానం అంటాడు. ఒకసారి స్నానం చేసామనుకోండి, మన శరీరానికి సగం బండలిక పోతుంది. వెంటనే పోచెంబడి తీర్థం పుచ్చుకున్నామనుకోండి, పావు భాగం పోయింది. ఆ తరువాత రెండు పండ్లు తిన్నామనుకోండి, ఇక అలజట లేదు. మనం మాత్రం ఫలాహారం అంటున్నాం కానీ అది ఒత్తుందో లేదో తెలవదు మనకి చెప్పాను కదా ఫలాహారమా ఫలాహారమా అని. తెలుసు కదా అర్థం ఫలం అంటే అందుకోసమని ఇలా చేస్తున్నాను. కానీ ఫల ఆహారం ఉత్తమమైనది. పాత రోజుల్లో శనివారం ఏకాయశి వస్తే ఫలాహారం చేసేవారు. రోజు ఒకటి రెండు పండ్లు తినేస్తారు. ఇప్పుడు మేము ఫలాహారం చేస్తున్నామని ఓ తేరుంబా ఉప్మా లాగేస్తారు. ఉపవాసం ఉన్నామంటారు. మళ్ళీ ఇంత చేసి ఆయన అన్నం తినలేదండి అంటారు. అంతకు మూడు రేటు తింటారు కబరా బాబు ఎందుకు తింటావు ఇదంతా. అంత తింటే సరిపోదా? మరి చూసాం అక్కడనే ఇవాళ. రాబోద్ది కానీ సజ్యోజనం పెట్టారు. ఇంకో ప్రావధికంలో ఇప్పుడు ఉప్మా పెడుతారు ఇంకో కొండకి తింటే. అది ఉందాక మళ్ళీ ఇది ఎందుకయ్యా పొద్దుక్కోవద్దు మళ్ళీ ఉప్మా ఎందుకయ్యా. అది ఏదో నన్ను చాలు ఇంత అయిపోతుంది. అంటే స్మామూలు ఉండలేదు ఏం చేస్తున్నాం మళ్ళీ అక్కడ. ఆసక్తి ఎక్కడ ఉండాలి? కానీ స్వామి గుడి మీద భగవంతుని గుడి మీద ఆగ తింటాడు కదా జోలం చెయ్యి దాని ఇంట్లో మూడు సార్లు తినేవాడొద్దు అన్నాడు. యతః యత్ర యదా సక్తః చెప్తాడు వ్యాసుడు. ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఏ విషయంలో ఉన్నా దేని యందు ఎక్కువ ఆసక్తి చూపుతాడో దాని కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తాడు. మాకు ఉపహారం కావాలండి అన్నాడనుకోండి, వారు ఆ శక్తి ఎంత? బుభుక్ష తప్ప బుభుత్స కాదు. బుభుత్స అంటే తెలియగోరుట. బుభుక్ష అంటే తినగోరుట.
శక్తి బుబుక్ష తప్ప బుబుక్ష కాదు అంటారు. అందుకోసం ఆ నాలుగు పండ్లు తిని హాయిగా స్నానము చేశాడు. మంచి సము పుచ్చుకున్నాడు. రెండు పండ్లు కూడా తిన్నాడు. విశ్రాంతి కలిగిపోయింది. ఉన్న శ్రమంతా అయిపోయిన తరువాత అలాగే గతశ్రమః తస్మిన్ నిర్మనుజీరణ్యే విప్పలోపస్థ ఆస్థితః పరమాత్మ కూడా ఆ సరస్సు ఒడ్డున ఒక అశ్వత్స వృక్షం అంటే రావి అంటాం చూడండి మనం ఆ రావి చెట్టు ఉంది అక్కడ. దాని మొదట్లో కూర్చున్నారు. అర్థమైందా? ఎవరండీ అశ్వత్థం? నారాయణుడు అశ్వత్థం మన చదివారా మర్చిపోయాను అశ్వత్థ నారాయణుడు పేరు. ఆయన పరమాత్మే. కాబట్టి ఆ మొదట్లో కూర్చున్నారు. చాలు. మానము చేశాడు, ఫలహారము చేశాడు, స్వామి ఒడిలోనే కూర్చున్నాడు. విత్వలోపస్త ఆత్మవాన్ ఆస్థితః ఆత్మన ఆత్మానమాత్మస్తం యథా కృతమచింతయం. ఋషులు గురువు గారు మాకు పరమాత్మ గురించి ఏం చెప్పారో దాన్ని అలాగే అంతర్యానిగా ఉన్న పరమాత్మను మనస్సుతోటి మననం చేశాను అంటే ధ్యానం చేశాను. మా గురువు గారు పరమాత్మ ఎలా ఉంటారని వర్ణించారో, ఏ మంత్రాలతోటి ధ్యానం చేయాలని చెప్పారో, ఆ చెట్టు కింద కూర్చున్నాను. అలాగే హాయిగా ధ్యానం చేశాను. ఆత్మన ఆత్మానమాత్మ స్తంభ్యతాత్కృతం. జాయతశ్యరణాం భోయం భావనిర్జిత చేతసా ఔత్కంఠ్యా కృతలాక్షస్య హృది ఆసీన్ మే శనైహి హరిహి పరమాత్మను భావనిర్జిత చేతసా అన్నారు. మనస్సుతో ఎలాంటి మనస్సుతో అన్ని భావాలను గెలిచిన మనస్సుతో. అన్ని భావాలంటే సాంసారిక విషయములను గెలిచిన మనస్సుతో. మనం ఏం చేస్తాము? భగవంతుడినే ధ్యానం చేస్తుంటాం. కానీ మనస్సులో మాత్రం ఏమేమో ఆలోచిస్తుంటాం. ఇంటికి వెళ్ళేసరికి ఫలానా బాకీ వసూలు కావాలి, వాడు వచ్చి ఇంటికి రెడీగా ఉండాలి. అందుకొచ్చాను గుడికి. ఏవో ఉంటాయి రకరకాల బాధలు ఉంటాయి. వీటిని తలచుకుంటూ ఆయనను స్తోత్రం చేస్తే నీ మనసులో ఇవి ఉన్నట్టా ఆయన ఉన్నట్టా?
భావ నిర్జిత చేతస అంటే భావములను జయించిన చిత్తముతో లేదా భావముతో జయించబడిన చిత్తముతో. ఏ భావముతో పరమాత్మ భావముతో మనస్సును జయించి అంటే మనస్సు నిండా పరమాత్మనే నిలిపి పర పరమాత్మను మనసు నిండా నిలుపుట వలన ఏం జరుగుతుంది? ముందర చెప్తున్నాడు. ఔత్కంఠ్య అశ్రుకలాక్షస్య ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తుంటే ఆహా. స్వామి ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని ఒక్కొక్క అవయవ సౌందర్యాన్ని, స్వరూపాన్ని వనమాల కానీ, పీతాంబరం కానీ, విశాల వృక్షస్థలం కానీ, శ్రీవత్సం కానీ, కౌస్తుభం కానీ. తలుచుకుంటే అబ్బా నాకు కనబడితే ఎంత బాగుండేది అన్న భావన రాగానే మన శరీరం ఆటోమేటిక్ గా పులకిస్తుంది. ఎందుకు పరమాత్మను వర్ణిస్తుంటేనే పులపిస్తుంది జ్ఞానం లేకుండా. భాగవతం అనండి, రామాయణం అనండి. రామాయణాన్ని మనస్సు పెట్టి పారాయణం చేస్తే ప్రతి శ్లోకం ముందర కళ్ళనీళ్లు పడతాయి. ప్రతి శ్లోకం ఫలానా దానికి కాదు. ఏ భాగం కానీ అలా తవ్వుతుంటే అక్కడే ఆగిపోతాం. ఇక విషయం ఉందనుకోండి ముందు అది తాగదు. ఓ రోజు పారాయణం గంట బాగోయితది. ఓ రోజు పారాయణం అరగంటలు అయిపోతుంది. ఓ రోజు పారాయణం పావు వర్తి అయిపోతుంది. ఎందుకండీ ఏం చెబుదాం? సర్గేలు మూడే ఉంటాయి, రెండే ఉంటాయి, ఐదే ఉంటాయి. కానీ ఏ ఉద్వేగం అక్కడ ఏ సన్నివేశం మన హృదయాన్ని అంత కదిలిస్తే ముందరికి పోలేం. ఔత్కంఠ్య అశ్రు కలాక్షస్య. పరమాత్మ యందు కలిగినటువంటి కుతూహలంతో శరీరం పులకించి కనులు చెమ్మగిల్లి కనుల నిండా నీరు తిరిగిన నా హృదయంలో పరమాత్మ ఆవిర్భవించింది. కృతి ఆసీతుమే హరిహి ఔత్కంఠ్య అశ్రుకలాక్షస్య కృతియాసీన్ మే శనైహి హరిహి పరమాత్మ కూడా ఒక్కసారే వచ్చి మనం తప్పుకోలేం ఆ పేరు అన్నాను.
చెప్తాడు యథా ఘర్మ విసప్తస్య షేకైహి సించనమీయతే అంటాడు. బాగా ఎండలో ఉండి నాలుగ తడాయి గొంతు ఎండకపోయి ఇంటికి వస్తే అమాంతం చెంబించి నోట్లో పోసాను అనుకోండి దారెత్తి పోతాడు. ఏం చేయాలి ఒక్కొక్క చుక్కతో నాలుకను తడపాలి అంటాడు చెప్తాడు మహానుభావుడు బాగా దప్పి కొన్న వాడికి ఒక్కొక్క చుక్కతో తడిపినట్టుగా పరమాత్మ యందు బాగా భక్తి ఉన్నవాడికి పరమాత్మ ఒక్కొక్క ఒక పని చూపెడతాడు. ఒకసారి మొత్తం వచ్చాడు పడిపోతాం. అమ్మో వచ్చాడా స్వామి. కాకుండా తెనయ్యి. పరమాత్మ రావడానికి కంటే పరమాత్మ వస్తున్నాడన్న అనుభూతి చాలా గొప్పది. ద్వారం దాకా వచ్చాడు, అప్పుడు అడుగు పెట్టాడు, మనం మధ్య ఇంటికి వచ్చాడు, మన హృదయంలోకి వచ్చాడు, ఆ ఒక్కొక్క క్రమాన్ని మనం తలచుకుంటేనే కనులు చెమ్మగీరుతాయి. అందుకే శనై అన్నారు. మెల్లమెల్లగా పరమాత్మ హృదయంలో ఆవిర్భవించాడు ప్రేమాతి భార నిర్భిన్న పులకాంగః అతి నిరూవృతః ఆయనను తాల్చుకుంటూనే పులకలు వస్తే కనబడితేనండి. ఇంకేముంటుంది? ప్రేమాతి భారం. ప్రేమతో బాగా హృదయం బరువెత్తింది. శరీరం కూడా ప్రేమతో బరువెత్తింది. అలా బరువెక్కినటువంటి శరీరంతో, బరువెక్కినటువంటి హృదయంతో. పులక అతి నిరూరుతాంగ శరీరమంతా పులకింతలు వచ్చేస్తే అతి నిరూరుతః ఆనంద సంప్లవేలీనః నాపస్యం ఉభయం ముని ఆనందంలో పూర్తిగా తేలియాడుతున్నాడు. ఆనంద సంప్లవః అంటారు. ఆనందంలో మునిగటం కాదు, ఆనందంలో తేరిపోతున్నాను. ఆనంద సంప్లవః. ఈ ఆనందంలో మునిగిన నేను రెండూ చూడలేకపోయాను. ఉభయం నాపత్యం అంటే ఇహమును చూడలేదు పరమును చూడలేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు వేరే విషయం ఇంకా. ఎదురుగా పరమాత్మ ఉంటే నువ్వు ఉన్నది ఏ లోకం అడుగుతావండి? ఆయన ఎదురుంటే అదే ఓయికుంటాను. కదండీ. పరమాత్మ ఎక్కడ ఉంటే అది వరకు ఉంటాం. ఇప్పుడు ఏది వరకు ఉంటాం? నారదను వరకు ఉంటాం. పరమాత్మను మాత్రమే చూస్తున్న నేను ఇహమును చూడలేదు, పరమును చూడలేకపోయాను. అంటే తదేక మనస్కుడు తదేక భావన భావితాంతఃకరణః.
అంటాడు శ్రీభాష్యంలో భగవంతు రామానుజులు ఏమిటయ్యా ధ్యానం అంటే తదేక భావనా భావితాంతఃకరణః అంటాడు. అంతఃకరణము చిత్తము హృదయము ఈ మూడిట్లో ఆ ఒక్క భావనే ఉండాలి. మనకేం చేస్తుంది? హృదయంలో ఒకటి ఉంటుంది, మనస్సులో ఇంకోటి ఉంటుంది, చిత్తంలో ఒకటి ఉంటుంది. హృదయం నిండా కోపం, మనస్సు నిండా అబ్బో వీడు కోపం దుబ్బేసి వాడు ఏం చేస్తాడో భయం. చిత్తంలో మాత్రం వంచం నాటకం ప్రేమ. దీన్ని ఏమందాం? కాకుండా తదేక భావనా భావితాంతఃకరణత్వం తన్మయత్వం అలా పరమాత్మ అదే అదే భావనతో అంతఃకరణం దాకా అదే భావన ఉండాలి ఏది చిత్తంలో ఉందో ఏది హృదయంలో ఉందో ఏది మనస్సులో ఉందో అదే అంతఃకరణంలో ఉండాలి ఇప్పుడు దాన్ని తన్మయం అంటారు. ఈ మహానుభావుడు సర్వాత్మన తనకు సాక్షాత్కరించిన పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ రూపం తప్ప మరి ఇది కనపడలేదు. మరి దేన్ని స్వామి చూడలేదు. అలా నా పదు భయం ముని సూపం భగవతః యత్తన్ మనఃకాంతం శుచాపహం అపత్యన్ సహసోత్తస్తే వైక్రవ్యన్ వైక్రవ్యాత్ దుర్మనాయివ. బాగుంది. పరమాత్మ కనపడ్డాడు. మనస్కాంతం మనస్సుకు అందమైన, సుందరమైన, పరవశమైన మనస్సును హరింపచేసేటువంటి ముగ్ధ మోహన రూపము ఏది కనపడిందో దాన్ని అంతలోనే చూస్తే కనపడింది. చూచి ఆనందించే లోపలే మళ్ళీ అంతర్ధానం చెందింది. దాంతోటి వైకవ్యాత్ దుర్మనాయివ. చేతి కండిన పెన్నిది జారిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అబ్బా స్వామి వచ్చాడు, నా హృదయంలోనే ఉన్నాడు, ఇంకా నాకేం కావాలి అనుకునే లోపల పోయిండు. కలిగిన అనుభూతి అంతవరకే. అందువల్ల చాలా బాధపడి దుర్మనా యువ విదురుక్షుస్తదహం భూయః ప్రణిధాయ మనోకృతి వీక్ష్యమానోపి నామస్యం. సరే మళ్ళీ ధ్యానం చేద్దాం అని హృదయంలోనే మనస్సును నిలిపి మళ్ళీ పరమాత్మును అలాగే అదేక ధ్యానం చేస్తూ కూర్చున్నాను కానీ కనపడలేదు అంటే.
మనం కావాలంటే కనపడడు. యమే వేష వృణితే తేన లభ్యం. కదండీ? అతను ఎవరిని వరిస్తాడో వాడికి దొరుకుతాడు తప్ప మనం వరిస్తే దొరకడు. మా స్వామి మా స్వామి రావయ్యా అంటే రాడు. ఆయన తలుచుకుంటే వస్తాడు. నేను పరమ భక్తుడిని రావయ్యా. చెప్పవలసింది వాడు నువ్వు కాదు. నువ్వు భక్తుడవో కాదో ఎవరికి చెప్పాలండి వాడి చెప్పాలో మనం చెప్పాలో. అందువల్ల యమేవ ఏష వృణుతే తేన లభ్యః. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి దొరుకుతాడు తప్ప మనం అందరం పరమాత్మను వరిస్తాం. అనకూడదు. కాబట్టి ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో ధ్యానం చేశాను. స్వామి కనపడలేదు. ఒక్క క్షణం కనపడి అంతర్ధానమైన స్వామి మళ్ళీ కనపడకపోయేసరికి అవితృప్యః. వృత్తి నాకు కలగలేదు. అలా కాక ఏవం వ్యతంతం విజనే మామాహ అగోచరః గిరాం. భోగం వచ్చినవాడు భోగం తొలగిన తర్వాత కావలసిన ఆహారాన్ని తీసుకోవడానికి ఎలా తాహతాహ లాగుతాడో. ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు ఏదో పత్యం ఇప్పుడు అన్నీ పోయినాయి అనుకోని కానీ ఇప్పుడు అన్నీ తినొచ్చు ఇవి తినొచ్చు అవి తినొచ్చు. ఇది గోలీలు మింగాలి అది అందాన్ని తినాలి. అంటే అనుకున్న దాన్ని దేన్ని మానకు తిను. నువ్వు తింటే మాకు లాభం. మెడికల్ షాప్ లో కొనుక్కో డాక్టర్ లేవు అండి లేకుంటే లాభం ఎంత అవుతది. వాళ్ళు ఎంత బాగున్నారో. ఏం చెప్తారంటే అన్నీ తినండి అని చెప్తారు ఎందుకంటే అన్నీ తిను మందులు కొనుక్కో. ఆయుర్వేదం పాత రోజుల్లో అది లేదు పత్యం. ఈ మందు అప్పుడు కూడా ఆయుర్వేదంలో ఉంది. ఈ మందు వాడితే ఇది తినొద్దు. ఏదో గోంగూర, వంకాయ, మిరపకాయ ఇవన్నీ ఉంటాయి కదా తినకూడదు. ఇప్పుడు అన్నీ తిను మందులు తిను ఏ బాధ లేదు. కాబట్టి బాగా జ్వరం వచ్చినవాడు, పత్యం చేసినవాడు, పత్యం పూర్తయిన తర్వాత ఈరోజు నువ్వు ఆహారం తీసుకోవచ్చు అంటే ఆ తీసుకోబోయే ఆహారం మీద ఎంత తపన అబ్బా ఎప్పుడు తింటాను ఎప్పుడు తింటాను ఎప్పుడు తింటాను అనే భావం కలుగుతుందో పరమాత్మను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను అనే తపన ఇతన్లో బాగా పెరిగి ప్రణిధాయ అప్పుడు అలాంటి స్వీయంలో వీక్ష్యమానోపి మామాహ అగోచరహాగిరం.
ఆకారం కనబడకుండా ఈసారి వాక్కు వినబడింది. ఆకాశవాణి అంటే స్వామి కనబడితే వినబడడు, వినబడితే కనబడడు. దాని సంగతి అది. అయితే మాట వినిపిస్తాడు లేదా ఆగారం చూపుతాడు. చూపినప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే చూస్తున్న మనము ఆయన మాటలు వినే చేతలో ఉండం. అవునండి. అంతటి ద్విమ గృహ ముందు ఊహ వస్తేనే పులకిస్తే ఎదురుంగా సామ వస్తే ఇంకో జాత ఉంటుందండి. ఆయన చెప్పినా మనం పిలిచినాం. అందుకే వేస్ట్ అని మాట్లాడాడు. ఆ రూపం పోయినాక అప్పుడు వాడాలి ఇప్పుడు వింటాం. ఏం విని ఏం కావాలి. అందుకే పరమాత్మ ఎదురుగా ఉండటం కంటే చాటుగా ఉన్నప్పుడు మనం బాగా వింటాం. అదే మాట చెప్పాడు గోపికలకు. నేను మీకంటే దూరంగా తాటుగా ఉంటేనే ఎప్పుడు నన్ను మీరు తలుచుకుంటారు. ఎదురుగా ఉంటే ఆ మాయదేలే అంటాం. ఆయన పక్కనే ఉంటాడు ఆయన పేరు తలుచుకునేది ఏముంది ఊరికి పోతే ఎప్పుడు వస్తాడో ఆలోచిస్తాం. ఇంట్లో ఏముంటాయి? ఎప్పుడు ఇక్కడే ఉంటాడండి ఏం ఆలోచిస్తాం ఆ ఆయన ఉన్నాడు లేండి లోపలే ఉన్నాడు లేండి. ఏ ఎంతో వేటు వేటు ఉన్నావ్ అంట పరమాత్మ కూడా ఎదురుగా ఉంటే ఆ ఎప్పుడు మా దగ్గర ఉంటాడండి లేదు అయ్యా స్వామి ఎప్పుడు వస్తావ్. అందుకే నారదుడికి కనబడ్డాడు వినబడడు ఇప్పుడు వినబడుతున్నాడు ఏమంటాడంటే అగోచరః గిరం గంభీర శ్రక్షణయా వాచ సుచః ప్రసమయన్నివ కనపడకపోయినందువల్ల కలిగిన బాధను తొలగిస్తున్నట్టుగా తగ్గిస్తున్నట్టుగా అంటే మన పాటలో ఓదారుస్తున్నట్టుగా కంగారేం పడకురా నాయనా నేను ఉన్నాను. ఏమంటాడు హంత అస్మిన్ జన్మని భవన్ మా మామ్ ద్రష్టుమిహారససి నాయనా ఇక ఈ జన్మలో నేను నీకు కనపడను. నా హద్దే ఇచ్చావ్. మరి ఎందుకు కనబడ్డావయ్యా? ఈ జన్మంతా ఈ రూపాన్ని తరుచుకోవడానికి కనబడ్డాను. చాలు కదా? నీకేం కావాలండి? అంటే మళ్ళీ నీ మనస్సు సంసారం మీద మడలకుండా నా మీదే ఉండడానికి అబ్బా మా స్వామి ఇంత అందగాడా.
మా స్వామి ఇంతటి దివ్య మంగళ విగ్రహమా అలా కనపడే దాన్ని తలుచుకుంటే పంచం జ్ఞాపకం ఉంటుందా? సంవత్సరం జ్ఞాపకం ఉంటుందా? ఈ జన్మంతా తలుచుకోవటానికి కనపడ్డాను. అలి నేను ఈ జన్మలో కనపడను. మా మాం ద్రష్టుమిహ ఇత్యర్హతి. అవిపత్వ కసాయానాం దుర్దర్శోహం కుయోగినాం. నేను కసాయం బాగా పక్వం కాకుంటే కనపడను పోమని. కసాయం అంటే పూర్వ జన్మ కర్మ సముపాజితమైనటువంటి సంస్కారం. వాసన అంటాం కదా అది పక్వం కావాలి. పక్వం కావాలంటే. ఆ జన్మలో నీవు ఆచరించిన కర్మలకు ఏ ఏ ఫలితాలు రావాలో అవన్నీ వస్తేనే బాగా మసిరితేనే కషాయం అవుతుంది. ఇంత గ్రాస్ ఇంత కావాలంటే ఎంత మసరాలండి? అబ్బా గిన్నె కాలిపోతుంది, గ్యాస్ అయిపోతున్నది, మంట బాగా పడుతుందంటే లాభం అవన్నీ పోవాలి. ఇటు వదలాలి అటు వదలాలి వెరక్కారంగా వదిలిస్తేనే అప్పటికి ఈ సంస్కారం వదులుతుంది. ఇది అవిపక్వ కషాయము అంటాడు. అంటే పూర్వజన్మ కర్మ సముపార్జిత సంస్కారం అంతా పూర్తిగా పక్వమైతేనే నేను కనబడతాను. అంటే మనస్సులో ఉన్నటువంటి సంస్కారం పరిపక్వం కాకుంటే వాళ్లకు బిరుదు ఇచ్చాను కుయోగినా. వాళ్ళు యోగులు కాదు కుయోగులు. దుష్ట యోగులు అంటే ఉంది నా మీద యోగులే ప్రమాణం ఏం లేదు కానీ బ్యాడ్ అని అన్నారు. ఆ బ్యాడ్ ఏమిటండీ అంటే మనస్సు నా మీదే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు నేను పరమాత్మ తద్దుకుంటున్నాను అని మీరు గుర్తించారా? నేను ఎప్పుడు భగవంతుడి దగ్గరే ఉంటానండి. అందరికీ చెప్పుకుంటున్నాను అన్నమాట. తలుస్తున్నాడు వాడి పేరు తలుస్తున్నాడు. వాడితోనే ఉంటాను అంటున్నాడు. కానీ ఆ మాట ఆయనే చెప్పక వీళ్ళకి చెప్తున్నాడు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను పరమభక్తులని. ఇది కుయోగం అండి. పరమాత్మ యందు ఉంచవలసిన మనస్సును ప్రాకృతమైనటువంటి మానవుల యందు ఉంచుతున్నాం. కుయోగః కుషు యోగః. చెడ్డవారి యందు మనసు ఉంచుట కుయోగం అంటే. వాళ్ళు యోగులే కానీ కుయోగులు. పరమాత్మ ఉండేవాళ్ళు సుయోగులు. వాళ్ళు మంచివాళ్ళు ఉండు చెడ్డవాళ్ళు. కారణం వాళ్ళది కూడా కాదు తప్పు కూడా వాళ్ళది కాదు.
చే జన్మ సంస్కారం పక్వం కాలేదు. పూర్వజన్మ కర్మ సంస్కారం పక్వమైన వాళ్ళు మంచి యోగులు కాని వాళ్ళు చెడ్డ యోగులు. కాబట్టి ఈ పరిపక్వం పుణివాములు పరిపక్వం కాని వారికి దుర్ధరితః. వారికి నేను కనపడను వారు నన్ను చూడగారరు. ఇప్పుడు నీ ఎందుకు లెక్క నారదుడు? కనపడ్డాడు కనపడను అంటున్నాడు. కనపడలేదు కాబట్టి కుయోజన అనుకోవాలనా? మరి కనపడ్డావు కదా. దర్శనం ఇచ్చేవాడు మంచివాడిని. మరి దర్శనం ఇచ్చి వాడికి యోగి ఏమంటావ్ ఏమయ్యా నాకే దీనికి నేనేం కావాలి అని సందేహం వస్తుందని మరి అంటున్నాడు సకృత్య దర్శితము రూపం ఏతత్ కామాయతేనగా మత్కామ శనకైస్తాదు. సర్వాను ముంచెతి హృచ్ఛయా ఇప్పుడు చెప్తున్నాను నన్ను చూడాలి నన్ను చూడాలి నన్ను చూడాలి ఒకటే తలచావు నువ్వు తపన బాగా ఉంది ఆ కోరిక ఉంది కాబట్టి అది నేను కనపడలేదు ఇక ఈ పనిది నీలో ఏముంటుంది? మళ్ళీ ఒక్కసారి చూస్తే బాగుండే ఇంకొకసారి కనపడితే బాగుండే ఇంకొకసారి కనపడితే బాగుండే అని నీ మనస్తంతా నీ కోరిక అంతా నా మీదనే ఉంటుంది. నా మీద కోరిక ఉన్నవాడికి అంతవరకు హృదయంలో ఉన్న అన్ని కోరికలు పోతాయి. ఇంకేం మిగలవు. ఇవి ఉంటే వేరే రావు కానీ పరమాత్మ ఉంటే పరమాత్మ హృదయంలో ఇతర కోరికలకు అవకాశం లేదు. శనైహి ముంచతి హృచ్ఛయాన్ హృత్ శయాన్ చక్కని మాట అన్నమాట. హృదయంలో నిద్రించి ఉన్న పడుకొని ఉన్న వాటిని సేతే హృతి సేతే ఇతి హృత్ శయః పదంలోని చమత్సారం అర్థం కావాలి. మంచిగా ఎప్పుడు మన హృదయంలో చిత్తరి వేసుకున్నాయి అన్నమాట. కూర్చోవడం కాదు హాయిగా పడుకున్నాయి. అంటే మాకు డోకా ఏమి ఇక్కడే ఉంటాము. నువ్వు పొమ్మన్నా పోము అన్నమాట. అలాంటి వాటిని లేపి వెడగొట్టాలి. పుత్తగా వెడగొట్టడం కాదు మొదలు లేపాలి. మనం మొదలు లేపాలి ఇంకేం వెడగొట్టాం వాటిని. అందుకే నేను ఇవాళ కాదు నా పని కాదు నేను వచ్చేసాను. నేను వస్తే స్వామి యందు కోరిక ఉన్నవారు కూడా శనైహి మేమే లేకపోతాయి ఒకసారి పోవు. అంటే ఏంటి గుడికి పోవాలి అన్న భావం బలంగా ఉంటుంది. పోతున్నాం కదా దారి అదే కదా పక్కన షాప్ ఉంటది కొనుక్కోపోదాం అని. పోయేది మాత్రం గుడికే. చిన్న భావంలో తేడా.
గుడికి వెళ్తున్నామండి, గుడికి పోవాలి. దారిలోనే షాప్ ఉందండి కొనుక్కొని పోదాం. గుడికి పోతూ షాపులు కొనుక్కోవాలి. ఇది పరమాత్మ యందు ప్రేమ ఉంటే. లేకుంటే షాపులు కొనుక్కుంటూ గుడికి పోవాలి. ఉద్దేశం ఏది ఏది ముందు? దేవాలయానికి వెళ్తున్నాము, దారిలో షాప్ ఉంది కొనుక్కొని పో. ఆ షాప్ ఉంది కదా పోతున్నాం కదా, పక్కనే గుడి ఉంది చూసి రారాదు. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టరా చట్నీ చేసుకుందాం అన్నట్టు ఉన్నాం. రోజు మధ్య ఎవరికీ కొడతాడు చట్నీ వీడు చేసుకుంటాడు. ఎలా చట్నీ చేసుకుంటాడు. ఆ మాట ఎందుకలా నువ్వు ఉపయోగపడ్డా ఎప్పుడు ఇది తెడా. అవిపత్వ కషాయం. హృదయంలో అంతవరకు దాగి ఉన్న నిదురించినటువంటి కుసంస్కారములన్నీ నా మీది భక్తి మెల్లమెల్లగా. పొలగిస్తూ పోతుంది శనైహి ముంచతి కృత్సయాన్ సత్సేవయా దీర్ఘయాపి జాతామయే దృఢామతిహి నీకు సజ్జనులను చాలా కాలం సేవించావు కాబట్టి నా మీద ఇంత భక్తి కలిగింది. నువ్వు ఒక్కోడివి అనుకోకు. నీకు కలిగింది కాదు సత్సేవ అయ్యా. అంటే స్వామి చెప్తున్నాడు నా మీద నీకు భక్తి కలగడానికి కావలసిన వాతావరణాన్ని నేను ఏర్పరిచాను. నీ అమ్మ దాసి ఎవరికో కావచ్చు కదా రుష్యులకే అయింది నిన్ను ఎత్తుకొని పోయింది కూర్చోబెట్టింది అరే ఇది పిలార్ అని అనలేదు వాళ్ళు రారా అన్న కూర్చోరా అన్నారు కూర్చోబెట్టారు ప్రార్థన చేశారు భజన చేశారు గీతలు చెప్పారు శ్లోకాలు చెప్పారు మంత్రాలు చెప్పారు ఆహారం ఇచ్చారు ఋషులు దాసీ పుత్రుని మీద ఎక్కడ భ్రమ చూపుతారండి? నిజంగా నేను లేకుంటే, నా సంకల్పం లేకుంటే వీడికి అత్తా. దారికి తేవాలి. నీ తేజి కాస్త హై తేజి వీడిని చేయాలి అనుకోకుంటే ఇవన్నీ వస్తాయిరా నీకు. అంటే అది కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఈ పొరపాటున కూడా ఇతరిలో అహంకార లేశం కలగకూడదని నాయనా.
చాలా కాలం లేదా కొద్ది కాలం కొద్ది కాలమైనా సజ్జనులను బాగా సేవించావు కాబట్టి నా మీద ఇంతటి దృఢమైనటువంటి బుద్ధి భక్తి అభిప్రాయం కలిగింది. హిత్వా విద్యామిమం లోకం గంతా మధ్యన తామసి అవిద్యాముహిత్వ అన్ని ఆజ్ఞానాలను పోగొట్టుకొని అన్ని పాపాలను పోగొట్టుకొని నీవు నా వారిని చేరుకుంటావు. నన్ను తర్వాత చేరుకుంటావ్ అంతే కదా? భగవంతుడిని చేరడానికి ముందు మార్గం ఏంటండీ? త్రూ కదా? ఎక్కడ త్రూ? భక్తుల ద్వారా. ముందు నా భక్తులను చేరుకుంటావు తర్వాత. నన్ను చేరుకుంటావ్ చెప్పాను కదా పరమాత్మ యందు భక్తి ఉన్నట్టు ఏమిటి గుర్తు భగవంతుడిని చూస్తే మనం పరవశిస్తున్నామా? సార్ భగవత్ రామానుయుల చరిత్రలో రామానుయుల వారి గురువులు మహాపూర్ణులు. ఏదో పర్యానం మీద అంటాం కదా ఆ మహాపూర్ణుల వారు. రామోంజల వారితోటే నాయనా నాకెందుకో పెరుమాళ్ళ మీద భక్తి లేనట్టే ఉందయ్యా అయ్యో స్వామి ఆచార్య ఆ మాట మీరంటే మాకైతే ఏమిటి ఎందుకో భవదూత్తములను సేవిస్తుంటే హృదయం ఉప్పొంగటం లేదయ్యా పులకింతరు రావాలి రావటం లేదు ఏం చేయమంటావ్ అన్నారు. శిష్యుడిని అడిగాడు ఏం చేయమంటావ్ అని. రామోజీ వారు నవ్వి ఎందుకు అంటున్నాడో అర్థమైపోయింది రామోజీ వారికి. అంటే పరమాత్మ యందు భక్తి కలగాలంటే భక్తుల మీద భక్తులను చూస్తే ఆనందం కలగాలి. భక్తులను తలచుకుంటే ఆనందం కలగాలి. ఏం చేయాలి? స్వామి నిరంతరం క్షేత్రవాసం చేయండి అని. శ్రమం కాకుండా క్షేత్రం. శ్రీరంగం రంగనాయక గుడిలో కూర్చుంటే అన్నీ అవే వచ్చేస్తాయి. ఎప్పుడు వాళ్లే వస్తుంటారు తాలూకా ఎందుకంటే చమత్కారం ఏమిటంటే. అయుగంలో చెప్తారు మహానుభావుల వ్యాఖ్యాన్ని. దేవుని గురికి వచ్చే భక్తులలో నూటికి 95% కోపిస్తులు ఉంటారు.
ఇంట్లో చూపవలసిన విసుగును కోపాన్నంతా గుడిలో వచ్చి అడ్డ ఉన్నోళ్ళని చూపుతారు. పక్కన చదవలే ఇంతవరకు చదవలే పడ్డావ్. నువ్వు ఆడేం భక్తుడు అని. విసుక్కుంటాడు, కసురుకుంటాడు, నానా గొడవ చేస్తారు. దానివల్ల ఏమైతుంది? ఈ దేవాలయానికి వచ్చి చూసిన ఫలితం కాస్త జీరో, ఇంకేం ఉండదు. అక్కడ మనం మకాన్ చేస్తే భగవంతుడిని చూడటానికి వచ్చిన వారు చేసే అధిక్షేపాలకు మనం రియాక్ట్ కాలేదనుకోండి. వాళ్ళు ఒకటంటే మనం రెండన్నాం అనుకోండి కాబట్టి భాగవతోత్తముల భగవత్ దర్శనాభిలాషుల చిత్త వికారములకు ఎవరి మనస్సు వికారము చెందదో వారు భక్తులు. అలాంటి వారికి పరమాత్మ యందు భక్తి కలిగినట్టు పెరిగినట్టు అర్థం. అందుకే రామాంజుల వారు అయ్యా చర్య వాదం చేయండి అన్నారు. అంటే నలుగురు చిరిగించుకుంటుంటే, దురికి కొడుతుంటే, విసుక్కుంటుంటే వాటిని కూడా సహించగలిగే స్థితి వస్తే అదే కలుగుతుంది. అంటే భగవత్ భాగవత్ ఆచార్య సంబంధంలోని ఆంతర్యాన్ని రామానుయుల వారు గ్రహించారా లేదా అని టెస్ట్ చేయడానికి అడిగాడు. చెప్పింది మీరే కదా అని మళ్ళీ పాప గారికి ఆ పాప చెప్పారు. గురువు గారు ధన్యులు, శిష్యులు కూడా ధన్యులు. కాబట్టి ఆ హృదయ స్థితి కావాలి. ఒక్కసారి పరమాత్మను కాకుండా పరమాత్మ దయ తలకాలంటే భక్తులతో సహవాసం ఏర్పరుస్తాడు. అది నేను నీకు ఏర్పరిచాను చెప్తున్నాడు. అందుకే గంతా మధ్య మధ్యన తామసి హిత్వా అవద్యమిమం లోకం చాలా కాలము లేదా కొద్ది కాలము. నా భక్తుల సేవ చేశావు కాబట్టి, నా భక్తులతో కలిసి ఉన్నావు కాబట్టి అవజ్యం హిత్వా పాపమునంతా విడిచిపెట్టి దుష్ట భావనను లేదా దుఃఖమును అన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి
మధ్యన తామసి నా వాడవయ్యావు. నా వారి దగ్గర ఉన్నావు. నా భక్తులతో కలిసి ఉన్నావు. మతిర్మయి నిబద్ధేయం న విపద్యేత కరిహిచిత్. ఇలా సజ్జనుల సేవతో నా యందు కలిగిన ఈ బుద్ధి మళ్ళీ తొలగిపోకూడదని ఒక్కసారి కనబడ్డాను. ఇక అది పొమ్మన్నా పోదు. చూసావు కదా ఇంకేం కావాలి. ఈ దివ్య విగ్రహాన్ని సేవించావు కాబట్టి ఇక ఈ భక్తి పొమ్మన్నా. నీకు వెళ్లదు. నా మీద ఉన్న భావం తొలగిపోకుండా ఉండటానికి కనపడ్డాను రా నాయనా. అందుకే ప్రజా సర్గ నిరోధేపి స్మృతిస్య మదనుగ్రహ. ప్రళయకాలంలో కూడా నీ చరిత్రలో అయినటువంటి ప్రతి విషయము నీకు గుర్తు ఉంటుంది. స్మృతి కూడా పోదు అంటే నువ్వు మరిచిపోవు. ప్రళయంలో అన్నీ పోతాయి కానీ నీకున్న జ్ఞాపకశక్తి మాత్రం పోదు. స్మృతి అంటే కల్పాంతం కల్పాంతరం. ఇంకో కల్పనలోకి వచ్చినా ఈ కల్పనలో ఉన్న నీ స్మృతి తొలగిపోదు. నా మీద మతి పోదు ఉన్నది స్మృతి పోదు. స్మృతిష్టవదనుగ్రహాత్ ఏతావదుక్త్వా ఉపరరామ ఇంతవరకు చెప్పి స్వామి ఆ వాక్కు నాకు కనబడలేదు స్వామి ఉపరరామ ఆగిపోయాడు. అంటే విని రావటం కూడా ఆగిపోయింది. తన్ మహత్భూతం నపోలింగం అలింగం ఈశ్వరం. వ్యాస భగవానుడికి కొంచెం ఛాన్స్ వచ్చిందనుకోండి పరబ్రహ్మ స్వరూపాన్ని జొప్పిస్తుంటాడు చెప్తూనే ఉంటాడు ఆనందం ఏ తాగుదో అది చెప్పాలి మనం. ఎలాంటివాడు పరమాత్మ నభోలింగం అలింగం ఆకాశమే ఆయనకు గుర్తు అది. దేవుని గుర్తించాను రఘుబరథం. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం లేదు ఎక్కడ? అందుకే నభోలింగం అలింగం. అతన్ని గుర్తించడానికి ఏ గుర్తు లేదు. మరి ఎక్కడ ఉంటాడు? నభోలింగం. ఆకాశాన్నే ఉంటాడు.
ఆయన గుర్తు ఆకాశమే. ఆకాశం అంటే నీ రూపం, నాకు రూపం లేదు కదా, ఆకాశం లేదు, కలపడదు. అందువల్ల నపోలింగం అలింగం. ఈశ్వరం అయినా. సకర జగత్తును ఈశ్వర శాసకః శాసిస్తున్నటువంటి మహానుభావుడు అహంచ తస్మై మహతాం మహీయసే శీర్ష్ణ్య అవనమం. విధదే అనుకంపితః ఎలాగో పరమాత్మ కనపడలేదు కాబట్టి వాక్కు వినపడింది కాబట్టి అటువైపు తిరిగి తలకాయ వంచి సాష్టాంగ పడి నమస్కరించాను ఆయన అక్కడే ఉంటాడు కదా మరి అంతటా ఉన్నాడు అక్కడి నుంచి వినబడింది ఆ దిక్కుకు ఏ దిక్కు నుండి ఈ వాక్కు వినబడిందో ఆ దిక్కుకు నేను అలాగే పడి నమస్కారం చేశాను నామాని అనంతస్య హతస్త్రపహా పఠన్ ఇప్పుడు కానీ అంటే పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరించుకున్న తరువాత పరమాత్మ వాక్కును విన్న తరువాత మొట్టమొదటిసారిగా సిగ్గు వదిలిపెట్టి పరమాత్మ నామాలను తలచాను అన్నాడు. అంటే అప్పటిదాకా అర్థమైంది కదండీ. మనందరం భజన చేస్తాం కానీ పక్కవాడు చూసి ఏమన్నా అనుకుంటాడా లేదా అనుకుంటూ చేస్తాం అన్నాడు. ఏంటి ఇట్లా చాదస్తం ఇప్పుడు ఇంత భక్తి వీడికి అదో పెద్ద అవమానం ఉంది. అని మనం భగవంతుని పేరు తలుస్తాం కానీ సిగ్గుపడుతూ తలుస్తాం. నేను మొట్టమొదటిసారిగా సిగ్గు గురించి అచానయ్యా అంటున్నాడు. నమస్కారం అహంచ నామా ఆంతస్య హతత్రపః పఠన్ గుహ్యాని భద్రాని కృతానిత్యస్మరం. పరమ రహస్యములు గూప్యాని భద్రాణి పరమ శుభంకరములు పరమ రహస్యములు అలాంటి వాటిని అలాగే కృతాని నా విషయంలో పరమాత్మ ఆచరించిన వాటిని భక్తులను కాపాడేటువంటి భగవత్ విధానమును రెండింటిని స్మరణ్ బాగా స్మరిస్తూ గాం పర్యటన్ తుష్టమన గతస్పృహ కాలం ప్రతీక్షన్ విమదః విమిత్సరః పరమాత్మ యొక్క నామాన్ని కీర్తన చేస్తూ భూమండలం అంతా సంచరించింది. అంతా తిరిగాను. విమదః వివత్సరః ఆ రెండూ లేకుండా.
మదమాత్సర్యములు లేకుండా భూమండలం అంతా సంచరించాను. అంటే నా అంత భక్తులు ఎక్కడ ఉన్నారు? నేను కాబట్టి ఇంత చేస్తున్నాను అనుకున్నాడు అనుకోండి ఇంకేం జరుగుతాడు? భగవంతుడికి నా మీద ఇంతటి కృప కలిగింది. భగవంతుడు చూపిన కృపను మాటిమాటికి తలుచుకుంటూ తలుచుకుంటూ తలుచుకుంటూ సిగ్గును కాస్త వదిలిపెట్టి పారవశ్యంతో నామసంకీర్తనం చేస్తూ మొత్తం భూమండలాన్ని నేను సంచరించాను. ఎందుకట కాలం ప్రతీక్షన్. ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తుంది ఆ మహానుభావుడు ఎలా వస్తారు ఎప్పుడు తీసుకొని పో ఎందుకంటే అన్ని పని అయిపోయాయి. ప్రధాన పని ఏమిటండీ ప్రధాన పని భగవత్ సాక్షాత్కారం అయిపోయింది. ఇంకేం కావాలి? మాట విన్నాం అయిపోయింది. వచ్చిన పని అయిపోయింది. కానీ అది నిన్న చూసిన వాడు ఎవడు మనమా వాడా మనం అనుకుంటాం అయిపోయింది ఇక నాకు పనేం లేదండి కానీ నీత్యం కాదు వాడు పిలిచినే పోవాలి అందుకే కాలం ప్రతీక్షన్ ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ మదమాత్సర్యాలు వదిలి సంచరించాను ఏవం కృష్ణమతేహ బ్రహ్మన్ అసక్తస్య అమలాత్మనః సంసారం యందు ఏ మాత్రము ఆసక్తి లేకుండా పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి పరమాత్మ భక్తితో అన్నిటిని మరిచినటువంటి నాకు కాల ప్రాదురకు అనుకున్న కాలం. చేసింది. కాలే తడిత్సౌదామిని యథా ఆకారం వచ్చేసింది అంటే మృత్యువు వచ్చేసింది ఎలా మెరుపు తీగలాగా. బ్రతుకు నూరేళ్ళు కానీ మూర్తి ఎన్ని ఏళ్ళండి? క్షణ క్షణ అందుకనే మెరుపు. అలా మెరిసినట్టు వచ్చేసింది. ఇంకేం ఉండదు. అబ్బా ఇన్నాళ్ళు బతికాము మరి అన్నాళ్ళు చస్తే బాగుండేది కదా? ఒప్పుకుందామా అండి? ఎన్నాళ్ళు బతికుంటామో... అన్నాళ్ళు ఒక క్షణం వస్తే ఇంతమంది ఏడుస్తున్నారు. ఇదంతా ఏడుస్తే ఏముంది అది. అందుకే మరణాన్ని తడిత్ సౌదామిని చెంచలమైన మెరపు తీగలాగా ఆ కాలం నన్ను అంటే ఒక క్షణంలో. చమత్కారం ఏమిటి అంటే పరమాత్మ అనుగ్రహించిన వాడిని కాబట్టి నాకు వచ్చినట్టు తెలిసింది. కదా? వేరే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఉన్నాను అనుకుంటాడు ఎప్పటిదాకా పోయేదాకా ఉన్నాను అనుకుంటూనే ఉంటాడు కానీ అది వస్తున్నది అని మా తాతగారు ఉండే మా తాతగారు చెప్పారు ఏంటి నేల మరిది.
వంట చేయించి, పెరుమాళ్ళ ఆరిగింపు చేయించి, సాప కింద వేయించి, అందరినీ సాపాడు చేయమని, పాత్రలను తోమి పెట్టమని అందరూ చుట్టూ కూర్చోండి. పెరుమాళ్ళ తీసుకురా. సత్తన మా నాన్నగారు తీసుకురా. మీరు ఏదో తీసుకొని ఏం అడవకండి అని వెళ్తున్నా. ఊరికి పోయినట్టు చెప్పుకోవడం లేదు. త్వరగా స్నానం చేయించి అక్కడ ఎందుకంటే మా ఊళ్ళల్లో మధ్యాహ్నం 12 కానీ అడిగింపు చేయరు వాళ్ళకి ఏం పని లేదు. తొందరగా చేయించి అవన్నీ చేయించి సాపాడు అందరి చేసి తలేలం చేసి పాదశుద్ధి చేయించి అన్ని గోర్లించి కింద సాప వేయించి పడుకొని. ఆ నేను ఇక్కడ స్వామి పిలిచారు ఎవ్వరు నా కోసం ఎవ్వరు వద్దు అందరూ పోతారు ఏంటి అదనమాట అది కాలః వచ్చినది మృత్యువు వచ్చినది అంటే తెలవాలి వస్తున్నది వాడు వస్తున్నాడు. తొందరగా వచ్చేసారు నేను ఈ బేజారికి పోతున్నాను. మహా మహా ఆయన దాదా నృసింహ యోగి మహా ఉపాసకుడు. నృసింహ స్వామి ఉపాసకుడు యాదిగుట్టలోనే అనుష్టానం చేసి నాలుక మీద బియ్యాక్షరం పొందిన వారు మహానుభావుడు నృసింహ స్వామి అంతటి భక్తుడు. ఇదన్నమాట. అందరికీ వస్తుంది. మనకేం వచ్చినట్టు తెలియదు. అతనికి తెలిసింది. అందుకే కాలప్రాదురభూత్ కాలే తడిత్సౌదామిని యదా. ప్రయుజ్యమానే మయితాం శుద్ధాం భాగవతీన్ తనుం ఆరబ్ధ కర్మ నిర్వాణః న్యపతత్ పాంచభౌతిః. అంతవరకు పరమాత్మ యందు అన్ని రకములైనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఈ శరీరం పడిపోయినది అంటున్నాడు. శరీరం పోయింది. నేను పోయాను అనటం లేదు వివరించండి. అది జ్ఞాని లక్షణం. అంటే శరీరం వచ్చినది శరీరం పోయింది. తాను పుట్టుక తాను చావు ఆత్మ చావదు. ఆత్మకు మరణము లేదు, ఆత్మకు జననము లేదు. పుట్టని అర్థం శరీరం వచ్చింది అని. పోయాడు అంటే శరీరం పోయింది మనం బానే ఉన్నాం ఎలా పోదాం హాయిగా ఉన్నాం. ఈ శరీరం వచ్చినందువల్ల ఈ శరీరం పోయినందువల్ల ఆత్మకు ఎలాంటి బాధ లేదు సంతోషం లేదు. కానీ వచ్చే బాధ ఏంటి? ఆ శరీరమే నేను అనుకుంటే బాధ. శరీరమే నేను అనుకుంటే శరీరానివన్నీ నావే. శరీరం నాది కాదు ఎవ్వరూ నా వాళ్ళు కాదు. అందుకే శరీరం వచ్చినది శరీరం వెళ్ళినది. శరీరం పడిపోయినది అంటున్నారు. న్యపతత్ కల్పాంత ఇదమాదాయ.
చయానః అంభసి ఉదన్వతః శిశీషోహు అనుప్రాణం వివేసే అంతరహం విభోహు. శరీరం పోయిన తరువాత కూడా నాకు స్మృతి అలాగే ఉంది. అంటే నేను నేను శరీరాన్ని విడిచిపెట్టాను అన్న భావం కలిగింది. శరీరం నన్ను విడిచిపెట్టింది లేదు. తెలిసింది. ఏమైందయ్యా? తర్వాత కల చెప్పకుండా సంగ్రహంగా చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత ప్రళయ కాలంలో కల్పాంతములో పరమాత్మ అన్ని ప్రాణులను తనలో చేర్చుకుంటాడు. అలా చేర్చుకుంటున్నప్పుడు నేను కూడా అతని వాక్కు ద్వారా అతని హృదయంలో ప్రవేశించాను. అంటే పరమాత్మ హృదయంలో ప్రవేశించడం కూడా నాకు అది విశేషం చెప్తున్నాడు. సహస్ర వివేశే అంతరాహం విభో సహస్ర యుగ పర్యంతే ఉత్సాయేదం సుక్షత అలా స్వామి వెయ్యి మహాయుగములో నిదిరించి ఉన్నాడు. అల్పకాలం అయిపోయిన తరువాత సృష్టి చేయాలని బహుశ్యాం ప్రజాయే అంటాం కదా అలా సంకల్పించినటువంటి స్వామికి మరీచి మిశ్రాహ ఋషయః అప్పుడు బ్రహ్మ ఆయుర్భవించాడు ఆ బ్రహ్మ నుండి నవ ప్రజాపతులు అంటాం. నవబ్రహ్మలు మరీచి అత్రికాచ ఉన్నారే వీళ్ళు ఒక్కొక్క ప్రజాపతి ఒక్కొక్క అవయవందించి పుట్టారు. అహం ప్రాణేభ్యః ఆ బ్రహ్మ యొక్క నేను పుట్టింది అతని ప్రాణముల నుండి నేను పుట్టాను. అంటే శరీరాన్ని విడిచిపెట్టడము స్మృతి ఉంది. ఎక్కడికి పోయాడో ఉంది, ఎంత కాలం ఉన్నాడో తెలుసు, ఎలా మళ్ళీ వచ్చాడో తెలుసు. అంటే ఆత్మ ఒక్కటే. మనకు శరీరాలే వేరు అని మనకు ఈ కథ చాలా స్పష్టంగా చెబుతుంది. అంతర్బహిత్య లోకాం స్త్రీను పరియేమి అస్ఖండితవ్రతః ఇలా బ్రహ్మ యొక్క ప్రాముల నుండి బయలు వెళ్ళిన నేను ఆనాటి నుంచి నేటి వరకు లోపల వెలుపల సకల జగత్తు
సంచరిస్తూనే ఉన్నాం. ఎలా? అస్కండిత వ్రతః. నా వ్రతమునకు ఏ మాత్రము భంగం లేకుండా. ఏ వ్రతం? నామ సంకీర్తన వ్రతం. అందరికీ ఈ వ్రతం ఉంటే చాలు గట్టిగా వదల ఏం పనిలేదు. ఈ వ్రతం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి ఇక మనకు వేరే సమస్య లేదు. నిరంతరం నారాయణ నామ సంస్మరణ నా వ్రతము. చాలు అన్ని వ్రతములు అందులోనే ఎందుకంటే మనం చేసే పాపాలు, పుణ్యాలు, కర్మలు, సందేహాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ నామ సంస్మరణం హరే అంటాం కదండీ. అపవిత్ర పవిత్రోవా? సర్వావస్థాంగతోపివ యత్మరేత్ పుండరీకాక్షం సభాస్య ఆభ్యంతర శుచిహి. పరమాత్మ నామ సంకీర్తనం చేస్తే అన్ని పాపాలు పోతాయి. అన్ని అపరిశుద్ధులు పోతాయి. కాబట్టి ఇన్ని లోకాలు తిరుగుతున్నాను. ఇంతమందితో మాట్లాడుతున్నాను. ఎన్నో సంఘటనలను చూస్తున్నాను. నా వ్రతం మాత్రం తప్పలేదు, పక్కకు పోలేదు. ఎందుకంటే ఏ వ్రతంతో నాకు ఈ స్థితి వచ్చింది? కదు ఒక సామాన్యమైనటువంటి దాసీ పుత్రుని నుండి బ్రహ్మ పుత్రుని దాకా వెళ్ళానంటే దేనివల్ల అండి నా గొప్ప. పరమాత్మ నామ సంకీర్తనం కాబట్టి అస్కందిత వ్రతః అనుగ్రహాత్ మహావిష్ణో అవిఘాత గతిహి పరమాత్మ నాకు ఇంకో అనుగ్రహం కూడా చూపాడు. ఏమిటది? అవిఘాత గతిహి. ఏ లోకానికైనా అడ్డు లేకుండా వెళ్ళగలను. నా గమనమునకు ఎక్కడ విఘ్నం లేదు. అంటే వైకుంఠానికి వెళ్తాను, అదే చరిత్ర అంతా భూలోకానికి వెళ్తాను. వెళ్ళు మరి రాదు కదా నచ్చపొంది రావొద్దనే ఆ సూత్రం నాకు వర్తించదు నేను ఎక్కడికైనా వెళ్తాను ఎప్పుడైనా వెళ్తాను నా గమనానికి అడ్డే లేదు అవిహాత గతిహి ఏ మాత్రం అడ్డగించని గమనం ఎందువల్ల అనుగ్రహాత్ భగవతాత్
ఆ గొప్ప కాదు పరమాత్మ యొక్క దయ వలన అనుగ్రహాతు భగవతః అవిఘాత గతి క్వచితు దేవదత్తాం ఇమాం వీణాం స్వరబ్రహ్మ విపూషితాం మూర్ఛయిత్వా హరికధాం గాయమానః చరామ్యహం. బ్రహ్మ ఇచ్చినటువంటి ఈ వీణతో మూర్ఛనలు అంటాం. రాగ విశేషాలను మూర్ఛనములు అంటాం. అలాంటి వాటితో పరమాత్మ నామమును వీణతో గానం చేస్తూ నేను గానం చేస్తూ అన్ని లోకములను సంచరిస్తూ ఉన్నాను చరామి అహం. ప్రగాయతః స్వవీర్యాని తీర్థపాద ప్రియస్రవాః ఆహోత యమే శీఘ్రం దర్శనం యాతి చేతసి. తేడా ఏమిటంటే అప్పుడు ఆ బాల్యంలో ఒక్కసారే కనపడ్డాడు మళ్ళీ కనపడను అని ఇప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఆపూత ఇవ చేతతి స్వామి రావయ్యా అంటే చూస్తుంటే ఎలా కూర్చుంటుంది. చాలదండి ఇంకేం కావాలి అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ మాట ఒక్క నాదునికే కాదు మనందరికీ వస్తుంది. విలువగానే వచ్చేవాడు ఒక వాడు ఒక్కడే. చెప్తాడు వ్యాసుడు భార్య రాదు, పుత్రులు రారు, తల్లిదండ్రులు రారు. బంధువులు రారు. చివరికి మరణం కూడా రారు. పిల్లలు వస్తుందా అని మరి అది రావాల్సి ఉంటే వస్తుంది. ఆమె సుందరగా అంటుంది విషత్య దాతా నహిమేష్టి కష్టిత్ శస్త్రత్యవా వేష్మని రాక్షసితమ్మ గారు ఏడుస్తుంది. రాక్షసుని ఇంట్లో ఉన్నాను. శత్రువు ఇంట్లో ఉన్నా ఒకడు విషం ఇయ్యడు ఏంటి అంటుంది. మిత్రుడు ఇంట్లో ఉంటే విషం ఇయ్యరు కరెక్టే. నీవు ఉంది ఎక్కడ? శత్రువు ఇంట్లో. విషం ఇయ్యోడు లేడు. ఎందుకంటే అర్థం అయ్యింది ఆ సమయం రానిది వాడు కూడా రాడేమో. మృత్యువు ఎంత పిలిచినా వాడు అనుకున్నప్పుడు వస్తాడు తప్ప మనం పిలిచినప్పుడు కాదు. కానీ పరమాత్మ మాత్రం ఎప్పుడు పిలిచితే అప్పుడు వస్తాడు. ఇప్పుడు వస్తున్నాడు ఆహుతైవ ఆహ్వానించినట్టుగానే ప్రతిక్షణం వస్తున్నాడు ఆహుతైవమే శీఘ్రం దర్శనం యాతి ఎందుకంటే ప్రగాయతః స్వవీర్యాణి తీర్థపాదః ప్రియస్రవా
పరమాత్మ యొక్క అనంతమైనటువంటి చరితములను ప్రగాయక అంటే అన్నీ మరిచిపోయి ఉచ్చ స్థితిలో గానం చేస్తున్నప్పుడు స్వామి ఒక్కసారి కనబడవయ్యా అంటే కనబడతాడు. రావయ్యా అనగానే వస్తున్నట్టు. ఎందువల్ల అంత దయ స్వామికి మనం మనం వెలిగెత్తి పిలవాలే తప్ప ఆయన రాడా మనం పిలుస్తామండి పిలిచినట్టు చేస్తాం ఎందుకంటే భయం ఏమిటంటే ఏమో అంత ఆయన వస్తే నేను పోవాలనేమో ఇంక ఎవరికీ ఉండొద్దు సౌకర్యం అండి మరి భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, అప్పులు, ఆదారు అన్నీ లెక్కలు చూసి అంతా అకౌంట్ క్లియర్ చేసినాక పోతే బాగుంటుంది కానీ అమాంతం పోతే ఎట్లా? కాబట్టి స్వామి నిన్ను గట్టిగా ఏం పిలువను మెల్లగానే పిలుస్తా నువ్వు కూడా వచ్చి రానట్టే ఉండు అని మనమే అడుగుతున్నాం. మరి ఆయన ఎందుకు వస్తాడో అక్కడే ఉంటాడు. నారదునికి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ప్రశాంతంగా పిలిచినప్పుడల్లా స్వామి వస్తున్నాడు ప్రగాయతః ఎదద్యాతుర చిత్తానాం మాత్రాత్వర సేచ్ఛయాముహు భవసింధు ప్రవహ దుష్టః హరిచర్యానువర్ణనం ఇంత నా జీవితంలో నాకు అర్థమైన నా అనుభవంలోకి వచ్చిన విషయం ఇది. తాను సిద్ధాంతం చెప్తున్నాడు ఆతుర చిత్తానం. మాత్రాత్ పరిశేక్షయా అంటే శబ్ద, స్పరిశ, రూప, రస, గంధములు అన్నాను కదా విషయములు. వాటిని అనుభవించాలని కోరుకొని అన్ని రోగములు తెచ్చుకుంటున్నటువంటి జీవులకు కదా బయోడియా రోగానికి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములే కదా. తినాలి, అనాలి, తాకాలి, చూడాలి. అలాగే వాసన చూడాలి. ఈ కోరికల తోటే మనం ఆతుర చిత్తానం శోభిస్తున్న మనస్సు గలవరమై ఉంటాం. విషయ భోగానుభవ అభిలాషతో స్వభ పొందేటువంటి చిత్తము కలిగినటువంటి జీవులకు భవసింధు ప్లవః దృష్టః సంసారం అనేటువంటి మహాసముద్రంలో ఒక చక్కని నావ నాకు కనపడింది. ఏంటండీ? హరిచర్య అనువర్ణనం. పరమాత్మ లీలలను కీర్తించు.
ఎంత సంసారంలో ఉన్నా, ఎన్ని బాధలో ఉన్నా, సంసారాన్ని సులభంగా దాటాలి అంటే ఒక్కటే మార్గం హరిచర్య అనువర్ణనం. పరమాత్మ యొక్క లీలా వర్ణనమే భవసింధు ప్లవః సంసారమనే మహా సముద్రానికి నావ అంటున్నాడు. యమాదిభి యోగ పదైహి కామలోభ హతః ముహుహు ముకుంద సేవయా యద్బత్ తదా ఆత్మార్థ నచామ్యతి. అంటే మనకు వద్దన్న ఎప్పుడు వెంట ఉండేవి ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద. మాస్త అరిషడ్ వర్గము. ఈ అరిషడ్ వర్గము మన మనస్సును, బుద్ధిని, చిత్తమును, అంతఃకరణమును పూర్తిగా ఆక్రమించింది. ఈ అరిషడ్ వర్గము బాగా ఆక్రమించినటువంటి మన మనస్సును యోగముతో కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఏదో ధ్యానం సమాధి సమాహారం అంటాం ప్రత్యాహారం ఇలాంటి అష్టాంగ యోగముతో కానీ తపస్సుతో కానీ దానముతో కానీ యాగముతో కానీ ఇతరమైన ఏ కార్యములతోనూ మనం చెప్పినట్టు వినదు. మనం కామలోభములను తొలగించుకోలేము. ఎన్ని యోగములు చేసినా, ఎన్ని యాగములు చేసినా. మరి ఏం చేద్దామయ్యా? అంటే ముకుంద సేవ చాలు. ఆ ఒక్కటి చాలు. పరమాత్మ సేవ అంటే గుడికి పోవాలి, గుడికి అడగాలి, మెట్టుకు అడగాలి ఏమొద్దు. ఇక్కడే కూర్చొని నామాశనం లజించాలి. భగవంతుని లీలావతార కథ శ్రవణం కానీ, కథ గానం కానీ. ప్రశాంతంగా కూర్చొని అతని యందే మనస్సు లగ్నం చేసుకొని పరమాత్మ యొక్క గాథలను గానం చేయుట శ్రవణం చేయుట వలన కలిగే ఫలితము యోగాదులతో యాగాదులతో కలగదు. ఎందుకు? అంతకు ముందే మన మనస్సు వేరే వచ్చి ఆక్రమించాయి. ఏమిటవి? కామ క్రోత లోభాదులు ఉన్నాయే అవన్నీ ఏమంటాం ప్రియాత్మీయడా?
ముందే వచ్చేయండి ఇక అవే బాడి స్థలం ఎక్కడికండి? రోగానికి యాగానికి చోటేది నో వేకెన్సీ అవేసి బోర్డు పెడతాం నో వేకెన్సీ. అదడి ఉన్నాయండి మనసులో. పోటు లేదు. కాబట్టి వాడి వల్ల ఏం ప్రయోజనం లేదు. దానికి ఒకటే మార్గం ఇష్టమున్నా లేకున్నా, భక్తి ఉన్నా లేకున్నా నోరు మనది కాదు అనుకొని ఎలాగైతే అడ్డమైన వారిని నోట్లో వేసుకుంటున్నామో అలాగే కాసేపు పరమాత్మ నామము నోట్లో వేసుకో. ఇష్టం లేకున్నా సరే. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమస్తోపి నవర్తి గస్యతి అహో జనానాం. వ్యసనాతి ముఖ్యం ఎంత దురలవాతం అండి వీళ్ళకు మానవత్వం ప్రత్యేకరులు ఎంత బాధ వ్యసనాతి ముఖ్యం ఇంత దురలవాతం వీళ్ళకు ఇంత ప్రేమ నరుస్తున్నారు అంటే ఎందుకంటే చేత ఏర్పాటు చేయడం లేదు ఆ? భక్తులు సమర్ధోపి నోరుంది హాయిగా. నీ పనులు నువ్వు చేసుకో నోరేమైంది? ఉద్యోగం చెయ్యి, సంపాదించు, నడువు, ప్రయాణం చెయ్యి, అన్ని పనులు చేసుకో. నోరైతే ఖాళీగా ఉంటుంది కదా. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ అను. బస్సులో కూర్చున్నావు, లోపల కూర్చుని అనంతతో కూడా కొడతారా తీరుతారా? రైడ్లో కూర్చున్నావ్ స్మరణ చేయలేవా? పోనీ ఆటోలో పోతున్నావ్ స్మరణ చేయలేవా? ఇంట్లో కూర్చున్నావ్ స్మరణ చేసి నోరుకేమైందాయా? చేతులు పైసలు ఇస్తాయి, జేబులు ఉంటాయి, ఎవరెవి చేస్తూనే ఉంటాయి, నోరేం చేస్తుంది? కుం సమర్ధోపి నవక్తి చస్తి చేదనైనా ఒక్కడు అనలేమయ్యా. తప్పు వాడిది కాదులే వ్యసనాభి ముఖ్యం. వ్యసనం అనేది అంత ప్రేమ వాడికి ఏం చేస్తాం. కాబట్టి ప్రధానమైనది నీకు ఇష్టమున్నా లేకున్నా మనసున్నా లేకున్నా. భక్తి ఉన్నా లేకున్నా ఎలాగైతే మనం ఇష్టం లేకున్నా కొన్ని తింటున్నామో కొన్ని అను కొన్ని అలవాటు చేసుకో నారాయణ రామానుజ గోవింద ఏదో ఒక మాట అలవాటు చేసుకో. మనం తుమ్మగానే దగ్గగానే ఏమంటాం ఏదో కొత్తలా వాడు ఎక్స్క్యూజ్ మీ ఏదో ఎక్స్క్యూజ్ అంటాం కదా ఏదో ఎందుకు నారాయణ రాదు తుమ్మొస్తే వానికి రాదు ఇది ఎందుకు ఎక్స్క్యూజ్లు మీరు ఈ బాధలు ఎందుకు పొద్దుపోకే పాయిగా నారాయణ అను తుమ్ము రాగానే దగ్గు రాగానే రామ అను అంటనే వాడికి జ్ఞాపకం వస్తాడు
మరి అక్కడ ప్రజలు ఎందుకు పోదుకోక ఈ బాధలు ఎందుకు అందుకే వక్తుం సమర్ధోపి నవక్తి కశ్చిత్ అని చెప్పినట్టు పరమాత్మ యొక్క నామాన్ని నోటి నోటితోటి మనం ఉచ్చరించగలిగితే అన్ని బాధలు వాడంతలవే తొలగిపోతాయి. ముకుంద సేవయా యద్వత్ తదా మా ధ నశామ్యతి సర్వం తదిదమాఖ్యాతం యత్ పృష్టోహం త్వయానయా నాయనా మహానుభావా నువ్వు ఏం అడిగావో అదంతా నీకు చెప్పాను. అంటే నా చరిత్రను ప్రతి చిన్న విషయము తప్పిపోకుండా వినాలని ఎంత నువ్వు కోరుకున్నావో అందుకే ఇంత వివరంగా అంతా నీకు చెప్పాను. జన్మ కర్మ రహస్యమే. భవతస్య ఆత్మతోషణం అందుకు చెప్పాను. నా జన్మ నా కర్మ రహస్యాలు వినటం వల్ల నీ మనస్సు సంతోషిస్తుంది కాబట్టి అబ్బా ఎప్పుడైపోతుందిరా ఎప్పుడు వెళ్ళిపోతారా అంటే ముందు చెప్తాను అప్పటితోడే ఆపే వాడిని. అందుకే అప్పుడే ఆపాను మళ్ళీ నువ్వే అడగబట్టి ముందు విషయం చెప్పాను. నువ్వు అడిగావంటే అర్థం వినాలని నీకు కుతూహలం ఉంది వింటే నీకు ఆనందం కలుగుతుంది. కాబట్టి అన్నీ వివరించాను ఆయన ఏవం సంభాష్య భగవాన్ నారదః వాసవి సుతం ఆమంత్రియ వీణామురణయన్ యయౌ. యాదృచ్ఛికో మునిహి. నా గురించి ఇదేమిటండి? యాదృచ్ఛిక ముని. అంటే భగవంతుని ఇష్టంతో తిరిగేవాడు కనీసంగా. చెప్పాను కదా ఎదురుచ్చా అంటే పరమాత్మ ఇచ్చని ఎదురుచ్చా అంటారు. అందుకే నారదుడిని యాదృచ్ఛికో మునిహి అంటే ఏ ఒక్క క్షణం ఏ ఒక్క చోట ఉండదు. చూసే ఉంటాడు. ఎందుకంటే తనకేం తెలుసు ఆయనకు తెలుసు. తిప్పేవాడు ఆయన అండి. ఏ సమయంలో ఎక్కడ ఉంచుతాడో ఆయనకు తెలుసు ఏం చేస్తాడో చేయలేదు నాకేం తెలుసు ఆయనకు. ఇలా మొత్తం విషయాన్ని వ్యాస భగవానునికి వివరించి అతనితో మాట్లాడి ఆమంత్రియా అతనికి చెప్పి. అతని అనుమతి కూడా పొంది వీణామ్రణయన్ వీణను మ్రోగించుతూ యాదృచ్ఛికః ముని యయౌ వెళ్ళాడు ఎక్కడికి అంటావో ఏమో యాదృచ్ఛిక ఆయన చేతిలో ఏమున్నాయి?
పరమాత్మ పంపిన చోటికి వెళ్తాడు. అందుకే యాదృచ్ఛికో మునిహేయయౌ అహో దేవర్షిహి ధన్యోయం. జంగ ఈ నారదుడు ఎంత ధన్యుడండి ఎంత ధన్యుడండి అహో దేవఋషిహి ధన్యోయం యత్కీర్తిం సాంగ ధన్వనః గాయన్ మాద్యన్ నిదం తంత్రియా రమయత్యాతురం జగత్ ఎందుకు ఈ మహానుభావుడు ధన్యుడు అంటే ఇంత గొప్పవాడు అయినందుకో బ్రహ్మపుత్రుడు అయినందుకో కాదు. ప్రయోజనం అంటే సారంగధన్మనః కీర్తిం. పరమాత్మ యొక్క కీర్తిని గానం చేస్తూ ఆ గానంలోనే తాను అన్నీ మర్చిపోయి మార్జ్యం అన్నాడట. మదమెక్కి ఉన్నాడు. ఏం మదం అండి? భగవంతుని నామ సంకీర్తన మదం. మత్తుడు మత్తుడు దానిలో బాగా మత్తు వచ్చేసింది ఏ మత్తు వచ్చేసింది అని పరమాత్మ నామ సంకీర్తనంతో మైమరిచిపోయాడు చిరిదాన్ని మర్చిపోతే మత్తే ఏముంటాది ఏమి అందుకే గాయన్ మాద్యన్ దేనితోటి తంత్రియ ఈ గనతో వీణ మీది తీగలతో పరమాత్మ కీర్తిని గానము చేస్తూ పరవశమును చెంది ఆ పారవశ్యం కానీ ఆ గానం కానీ తన కోసం కాదు మరి దేనికోసం అండి రమయతి ఆతురం జగత్ సాంసారికమైనటువంటి బాధలతో తపించిపోతున్న జనులను ఆనందింపజేస్తున్నాడు. అందుకు గొప్పవాడు. తానొక్కడు ఏ గదిలోనో కూర్చొని లేదా ఏ గుహలోనో ఏ ఆశ్రమం ఒకటి కట్టుకొని అందులో కూర్చొని అక్కడ వీణ వాగించుకుంటూ పరమాత్మ నామాన్ని కీర్తన చేసుకుంటున్న ధన్యుడు కాదు. ఎందుకు ధన్యుడు? లోకమంతా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? బాధపడుతున్న వారి బాధలను వాళ్లకు ఇష్టం లేకున్నా పరమాత్మ నామాన్ని వినిపిస్తున్నాడు. అటు చాలా రాములేచి అరుచుకుంటూ పోతాయి. మనం వింటాం వింటాం. తప్పకుండా మనం చెప్పాం కదా తప్పకుండా లేస్తాం. వెంటనే కప్పుకొని పడుకుంటాం అది వేరే సంగతి. కానీ లేస్తాం.
సరే అండి. అందుకోసం ఆ కాసేపు లేచిన బ్రాహ్మీ మూర్తంలో ప్రబుద్ధః అంటే వాడు నిజంగా ప్రబుద్ధుడు అవుతాడు. మళ్ళీ పడుకుంటే ప్రబుద్ధుడు అవుతాడు కదా ఎలా అర్థం అవుతుంది. కాబట్టి సంసారంలో పడి అనేకమైనటువంటి బాధలతోటి, వ్యతనాలతోటి, ఇబ్బందులతోటి, మోహములతోటి, అలవాట్లతోటి, పాపములతోటి అంతా మొత్తం మనస్సు తుక తుక తుక తుక ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కదా కుంభీ పాకం అని పెద్ద బాణలో నూనె పోసి బాగా మచిరించి మనం వెళ్ళగానే ఇలా తీసి అందులో ఒకసారి ముంచి బాగా కోయాలా అంటారు. దాన్ని కుంభీ పాకం అంటాం మనం. ఇలాంటి మహా నరకాల్లో ఉన్న మనందరి మనస్సును క్షణకాలం మహా ఆనందంలో ముంచి చదువుతారు. అబ్బా వింటే నారదుని పాట వినాలి చాలు. ఒకసారి వింటే బాగుండు అన్న భావం కలిగిన చాలు. అంటే సంసారంలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలను సేవించేటువంటి వారు. వాటిలో నిరంతరం మనస్సు ఉన్నటువంటి మనము నారదుని పాట బాగుంది, నారదుని గానం బాగుంది, నారదుని కీర్తన బాగుంది, మనం వినగలమా? కాదు. ఒక్కసారి పరమ భాగవతోత్తముని ధ్యానము, స్మరణము, గానము కలిగితే అన్ని పాపాలు పోతాయి. అందుకే రమయతి ఆతురం జగత్. బాధపడుతున్నటువంటి జగత్తును భ్రమింపచేస్తున్నాడు, ఆనందింపచేస్తున్నాడు. కాబట్టి ఉన్నవారి అందరికంటే అహో మహర్షిహి ధన్యోయం. మనకి ఇట్లా వ్యాస నారద సంవాదే షష్టోధ్యాయ అని ఆరవ అధ్యాయాన్ని ముగిశాం. ఐదు నిమిషాలే ఉంది కాబట్టి మళ్ళీ కొత్త అధ్యాయం వదిలిపెట్టి సగం ఆపే ప్రేమెందుకు రేపు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సముత్సాహ సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
I worship the Supreme worthy of all worship, who has an eternal and certain abode; I do not esteem the fascination of gold that leads one astray - this verse sets the tone for the day's teaching.
As for Govi, that refers to Bhajaroga being cured. In the Agamas there is a Garuda Dandakam - there is a shorter common version, but are there others besides this one?
Why is this so? 'Bubhutsitam yena samapyate vidam' - that by which the desire to know of the wise is completely fulfilled; that which brings to completion what the knowers wish to understand.
The great characteristic of Narada is that he never said 'I am the one telling you, you must listen to me.' He never imposed himself saying 'This is my knowledge.' That humility is itself his greatness.
This is exactly why he paused here. The narrator could have continued telling the entire story. But the question of how he himself became Narada - that background deserves telling.
He does not describe what happened in that one year. He simply observes the world and moves forward. 'Ayya, Guruvugaru - what is the news, sir?' - such is the innocent inquiry of a seeker.
After giving you instruction, after commanding what you must do, after leaving the ashram where they resided - once the sages departed, what happened next in the life of young Narada?
The great one says: 'krtakrtya pratiksante mrtyum priyam iva atithim' - having fulfilled everything that needed to be done after taking birth, the wise wait for death as one lovingly waits for a dear guest.
Not a single moment has caused you to forget the primordial teaching (prathakkalpa upadesha). That shows how deeply the grace of the elders has penetrated you - such depth does not come easily.
You know the cow's udder - what does the calf do to it? It butts it hard with its mouth. By striking that way, the milk flows freely. So too, by earnest pressing through devotion, the Lord's grace flows.
'Bhikshubhih vipravasate vijnanadeshanubhir mama vartamanah vayasi adye' - in my earliest youth, while the learned brahmana monks were away seeking alms and later returned, I received from them this wisdom.
So, did a mother with such great love try to raise me with great care? She was a maidservant - a dasi who served others. Yet her love for her child was complete, even while bound by the service of others.
They are not free - mother must do this work whether she wishes to or not, simply because it must be done. That is why the Lord promised 'yoga-kshemam' - I provide what you need and protect what you have.
We wonder whether they are still there - that is what we call a fond reminiscence, a longing alaapana. That feeling never leaves. Those who belonged to that place would spend all their time right there.
Neither flowers nor debris falls in those sacred regions. Where one had rested remains empty - the feet, the head, every detail remains vividly in the mind. Sacred memory preserves every inch of such places.
It bit her. We would not say a snake bit her - we say 'it was time-impelled (kalachodita).' Even that we soften. 'Pada Krishna' - she accidentally stepped on it. We frame it as accident, not fate.
'Kalachoditah, pada sprishtah' - time-driven, she touched it with her foot. The serpent bit the poor one who was impelled by fate. Then I, a devotee of the Lord, understood this to be the will of the Supreme.
It is being granted, it is coming to a close. Then: 'snatva pitva hrde nady upasprishtah gatasramah' - having bathed and drunk at a river, having touched its waters and shed all fatigue, he rested refreshed.
It is shakti-bubhuksha, not ordinary hunger, they clarify. For that purpose he ate those four fruits, bathed at ease. It was a good and fitting moment - the body was light, the mind ready.
'Bhava nirjita chetas' - with a mind that has conquered all agitations, or a mind completely captured by divine feeling. With what bhava does one contemplate the Paramatma? That bhava itself becomes the key.
He says: 'yatha gharma visaptasya shekaih sincanamiyate' - just as one parched by the summer heat feels refreshed when sprinkled with water. The throat dried by scorching sun revives with just a few drops.
Bhagavan Ramanujacharya says in the Shribhashya: what is dhyana? 'Tadeka bhavana bhavitantahkaranah' - the inner instrument (antahkarana) completely suffused with single-pointed feeling toward the Lord.
We cannot see Him just because we want to. 'Yamevasha vrnite tena labhyah' - He is attained only by the one whom He Himself chooses. He reveals Himself to those He selects, not to all who merely desire Him.
This time, without a visible form, only a voice was heard - akashavani. When the Lord appears His voice is not heard; when His voice is heard He is not visible. That is the nature of divine grace.
Our Lord with such a divine, auspicious form - if we remember that vision, would we remember the fifth month, the fifth year? Such transcendent memory obliterates all ordinary recollection.
The samskaras of this birth are not yet ripe. Those in whom the impressions of past-life karma have ripened become great yogis; those in whom they have not yet ripened may stray from the path.
We are going to the temple, we must go. But there is a shop on the way - let us stop and buy something. Going to the temple while shopping on the way - this is how we dilute our sacred purpose.
Whether for a long time or a short time - even if brief, because you served the righteous (sajjanas) sincerely, you have developed this firm and unshakeable devotion toward Me. Service bears this fruit.
The frustration and anger meant for home - people bring it to the temple and direct it at those nearby. The person sitting next to them has read no further than themselves, yet irritation flares.
'In between you became one of Mine, free from tamas. You were among My own people, you dwelt with My devotees. Matir mayi nibaddheyam - your mind is bound to Me, you have not forgotten Me.'
His symbol is akasha (space). Akasha means formlessness - since He has no form, there is nothing tangible to grasp. Therefore, unmanifest and transcendent, He cannot be confined to any particular symbol or image.
I traversed the entire earth free from pride and envy. That means: where are devotees as great as me? Such is the thinking - I am this great, therefore I expect so much. Pride is the obstacle.
Having the cooking done, having the Lord's offering (arugimpu) made, having it placed on the mat, inviting everyone to eat together, washing the vessels after - this is complete and wholehearted seva.
'Shayanah ambhasi udanvatah shishishoh anupranan viveshe antara aham vibhoh' - I entered within the Lord resting on the cosmic ocean, as His own breath. Even after the body fell, my memory remained unbroken.
I kept roaming. How? 'Askandita vratah' - with my vow completely unbroken. What vow? Nama sankirtana - the chanting of the Lord's names. Not for a single moment did I deviate from this sacred commitment.
That greatness is not mine - it is by the grace of Paramatma. 'Anugrahat bhagavatah avighata gati devadattam imam vinam' - this Devadatta vina given by the Lord, through which divine sound (shabda brahman) flows without obstruction.
'Pragayakah' means singing in an elevated state of consciousness, forgetting everything else. When singing the Lord's boundless glories in that high state, the Lord who pervades all hearts manifests right there.
However deep in worldly life you are, however many sorrows surround you - if you want to cross samsara easily, there is only one way: 'haricaryanuvarnanam' - continuous narration and singing of the Lord's deeds.
Come in early - otherwise where will you find space in that body? There is no vacancy for disease or for austerity. The body fills up with other things and posts a 'No Vacancy' sign for spiritual practice.
Then why do people not rest in that truth? Why these sufferings? As it was said: 'vaktum samardho api na vakti kashcit' - even one capable of speaking the truth does not speak it. Truth goes unspoken.
He goes wherever Paramatma sends him. Therefore: 'yadricchiko muni - aho devarshih dhanyoyam' - by spontaneous divine will the sage moves here and there; oh, how blessed is this divine sage Narada!
Very well. For that purpose, in those brief precious moments of brahmi muhurta - 'prabuddhah' means one who is truly awakened. One who rises in those sacred pre-dawn hours is genuinely awakened to the higher truth.